Election |నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..
Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. Election | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్:
Raju Weds Rambai |చిన్న సినిమా పెద్ద విజయం..
Raju Weds Rambai | చిన్న సినిమా పెద్ద విజయం.. Raju Weds
TDP : నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా ఎగురుతున్నది ఇక్కడే
తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి దాదాపు నలభై రెండేళ్లయింది.
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
ఈ నెల 30న అఖిలపక్ష భేటీపార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం సభ సజావుగా సాగేందుకు కేంద్రం కసరత్తుఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలుడిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు […] The post డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. appeared first on Visalaandhra .
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ హబ్సిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యమార్కులు తక్కువొచ్చాయని తల్లిదండ్రులు మందలించడమే కారణం హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న శ్రీ వైష్ణవి అనే విద్యార్థిని తమ అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన వైష్ణవి బిల్డింగ్ పై నుండి కిందకు దూకినట్టు ప్రాథమిక విచారణలో బయటపడింది. అపార్ట్మెంట్ పైనుంచి కిందపడిన వెంటనే స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న వైష్ణవిని వెంటనే గాంధీ […] The post తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య appeared first on Visalaandhra .
వేములవాడలో నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం ఫ్లోరింగ్. #Vemulawada #DoubleBedroom #Collector
రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు
సెప్టెంబర్లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది. సోమవారం విడుదలైన డేటా ప్రకారం, RBI ఆ నెలలో మొత్తం 7.91 బిలియన్ డాలర్లను నెట్గా అమ్మింది. సెప్టెంబర్లో రూపాయి 88.80 రూపాయల చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడంతో, కరెన్సీ స్థిరత్వం కోసం ఈ చర్య చేపట్టింది. ఇదే తరహా ఒత్తిడుల మధ్య ఆగస్టులో కూడా RBI 7.7 బిలియన్ డాలర్లను విక్రయించింది. అమెరికాతో […] The post రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు appeared first on Visalaandhra .
Tirumala |వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం..
Tirumala | వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం.. Tirumala, తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ :
కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన
రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు.చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి మొట్టమొదటిసారి స్పష్టతనిస్తూ, నగరంలోని ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ను హైకోర్టు బెంచ్ స్థాపనకు నిర్ణయించినట్టు వెల్లడించారు.కర్నూలు సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా అవసరమైన చర్యలను వేగంగా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.ఇక ప్రభుత్వ క్వార్టర్స్లో జరుగుతున్న అనుచిత, అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి గట్టిగా స్పందించారు.ప్రభుత్వ ఆస్తుల […] The post కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన appeared first on Visalaandhra .
Loans|వడ్డీ లేని రుణాలు మంజూరు..
Loans| బోధన్, ఆంధ్రప్రభ: మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీలుగా పథకాలు
PM Modi | సంతకాల సేకరణ… PM Modi | డోంగ్లి, ఆంధ్రప్రభ
Ayodhya : అయోధ్యలో కాషాయ పతాకం ఆవిష్కరణ
అయోధ్య రామాలయంలో కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆవిష్కరించారు
కొండగట్టు ప్రేమ పెళ్లి కలకలం #telugupost #viralvideo #latestnews #lovemarriage
ఆ మెసేజ్లు నమ్మొద్దు.. బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్#TeluguPost #telugu #post #news
Hyderabad : జూబ్లీహిల్స్ లో దోపిడీకి యత్నం
జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దోపిడీ యత్నం జరిగింది.
Hyderabad : జీహెచ్ఎంసీ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.
స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సిద్ధం చేసిన పుస్తకాలను అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ నిర్వహించిన విలువల విద్య సదస్సులో ఆయన చాగంటితో కలిసి పాల్గొన్నారు.పిల్లలను సరైన దారిలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతో ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల్లో చాలావరకు పరిష్కారం చూపాం: లోకేశ్పిల్లల్లో మార్పు ముందుగా ఇంటి పరిసరాల నుంచే రావాలి. మహిళలకు గౌరవం ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. […] The post స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్ appeared first on Visalaandhra .
మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్ ముచ్చల్
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లలో ఒకరైన స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది.పెళ్లి వేడుకల మధ్యలోనే మంధాన తండ్రికి గుండెపోటు లక్షణాలు కనిపించడంతో, వెంటనే ఆయనను సాంగ్లీలోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ పరిణామాల నేపథ్యంలో పెళ్లిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంధాన నిర్ణయించిందని, ఆమె మేనేజర్ వెల్లడించారు.అసలు ఈ వివాహం ఆదివారం జరగాల్సి ఉంది. ఇదిలా ఉండగా, పలాశ్ ముచ్చల్ […] The post మంధానతో మా సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు: పలాక్ ముచ్చల్ appeared first on Visalaandhra .
భారత్ నడినెత్తిన బూడిద మేఘం.. విమాన ఇంజిన్లకూ డేంజర్..!#Volcano #DelhiAirQuality #WeatherAlert
festival|శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె
festival| తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం
బంగాళాఖాతంలోని తాజా వాతావరణ మార్పులు నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఇప్పటికే ఒక అల్పపీడనం క్రియాశీలంగా ఉండగానే, మరో కొత్త అల్పపీడనం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడవచ్చని, రాబోయే రోజుల్లో ఇవి కలిసిపోయే అవకాశమున్నట్లు సూచనలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం మలక్కా జలసంధి దగ్గర తీవ్ర అల్పపీడనం చురుగ్గా కొనసాగుతోంది.ఇది పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణించి, మంగళవారం నాటికి వాయుగుండంగా మారి, గురువారానికి తుపానుగా అభివృద్ధి చెందవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తుపానుగా మారడానికి […] The post బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం appeared first on Visalaandhra .
Ayodhya | రామయ్య క్షేత్రంలో.. Ayodhya, మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో
Video: Ram Pothineni Roundtable Interview
The post Video: Ram Pothineni Roundtable Interview appeared first on Telugu360 .
sarees|ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..
sarees| కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం
ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం
ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పడిపోయిన ఏక్యూఐప్రైవేటు ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయించాలని ఆదేశాలుఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 300 పైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రతిరోజూ 50 […] The post ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం appeared first on Visalaandhra .
పోరాడుతున్న భారత బౌలర్లు.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ప్రోటీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. నాలుగో రోజు రవీంద్ర జడేజా ఓపెనర్ రికెల్టన్(35)ను పెవిలియన్కు పంపించాడు. అనంతరం మరో ఓపెనర్ మార్క్రమ్(29)ను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే కెప్టెన్ బవుమా(3) సుందర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. నాలుగో వికెట్ తీసేందుకు భారత బౌలర్లు తీవ్రస్థాయిలో పోరాడుతున్నారు. ప్రస్తుతం 49 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. క్రీజ్లో స్టబ్స్(23), జోర్జి(37) ఉన్నారు. సౌతాఫ్రికా ప్రస్తుతం 420 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఆయన ఏ38గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే, గత రెండు రోజులుగా తన కాళ్లకు వాపు వస్తోందని, వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నానని చెవిరెడ్డి జైలు అధికారులకు తెలిపారు. వాస్కులర్ సర్జన్కు […] The post అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు appeared first on Visalaandhra .
High School |కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక
High School | కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక High School |
బీహార్లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిమండలి కూర్పులో కానీ, మంత్రి పదవుల కేటాయింపులో కానీ జెడి(యు) కన్నా బిజెపి ఆధిపత్యమే స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరువాత రెండోస్థానంలో జెడి(యు) పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని జెడి(యు) సుప్రీం నితీశ్కుమార్ తిరిగి పొందగలిగారు. అయినప్పటికీ తన ఇరవై ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఇప్పుడు హోం శాఖపై తన ఆధిపత్యానికి అవకాశం లేక దూరం కావలసి వచ్చింది. బిజెపికి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన సమ్రాట్ చౌదరి ఇప్పుడు అత్యంత అధికార శక్తియుతమైన హోంశాఖ పగ్గాలు చేపట్టారు. అలాగే బిజెపికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి విజయ్కుమార్ సిన్హా రెవెన్యూ, భూసంస్కరణలు, గనులు, భౌగోళిక విభాగాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా పాలనా విభాగాలపై బిజెపి నియంత్రణను మరింత బలోపేతం చేసింది. అంటే నితీశ్ కుమార్ను ఒక విధంగా బలహీనుడిని చేయడమే. మొత్తం 26 మంత్రి పదవుల్లో 14 బిజెపి పట్టులోనే ఉన్నాయి. ఆరోగ్యం, న్యాయం, రోడ్ల నిర్మాణం, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం వంటి కీలకమైన శాఖలు బిజెపి నియంత్రణలో ఉండటం విశేషం. బిజెపి తన మిత్రపక్షం జెడి(యు) సోపానక్రమాన్ని తనకు అనుకూలంగా తారుమారు చేయడంలో అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకోగలిగింది. 2020 లో బిజెపి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ నితీశ్కుమార్ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను తన వద్దనే ఉంచుకోగలిగారు. ఇదివరకటి అసెంబ్లీలో సామాజిక న్యాయం అనే ముఖ్యమైన సూత్రం ప్రకారం జెడి(యు) కు తన మిత్రపక్షం ఆర్జెడికి చోటు కల్పించడానికి అవకాశం ఉండేది. అయితే ఈసారి నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ సాధించిన అఖండ విజయం బిజెపిని అగ్రస్థానంలో పటిష్టంగా ఉంచగలగడమే కాక, సాధ్యం కాకపోయినా జెడి(యు) ద్వారా ప్రత్యామ్నాయాల అన్వేషణను కష్టతరం చేసింది. నితీశ్కుమార్ అనారోగ్యంతో పోరాటం సాగిస్తున్నారు. అయినా బిజెపికి నితీశ్ తప్పనిసరిగా అనివార్యం అవుతున్నారు. మరోవైపు బిజెపి తన దీర్ఘకాలిక మార్గాన్ని సుస్థిరం చేసే ప్రయత్నంలో ఉంటోంది. సామాజిక వర్గాలకు జెడి(యు) యే తమకు అనుకూల వేదిక అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావడానికి బిజెపి విస్తారమైన లోతైన కులాల సంకీర్ణాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోంది. లాలూప్రసాద్ యాదవ్కు ఒకనాటి అత్యంత విధేయుడైన రామ్కృపాల్ యాదవ్ను బిజెపి ఇప్పుడు అక్కున చేర్చుకుని యాదవ సామాజిక వర్గానికి కూడా బిజెపిలో చోటు ఉందన్న సంకేతాలను అందించింది. సామాజిక వర్గాలను బుజ్జగించడం, పరిపాలనా యుక్తి, తదితర వ్యూహాలతో బీహార్ రాజకీయాల్లో బిజెపి తనకు తాను కేంద్ర స్థానంగా నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ముఖ్యమంత్రి నితీశ్కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం చేయడమే . అందుకే ఎన్డిఎ కూటమి విజయంలో మహిళలే కీలక పాత్రదారులయ్యారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఊరించే పథకాలతో అభివృద్ధి జరగదు. ఇప్పుడు ముందున్న అసలైన సవాలు చక్కని పరిపాలన.ఇదివరకటి తమ పరిపాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం, ఆదరణ ఉన్నందునే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగామని బిజెపి వాదించవచ్చు. కానీ బీహార్ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నది వాస్తవం. బీహార్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నితీశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదెంతవరకు సాధ్యమో ఇప్పుడు ఆలోచించవలసి ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్ల జారీలో విపరీత జాప్యం ఇవన్నీ గత కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసువారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం వరకు ఉంది. దీన్ని బట్టి బీహార్లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో ఊహించాల్సిందే. కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మహిళల విషయానికి వస్తే ఆ సంఖ్య ఇంకా తక్కువ. ఉద్యోగాలు, ఉపాధి కరువై లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం సర్వసాధారణం. అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొని బీహార్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు ప్రగతి పథంలో కొత్త మంత్రి మండలి తీసుకెళ్తుందో ఒక అగ్నిపరీక్ష. దేశ జనాభాలో పదోవంతు జనాభా బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రపురోగతి సానుకూలంగా యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు పాలనలో లోపాలు కనిపిస్తున్నా అవన్నీ నిజాయితీగా సరిదిద్ది చక్కని పాలన అందిస్తారని ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎన్డిఎ కూటమికి పట్టం కట్టారు. కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పాలన వల్లనే ప్రగతి సాధ్యం అనే నినాదం పదేపదే వల్లెస్తోంది. మరి ఈసారి అదెంతవరకు ఆచరణలో నెరవేరుతుందో చూడాలి.
AP | అసెంబ్లీకి విద్యార్థి.. AP, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాజ్యాంగ
హిడ్మా ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు..
విచారణకు న్యాయవాది అభ్యర్థనహిడ్మా ఎన్కౌంటర్పై జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు నవంబర్ 18న మారేడుమిల్లిలో ఘటనఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది కె. విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన కమిషన్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 18వ తేదీన మారేడుమిల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో […] The post హిడ్మా ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. appeared first on Visalaandhra .
Narendra Modi : అయోధ్య మందిరంలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు
మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన
ఢిల్లీ పేలుళ్లే తాజా వాయిదాకు కారణమని వెల్లడిఈ ఏడాది నెతన్యాహు టూర్ రద్దు కావడం ఇది మూడోసారివచ్చే ఏడాది కొత్త తేదీని ప్రకటించే అవకాశంఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, తదనంతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యాహు […] The post మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన appeared first on Visalaandhra .
Bigg Boss 9 : బంధాలు తెగిపోయినట్లేనా.. నామినేషన్లు అలా జరిగినట్లే
బిగ్ బాస్ 9వ సీజన్ చివరి ఘట్టానికి చేరుకుంది
భారతదేశంలో సమాఖ్యవాదం ఏమేరకు మనుగడ సాగిస్తుంది. మార్పులేకుండా కొనసాగుతుందా. సహకార స్ఫూర్తి క్రమంగా చనిపోతుందా అన్నదే నేటి ప్రశ్న. సుప్రీంకోర్టు 2023 శర్మ కమిటీ తీర్పుతో మొదలై 2024, 2025లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై ఇచ్చిన తీర్పులలో కేంద్రం అధికారాలు అనంత స్థితిస్థాపకత (ఇన్ఫినిటి ఎలాస్టిసిటీ)- అన్నపదం వాడింది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో జస్టిస్ (రిటైర్డ్) బి.ఆర్. మెహతా తీవ్ర పదజాలంతో రాసిన వ్యాసంలో ఆ తీర్పులలో కోర్టు సాంప్రదాయ సిద్ధాంతాలను విడిచి పెట్టి ఆక్రమణ కొత్త ప్రమాణాలకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు. ఇది దాదాపు ఏ పాలనా రంగంలోనైనా జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్లే. రాజ్యాంగం రాష్ట్రాలకు స్పష్టంగా కేటాయించిన రంగాలలో కూడా కేంద్రానికి శాశ్వతంగా, తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టంగా ఆమోదించడం ఇబ్బందికరమైన అంశమే. ఈ న్యాయపరమైన మార్పు ఆందోళన కలిగిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. దశాబ్దాలుగా సాగుతున్న పరిణామాలకు పరాకాష్ట. గతంలో కాంగ్రెస్ అయినా, నేడు బిజెపి అయినా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా నిజమైన ఫెడరలిజం అనుసరిస్తూ, సుఖంగా ఉండలేదు. ప్రతి పార్టీ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రాథమిక విలువగా కాక, ఇబ్బందికరంగానే భావించాయి. కేంద్రప్రభుత్వాల పెత్తనం చెలాయింపు కొత్తకాదు. రిపబ్లిక్ గా అవతరించిన తొలి దశాబ్దాలనుంచి ఆర్టికల్ 356ను తరచు పక్షపాత ధోరణితో కేంద్రప్రభుత్వం వాడుకుంది. తమను ధిక్కరించిన రాష్ట్రప్రభుత్వాలను కూల్చివేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆర్టికల్ 356ను ఆయుధంగా ప్రయోగించింది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టి రామారావు, కర్ణాటకలో ఎస్ఆర్బొమ్మై సర్కార్లను రాత్రికిరాత్రి తొలగింపులే ఇందుకు ఉదాహరణ. ఎమర్జెన్సీ హయంలో 42వ రాజ్యాంగ సవరణతో మరింత దూకుడుగా వ్యవహరించింది. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడంతోపాటు పలు రంగాలపై కేంద్రం ఆధిపత్యం విస్తరించింది. ముఖ్యమంత్రులు నిజానికి ప్రణాళికా సంఘం ఫీల్డ్ ఆఫీసర్ల స్థాయికి దిగజారారు. కేంద్రం రూపొందించిన కేంద్రం స్పాన్సర్ చేసిన పథకాలనే అమలు చేయాల్సి వచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారమే నిధులు సమకూరుతాయి. 1990వ దశకం, 2000 దశకంలో సంకీర్ణ ప్రభుత్వాల పెరుగుదలతో ఫెడరలిజం పునరుజ్జీవనం జరుగుతుందన్న భ్రమ కల్పించింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, జ్యోతిబసు, లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎన్టి రామారావు, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, నవీన్పట్నాయక్ వంటి నాయకుల రాకతో కేంద్రంతో బేరసారాలు ఆడే శక్తివచ్చింది. కేంద్ర -రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి సర్కారియా, పుంచి కమిషన్లు చక్కటి సిఫార్సులు చేశాయి. అయినా ఆ కాలంలోనూ ఆర్థిక సమాఖ్యవాదం క్షీణించింది. సర్వీస్ టాక్స్, తర్వాత జిఎస్టి, రాష్ట్రాల స్వతంత్ర ఆదాయ అధికారాలను క్రమంగా తగ్గించాయి. కేంద్రం అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా జిఎస్టి కౌన్సిల్లో ఓటింగ్ వ్యవస్థతో కేంద్రానికి పూర్తి ఆధిపత్యం వచ్చేసింది. 2014లో కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీకరణ వేగం పుంజుకుంది. ఆర్టికల్ 360 రద్దు, జమ్మూకశ్మీర్ను, దాని అసెంబ్లీ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలుగా చేయడం రాజ్యాంగాన్ని తూట్ల పొడవడమే. ఎన్నికైన ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నియంత్రణలోకి ఉంచే ఢిల్లీ ఎన్సిటి సవరణ చట్టం పెడరల్ విధానం సూచించిన సరిహద్దులను ఏకపక్షంగా చెరిపి, తిరగరాయడానికి కేంద్రం కొత్త సంసిద్ధతను సూచిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం చొరబాట్లు పెరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ మార్కెట్లో దూసుకొచ్చింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక కోడ్లు కార్మిక నియంత్రణలో పెద్దఎత్తున పనిచేస్తున్నాయి. నీట్ ప్రవేశపెట్టడం, వివిధ విద్యా సంస్కరణలు రాష్ట్రాల పరిధిని దాటవేశాయి. కొవిడ్19 మేనేజిమెంట్ సాకుతో ప్రజారోగ్యంలో కేంద్రం ఆధిపత్యం మరింత పెరిగింది. ప్రతిపాదిత విద్యుత్(సవరణ)బిల్లు, ముసాయిదా ప్రసారబిల్లుతో కేంద్రం చొరబాటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఆర్థిక నియంత్రణ మరో శక్తివంతమైన కేంద్రీకరణ సాధనంగా మారింది. కేంద్రం అందించే పథకాలకు నిధులు ఇప్పుడు 8, 9,- 10 లేదా 100 నిష్పత్తులలో పనిచేస్తున్నాయి. ఈ దెబ్బతో కేంద్రం రాష్ట్రాలను కేవలం పథకాలను అమలు చేసే ఏజెన్సీల స్థాయికి దిగజార్చింది. జిఎస్టిలో వాటా చెల్లింపులు పదేపదే ఆలస్యం కావడంతో రాష్ట్రాలు కనీసం జీతాలు చెల్లింపు, ఇతర బాధ్యతల నిర్వహణకు కూడా భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆఫ్- బడ్జెట్ రుణాలు మాత్రం ఆర్థికలోటు లెక్కలనుంచి మినహాయింపబడడం విశేషం. ఈ విషయం లో రాష్ట్రాలపై పర్యవేక్షణ పెరిగింది. అప్పడప్పుడు జరిమానాలు కూడా తప్పడం లేదు. రాష్ట్రాలలో గవర్నర్లను రాజకీయంగా ఆయుధాలుగా మార్చడం పెడరలిజానికి మరో పెద్ద విఘాతం. అసెంబ్లీలు ఆమోదించిన, కేబినెట్ సిఫార్సు చేసిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నిర్ణయించకుండా పెండింగ్లో పెట్టడం నిత్యకృత్యంగా మారింది. తమిళనాడులో దాదాపు పది బిల్లులను గవర్నర్ మూడేళ్లపాటు ఆమోదించకుండా తొక్కిపెట్టారు.సుప్రీంకోర్టు బలవంతం చేస్తూ నిర్ణయం తీసుకునే వరకూ ఈ ఉదంతం సాగింది. పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ గవర్నర్లు వ్యవహరించిన తీరువల్ల దీర్ఘకాలిక ప్రతిష్టంభనలు తప్పలేదు. గవర్నర్లు తమ ఇష్టానుసారం బిల్లులను రాష్ట్రపతికి రిజర్వు చేసుకోవచ్చునని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు బొమ్మై కేసులో తీర్పు సందర్భంగా మూసివేసిన అధికార దుర్వినియోగం తలుపులు తిరిగి తెరిచినట్లు కనిపిస్తోంది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు చెప్పనవసరం లేదు. కేంద్రంతో ఘర్షణకు దిగే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులపై తలచినంతనే.. అన్నట్లు దాడులు చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్లు, మనీష్ సిసోడియా, సత్యేంత్ర జైన్ వంటి వారిని సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడంతో.. అసమ్మతిని సహించరని, దానిని నేరంగా పరిగణించే వాతావరణం ఏర్పడిందని తేటతెల్లమైంది. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులను రీకాల్ చేయడానికి వీలు కల్పించే అఖిల భారత సర్వీస్ నిబంధనల మార్పు ప్రతిపాదన పాలనా యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వం పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఒకప్పుడు ఫెడరల్ వ్యవస్థకు కాపలాదారుగా ఉన్న న్యాయవ్యవస్థ ఇప్పుడు ఈ దిగజారిన పరిస్థితులను అరికట్టేందుకు ఇష్టపడడం లేదు. ఆ విషయంలో న్యాయవ్యవస్థ సామర్థ్యం దశాబ్దాలుగా తగ్గింది. ఒకప్పుడు ఎస్ఆర్ బొమ్మై, రామేశ్వర్ ప్రసాద్ వంటి కేసుల్లో బలమైన తీర్పులు, 2018 ఎన్సిటీ ఢిల్లీ తీర్పు కేంద్రం అధికారాలను మితిమీరి వినియోగానికి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచాలు అందించాయి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు స్వరం మారిపోయింది. ఆర్టికల్ 370పై జరిగిన విచారణలు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణను సమర్థించే మొగ్గును సూచిస్తున్నాయి. ఢిల్లీ సర్వీసుల తీర్పు, తమిళనాడు గవర్నర్ కేసులోని పరిశీలనలు, బొమ్మై తీర్పునకు ముందు శకాన్ని గుర్తుచేసే విసృ్తత కేంద్ర ఆధిపత్య సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప జేస్తున్నాయి. అనంతమైన స్థితిస్థాపకత అనే భావన ఒక హెచ్చరికగా కాక, రాజ్యాంగ వాస్తవికతగా మారే ప్రమాదం ఉంది. భారతదేశపు ఫెడరల్ వ్యవస్థ ఒక రాజీ. ఓ గిఫ్ట్ కాదు. నెహ్రూ, పటేల్ వంటి కేంద్రీకరణ వాదులు, మద్రాస్, బెంగాల్, ఇతర రాచరిక రాష్ట్రాలనుంచి బలమైన ప్రాంతాల స్వరాల మధ్య జరిగిన చర్చలలో ఆవిర్భవించి వ్యవస్థ. రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే, కేంద్రానికి రాష్టాలు అవసరమైనప్పుడు లేదా రాష్ట్రాలపై ఆధారపడాల్సి న పరిస్థితి తలెత్తినప్పుడే సమాఖ్యపరమైన సమతుల్యతలు పునరుద్ధరించబడతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఫెడరల్ వ్యవస్థను ఎవరు కాపాడతారు? ఏ జాతీయ పార్టీ కూడా నిజంగా ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కొనసాగాలని కోరుకోవడం లేదని రికార్డులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పెత్తనం కేంద్రీకృతమైంది. ప్రస్తుతం బిజెపి మరింత ఆత్యాధునికంగా రాజకీయ క్రమశిక్షణతో పెత్తనాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడే ఫెడరలిజాన్ని సమర్థిస్తాయి. ఇక పౌర సమాజం మీడియా సమాఖ్యవాదాన్ని సంక్షేమ పంపిణీ, పోలీసింగ్, స్కూళ్లలో పాఠ్యాంశాలు, మార్కెట్ వ్యవస్థలు, సాంసృ్కతిక హక్కుగా కాక, రాజ్యాంగ ఆలోచనగా పరిగణిస్తాయి. సమాఖ్య విధానం మనుగడ సాధించాలంటే, సాధారణ పౌరులే శ్రద్ధ వహించాలి. తమిళులు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి ఎంత విలువ ఇస్తారో, ఉత్తరప్రదేశ్ లోని ఓటర్లు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి అంతే విలువ ఇవ్వాలి. కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానం తమ అవసరాలను ప్రతిబింబించకపోవచ్చునని బీహార్ రైతులు గ్రహించాలి. అసోం వాసులు తమ సంసృ్కతి, భూమి, భాష, విద్యపై స్థానిక నియంత్రణ కేంద్రం ఇస్తున్న తాయిలం కాదనీ, రాజ్యాంగబద్ధమైన హక్కు అని అర్థం చేసుకోవాలి. భారతదేశం నేడు ఒక కీలకమైన దశలో ఉంది. మనం కో ఆపరేటివ్ ఫెడరలిజం నుంచి సమ్మతితో కూడిన సమాఖ్యవాదానికి మారాం. మనం కేంద్రం లాగుతున్న వైపు కదులుతున్నాం. న్యాయవ్యవస్థ అనంత స్థితి స్థాపకత వంటి సిద్ధాంతంతో కేంద్రానికి తోడ్పడుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లాలని రాజ్యాంగ సభ కోరింది. అదే సమయంలో సభ వ్యక్తం చేసిన ఆందోళననే జస్టిస్ మెహతా హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ సంపూర్ణ నియంత్రణనే కోరుకుంటున్నప్పుడు.. పిల్లి మెడ లో గంటకట్టేది ఎవరు? భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ వ్యవస్థపై సమాధానం బాధాకరంగానే కన్పిస్తోంది. కేంద్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలంటే, దానిని సుప్రీంకోర్టో, రాష్ట్ర అసెంబ్లీలు మాత్రమే కాదు 140 కోట్ల మంది ప్రజల రాజకీయ చైతన్యం తోడవ్వాలి. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever
Andhra Pradesh politics has entered a new season of surprises. Parties are already polishing their strategies for the 2029 elections, and every influential leader suddenly looks like a prized catch. Interestingly, YSRCP, which was blindsided by its shocking defeat in 2024, now appears to be operating with a little more caution and a lot more […] The post JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever appeared first on Telugu360 .
భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్.. ఎప్పుడు విడుదలంటే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి-20 ప్రపంచకప్ షెడ్యూల్కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి-20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఈ టోర్నమెంట్కి సంబంధించిన షెడ్యూల్ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల కానుంది. ఈసారి ఈ మెగా టోర్నమెంట్లో 20 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యుఎఇ, ఒమన్, వెస్టిండీస్, యుఎస్ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ఈసారి భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగుతుంది. భారత్లో ఐదు వేదికల్లో(అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలో మూడు వేదిక జరుగనున్నట్లు సమాచారం. ఇక టోర్నీ ప్రారంభ, ముగింపు వేడుకలు అహ్మదాబాద్లో నిర్వహిస్తారని టాక్. అయితే ఒకవేళ పాక్ ఫైనల్స్కి చేరితే ఆ మ్యాచ్ శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది. టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.
రైల్వేస్టేషన్లో అశుభ్ర నీటితో బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ #RailwayStation #FakeWater #ConsumerSafety
Development|సమగ్ర అభివృద్ధి దిశగా విజయవాడ..
అభివృద్ధికి రూ. 2 వేల కోట్ల నిధులుతయారవుతున్న డీపీఆర్డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాంవిజయవాడ పార్లమెంటు
From the past few weeks, there is a mad rush of releases on several OTT platforms for the Indian audience. From the originals to the regional movies, there are a lot of options. Ravi Teja’s Mass Jathara and Sasivadane are the Telugu films that will be streaming this weekend. Karimulla Biryani Point from ETV Win […] The post OTT Picks for this Weekend appeared first on Telugu360 .
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది కొత్త డేటాను సృష్టించగల అత్యాధునికి పరిజ్ఞానం. అంతర్జాతీయ స్థాయిలో ఎఐ టెక్నాలజీకి గణనీయమైన ప్రాచుర్యం కొనసాగుతున్న తరుణంలో భారతదేశం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించుకోవడంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రతికూల ప్రభావాలను నివారించుకుంటూ... ఎఐ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి సిద్ధపడాలి. రాకెట్ కంటే పదిరెట్ల వేగంతో పుంజుకుంటున్న ఆర్ట్టిఫిషియల్ టెక్నాలజీలో మంచి చెడులను కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటురంగ సంస్థల నిర్వహణ, ఉద్యోగుల భద్రతపై నిశితంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే భారత్ తన ఆధిపత్యాన్ని ఒక్కో రంగంలో చేజిక్కించుకుంటూ.. శతృదేశాల నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. అదే సమయంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలోనూ ఆచితూచి అడుగులు వేయకపోతే.. తప్పులో కాలేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం. ఆవస్యకత ఎంతో ఉంది. అయితే.. ఈ ఎఐ టెక్నాలజీ మంచికి దారి తీస్తుందా? చెడును దరికి చేరుస్తుందా? అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది! ఈ రోజు ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పాదకపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏఐ వాడకంలో ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వినియోగదారుల అభ్యర్థనలకు ప్రతిస్పందనగా టెక్స్, ఇమేజ్లు, కోడ్లను రూపొందించడానికి ఈ టెక్నాలజీని సాధారణంగా ఉపయోగిస్తారు. అయితే రోజురోజుకూ విస్తృతమైన వాడకం పెరగడంతో పాటు ఎఐ సంస్థల ఏర్పాటుకు, టెన్నాలజీని దత్తత తీసుకోవడానికి ప్రపంచ దేశాలు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఆయా దేశాల సామర్థ్యాలను టెన్నాలజీతో అలంకరిస్తున్నాయి.ఈ విషయం కాస్తంత విస్మయానికి, ఆందోళనకు దారితీసింది. ఓపెన్ ఎఐ (ఓపెన్ ఎఐ) ఛాట్ జిపిటి (ChatGPT), చాట్సాట్ మేధస్సును ఇప్పుడున్న జనరేషన్ ఎంతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎఐ టెన్నాలజీ అనేది క్రమేణా అతిపెద్ద ఉత్పాదక సామర్థ్యం కలిగిన టెక్నాలజీ సంస్థగా అడుగులు వేస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా, ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ టెక్నాలజీ డేటా సెట్లపై శిక్షణ పొందిన న్యూరల్ నెటవర్కర్ల మద్దతుతో, తగినంత కంప్యూటింగ్ పవర్తో కూడిన ఎఐ మోడల్స్, కొత్త యాంటీబయాటిక్, మిశ్రమాలను కనుగొనడంలో ముందుంది. అలాగే ప్రస్తుత అత్యాధునికకాలంలో అన్నితరాల వారికి పసందైన వినోదాన్ని అందించడం కోసం వినూత్న రీతిలో, వినోదంతోపాటు సాంస్కృతిక కార్యకలాపాలను రూపొందించి ప్రశంసలు అందుకుంటోంది. అయితే చాలా సామాన్యమైన టాస్క్ల కోసం మంచి చేయడానికి ఉపయోగించారు. కానీ డేటాను తప్పుగా మార్చే సామర్థ్యంతో ఇది చాలా కంపెనీల వారి దృష్టిని ఆకర్షించింది. వాస్తవికతను విశ్వసనీయంగా ప్రతిబింబించే డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడంలో కొన్ని సందర్భాలలో సమాజంలోని చెడును విస్తరింపజేయడానికి కొంతమంది వినియోగించడం బాధాకరం. ఎఐతో రూపొందించే కథనాలు, స్కిట్స్, మినీ వీడియో క్లిప్లింగ్స్తో సమాజంపై దుష్ప్రభావం పెడేలా ఉంటున్నాయన్న విమర్శలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపించడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో చెడు -విశ్వాసలపై ప్రభావం చూపించడంతో ఎఐ టెన్నాలజీ ఆధారంగా రూపొందించిన డేటా మధ్య ప్రపంచం విశ్వసనీయతకు దూరంగా ఉంటుందన్న తేడాను గుర్తించగలిగింది. దీంతో ఈ టెక్నాలజీపై ఉన్న అభిప్రాయాలు రోజురోజుకూ రూపుమార్చుకుంటున్నాయి. ఇతర పరిణామాలు ఎఐ టెక్నాలజీ రూపకర్తల సమూహంలో హెచ్చరికల గంటలు మారుమ్రోగుతున్నాయి. దీంతో ఎఐ నుండి అంతరించిపోయే ప్రమాదాన్ని తగ్గించడం అనేది మహమ్మారి అణుయుద్ధం వంటిదనే సంకేతాలను ప్రముఖులు వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇతర సామాజిక- స్థాయి ప్రమాదాలతో పాటు ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని, ఎఐని ఉపయోగించే వారు తగిన క్రమశిక్షణతో లేకుంటే అదే సమాజంపై తీవ్ర పరిణామాలను తీసుకురావడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కమ్యూనిక్యూలలో పేర్కొన మరికొన్ని నిర్దిష్టమైన ఆందోళనలను కూడా ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి. అయితే ఎఐ మోడల్స్ అంతర్గత పని తీరు అస్పష్టత, కాపీరైట్చేసిన డేటాను ఉపయోగించడం, మానవ గౌరవం, గోప్యతతోపాటు తప్పుడు సమాచారంనుండి రక్షణ కల్పించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతో ఉంది. నేడు అభివృద్ధి చేనసిన టెక్నాలజీతో పాటు, వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న మోడళ్లు అనుసరించడం తప్పనిసరి కాదని వివరిస్తున్నాయి. ఎందుకంటే వాటిలో ఎదురయ్యే ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి ఎటువంటి మార్గం లేదు కాబట్టి. ఎఐ మోడళ్లను పూర్తిగా అమలు చేయడానికి అవసరమైన వనరుల వినియోగదారులు కేవలం ఎలక్ట్రానిక్స్ విభాగంలోని వారే అందుబాటులో ఉన్న వాటితో సమస్యలను, ఇబ్బందులను సరిచేయడానికి వీలుంటుంది. అలాగే. పరిష్కారానికి వీలుగా ఉన్నప్పుడు కూడా, ప్రమాదకరమైన సంస్థలపై బ్రేకులు వేయడానికి ప్రజాస్వామ్య సంస్థల కు తలుపులు తెరిచి ఉంచే కనీసం రోలింగ్ విధానాలు ఈ ఎఐ ప్రపంచానికి ఎంతో అవసరం. ఈ సమయంలో, భారత ప్రభుత్వం ముందుగానే ఓపెన్ సోర్స్ ఎఐ రిస్క్ ప్రొఫైల్స్ ప్రారంభించి, ఆధునిక టెక్నాలజీ సహాయంతో నిర్వహించాలి. అధిక- రిస్క్ ఉన్న ఎఐ మోడల్స్ పరీక్షించడానికి శాండ్బాకస్డ్ రిసెర్చి అండ్ డెవలప్మెంట్ (ఆర్ ఆండ్ డి) పరిసరాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతర్జాతీయ ప్రయాణాలతో కూడిన సంస్థలు మన దేశంలో వినియోగించే టెక్నాలజీని వినియోగించేందుకు తగిన ఎఐ అభివృద్ధిని ఆచితూచి పరిశీలించిన తరువాతే ప్రోత్సహించాలి. - వివి వెంకటేశ్వరరావు 63008 66637
BRS | నిరసన.. BRS, హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని
Murder Case : భార్య లిద్దరూ కూడబలుక్కుని .. భర్తను హత్య చేసిందిలా?
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను కలిసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది
Peddapalli | ఆత్మహత్య.? Peddapalli , పెద్దపల్లి, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ
జోష్ రవిని పరామర్శించిన పూరి జగన్నాధ్ తనయుడు.#TeluguPost #telugu #post #news
Andhra Pradesh : గ్రామాల్లో ఆలయనిర్మాణాలకు టీటీడీ నిధులు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గ్రామాల్లో ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది
BRS : కల్వకుంట్ల కవితపై నిరంజన్ రెడ్డి ఫైర్.. లిక్కర్ రాణి అంటూ...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి, సీనియర్ నేత ఎస్. నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్: హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తన నివాస భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించారని సమాచారం ఇచ్చారు. మృతురాలు శ్రీవైష్ణవి (15) గా పోలీసులు గుర్తించారు. నివాస భవనం పై నుంచి దూకి
పాతబస్తీ శాలిబండలో భయానక అగ్నిప్రమాదం#FireAccident #Hyderabad #Shalibanda #FireService #viralvideo
Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్..రెండు అల్పపీడనాలు రెడీ
ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని తెలిపింది.
Telangana : పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయింది
పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్#TeluguPost #telugu #post #news
NTR | టైటిల్ మారబోతుందా..? NTR, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Andhra Pradesh : ఏపీ మహిళలలూ.. నెలకు పదిహేను వందలు కావాలంటే ఇలా చేయల్సిందే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Thaman back to his Testing Time
Top music composer Thaman is habitual of staying in news for wrong reasons. He was trolled badly for his work several times and he admitted the same during media interactions. The top music composer is working without breaks and he has two prestigious films lined up for release: NBK’s Akhanda 2 and Prabhas’ Raja Saab. […] The post Thaman back to his Testing Time appeared first on Telugu360 .
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇలా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయం
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
Karate | బంగారు పతకం.. Karate, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర
Tirumala : తిరుమలకు నేడు వచ్చే భక్తులు ఎన్ని గంటల వేచి ఉండాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు
శాలిబండలో .. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద భారీగా అగ్ని ప్రమాదం
హైదరాబాద్: శాలిబండలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పలువాహనాలు దగ్ధమయ్యాయని లక్ష్మీ వస్త్రాలు యజమానులు ఆవేదన చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.
One more title considered for NTR and Neel Film
Top actor NTR is working with KGF fame Prashanth Neel and the film is said to be a high voltage action entertainer. The film’s shoot is delayed by months and Dragon is the title considered for the film. The film’s producer Ravi Shankar himself confirmed the title on public stages several times in the past. […] The post One more title considered for NTR and Neel Film appeared first on Telugu360 .
Ys Jagan :నేటి నుంచి మూడు రోజులు కడపలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు
Telangana : నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ
నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ జరగనుంది.
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.
An Emotional Tribute for Dharmendra
At the age of 89, Bollywood legendary actor Dharmendra breathed his last and his last rites were held in Mumbai yesterday. Most of the top Bollywood celebrities have rushed to offer their last condolences and goodbye for the legendary actor. Condolence messages poured in from all the corners. All the celebrities, actors who are associated […] The post An Emotional Tribute for Dharmendra appeared first on Telugu360 .
Hyderabad : కోకాపేట్ లో భూములను కొనలేమా?
హైదరాబాద్ లోని కోకాపేటలో రికార్డు ధరలు ప్లాట్లు పలికాయి.
Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society
Andhra Pradesh HRD and IT Minister Nara Lokesh has reiterated the need for a major societal shift towards gender equality and value-based education. Speaking at a state-level seminar on Moral Values at Tummalapalli Kalakshetram in Vijayawada, Lokesh said that meaningful change begins at home and extends into classrooms, culture, and public behaviour. “Respect Starts at […] The post Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society appeared first on Telugu360 .
Congress |మహిళల సంక్షేమం కోసం..
Congress | మహిళల సంక్షేమం కోసం.. కామారెడ్డి జిల్లాలో10.92 కోట్ల పంపిణీ..రాష్ట్ర ప్రభుత్వ
India vs South Africa : అయిపోయిందయ్యా.. ఇది కూడా ఓడినట్లేనా?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా కష్టాలు పడుతుంది
Narendra Modi : నేడు అయోధ్యలో మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు
Hyderabad : తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ మంగళవారం జరుగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే, ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు, అలాగే డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు, సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల బలోపేతం, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు కెటిఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Cyclone | తుఫాను హెచ్చరిక.. Cyclone, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations
This week’s Bigg Boss episode delivered one of the fiercest nomination rounds of the season. With two stages of nominations—private and open—the house turned into a battleground of confrontations, emotional eruptions, strategic attacks, and even physical chaos. By the end, eight contestants landed in danger. Stage 1: Secret Nominations Begin the Firestorm Emanuel nominated Pavan. […] The post Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations appeared first on Telugu360 .
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2 : తాండవం’. రామ్ ఆ చంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రా మ్, -లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి... బాలయ్య విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా బలంగా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి కూడా అద్భుతంగా నటించారు. -టీజర్, ట్రైలర్ లో గన్, త్రిశూలంతో ఉన్న యాక్షన్ సీ క్వెన్స్కు అద్భుతమైన స్పందన వచ్చిం ది. ఓ సన్నివేశం కోసం బాలకృష్ణ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చే శారు. ఒక పాత్రలో అంతగా లీనమైపో యే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ లాంటి నటుడు ఉండడం మనందరికీ గర్వకారణం”అన్నారు.
SS Rajamouli |రాజకీయాల్లోకి రాజమౌళి..?
SS Rajamouli | రాజకీయాల్లోకి రాజమౌళి..? SS Rajamouli హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్
పారిశ్రామిక, విద్య హబ్గా మారుస్తాం రూ.5వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నియోజకవర్గానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం మూడు నెలల్లో ప్రతీ గ్రామానికి కృష్ణా నీళ్లు త్వరలో కొడంగల్లో రైలు కూత అడబిడ్డల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు మూడు, నాలుగు రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అభివృద్ధికి పాటుపడే వాళ్లనే సర్పంచ్లుగా ఎన్నుకోండి కొడంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అక్షయపాత్ర ఫౌండేషన్ కమ్యూనిటీ కిచెన్ పరిశీలన భవన నిర్మాణానికి భూమిపూజ మన తెలంగాణ/కొడంగల్/దౌల్తాబాద్: వికారాబాద్ జిల్లాలోని -కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెల్లడించారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ..కొడంగల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీ, వెటర్నరీ, వ్యవసాయ కాలేజీ, పారా మెడికల్, నర్సింగ్ కాలేజీ, ఫిజియోథెరఫీ, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు లేని సైనిక్ స్కూల్ను కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కొడంగల్ పిల్లలను భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 5 వేల కోట్ల రూపాయలతో ఎడ్యుకేషన్ క్యాంపస్ను నిర్మించుకుంటున్నామని, గొప్ప చదువు చదవాలంటే కొడంగల్ వెళ్లాల్సిందే అనేవిధంగా తీర్చిదిద్దాలని క్యాంపస్ను నిర్మిస్తున్నామని అన్నారు. 16 నెలలు తిరిగే లోపు అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. కొడంగల్ ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ పక్కన నొయిడా అభివృద్ధి చెందినట్టుగా, తెలంగాణ నొయిడాగా తీర్చిదిద్ది కొడంగల్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని తెలిపారు. ఇక్కడి పిల్లలకు విద్యతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించే ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్ కావాలని, అందుకే వికారాబాద్ - కృష్ణా రైల్వే లైన్ (వికారాబాద్, పరిగి కొడంగల్ నారాయణపేట్, మక్తల్) నుంచి కర్నాటక రాష్ట్రానికి రైలు మార్గం కోసం కేంద్ర ప్రభుత్వ ఆమోదించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేశామని తెలిపారు. 70 ఏండ్లుగా వత్తులేసుకుని ఎదురుచూస్తున్న రైల్వే లైను పనులు తొందరలోనే మొదలుపెట్టబోతున్నామని తెలిపారు. ఇక్కడ ఉన్న సున్నపు గునులను దృష్టిలో పెట్టుకుని కొడంగల్ మండలంలో తొందరలోనే సిమెంట్ పరిశ్రమను పెట్టి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు. ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుతాం 2034 నాటికి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన శాసనసభ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. గడిచిన 70 ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, దేశం నలుమూలల నుంచి ఇక్కడికొచ్చి చూసేలా అభివృద్ధి చేసుకుని ఆదర్శవంతంగా నిలబెడదామని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. కొడంగల్లో హరేకృష్ణ సంస్థ వారి ఆధునిక అల్పాహార వంటశాల (సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్)ను పరిశీలించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిడ్ డే కిచెన్ భవనానికి భూమి పూజ నిర్వహించారు. ఇంట్లో అమ్మ ఏ విధంగా ఆలోచన చేస్తుందో, అదేవిధంగా అక్షయపాత్ర సహకారంతో నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లో చదువుకుంటున్న 28 వేల మంది విద్యార్థులకు ప్రతి రోజూ ఉదయం అల్పాహారం పెడుతున్నారని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో బాధ పడకూడదని, ఆకలితో చదువుపై శ్రద్ధ కోల్పోవద్దని విద్యార్థులకు ఆల్పాహారం పెట్టాలని నిర్ణయించామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇదే సందర్భంగా నియోజకవర్గంలో రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసి సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. కొండగల్ను ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి సంబంధించి ప్రణాళికలను ఆవిష్కరించారు. ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రధానమైన విద్య, నీటి పారుదల రంగం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకు కొడంగల్ ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నామని తెలిపారు. కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్, మక్తల్, నారాయణపేట ప్రాంతాలను కృష్ణా నదీ జలాలతో తడపాలని, ప్రతి ఎకరాకు నీరివ్వాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడమే కాకుండా దాదాపు 5 వేల కోట్ల రూపాయలతో ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పించామని తెలిపారు.. భూ సేకరణ విషయంలో 95 శాతం రైతులు స్వతంత్రంగా ముందుకొచ్చి ప్రాజెక్టులు కట్టాలని భూములిచ్చారని, మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల్లో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రైతులు అడిగిన ఇండ్లు, నష్టపరిహారం ఇచ్చామని, లగచర్ల, హకీంపేట, పోలెపల్లి ప్రాంతంలో రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను స్థాపించి లగచర్ల పారిశ్రామికవాడను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు.. కావాలి. ఇలాంటి పనులు చేయాలంటే రాబోయే సర్పంచు ఎన్నికల్లో మంచి వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని 300 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. అంతకుముందు మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న బస్సును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. రూ.5.83 కోట్లతో నియోజకవర్గంలో 28 అంగన్వాడీ భవనాల నిర్మాణం, రూ.5.01 కోట్లతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.3 కోట్లతో నియోజకవర్గంలో 10 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, రూ. 3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణ), రూ.1 కోటితో కొడంగల్లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్కు శంకుస్థాపన చేశారు. రూ.1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం, రూ. 1.40 కోట్లతో కొడంగల్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం, రూ. 4.45 కోట్లతో సిసి రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు (యుజిడిలు) నిర్మాణం, రూ. 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభం, రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ. 5 కోట్లతో గెస్ట్హౌస్ నిర్మాణం, రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మహిళలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకోవడం, ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపించే విధంగా వెయ్యి మంది మహిళలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించుకునేందుకు సహకరిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యాన్ని అందిస్తున్నామని,, అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని గుర్తుచేశారు. కొడంగల్ నియోజకవర్గాన్ని పారిశ్రామిక, విద్యారంగాల్లో అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు. మైనార్టీ శాఖ ద్వారా 625 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం నిమిత్తం వికారాబాద్, నారాయణపేట జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు పౌల్ట్రీ, గొర్రెల ఫామ్ ఏర్పాటు నిమిత్తం ఆర్థిక సహాయ చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పోలీస్ హౌసింగ్ ఛైర్మన్ గురునాథ్రెడ్డి, శాసన సభ్యులు టి.రామ్మోహన్రెడ్డి, బి.మనోహర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లు రాజేశ్వర్ రెడ్డి, విజయ కుమార్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీకై జైన్, నారాయణపేట కలెక్టర్ సిక్తాపట్నాయక్, వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహమెహ్రా, జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ సత్యగౌడ చంద్రప్రభు దాస్జీతో పాటు వివిద శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ముసాయిదా దశలోనే ఉత్తర్వుల్లోని సమాచారం బయటికి పొక్కడంపై ప్రభుత్వం ఆగ్రహం లీకు వీరులపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా వివిధ శాఖల యూజర్ ఐడిలు, పాస్వర్డ్లు మార్పు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు భూముల కేటాయింపుపై ఇటీవల కెటిఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కలకలం మన తెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో డ్రాఫ్ట్ దశలోనే ఉత్తర్వులు మాయమవుతుండటం, అవి కాస్తా బిఆర్ఎస్ ఆఫీసుకు చేరుతుండటాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది. సమాచారాన్ని లీక్ చేస్తున్నదెవరు? జీఓ బయటకు రాకముందే ఎక్కడి నుంచి ఈ సమాచారం బయటకు వెళుతుందన్న అంశాలపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలకు సంబంధించిన యూజర్ ఐడిలను, పాస్వర్డ్లను మార్చివేసింది. దీంతోపాటు ప్రభు త్వం తీసుకునే నిర్ణయాలు, డ్రాప్ట్లు, జిఓలు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే వరకు బ యటకు రాకూడదని ఒకవేళ వస్తే ఆ శాఖ ఉన్నతాధికారులనే బాధ్యులను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఆ శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ప్రభుత్వం అన్ని విభాగాల ఇన్చార్జీలను ఆదేశించింది. దీంతో రానున్న రోజుల్లో ఆయా విభాగాలు తీసుకునే నిర్ణయాలు, మంత్రిమండలి ఆమోదాలు, జిఓలు తదితర విషయాల ను లీక్ చేయకుండా పటిష్టమైన చర్యలను చేపట్టాలని ప్రభుత్వం అన్ని శాఖల ఉన్నతాధికారులకు సూచించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని ప్ర భుత్వం హెచ్చరించింది. ఇటీవల భూముల కే టాయింపు అంశంపై మాజీ మంత్రి కెటిఆర్ ప్రెస్మీట్ పెట్టి హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ వెనుక రూ.5లక్షల కోట్ల భూ కుంభకోణం ఉందని ఆరోపించారు. కెటిఆర్ ఆరోపణలపై ప్రెస్ మీట్ పెట్టిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బిఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీఓనే తాము ఫాలో అవుతున్నామని క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా అలాంటి జీఓనే ఇవ్వలేదంటూ వివరణ ఇచ్చారు. మీరు జీఓ ఇవ్వకుండానే బిఆర్ఎస్ పార్టీకి ఎలా చేరిందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన దాట వేశారు. ఈ క్రమంలోనే ఇంటిదొంగలెవరో తేల్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇలా ప్రతిపక్షానికి ఎలాంటి సమాచారం లీకవుతోంది..? డ్రాఫ్ట్ దశలో ఉన్న జీఓలు ఎలా బయటకు వెళ్తున్నాయన్న అంశంపై ఆరా తీసే పనిలో ఇంటెలిజెన్స్ నిమగ్నమైనట్టుగా తెలిసింది.
ఎస్హెచ్జిలకు నేడు వడ్డీలేని రుణాల పంపిణీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సిఎం భట్టి సిఎం, డిప్యూటీ సిఎంలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ.304కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వము జమ చేసింది. మొత్తం 3,57,098 సంఘాలకు ఈ నిధులు చేరాయి. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ సిఈఓ దివ్యా దేవరాజన్, జిల్లా డిఆర్డిఎ అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా ప ర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరునాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ సందర్భంగా మం త్రి స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రూ. 25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ, వాటికి వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లించడం కొనసాగుతోందని తెలిపారు. తాజాగా రూ.304 కోట్ల వడ్డీలను చెల్లించినట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ.1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చేరాయన్నారు. ఇవి కాకుండా పట్టణ మహిళా సంఘాలకు సుమారు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాలను చెల్లించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఆడబిడ్డల ఆర్థిక భద్రత కోసం వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తూ, వారి అభివృద్ధికి దారితీసే పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తోందని, మహిళల సాధికారతను శాశ్వతంగా నిలబెట్టే విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ. 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందని, స్వయం సహాయక మహిళలు కష్టపడి పొదుపుగా పెట్టుకున్న అభయహస్తం నిధులను కూడా కాజేసిందని గుర్తు చేశారు. మహిళల కష్టాన్ని దోచుకున్న బిఆర్ఎస్ పెద్దలకు మహిళా సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కే లేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు నిధులను పారదర్శకంగా, సకాలంలో అందిస్తూ వారి ఆర్థిక శక్తిని మరింతగా పెంచే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తోందని అన్నారు.
సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గైర్హాజరు తొలి రోజే 17 కేసులు విచారించిన జస్టిస్ సూర్యకాంత్ న్యూఢిల్లీ : భారత దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సిజెఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోజరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదివారం నాడు పదవీ విరమణ చేసిన సీజేఐ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రత్యేకహోదా రద్దు కావడం, బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సమీక్ష తదితర అనేక చారిత్రక తీర్పులు వెలువరించిన ఘనత సాధించుకున్న సూర్యకాంత్ తదుపరి సిజేఐ గా అక్టోబర్ 30న నియామకమయ్యారు. ఈ పదవిలో దాదాపు 15 నెలల పాటు తన వయస్సు 65 ఏళ్లు పూర్తయ్యేవరకు 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్రమోడీ, తదితర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం ఫోటోలను ప్రధాని మోడీ తన ఎక్స్ పోస్ట్లో షేర్ చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ కూడా కార్యక్రమంలో పాల్గొని కొత్త సిజెఐ కి అభినందనలు తెలిపారు. ఆదివారం బాధ్యతలనుంచి వైదొలగిన జస్టిస్ గవాయ్ కొత్త సిజెఐని ప్రేమాభిమానాలతో హత్తుకున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్,శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావడం విశేషం. జస్టిస్ సూర్యకాంత్1962 ఫిబ్రవరి 10న హర్యానా లోని హిసార్లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1984లో రోహ్తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా, హైకోర్టు న్యాయవాదిగా నియమితులయ్యారు. 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. వివిధ ధర్మాసనాల్లో పలు కీలక తీర్పుల్లో ఆయన భాగమయ్యారు. 370 వ అధికరణను రద్దు చేయడం, స్వేచ్ఛగా భావ ప్రకటన, పౌరసత్వం హక్కులు కల్పిస్తూ తీర్పులు వెలువరించారు. కొత్తచట్టం వచ్చేవరకు వలసవాద దేశద్రోహ చట్టం కింద ఎలాంటి కేసులు దాఖలు కాకుండా ఆపివేయించారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణలో తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను వెల్లడించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించారు. తొలిరోజు 17 కేసుల విచారణ ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజు సోమవారమే సిజెఐ సూర్యకాంత్ 17 కేసులు విచారించారు. అదే విధంగా ఓ కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్ లిస్టింగ్ కేసులను తప్పనిసరిగా లిఖిత పూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్టు చెప్పారు. రాహుల్ గైరుహాజరు సిగ్గుచేటు: బీజేపీ ఆగ్రహం నూతన ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ప్రమాణస్వీకారానికి లోక్సభ విపక్షనేత రాహుల్ గాంధీ హాజరు కాకపోవడంపై బీజేపీ మండిపడింది. హర్యానా రాష్ట్రం వేడుక చేసుకుంటోంద ని, మోడీ, రాష్ట్రపతి ముర్ము తదితర అగ్రనేతలు హా జరు కాగా, విపక్షనేత హాజరుకాకపోవడం సిగ్గుచేటని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్పూనావాలా విమర్శించారు.
Rahul Sipligunj |సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్..
Rahul Sipligunj | సర్ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్.. Rahul Sipligunj, హైదరాబాద్,
ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా.. ఎదుర్కొనేందుకు సిద్ధం నా బ్రాండ్ విలువ ఢిల్లీ వరకు తెలుసు నాకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంది కార్యకర్తలు తలదించుకునే పని చేయను స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు మన తెలంగాణ/స్టేషన్ ఘనపూర్: బిఫాంలు, పదువులు అమ్ముకునే అలవాటు తనకు లేదని, తాను ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయడం లేదని, తన ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్ ఎంఎల్ఎ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలోని ఈఆర్ఎల్ గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తల దించికునే పని ఎప్పటికీ చేయనని గల్లా ఎగేరుకునేలానే పనిచేస్తానని అన్నారు. స్పీ కర్ నిర్ణయం ఎలా ఉన్నాఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నానని, తనకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనకు ని యోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉందని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కడియం శ్రీహరి అంటేనే ఒక బ్రాండ్ అని, రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. ఢిల్లీ వరకు బ్రాండ్ విలువ బ్రాండ్ కే ఉంటుందని అన్నారు. అందుకు కారణం నిజాయితీగా కచ్చితత్వంలో పనిచేయడమేనని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత గ్రామ స్థాయి నాయకులదేనని, వారిని గెలిపించే బాధ్యత కూ డా గ్రామ నాయకులదేనని స్పష్టం చేశారు. గ్రా మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తు ల ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఒకే అభ్యర్థి పోటీలో ఉండే విధంగా గ్రామ నాయకులు మండల స్థాయి నాయకుల సహకారంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పాత, కొత్త అనే బేధం లేకుండా అందరూ కలిసి పని చే యాలని కోరారు. గ్రామంలోని మహిళా, యువజన, అన్ని కుల సంఘాల మద్దతు కూడగట్టుకొ ని అందరిని కలుపుకొనిపోవాలని సూచించారు. అందుకు తగ్గట్లుగా కార్యాచరణలు, ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం అందరి చూపు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వైపే ఉందని, అందరికీ నియోజకవర్గంలో కాం గ్రెస్కు తిరుగులేదని నిరూపించాలని పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని అన్ని సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలను గెలిపించి కానుకగా ఇచ్చి మరిన్ని అభివృద్ధి నిధులు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతీ ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీ ముఖ్యమేనని అన్నారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఎంత ముఖ్యమో ప్రజలకు వివరించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలలో పార్టీ తరపున ఒక్కరికే అవకాశం వస్తుందని, ఇప్పుడు అవకాశం రాలేదని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి చాలా అవకాశాలు వస్తాయని, పార్టీకి విధేయులుగా పనిచేసేవారికి అవకాశం కల్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చని సూచించారు. ఫలానా వారే అభ్యర్థి అని తాను ఎవరికీ చెప్పానని అభ్యర్థి ఎంపిక నిర్ణయం మీదే... అభ్యర్థి గెలుపు బాధ్యత కూడా మీదేనని వెల్లడించారు. ఇది మీ ఎన్నికలని పార్టీని గెలిపించుకునే బాధ్యత కూడా మీదేనని సూచించారు. అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 10లక్షలు, సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే గ్రామ అభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు సాగు నీరు అందించే బాధ్యత తీసుకుంటానన్నారు.
బృందాలుగా ఢిల్లీ బాట పడుతున్న డిప్యూటీ సిఎం డికె అనుచరవర్గం హైకమాండ్కు కట్టుబడి ఉంటా: సిఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి మాటే నాకు వేదవాక్కు: డికె బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత తగాదా ఇప్పుడు ఢిల్లీ వరకూ తారాస్థాయికి చేరుకుంది. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వర్గీయులైన ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. డికెకు సిఎం పీఠం అప్పగించాలని తమ డిమాండ్ను అధిష్టానం వద్ద తీవ్రతరం చేయనున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు డికె కోసం ఢిల్లీలో ఉన్నారు. వీరికి తోడుగా ఇప్పుడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రావడంతో ఇక హై కమాండ్ స్పందన ఏమిటనేది కీలకం అయింది. కాగా సిఎం పదవిలో కొనసాగడం అనేది అధిష్టానం నిర్ణయం బట్టి ఉంటుందని, వారు ఏది నిర్ణయిస్తారనేది కీలకం అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తెలిపారు. పార్టీ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు. సోమవారం శివకుమార్ వర్గానికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వచ్చారు. హై కమాండ్ ఏది నిర్ణయిస్తే దానికి తానే కాకుండా తన డిప్యూటి డికె కూడా కట్టుబడి ఉంటారని విలేకరులకు సిద్ధరామయ్య చెప్పారు. డికె సిఎం కానున్నారా? అనే ప్రశ్నకు ఆయన విసుక్కున్నారు. తాను చెపుతున్నది వినకుండా పదేపదే ఈ ప్రశ్ననే ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. డికె క్యాంప్ ఢిల్లీలో మకాం వేయడంతో క్రమేపీ సిద్ధరామయ్యలో టెన్షన్ పెరుగుతోంది. 2023 అధికారం దశలో చెరో సగం సిఎం పదీకాలం అనే ఫార్మూలా కుదిరింది. ఇప్పుడు ఈ గడువు రావడంతో కర్నాటకలో సిఎం పీఠం కోసం తగవు నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డికె శివకుమార్ ఉన్నారు. ఆయన ఇప్పటి పరిణామాలపై ఎక్కడా స్పందించడం లేదు. కానీ ఆయన వర్గీయులు ఢిల్లీకి వెళ్లడం, మార్పు కోసం పట్టుపట్టడంతో ఇప్పుడు నాయకత్వ అంశం బహిరంగ విషయం అయింది. కాగా ఈ ఇద్దరు కాదు . తానే సిఎం ఎందుకు కాకూడదని పార్టీ సీనియర్ నేత, కెపిసిసి మాజీ చీఫ్ , హోం మంత్రి జి పరమేశ్వరన్ కొత్తగా తమ వాదన విన్పిస్తున్నారు. దళితులకు ఈ పదవి దక్కడం న్యాయం అన్నారు. సిఎం చెప్పిందే వేదవాక్యం: డికె ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పిందే తనకు వేదవాక్యం అని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ చెప్పారు. పార్టీ హై కమాండ్ ఏది నిర్ణయిస్తే అదే పాటిస్తానని సిద్ధరామయ్య చెప్పడంపై డికె సోమవారం స్పందించారు. ఆయన ఆ విధంగా చెప్పి ఉంటే , అది తనకు శిరోధార్యమని, దీనిపై తాను చెప్పేందుకు ఏదీ లేదని వివరించారు. పార్టీలో సిఎం పీఠం కోసం ఎమ్మెల్యేల వేట సాగుతోందనే బిజెపి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అది వారి సంస్కృతి అని, అదేవిధంగా మాట్లాడుతారని చికబళ్లాపురంలో ఓ కార్యక్రమానికి హాజరైన దశలో తెలిపారు. ఎమ్మెల్యేల బేరసారాలు, పార్టీల ఫిరాయింపులు పద్ధతి వారికే తెలిసిన విషయం అని వ్యాఖ్యానించారు.
కూంబింగ్ ఆపితే.. ఆయుధాలు అప్పగిస్తాం
అంతర్గత చర్చల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వండి పునరావాసానికి అంగీకరిస్తాం కేంద్ర కమిటీ సభ్యుడు సోనూదాదా నిర్ణయంతో ఏకీభవిస్తున్నాం పిఎల్జిఎ వారోత్సవాలు కూడా నిర్వహించబోం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు మావోయిస్టుల ప్రతిపాదన స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట బహిరంగ లేఖ విడుదల మన తెలంగాణ/హైదరాబాద్, చర్ల: మావోయిస్టు పార్టీ ఆయుధ విరమణపై కీల క ప్రకటన చేసింది. మహారాష్ట్ర-, మధ్యప్రదేశ్, -ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ రాష్ట్రాల స్పెషల్ జోనల్ కమిటీ (ఎంఎంసి జోన్) ప్రతినిధి అనంత్ పేరు తో బహిరంగ లేఖ రాసింది. గడువు ఇస్తే ఆయుధ విరమణ చేస్తామని ప్రకటించింది. అప్పటి వరకు భదత్రా దళాల కూబింగ్ నిలిపివేయాలని కోరింది. ఇంకా లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేసిన తర్వాత, ఆయుధాలను త్యజించడం ద్వారా సాయుధ పో రాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా ఇటీవల తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. సిసిఎం సతీష్ దాదా, మరొక సిసిఎం కామ్రే డ్ చంద్రన్న ఇటీవల ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తు చేసింది. ఎంఎంసి(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్) స్పెషల్ జో నల్ కమిటీ ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించాలనుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేసింది. తాము ఆయుధాలు విడిచిపెట్టడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సమయం ఇవ్వాలనిఅభ్యర్థించింది. పార్టీ ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, ఈ నిర్ణయాన్ని అందరితో పంచుకోవడానికి కొంత సమయం పడుతుందని, సహచరులను సంప్రదించి, పార్టీ పద్దతి ప్రకారం ఈ సందేశాన్ని తెలియజేయడానికి సమయం కోరింది. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిబ్రవరి 15, 2026 వరకు సమ యం ఇవ్వాలని అభ్యర్థించింది. సమయం కోరడం వెనుక ఎటువంటి నిగూఢ ఉద్దేశం లేదని, సమాచారం చేరవేసేందుకు ఈ సమయం కోరామని లేఖలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మావోయిజం నిర్మూలనకు విధించిన గడువు (మార్చి 31, 2026)లోపే తాము కోరిన సమయం ఉందని, అప్పటి వరకు, మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించి, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని కోరింది. కాగా, పిఎల్జిఏ వారోత్సవాలు నిర్వహించబోమని, ఈ క్రమంలో రాబోయే పిఎల్జిఏ వారంలో ఎటువంటి కార్యకలాపాలను కూడా ప్రభుత్వం నిర్వహించకూడదని, ఇన్ఫార్మర్ల కార్యకలాపాలను సైతం నిలిపివేయాలని, ఇతర సమాచారం ఆధారంగా దళాలను నియమించకూడదని లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇరువైపులా ఇలాంటి ప్రయత్నాలతో సంభాషించుకోవడానికి మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి సాధ్యమవుతుందని, ఆహ్లాదకరంగా, సానుకూల వాతావరణం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు జోన్ల్ కమిటీలు తమ కార్యకలాపాలన్నింటిని నిలిపివేయాలని అనంత్ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖలోని సారాంశాన్ని మీడియా ద్వారా సహచర మావోయిస్టులకు తెలియజేయాలని అనంత్ కోరారు. ఆయుధ విరమణపై త్వరలోనే తేదీ ప్రకటిస్తాం ఆయుధ విరమణపై త్వరలోనే తేదీని ప్రకటిస్తామని అనంత్ లేఖలో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులతో సమావేశం నిర్వహించడానికి మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతించాలని కోరారు. సమిష్టిగా ఆయుధ విరమణ చేసి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాల కార్యకలాపాలను నిర్ణీత తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభుత్వం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తేనే ఈ ప్రక్రియ సాధ్యమవుతుందని అనంత్ పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం ప్రభుత్వ ప్రతిస్పందన కోసం వేచి చూస్తామని లేఖలో తెలిపారు. సహచరులు సోను దాదా, సతీష్ దాదా మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి తగిన సమయం ఇవ్వాలని కోరారు.
GHMC general meeting |కౌన్సిల్.. సాఫీగా సాగేనా!
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి సమావేశమే చివరిదో, మరో సమావేశం
బాలీవుడ్ హీమాన్ ధర్మేంద్ర కన్నుమూత
అనారోగ్యంతో తుదిశ్వాస 300కు పైగా సినిమాల్లో నటన రొమాంటిక్ హీరో, యాక్షన్ కింగ్గా స్టార్డమ్ ఆయన సొంతం పద్మభూషణ్ సహా పలు అవార్డులతో సత్కరించిన ప్రభుత్వాలు రాష్ట్రపతి, ప్రధాని, బాలీవుడ్ ప్రముఖుల నివాళి ముంబై: బాలీవుడ్ వీరూ, హీమాన్ పేరే బ్రాండ్గా నిలిచిన స్టార్ హీరో ధర్మేంద్ర(89) సోమవారం కన్నుమూశారు. మూడు తరాల సుదీర్ఘ యాక్షన్ జీవితంతో 65 ఏం డ్లుగా హీరోగా చలామణి అయిన ధర్మేంద్ర 300కు పైగా సినిమాల లో నటించారు. తనకు అంటూ ధీ రోదాత్త, చలాకీ తనపు ప్రత్యేకతను సంతరించుకున్నారు. కొంతకాలం గా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ధర్మేంద్ర ఉదయం మృతి చెందారని ముంబై పోలీసు వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. వచ్చే నెల 8న ధర్మేంద్ర 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉంది. ఈ లోగానే ఆయన మరణించారు. చాలా రోజులుగా ధర్మేంద్ర అనారోగ్యంపై పుకార్లు వెల్లువెత్తాయి. కొద్దిరోజుల క్రితమే ఆయన చనిపోయినట్లు ప్రచారం జరిగినా కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ధర్మేంద్రను ముంబైలోని జుహూ ప్రాంతంలోని ఆయన నివాసానికి చేర్చారు. కొద్ది రోజులుగా ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. ఆయన అంత్యక్రియలను సోమవారం సాయంత్రం అభిమానులు, బాలీవుడ్ ప్రముఖుల అంతిమ నివాళి నడుమ ఇక్కడి విలే పార్లేలోని శ్మశాన వాటికలో నిర్వహించారు. ఇందుకు ఏర్పాట్లు జరిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం నుంచే జుహూలోని ధర్మేంద్ర నివాసానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. భార్య హేమామాలిని, కూతురు ఈషా డియోల్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితరులు అంత్యక్రియలకు తరలివచ్చారు. ధర్మేంద్ర జీ మృతితో భారతీయ సినిమా చరిత్రలో ఓ అధ్యాయం ముగిసిందని ప్రధాని నరేంద్ర మోడీ తరఫున ప్రకటన వెలువడింది. ఆయన సినీ దిగ్గజం, ప్రతి పాత్రపై తన ప్రత్యేక ముద్ర వేశారు. అసంఖ్యాక జనం అభిమానం పొందారు. సినిమాకు ఆకర్షణ తీసుకురాడం ఆయన ఘనత అని ధర్మేంద్రకు మోడీ నివాళులు అర్పించారు. నిరాడంబరత , అందరిని ఆదరించడం, ప్రేమ ఆయన వ్యక్తిత్వం. ఈ దశలో ఆయన లోటును అనుభవించే కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. సత్యకామ్ సినిమాతో ఆరంభం అయిన ధర్మేంద్ర హీరోయిజం షోలే వరకూ అంతకు మించి కూడా సాగింది. అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్ , హీరోలు అమీర్ ఖాన్, సెలబ్రిటిలు కరణ్ జోహార్, కాజోల్, అజయ్ దేవగన్, కరీనా కపూర్ వంటి వారు ధర్మేంద్ర కు నివాళులు అర్పించారు. ధర్మేంద్ర బాపు అని స్పందించారు. సినిమా చరిత్రలో ఓ పుట తిరిగిందని పలువురు వ్యాఖ్యానించారు. అవిభక్త పంజాబ్లోని లూథియానా జిల్లా నస్రైల్ గ్రామంలో జన్మించారు. తండ్రి స్కూల్ టీచరు . బదిలీవల్ల ధర్మేంద్ర బాల్యం ఎక్కువగా అక్కడికి దగ్గరిలోని సహ్నేవాల్లో జరిగింది. ధర్మేంద్ర పూర్తి పేరు ధరమ్సింగ్ కేవల్ కోషన్ డియోల్. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు. ప్రకాశ్ కౌర్, సినిమా హీరోయిన్ హేమామాలిని ఆయన వివాహమాడారు. ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరూ పేరు మోసిన హీరోలే, కూతుళ్లు విజేత, అజీత, ఈషా, అహ్న డియోల్. వీరిలో ఈషా డియోల్ హీరోయిన్గా రాణించారు. ధర్మేంద్ర 2012లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. లివింగ్ లెజెండ్తో పాటు లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారాలు ఆయనను వరించాయి. ఫాల్కేరత్న అవార్డు కూడా ధర్మేంద్ర సొంతమైంది.
Illegal construction’s |అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి..
Illegal construction’s | అక్రమ నిర్మాణాలు మిగిలిన వాటి పరిస్థితేంటి.. ఆంధ్రప్రభ నిఘా
AI |త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు…
AI | త్వరలో ఏఐతో ప్రాపర్టీ ట్యాక్స చెల్లింపులు… హైదరాబాద్ సిటీ బ్యూరో,

27 C