SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

ఐపిఎల్ 2026.. ఫ్యాన్స్‌ కోసం బిసిసిఐ ప్రత్యేక ఏర్పాటు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌‌లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా మైదానంలో చూడాలని ప్రతీ అభిమానులు భావిస్తాడు. అయితే కొందరికి అది సాధ్యం కాదు. అలాంటి అభిమానుల కోసం బిసిసిఐ చేసే ప్రత్యేక ఏర్పాటే ‘ఫ్యాన్ పార్క్’. ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని.. అక్కడ స్క్రీన్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి అందరికి మ్యాచ్‌ని చూసే సౌకర్యం కల్పిస్తుంది. అలా ఈసారి కూడా 15 నగరాల్లో ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనుంది బిసిసిఐ. అవి కూడా వీకెండ్స్‌లో కావడం మరో విశేషం. అయితే ఈ సారి ఐపిఎల్ తొలి 20 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడంతో ఫ్యాన్ పార్క్‌లు కూడా మూడు వీకెండ్స్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాన్ పార్క్‌లో లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్‌తో పాటు వివిధ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తారు. మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఫుడ్ కోర్టులు, చిన్నారుల కోసం ప్లే జోన్‌లను ఏర్పాటు చేస్తారు. వర్చువల్ బ్యాటింగ్, బౌలింగ్ నెట్స్, పేస్ పెయింటింగ్, ఫోటో బూత్స్.. ఇలా అభిమానులను అలరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ ప్యాన్ పార్క్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన 2015 ఐపిఎల్ సమయంలో బిసిసిఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు వీకెండ్స్‌తో ఐదేసి నగరాల్లో ఫ్యాన్ పార్క్‌లను బిసిసిఐ ఏర్పాటు చేయనుంది. మార్చి 28 & 29లలో రోహ్‌తక్, భోపాల్, నాగ్‌పూర్, తుమకూరు, కృష్ణానగర్‌లో.. ఏప్రిల్ 4 & 5 తేదీల్లో మథుర, జోద్‌పూర్, మైసూరు, భువనేశ్వర్, నిజామాబాద్‌లో.. ఏప్రిల్ 11 & 12 తేదీల్లో మేరఠ్, నదైద్, రత్నగిరి, కోయంబత్తూర్, రవూర్కెలాలో ఈ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 4:29 pm

ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు..

ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు.. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసిన

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:28 pm

రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ…

రైతులకు రూ. 8.25 కోట్ల రుణాలు పంపిణీ… తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:28 pm

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..

రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. ఉరుసు బైపాస్ రోడ్డుపై ధర్నా

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:26 pm

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ

కడియం : కడియం అరుంధతి పేటలో శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా కుడేలి చిన్న అమ్ములు కుటుంబానికి చెందిన తాటాకిల్లు దగ్ధమయింది. ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామన్లు కాలి బూడిద అయ్యాయి. బాధ్యతా సేవా సంస్థ అధ్యక్షులు గిరజాల బాబు, సంస్థ సభ్యులతో కలిసి బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు, బియ్యం, దుప్పట్లు, చీరలు, వంట సామగ్రి, బియ్యం, నగదు అందజేశారు. కోసూరి సూరిబాబు వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా గిరజాల […] The post అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా బాధ్యతా సేవా సంస్థ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 4:25 pm

10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు…

10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 302 మంది గైరు హాజరు… 53 పరీక్ష

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:24 pm

చిట్యాల లో భగత్ సింగ్ వర్ధంతి..

చిట్యాల లో భగత్ సింగ్ వర్ధంతి.. చిట్యాల, ఆంధ్రప్రభ : భారత దేశ

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:21 pm

Andhra Prabha Smart Edition |AP|నక్కపల్లిలో అద్భుత ఘట్టం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 23-03-2026, 4.00PM ap నక్కపల్లిలో నయా చరిత్ర..

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:20 pm

సమసమాజం కోసం పోరాటం చేద్దాం

. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి : దేశంలో సామ్రాజ్యవాద, మతోన్మాద శక్తులకు చరమగీతం పాడి సమసమాజ కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదరర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులు సుఖదేవ్, భగత్ సింగ్, శివరాం రాజ్ గురు 95వ వర్ధంతి వేడుకలు సోమవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా […] The post సమసమాజం కోసం పోరాటం చేద్దాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 4:19 pm

Andhra Prabha Smart Edition |TS|బకాయిల లడాయి/వివాదాల రణస్థలం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 23-03-2026, 4.00PM ts బకాయిల లడాయి.. హరీష్​

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:16 pm

స‌జావుగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు..

స‌జావుగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు.. ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్ డా.

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:15 pm

Disha Patani Irritates with her Glam Show

Disha Patani is one of the most glamorous actresses and she never hesitates to show off her curves in public. There are hundreds of her bikini pictures posted by the actress on social media. They kept trending for sometime and it is now irritating to watch her continuously in glamorous outfits. Her recent public appearance […] The post Disha Patani Irritates with her Glam Show appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 4:14 pm

Tirupati |ఏమైందో ఏమో…

Tirupati | ఏమైందో ఏమో… Tirupati | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్

ప్రభ న్యూస్ 23 Mar 2026 4:13 pm

పశ్చిమాసియాలో కోటి మంది భారతీయుల రక్షణ చర్యలు: ప్రధాని

పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం లోక్‌సభను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని.. యుద్ధక్షేత్రంలో ఉన్న భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టామని తెలిపారు. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో 24 గంటల పాటు కంట్రోల్‌రూమ్‌లు, హెల్ప్‌లైన్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కు వచ్చారని ప్రధాని తెలిపారు. ఇక, పశ్చిమాసియాతో భారత్ కు లోతైన వ్యాపార సంబంధాలున్నాయని మోడీ చెప్పారు. భారత్‌ ఇంధన అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోందని తెలిపారు. ప్రస్తుతం మన దగ్గర 53 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల రిజర్వ్‌ నిల్వలు ఉన్నాయన్నారు. హర్మూజ్‌ నుంచి షిప్స్‌ సురక్షితంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 4:05 pm

హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి

పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, భవిష్యత్ అవసరాల దృష్ట్యా నగరాన్ని మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్లు వెల్లడించారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ విభాగాలుగా ఈ ప్రణాళిక సాగనుంది. నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ వెలుపలికి తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా అండర్‌పాస్‌లు, సర్ఫేస్ రోడ్లు […] The post హైదరాబాద్ ను మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నాం: రేవంత్ రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 3:49 pm

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు […] The post ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 3:45 pm

బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీజన్‌ కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్‌లో పెట్టారని తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించారని ధ్వజమెత్తారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక సీజన్‌కే ఇస్తున్నారని పేర్కొన్నారు. ఒక సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాజఫీ చేశామరి గొప్పలు చెప్పుకున్నారని అన్నారు. మొదటి బడ్జెట్‌లో పెట్టినట్లు ఎకరాకు రూ.15వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే.. రైతు భరోసా, పంటల బోనస్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండో బడ్జెట్‌లో పెట్టిన పంటల బీమా ఈ బడ్జెట్‌లో మాయమైందని అన్నారు. 

మన తెలంగాణ 23 Mar 2026 3:33 pm

ఇక నుంచి 10 కేజీల ఎల్పీజీ సిలిండర్‌..?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్‌ కొరత ఏర్పడుతోంది. ఈ తీవ్ర కొరతను అధిగమించేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కీలక ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీనిని 10 కిలోలకు తగ్గించాలని చమురు సంస్థలు భావిస్తున్నట్లు సమాచారం. పాత సిలిండర్లలోనే 10 కేజీల ఎల్‌పీజీని నింపి అందించే అవకాశాలను పరిశ్రమ వర్గాలు పరిశీలిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ది ఎకనామిక్ టైమ్స్ […] The post ఇక నుంచి 10 కేజీల ఎల్పీజీ సిలిండర్‌..? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 3:32 pm

మహిళలకు ఏటా రూ. 40వేల ఆర్థిక సహాయం

న్యూఢిల్లీ: 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే SP పెన్షన్ పథకం కింద నిరుపేద మహిళలకు ఏటా రూ. 40,000 ఆర్థిక సహాయం అందిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. సోమవారం లక్నోలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, వారికి మరింత స్వయంప్రతిపత్తిని కల్పించడంపై తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, సాధికారత లక్ష్యంగా గతంలో అమలులో ఉన్న పథకాలను తిరిగి ప్రారంభించడం, అలాగే కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమాజంలో మహిళలు ఒక కీలక భాగమని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వారి పురోగతి అత్యంత ముఖ్యమని యాదవ్ అన్నారు. మహిళలను గౌరవించేందుకు, వారికి అండగా నిలిచేందుకు 'రాణి లక్ష్మీబాయి' వంటి గత పథకాలను తిరిగి తీసుకురావాలని తమ పార్టీ యోచిస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలకు సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని కల్పించే దిశగా కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మహిళా సాధికారత కీలక పాత్ర పోషిస్తుందని యాదవ్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Mar 2026 3:32 pm

భగత్ సింగ్‌కు ఘన నివాళి..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి

ప్రభ న్యూస్ 23 Mar 2026 3:29 pm

సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు

సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల

ప్రభ న్యూస్ 23 Mar 2026 3:18 pm

ఆస్పత్రిలో మాయమాటలతో మోసం

ఆస్పత్రిలో మాయమాటలతో మోసం అచ్చంపేట, ఆంధ్రప్రభ ; అచ్చంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో

ప్రభ న్యూస్ 23 Mar 2026 3:10 pm

rates down|గోల్డ్‌, సిల్వ‌ర్ రేట్లు డౌన్‌

rates down| గోల్డ్‌, సిల్వ‌ర్ రేట్లు డౌన్‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం

ప్రభ న్యూస్ 23 Mar 2026 3:05 pm

భారీ పోలీస్ కార్డెన్ సెర్చ్…

భారీ పోలీస్ కార్డెన్ సెర్చ్… 26 ద్విచక్ర వాహనాలు, 12 మారణాయుధాలు స్వాధీనం…

ప్రభ న్యూస్ 23 Mar 2026 3:03 pm

శివనగర్ లో అర్ధరాత్రి పెట్రోల్ దొంగలు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ 34వ డివిజన్ శివనగర్లో అర్ధరాత్రి పెట్రోల్

ప్రభ న్యూస్ 23 Mar 2026 3:03 pm

Actions |ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యం…

Actions | ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యం… Actions | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 23 Mar 2026 2:59 pm

కొమ్మల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే…

కొమ్మల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే… నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లాలో

ప్రభ న్యూస్ 23 Mar 2026 2:59 pm

‘ధురంధర్-2’ అరాచకం.. ‘బాహుబలి-2’, ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులు బద్దలు..

ఆదత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ గతేడాది చివర్లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకి ఇది సీక్వెల్. ఎటువంటి అంచాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ధురంధర్.. విడుదలయ్యాక సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు.. భారీ కలెక్షన్లు సాధించింది. మొదటి భాగం విడుదలైన మూడు నెలల్లోనే రెండో భాగాన్ని విడుదల చేశారు. దీంతో మొదటి భాగం క్రేజ్‌‌తో రెండో భాగం చూసేందుకు అభిమానులు క్యూ కట్టారు. దీంతో పెయిడ్ ప్రీమియర్స్ నుంచి ఈ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ‘ధురంధర్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల వసూళ్లు రాబట్టింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ.43 కోట్లు సాధించిన ఈ సినిమా ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అత్యధికంగా రూ.115 కోట్లు సాధించి రికార్డు సృష్టించింది. బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను (రూ.287 కోట్లు) సునాయాసంగా దాటేసింది. ఓవర్‌సీస్‌లో కూడా దూసుకుపోతుంది. రూ.180 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో చిత్రంగా ‘ధరుంధర్-2’ నిలిచింది. ఈ క్రమంలో బాహుబలి-2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఎడి (రూ.500 కోట్ల) వంటి పాన్ ఇండియా చిత్రాల కలెక్షన్లను దాటేసింది. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో ‘పుష్ప-2’ మాత్రమే ఉంది. పుష్ఫ-2 ఓపెనింగ్ వీకెంట్‌లో రూ.762 కోట్లతో ఈ సినిమా ముందు ఉంది. ప్రేక్షకాదరణ ఇలాగే కొనసాగితే త్వరలోనే రూ.1000, లాంగ్ రన్‌లో రూ.2వేల కోట్ల కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని ట్రెడ్ వర్గాలు అంచనా వేశాయి.

మన తెలంగాణ 23 Mar 2026 2:56 pm

భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత అనుసరించాలి…

భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత అనుసరించాలి… సమ సమాజ నిర్మాణం, శాస్త్రీయ

ప్రభ న్యూస్ 23 Mar 2026 2:52 pm

Ys Sharmila: వైఎస్ షర్మిల వల్ల కాంగ్రెస్ బలోపేతం కాదా?

వైఎస్ షర్మిల కాంగ్రెస్ ను వీడిపోయిన క్యాడర్ ను తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేయాలి

తెలుగు పోస్ట్ 23 Mar 2026 2:29 pm

పాఠశాలల ప‌నితీరుపై ఆకస్మిక తనిఖీ…

పాఠశాలల ప‌నితీరుపై ఆకస్మిక తనిఖీ… మోపిదేవి – ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 23 Mar 2026 2:27 pm

రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్ర గాయాలు…

రోడ్డు ప్రమాదంలో పోలీసులకు తీవ్ర గాయాలు… 10వ తరగతి బందోబస్తు వెళ్తున్న సమయంలో..

ప్రభ న్యూస్ 23 Mar 2026 2:24 pm

TG |ప్రజా సంక్షేమమే లక్ష్యంగా..!

TG | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా..! -రూ.3.24 లక్షల కోట్లతో ప్రజా బడ్జెట్..-అభివృద్ధి,

ప్రభ న్యూస్ 23 Mar 2026 2:22 pm

త్యాగానికి నిలువుటద్దం.. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు

త్యాగానికి నిలువుటద్దం.. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు బాపట్లలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

ప్రభ న్యూస్ 23 Mar 2026 2:20 pm

27500 మెట్రిక్ టన్నుల బియ్యం వద్దనే ఎందుకు ఆగిపోయారు?: హరీశ్ రావు

హైదరాబాద్: బియ్యం ఎగుమతి చేయడానికి పెట్టుకున్న అడ్వయిజర్ ఘరానా మోసగాడు అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. లక్ష మెట్రిక్ టన్నుల ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలోప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి విషమంపై హరీశ్ రావు మాట్లాడారు. ఫిలిప్సీన్ కు బియ్యం పంపడంలో కుంభకోణం జరిగిందని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇడి, సిబిఐ కేసులో నమోదైన వ్యక్తిని అడ్వయిజర్ గా పెట్టుకున్నది నిజామా కాదా? అని ప్రశ్నించారు. నాఫెడ్ అనే సంస్థ కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే డబ్బులు చెల్లిస్తామని అంటే..ఆ సంస్థకు కాకుండా ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 27500 మెట్రిక్ టన్నుల బియ్యం వద్దనే ఎందుకు ఆగిపోయారు? అని.. 7500 మెట్రిక్ టన్నులు ఏడాదిగా పోర్టులో ఉంటే గోదాం, హ్యాండ్లింగ్ ఛార్జీల భారం పడవా? అని..ఆ 7500 మెట్రిక్ టన్నుల బియ్యం ముక్కిపోయాయా.. పురుగులు పడ్డాయా? అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నదే వాస్తవం అని తెలియజేశారు. నిజాయితీ ఉంటే హౌస్ కమిటీ వేయండి.. నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కాకినాడ పోర్టులో ముక్కిపోయిన బియ్యంతో ఎంతమేరకు నష్టం వాటిల్లిందో చెప్పాలని.. అడ్వాన్స్ డబ్బులు ఇస్తామని కేంద్ర సంస్థ కోరితే ఇవ్వకుండా..ఓ ప్రైవేట్ సంస్థకు ఏ విధంగా ఇస్తారు? అని ప్రశ్నించారు. ఈ విషయంలో హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నానని హరీష్ రావు అన్నారు. 

మన తెలంగాణ 23 Mar 2026 2:00 pm

Janasena : నాగబాబుకు మంత్రి పదవి దక్కనిది అందుకేనా? అందుకే ఆపారా?

జనసేనలో తాజాగా ఒక టాక్ వినిపిస్తుంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 1:25 pm

అతడు రాణిస్తే చూడాలని ఉంది.. కానీ.. : రవిచంద్రన్ అశ్విన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఐపిఎల్ ట్రోఫీ సాధించేందుకు తమ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు గురించి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో రాణిస్తే చూడాలని ఉందని అశ్విన్ అన్నాడు. వైభవ్ విజృంభిస్తే.. రాజస్థాన్‌ను ఎవరూ ఆపలేరని పేర్కొన్నాడు. ‘ఒకవేళ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో విజృంభిస్తే.. రాజస్థాన్‌ను ఆపడం ఎవరి తరం కాదు. అయితే అతడికిది కేవలం రెండో సీజన్ మాత్రమే. ఆ పిల్లవాడికి సరైన అనుభవమూ లేదు. కాబట్టి అతడి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు’’ అని అశ్విన్ అన్నాడు. అయితే వైభవ్‌ను అడ్డుకొనేందుకు అన్ని జట్లు ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసి బరిలోకి దిగుతాయని అశ్విన్ విశ్లేషించాడు. ‘వైభవ్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అండర్ 19 ప్రపంచకప్, గత ఐపిఎల్ సీజన్‌లో ఆడినట్లే ఈ సీజన్‌లో కూడా అతడు రాణిస్తే చూడాలని ఉంది. మొదటి బంతి నుంచే అతడు విధ్వంసం సృష్టించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ సీజన్‌లో అతడిని కట్టడి చేసేందుకు ఇతర జట్లు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉంటాయి’ అని అశ్విన్ తెలిపాడు.

మన తెలంగాణ 23 Mar 2026 1:15 pm

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం?

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్‌ సరఫరాలో కొరత ఏర్పడుతోంది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 1:13 pm

Sreeleela gets one more Shock

Telugu beauty Sreeleela made an impressive debut and she later went on a signing spree. After delivering a series of flops, the actress was criticized for her choice of films. Except for her stunning dance moves and her performance in Bhagavanth Kesari, Sreeleela has been trolled for the most of the time in Telugu cinema. […] The post Sreeleela gets one more Shock appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 1:11 pm

జిహెచ్ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలి: ఈటెల

హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. బిజెపి రాష్ట్ర నాయకత్వంపై ఈటెల మండిపడ్డారు. తాము పార్ట్ టైమ్ రాజకీయ నాయకులం కాదు అని, మా పార్లమెంట్ నియోజకవర్గ పరిదిలో అభ్యర్థులను తామే బరిలోకి దించుతామని, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాను ఇప్పటికే సర్వేలు చేశామని, మా అభ్యర్థులను తామే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల డివిజన్ అధ్యక్షుల ఎంపిక కోసం వేసిన అబ్జర్వర్ల జాబితా విషయంలో తనకు ఇప్పటికి సమాచారం లేదు అని, పార్టీ నిర్ణయాల్లో తనకు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీనియర్ నేతగా తనకు ఒక గుర్తింపు ఉందని, దాన్ని పార్టీ కాపాడుకోవాలని, సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ వెనకాల బిజెపి పార్టీ నేతలే ఉన్నారని, సొంత పార్టీ నేతలే తనపై నెగెటివ్ క్యాంపెయిన్ చేయించడం మంచి పద్ధతి కాదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టిబిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావుల ముందే ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తాను ఒక మతానికి కులానికి చెందిన వ్యక్తిని కాదు అని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 23 Mar 2026 1:10 pm

Gold and Silver : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు

భారీగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 1:04 pm

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న భారీ స్టీల్ ప్లాంట్

రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న భారీ స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వ విజన్‌కు నిదర్శనంటీడీపీ

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:51 pm

csk captain|రిటైర్మెంట్‌పై ధోనీ స్పంద‌న‌

csk captain| రిటైర్మెంట్‌పై ధోనీ స్పంద‌న‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ప్రారంభానికి

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:46 pm

కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’

గౌహతి: అసోం రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ అసోం కమలానికి గట్టి దెబ్బ తగిలింది. హిమంత బిశ్వ శర్మ క్యాబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న నందితా గర్లోసా కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీకి రాజీనామా చేసిన నందితా ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె హాఫ్లాంగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. 2022 నుంచి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వంలో విద్యుత్, […] The post కమలం పార్టీకి గుడ్‌బై చెప్పిన ‘నందితా’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:45 pm

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద సందడి మొదలైంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 5,950 తగ్గి, ప్రస్తుతం రూ. 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) […] The post భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:42 pm

శాసన సభ స్పీకర్ ను కలిసిన ప్రభుత్వ విప్

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వ విప్ గా నియామకమైన సందర్భంగా

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:40 pm

Telangana : ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:40 pm

ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం: భట్టి

హైదరాబాద్: ప్రతి సమస్యనూ తాము మానవీయ కోణంలోనే చూస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదవీ విరమణ ప్రయోజనాలను గత ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిల్లులు పెండింగ్ విషయంలో భట్టి మాట్లాడారు. ఉద్యోగులను ఇవ్వాల్సిన మూడు డిఎ బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని, రిటైర్ మెంట్ ప్రయోజనాలు చెల్లించకలేకే పదవీ విరమణ వయసు పెంచారని భట్టి విమర్శించారు. దానివల్ల తమ ప్రభుత్వంపై అదనపు భారం పడిందని, గత ప్రభుత్వం రూ.40,154 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందని, ఉద్యోగులకు కూడా రూ.4,571 కోట్లు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామని, తాము వచ్చాక ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని తెలియజేశారు. పెండింగ్ బకాయిల కింద ప్రతి నెలా రూ. 700 కోట్లు ఇస్తున్నామని, మానవీయ కోణం ఉంది కనుకే ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డు ఇస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  

మన తెలంగాణ 23 Mar 2026 12:40 pm

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం బిల్లులు

తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులను ఇకపై ప్రతీ వారం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో నిర్మాణ పనుల్లో జాప్యం తొలగిపోయి, ఇళ్ల నిర్మాణం వేగవంతం కానుందని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క… ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వీలైనంత త్వరగా తమ […] The post ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం బిల్లులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:38 pm

Assembly |రీల్ లైఫ్ లోనైనా సీఎం కావాలనుంది..

Assembly | రీల్ లైఫ్ లోనైనా సీఎం కావాలనుంది.. Assembly | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:35 pm

నార్సింగిలో సేవా కార్యక్రమాలతో బీజేపీ సంబరాలు

నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ నియోజకవర్గానికి ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్న రఘునందన్ రావు

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:34 pm

రామన్న ఉత్సవాలకు ఆహ్వానం..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈ నెల 27న భీంగల్ మండలం పిప్రి

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:30 pm

‘సార్.. నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి’

