ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు పరిశీలన
ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు పరిశీలన చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
గేదెలపై మొసలి దాడి జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ శివ్వారం ఎర్ర చెరువులో
మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు
మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు చిలుపూర్, ఆంధ్రప్రభ : నేటి స్వార్థపూరిత
నా దేవుడికి.. నా కొడుకుకి తెలుసు
నా దేవుడికి.. నా కొడుకుకి తెలుసు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ
పాన్ డబ్బాలపై పోలీసుల మెరుపు దాడులు
పాన్ డబ్బాలపై పోలీసుల మెరుపు దాడులు సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని పాన్
రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు…
రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇలాంటి
రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి అనంతపురం జిల్లా
నిబద్ధత గల పాత్రికేయుడు పూర్ణ…
నిబద్ధత గల పాత్రికేయుడు పూర్ణ… పూర్ణ మరణం తీరని లోటుజర్నలిస్ట్ పూర్ణ భౌతిక
పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు
పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ,
లారీ డ్రైవర్కు రూ.10,000 జరిమానా
లారీ డ్రైవర్కు రూ.10,000 జరిమానా శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రోడ్డు
Naga Vamsi |సిద్దు ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..?
Naga Vamsi | సిద్దు ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది..? Naga Vamsi
ఘనంగా శోభన్ బాబు వర్ధంతి వేడుకలు
ఘనంగా శోభన్ బాబు వర్ధంతి వేడుకలు కేదారేశ్వరపేట, ఆంధ్రప్రభ : నట భూషణ్
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని..
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని.. విజయవాడ, ఆంధ్రప్రభ : ముస్లింల పవిత్ర
ప్రజా సౌకర్యమే నా ప్రాధాన్యత స్పెషల్ ఆఫీసర్ డా. జి. లక్ష్మీశా కార్పొరేషన్,
C-section |సిజేరియన్ తర్వాత సురక్షితమైన మార్గాలు
C-section | సిజేరియన్ తర్వాత సురక్షితమైన మార్గాలు సిజేరియన్ తర్వాత ఎదురయ్యే సాధారణ
40YRS |సన్నగా, ఫిట్గా ఉండటానికి మార్గదర్శకాలు
40YRS | సన్నగా, ఫిట్గా ఉండటానికి మార్గదర్శకాలు 40YRS | వయసు పెరగడం,
war2026 |పశ్చిమాసియాలో ఉద్రిక్త యుద్ధం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
war2026 | పశ్చిమాసియాలో ఉద్రిక్త యుద్ధం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
TG CM |గృహనిర్బంధం వల్లే కేసీఆర్ రావడం లేదు…
TG CM | గృహనిర్బంధం వల్లే కేసీఆర్ రావడం లేదు… TG CM
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్..
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్.. ఏప్రిల్ 15 వరకు రిజిస్ట్రేషన్లకు
Bike-Car |పెట్రోల్ vs ప్రీమియం పెట్రోల్ – నిజంగా ఏది బెస్ట్?
Bike-Car | పెట్రోల్ vs ప్రీమియం పెట్రోల్ – నిజంగా ఏది బెస్ట్?
Social media |దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న ట్రెండ్స్
Social media | దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న ట్రెండ్స్ Social media |
పట్టణాభివృద్ధి పై మంత్రి నారాయణతో ఎమ్మెల్యే భేటీ…
పట్టణాభివృద్ధి పై మంత్రి నారాయణతో ఎమ్మెల్యే భేటీ… నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట
స్వయం ఉపాధి.. సాధికారతకు పునాది..
స్వయం ఉపాధి.. సాధికారతకు పునాది.. సాంకేతికత చేయూతతో ఆర్థికంగా ఎదగాలిమహిళలను ప్రోత్సహించడంలో అలీప్
ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి
ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి కరీమాబాద్, ఆంధ్రప్రభ ; వరంగల్ రైల్వేస్టేషన్లోని అన్ని
Network | 300 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్స్పై నిషేధం
Network | 300 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్స్పై నిషేధం Network | ఆంధ్రప్రభ,
ముస్లింలకు తక్షణం గ్యాస్ డోర్ డెలివరీ చేయాలి…
ముస్లింలకు తక్షణం గ్యాస్ డోర్ డెలివరీ చేయాలి… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి
Gold Rate March2026 |బంగారం, వెండి ధరల తాజా అప్డేట్
Gold Rate March2026 | బంగారం, వెండి ధరల తాజా అప్డేట్ Gold
ఆల్ ఇండియా గేట్ లో చరణ్ తేజ కు 129వ ర్యాంకు..
విశాలాంద్ర వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన గేట్ పరీక్షలో ఈర్ల చరణ్ తేజ 129వ ర్యాంక్ సాధించాడు. గురువారం రాత్రి ఆల్ ఇండియా గేట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో వలేటివారిపాలెం మండల కేంద్రంఅయిన వలేటివారిపాలెం గ్రామం నకు చెందిన ఈర్ల శ్రీనివాసరావు సుజాత దంపతుల కుమారుడు చరణ్ తేజ 129 వ ర్యాంకు సాధించాడు. చరణ్ తేజ ఇంజినీరింగ్ నిట్ కలకత్తాలో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఐఐటి […] The post ఆల్ ఇండియా గేట్ లో చరణ్ తేజ కు 129వ ర్యాంకు.. appeared first on Visalaandhra .
Differences |సర్ప్రైజ్ ఇస్తామని…
Differences | సర్ప్రైజ్ ఇస్తామని… Differences | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ విశాలాంద్ర బ్యూరో శ్రీ సత్యసాయి – పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో పటిష్టమైన భద్రతను కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం విమానాశ్రయంలో నిర్వహించిన ఎయిర్పోర్టు భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ అధికారులు, విమానాశ్రయ నిర్వాహకులు పరస్పర సహకారంతో సమాచారాన్ని పంచుకోవాలి.అత్యవసర సమయాల్లో ఏ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే […] The post విమానాశ్రయ భద్రతపై సమీక్ష appeared first on Visalaandhra .
కాంగ్రెస్ కు మూడు ముక్కలాట తప్ప.. ప్రజలపై ప్రేమ లేదు: హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ల విషయంలో కోత పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యం వల్లే.. తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1 శాతం ఉండేదని, కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 10.2 శాతం ఉందని విమర్శించారు. వృద్ధులకు రూ.4 వేలు పింఛన్ ఇస్తారేమో అని చూశామని తెలియజేశారు. బిఆర్ఎస్ హయాంలో జిఎస్ డిపి వృద్ధి 12.50 శాతం ఉండేదని, కాంగ్రెస్ హయాంలో జిఎస్ డిపి వృద్ధి 10.07 శాతానికి తగ్గిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, జిఎస్ డిపి తగ్గిందని, కాంగ్రెస్ ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కు మూడు ముక్కలాట తప్ప..ప్రజలపై ప్రేమ లేదని, బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ చేతగానితనం అర్థమైందని అన్నారు. పారిశ్రామికవేత్తలపై తుపాకులు పెట్టి.. వసూళ్లకు పాల్పడితే పెట్టుబడులు వస్తాయా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇండస్ట్రియల్ హబ్.. కరెప్షన్ హబ్ గా మారిందని, ఆరు గ్యారెంటీలు అమలు చేశామని సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. అసెంబ్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడిన ప్రభుత్వం భారతదేశంలో ఏదీ లేదని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి.. నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టిసికి రూ.2500 కోట్లు బకాయిలు పెట్టారని, ఉచిత బస్సు వల్ల ఆర్టిసికి లాభాల్లోకి వెళ్లిందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్టిసి లాభాల్లో ఉంటే.. గత రెండేళ్లలో అప్పులు ఎందుకు చేశారు? అని నిలదీశారు. హైదరాబాద్ లోని బస్టాండ్లను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
హైదరాబాద్ లో దోమల బీభత్సంపై వీడియో వైరల్ #telugupost #mosquitos #viralvideo #hyderabad
Andhra Prabha Smart Edition |AP|స్మార్ట్ డాక్టర్/గోదారి మింగేసింది
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-03-2026, 4.00PM ap ఏపీలో స్మార్ట్ డాక్టర్..
budget 2026 |ప్రభుత్వానిది మూడు ముక్కలాట
budget 2026 | ప్రభుత్వానిది మూడు ముక్కలాట ప్రజలపై ప్రేమ లేదుబడ్జెట్ ద్వారా
మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల చెవిలో పూలు పెట్టి మోసం చేస్తోందని అంటూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవుల్లో రంగు రంగుల పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చారు. బడ్జెట్ ప్రసంగం మొదలవ్వగానే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఆరు […] The post మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్ వాకౌట్ appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|భట్టి బడ్జెట్../ఆ ఆరు గోవిందా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-03-2026, 4.00PM ts భలే పసందుగా భట్టి
ఇసుక తరలింపును అడ్డుకున్న వెంకటాపూర్ గ్రామస్తులు..
వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ శుక్రవారం తమ
అకాల వర్షం.. నేలరాలిన మామిడి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో గత రెండు
Bhadrachalam |స్నానానికి వెళ్లి..
Bhadrachalam | స్నానానికి వెళ్లి.. Bhadrachalam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
ಫೆಬ್ರವರಿ 14ರ ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾ ವಿರುದ್ಧದ ಪಂದ್ಯದ ವಿಡಿಯೋವನ್ನು, ಇಶ್ ಸೋಧಿ ಭಾರತ ರಾಷ್ಟ್ರಗೀತೆ ಕೇಳಿ ಭಾವುಕರಾದರು ಎಂದು ಹಂಚಿಕೆ
ధురంధర్ 2 పై టాలీవుడ్ హీరోలు ప్రశంసించడంపై ప్రకాశ్ రాజ్ సెటైర్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురంధర్ ది రివెంజ్ ను దక్షిణాది స్టార్ హీరోలు ప్రశంసించడంపై ఆయన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసల వెనుక ఉన్నది నిజమైన అభిమానమేనా, లేక ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయా? అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. వివరాల్లోకి వెళితే… రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ […] The post ధురంధర్ 2 పై టాలీవుడ్ హీరోలు ప్రశంసించడంపై ప్రకాశ్ రాజ్ సెటైర్ appeared first on Visalaandhra .
జట్టు చెత్త ప్రదర్శన.. కీలక నిర్ణయం తీసుకున్న కెప్టెన్
పసికూన ఐర్లాండ్ టి-20 ప్రపంచకప్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తన జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. దీంతో స్టిర్లంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి-20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టి-20 కెప్టెన్గా తప్పుకున్న వన్డే, టెస్ట్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. స్టిర్లింగ్ చివరగా టి-20 ప్రపంచకప్ 2026లో జట్టును నడిపించాడు. ఈ టోర్నమెంట్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతడికి గాయం కావడంతో లోర్కాన్ టక్కర్కి కెప్టెన్సీ బాధ్యతలు తాత్కాలికంగా నియమించారు. ఇప్పుడు స్టిర్లింగ్ పూర్తిగా తప్పుకోవడంతో టక్కర్ లేదా హ్యారీ టెక్టర్కి ఐర్లాండ్ టి-20 జట్టు సారథ్య బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. స్టిర్లింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న.. జట్టులో సభ్యుడిగా మాత్రం కొనసాగుతాడు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్రీడలు ప్రతినిత్యం ఆడడంవల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి
తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్తో పాటు ఫ్రీ భోజనం!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక న్యాయం లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈసారి విద్యా రంగానికి ప్రభుత్వం రూ.26,674 కోట్ల భారీ కేటాయింపులు చేసింది.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు […] The post తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్తో పాటు ఫ్రీ భోజనం! appeared first on Visalaandhra .
Alert |పెట్రోల్ బంక్ మోసాలు… జాగ్రత్తగా లేకపోతే అంతే..
Alert | పెట్రోల్ బంక్ మోసాలు… జాగ్రత్తగా లేకపోతే అంతే.. Alert |
భద్రాచలం వద్ద గోదావరి లో 5 గురు యువకులు గల్లంతు....Bhadrachalam #Godavari #BreakingNews
above3percent |కొంచెం మెరుగు, అయినా అస్థిర పరిస్థితులే..
above3percent | కొంచెం మెరుగు, అయినా అస్థిర పరిస్థితులే.. above3percent | ఉదయం
Lokesh Responds to Ugadi Pooja Row, Calls Out “Misleading Campaign”
A fresh political controversy has erupted after photos from Ugadi celebrations at the residence of Nara Lokesh surfaced on social media. Certain visuals from the pooja room were picked up and circulated with claims that they were linked to occult practices. The narrative was widely amplified by sections of YSRCP’s social media ecosystem. However, a […] The post Lokesh Responds to Ugadi Pooja Row, Calls Out “Misleading Campaign” appeared first on Telugu360 .
mrunal thakur |సోషల్ మీడియాలో సెగలు
mrunal thakur | సోషల్ మీడియాలో సెగలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టాలీవుడ్
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు… పార్టీ పటిష్టతకు కృషిప్రభుత్వ విప్ విజయ రమణారావు పెద్దపల్లి, ఆంధ్రప్రభ
అద్దాలు పగలగొట్టి… కారులో సొమ్ము అపహరణ. బోధన్, ఆంధ్రప్రభ : బ్యాంకులో పని
Charan – Sukumar |ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…?
Charan – Sukumar | ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…? Charan – Sukumar
మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి…
మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి… నంద్యాల గ్రేడ్ వన్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్
పిడుగుపాటుకు ఎద్దు మృతి జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
జోరుగా కొనసాగుతున్న ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ
జోరుగా కొనసాగుతున్న ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని
Pawan Kalyan : పవన్ ఒక్కరే ఉన్నారా? మాస్ ఇమేజ్ మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడుతుందా?
జనసేన పార్టీ స్థాపించి పదమూడేళ్లు కావస్తుంది.
డ్రమ్ము సిద్ధం.... ప్రియుడితో భార్యను పంపించిన భర్త
లక్నో: డ్రమ్ము సిద్ధంగా ఉందా? అని ప్రియుడికి సందేశం పంపిన ప్రియురాలి ఫోన్ చూసి భర్త షాక్ తిన్నాడు. వెంటనే భార్యను ప్రియుడు వద్దకు వెళ్లాలని సూచించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజ్ కుమార్ అనే వ్యక్తి భార్య, ఆరు నెలల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ప్రియుడితో మాట్లాడుతుండడం గమనించి నిలదీశాడు. తనకు ప్రియుడు ఉన్నాడని అతనితో వెళ్లిపోతానని భార్య తెగేసి చెప్పింది. భార్య ఫోన్ పరిశీలించగా నగ్న ఫోటోలతో పాటు సిమెంట్ డ్రమ్ము మెసేజ్ చూసి ఒక్కసారిగా భర్త వణికిపోయాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఏం చేద్దామని భర్తను పోలీసులు ప్రశ్నించారు. తాను ఇంకొన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నానని, ఈమెతో కాపురం చేసి సిమెంటు డ్రమ్ములో ముక్కలుగా మారే బదులు ఈమెను వదిలేయడం మేలు అంటూ పోలీసులకు రాజ్ కుమార్ బదులిచ్చాడు. భార్యను ప్రియుడు వద్దకు పంపించాలని పోలీసులను ప్రాదేయపడ్డాడు. హమ్మయ్య ప్రాణాలతో బయటపడ్డానని పోలీస్ స్టేషన్ నుంచి భర్త వెళ్లిపోయాడు.
నదిలో ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు
భద్రాచలం: సరదాగా ఈత కొట్టందుకు నదిలో దిగిన విద్యార్థుల కథ విషాదాంతమైంది. గోదవరి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు నీట మునిగి గల్లంతు అయ్యారు. భద్రాచలంకు చెందిన ఏడుగురు యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు వారిలో ఐదుగురు మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు అదృష్టం కొద్దీ ఒడ్డుకు చేరుకున్నారు. ఇది గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం బోట్లపై వెళ్లి గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం.. ఈ నెల 22 వ తేదిన బాలమేళా
కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార..
కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార.. చందూర్, ఆంధ్రప్రభ : చందూర్
Budget |బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
Budget | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ Budget | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం #Jagityala #TigerAlert #Kodimyala #ForestNews
Rs.10 lakh |రూ.10లక్షల చెక్కు అందజేత
Rs.10 lakh | రూ.10లక్షల చెక్కు అందజేత Rs.10 lakh | తెలుగు
22k, 24k |బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు
22k, 24k | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు ఆంధ్రప్రభ వెబ్డెస్క్
Ys Sharmila :జాబ్ క్యాలెండర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
జాబ్ క్యాలెండర్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్ వేశారు
సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదు: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని గ్యారెంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు నీటిమూటలయ్యాయని కెటిఆర్ విమర్శించారు. బడ్జెట్ లో రైతులకు, బిసిలకు జరుగుతున్న అన్యాయంపై, రూ.2500 మహాలక్ష్మి నిధులు ఎప్పుడిస్తారని అడుగుతామని, ఉద్యోగాలపై బొంకుతున్న కాంగ్రెస్ ను నిలదీస్తామని తెలియజేశారు. సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చల్సిందే అని కెటిఆర్ డిమాండ్ చేశారు.
Telangana |ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు
Telangana | ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు Telangana | ఆంధ్రప్రభ, వెబ్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులవివక్ష
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళితుల పట్ల కులవివక్ష సంచలనంగా మారింది
విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు
విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యుత్ వినియోగదారులకు
రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన…
రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన… జైనూర్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసం
రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ..
బోధన్, ఆంధ్రప్రభ ; వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్ర పరికరాలను
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశపెట్టిన భట్టి
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ స్వరూపంమొత్తం బడ్జెట్.. రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుబడ్జెట్ ముఖ్యాంశాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లుజూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత […] The post రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశపెట్టిన భట్టి appeared first on Visalaandhra .
