వాట్సాప్ పెట్టుబడి గ్రూప్ ద్వారా వల బ్యాంక్ లావాదేవీలపై పోలీసుల దర్యాప్తు
వాట్సాప్ గ్రూప్లో అధిక లాభాల పేరుతో పెట్టుబడులకు ప్రలోభంమోసంతో సంబంధమున్నట్లు అనుమానించి ఖాతాలోని ₹35 వేలపై ఫ్రీజ్
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు పార్టీ నాయకత్వం త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం
తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి
రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ను వదిలిపెట్టడం లేదు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు
వైసీపీ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు
క్యూబా రాజధాని హవానా సహా పశ్చిమ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది
నారాలోకేష్ X లో పోస్ట్ చేసిన ఎండు మిర్చి పొలాల వీడియో తో ఆనంద్ మహీంద్రా సూచన.రైతుల ఆదాయం పెంచేందుకు బెలూన్ రైడ్లు, ఉత్సవాలు నిర్వహహించచు.ప్రతిపాదనను పరిశీలిస్తామని నారా లోకేష్ స్పందన
మద్యానికి దూరంగా ఉండాలని ఇప్పటికే పలు గ్రామాలు నిర్ణయిస్తున్నాయి.
విశాఖలో వైసీపీ కాపు సామాజికవర్గానికి చెందిన నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది
నేడు కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
నేడు హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన సాగనుంది
భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ జరగనుంది
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నేడు హాల్ టిక్కెట్లు విడుదల కానున్నాయి
నేడు పోలీసుల విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది
ఏపీఎన్జీవో సంఘ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు
విజయవాడ సైబర్క్రైమ్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫిర్యాదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో నేడు నామినేషన్లను దాఖలు చేయనున్నారు
దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది
అంతర్జాతీయ జలాల్లో అమెరికా జలాంతర్గామి ఇరాన్ యుద్ధనౌకను ముంచివేసిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్మత్ ప్రకటించారు.
వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు
హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆధిపత్యం మొదలయింది
బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయంటూ జరుగుతున్న వాదనలో
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఇంత వరకూ పవన్ కల్యాణ్ కు నివేదిక అందించలేదు.
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నేడు జరగనుంది
మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి యాక్టివ్ అయ్యారు
అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేపట్టిన యుద్ధం మధ్యప్రాచ్య దేశాల్లో విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది
నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది
శాసనసభలో ప్రభుత్వ వైద్య కళాశాలలు,పీపీపీ విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నిలకు సిద్ధమవుతున్నారని తెలిసింది
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన చేశారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశముంది
.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి.
నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు.
లక్ష కోట్లకు అధిపతి అయినప్పటికీ దేవుడంటే భక్తితో ఆలయానికి సాదాసీదాగా వచ్చి దర్శనం చేసుకుని వెళుతుంటారు
ఇరాన్ యుద్ధం గల్ఫ్ ప్రాంతం అంతటా వ్యాపించడంతో వేల సంఖ్యలో విమాన ప్రయాణికులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు
“భూభాగమే భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది” అన్న మాట నిజమైతే, దానికి సజీవ ఉదాహరణ సైప్రస్ అవుతుంది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు
