నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత… భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణకు
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు…
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు… 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్
10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం
విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే […] The post 10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం appeared first on Visalaandhra .
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కూచిపూడి – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look
Rao Bahadur is emerging as a highly interesting film, set to showcase Satya Dev in a never-seen-before character. After a title glimpse that made a lasting impact, the team is ready to unveil the first single, O Sundari, on April 15th. The excitement surrounding the movie is steadily growing among film lovers. Much of this […] The post Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look appeared first on Telugu360 .
ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు
గత ఐదు రోజులుగా లాభాల జోరు చూపిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో […] The post ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు appeared first on Visalaandhra .
అమ్మ భాషే కంటి చూపు… భారతీయతే మన అసలైన గుర్తింపుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
Andhra Prabha Smart Edition |AP|పక్కాగా పాస్బుక్కులు /కేంద్ర సచివాలయం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ap తారుమారుకు చాన్స్ లేదు..
అఫ్గాన్ క్రికెట్ అభిమానులకు షాక్.. రషీద్ ఖాన్ రిటైర్మెంట్!
అఫ్గానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్కి అతడి దేశంలోనే కాదు.. భారత్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఐపిఎల్లో రషీద్ బౌలింగ్ని ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రషీద్ ఖాన్ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లోె గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ అద్భుత ప్రదర్శన (3/17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అనంతరం రషీద్ మాట్లాడుతూ.. తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చాడు. ‘‘టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను ఆడాను. గతేడాది జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 67 ఓవర్లు బౌలింగ్ చేశాను. దీంతో ఇది నా ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్టులు ఆడే సాహసం చేస్తే.. ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించారు’’ అని వెల్లడించాడు. రషీద్ 2023 వన్డే ప్రపంచకప్ కోసం శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత యుకెలో సర్జరీ చేయించుకొని 2024లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇక అఫ్తానిస్థాన్కు 2017లో టెస్ట్ క్రికెట్ హోదా వచ్చింది. అప్పటినుంచి ఆ జట్టు 12 టెస్టులు ఆడగా.. అందులో రషీద్ 6 టెస్టుల్లో పాల్గొన్నాడు. ఈ 6 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.
Ajith to Produce his Next Film
Tamil Superstar Ajith has been struggling to find a producer for his next film. His huge quote of remuneration made a couple of producers to take a back step. His next film which is tentatively titled #AK64 was planned to kick-start early this year but it was pushed. Finally, Ajith is stepping in to produce […] The post Ajith to Produce his Next Film appeared first on Telugu360 .
ప్రాణం తీసిన మటన్ ముక్క #MahabubabadDistrict #Telangana #ViralNews #PublicSafety #FoodAccident
జర్నలిజం ముసుగులో నిజమైన రాజకీయాలు తగునా..?
జర్నలిజం ముసుగులో నిజమైన రాజకీయాలు తగునా..? రాప్తాడు, ఆంధ్రప్రభ : నైతిక విలువలు
వన్యప్రాణుల జాడకు రోబో… విద్యార్థి ఆశ్రిత్ ప్రతిభ...#Innovation #StudentTalent #Robot
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఎరుకలి యాదయ్య (61) అనారోగ్యంతో
రైల్వేలో డిజిటల్ విప్లవం…. రైల్ పార్సిల్ యాప్తో సత్వర సేవలు..పార్సిల్ సేవల్లో స్మార్ట్..డోర్
Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has strongly responded to recent remarks made by Y S Jagan Mohan Reddy on the Amaravati capital issue. He made it clear that Amaravati will remain the only capital of the state and there is no room for confusion. Naidu said that despite several attempts by the psycho(YSRCP) […] The post Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks appeared first on Telugu360 .
అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్రం మరో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. సుమారు రూ. 2534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది. ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించి, నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ […] The post అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్రం మరో నిర్ణయం appeared first on Visalaandhra .
హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు
ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్కు చెందిన […] The post హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు appeared first on Visalaandhra .
గాజులపల్లిలో అంగన్వాడీ అన్నప్రాసన కార్యక్రమం
మంథని రూరల్, ఆంధ్రప్రభ : మంథని మండలం గాజులపల్లి గ్రామంలో సర్పంచ్ కారెంగుల
యూజర్లకు యూట్యూబ్ షాక్.. ఇకపై 90 సెకన్లు భరించాల్సిందే..?
ఈ మధ్యకాలంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాడని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ యూట్యూబ్ చూస్తూ టైమ్ పాస్ చేస్తారు. అయితే యూట్యూబ్ని స్మార్ట్ టివిలో చూసే యూజర్లకు యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై స్మార్ట్టివిలో సుదీర్ఘ అన్స్కిప్పబుల్ యాడ్స్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని యాడ్స్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై యూట్యూబ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు స్మార్ట్ టివిల్లో 30 సెకన్ల అన్స్కిప్పబుల్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. దాని స్థానంలో 90 సెకన్ల పాటు ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి కలిగిన వీడియోలకు ఈ తరహా యాడ్స్ను పుష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్లకు 90 సెకన్ల యాడ్స్ కనిపిస్తున్నాయి. సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాంప్రదాయ ప్రకటన దారులను ఆకర్షించడం.. మరోవైపు యాడ్స్ వద్దనుకునే యూజర్లను ప్రీమియం వైపు మళ్లిండమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకువస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కేవలం స్మార్ట్ టివిలకే పరిమితం చేస్తారా? లేదంటే మొబైల్కూ వర్తింపజేస్తారా? చూడాలి మరి.
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లిలో రైల్వే
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్ లో కొత్తపల్లి
gold silver price|గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్
gold silver price| గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
జీవన్రెడ్డి సిఎంను విమర్శించడం సరికాదు: మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సిఎం రేవంత్ అని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, హరీశ్రావు వద్ద ఆధారాలు ఉంటే తీరుకురావాలని అన్నారు. నియోకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమని స్సష్టం చేశారు. దక్షిణ భాతర్కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు.
గత పాలకులు చేసిన పనులు చూసి నాకే మతి పోయింది : చంద్రబాబు
అమరావతి: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని.. జీవనాధారం, భద్రత, గౌరవం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం మీ భూమిపై కన్నేశారని అన్నారు. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ‘మీ భూమి- మీ హక్కు ’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం పాల్గొన్న సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారని, పట్టా పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకున్నారని.. ఆస్తి మీది..ఫొటో ఆయనది అని విమర్శించారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని, సెంటు భూమి కోసం కొట్లాడుకుని కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని, చిన్న చిన్న భూతగాదాలు మనకు వద్దు అని అన్నారు. విభేదాలు ఉండే గ్రామాలు గుర్తించండని, మధ్యవర్తిత్వంతో భూ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన అక్రమాలు, పాపాలు వెంటాడుతునే ఉన్నాయని, గత పాలకులు చేసిన పనులు చూసి తనకే మతి పోయిందని మండిపడ్డారు. నూటికి 90 శాతం రెవెన్యూ సమస్యలపై అర్జిలే వచ్చేవని, మీకు భూహక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించానని తెలియజేశారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, 16,816 గ్రామాలు రీ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చామని, జూలై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. ఇంకా 80 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలని, మీకు ఇచ్చే పాస్ పుస్తకాలు ఎవరూ తారుమారు చేయలేరని అన్నారు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడామని, మీ ముందే సర్వే చేయించి.. రికార్డు చేస్తామని, అన్నారు. ఈకెవైసి తీసుకునే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని, అవినీతి లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని అనేదే తన అభిమతమని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్ పుస్తకం ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకువచ్చానని, భూములు ఎవరూ కొట్టేయకుండా లాక్ సిస్టమ్ తెచ్చామని అన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ సీలింగ్ చట్టాలని రద్దు చేశామని, 22 ఏ నుంచి మీ భూములు తొలగిస్తామని హామీ ఇస్తున్నానని, భూ రిజిస్టేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకువస్తామని అన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మీలో కలిగిన సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంత అయిందని, వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేసింది అంటే చేయి ఎత్తి ఆమోదం తెలపాలని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
నేడు రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీలు మరియు
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి #PallaRajeshwarReddy
Electric Shock |కరెంట్ షాక్తో….
Electric Shock | కరెంట్ షాక్తో…. Electric Shock | ఆంధ్రప్రభ, వెబ్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: సర్పంచులు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంధ్రలను వరిధాన్యం రైతులందరు
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం…
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం… డోన్ నియోజకవర్గం లో కొత్తబురుజు
రెండున్నరేళ్లగా ఎందుకు భూమిని స్వాధీనం చేసుకోలేదు: హరీష్ రావు
హైదరాబాద్: అనుమతులు లేకుండా నడుపుతున్నారని రాఘవ కనస్ట్రక్షన్ కు అధికారులు నోటీసులు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి చేసింది తప్ప..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పింది తప్ప..తెలియాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు శాఖల అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చారని, తమ కంపెనీకి మైన్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని, సిఎం తప్పు చెప్పారని మంత్రి పొంగులేటి ఎందుకు చెప్పలేదని హరీష్ రావు ప్రశ్నించారు. తమరు పొంగులేటి కాదని..పొంగులూటి అని ఎద్దేవా చేశారు. తమ మంత్రి కంపెనీలో జరిగిన అవినీతిని తమ అధికారులే గుర్తు పట్టారని అసెంబ్లీలో సిఎం చెప్పారని తెలియజేశారు. పేదల ఇళ్లపైకేనా హైడ్రా వెళ్తుందని, రెండున్నరేళ్లగా ఎందుకు భూమిని స్వాధీనం చేసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోకుండా హైడ్రా ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు.
సజావుగా పదో తరగతి మూల్యాంకనం..
సజావుగా పదో తరగతి మూల్యాంకనం.. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రక్రియకేంద్రాన్ని తనిఖీ చేసిన
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వంపై
shruti haasan|సోషల్ మీడియా షేక్
shruti haasan| సోషల్ మీడియా షేక్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అందాల తార..
Andhra Pradesh : ఆది అసలు బాధ అదేనటగా? ఓపెన్ అయింది అందుకేనట
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని ప్రధాన నేతలను ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతుంది
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత…
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత… జైనుల ప్రపంచ నవకార్ మహా మంత్ర
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం పరకాల, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ ప్రజా
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో
బస్సే అంబులెన్స్గా…! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రమాద సమయంలో మనుషుల
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం.. నాణ్యమైన వైద్య సేవలు అందాల్సిందేరోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే
ఆసుపత్రిలో నూతన బోరు ఏర్పాటు చేసిన సర్పంచ్
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మునుగోడు శాసన సభ్యులు
అనంతపురంలో మొహానికి పులి మాస్క్ ధరించి...దర్జాగా దొంతనం చేసిన దొంగ! #Anantapur#Pamidi#TheftCase
మరో వివాదంలో చిక్కిన ‘ధురంధర్-2’ సినిమా..
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్: ది రివేంజ్’. గతేడాది చివర్లో విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. అయితే రీసెంట్గా ఈ సినిమా కథ కాపీ కొట్టారు అంటూ సంతోష్ కుమార్ అనే దర్శకుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు ఈ విషయంపై మాట్లాడ వద్దని సంతోష్కు సూచించింది. తాజాగా ఈ ‘ధురంధర్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాట వైరల్ అయింది. అయితే ఈ పాటను త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్కి సంబంధిచి పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఇదే చిత్రం నుంచి ఐకానిక్ పాట ‘ఓయ్ ఓయ్’ని కూడా ధురంధర్ 2లో రీమిక్స్ చేయడం విశేషం. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్ దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది. వెంటనే పాటను మూవీ నుంచి తొలగించాలని కోరింది. లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network
A worrying angle has come out in the Vijayawada terror links case. Investigators have found that women were being targeted and slowly drawn into extremist networks through social media. Officials say foreign handlers created a special group called “Khawateen” to attract women. Through Instagram and Telegram, they shared videos and messages to influence young people. […] The post Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network appeared first on Telugu360 .
భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు
సీఆర్, చదువుల రామయ్యలాంటి మహణీయుల స్పూర్తితో ముందుకు పోవాలి: కె రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కష్టజీవుల కోసం అలుపెరుగని పోరాటం చేసి భూపోరాటాల యోధుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. గురువారం సీఆర్ భవన్లో కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా […] The post భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు appeared first on Visalaandhra .
Chiru, Bobby, KVN’s Film Set For Spectacular Launch
Megastar Chiranjeevi’s next film with director Bobby Kolli was already announced, with KVN Productions bankrolling the project. The concept poster has further amplified curiosity. This blazing mass entertainer, #ChiruBobby2, which promises fireworks, is gearing up for a spectacular launch on April 11th in Hyderabad. The buzz is particularly high not only because Chiranjeevi and Bobby […] The post Chiru, Bobby, KVN’s Film Set For Spectacular Launch appeared first on Telugu360 .
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ముంబైకి వెళ్తున్న ప్రయాణికుల వద్ద రోలెక్స్ వాచీలు #HyderabadAirport#RGIA
నార్పల మండలంలో ఉపాధి కూలీలతో సీపీఐ పాదయాత్ర ప్రచారం…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా)-:- మండలంలోని చామలూరు పంచాయితీ పరిధిలోని నిలువురాయి, నార్పల గ్రామాల్లో ఉపాధి పనుల వద్దకు వెళ్లి కూలీలను కలిసి, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మరియు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రకు మద్దతుగా కరపత్రాలు గురువారం పంపిణీ చేశారు. ఈ పాదయాత్ర ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా […] The post నార్పల మండలంలో ఉపాధి కూలీలతో సీపీఐ పాదయాత్ర ప్రచారం… appeared first on Visalaandhra .
సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి
సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : పవన్ కల్యాణ్ విషయంలోనే ఎందుకింత రివర్స్?
పవన్ కల్యాణ్ ఆలోచనలను కాపు సామాజికవర్గం నేతలు సరిగా అర్థం చేసుకోవడం లేదంటున్నారు
విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..
తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి […] The post విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్.. appeared first on Visalaandhra .
మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు
మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మహిళలు
captain gill|మ్యాచ్ లేట్.. భారీ జరిమానా
captain gill| మ్యాచ్ లేట్.. భారీ జరిమానా ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్లో
అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన..
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల మూడవ అంగన్వాడీ
మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: ఏప్రిల్ ఆరంభంలోనే సూర్యుడు ప్రజల్ని కష్టాలు పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ద. దీంతో మధ్యాహ్నం పూట భయటకు వచ్చేందకు చాలా భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో 3 డిగ్రీు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగితా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింద.
ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలు..
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్, హైదరాబాద్
Telangana |జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana | జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Telangana | ఆంధ్రప్రభ, వెబ్
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య..
కోటగిరి, ఆంధ్రప్రభ : మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న
పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. ఓటర్లకు నీల స్వాగతం..
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో వినూత్న దృశ్యం ఓటర్ల దృష్టిని ఆకట్టుకుంది.ఓ పోలింగ్ కేంద్రంలో నీల అనే హ్యూమనాయిడ్ రోబో సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూ, ఓటర్లకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజాస్వామ్య పండుగలో సాంకేతికతను కలిపిన ఎన్నికల సంఘం ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తోంది. రోబోతో సందడి వాతావరణంగురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఆ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సందడి కనిపించింది. కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరిని నీల రోబో చేతులు […] The post పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. ఓటర్లకు నీల స్వాగతం.. appeared first on Visalaandhra .
నార్సింగి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం నార్సింగి మండలంలో తీవ్ర
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు
delhi player miller|మిల్లర్… కిల్లర్
delhi player miller| మిల్లర్… కిల్లర్ ఒక్క (తప్పు) రన్తో ఢిల్లీ ఓటమి
కెసిఆర్ అవినీతిని గతంలో జీవన్ రెడ్డి విమర్శించారు: మహేష్ గౌడ్
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని, జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14సార్లు బీఫాం ఇచ్చిందని అన్నారు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై మహేష్ గౌడ్ రియాక్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు,ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రేవంత్ పోవాలని.. మార్పు రావాలని అనడానికి జీవన్ రెడ్డి ఎవరు? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. మాజీ సిఎం కెసిఆర్ అవినీతిని గతంలో జీవన్ రెడ్డి విమర్శించారని తెలియజేశారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని.. భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పోతాయని, మంత్రులపై విమర్శలు చేసేవాళ్ల ఆధారాలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలని అన్నారు. పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకం కాదని, దక్షిణ భారత్ కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ భారతదేశం నష్ట పోతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Tirumala : టీటీడీ మరొక అరుదైన రికార్డు
తిరుమల తిరుపతి దేవస్థానం మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
సింగిల్ వివాదం.. మిల్లర్కు భారత్ క్రికెట్ దిగ్గజం అండ...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ ీగ్ 19వ సీజన్లోు =బుధవారం ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యపిటల్స్తో జరిగిన హోరాహోరీ పోరులో గుజరాత్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. మ్యాచ్ చివరి ఓవర్లో ఢిల్లీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సింగిల్కు నిరాకరించడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మిల్లర్కు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు. ‘‘ఢిల్లీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్కి స్ట్రైక్ ఇవ్వాల్సింది. అదే తెలివైన నిర్ణయం అని మ్యాచ్ తర్వాత మనకు అనిపిసుంది. కానీ, వాస్తవాలను ఆలోచిస్తే మిల్లర్ చివరి ఓవర్, అంతకుముందు ఓవర్లోనూ భారీ షాట్లు ఆడాడు. చివరి బంతిని కూడా అలా ఆడగలనని అతడు నమ్మకంగా ఉన్నాడు. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత డెలివరీతో మిల్లర్కు షాట్ ఆడటం సాధ్యపడలేదు. దీంతో దిల్లీకి ఓటమి తప్పలేదు. అయితే, సింగిల్ తీయకుండా ఉన్నందుకు ఇక్కడ మిల్లర్ను నిందించాల్సిన అవసరం లేదు’’ గవాస్కర్ విశ్లేషించారు.
తూర్పు గోదావరి జిల్లాలో తాబేళ్ల అక్రమ రవాణా బట్టబయలు#EastGodavari#TurtleSmuggling#ForestOfficials
జగన్ రాజకీయ పరిజ్ఞానం లేదు : బీవీ రాఘవులు
సీపీఎం నేత బీవీ రాఘవులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది
సెలూన్ షాపు నడిపే వ్యక్తికి రూ.72 లక్షలు GST నోటీసులు #GST #Vijayawada #TaxIssue #BankFreeze
రూ. 3.50 లక్షలతో ప్రహరీ గోడక నిర్మాణానికి భూమి పూజ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రజక సంఘానికి
ప్రజా వేదిక భద్రతా ఏర్పాట్లు…
ప్రజా వేదిక భద్రతా ఏర్పాట్లు… ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ :
Ys Jagan : మళ్లీ మూడుతోనే గెలుద్దామనా? జగన్ స్ట్రాటజీ ఏంటి?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మావిగాన్ అస్త్రం ఎంత మేరకు పనిచేస్తుందో తెలియదు
బోధన్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ బోధన్ పట్టణంలోని
వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం…
బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి
స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి….
స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి…. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతిని ఐదు రోజుల పాటు కస్టడీని కోరారు
పేకాట గ్యాంగ్పై టాస్క్ ఫోర్స్ దాడి..
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ.ఆర్.పి క్యాంప్ శివారు
డ్రోన్ మిస్ట్తో కాలుష్యం కట్టడి!
డ్రోన్ మిస్ట్తో కాలుష్యం కట్టడి! నగరంలో వాయు నాణ్యత మెరుగుదలకు వీఎంసీ వినూత్న
3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : కేంద్ర
Ram Charan pushes Peddi Special Song
It is almost official that Ram Charan’s Peddi is not hitting the screens on April 30th in theatres and the makers are working on the new release date. The team had plans to shoot the pending special song in a set and the construction of the set was completed. But the team hasn’t finalized the […] The post Ram Charan pushes Peddi Special Song appeared first on Telugu360 .
విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ఆరుగురు నిందితులు పోలీసుల కస్టడీకి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టయిన మరో ఆరుగురు నిందితులను కొత్తపేట పోలీసులు నేటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వీరిని మధ్యాహ్నం విజయవాడకు తరలించనున్నారు.ఈ నెల 13వ తేదీ వరకు వీరిని విచారించేందుకు విజయవాడ సీజేఎం కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. అంతకుముందు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఐదుగురు నిందితులు […] The post విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ఆరుగురు నిందితులు పోలీసుల కస్టడీకి appeared first on Visalaandhra .
Hansika Motwani |ఆ పోస్టులు తొలగించాలని కోర్టు ఆదేశం
Hansika Motwani | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినీ నటి హన్సిక
కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు చివరకు పోలీసు కేసు వరకు వెళ్ళాయి. ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై చేసిన వ్యాఖ్యలు, కార్యాలయంపై దాడికి యత్నించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం, సిబ్బందిని బెదిరించడం వంటి చర్యలకు కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్పడ్డారు. నిరసన సమయంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు […] The post కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు appeared first on Visalaandhra .
జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీ
తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద ఃమావిగన్ః ప్లెక్సీ వెలిసింది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (MAVIGUN)) కారిడార్ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.ఈ ఫ్లెక్సీపై ఆసక్తికర నినాదాలను పొందుపరిచారు. ముఖ్యంగా జగన్ 2.0 – మావిగన్ 2029 అనే నినాదం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మావిగన్ ప్రతిపాదనను పార్టీ ప్రధాన అజెండాగా తీసుకువెళ్లబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఁయువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్ఁ అంటూ హైలైట్ చేశారు. ఁఒక పార్టీ.. […] The post జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీ appeared first on Visalaandhra .
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం మొదలవుతుందని, ఒప్పందం కుదరకపోతే ఈ సారి మరింత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. ఇరాన్ ఇప్పటికే బలహీనపడిందని..అవసరమైతే పూర్తిగా నాశనం చేస్తామని, గతంలో ఎవరూ చూడని విధంగా ఇరాన్ పై విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, హర్మూజ్ జలసంధిని తెరవాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.
Dacoit: No Premieres and No Spoilers
Dacoit is the next release of Adivi Sesh and he managed to release a film after almost four years. Dacoit is an action drama with suspense involved. There are discussions going on in the team about screening special premieres in selected cities. As Adivi Sesh is not a mass hero, the plans of premieres are […] The post Dacoit: No Premieres and No Spoilers appeared first on Telugu360 .
ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
తుర్కపల్లి ,ఏప్రిల్ 8 (జనం సాక్షి)ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలను అన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సోముల …
తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
యాదాద్రి జిల్లా తుర్కపల్లి, ఏప్రిల్ 8 (జనం సాక్షితుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబ …
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లలో ఎదురుచూస్తున్నారు. ఉదయం 9 గంటలకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. అస్సాంలో 17.87 శాతం, కేరళలో 16.23 శాతం, పుదుచ్చేరిలో 17.41 శాతం రికార్డయింది. ఇక కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఇతర మంత్రులు, నటులు మోహల్లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి వంటి వారు ఓటు వేశారు.
అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ కలకలం రేపుతుంది

37 C