మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు
ఈ నెల 9న నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
ఆప్ఘనిస్తాన్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నైరుతి సరిహద్దు వెంబడి పదహారు ప్రాంతాల్లో భూదాడులు చేపట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు
سوشل میڈیا پر وائرل ویڈیو کو اترپردیش میں تراویح کے دوران مسجد کے باہر بجرنگ دل کارکنوں پر پولیس لاٹھی چارج سے جوڑا جارہا ہے۔ جانچ پڑتال میں پایا گیا کہ یہ واقعہ 18 فروری 2025 کو مہاراشٹرا کے سانگلی میں پیش آیا تھا، جس کا مذہبی معاملے سے کوئی تعلق نہیں۔
గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు
గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
చంద్ర గ్రహణం కారణంగా ఈరోజు భారతదేశంలోని చాలా ఆలయాలు మూసివేస్తారు
హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేశారు
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ క్షేమంగా భారత్ కు చేరుకున్నారు
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళాన్నిభక్తులు అందించారు
టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఈరోజు హోలీ. ఆనంద రంగుల పండుగ.
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి ఉండగా మరొక కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తులు నేడు కంపార్ట్ మెంట్లలోనే ఉండాల్సి వస్తుంది.
నేడు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేస్తారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు
ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. చం
దివ్యాంగ మహిళలకు పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు
రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు.
ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
Iran’s Supreme Leader Ali Khamenei was reportedly killed in coordinated US-Israeli airstrikes on key military and government facilities, triggering a 40-day national mourning period across the country. Iranian state media said the strike targeted a high-level Defence Council meeting and killed several senior officials, including Chief of Army Staff Abdol Rahim Mousavi, Defence Minister Aziz Nasirzadeh and senior security figure Ali Shamkhani. More than 200 people were reported dead and over 70
వైసీపీ అధినేత జగన్ కు ఈసారి ఎన్నికలు చావో రేవో అని చెప్పక తప్పదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారని సమాచారం
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
మంత్రి నారా లో్కేశ్ కు పదోన్నతి పై పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది
నాగర్కర్నూల్ జిల్లాకు నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక చేరుకున్నారు
మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది.
గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది
పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్నిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు
దుబాయ్లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు
ఇరాన్ పై ఇజ్రాయిల్ - అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది
అమెరికా, ఇజ్రాయెల్ ఆదివారం ఇరాన్ అంతటా కీలక లక్ష్యాలపై తీవ్ర దాడులు జరిపాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు పెరిగాయి
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
బెంగళూరులో దారుణం జరిగింది. చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో భయపడి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జరిగింది
జోర్డాన్లో షూటింగ్ జరుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' చిత్ర యూనిట్కు పెను ప్రమాదం తప్పింది
اسرائیلی فضائی حملے میں ایران کے سپریم لیڈر آیت اللہ علی خامنہ ای کی ہلاکت اور ملبے سے جسد خاکی ملنے کی خبر، دراصل من گھڑت ہے۔وائرل تصویر اے آئی سے تیار کردہ ہے
నిజం..ఎవరికైనా ఒక రోజంటూ వస్తుంది. ఆరోజు అది తనదే అవుతుంది. ఆదివారం సంజూ శాంసన్ ది
