వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి దీపు చంద్ర దాస్ వాదనలో ఎలాంటి నిజం లేదు
కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసిందని కూటమి పార్టీలకు చెందిన క్యాడర్ అంటోంది
భార్యపై అనుమానంతో దారుణంగా భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో చేరాయి
నీటిని క్షణాల్లో వాహన ఇంధనంగా మార్చే పెట్రోల్ క్యాప్సూల్స్ను హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసింది
ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి
ఇండిగో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్ విడుదల అయింది
ఉత్తర భారతం నుంచి మొదలయిన చలిగాలులు దక్షిణాదిన కూడా వీస్తున్నాయి
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది
నేడు ఆదిలాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటించనున్నారు
విజయవాడలో నేడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు
ಭಾರತದಲ್ಲಿ ಬಂಗೀ ಜಂಪಿಂಗ್ ವೇಳೆ ಹಗ್ಗ ತುಂಡಾಗಿ ಕೆಳಗೆ ಬಿದ್ದ ಯುವತಕ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగ పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు
ಮತ ಕಳ್ಳತನವು ದೆಹಲಿ ಮಾಲಿನ್ಯಕ್ಕೆ ಕಾರಣ ಎಂದು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಹೇಳಿದ್ದಾರೆ ಎಂದು ಸುಳ್ಳು ಹೇಳಿಕೆ ಹಂಚಿಕೆ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు
బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక మహిళ, బాలుడు హత్యకు గురయ్యారు
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అనర్హత వేటు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు
హైదరాబాద్ లో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగడానికి అనేక కారణాలున్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలలకు నిర్వహించిన టెండర్లకు స్పందన కనిపించలేదు
ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్న గణేశ్ ఈ ఎదురుకాల్పుల్లో మరణించారు
రైతు భరోసా నిధుల విడుదల పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్ పై మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని పార్టీ నాయకత్వం ఈసారి పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
హైదరాబాద్ పాతబస్తీలో ‘ఆపరేషన్ కవచ్’ ను పోలీసులు నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని కలిశారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగదల కనిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా ఉంది
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో భారత రత్న అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది
క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు
నేడు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మరణించారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో పదిహేడు మందికిపైగా మరణించారు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారు
పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
لیتھوانیا یوٹیوبر کے جعلی یورو استعمال کرنے کا دعویٰ فرضی ہے۔ اس نے وضاحت کی کہ یہ محض ایک مذاق تھا
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన వారే.
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది
హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఒక ప్రేమజంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు.
