టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్కుమార్ ను మరికొంత గడువు కోరారు
ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు
The viral video shows Aishwarya Rai questioning PM Modi about losing jets to Pakistan, Rafale aircraft, S-400 systems, and soldiers.
18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని
ఈవెంట్ కు సంబంధించి ఐశ్వర్య రాయ్ పూర్తి ప్రసంగం కోసం మేము Googleలో వెతికాం
മുക്കം മുനിസിപ്പാലിറ്റി വെൽഫെയർ പാർട്ടി സ്ഥാനാർഥിയുടെ 2020ലെ പോസ്റ്റർ എഡിറ്റ് ചെയ്താണ് പ്രചാരണം
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది
సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు
పోలీసులవిచారణలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ కనిపించడం లేదు.
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లుంది.
కరీంనగర్ జిల్లాలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు బయటపడింది.
నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాదు .. రాజకీయాలనూ ఒక ఊపు ఊపుతున్నాడు
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ వచ్చేసరికి కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి
ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నగదు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడానికి అనేక కారణాలున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది
ప్రజాప్రతినిధులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భారత ప్రధాని నరంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు
ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
నేటి నుంచి భారత్ - దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది
ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
చంద్రబాబుపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సీఐ శంకయ్యను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆరోగ్య బీమా పథకాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ పదవీకాలాన్ని మరో మూడు నెలల కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు పుట్టపర్తిని సందర్శించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టు నిలుపుకోవడం ఒక సవాల్ గా మారనుంది.
తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసింది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు
ఓ వ్యక్తి ముసుగు వేసుకుని వచ్చి షాపులో ఉన్నదంతా దోచుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు
మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ కు ఈసారి కూడా వైసీపీలో టిక్కెట్ దొరకడం కష్టమే
వ్యక్తుల ప్రవర్తన, తీరు అనుమానంగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయమని NIA ప్రకటన
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును రాజ్యసభకు పంపడంపై పార్టీలో చర్చ జరుగుతుంది
మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ కేసుపై స్పందించారు
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావును స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు.
బెంగళూరులో ఏటీఎం క్యాష్ వాహనం దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు
బంగ్లాదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతగా నమోదయింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్ వేర్ రంగంలో స్థిరపడాలనుకుంటున్న యువతకు గుడ్ న్యూస్
తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది
భారతీయులు ఎక్కువగా తినే వంటకాల్లో బిరియానీ ఒకటి. అయితే ఈ బిరియానీలు తయారు చేసే విధానాలు, తయారు చేసే వ్యక్తులకు
അതിദാരിദ്ര മുക്ത സംസ്ഥാനമായി പ്രഖ്യാപിച്ച പശ്ചാത്തലത്തിലാണ് പ്രചാരണം
టీం ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి మూడో రోజు పర్యటన కొనసాగుతుంది
అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు
ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
ప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు.
హైదరాబాద్ లో టీసీఎస్ భారీ పెట్టుడులకు సిద్ధమయింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలో నేడు రైతులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపు నిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 22, 23 తేదీల్లో పుట్టపర్తిలో పర్యటించనున్నారు.
కార్తీకమాసం ముగియడంతో నేడు పోలి పాడ్యమిని రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటున్నారు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
