నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించారు
హైదరాబాద్ కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగిన వారిలో ముగ్గురు మరణించారు
వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు బుధవారం కొనసాగుతున్నాయి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు రెడీగా ఉంది.
హైదరాబాద్ నగరంలో ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా కళాశాలను కూల్చకపోవడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు యెమన్ ప్రభుత్వం తెలిపింది
అమర్ నాధ్ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసునమోదు చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు
ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ప్రాధమిక విచారణలో తేలింది
ఇండియా - ఇంగ్లండ్ మూడో టెస్ట్ లార్డ్స్ లో రేపటి నుంచి ప్రారంభం కానుంది.
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు
రైలులో వెళుతున్న గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో ఓ యువ ఆర్మీ వైద్యుడు హెయిర్ క్లిప్పు, పాకెట్ కత్తి సాయంతో రైల్వే ప్లాట్ఫాం మీద ప్రసవం చేశారు.
మేము ఆ కాలేజీలో చదివాము.. ఈ కాలేజీలో చదివాము అని చెప్పుకునే వాళ్లు చాలా మందే ఉంటారు.
Violence erupted in Uttar Pradesh’s Prayagraj on June 29, 2025, after supporters of Bhim Army chief and Member of
బ్రహ్మపుత్ర నదీజలాల్లో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఉగ్రవాదానికి సంబంధించిన అన్ని రూపాలు, వ్యవస్థలను ఎదుర్కోవడానికి నాయకులు
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక మైన నిర్ణయాలను తీసుకుంటుంది
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సహనం కోల్పోతున్నారు
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఖండించారు.
సింహపురి రాజకీయాలు వేడెక్కాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నెల్లూరు పాలిటిక్స్ మాత్రం ఇప్పుడు దాడులతో హీటెక్కాయి.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో బాంబు స్క్కాడ్ తో పాటు స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
రాష్ట్రంలో రైతు సంక్షేమంపై చర్చిద్దామంటే రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
నందమూరి బాలకృష్ణతో కలసి తాను కూడా నటించనున్నట్లు విక్టరీ వెంకటేశ్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
అమెరికా టెక్సాస్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 104కు చేరింది.
ദേവസ്വം ബോർഡിൽ അഹിന്ദുക്കളെ നിയമിക്കാൻ നിയമമില്ലെന്നിരിക്കെയാണ് പ്രചാരണം
కేరళలలో నిఫా వైరస్ మరోసారి అలజడి సృష్టిస్తుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
నెల్లూరులోని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది.
దేశంలో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త మరణించారు
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు విద్యార్థులు మరణించారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారలు విడుదల చేశారు
నేడు పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ వద్దకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం రానుంది.
ఈ నెల 10వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది.
శ్రీశైలం జలాశయంలో నేడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు
పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 43కి చేరింది
ఇండియా - ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియాను గెలిపించిన ఆకాశ్ దీప్ అంటే ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టవచ్చేమో కాని ఆయన కష్టాలు చూసిన వాళ్లకు కన్నీళ్లు ఆగవు.
ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ୨୦୨୪ ମସିହାରେ ବ୍ରାଜିଲରେ ଘଟିଥିବା ଏକ ହତ୍ୟାକାଣ୍ଡର ଭିଡିଓକୁ ବିହାରରେ ଘଟିଥିବା ହତ୍ୟାକାଣ୍ଡ ଦର୍ଶାଇ ସେୟାର କରାଯାଇଛି ।
తెలంగాణ కాంగ్రెస్ కు నిజంగా ఇది అగ్ని పరీక్ష. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ కు అనివార్యంగా ఉండాలి.
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు
12 ఏళ్లపాటు డ్యూటీ చేయకుండానే ఏకంగా 28 లక్షల రూపాయల జీతం అందుకున్నాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జూన్ 29, 2025న భీమ్ ఆర్మీ చీఫ్, పార్లమెంటు సభ్యుడు చంద్రశేఖర్ ఆజాద్ను కౌశంబికి
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో ఏకంగా 8 లక్షల రూపాయలు దక్కించుకున్నాడు.
ఆటోరిక్షా ఆకృతిలో కొత్త బ్యాగ్ను సిద్ధం చేసింది ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ సంస్థ లూయిస్ విటన్.
ఇంగ్లండ్పై భారత జట్టు చారిత్రక టెస్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు ఆకాష్ దీప్.