ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ ఇంటి నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని వైసీపీ నేత దేవినేని అవినాష్ తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 0.35 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది
ఈ నెల 9వ తేదీ నుంచి 11 వతేదీ వరకూ హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
సీపీఐ పిలుపునిచ్చిన చలో రాజ్భవన్ ఉద్రిక్తతలకు దారితీసింది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని నినాదాలు చేశారు.
ప్రజా రవాణా కోసం ఇలా నిర్మాణాలు చేయడం వల్ల అదనపు భూసేకరణను నివారించవచ్చు. నిర్మాణ సమయం..
నాగోలు మహేంద్ర జ్యుయలర్స్ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపి బంగారాన్ని దోచుకున్న వారిని కనిపెట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉన్నారు
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. బీజేపీ, ఆప్ సమాన సంఖ్యలో ఆధిక్యాన్ని కనపరుస్తున్నాయి.
భారత్ - బంగ్లాదేశ్ రెండో వన్డే మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తేనే సిరీస్ ను దక్కించుకునే అవకాశాలున్నాయి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగానే తగ్గాయి. పది గ్రాములపై రూ.300లు తగ్గింది
పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అధికార, విపక్షాలు సమావేశాలకు సిద్ధమయ్యాయి
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
నేడు జయహో బీసీ సభ విజయవాడలో జరగనుంది. వైఎస్సార్సీపీ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి ఇప్పటికే వేలాది మంది తరలి వచ్చా
సాధారణంగా ఎవరైనా ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే.. షాపుకెళ్లో లేదా.. ఐస్ క్రీమ్ స్టాల్స్ వద్దకో వెళ్లి మనకు నచ్చిన ఫ్లేవర్..
బీసీ లంటే వైఎస్ కుటుంబానికి తొలి నుంచి కక్ష అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
రేపు జయహో బీసీ సభ విజయవాడలో జరగనుంది. బీసీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు సీబీఐ సమాధానం ఇచ్చింది. ఈ నెల 11న హైదరాబాద్ ఇంట్లో సమావేశం అవుదామని లేఖలో పేర్కొంది
మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా, ఓటీటీలో, బుల్లితెరలోనూ ప్రసారమైనా.. ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఆస్కార్ రేసులో..
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
అందుకు ప్రధాన కారణం పొగమంచు కావడం గమనార్హం. నిజానికి ఈ రోజు సీఎం జగన్ అమీన్ పీర్ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది.
When the link given on the website was clicked, the user was redirected to another page asking for their mobile number to verify if the number was eligible for the offer and activate the free 50 GB data plan provided for three months.
వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి
అంతర్జాతీయ సెక్స్ ర్యాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. 14,190 మందికి విముక్తి కల్పించినట్లు స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని.. పరిశీలించారు. హత్యకు వాడిన కత్తిని పక్కనున్న
టీడీపీ కడప జిల్లాలో చాలా మంది హ్యాపీగా ఉన్నారట. దీనికి కారణం గత ఎన్నికలకు ముందు పరిస్థితులు పార్టీలో లేకపోవడమే.
వచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ మెట్రో రైలును విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు
పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది
ఆ తర్వాత ఒకటి నుండి 7 వరకూ నంబర్ స్టాండ్స్ పెట్టి.. ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉంటారు ? ఎందుకు ఉంటారో కారణాలు చెప్పాలని..
ఎమ్మెల్యేల ఎరకేసులో పోలీసులకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జారీ చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది
ఆనం రామనారాయణరెడ్డి తనకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని భావించారు. రెండో సారి కూడా ఆనంకు ఆశాభంగమే ఎదురయింది.
నిద్రావస్థలో ఉన్న ప్రజలు భూమి కదలికలతో ఉలిక్కిపడి.. ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. కొంతసేపటివరకూ..
విజయవాడలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేతల ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నాయి
పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారి.. ఇద్దరూ సహజీవనం చేసేవరకూ వెళ్లింది. రెండేళ్లపాటు గన్నవరంలో కలిసున్న వీరిమధ్య..
జీ 20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ పలకరించారు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేడు 9వరోజుకు చేరుకుంది
జీ 20 సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ జగన్ ను ఆప్యాయంగా పలకరించారు
ఈ నెెల 10 తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు
ప్రతాప్ గఢ్ కొత్వాల్ లో అద్దె ఇంటిలో నివాసం ఉండే వివాహిత లూడో గేమ్ కి బానిసయింది. భర్త ఉద్యోగ రీత్యా జైపూర్ లో ఉంటాడు
గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఎగ్జిట్ పోల్స్ నిరాశను మిగిల్చాయి
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా అన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి
ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్నాయి. గుజరాత్ లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనాలు వేస్తూ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి
ముగిసిన రెండో విడత గుజరాత్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 58 శాతం పోలింగ్ జరిగింది
ఇదిలా ఉండగా.. #SDT15 సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న..
అయితే స్పెషల్ సాంగ్ కు రష్మిక భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. పుష్పతో పాన్ ఇండియా స్టారైన ..
చెన్నైలోని తాంబరంలో ఉన్న రాముడి గుడిని కూల్చివేస్తున్నారని పేర్కొంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ప్రభుత్వం తమిళనాడులోని హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని కూల
ఆదివారం తెల్లవారుజామున మణికంఠ ఏడుస్తుండటంతో.. తల్లి కవిత ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్క చేతికి ఇచ్చింది. అదితిన్న బాలుడికి..
ఈనెల 16న తెలంగాణకు జేపీ నడ్డా రానున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో నడ్డా పాల్గొననున్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం జరగనుంది.
జగన్ చేస్తున్న పనులను న్యాయస్థానాల ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు పెరుగుతున్నాయి. టీడీపీ మద్దతుదారులనే లక్ష్యంగా చేసుకున్నారంటున్నారు
గుజరాత్ లో రెండో విడత పోలింగ్ జరుగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
రేవంత్ లైఫ్లాంగ్ ఫ్రెండ్ అని, ఆదిరెడ్డిని కలిసే అవకాశం లేకపోవచ్చని అన్నాడు. రోహిత్ కూడా రేవంత్ ఫ్రెండ్ అని, ఫైమాతో
సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ రాశారు. తాను ఈ నెల 6న విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు
స్కిల్ డెవలెపమెంట్ కార్పొరేషన్ కు సంబంధించి జరిగిన అవకతవకలపై నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేయనుంది
రక్తపు మరకలతో చెల్లాచెదరుగా పడిన ఉన్న మృతదేహాలతో ఘటనాస్థలం భీతావహంగా మారింది. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్..
గాయపడిన 36 మందిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘెల్..
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు ఈ రోజు పనులు వాయిదా పడుతుంటాయి. దంపతుల మధ్య చిన్నపాటి తగాదాలు చోటుచేసుకుంటాయి.
కేంద్రాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
ఒక రోజున కమల్ తల్లి ఉన్నట్టుండి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ మృతి చెందింది. కొద్దిరోజులకు కమల్ కు కూడా..
తాజాగా తన జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కింద జీవిత కాలానికి సంబంధించిన..
భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ లో టీం ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇండియన్ బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆడలేకపోయారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం పౌరసన్మానం ఘనంగా నిర్వహించింది.
తన ప్రియుడు సోహైల్ ను యాపిల్ బ్యూటీ హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం..
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. దాంతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కాగా.. ఈ ప్రమాదం శనివారం..
ఇక వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగ్ రేవంత్ కు, అలాగే ఫస్ట్ ఫైనలిస్టైన శ్రీహాన్ కు కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత ఈవారమంతా..
ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. డిసెంబర్ 9 నుండి స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయ్యారు. యశోద సినిమాతో పాటు
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులుగా ప్రతిపాదన తెస్తూ రెండేళ్లు దాటి పోయింది. అయితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
తెలుగులో పిల్ల జమిందార్, జైసింహా సినిమాల్లో నటించి ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న హరిప్రియ ప్రేమించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖర్చులు..
నేటి నుంచి బంగ్లాదేశ్ - భారత్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నేడు తొలి వన్డే మ్యాచ్ జరగనుంది
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పోలీసులు ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాము బంగారంపై 200 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై రూ.900 పెరిగింది
నేడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు 10.30 గంటలకు ఆమె విజయవాడ చేరుకోనున్నారు.
అమరరాజా కంపెనీ వెళ్లిపోవడానికి ప్రభుత్వ వేధింపులు కారణం కాదని మంత్రి గుడివాడ అమరనాధ్ అన్నారు
కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులపై పలు అనుమానాలున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు
చైనాలో తయారైన కృత్రిమ మహిళ అంటూ ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రచారంలో ఉంది. వీడియోతో పాటు షేర్ అవుతున్న సందేశంలో ఆమె కృత్రిమ మహిళ అంటూ, ఇంట్లోని పనులు అన్నీ చేయగలదు, మనిషిలా మాట్లాడగలదు అయితే ఆమె
ఆంధ్రప్రదేశ్ నుంచి అమరరాజా బ్యాటరీస్ యూనిట్ వెళ్లిపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు
తాజాగా చిత్రబృందం.. వీరసింహారెడ్డి విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు..
బాలీవుడ్ లో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇటీవలే జాపనీస్ భాషలో జపాన్ లోనూ ..