ఫుడ్ ప్రొడక్టులను అమ్మే కంపెనీలు తమ ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులను ఓఆర్ఎస్ పేరుతో అమ్మరాదంటూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ ర్యాంకు పడిపోయింది.
కొడుకు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ తండ్రి తనకు చెందిన 3 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు.
Viral video claiming a dog stopped a fire caused by short circuit is AI-generated. Know the truth behind this fake viral clip.
మహిళల వన్డే ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచులలో విజయం సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మాగుంట కుటుంబానికి మంచి పట్టుంది
Viral Patna Metro video is fake. The video is from Gurugram, not Patna. Get the latest truth behind the viral clip
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది
ఆంధ్ర ప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచి ఆరురోజులవుతుంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలంలోని భ్రమరాంబికామల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.
బెంగళూరుకు చెందిన వైద్యుడు మహీంద్రారెడ్డి తన భార్య కృతికారెడ్డిని హత్య చేశాడు
ജമ്മു കാശ്മീരിൽ രണ്ട് ഭീകരരെ വധിച്ച സൈനിക ഏറ്റുമുട്ടലിൻ്റെ ദൃശ്യങ്ങളെന്നാണ് പ്രചാരണം
రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు
తరచూ వివాదంలో ఇరుక్కుంటున్న కొండా సురేఖకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది
బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విదేశీ పర్యటనను రద్దు చేయాలంటూ సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు
కాంగ్రెస్ లో మరో వివాదం చోటు చేసుకుంది. ఇందుకు మంత్రి కొండా సురేఖ మరోసారి వేదికగా మారారు
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చంచనున్నారు
బీసీ రిజర్వేషన్ల పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు
Gaza Peace Summit held in Sharm El-Sheikh, Egypt endorsed the newly agreed ceasefire and peace plan aimed at ending the conflict in Gaza
వైసీపీ నేత జోగి రమేష్ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు
Viral Dog Saving Family from Fire Video Is AI-Generated, Not Real
ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet
వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ ఈసారి నియోజకవర్గం మార్చబోతున్నారు.
బెజవాడ నాయకుడు వంగవీటి రాధా రాజకీయంగా చాలా నష్టపోతున్నారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
యాక్సిడెంట్ పదిహేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టించింది
ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా శ్రీశైలం రహదారి రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు
ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక ప్రకటన చేశారు
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి
బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు
రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న 35ఏళ్ల మహిళపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది
ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు అయితే దూసుకెళుతున్నాయి