ఫేక్ ఐపీవో పెట్టుబడుల పేరుతో మోసం చేసిన దుండగులువాట్సాప్ మెసేజ్తో వల వేసి రెండు నెలల్లో మొత్తం సొమ్ము గుంజారు
లాటరీలో 60 కోట్లు గెలుచుకున్న భారతీయుడికి ఆ విషయం చెప్పాలని నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఈ నెల 11న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు.
హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. మణికొండలోని పంచవటి కాలనీలో ఈ కాల్పులు జరిగాయి
ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానంపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది వరకూ మరణించారు.
కాంగ్రెస్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ను సీఎం రేవంత్ రెడ్డి అవమానించలేదు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మారలేదు
క్లయింట్కు ₹11.2 లక్షలు వడ్డీతో చెల్లించాలని టీజీరేరా ఆదేశం
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదానికి పార్టీ అధినాయకత్వం ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉంది
30 రోజుల్లో వినియోగదారునికి వడ్డీతో రీఫండ్ చేయాలని ఆదేశంప్లాట్ కేటాయింపులు మారుస్తూ కొనుగోలుదారుడిని తప్పుదారి పట్టించారని ఫిర్యాదు
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఈ నెల 6వ తేదీ నుంచి విచారణ ప్రారంభించనున్నారు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు బీమా సౌకర్యం కల్పించడం లేదు
ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలోనూ నకిలీ మద్యం డెన్ ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు
వైరల్ అవుతున్న వీడియో, విశాఖపట్నం హెచ్ పి సి ఎల్ లో 2021లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబందించినది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించారు
تلنگانہ کے وزیر اعلیٰ ریونت ریڈی نے محمد اظہرالدین کے سلام کو نظر انداز کرکے ان کی توہین کی۔ تحقیق سے پتہ چلا کہ وائرل ویڈیو کو ایڈیٹ کیا گیا ہے
బెంగళూరులో అమానవీయ ఘటన జరిగింది. ఇందిరానగర్లో 33 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది.
പാകിസ്താൻ - താലിബാൻ സംഘർഷം തുടരുന്നതിനിടെയാണ് പ്രചാരണം
ఆంధ్రప్రదేశ్ లో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. మొంథా తుపాను రైతులను పూర్తిగా ముంచేసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్కౌంటర్ జరిగింది.
శ్రీకాకుళం జిల్లాలో ఒక మహిళ టీచర్ చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. మంగళవారమయినా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కైంచిధామ్ లో నేడు పర్యటించనున్నారు.
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ నేడు టీడీపీ నేతలు కొలికపూడి శ్రీనివాస్, కేశినేని చిన్నిలను విచారించనుంది
ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల భూప్రకంపనలు కనిపించాయి. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూప్రకంపనలు కనిపించాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
భారత మహిళల క్రికెట్ జట్టు తొలి ఐసీసీ వన్డే వరల్డ్కప్ను ఎత్తుకున్న క్షణంలో ఒక ఘటన గూస్ బంప్స్ తెప్పించింది. వీల్ ఛైయిర్ లో వచ్చినా ప్రతీక రవాల్ కన్నీళ్లతో చిరు నవ్వు నవ్వింది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు
పూనావల్లా ఫైనాన్స్ అధికారి పేరుతో మోసం₹6 లక్షల రుణం ఆఫర్ చేసి ₹2.4 లక్షలు ఎగనామం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.
మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులకు పులుల రాక పెరిగింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక జరుగుతుంది.
తెలంగాణలోని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది
ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడి దారులు కలిస్తేనే భాగస్వామ్య సదస్సు విజయవంతమవుతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు
వాట్సాప్ ద్వారా ప్రలోభంవివిధ సంస్థలకు డబ్బులు బదిలీ
నకిలీ ‘టెన్కోర్’ యాప్తో మోసం చేసిన నిందితులుIPO లాభాలు పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం
మహిళల భారత జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలవడానికి ప్రధాన పాత్ర పోషించిన అమోల్ మజుందార్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
భారత మహిళ క్రికెట్ జట్టులో కడప అమ్మాయి శ్రీచరణి భారత్ కు విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించింది.
తెలంగాణలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ వెనక వైపు కూర్చున్న వారిలో ఎక్కువ మంది మరణించారు
తెలంగాణలోని చెవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది
తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి ముగ్గురు అక్కా చెల్లెల్లు మరణించారు.
తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది
తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది
మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
