నాదెండ్ల మనోహర్ జనసేనలో నెంబర్ టూ లీడర్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఒక విషయంలో మాత్రం క్లారిటీ ఉంది.
నల్లగొండ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ఆమోదం తెలిపింది.
କେନ୍ଦ୍ର ଗୃହ ମନ୍ତ୍ରୀ ଅମିତ ଶାହା ଆରଜେଡି ସୁପ୍ରିମୋ ଲାଲୁ ପ୍ରସାଦ ଯାଦବ ଏବଂ ତାଙ୍କ ପରିବାର ଉପରେ ତୀବ୍ର ବର୍ଷିଛନ୍ତି। ଯଦି ତେଜସ୍ବୀ ଯାଦବ କ୍ଷମତାକୁ ଆସିବେ ତେବେ ବିହାର ହତ୍ୟା, ଅପହରଣ ଏବଂ ଦାଦାବଟି ପାଇଁ ୩ଟି ନୂଆ
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్దమయింది.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేటి నుంచి విచారణ ప్రారంభించనున్నారు
భద్రాచలంలోని గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్యాంటమ్ వ్యాలీకి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం లభించింది
దేశంలో బంగారం, వెండి దరలు నేడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి
తిరువూరు వివాదంపై నేడు క్రమశిక్షణ కమిటీ చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇవ్వనుంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
రామచంద్రాపురం నియోజకవర్గం నేడు బంద్ కు జేఏసీ పిలుపు నిచ్చింది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులతో సమావేశం కానున్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటీషన్ పై నేడు ఎక్సైజ్ కోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అమరావతికి చేరుకోనున్నారు.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు నాలుగో టీ20 జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది
నకిలీ ‘IEXS ట్రేడింగ్’ యాప్ ద్వారా చీటింగ్విత్డ్రా పేరుతో మళ్లీ మళ్లీ డబ్బు అడిగిన మోసగాళ్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
మావోయిస్టులకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
తిరువణ్ణామలై జిల్లాలో ఓ పురాతన శివాలయంలో 103 బంగారు నాణేలు బయటపడ్డాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది
ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
51 ఏళ్లుగా నిత్యం సైకిల్ పై తిరుగుతూ సైన్యం గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు విశ్రాంత జవాన్.
ఆసియా కప్ సందర్భంగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లలో ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది.
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈ ఏడాది 5.79 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
లావణ్య, అర్పితల ప్రలోభాలకు బలై పెట్టుబడులుమూడు రెట్లు లాభమంటూ ఎటోరో గ్లోఎఫ్ఎక్స్ వెబ్సైట్తో మోసం
అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం. అయితే తనకు వీలు దొరికినప్పుడల్లా ట్రాఫిక్ ను క్రమ బద్ధీకరించే పనిని చేపడుతూ ఉంటారు.
కర్ణాటక రాష్ట్రం చెన్నపట్టణ మంగళవారపేటలో ఉన్న శ్రీబసవేశ్వర స్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు సాగుతూ ఉన్నాయి.
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు పురంద్రీశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన కంటూ ఒక రోజు వస్తుందని బలంగా నమ్ముతున్నారు
బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు లో ఈ ఘటన జరిగింది.
జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి కూటమి పార్టీలోని నేతలకు అస్సలు పడటం లేదు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక యువకుడిని కిరాతకంగా హత్య చేశారు
బిగ్ బాస్ టాస్క్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మూడు టీంలుగా విడగొట్టి బిగ్ బాస్ ను మరింత హైప్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయి ఈరోజుకు 35వ రోజుకు చేరింది
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మరణించారు
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు
అమెరికాలో ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. మేయర్ ఎన్నికల్లో పలుచోట్ల రిపబ్లికన్లు ఓడిపోయారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా తగ్గుదల కనిపించింది
ఆదిలాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదిలాబాద్ లో విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం నేడు సమావేశం కానుంది.
వన్డే మహిళల ప్రపంచ కప్ తో ఒక్కసారిగా మహిళా క్రికెట్ కు కూడా ఫ్యాన్స్ అమాంతం పెరిగిపోయారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి లండన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు
ఫేక్ ఐపీవో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన దుండగులువాట్సాప్ మెసేజ్తో వల వేసి రెండు నెలల్లో మొత్తం సొమ్ము గుంజారు
లాటరీలో 60 కోట్లు గెలుచుకున్న భారతీయుడికి ఆ విషయం చెప్పాలని నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
