30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ…
30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ… జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి…
సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి
టెలాపూర్లో టెనా కార్నివల్కు భారీ స్పందన
70 గేటెడ్ కమ్యూనిటీల నుంచి భారీగా పాల్గొనడంసామాజిక సేవల్లో టెనా ముందంజ అని ప్రశంసలు
అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: హరీష్ రావు
రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో తప్పు జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగ దొరికిపోయిందని.. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పది తప్పులు చేస్తోందని విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక దోపిడీ, అక్రమాలు చేస్తుందని ప్రతిపక్షం కాదు ప్రభుత్వమే కనుక్కుందని అందుకే వారికి నోటీసులు ఇచ్చామని సిఎం రేవంత్ చెప్పారని.. డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి అవినీతికి పాల్పడితే.. సీబీసీఐడీ విచారణ సరిపోతుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు అసెంబ్లీ నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు.
ఎంపీజే సమావేశానికి తరలివెళ్లిన నాయకులు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో నిర్వహించిన ఎంపీజే సమావేశానికి నారాయణపేట జిల్లా
‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
హైదరాబాద్: ‘తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవట్లేదు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఈ చట్టం తీసుకొచ్చాం’’ అని సభలో తెలిపారు. ‘‘వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చింది. కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదు. సమాజం తలదించుకునేలా కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారు. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరం. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్ిని సామాజికంగా బహిష్కరించాలి. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు సమాజంలో బతకడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా చట్టం వర్తిస్తుంది’’ అని సిఎం అన్నారు.
జైనూర్లో ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు విజయవంతం
జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు జైనూర్
Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News
Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News (
ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం
మక్తల్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా సుమిత్రమ్మ
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండల సర్పంచుల సంఘం నూతన
తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా….
తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా…. ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే టీడీపీ
Sharwa’s Ripped & Ruthless Rise For Biker
It came as a big surprise when the first look of Biker was released. Charming Star Sharwa underwent a complete transformation to play the role of a biker. The glimpse, teaser, and trailer clearly showcased the immense effort he poured into the film. Now, the makers have released a transformation video, highlighting Sharwa’s inspiring journey […] The post Sharwa’s Ripped & Ruthless Rise For Biker appeared first on Telugu360 .
లయోలా కళాశాలలో జాతీయ సదస్సు… వాణిజ్య,నిర్వహణ విద్యలో నూతన ధోరణులపై సదస్సు ఆంధ్రప్రభ,
అప్పుడు ‘లెజెండ్’ సినిమాతో హీరోగా.. ఇప్పుడు ‘లీడర్’గా మరోసారి..
చెన్నై: ప్రముఖ వస్త్రదుకాణం శరవణన్ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్.. నాలుగేళ్ల క్రితం తన పేరుతోనే తీసిన చిత్రం ‘లెజెండ్’. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలోనే ఘోరంగా ట్రోలింగ్కి గురైంది. ఇక థియేటర్లలో వచ్చిన తర్వాత సినిమాపై విమర్శలు మరింత పెరిగాయి. అయితే ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత శరవణనన్ మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సారి ఆయన ‘లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీకి ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించగా.. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఆండ్రియా, శ్యామ్, లాల్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏప్రిల్ 3వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఆదివారం ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా యాక్షన్ ట్రైలర్ని విడుదల చేశారు. ప్రతి ఫ్రేమ్లోనూ ఈ ట్రైలర్లో భారీ తనం కనిపిస్తుంది. మరి ఈ మూవీ అయినా శరవణన్కి సక్సెస్ ఇస్తుందో.. లేదో చూడాలి..
నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు
వరి పంటల్లో పాముల సంచారం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో
పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు..
పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు.. విజయవాడ నగర పాలక సంస్థ
మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం
మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
విశాఖ నగరంలో భారీ అగ్ని ప్రమాదం టౌన్ కొత్తరోడ్డు సమీపంలో ఘటన #VisakhapatnamFire#ScrapYardFire
ఉల్లాస్ పథకంలో భాగంగా నిరక్షరాసులకు పరీక్షలు..
ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తండా నిరక్షరాస్యులైన వయోజన మహిళలకు
నిజామాబాద్ కళాశాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్
MI vs KKR.. సాయంత్రం వాంఖేడే స్టేడియంలో హోరాహోరీ పోరు..
IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2026లో రెండవ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు, మూడుసార్లు విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. ఇవాళ సాయంత్రం (మార్చి 29, ఆదివారం) ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి. టోర్నమెంట్ను విజయంతో ప్రారంభించాలనే ఇరు జట్లు భావిస్తున్నాయి. ఐపిఎల్ లో అత్యుత్తమ జట్లలో ఒకటి ముంబై ఇండియన్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉండటంతో ఈసారి టైటిల్ గెలుపే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ (MI) బరిలోకి దిగనుంది. మరోవైపు, అంగక్రిష్ రఘువంశీ, అజింక్య రహానే, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లతో KKR కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. MIకి గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాంఖేడే పిచ్ ఎలా ఉంటుందంటే.. ముంబైలోని వాంఖేడే స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పిచ్పై మొదట బౌలింగ్ ఎంచుకుని, తర్వాత లక్ష్యాన్ని ఛేదించడం సులభంగా ఉంటుంది. జట్ల వివరాలు: ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ర్యాన్ రికిల్టన్, రాబిన్ మింజ్, రాజ్ బావా, రఘు శర్మ, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లా గఫాంజర్, అశ్వనీ కుమార్, దీపక్ షెదర్ విల్, దీపక్ చహర్, విల్, దీపక్ చహర్, మే మార్కండే, శార్దూల్ ఠాకూర్, క్వింటన్ డి కాక్, డానిష్ మలేవార్, మహ్మద్ ఇజార్, అథర్వ అంకోలేకర్, మయాంక్ రావత్ కోల్కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రింకు సింగ్, రోవ్మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి, కామెరూన్, గ్రీన్, ఫిన్ పతీర్ అల్లెన్, టీజా అలెన్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్, బ్లెస్సింగ్ ముజారబానీ.
తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును..
తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును.. ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి
ఆరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న ముంబై ఇండియన్స్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఉన్న క్రేజ్ వేరు. ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న ఈ జట్టు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన రికార్డును ముంబై తమ ఖాతాలో వేసుకోనుంది. ఈరోజు జరిగే మ్యాచ్ ముంబైకి 300 టి-20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా అత్యధిక (300 మ్యాచులు) టి-20 మ్యాచ్లు ఆడిన తొలి ఐపిఎల్ ఫ్రాంచైజీగా ముంబై రికార్డు సృష్టించనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్లలో 162 విజయాలు సాధించింది. ఓవరాల్గా అత్యధిక టి-20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఈ లీస్ట్లో మొదటి ప్లేస్లో పాకిస్థాన్(303) ఉండగా, రెండో స్థానంలో సోమర్సెట్(303) ఉంది.
నిందితులు రిమాండ్.. మైనర్ బాలికకు సంబంధించిన ఘటనలో మద్దూర్, ఆంధ్రప్రభ : మద్దూరు
రాజకీయాల్లో మార్పు తెచ్చింది ఎన్టీఆర్
రాజకీయాల్లో మార్పు తెచ్చింది ఎన్టీఆర్ రాప్తాడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు
సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మట్టల
‘ఉల్లాస్’నవభారత సాక్షరత కార్యక్రమం
‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తాండూర్ మండలంలోని బోయపల్లి
సుక్మాలో ఎన్కౌంటర్… చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం..
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. .ఘనంగా ఎన్టీఆర్కు నివాళులు….కార్యకర్తలే పార్టీ బలం అని
611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha News
611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha
చెరువులో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి..
కోనరావుపేట, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో
Corruption |రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు…
Corruption | రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు… Corruption | ఆంధ్రప్రభ, వెబ్
కాంగ్రెస్ స్కామ్ లపై సిఎం రేవంత్ కు BRS లేఖ
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో భారీ కుంభకోణాలు జరిగాయంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఆదివారం కాంగ్రెస్ అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ లేఖ రాసింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొంది. 19 అంశాలపై హౌస్ కమిటీ వేసి విచారణ జరపాలని కోరింది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని సిఎం రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని లేఖలో డిమాండ్ చేసింది.
బిఆర్ఎస్- బిజెపి పొత్తు ఎప్పటికీ జరగదు: బండి
హైదరాబాద్: ఫార్ములా ఈ- రేసు కేసు సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక్కటే అని అన్నారు. ఈ సందర్భంగా బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైనది కాదు అని.. ఎథిక్స్ కమిటీ లేదని..అసెంబ్లీ కమిటీ లేవు అని విమర్శించారు. లేని కమిటీకి కౌశిక్ రెడ్డి అంశం రికమాండ్ చేయడం ఏంటీ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండు అని కెటిఆర్ కు రేవంత్ సూచన చేశారు అని.. కెటిఆర్, రేవంత్ మధ్య డీల్ కుదిరింది అని అన్నారు. కాళేశ్వరం అంశంలో తమపై తుపాకీ పెట్టి రేవంత్ కాలుస్తాం అంటే ఊరుకోం అని హెచ్చరించారు. బిఆర్ఎస్- బిజెపి పొత్తు ఎప్పటికీ జరగదు అని..వారసత్వ, కుటుంబ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకం అని తెలియజేశారు. సిఎం డిప్రెషన్ లో ఉండి డీలిమేషన్ పై మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ లకు బిజెపి దూరం అని బండి సంజయ్ పేర్కొన్నారు.
దారుణం: కూతురుతో సహా భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
పల్నాడు: పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. స్థానిక లాడ్జ్లో మూడేళ్ల కూతురితో కలిసి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు తల్లి శంకరకుమారి (30), చిన్నారి మౌనిక (3) మృతి చెందగా.. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉంది. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతుల స్వస్థతలం నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. గోపి భోపాల్ ఎయిమ్స్లో పని చేస్తుండగా.. శంకర కుమారి కూడా అదే ఆస్పత్రిలో నర్సుగా పనిని చేస్స్తున్నారు. శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చిన కుటుంబం ఈ దారణానికి పాల్పడింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మత్తు ఇంజక్షన్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.
‘బాహుబలి-2’ రికార్డు బద్దలు కొట్టిన 'ధురందర్ 2'
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' రికార్డులు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన ఈ మూవీ తాజాగా మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాహుబలి 2 రికార్డును ధురందర్ 2 మూవీ బద్దలు కొట్టింది. ప్రభాస్, ఎస్.ఎస్. రాజమౌళి వచ్చిన 'బాహుబలి 2: ది కంక్లూజన్' పేరిట ఉన్న చిరకాల రికార్డును బద్దలు కొట్టి.. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే $20.80 మిలియన్ల మార్కును దాటి, ఉత్తర అమెరికా మార్కెట్లో 'బాహుబలి 2' జీవితకాల వసూళ్ల రికార్డును అధిగమించింది. 2017లో విడుదలైన బాహుబలి 2, ఉత్తర అమెరికా బాక్సాఫీస్లో $20.80 మిలియన్ల వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ధురందర్ 2 మూవీ $21 మిలియన్స్ మార్క్ ను చేరుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,226 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఘనంగా మట్టల ఆదివారం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్
నస్పూర్, ఆంధ్రప్రభ ; అభం శుభం తెలియని తొమ్మిది నెలల పసిపాపని బూడిదలారి
జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్…
జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్… మొదటి పూట
CM Revanth Reddy |మీరు సూచనలు అప్పుడే ఇవ్వండి…
CM Revanth Reddy | మీరు సూచనలు అప్పుడే ఇవ్వండి… CM Revanth
కడియం శ్రీహరి.. మచ్చలేని నాయకుడు: సిఎం రేవంత్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి, నిబద్ధతను దేశంలో ఎవరు ప్రశ్నించలేరని.. ఆయన మచ్చలేని నాయకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సిఎం కెసిఆర్కు సమానంగా కడియం శ్రీహరి ప్రజా జీవితం నుంచి వచ్చారన్నారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తానంటూ సైగలు చేయడంతో ఏ పార్టీలో ఉన్నావని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ సభ్యుడి ప్రవర్తన సమర్థనీయమా? అని కెటిఆర్, హరీష్ రావును అడుగుతున్నా. అసభ్యకరంగా, అసహ్యంగా ప్రవర్తిస్తే సమర్థిస్తారా?. ఇది మీ పార్టీ విధానమా?. కెసిఆర్ను అవమానిస్తే మీరు ఊరుకుంటారా?. కడియంకు జరిగిన అవమానమే కెసిఆర్కు ఎదురైతే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన సిఎం రేవంత్.. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
letter for cm|లెక్కకు మించి అక్రమాలు, అవినీతి
letter for cm|లెక్కకు మించి అక్రమాలు, అవినీతి అక్రమార్కులపై విచారణ జరపాలిసీఎంకు బీఆర్ఎస్
పశ్చిమలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
పశ్చిమలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ
ఉల్లాస్ పరీక్షలు రాసిన 72 సంవత్సరాలు వృద్ధురాలు
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలో
తొలి మ్యాచ్లోనే వివాదం.. ఒక క్యాచ్లో తికమక.. మరో క్యాచ్ మిస్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19 సీజన్ తొలి మ్యాచ్యే వివాదంతో ప్రారంభమైంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఓ రెండు క్యాచ్లు మ్యాచ్ని ఊహించని మలుపు తిప్పాయి. ఆ రెండు క్యాచుల్లో ఎస్ఆర్హెచ్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషించడం గమనార్హం. ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా.. ఆ తర్వాత పుంజుకుంది. కెప్టెన్ ఇషాన్ కిషన్, క్లాసెన్లు కలిపి ఇన్నింగ్స్ను నిర్మించారు. అయితే ఈ మ్యాచ్లో ఓ క్యాచ్ వివాదానికి కారణమైంది. రొమారియో షెపర్డ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతిని క్లాసన్ భారీ షాట్ ఆడాడు. కానీ, బౌండరీ వద్ద ఫిలిప్ సాల్ట్ అందుకున్నాడు. అయితే వికెట్ను థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. సాల్ట్ బౌండరీ కుషన్ తాకినట్లు అనిపించింది.. కానీ, థర్డ్ అంపైర్ మాత్రం దాన్ని ఔట్గా ప్రకటించారెు. దీనిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇక సన్రైజర్స్ 202 పరుగుల టార్గెట్ను కాపాడు కోవడంలో విఫలమైంది. క్లాసెన్ ఔట్ కాకపోయి ఉందే 240+ స్కోర్ సాధించేదని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ఆ కోరిక తీరలేదు. అయితే రెండో ఇన్నింగ్స్లో క్లాసెస్ చేసిన పొరపాటుకు మొత్తం జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఛేజ్ మాస్టర్ కోహ్లీ.. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్కు ప్రయత్నించాడు. లాంగ్ఆన్లో ఉన్న క్లాసెన్ బంతిని అందుకున్నట్లే కనిపించింది. దీంతో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ, క్లాసెన్ ఆ క్యాచ్ని చేజార్చాడు. దీంతో స్టేడియం అంతా గోలలు, ఈలలతో మారు మోగిపోయింది. ఆ తర్వాత విరాట్ (68) అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో కలకలం: విద్యార్థినిపై లెక్చరర్ల కీచక పర్వం
బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థినిపై మానసిక వేధింపులు.. ఆత్మహత్యాయత్నానికి దారితీసిన లెక్చరర్ల తీరు ఉప్పల్, మార్చి 29 (జనం సాక్షి):విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలు వేధింపుల …
వరంగల్ కార్పొరేషన్ కార్యాలయంలో నాగుపాము కలకలం #Warangal #SnakeAlert #GWMC #BreakingNews
World Cup 2026 : 6 నిమిషాల్లో.. గేమ్ చేంజ్.. Andhra Prabha Sports
World Cup 2026 : 6 నిమిషాల్లో.. గేమ్ చేంజ్.. Andhra Prabha
గ్యాస్ సిలిండర్ బుకింగ్ మోసాలపై ప్రజలు జాగ్రత్త
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నెరగాళ్లకు
Ram Charan worked hard 8 months for Pehelwan pshyquie!
Mega Powerstar Ram Charan is setting new benchmarks for dedication with his upcoming film Peddi. Directed by Buchi Babu Sana, and produced by Venkata Satish Kilaru on a never-seen-before epic scale, the sports film showcases the actor in a completely new avatar. He transitions from a rural cricketer to a powerful pehelwan. Achieving this rugged […] The post Ram Charan worked hard 8 months for Pehelwan pshyquie! appeared first on Telugu360 .
ప్రతి కార్యకర్త అధినేతె.. కార్యకర్తల సమ్మేళనమే టిడిపి పార్టీ జీవనం..తెలుగుదేశం పార్టీ స్థాపన
మహిళల చదువు దేశానికి వెలుగు మంథని రూరల్, ఆంధ్రప్రభ : మహిళల చదువు
కడియం మాట్లాడుతున్నప్పుడు గన్తో కాలుస్తానని సైగా?... కౌశిక్రెడ్డి పదవికి గండం?
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్ఎ కౌశిక్ రెడ్డి శాసన సభలో అనుచితంగా ప్రవర్తించారు. కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్తో కాల్చి పడేస్తానని సైగలు చేయడంతో ఏ పార్టీలో ఉన్నావని ప్రశ్నించారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ మంత్రులు మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డి వీడియోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అధి శ్రీనివాస్ స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. కౌశిర్ రెడ్డి ఎంఎల్ఎగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ హెడ్ ఫోన్ విసిరి దాడి చేయడంతో స్పీకర్ వారి సభ్యత్వాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. వారు హైకోర్టు మెట్లు ఎక్కడంతో సభ్యత్వ రద్దు చెల్లదని తీర్పు నిచ్చింది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ఆసక్తిగా మారింది.
మహిళలు అక్షరాస్యతలో ముందుండాలి
మహిళలు అక్షరాస్యతలో ముందుండాలి మంథని రూరల్, ఆంధ్రప్రభ : మహిళలు చదువుకొని అక్షరాస్యతలో
Kaushik Reddy |బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం
Kaushik Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం కడియం శ్రీహరిని బెదిరించాడని
పలు బాధిత కుటుంబాలను పరామర్శ…
పలు బాధిత కుటుంబాలను పరామర్శ… మంథని టౌన్, ఆంధ్రప్రభ : మంథని మాజీ
ఆయన ఎస్సి.. అందుకే సభకు కెసిఆర్ రావడంలేదు : రేవంత్
హైదరాబాద్: ఖనిజ సంపద ఆదాయాన్ని పెంచాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వచ్చాక దళితులకు పాలన చేతకాదని వారిని పక్కన పెట్టారు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ శాఖ అవినీతిపై సిఎం మాట్లాడారు. దొర మాత్రమే సిఎం కావాలి అని అవమానించారు అని.. మైనింగ్ శాఖలో అవినీతి నిగ్గు తేల్చేందుకు తాము డిసైడ్ అయ్యామని తెలియజేశారు. మాజీ సిఎం కేబినెట్ కూర్పు చూస్తే ఎస్సీలపై వ్యతిరేకత కనిపిస్తోందని, బిఆర్ఎస్ డిఎస్ఎ లోనే ఎస్సిలపై వ్యతిరేకత ఉందని అన్నారు. హౌజ్ కమిటీ సిఫారసులు మళ్లీ సిబిసిఐడి కి ఇవ్వాల్సిందే అని సూచించారు. సిబిఐసిఐడి వద్దు అంటే సిబిఐ విచారణ అడుగుతారా.. చెప్పండి? అని రేవంత్ ప్రశ్నించారు. నువ్వు చేసిన పనికి నేను ఇరుక్కున్నా అని.. శనివారం రాత్రి బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దాడి చేశారని పేర్కొన్నారు. ఎస్సిలపై కక్ష సాధింపు తప్ప కనీస మానవత్వం చూపలేదని విమర్శించారు. బిఆర్ఎస్ హయంలో సిఎం మాజీసిఎం కెసిఆర్..ఆర్థిక మంత్రి హరీష్ రావు..మున్సిపల్ మంత్రి కెటిఆర్ అని ఎద్దేవా చేశారు. రెండు కోతులు కలిసి సభను చెరపాలని అనుకుంటున్నారు అని.. మంత్రి పొంగులేటి అయినా..రేవంత్ కుటుంబం అయినా సిబిసిఐడి ముందు ఆధారాలు పెట్టండి అని సూచించారు. జీతం తీసుకుంటూ సభకు రాని కెసిఆర్ రాజీనామా చేయడు అని అన్నారు. 4 లక్షల ఇండ్లు కట్టించిన పొంగులేటి రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. వాళ్లకు మైక్ ఇవ్వండి అని..ఎంత మాట్లాడినా సమయం ఇవ్వండి అని అన్నారు. కెసిఆర్ కు సమానంగా ప్రజా జీవితం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చారు అని.. కడియం నీతి, నిబద్ధతను దేశంలో ఎవరూ ప్రశ్నించలేదు అని అన్నారు. అసభ్యకరంగా, అసహ్యంగా ప్రవర్తిస్తే హరీష్ రావు, కెటిఆర్ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి అని..కడియంకు జరిగిన అవమానమే కెసిఆర్ కు ఎదురైతే పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. కౌశిక్ రెడ్డి సభ్యత్వం తీసుకోవాలని తమ సభ్యులు కోరుతున్నారు అని.. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీని సిఫారసు చేశారు అని అన్నారు. హరీష్ రావు సూచన మేరకు కమిటీ వేయండి అని రేవంత్ కోరారు.
పార్టీ పురోభవృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
పార్టీ పురోభవృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పశ్చిమ నియోజకవర్గ టిడిపి శ్రేణులతో
సన్రైజర్స్ కొంపముంచిన ఆ రెండు ‘క్యాచ్’లు..#IPL2026 #SRH #RCB #Klaasen #Cricket #IPLMatch
అంబేద్కర్ జాతరను వేడుకగా నిర్వహించుకుందాం..
అంబేద్కర్ జాతరను వేడుకగా నిర్వహించుకుందాం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; భారతరాజ్యాంగ నిర్మతడాక్టర్ బాబాసాహెబ్
మన్ కీ బాత్ వీక్షిస్తున్న బిజెపి నేతలు..
మన్ కీ బాత్ వీక్షిస్తున్న బిజెపి నేతలు.. కడెం, ఆంధ్రప్రభ : కడెం
జుక్కల్ మండల కేంద్రంలో కుస్తీ పోటీలు..
జుక్కల్ మండల కేంద్రంలో కుస్తీ పోటీలు.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్
రఘునాథపల్లిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : సమాజమే దేవాలయం.. ప్రజల నా దేవుళ్ళు నినాదంతో యుగ
OTT Hurdles for Megastar and Prabhas
Megastar Chiranjeevi has completed the shoot of Vishwambara long ago and the film’s release date is yet to be announced. Mega fans are eagerly waiting for the update on the release date. The pending VFX work is completed and the makers have to close the OTT deal to finalize the release date. The negotiations are […] The post OTT Hurdles for Megastar and Prabhas appeared first on Telugu360 .
Vijay To Contest from Two Seats in Tamil Nadu Elections
Actor turned politician C Joseph Vijay has taken a strong step into politics by announcing that he will contest from two constituencies in the upcoming Tamil Nadu Assembly elections. He will stand from Perambur in Chennai and Tiruchirappalli East, showing that he is ready for a serious political fight. At a meeting with party members […] The post Vijay To Contest from Two Seats in Tamil Nadu Elections appeared first on Telugu360 .
తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విజయ్.. ఆయన పోటీ ఎక్కడినుంచంటే..
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ధళపతి విజయ్ సిద్ధమవుతున్నారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తమిళగ వెట్రి కళగం (టివికె) నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విజయ్ విడుదల చేశారు. ఇక విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. చెన్నైలో జరిగిన సభలో విజయ్ ఈ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 234 స్థానాల్లో టివికె పోటీ చేయనుంది. విల్లివాక్కం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు. తన అభ్యర్థులు ప్రజా రక్షకులుగా విజయ్ అభివర్ణించారు. వారు రాజకీయ దిగ్గజాలు కాదని.. ప్రజలకు జవాబుదారీగా ఉంటారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమకు, సిఎం నేతృత్వంలోని డిఎంకె మధ్యే అసలైన పోటీ ఉంటుందని తెలిపారు. ‘విజిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నా. గెలిచిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయం. అవినీతికి పాల్పడం. మహిళలకు భద్రత కల్పిస్తాం. మాదకద్రవ్యరహిత రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించం’ అని విజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం.. టివికెకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.