10 నిమిషాలకో క్యాన్సర్ కేసు...20 నిమిషాలకొక మరణం.. రాష్ట్రాన్ని వణికిస్తున్న మహమ్మారి #CancerCases
TDP : యువతరం.. గాడి తప్పితే.. ఎలా? టీడీపీలో అంతర్మధనం
తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించాలని చూస్తుంటే పార్టీకి వారే ఎసరు పెట్టేటట్లు కనిపిస్తున్నారు
వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే…
వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే… దోమల నివారణకు చర్యలు… కరీమాబాద్,
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ […] The post రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక appeared first on Visalaandhra .
బిఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు మంజూరు చేయడం లేదు: హరీష్ రావు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్తుండగా హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని, ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్లో ఇస్తున్నారనరి దుయ్యబట్టారు. తొమ్మిది స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు కెఎల్ఎస్ఆర్ కంపెనీకి ఇచ్చారని, అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో 4.99, దామోదర రాజనర్సింహ నియోజకవర్గంలో 4.99 శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు నియజకవర్గాలలో 4.95% ఎక్సెస్లో టెండర్ కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో 4.77, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో 4 87, స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గంలో 4.89, శ్రీధర్ బాబు నియోజకవర్గంలో 4.89 శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వలేదు కానీ, బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన వారికి ఇచ్చారని హరీష్ చురకలంటించారు. కెసిఆర్ హయాంలో అన్ని పథకాలు అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అమలు చేశామని, ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు.
ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి…
ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి… సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : వేసవి ప్రారంభంలోనే
Avinash Reddy |ముప్పిడి అవినాశ్రెడ్డికి రెగ్యులర్ బెయిల్
Avinash Reddy | ముప్పిడి అవినాశ్రెడ్డికి రెగ్యులర్ బెయిల్ Avinash Reddy |
జాబ్ క్యాలెండర్ విడుదల పట్ల హర్షం..
దర్శి, ఆంధ్రప్రభ: ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల పండుగను ప్రకటించడం
కమిటీల కూర్పుపై అసంతృప్తి స్వరాలు..
కమిటీల కూర్పుపై అసంతృప్తి స్వరాలు.. నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి
తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక
. కుప్పంలో 20 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు. రూ.23 లక్షలతో అంచనాలు విశాలాంధ్ర-చిత్తూరు : జిల్లాలో భానుడి భగభగలు మొదలవ్వకముందే గ్రామీణ నీటి సరఫరా శాఖ అప్రమత్తమైంది. రానున్న వేసవి కాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ఉండేందుకు అధికారులు భారీ కసరత్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు రూ.23 లక్షలతో ముందస్తు ప్రణాళికను సిద్ధం […] The post తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక appeared first on Visalaandhra .
TG |కుటుంబానికి రూ.5 లక్షల సాయం…
TG | కుటుంబానికి రూ.5 లక్షల సాయం… TG | ఆంధ్రప్రభ, వెబ్
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు..
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు.. కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు విశేష పుష్పార్చనకలెక్టర్ లక్ష్మీశ
మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత
. గాంధీజీతో కలిసి సాగిన స్వాతంత్ర్య సమరయోధుడు. రూ. 2,500 ఎన్నికల ఖర్చుతో గెలిచిన అరుదైన నేత విశాలాంధ్ర-చిత్తూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువైన శకం ముగిసింది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధుడు టీసీ రాజన్ (108) శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆడంబరాలు ఎరుగని జీవనం, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువెత్తు చిరునామాగా నిలిచారు. శతాధిక వృద్ధుడైన రాజన్ మరణంతో జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.గాంధీజీ […] The post మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత appeared first on Visalaandhra .
ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం..
ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై
గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతు
గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతయ్యారు
Breaking : ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
ఇంటర్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు.
ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు
ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు నంద్యాల, నంద్యాల బ్యూరో,
హొర్మూజ్ ఉద్రిక్తతలు.. 180 డాలర్ల దిశగా చమురు ధర: సౌదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇంధన క్షేత్రాలు లక్ష్యంగా మారుతున్నాయి.ముఖ్యంగా హొర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడుతున్న అంతరాయాలు ప్రపంచ చమురు మార్కెట్లలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే చమురు సరఫరాపై భయాలు నెలకొన్న నేపథ్యంలో తాజా దాడులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. జలసంధిలో నౌకల రాకపోకలు ఏప్రిల్ చివరివరకు ఇదే విధంగా నిలిచిపోతే,ఒక బ్యారెల్ చమురు ధర 180 డాలర్ల వరకు చేరే అవకాశముందని సౌదీ అరేబియా అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా […] The post హొర్మూజ్ ఉద్రిక్తతలు.. 180 డాలర్ల దిశగా చమురు ధర: సౌదీ appeared first on Visalaandhra .

27 C