అనారోగ్యంతో మంథని మాజీ ఎంఎల్ఎ రాంరెడ్డి మృతి
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి (80) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి. గ్రామస్థాయి నుండి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగారు. 1994లో టిడిపి నుంచి రాంరెడ్డి మొదటిసారిగా మంథని నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నికై 1999 వరకు పనిచేశారు. ప్రజా సమస్యలను తనవిగా భావించి పని చేశారు. రైతుల కష్టాలు, గ్రామీణ అభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. రామన్నగా పేరు తెచ్చుకున్న రాంరెడ్డి రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైంది. రాంరెడ్డికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. రాంరెడ్డి మృతి పట్ల పలువరు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు సంతాపం తెలిపారు.
after6months |మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్
after6months | మణిపూర్ సీఎంగా యుమునాం కేంచంద్ after6months | మణిపూర్లో ముగియనున్న
Video : Actress DIVI VADTHYA Interview PROMO
The post Video : Actress DIVI VADTHYA Interview PROMO appeared first on Telugu360 .
కాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన..
విశాలాంధ్ర–తాడిపత్రి: పట్టణంలోని టైలర్స్ కాలనీ పరిధిలోని 21, 23, 24వ వార్డుల్లో మంగళవారం ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతూ మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక అవసరాలపై వివరాలు సేకరించారు. ఈ పర్యటన సందర్భంగా పలువురు కాలనీవాసులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తూ పెండింగ్ అంశాలను ప్రాధాన్యంగా […] The post కాలనీలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి ఇంటింటి పర్యటన.. appeared first on Visalaandhra .
హన్మకొండ జూపార్క్లో తెల్లపులి మృతి
హన్మకొండ హంటర్ రోడ్డులోని జూలజికల్ పార్క్లో తెల్ల పులి(శరణ్) మంగళవారం తెల్లవారుజామున ఎక్లోజర్లో మృతి చెందింది. వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్తో తెల్ల పులి మృతి చెందినట్లు జూ అధికారులు వెల్లడించారు. శరణ్ అంతక్రియలు మంగళవారం చేసినట్లు జూ పార్క్ పర్యవేక్షణ అధికారి తెలిపారు. శరణ్ను హైదరాబాద్ జూ పార్క్ నుండి జులైలో తీసుకువచ్చామని అన్నారు. జూ పార్కులో పులి సంరక్షణ సరిగ్గా లేకనే అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తుంది. కానీ జూ అధికారులు సిబ్బంది మాత్రం అనారోగ్యంతో గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారు.
Venky Doubles his Remuneration
Victory Venkatesh has delivered super hits in his career and he is one of the most successful actors. Venkatesh is not very strict on his remuneration and he keeps his producers comfortable. The actor has been charging close to Rs 10 crores as remuneration for years. His last film Sankranthiki Vastunnam is a blockbuster hit […] The post Venky Doubles his Remuneration appeared first on Telugu360 .
రైతుల రక్తాన్ని, దేశాన్ని మోడీ అమ్మకానికి పెట్టారు: రాహుల్ గాంధీ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అకస్మాత్తుగా జరగడంపై లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒప్పందానికి సంబంధించిన సమగ్ర వివరాలు కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ట్రంప్ ఒత్తిడితోనే మోడీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని, రైతుల రకాన్ని, వాళ్లు చిందించే చెమటను, దేశాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపణ చేశారు. తన ప్రాబల్యం ఎక్కడ దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారని మండిపడ్డారు. మంగళవారంనాడు పార్లమెంటు బయట రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘ప్రధాని మోడీ వణికిపోతున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలలుగా నిలిచిపోయింది. దానిపై సోమవారం రాత్రి నరేంద్ర మోడీ అనూహ్యంగా సంతకం చేశారు. ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ట్రేడ్ డీల్ విషయంలో రాజీపడ్డారు. ఇంతవరకూ కాపడుకుంటూ వస్తున్న తన ఇమేజ్ ఇప్పుడు దెబ్బతింటుందోనని మోడీ భయపడుతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. అదానీపై అమెరికాలో కేసు ఉందని, నిజానికి ఒకరకంగా ఇది మోడీపై కేసు అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా విషయాలున్నాయని, దానిని అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేశారు. ఆ ఒత్తిడి కూడా ఉందని, ఒత్తిడికి కారణమవుతున్న రెండు పాయింట్లు ఇవేనని అన్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నవరణే అంశాన్ని సైడ్ చేయడానికి ఇదో కొత్త డ్రామా అని అన్నారు. రైతులు ఇలాంటి ఒప్పందాలపై ఓ కన్నేయాలని, వాటిని అర్థం చేసుకోవాలన్నారు.
Reserve |ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు
Reserve | ఎఫ్డీపీటీ వాహనాన్ని అడ్డుకున్న ఇండ్ల లబ్ధిదారులు Reserve | జన్నారం,
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ఆచితూచి స్పందించింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మంగళవారంనాడు స్పందించారు. తమకైతే ఈ అంశంలో భారత్న నుంచి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. భారత్తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తామని, అదే సమయంలో రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదన్నారు. భారత్ మాకు అత్యంత ముఖ్యమని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి భారీ డిస్కౌంట్తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు కంటగింపుగా మారింది.
supervisor |అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి,
supervisor | అంగన్వాడి కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి, supervisor | చిట్యాల, ఆంధ్రప్రభ
అమెరికాతో చర్చలకు ఇరాన్ సుముఖత
దుబాయ్ : ఇన్నాళ్లూ అమెరికాతో ఎలాంటి చర్చలకు ఇష్టపడని ఇరాన్ ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికాతో న్యాయమైన రీతిలో సమాన స్థాయిలో చర్చలు జరిగేలా చూడాలని ఇరాన్ విదేశాంగ మంత్రిని ఆదేశించానని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మంగళవారం వెల్లడించారు. గతనెల ఇరాన్ దేశం అంతా ఆందోళనలతో అట్టుడికిన ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధం కావడం విశేషం. ఆందోళన సాగిస్తున్న ఇరాన్ ప్రజలను కొన్ని వారాల పాటు హెచ్చరిస్తూ వచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో చర్చలకు సంకేతాలు అందించారు. అంతేకాదు ఇరాన్ సుప్రీం అయతుల్లా అలి ఖమేనీ కూడా ఈ విషయంలో తనకు మద్దతు ఇచ్చినట్టు మసూద్ వెల్లడించారు. ఇదివరకు ఖమేనీ చర్చలన్న ప్రసక్తి లేకుండా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ఒప్పందానికి పెట్టిన డిమాండ్ల మేరకు ఎంతవరకు ఇరాన్ ఒక ఒప్పందానికి వస్తుందో వేచి చూడాల్సిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణుఒప్పందంపై ఇరాన్ దిగిరావాలన్న పట్టుదలతో ఉన్నారు. గత జూన్లో ఇరాన్ కు వ్యతిరేకంగా 12 రోజుల పాటు ఇజ్రాయెల్ యుద్ధం సాగించగా, ఇరాన్ లోని మూడు అణుస్థావరాలపై బాంబు దాడులకు ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మధ్యప్రాచ్య రీజియన్లో మిత్రదేశాలు అమెరికాతో ఇరాన్ చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ వెల్లడించారు. అయితే ఇరాన్ చర్చలకు సుముఖత చూపిస్తున్న విషయం అమెరికా ఇంకా నిర్ధారించవలసి ఉంది.
District Collector |రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష
District Collector | రెవెన్యూ అంశాలపై సీసీఎల్ఏ సమీక్ష District Collector |
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జిల్లాలోని మల్లాపూర్ మండలంలోని ముగిలిపేట వద్ద చోటుచేసుకుంది. కొందరు వ్యవసాయ కూలీలు.. పసుపు కోతకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను మెట్ పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
Bypass road |రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Bypass road | రూ.4.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన… Bypass road
హార్వర్డ్లో సిఎం కాస్ట్లీ చదువు..గురుకుల విద్యార్థులకు పాము కాట్లు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని -మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా.. లేక విషసర్పాలకు ఆవాసాలా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా..? అని నిలదీశారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న సిఎం గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదు...చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడు అని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదని వాపోయారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే...ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. తమ పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా.. లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి... విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరారు. అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టాలని సిఎం రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.
Teacher |తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీలన…
Teacher | తల్లీ కొడుకు హత్యల ఘటనా స్థలాన్ని పరిశీలన… Teacher |
కాంగ్రెస్పై విషం చిమ్ముతున్న బిఆర్ఎస్: ఎంపి చామల
తమ పార్టీపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్కు నోటిసు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయించడం దేనికని ఆయన ప్రశ్నించారు. విచారణకు పిలిస్తేనే ఇంత రాద్ధాంతమా? అని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. కెసిఆర్ జాతిపిత అంటూ కెటిఆర్, హరీష్ రావు పిట్టకథలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో రకంగా ప్రజలను మాయ చేసి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. తన కుటుంబంలో అందరూ సెటిల్ అయ్యారని, కుమారుడు కెటిఆర్ అమెరికాలో ఉన్నాడని, అమ్మాయి పెళ్ళి చేసానని, ఎవరికీ పదవుల మీద ఆశ లేదని ఉద్యమం సమయంలో కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎంపీ చామల విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచాచమని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఎంపీ చామల తెలిపారు.
market | తగ్గేదెలా…. market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని
market | తగ్గేదేలా…. market | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని
అక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు..
విశాలాంధ్ర, గోరంట్ల: బూదిలి పంచాయతీ పరిధిలోని పాపిరెడ్డిపల్లి గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామ రైతులు డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. సమస్యపై స్పందించిన డీఎస్పీ తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు, స్థానికంగా కొందరు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహించి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇది భూగర్భ జలాల స్థాయిపై, వ్యవసాయ భూములపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్పీ […] The post అక్రమ ఇసుక రవాణాపై డిఎస్పి కి రైతుల ఫిర్యాదు.. appeared first on Visalaandhra .
Collector |రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…
Collector | రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… Collector | ఆసిఫాబాద్,
Tickets |మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల..
Tickets | మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల.. Tickets | మెదక్ ప్రతినిధి,
Funding |కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా
Funding | కాలనీలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తా Funding | నిర్మల్
Electricity |విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్…
Electricity | విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిన కేసులో ట్రాక్టర్ సీజ్… Electricity
ఇండో-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాలు మంగళవారం రాజ్యసభలో డిమాండ్ చేశాయి. తరువాత వాకౌట్ చేశాయి. జీరో అవర్ పూర్తి కాగానే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వాణిజ్య ఒప్పందం అంశాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఈ సమాచారం వాషింగ్టన్ నుంచి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. సభలో విపక్షాలు అసమ్మతి తెలియజేయగానే సభా నాయకుడు జెపి నడ్డా భారత ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారని, తరువాత ప్రధాని నరేంద్రతో కూడా ఆయన మాట్లాడారని వివరించారు. మంచి విషయాల్లో కూడా చెడుగా చూడడం ప్రారంభం కావడంతో విపక్షం అసమ్మతి బయటపడిందని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,సుమోటో ప్రకటనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని సభకు హామీ ఇచ్చారు. కానీ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, ఇది భారత కాంగ్రెస్, ఇండియా కూటమి బాధ్యతారాహిత్యమని నడ్డా విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ విపక్షం నినాదాలు కొనసాగిస్తుండడంపై చైర్మన్ సిపి రాధాక్రిష్ణన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేస్తామని చెప్పినప్పుడు వినాలని సూచించారు. అయినా సరే విపక్షాలు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకుని వెళ్లారు. నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం ఈరోజే దీనిపై సుమోటో స్టేట్మెంట్ ఇస్తుందని దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం వారికి ఆసక్తి అని, దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నదేనని నడ్డా విపక్షాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చకు దూరంగా ఉంటుందని దేశంలో వాతావరణం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. “చర్చించడానికి ఎలాంటి అంశాలు లేని పార్టీ మీది. ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఒకవిధంగా దేశ వ్యతిరేక ప్రవర్తన ” అని నడ్డా విపక్షంపై ధ్వజమెత్తారు. టిఎంసి తప్ప మిగతా విపక్షాలన్నీ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి. టిఎంసి సభ్యుడు సాకేత్ గోఖలే కూడా సభలో కొంతసేపు కూర్చుని వాకౌట్ తరువాత బయటకు వెళ్లారు. “సర్” బాధిత కుటుంబాలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము వేరేగా వాకౌట్ చేశామని టిఎంసి వెల్లడించింది.
Lift irrigation |ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు
Lift irrigation | ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు Lift irrigation |జూపాడు
Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు
Tax |పన్ను ఎగవేతదారులకు రెడ్ నోటీసులు Tax |కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
Nutrition |భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు…
Nutrition | భూసార పరీక్షలతో లోపాలను గుర్తించవచ్చు… Nutrition | శావల్యాపురం, ఆంధ్రప్రభ
Sharwa’s Biker Releasing On April 3rd
Charming Star Sharwa is set to shift gears once again, this time with his sports-driven emotional entertainer Biker. After the roaring success of Nari Nari Naduma Murari, the actor is riding into a new zone, and the team has confirmed the film’s arrival on April 3rd. This striking release poster that highlights Sharwa’s lean, athletic […] The post Sharwa’s Biker Releasing On April 3rd appeared first on Telugu360 .
భారత్ చట్టాలను పాటించాల్సిందే.. లేదంటే దేశం విడిచి వెళ్లిపొండి
న్యూఢిల్లీ : ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. “ మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించము’ అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్ను సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశం లోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్లో కనిపించాయన్నారు. ఇక దేశం లోని లక్షలాది మంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ప్రైవసీ పాలసీ 2021 జనవరిలో వాట్సప్ తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్తో పంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని తొలుత హెచ్చరించింది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అభ్యంతరాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది.ఐటీ చట్టం లోని నిబంధనలకు ఈ కొత్త పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ పాలసీపై దాఖలైన పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
గ్యాస్ నింపుతుండగా మంటలు చెలరేగి వ్యాన్ దగ్ధం #Kadapa #Maidhukur #FireAccident #Police
Drugs |డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి….
Drugs | డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలి…. Drugs |
రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారు: పీయూష్ గోయెల్
న్యూఢిల్లీ: భారత్పై గతంలో అమెరికా 50 శాతం సుంకాలు విధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలపై గోయెల్ కౌంటర్ ఇచ్చారు. మెరైన్, సీఫుడ్, వస్త్ర ఎగుమతిదారులు సుంకాలు తగ్గాలని ఆశించారని తెలిపారు. ఇటీవల వరకు అమెరికా ఒప్పందం ఎప్పుడని విపక్ష నేతలు ప్రశ్నించారని అన్నారు. రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. 2011లో చైనాతో ఎఫ్టిఎ కుదుర్చుకునే పాపం రాహుల్ చేశారని గోయెల్ ధ్వజమెత్తారు. చైనాతో ఎఫ్టిఎ నుంచి భారత్ను మోదీ కాపాడారని తెలిపారు. వ్యవసాయం, డెయిరీ రంగాల్లో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని గోయెల్ అన్నారు. వ్యవసాయం, డెయిరీ రంగాలను ప్రధాని మోదీ అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు. భారత్ ఎదుగుదలను రాహుల్ గాంధీ ఎందుకు సహించట్లేదని ప్రశ్నించారు. ప్రతికూల ఆలోచనలతో దేశ ప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి వాస్తవాలు రుచించట్లేదని పేర్కొన్నారు.
Jeevan Reddy | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నాపై కోపం ఉంటే
Development |కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
Development | కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు Development | కర్నూలు బ్యూరో,
Bellampally |మున్సిపాలిటీలో 34 స్థానాలూ గెలుచుకుంటాం
Bellampally | మున్సిపాలిటీలో 34 స్థానాలూ గెలుచుకుంటాం Bellampally | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ
Rs. 100 crore |రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు
Rs. 100 crore | రూ.100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు Rs. 100
Bhimgal Town |బీజేపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా…
Bhimgal Town | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ చైర్మన్
TG |ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు
TG | ఈ నెల 5 నుండి సీఎం కప్ క్రీడా పోటీలు
ఇరోజు బంగారం ధరలు #GoldRateToday #GoldPriceIndia #GoldUpdates #latestnews #telugupost #viralvideo
MLA |ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం….
MLA | ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం…. MLA | తుగ్గలి, ఆంధ్రప్రభ
Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు టెన్షన్.. మున్సిపల్ ఎన్నికలు ముప్పు తెస్తాయా?
తెలంగాణలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయి
TG |గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది…
TG | గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుంది… TG | నర్సంపేట,
ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు
ఆత్మ నిర్బార్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు అవకాశం
విశాలాంధ్ర ధర్మవరం;;కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఆత్మనిర్భార్ కార్యక్రమంలొ భాగంగా, దేశంలో తయారగు చేనేత , హస్త కళాకారులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్-న్యూఢిల్లీ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత జాతీయ అవార్డు గ్రహీత అయిన జూ జారే నాగరాజుకు ప్రత్యేకంగా ఆహ్వానందినట్లు వారు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 16 రోజులపాటు నిర్వహించడం […] The post ఆత్మ నిర్బార్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు అవకాశం appeared first on Visalaandhra .
Crime | అక్రమ బొగ్గు తవ్వకం.. Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
DEAD |పురుగు మందు తాగి మహిళ మృతి
DEAD | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని నంబాల గ్రామ పంచాయితీ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
విశాలాంధ్ర – తాళ్లపూడి : కాపులంతా ఐక్యతగా ఉండి, టీడీపీ ప్రభుత్వం కాపులపై చేస్తున్న దాడులను ఐక్యంగా ఎదుర్కోవాలని కాపు జెఏసి మెంబర్, పేద్దెవం ఉప సర్పంచ్ తోట రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఆ నాటి రంగ హత్య, మొన్న ముద్రగడ కుటుంభం పై దాడి, నిన్నటి అంబటి పై దాడి వరుస గా రాష్ట్రం లో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ రాజకీయ వైరుధ్యం నడుస్తూనే, దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన గుర్తు […] The post కాపులంతా ఐక్యతగా వుండాలి appeared first on Visalaandhra .
Election Officer |బి- ఫామ్ల అందజేత…
Election Officer | పాల్వంచ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ
రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలోని రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు తీసుకోవాలని మంగళవారం ఇరిగేషన్ ఈఈకి వైసీపీ రైతు విభాగం తాలూకా అధ్యక్షులు కేపీ యల్లప్ప, నాయకులు బ్రహ్మయ్య ఆచారి, లింగన్న గౌడ్, బోయ కడబూరి ఆదోనిలో ఇరిగేషన్ ఈఈని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలచెరువు నుంచి దాదాపు 1000 ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. చెరువు గట్టుపై ముళ్లకంపలు, పిచ్చి […] The post రాయలచెరువు గట్టు భద్రతకు చర్యలు చేపట్టాలి appeared first on Visalaandhra .
Telangana |కాకతీయ జూలాజికల్ పార్క్ లో..
Telangana | కాకతీయ జూలాజికల్ పార్క్ లో.. Telangana | వెబ్ డెస్క్,
Collector |మార్కుక్లో పర్యటించిన జిల్లా పాలనాధికారి
Collector | మార్కుక్లో పర్యటించిన జిల్లా పాలనాధికారి Collector | మార్కుక్, ఆంధ్రప్రభ
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు
విశాలాంధ్ర-రాప్తాడు : సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) ద్వారా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాప్తాడు సీఐ టీవీ శ్రీహర్ష హెచ్చరించారు. కొంతమంది మైనర్ బాలురు స్కూటర్లలో రాప్తాడు 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయంపై ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పూర్తి విచారణ చేసి మంగళవారం పిల్లల తల్లిదండ్రులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతపురం రాణినగర్ కు చెందిన 6 మంది విద్యార్థులు మూడు […] The post సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు appeared first on Visalaandhra .
Aler |సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక
Aler | సీనియర్ నేత విష్ణుమూర్తి చేరిక Aler | ఆలేరు, ఆంధ్రప్రభ
Kodad |బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు
Kodad | బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ దుండగులు పోలీస్ స్టేషన్లో
parakala |మొక్కలు నాటిన ప్రిన్సిపల్, అధ్యాపకులు
parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
రెవెన్యూ క్లినిక్లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం
విశాలాంధ్ర ధర్మవరం; రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ల ద్వారా రైతుల భూ సంబంధిత సమస్యలకు సత్వరంగా పరిష్కారం లభిస్తూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలోని చెన్నేకొత్తపల్లి మండలం – పుల్లేటిపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 369-బి,విస్తీర్ణం 4.60 ఎకరముల భూమి నలుగురు అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కార వివాదం కారణంగా కొంతకాలంగా నోషనల్ ఖాతాగా కొనసాగుతూ ఉండేది అని తెలిపారు..ఈ నేపథ్యంలో […] The post రెవెన్యూ క్లినిక్లో సత్వర పరిష్కారాలతో రైతుల ఆనందం appeared first on Visalaandhra .
Mothkur |ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..!
Mothkur | ప్రజా ప్రతినిధిగా కొనసాగా…ప్రజా సేవకే అంకితమౌతా..! 7వ వార్డు అభివృద్ధి
Chennuru |టికెట్ రాని వారికి పార్టీ అండగా ఉంటుంది..
Chennuru | టికెట్ రాని వారికి పార్టీ అండగా ఉంటుంది.. Chennuru |
సొంత ఊరి పాఠశాల అభివృద్ధి కోసం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన పీడి. S.జబీ సలాం
విశాలాంధ్ర – శెట్టూరు (అనంతపురం జిల్లా) : శెట్టూరుమండలం మాకొడికి ఉన్నత పాఠశాల పాఠశాల స్థలం సేకరణ కోసం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు తన వంతుగా రూ. 5లక్షలు విరాళాన్ని అందించి గ్రామస్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు స్పందించిన అదే గ్రామానికి చెందిన శెట్టూరు ఏపీ మోడల్ స్కూల్ పీడీ S. జబీ సలాం తన ఉదారతను చాటుకున్నారు. మాకోడికి ఉన్నత పాఠశాల స్థల సేకరణ కోసం మేము సైతం శాసనసభ్యులు అమిలినేని […] The post సొంత ఊరి పాఠశాల అభివృద్ధి కోసం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన పీడి. S.జబీ సలాం appeared first on Visalaandhra .
ఇండియా–అమెరికా ట్రేడ్ డీల్ ఓకే#IndiaUS #TradeDeal #ModiTrump #TariffCut #ReciprocalTariffs
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాల ఆరుగురు విద్యార్థులు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్లో సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించారు అని,ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు అని తెలిపారు.ఉత్కంఠభరితంగా సాగిన పోటీల అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర […] The post రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్కు రిషి విద్యాలయ పాఠశాల ఆరుగురు విద్యార్థులు ఎంపిక appeared first on Visalaandhra .
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు
విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత సవారు లక్ష్మణ్ రావు అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరంచంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పాండురంగస్వామి గుడి వీధి కి చెందిన అంబాభవాని దేవాలయం మాజీ అధ్యక్షులు కీ,శే సఫారు లక్ష్మణ రావు ఉదయం మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించారు. అనంతపురం రెడ్ […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు appeared first on Visalaandhra .
ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి
కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలను కాపాడాలని కే హెచ్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలకు వారు డిగ్రీ కళాశాలలో చేయవలసిన వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అధ్యాపకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల లో చదవడం వలన తల్లి తండ్రులకు ఫీజుల బెడద ఉండదని, ప్రస్తుతం కార్పొరేట్ కాలేజీల కంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉన్నత […] The post ప్రభుత్వ ఉన్నత విద్యా విలువలు కాపాడండి appeared first on Visalaandhra .
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అకస్మాత్తుగా బైక్లో మంటలు #telugupost #durgamcheruvubridge #news
Parakala | 17వ వార్డులో కొనసాగుతున్న ప్రచారం …
Parakala | 17వ వార్డులో కొనసాగుతున్న ప్రచారం … Parakala | పరకాల,
ఈనెల 4న ప్రత్యేక విద్యుత్ అదాలత్..
ఏడి లక్ష్మీనరసింహారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం పుట్టపర్తి లోని గణేష్ సర్కిల్ 33/11 కెవి సబ్ స్టేషన్ నందు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ధర్మవరం విద్యుత్ ఏడి లక్ష్మీనరసింహ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ రిటైర్డ్ జడ్జ్ శ్రీనివాస ఆంజనేయ మూర్తి, ఆర్థిక సభ్యులు మధు కుమార్, సాంకేతిక సభ్యులు శ్రీనివాస్ బాబు, స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. ధర్మవరం డివిజన్ పరిధిలోని […] The post ఈనెల 4న ప్రత్యేక విద్యుత్ అదాలత్.. appeared first on Visalaandhra .
Nursery |ఇది పెంట కుప్ప కాదు.. నర్సరీ
Nursery | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని పీచర గ్రామంలో లక్షలు వెచ్చించి
మంచి మనసు చాటుకున్న శ్రుతీ హాసన్ #telugupost #latestnews #shruthihaasan #viralvideo
Utkoor |సల్లంగా చూడమ్మా ఊర లక్ష్మమ్మ తల్లి.
