Kurnool |ఔషధ మొక్కల సాగుతో ఆర్థిక భరోసా…
Kurnool | ఔషధ మొక్కల సాగుతో ఆర్థిక భరోసా… Kurnool | కర్నూలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామంలో ఎవరైనా మృతి చెందుతే అంత్యక్రియలకు
Dr. P.V. Ramesh |ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం
Dr. P.V. Ramesh | ప్రజలను మభ్య పెడుతున్న ప్రభుత్వం Dr. P.V.
Anil ravipudi |ప్లాన్ మారిందా..?
Anil ravipudi | ప్లాన్ మారిందా..? Anil ravipudi | అనిల్ రావిపూడి
Arrest |బాల్క సుమన్ అరెస్ట్, రిమాండ్
Arrest | బాల్క సుమన్ అరెస్ట్, రిమాండ్ Arrest | మంచిర్యాల, ఆంధ్రప్రభః
5Secrets |థైరాయిడ్ తగ్గించుకోవచ్చు.. సహజ చిట్కాలతో హార్మోన్ సమతుల్యత సాధ్యం!
5Secrets | థైరాయిడ్ తగ్గించుకోవచ్చు.. సహజ చిట్కాలతో హార్మోన్ సమతుల్యత సాధ్యం! 5Secrets
Accident |వైద్యం కోసం నిరీక్షిస్తున్న క్షతగాత్రులు
Accident | వైద్యం కోసం నిరీక్షిస్తున్న క్షతగాత్రులు ఆజంనగర్ పీహెచ్సీలో నిర్లక్ష్యంఅదుపుతప్పిన ఆటో..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లో యాదవ సంఘం
Tenali | ప్రతిదీ పరిశీలించి… Tenali | తెనాలి, ఆంధ్రప్రభ : జిల్లా
Humanity |మానవతా దృక్పథంతో స్పందించిన గద్దె క్రాంతి కుమార్
Humanity | మానవతా దృక్పథంతో స్పందించిన గద్దె క్రాంతి కుమార్ అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న
అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడి పరామర్శ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంజీ నరసన్న తండ్రి మల్దమ్మ గారి రామాంజనేయులను బుధవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యంత ఇష్టమైన, తోటి స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తి రామాంజనేయులని తెలిపారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా […] The post అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడి పరామర్శ appeared first on Visalaandhra .
1 acre |పప్పు, సెనగ కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించాలి…
1 acre | పప్పు, సెనగ కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించాలి… 1 acre |
36వ ఆర్యవైశ్య సామూహిక వివాహ మహోత్సవ వేడుకలు..
అధ్యక్షులు జయంతి వినోద్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తేరు బజారులో గల వాసవి కళ్యాణ మండపం (కొత్త సత్రం) లో ఫిబ్రవరి 21 శనివారం, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ఉపనయనం, అనంతరం 10 గంటల నుండి 11 లోపు వివాహ మహోత్సవ వేడుకలతో పాటు విందు భోజనం కూడా ఉంటుందని తెలిపారు. రెండు రోజులపాటు 36వ […] The post 36వ ఆర్యవైశ్య సామూహిక వివాహ మహోత్సవ వేడుకలు.. appeared first on Visalaandhra .
Rally |కర్నూలు జిల్లాకు నిధులు రాబట్టడంలో పాలకులు విఫలం…
Rally | కర్నూలు జిల్లాకు నిధులు రాబట్టడంలో పాలకులు విఫలం… Rally |
Breaking : జైలు నుంచి విడుదలయిన అంబటి రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు.
Palnadu |ఘనంగా కడియాల జన్మదిన వేడుకలు
Palnadu | ఘనంగా కడియాల జన్మదిన వేడుకలు Palnadu | దర్శి, ఆంధ్రప్రభ
Vishnu Vinyasam Teaser: A Whimsical Ride
Vishnu Vinyasam, starring Sree Vishnu and Nayana Sarika, is up for release on the 28th of this month, and the promotional activities are in full swing. Directed by Yadunaath Maruthi Rao, and produced by Sumanth Naidu G on Sree Subrahmanyeshwara Cinemas, the makers released the film’s teaser today, setting the stage for a lively romantic […] The post Vishnu Vinyasam Teaser: A Whimsical Ride appeared first on Telugu360 .
Ayesha Meera |సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
Ayesha Meera | సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి Ayesha Meera |
18thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
18thFebCartoon | ఢిల్లీలో ఏఐ సమ్మిట్లో ప్రధాని మోడీ ఏఐ కళ్లద్దాలు 18thFebCartoon
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన కంపాటి పెద్ద హనుమంతుకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 32,714 రూపాయల చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి బుధవారం లబ్ధిదారుల ఇంటి దగ్గరకే వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే అనారోగ్యంతో […] The post ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ appeared first on Visalaandhra .
24,997 మందికి పీఎఫ్ కోత.. జమ మాత్రం 292 మందికే
రూ.3.37 కోట్ల ఉద్యోగుల వాటా నిల్వనమ్మకద్రోహం కేసులో డైరెక్టర్లపై క్రిమినల్ ఫిర్యాదు
బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు –కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం
మెడికవర్ వైద్యుల కీలక సూచనలువిశాలాంధ్ర అనంతపురం టౌన్ : బైపాస్ సర్జరీ (సి ఏ బి జి ) చేయించుకున్న తర్వాత గుండె సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని భావించడం ప్రమాదకరమని, కాలక్రమేణా కొత్త బ్లాకేజీలు ఏర్పడే అవకాశం ఉన్నందున నిరంతర వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అని బుధవారం విలేకరుల సమావేశంలోమెడికవర్ హాస్పిటల్స్ గుండె నిపుణులు వెల్లడించారు.డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచులకుంటి మాట్లాడుతూ… తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి 17 ఏళ్ల తర్వాత మళ్లీ […] The post బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు –కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం appeared first on Visalaandhra .
రక్తదానం.. ప్రాణదానంతో సమానం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అన్ని దానాల్లోకన్న రక్తదానం అత్యంత
Rajahmundry |అంబటి కుటుంబానికి బూచేపల్లి పరామర్శ…
Rajahmundry | అంబటి కుటుంబానికి బూచేపల్లి పరామర్శ… Rajahmundry | దర్శి ,
క్యాతనపల్లిలో హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్ట్
క్యాతనపల్లి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఇంటి చుట్టు పోలీసులు మోహరించారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో భారీగా అక్కడికి చేరుకున్న కార్యకర్తలు అరెస్టును అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మరోవైపు క్యాతనపల్లిలో ఉద్రిక్తతల నడుమ బంద్ కొనసాగుతోంది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను మంగళవారం ఎంపి వివేక్ వెంకటస్వామి అడ్డుకున్నారని.. తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని.. బిఆర్ఎస్, సిపిఐ మహిళ కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో బుధవారం పట్టణ బంద్కు బిఆర్ఎస్, సిపిఐ పిలుపునిచ్చింది.
మండలం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి
-టిడిపి మండల ఇంచార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం ప్రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. బుధవారం మండలంలోని హంపాపురం గ్రామం నుండి చిగిచెర్ల మెయిన్ రోడ్డు వరకు, చిగిచెర్ల మెయిన్ రోడ్డు నుంచి యలమకూరు ఆంజనేయ స్వామి గుడి వరకు, బీసీ హాస్టల్ నుంచి చెత్త నుంచి సంపద కేంద్రం వరకు […] The post మండలం అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి appeared first on Visalaandhra .
ఈ-పంట నమోదుతోనే ప్రభుత్వ పథకాల లబ్ది
-ఏడీఏ జీఎం అల్తాఫ్ ఖాన్ విశాలాంధ్ర-రాప్తాడు : ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన పంటలకు ఈ-పంట యాప్ లో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ పథకాల లబ్దిని పొందవచ్చని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీఎం అల్తాఫ్ ఖాన్ అన్నారు. గంగులకుంట గ్రామంలోని ఈ-పంట నమోదు చేసిన పంట పొలాలను ఆయన బుధవారం మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణచైతన్య, వీహెచ్ఏ గిరి, రైతులతో కలిసి పరిశీలించారు. రబీ 2025-26 సీజన్ కి సంబంధించి పంటసాగు […] The post ఈ-పంట నమోదుతోనే ప్రభుత్వ పథకాల లబ్ది appeared first on Visalaandhra .
ప్రతి ఒక్క విద్యార్థి మధ్యాహ్నం భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలి
విస్సాకోడేరు జడ్పీ స్కూల్ నందు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి విశాలాంధ్ర -పాలకోడేరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా వెనుకాడకుండా మంచి పౌష్టిక విలువలు కలిగిన చక్కటి మెనూ తయారు చేయించి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరున ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నదని, ప్రతి ఒక్క విద్యార్థి మధ్యాహ్నం భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.పాలకోడేరు మండలం విస్సాకోడేరు జిల్లా పరిషత్ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి […] The post ప్రతి ఒక్క విద్యార్థి మధ్యాహ్నం భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .
మదనపల్లిలో చిన్నారి బాలిక హత్య కేసుపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కీలక ప్రకటన #Crime #Madanapalle
సామాజిక దురాచారాలపై ప్రజలకు అవగాహన, ఫ్లెక్సీలు పోస్టర్లు తో ప్రచారం
టూ టౌన్ సీఐ రెడ్డప్ప విశాలాంధ్ర ధర్మవరం; హైకోర్టు ఆదేశాలు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీ కేతిరెడ్డి కాలనీ, ఎల్ వన్, ఎల్ టు, ఎల్ 3 ప్రదేశాలలో గోడలపై పోస్టర్లు, ముఖ్యమైన ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా చట్టపరిధిలో జీవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలిపారు. […] The post సామాజిక దురాచారాలపై ప్రజలకు అవగాహన, ఫ్లెక్సీలు పోస్టర్లు తో ప్రచారం appeared first on Visalaandhra .
Parkas |భూమి సేకరణలో జాప్యం.. అభివృద్ధికి అడ్డంకి
Parkas | భూమి సేకరణలో జాప్యం.. అభివృద్ధికి అడ్డంకి ఎంఎస్ఎంఈ, లెదర్ పార్కుల
Collector |పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలు..
Collector | పొదుపు మహిళలు చైతన్య ప్రతీకలు.. Collector | కర్నూలు బ్యూరో,
MLA |ఘనంగా పార్వేట మహోత్సవ కార్యక్రమం…
MLA | ఘనంగా పార్వేట మహోత్సవ కార్యక్రమం… MLA | నంద్యాల బ్యూరో,
సతీమణి జన్మదినం.. మెగాస్టార్ ప్రత్యేక విషెస్
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ.. బుధవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు చిరంజీవి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. సురేఖకు విషెస్ చెబుతూ.. కొన్ని అరుదైన ఫోటోలను చిరంజీవి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి సురేఖనే కారణమని చిరు అన్నారు. ‘‘నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన నీకు శుభాకాంక్షలు. 1980 ఫిబ్రవరి 20న మనం వివాహం చేసుకున్న నాటి నుంచి నువ్వే నా బలంగా మారావు. ఈరోజు నీ పుట్టిన రోజుతో పాటు రెండు రోజుల ముందుగానే మన వివాహ వార్షికోత్సవం కూడా చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నీ ప్రేమ, అప్యాయతలతో కుటుంబాన్ని మొత్తం నడిపిస్తున్నావు. నా తల్లిని సొంత బిడ్డలా చూసుకుంటావు. నా విజయ రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే.. నా కృషి, నా ప్రతిభ కాదు.. నువ్వే అని చెబుతాను. నువ్వు కుటుంబ బాధ్యతను చూసుకున్నావు కాబట్టే నేను నటనపై శ్రద్ధ పెట్టాను. కష్టసుఖాల్లో మమ్మల్ని ఒకేతాటిపై నడిపించావు. నీవల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను’’ అని చిరు పేర్కొన్నారు. మెగాస్టార్ రీసెంట్గా ‘‘మన శంకర వరప్రసాద్ గారు’’ అనే సినిమాతో గ్రాండ్ సక్సెస్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.370+ కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ అనే చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష, అషిక రంగనాధ్లు హీరోయిన్లు. ఈ సినిమా జులై 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు ❤️ Happy Birthday to dearest Surekha. From the day we got married on February 20, 1980, you have been my greatest strength. As we celebrate your birthday today and our wedding anniversary in advance, my heart is… pic.twitter.com/H0J6sE7kTK — Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2026
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం
డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్. చెన్నారెడ్డి విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ నూలి పురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం గావించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్ నందు, కాలేదుల యందు గల పిల్లలకు, అంగనవాడి పిల్లలకు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం […] The post జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం appeared first on Visalaandhra .
