Massive Blaze in jakarta ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
Massive Blaze in Jakarta ఇండోనేషియాలో 22 మంది ఆహుతి 15 మంది
చెలరేగుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు శుభ్ మన్ గిల్(04), అభిషేక్ శర్మ(17), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(12)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈక్రమంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(26) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ షాట్ ఆడి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో భారత్ 78 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం హార్దిక్ పాండ్యా, అక్షపటేల్.. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నారు. ఆ తర్వాత అక్షర్(23) కూడా వెనుదిరగాడు. ప్రస్తుతం టీమిండియా 14 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో పాండ్యా(15), శివమ్ దూబే(0)లు ఉన్నారు.
పట్టాలెక్కిన తిరుపతి - షిర్డీ ఎక్స్ప్రెస్
తిరుపతి సాయినగర్ షిర్డి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కింది. కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న మంగళవారం వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎం.రఘునాథ్ రెడి, డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి ఎపి మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి హాజరయ్యారు. శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణచక్రవర్తి, శాసన సభ్యులు ఆరణీ శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి . సోమన్న మాట్లాడుతూ తిరుపతి - సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో నివసిస్తున్న భక్తులకు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. ప్రస్తుతం తిరుపతి, షిర్డీతో పాటు నెల్లూరు, గుంటూరు, సికింద్రాబాద్, బీదర్, మన్మాడ్, ఇతర ముఖ్యమైన స్టేషన్లోతో కలుపుకొని 31 స్టాప్లతో నేరుగా రైలు ద్వారా ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఈ రైలు తీర్థయాత్రలు, పర్యాటకానికి , అనుసంధానాన్ని పెంపొందించుతుందని, ఈ మార్గంలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఈ నూతన రైలు మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, సికింద్రాబాద్ నుండి ప్రత్యక్ష అనుసంధానాన్ని అందిస్తూ ఈ మార్గంలోని ఒక ముఖ్యమైన శివాలయం అయిన పర్లి వైజ్నాథ్ను కూడా కలుపుతుందని తెలిపారు. 2014 నుండి ఆంధ్రప్రదేశ్ 100శాతం విద్యుదీకరణతో 1,580 కి.మీ నూతన ట్రాక్ను జోడించిందని, రాష్ట్రంలో ఇప్పుడు 73 అమృత్ స్టేషన్లు 3,125 కోట్ల రూపాయల వ్యయంతో ఉధునీకరణలో ఉన్నాయని తెలిపారు. భారత రైల్వేలు తిరుపతిలో రూ. 312 కోట్ల విలువైన తిరుపతి అమృత్ స్టేషన్తో సహా ఇతర ప్రాజెక్టు పనులను చేపట్టాయని పేర్కొన్నారు. తిరుపతి- పాకల-కాట్పాడి డబ్లింగ్, గూడూరు - రేణిగుంట 3 వ లైన్, నడికుడి - శ్రీకాళహస్తి కొత్త లైన్, విజయవాడ , -గూడూరు 3 వ లైన్, యేర్పేడు -పూడి బైపాస్ లైన్ వంటి ప్రధాన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు.
పొద్దు తిరుగుడు పువ్వుల రాజకీయాలు మానుకో కడియం
లింఘాలఘన్పూర్ : లింఘాలఘన్ పూర్ మండలంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
లోక్భవన్తో పాటు సిఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు
రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ), లోక్ భవన్లను పేల్చడానికి కుట్ర జరుగుతోందని పేర్కొంటూ అగంతకుడు లోక్ భవన్ కార్యాలయానికి ఈమెయిల్ పంపాడు. ’వాసుకి ఖాన్’ అనే పేరుతో వచ్చిన ఈ బెదిరింపు మెయిల్లో వెంటనే విఐపిలను, ప్రముఖులను ఆ భవనాల నుంచి ఖాళీ చేయించాలని బెది రించినట్లు సమాచారం. ఈ మెయిల్ అందిన వెంటనే గవర్నర్ కార్యాలయం అప్రమత్తమైంది. గవర్నర్ కార్యాలయ సిఎస్ఒ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. హుటాహుటినా బాంబు స్కాడ్తో సీఎంవో, లోక్ భవన్ వద్ద తనిఖీలు నిర్వహించారు. అలాగే, బెదిరింపు మెయిల్పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, దాన్ని ఎవరు పంపారు అనే దానిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టారు.
గెలిపించండి… సేవకురాలిగా పని చేస్తా
తొర్రూరు, ఆంధ్రప్రభ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఆశీర్వాదం చేసి
స్థానిక సంస్థల ఎన్నికల్లో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారం సర్పంచ్
University |ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
University | ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి University | హైదరాబాద్, ఆంధ్రప్రభ
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగల కళేబరం
భారీ తిమింగల కళేబరం సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సంఘటన కన్యాకుమారిలోన కిల్మీదలం తీరంలో చోటుచేసుకుంది. కొట్టుకు వచ్చిన తిమింగలం సుమారు 10 అడుగుల పొడవు, 2 టన్నుల బరువు ఉంది. ఈ భారీ తిమింగలాన్ని చూడటానికి స్థానిక ప్రాంత ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కోలాహలంగా మారింది. అంతకు ముందు భారీ తిమింగలం మత్స్యకారుల వలకు చిక్కింది. మత్స్యకారులు తిమింగలంను రక్షించేందుకు వలను కత్తిరించారు. కానీ తిమింగలం మృతి చెంది కళేబరం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
funds | వేసి గెలిపించండి funds | ధర్మపురి, ఆంధ్రప్రభ : బ్యాట్
Chiru’s MSG Songs @ 100 : Hype Levels Keep Rising
Megastar Chiranjeevi is all set to captivate with his highly anticipated family entertainer, Mana Shankara Vara Prasad Garu, directed by Anil Ravipudi. With Sankranti 2026 around the corner, the film has already ignited buzz with its first two songs. The first song- Meesala Pilla quickly took the internet by storm, racking up nearly 80 million […] The post Chiru’s MSG Songs @ 100 : Hype Levels Keep Rising appeared first on Telugu360 .
RTC buses |ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ
RTC buses | ఆర్టీసీ బస్సుల్లో స్వీట్ల పంపిణీ RTC buses |
Observer |ఎన్నికల వేళ అధికారులు అలర్ట్గా ఉండాలి..
Observer | ఎన్నికల వేళ అధికారులు అలర్ట్గా ఉండాలి.. Observer | జనగామ,
అంగరంగ వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
భువనగిరి (రూరల్), ఆంధ్రప్రభ : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికలను సంపూర్ణంగా, శాంతియుత వాతావరణంలో
ట్రిబుల్ ఆర్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: ఎంపీ చామల
దేశంలోనే మొదటి అవుటర్ రీజినల్ రింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం లోక్సభలో చామల కిరణ్కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ చుట్టూర సుమారు నాలుగు వందల కిలో మీటర్లు విస్తరించి సుమారు ఎనిమిది జిల్లాలను, పద్నాలుగు మండలాల్లో ట్రిబుల్ ఆర్ వస్తుందన్నారు. ఇందులో దాదాపు ఐదు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే ప్లై వోవర్లు ఉన్నాయని, వీటి అంచనా వ్యయం సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలని ఆయన వివరించారు. రాబోయే అవుటర్ రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా హైదరాబాద్ నగరాన్ని విస్తరిస్తుందని ఆయన తెలిపారు. ఉత్తర భాగం, దక్షిణ భాగం సర్వే పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. హైదరాబాద్ ప్రాముఖ్యత, అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారని ఆయన తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఇది దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థకు, దేశపు ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్షానికి మరింత దోహదపడడమే కాకుండా వికసిత్ భారత్ యొక్క థీమ్, లక్షాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఈ రింగ్ రైల్ ప్రాజెక్టు ఆర్థిక కార్యకలాపాలను, ఐటి హబ్లను, ఫార్మాస్యూటికల్ క్లస్టర్లను లాజిస్టిక్ పార్కులు, అభివృద్ధి చెందుతున్న పట్టణ వృద్ధి కేంద్రాలను సృష్టిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వృద్ధి కారిడార్లను ఏర్పాటు చేయడానికి ఉపయోగపడుతుందని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు.
