ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల
మేషం : ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. న
కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ కార్పొరేషన్ బాచూపల్లిలో ఓ నిర్మాణ సంస్థ ప్రహరి గోడ కూలి పలువురికి గాయాలయ్యాయి. బాచూపల్లిలో రైజ్ అనే నిర్మాణ సంస్థ బ
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. రాజస్థాన్ ముందు 222 పరుగుల భారీ టార్గెట్ సెట్ చేస
హైదరాబాద్, ఆంధ్రప్రభ : లోక్ సభ ఎన్నికల్లో కుర్కురే పార్టీకి… కిరికిరి పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొ
యూపీఐ లావాదేవీల విషయంలో ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం ఢీలా పడింది. ఈ యాప్ వేదికంగా యూపీఐ లావాదేవీలు వరుసగా మూడో నెలలోనూ క్షీణించాయి. ఏప్రిల్ నెలలో ఎన్పీసీఐ విడుదల చేసిన వివరాలు ఈ వ
కామారెడ్డి, ప్రభన్యూస్ ప్రతినిధి: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై భారాస అధినేత కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బీజేపోళ్లు గ్యాస్ కొడుతున్నారన్నార
ఆపిల్ మంగళవారం నాడు ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటితో పాటు మ్యాజిక్ కీ బోర్డు, ఆపిల్ పె న్సిల్ ప్రో యాక్సెసరీస్ను విడుదల చేసింది. ఐప్యాడ్ ప్రోత
హైదరాబాద్: భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని నేరుగా రాజ్భవన్ వ
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో భారీవర్షం కురవగా… మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రి, ఏలూరు జి
అమరావతి : ఏపీలో ఎన్నికల సందర్భంగా.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని సస్పెండ్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ క
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ దంచికొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటిం చేసిన ఢిల్లీ.. రాజస్థాన్ బౌలర్లను ఉతికారేస్తూ నిర్ణీత 20 ఓవర్లల
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తొంది. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింద
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు వివాదాలు కొత్త కాదు. కొన్ని తనకు సంబంధం లేకుండా వస్తే, కొన్ని తనకు తానుగా క్రియేట్ చేసుకుని తెచ్చుకుంటాడు. అంటే ఇంటర్నేషనల్ పిచ్ లపై కామెంట్లు చేస్తా
దేవలోకంలో ఇంద్రజ ఏం చేస్తూ ఉంటుందో? భూలోకంలో జగదేక వీరుడితో సీక్వెల్ గురించి ఆలోచిస్తోందో ఏమో కానీ, ఇదిగో ఇక్కడ తన కుమార్తె అందుకు ప్రిపరేషన్ సాగిస్తోందనే అర్థమవుతోంది. ఇ
ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (మంగళవారం) జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుని.. ఢిల్లీ జట్
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆఫీస్లనుంచి ఇంటికెళ్లే సమయంలో వర్షం ప్రారంభంకావడంతో ఉద్యోగులు ఇబ్బందులు
హైదరాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివ
పుంగనూరు – జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లిందని, ప్రజలకు ఈ రోజే స్వాతంత్ర్యం వచ్చిందని, రేపటి నుంచి అన్నీ మంచిరోజులేనని అన్నారు. గెలిచేది మనమేనని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చం
బహమాస్ : అంతర్జాతీయ వేదికపై భారత అథ్లెట్లు మరోసారి మెరిసారు. బహమాస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత మహిళా, పురుషుల జట్లు చిరస్మరణీయ ప్రదర్శనలతో పారిస్ ఒలిం
ఐపీఎల్ 2024 సీజన్ లో మొత్తం 74 మ్యాచ్లకు ఇప్పుడు 55 మ్యాచ్ లు జరిగాయి. ముంబై వర్సెస్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ తో ప్లే ఆఫ్ అవకాశాలపై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా పాయింట్లతో చెప్పాల
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా వర్షం కురవడం ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు అలుముకున్నాయి. తెలంగాణలో ఉమ్మ
హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రైతు బందు నిధుల విడుదలపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడు
సూర్యుడు అస్తమించని బ్రిటీషు పాలనలో భరతమాత తల్లడిల్లింది. ఎన్నో పోరాటాలతో తెల్లదొరలు తోకముడిచారు. దీంతో పరాయి పీడ విరగడయ్యింది. భారతవనిలో ప్రజాస్వామ్యం అవతరించ
క్రూరత్వాన్ని ఎదిరించిన సీతారామరాజే ఆదర్శంఈ ఎన్నికలలో ప్రజలను గెలిపిద్దాంట్విట్టర్ ద్వారా చంద్రబాబు పిలుపుఅమరావతి – సామాన్యులపై జరిగే అణచివేతను మహనీయుల స్ఫూర్తిగా ఎద
మనసారా నవ్వుకున్న ప్రధానిక్రియేటర్ కు ట్విట్టర్ ద్వారా ప్రశంసలుబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంక్రియేటర్ ను అరెస్ట్ చేయాలని ఆదేశందేశంలో అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నిక
అదిప్పుడు తుప్పు పట్టిందిహ్యాండిల్ లేదు.. చ్రకాలు లేవు.. ఫెడల్ లేదురిపేరు కోసం తంటాలుపడుతున్న బాబుఎర్ర చొక్కాలు పో పొమ్మన్నాయిక్యారేజీపై మాత్రం దత్తపుత్రుడి సవారీఢిల్లీ మెకానిక్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లో ఇవాళ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్లోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 07-05-2024, 4:00PM పవిత్రనేలపై విషం చిమ్మొద్దన్న కేటీఆర్ తమ్ముడు ప్రజాసేవకుడు.. గెలిపిద్దాం సైకిల్కు తుప్పు.. మెకానిక్లే కాదన్నారు ర్టు ధిక్కారం.. షర్మిలప
(శ్రీ సత్యసాయి బ్యూరో, ప్రభాన్యూస్) : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారంపోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పోలీసుల అత్యుత్సాహం రగడకు దారి తీసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల
ఇరిగేషన్ అధికారుల నుండి వివరాలు సేకరణక్షేత్రస్థాయిలో పరిశీలనమహాదేవపూర్, ప్రభ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పినాకి
పదేళ్లలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగండిదేశంకోసం మీకున్న విజన్ను ప్రజల ముందుంచండిపదేళ్లలో తెలంగాణకు ఇవ్వవలసినవి ఎందుకివ్వలేదుఒక్క నీటి ప్రాజెక్టైనా జాతీయ హోదా ఇచ్చారా
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరమూ కాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల మద్దతు అధికారంలోకి వచ్చామని.. అయిదేళ్లు పాలిస్తామని అన్నారు. ప్రజల తమపై నమ్మకంతో అధికార
పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ రాష్ట్రంలో ఆంధ్రా కాంట్రాక్టర్లను పెంచి పోషించారే తప్ప తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధ
న్యూఢిల్లీ – ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. లిక్కర్ కేసులో కవితను మార్చి15న ఈడీ
ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు11 రాష్ర్టాలలోని 93 స్థానాలకు నేడు పోలింగ్బరిలో 1300 మంది అభ్యర్ధులుఓటు హక్కు వినియోగించుకోనున్న 17.24 కోట్ల మందిఅదృష్టాన్నిపరిక్షించుకుంటున్న అమిత్
ఆంధ్రప్రభ, కరీంనగర్ః వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు నా ఆస్తిపాస్తుల పై చేస్తున్నఅవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేం
ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాడుస్వంత డబ్బుతో పార్టీని నడుపుతున్నాడుకౌలు రైతులను ఆదుకున్న నేతతన కంటే ప్రజలే మిన్నగా బావిస్తున్న ప్రజా సేవకుడుపీఠాపురంలో పవన్ కల
భీంపూర్, మే 7(ప్రభన్యూస్): వడ దెబ్బతో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీ మస్కాపూరి ఇస్తారి(35) మృతి చెందాడు. ఆర్లిటి గ్రామానికి చెందిన మస్కాపురి ఇస్తరి రోజు మాదిరిగానే ఉపాధి హామీ పథకంలో భాగం
ఏపీలో ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో సమస్య ఎదురైంది. ఇక్కడ ఉద్యోగులకు ఇవ్వ
వికారాబాద్ టౌన్, మే 7(ప్రభన్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రం లోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పోలింగ్ బూత్ 159 మున్సిపల్ వార్డు నెంబర్ 17 ఓటర్ క్రమసంఖ్య లోమొత్తం ఓటర్స్ 1152 అందులో 130 మంది ఓట
కేప్ కెనావెరాల్ : భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్ల
సార్వత్రిక సమరంలో ఇవాళ మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంల్లోని 93 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. అయ
షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న ప్రసంగాల్లో పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తున్నారని ఆమెపై కేసు నమోదైంది. వైఎస్సార్ జిల్లాలోని బద్వేలు పోలీ
అచ్చంపేట రూరల్, మే,7(ప్రభ న్యూస్):అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన గాలివానకి ఇంటి పైకప్పులు రేకులు కొట్టుకపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అ
భారంతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ… భోజనం… అభినంద్య తతోశ్నీయాత్ ఇత్యేవం మనురబ్రవీత్పూజితం త్వశనం నిత్యమ్ బలమోజస్య యచ్ఛతిఅపూజితంతు తద
ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇవాళ కరీంనగర్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
టీడీపీ ఛీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన ఛీఫ్ పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో ఇద్దరు కలసి పర్యటించి అభ్యర
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ విభాగాల ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్కి సర్వం సిద్ధమైంది. ఉదయం నుంచి ఈఏపీ సెట్ ప్రారంభం కానుంది. మే 11 వరకు జరగనున్న ఈ పరీక్షల్లో 7,8 తేదీల్లో అగ
ఇవాళ మెదక్ జిల్లాలో మాజీ కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. నేడు రాత్రి మెదక్లో నిర్వహించే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. క
ఇవాళ తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి రాజ్భవన్కు వెళ
దేశ వ్యాప్తంగా 18 లోక్ సభకు సంబంధించి 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. మూడో దశలో అసోంలో నాలుగు, బీహార్లో ఐదు, ఛత్తీస్గఢ్లో ఏడు, గోవాలో రెండు, గుజరాత్లో 26, కర్ణాటకలో 14, మధ్యప్రద
ఇవాళ మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గ
మేషం : కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటు-ంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్య
ప్రేమ్ చంద్ రాసిన గుల్లీ దండా కథ ఆధారంగా తెరకెక్కిన కోయి బాత్ చలే సిరీస్ చాలా బాగుంటుందని, ఆ సిరీస్లో తానొక భాగం కావడం సంతోషంగా ఉందని హిందీ నటుడు వివాన్ షా అన్నారు. తన తల్లిదండ్రు
వాంఖడే స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ విధ్యంసకర ఇన్నింగ్స్తో సన్రైజర్స్ను చిత్తుగా ఓడించిం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మార్పు బాగుందా.. బాగాలేకపోతే కాంగ్రెస్ పార్టీని చీరి చింతకు కట్టేయాలే.. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఆయన లాగుల తొండలు జొర్రకొట్టాలే అని భారాస వర్కింగ్ ప్రెస
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని, దేశవ్యాప్తంగా మతతత్వ పార్టీగా ముద్రపడ్డ బీజేపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్రె
భారత స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా సంచలనం సృష్టించింది. సౌదీ స్మాష్-2024 టీటీ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఒలింపిక్ చాంపియన్ వాంగ్ మాన్యు (చైనా)కు మనిక బాత్ర
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ నేపథ్యంలో.. ర్యాపిడో సంస్థ గుడ్ న్యూస్ వినిపించింది. పోలింగ్ రోజున ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని…. రాష్ట్రంలో ఓటు శాతాన
ఆత్మకూరు, (ప్రభ న్యూస్) : పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్లో కవర్లు లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. మండల పరిధిలోని కరివేన గ్రామంలో ఉన్న డీ పౌల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్
వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్తో ఈ సీజన్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్న సన్రైజర్స్ ను తక్కువ
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు (భరోసా) కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. నేడు (సోమవారం) ఐదు ఎ
ఎక్స్ప్రెస్ నెలవారీ సీజన్ టిక్కెట్ పాస్ హోల్డర్లకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ పాస్ కలిగి ఉన్న వారు డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది.
భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధిక ఉష్ణోగ్రతలతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావ
హైదరాబాద్ : హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్) భారతదేశం గొప్ప సాంప్రదాయ వారసత్వాన్ని ఉద్ధరించే, సంరక్షించే, ప్రచారం చేసే కార్యక్రమాల ద్వారా భారతదేశం, సమాజ అభివృద్ధి పట్ల తన న
హైదరాబాద్: టొయోటా కిర్లోస్కర్ మోటర్ ఇన్నోవా క్రిస్టా శ్రేణిలో కొత్త గ్రేడ్, జీఎక్స్ ప్లస్ ని పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్ సెంట్రిసిటీపై కంపెనీ దృష్టితో ప్రేరణ పొందిన,
హైదరాబాద్ గుచ్చి తిను, రసంపీల్చు పురుగులు భారతదేశంలోని వ్యవసాయ పంటలకు గణనీయంగా ముప్పు కలిగిస్తున్నాయి. పంట ఉత్పాదకతకు, దిగుబడికి ఇవి కలిగించే నష్టం 35 నుంచి 40శాతం ఉంటోంది. ఇవాళ ప్రారంభ
ఈ మధ్య కాలంలో వెండితెరకి పరిచయమయ్యే హీరోయిన్స్ .. కాస్తంత అందం ఉంటే చాలు, తమకి తాముగా మరిన్ని మెరుగులు దిద్దుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. చాలామంది చాలా తేలికగా స్టార్ హీరోయిన్స్ దరి
జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ విద్యానగర్ కాలనీ సమీపంలో (సోమవారం) ఓ గుర్తుతెలియని మహిళ శిశువును గుడ్డలో చుట్టి చెత్తకుప్పలో పడేసింది. కాలనీ సమీపంలోని ఓ వ్య
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జి క్రిశాంక్ను మే1న పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిశాంక్ కు 14రోజులు పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో క్రిశాంక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. తాజాగ
ఈ వారం సినీ ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ రిలీజ్ కి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. వాటితోపాటు ఓటీటీల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్ కి రెడీ అయ్యాయి. మరి ఈ వీక్ సందడి చేసేందుకు రాబోతున్
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (సోమవారం) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ – సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుని… సన్రైజర్స్ను బ
కుసుమ అనగా పువ్వు, పుష్పము, విరి, సుమము. మస్తక అనగా తల, శిరస్సు, మాడు, ఉపరి భాగము అనే అర్థాలు ఉన్నాయి. పూలగుత్తి మ హళల తలమీద అలంకారముగానైనా ప్రకాశిస్తుంది. లేదా రాలిపోతుంది అని అర్థ ము. అంతేక
అలా ఎలా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హెబ్భా పటేల్ సుకుమార్ నిర్మాణంలో చేసిన కుమారి 21ఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా టైంలో యూత్ ఆడియన్స్ కి క్రష్ గా మారింది హెబ్భా పట
ఐసీసీ మెగా టోర్నీ టీ20 ప్రపంచ కప్ మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. కాగా, వెస్టిండీస్ – అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొంటుండగా… ఆయా దేశాలు ఇప్పటికే టోర్నీలో ప
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార స
కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో హీరో యష్.. ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు పాన్ ఇండియా హిట్లుగా నిలిచాయి. దీంతో యష్ నెక్స్ట్ మూవీ కోసం అన్ని
” చంద్ర దర్శనానికి సాగరుడు పొంగుతాడు. అలాగే తన దర్శనాన్ని తీవ్రంగా అభిలషించే వారి ఉత్సాహాన్ని శ్రీమన్నారాయణుడు ఇనుమడింప చేస్తాడు. సాగరాన్ని చంద్రుడు పొంగించినట్లు, భక్తుల ఆశా సముద్రా
ఆంధ్రప్రభ స్మార్ట్, రేపల్లె ప్రతినిధి: మనం ముగ్గురు మోసగాళ్లతో పోరాడుతున్నాం.. మళ్లీ చంద్రబాబు సూపర్ సిక్స్ అంటున్నాడు. సూపర్ సెవెన్ అంటాడు.. ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట? ఇంటింటికీ బె
భారత్ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి ప్రధాని మోదీ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు నరేంద్రమోదీ అని అన్నారు. రాజమహ
కాంగ్రెస్, బీఆర్ఎస్లది ముస్లిం ఎజెండాబీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాపార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లన
అమరావతి – ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పోలీసు ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ వేటు వేస్తోంది. ఇప్పటికే డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డిపై వేటువేసి అతని స్థానంలో హరీష్ గుప్తాను నియ
రాజమహేంద్రవరం: వికసిత్ భారత్ మోదీ కల.. వికసిత్ ఏపీ బాబు, పవన్ కల అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విశ్వజీత్ ( విశ్వాన్ని జయించినవారు) అని
సాధారణంగా సినీ సెలబ్రిటీల పిల్లలు పాపులర్ అవుతుంటారు. మంచి ఫేమ్ సంపాదించుకుంటారు. కానీ కొందరు మాత్రం సెన్సేషనల్ కిడ్స్ గా మారుతుంటారు. వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఒకరు
అచ్చంపేట, మే 6 (ప్రభ న్యూస్) : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. సోమవారం అచ్చంపేట మండలంలోని మన్నె వారి పల్లి గ్రామంలో బీఆర్ఎస్ లోక్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 06-05-2024, 4:00PM నేషనల్ పార్టీలు.. హోదా పోతోంది!బస్సు ఫ్రీ అని ఇంట్లో లొల్లి పెట్టించారుఅది నిజమా.. నిరూపిస్తే తప్పుకుంటాజగన్ దోచిందంతా జనం సొమ్మే.. మరిన్ని తాజా వా
మక్తల్, మే6 (ప్రభ న్యూస్) : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర మల్లప్ప ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార