రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను సామాజిక సేవలో భాగస్వాముల్ని చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
అనారోగ్యంతో కాలేయం దెబ్బతిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మందిని ఆసుపత్రుల్లో చూస్తున్నాం.
ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్-100 నగరాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించింది.
నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబరు నెలలో రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత కలసి వచ్చింది
రెండు రాష్ట్రాలు విడిపోయినా అక్కడ ఉన్న పార్టీల అధినేతలు సత్సంబంధాలు నెరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది
బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వంపైనే విమర్శలు చేసి తప్పుకోవాలని చూస్తున్నారు
దేశ వ్యాప్తంగా పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
పాలకులు మారినా.. రాజధాని రైతుల తలరాతలు మాత్రం మారలేదు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి
తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది
2019 గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రం లేదని వాతావరణ శాఖ తెలిపింది
వైట్హౌస్కి పక్కనే నేషనల్ గార్డ్ సిబ్బందిపై జరిగిన కాల్పులను ఉగ్రదాడిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు
విశాఖపట్నానికి మరొక అద్భుతమైన ప్రాజెక్టు రానుంది.
ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
హాంకాంగ్ లో జరిగిన భారీ అగ్నిప్రమాద మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది
యాంకర్ శివ జ్యోతి విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల సంచలన నిర్ణయం తీసుకున్నారు
సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు విచారణ కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు
నేటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు విచారించనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది
கன்னியாகுமரியில் மலைப்பாம்பு சாலையில் ஊர்ந்து செல்வதாக தவறான தகவலுடன் வீடியோ வைரலாகிறது.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశం కనిపించడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదట పంచాయతీ స్థానం ఏకగ్రీవం అయింది
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఏంటో కానీ అధినాయకుడు ఒకవైపు లాగుతుంటే.. ఎమ్మెల్యేలు మరొక వైపు లాగుతున్నారు
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే కొబ్బరి రైతులు నష్టపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.
విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 28 నుండి చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు
శబరిమలకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించారు.
பாதுகாப்புத் துறை அமைச்சர் ராஜ்நாத் சிங் காலில் திரவுபதி முர்மு விழுந்து வணங்கியதாக பரவும் வீடியோ ஏஐ மூலம் போலியாக உருவாக்கப்பட்டது.
దొంగతనాలు, దోపిడీలను అరికట్టడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైల్వే స్టేషన్స్ లో
ముంబయిలో జరిగిన మారణహోమానికి నేటితో పదిహేడేళ్లు పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నేడు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలు లొంగిపోనున్నారు
ఇండియన్ వుమెన్ టీం సభ్యురాలు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు తాజాగా అప్ డేట్ ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ బస్సులకు డిమాండ్ పెరిగింది. ఛార్జీలు భారీగా పెంచారు.
وائرل ویڈیو میں دوبئی میں دکھایا گیا اے آئی ہیئر کٹ پوڈ میں کوئی حقیقت نہیں۔جانچ پڑتال سے پتہ چلا کہ وائرل ویڈیو سورا نامی اے آئی ٹول سے بنایا گیا ہے
జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం పై దృష్టి సారించింది
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను నేటి నుంచి ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్ వేశారు
తెలంగాణ జిల్లాల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలు కానుంది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు వేళయింది
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది
