ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులు ఆలయం సమీపంలోని ఉరళ్కుళి జలపాతాన్ని సందర్శించవద్దని కేరళ అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
திமுக அரசு இந்து கோயிலை இடித்ததாக தவறான தகவல் பரவி வருகிறது. உண்மையில் கோயில் மண்டபத்தை தேசிய நெடுஞ்சாலை ஆணையம்தான் இடித்தது
ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటపడటం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మంత్రుల పనీతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త ఏడాది నుంచి యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు
ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని...అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో అమరావతి ప్రాంత రైతులకు సంబంధించిన భూముల విలువ ఢమాల్ అని పడిపోయింది.
తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
బిగ్బాస్ 9వ సీజన్ ముగుస్తున్న సమయంలోనూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి
సౌదీ అరేబియాలో అకాల వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగిపోతుంది.
భోపాల్ లో ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని అధికారులు అరెస్టు
పార్లమెంట్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యాయామంపై లోక్సభ చర్చ నేడు కూడా కొనసాగనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తెలంగాణ లో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం మంత్రులతో సమావేశం కానున్నారు
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య కటక్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
Mehdipatnamలో 81 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు Bank of Baroda లోగోతో వచ్చిన ప్రకటనే మోసానికి కారణం
తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు
కల్వకుంట్ల కవిత పై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు
అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది
ఇండోనేసియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఉండవల్లి అరుణ్ కుమార్ కూటమిలో మిత్ర పక్షాలు కలసి ఉండటం కష్టమేనని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన శాఖలో జరిగే విషయాలను పట్టించుకోవడం లేదు
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పై పార్టీ నాయకత్వం అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది
తెలంగాణ లోక్ భవన్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి
నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అందింది. అఖండ 2 తాండవం విడుదలకు లైన్ క్లియర్ క్లియర్ అయింది
బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది
ఇండియా - దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు కటక్ లో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.
తొలి దశ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది
నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.
ఐఫోన్లను తీసుకుని వెళుతున్న కంటైనర్ కు రంధ్రం పడడం
ఏడోరోజు పార్లమెంట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.
కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పర్యటన అమెరికాలో కొనసాగుతుంది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నేడు విజన్ డాక్యుమెంట్ 2047 ను విడుదల చేయనున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది
హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది
