SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

Why are Tollywood Stars not ready to Face Media?

Gone are the days when stars were excited to interact with the media and reveal interesting updates about their films. With the social media era and digital media replacing the world, most of our stars are not much interested in facing the media. A section of the media too is biased and are targeting the […] The post Why are Tollywood Stars not ready to Face Media? appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 9:18 pm

డిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు

విశాలాంధ్ర – పార్వతీపురం:పార్వతీపురం మన్యంజిల్లాలో పోలీస్ శాఖలో విశేష సేవలు అందించిన ఎనిమిదిమందికి డిజిపి సిల్వర్ మెడల్స్, ప్రశంసపత్రాలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డిలు సోమవారం నాడు అందజేశారు. సిల్వర్ మెడల్ తీసుకున్న వారిలో సాలూరు సిఐ రామకృష్ణ, ఏఎస్ఐ టి శారద, ఆర్ఎస్ఐ కే రమేష్, బి విజయభాస్కరరావు, పి లావణ్య, పి గోవర్ధన్ కుమార్, వి గణపతి, పతివాడ శ్రీనులు ఉన్నారు. వారందరిని […] The post డిజిపి సిల్వర్ మెడల్స్ అందజేసిన జిల్లా కలెక్టర్, జిల్లాఎస్పీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 9:08 pm

Good Chance for Vishwak Sen

Vishwak Sen has delivered disasters and he was badly criticised for his script selection. He also landed into controversy for his statements during the promotions of his previous films. This time the actor is focused on Funky, a comic entertainer directed by Jathi Ratnalu fame Anudeep KV. The promotional activities started recently and the film […] The post Good Chance for Vishwak Sen appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 9:01 pm

Big Test for Bobby Kolli and Gopichand Malineni

Young and talented Anil Ravipudi is racing ahead with back-to-back hits. Bobby Kolli and Gopichand Malineni are directing the upcoming projects of Chiranjeevi and Balakrishna respectively. Bobby Kolli and Gopichand Malineni did not direct great films but they did not miss any commercial aspects in their films. Their previous films with these veteran actors ended […] The post Big Test for Bobby Kolli and Gopichand Malineni appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 8:59 pm

కూకట్ పల్లిలో ఐదేళ్ల బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

కూకట్ పల్లి  వివేకానంద నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై చైనా మాంజా (నైలాన్ దారం) మెడకు చుట్టుకోవడంతో ఐదేళ్ల చిన్నారి నిషిక దరియా దుర్మరణం చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా రహదారిపై తేలియాడుతున్న చైనా మాంజా చిన్నారి మెడకు చిక్కుకుని తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా వినియోగం ప్రాణాంతకంగా మారుతోందని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:58 pm

Technology Is the Backbone of Transparent and Fast Governance: Chandrababu Naidu

Technology is not just about convenience. It is a powerful tool for transparent and fast governance, said Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu on Monday. He made these remarks during a high level review meeting of the Real Time Governance Society at the camp office, where he outlined a clear roadmap for the state’s […] The post Technology Is the Backbone of Transparent and Fast Governance: Chandrababu Naidu appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 8:54 pm

నకిలీ హెచ్‌టి పత్తి విత్తనాలు పట్టివేత

నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ హెచ్‌టి పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై నారాయణపేట జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. సోమవారం నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పత్రిక సమావేశం నిర్వహించి, జిల్లాలో పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాల వివరాలను వెల్లడించారు. నారాయణపేట మండలం బండగొండ గ్రామం మరియు కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామంలలో జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ ప్రత్యేక పోలీసు బృందం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో, సుమారు రూ.1 కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్ల) నకిలీ హెచ్‌టి పత్తి విత్తనాలను నిందితులైన తండ్రీకొడుకుల ఇళ్ల నుండి, వారి స్వాధీనంలో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు, మద్దూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు చొప్పున మొత్తం రెండు కేసులు నమోదు చేయబడినట్లు ఎస్పీ తెలిపారు. విచారణలో, నిందితులు ఎ1 వి. బాలకృష్ణ నాయుడు, ఎ2: శశివర్ధన్ నాయుడు లు నకిలీ హెచ్ టి పత్తి విత్తనాలను అక్రమంగా రవాణా చేసి, నారాయణపేట జిల్లాలో రైతులకు అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు పొందుతున్నట్లు తేలింది. ఎ1 నిందితుడు గతంలో మద్దూరు, నర్వ, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఆ కేసులన్నీ ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల వ్యాపారంలో ఎవరైనా పాల్గొంటే, రవాణా చేసినా, సరఫరా చేసినా లేదా అధిక ధరలకు విక్రయించినా, వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ప్యాకింగ్ లేని, అనుమానాస్పద విత్తనాలను కొనుగోలు చేయవద్దని, నకిలీ విత్తనాల వ్యాపారం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ ఇప్పుడు పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలు సుమారు మూడు మండలాల్లో పంటలు వేయడానికి సరిపడే పరిమాణంలో ఉన్నాయని తెలిపారు. రైతులు గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ షాపులలోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్ తీసుకోవాలని, లాట్ నెంబర్ ఉన్న విత్తనాలనే కొనాలని సూచించారు. ఎక్కడైనా అక్రమంగా నకిలీ విత్తనాలు అమ్మితే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు, డీఎస్పీ నల్లపు లింగయ్య పర్యవేక్షణలో సమర్థవంతంగా పనిచేసిన నారాయణపేట, కోస్గి సీఐలు, శివశంకర్, సైదులు, నారాయణపేట రూరల్,మద్దూరు ఎస్‌ఐలు విజయ్ కుమార్, రాముడు, టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ పురుషోత్తం, ప్రత్యేక పోలీసు బృందం, వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ అభినందించారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:51 pm

వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను డాక్టర్ దిడ్డి స్వప్న లత కు ప్రశంసా పత్రం

కలెక్టర్ చేతుల మీదుగా డాక్టర్ స్వప్నలతకు ప్రశంసా పత్రం అందజేత కరీమాబాద్ జనవరి

ప్రభ న్యూస్ 26 Jan 2026 8:46 pm

బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం ఓ లారీ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం దివిటిపల్లి వద్ద చోటుచేసుకుంది. దీంతో జాతీయ రహదారిపై 5 కి.మీ మేర వాహనాలు నిలిచిపోడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్టున్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:45 pm

బిసిసిఐ మాజీ అధ్యక్షుడు బింద్రా కన్నుముత

న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) ఆదివారం తుదిశ్వాస విడిచారు. బింద్రా 1993 నుంచి 1996 మధ్య బిసిసిఐ అధ్యక్షుడిగా పని చేశారు. అంతేగాక 1978 నుంచి 2014 వరకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయన సేవలకు గుర్తింపుగా పిసిఎ క్రికెట్ స్టేడియానికి ఐఎస్ బ్రిందా పేరు పెట్టారు. తన పదవీ కాలం సమయంలో బింద్రా భారత క్రికెట్‌లో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. క్రికెట్ ప్రసారంలో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి పుల్‌స్టాప్ పెట్టి ఈఎస్‌పిఎన్, టెన్ టివి వంటి ప్రపంచ సంస్థలను భారత మార్కెట్‌కు తేవలంలో ముఖ్య భూమిక పోషించారు. అంతేగాక 1987 ప్రపంచకప్ టోర్నీ భారత్‌లో నిర్వహించడంలో తనవంతు సహకారం అందించారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:44 pm

ఉత్తమ డిపిపిగా మంతిని మానస

విశాలాంధ్ర – పార్వతీపురం: జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగంలో డిపిపి గా పనిచేస్తున్న మంతిని మానస ఉత్తమ అధికారిగా ఎంపికై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డిల చేతుల మీదుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారంనాడు ప్రశంసాపత్రాన్నీ తీసుకున్నారు. ప్రకృతి వ్యవసాయవిభాగంలో చేసినకృషికి గాను ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రాన్నీ తీసుకున్నారు. ఆమెను జిల్లా వ్యవసాయ అధికారి రెడ్డి అన్నపూర్ణ, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం డిపిఎం ఎం.శ్రావణ్ […] The post ఉత్తమ డిపిపిగా మంతిని మానస appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 8:39 pm

Padma Awards |పవన్ కళ్యాణ్‌ అభినందనలు..

Padma Awards | పవన్ కళ్యాణ్‌ అభినందనలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 26 Jan 2026 8:30 pm

విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ

విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మండలంలోని కండ్రుం ప్రాథమికోన్నత పాఠశాల 108 మంది విద్యార్థులకు అక్షర ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం ఫౌండర్ ప్రియ బాంధవి ఆధ్వర్యంలో సోమవారం గణతంత్ర దినోత్సవ పురస్కరించుకొని మండల విద్యాశాఖ అధికారి 2 గెన్ను చేతులు మీదుగా విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఉచితంగా విద్యాసామాగ్రిని అందించిన వెల్ఫేర్ సొసైటీ కు కృతజ్ఞతలు తెలిపారు. అందించిన విద్యాసామగ్రిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. అనంతరం విద్యార్థులకు […] The post విద్యార్థులకు విద్య సామగ్రి పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 8:28 pm

కర్రగుట్టలో ఐఈడీల మోత..11మంది భధ్రాతా సిబ్బందికి గాయాలు

దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న సందర్బంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఐఈడీ పేలుళ్ళు కలకలం రేపాయి. ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్-తెలంగాణ సరిహద్దు సమీపంలోని కర్రెగుట్ట కొండల ప్రాంతంలో మావోయిస్టులు సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్లకు పాల్పడటంతో.. 11మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మరో పదిమంది ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడ్డారు. ఆదివారం జరిగిన వరుస పేలుళ్లు నేపధ్యంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్, సిఆర్‌పిఎఫ్ ఎలైట్ కోబ్రా యూనిట్ సిబ్బందితో కూడిన ఉమ్మడి యాంటీ-నక్సల్ ఆపరేషన్ బృందం లక్ష్యంగా సోమవారం పలుచోట్ల ఐఈడీ పేలుళ్ళకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లు చోటుచేసుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు ఉన్నతాధికారులు, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హెలిక్యాప్టర్ ద్వారా రాయఫూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11మంది జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని బీజాపూర్ పోలీసులు అధికారికంగా వెల్ల డించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా బీజాపూర్‌లోని కర్రెగుట్ట కొండతోసహా 13 ప్రదేశాలలో సోమవారం ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతకాన్ని పోలీసు భద్రాతా సిబ్బంది ఎగురవేశారు. కర్రెగుట్ట కొండను నక్సలైట్ల నుండి విముక్తి చేయడానికి, 22,000 మంది సైనికులు 21 రోజులపాటు యాంటీ-నక్సల్ ఆపరేషన్ ప్రారంభించి 36మంది నక్సలైట్లను హతమార్చి అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తడ్పల క్యాంప్ వద్ద 196 సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ 204వ బెటాలియన్ కోబ్రా సైనికులు మువ్వెన్నల జెండాను ఎగురవేశారు. కర్రెగుట్ట ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలుడులో 11మంది సైనికులు గాయపడ్డినప్పటికీ, సైనికులు ధైర్యంగా ఉండి నక్సలైట్ కోటపై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేశారు. బీజాపూర్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మావోయిస్టులు అమర్చిన ఐఈడీలు పేలడంతో భద్రతా దళాలకు చెందిన 11మంది జవాన్లు తీవ్రంగా గాయపడగా, మరో పది మంది భద్రతా సిబ్బంది గాయాల నుంచి సురక్షితంగా బయటపడ్డారని, పేలుడులో గాయపడిన వారు ప్రాణహాని నుంచి బయటపడ్డారని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి శర్మ తెలిపారు. ఐఈడి పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మన తెలంగాణ 26 Jan 2026 8:27 pm

Canal water |రోడ్డుపై వృధాగా పోతున్న కడెం కెనాల్ నీరు….

Canal water | రోడ్డుపై వృధాగా పోతున్న కడెం కెనాల్ నీరు…. Canal

ప్రభ న్యూస్ 26 Jan 2026 8:17 pm

Why Vijayasai Reddy Turned Rebel Against YSRCP and His June Padayatra Plan

For years, Vijayasai Reddy was regarded as the sharp strategist and most trusted aide of the YS family. From the era of YS Rajasekhara Reddy to the rule of Y. S. Jagan Mohan Reddy, Vijayasai Reddy stood firmly beside the party leadership. He shared prison time with Jagan and emerged as the undisputed number two […] The post Why Vijayasai Reddy Turned Rebel Against YSRCP and His June Padayatra Plan appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 8:15 pm

Republic |పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

Republic | పలువురు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు Republic | లక్షేట్టిపేట, ఆంధ్ర

ప్రభ న్యూస్ 26 Jan 2026 8:04 pm

అవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి

విశాలాంధ్ర – ధర్మవరం ; ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిడిపిఓ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని ఏఐటియుసి సిపిఐ నాయకులు సిడిపిఓ ప్రాజెక్ట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలోని ధర్మవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారినిపై అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి అని, దీనిపైన జిల్లా కలెక్టర్ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ , రాష్ట్ర ఐసిడిఎస్ […] The post అవినీతి పై సమగ్ర విచారణ నిర్వహించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 8:04 pm

VD14: పవర్‌ఫుల్‌గా.. విజయ్ సినిమా టైటిల్, గ్లింప్స్

హైదరాబాద్: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘VD14’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. కాగా, సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘రణబాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఓ గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. ఈ కథ స్వాతంత్ర్యం గురించి కాదని.. స్వాతంత్ర్యం ముందు జరిగిన ఓ చీకటి చరిత్ర గురించి అని గ్లింప్స్‌ ఆరంభంలో పేర్కొన్నారు. ఇక ఆ సమయంలో జరిగిన దారుణాల గురించి.. భారతదేశం నుంచి బ్రిటీషర్లు దోచుకెళ్లిన సంపద గురించి టీజర్‌లో చూపించారు. ఈ కథ 1878 ప్రాంతంలో జరిగినదిగా టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సర్ థియోడర్ హెక్టర్‌గా ఆర్నాల్డ్ వోస్లో, జయమ్మగా రష్మిక మందన్న నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్-అతుల్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 26 Jan 2026 8:00 pm

Collector |ఉత్తమ సేవలకు ఉత్త‌మ‌ అవార్డులు

Collector | ఉత్తమ సేవలకు ఉత్త‌మ‌ అవార్డులు Collector | జైనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:57 pm

Vijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary tale

Rowdy Vijay Deverakonda and director Rahul Sankrityan, previously collaborated for blockbuster Taxiwaala and now bringing a revolutionary tale VD14. The film titled Ranabaali is releasing in theatres on September 11th, 2026 across Pan India. The title was officially announced today with a powerful prelude that introduces the Cursed Land and its Hero, featuring striking visuals […] The post Vijay Deverakonda as Ranabaali: A Powerful Pre Story to the Revolutionary tale appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 7:56 pm

appreciation |ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ

appreciation | ఉత్తమ ఉద్యోగిగా ఎన్నికైన సంగెం ఏఎస్ఐ appreciation | సంగెం,

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:49 pm

Chiranjeevi’s warm gesture to Telugu Cinema Padma awardees

Megastar Chiranjeevi is known for his warmth and genuine emotional connect with everyone. He showcased once again why he is able to win hearts with his immaculate gesture. He personally visited Murali Mohan and Rajendra Prasad, who were Padma Shri, on this Republic Day to become a part of their celebrations. He got Padma Vibhushan […] The post Chiranjeevi’s warm gesture to Telugu Cinema Padma awardees appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 7:41 pm

Certificate |జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి …

Certificate | జిల్లాస్థాయి ఉత్తమ ఆర్డీవోగా శేఖర్ రెడ్డి … Certificate |

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:33 pm

అమెరికా రహస్య ఆయుధం డిస్కోంబోబుటర్

అమెరికా వెనెజువెలాలో నిర్వహించిన సైనిక చర్యలో భాగంగా, యూఎస్ సైనికులు వాడిన రహస్య ఆయుధం పేరును ట్రంప్ ఎట్టకేలకు వెల్లడించారు. ఆ ఆయుధం పేరును డిస్కోంబోబుటర్ అని తెలిపారు. వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించినప్పుడు ఆ దేశపు సైనిక వ్యవస్థను స్థంభింపజేసేందుకు ఈ ఆయుధాన్ని ఉపయోగించినట్లు ట్రంప్ తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ కి శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా మెక్సికోతో సహా డ్రగ్ ను వ్యాపింపజేసే దేశాలపై దాడులు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. అమెరికా వద్ద పల్స్డ్ ఎనర్జీ ఆయుధం ఉందనే నివేదికలపై వ్యాఖ్యానిస్తూ, ది డిస్కోంబోబుటర్ ఆ ఆయుధం అనీ, దాని గురించి మాట్లాడేందుకు తనకు అనుమతి లేదని పేర్కొన్నారు. వెనెజువెలా వద్ద చైనా, రష్యా కు చెందిన రాకెట్లు ఉన్నాయని, వారు ఎప్పుడూ ఉపయోగించలేదని పేర్కొన్నారు. తాము బటన్ నొక్కినప్పుడు ఆవి ఏవీ పనిచేయలేదని, అలాగే తాము ప్రయోగించిన ఆయుధం వల్ల కారకస్ లోదాదాపు అన్ని లైట్లు ఆగిపోయాయని పేర్కొన్నారు. అసలు అది ఎలా సాధించారో మాత్రం వివరించలేదు. తూర్పు ఫసిఫిక్ మహా సముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణాచేస్తున్న పడవపై శుక్రవారం అమెరికా దాడి చేసింది. మదురు పట్టుబడిన తర్వాత ఇలాంటి దాడి చేయడం ఇదే తొలిసారి.

మన తెలంగాణ 26 Jan 2026 7:26 pm

దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలి

ఆర్డీవో మహేష్విశాలాంధ్ర – ధర్మవరం;; దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కార్యాలయ అధికారులు, సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం తేవడం వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నామని వారు తెలియజేశారు. ఉద్యోగులందరూ తమ విధులను నిజాయితీతో, బాధ్యతతో సేవా భావంతో నిర్వర్తించాలని తెలిపారు. తదుపరి అందరికీ గణతంత్ర దినోత్సవ […] The post దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 7:22 pm

Minister |మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు…

Minister | మధుసూదన్ రెడ్డి మృతి తీరని లోటు… Minister | వెబ్

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:18 pm

రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించిన వారిని గుర్తించి శాఖ తరపున ప్రశంస ప్రశంసాపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి గిరిజ మనోహర్రావు, […] The post రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 7:18 pm

WPL-2026: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్‌సిబి

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా హై టెన్షన్ మ్యాచ్ జరగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సిబి జట్టు ముంబైని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఈ టోర్నమెంట్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబైని ఆర్‌సిబి చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని రాబట్టాలని స్మృతి మంధన సేన భావిస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు తప్పుకుండా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌పై తారాస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. తుది జట్లు: ముంబై: సజీవన్ సజన, హేలీ మ్యాథ్యూస్, నాట్ స్కీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమిలియా కెర్ర్, రహిలా ఫిర్దౌస్(కీపర్), అమంజోత్ కౌర్, సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖేమ్నార్. బెంగళూరు: గ్రేస్ హారిస్, స్మృతి మంధన(కెప్టెన్), జార్జియా వోల్, గౌతమి నాయక్, రిచా ఘోష్(కీపర్), రాధా యాదవ్, నదీన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్.

మన తెలంగాణ 26 Jan 2026 7:15 pm

కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

రహదారి పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని  సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెంటపాడు గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. పెంటపాడు గ్రామానికి చెందిన మహిళలు పాంగి సావిత్రి,కొర్ర సుశీల రహదారి పక్కన రోజూ కూరగాయలు అమ్ముతుంటారు. ఈ క్రమంలో రింతాడ గ్రామనికి చెందిన ఉపాధ్యాయుడు తన కారులో చింతపల్లి నుంచి రింతాడకు వెళ్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొర్ర సుశీల ఘటనాస్థలిలోనే మృతి చెందింది. సావిత్రి తీవ్రంగా గాయపడింది.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 26 Jan 2026 7:11 pm

At home |ఏపీ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం

At home | ఏపీ లోక్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం At home

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:09 pm

Social service |మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం

Social service | మార్వడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానం Social service |

ప్రభ న్యూస్ 26 Jan 2026 7:06 pm

భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం, పలువురు మిస్సింగ్

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సౌత్ 24 పరగణాల జిల్లాలోని నజీరాబాద్ ప్రాంతంలో సోమవారం ఒక గిడ్డంగిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవదహనమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. నరేంద్రపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేూసుకుంది. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పన్నెండు అగ్నిమాపక యంత్రాలతో దాదాపు 7గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీస్, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టి కాలిపోయిన ముగ్గురి మృతదేహాలను వెలికితీశాయని.. మృతులను ఇంకా గుర్తించలేదని బరుయ్‌పూర్ పోలీస్ జిల్లా ఎస్పీ శుభేందు కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలోఆరుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం శిథిలాలు తొలగిస్తున్నారని.. పూర్తిగా తొలగించబడిన తర్వాత ఎంతమంది వాటి చిక్కుకున్నారో తెలుస్తుందని పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన విద్యుత్ మంత్రి అరూప్ బిశ్వాస్ మాట్లాడుతూ.. దట్టమైన పొగ కారణంగా గిడ్డంగి లోపల మరెవరైనా ఉన్నారో లేదో ధృవీకరించడం కష్టమైందని...పొగను బయటకు పంపడానికి గోడలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:59 pm

ఆ విషయంలో విరాట్ రికార్డును సమం చేసిన సంజూ

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి-20లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బౌలింగ్‌లో ప్రత్యర్థి జట్టును 153 పరుగులకే కట్టడి చేసిన టీం ఇండియా ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలోనే చేధించింది. దీంతో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే భారత జట్టులో సంజూ శాంసన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సంజూ.. చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. తొలి టి-20లో 10 పరుగులు, రెండో టి-20లో 6 పరుగులు చేసి ఔట్ అయిన సంజూ.. మూడో మ్యాచ్‌లో ఏకంగా తొలి బంతికే ఔటై.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో జట్టులో అతడి స్థానంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ క్రమంలో సంజూ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి-20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డక్‌లుగా వెనుదిరిగిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ మొత్తం ఏడుసార్లు గోల్డెన్ డక్‌ కాగా.. సంజూ కూడా 7 సార్లు తొలి బంతికే ఔట్ అయ్యాడు. విరాట్‌ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్‌లు తీసుకుంటే, శాంసన్‌ కేవలం 47 మ్యాచ్‌ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ లిస్ట్‌లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. రోహిత్ 151 మ్యాచుల్లో మొత్తం 12 సార్లు గోల్డెన్‌ డక్‌ ఔట్ అయ్యాడు.

మన తెలంగాణ 26 Jan 2026 6:57 pm

24k gold |ధరలు రికార్డు స్థాయిలో.. ఇప్పుడే కొనాలా? పెళ్లిళ్ల సీజన్ ముందు నిపుణుల కీలక విశ్లేషణ

24k gold |బంగారం ధరల పెరుగుదల: పెట్టుబడిదారులకు హెచ్చరికా? అవకాశమా? 24k gold

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:54 pm

Republic |జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం

Republic | జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం Republic |

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:51 pm

Klavakuntla Kavitha : కవిత విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే ఎలా.. బీఆర్ఎస్ లో అంతర్మధనం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు పంటి కింద రాయిలా మారారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 6:47 pm

MLA |ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటా….

MLA | ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ప్రజలతోనే ఉంటా…. MLA |

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:47 pm

ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె

ఫిబ్రవరి 12వ తేదీన దేశ వ్యాప్తంగా జరుగుతున్న జాతీయ సమ్మెకు తెలంగాణ ఎన్జీఓల సంఘం మద్ధతు ఇస్తుందని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడు టిఎన్జీఓ సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ముజీబ్‌హుస్సేనీలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని కేంద్రం తీసుకుంటున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఈ పోరాటాలు చేస్తున్నామని వారు తెలియజేశారు. అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాలు మహారాష్ట్రలోనీ షిర్డీలో మూడురోజుల పాటు జరిగాయి. ఈ సమావేశంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 28 రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ తరపున మారం జగదీశ్వర్, ముజీబ్‌హుస్సేనీలు పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని తీర్మానించారు. సమావేశాల అనంతరం జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో భాగంగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జిఈఎఫ్) జాతీయ ఉపాధ్యక్షుడిగా టిఎన్జీఓ సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ ముజీబ్‌హుస్సేనీ, కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశాలు జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీ కుమార్ నేతృత్వంలో జరిగాయి. తెలంగాణ నుంచి నలుగురికి జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించినందుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

మన తెలంగాణ 26 Jan 2026 6:39 pm

ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ ఎంపి సంతోష్‌కు నోటీసులు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రధాన రాజకీయ నాయకులు, అధికారుల ఫోన్లు బిఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు దీనిపై సిట్ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసులో బిఆర్ఎస్ మాజీ ఎంపి సంతోష్ కుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్‌కు కూడా నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 

మన తెలంగాణ 26 Jan 2026 6:35 pm

Little Hans |లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిగమించాలి

Little Hans | లక్ష్యంతో ఉన్నత శిఖరాలను అధిగమించాలి Little Hans |

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:35 pm

School |ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని పెంపొందించుకోవాలి

School | ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని పెంపొందించుకోవాలి School | చిట్యాల,

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:31 pm

Accident |కారు బీభత్సం.. మహిళ మృతి

Accident | కారు బీభత్సం.. మహిళ మృతి Accident | వెబ్ డెస్క్,

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:27 pm

సంతోష్ రావుకు సిట్ నోటీసులు

బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు

తెలుగు పోస్ట్ 26 Jan 2026 6:27 pm

Cultural |ఘనంగా ప్రారంభమైన శ్రీధం.. 2026

Cultural | ఘనంగా ప్రారంభమైన శ్రీధం.. 2026 Cultural | హసన్ పర్తి,

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:23 pm

Collector |అవార్డులు అందజేసిన కలెక్టర్

Collector | అవార్డులు అందజేసిన కలెక్టర్ Collector | ఆలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:11 pm

Lokesh Kanagaraj finally responds about Kaithi 2

Lokesh Kanagaraj emerged as a top director after the release of Kaithi. He went on to direct top stars like Kamal Haasan, Rajinikanth and Vijay. The sequel for Kaithi 2 was announced but the project got delayed because of the priorities of Lokesh Kanagaraj. The talented director has announced his next film with Allu Arjun […] The post Lokesh Kanagaraj finally responds about Kaithi 2 appeared first on Telugu360 .

తెలుగు 360 26 Jan 2026 6:09 pm

మంత్రి లోకేశ్ తో వైసీపీ నేత బొత్స భేటీ

ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది.

తెలుగు పోస్ట్ 26 Jan 2026 6:07 pm

పని మనిషిపై అత్యాచారం.. ‘దురంధర్’ నటుడు అరెస్ట్

ముంబై: అత్యాచారం కేసులో ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన ‘దురంధర్’ చిత్రంలో నటించిన నదీమ్ ఖాన్‌ అరెస్ట్ అయ్యాడు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వానీ పోలీసులు నదీమ్‌ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. 41 ఏళ్ల ఓ మహిళ నదీమ్ ఇంట్లో 2015 నుంచి పని చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. కానీ, ఆమె వివాహం గురించి ఎన్నిసార్లు అడిగినా నదీమ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నదీమ్ పలుమార్లు అత్యాచారం చేశా చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళ ఆరోపణలు ధృవీకరించామని, ఈ మేరకు అరెస్ట్ చేశామని పోలీసు అధికారి వెల్లడించారు.

మన తెలంగాణ 26 Jan 2026 6:06 pm

Indervelly |ఘనంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు

Indervelly | ఘనంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు Indervelly | ఇంద్ర‌వెల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:01 pm

Parade |గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు…

Parade | గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు… Parade | ముధోల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 6:01 pm

టీ20 వరల్డ్ కప్.. భారత్‌-పాక్ మ్యాచ్ రద్దు?

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఈ మెగా టోర్నీని బాయ్ కాట్  చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడానికి ఆ దేశ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ టోర్నీలో ఆడటానికి అనుమతి ఇచ్చినా.. టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను పాక్ బహిష్కరించాలని భావిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. టోర్నీ లో భాగంగా ఫిబ్రవరి 15న కొలోంబో వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది  అయితే, బంగ్లాదేశ్ బాటలోనే మొదట మొత్తం టోర్నమెంట్ నుండి వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్లు పాకిస్తాన్ స్థానిక మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను మాత్రమే పాక్ బహిష్కరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై PCB చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ స్పందించలేదు. టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనాలా? వద్దా? అనేది ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని.. ప్రధాన మంత్రి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ తెలిపాడు. దీంతో టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. ఇదిలావుంటే.. బంగ్లాదేశ్ వివాదం తర్వాత పాకిస్తాన్ ఐసిసి ఆదాయ వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది. ఒకవేళ ఇండియాతో మ్యాచ్ ని బహిష్కరిస్తే.. ఐసిసికి భారీగా నష్టం జరుగుతుంది. అయితే, 2026 టి20 ప్రపంచ కప్ లో ఏదైనా మ్యాచ్ ని బహిష్కరించడానికి ప్రయత్నిస్తే పాకిస్తాన్ పై ఐసిసి భారీ శిక్ష విధించే అవకాశం ఉంది. కాగా, పాకిస్తాన్ ఇప్పటికే టోర్నమెంట్ కోసం తమ జట్టును ప్రకటించింది. కీలక ప్లేయర్లు ఏస్ పేసర్ హరిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్ లను జట్టు నుంచి తొలగించారు. పాకిస్థాన్ జట్టు: సల్మాన్ అలీ అఘా (c), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మహ్మద్ నఫాయ్ (wk), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (wk), సయీమ్ అయూబ్, షహద్ ఖాన్, U షహద్ ఖాన్, U షాద్ ఖాన్ తారిఖ్.

మన తెలంగాణ 26 Jan 2026 5:56 pm

Urkonda |ఉత్తమ సేవా అవార్డు అందుకున్న…

Urkonda | ఉత్తమ సేవా అవార్డు అందుకున్న… Urkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:54 pm

తెలంగాణ లోక్ భవన్ లో ఎట్ హోం

తెలంగాణ లోక్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది

తెలుగు పోస్ట్ 26 Jan 2026 5:51 pm

TG |శ్రీనివాస్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం.

TG | శ్రీనివాస్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం. TG | గట్టుప్పల,

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:49 pm

Bellampalli |ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు..

Bellampalli | ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు.. Bellampalli | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:46 pm

Camp Office |పోలీసులకు ఎమ్మెల్యే అభినందన

Camp Office | పోలీసులకు ఎమ్మెల్యే అభినందన Camp Office | అచ్చంపేట,

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:28 pm

Dandepally |ఉత్తమ పురస్కారం అందుకున్న ఎస్సై

Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:22 pm

TG |కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు….

TG | కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు…. TG | ఊట్కూర్,

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:20 pm

EGS |ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఉత్తమ అవార్డు

EGS | ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఉత్తమ అవార్డు కడెం ( నిర్మల్ జిల్లా),

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:19 pm

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన తహసీల్దార్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం తాసిల్దార్ సురేష్ బాబు పట్టణంలో పలు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఇందులో భాగంగా మార్కెట్ యార్డ్ నందు కందుల నుండి రైతులు కొనుగోలు కేంద్రాన్ని, పౌర సరఫరాల గోడవును, గొట్లూరు గ్రామ సచివాలయం నూ తనిఖీ చేశారు. అనంతరం తాసిల్దార్ హాజరు పట్టికను పరిశీలించారు. ప్రతిరోజు పేస్ యాప్ ద్వారా హాజరుకావాలని రైతుల నుండి పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో రికార్డులను పరిశీలించి ఎవరి ప్రమేయం లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా […] The post ఆకస్మిక తనిఖీలు చేపట్టిన తహసీల్దార్ సురేష్ బాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 5:17 pm

Utkoor |ఘనంగాగణతంత్ర దినోత్సవవేడుకలు

Utkoor | ఘనంగాగణతంత్ర దినోత్సవవేడుకలు Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:17 pm

7th ward |మళ్లీ నువ్వే కావాలి…!

ఏడో వార్డులో..అసలు ఏం జరుగుతుందో…! కార్యకర్తలు ప్రజలతో.. ఆశావాహుడు పణితీ సైదులు ఆత్మీయ

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:14 pm

Best Award |ఐటీడీఏ డీడీ అంబాజీ జాదవ్‌కు ఉత్తమ అవార్డు

Best Award | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:13 pm

ఘనంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు..

డిపో మేనేజర్ సత్యనారాయణవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మారం ఆర్టీసీ డిపో ఆవరణములో రోడ్డు భద్రత మాసరోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పోలా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ శిబిరమును నిర్వహించడం జరిగిందని దాదాపు 30 మంది దాకా రక్తదానం చేశారని తెలిపారు. అనంతరం డ్రైవర్స్ డే సందర్భంగా డిపో మేనేజర్ డ్రైవర్లకు పుష్పాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు […] The post ఘనంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 5:13 pm

Bachannapet |ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు …

Bachannapet | ఘనంగా 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు … Bachannapet |

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:13 pm

TG |గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవ‌ర్ మృతి

TG | గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవ‌ర్ మృతి TG | వెబ్ డెస్క్,

ప్రభ న్యూస్ 26 Jan 2026 5:10 pm

ఆస్పరి సొసైటీపై 11 ఏళ్ల లావాదేవీలపై విచారణ

–ఏపీ సి.ఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు విశాలాంధ్ర, ఆస్పరి (కర్నూలు జిల్లా) : 2013–14 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల వరకు దాదాపు 11 సంవత్సరాల కాలంలో ఆస్పరి కో–ఆపరేటివ్ సొసైటీ లావాదేవీలపై ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ 1964 యాక్ట్ లోని 51వ సెక్షన్ ప్రకారం ఎంక్వయిరీ ద్వారా విచారణ చేపట్టినట్లు పత్తికొండ డివిజన్ కో–ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ […] The post ఆస్పరి సొసైటీపై 11 ఏళ్ల లావాదేవీలపై విచారణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 5:06 pm

ఆ వార్తల్లో నిజం లేదు.. ‘ఖైధీ-2’ రూమర్స్‌పై లోకేశ్ స్పందన

చెన్నై: తమిళ సినీ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు లోకేశ్ కనకరాజ్. ముఖ్యంగా ‘విక్రమ్’, ‘ఖైదీ’ తదితర చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో త్వరలో సినిమా చేసేందుకు సిద్ధమైపోయాడు. ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ఈ కాంబోలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమా వస్తుందని ప్రకటన రావడంతో అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఇటు లోకేశ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్ సంబంధించి ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ‘ఖైదీ-2’ సినిమా కోసం లోకేశ్ భారీగా పారితోషికం డిమాండ్ చేశాడని.. అందుకే ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ రూమర్స్‌కి లోకేశ్ చెక్ పెట్టాడు. ‘ఖైదీ-2 కోసం కార్తి ఇచ్చిన డేట్స్‌ను మరో దర్శకుడు తీసుకున్నాడని. అందుకే ఆ గ్యాప్‌లో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నట్లు లోకేశ్ తెలిపాడు. ఆరేళ్ల క్రితమే ‘మైత్రీ మూవీ మేకర్స్‌’కి తాను కమిట్‌మెంట్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(ఎల్‌సియు)’లో భాగంగా ‘ఖైదీ-2’, ‘విక్రమ్-2’ సినిమాలు ప్రకటించిన లోకేశ్ ఇప్పుడు సడెన్‌గా అల్లు అర్జున్‌తో సినిమాకి కమిట్ కావడంతో ఎల్‌సియు ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన దర్శకుడు త్వరలోనే సినిమాటిక్ యూనివర్స్ మొదలు పెడతానని స్పష్టం చేశాడు. తాను కథ అందించిన ‘బెంజ్’ సినిమా కూడా ‘ఎల్‌సియు’లో భాగమే అని తెలిపాడు. రాఘవ లారెన్స్ హీరోగా భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘ఎల్‌సియు’ సినిమాలు, ‘రోలెక్స్’ తప్పక తెరకెక్కిస్తానన్నారు.

మన తెలంగాణ 26 Jan 2026 5:05 pm

జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా విజయరాజు, విశ్వనాథరెడ్డి

–కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన గ్రేడ్–2 పంచాయతీ అధికారి విజయరాజు, గ్రంథాలయ అధికారి విశ్వనాథరెడ్డి లకు సోమవారం కర్నూలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. మండల పరిధిలోని జొహారాపురం గ్రామ పంచాయతీలో గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ, అదేవిధంగా ఆస్పరి మేజర్ గ్రామపంచాయతీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయరాజును […] The post జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా విజయరాజు, విశ్వనాథరెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 5:01 pm

ఉత్తమ తాహసిల్దార్ గా త్రివేణి

కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): బాధ్యతగా అంకితభావంతో విధులు నిర్వహిస్తే అవార్డులో పంట పండుతుందనడానికి నిదర్శనం డుంబ్రిగూడ మండల తహసిల్దార్ అవార్డు అందుకోవడమే అనక తప్పదు. విధి నిర్వహణలో సమయం పాలన పాటిస్తూ, ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరిస్తూ, భూ సమస్యలు లేకుండా, వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటూ అంకితభావంతో విధులు నిర్వహించే తహసిల్దార్ త్రివేణి ఈ ఏడాది ఉత్తమ తహసిల్దార్ గా ఎంపిక అవడం […] The post ఉత్తమ తాహసిల్దార్ గా త్రివేణి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:50 pm

రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటాం

విశాలాంధ్ర-రాప్తాడు : రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటామని రాప్తాడు మార్కెట్ కమిటీ చైర్మన్ వేపకుంట సుధాకర్, వైస్ చైర్మన్ గంగులకుంట కృష్ణ అన్నారు. రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం 77 వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సెక్రెటరీ రూప్ కుమార్, సూపర్వైజర్ మల్లికా, కమిటీ సభ్యులు బుల్లెట్ రఫీ, బాలా నాయక్, చెన్నకేశవులు, వ్యవసాయ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. The post రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:45 pm

రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాలి

–సీఐ గంగాధర్ విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు, కర్తవ్యాలపై ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీఐ గంగాధర్ అన్నారు. సోమవారం విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటంతో పాటు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఐ గంగాధర్ జాతీయ […] The post రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:40 pm

ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా భవాని

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న భవాని ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా ఎంపికయ్యారు. సోమవారం రిపబ్లిక్ డే దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య శాఖ అధికారి చేతుల మీదుగా భవాని ఉత్తమ సేవా అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్నందుకు కౌకుంట్ల […] The post ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ గా భవాని appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:36 pm

గణతంత్ర వేడుకల్లో ఉత్తమ లైన్మెన్ గా అవార్డు అందుకున్న బాలమురళీకృష్ణ

విశాలాంధ్ర- కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణ విద్యుత్ శాఖ లైన్మెన్ గా విధులు నిరవర్తిస్తున్న కె .బాల మురళీకృష్ణ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ లైన్మెన్ గా అవార్డు ను జిల్లా కేంద్రమైన ఏలూరులో గణతంత్ర దినోత్సవ వేడుకలో ఎస్. ఇ. సాల్మన్ రాజు మురళీకృష్ణకు అందజేశారు. ఉత్తమ లైన్మెన్ గా అవార్డు అందుకున్న ఆయనను ఉన్నత అధికారులు, మండల, పట్టణ ప్రజలు, అభినందించారు. The post గణతంత్ర వేడుకల్లో ఉత్తమ లైన్మెన్ గా అవార్డు అందుకున్న బాలమురళీకృష్ణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:30 pm

Cricket |వ‌ర‌ల్డ్ క‌ప్‌న‌కు రెడీ?

Cricket | వ‌ర‌ల్డ్ క‌ప్‌న‌కు రెడీ? Cricket | వెబ్‌న్యూస్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:28 pm

రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కి గుండెపోటు.. ఏం చేశాడంటే..

యాదాద్రి: ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులే గుండెపోటు బారిన పడి తుది శ్వాస విడుస్తున్నారు. ముఖ్యంగా మధ్య వయస్సు గల వారిని ఈ గుండెపోటు సమస్య కబలిస్తోంది. సోమవారం ఎపిఎస్‌ఆర్టిసి బస్సు ప్రయాణంలో ఉండగా డ్రైవర్‌కి గుండెపోటు వచ్చి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ ప్రయాణిస్తున్న అమరావతి బస్సులో డ్రైవర్ గుండెపోటుకి గురయ్యాడు. దీంతో బస్సు పక్కకు ఆపి సీటులోనే డ్రైవర్ నాగరాజు (38) కుప్పకూలిపోయాడు. అయితే అటెండర్ ఆటోలో డ్రైవర్‌ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గొల్లపూడికి చెందిన డ్రైవర్ నాగరాజు విజయవాడ డిపోలో పని చేస్తున్నాడు. అయితే ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో బస్సులో ప్రయాణికులను అధికారులు వారి గమ్యస్థానానికి వెళ్లే ఏర్పాట్లు చేశారు. 

మన తెలంగాణ 26 Jan 2026 4:27 pm

టీడీపీ ప్రభుత్వంతోనే రాజ్యాంగ ఫలాలు

విశాలాంధ్ర-రాప్తాడు : టిడిపి ప్రభుత్వం అర్హులైన ప్రజలకు రాజ్యాంగానికి అనుగుణంగా సంక్షేమ ఫలాలు సీఎం చంద్రబాబు అందజేస్తున్నారని మండల కన్వీనర్ పంపు కొండప్ప అన్నారు. రాప్తాడు టీడీపీ కార్యాలయంలో 77వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సాకే తిరుపాలు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గంగలకుంట కృష్ణ, మాజీ కన్వీనర్ సాకే నారాయణస్వామి, సాకే జయరాముడు తదితరులు పాల్గొన్నారు. The post టీడీపీ ప్రభుత్వంతోనే రాజ్యాంగ ఫలాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:24 pm

Survey |ఏపీలో ఫిబ్రవరి 10వరకు సర్వే

Survey | ఏపీలో ఫిబ్రవరి 10వరకు సర్వే Survey | వెబ్ డెస్క్,

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:23 pm

Arrive Alive |ప్రాణం విలువ తెలుసుకో.. హెల్మెట్ ధరించు

Arrive Alive | ప్రాణం విలువ తెలుసుకో.. హెల్మెట్ ధరించు • బెల్లంపల్లిలో

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:19 pm

TG |రాష్ట్రస్థాయికి ఎంపికైన బాలికకు ఘనసన్మానం

TG | రాష్ట్రస్థాయికి ఎంపికైన బాలికకు ఘనసన్మానం TG | నల్లబెల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:17 pm

మెడికల్ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : ప్రభుత్వ మెడికల్ కళాశాల అనంతపురంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ ఎం విజయ జెండాను ఎగురవేసి వైద్యులను వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల కృషి ఫలితంగా వచ్చిన స్వతంత్రాన్ని, పటిష్టమైన రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ నేడు దేశమంతా గణతంత్ర వేడుకలను నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ […] The post మెడికల్ కళాశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:17 pm

MLA |రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం…

MLA | రాజ్యాంగ విలువలను కాపాడుకుందాం… MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:15 pm

Meghadrigadda |దారుణ హత్య…

Meghadrigadda | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : యువకుడు దారుణ హత్యకు గురైన

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:14 pm

ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలు కాపాడాలి..

తహసిల్దార్ త్రివేణి.. విశాలాంధ్ర – డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని మండల తహసిల్దార్ త్రివేణి అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండల వ్యాప్తంగా ఉన్న ఆయా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆయా పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రధానంగా మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో గణతంత్ర దినోత్సవము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆమె కోరారు. […] The post ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలు కాపాడాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Jan 2026 4:11 pm

13 to 19 yrs |అమ్మాయిల్లో నెలసరి అసమానత: కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు

13 to 19 yrs | నెలసరి అసమానతకు ప్రధాన కారణాలుహార్మోన్ల మార్పుల

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:11 pm

Srikakulam |రాజ్యాంగం హక్కులను నిల‌బెట్టాలి

Srikakulam | రాజ్యాంగం హక్కులను నిల‌బెట్టాలి Srikakulam | శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో)

ప్రభ న్యూస్ 26 Jan 2026 4:08 pm