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విచిత్ర కేసు నేరస్తులు, దొంగలు, భూ తగాదాలతో నిత్యం రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్‌కు ఉగాది పండగ నాడు ఒక వింతకేసు వచ్చింది. తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి, చేతిలో మటన్ కుక్కర్‌తో స్టేషన్ మెట్లు ఎక్కడం చూసి పోలీసులు ఒక్క క్షణం అవాక్కయ్యారు. ఉగాది పండుగ రోజున జరగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అసలేం జరిగిందంటే… ఉగాది పండగ అని హాజీ స్థానిక దుకాణంలో మటన్ కొనుగోలు […] The post ‘సార్.. నా మటన్ ఉడకలేదు, కేసు పెట్టండి’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:29 pm

Two Big Shocks for Koratala Siva

Koratala Siva is one of the finest writers of Telugu cinema and he soon turned director and delivered blockbusters like Mirchi, Srimanthudu, Janatha Garage and others. Acharya has been a huge dent and embarrassment for Koratala Siva and he bounced back with Devara featuring NTR in the lead role. He has been working on the […] The post Two Big Shocks for Koratala Siva appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 12:29 pm

లండన్‌లో ఘనంగా TAL వార్షికోత్సవం – ఉగాది వేడుకలు సందడి

తెలుగు సంస్కృతికి ప్రతిబింబంగా వేడుకలుసంగీతం, జానపద కళలతో సందడి

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:28 pm

TDP : టీడీపీ అగ్రనేతల మధ్య గ్యాప్.. కీచులాటలు... కుమ్ములాటలు

నెల్లూరు జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలయింది.

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:27 pm

పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట గొఱ్ఱె కాపరులు ధర్నా..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సోమవారం గొఱ్ఱె కాపరులు

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:27 pm

మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టి ముందుకు రాలేదు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.  హైదరాబాద్ చారిత్రక నగరం అనేక గొప్ప కట్టడాలు ఉన్నాయని తెలియజేశారు. ఆదాయ మార్గాలు పెరిగి ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయని, ట్రాఫిక్ రద్దీ పెరగడంతోనే మెట్రోలు, ఎంఎంటిఎస్‌లు పెంచుకున్నామని వివరించారు. శాసన మండలిలో రేవంత్ ప్రసంగించారు. క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామన్నారు. కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ నిధులు వచ్చేలా చేశారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని, కాలుష్య వెదజల్లే పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తున్నామని, రోడ్లను అండర్‌పాస్‌లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామని, మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టి ముందుకు రాలేదని, కేంద్ర ప్రభుత్వ నిబంధనతోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లకు మెట్రోను స్వాధీనం చేసుకుందని తెలియజేశారు. మెట్రోను మరో 76 కిలో మీటర్లకు విస్తరిస్తామని, నగర శివార్ల నుంచి వచ్చే ఉద్యోగుల సంఖ్య భాగా పెరిగిందని, మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందన్నారు. శామీర్‌పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నామని, ఎలివేటెడ్ కారిడార్ల కోసం కేంద్ర సంస్థలతో మాట్లాడి భూమి తీసుకుంటున్నామని, పైన విమానాలు ఎగిరితే కింద అండర్ టన్నెల్ వస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  మూసీ నదీ ప్రక్షాళన మనకు అత్యవసరంగా మారిందని, గుజరాత్ అభివృద్ధిలో బిజెపికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇచ్చిందని, అభివృద్ధి విషయంలో అన్ని పార్టీల నేతలు ఒక్కటవ్వాలని సూచించారు. మూసీ నదిలో నల్లగొండ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పనులు చేయనివ్వం, ఆపేస్తాం అని మాత్రం అనవద్దని, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో రోడ్ల విస్తరణఖు అనేక ఇబ్బందులు ఉన్నాయని, రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామని, చిరు వ్యాపారులకు ఇతర చోట్ల స్థలం కేటాయిస్తున్నామని వివరించారు. 

మన తెలంగాణ 23 Mar 2026 12:23 pm

దానం నాగేందర్ కు హైకోర్టుకు నోటీసులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:23 pm

హిందూ సమ్మేళనం విజయవంతం చేయండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:23 pm

జాతీయ సాహిత్య ఫెస్టివల్ కు రచయితలకు ఆహ్వానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; న్యూ ఢిల్లీలో ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహలయ భోపాల్,ఇందిరా

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:20 pm

ఇరాన్ యుద్ధం ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై సొంతగడ్డపైనే విమర్శల సెగ తగులుతోంది. ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు ట్రంప్ మొండి వైఖరి, దూకుడు నిర్ణయాలే కారణమని సాక్షాత్తూ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధానాల వల్ల అమెరికా ఇప్పుడు బయటకు రాలేని ఒక ఊబిలో చిక్కుకుపోయిందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ శక్తిసామర్థ్యాలను, వారి […] The post ఇరాన్ యుద్ధం ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 12:17 pm

బాంబు బెదిరింపు కాల్స్..

బాంబు బెదిరింపు కాల్స్.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; మచిలీపట్నం కోర్టుకు వచ్చిన బాంబు

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:15 pm

Revanth Reddy : హిల్ట్ పాలసీని అందుకే తీసుకు వచ్చాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనమండలిలో పలు అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు

తెలుగు పోస్ట్ 23 Mar 2026 12:14 pm

PORT |ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్‌చంద్‌ గార్గ్‌కు ఏమీ సంబంధం లేదు

PORT | ఫిలిప్పీన్స్ బియ్యానికి, ప్రేమ్‌చంద్‌ గార్గ్‌కు ఏమీ సంబంధం లేదు PORT

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:13 pm

సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు

సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది, పోలీసులు గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ టూ

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:10 pm

బీజేపీ నాయకులు ముందస్తుగా అరెస్ట్..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో బీజేపీ నాయకులను

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:08 pm

కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకం

కాంగ్రెస్ పాలన ప్రజా వ్యతిరేకం యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభ న్యూస్ 23 Mar 2026 12:03 pm

ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రం మనదే: ఉత్తమ్

హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలోని అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వమే బియ్యం కుంభకోణానికి పాల్పడింది అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఫిలిప్పీన్స్ బియ్యం విషయంపై  ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రేమ్ చంద్ గార్గ్ కు, ఫిలిపీయన్స్ కు ఎలాంటి సంబంధం లేదని, సన్నబియ్యానికి బోనస్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. 72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లించామని, ఈ రబీలో కూడా ప్రతి గింజనూ కొంటాం అని అన్నారు. తమది రైతుపక్షపాత ప్రభుత్వం అని.. ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతి చేసిన తొలి రాష్ట్రం మనదే అని ఉత్తమ్ కొనియాడారు. రైతుల నుంచి రికార్డు స్థాయిలో బియ్యం సేకరించామని, ఇంకా మిగిలిన బియ్యం కొంటామని అన్నారు. 86 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉందని.. పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తాము మాత్రం బియ్యాన్ని మంచి ధరకే విక్రయించామని పేర్కొన్నారు. ఇలీవల 72 లక్షల టన్నుల బియ్యం కొనుగోలు చేశామని, ఛత్తీస్ గఢ్, ఎపి కంటే మన బియ్యానికే డిమాండ్ ఉందని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా తాము మాత్రం ధాన్యం కొంటున్నామని, మన బియ్యాన్ని థాయిలాండ్, వియత్నాం, కంబోడియాకు పంపిస్తున్నామని అన్నారు. మన సోనామసూరి, బాస్మతి బియ్యానికి మంచి డిమాండ్ ఉందని, రైతుల వద్ద ప్రతి గింజను కొనేందుకు కట్టుబడి ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.   

మన తెలంగాణ 23 Mar 2026 11:55 am

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.... భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. తులం బంగారం రూ.5,950 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,000 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,350కు తగ్గింది. కిలో వెండి ధర 20 వేల వరకు తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,30,000లుగా ఉంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ద్రవ్యోల్బణ భయాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయినట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ట్రేడింగ్ అంతర్జాతీ గోల్డ్ ఔన్సు ధర 4377.95 డాలర్లకు దిగి రావడంతో నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. బంగారం ధర తగ్గడం వరసగా తొమ్మిదో రోజు కావడం గమనార్హం. 

మన తెలంగాణ 23 Mar 2026 11:46 am

Tharun Bhascker’s GPS Locks Perfect Date In Summer

Actor-filmmaker Tharun Bhascker is gearing up with his next youthful entertainer Gaayapadda Simham, and the project has received a major support with top producer Dil Raju stepping in to acquire the worldwide theatrical rights. Impressively, this is the first film since Happy Days that he has chosen purely after watching and trusting the content. The […] The post Tharun Bhascker’s GPS Locks Perfect Date In Summer appeared first on Telugu360 .

తెలుగు 360 23 Mar 2026 11:42 am

ఇంట్లో తినడానికి తిండి ఉంటే వాళ్లు స్కూల్లో ఎందుకు తింటారు?

గరికపాటి వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్.. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. గరికపాటి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివేది అత్యంత నిరుపేద, సామాజికంగా అణగారిన వర్గాల పిల్లలే. ఇంట్లో తినడానికి తిండి ఉంటే వాళ్లు స్కూల్లో ఎందుకు తింటారు? కడుపు మండుతుంటే టీచర్ […] The post ఇంట్లో తినడానికి తిండి ఉంటే వాళ్లు స్కూల్లో ఎందుకు తింటారు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:42 am

హొర్మూజ్ తెరవకపోతే పవర్ ప్లాంట్ ధ్వంసం చేస్తాం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికదాడి చేస్తే దీటుగా జవాబు: ఇరాన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్ప్పుడు ఎలా మాట్లాడతాడో ఎవరికీ అర్ధం కాదు. నియంతత్వమో, ఆకతాయితనమో తెలియదు. యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మరుసటిరోజే ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 48 గంటల్లోగా ీVAర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ీVAర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్‌కు ఇది సరైన సమయం అని తన […] The post హొర్మూజ్ తెరవకపోతే పవర్ ప్లాంట్ ధ్వంసం చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:34 am

కడెంలో బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్..

కడెం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:27 am

Incident |అప్రమత్తమైన పోలీసులు

Incident | అప్రమత్తమైన పోలీసులు Incident | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:24 am

ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియకు ఇంటర్ విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. ఈరోజు నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమవుతుండగా, ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మార్చి 25తో పరీక్షలు పూర్తిగా ముగియనున్న నేపథ్యంలో, ఫలితాలను త్వరితగతిన ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రంజిత్ బాషా వివరించారు. ఇప్పటికే ప్రధాన పరీక్షలు […] The post ఏపీలో నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:22 am

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఆరోగ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ తో బీజేపీ

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:22 am

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి

భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : భగత్ సింగ్

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:17 am

Radar24 |ప్రమాద సమయంలో విమానంలో 100మంది…

Radar24 | ప్రమాద సమయంలో విమానంలో 100మంది… Radar24 | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:17 am

యుద్ధప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల యుద్ధ మేఘాలు మరింత దట్టమవడంతో యుద్ధప్రభావం ప్రపంచవ్యాప్తంగాఅనిశ్చితి నెలకొన్నది.ఇవాళ‌ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. ఈరోజు ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1243.00 పాయింట్లు పతనమై 73,289.96 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 413.85 పాయింట్లు నష్టపోయి 22,700.65 వద్ద ట్రేడ్ అయ్యాయి.పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించినా, ఎప్పుడు […] The post యుద్ధప్రభావం.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Mar 2026 11:14 am

ఐపిఎల్ చరిత్రలో తొలిసారి... పది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లు

ముంబై: మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా 2026 సీజన్ ప్రారంభంకానుంది. ఈనెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి), సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్‌ఆర్‌హెచ్) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీంతో ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు టైటిలే లక్ష్యంగా వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమయ్యాయి. అయితే ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 10 ఫ్రాంచైజీలు భారత కెప్టెన్లతోనే బరిలోకి దిగుతున్నాయి. ఇలా భారత సారథులతో ఒక సీజన్ ప్రారంభం కావడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి. తుది జట్టులో ఆడేది నలుగురే అయినా.. విదేశీ ఆటగాళ్ల ప్రభావం ఈ లీగ్‌పై ఎక్కువ. పలువురు విదేశీ ఆటగాళ్లు కెప్టెన్లుగా కూడా వ్యవహరించారు. కానీ, ఈ ఒరవడికి చెక్ పెడుతూ తొలిసారి భారత ఆటగాళ్ల సారథ్యంలో 10 ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. అయితే పలువురు విదేశీ కెప్టెన్లు గాయపడటంతో ఇది సాధ్యమైనట్టు తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మోకాలి గాయంతో ఐపిఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో ఇషాన్ కిషన్‌ను తాత్కలిక సారథిగా సన్‌రైజర్స్ నియమించుకుంది. మిగతా 9 జట్లకు భారత ఆటగాళ్లే సారథులు. 10 జట్ల కెప్టెన్లు వీరే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రజత్ పటీదార్ సన్‌రైజర్స్ హైదరాబాద్ -ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ - హార్దిక్ పాండ్యా కోల్‌కతా నైట్‌రైడర్స్ -అజింక్యా రహానే పంజాబ్ కింగ్స్ -శ్రేయస్ అయ్యర్ చెన్నై సూపర్ కింగ్స్ -రుతురాజ్ గైక్వాడ్ లక్నో సూపర్ జెయింట్స్ -రిషభ్ పంత్ గుజరాత్ టైటాన్స్ -శుభ్‌మన్ గిల్ రాజస్థాన్ రాయల్స్ -రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్-అక్షర్ పటేల్

మన తెలంగాణ 23 Mar 2026 11:13 am

బీసీలకు బడ్జెట్ లో తీరని అన్యాయం..

బీసీలకు బడ్జెట్ లో తీరని అన్యాయం.. యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; మహాత్మ జ్యోతిబాపూలే

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:10 am

మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు

మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది

తెలుగు పోస్ట్ 23 Mar 2026 11:08 am

Young Man |ఎక్కడంటే…

Young Man | ఎక్కడంటే… Young Man | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:07 am

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన బీజేపీ నాయకుల అరెస్ట్

నార్సింగి, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు పిలుపు

ప్రభ న్యూస్ 23 Mar 2026 11:03 am