కొందుర్గు, (ఆంధ్రప్రభ) : గ్రామీణ ప్రజాస్వామ్యం మరోసారి తన భవిష్యత్తు నిర్ణయితలను ఎంపికల
బుధవారం రాశి ఫలాలు (26-11-2025)
మేషం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది. వృషభం వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిధునం స్థిరస్తి కొనుగోలు చేస్తారు.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం కుటుంబ సభ్యులతో స్వల్పవివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సింహం వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయం ఉత్సాహనిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కన్య ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృశ్చికం ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ధనస్సు వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులుంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మకరం వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆప్తుల నుండి శుభకర్య ఆహ్వానాలు అందుతాయి. కుంభం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్ధిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. మీనం కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని మార్పులుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కొందరి ప్రవర్తన చికాకు పరుస్తాయి.
26 Nov 2025 Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా ‘త్రికాల’ సినిమాను మణి తెల్లగూటి తెరకెక్కిస్తున్నారు. శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, సినిమాలోని డైలాగ్స్, శ్రద్దా దాస్ మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించడం విశేషం. ‘త్రికాల’కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. డిసెంబర్ లో సినిమా రిలీజ్ కానుంది.
నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలో ని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ నెక్కొండ మాజీ సర్పంచ్ సొంటిరెడ్డి యమున రెడ్డి, పత్తిపాక గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ లావుడ్యా సరిత లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా నెక్కొండకు మున్సిపాలిటీగా అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రైతు డబ్బులు.. రాజన్న ఖాతాలోకి..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, (ఆంధ్రప్రభ): ఓ రైతు పత్తి అమ్మగా వచ్చిన
కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ వైఖరి!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన ‘లేబర్ కోడ్’లను
జుక్కల్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం..
డోంగ్లి, ఆంధ్రప్రభ : లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి చేరుకున్న వెంటనే,
సీఎం ను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు అభివృద్ది
Srikakulam |నిర్భంధాలతో ఉద్యమాలు ఆపలేరు….
Srikakulam | నిర్భంధాలతో ఉద్యమాలు ఆపలేరు…. శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం
Srisailam |కార్తీకం మాసంలో కొత్త రికార్డు…
Srisailam | కార్తీకం మాసంలో కొత్త రికార్డు… నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
కొత్త కార్మిక చట్టాలతో 77 లక్షల జాబ్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల సంస్కరణలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక వెల్లడించింది. దేశంలో ఇప్పటికే ఉన్న కార్మిక మార్కెట్ మధ్యకాలంలో గణనీయమైన స్థాయిలో అధికారీకరణ సామర్థాన్ని పెంచుకుంటుందని నివేదిక తెలిపింది. ప్రభుత్వం ఇటీవల నాలుగో లేబర్ కోడ్ల ద్వారా కార్మిక చట్టాల్లో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టింది. నాలుగు కోడ్లలో ది కోడ్ ఆన్ వేజ్ 2019, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండీషన్ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 వంటివి ఉన్నాయి. నివేదిక ప్రకారం, కొత్త లేబర్ చట్టాల వల్ల నిరుద్యోగం రేటు గరిష్ఠంగా 1.3 శాతం తగ్గి, 77 లక్షలకు పైగా ఉపాధి సృష్టించే అవకాశముంది. 15 ఏళ్లు దాటిన కార్మిక శక్తి పాల్గొనిన రేటు 60.1 శాతం, పని వయస్సు జనాభా 70.7 శాతం ఆధారంగా ఈ అంచనా వేశారు. పిఎల్ఎఫ్ఎల్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం 60.4 శాతం ఉన్న ఫార్మల్ వర్కర్ల శాతం కనిష్టంగా 15 శాతం పెరిగి 75.5 శాతానికి చేరవచ్చని నివేదిక వెల్లడించింది. సోషల్ సెక్యూరిటీ కవరేజ్ 85 శాతం వరకు పెరిగే అవకాశముందని కూడా పేర్కొంది. దేశంలో సుమారు 44 కోట్ల అసంఘటిత కార్మికుల్లో 31 కోట్ల మంది ఈ-శ్రామ్ ప్లాట్ఫామ్లో నమోదు అయ్యారు. వీరిలో 20 శాతం మంది ఫార్మల్ రంగానికి మారితే 1 కోటి మందికి ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ అందనున్నాయి. ఈ మార్పులతో 2 నుంచి 3 ఏళ్లలో సామాజిక భద్రత కవరేజ్ 80 నుంచి -85 శాతం వరకు పెరుగుతుందని ఎస్బిఐ అంచనా వేసింది. సంస్కరణలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి.
ఫిబ్రవరి 1న హైదరాబాద్ హెరిటేజ్ రన్ -2026
హైదరాబాద్ మహానగర అపురూపమైన చరిత్రను, వాస్తు నిర్మాణ వైభవాన్ని, ఉజ్వలమైన స్ఫూర్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి హైదరాబాద్ హెరిటేజ్ రన్ -2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ కార్యక్రమ వివరాలను చారిత్రక తారామతి బారామతి వేదికగా మంగళవారం వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక (క్రీడలు) శాఖ ఆధ్వర్యంలో రాపిడో టైటిల్ స్పాన్సర్గా ఈ చారిత్రక క్రీడా కార్యక్రమం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈవెంట్కు తెలంగాణ టూరిజం, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారం అందిస్తున్నాయని తెలిపారు.హైదరాబాద్ మహానగర వైభవాన్ని, చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు తారామతి బారామతిని వేదికగా ఎంచుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హెరిటేజ్ రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక గర్వానికి సంబంధించిన మహా వేడుక అన్నారు. చార్మినార్ నుంచి కుతుబ్ షాహీ సమాధుల వరకు మార్గాన్ని సజీవ వారసత్వ కారిడార్గా మారుస్తున్నామని వెల్లడించారు. దీని ద్వారా హైదరాబాద్ను వారసత్వ క్రీడా పర్యాటకానికి ప్రపంచ గమ్యస్థానంగా సుస్థిరం చేయాలనేదే తమ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ నగర వాసులు, యువత క్రీడాభిమానులు పాల్గొని హైదరాబాద్ హెరిటేజ్ రన్ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు, హైదరాబాద్ ర్యాపిడో హెడ్ ఉమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1, 2026న జరగనుంది. నగర చరిత్రను ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. 21కే హాఫ్ మారథాన్ ఐకానిక్ చార్మినార్ వద్ద మొదలై కుతుబ్ షాహీ సమాధుల వద్ద ముగుస్తుంది. మార్గంలో హైకోర్టు, సిటీ కాలేజ్, అసెంబ్లీ, గోల్కొండ కోట, తారామతి బారామతి వంటి ప్రధాన చారిత్రక ప్రదేశాలను చుట్టి వస్తుంది. 5కే, 10కే రన్ చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల వద్ద ప్రారంభమై అక్కడే ముగుస్తుంది.
రూ.2500 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ సూత్రధారి అరెస్ట్
న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్లో ఢిల్లీలో రూ.2500 కోట్ల విలువైన 82 కిలోల హైగ్రేడ్ కొకైన్ను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీస్మగ్లింగ్కు మాస్టర్మైండ్ అయిన పవన్ ఠాకూర్ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో అతడిని భారత్కు అప్పగించనున్నారు. ఢిల్లీకి చెందిన ఈ హవాలా ఏజెంట్ ఈ కొకైన్ను ఢిల్లీకి ట్రక్కుద్వారా పంపించేముందు దేశంలోని పోర్టు ద్వారా రవాణా చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఈవారం మొదట్లో ఢిల్లీలో పట్టుబడిన రూ.282 కోట్ల విలువైన మెథాంపెట్మిన్ డ్రగ్స్ రవాణాలో కూడా పవన్ఠాకూర్ కీలక సూత్రధారిగా తేలిందని దర్యాప్తు అధికారులు తెలియజేశారు. గత కొన్నేళ్లుగా హవాలా, మనీలాండరింగ్ వ్యాపారాలు నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఢిల్లీ కుచ మహాజని మార్కెట్లో హవాలా ఏజెంట్గా పని ప్రారంభించిన ఠాకూర్ క్రమంగా భారీ ఎత్తున మాదకద్రవ్యాల వ్యాపారిగా మారాడు. అక్రమ సంపాదన దాచిపెట్టడానికి తన వాణిజ్య ప్రావీణ్యాన్ని వినియోగించేవాడు. డ్రగ్స్ వ్యాపారంలో వచ్చిన బ్లాక్మనీ విస్తారమైన హవాలా నెట్వర్క్ ద్వారా మళ్లించేవాడు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా భారత్, చైనా, సింగపూర్, హాంగ్కాంగ్, అరబ్ ఎమిరేట్స్ దేశాల సరిహద్దుల్లోని బినామీ కంపెనీలకు ఆ డబ్బంతా చేర్చేవాడు.
బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది:మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల మోసాలను బిసిలకు చేసిందని అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కి, బిసిలను నిట్టనిలువుగా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో రఘునాథ పాలెం మండలంలో బిసిలకు ఒక్క సర్పంచ్ స్థానం దక్కలేదని, మహబూబ్ నగర్లో చాలా గ్రామాల్లో బిసి సర్పంచ్లు లేరు,వార్డు మెంబర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బిసి రిజర్వేషన్లపై ఎక్కడ నియమనిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన చీర తీసుకుని తమకు ఓట్లు వేయాలని సిఎం అంటున్నారని, మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చీరలు ఇవ్వలేదని అడిగారు.తాము చీర కట్టుకొని ఓటు వేయాలని సిఎం బహిరంగంగా అంటుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని ప్రశ్నించారు.
మంధానను పలాశ్ మోసం చేశాడా?.. వివాహంపై కొనసాగుతున్న సస్పెన్స్
ముంబై: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ల వివాహం అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడడంతో వివాహం వాయిదా పడింది. అన్ని ఏర్పాట్లు పూర్తయి అనూహ్యంగా పెళ్లి అగిపోవడంతో అందరు ఒక్క సారిగా షాక్కు గురయ్యారు. మంధాన తండ్రికి గుండె నొప్పి రావడంతో ఆయన్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. తండ్రి అనారోగ్యం బారిన పడడంతో మనో వేదనకు గురైన మంధాన వివాహం వాయిదా వేయాలనే నిర్ణయించింది. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని, ఇలాంటి స్థితిలో పెళ్లికి తాను ఎలా సిద్ధమవుతానని మంధాన పేర్కొన్నట్టు ఆమె మేజేజర్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు పెళ్లి కొడుకు పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ముచ్చల్, మంధాన వివాహం వాయిదాపై సోషల్ మీడియాలో పలు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య ఏదో జరిగిందని, అందుకే పెళ్లిని అర్ధాంరతంగా నిలిపి వేశారని వార్తలు గుప్పుమన్నాయి. పలాశ్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుని, మంధాను మోసం చేశాడని నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఇప్పటివరకూ ఇరువర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో మంధాన-పలాశ్ వివాహనంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. వరల్డ్కప్లో పాల్గొంటున్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు ఒకే గ్రూప్లో ఉన్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా లీగ మ్యాచ్ జరుగనుంది. మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసిసి చైర్మన్ జైషా, భారత మాజీ సారథి రోహిత్ శర్మ, ప్రస్తుత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ తదితరులు వరల్డ్కప్ ట్రోఫీ షెడ్యూల్ను ప్రకటించారు. భారత్లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో వరల్డ్కప్ జరుగనుంది. వరల్డ్కప్లో పాకిస్థాన్ ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇక ఫైనల్ వేదికగా అహ్మదాబాద్ను ఎంపిక చేశారు. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్కు చేరుకుంటే తుది పోరును కొలంబోలో నిర్వహిస్తారు. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్లను ముంబై, కోల్కతా నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ సెమీస్కు చేరితే వేదికల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాగా, లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్8కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్8లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీస్కు చేరుకుంటాయి. కాగా, భారత్లోని ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లో వరల్డ్కప్ మ్యాచ్లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న యూఎస్ఎ టీమ్తో ఆడుతుంది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. తొలి రోజు పాకిస్థాన్, నెదర్లాండ్స్, భారత్, అమెరికా, వెస్టిండీస్బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్ఎలో భారత్, పాకిస్థాన్ వరల్డ్కప్లో పాల్గొనే జట్లను ఎ, బి,సి, డి గ్రూపులుగా విభజించారు. గ్రూప్ఎలో భారత్తో పాటు పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్సిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్, వెస్టిండీస్, గ్రూప్డిలో అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ జట్లు ఉన్నాయి. కాగా, ఇటలీ తొలి సారి వరల్డ్కప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. ఐసిసి అంబాసిడర్గా రోహిత్ శర్మ టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసిసి నియమించింది. వరల్డ్కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొంటాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్కప్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జరిగే విశ్వకప్ కోసం రోహిత్ను ఐసిసి తన అంబాసిడర్గా నియమించింది.
ఐ బొమ్మ రవిని మేమే పట్టుకున్నాం: సిపి శ్రీనివాసులు
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని అతడి భార్య పట్టించలేదని, ఆమె ఎలాంటి వివరాలు ఇవ్వలేదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ క్రైం శ్రీనివాసులు తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పట్టుబడ్డాడని, అతడి స్నేహితుడిపై నిఘా పెట్టడంతో పట్టుబడ్డాడని తెలిపారు. ఐ బొమ్మ రవి కేసు గురించి అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవికి బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వచ్చేవని తెలిపారు. యాడ్ బుల్ కంపెనీ రవికి చెందినదేనని, యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులను యాడ్ బుల్ కంపెనీకి మళ్లించారని చెప్పారు. ఈ కంపెనీకి డాలర్ల రూపంలో డబ్బుల వచ్చేదని, రవి సర్వర్లన్నీ నెదర్లాండ్లో ఉన్నాయని తెలిపారు. రవి టీం ఇంకా కరేబియన్ దేశంలోనే ఉన్నారని తెలిపారు. రవికి హైదరాబాద్, వైజాగ్ల్ ఉన్న ఆస్తులను గుర్తించామని, ఇప్పటికే బ్యాంక్లో ఉన్న రూ.3 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఇమంది రవి ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల వరకు సంపాదించాడని వెల్లడించారు. ఐబొమ్మ, బప్పం సైట్లను రవి స్నేహితుడు నిఖిల్ డిజైన్ చేశాడని తెలిపాడు. నిఖిల్, రవికి స్నేహితుడని, పైరసీ వెబ్సైట్లు డిజైన్ చేసేవాడని, అతడి ద్వారానే రవిని ట్రాప్ చేశామని తెలిపారు. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ద్వారా నూ నిందితుడు బోలెడు డబ్బు సంపాదించాడు. ఇవే కాకుండా మరికొన్ని పైరసీ వెబ్సైట్లు నడుస్తూనే ఉన్నాయని, మూవీరూల్జ్, తమిళ్ఎంవీ వంటి పైరసీ సైట్లు ఇంకా నడుస్తున్నాయని తెలిపారు. పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఐబొమ్మ పాపులర్ అయ్యాక దానిపేరును చాలామంది వాడుకుంటున్నారని, సినిమా సమీక్షలకు కూడా ఐబొమ్మ సైట్ పేరు పెట్టుకున్నారని తెలిపారు. భవిష్యత్లో వెబ్-3 టెక్నాలజీ కూడా రాబోతుంది, ఈ టెక్నాలజీతో పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టం అని స్పష్టం చేశారు. రీడైరెక్ట్... ఐ బొమ్మ డొమైన్ను ఎన్ జిల్లా అనే కంపెనీలో రవి రిజిస్టర్ చేశాడని, మరో కంపెనీ నుంచి హోస్ట్ చేశాడని అదనపు సిపి శ్రీనివాసులు తెలిపారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఐ బొమ్మ, బప్పం ద్వారా సినిమాలు పోస్ట్ చేశాడని తెలిపారు. బప్పం, ఐబొమ్మ వెబ్ సాఫ్ట్వేర్లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశారని, రీడైరెక్ట్ ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లకు వెళ్లేదని తెలిపారు. అక్కడ వాటి యాడ్లను, యాడ్ క్యాష్, యాడ్ స్టరా అనే కంపెనీలు మేనేజ్ చేస్తున్నాయని తెలిపారు. బెట్టింగ్ సైట్లు యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా వచ్చే డబ్బు ఇమ్మడి రవి ఖాతాలోకి వెళ్లేది తెలిపారు. మరోసారికి కస్టడీకి... రవి పోలీస్ కస్టడీలో సహకరించలేదని, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, మరోసారి కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు రాబడతామని మంగళవారం నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఎవరికీ కాపీలు ఇవ్వొద్దంటూ పోలీసుల మెమో దాఖలు చేశారు. దీని వల్ల కస్టడీ విచారణ నీరుగారుతోందని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. కస్టడీకి పిటీషన్పై బుధవారం ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మోడీగూడ గ్రామంలో
భర్తపై బాలీవుడ్ నటి గృహహింస కేసు
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై స్థానిక కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. తనభర్త నుంచి భౌతికంగా, లైంగికంగా, దూషణల ద్వారా తీవ్ర వేదనకు గురవుతున్నానని ఆమె పిటిషన్లో ఆరోపించింది. మంగళవారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్సి తాడ్యే ముందుకు ఈ పిటిషన్ వచ్చింది. దీనిపై హాగ్కు నోటీస్ జారీ అయింది. డిసెంబర్ 12న దీనిపై విచారించనున్నారు. కరన్జ్వాల అండ్ కంపెనీ న్యాయ సంస్థ ద్వారా ఆమె పిటిషన్ దాఖలు చేశారు. 47 ఏళ్ల సెలీనా జైట్లీ 2010లో పీటర్ హాగ్ను ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వివాహం అయిన తరువాత తనను పనిచేయరాదని భర్త ఆంక్షలు విధించినట్టు ఆమె పిటిషన్లో ఆరోపించారు. తన భర్త దురహంకారి, ముక్కోపి, తనకుతాను ఎక్కువని భావించే వ్యక్తి, మద్యపాన బానిసని, ఈ అవలక్షణాలతో నిరంతరం తాను వేదనకు, ఒత్తిడికి గురవుతున్నానని ఆమె పిటిషన్లో ఆరోపించారు. భౌతికంగా, దుర్భాషల ద్వారా ఎలా తనను వేధించేవాడో ఆమె కొన్ని సంఘటనలను ఉదహరించారు. హాగ్ కూడా ఆస్ట్రియాలోని కోర్టులో ఈ ఏడాది ఆగస్టులో విడాకులకు దరఖాస్తు చేశాడని పేర్కొన్నారు. తన మాజీ భర్త నుంచి రూ. 50 కోట్లు పరిహారం , నెలనెలా రూ 10 లక్షలు భరణం ఇప్పించాలని ఆమె పిటిషన్లో కోరారు. ఆస్ట్రియాలో ప్రస్తుతం హాగ్ దగ్గరే ఉన్న తన ముగ్గురు పిల్లలతో వర్చువల్గా నైనా మాట్లాడే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
TG |ములుగులో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ !!
TG | ములుగులో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ !! వాజేడు, ఆంధ్రప్రభ :
టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసిసి నియమించింది. వరల్డ్కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొంటాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్కప్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జరిగే విశ్వకప్ కోసం రోహిత్ను ఐసిసి తన అంబాసిడర్గా నియమించింది. కాగా, 2026 ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. వరల్డ్కప్లో పాల్గొంటున్న జట్లను ఎ, బి,సి, డి గ్రూపులుగా విభజించారు. గ్రూప్ఎలో భారత్తో పాటు పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్సిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్, వెస్టిండీస్, గ్రూప్డిలో అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ జట్లు ఉన్నాయి. కాగా, ఇటలీ తొలి సారి వరల్డ్కప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. ఇక, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా లీగ మ్యాచ్ జరుగనుంది.
సింగరేణిలో సోలార్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్
పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో వినియోగించబడని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను రాష్ట్రంలో తొలి సారిగా సింగరేణిలో ప్రారంభించనున్నారు. పునరుత్పాదక విద్యుత్తు పెంపుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేస్తున్న విశేషమైన కృషిలో భాగంగా సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియాలో గల తన 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కు అనుబంధంగా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ను ఇటీవల ఏర్పాటు చేసింది. ఇది ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన ప్రయోగాత్మక ప్లాంట్. దీనిని రెండు మూడు రోజుల్లో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తుకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే తన ఏరియాల్లో 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇవి సమర్థంగా పనిచేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఇలా ఉత్పత్తి చేసే విద్యుత్ను తెలంగాణ ట్రాన్స్కో గ్రిడ్ ద్వారా అనుసంధానం చేసి సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణిలో డిమాండ్ లేని సమయాల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్ విద్యుత్ ను గ్రిడ్కు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతోంది. ఇలా మిగిలిపోయిన సోలార్ విద్యుత్తును పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా నిల్వ చేసి గరిష్ట విద్యుత్ వినియోగం ఉండే సమయంలో కంపెనీ అవసరాలకు వినియోగిస్తారు. సాంకేతికపరంగా బీఈఎస్ఎస్ అత్యాధునికమైన సోలార్ విద్యుత్తు నిల్వ మరియు పొదుపు వ్యవస్థగా పేర్కొనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పెద్ద ఎత్తున సుమారు 250 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో మందమర్రిలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ఒక తొలి అడుగుగా భావించవచ్చు. సుమారు 2.73 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ వల్ల సింగరేణి సంస్థ ఏడాదికి సుమారుగా వినియోగించబడని 9.1 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్ను సద్వినియోగం చేసుకుంటూ 70 లక్షల రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్రంలో అనేక సోలార్ విద్యుత్తు ప్లాంట్లు ఉన్నప్పటికీ తొలిసారిగా బీఈఎస్ఎస్ ఏర్పాటు చేసే అవకాశం తమకు కల్పించినందుకు సింగరేణి సంస్థ ఛైర్మన్ ,సిఎండీ ఎన్. బలరామ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో సింగరేణి వ్యాప్తంగా అనువైన చోట్ల ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
Errabelli |బీసీలను మోసం చేసింది కాంగ్రెస్…
Errabelli | బీసీలను మోసం చేసింది కాంగ్రెస్… కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల
మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో మహిళల దగ్గర డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు భువనగిరి పట్టణ సీఐ రమేష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప పట్టణానికి చెందిన సోమారపు సురేంద్ర 2021లో క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా భువనగిరి పట్టణానికి చెందిన మహిళకి పరిచయమై ఆమెకు తప్పుడు ఉద్యోగ, వ్యాపార వివరాలు చెప్పి నమ్మబలికి ‘మైనింగ్లో ఉన్నాను, కన్సల్టెన్సీ నడుపుతున్నాను, పెట్రోల్ బంక్ వచ్చేసింది‘ అంటూ తప్పుడు హామీలు ఇచ్చి రూ‘ 15,00,000 నగదును 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేసి 2024 నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ముందుగా మరొక మహిళ కృష్ణవేణిని వివాహం పేరుతో 12 లక్షల వరకు మోసం చేసి, రూ‘ 7,00,000కు రాజీ చేసుకున్న విషయం బయటపడిందని, కృష్ణ వేణి అతన్ని వెతుక్కుంటూ ఫిర్యాదు రాలి ఇంటికి రావడంతో, ఫిర్యాదురాలి తల్లిదండ్రులు భయట తెలిస్తే పరువు పోతుందని కృష్ణవేణీకి ఫిర్యాదురాలి తల్లిదండ్రులు రూ‘ 6,00,000 రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే మిడియేటర్ జూపల్లి కిరణ్ కుమార్ ద్వారా మరో మహిళ శైలజా విషయంలో కూడా 2.50 లక్షలు తీసుకొని మోసం చేసినాడని, తరువాత విజయవాడకు చెందిన రత్నకుమారి వద్ద కూడా సురేంద్ర 2 లక్షలు రూపాయలు మోసగించినట్లు ఫిర్యాదురాలికి తెలిసింది. వివాహం అయిన తర్వాత కూడా తనను ఇంటికి తీసుకెళ్లకుండా, తరచూ డబ్బులు, ఇంటి పేపర్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ, శారీరక, మానసిక హింస చేశాడని పెర్కోన్నారు. అతడి ప్రవర్తనపై విసుగు చెందిన మహిళ అతనిని ప్రశ్నించగా ‘మీకు నాకు సంబంధం లేదు, మీరు నాకు ఫ్రీడమ్ ఇవ్వడం లేదని మెసేజ్ పెట్టి ఆమె ఫోన్ నంబర్ నీ బ్లాక్ చేసి ఆమెని వదిలి పారిపోయాడు. నిందితుడికి ఒక కరీంనగర్ కి చెందిన లేడితో 2017 లో వివాహం చేసుకొని 2020 లో ఆమెతో కూడా విడాకులు తీసుకున్నట్లు విచారణలో తేలినట్లు తెలిపారు. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేసి ఎంతోమంది మహిళలను వివాహం పేరుతో మోసం చేశాడని, పిర్యాదురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన భువనగిరి పట్టణ సిఐ రమేష్ ప్రత్యేక బృందం ద్వారా నిందితుడు సోమవారపు సురేంద్రను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ రమేష్ తెలిపారు.
Chemical Ice Cream |భీమవరంలో చెలగాటం…
Chemical Ice Cream | భీమవరంలో చెలగాటం… భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: చిన్నారులు,
మహా శివరాత్రి కానుకగా ’స్వయంభు’... అంచనాలు పెంచేసిన వీడియో
పాన్ ఇండియా బ్లాక్బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ’స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ భారీ అప్డేట్ను ప్రకటించారు. రెండు సంవత్సరాల ప్రయాణం, 170 రోజుల ఇంటెన్స్ షూటింగ్ తర్వాత ఈ సినిమా మహత్తర చిత్రీకరణ పూర్తి చేసిందని టీం గర్వంగా ప్రకటించింది. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రం మీద పనిచేయడం సవాలుతో కూడుకున్నా అద్భుతమైన అనుభవం అని ‘రైజ్ ఆఫ్ స్వయంభు’ వీడియో షేర్ చేశారు నిఖిల్. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. స్టార్ కంపోజర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Mulugu | 100% చీరల పంపిణీ పూర్తి….
Mulugu | 100% చీరల పంపిణీ పూర్తి…. ములుగు, ఆంధ్రప్రభ : ములుగు
Ex Miss India Legal Fight : న్యాయం కోసం ..
Ex Miss India Legal Fight : న్యాయం కోసం .. (ఆంధ్రప్రభ,
Munugodu |అన్ని స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధం..
Munugodu | అన్ని స్థానాల్లో బీజేపీ పోటీకి సిద్ధం.. మునుగోడు, ఆంధ్రప్రభ :
కాలుష్య వాహనాలపై పిఎంఒ కఠిన చర్యలు
న్యూఢిల్లీ : ఢిల్లీఎన్సిఆర్లో అధ్వాన్నంగా తయారైన వాయు నాణ్యతను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) చర్యలు చేపట్టింది. కాలుష్యానికి కారణమైన వాహనాలపై తీవ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రాజధానిలో ఎలెక్ట్రిక్ వాహనాల పర్యావరణాన్ని వ్యాపింప చేయాలని సూచించింది. ఢిల్లీలో గత రెండు వారాలుగా వాయు నాణ్యత పరమ అధ్వాన్నంగా ఉండడంతో ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి పిఎంఒ సమావేశం మంగళవారం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించిన కాలుష్యకారక వాహనాలను పూర్తిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీఎన్సిఆర్ ప్రాంతంలో ప్రమాణాలు పాటించని 37 శాతం వాహనాలు కాలం చెల్లినవని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఢిల్లీ రోడ్లపై అనేక సంఖ్యల్లో ఎలక్ట్రిక్ వాహనాలు నడిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సౌకర్యాల కల్పనకు చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాలని , సబ్సిడీలు అందించాలని సూచించారు. సంప్రదాయ పెట్రోలు, డీజిల్ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాలని కోరారు.
Village Secretariats to Get a Major Revamp : Pawan Sets March Deadline
The Andhra Pradesh government’s mission to clean up and restructure the Secretariat system has reached the final stage. After completing staff rationalisation and employee reclassification, the coalition government is now turning its attention to the most crucial part of the exercise, defining job responsibilities and streamlining the promotion process for employees. As part of this […] The post Village Secretariats to Get a Major Revamp : Pawan Sets March Deadline appeared first on Telugu360 .
డిసెంబర్ 30 నుండి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శనాల విధి, విధానాలు వివరాలు ఇలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన టోకెన్ల జారీ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మొదటి మూడు రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలకు ఎల్క్ట్రానిక్ డిప్ ద్వారా సర్వ దర్శన టోకెన్లను ఆన్ లైన్ లో కేటాయించనున్నారు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో టోకెన్లు జారీ చేస్తారు. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1వ తేది వరకు ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం మొదటి మూడు రోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్ 27వ తేది ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేది సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/, మొబైల్ యాప్ https://apps.apple.com/in/app/ttdevasthanams/, వాట్సాప్ లో ఏపీ గవర్నమెంట్ బాట్ లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్ కు వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు భక్తులకు అందించబడతాయి. వాట్సాప్ బాట్ లో నమోదు చేసుకునే విధానం వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెంః 9552300009 కు ముందుగా గోవిందా లేదా హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతఉం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లై ఇవ్వాలి. అనంతఉం మీరు ఎంచుకున్న బాషలో సర్వీస్ విండో కనిపిస్తుంది. ఆసర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయాగానే వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్మ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాలి. అనంత్రం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో మీకు దర్శనం కావాల్సిన రోజులను లేదా మూడు రోజులను ప్రయారిటీ ఎంపిక చేసుకోవచ్చు. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత వివరాలను సరి చూసుకుని SUBMIT చేయాల్సి ఉంటుంది. ఒకసారి చేసిన పేర్లను మార్చడానికి వీలు పడదు. ఆధార్ నంబర్, , పిన్ కోడ్ ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. భక్తుల వివరాలు విజయవంతంగా SUBMIT చేయాగానే ACKNOWLOmGEMENT మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్సుగా నెంబర్గా పరిగణించడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్కు అవకాశం ఉంటుంది. మొదటి మూడు రోజులు సర్వదర్శనం , శ్రీవాణి దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి మూడు రోజులైన డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో ఎస్ ఈ డి , శ్రీవాణి దర్శనాలు, ఇతర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ పది రోజుల పాటు, తిరుమల, తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్ లైన్ లో శ్రీవాణిదర్శన టికెట్లు జారీ చేయబడవు. పది రోజుల పాటు తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ నిలిపివేత వైకుంఠ ద్వార దర్శన రోజులైన డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయడం జరుగుతుంది. జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వ దర్శనం వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా భక్తులకు సర్వ దర్శనం కల్పించనున్నారు. భక్తులు టోకెన్లు లేకుండా నేరుగా దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈరోజుల్లో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవని తెలియజేయడమైనది. జనవరి 2 నుండి 8వ తేది వరకు ఎస్ ఇ డి , శ్రీవాణి దర్శన టికెట్ల జారీ వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులైన జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు. డిసెంబర్ 5వ ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు శ్రీవారి ఆలయంలో చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, డిఫెన్స్, ఎన్ఆర్ఐ తదితర ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు దర్శనం జనవరి 6, 7, 8 వ తేదీల్లో స్థానికులకు స్థానికుల కోటా కింద దర్శనం కల్పించనున్నారు. ప్రత్యేక అప్లికేషన్ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 5వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనున్నారు. ఇందులో తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించగా, తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు కేటాయించారు. ఈ టోకెన్లు డిసెంబర్ 10 తేదిన ఆన్ లైన్ లో విడుదల చేయబడతాయి. ఒక్కో వ్యక్తి 1+3 విధానంలో టోకెన్లు బుకింగ్ చేసుకోవచ్చు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ దర్శనం వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు. ఈ రోజులకు సంబంధించి తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ రోజుల్లో ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడమైనది. ఆన్ లైన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ కు అవకాశం రూ.కోటి ఆపైగా విరాళం ఇచ్చిన దాతల వారి కుటుంబ సభ్యులకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు రోజుకు 125 మందికి దర్శనం కల్పించునున్నారు. రూ.లక్ష నుండి రూ.99 లక్షల వరకు విరాళం ఇచ్చిన దాతలకు డిసెంబర్ 30, 31 వ తేదిల్లో రోజుకు 1000 మందికి, జనవరి 1వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 2వేల మందికి దర్శనం కల్పించునున్నారు. వీరు కూడా ఆన్ లైన్ అప్లికేష్న్ లో డిసెంబర్ 5వ తేదిన ఉదయం 10 గంటలకు విడుదల చేసే టికెట్లను ఇప్పుడున్న విధానంలోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.అన్ని వర్గాల భక్తులకు దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాలను గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేయడమైనది.
క్రైస్తవ అధికారి అపీలును తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ :ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి తిరస్కరించినందుకు తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఇది అత్యంత దారుణమైన క్రమశిక్షణారాహిత్యంగా వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ జాయ్మాల్యలతో కూడిన ధర్మాసనం ఆర్మీ చర్యలను సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేశన్ సైనిక క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారని సుప్రీం పేర్కొంది. ఆయన ఎలాంటి సందేశం పంపుతున్నారు? ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యం.ఒకసారి ఆర్మీ యూనిఫాం ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు,విశ్వాసాలకు అవకాశం ఉండకూడదు. ఆ సైనికాధికారి అత్యుత్తమంగా విధులు నిర్వర్తించే వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించే స్వభావం ఆర్మీకి సరిపోదు అని కోర్టు పేర్కొంది. కమలేశన్ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ ఒకే ఒక్క ఉల్లంఘనకే ఆయనను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. హోళీ, దీపావళి వంటి పండగల్లో పాల్గొని ఇతర మతాల వ్యక్తులతో గౌరవంగా వ్యవహరిస్తుంటారని వాదించారు. పంజాబ్ లోని మమున్లో గురుద్వారా,ఆలయం మాత్రమే ఉన్నాయని, అధికారులు ఇచ్చిన ఆదేశాల్లో గర్భగుడి లోకి ప్రవేశించడానికి మాత్రమే ఆయన నిరాకరించారని చెప్పారు. ఈ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు.
Huge Boost needed for Andhra King Taluka
After years, Ram is testing his luck with a sensible film titled Andhra King Taluka which is also loaded with an emotional love story. The songs gained popularity and Andhra King Taluka is a different attempt. With just two days left for the film’s release, Andhra King Taluka needed a huge boost through the pre-release […] The post Huge Boost needed for Andhra King Taluka appeared first on Telugu360 .
ఇల్లందు మండలంలోని నెహ్రునగర్ గ్రామంలో భరత్ చంద్రా ట్రైడర్స్ ప్రోప్రైటర్ బాలక్రిష్ణ రైతుల నుండి కొనుగోలు చేసినటువంటి పత్తి తేమశాతం ఉందనుకొని పత్తిని ఆరపెట్టాడు. ఈ క్రమంలోగుర్తు తెలియని వ్యక్తులు పత్తిలో అగ్గిపడేయడంతో పత్తి పూర్తిగా దగ్థమైనది. దీంతో వ్యాపారి బాలక్రిష్ణ తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యారు. బాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
రోడ్డుపై మందుబాబు హల్చల్ #Rayachoti #AnnamayyaDistrict #PoliceAction #RoadSafety #PublicDisturbance
బిల్డింగ్పై యువతి ఆత్మహత్య యత్నం #Anantapur #Crime #PoliceAction #Narpala #AndhraPradesh
ఏదో ఒకటి తేల్చేయండి.. అధిష్టానానికి సిఎం సిద్ధరామయ్య..
గందరగోళానికి తెరదించండి ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా అధిష్టానానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య స్పష్టీకరణ అది నలుగురి మధ్య జరిగిన రహస్య ఒప్పందం పార్టీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు: డికె శివకుమార్ బహిరంగంగా చర్చించబోం: ఖర్గే బెంగళూరు/కనకపుర/న్యూఢిల్లీ: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం రసకందాయానికి చేరుకుంటోంది. ఇప్పటి వరకు ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటిస్తూ వచ్చిన సిఎం సిద్ధరామయ్య స్వరంలో మార్పులు వస్తున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వంలో, పార్టీలో ఈ అంశంపై సాగుతున్న గందరగోళానికి హైకమాండ్ తెరదించాలని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని మంగళవారంనాడు మీడియాతో వ్యాఖ్యానించారు. శాసనసభ్యులకు ఢిల్లీ వెళ్లే స్వేచ్ఛ ఉందని, వారి అభిప్రాయాన్ని హైకమాండ్కు చెప్పుకోవచ్చని అన్నారు. మరికొన్ని నెలల్లో అనూహ్య పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని కేంద్రమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా తాను, శివకుమార్ అలాగే చేయాలని పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి మార్పు అంశంపై బహిరంగంగా చర్చించడం తనకిష్టం లేదని, ఇది పార్టీలోని మా నలుగురైదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని, తాను తనమనస్సాక్షిని నమ్ముతానని కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మంగళవారం వెల్లడించారు. పార్టీని ఇబ్బంది పెట్టి , బలహీనపర్చడం తనకిష్టం లేదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఖర్గే ఢిల్లీకి బయలుదేరుతుండగా ఆయనతోపాటు డికె విమానాశ్రయానికి వెళ్లడం గమనార్హం. ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది ఫైనల్ అవుతుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు శివకుమార్ బదులిస్తూ“ నన్ను ముఖ్యమంత్రిని చేయమని నేను అడగలేదు. ఇది ఐదుగురు ఆరుగురు మధ్య ఉన్న రహస్య ఒప్పందం. మనం మనస్సాక్షి ప్రకారం పనిచేయాలి” అని సమాధానం ఇచ్చారు. స్వంత నియోజకవర్గం కనకపురలో విలేకరులతో మాట్లాడుతూ..“ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన సీనియర్ నాయకులు. ఆయన పార్టీకి గొప్ప ఆస్తి. ముఖ్యమంత్రిగా ఏడున్నర ఏళ్లు పూర్తి చేశారు. (ఇదివరకు 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య సిఎంగా పనిచేశారు)” అని డికె వెల్లడించారు. మరోవైపు కర్నాటక పరిణామాలపై బహిరంగంగా చర్చించబోమని ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తాను రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చానని అన్నారు.
స్థానిక ఎన్నికల్లోనూ మాదే విజయం: కాంగ్రెస్ ఎంపి మల్లు రవి
త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపి డాక్టర్ మల్లు రవి ధీమాగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ శాంతులతో ఉన్నందున స్థానిక ఎన్నికల్లో విజయం చేకూరుస్తారని విశ్వసిస్తున్నానని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు. పేదలకు సన్న బియ్యం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రావాల్సి ఉన్న రూ. 3,500 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేస్తుందని ఆయన వివరించారు. విపక్షాల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయకుండా కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశంతో లేనిపోని విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పని తీరు బాగుండడంతో జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మల్లు రవి విమర్శించారు.
జుబిన్ గార్గ్ది హత్యే.. ప్రమాదవశాత్తు జరిగింది కాదు: అసోం సిఎం
గువాహటి: ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించలేదని, అది హత్యే అని మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈహత్యకు గల కారణం కచ్చితంగా రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. అస్సామీస్తోపాటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో పాటలు పాడిన జుబిన్ సెప్టెంబర్ 19న సింగపూర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ గాయకుడి మరణాన్ని అస్సాం ప్రజలు ఏమాత్రం తట్టుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాల నేపథ్యంలో హిమంత ప్రభుత్వం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. ఈ హత్యకేసు అంశంపై చర్చించాలని అసెంబ్లీలో ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఆయనను కుట్రపూరితంగా హత్యచేశారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని, నిందితుల్లో ఒకరు ఆయనను హత్య చేయగా, మిగిలినవారు అతడికి సహకరించినట్టు దర్యాప్తులో తేలిందని వివరించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తుల పైనా పోలీసులు కేసు నమోదు చేశారని, డిసెంబర్లో ఛార్జిషీటు సమర్పించిన తరువాత ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు వెల్లడిస్తారన్నారు. సిట్ మొదటి మూడు రోజుల్లోనే హత్య కేసు నమోదు చేసింది. మరోవైపు జుబిన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న ఏకసభ్య కమిషన్ వాంగ్మూలాలు నమోదు చేయడానికి, మరిన్ని సాక్షాలను సమర్పించడానికి దర్యాప్తును డిసెంబర్ 12 వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం వెల్లడించింది. సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ అనూహ్య రీతిలో జుబిన్ ప్రాణాలు కోల్పోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే ప్రమాదానికి గురైన జుబిన్ను సింగపూర్ ఆస్పత్రికి తరలించారని, అక్కడే ఆయన మృతి చెందినట్టు తర్వాత వార్తలు వచ్చాయి. జుబిన్ బ్యాండ్మేట్ శేఖర్జ్యోతి గోస్వామి గాయకుడు జుబిన్కు విషమిచ్చి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.
Telangana Panchayath Elections on December 11, 14 & 17
Telangana Panchayath elections will be held on December 11, 14 and 17. Telangana State Election Commission released the notification for the Panchayath elections on Tuesday. Elections to 12,728 Gram Panchayaths will be held in three phases. The fresh notification puts to end the suspense over the much awaited Panchayat elections in Telangana state. Telangana State […] The post Telangana Panchayath Elections on December 11, 14 & 17 appeared first on Telugu360 .
Andhra Pradesh is heading for another round of administrative reshaping. After weeks of consultations, Chief Minister N. Chandrababu Naidu has approved the creation of three new districts and five new revenue divisions, giving long-pending public demands a clear direction. This move comes after the coalition government decided to revisit the previous YSRCP administration’s district reorganization, […] The post Chandrababu Clears Decks for Major Administrative Reform: Three New Districts and Five Revenue Divisions Soon appeared first on Telugu360 .
3.39 crores |వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ
3.39 crores | వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ 3.39 crores
Rs.700 crore |డీసీఎల్ ఆఫీస్ వద్ద ధర్నా
Rs.700 crore | డీసీఎల్ ఆఫీస్ వద్ద ధర్నా Rs.700 crore |
T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళవారం ఐసిసి అధికారికంగా ప్రపంచకప్ షెడ్యూల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం ఎనిమిది వేదికలపై ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్ లో ఐదు వేదికలు... ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియం, చెన్నైలోని MA చిదంబరం స్టేడియం, శ్రీలంకలోని మూడు వేదికలు.. కొలంబోలోని R ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కాండీలోని పల్లెకే స్టేడియం ఈ గ్లోబల్ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తాయి. కాగా, టీ20 ప్రపంచ కప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఇలా మొత్తం 55 మ్యాచ్లు జరుగుతాయి. అహ్మదాబాద్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ ఫైనల్ కు పాక్ జట్టు వస్తే.. వేదిక శ్రీలంకకు మారుతుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది.
పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో., న (జనం సాక్షి). జిల్లాలో బలోపేతం తో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని డి.సి.సి అధ్యక్షులు …
3500 houses |పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు
3500 houses | పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు 3500 houses | దేవరకొండ,
Manchiryala |ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు
Manchiryala | ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు Manchiryala | నస్పూర్, ఆంధ్రప్రభ
భాగ్యశ్రీ బోర్సే తో రిలేషన్ పై స్పందించిన రామ్ పోతినేని
రామ్ పోతినేని హీరోగా పి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రంతో రామ్ ఒక స్టార్ హీరోకు అభిమాని పాత్రలో నటించారు.ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అయితే వీరిద్దరే డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రామ్ పోతినేని. వీరిద్దరూ పై వస్తున్న రూమర్స్ పై రామ్ స్పందించారు. ఈ సినిమా కోసం నేను ప్రమ గీతం రాశాను. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయని, మనసులో ఏమీ లేకపోతే అంత గొప్పగా పాట ఎలా రాయగలరని అందరూ అనుకున్నారన్నారు. కానీ ,నేను ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ ప్రాతలను ఊహించుకొని మాత్రమే లిరిక్స్ రాశానని, ఈ పాట రాసినప్పటికి అసలు హీరోయిన్ ఎంపిక జరగలేదన్నారు.
Rs 35 lakhs |రూ.35 లక్షలతో సీసి రోడ్డు..
Rs 35 lakhs | రూ.35 లక్షలతో సీసి రోడ్డు.. Rs 35
Adilabad |అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి…
Adilabad | అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి… Adilabad | ఆంధ్రప్రభ బ్యూరో,
టాటా కొత్త SUV.. ధర రూ.11.49 లక్షలు#TeluguPost #telugu #post #news
ఈ ఆలయం గురించి తెలుసా? #TeluguPost #telugu #post #news
Fresh Troubles for NBK’s Aditya 999?
Nandamuri Balakrishna has been in plans to take up the sequel for Aditya 369 from a long time and he announced that the film is titled Aditya 999. Balakrishna announced that he would direct the film but he changed his plans. He handed the responsibility to sensible director Krish. The talented director also announced the […] The post Fresh Troubles for NBK’s Aditya 999? appeared first on Telugu360 .
MLA |ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం…
MLA | ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం… MLA | మాడుగుల పల్లి, ఆంధ్రప్రభ
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 11న తొలి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. నవంబర్ 27 నుండి మొదటి విడత నామినేషన్ ప్రారంభం కానుంది. అలాగే, నవంబర్ 30 నుండి రెండవ విడత నామినేషన్.. డిసెంబర్ 3 నుండి మూడవ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఈ మూడు విడతల్లో మొత్తం 12,760 పంచాయతీలు.. లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండతోనే చెలరేగిపోతున్న ఇసుక మాఫియా: హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండ్రులతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం తనుగుల చెక్ డ్యాంను సందర్శనకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. చెక్ డ్యాంలను ఇసుక మాఫియా బాంబులతో కూల్చివేసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక కోసం చెక్ డ్యాంను బాంబులతో పేల్చివేసిన దుండగులు రైతులను నడిరోడ్డుపై నిలబెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మాఫియాకు అండదండగా ఉంటూ వారిని ప్రోత్సహించడం వలనే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. చెక్ డాం పేల్చివేయడంతో సుమారు 20,000 ఎకరాలు సాగుకు నోచుకోకుండా పోయిందని అన్నారు. సుమారు 24 కోట్లు పెట్టి కట్టిన చెక్ డ్యాం పేల్చివేశారని వెంటనే వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెక్ డ్యాం పేల్చి వేసిన వారి నీ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 24 కోట్లు వసూలు చేయడంతో పాటు శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కట్టడాలను కట్టారని, కాంగ్రెస్ పాలనలో వాటిని కూల్చడం మొదలు పెట్టారని ఎద్దేవ చేశారు. ఇసుక మాఫియా టెర్రరిస్టులను మించిపోయారని, రైతుల పంటలకు అవసరమయ్యే నీటిని వృధా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యాం పేల్చివేసి మూడు రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు కూల్చిన వారిని గుర్తించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. స్థానిక రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా అంటూ హేలనచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు అని చెక్ డ్యాంల కింద ఉన్న కాలువలను తవ్విస్తే మరిన్ని లక్షల ఎకరాలకు నీళ్లు రైతులకు అందించవచ్చు అని అన్నారు. పెద్దపల్లి ప్రాంతంలోని హుస్సేన్ మియ చెక్ డాం కూల్చి వేసినప్పుడే పట్టించుకుంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. కెసిఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తాగునీరు, సాగునీరు అందించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సంవత్సరానికి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తానని చెప్పి రెండు సంవత్సరాలు గడిచిన ఒక్క లక్ష ఎకరాల కూడా నీళ్లు అందించడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిన ఇప్పటివరకు మరమ్మత్తు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాలేశ్వరం కూలింది అన్నప్పుడు కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి 8వేల కోట్లు వెచ్చించి హైదరాబాదులోని మూసీలో కి నీళ్లు తీసుకువస్తానని ఎలా చెప్పారని ఈ సందర్బంగా ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండు పిల్లర్లు కూడా ఇలానే కూలాయని మాకు అనుమానం వస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పిల్లర్లు కూలినప్పుడు కూడా ఆ ప్రాంతంలో అర్ధరాత్రి పెద్ద శబ్దాలు వచ్చాయని అక్కడున్న ప్రజలు చెప్పారని అన్నారు. వెంటనే ఈ ప్రాంతంలో కాపర్ డ్యాం నిర్మాణం చేసి సుమారు 20వేల ఎకరాలకు నీళ్లు అందించాలని సూచించారు. చెక్ డ్యాం సందర్శనలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహన్ రెడ్డి లతోపాటు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Hospital |పాము కాటుకు వ్యక్తి మృతి
Hospital | పాము కాటుకు వ్యక్తి మృతి Hospital | ఊట్కూర్, ఆంధ్రప్రభ
రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా చదవండి:–జిల్లా కలెక్టర్
విశాలాంధ్ర పుట్టపర్తి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు అన్ని శాఖా కార్యాలయాలలో రాజ్యాంగ ప్రస్థావనను సామూహికంగా చదవాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు.“సంవిధాన దినోత్సవాన్ని ప్రతి ప్రభుత్వ శాఖ, కార్యాలయం, సంస్థలో తగిన గౌరవంతో నిర్వహించాలి. రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యమైనది” అని తెలిపారు. రాష్ట్ర […] The post రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా చదవండి:–జిల్లా కలెక్టర్ appeared first on Visalaandhra .
ఉద్యమాల నుంచే నాయకులు పుడతారు: కెటిఆర్
తెలంగాణ చరిత్రలో దీక్ష దివాస్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న దీక్ష దివాస్ జరుపుకుంటున్న ఆ రోజే తెలంగాణ కెసిఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు విద్యార్థి అమరవీరుల త్యాగఫలం చాలా గొప్పదని పేర్కొన్నారు. దీక్ష దివాస్ను అన్ని యూనివర్సిటీలు, అన్నీ కాలేజీల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ కోసం చేసిన త్యాగాలను కెసిఆర్ పాత్రను వివరించాలని, యువకులకు ఉద్యమ కాలంలో జరిగిన త్యాగాల గురించి తెలియజేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై మనకున్న ప్రేమ ఇతరులకు ఉండదని, రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనదేనని కెటిఆర్ ఉద్ఘాటించారు. ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారు అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థి ఒక యోధుడిగా ఎదగాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
పారదర్శక ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీ – డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ (జనంసాక్షి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలసీ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా …
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ …
CM Revanth |ఓట్లు అడిగే హక్కు లేదు….
CM Revanth | ఓట్లు అడిగే హక్కు లేదు…. CM Revanth |
Young Producers’ Strategy Works Bigtime
Investing, promoting and releasing a small film has become quite tough for the producers. There has to be a driven force for the audience to watch small films in theatres. But young producers Bunny Vas and Vamsi Nandipati have come up with a new strategy and they have released small films like Little Hearts and […] The post Young Producers’ Strategy Works Bigtime appeared first on Telugu360 .
Telangana : నేటి నుంచి ఎన్నికల కోడ్.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది
Minister |సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..
Minister | సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.. Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ
Karthi – Kalyan Shankar – Naga Vamsi
Tamil actor Karthi has done Telugu films like Oopiri and he has been in frequent touch with Telugu directors and producers. Karthi is in touch with most of the top Tollywood producers from sometime and he is keen to line up a Telugu film next year. As per the recent development, Karthi has signed his […] The post Karthi – Kalyan Shankar – Naga Vamsi appeared first on Telugu360 .
రూ.5 లక్షల కోట్ల అవినీతికి కాంగ్రెస్ స్కెచ్.. కెటిఆర్ సంచలన ఆరోపణలు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్కి తెర లేపిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి ..హిల్ట్ పి) పాలసీ తీసుకువచ్చిందని అన్నారు. గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి గత ప్రభుత్వాలు పారిశ్రామిక వ్యక్తులకు ఇచ్చాయని తెలిపారు. అప్పటి మార్కెట్ రేట్కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 20 పారిశ్రామిక వాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మంగళవారం విద్యార్థి నాయకులకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు అపార్ట్మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని విమర్శించారు. తాము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50 శాతం ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50 శాతం ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం దారాదత్తం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదని, తద్వారా ఐదు లక్షల కోట్ల రూపాయల భూముల స్కామ్కు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ పాలసీ ద్వారా రేవంత్ రెడ్డి అంబానీ సరసన నిలవాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని, అంత భారీగా దోపిడీ చేసేందుకు తెరలేపారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో పార్కులకు, ఇళ్లకు, చివరికి స్మశానానికి కూడా జాగా లేకున్నా, ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములన్నింటినీ అప్పనంగా అప్పగిస్తున్నదని చెప్పారు. ఇదే అంశాన్ని బిఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు జిహెచ్ఎంసి జనరల్ బాడీ కౌన్సిలింగ్ సమావేశంలో నిలదీశారని తెలిపారు. 9,300 ఎకరాల హైదరాబాద్ భూములను, ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బ జాగీరు కాదని బల్దియా సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిపారు.
15 years |స్వదేశానికి తిరిగి వచ్చిన ఈశ్వర్
15 years | స్వదేశానికి తిరిగి వచ్చిన ఈశ్వర్ 15 years |
Rs 600 |తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు…
Rs 600 | తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు… Rs 600 |
‘గ్లోబ్ట్రాటర్’ ఈవెంట్లో మహేశ్ ఎంట్రీ కోసం ఇంత కష్టపడ్డారా.!
మహేశ్బాబు హీరోగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వారణాసి’. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ని ప్రకటించేందుకు ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్ట్రాటర్’ పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల ఈవెంట్స్లో హీరోల ఎంట్రీని చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తుంటారు. అలాగే ఈ ఈవెంట్లోనూ మహేశ్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశారు రాజమౌళీ ఈ ఈవెంట్లో మహేశ్ బాబు ఎంట్రీ హైలైట్గా నిలిచింది. భారీ వృషభం(బొమ్మ)పై మహేశ్ ఈ ఈవెంట్లో ఎంట్రీ ఇచ్చారు మహేశ్. అయితే ఈ ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డారో ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. వృషభం బొమ్మని ఎలా తయారు చేశారో.. దాని కోసం ప్రత్యేకంగా ఓ ట్రాక్ని నిర్మించడం.. ముందు రాజమౌళి దానిపై వెళ్లి ట్రయల్ వేయడం.. ఆ తర్వాత మహేశ్ దానిపై వెళ్లడాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఎంతో మంది ఇంతలా కష్టపడ్డారు కాబట్టే ఈ ఈవెంట్ మహేశ్ ఎంట్రీ అంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకినీ అనే పాత్రలో హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో విలన్గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2027 సమ్మర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
Donation |కనకదుర్గమ్మకు వెండి పాత్రల విరాళం..
Donation | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న
460 Sarpanch Posts |రిజర్వేన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం
460 Sarpanch Posts | రిజర్వేన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం 460 Sarpanch
MOU |ఆర్టీఐహెచ్-పీబీ సిద్దార్థ కళాశాల మధ్య ఎంవోయూ..
ఆవిష్కరణల ఆధారిత విద్యాభాగస్వామ్యానికి చొరవ MOU | పటమట, ఆంధ్రప్రభ : ఆవిష్కరణల
Preparation |బీసీలను సన్నద్ధం చేయండి..
Preparation | బీసీలను సన్నద్ధం చేయండి.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర
Bigg Boss 9|వాగ్వాదాలు.. ఘర్షణలు!
Bigg Boss 9| వాగ్వాదాలు.. ఘర్షణలు! ఈ వారం… బిగ్బాస్ దృశ్యాలు!రీతూ, కళ్యాణ్,
మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు : పెద్దపల్లి డిఆర్డిఓ కాళిందని
మంథని, (జనంసాక్షి) : 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ (యువతి)కు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం అందించడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్దపల్లి …
Breaking : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారయింది.
కాలనీలో తాగునీటి సమస్య తీర్చండి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక నాల్గో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కరించాలని మంగళవారం ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు బొజ్జప్ప, శాంతిరాజు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలోని మారెమ్మ అవ్వ దేవాలయం వెనుక ఉన్న నాల్గో వార్డులో గత 45 రోజులుగా కాలనీవాసులకు తాగునీరు అందడం లేదన్నారు. దీంతో తాము తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బీసీ […] The post కాలనీలో తాగునీటి సమస్య తీర్చండి appeared first on Visalaandhra .
Divine darshan |దగ్గరగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం
Divine darshan | దగ్గరగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం Divine darshan | ఎన్టీఆర్
304 crore |రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు….
304 crore | రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు…. 304
మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
ఖమ్మం (జనంసాక్షి) : కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫెళ పెళమని విరుచుకుపడేందుకు బీసీలు మహోద్యమానికి సన్నద్ధమవుతున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ …
Telangana : స్థానిక సమరానికి సై.. ఎవరికి అనుకూలం అంటే?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు వేళయింది
Integral development |సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల ప్రాత కీలకంజిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ Integral development
అమానవీయం.. హోం వర్క్ చేయలేదని విద్యార్థికి దారుణమైన శిక్ష
నారాయణ్పుర్: విద్యార్థులు హోం వర్క్ చేయకపోతే.. టీచర్లు శిక్ష విధించడం సాధారణమే. రెండు దెబ్బలు వేయడమో.. లేక ఏదైనా చిన్న శిక్ష విధిస్తుంటారు. కానీ, ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రం మితిమీరి.. అమానవీయంగా ప్రవర్తించారు. హోం వర్క్ చేయలేదని ఐదేళ్ల బాలుడికి దారుణమైన శిక్ష విధించారు. ఆ బాలుడిని చెట్టుకు వేలాడదీశారు. సూరజ్పుర్ జిల్లా నారాయణ్పుర్లోని హంసవాణి విద్యామందిర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల్లో ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చర్యకు పాల్పడిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిపై జిల్లా విద్యాశాఖ స్పందిస్తూ.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని.. సమగ్ర విచారణ జరుపుతామని పేర్కొంది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, పాఠశాలకు చెందిన సుభాష్ శివహరే అనే వ్యక్తి ఈ చర్యను సమర్థిస్తూ మాట్లాడటం గమనార్హం. ఇది చిన్న శిక్ష అని.. విద్యార్థుల్లో భయం కలిగించేందుకు ఇలా చేశామని వ్యాఖ్యానించాడు. సుభాష్ వ్యాఖ్యలు గ్రామస్థుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి.
శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాములకు అలర్ట్ | Brain-Eating Amoeba Threat in Kerala: Sabarimala Warning
Telangana : తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది
Strong security |ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత..
Strong security | ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత.. జిల్లా కలెక్టర్
Andhra Pradesh : ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఓకే
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

19 C