వైసీపీలో అంతర్గతంగా విభేదాలున్నట్లుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు
అమరావతి రాజధాని ప్రజల రాజధాని అంటే బాగుంటుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు
కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు
పరిశ్రమల పేరుతో చంద్రబాబు చేసేవన్నీ స్కామ్ లేనని వైఎస్ జగన్ అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావిడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు
విశాఖ జిల్లా గాజువాక బీసీ రోడ్డులోని జ్యువలరీ' షాపులో వింత దొంగతనం వెలుగుచూసింది
చంద్రబాబు రాజకీయ స్వలాభం కోసం రాయలసీమకు అన్యాయం చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
എൻഡിടിവിയിൽ മുതിർന്ന മാധ്യമ പ്രവർത്തകൻ ആദിത്യ രാജ് കൌളിൻ്റെ വാർത്താവതരണം എഡിറ്റ് ചെയ്താണ് പ്രചാരണം
నేటి నుంచి విజయవాడలో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతికి వ్యాపారాలు లేవని వ్యాపారులు లబోదిబోమంటున్నారు
తక్కువ ధరకు ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచిన సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
రాష్ట్రంలోమున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుడల చేయనుంది
సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
ಅಯೋಧ್ಯೆಯ ರಾಮಲಲ್ಲಾ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನವಿಲೊಂದು ಹೂ ಮಾಲೆ ಅರ್ಪಿಸಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ తాజా వలసదారుల కట్టుదిట్టమైన చర్యల మధ్య మినియాపోలిస్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి
ಶಬರಿಮಲೆ ದೇವಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ಮಹಿಳಾ ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿ ಎಂದು ಪಂಪಾ ಗಣಪತಿ ದೇವಾಲಯ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మరణించారు
వెనిజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షల అమలవుతున్న నేపథ్యంలో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో టెన్షన్ నెలకొంది
ఆంధ్రప్రదేశ్ లో రాజాసాబ్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహ మౌనంగా ఉంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ రియాలిటీని చంద్రబాబుకు చేరకుండా కొందరు అడ్డుపడుతున్నారన్నవిమర్శలున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ అమలు చేయలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలయింది
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు హైకోర్టులో ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
అమరావతిలో భూములిచ్చే రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిం
سوشل میڈیا پر بی جے پی ترجمان سدھانشو تریویدی کا ایک ویڈیو وائرل ہے جس میں وہ طنزیہ انداز میں نئے سال کی مبارکباد دے رہے ہیں۔ لیکن تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو سال 2026 کا نہیں بلکہ جنوری 2025 کی ایک پریس کانفرنس کا ہے، جسے گمراہ کن دعوے کے ساتھ دوبارہ شئیر کیا گیا
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.
ఢిల్లీ రామ్ లీలా మైదాన్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు ఉద్రిక్తంగా మారాయి
ఐబొమ్మ రవికి సంబంధించిన వీడియో అంటూ ఏఐ ద్వారా సృష్టించిన వీడియో
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
జపాన్ మెట్రో అధికారులు ట్రైన్ ను ప్రారంభించే ముందు హారతిని ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభం కానుంది
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు
బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి
హాంటెక్ మార్కెట్స్ ప్రతినిధులమంటూ మోసంనేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళుతున్నారు
భావి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలు త్వరలో తెలంగాణలో జరగనున్నాయి.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాళ్లు పెట్టకూడదు
