బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిజెపి సహకరించలేదు : పొన్నం
హైదరాబాద్: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా? అని.. విపక్ష పార్టీలకు చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిజెపి సహకరించలేదని విమర్శించారు. కాంగ్రెస్ రిజర్వేషన్ల పక్షపాతి పార్టీ అని పొన్నం తెలియజేశారు. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న పార్టీ బిజెపి అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉండి ఉంటే.. గంటల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు దక్కేవని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై బిజెపి నేత లక్ష్మణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. బిసి రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ప్రిన్సిపాల్ సురేష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులు మెగా జాబ్ మేళా ని సద్వినియోగ పరుచుకోవాలి అని తెలిపారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ […] The post జాబ్ మేళాకు విశేష స్పందన appeared first on Visalaandhra .
రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని చెకిచెర్ల గ్రామములో కొనసాగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామములోని భూ సర్వే పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు ఆ గ్రామ ప్రజలు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌడ్ నోటీసులు సక్రమంగా అందుతున్నాయా లేదా, రైతుల వద్ద ఉన్న పాస్ పుష్కాలను కూడా తాము పరిశీలించడం జరిగిందని తెలిపారు. […] The post రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ appeared first on Visalaandhra .
SIT Probe Gains Momentum in Phone Tapping Scandal, Key Aide of KCR Examined
After weeks of silence in phone tapping case, the Special Investigation Team revived its inquiry and questioned former Chief Minister KCR’s Officer on Special Duty, Rajasekhar Reddy. He was examined at the Jubilee Hills Police Station for nearly two hours, where investigators pressed him on several key points and formally recorded his statement. The renewed […] The post SIT Probe Gains Momentum in Phone Tapping Scandal, Key Aide of KCR Examined appeared first on Telugu360 .
MP |తాగునీరు, సైన్బోర్డులు అందుబాటులో ఉంచాలి
MP | తాగునీరు, సైన్బోర్డులు అందుబాటులో ఉంచాలి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి
Mahesh Babu Businessman |ప్రేక్షకుల ముందుకు బిజినెస్మేన్
Mahesh Babu Businessman | ప్రేక్షకుల ముందుకు బిజినెస్మేన్ సినీ థియేటర్లలో మహేశ్బాబు
Nuzvidu |పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి
Nuzvidu | పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు
స్మృతి మంధానకు తోడుగా నిలిచిన జెమీయా.. డబ్ల్యూబీబీఎల్కు దూరం!
భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ సీజన్లో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (ఔదీదీూ) మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండబోవడం ఖాయమైంది. సహచర క్రీడాకారిణి ఃస్మృతి మంధానః కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆమె భారత్లోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయాన్ని తమ ఫ్రాంచైజీ గౌరవిస్తున్నట్లు బ్రిస్బేన్ హీట్ అధికారికంగా ప్రకటించింది. సుమారు పది రోజుల క్రితం హోబార్ట్ హరికేన్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం జెమీమా, స్మృతి మంధాన వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి భారత్కు […] The post స్మృతి మంధానకు తోడుగా నిలిచిన జెమీయా.. డబ్ల్యూబీబీఎల్కు దూరం! appeared first on Visalaandhra .
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. మూడు అవినీతి కేసుల్లో ఆమెకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం 21 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని BSS వార్తా సంస్థ ప్రకారం.. పుర్బాచోల్లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్లో ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈ మూడు కేసులు హసీనాపై దాఖలు చేయబడ్డాయి. మూడు కేసుల్లో ప్రతి కేసులోనూ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢాకా స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసుల్లో షేక్ హసీనా కొడుకు, కూతురికి కూడా కోర్టు శిక్ష విధించింది. ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష టాంకుల జరిమానా విధించగా.. కుమార్తె సైమా వాజెద్ పుతుల్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఢాకాలోని పుర్బాచల్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ప్లాట్లను చట్టవిరుద్ధంగా కేటాయించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ACC) గత జనవరిలో షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై ఆరు వేర్వేరు కేసులు దాఖలు చేసింది. మిగిలిన మూడు కేసుల తీర్పు డిసెంబర్ 1న రానుంది. ఇదిలావుంటే.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన ఘటనలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) జూలై 2024న షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.
AndhraPrabha Smart Edition|పోరు భూమిలో/అమరావతిలో/పంచాయతీ షురూ
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 27-11-2025, 4.00PM* *పోరు భూమిలో హరిత విప్లవం*
Jannaram |జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి
Jannaram | జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి జన్నారం
SEWAGE |కాలువల్లో చెత్త తొలగించండి
SEWAGE | కాలువల్లో చెత్త తొలగించండి మురుగునీరు రోడ్లపైకి రానీయొద్దుఇన్చార్జి జాయింట్ కలెక్టర్,
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. 12 గంటల్లో తుపానుగా మార్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 48 గంటల్లో (నవంబర్ 29 సాయంత్రం లేదా 30 ఉదయం నాటికి) ఉత్తర తమిళనాడు, […] The post బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. 12 గంటల్లో తుపానుగా మార్పు appeared first on Visalaandhra .
Temple |నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది..
Temple | నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది.. Temple | బాసర (నిర్మల్
Crop |కాలానికి అనుగుణంగా పంటల సాగు చేయాలి
Crop | కాలానికి అనుగుణంగా పంటల సాగు చేయాలి Crop | తుగ్గలి,
వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం : ఉత్తమ్
హైదరాబాద్: నగరంలో పరిశ్రమలు ఒఆర్ఆర్ వెలుపలకు తరలించాలనేది తమ ప్రణాళిక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీ ఎన్నో రకాలుగా ప్రయోజనకరం అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని తెలియజేశారు. ఏం చేసినా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనే ధోరణి ప్రతి పక్ష నేతల్లో కనిపిస్తోందని విమర్శించారు. వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలియజేశారు. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ప్రతి పక్ష నేతలపై మండిపడ్డారు. విభజనచట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కాలం చెల్లిన పద్ధతిలో గత ప్రభుత్వం చేపట్టిందని, సబ్ క్రిటికల్ పద్ధతి వల్ల ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్రమైన నష్టం కలుగుతుందని ధ్వజమెత్తారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి కూడా భారంగా మారిందని, ఛత్తీస్ గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు. ఇంకా మంజూరు చేయని, నిర్మాణం జరగని విద్యుత్ ప్లాంట్ లో అవినీతి ఎలా జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.
Ayyappa devotees angry on Telangana Government
The Ayyappa Swamy devotees are angry over Telangana Government, as Police higher officials ordered their staff observing Ayyappa Deeksha to wear uniforms and not black colour clothes normally worn by Swamis during the Deeksha period. Ayyappa Swamy devotees gathered in large numbers and held a protest in front of Telangana DGP office on Thursday. The […] The post Ayyappa devotees angry on Telangana Government appeared first on Telugu360 .
స్మృతి మంధానకు మద్దతుగా జెమీమా కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: తన స్నేహితురాలు స్మృతి మంధానకు మద్దతుగా భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడు పలాశ్ తో జరగాల్సిన వివాహాన్ని మంధాన వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన స్నేహితురాలి పెళ్లి కోసం వచ్చిన జెమీమా రోడ్రిగ్స్..మంధానకు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం WBBL (మహిళల బిగ్ బాష్ లీగ్)లో ఆడుతున్న జెమీమా.. మంధాన పెళ్లి వేడుకకు హాజరైయ్యేందుకు ఇండియాకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిన బాధలో ఉన్న మంధానకు అండగా ఉండేందుకు జెమీమా.. WBBL నుండి వైదొలిగింది. ఈ విషయాన్ని జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్స్ ప్రకటించింది. బిగ్ బాష్ లీగ్ 2025 సీజన్లోని చివరి నాలుగు మ్యాచ్ లు ఆడేందుకు జెమీమా తిరిగి రావడం లేదని తెలిపింది. కాగా, తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా.. సడెన్ గా తన వివాహాన్ని మంధాన వాయిదా వేయడం సంచలనంగా మారింది. మొదట అనారోగ్యం కారణంగా మంధాన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారని.. అయన కోలుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని స్మృతి తన వివాహాన్ని వాయిదా వేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తన కాబోయే భర్త పలాశ్ కూడా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలో పలాశ్, మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు తెలియడంతోనే స్మృతి, అతనితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రీవెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వివాహం ఎందుకు ఆగిపోయిందో ఇప్పటివరకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వర్తాలు ప్రచారం జరుగుతున్నాయి.
Bhavani |దీక్షల విరమణ విజయవంతం
Bhavani | దీక్షల విరమణ విజయవంతం సమన్వయంతో భవానీ లందరికీ విస్తృత ఏర్పాట్లుకట్టుదిట్టమైన
నందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు
విశాలాంధ్ర-రాజాం (, విజయనగరం జిల్లా): రాజాం మండలం నందబలగ గ్రామంలో ప్రతి నెలా నాలుగవ గురువారం నిర్వహించే సందర్శన వైద్య శిబిరాన్ని ఈ నెల కూడా విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు దగ్గర్లోనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిద్దేశ్వరి నేతృత్వంలో నిర్వహించిన ఈ క్యాంప్లో ప్రజలకు అనేక వైద్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ చేశారు. […] The post నందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు appeared first on Visalaandhra .
Mudhol | షార్ట్సర్య్కూట్తో… ఓ ఇల్లు దగ్దం Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ
Reservation |బీసీ బంద్ను విజయవంతం చేయాలి..
Reservation | బీసీ బంద్ను విజయవంతం చేయాలి.. రిజర్వేషన్లలో బీసీలకు ద్రోహంబీసీఎఫ్ రాష్ట్ర
MLA |వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
MLA | వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం హాజరైన ప్రభుత్వ విప్, గన్నవరం
Murder |శ్రీకాళహస్తిలో మహిళ దారుణ హత్య
Murder | శ్రీకాళహస్తిలో మహిళ దారుణ హత్య Murder | శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ
Accident |రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Accident | రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Accident | ఆంధ్రప్రభ, విజయవాడ
Muttukuru |గుర్తు తెలియని శవం లభ్యం
Muttukuru | గుర్తు తెలియని శవం లభ్యం కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి
COLLECTOR |ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు
COLLECTOR | ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.
యాంటీ డ్రోన్ నిఘా వాహనం.. ఇంద్రజాల్ రేంజర్#TeluguPost #telugu #post #news
Engagement |భట్టి విక్రమార్క కుమారుడి వేడుకకీ..
Engagement | భట్టి విక్రమార్క కుమారుడి వేడుకకీ.. Engagement | ఒంగోలు బ్యూరో,
ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ #telugupost #fakeipsviralvideo #latestnews #viralvideo
Police Force |నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలే….
Police Force | నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలే…. Police Force |
Checks |పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..
Checks |టంగుటూరు, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు ఆర్ధికంగా అండ ఉండాలన్న ఉద్దేశ్యంతో,
Election |ఎన్నికల చెక్పోస్టు తనిఖీ..
Election | ఎన్నికల చెక్పోస్టు తనిఖీ.. Election | జన్నారం, ఆంధ్రప్రభ :
ఘనంగా రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని రాహుల్ పెళ్లాడాడు. హైదరాబాద్లో ఇవాళ తెల్లవారుజామున ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో రాహుల్ పెళ్లి వేడుకగా ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాహుల్, హరిణ్య జంటకు సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు తెలపుతున్నారు. ప్రస్తుతం రాహుల్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, తెలంగాణ మాస్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుని సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కాలభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టిపిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్కు రూ.10 లక్షలు బహుమానం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.కోటి నజరానాగా అందిస్తామని అప్పుడు రేవంత్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో చెక్కును అందజేశారు.
Suryapet | ఆర్థికంగా ఎదగాలి ‘టీ’ తాగుదాం కప్పు తినేద్దాం – ‘క్రంచీ
Narayanapet |దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే…
Narayanapet | దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే… Narayanapet | ఊట్కూర్, ఆంధ్రప్రభ
నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో ‘బ్లాక్ ఫ్రైడే’ హడావుడి కనిపిస్తుంది. భారీ డిస్కౌంట్లు, ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ఈ రోజు వెనుక పెద్ద కథే ఉంది. అసలు ఈ రోజును ‘బ్లాక్’ అని ఎందుకు పిలుస్తారు? పండగ పూట ఆఫర్లు ఇవ్వడం వెనుక ఉన్న వ్యాపార రహస్యం ఏమిటి? బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? అమెరికాలో అతిపెద్ద పండగల్లో ‘థాంక్స్ గివింగ్’ (Thanksgiving) ఒకటి. ప్రతి ఏటా […] The post బ్లాక్ ఫ్రైడే కథాకమామిషు: అమెరికాలో మొదలై ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘షాపింగ్’ పండగ వెనుక అసలు చరిత్ర ఇదే! appeared first on DearUrban .
Karimabad |సైన్స్ ఫేర్ ప్రారంభం
Karimabad | సైన్స్ ఫేర్ ప్రారంభం అధికారులతో కలిసి ప్రారంభించిన డీఈఓ రంగయ్య
COLLEGE |ఆరోగ్య భారతి లక్ష్యం..
COLLEGE | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మనం తినే ఆహారం మన
Nirmal Distt |నామినేషన్ కేంద్రాలను పరిశీలన…
Nirmal Distt | నామినేషన్ కేంద్రాలను పరిశీలన… Nirmal Distt | కడెం
స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తి: మోడీ
హైదరాబాద్: భారత్ లో నాణ్యమైన మ్యానుఫాక్చరింగ్ వ్యవస్థ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ లో అంతరిక్షరంగం నిపుణులకు కొదవ లేదని అన్నారు. హైదరాబాద్ రావిర్యాలోని స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కైర్యూట్ బృందానికి అభినందనలు తెలియజేశారు. భారత్ అంతరిక్ష రంగంలో ఇది ఒక గొప్ప మైలు రాయి అని.. స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని కొనియాడారు. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లిన స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందని, భారత అంతరిక్ష రంగంలో భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని, భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు. స్పేస్ సెక్టార్ లో కోఆపరేటివ్, ఎకో సిస్టమ్ ను తీసుకువచ్చామని, జన్ జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్ లు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని మోడీ స్పష్టం చేశారు.
Narayanpet |రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
Narayanpet | రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు మున్సిపల్ కమిషనర్ నర్సయ్యధాన్యం కొనుగోలు కేంద్రం
Telangana : బీఆర్ఎస్ కు ఉత్తమ్ సవాల్
బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
mid-day meal | మెగా పేటీయం.. mid-day meal | నంద్యాల బ్యూరో,
Karimnagar |పంట పొలాల్లో దుండగులు…
Karimnagar | పంట పొలాల్లో దుండగులు… Karimnagar | పెద్దపల్లి, ఆంధ్రప్రభ :
POLICE |చైన్ స్నాచింగ్ నియంత్రణకు చర్యలు
POLICE | చైన్ స్నాచింగ్ నియంత్రణకు చర్యలు జిల్లా ఎస్పీ పి.జగదీష్ POLICE
Arrest | 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
Arrest | మామండూరు, ఆంధ్రప్రభ : మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను
Pawan Kalyan : పవన్ పాలిటిక్స్ లోనూ పవర్ స్టార్ కావాలంటే ఇలా చేయాల్సిందేనా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలు చేసి తప్పుకోవాలని చూస్తున్నారు
దేశ వ్యాప్తంగా పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు!
గ్రూప్-2 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ుGూూజ 2019లో సెలక్షన్ లిస్ట్ను విడుదల చేసింది. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆ సెలక్షన్ లిస్ట్ను రద్దు చేసింది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు డివిజన్ బెంచ్ను ఆశ్రయించడంతో, కేసును పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును […] The post గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు! appeared first on Visalaandhra .
High Court |గ్రూప్-2 ర్యాంకర్లకు ఊరట
High Court | గ్రూప్-2 ర్యాంకర్లకు ఊరట సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్
Varni |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
Varni | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ Varni | వర్ని,
Guntur |రాజధాని భూ సమస్యలకు త్వరలో పరిష్కారం
Guntur | రాజధాని భూ సమస్యలకు త్వరలో పరిష్కారం Guntur | గుంటూరు
25.91 percent |స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై శిక్షణ
25.91 percent | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై శిక్షణ 25.91 percent |
Kurnool | రైతన్నా మీ కోసం… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు
Cyclone Alert : రాత్రికి తుపాను గా మారే ఛాన్స్
శ్రీలంక తీరంలో తీవ్ర వాయు గుండం బలపడుతుంది.
బారాబంకిలో తప్పిన భారీ రైలు ప్రమాదం.. రైల్వే ట్రాక్పై పడ్డ డంపర్
ఉత్తర్ప్రదేశ్లో బారాబంకిలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రామ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డంపర్ ట్రక్ వంతెన రైల్వే రైలు మార్గాన్ని ఢీ కొట్టి, రైలు ట్రాక్లపై పడిపోయింది. పక్కనే మరో మార్గంలో అమృత్సర్-బిహార్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ తృటిలో వెళ్తున్నది. రైలుకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భారీ పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.సమాచారం అందగానే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వాహనంలో చిక్కుకుపోయిన డ్రైవర్ను రేస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు […] The post బారాబంకిలో తప్పిన భారీ రైలు ప్రమాదం.. రైల్వే ట్రాక్పై పడ్డ డంపర్ appeared first on Visalaandhra .
హైదరాబాద్ ప్రగతి అనేది ప్రజల విజయం: పొన్నం
హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ సిటీస్లో 82వ స్థానం సాధించడం నగర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం పొన్నం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. స్టార్ట్ప్లు, మెడిటెక్, బయోటెక్, గ్లోబల్ క్యాంపసెస్, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవన ప్రమాణాలతో పాటు అన్ని రంగాల్లో నగరం వేగంగా ఎదుగుతోందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల మెరుగుదల, పచ్చదనం–అన్ని రంగాల్లో వృద్ధి హైదరాబాద్ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. హైదరాబాద్ ప్రగతి అనేది ప్రజల విజయం అని పొన్నం కొనియాడారు.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం : రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం,దానికి సమీపంలోని శ్రీలంక తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈ వ్యవస్థ ఉత్తర-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ, వచ్చే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.అనంతరం, తదుపరి 48 గంటల్లో.. అంటే 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి.. ఇది నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల వైపు కదులుతుందని అంచనా […] The post నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం : రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు appeared first on Visalaandhra .
TDP |భయపెట్టే ప్రయత్నం చేసినా..
TDP | భయపెట్టే ప్రయత్నం చేసినా.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఐదు
లడ్డూ ప్రసాదంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు : వైవి సుబ్బారెడ్డి
అమరావతి: తిరుమలలో ఎన్నో సంస్కరణలు, ప్లాస్టిక్ బ్యాన్ చేశామని టిడిపి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తన హయాంలో టిడిపిలో అవినీతి అనేది లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసిపి ప్రభుత్వంపై విమర్శించారు. రాజకీయాల కోసం ఆలయాలను వాడుకుంటున్నారని, తాను తప్పు చేసి ఉంటే.. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తా? అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టిటిడి లడ్డూ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని తెలియజేశారు. కల్తీ నెయ్యి అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ హయాంలో రూ. 326కి నెయ్యి కొంటే కల్తీ జరిగిందని అంటున్నారని, 2014-19 మధ్య నెయ్యిని రూ. 270 కి కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. మరి అప్పుడు కల్తీ జరిగినట్టు కాదా? అని ప్రశ్నించారు. 2019- 24 సమయంలోనే కాదు.. అంతకుముందు కూడా దర్యాప్తు జరిపించాలని సూచించారు. టిటిడి ద్వారా లాభపడాలని తనకు, తన కుటుంబానికి లేదని అన్నారు. పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని, పరకామణి అంశంలో రేపు విజయవాడలో సిఐడి విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. అప్పన్న గతంలో తనకు పిఎ మాత్రమేనని.. తర్వాత తనతో లేరని, టిటిడి వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని.. అదే విషయం సిట్ కు చెప్పానని అన్నారు. శ్రీవారి దర్శనానికి అప్పన్న వచ్చారేమో తనకు తెలియదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం
రాజధాని పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది.కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ, పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధమైంది.జరీబు-మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్ భూములు, లంక ప్రాంతాల వ్యవసాయ భూములపై ఉన్న ఇబ్బందుల పరిష్కారం కమిటీలో ప్రధాన చర్చాంశాలు కానున్నాయి.రైతులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని కమిటీ దృష్టి సారించింది. […] The post ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం appeared first on Visalaandhra .
Amaravathi : రాజధాని అమరావతి రైతులను పట్టించుకునేదెవరు?
పాలకులు మారినా.. రాజధాని రైతుల తలరాతలు మాత్రం మారలేదు.
'టెలిగ్రామ్'లో సినిమాల కొనుగోలు#TeluguPost #telugu #post #news
Farmers |‘రైతన్నా మీ కోసం’కరపత్రాల పంపిణీ
Farmers | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలంలో గురువారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో
గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: 2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు ఊరట లభించింది. గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాలను సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. 2019 గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను టిజిపిఎస్సి ఆశ్రయించింది. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. వైటనర్ వినియోగం, దిద్దుబాట్ల ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని 2019లో హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారుసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టిజిపిఎస్సికి లేదని వెల్లడించింది. ఆన్సర్ సీట్లలో ట్యాంపరింగ్ జరిగిందనడం, వాటిని పక్కన పెట్టడం కమిషన్ వైఫల్యమేనని తప్పుబట్టింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిన రద్దు చేస్తామని హైకోర్టు తెలిపిన విషయం విధితమే. సాంకేతికమిటీ సిఫారసుల మేరకు హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టుగా తిరిగి మూల్యాంకనం నిర్వహించడంతో పాటు అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని సూచనలు చేసింది. ఈ తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు తీర్పునిచ్చింది.
Telangana : సర్పంచ్ పదవి పోటీకి పదమూడు కీలకమైన విషయాలివే
తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి
Telangana |డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
Telangana | డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ
Motorists |శిథిలావస్థలో వంతెన..
Motorists | శిథిలావస్థలో వంతెన.. భయాందోళనలో వాహనదారులు, ప్రజలు నాగాయలంక, ఆంధ్రప్రభ :
వాళ్లకి ఆధార్ కార్డు ఉంటే ఇక ఓటు హక్కు ఇచ్చినట్టేనా?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
చొరబాటుదారులకు ఆధార్ కార్డులు జారీ కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడానికి మాత్రమేనని, దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల […] The post వాళ్లకి ఆధార్ కార్డు ఉంటే ఇక ఓటు హక్కు ఇచ్చినట్టేనా?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
Bigg Boss 9 : చివరి వారం కెప్టెన్ ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చివరి ఘట్టానికి చేరుకుంది
Congress |అవకాశమిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా !
Congress | అవకాశమిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా ! కాంగ్రెస్ పార్టీ లింబూర్
విద్యార్థినిలతో అసభ్యప్రవర్తన.... లెక్చరర్ను చితక బాదిన తల్లిదండ్రులు
అమరావతి: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతులు, దారి తప్పాడు. విద్యార్థులు పక్కటి దారి పడితే సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు. కామ బుద్ధిని బయటపెట్టాడు. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని తల్లిదండ్రులు చితకబాదారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ కాలేజీలో బక్కవంతుల వినయ్ లెక్చరర్గా పని చేస్తున్నారు. పలుమార్లు అతడు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినిలు తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు కాలేజీలో వినయ్ను చితకబాదారు. అనంతరం డిఇఒకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అతడు బిసి సంఘాల నాయకుడిగా పని చేసినట్టు సమాచారం. వినయ్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Applications |దరఖాస్తులకు ఆహ్వానం..
Applications |ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో అంగన్వాడీ కార్యకర్త, మినీ
గుడివాడ, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామానికి చెందిన తెనాలి ఝాన్సీ
Ootkur |భక్తి మార్గంలో నడవాలి..
Ootkur | భక్తి మార్గంలో నడవాలి.. Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Machilipatnam |ప్రజల చిరకాల కోరిక
Machilipatnam | ప్రజల చిరకాల కోరిక ఆరు నెలల్లో గుడివాడ ఆర్ఓబి నిర్మాణం
AP |స్వచ్ఛ రథం ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ
AP | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : గుడ్లవల్లేరు మండలం ఉలవలపూడి గ్రామంలో స్వచ్ఛ
ఇండోనేషియాలో భూకంపం... వరదలతో విలవిల
సుమత్రా: ఇండోనేషియా దేశం సుమత్రా ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేటుపై 6.3 నమోదైందని భూపరిశోధన విభాగం ప్రకటించింది. అసెక్ ప్రావెన్స్ లో పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పొటెత్తాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
హసీనా అప్పగింతపై భారత్ కీలక ప్రకటన.. అభ్యర్థన పరిశీలనలో ఉందన్న ప్రభుత్వం
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను కోరిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని, దానిని పరిశీలిస్తున్నామని భారత్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు, ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్య స్థాపనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. గతేడాది విద్యార్థుల నేతృత్వంలో జరిగిన నిరసనలను అణచివేసినందుకు గానూ ామానవతా వ్యతిరేక నేరాల్ణ కింద ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ ఇటీవల […] The post హసీనా అప్పగింతపై భారత్ కీలక ప్రకటన.. అభ్యర్థన పరిశీలనలో ఉందన్న ప్రభుత్వం appeared first on Visalaandhra .
Breaking : ఏపీ మండలి ఛైర్మన్ కు నాలుగు వారాల గడువు
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది
డెంగీకి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. !
బ్రెజిల్లో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డెంగీ నివారణలో ప్రపంచం ఒక చారిత్రక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి సింగిల్ డోస్ డెంగీ వ్యాక్సిన్కు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.సావో పాలోలోని ప్రఖ్యాత బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఃబుటాంటన్-డీవీః అనే ఈ వ్యాక్సిన్ను 12 నుంచి 59 ఏళ్ల వయసు వారికి అందించనున్నారు. […] The post డెంగీకి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ! appeared first on Visalaandhra .
Breaking : గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
2019 గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
గౌతమ్ గంభీర్ పై బిసిసిఐ కీలక ప్రకటన..
ముంబయి: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు వైట్ వాష్కు గురికావడంతో కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ల్లో భారత జట్టు వైట్ వాష్కు గురికావడంతో హెడ్ కోచ్ను పదవి నుంచి గంభీర్ ను తొలగించాలని క్రికెట్ అభిమానులు, క్రికెట్ పండితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రెండో టెస్టులో ఓటమి తరువాత బర్సపారా క్రికెట్ స్టేడియంలో గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తొలగించాలని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ సిరాజ్తో పాటు సహాయ సిబ్బంది వారిస్తున్న అభిమానులు ఆగలేదు. గంభీర్ హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో కూడా బిసిసిఐదే తుది నిర్ణయమని గంభీర్ చెప్పిన విషయం తెలిసిందే. గంభీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని బిసిసిఐ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జట్టులో పెద్ద ఎత్తున మార్పుల చేయాలని బోర్డు భావిస్తోందన్నారు. జుట్టు కూర్పు సరిగా లేదని, టి20ల ఆధారంగా జట్టులోకి ఆటగాళ్లను తీసుకోవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Vikarabad |పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ
Vikarabad | పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ
పదవుల పోరులో రైతులకు దిక్కెవరు?
కర్ణాటకలో ప్రజా సమస్యల పరిష్కారం కన్నా పదవుల కోసం ఆరాటమే ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు ఆగడం లేదు. ఒకపక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరోవైపు డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఫార్ములాపై గందరగోళం నెలకొంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా డికె శివకుమార్ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభం ఎలా ఉన్నా రాష్ట్రంలోని ఎన్నో సమస్యలు ఎక్కడవేసినగొంగళి అక్కడే అన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పనలో రైతుల డిమాండ్ ఇప్పుడు తీవ్ర సమస్యగా ఉంటోంది. ఈ విషయంలో విపక్షం బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కేంద్ర అధిష్ఠానంతో ఈ సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు ధైర్యం వహించడం లేదు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ. 3000 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర కర్ణాటకలోని గడగ్ జిల్లా రైతులు గత పదిరోజులుగా నిరవధిక దీక్ష సాగిస్తున్నారు. పొరుగు జిల్లాల రైతులు కూడా వీరికి మద్దతుగా దీక్షలు ప్రారంభించారు. కర్ణాటకలో ఇదివరకు క్వింటాలు మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 1600 నుంచి రూ. 1800 వరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ. 2400 వరకు కనీస మద్దతు ధరను నిర్ణయించింది. సెప్టెంబరు నుంచి ఈ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమై గత పదిహేను రోజుల్లో అకస్మాత్తుగా మరింత తగ్గిపోయాయి. వరదలవల్ల దెబ్బతిన్న పంటల నుండి ఇప్పుడిప్పుడే రాష్ట్రం తేరుకొంటున్న పరిస్థితుల్లో మొక్కజొన్న రైతుల నిరసన ప్రారంభం అయింది. చెరకు పంటకు టన్ను ఒక్కింటికి న్యాయమైన, లాభదాయకమైన ధర రూ. 3500 వంతున చెల్లించాలని చెరకు రైతులు దీక్షలు చేపట్టిన తరువాత మొక్కజొన్న రైతుల దీక్షలు ప్రారంభమయ్యాయి. చెరకు టన్నుకు రూ. 3300 వంతున చెల్లిస్తామని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలనే చెరకు రైతులను ఒప్పించగలిగింది. త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో విపక్షం బిజెపి ఈ రైతుల నిరసనలను ఒక అవకాశంగా చేసుకుని అధికార పార్టీ ప్రధాన స్వభావం రైతులకు వ్యతిరేకం అని చిత్రించడానికి సిద్ధంగా ఉంది. మొక్కజొన్న, చెరకు రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వమే చొరవతీసుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ వాదిస్తోంది. కేంద్రంలో తమ పార్టీ నాయకుల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తడానికి విపక్ష బిజెపి ఎంపిలకు ధైర్యం లేదని కాంగ్రెస్ ఎగతాళి చేస్తోంది. మొక్కజొన్న, పెసలు ధరలు పతనమవుతున్నందున వీటి ప్రొక్యూర్మెంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య గత వారం లేఖ రాశారు. ధర మద్దతు స్కీమ్ లేదా మరో అనువైన వ్యవస్ధ ద్వారా తక్షణం ప్రొక్యూర్మెంట్ను ప్రారంభించేలా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సిసిఎఫ్) లను ప్రధాని మోడీ ఆదేశించాలని కోరారు. విదేశాల నుంచి ఈ పంటల దిగుమతులు పెంచడం కూడా ఈ సంక్షోభానికి కారణంగా ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వాదిస్తున్నారు. దీనికి స్పందనగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహారప్రజా పంపిణీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన లాబీ బంతిని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకే విసిరారు. కనీస మద్దతు ధర లేదా లాభదాయక, న్యాయమైన ధరల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దిగుమతులే ఈ సంక్షోభానికి కారణమన్న సిద్ధరామయ్య వాదనను తోసిపుచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.5 లక్షల మెట్రిక్ టన్నులే దిగుమతులు అయ్యాయని సమాధానం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల రాజకీయ నిందారోపణల డ్రామా ఫలితంగా రైతుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుండా మరుగున పడిపోతున్నాయి. కర్ణాటకలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది సరఫరా డిమాండ్ మధ్య వ్యత్యాసం, ప్రపంచ తృణధాన్యాల ధరల అస్థిరత, తదితర అనేక కారణాల వల్ల ధరలు బాగా దిగజారాయి. ఈథనాల్ బ్లెండింగ్ ఫలితాలు కూడా అనుకున్న విధంగా రాలేదు. ఫలితంగా మొక్కజొన్న మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. 2025 ఖరీఫ్ సీజన్లో కర్ణాటకలో 55 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కాగా, 32 లక్షల టన్నుల వరకు మార్కెట్ చేయగల అత్యధిక మిగులు స్థాయిలో మొక్కజొన్న ఉంది. ఇది స్థానిక పరిశ్రమల శోషణ సామర్థాన్ని మించి పోయింది. అంటే స్థానిక పరిశ్రమల అవసరాలకు మించి ఉంది. ఇదివరకటి సంవత్సర ప్రొక్యూర్మెంట్తో డిస్టిలరీల్లో ప్రస్తుతం ఉన్న అదనపు నిల్వలతో ఇప్పుడు ఈ పంటను తీసుకోవడం చాలా సమస్యగా తయారైంది. ఈ సంక్షోభంలో కనీస మద్దతు ధర కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట ప్రొక్యూర్మెంట్ చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సానుకూలంగా హామీ ఇచ్చినప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ లేదు. ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వినియోగించేందుకు నాఫెడ్, ఎన్సిసిఎఫ్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్రం లోని డిస్టిలరీలకు ఆయన లిఖిత పూర్వకంగా సూచించినా, ఇంకా పనులు జరగడం లేదు. కర్ణాటకలో ముఖ్యంగా సెంట్రల్, ఉత్తరాది జిల్లాల్లో అత్యధికంగా మొక్కజొన్నను పండించిన రైతులు తమ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ అధికార, విపక్ష నాయకుల నిర్వాకంతో నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
Police |శాంతిభద్రతల పరిరక్షణ కోసం..
Police | శాంతిభద్రతల పరిరక్షణ కోసం.. Police, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
Ajay Bhupathi’s SM Title Poster: Timeless Cult
Jaya Krishna, grandson of Superstar Krishna and son of the late Ramesh Babu, is venturing into films. Ajay Bhupathi, known for his intense storytelling in RX 100 and Mangalavaaram, is directing, while Aswini Dutt’s Vyjayanthi Movies present the movie and P Kiran’s Chandamama Kathalu produce it. Srinivasa Mangapuram is the title finalised, carrying a graceful […] The post Ajay Bhupathi’s SM Title Poster: Timeless Cult appeared first on Telugu360 .
AP | బాలుడు కిడ్నాప్.. హత్య? మేనమామే నిందితుడుతలుపులలో సంఘటన AP |
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు #TeluguPost #telugu #post #news

26 C