సినీనటుడు మోహన్బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ...#APHighCourt #MohanBabu #KidnapCase
State budget |నాన్ రెవెన్యూ ఆదాయం పెంచాలి…
State budget | నాన్ రెవెన్యూ ఆదాయం పెంచాలి… State budget |
చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు అయినా మాజీ సర్పంచ్ గోవిందు, మరియు తిప్పేస్వామి వారు చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చారు. మంగళవారం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్రిస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తాము విద్యను అభ్యసించిన ఈ పాఠశాల తమ జీవితాల్లో కీలక పాత్ర పోషించిందని, విద్యార్థులకు మెరుగైన వసతులు […] The post చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం appeared first on Visalaandhra .
వైభవంగా శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం
విశాలాంధ్ర – పెద్దకడబూరు : గ్రామమంతా భక్తిరసంతో నిండిపోయేలా పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా అశేష భక్తజన సమూహం నడుమ రమణీయంగా జరిగింది. ఈ మహోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సంతరించుకుంది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. స్వామివారికి ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకం నిర్వహించగా వేదమంత్రోచ్చారణల మధ్య భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడినది. మధ్యాహ్నం ఆలయ […] The post వైభవంగా శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం appeared first on Visalaandhra .
నీటి సమస్యలపై దృష్టి సారించాలి..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నీటి
Andhra Prabha Smart Edition ITS|డేంజర్ పర్సన్లా/పెళ్లిపేరుతో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 18-02-2026, 4.00PM ts డేంజర్ పర్సన్లా రాహుల్ గాంధీ
పని హక్కు పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధి హామీ పథకంలో భాగంగా పని హక్కు పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు స్పష్టం చేశారు. మంగళవారం పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి కోడుమూరు మండలం గార్గేయపురంలో నిర్వహిస్తున్న “ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర”లో పాల్గొనేందుకు పెద్దకడబూరు మండలం నుంచి నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం […] The post పని హక్కు పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం appeared first on Visalaandhra .
ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటా
మంథని రూరల్, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ముందు ఉంటానని
గ్రామ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండలంలోని శివన్నగూడ, సరంపేట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో
వనస్థలిపురంలో దారుణం.. మాజీ భార్యను ఘోరంగా చంపేశాడు
హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చిందనే కోపంతో మాజీ భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సునీతకు గతంలో మహేశ్ అనే వ్యక్తితో వివాహమైంది. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితమే సునీత అతడికి విడాకులు ఇఛ్చి మరో వివాహం చేసుకుంది. దీంతో కోపం పెంచుకున్న మహేశ్.. ఆమె ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బతో చొరబడి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పారిపోతున్న అతడిని అపార్ట్మెంట్ వాసులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు.
చైనా రోబోను మనదిగా చూపించి అవమానించారు.. :
రాహుల్ గాంధీ ఆగ్రహం దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్సదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం చైనా రోబోడాగ్ను తాము అభివృద్ధి చేసినట్లుగా పేర్కొంటూ ఒక స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సదస్సులో నుంచి గల్గోటియాస్ విశ్వవిద్యాలయానికి ఉద్వాసన పలికింది. ఈ వివాదంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సును అధ్వానంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత్ ప్రతిభను ప్రపంచానికి చూపకుండా […] The post చైనా రోబోను మనదిగా చూపించి అవమానించారు.. : appeared first on Visalaandhra .
ఆయన పాలనలోనే పేదలకు అద్భుతమైన అభివృద్ధి
ఆయన పాలనలోనే పేదలకు అద్భుతమైన అభివృద్ధి స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్
చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బయటపడ్డ మోసం గల్గోటియాస్ యూనివర్సిటీని సదస్సు నుంచి బహిష్కరించిన నిర్వాహకులుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్్ణ సదస్సులో ఓ యూనివర్సిటీ నిర్వాకంతో కలకలం రేగింది. చైనాకు చెందిన రోబో డాగ్ ను తమ ఆవిష్కరణగా ప్రదర్శించడమే ఈ కలకలానికి కారణం. ఉత్తరప్రదేశ్ కు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ రోబోట్ వీడియోలు వైరల్ కాగా.. చైనాకు చెందిన […] The post చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్ appeared first on Visalaandhra .
control |జిల్లాలో గంజాయిని అరికట్టాము..
control | జిల్లాలో గంజాయిని అరికట్టాము.. ఘంటసాల మండలంలో లా అండ్ ఆర్డర్
SP Clarification: Main Accused in Madanapalle Minor Girl Murder Case Found Dead
A major development has emerged in the tragic murder case of a seven-year-old girl in Madanapalle. The main accused, Kulavardhan, was found dead in a lake at Kanasanipalle in Kurabalakota mandal. District Superintendent of Police Dheeraj Kunubilli addressed the media and confirmed that an unidentified body was discovered in the lake on Wednesday morning. The […] The post SP Clarification: Main Accused in Madanapalle Minor Girl Murder Case Found Dead appeared first on Telugu360 .
మదనపల్లి బాలిక హత్య నిందితుడు కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యం
మదనపల్లిలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య కనసానిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యంమదనపల్లిలో ఏడేళ్ల బాలిక నిన్న దారుణ హత్యకు గురవ్వడం సంచలనం రేపింది. ఇంటి పక్కనే ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, కిరాతకంగా హత్య చేసి డ్రమ్ములో కుక్కాడు. చిన్నారి హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన మధ్య […] The post మదనపల్లి బాలిక హత్య నిందితుడు కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యం appeared first on Visalaandhra .
కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలతో జూమ్ మీటింగు…
పాల్గొన్న డిసిసి ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ గౌడ్… వైరా ఫిబ్రవరి 18 (ఆంధ్రప్రభ)
Bomb |ప్రశాంతమైన జిల్లాలో బాంబు ఉలికిపాటు..
Bomb | ప్రశాంతమైన జిల్లాలో బాంబు ఉలికిపాటు.. ధర్మవరం కోర్టులో బాంబు కలకలంకోర్టు
Sundar Pichai Meets PM Modi, Backs India’s AI Push at Global Summit
Google and Alphabet CEO Sundar Pichai met Prime Minister Narendra Modi in New Delhi during his visit to India for the prestigious India AI Impact Summit 2026. The meeting focused on artificial intelligence, digital infrastructure, and long term technology collaboration between India and global tech leaders. Pichai expressed his excitement about returning to India for […] The post Sundar Pichai Meets PM Modi, Backs India’s AI Push at Global Summit appeared first on Telugu360 .
యుఎఇపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా
ఢిల్లీ: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యుఎఇతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. యుఎఇ బ్యాటింగ్లో అలిషాన్ షరాఫు (45) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు టార్గెట్ని చేరుకుంది. దీంతో ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో డేవాల్డ్ బ్రెవిస్ 36, రియాన్ రికెల్టన్ 30, మార్క్రమ్ 28 పరుగులతో రాణించారు. బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన కార్బిన్ బాష్కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
హడలెత్తిస్తున్న పులులు #ForestDept #RajannaSircilla #Achampet #TigerAlert #Wildlife
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డ్ కొండాపురం
నెట్ బాల్ క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లాలోని తిర్న పల్లిలో జరిగిన సీఎం
మున్సిపల్ చైర్మన్ ను కలిసిన సర్పంచ్, బీజేపీ నాయకులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల గెలుపొందిన కొండ
Temple |ఘనంగా చక్రతీర్థ స్నానాలు…
Temple | ఘనంగా చక్రతీర్థ స్నానాలు… Temple | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ :
ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
బాన్సువాడ, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పరిధిలోని బుడిమి గ్రామం
తన అనారోగ్యంపై తొలిసారి స్పందించిన స్టార్ హీరో..
ఎంతటి వారికైన అనారోగ్యం వస్తే వైద్యులు చెప్పి సూచనలు పాటిస్తూ.. విశ్రాంతి తీసుకోక తప్పదు. స్టార్ హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి గతేడాది జూన్లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కొంతకాలం ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ సినిమాను ప్రారంభించారు. అయితే తొలిసారిగా తన అనారోగ్యం గురించి మాట్లాడారు. ‘‘మనిషికి వినికిడి, కంటి చూపు చాలా ముఖ్యమైనది. అయితే శ్వాస తీసుకునేటప్పుడు ఏ వాసన రాకపోతే.. కొంత ఆందోళన కలుగుతుంది. నేను కూడా కొంతకాలం అలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నాను’’ అని మమ్ముట్టి తెలిపారు. ‘‘చాలాకాలం రుచి, వాసన కోల్పోయాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తిరిగి పొందుతున్నాను. ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు తెలిస్తుంది. వినడం, వాసన గ్రహించడం, రుచి చూడటం వంటి సామర్థ్యాల ప్రాధాన్యత చాలా మంది పట్టించుకోరు. వాటి శక్తి తగ్గినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు చిన్నగా మాట్లాడమని చెప్పాం. ఎందుకంటే మనం వినగలుగుతున్నాం. కానీ, వినికిడి శక్తి లేనివారు ఏదీ అనకుండా సైలెంట్గా ఉంటారు. ఎవరెలా మాట్లాడినా వారికి తేడా ఉండదు. వినగలగడం కూడా ఒక వరం’’ అని మమ్ముట్టి చెప్పుకొచ్చారు.
The widely circulated image actually traces back to a 2018 sanitation campaign in Accra, Ghana
Andhra Pradesh : చంద్రబాబు మరో యుద్ధానికి సేనను సిద్ధం చేస్తున్నట్లుందిగా?
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Video : Actress Sravanthi Chokarapu Exclusive Interview
The post Video : Actress Sravanthi Chokarapu Exclusive Interview appeared first on Telugu360 .
Oxford |అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత
Oxford | అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత Oxford | శ్రీకాకుళం,
Sukumar has Two Options for Ram Charan
After the super success of Rangasthalam, Ram Charan and Sukumar are all set to team up for the second time and Mythri Movie Makers will bankroll this prestigious project. Sukumar who is relieved from the Pushpa franchise has been working on a script from more than a year for Ram Charan. The narration took place […] The post Sukumar has Two Options for Ram Charan appeared first on Telugu360 .
Kuno Park |ఒకే కాన్పులో 3 పిల్లలు
Kuno Park | ఒకే కాన్పులో 3 పిల్లలు Kuno Park |
Sai Dharam Tej lines up Three Films
Mega hero Sai Dharam Tej has been occupied with the shoot of Sambarala Yeti Gattu for the past one year. His last film Virupaksha released in 2023 and it ended up as a blockbuster. Sai Dharam Tej will be relieved very soon from SYG and he is keen to take up back-to-back films. The actor […] The post Sai Dharam Tej lines up Three Films appeared first on Telugu360 .
Rs.600 cr |ఇన్ఫ్రా రెడ్ మిషన్ ప్రారంభం
Rs.600 cr | ఇన్ఫ్రా రెడ్ మిషన్ ప్రారంభం Rs.600 cr |
TG |బీఆర్ఎస్కు బీజేపీ ఓపెన్ ఆఫర్
TG | బీఆర్ఎస్కు బీజేపీ ఓపెన్ ఆఫర్ TG | ఆంధ్రప్రభ, వెబ్
CRIME | కుమారుడిపై దాడి.. CRIME | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
కునో నేషనల్ పార్కులో 3 కూనలకు జన్మనిచ్చిన చిరుత #Wildlife #KunoNationalPark #CheetahProject
71 war ships : ఇదీ భారత్ సత్తా Andhra Prabha SPOT News
71 war ships : ఇదీ భారత్ సత్తా Andhra Prabha SPOT
పవన్ కల్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం
ప్రమాద సమయంలో వాహనంలో లేని పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్కు ఈ ఉదయం స్వల్ప ప్రమాదం జరిగింది. విశాఖలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా… త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలో పవన్ కల్యాణ్ లేరు. రాడిసన్ బ్లూ హోటల్ […] The post పవన్ కల్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం appeared first on Visalaandhra .
ఇన్నేళ్లలో తొలిసారి.. రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన జమ్ముకశ్మీర్
రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించింది. 67 ఏళ్లలో తొలిసారి ఆ జట్టు టోర్నమెంట్ ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జమ్ముకశ్మీర్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులు చేసింది. జమ్ము బ్యాటింగ్లో సుదీప్ కుమార్ ఘరామీ 146 పరుగులతో చెలరేగాడు. అభిమన్యు ఈశ్వరన్ 49, షహబాజ్ అహ్మద్ 42, సుమంత గుప్త 39 పరుగులు చేసి జట్టు మంచి స్కోర్ చేయడంతో తమ వంతు సహకారం అందించారు. తొలి ఇన్నింగ్స్లో జమ్ముకశ్మీర్ జట్టు బౌలింగ్లో అకీబ్ నబీ దార్ 5 వికెట్లు పడగొట్టగా.. సునీల్ కుమార్ 3, యుద్వీపర్ సింగ్, అబిద్ ముస్తాక్ చెరో వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్లో జమ్ముకశ్మీర్ 302 పరుగులు చేసింది. బెంగాల్ బౌలింగ్లో మహ్మద్ షమీ 22.1 ఓవర్లలో 90 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసి.. జమ్ముకశ్మీర్ జట్టును హడలెత్తించాడు. తన కెరీర్లో అత్యత్తుమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. అయితే రెండో ఇన్నింగ్స్లో మాత్రం పరిస్థితి తారుమారైంది. బెంగాల్.. జమ్ము బౌలింగ్ ముందు తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్లో కేవలం 99 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్ముకశ్మీ్ర్ 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి ఈ మ్యాచ్లో విజయం సాధించింది. బౌలింగ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అకీబ్ నబీ ధార్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక రెండో సెమీఫైనల్లో కర్ణాటక, ఉత్తరాఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఫిబ్రవరి 24న జరిగే ఫైనల్లో జమ్ముకశ్మీర్తో తలపడనుంది.
ఎట్టకేలకు మురికి గుంతకు మోక్షం
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండల కేంద్రంలో స్థానిక రైతు వేధిక నుండి
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వ్యూహం అర్ధం కాక తలల పట్టుకుంటున్న నేతలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తన గ్రాఫ్ తగ్గించుకుంటున్నట్లే కనపడుతుంది.
ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో మొత్తం 1,433 ఖాళీ పోస్టులు ఉన్నట్లు గుర్తించామని,వీటిని మూడు ప్రధాన విభాగాల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వంట మనుషులు,హాస్టళ్లలో […] The post ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్ appeared first on Visalaandhra .
రక్షక్ వాహనంలో తీసుకెళ్తుండగా కులవర్ధన్ తప్పించుకున్నాడు: ఎస్ పి
అమరావతి: కులవర్ధన్ను రక్షక వాహనంలో తీసుకెళ్తుండగా తమ నుంచి తప్పించుకుని పారిపోయాడని ఎస్ పి ధీరజ్ కునుబిల్లి తెలిపారు. కులవర్ధన్ మృతిపై ఎస్ పి స్పందించారు. మూడు బృందాలతో గాలింపు చేపట్టాము కానీ ఎక్కడ కనిపించలేదన్నారు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో పొద్దున శవంగా తేలాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేసిన వారిపై కేసులు పెడుతామని హెచ్చరించడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలికపై హత్యాచారం చేసిన కామాంధుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎదురింట్లో ఉండే బాలికపై అత్యాచారం చేసి అనంతరం నీళ్ల డ్రమ్ములో బాలికను ముంచి అతడు హత్య చేసిన విషయం తెలిసిందే. కులవర్ధన్ను ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులవర్ధన్ ఇంటి వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలిక సొంతూరు వీరబల్లి మండలంలో చిన్నారి అంత్యక్రియలు జరిగాయి.
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి
భారత్తో సంబంధాలు మారబోతున్నాయా? షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాలో నాటకీయ మార్పులుతాత్కాలిక
ట్రాక్టర్ల నుంచి పరీక్షా పత్రాల దిద్దుబాటు వరకు… భారత్లో ఏఐ వేగం
కర్నాల్ రైతు పొలాల్లో స్వయంచాలక ట్రాక్టర్
ఆ నాయకుడిపై ఫిర్యాదుకు సిద్ధం..
చెన్నూర్, ఆంధ్రప్రభ : గత కొద్దిరోజుల క్రితం జరిగిన చెన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు
నాంపల్లి కోర్టు సహా కరీంనగర్,రాజమండ్రి జైళ్లకు బాంబు బెదిరింపులు
హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 12.05 గంటలకు బాంబు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ కోర్టులో తనిఖీలు చేపట్టింది.నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు తెలుగు రాష్ట్రాలలో పలు న్యాయస్థానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్, రాజమండ్రి జైళ్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయా కోర్టులలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ […] The post నాంపల్లి కోర్టు సహా కరీంనగర్,రాజమండ్రి జైళ్లకు బాంబు బెదిరింపులు appeared first on Visalaandhra .
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియలో టి20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ యుఎఇ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యాన్ని దుబాయ్ ఉంచింది. అలిషాన్ షారుఫూ 38 బంతుల్లో 45 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మహ్మాద్ వసీం 22 , అయాన్ష్ శర్మ 13, మహ్మద్ అర్ఫాన్ 11 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాశ్చ్ మూడు వికెట్లు తీయగా అన్రీజ్ నోర్ట్జ్ రెండు వికెట్లు, జార్జ్ లిండే ఒక వికెట్ తీశాడు.
హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి
తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు . ఆకుల యాదగిరి కనిపించడం లేదని కుటుంబసభ్యులు.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని హైకోర్టు ముందు హాజరుపరచాలని రెండు రోజులు క్రితం న్యాయస్థానం ఆదేశించింది. ఈరోజు (బుధవారం) కౌన్సిలర్ యాదగిరిని కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. దీంతో హైకోర్టు ముందు యాదగిరి స్టేట్మెంట్ ఇచ్చారు.ఫలితాలు వెల్లడైన తర్వాత 12 గంటలపాటు హైదరాబాద్లో తిప్పారని.. బలవంతంగా తనను చీరాల తీసుకెళ్లారని […] The post హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి appeared first on Visalaandhra .
కంపెనీ కాలుష్యంతో ప్రజలకు అవస్థలు..
కంపెనీ కాలుష్యంతో ప్రజలకు అవస్థలు.. వెల్దండ, ఆంధ్రప్రభ ; వింటేజ్ కాఫీ కంపని

28 C