ఇండిగో సంక్షోభం సమయంలో గోవా ఎయిర్ పోర్టులో ప్రజలు డ్యాన్స్
నేడు హైదరాబాద్ కు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రానున్నారు.
అమెరికా, కెనడా పర్యటన పూర్తి చేసుకొని మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖపట్నంకు వెళ్లనున్నారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేని తెలిసింది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మరణించారు.
പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിക്കും യുപി മുഖ്യമന്ത്രി യോഗി ആദിത്യനാഥിനുമൊപ്പം പുടിൻ നിൽക്കുന്ന ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്
இலங்கைக்கு விமானம் மூலம் இந்தியா பாலம் கொண்டு சென்றதாக பரவும் வீடியோ ஏஐ மூலம் உருவாக்கப்பட்டது.
జూనియర్ ఆటగాళ్లను రోహిత్ శర్మ తిట్టడం వెనుక ప్రేమ ఉంటుందని టీమ్ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అన్నాడు.
ముల్తాన్ పూర్ లో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచింది
తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటునట్లే ఉంది
తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది.,., దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు
ఇండిగో సంక్షోభ సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు నృత్యం చేశారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం భారతదేశంలో కంటే మెరుగ్గా ఉందని, భారత ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ నాశనం చేశారని
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు
తెలంగాణ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు
రాజధాని అమరావతి నిర్మాణంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు
ക്രൈസ്തവ പള്ളി നരസിംഹ ക്ഷേത്രമാക്കി മാറ്റിയ വീഡിയോയാണ് പ്രചരിക്കുന്നത്
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు
చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే ఎక్కువగా ఉంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 18వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమించాడని తెలిసి యువకుడిని హత్య చేసిన ఘటన అమీన్ పూర్ లో జరిగింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
నేడు భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ ముల్తాన్ పూర్ లో జరగనుంది.
ఈరోజు మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లొంగిపోనున్నారు
తెలంగాణ లో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది.
మొరాకోలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు భవనాలు కూలిపోవడంతో ఇరవై రెండు మంది మరణించారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులు ఆలయం సమీపంలోని ఉరళ్కుళి జలపాతాన్ని సందర్శించవద్దని కేరళ అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
திமுக அரசு இந்து கோயிலை இடித்ததாக தவறான தகவல் பரவி வருகிறது. உண்மையில் கோயில் மண்டபத்தை தேசிய நெடுஞ்சாலை ஆணையம்தான் இடித்தது
ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటపడటం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మంత్రుల పనీతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త ఏడాది నుంచి యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు
ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని...అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో అమరావతి ప్రాంత రైతులకు సంబంధించిన భూముల విలువ ఢమాల్ అని పడిపోయింది.
తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
బిగ్బాస్ 9వ సీజన్ ముగుస్తున్న సమయంలోనూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి
సౌదీ అరేబియాలో అకాల వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
