రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఘటనను ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనగా
ഇറാൻ ആക്രമണത്തിനെതിരെ സൌദി രംഗത്തെത്തിയതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം
బీఆర్ఎస్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యారు
సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారం ఏదో తేడా కొడుతున్నట్లు కనిపిస్తుంది
వైరల్ వీడియోలో ఉన్నది కాష్ పటేల్ కాదు. కాష్ పటేల్ హిందీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను హ్యాకర్లు లీక్ చేశారంటూ ప్రచారం
వైరల్ అవుతున్న వీడియో జెరూసలేంలో అడవులు కాలిపోతున్న ఘటనకు సంబంధించింది
జనసేనకు ఎమ్మెల్సీ నాగబాబు గుదిబండగా మారినట్లు కనపడుతుంది.
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన -2027 ప్రక్రియ ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వినసొంపుగా ఉంటాయి.
మొస్సాద్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత ఇంజనీర్ను బహ్రెయిన్ లో అదుపులోకి తీసుకున్నా
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చెందిన ఖార్గ్ దీవి చమురు టెర్మినల్ను స్వాధీనం చేసుకునే అంశంపై బహిరంగంగా వ్యాఖ్యానించారు
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయ్యారు
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి
విశాఖపట్నంలో దారుణం జరిగింది. గాజువాకలో ఒక యువతి హత్య సంచలనం కలిగించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి
రాజధాని అమరావతి రైతుల కోసం మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గళం విప్పారు.
తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకింగ్ నిబంధనలను అమలులోకి తేనుంది.
ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది.
అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు త్వరలో తాము వేదిక కానున్నామని పాకిస్థాన్ ఆదివారం ప్రకటించింది
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా లక్ష్యంతో ఆయుధ పరీక్షలను నిర్వహిస్తున్నారు
முதல்வர் ஸ்டாலினுக்கு ஓ.பன்னீர்செல்வம் குனிந்து வணக்கம் வைத்ததாக பரவும் புகைப்படம் எடிட் செய்யப்பட்டது
70 గేటెడ్ కమ్యూనిటీల నుంచి భారీగా పాల్గొనడంసామాజిక సేవల్లో టెనా ముందంజ అని ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
నేడు ముంబయి ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది
నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు
ఈరోజు దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి
అమెరికా అంతటా శనివారం నిర్వహించిన “నో కింగ్స్” ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు
ఆరంభ మ్యాచ్ అదిరింది. డిఫెండింగ్ ఛాంపియన్ విజేతగా నిలిచిం
ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను లక్ష్యంగా చేసుకునే క్షిపణుల సామర్థ్యాన్ని స్వయంగా పరీక్షించారు
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు దాటింది
ఇజ్రాయెల్పై యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణిని తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన దాడులను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ
భారతదేశం వద్ద కేవలం రెండు రోజులకు మాత్రమే సరిపడ ఇంధనం ఉందని ప్రభుత్వం ఎలాంటి ప్రకటన
యుద్ధాల నేపథ్యంలో శాంతికి బుద్ధ బోధనలు అవసరమన్న మంత్రిబుద్ధవనాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న జూపల్లి
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది
మైనింగ్ పై జరిగిన అక్రమాలన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు
రాఘవ కనస్ట్రక్షన్స్ పైన ఎందుకు కేసులు పెట్టరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ సొంత పార్టీ నేతలతోనే తలపడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
భారతి, రామ్కో సిమెంట్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ ఉప శాసనసభాపతి రఘురామ కృష్ణరాజు ఇలాకాలో నిత్యం వివాదాలు పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి
హైదరాబాద్ వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నేడు అలర్ట్ చేసింది
