బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు
ఉప్పాడ మత్స్యకారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు
వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను పరిశీలించారు
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది
Artificial ripening is a controlled process used to induce fruits to ripen faster. It often relies on the use of
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేతులు కాలాక ఆకులు పట్టినట్లుగా నిర్ణయాలు తీసుకోనుంది
I Love Muhammad నిరసనలు సెప్టెంబర్ 4, 2025 ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో ప్రారంభమయ్యాయి. ఒక ముస్లిం సముదాయం మత
సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రజా దర్బారులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు వింత అనుభవం ఎదురైంది.
నేడు బిహార్ కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. నేడు ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఛార్జిషీట్ విడుదల చేయనుంది
కాకినాడ కలెక్టరేట్లో అధికారుల కమిటీ, మత్స్యకార ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.
రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం క్రేజ్ తెచ్చిపెడుతున్నట్లుంది.
ബിബിസി പട്ടികയിൽ കോൺഗ്രസ് നാലാമത് എന്നാണ് പ്രചാരണം
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ దక్కింది.
తెలంగాణలో స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ నేడు విడుదలయింది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరణ కార్యక్రమం ఉంటుంది
వైసీపీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడు కోల్డ్ రిఫ్ యజమాని రంగనాధ్ ను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది
బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నర్సీపట్నంలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
తిరుపతికి సమీపంలో రేణిగుంటలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు
వైసీపీ అధినేత జగన్ నేడు నర్సీపట్నంలో పర్యటనకు పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు మొదటి విడత నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.
రెండేళ్ల యుద్ధానికి తెరపడనుంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి విచారణను హైకోర్టు నేటికి వాయిదా వేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.
పండ్లను వేగంగా పక్వం చేయడానికి కృత్రిమ పక్వం (Artificial ripening) అనే నియంత్రిత విధానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఇది
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి విచారణను రేపటికి వాయిదా వేసింది.
నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను చెప్పినట్లుగానే ప్రత్యక్షంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉంటూనే తన పని చేసుకు పోతున్నట్లు కనిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మంటల్లో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
బంగారం ధరలు భారీగా పెరిగాయి.వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉంటారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనపై దళిత సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి.
కరడు గట్టిన నేరగాడు బత్తుల ప్రభాకర్ తప్పించుకున్నాడు. పోలీసుల కళ్ల గప్పి పారిపోయి పదిహేను రోజులకు పైగానే అవుతుంది.
హైదరాబాద్ లోని చాదర్ఘాట్ రోడ్డుపై కొండచిలువ కలకలం రేపింది
తెలంగాణ మంత్రుల మధ్య చెలరేగిన వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది.
తెలంగాణ హైకోర్టు బీసీ రిజర్వేషన్ అంశంపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ 1 దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
రాజధాని అమరావతి రైతుల్లో కొందరు ప్రభుత్వ భూసమీకరణకు అంగీకరించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పడతాయని వాతావరణ శాఖ చెప్పింది
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్ లో రమ్మనడం వెనుక కుట్ర కోణం ఏంటని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్ ప్రశ్నించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గ లేదు.