ప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది
మండల వినియోగదారుల కార్యదర్శి చిన్న తంబి చిన్నప్పవిశాలాంధ్ర ధర్మవరం;! ప్రతి విద్యార్థి చదువుతోపాటు అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుందని మండల వినియోగదారుల సంఘం కార్యదర్శి చిన్న తంబి చిన్నప్ప, జిల్లా వినియోగదారుల సమాచార సమాఖ్య వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపేటలో గల బాలికల ఉన్నత పాఠశాల యందు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు సందర్భంగా డిజిటల్ న్యాయపాలన ద్వారా సత్వర సమర్థ పరిష్కారం అనే అంశంపై […] The post ప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది appeared first on Visalaandhra .
గోదావరి పుష్కరాల్లో ఏపీలో ఎన్ని స్నాన ఘట్టాలంటే?
గోదావరి పుష్కర పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
యూరియా విష ద్రావణం తాగి 38 పొట్టేళ్లు అకాల మరణం
-రూ.6లక్షలు నష్టపోయిన కురుబ బుల్లే గంగాధర్ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు గ్రామానికి చెందిన కురుబ బుల్లే గంగాధర్ కు చెందిన 38 పొట్టేళ్లు విష ద్రావణం (యూరియా మిక్సింగ్) తాగి అకాల మరణం చెందాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే గంగాధర్ వృత్తిరీత్యా గొర్రెల పెంపకం కూడా చేసేవాడు. తోటలో వేసిన మొక్కజొన్న పంటకు శుక్రవారం యూరియా కలిపిన నీరు వదిలాడు. కొద్దిసేపటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తర్వాత కరెంటు సరఫరా రాగానే గొర్రెలకు […] The post యూరియా విష ద్రావణం తాగి 38 పొట్టేళ్లు అకాల మరణం appeared first on Visalaandhra .
Expulsion |ఓరుగల్లు నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ
Expulsion | ఓరుగల్లు నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ Expulsion | వరంగల్
సమాచార హక్కు వెబ్సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించిన సమాచార హక్కు అవగాహన కమిటీ వ్యవస్థాపకులు హబీబ్ రహిమాన్ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ వెబ్సైటు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వెబ్సైటు ప్రారంభం కావడం అసోసియేషన్ సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ఈ వెబ్సైటు ప్రధానంగా ప్రజలకు, ఆర్.టి.ఐ కార్యకర్తలకు, ప్రజా సమాచార అధికారులకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. The post సమాచార హక్కు వెబ్సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .
Dirt road |ప్రజల సౌకర్యార్థం మట్టి రోడ్డు ఏర్పాటు..
Dirt road | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
Minister |అరాచకాలపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి
Minister | కరీంనగర్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ తోపాటు అనేక అవినీతి,
ఈనెల 25న రథసప్తమి మహోత్సవ వేడుకలను విజయవంతం చేయండి..
ఆలయ అడహాక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 25వ తేదీన రథసప్తమి మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఆడ హక్కు కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒకే రోజున ఏడు వాహనములలో స్వామి వారు పట్టణ పురివీధులలో ఊరేగుతారని తెలిపారు. ఇందులో […] The post ఈనెల 25న రథసప్తమి మహోత్సవ వేడుకలను విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
మంత్రి ఆదేశాల మేరకు కదిలిన నీటిపారుదల అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం; సాగు నీటి దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నీటి విడుదలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, కనగానపల్లి, కూడేరు మండలాల్లోని మొత్తం 42 చెరువులకు నీరు అందించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా చివరి చెరువుకు ముందుగా నీరు […] The post మంత్రి ఆదేశాల మేరకు కదిలిన నీటిపారుదల అధికారులు appeared first on Visalaandhra .
Chandi Homam |రామాలయంలో చండీ హోమం..
Chandi Homam | రామాలయంలో చండీ హోమం.. Chandi Homam | కరీమాబాద్,
అమెరికన్ అతిథిని ఫిదా చేసిన తాపేశ్వరం సురుచి కాజా
విశాలాంధ్ర – మండపేట : సంక్రాంతి సంబరాల సందర్భంగా అమెరికా నుంచి భారత్కు వచ్చిన ఓ అతిథి, రాజమహేంద్రవరంలోని తన స్నేహితుడి ఆహ్వానంతో తూర్పుగోదావరి జిల్లాలో పండుగ ఉత్సవాలను ఘనంగా ముగించుకున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన తాపేశ్వరం సురుచి ఫుడ్స్ను సందర్శించారు.ఈ సందర్భంగా సురుచి ఫుడ్స్ సిబ్బంది అతిథికి సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం తాపేశ్వరం కాజా తయారీ విధానం, దాని ప్రత్యేకతలను వివరించారు. కాజా రుచికి ముగ్ధుడైన ఆ అమెరికన్ అతిథి […] The post అమెరికన్ అతిథిని ఫిదా చేసిన తాపేశ్వరం సురుచి కాజా appeared first on Visalaandhra .
Tributes |ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
Tributes | కరీమాబాద్, ఆంధ్రప్రభ : బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన
జైలులో పెళ్లిపీటలెక్కిన హత్య కేసు దోషులు
పెళ్లికి ఎమర్జెన్సీ పెరోల్ రాజస్థాన్ రాష్ట్రంలో సంచలన హత్య కేసుల్లో జీవిత కారాగారశిక్షలను అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటయ్యారు. జైపూర్లోని ఓపెన్ జైలులో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్లో శుక్రవారం వీరి వివాహం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనీట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రియసేథ్ (33) యావజ్జీవ శిక్ష […] The post జైలులో పెళ్లిపీటలెక్కిన హత్య కేసు దోషులు appeared first on Visalaandhra .
Sarpanch |గ్రంధాలయాన్ని ప్రారంభించిన సర్పంచ్..
Sarpanch | వేల్పూర్, ఆంధ్రప్రభ : విద్యార్థినీ విద్యార్థులు, గ్రామ యువకులు గ్రంథాలయాన్ని
Distribution |రూ. 3.05 కోట్ల చెక్కుల పంపిణీ..
Distribution | నర్సంపేట, ఆంధ్రప్రభ : పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం
Literacy program |ఘనంగా అక్షరాభ్యాస వేడుకలు
Literacy program | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ
Political Tensions Flare Up Again in Tadipatri
Anantapur district has long been known as one of the most politically sensitive regions in Andhra Pradesh. Within the district, Tadipatri Assembly constituency often stands out as a constant hotspot for confrontation. Once again, Tadipatri has witnessed rising political tension, driven by an open war of words between two rival camps that dominate local politics. […] The post Political Tensions Flare Up Again in Tadipatri appeared first on Telugu360 .
Jnana Saraswati |వైభవంగా జ్ఞాన సరస్వతీ మహా యజ్ఞం
Jnana Saraswati | మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీ సరస్వతీ శిశు మందిర్
Anniversaries |శ్రీ సాయి దివ్య క్షేత్రంలో వార్షికోత్సవాలు
Anniversaries | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్
మెడికల్ సీటు కోసం తీవ్రమైన చర్య.. ఏకంగా పాదం నరుక్కున్నాడు..
