SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:21 pm

సర్పంచ్‌ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య..

సర్పంచ్‌ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య.. భీమ్‌గల్‌ రూరల్‌, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:16 pm

Bellamkonda Sai Sreenivas to Tie the Knot

Tollywood young actor Bellamkonda Sai Sreenivas is all set to end his bachelor life very soon. The actor will get engaged this week and it is a love marriage. The details of the bride are yet to be known. Bellamkonda Sai Sreenivas is expected to make an official statement after getting engaged. Vijay Deverakonda and […] The post Bellamkonda Sai Sreenivas to Tie the Knot appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 9:13 pm

కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు…

కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు… మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:12 pm

Viral Now: Vijay and Trisha Spotted Together

Ilayathalapathy Vijay’s wife Sangeetha has filed a divorce petition after 28 years of marriage. She alleged that Vijay is in a relationship with an actress. After Vijay’s political entry, several politicians made open statements about the relationship of Vijay and Trisha. The duo is now spotted together attending a wedding reception and the video is […] The post Viral Now: Vijay and Trisha Spotted Together appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 9:12 pm

మిస్సింగ్ విద్యార్థి దొరికిండు

మిస్సింగ్ విద్యార్థి దొరికిండు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:07 pm

పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి…

పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి… ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహ

ప్రభ న్యూస్ 5 Mar 2026 9:04 pm

దంపతుల ఆత్మహత్యాయత్నం

దంపతుల ఆత్మహత్యాయత్నం నవాబుపేట, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:54 pm

ఇంగ్లండ్‌ టార్గెట్ 254

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా 253 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పొయి 253 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్(89: 42 బంతుల్లో 8 ఫోర్లు,7 సిక్స్ లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 2 ఫోర్లతో 9 పరుగులు మాత్రమే విల్ జాక్స్ బౌలింగ్‌లో చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరు కలిసి 97 పరుగులు జోడించారు.అదిల్ రషీద్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ (39:18 బంతుల్లో 4ఫోర్లు,2 సిక్స్ లు)భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. అనవసర పరుగు కోసం యత్నించిన శివమ్ దూబె(43: 25 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్స్ లు) రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు. సూర్యకుమార్ యాదవ్(11), హార్ధిక్ పాండ్యా(27),తిలక్ వర్మ(21) పరుగులు చేశారు. ఇంగ్లాడ్ బౌలర్లలో విల్ జాక్స్ 2, అదిల్ రషీద్ 2, జోప్రా ఆర్చర్ ఒక వికెట్ తీశాడు.

మన తెలంగాణ 5 Mar 2026 8:52 pm

బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి

బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:42 pm

ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం

ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం రాప్తాడు, ఆంధ్రప్రభ : విద్యార్థిని విద్యార్థులకు

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:40 pm

పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం…

పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం… ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:37 pm

భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం

భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం వాస్తవాలు వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు.. విజయవాడ

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:32 pm

టోలీ చౌకీ భవన ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

 హైదరాబాద్, టోలీచౌకి భవన ప్రమాదంపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడం కలిచివేసిందన్నారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.

మన తెలంగాణ 5 Mar 2026 8:24 pm

47th Division |కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

47th Division | కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్య అతిథిగా బుద్ధా

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:20 pm

రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం

రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:17 pm

మహా కుంభాభిషేకం కార్యక్రమానికి సర్వం సిద్ధం..

మహా కుంభాభిషేకం కార్యక్రమానికి సర్వం సిద్ధం.. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:14 pm

Have More Children, Get ₹25,000: AP CM Chandrababu’s Population Policy Push

Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has called for a major shift in how the state approaches demographic planning. Speaking in the Assembly, he said the time has come to focus on population management rather than traditional population control policies. He warned that failing to act now could create serious challenges for the state […] The post Have More Children, Get ₹25,000: AP CM Chandrababu’s Population Policy Push appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 8:12 pm

దంచికొట్టిన సంజూ.. భారత్ స్కోర్ ఎంతంటే..

ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ దంచి కొట్టాడు. వెస్టిండీస్‌పై తన విశ్వరూపం చూపించిన సంజూ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 2 ఫోర్లతో 9 పరుగులు మాత్రమే విల్ జాక్స్ బౌలింగ్‌లో చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరు కలిసి 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సంజూ అర్థశతకం కూడా సాధించాడు. కానీ, 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కిషన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ దూకుడికి విల్ జాక్స్ బ్రేక్ వేశాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 89 పరుగులు చేసిన సంజూ ఫిల్ సాల్ట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజ్‌లో శివమ్ దూబె(20), సూర్యకుమార్(4) ఉన్నారు.

మన తెలంగాణ 5 Mar 2026 8:11 pm

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు,

ప్రభ న్యూస్ 5 Mar 2026 8:06 pm

ఆన్‌లైన్‌లో టెన్త్ హాల్ టికెట్లు..వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్

రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ bsc.telangana.gov.in, హాల్ టికెట్లు పొందవచ్చు. అలాగే విద్యార్థులు వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి కూడా ఈ పరీక్ష హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు. దానిని ప్రింట్ తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గురువారం సాయంత్రం వరకు 29,790 మంది విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,71,564 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈసారి 5.27 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష హాజరుకానున్నారు. ఈసారి కొత్తగా హాల్‌టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు. హాల్‌టికెట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే హెచ్‌ఎంల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్‌కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు. తెలంగాణలో వాట్సప్‌లో ఇలా డౌన్‌లోడ్.. 8096958096 వాట్సాప్ నెంబర్‌కు హాయ్ (Hi) అని సందేశం చేయండి. మీ ఫోన్‌కి వెల్‌కమ్‌టూ మీ సేవ అని వస్తుంది. చాట్‌లో SSC hall Ticket march -2026 అని టైప్ చేసి మెసేజ్ చేయండి.

మన తెలంగాణ 5 Mar 2026 8:05 pm

Over 60% Teaching Posts Vacant in Telangana Government Medical Colleges, RTI Reveals

Hyderabad: More than 60 percent of teaching faculty posts are vacant in government medical colleges across Telangana, raising concerns about the state of medical education and healthcare training. According to RTI filed by Sashi Kumar of Yugantar, the response from the Office of the Director of Medical Education (DME), Telangana, said the state currently has […] The post Over 60% Teaching Posts Vacant in Telangana Government Medical Colleges, RTI Reveals appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 8:04 pm

ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కెటిఆర్

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డిపిఆర్ సిద్ధం చేయకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం ఇళ్లకు రెడ్ మార్కులు వేస్తూ ప్రజల పైన కేసులు పెడుతూ బెదిరింపులకు దిగుతూ భయపెట్టిస్తున్నారని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతికి వాడుకుంటామంటే అడ్డుకొని తీరుతామని కెటిఆర్ హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.

మన తెలంగాణ 5 Mar 2026 8:00 pm

NBK 111 Starts Rolling

Nandamuri Balakrishna is on a break after the release of Akhanda 2. He is committed to work with Gopichand Malineni on a periodic drama but there are lot of changes done. Considering the current market and the budget limitations, Gopichand Malineni worked on a different script and NBK 111 got delayed by a couple of […] The post NBK 111 Starts Rolling appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 7:57 pm

రాజ్యసభ పోటీకి బిఆర్‌ఎస్ దూరం

రాజ్యసభ పోటీకి బిఆర్‌ఎస్ దూరంగా ఉంది. ఖాళీ అయిన రెండు స్థానాల్లో సురేశ్ రెడ్డి బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి కాగా, తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బిఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారికి సంఖ్యా బలం లేకపోవడంతో బిఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.

మన తెలంగాణ 5 Mar 2026 7:57 pm

మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు

మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట,

ప్రభ న్యూస్ 5 Mar 2026 7:56 pm

సమన్వయంతో మహిళా దినోత్సవం

సమన్వయంతో మహిళా దినోత్సవం భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : మార్చి 8న నిర్వహించనున్న

ప్రభ న్యూస్ 5 Mar 2026 7:55 pm

పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

మల్దకల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శేషన్న(28) గురువారం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ టి. శ్రీను పేర్కొన్నారు. కాగా పోలీసుల వేధింపులు తాళలేక కుమ్మరి శేషన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిబ్రవరి 25న గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన కుమ్మరి రాణి పై కుమ్మరి మల్లేష్ దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు. పరారిలో ఉన్న ప్రధాన నిందితుడు మల్లేష్ మలక్దల్‌కు చెందిన కుమ్మరి శేషన్న ఇద్దరు దగ్గర బంధువులు కావడంతో పాటు ప్రధాన నిందితుడు మల్లేష్‌కు శేషన్నతో పాటు మరో వ్యక్తి సహకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో గట్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. తన భర్త శేషన్న జాడ తెలియక పోలీస్ స్టేషన్‌ల చుట్టు తిరిగిన పోలీసులు తెలుపలేదని మృతుని భార్య ఆరోపించింది. విచారణ అనంతరం వారిని పోలీసులు విడిచి పెట్టినట్లు తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన శేషన్న గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గద్వాల జిల్లా ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. పోలీసుల వేధింపులు తాళలేకనే కుమ్మరి శేషన్న ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై గద్వాల సీఐ టి.శ్రీను వివరణ కోరగా ఆలూరులో కుమ్మరి రాణి పై జరిగి దాడిలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారిలో ఉండటంతో దగ్గరి బందువు అయిన కుమ్మరి శేషన్నను విచారించినట్లు తెలిసింది. పోలీసులు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, మృతుడు శేషన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు.

మన తెలంగాణ 5 Mar 2026 7:53 pm

నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ

నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ ​భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్

ప్రభ న్యూస్ 5 Mar 2026 7:50 pm

యుద్ధంలో1230 మంది ఇరానీయన్ల మృతి

ఆరు రోజులుగా మధ్యప్రాచ్యం పోరులో 1230 మంది ఇరానీయన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ సంస్థ గురువారం తెలిపింది. పలు ప్రాంతాలో అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల క్రమంలో పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. మృతుల సంఖ్యను ఎప్పటికప్పుడు ఇరాన్ ఫౌండేషన్ ఒకటి తెలియచేస్తోంది.

మన తెలంగాణ 5 Mar 2026 7:48 pm

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్

విశాలాంధ్ర – భీమవరం : భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 6న వర్చువల్ విధానంలో “వ్యవసాయం గ్రామీణ పరివర్తన” అంశంపై వెబినార్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాల అమలు రోడ్‌మ్యాప్‌పై చర్చించేందుకు భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 06, 2026న ఉదయం 10:00 గంటల నుండి వర్చువల్ విధానంలో “వ్యవసాయం, గ్రామీణ పరివర్తన” […] The post వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 7:46 pm

ఎసిబి వలలో చిక్కిన జిహెచ్‌ఎంసి ఆడిట్ అధికారి

హైదరాబాద్: మరో అవినీతి అధికారి ఎసిబి వలలో చిక్కారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఆడిట్ అధికారి సంతోష్ పట్టుబడ్డారు. రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి పింఛన్ ప్రాసెస్ చేసేందుకు సంతోష్ రూ.40 వేల లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. 

మన తెలంగాణ 5 Mar 2026 7:40 pm

ప్రతిష్ఠాత్మకంగా జనగణన

శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి విశాలాంధ్ర – భీమవరం : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జనగణన 2027ను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు.భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మొదటి దశ “గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన” శిక్షణా కార్యక్రమం మూడవ రోజు ఆయన పాల్గొని శిక్షణ తీరును పరిశీలించారు. […] The post ప్రతిష్ఠాత్మకంగా జనగణన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 7:32 pm

ఆక్వా షాపులు తనిఖీలు చేయాలి

. ఆక్వా రైతులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విశాలాంధ్ర – భీమవరం: జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మత్స్యశాఖ, తూనికలు–కొలతలు, కమర్షియల్ టాక్స్, ఎంపెడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 16న ఆక్వా రైతుల సంఘం ఇచ్చిన దరఖాస్తుపై ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […] The post ఆక్వా షాపులు తనిఖీలు చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 7:29 pm

Online Trading Scam: ₹55.36 లక్షలు కోల్పోయినట్టు వ్యాపారి ఫిర్యాదు

వాట్సాప్ పెట్టుబడి గ్రూప్ ద్వారా వల బ్యాంక్ లావాదేవీలపై పోలీసుల దర్యాప్తు

తెలుగు పోస్ట్ 5 Mar 2026 7:26 pm

Fake Trading App Scam: ఐటీ మేనేజర్ నుంచి ₹3.88 లక్షలు కాజేసిన ముఠా

వాట్సాప్‌ గ్రూప్‌లో అధిక లాభాల పేరుతో పెట్టుబడులకు ప్రలోభంమోసంతో సంబంధమున్నట్లు అనుమానించి ఖాతాలోని ₹35 వేలపై ఫ్రీజ్

తెలుగు పోస్ట్ 5 Mar 2026 7:10 pm

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ

ప్రభ న్యూస్ 5 Mar 2026 7:08 pm

శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి…

మునుగోడు, ఆంధ్రప్రభ : మూఢనమ్మకాలను వ్యతిరేకించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ప్రజలకు జన

ప్రభ న్యూస్ 5 Mar 2026 7:01 pm

సిఎం నితీష్‌కుమార్‌ పై తెలంగాణ నేత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి టిపిసిసి ఎలక్షన్ కమిషన్ కో -ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. నితీష్‌కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్ గురువారం రాజ్యసభకు నామినేషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో నలుగురు కన్నా ఎక్కువమందిని తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి రిటర్నింగ్ ఆఫీస్‌కు వెళ్లారు. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. తక్షణమే దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పులిపాటి రాజేష్ కుమార్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

మన తెలంగాణ 5 Mar 2026 7:00 pm

గ్రామ సమస్యలే ప్రథమ పరిష్కారం

గ్రామ సమస్యలే ప్రథమ పరిష్కారం వెల్దండ, ఆంధ్రప్రభ ; గ్రామ సమస్యలే ప్రథమ

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:56 pm

మా గ్రామాలకు నిధులు లేవా..?

మా గ్రామాలకు నిధులు లేవా..? స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:55 pm

Sports |మహిళా ఉద్యోగుల్లో నూతనోత్సాహం..

Sports | మహిళా ఉద్యోగుల్లో నూతనోత్సాహం.. ఉత్సాహంగా రెండో రోజు ఎన్‌జీజీవో మహిళా

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:53 pm

ఖమేని మృతి పట్ల భారతదేశం సంతాపం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం గురువారంనాడు సంతాపం వ్యక్తం చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయం సందర్శించి భారతదేశం సానుభూతి సందేశాన్ని అక్కడి రాయబారికి అందించారు. ఇరాన్ రాయబార కార్యాలయంలో మిస్రీ భారత ప్రభుత్వం తరుపున సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీతో మిస్రీ సమావేశమైన ఫోటోను కూడా విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అమెరికా - ఇజ్రాయెల్ ఇరాన్ పై జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ ఫిబ్రవరి 28న మరణించారు. పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో భారతదేశం సంక్షోభాన్ని నివారించేందుకు చర్చలు జరపాలని, దౌత్యం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని భారతదేశం పిలుపునిచ్చినప్పటికీ, ఖమేనీ హత్య పై స్పందించలేదు. ఖమేనీ మరణంపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడంతో గురువారం విదేశాంగ కార్యదర్శి మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, సంతాప పుస్తకంపై సంతకం చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.

మన తెలంగాణ 5 Mar 2026 6:52 pm

ఉట్నూర్ నూతన ఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ నూతనఏ ఎస్పీగా రిత్విక్ సాయి

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:52 pm

మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు ఆపం

విశాలాంధ్ర – ధర్మవరం : మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రిలే నిరాహార దీక్షలు ఆపము అని జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కుల్లాయప్ప యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాసిల్దార్ కార్యాలయ ముందు దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ దీక్షా శిబిరం ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు హిందూ దేవాలయాలలో జరుగుతున్న అన్యాయాలు, పరిష్కరించని సమస్యలపై హిందూ సమ్మేళనా కమిటీ పోరాటం […] The post మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు ఆపం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:49 pm

అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అమర్ సింగ్ తండా

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:48 pm

చిరుత దాడిలో లేగదూడ మృతి

చిరుత దాడిలో లేగదూడ మృతి గుమ్మడిదల, ఆంధ్ర ప్రభ: జిన్నారం మండలం గడ్డపోతారం

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:48 pm

NITI Aayog |ఆకాంక్షిత బ్లాకులో..

NITI Aayog | ఆకాంక్షిత బ్లాకులో.. ఆరు కీలక పురోగతి సూచికల సాధనకు

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:44 pm

సెమీ ఫైనల్‌ 2: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరుగుతున్న పోరు ఇది కావడంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. రెహన్ స్థానంలో జెమీ ఓవర్‌టన్‌ను జట్టులోకి తీసుకుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. తుది జట్లు: ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్(కీపర్), హారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెతెల్, టామ్ బాన్‌టన్, శామ్ కర్రన్, విల్ జాక్స్, జెమీ ఓవర్‌టన్, లైమ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్. భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

మన తెలంగాణ 5 Mar 2026 6:44 pm

దొంగతనం చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి ఆసుపత్రిలో మృతి

టూ టౌన్ సీఐ రెడ్డప్ప విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నారాయణస్వామి (35) తో పాటు మరో ముగ్గురు దొంగతనం చేయడానికి వెళ్లారు. ఈ సందర్భంలో ఓ ఇంటిలో దొంగతనం చేస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో స్థానిక ప్రజలు గుమికూడి ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దొంగలు పరిగెత్తడంలో కేతిరెడ్డి కాలనీ ముందు రైల్వే స్తంభం కు నారాయణస్వామి తగలడంతో, జారి కింద పడ్డాడు. తదుపరి కేతిరెడ్డి కాలనీ ప్రజలు […] The post దొంగతనం చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి ఆసుపత్రిలో మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:42 pm

పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ

పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ: పట్టణంలోని గోదావరి వద్ద

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:41 pm

వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలి…

ప్రభుత్వ శాఖలలో 10 సంవత్సరాలుగా వినియోగంలో లేని బ్యాంకు అకౌంట్లు రద్దు చేసి, సదరు అకౌంట్లలో సొమ్మును కలెక్టరేట్ లోని ప్రభుత్వ ఖాతాకు జమచేయాలి… ప్రధాన పనితీరు సూచికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలి… అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష … The post వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:29 pm

గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం

గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం అచ్చంపేట, ఆంధ్రప్రభ: గిరిజన మైనర్ బాలికపై సామూహిక

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:29 pm

కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇద్దరికి అసెంబ్లీ పరిశీలకులుగా అవకాశం కల్పించింది. పత్తికొండ అసెంబ్లీ పరిశీలకులుగా టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సీతారామరెడ్డి, అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ పరిశీలకులుగా కంబదహాల్ కు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డిలను నియమించింది. ఈ సందర్భంగా గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమను అసెంబ్లీ పరిశీలకులుగా నియమించినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రాలయం నియోజకవర్గ […] The post కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:25 pm

అత్యవసర వైద్య సేవలలో ముందుండాలి..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఏజెన్సీ గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:25 pm

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

విల్సన్ పాల్ విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను […] The post అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:22 pm

ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు…

పాపులేషన్ మేనేజ్‌మెంట్ కొత్త పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన సంతానోత్పత్తి రేటు 2.1% ఉంటే సుస్థిర ప్రగతి: చంద్రబాబు ఏపీ శాసనసభలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని ఇవాళ శాసనసభలో ప్రకటిస్తున్నామన్నారు సీఎం. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్‌‌కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. దీనిపై డ్రాఫ్ట్‌ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల […] The post ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:16 pm

FAMEX-2026 |స‌రైన అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల‌పై విజ‌యం

FAMEX-2026 | స‌రైన అవ‌గాహ‌న‌తోనే విప‌త్తుల‌పై విజ‌యం ఈ నెల 28వ తేదీ

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:15 pm

Tirumala Steps Witness Two Chapters of Kavitha’s Liquor Case

The Tirumala steps have come to symbolise two distinct moments in the long-running Delhi liquor policy case involving Telangana Jagruthi president K. Kavitha. When the case first surfaced, several names were being discussed, but the connections between Arun Ramchandra Pillai, Boinapally Srinivas and Kavitha were not immediately clear. A family photograph taken on the Tirumala […] The post Tirumala Steps Witness Two Chapters of Kavitha’s Liquor Case appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 6:11 pm

సీఎం సహాయ నిధి పేదలకు వరం

విశాలాంధ్ర – పెద్దకడబూరు : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ దయ్యాల షాబీర్ బాషా భార్యకు 20, 484 వేల రూపాయలు, జాలవాడి గ్రామానికి చెందిన వడ్డే రమేష్ భార్య […] The post సీఎం సహాయ నిధి పేదలకు వరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:07 pm

Updates |యుద్ధం తాజా స‌మాచారం…

Updates | యుద్ధం తాజా స‌మాచారం… Updates | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 5 Mar 2026 6:04 pm

డి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా గురువారం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డి ఈ ఐ సి ), కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఈ.బి. దేవి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ఆర్బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎస్.బి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో వైద్య సిబ్బంది, డీఈఐసీ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినికిడి […] The post డి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:02 pm

కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్‌పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కువైట్‌ (Kuwait) సమీప జలాల్లో ఒక చమురు ట్యాంకర్‌పై దాడి జరిగినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన కారణంగా ట్యాంకర్ నుంచి ఇంధనం సముద్రంలోకి లీక్ అయ్యిందని వెల్లడైంది.ఈ విషయాన్ని గురువారం బ్రిటన్‌కు చెందిన మారిటైమ్‌ భద్రతా సంస్థ ప్రకటించింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,కువైట్‌లోని ముబారక్ అల్‌ కబీర్‌ పోర్ట్ సమీపంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఆ పేలుడు జరిగిన కొద్ది […] The post కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్‌పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 6:01 pm

Telangana : రేవంత్ కాంగ్రెస్ లో సక్సెస్ కావడానికి ఇదే కారణమా?

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 5 Mar 2026 6:00 pm

అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Amazon layoffs) ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగుతున్నాయి.ఈసారి కంపెనీ రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ చర్య వల్ల సుమారు 100 మంది వైట్‌కాలర్ ఉద్యోగులు ప్రభావితమైనట్లు, ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ తన కథనంలో వెల్లడించింది.ఇదే ఏడాది జనవరిలో అమెజాన్ ఇప్పటికే 16వేల మంది ఉద్యోగులను తొలగించింది.అప్పట్లోనే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండొచ్చని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.ఆ ప్రకటనల కొనసాగింపుగానే ఇప్పుడు తాజా […] The post అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 5:56 pm

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్థుల భవన నిర్మాణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. కార్మికులు ఐదో అంతస్థు నుంచి జారి పడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్లాస్టరింగ్ పని చేస్తూ.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 5 Mar 2026 5:52 pm

Internet |అప్రకటిత ఎమర్జెన్సీ

Internet | అప్రకటిత ఎమర్జెన్సీ Internet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 5 Mar 2026 5:40 pm

June4th |టాక్సిక్‌కు పోటీగా ‘జన నాయగన్’..?

June4th | టాక్సిక్‌కు పోటీగా ‘జన నాయగన్’..? June4th | యశ్ ‘టాక్సిక్’

ప్రభ న్యూస్ 5 Mar 2026 5:40 pm

Telangana : ఇద్దరూ ఏకగ్రీవం దిశగానే

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పక్రియ ముగిసింది

తెలుగు పోస్ట్ 5 Mar 2026 5:38 pm

బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ !

జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ (X) పోస్టు ద్వారా వెల్లడించారు.దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తన పోస్టులో నీతీశ్ కుమార్ మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై విశ్వాసం ఉంచి నాకు నిరంతరం మద్దతు ఇచ్చారు. ఆ నమ్మకానికి తగిన విధంగా నేను అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను. మీ ఆదరణ, విశ్వాసం వల్లే బిహార్ […] The post బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ ! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 5:26 pm

Hyderabad : టోలీచౌకిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు

తెలుగు పోస్ట్ 5 Mar 2026 5:24 pm

అతడి స్థాయికి మనం దిగజారాల్సిన అవసరం లేదు: కైఫ్

టీం ఇండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమిర్ కొంతకాలంగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అభిషేక్ శర్మ‌ను స్లాగర్ అంటూ నోరు పారేసుకోవడమే కాకుండా.. భారత్ సెమీఫైనల్స్‌కు చేరుకోవది వ్యాఖ్యానించాడు. వీటిపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గట్టిగా జవాబిచ్చాడు. అమిర్ స్థాయికి దిగజారి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని కైఫ్ అన్నాడు. అతడు వార్తల్లో నిలవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్‌లో కైఫ్ పేర్కొన్నాడు. ‘‘టీం ఇండియా సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటుందని మహ్మద్ అమిర్‌కు నిజంగా తెలియదా? డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ సెమీస్‌కు వెళ్తుందని అతడికి తెలుసు. కానీ, అతడు వార్తల్లో నిలవడం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మనం వాటికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలాగే అతడి స్థాయికి దిగజారి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కైఫ్ అన్నాడు. దీంతో పాటు 2024లో టి-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. ‘‘2024 టి-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ యుఎస్‌ఎ చేతిలో ఓటమిపాలైంది. అప్పుడు సూపర్ ఓవర్ వేసింది ఈ బౌలరే. కేవలం ఒక్క బౌండరీనే ఇచ్చాడు.. కానీ ఎక్కువగా వైడ్ బాల్స్ వేశాడు. కనీసం స్టంప్‌లైన్ కూడా ల్యాండ్ కాలేదు. యుఎస్ఎ జట్టుకు భయపడుతూ బౌలింగ్ చేసి ఎవరు తన జట్టు ఓటమికి కారణమయ్యారు? ఇంతకు మించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు’’ అని కైఫ్ చురకలు అంటించాడు.

మన తెలంగాణ 5 Mar 2026 5:23 pm

Andhra Pradesh : వాహనదారుల జేబులకు చిల్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 5 Mar 2026 5:13 pm

తెలుగు రాష్ట్రాల్లో టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనే పొందండి ఇలా..!

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు (SSC Exams Hall Tickets 2026) విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచే టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏపీలో 16వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా రాష్ట్రాల ఎస్‌ఎస్‌సీ బోర్డులు పరీక్షల హాల్‌టికెట్లను గురువారం విడుదల చేశాయి. రెగ్యులర్‌/ప్రైవేటు/ఓపెన్‌ ఎస్‌ఎస్‌సీ/ఒకేషనల్‌ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లలో వేర్వేరుగా అధికారులు […] The post తెలుగు రాష్ట్రాల్లో టెన్త్‌ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సప్‌లోనే పొందండి ఇలా..! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Mar 2026 5:12 pm

Allu Arjun |లైనప్ మామూలుగా లేదుగా..

Allu Arjun | లైనప్ మామూలుగా లేదుగా.. Allu Arjun | పాన్

ప్రభ న్యూస్ 5 Mar 2026 5:11 pm

ప్రజా రవాణాను మరింత పెంచాలి : కిషన్ రెడ్డి

హైదరాబాద్: హైదాబాద్ కు తలమానికంగా నిలిచేలా నాంపల్లి రైల్వే స్టేషన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజా రవాణాను మరింత పెంచాలని అన్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాంపల్లిల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లో ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగినా.. వసతులు ఉండేలా.. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. నాంపల్లిలో రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయిస్తున్నామని, నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ కు స్కెవాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2027 చివరికల్లా నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  

మన తెలంగాణ 5 Mar 2026 4:56 pm

Hyderabad |పాపం ఆ న‌లుగురు….

Hyderabad | పాపం ఆ న‌లుగురు…. Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:49 pm

Industrial |పారిశ్రామిక వేత్తలు యూనిట్లు స్థాపించాలి…

Industrial | పారిశ్రామిక వేత్తలు యూనిట్లు స్థాపించాలి… Industrial | పెనమలూరు –

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:44 pm

ఇంటర్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్

​చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:40 pm

ఆర్పీఎఫ్ సిబ్బందికి ఘన సన్మానం…

కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆల్ ఇండియా పోలీస్ మీట్‌లో ప్రతిభ కనబరిచి రెండు

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:36 pm

ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం.. స్టార్స్ సందడి..

ముంబై: టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రేయసి సానియా ఛందోక్‌ను అర్జున్ టెండూల్కర్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు పలువురు స్టార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సానియా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆమె కూడా వ్యాపారవేత్తే. ముంబైలోని మిస్టర్ పాస్ పెట్‌ స్పా సంస్థను నడుపుతోంది. చాలా సంవత్సరాల నుంచి సచిన్ కుమార్తె సారాతో సానియాకు అనుబంధం ఉంది. కాగా ఈ వివాహానికి ఐసిసి ఛైర్మన్ జై షా, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుటుంబం, ఎపి మంత్రి నారా లోకేశ్, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, టీం ఇండియా మాజీ క్రికెటర్లు ఎం.ఎస్.ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా, మహమ్మద్ కైఫ్ తదితరులు హాజరై సందడి చేశారు. 

మన తెలంగాణ 5 Mar 2026 4:33 pm

పదవ తరగతిలో మెరుగైన‌ ఫలితాలు సాధించాలి…

పదవ తరగతిలో మెరుగైన‌ ఫలితాలు సాధించాలి… జైనూర్, ఆంధ్రప్రభ : ఈ నెలలో

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:27 pm

పదవ తరగతిలో మెలిగైన ఫలితాలు సాధించాలి…

పదవ తరగతిలో మెలిగైన ఫలితాలు సాధించాలి… జైనూర్, ఆంధ్రప్రభ : ఈ నెలలో

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:27 pm

Leader Teaser: Legend Saravanan powerful fight for his daughter

The makers of director RS Durai Senthilkumar’s upcoming suspense thriller featuring businessman-turned-actor ‘Legend’ Saravanan in the lead on Thursday dropped the film’s teaser. It offers a power-packed glimpse filled with strong father–daughter emotions. It begins with Legend Saravanan taking on everyone in order to remain with his daughter. The teaser then shifts into a series […] The post Leader Teaser: Legend Saravanan powerful fight for his daughter appeared first on Telugu360 .

తెలుగు 360 5 Mar 2026 4:24 pm

Andhra Prabha Smart Edition |AP|వృక్ష సంరక్షణకు/డెడ్​ హ్యాండ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 05-03-2026, 4.00PM ap వృక్ష సంరక్షణకు ప్రత్యేక

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:23 pm

బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం…

బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : బాలలను రక్షించి వారి

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:22 pm

విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేత..

దండేపల్లి, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ,దండేపల్లి మండలంలోని

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:20 pm

Andhra Prabha Smart Edition|TS|మూసీ పేరిట/ష్యా యుద్ధ తంత్రం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 05-03-2026, 4.00PM ts మూసీ పేరిట దోపిడీ..

ప్రభ న్యూస్ 5 Mar 2026 4:19 pm