In view of the ensuing 2024 general elections, the political atmosphere is heated up, just like the scorching heat which in intensifying by the day. Every day, leaders of various political parties are coming up with new manifestos to attract the voters. On April 6, Congress leader Rahul Gandhi unveiled the Nyay Patra (Congress Manifesto) in Hyderabad , Telengana. A 42-sec video of Rahul Gandhi is being shared on social media showing the Congress leader addressing the public in Hindi: “दे
మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేశారు
చంద్రబాబు ఒక యూటర్న్ మాస్టర్ అని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు
ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరుగుతుండటంతో మెట్రో రైళ్ల వేళను పొడిగించారు
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడుతుంది
కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఏజెంట్లు దొరకకపోవడంతో మిగిలిన పార్టీలకు చెందిన వారే ఏజెంట్లుగా ఉండే అవకాశాలున్నాయి.
వైఎస్ జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు.
విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో షర్మిల పాల్గొని ప్రసంగించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు
ఈ నెల కూడా పింఛను ఇంటివద్దకు ఇవ్వకపోతే తమకు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని టీడీపీ ఆందోళన చెందుతుంది
The second phase of Lok Sabha polls is scheduled for April 26, 2024. Political parties are busy campaigning to woo the voters. Congress general secretary Priyanka Gandhi attended public meetings in Chitradurga and Bengaluru’s HSR layout in Karnataka.
తుని నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కక పోవడంతో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర నేటికి రెండో రోజుకు చేరుకోనుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగలనుంది. సీనియర్ నేత పార్టీని వీడనున్నారు
నాలుగో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు ఆఖరి తేదీ నేడుకావడంతో పెద్ద సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్ మల్లనను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
నామినేషన్ల ప్రక్రియ ముగుస్తున్న సమయంలో కాంగ్రెస్ మిగిలిపోయిన మూడు పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు
నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభం కానుంది
ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడనుంది.
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
వైసీపీ అధినేత జగన్ నేడు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు.
తెలంగాణకు వరంగల్ రెండో రాజధానిగా అన్ని అర్హతలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అనుకూల పవనాలు వీయడం లేదు. కేఈ వర్గం మద్దతు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్ లోని వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి
తైవాన్ లో భారీ భూకంపాల దెబ్బకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కూడా భూకంపం వచ్చింది. ఈ భూకంపం రెండు వందల సార్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పెద్ద స్థా
నల్గొండ పార్లమెంటు స్థానాన్ని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు
వాలంటీర్ల రాజీనామాతో తమకు సంబంధం లేదని హైకోర్టుకు ఎన్నికల కమిషన్ తెలిపింది
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ జన సునామీని చూశామని వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం లో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
سوشل میڈیا پر ایک اخبار کا کلپ شئیر کیا جارہا ہے جس میں دعویٰ کیا گیا ہیکہ دہلی کے وزیر اعلیٰ اروند کیجریوال کو آئی آئی ٹی کھڑگ پور میں زیر تعلیم کے دوران مقامی لڑکی کے ریپ کے الزام میں گرفتار کرکے پوچھ تاچھ کی گئ تھی
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు.
సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
عام آدمی پارٹی کے رہنما اور دہلی کے وزیر اعلی اروند کیجریوال کو مارچ 2024 میں بدعنوانی کے الزام میں گرفتار کیا گیا تھا۔ کجریوال حکومت پر کچھ نجی کمپنیوں کو شراب کے لائسنس الاٹ کرنے کے لئے رشوت لینے کا الزام تھا۔ اس ضمن میں کیجریوال کے حامیوں کے بڑے پیمانے پر احتجاج کے نام سے ایک غ
టెక్కలి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు
తెలంగాణలో ఎండ వేడిమితో పాటు వడగాలులు కూడా తీవ్రంగా ఉండటంతో బీర్లను ఇష్టమొచ్చినట్లు తాగేస్తున్నారు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం తేదీలు ఖరారయ్యాయి.
అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి పోటీ చేస్తారని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు ఏమేరకు ఉపయోగపడతాయన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో నడుస్తుంది
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
IPL 2024 : భారీ లక్ష్యం కంటిముందున్నా చేతులు వణకలేదు.. బ్యాట్ పదును తగ్గలేదు
నేడు వైఎస్ షర్మిల గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. రేపు జగన్ కడపలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు
నేడు బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చింతమనేని ప్రభాకర్ కు లైన్ క్లియర్ అయింది. ఆయనకు బీఫారం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓకే చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ లు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ నుంచి జూన్ 11 వరకూ విద్యాశాఖ సెలవులను ప్రకటించింది
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ నేడు తలపడనుంది.
తెలంగాణలో నేడు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి
వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. నేడు శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పారు
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది.
2024ರ ಸಾರ್ವತ್ರಿಕ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪರ ಪುಷ್ಪಾ ಚಿತ್ರದ ಖ್ಯಾತಿಯ ನಟ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಪ್ರಚಾರ ಮಾಡಿದ್ದಾರಾ?
The Andhra Pradesh assembly elections are set to take place on May 13, 2024, along with the Lok Sabha elections on the same day, as announced by the Election Commission of India.
టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి ఏర్పడాలని ఎంతగానో అభిలషించారు. బీజేపీ వ్యవహార శైలిపై అసహనంగా ఉన్నారు
చెల్లెలికి అప్పులు ఇచ్చి ఆస్తి మొత్తాన్ని కొట్టేసిన చరిత్ర జగన్ ది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై అత్యధికంగా కేసులు నమోదయి ఉన్నాయి
రేపు బెంగళూరులో జీరో షాడో డే జరగనుంది, బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉండనుంది. బుధవారం మధ్యాహ్నం 12.17 గంటలనుంచి 12.23 గంటలవరకూ జీరో షాడో ఉంటుందని తెలిపారు. నీడ కనిప
పేదలు కనే కలలను పథకాల ద్వారా నెరవేర్చడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ జగన్ అన్నారు
రేపు బెంగళూరులో జీరో షాడో డే జరగనుంది, బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉండనుంది
ఈరోజు పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో పవన్ కల్యాణ్ తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు
నేడు కవిత బెయిల్ పిటీషన్ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది
వాలంటీర్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో వివరాలి వ్వాలని కోరింది.
తెలంగాణలో అన్ని లోక్సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గమే
తనకు కేసులు కొత్తేమీ కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను హిందూధర్మం కోసం కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు.