Ranveer Singh |వారికి బెదిరింపులు
Ranveer Singh | వారికి బెదిరింపులు Ranveer Singh | ఆంధ్రప్రభ, వెబ్
Telangana : గాంధీ భవన్లో సంబరాలు
లంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో గాంధీ భవన్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు
Minister kollu కల్తీ మద్యంతో దోచేశారు AndhraPrabha assembly news
Minister kollu కల్తీ మద్యంతో దోచేశారు AndhraPrabha assembly news సొంతబ్రాండ్లు తెచ్చారు
చెన్నూరు మున్సిపల్ పై రెప రెప లాడానున్న కాంగ్రెస్ జెండా
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్
Rs.3500 crore |మద్యం కుంభకోణంలో…
Rs.3500 crore | మద్యం కుంభకోణంలో… Rs.3500 crore | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ
8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ లో 8 వ వార్డ్ కాంగ్రెస్
ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ ఘన విజయం!
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 29వ వార్డు అత్యంత
500 meters |కర్ణాటకలోని హోస్పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
500 meters | కర్ణాటకలోని హోస్పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం 500
2వ వార్డు బిజెపి అభ్యర్థి టప్ప కృష్ణ గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 2వ వార్డు
వెండి ధరల జోరు.. నంద్యాలలో గజ్జెల దొంగతనం #telugupost #silverjewllery #latestnews #cctv #theft
Gold|వివాహాల వేళ బంగారం లాంటి న్యూస్
Gold| వివాహాల వేళ బంగారం లాంటి న్యూస్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గత
6వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి స్వప్న సోమనర్సయ్య విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 6 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ
సూర్యాపేట 47 వార్డులోని బ్యాలెట్ బాక్స్లో లెటర్ ప్రత్యక్షం#Suryapet #elections #muncipalelection
Telangana : తొమ్మిది మున్సిపాలిటీల్లో హంగ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది.
కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ#telugupost #KavithaKalvakuntla #elections #muncipalelections2026
15వ వార్డులో ‘చింతల వసంత’ప్రభంజనం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తన
చిట్యాల మున్సిపాలిటీలో ట్రాన్స్జెండర్ సుధాకర్ విజయం #telugupost #transgender #muncipalelections
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖాతా తెరిచారు. కవిత అనుచరులు ఏకంగా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 స్థానాలను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుచుకుంది. కవిత మద్దతుదారులు ఎఐఎఫ్ బి గుర్తు సింహంపై పోటీ చేసి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కార్పొరేషన్లలో కాంగ్రెస్ నాలుగింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 56 కాంగ్రెస్, తొమ్మిది బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. మున్నిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ 855 , బిఆర్ఎస్ 441, బిజెపి130, ఇతరులు 124 స్థానాలలో గెలుపొందారు.
7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవిద్య నీలాగౌడ్ గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 7వ వార్డు
సదాశివపేటలో కాంగ్రెస్ ఘన విజయం
సదాశివపేట: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ నాలుగింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 56 కాంగ్రెస్, తొమ్మిది బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో 16 వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకుంది. మొత్తం 26 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 16 వార్డులు, బిఆర్ఎస్ 8 వార్డులు బిజెపి ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులలో విజయం సాధించారు.
ట్రాన్స్ జెండర్ కు పట్టం కట్టిన ప్రజలు#Nalgonda #TransgenderVictory #Election #SudhakarWins
మంత్రి శ్రీధర్ బాబు పాలనకు.. జై కొట్టిన మంథని ప్రజలు
– మంథని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ — 13 వార్డులకు గాను 11 వార్డులు …
Pooja Hegde aims a Comeback in Telugu
Pooja Hegde was once the busiest actress in Telugu. Soon, debacles have left her stay away from opting out for other choices. The big remuneration of Pooja Hegde also made her lose several films. The actress has films in Tamil and Hindi but Pooja Hegde is keen to make her comeback in Telugu. Though she […] The post Pooja Hegde aims a Comeback in Telugu appeared first on Telugu360 .
11వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నహీదా బేగం గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 11వ వార్డు
Sattenapalli | ఏకంగా తల్లినే… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కన్నతల్లినే కూతురు
ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు
ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండలం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
Marriguda |మర్రిగూడలో దారుణం..
Marriguda | మర్రిగూడలో దారుణం.. Marriguda | మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ
సుల్తానాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ మూడింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 53 కాంగ్రెస్, తొమ్మిది బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 15 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 12 వార్డులు గెలుపొందగా బిఆర్ఎస్, బిజెపి, ఫార్వర్డ్ బ్లాక్ తలో ఒకటి గెలుపొందాయి. సుల్తానాబాద్ వివిధ పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థుల వివరాలు: 01) ఈర్ల స్వరూప (కాంగ్రెస్) 02) గాజుల రాజమల్లు ( కాంగ్రెస్) 03) కందునూరి సమత (బీజేపీ) 04) బిరుదు కృష్ణ (కాంగ్రెస్) 05) గరిగే శోభారాణి (కాంగ్రెస్) 06) బాకం సాయి కిరణ్ (కాంగ్రెస్) 07) వర ప్రదీప్ (కాంగ్రెస్) 08) చింతల రాజు (కాంగ్రెస్) 09) టికే ప్రభాకర్. (కాంగ్రెస్) 10) అంతటి పుష్పలత(కాంగ్రెస్) . 11) కల్వల శంకరమ్మ (బిఆర్ఎస్) 12) అమీరిశెట్టి శ్రావణి (ఎఐఎఫ్ బిపి) 13) సిద్ధ తిరుపతి ( కాంగ్రెస్) 14) వేగోళం పద్మ (కాంగ్రెస్) 15) గాదాసు మంజుల (కాంగ్రెస్)
పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి
పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి 27 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం పెద్దపల్లి,
