91 applications |దివ్యాంగులకు గృహాలు..
91 applications | దివ్యాంగులకు గృహాలు.. 91 applications | గుంటూరు, ఆంధ్రప్రభ
ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పిద్దాం
టేకులపల్లి,డిసెంబర్ 9(జనంసాక్షి): * రాజకీయ నాయకులకు సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ ఐ రాజేందర్ సూచన టేకులపల్లి మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు …
రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు : హరీష్ రావు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల తలరాత మార్చలేదు గానీ.. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అస్తిత్వాన్ని దెబ్బతీశారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడని హైదరాబాద్ రోడ్డుకు ఆయన పేరు పెడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. అమెరికాలో మన పిల్లలకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి.. ప్రకటన వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 23ను విద్రోహి దినంగా జరపాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసేలా రేవంత్ వ్యవహారం ఉందని హరీష్ రావు ధ్వజమెత్తారు.
union | కార్మికునికి సాయం… union | గుడివాడ, ఆంధ్రప్రభ : బొమ్ములూరు
Team | మహిళా భద్రతపై అవగహన.. Team | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ :
టి-20 సిరీస్కి ముందు భారత్కు భారీ షాక్?
భారత పర్యటనలో సౌతాఫ్రికా జట్టు టెస్ట్ సిరీస్ని 2-0తో వైట్వాష్ చేసింది. దీనికి ప్రతీకారంగా భారత్ వన్డే సిరీస్ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది. నేడు ఇరు జట్లు మధ్య టి-20 సిరీస్ ప్రారంభం కానుంది. మంగవారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు భారత్కు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ హార్థిడ్ పాండ్యా.. మళ్లీ ఈ మ్యాచ్తో రీ ఎ్రంట్రీ ఇస్త్తున్నడనే వార్తలు వచ్చాయి. అయితే హార్థిక్ టి-20 సిరీస్ మొదటి మ్యాచ్లో హార్థిక్ పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న తర్వాత హార్థిక్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడే ముందు పాండ్యా దేశవాళీ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు బరోడా తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్లు ఆడాడు. హార్దిక్ షెడ్యూల్ ప్రకారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా బీసీసీఐ మాత్రం రెండు మ్యాచ్లు సరిపోతాయని నిర్ణయించింది. దీంతో పాండ్యా నేరుగా తొలి మ్యాచ్ జరిగే కటక్కు చేరుకున్నాడు. ఈ క్రమంలో ట్రైనింగ్లో కూడా అతడు ఒంటిరిగా పాల్గొన్నాు. దీంతో హార్థిక్ మ్యాచ్లో పాల్గొనడం పక్కా అని అంతా భావించారు. కానీ, అనుకోకుండా సోమవారం అతడు ప్రాక్టీస్కి రాలేదు. దీంతో హార్థిక్ మళ్లీ గాయపడ్డాడా.? అన్న ఆందోళన అభిమానుల్లో నెలకొంది. కానీ, హార్థిక్కు ఎటువంటి గయాం లేదని ఓ ప్రముఖ క్రీడా పత్రక పేర్కొంది.
Kadem |సర్పంచ్గా ఒక్కసారి అవకాశం కల్పించండి
Kadem | సర్పంచ్గా ఒక్కసారి అవకాశం కల్పించండి Kadem | కడెం, ఆంధ్రప్రభ
PMKVY | యువతకు నైపుణ్యాలు.. PMKVY | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ
Garbage |చెత్తను తొలగించేదెవరు?
Garbage | హనుమకొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో
Bigg Boss -9 |మధ్యలో ఒకరు.. చివరిలో ఒకరు ఎలిమినేట్ ?
Bigg Boss -9 | మధ్యలో ఒకరు.. చివరిలో ఒకరు ఎలిమినేట్ ?
Private Individuals |కోటి మందికి వ్యతిరేక నిర్ణయమే..
Private Individuals | కోటి మందికి వ్యతిరేక నిర్ణయమే.. పత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి
State Medical |ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం
State Medical | ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దాం State Medical |
Andhra Pradesh : నాదెండ్ల గారూ.. గోనెసంచెలకూ దిక్కులేదటయ్యా?
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖలో జరిగే విషయాలను పట్టించుకోవడం లేదు
ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజామాన్యాలదే బాధ్యత: రామ్మోహన్
ఢిల్లీ: రోస్టరింగ్ విషయంలో ఇండిగోలో సమస్య తలెత్తిందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సాఫ్ట్ వేర్ సమస్యలపై విచారణకు ఆదేశించామని అన్నారు. ఇండిగో సంక్షోభంపై లోక్ సభ లో కేంద్రమంత్రి వివరణ ఇచ్చారు. ఇండిగో సమస్యలపై ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, ప్రయాణికులు ఇబ్బంది పడితే యాజామాన్యాలే బాధ్యత వహించాలని సూచించారు. జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన వారిపై ఉందని తెలియజేశారు. ఎంత పెద్ద విమాన సంస్థ అయినా.. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Indigo Crisis | PM |వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు
Indigo Crisis | PM | వ్యవస్థలను మెరుగుపర్చేందుకే నిబంధనలు Indigo Crisis
Sallangundaale: A Wedding Tune That Blends Joy, Heart
The second single Sallangundaale from the upcoming period sports drama Champion is out, and it radiates pure wedding magic. Set against the backdrop of a traditional village marriage, the track paints a heartwarming picture filled with love, laughter, and emotion. Mickey J Meyer weaves his signature melodic grace into the number. Chandrabose’s evocative lyrics breathe […] The post Sallangundaale: A Wedding Tune That Blends Joy, Heart appeared first on Telugu360 .
Election Campaign |జీపీని అభివృద్ధి చేస్తా..
Election Campaign | జీపీని అభివృద్ధి చేస్తా.. సర్పంచ్గా గెలిపించండి : అభ్యర్థి
Kidnapping | సందీప్ రెడ్డిపై Kidnapping | చెన్నూర్, ఆంధ్రప్రభ : నల్గొండ
IPL |ఐపీఎల్ వేలం.. 1,005 పేర్లు తొలగింపు!
IPL | ఐపీఎల్ వేలం.. 1,005 పేర్లు తొలగింపు! IPL | ఆంధ్రప్రభ,
రాజధాని రైతులకు నారాయణ బంపర్ ఆఫర్
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు.
Kadem |అన్ని రంగాల్లో అభివృద్ది..
Kadem | కడెం, ఆంధ్రప్రభ : బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తమను
INTUC |ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..
INTUC | ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. INTUC | నల్గొండ,
ఆధార్ అప్డేట్ ఇక ఇంట్లోనే.. యూఐడీఏఐ కొత్త యాప్ విడుదల
ఫేస్ అథెంటికేషన్తో వివరాలు మార్చుకునే సౌకర్యం ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు వీలుగా ఒక కొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా కీలకమైన వివరాలను సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఈ కొత్త యాప్లో మొబైల్ నంబర్ను మార్చుకునే సదుపాయాన్ని […] The post ఆధార్ అప్డేట్ ఇక ఇంట్లోనే.. యూఐడీఏఐ కొత్త యాప్ విడుదల appeared first on Visalaandhra .
Bapanna | జనం ప్రభంజనం.. Bapanna | మంథని: అడవి సోమన్ పల్లి
Servant |ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తా
Servant | ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తా Servant | మంథని, ఆంధ్రప్రభ
డీజీసీఏ నోటీసులపై ఇండిగో స్పందన
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలువిమానాల రద్దుకు ప్రాథమికంగా ఐదు కారణాలు వెల్లడి విమాన సర్వీసుల అంతరాయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. ఈ గందరగోళానికి దారితీసిన పూర్తి స్థాయి కారణాలను విశ్లేషించేందుకు తమకు మరింత సమయం కావాలని కోరింది. ఈ మేరకు సంస్థ సీఈవో, సీఓఓల సంతకాలతో కూడిన వివరణను డీజీసీఏకు […] The post డీజీసీఏ నోటీసులపై ఇండిగో స్పందన appeared first on Visalaandhra .
తూర్పు గోదావరిలో స్కూల్ బస్సు బోల్తా..10 మంది విద్యార్థులకు గాయాలు
అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి మండలం తీపర్రు ఏటిగట్టు మలుపు వద్ద ప్రమాదం జరిగింది. తాటిపర్రులోని జ్యోతి స్కూల్ కు చెందిన 30 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు, ఏటిగట్టుపై మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒక విద్యార్థిని కాలికి తీవ్ర గాయం కావడంతో తణుకు ఆసుపత్రికి తరలించారు.
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే: చంద్రబాబు
ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పారదర్శక పాలన అందించడంతో పాటు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ […] The post సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే: చంద్రబాబు appeared first on Visalaandhra .
Video: Roshan Exclusive Interview
The post Video: Roshan Exclusive Interview appeared first on Telugu360 .
Nivetha Pethuraj Calls off her Wedding?
Nivetha Pethuraj has done ample number of films in Telugu and Tamil languages. She announced her engagement to Dubai-based businessman Rajhith Ibran in late August 2025 by posting a picture on Instagram captioned “To my now and forever,”. The engagement took place in October and the wedding was planned to take place in January 2026. […] The post Nivetha Pethuraj Calls off her Wedding? appeared first on Telugu360 .
Nandu’s Psych Siddhartha to Arrive on December 12th
With the postponement of Nandamuri Balakrishna’s Akhanda 2, all the announced films of December 12th are being pushed to new dates. Nandu’s upcoming movie Psych Siddhartha is carrying decent expectations and the new age drama will stick to its release date and the film will release as per the plan on December 12th. Top producer […] The post Nandu’s Psych Siddhartha to Arrive on December 12th appeared first on Telugu360 .
Deepak Reddy : అతి చేస్తే అంతే.. ఏదో అవుతుందనుకుంటే..మరేదో అయిందిగా?
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పై పార్టీ నాయకత్వం అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది
SONIA |సోనియాకు దిష్టి తీసివేసిన..
SONIA | సోనియాకు దిష్టి తీసివేసిన.. SONIA | కరీమాబాద్, ఆంధ్రప్రభ :
గ్లోబల్ సమ్మిట్, IT ఎంప్లాయ్స్తో భారీగా ట్రాఫిక్..#telugupost #hyderabadtraffic #trafficjam
ఇండిగో సంక్షోభం పై లోక్ సభలో గందరగోళం
ఇండిగో సంక్షోభం పై లోక్ సభలో గందరగోళం ఏర్పడింది.
Dileep |అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
Dileep | అత్యధిక మెజారిటీతో గెలిపించాలి టిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం Dileep
ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి
చిత్తూరు: జిల్లాలోని నగరి మండలం తడుకుపేట వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న చెన్నై నుంచి తిరుమల వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్ మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను ఘటనాస్థలం నుంచి నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మృతులు సంతానం, శంకర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు కార్మికులుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
MLA | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయలుకు చదువుతో పాటు క్రీడలు
KTR |ఘనంగా తెలంగాణ విజయ్ దివస్
KTR | ఘనంగా తెలంగాణ విజయ్ దివస్ తెలంగాణ తల్లికి పాలాభిషేకంరోగులకు పండ్లు
Hyderabad : గవర్నర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు
తెలంగాణ లోక్ భవన్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది: రేవంత్
హైదరాబాద్: అన్ని జిల్లా కలెక్టరేటర్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని అన్నారు. రూ.5.8 కోట్లతో 33 కలెక్టరేటర్లలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రారంభించారు. మొత్తం 18 అడుగుల ఎత్తుతో తెలంగాణ తల్లి విగ్రహాల నిర్మాణం జరిగింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లిని తలచుకుని పనులు మొదలుపెట్టేందుకే విగ్రహాల ఆవిష్కరణ చేశామని, 2009 లో ఇదే రోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని, ఎన్నో అడ్డంకులు అధిగమించి మరీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి డిసెంబర్ 9న తొలి అడుగుపడిందని బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటు కోసం కెసిఆర్ 2009, నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆ రోజున బిఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్ను జరుపుకుంటున్నారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలిపి.. కెసిఆర్ దీక్ష విరమించింది.. 2009, డిసెంబర్ 9వ తేదీన. ఈ రోజున విజయ్ దివస్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్). సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కెసిఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు... డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’’ అంటూ ఎక్స్లో కెటిఆర్ పేర్కొన్నారు.
EX MINISTER |ప్రజా సమస్యలు పరిష్కరిస్తా
EX MINISTER | ప్రజా సమస్యలు పరిష్కరిస్తా EX MINISTER | నాగర్
తిరుమల అన్నప్రసాదంలో ఏఐ పర్యవేక్షణ #Tirumala #TTD #AI #Chandrababu #DevoteeServices
Utnoor |ఆశీర్వదిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా
Utnoor | ఆశీర్వదిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ :
స్క్రబ్ టైఫస్ కలకలం… ఏపీలో కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9 అనుమానిత మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఁస్క్రబ్ టైఫస్ అనేది పేడ పురుగు […] The post స్క్రబ్ టైఫస్ కలకలం… ఏపీలో కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు appeared first on Visalaandhra .
YOGA |జిల్లెల్లమూడిలో యోగా పోటీలు
YOGA | జిల్లెల్లమూడిలో యోగా పోటీలు YOGA | బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ
TRAVELS BUS |కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
TRAVELS BUS | కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. TRAVELS BUS | విజయవాడ,
Candidate |ఆదరించి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా
Candidate | ఆదరించి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా Candidate | నల్లబెల్లి, ఆంధ్రప్రభ
MLC |గ్రామ అభివృద్ధి కోసం కృషి
MLC | గ్రామ అభివృద్ధి కోసం కృషి MLC | నాగర్ కర్నూల్
Akhanda 2 : అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అందింది. అఖండ 2 తాండవం విడుదలకు లైన్ క్లియర్ క్లియర్ అయింది
లోక్సభలో వీడిన ప్రతిష్టంభన.. ఓటర్ల జాబితా సవరణపై నేడు కీలక చర్చ
పార్లమెంటులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై లోక్సభలో ఈరోజు కీలక చర్చ జరగనుంది. ప్రభుత్వం, విపక్షాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, ఎన్నికల సంస్కరణలపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 1న శీతాకాల సమావేశాలు […] The post లోక్సభలో వీడిన ప్రతిష్టంభన.. ఓటర్ల జాబితా సవరణపై నేడు కీలక చర్చ appeared first on Visalaandhra .
Bigg Boss 9 : ఇమ్మూ ప్లాన్ అట్టర్ ప్లాప్.. భరణి కెప్టెన్ అయ్యాడుగా
బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది
మెస్సీ హైదరాబాద్ టూర్ ఫలక్నుమా ప్యాలెస్ లో స్టే #Messi #Hyderabad #Falaknuma #UppalStadium
Railway Line |కీలక గేట్వేగా కుప్పం
Railway Line | కీలక గేట్వేగా కుప్పం Railway Line | చిత్తూరు,
విజయ్ బహిరంగ సభ.. తుపాకీతో చొరబాటుకు యత్నించిన వ్యక్తి
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీల ఎన్నికల్లో తన పార్టీ తమిళగ వెట్రి కళగం పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా విజయ్ నిర్వహించిన ఓ బహిరంగ సభలోకి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చేందుకు యత్నించాడు. పుదుచ్చేరిలో నిర్వహించిన టివికె సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో సదరు వ్యక్తి వేదిక వైపునకు దూసుకొచ్చాడు. ఇది గమనించిన భద్రతా అయితే సిబ్బంది అతడిని నిలువరించి.. అదుపులోకి తీసుకున్నారు. గతంలో కరూర్లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 40 మందికిపైగా మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత విజయ్ చాలాకాలం తర్వాత విజయ్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు.
Lakshmi |గెలిపించండి అభివృద్ధి చేస్తా…
Lakshmi | గెలిపించండి అభివృద్ధి చేస్తా… సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ నాగరాజు.. Lakshmi
Vallur Bhargav |కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట ప్రేమ..
Vallur Bhargav | విజయవాడ, ఆంధ్రప్రభ : విత్తనాల చట్టం 2025 సంవత్సరం
Pamphlets |నాగారంను అభివృద్ధి చేస్తా..
Pamphlets | నాగారంను అభివృద్ధి చేస్తా.. Pamphlets | పరకాల, ఆంధ్రప్రభ :
Road Accident : తిరుపతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు
Krishnaiah |అవకాశం ఇవ్వండి.. ఆత్మ సాక్షిగా పనిచేస్తా
Krishnaiah | అవకాశం ఇవ్వండి.. ఆత్మ సాక్షిగా పనిచేస్తా Krishnaiah | నవాబ్
sammaiah |అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా
sammaiah | అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా sammaiah | మంథని, ఆంధ్రప్రభ
Ramaswami |ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తా..
Ramaswami | ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తా.. Ramaswami | మంథని, ఆంధ్రప్రభ
Sports |వన్డే టోర్నీకి కర్నూలు కౌసల్య..
Sports | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా క్రీడా చరిత్రలో
తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు
తెలంగాణలో అమర్ రాజా గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టింది.
Much Confusion on Aamir Khan and Rajkumar Hirani Collaboration
Aamir Khan and Rajkumar Hirani have delivered their best when it comes to cinema. The duo also collaborated for 3 Idiots and PK in the past and both of them ended up as super hits. The duo wanted to team up for the third time and the discussions for the same are going on. Aamir […] The post Much Confusion on Aamir Khan and Rajkumar Hirani Collaboration appeared first on Telugu360 .
రూ.12 కరెంటు బిల్లు కట్టలేదని లీగల్ నోటీసు #MadhyaPradesh #ElectricityBill #Satna #LegalNotice
Sensational Monday for Dhurandhar
Ranveer Singh is back with Dhurandhar that was released on Friday. After opening on a decent note, the film had a sensational Saturday and Sunday all over. The film also posted big numbers across overseas circles. The film maintained the same strength and posted big numbers on its first Monday all over. The evening and […] The post Sensational Monday for Dhurandhar appeared first on Telugu360 .