జౌన్పుర్: చాలా మంది విద్యార్థులు డాక్టర్ కావాలని కలలు కంటారు. అందుకోసం ఎంతో కృషి చేస్తారు. ఎన్నో పరీక్షలను అధిగమించి డాక్టర్గా మారుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం డాక్టర్ కావడం కోసం ఏకంగా తన పాదం నరుక్కున్నాడు. రెండుసార్లు నీట్ ప్రవేశ పరీక్ష రాసి విఫలమైన అతను.. దివ్యాంగుల కోటాలో తేలిగ్గా సీటు సంపాదించవచ్చని భావించి ఈ తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. కానీ, చివరకు దొరికిపోయి.. పోలీసుల కేసు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్కి చెందిన సూరజ్ భాస్కర్(20) ఇటీవల తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పారిపోయారని, పాదం తెగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని అతడి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసు దర్యాప్తులో భాగంగా సూరజ్ ఇచ్చిన వాంగ్మూలంలో అనేక లోపాలు కనిపించాయి. దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు.. అతడి ఫోన్ను పరిశీలించారు. అందులో ఓ మహిళ నెంబర్ తొలగించి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అతడి డైరీలోనూ ‘‘2026లో నేను డాక్టర్ అవుతాను’’ అని రాసి ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించగా.. షాకింగ్ విషయం తెలిసింది. నీట్ పరీక్ష రెండుసార్లు రాసిన సూరజ్ అందులో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనై ఎలాగైనా సీటు పొందాలని భావించాడు. దివ్యాంగుల కోటాలో తేలికగా సీటు సంపాదించవచ్చని అనుకున్నాడు. ఇందుకోసం ఓ పాదాన్ని తొలగించుకున్నాడు. ప్రమాదంలో ఇదంతా జరిగిందని నమ్మించేందుకు.. గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని కట్టుకథ అల్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతడిపై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సూరజ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఫోన్ ట్యాపింగ్.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే : మహేష్ గౌడ్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, వ్యక్తిగత హననం చేస్తున్నారని కెటిఆర్ అనడం హాస్యాస్పదం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష ఉంటే అధికారంలోకి రాగానే చర్యలుండేవని, ఫోన్ ట్యాపింగ్.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని చెప్పారు. ఆరోపణలు చేసి పారిపోతామంటే కుదరదని సూచించారు. అలీబాబా 420 దొంగల మాదిరి మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం దోపిడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను చెల్లెలుగా ఎప్పుడూ గౌరవిస్తానని, వాటాల పంపకాల్లో తేడా వల్లే కెసిఆర్ కుటుంబంలో గొడవలు అని తెలియజేశారు. ఇప్పటికైనా కవిత నిజాలు మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నానని, ఎఐసిసి ఇన్ చార్జ్ మార్పు ఉండదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Campaign |రాజకీయాలలో బీసీల ప్రాధాన్యత పెరగాలి
Campaign | ఇల్లెందు, ఆంద్రప్రభ : రాజకీయాలలో బీసీల ప్రాధాన్యత పెరగాలనీ బీసీ
Voter’s Pledge |కలెక్టరేట్లో ఓటరు ప్రతిజ్ఞ
Voter’s Pledge | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని
తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ, కేతిరెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత
ప్రాజెక్టులపై చర్చకు సవాల్, ప్రతిసవాల్ విసురుకున్న నేతలు తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఇరు నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి […] The post తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ, కేతిరెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత appeared first on Visalaandhra .
TG |దాతలు ముందుకు వస్తే సమస్యలు పరిష్కారం..
TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : దాతలు ముందుకు వస్తే ఎంతటి సమస్య
worldcup |ఆడకుంటే వారికి కోట్లల్లో నష్టం
ఆడకుంటే వారికి కోట్లల్లో నష్టం worldcup |వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : టీ20 వరల్డ్కప్
Vasanta Panchami |ఘనంగా వసంత పంచమి వేడుకలు
Vasanta Panchami | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ
origin of life |హైడ్రోజన్ సైనైడ్పై శాస్త్రవేత్తల సంచలన పరిశోధన
origin of life | హైడ్రోజన్ సైనైడ్పై తాజా శాస్త్రీయ అధ్యయనంఅతిశీతల వాతావరణంలో
Nagar Kurnool |నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
Nagar Kurnool | నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన Nagar Kurnool
Dhurandhar: The Most Profitable Indian Film of 2025
Hindi film Dhurandhar emerged as a huge saviour for Bollywood in 2025 which has been in a struggling phase. The film released on December 5th and it completed 50 days of its theatrical run. The film is still doing decently and is generating revenues. Dhurandhar is the most profitable Indian film of 2025 and the […] The post Dhurandhar: The Most Profitable Indian Film of 2025 appeared first on Telugu360 .
NBK111: Balakrishna Gives Nod To Malineni’s New Script
Nandamuri Balakrishna and director Gopichand Malineni are gearing up for their second collaboration after the thunderous success of Veera Simha Reddy. Though the duo initially intended to make a historical drama, the plan was halted midway for internal reasons. Not letting the pause slow things down, Gopichand Malineni prepared an all-new storyline from scratch. The […] The post NBK111: Balakrishna Gives Nod To Malineni’s New Script appeared first on Telugu360 .
కేటీఆర్, రాధాకిషన్రావును కలిపి విచారిస్తున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావు (DCP RADHAKISHANRAO) తో కలిపి కేటీఆర్ను విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్రావు గతంలోనూ సిట్ విచారణకు హాజరయ్యారు. పలు కీలక విషయాలను అప్పట్లో ఆయన వెల్లడించారు. 2023 ఎన్నికల సమయంలో కొందరు నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేకుల ఫోన్లపై నిఘా పెట్టామన్నారు. […] The post కేటీఆర్, రాధాకిషన్రావును కలిపి విచారిస్తున్న సిట్ appeared first on Visalaandhra .
Cheating |నా మాజీ ప్రియుడు మోసగాడు
నా మాజీ ప్రియుడు మోసగాడు పైసల్ తీసుకొని ఇవ్వట్లే.. Cheating | వెబ్డెస్క్,
సునీతా విలియమ్స్ని కలిసి ప్రకాశ్ రాజ్.. ఫోటోలు వైరల్
అంతరక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ని నటుడు ప్రకాశ్ రాజ్ కలిశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ వీరిద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ సునీతాతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం రావడం మరచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సునీత మాట్లాడుతూ.. అంతరిక్ష అనుభవాలు గురించి తెలిపారు. అంతేకాక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. అంతరిక్ష కేంద్రంలో నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. అక్కడ ప్రతి రోజూ కొత్తగా ఉంటుందని తెలిపారు. కల్పనా చావ్లాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. What a moment to cherish …. to meet .. to have conversed with such a courageous woman of our times .. #SunithaWilliams at #KLF … sharing with you all my over the moon memories ❤️❤️❤️ pic.twitter.com/YN5JfyP9Tt — Prakash Raj (@prakashraaj) January 22, 2026
జగన్ నిర్ణయాలు వాడుకుంటూ.. ఆయన పైనే విమర్శలు : పేర్నినాని
అమరావతి: ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై అవాకులు, చవాకులు పేల్చుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనగాని ఎపి మంత్రి కావడం మన ఖర్మ అని విమర్శించారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారని, ఆ పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ కావడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ పుస్తకం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలు తీసుకుని కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. రూ. 25 కోట్లు ఇస్తే పార్టీ మారతానని అనగాని సత్యప్రసాద్ అన్నారని, రూ.25 కోట్లు ఇవ్వడానికి ఆనాడు వైఎస్ జగన్ అంగీకరించలేదని తెలియజేశారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో తీయడం తప్ప.. కూటమి ప్రభుత్వం ఏం చేసింది..? అని.. రెవెన్యూ వ్యవస్థ గురించి రెవెన్యూ మంత్రికి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. తక్కెళ్ల పాడులో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు? అని.. రెండెళ్లలో ఎవరి సమస్య తీర్చారు? అని నిలదీశారు. వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వేను మీరెందుకు ఫాలో అవుతున్నారు? అని జగన్ నిర్ణయాలు వాడుకుంటూ.. ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ 6 వేల గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తి చేశారని, 6వేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన ఎక్విప్ మెంట్ నే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వాడుతున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు.
Tangirala sowmya |లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు..
Tangirala sowmya | లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు.. Tangirala sowmya | నందిగామ,
తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర
తగ్గినట్లే తగ్గి పసిడి ధర మళ్లీ పెరిగింది. గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్యూతో తగ్గుముఖం పట్టిన బంగారం ధర మళ్లీ పెరిగింది. డెన్మార్క్ అధీనంలోని ద్వీపాన్ని బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించడంతో.. నిన్న బంగారంలో లాభాల స్వీకరణ కనిపించింది. అయితే, అది ఒక్క రోజుకే పరిమితమైంది. ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలు మోహరించడంతో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు బంగారం వైపు […] The post తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర appeared first on Visalaandhra .
