SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

జనహృదయనేత శీనన్నకు కన్నీటి వీడ్కోలు

జనహృదయనేత శీనన్నకు కన్నీటి వీడ్కోలు వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లాలో

ప్రభ న్యూస్ 14 Mar 2026 3:21 pm

పారిశుధ్య కార్మికుల సేవలకు సన్మానం

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ ; గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు అందించే సేవలు వెలకట్టలేనివని,

ప్రభ న్యూస్ 14 Mar 2026 3:16 pm

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి.

ప్రభ న్యూస్ 14 Mar 2026 3:10 pm

bcci |అత్యుత్త‌మ సేవ‌ల‌కు అవార్డులు

bcci | అత్యుత్త‌మ సేవ‌ల‌కు అవార్డులు రోజ‌ర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్‌, మిథాలీ

ప్రభ న్యూస్ 14 Mar 2026 3:08 pm

మోపిదేవిలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…

మోపిదేవిలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే… మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:29 pm

PK’s Ustaad Bhagat Singh 2 Big Updates

Power Star Pawan Kalyan is all set to fire up the screens as a dynamic cop in the mass-action entertainer Ustaad Bhagat Singh, directed by Harish Shankar under the Mythri Movie Makers banner. Promotions are in full swing, with the trailer tease already receiving a tremendous response. The makers have now announced that the theatrical […] The post PK’s Ustaad Bhagat Singh 2 Big Updates appeared first on Telugu360 .

తెలుగు 360 14 Mar 2026 2:27 pm

Israel |10 మిస్సైళ్లతో నార్త్ కొరియా ఎటాక్

Israel | 10 మిస్సైళ్లతో నార్త్ కొరియా ఎటాక్ Israel | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:23 pm

దేవాదుల కాలువకు నీరు ఆపకుండా విడుదల చేయాలి

దేవాదుల కాలువకు నీరు ఆపకుండా విడుదల చేయాలి 1L కాలువ కింద 6వేల

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:22 pm

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..!

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..! నిరు పేదలకు నూతన వస్త్ర

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:18 pm

పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప వాగ్వాదం

దమ్మపేట, ఆంధ్రప్రభ ; పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే దమ్మపేటలోని

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:17 pm

పోచారంలో పెళ్లికి నో చెప్పిన యువతి... ఆమెకు ఎయిడ్స్ రక్తాన్ని ఇంజక్షన్ చేసిన ఉన్మాది

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించడంతో ఎయిడ్స్ రక్తంతో యువతికి యువకుడు ఇంజక్షన్ ఎక్కించాడు. మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయం అయింది. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి హెచ్ఐవి రక్తాన్నిఎక్కించాడు. యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. 

మన తెలంగాణ 14 Mar 2026 2:17 pm

గరికపాటి అలోచనలు స్పూర్తి దాయకం…

గరికపాటి అలోచనలు స్పూర్తి దాయకం… అవనిగడ్డ – ఆంధ్రప్రభ : వేకనూరు మాజీ

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:13 pm

జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు

జిల్లాలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవు జనగామ అర్బన్, ఆంధ్రప్రభ: జనగామ

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:10 pm

honey rose|చూస్తే మ‌తిపోవాల్సిందే..

honey rose| చూస్తే మ‌తిపోవాల్సిందే.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రముఖ మలయాళ నటి

ప్రభ న్యూస్ 14 Mar 2026 2:10 pm

అక్కడ గెలిచినందుకే పాదయాత్ర చేపట్టాను: బండి

హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్లలో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధిని పట్టించుకోలేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టాం అని అన్నారు.  అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు  మహాపాదయాత్ర చేశారు. ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు తన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా  కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి కైవసమైతే కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని,  అంజన్న క్షేత్రాభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని బండిసంజయ్ తెలియజేశారు. 

మన తెలంగాణ 14 Mar 2026 1:37 pm

Wangchuck |విడుదల కానున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌…

Wangchuck | విడుదల కానున్న సోనమ్‌ వాంగ్‌చుక్‌… Wangchuck | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:28 pm

పరీక్ష కోసం నిజం దాచిన ఊరు…

పరీక్ష కోసం నిజం దాచిన ఊరు… గూడూరు, ఆంధ్రప్రభ ; మహబూబాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:26 pm

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనల దృష్ట్యా, శనివారం ఉదయం మంత్రులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా […] The post గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 1:25 pm

YS Viveka : వైఎస్ వివేకా మృతి.. ఇక ఎన్నడూ వీడని మిస్టరీయేగా?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఇక ఏమీ తేలదు

తెలుగు పోస్ట్ 14 Mar 2026 1:23 pm

వైసీపీ జెండా దిమ్మ తొలగింపు…నిర్మాణం.

వైసీపీ జెండా దిమ్మ తొలగింపు…నిర్మాణం. పాయకాపురం, ఆంధ్ర ప్రభ : స్థానిక వామ్భే

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:21 pm

Varun Tej Off To Korea For Korean Kanakaraju

Mega Prince Varun Tej’s upcoming horror-comedy Korean Kanakaraju is moving into its final leg of production. Directed by Merlapaka Gandhi and produced by UV Creations along with First Frame Entertainment, the film is gearing up to complete its shoot with a key schedule in South Korea. The team has travelled to Korea to film the […] The post Varun Tej Off To Korea For Korean Kanakaraju appeared first on Telugu360 .

తెలుగు 360 14 Mar 2026 1:20 pm

నర్సరీ పరిశీలించిన ఎస్.ఎన్ పురం సర్పంచ్

బోధన్, ఆంధ్రప్రభ ; వర్ని మండల కేంద్రం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన నర్సరీని

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:18 pm

విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలు రద్దవుతున్నాయి

తెలుగు పోస్ట్ 14 Mar 2026 1:17 pm

పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవీ ఇంజెక్షన్

హైదరాబాద్ కు సమీపంలోని పోచారంలో అమానవీయ ఘటన జరిగింది

తెలుగు పోస్ట్ 14 Mar 2026 1:11 pm

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం జిల్లా జైనూర్ మండలంలోని బూసిమెట్ట పంచాయతీలోని

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:10 pm

Kurnool |కర్నూలులో విషాదం

Kurnool | కర్నూలులో విషాదం Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:08 pm

entry in 2021|ఐదేళ్ల క్రితం కల నిజమైంది..

entry in 2021| ఐదేళ్ల క్రితం కల నిజమైంది.. టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:06 pm

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో మోత్కూర్, ఆంధ్రప్రభ ; పదో

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:05 pm

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రీయ

ప్రభ న్యూస్ 14 Mar 2026 1:03 pm

అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా […] The post అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 12:59 pm

Pawan Kalyan : గిరిజనుల మధ్య పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు

తెలుగు పోస్ట్ 14 Mar 2026 12:40 pm

హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ […] The post హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 12:33 pm

YSRCP : వైసీపీ విజయంలో నిజమెంత? భవిష్యత్ లో తేలనుందా?

వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం సక్సెస్ కాలేదు

తెలుగు పోస్ట్ 14 Mar 2026 12:30 pm

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో ఇప్పటి వరకూ పదిహేను మంది మరణించారు

తెలుగు పోస్ట్ 14 Mar 2026 12:25 pm

లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం లోని ఉప్లూర్ గ్రామానికి

ప్రభ న్యూస్ 14 Mar 2026 12:24 pm

పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్

ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్‌కు సహకరిస్తూ ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఫాక్స్ న్యూస్ రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి ఇరాన్‌కు కొంతమేర మద్దతు అందుతోందని అనుమానం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ‘‘రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్‌కు మేము సాయం చేస్తున్నామని పుతిన్ భావిస్తున్నారు. […] The post పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 12:22 pm

Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 14 Mar 2026 12:18 pm

మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. ఏసీబీ కోర్టు తన పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.ఈ కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మిథున్ రెడ్డి […] The post మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 12:16 pm

కొల్లూరులో రంజాన్ తోఫా పంపిణీ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో ముస్లిం

ప్రభ న్యూస్ 14 Mar 2026 12:13 pm

నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, నాయకులు

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన వ్యక్తి పార్థివదేహానికి మున్సిపల్

ప్రభ న్యూస్ 14 Mar 2026 12:09 pm

మోత్కూర్ లో గుండెపోటుతో తండ్రి మృతి.... పదో తరగతి పరీక్షలకు హాజరైన కుమారుడు

మోత్కూర్: ఇంట్లో తండ్రి చనిపోయి ఉన్నాడు.. దు:ఖాన్ని దిగమింగుకొని కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది. మోత్కూరు చెందిన కూరెళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి గుండాల మండలం వస్తాకొండూరులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. మృతుడి కుమారుడు హర్షవర్థన్ దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఎల్లయ్య కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మోత్కూరులో విషాదచాయలు అలుముకున్నాయి. 

మన తెలంగాణ 14 Mar 2026 12:08 pm

ఏపీలో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్‌ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయం వంటి […] The post ఏపీలో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 12:05 pm

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ರಂಜಾನ್ ಸಮಯದಲ್ಲಿ ಇರಾನ್ ಮೇಲೆ ಇಸ್ರೇಲ್ ದಾಳಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ರಂಜಾನ್ ಸಮಯದಲ್ಲಿ ಇರಾನ್ ಮೇಲೆ ಇಸ್ರೇಲ್ ದಾಳಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 14 Mar 2026 12:00 pm

పరీక్ష ప్యాడులు, పెన్నుల బహుకరణ

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జెడ్పి బాలుర హైస్కూల్

ప్రభ న్యూస్ 14 Mar 2026 12:00 pm

రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చొప్రా

హైదరాబాద్: ఐపిఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. అన్ని టీమ్‌ల ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ముంబయి ఇండియన్స్ మాత్రం రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంటే రోహిత్ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు కానీ ఫీల్డింగ్‌లో కనిపించడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చొప్రో స్పందించారు. రోహిత్ శర్మ ప్రస్తుతం 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడని, ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడని, అతడి కెప్టెన్సీలో ముంబయిన్ ఇండియన్స్ ఐపిఎల్ టైటిళ్లను గెలుచుకుందని గుర్తు చేశారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు రోహిత్ సలహాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశాడు. రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవద్దని చొప్రా సూచించాడు. గత సీజన్‌లో కూడా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 14 Mar 2026 11:57 am

Telangana : తండ్రి మృతి.. బాధను దిగమింగుకుని పరీక్షకు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి

తెలుగు పోస్ట్ 14 Mar 2026 11:54 am

చైతన్య హైటెక్ స్కూల్లో సైన్స్ ఫెయిర్

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని చైతన్య హైటెక్ స్కూల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:52 am

10th exame|ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం

ప‌ది ప‌రీక్ష‌లు ప్రారంభం ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:48 am

యువకుడి అనుమానాస్పద మృతి

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం పోచారం గ్రామ శివారు

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:46 am

Did Rana Daggubati quit Acting?

Daggubati actor Rana Daggubati is active in various crafts of filmmaking. He has close relations with corporate firms and digital giants of Indian cinema. At the same time, he is investing money in content-driven projects and he is also presenting some films to promote them on a profit sharing model. He also invested in Loca […] The post Did Rana Daggubati quit Acting? appeared first on Telugu360 .

తెలుగు 360 14 Mar 2026 11:43 am

గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారు: రామచందర్ రావు

హైదరాబాద్: మన దేశంలో మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ కొరత లేదని, గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారని రామచందర్ రావు విమర్శించారు. సామాన్యుడికి ఇబ్బందులు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలను నియంత్రణలో పెట్టిందని, గతంలో గ్యాస్ ధరలు రూ.1,200 ఉంటే.. మోడీ ప్రభుత్వం రూ.900 చేసిందని తెలియజేశారు. అబద్ధాలతో ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. మూసీ పునరుజ్జీవానికి రూ.7 వేల కోట్లు అంటున్నారని, మూసీ ప్రాజెక్టుకు బిజెపి వ్యతిరేకం కాదని, మూసీలో పడే డ్రైనేజీ నీటిని ఎలా ఆపుతారని.. 50 మీటర్ల బఫర్ జోన్ అనేది అవసరం లేదని అన్నారు. మనజాతిపిత విగ్రహానికి 100 ఎకరాలు కావాలా? అని ప్రశ్నించారు. ఎవరికీ నష్టం లేకుండా సబర్మతి ప్రాజెక్టు పూర్తి చేశామని రామచందర్ రావు పేర్కొన్నారు.    

మన తెలంగాణ 14 Mar 2026 11:41 am

పదవ తరగతి పరీక్షలు షురూ

ములకలపల్లి, ఆంధ్రప్రభ : నేటినుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం ములకలపల్లి మండలంలో

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:26 am

ఆలయ కమిటీ సభ్యుడిగా బండారు శ్రీనివాసరావు

ఖమ్మం, ఆంధ్రప్రభ : నగరంలోని కమాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:23 am

Sangareddy |జంట హత్యల కలకలం..

Sangareddy | జంట హత్యల కలకలం.. అత్యంత కిరాతకంగా… Sangareddy | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:23 am

ప్రాణం తీసిన అక్రమ సంబంధం

ప్రాణం తీసిన అక్రమ సంబంధం చండ్రుగొండ, ఆంధ్రప్రభ : అక్రమ సంబంధానికి అడ్డుగా

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:16 am

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాను పట్టిస్తే రూ.93 కోట్లు... అమెరికా ఆఫర్

టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతి ప్రకటించింది. మొజ్తాబాను పట్టిస్తే రూ. 93 కోట్లు భారత్ కరెన్సీలో(పది మిలియన్ డాలర్లు) ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. మొజ్తాబాతో పాటు అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భ్రదతాధికారి అలీ లారిజానితో సహా పలువురు ఆచూకీ తెలిపితే తగిన బహుమతి ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. ఆచూకీ తెలిపిన వారికి బహుమతితో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ మూకమ్మడి దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ వారసుడిగా ఖమేనీ ముజ్తాబాను ఎన్నికయ్యారు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ముజ్తాబా ఎక్కడున్నారో తెలియడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్ లో 1444 మంది దుర్మరణం చెందారు. టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురుపిస్తున్నారు. మినాబ్ స్కూల్‌పై బాంబులతో దాడి చేయడంతో చాలా మంది పిల్లలు చనిపోయారు. ఈ ఘటనకు వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడి నిరసన తెలిపారు. ఖమేనీ చిత్రపటాలను చేతిలో పట్టుకొని ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ర్యాలీపై అమెరికా బాంబులు వేసినప్పటికి నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. పేలుళ్ల ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీపా వద్ద కూడా ఇరాన్ డ్రోన్లు కూల్చివేసినట్లు సమాచారం. గల్ఫ్‌లోని చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో వాటిని సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి. 

మన తెలంగాణ 14 Mar 2026 11:16 am

మచిలీపట్నంలో టెన్షన్

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టెన్షన్ నెలకొంది

తెలుగు పోస్ట్ 14 Mar 2026 11:14 am

హెచ్.జె.దొరకు తలసాని నివాళులు

హెచ్.జె.దొరకు తలసాని నివాళులు హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ DGP హెచ్.జె. దొరకు

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:14 am

పదవ తరగతి పరీక్షలు షురూ..

చెన్నూర్, ఆంధ్రప్రభ : నేటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:10 am

మోత్కూర్‌లో భావోద్వేగ ఘటన

మోత్కూర్‌లో భావోద్వేగ ఘటన మోత్కూర్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:05 am

ఎమ్మెల్యే చొరవతో తీరిన విద్యుత్ కష్టాలు

ఊర్కొండ, ఆంధ్రప్రభ ; స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో రాచాలపల్లి

ప్రభ న్యూస్ 14 Mar 2026 11:00 am

నిరుపేదలకు సొంతింటి కల సాకరమే ప్రభుత్వ లక్ష్యం

హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; నిరుపేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో

ప్రభ న్యూస్ 14 Mar 2026 10:52 am

అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదు: ట్రంప్

వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని, సైనిక లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదని, అమెరికా సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దానని తెలియజేశారు. ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదని, అమెరికా సహా మధ్యప్రాచ్యంలోని దేశాలను బెదిరించే పరిస్థితి ఉండకూడదని, ఇరాన్ సైన్యం ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతే మంచిదని సూచించారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు.  

మన తెలంగాణ 14 Mar 2026 10:49 am

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తొలి జీతమే ఎనభై ఐదు వేలు.. 2,551 పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:39 am

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఒకరు మృతి.... నలుగురు విద్యార్థులకు గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మోచర్ల వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వీరేపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో యువకులు ఫేర్‌వెల్ పార్టీ చేసుకున్నారు. అనంతరం యువకులు తమ ఇండ్లలోకి బైక్‌లపై తిరుగుపయనమయ్యారు. డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాం జంక్షన్ వద్ద జరిగింది. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 14 Mar 2026 10:27 am

Nani and Sekhar Kammula Film on Hold?

Talented and sensible director Sekhar Kammula has been discussing a script with Natural Star Nani from a long time. Nani suggested several changes and Sekhar Kammula has done them. He worked on the final script after the release of Kubera and a recent meeting took place between Sekhar Kammula and Nani. The latest development says […] The post Nani and Sekhar Kammula Film on Hold? appeared first on Telugu360 .

తెలుగు 360 14 Mar 2026 10:27 am

ప్రధాన ఎన్నికల కమిషనర్ పై అవిశ్వాసానికి

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు.

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:26 am

Boost for Summer Releases in Telangana

Nizam region has emerged as the biggest territories for theatrical business in the Telugu states. A number of new multiplexes have been launched and the film business has seen substantial growth in Telangana. After the new governments were formed in the Telugu states, the government of Andhra Pradesh has been flexible and is granting permissions […] The post Boost for Summer Releases in Telangana appeared first on Telugu360 .

తెలుగు 360 14 Mar 2026 10:26 am

Summer Effect : ఇప్పుడే ఇలా ఉంటే రోహిణీ కార్తెలో బద్దలవుతాయా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:16 am

నేడు రేపు విశాఖలో మంత్రి నారాయణ

నేడు ,రేపు విశాఖ‌ప‌ట్నంలో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌టించనున్నారు

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:12 am

బోసిపోయిన దుబాయ్

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్‌లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది. […] The post బోసిపోయిన దుబాయ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Mar 2026 10:12 am

Andhra Pradesh : గుడ్ న్యూస్...ఉగాదికి జాబ్ క్యాలెండర్, పది వేల ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 14 Mar 2026 10:07 am

‘Padhe Padhe,’ the Second Single from ‘Rākāsā,’ Introduces a Tender Mood of Quiet Romance

The promotional campaign for Rākāsā continues to evolve with the arrival of its second single, “Padhe Padhe,” a mellow romantic number that adds a softer emotional layer to the film’s soundtrack. The film is written and directed by Manasa Sharma, produced by Niharika Konidela under Pink Elephant Pictures, and presented by Zee Studios. With “Padhe […] The post ‘Padhe Padhe,’ the Second Single from ‘Rākāsā,’ Introduces a Tender Mood of Quiet Romance appeared first on Telugu360 .