ఆధార్ అప్డేట్: మొబైల్ నెంబర్, అడ్రస్ మార్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ గైడ్
ఆధార్ కార్డులో మీ మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్ అయి ఉండడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన సేవలను ఆటంకాలు లేకుండా పొందడానికి ఇది తప్పనిసరి. మొబైల్ నంబర్ ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చా అనే అంశంపై UIDAI (Unique Identification Authority of India) ఇటీవల ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది. ఈ వివరాలను ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇక్కడ దశలవారీగా అందిస్తున్నాం. 1. ఆధార్ వివరాల అప్డేట్ పద్ధతులు: తాజా మార్పులు […] The post ఆధార్ అప్డేట్: మొబైల్ నెంబర్, అడ్రస్ మార్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ గైడ్ appeared first on Dear Urban .
Bigg Boss Telugu 9: Is There a Bias Toward Bharani? An Examination of Key Decisions
Bigg Boss Telugu is known for its unpredictable twists, but recent developments have sparked discussion among viewers about whether contestant Bharani is receiving preferential treatment. From unexpected captaincy to re-entry controversies, questions around fairness have intensified. Captaincy Without a Contest In a surprising move, Bigg Boss announced Bharani as the new captain of the house […] The post Bigg Boss Telugu 9: Is There a Bias Toward Bharani? An Examination of Key Decisions appeared first on Telugu360 .
Bond Paper Promises: Emotional Manipulation in Telangana Elections?
In the ongoing Gram Panchayat elections in Telangana, a new trend is emerging as candidates strive to win the trust of sceptical voters. Many villagers no longer believe verbal promises, so contestants have begun issuing written declarations on legal bond paper. These documents list development plans, personal commitments and even self-imposed penalties if they fail […] The post Bond Paper Promises: Emotional Manipulation in Telangana Elections? appeared first on Telugu360 .
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా: సర్పంచ్ అభ్యర్థి #telugupost #sarpanchelection #karimnagar
Vande Mataram Turns Into a Political Weapon: What Politics Is This?
The 150th anniversary of Vande Mataram should have been a moment of national pride. Instead, it turned into a fiery clash in Parliament. The national song that once united freedom fighters has now become a tool in a political tug of war. The ruling NDA brought the issue to the House with full force. The […] The post Vande Mataram Turns Into a Political Weapon: What Politics Is This? appeared first on Telugu360 .
నిర్లక్షం నిప్పు.. ఎవరిది తప్పు?
గోవా క్లబ్లో ఆదివారం (7.12.2025) అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు ఎలా జరిగాయో బట్టబయలు చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా వైఫల్యాల్లో బాధ్యులైన వారందరూ “తిలాపాపం తలా పిడికెడు” అన్న చందంగా వ్యవహరించారు. బూడిద కుప్పల సాక్షంగా పాతిక ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 20 మంది నైట్క్లబ్ సిబ్బందే. వీరంతా వలస కార్మికులు, వీరిలో నలుగురు నేపాల్, ఐదుగురు ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్, అసోం నుంచి ముగ్గురేసి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరేసి, పశ్చిమబెంగాల్ నుంచి ఒకరు వచ్చారు. వీరితోపాటు ఐదుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టుల్లో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబం లోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు వంతున ఎక్స్గ్రేషియా ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. అంతటితో ఈ ప్రమాదాలకు ముగింపు పలికినట్టు కాదు. ఇది దేశం మొత్తం మీద భద్రతా ప్రమాణాలపై నేరపూరిత నిర్లక్షం మళ్లీ వెలుగు లోకి తెచ్చింది. ఈ ప్రమాదానికి దారి తీసిన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మీవల్ల కాదు మీవల్లనే అంటూ గ్రామ పంచాయితీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారుల పరస్పర నిందారోపణలు స్వైర విహారం చేస్తున్నాయి. గోవా అర్పోరా వద్ద బిర్చ్ బై రోమియో లేన్ నైట్క్లబ్ ఏర్పాటైన స్థలమే పర్యావరణ పరిరక్షణ జోన్లో ఉంది. గోవా చట్టం ప్రకారం ఈ స్థలాన్ని వ్యవసాయేతర సంస్థలకు వినియోగించరాదు. ఈ స్థలాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రమాణాలను పట్టించుకోకుండా బగానది నుంచి వెలువడిన నిల్వనీటిపై