వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆధిపత్యం మొదలయింది
బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయంటూ జరుగుతున్న వాదనలో
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఇంత వరకూ పవన్ కల్యాణ్ కు నివేదిక అందించలేదు.
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నేడు జరగనుంది
మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి యాక్టివ్ అయ్యారు
అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేపట్టిన యుద్ధం మధ్యప్రాచ్య దేశాల్లో విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది
నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది
శాసనసభలో ప్రభుత్వ వైద్య కళాశాలలు,పీపీపీ విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నిలకు సిద్ధమవుతున్నారని తెలిసింది
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన చేశారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశముంది
.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి.
నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు.
లక్ష కోట్లకు అధిపతి అయినప్పటికీ దేవుడంటే భక్తితో ఆలయానికి సాదాసీదాగా వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు
ఇరాన్ యుద్ధం గల్ఫ్ ప్రాంతం అంతటా వ్యాపించడంతో వేల సంఖ్యలో విమాన ప్రయాణికులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు
“భూభాగమే భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది” అన్న మాట నిజమైతే, దానికి సజీవ ఉదాహరణ సైప్రస్ అవుతుంది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు
ఈ నెల 9న నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
ఆప్ఘనిస్తాన్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నైరుతి సరిహద్దు వెంబడి పదహారు ప్రాంతాల్లో భూదాడులు చేపట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు
سوشل میڈیا پر وائرل ویڈیو کو اترپردیش میں تراویح کے دوران مسجد کے باہر بجرنگ دل کارکنوں پر پولیس لاٹھی چارج سے جوڑا جارہا ہے۔ جانچ پڑتال میں پایا گیا کہ یہ واقعہ 18 فروری 2025 کو مہاراشٹرا کے سانگلی میں پیش آیا تھا، جس کا مذہبی معاملے سے کوئی تعلق نہیں۔
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు
గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
చంద్ర గ్రహణం కారణంగా ఈరోజు భారతదేశంలోని చాలా ఆలయాలు మూసివేస్తారు
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య మరోసారి రగడ మొదలయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళాన్నిభక్తులు అందించారు
టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరుకుంది.
క్రూడాయిల్ ధరలపై ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ పడనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఈరోజు హోలీ. ఆనంద రంగుల పండుగ.
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి ఉండగా మరొక కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
పాన్ కార్డు నిబంధనల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ మార్పులు చేసింది
తిరుమలలో భక్తులు నేడు కంపార్ట్ మెంట్లలోనే ఉండాల్సి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు
ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. చం
దివ్యాంగ మహిళలకు పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం
ଇସଲାମ୍ ଧର୍ମାବଲମ୍ବୀଙ୍କ ପବିତ୍ର ମାସ ରମଜାନ୍। ମୁସଲିମ୍ ସମ୍ପ୍ରଦାୟ ପାଇଁ ଅନ୍ୟତମ ପବିତ୍ର ମାସ ଭାବେ ବିବେଚିତ ହେଉଥିବା ଏହି ମାସ ସାରା ଶ୍ରଦ୍ଧାଳୁମାନେ ଉପବାସ ବ୍ରତ(ରୋଜା) ପାଳନ କରନ୍ତି। ସକାଳୁ ସନ୍ଧ୍ୟା ପର୍ଯ୍ୟ
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు
రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు.