Tenth exams |మార్చి 14 నుంచి -టె-న్త్ పరీక్షలు
Tenth exams | మార్చి 14 నుంచి -టె-న్త్ పరీక్షలు Tenth exams
గ్లోబల్ కాదు గోల్-మాల్ సమ్మిట్ :బిజెపి ఎంఎల్ఎ రాకేష్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్&గోల్ మాల్ సమ్మిట్లా ఉంది. అని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. సమ్మిట్కు ఎంఎల్ఏలను ఆహ్వానించి అవమానించారని ఆయన విమర్శించారు. తాను వెళ్ళానని, అక్కడ ఎంఎల్ఏలను పట్టించుకునే నాధుడే లేరని ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ దుయ్యబట్టారు. ఎంఎల్ఏలు కూర్చునేందుకు కనీసం కుర్చీలు లేవని ఆయన విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్లా లేదని, రియల్ ఎస్టేట్ బ్రోచర్ విడుదల చేసే కార్యక్రమంలా ఉందని ఆయన విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఏదో గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే రెండు వందల ఏళ్ళ తర్వాత జరిగే అభివృద్ధి ఎవరికి అవసరమని ఆయన ప్రశ్నించారు. ముందు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివాసీలు, లంబాడిలు నివసించే తండాల్లో తాగు నీరు, రవాణా సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఎల్ఏ రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో రిలీజ్..
ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని మేకర్స్ విడుదల చేశారు. 'దేఖ్ లేంగే సాలా' అనే తొలి లిరికల్ సాంగ్ ప్రమోను కొద్దిసేపటిక్రితమే రిలీజ్ చేశారు. చాలా రోజుల తర్వాత పవన్ డ్యాన్స్ తో అలరించనున్నట్లు ప్రోమో చేస్తే అర్థమవుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి సాంగ్ ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బ్లాక్ బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా, ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు.
12 autos |బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు..
12 autos | బోధన్ బల్దియాలో చెత్త సేకరణకు కొత్త ఆటోలు.. 12
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కెటిఆర్
తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9(విజయ్ దివస్) అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. ఈ సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి(డిసెంబర్ 9) 16 ఏళ్లు అని వ్యాఖ్యానించారు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు అని.. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు అని పేర్కొన్నారు. జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.
నియోపోలిస్లో ఎకరం రూ.151.25 కోట్లకు దక్కించుకున్న కాస్కేడ్స్ డెవలపర్లు
హైదరాబాద్ నియోపోలిస్ రియాల్టీ మార్కెట్లో మరో రికార్డు నమోదైంది. “ది కాస్కేడ్స్ నియోపోలిస్” సంస్థ నియోపోలిస్ ప్లాట్ 15ను ఎకరానికి రూ. 151.25 కోట్లకు దక్కించుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో రెండో అత్యధిక ల్యాండ్ బిడ్. నియోపోలిస్ ప్రాంతంలో ఇప్పటివరకు నమోదైన బిడ్లలో ఇదే అత్యధికం. జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా, అర్బన్బ్లాక్స్ రియాలిటీ డెవలపర్స్ సంయుక్తంగా ది కాస్కేడ్స్ నియోపోలిస్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్వహించిన ఫేజ్ 3 వేలంలో […] The post నియోపోలిస్లో ఎకరం రూ.151.25 కోట్లకు దక్కించుకున్న కాస్కేడ్స్ డెవలపర్లు appeared first on Dear Urban .
రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగర రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఈవీట్రాన్స్ సంస్థ నిర్వహణలో నడిచే ఈ బస్సులను బుధవారం రాణిగంజ్ డిపో లో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆర్టిసి ఎండి వై నాగిరెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అనధికార ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఉదయం పది గంటలకు బస్సుల ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఆర్టిసి ఎలక్ట్రిక్ బస్సులను వివిధ రూట్లలో నడుపుతోంది.
Village |ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు…
Village | ప్రజలారా.. మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మొద్దు… -సర్పంచ్ గా
Officers |తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ..
Officers | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ.. Officers | నాగర్ కర్నూల్
IND vs SA T20: టాస్ గెలిచిన దక్షిణాప్రికా.. భారత్ జట్టు ఇదే
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా కటక్ వేదికగా తొలి టీ20లో భారత్-సౌతాఫ్రికా జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సంజూ శాంసన్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను జట్టులోకి తీసుకోలేదు. ఎప్పటి లాగే అభిషేక్ శర్మ, గిల్ లు ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. చాలా రోజుల తర్వాత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజూ శాంసన్ కు బదులు వికెట్ కీపర్ గా జితేష్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. కాగా, వన్డే సిరీస్ విజయంతో జోష్ లో ఉన్న భారత జట్టు.. ఈ మ్యాచ్ లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, దక్షిణాఫ్రికా జట్టు కూడా తొలి టీ20లో విజయం సాధించి సిరీస్ లో ఆధిక్యాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇరు జట్ల వివరాలు: భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(w), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్ దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే
Great success |ఇంటింటా ప్రచారం
Great success | ఇంటింటా ప్రచారం Great success | పరకాల, ఆంధ్రప్రభ
Apollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth Story
Under the leadership of Dr. Shobana Kamineni, Dr. Sangita Reddy, Upasana Konidela and Vishwajit Reddy, Apollo Hospitals has set in motion a transformational mission to uplift the health and well-being of every citizen in Telangana. A multi-year investment of ₹1,700+ Crore reaffirms Apollo’s commitment not just to hospitals, but to people. From pioneering Proton Therapy […] The post Apollo Hospitals Champions Health, Hope and Humanity in Telangana’s Growth Story appeared first on Telugu360 .
Development |ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి
Development | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి ..ఏకగ్రీవ గ్రామ పంచాయితీ సభ్యులకు సన్మానం..
history |అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం
history | అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం history |
street lights |ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
street lights | ఆశీర్వదిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా -మాటేడు గ్రామ కాంగ్రెస్
Telangana : తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు
Govt |సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా…
Govt | సేవే మార్గం..అభివృద్ధి లక్ష్యంగా… Govt | తాడ్వాయి, ఆంధ్రప్రభ :
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో బుమ్రా
టీం ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డులకు పెట్టింది పేరు. తన కెరీర్లో ఎన్నో రికార్డులను బుమ్రా తిరశరరాశాడు... సృష్టించాడు కూడా. కాగా, బుమ్రా నేటి మ్యాచ్లో ఒక వికెట్ తీస్తే.. టి-20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. తద్వారా అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా బుమ్రా రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకు లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టిమ్ సౌథీ, షహీన్ అఫ్రిది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. ఈరోజు మ్యాచ్లో బుమ్రా ఈ రికార్డు సాధించే అవకాశం ఉంది. అంతేకాక.. బుమ్రా ఇంకొక వికెట్ తీస్తే.. భారత్ తరఫున టి-20ల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలుస్తాడు. ఇప్పటికే అర్ష్దీప్ సింగ్ (105) ఈ మైలురాయిని చేరుకున్నాడు.
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల
Kalvakuntla Kavita : మీరు రెండంటే.. వాళ్లు నాలుగంటారు కవితక్కా
కల్వకుంట్ల కవిత పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు
తొర్రూరు క్రైం, ఆంధ్రప్రభ : పత్తేపురం గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని
Urea |కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం..
Urea | కేసీఆర్ దీక్ష దివస్ తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యం.. —
సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆర్డీవోకు ఫిర్యాదు..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం మరిపల్లి గ్రామానికి
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని సెల్ టవర్ ఎక్కిన రైతు #telugupost #latestnews #farmer
అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పించండి
ధర్మపురి, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి కోసం అనుభవం ఉన్న తనకు మరోసారి
Sharwa’s Special Release Plan For NNNM
Charming Star Sharwa is coming up with a feel-good family entertainer Nari Nari Naduma Murari, directed by Ram Abbaraju and produced by Ramabrahmam Sunkara under the AK Entertainments banner in collaboration with Adventures International Pvt. Ltd. The film as earlier announced will light up theatres this Sankranthi with a special release plan. Unlike the usual […] The post Sharwa’s Special Release Plan For NNNM appeared first on Telugu360 .
School |ఆదరించండి…. అభివృద్ధి చేస్తా
School | ఆదరించండి…. అభివృద్ధి చేస్తా School | లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ
ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇండోనేషియా రాజదాని జకార్తాలో ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సమాచారం ప్రకారం, అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించిన మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. భవనం నుండి ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం సమయంలో భవనం మొదటి అంతస్తులో మంటలు అలుముకుని, ఆపై పై అంతస్తులకు వ్యాపించిందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో కొంతమంది ఉద్యోగులు భవనంలో భోజనం చేస్తుండగా, మరికొందరు కార్యాలయం నుండి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణాన్ని తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
MAMATHA |ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా..
MAMATHA | ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా.. ఓటు వేసి గెలిపించండి MAMATHA
Pradeep Ranganathan’s LIK Postponed for the Second Time
Pradeep Ranganathan scored two back-to-back blockbusters this year: Dragon and Dude. He had plans to release his third film Love Insurance Kompany (LIK) and the film is scheduled for December 18th release across the globe in Tamil and Telugu languages. Vignesh Shivan is the director of this romantic drama and Krithi Shetty is the leading […] The post Pradeep Ranganathan’s LIK Postponed for the Second Time appeared first on Telugu360 .
విజయ్ ‘రౌడీ జనార్ధన్’లో విలన్గా స్టార్ హీరో
ఈ ఏడాది ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా విజయ్కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం ‘రౌడీ జనార్ధన్’. రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకుడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ ఎవరనే విషయాన్ని ఇప్పటివరకూ వెల్లడించలేదు చిత్ర యూనిట్. అయితే ఇప్పుడు ఈ విలన్ పాత్రలో ఓ స్టార్ హీరో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన మరెవరో కాదు తమిళ స్టార్ విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన విజయ్ సేతుపతి. తొలుగులో ‘ఉప్పెన’ సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి డైరెక్ట్ తెలుగు చిత్రంఈ ఏడాది ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
competition |గెలుపు బాటలో జోడు పవన్..
competition | గెలుపు బాటలో జోడు పవన్.. competition | టేకుమట్ల, ఆంధ్రప్రభ
Akkapur |గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా
Akkapur | గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అక్కాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి
10th Ward |ఆశీర్వదిస్తే సేవ చేస్తా…
10th Ward | ఆశీర్వదిస్తే సేవ చేస్తా… 10th Ward | ధర్మసాగర్,
సివిల్స్ కోచింగ్ వదిలి… పంచాయతీ బరిలోకి..!
ఆంధ్రప్రభ, నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మేజర్ పంచాయతీకి విద్యావంతురాలు బానోత్
EX BRS MLA |వ్యాపారాస్తులకు నష్టం చేస్తే సహించేది లేదు
EX BRS MLA | వ్యాపారాస్తులకు నష్టం చేస్తే సహించేది లేదు మాజీ
Pensions |జైనూర్ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం
Pensions | జైనూర్ గ్రామ అభివృద్ధే నా లక్ష్యం Pensions | జైనూర్,
Governer | 13న శ్రీ రాధా గోవింద రథయాత్ర
Governer | 13న శ్రీ రాధా గోవింద రథయాత్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు
MIM |తర్జన బర్జనల మధ్య ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
MIM | తర్జన బర్జనల మధ్య ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ MIM |
Narender |అవినీతి లేని పాలన అందిస్తా
