SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

24,000 crores |అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ వివ‌ర‌ణ

24,000 crores | అసెంబ్లీలో మంత్రి నారాయ‌ణ వివ‌ర‌ణ ఆంధ్ర‌ప్ర‌భ‌, వెల‌గ‌పూడి ప్ర‌తినిధి

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:29 pm

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…

మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చండూరు మార్కెట్

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:28 pm

బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో కూలీలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాడ్రైవర్ మృతి..

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:27 pm

ఏపీకి మరో భారీ పరిశ్రమ..దేశంలోనే తొలి అమోర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్

ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మరో కీలక ముందడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి అమోర్ఫస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. అమెరికా-జపాన్ దేశాలకు చెందిన ప్రొటీరియల్ అనే సంయుక్త సంస్థ ఈ ప్రాజెక్టును తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో స్థాపించనుంది. రూ.1350 కోట్ల భారీ పెట్టుబడితో ‘మెట్‌గ్లాస్‌ ఇండియా్ణ పేరుతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్‌ను ప్రొటీరియల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక జపాన్ టెక్నాలజీని ఉపయోగించి […] The post ఏపీకి మరో భారీ పరిశ్రమ..దేశంలోనే తొలి అమోర్ఫోస్ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:23 pm

రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం.. సిరీస్ కైవసం

హోబర్ట్: భారత మహిళ జట్టుతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ని ఆస్ట్రేలియా మహిళ జట్టు కైవసం చేసుకుంది. హోబర్ట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 36.1 ఓవర్లలో చేధించింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో జార్జియా వోల్(101) శతకంతో చెలరేగగా.. లిచ్‌ఫీల్డ్ 80, కీపర్ మూనీ 31 పరుగులతో రాణించారు. భారత బౌలింగ్‌లో కష్వీ గౌతమ్, దీప్తి శర్మ చెరి 2, క్రాంతి గౌడ్ 1 వికెట్ తీశారు. సెంచరీతో ఆసీస్‌ను గెలిపించిన జార్జియా వోల్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 27 Feb 2026 4:22 pm

అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్ గా మన రాష్ట్రం: చంద్రబాబు

అమరావతి: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను, రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం చేసి..ప్రోత్సహిస్తున్నామని  సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై అధిక దృష్టి పెట్టామని అన్నారు. ఎపి అసెంబ్లీలో సిఎం ప్రసంగించారు. ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామని, రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో హర్టీకల్చర్ సాగు అవుతోందని తెలియజేశారు. దేశంలోనే అత్యధిక పండ్లు పండే ప్రాంతంగా రాయలసీమ ఉందని, రాయలసీమలో హార్టీకల్చర్ ను 40 లక్షల ఎకరాలకు పెంచుతామని సిఎం పేర్కొన్నారు. రాయలసీమ హార్టీకల్చర్ కు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఏలూరు దగ్గర అతి పెద్ద కోకో సిటీ వస్తుందని అన్నారు. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నామని, ఏజెన్సీలో కాఫీ పంట విస్తీర్ణం పెరుగుతోందని చెప్పారు. అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్ గా మన రాష్ట్రం తయారవుతోందని, సమర్థ నీటి నిర్వహణ వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అన్నారు. ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారని, రైతులు ముందే మాట్లాడుకుని భిన్నమైన పంటలు వేయాలని సూచించారు. 2029 లోగా అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలనేది తమ లక్ష్యం అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

మన తెలంగాణ 27 Feb 2026 4:21 pm

ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్..

రేపటితో ముగుస్తున్న విజయానంద్ పదవీ కాలం కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సాయిప్రసాద్సాయిప్రసాద్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ పదవీ కాలం రేపటితో (ఫిబ్రవరి 28) ముగియనుంది. ఈ నేపథ్యంలో, విజయానంద్ స్థానంలో సాయిప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం సచివాలయంలో కొత్త […] The post ఏపీ నూతన సీఎస్‌గా సాయిప్రసాద్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:12 pm

జగదుర్తి వద్ద క్రేన్ ను కారు ఢీ: ముగ్గురు మృతి

అమరావతి : నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జగదుర్తి వద్ద క్రేన్ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. బెంగుళూరుకు చెందిన ప్రమోద్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తిరుపతికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తీవ్రంగా గాయపడిన ప్రమోద్ ను ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రమోద్ భార్య, కుమారుడు, కుమార్తె మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. 

మన తెలంగాణ 27 Feb 2026 4:12 pm

పడవల పునరాగమనం… మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం…

“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్‌తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం…. విశాలాంధ్ర భీమవరం: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ అంచనా వేయడం, పడవను నీటిలోకి నెట్టడం—ఇది వారి దైనందిన జీవితం. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులకు తరతరాలుగా పడవ జీవనాధారమే కాక, వారి జీవన భాగస్వామిగా నిలిచింది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ఆ బంధాన్ని ఒక్క రాత్రిలో ఛిన్నాభిన్నం చేసింది. అనేక […] The post పడవల పునరాగమనం… మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 4:05 pm

Puri Jagannadh |సూర్యతో సినిమా ఫిక్స్…?

Puri Jagannadh | సూర్యతో సినిమా ఫిక్స్…? Puri Jagannadh | పూరి

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:05 pm

priest |చిలుకూరు బాలాజీ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడిగా సేవ‌లు

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ మృతి ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:02 pm

పంటలు, ఇళ్లపై దాడులు, భయాందోళనలో ప్రజలు

పంటలు, ఇళ్లపై దాడులు, భయాందోళనలో ప్రజలు ఎ.కొండూరు మండలంలో కోతుల బెడదఅధికారులు జోక్యం

ప్రభ న్యూస్ 27 Feb 2026 4:01 pm

వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం..

వేలాదిమంది భక్తుల శివనమస్మరణలతో మార్మోగిన గవిమఠ ప్రాంగణం విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి రథోత్సవం గురువారం సాయంత్రం వేలాదిమంది భక్తుల కోలాహలాల మధ్య నేత్రపర్వంగా, వైభవంగా జరిగింది. రథోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు అనంతరం రథాన్ని లాగారు. రథోత్సవం సందర్భంగా గవిమఠం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి శ్రీకరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకి మఠం మఠాధిపతి […] The post వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 3:59 pm

Big OTT Deal for Ustaad Bhagat Singh

Powerstar Pawan Kalyan completed the shoot of Ustaad Bhagat Singh last year and the film is now in the summer race. The makers are closing all the deals for the movie. Netflix has bagged the digital streaming rights of all the languages for a massive price of Rs 80 crores. Netflix has acquired the rights […] The post Big OTT Deal for Ustaad Bhagat Singh appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 3:58 pm

ఆదర్శ మున్సిపల్‌గా తీర్చి దిద్దుతా

ఆదర్శ మున్సిపల్‌గా తీర్చి దిద్దుతా చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్

ప్రభ న్యూస్ 27 Feb 2026 3:54 pm

కోనాపూర్ పాఠశాలలో సైన్స్ మేళా..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లి

ప్రభ న్యూస్ 27 Feb 2026 3:51 pm

పేదలకు ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్

పేదలకు ఆర్థిక చేయూత సీఎంఆర్ఎఫ్ తొర్రూరు, ఆంధ్రప్రభ : ఆపత్కాలంలో పేదలకు ఆర్థిక

ప్రభ న్యూస్ 27 Feb 2026 3:48 pm

What Happened to Botsa Satyanarayana? Why He Was Shifted to Hyderabad?

Senior YSR Congress Party leader and MLC Botsa Satyanarayana was shifted to Hyderabad after showing symptoms of a possible brain stroke. He was admitted to City Neuro Hospital for medical evaluation and treatment. On Thursday, Botsa attended the Legislative Council session and interacted with the media. He stated that the YSRCP would strongly raise the […] The post What Happened to Botsa Satyanarayana? Why He Was Shifted to Hyderabad? appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 3:36 pm

Vishnu Vinyasam Movie Review

Sita All India Pre-Release Business Telugu360 Rating: 2.5/5 Sree Vishnu emerged as the King of Entertainment in Telugu cinema. He has a unique comic timing and dialogue delivery. Vishnu Vinyasam is one more attempt which is backed by entertainment. Yadunaath Maruthi Rao is the director and Nayan Sarika is the heroine. Vishnu Vinyasam released today […] The post Vishnu Vinyasam Movie Review appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 3:27 pm

