తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 16వతేదీన జరగనుంది
ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదi
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు
బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తెలంగాణలో యాత్రను ప్రారంభించనున్నారు
హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
The viral human-shaped sweet potato image in Alluri Seetharamaraju, Andhra Pradesh, is AI-generated.
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet; event was at VIF in Delhi during Muttaqi’s visit
జనసేన ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది
భారత ప్రధాని మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరి తగదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను 1995 ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి ఇంట్లో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు సోదాలు జరుపుతున్నారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది
రెండోటెస్ట్ లోనూ భారత్ వెస్టిండీస్ పై విజయం సాధించింది
తిరుమలలో పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ జరుపుతోంది.
హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు.
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది
భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తుంది
ప్రస్తుతం చాట్జీపీటీ, జెమినీ, గ్రాక్, పర్ఫ్లెక్సిటీ లాంటి చాట్ బాట్స్ ను తెగ వినియోగిస్తూ ఉన్నారు.
పర్యాటక శాఖ హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలు నడపాలని నిర్ణయం తీసుకుంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు.
మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
ఇష్టమైన చేపలు వండుకుని తినడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు కొందరు.
కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది
Fact Check clarifies that actor-politician’s warning was directed at YSRCP leaders, not DMK MLAs
The viral human-shaped sweet potato image in Alluri Seetharamaraju, AP is AI-generated
వైసీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీగా ఎన్నికయిన వారు ఇధ్దరు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు
కల్తీ మద్యం కేసులో వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు.
భారీ వర్షాలు కమారెడ్డిని ముంచెత్తి నెల రోజులు గడిచినా రైతులకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య మరో వివాదం తలెత్తినట్లు కనిపిస్తుంది
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి తాజాగా విడుదలయిన వీడియో సంచలనం రేపుతుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు
మాజీ చేవెళ్ల ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.
తమిళనాడు కోల్డ్ రిఫ్ ఫార్మా కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కార్యాలయం సోదాలు జరుపుతుంది.
మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో్ భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది
నేడు మేడారం పర్యటనకు ఇద్దరు మంత్రులు బయలుదేరి వెళ్లనున్నారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు
బిగ్ బాస్ 9 సీజన్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రేక్షకుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి