ఆంధ్రప్రదేశ్ కునేడు ప్రతిష్టాత్మక సంస్థ రానుంది.
హిందూమతంలో అశాంతిని సృష్టించే బదులు, దయచేసి హిందూమతానికి దూరంగా ఉండండి
ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే ఈ సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
9 మార్చి 2026న మహారాష్ట్ర లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తమిళనాడు,పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది
లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
హోర్ముజ్ జలసంధిలో మూడు నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు
రాష్ట్రంలో మెడికల్ కళాశాలల పనులు నెలరోజుల్లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మరో సారి చర్చలు ప్రారంభించింది
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు
The Prime Minister held four back-to-back rallies in Purulia, Jhargram, Medinipur, and Bishnupur in West Bengal. During his busy schedule, he briefly stopped at a small shop in Jhargram and tried jhalmuri, a popular local snack. He later shared photos and a short video on X, mentioning that he enjoyed the snack during his campaign visits. In the video, he can be seen asking the shopkeeper to prepare jhalmuri. When he offered to pay, the vendor first refused, but later accepted the money after th
A viral video falsely claims Amit Shah paid tribute to BR Ambedkar in West Bengal. In fact, he was actually honoring Swami Vivekananda.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ తన పాదయాత్రపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లుంది
బీజేపీ ఏపీ నేతలకు ఇక పదవులు దక్కే అవకాశం లేదని పిస్తోంది
తమిళనాడు లో శాసనసభ ఎన్నికలకు జరుగుతున్న కొన్ని గంటల ముందు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అద్దె బస్సులను నడుపుతోంది
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య ఎక్కడా సఖ్యత కనిపించడం లేదు
West Bengal’s political scene ahead of the 2025 elections is becoming increasingly active, with parties stepping up their campaign efforts on the ground. The BJP has been regularly sending senior leaders to the state to strengthen its organisational base and widen public outreach. These visits include rallies, meetings with party workers, and direct interactions with voters across different regions. The party is focusing on key issues and development narratives to connect with people and expan
ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
అమెరికా–ఇరాన్ చర్చలు ముందుకు సాగడం లేదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి
కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన నేడు రెండో రోజు సాగనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోడని అనుమానించిన యువతి ప్రియుడిని దారుణంగా చంపేసింది.
నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
సినీ నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెందారు
Telangana : ఆర్టీసీ సమ్మె అర్థరాత్రి నుంచి ప్రారంభం.. ప్రత్యామ్యాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
ఢిల్లీ కాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం కీలక ప్రకటన చేశారు
Social media has become one of the biggest platforms for sharing knowledge today. People can easily find a wide range of information, including many health-related tips, within seconds. Many users depend on these platforms to learn about fitness, diet, and general well-being. Sometimes, such information is shared by qualified doctors and health experts, making it useful and reliable. However, a large portion of content is also posted by creators who may not have proper medical knowledge or train
హిమాచల్ప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు
ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి
కేరళలో త్రిసూర్ లో భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు మరణించారు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో సన్నిధి గొల్లకు అవమానం జరిగిందనే వాదన
ବିହାର ରାଜନୀତିରେ ନୂଆ ଅଧ୍ୟାୟ... ସମ୍ରାଟଙ୍କ ହାତରେ ଶାସନ ଗାଦି। ବିହାରର ପ୍ରଥମ ବିଜେପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବେ ଶପଥ ନେଇଛନ୍ତି ସମ୍ରାଟ ଚୌଧୁରୀ। ହେଲେ ପ୍ରଶ୍ନ ଉଠୁଛୁ ସମ୍ରାଟଙ୍କୁ କାହିଁକି ବାଛିଲା ଦିଲ୍ଲୀ? କାହିଁକି ତାଙ
సచివాలయం ఉద్యోగి వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిం
కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకు కీలక మైన పదవి లభించనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితమయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ మారవని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అన్నారు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెప్పలేదు
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం విడుదలకు రెడీ అయింది
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు
తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి
నేడు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు
అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపించడం లేదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళా సంఘాలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 1వతేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది
