జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన వైపు వెళ్లడం లేదు. ఆయన ఢిల్లీకి వెళ్లి చాలా రోజులవుతుంది
వైసీపీ అధినేత జగన్ లో రెండేళ్ల తర్వాత ధీమా పెరిగింది.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
మద్యం సేవించేందుకు పది రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని హత్య చేశాడు. విజయవాడ కొత్తపేటలో ఈ దారుణ ఘటన జరిగింది
రాష్ట్రంలో కీలక ఐటీ పార్క్ ప్రాజెక్టులపై వరుసగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలవుతుండటంపై ఐటీ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్రావు పోలీస్ కస్టడీ డిసెంబర్ 25వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను దారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు
నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది
నేడు భారత్ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది.
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
నేటి నుంచి రెండోదశ అటల్ మోదీ సుపరిపాలన బస్సుయాత్ర ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నూతన సిట్ ను ఏర్పాటు చేసింది
బంగ్లాదేశ్ లో నిరసనలు కొనసాగుతున్నాయి.
అమెరికాలో ప్రయివేటు జెట్ కూలింది. ఈ ప్రమాదం నార్త్ కరోలినాలో జరిగింది
Jagadguru Rambhadracharya has come under criticism on social media after one of his videos went viral. According to a published news report, he gave an unconventional “full form” of the English word WIFE, which many found derogatory towards women. His statement, in which he described a wife as “a means of pleasure,” triggered widespread backlash. In the video, Rambhadracharya breaks down WIFE as W = Wonderful, I = Instrument, F = For, E = Enjoy, and interprets this to mean that a wife is
The radars for the 26 Rafale aircraft being built for India by Dassault Aviation will be sourced from SF Technologies, a Kerala-based company under the Nest Group. The firm has secured a contract from French defence major Thales to manufacture the advanced RBE2 AESA radars. As reported, the RBE2 AESA radar can generate real-time, high-resolution 3D terrain images even in adverse weather, enabling long-range surveillance of enemy movements and precision targeting. The value and duration of the co
పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
కాంగ్రెస్ పట్ల ప్రజలు విశ్వాసాన్ని ప్రదర్శించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
ప్రముఖ జానపద కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య చిత్రాన్ని ప్రభుత్వం హైదరాబాద్
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరగాల్సిన నాలుగవ టీ20 మ్యాచ్ బాల్ పడకుండానే రద్దయింది.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి టీడీపీతో కలసి వెళ్లడం అనివార్యం
సాంకేతికతను దుర్వినియోగం చేయొద్దంటూ సోషల్ మీడియా వినియోగదారుల్ని కోరారు నటి శ్రీలీల.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. జగద్గురు రాంభద్రాచార్యను
రాఫెల్ ఒప్పంద వివాదానికి సంబంధించిన నకిలీ లేఖ. రాఫెల్ జెట్ ఒప్పంద వివాదం పై ఎస్. జైశంకర్ ఫ్రాన్స్కు లేఖ
రాయలసీమలో వైసీపీ క్రమంగా పుంజుకునట్లు కనిపిస్తుంది.
తెలంగాణలో బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతలకు దారితీసింది.
ప్రభుత్వ అధినేత తీసుకునే నిర్ణయాలు కొంత వరకే పనిచేస్తాయి. కానీ ఎమ్మెల్యేల పనితీరు మాత్రం తీవ్రంగా ప్రభావం చూపుతాయి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లోని ఐదు జిల్లాలకు సీనియన్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం జిల్లా ఇన్ఛార్జులుగా నియమించింది
ఈ నెల సైబర్ నేరగాళ్లకు అత్యంత కీలకం. మోసం చేయడానికి అనువైన రోజులివే
ఈరోజు సాయంత్రం ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లనున్నారు
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు మరొక ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పై తీర్పు చెప్పే అవకాశముంది
ఆంధ్రప్రదేశ్ లో నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భారీ ప్రకటన చేయనున్నారు.
ఈనెల 20, 21 తేదీల్లో హైదరాబాద్కు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది
నేటి నుంచి శబరిమలకు వెళ్లే వారికి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి
అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది
ఫామ్లో లేని భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను జట్టు నుంచి తప్పించారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు
బంగ్లాదేశ్లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది
ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియో నటీనటులతో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేయనున్నారు
మెడికల్ కళాశాలలను ప్రభుత్వం నడపటం పేదలకు అవసరమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకుపోతుంది.
انڈیگو کے مسافرین کا ٹارمیک پر کھانا کھانے کا وائرل ویڈیو جنوری 2024 کا ہے جب گووا-دہلی فلائٹ ممبئی میں اتاری گئی تھی، اور اس ویڈیو کو حالیہ پروازوں کی منسوخی سے جوڑ کر شئیر کیا جارہا ہے
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు వెలువరించారు.
