తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్
తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్ ప్లాట్లు కొని మోసపోవద్దు.. కమిషనర్ హెచ్చరిక
నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి
నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి: కలెక్టర్ డా.ఏ.సిరి.
Lenin Team Breaks Silence on Release
Akhil Akkineni has been completely occupied with the shoot of Lenin from a long time. The last schedule is currently happening and there were strong speculations that the film releases on May 1st. There is a debate on social media that the team is tight-lipped about the release. With Ram Charan’s Peddi slated for April […] The post Lenin Team Breaks Silence on Release appeared first on Telugu360 .
పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు
పుట్టపర్తి నారాయణచార్యులకు ఘన నివాళులు రవీంద్ర రావు అదనపు కమిషనర్ విజయవాడ కార్పోరేషన్,
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు జిల్లా క్రీడాకారులు ఎంపిక
నిజామాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు శనివారం
Change of Plan from Anudeep KV
Anudeep KV made an impressive debut with Jathi Ratnalu. The comic timing in the film was hilarious and all the actors from the film are quite busy now. Anudeep did films like Prince and Funky. Prince ended up as a below average film while Funky brought him a lot of criticism. Anudeep KV was trolled […] The post Change of Plan from Anudeep KV appeared first on Telugu360 .
వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…
వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం… విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన
Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra Prabha Assembly News
Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra
అక్రమ మైనింగ్ పై హరీశ్ మండిపాటు
రాఘవ కనస్ట్రక్షన్స్ పైన ఎందుకు కేసులు పెట్టరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : గిరిరాజ్
ఆరో తరగతి బాలికపై దారుణం ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ : ఎన్టీఆర్
దళిత హక్కుల మహాసభల పోస్టర్ ఆవిష్కరణ..
కరిమాబాద్, ఆంధ్రప్రభ ; దళిత కుల పోరాట సమితి రెండవ మహాసభ వాల్పోస్టర్
జీజీహెచ్లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం
జీజీహెచ్లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం కర్నూలు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan : వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా
మైనింగ్, ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణ: సిఎం రేవంత్
హైదరాబాద్: మైనింగ్, ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. ‘‘సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణ జరిపిస్తాం. సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై, గంగుల కమలాకర్ అక్రమ గ్రానైట్ మైనింగ్, వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్పై, రాఘవ కన్స్స్ట్రక్షన్తో పాటు అన్నింటిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం’’ అని సిఎం అన్నారు. విచారణలో నిజాలు నిగ్గు తేల్చి శాసనసభలో నివేదిక పెడతామని స్పష్టం చేశారు. ‘‘అక్రమాలకు పాల్పడింది బిఆర్ఎస్ నేతలు, వారి బంధువులే. వద్దిరాజు రవిచంద్ర వంటివారిని బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారు. స్వయంగా హరీశ్ రావు తమ్ముడు మహేశ్వర్రావు ఇసుక మాఫియా నడిపారు. అతడి అక్రమాల వల్లే కెటిఆర్ మైనింగ్ శాఖ తీసుకున్నారు’’ అని సిఎం పేర్కొన్నారు.
పాడి రైతులకు భారీ లాభం… కృష్ణా మిల్క్ యూనియన్ కీలక నిర్ణయంపాల సేకరణ
నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాలకు రాష్ట్ర అవార్డు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్ర
Gas cylinders | 30సిలిండర్లతో…
Gas cylinders | 30సిలిండర్లతో… Gas cylinders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఆలేరు, ఆంధ్రప్రభ : రైతాంగ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని
టీడీపీ కుటుంబానికి సహాయం… రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు మండలంలోని మారూరు గ్రామనికి
అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష….
అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష…. అప్పట్లో మూడు రాజధానులను వ్యతిరేకించాను.అసెంబ్లీలో ఎమ్మెల్యే వసంత
అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది..
అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి..అమరావతి సీఎం
ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధి చేయూత…
ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధి చేయూత… రైజ్ శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లను సద్వినియోగం
జనవరిలో భర్త మరణం.. పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య
సంగారెడ్డి: కంది మండలం జూలకల్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులు చనిపోయిన తర్వాత ఉరేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు తల్లి మమత (28), మణికంఠ(5), ప్రళయ(4)గా గుర్తించారు. జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడనే మనస్తాపంతో పిల్లలతో సహా మమత ఆత్మహత్య చేసుకుంది. ఈ ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుంది: రేవంత్
హైదరాబాద్: బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయటం వెనుక సహేతుక కారణం ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా ‘తొలి ముద్ద’ పథకాన్ని సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, సీతాదయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రెడీ టూ కుక్ ఫుడ్ ( ఉప్మా, కిచిడీ మిక్స్) ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నాం అని..పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుందని రేవంత్ తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు అని..అంగన్వాడీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించే చర్యలు చేపట్టామని అన్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి..
అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి.. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
IPL betting apps |బలి పశువులుగా మారుతున్న యువత..
IPL betting apps | బలి పశువులుగా మారుతున్న యువత.. IPL betting
పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు
పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో
నిత్య అన్నదాన పథకానికి విరాళం…
నిత్య అన్నదాన పథకానికి విరాళం… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న
మ్యాచ్కి సిద్ధమైన ఎస్ఆర్హెచ్.. ఇషాక్ కిషన్ అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఇవాళ్టి (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలను ఇషాన్ కిషన్కు అప్పగించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టుతో జతకట్టినప్పటికీ.. కొన్ని మ్యాచ్లకు అతడు దూరం కానున్నాడు. దీంతో ఇషాన్ ఆ మ్యాచ్లకు కెప్టెన్సీ చేస్తాడు. ఈ క్రమంలో ఇషాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలోనే అతి చిన్న వయస్సులోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్లు జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన వారంతా ఇషాన్ కంటే పెద్ద వారే. ఇవాళ్టికి ఇషాన్ కిషన్ వయస్సు 27 ఏళ్ల 253 రోజులు. సన్రైజర్స్ చరిత్రలో ఓవరాల్గా రెండో పిన్న వయస్కుడు కావడం గమనార్హం. 2018వ సీజన్లో కేన్ విలియమ్సన్ 27 ఏళ్ల 244 రోజుల వయస్సులో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా వ్యవహరించాడు.
tirumala|కొండపై కొనసాగుతున్న రద్దీ
tirumala| కొండపై కొనసాగుతున్న రద్దీ ఏడుకొండలవాడి దర్శనానికి భారీ క్యూ ఆంధ్రప్రభ వెబ్డెస్క్
11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News
11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha
వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం..
వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం.. శ్రీరామనవమి ఉత్సవాల్లో నేత్రపర్వంగా మహోత్సవంపాలకమండలి సభ్యుల సమక్షంలో
Andhra Prabha Smart Edition |TS |శివతాండవమే/డిప్రెష్ మొదలైంది
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 28-03-2026, 4.00PM ts మూసీని అడ్డుకుంటే శివతాండవమే
నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోంది: హరీశ్ రావు
హైదరాబాద్: మైనింగ్ నుంచి వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా కీలకం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తీర్మానాలను ఏకపక్షంగా పాస్ చేయడం సరికాదు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మైనింగ్ శాఖపై హరీశ్ రావు మాట్లాడారు. తాను ఎప్పుడూ ఆధారాలతోనే మాట్లాడతానని తెలియజేశారు. మైనింగ్ శాఖలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయని, నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. తన మాటలను రాజకీయాలు, విమర్శలుగా తీసుకోవద్దు అని సూచించారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి రూపాయినీ కాపాడే బాధ్యత మనదేనని, ఖనిజాలపై ఆదాయం ఏటా పెరుగుతోందని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డునే జివొ 111 ను ఉల్లంఘిస్తున్నారని, స్టోన్ క్రషర్లకు నిబంధనలు కూడా మీ ప్రభుత్వమే పెట్టిందని మండిపడ్డారు. మినరల్ డీలర్ లైసెన్స్ ఉండాలని, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. స్టోన్ క్రషర్ కు పిసిబి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి అని.. స్టోన్ క్రషర్ యజమాని.. మైనింగ్ అధికారికి ప్రతి నెలా వివరాలు ఇవ్వాలని సూచించారు. డీజిల్ జనరేటర్లతో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత..
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రతినెల 30న పౌర హక్కుల ( సివిల్ రైట్స్
ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలు నారాయణపేటజిల్లాఊట్కూర్
చెన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా రవీందర్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్
ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..
ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి.. దుర్గమ్మ ఆలయంలో భారీ పారిశుధ్య కార్యక్రమంప్లాస్టిక్ రహిత
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లాలో పదన తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని
పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి..
పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి.. శావల్యాపురం, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రతి ఒక్కరూ
తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్ డైరెక్టర్..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. మరికొంతమంది సినీ నటీనటులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా డైరెక్టర్ సుందర్ సి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన అన్నాడిఎంకె కూటమిలోని పుతియ నీతి కట్చి(పిఎన్ కె) పార్టీ తరుఫున సుందర్.. మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఏ.సి. షణ్ముగం శనివారం ప్రకటించారు. DMK కీలక నేత, మంత్రి పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్తో సుందర్ తలపడే అవకాశం ఉంది. డైరెక్టర్ సుందర్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన భార్య, సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన జీవిత భాగస్వామిగా, నేను ఎంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నాను. గత 30 ఏళ్లుగా తమిళనాడు ప్రజలను అలరిస్తూ వస్తున్న ఆయన, తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రజల కోసం తన అత్యుత్తమ సేవలను అందిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను అంటూ ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.
పాలకవర్గం సభ్యుల సహకారంతో అభివృద్ధి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పాలకవర్గం సభ్యులు గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో
Royal Enfield Guerrilla 450 Apex|బుల్లెట్లో న్యూ మోడల్
Royal Enfield Guerrilla 450 Apex|బుల్లెట్లో న్యూ మోడల్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
రామదండు ఆధ్వర్యంలో మైక్ సెట్ ఏర్పాటు..
బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శ్రీరామ దండు
After Dhurandhar Akshaye Khanna’s Mahakali
Akshaye Khanna has been on a massive success streak and Dhurandhar, took his popularity to next level. The actor is currently working in a typical and landmark role as Shukracharya, in the prestigious Prashanth Varma Cinematic Universe film, Mahakali. The movie is coming after a blockbuster success like HanuMan, in the franchise. Prashanth Varma has […] The post After Dhurandhar Akshaye Khanna’s Mahakali appeared first on Telugu360 .
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొండ విజయ్ కుమార్ వద్ద 1.4 కిలోల బంగారం అదుపులో! #GoldSeizure #DelhiAirport
ViratKohli|ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..?
ViratKohli| ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నెట్టింట్లో ఫేమస్
ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి…
ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : మన ఇళ్లతోపాటు
టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం…
టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం… హైదరాబాద్, ఆంధ్రప్రభ : తిరుమల
పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు…
పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు… కర్నూలు, ఆంధ్రప్రభ : సరస్వతీ పుత్రులు పద్మశ్రీ
భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి..
భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదు..శ్రీశైలం దేవస్థానంలో
Young People |ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు
Young People | ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు Young People | ఆంధ్రప్రభ,
7th Ward |ప్రజా సమస్యల పరిష్కారంలో స్పీడ్..!
7th Ward | ప్రజా సమస్యల పరిష్కారంలో స్పీడ్..! -7వ వార్డులో ఎమ్మెల్యే,
తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు
తాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మనుమడు ఘంటసాలలో అడుగు పెట్టిన అంబేద్కర్ వారసుడు
YSRCP : వైసీపీది రాంగ్ డెసిషన్? రైట్ వే నేనా?
ysrcp-assembly-boycott-amaravati-capital-resolution
అదుపు తప్పిన బస్సు… కర్నూలు జిల్లా, ఆంధ్రప్రభ : మండల కేంద్రం నందవరం
జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్కు శ్రీకారం..
జిల్లాలో జీరో వేస్ట్ ఇనిస్టిట్యూషన్స్కు శ్రీకారం.. ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణకు సమగ్ర
తిరుపతిలో చడ్డీ గ్యాంగ్ కలకలం ఇంట్లోకి చొరబడి చోరీకి ప్రయత్నం #Tirupati #CrimeAlert #ChaddiGang
అన్న హీరో, చెల్లి నిర్మాత.. ‘బరి’ ప్రపంచాన్ని చూశారా..
వరుణ్ తేజ్ హీరోగా.. నిహారికా నిర్మిస్తున్న చిత్రం ‘బరి’. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. పవర్స్టార్ పవన్కల్యాణ్ ఈ సినిమా షూటింగ్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘ది వరల్డ్ ఆఫ్ బరి’ పేరుతో ఓ ప్రత్యేకమైన వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ వీడియో బట్టి చూస్తే.. ఈ సినిమా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతుందని అర్థమవుతోంది. వాలీబాల్ క్రీడాకారుడిగా వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది.
ఈ ప్రాజెక్టు డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఓ ఉదాహరణ : మోడీ
ఉత్తర్ ప్రదేశ్: నొయిడా సెమీకండక్టర్ ఫ్యాక్టరీ శిలన్యాస్ చేశాం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నోయిడా ఎయిర్ పోర్టును, మీరట్ మెట్రో విస్తరణ ప్రారంభించాం అని అన్నారు. ఈ సందర్భంగా నొయిడా లో మోడీ ప్రసంగించారు. 2003 లో దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలోనే ఈ ఎయిర్ పోర్టు మంజూరైందని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని విమర్శించారు. ఈ విమానాశ్రయం మల్టీమోడల్ కనెక్టివిటి కలిగి ఉంది అని తెలియజేశారు. ఈ కష్టకాలంలో దేశమంతా ఒక్కటై పోరాడాలి అని.. ఈ కష్టకాలంలో దేశం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలి అని సూచించారు. ప్రతి రెండు నిముషాలకు ఓ విమానం ఇక్కడి నుంచి ఎగురుతుంది అని.. సంవత్సరాల నుంచి ఈ ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందకుండా విపక్షం అడ్డుకుంది అని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తాయి అని.. నొయిడా ఎయిర్ పోర్టు వల్ల యూపీ రైతులకు చాలా లబ్ధి చేకూరుతుంది అని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్టు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగం అని.. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచదేశాలు ఇబ్బందులు పడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ స్థానంలో ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం అని.. ఇథనాల్ వాడకం పెరిగితే, రైతులకు ఆదాయం పెరుగుతుంది అని అన్నారు. దేశంలో చిన్నచిన్న నగరాలకు విమాన సర్వీసులు విస్తరిస్తున్నాయి అని.. సామాన్య భారతీయుడు విమాన ప్రయాణం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. 85 శాతం విమానాల తయారీ, ఓవర్ హాలింగ్ విదేశాల్లోనే జరుగుతోంది అని.. ఆ పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పారు. రూ. 29,560 కోట్లతో నొయిడా ప్రోజెక్టు నిర్వహణ అని.. యమున ఇంటర్నెల్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు. వికసిత్ భారత్ కోసం అందరూ కలిసి శ్రమించాలి అని.. పశ్చిమాసియా యుద్ధాన్ని నిశింతగా పరిశీలిస్తున్నాం అని మోడీ స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. పామర్రు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం గోపువానిపాలెంలో
10GramsGold|కొనుగోలు దారులకు మళ్లీ షాక్
10GramsGold| కొనుగోలు దారులకు మళ్లీ షాక్ ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : భారత్లో బంగారానికి
కడెంలో ప్రశాంతంగా పది పరీక్షలు..
కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెం లో ని జిల్లా పరిషత్
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం రాంపల్లి–మారేడుగొండ శివారులోని శ్రీ రేణుక
44 years |ఉద్యమంలో చురుకైన పాత్ర..
44 years | ఉద్యమంలో చురుకైన పాత్ర.. 44 years | చిత్తూరు,
Amaravathi : అమరావతి రైతులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోండి.. ప్రజా ప్రతినిధులకు బండి పిలుపు
కరీంనగర్: రాష్ట్రంలోని వార్డు మెంబర్ మొదలు సర్పంచ్ దాకా.. కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తమ తమ ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కోటి ఇండ్లపై సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడమే మోడీ సర్కార్ లక్ష్యమన్నారు. అందుకోసం రూ.75 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ సోలార్ వ్యవస్థపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన నివాసంపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకున్నారు. శనివారం ఉదయం టీజీరెడ్కో అధికారులు, డిస్ట్రిబ్యూటర్ తో కలిసి సోలార్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు రూపొందించిన ‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’’ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పిలుపు మేరకు నా ఇంటిపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ఈ దేశాన్ని కాపాడాలి. దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే మహానేత మోడీ. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం... ముఖ్యంగా చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ ఫలాలు అందించాలనే అంత్యోదయ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే దేశంలోని కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో ‘‘PM సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన’’ పథకాన్ని 2024 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టాం. ఈ సోలార్ ప్యానల్ ద్వారా ఒక్కో ఇంటికి నెలకు 300 యూనిట్లు వరకు ఉచితంగా విద్యుత్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం 75 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాం. తొలుత ప్రజాప్రతినిధులంతా తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుని ఆదర్శంగా నిలవాలని మోడీ పిలుపునిచ్చారు. కాబట్టి వార్డ్ మెంబర్ మొదలు సర్పంచ్ దాకా, కౌన్సిలర్ మొదలు కార్పొరేటర్ దాకా ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నా. సోలార్ వ్యవస్థపై అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతోంది. ఎందుకంటే 2024లో ఈ పథకం ప్రవేశపెట్టినా ఇంతవరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 5 నుండి 7 వేల కుటుంబాలు సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకునేందుకు సరిపడా కేంద్రం నిధులు కేటాయించింది. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా... ఒక్కో ఇంటిపై సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుంటే... అందుకయ్యే వ్యయంలో 30 వేల నుండి 78 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోంది. నా ఇంటి విద్యుత్ బిల్లులు ప్రతినెలా 25 నుండి రూ.30 వేలు ఖర్చు వస్తోంది. ఈ సోలార్ ప్యానెల్ ఏర్పాటు ద్వారా ఇకపై బిల్లులు రూ.5 వేలలోపే వచ్చే అవకాశముంది. అందుకే ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ ను కొనుగోలు చేసే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలన్నది మోదీ ఆకాంక్ష. రైతులు, సామాన్య ప్రజలంతా ఈ సోలార్ వ్యవస్థను వాడుకుని కరెంట్ ను కొనే స్థాయి నుండి అమ్మే స్థాయికి రావాలని కోరుతున్నా. పేద ప్రజలకు కూడా భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకుంటే... 80 శాతం వరకు లోన్ వస్తుంది. అది కూడా వాయిదాల పద్దతిలో చెల్లించే అవకాశముంది. కాబట్టి ఏ మాత్రం భారం కాకుండా సోలార్ ప్యానెల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లాగే వ్యవసాయంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో PM-KUSUM (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా తెలంగాణలో 1800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని TG-REDCO సంస్థ లక్ష్యం పెట్టుకుంది. రైతులు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, గ్రామ మండల సమాఖ్యలు ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటి వరకు కరీంనగర్ లో 46, సిరిసిల్లలో 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 63 ఆమోదం ఆమోదం పొందాయి. రైతులు తమ పొలాలకు అవసరానికి మించి అదనపు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తే డిస్కంలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చు. పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి ఈ పథకాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నా అని పేర్కొన్నారు.
నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి
నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి కామారెడ్డి, ఆంధ్రప్రభ ; నిర్మల్ పట్టణానికి చెందిన
NARA LOKESH |జగన్ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు
NARA LOKESH | జగన్ ‘సినిమా’ 11 రోజులు కూడా ఆడదు NARA
భారతి, రామ్కో సిమెంట్స్కు నోటీసులు
భారతి, రామ్కో సిమెంట్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది
మరోసారి చిక్కుల్లో యువరాజ్ సింగ్ తండ్రి.. ఈసారి మహిళలపై వ్యాఖ్యలు
టీం ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహిళలు, పిల్లలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఆటగాడు రిటైర్ కావడానికి అతడి ఇంట్లో ఉండే మహిళలు, పిల్లలే కారణం అని ఆయన అన్నారు. రిటైర్మెంట్కు ఫిట్నెస్తో సంబంధం ఉండదని, ఆటగాడి కెరీర్కు మహిళలు అడ్డుపడరాదని పేర్కొన్నారు. ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘40 ఏళ్లు దాటిన తర్వాత మాకు వయసైపోతుందని చాలా మంది అనడం గమనిస్తున్నా. 30 ఏళ్ల తర్వాత మహిళలు ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు’’ అని అన్నారు. ఓ జిమ్ డైరెక్టర్గా తన జిమ్కు వచ్చే మహిళలకు, సీనియర్ సిటిజన్లకు ఫిట్నెస్పై దృష్టి సారించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘‘క్రీడల్లో మాత్రం ఆటగాళ్ల రిటైర్మెంట్కు అతడి ఇంట్లోని మహిళలే కారణమని చెప్పగలను. ఒక ఆటగాడికి ఫిట్నెస్ సమస్యలు మొదలైన తర్వాత అతడి భార్య సలహాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. మీరు రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని.. కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవాల్సిన సమయం వచ్చిందని చెబుతారు. కానీ, నా దృష్టిలో ఒక గొప్ప అథ్లెట్ కెరీర్ విషయంలో మహిళలు తలదూర్చకూడదన్న విషయాన్ని గట్టిగా నమ్ముతాను. క్రీడాకారులకు ఫిట్నెస్తో సంబంధం లేదు. శక్తి ఉన్నంతవరకు ఆడాలన్నది నా అభిప్రాయం’’ అని యోగరాజ్ పేర్కొన్నారు.
19th Season |తొలి పోరులో సన్రైజర్స్తో ఆర్సీబీ ఢీ
19th Season | తొలి పోరులో సన్రైజర్స్తో ఆర్సీబీ ఢీ 19th Season
ఊట్కూర్లో ఘనంగా జిల్లా స్థాయి భజన పోటీలు
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని
సుప్రీం లీడర్ ఇక లేరంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు
“విరాట్ కోహ్లీ వల్ల గర్భవతిని అయ్యాను”… యువతి వ్యాఖ్యలపై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్ #ViratKohli
Raghu Rama : రఘురామ ఇలాకాలో ఈ కాంట్రవర్సీలేంటి గురూ?
ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణరాజు ఇలాకాలో నిత్యం వివాదాలు పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి
Telangana |కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన
Telangana | కవిత పార్టీపై కాంగ్రెస్ స్పందన Telangana | ఆంధ్రప్రభ, వెబ్
Nayanthara locked for Salman Khan’s Film
Top South Indian actress Nayathara was seen in Shah Rukh Khan’s Jawan and the actress played a crucial role in Yash’s Toxic that is due for release. The actress has been approached to play the lead role beside Salman Khan in his upcoming film that will be helmed by Tollywood director Vamshi Paidipally. The actress […] The post Nayanthara locked for Salman Khan’s Film appeared first on Telugu360 .
ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు…
ఘనంగా ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు… అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఉమ్మడి
ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..
ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSKకు బిగ్ షాక్ తగిలింది. కండరాల గాయంతో బాధపడుతున్న మాజీ కెప్టెన్ ధోనీ మొదటి 2 వారాలు మ్యాచ్లకు దూరం కానున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని తెలిపింది. న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పిక్క కండరాల గాయంతో ధోనీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాను వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం ధోనీ చికిత్స పొందుతున్నాడని.. దీంతో ఈ సీజన్లోని మొదటి రెండు వారాల మ్యాచ్లకు దూరం కానున్నట్లు వెల్లడించింది. చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. మార్చి 30న గువహటిలోని బర్సపరా స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, మొదటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ లకు ధోనీ దూరం కానున్నాడు. ఎప్పుడు తిరిగి జట్టులోకి అడుగుపెడతాడు అన్న విషయాలను గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది. కాగా, టీమిండియాకు వీడ్కోలు పలికిన తర్వాత గత కొన్నేళ్లుగా ధోనీ కేవలం IPLలో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయాలు వేధిస్తున్నప్పటికీ తరచుగా మ్యాచ్లు ఆడుతూ.. జట్టుకు అవసరమైన ప్రతిసారీ అండగా నిలిచాడు. 2023లో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి జట్టుకు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
గొంది మురళికి ప్రముఖుల సన్మానం
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్
CM Chandrababu |రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం
CM Chandrababu | రైతుల సహకారంతో రాజధాని నిర్మాణం CM Chandrababu |
rcb vs srh |కొన్నిగంటల్లో ఐపీఎల్ వార్
rcb vs srh |కొన్నిగంటల్లో ఐపీఎల్ వార్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఢీరాత్రి
అల్ఖైదా లింక్ అనుమానంతో బంకూరా వ్యక్తిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు #TelanganaPolice
TG |భద్రాచలంలో గవర్నర్ శుక్లాకు ఘనస్వాగతం
TG | ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి
AP |నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం..
AP | నిత్య అన్నదాన పథకానికి లక్ష రూపాయలు విరాళం.. AP |
Why did Rishab Shetty Unfollow Rukmini Vasanth?
Kannada actor Rishab Shetty emerged as a pan-Indian star with Kantara. The second installment is a huge success and Rishab Shetty has several feature films lined up in various languages. Rishab Shetty recently unfollowed Hombale Films, the producers of Kantara. There are strong speculations that there are financial differences between the Kantara star and his […] The post Why did Rishab Shetty Unfollow Rukmini Vasanth? appeared first on Telugu360 .
Peddi Release: Ram Charan strict on his Stand
Mega Powerstar Ram Charan’s upcoming movie Peddi is slated for April 30th release across the globe. The film’s shoot is yet to be wrapped up and the team is working round the clock to meet the deadlines. The shoot will continue till the mid of April. At this time, Ram Charan suffered a minor injury […] The post Peddi Release: Ram Charan strict on his Stand appeared first on Telugu360 .

34 C