SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

IND vs SA |చెత్త ఫీల్డింగ్.. చేజారిన రెండో వ‌న్డే !

టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 10:54 pm

ഫാക്ട് ചെക്ക്: അരുണാചലും ലഡാക്കും ചൈനയ്ക്ക് വിട്ടുകൊടുത്തുവെന്ന് സിഡിഎസ് ജനറൽ അനിൽ ചൗഹാൻ? പ്രചാരണം വ്യാജം

അരുണാചൽ തങ്ങളുടേതാണെന്ന് ചൈന അവകാശപ്പെട്ടതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 3 Dec 2025 10:52 pm

ఎల్‌ఐసి నుంచి రెండు కొత్త పాలసీలు

ఎల్‌ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) రెండు కొత్త పాలసీలను ప్రారంభించింది. ఎల్‌ఐసి సిఇఒ, ఎండి ఆర్.దొరైస్వామి ఎల్‌ఐసి ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (887) ప్లాన్లను లాంచ్ చేశారు. ప్రొటెక్షన్ ప్లస్ నాన్ పార్ ఆధారిత సేవింగ్స్ ప్లాన్‌గా జీవత బీమా, పెట్టుబడి సౌకర్యాలను అందిస్తుంది. టాప్ అప్ ప్రీమియం, పార్ట్ విత్‌డ్రాయల్, సమ్ అష్యూర్డ్ మార్పులు చేయడానికి వీలుంది. దీనికి కనీస ప్రవేశ వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 65 ఏళ్లు ఉంది. ఇక బీమా కవచ్ నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్‌గా ఉంది. లెవెల్, ఇన్‌క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్లు, సింగిల్, లిమిటెడ్, రెగ్యులర్ ప్రీమియం చెల్లింపునకు వీలుంది. కనిష్ట సమ్ అష్యూర్డ్ రూ.2 కోట్లు ఉంటుంది. మహిళలు, నాన్ స్మోకర్స్‌కు ప్రత్యేక ప్రీమియం రేట్లు ఉంటాయి. జీవిత దశలలో కవరేజీ పెంచుకునే అవకాశం కూడా ఉంది.

మన తెలంగాణ 3 Dec 2025 10:40 pm

టి20 సిరీస్‌కు టీమిండియా ఎంపిక

 సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బుధవారం సెలెక్టర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య తొలి టి20 డిసెంబర్ 9న కటక్‌లో జరుగనుంది. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రింకు సింగ్‌కు జట్టులో స్థానం దక్కలేదు. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాకు చోటు లభించింది. అంతేగాక స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా జట్టులోకి వచ్చాడు. అభిషేక్ శర్మ, తిలక్‌వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబె, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జితేశ్ శర్మలు జట్టులో స్థానం దక్కించుకున్నారు.

మన తెలంగాణ 3 Dec 2025 10:30 pm

జాతీయస్థాయి క్రికెట్‌కు కానిస్టేబుల్ కుమారుడు..

పుట్టపర్తి క్రైమ్, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా

ప్రభ న్యూస్ 3 Dec 2025 10:24 pm

పదేళ్ళూ నేనే సిఎం: సిఎం రేవంత్ రెడ్డి

‘నా నేతృత్వంలో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించడానికి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గాంధీ భవన్‌లో జరిగిన డిసిసి అధ్యక్షుల సమావేశంలో తాను హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు వక్రీకరించారని సీఎం మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు ముందు వెనుక కట్ చేసి అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజేపికి డిపాజిట్ కూడా దక్కక పోవడంతో అసహనంతో ఉన్న ఆ పార్టీ నాయకులు తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని సీఎం విమర్శించారు. హిందూ దేవుళ్ళపై తాను ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు. హిందూ దేవుళ్ళు, హిందూ సమాజం వంటిదే కాంగ్రెస్ పార్టీ అని తాను చెప్పానని సీఎం వివరించారు. హిందూ దేవుళ్ళు మూడు కోట్ల మంది ఉన్నారని, అందులో పలు సారూప్యతలు కలిగిన దేవుళ్ళు ఉన్నట్టే, పార్టీలోనూ పలురకాల వ్యక్తులు ఉంటారని డిసిసి అధ్యక్షులనుద్ధేశించి చెప్పానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని, పార్టీ నేతగా ఎలా నడుచుకోవాలో చెప్పే ప్రయత్నంలో వివరించే క్రమంలో దేవుళ్ల గురించి ప్రస్తావించానే తప్ప కించపరుచలేదని సీఎం స్పష్టం చేసారు. పార్టీ అంతర్గత సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలకు ముందు-వెనుక ఎడిట్ చేసి దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఉత్తర భారత దేశంలోనూ తన పాపులారిటీని పెంచినందుకు బిజెపి నేతలకు థ్యాంక్స్ చెబుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎ ద్దేవా చేసారు.

మన తెలంగాణ 3 Dec 2025 10:12 pm

ఉధృతంగా సువర్ణముఖి..

ఎర్పేడు, (ఆంధ్రప్రభ): దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి

ప్రభ న్యూస్ 3 Dec 2025 10:11 pm

రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నారు: కల్వకుంట్ల కవిత

 పంచాయితీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. దానిని ఆపాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరుఫున ప్రచారం కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దీనిపై జాగృతి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 1వ తేదీన రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున రేవంత్ ప్రచారం చేశారన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో గ్రామీణ ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 2న కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ జత చేస్తున్నామని చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరారు.

మన తెలంగాణ 3 Dec 2025 10:07 pm

విశాఖ లో రంగా నాడు మహాసభ…

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : కుల, మతాలు, వర్గ ప్రాంతాలతో సంబంధం లేకుండా

ప్రభ న్యూస్ 3 Dec 2025 10:06 pm

5లోపే వక్ఫ్ వివరాలను అప్‌లోడ్ చేయాలి

విజయవాడ, ఆంధ్రప్రభ : ఉమిద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును డిసెంబర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 10:01 pm

వెల్దండ మండలంలో భారీ పోటీ..

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల పరిధిలోని 32 గ్రామపంచాయతీలకు గాను మొత్తం

ప్రభ న్యూస్ 3 Dec 2025 9:56 pm

యువకుడి పై పోక్సో కేసు నమోదు..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 9:30 pm

ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు

 నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణాలు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో హత్య? ఆత్మహత్యనా? లేక డ్రగ్స్ ఓవర్‌డోసా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు లభించాయి. మత్తు ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్‌కు సంబంధించిన శాంపిల్స్ అక్కడ దొరికాయి. వీటిని బట్టి, ఓవర్‌డోస్‌తో మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం వల్లే యువకులు మరణించి ఉండవచ్చని అధికారులు బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మరణాలకు గల అసలు కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంలో విచారణను వేగవంతం చేశారు. హత్య లేదా? ఏదైనా నేర సంబంధం ఉందా? అనే కోణంలో కూడా డేటాను సేకరిస్తున్నారు. ఈ కేసుపై పూర్తి స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

మన తెలంగాణ 3 Dec 2025 9:30 pm

ఎన్నికలకు విఘాతం కల్పిస్తే… చర్యలు తప్పవు –ఇన్స్పెక్టర్ జి. నర్సయ్య

కొత్తూరు, ఆంధ్రప్రభ : మండలంలో జరగబోయే రెండవ సాధారణ ఎన్నికలకు ఎవరైనా విఘాతం

ప్రభ న్యూస్ 3 Dec 2025 9:22 pm

పుష్కరిణిలో పడి బాలుడు మృతి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండ కింద గల పుష్కరిణిలో పడి బాలుడు మృతి చెందాడు. ఆలయ ఇఒ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు సంతోష్ (8) పుష్కరిణిలోకి దిగినప్పుడు నీటి చల్లదనానికి ఫిట్స్ రావడంతో నీళ్లలో మునిగి మృతి చెందాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారమిచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల పంచనామా అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా ఉండి వ్యర్థపదార్ధాలు ఏరుకునే వారి కుమారుడిగా గుర్తించినట్లు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతి.. పుష్కరిణిలో పడి బాలుడు మృతి చెందడంతో సంప్రోక్షణ నిర్వహించారు. పుష్కరిణిలోని నీటిని మొత్తం ఖాళీ చేసి ఆలయ అర్చకులతో శుద్ధిచేసి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం మళ్లీ నీళ్లు నింపి భక్తులకు అనుమతించారు. 

మన తెలంగాణ 3 Dec 2025 9:20 pm

NZB |మూడు పంచాయతీలు ఏకగ్రీవం…

సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండలంలోని తిర్మన్‌పల్లి, తుక్కోజివాడి, సజ్య నాయక్ తాండ

ప్రభ న్యూస్ 3 Dec 2025 9:12 pm

సిబ్బంది కొరతతో ౨౦౦ ఇండిగో విమానాలు రద్దు

ఇండిగో విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశీయ విమాన ప్రయాణికులలో ఎక్కువమంది పర్యటించే ఇండిగో విమానాలు సిబ్బంది కొరత కారణంగా చాలా ఆలస్యంగా వడుస్తున్నాయి. ఫలితంగా రోజూ 2,200 పైగా విమానాలు నడిపే ఇండిగో మంగళ వారం నాడు 35శాతం కన్నా ఎక్కువ విమానాలను నడపలేక పోయింది . బుధవారంనాడు మధ్యాహ్నం వరకే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుతో సహా పలు విమానాశ్రయాలలో 200 పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే విమానం టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో గగ్గోలు పెడుతున్నారు. ఇండిగో విమానయాన సంస్థ గత కొద్ది రోజులుగా తీవ్రంగా పైలెట్ల కొరత ఎదుర్కొంటోంది. కొత్త విమాన డ్యూటీ సమయపరిమితి (ఎప్ డిటిఎల్) నిబంధనలు అమలు లోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు మరీ హెచ్చాయి. విమానాల ప్రయాణంలో జాప్యం వల్ల, విమానాల రద్దు వల్ల తీవ్ర సంక్షోభం ఎదురవుతోంది. కొన్ని విమానాలలో క్రూ సిబ్బంది కొరతవల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తున్నది. విమానయాన సంస్థ మరి కొన్ని ప్రాంతాలకు సిబ్బందిని తరలించాల్సివస్తోంది . ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి మరీ దిగజారింది. అలయన్స్ ఎయిర్ , స్పైస్ జెట్ తో పోలిస్తే.. 35 శాతం కన్నా విమానాలను నడపలేకపోతోంది. ఫలితంగా విమానాలు 7-8 గంటల పాటు ఆలస్యం అవుతున్నాయని విమానయాన సంస్థ పేర్కొంది.

మన తెలంగాణ 3 Dec 2025 9:10 pm

Telangana |వరిధాన్యం కొనుగోళ్లలో మనమే టాప్

Telangana | వరిధాన్యం కొనుగోళ్లలో మనమే టాప్ హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : వరి

ప్రభ న్యూస్ 3 Dec 2025 9:05 pm

పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం

పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించే బిల్లును లోక్ సభ బుధవారం నాడు ఆమోదించింది. సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ)బిల్లు, 2025 ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జిఎస్టీ పరిహార సెస్ నిలిచి పోయిన తర్వాత పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం రేటు పెంచేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించింది. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత సిగిరెట్లు, సిగార్లు, నమిలే పొగాకు ఉత్పత్తులు, హుక్కా జర్దా, సువాసన గల పొగాకు వంచి అన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం అమలవుతుంది.ప్రస్తుతం పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 28శాతం జీఎస్టీ తో పాటు వివిధ రేట్ల సెస్ విధించబడుతోంది. ప్రతిపాదించిన బిల్లులో నాటు పొగాకుపై 60-70 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించారు. సిగార్ల పై 25 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించారు. సిగరెట్ల పొడవు సైజ్, ఫిల్టర్ ఆధారంగా 1,000 స్టిక్స్ కు రూ. 2,700 నుంచి 11,000 వరకూ పన్ను విధించాలని ప్రతిపాదించారు. అయితే నమిలే పొగాకుపై కిలోకు రూ. 100 చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ చట్టం నాల్గో షెడ్యూల్ లోని సెక్షన్ 4 లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల టారిఫ్ రేట్ల స్థానంలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు.

మన తెలంగాణ 3 Dec 2025 8:58 pm

వైభవంగా పడమటి అంజన్న ప్రభోత్సవం..

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి

ప్రభ న్యూస్ 3 Dec 2025 8:55 pm

ఆ వార్తలు నిజం కావు: దిల్ రాజు

“శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము”అని అన్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన మాట్లాడుతూ “ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు కొంత మంది ఇప్పుడు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాము. దయచేసి అప్పటి వరకు మా నుండి అధికారిక సమాచారం వచ్చేదాకా ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, ధృవీకరించని వార్తలను మీ గౌరవ మీడియాలో ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాము”అని తెలియజేశారు.

మన తెలంగాణ 3 Dec 2025 8:54 pm

Mythri Movie Makers pays Big Money for Ilayaraja

Legendary music composer Ilayaraja is completely focused on copyright claims and he is approaching legal ways to mint money from the producers for using his old songs. A composer of his stature should offer them for free and he was trolled for his acts. Mythri Movie Makers landed into a legal battle with Ilayaraja for […] The post Mythri Movie Makers pays Big Money for Ilayaraja appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 8:35 pm

A Long Outing for Nani from Tomorrow

Natural Star Nani is stuck with The Paradise and the film’s shoot is not happening as per the plan. There are a lot of unexpected delays because of the detailed work by Srikanth Odela. There are delays in set works and there are other issues that delayed the film’s shoot. After a small break, the […] The post A Long Outing for Nani from Tomorrow appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 8:33 pm

పెళ్లీ పీటలెక్కనున్న మరో హీరోయిన్..!

న్యూఢిల్లీ: మరో హీరోయిన్ పెళ్లీ పీటలెక్కబోతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్‌ను నూపుర్ వచ్చే ఏడాది వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జంట కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. దేశంలోని అత్యంత విలాసవంతమైన సెలబ్రిటీ వివాహాలకు ఆతిథ్యం ఇచ్చే ఫెయిర్‌మాంట్ ఉదయపూర్ ప్యాలెస్‌లో జనవరి 8, 9 తేదీల్లో నూపుర్ సనన్-స్టెబిన్ బెన్ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కుటుంబం, సన్నిహితులు, బంధువుల మధ్య జరగనున్న వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. వీరి మెహందీ, సంగీత వేడుకలు జనవరి 8న ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జనవరి 9న సాంప్రదాయ వివాహ వేడుక జరుగుతుంది. కాగా, నూపూర్ సనన్ పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది. 2023లో ఆమె టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్?లో నటించింది. తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మాస్ రాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు మూవీలో హీరోయిన్ గా నటించింది. 'నూరానీ చెహ్రా' అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.

మన తెలంగాణ 3 Dec 2025 8:31 pm

హౌసింగ్ లోన్ మోసం కేసులో దంపతులకు జైలు శిక్ష

గృహ రుణ మోసం కేసులో నాంపల్లి కోర్టు ఇద్దరు దంపతులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలు సిఐడి డిజి చారుసిన్హా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకులో తప్పుడు పత్రాలు సమర్పించి లోన్ పొందారని బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సిఐడి అధికారుల దర్యాపు ఆధారంగా నిందితులు వుప్పుల దశరథ్ నేత, వుప్పుల లక్ష్మిబాయిలను దోషులుగా నిర్ధారిస్తూ ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ, 30 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరిచింది. ఎర్రగడ్డలోని నేతాజీ నగర్‌కు చెందిన నిందితులు 2007లో ఎస్‌బిహెచ్, ఎయిర్ కార్గో బ్రాంచ్ నుండి రూ. 24,00,199- గృహ రుణాన్ని మోసపూరితంగా పొందారు. ఈ రుణం తీసుకునేందుకు నకిలీ పత్రాలను తనఖా పెట్టి జీడిమెట్లలో ఉన్న ఇంటికి రుణం పొందారు. నిందితులు ఆస్తి అసలు యజమానిగా నటించి, నకిలీ సంతకాలను చేసి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జిపిఎ తప్పుడు పత్రాన్ని సృష్టించి, దానిని నమోదు చేసుకున్నారు. వ్యవస్థాగత అంతరాలను ఉపయోగించుకుని, ఈ జంట నకిలీ పత్రాలను ఉపయోగించి ఒకే ఆస్తిని బహుళ అమ్మకపు రిజిస్ట్రేషన్లను సృష్టించారు. ఈ పత్రాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కూకట్‌పల్లి బ్రాంచ్, కెనరా బ్యాంక్, కుందన్‌బాగ్ బ్రాంచ్‌లలో సైతం నిందితులు రుణాలు పొంది, చివరికి అన్ని రుణ చెల్లింపులను ఎగవేసారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని అప్పటి ఎస్‌బిహెచ్ ఏజిఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సిఐడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసింది. విచారణ సమయంలో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. నకిలీ అమ్మకపు ఒప్పందం, తనఖా పత్రాలు, మోసపూరిత అమ్మకపు పత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులు, చేతిరాత పోలిక నమూనాలు, బ్యాంకు రికార్డులు సహా 60 పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మోసం, మోసం చేయడానికి ఫోర్జరీ, నకిలీ పత్రాన్ని నిజమైనదిగా ఉపయోగించడం, నేరపూరిత కుట్ర ఉన్నాయని కోర్టు బావించి నిందితులకు జైలు శిక్ష విధించింది.

మన తెలంగాణ 3 Dec 2025 8:26 pm

டிட்வா புயல் மழையால் விழுப்புரம் பேருந்து நிலையத்தில் வெள்ளமா?

டிட்வா புயல் மழை காரணமாக விழுப்புரம் பேருந்து நிலையத்தில் வெள்ளம் சூழ்ந்துள்ளதாக தவறான தகவலுடன் புகைப்படம் வைரலாகி வருகிறது.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 8:24 pm

Belt shops |ఆక‌స్మిక త‌నిఖీలు…

Belt shops | ఆక‌స్మిక త‌నిఖీలు… Belt shops | నాగర్ కర్నూల్,

ప్రభ న్యూస్ 3 Dec 2025 8:18 pm

ఇద్దరు భార్యలతో నామినేషన్లు

సర్పంచ్ పదవికి నామినేషన్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 8:10 pm

Power Loom Industry |జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే…

Power Loom Industry | జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే… Power

ప్రభ న్యూస్ 3 Dec 2025 8:08 pm

పెగడపల్లి పరిధిలో పెద్దపులి సంచారం

 మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీ సమీప చేలల్లో పనిచేసేవారు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. పశువులు, గొర్రెల కాపరులు తదుపరి సమాచారమిచ్చే వరకు అడవిలోకి వెళ్లరాదన్నారు. పులి పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పంట పొలాల చుట్టూ కరెంట్ కంచెలు, ఉచ్చులు వేయరాదని సూచించారు.

మన తెలంగాణ 3 Dec 2025 8:02 pm

4 కోట్ల బీమా కోసం

మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద కోట్లాది రూపాయల బీమా పాలసీలు చేయించి

తెలుగు పోస్ట్ 3 Dec 2025 8:00 pm

Chiranjeevi thanks Venky for making MSG even more special

Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi are coming together for the first time ever for their upcoming huge entertainer, Mana Shankara Vara Prasad Garu. The movie is shaping up for a huge release for Sankranti 2026 and Victory Venkatesh is sharing screen for the first time with Chiru, in the film. Venkatesh finished shoot […] The post Chiranjeevi thanks Venky for making MSG even more special appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 7:57 pm

డీఆర్డీఓ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్‌ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:55 pm

Toll Free Number 1930 |సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

Toll Free Number 1930 | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:52 pm

నామినేషన్ వేసిన యువకుడు.. ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య

పంచాయతీ ఎన్నికల్లో  వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసిన యువకుడు ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, కంసాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామంలోని 4వ వార్డు మెంబర్‌గా ఆవ శేఖర్ (24) నామినేషన్ వేశాడు. ఇదే వార్డులో ప్రత్యర్ధులు కంది యాదయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి అతనిపై ఒత్తిడి చేశాడు. విత్ డ్రా చేసుకోకపోతే అంతు చూస్తానంటూ తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ బెదిరించాడు. ఈ ఒత్తిడిని తాళలేక మనస్తాపం చెందిన శేఖర్ మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్ పట్టణ పరిధిలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శేఖర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:52 pm

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : టీమిండియా క్రికెటర్లు బుధవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:51 pm

విజయ్ హజారే టోర్నమెంట్ లో విరాట్

విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:49 pm

ప్రజాస్వామ్యంలో ఓటర్ల గొప్యత ముఖ్యం…

ఆంధ్రప్రభ విజయవాడ : ఆఫ్ ది పీపుల్, ఫ‌ర్ ది పీపుల్, బై

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:47 pm

డివైడర్ ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమీపంలోని కిష్టారం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..ఐదుగురు యువకులు కలిసి కారులో వెళుతుండగా కిష్టారం అంబేద్కర్ నగర్ సమీపంలో అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చండ్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామం, మహబాద్‌నగర్‌కు చెందిన ఎన్‌డి షాజీత్ (21), సత్తుపల్లి మండలం, కొమ్మెపల్లి గ్రామానికి చెందిన సిద్దేసి జాయ్ (21), మర్సకట్ల శశివర్ధన్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన తలారి అజయ్, మహబాద్‌నగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేయగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. కారులో ఉన్నవారి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లూరు వసుంధర యాదవ్, సత్తుపల్లి సిఐ తుమ్మల శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:46 pm

CC Cameras |పోలీస్ స్టేష‌న్స్‌ను సంద‌ర్శ‌న‌…

CC Cameras | పోలీస్ స్టేష‌న్స్‌ను సంద‌ర్శ‌న‌… CC Cameras | నాగర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:44 pm

Gold super Fast |గోల్డ్​ ధర తగ్గదోచ్..​

Gold super Fast | గోల్డ్​ ధర తగ్గదోచ్​.. ( ఆంధ్రప్రభ, బిజినెస్​

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:40 pm

Government lands |గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది

Government lands | గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది – ప్రభుత్వ విప్,

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:37 pm

ప్రతికూల పరిస్థితులను జయిస్తున్న ప్రతిభావంతులు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : ప్రతికూల పరిస్థితుల్లోనూ అకుంటత దీక్ష పట్టుదలతో విజయాలు

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:35 pm

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా ప్రకటన.. హార్దిక్ ఈజ్ బ్యాక్

రాయ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. బుధవారం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. 2025 ఆసియా కప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల పంజాబ్‌తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో హార్దిక్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక, గాయపడి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మాన్ గిల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, అతని ఎంపిక తుది ఫిట్‌నెస్ పరీక్షపై ఆధారపడి ఉంటుంది. ఇక, రింకు సింగ్‌ను జట్టు నుండి తొలగించారు. ఇటీవల జట్టులోకి తీసుకున్నా.. ఎక్కువ మ్యాచ్‌ల్లో రింకూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ బ్యాట్స్‌మన్ అవకాశం ఇచ్చినప్పుడల్లా తన ప్రతిభను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన T20I సిరీస్‌లో ఒకే ఒక్క అవకాశం లభించింది కానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ కు ఎంపికనే చేయలేదు. కాగా, డిసెంబర్ 9 నుంచి భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ, సంజు శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

మన తెలంగాణ 3 Dec 2025 7:35 pm

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్

ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున పార్లమెంట్ భవనంలోనే ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ అయి ఈనెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్ గురించి సిఎం రేవంత్‌రెడ్డి అరగంట పాటు ప్రధానికి వివరించారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీని సిఎం రేవంత్ కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందచేసింది. దీనికి రూ.43,848 కోట్ల అంచనా వ్యయమయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని ప్రధానికి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణభాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సిఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:32 pm

Central Zone |న్యాయంపై ప్రజల్లో భరోసా కలిగించాలి

Central Zone | న్యాయంపై ప్రజల్లో భరోసా కలిగించాలి Central Zone |

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:21 pm

Hyderabad : కోకాపేట ఈ వేలం.. ఈ సారి ధర ఎంతో తెలుసా?

హైదరాబాద్ లోని కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధర పలికింది

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:19 pm

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టు మృతి చెందగా.. మరో ముగ్గురు DRG జవాన్లు చనిపోయినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బుధవారం జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్ల మృతదేహాలను భద్రత బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో భద్రత దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:18 pm

ഫാക്ട് ചെക്ക്: ബുർഖ ധരിച്ച മുസ്ലിം സ്ഥാനാർഥി? പ്രചാരണം വ്യാജം

മലപ്പുറം വേങ്ങര ഗ്രാമ പഞ്ചായത്തിലെ യുഡിഎഫ് സ്ഥാനാർഥിയെന്ന തരത്തിലാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:07 pm

Transport facility |మార‌ని చెంచుల వెతలు…

Transport facility | మార‌ని చెంచుల వెతలు… Transport facility | అచ్చంపేట,

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:59 pm

బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ.. హుస్నాబాద్: సిఎం రేవంత్

కరీంనగర్: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని.. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని.. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. 60 ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చానని సిఎం చెప్పారు. సోనియమ్మతోపాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోడీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించి వచ్చానన్నారు. డిసెంబర్ 3 కు ఒక ప్రత్యేకత ఉంది. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది. తెలంగాణ కోసం శ్రీకాంత చారి అమరుడైన రోజు ఇది. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండున్నరేళ్లు పూర్తి చేసుకునే లోగా మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశాం. రూ. 8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశాం. లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించాం. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్ కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు కానీ హుస్నాబాద్ ను అభివృద్ధి చేయలేదు. గత పాలకుల్లా మేం హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తాం. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. పదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్లని ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి అని సిఎం పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 3 Dec 2025 6:46 pm

Central Zone |సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Central Zone | సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ Central

