కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని అతిక్రమించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్లో
హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు వైన
సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్లో శ్రీలంక ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు (శుక్రవారం) జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో పాకిస్థాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో
నటి రేణు దేశాయ్ తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల ప
ఏపీలో ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు లాంటి మైనారిటీ విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. వారి కోసం టెట్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ప్
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత రేపు (శనివారం) తిరిగి సమావేశం కానుంది. నిన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి రేపటి సభలో చర్చలో పాల్గొనేందుకు శుక
పారిస్ ఒలింపిక్స్ 33వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సర్వం సిద్ధమైంది! ఒలింపిక్స్లో తొలిసారిగా స్టేడియం బయట ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుండగా… అథ్లెట్ పరేడ్ సెయిన్ నదిపై జరుగనుంది. కాగా, భార
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి 10వ తరగతిలో 10/10 జీపీ సాధించాడు. అలా
హైదరాబాద్, ఆంధ్రప్రభ స్మార్ట్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవ
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్తో సహా బహుళ పోర్ట్ఫోలియోలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కర్ణాటకలో లిథియం వనరులను కనుగొన్నట్లు ప్రకటించారు. మండ్య జి
నీట్ యూజీ పరీక్షకు సంబంధించి రివైజ్డ్, తుది స్కోర్ కార్డు, ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా ఈ మెరిట్ లిస్టును రిలీజ
బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన బోల్డ్ బ్యూటీగా మౌనీరాయ్ కి గుర్తింపు ఉంది. ఈ భామ ఆరంభం టీవీ స్క్రీన్లపై ఎంత పద్ధతిగా కనిపించిందో ఆ తర్వాత సినీనటి అయ్యాక అంత బోల్డ్ గా
పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లట్స్ రేపటి నుంచి పతకాల వేట కోసం జోరు పెంచనున్నారు.. ఇప్పటికే అర్చరీలో పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరగా మిగిలిన ఈవెంట్లలలో ప్రత్యర్ధులతో పోటీక
గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్… ఐఫోన్ ధరలను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్పై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేంద్ర ఆ
గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారులకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ లో మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మార్పుల్లో భ
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రె
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో శనివారం జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పోలవరం కొత్త డయాఫ్రమ్ వ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీని ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస
మలయాళ చిత్రం పట్టం పోలె తో పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈ అమ్మడు తమిళం, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా రోజులుగా ఈ అమ్మడు టాలీవ
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణిపై నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, కోద
రైల్వే ప్రయానికులకి అలెర్ట్ !! నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-పుణెల మధ్య నడిచే శతాబ్ది తో సహా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్
అంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – ఏపీలో ఎన్నికల అనంతరం 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపిస్తున్నారే తప్ప, ఆ చనిపోయిన వాళ్ల పేర్లు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని సీఎం చంద్రబాబు ప్రశ
పురుషుల నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు జన్నిక్ సిన్నర్ పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అస్వస్థత (టాన్సిల్స్) కారణంగా విశ్వ క్రీడల బరి నుంచి వైదొలుగుతున్నట్లు సిన్నర్
ఆంధ్రప్రభ స్మార్ట్ – షిర్డీ – ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ షిర్డీలోని సాయిబాబాను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో షిర్డీ వెళ్లిన ఆయన బాబా సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన
ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి : జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్రంలోని మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయటపెడతామని గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) గత ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నె
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్)ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమ
ఆసియా కప్ 2024 తొలి సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా ఘనవిజయాన్ని సాధించింది. దీంతో భారత జట్టు ఫైనల్ కు చేరుకుని మరో రికార్డును సృష్టించింది. ఆసియ
నాలుగేళ్ల కిందట ఘటనసీఎం దృష్టికి తీసుకెళ్లిన బుద్ధప్రసాద్తక్షణమే సీఎం చంద్రబాబు స్పందనకేసు పీఠముడి వీడుతుందని ఆశాభావం ఆంధ్రప్రభ స్మార్ట్, అవనిగడ్డ : నాలుగేళ్ల కిందట అవనిగడ్డ
స్మార్ట్ఫోన్, వాచ్ తరహాలో ఫీచర్లుశామ్సంగ్, బోట్ కంపెనీల రింగులువాకింగ్, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్ ట్రాక్మార్కెట్ని ముంచెత్తనున్న ఫింగర్ రింగ్స్ముచ్చటపడి కొం
కాంట్రాక్టర్ లాలూచీకి రోడ్డు డ్యామేజీదివిసీమ గుండె బద్దలైంది..అలా రోడ్డు వేశారు.. ఇలా పగిలిపోయిందికోట్లాది రూపాయల ఖర్చు..ఆరు నెలల శ్రమంతా వృథాఆదమరిచి వెళ్తే పుణ్య లోకాలకేఇది కేవ
ప్రపంచాన్ని కదిలించిన పిట్ట కూత స్వరం వినిపించినా కనిపించని రూపం38 ఏండ్లుగా కలివికోడి కోసం అన్వేషణపక్షి ప్రేమికులతో రోజూ దోబుచులాటప్రపంచంలోనే ఏకైక జాతిగా గుర్తింపులంకమేశ్వర అభయారణ
విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రజాదర్బార్లో వినతుల స్వీకరణప్రతి నియోజకవర్గం కేంద్రంలో సమీకృత వసతి గృహంనల్లగొండలోని ప్రాజెక్టులకు అ
కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలిలేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50వేల మంది రైతులతో వచ్చి మేమే పంపులు ఆన్ చేస్తాంకేటీఆర్ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్టిమేటంకన్నెపల్లి పంప
ఆంధ్రప్రభ స్మార్ట్, మదనపల్లి : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల దహనంతో.. రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ భూముల పరిస్థితిని తెలుసుకునేందుకు.. అదే విధంగా తమ భూముల కబ్జాప
ఆంధ్రప్రభ స్మార్ట్, మదనపల్లి : మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల దహనంతో.. రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ భూముల పరిస్థితిని తెలుసుకునేందుకు.. అదే విధంగా తమ భూముల కబ్జాప
.. టెస్టింగ్ కిట్లు వచ్చాయి..డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో తరచు తనిఖీలు.. జిల్లాలో 8 మంది పై కేసు నమోదు.. రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల, ఆంధ్రప్రభ : గంజాయి తాగే వారిని పట్టుకునేందుకు
తొర్రూరు : రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద
మంటలార్పడంతో సబ్ స్టేషన్ కి తప్పిన పెను ప్రమాదం….కారేపల్లి, జులై 26 (ప్రభ న్యూస్) : కారేపల్లి మండల పరిధిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో గల కెపాసిటర్ సెల్ అతి వేడికి గురై శుక్రవారం మధ్యాహ్నం భా
ఎన్నికల హామీలు నెరవేర్చలేక తంటాలుశ్వేత పత్రాలతో జనాన్ని మభ్యపెడుతున్నారురాష్ట్రం ఎటు పోతుందో ఆలోచించండిపోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారుఅప్పుల పేరిట అన్నీ అబద్ధాలేఅత్
కర్నూలు – తుంగభద్ర జలాశయంకు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో జలాశయం చెందిన 33 క్రస్ట్ గేట్ల ద్వారా 98 166 క్యూసెక్కుల నీటిని దిగివన నదిలోకి వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి
కర్నూలు బ్యూరో : బెంగళూరు నుండి కర్నూలుకు (ఓర్వకల్లు)విమాన సర్వీస్ పునరుద్దరణ జరిగినట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డా.బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం ఎంపీ శబరి మాట్లాడుతూ… నంద్యా
30మందిని హత్య చేసిన సాయుధ గ్యాంగ్ లుమొసళ్లకు మృతదేహాలు ఆహారంగత ఏడాదిగా ఇక్కడ భూవివాదాలుపరస్పర దాడులతో అమాయకుల బలి ఆప్రికా ఖండంలోని పపువా న్యూగినియాలో సాయుధ గ్యాంగ్లు రె
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషిజాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఫర్మాన్ అహ్మద్ ఖాన్శ్రీకాకుళం, జులై 26: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద
జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం తమ నివాసంలో ప్రారంభించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ
రుణ మాఫీ జాప్యంతో కొండలా పెరిగిన మిత్తిరైతులకు కొత్త సమస్యలుకొసరు కడితేనే రుణమాఫీ అంటూ బ్యాంకులు వేధింపులుఆ సంగతి చూడమంంటూ రేవంత్ కు హరీశ్ ట్విట్ అంధ్రప్రభ స్మార్ట్ – హై
తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులే కీలకమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం వట్టినాగులపల్లిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆ
శ్రీకాకుళం, జులై 25 : సిబ్బంది ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, వ్యక్తిగత, ఉద్యోగరీత్యా సమస్యలను పరిష్కరించి సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ కేవ
మక్తల్, జులై 26 (ప్రభ న్యూస్) : జులై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రీ సరస్వతీ శిశుమందిర్ మక్తల్ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జవానుల వేషధారణతో అమరు
మహాదేవపూర్, ప్రభన్యూస్ : దక్షిణ అరణ్య శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర వారి దేవస్థానంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక పూజల
ఆంధ్రప్రభ స్టార్మ్… న్యూఢిల్లీ ప్రతినిథి : భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం.. ఆ విజయగ
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్ అవతల పడిపోయింది. ఈ యాక్సిడెంట్లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషి మృతిచెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) కన్నుమూశాడు. ప్రస్తుత
ఆంధ్ర ప్రభ స్మార్ట్ – నల్గొండ ప్రతినిధి – అస్సాం రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందారు. నల్గొండ జిల్లా అనుముల మండలం మదారి గూడెం కి చెందిన జవాన్ ఇరటి మహేష్ అస్సాంలో ఉన్న ఆర
శ్రీమద్భాగవతం ఏకాదశవ స్కందంలోని శ్లోకానికి శ్రీమాన్ డాక్టర్ కం దాడై రామానుజాచార్యుల వారి వివరణ… భజన్తి మే యధా దేవాన్ దేవా రపి తధైవ తాన్ఛాయేవ కర్మసచివా: సాధవో దీనవత్సలా: మానవులు దే
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిధి – : షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైల్లో దోపిడీ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణికులు నిద్రలో ఉండగా దొంగలు లగేజ్ ని ఎత్తుకెళ్ళ
ఆంధ్రప్రభ స్మార్ట్ – చెన్నూరు – కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిని ఎడారిగా మార్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో
ఆంధ్రప్రభ స్మార్ట్ – షిర్డీ ప్రతినిధి – : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశుడి ఆదాయంతో శిర్డీ సాయికి పోటీ ఏర్పడింది. గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 20న ప్రారంభమైన ఉత్సవాలు మూడు రోజులపాటు జ
మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటు-ంది. వస్తులాభ
తెలంగాణ గురువారం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు రాత్రి ప్రజాభవన్లో ప్రజాప్రతినిధులు, ఆర్థిక శాఖ అధి
టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ మన్నారా చోప్రా. ఈ బ్యూటీ ప్రేమ గీమా జంతా నై సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేసింది. సెకండ్ మూవీ హి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ స్మార్ట్ : గత పది రోజులుగా కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కృష్ణ ఉప్పనదులైన మలప్రభ, ఘటప్రభ, తుంగభద్ర, వంటి ఉపనదులు పొంగి ప్రవహించడంతో కృష్ణా నదికి భా
పారిస్ ఒలింపిక్స్లో భారత పతకాల వేట ఆరంభమైంది. ఆర్చరీ టీమ్ ఈవెంట్లో భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించగా.. తాజాగా పరుషుల జట్
పా.రంజిత్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అప్కమింగ్ మూవీ ‘తంగళన్’. హిస్టారికల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ప
కన్నెపల్లి పంప్హౌస్, మేడిగడ్డ బరాజ్ను పరిశీలించేందుకు బయల్దేరిన బీఆర్ఎస్ నేతల బృందం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ను పరిశీలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ ఇరిగేషన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (జులై 26) ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు… జూలై 27న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో తనను సాక్షిగా పరిగణించాలంటూ 4వ నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్లో ఇప్
ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఆదాయం, అప్పుల వివరాలను ప్రజల ముందుంచేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు (శుక్రవారం) శాసనసభలో
పారిస్ ఒలింపిక్స్-2024 లో కోవిడ్ కలకలం రేగింది . గత టోక్యో ఒలింపిక్స్ను ఏడాది పాటు ఆలస్యం చేసిన మహమ్మారి కొవిడ్ మరోసారి విశ్వక్రీడలకు ఆటంకం కలిగించేలా క్రమంగా విజృంభిస్తోంది. పారిస్
మదనపల్లి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): రెవెన్యూ రికార్డుల నిర్వహణలో భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అవినీతి ఎస్ఐ ఏసీబీకి చిక్కాడు. పాల్వంచ టౌన్ ఎస్ ఐ బాణాల రాము ఓ కేసులో నిందితుడికి సాయం చేసేందుకు ఓ న్యాయవాది నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే ఈ కే
జన్నారం, జూలై 25 (ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో లక్సెట్టిపేట ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు (గురువారం) దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 385
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిధి : ఆకాంక్షలను పట్టించుకోని ఆంక్షల పద్దు కాంగ్రెస్ బడ్జెట్ అంటూ విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వి
భారత జట్టుతో స్వదేశంలో జరగనున్న సిరీస్ కు శ్రీలంక పేస్ బౌలర్ దూరం కానున్నాడు. నెట్స్లో బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా నువాన్ తుషారా ఎడమ చేతి వేలికి గాయమైంది. దీంతో అతన
ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూఢిల్లీ ప్రతినిధి – నీట్ యూజీ-2024 సవరించిన తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మే
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. అయితే ఒలింపిక్స్ పోటీలు మాత్రం ఒక రోజు ముందు నుంచే మొదలయ్యాయి. ఫుట్బాల్, రగ్బీ సెవెన్స్ క్రీడలు ఆరంభమయ్యాయి. ఫుట
నిజామాబాద్ ప్రతినిధి, జులై 25(ప్రభ న్యూస్) : 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా జమ్మూకాశ్మీర్ స్టడీ సర్కిల్ వారి ఆధ్వ ర్యంలో గురువారం సీఎంఆర్ సెంట్రల్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ
టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు రాక్షసుడు తర్వాత హిట్ లేదు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది గగనం అయింది. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు బెల్లంకొండ శ్
నిజామాబాద్ ప్రతినిధి, జులై 25(ప్రభ న్యూస్) : భట్టి విక్రమార్క చెప్పే మాటలన్నీ ఉత్తమాటలేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనంతరం అసెంబ్లీలోని మీడి
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిధి – ఎన్నికల్లో గ్యారెంటీల గారడీ.. బడ్జెట్లో అంకెల గారడీ గా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ఉందంటూ ఎద్దేవా చేశారు బిఆర్ఎస్ పార్టీ
మహిళల క్వాలిఫైడ్ రౌండ్ లో ఫోర్త్ ప్లేస్.. క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశం పారిస్ ఒలింపిక్స్ లో భారత మహిళల అర్చరీ జట్టు శుభారంభం చేసింది.. నేడు జరిగిన టీమ్ క్వాలిఫైడ్ ఈవెంట్ లో 1983 పాయ
విశ్వ క్రీడల మహాసమరం పారిస్ ఒలింపిక్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు పారిస్ లోని ప్రధాన క్రీడా వేదికలో ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు… 142 దేశాలకు చెందిన అథ
కుప్పం, జులై 25(ప్రభ న్యూస్): వైసీపీ పాలనతో రాష్ట్రం అప్పుల్లో మునిగి పోయిందని, ప్రజలంతా ఓపికతో చంద్రబాబుకు కొంత సమయమిస్తే మీకు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు సంక్షేమ పథకాలన్నీ అం
కర్నూలు స్మార్ట్ : ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటి భారతావనికి వన్నె తెస్తారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ.వెంకటేష్ వాఖ్యానించారు. ఈరోజు ఉదయం స్థానిక స్పోర్ట్స్ అథారి
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిధి – గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో… కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతే నిజమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నేడు ఆర్థిక మంత్రి మల్లు భట
రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు, వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్య
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 25-07-2024, 4:00PM భట్టి పద్దు.. అందరికీ పసందు అదంతా ఉత్త గ్యాసేనన్న కేసీఆర్ కేసులతో వేధించారు.. బాబు శ్వేతపత్రం ఆ వివరాలివ్వండి.. లేకుంటే యాక్షన్ మరిన్ని ఆసక్తికర క
గత ప్రభుత్వం తీరుతోనే జాప్యంరూ. 8,044 వేల కోట్లు ఇచ్చాంహైదరాబాద్ ఐఐటీ నివేదించిందిఎక్కడి పనులు అక్కడే ఉన్నాయిమూడేళ్లల్లో పని జరగలేదువచ్చే రెండేళ్లల్లో పూర్తి చేస్తాంలోక్సభలో కేంద్ర