திமுக மாநாட்டில் உதயநிதி அமைச்சர் கே.என்.நேரு புறக்கணித்ததாக தவறான தகவலுடன் வீடியோ வைரலாகி வருகிறது
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో ఎల్.పి.జి కొరత ఏర్పడింది
అన్నదాత సుఖీభవ పధకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీమంత్రి కన్నబాబు అన్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ డీజీపీగా పనిచేసిన హెచ్.జె దొర మృతి చెందారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మంత్రి వర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు
అమెరికా ట్యాంకర్ విమానం KC-135 ఇరాక్ పశ్చిమ భాగంలో కుప్పకూలిందని అమెరికా సైన్యం వెల్లడించింది
సీనియర్ నేత సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉండి కూటమిలోని బీజేపీ పై విమర్శలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ వాసులకు గ్యాస్ కొరత నోటి రుచులను దూరం చేస్తుంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నేడు ప్రమాణస్వీకారం చేశారు
ಇರಾನ್ ಕ್ಷಿಪಣಿಗಳು ಟೆಲ್ ಅವೀವ್ನ ರಕ್ಷಣಾ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಭೇದಿಸಿವೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు
హైదరాబాద్ చందానగర్లో నిన్నరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ చేయనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.
దేశంలో ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది
దక్షిణ ఇథియోపియాలో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం మిగిల్చాయి
ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పదమూడో రోజుకు చేరుకుంది.
జగన్.. రాష్ట్రంపైనా, ప్రజలపైనా కక్ష కట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు
‘లాస్ రికవరీ స్కీమ్’ పేరుతో రెండు గంటల్లో భారీ లాభాల హామీకమిషన్, అకౌంట్ అన్లాక్ ఫీజుల పేరిట వరుసగా డబ్బులు వసూలు
జిల్లా కలెక్టర్ల సమావేశంలో భూ పరిపాలన, ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిగింది
ఢిల్లీ మద్యం కేసులో సమన్లు ఇవ్వడం పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు
వాట్సాప్ తో వల“వీఐపీ టాస్క్” పేరుతో భారీ పెట్టుబడులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ అయ్యారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన రెండేళ్లకే కీలకమైన ప్రాంతంలో ప్రజల్లో అధికార పార్టీ పై కొంత అసంతృప్తి కనిపిస్తుంది
ఫేస్బుక్ ప్రకటనతో పరిచయంపలుమార్లు డబ్బు బదిలీ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు
ఫేస్బుక్ పరిచయం… పెట్టుబడుల పేరుతో మోసంవస్తువులు కొనుగోలు చేస్తే కమిషన్ వస్తుందని నమ్మబలికింది
రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు
టీ20 ప్రపంచ కప్ లో భారతజట్టు విజయం సాధించాక ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారంటూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాల్లో రాజీ పడరు
ఉదయం నిద్ర లేచిన వెంటనే .. ఈరోజు ఎలా ఉంటుందో ? ఏ పని చేస్తే ఎలా కలిసొస్తుందో ? అని చాలా మంది ఆలోచిస్తారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి
హైదరాబాద్ నగరం గత కొన్ని దశాబ్దాలుగా విస్తరిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై విచారణ జరగనుంది
నేడు రెండో రోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ అమరావతిలోని సచివాలయంలో జరగనుంది.
తో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
గ్యాస్ కొరతను అవకాశంగా సైబర్ నేరగాళ్లు మలచుకుంటున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు
పింఛన్ల రద్దుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు
రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు నేడు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేస్తున్నారు
దక్షిణ అమెరికా దేశమైన ఈక్విడార్లో క్రిమినల్ గ్యాంగ్ లపై ఈ వారాంతంలో భారీ దాడులు చేపట్టనున్నట్టు ఆ దేశ అంతర్గత మంత్రి జాన్ రైంబర్గ్ తెలిపారు
