బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కళ్ల ముందే విచ్ఛిన్నమవుతుంది.
తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం ఇచ్చింది
ఆదోని నియోజకవర్గంలోని పెద్ద హరివాణం గ్రామస్తులు రాజకీయ నేతలకు హెచ్చరిక జారీ చేశారు
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వైసీపీ గెలిచిన పదకొండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ ఛార్జుల హవా నడుస్తుంది.
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు
శాసనమండలిలో కవిత కన్నీరు పెట్టారు.
మాచర్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటివ బ్రహ్మారెడ్డిపై టీడీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
Murder Case : బాల్య స్నేహితుడి చేతిలో బలయిన వివాహిత.. కత్తితో చంపేసి?
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు ఊరట లభించింది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు మరణించారు.
ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు శాసనమండలిలో ప్రసంగించనున్నారు
నేడు తెలంగాణ భవన్లో అసెంబ్లీకి సమాంతరంగా సమావేశం జరగనుంది.
రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది
నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్రావు ప్రాజెక్టులపై మాట్లాడనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధర స్వల్పగా తగ్గింది
నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది
వెనిజువేలాలో అమెరికా జోక్యానికి అసలు కారణం పెట్రోడాలర్ వ్యవస్థేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు జరగనున్నాయి.
ఈరోజు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరగనుంది
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి జరిపిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదు
భారత్ లో భూ ప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతగా నమోదయిందని అధికారులు వెల్లడించారు
ନୂଆବର୍ଷର ଆରମ୍ଭ ସହ ଜାନୁଆରୀ ୧ରୁ ଆମ ଦେଶରେ ବଦଳିଯିବ ଅନେକ ଆର୍ଥିକ ନିୟମ । ଏଲପିଜି ଠାରୁ ବ୍ୟାଙ୍କ ନିୟମ, ବେତନ, ପେନସନ୍ ଯାଏଁ ଅନେକ ବଡ ବଡ ପରିବର୍ତ୍ତନ ହେବ । ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ ଜାନୁଆରୀ ୧ରୁ ଆପଣଙ୍କ ପ୍ୟାନ୍ କାର୍
లాభాల స్క్రీన్షాట్లతో నకిలీ గ్రూపుల వలపన్ను’ పేరిట భారీ మొత్తం అడిగి విత్డ్రావల్ నిలిపివేత
ପ୍ରଦୂଷଣ କମାଇବାକୁ ସରକାର ପେଟ୍ରୋଲ ଏବଂ ଡିଜେଲ ଚାଳିତ ଗାଡ଼ିଗୁଡିକ ବ୍ୟବହାର ନ କରିବାକୁ ପରାମର୍ଶ ଦେଉଛନ୍ତି । ଏହା ସହ ଅଧିକରୁ ଅଧିକ ମାତ୍ରାରେ ଇଲେକ୍ଟ୍ରି ଚାଳିତ ଗାଡ଼ି ବ୍ୟବହାର କରିବାକୁ ପରାମର୍ଶ ଦେଉଛନ୍ତି ସରକାର ।
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు
హైదరాబాద్ నగర వాసులకు పోలీసు కమిషనర్ సజ్జనార్ పలు సూచనలు చేశారు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు పెద్ద అడ్డుగా మారారు
سوشل میڈیا پر وائرل تصویر میں دعویٰ ہے کہ بنگلہ دیشی عوام سرحد پر بھارتی پرچم کی بے ادبی کررہے ہیں، مگر تحقیق سے ثابت ہوا کہ یہ تصویر اے آئی سے تیار کی گئی ہے
Hyderabad : హైదరాబాద్ లో పెరిగిన వీధికుక్కలు బెడద..చిన్నారులపై దాడులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి విమానం చేరుకుంది
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నీరు గార్చింది రేవంత్ రెడ్డి మాత్రమేనని హరీశ్ రావు అన్నారు
హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం చేసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, భార్య సిలియాను అమెరికా బలగాలు అర్ధరాత్రి అరెస్టు చేశాయి.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న వాడిని భార్య ప్రియుడితో కలసి చంపేసింది.
తెలుగు రాష్ట్రాలు కూడా చలితీవ్రతకు ఇబ్బంది పడుతున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది
నేడు తెలంగాణ భవన్లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి.
தமிழ்நாட்டில் உள்ள அரசுப் பள்ளியில் ஆசிரியைக்கு மாணவிகள் காலில் மசாஜ் செய்து விடுவதாக தவறான தகவலுடன் வீடியோ பரவுகிறது
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ముంబయికి బయలుదేరి వెళ్లనున్నారు
దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాపై దాడులకు దిగింది
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాట్సాప్లో ‘గూగుల్ రివ్యూ’ పనులతో వలటెలిగ్రామ్కు మళ్లించి నకిలీ లాభాలు చూపింపు
టెలిగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ పేరిట వల… క్రిప్టో లాభాల పేరుతో నమ్మించారువిత్డ్రా కోసం పన్నులు, ఫీజులంటూ డిమాండ్లు… చివరకు మోసం గుర్తించిన బాధితుడు
వాట్సాప్ పరిచయం… లాభాల మాయపలు ఖాతాలకు నగదు బదిలీఉపసంహరణకు అడ్డంకులు
న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
