Vijay Devarakonda |రణబాలి ఎలా ఉండబోతుందో తెలుసా..?
Vijay Devarakonda | రణబాలి ఎలా ఉండబోతుందో తెలుసా..? Vijay Devarakonda |
Cricket |రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం
Cricket | రాష్ట్రస్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం Cricket | దంతాలపల్లి, ఆంధ్రప్రభ
అత్యాచారం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష
యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ మేడ్చల్ ఒకటవ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్, మహేంద్ర నగర్ కాలనీకి చెందిన బిట్ల వెంకట్ సాయి (28)కి స్థానికంగా ఉంటున్న యువతిని నాలుగేళ్లు ప్రేమించాడు. వివాహం చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. జనవరి 30,2017న నిందితుడు యువతితో గొడవపెట్టుకుని వివాహం చేసుకోనని చెప్పాడు. దీంతో బాధితురాలు మూడు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. యువతి తల్లి 2017 ఫిబ్రవరి 8 న బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడు తనను లైంగికంగా వేధించడమే కాకుండా తన ఫోటోలు బయటపెడతానని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను హత్య చేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. దర్యాప్తు చేసిన పోలీసులు సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించడంతో వాటిని పరిశీలించిన కుషాయిగూడలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఒకటవ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి. తిరుపతి నిందితుడిని దోషిగా నిర్ధారించి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.
20th Ward |మౌనం వీడిన ‘బొర్రా’ కుటుంబం.. వైరా మున్సిపల్ ఎన్నికలో ఉమాదేవి ఎంట్రీ!
20th Ward | వైరా మున్సిపల్ ఎన్నికలో బొర్రా ఉమాదేవి దరఖాస్తుచైర్మన్ రేసులోకి
water |శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం…
water | శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం… water | చిట్యాల, ఆంధ్రప్రభ
మేడారంకు బయల్దేరిన పగిడిద్దరాజు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. వన దేవతల జాతర ప్రారంభానికి సంకేతంగా సమ్మక్క భర్త పగిడిద్ద రాజు మేడారం గద్దెనెక్కేందుకు ముస్తాయ్యారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ గ్రామంలో పగిడిద్దరాజును వరుడిగా అలంకరించేందుకు పెనక వంశీయులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. నేడు పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయనున్నారు. పూనుగొండ్లనుంచి బయలుదేరిన పగిడిద్దరాజు సుమారు 70నుంచి 80 కిలోమీటర్ల అటవీమార్గంలో కాలినడకన బయలుదేరి మేడారం చేరుకోనున్నారు. పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువు దీరిన వెంటనే మహా జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో వారంముందు నుంచే గ్రామమంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. పగిడిద్దరాజు ఆలయానికి రంగువేసి గద్దెను సుందరంగా అలంకరించారు. ఇళ్ల ముందు ముగ్గులు, తోరణాలతో గ్రామం నిండా భక్తి పరిమళం వెల్లివిరుస్తోంది. పగిడిద్దరాజు గద్దెనెక్కిన తరువాతే జాతర జోరు పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువు దీరిన వెంటనే మహా జారతకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లవుతుంది. ఆయన గద్దెనెక్కిన తరువాతే జాతర జోరు పెరుగుతుంది. అనంతరం సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది. ఈవిధంగా వన దేవతల జాతర కీలక మలుపు పగిడిద్దరాజుతోనే ప్రారంభమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ధనసరి అనసూయ మేడారం బయలుదేరనున్న పగిడిద్దరాజు బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెలకు చేరే సమయానికి పగిడిద్దరాజు కొలువుదీరనున్నారు. ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలకు మంత్రి సీతక్క డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య మహిళలతో నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రేగ కల్యాణి, మేడారం ట్రస్టు బోర్డు ఛైర్మన్ ఇర్ప సుకన్య, స్టేట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, కొత్తగూడ, గంగారం మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, పలు గ్రామాల సర్పంచులు, మండల నాయకులు పూజారులు తదితరులు పాల్గొన్నారు.
Drugs |డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం….
