హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది
విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది
మరణించిన ఓ వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి మరణించినా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారయింది.
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది
శ్రీకాంత్ అక్కపల్లిని ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ఏడాదవుతుంది.
టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
అఖండ 2 టిక్కెట్ల రేట్లు పెంపుపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు హైకోర్టు డివిజనల్ బెంచ్ సీరియస్ అయింది
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి వచ్చారు.
బీఆర్ఎస్ నేతలకు కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులను అందుకునేందుకు డెడ్ లైన్ దగ్గరపడింది
జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7 తీవ్రత కనిపించింది
చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుంది. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది.
అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు
బస్సు లోయలోపడి ప్రయాణీకుల దుర్మరణం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
ఇండిగో సంక్షోభం సమయంలో గోవా ఎయిర్ పోర్టులో ప్రజలు డ్యాన్స్
నేడు హైదరాబాద్ కు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రానున్నారు.
అమెరికా, కెనడా పర్యటన పూర్తి చేసుకొని మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంకు వెళ్లనున్నారు
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మరణించారు.
പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിക്കും യുപി മുഖ്യമന്ത്രി യോഗി ആദിത്യനാഥിനുമൊപ്പം പുടിൻ നിൽക്കുന്ന ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്
இலங்கைக்கு விமானம் மூலம் இந்தியா பாலம் கொண்டு சென்றதாக பரவும் வீடியோ ஏஐ மூலம் உருவாக்கப்பட்டது.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచారు.
జూనియర్ ఆటగాళ్లను రోహిత్ శర్మ తిట్టడం వెనుక ప్రేమ ఉంటుందని టీమ్ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అన్నాడు.
తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటునట్లే ఉంది
తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది.,., దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు
వైసీపీలో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లేనని ప్రచారం జరుగుతుంది.
ఇండిగో సంక్షోభ సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు నృత్యం చేశారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం భారతదేశంలో కంటే మెరుగ్గా ఉందని, భారత ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ నాశనం చేశారని
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు
తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం మారలేదు. అధికారుల ఫీడ్ బ్యాక్ తోనే అంతా ఓకే అన్నట్లు భ్రమల్లో ఉంది
తెలంగాణ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు
రాజధాని అమరావతి నిర్మాణంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు
ക്രൈസ്തവ പള്ളി നരസിംഹ ക്ഷേത്രമാക്കി മാറ്റിയ വീഡിയോയാണ് പ്രചരിക്കുന്നത്
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు ముల్తాన్ పూర్ లో జరగనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు
చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే ఎక్కువగా ఉంది.
