పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పిఎసిఎస్( ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ) చైర్మన్ పదవి కల్పించినందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు మరియు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు నూతన చైర్మన్ గా ఎన్నికైన ప్యారం కేశవానంద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులును కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్యారం కేశవానంద మాట్లాడుతూ, […] The post పిఎసిఎస్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు పయ్యావుల సోదరులకు కృతజ్ఞతలు appeared first on Visalaandhra .
అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
బాల్కొండ, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని వన్నెల్ (బి) గ్రామంలో
T20 world cup |వెస్టిండీస్ బ్యాటింగ్
T20 world cup | వెస్టిండీస్ బ్యాటింగ్ అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మధ్య
The custodial torture case involving Andhra Pradesh Assembly Deputy Speaker Raghurama Krishnam Raju has entered a crucial phase. A court has now issued a non-bailable arrest warrant against senior IPS officer Sunil Naik, who is one of the key accused in the case. Sunil Naik had served in the CID wing during the previous government […] The post Non-Bailable Arrest Warrant Issued Against IPS Officer Sunil Naik in Raghurama Custodial Torture Case appeared first on Telugu360 .
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్
సచిన్ ఇంట పెళ్లి వేడుకలు.. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సంబరాలు
టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ మార్చి తొలి వారంలో అతడి స్నేహితురాలు సానియా చందోక్ని పెళ్లి చేసుకోనున్నాడు. అయితే వివాహ వేడుక సమీపిస్తున్న వేళ ప్రీ వెడ్డింగ్ సంబరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం నిర్వహించింది. గుజరాత్లోని జామ్నగర్లో జరిగిన ఈ వేడుకల్లో నీతా అంబానీ, ఆకాశ్, శ్లోకా, అనంత్, రాధికతో సహా అంబానీ కుటుంబ సభ్యులు, పలువరు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. సచిన్, అంజలీ టెండూల్కర్తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వారిని తమ కుటుంబంలో ఒకరిగా పేర్కొన్నారు. అనంత్, రాధికల ప్రయాణం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అర్జున్ తమ స్కూల్లో చిన్న పిల్లాడిలా ఉన్నప్పటి నుంచి చూస్తున్నామని.. సానియా చుట్టూ పాజిటివిటీ ఉందన్నారు. వీరి జీవితాంతం ఒకరికొకరు కలిసి ఉండాలని ఆశీర్వదించారు. We are touched by your kind gesture, Mukesh bhai, Nita bhabhi, Anant and Akash. Moments like these feel even more meaningful when shared with family and friends who have been part of the journey. https://t.co/eCYxoRBTvH — Sachin Tendulkar (@sachin_rt) February 26, 2026
Hot| చూస్తే మతిపోవాల్సిందే.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : మనోహరమైన నటి, స్టైల్ ఐకాన్
వారం రోజుల్లో కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానన్న శశికళ
ఎన్నికల పొత్తుల కోసం కొన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడిసీపీఐ నేత నల్లకన్ను మృతికి సంతాపం.. ఆయన సేవలను కొనియాడిన శశికళతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ తన రాజకీయ పునరాగమనాన్ని ఖాయం చేస్తూ కీలక ప్రకటన చేశారు. వారం రోజుల్లో తన కొత్త రాజకీయ పార్టీ పేరును వెల్లడిస్తానని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి […] The post వారం రోజుల్లో కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానన్న శశికళ appeared first on Visalaandhra .
Handri-Niva |హంద్రీనీవా కాలువ పనులు వేగవంతం
Handri-Niva | హంద్రీనీవా కాలువ పనులు వేగవంతం 195 చెరువులను నింపడమే లక్ష్యంజిల్లా
ఖమ్మంలో దాతల భూములపై డేగకన్ను..
ఖమ్మంలో దాతల భూములపై డేగకన్ను.. ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం
ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చడాన్ని ఖండిస్తున్నాం: ఈటల
ఢిల్లీ: తెలంగాణలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలుసుకోవాలని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి దుర్మార్గాలను రాహుల్ ఆపాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మట్లాడారు. రూ. వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేస్తుంటే పట్టించుకోవడం లేదని, ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చడాన్ని ఖండిస్తున్నామని తెలియజేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో వందల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోమని, తెలంగాణలో పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
మండలిలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా
మండలిలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః తిరుమల
AP Liquor Scam: Muppidi Avinash Reddy Surrenders Before SIT in Vijayawada
A key accused in the Andhra Pradesh liquor scam, Muppidi Avinash Reddy, has surrendered before the Special Investigation Team in Vijayawada. He had been absconding for several months and was facing lookout notices after reportedly staying abroad. Although authorities had the option to detain him at the airport upon his arrival in India, Avinash Reddy […] The post AP Liquor Scam: Muppidi Avinash Reddy Surrenders Before SIT in Vijayawada appeared first on Telugu360 .
నారాయణపేట జిల్లా కలెక్టర్గా ప్రతీక్ జైన్
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కొత్త కలెక్టర్గా ఐఏఎస్ అధికారి
ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలి.
తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు.. నియామక పత్రం అందజేసిన పైలెట్ రోహిత్ …
వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట స్వామివారి కల్యాణోత్సవం ఉరవకొండ
మార్చి 1 నుంచి పెరగనున్న వాహనాల ధరలు #RoadSafetyCess #VehiclePrices #TransportDept#RTA
విషాదం: మైదానంలో ఆడుకుంటూ.. కుప్పకూలి బాలిక మృతి
రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్లో ఆడుకుంటూ ఓ 9 సంవత్సరాల బాలిక కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింద. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గోటన్కు చెందిన రాజేంద్ర బపేడియా యొక్క 9 సంవత్సరాల కుమార్తె దివ్య స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరగతి చదువుకుంటోంది. ఫిబ్రవరి 23న ఆ బాలిక ఎప్పటిలాగానే స్కూల్కి వచ్చింది. ఉదయం ప్రేయర్ సమయం ఉండటంతో తోటి విద్యార్థులతో కలిసి గ్రౌండ్లో ఆడుకుంది. ఆ సమయంలో దివ్య ఉన్నట్టుండి పాఠశాల సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. వైద్యులు పాప మృతి చెందినట్లు తెలిపారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. కార్డియాక్ అరెస్ట్ వల్లే ప్రాణాలు కోల్పోయింనది వైద్యులు పేర్కొన్నారు.
project |డ్రీమ్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించండి
project | డ్రీమ్ ప్రాజెక్టును యథావిధిగా కొనసాగించండి జిల్లా పరిషత్ నుంచి తొలగించి
ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోంది: చంద్రబాబు
అమరావతి: నదుల అనుసంధానం చేస్తే నీటి సమస్య తగ్గుతుందనిఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం కావాలని అన్నారు. ఎపి అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. ఈ విషయంపై సిఎం ప్రసంగించారు. నదుల అనుసంధానం చేసి తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తనదేనని, 2014-19 మధ్య రూ. 63 వేల కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. రాయలసీమ ప్రాజెక్టుకు దశ,దిశ చూపించిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ అని..ఎపిలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా టిడిపి కట్టిందేనని కొనియాడారు. ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తోందని, గతంలో నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారని విమర్శించారు. తమ కుప్పంకు కూడా నీళ్లు ఇస్తున్నామన్నారని, పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరెక్కడా ఉండదని తెలియజేశారు. పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని సిఎం పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర లో అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని, నాగావళి, చంపావతి, జంఝావతి ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టును రెండేళ్లల్లో పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయని, రాబోయే రోజుల్లో వర్షపాతం తగ్గొచ్చునని, మే 12న నారుమళ్లకు నీరు అందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Chandrbabu : చంద్రబాబు బలం అదే.. ప్రతి ఎన్నికలో గెలుపుపై అదే నమ్మకం
చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి యాభై ఐళ్లు కావస్తుంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బి.పి.శ్రీదేవి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బి.పి.శ్రీదేవి మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి
కోడూరు గంగానమ్మకు జలాభిషేకం.. కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు గ్రామంలో కొలువు
తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలి
తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించాలి అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ
డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : గ్రామీణ
పీఎం కుసుం పథకం కింద సోలార్ విద్యుత్
పీఎం కుసుం పథకం కింద సోలార్ విద్యుత్ ఫీడర్ లెవల్ సోలరైజేషన్తో సాగుకు
సింగినగర్ రెండో ఫ్లైఓవర్ ఇవ్వండి
సింగినగర్ రెండో ఫ్లైఓవర్ ఇవ్వండి సెంట్రల్లో ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారంఅసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సెంట్రల్
సూపర్-8: సరికొత్త రికార్డు సృష్టించిన కివీస్ జోడి
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలకంతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది కివీస్ జట్టు.. మరోవైపు శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్లో 84 పరుగుల వద్దే 6 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును కెప్టెన్ మిచెల్ శాంట్నర్(47), కోల్ మెక్కోంచి(31 నాటౌట్) వీరిద్దరు కలిసి ఏడో వికెట్కి 84 పరుగులు జత చేశారు. దీంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఈ క్రమంలో శాంట్నర్-మెక్కోంచిల జోడి ఓ ప్రపంచకప్ రికార్డును బద్దలు కొట్టింది. టి-20 ప్రపంచకప్లో ఏడో వికెట్కి అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆసీస్ జోడీ స్టీవ్ స్మిత్, మైక్ హస్సీలు కలిసి 2010 ఎడిషన్లో బంగ్లాదేశ్పై 74 పరుగులు జత చేశారు. ఇప్పుడు ఈ రికార్డును శాంట్నర్-మెక్కోంచిలు బద్దలుకొట్టారు.
విజన్ యాక్షన్ ప్లాన్ @2047… కలెక్టర్ల వీసీలో ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్
న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది
: NCERT వివాదాస్పద బుక్ను నిషేధించిన సుప్రీం న్యాయవ్యవస్థపై ఎన్సీఈఆర్టీ ‘కుట్రే‘ సుప్రీంకోర్టు సంచలన తీర్పు! బేషరతుగా క్షమాపణలు చెప్పిన కేంద్రంఅవినీతి పాఠ్యాంశంపై కఠిన చర్యలు.. మార్చి 11న తదుపరి విచారణకు ఆదేశం జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం వివాదం అవుతోంది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు.. గురువారం విచారణను ప్రారంభించింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా […] The post న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది appeared first on Visalaandhra .
క్రికెట్ ఆడుతూ కిందపడిపోయిన ఏపీ డిప్యూటీ స్పీకర్ #APLegislature #DeputySpeaker #Raghuramaraju
పేదల ఇళ్లు, జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారు: రామచందర్ రావు
హైదరాబాద్: భూమి సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదు.. రియల్ ఎస్టేట్ దందాకు వ్యతిరేకం అని టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్టు అని విమర్శించారు. మన జాతి పిత మహాత్మ గాంధీ సరోవర్ పై తెలంగాణ బిజెపి పోరుబాట సాగింది. బాపుఘాట్ లో రామచందర్ నివాళులర్పించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులతో బిజెపి నేతలు ముచ్చటించారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ పేరిట రూ. 4 వేల కోట్ల అప్పు చేసిందని, పేదల ఇళ్లు జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చి బఫర్ జోన్ ను పెంచాల్సిన అవసరం లేదని, మూసీ బాధితులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ రావు హామీ ఇచ్చారు.
వివాహబంధంలోకి విజయ్, రష్మిక.. #VijayDeverakonda #Rashmika #ViroshWedding m#UdaipurWedding
JanaSena : ఈసారి జనసేనలో కీలక మార్పులు...పవన్ గ్రీన్ సిగ్నల్
జనసేన పార్టీలో గత ఎన్నికల కంటే ఈసారి భిన్నంగా పార్టీ అధినేత వ్యవహరిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు
YS Jagan |ఘన స్వాగతం పలికిన అభిమానులు
YS Jagan | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్
Chilupur Bugulu Venkanna |అఖిలాండ కోటి చిలుపూర్ బుగులు వెంకన్న సేవలో పొట్లపల్లి శ్రీధర్ రావు
Chilupur Bugulu Venkanna | అఖిలాండ కోటి చిలుపూర్ బుగులు వెంకన్న సేవలో
Nani’s Aaya Sher trends top in 9 countries
Natural Star Nani and Srikanth Odela have cooked the Internet with their highly anticipated The Paradise, first announcement video. Further with regular updates, they have been keeping the buzz high and now, the first single, Aaya Sher, has blasted all the records and it is trending on top in nine nations. It is interesting to […] The post Nani’s Aaya Sher trends top in 9 countries appeared first on Telugu360 .
వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు #Warangal #CourtAlert #BombThreat #PoliceAction
అమరావతి క్రీడల్లో అపశ్రుతి.. ఉపసభాపతి సహా పలువురికి గాయాలు..
శాసనసభలో వాడివేడి చర్చలతో కనిపించే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పుడు అమరావతి క్రీడా మైదానంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గెలుపు కోసం హోరాహోరీగా తలపడుతూ ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు గాయపడ్డారు. ఈ ఘటనలతో క్రీడాపోటీల్లోనూ రాజకీయ వేడి కనిపిస్తోందని చర్చ జరుగుతోంది.బుధవారం జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డారు. పరుగు తీసే క్రమంలో రనౌట్ నుంచి తప్పించుకోవడానికి క్రీజులోకి డైవ్ చేయబోయి అదుపుతప్పారు. దీంతో శరీర బరువు మొత్తం ఎడమ భుజంపై పడటంతో మణికట్టు, […] The post అమరావతి క్రీడల్లో అపశ్రుతి.. ఉపసభాపతి సహా పలువురికి గాయాలు.. appeared first on Visalaandhra .
Lakdikapul |నిరుద్యోగుల ఆందోళన…
Lakdikapul | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నిరుద్యోగుల
జూబ్లీ హిల్స్ మంగళ గౌరి వస్త్ర దుకాణంలో మంటలన్నార్పుతున్నహైడ్రా, ఫైర్ సిబ్బంది#FireAccident #Hydra
ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం
ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చెల్లింపులు, ఇతర పురపాలక సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సరికొత్త సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రతి ఇంటికీ, వాణిజ్య భవనానికీ ఒక ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్ఫోన్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ […] The post ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్..ఆస్తి పన్ను చెల్లింపుల కోసం సరికొత్త విధానం appeared first on Visalaandhra .
ఐపీఎస్ సునీల్ నాయక్ కు నాన్ బెయిలబుల్ వారెంట్
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు గుంటూరు మొబైల్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది
Warangal |వరంగల్ జిల్లా కోర్టులో టెన్షన్ టెన్షన్
Warangal | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
శిక్షణ తరగతులలో ఉత్సాహంగా పాల్గొంటున్న సర్పంచ్ లు
జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా గెలుపొందిన సర్పంచులకు శిక్షణ తరగతులు
తెలంగాణలో భూకంపం మంచిర్యాల జిల్లాలో కంపించిన భూమి #Telangana #Mancherial #Earthquake #RichterScale
జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళగిరి షాపింగ్ మాల్ లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ముందుగా షాప్ ముందు ఏర్పాటు చేసిన డెకరేషన్ కు మంటలు అంటుకున్నాయి. షాపింగ్ మాల్ లో ఫర్నిచర్, వస్త్రాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. షాపులో చిక్కుకున్న నలుగురిని సురక్షితంగా హైడ్రా, ఫైర్ సిబ్బంది కాపాడారు. వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కౌన్సిలర్
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 9వ
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ.. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా […] The post తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ.. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా appeared first on Visalaandhra .
నూతన దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ మట్టా
వేంసూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలగారపు చెన్నారావు, యేసుమణి దంపతుల
సింగిల్ బ్రిడ్జి తో…సకల ఇబ్బందులు
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ని
YSRCP : ఆళ్ల మళ్లీ ఆట మొదలు పెట్టారా?
ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు
విద్యార్థుల నైపుణ్యతకు విజ్ఞాన యాత్ర దోహదం..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : విద్యార్థుల నైపుణ్యతకు విజ్ఞాన యాత్ర ఎంతో ఉపయోగపడుతుందని కామారెడ్డి
Narendra Modi : మోదీకి అరుదైన ఘనత
భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సాధించారు
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బదిలీ
జనగామ, ఆంధ్రప్రభ ; గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు
తెలుగు భాషకు పట్టం కట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు
సీబీఎస్ఈ సహా అన్ని స్కూళ్లలో ఇక తెలుగు తప్పనిసరి రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో మాతృభాష తెలుగుకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా సౌరభాన్ని అందించడమే లక్ష్యంగా, వచ్చే 2026-27 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా బోధించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేవలం స్టేట్ బోర్డు పాఠశాలలకే పరిమితం కాకుండా, […] The post తెలుగు భాషకు పట్టం కట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు appeared first on Visalaandhra .
రంజీ ట్రోఫీ ఫైనల్.. భారీ స్కోర్కి ఆలౌటైన జమ్ము కశ్మీర్
హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో జమ్ము కశ్మీర్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి జమ్ము కశ్మీర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. మూడో రోజు 527/6 ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ఆరంభించిన జమ్ము జట్టు చివరకు 584 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్లో ఒక శతకం, ఐదు అర్థ శతకాలు నమోదు కావడం విశేషం. శుభమ్ పుందిర్(121) శతకం సాధించగా.. హసన్ (88), అబ్దుల్ సమాద్ (61), కన్హియా వాదవాన్ (70), సాహిలోత్రా(72), కెప్టెన్ పరాస్ డోగ్రా(70) పరుగులతో రాణించారు. కర్ణాటక బౌలింగ్లో ప్రశిద్ధ్ కృష్ణ 5, విద్యాధర్, విజయ్ కుమార్, శ్రేయస్, శిఖర్ తలో వికెట్ తీశారు. కర్ణాటక ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో మయాంక్ (16), దేవ్దత్(4) ఉన్నారు. కర్ణాటక ప్రస్తుతానికి 553 పరుగుల వెనుకంజలో ఉంది.
యాదగిరిగుట్ట కలెక్టర్గా అనురాగ్ జయంతి
యాదగిరిగుట్ట ప్రతినిధి , ఆంధ్రప్రభ ; 2015 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి
జగన్ రాయలసీమకు ద్రోహం చేశారు: నిమ్మల
అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసిపి అబద్ధాలు చెబుతోందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారని..ఈ ఐదేళ్లు వైసిపి నాయకులు ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. ఎపి శాసనమండలిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై టిడిపి, వైసిపి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. శాసనమండలిలో నిమ్మల ప్రసంగించారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని, 2020 లోనే రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు నిలిపి వేశారని విమర్శించారు. అప్పుడు జగన్ సిఎంగా ఉన్న విషయం వైసిపి సభ్యులకు తెలియదా? అని నిమ్మల ప్రశ్నించారు. జగన్ పై బిఆర్ఎస్ నాయకులు చాలా చెప్పారని, తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతుంటారని అన్నారు. ఇక్కడ మనం వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. 2020 సెప్టెంబర్ లో ఎన్ జిటి ఆర్డర్ ఇచ్చిందని, తాగునీరు కోసమే రాయలసీమ లిఫ్ట్ అని ఒజి ఇచ్చారని తెలియజేశారు. స్టే పక్కన పెట్టి పనులు చేస్తే రూ.2.65 కోట్లు ఎన్ జిటి ఫైన్ విధించిందని, డబ్బులు వచ్చే పనులు కూడా 2021 వరకే చేశారని మండిపడ్డారు. 2021 తర్వాత నాటి ప్రభుత్వం ఎందుకు పనులు చేపట్టలేదని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
Hyderabad : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది
అక్రమ వలసదారులను తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుబట్టింది. ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మసాచుసెట్స్లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మర్ఫీ ఈ మేరకు తీర్పునిచ్చారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వలసదారులను యూఎస్ నుంచి గ్వాటమాల, దక్షిణ […] The post ట్రంప్నకు మరో ఎదురుదెబ్బ appeared first on Visalaandhra .
జూబ్లీహిల్స్లో అగ్నిప్రమాదం..
ఆంధ్రప్రభ , హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ ; మండలంలోని పురాణిపేట్ గ్రామ సర్పంచ్ బుర్ర సుమ,
Vishnu Vinyasam: Loaded With Laughter & Twists
Hero Sree Vishnu is one of the few actors who consistently experiments with fresh storylines, even though comedy remains his strongest asset. After delivering three back-to-back blockbusters- Samajavaragamana, Om Bheem Bush, and Single, he now returns with yet another out-and-out entertainer, Vishnu Vinyasam. Vishnu Vinyasam has been awarded a U/A certificate and comes with a […] The post Vishnu Vinyasam: Loaded With Laughter & Twists appeared first on Telugu360 .
Revanth REddy నేడు నీటి ఎద్దడి పై రేవంత్ సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వేసవి నీటిఎద్దడి, సవాళ్లపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు
నేడు జింబాబ్వే తో సూపర్ -8 మ్యాచ్చపాక్ స్టేడియం లో రాత్రి 7 నుంచి ప్రారంభం చెన్నై : టి 20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో టీం ఇండియాకు కఠిన సవాల్ ఎదురైంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించింది. కానీ సూపర్ హిట్ లో పో భారీ ఓటమి జట్టును ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలోకి నెట్టింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ పేలవమైన పాము టీమిండియా […] The post టీమిండియా నెగ్గాల్సిందే.! appeared first on Visalaandhra .
నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లను దేశ వ్యాప్తంగా స్వీకరించనున్నారు
Super8|సమీకరణాలో టీమిండియా సమరం
Super8| సమీకరణాలో టీమిండియా సమరం Super8| నేటి మ్యాచులు తేల్చనున్న భారత్ భవితవ్యం
తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే#Khammam #Devarapalli #GreenfieldHighway #AccessControl #NHAI
బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్.. చర్ల,ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలో
108 కళశములతో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి క్షిరాభిషేకం
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 26 (జనం సాక్షి): మండలంలోని కనుముక్కల గ్రామంలో శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర …
జగత్పల్లిలో మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 26 (జనం సాక్షి): మండలం లోని జగత్పల్లి గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి …
నూతన అదనపు కలెక్టర్ గా హరిప్రియ..
పాలమూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా మహబూబ్నగర్
హనుమాన్ దేవాలయంలో నమాజ్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి
మన తెలంగాణ/ బోడుప్పల్ : గుర్తు తెలియని వ్యక్తి హనుమాన్ దేవాలయంలో నమాజ్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజ్గిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రతాప సింగారంలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికంగా అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయం పై నమాజ్ చదువుతున్నాడని గుర్తించిన భక్తుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. సదరు వ్యక్తి బెదిరించడంతో భయాందోళనకు గురై స్థానికులకు సమాచారం ఇవ్వడంతో బీజేవైఎం నాయకులు, స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు చూసిన బీజేవైఎం నేతలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.
అంగన్వాడి కేంద్రంలో సామూహిక అన్నప్రాసన
తలకొండపల్లి ఫిబ్రవరి 25(జనంసాక్షి):తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో బుధవారం 6 నెలలు నిండిన …
వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా దీపక్ తివారి..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతికు జెన్ బదిలీపై నారాయణపేట
గ్రామ ప్రజల శ్రేయస్సే అయన లక్ష్యం..
వేంసూరు, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజల శ్రేయస్సే ప్రధాన ఏజెండాగా మార్చుకొని పనులు
35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి. తాండూరు ఫిబ్రవరి 26(జనంసాక్షి)35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని మున్సిపల్ …
జెనీవాలో అణు చర్చలు.. యుద్ధ ముప్పు మళ్లీ...అమెరికా ఒత్తిడి మధ్య చర్చలకు రంగం సిద్ధం
ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలు గురువారం జెనీవాలో జరగనున్నాయి
అభివృద్ధి పథంలో 13వ వార్డును ముందుకు తీసుకెళ్తా
వార్డులో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి. 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్. ఎన్నికల ముందు …
Peddi |తెర వెనుక ఏం జరుగుతోంది..?
Peddi | తెర వెనుక ఏం జరుగుతోంది..? Peddi | పెద్ది రిలీజ్
తెలంగాణలో భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్: రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వాటిలో ప్రధానంగా సంజయ్ కుమార్ను పరిశ్రమలు, ఐటి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పిఆర్ & ఆర్డి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఇక సభ్యసాచి ఘోష్కు – ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ స్కిమ్స్ యూనిట్తో పాటు సిఎస్ఆర్గా బాధ్యతలు అందించారు. ఇక ఎం.దాన కిషోర్కి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ & ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ.. విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్. శ్రీధర్కు.. ఐటి & పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. రాహుల్ బొజ్జాను జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. అంతేకాక బిసి వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత అందించారు. ఇ. శ్రీధర్కు.. ఇరిగేషన్ మరియు సిఎడి శాఖ కార్యదర్శిగా నియమించారు. గౌరవ్ ఉప్పల్ను ఫైనాన్స్ మరియు ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియమించారు. టిజిఆర్ఎసి ఇవొ డిజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇతర కీలక పోస్టింగ్లు బి. విజయేంద్ర – మహబూబ్నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం. డి. దివ్య – సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత. అద్వైత్ కుమార్ – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం. ఎం. హనుమంత రావు – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్గా బదిలీ. సిక్తా పట్నాయక్ – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం. సందీప్ కుమార్ ఝా – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్గా నియామకం. ఎండి. ముషారఫ్ అలీ ఫరూఖీ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ. పామెల సంపత్ – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్గా బదిలీ. అనురాగ్ జయంతి – జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్గా నియామకం. రాహుల్ రాజ్ పి.ఎస్ – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ & రిజిస్ట్రార్గా నియామకం. భవేశ్ మిశ్రా – ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్. కొత్త జిల్లా కలెక్టర్లు జితేష్ వి పాటిల్ – టిజిఎస్పిడిసిఎల్ సిఎండిగా నియామకం. రిజ్వాన్ భాషా షేక్ – జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్గా బదిలీ. సంతోష్ బి.ఎం– జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్గా బదిలీ. ప్రతీక్ జైన్ – వికారాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్గా నియామకం. స్నేహ శబరీష్ – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్గా బదిలీ. పి. కాత్యాయనీ దేవి – స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియామకం. జి.ఫణీంద్ర రెడ్డి – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్గా బదిలీ. చిత్ర మిశ్రా – ఎటూరునాగారం ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్గా నియామకం. గరీమా అగర్వాల్ – రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా నియామకం. దీపక్ తివారీ – వికారాబాద్ కలెక్టర్గా నియామకం. ప్రతీమా సింగ్ – మెదక్ కలెక్టర్గా నియామకం. అంకిత్ – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా నియామకం. చాహత్ బాజ్పేయ్– హనుమకొండ కలెక్టర్గా నియామకం; జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యత. ఖుష్బు గుప్త– మహబూబ్నగర్ కలెక్టర్గా నియామకం. ఇతర పోస్టింగ్లు మంద మకరందు – జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్. ఫైజన్ అహ్మద్– మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్. శివేంద్ర ప్రతాప్ – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్. పర్మర్ పింకేశ్ కుమార్ లలిత్ కుమార్ – జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్. ఉమా శంకర్ ప్రసాద్ – వికారాబాద్ అదనపు కలెక్టర్. రాష్ట్ర సర్వీస్ (ఎస్సిఎస్) అధికారుల పోస్టింగ్లు జి.వి శ్యాంప్రసాద్ లాల్– నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్. పి.చంద్రయ్య – మంచిర్యాల అదనపు కలెక్టర్. వై.వి గణేశ్– వరంగల్ అదనపు కలెక్టర్. అబ్దుల్ హమీద్ – సిద్ధిపేట అదనపు కలెక్టర్. బి. వెంకటేశ్వరు– నిర్మల్ అదనపు కలెక్టర్. ఎన్.ఖీమ్య నాయక్ – వనపర్తి అదనపు కలెక్టర్. ఇతరులు కె.విద్యాసాగర్ – ఇండస్ట్రీ & ఇన్వెస్ట్మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం. ఎం.సురేందర్ – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం. మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు/కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నిర్భయంగా.. ముక్కుసూటి గా ధర్మ శాస్త్రాలను మంచి ప్రవచనాలు చెప్పే వ్యక్తి డాక్టర్ గరికిపాటి
మంథనిలో గరికిపాటి ప్రవచనాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రపురి …
Raghu Rama Krishna Raju Injured During AP Lawmakers’ Sports Meet
The ongoing sports meet between Andhra Pradesh Assembly and Council members took an unexpected turn after Deputy Speaker Raghu Rama Krishna Raju suffered an injury on the cricket field. During a crucial moment in the match, Raghu Rama Krishna Raju attempted a quick run and dived toward the crease to avoid getting run out. The […] The post Raghu Rama Krishna Raju Injured During AP Lawmakers’ Sports Meet appeared first on Telugu360 .
Young Tiger NTR and Prashanth Neel are working on a action-packed mass entertainer titled Dragon. A massive schedule of the film was wrapped up in Jordan and the next schedule commences soon in Hyderabad. Rumors are going on that Akhil Akkineni has been roped in for a crucial role in the film and he will […] The post No Akhil in NTR’s Dragon appeared first on Telugu360 .
శివాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టా హోమ పూజా క్రతువులు
బూర్గంపహాడ్ ఫిబ్రవరి 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బ్రహ్మసూత్రం కలిగిన …
జర్నలిస్టుల భద్రతకు హెల్మెట్ రక్ష జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
మాడుగులపల్లిలో వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ మాడుగులపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 25 జనం సాక్షి:సమాజ హితం కోసం నిరంతరం …
టీడీపీ గూటికి.. విజయవాడ, ఆంధ్రప్రభ : తిరువూరు టీడీపీ టౌన్ అధ్యక్షుడు మల్లెల
నేడు టీమ్ ఇండియాకు కీలక మ్యాచ్... #TeamIndia #Super8#INDvsZIM #T20WorldCup #AbhishekSharma

30 C