‘ఇలాగే కొనసాగించండి’.. టీం ఇండియాకు సూచన

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్-8లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించి జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయిత జింబాబ్వే లక్ష్యాన్ని జింబాబ్వే చేధించలేక పోవడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జట్టును అభినందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. 256 పరుగులు చాలా పెద్ద స్కోర్. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇదే అత్యధికం. భారత్ ాగా ఆడింది. టీం ఇండియా ఇదే రిథమ్‌ను కొనసాగించాలి. ఈ టోర్నమెంట్‌లో చక్కటి ప్రదర్శనలు చేసిన జింబాబ్వేకి అభినందనలు’’ అంటూ సచిన్ రాసుకొచ్చారు. 

మన తెలంగాణ 27 Feb 2026 3:26 pm

Payyavula |జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు

Payyavula | జూన్ నాటికి అనకాపల్లి వరకు గోదావరి నీళ్లు Payyavula Keshav

ప్రభ న్యూస్ 27 Feb 2026 3:25 pm

లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం

లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం కవితకు న్యాయం జరిగిందిలిక్కర్

ప్రభ న్యూస్ 27 Feb 2026 3:24 pm

వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్

వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన […] The post వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 3:18 pm

meeting |అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

కలెక్టర్ తో సమీక్షా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ ఆంధ్రప్రభ, నిజామాబాద్ :

ప్రభ న్యూస్ 27 Feb 2026 3:14 pm

కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ

గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల కేసునూజివీడులోని కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడులోని కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి ఈనాటి వాయిదాకు ఆయన హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన పలువురు వైసీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, ఆ కార్యాలయంలో పని […] The post కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 3:13 pm

march 4|మోదీకి విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక ఆహ్వానం

march 4| మోదీకి విజ‌య్ దేవ‌రకొండ‌, ర‌ష్మిక ఆహ్వానం ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 27 Feb 2026 2:51 pm

Delhi Liquor Case Acquittal Leaves a Deeper Question on Justice

“Who will return the five and a half months I spent in jail away from my family?” – asks Kavitha That question defines the real story behind the Delhi liquor policy case. The court has now acquitted all the accused. The legal chapter may have closed. The moral debate has only begun. The court ultimately […] The post Delhi Liquor Case Acquittal Leaves a Deeper Question on Justice appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 2:50 pm

invitation |ఏపీ సీఎం చంద్ర‌బాబుకు..

invitation | ఏపీ సీఎం చంద్ర‌బాబుకు… invitation | తాడేప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ‌ ;

ప్రభ న్యూస్ 27 Feb 2026 2:42 pm

Why is Ravi Teja’s Film Digital Streaming Delayed?

All the Sankranthi releases including The Raja Saab, Mana Shankara Vara Prasad Garu, Anaganaga Oka Raju and Nari Nari Naduma Murari are streaming on various digital platforms. Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi was released during Sankranthi and Zee Studios co-produced the film along with Sudhakar Cherukuri. But the film’s digital streaming is delayed and there […] The post Why is Ravi Teja’s Film Digital Streaming Delayed? appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 2:34 pm

BJP : ఏపీ బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారా? రీజన్ అదేనట

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఊగిసలాట కనిపిస్తుంది.

తెలుగు పోస్ట్ 27 Feb 2026 2:26 pm

ഫാക്ട് ചെക്ക്: എഐ പ്ലാറ്റ്ഫോമിൽ നിക്ഷേപിച്ചെന്ന് അജിത് പവാറിൻ്റെ വിൽ പത്രം? പ്രചാരണം വ്യാജം

കോടിക്കണക്കിന് രൂപയുടെ നിക്ഷേപം എഐ പ്ലാറ്റ്ഫോമിലുണ്ടെന്നാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 27 Feb 2026 2:23 pm

Breaking : కోల్ కత్తాలో భూకంపం

పశ్చిమ బెంగాల్ లో భూకంపం సంభవించింది. కోల్ కత్తాలో భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

తెలుగు పోస్ట్ 27 Feb 2026 2:12 pm

జిల్లాలో సెన్సస్-2027 రాష్ట్రస్థాయి శిక్షణ విజయవంతం

జిల్లాలో సెన్సస్-2027 రాష్ట్రస్థాయి శిక్షణ విజయవంతం ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో :

ప్రభ న్యూస్ 27 Feb 2026 2:09 pm

అదరగొడుతున్న అర్ష్‌దీప్.. టి-20ల్లో రికార్డులు, విజయాలు

టీం ఇండియా బౌలింగ్ లైనప్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. కెరీర్ ఆరంభం నుంచి అద్భుతమైన బౌలింగ్‌తో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ఎంత ఒత్తిడిలో అయినా కూల్‌గా ఉంటూ వికెట్ రాబట్టగలిగే సత్తా ఉన్నవాడు అర్ష్‌దీప్. తక్కువ సమయంలోనే అతడు సాదించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అర్ష్‌దీప్ టి-20 కెరీర్‌లో అందుకున్న మైలురాళ్లు ఏంటో చూద్దాం... టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన అర్ష్‌దీప్.. టి-20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఐసిసి ‘టి-20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో కూడా సత్కరించింది. అంతేకాక.. పురుషుల టి-20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా భారత్ తరఫున అత్యధిక అర్ష్‌ీప్ తన కెరీర్ ప్రారంభ ధశలో ఉన్నప్పటకీ.. ఇప్పటికే అతడు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇలాంటి ప్రదర్శరలను మున్ముందు కొనసాగితే అర్ష్‌దీప్ భారత టి-20 బౌలింగ్‌ విభాగంలో అతడు మూల స్తంభంగా మారే అవకాశం ఉంది. అర్ష్‌దీప్ ఇప్పటివరకూ 81 టి-20ల్లో 126 వికెట్లు పడగొట్టాడు. 

మన తెలంగాణ 27 Feb 2026 2:09 pm

వికారాబాద్ జిల్లాకు 13 ఏళ్ల తరువాత నెరవేరిన కల

నావంద్గీ ( బషీరాబాద్)లో హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నావాండ్గి: వికారాబాద్ జిల్లా నావాండ్గి (బషీరాబాద్)లో హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలును ఆపాలంటూ గత 13 సంవత్సరాలుగా పోరాటాలు చేసి, ఎన్నో వినతి పత్రాలను సమర్పించామని, బషీరాబాద్ ప్రజల కోరిక నేడు శుక్రవారం 27వ తేదీ నుండి హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలు నావాండ్గి (బషీరాబాద్)లో స్టాప్ ఏర్పాట్లు చేయడం ఎంతో సంతోషించదగిన విషయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలియజేశారు. తన మీద నమ్మకం ఉంచినందుకు బషీరాబాద్ ప్రజలకు ఎంపి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా చేవెళ్ల ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైన పని చేసిన ప్రధాని మోడీ , రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్, వి. సోమన్న, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు జిఎం శ్రీవాత్సవ , డిజిఎంలు ఉదయ్ నాథ్, కిరణ్ , సిపిఆర్ఒ శ్రీధర్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలులో నావంద్గీ నుంచి హైదరాబాద్ కు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ప్రయాణికులతో పాటు ప్రయాణం చేశారు. 

మన తెలంగాణ 27 Feb 2026 2:09 pm

Kinjarapu Atchannaidu |ఆరోపణలు వ‌ద్దు.. ఆధారాలతో రండి

Kinjarapu Atchannaidu | ఆరోపణలు వ‌ద్దు.. ఆధారాలతో రండి Kinjarapu Atchannaidu |

ప్రభ న్యూస్ 27 Feb 2026 2:01 pm

Hombale Takes Big Step With Overseas Distribution

Hombale Films which has delivered several Pan India blockbusters like KGF, KGF 2, Kantara, Kantara Chapter 1, Salaar, and lined up some exciting movies, including 3 movies deal with Prabhas, has announced its entry into the overseas distribution space. Hombale Films has built a reputation for delivering content that resonates across borders. Their films have […] The post Hombale Takes Big Step With Overseas Distribution appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 1:55 pm

