వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ ఈసారి నియోజకవర్గం మార్చబోతున్నారు.
బెజవాడ నాయకుడు వంగవీటి రాధా రాజకీయంగా చాలా నష్టపోతున్నారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. లంకల దీపక్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది
యాక్సిడెంట్ పదిహేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టించింది
ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా శ్రీశైలం రహదారి రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి
బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు
రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న 35ఏళ్ల మహిళపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు అయితే దూసుకెళుతున్నాయి
ప్రకాశం జిల్లా దొనకొండలో ఆయుధ తయారీ పరిశ్రమకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ కొంచెం కూడా తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో శ్రీశైలం వెళ్లే రాకపోకలపై నిషేధం విధించారు
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవమానకరంగా వ్యవహరించిందన్న కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వినపడుతున్నాయి.
తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈనెల 16వతేదీన జరగనుంది
ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదi
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ నలభై లక్షలు అందించారు
బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తెలంగాణలో యాత్రను ప్రారంభించనున్నారు
The viral human-shaped sweet potato image in Alluri Seetharamaraju, Andhra Pradesh, is AI-generated.
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet; event was at VIF in Delhi during Muttaqi’s visit
జనసేన ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది
భారత ప్రధాని మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరి తగదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను 1995 ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది
రెండోటెస్ట్ లోనూ భారత్ వెస్టిండీస్ పై విజయం సాధించింది
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు
తిరుమలలో పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ జరుపుతోంది.
హర్యానా ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్ దిగ్గజం గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకోనుంది
భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తుంది
పర్యాటక శాఖ హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలు నడపాలని నిర్ణయం తీసుకుంది.
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు.
మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా జట్టు భారత జట్టుపై 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
ఇష్టమైన చేపలు వండుకుని తినడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు కొందరు.
కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు
కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో భవిష్యత్ కార్యాచరణపై ఆమె తన సన్నిహితులతో చర్చించినట్లు తెలిసింది
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు