బెంగాల్కు111 మందితో బిజెపి రెండో జాబితా
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి గురువారం తమపార్టీ రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 111 మంది అభ్యర్థుల పేర్లు , పోటీ చేసే స్థానాలు ఉన్నాయి. సీనియర్ నేతలు రేఖా పాత్ర హింగల్గంజ్ నుంచి, సోరార్పూర్ దక్షిణ్ నుంచి రూపా గంగూలీ పోటి చేస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు రెండు విడతలుగా ఏప్రిల్ 23, ఏప్రిల్ 29వ తేదీలలో జరుగుతాయి. సబిత బర్మన్ ఇటాహార్ నుంచి బరిలోకి దిగుతారు. స్వపన్ మజుందార్ బాంగాన్ దక్షిణ్ నుంచి నిలబడుతారు. పశ్చిమ బెంగాల్లో టిఎంసి పాలనను దెబ్బతీసేందుకు చాలా కాలంగా బిజెపి పావులు కదుపుతోంది.
₹ 250 Triliion Vapors : ఖతార్ గ్యాస్ ఖతం Andhta Prabha Detail Report
₹ 250 Triliion Vapors : ఖతార్ గ్యాస్ ఖతం Andhta Prabha
సంతోషకర దేశాల్లో భారత్ ర్యాంక్ ఎంతంటే..?
ప్రజలు సంతోషంగా జీవించే దేశాలలో భారత్.. పాకిస్థాన్, నేపాల్ కంటే వెనుకబడిపోయింది. మార్చి 19, గురువారం ప్రపంచ సంతోష నివేదిక 2026లో మొత్తం 140కి దేశాల జాబితాలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. గతేడాది 118వ స్థానంలో ఉన్న ఇండియా..ఈసారి నుంచి రెండు స్థానాలు మెరుగుపడినప్పటికీ..నేపాల్, పాకిస్తాన్ల కంటే వెనుకబడింది. ఈ జాబితాలో ఫిన్లాండ్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. విశ్వాసం, సామాజిక మద్దతు, జీవన నాణ్యత స్థాయిల ఆధారంగా ఫిన్లాండ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగిస్తోంది. ఈ జాబితాలో ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే వంటి దేశాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాలు బలమైన ప్రభుత్వ సంస్థలు, తక్కువ అవినీతి, ఉన్నత జీవన ప్రమాణాలతో ఉంటాయి. ఇరాన్ తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్.. ఈ జాబితాలో 8వ స్థానంలో నిలవడం విశేషం. కాగా, ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీ అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ప్రపంచ సంతోష నివేదికను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేస్తుంది. ప్రజలు తమ జీవితాలను ఎలా అంచనా వేసుకుంటారు, ఎలా చూస్తారు అనే దాని ఆధారంగా దేశాలకు ర్యాంకులు ఇచ్చే ఈ నివేదికలో దేశాల శ్రేయస్సు సమాచారాన్ని... వివిధ రంగాలకు చెందిన ప్రపంచ స్థాయి పరిశోధకుల విశ్లేషణతో కలిపి పొందుపరుస్తారు.
అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితమవుదాం
దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు ఉద్యమ వందేళ్ళ మహాప్రస్థానంలో ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలు పనంగా పెట్టి పార్టీ కోసం పేద ప్రజల కోసం అనేక పోరాటాలు సాగించారని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. గురువారం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సంగుల పేరయ్య అధ్యక్షతన చలసాని వెంకటరత్నం 54వ వర్ధింతి కార్యక్రమం చలసాని నగర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరై చలసాని […] The post అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితమవుదాం appeared first on Visalaandhra .
ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ
ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కిట్ల పంపిణీ పాయకాపురం, ఆంధ్ర ప్రభ :
మత సామరస్యానికి ప్రతీక విజయవాడ
మత సామరస్యానికి ప్రతీక విజయవాడ భవానిపురం,ఆంధ్రప్రభ : మత సామరస్యానికి ప్రతీక విజయవాడ
అవుట్డోర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన
అవుట్డోర్ స్టేడియం అభివృద్ధికి శంకుస్థాపన కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : క్రీడాకారులు, వాకర్స్
కమ్యూనిస్టు పోరాట యోధుడు చలసాని వెంకటరత్నం
జి.ఈశ్వరయ్య విశాలాంధ్రవిజయవాడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఎర్రజెండతోనే సాధ్యమని నమ్మి తన తుదిశ్వాస వరకు కార్మిక పక్షపాతిగా నిలబడి దోపిడివర్గ నిర్మూలన కోసం పోరాడిన పోరాటయోడుడు చలసాని వెంకటరత్నం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. గురువారం నగరంలోని దాసరి భవన్ వద్ద పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన చలసాని వెంకటరత్నం 54వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య ముఖ్య అతిధిగా […] The post కమ్యూనిస్టు పోరాట యోధుడు చలసాని వెంకటరత్నం appeared first on Visalaandhra .
వైభవంగా లక్ష్మమ్మఅవ్వ రథోత్సవం
వైభవంగా లక్ష్మమ్మఅవ్వ రథోత్సవం మంత్రాలయం,ఆంధ్ర ప్రభ : మండలంలోని బూదురు గ్రామంలో శ్రీ
ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి..
ఉగాది ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి.. పటమట ,ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ
అకాల వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
అకాల వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ కార్యాలయంలో 91549 70454
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్ లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో మార్చి 19 న ఎంతో ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ గారు పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ పంచాంగ కర్తలు పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ (శ్రీ శ్రీశైల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి) గారు సిద్ధం చేయడం జరిగింది. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాసులు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ ఉగాది పచ్చడి,పులిహోర, దద్దోజనం మొదలగు ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మరియు కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ మొదలగు వారు ఉన్నారు. ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాతలకు, స్పాన్సర్స్ కు మరియు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు చల్ల కృష్ణ మొదలగు వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ వేడుకలు ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సౌజన్య డెకార్స్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ ,డెలీసియస్ బిర్యాని బై ఫీస్ట్రో, నండూరి సునీత మరియు మహేష్ చెట్టిపెల్లి గార్లకు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ విప్ గా పెద్దపల్లి ఎమ్మెల్యే
ప్రభుత్వ విప్ గా పెద్దపల్లి ఎమ్మెల్యే పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
రెడీ మిక్స్ రేట్ల పెంపుతో అభివృద్ధి పనులకు అడ్డంకులు
రెడీ మిక్స్ రేట్ల పెంపుతో అభివృద్ధి పనులకు అడ్డంకులు సరఫరాదారుల ఇష్టారాజ్యం…నియంత్రణ ఎక్కడ?అధికారుల
అసలు సమస్య బౌలింగే: రవిచంద్రన్ అశ్విన్
బ్యాటింగ్లో ఎంతో బలంగా ఉన్న టీమిండియాకు బౌలింగ్ సమస్య వెంటాడుతోందని భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం జట్టు బౌలింగ్ భారాన్ని జస్ప్రిత్ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడన్నాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్కప్లో బుమ్రా తప్ప మిగతా బౌలర్ ఎవరూ కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదన్నాడు. వరుణ్ చక్రవర్తి వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడన్నాడు. ప్రస్తుతం బుమ్రా తర్వాత ఒక్క సిరాజ్ మాత్రమే మెరుగైన బౌలర్గా కనిపిస్తున్నాడన్నాడు. వీరిద్దరు తప్పిస్తే భారత్లో మరో మ్యాచ్ విన్నర్ బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదన్నాడు. రానున్న వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బౌలింగ్ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఇప్పటి నుంచే ఈ విషయంపై జట్టు యాజమాన్యం దృష్టి సారించాలని అశ్విన్ సూచించాడు. లేకుంటే రానున్న రోజుల్లో జట్టుకు తీవ్ర ఇబ్బందులు ఖాయమని హెచ్చరించాడు.
సూర్య తన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ’కరుప్పు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూర్య పవర్ఫుల్ అవతార్లో కనిపించిన ’కరుప్పు’ ఫస్ట్ లుక్ టీజర్ సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లో సూర్య ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
73 మంది రాజ్యసభ ఎంపీలపై కేసులు
ప్రస్తుత రాజ్యసభలో 73 మంది ఎంపీలు తమపై క్రిమినల్ కేసులున్నట్లు తెలియచేసుకున్నారు. ఈ విధంగా మొత్తం సభలో 32 శాతం మంది వరకూ క్రిమినల్ చరిత్ర ఉందని వెల్లడైంది. కాగా ఈ సభలో 31 మంది బిలియనీర్లు ఉన్నారు. సంబంధిత వివరాలను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) తమ నివేదికలో తెలిపింది. మొత్తం 233 మంది ఎంపీలలో 229 మంది అఫిడవిట్ల పరిశీలన క్రమంలో సభ్యుల రికార్డులు తెలిసివచ్చాయి. ఇటీవలే ఎన్నికైన రాజ్యసభ ఎంపీల అఫిడవిట్ల విశ్లేషణ కూడా ఈ నివేదికలో పొందుపర్చారు. రాజ్యషభలో 14 శాతం వరకూ పరమ కోటీశ్వరులు ఉన్నట్లు నిర్థారణ అయింది. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఒక్క సీటు ఖాళీ ఉంది. ముగ్గురు ఎంపీల వివరాలు వెలుగులోకి రాలేదని ఎడిఆర్ తెలిపింది. ఇక క్రిమినల్ రికార్డులు ఉన్న వారిలో 73 మంది అంటే 32 శాతం వరకూ తమపై తీవ్ర అభియోగాలు ఉన్నట్లు తెలియచేసుకున్నారు. ఓ ఎంపీపై హత్య కేసు, నలుగురిపై హత్యాయత్నం కేసులు , ముగ్గురిపై మహిళలపై అఘాయిత్యాల కేసులు ఉన్నాయి. ఇక పార్టీల వారిగా చూస్తే బిజెపి ఎంపీలలో 99 మందిలో 27 మందిపై కేసులు ఉన్నాయి. కాగా కాంగ్రెస్కు చెందిన 28 మంది సభ్యులలో 12 మందిపై, టిఎంసికి చెందిన 13 మందిలో నలుగురుపై, టిఎంసికి చెందిన పది మందిలో నలుగురుపై కేసులు ఉన్నాయి. బిఆర్ఎస్కు చెందిన ఓ ఎంపిపై క్రిమినల్ కేసు ఉంది. సిపిఎంకు చెందిన ముగ్గురు ఎంపిలపై కేసులు రికార్డు అయి ఉన్నాయి. ఇక ఆస్తుల విషయానికి వస్తే బిఆర్ఎస్ పార్టీకి చెందిన బండి పార్థసారథికి అత్యున్నత స్థాయిలో రూ 5300 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. తరువాతి క్రమంలో ఆప్ సభ్యులు రాజీందర్ గుప్తాకు రూ 5053 కోట్లు, వైఎస్ఆర్సిపి ఆళ్ల అయోధ్యరామి రెడ్డికి రూ 2577 కోట్లు ఉన్నాయి. ఆప్ ఎంపి సంత్ బల్బీర్ సింగ్ తమ ఆస్తుల విలువ దాదాపు 3 లక్షలని తెలియచేసుకున్నారు. ఎంపిల ఆస్తుల విలువ చూస్తే ఆయనే నిరుపేద అని తేలింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఐఐటి విద్యార్థులు మృతి
ముంబై-పుణె ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం పుణె నుంచి ముంబైకి వెళ్తుండగా వోక్స్వ్యాగన్ పోలో కారు.. ఖలాపూర్ సమీపంలో అతివేగం కారణంగా కంట్రోల్ తప్పి పలుమారలు పల్టీలు కొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ క్రమంలో ఎక్స్ప్రెస్వేపై ట్రాఫిక్కు ఏర్పడింది. హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ఐఐటి విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, వరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఖలాపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులను నాసిక్కు చెందిన ఓంకార్ బోర్సే (22), నాగ్పూర్కు చెందిన లే భట్ (23), జైపూర్కు చెందిన శ్రేయాష్ శర్మ (22),,ముంబైలోని ఐఐటి పవాయ్ విద్యార్థులుగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం కలంబోలిలోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గ్యాస్ పై దళారుల మోసాలు గ్యాస్ స్టాక్ పూర్తిగా ఉన్నదని ప్రభుత్వం ప్రకటిస్తున్నగ్యాస్
Dhurandhar: The Revenge: Regional Hurdles Cleared
Dhurandhar: The Revenge opened on a sensational note across the globe and the reviews are clear that the film will end up as one of the biggest hits of Indian cinema. In a sudden shock, the Telugu, Tamil, Kannada and Malayalam version of the film did not release as per the plan with paid premieres […] The post Dhurandhar: The Revenge: Regional Hurdles Cleared appeared first on Telugu360 .
OTT Releases during Ugadi Weekend
A number of original titles and films are available for streaming during the long weekend of Ugadi and Eid. Seetha Payanam, Sumathi Sathakam, Amaravathiki Aahvanam are the Telugu releases. Here is the list of OTT releases for this weekend: March 16th: The Plastic Detox (English): Netflix March 17th: Anora (English): Netflix Wicked: For Good (English, […] The post OTT Releases during Ugadi Weekend appeared first on Telugu360 .
ఆలయాలపై దోపిడీని అరికట్టాలి కోటగుళ్లలో పురాతన దేవాలయాలపై అక్రమాలపై ఆందోళనఆలయం కు ఎండోమెంట్
పిడకల సమరం… సంప్రదాయం శక్తి, సమైక్యతకు చిరస్మరణీయ ప్రతీక కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్
గౌహతి: అస్సాంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 126 అసెంబ్లీ స్థానాలకు 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 87 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కోక్రాఝర్ స్థానం నుండి మానిక్ బ్రహ్మ, బావ్ఖుంగ్రి నుండి సపాలి మాలిక్, పర్బత్ఝోరా నుండి అష్రాఫుల్ ఇస్లాం షేక్, ధుబ్రి నుండి బేబీ బేగం, జలేశ్వర్ నుండి అఫ్తాబ్ ఉద్దీన్ మొల్లా, అభయపురి నుండి ప్రదీప్ సర్కార్, సిడ్లి చిరాగ్ నుండి మతిలాల్ నార్జరీ, చెంగా నుండి అబ్దుర్ రహీం అహ్మద్, పాకబెత్బారి నుండి జాకిర్ హుస్సేన్ సిక్దార్ మరియు బక్సా నుండి జగదీష్ మదాహి బరిలోకి దిగనున్నారు. ఇక, తమూల్పూర్ నుండి రఫీ డైమరీ, ఉదల్గురి నుండి సోరెన్ డైమరీ, లహరిఘాట్ నుండి ఆసిఫ్ మహమ్మద్ నజర్, నాగావ్-బటాద్రబా నుండి దుర్లభ్ చమువా, నదువార్ నుండి సునీల్ ఛెత్రి, రంగోనది నుండి జయంత్ ఖౌండ్, లఖింపూర్ నుండి ఘనా బురాగోహైన్, ధకువాఖానా నుండి ఆనంద నారా, మకుల్ నుండి శిబనాథ్ చేతియా మరియు ఖుమ్తాయ్ నుండి రోసెలీనా టిర్కీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
తిరుపతి గరుడ వారధిపై అదుపుతప్పిన బస్సులు.. ఒకదానితో మరొకటి ఢీ...#Tirupati #RTC #Accident
Shirdi Sai Transformers Under Scanner as AP High Court Warns of Penalties Over Quality Concerns
The Andhra Pradesh High Court has put the spotlight on transformer supplies in the state, raising serious questions about quality and pricing. The court made it clear that strict action will follow if the transformers supplied by Shirdi Sai Electricals Private Limited fail to meet prescribed standards. The issue reached the court after a public […] The post Shirdi Sai Transformers Under Scanner as AP High Court Warns of Penalties Over Quality Concerns appeared first on Telugu360 .
ఎంపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో..?
ఎంపీ అవినీతి ఏ స్థాయికి చేరిందో..? ఎంపీ అంటే మట్టి, పేకాట అని
పాత కక్షలతో వ్యక్తి పై గొడ్డలితో దాడి
పాత కక్షలతో వ్యక్తి పై గొడ్డలితో దాడి జమలయ్య పరిస్థితి విషమంవిజయవాడ ప్రైవేట్
మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
న్యూమెక్సికో: మైనర్లుగా పరిచయం చేసుకొంటూ చిన్నారులను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు అమెరికాలోని న్యూ మెక్సికో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఓ తెలుగు యువకుడు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని బల్కం నాగరాజుగా పోలీసులు గుర్తించారు. అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా న్యూ మెక్సికోలోని శాంటఫే నగర పోలీసులు ఆన్లైన్లో ప్రత్యేక ఖాతాలు తెరిచారు. పోలీసులు సైతం చిన్నారులుగా పలువురు అనుమానితులతో చాటింగ్ చేశారు. చిన్నారులను లైంగికంగా ప్రలోభాలకు గురి చేస్తున్న నలుగురిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఖతార్ గ్యాస్పై దాడులను సహించేది లేదు: ట్రంప్
ఖతార్పై ఇరాన్ మరోసారి దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు చెందిన ప్రధాన చమురు క్షేత్రం సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇకపై ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగదు. అయితే ఈ దాడుల సాకుతో ఇరాన్ చర్యకు దిగితే అమెరికా ఇక ఏకంగా ఈ చమురు క్షేత్రాన్ని నేలమట్టం చేస్తుందని సామాజిక మాధ్యమంలో తెలిపారు. తాము చేపట్టే చర్యలతో ఎంత నష్టం ఇరాన్కు వాటిల్లుతుందనేది చెప్పలేం, తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయి. అంతేకాకుండా ఇరాన్పై భవిష్యత్తులో పెను ప్రభావం పడుతుందని, అక్కడి చమురు నిల్వల వనరులకు జరిగే నష్టాన్ని సూచనప్రాయంగా తెలిపారు. ఇరాన్ తమ దేశ ఇంటలిజెన్స్ మంత్రి అమెరికా , ఇజ్రాయెల్ సేనల దాడులలో హతులు అయ్యారు. దీనితో ఇరాన్ మరింత ప్రతీకార దాడులకు దిగింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని పలు చమురు క్షేత్రాలను ఎంచుకుని దాడులకు దిగింది. ఈ క్రమంలోనే ఖతార్పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా పరిగణించింది.
11 మంది మావోయిస్టులు లొంగుబాటు..
మహారాష్ట్ర: మావోయిస్టు పార్టీ మరో షాక్ తగిలింది. గడ్చిరోలిలో జిల్లాలో గురువారం ఐదుగురు కీలక సభ్యులతో సహా మొత్తం 11 మంది నక్సలైట్లు పోలీసులు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.68 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారుస లొంగిపోయిన వారిలో డివిసిఎం, ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్ స్థాయి మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. 2025 నుంచి ఇప్పటివరకు గడ్చిరోలి జిల్లాలో మొత్తం 123 మంది మావోయిస్టులు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు. ఈ జిల్లాలో వామపక్ష తీవ్రవాదం దాదాపుగా అంతమైపోయిందని చెప్పారు.
‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ
తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత త్వరలో పార్టీ ప్రారంభించన్నారు. ఇప్పటికే పార్టీ పేరు నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇసి దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ కింద రాజకీయ పార్టీ నమోదు కోసం చేసిన తన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి అప్లికేషన్లో చాలా లోపాలున్నాయంటూ కవితకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపామని ఇసి తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఆ సమయంలో కవిత తరఫు న్యాయవాది ఆసుపత్రిలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు మార్చి 19కి వాయిదా పడింది. అదే పిటిషన్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఇసికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో ఇసి కోర్టుకు చెప్పగా, లోపాలన్నీ సరిచేసినట్లు కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సాంకేతిక తప్పులు సరిచేసి ఇసికి మళ్లీ దరఖాస్తు చేశామన్నారు. దీంతో ఈసీ కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో ఢిల్లీ హైకోర్టు విచారణ ముగించింది.