తెలుగు 360 14 Mar 2026 9:58 am

Gold Price Today : బంగారం ఇంతలా తగ్గిందా.. ఇక కొనేయొచ్చు మరి

ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 14 Mar 2026 9:56 am

‘దేవర 2’ మరింత అద్భుతంగా..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ను కొరటాల శివ అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. తొలి భాగంలో వర పాత్రలో భయం , అతడి అమాయకత్వంపై ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ రెండో భాగంలో వర పాత్ర విశ్వరూపాన్నిచూపించబోతున్నారు. తండ్రి దేవర ఆశయాలను వర ఎలా ముందుకు తీసుకెళ్లాడు? సముద్రం మీద తన ఆధిపత్యాన్ని ఎలా సుస్థిరం చేసుకున్నాడు? అనే పాయింట్లు హైలైట్ చేస్తూ వర పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. దేవర మరణం వెనుక ఉన్న అసలైన కారణం కుట్రలు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న భావోద్వేగపూరితమైన బంధాన్ని కొరటాల మరింత లోతుగా ఆవిష్కరించనున్నారు. ఈ ఎమోషనల్ డ్రామానే పార్ట్ 2 కి వెన్నెముకగా నిలవనుంది. దేవర పార్ట్ 2 లో స్క్రీన్ ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా ఉత్కంఠభరితంగా మలచనున్నారు. సైఫ్ అలీ ఖాన్ (భైరా), ఎన్టీఆర్ పాత్రల మధ్య సాగే మైండ్ గేమ్స్, ఎత్తుకు పైఎత్తులు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే జాన్వీ కపూర్ (తంగ) పాత్రను రెండో భాగంలో కేవలం పాటలకే పరిమితం చేయకుండా, కథలో కీలక భాగం చేయబోతున్నారు. వర,- తంగ మధ్య నడిచే ప్రేమకథతో పాటు, కథను మలుపు తిప్పే కొన్ని సన్నివేశాల్లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది.

మన తెలంగాణ 14 Mar 2026 9:51 am

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.  తెలుగు పరీక్ష ఉదయం 9.30 నుంచి  మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,60,916 బాలురు, 2,56,811 బాలికలు ఉన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(బిఎన్‌ఎస్‌ఎస్ 163) అమలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్‌లను నియమించారు. 

మన తెలంగాణ 14 Mar 2026 9:43 am

నేడు కొండగట్టుకు బండి సంజయ్

నేడు బండిసంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు.

తెలుగు పోస్ట్ 14 Mar 2026 9:34 am

‘హ్యాపీ రాజ్’ వచ్చేస్తున్నాడు

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘హ్యాపీ రాజ్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో మ్యూజిక్ కంపోజర్, -హీరో జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటించారు. హీరో-, డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన మరియా రాజా ఎలాంచెజియన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బియాండ్ పిక్చర్స్ బ్యానర్‌పై జైవర్ద నిర్మించారు. మ్యాడ్ ఫేం శ్రీగౌరీ ప్రియ హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం ఇప్పటికే తమిళంలో మంచి అంచనాలను సృష్టించింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో హీరో జివి ప్రకాష్ కుమార్ స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. హ్యాపీ రాజ్ మార్చి 27న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల అవుతుంది. 

మన తెలంగాణ 14 Mar 2026 9:27 am

హయత్‌నగర్‌లో పెయింట్ డబ్బా మీద పడి భార్య మృతి?... నాన్నను పట్టించిన కూతుళ్లు

హయత్‌నగర్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త సుత్తెతో కొట్టి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి భార్య భర్తలు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో రగిలిపోయిన భర్త సుత్తె తీసుకొని భార్య తలపై కొట్టాడు. భార్యపై తలపై పెయింట్ డబ్బా పడడంతో గాయపడిందని కట్టుకథ అల్లాడు. ఆమె తీవ్రంగా గాయపడడంతో యశోద ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు. తండ్రి ప్రవర్తనపై కూతుళ్లకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

మన తెలంగాణ 14 Mar 2026 9:27 am

BRS : నేడు మూసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

బీఆర్ఎస్ నేడు మూసీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది

తెలుగు పోస్ట్ 14 Mar 2026 9:26 am

బంగారు బొమ్మ..

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ జోష్ ని కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు మూడో సింగిల్ ‘బంగారు బొమ్మ’ను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు నాగ వంశీ హృదయాన్ని హత్తుకునే విధంగా పాటను కంపోజ్ చేశారు. స్క్రీన్‌పై సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ మధ్య కనిపించే క్యూట్ కెమిస్ట్రీ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది.

మన తెలంగాణ 14 Mar 2026 9:19 am

Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 14 Mar 2026 9:18 am