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:45 pm

F-1 వీసా తిరస్కరణకు మూడు కీలక కారణాలు: విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు F-1 వీసా ఇంటర్వ్యూ చాలా ముఖ్యమైన ఘట్టం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో, కౌన్సులర్ అధికారి విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తారు. సాధారణంగా, అధికారి మూడు అంశాల ఆధారంగా దరఖాస్తుదారులను అంచనా వేస్తారు: 1. చట్టబద్ధమైన విద్యార్థి హోదా, 2. ఆర్థిక స్థోమత, 3. స్వదేశంతో బలమైన బంధాలు (Strong Ties). ఈ మూడింటిలో దేనిలో విఫలమైనా వీసా తిరస్కరణ (Denial) జరుగుతుంది. వీసా నిరాకరణకు దారితీసే మూడు నిర్దిష్ట, ప్రధాన […] The post F-1 వీసా తిరస్కరణకు మూడు కీలక కారణాలు: విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 3 Dec 2025 6:25 pm

Venkatesh wraps up Mana Shankara Vara Prasad Garu

Victory Venkatesh has been roped in to play an important role in Megastar Chiranjeevi’s upcoming movie Mana Shankara Vara Prasad Garu which is in the last leg of shoot. The talkie part has been completed last month and a song on Chiranjeevi, Venkatesh has been shot in a set in Gachibowli for five days. Venkatesh […] The post Venkatesh wraps up Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 6:22 pm

Document Registration |డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..!

Document Registration | డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..! Document Registration | తాండూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:18 pm

Vehicles |తనిఖీలు ముమ్మరం!

Vehicles | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:14 pm

AP |పాడి రైతులకు సదవకాశం…

AP | పాడి రైతులకు సదవకాశం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : పాడి

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:08 pm

Devotional songs |సనాతన ధర్మం మానవాళికి ఆదర్శం..

Devotional songs | సనాతన ధర్మం మానవాళికి ఆదర్శం.. ఊట్కూర్ లో ఘనంగా

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:07 pm

Future centers |దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు

Future centers | దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు Future centers |

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:01 pm

శ్రీకాంతాచారి త్యాగాలు వెలకట్టలేనివి..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణ

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:56 pm

40 years |క్యాల్షియమ్ లోపంతో…

40 years | క్యాల్షియమ్ లోపంతో… ఎముకల దృఢత్వం తగ్గుతుంది 40 years

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:53 pm

Team India : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ టీం ఇండియా స్క్కాడ్ ఇదే

భారత్ లో దక్షిణాఫ్రికాతో తలపడే టీ20 సిరీస్ కు జట్టును బీసీసీఐ ప్రకటించింది.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 5:51 pm

Physical Endurance |క్రీడలతో శారీరక మాన‌సికోల్లాసం

Physical Endurance | క్రీడలతో శారీరక మాన‌సికోల్లాసం Physical Endurance | శ్రీకాకుళం,

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:49 pm

సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి..

పరకాల, ఆంధ్రప్రభ : హిందూ దేవతలను అవమానించే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:48 pm

Ys Sharmila : పవన్ పై వైఎస్ షర్మిల సెటైర్లు విన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 3 Dec 2025 5:37 pm

గైక్వాడ్, కోహ్లీ సెంచరీల మోత.. సౌతాఫ్రికాకు భారీ టార్గెట్?

రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ(102), రుతురాజ్ గైక్వాడ్(105)లు అద్భుత సెంచరీలతో చెలరేగారు. తర్వాత కెప్టెన్ కెఎల్ రాహుల్(66 నాటౌట్) మరోసారి అర్థశతకంతో కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. జడేజా(నాటౌట్) 24 పరుగులు, యశస్వీ జైస్వాల్ 22 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నంద్రీ బర్గర్‌, లుంగి ఎన్గిడిలు చెరో వికెట్ తీశారు.

మన తెలంగాణ 3 Dec 2025 5:29 pm

Virat Kohli : బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. నువ్వు మామూలోడివి కాదు సామీ

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రాయపూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లి బ్యాక్ టు బ్యాక్ సెంచరీ సాధించాడు

తెలుగు పోస్ట్ 3 Dec 2025 5:25 pm

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పార్టీని, తనను నమ్ముకుని పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:22 pm

Exclusive: Dil Raju Dreams Lineup for 2026

Top producer Dil Raju is eager about his comeback and he took a pause from shoots. He has lined up six films for Sri Venkateswara Creations and the top producer announced that they will be announced officially in the next few months. All these films will feature stars and top actors along with his nephew […] The post Exclusive: Dil Raju Dreams Lineup for 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 5:22 pm

Rs 3.24 crore |లోవోల్టేజి సమస్యల‌కు శాశ్వ‌త‌ పరిష్కారం

Rs 3.24 crore | లోవోల్టేజి సమస్యల‌కు శాశ్వ‌త‌ పరిష్కారం Rs 3.24

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:21 pm

Boya Valmikulu |ఎస్టీ జాబితాలో చేర్చాలి..