బంగారంపై బండపడ.. ఒక్క రోజులోనే రూ.5వేలు పెరుగుదల హైదరాబాద్లో 10 గ్రాముల 24
Tirumala Laddu Ghee Adulteration Case Nears Closure as SIT Prepares Charge Sheet
The investigation into the alleged use of adulterated ghee in the preparation of Tirumala laddu prasadam has reached a decisive stage. After months of extensive inquiry, the Special Investigation Team has completed its probe and is preparing to file a comprehensive charge sheet. The SIT was constituted on the directions of the Supreme Court of […] The post Tirumala Laddu Ghee Adulteration Case Nears Closure as SIT Prepares Charge Sheet appeared first on Telugu360 .
మూడు కిలోల వెండితో 'వివాహ ఆహ్వాన పత్రిక’ #Jaipur #WeddingInvite #SilverArt #Viral
బైక్ ట్యాక్సీలపై వ్యవహారంలో.. హైకోర్టు కీలక తీర్పు..
బెంగళూరు: గతేడాది జూన్లో కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును తాజాగా కర్ణాటక హైకోర్లు పక్కన పెట్టింది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకగానూ పలు నిబంధనలు కూడా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. బైక్ ట్యాక్సీలను ఇకపై వాణజ్య వాహనాలుగా పరిగణిస్తారు. బైక్ ట్యాక్సీలు ఉపయోగించేందుకు వాహన యజమానులు ముందుగా లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అగ్రిగేటర్లు కూడా కొత్త దరఖాస్తు సమర్పించుకోవాలి. మరి కర్ణక నిషేధం తర్వాత బైక్ ట్యాక్సీలకు పూర్వ వైభవం వస్తుందో.. లేదో.. వేచి చూడల్సందే.
Gopichand33 25 Days Climax: Incredible & Explosive
Macho Star T Gopichand teamed up with director Sankalp Reddy for an untitled movie which is progressing at a good pace. Right now, the team is deep into an incredible climax sequence that’s set to redefine scale in Tollywood. This massive night-action climax is currently being filmed- an extensive 25-day schedule planned exclusively for this […] The post Gopichand33 25 Days Climax: Incredible & Explosive appeared first on Telugu360 .
Ys Jagan : మళ్లీ పాత ఫార్ములాను బయటకు తీసిన జగన్.. ఈసారి ఏమవుతుందో?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
Domestic cricket |సర్ఫరాజ్ డబుల్ ఢమాకా
Domestic cricket | సర్ఫరాజ్ డబుల్ ఢమాకా Domestic cricket | వెబ్డెస్క్,
Vikarabad |బీఆర్ఎస్లోకి చేరికలు
Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే
పారిశుద్యం అంటే... ఇదేనా?#telugupost #GodavariRiver #WestGodavari #Abbirajupalem #IllegalDumping
Armoor |మున్సిపల్ నూతన కమీషనర్గా…
Armoor | ఆర్మూర్, ఆంధ్రప్రభ : అర్మూర్ నూతన మున్సిపల్ కమీషనర్ గా
మరుట్ల సమీపంలో రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి #Anantapur #WildlifeAlert #BearOnRoad #RoadSafety
Tributes |ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
Tributes | ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు Tributes | మక్తల్,
Suicide |ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Suicide | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి Suicide | పార్వతీపురం,
Protest |ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన..
Protest | నర్సంపేట, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం
T20 cricket|అదే జోరు.. అదే ఊపు కొనసాగాలి
అదే జోరు.. అదే ఊపు కొనసాగాలి T20 cricket| వెబ్డెస్క్, ఆంధ్రప్రభ :
NTR Trust |మంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం..
NTR Trust | మంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం.. NTR Trust
IT Department |ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
IT Department | ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు IT Department
హిమాలయాల్లో కానరాని మంచు జాడ#himalayas #HimalayanSnow #SnowDrought #ClimateChange #Water
Electricity |అక్రమంగా విద్యుత్ వినియోగం…
Electricity | అక్రమంగా విద్యుత్ వినియోగం… Electricity | కన్నెపల్లి, ఆంధ్రప్రభ :
National voter |ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
National voter | ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం National voter |
ప్రీవెడ్డింగ్ షూట్లపైఛత్తీస్గఢ్ లో సామాజిక యుద్ధం#TeluguNews#Chhattisgarh#PreWeddingShoots
vasanta Panchami |పాఠశాలలో వసంత పంచమి వేడుకలు…
vasanta Panchami | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని
ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విచారణకు హాజరైన నేపథ్యంలో.. ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదని.. అది చట్టబద్ధమైన ప్రక్రియేనని ఆయన పేర్కొనడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థపై తనదైన విశ్లేషణ చేశారు. దేశ రక్షణ, […] The post ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ appeared first on Visalaandhra .
