మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు..
మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు.. చెన్నూర్ ఆంధ్రప్రభ : గత
ఎంపీ ఈటల రాజేందర్ను హౌస్ అరెస్ట్
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను శనివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో, ఆయన్ను పరామర్శించేందుకు ఈటల రాజేందర్ కామారెడ్డికి బయల్దేరారు. అయితే, ఆయన వెళ్తే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగాఆయన్ను మేడ్చల్లోని తన నివాసంలోనే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఈటల నివాసానికి చేరుకుని ఆయన్ను బయటకు రాకుండా నిలిపివేశారు. ఈ హౌస్ అరెస్ట్ను ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాయిజం చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
అనుమతులు లేకుండా ఇసుక తరలింపు..
అనుమతులు లేకుండా ఇసుక తరలింపు.. ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా
ఢిల్లీలో ఎర్రకోటతోపాటు దేశ వ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూక దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబు దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎల్ఈటీ ఈ దాడులను ప్లాన్ చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31 మంది మరణించగా, 160 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. గత ఏడాది నవంబర్ 10 న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్ధాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు. అంతకు ముందు పోలీస్లు హర్యానా లోని ఫరీదాబాద్లో ఏకంగా 2900 కేజీల పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకుని భారీ ఉగ్ర కుట్రను ఆదిలోనే భగ్నం చేశారు. దీంతో తమ ప్లాన్ గురించి పోలీసులకు తెలిసిందన్న కంగారులో ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ రాథర్తోపాటు మరికొందరిని అదుపు లోకి తీసుకున్నారు.
అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీష్రావు
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటు దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీష్రావు వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో పడతారని తెలిపారు. మన దేశంలో కూడా అన్నదాతలు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి పంటలని ఎక్కువగా పండిస్తూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అమెరికా దేశం నుంచి ఈ పంటలను దిగుమతి చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్న రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎన్టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బడి అగ్రి షో కార్యక్రమానికి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదని హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో రైతు భరోసా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం 12 గంటల పాటే విద్యుత్ సరఫరా ఇస్తున్నారని, ఎరువులు సకాలంలో అందడం లేదని చెప్పారు.
చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన : కెటిఆర్
రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన అని కెటిఆర్ విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావు అని పేర్కొన్నారు.
మేం అతడికి మద్దతుగా నిలుస్తాం.. వారి గురించే నా ఆందోళన: సూర్య
టీం ఇండియా టి-20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్కు ఎంతో కీలకం. అయితే భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో అభిషేక్ డకౌట్ అయ్యాడు. దీంతో సూపర్-8లోనూ అభిషేక్ తిరిగి ఫామ్లోకి రాకపోతే.. భారత్క పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని పలువురు విశ్లేషిస్తున్నారు. కానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం అభిషేక్కి పూర్తి మద్దతు ఇచ్చాడు. మ్యాచ్కి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్య మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ ఫామ్పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. అతడి ఫామ్ గురించి ఆందోళనపడేవారి గురించే నా ఆందోళన. ఈ గేమ్లో ఒక్కోసారి ఎలాంటి బ్యాటర్కైనా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. గతేడాది అద్భుతమైన ఇన్నింగ్స్తో మమ్మల్ని కవర్ చేశాడు. ఇప్పుడు మేం అతడికి మద్దతుగా నిలుస్తున్నాం. అభిషేక్ ఒక్కసారి కుదురుకుంటే ఎంత భారీ ఇన్నింగ్స్ ఆడుతాడో అందరికీ తెలుసు. ఇక్కడ నా ఆందోళన అంతా ప్రత్యర్థుల గురించే. అభిషేక్ ఇప్పటివరకూ పరుగుల ఖాతా తెరవలేదు. రన్స్ రాబట్టడం మొదలు పెడితే.. మాత్రం ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. అతడిని ఎలా ఎదుర్కొవాలనేది వారి ఆందోళన. సంజూ శాంసన్ రావాలని మీరు (మీడియాను ఉద్ధేశిస్తూ) కోరుకుంటున్నారా? అభిషేక్ లేదా తిలక్ వర్మ స్థానంలో ఆడాలని భావిస్తున్నారా? ప్రతీ మ్యాచ్లో భారీ స్కోర్ చేయాలని అనుకుంటున్నాం. అందుకు సన్నద్దమవుతున్నాం. తుది జట్టు పైనా కసరత్తు చేస్తాం’’ అనిఅ అన్నాడు.
the poet |ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్
the poet | ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్ the poet
చంచల్గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రకుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో
సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు
సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు సిరికొండ, ఆంధ్రప్రభ: జిల్లా
Training |ముగిసిన సర్పంచుల శిక్షణ
Training | ముగిసిన సర్పంచుల శిక్షణ Training | మునుగోడు, ఆంధ్రప్రభ: ఐదు
Illegally |అక్రమంగా ఇసుక తరలింపు..
Illegally | అక్రమంగా ఇసుక తరలింపు.. ఫేక్ బిల్లులతో ఇసుక తరలిస్తున్న టిప్పర్
Distribution |విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ
Distribution | విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ Distribution
ఇండియాలోనే తొలిసారిగా.. రచ్చ సినిమాతో వస్తున్న విశ్వక్సేన్
ఇటీవలే కెవి అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో విశ్వక్సేన్. అయితే ఈ సినిమాకి ఆశించినంత సక్సెస్ రాలేదు. అయితే విశ్వక్ ఏ మాత్రం నిరాశ చెందకుండా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమా పేరే ‘కల్ట్’. ఈ సినిమాలో విశ్వక్ నటించడమే కాక.. స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘స్వ్కిడ్ గేమ్స్’ సిరీస్ని పొలి ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్లాషర్ కాన్సెప్ట్తో ఇండియాలో వస్తున్న తొలి చిత్రం ఇది అని చిత్ర యూనిట్ పేర్కొంది. గోవాకు వెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు.. పబ్లో ప్రవేశం దొరకకపోతే.. ‘కల్ట్’ అనే చోటు వెళ్తారు. అక్కడ వాళ్లు ఎదురుకున్న పరిస్థితులు ఏంటీ. అసలు ఇందులో విశ్వక్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే.. ట్రైలర్ లేదా సినిమా వచ్చే వరకూ ఎదురుచూడాలి.
ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణను జయప్రదం చేయండి
కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి మండలంలోని మండలంలోని ఓలా గ్రామంలో ఆదివారం రోజు
Kurnool |అసత్య ఆరోపణలు చేస్తున్నారు…
Kurnool | అసత్య ఆరోపణలు చేస్తున్నారు… Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం
రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం తిర్యాణి, ఆంధ్రప్రభ ; మండలంలోని
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆషిఫాబాద్ జిల్లా జైనుర్ మండల కేంద్రంలో
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ…
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి శ్రీ సాయి
కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్ర కీలకమని
34 years |ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు
34 years | ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు 34 years |
చెడును ఎదరించడానికి ప్రజలు కూడా ముందుకు రావాలి : చంద్రబాబు
గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
Photos : Saraswathi Movie Trailer Launch
The post Photos : Saraswathi Movie Trailer Launch appeared first on Telugu360 .
CM Revanth |శిక్షణను శిక్షగా భావించొద్దు..
CM Revanth| శిక్షణను శిక్షగా భావించొద్దు.. CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్
KCR : కేసీఆర్ మౌనమే ఆయనకు ఓట్లు తెచ్చేపెట్టేటట్లుందిగా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కుంటాల, ఆంధ్రప్రభ : పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వరం
Corporation |ఫోటోల ప్రదర్శనపై నిరసన…
Corporation | ఫోటోల ప్రదర్శనపై నిరసన… Corporation | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలి: హరీశ్ రావు
హైదరాబాద్: నగరంలోని ఎన్టిఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబడి అగ్రిషోని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. రైతులకు ఈ అగ్రి షో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేయాలని కోరారు. రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని అన్నారు. సాగు పనిముట్లకు రాయితీపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేశారు. అగ్రిషో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన మూడు రోజుల సెలవుల్లో రిషి విద్యాలయ పూర్వ శిశు నుండి 7 వ తరగతి వరకు విద్యార్థులకు ‘నో ఫోన్ ఛాలెంజ్’ నిర్వహించబడింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూడు రోజుల పాటు మొబైల్ వినియోగం చేయకుండా స్వీయ నియంత్రణతో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.సెలవులను సద్వినియోగం చేసుకుని సవాల్ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలను ప్రశంసించి బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ కరణ్ […] The post రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు appeared first on Visalaandhra .
వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో డిసిసి అధ్యక్షులే కీలకం : రేవంత్
హైదరాబాద్: పార్టీలో అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆలోచన చేయాలని అన్నారు. 11రోజుల పాటు డిసిసి అధ్యక్షుల శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో డిసిసి అధ్యక్షులే కీలకం అని అన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ త్యాగాల చరిత్ర ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 150 రోజులు పాదయాత్ర చేశారని, మిమ్మల్ని పార్టీ అధ్యక్షుల్ని చేసిందని తెలియజేశారు. మాదే సామ్రాజ్యం అనుకుంటే, ఇక్కడి నుంచే ఫెయిల్యూర్ మొదలవుతుందని, తాను పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఏం జరిగిందో చూశారని అన్నారు. ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లానని, నచ్చ చెప్పానని, ఆ తర్వాత నేతల ఆలోచనలో మార్పు వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. అందరం కలిసి పని చేస్తే సరిగ్గా రెండున్నర ఏళ్లలో అధికారంలోకి వచ్చామని, ఎవరికి వారసత్వంగా హోదా రాలేదని చెప్పారు. 140 ఏళ్ల క్రితం ప్రారంభమైన పార్టీ, 140 కోట్ల మందికి స్ఫూర్తి నింపుతోందని, అలాంటి బిజెపి వారసతవం ఉన్నవాళ్లు బుల్లెట్ వర్షం కురిపించారని విమర్శించారు. బ్రిటీషర్ల జాతిపిత మహాత్మ గాంధీపై లాఠీ ఎత్తడానికి భయపడ్డారని, మెరిట్ కోటాలో పాస్ అయితేనే పదవులు వస్తాయని, ఒక కోటాలో మీరంతా డిసిసి అయ్యారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. 60 రోజుల్లో 40 లక్షల సభ్యత్వ నమోదు చేశారని అన్నారు. డిసిసి అధ్యక్ష పదవి విలువైందని, దాన్ని ప్రజల కోసం వాడుకోండని, లేదంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేరని రేవంత్ రెడ్డి సూచించారు.
40 percent |నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
40 percent | నష్టపరిహారం వెంటనే చెల్లించాలి 40 percent | కర్నూలు
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ
విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ appeared first on Visalaandhra .
యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు
యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు చిట్యాల, ఆంధ్రప్రభ : యువశక్తి, మారితేనే
Cleanly | స్వచ్ఛ రథం ప్రారంభం Cleanly | వినుకొండ , ఆంధ్రప్రభ
ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు
ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యవిశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరంధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో […] The post ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు appeared first on Visalaandhra .
భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి..
భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు
గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం..
గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ;
నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం
ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి […] The post నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం appeared first on Visalaandhra .
ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం; సేవా కార్యక్రమ రూపం అనేది భగవంతుని సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 రోగులు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వ వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని […] The post ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ appeared first on Visalaandhra .
ప్రేమ వ్యవహారం.. ప్రియురాలు మృతి.. భయంతో ప్రియుడు ఆత్మహత్య
విశాఖపట్నం: అతడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో భయపడి ప్రియుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన భీమిలీలో చోటు చేసుకుంది. ఓ హోటల్ రూంలో శ్యాం కుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ప్రియురాలికి శ్యాంకుమార్కి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆ అమ్మాయి బంధువులు శ్యాం కుమార్పై హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన శ్యాంకుమార్ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యంలో విషం కలుపుకొని తాగాడు. హోటల్ సిబ్బంది గదిలోని వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో అదనపు తాళంతో తలుపు తెరిచి చూడగా.. శ్యాం కుమార్ విగతజీవిగా పడి ఉండటం చూశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ప్రియురాలి స్వస్థలం అనకాపల్లి కాగా.. ప్రియుడు శ్యాం కుమార్ హైదరాబాద్కు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.
Vishwak’s CULT Teaser: Wild Trip Into Fear n Frenzy
Vishwaksen unleashes an audacious vision with CULT, positioning himself at the heart of the madness- not just as the lead actor, but also as the film’s writer and director. The newly released teaser wastes no time in signalling what’s ahead- a ruthless, unfiltered dive into slasher terror. Set in the neon-soaked backdrop of Goa, the […] The post Vishwak’s CULT Teaser: Wild Trip Into Fear n Frenzy appeared first on Telugu360 .
దేశంలోనే ఏపీ అగ్రగామి : చంద్రబాబు
పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ఃస్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రః కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో […] The post దేశంలోనే ఏపీ అగ్రగామి : చంద్రబాబు appeared first on Visalaandhra .
ఆకతాయిల చేష్టలు.. భయాందోళనలో ప్రజలు #RajananaSircilla #Thangallapalli #AIFakePhoto #ViralPost
Rs.4.5 cr |నోటీసులు కూడా ఇచ్చారు…
Rs.4.5 cr | నోటీసులు కూడా ఇచ్చారు… Rs.4.5 cr | గన్నవరం
దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి: చంద్రబాబు
అమరావతి: వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా- వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుందని, 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని.. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారని, మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశామని చెప్పారు. మార్చి 31 కల్లా వందశాతం ఇంటినుంచి చెత్త సేకరించేలా చేస్తామని, చెత్త ద్వారా మళ్లీ వస్తువుల ఉత్పత్తులు చేస్తామని సిఎం పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంలో మనమే నెంబర్ వన్ అని..వ్యవసాయంలోనూ ఎఐ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఎన్ డిఎ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతుందని, సూపర్ సిక్స్..సూపర్ హిట్ చేశామని తెలియజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని, స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదల ఆదాయం పెంచేందుకు పి4 పథకం ఉందని, టెక్నాలజీ వినియోగాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మెచ్చుకున్నారని అన్నారు. పల్నాడు అంటే పౌరుషాల గడ్డ అని.. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని, శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకం అని కొనియాడారు. ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని, దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని, తప్పులు చేసిన వాళ్లు అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీలో తన సతీమణిని కూడా అవమానించారని, 23 క్లేమోర్ మైన్స్ ప్రయోగించినా తాను భయపడనని అన్నారు. వెంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని, వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని, నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారని, ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
Company |భారీ పేలుడు.. ఒకరు మృతి..
Company |భారీ పేలుడు.. ఒకరు మృతి.. వి జే సాయి ఫార్మా కంపెనీలో
ఆయేషా మీరా హత్య కేసు..విజయవాడ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
తీవ్ర సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య బృందం సేకరించిన ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. ఫిబ్రవరి 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల […] The post ఆయేషా మీరా హత్య కేసు..విజయవాడ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .
20 months |హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు..
20 months | హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు.. 20 months | పాయకాపురం,
హిందూపురంలో బాలకృష్ణ ఇంటికి భూమి పూజటీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హిందూపురంలోని వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందుకోసం శుక్రవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సొంతింటి నిర్మాణం కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన బాలకృష్ణ.. ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమేనని ప్రకటించారు. తన తండ్రి […] The post ఇక నా కేరాఫ్ హిందూపురమే… appeared first on Visalaandhra .
దండేపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ తెలుగుభాష దినోత్సవన్నీ పురస్కరించుకుని,దండేపల్లి మండలం లోని గుడిరేవు
Indrakeeladri |హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు
Indrakeeladri | హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
అంగన్వాడీ చిన్నారులకు కుర్చీలు వితరణ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఅవుసలోనిపల్లి 3వ అంగన్వాడీ కేంద్రానికి
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ‘ఐబొమ్మ్‘ రవి
పైరసీ సినిమాల వెబ్సైట్ నిర్వహణ కేసులో ‘ఐబొమ్మ్ రవి‘ ని గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇమ్మడి రవి బెయిల్ కోసం చాలాసార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకం […] The post సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ‘ఐబొమ్మ్‘ రవి appeared first on Visalaandhra .
21stFebCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
21stFebCartoon| సుంకాల దూకుడుకు సుప్రీం బ్రేక్.. భారత్-రష్యా వాణిజ్యంపై చర్చలు 21stFebCartoon| సుంకాలు
భూసారం కాపాడుకోవాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; రసాయన ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి
ఫీజు బకాయి విడుదల పోస్టర్లను ఆవిష్కరించిన తెదేపా నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ఫీజురీఎంబర్స్మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే 2986 కోట్ల రూపాయలను విడుదల చేయడం హర్షనీయమని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాలేజ్ యాజమాన్యానికి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం గత […] The post ఫీజు బకాయి విడుదల పోస్టర్లను ఆవిష్కరించిన తెదేపా నాయకులు appeared first on Visalaandhra .
గద్వాల జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా చెలరేగిన మంటలు #FireAccident #Gadwal #Aiza #BreakingNews
ఇదో చేదు అనుభవం.. గుణపాఠం నేర్చుకుంటాం: ఆసీస్ కెప్టెన్
టి-20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్ దశలోనే ఆ జట్టు టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. తొలుత ఐర్లాండ్పై విజయం సాధించినా.. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమిపాలై.. సూపర్-8 అర్హతను కోల్పోయింది. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్లో ఒమాన్పై విజయం సాధించి టోర్నమెంట్లో తమ ప్రయాణాన్ని ముగించింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. తమ స్థాయి తగిన ఆట ఆడలేదని మార్ష్ విచారం వ్యక్తం చేశాడు. సూపర్-8కి వెళ్లే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాం. ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే బాగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై పెరిగింది. ఇక్కడి పిచ్లను, పరిస్థితులను నిందించడం లేదు. అన్నింటికీ సిద్ధపడే ఇక్కడకు వచ్చాము. కానీ కీలక సమయంలో మేము వెనుకబడ్డాము. ఇది మాకో చేదు అనుభవం.. గుణపాఠం నేర్చుకుంటాం’’ అని మార్ష్ పేర్కొన్నాడు.
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం..
ఆర్డీఓ కేశవ నాయుడువిశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ నిబంధనలో అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలోని తన ఛాంబర్ లో డివిజనల్ స్థాయి అప్రా ప్రీయేట్ అథారిటీ కమిటీ సమీక్ష సమావేశంను తన అధ్యక్షతన నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ… లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని అన్ని స్కానింగ్ కేంద్రాల […] The post గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం.. appeared first on Visalaandhra .
Anupama Parmeshwaran |సైకాలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..?
Anupama Parmeshwaran | సైకాలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..? Anupama Parmeshwaran |
26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 26వ తేదీ గురువారం ఉరవకొండలో డ్రైవర్స్ కాలనీలో (కనేకల్ క్రాస్) వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్మితమైన కొత్త ఆలయంలో శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, మరియు అర్చకులు […] The post 26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట appeared first on Visalaandhra .
ఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప, ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథరాముడు, యూనిట్ ఇంచార్జీ […] The post ఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
Development |అమ్మవారికి ప్రత్యేక పూజలు…
Development | అమ్మవారికి ప్రత్యేక పూజలు… Development | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్రకీలకం..
గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్రకీలకం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గ్రామాల అభివృద్ధికి
బొమ్మ గౌడ కుటుంబానికి అండగా ఉంటాం
బొమ్మ గౌడ కుటుంబానికి అండగా ఉంటాం క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ ; కొప్పుల
ప్రజల రక్షణే మా బాధ్యత రామకృష్ణాపూర్, ఆంధ్రప్రభ ; రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్
superstar|ఇక బాక్సాఫీస్ బద్దలే..
superstar| ఇక బాక్సాఫీస్ బద్దలే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : లోకనాయకన్ కమల్
మంథని టౌన్, ఆంధ్రప్రభ : గుంజపడుగు గ్రామ సర్పంచ్ సంధ్య బానేష్ గ్రామంలో
రూ. 10 లక్షలతో భవన నిర్మాణానికి భూమి పూజ
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. హాజరైన రామ్చరణ్ దంపతులు #AlluSirish #AlluArjun #RamCharan
జిల్లా కలెక్టర్ ను కలిసిన మంథని మున్సిపల్ చైర్మన్
మంథని, ఆంధ్రప్రభ : ఇటీవల నూతనంగా ఎన్నికైన మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల
ఆ విషయంలో భారత్కే ఒత్తిడి ఎక్కువ: దక్షిణాఫ్రికా కోచ్
టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024లో జరిగిన టి-20 ప్రపంచకప్ ఫైనల్లో ఈ రెండు జట్టు పోటీ పడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఈసారి ఎవరు గెలుస్తారా..? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కి ముందు సౌతాఫ్రికా కోచ్ కీలక షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో ఎక్కువ శాతం ఒత్తిడి భారత్పైనే ఉంటుందని షుక్రి వ్యాఖ్యనించాడు. ‘‘భారత్ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సెమీ ఫైనల్స్ చేరుకొనే విషయంలో వారిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు ఫైనల్స్కు కూడా చేరుకుంటారు. అయితే ఒత్తిడిలో వాళ్లు బలహీనపడతారు. నిజానికి మా ఇరు జట్లపై ఒత్తిడి ఉంటుంది’’ అని షుక్రీ అన్నాడు. అలాగే అభిషేక్ శర్మ డకౌట్ల గురించి కూడా అతడు కామెంట్ చేశాడు. ‘‘మేమంతా అత్యుత్తమ జట్టుతో మ్యాచ్ ఆడితే ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాం. నిజానికి వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో తెలియదు. తాను ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన వ్యక్తి జట్టులో తన స్థానం గురించి పడే ఒత్తడి గురించి నేను మాట్లాడటం లేదు’’ అని షుక్రి అన్నాడు.
‘జనంసాక్షి’ కథనంతో కేవలం 2 గంటల్లోనే..
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో మృతుడి కుల …
YSRCP : పెద్దిరెడ్డి గాయబ్.. జగన్ కు దూరం జరగడానికి కారణమేంటి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకం
సైబర్ నేరాలపై సమరం.. పోలీసులతో ఇన్ఫ్లుయెన్సర్ల జత!
‘జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్’ క్యాంపెయిన్లో సరికొత్త పంథా షార్ట్ వీడియోలతో సైబర్ మోసాలపై వినూత్న అవగాహన నవ్విస్తూనే కళ్లు తెరిపిస్తున్న కంటెంట్ క్రియేటర్లు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని నగర సిపి సజ్జనార్ పిలుపు హైదరాబాద్: సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేవలం అధికారిక హెచ్చరికలకే పరిమితం కాకుండా, సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, ఐపిఎస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న ‘జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ నూతన విధానానికి విశేష స్పందన లభిస్తోంది. పోలీసుల పిలుపు మేరకు పలువురు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సైబర్ నేరాల తీరుతెన్నులను వివరిస్తూ తమదైన శైలిలో వీడియోలు రూపొందిస్తున్నారు. వీటిని హైదరాబాద్ సిటీ పోలీస్, సిపి విసి సజ్జనార్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలతో ‘కొలాబరేట్’ చేయడం ద్వారా లక్షలాది మందికి చేరువ చేస్తున్నారు. వినోదాత్మకంగా ఉంటూనే, అత్యంత కీలకమైన సైబర్ భద్రతా సూచనలను ఈ వీడియోలు ప్రజలకు అందిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్న వీడియోలు.. ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవల రూపొందించిన వీడియోలు ఎంతో వైవిధ్యంగా ఉండి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లాటరీ మోసాలపై కళ్లు తెరిపిస్తూ: దేశీ మామ్ వర్సెస్ స్కామర్ కాన్సెప్ట్తో రూపొందిన వీడియో ప్రాక్టికల్ గా ఆలోచింపజేస్తోంది. మీకు రూ.25 లక్షల లాటరీ తగిలింది.. ప్రాసెసింగ్ ఫీజు కోసం ఒటిపి చెప్పండి అంటూ వచ్చే ఫేక్ కాల్స్ను ఓ గృహిణి ఎంత చాకచక్యంగా తిప్పికొట్టిందనేది ఇందులో చూపించారు. అత్యాశకు పోకుండా, అపరిచితులతో బ్యాంక్ వివరాలు, ఒటిపిలు పంచుకోకూడదనే స్పష్టమైన సందేశాన్ని బలంగా వినిపించారు. ‘డిజిటల్ అరెస్ట్’పై కనువిప్పు: ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాల గుట్టును మరో వీడియో ద్వారా విప్పారు. సైబర్ నేరగాళ్లు సీబీఐ, పోలీస్, ఆర్బీఐ అధికారులమంటూ నకిలీ యూనిఫామ్స్ ధరించి.. వీడియో కాల్స్ ద్వారా ఏ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తారో కళ్లకు కట్టారు. భారతదేశంలో ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థా వీడియో కాల్ ద్వారా విచారణ చేయదు అన్న వాస్తవాన్ని ప్రజలకు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఫేక్ కాల్స్ వస్తే భయపడకుండా.. తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్.జిఒవి.ఇన్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఈ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేలా పోలీసులు, ఇన్ఫ్లుయెన్సర్లు సంయుక్తంగా చేస్తున్న ఈ ప్రయోగానికి నెటిజన్ల నుంచి అద్భుతమైన మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయి. ఫాలోయింగ్ను సమాజ హితం కోసం వాడండి సైబర్ నేరాల కట్టడికి మరింత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో మీకు విశేషమైన ఫాలోయింగ్, గుర్తింపు ఉన్నాయి. దాన్ని సమాజ మార్పు కోసం వినియోగించండి. మీ మాటలకు ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి ఉంది. సైబర్ నేరాలపై ప్రభావవంతమైన షార్ట్ వీడియోలు రూపొందించి మీ ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ చేయండి. సురక్షితమైన, చైతన్యవంతమైన సమాజ నిర్మాణం మనందరి ఉమ్మడి బాధ్యత, అని ఆయన పిలుపునిచ్చారు.
కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జైనూర్, ఆంధ్రప్రభ ; కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో అగ్నిప్రమాదం జరిగింది. అయిజలోని ఓ ప్రైవేటు కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్సర్క్యూటే కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు: జగన్
అమరావతి: ఎఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇవాళ సోషల్ మీడియా ఖాతాలో జగన్ పోస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ తీరు మనందరిని సిగ్గుపడేలా చేసిందని మండిపడ్డారు. రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని, రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నా దేశాన్ని ఎవరూ కించపరచకూడదని తెలిపారు. ఇండియా కృత్రిమ మేధ ఇంఫాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్ 5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. శుక్రవార మధ్యాహ్నం 12.30 గంటలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని టీ షర్టులు విప్పేసి ఆందోళనకు దిగారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విలువలతో కూడిన కృత్రిమ మేథస్సు అందించాలి: వెంకయ్య నాయుడు
అమరావతి: ఎఐ అనే మాటను వింటేనే వణుకు పుడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎఐతో మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనని భయమేస్తోందని అన్నారు. ఎఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా..ఎఐని కట్టడి చేయాలని, విలువలతో కూడిన కృత్రిమ మేథస్సు అందించాలని నిపుణులను కోరారు. ఎఐతో వైట్ కాలర్ జాబ్స్ పోకుండా మార్గాలు అన్వేషించాలని వెంకయ్యనాయుడు సూచించారు. సోషల్ మీడియాలో నేతలు భాషను అసహ్యంగా వాడుతున్నారని, వినేందుకు కూడా వీలు లేని పదాలను నీచంగా ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మేధస్సుతోనే మంచి ఫలితాలు ఉంటాయని, కృత్రిమ మేధస్సు కృత్రిమంగా ఉంటుందని, ఎఐ విస్తృతం అయితే.. వినియోగంలో అనర్థాలపై అవగాహన అవసరం ఉందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Achampeta |కెడావర్ డాగ్స్తో ఇద్దరి మృతదేహాలు లభ్యం
Achampeta | కెడావర్ డాగ్స్తో ఇద్దరి మృతదేహాలు లభ్యం Achampeta | అచ్చంపేట,
Delhi | ఢిల్లీలో హైఅలర్ట్ Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
February 21 |ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
February 21 | ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం February 21 |
Temple |ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం…
Temple | ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం… Temple | మోపిదేవి – ఆంధ్రప్రభ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు, #Tirumala #RamMohanNaidu
Collector |పచ్చదనానికి శ్రీకారం…
Collector | పచ్చదనానికి శ్రీకారం… Collector | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ :
Asmith Reddy : అస్మిత్ రెడ్డి ఇలా ఓపెన్ అయిపోయారేంటబ్బా?
తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బహిరంగంగానే ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు
Sree Vishnu’s Vishnu Vinyasam Locks Earlier Arrival
Sree Vishnu’s much-awaited fun-filled entertainer Vishnu Vinyasam is now set to land in theatres a day ahead of its original plan. Instead of February 28th, the film will now greet audiences on the 27th, giving it a strategic Friday opening and a wider box-office runway. The new poster announcing the date shift carries the film’s […] The post Sree Vishnu’s Vishnu Vinyasam Locks Earlier Arrival appeared first on Telugu360 .
GLAMOUR|షేక్ చేస్తున్న ఫిట్నెస్ ఫొటోలు
GLAMOUR| షేక్ చేస్తున్న ఫిట్నెస్ ఫొటోలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హీరోయిన్ శృతి

29 C