బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం విశాఖపట్నంలో చూపుతుంది. బలమైన ఈదురుగాలులు వీచాయి
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారు దగ్దమయింది. కారులో ఉన్న ముగ్గురు మరణించారు.
భారత్ జట్టు వెస్టిండీస్ పై తొలిరోజు ఆధిపత్యం దిశగా వెళుతుంది.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు దసరా పండగ రోజున గుడ్ న్యూస్ అందింది.
విజయవాడ ఇంద్రకీలాద్రి నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయగల గరిష్ట పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
కర్నూలు జిల్లాలోని దేవర గట్టులో నేడు బన్నీ ఉత్సవం జరగనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన స్వగ్రామమైన కొండారెడ్డి పల్లికి వెళ్లనున్నారు. దసరా వేడుకల్లో పాల్గొననున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు దసరా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
నేటి నుంచి వెస్టిండీస్ తో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందారు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2025 ఆగస్టు చివరిలో iBomma వెబ్సైట్ తో సహా మరో 64 మిర్రర్ వెబ్సైట్లపై కేసు నమోదు
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అనేక చోట్ల కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తాను చాటాలని యోచిస్తుంది.
టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు
As the video spread on social media, many users claimed it showed a dramatic collapse of a road in Delhi, possibly link
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి
ఆసియా కప్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధించినప్పటికీ ట్రోఫీ అందుకోలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మన శంకర వరప్రసాద్ కు సంబంధించిన సర్ ప్రైజ్ రేపు రానుంది
ఏడేళ్ల తర్వాత తొలిసారి అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ను ఎదుర్కొంటుంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసుపత్రిలో చేరారు
భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో సెప్టెంబర్ 30, 2035న భారీ వర్షాలు కురిశాయి. దీని వలన నగరంలోని పలు ప్రాంతాలలో, NCR ప్రాంతం
చేయని నేరానికి తాను జైలులో శిక్ష అనుభవించానని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి తెలిపారు.
తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంకులో పడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు.
ఆర్థిక నేరాల్లో ముంబయి అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరి కొద్ది రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అక్టోబరు నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ జట్లులో హార్ధిక్ పాండ్యా ఉండకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ ఛీఫ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు
శ్రీశైలం మాహాక్షేత్రం లో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి.
తెలంగాణ లో స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
కేంద్ర మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది
పండగ వేళ దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి
ఉధృతంగా గోదావరి నది వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలోపాల్గొంటారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 3వ తేదీన జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ నేడు జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుంచి లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తున్నారు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహిషాసుర మర్ధిని రూపంలో కనిపించనున్నారు
ఆసియా కప్ టోర్నమెంట్ ముగిసింది. ఇక క్రికెట్ ప్రియులను అలరించడానికి మహిళల ప్రపంచకప్ కు సమయం దగ్గర పడింది.
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్పై భారత్ విజయం సాధించినా, ట్రోఫీ అందుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు గంటల్లో భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
బాలీవుడ్ పాటకు భారత వైమానిక దళం చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ స్టెప్పులు వేశారు.
ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించినా ట్రోఫీని అందుకోలేకపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు
സർക്കാർ കെട്ടിടങ്ങൾ നശിപ്പിച്ചെന്നും കയ്യേറിയെന്നും അവകാശപ്പെട്ടാണ് പോസ്റ്റുകൾ
As the Bihar Assembly elections draw closer, political campaigning and online propaganda are gaining momentum. Social
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కొందరు నేతలు కనిపించడం మానేశారు
మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారు. అయితే ఆయన చేరికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ దొరకలేదని తెలిసింది
ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన కంటి ముందు దేశమే కనిపించిందని టీం ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ అన్నారు.
అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ ఆలయ కమిటీ చెప్పింది
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి హ్యాపీగా లేరని తెలుస్తుంది
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్యాంక్బండ్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్కు కొత్త బోర్డును ఏర్పాటు చేశారు.
టీం ఇండియా లో సీనియర్లు లేని లోటు అనేది ఇప్పుడు కనిపించడం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి వంటి వారి పేర్లు ఇప్పుడు కనుమరుగయిపోతున్నాయి
గోదావరికి వరద ఉధృతి పెరిగింది . భద్రాచలం వద్ద గోదావరి కి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది
ఢిల్లీలోని గురుగావ్ లో నిర్మస్తున్న అపార్ట్ మెంట్లలో ఒక ఫ్లాట్ ధర ఐదు వందల కోట్ల రూాపాయలుగా నిర్ణయించారు