ఈరోజు దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు
అమెరికా అధికారులు కీలక నిర్ణయం ప్రకటించారు
ఇరాన్లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది
రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా..
ఇరాన్ భారత్ కు చెందిన నౌకపై దాడి చేసిందంటూ
అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు
ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ರ್ಯಾಲಿಯ ನಂತರ ಮೈದಾನದ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
శంకరగుట్ట వద్ద 4 వేల ఏళ్ల చరిత్రకు సంకేతాలుఆనవాళ్లు కాపాడాలన్న శివనాగిరెడ్డిగ్రామస్తులకు విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక విషయాలు తెలిపారు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వరకూ ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని వైఎస్ విజయమ్మ తెలిపారు.
ಫೆಬ್ರವರಿ 14ರ ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾ ವಿರುದ್ಧದ ಪಂದ್ಯದ ವಿಡಿಯೋವನ್ನು, ಇಶ್ ಸೋಧಿ ಭಾರತ ರಾಷ್ಟ್ರಗೀತೆ ಕೇಳಿ ಭಾವುಕರಾದರು ಎಂದು ಹಂಚಿಕೆ
జనసేన పార్టీ స్థాపించి పదమూడేళ్లు కావస్తుంది.
జాబ్ క్యాలెండర్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్ వేశారు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళితుల పట్ల కులవివక్ష సంచలనంగా మారింది
తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించాలని చూస్తుంటే పార్టీకి వారే ఎసరు పెట్టేటట్లు కనిపిస్తున్నారు
ఇంటర్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కేసులో తర్వాత ఎవరినీ విచారించే అవసరం లేదని చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
ఇరాన్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచం ఇంధన మార్గాలపై ఎంతగా ఆధారపడిందో బయటపెడుతోంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి ధరలు దిగివస్తున్నాయి.
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది
ఉత్తర ప్రదేశ్లో విచిత్రమైన ఘటన జరిగింది
అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతుంది
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇరవై రోజులయింది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును త్వరలో ప్రకటించనున్నారు
గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది
క్రూడ్, రిఫైనరీ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది
శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా కోరారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడి ప్రభావం కనిపించే అవకాశం మాత్రం లేదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒంగోలుకు కొత్త అభ్యర్థిని రెడీ చేస్తున్నారు
కృష్ణా జిల్లాలో లంచం తీసుకొని.. ఆవులని తరలిస్తున్న లారీని వదిలేసిన పోలీస్
రాజకీయంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక రిటైర్ అయినట్లే అనుకోవాలి
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది
తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది
ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వానలపై వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది
నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉగాది నాడు గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది
పెట్రోలియం శాఖ భారత్ లో ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ల ఏటీఎంలను ప్రారంభించింది
తెలంగాణలో కొత్త డీజీపీ నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం పందొమ్మిదో రోజుకు చేరుకుంది
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ ایران نے اپنے میزائل پر ایپسٹین متاثرین کی یاد میں تحریر لکھی ہے۔ جانچ پڑتال سے ثابت ہوا کہ یہ عبارت اے آئی ٹولز سے شامل کی گئی ہے