వేసవిని ఎదుర్కోవడానికి గ్రామీణ నీటి సరఫరా శాఖ సిద్ధం
వేసవిని ఎదుర్కోవడానికి గ్రామీణ నీటి సరఫరా శాఖ సిద్ధం రూ.23 లక్షలతో ప్రత్యామ్నాయ
గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. వచ్చే ఏడాది ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతేడాదితో పోలిస్తే ఈసారి కాస్త అధికంగానే సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ బడ్జెట్లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం. ఇక, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ కోసం ఈ బడ్జెట్లో నిధులను కేటాయించనున్నట్టు తెలిసింది. వీటితో పాటు తుమ్మిడిహెట్టి, పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, కొడంగల్ నారాయణ్పేట్ ఎత్తిపోతల పథకం, ఎస్ఎల్బిసిలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కాలేజీ యువతులకు ఈవీ స్కూటీలను ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో దీనికోసం నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
ఎడారి నేలలో ‘మినీ స్విట్జర్లాండ్' #MiniSwitzerland#SnowYard#Rajasthan#Ajmer#TouristSpot#IndiaTravel
ఇది రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం
ఇది రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం రైతులు కన్నీరు కారుస్తుంటే పలుకరించే నాథుడు
ఈనెల ౨౨ నుంచి రైతు భరోసా నిధులు జమ
రాష్ట్రంలోని రైతులు బాగున్నప్పుడే, రైతుల పంటలు లాభాలు సాధించినప్పుడే రాష్ట్రంలో సుఖశాంతులు నెలకొంటాయని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు లాభాలు సంపాదించి పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని , రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 22వ తేదీ నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నా మని సిఎం తెలిపారు. అలాగే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చి రైతులకు కష్టాలను తీర్చి, సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను అనుభవించే విధంగా చర్యలు తీసుకున్నామని సిఎం గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అనంతరం ఉగాది పంచాంగ శ్రవణం లో పాల్గొన్న వివిధ ప్రాంతాలకు చెందిన అర్చకులను సిఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సంవత్సరం తెలంగాణలో రైతులకు ఎలాంటి విపత్తులు రాకూడదని భగవంతుడిని సిఎం రేవంత్ రెడ్డి ప్రార్థించారు.
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి రైతులకు పూర్తి సహాయం అందిస్తాంమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమెరికాకు క్యూబా హెచ్చరికహవానా: తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అత్యవసర చర్యలు’ వ్యాఖ్యలను ఎక్స్ మాధ్యమంగా ఆక్షేపించారు. కరేబియన్ దీవులను తాను ఏమైనా చేయగలనన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారన్నారు. క్యూబా రాజ్యాంగ వ్యవస్థను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నా యని, బహిరంగంగా హెచ్చరికలు అందుతు న్నాయని చెప్పారు. ఆరు దశాబ్దాలకుపైగా ఆర్థిక ఆంక్షల ఎదుర్కొంటున్న క్యూబాలో సంక్షోభాన్ని సాకుగా చూపుతూ దండయాత్రకు అమెరికా […] The post తీవ్ర ప్రతిఘటన తప్పదు appeared first on Visalaandhra .
‘హోర్ముజ’పై ఇరాన్ కొత్త నిబంధనలు
తెహ్రాన్: హోర్ముజ్ జలసంధి మార్గంలో నౌకల ప్రయాణానికి సంబంధించి ఇరాన్ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టనున్నది. ఉద్రిక్తతల వేళ జల మార్గంపై నియంత్రణలో మార్పులే లక్ష్యమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయిల్ మిత్ర దేశాల నౌకలను నిరోధించడానికి స్పష్టమైన కారణం ఉందన్నారు. యుద్ధ పరిస్థితుల్లో భద్రతాంశాల దష్ట్యా ఇలాంటి చర్యలు అవసరమని తెలిపారు. ‘హోర్ముజ్ జలసంధి కీలక జలమార్గం. శత్రువులు ఈ మార్గాన్ని వినియోగించకుండా నిరోధించాలి. భద్రతా ముప్ప్పుతో ఇప్పటికే అనేక నౌకలు […] The post ‘హోర్ముజ’పై ఇరాన్ కొత్త నిబంధనలు appeared first on Visalaandhra .
ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయలేదు
తులసీ గబార్డ్వాషింగ్టన్: అణ్వస్త్రాల తయారీకి ఇరాన్ యత్నిస్తున్నందన్న నెపంతో అమెరికాఇజ్రాయిల్ కలిసి ఆ దేశంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతు న్నాయి. విధ్వంసం సష్టిస్తున్నాయి. తీవ్ర ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. విలువైన ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. వాస్తవానికి అమెరికాఇజ్రాయిల్ చెప్పేదానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని, ఆ ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది.ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తున్న ఆరోపణలపై అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్ స్పందించారు. సెనెట్ కమిటీకి వివరాలు తెలిపారు. […] The post ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయలేదు appeared first on Visalaandhra .
ఇరాన్ కీలక నేతల హత్యలుఆక్షేపణీయం: చైనా
బీజింగ్: అంతర్జాతీయ సంబంధాల్లో బలవంతపు చర్యలను తమ దేశం ఎప్ప్పుడు ప్రోత్సహించదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ అన్నారు. ఇరాన్పై యుద్ధంలో భాగంగా ఆ దేశ కీలక నేతలను ఇజ్రాయిల్ `అమెరికా దళాలు వరుస పెట్టి చంపుతుండటాన్ని ఆక్షేపించింది. పౌర క్షేత్రాలపై, నాయకు లపై ప్రత్యక్ష దాడులు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇరాన్ జాతీయ భద్రతాధికారి అలీ లారిజానీ హత్యను గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. తక్షణమే సైనిక ఆపరేషన్లను విరమించుకోవాలని, […] The post ఇరాన్ కీలక నేతల హత్యలుఆక్షేపణీయం: చైనా appeared first on Visalaandhra .
యుద్ధం వేళ నిలిచిన శాంతి చర్చలు
మాస్కో: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్కు మధ్య శాంతి చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ఇరాన్ యుద్ధం కీవ్ను రాజీ దిశగా నెట్టే అవకాశమున్నదన్నది. ఈ మేరకు రష్యా అధికారులు చెప్పినట్లు ఇజ్వెస్టియా గురువారం నివేదించింది. ప్రతిష్ఠంభనను క్రెమ్లిన్ ధ్రువీకరించినట్లు నివేదిక తెలిపింది. జెనీవాలో అమెరికా, ఉక్రెయిన్తో ముగిసిన చర్చల తర్వాత యుద్ధానికి డెడ్లైన్లు ఉండవంటూ రష్యా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ స్పందిస్తూ త్రైపాక్షిక చర్చలకు విరామం […] The post యుద్ధం వేళ నిలిచిన శాంతి చర్చలు appeared first on Visalaandhra .
జనసేన ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
జనసేన ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేతుల మీదుగా 10 ఆటోలు
‘జెరాల్డ్ ఆర్ ఫోర్్డ’ వెనక్కి
వాషింగ్టన్: అమెరికాకు చెందిన శక్తిమంతమైన విమాన వాహక నౌక ‘జెరాల్డ్ ఆర్ ఫోర్డ’ యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగింది. మరమ్మతులు అవసరం కావడంతో గ్రీస్లోని నాటో స్థావరమైన క్రెటెకు బయల్దేరింది. ఈ నౌక లాండ్రీలో 12వ తేదీన భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ఇద్దరు సైలర్లు గాయపడ్డారు. దీంతో ఎర్ర సముద్రం మీదుగా క్రెటెలోని సౌద బేకు ఈ నౌక ప్రయాణిస్తోంది. ఈ నౌకకు అత్యవసర మరమ్మతులు అక్కడ చేస్తారు. క్యారియర్ స్ట్రైక్ గ్రూపులోని మిగిలిన నౌకలు ఇప్పటికీ యుద్ధ […] The post ‘జెరాల్డ్ ఆర్ ఫోర్్డ’ వెనక్కి appeared first on Visalaandhra .
యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్
యువతకు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో కూటమి
ఇంద్రకీలాద్రిపై పంచాంగ శ్రవణం శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఆధ్యాత్మిక శ్రీకారంవేదోచ్చారణల మధ్య
బాలయ్య సినిమాలో నయన్తోపాటు అనుష్క?
హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి. […] The post బాలయ్య సినిమాలో నయన్తోపాటు అనుష్క? appeared first on Visalaandhra .
మైనార్టీలకు అండగా తెలంగాణ ప్రభుత్వం..: మంత్రి అడ్లూరి
ధర్మపురి: కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని దేశంలో అన్ని మతాలను కులాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అన్నారు. రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదర, సోదరిమణులకు గురువారం ధర్మపురి పట్టణంలోని ఎస్ఎచ్ గార్డెన్ లో తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముస్లీం పేదలకు తోఫా పంపిణీ చేయాలని నిర్ణయించారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని 2050 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా పేద ముస్లింల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాలకు ధర్మపురికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ధర్మపురి బస్ డిపో మంజూరు కోరకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలు వరకు ధర్మపురి బస్ డిపో నిర్మాణం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమ ప్రభుత్వమని, ముస్లీం సోదర సోదరిమణులకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి తో పాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, ముస్లీం మత పెద్దలు పాల్గొన్నారు.
మెగాస్టార్ నుంచి ఇక విద్యాసేవ?
త్వరలో అధికారిక ప్రకటన హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సామాజిక సేవలందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇక పేదలకు ఉచిత విద్యనందించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఉగాది పర్వదినం సందర్భంగా చిరంజీవి ‘ఉచిత విద్యా ప్రాజెక్ట’ అంటూ ఇచ్చిన హింట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మెగాస్టార్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “నేను […] The post మెగాస్టార్ నుంచి ఇక విద్యాసేవ? appeared first on Visalaandhra .
సీఎస్కే జట్టుతో చేరిన శాంసన్ చెన్నై: టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక భూమిక వహించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుతో కలిశాడు. ఈ నెల 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా… గురువారం చెన్నై చేరుకున్న సంజూ ఫ్రాంచైజీ క్యాంపులో చేరాడు. సంజూ రాకను పురస్కరించుకుని సీఎస్కే తమ సోషల్ మీడియా ఖాతాల్లో “చెట్టాన్ ఇన్ చెన్నై”, “వరల్డ్ చాంపియన్ సంజు […] The post ‘చెట్టాన్ ఇన్ చెన్నై’ appeared first on Visalaandhra .
సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లింపులకు క్యాష్ కౌంటర్లు
సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లింపులకు క్యాష్ కౌంటర్లు విజయవాడ నగర పాలక
నా వ్యక్తిత్వంతో ఆటలా?దిల్లీ హైకోర్టులో గంభీర్ పిటిషన్
న్యూదిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. గంభీర్ తన పిటిషన్లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ టెక్నాలజీ, ఫేస్ స్వాప్, […] The post నా వ్యక్తిత్వంతో ఆటలా?దిల్లీ హైకోర్టులో గంభీర్ పిటిషన్ appeared first on Visalaandhra .
బీసీసీఐకి అజిత్ అగార్కర్ విన్నపం న్యూదిల్లీ: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు తెలిసింది. పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ […] The post నా పదవీకాలం పొడిగించండి appeared first on Visalaandhra .
ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు
ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మన సంస్కృతి సాంప్రదాయాలు
Kavitha : కవిత.. టార్గెట్ అదేనట.. భారీ బహిరంగ సభ అక్కడి నుంచే మొదలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును త్వరలో ప్రకటించనున్నారు
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.43కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నక్క రాజేష్ అనే వ్యక్తి సరూర్నగర్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయిస్తున్నాడు. వేరే ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. నిందితుడిపై నిఘా పెట్టి ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది సిఐ సత్యనారాయణ రావు, ఎస్సై శంకర్ కలిసి మన్సూరాబాద్లో తనిఖీలు నిర్వహించారు. రాజేష్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 1.070కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మక్రాన్ దత్తాత్రిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.36కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్, పిల్లర్ నంబర్ 146వద్ద ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు, సిబ్బంది కలిసి తనీఖీలు నిర్వహించగా, పిల్లర్ నంబర్ 146వద్ద ఉన్న మెహిఫిల్ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
డాడీ, మోడీపైనే నా పోరాటం: కవిత
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తను పెట్టబోయే పొలిటికల్ పార్టీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుందని.. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని కవిత చెప్పారు. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని.. పార్టీ ప్రారంభించినప్పుడే.. అజెండా, లక్ష్యాలు వెల్లడిస్తానని అన్నారు. డాడీ, మోడీ, చిన్న మోడీపైనే తన పోరాటం ఉంటుందన్నారు. బిఆర్ఎస్తో తన సమస్యను కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని ఆమె విమర్శించారు.
ఉగాది సందడి.. అభివృద్ధి దిశగా కర్నూలు ముందడుగు
ఉగాది సందడి.. అభివృద్ధి దిశగా కర్నూలు ముందడుగు కొత్త సంవత్సరం కొత్త ఆశలు…
మండలిలో ఇద్దరు, శాసనసభలో ముగ్గురు విప్లుగా నియామకం
హైదరాబాద్: శాసన మండలిలో ఇద్దరు విప్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు విప్ పదవి దక్కింది. శాసనసభలో ముగ్గురిని ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభలో యెన్నం శ్రీనివాస్రెడ్డి, వేముల వీరేశం, చింతకుంట విజయ రమణారావులకు ఈ పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
Iran - Israel War : హోర్ముజ్ జలసంధిపై తీవ్ర ఒత్తిడి.. ప్రపంచ ఆయిల్ సరఫరాపై ఆందోళన
గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది
డిండి చింతపల్లిలో హృదయ విదారక ఘటన
డిండి చింతపల్లిలో హృదయ విదారక ఘటన వంగూర్, ఆంధ్రప్రభ : డిండి చింతపల్లి
విషాదం.. ఉరివేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటనల మేడ్చల్ జిల్లాలో చేటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన నందిని అనే విద్యార్థిని.. నారపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ.. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, గురువారం హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై హాస్టల్ యజమాని సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎల్.పి.జీ సిలిండర్ల సరఫరా సాధారణ స్థితికి : కేంద్రం
క్రూడ్, రిఫైనరీ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది
‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’.. బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
హైదరాబాద్: ఎల్బి నగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’లో ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలకు ఎల్బినగర్ బిఆర్ఎస్ నేతలు వైట్ ఛాలెంజ్ విసిరారు. బిఆర్ఎస్ నేత ఛాలెంజ్ని స్వీకరించి కాంగ్రెస్ నేతలు ఎల్బి నగర్కు చేరుకున్నారు. ఎల్బి నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. వైట్ ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర నేతలు ఎల్బి నగర్కు వెళ్లారు. దీంతో సుధీర్ రెడ్డి, ఇతర బిఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
3ships |ఒడిదుడుకుల మధ్య భారత్ చేరిన గ్యాస్ నౌకలు
3ships |ఒడిదుడుకుల మధ్య భారత్ చేరిన గ్యాస్ నౌకలు 3ships |మూడు నౌకల
పదో తరగతి పరీక్ష వాయిదా వేయాలి
పదో తరగతి పరీక్ష వాయిదా వేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు
ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట టీడీపీ జిల్లా మైనార్టీ సెల్
Andhra Pradesh : ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలను తిరిగి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News
Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News (
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. మంత్రి డోల, కలెక్టర్, మాగుంట వెల్లడి ఆంధ్రప్రభ బ్యూరో,
శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలి
శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా కోరారు
57kfollowers |యూట్యూబర్ వైష్ణవి హత్యలో షాకింగ్ మలుపు
57kfollowers | యూట్యూబర్ వైష్ణవి హత్యలో షాకింగ్ మలుపు 57kfollowers | వైష్ణవి
Video : TGFA TELANGANA GADDAR FILM AWARDS – 2025
The post Video : TGFA TELANGANA GADDAR FILM AWARDS – 2025 appeared first on Telugu360 .
Phone |దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్
Phone | దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్ Phone| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలకు..తరలిరండి ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా పతమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 7,140 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 6,550 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,50,280కి దిగొచ్చింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.1,37,750కి చేరుకుంది. అలాగే, ఇవాళ ఒక్కరోజే కేజి వెండి ధరపై రూ.10 వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.2.65 లక్షలకు పడిపోయింది.
పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి #TigerAlert #Polavaram #Kakinada #ForestDept #APNews
ఉగాది వేళ మెగాస్టార్ కీలక నిర్ణయం.. మరో కొత్త సేవా కార్యక్రమం
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన, డ్యాన్స్లు, ఫైట్లు, వెండితెరపై ఆయన చేసే సందడి అయితే.. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఏంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు చిరంజీవి. తాజాగా ఆయన మరో సరికొత్త సేవా కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించమే తన లక్ష్యమని చిరు తెలిపారు. ఉగాది పండగ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కుటుంబంలోని ఒక వ్యక్తి విద్యావంతుడైతే.. ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. చిరంజీవి స్పూర్తితోనే ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి పేద పిల్లలకు ఉచితంా ఉన్న విద్య అందిస్తున్నానని నటుడు సూర్య చెబుతూ ఉంటాడు. విద్యాదానం నన్నెంతో మోటివేట్ చేసింది. ఒకప్పుడు నేను నీకు ఆదర్శం.. ఇప్పుడు నువ్వే నాకు స్పూర్తి అని సూర్యతో అన్నాను. తెలుగు రాష్ట్రాల పిల్లలకే కాదు అవసరం ఉన్న అందరికీ ఉచితంగా విద్యను అందించాలనుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు.
అకాల వర్షాలకు నేలకొరిగిన పండ్ల తోటలు విశాలాంధ్ర: శింగనమల.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు మండలాల్లో నిన్న కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయ సముద్రం, పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో గాలి–వాన ప్రభావంతో పండ్ల తోటలు పూర్తిగా నేలకొరిగాయి.ప్రధానంగా అరటి, చీని , దానిమ్మ, మామిడి, బొప్పాయి, కాకర తోటలు గాలివాన బీభత్సానికి నాశనమయ్యాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ విపత్తు రావడంతో రైతులు […] The post అకాల వర్షం…అపార నష్టం appeared first on Visalaandhra .
Kavitha |డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం
Kavitha | డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం Kavitha |
అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు
అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల నుంచి
ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్తో జరుగుతున్న ఈ పోరును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పశ్చిమాసియాలో తమ సైనిక బలగాలను మరింత బలోపేతం చేసేందుకు వేలాదిమంది యూఎస్ సైనికులను అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో అమెరికా కార్యకలాపాలను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున సైనిక మోహరింపుపై […] The post ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు appeared first on Visalaandhra .
సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్
సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్ కరీంనగర్, ఆంధ్రప్రభ : సీనియర్లను తొక్కుకుంటూ
నటి అనుష్క పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆమె టీమ్ #AnushkaShetty #Tollywood #CelebrityNews
మోహన్బాబు బర్త్డే స్పెషల్.. ‘ది ప్యారడైస్’ నుంచి ప్రత్యేక వీడియో
ఒకప్పుడు విలన్గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఆ తర్వాత హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు అభిమాన నటుడిగా మారిపోయారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. గతేడాది ఆయన కుమారుడు విష్ణు నటించి ‘కన్నప్ప’ సినిమాలో మోహన్బాబు ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ ఏడాది మరో విభిన్నమైన పాత్రలో మోహన్ బాబు కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో మోహన్ బాబు షిఖంజ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్యారడైజ్ టీం ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో షిఖంజ మాలిక్ పాత్ర కోసం మోహన్ బాబు ఎలా రెడీ అయ్యారో చూపించారు. ఈ జనరేషన్కి మోహన్ బాబు అంటే ఏంటో.. ఆయన నటన సామర్థ్యం ఏంటో తెలియదని.. కానీ ప్యారడైజ్తో అది తెలిసేలా చేస్తామని శ్రీకాంత్ ఓదెల వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!
మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ […] The post కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి! appeared first on Visalaandhra .
ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి
తిరుపతి ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చే ప్రక్రియ తుది దశలో ఉందని, వీలైనంత వేగంగా స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నూతనంగా ముద్రించిన ప్రెస్ క్లబ్- 2026 డైరీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఘనత ను, ఇప్పటి వరకు సొంత స్థలం లేకపోవడం పై మరొకసారి అధ్యక్ష కార్యదర్శులు మురళి, బాలచంద్ర లు […] The post ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి appeared first on Visalaandhra .
కవిత నూతన పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని నమోదు చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనవరి 23న ఆశ్రయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29ఎ ప్రకారం పార్టీ రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసిన ఆమె, తన అభ్యర్థనపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఈసీఐ తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న జరిగిన విచారణలో కోర్టుకు సమాచారం ఇచ్చారు. […] The post కవిత నూతన పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ appeared first on Visalaandhra .
నిరుద్యోగుల ఉపాధి అవకాశాలకు ..భవ్య పథకం ప్రారంభం..
పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.33,600 కోట్ల వ్యయంతో భారత ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ ఒక పెద్ద సవాలుగా మారింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం భవ్య పథకాన్ని ప్రవేశపెట్టింది.అంతేకాకుండా వచ్చే ఆరు సంవత్సరాలలో 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి […] The post నిరుద్యోగుల ఉపాధి అవకాశాలకు ..భవ్య పథకం ప్రారంభం.. appeared first on Visalaandhra .

27 C