ଇରାନ ଯୁଦ୍ଧ ପରେ ସୃଷ୍ଟି ହୋଇଥିବା ଆର୍ଥିକ ସଙ୍କଟ ମଧ୍ୟରେ ପାକିସ୍ତାନ ସରକାର ପେଟ୍ରୋଲ ଓ ଡିଜେଲର ଲିଟର ପିଛା ଦାମ ରେକର୍ଡ ପରିମାଣର ବୃଦ୍ଧି କରିଛନ୍ତି। ପେଟ୍ରୋଲ ଓ ହାଇସ୍ପିଡ ଡିଜେଲ ଦାମକୁ ରେକର୍ଡ ପିକେଆର ୫୫ ବା ଭାରତୀୟ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒక్కటీ చేయరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు
రాజ్యసభ ఎన్నికలలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు
వైసీపీలో కార్యకర్తలకు పెద్దపీట వేయాలన్న జగన్ నిర్ణయం మాత్రం అమలు కావడం లేదు.
నేతలు చంద్రబాబు, లోకేశ్ లను మోసం చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రచారాలు చేసినా సైబర్ నేరగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ జరిగితే సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు చోటు దక్కే అవకాశాలున్నాయని తెలిసింది
తెలంగాణలో డబ్బులు కోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది ఒక భార్య
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు
వరల్డ్ కప్ భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా గెలవడంతో హైదరాబాద్ లో అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు
రూపాయికే బ్రాండెడ్ షూలు ఇస్తామన్న ప్రకటనతో ఒక్కసారిగా ప్రజలు దుకాణానికి తరలి వచ్చారు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది.
పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం పరిసరాల్లో పెద్దపులి సంచారం కలకం రేపుతుంది.
రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్ రిసెప్షన్ లో కుక్క దాడి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేగం పెంచారు
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ట్వీట్ చేశారు
ఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ మధ్య ఎయిర్ ఇండియా విమానం ఇరాన్ మీదుగా
నేటి నుంచి రెండో విడత పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సిబిఐ విచారణ చేయాలని అంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణజరగనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు
ಇಸ್ರೇಲ್ಗೆ ಬೆಂಬಲ ನೀಡಿದ ಮೋದಿಗೆ ಇಸ್ರೇಲಿನ ಜನರು ಧನ್ಯವಾದ ಹೇಳಿದರು ಎಂದು 2024ರ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
టీ20లో ప్రపంచంలో మేటి జట్టు ఏదయ్యా అంటే.. నో డౌట్ ..టీం ఇండియానే.
టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ చరిత్ర సృష్టించింది.
అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా నిర్వహించే భారీ సైనిక విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది
ಅನುಚಿತ ಬಟ್ಟೆ ಧರಿಸಿ ದೇಹ ಪ್ರದರ್ಶನ ಮಾಡುವ ಹುಡುಗಿಯರ ವಿರುದ್ಧ ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಲಾಗುತ್ತದೆ ಎಂದು ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಹೇಳಿಲ್ಲ
ప్రజలు భయం లేకుండా చిరుతపులితో కలిసి హొలీ ఆడారు
టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఫైనల్స్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి
తిరుమల లో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది.
தமிழ்நாட்டில் பள்ளி ஆசிரியரை தாக்கிய மாணவன் என தவறான தகவலுடன் வீடியோ பகிரப்படுகிறது. அது ஆந்திராவில் நடந்தது.
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు
وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ امریکی لڑاکا طیارے بھارتی مسافروں کو مشرق وسطیٰ سے بہ حفاظت وطن واپس لائے۔ تحقیق سے واضح ہوا کہ یہ نیدرلینڈ کی اولمپک ٹیم تھی، بھارتی مسافر نہیں۔ دعویٰ گمراہ کن ہے۔
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు
చంద్రబాబు సలహా పాటించక నాడు హైదరాబాద్ లో నష్టపోయాయని డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ అన్నారు.
నేడు టీ20 వరల్డ్కప్లో నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు ప్రకటించారు
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం వారం రోజులు దాటుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు
పశ్చిమాసియాలో టెన్షన్ లు ఇంకా తగ్గలేదు. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది
చారిత్రక ఆనవాళ్లను కాపాడాలని పిలుపుపురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వ్యాఖ్య
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
వైఎస్ జగన్ పాదయాత్ర ఈసారి సాగుతుందా? అన్నది అనుమానం వ్యక్తమవుతుంది
వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు కుట్రలకు దిగారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీలో క్రమ శిక్షణ అనేది నేడు కనిపించడం లేదు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శనివారం వర్కలాలోని శివగిరి మఠాన్ని సందర్శించారు
హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనుంది
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
పవన్ కల్యాణ్ నిర్ణయాలు.. ప్రసంగాలు జనసైనికులతో పాటు ఆయనను అభిమానించే వారిని సయితం కొంత ఆందోళనలోకి నెడుతున్నాయి.
