Andhra Pradesh : వైసీపీ మండలి సభ్యుల రాజీనామాలు ఒక కొలిక్కి వచ్చినట్లేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుంది
బిఆర్ఎస్ నేతల బుద్ది మందగిపు మాటలు
ఓర్మలేకనే…లేనిపోని ఆరోపణలు. అబివృద్ది చూసి ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నం.. బిఆర్ఎస్ అవగాహన లేక పోవడంతో ఓటమి. బిఆర్ఎస్ పాలనలో …
జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి
జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి పోలవరం (రంపచోడవరం) ఆంధ్రప్రభ ప్రతినిధి :
తెలంగాణ నుంచి టీం లీడర్లుగా ముగ్గురికి అవకాశం
నిజామాబాద్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉక్రెయిన్
అతడిని జట్టులోకి తీసుకుంటే సరిపోతుంది...నెం:3 లో సూర్య రావాలి: ఇర్ఫాన్ పఠాన్
హైదరాబాద్: సూపర్-8లో దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 76 పరుగులతేడాతో ఓటమిని చవి చూసింది. దీంతో భారత జట్టు రన్ రేటు ఘోరంగా పడిపోయింది. మరో వైపు జింబాబ్వే పై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో గెలవడంతో రన్ రేటు ఆమాంతం పెరిగిపోయింది. సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ చేరుకుంటాయి. టీమిండియా జింబాబ్వే, విండీస్ పై గెలిచిన కూడా రన్ రేటు తక్కువగా ఉండడంతో భారత జట్టు ఇంటికి వెళ్లిపోతుంది. ఈ సందర్భంగా జింబాబ్వే, విండీస్ జట్లపై భారీ తెడాతో గెలిస్తేనే సెమీ ఫైనల్ చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ రావాలని సూచించాడు. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ తో తొలుత బ్యాటింగ్ రావడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా అక్షర్ పటేల్ కు జట్టులోకి రావాలన్నారు. అక్షర పటేల్ తన బౌలింగ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇబ్బందులుకు గురిచేస్తాడన్నారు. అక్షర బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉందని పఠాన్ తెలియజేశారు. సంజు శాంసన్, కుల్ దీప్ యాదవ్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి కానీ పెద్ద మొత్తంలో మార్పులు చేయకూడదని సలహా ఇచ్చారు. పెద్దగా మార్పులు చేయకుండా అక్షర్ ను తీసుకుంటే సరిపోతుందన్నారు.
Student | ఎక్కడంటే… Student | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇంజనీరింగ్
ఘనంగా కళావేదిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం..
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, గ్రామీణ విద్యార్థుల
రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం
రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం చల్లపల్లి – ఆంధ్రప్రభ : రంజాన్
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఘన సత్కారం
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన పెండెం లక్ష్మీ
డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం
డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం చల్లపల్లి – ఆంధ్రప్రభ : తమ న్యాయమైన
డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగింపు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డు పరిధిలో డ్రైనేజీల్లోని
ఏపీ సచివాలయం నుండి… తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఏపీ సచివాలయంలోని వీడియో
బ్రిస్బేన్: మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 48.3 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ముందు 215 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. స్మృతి మంధానా, హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బ్యాట్స్ మెన్లలో మంధానా 58. హర్మన్ ప్రీత్ కౌర్ 53, కాశవ్ గౌతమ్ 43, రిచా ఘోష్ 23, మిగిలిన బ్యాట్స్ మెన్లు స్వల్పస్కోర్ కే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలోఅస్లీగ్ గార్డ్నర్ మూడు వికెట్లు, మెగన్ స్కట్ రెండు వికెట్లు, అలానా కింగ్, తాహ్మి, సోపీ మోలీనక్స్ చెలరో మూడు వికెట్లు తీశారు.
తిరుమల లడ్డూలో కల్తీ కాదు .. కుట్ర జరిగింది వాస్తవమే : చంద్రబాబు
తిరుమల లడ్డూలో కల్తీ తో పాటు కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంకుల్లో
TDP : నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్లు... రెండేళ్లవుతున్నా అందని పదవులు
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు
అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం: పవన్
అమరావతి: గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూపై కల్తీ జరిగిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలిందని, లడ్డూ కల్తీపై దీక్ష చేశానని అన్నారు. ఎపి శాసనసభలో సమావేశాలు జరిగాయి. తిరుమల లడ్డూలో కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చలో డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారని, నెయ్యి లేకుండానే నెయ్యి తయారు చేశారని నివేదికలు స్పష్టంగా చెప్పాయని తెలియజేశారు. గత ప్రభుత్వాధినేత తప్పుచేశారని తానెక్కడా చెప్పలేదని, టిటిడి బోర్డుదే తప్పని చెప్పానని అన్నారు. టిటిడి బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని పవన్ పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని, దీని నుంచి లబ్ధి పొందేది ఏమీ ఉండదని అన్నారు. ఇది హిందూమతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారని విమర్శిచారు. అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం అని.. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి ఇలా జరగడం బాధాకరమని అన్నారు. లడ్డూ కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమూక్త మాల్యదలోని 218 పద్యంను పవన్ చదివారు. భగవంతుడిని డబ్బుతో ఆడుకున్న వారి తరాలు లేచిపోతాయని, మీరు ఢిల్లీకి వెళ్లి కేసులు వేస్తే మీరు మరింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పవన్ సూచించారు.
204వ రోజు మండలికి నివాళులు… నాగాయలంక – ఆంధ్రప్రభ : నాగాయలంకలోని సాయిబాబా
10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 10
Visible Policing |రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం…
Visible Policing | రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం… Visible Policing |
రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ విజేతకు సన్మానం..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ టోర్నమెంట్ లో
రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం
ఘనంగా కౌన్సిలర్ శ్రీకాంత్ జన్మదిన వేడుకలు..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 9 వ వార్డ్ కౌన్సిలర్, జిల్లా
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
Nifty 290.55 |సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం
Nifty 290.55 | సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం Nifty 290.55
ఘనంగా శివపార్వతుల శాంతి కళ్యాణం..
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివనగర్లో కన్నుల పండుగగా
మొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి..
26న వివాహం, మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్‘ పేరుతో పెళ్లిని ప్రకటించిన జంటటాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట, తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మొదలుపెట్టింది. సోమవారం రాత్రి అత్యంత సన్నిహితుల కోసం పూల్ పార్టీ, క్యాండిల్లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉదయ్పూర్లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో […] The post మొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి.. appeared first on Visalaandhra .
మెక్సికో డ్రగ్ మాఫియా డాన్ మెంచో హతం
హలిస్కా: మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెంచో హతమయ్యాడు. సైన్యం జరిపిన ప్రత్యేక ఆపరేషన్ లో ఎల్ మెంచోను మట్టుబెట్టాయి. ప్రియురాలిని కలుస్తుండగా ఎల్ మెంచోను సైనక బలగాలు చుట్టుముట్టి చంపేశాయి. మెక్సికోలోని హలిస్కోలోని మెంచో సంచరిస్తున్నారని అమెరికా ఇంటెలిజెన్స్ తెలిపింది. దీంతో అతడి ప్రయురాలి నమ్మకస్తుడైన అనుచరుడిపై నిఘా పెట్టారు. తపాల్పా నగరంలో ప్రియురాలిని మెంచో కలువగానే భద్రతా బలగాలు ఆ నగరాన్ని చుట్టుముట్టాయి. ఆకాశంలో ఎయిర్ ప్లేన్ లో నిఘా పెట్టాయి. పోలీసులు కాల్పులు జరపడంతో మెంచో అనచురులు ఎదురు కాల్పులో జరిపారు. మెంచో ఇద్దరు బాడీగార్డులతో కలిసి అండర్ గ్రౌండ్ లో దాక్కున్నాడు. వెంటనే భద్రతా బలగాలు అండర్ గ్రౌండ్ చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో అతడు చనిపోయాడు. ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఓసెగువెరా సెర్వంటెస్, న్యూ జనరేషన్ కార్టెల్ అనే క్రిమినల్ సంస్థకు అతడు బాస్ గా ఉన్నాడు. గతంలో ఆయన పోలీస్ గా విధులు నిర్వహించాడు. 2015లో 20 మందికి పైగా పోలీసుల తలలు నరికి చంపేశాడు. అతడు కనిపించకుండా ఉంటూ నేర సామ్రాజ్యాన్ని స్థాపించడంతో అమెరికాతో పాటు మెక్సికో దేశాన్ని గడగడలాడిస్తున్నాడు. మెంచో తలపై అమెరికార 136 కోట్ల రివార్డును కూడా ప్రకటించింది.
Pawan Kalyan : తిరుమలలో లడ్డూ కల్తీకి వారే బాధ్యులు
తిరుమలలో కల్తీ లడ్డు ఎవరు చేశారన్న దానిపై తాను ఎక్కడా మాట్లాడలేదని పవన్ కల్యాణ్ తెలిపారు
మీ మంత్రి బాగోతాలే అసలైన నగ్నత్వం!.. ప్రధానిపై రాహుల్ గాంధీ నిప్పులు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ చేసిన అర్థనగ్న నిరసనలను ప్రధాని మోదీ ‘నగ్న రాజకీయాలు అని విమర్శించగా, దానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదునైన సమాధానం ఇచ్చారు. ప్రధాని విమర్శలను ఆయన వైపుకే మళ్లిస్తూ.. అసలైన సిగ్గుచేటు ఏంటో రాహుల్ వివరించారు.‘‘నరేంద్ర మోదీ గారూ, అహింసతో కూడిన శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యానికి పునాదులు. మా కార్యకర్తలు చొక్కాలు విప్పి […] The post అసలైన సిగ్గుచేటు ఏది? appeared first on Visalaandhra .
తితిదే సేవలపై మీనాక్షి చౌదరి హర్షం #MeenakshiChaudhary #Tirumala #TTD #SrivariDarshan #Devotional
మార్నింగ్ వాక్ లో పారిశుధ్య కార్మికులతో మున్సిపల్ వైస్ ఛైర్మన్
మన తెలంగాణ/మోత్కూర్: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున పారిశుద్ధ్య సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న మార్నింగ్ వాక్ లో క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రజలకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెయిన్ రోడ్డు పై, ఇండ్లలో ఉన్న చెత్త చెదారాలను ఏ రోజుకు ఆ రోజు తరలించి ప్రజల ఆరోగ్యాలను సంరక్షించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించి పారిశుద్ధ్య నివారణకు పాటుపడాలన్నారు. కార్మికులు నిత్యం ప్రధాన రోడ్లను శుభ్రపరచాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
అంబర్ పేటలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
అంబర్ పేట: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం... రామరాజు, మాధవి అనే దంపతులు అంబర్ పేట లో నివసిస్తున్నారు. ఈ దంపతులకు శశాంకు అనే కుమారుడు ఉన్నాడు. ఈ కుటుంబం గత కొంత కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. దంపతులు తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కావడంతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు లో తేలింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh : నినాదం బీజేపీకి కలసి వస్తుందా? చంద్రబాబు, జగన్ లకు భవిష్యత్ లేదా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను ఒక కుదుపు కుదుపేస్తుంది.
సుమన్ కస్టడీ పిటిషన్పై ఉత్కంఠ..
మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ
నూతన బోరు ప్రారంభించిన సర్పంచ్..
వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలో సోమవారం రాత్రి
ఎమ్మెల్యేతో జలమండలి అధికారుల భేటీ
ఎమ్మెల్యేతో జలమండలి అధికారుల భేటీ హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూసుఫ్గూడ ఎమ్మెల్యే క్యాంపు
Another Crisis Moment for Mohan Babu University
Mohan Babu University is facing fresh scrutiny after a final-year student died by suicide in Tirupati. The incident has triggered protests by the victim’s family and renewed public attention on the institution. Bhuvana, a B.Tech final year student in Data Science, was staying at a private hostel near the campus. She was found hanging in […] The post Another Crisis Moment for Mohan Babu University appeared first on Telugu360 .
మున్సిపల్ వైస్ చైర్మన్ కు సన్మానం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్
కలెక్టర్ ఇలా త్రిపాఠికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు..
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ కు చెందిన రఘుపతి
దేవదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏడాదికి మించి సస్పెన్షన్లో ఉంచడంపై అభ్యంతరంజీవో 22 ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టుదేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కె. శాంతి తన సుదీర్ఘ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్ను ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 22 ప్రకారం […] The post దేవదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .
ఆధ్యాత్మికవేత్త సంత్ రవిదాస్ పోస్టర్ ఆవిష్కరణ
ఆలేరు, ఆంధ్రప్రభ : గొప్ప ఆధ్యాత్మికవేత్త, కవి, సంఘసంస్కర్త సంత్ రవిదాస్ జయంతిని
ఆలేరు, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లాలో రజక కుటుంబం పై అమానుషంగా
పోలవరం ఏజెన్సీలో మళ్లీ పులి కలకలం.. అప్రమత్తమైన అధికారులు
రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో పులి కదలికలు ఏజన్సీ ప్రాంతంలో పులి భయం ప్రజలను వీడటం లేదు. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల పట్టుకుని పాపికొండలు అభయారణ్యంలో విడిచిపెట్టిన పులే మళ్లీ జనారణ్యం వైపు వస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఈ పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించి, నిఘా ముమ్మరం […] The post పోలవరం ఏజెన్సీలో మళ్లీ పులి కలకలం.. అప్రమత్తమైన అధికారులు appeared first on Visalaandhra .
Superstar Mahesh Babu and the team of Varanasi are now off to Georgia for the upcoming schedule of the film. SS Rajamouli along with his DOP PS Vinod have scouted and locked the locales in the country a couple of months ago and the shoot is scheduled to take place this week. Some crucial episodes […] The post Team Varanasi off to Georgia appeared first on Telugu360 .
సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తుంది..
వెల్దండ, ఆంధ్రప్రభ ; సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తుందని
నేను ఇంకెన్నాళ్లు జీవించి ఉంటానో తెలీదు..: ట్రంప్ భావోద్వేగం
మార్-ఎ-లాగో ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు మార్-ఎ-లాగో రిసార్ట్ లోకి తుపాకీతో చొరబడేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించారు. ఈ భద్రతా లోపంపై ఆయన కాస్త ఆందోళన, మరికాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. వైట్ హౌస్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్.. ‘‘నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ (జీవించి) ఉంటానో నాకు తెలియదు. నా […] The post నేను ఇంకెన్నాళ్లు జీవించి ఉంటానో తెలీదు..: ట్రంప్ భావోద్వేగం appeared first on Visalaandhra .
తమిళనాడులో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుతో బీభత్సం #TamilNadu #BusStandIncident #DrunkDriving
Emi Raa Balaraju: Heartbreak With A Twist
Just days before Vishnu Vinyasam arrives in theatres on February 27, the team has dropped the third single from the album- Emi Raa Balaraju, and it’s already buzzing for all the right reasons. Radhan crafts this number as a high-spirited breakup beat, where pain meets pulse. The rhythm catches on instantly, blending a lively tempo […] The post Emi Raa Balaraju: Heartbreak With A Twist appeared first on Telugu360 .
Bloody Romeo Title Glimpse: Witness Nani’s Madness
Natural Star Nani, riding high on a streak of blockbuster hits across genres, is stepping into his most ambitious project yet- #Nani34, in collaboration with stylish maker Sujeeth. This exciting new venture promises to blend mass appeal with dark comedy, and is being mounted on a grand scale by Venkat Boyanapalli of Niharika Entertainment, in […] The post Bloody Romeo Title Glimpse: Witness Nani’s Madness appeared first on Telugu360 .
రాజమహేంద్రవరంలో పాల కల్తీకి కారణాలు ఇవే
రాజమహేంద్రవరంలో పాల కల్తీకి గల కారణాలు అధికారులు గుర్తించారు.
Tragic Incident |పాపం ఒకే కుటుంబంలో ముగ్గురు…
Tragic Incident | పాపం ఒకే కుటుంబంలో ముగ్గురు… ఆర్థిక ఇబ్బందుల వల్లేనా….?
Spicejet |టేకాఫ్ అయిన కొద్దిసేపటికే…
Spicejet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్పైస్జెట్ విమానంలో సాంకేతిక సమస్య
Telagnana : అకాల వర్షం అన్నదాతలకు ఎంత కష్టం వచ్చింది?
తెలంగాణలో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
Dhurandhar 2 Vs Toxic Clash: A Bigger Damage
March 19th will witness the biggest ever clash in Indian cinema with Dhurandhar: The Revenge and Toxic. Both these films are high on expectations and are made on massive budgets. Trade circles expected that one of these films will clear ways for the other but the clash is unavoidable. Both Dhurandhar: The Revenge and Toxic […] The post Dhurandhar 2 Vs Toxic Clash: A Bigger Damage appeared first on Telugu360 .
ఝార్ఖండ్లో మరో విమాన ప్రమాదం #Jharkhand #AirAmbulance #PlaneCrash #Chatra #BreakingNews
మునుగోడు ఉచిత కంటి వైద్య శిబిరం..
మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదన్నదే
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 24 (జనం సాక్షి): ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే …
ఎఐతో సామాన్యుడికి ఒరిగేదేమిటి?
ల్యాండ్ లైన్ టెలిఫోన్ను ‘అది ఉన్నవారి కుక్క / ఉన్నచోటనే మొరుగుతుంది’ అని అలిశెట్టి ప్రభాకర్ రాశాడు. కాలుపై కాలు వేసుకొనే సోఫాలో దర్జాగా మాట్లాడేవారికి తప్ప సామాన్యులకు అది అంతగా ఉపయోగపడిన దాఖలు లేవు. నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కృత్రిమ మేధకు కూడా ఆ కవి పంక్తులు సరిపోతాయనవచ్చు. ఈ సాంకేతిక మేధస్సువల్ల పారిశ్రామికవేత్తలకు పని సులువు, లాభాల వృద్ధి ఉంటుంది. ఉద్యోగులను తగ్గించుకున్నా.. పరిశ్రమల్లో పనులు చకచకా సాగడానికి ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా నాలుగు రోజులపాటు కృత్రిమమేధపై విస్తృతమైన చర్చలతో ఎఐ ఇంపాక్ట్ సమిట్ జరిగింది. దేశదేశాల ప్రముఖులు, కంపెనీ యజమానులు, సిఇఒల సమక్షంలో రంగరంగ వైభవంగా ఈ సదస్సు జరిగింది. అందులో పాల్గొన్నవారంతా కంపెనీ యజమానులు, దేశాల ప్రతినిధులే. అందరూ తయారీదారులే తప్ప వినియోగదారులొక్కరు లేరు. అంతా వన్ సైడ్ ప్రహసనాలే. ఎఐ విషయంలో పారిశ్రామికవేత్తల సంబరాలు ఒకవైపు అయితే సామాన్యుల ఆందోళనలు మరోరకంగా ఉన్నాయి. దీని రాక కారణంగా మానవాళిని పట్టి పీడిస్తున్న భయాలు రెండు.. ఒకటి ఉద్యోగాల కోత, రెండోది టెక్నాలజీ దుర్వినియోగం. ఈ మధ్య మన సోషల్ మీడియాలో ఎఐ సృష్టించిన వీడియోలు విచ్చలవిడిగా వస్తున్నాయి. అసాధ్యంగా, అసహజంగా కనిపించే ఈ వీడియోలను కొందరు అది ఎఐ సృష్టి అని కొట్టిపారేస్తున్నారు. సినిమా నటులు చిన్న టీ కొట్టు వద్ద కూర్చున్నట్లు, లుంగీలపై వారు రోడ్పై నడుస్తున్నట్లు కొన్ని వీడియోలు వచ్చాయి. అందులో అసభ్యమేమీ లేనందున ఆ యాక్టర్లు కూడా వాటిని తేలిగ్గా తీసుకున్నట్లున్నారు. వాస్తవానికి ఇది చట్ట వ్యతిరేక కార్యమే. షోలే నటీనటులు యాభై ఏళ్ళ తరువాత తమ పాత్రలతో సెల్ఫీ తీసుకున్నట్లు ఓ వీడియో వచ్చింది. అదేవరుసలో ఓ హోటల్ వ్యక్తి పక్కనున్న మురికి కాలువలోంచి నీటిని వంటచేస్తున్న మూకుట్లో పోస్తున్నట్లు ఒక వీడియో వచ్చింది. దాన్ని అర్థం చేసుకోనివారు ఆ వీడియోకి మతాన్ని జోడించి బూతులెత్తుకున్నారు. ఇలా చెప్పుకోవడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎఐ ద్వారా రూపొందించిన ప్రతి విషయంలోనూ అది వాస్తవం కాదు, కృత్రిమ మేధ పని అని వాటర్ మార్క్ ఉండాలని ఓ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. తక్షణం అది అమలులోకి రావాలి. ఎఐ వల్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చే సదుపాయాల గురించి ఆ సదస్సులో ఎంతో చర్చ జరిగింది. స్కై ఎయిర్ మొబిలిటీ మానవ జోక్యం లేకుండా వినియోగదారు ఇంటికి ప్యాకేజీలను డెలివరీ చేస్తుంది. దీనికి గ్రౌండ్ రోబోటిక్ వ్యవస్థ సాయంతో ఏరియల్ డ్రోన్లు కదులుతాయి. ఎక్కడా మానవమాత్రుని అవసరం లేదు. నెలకు వంద రూపాయల చార్జీలతో వైద్య సలహాలు, బోధన, ఆర్థిక సలహాలు పొందవచ్చు. టివి ప్రసారాలకు నెలవారీగా చెల్లించినట్లే కేవలం వంద రూపాయలతో డాక్టర్, టీచర్ లాంటివారు అడిగిన వెంటనే తెరపైకి వచ్చి అన్నిచిక్కులు విడదీసి పోతారు. ఈ సేవలను ప్రపపంచమంతా అందించడానికి అమెరికాకు చెందిన యాక్సెల్ అనే సంస్థ సిద్ధంగా ఉంది. ఎఐ సాయంతో ఔషధాల తయారీ సమయాన్ని సగానికి తగ్గించవచ్చని సనోఫి బిజినెస్ ప్రతినిధి అన్నారు. ఎఐ అవసరాలు తీర్చేందుకు ప్రధానంగా డేటా సెంటర్లు కావాలి. వాటికోసం వేలకోట్లు కుమ్మరించేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. మనదేశం క్లౌడ్ డేటా కంపెనీలకు 20 ఏళ్ల పాటు టాక్స్ మినహాయింపు ఇవ్వడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వర్ధమాన, వెనుకబడ్డ దేశాల్లో మైక్రోసాఫ్ట్ రాబోయే నాలుగేళ్ళ కాలంలో సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అదే కంపెనీ 2025లో 4% సిబ్బందిని అనగా 15 వేల మందిని తొలగించింది. ముకేశ్ అంబానీ ఎఐ కోసం రూ. 10 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమని ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగాలకు ప్రమాదమేమీ లేదని ఆయన అంటున్నారు. ఎఐ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను కబళిస్తుంది, వారి స్థానాల్లో ఎఐ ఏజెంట్స్ వినియోగం పెరుగుతుందనే వాదన ఇప్పటికే ఉంది. అమెరికాలో వచ్చే 18 నెలల్లో 25 50% వైట్ కాలర్ ఉద్యోగాల కోత ఉంటుందని అక్కడి వ్యాపారవేత్త, మాజీ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రు యాంగ్ అంచనా వేస్తున్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ ఎఐ సైడ్ ఎఫెక్ట్ గురించి మర్మగర్భంగా ప్రస్తావించారు. మానవ్ (ఎంఎఎన్ఎవి) పేరిట ఆయన ప్రతిపాదించిన విషయాల్లో నైతికత, చట్టబద్ధత లాంటివి ఉన్నాయి. మరి మనుషులు సత్ప్రవర్తనతో ఉంటేనే కదా దిశ సరిగ్గా ఉండేది. పౌరుల్లో నైతికత, ప్రభుత్వ విధానంలో నిష్పక్షపాత చట్టబద్ధత ఉన్నపుడే వాటి అమలు కుదురుతుంది. ప్రస్తుతం ఎఐని చూసి భయపడేవారు కొందరైతే, దాన్ని అదృష్టంగా భావించేవారు కూడా ఉన్నారు. దీనిని తాము అదృష్టంగానే భావిస్తున్నాం అని ఆయన అన్నారు. అది ఎవరి అదృష్టానికి పనికొస్తుందో అని భయపడేవారే మన దేశంలో అధికంగా ఉన్నారు. మన దేశంలో పని కట్టుకొని ప్రచారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు కొల్లలుగా వస్తున్నాయి. ఏవేవో పాత వీడియోలను వర్తమాన కాలానికి జోడించి తప్పుడు ప్రచారం చేసేవారు ఎఐ ప్రమేయంతో కోరిన ఆటలాడుకోవచ్చు.మైనారిటీలపై వస్తున్న యూ ట్యూబర్ల విద్వేష ప్రసారాలపై ప్రభుత్వం మౌనంగా ఉంటోన్న తరుణంలో ఈ ప్రమాదాలకు ఎఐ మరింత ఆజ్యం పోస్తుంది. కేంద్రం అన్ని మతాలకు సరైన భద్రత కలిగించినపుడే సాంకేతిక ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు భారత ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత.. ఈ రెండిటిని అధిగమించే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే మనదేశం ఎఐపై ముందడుగు వేయడం ప్రజలకు నష్టకారకమే. తుఫాను వస్తే ప్రజలకు పునరావాసం ఎక్కడ కల్పించాలి అనే ముందస్తు ఆలోచన ఉంటుంది. ప్రమాదాలు జరిగితే నివాసితులు కాపాడే వ్యవస్థ అపార్ట్మెంట్ నిర్మాణంలోనే ఉంటుంది. అలాంటిది ఎఐవల్ల ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర కోట్ల ఉద్యోగాలకు ముప్పు అని చెబుతూనే అదృష్టంగా భావించడంలో అర్థమేమిటి? ఉద్యోగాలు కోల్పోయేవారికి ప్రభుత్వం నుండి రక్షణ చర్యలేవి? వారి కుటుంబాలు గడిచేందుకు తాత్కాలిక ఆర్థిక సాయం ఏమైనా చేస్తారా? ఎఐ వల్ల సౌలభ్యాలు పెరుగుదల మాటేమో గానీ ఎంతో కష్టపడి చదివి, ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించి కుటుంబాలతో ఉన్నవారికి ఈ దెబ్బతో జరిగే నష్టాన్ని ఎవరు పూరిస్తారు. పరిశ్రమల లాభాల్లో కనీసం 2% కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాలనే చట్టం మన దేశంలో 2013 నుండి ఉంది. అదే విధంగా తమ కంపెనీలో పని చేసిన ఉద్యోగులను తొలగించిన పక్షంలో వారికి జీవనభృతిగా కొంత సొమ్ము అందేలా విధివిధానాలు రూపొందించాలి. పరిశ్రమల లాభాల కోసమే.. ఏకపక్షంగా ప్రభుత్వాలు ఆలోచించకుండా దేశపౌరుల ప్రయోజనాలకు ముందు పెద్దపీట వేయాలి. అప్పుడే ఎఐ సమ్మిట్ టాగ్ లైన్ అయిన ‘అందరి సంక్షేమం కోసం, అందరి ఆనందం కోసం’ కు సార్థకత లభిస్తుంది. - బి నర్సన్ 94401 28169
ఇనుప సామగ్రి దొంగతనం కేసులో ఆరుగురి కి రిమాండ్
గంభీరావుపేటఫిబ్రవరి 24(జనం సాక్షి):గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామ శివారులో ఉన్న ఎం ఆర్ కే ఆర్ కంపనీకు చెందిన ఇనుప పైపులు, తలుపులు …
ఆలేరులో మూడు ఇంటర్ పరీక్షా కేంద్రాలు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఇంటర్మీడియట్
ఇద్దరు ఎస్ఐ లపై చీటింగ్ కేసు నమోదు
మహిళను నమ్మించి రూ.1.82 కోట్లు వసూలు చేసిన ఇద్దరు ఎస్సైలు. బూర్గంపహాడ్ ఫిబ్రవరి 23 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం …
నాగర్కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామలోని మల్లన్న జాతరలో చోటుచేసుకున్న అమానవీయ కులవివక్ష ఘటన మన దేశ రాజ్యాంగ ఆత్మపై జరిగిన బహిరంగ దాడిగా చరిత్రలో నిలవాల్సిన సంఘటన. భక్తిపేరుతో కూడిన వేడుకలో భక్తుడి కులం అడగడం అంటే దేవునికే కులపత్రం జారీ చేయడమే. ఇది కేవలం ఒక అవమానం కాదు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన అపరాధం. భారత రాజ్యాంగ పీఠిక స్పష్టంగా ప్రకటిస్తుంది: సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; ఆలోచన, వ్యక్తీకరణ, విశ్వాస, ధర్మాచరణ స్వేచ్ఛ; స్థితి, అవకాశ సమానత్వం; వ్యక్తి గౌరవం, జాతీయ ఐక్యతను బలపరిచే సౌభ్రాతృత్వం ఇవే భారత గణతంత్రానికి మూల విలువలు. ఈ విలువలను ఉల్లంఘించే ప్రతి చర్యా రాజ్యాంగాన్ని అవమానించడం. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వం, చట్టాల సమాన రక్షణ ప్రతి పౌరునికి హామీ. దేవాలయ ద్వారం వద్ద కులం అడగడం, ప్రవేశం నిరాకరించడం ఈ సమానత్వ సూత్రాన్ని ఛిద్రం చేస్తుంది. ఆర్టికల్ 15(1) స్పష్టం చేస్తున్న ప్రకారం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా రాష్ట్రం ఎటువంటి వివక్ష చేయరాదు. జాతర వంటి ప్రజా ప్రదేశంలో కులవివక్ష ఈ నిబంధనకు విరుద్ధం. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది: అంటరానితనం రద్దు చేయబడింది; దాని ఏ రూపంలోనైనా ఆచరణ శిక్షార్హమైన నేరం. దేవాలయ ప్రవేశాన్ని కులం ఆధారంగా నిరాకరించడం అంటరానితనమే. ఆర్టికల్ 21 ప్రకారం జీవించుటకు, వ్యక్తిగత స్వేచ్ఛకు హక్కు ప్రతి పౌరునికీ ఉంది. గౌరవంతో జీవించడం ఈ హక్కులో భాగం. కులవివక్ష గౌరవ హననం. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికీ తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించు హక్కు ఉంది. దేవాలయంలో ప్రవేశం నిరాకరించడం ఈ మౌలిక హక్కును తుంచడం. ఇన్ని రాజ్యాంగ హామీలున్నప్పటికీ, వాస్తవంలో వెయ్యికిపైగా కులవృత్తుల చేతులను సమాజం వినియోగిస్తుంది. పంట కోయించుకోవడానికి, ఇళ్లు కట్టించుకోవడానికి, శ్రమను దోచుకోవడానికి వారిని అంగీకరిస్తుంది. కానీ అదే చేతులు దేవాలయ గర్భగుడి తలుపు తట్టితే అర్హత లేదు అంటుంది. వృత్తులకు పనికొస్తారు భక్తికి పనికిరారా? శ్రమకు గౌరవం ఉంది ఆరాధనకు గౌరవం లేదా? ఇది నైతిక విరోధాభాసం. కులవ్యవస్థ చరిత్రలో ఒక నిర్మాణంగా మొదలై, దోపిడీ యంత్రాంగంగా మారింది. నీటి హక్కు నిరాకరణ, వీధి వేరుచేయడం, దేవాలయ ప్రవేశ నిషేధం ఇవన్నీ అణగారినవర్గాల గుండెల్లో శాశ్వత గాయాలయ్యాయి. బడుగు, బలహీన, అంటరాని వర్గాల కన్నీళ్లు మన సమాజ నైతిక వైఫల్యానికి సాక్ష్యం. జంతువులు తమ గుంపులో ఒకదానిని ఒకటి కులం పేరుతో తక్కువ చేయవు. మనిషి మాత్రం మేధస్సుతోపాటు క్రూరత్వాన్ని పెంచుకున్నాడు. మానవత్వం మంటల్లో కాలిపోతే నాగరికతకు అర్థం ఏమిటి? ఈ ఘటనపై తక్షణ చర్యలు అవసరం. అంటరానితనానికి సంబంధించిన నేరాలపై కఠినంగా అమలవుతున్న చట్టాలు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అట్రాసిటీస్ నిరోధక చట్టం సమర్థంగా అమలవ్వాలి. వేగవంతమైన విచారణలు జరగాలి. బాధితులకు రక్షణ, పునరావాసం, న్యాయం అందాలి. దేవాలయ పరిపాలనలో అన్ని వర్గాల ప్రతినిధిత్వం ఉండాలి. విద్యా వ్యవస్థలో రాజ్యాంగ విలువలు కేవలం పాఠ్యాంశం కాకుండా జీవనశైలి కావాలి. సమానత్వం రాజ్యాంగ సూత్రం మాత్రమే కాదు - అది ప్రజాస్వామ్య ప్రాణవాయువు. సమానత్వం లేకపోతే స్వేచ్ఛ అర్ధహీనమవుతుంది. సౌభ్రాతృత్వం లేకపోతే జాతీయ ఐక్యత కూలిపోతుంది. గౌరవం లేకపోతే జీవితం వెలితిగా మారుతుంది. మల్లన్న జాతరలో జరిగిన ఈ ఘటన మన ముందుకు ఒక స్పష్టమైన ప్రశ్నను తెస్తోంది: మనం రాజ్యాంగాన్ని కాపాడుతున్నామా? లేక కుల గోడలను కాపాడుతున్నామా? దేవుడు అందరివాడే అయితే దేవాలయం కూడా అందరిదే కావాలి. రాజ్యాంగం మన అందరి గ్రంథం అయితే, సమానత్వం మన అందరి ఆచరణ కావాలి. ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికీ తన మతాన్ని స్వతంత్రంగా ఆచరించు హక్కు ఉంది. దేవాలయ ప్రవేశం నిరాకరించడం ఈ హక్కును పరిమితం చేస్తుంది; ఇది ఒక వ్యక్తి మత సాధనలో రకమైన అడ్డంకిగా నిలుస్తుంది. ఈ హక్కు ఉన్నప్పటికీ, ఆచరణలో ఈ హక్కును తక్కవగా అమలు చేయడం ప్రస్తుత సమాజంలోని శాశ్వత క్రూరత్వాన్ని సూచిస్తుంది. సమాజంలో దేవాలయ పరిపాలనలో తుల్యమైన ప్రతినిధిత్వం ఉండాలి. విద్య వ్యవస్థలో రాజ్యాంగ విలువలు జాగ్రత్తగా పాఠ్యాంశంగా మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి జీవనంగా నేర్చుకోవాలి. సమానత్వం, గౌరవం వంటి రాజ్యాంగ విలువలు కేవలం పాఠ్యపుస్తకాల్లోనే కాకుండా ప్రతి సమాఖ్య, వేడుక, పబ్లిక్ ప్రదేశంలో జీవించాల్సిన జీవనశైలి కావాలి. కులవ్యవస్థ పోరాటంగా మొదలైనప్పటికీ, అది సమాజంలో నిర్మాణాత్మక విధంగా మారింది; అలాంటి నిర్మాణం నీటి -భూమి- వేదికల హక్కులకు, వీధి వేరుచేయడం, దేవాలయ ప్రవేశ నిషేధం వంటి రూపాలలో అణగారిన వర్గాల గుండెల్లో శాశ్వత గాయాలను పడేసింది. శ్రమకు గౌరవం ఉన్నా, ఆరాధనకు గౌరవం లేదనే భావం సమాజాన్ని పగులగొడుతోంది. ఇప్పటికైనా మనం నిర్ణయించుకోవాలి - కులం అనే చీకటిని కొనసాగించాలా? లేక రాజ్యాంగ విలువల వెలుగులో కొత్త భారతాన్ని నిర్మించాలా? మానవత్వం మంటల్లో కాలిపోకుండా కాపాడేది ఒక్కటే - సమానత్వం. కానీ దాన్ని సాధించడానికి ఈ భారత భూమి ఇంకా ఎన్ని కుల రాక్షసి వికార కోరల్లో మరణించిన మృతదేహాలను తనలో దాచుకోవాలో. - ఆత్మకూరి ప్రశాంత్ చారి 79894 21153
సౌకర్యాల పై సమీక్ష.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువై
కవ్వాల్ లో కనిపెట్టా... అరుదైన పిట్ట.. #Kawal #BlackBelliedTern #Wildlife #Jannaram
Court Refuses Transit Remand in Case Linked to Raghu Rama Krishna Raju Allegations
In a major development related to allegations made by Raghu Rama Krishna Raju, a Patna court has refused to grant transit remand to senior IPS officer Sunil Kumar Naik. Sunil Kumar Naik is a 2005 batch IPS officer of the Bihar cadre. He previously served in Andhra Pradesh on inter cadre deputation and is currently […] The post Court Refuses Transit Remand in Case Linked to Raghu Rama Krishna Raju Allegations appeared first on Telugu360 .
Srikanth Odela writes a touching tribute to Nani for The Paradise
Natural Star Nani builds trust and infuses confidence among young talents to direct him in their debut film. One of such numerous talents, is Director Srikanth Odela. Wishing his mentor on his birthday, Srikanth shared a deeply personal and emotional note for Nani on his birthday, highlighting the unique bond they share. Reflecting on their […] The post Srikanth Odela writes a touching tribute to Nani for The Paradise appeared first on Telugu360 .
శ్రీ ఆందోల్ మైసమ్మ టెంపుల్ ఆదాయం ఎంతంటే..
