బైక్ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాధ ఘటన గుర్రంపోడు మండలం చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చింతగూడెంకు చెందిన మారెడ్డి బాల్రెడ్డి (70) , భార్య అలివేలమ్మ, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె, వెంకటమ్మ, మాలె మంజుల కారులో నల్లగొండలో తమ సమీప బంధువుల నిశ్చితార్థ వేడుకకు హాజరై తిరిగి స్వస్థలానికి వెళుతున్న క్రమంలో కనగల్ మండలానికి చెందిన మధుబాబు, నర్సింగ్ ధనుంజయ బైక్పై పాల్వాయి ధాన్యం మిల్లు నుంచి ధాన్యం అమ్మిన డబ్బులు తీసుకుని తిరిగి దేవరకొండ వైపు వెళుతుండగా చేపూరు ఎక్స్ రోడ్డు వద్ద కారు బలంగా బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సింగ్ మధుబాబు (38), ధనుంజయగౌడ్ (45) కారులో ప్రయాణిస్తున్న మారెడ్డి బాల్రెడ్డి అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు కారులోని మిగతా వారికి గాయాలు కాగా 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలికి దేవరకొండ డిఎస్పీ శ్రీనివాసరావు,కొండమల్లేపల్లి సిఐ నవీన్కుమార్,గుర్రంపోడు ఎస్ఐ వెంకన్న చేరుకుని ప్రమాద ఘటనను పరిశీలించి పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
GG’s Palleturu Song: Feel the Vibe & Warmth
Sumanth Prabhas’ rural love-and-family entertainer Godari Gattupaina, directed by debutant Subash Chandra and featuring Nidhi Pradeep as the heroine, has already made a positive impression with its glimpses and songs. As part of its musical promotions, the makers have released the fourth single, Nenu Na Palleturu. The song, scored by Naga Vamshi, carries a breezy, […] The post GG’s Palleturu Song: Feel the Vibe & Warmth appeared first on Telugu360 .
Too Many Speculations on Peddi Item Song
Ram Charan’s Peddi is postponed from April 30th release and the team is focused on the post-production work. The patch work of the film too is happening currently and an item song will be shot soon in a special set. From the past one week, there have been a lot of speculations about the actress […] The post Too Many Speculations on Peddi Item Song appeared first on Telugu360 .
లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం 160
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎకనా స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43, శుభమ్ దూబె 19 నాటౌట్ గా నిలిచారు. యశస్వి జశ్వాల్ 22,రియాన్ పరాగ్ 20, శిమ్రాన్ 22 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ ,ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వత్సవాయి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో ఒక
తృటిలో తప్పిన ప్రాణాపాయం ఎ. కొండూరు, ఆంధ్రప్రభ: గ్యాస్ లీక్ కారణంగా పూరిళ్లు
పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి!
పసిపిల్లలే టార్గెట్.. మాయమాటలతో బురిడీ కొట్టించి! ముగ్గురు నిందితుల అరెస్ట్కిడ్నాపర్ల నుంచి మరో
వారంలో పెళ్లి అంతలోనే బావిలో శవమై తేలిన యువతి
వారం రోజుల్లో తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి....కోటి అశాలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టాల్సిన ఓ యువతి సమీప వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. కళ్యాణ వేడుకల నిర్వహణలో ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా నెలకొన్న ఈ విషాదం పలువురిని కంటతడి పెట్టిస్తుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకల గడ్డ తండాకు చెందిన భూక్య వెంకన్న, వినోదలకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కూతురు పెళ్లి అయింది. భూక్య సంగీత (19)ను తాను ప్రేమించిన మరిపెడ శివారు కొత్త తండాకు చెందిన అజ్మీర అరవింద్కు ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి తాను వివాహం చేసుకోనున్న అరవింద్తో కలిసి సంగీత ఇటుగలగడ్డ తండాలోని వ్యవసాయ బావి వద్ద కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రి సంగీత ఇంటికి రాకవపోటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తండావాసులు బావిలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లిన ఎస్సై కోటేశ్వర రావు బావిలో ఉన్న మృతదేహం వెలికితీయించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కట్టుకోబోయే వాడే కాలయముడైయ్యాడని తల్లిదండ్రులు బోరున విలపిస్తూ ఆరోపిస్తున్నారు. హత్య, ఆత్మహత్య విచారణలో తేలాల్సి ఉంది.
ప్రధాని మోడీని ఉగ్రవాదిగా పేర్కొనడంపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం బుధవారం తీవ్రస్థాయి నోటిసు వెలువరించింది. తమిళనాడు , పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. చెన్నైలో విలేకరుల సమావేశం దశలో ఖర్గే ప్రధాని మోడీ టెర్రరిస్టు వంటి వారని విమర్శించారు. ప్రతిపక్షాల అణచివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికార యంత్రాంగాలను వాడుకొంటోందని, ఈ క్రమంలో ఆయన టెర్రరిస్టు వంటి వారేనని ఖర్గే తెలిపారు. దీనిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఖర్గేకు నోటిసు ఇస్తూ దీనికి 24 గంటల్లో సమాదానం ఇచ్చుకోవల్సి ఉందని హెచ్చరించింది. ప్రజలను, పార్టీలను తన చర్యలతో భయభ్రాంతులను చేస్తున్న వ్యక్తి టెర్రరిస్టు కాక మరెవ్వరు అని ఖర్గే ఆ తరువాత వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈసికి ఆయన ఎటువంటి జవాబు ఇస్తారనేది చూడాల్సి ఉంది.
విద్వేషాలను తిప్పికొట్టడమే దేశ విధానం: కాంగ్రెస్
దేశం ఎప్పుడూ విద్వేషాలు, హింసాత్మక చర్యలకు తలొగ్గేది లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడుల ఏడాది నేపథ్యంలో పార్టీ అప్పటి మృతులకు బుధవారం నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసింది. జాతి యావత్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా నిలుస్తుందని, విద్వేషాన్ని ఏ కోణంలో ప్రచారానికి తీసుకువవ్చినా తిప్పికొడుతుందని పార్టీ తెలిపింది. ప్రస్తుత గల్ఫ్ యుద్ధం దశలో దేశ విదేశాంగ విధానం పూర్తిగా విఫలం చెందిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ విధానాలే కారణం అని పార్టీ విమర్శించింది. ముంబై ఉగ్రదాడుల తరువాత ప్రపంచ స్థాయిలో పాకిస్థాన్ ఏకాకి అయింది. అన్ని దేశాలూ ఉగ్రవాదం ముద్రతో వేలెత్తి చూపాయి. అయితే ఇప్పుడు పాకిస్థాన్ ఇరాన్, అమెరికా మధ్య దౌత్యానికి దిగుతూ ప్రపంచ స్థాయి ఆదరణను పొందుతోందని, మరి ప్రధాని మోడీ తరఫున వ్యాప్తి చెందిన విశ్వగురు వాదనకు ఏమైందని కాంగ్రెస్ ప్రశ్నించింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమ సందేశంలో దేశం అంతా కలిసి ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది. సంఘటితంగా స్పందిస్తుందని తెలిపారు. ఇండియా ఏ దశలో కూడా ఉగ్రవాద బాధిత కుటుంబాల త్యాగాలను విస్మరించబోదు. ఉగ్రవాద పిరికిపంద చర్యలకు దిగే వారిని జాతి క్షమించబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు , వారి వెనుక ఉన్న ప్రేరక శక్తులను క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు పర్యాటక కేంద్రంలో అమాయకుల ప్రాణాలు తీసిన వైనం మనను ఈరోజుకీ కలిచివేస్తుంది. బాదిత కుటుంబాల గుండోకోత మనమంతా పంచుకోవల్సి ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తమ ప్రకటనలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతీయ స్ఫూర్తి చెక్కుచెదరకుండా నిలుస్తుందని తెలిపారు. బాధితులకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ తమ ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశ విదేశాంగ విధానం పునర్వించుకోవల్సి ఉంది. అయితే ప్రధాని మోడీ దీనిపై కదలరు మెదలరని విమర్శించారు.
ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ఖర్గే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బీజేపీ డిమాండ్ చెన్నూర్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్
ప్రభుత్వోద్యోగులకు ప్రధాని లేఖలు
పౌరులే దేవుళ్లు అనే ప్రాతిపదిక భావనతోనే సేవలు అందించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వోద్యోగులకు సందేశం వెలువరించారు. కోటి మందికి పైగా సివిల్ సర్వెంట్స్కు బుధవారం ప్రధాని మోడీ తరఫున ఈ మేరకు లేఖలు పంపించారు. నాగరిక్దేవోభవ అనేది సివిల్ సర్వెంట్స్ ఉద్యోగ ఆచరణ నినాదం కావల్సి ఉందని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులపై గురుతర బాధ్యత ఉంటుంది. పౌరుడి సేవలే కీలక లక్షంగా ప్రతి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ శక్తివంచన లేకుండా ఈ దిశలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రధాని తమ లేఖలలో తెలిపారు. సుపరిపాలనను పూర్తి స్థాయి సంయమనంతో నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రజా సేవకు బాధ్యత వహించే వారు జీవితాంతం అధ్యయనశీలులుగా నిలుస్తారు. వారి అనుభవం వారి సేవలు ప్రజానీకానికి మేలు చేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. మీ నిర్ణయాలు, పౌరుల పట్ల అంకితభావపు కర్తవ్య పాలనతోనే పరిపాలనా వ్యవస్థ సక్రమం అవుతుందని ప్రధాని మోడీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు. మరాఠా, గుజరాతీ , బెంగాలీ వంటి దాదాపు 12 భాషలలో ఈ లేఖలను పంపించారు. 21వ శతాబ్థం అత్యంత సవాళ్ల కాలం, ఇదే దశలో మన ముందుకు పలు సదవకాశాలు వస్తాయి. దేనిని ఎంచుకుంటామనేది ప్రధాన విషయం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు దృక్పథాలు మారుతున్నాయి. నూతన సాంకేతికలు అనూహ్య రీతిలో ముందుకు వస్తున్నాయి. వినూత్న సృజనాత్మకతలు ఆవిష్కృతం అవుతున్నాయని ప్రధాని తెలిపారు. వివిధ భాషలలో ప్రధాని లేఖలు పలు మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల సివిల్ సర్వెంట్స్కు చేరాయి.
మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మొగుళ్లపల్లి,
100%increasing |యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా
100%increasing | యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా 100%increasing | భయానక స్థాయికి
కొల్లేరు అభయారణ్యం సరిహద్దులు తగ్గించే దిశగా ఏపీ ప్రభుత్వం #Kolleru #WildlifeSanctuary #CEC #NBWL
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలోని ఆరో అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుకు సంబంధించి కేబినెట్ చర్చించునుంది. దీంతోపాటు జూన్ 2న ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను ప్రారంభానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను కేబినెట్లో చర్చించనున్నారు. దీంతోపాటు త్వరలో అమలు చేయనున్న మరో రెండు కొత్త పథకాల గురించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. వీటితో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నాయని సమాచారం. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన కోదండరాం, అజారుద్దీన్లపై కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. ఆర్టీసి సమ్మె, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం గురించి కేబినెట్లో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ నివేదిక, ఫిట్మెంట్, పెండింగ్ డిఏలు, పెండింగ్ సమస్యల గురించి కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది. యాసంగి ధాన్యం సేకరణతో పాటు ధాన్యం, మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందన్న వివరాలను కేబినెట్ ఆరా తీయనుంది.
ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు
ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు సుర్వి యాదయ్యగౌడ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
అతి వేగంతో వెళ్తూ బైక్ను ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
గుర్రంపోడు: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాకాజిపురానికి చెందిన మారెడ్డి బాల్రెడ్డి, అలివేలు, పాల్వాయి గ్రామానికి చెందిన మాలె మంజుల, మాలె వెంకటమ్మ నల్గొండలో ఓ శుభకార్యానికి హాజరై కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వద్దిరెడ్డిగూడెం సమీపంలో వీరి కారు అతి వేగంతో ఓ బైక్ను ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న కనగల్కు చెందిన రైతులు నర్సింగ్ మధుబాబు, నర్సింగ్ ధనుంజయ, కారులో ఉన్న బాల్రెడ్డి మృతి చెందారు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక
చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక గద్వాల, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు మొదలయ్యాయి
మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు కీలక తీర్పు
మహారాష్ట్రలోని మాలేగావ్ 2006 పేలుళ్ల కేసులో బొంబాయి హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. వారిపై అభియోగాలు మోపుతూ ప్రత్యేక న్యాయస్థానం ఇంతకు ముందు వెలువరించిన ఆదేశాలను కొట్టివేసింది. హైకోర్టు ప్రదాన న్యాయమూర్తి చంద్రశేఖర్ , న్యాయమూర్తి శ్యామ్ చంద్రక్తో కూడిన ధర్మాసనం ఈ మలుపు తిప్పే తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులు రాజేంద్ర చౌదరి, ధన్సింగ్, మనోహర్ రామ్ సింగ్ నర్వారియా, లోకేష్ శర్మలు ఇప్పుడు కేసు నుంచి విముక్తి పొందారు. ప్రత్యేక కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా పెట్టుకున్న దరఖాస్తులను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 2006 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగావ్ పట్టణంలో పేలుళ్లు జరిగాయి. అక్కడి హమిదియా మసీద్ , బడా ఖబ్రస్థాన్ ఆవరణలలో నమాజ్ తరువాత మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. తరువాత నాలుగో పేలుడు అక్కడి ముషావరత్ చౌక్లో సంభవించింది. ఈ ఘటనలలో మొత్తం 31 మంది దుర్మరణం చెందారు. 312 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్త సంచలనానికి దారితీసింది. దీనిపై రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) తొలుత దర్యాప్తు జరిపింది. కేసుకు సంబంధించి తొమ్మండుగురు ముస్లింలను అరెస్టు చేశారు. తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) రంగంలోకి దిగింది. ఇది హిందూత్వ ఉగ్రవాద చర్యల ఫలితం అని పేర్కొంటూ ఇప్పుడు నిర్దోషులు అయిన వారిని నిందితులుగా చేర్చింది. గత ఏడాది సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టు వీరిపై కేసులు నమోదు చేసింది. దీనికి వ్యతిరేకంగా వారు హైకోర్టును ఆశ్రయించారు. తమకు వ్యతిరేకంగా ఎన్ఐఎ ఎటువంటి సాక్షాదారాలు చూపలేకపోయిందని, అయినా తమను నిందితులుగా చూపారని వీరు తెలియచేసుకున్నారు.