Narender | అవినీతి లేని పాలన అందిస్తా కాకర్లపహాడ్ సర్పంచ్ అభ్యర్థి పాశం
EX MLA |ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్
EX MLA | ఢిల్లీ మెడలు వంచిన కేసీఆర్ EX MLA |
‘ఇది నా బ్యాడ్లక్’ అన్న మోగ్లీ డైరెక్టర్.. సాయి దుర్గా తేజ్ సపోర్ట్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ-2’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండేది. కానీ, అనుకోని అడ్డంకుల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు అదే చిన్న సినిమాలను చిక్కుల్లోపడేసింది. ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీ ప్రకటించకపోవడంతో చిన్న సినిమాల రిలీజ్పై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ‘అఖండ-2’ చిత్రం డిసెంబర్ 12న విడుదలైతే.. ఆ రోజు విడుదల కావాల్సిన చిన్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అందులో సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మోగ్లీ’ సినిమా కూడా ఒకటి. సందీప్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘కలర్ ఫోటో’ కూడా లాక్డౌన్ కారణంగా ఒటిటిలో విడుదలైంది. ఇప్పుడు మోగ్లీ చిత్రం కూడా వాయిదా పడే పరిస్థితులు రావడంతో సందీప్ భావోద్వేగంతో పోస్ట్ పెట్టాడు. ‘‘అసలు నా రెండు సినిమాలకు తాను కాకుండా వేరే వాళ్లు దర్శకుడిగా అర్హులేమో. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటే విడుదల విషయంలో దురదృష్టం ఎదురవడం. నేను నాదే బ్యాడ్లక్. అనుకుంటా. ‘డైరెక్టెడ్ బై సందీప్ రాజ్’ అని వెండితెరపై చూడాలి అనుకున్న కల రోజు రోజుకీ కష్టతరమవుతోంది. సిల్వర్స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో. రోషన్, సరోజ్, సాక్షి, హర్ష, డివొపి మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ.. ఇలా అంకిత భఆవంతో ఎన్న ఎంతో మంది కష్టంతో ‘మోగ్లీ’ రూపొందింది. వారి కోసమైనా ఈ సినిమా విషయంలో మంచి జరగాలని ఆశిస్తున్నా’’ అని సందీప్ రాసుకొచ్చాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో సాయి దుర్గా తేజ్ సందీప్కి భరోసా ఇచ్చాడు. ‘‘సందీప్.. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా దక్కుతుంది. ధైర్యంగా ఉండండి. మీ విషయంలో మీరు గర్వపడండి. చివరకు సినిమా గెలుస్తుంది’’ అని సాయి దుర్గా తేజ్ పేర్కొన్నాడు. ‘‘డియర్ సందీప్.. జాతీయ అవార్డు చిత్రం ‘కలర్ ఫోటో’లో మీరు ఒక భాగం. ఈ అడ్డంకులన్నీ తాత్కాలికం. దిగులు పడొద్దు. మీ కష్టాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు. మద్దతు ఇస్తారు. ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ఎస్కెఎన్ అండగా నిలిచాడు.
ఒకే కుక్క ఒక్క సాయంత్రంలో 36 మందిపై దాడి #DogAttack #Nagarkurnool #RangaReddy #RabiesAlert #Health
MLA | అందుబాటులోకి తెస్తాం.. MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : ముస్లిం
rice |అవినీతి లేకుండా.. సుపరిపాలన అందిస్తా
rice | అవినీతి లేకుండా.. సుపరిపాలన అందిస్తా rice | రాజాపేట, ఆంధ్రప్రభ
Dileep to Initiate Legal Action against the Conspiracy against Him
Malayalam actor Dileep faced sexual allegal allegations and it took nine long years for him to walk free in the case. The verdict came yesterday and Dileep was acquitted in the case. The actor is in plans to initiate legal action against all those who conspired to implicate him falsely in this case. The Additional […] The post Dileep to Initiate Legal Action against the Conspiracy against Him appeared first on Telugu360 .
SGFI | జాతీయ స్థాయి పోటీలకు… SGFI | సుండుపల్లె(అన్నమయ్య జిల్లా), ఆంధ్రప్రభ
Rs. 40 lakhs |మరోసారి ఆదరిస్తే..
Rs. 40 lakhs | మరోసారి ఆదరిస్తే.. Rs. 40 lakhs |
Tributes |తెలంగాణను ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర
Tributes | తెలంగాణను ఆంధ్రోళ్ల చేతుల్లో పెట్టే కుట్ర Tributes | భీంగల్
రజనీ సూపర్హిట్ సినిమాకి సీక్వెల్.. టైటిల్ ఏంటంటే..
