School |విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం
School | విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం ఎమ్మెల్యే గొండు శంకర్School
Hawala |హవాలా సొత్తు దోపిడీ..
Hawala | హవాలా సొత్తు దోపిడీ.. దారి మధ్యలో రూ.3కోట్లు చోరీ…గుజరాత్ నుంచి
టి-20 సిరీస్కి సిద్ధం.. స్టార్ ఆటగాడు జట్టు నుంచి ఔట్?
భారత్లో సౌతాఫ్రికా జట్టు పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ని 2-0 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్లు టి-20 సిరీస్కి సిద్ధమవుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 9) తొలి టి-20 మ్యాచ్ జరుగనుంది. అయితే వన్డే సిరీస్ని సొంతం చేసుకున్న భారత టి-20 సిరీస్పై కూడా కన్నేసింది. మరోవైపు సౌతాఫ్రికా ఈ సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్.. సఫారీలను దెబ్బ తీసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఓ స్టార్ ఆటగాడిని జట్టు నుంచి తప్పించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో జట్టులో చోటు దక్కినా.. ఏ మాత్రం ప్రభావం చూపలేని వాషింగ్టన్ సుందర్ను టి-20 సిరీస్ నుంచి తప్పించేందుకు సిద్ధమైందట. అతడి స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక సీమర్లుగా ఆర్ష్దీప్, బుమ్రా ఉంటారు. ఇక ఆల్ రౌండర్ల ప్లేస్లో హార్థిక్ పాండ్యా, దూబే జట్టులో ఉండే అవకాశం ఉంది. భారత్ తుది జట్టు (అంచనా): సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మాన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూశాంసన్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
first phase |అభివృద్ధి చేసి చూపిస్తా
first phase | అభివృద్ధి చేసి చూపిస్తా first phase | జన్నారం
Rajasekhar Suffers Injury: Advised Four Weeks Rest
Veteran actor Rajasekhar has taken a short pause from work and he is eager to make a comeback with Sharwanand’s upcoming movie Biker. The team lauded his job during the recent event. Rajasekhar too is confident on his comeback through Biker. Rajasekhar has suffered a leg injury on the sets of his upcoming movie. The […] The post Rajasekhar Suffers Injury: Advised Four Weeks Rest appeared first on Telugu360 .
Voters |గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా
Voters | గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా Voters | నిజాంపేట, ఆంధ్రప్రభ
Summit |వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమే!
Summit | వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమే! Summit |
voters |ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా..
voters | ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా.. voters | ధర్మపురి,
Dharmapuri |తీగల ధర్మారాన్ని అభివృద్ధి చేస్తా..
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : తీగల ధర్మారం గ్రామ సర్పంచ్ గా
TDP | ప్రజల బాధలను చూడలేక… టీడీపీ నాయకులు సొంత నిధులతో రోడ్డుకు
Campaign |జోరుగా ఇంటింటి ప్రచారం..
Campaign | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని నాగపూర్ పంచాయతీ సర్పంచ్
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్
డిసెంబర్ 08 ఖమ్మం, (జనం సాక్షి): డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం …
Public service |గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా
Public service | గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా రేండ్లగూడ సర్పంచి అభ్యర్థి
భైంసా డిసెంబర్ 08 (జనం సాక్షి) భైంసా పట్టణంలోని సంతోషిమాత మందీరం సమీపంలో గల నందన టీ పాయింట్లో …
తెలంగాణ గ్లోబల్ సమిట్ను ప్రారంభించిన గవర్నర్..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2047కు తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని చేరుకోవాలని ఆశిస్తున్నానని.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని గవర్నర్ అన్నారు. కాగా, సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతోపాటు కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, దేశ విదేశీ కంపెనీ ప్రతినిధులు, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సిఎం రేవంత్ ఆవిష్కరించారు.
Chandrababu Naidu to Lead Andhra Pradesh Delegation to Davos 2026
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will lead an eight-member delegation to the World Economic Forum’s Annual Meeting 2026 in Davos, Switzerland. The visit is scheduled from January 19 to 23, according to an official announcement made on Monday. The delegation includes key members of the state government. IT Minister Nara Lokesh and Industries […] The post Chandrababu Naidu to Lead Andhra Pradesh Delegation to Davos 2026 appeared first on Telugu360 .
HMDA రోడ్ మాస్టర్ప్లాన్ వివాదం ట్రంపెట్ పనుల్లో అవినీతి #HMDA #Hyderabad #Neopolis #MasterPlan
High Court Halts IAS Amrapali’s Cadre Posting
The cadre allocation dispute involving IAS officer Amrapali has taken a new turn after the Telangana High Court issued an interim stay on the CAT order that had directed her posting to the Telangana cadre through a swap arrangement with IAS officer Harikiran. The CAT had earlier ruled in her favour, allowing her transfer by […] The post High Court Halts IAS Amrapali’s Cadre Posting appeared first on Telugu360 .
Road Construction |అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..
Road Construction | అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా.. Road Construction | పెద్దపల్లి
నటిపై లైంగిక దాడి కేసు.. నటుడు దిలీప్ను నిర్దోషిగా ప్రకటించింన కోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో కేరళ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, నటుడు దిలీప్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో దాదాపు ఎనిమిది సంవత్సరాలు కొనసాగిన ఈ కేసు తుది తీర్పును కోర్టు వెల్లడించింది. ఎట్టకేలకు ముగిసింది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న దిలీప్ ను న్యాయమూర్తి హనీ ఎం వర్గీస్ నేతృత్వంలోని ఎర్నాకుళం జిల్లా, ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిర్దోషి అని తేల్చింది. ఫిబ్రవరి 17, 2017న కొచ్చిలో నటుడు దిలీప్.. ఓ ప్రముఖ నటిని తన కారులో అపహరించి లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తనను కారులో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత నటి ఫిర్యాదుతో పోలీసులు నటుడు దిలీప్ లో సహ 10 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్, లైంగిక దాడి, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ కేసు ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ముగిసింది.
Responsibilities |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
Responsibilities | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా Responsibilities | కుంటాల,
Ration rice |చౌక ధర దుకాణాలపై తాహసిల్దార్ మెరుపు దాడి
Ration rice | చౌక ధర దుకాణాలపై తాహసిల్దార్ మెరుపు దాడి Ration
Rs. 200 crore |తూడుకుర్తిలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రచారం..
Rs. 200 crore | తూడుకుర్తిలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రచారం.. Rs.
గ్లోబల్ సమ్మిట్కు కట్టుదిట్టమైన భద్రత #Hyderabad #TelanganaRising #GlobalSummit #Security
భైంసాలో ప్రియురాలిని చంపిన ప్రియుడు
భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో దారుణం చోటు చేసుకుంది. సంతోషిమాత ఆలయం సమీపంలోని ఓ టీ పాయింట్ వద్ద ఓ మహిళ(27) దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంసర గ్రామానికి చెందిన మహిళకు ఇదివరకే భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, భర్తతో విడాకులు తీసుకొని కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భైంసాలోని అంబేద్కర్నగర్కు చెందిన నగేశ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఉపాధికోసం ఆ మహిళ టీ పాయింట్ నడుపుతోంది. సోమవారం ఉదయం టీ పాయింట్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. నగేశ్ చేతితో మహిళ హత్యకు గురై.. రక్తపు మడుగులో కనిపించింది. నిందితుడు కూడా పక్కనే కూర్చోని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడు నగేశ్ని అదుపులోకి తీసుకున్నారు. ధీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్లోబల్ సమిట్.. సిఎం రేవంత్, నాగార్జునకు రోబో వెల్ కమ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశి కంపెనీ ప్రతినిధులు, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, హీరో నాగార్జున, పలువురు మంత్రులు గ్లోబల్ సమిట్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమిట్కు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకేందుకు ఏర్పాటు చేసిన రోబో.. సిఎం రేవంత్, నాగార్జునకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ ఆహ్వానించింది. అనంతరం సమిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సిఎం రేవంత్రెడ్డి పరిశీలించారు. ఈ సమిట్ ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సిఎం రేవంత్ ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ గ్లోబల్ సమిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు.
BJP Candidate |నాగారంలో బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం
BJP Candidate | నాగారంలో బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం BJP Candidate
CC ROAD | ప్రజాసేవ ధ్యేయంగా.. CC ROAD | జన్నారం, ఆంధ్రప్రభ
Mobile |పోగోట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ..
Mobile | పోగోట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ.. Mobile | కరీమాబాద్, ఆంధ్రప్రభ
Gaddi Lakshmi |గ్రామ సేవకురాలిగా..
Gaddi Lakshmi | గ్రామ సేవకురాలిగా.. Gaddi Lakshmi | ధర్మపురి, ఆంధ్రప్రభ
Kilari Rosaiah : రోశయ్య ఎక్కడ.. జనసేనలో ఉన్నారా? పెద్ద డౌటేగా?
కిలారి రోశయ్య జనసేనలో చేరాక కనిపించకుండా పోయారు.
Majority | ఒక్క అవకాశం.. Majority | ధర్మపురి, ఆంధ్రప్రభ : గోవింద
Candidate |అభివృద్ధే నా లక్ష్యం..
Candidate | సదాశివనగర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, గ్రామ అభివృద్ధిలో
Telangana : గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు.
MEDICAL |ఉచిత కంటి వైద్య శిబిరం
MEDICAL | ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండిMEDICAL | మక్తల్,
No Truth in Akhil and Prashanth Neel Film
It all started after a social media handle posted about Akhil Akkineni meeting top director Prashanth Neel in the residence of NTR. Some of the speculated that Prashanth Neel will direct Akhil soon while some of them posted that a protege of Prashanth Neel will direct the next of Akhil Akkineni. The news of Akhil, […] The post No Truth in Akhil and Prashanth Neel Film appeared first on Telugu360 .
RAVI | సమస్యలు పరిష్కరిస్తా.. RAVI | ధర్మపురి, ఆంధ్రప్రభ : తనకు
elections |ఆదర్శ గ్రామంగా మారుస్తా..
elections | ఆదర్శ గ్రామంగా మారుస్తా.. elections | పెద్దవంగర, ఆంధ్రప్రభ :
Bigg Boss-9 |ఆ ఆరుగురికి కీలకమే!
Bigg Boss-9 | ఆ ఆరుగురికి కీలకమే! Bigg Boss-9 | వారం
Telangana Public Govt |గ్రామాభివృద్ధికి పాటుపడదాం..
Telangana Public Govt | గ్రామాభివృద్ధికి పాటుపడదాం.. Telangana Public Govt |
TPCC |కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి..
TPCC | కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి.. అభివృద్ధిని చూడండి..TPCC | పెద్దవంగర, ఆంధ్రప్రభ
MLA |ప్రచారంలో దూసుకెళ్తున్న.. సరస్వతి
MLA | ప్రచారంలో దూసుకెళ్తున్న.. సరస్వతి MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ :
భారతీయుల గొంతుక వందేమాతరం: ప్రధాని మోడీ
ఢిల్లీ: స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక వందేమాతరం అయిందని ప్రధాని మోడీ తెలిపారు. వందేమాతరం గేయం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని ప్రశంసించారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు అయిన సందర్భంగా లోక్ సభలో చర్చను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకుందని, చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందని, ఈ మధ్యే మనం రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకుందని గుర్తు చేశారు. 150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందని కొనియాడారు. వందేమాతర గీతానికి.. దాని గౌరవాన్ని తిరిగి తెచ్చి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింద వందేమాతరాన్ని తొక్కిపెట్టారని, వందేమాతరం చర్చ విషయంలో ఇక్కడ స్వపక్షం.. విపక్షం అంటూ ఎవరూ లేరని తెలియజేశారు. స్వాతంత్య్ర సంగ్రామం ఫలితంగానే మనందరం ఇక్కడ ఉన్నామని, దేశం మొత్తం వందేమాతర గీతం స్ఫూర్తితో ఏకమైందని గుర్తు చేశారు.
150 years |వందేమాతరంపై పార్లమెంటులో చర్చ
150 years | వందేమాతరంపై పార్లమెంటులో చర్చ 150 years | ఢిల్లీ,
ఓటమి బాధ్యత ప్రతి ఒక్కరిది.. ప్రజలు గుర్తించాలి: రవిశాస్త్రి
భారత గడ్డపై దక్షిణాఫ్రికా దాదాపు 25 సంవత్సరాల తర్వాత టెస్ట్ సిరీస్లో విజయం సాధించింది. 1999-2000 సంవత్సరంలో జరిగిన టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా.. భారత్ను 2-0 తేడాతో ఓడించింది. మళ్లీ ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్లోనూ అదే ఫలితం సాధించింది. అయితే టెస్ట్ సిరీస్లో ఓటమికి భారత్ వన్డే సిరీస్లో ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్ను 2-1 తేడాతో నెగ్గి సఫారీలను చిత్తు చేసింది. అయితే టెస్ట్ సిరీస్లో ఓటమికి చాలా మంది ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శించారు. తాజాగా దీనిపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఓటమికి బాధ్యత ప్రతి ఒక్కరిదని.. కేవలం ఒకరిని నిందించడం సరైనది కాదని రవిశాస్త్రి ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆటగాళ్లది కూడా బాధ్యత ఉందని ప్రజలు గుర్తించాలి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. గతంలో నా విషయంలోనూ అదే జరిగింది. ఆ అనుభవంతోనే నేను మాట్లాడుతున్నా. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకొని.. వైఫల్యాలను అంగీకరించాలి. టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్లు వరకు ఒక్కరిని మాత్రమే బాధ్యులను చేయడం సమంజసం కాదు. ధక్షిణాఫ్రికా.. భారత్ను ఓడించింది. అంతేకానీ.. ఏ ఒక్క దక్షిణాఫ్రికా ఆటగాడు, భారత్ను ఓడించలేదు. వాళ్లు ఓ జట్టుగా బాగా ఆడారు. మనం ఆడామా?’’ అని రవిశాస్త్రి అన్నారు.
ఆమ్రాపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఐఏఎస్ అధికారి ఆమ్రాపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Jayasudha : జయసుధ ఏపీలో ఆ పార్టీలో చేరబోతున్నారా?
సినీనటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది.
హైదరాబాద్ రోడ్లకు గ్లోబల్ పేర్లు #Hyderabad #Telangana #GlobalSummit #RevanthReddy #Infra
IndiGo Crisis : అయ్యో ఇండిగో Andhra Prabha SPL story
IndiGo Crisis : అయ్యో ఇండిగో Andhra Prabha SPL story
హైదరాబాద్ లేట్నైట్ యాక్సిడెంట్: టాటా ఏస్–క్రెటా ఢీ #telugupost #accidentnews #viralvideo
MLA | టీడీపీ నేతకు మాతృవియోగం MLA | మోపిదేవి, ఆంధ్రప్రభ :
Relief Fund Checks |సీఎం సహకారం వలనే..
Relief Fund Checks | గుడివాడ, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడా లేని
పాలేరులో సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి
పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ముజ్జుగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ అభ్యర్థిని చంపేందుకు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. గాయపడిన వ్యక్తలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఓ ప్రజాప్రతినిధి అండతోనే అల్లర్లు చెలరేగాయని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న బిజెపి.
పరకాలడిసెంబర్ 07(జనం సాక్షి) దొంగ ఓట్ల తోనే అధికారంలోకి బిజెపి. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటం. పట్టణ కాంగ్రెస్ …
Bhajans |మానసిక ప్రశాంతత కోసం..
Bhajans | మానసిక ప్రశాంతత కోసం.. Bhajans | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
రేవంత్ ది అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం: హరీశ్ రావు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన ఇది అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లలో రేవంత్ ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ ప్రారంభించిన స్కీములన్నీ అటకెక్కించారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది? అని అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోడ్లు, స్కూళ్లు, ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదని మండిపడ్డారు. ప్రజా భవన్ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చారని, పొద్దున్నేబ్రేక్ఫాస్ట్ మీటింగులు.. మధ్యాహ్నం సెటిల్మెంట్లు.. సాయంత్రం గానా భజానాలు, సంగీత్లు, ఎంగేజ్మెంట్లు, విందులు వినోదాలు జరుగుతున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లాకు చెందిన గొడుగు నాగరాజు అనే రైతు తనకు సమస్య ఉందని ప్రజా భవన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడని, అతని ఫోన్కు సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చింది.. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదని అన్నారు. ఐటిఐ, ఐటి, ఐఐటికి తేడా తెలియని సిఎం మనకు దొరికారని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారని.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. పిల్లలు పుట్టాక కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారని, ఈ ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద రూ.980 కోట్లు బకాయి పడిందని అన్నారు. రుణమాఫీ పూర్తిగా చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. అందాల పోటీలు పెట్టి రాష్ట్రం పరువు తీశారని, పోటీ నుంచి మధ్యలోనే తప్పుకుని మిస్ ఇంగ్లండ్ వెళ్లిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై అత్యాచారాలు పెరిగాయని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
Argument |టీడీపీ, వెర్సెస్ బీజేపీ
Argument | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం న్యూ హోసింగ్ బోర్డు వద్ద
లొంగిపోయిన మరో మావోయిస్టు కీలక నేత రామ్ ధీర్
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత రామ్ ధీర్ లొంగిపోయారు
BJP |గెలిపించండి.. అభివృద్ధి చేస్తా…
BJP | గెలిపించండి.. అభివృద్ధి చేస్తా… లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థి బి.రంజిత్ గౌడ్BJP
Medak |ఆదర్శ గ్రామంగా మారుస్తా..
Medak | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క
Dharna |పీఎసీఎస్ ఉద్యోగుల ధర్నా
Dharna | మోపిదేవి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన మోపిదేవి కేడీసీసీ బ్యాంకు
Chiru and Venky duo will be a blast in the MSG climax – Anil Ravipudi
Megastar Chiranjeevi and Victory Venkatesh have been the biggest stars of Telugu Cinema for a long time. They never came together on big screens while many of Telugu Cinema audiences and fans have been waiting for such an historic moment. Blockbuster director Anil Ravipudi has made it possible for his Mana Shankara Vara Prasad Garu. […] The post Chiru and Venky duo will be a blast in the MSG climax – Anil Ravipudi appeared first on Telugu360 .
Telangana Glabal Summit : గ్లోబల్ సమ్మిట్ లో పసందైన విందు.. అతిధులు ఆవురావుమని తినేలా? ఇదే మెనూ
Telangana Glabal Summit : గ్లోబల్ సమ్మిట్ లో పసందైన విందు.. అతిధులు ఆవురావుమని తినేలా? ఇదే మెనూ
Kadapa: Mayor Election Turns Into a Test for Jagan
Kadapa, the political home turf of former Chief Minister Y. S. Jagan Mohan Reddy, is witnessing unexpected developments. Once considered an unshakable stronghold of the YSRCP, the district has undergone a dramatic shift since the 2024 elections. The party suffered rare setbacks, including an unexpected defeat in the Pulivendula ZPTC by-election. Now, the upcoming Kadapa […] The post Kadapa: Mayor Election Turns Into a Test for Jagan appeared first on Telugu360 .
Horror Thriller Eesha Trailer: Another BB for Bunny Vas & Vamsi Nandipati
Eesha is an upcoming horror thriller directed by Srinivas Manne, featuring an impressive ensemble that includes Thrigun, Akhil Raj, Hebah Patel, Siri Hanmanth, and Babloo Prithveeraj in key roles. Backed by Pothula Hema Venkateswara Rao under the HVR Productions banner. The team recently unveiled a terrifying trailer. The Eesha trailer begins with four friends who […] The post Horror Thriller Eesha Trailer: Another BB for Bunny Vas & Vamsi Nandipati appeared first on Telugu360 .
సర్పంచ్ అభ్యర్థి హామీ చెప్పులతో రాజీనామా బాండ్ వైరల్ #Sarpanch#Karimnagar #VillagePolitics
మూడేండ్లలో గ్యారెంటీలు అమలు చేస్తం
డిసెంబర్ 07(జనం సాక్షి)కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ …
Supreme Court : ఇండిగో సమస్యపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఇండిగో సమస్యపై అత్యవసర విచారణను చేపట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది
అది ఒక్కటి చాలు బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి: మైనంపల్లి
కుత్బుల్లాపూర్: రేషన్ కార్డు ఒక్కటి చాలు బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికని, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ చెపట్టామని కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్ఎ మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. దూలపల్లి లోని మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీకి కొన్ని విషయాలు చెప్పదలచుకున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు కావస్తోందని, తాము ఇచ్చిన హామీలు మరో ఐదేళ్ళ కాలంలో కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మరో మూడేళ్ళలో మిగిలిన హామీలు నెరవేర్చుతామని, ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన నాయకులే నిదర్శనమని మైనంపల్లి ప్రశంసించారు. కాళేశ్వరం నుండి కార్ల స్కాముల వరకు దోపిడీ చేశారని, డబుల్ బెడ్ రూమ్లు, ఉద్యోగాలు, దళితులకే పట్టం కడతామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చకపోవడంతో బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పరన్నారు. పదేళ్లలో 1500 కోట్ల పార్టీ ఫండ్ ను సంపాదించుకుని, వందల వేల ఎకరాల భూములు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. స్కీముల పేరుతో స్కాములు చేసి బిఆర్ఎస్ నాయకులు వేల కోట్లు దోచుకున్నారని మైనంపల్లి ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా చూసి బిఆర్ఎస్ నాయకులకు గుండెపోటు వస్తుందని చురకలంటించారు. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండని, అభివృద్ధిని అడ్డుకోవాలని, సోషల్ మీడియా ద్వారా ఎన్నో అపోహలు సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు లేని అపోహలు సృష్టిస్తున్నాయని, రాజకీయ పార్టీలకు సంబంధిచి ఏకపక్షంగా ఉండే మీడియా సంస్థలను బ్యాన్ చేయాలని కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
Kadem |గడపగడపకు బొంతల లక్ష్మి భూమన్న ప్రచారం
Kadem | కడెం, ఆంధ్రప్రభ : తమకు ఓటు వేసి గెలిపించాలని బెల్లాల్
Sheena Nayak | ఈవో ఆగ్రహం.. Sheena Nayak | ఎన్టీఆర్ బ్యూరో,
Elections |కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
Elections | కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి Elections | నాగర్ కర్నూల్,
Hyderabad: సైబర్ మోసగాళ్ల చేతిలో మరో వృద్ధుడు
సైబర్ మోసగాళ్లకు మరో వృద్ధుడు లక్ష రూపాయలను పోగొట్టుకున్నాడు
నన్ను ఆశీర్వదించండి రూపు రేఖలు మారుస్తా
పిట్లం డిసెంబర్ 07(జనం సాక్షి) పిట్లం సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజాసేవయే లక్ష్యంగా గ్రామ …
VOTERS |భగీరత్ పల్లి లో వినూత్న ప్రచారం…
VOTERS | భగీరత్ పల్లి లో వినూత్న ప్రచారం… VOTERS | బిక్కనూర్,
Campaign |మహిళలతో ప్రత్యేక ప్రచారం..
Campaign | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ : తంగళ్ళపల్లి మండల పరిధిలోని 12వ వార్డులో
BRS |బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే….
BRS | బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే…. BRS | నెల్లికుదురు,
వందేమాతరం గీతాన్ని బిజెపి రాజకీయంగా వాడుకుంటుంది: కిరణ్ కుమార్ రెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్ లో వందేమాతరం గీతంపై జరగబోయే చర్చను బిజెపి రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చరిత్రను వక్రీకరించి, కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ఖాతాలో చామల వీడియోను పోస్టు చేశారు. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి వరకు అన్ని కాంగ్రెస్ సమావేశాలలో వందేమతరం పాడేవారని తెలియజేశారు. బిజెపి పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్, సంఘ్ గానీ వాళ్ల ఆఫీస్లలో వందేమతరం ఎప్పుడు పాడలేదని చురకలంటించారు. వందేమాతరం గొప్పతనం గురించి పార్లమెంటు చర్చ తీసుకరావడంతో పాటు దివంగత మాజీ ప్రధాని నెహ్రూ, గాంధీజీ గురించి చెడుగా ప్రచారం చేయాలని చూస్తోందన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ నాయకులపై బిజెపి తప్పుడు చరిత్ర రాసి తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, తాను కూడా నిజాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. శీతాకాలంలో 15 రోజులు మాత్రమే సమావేశాలు ఉంటాయని, దేశంలో ఇండిగో, ఢిల్లీ కాలుష్యం, నిరుద్యోగం వంటి సమస్యలు చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బిజెపి రాజకీయం, ఎన్నికల గురించి మాట్లాడి కాంగ్రెస్ను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
CRIME |సర్పంచ్ అభ్యర్థి ఆత్యహత్య..
CRIME | సర్పంచ్ అభ్యర్థి ఆత్యహత్య.. CRIME | జోగిపేట, రాయికోడ్, ఆంధ్రప్రభ
BIKE |బుల్లెట్ బండి పై ప్రచారం
BIKE | బుల్లెట్ బండి పై ప్రచారం BIKE | టేకుమట్ల, ఆంధ్రప్రభ
Vote |ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
Vote | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : బజ్జు తండా గ్రామ ప్రజలు లేడీ
నెల్లూరులో ఆర్టిసి బస్సు ఢీకొనడంతో.. 11 ఏళ్ల బాలుడు మృతి
అమరావతి: నెల్లూరు జిల్లా రాముడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై ఉన్న 11 ఏళ్ల బాలుడిని ఆర్టిసి బస్సు ఢీకొనడంతో చక్రం కిందపడి బాలుడు మృతి చెందాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం రాముడు పాలెం వద్ద ఘటన చోటు చేసుకుంది. తమ్ముడు సైకిల్ తొక్కుతున్నాడు. అన్న సైకిల్ వెనుక కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు అన్న మరణించగా, సైకిల్ తొక్కుతున్నతమ్ముడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కిరణ్ (11), తమ్ముడు( ప్రదీప్) గా పోలీసులు గుర్తించారు.
భోజనం చేస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ #carelessdrivers #rtcbusdriver #eatingfood #viralvideo
Visakha : విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు.
PEOPLE | గెలుపు నాదే.. PEOPLE | మంథని, ఆంధ్రప్రభ : స్థానిక
Manthani |కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా
Manthani | కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా Manthani | మంథని, ఆంధ్రప్రభ
శంషాబాద్కు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ #Hyderabad #RGIA #AirportSecurity #CyberCrime #ThreatMails
Hyderabad : హైదరాబాద్ లో రియల్టర్ దారుణ హత్య
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది.
RTC |ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి
RTC | ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి RTC | నెల్లూరు

29 C