హనుమాన్పేటలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఆంధ్రప్రభ, విజయవాడ ; తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ
కాళేశ్వరంలో దోపిడీపై మోడీ ప్రస్తావించారు: రేవంత్
హైదరాబాద్: బిఆర్ఎస్, బిజెపి కుమ్మక్కై కాళేశ్వరంపై విచారణ ముందుకు సాగనివ్వడం లేదు అని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిజెపి మాటల నమ్మి కాళేశ్వరంపై విచారణ సిబిఐకు ఇస్తే ఇప్పటి వరకు చర్యలు లేవు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై సిఎం మాట్లాడారు. కాళేశ్వరంలో దోపిడీపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు అని.. శనివారం మైనింగ్ పై చర్చకు అవకాశం ఇచ్చాం అని తెలియజేశారు. ధరణి పేరుతో వందల ఎకరాలు మాజీ మంత్రి హరీష్ రావు బంధువులు దోచుకున్నారు అని విమర్శించారు. ధరణి పేరుతో దోపిడీపై హౌస్ కమిటీ వేయడానికి బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి మద్దతు ఇస్తారా? అని రేవంత్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ లో హరీష్ రావు సోదరుడు వందల ఎకరాలు దోచుకున్నారు అని.. బిఆర్ఎస్, బిజెపి ఎన్నికల్లో ఓట్లు పంచుకున్నారు అని మండిపడ్డారు. హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కెవిఆర్ హౌస్ కమిటీ వేయడానికి సిద్ధమా ? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
747 ప్రభుత్వ భూమి కబ్జా కుంభకోణం బట్టబయలు
747 ప్రభుత్వ భూమి కబ్జా కుంభకోణం బట్టబయలు చిన్న గూడూరు, ఆంధ్రప్రభ ;
స్థిరమైన రాజధానితోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం..
స్థిరమైన రాజధానితోనే సుస్థిర అభివృద్ధి సాధ్యం.. అవనిగడ్డ – ఆంధ్రప్రభ : స్థిరమైన
నగరం లో రోజురోజుకు పెరుగుతున్న కల్తీ దందా.! #Hyderabad #FoodSafety #TaskForce #Adulteration
ipl2026|ఇన్ ఫ్రంట్ దేర్ ఇజ్ ఏ బిగ్ క్రొకడైల్ ఫెస్టివల్
ipl2026| ఇన్ ఫ్రంట్ దేర్ ఇజ్ ఏ బిగ్ క్రొకడైల్ ఫెస్టివల్ కింగ్
హైదరాబాద్ గోల్డ్ మాన్ ₹1 కోటి అంటూ ప్రచారం… విచారణలో ₹3 లక్షలే #GoldMan #Hyderabad #FakeGold
ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రాప్తాడు, ఆంధ్రప్రభ: గ్రామాల్లో ఎటు చూసినా పచ్చజెండా పండుగ సంబరాలే కనిపిస్తున్నాయని టీడీపీ
“No Kings” Protests Spread Across US and Europe Against Trump Policies
Mass protests have erupted across the United States and parts of Europe as thousands gathered under the “No Kings” banner to oppose policies of Donald Trump. Demonstrators raised strong concerns over immigration enforcement and the ongoing conflict involving Iran, calling for immediate changes. One of the largest gatherings took place in St Paul, Minnesota, where […] The post “No Kings” Protests Spread Across US and Europe Against Trump Policies appeared first on Telugu360 .
9 Mn Protesters : జనం విస్ఫోటనం Andhra Prabha Latest News
9 Mn Protesters : జనం విస్ఫోటనం Andhra Prabha Latest News
ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరికాదు: భట్టి
హైదరాబాద్: సభా సంప్రదాయాలు తెలిసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దారుణంగా వ్యవహరిస్తున్నారు అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అడిగిన వెంటనే సిబిఐసిడి విచారణకు ఆదేశించామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభలో బిఆర్ఎస్ సభ్యుల తీరును భట్టి తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పాలనలో వేసిన 3 హౌస్ కమిటీల నివేదికలు ఏమయ్యాయి? అని భట్టి ప్రశ్నించారు. గతంలో పలువురిని బ్లాక్ మెయిల్ చేసి బిఆర్ఎస్ లో చేర్చుకున్నారు అని.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరికాదు అని విమర్శించారు. సభ హుందాతనాన్ని కాపాడాలి అని సూచించారు. సభలో ప్రజాసమస్యలపై చర్చ జరగకూడదని రాద్ధాంతం చేస్తున్నారు అని మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడీ విచారణకు ఆదేశిస్తే సంతోషించాలి అని అన్నారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకొని భూములు లాక్కున్నారు అని ధ్వజమెత్తారు. వందలాది ఎకరాలు కబ్జా చేసిన వాటిపై హౌస్ కమిటీ వేయాలి అని భట్టి సభను కోరారు.
అన్నపూర్ణ నమోస్తుతే.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ
కొండగట్టుకు హనుమాన్ దీక్ష స్వాములు పాదయాత్ర..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న పొంగులేటిపై చర్యలు తీసుకోవాలి: కెటిఆర్
హైదరాబాద్: ఆదివారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయడంతో పాటు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని బిఆర్ఎస్ ఎంఎల్ఎలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు. బిఆర్ఎస్ సభ్యులు నినాదాల మధ్య న్యాయవాదులు రక్షణ, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లులను ప్రవేశ పెట్టారు. బిఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. వెంటనే మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఎటువంటి చర్చ లేకుండానే రెండు బిల్లులు ఆమోదించడం సరికాదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని గన్ పార్క్ దగ్గర బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్లకార్డులతో కెటిఆర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పొంగులేటి అవినీతి సంపాదనలో సిఎం రేవంత్ కూడా భాగం ఉందని ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి పదవి నుంచి పొంగులేటి వెంటనే తొలగించాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.
Anakapalli Teaser: Love Story Wrapped In Violence
Successful director Thrinadha Rao Nakkina is serving as one of the producers for Vikram Sahidev’s debut film as a hero — Anakapalli. Kandregula Naidu is the other producer, with Kandregula Kumar Raja as co-producer, and the film is directed by Khagesh Tammineni. Made under the Nakkina Narratives and Bhavya Sri Movie Makers banners, the film’s […] The post Anakapalli Teaser: Love Story Wrapped In Violence appeared first on Telugu360 .
Bridge |జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.!
Bridge | జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.! వంతెనను ఢీకొని వాగులో పడ్డ
జైనూర్ను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి
జైనూర్ను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి జైనూర్, ఆంధ్రప్రభ : మొన్న పార్లమెంట్లో
హైవేపై అతివేగం.... ఫేస్బుక్ లైవ్లో డ్యాన్స్ ... చివరికి ప్రాణాలు గాల్లో
పాట్నా: ఫేస్బుక్ లైవ్ డ్యాన్ చేస్తూ జాతీయ రహదారిపై అతివేగంగా కారులో వెళ్లడంతో వాహనం పల్టీలు కొట్టి ముగ్గురు మృతి చెందిన సంఘటన బీహార్ రాష్ట్రం మధేపూరా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఘన్ శ్యామ్ కుమార్(28), వసంత్(23), అంకిత్ కుమార్(22), సాగర్(23) అనే యువకులు శ్రీరామ నవమి వేడుకలలో పాల్గొని తిరిగి కారులో వస్తున్నారు. ఫేస్బుక్ లైవ్ లో భోజ్పురి పాటలకు డ్యాన్ చేస్తూ, కేకలు వేస్తూ కారులో అతి వేగంగా ప్రయాణిస్తున్నారు. గ్వాల్ పూర్ ప్రాంతంలో కారు అదుపుతప్పి ఓ ఎలక్ట్రిక్ పోల్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడి నుంచి 20 అడుగులు ఎత్తు ఎగిరి సుర్సార్ నదిలో పడింది. నదిలో నలుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నదిలో ఎన్డిఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. సాగర్ మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడవద్దని, అతివేగంతో ప్రయాణం చేస్తే ప్రాణాలు పోతాయని ఈ ఘటనే నిదర్శనం. మీ సరదానే మీ ప్రాణాలు తీసిందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
వైభవంగా చైత్ర బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
వైభవంగా చైత్ర బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. శ్రీ దుర్గామల్లేశ్వరుల దివ్య కళ్ల్యాణ వేడుకలు ఆంధ్రప్రభ,
ఈ నెల 30వ మీకోసం కార్యక్రమం.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం,
బొబ్బర్లంకలో మిన్నంటిన టీడీపీ ఆవిర్భావ వేడుకలు
మోపిదేవి, ఆంధ్రప్రభ : బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వీధుల్లో మారుమోగిన హోసన్నా నాదాలు..
వీధుల్లో మారుమోగిన హోసన్నా నాదాలు.. పరాసుపేట హోలీ క్రాస్ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో మట్టల

35 C