MLA |శ్యామల హాస్పిటల్ ప్రారంభం..
MLA | శ్యామల హాస్పిటల్ ప్రారంభం.. MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ :
శనివారం రాశి ఫలాలు (24-01-2026)
మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ స్థానచలన సూచనలున్నవి. వృషభం వ్యాపారమున పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున పదోన్నతి పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. దైవదర్శనాలు చేయనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిధునం ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటకం బందు వర్గంతో వివాదాలుంటాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి. సింహం స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఇంటాబయట సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడుతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలున్నవి. కన్య వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. తుల దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు పరుస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. వృశ్చికం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధనస్సు వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు వర్గం నుంచి ధన పరమైన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమౌతారు. మకరం వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుండి అత్యంత కీలక సమాచారం అందుతుంది. కుంభం ఉద్యోగులు నూతనోత్సాహం పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీనం వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ధనదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.
Ap Politics : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన డిమాండ్ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది.
ట్యాపింగ్ అనేది పోలీసుల అంతర్గత వ్యవహారం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని మాజీ సిఎం కెసిఆర్ కృషి చేశారని బిఆర్ఎస్ పోలీసు మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలవికాని హామీలు ఇచ్చి సిఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. కేసులు పెడుతున్నా.. తెలంగాణ ప్రజల కోసమే బిఆర్ఎస్ నేతలు పోరాటం చేస్తున్నారని తెలియజేశారు. రెండేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసులు పెడుతున్నారని, రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కెటిఆర్ కు సంబంధం లేదని, ఈ కేసుతో సంబంధం లేదని తమ పార్టీ నేతలను పిలిచి విచారణ చేయడాన్ని బిఆర్ఎస్ ఖండిస్తోందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ నేరం కాదు.. ఇది చట్టబద్ధమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దేశ భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తారని, స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా ఉందని అన్నారు. పోలీసు మాజీ అధికారిగా చెప్తున్నా.. ట్యాపింగ్ నేరం కాదని పార్లమెంట్ సాక్షిగా ఆనాటి దివంగత ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని, ఫోన్ ట్యాపింగ్ అనేది దేశరక్షణ కోసం పోలీసులు గోప్యంగా చేసే కారక్రమం అని.. అన్నారు. స్వాతంత్ర్యం రాకముందే నుంచి ట్యాపింగ్ చట్టబద్దంగా ఉందని.. చట్టబద్దంగా జరుగుతున్న ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి బజారున పడేశారని ధ్వజమెత్తారు. ఎలా సమాచారం సేకరించారో అధికారులు ప్రధానికి, సిఎంకు, నేతలకు చెప్పరని, ట్యాపింగ్ అనేది పోలీసుల అంతర్గత వ్యవహారమని అన్నారు. అందులో భాగంగానే మొన్న హరీష్ రావును, ఇవాళ కెటిఆర్ ను వేధిస్తున్నారని, ట్యాపింగ్ తప్పు కాదని ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డే చెప్పారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి ఏం చేయమంటే అది అధికారులు చేస్తున్నారని, రాజకీయ వికృత క్రీడకు, ప్రతిపక్షాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యక్తిత్వాన్ని హననం చేసినా.. రేవంత్ సర్కార్ దోపిడీని బయటపెడుతునే ఉంటామని సూచించారు. దేశ రక్షణ గురించి రేవంత్ రెడ్డికి ఏమైనా బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడల్లో భాగస్వాములైన అధికారులను మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. పోలీసులతో సంబంధం లేని శాఖలకు మంత్రులుగా పనిచేసిన కెటిఆర్, హరీష్ రావుకు ట్యాపింగ్ తో సంబంధం ఏంటీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
అమెరికాలో.. ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్ అధికారులు..!
