ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది
నేటి నుంచి శబరిమలకు వెళ్లే వారికి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి
అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఫామ్లో లేని భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను జట్టు నుంచి తప్పించారు
బంగ్లాదేశ్లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది
Assam Police arrested a retired Indian Air Force (IAF) officer on Friday night over alleged links with a Pakistani espionage network. The accused has been identified as Kulendra Sarma, a resident of the Patia locality in Tezpur. He was taken into custody after sustained surveillance and a preliminary investigation by the police. According to published news reports, police sources said they had been closely monitoring Sarma, who was allegedly in contact with individuals linked to a Pakistani spyi
ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియో నటీనటులతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు
మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నడపటం పేదలకు అవసరమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది.
انڈیگو کے مسافرین کا ٹارمیک پر کھانا کھانے کا وائرل ویڈیو جنوری 2024 کا ہے جب گووا-دہلی فلائٹ ممبئی میں اتاری گئی تھی، اور اس ویڈیو کو حالیہ پروازوں کی منسوخی سے جوڑ کر شئیر کیا جارہا ہے
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు వెలువరించారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు మరికాసేపట్లో తీర్పు వెలువరించనున్నారు
అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది
గిరిజన గ్రామాల అభివృద్ధిపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు
తెలంగాణలో చివరి విడత పంచాయతీ నేడు ఎన్నికల పోలింగ్ ముగిసింది
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తిరిగి గన్నవరం పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.
దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పింది.
మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ జరపడం లేదని చంద్రబాబు అన్నారు
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు మోసం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ఇందిరమ్మ ఇళ్లు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రానున్నారు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు నిర్ణయం తీసుకోనున్నారు
ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రెండు తెలుగు రాష్ట్రాలు వణికి పోతున్నాయి.
ఈ రోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
నేడు ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ కు రానున్నారు
ప్రశాంత్ వీర్.. ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఒక్కసారిగా దేశంలో పేరు మారుమోగిపోతుంది
నేడు భారత్ - దక్షిణాఫ్రికా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది
తెలంగాణలో చివరి విడత పంచాయతీ నేడు ఎన్నికలు ప్రారంభమయ్యాయి
భారత్-పాకిస్తాన్ వివాదం తర్వాత 163 మంది పైలట్లు రాజీనామా చేశారంటూ
ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ భారత్లో పర్యటించారు. ఈ పర్యటనలో మెస్సి ఒక్క ఎగ్జిబిషన్ మ్యాచ్ కూడా ఆడలేదు.
జనగామ మండలం వెంకిర్యాల గ్రామ ఉప సర్పంచి, సర్పంచిలుగా తండ్రీ కూతురు బాధ్యతలు చేపట్టారు.
బాండీ బీచ్ ఉగ్రదాడి కేసులో దాడి చేసిన వారిలో ఒకరైన సాజిద్ అక్రమ్ చివరిసారి 2022లో హైదరాబాద్కు వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు
తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు దాదాపు ఖరారయినట్లు తెలిసింది
సిడ్నీ బోండీ బీచ్ లో కాల్పులకు తెగబడిన సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 నాటి నుంచి 2025 వరకూ ఏ మాత్రం రాజకీయంగా మారలేదు
వైసీపీ అధినేత జగన్ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు జోన్లు.. రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏబీ వెంకటేశ్వరరావు తలనొప్పిగా మారారు
వైసీపీ అధినేత జగన్ దగ్గర బంధువు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
తెలంగాణలోని హైదరాబాద్ శివారులో ఉన్న నాగారం భూములపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం రియాక్ట్ అయింది
ప్రధానితో తెలంగాణ బీజేపీ పార్లమెంటు సభ్యుల భేటీపై వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆస్ట్రేలియా బోండీ బీచ్ కాల్పుల లో గాయపడిన అహ్మద్ కోసం భారీగా విరాళాలు సమకూరుతున్నాయి
తెలంగాణలో రేషన్ కార్డులున్న వారికి అలెర్ట్ ను పౌర సరఫరాల శాఖ జారీ చేసింది
ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం కూడా పెరిగింది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ రేపు లక్నోలో జరగనుంది
