బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్
చనిపోయిన యువతి వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తూ ఉన్నారు.
3 గ్రాముల బంగారం తక్కువ ఇచ్చారని ఆమెకు టార్చర్ పెట్టారట..?
అమెరికాలోని న్యూయర్క్ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన నెలకొంది.
దేశ రాజధానిలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో ప్రేమ జంట ఆత్మహత్య.. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ
అతను సినిమాలకు, ముఖ్యంగా అరుంధతి సినిమాకు బానిసయ్యాడు. అతను సినిమాలోని
తెలుగుదేశంలో అంతర్మధనం ప్రారంభమయింది. సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తుండటంతో ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
నిందితుడు 40 ఏళ్ల దిల్షాద్ చిన్న వయసులోనే చెడు సావాసాలు చేశాడు. కొందరు ఆకతాయిలతో తిరిగి
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు.
వారి సహచరులను అరెస్టు చేయడంతో, ముగ్గురు వాంటెడ్ నిందితులు అండర్గ్రౌండ్కు వెళ్లారు.
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేసులు తగ్గుతున్నా మాత్రం మరణాల సంఖ్య పెరుగుతోంది.
ఐరోపాలోని మాంటినీగ్రో దేశంలో ఘోరం జరిగింది. దుండగుడు కాల్పులకు 11 మంది మరణించారు
కేక్ ప్యాకెట్లో ట్యాబ్లెట్లను దాచిపెట్టి అమ్ముతున్నారనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది. మార్కెట్లో కొత్త కేక్ వచ్చిందనీ, అందులో ట్యాబ్లెట్లను పొందుపరిచి అమ్ముతున్నట్టు ప్రచారం
There is a new cake in the market. There is a tablet of Lupo company that can paralyze children, please forward this video to your friends It is sold exclusively in Hindu region.
తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది
రుణాల వసూలులో రికవరీ ఏజెంట్లు చేస్తున్న దారుణాలను అరికట్టేందుకు ఆర్బీఐ కొత్త నిబంధనలను తీసుకు వచ్చింది
పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా త్వరలో పార్టీని వీడే సూచలను స్పష్టంగా కనిపిస్తున్నాయి
నేడు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభించనుంది
మునుగోడు సభ వాయిదా పడిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు
ఏపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కెన్యాకు చెందిన ఆఫ్రికన్ గాయకుడని, అయినా కూడా చాలా చక్కగా హిందీ పాటను బాగా పాడుతున్నాడనే వాదనతో ఒక వీడియో ప్రచారంలో ఉంది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురయింది.
మద్యం మత్తులో ఇద్దరు బాలికలు ఫుట్పాత్ మీద పడిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు.
భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. ఈ నేపధ్యంలో, భారత ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
నిన్న వైఎస్ విజయమ్మకు జరిగిన ప్రమాదంపై అనుమానాలున్నాయని నరసాపురం ఎంపీ రఘరామ కృష్ణరాజు అన్నారు
A video of a flyover illuminated with tricolour lights is going viral on social media citing it to be from different cities like Mumbai, Hyderabad, Kolkata etc.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం అని ఇండియా టుడే సర్వే వెల్లడించింది
మొన్నటి వరకూ ఫాంహౌస్ కే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మునుగోడుపై దృష్టి పెట్టారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
రేవంత్ రెడ్డి ఏ నిమిషాన పీసీసీ చీప్ అయ్యారో కాని అన్నీ సమస్యలే. ప్రతి ఒక్కరూ రేవంత్ ను టార్గెట్ గా చేసుకుంటున్నారు
విశాఖ రుషికొండ వద్ద జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో రుషికొండ బీచ్ ప్రాంతంలో కలకలం రేగింది.
తాను మునుగోడు ప్రచారానికి వెళ్లనని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటెరెడ్డి స్పష్టం చేశారు
ఒక్కరోజులోనే భారత్ లో 16,561 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 49 మంది కరోనా కారణంగా మరణించారు
రక్షా బంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్వేగానికి లోనయ్యారు.
మునుగోడు ఉప ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్ రాకముందే ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రక్షా బంధన్ ను భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఎంతో ఆనందంతో జరుపుకున్నారు.
వైఎస్ జగన్ టీడీపీలో ఆపరేషన్ ప్రారంభించినట్లే కనపడుతుంది. పార్టీ కీలక నేతలను టీడీపీకి దూరం చేేసే ప్రక్రియ మొదలుపెట్టారు
కొత్త వైరస్ జంతువుల నుండి మానవులకు సోకింది. LayV వైరస్
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నిన్న నల్లగా మారింది. ఒక్కసారిగా నల్లగా మారడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
గోదావరికి మళ్లీ వదర పోటెత్తింది. కోనసీమలో లంక గ్రామాలు ఇప్పటికే కొన్ని మునిగాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వరస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
నేడు ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు
మనం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయనే రచించారు. ‘వందేమాతరం’ గేయాన్ని 1896లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో తొలిసారిగా ఆలపించారు.
ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర ఛటర్జీ అగ్రగణ్యుడు.
2017లో రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం గరుడవేగ.
ప్రధాని నరేంద్ర మోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండి పడ్డారు
మహిళ తన పేరు ప్రీతి శర్మ అని, ఘజియాబాద్లోని తులసి నికేతన్లో నివసిస్తున్న దీపక్ యాదవ్ భార్య
అతడు వీనస్ డిటెక్టివ్ ఏజెన్సీ, నోయిడాలో పనిచేశానని.. ఫీల్డ్ బాయ్ తన భాగస్వామితో కలిసి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. యమునా నదిలో పడవ బోల్తాపడి ఇరవై మంది మరణించారు.
అతను వాహనాలను దొంగిలించి, నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (RC లు) సృష్టించి
ఇది చివరికి రిషబ్ పంత్ దాకా చేరింది. రిషబ్ పంత్ ఊర్వశీ పేరును ప్రస్తావించకుండా
అన్నమయ్య జిల్లాలో కోడలిని అతి దారుణంగా నరికి చంపింది ఓ అత్త.
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.8 లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
ఒకేరోజు ముగ్గురు చిత్ర పరిశ్రమకు చెందిన వారు ప్రమాదానికి గురయ్యారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాసంలో రాఖీ పండగ వేడుకలు జరిగాయి
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం వైసీపీని డ్యామేజి చేసింది. గత పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశం నలుగుతుంది
పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. బాపట్లలో జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు.
తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు జరిగాయి
మంత్రులు, అధికారులు డీజే టిల్లు పాటకు స్టెప్ లు వేశారు. డ్యాన్స్ లు చేసి అందరినీ అలరించారు.
రక్షాబంధన్ వేడుకలను బ్రహ్మకుమారీలు ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ లో నిర్వహించారు
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు , కోవిడ్ నిబంధనలను పాటించకపోవడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోంది.
నాయీ బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడితే ఇకపై శిక్ష తప్పదు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.
నేడు ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయిస్తారు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే థాయ్ లాండ్ లో తలదాచుకునేందుకు అనుమతి లభించింది
The machine resembled the computer with the person typing on a keyboard while looking into the monitor like structure.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లకపోయినా ఆయన తన నమ్మకస్థులైన అధికారులను మాత్రం ముఖ్యమైన పోస్టుల్లో నియమించుకుంటున్నారు
గోదావరి వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
ఆర్మీ క్యాంప్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు వీర మరణం పొందారు
నేడు బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన నగదును తల్లులు ఖాతాలకు బదిలీ చేస్తారు.
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 63 స్మార్ట్ ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ పరీక్షలకు పంపారు.
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.600లు, కిలో వెండి పై కూడా రూ.800 ల వరకూ తగ్గింది.
'ఇంక్విలాబ్ జిందాబాద్' స్లోగన్ ను తీసుకుని వచ్చింది ఎవరో తెలుసా..?
బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి
కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరిని నియమించింది
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఇన్ ఛార్జిగా సునీల్ బన్సల్ నియమితులయ్యారు.
తాను మంగళగిరిలోనే మళ్లీ పోటీ చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు
ఆ వైద్యుడు హాస్పిటల్ కి వచ్చిన వారితో అలా ప్రవర్తించేవాడు
యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ బికినీ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.
రోహిత్ గురించి కీలక వివరాలు వెల్లడించిన నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి
రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబం జి బ్లాక్ లో ఉంటోంది. మాజీ పోలీసు భార్య, 12 ఏళ్ల మనవరాలు