Boya Valmikulu | ఎస్టీ జాబితాలో చేర్చాలి.. Boya Valmikulu | నంద్యాల

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:18 pm

YCP Office |మాయమాటలతో కాలక్షేపం..

YCP Office | మాయమాటలతో కాలక్షేపం.. YCP Office | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:16 pm

CM Revanth |పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ..

CM Revanth | పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ.. CM Revanth

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:10 pm

Welfare |విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి

Welfare | విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి Welfare | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:57 pm

పారిశ్రామికవేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా?: కిషన్ రెడ్డి

హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండానే హిల్ట్ పాలసీ తీసుకువచ్చారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ కోసం వేసిన కమిటీ సచివాలయంలో ఉండి నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా అవినీతి జివొను తెచ్చారని మండిపడ్డారు. వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్సులకు అనుమతి ఇస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏంటీ? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మన తెలంగాణ 3 Dec 2025 4:55 pm

గొట్లపల్లిలో నామినేషన్ పత్రాల చోరి?

పెద్దేముల్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్స్ వేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురికావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురైనట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాంతాండా పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వీకరించారు. అయితే, బుధవారం పంచాయతీ కార్యాలయం తాళం ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ ఉమశంకర్ ప్రసాద్, DSP యాదయ్యలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మన తెలంగాణ 3 Dec 2025 4:49 pm

Madhurnagar|నిందితుల‌తో ఆ ప‌ని చేయించిన పోలీసులు…

ఆంధ్ర‌ప్ర‌భ , హైద‌రాబాద్ : నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చిన్న చిన్న

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:47 pm

Dead |కాలువలో పడి యువకుడు

Dead | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ జిల్లా గీసుకొండ

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:44 pm

రుతురాజ్, కోహ్లీ అద్భుత సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్ పూర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లు అద్భుత సెంచరీలతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14)లు తర్వగా ఔటైనా.. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ లు ధనా ధన్ బ్యాటింగ్ తో బౌండరీలు బాదుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది అతనికి తొలి వన్డే శతకం. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన గైక్వాడ్ 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇక, కోహ్లీ 90 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(100), కెఎల్ రాహుల్(14)లు ఉన్నారు.  

మన తెలంగాణ 3 Dec 2025 4:23 pm

Railway station |నాటు బాంబుల కలకలం..

Railway station | నాటు బాంబుల కలకలం.. భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:20 pm

NBK’s Akhanda 2 Censor, First Time Ever Feat

Nata Simham Nandamuri Balakrishna’s much-awaited devotional action drama Akhanda 2 is all set to roar into theatres worldwide on December 5th, with premiere shows scheduled for tomorrow both in India and overseas. In a rare and first time ever feat, the film has received a single censor certificate for all languages. As known, Akhanda 2 […] The post NBK’s Akhanda 2 Censor, First Time Ever Feat appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 4:19 pm

రైతులకు భూభారతి ద్వారా భద్రత కల్పిస్తున్నాం: పొంగులేటి

హైదరాబాద్: భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భయంకరమైన ధరణిని బంగాళఖాతంలో వేస్తామని గతంలో చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతి తయారు చేశామని, 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించామని తెలియజేశారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ధరణిలో ఉన్న అనేక సిక్రెట్ లాకర్లను ఓపెన్ చేశామని, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించామని అన్నారు. భూభారతిలో చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఐదు రెవెన్యూ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, అభద్రతతో ఉన్న రైతులకు భూభారతి ద్వారా భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో 3,490 మందిని సర్వేయర్లుగా నియమించామని, రెండో విడతలో 2,500 మందిని సర్వేయర్లను నియమించనున్నామని అన్నారు. మొదటి విడతలో సర్వేల కోసం 400 రోవర్లను కొన్నామని, ఆలస్యమైనా భూభారతి వ్యవస్థను మరింత పటిష్టంగా రూపొందిస్తామని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 3 Dec 2025 4:19 pm

Rashmika urges to fight against AI Misuse

The latest technology is being misused and a lot of netizens are misusing Artificial Intelligence to generate fake images and are tampering the privacy of celebrities. Especially the heroines and movie actors are targeted and a lot of AI generated images are being circulated across the internet and social media platforms. Actress Rashmika Mandanna had […] The post Rashmika urges to fight against AI Misuse appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 4:17 pm

Breaking News|నామినేషన్ పత్రాలు గాయబ్

Breaking News| వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గిర్మాపూర్(Girmapur)

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:17 pm