ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగదల కనిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా ఉంది
సీనియర్ సిటిజన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో భారత రత్న అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది
క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మరణించారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో పదిహేడు మందికిపైగా మరణించారు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారు
పదేళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన వారే.
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది
హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఒక ప్రేమజంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది
మేడారంలో నేడు మంత్రి సీతక్క పర్యటించారు
తెలంగాణలోని చేవెళ్ల లో జరిగిన బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వ్యతిరేకంగా తిరువణ్ణామలైలో RSS కార్యకర్తలు గిరి ప్రదక్షిణ
హిమాలయాలలో -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాధువు ధ్యానం చేస్తున్నట్లుగా
నేడు గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో డీటీసీ కిషన్ నాయక్ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.
నేడు పులివెందుల నుంచి ఇడుపులపాయకు మాజీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరి వెళ్లనున్నారు
సోషల్ మీడియా, ఇమెయిల్, ఇతర డిజిటల్ ప్లాట్ఫారమ్లను యాక్సెస్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య కళాశాలలకు నిర్వహించిన టెండర్లకు స్పందన కనిపించలేదు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
నేడు కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు.
ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం పై ఎక్స్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయ్యారు
నంద్యాల - మార్కాపురం వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత రెండేళ్ల నుంచి జైలులో ఉన్నారు
వేపచెట్టునే మాడ్చేసే ఫంగస్ 'ఫోమోప్సిస్ అజాడిరక్టే' ఇప్పుడు తెలంగాణలోని వేపచెట్లను పీడిస్తోంది.
అమరావతిలో పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది.
సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు సవాల్ అని చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ కు కీలక పదవి కట్టబెట్టింది
కేరళలో వైద్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యుఒడికి చేరుకుంటున్న వారిని రోడ్డుపైనే రక్షించగలిగారు
ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి కుటుంబంలో ఆశాకిరణ్ యాక్టివ్ అవుతున్నారు
దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు.
రాయిటర్స్ సంస్థకు ఒక ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థ అది.
ఆదిలాబాద్ జిల్లాలో వింత ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో స్థానికులు ఆందోళనకు దిగారు
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని చెప్పి భార్య భర్తను ప్రియుడితో కలసి హత్య చేయించింది
మద్యాన్ని అతిగా సేవించి బైకుతో గోడను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మరణించారు
హైదరాబాదులోని కో- లివింగ్ హాస్టల్ లో డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతన్నాయి
నేడు ఆంధ్రప్రదేశ్ లో రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బంద్ ను నిర్వహిస్తున్నారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 వ తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు
చలితీవ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా చోటు దక్కించుకుంటున్నాయి
