Sammakka |పూరేడు గుట్ట మినీ మేడారంలో…
Sammakka | పూరేడు గుట్ట మినీ మేడారంలో… Sammakka | చిట్యాల, ఆంధ్రప్రభ
ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం; జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాల బియులు, […] The post ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .
ఘనంగా శ్రీ భద్రావతి భావన రుషింద్రుల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు..
శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షులు పుత్త రుద్రయ్యవిశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీ భద్రావతి శ్రీ భావన రుషింద్రుల స్వామివారి 60వ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండవ రోజు అర్చకుల వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధ్యక్షులు పుత్త రుద్రయ్య మాట్లాడుతూ […] The post ఘనంగా శ్రీ భద్రావతి భావన రుషింద్రుల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు.. appeared first on Visalaandhra .
రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం
–మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యము అని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని మార్కెట్ యార్డును మంత్రి ఆదేశాల మేరకు ఆకస్మికతనికి నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడిన హరీష్ బాబు, కందుల కొనుగోలు ప్రక్రియ, మద్దతు ధర అమలు, తూకం విధానం, రవాణా తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు […] The post రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం appeared first on Visalaandhra .
MLA |వైభవంగా ఆలయ 25వ వార్షికోత్సవం..
MLA | వైభవంగా ఆలయ 25వ వార్షికోత్సవం.. MLA | గన్నవరం –
సంగారెడ్డి లో.. అస్వస్థతకు గురైన 23 మంది విద్యార్థులు
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాల లో 23 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించింది. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం గ్రామంలోని ఓ శుభకార్యంలో మిగిలిపోయిన పప్పు, కూరలను.. ఈ రోజు మధ్యాహ్న భోజనంలో వడ్డించారని.. వాటిని తినడంవల్ల అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు అధికారులకు ఆరోపించారు. నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి విద్యార్థులను తరలించారు. ఈ విషయంపై విద్యా, వైద్య అధికారులు విచారణ ప్రారంభించారు.
Petition |బస్సులు పునరుద్ధరించాలి…
Petition | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల
జీవితం మీద విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన గూడూరు ఆంజనేయులు (76) జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులు మాట్లాడుతూ మృతుడు బిపి, షుగర్ ఉన్నందున కొన్ని నెలల కిందట కుడికాలను ఆపరేషన్ చేసి తొలగించడం జరిగిందని, అనంతరం ఏడు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో అదే కాలుకు తిరిగి దెబ్బ తీవ్రంగా తగలడంతో, కుటుంబ సభ్యులు కాలుకు ప్లేటు […] The post జీవితం మీద విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య appeared first on Visalaandhra .
సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలు స్వీకరణ
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం ఐసిడిఎస్ విభాగానికి సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మీని సోమందేపల్లి ఏసీ డిపిఓగా జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. అదేవిధంగా ధర్మవరం ఐసిడిఎస్ కార్యాలయంలో బ్లాక్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న నరేందర్ రెడ్డిని నల్లచెరువుకు బదిలీ చేశారు. ఐసిడిఎస్ శాఖలో కొన్ని వ్యవహారాల పైన ఆరోపణలు రాగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా ఇరువురిని బదిలీ చేశారు. ఈ బదిలీని ఐసిడిఎస్ పీడీ ప్రమీల ధ్రువీకరించి […] The post సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలు స్వీకరణ appeared first on Visalaandhra .
Tributes |దళిత ఉద్యమకారుడికి నివాళులు…
Tributes | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : మృతి చెందిన కనకం యాదగిరి..
Parakala |బీఆర్ఎస్ లో చేరిన మాజీ కౌన్సిలర్…
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బండారి
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్ పనిచేయాలి..
డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ధర్మవరం పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా పనిచేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల వారి కార్యాలయంలో పట్టణములోని ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులతో (డాక్టర్లు) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచనలను వారు తెలియజేశారు. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లేదా క్లినిక్ రిజిస్ట్రేషన్ తో పాటు రెన్యువల్స్ కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు […] The post ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్ పనిచేయాలి.. appeared first on Visalaandhra .
Collector |ఎన్నికల నిబంధనలను పాటించాలి
Collector | ఎన్నికల నిబంధనలను పాటించాలి Collector | చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
Drug-Free Andhra Pradesh: Nara Lokesh Pushes Strong Action from KG to PG
The Andhra Pradesh government has stepped up its fight against drugs with a clear focus on protecting children and youth. Education and IT Minister Nara Lokesh has directed officials to implement a Drug-Free Andhra Pradesh curriculum from KG to PG level and ensure strict enforcement until drugs are completely eliminated from the state. Chairing a […] The post Drug-Free Andhra Pradesh: Nara Lokesh Pushes Strong Action from KG to PG appeared first on Telugu360 .
Andhra Pradesh Releases ₹12,843 Crore NHM Funds to Strengthen Public Healthcare
The Andhra Pradesh government has taken a major step to strengthen its healthcare system by releasing ₹12,843 crore under the National Health Mission. The funds were issued by the Andhra Pradesh Health, Medical & Family Welfare Department as the final budget instalment for the 2025–26 financial year. A virtual review meeting was held at the […] The post Andhra Pradesh Releases ₹12,843 Crore NHM Funds to Strengthen Public Healthcare appeared first on Telugu360 .
Election |ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
Election | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో
విద్యాసాగర్ , రమణ ప్యానెల్ కే మా మద్దతు
: పార్వతీపురం మన్యంజిల్లా ఎన్జీఓ యూనియన్ మద్దతు ప్రకటనవిశాలాంధ్ర,పార్వతీపురం : ఫిబ్రవరి 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర ఏపి ఎన్ జి జి ఓ సంఘం ఎన్నికలలో కామ్రేడ్ అలపర్తి. విద్యాసాగర్, కామ్రేడ్ డివి. రమణలప్యానెల్ కే పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు సంపూర్ణ మద్దతని జిల్లా అధ్యక్షులు జి విఆర్ఎస్ కిషోర్ తెలిపారు. గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించిఅంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.ఆయనమాట్లాడుతూ ఉద్యగులశ్రేయస్సుకోసం నిరంతరం అలుపెరుగనిపోరాటం చేస్తూ, సమయానుకూలంగా పెండింగ్ బకాయిలను […] The post విద్యాసాగర్ , రమణ ప్యానెల్ కే మా మద్దతు appeared first on Visalaandhra .
Maha Shiva Puja |ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూజ….
Maha Shiva Puja | ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూజ…. Maha Shiva
జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు..?
జగన్ పాదయాత్ర ప్రకటనపై షర్మిల సెటైర్లు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాదయాత్ర ప్రకటనపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు… అధికారం కోసమే కదా అని ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే.. జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్… ఆ […] The post జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు..? appeared first on Visalaandhra .
డబ్బు మద్యం రహిత ఎన్నికలు నిర్వహించుకుందాం
నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకునికి పట్టం కడుదాం అవినీతి రహిత పాలకవర్గాన్ని ఎన్నుకుందాం జేఏసీ చైర్మన్ డాక్టర్ …
ఇకపై Jr. ఎన్టీఆర్ పేరు వాడితే చర్యలే.. #JrNTR #DelhiHighCourt #PersonalityRights
భక్త జన గుడారం…. దేవతల మేడారం..!
వానమంతా భక్త సంద్రోహం.. సుమారు కోటికి పైగా భక్తులు హాజరు.. మంగపేట, మేడారం జనవరి 29 (జనంసాక్షి) ఆసియా ఖండంలోనే …
మహా జాతరలో కీలకఘట్టం.. వనం వీడి…జనంలోకి సమ్మక్క నేడు సమ్మక్కను గద్దె పై ప్రతిష్టనించనున్న పూజారులు మంగపేట, …
భారత్- ఈయూ ట్రేడ్ డీల్.. మమ్మల్ని నిరాశపరిచింది: అమెరికా
భారత్ – యూరప్ వాణిజ్య ఒప్పందం ( India – EU FTA)పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం తమను తీవ్ర నిరాశపరిచిందని తెలిపింది. ఉక్రెయిన్ ప్రజల కంటే కూడా యూరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు. ఒక ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నామని ఈయూ ఒకవైపు చెబుతూనే.. మరోవైపు రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు […] The post భారత్- ఈయూ ట్రేడ్ డీల్.. మమ్మల్ని నిరాశపరిచింది: అమెరికా appeared first on Visalaandhra .
South Zone |పోటీలకు ఎస్ఆర్ కేఆర్ క్రీడాకారులు..
South Zone | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : ఈ నెల 27,
కొనుగోలుదారుల్లా వచ్చి.. జ్యువెలరీ షాపులో చోరీ .. #Crime #Nandyala #JewelleryTheft #CCTV
Collector |బాల్య వివాహాల నిరోధానికి కృషి ..
Collector | బాల్య వివాహాల నిరోధానికి కృషి .. Collector | భీమవరం,
passes away |ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత..
passes away | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రముఖ టీవీ, సినీ
Collector | పటిష్టమైన నిఘా.. Collector | శ్రీ సత్య సాయి బ్యూరో,
TDP |శ్రేణులలో చైతన్యం నింపిన యువగళం …
TDP | శ్రేణులలో చైతన్యం నింపిన యువగళం … TDP | చిత్తూరు,
15 tips |నో టెన్షన్! ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చిట్కాలు
15 tips | నో టెన్షన్! ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చిట్కాలు
Boyapati’s Bollywood Project on Cards?
Tollywood’s mass director Boyapati Sreenu’s last attempt Akhanda 2 released in December and the film ended up as a disappointment. The mass director has been in plans to direct Allu Arjun in his next but the Icon Star has lined up several new films. Boyapati had plans to direct a Bollywood star from a long […] The post Boyapati’s Bollywood Project on Cards? appeared first on Telugu360 .
Suicide | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా
Chittoor |శరవేగంగా తాగునీటి ప్రాజెక్టు పనులు..
Chittoor | శరవేగంగా తాగునీటి ప్రాజెక్టు పనులు.. Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ
కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు.కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను […] The post కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ appeared first on Visalaandhra .
cricket |ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ cricket | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : ఐసీసీ ఇవాళ
తెలంగాణ సమాజమంతా కెసిఆర్ వెంటే ఉంది : హరీష్ రావు
హైదరాబాద్: సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు పంపించారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ ను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టివి సీరియళ్లను మించి పోయిందని, సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షను ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. కెసిఆర్ ను టచ్ చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని హరీశ్ రావు సూచించారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కెసిఆర్ అని కొనియాడారు. కెసిఆర్ పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని అన్నారు. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, రాజకీయ వేధింపులతో మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ది పొందే కుట్ర అని.. తెలంగాణ సమాజమంతా.. కెసిఆర్ వెంటే ఉందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.
యూజీసీ 2026 నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన 2026 నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు 2012 నాటి పాత నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసులు జారీ చేసింది. యూజీసీ కొత్త నిబంధనలు జనరల్ కేటగిరీ విద్యార్థుల పట్ల వివక్ష చూపించేలా ఉన్నాయని, వారికి ఫిర్యాదు చేసే యంత్రాంగాన్ని నిరాకరిస్తున్నాయని ఆరోపిస్తూ […] The post యూజీసీ 2026 నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే appeared first on Visalaandhra .
Dharshanam |కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం….
Dharshanam | మేడారం, ఆంధ్రప్రభ : సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా
Flight Crash |డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా ఆరుగురు మృతి. ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
Flight Crash | డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా ఆరుగురు మృతి.
Bikkanoor |మెరుగైన వైద్య సేవలు అందించాలి….
Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి
CM Cup Sports |చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి…
CM Cup Sports | చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి… CM Cup Sports
Sangareddy |సమన్వయకర్తగా పట్లోళ్ల శశిధర్ రెడ్డి
Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు
Nomination |కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
Nomination | కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ Nomination | పరకాల, ఆంధ్రప్రభ :
MLHP | ఉద్యోగానికి రాజీనామా… MLHP | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
Minister |వన దేవతల ఆశీర్వాదం ప్రజలపై ఉండాలి..
Minister | వన దేవతల ఆశీర్వాదం ప్రజలపై ఉండాలి.. Minister | కరీంనగర్,
FIR filed against Ranveer Singh
Bollywood actor Ranveer Singh landed into trouble for imitating Kannada Superstar Rishab Shetty. An FIR has been registered against the actor for hurting the Hindu religious sentiments of Chavundi Daiva tradition of coastal Karnataka. The complaint has been registered at the High Grounds Police Station in Bengaluru. The incident took place on November 28th last […] The post FIR filed against Ranveer Singh appeared first on Telugu360 .
BJP : జీవీఎల్ పేరు పరిశీలనలో ఉందటగా.. అదే జరిగితే?
మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తిరిగి కీలక పదవి పొందే అవకాశాలున్నాయి
A lot of options are available for the Indian audience to watch on various digital platforms this weekend. India’s biggest hit film of 2025 Dhurandhar is expected to stream on Netflix from tomorrow and the announcement is due. English film Anaconda is available on Prime Video. Telugu films Champion, Constable and Patang are available this […] The post OTT Releases for this Weekend appeared first on Telugu360 .
ఏఐ సినిమాపై కోర్టు నిషేధం ఆకిరా గుర్తింపుపై రక్షణ #DelhiHighCourt #AIRuling #Deepfake #YouTube
Devotees |ఎక్కడి మొక్కులు అక్కడే…
Devotees | ఎక్కడి మొక్కులు అక్కడే… Devotees | మేడారం (మంగపేట) ఆంధ్రప్రభ
TG | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన
తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు కుట్ర బయటపడింది: భూమన
అమరావతి: వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి శ్రీమహా విష్ణువునే వాడుకున్నారని టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి విమర్శించారు. తిరుమల లడ్డూలో ఎక్కడా జంతువుల కొవ్వు లేదని సిబిఐ రిపోర్టు ఇచ్చిన సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడారు. శివుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులు నోరు వెల్లబెట్టేలా చంద్రబాబు తన మాటలు, చేష్టలతో, వంతపాడే మీడియాతో తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయించారని దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇంత రాక్షసంగా వ్యవహరించలేదన్నారు. చంద్రబాబు ఎత్తులను సిబిఐ నిర్వీర్యం చేయడంతో అనుచరులతో కలిసి రాజకీయ దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్ర బయటపడిందని, హిందువులంతా వాస్తవాలను గమనించాలని, జగన్ను దెబ్బ తీసేందుకు హిందువుల మనోభావాలతో సిఎం ఆడుకున్నారని చురకలంటించారు.
Union Ministers |వనదేవతల సన్నిధిలో కేంద్రమంత్రులు..
Union Ministers | మేడారం (మంగపేట), ఆంధ్రప్రభ : మేడారంలోని వనదేవతలైన సమ్మక్క
Madaram |వన దేవతల సన్నిధిలో కేంద్రమంత్రులు..
Madaram | వన దేవతల సన్నిధిలో కేంద్రమంత్రులు.. Madaram | మేడారం (మంగ
అధికారం కోసం బాబు దేనికైనా తెగిస్తారు: అంబటి రాంబాబు
అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేశారని వైసిపి నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో ఎక్కడా జంతువుల కొవ్వు లేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిన సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారని దుయ్యబట్టారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారని, తనపై కేసులు పెడితే ఎదుర్కొంటాం కానీ దుష్ప్రచారాన్ని మాత్రం సహించమన్నారు. 'వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా?.. మీ పాలనలో జరిగిన పాపాలను మాపై రుద్దుతున్నారు' అని అంబటి విమర్శించారు.
TG ICET 2026 | Notification: Feb 12 నుంచి దరఖాస్తులు May 13,14న పరీక్ష
TG ICET 2026 |Notification: Feb 12 నుంచి దరఖాస్తులు May 13,14న
రికార్డు స్థాయిలో రూపాయి పతనం!
డాలర్తో పోలిస్తే దాదాపు రూ.92కు.. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో భారత జీవితకాల కనిష్ఠానికి రూపాయి ఒత్తిడికి లోనవుతోంది. తాజా ట్రేడింగ్ సెషన్లో తొలిసారి 92 స్థాయిని తాకి, డాలరుతో పోలిస్తే ఇప్పటివరకు లేనంత తక్కువ విలువకు పడిపోయింది. మార్కెట్లో రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2 శాతం మేర పతనమైంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష […] The post రికార్డు స్థాయిలో రూపాయి పతనం! appeared first on Visalaandhra .
Notices | కేసీఆర్ కు…. సిట్ నోటీసులుNotices | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
Breaking : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్తో రైల్వే అనుసంధానం..
రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు తెలంగాణ,ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు సరుకు రవాణా మరింత సులభంగా జరిగేలా రైల్వే సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, వాటన్నింటినీ ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం […] The post తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్తో రైల్వే అనుసంధానం.. appeared first on Visalaandhra .
యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి, డాలర్లు మాయం
భువనగిరి: యాదాద్రి భువనగరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయమయ్యాయి. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న బంగారు, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతు కావడంతో సంచలనం సృష్టిస్తోంది. ఆడిట్ అధికారులు ఆలయ రికార్డులను తనిఖీ చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టాక్ రిజస్టర్ లో నమోదు చేసి లెక్కలకు, నిల్వ ఉన్న నాణేలకు సరిపోవడం లేదు. నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో పాటు డాలర్ల విలువ కలిపి పది లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. సిబ్బంది చేతివాటంతోనే ఇది జరగడంతో విచారణకు ఆదేశించారు. లోతైన విచారణ జరపడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేసతున్నారు.
Pawan Kalyan : పవన్ ... షాలు చర్చంతా వాటిపైనే అటగా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు
దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్-1కి హాజరు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2026 పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు బుధవారం పూర్తయాయి.దేశంలోని ఎన్ఐటీల్లో, టాప్ ట్రిపుల్ఐటీల్లో బీటెక్లో చేరేందుకు,అలాగే ఐఐటీల్లో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కు అర్హత పొందేందుకు ఈనెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహించారు.చివరి రోజు ప్రశ్నపత్రాలు మిగిలిన రోజుల పేపర్లతో పోలిస్తే కొంచెం సులభంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఈ పేపర్-1కు దేశవ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 95 శాతం మంది హాజరైనట్లు అంచనావీరిలో సుమారు […] The post దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్-1కి హాజరు appeared first on Visalaandhra .
మున్సిపల్ ఎన్నికల నేపథ్యములో కేటీఆర్ వాహనం తనిఖీ #Elections #Siricilla #KTR #ElectionCommission
Suhas |హే భగవాన్ మెప్పించేనా…?
Suhas | హే భగవాన్ మెప్పించేనా…? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కలర్
తెలంగాణ సాగునీటి బడ్జెట్పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు..
రుణ చెల్లింపులకు రూ.11,300 వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల రుణాల చెల్లింపులకు, వడ్డీలకు పెద్ద మొత్తాన్ని కేటాయించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది.కాళేశ్వరం ఎత్తిపోతలకు తీసుకున్న రుణానికి ఈ ఏడాదిలో వడ్డీలు చెల్లించడానికి, అసలు రుణం కొంతమేర తిరిగి చెల్లించడానికి రూ.8,690 కోట్లు అవసరమని వర్గాలు తెలిపారు.అదే విధంగా, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ద్వారా సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్, దేవాదుల, శ్రీరామసాగర్ వరద కాలువల వంటి ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి […] The post తెలంగాణ సాగునీటి బడ్జెట్పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు.. appeared first on Visalaandhra .
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ (Ajit Pawar)కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, తదితర రాజకీయ ప్రముఖులు అంతక్రియల్లో పాల్గొన్నారు. ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున మైదానానికి వచ్చి పార్టీ అధినేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.బుధవారం ఉదయం […] The post ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు appeared first on Visalaandhra .
లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైంది
లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కెసిఆర్ కు సిట్ నోటీసులు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. కెసిఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఎర్రవల్లికి బయలు దేరారు. సాయంత్రంలోగా నోటీసులు ఇవ్వడంతో పాటు రేపు ఫాంహౌస్ లోనే కెసిఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావును సిట్ ప్రశ్నించింది. సాయంత్రం లోగా కెసిఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ కు ఇంటి దగ్గర లేదా ఫాం హౌంస్ లో నోటీసులు ఇవ్వడంపై చర్చ జరగబోతోంది.
Delhi HC support for NTR: Grants Personality & Public Rights Protection
It is known that Man of Masses NTR has filed a petition with the Delhi High Court, seeking to safeguard his personal rights and reputation from alleged defamation on social media and e-commerce platforms. The Hon’ble Delhi High Court has passed an order safeguarding the personality and publicity rights of Nandamuri Taraka Rama Rao Taking […] The post Delhi HC support for NTR: Grants Personality & Public Rights Protection appeared first on Telugu360 .
Muncipal |ఫస్ట్ డే 902 నామినేషన్లు
ఫస్ట్ డే 902 నామినేషన్లు Muncipal | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలో
రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ ఏమన్నారంటే?
రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ముంబయి: విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్కు అంతిమ సంస్కారాలు చేశారు. ఈ అంత్యక్రియల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అజిత్ పవార్ను కడసారి చూసేందుకు ఎన్సిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మైదానం చేరుకున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కూలడంతో అజిత్ పవార్తో మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
Sadashivapet |కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు
Sadashivapet | కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు Sadashivapet | సంగారెడ్డి ప్రతినిధి,
పరుగులు పెడుతున్న పసిడి..కొండెక్కిన వెండి…
వెండి.. కిలో ధర రూ.4 లక్షలు దాటి ఆల్టైం గరిష్ఠానికి చేరి…దేశీయ మార్కెట్లో పసిడి( gold ) , వెండి (silver) ధరలు అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఓవైపు బంగారం ధర రూ.2లక్షల దిశగా దూసుకెళుతుంటే, వెండి ధర (Silver Rate) ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా రూ.4 లక్షలు దాటి ఆల్టైం గరిష్ఠానికి చేరింది. హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ. 1,85,000 […] The post పరుగులు పెడుతున్న పసిడి..కొండెక్కిన వెండి… appeared first on Visalaandhra .
చంద్రబాబు పచ్చి అవకాశవాది : అంబటి రాంబాబు
చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
20th Ward |బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోపాల్ రెడ్డి
20th Ward | గజ్వేల్, ఆంధ్రప్రభ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 20
Chandrababu : చంద్రబాబు కళ్లలో ఎప్పుడూ అదే కనిపిస్తుంటుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అంతే.
MLA |మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
MLA | మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం MLA | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ
లిఫ్ట్ ఇచ్చి... కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్
రాంఛీ: 25 ఏళ్ల మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి వాహనంలో ఆమెపై ఒకరు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్లోని క్యాంప్ ఏరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనవరి 25న ఓ మహిళ తన ఇంటి నుంచి పని చేసే పంత్ నగర్కు నడుచుకుంటూ వెళ్తోంది. రాహుల్ దాస్, పర్కాన్ అనే యువకులు మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చారు. కొంచెం దూరం తీసుకెళ్లిన తరువాత కారులోనే ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉండడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. పది రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరి గర్హల్ జిల్లాలో ఓ యూనివర్సిటీ విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
No Sai Pallavi in Prabhas’ Next
The team of Kalki 2898 AD has given a shock for the lead actress Deepika Padukone and the actress is not a part of the sequel. The shoot of the sequel is finally all set to start next month and there are a lot of speculations about the replacement for Deepika Padukone. From the past […] The post No Sai Pallavi in Prabhas’ Next appeared first on Telugu360 .
కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు
30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నిర్వహణ: ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్విశాలాంధ్ర అనంతపురం టౌన్: జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జనవరి 30 తేదీ (జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా) నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం “స్పర్శ “కార్యక్రమం నిర్వహించడం లో భాగంగా ప్రజలకు అవగాహన కొరకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ కుష్టు వ్యాధికి […] The post కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు appeared first on Visalaandhra .
AP Liquor Scam: High Court Grants Bail to Chevireddy, Rejects Plea of Main Accused
The Andhra Pradesh High Court has delivered contrasting verdicts on bail petitions filed in the high-profile liquor scam case. While bail was granted to YSRCP leader Chevireddy Bhaskar Reddy, along with his close associate Venkatesh Naidu and Sajjala Sridhar Reddy, the court firmly rejected bail pleas of the prime accused Raj Kesireddy and Muppidi Avinash […] The post AP Liquor Scam: High Court Grants Bail to Chevireddy, Rejects Plea of Main Accused appeared first on Telugu360 .
మరో ఘోర విమాన ప్రమాదం.. పదిహేను మంది మృతి
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది
Thieves | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ట్రాన్స్
check |విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
check | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి check | కుంటాల, ఆంధ్రప్రభ
Breaking : కేసీఆర్ కు నేడు సిట్ నోటీసులు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేడు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశముంది
ఏపీ లిక్కర్ కేసు… చెవిరెడ్డికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు
చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా బెయిల్వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి భారీ ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టులను కోర్టుకు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, విచారణకు సహకరించాలని వీరికి హైకోర్టు షరతులు విధించింది. […] The post ఏపీ లిక్కర్ కేసు… చెవిరెడ్డికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు appeared first on Visalaandhra .
గ్రూపు-2లో ఏఎస్ఓ పోస్టుకు ఎంపికైన పూర్ణిమ
స్వయంకృషతో సాధించిందని కుటుంబ సభ్యులు ప్రశంసలు విశాలాంధ్ర-రాప్తాడు: రాప్తాడు గ్రామానికి చెందిన గంజి పండయ్య, జ్ఞానేశ్వరి దంపతుల కుమార్తె గంజి పూర్ణిమ మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో ప్రతిభ చాటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరుగా ఉద్యోగం సాధించింది. గంజి పూర్ణిమ తల్లిదండ్రులు వ్యవసాయంపైన ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునేవారు. పూర్ణిమ ఐఐఐటీలో సీటు వచ్చినా కూడా అడ్మిషన్ పొందకుండా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. రెండేళ్ల నుంచి తెలుగు అకాడమీ […] The post గ్రూపు-2లో ఏఎస్ఓ పోస్టుకు ఎంపికైన పూర్ణిమ appeared first on Visalaandhra .

28 C