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాలు ఎన్నో సూపర్హిట్గా నిలిచాయి. అందులో ‘నరసింహ’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1999లో విడుదలై సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాలో రజనీ భార్య వసుంధరగా దివంగత నటి సౌందర్య నటించగా.. రమ్యకృష్ణ నటించిన ‘నీలాంబరి’ అనే పాత్ర సినిమాకే హైలైట్గా నిలిచింది. ఇప్పటికీ ‘నీలాంబరి’ పాత్ర చిరస్థాయిలో నిలిచిపోయింది. అయితే త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ రానుందని రజనీ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. డిసెంబర్ 12న రజనీకాంత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘నరసింహ’ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. దీని ప్రచారంలో భాగంగా రజనీ ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేశారు. అందులో ఈ సినిమా సీక్వెల్ను ప్రకటించారు. ‘‘ఆడవాళ్లందరూ గేట్లు బద్దలుకొట్టి థియేటర్లలోకి వచ్చి చూసిన సినిమా ‘నరసింహా’. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ తీయనున్నాం. ఎన్నో సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఎందుకు తీయకూడదు అనిపించింది. 2.0 (రోబో సీక్వెల్), జైలర్ 2 చేసేప్పుడు ఈ ఆలోచన వచ్చింది. రెండో భాగాన్ని ‘నీలాంబరి’ అనే టైటిల్తో మీకు అందిస్తాం. ప్రస్తుతం దీని స్టోరీపై చర్చలు నడుస్తున్నాయి’’ అని రజనీకాంత్ చెప్పారు.
Narasaraopet |ఎమ్మెల్యేను కించపరిస్తే సహించం
Narasaraopet | ఎమ్మెల్యేను కించపరిస్తే సహించం Narasaraopet | నరసరావుపేట, ఆంధ్రప్రభ :
Medical Camp |ఘంటసాలలో ఉచిత వైద్య శిబిరం
Medical Camp | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ
Statue |తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
Statue | తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ Statue | కామారెడ్డి ప్రతినిధి,
AndhraPrabhaSmartEdition|సూపర్ విజన్/సక్సెస్ చేద్దాం/సక్సెస్ చేద్దాం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-12-2025, 4.00PM సూపర్ విజన్.. ఎకానమీ గ్రోత్కు వ్యూహం
బుమ్రాకి పార్ట్నర్గా అతడు బౌలింగ్ చేయాలి: పార్థివ్ పటేల్
భారత్-దక్షిణాప్రికా మధ్య మరికొన్ని గంటల్లో తొలి టి-20 మ్యాచ్ జరగనుంది. కటక్ వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. దీని తర్వాత మరో నాలుగు మ్యాచ్లు ఆడుతాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ గురించి పలు సూచనలు చేశాడు. బుమ్రా సేవల్ని జాగ్రత్తగా వాడుకోవాలని అన్నాడు. ‘‘నేను కొన్ని విషయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను? అందులో ఒకటి భారత జట్టు బుమ్రా సేవల్ని ఎలా ఉపయోగించుకుందా అని. ఆసియా కప్ నుంచి టీం ఇండియా బుమ్రాతో పవర్ప్లేలోనే మూడు ఓవర్లు బౌలింగ్ చేయిస్తోంది. దీని వల్ల అతడు చివర్లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంది. అందుకే భారత జట్టు అతడి బౌలింగ్ని జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ మ్యాచ్ ప్రారంభంలోనే అతడితో మూడు ఓవర్లు బౌలింగ్ చేయిస్తే.. డెత్ ఓవర్లో బుమ్రా పార్ట్నర్గా అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు.
TOXIC on March 19th, 2026: 100 Days Countdown Poster raises hype
Rocking Star Yash is set to appear in a Geethu Mohandas directorial after the massive success of the KGF franchise. His highly anticipated next film, Toxic – A Fairy Tale for Grown-Ups has an enormous buzz across India. With exactly 100 days left for its grand worldwide release on March 19, 2026, the makers have […] The post TOXIC on March 19th, 2026: 100 Days Countdown Poster raises hype appeared first on Telugu360 .
Control Office |ప్రారంభోత్సవం..
