ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లికి చంద్రబాబు చేరుకున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఉదయం పదకొండు గంటల వరకూ 21 శాత పోలింగ్ నమోదయింది.
ఢిల్లీ లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో కొంత పురోగతి లభించింది
ధర్మేంద్ర మరణించారంటూ వచ్చిన వార్తలను కుమార్తె ఈషా దేవోల్ ఖండించారు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇటువంటి ఉగ్రదాడులు జరుగుతాయని కేంద్ర హోంశాఖ అనుమానించింది
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది
ଦିଲ୍ଲୀ ବିସ୍ଫୋରଣ ପରେ ହାଇଆଲର୍ଟରେ ଓଡିଶା । ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ଭୁବନେଶ୍ବର, କଟକ, ପୁରୀ, କୋଣାର୍କ, ନୂଆପଡା, ବ୍ରହ୍ମପୁର, ସମ୍ବଲପୁର, ଜଗତସିଂହପୁର ସମେତ ବିଭିନ୍ନ ଜିଲ୍ଲାରେ ପୁଲିସ ହାଇଆର୍ଲଟରେ ରହିଛି । ରେଳ ଷ୍ଟେସ
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో ఉపయోగించిన కారు సీసీ టీవీ ఫుటేజీలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు
జంతువులను మనుషులు తప్పుగా అర్థం చేసుకోడానికి కూడా కారణమవుతుంది. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన కొన్ని వీడియోలు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తూ ఉంటాయి.
జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు
బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రారంభమయింది.
Social media posts falsely claim that a Hindu student in Kerala was suspended for wearing an Ayyappa mala
Viral newspaper clippings about Naveen Yadav, Konda Sushmita, and Jubilee Hills by-election are fake
భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ లో పాగా వేయడానికి అమెరికన్ కంపెనీ టెస్లా ముందుకు వచ్చింది.
ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అయోధ్యలో రామాయణ థీమ్ పార్కు సిద్ధమవుతూ ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ఫోర్ట్ సమీపంలో సోమవారం సాయంత్రం కారు పేలుడు సంభవించింది
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద ఈ పేలుడు జరిగింది. ఒక కారులో ఈ పేలుడు జరిగినట్లు తెలిసింది.
జూబ్లీహిల్స్ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది
జాతీయరహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సమోటోగా విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని
తిరువూరు వివాదంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుదే తప్పని తేల్చింది
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారిని కలిశారు.
తెలుగుదేశం మంత్రులతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు
ఆంధ్రప్రదేశ్లో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయింది
తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు థిక్కారానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
బిగ్ బాస్ 9 సీజన్ లో కంటెస్టెంట్స్ కుట్రలను ఎప్పటికప్పుడు హోస్ట్ నాగార్జున బయటపెడుతున్నారు
ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు ప్రభుత్వం నేటి నుంచి నిర్వహించనుంది
The viral visuals are from a Bangladeshi film.
గురుగ్రామ్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన 11వ తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది
ముంబయి నుంచి కోల్కతాకు వెళ్తున్న స్పైస్జెట్ విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది
ప్రముఖ రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. అయితే కొన్ని చోట్ల వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు
ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులపై జరిగిన ఎలుకల దాడి ఘటన పైమంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. ఇటీవల సంభవించిన మోంథా తుపాను కు సంభవించిన నష్టాలను పరిశీలించనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు
ଏସ୍ଆଇଆର୍ (ସ୍ବତନ୍ତ୍ର ଭୋଟର ତାଲିକା ସଂଶୋଧନ)କୁ ବିରୋଧ କରି ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ ରାସ୍ତାକୁ ଓହ୍ଲାଇଛନ୍ତି। ମମତାଙ୍କ ଦଳ ତୃଣମୂଳ କଂଗ୍ରେସ ଏସ୍ଆଇଆରକୁ ବିଜେପି ନେତୃତ୍ବାଧୀନ କେନ୍ଦ୍ର
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ نوین یادو نے فلم پروڈیوسروں سے 10 کروڑ روپئے طلب کئے لیکن تحقیق سے معلوم ہوا کہ یہ دعویٰ من گھڑت ہے اور معروف تلگو اخبار کے نام سے منسوب وائرل تراشہ بھی فرضی پایا گیا۔
నోటీసు లేకుండానే బహిష్కరణ.. అవమానంగా ఉందన్న కవిత
రెహ్మాన్ ప్రత్యక్ష ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని మాయచేశారు
