ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦି ଆଜି (୧୯ ଫେବୃଆରୀ) ଦିଲ୍ଲୀର ଭାରତ ମଣ୍ଡପମରେ ଇଣ୍ଡିଆ ଏଆଇ ଇମ୍ପାକ୍ଟ ସମିଟ୍ ୨୦୨୬ ଉଦଘାଟନ କରିଛନ୍ତି। ଫ୍ରାନ୍ସ ରାଷ୍ଟ୍ରପତି ଇମାନୁଏଲ ମାକ୍ରନ, ବ୍ରାଜିଲ ରାଷ୍ଟ୍ରପତି ଲୁଲା ଡା ସିଲଭା ଏବ
ହଳିଦିଆପଦର ବ୍ରିଜ ଡିଜାଇନ ହେବ । ହଳଦିଆପଦର ଦୁର୍ଘଟଣା ପ୍ରସଙ୍ଗରେ ପରିବହନ ମନ୍ତ୍ରୀ ବିଭୂତି ଭୂଷଣ ଜେନାଙ୍କ ପ୍ରତିକ୍ରିୟା । ସେ କହିଛନ୍ତି, ଏ ଘଟଣା ଏବେର ନୁହେଁ । ଯେଉଁଦିନରୁ ବ୍ରିଜ ତିଆରି ହୋଇଛି, ସେବେଠାରୁ ଡିଜାଇନ ଭୁ
రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు ఇచ్చారు
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెక్ కంపెనీల సీఈఓలు భేటీ అయ్యారు
తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కారులకు గుడ్ న్యూస్ చెప్పింది
وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ کشمیر ٹول پلازہ پر سائن بورڈ صرف اردو میں ہیں۔ جانچ سے واضح ہوا کہ بورڈز اردو، ہندی اور انگریزی میں ہیں۔ این ایچ اے آئی کے مطابق یہ دعویٰ گمراہ کن ہے۔
జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి పార్టీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టారు
ఒవైసీ సోదరులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు
హైదరాబాద్ లోని అమీర్పేట మైత్రివనం నీలగిరి బ్లాక్లోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు
రాజమండ్రిలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు
ఇందాపూర్ డెయిరీపై వరసగా నాలుగో రోజు కూడా శాసనమండలి దద్దరిల్లింది
యుద్ధానికి సిద్ధమైన రోబోలు అంటూ వైరల్ అవుతున్న వీడియోను
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నగదు జమపై క్లారిటీ వచ్చింది
పాత కేటాయింపుదారుల జరిమానాలను తొలగించాలని, ఖాతాలను సవరించాలని, బకాయిలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
సీరియల్ చూస్తున్న భార్యను సౌండ్ తగ్గించమన్నందుకు ఏకంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది
టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ వరల్డ్ కప్ కు ముందు చెలరేగి ఆడాడు
ಹೈದರಾಬಾದ್ ದೇವಾಲಯ ಘಟನೆ ವಿಡಿಯೋವನ್ನು ಮುಂಬೈನಲ್ಲಿ ಧಾರ್ಮಿಕ ಘೋಷಣೆ ಕೂಗಿಲ್ಲ ಎಂದು ಥಳಿಸಿದ್ದಾರೆ ಎಂದು ತಪ್ಪಾಗಿ ಹಂಚಿಕೆ
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
2023ൽ അൻവർ നടത്തിയ പ്രസ്താവനയുടെ ഭാഗമാണ് ഇപ്പോൾ പ്രചരിക്കുന്നത്
సుధాకర్ రెడ్డి ఉడుముల నేతృత్వంలో వచ్చిన డేటా దర్యాప్తు కథనం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది
మాజీ సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.
భారత్ ప్రపంచ కృత్రిమ మేధస్సు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు
మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ కాలేదు
ദി ഇന്ത്യൻ എക്സ്പ്രസ് പത്രം എഡിറ്റ് ചെയ്താണ് പ്രചാരണം
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు
ఉండి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుకు సొంత పార్టీ నుంచి సెగ మొదలయింది.
శాసనమండలిని హెరిటేజ్ ఇందాపూర్ వ్యవహారం కుదిపేసింది
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేసింది
ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు మరణించారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జైపూర్ కు బయలుదేరి వెళ్లనున్నారు
ಭಾರತ ಮತ್ತು ಬಾಂಗ್ಲಾದೇಶ ಗಡಿಯಲ್ಲಿನ ಸಧ್ಯದ ಪರಸ್ಥಿತಿ ಎಂದು ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದಲ್ಲಿನ ಕಾಳಿ ವಿಗ್ರಹ ವಿಸರ್ಜನೆಯ ವೀಡಿಯೊ ಹಂಚಿಕೆ
శబరిమల ఆలయంలో బంగారు మాయమైన కేసులో నేడు సిట్ కేరళ హైకోర్టుకు సమగ్ర నివేదికను సమర్పించనుంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు
టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్స్పై భారత్ విజయం సాధించింది.
ବାଜିବ ରାଜ୍ୟସଭା ନିର୍ବାଚନ ବିଗୁଲ, କେଉଁ ଦଳରେ କିଏ ହେବ ପ୍ରାର୍ଥୀ, କେଉଁ ଦଳ କାହାକୁ କରିବ ସପୋର୍ଟ । ଏନେଇ ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ମାର୍ଚ୍ଚ ୧୬ ତାରିଖରେ ରାଜ୍ୟସଭା ନିର୍ବାଚନ, ନିର୍ବାଚନ ନେଇ ପ୍ରେସ୍ ନୋଟ୍ ଜାରି କରିଛନ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారింది
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు
