Andhra Pradesh : మండలి ఛైర్మన్ ను కలిసిన జయమంగళ వెంకటరమణ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు
Helicopter | గూడెంలో.. సీఎం Helicopter | ఏలూరు / ఉంగుటూరు, ఆంధ్ర
Nomination |నామినేషన్ దాఖలు చేసిన బిక్షపతి
Nomination | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం పైడిపల్లి గ్రామ సర్పంచ్
COLLEGE |ఎయిడ్స్పై అవగాహన అవసరం
COLLEGE | ఎయిడ్స్పై అవగాహన అవసరం జగ్గయ్యపేటలో ర్యాలీహాజరైన మాజీ మంత్రి, కేడీసీసీ
సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు పోటీ..
చెన్నారావుపేట, నవంబర్ 30(జనం సాక్షి): నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పై సర్పంచ్ అభ్యర్థులను పోటీగా పెడుతున్నా… గ్రామాల్లోని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి…. …
Bigg Boss |అసలు రణరంగం ఈ వారమే!
Bigg Boss | అసలు రణరంగం ఈ వారమే! వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
POLICE |ప్రలోభాలకు లొంగకూడదు : సీఐ
POLICE | ప్రలోభాలకు లొంగకూడదు : సీఐ POLICE | జైనూర్, ఆంధ్రప్రభ
ఆశీర్వదించండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా
బచ్చన్నపేట నవంబర్ 30 ( జనం సాక్షి): * కొన్నే సర్పంచ్ అభ్యర్థి కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో …
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై..
డిసెంబర్ 3న మహా ధర్నా విజయవంతం చేయండి.. అబ్దుల్ రహీం. గంభీరావుపేట డిసెంబర్ 01 (జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా …
దేశంలో లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఏదో తెలుసా? #railways #VivekExpress #LongestTrain #Kanyakumari
STAFF | ఇంటి వద్దకే.. STAFF | అనంతపురం బ్యూరో, ఆంధ్ర ప్రభ
MLA |ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలి
MLA | ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలి రైతులను ఆదుకోవాలిమాజీ ఎమ్మెల్యే సింహాద్రి
BRS|బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
BRS| బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు BRS| తిర్యాణి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
రంగంపేట బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
మెదక్ డిసెంబర్ 1 (జనం సాక్షి ): కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తలారి …
అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్
నడికూడ, డిసెంబర్ 1 (జనం సాక్షి): పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. రాయపర్తి గ్రామం నుండి పలువురు బిఆర్ఎస్ …
27 March|అసలు నిజం ఏంటి..? 27 March |గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఎన్నిక
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి) : * అధ్యక్ష, కార్యదర్శులుగా బిక్షమయ్య, భాస్కరాచారి టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా తౌడోజు బిక్షమయ్య, …
టేకులపల్లిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి): టేకులపల్లి మండలంలో మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నందున పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా …
రేవంత్ vs మెస్సీ #RevanthReddy #Messi #Football #Hyderabad #UppalStadium #FriendlyMatch
సుమారు కోటి రూపాయలు విలువైన గంజాయి పట్టివేత
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి): * వివరాలు వెల్లడించిన ఇల్లందు డి.ఎస్.పి వాహన తనిఖీల్లో భాగంగా టేకులపల్లి పోలీసులు కొత్తగూడెం,ఇల్లందు ప్రధాన జాతీయ రహదారిలో …
విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన ఆహ్లాదకరమైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యాటకాభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు.విశాఖపట్నాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో […] The post విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం appeared first on Visalaandhra .
suicide | యువకుడి ఆత్మహత్య suicide | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని
తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ ఇష్టారాజ్యం…!
చెన్నారావుపేట, నవంబర్ 30 (జనం సాక్షి): కిందిస్థాయి ఉద్యోగులపై పెత్తనం… సీసీఎల్ ఏ కు ఫిర్యాదు చేసిన రెవెన్యూ ఉద్యోగులు…. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ …
Scheme |కూటమి ముఖ్య ఉద్దేశ్యం..
Scheme | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరులోని స్థానిక 2వ
CC Camera |సీఎం పర్యటనకు గట్టి భద్రత
CC Camera | సీఎం పర్యటనకు గట్టి భద్రత ఏలూరు రేంజ్ ఐజీ
MINISTER|టీ షాపులో.. మంత్రి అలా చేశారా..?
MINISTER| కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆయనో రాష్ట్ర మంత్రి అయినా.. సామన్యుడిలా
సర్పంచ్ వేలం ₹73 లక్షలు #Nalgonda #Panchayat #SarpanchElection #VillageAuction #BCReservation
Birthday |ప్రజావేదిక కార్యాలయంలో…
Birthday | ప్రజావేదిక కార్యాలయంలో… Birthday | గుడివాడ, ఆంధ్రప్రభ : శాసనసభ్యులు
Nellore : నెల్లూరులో ఖతర్నాక్ లేడీ డాన్ లు...ఏందబ్బయా ఇది?
నెల్లూరు నగరం క్రిమినల్స్ కు నిలయంగా మారింది. లేడీ డాన్ లు కూడా నెల్లూరులోనే ఉన్నారు
తుపాన్ ప్రభావం : నేడు ఏపీలోని 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
దిత్వా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం సోమవారం నాడు నాలుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం దిత్వా తుపాన్ కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కడప, కోనసీమ, కృష్ణా, […] The post తుపాన్ ప్రభావం : నేడు ఏపీలోని 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు appeared first on Visalaandhra .
Blood donation |తండ్రి నడవడి… కొడుకు సేవాభావం
Blood donation | తండ్రి నడవడి… కొడుకు సేవాభావం Blood donation |
NTR |పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
NTR | పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం NTR | కృష్ణా ప్రతినిధి,
TDP | అదే ప్రభుత్వ లక్ష్యం.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర
NBK’s Akhanda 2 Audio Review: A Massy Devotional Trance
God of Masses Nandamuri Balakrishna and director Boyapati Srinu films always have huge craze. They have been delivering cult mass moments for Indian Cinema action lovers to go crazy in theatres with excitement and view them on repeat. With Akhanda 2, they have back with another stupendous divine mass action spectacle. The movie teaser, trailer […] The post NBK’s Akhanda 2 Audio Review: A Massy Devotional Trance appeared first on Telugu360 .
Ayyappa |అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ
Ayyappa | హైదరాబాద్, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (temple)
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం…
ఏపీఎస్డీఎంఏ తాజా అలర్ట్మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను గత రాత్రి బలహీనపడడడం తెలిసిందే. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతోందని, సోమవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి […] The post నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం… appeared first on Visalaandhra .
కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ షోకాజ్ నోటీసులు
సీఎం పీఏతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రికి కూడా.. 2019లో మసాలా బాండ్ జారీలో ఫెమా రూల్స్ ఉల్లంఘనకేఐఐఎఫ్ బీ నిధుల సమీకరణపై సందేహాలుకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. విజయన్ తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు […] The post కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ షోకాజ్ నోటీసులు appeared first on Visalaandhra .
Ditva Effect : తమిళనాడుపై విరుచుకుపడిన దిత్వా
దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది.
‘విలేజ్ కుకింగ్’ 3 కోట్ల సబ్స్క్రైబర్లు #TeluguPost #telugu #post #news
Bigg Boss Season 9 : దివ్య ఎలిమినేషన్ ఊహించిందే.. ఆమె సంపాదన ఎంతంటే?
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది
దేశాభివృద్ధి కోసం విపక్షాలు కలిసి రావాలి: మోడీ
ఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశాభివృద్ధి మాత్రమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సమావేశాల్లో 10 బిల్లులను, కాలం చెల్లిన 120 రద్దు చేసే బిల్లు కూడా పార్లమెంటు సభ ముందుకు కేంద్రం తీసుకరానుంది. కాసేపట్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు మోడీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నానని, చట్టసభల్లో సమయానుకూలంగా చర్చలు తప్పని సరి అని తెలియజేశారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో మంచి చర్చలు కొనసాగాలని అన్నారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని, పరాజయం కూడా ఒప్పుకునే మనసు విపక్షానికి లేదని చురకలంటించారు. తాము మాత్రం విపక్షాలను కలుపుకొని ముందుకెళ్తామని, దేశప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్త ఎంపిలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలని, చట్ట సభల్లో డ్రామాలు వద్దు అని, మంచి చర్చలు జరగాలని మోడీ పేర్కొన్నారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలవద్దని కోరుతున్నానని, జిఎస్టి సంస్కరణల తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారని మోడీ స్పష్టం చేశారు.
వన్డేల్లో అతడే టాప్ ప్లేయర్: సునీల్ గావస్కర్ |#TeluguPost #telugu #post #news
Street Lights |“పగలే వెలుగు… రాత్రి చీకటే!”
Street Lights | “పగలే వెలుగు… రాత్రి చీకటే!” Street Lights |
Avanigadda |ఎన్టీఆర్ భరోసా పింఛన్..
Avanigadda | ఎన్టీఆర్ భరోసా పింఛన్.. Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ :
Municipal |మచిలీపట్నంలో ఆక్రమణలు తొలగింపు
Municipal | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం బలరాంపేట ఐదు రోడ్డు సెంటర్లలో
Market |మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత
Market | మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత Market | భీంగల్ టౌన్,
NTR BHAROSA |లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ
NTR BHAROSA | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో
మద్యం అమ్మకాల రికార్డు ₹71,550 కోట్లు ఆదాయం #LiquorPolicy #ExciseDepartment #Hyderabad #GHMC
Unanimous |కొర్రతండా పాలకమండలి ఏకగ్రీవం
Unanimous | కొర్రతండా పాలకమండలి ఏకగ్రీవం Unanimous | మాడ్గుల, ఆంధ్రప్రభ :
గుమ్మడి గింజలు: అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, తినే విధానం, పోషకాల విలువలు
గుమ్మడి గింజలు (Pumpkin Seeds) పోషకాలతో నిండిన శక్తి కేంద్రాలు. వీటిని తరచుగా ‘పోషకాల గని’ అని పిలుస్తారు. ఈ గింజల్లో ముఖ్యంగా మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలు ఆరోగ్య ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, నిద్ర నాణ్యతను పెంచుతాయి, ముఖ్యంగా పురుషుల్లో ప్రోస్టేట్ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. మధుమేహ నియంత్రణ, రోగనిరోధక శక్తి పెంపు వంటి అదనపు […] The post గుమ్మడి గింజలు: అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, తినే విధానం, పోషకాల విలువలు appeared first on Dear Urban .
Collector | వృద్ధాశ్రమంలో.. Collector | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఏమ్మా..
RTC| ఏలూరు (కార్పొరేషన్) ఆంధ్రప్రభ : విజయవాడ ఆటోనగర్ బస్ డిపోకు చెందిన
పెళ్లిలో బుక్కెడు బువ్వ కోసం వెళ్లిన బాలుడిపై జవాన్ కాల్పులు... మృతి
ఢిల్లీ: భోజనం కోసం వెళ్లిన బాలుడిపై సిఆర్పిఎఫ్ జవాన్ కాల్పులు జరడంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటన ఢిల్లీలోని శాహ్దరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానససరోవర్ పార్కులోని డిడిఎ మార్కెట్ వద్ద ఓ కమ్యూనిటి సెంటర్లో వివాహ వేడుక జరుగుతుంది. మురికి వాడల్లో నివసింటే ఓ బాలుడు(17) గేటు దూకి అన్నం కోసం వెళ్లాడు. అతడి భోజనం చేస్తుండగా అక్కడ ఉన్నవారు బయటకు నెట్టేయడానికి ప్రయత్నించాడు. సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బాలుడితో వాగ్వాదానికి దిగాడు. తుపాకీ తీసి ఆవేశంలో కాల్పులు జరపడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని సరీక్షించిన వైద్యులు తెలిపారు. బుక్కెడు అన్నం కోసం వెళ్తె పొట్టన పెట్టుకుంటారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.
Liquor shops |ఏడాదంతా ఎన్నికలూ-జాతరలే !
Liquor shops | ఏడాదంతా ఎన్నికలూ-జాతరలే ! Liquor shops | డిసెంబర్
కుమారుడి కోసం పొలమే క్రికెట్ మైదానం #Khammam #Cricket #Telangana #SportsNews #InspiringStory
ప్రేమికుల మనస్సుల్లో దాగిన భావాలతో..
ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పాడాల్సిందే. ఐలవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోన్ని పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మససు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి. ఇంతకీ ప్రేమికులు పయనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం ‘దండోరా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బ్రస్ట్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల్ను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ్ణ, మనికా చిక్కాల్, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రదారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షుకుల ముందుకు రానుంది. ‘దండోరా’ నుంచి లేటెస్ట్గా ‘పిల్లా...’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలోని ఈ పాటను అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటను పూర్ణా చారి రాశారు. ప్రేమికుల మనసుల్లో దాగిన భావాలను అందంగా ఆవిష్కరించిన పాట ఇది. దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది.
అభిషేక్ శర్మ పవర్ షో 52 బంతుల్లో 148 #Cricket #SyedMushtaqAli #AbhishekSharma #PunjabVsBengal
వన్డేల్లో ఆ ఆటగాడే గ్రేట్: సునీల్
హైదరాబాద్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ చేయడంతో భారత్ గెలుపొందింది. వన్డేల్లో విరాట్ 52వ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పాడు. విరాట్ తరువాత వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఒక ఫార్మాట్లో కూడా సచిన్ రెండో స్థానంలోనే ఉన్నాడు. దీంతో విరాట్ను టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసించారు. విరాట్తో కలిసి ఆడిన ఆటగాళ్లు మాత్రమే వన్డేల్లో అతడిని గ్రేట్ అని అంటారన్నారు. రికీపాంటింగ్ సైతం వన్డేల్లో విరాట్ మించిన వారు లేరు అన్నారని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ల నుంచి ప్రశంసలు రావడం అనేది చాలా అరుదు అని అన్నారు. సచిన్ రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడంటే అతడు అంటే ఏంటో అర్థం చేసుకోవాలని సునీల్ మెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ టి20, టెస్టు క్రికెట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 83 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. వరసగా రికీ పాంటింగ్(83), సంగక్కరా (63), జాక్వస్ కలిస్(62)గా ఉన్నారు.
Ticket | భారీ ఆదాయం.. మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి
Tadwai | బైక్ అదుపుతప్పి… ఒక్కరు మృతి Tadwai | తాడ్వాయి, ఆంధ్రప్రభ
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ ఐ యామ్ గేమ్’ మూవీతో అలరించబోతున్నారు. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిధాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నైట్ క్లబ్, క్యాసినో బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ షూట్ వేసుకున్న దుల్కర్ రక్తం తడిసిన చేతితో గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం అదిరిపోయింది. ఈ చిత్రంలో మిస్కిన్ , ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
MLA | పుట్టినరోజున సైతం… MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : నిరంతరం
Revanth Reddy : ఫుట్బాల్ ప్రాక్టీస్ లో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు
Amaravathi : అమరావతి లో మరో సెంటిమెంట్ అంశం ఇదే
రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న సమయంలో సెంటిమెంట్ అంశం ముందుకొచ్చింది.
ఆమె అతడి కోసం ఎదురు చూస్తోంది కాల్వ ఒడ్డున చెట్టు కింద కూర్చుని అతడు ఇంకా రాలేదు సాయంకాలపు గాలిలో కలిసి సూర్యుడు మెరుస్తున్నాడు పారే ఏరు కూడా వందల కళ్ళతో రెప్పలు తెరిచి చూస్తోంది చెట్టు కూడా చుట్టూ తిరిగి చూస్తోంది అతడి జాడ కోసం ఆమె తన జూకాలకు వేలాడుతోంది చూపుడు వేలికి చుట్టిన కొంగులో నలిగిపోతోంది ఆమె పాదాల కింద పచ్చగడ్డి మౌనంగా తలదించుకుంది ఆమె ఉఛ్వాస నిశ్వాసలు సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి ఆకాశం రాలుతోంది చెట్ల ఆకుల సందుల్లోంచి కొద్ది కొద్దిగా సాయంకాలపు ధూళిలోకి చీకటి వచ్చి వాలుతోంది ఏకాంతాన్ని మరింత దట్టంగా మార్చేస్తూ సూర్యుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు భూమి ఆమె చుట్టూ తిరుగుతోంది కాళ్ళ మీంచి దుప్పటిని పైకి లాక్కుంటోంది కదిలీ కదలక పారుతున్న ఏరు చెట్టు నిద్రపట్టని కుక్కపిల్లలా ఆమె పక్కనే కూర్చుని చెవులాడిస్తోంది ఆమె లోపల గుత్తులు గుత్తులుగా విచ్చుకుంటున్నాయి నక్షత్రాలు ఈ అద్భుతంలోకి దేహాంతర దేహాలతో అతడు వస్తున్నాడు ఒక్కటైన ఇద్దరి ఏకాంతం ఒక్కటైంది గాఢంగా పాలపుంతల ఆత్మగానాల గాలులే ఇక నిలువెల్లా - పసునూరు శ్రీధర్ బాబు
అమరావతిలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వ స్తున్న డివైన్ యాక్షన్ ఎక్స్ట్రావగాంజా ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా రు. ఎం తేజస్విని నందమూరి సగర్వం గా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెం డు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో జనని అనే క్యారెక్టర్లో కనిపిస్తాను.జనని ఎప్పుడు ప్ర మాదంలో ఉన్న అఖండ తనకోసం వస్తారు. లెజెండరీ నందమూరి బాలకృష్ణతో నటించడం నా అదృష్టం. బోయపాటి శ్రీను ప్రో త్సాహం నాలో మరింత ఎనర్జీని నింపింది. జననీ పాత్ర కోసం బోయపాటి నన్ను ఎం చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన స్టార్స్ బాలయ్య, అల్లు అర్జున్, ప్రభాస్. ఇక నాకు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో చేయాలని ఉంది. ఆయన హీరోయిన్స్ ని చూపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నాకు అన్ని రకాల జానర్స్ చేయాలనీ వుంది‘ అని అన్నారు.
సర్పంచ్ పదవికి నామినేషన్ కోసం ప్రియురాలితో పెళ్లి!#TeluguPost #telugu #post #news
ఒట్టి చేతులతోనే రుణపడి వెళుతున్న
తొమ్మిది నెలలు మోసి, పురుడు పోసి, జన్మనిచ్చి జీవితాన్ని నేర్పి ఎద మీద ఆడించి, లాలించి పాలిచ్చిన తల్లికి పాదాభివందనాలు తెలిపానని చెప్పండి ఎప్పుడూ నన్నే చూస్తున్న గుంజకు కట్టేసిన తెల్లావు దూడకు నేను కనిపించనని చెప్పకండి పొలంలో నాతో సాగు చేసిన నాగలికి, జత ఎడ్లకు చిగురు తొడుగుతున్న పంటకు నేను మీతో పాటే ఆకలికి ఇక ఏడవనని చెప్పకండి ఎండకు, వానకు, చలికి,కూడ నేను అలసి ఒరిగి సేద తీరటానికి ఇక రానని చెప్పకండి చిరుగాలికి చెప్పకండి నాపై కారుతున్న చెమట వరదను ఇట్టే పట్టుకుపోవాల్సిన అవసరం లేదని మేఘానికి చెప్పకండి నాకు ఎండను కాసేందుకు ఇక రావద్దని అరుగు మీద పిల్లలకు చెప్పకండి నాకోసం వెతకమని నేను అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోని నవయుగపు కాలాన్ని తెస్తందుకు వెళుతున్న - గుండెల్లి ఇస్తారి
Ditva Cyclone : రెడ్ అలెర్ట్.. ముంచేస్తుందంటరోయ్.. పారా హుషార్
దిత్వా తుపాను దూసుకు వస్తుంది.
Delhi : ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం
ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతుంది.
Gold Price Today : షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు వింటే ఆ ఊసే ఎత్తరుగా?
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.
తెలుగులో మొదటి నార్డిక్ క్రైం ఫిక్షన్ నవల.. జార్ సిటీ
స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్ లాండ్లకు చెందిన రచయితలు గత కొన్ని దశాబ్దాలు గా గొప్ప క్రైమ్ ఫిక్షన్ నవలలు రాస్తున్నారు. ఎక్కువ శాతం ఇవి నేర పరిశోధన ముఖ్యాంశంగా ఉం టాయి. ఈ భాషల్లో వచ్చే నేర కథల సాహిత్యం ‘నార్డిక్ క్రైమ్ ఫిక్షన్’ పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. అలా నవలలు రాసి ప్రసిద్ధులైనవారిలో నార్వేకు చెందిన జో నెస్బో, స్వీడన్కు చెం దిన హెన్నింగ్ మాంకెల్, స్టీగ్ లార్సన్, కెమిల్లా లాక్బర్గ్, డెన్మార్క్కు చెందిన సారా బ్లేడెల్, ఐస్ లాండ్కు చెందిన ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ ముఖ్యులు. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ రాసిన ప్రసిద్ధ నవల, ‘జార్ సిటీ’ని వై.కృష్ణజ్యోతి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ మధ్యనే ఛాయా పబ్లికేషన్స్ నించి విడుదలైంది ఈ నవల. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ ఐస్లాండ్కు చెందిన సుప్రసిద్ధ డిటెక్టివ్ నవలల రచయిత. ఆయన గతంలో జర్నలిస్టుగా, ఫిల్మ్ క్రిటిక్గా పనిచేశారు. డిటెక్టివ్ ‘ఎర్లెండర్’ ప్రధానపాత్రధారిగా ఆయన ఇప్పటిదాకా పదకొండు నవలలు రాశారు. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ వరుసగా రెండు సంవత్సరాలు నార్డిక్ క్రైమ్ నవల బహుమతి (Nordic Crime Novel Prize) గెలుచుకున్న అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అంతేకాక, ఆంగ్ల భాషలో అత్యుత్త మ నేర నవల కోసం ఇచ్చే ప్రపంచ ప్ర ఖ్యా త CWA గోల్డ్ డాగర్ అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు. ఆర్నాల్డుర్ నవల లు ప్రపంచవ్యాప్తంగా 40 భాషలలో ఇప్పటిదాకా 14 మిలియన్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. కథలోకెళితే హోల్బర్గ్ అనే వయసు పైబడ్డ వ్యక్తి ఇంట్లో హత్య చేయబడటంతో మొదలవుతుంది. హత్యా స్థలంలో హంతకుడు రాసివెళ్ళిన నోట్ తప్ప వేరే ఆధారాలేం దొరకవు. రేకవిక్ నగరంలో మొదలైన పరిశోధన, ఐస్లాండ్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగి చివరికొస్తుంది. ఇన్స్పెక్టర్ ఎర్లెండర్ ఈ పరిశోధనకు ఆధ్వర్యం వహిస్తాడు. ఎర్లెండర్ కుటుంబ జీవితం అంత సజావుగా సా గుతూ ఉండదు. ఎ ర్లెండర్కు ఇద్దరు ఎదిగిన పిల్లలు. వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి, ఇబ్బంది పడు తూ, పెడుతూ ఉం టారు. ఎర్లెండర్తో పనిచేసే పోలీస్ ఆఫీసర్ల పాత్రలు కూడా నవలలో కీలకం. యాబైమూడు సంవత్సరాల వయసులో అకస్మాత్తు గా మరణించిన బెర్నార్డ్ స్కడర్ ఈ నవలను ఐస్లాండిక్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఆయన ఐస్లాండిక్ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖులలో ఒకడు. కాంటర్బరీలో జన్మించిన ఆయన, యార్క్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. 1977లో ఆయన రేక్జావిక్ విశ్వవిద్యాలయంలో ఐస్లాండిక్ భాషను అభ్యసించడానికి వెళ్లారు. ఆ తర్వాత ఐస్లాండ్ రివ్యూ, న్యూస్లో రిపోర్టర్గా, రాయిటర్ న్యూస్ ఏజెన్సీ కరస్పాండెంట్గా పనిచేశారు. అనేక సంవత్సరాలు కవిత్వం రాస్తూ సాహితీ అనువాదకుడిగా కూడా ఆయన గొప్ప గౌరవాన్ని పొందారు. ఆయ న అనువదించిన పురస్కారం పొందిన నవలల్లో థోర్ విల్హెల్మెసన్ రచించిన జస్టిస్ అన్డన్, గుడ్బెర్గర్ బెర్గెన్ రచించినది స్వాన్, ఎనార్ మార్ గుడ్మండ్సన్ రచించిన ఏంజెల్స్ ఆఫ్ ది యూనివర్స్, ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ అవార్డు గెలుచుకున్న నవలలు ఉన్నాయి. ‘జార్ సిటీ’ తెలుగులోకి అనువాదం చేసిన వై.కృష్ణజ్యోతి గత ఇరవై ఏళ్ళుగా అనువాద రంగంలో ఉ న్నారు. ‘జార్ సిటీ’ ఆమె అనువాదం చేసిన మొ దటి క్రైమ్ ఫిక్షన్ నవల. - హర్షణీయ బృందం
కొండ పోచమ్మ సాగర్: హైదరాబాద్ సమీపంలో ప్రశాంతమైన వీకెండ్ గెట్అవే
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో ఉన్న కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ కేవలం ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న ఒక ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ముఖ్యమైన భాగమైన ఈ జలాశయం, చుట్టూ కొండలు, ప్రశాంతమైన నీటితో కనువిందు చేస్తుంది. హైదరాబాద్ నుండి ఆహ్లాదకరమైన ప్రయాణం హైదరాబాద్ నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పోచమ్మ సాగర్కు ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా […] The post కొండ పోచమ్మ సాగర్: హైదరాబాద్ సమీపంలో ప్రశాంతమైన వీకెండ్ గెట్అవే appeared first on Dear Urban .
Students |సస్పెండ్.. కారణం ఇదే..
Students | సస్పెండ్.. కారణం ఇదే.. Students, బాపులపాడు, ఆంధ్రప్రభ : బాపులపాడు
Tirumala : తిరుమలలో ఘాట్ రోడ్డులో ప్రయాణంలో జాగ్రత్త.. తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. చా ర్ట్ బస్టర్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల 72 మిలియన్లకు పై గా వ్యూస్ ని సంపాదించి ఇప్పటికే ఈ చిత్రం భారీ అం చనాలను సృష్టించింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ ని విశేషంగా అలరించనుంది. హైదరాబాద్ లో వేసిన భా రీ సెట్లో చిరంజీవి, వెంకటేష్ లపై స్టైలిష్ డ్యాన్స్ సాం గ్ షూటింగ్ ని మేకర్స్ ప్రారంభించారు. తొలిసారిగా, చిరంజీ వి, వెంకటేష్ ఒక ఉత్సాహభరితమైన, గ్రాండ్ సెలబ్రేషన్ నంబర్ లో కలిసి అలరిస్తున్నా రు.ఈ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలి యో అద్భుతమైన బీట్స్తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్ ని కంపోజ్ చేశా రు. ఈ పాటలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నా రు. ఈ పాటలో సెట్ ని కలర్, రిథమ్, వైబ్ ల కార్నివాల్ గా మార్చారు. ఇద్దరు స్టార్ల కెమి స్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులని అభిమానులను ఫుల్గా ఎంటర్టైన్ చేయనుంది. చిరంజీవి, వెం కటేష్ కలసి అదరగొట్టబోతున్న ఈ సాంగ్ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫీస్ట్ కానుంది. త్వరలోనే చిరంజీవి నయనతారలపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు.
What’s Next from Mana Shankara Vara Prasad Garu
Megastar Chiranjeevi and successful director Anil Ravipudi’s first outing is Mana Shankara Vara Prasad Garu and the film is announced for Sankranthi 2026 release. The first single ‘Meesaala Pilla’ is a stupendous hit and the film is trending on the music charts from the past few weeks. The team is now gearing up to release […] The post What’s Next from Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9 Weekend Episode: Fun Games, Tough Questions and Divya’s Exit
The weekend episode of Bigg Boss Telugu 9 delivered a mix of entertainment, emotional moments and hard-hitting reality checks. Host Nagarjuna kept the mood light initially but quickly steered the house into deeper introspection before announcing one more crucial elimination. Fun Task Begins the Episode Nagarjuna opened the show with a lively game. The house […] The post Bigg Boss Telugu 9 Weekend Episode: Fun Games, Tough Questions and Divya’s Exit appeared first on Telugu360 .
భార్యను కత్తితో పొడిచి చంపి... వాట్సప్ స్టేటస్ పెట్టుకున్న భర్త
చెన్నై: భార్యతో బంధువు వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడని ఆమెను భర్త చంపాడు. భార్య మృతదేహంతో భర్త వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిరునెల్వెలి నగరంలోని దరువై ప్రాంతంలో బాలమురుగన్, శ్రీప్రియ అనే దంపతులు నివసిస్తున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా దంపతులు మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. బాలమురుగన్ బంధువు ఇసక్కిరాజాతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇసక్కిరాజా తన వాట్సప్ స్టేటస్లో భార్య ఫొటోను పెట్టుకోవడంతో బాలమురుగన్ ఆగ్రహంతో రగిలిపోయాడు. వెంటనే ఆమె ఉంటున్న ప్రదేశానికి వెళ్లి భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం భార్య మృతదేహంతో ఫొటో తీసుకొని వాట్సప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. భర్తను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
November has come to an end and Ram tested his luck with Andhra King Taluka which released on Thursday. Leaving many in shock, the film opened to poor occupancies. The word of mouth is decent but the film did not witness great growth on Friday. The Saturday and Sunday numbers for the film are just […] The post Weekend Box-office: AKT Show appeared first on Telugu360 .
Nara Lokesh : నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్
నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్ బయలుదేరి వెళుతున్నారు
Ditva Cyclone : దిత్వా తుపాను ఎఫెక్ట్.. ఏపీలో రెండు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలెర్ట్
నేడు దిత్వా తుపాను ఎఫెక్ట్ తో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు
1.20 Lakhs Acres Ditwah |రైతుల గుండెల్లో..
1.20 Lakhs Acres Ditwah | రైతుల గుండెల్లో.. 1.20 Lakhs Acres
Flood Effect : వరదల విలయం.. 800 మంది మృతి
ఇండోనేషియా, శ్రీలంక, థాయ్ లాండ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి
మూఢమి మొదలయింది.. మూడు నెలలు ముహూర్తాల్లేవ్... పెళ్లి కాని ప్రసాదులకు కష్టకాలమే
పెళ్లిళ్ల సీజన్ పూర్తయింది. శుభకార్యాలకు బ్రేక్ పడింది.
బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది అత్యాచారం.. గర్భవతి
అమరావతి: బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ధర్మవరంలో ఓ గ్రామానికి చెందిన జంట 14 సంవత్సరాల క్రితం ఆడ శిశువును తెచ్చుకొని పెంచుకన్నారు. ఇప్పుడు బాలిక వయసు 14 సంవత్సరాలుగా ఉంది. బాలికపై తండ్రి, తల్లి సోదరుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి బాలిక గర్భం దాల్చిందని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా షాక్కు గురైంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక చెప్పిన వివరాల ప్రకారం పెంపుడు తండ్రి, తల్లి సోదరుడి పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
6th semester krishna university |రీ వాల్యుయేషన్..
6th semester krishna university | రీ వాల్యుయేషన్.. krishna university, మచిలీపట్నం,
Ram Charan’s Peddi Shooting Updates
Mega Powerstar Ram Charan is completely focused on his upcoming film Peddi. The teaser and the first single has skyrocketed the expectations on the film. After a brief break, Ram Charan is all set to work without breaks in December. The upcoming schedule of the film will start in Delhi on December 5th and it […] The post Ram Charan’s Peddi Shooting Updates appeared first on Telugu360 .
Ditwah cyclone |అన్నదాతల ఆందోళన..
Ditwah cyclone | అన్నదాతల ఆందోళన.. Ditwah cyclone, గూడూరు, ఆంధ్రప్రభ :

26 C