Drugs | డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదాం…. Drugs | కంచికచర్ల, ఆంధ్రప్రభ
దివ్యాంగుల సంక్షేమానికి వంద కోట్లు వెచ్చించాం: భట్టి విక్రమార్క
దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం పదేళ్ళలో చేయలేని పనులని, ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, అందులో భాగంగానే ఈ రెండేళ్లలో దివ్యాంగుల కోసం 100 కోట్ల రూపాయలు వెచ్చించిందని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. బుధవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో డిప్యూటీ సీఎం, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ చదువుకుంటున్న దివ్యాంగులకు ఐపాడ్లు, కంప్యూటర్లు ట్యాబ్స్ ప్రజా ప్రభుత్వం అందిస్తోందన్నారు. తమది ప్రజల గురించి ఆలోచన చేసే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వమన్నారు. దివ్యాంగులకు ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తామని, వారికి అవసరమైన అన్ని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందన్నారు. దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో పుట్టిన వారిని కూడా సమాజంలో మనతోపాటు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దివ్యాంగుల గురించి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. దివ్యాంగులు కూడా అన్ని రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. సమాజంలో ఇతరులకన్నా ఎక్కువ అవకాశాలను, ఆసరాను దివ్యాంగులకు మనం అందించాలన్నారు. అంగవైకల్యంతో ఉన్నామన్న బాధ వారికి రాకుండా వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఈ ఆలోచన దిశగానే ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి. శ్రీజ, ఇర్రిగేషన్ ఎస్ఇ వాసంతి, విద్యుత్ ఎస్ఇ శ్రీనివాస చారి, ఆర్ అండ్ ఎస్ఇ యాకుబ్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారావు, వ్యవసాయ శాఖ ఏడి విజయ చందర్, మధిర తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
భారతదేశం- ఈయూ మధ్య మదర్ ఆప్ ఆల్ డీల్స్
ఇరోపియన్ యూనియన్ మంగళవారం గొప్ప స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం చుట్టాయి. దీనిని అన్ని ఒప్పందాల తల్లిగా ఉభయపక్షాల నేతలు అభివర్ణించారు.ప్రధాని నరేంద్రమోదీ, యురోపియన్ యూనియన్ అగ్ర నాయకత్వం కల్లోల ప్రపంచ క్రమంలో భారతదేశం, ఇయు మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు విసృ్తత రంగాలకు విస్తరించే వాణిజ్యం, రక్షణ పరమైన ఎజెండాతో కూడిన ఒప్పందాన్ని ఆవిష్కరించారు.ప్రధాని నరేంద్రమోదీ ఈయు నాయకులు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టాలకు శిఖరాగ్రసమావేశాలకు చక్కటి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇరు పక్షాలనేతలు రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒకటి భద్రత, రక్షణ పరమైన ఒప్పందం కాగా, మరొకటి యురోపియన్ యూనియన్ దేశాలలో భారతీయ సాంకేతిక ప్రతిభ విస్తరణకు సంబంధించినది. నియమాల ఆధారంగా గొప్ప దార్శనికతతో కూడిన ఒప్పందం ఇది.భారతదేశం, 27 దేశాల కూటమి రానున్న ఐదేళ్లలో ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక ఎజెండా అమలుకు సిద్ధమయ్యాయి. సమగ్ర వాణిజ్య ఒప్పందం చర్చల ముగింపు నేపథ్యంలో 13 కీలక ఒప్పందాలను ధ్రువీకరించాయి. ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో ప్రపంచ వ్యవస్థ గొప్పగందరగోళంలో ఉన్న సందర్భంలో భారతదేశం, ఇయూ మధ్య భాగస్వామ్యం అంతర్జాతీయ వ్యవస్థ స్థిరీకరణకు, బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా ఒప్పందం సాకారమైందని ఆయన అన్నారు. భారతీయ రైతులు, చిన్నపరిశ్రమలకు యురోపియన్ మార్కెట్ అందుబాటులో ఉండేలా ఇది వీలుకల్పిస్తుంది, తయారీ, సేవా రంగాలలో కొత్త అవకాశాలు సృష్టిస్తుందని మోదీ ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశం, యురోపియన్ యూనియన్ మధ్య పెట్టుబడులు పెంచడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు సృష్టిస్తుందని మోదీ అన్నారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు.. ఇరు పక్షాల పురోభివృద్ధికి కొత్త బ్లూప్రింట్ అన్నారు మోదీ. ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించిన 18 ఏళ్ల తర్వాత సమగ్ర వాణిజ్య ఒప్పందం రూపుదిద్దుకుంది. విపులంగా చర్చల అనంతరం ఇరు పక్షాలు ధృవీకరించిన అనంతరం అధికారికంగా ఒప్పందంపై సంతకాలకు కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చు. మెగా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యురోపియన్ యూనియన్ అధ్యక్షురాలు వాన్ డెర్ లేయన్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం,ఇయు భాగస్వామ్యం ప్రపంచ సవాళ్లకు దీటైన సమాధానాన్ని బలమైన సందేశాన్ని పంపుతుందని ఆమె ఆకాంక్షించారు. యూరప్, అమెరికా మధ్య సంబంధాలలో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయన్నారు. భారతదేశం, ఇయు - మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ - సాధించాయి. ఈ మెగా ఒప్పందంతో 200 కోట్ల ప్రజల మార్కెట్ ను సృష్టిస్తున్నాం అని ఆమె అన్నారు. ఇది రెండు ప్రపంచ దిగ్గజాలు రచించిన కథ. ప్రపంచంలో రెండో, నాల్గో అతి పెద్ద ఆర్థికవ్యవస్థలు - విన్ -విన్ - పద్ధతిలో భాగస్వామ్యాన్ని ఎంచుకుని, ప్రపంచానికి ఇస్తున్న బలమైన సందేశం ఇది అని వాన్ డెర్ లేయన్ అన్నారు. ఇయు,ఒక కూటమిగా భారతీయ ఉత్పత్తులకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరు పక్షాల మధ్య వాణిజ్యం 136 బిలియన్ అమెరికా డాలర్లమేరకు జరిగింది. దీనిలో ఎగుమతులు 76 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 60 బిలియన్ డాలర్లు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టిఏ) వల్ల భారతీయ నైపుణ్యాలు, సేవలు, యూరప్ సాంకేతికత, మూలధనం ఆవిష్కరణలతో ఎంతో రెట్లు వాణిజ్యం పెరుగుతుందన్నారు.వాణిజ్యం ఎన్నోరెట్లు పెరిగే క్రమంలో ఇయు వ్యూహాత్మకంగా ఇతరులపై ఆధారపడడం తగ్గిస్తామని, పరోక్షంగా అమెరికా , ట్రంప్ సుంకాలను, పాలనా విధానాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, యూరప్, భారతదేశం ఒకదానికొకటి నమ్మకమైన భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమెచెప్పారు.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యాలు మొట్టమొదటి భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి అని ఆమె ప్రకటించారు.యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కోస్టా తన వ్యాఖ్యలలో రెండు పక్షాలు సంతకాలు చేసి కీలక ఒప్పందాలు నియమాలు ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేస్తాయన్నారు. మంగళవారం కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు. భవిష్యత్ లో యురోపియన్ యూనియన్, భారతదేశాలు పరస్పర శ్రేయస్సు కోసం కృషి చేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రపంచ సమస్యలపై సమగ్ర చర్చ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇండో - ఫసిఫిక్ పరిస్థితితో సహా అనేక ప్రపంచ సమస్యలపై ఉరు పక్షాలు వివరంగా చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల పట్ల గౌరవం తమ ఉమ్మడి ప్రాధాన్యత అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సంస్థల సంస్కరణలు అవసరమని ఏకగ్రీవంగా తాము అంగీకరించినట్లు మోదీ తెలిపారు. ఉక్రెయిన్ పై యూరప్ దీర్ఘకాల వైఖరిని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు.
Yadadri |జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్
Yadadri | జేఏసీ జిల్లా అధ్యక్షునిగా గోపినాధ్ Yadadri | మోత్కూర్, ఆంధ్రప్రభ
Video : Sri Chidambaram Garu Movie Team Interview
The post Video : Sri Chidambaram Garu Movie Team Interview appeared first on Telugu360 .
students |విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత…
students | విద్యార్థులకు ట్రాక్ సూట్స్ అందజేత… students | జన్నారం, ఆంధ్రప్రభ
నగరంలో బ్యాంక్లు బంద్.. ఇబ్బంది పడ్డ ఖాతాదారులు
దేశ వ్యాప్త బ్యాంక్ సమ్మెల్లో భాగంలో నగరంలోని పలు బ్యాంకులు మూత పడ్డాయి. వారానికి 5 రోజులు పని వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలని వారు బ్యాంక్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణకు నిరసగనగా ఆటోమిషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలపై వస్తున్న ముప్పు, పని ఒత్తిడి తగ్గించాలని ,మెరుగైన వర్కింగ్ కండిషన్స్ ఉండాలని సిబ్బంది కొరత తీర్చాలని, పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్దరించడ లేదా మెరుగైన పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. బ్యాంక్ల సమ్మె కారణంగా ఖాతాదారులు ఇబ్బంది పడినప్పటికి ఏటిఎం, యుపిఐ వంటి సాధారణ సేవలుపని చేశాయి. కానీ కౌంటర్ సేవలు ( క్యాష్ డిపాజిట్, విత్డ్రా ,డ్రాఫ్ట్లు, లోన్ ప్రాసెసింగ్)లు మాత్రం జరగలేదు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారులు, పెన్షన్ దారులు, విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు.
U19 ప్రపంచ కప్.. టీమిండియా భారీ స్కోరు
బులవాయో (జింబాబ్వే): U19 ప్రపంచ కప్ 2026లో భాగంగా యువ భారత్, జింబాబ్వే జట్టుతో తలపడుతోంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కెప్టెన్ ఆయుష్ మాత్రే సారథ్యంలోని టీమిండియా భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ విహాన్ మల్హోత్రా సెంచరీతో రాణించాడు. విహాన్ 107 బంతుల్లో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అర్ధ సెంచరీతో చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులతో 52 పరుగులు చేశాడు. తర్వాత కీపర్ అభిజ్ఞాన్ కుండు కూడా 61 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో స్పిన్నర్ ఖిలాన్ పటేల్ మెరుపులు మెరిపించాడు. కేవలం 12 బంతుల్లోనే వేగంగా 30 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే 11 ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది.
లక్కీ డ్రా అంటూ మోసాలకు పాల్పడితే.. లాకప్ లోకే!! | Social Media Lucky Draw Fraud
Nominations |రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ
Nominations | రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ Nominations | మోత్కూర్, ఆంధ్రప్రభ
Madaram |సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి
Madaram | సమ్మక్క తల్లి అంగరక్షకురాలు గట్టమ్మ తల్లి Madaram | మేడారం
చిన్నారిపై వీధికుక్క దాడి.. ముఖంపై గాయాలు
హైదరాబాద్: ఖైరతాబాద్లోని శ్రీనివాస్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో మల్లికార్జున్, రేవతిల కుమార్తె శార్వి (4) ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు చిన్నారిని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని కాకపోతే శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో నమోదయ్యాయి.
ఏపీలో ఉద్యమానికి శ్రీకారం : వైఎస్ షర్మిల
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి భేటీ అయ్యారు.
Development |మురికి కాలువను జేసీబీతో తొలగింపు
Development | మురికి కాలువను జేసీబీతో తొలగింపు Development | రెంజల్, ఆంధ్రప్రభ
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం #Wildlife #YadadriBhuvanagiri #Turkapally
కారుతో ఢీకొట్టి స్నేహితుడిన చంపాడు.. లైటర్ కోసం?
సిగరెట్ లైటర్ కోసం గొడవతో ఘర్షణకు దారితి స్నేహితుడిని కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది
Rudrur |డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ…
Rudrur | డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ… Rudrur | రుద్రూర్,
Award |ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం…
Award | ఉత్తమ అవార్డు గ్రహీతకు సన్మానం… Award | జైనూర్, ఆంధ్రప్రభ
Diarrhea |డయేరియా కేసులు కలకలం…
Diarrhea | డయేరియా కేసులు కలకలం… Diarrhea | మోతె, ఆంధ్రప్రభ :
AP |సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం…
AP | సిక్కోలు బృందానికి డిల్లీలో సన్మానం… AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ
Adilabad |నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం…
Adilabad | నూతన ఎస్ ఐ, ఏఎస్ ఐలకు సన్మానం… Adilabad |
TG |మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం..
TG | మంచిర్యాల మున్సిపల్ కురుక్షేత్రం.. TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
విశాలాంధ్ర ధర్మవరం; పుట్టపర్తి లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా కలెక్టర్ బంగ్లాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ , రామలాలిత్యా వారి శిష్య బృందం కలిసి అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. వీరితోపాటు శిష్యులు లీలా, ముత్యభావన, లాస్య, ధ్రువ శ్రీ వారు కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు. వీటిని తినిపించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ పిల్లలకు బహుమతులతో పాటు గురువులను ఘనంగా […] The post అలరించిన అన్నమాచార్య కీర్తనలు appeared first on Visalaandhra .
49 బంతుల్లో శతకం.. విండీస్ క్రికెటర్ విధ్వంసం..
వరల్డ్ లెజండ్స్ ప్రొ టి-20 లీగ్ ఘనంగా ప్రారంభమైంది. భారత్లో ఈ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు ప్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పుఱె పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి. కాగా, ఈ లీగ్లో 10 రోజుల పాటు 18 మ్యాచ్లు జరుగనున్నాయి. లీగ్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్ తలపడ్డాయి. ప్రారంభ మ్యాచ్లో విండీస్ విధ్వంసకర ఆటగాడు చాడ్విక్ వాల్టన్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని వారియర్స్ జట్టు సునాయాసంగా చేధించింది. వాల్టన్ 62 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్సులతో 128 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్లో విజేతగా నిలిచింది.
పవన్ తనయుడు అకీరా నందన్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట
పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్పై డీప్ఫేక్ సినిమాఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన అనుమతి లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో రూపొందించిన డీప్ఫేక్ సినిమాపై అకీరా దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ సినిమాను వెంటనే అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.తన పేరు, ఫొటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని వాడుకుని […] The post పవన్ తనయుడు అకీరా నందన్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట appeared first on Visalaandhra .
TG |పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్
TG | పరకాల మున్సిపాలిటీకి చేరిన పోలింగ్ బాక్స్ TG | పరకాల,
MLA |కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి
MLA | కొండపల్లిలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి MLA | ఇబ్రహీంపట్నం,
AP |ఎస్హెచ్జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి..
AP | ఎస్హెచ్జి మహిళలకు నైపుణ్యాభివృద్ధి.. AP | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :
sanitation in 2026 |మేడారం జాతరలో ప్లాస్టిక్ ముప్పు.. నివారణకు తెలంగాణ ప్రభుత్వ కఠిన చర్యలు
sanitation in 2026 | సమ్మక్క–సారలమ్మ జాతరలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలుప్లాస్టిక్ నివారణకు
AP |రాష్ట్ర ప్రజలందరి పైన జగజ్జనని అనుగ్రహం, ఆశీస్సులు..
AP | రాష్ట్ర ప్రజలందరి పైన జగజ్జనని అనుగ్రహం, ఆశీస్సులు.. AP |
Telangana : రెండు గంటలుగా కొనసాగుతున్న సంతోష్ రావు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ కొనసాగుతుంది.
Deputy CM |పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా…
Deputy CM | పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా… Deputy CM |వెబ్
Treasury |లంచంతో పట్టుబడ్డ.. ట్రెజరీ ఉద్యోగులు
Treasury | లంచంతో పట్టుబడ్డ.. ట్రెజరీ ఉద్యోగులు Treasury | వెబ్ డెస్క్,
Dandepalli |ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ….
Dandepalli | ఉపాధి హామీ కూలీలతో సంతకాల సేకరణ…. Dandepalli | దండేపల్లి,
Telangana : తెలంగాణలో నేటి నుంచి ఎన్నికల కోడ్.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయింది
Kurnool |న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
Kurnool | న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
ఎమ్మెల్సీ నాగబాబుతో గెడ్డం శివ రత్న గణపతి భేటీ
విశాలాంధ్ర – కడియం : ఎచ్చెర్ల నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును కడియం మండలం బుర్రిలంక చిరు సేవా సమితి అధ్యక్షులు మరియు జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరు సేవా సమితి 25 సంవత్సరాల సేవా ప్రస్థానంలో ఇటీవల ఘనంగా నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల వివరాలను నాగబాబుకు తెలియజేశారు. వేడుకల సందర్భంగా […] The post ఎమ్మెల్సీ నాగబాబుతో గెడ్డం శివ రత్న గణపతి భేటీ appeared first on Visalaandhra .
విద్యాశాఖ అధికారికి ఘన సత్కారం..
విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): రిపబ్లిక్ డే దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతులు మీదుగా ఉత్తమ విద్యాశాఖ అధికారిగా ఎస్ సుందర్ రావు అవార్డు అందుకున్నారు. ఉత్తమ విద్యాశాఖ అధికారిగా అవార్డు అందుకోవడంతో పి ఆర్ టి యు నాయకులు ఆయనకు పూల బొకేలు అందించి ఘనంగా దుస్సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మాట్లాడుతూ ఆయన అందించిన సేవలను జిల్లా స్థాయి అధికారులు గుర్తించి ఆయనకు అవార్డు అందించడం […] The post విద్యాశాఖ అధికారికి ఘన సత్కారం.. appeared first on Visalaandhra .
Ys Jagan : ఓటమి తర్వాత జగన్ లో ఇంతటి మార్పు వచ్చిందా?
గత ఎన్నికలలో తెచ్చిన ఓటమి వైసీపీ అధినేత జగన్ లో మార్పు తెచ్చినట్లు కనపడుతుంది
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు వాటర్ ఫిల్టర్ బహుకరణ..
తాత లింగం చంద్రశేఖర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాంధీ నగర్ లో గల 18వ వార్డులోని ప్రభుత్వ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని సేవించేందుకుగాను దాతలు తాత లింగం చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులైన అభిలాష్, శ్రావణి కుమారుడు సంవేద్ ప్రధమ జన్మదిన వేడుకల సందర్భంగా రెండు వాటర్ ఫిల్టర్ లను (విలువ 25, 000రూ.లు) దాతల చేతుల మీదుగా హెడ్మాస్టర్ రాజకుమారుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మా మనవడు సంవేద్ పుట్టినరోజు సందర్భంగా […] The post ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రెండు వాటర్ ఫిల్టర్ బహుకరణ.. appeared first on Visalaandhra .
వందలసంఖ్యలో ఉచిత కంటి చికిత్స శిబిరాలను నిర్వహించాము
లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి చికిత్స అందించడమే మా లక్ష్యము అని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర, కోశాధికారి కొత్తపాలెం వెంకటేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని వారు నిర్వహించారు. అనంతరం అధ్యక్ష ,కార్యదర్శులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా […] The post వందలసంఖ్యలో ఉచిత కంటి చికిత్స శిబిరాలను నిర్వహించాము appeared first on Visalaandhra .
Mrunal Thakur’s Grand Tamil Debut on Cards
Bollywood girl Mrunal Thakur has done impressive Telugu films and she is occupied with a number of films. The actress also gained a significant craze across social media. Mrunal Thakur has been waiting for the right film to make her Tamil debut and the project is locked. She will be paired up beside Simbu in […] The post Mrunal Thakur’s Grand Tamil Debut on Cards appeared first on Telugu360 .
ఆ సినిమాకు 20 ఏళ్లు.. అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, ఆయన కెరీర్ ఆరంభంలో మంచి లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఓ మంచి లవ్ స్టోరీనే ‘హ్యాపీ’ సినిమా. మంచి లవ్ స్టోరీ మాత్రమే కాదు.. ఈ సినిమాలో అటు కామెడీ, ఇటు సాంగ్స్ అదిరిపోతాయి. అయితే ‘హ్యాపీ’ సినిమా విడుదలైన నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇలాంటి గ్రాండ్ విజయాన్ని అందించిన దర్శకుడకు కరుణాకర్కి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయాణంలో తనతో భాగమైన కో-స్టార్ జెనీలియా, టాలెంటెడ్ మనోజ్ భాజ్పేయి, తనతో పాటు పని చేసిన ఇతర ఆర్టిస్టులను ఆయన ప్రశంసించారు. ఇక ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకు.. ఇతర సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అండగా నిలిచిన తన తండ్రి అల్లు అరవింద్కి గీతా ఆర్ట్స్ బ్యానర్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా హ్యాపీ సినిమాను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోసారి అల్లు అర్జున్ ఇలాంటి రొమాంటిక్ కామెడీ చిత్రం చేయాలని ఆశపడుతున్నారు. 20 years of #Happy . One of the most enjoyable films of my journey. Grateful to #AKarunakar garu for the beautiful vision. My wonderful co-star dear @geneliad , the amazing talent @BajpayeeManoj ji, and many other artists made it a truly joyful ride. @thisisysr garu for his… pic.twitter.com/zeUTwRPdlR — Allu Arjun (@alluarjun) January 27, 2026
విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): అరకులో ఈనెల 29న చలి ఉత్సవాలకు రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని కిడారి భవన్లో తెలుగుదేశం పార్టీ మండల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల 18 పంచాయతీ గ్రామ కమిటీ, పంచాయితీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీలు, ప్రజెంట్ నాయకులు, […] The post సీఎం పర్యటన విజయవంతం చేయాలి.. appeared first on Visalaandhra .
Delhi High Court halts AI Film of Akira Nandan
The Delhi High Court has passed an ex parte ad interim injunction restraining the AI-generated film that is made on Akira Nandan. The court said that the AI film will exploit the images, name, voice and persona of Akira Nandan. Akira is the son of top Tollywood actor Pawan Kalyan. Sambhawaami Studios LLP and others […] The post Delhi High Court halts AI Film of Akira Nandan appeared first on Telugu360 .
Utkoor |అభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి…
Utkoor | అభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా కృషి… Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ
TG |ఉత్తమ ఆర్డీవో శేఖర్ రెడ్డికి సన్మానం
TG | ఉత్తమ ఆర్డీవో శేఖర్ రెడ్డికి సన్మానం TG | చౌటుప్పల్,
మేడారం ( మంగపేట ) ఆంధ్రప్రభ : వన దేవతలైన మేడారం సమ్మక్క
TG |దివ్యాంగుడికి అండగా ప్రజా ప్రభుత్వం
TG | దివ్యాంగుడికి అండగా ప్రజా ప్రభుత్వం TG | ఆంధ్రప్రభ ప్రతినిధి,
Schedule |ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
Schedule | ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు Schedule | వెబ్
medaram jatara |పలు రకాల మొక్కులు
మేడారం ( మంగపేట ) ఆంధ్రప్రభ : మేడారం జాతరలో వన దేవతలకు
BRS |దమ్ముంటే మళ్లి రాజీనామా చేయగలవా?
BRS | దమ్ముంటే మళ్లి రాజీనామా చేయగలవా? BRS | చండూర్, ఆంధ్రప్రభ
ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన..
స్పందన ఆసుపత్రి అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ ,పార్థసారధి నగర్, సాయిబాబా గుడి దగ్గర గల స్పందన హాస్పిటల్ లో గర్భకోశ వ్యాధులు జనరల్ మెడిసిన్ ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భకోశ వ్యాధులు తో బాధపడుతున్న వారందరికీ కూడా పరీక్షించి మందులు వైద్య సలహాలతో పాటు అవసరమైన […] The post ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన.. appeared first on Visalaandhra .
మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా.. పోలింగ్ ఎప్పుడంటే..
హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. బుధవారం (జనవరి 28) నుంచి ఈ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్లు ఎస్ఇసి రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించారు. జనవరి 30వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న అభ్యర్థుల నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకూ గడువు విధించారు. మొత్తం 116 మున్సిపల్ స్థానాలు, 7 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 13న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రీపోలింగ్ ఎక్కడైనా ఉంటే అది ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు.
పేద ప్రజలకు ఆరోగ్యమును అందించడమే మా ధ్యేయం..
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి).విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు ఆరోగ్యమును అందించడమే మా ధ్యాయమని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం చైర్మన్ దాసరి వెంకటేశులు చిట్టి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 119వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును వారు నిర్వహించారు. ఈ శిబిరంలో నిష్ణాతులైన డాక్టర్ కుల్లాయప్ప, డాక్టర్ […] The post పేద ప్రజలకు ఆరోగ్యమును అందించడమే మా ధ్యేయం.. appeared first on Visalaandhra .
towards medaram |మేడారం పోదాం రావో…
మహా సంరంభానికి సమయం ఆసన్నమైంది…మేడారం జాతరకు ఊరు ఊరంతా ముస్తాబైంది..ఎక్కడెక్కడి నుంచీ భక్తులు
బాధ్యతలను గౌరవిస్తూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; బాధ్యతలను గౌరవిస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ఎంపీడీవో తో పాటు అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తదుపరి ఎంపీడీవో మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వాటిని అమలుపరిచేలా అందరూ కృషి చేయాలన్నారు. అన్యాయం, వివక్షకు అరికట్టాలని విద్యార్థులకు సూచించారు. […] The post బాధ్యతలను గౌరవిస్తూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి appeared first on Visalaandhra .
ఉద్యోగులు తమ వృత్తిని దైవంగా భావించినప్పుడే నిజమైన సంతృప్తి
తహశీల్దార్ సురేష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం; ఉద్యోగులు తమ వృత్తిని దైవంగా భావించినప్పుడే నిజమైన సంతృప్తి లభిస్తుందని తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో 70 ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జెండాను తాసిల్దార్ ఆవిష్కరించగా, సిబ్బంది అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం తాసిల్దార్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ వారి మార్గంలో పయనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో […] The post ఉద్యోగులు తమ వృత్తిని దైవంగా భావించినప్పుడే నిజమైన సంతృప్తి appeared first on Visalaandhra .
Fact Check: Viral Video Misrepresents Chandrababu Naidu’s Remarks on Job Creation
While Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu is pitching the state as a hub for global investments at the World Economic Forum (WEF) summit in Davos, a clip from his exclusive interview with NDTV is going viral on social media. One user on X shared the clip along with population statistics, arguing, “The population of Andhra Pradesh is 8 crore, India’s population is 150 crore, and the world population is 800 crore. Yet Chief Minister Chandrababu is claiming that he alone has created 20 lakh crore jobs in Andhra Pradesh.” ఆంధ్రప్రదేశ్ జనాభా - 8 కోట్లు భారతదేశం జనాభా - 150 కోట్లు మొత్తం ప్రపంచ జనాభా - 800 కోట్లు కానీ.. తాను మాత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు సృష్టించానని చెప్తున్న సీఎం చంద్రబాబు Courtesy: NDTV pic.twitter.com/vH7jtZ79J3 — PulseNewsBreaking (@pulsenewsbreak) January 22, 2026 Fact Check: The claim is misleading. During the interview, Naidu misspoke and immediately corrected himself, clarifying that the investments would generate 23 lakh jobs, not 23 lakh crore jobs. When we searched for the claim, we did not find any reports in prominent media outlets. Had such a statement been made, it would have been widely published by mainstream media organisations. Further, when we took a screenshot and conducted a reverse image search, we found that the video had been uploaded on social media. A review of the full NDTV interview on X, uploaded on January 21, 2026, shows that around the 7:58-minute mark, Naidu initially misspeaks while referring to the employment potential from investments, stating “23 lakh crore jobs.” Moments later, he corrects himself and clarifies that the projected employment generation is “23 lakh jobs.” #NDTVAtDavos | Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu ( @ncbn ) outlines his vision for the state's future in the exclusive conversation with NDTV's editor-in-chief @rahulkanwal pic.twitter.com/ps7RG3vBMa — NDTV (@ndtv) January 21, 2026 While analysing the clip, we found that the interview, conducted by NDTV Editor-in-Chief Rahul Kanwal, focused on Andhra Pradesh’s development roadmap, infrastructure expansion, and long-term wealth creation strategy. During the discussion, Naidu repeatedly emphasised people-centric growth, employment generation, and sustainable economic planning. However, the shortened clips circulating online remove this clarification and present the verbal slip as a standalone statement, thereby distorting the context of the conversation. Chandrababu Naidu did not claim that Andhra Pradesh would generate 23 lakh crore jobs. The viral video captures a brief verbal slip from the NDTV interview, which he immediately corrected to 23 lakh jobs. Therefore, the claim circulating on social media is misleading. We found a brief news article published on The Economic Times. In the article ET mentioned, Andhra Pradesh will implement projects worth Rs 20 lakh crore across various sectors that will generate 2 million jobs over the next four years, chief minister N Chandrababu Naidu told ET ahead of a two-day partnership summit in Visakhapatnam with the Confederation of Indian Industry (CII). Earlier, NewsMeter also carried out a fact check on the issue and concluded that the claim is misleading, noting that the viral clip selectively edits the interview and omits Naidu’s immediate correction. Hence we found the claim is Misleading. During the interview, Naidu briefly misspoke while discussing employment generation but immediately corrected himself, clearly stating that the investments would create 23 lakh jobs, not 23 lakh crore jobs.
విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం మండలం వేమగిరి జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా కుటుంబ సభ్యులు గాయాల పాలైనట్లు కడియం మహిళా ఎస్సై ధనలక్ష్మి ప్రసన్న తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా కడియం మండలం, వేమగిరి గ్రామంలో నివాసముంటున్న చిట్టూరి వెంకటేష్ (38) అనే వ్యక్తి, తన భార్య, ఇరువురు చిన్నారులతో కలిసి స్వగ్రామమైన రావులపాలెం దగ్గర కేదారశెట్టి పాలెం […] The post రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి appeared first on Visalaandhra .
వాట్సాప్ సురక్షితం కాదు: మస్క్
మెటాపై తీవ్ర ఆరోపణలతో దావా.. వాట్సాప్ ప్రైవసీ విధానంపై అమెరికా కోర్టులో దావాయూజర్ల ప్రైవేట్ మెసేజ్లను మెటా యాక్సెస్ చేయగలదని ఆరోపణఆరోపణలు పూర్తిగా అబద్ధమని కొట్టిపారేసిన మెటా సంస్థప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీపై ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ సంభాషణలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో అత్యంత సురక్షితమని భావిస్తున్న యూజర్లను కలవరపరిచేలా, వారి ప్రైవేట్ మెసేజ్లను మాతృ సంస్థ మెటా చదవగలదని ఆరోపిస్తూ అమెరికాలో ఒక దావా దాఖలైంది. ఈ పరిణామంతో […] The post వాట్సాప్ సురక్షితం కాదు: మస్క్ appeared first on Visalaandhra .
Traffic Inspector |వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలి
Traffic Inspector | వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలి Traffic Inspector |
Temple |రాజశ్యామల పీఠంలో 9 రోజుల నవరాత్రి మహోత్సవం
Temple | రాజశ్యామల పీఠంలో 9 రోజుల నవరాత్రి మహోత్సవం Temple |
Parliament |టీడీపీ బలం, బలగం కార్యకర్తలే….
Parliament | టీడీపీ బలం, బలగం కార్యకర్తలే…. Parliament | వెబ్ డెస్క్,
ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్
యూఐడీఏఐ కీలక ప్రకటనఆధార్ కార్డు సేవలను మరింత సరళతరం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకునే విషయంపై కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎక్కడి నుంచైనా మొబైల్ నెంబర్ ను అప్ డేట్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. దీని కోసం త్వరలో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఆధార్ సేవలను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకునేలా చేయడమే దీని […] The post ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ appeared first on Visalaandhra .
success |అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం
success | అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం success | మంథని, ఆంధ్రప్రభ
కార్తి ‘అన్నగారు వస్తారు’.. ఒటిటిలోకి వచ్చేస్తోంది..
హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షుకులను అలరించడంలో హీరో కార్తి ఎప్పుడు ముందుంటాడు. ఆయన నించిన లేటెస్ట్ చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. డివైడెటడ్ టాక్ వచ్చినా.. సినిమాకు కలెక్షన్లు బాగానే రాబ్టటింది. అయితే ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఒటిటి సంస్థ ఓ పోస్టర్ని విడుదల చేసింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో రానున్నట్లు తెలిపింది.
Farmer |రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలి
Farmer | రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలి Farmer | రెంజల్,
Shocker: Karthi’s Film on OTT without Telugu Release
Tamil actor Karthi’s Vaa Vaathiyaar has been delayed due to the financial hurdles and the film finally cleared all the hurdles and released during Sankranthi 2026. Vaa Vaathiyaar ended up as a huge disaster and the film failed to bring the audience to theatres despite no competition during the holidays. The film’s Telugu release was […] The post Shocker: Karthi’s Film on OTT without Telugu Release appeared first on Telugu360 .
Chinmayi opposes Megastar’s comments on Casting Couch
During the success celebrations of Mana Shankara Vara Prasad Garu, Megastar Chiranjeevi made comments on casting couch and he said that casting couch does not exist if the women are strict on their stand and are professional. Singer Chinmayi Sripaada who responds on such statements deferred with the words of Megastar. She said that casting […] The post Chinmayi opposes Megastar’s comments on Casting Couch appeared first on Telugu360 .
Andhraprabha |ఆంధ్రప్రభ మరింత ఎదగాలి….
Andhraprabha | ఆంధ్రప్రభ మరింత ఎదగాలి…. Andhraprabha | వికారాబాద్, ఆంధ్రప్రభ :
విద్యను వ్యాపారంగా మార్చారంటూ కోమటిరెడ్డి ఆగ్రహం #Education #KomatireddyVenkatReddy #Narayana
MLA |ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
MLA | ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే MLA | మోపిదేవి – ఆంధ్రప్రభ
Nizamabad |కోతుల బెడదకు చెక్..
Nizamabad | కోతుల బెడదకు చెక్.. Nizamabad | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ
Bank |అఖిల భారత బ్యాంక్ సమ్మె జనవరి 27, 2026
Bank | అఖిల భారత బ్యాంక్ సమ్మె జనవరి 27, 2026 Bank
Railway bridge |బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ..
Railway bridge | బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. Railway bridge
Accident | 13మందికి గాయాలు Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
కొత్త ప్రయోగం.. విజయ్ సేతుపతి లేటెస్ట్ చిత్రం ట్రైలర్
విభిన్న పాత్రలు చేయడంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఎప్పుడు ముందుంటాడు. ఆయన సహజ నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. అయితే నటించిన తాజా చిత్రాల్లో ఒకటి ‘గాంధీ టాక్స్’. ఈ చిత్రంలో స్టార్ హీరో అరవింద్ స్వామి కీలక పాత్ర పోషస్తున్నారు. పూర్తిగా మూకీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది ‘‘ప్రతి కథకు మాటలు అవసరం లేదు.. కొన్ని దృశ్యాలు చూడటంతోనే మనస్సును హత్తుకుండాయి. ఈ సారి స్క్రీన్పై మాటలు ఉండవు. అది మిమ్మల్ని వినేలా మాత్రమే చేస్తుంది’’ అంటూ చిత్ర యూనిట్ సినిమా గురించి పేర్కొంది. నటీనటుల యాక్టింగ్తో పాటు ఎఆర్ రెహమాన్ సంగీతం సినిమాని మరో లెవల్కి తీసుకెళ్లింది. ఇందులో అదితి రావ హైదరి, సిద్ధార్త్ జాదవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
Is Guntur’s Dream of Becoming a Million-Plus City Slipping Away?
The long cherished dream of Guntur emerging as a million plus city now appears to be in serious doubt. Despite the Guntur Municipal Corporation council approving the proposal nearly a month ago, the file continues to move slowly between departments, triggering concern among officials and residents alike. At present, only Visakhapatnam and Vijayawada hold million […] The post Is Guntur’s Dream of Becoming a Million-Plus City Slipping Away? appeared first on Telugu360 .
పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం పనిచేస్తుంది: లోకేష్
అమరావతి: టిడిపి పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్లకే కమిటీల్లో బాధ్యతలిచ్చామని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. పార్టీనే అందరికీ నాయకత్వం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 83 శాతం కొత్తవారికి పార్లమెంట్ కమిటీల్లో చోటు కల్పించామని, సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మనమంతా సైనికులమని తెలియజేశారు. అంజిరెడ్డి, మంజుల, తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు మనకు స్ఫూర్తి అని.. మడమ తిప్పడం, మాట మార్చడం టిడిపి రక్తంలోనే లేదని అన్నారు. ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని.. నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. పార్టీల్లో యువతకు అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని, పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, పార్టీల్లో మహిళలను గౌరవించాలని సూచించారు. తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని లోకేష్ పేర్కొన్నారు.
Crime | కుమార్తెపై దాడిచేసి.. Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
ఖైరతాబాద్లో చిన్నారిపై వీధికుక్క దాడి.. #Hyderabad #DogAttack #Khairatabad #ChildSafety
Collector |సంపూర్ణత అభియాన్ 2.0 అమలు…
Collector | సంపూర్ణత అభియాన్ 2.0 అమలు… Collector | తిర్యాణి, ఆంధ్రప్రభ
Challapalli |బ్యాంకు ఉద్యోగుల ధర్నా
Challapalli | బ్యాంకు ఉద్యోగుల ధర్నా Challapalli | చల్లపల్లి – ఆంధ్రప్రభ

25 C