ఆధార్ కార్డులో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుండాలి.
వచ్చే నెలలో దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి నలుగురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు
బైక్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది
కేరళ లోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ ఘన విజయం సాధించింది
మరికొన్ని రోజుల పాటు ఈ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
బిగ్ బాస్ సీజన్ 9 ఇక చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి.
నిర్మల్ జిల్లాలో క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో యాభై ఐదేళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం కలిగించింది
పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి వెళుతూ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు
తెలంగాణలో నేడు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
سوشل میڈیا پر وائرل سنگاپوری سیاح کے پھیپھڑوں میں کاکروچ ملنے کا دعویٰ جھوٹا ہے۔ وائرل ایکس رے دراصل ریڈیوپیڈیا کی پرانی نارمل تصویر ہے جسے ترمیم کرکے مختلف فرضی کہانیوں کے ساتھ بارہا شیئر کیا جارہا ہے
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నారు.
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లు కావస్తుంది
జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న దేవునిగుట్టపై ఇనపయుగపు రాతి చిత్రాల ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు
ಸುಳ್ಯ ಸಂಪಾಜೆ ರಸ್ತೆಯಲ್ಲಿ ಜಾರಿ ಬಿದ್ದ ಗಜರಾಜ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు
తెలంగాణలో రైతులకు ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది
రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.
కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేస్తున్నారు
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి
గణపవరం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమై ఐదుగురు యువకుల మృతికి కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు
తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై సీరియస్ గా రంగంలోకి దిగింది.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఆర్డీఏ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు
ଆମ୍ ଆଦମୀ ପାର୍ଟି ଛାଡିବା ସହ ରାଜନୀତିରୁ ସନ୍ନ୍ୟାସ ଘୋଷଣା କରିଥିବା ପ୍ରସିଦ୍ଧ କୋଚିଂ ଗୁରୁ ଅବଧ ଓଝା ଏବେ ଆରଏସଏସର ପ୍ରଶଂସକ ହୋଇଛନ୍ତି । ପ୍ରସାରିତ ଏକ ଖବର ଅନୁଯାୟୀ, ସେ ବିଜେପି ଓ ଅନ୍ୟ ଦଳ ମଧ୍ୟରେ ପାର୍ଥକ୍ୟ ଦର୍ଶାଇ କହ
അടിയന്തരാവസ്ഥ ഏർപ്പെടുത്തി നിങ്ങൾ ആരുടെ ജനാധിപത്യത്തെയാണ് രക്ഷിച്ചതെന്ന ചോദ്യത്തിന് ഉത്തരമില്ലെന്നാണ് പ്രചാരണം
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య ముల్తాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది
ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
తెలుగు రాష్ట్రాలలో అనధికార ఆధార్ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తారు
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది
ప్రపంచ స్టార్ ఫుట్ బాల్ ఆటగాడు లియోనాల్ మెస్సీ నేడు హైదరాబాద్ కు రానున్నారు.
మరణించిన ఓ వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి మరణించినా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు
తత్కాల్ టికెట్ల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది.
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారయింది.
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది
శ్రీకాంత్ అక్కపల్లిని ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
