వైసీపి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరయింది.
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమయింది
2015-16 లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది
ఆపరేషన్ సిందూర్ తర్వాత రాఫెల్ యుద్ధవిమానాల విక్రయాలను దెబ్బతీయడానికి చైనా పెద్దఎత్తున దుష్ప్రచారం చేసింది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది
వైరల్ అవుతున్న విజువల్స్ భారత ప్రయాణీకులకు సంబంధించిన ప్రమాద వీడియో కాదు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
مصنوعی ذہانت سے تیار کردہ ایمبولنس سے مریض کے گرجانے کا ویڈیو تمل ناڈو کے کونّور کے حقیقی واقعے کے طور پر فرضی دعوے کے ساتھ شئیر کیا جارہا ہے۔
విజయవాడ నగరాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా ఎంచుకోవడం చర్చనీయాంశమైంది
కొండాపూర్ కి చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు నకిలీ స్టాక్-ట్రేడింగ్ యాప్, వాట్సాప్ గ్రూప్తో మోసపోయి ₹1.34 కోట్లు కోల్పోయినట్టు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రూటు మార్చినట్లు కనపడుతుది.
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది
విజయవాడలోని ఒక భవనంలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
మాజీ మంత్రి విడదల రజనీకి వైసీపీ నాయకత్వం మరోసారి షాక్ ఇచ్చే అవకాశముంది
ఢిల్లీ లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ లో నామినేషన్ల పర్వం హాట్ హాట్ గా సాగాయి.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్పై విచారణ జరగనుంది
నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్రావు పర్యటించనున్నారు
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందారని చెబుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు సమావేశమయ్యారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు
శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్నారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ నేడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను విచారించనున్నారు
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. మీసేవ వాట్సప్ సేవలను అందుబాటులోకి తేనుంది
పుట్టపర్తి లో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తుంది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో మృతుల సంఖ్య 15కు చేరింది
ఎల్బీనగర్కు చెందిన 42 ఏళ్ల టెకీకి WhatsApp స్టాక్ ట్రేడింగ్ గ్రూప్ పేరుతో రూ.3.37 కోట్లు పోయాయి
പ്രചാരണ ബോര്ഡില് സ്ഥാനാര്ഥിയുടെ ചിത്രത്തിന് പകരം ഭര്ത്താവിൻ്റെ ചിത്രമെന്ന തരത്തിലാണ് പ്രചരിക്കുന്നത്
ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మరణించారు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది
వైసీపీ అధినేత జగన్ కు ఒక అభిప్రాయం మాత్రం మైండ్ లో నుంచి ఇంకా పోలేదు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీషీటర్లు ప్లాన్ చేసిన విషయం బయటపడి దాదాపు మూడు నెలలవుతుంది
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ కు చెందిన వారేనని పోలీసులు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు
తెలంగాణ సుప్రీంకోర్టు లో ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ జరిగింది.
తమ కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్ట్ కు గురయ్యారని హీరో నాగార్జున తెలిపారు
బిగ్ బాస్ 9సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనూజ ఈసారి దివ్య పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇప్పటి వరకూ ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు
తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువ ఉన్నారు
బంగ్లాదేశ్ లో నేడు మాజీ ప్రధాని షేక్ హసీనాపై కీలక తీర్పు వెలువరించనుంది.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో 42 మంది సజీవ దహనమయినట్లు సమాచారం
హైడ్రా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉదయం నుంచి మరోసారి కూల్చివేతలు చేపట్టింది
హైడ్రా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉదయం నుంచి మరోసారి కూల్చివేతలు చేపట్టింది