అంటే నీటికయ్యపై ఈ క్లబ్ను నిర్మించారు. సాధారణంగా ఈ ఉప్పునీటి కయ్యల్లో రొయ్యలు సాగు చేస్తుంటారు. ఈ క్లబ్ నుంచి మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా సన్నని ఇరుకు రోడ్డు నిర్మించారు. ఈ క్లబ్ చిన్న నీటి కొలనుకు విభజనగా నిర్మాణమైంది. ఒకవైపు చిన్న నీటి కొలను ఉండగా, మరోపక్క బగానది ఆనుకుని ఉంది. భవన భద్రతా నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లబ్ను నిర్మించారని పంచాయతీ అధికారులు భవనం కూలగొట్టడానికి సిద్ధం కాగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు అడ్డుకున్నారని అర్పోరా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రోషన్ రేడ్కర్ ఆరోపించారు. అయితే ఎంఎల్ఎ మైకేల్ లోబో పంచాయతీ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెస్టారెంట్ నడపడానికే అనుమతి ఇవ్వగా, గ్రామ పంచాయతీ రెస్టారెంట్కు, నైట్క్లబ్కు కూడా అనుమతించిందని ఆరోపించారు. నైట్క్లబ్కు అనుమతి ఇవ్వాల్సింది ఎక్సైజ్ డిపార్టుమెంటే తప్ప పంచాయతీ బాధ్యత కాదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల నాటి ఈ క్లబ్కు తాజాగా 2023లో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. గత ఇరవై ఏళ్లలో ఈ క్లబ్ యాజమాన్యం అనేక చేతులు మారింది. ఆదివారం రాత్రి క్లబ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకుండా పైరోగన్లు, బాణాసంచా కాల్పుల ప్రదర్శన నిర్వహించారు. దీనికి తోడు కొబ్బరి ఆకులతో తాత్కాలిక షెడ్ నిర్మించడం, మండే వస్తువులు ప్లాస్టిక్, ఫైబర్, ఫోమ్ ప్యాకేజింగ్ వంటి అలంకరణలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. క్లబ్ ప్రవేశమార్గం చాలా సన్నగా, ఇరుగ్గా ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు కలగక, 400 మీటర్ల దూరంలోనే అవి ఉండిపోవలసి వచ్చింది. క్లబ్కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవు. ప్రమాద సమయంలో ఫస్ట్ఫ్లోర్లో డాన్స్ ఏరియాలో 100 మంది వరకు ఉన్నారు.కమ్ముకున్న పొగ వల్ల చాలామంది ఊపిరాడక పోవడం వల్లనే చనిపోయారని తేలింది.2023లో ఈ క్లబ్ నిర్వహణకు వీలు కల్పించిన బాధ్యులైన ముగ్గురు అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేశారు. క్లబ్ యజమానులు ఇంకా పట్టుబడలేదు. ప్రమాదంపై దర్యాప్తునకు సిఎం ప్రమోద్ సావంత్ ముగ్గురు అధికారులలతో కమిటీ వేశారు. ఈ కమిటీ వారం లోగా దర్యాప్తు నివేదిక సమర్పించవలసి ఉంది. ఈ ప్రమాదం మళ్లీ దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమగ్రంగా సమీక్ష జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. గత ఏడాది రాజ్కోట గేమింగ్ జోన్లో సంభవించిన అగ్ని ప్రమాదంనుంచి ఇటీవల అక్టోబర్లో జైపూర్ సవాయి మాన్సింగ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వరకు సమీక్షించవలసిన అవసరం కనిపిస్తోంది. భద్రతా ప్రమాణాలపై నిర్లక్షం నిప్పు ఈ ప్రమాదాలకు దారితీస్తోందని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. నోయిడా అధికార యంత్రాంగం గత ఏడాది 131 సొసైటీలు సరైన అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాల లోపంతో ఉన్నాయని గుర్తించింది. మంటలను ఆర్పే సామర్ధం, సాంకేతిక సౌకర్యాలు దేశం లోని ఫైర్ స్టేషన్లలో 96 శాతం లోపించాయని ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించడం గమనార్హం. కొన్ని ఫైర్ స్టేషన్లు కాలం చెల్లిన పరికరాలతో అల్లాడుతున్నాయి. వీటి నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అగ్నిమాపక శకటాల్లో చాలా వాటికి ఇంధనం నింపేందుకు తగిన ఆర్థిక వనరులు కూడా లేకపోవడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారెంతవారైనా సరే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైతేనే కొంతవరకైనా ప్రమాదాలను నివారించిన వారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మేల్కోడానికి మరెన్ని విషాద సంఘటనలు చోటు చేసుకోవాలి ?
Couple | విస్తృత ప్రచారం.. రాంపురం బీసీల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే..ప్రచారంలో దూసుకుపోతున్న
Candidate |సంధ్యారాణి గెలుపుతోనే..
Candidate | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఖిలాషాపూర్
Tsunami in Japan : ఫసిఫిక్ తీరంలో భయం భయం
Tsunami in japan : ఫసిఫిక్ తీరంలో భయం భయం జపాన్
Bonus | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటశాల పాల ఉత్పత్తి దారుల పరస్పర
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ .. పెరుగుతున్న మరణాలు..లక్షణాలివే
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది
Vote | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలంలో సంగెం అరుణాక్క గెలుపు
బంగ్లాదేశ్లో ఆరు నెలల నిర్బంధం తర్వాత 25 ఏళ్ల సునాలి ఖాతుర్ మాల్టాలోకి అడుగుపెట్టింది. ఇది కొంత ఉపశమనం కలిగించినా, సామూహిక అవమానంగా భావించి ఉండాలి. ఆమె అక్రమ వలసదారు కాదు, చొరబాటుదారు కాదు. వీసా గడువు ముగిసినా మన దేశంలో ఉంటున్న విదేశీ పౌరురాలు కాదు. అమె పశ్చిమ బెంగాల్కు చెందిన స్త్రీ, గర్భిణి. చిన్న కొడుకుతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి న్యాయపరమైన అనుమతి లేకుండా భారతీయ అధికారులు బలవంతంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటించారు. న్యాయవాదులు, వలసహక్కు సంఘాల జోక్యం, ఆమె కేసు కోర్టు ముందుకు తెచ్చేందుకు చేసిన యత్నాల పుణ్యమా అని ఆమె తిరిగి రావడం సాధ్యమైంది. దీనిపై ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి అస్పష్ట సూచనలు తప్ప ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆ సూచనలు కూడా సరైన ప్రక్రియ లేకుండా భారతీయ పౌరులను మరో దేశానికి నెట్టివేయడాన్ని ఏమాత్రం సమర్థించవు. సునాలీకి ఎదురైన కఠిన పరీక్ష చిత్రం ఏమీ కాదు. అసోం, చుట్టుపక్కల జిల్లాలనుంచి వచ్చిన పేద బెంగాలే మాట్లాడే ముస్లింలను అనుమానిత అక్రమ వలసదారులుగా ముద్రవేసి, చట్టబద్ధమైన బహిష్కరణలకు బదులుగా రహస్యంగా బహిష్కరణ మాదిరిగా సరిహద్దుల నుంచి నెట్టివేయబడుతున్న ఎన్నో కేసులలో ఇది ఒకటి. కేసు తర్వాత.. బంగ్లాదేశ్ ఈ వ్యక్తులను తమ పౌరులుగా అంగీకరించేందుకు నిరాకరించడం, వారు బంగ్లాదేశ్ జాతీయులు కాదని నొక్కి చెప్పి భారతదేశానికి తిరిగి పంపడం మామూలయింది. పదేపదే ఇలా పలువురు తిరిగి రావడం పలు ప్రశ్నలకు దారితీస్తున్నది. బంగ్లాదేశ్ వారిని కోరుకోకపోతే, భారతదేశం వారిని గుర్తించడానికి నిరాకరిస్తే, వారి చట్టబద్ధమైన, మానవ పరమైన హోదా ఏమిటి? ఏ ప్రభుత్వం తమ సొంత పౌరులను భౌతికంగా తొలగించి, వదిలి వేయాల్సినంతగా భారంగా భావిస్తుంది. 2025 మే లో అసోంకు చెందిన ఇద్దరు మహిళలు -సోనా భాను, రహిమా బేగం- ను వారి ఇళ్లనుంచి తీసుకెళ్లి మిలిటరీ జోన్ మీదుగా తరలించి, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్న నో మ్యాన్ లాండ్ -నిర్జన ప్రదేశంలో వదిలి వేశారు. వారికి తిండిలేదు. నిలువ నీడలేకుండా కొన్నిరోజుల తరబడి బయటపడ్డారు. బంగ్లాదేశ్ అధికారులను వారిని తిరిగి తీసుకువచ్చి సరిహద్దు గార్డులకు అప్పగిస్తే, వారి నుంచి వేధింపులు భరించాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ పాఠశాల టీచర్ బైరుల్ ఇస్లాంను సుప్రీం కోర్టులో అప్పీలు పెండింగ్లో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్కు బలవంతంగా తరలించారు. చాలా కాలం క్రితం డి- ఓటరుగా గుర్తించబడిన హజేరా ఖాతున్ అనే వృద్ధ మహిళను ఇదే విధంగా బహిష్కరించారు. బంగ్లాదేశ్ ఆమెను తమ దేశంలో చేర్చుకోవడానికి నిరాకరించే వరకూ ఆమె తనను తాను రక్షించుకుంటూ బతకాల్సివచ్చింది. ఇవి చట్టపరమైన బహిష్కరణలు కావు. అవి భారత చట్టం ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు, విచారమలు, పర్యవేక్షణ లేకుండా చేసిన బహిష్కరణ చర్యలు. వారు తగిన సాక్ష్యాలు లేకుండా సామాజిక పరమైన కమ్యూనిటీలపై కేవలం అనుమానంతో ఈ చర్యలకు దిగారు. అసోం సంక్లిష్ట వలస చరిత్ర చాలా కాలంగా రాజకీయ పరంగా రూపుదిద్దుకున్నది. ఈ మధ్య కొద్ది కాలంగా అక్రమ వలసపై పాలనాపరమైన ధ్రువీకరణ మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. చట్టపరమైన ప్రక్రియను కానీ, పేదల వాస్తవిక జీవితాలను కానీ అంతగా పట్టించుకోవడం లేదు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం, వలసదారుల (అసోం నుంచి బహిష్కరణ) చట్టం 1950 కింద వందలాది మంది సరైన పత్రాలులేని వ్యక్తులను వెనక్కి నేట్టివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకుంటోంది. ఇలాంటి ప్రకటనలు రాజకీయంగా నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తాయి. కానీ, ఏకపక్ష బహిష్కరణలు చట్టబద్ధంగా అసాధ్యం అన్న అంశాన్ని మరుగుపరుస్తాయి. భారతదేశం - బంగ్లాదేశ్ మధ్య పరస్పరం వ్యక్తులను స్వదేశాలకు పంపించే ఒప్పందం లేదు. బహిష్కణకు స్పష్టమైన డాక్యుమెంట్లు, రుజువులు, వారిని స్వీకరించే దేశం అంగీకారం చాలా అవసరం. ఇవి లేకుండా నెట్టివేతలు నాటకాల వంటివే. దీనివల్ల తలెత్తే పరిణామాలు ప్రభుత్వాలకన్నా, ఆ పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీవితాలే తల్లకిందులైపోతాయి. నెట్టివేతకు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు.. పేదవారై ఉంటారు. వారి చదువు అంతంత మాత్రమే. ఎక్కువ నిరక్షరాస్యులై ఉంటారు. అక్రమ వలస విషయంలో ఎలాంటి చిక్కులు ఎదురైనా, తమను తాము రక్షించుకునే సామర్థ్యం కూడా వారికి తక్కువే ఉంటుంది. రాజకీయపరంగా వాయిస్ లేని వారి వలసలకు, భాషా, -మతపరమైన మైనారిటీలకు మధ్య ఉండే తేడా తక్కువ. బెంగాలీ మాట్లాడే వారిని ఇప్పటికీ అనుమానితులు గానే చూస్తారు. ఒకప్పుడు రాజ్యాంగ పరమైన హామీగా ఉన్న పౌరసత్వం, కొన్ని కమ్యూనిటీల విషయంలో తాత్కాలిక హోదా మాదిరిగా ఉంది. ఇది డాక్యుమెంటేషన్ పై కాకుండా రాజకీయాలపై ఆధారపడి ఉంటోంది. సునాలీ కేసు ఈ లోపాలను స్పష్టం చేస్తోంది. ఆమె కుటుంబానికి ఓటర్ల కార్డులు, రికార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబానికి పశ్చిమబెంగాల్, అసోం రెండు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతవరకూ ఆమెకు అనుకూలంగా తీర్పురాలేదు. అయినా, ఆమెను, ఆమె భర్త, ఇద్దరు పిల్లలనుంచి వేరు చేసి తీసుకెళ్లారు. గర్భిణి అయి కడుపులో బిడ్డను మోస్తున్న సమయంలో ఆమెను సరిహద్దులు దాటించి పంపివేశారు. ఆమె, చిన్నకొడుకు అర్థం చేసుకోలేని కష్టాల చిక్కుకుని, అతని కుటుంబం చట్టపరమైన సహాయం కోసం ఇబ్బంది పడుతుండగా, నెలల పాటు విదేశీ గడ్డపై బతకాల్సి వచ్చింది. ఆమె వివరాలు పరిశీలించిన తర్వాత, బంగ్లాదేశ్ అధికారులు ఆమె బంగ్లా జాతీయురాలు కాదని నిర్ధారించి. ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. సునాలీ విషయంలో ఆమె పౌరసత్వం ఉన్న దేశం కంటే నెట్టివేయబడిన పొరుగు దేశం ఆమెకు తగిన ప్రక్రియకు కట్టుబడి ఉండడం విశేషం. తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధికారుల ఓవర్ యాక్షన్ మాత్రమే కాదు, దేశం లో చట్టాలను గౌరవించకపోవడం. ప్రభుత్వ అధికారులు న్యాయవ్యవస్థను అతిక్రమించడం, రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఇబ్బందికరంగా పరిగణించిన పక్షం అసలు పౌరసత్వం వ్యవస్థే దుర్బలంగా తయారవుతుంది. అనేక సందర్భాల్లో, కోర్టులు జోక్యం చేసుకుని సంజాయిషీ కోరడంతోపాటు, బహిష్కరణలను ఆపాయి. తప్పిపోయిన వ్యక్తులుగా ప్రకటించిన వారిని వెతికి పట్టుకుని హాజరుపరచాలని ప్రభుత్వాలను ఆదేశించాయి. న్యాయవ్యవస్థ జోక్యం, ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. ఈలోగా బాధితులు నెలల తరబడి వేదన అనుభవిస్తారు. ప్రజాస్వామ్య గణతంత్రం లో ఏ పౌరుడూ ఎదుర్కోకూడని పరిస్థితులు అనుభవిస్తాడు. ఆ తర్వాత అందే న్యాయం వల్ల ఏం లాభం. మనదేశంలో కోర్టులు, లాయర్ల ఫీజులు ఖరీదైనవి, చాలా కుటుంబాలకు కేసులు ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశాలు లేవు, అలాంటి వారు తక్కువే. రాజకీయ పరమైన చిక్కులు చాలా విస్తృతంగా ఉంటాయి మతం, భాష, సామాజిక ఆర్థిక స్థితి ఆధారంగా పౌరసత్వాన్ని తలగించడం చేస్తే, అది గందరగోళానికి దారితీస్తుంది. కొందరు పౌరుల విషయంలో వివక్షకు దారితీస్తుంది. అది సాంకేతిక పరమైన, లేదా పాలనా పరమైన సమస్య కాదు, గణతంత్ర దృక్పథంలోనే మార్పునకు దారితీస్తుంది. స్వాతంత్య్రం అంతరం భారత రాజ్యాంగం విలువలపై ఆధారపడిన సమ్మిళిత వర్గంగా పౌరసత్వాన్ని పరిగణించాలని ఆకాంక్షించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పౌరసత్వాన్ని అప్పుడప్పుడు చట్టవిరుద్ధ బలవంతం ద్వారా బహిష్కరణలకు సాధనంగా మార్చే ప్రమాదం ఉంది. ముందుకు సాగాలంటే, చట్టవిరుద్ధమైన బహిష్కరణలు వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం ఎంతమంది ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారో బహిర్గతం చేయాలి. ప్రతి కేసుకు చట్టపరమైన ఆధారం అందించాలి. విదేశీయుల ట్రిబ్యునళ్లకు నిర్మణాత్మక సంస్కరణలు, న్యాయపరమైన పర్యవేక్షణ అవసరం. పేదలకు పౌరహక్కు కోల్పోకుండా చట్టపరమైన సహాయాన్ని విస్తృతం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఒక వర్గం పౌరులను శాశ్వత అనుమానితులుగా భావిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది. మత పరమైన అంతరాలను తీవ్రతరం చేస్తుందని రాజకీయ నాయకులు గుర్తించాలి. సునాలి ఖాతున్, ఇతరుల పునరాగమన ఉదంతం కోర్టులు, పౌర సమాజం, సాధారణ పౌరులు అన్యాయాన్ని తిప్పికొట్టగలరని రుజువు చేసింది. సరిహద్దులను దాటడం భౌగోళికం మాత్రమే కాదు ఓ హెచ్చరిక కూడా. గణతంత్ర రాజ్యం ఈ హద్దును మరచిపోకూడదు. - గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్) (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు)
Meeting |నారా లోకేష్తో బొబ్బా గోవర్ధన్ కీలక భేటీ..
Meeting | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం
India - South Africa : వన్డే సిరీస్ ను కొట్టేశారు.. ఇక టీ20 సిరీస్ మిగిలింది.. కట్ పిచ్ రిపోర్టు ఇలా
ఇండియా - దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు కటక్ లో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.
Kerala : నేడు కేరళలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు
తొలి దశ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది
Horror thriller |ట్రైలర్తో భయపెట్టిన ‘ఈషా’
Horror thriller | ట్రైలర్తో భయపెట్టిన ‘ఈషా’ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Telangana : నేడు జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.
ఐఫోన్లను తీసుకుని వెళుతున్న కంటైనర్ కు రంధ్రం పడడం
Weather Report : ఈ చలికి గడ్డకట్ట పోతామా ఏందిరా అయ్యా?
దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి దేశంలో చలితీవ్రత పెరుగుతుంది
నేడు లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ
ఏడోరోజు పార్లమెంట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.
వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడే కుటుంబం నిర్వహిస్తున్న “కడియం ఫౌండేషన్” ద్వారా పాఠశాల విద్య మానేసే బాలికల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గమనించారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యురాలిగా పనిచేసేటప్పుడు, మహిళలు తమ నెలసరి చక్రం సమయంలో శుభ్రత పాటించే విధానంపై అవగాహన పెంచారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నెలసరి సమయంలో అవసరమైన ప్యాడ్లను ఉచితంగా అందించే పథకానికి పునాది వేసారు. అదే ధోరణి కొనసాగిస్తూ, ప్రస్తుత లోక్సభ సభ్యురాలిగా మహిళలు, ముఖ్యంగా ఉద్యోగిణులు పనిచేసే స్థలాల్లో అవసరమైన సౌకర్యాలపై చట్టసభను కదిలించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య. 2025 డిసెంబర్ 5న, వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపిగా ఉన్న డాక్టర్ కడియం కావ్య ఒకే సమావేశంలో రెండు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన తొలి తెలంగాణ మహిళగా నిలిచారు. వీటిలో ఒకటైన మెన్స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్ -2024, మహిళల నెలసరి ఆరోగ్యం పట్ల చట్టబద్ధత కల్పించడానికి చేసిన ధైర్యవంతమైన అడుగు. ఈ బిల్లులో ప్రభుత్వం, ప్రైవేటు రంగాలతోపాటు అన్ని కార్యాలయాల్లో సురక్షిత, శుభ్రమైన టాయిలెట్స్ తగిన ఆరోగ్య వసూలు కల్పించే విధంగా, ఉచిత/ రాయితీ ధరల ద్వారా శానిటరీ నాప్కిన్స్ను అందించాలని, అలాగే నెలకు రెండు రోజుల చెల్లింపులతో కూడిన విశ్రాంతి ఇవ్వాలని ఎంపి డా. కడియం కావ్య ప్రతిపాదించారు. మహిళల్లో తీవ్రమైన నెలసరి నొప్పి హార్ట్ అటాక్ నొప్పికీ సమానమనే యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధనను ఎంపి డాక్టర్ కావ్య ఆధారంగా చూపించారు. ఇది ఒక సాధారణ బిల్లు కాదు; మహిళల నెలసరి గురించి భారతీయ సమాజంలో శతాబ్దాలుగా నెలకొన్న నిశ్శబ్దం, అపహాస్యం, నిర్లక్ష్యానికి ఇది ధైర్యమైన సవాలు. భారతదేశంలో పరిస్థితి ఎంత తీవ్రమో గణాంకాలు చెబుతున్నాయి. ఎన్ఎఫ్హెచ్ఎస్-5 ప్రకారం, 15 -24 ఏళ్ల యువతుల్లో కేవలం 58% మంది మాత్రమే పరిశుభ్రమైన శానిటరీ నాప్కిన్స్ను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత తగ్గుతుంది -అక్కడ 60% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ పాత బట్టలపై ఆధారపడుతున్నారు. ఇవి సరైన రీతిలో శుభ్రం చేయకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. పలువురు బాలికలు నెలలో నాలుగు- ఐదు రోజుల పాటు పాఠశాలకు దూరమవుతారు. నొప్పి, అవసరమైన శానిటరీ నాప్కిన్స్ లభ్యత లేకపోవడం, మరుగుదొడ్లు లేని దుస్థితి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా విద్యార్థుల పాఠశాలకు గైర్హాజరు కావడంతో పిల్లల విద్యలో లింగ వ్యత్యాసం మరింత పెరుగుతోంది. ఆర్థిక భారం కూడా చిన్నది కాదు. ఒక సానిటరీ ప్యాక్ ధరే రూ. 30 -నుంచి రూ. 50 ఉండటం వల్ల లక్షల కుటుంబాలకు ఇది నెలనెలా వారికి భారం అవుతుంది. కొవిడ్ సమయాల్లో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో అనేక మంది మహిళలు చిరిగిన బట్టలతో గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. నెలసరి సమయంలో రక్తనష్టం, పోషకాహార లోపంతో మహిళల్లో రక్తహీనత మరింత తీవ్రమైంది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అరబిలియన్ మహిళలు పిరియడ్ పావర్టీతో బాధపడుతున్నారు. అమెరికాలో ప్రతి నాలుగురు టీనేజ్ అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్య వల్ల పాఠశాలకు వెళ్లలేరు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రపంచ పార్లమెంట్లు చర్యలు చేపడుతున్నాయి. స్కాట్లాండ్ 2020లో అందరికీ ఉచిత శుభ్రతా ఉత్పత్తులు అందించే చట్టం చేసింది. స్పెయిన్ 2023 నుండి నెలసరి విశ్రాంతిని అమలు చేస్తోంది. జపాన్ 1947 నుంచే ఈ విధానాన్ని అమల్లో ఉంచింది. అమెరికాలో అనేక రాష్ట్రాలు ‘ట్యాంపాన్ ట్యాక్స్’ ను రద్దు చేశాయి. భారతదేశం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. ఎఎస్సేఎ వర్కర్ల ద్వారా రాయితీ ధరల పంపిణీ, పాఠశాలల్లో వెండింగ్ మెషిన్లు, ఇన్సినిరేటర్లు ఏర్పాటు, శుభ్రతా ఉత్పత్తుల వినియోగం 42% నుంచి 58% కి పెరగడం వంటి పురోగతి ఉంది. కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కవరేజ్ ఇంకా చాలా తక్కువగా ఉంది. ఈ నెలసరికి సంబంధించిన సౌకర్యాలు, విశ్రాంతి హక్కుగా ఇచ్చే కేంద్ర చట్టం ఇప్పటికీ లేదు. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టే ప్రయత్నమే డాక్టర్ కావ్య బిల్లు. ఫ్యాక్టరీ కార్మికులు నుంచి వైద్యులు, ఉపాధ్యాయుల నుంచి గృహ సహాయకులు వరకు- అన్ని రంగాల మహిళలకు రక్షణ కల్పించేలా ఇది రూపుదిద్దుకుంది. మహిళల నెలసరి అనేది వ్యక్తిగత సిగ్గు విషయం కాదని, ఇది ప్రజారోగ్యానికి, లింగ న్యాయానికి సంబంధించిన అంశమని స్పష్టం చేస్తుంది. వ్యతిరేకాలు, వ్యయభారం వంటి అభ్యంతరాలు వచ్చినా, ఇతర దేశాల అనుభవాలు ఈ సౌకర్యాలు ఉత్పాదకతను పెంచుతాయని చూపాయి. పాఠశాల్లో ప్యాడ్లు అందిస్తే బాలికల హాజరు పెరిగిందన్న ఉదాహరణలు స్పష్టంగా ఉన్నాయి. వరంగల్ వంటి ప్రాంతాలనుంచి వచ్చిన ఈ చట్టప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అంచున ఉన్న వర్గాల వాయిస్ కూడా జాతీయ విధానాలను మార్చగలవని ఇది నిరూపిస్తోంది. ఈ నెలసరి ప్రక్రియను గౌరవంతో చూడడం, దానికి అవసరమైన సౌకర్యాలను హక్కుగా ఇవ్వడం -ఇవి విలాసం కాదు; ప్రాథమిక మానవ హక్కులు. డాక్టర్ కడియం కావ్య వేసిన ఈ చిన్న దీపకాంతిని ఇప్పుడు ప్రభుత్వం, పార్లమెంట్, సమాజం కలిసి పిరియడ్ షేమ్ ని శాశ్వతంగా ముగించే జ్వాలగా మార్చాల్సిన సమయం ఇది. - కేశిరెడ్డి మాధవి

28 C