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై వివిధ వర్గాలు, ముఖ్యంగా రైతు వర్గాల నుంచి తీవ్ర ఆందోళనలు పెల్లుబుకడమే కాక, భారీ ఎత్తున నిరసనలు చేపట్టడానికి సంయుక్త కిసాన్ మోర్చా వంటి రైతుసంఘాలు సిద్ధమవుతున్న తరుణంలో అమెరికా కాస్త వెనక్కు తగ్గినట్టు కనిపించింది. సోమవారం శ్వేతసౌథం విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో 24 గంటల్లోనే ఇబ్బందికర అంశాల్లో కొన్ని మార్పులు జరగడం విశేషం. దానికి తగ్గట్టు పదాల్లోనూ మార్పులు జరిగాయి. ఈ మార్పులు ఎంతవరకు అమలు లోకి వస్తాయో ఆలోచించాలి. ఇంత గుట్టుచప్పుడు కాకుండా ఉన్నట్టుండి మార్పులు జరగడానికి విపక్షాలు, రైతు సంఘాల నుంచి ఎదురైన ఆందోళనలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల పాదాక్రాంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మూడు ముష్కర చట్టాలను తీసుకొచ్చినప్పుడు 2020 నవంబర్ నుంచి 2021 నవంబర్ వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఏ విధంగా కదం తొక్కి ఉద్యమం సాగించారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందన్న భయంతో మోడీ ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడితెచ్చి కొన్ని మార్పులు చేయించిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ మార్పులు ఒప్పందం రీతిని పూర్తిగా మార్చేది కాదు. కేవలం కొన్ని పదాల భావాల మార్పులే. ఒప్పందం ముసుగులో ఇలాంటి లొసుగులు చాలా కనిపిస్తున్నాయి. అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై ఎలాంటి పన్నులు ఉండవని, అలాగే భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 18% పన్ను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈమేరకు భారత ప్రభుత్వం కొన్ని పప్పుధాన్యాలపై సుంకాలను తగ్గిస్తుందని వెల్లడించారు. ఇది రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, భారత్కు ఎలాంటి మేలు చేయబోదని రైతుసంఘాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ చర్చల్లో ఇదే ప్రధాన అంశం అయింది. లోక్సభ విపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి మోడీ ప్రభుత్వానికి సిగ్గులేదా? అని గట్టిగా నిలదీశారు కూడా. ఈ నెల 12న లేబర్ కోడ్లు, ఇతర కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో వారికి మద్దతుగా రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రైతాంగం కూడా పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ట్రంప్, మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని తీర్మానించాయి. ఇక సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమం సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్షీట్ విడుదలైన 24 గంటల్లోనే మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా చేసిన మార్పుల్లో పప్పు దినుసులపై టారిఫ్ల అంశం అత్యంత కీలకమైంది. ప్యాక్ట్ షీట్లో వైట్హౌస్ చేసిన కీలకమైన సవరణలను పరిశీలించగా భారత టారిఫ్లు తగ్గించనున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో ‘నిర్ధిష్ట పప్పుధాన్యాలు’ అనే పదాన్ని తొలగించారు. అ లాగే 500 మిలియన్ డాలర్లకుపైగా విలువైన అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేస్తామంటూ భారతదేశం ఇచ్చిన హామీకి వాడిన పదజాలాన్ని కొంతమేరకు సవరించి దాని భావాన్ని తగ్గించారు. ‘కట్టుబడి ఉంది’ అనే పదానికి బదులు ‘ఉద్దేశిస్తోంది’ అనే అర్థం వచ్చేలా మార్పు చేశారు. ఒప్పందంలో గల ‘కమిట్స్ (నిబద్ధత) పదాన్ని ‘ఇంటెండ్స్’ (ఉద్దేశానికి) తగ్గించారు. ఇది తక్కువ కచ్చితత్వాన్ని, మరింత వెసులుబాటుతో కూడిన హామీని సూచిస్తోంది. సోమవారం వైట్హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్లో ఉన్న ‘సర్టెన్ పల్సెస్’ అనే పదం ఈ నెల 6న విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ప్రస్తావించకపోయినా తరువాత ఎందుకు చేర్చారో భారత్కు అర్థం కావడం లేదు. ఈ ఒప్పందం వల్ల భారత రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఎలాంటి నష్టం ఉండబోదని ఇటీవల కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ సర్దిచెప్పినా, రైతుల ప్రయోజనాలను జాగ్రత్తగా సంరక్షించిన తరువాతనే ఒప్పందం కుదిరిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చినా ఎవరికీ నమ్మకం కుదరడం లేదు. అమెరికా దిగుమతులపై సుంకాలను సున్నా చేస్తే , ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు భారత్లోకి కుప్పలు తెప్పలుగా వచ్చిపడతాయని సంయుక్త్ కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది. భారతీయ రైతులు 2000 01 నుంచి 2024 మధ్యకాలంలో మొత్తం రూ. 111 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారని ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ నివేదికలో అంచనా వేసింది. ఏదెలాగైనా ఈ ఒప్పందం రైతులకు పిడుగుపాటు వంటిదని హిమాచల్ప్రదేశ్ ఆపిల్ పండ్ల తోటల పెంపకందారులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. పత్తి, సోయా, ఉల్లిపాయల ధరలు దిగజారి ఇప్పటికే రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుండగా, సుంకాలు ఏవీ లేకుండా అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అయితే ధరలు మరింతగా పతనమై రైతులు ఆ పంటలను సాగు చేయడం మానుకోవలసి వస్తుందని సోయా, ఉల్లిరైతులు గగ్గోలుపెడుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్ డిసెంబర్ మధ్యకాలంలో పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని తొలగించినప్పుడు చవక ధరకు పత్తిబేళ్లు అపారంగా వచ్చి పడ్డాయి. దేశంలో పత్తిధరలు తగ్గిపోవడంతో పత్తిరైతులు బాగా నష్టపోయారు. కానీ అమెరికా అక్కడి రైతులకు భారీగా సబ్సిడీలు అందించి ఆదుకుంటున్నా రైతులకు ఎదురవుతున్న నష్టాలను భర్తీ చేసేందుకు ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ కింద ఎకరాకు పన్ను చెల్లింపుల కింద మొత్తం 12 బిలియన్ డాలర్లను సమకూర్చాలని భావిస్తోంది. అందుకనే అభివృద్ధి చెందుతున్న దేశాలపై బలవంతంగా రుద్దాలన్నదే ట్రంప్ వాణిజ్య ఒప్పందాల లక్షం.
5.2 కిలోల బరువుతో ప్రభుత్వాస్పత్రిలో జననం #telugupost #latestnews #birth #viralnews
Anudeep |సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి..
Anudeep | సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్
ఇల్లెందు 5వ వార్డులో చిల్లా భారతీ విజయం
ఇల్లెందు, ఆంద్రప్రభ ; ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డులో కాంగ్రెస్
మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం 11 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ -1 ఇండిపెండెంట్, 1 బిఆరెస్ గెలుపు కరీంనగర్: మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 13 వార్డ్ ల్లో కాంగ్రెస్ 11, ఇండిపెండెంట్ ఒకరు, బిఆర్ఎస్ నుంచి ఒకరు గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు 1వ వార్డులో కర్రు లింగయ్య, 2 వార్డులో నూకల కమల్, 4 వార్డులో ఎరుకల స్రవంతి, 5 వార్డులో ముసుకుల సహేందర్ రెడ్డి, 7 వార్డులో జంబోజు సమ్మయ్య, 8 వార్డులో నరేడ్ల విజయలక్ష్మి, 9 వార్డులో మారుపాక నిహారిక, 10 వార్డులో రాజు పెంటరి రాజు, 11 వార్డులో వోడ్నాల శ్రీనివాస్, 12 వార్డులో వేముల విజయలక్ష్మి, 13 వార్డులో ఎల్లంకి వంశీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. 3వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి మాచీడి రాజు గౌడ్, 6వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి పోతరవేణి క్రాంతి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ అభ్యర్థులు అవకాశాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి పోతరవేణి క్రాంతి భారీ మెజార్టీతో గెలుపొందడం విశేషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అట్టహాసంగా విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.
2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు
: సీఎం రేవంత్రెడ్డితెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.దీంతో తన పదవీకాలం ఐదేళ్లకు బదులు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేసి, ఆ […] The post 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు appeared first on Visalaandhra .
మూసీ పునర్జీవనానికి పడిన అడుగు
ఉమ్మడి రాష్ర్టంలో నిర్లక్ష్యానికి గురైన మూసీనది, తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడి 12 ఏళ్లకు చేరువవుతున్నప్పటికీ మురికి కాలువగానే ప్రవహిస్తూ హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకంగా మారింది. నదీ పరీవాహక ప్రాంతం కబ్జాలకు గురవడం, పారిశ్రామిక వ్యర్థాలతో నిండిపోవడంతో కాలుష్యం పెరిగి నగర ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పును మోసుకొచ్చింది. ఎప్పటికప్పుడు మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ కాగితాలకు పరిమితమవుతున్నాయి. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెవెన్యూ యంత్రాంగం, మూసీ రివర్ అధారిటీ సంయుక్తంగా నదీ తీర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. సుమారు 8,529 ఆక్రమిత స్ధలాలు ఉన్నట్లు గుర్తించింది. నది పారుతున్న ఎనిమిది మండలాల పరిధిలో వాస్తవ పరిస్థితిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసింది. నది పొడవు, వెడల్పు, ఆక్రమణల ఫోటోలు, వీడియోగ్రాఫ్లతో పాటు కేటగిరిల వారీగా వివరాలను సేకరించింది. గుజరాత్లోని సబర్మతి నదిని స్ఫూర్తిగా తీసుకుని ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ను 12 జూన్ 2017న ఏర్పాటు చేశారు. ప్రక్షాళన కోసం రూ. 1200 కోట్లు, తీర ప్రాంత అభివృద్ధి, సుందరీకరణకు రూ. 3 వేల కోట్లతో ప్రణాళికను రూపొందించడం జరిగింది. పొందికైన పట్టణ ప్రణాళిక, సుందరీకరణకుగానూ నిర్వహించిన కార్పొరేషన్ డిజైన్ కాంపిటీషన్లో అంతర్జాతీయ సంస్థలు భిన్నమైన డిజైన్లతో ముందుకు వచ్చారు. అత్యుత్తమ డిజైన్ను ఎంపికచేసి, 2019 ఏప్రిల్ నాటికి పనులు పూర్తిచేసి ప్రజల సందర్శనకు ఏర్పాట్లు చేయాలనుకున్నప్పటికీ అడుగు ముందుకుపడలేదు. చివరకు కెసిఆర్ ముక్కు మూసుకుని కుర్చీ దిగిపోయిన విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి నేతృత్వంలో మూసీ ప్రక్షాళన తిరిగి తెరపైకి వచ్చింది. నదికి పునరుజ్జీవన చేయడం లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణ ప్రక్రియకు మార్గం సుగమం కావడంతో హైదరాబాద్ నగర ప్రజల్లో ఆశాభావం మొదలైంది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ, రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం పరిధిల్లోని సుమారు 55 ఎకరాల భూములను సేకరించే పనిలో నిమగ్నమైంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డిసిఎల్) నోటిఫికేషన్ విడుదల చేయడంతో భూనిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టిడిఆర్) రూపంలో పరిహారం అందనుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్యానికి అడుగు ముందుకు పడినట్లుగా భావించొచ్చు. దేశంలోని అత్యంత కాలుష్యభరిత నదుల్లో మూసీ నాలుగవ స్థానంలో ఉంది. నదిలో టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (టిడిఎస్), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్(బిఒడి)లు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సూక్ష్మజీవులు వినియోగించే ఆక్సిజన్ పరిమాణం కనిష్ట స్థాయికి పడిపోయింది. వ్యర్థ రసాయనాలు అత్యధికంగా కలుస్తుండటంతో కెమికల్ ఆక్సీజన్ డిమాండ్ (సిఒడి) బాగా పెరిగింది. నీటి క్షారత (పిహెచ్) పెరగడంతో మూసీ కాలుష్య పరిమితి ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. అనంతగిరి కొండల్లోంచి 90 కిలోమీటర్లు ప్రయాణించి, బాపూఘాట్ వద్ద హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి నగర శివార్లలోని ప్రతాపసింగారం వరకు సుమారు 44 కిలోమీటర్లు నగరంలో ప్రవహిస్తుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి నిత్యం 150 కోట్ల లీటర్ల మురుగునీరు నదిలోకి చేరుతున్నది. పారిశ్రామిక వ్యర్థాలతో నదిలో రసాయన కాలుష్యం పెరుగుతున్నది. నదిపై ఉన్న ఐదు మురుగునీరు శుద్ధి కేంద్రాల్లో నిత్యం 70 కోట్ల లీటర్ల మురుగునీటిని మాత్రమే శుద్ధి చేస్తున్నారు. మరో పది చోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు, రీసైక్లింగ్ యూనిట్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించినప్పటికీ అమలుకాలేదు. నిజాం నవాబుల కాలంలో హైదరాబాద్ ప్రజల దప్పికను తీర్చిన ఈ నది, క్రమక్రమంగా మురుగునీరు ప్రవహించే నదిగా మారింది. పరీవాహక ప్రాంతలన్నీ అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా, దోమల ఆవాస కేంద్రాలుగా మారాయి. హైకోర్టు ప్రభుత్వాలపై మొట్టికాయలు వేసినప్పటికీ పాలకుల నుంచి స్పందన కొరవడంతో మురికి మూసీ నగర అభివృద్ధికి ప్రధాన ఆటంకంగా మారింది. మూసీ ప్రక్షాళన చేయడానికి అధికారులు పలు సమావేశాలు నిర్వహించి హైకోర్టుకు సమీపంలో రూ.50 కోట్ల వ్యయంతో రబ్బర్ డ్యాం నిర్మించి పాలకులు చేతులు దులుపుకున్నారు. మూసీ వేగాన్ని తగ్గించి మురికినీటిని రబ్బర్ డ్యాం వద్ద వేరు చేయాలనే లక్ష్యంతో దీన్ని ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం నిర్మించింది. ఆశించిన ఫలితాలు అందక, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. వ్యర్థాల నుంచి వెలువడే రసాయనాల ఘాటుతో పక్కనే ఉన్న సాలార్జంగ్ మ్యూజియంలోని కళాఖండాల ఉనికికి ప్రమాదమేర్పడింది. దీంతో మ్యూజియం అధికారులు కళాఖండాలను పరిరక్షించేందుకు పటిష్టవంతమైన చర్యలు చేపట్టవలసిన అవసరమేర్పడింది. పరీవాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. నది నీటి నాణ్యత, పరీవాహక ప్రాంతంలోని భూగర్భ జలాల నాణ్యత, కాలుష్య కారకాలు, నది నుంచి 330 ఫీట్ల లోతులో ఉండే నీరు, గాలి నాణ్యత, నది వెంబడి పెరిగిన గడ్డి నాణ్యత, కూరగాయల సాగు, చేపల పరిస్థితి, ఆక్రమణలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మూసీకి పునర్జీవం పోయాలన్న లక్ష్యంతో ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోంది. బాపూఘాట్ ప్రాంతాన్ని గాంధీ సరోవర్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. తొలి దశలో జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి చేస్తారు. ఫేజ్1ఎలో హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ.; ఫేజ్1బిలో ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ పరిధిలో భూసేకరణ చేపట్టి, నదికి రెండు వైపులా మొత్తం 21 కి.మీ మేర అభివృద్ధి చేస్తారు. ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని తొలుత శుభ్రం చేస్తారు. 2 మీటర్ల లోతు వ్యర్థాలు, పూడిక తీస్తారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. చుట్టూ మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని మళ్లిస్తూ ఎల్లవేళలా నదిలో నీరు ప్రవహించే ఏర్పాట్లు చేయనున్నారు. నడక మార్గాలు, సైకిల్ ట్రాక్, భూగర్భ జలాల రీచార్ట్ కోసం పార్క్లు, గ్రీన్రూఫ్ తదితర సౌకర్యాలను కల్పించేలా రూపకల్పన చేశారు. నైట్ ఎకానమీలో భాగంగా అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, వినోద కేంద్రాల వంటివి ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. మూసీని సబర్మతి నదిని తలపించేలా సుందరీకరణ చేయాలన్న ప్రస్తుత ప్రభుత్వ ధృడ నిశ్చయం మూసీకి పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా ముఖ్యంత్రిగా రేవంత్రెడ్డికి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేస్తాయనడంలో సందేహం లేదు. - కోడం పవన్కుమార్ 9848992825
గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక్కడ 18 వార్డులు ఉండగా 14 స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. 3 వార్డుల్లో కాంగ్రెస్, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడింది. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. […] The post గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం, నందికొండ కాంగ్రెస్ కైవసం appeared first on Visalaandhra .
Breaking : కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ
గద్వాల్ జిల్లాలో వడ్డేపల్లిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది.
ఇల్లెందు 13వ వార్డులో బీఆర్ ఎస్ విజయం
ఇల్లెందు, ఆంద్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ 13వ వార్డు లో బీఆర్ ఎస్
బాన్సువాడ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతోంది. 15 వార్డులలో 10 వార్డులు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకోగా మూడు వార్డులలో కాంగ్రెస్, ఒక వార్డు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మి 2వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి జక్కుల రమేష్ 3వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి సోమలక్ష్మి 4వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి శకుంతల 5వ వార్డ్ : ఇండిపెండెంట్ వెంకన్న 6వ వార్డ్ : కాంగ్రెస్ కవిత 7వ వార్డ్ : కాంగ్రెస్ బత్తుల శ్రీను 8వ వార్డు : కాంగ్రెస్ చిలక వెన్నెల 9వ వార్డ్ : 10వ వార్డు :బిఆర్ఎస్ అభ్యర్థి యాకూబ్ 11వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి గోవిందమ్మ 12వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి గీత 13వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి జ్యోతి 14వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి రఘునందన్ రెడ్డి 15వ వార్డ్ : బిఆర్ఎస్ అభ్యర్థి త్రిశూల్
పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు.ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని… క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ […] The post పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు appeared first on Visalaandhra .
Bejjanki |మండల ప్రజలకు పులి సంచారంపై హెచ్చరిక
Bejjanki | మండల ప్రజలకు పులి సంచారంపై హెచ్చరిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నిజామాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ పది గెలుచుకోగా రెండింట్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. వార్డు 1. గోనె హన్మవ్వ కాంగ్రెస్ వార్డు 2. చిన్న మారుతి కాంగ్రెస్ వార్డు 3. కార్తీక ధర్పల్ కాంగ్రెస్ వార్డు 4. బొమ్మల అనిత బిఆర్ఎస్ వార్డు 5. శ్యామల బిఆర్ఎస్ వార్డు 6. నౌష నాయక్ కాంగ్రెస్ వార్డు 7. ముజాహిద్ కాంగ్రెస్ వార్డు 8. షేక్ గులాం సందానీ కాంగ్రెస్ వార్డు 9. ధర్పల్ గంగాధర్ కాంగ్రెస్ వార్డు 10. మఠం మానస కాంగ్రెస్ వార్డు 11. భాగ్య లక్ష్మి కాంగ్రెస్ వార్డు 12. సీమ షెట్కర్ కాంగ్రెస్
మన ఆలోచనలను, భావాలను ఒకరితోఒకరు పంచుకోవడానికి భాష చాలా ముఖ్యమైన పాత్రపోషిస్తుంది. ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. చాలా దేశాలకు ఒక జాతీయ భాష కూడా ఉంది. అయినా ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇదీ ప్రపంచంలో ఉమ్మడి దేశాల భాషగా, అంతర్జాతీయ భాషగా చలామణి అవుతుంది. దేశాల మధ్య అంతరాన్ని తగ్గించి, అందరికీ విస్తృత అవకాశాలను ఆంగ్ల భాష అందిస్తున్నది. భారత్లో బహుళ ప్రాంతీయ భాషలు ఉన్నాయి. కానీ ప్రొఫెషనల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్ ప్రధాన వనరుగా ఆంగ్ల భాషను స్వీకరించడం వలన ప్రయాణం, పర్యాటకం, విద్య, వ్యాపారం, వినోదం, సైన్స్, టెక్నాలజీ మొదలైన వాటిలో అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఆంగ్లం వ్యక్తుల భౌగోళిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచ పరిధిని విస్తరించింది. మొదట జాతీయ భాషగా ఇంగ్లీషు ఉండేది. తరువాత బ్రిటిష్ సామ్రాజ్యవాదం, వలసరాజ్యాల ఫలితంగా ఈ భాష అనేక దేశాలకు పరిచయమైంది. ఇది భారతదేశం, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా మొదలైన వారి కాలనీలలో ప్రాథమిక, ద్వితీయ భాషగా మారింది. బ్రిటిష్ వారి పరిపాలన అంతరించినప్పటికీ వారి భాష ఇప్పటికీ దాదాపు సగానికి పైగా ప్రపంచాన్ని శాసిస్తుంది. అమెరికాలో నిర్వహించే స్పెల్ బీ పోటీల్లో కూడా తెలుగువారు విజేతలుగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా నేడు ఆంగ్లంపై, ఆంగ్ల విద్యపై విమర్శలు గుప్పుమంటున్నాయి. బానిసత్వానికి నిదర్శనంగా ఆంగ్లాన్ని చెబుతున్నారు.మరోవైపు తెలంగాణ రాష్ట్రం గతేడాది ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే ని ఫిబ్రవరి 13న జరుపుతున్నారు. లార్డ్ మెకాలే ప్రారంభించిన ఆంగ్ల విద్యను అభ్యసించిన సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ లాంగ్వేజ్ డే జరుగుతుంది. ఆంగ్లంతో అపారమైన జ్ఞానాన్ని పొందిన ఆమె గొప్ప నాయకురాలుగా రాణిస్తే, దేశంలో దీనికి విరుద్ధంగా మెకాలే వలసవాద విద్యను తిరస్కరించాలని చర్చ జరుగుతుంది. లార్డ్ థామస్ బాబింగ్టన్ మెకాలే ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యా విధానం భారత చరిత్రలో ఒక మలుపు. ఇటీవల ఈ విధానంపై విమర్శలు వస్తున్నప్పటికీ మెకాలే ప్రవేశపెట్టిన 200 ఏళ్ల ఆంగ్ల విద్య భారతదేశానికి కేవలం భాషను మాత్రమే ఇవ్వలేదు. అది ఆధునికతకు తలుపులు తెరిచింది. ఇప్పటికీ ఆంగ్ల భాష ద్వారానే భారతదేశం అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. వాణిజ్యం, సాంకేతికత, ఐటి, వైద్య రంగాల్లో భారతీయులు ప్రపంచస్థాయిలో రాణించడానికి ఆంగ్ల భాష ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. నేటి గ్లోబల్ యుగంలో భారత యువతకు ఇది పోటీ శక్తిని అందించింది. ఆంగ్ల విద్య భారతదేశానికి కేవలం ఒక భాషను మాత్రమే అందించలేదు; అది ఒక ఆలోచనా విధానాన్ని, శాస్త్రీయ దృష్టిని, విమర్శనాత్మక బుద్ధిని పరిచయం చేసింది. శతాబ్దాలుగా వర్గ వివక్షలతో, కుల మత బేధాలతో, లింగ అసమానతలతో నలిగిపోయిన సమాజంలో ఆంగ్ల విద్య ఒక కొత్త ద్వారం తెరిచింది. అగ్రవర్ణాలకు మాత్రమే పరిమితమైన జ్ఞానం గోడలు చెదరగొట్టి, పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు విద్య ద్వారా శక్తిమంతులయ్యారు. విద్యే సమానత్వానికి మార్గమని నిరూపించింది. మహిళల విద్యలో ఆంగ్ల భాష పాత్ర అపారమైంది. సరోజినీ నాయుడు వంటి మహనీయులు ఆంగ్లభాషను ఆయుధంగా మలచుకుని భారత స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి నిచ్చారు. ‘ నైటింగేల్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన ఆమె ఆంగ్లంలో రచనలు చేసి ప్రపంచాన్ని భారత స్వరంతో మేల్కొలిపారు. ఆమె జయంతి రోజున స్టేట్ ఇంగ్లీష్ డేగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం సాంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సేతగా నిలుస్తుంది. పాఠశాలల్లో ఇంగ్లీష్ ఒక ప్రధాన బోధనా మాధ్యమంగా మారింది. సగటు తల్లిదండ్రులు సైతం ఇంగ్లీష్ మీడియంలో తన పిల్లలు చదివిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీషులో చదివిన విద్యార్థులకు అవకాశాలు అధికంగా ఉండడమే దీనికి కారణం. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్నప్పటినుండే కాన్వెంట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఆంగ్ల బోధన కోసం పట్టణాల్లోకి వెళ్తున్నారు. పేద, మధ్యతరగతి పిల్లలను ఉద్దేశించి ప్రభుత్వాలు సైతం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక దశ నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాయి. ఈ క్రమంలో మెకాలే విద్యపై విమర్శలు అంటే మన ఆధునికత వైపు వెళ్తున్నామా? ఆదిమ కాలానికి వెళ్తున్నామా? అని ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. - సంపతి రమేష్, 7989579428 - నేడు రాష్ట్ర ఆంగ్ల భాషా దినోత్సవం
Krrish 4 Speculations: Will Hrithik Respond?
Bollywood actor Hrithik Roshan has been working on the script of Krrish 4 along with his dad Rakesh Roshan from a long time. After months of discussion, Yash Raj Films came on board to co-produce the film along with Hrithik’s home banner Filmkraft Productions. Hrithik also came on board to direct the film and the […] The post Krrish 4 Speculations: Will Hrithik Respond? appeared first on Telugu360 .
Telangana : ఉత్తమ్, కోమటిరెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ స్పీప్
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా వెళుతుంది
ముగ్గురు మంత్రులకు మున్సిపల్ పరీక్ష
రాష్ట్ర మంత్రి వర్గంలో కీలకమైన ముగ్గురు మంత్రులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి పరీక్షను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ తరువాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్ ఎన్నికల తీర్పు నేడు (శుక్రవారం) రాబోతున్నది. రెండు నెలల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ అవి పార్టీ రహితంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ఓటర్లు మెజారిటీ స్థానాల్లో అధికార పక్షం వైపు నిలబడినప్పటికీ తొలిసారిగా పార్టీ గుర్తులతో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్ల ఎటువైపు నిలబడారనేది నేడు తేలనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలలకే పార్లమెంట్ ఎన్నికలు రాగా ఆ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎంపి స్థానాలను కాంగ్రెస్ గెల్చుకుంది. ఆ తరువాత పార్టీ గుర్తులతో జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ ఆయా తీర్పు కేవలం ఆ రెండు సెగ్మెంట్లకే పరిమితం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాల్టీల, ఏడు కార్పొరేషన్ల ఓటర్ల తీర్పు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్గా లేదా శాంపిల్ సర్వేగా లేదా సెమీ ఫైనల్గా భావించే తరుణంలో ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహించే ఖమ్మం జిల్లాలోని పట్టణ ఓటర్ల తీర్పుతోపాటు ఆయా మంత్రులు ఇంచార్జ్లుగా పనిచేసిన జిల్లాలోని మున్సిపల్ ఓటర్లు ఇచ్చే తీర్పు కూడా ఆయా మంత్రులకు ఆగ్నిపరీక్ష లాగా మారింది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన సత్తుపల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి వర్గంతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాలు ఉన్నాయి. ఇక్కడి మున్సిపాల్టీలో మొత్తం 23 వార్డులు ఉండగా పొంగులేటి వర్గానికి అయిదు వార్డులు, తుమ్మల వర్గానికి ఒక్క వార్డును కేటాయించి మిగిలిన వార్డులన్నింటినీ స్థానిక ఎంఎల్ఎ అనుచరులకు టిక్కెట్లు ఇచ్చుకున్నారు. అయితే తుమ్మలకు అతి దగ్గర గా ఉండే ఇద్దరు నాయకులు 2వ వార్డు, 18వ వార్డుల టిక్కెట్లను అడుగగా అందుకు స్థానిక ఎంఎల్ఎ డాక్టర్ రాగమయి సమ్మతించ లేదు. చల్లగుండ్ల నర్సింహ్మరావు సతీమణికి ముందు చైర్మన్ పదవి ఆశ కల్పించి చివరి క్షణంలో నిరాకరించడంతో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసిన ఆయన నోటిఫికేషన్ వచ్చిన తరువాత నామినేషన్ కూడా వేయలేదు. దీంతో తుమ్మల వర్గీయులతోపాటు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారంతా మిగిలిన వార్డులను పెద్దగా పట్టించుకోకుండా కేవలం 2వ వార్డుపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ పొంగులేటి, తుమ్మల వర్గీయులను స్థానిక ఎంఎల్ఎ కలుపుకొనిపోవడం లేదని టిపిసిసికి ఫిర్యాదు వెళ్ళిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ముందు పొంగులేటి వర్గానికి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్, రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ మువ్వా విజయ్బాబు- స్థానిక ఎంఎల్ఎల మధ్య రాజీ కుదిర్చి ఏకం చేశారు. దీంతో ఇరు వర్గాలు ఈ ఎన్నికల్లో కలిసి పని చేసినప్పటికీ కాంగ్రెస్లోని ముఠా కుమ్ములాటల వల్లనే తాము బైటపడుతామనే ధీమాను బిఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 23 వార్డులకుగాను కాంగ్రెస్ 12 నుంచి 13, బిఆర్ఎస్కి 10 నుంచి 11 స్థానాలు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన కల్లూరు మున్సిపాల్టీకి తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ మున్సిపాల్టీ పరిధిలోని నారాయణపురం గ్రామం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి సొంత గ్రామం. అయితే మొదటి నుంచి ఈ పట్టణం వైపు పెద్దగా దృష్టిసారించలేదు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నారాయణపురం గ్రామసర్పంచ్ పదవీ ఏకగ్రీవంగా కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే కల్లూరు మున్సిపాల్టీపై మంత్రి పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ పార్టీ బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం కొరత ఏర్పడింది. దీంతో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ స్థానాలను బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అదే ప్రభావం ఉంటుందనే ప్రచారం కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం 20 వార్డులకుగాను కాంగ్రెస్కు 9 లేదా10, బిఆర్ఎస్కి 10 లేదా 11 స్థానాలు దక్కే సూచనలు కన్పిస్తున్నప్పటికీ స్థానిక ఎంఎల్ఎ, స్థానిక ఎంపిల ఎక్స్అఫిషీయో ఓట్లతోనైనా బైట పడాలని కాంగ్రెస్ భావిస్తున్నది. మరోవైపు బిఆర్ఎస్ పార్టీ అప్రమత్తం అయ్యి ఇక్కడ పోటీ చేసిన తమ పార్టీకి చెందిన 20 మంది అభ్యర్థులను ఎన్నికల ఫలితాలకు ముందే రహస్య స్థావరానికి (క్యాంపు) తరలించారు. ఈ మున్సిపాల్టీలో మ్యాజిక్ ఫిగర్కు అనిశ్చిత పరిస్థితి ఏర్పడితే అధికార పార్టీ ప్రలోభాలకు గురవుతారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా శిబిరానికి తరలించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కల్లూరు, సత్తుపల్లిలో బిఆర్ఎస్ పట్టు సాధించినట్లు వస్తున్న వార్తలు అధికార పార్టీ నేతల్లో కలవరం సృష్టిస్తోంది. డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించే మధిర మున్సిపాల్టీలో బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేసినప్పటికీ ఇక్కడ మెజారిటీ వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా కాంగ్రెస్కి 15- 17, బిఆర్ఎస్కి 3-5 వార్డులు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇక భట్టి సొంత పట్టణమైన వైరా మున్సిపాల్టీలో ఫలితం అటు ఇటుగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. వైరా పట్టణంలో కాంగ్రెస్ పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒక్క ప్రక్క మంత్రి పొంగులేటి వర్గం, ఇంకోవైపు మల్లు భట్టి వర్గం. పొంగులేటి వర్గానికి 7 వార్డులు, భట్టి వర్గానికి 12 వార్డులు కేటాయించగా, మాజీ కేంద్ర మంత్రి రేణుకచౌదరి వర్గానికి ఒక్క వార్డును కేటాయించారు. ఇక్కడ చైర్మన్ పదవికి అటు భట్టి వర్గం, ఇటు పొంగులేటి వర్గం ఆశిస్తూ ఇరువర్గాలకు చెందిన చైర్మన్ అభ్యర్థులు బరిలోకి దింపారు. భట్టికి కుడిభుజంగా ఉండే మాజీ డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ రెండు వార్డుల నుంచి నామినేషన్లు దాఖలు చేసి చివరి నిమిషంలో భట్టి అదేశంతో పోటీనుంచి తప్పుకున్నారు. అయినప్పటికీ భట్టి వర్గం నుంచి ఇద్దరు చైర్మన్ అభ్యర్ధులు పోటీలో నిలబడ్డారు. పొంగులేటి వర్గంనుంచి గతంలో సర్పంచ్గా పనిచేసిన బొర్ర కుటుంబం నుంచి రాష్ట్ర మార్క్ ఫేడ్ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్ సతీమణి పోటీ చేశారు. మూడు వర్గాల అంతర్గత కుమ్ములాటల మధ్య తాము బైటపడుతామనే ధీమాతో బిఆర్ఎస్ ఉంది. ఇక్కడ మొత్తం 20 వార్డులకు ఇప్పుటివరకు ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ కు 12, బిఆర్ఎస్ కూటమికి 8 వార్డులు దక్కుతాయనే ఎగ్జిట్ పోల్స్లు చెబుతున్నాయి. భట్టి వర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో ఉన్నరాంపూడి రాజ్యలక్ష్మిని ఓడించేందుకు బిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలు ఏకమయ్యాయి. ఇదే మున్సిపాల్టీలో మిగిలిన 19 వార్డులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సిపిఐ ఈ ఒక్క వార్డులో మాత్రం బిఆర్ఎస్తో చేతులు కలపడం గమనర్హం. 6వ వార్డు నుంచి కూడా భట్టి వర్గం తరుపున పోటీ చేసిన డాక్టర్ కాపా మురళీ కృష్ణ సతీమణితో పాటు పొంగులేటి వర్గానికి చెందిన బొర్ర రాజశేఖర్ సతీమణి కూడా చైర్మన్ రేసులో ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం భట్టిదే. అయితే ఆ పదవి డాక్టర్ కాపా మురళీ కృష్ణ భార్యకే దక్కుతుంది. జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పదవిలో బిసికి అవకాశం ఇవ్వాలని అనుకుంటే మాత్రం బొర్ర రాజశేఖర్ సతీమణి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇంచార్జ్ మినిస్టర్గా, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్గా పనిచేసిన కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్లో బిజెపి గాలి వీస్తున్నదని ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చిచెప్పడం ఒకింత ఇబ్బందిగా మారింది. అయితే కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జీరో నుంచి నేడు 20 డివిజన్లను సాధించే దిశగా మంత్రి తుమ్మల కృషి చేశారు. అంతేగాక హుజూరాబాద్, వేములవాడ మున్సిపాల్టీలను కైవసం చేసుకునే విధంగా, సిరిసిల్ల, జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్కి గట్టి పోటీ ఇచ్చే విధంగా కృషి చేశారు. మొత్తం మీద ముగ్గురు మంత్రులకు మున్సిపల్ పోల్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినట్లు చెప్పవచ్చు. - వనం వెంకటేశ్వర్లు 98489 97240 (ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)
బాన్సువాడ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. బాన్సువాడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బాన్సువాడలో బిజెపి, కాంగ్రెస్ పోటా పోటీగా ఉన్నాయి. 12వ వార్డులో అంజా గౌడ్ (స్వతంత్ర అభ్యర్థి),18వ వార్డు రేష్మ ఎజాజ్ (కాంగ్రెస్), 16వ వార్డు గజ్జల మహేష్ (బిజెపి), 16వ వార్డు గజ్జల మహేష్ (బిజెపి), 11 ఓట్లతో విజయం సాధించారు. 1వ వార్డులో నస్రిన్ బేగం (బిఆర్ఎస్), 14వ వార్డులో నార్ల వసంత నందకిషోర్ (కాంగ్రెస్), 5వ వార్డు కాసుల విజయ బాలరాజ్, 7వ వార్డు సామల మానస (బిజెపి), 10వ వార్డు ఎరుకల నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డు గడుముల లింగం ( కాంగ్రెస్), 2వ వార్డు జంగం రాజశేఖర్ (కాంగ్రెస్) విజయం సాధించారు.
Gudivada |డీఎస్పీ ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులకు పరేడ్..
Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ ఆధ్వర్యంలో
Polide raids : ధాబాల్లో దడదడ Andhra Prabha News
Polide raids : ధాబాల్లో దడదడ Andhra Prabha News చిత్తూరు జిల్లా
Bhole Baba Dairy Scam: Crores in Assets Linked to Adulterated Ghee Supply to Tirumala
The alleged supply of adulterated ghee to the sacred Tirumala Laddu has uncovered a shocking financial trail. Owners of Bhole Baba Dairy are accused of amassing massive wealth between 2021 and 2024 through fraudulent dealings connected to Tirumala Tirupati Devasthanams ghee tenders. A forensic audit of account books and bank transactions has reportedly exposed large-scale […] The post Bhole Baba Dairy Scam: Crores in Assets Linked to Adulterated Ghee Supply to Tirumala appeared first on Telugu360 .
చెన్నూరులో కోనసాగుతున్నకాంగ్రెస్ హావ..
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ మొదటి 9 వార్డుల
నందికొండలో కాంగ్రెస్...గడ్డపోతారంలో బిఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 103 సెంటర్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గడ్డ పోతారం మున్సిపాలిటీని బిఆర్ఎస్ కైవసం చేసుకుంది. గడ్డపోతారంలో బిఆర్ఎస్- 14, కాంగ్రెస్-3, ఇతరులు-1 విజయం దుందుభి మోగించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి 4వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి చక్రపాణి విజయం సాధించారు. నల్గొండ జిల్లా దేవరకొండ 19 వార్డులో స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్ విజయం సాధించారు.
దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు
నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం నందికొండలో కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 నల్లగొండ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ, నల్గొండ జిల్లా హాలియా, నందికొండ మున్సిపాలిటీలు 'హస్త'గతమయ్యాయి. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు వెంటనే ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఉదయం 10:30 గంటల వరకు అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ 150కి పైగా, బిఆర్ఎస్ వందకు చేరువగా, బిజెపి 20కి పైగా, ఇతరులు 15 వార్డులకు పైగా విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ గెలుపొందింది. గడ్డపోతారంలో మూడింట రెండు వంతులకు పైగా బిఆర్ఎస్ వార్డులు గెలుచుకుంది. మొత్తం 18 వార్డుల్లో ఇప్పటివరకు 14 వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మున్సిపాలిటీల వివరాలు.. నల్గొండ జిల్లా హాలియా, నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. హాలియాలో మొత్తం 12 వార్డుల్లో ఇప్పటికే 8 వార్డులలో కాంగ్రెస్ గెలించింది. నందికొండలో మొత్తం 12 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. 22 వార్డుల్లో ఇప్పటికే కాంగ్రెస్ 15 వార్డులు గెలుచుకుంది. ములుగు: ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ములుగు: ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం యాదగిరిగుట్ట: 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వప్న విజయం భువనగిరి: ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి విజయం మజీద్పూర్: 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరసం వనజ విజయం ఇంద్రేశం: 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత విజయం మధిర: 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం ఎల్లంపేట: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలత విజయం ఎల్లంపేట: 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వేణుగోపాల్ విజయం ఎల్లంపేట: 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి సురేశ్రెడ్డి విజయం ఇబ్రహీంపట్నం: 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత విజయం ఇబ్రహీంపట్నం: 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు త్రిలోక్ విజయం అలియాబాద్: 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి దీపిక విజయం అలియాబాద్: 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్ విజయం అలియాబాద్: 16వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి వనజ విజయం అలియాబాద్: 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
1వ వార్డులో బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 1వ వార్డులో
మోత్కూర్ 3వ వార్డు బీఆర్ ఎస్ అభ్యర్థి స్వామి విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 3 వ వార్డ్ బిఆర్ఎస్ అభ్యర్థి
ఇల్లెందు రెండో వార్డులో కాంగ్రెస్ విజయం
ఇల్లెందు, ఆంధ్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది.
Breaking : ఆరు మున్సిపాలిటీల్లో హస్తందే విజయం
116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగిస్తోంది
ఫ్యాక్ట్ చెక్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల 2500 రూపాయలు ఇస్తామని ప్రకటించలేదు
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల 2500 రూపాయలు
కొనసాగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ఫిబ్రవరి 11 (జనం సాక్షి)మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను …
నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ దే హవా?
నాగర్ కర్నూల్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి మూడు వార్డుల్లో బిఆర్ఎస్ గెలుపొందగా ఐదు వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 6, 9, 15, 18, 21, వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొండగా 1,2,3వ వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇరు పార్టీ నువ్వానేనా అన్నట్టు పోటీ కొనసాగుతోంది.
vikarabad 31ward |మల్లికార్జున గౌడ్ విజయం
vikarabad 31ward | మల్లికార్జున గౌడ్ విజయం వికారాబాద్, ఫిబ్రవరి 13 ఆంధ్రప్రభ:
irregularities : అన్నీ తప్పుడు లెక్కలే Andhra prabha News
irregularities : అన్నీ తప్పుడు లెక్కలే Andhra prabha News తినే పిల్లలు
mothkur 4 ward |బిఆర్ఎస్ అభ్యర్థి శోభ సోoమల్లు విజయం
mothkur 4 ward | బిఆర్ఎస్ అభ్యర్థి శోభ సోoమల్లు విజయం మోత్కూర్
mothkur 2 ward |కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీల రాములు విజయం
mothkur 2 ward | కాంగ్రెస్ అభ్యర్థి ప్రమీల రాములు విజయం మోత్కూర్,
motkur 1 ward |కాంగ్రెస్ అభ్యర్థి వెంకన్న విజయం
motkur 1 ward | కాంగ్రెస్ అభ్యర్థి వెంకన్న విజయం మోత్కూర్, ఫిబ్రవరి
కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
–సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు విశాలాంధ్ర ధర్మవరం:: కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు ఊడెగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మార్పు తెచ్చుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి వెనువెంటనే కృషి చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు.పట్టణంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కళాజ్యోతి సర్కిల్ నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమణ, […] The post కార్పొరేట్, ప్రైవేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం appeared first on Visalaandhra .
congress |మక్తల్ లో తొలి ఫలితం విడుదల
13వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థి మక్తల్ సరిత గోవిందరావు గెలుపు మక్తల్
2wards |రెండు వార్డుల్లో కాంగ్రెస్ విజయకేతనం..
ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన డాక్టర్ కాపా చంద్రకళ నాలుగో వార్డ్
Breaking : గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ దే
హైదరాబాద్ శివారులో ఉన్న గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది
bhupalapally |మొదటి రౌండ్ లెక్కింపు షురూ
bhupalapally | మొదటి రౌండ్ లెక్కింపు షురూ ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి
satya sarada |నర్సంపేటలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్
satya sarada | నర్సంపేటలో ఓట్ల లెక్కింపును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నర్సంపేట,క్రైం,ఫిబ్రవరి13,
తెలంగాణలో జరిగిన ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు.. ఫేక్ సర్వేలతో జాగ్రత్త | Telangana Municipal Elections 2026
edapally |కెనాల్లో బైక్తో సహా పడి సెక్యూరిటీ గార్డు మృతి..
edapally | కెనాల్లో బైక్తో సహా పడి సెక్యూరిటీ గార్డు మృతి.. ఎడపల్లి
bheemgal |భీంగల్ మున్సిపల్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
bheemgal | పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం భీంగల్ టౌన్, ఫిబ్రవరి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని రెండు వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది
‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ విడుదల
శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. టీజర్ని లాంచ్ వేడుకకు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ మంచి రూటెడ్ కథతో సినిమా రావడం ఆనందంగా ఉందని తెలియజేశారు. డైరెక్టర్ బాల సతీష్ మా ట్లాడుతూ ధీరజ్ మొగిలినేనికి ఈ సినిమా నచ్చి రిలీజ్ చేస్తానని ముందుకు వచ్చినప్పుడు మాకు ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకం కలిగిందని తెలిపారు. కార్యక్రమంలో ధీరజ్ మొగిలినేని, శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, రాజేష్ పాల్గొన్నారు.
Revanth Reddy : హైస్పీడ్ రైల్ కారిడార్ పై సీఎం సమీక్ష
హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్లకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు
ప్రమాదంలో గాయపడిన ఉద్యోగికి ఆర్థిక సాయం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ కాలం పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న డి. హజీవలి రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన ఉద్యోగికి ఆర్థిక చేయూతగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులకు 41,111 చెక్కును పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య అందజేశారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యకు ఐక్యత, స్ఫూర్తి భావంతో ఉద్యోగులకు చేయూతనివ్వడం పట్ల […] The post ప్రమాదంలో గాయపడిన ఉద్యోగికి ఆర్థిక సాయం appeared first on Visalaandhra .
HYDలో విషాదం.. శిథిలాల కింద ఐదుగురు #hyderabad #housecollapsed #latestnews #telugupost
Weather Report : సూర్యుడు సెగలు కక్కుతున్నాడుగా.. మే లో మూమాలుగా ఉండదేమో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత మొదలయింది.
ప్రేక్షకులకు నవ్వులు పంచే సినిమా
బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్పై ‘హే భగవాన్’ అనే ఫుల్లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో నాట్ ఏ ట్రైలర్ పేరు తో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ట్రైలర్ను విడుదల చేసి మాట్లాడుతూ..“ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఈ సినిమా ఉంటుంది” అని తెలియజేశారు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ మంచి యూనిక్ పాయింట్ తో రాబోతున్న ఈ చిత్రం అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బన్నీ వాస్, సుహాస్, శివానీ నగరం, వంశీ నందిపాటి, వీకే నరేష్, గోపీ అచ్చర పాల్గొన్నారు.
టెక్స్ టైల్ షాప్ కార్మికులకు ‘ఈ శ్రామ్’కార్డులు పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం: కూలీల నుంచి చిన్న వ్యాపార కార్మికుల వరకు అందరికీ రక్షణ ఈషారము కార్డులు పథకం ఎంత కోణం ఉపయోగపడతాయని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని టెక్స్టైల్స్ దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు అసంఘటిత రంగానికి చెందిన వివిధ వృత్తుల్లో శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డులను మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు స్వయంగా అందజేశారు. కార్డు ద్వారా కార్మికులకు […] The post టెక్స్ టైల్ షాప్ కార్మికులకు ‘ఈ శ్రామ్’ కార్డులు పంపిణీ appeared first on Visalaandhra .
నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ల మీద నాగ మోహన్ నిర్మించిన చిత్రం ‘సతీ లీలావతి’. ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ క్రమంలో ‘సతీ లీలావతి’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కు సంబంధించిన ఓ ఈవెంట్ను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో లావణ్య త్రిపాఠి కొణిదెల మాట్లాడుతూ “సతీ లీలావతి’ని ప్రారంభించినప్పుడు నేను గర్భవతిని. కేవలం మూడు నెలల్లోనే షూటిం గ్ పూర్తి చేశాను. దర్శక, నిర్మాతల సపోర్ట్ వల్లే నేను షూట్ చేయగలిగాను. దేవ్ మోహన్ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రం” అని అన్నారు. దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాను తీశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ మోహన్, సప్తగిరి పాల్గొన్నారు.
రాంగ్ రూట్ ప్రయాణం.. ప్రాణాలకు ముప్పు #telugupost #wrongroute #latestnews #trafficrules
చిత్రలేఖనంలో రామలక్ష్మి కి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం కు చెందిన చిత్రలేఖనంకళాకారిణి రామలక్ష్మి విశ్వనాధంకు గోల్డెన్స్ట్రో క్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో క్రియేటివ్ హార్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10న జాతీయ స్థాయి కళాప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో కేరళా సంస్కృతి ఉట్టిపడేలా కేరళీయం అంశంతో రామలక్ష్మి రూపొందించిన చిత్ర లేఖనం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. కేరళా రాష్ట్ర సంప్రదాయ వేషధారణ పండుగలు నృత్యరీతులు తిరుచునాపురం కథకళి మోహినిఅట్టం వంటి రీతులన్నిటినీ ఒకే […] The post చిత్రలేఖనంలో రామలక్ష్మి కి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు appeared first on Visalaandhra .
Serial Crash : అయ్యో.. శవరాత్రి Andhra Prabha Spot News
Serial Crash : అయ్యో.. శవరాత్రి Andhra Prabha Spot News 7గురు

28 C