శ్రీ ఆందోల్ మైసమ్మ టెంపుల్ ఆదాయం ఎంతంటే.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి
చైనా వేగం భారత విద్యకు హెచ్చరిక
భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం అని గర్వపడుతుంది. కానీ ఆ యువతకు అందుతున్న విద్యా నాణ్యత, పరిశోధనా సామర్థ్యం, మౌలిక వసతులు చైనాతో పోలిస్తే ఎంత వెనుకబడి ఉన్నాయో గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. భావోద్వేగ ప్రసంగాలు, అంతర్జాతీయ సదస్సులు, పెద్ద పెద్ద ప్రకటనలు ఒకవైపు ఉంటే, పాఠశాల స్థాయిలో ఉన్న కఠిన వాస్తవాలు మరోవైపు కనిపిస్తున్నాయి. యునెస్కో, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం చైనా తన జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్)లో సుమారు 4-6 శాతం వరకు విద్యకు కేటాయిస్తోంది. భారతదేశం సుమారు 3 నుండి 3.5 శాతం మధ్యే ఖర్చు చేస్తోంది. జాతీయ విద్యా విధానం 6 శాతం లక్ష్యాన్ని సూచించినప్పటికీ అది ఇప్పటికీ చేరుకోలేదు. పరిశోధన, అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) విషయంలో తేడా మరింత తీవ్రంగా ఉంది. చైనా తన జిడిపిలో 2.4 శాతం కంటే ఎక్కువను పరిశోధనకు వెచ్చిస్తుండగా, భారత్ సుమారు 0.7 శాతం వద్దే నిలిచిపోయింది. ఈ ఒక గణాంకమే రెండు దేశాల భవిష్యత్తు దిశను అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. చైనాలో ఉన్న విశ్వవిద్యాలయాల సంఖ్య 3000కు పైగా ఉంది. ట్సింగ్హువా యూనివర్శిటీ, పేకింగ్ యూనివర్శిటీ వంటి సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 50లో స్థానం సంపాదిస్తున్నాయి. మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నా, ప్రపంచ టాప్ 100లో నిలిచే సంస్థలు అరుదుగా కనిపిస్తున్నాయి. పరిశోధనా పత్రాల ప్రచురణ, పేటెంట్ల నమోదు విషయంలో కూడా చైనా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంటే, భారత్ దూరంగా ఉంది. ప్రాథమిక విద్య స్థాయిలో పరిస్థితి మరింత ఆందోళనకరం. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. పాఠశాల భవనాలు పాడైపోవడం, వర్షం కారే పైకప్పులు, మరుగుదొడ్లు లేకపోవడం, తాగునీరు లేకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసలు (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదికలు పలుమార్లు చూపించినట్లుగా, ఐదో తరగతి చదివే పిల్లలు రెండో తరగతి పాఠ్యాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నాడు. కొంతమంది పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే పాఠశాలకు వస్తున్నారు అన్న వాస్తవం మనం ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో కంప్యూటర్ ఆధారిత విద్య, కృత్రిమ మేధస్సు, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడటం ఎంతవరకు వాస్తవంగా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరంగా లేని చోట, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని చోట, కంప్యూటర్లు లేని పాఠశాలల్లో ఎఐ ప్రయోగాలు ఎలా సాధ్యం? చైనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ మౌలిక వసతులు విస్తృతంగా అభివృద్ధి చేసింది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ క్లాస్రూమ్లు, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు ప్రభుత్వ ప్రణాళికలో భాగమయ్యాయి. దేశంలో మరో సమస్య రాజకీయ ప్రాధాన్యతల లోపం. వందల వేల కోట్ల రూపాయల భారీ విగ్రహాల నిర్మాణానికి, ప్రచార కార్యక్రమాలకు వెచ్చిస్తుంటే, అదే స్థాయిలో విద్యా మౌలిక వసతులపై దృష్టి కనిపించడం లేదు. మతం, కులం, ప్రాంతీయత ఆధారంగా విద్వేషాలు రేపే రాజకీయ సంస్కృతి యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని బలహీనపరుస్తోంది. చైనా తన రాజకీయ వ్యవస్థపై విమర్శలు ఉన్నప్పటికీ, విద్య, పరిశోధన రంగాల్లో నిరంతర పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా సాంకేతిక రంగంలో అతి తక్కువ సమయంలోనే వంద సంవత్సరాలలో అమెరికా సాధించిన ఘనతను ఢీకొట్టే స్థాయిలో సైలెంట్గా, వేగంగా ఎలాంటి ఆర్భాటాలు, హంగామా ప్రకటనలు, ప్రచారాలకు దూరంగా పోటీపడి ఎదిగింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఎఐ సదస్సులో చైనా రోబో డాగ్ను ఒక కార్పొరేట్ యూనివర్శిటీ మార్కెట్లో కొనుగోలు చేసి, అది తమ స్వంత ఆవిష్కరణ అని ప్రచారం చేసిన ఘటన భారత ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దెబ్బతీసింది. ఇలాంటి సంఘటనలు మన పరిశోధనా నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. నిజమైన ఆవిష్కరణకు దీర్ఘకాల పెట్టుబడులు, స్వతంత్ర ఆలోచన, శాస్త్రీయ సంస్కృతి అవసరం. భారత దేశానికి ప్రతిభ లోపం లేదు. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతున్నారు. కానీ దేశీయ వ్యవస్థలో పెట్టుబడులు, మౌలిక వసతులు, పారదర్శక విధానాలు లేకపోతే ప్రతిభ వలస వెళ్తుంది. మెధో వలస (బ్రెయిన్ డ్రెయిన్) సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు ఈ పరిస్థితి ఒక హెచ్చరిక. విద్యను ఎన్నికల వాగ్దానంగా కాకుండా జాతీయ ప్రాధాన్యతగా చూడాలి. జిడిపిలో కనీసం 6 శాతం విద్యకు, 2 శాతం కంటే ఎక్కువ పరిశోధనకు కేటాయించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల మొదటి అడుగు కావాలి. ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ తప్పనిసరి చేయాలి. సింగిల్ టీచర్ పాఠశాలలను నిర్మూలించి, ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలి. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. సిలబస్లో మత విద్యను తొలగించి శాస్త్రీయ పరిశోధనకు నిధులు పెంచి, పరిశ్రమలతో అనుసంధానం బలోపేతం చేయాలి. కృత్రిమ మేధస్సు, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కోర్సులతో అధునాతన శాస్త్ర సాంకేతిక రంగాల్లో జాతీయ స్థాయి మిషన్లు అమలు చేయాలి. అయితే ఈ సాంకేతిక ప్రగతి పునాది బలమైన ప్రాథమిక, హైస్కూల్ విద్యే అన్న విషయాన్ని మరువకూడదు. మత, కుల రాజకీయాలు దేశాన్ని ముందు కు నెట్టవు. శాస్త్రీయ దృక్పథం, సమాన అవకాశాలు, నాణ్యమైన ప్రభుత్వ విద్య మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. చైనా మోడల్ను గుడ్డిగా అనుసరించడం అవసరం లేకపోయినా, దీర్ఘకాల ప్రణాళిక, భారీ పెట్టుబడులు, కఠినంగా అమలు చేయటం వంటి అంశాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు, ప్రతిపక్షాలు, మేధావులు కలిసి విద్యా విప్లవానికి కట్టుబడాలి. లేకపోతే ప్రపంచం ముందుకు దూసుకుపోతుండగా, మనం అంతర్గత విభేదాల్లో చిక్కుకుని వెనుకబడిపోతాం. భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పతనం తప్పదు. - డా. కోలాహలం రామ్ కిశోర్ 98493 28496
వైసీపీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..
వైసీపీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. కోడూరు, ఆంధ్ర ప్రభ :
Telangana : తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్..రేషన్ కార్డు కావాలంటే?
తెలంగాణ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది
Telangana : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు..
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు.. మంథని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక
Delhi : నేడు ఎన్నికల సంఘం కీలక భేటీ
నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు
Inside the Wedding of Vijay Deverakonda and Rashmika Mandanna
Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna are all set to tie the knot on February 26th in a grand destination wedding in Udaipur. The duo is majorly concerned about the security and a three-tier security system is hired so that the guests would not be uncomfortable. They want nothing to be leaked out from […] The post Inside the Wedding of Vijay Deverakonda and Rashmika Mandanna appeared first on Telugu360 .
శభాష్.. సర్పంచ్.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలో పెద్దవెంకటాపురం గ్రామపంచాయతీలో ఇటీవల
అసీస్ తో వన్డే మ్యాచ్.... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు
బ్రిస్బేన్: మహిళల భారత జట్టు అస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టాస్ గెలిచి టీమిండియా మహిల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టి2 0 సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. గాయం నుంచి కోలుకొని ఓపెనర్ ప్రతికా రావల్ జట్టులోకి వచ్చారు. యువ బౌలర్ కాశ్వీ గౌతమ్ కూడా తుది జట్టులోకి అవకాశం లభించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్ష్ తో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.
T20 World Cup : టీమిండియా ను గంభీర్ ప్రశాంతంగా ఉంచేటట్లు లేడుగా.. ప్రయోగాలు చేసే వేదికగా మార్చాడా?
అహ్మదాబాద్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో టీమిండియా చిత్తుగా ఓటమి పాలయింది.
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది
కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం..
కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం.. పాత బస్టాండ్ బారు వద్ద ఘర్షణ..కండేరు వద్ద కత్తిపోటు..
నేడు ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికుల పిలుపు ఇచ్చారు
మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి..
మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి.. -స్టేషన్ ఘన్పూర్లో మార్వాడీల అరాచకం అతి
Ys Jagan : మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన
నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన సాగుతుంది
మెగాస్టార్ చిరంజీవి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా అందించిన సక్సెస్ ఉత్సాహంతో ఉన్న మెగాస్టార్ నెక్స్ ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఫాంటసీ యాక్షన్ డ్రామా. యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా నేచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ని తెరకెక్కిస్తున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నెక్స్ చిరంజీవితో ఓ మూవీని రూపొందించనున్నాడు. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ భారీ మూవీని నిర్మించనున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్కు బ్లడ్ షేడ్తో సాగే ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా 1970 నేపథ్యంలో సాగే కథగా దీన్ని శ్రీకాంత్ ఓదెల తెరపైకి తీసుకురానున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరు నుంచి ఓ పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాని ప్రేక్షకులు, అభిమానులు చాలా కాలంగా ఆశిస్తున్నారు. ఆ కోరికని యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో తీర్చనున్నాడని సమాచారం.
Weather Report : ఒక్కసారిగా కూల్ అయిన తెలుగు రాష్ట్రాలు.. ఎప్పటి వరకూ అంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం నెలకొంది.
Telangana : నేడు బాల్క సుమన్ కస్టడీపై తీర్పు
క్యాతన్పల్లి అల్లర్ల కేసులో నేడు బాల్క సుమన్ను కస్టడీ పిటీషన్ పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది
ఘాటీ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ లు ఏమీ ప్రకటించలేదు. అయితే ఘాటీ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడు మాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లు తేలింది. ‘కథనార్: ది వైల్డ్ సార్సర్’ అనే భారీ చిత్రంలో అవకాశం అందుకుంది. జయసూర్య, మోహన్ లాల్, ప్రభుదేవా లాంటి స్టార్లు మెయిన్ లీడ్ పోషించగా, ఫీమేల్ లీడ్ లో అనుష్క కనిపించనుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రమిది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా రోజీని థామస్ తెరకెక్కిస్తున్నారు. అనుష్కకు మాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఏడాది కాలంగా సినిమా సెట్స్ లోనే ఉంది. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే అనుష్క మరో ఛాన్స్ అందుకుందని ప్రచారం జరుగుతోంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు షైజు ఖలీద్ అమ్మడిని ఓ సినిమాకు ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇదొక యూత్ ఎంటర్టైనర్. ఇందులో అనుష్క మెయిన్ లీడ్ పోషిస్తోంది. సినిమా అంతా అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతుందట. కథనార్ రిలీజ్కు ముందే అనుష్కకు రెండవ సినిమా అవకాశం రావడం విశేషం. మొత్తానికి తెలుగు, తమిళ సినిమాలకు దూరమైనా మాలీవుడ్లో మాత్రం కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.
ఏడుస్తూ నిద్రపోయిన రోజులు చాలానే ఉన్నాయి: మృణాల్ ఠాకూర్
హైదరాబాద్: గతంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన మాటాలతోనే తనలో చాలా మార్పు వచ్చిందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. సినిమా పాత్ర కోసం సన్నగా మారాల్సి వస్తే మారాలని అక్షయ్ సూచించారన్నారు. వేల మంది ట్రోల్ చేసిన పట్టించుకోవద్దన్నారు. తనకు ఇంకా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయని, శరీర బరువు కోసం తనని ట్రోలింగ్ చేయడంతో తనపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. శరీరాకృతి విషయంలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదని, ఏడుస్తూ నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయని, మార్నాడు ఉబ్బిన కళ్లతో మేల్కొన్న రోజులు కూడా చాలానే ఉన్నాయన్నారు. వాటిని పట్టించుకోవడం మానేసిన తరువాతనే తాను ముందుకు వెళ్తున్నానని చెప్పారు. 'ఒక రోజు నేను జిమ్ కు వెళ్లినప్పుడు ఒక అమ్మాయి నా వద్దకు వచ్చి నేను మీలా మారాలంటే నేను ఏం చేయాలని నన్ను అడిగింది' అని గుర్తు చేశారు. మనం ఎలా ఉన్నా నచ్చేవాళ్లకు నచ్చుతామని, మనం మనల్ని గౌరవించుకుంటే ఇతరులు మనని గౌరవిస్తారని మృణాలు తెలియజేశారు.
Gold Prices Today : మళ్లీ పరుగు అందుకున్న పసిడి.. అందనంత దూరంలో వెండి
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగింది
భారతదేశం నుండి మణిపూర్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుందంటూ

28 C