డిగ్రీ ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులు వీరే…

చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల ప్రకటించిన కాకతీయ యూనివర్సిటీ, యూజీ ఫలితాలలో చిట్యాల

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:50 pm

Telangana : జీఐ ఆన్ వీల్స్ పై గవర్నర్ ప్రశంసలు

జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందించ దగ్గ విషయమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు

తెలుగు పోస్ట్ 27 Feb 2026 1:49 pm

ప్రధానిని కలిసిన విజయ్, రష్మిక

టాలీవుడ్ కొత్త జంట విజయ్, రష్మిక దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు

తెలుగు పోస్ట్ 27 Feb 2026 1:42 pm

కట్టాల్సింది పోయి.. కూల్చడంలో పోటీ పడతారా? : బండి

హైదరాబాద్: పేదల ఇళ్లు కూల్చితే..మీ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చుతారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో మంత్రుల తీరు దారుణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కూలగొట్టి కబ్జా చేస్తారా? అని.. కట్టాల్సింది పోయి..కూల్చడంలో పోటీ పడతారా? అని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ డ్రామాలు ఎవరూ నమ్మరని, బిఆర్ఎస్ మార్గంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. రైతు భరోసా ఇస్తామని రైతులను సిఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మాసీ సిఎం కెసిఆర్ ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికు లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.    

మన తెలంగాణ 27 Feb 2026 1:38 pm

పోలుకొండ గ్రామంలో నిరుపేద ప్రజల ఆందోళన..

పోలుకొండ గ్రామంలో నిరుపేద ప్రజల ఆందోళన.. నందివాడ, ఆంధ్రప్రభ : ప్రజా ప్రయోజనాలకు

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:33 pm

పట్టణాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ముందుంటా…

పట్టణాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ముందుంటా… జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి ; జనగామ పట్టణాభివృద్ధికి

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:32 pm

Chandrababu : చంద్రబాబు గెలుపు ధీమా అదేనట.. అదే జరిగితే సిట్టింగ్ ల సీటు చిరిగినట్లే

తెలుగుదేశం పార్టీ తాము గెలిచిన నియోజకవర్గాల్లో ఈసారి భారీ మార్పులు చేసే అవకాశముంది

తెలుగు పోస్ట్ 27 Feb 2026 1:30 pm

డీఎంకేలోకి పన్నీర్ సెల్వం

తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు

తెలుగు పోస్ట్ 27 Feb 2026 1:25 pm

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:23 pm

5MonthsJail |క‌డిగిన ముత్యంలా తిరిగొచ్చా..

5MonthsJail | క‌డిగిన ముత్యంలా తిరిగొచ్చా.. 5MonthsJail | న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:23 pm

kavitha |క‌డిగిన ముత్యంలా తిరిగొచ్చా..

kavitha | క‌డిగిన ముత్యంలా తిరిగొచ్చా.. న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందిరాజకీయ

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:23 pm

బిజెపి కౌన్సిలర్లకు సన్మానం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ నుండి గెలుపొందిన

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:18 pm

మార్చ్ 2న కౌలాస్ లో ఉర్స్, కామదహన కార్యక్రమం..

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన సైలని

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:15 pm

CS Sai Prasad |అన్ని శాఖ‌ల్లోనూ అద్వితీయ అపార అనుభ‌వ‌శాలి

CS Sai Prasad | అన్ని శాఖ‌ల్లోనూ అద్వితీయ అపార అనుభ‌వ‌శాలి CS

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:15 pm

రోడ్డు ప్రమాదం... ఆస్పత్రి ఖర్చు రూ.1.5 లక్షలు... తీసుకెళ్లిన వారికి రూ.25 వేలు: ఎసిపి

పెద్దపల్లి: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు కేంద్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం రూ. 1,50,000 వైద్య ఖర్చులతో పాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వ్యక్తులకు 25వేల సహాయాన్ని అందిస్తుందని రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో లారీలు, స్కూల్ బస్సులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అవసరమైన వారికి అద్దాలను ఎసిపి పంపిణీ చేశారు. అంతేకాకుండా బిపి, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన మందులను అందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రిలో అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి వస్తాయని తెలియజేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో వారం రోజులపాటు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకారం అందరూ హెల్మెట్ ధరించడంతో పాటు తద్వారా కుటుంబానికి ఆధారం అవుతారని చెప్పారు. 

మన తెలంగాణ 27 Feb 2026 1:14 pm

ట్రంప్ ఆందోళనను తోసిపుచ్చిన నిఘా వర్గాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్్ణ లో ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక క్షిపణులు త్వరలోనే అమెరికా గడ్డను తాకే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడి మాటలను అమెరికా సొంత నిఘా సంస్థలే తోసిపుచ్చాయి. ఇరాన్ కు అంత సామర్థ్యంలేదని, ఇప్పట్లో అది సాధ్యం కాదని చెప్పాయి. దీంతో […] The post ట్రంప్ ఆందోళనను తోసిపుచ్చిన నిఘా వర్గాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 1:10 pm

రైతులకు అవగాహన సదస్సు

రైతులకు అవగాహన సదస్సు వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండలం లోని ఇల్లంద గ్రామంలో

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:06 pm

24K Gold|మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి…

24K Gold| మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి… 24K Gold| బంగారం ధరలకు రెక్క‌లుస్థిరంగా సిల్వ‌ర్

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:05 pm

లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.. సీబీఐ ఆరోపణలను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పూర్తిస్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చింది.సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. […] The post లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.. సీబీఐ ఆరోపణలను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 1:02 pm

Andhra Pradesh : ఏపీ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయి ప్రసాద్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

తెలుగు పోస్ట్ 27 Feb 2026 1:02 pm

బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ కొట్టివేత..

మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ

ప్రభ న్యూస్ 27 Feb 2026 1:00 pm

ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వచ్చా: కవిత

హైదరాబాద్: లిక్కర్ కేసు విషయంలో రాజకీయ కుట్రతోనే  కేసు పెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనను మూడేళ్ల పాటు నానామాటలు అన్నారని, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని కవిత విమర్శించారు. ఐదున్నర నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని, రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని నిరూపితమైందని తెలియజేశారు. నిజం గెలిచిందని ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు, అత్తామామలు తమకు అండగా నిలిచారని, తనకు అండగా నిలిచిన వారిని మరిచిపోలేనని కవిత పేర్కొన్నారు. 

మన తెలంగాణ 27 Feb 2026 12:58 pm

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా

కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్రా మిశ్రా శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్, పలువురు జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. 

మన తెలంగాణ 27 Feb 2026 12:57 pm

ఆదివాసి గిరిజనులకు కేంద్ర పథకాలు అందేలా చూడాలి

ఆదివాసి గిరిజనులకు కేంద్ర పథకాలు అందేలా చూడాలి కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 27 Feb 2026 12:52 pm

ఇందిరమ్మ నూతన గృహ ప్రారంభోత్సవo..

వాంకిడి, ఆంధ్రప్రభ : మండలo సోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు, ఉప్పుల కృష్ణా

ప్రభ న్యూస్ 27 Feb 2026 12:46 pm

క్లీన్ చిట్ పై కవిత ఏమన్నారంటే?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊరట లభించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు

తెలుగు పోస్ట్ 27 Feb 2026 12:46 pm

ఫ్యాక్ట్ చెక్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ట్రోల్ చేస్తున్న వాళ్లకు భారత జట్టు కోచ్ గంభీర్ వార్నింగ్ ఇవ్వలేదు

దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ట్రోల్ చేస్తున్న వాళ్లకు భారత జట్టు కోచ్ గంభీర్ వార్నింగ్

తెలుగు పోస్ట్ 27 Feb 2026 12:45 pm

పనిచేయని వాట్సాప్ వెబ్.. ఎక్స్‌లో వెల్లువెత్తిన ఫిర్యాదులు

దేశవ్యాప్తంగా పలువురు యూజర్లకు వాట్సాప్ వెబ్ సేవల్లో అంతరాయంఎక్స్‌లో తమ ఇబ్బందులను పంచుకున్న నెటిజన్లుప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు చెందిన వెబ్ సేవల్లో శుక్రవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలువురు యూజర్లు వాట్సాప్ వెబ్‌లోకి లాగిన్ అవ్వడంలో చాట్‌లను సింక్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వాడే యూజర్లు ఈ సమస్య కారణంగా కొంతసేపు ఇబ్బంది పడ్డారు. ఔటేజ్‌లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం నిన్న‌ ఉదయం 9 గంటల […] The post పనిచేయని వాట్సాప్ వెబ్.. ఎక్స్‌లో వెల్లువెత్తిన ఫిర్యాదులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 12:39 pm

Ys Jagan : ఓడినా.. గెలిచినా .. ఓటు బ్యాంకు పదిలంగానే.. అదే స్పెషాలిటీ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.

తెలుగు పోస్ట్ 27 Feb 2026 12:34 pm

ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు వాకౌట్ చేయలేదు

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు

తెలుగు పోస్ట్ 27 Feb 2026 12:20 pm

యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్…అఫ్గాన్‌ నగరాలపై వైమానిక దాడులు

పశ్చిమాసియాలో మరో యుద్ధ జ్వాల మొదలైంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా సరిహద్దు గొడవలతో సతమతమవుతున్న ఈ రెండు దేశాలు.. ఇప్పుడు నేరుగా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “మా ఓపిక నశించింది. ఇది ఇకపై మీకూ మాకూ మధ్య బహిరంగ యుద్ధమే” అని ప్రకటించడం అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గురువారం రాత్రి అఫ్గాన్‌ దాడులకు […] The post యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్…అఫ్గాన్‌ నగరాలపై వైమానిక దాడులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 12:13 pm

ఆ విషయంలో అతడిని నిందించలేము: సునీల్ గవాస్కర్

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా సూపర్-8లో జింబాబ్వేపై భారత్ గెలుపొందింది. జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్లు బ్యాట్ ఝుళిపించడంతో నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. జింబాబ్వే జట్టు 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సంజూ శామ్సన్ 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 24 పరుగులు చేశారు. తొలి వికెట్‌పై ఓపెనర్లు 48 పరుగులు చేశారు. దూకుడుగా ఆడే క్రమంలో బ్లెస్లింగ్ ముజారబానీ బౌలింగ్‌లో ర్యాన్‌బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. పెద్ద స్కోర్‌గా మలచలేకపోవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా సంజు శామ్సన్‌కు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మద్దతు పలికాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లు రావడంతో వారిని ప్రత్యర్థి జట్లు స్పిన్ ఉచ్చులో బిగించి ఔట్ చేశారని గుర్తు చేశారు. పాకిస్థాన్ జట్టు సల్మాన్ అలీ అఘా, నెదర్లాండ్ జట్టు ఆర్యన్ దత్, సౌతాఫ్రికా జట్టు మార్‌క్రమ్ స్పిన్ బౌలింగ్‌లో ఓపెనర్ల వికెట్లు తీశారన్నారు. ఈ మ్యాచ్ లో సంజూ, అభిషేక్ ఓపెనర్లుగా రాణించారని ప్రశంసించారు. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభంతోనే జింబాబ్వేపై భారీ స్కోరు చేశారన్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బాగుందని, పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసే క్రమంలో సంజు వికెట్ కోల్పోయారన్నారు. ఈ విషయంలో అతడిని నిందించలేమని, పవర్ ప్లేలో ఫీల్డింగ్ నిబంధనలు నుంచి ప్రయోజనం రాబట్టే క్రమంలో అతడు వికెట్ పారేసుకున్నాడని సునీల్ వివరణ ఇచ్చాడు. 

మన తెలంగాణ 27 Feb 2026 12:06 pm

Tapsee |షాకింగ్ కామెంట్స్..

Tapsee | షాకింగ్ కామెంట్స్.. Tapsee | తెలుగు సినిమాలపై తాప్సీ వివాదాస్పద

ప్రభ న్యూస్ 27 Feb 2026 12:00 pm

డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని భారీ మార్పు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత పన్నీర్‌సెల్వం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం లో చేరారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయం ఒక్కసారిగా సందడిగా మారింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు […] The post డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 11:57 am

బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పైకి ఎగిశాయి. నిన్న‌ స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి, ఇవాళ‌ ట్రేడింగ్ ప్రారంభంలోనే తిరిగి పుంజుకుంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశే ఎదురైంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.1,61,570కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.500 […] The post బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 11:52 am

సత్యమే గెలుస్తుందని మరోసారి రుజువైంది

ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు.. కేజ్రీవాల్, సిసోడియాలకు క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు మాపై బురద జల్లారంటూ కేజ్రీవాల్ భావోద్వేగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. ఈ కేసులో జైలుపాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాలను నిర్దోషులుగా […] The post సత్యమే గెలుస్తుందని మరోసారి రుజువైంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 11:48 am

వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం

– శివనమస్మరణలతో మార్మోగిన గవిమఠ ప్రాంగణం విశాలాంధ్ర- ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి రథోత్సవం గురువారం సాయంత్రం వేలాదిమంది భక్తుల కోలాహలాల మధ్య నేత్రపర్వంగా, వైభవంగా జరిగింది. రథోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు అనంతరం రథాన్ని లాగారు. రథోత్సవం సందర్భంగా గవిమఠం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి శ్రీకరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకి మఠం మఠాధిపతి శ్రీకల్యాణి స్వామి, గవిమఠం సహాయ […] The post వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 11:48 am

నివాళులర్పించిన మాజీ కౌన్సిలర్..

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన యాట నాగమణి పార్థివ

ప్రభ న్యూస్ 27 Feb 2026 11:45 am

sad news|రింకూసింగ్ తండ్రి క‌న్నుమూత‌

ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత విధ్వంసక బ్యాట్స్‌మన్ రింకూ

ప్రభ న్యూస్ 27 Feb 2026 11:44 am

Srisailam |దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని..

Srisailam | దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని.. Srisailam | ఆరుద్రా నక్షత్రం

ప్రభ న్యూస్ 27 Feb 2026 11:41 am

పడవల పునరాగమనం…

“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్‌తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం…. విశాలాంధ్ర- భీమవరం: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ అంచనా వేయడం, పడవను నీటిలోకి నెట్టడం—ఇది వారి దైనందిన జీవితం. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులకు తరతరాలుగా పడవ జీవనాధారమే కాక, వారి జీవన భాగస్వామిగా నిలిచింది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ఆ బంధాన్ని ఒక్క రాత్రిలో ఛిన్నాభిన్నం చేసింది. అనేక […] The post పడవల పునరాగమనం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 11:40 am

Anil2KalyanRam |ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా..

Anil2KalyanRam | ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా.. Anil2KalyanRam | ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 27 Feb 2026 11:38 am

O. Panneerselvam Joins DMK, Meets Chief Minister M.K. Stalin in Chennai

In a major political development in Tamil Nadu, former Chief Minister O. Panneerselvam has officially joined the Dravida Munnetra Kazhagam. His entry into the ruling party has created intense discussion across the state’s political landscape. Panneerselvam arrived at Anna Arivalayam, the DMK headquarters in Chennai, and formally joined the party in the presence of Chief […] The post O. Panneerselvam Joins DMK, Meets Chief Minister M.K. Stalin in Chennai appeared first on Telugu360 .

తెలుగు 360 27 Feb 2026 11:32 am

కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్... ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది

తెలుగు పోస్ట్ 27 Feb 2026 11:29 am

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..

మోపిదేవి, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

ప్రభ న్యూస్ 27 Feb 2026 11:28 am

పాలు నాణ్యత పై అనుమానాలు

–రాజమండ్రి ఘటనతో ఉలిక్కిపడుతున్న జనం.. విశాలాంధ్ర ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలు, పాల పదార్థాల కల్తీ యదేచ్ఛగా కొనసాగుతుందని ఆర్టీసి జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఇటీవలే రాజమండ్రిలో కల్తీ పాలు పలువురి ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీ అధికారులు నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ పాలను తయారు […] The post పాలు నాణ్యత పై అనుమానాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Feb 2026 11:25 am