Control Office | ప్రారంభోత్సవం.. కర్నూలులో డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం,
అఖండ 2 పోస్టర్ పట్టుకుని ఘనవిజయం సాధించాలి అని కోరుకున్న అభిమాని #akhanda2 #sabarimala #latestnews
Pariksha Pe Charcha |రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ
Pariksha Pe Charcha | రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ Pariksha Pe Charcha
Airport |శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు
Airport | శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు Airport | హైదరాబాద్, ఆంధ్రప్రభ
అర్జీదారు వద్దకే భూమి రిజిష్టేషన్
రాయికల్ డిసెంబర్9( జనం సాక్షి): రాయికల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగార్జున అర్జీదారు వద్దకే వచ్చి …
CANAL | కాలువలో డెడ్ బాడీ గుర్తుతెలియని వ్యక్తిది లభ్యం CANAL |
High explosion |బాలాజీ లైట్ వేట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
High explosion | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా
ఎన్నికల విధులు నిర్వహించే వారికి రెండు రోజులు సెలవులు మంజూరు చేయాలి
టేకులపల్లి,డిసెంబర్ 9(జనంసాక్షి) * టిజిటిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
Revanth Reddy |ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది
Revanth Reddy | ఆరు దశాబ్దాల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది Revanth
politics |భారీ మెజార్టీతో గెలిపించండి…
politics | భారీ మెజార్టీతో గెలిపించండి… politics | యాచారం, ఆంధ్రప్రభ :
నేడే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పర్యటన
మర్రిగూడ, డిసెంబర్ 9 (జనం సాక్షి ) ఎమ్మెల్యే పర్యటనతో వేడెక్కనున్న మర్రిగూడ మండల …
Central |తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజు..
Central | తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన రోజు.. Central | నారాయణపేట ప్రతినిధి,
Accident |ఘోర రోడ్డు ప్రమాదం..
Accident | చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రభ : నగరి మండలం వికెవి పేట
జపాన్లో భూకంపం.. ప్రభాస్ పరిస్థితి ఎలా ఉంది..
‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం డిసెంబర్12వ తేదీన జపాన్లో విడుదల కానుంది. 2015లో వచ్చిన బాహుబలి 1, 2017లో బాహుబలి 2 చిత్రాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ని రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం రెబల్ స్టార్ ప్రభాస్ జపాన్లో పర్యటిస్తున్నారు. కాగా, జపాన్ ఉత్తర తీరంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ఎలా ఉన్నారని.. అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభాస్ పరిస్థితి గురించి సోషల్మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు. దర్శకుడు మారుతి వీటికి రిప్లే ఇచ్చారు. ‘జపాన్లో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు. ఈ రోజు సాయంత్రం రిటర్న్ అవుతాడా?’ అని ఓ అభిమాని మారుతిని అడిగాడు. దీనికి స్పందిస్తూ ‘ఇప్పుడే ప్రభాస్తో మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి’ అని సమాధానం ఇచ్చారు. కాగా ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘ది రాజాసాబ్’ . ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. జపాన్ పర్యటన ముగించుకున్న తర్వాత ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనే అవకాశం ఉంది.
Undavalli Arun Kumar : ఉండవల్లి జోస్యంలో నిజమెంత? కూటమి కలసి ఉండదా?
ఉండవల్లి అరుణ్ కుమార్ కూటమిలో మిత్ర పక్షాలు కలసి ఉండటం కష్టమేనని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
91 applications |దివ్యాంగులకు గృహాలు..
91 applications | దివ్యాంగులకు గృహాలు.. 91 applications | గుంటూరు, ఆంధ్రప్రభ
ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పిద్దాం
టేకులపల్లి,డిసెంబర్ 9(జనంసాక్షి): * రాజకీయ నాయకులకు సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ ఐ రాజేందర్ సూచన టేకులపల్లి మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు …
రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు : హరీష్ రావు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల తలరాత మార్చలేదు గానీ.. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి అస్తిత్వాన్ని దెబ్బతీశారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడని హైదరాబాద్ రోడ్డుకు ఆయన పేరు పెడుతున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. అమెరికాలో మన పిల్లలకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి.. ప్రకటన వెనక్కి తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 23ను విద్రోహి దినంగా జరపాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసేలా రేవంత్ వ్యవహారం ఉందని హరీష్ రావు ధ్వజమెత్తారు.

19 C