అగ్రరాజ్యం అమెరికాలో మానవత్వం మంటగలుస్తోంది. అక్రమ వలసదారుల ఏరివేత పేరుతో ఇమ్మిగ్రేషన్ అధికారులు (ICE) అనుసరిస్తున్న అనాగరిక పద్ధతులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తున్నాయి. మిన్నెసోటాలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన 5 ఏళ్ల బాలుడు లియామ్ రామోస్ను అధికారులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. అతని కుటుంబ సభ్యులను బయటకు రప్పించేందుకు ఆ చిన్నారినే ఒక పావుగా వాడుకున్నారనే వార్త విస్మయానికి గురిచేస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఆంక్షల పేరుతో అధికారులు అనుసరిస్తున్న తీరు మరోసారి వివాదాస్పదంగా […] The post అమెరికాలో.. ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్ అధికారులు..! appeared first on Visalaandhra .
డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగిన అమెరికా
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా బయటకు వచ్చింది.
టి-20 ప్రపంచకప్.. ఈడెన్ గార్డెన్స్కు ఐసిసి రేటింగ్..
కోల్కతా: టి-20 ప్రపంచకప్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సారి భారత్, శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఇప్పటికే టోర్నమెంట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే గురువారం ఐసిసి, బిసిసిఐకి చెందిన ఉమ్మడి తనిఖీ బృందం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంను సందర్శించాయి. స్టేడియంలోని సౌకర్యాలు, పిచ్ను పరిశీలించి సంతృప్తికరం అనే రేటింగ్ను ఇచ్చాయి. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) వెల్లడించింది. ‘‘ఐసిసి అధికారుల బృందం ఈడెన్ గార్డెన్స్ను సందర్శించింది. కార్పొరేట్ బాక్స్లను పరిశీలించి సౌకర్యాలపై ఆనందం వ్యక్తం చేసింద.ి మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ఐసిసి ఆసక్తిగా ఎదురుచూస్తోంది’’ అని క్యాబ్ పేర్కొంది. టి-20 ప్రపంచకప్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గ్రూప్ స్టేజీలో మొత్తం ఐదు మ్యాచ్లు జరుగుతాయి. మూడు ప్రారంభ మ్యాచుల్లో.. ఒక టి-20 ఈ మైదానం వేదిగానే జరగనుంది. పాకిస్థాన్ మ్యాచులు శ్రీలంకలో జరగనున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఫలితాల ఆధారంగా.. సూపర్ 8, సెమీఫైనల్ మ్యాచులు సైతం ఈ మైదానంలోనే నిర్వహించే అవకాశం ఉంది.
అబ్బిరాజుపాలెం గోదావరిలో చెత్త డంపింగ్ డ్రైవర్ వ్యాఖ్యలపై ఆగ్రహం #WestGodavari #Abbirajupalem
అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపులో గందరగోళం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రైతులకు ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు.ఇదే కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు ఇటీవల విచారించారు. ఇప్పుడు కేటీఆర్ ను […] The post సిట్ విచారణకు హాజరైన కేటీఆర్ appeared first on Visalaandhra .
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ముదిగల్లు బైపాస్ వద్ద చిరుత సంచారం #telugupost #leopard #latestnews #apnews
Davos : దావోస్ పర్యటనకు పవన్ దూరంగా ఉంది అందుకేనా?
దావోస్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోకపోవడాన్ని జనసేన క్యాడర్ తప్పుపడుతుంది
రామవరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు
– కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి విశాలాంధ్ర – అనపర్తి :అనపర్తి మండలం రామవరంలో రాష్ట్ర భవిష్యత్తు ఆశాజ్యోతి…..యువతకు మార్గదర్శి…. కార్యకర్తల సంక్షేమ పెన్నిధి…..ఆంద్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్బంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం కూటమి నాయకులు,రామవరం గ్రామ కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. The post రామవరంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
Naga Chaitanya |ప్లానింగ్ మారిందా..?
Naga Chaitanya | ప్లానింగ్ మారిందా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అక్కినేని
మునుగోడు వైన్ షాపుల నిర్వాహకులకు వార్నింగ్
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులను ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు
నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే: వేముల వీరేశం
హైదరాబాద్: తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని ఎంఎల్ఎ వేముల వీరేశం తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బిఆర్ఎస్ నాయకులపై ఎంఎల్ఎ వీరేశం తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు డ్రగ్, పబ్ కల్చర్ తెచ్చింది కెటిఆరేనని విమర్శించారు. త్వరలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ను కూడా విచారణకు పిలుస్తారని జోస్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ పరువు తీశారని, 2020 యాక్ట్ ప్రకారం కెటిఆర్ లొంగిపోతే మంచిదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్నారు. రెండో రోజుల క్రితం హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం విధితమే.
Edapalli |గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం
Edapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ప్రవేశాల
డబ్ల్యూహెచ్ఓకు అమెరికా గుడ్బై.. ‘కరోనా వైఫల్యాలే కారణం’
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.చైనాలోని వూహాన్లో ప్రారంభమైన కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందనే కారణంతోనే ఆ సంస్థ నుంచి తప్పుకున్నట్లు స్పష్టం చేసింది.కరోనా వ్యాప్తి సమయంలో అవసరమైన అత్యవసర చర్యలను డబ్ల్యూహెచ్ఓ సకాలంలో చేపట్టలేదని, అంతేకాకుండా కొన్ని దేశాల రాజకీయ ప్రభావాల నుంచి బయటపడి స్వతంత్రంగా పనిచేయలేకపోయిందని అమెరికా ఆరోపించింది.ఈ నేపథ్యంలో శుక్రవారం అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. […] The post డబ్ల్యూహెచ్ఓకు అమెరికా గుడ్బై.. ‘కరోనా వైఫల్యాలే కారణం’ appeared first on Visalaandhra .
లోయలో పడిన ఆర్మీ వాహనం #telugupost #armyvan #latestnews #viralvideo #accidentnews
కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత
కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది
గణతంత్ర దినోత్సవ వేడుకలకు తోట కృపామణి
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు దేశమంతా జరుపుకునే భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొనే అరుదైన అవకాశం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు జనవరి 26 న జరిగే 77 వ గణతంత్ర వేడుకలకు అతిధిగా హాజరుకావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి వాకటి అరుణ నుంచి ఆమెకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించారు. […] The post గణతంత్ర దినోత్సవ వేడుకలకు తోట కృపామణి appeared first on Visalaandhra .
CM | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న పేదవాడికి అండగా సీఎం
బిఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు: హరీష్ రావు
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ ప్రేరేపిత కేసు అని విమర్శించారు. మమ్మల్ని వేధించిన అధికారులు రిటైర్ అయినా వదలబోమన్నారు. మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. రెండో రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గా ఉమామహేశ్వరరావు.
ఆర్మూర్, జనవరి 23 ( జనం సాక్షి): ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా ఉమామహేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు …
Nizampet |జాతరలో ఆటోలను జాగ్రత్తగా నడపాలి
Nizampet | జాతరలో ఆటోలను జాగ్రత్తగా నడపాలి Nizampet | నిజాంపేట, ఆంధ్రప్రభ
Tirumala : తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది
గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
నోయిడా,అహ్మదాబాద్లో కలకలంగణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.నోయిడాలోని శివనాడర్ స్కూల్తో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్లో పలుచోట్ల ఉన్న పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో సోదాలుఅహ్మదాబాద్లోని కొన్ని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయని పోలీసులకు సమాచారం అందడంతో, బాంబ్ స్క్వాడ్ బృందాలతో అక్కడికి చేరుకుని […] The post గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. appeared first on Visalaandhra .
Video: Gunasekhar Exclusive Interview
The post Video: Gunasekhar Exclusive Interview appeared first on Telugu360 .
cheque |సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ..
cheque | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న పేదవాడికి అండగా సీఎం

27 C