Siddhu Jonnalagadda and Venky Atluri coming for Netflix Web series
Venky Atluri emerged as one of the Happening directors of Telugu cinema after he delivered Sir and Lucky Baskhar. He is currently directing Suriya and the shoot of the film is in the final stages. The film is expected to release later this year. The latest news is that Venky Atluri will direct Siddhu Jonnalagadda […] The post Siddhu Jonnalagadda and Venky Atluri coming for Netflix Web series appeared first on Telugu360 .
మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక... కష్టపడి పనిచేసే వారినే కాంగ్రెస్ గుర్తిస్తుంది: మైనంపల్లి
మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్.. అభినందించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మున్సిపల్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ లను ఆయన అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సాధించిన విషయాన్ని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టి మెదక్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం అభినందనీయమన్నారు. నూతనంగా ఏర్పడిన పాలకవర్గం పట్టణాభివృద్ధికి కృషి చేస్తూ సేవలందించాలని ఆయన నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కు ఆయన సూచించారు. ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించిన కౌన్సిలర్లు పట్టణాభివృద్ధికి ఐక్యంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణాభివృద్ధికి గాను తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన కానుగు రాధిక, దొంతి నరేష్ గౌడ్ లను, కౌన్సిలర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ…
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ… జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ
నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం..
నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం.. మేయర్ పదవిని బీసీలకు ఇచ్చి చిత్తశుద్దిని చాటుకున్నాం..పేద
తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్గా రఘునందన్ రెడ్డి
సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులను సోమవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్గా బిఆర్ఎస్ నేత ఎస్.రఘునందన్ ప్రమాణస్వీకారం చేశారు. రఘునందన్ రెడ్డిపేరును కౌన్సిలర్ యాకుబ్ నాయక్ సూచించగా.. మరో కౌన్సిలర్ త్రిషుల్ బలపర్చిచారు. బరిలో ఎవరూ లేకపోవడంతో.. ఎస్.రఘునందన్ రెడ్డి ని చైర్మన్గా ఎన్నికల అధికారి ప్రకటించారు.
కౌన్సిలర్లను తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ ఐలయ్య
కౌన్సిలర్లను తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ ఐలయ్య ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ కౌన్సిలర్లు
ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
YSRCP : వైసీపీలోకి ఆ నేతలు క్యూ కట్టే ఛాన్స్ ఎంత?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో చేరికలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
MLA | 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా కంకటి ప్రణీత ప్రమాణ స్వీకారం
MLA | 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా కంకటి ప్రణీత ప్రమాణ స్వీకారం
బీద కుటుంబం నుంచి చైర్మన్ పీఠం వరకు..!
బీద కుటుంబం నుంచి చైర్మన్ పీఠం వరకు..! కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన వినయ్విద్యను
RDO |నూతన పాలకవర్గానికి ఎన్నికల అధికారి శుభాకాంక్షలు
RDO | నూతన పాలకవర్గానికి ఎన్నికల అధికారి శుభాకాంక్షలు RDO | ఆలేరు,
బిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి?: బండి
హైదరాబాద్: ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత రాజకీయాలు పక్కన పెట్టాలని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగామని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రజా తీర్పును పక్కన బెట్టి కాంగ్రెస్ కుట్రలు చేసిందని విమర్శించారు. బిజెపి బలపడితే కాంగ్రెస్ భయపడుతోందని, కరీంనగర్ గడ్డపై బిజెపి జెండా ఎగురవేశామని, 80 ఏళ్ల కల నెరవేరిందని బండి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయని, ఎన్ని చేసినా ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి మాటిచ్చా.. కరీనంనగర్ లో గెలిపించానని తెలియజేశారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులనూ కలుస్తామని, బిజెపి మేయర్ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వదిలేది లేదని హెచ్చరించారు. బిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో తాము గెలిచినా.. మేయర్ గా ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు కలిశాయని బండిసంజయ్ పేర్కొన్నారు.
45th Division |నల్లగొండ మేయర్గా…
45th Division | నల్లగొండ మేయర్గా… 45th Division | ఉమ్మడి నల్లగొండ
చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా దేవర సమత వెంకట్ రెడ్డి
చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా దేవర సమత వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా
బిజెపిని దెబ్బతీసేందుకు అనైతిక పొత్తులు: ధర్మపురి అరవింద్
నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి త్వరలోనే ఈ ఫలితాన్ని తిరగరాస్తాం:.. ఎంపి ధర్మపురి అరవింద్ ధ్వజం నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వేదికగా కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. బిజెపిని దెబ్బతీసేందుకు సిద్ధాంతాలను పక్కనబెట్టి ఈ మూడు పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ తీరును, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ కారు రేసు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని అరవింద్ ప్రశ్నించారు. ఒకవైపు విమర్శలు చేస్తూనే, మరోవైపు బిఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకురావడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన అడిగారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు ఎందుకు మద్దతు ఇచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ఎంపి ఆరోపించారు. కొందరు పోలీసులు రాజకీయ రంగు పూసుకుని మరీ పనిచేశారనీ విమర్శించారు. బిఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ వ్యానులో కూర్చోబెట్టి తీసుకురావడంలో పోలీసుల హస్తం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. స్వల్ప తేడాతో విజయం.. ఇది శాశ్వతం కాదు బిజెపి అభ్యర్థి స్రవంతి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కేవలం మూడు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారనీ పేర్కొన్నారు. అలాగే ఎంఐఎం అభ్యర్థి, బిజెపి అభ్యర్థి బంటు రాముపై గెలవడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉందని విమర్శించారు. ఈ ఎన్నిక ఫలితం ముగిసిపోయిన అధ్యాయం కాదు. ఈ బాడీ గడువు ముగియక ముందే, ఈ ఫలితాన్ని రివర్స్ చేసి చూపిస్తాం, ప్రజాక్షేత్రంలో అక్రమ పొత్తులను ఎండగడతాం అని అరవింద్ హెచ్చరించారు. గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సాంకేతికతతో పౌర సాధికారత సాధ్యమనే స్ఫూర్తి వచ్చింది: చంద్రబాబు
హైదరాబాద్: పరిపాలనలో వేగాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని ఆర్టిజిఎస్ అందిస్తోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మానవజీవనాన్ని మెరుగుపరిచేందుకు సేవ చేయాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు. ఎపి సచివాలయంలో సిఎంతో కలిసి ఆర్టిజిఎస్ కేంద్రాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టిజిఎస్ కేంద్రం నుంచి పరిపాలనలో టెక్నాలజీ వినియోన్ని పరిశీలించారు. డేటాలేక్, అవేర్ 2.0 వాట్సప్ గవర్నర్ ను, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్షంగా ప్రజల జీవితాల్లో ఆర్టిజిఎస్ మార్పు తీసుకువస్తోందని, 1990లో బిల్ గేట్స్ ను కలిసినప్పుడు సాంకేతికపై స్ఫూర్తి వచ్చిందని తెలియజేశారు. సాంకేతికత ద్వారా పౌర సాధికారత సాధ్యమనే స్ఫూర్తి వచ్చిందని, నాటి ఆలోచనలే ఇవాళ టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బాటలు వేశాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్టిజిఎస్ ద్వారా ఇవాళ పలు కార్యక్రమాలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
చైర్మన్ అభ్యర్థి బీజని బాలమణి ప్రమాణ స్వీకారం
చైర్మన్ అభ్యర్థి బీజని బాలమణి ప్రమాణ స్వీకారం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి
కొత్తగూడెం మేయర్ గా మూడ గణేష్ ప్రమాణ స్వీకారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువుదీరిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై వీడిన ఉత్కంఠ! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. సోమవారం నూతనంగా ఎన్నికైన 60 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ మేయర్ పీఠం చెరో రెండున్నరేళ్ల కు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో తొలుత రెండున్నరేళ్ల తొలి మేయర్ గా సిపిఐ అభ్యర్థి మూడ గణేష్ నియామకం జరిగింది. డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి 8వ డివిజన్ లో విజయం సాధించిన సిరిపురపు లలిత ను ఖరారు చేశారు. ఈ కీలక ఘట్టంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి రామసాయం రఘురాం రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వయంగా రంగంలోకి దిగారు. తమ పార్టీల తరపున గెలుపొందిన అభ్యర్థులను వెంటబెట్టుకొని వారు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కూటమి అభ్యర్థుల్లో ధీమా నింపుతూ, మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా వ్యూహ ప్రతివ్యూహాలతో వారు ముందుకు సాగుతున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల గైర్హాజరు కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి కి చెందిన 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు కావాలనే దూరంగా ఉన్నారా లేదా ఇతర రాజకీయ సమీకరణాలు ఏవైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరి గైర్హాజరు మేయర్ ఎన్నిక ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ మొదలుకానుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకమైన ఈ పీఠం కోసం ప్రయత్నిస్తుండటంతో కొత్తగూడెం రాజకీయాలు వేడెక్కాయి.
Jana Sena : జనసేన బాలినేని దూరం పెట్టిందా? మిగిలిన నేతలకున్న ప్రాధాన్యత లేదా?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి భవిష్యత్ లోనూ జనసేనలో పదవులు దక్కే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది.
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర సోమవారం గ్రాముకు రూ.1300కు పైగా తగ్గింది. ఈ […] The post మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. appeared first on Visalaandhra .
కరీంనగర్ పై కాషాయ జెండా.. మేయర్ గా కొలగాని, డిప్యూటీ గా సునీల్
కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ పోటీలో నిలిచినప్పటికీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో మేయర్ స్థానాన్ని భాజపా దక్కించుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మేయర్ గా కొలగాని శ్రీనిబాస్, డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. బిఆర్ఎస్ ఆదేశంతో ఆ పార్టీకి చెందిన 9 మంది ఓటింగ్ లో పాల్గొనక పోవడంతో బిజెపి మ్యాజిక్ ఫిగర్ ని దాటి కరీంనగర్ బల్దియా పీఠం దక్కించుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ లను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. మరోవైపు నిజామాబాద్ కార్పొరేషన్ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గతంలో యాదగిరి సునీల్ రావు కరీంనగర్ మేయర్ గా సేవలందించారు.
jewellery |గోల్డ్ ధరలకు బ్రేక్
jewellery | గోల్డ్ ధరలకు బ్రేక్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గత ఏడాది
కుల్దీప్పై హార్థిక్, సూర్య అసహనం.. కారణం ఏంటంటే..
కొలంబో: ఐసిసి ప్రపంచకప్లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ సేన.. పాక్ జట్టును మట్టికరిపించింది. అయితే మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై అసహనం వ్యక్తం చేస్తూ కనిపించారు. హార్థిక్ పాండ్యా ఓవర్లో షాహిన్ అఫ్రీది భారీ షాట్ ఆడగా.. సునాయాసమైన క్యాచ్ని కుల్దీప్ చేజార్చాడు. అది కాస్త బౌండరీ అవతల పడటంతో అంపైర్ దాన్ని సిక్స్గా ప్రకటించారు. అంతకు ముందు ఓవర్ మధ్యలోనే షాహిన్ అఫ్రిదీ ఔట్ కావాల్సింది. అతడి గ్లోవ్స్కు తగిలిన బంతిని క్యాచ్ అందుకోవడంలో ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. దీంతో పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో కోపంతో హార్థిక్ ‘‘ముందు నువ్వు.. తర్వాత అతడు’’ అంటూ సైగలు చేస్తూ.. కోపం ప్రదర్శించాడు. అయితే చివరకు హార్థిక్ బౌలింగ్లోనే ఉస్మాన్ తారిఖ్ క్లీన్ బౌల్డ్ కావడంతో భారత్ మ్యాచ్ గెలిచింది. వరుసగా రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న షాహిన్ అఫ్రిది మాత్రం (23) నాటౌట్గా నిలిచాడు.
19 places |కలిసిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
19 places | కలిసిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ 19 places | కామారెడ్డి
எடப்பாடி பழனிசாமிக்கு ஓட்டு கேட்க மாட்டேன் என டிடிவி தினகரன் கூறினாரா?
எடப்பாடி பழனிசாமிக்கு ஓட்டு கேட்க மாட்டேன் என டிடிவி தினகரன் பேசியதாக பரவும் வீடியோ 5 மாதங்கள் பழமையானது.
మేఘా గ్రూప్ లోకీ జేడీ లక్ష్మీనారాయణ #JDlakshminarayana #MeghaGroup #EVTrans #Olectra #Hyderabad
Rising Teenage Pregnancies Raise Serious Concern in Andhra Pradesh
Andhra Pradesh has made visible progress in infrastructure and investment growth. Yet a troubling social indicator is drawing statewide concern. Teenage pregnancies are rising at an alarming rate across the state. Recent district-level data reveal that the problem is widespread. Palnadu district has reported the highest teenage pregnancy rate at 14.94 percent. Kurnool follows with […] The post Rising Teenage Pregnancies Raise Serious Concern in Andhra Pradesh appeared first on Telugu360 .
బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు
కామారెడ్డి మున్సిపాలిటీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది
ఛత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఘనోత్సవం
— అంగరంగ వైభవంగా సాగిన శివరాత్రి వేడుకలు — చిన్నారుల నృత్యాలతో కనువిందు చేసిన శివరాత్రి వేడుకలు మంథని, (జనంసాక్షి) …
కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణోత్సవం
కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణోత్సవం పెద్ద ఎత్తున హాజరైన భక్తులుఆలయాల వద్ద భక్తులకు
Municipal |ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం
Municipal | ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం Municipal | ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి
నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది
29th Ward |మేడి పున్నంచంద్రు ప్రమాణ స్వీకారం
29th Ward | మేడి పున్నంచంద్రు ప్రమాణ స్వీకారం 29th Ward |
మంథని మున్సిపల్ చైర్మన్ గా వొడ్నాల శ్రీనివాస్
మంథని మున్సిపల్ చైర్మన్ గా వొడ్నాల శ్రీనివాస్ మంథని, ఫిబ్రవరి 16, ఆంధ్రప్రభ
Office |మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం….
Office | మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం…. Office |
చైర్మన్ గా బోదిరే నాగమణి భీంగల్ టౌన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రప్రభ) :
కరీంనగర్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిని బీజేపీ ఎంపిక చేసింది
Last Minute Title Change for Suhas’ Film
Young actor Suhas is in struggling mode after delivering a couple of decent films. His next film is titled Hey Bhagawan and it is slated for release this Friday. Successful duo Bunny Vas and Vamsi Nandipati are distributing the film. The Censor Board has raised objections for the title and they have asked the producers […] The post Last Minute Title Change for Suhas’ Film appeared first on Telugu360 .
దేవాలయాల్లో ‘డిజిటల్ తీర్థం’… సెన్సార్తో పంపిణీ #Technology #TempleUpdate #DigitalTirtham
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్లు వీరే
నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకున్నారు. పెరిక స్వాతి, అల్లి సుభాష్ బుర్రి అనే కార్పొరేటర్లు చైతన్య పేరును బలపర్చారు. బరిలో ఎవరూ లేకపోవడంతో ఎన్నికల ప్రత్యేక అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ చైతన్యను ఏకగ్రీవంగా ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవి మైనార్టీ వర్గానికి ఇచ్చారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా పున్న శైలజా వెంకటేశ్వర్లు, చండూర్ మున్సిపల్ చైర్మన్ గా కోడి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భూతరాజు దశరథ, చిట్యాల మున్సిపల్ చైర్మన్ గా పందిరి గీత, హాలియా మున్సిపల్ చైర్మన్ గా చింతల చంద్రారెడ్డి, నందికొండ చైర్మన్ గా మానస స్వర్ణలు ప్రమాణస్వాకారం చేశారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మోరిశెట్టి నివేదిత, కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ బాబు, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా తన్నీరు మల్లికార్జున, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ గా కొణతం చిన వెంకట్ వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ గా సంకెనపల్లి రఘునందన్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ గా బీజన బాలమణి భాస్కర్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గా గుండ్లపల్లి వాణి, మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్ గా గడ్డం స్వప్న, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ గా మొగుదల పావని రమేష్ గౌడ్, పోచంపల్లి చైర్మన్ గా తడక వెంకటేశంలు ప్రమాణ స్వీకారం చేశారు.
Nara Lokesh : లోకేశ్ ఆత్మీయ సమావేశాలు అందుకేనా? క్యా ఐడియా సర్ జీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా రాటు దేలారు.
బెల్లంపల్లి చైర్మన్ గా దావ స్వాతి , వైస్ చైర్మన్ గా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడింది. దావ స్వాతి చైర్మన్ గా, రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి చైర్ పర్సన్ గా పీఠం దక్కించుకున్నారు. అలాగే 17వ వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఖారురు చేసింది. బెల్లంపల్లి లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఇండిపెండెంట్ 4, బిజెపి 1, కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించగా ఫోరం 19 స్థానాలతో చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంది. ఈ ప్రమాణస్వీకారాలను సబ్ కలెక్టర్ మనోజ్ , ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రోజే గెలుపొందిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ క్యాంపు తరలించింది. క్యాంపును మహారాష్ట్రకు తరలించగా మూడు రోజులు అనంతరం ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ 14 సీట్లతో క్యాంపుకు వెళ్లిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బుజ్జగింపుల్లో సఫలంకాకపోవడంతో ప్రస్తుతం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోలేకపోయారు.
37 wards |చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలకు పర్యవేక్షణ..
37 wards | చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలకు పర్యవేక్షణ.. 37 wards |
ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు
అవయవదాత చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ
కేరళలో ఆదివారం 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహామ్కు రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు.రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఈ చిన్నారి అవయవాలను ఆమె తల్లిదండ్రులు దానం చేయడంతో ఐదుగురు అనారోగ్యంతో ఉన్నవారికి కొత్త జీవితం లభించింది.తీవ్ర దుఃఖంలోనూ తల్లిదండ్రులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ గొప్ప మానవత్వంగా అభివర్ణించారు.పత్తనంథిట్టలో జరిగిన అంత్యక్రియల్లో పోలీసులు గౌరవ వందనం నిర్వహించగా, మంత్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఫిబ్రవరి 5న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన […] The post అవయవదాత చిన్నారికి అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికిన కేరళ appeared first on Visalaandhra .
యూరియా కోసం ధర్నా మోస్రా (చందూర్), ఫిబ్రవరి16 (ఆంధ్రప్రభ): మోస్రా మండలం గోవూర్
Collector | 15వ వార్డు కౌన్సిలర్గా చింతల వసంత….
Collector | 15వ వార్డు కౌన్సిలర్గా చింతల వసంత…. Collector | బెల్లంపల్లి,
Bill Gates Appraciaton : వెరీ గుడ్..గ్రేట్ వర్క్ Andhra Prabha Spot News
Bill Gates Appraciaton : వెరీ గుడ్.. గ్రేట్ వర్క్ Andhra Prabha
ఏఐ సమ్మిట్..భారత్ వృద్ధికి నిదర్శనం: ప్రధాని మోదీ
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ – 2026ను నిర్వహిస్తుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఏఐ ఇంపాక్ట్ సమిట్లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారత యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయని.. ప్రపంచ అభివృద్ధిలో భారత్ తన సహకారాన్ని మరింత పెంచుకునేందుకు ముందడుగు వేస్తోందన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ వేగంగా వృద్ధి చెందుతుందనడానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు. గ్లోబల్ […] The post ఏఐ సమ్మిట్..భారత్ వృద్ధికి నిదర్శనం: ప్రధాని మోదీ appeared first on Visalaandhra .
రాజకీయాలకు జేడీ గుడ్ బై.. ఉద్యోగంలో చేరిపోయిన లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు
ఎంపీలపై వ్యాఖ్యలు.. రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ అయింది. గత శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలోకి తన కారులో వీధికుక్కను తీసుకురావడం, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ ఈ నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 23వ తేదీలోగా ఈ ఆరోపణలపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని కమిటీ ఆమెను ఆదేశించింది. గతేడాది డిసెంబర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో రేణుకా చౌదరి.. తాను […] The post ఎంపీలపై వ్యాఖ్యలు.. రేణుకా చౌదరికి ప్రివిలేజ్ నోటీసులు appeared first on Visalaandhra .
స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ!
స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ! కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు…కొనసాగుతున్న ఎన్నికల
అమరావతికి చేరుకున్న బిల్గేట్స్ #Amaravati #BillGates #Chandrababu #APPolitics #CMO
strike|సమ్మెలో ‘సొసైటీ’ ఉద్యోగులు
strike|సమ్మెలో ‘సొసైటీ’ ఉద్యోగులు శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పీఎసీఎస్ (ప్రైమరీ
మున్సిపల్ పీఠంపై నల్లెల్ల…? మామ ఆశయ సాధన కోసం కోడలు ప్రయత్నం…మంత్రి సీతక్కకు
jayanthi | ఘనంగా నివాళి అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ వంతెన సెంటరులో
చైర్ పర్సన్ ఎన్నిక కోసం సర్వం సిద్ధం
చైర్ పర్సన్ ఎన్నిక కోసం సర్వం సిద్ధం వికారాబాద్, ఫిబ్రవరి 16 (
నెల్లూరులో దివ్యాంగురాలిపై కామాంధుడు అత్యాచారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలో దివ్యాంగురాలిపై కామాంధుడు అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జలదంకి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి బేల్దారి పనులు చేస్తూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. మల్లికార్జునకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామంలో దివ్యాంగురాలైన మహిళ నివసిస్తోంది. ఆమె ఇంట్లోకి అతడు చొరబడి మల్లికార్జున చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు 15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు కొట్టిన బిల్ గేట్స్ విమానంవాతావరణం మెరుగుపడిన తర్వాత ఏటీసీ సూచనలతో విమానం సురక్షితంగా ల్యాండింగ్వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై బిల్ గేట్స్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సుమారు 15 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఉదయం వేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఎయిర్ పోర్ట్ రన్వే స్పష్టంగా కనిపించకపోవడంతో ల్యాండింగ్ సమస్య ఎదురైంది. […] The post గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు appeared first on Visalaandhra .
Muslim|మైనారిటీల అండగా ప్రభుత్వం
Muslim| మైనారిటీల అండగా ప్రభుత్వం జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట నియోజకవర్గ ముస్లిం
Vijay and Rashmika on a Wedding Break
Talented actors Vijay Deverakonda and Rashmika Mandanna are all set to get married on February 26th this year. The duo is working without breaks as they are occupied with enough work. To take a wedding break for a month, Vijay Deverakonda and Rashmika have worked tirelessly without breaks. Vijay is shooting for Ravi Kiran Kola’s […] The post Vijay and Rashmika on a Wedding Break appeared first on Telugu360 .
చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం
అమరావతిలో రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్..అక్కడి నుంచి నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. […] The post చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ.. సచివాలయంలో కీలక సమావేశం appeared first on Visalaandhra .
జాతీయ ఎస్టి కమిషన్ దృష్టికి గిరిజన సమస్యలు
– ఎస్టీ కమిషన్ సభ్యులని కలిసిన సాకే పురుషోత్తం విశాలాంధ్ర- ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ ఎస్ టి కమిషన్ నెంబర్ హుస్సేన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లినట్లు గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం తెలిపారు. ఆదివారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అనంతపురం కు రావడంతో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఎస్టి గురుకుల లో మౌలిక […] The post జాతీయ ఎస్టి కమిషన్ దృష్టికి గిరిజన సమస్యలు appeared first on Visalaandhra .
Nagabandham Teaser Goes Viral, Majestic Response
The teaser of Virat Karrna and Abhishek Nama’s Nagabandham has created a huge buzz across the country and went viral online. Released on the auspicious occasion of Maha Shivaratri, the teaser grabbed everyone’s attention instantly. Within just 24 hours, it crossed 20 million+ views and trended nationwide, showing how strongly audiences connected with it. The […] The post Nagabandham Teaser Goes Viral, Majestic Response appeared first on Telugu360 .
గ్రహాంతర జీవులు ఉన్నాయి.. కానీ.. : ఒబామా #Obama #Area51 #USAirForce #AlienDebate #WorldNews
అండర్ బ్రిడ్జ్ వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాట్లు
హర్షం వ్యక్తం చేసిన ప్రయాణికులు విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని కొత్తపేట అండర్ బ్రిడ్జ్, పోతుకుంట వద్ద గల అండర్ బ్రిడ్జ్ లలో రాత్రిపూట విద్యుత్ దీపాలు లేకపోవడంతో అటువైపు వెళ్లే ప్రయాణికులకు, ఆ వార్డు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా 30 ఆరవ వార్డు ఇన్చార్జ్ జనసేన నాయకుడు కోటిరెడ్డి రాజారెడ్డి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక కమిషనర్ తో చర్చలు జరిపి, […] The post అండర్ బ్రిడ్జ్ వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాట్లు appeared first on Visalaandhra .
12వ పీఆర్సీ నిధుల ఊసే లేని బడ్జెట్
–యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం:12వ పి ఆర్ సి చెల్లింపుల కోసం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని, కనీసం 12వ పి ఆర్ సి పై కనీస ప్రస్తావన చేయకపోవడం పట్ల యుటిఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ2026 -27 బడ్జెట్లో ఉద్యోగులకు 11వందల కోట్ల బకాయిలు చెల్లించామని, కాగిత రహిత […] The post 12వ పీఆర్సీ నిధుల ఊసే లేని బడ్జెట్ appeared first on Visalaandhra .
సాయిబాబా ఆలయము శాశ్వత పూజకు విరాళం
–రూ. 10 వేలు విరాళం అందజేసిన గోవింద నాయుడు విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా దేవాలయంలో నిత్యము పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శాశ్వత పూజకుగాను దాత ఎస్. గోవిందు నాయుడు తన వంతుగా పదివేల రూపాయలను విరాళంగా కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి పాలకవర్గం అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి […] The post సాయిబాబా ఆలయము శాశ్వత పూజకు విరాళం appeared first on Visalaandhra .
నల్గొండ కార్పొరేషన్ మేయర్ గా బుర్రి చైతన్య రెడ్డి
హైదరాబాద్: నల్గొండ కార్పొరేషన్ మేయర్ గా బుర్రి చైతన్య రెడ్డిను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మొదటి మేయర్ గా బుర్రి చైతన్య రెడ్డి నిలువనున్నారు. ఆమె గతంలో కౌన్సిలర్, నల్గొండ రామాలయం చైర్మన్ గా సేవలందించారు. ఈమె భర్త బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గా పని చేయడంతో అతడి తల్లి సర్పంచ్ గా సేవలందించారు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ 35 డివిజన్ల గెలిచి విజయదుందిభి మోగించింది. బిఆర్ఎస్ 10, బిజెపి 2, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి బలమైన, కంటెంట్- బేస్డ్ చిత్రాలకు నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను ప్రకటించారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నారు. ‘భానుమతి అండ్ రామకృష్ణ’, ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రాలలో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ కాంబినేషన్ మరోసారి జతకట్టడం ఆసక్తిని పెంచింది. ‘నాట్ ఎ డాక్టర్’ అనే టైటిల్తో వస్తున్న ఈ చిత్రం, టైటిల్ పోస్టర్తోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Visakhapatnam Railway Zone to Begin Operations from April 1
The Railway Ministry has taken a significant administrative step by finalizing the operational launch of the new South Coast Railway Zone headquartered in Visakhapatnam. Operations are scheduled to begin on April 1, marking a major restructuring of railway administration in Andhra Pradesh. With this reorganization, three divisions that were earlier under the South Central Railway […] The post Visakhapatnam Railway Zone to Begin Operations from April 1 appeared first on Telugu360 .
కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశం..!
కరీంనగర్ బ్యూరో (జనంసాక్షి) : మేయర్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించడంతో ఉత్కంఠకు తెర పడింది. మొత్తం 66 స్థానాల్లో 30 కార్పోరేటర్లను గెలుచుకున్న బీజేపీకి …
రామగుండం కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా మల్లయ్య, వైస్ చైర్మన్ గా మస్కాన్ నాజ్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రామగుండం కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాతిపెళ్లి ఎల్లయ్య పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. క్యాంపు నుండి రామగుండం కార్పొరేషన్ కు బస్సులో కాంగ్రెస్ అభ్యర్థులు బయలుదేరారు. రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు బిఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. అధిష్టానం ఆదేశానుసారం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
Tamilnadu |టిప్పర్ ను ఢీకొన్న కారు
Tamilnadu |టిప్పర్ ను ఢీకొన్న కారు అక్కడికక్కడే నలుగురు… Tamilnadu | ఆంధ్రప్రభ,
Aleru | రోడ్డు ప్రమాదం.. Aleru, ఆంధ్రప్రభ : వరంగల్ నుండి తూర్పుగూడెంకు
హుషారుగా సాగే ‘టీవీ వీడియో..’ సాంగ్
కొత్త టాలెంట్ను ప్రోత్సాహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్పై నిర్మిస్తున్న సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్గా పరిచయమవుతున్నారు. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘టీవీ వీడియో సాంగ్’ రిలీజ్ చేశారు. టీవీ, డిష్ వచ్చిన కొత్తలో పల్లెటూరి ప్రజలు ఎంత ఆసక్తిగా ఆ ప్రసారాలు చూశారో ఈ పాటలో చిత్రీకరించారు.
గడ్డ పోతారం చైర్మన్గా సుష్మ.. జిన్నారం చైర్మన్గా జనార్దన్.. గుమ్మడిదల చైర్మన్గా పాపని
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలు బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. గుమ్మడిదల చైర్మన్గా పాపని కుమార్ గౌడ్, వైస్ చైర్మన్గా చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. జిన్నారం చైర్మన్గా జనార్దన్, వైస్ చైర్మన్గా ప్రతాప్ రెడ్డి, గడ్డ పోతారం చైర్మన్గా గద్దె సుష్మ, వైస్ చైర్మన్గా మహేందర్ గౌడ్ పేర్లను ప్రకటించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు బిఆర్ఎస్ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. అధిష్టానం ఆదేశానుసారం మేయర్ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.
Bill Gates In AP : అమరావతిలో.. బిల్ గేట్స్ Andhra Prabha Spot News
Bill Gates In AP : అమరావతిలో.. బిల్ గేట్స్ Andhra Prabha
Mothkur |కౌన్సిలర్ల కోసం ఎదురుచూపు..
Mothkur | కౌన్సిలర్ల కోసం ఎదురుచూపు.. Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో
మాస్ మహారాజా రవితేజ తన ల్యాండ్మార్క్ 77వ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’ కోసం సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణతో చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని ప్రముఖ పాన్-ఇండియన్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్కు అద్భుతమైన స్పందన లభించింది. మహా శివరాత్రి శుభ సందర్భంగా, మేకర్స్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రియా భవానీ శంకర్ను కావేరీగా పరిచయం చేశారు. రవితేజ రగ్గడ్ లుక్లో ఆమె చెంపపై ప్రేమగా ముద్దుపెడుతూ కనిపించగా, ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయతను పోస్టర్ అందంగా చూపిస్తోంది. శివ నిర్వాణ ఇంటెన్స్, ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్తో పవర్ ఫుల్ కథని సిద్ధం చేశారు. ముఖ్యంగా తండ్రి-కూతురు అనుబంధం ఈ చిత్రానికి హైలెట్గా ఉండబోతుంది. నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ‘ఇరుముడి’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతూ, ప్రొడక్షన్ సాఫీగా ముందుకు సాగుతోంది.
Makthal |వైభవంగా మహాశివరాత్రి జాగరణ..
Makthal | వైభవంగా మహాశివరాత్రి జాగరణ.. Makthal, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదిన
ఘట్కేసర్ వద్ద కుక్కను తప్పించబోయి టెక్కీ మృ*తి #Ghatkesar #Nalgonda #RoadAccident #Hyderabad
హనుమకొండలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
వరంగల్: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముల్కనూరు గ్రామ శివారులో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. పింఛన్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది
జాతీయ స్థాయి జ్ఞాన శోధన పోటీల్లో మెరిసిన విద్యార్థులు
విశాలాంధ్ర- రాప్తాడు: హంపాపురం సమీపంలోని మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి కాంక్రీట్ 2026 (జ్ఞానాన్వేషణ) పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిచాంపియన్షిప్ అవార్డు సాధించారు. హైదరాబాదులోని మాదాపూర్ రాష్ట్ర కళా గ్యాలరీలో శనివారం జాతీయ స్థాయి కాంక్వెస్ట్ 2026 పోటీలు నిర్వహించారు. సాధించి సంస్థకు గొప్ప కీర్తిదేశవ్యాప్తంగా 50కు పైగా పాఠశాలలకు సంబంధించిన, 200మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా ఈ పోటీల్లో విజయం సాధించడం గర్వకారణమని మాంటిస్సోరి పాఠశాల ఎం.డి కృష్ణ భరత్ కరస్పాండెంట్ కృష్ణ సమీరా […] The post జాతీయ స్థాయి జ్ఞాన శోధన పోటీల్లో మెరిసిన విద్యార్థులు appeared first on Visalaandhra .
టెన్షన్ లేపుతున్న కరీంనగర్ మేయర్ ఎన్నిక
కరీంనగర్ మేయర్ ఎంపికలో క్షణాక్షణానికి ఉత్కంఠ నెలకొంటుంది
Mahabubnagar |మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ సంచలనం..
Mahabubnagar | మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ సంచలనం.. మేయర్ ఎన్నికల వేళ..మహబూబ్నగర్లో
Exclusive: Top Producers meeting Mahesh Babu
Superstar Mahesh Babu has restricted himself to Telugu films till date. Despite several offers from Bollywood, the actor has been comfortable to work with Telugu directors. He is working with SS Rajamouli in Varanasi and the film will head for a global release in several international languages. The shoot of the film is expected to […] The post Exclusive: Top Producers meeting Mahesh Babu appeared first on Telugu360 .
Nalgonda |తొలి మేయర్ గా మహిళా ప్రమాణ స్వీకారం..
Nalgonda | తొలి మేయర్ గా మహిళా ప్రమాణ స్వీకారం.. Nalgonda, ఆంధ్రప్రభ

29 C