Utkoor | సల్లంగా చూడమ్మా ఊర లక్ష్మమ్మ తల్లి. అమ్మ బైలెల్లి నాదో…
కేంద్ర బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి
ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం;;కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతకు కేవలం 200 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని చేనేత, జోలి శాఖ రెండిటికి కలిపి 5272 కోట్లు కేటాంచడం జరిగిందని ఈ బడ్జెట్ లో చేనేతకు మొండి చేయి కల్పించడం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, ఉపాధ్యక్షులు విజయభాస్కర్,చేనేత నాయకులు […] The post కేంద్ర బడ్జెట్ లో చేనేతకు మొండిచేయి appeared first on Visalaandhra .
TG |అభివృద్ది పథంలో భూపాలపల్లి …
TG | అభివృద్ది పథంలో భూపాలపల్లి … — మున్సిపల్ పై కాంగ్రెస్
Thiruvuru |రైతులు, ప్రజల హక్కులకు భరోసా కల్పించడమే…
Thiruvuru | రైతులు, ప్రజల హక్కులకు భరోసా కల్పించడమే… పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ..తిరువూరు
ప్రజల కష్టార్జితాన్ని మోదీ అమెరికాకు దోచిపెట్టారు: రాహుల్
న్యూఢిల్లీ: ఆమెరికా, భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. దేశాన్ని అమెరికాకు అమ్మేశారని రాహుల్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడితో ప్రధాని మోదీ వణికిపోయారని అన్నారు. నాలుగు నెలలుగా నిలిచిన ఒప్పందంపై మోదీ సంతకం చేశారని.. మోదీపై వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్లే సంతకం చేశారని పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడితో ఒప్పందంపై మోదీ రాజీ పడ్డారని అన్నారు. ప్రజల కష్టార్జితాన్ని మోదీ అమెరికాకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ఆమెరికా బయటపెట్టని ఎప్స్టీన్ ఫైల్స్లో చాలా విషయాలు ఉన్నాయని రాహుల్ అన్నారు. అమెరికాలో అదానీపై కేసు ఉందని.. వాస్తవానికి ఆ కేసు మోదీపై పెట్టాల్సిన కేసు అని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో మోదీపై చాలా ఒత్తిడి ఉందన్నారు. ప్రధాని అమెరికాకు ఎందుకు లొంగిపోయారన్నది ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు.
Net-zero |ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు..
Net-zero | ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు.. Net-zero | చిత్తూరు, ఆంధ్రప్రభ
ప్రజల ఇబ్బందులు తట్టుకోలేక… స్వంత నిధులతో రోడ్డు మరమ్మతులు
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : బొమ్మి నాయుడు వలస పంచాయితీ పరిధిలోని గొల్లపేట నుంచి బొమ్మి నాయుడు వలస తారు రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారి దారుణ స్థితిలో ఉండటాన్ని గుర్తించినమాజీ సర్పంచ్ మంగం రమేష్ ప్రజల ఇబ్బందులను తట్టుకోలేక స్వంత నిధులతో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు.సోమవారం ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మరమ్మత్తుల వలనద్విచక్ర వాహనదారులు పాదచారులు, గ్రామ ప్రజలు ఎంతో ఊరట పొందారు. “అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటా” – మంగం రమేష్ ఈ […] The post ప్రజల ఇబ్బందులు తట్టుకోలేక… స్వంత నిధులతో రోడ్డు మరమ్మతులు appeared first on Visalaandhra .
Chittoor |నెట్–జీరో ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు…
Chittoor | నెట్–జీరో ప్రాంగణాలుగా సంక్షేమ వసతి గృహాలు… చిత్తూరు జిల్లా కలెక్టర్
Guntur |అంబటి వివాదంపై సీరియస్…
Guntur | అంబటి వివాదంపై సీరియస్… Guntur | గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
రోటరీ క్లబ్ ప్రతినిధులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ కోశాధికారి నరేందర్ రెడ్డి కార్యదర్శి విజయభాస్కర్ క్యాంపు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు […] The post ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ଭିଡିଓଟି ସାର୍ ବିରୋଧୀ ଆନ୍ଦୋଳନର ଅଟେ, ନୂତନ ୟୁଜିସି ନିୟମ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
ବିଶ୍ବବିଦ୍ୟାଳୟ ଅୁନାଦାନ ଆୟୋଗ- ୟୁଜିସିର ନୂଆ ନିୟମ ଉପରେ ସ୍ଥଗିତାଦେଶ ଜାରି କଲେ ସୁପ୍ରିମକୋର୍ଟ । କହିଛନ୍ତି, ଉଚ୍ଚ ଶିକ୍ଷାନୁଷ୍ଠାନରେ ପ୍ରମୋସନ୍ ଅଫ୍ ଇକ୍ୟୁଟି ରେଗୁଲେସନ୍ସ -୨୦୨୬ରେ ସ୍ପଷ୍ଟତା ନାହିଁ । ଏହାର ଦୁରୁପଯୋଗ କରାଯିବାର ଆଶଙ୍କା ରହିଛି । ମାମଲାର ପରବର୍ତ୍ତୀ ଶୁଣାଣି ଆସନ୍ତା ମାର୍ଚ୍ଚ ୧୯ ତାରିଖରେ ହେବ । ୟୁଜିସିର ନୂଆ ନିୟମକୁ ଚାରିଆଡ଼ୁ ବିରୋଧ କରାଯାଇଥିଲା। ଗତ ଜାନୁଆରି ୧୩ରେ ୟୁଜିସିର ବିଜ୍ଞପ୍ତି ପ୍ରକାଶ ପରେ ନୂଆ ନିୟମରେ ଉଚ୍ଚ ଶିକ୍ଷାନୁଷ୍ଠାନରେ ଜାତିଗତ ବିଭେଦ ବଢ଼ିବା ଆଶଙ୍କା କରି ଛାତ୍ରଛାତ୍ରୀ ଓ ଅଧ୍ୟାପକ ରାସ୍ତାକୁ ଓହ୍ଲାଇଥିଲେ। ସୁପ୍ରିମକୋର୍ଟରେ ମାମଲା ରୁଜୁ ହୋଇଥିଲା । ସର୍ବୋଚ୍ଚ ଅଦାଲତ ଆଜି ମଧ୍ୟବର୍ତ୍ତୀ ରାୟ ଦେଇ ନିୟମ ଉପରେ ସ୍ଥଗିତାଦେଶ ଜାରି କରିଛନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଯେଉଁଥିରେ ଦୁଇଟି କୁସପୁତ୍ତଳିକା କୁ କିଛିବ୍ୟକ୍ତି ବାଡ଼ାଉଥିବା ବେଳେ ପରେପରେ କୁସପୁତ୍ତଳିକା ରେ ନିଆଁ ଲଗାଇ ଦେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ କୁସପୁତ୍ତଳିକା ଦୁଇଟି ନରେନ୍ଦ୍ର ମୋଦି ଏବଂ ଅମିତ ସାହାଙ୍କ ପରି ଦୃଶ୍ୟମାନ ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ତେବେ ନୂତନ ଭାବେ ଆଗତ ହୋଇଥିବା ୟୁଜିସି ନିୟମ ପାଇଁ ଉକ୍ତ ଆନ୍ଦୋଳନ ହୋଇଥିବା ବେଳେ, ଆନ୍ଦୋଳନକାରୀ ମାନେ ଏଭଳି କରିଥିଵାର ଦାବି ହୋଇଛି । ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ମୁର୍ଷିଦାବାଦରେ ହୋଇଥିବା ସାର୍ ବିରୋଧୀ ଆନ୍ଦୋଳନ ସମୟର ଅଟେ । ନୂତନ କରି ଆଗତ ହୋଇଥିବା ୟୁଜିସି ନିୟମ ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ୟିଜିସି ନିୟମ ନେଇ ଆନ୍ଦୋଳନ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ବିଭିନ୍ନ ସମୟରେ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ହୋଇଥିବା ଆନ୍ଦୋଳନର ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ହେଲେ ଉକ୍ତ ଆନ୍ଦୋଳନର ଦୃଶ୍ୟ କୌଣସି ପ୍ରମୁଖ ସୋସିଆଲ ମିଡିଆ କିମ୍ବା ଗଣମାଧ୍ୟମରେ ଦେଖିବାକୁ ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ଆନ୍ଦୋଳନ ହୋଇଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ କରିଥାନ୍ତେ । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ଫେସବୁକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଫେସବୁକରେ ଜଣେ ୟୁଜର୍ସ ଅପଲୋଡ଼ କରିଥିବା ବେଳେ ତାହା ଭାଇରାଲ ଭିଡିଓ ସଦୃଶ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିବାରୁ ଉକ୍ତ ଭିଡିଓ ଦୁଇଟି ଗୋଟିଏ ଦିନର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ତେବେ ଉକ୍ତ ଭିଡିଓରେ ବଙ୍ଗିଅ ଭାଷାରେ କିଛି ଲେଖା ହୋଇଥିବା ବେଳେ ଉକ୍ତ ଲେଖାକୁ ନେଇ ସୋସିଆଲ ମିଡିଆରେ ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ବଙ୍ଗିଅ ଭାଷାରେ କିଛି ଲେଖା ଥିବା ବେଳେ ତାହାକୁ ଅନୁବାଦ କରିବାରୁ ଜଣାଯାଏ, ହରିହରପାରାରେ ସାର୍ ଶୁଣାଣି ନେଇ ଆନ୍ଦୋଳନ ତେଜିଥିଲା । ଯାହାକୁ ନେଇ କୁଶପୁତ୍ତଳିକା ଦାହ ସହିତ ପ୍ରତିବାଦ କରାଯାଇଥିଲା । ଅନ୍ୟପଟେ ଉକ୍ତ ଘଟଣାକୁ ନେଇ ଇଣ୍ଡିଆନ ଏକ୍ସପ୍ରେସ ଏକ ବିସ୍ତୃତ ଖବର ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ସ୍ଥାନୀୟ ଟିଏମସି ବିଧାୟକ ନିଆମତ ଶେଖଙ୍କ ନେତୃତ୍ୱରେ ଏକ ଶୋଭାଯାତ୍ରା ହରିହରପଡ଼ା ଚାଷୀ ବଜାରରୁ ଆରମ୍ଭ ହୋଇ ବସ୍ ଷ୍ଟାଣ୍ଡରେ ପହଞ୍ଚିଥିଲା ଏବଂ ପରେପରେ ତୀବ୍ର ଆନ୍ଦୋଳନରେ ପରିଣତ ହୋଇଥିଲା । ପ୍ରତିବାଦ ସମୟରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦି, କେନ୍ଦ୍ର ଗୃହମନ୍ତ୍ରୀ ଅମିତ ଶାହ ଏବଂ ନିର୍ବାଚନ କମିଶନରଙ୍କ କୁଶପୁତ୍ତଳିକା ଦାହ କରାଯାଇଥିଲା । ଆନ୍ଦୋଳନକାରୀ ଅଭିଯୋଗ କରିଥିଲେ ଯେ, ଏସଆଇଆର ବାହାନାରେ ସାଧାରଣ ଲୋକଙ୍କୁ ହଇରାଣ କରାଯାଉଛି ଏବଂ ଏହାକୁ ତୁରନ୍ତ ବନ୍ଦ କରିବାକୁ ଦାବି କରିଥିଲେ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ମୁର୍ଷିଦାବାଦର ହରିହରପଡ଼ା ଅଟେ । ସାର୍ କୁ ବିରୋଧ କରି ଏହି ଆନ୍ଦୋଳନ ହୋଇଥିବା ବେଳେ ନୂତନ ୟୁଜିସି ନିୟମ ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
ఫిబ్రవరి 5 న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి మండపేట పర్యటన
మండపేట : విద్యుత్ శాఖా మంత్రి మండపేట పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కోరారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పలు చోట్ల సబ్ స్టేషన్ లు ప్రారంభించటానికి ఈ నెల 5 గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండపేట విచ్చేస్తున్నారని ఎమ్మెల్యే వేగుళ్ళ తెలిపారు. గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పట్టణంలో వాటర్ వర్క్స్ వద్ద 11 కె.వి సబ్ […] The post ఫిబ్రవరి 5 న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి మండపేట పర్యటన appeared first on Visalaandhra .
ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు భూసేకరణ పనులను వేగవంతం చేయాలి…
పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ భూసేకరణను త్వరితగతిన పూర్తిచేయాలి… జిల్లాలో వివిధ ప్రోజెక్టుల భూసేకరణ పీసా కమిటీ ఆమోదం తీసుకోవాలి… పోలవరం ఆర్ అండ్ ఆర్, జాతీయ రహదారుల భూసేకరణలపై అధికారులు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్… జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి.విశ్వేశ్వర రావు, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో లు యం.అచ్యుత అంబరీష్, రమణ, కలెక్టరేట్ […] The post ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు భూసేకరణ పనులను వేగవంతం చేయాలి… appeared first on Visalaandhra .
పారిశుద్ధ్య కార్మికురాలికి రజనీకాంత్ ‘బంగారు’ కానుక
చెన్నై: చెన్నై మహానగర పాలక సంస్థలో కార్మికురాలిగా పని చేసే పద్మ(50)కు ఇటీవల రోడ్డుపై 45 తులాల బంగారం దొరికింది. దాన్ని పోలీసులకు అప్పగించి ఆమె అందరి మన్ననలు పొందారు. ఈ విషయం సూపర్స్టార్ రజనీకాంత్కు తెలిసి ఆమె పద్మను ఇంటికి పిలిపించుకున్నారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడిన రజనీ అనంతరం ఆమెను సన్మానించారు. పద్మకు ఓ బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. ఇక పద్మకు భారత తపాల శాఖ ఇటీవల అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫోటోతో కూడా ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించారు. ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరఫున.. రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించిన సంగతి తెలిసిందే.
ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదయింది. యడ్లపాడు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 21 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదయింది. కేసు వివరాల్లోకి వెళితే… గత నెల 30న యడ్లపాడులోని దేవస్థానానికి తన అనుచరులతో పాటు విడదల రజని వెళ్లారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని చెపుతూ… ఆలయాన్ని శుద్ధి చేయడానికి ఆమె యత్నించారు. అయితే, ఆలయంలోకి […] The post విడదల రజనిపై కేసు నమోదు appeared first on Visalaandhra .
AP |రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
AP | రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా రైతు బజార్లకు
Start |కార్నియల్ డొనేషన్ సెంటర్ ప్రారంభం
Start | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రభుత్వ సర్వజన వైద్యశాల మచిలీపట్నం
distribution |రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ..
distribution | పమిడిముక్కల – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఒటిటిలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. పాన్ ఇండియా రేంజ్లో
మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా.. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.350+ కోట్ల వసూళ్లు సాధించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఒటిటి రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు తెరపడింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒటిటి విడుదలపై ప్రకటన వచ్చింది. ప్రముఖ ఒటిటి సంస్థ ‘జీ5’లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో మెగాస్టార్కి ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఇన్ని భాషల్లో సినిమాను ఒటిటిలో ప్రసారం చేస్తున్నారు. అయితే ఒటిటి రిలీజ్ డేట్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ సినిమా ఒటిటిలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu)
మీ బిడ్డగా ఆశీర్వదించండి..మీకు తోడుగా ఉంటాను
18వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొన్న రవి వార్డ్ లో పెంకుటిల్లు

23 C