Amazon |అమెజాన్ డెలివరీ బాయ్..
Amazon | అమెజాన్ డెలివరీ బాయ్.. Amazon | ఇబ్రహీంపట్నం రూరల్, ఆంధ్రప్రభ
వివరాలను పక్కగా నమోదు చేయాలి కొత్తూరు తహసీల్దార్ ఎస్కే ముంతాజ్ కొత్తూరు, ఆంధ్రప్రభ:
హార్మూజ్ జలసంధిలో తాజా ఉద్రిక్తతల మధ్య, గత వారం కూడా రెండు భారత నౌకలు ఇరాన్ నౌకాదళ దాడులకు గురైన విషయం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వక దేశాలకు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకోబోమని టెహ్రాన్ హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ జెండాతో ప్రయాణిస్తున్న ‘జాగ్ అర్నవ్’ అనే బల్క్ క్యారియర్ సౌదీ అరేబియా నుంచి భారత్కు వస్తుండగా దాడికి గురైంది. అలాగే ‘సాన్మార్ హెరాల్డ్’ అనే మరో నౌక ఇరాక్ నుంచి భారత్కు చమురు రవాణా చేస్తుండగా లక్ష్యంగా మారింది. ఏప్రిల్ నెలలో సుమారు పది భారత నౌకలు ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సమాచారం. ఈ ఘటనలతో ఇరాన్లో అసలు అధికార నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రభావం పెరిగి, రాజకీయ నాయకత్వాన్ని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించి తన ఆందోళనను తెలియజేస్తూ ఇరాన్ రాయబారిని భారత ప్రభుత్వం పిలిపించి వివరణ కోరింది.
Peddi: బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ ని అలా అడగడం నచ్చలేదా?
సినిమా మేకింగ్ విషయంలో దర్శకుడు కాంప్రమైజ్ అయితే అనుకున్నదు అనుకున్నట్టుగా తీయలేదు. హీరోలో, నిర్మాతలో స్క్రిప్ట్ లో వేలు పెడితే..ఆ సినిమాల ఫలితం ఎలా ఉంటుందో పెద్ద పెద్ద కాంబినేషన్స్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ చాలా సినిమాలే ఉదాహరణగా ఉన్నాయి. దానివల్ల కోట్లలో నష్టపోయిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఉన్నారు. ఇక, సినిమాకి ప్రధాన బలమైన సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవడం వల్ల కొన్ని సినిమాల రిజల్ట్ కూడా ఇలాగే వచ్చింది. […] The post Peddi: బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ ని అలా అడగడం నచ్చలేదా? appeared first on Telugu Bullet .
15yrsgirl |ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు?
15yrsgirl | ఆశ్రమంలో గిరిజన బిడ్డ మృతికి బాధ్యులెవరు? 15yrsgirl | జ్వరంతో
ఈడీ దాడి సమయంలో ఐ-ప్యాక్ కార్యాలయంలోకి వెళ్లిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈ ఏడాది జనవరిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహించిన దాడి సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడతాయి అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఈడీ కోరింది.ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు ఇప్పటికే అసాధారణంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు కూడా అత్యంత అసాధారణమైనదిగా భావిస్తున్నామని తెలిపింది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా దర్యాప్తు జరుగుతున్న సమయంలో నేరుగా అక్కడికి వెళ్లి జోక్యం చేసుకోవడం సమంజసం కాదు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుంది. ఆ తరువాత దీనిని రాష్ట్రం-, కేంద్రం మధ్య వివాదంగా మార్చొద్దని చెప్పడం సరైంది కాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేసిన చర్య. అలాంటి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టినట్లే.. అని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది.ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో జనవరి 8న ఈడీ నిర్వహించిన దాడితో ఈ వివాదం ప్రారంభమైంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు ఈడీ తెలిపింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లి కీలక ఆధారాలను తొలగించారని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలతో ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ నిపుణులు హెచ్.ఎం. సీర్వాయ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహనీయులు కూడా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక సజీవ దర్యాప్తులో జోక్యం చేసుకునే పరిస్థితిని ఊహించి ఉండరని ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ విచారణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్కు ప్రతిపక్ష బీజేపీ నుంచి గట్టి సవాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ కేసు రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, ఈడీ వంటి సంస్థలకు ప్రాథమిక హక్కులు ఉండవని తెలిపారు. అందువల్ల తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆ సంస్థ వాదించలేదన్నారు. గత తీర్పులను ఉదహరిస్తూ, ఈడీ ఒక ప్రత్యేక న్యాయబద్ధ సంస్థ కాదని, దర్యాప్తు నిర్వహించేందుకు ప్రాథమిక హక్కులు కలిగిన స్వతంత్ర సంస్థగా దానిని పరిగణించలేమని సింఘ్వీ కోర్టుకు వివరించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరఫున సీనియర్ న్యాయవాది మేనక గురుస్వామి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని రిట్ అధికార పరిధి కేవలం న్యాయబద్ధ వ్యక్తుల(జ్యూరిస్టిక్ పర్సన్స్)కు మాత్రమే వర్తిస్తుందని ఆమె తెలిపారు. పౌరులను ప్రభుత్వ అక్రమ చర్యల నుంచి రక్షించేందుకే ప్రాథమిక హక్కులు ఉద్దేశించబడ్డాయని, ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలే తమ హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పలేవని ఆమె వాదించారు.ఇప్పటికే స్థిరపడిన రాజ్యాంగ సూత్రాలను కేంద్ర ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నిస్తోందని మేనక గురుస్వామి ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవానంద భారతి కేసు సహా పలు కీలక తీర్పులను ఆమె ప్రస్తావించారు.ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగించిన సుప్రీంకోర్టు, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఒక కొనసాగుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై పదేపదే ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశం సంస్థల అధికార పరిమితులు, న్యాయపాలన వంటి కీలక రాజ్యాంగ సూత్రాలపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐ-ప్యాక్ కేసు ఏమిటి? జనవరి 8న కోల్కతాలోని ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ నిర్వహించిన దాడితో ఈ కేసు మొదలైంది. సోదాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడంతో రాజకీయ, న్యాయపరమైన వివాదం చెలరేగింది.దాడి జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ అక్కడి నుంచి కొన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను మమత ఖండించారు. తాను తీసుకెళ్లిన పత్రాలు 2019 లోక్సభ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐ-ప్యాక్తో నిర్వహించిన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినవేనని, మనీ లాండరింగ్ దర్యాప్తుతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసును రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈడీ ముందుకు తీసుకెళ్తోందని కూడా మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే వ్యాపారవేత్త అనూప్ మజీకి సంబంధించిన కోల్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ నెట్వర్క్పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు నిర్వహించామని ఈడీ చెబుతోంది. ఇటీవలి నెలల్లో ఈ కేసు మరింత విస్తరించింది. కోల్ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్ను ఈడీ అరెస్టు చేసింది.
విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం…
అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం! విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు […] The post విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం… appeared first on Visalaandhra .
రాష్ట్రంలో ఆరుగురు సీనియర్ ఐపిఎస్లకు డిజి హోదా
హైదరాబాద్: తెలంగాణలో ఆరుగురు సీనియర్ ఐపిఎల్ అధికారులకు డైరెక్టర్ జనరల్(డిజి)గా పదోన్నతులు కల్పిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో అదనపు డిజిలు మహేశ్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాస రావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్ ఉన్నారు. మహేశ్ భగవత్ ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా ఉండగా.. స్వాతి లక్రా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిజిగా ఉన్నారు. వివి శ్రీనివాస రావు తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్గా వ్యవహరిస్తుండగా.. సిఐడి, మహిళ భద్రతా విభాగం, ఎసిబి ఎడిజిగా చారు సిన్హా విధులు నిర్వర్తిస్తున్నారు. అనిల్ కుమార్ గ్రే హౌండ్స్ ఎడిజిగా ఉండగా.. విసి సజ్జనార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్నారు. ఈ ఆరుగురు ఐపిఎల్ అధికారులు.. పదోన్నతి పొందినా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు.
చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
చేనేత రంగాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం
రూ. 90 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డుల ఏర్పాటు మన తెలంగాణ/సిటీబ్యూరో : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం, గ్రామంలోని 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. ఈ భూమి విలువ రూ. 90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అధికారుల వివరాల ప్రకారం సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో అటవీ అభివృద్ధి సంస్థకు 166 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిపోగా అక్కడ 9.05 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలింది. ఖస్రా పహాణీ (గ్రామ పాత రికార్డుల) ప్రకారం మొత్తం 176.05 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదై ఉంది. అందులోని 9.05 ఎకరాలను సీఎస్ 14 (నిజాంలకు చెందిన) భూములుగా పేర్కొంటూ కొంతమంది హక్కులు క్లైమ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈ వివాదం హైకోర్టులో పెండింగ్లో ఉంది. తుది తీర్పు వచ్చే వరకూ ఈ భూమి స్వరూపాన్ని మార్చరాదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు స్టే ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ను పట్టించుకోకుండా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి అభూమిని చదును చేసి లే ఔట్గా మార్చినట్టు రంగరెడ్డి కలెక్టర్తో పాటు.. శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. తజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ 9.05 ఎకరాల భూమిని చదును చేసి.. ప్రీకాస్ట్ గోడల ద్వారా అక్రమించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. భూ అక్రమణ చట్టం 1905 ప్రకారం అక్రమణలను తొలగించాలని మొయినుద్దీన్కు అధికారులు సూచించారు. అవేవీ పట్టించుకోకుండా.. అక్కడ కొన్ని ఇంటి స్థలాలు అమ్ముకున్నట్టు కూడా తెలుసుకున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇదే విషయాన్ని హైడ్రాకు చెబుతూ.. ఆక్రమణలు తొలగించాలని లేఖ రాశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల పిర్యాదుతో బుధవారం హైడ్రా ఆపరేషన్ చేపట్టి.. 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమణలను తొలగించింది. ఆభూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వం భూమి అని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో ప్రభుత్వంలోని ఆక్రమణలను హైడ్రా తొలగించింది.
మంత్రి అజహరుద్దీన్ పదవిపై ఉత్కంఠ
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై దాఖలైన పిటిషన్ల కేసు విచారణను సుప్రీం కోర్టు జూలై 22వ తేదీకి వాయిదా వేయడంతో మంత్రి అజహరుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠత నెలకొంది. అజర్ మంత్రి పదవి ఉంటుందా? లేక ఊడుతుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు కారణం ఈ నెలాఖరుతో మంత్రి పదవి గడువు ముగియనున్నది. ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ కాకుండానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజర్ ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అలా జరగకపోతే రాజ్యాంగంలోని ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలలు దాటగానే సదరు మంత్రి ‘మాజీ’ అవుతారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల (అజర్, ప్రొఫెసర్ కోదండరాం) నియామకాన్ని సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్తో పాటు మరి కొందరు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో బుధవారం కోర్టు తీర్పు సానుకూలంగా వస్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో అజర్ను తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య రావడంతో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్తో సమావేశమై పరిస్థితిని అధిగమించడానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఫైలును క్లియర్ చేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. కాగా కేసు సుప్రీం కోర్టులో ఉన్నదని గవర్నర్ సలహాదారుల సూచన మేరకు ఆయన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. మరోసారి మంత్రిగా ప్రమాణం.. మంత్రి అజర్ పదవీ కాలం గడువు ఈ నెలాఖరుతో ముగియగానే ఆయన ‘మాజీ’ అయితే మైనారిటీలంతా అసంతృప్తికి గురవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అజర్ మాజీ కాగానే ఒక రోజు విరామం ఇచ్చి ఆ మర్నాడు మళ్లీ మంత్రిగా ప్రమాణం చేయించడానికి అవకాశం ఉంది. ఈ మార్గాన్నే ముఖ్యమంత్రి అనుసరిస్తారా? ఆని పార్టీ వర్గాలు భావిస్తాయి. ఆ విధంగా రెండో సారి అజర్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే మళ్లీ ఆరు నెలల వరకూ గడువు ఉంటుంది.
గంజాయితో పట్టుబడ్డ యువకుడు ధర్మపురి, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లా ధర్మపురిలో గంజాయి తరలిస్తున్న
సీనియర్ ఐపీఎస్ లకు ప్రమోషన్లు అడిషనల్ డీజీ నుండి డీజీ గా పదోన్నతి
కాళేశ్వరం నుంచే హైదరాబాద్తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు
హైదరాబాద్తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్రావు తెలిపారు. రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయని, కానీ, రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి రాజకీయాలు చేయకూడదని ఆయన పేర్కొన్నారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్రావు అన్నారు. పర్ఫార్మెన్స్ మీద రాజకీయాలు జరగాలని, తమకంటే మంచి సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీలు, 420 హామీల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని హరీష్రావు డిమాండ్ చేశారు. ఎన్డిఎస్ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన సమ్మెకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది, తక్షణమే వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు..
నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు.. ఆందోళనకు దిగిన ఇంటి ఓనర్లు.. చెన్నూర్, ఆంధ్రప్రభ :
బజాజ్ పల్సర్ NS400Z వర్సెస్ కేటీఎం 390 డ్యూక్.. ఏది కొంటె బెస్ట్..?
కొత్త జీఎస్టీ శ్లాబ్ ప్రయోజనాన్ని పొందడానికి బజాజ్ మోటార్సైకిల్స్ తమ ఇంజిన్ల పరిమాణాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ శ్లాబ్ ప్రకారం 350 cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్సైకిళ్లపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, కంపెనీ ఇటీవల తమ బజాజ్ NS400Z చిన్న వేరియంట్ను విడుదల చేసింది. ఇక అంతకుముందు బజాజ్ యాజమాన్యంలోని కేటీఎం, కేటీఎం 390 డ్యూక్ 349 cc వేరియంట్ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఈ రెండు మోటార్సైకిళ్లలో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, బజాజ్ NS400Z, KTM 390 డ్యూక్ లో ఏది కొంటె బెటర్ గా ఉంటుందో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఇంజిన్, పనితీరు బజాజ్ పల్సర్ NS400Z, KTM 390 డ్యూక్ రెండూ కొత్త 349.13 cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్తో వస్తాయి. ఇది మునుపటి 373 cc ఇంజిన్ స్థానంలో వచ్చాయి. బజాజ్ NS400Z ఇప్పుడు 9,000 rpm వద్ద 40 హార్స్పవర్, 7,500 rpm వద్ద 33.2 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటి కంటే కొద్దిగా తక్కువ. మరోవైపు..కొత్త 350 cc ఇంజిన్తో వచ్చిన కేటీఎం 390 డ్యూక్, 41.5 hp గరిష్ట శక్తిని, 33.5 Nm గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది NS400Z కంటే కొద్దిగా మెరుగైనది. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ఫీచర్లు బజాజ్ NS400Zలో రైడర్-అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఎంచుకోదగిన రైడ్ మోడ్లు ఉన్నాయి. మెరుగైన స్థిరత్వం కోసం ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, ఒక స్మార్ట్ ఫోర్-వే సెలక్షన్ కంట్రోల్ స్విచ్ ఈ ఫంక్షన్లను సులభంగా, సౌకర్యవంతంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తాయి. కేటీఎం 390 డ్యూక్ ఫీచర్ల విషయానికి వస్తే..ఇందులో 5-అంగుళాల TFT డాష్ డిస్ప్లే ఉంది. మోటార్సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ (MTC), స్ట్రీట్, రెయిన్ రైడ్ మోడ్లు, ట్రాక్ స్క్రీన్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, రైడ్-బై-వైర్, క్విక్షిఫ్టర్+, సూపర్మోటో ఏబీఎస్, ఒక టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. బజాజ్ NS400Zలో 43mm USD ఫ్రంట్ సస్పెన్షన్, నైట్రాక్స్ రియర్ మోనోషాక్ ఉన్నాయి. కంపెనీ అద్భుతమైన గ్రిప్, నియంత్రణ కోసం, దీనికి ముందువైపు 110/70, వెనుకవైపు 140/70 సైజులో 17-అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు అమర్చింది. ఇది 168mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,344mm వీల్బేస్, 807mm రైడర్ సీట్ ఎత్తును కలిగి ఉంది. దీనికి 12-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 174kg కర్బ్ వెయిట్ ఉన్నాయి. మరోవైపు..కేటీఎం 390 డ్యూక్ శక్తివంతమైన బ్రేకింగ్ సిస్టమ్ను కలిగి ఉంది. ఇందులో రేడియల్ కాలిపర్తో కూడిన 320mm ఫ్రంట్ డిస్క్, ఫ్లోటింగ్ కాలిపర్తో కూడిన 240mm రియర్ డిస్క్ ఉంటాయి. దీని సస్పెన్షన్, ఛాసిస్ 183 mm గ్రౌండ్ క్లియరెన్స్, 800 mm నుండి 820 mm వరకు సర్దుబాటు చేయగల సీట్ ఎత్తును అందిస్తాయి. ఇది వివిధ రైడర్లకు అనుకూలంగా ఉంటుంది. 15-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ మరియు 168.3 kg కర్బ్ వెయిట్తో, 390 డ్యూక్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. బజాజ్ పల్సర్ NS400Z vs కేటీఎం 390 డ్యూక్: ధర వాహనాల పవర్, పనితీరులో కొద్దిగా తేడా ఉన్నప్పటికీ, ఈ రెండు పెర్ఫార్మెన్స్ బైక్ల మధ్య అతిపెద్ద తేడా వాటి ధర. బజాజ్ NS400Z ప్రారంభ ధర రూ.1.94 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త 350 cc ఇంజిన్తో వచ్చే కేటీఎం 390 డ్యూక్ ధర రూ.2.77 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Kaleshwaram Case Far From Over: High Court Validates Commission, CBI Probe Back in Focus
The Telangana government on Tuesday said the High Court verdict on the Justice P.C. Ghose Commission report on the Kaleshwaram Lift Irrigation Project (KLIP) has not given a clean chit to anyone linked to alleged irregularities in the project. The case was filed by petitioners seeking to quash Government Order Ms. No.6, through which the […] The post Kaleshwaram Case Far From Over: High Court Validates Commission, CBI Probe Back in Focus appeared first on Telugu360 .
కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి.
కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .
దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి
దొడ్డు వడ్లు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని వినతి భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ:
ఆర్టీసీ సమ్మె ప్రభావం… రోడ్డెక్కని బస్సులు
ఆర్టీసీ సమ్మె ప్రభావం… రోడ్డెక్కని బస్సులు విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్న
మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..?
మున్సిపల్ కో ఆప్షన్ ఆశావహులు వీరే…ఎంపిక అయ్యేది ఎవ్వరో..? ఎమ్మెల్యే సామెల్ కి
22apriltoon |యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ!
22apriltoon| యుద్ధం అక్కడ.. దోపిడీ ఇక్కడ! 22apriltoon |యుద్ధం సాకు.. అసలు గేమ్
ఇన్చార్జి అధికారులే శరణ్యం….. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయం. దుస్థితి…… బిచ్కుంద. (కామారెడ్డి)
Saty’s Jetlee Trailer: Fun Fest
After teasing audiences with promos and quirky visuals, Jetlee finally drops its Trailer- and it leans fully into madness. Reuniting actor Satya with director Ritesh Rana, the film appears to throw convention out the window, embracing absurdity as its biggest strength. The Trailer starts with an unusual premise- Satya’s character is dealing with memory loss, […] The post Saty’s Jetlee Trailer: Fun Fest appeared first on Telugu360 .
గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం
గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్
‘కల్కి సీక్వెల్’ఇంటర్వెల్ కోసం భారీ సెట్ — ప్రభాస్, అమితాబ్, కమల్ కలిసి షూట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘కల్కి 2’ పై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మించనున్నారని, ఆ సెట్లో సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ కీలకమైన షూట్లో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కూడా పాల్గొంటారని సమాచారం. గత షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ మరియు […] The post ‘కల్కి సీక్వెల్’ ఇంటర్వెల్ కోసం భారీ సెట్ — ప్రభాస్, అమితాబ్, కమల్ కలిసి షూట్! appeared first on Telugu Bullet .
పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని లలిత
హిందూ సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ
హిందూ సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈ నెల 3న
కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు: కెటిఆర్
హైదరాబాద్: కెసిఆర్పై దుష్ప్రచారం చేసిన వారి చెంపచెల్లుమనిపించే తీర్పు హైకోర్టు ఇచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై పిసి ఘోష్ ఇచ్చిన కమిషన్ను నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ఇవాళ గెలిచింది తెలంగాణ ప్రజలు, రైతులు అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజినీర్లు గెలిచారని తెలిపారు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. కూలింది కాళేశ్వరం కాదు.. కాంగ్రెస్ చేసిన కుట్రలు కూలాయని ఎద్దేవా చేశారు. ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకునేది లేదని హైకోర్టు స్పష్టం చేసిందని అన్నారు. ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కెసిఆర్ కృషే అని కెటిఆర్ పేర్కొన్నారు. ‘‘భూమిపై గోదావరి పారినన్ని రోజులూ కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. అది పిసి ఘోష్ కమిషన్ కాదు.. పిసిసి నివేదిక అని నేను అప్పుడే చెప్పాను. హైకోర్టు తీర్పుతో అందరికీ ఇవాళ జ్ఞానోదయం కలిగి ఉంటుంది. కాళేశ్వరం కచ్చితంగా తెలంగాణకు వరప్రదాయని. రూ.94 వేల కోట్లు ఖర్చు అయితే.. రూ.లక్ష కోట్లు అని దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదు.. మూడు బ్యారేజీలు. మేడిగడ్డ బ్యారేజీపై చేసిన ఖర్చు రూ.3800 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మరోసారి చెప్తున్నా. కుంగిన ఒక్క బ్లాక్ను పునర్నిర్మిస్తామని ఎల్ అండ్ టి సంస్థ ముందుకొచ్చింది. అది మేడిగడ్డ కాదు.. మేటిగడ్డ అని నిరూపితమవుతుంది’’ అని కెటిఆర్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలోనూ ఎలాంటి అక్రమాలు జరగలేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ‘‘తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీరు ఎత్తిపోస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రంలోని చెక్డ్యామ్లను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. చెక్డ్యామ్లను పేలుస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. మేడిగడ్డలో ఏం జరిగిందో విశ్రాంత జడ్జీతో మళ్లీ విచారణ జరిపించాలి’’ అని కెటిఆర్ డిమాండ్ చేశారు.
మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా […] The post మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం appeared first on Visalaandhra .
Revanth Reddy : మూడేళ్లు గడ్డు కాలమే..రేవంత్ ఎలా బయటపడతారో?
తెలంగాణ కాంగ్రెస్ కు రానున్న మూడేళ్లు కష్టకాలమే
ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి
రుపతికి వేలాదిగా తరలిరండి కార్మికుల హక్కుల రక్షణ కోసం మహాసభ వేదికగా ఉద్యమ రూపకల్పన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లు పి హరినాథ్ రెడ్డి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 26వ తేదీ తిరుపతిలో జరిగే కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. మహాసభ జయప్రదం కోసం […] The post ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
దోసకాయ తినడం వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలున్నాయా..?
దోసకాయ దాని తాజా రుచికి, పోషక గుణాలకు ప్రసిద్ధి చెందింది. సాధారణంగా దీనిని సలాడ్లలో భాగంగా ఉపయోగిస్తారు. దోసకాయ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. అంతేకాదు, శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. శరీరాన్ని హైడ్రేటెడ్గా దోసకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దోసకాయలో ఉండే మూలకాలు శరీర నీటి సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో అలసట, నీరసాన్ని నివారిస్తాయి. బరువు తగ్గడంలో ఇప్పటికే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిరోజూ దోసకాయ తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దోసకాయ కడుపును ఎక్కువసేపు నింపిన భావన కలిగిస్తుంది. దోసకాయలలోని ఉండే నీరు, ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఇది జీవక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం దోసకాయలలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని పోషించి, మృదువుగా చేస్తాయి. అంతేకాకుండా, దోసకాయ చర్మం నీటి సమతుల్యతను కాపాడుతూ, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా దోసకాయలు తినడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియ దోసకాయలలోని ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా, దోసకాయలో ఉండే ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా దోసకాయలు తినడం వల్ల ప్రేగులు శుభ్రపడతాయి. తద్వారా శరీరం నుండి విష పదార్థాలను తొలగించే సామర్థ్యం పెరుగుతుంది. గుండెకు ప్రయోజనకరం దోసకాయలు తినడం గుండెకు చాలా ప్రయోజనకరం. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, దోసకాయ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్.
పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన…అశోక్ కుమార్. నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు
నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి…
నెమలి దేవస్థాన చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలి… ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును కలిసిన
ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవం ఎ. కొండూరులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఎ.
KTR : అబద్ధానికి ఆడంబరం ఎక్కువ.. ఆయుష్షు తక్కువ
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ప్రేమ పేరుతో దారుణం.. కళ్లకు గంతలు కట్టి.. నిప్పంటించి,,
బెంగళూరులో ప్రేమ పేరుతో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిని ఇంటకి పిలిచిన ఓ యువతి అతడి నమ్మడంచి హత్య చేసింది. ప్రియుడు కిరణ్ కళ్లకు గంతలు కట్టి, కుర్చీకి కట్టేసి కిరోసిన్ పోసి సజీవదహనం చేసింది ప్రియురాలు ప్రేమ. బెంగళూరు శివారులోని బైదరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని అంజనానగర్లో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. పథకం ప్రకారమే యువతి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఏం జరిగింది అని అడగ్గా.. తాను బాత్రూమ్లో ఉన్నానని.. పొగ రావడంతో గమనించి బయటకు వచ్చే సరికి కిరణ్ కుర్చిలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పథకం ప్రకారం ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ
విజయవంతంగా ముగిసిన జనగణన శిక్షణ భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: జనగణన 2027లో భాగంగా
పైప్లైన్ పనులు వేగవంతం చేయండి
పైప్లైన్ పనులు వేగవంతం చేయండి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ
డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం
డిజిటల్ జనగణన పై అవగాహన కార్యక్రమం ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : డిజిటల్ జనగణన
ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ ..
ప్రతిభకు వేదికగాశాప్ లీగ్స్ .. అన్ని ప్రాంతాలలో సమ్మర్ క్యాంపులుజిల్లావారీ ప్రత్యేక కమిటీలు
‘కొరియన్ కనకరాజు’లేటెస్ట్ అప్డేట్ — స్పెషల్ కామెడీ ఎపిసోడ్ సిద్ధం!
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ పై తాజా అప్డేట్ వెలువడింది. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక స్పెషల్ కామెడీ ఎపిసోడ్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్గా నిలవనుందట. మేర్లపాక గాంధీ సిగ్నేచర్ మేకింగ్ స్టైల్లో రూపొందనున్న ఈ సీక్వెన్స్ ప్రేక్షకులను ఫుల్గా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది. కొరియన్ […] The post ‘కొరియన్ కనకరాజు’ లేటెస్ట్ అప్డేట్ — స్పెషల్ కామెడీ ఎపిసోడ్ సిద్ధం! appeared first on Telugu Bullet .
ప్రభుత్వం ఏకకాలంలో రైతు భరోసా ఇవ్వాలి
ప్రభుత్వం ఏకకాలంలో రైతు భరోసా ఇవ్వాలి ఉట్నూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు
RTC Strike : కార్మికులందరూ స్వచ్ఛందంగానే సమ్మెలో
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు
మోటరోలా ఎడ్జ్ 70 ప్రో వచ్చేసింది!..ధర, ఫీచర్లు ఇలా..!
మోటరోలా భారత టెక్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ దీని మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో పేరిట తీసుకొచ్చింది. ఎడ్జ్ సిరీస్లోని ఈ సరికొత్త ఫోన్ మూడు రంగుల ఎంపికలలో లభించనుంది. ఇందులో 6.8-అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, బిగ్ 6500mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ధర, లభ్యత భారత టెక్ మార్కెట్లో ఈ సరికొత్త ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999. కాగా, 12GB + 256GB వేరియంట్ ధర రూ.41,999గా ఉంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ కార్డ్లతో చేసే చెల్లింపులపై రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్లు పాంటోన్ టీ, పాంటోన్ లిల్లీ వైట్, పాంటోన్ టైటాన్ రంగులలో లభిస్తాయి. ఏప్రిల్ 29, 2026న కంపెనీ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్లతో పోటీ? పోటీ పరంగా, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ వన్ప్లస్ 13R 5G, షియోమి 14 సివి, శాంసంగ్ గెలాక్సీ A55 5G, వన్ప్లస్ నార్డ్ 5 5G, ఒప్పో రెనో10 ప్రో 5G వంటి స్మార్ట్ఫోన్లతో పోటీపడుతుంది. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్లు ఈ ఫోన్లో 6.8-అంగుళాల ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో 1.5K రిజల్యూషన్ మరియు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. మోటరోలా కంపెనీ ఈ తాజా ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ను ఉపయోగించింది. IP68, IP69 రేటింగ్లతో వచ్చే ఈ హ్యాండ్సెట్కు 3 సంవత్సరాల ఆపరేటింగ్ సిస్టమ్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయి. ఇక కెమెరా విషయానికి వస్తే..ఈ ఫోన్లో వెనుకవైపు 50-మెగాపిక్సెల్ OIS ప్రైమరీ కెమెరా సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్/మాక్రో కెమెరా, అలాగే సెల్ఫీ వీడియో కాల్స్ కోసం ముందువైపు 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ పరంగా ఇందులో 90W టర్బోపవర్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడిన శక్తివంతమైన 6500 mAh బ్యాటరీ అందించారు.
Chandrababu : మెడికల్ కళాశాలల నెలరోజుల్లో పనులు పూర్తి కావాల్సిందే
రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పనులు నెలరోజుల్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
TGSRTC Warns Staff of Legal Action, Salary Cuts
Telangana State Road Transport Corporation management has appealed to employees not to participate in the strike and cautioned them against believing unofficial calls circulated through media or social platforms. In a press statement, the corporation said talks are already underway through a committee of IAS officers following strike notices issued by various unions. Strike During […] The post TGSRTC Warns Staff of Legal Action, Salary Cuts appeared first on Telugu360 .
పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
విశాలాంధ్ర-సత్యవేడు:పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి వున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శ్రీసిటీని సందర్శించిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి శివశంకర్తోటి ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ భాస్కర్,ఇతర విద్యుత్ అధికారులతో కలసి శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ యాజమాన్యంతో పరస్పర చర్చా సమావేశంలో […] The post పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా appeared first on Visalaandhra .
Telangana : ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వం సానుకూలం.. రండి చర్చిద్దాం
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మరో సారి చర్చలు ప్రారంభించింది
క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు
విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ […] The post క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు appeared first on Visalaandhra .
Adult Education Back in Focus as Telangana Targets 100% Literacy
Telangana has stepped up reforms in the education sector under the leadership of A. Revanth Reddy, with a strong focus on both school education and adult literacy. The state government says its goal is not only to ensure children stay in school, but also to help adults gain literacy skills needed in a changing world. […] The post Adult Education Back in Focus as Telangana Targets 100% Literacy appeared first on Telugu360 .
Chinna Jeeyar Swami |ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..
Chinna Jeeyar Swami | ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..
అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలు మీనుగా గోపాల్, మంగే రమేష్ బాబులను బుధవారం ఉరవకొండలో ఘన సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు మీనుగా గోపాల్, రాష్ట్ర చర్మకారుల ప్రధాన కార్యదర్శి మంగే రమేష్ బాబులను పూలమాలతో సత్కరించి, శాలువాలు కప్పి, స్వీట్లు పంచి అభినందించారు. సమాజానికి […] The post అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం appeared first on Visalaandhra .
పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా
– తలనీలాల హక్కు రూ.1.61 లక్షలకు ఖరారు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాఖ ఇన్స్పెక్టర్ కె. రాణి, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. దేవస్థానంలో కలగలపు బియ్యం బేడలు విక్రయించుకునే హక్కుకు నిర్వహించిన బహిరంగ వేలంలో […] The post పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా appeared first on Visalaandhra .
TGRTC : విధుల్లో రాకుంటే చట్టపరమైన చర్యలు: ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు
2023 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారుఆ బిల్లు లోని డీలిమిటేషన్ తో ముడిపెట్టిన అంశాన్ని సవరణ చేయాలి …అమరావతి రాజధాని నీ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని నూతనంగా తీసుకువచ్చినటువంటి దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రపూరిత బిల్లుకు వ్యతిరేకమని, దానితోపాటు డిలిమిటేషన్ బిల్లుకు […] The post మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు appeared first on Visalaandhra .
ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం.
ఘనంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం. నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : రోటరీ క్లబ్
At 10:30 |ఊగిసలాటలో వెండి ధరలు
At 10:30 | ఊగిసలాటలో వెండి ధరలు At 10:30 | దేశవ్యాప్తంగా
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు…
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు… తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి తొర్రూరు,
ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం
ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యకు నిదర్శనం –
విషాదం: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత!
తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని విషాదం వాటిల్లింది. ప్రముఖ నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి సుపుత్రుడైన చిట్టిబాబు తన సినీ ప్రస్థానాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించారు. తదనంతరం ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం […] The post విషాదం: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత! appeared first on Telugu Bullet .
మేడ్చల్లో బీజేపీ శ్రేణుల ఆందోళన
మేడ్చల్లో బీజేపీ శ్రేణుల ఆందోళన మేడ్చల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ జాతీయ
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. వైశాఖ శుద్ధ షష్టి సందర్భంగా ప్రత్యేక
నార్పల మండలంలో ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక….
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో ఉపాధ్యాయ సంఘం మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. ఈ సమావేశం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా అధ్యక్షుడు కె. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా డి. కోదండ రావు, మండల ప్రధాన కార్యదర్శిగా సి. నాగేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ నార్పల మండలంలో సంఘ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని […] The post నార్పల మండలంలో ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…. appeared first on Visalaandhra .
goldabove150000 |తస్మాత్ జాగ్రత్త.. దొంగల కన్ను మీ ఇంటిపైనే!
goldabove150000 |తస్మాత్ జాగ్రత్త.. దొంగల కన్ను మీ ఇంటిపైనే! goldabove150000 | తాళం
డివైడర్ను ఢీ… యువకుడికి తీవ్ర గాయాలు… మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండల
మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థుల ప్రభంజనం: పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
విశాలాంధ్ర – రాప్తాడు : మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లోవందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటిఅద్భుత విజయాలను నమోదు చేశారు. ఎండి కృష్ణభరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా మాట్లాడుతూ ఈ ఫలితాల్లో ఏ. సాయిచరిత, ఎన్. లిపి 500 మార్కులకు 486 మార్కులు సాధించి ప్రథమ […] The post మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థుల ప్రభంజనం: పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత appeared first on Visalaandhra .
Fact Check: Viral Claim Falsely Links Jhalmuri Seller to SPG Commando
The Prime Minister held four back-to-back rallies in Purulia, Jhargram, Medinipur, and Bishnupur in West Bengal. During his busy schedule, he briefly stopped at a small shop in Jhargram and tried jhalmuri, a popular local snack. He later shared photos and a short video on X, mentioning that he enjoyed the snack during his campaign visits. In the video, he can be seen asking the shopkeeper to prepare jhalmuri. When he offered to pay, the vendor first refused, but later accepted the money after the Prime Minister insisted. Amid this, a picture is circulating on social media showing a person wearing a black outfit with “SPG” written on his shirt. Users are claiming that this is the same person who was seen selling jhalmuri during the Prime Minister’s visit to West Bengal. Some social media posts further allege that, to gain more mileage, the BJP turned an SPG commando into a jhalmuri seller. You can find a screenshot of the claim below. Fact Check: The claim is false. The jhalmuri seller is not an SPG commando. The viral video may have been AI-generated. While investigating the claim, we searched using relevant keywords but did not find any articles published or shared by any prominent individuals. If this were true, it would have been widely reported by major news outlets. When we searched for the “PM Modi jhalmuri moment” video, we found several clips published by prominent media outlets. This indicates that the person is genuinely a jhalmuri seller and not someone staged for a one-day shoot. We also found that the Asian News International ( ANI ) published a detailed video on this particular jhalmuri seller. In the video, we found that the seller’s name is Vikram Kumar, who studied up to Class 9. This strongly indicates that he is not an SPG commando. We also noticed that the viral image somewhat resembles him, but not exactly, which raised suspicions that it may have been created using AI. To verify this, we analysed the viral image using AI detection tools, which indicated that the image is 98% likely to be AI-generated. Further investigation revealed that we contacted a West Bengal-based journalist, Mr. Agniswar Sardar. After gathering information from local sources, he confirmed that the jhalmuri seller is Vikram Saha (Kumar), who has been selling jhalmuri for a long time near Raj College More in Jhargram, West Bengal. He is originally from the Gaya district of Bihar and lives with his mother, Sunita Devi. His father’s name is Uttam Saha. The viral claim is false. The person seen in the video is Vikram Saha (Kumar), a jhalmuri seller, and there is no evidence that he is or was associated with the SPG. The viral image also appears to be AI-generated, based on the results from detection tools.
పేదవాడి ఇంటి కల నిర్మాణం కాంగ్రెస్ నెరవేర్చింది..
పేదవాడి ఇంటి కల నిర్మాణం కాంగ్రెస్ నెరవేర్చింది.. మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్

35 C