మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…దానపద్ధతి20. దుర్భిక్షే చాన్నదాతారం సు భిక్షే చహిరణ్యదమ్భయేచా భయ దాతార: స్వర్గేపి బహుమ
నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో జనసేనాని పవన్ కల్యాణ్ తో రూపొందించిన ఇంటర్వ్యూ తొలి ఎపిసోడ్ ఆహా ఓటీటీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ రెండో పార్ట్ కూడా వచ్
ఢాకా: బంగ్లాదేశ్లో మతఛాందసవాదులు హిందూ ఆలయాలపై దాడులకు పాల్పడుతూ,. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వసం చేస్తున్నారు. తాజాగా ఠాకూర్గావ్ జిల్లాలోని ధంతాలా, పారియా, చారుల్ యూనియన్లలో ఉన్న
హైదరాబాద్ : 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ను మరికొద్ది సేపటిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉద యం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, శాసనమండ
మేషం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. వృషభం: రుణాలు చేస్తారు. కష్టమే తప్ప ఫలితం కని
మరో మూడురోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా తొలి టెస్ట్ ఫిబ్రవరి 9న జరగనుంది. రెండు ప్రపంచ స్థాయి జట్ల మధ్య పోరు ఎంతో ఆసక్తికరంగా ఉండనుంది. గతంలో జర
హైదరాబాద్ : జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన 330 కోట్ల రూపాయల విలువైన షేర్లను ఓపెన్ మార్కెట్లో విక్రయించారు. బీఎస్ఈ బ్లాక్ డీల్ డేటా ప్రకారం సీ,డీ ఇన్వెస్టర్
దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విధించే విండ్ ఫాల్ ట్యాక్స్ను ప్రభుత్వం పెంచింది. డీజిల్, విమాన ఇంధనం ఎగుమతిపై విధించే సుంకాన్న కూడా పెంచుతున్నట్లు తెలిపింది. టన్ను చమురుపై వి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మార్చి రెండవవారంలోగా నియోజకవర్గాల కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని టీడీపీ అదిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యనాయకులు టెలీకాన్ఫరెన్స్
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లిపై కేసు నమోదైంది. వినోద్ కాంబ్లి రోజు తాగొచ్చి కొట్టడమే గాక నోటి కొచ్చినట్లుగా దుర్బాషలాడుతున్నారని అతని భార్య అండ్రియా ముంబైలోని బాంద్రా పోలీస్ స్ట
దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న లోన్ యాప్లు, బెట్టింగ్ యాప్లపై కేంద్రం నిషేధించింది. రుణ యాప్ల ద్వారా రుణాలు తీసుకున్న సామాన్య, మధ్య తరగతి వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. వీరి
ఇన్ఫోసిస్లో పని చేస్తున్న ఫ్రెషర్లకు కంపెనీ షాక్ ఇచ్చింది. అసెస్మెంట్ పేరుతో ఇన్ఫోసిస్లో జరిగే అంతర్గత పరీక్షలో విఫమమైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. పరీ క్షలో ఫెయిల్ అయిన
హైదరాబాద్, ఆంధ్రప్రభ: కృష్ణా నదీజలాల వాటా తేల్చడంలో కేంద్రం జాప్యం చేస్తుండటంతో చిన్ననీటిపారుదలప్రాజెక్టులు, చెక్ డ్యాంల నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర 2023-2024 బడ్జెట్
విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ)లు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో 34,605 కోట్ల విలువైన స్టాక్స్ను విక్రయించారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ వివరాల ప్రకారం 2023
రౌడీ బొయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా అతి త్వరలో దీని తదుపరి షెడ్య
ఖమ్మం జిల్లాలో బీఆర్ ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పొంగులేటితో ఫ్రెండ్స్షిప్ చేస్తున్నఎనిమిది మంది పార్టీ లీడర్లు, ప్రజాప్రతినిధ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. త్వరలోనే వీరికి 4 శాతం మేర కరరువు భత్యాన్ని పంఎచే అవకాశం ఉంది. దీంతో మూలవేతనంలో డీఏ ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి
చీలీ అడవుల్లో కార్చిచ్చు తీవ్రరూపం దాల్చింది. దావానలం డజన్ల కొద్ది మంటలతో విస్తరించింది. ఈ అగ్నికీలలకు ఇప్పటి వరకు 23 మంది ఆహుతయ్యారు. 979 మంది గాయపడ్డారు. 1100 మందికిపైగా నిరాశ్రయులయ్యారు. మ
భారత్గౌరవ్ పేరుతో భారతీయ రైల్వే డీలక్స్ పర్యాటక రైలును సిద్ధంచేసింది. గుజరాత్లోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించేలా దీని రూట్మ్యాప్ను రూపొందించారు. ఏక్భారత్ శ్
భారత్లో ఉగ్రదాడులకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హెచ్చరించింది. పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఉగ్రవాద సంస్థ లష్కరే
దేశంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారబోతోందని, కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, మోదీ తీసుకుంటున్న చర్యలే దీనికి కారణమన్నారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. ఇవ్వాల నాందేడ్లో జరిగిన భ
చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మళ్లీ ఎంట్రీ దొరికింది. నాగ్పూర్లో టీమిండియా, ఆస్ట్రేలియ మధ్య జరగనున్న తొలి టెస్టులో పాల్గొనేందుకు పర్మిషన్ వచ
మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ రాబోయే మూవీ సర్ (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా సినిమా ఈ నెల 17న విడుదలకు రెడీ అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూ
ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ఏపీలోని ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేసి
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన 74వ భారత గణతంత్ర ఉత్సవాల పరేడ్.. భారతదేశ శౌర్య, సాహసాలకు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన
ఫ్రాన్స్లోని సెయింట్ ఎటియెన్లోని కాఫీ రోస్సినీ అనే పేరు ఉన్న ఇటాలియన్ రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో హాట్ హాట్ పిజ్జాలను సర్వ్ చేస్తారు. మరి అంతటి మంచి పిజ్జాలాను తయారు చ
మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్.. ఆపిల్ ఫోన్లు వాడే iOS యూజర్లకి లేటెస్ట్ అప్డేట్ని తీసుకొచ్చింది. ఈ అప్డేట్లో పర్సనలైజ్డ్ అవతార్లను సృష్టించి.. వాటిని స్టిక్కర్లు, ప్రొఫైల్ పి
బిలియనీయర్ గౌతమ్ అదానీ ఆర్థిక నేరాలకు పాల్పడ్డట్టు స్పష్టంగా తెలుస్తోందని, అయితే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శల
రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆదివారం నాందేడ్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఉన్న సంగీత దర్శకుల్లో ఎస్ఎస్ థమన్ ఒకరు. లాస్ట్ ప్రాజెక్ట్ వీర సింహారెడ్డి సినిమాకి థమన్ సానుకూల ప్రశంసలను అందుకున్నాడు. అంతేకాకుండా వేరే హై ప్రొఫైల్ ప్రాజ
ఓ కరుడుగట్టిన నేరస్థుడు నాటు బాంబు తయారు చేస్తుండగా పేలింది. దాంతో ఓ గ్యాంగ్ స్థర్ తన రెండు చేతులు పోగొట్టుకున్నాడు. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని చెన్నైలో జరిగిందీ ఘ
నేడు తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం అంత్యక్రియలు నిర్వహించారు.ఆమె భౌతికకాయానికి వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు కడసారి నివాళులు అర్పించారు. వా
జాతీయ రహదారి154ఏ మార్గంలోని వంతెనపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ఆ బ్రిడ్జీ పూర్తిగా కూలిపోయింది.దీంతో ఆ జాతీయ రహదారిపై ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. హిమా
దేశంలో రాయలసీమ పేరు చెబితే భయపడే పరిస్థితులు తీసుకువచ్చారని తెలుగు సినీ పరిశ్రమపై మండిపడ్డారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. రాయలసీమ జోలికి రావొద్దని సీరియస్ వార్నింగ్ ఇచ్చ
ఇండియా చిత్రాలపై పాకిస్థాన్ లో నిషేధం ఉంది. అయినా సరే పఠాన్ చిత్రాన్ని పాకిస్థాన్ లో అక్రమంగా ప్రదర్శిస్తున్నారు. దాయాది దేశంలో ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ గ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు ఆయన తనయుడు అయాన్. పుష్ప రాజ్ గా బన్నీకి ఇండియా వైడ్ గా ఎంతటి క్రేజ్ వచ్చిందో చూశాం. ఈ క్రమంలో బన్నీకి ఆయన తయనుడు ఆయాన్ ‘లారీ
కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్..ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్వ
మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధి ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొని , ఎదురుగా వస్తున్న మరో కారు టాటా విస్టా ను ఢీ కొట్టింది..ఈ ప్రమాదం కీసర
బిఆర్ ఎస్ చేస్తుంది రాజకీయ పోరాటం కాదని జీవన్మరణ పోరాటమన్నారు సీఎం కేసీఆర్. మేక్ ఇన్ ఇండియా నినాదం జోక్ గా మారిందని ఏద్దేవా చేశారు కేసీఆర్. స్వాతంత్రం తరువాత 54 ఏళ్లు కాంగ్రెస్, 16
మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది పాకిస్థాన్.. కాగా బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టాలో ఈ రోజు పేలుడు సంభవించగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ సీ ముస్సా చెక్ పాయింట్
జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిఆర్ ఎస్ సత్తాని మరాఠా చూపించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ
తన చేతికి గాయం అయిందని లేడీ దర్శకురాలు సుధా కొంగర వెల్లడించారు. తాను ఇప్పుడు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె చేతికి గాయమైనట్లు కనిపిస్
దేశంలో భారీ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్.. నాందేడ్ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయింది. ఈ కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ప్రభుత్వాలు, ప
తిరుపతి సిటీ : ఎన్నో జన్మల పుణ్యం పోలీసు ఉద్యోగం అని అనంతపురం రేంజ్ డీఐజి రవి ప్రకాష్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ మైదానం నందు కార్యక్రమం నిర్వహించారు. ఏఆర్ పోలీస్ హోమ్ గార్డ్ బ్యాండ
భారత్ పేదదేశం ఎంతమాత్రం కాదన్నారు సీఎం కేసీఆర్.శివాజీ, అంబేద్కర్,పూలే విగ్రహాలకు కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే అమెరికాకంటే శక్తివంతంగా ఎదుగుతుందన్నా
రాగం : షణ్ముఖ ప్రియ ప|| అణురేణు పరిపూర్ణమైన రూపముఆణిమాది సిరి అంజనాద్రి మీది రూపము || చ|| వేదాంతవేత్తలెల్లా వెదకేటి రూపముఆదినంత్యములేని ఆ రూపముపాదు యోగీంద్రులు భావించురూపముఈ దశనిదివో కోన
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ గ్రాస్ సాధించిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పింది పఠాన్ మూవీ. ఈ చిత్రానికి భారత్ బాక్సాపీస్ దగ్గరే రూ. 453 కోట్లు లభించాయి. ఇతర దేశాల్లో రూ. 276 కోట్ల వసూళ్లు
తిరుపతి సిటీ : కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్ లో ఏర్పా
రాజకీయాల నుండి రిటైర్ కానని చెప్పారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య..మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్ర
చెన్నూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మహరాష్ట్రలోని సిరువంచ నియోజకవర్గ కేంద్రంలో భారీగా ఆదరణ లభిస్తుంది. మహరాష్ట్రలోని నాందేడ్ లో జరిగిన సభ
చైనాకు భారత్ మరోసారి షాకిచ్చింది. దేశంలో ఆపరేట్ అవుతున్న 232 చైనా యాప్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కూడా ఎన్నో చైనా యాప్లపై నిషేధం విధిం
హైదరాబాద్: 2023-24 వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు. దీ
తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 11వ తేదీన ధ్వజా
‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో జాతియ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు సుధా కొంగర షూటివంగ్ లో గాయపడ్డారు.. ఆమె చేతికి ఫ్యాక్చర్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడి
ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని, ఆయిల్ వాడకం రోజు రోజుకీ పెరుగుతున్నందున రైతులు నిశ్చింతంగా ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చని పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.ఆదివారం జూలపల్ల
న్యూఢిల్లీ: చైనాకు కేంద్ర సర్కారు మరోసారి షాక్ ఇచ్చింది. ఆ దేశానికి సంబంధించిన 232 మొబైల్ యాప్లపై నిషేధం విధించింది. వాటిలో 138 బెట్టింగ్ యాప్లు, 94 లోన్ యాప్లు ఉన్నాయి. కేంద్ర హోంమంత్
హైదరాబాద్ : ఆన్లైన్ వ్యభిచార కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క ఏడాదిలో 500 మందిని రొంపిలోకి దింపుతున్నారు నిందితులు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి నిందితులు దందా కొన
అమరావతి . ఏపీ లో కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. క్వాలిఫైయింగ్ టెస్ట్కు గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్లల
ధనము, విద్య, కులము, రూపము, బలము, అధికారము, అనుకూ లవతి అయిన భార్య, సత్సంతానము, అనే ఎనిమిదింటినీ అ్టష శ్వర్యాలు అంటారు. ఇవన్నీ కలిగిఉన్న వ్యక్తి జీవితం స్వర్గతుల్య మే. అందుకే పెద్దలు ”అ్టషశ్వ
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర అవుటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ సర్కిల్ సమీపంలో ఘట్కేసర్ నుంచి వస్తున్న బెంజ్ కారు అదుపు తప్పి డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం తనకు 2+2 గన్మెన్లను ఇచ్చిందని, అయితే నిన్న ఇద్దరు గన్మెన్లను తొలగించారని చెప్పారు. అయి
కరాచి – పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్ లో ఆదివారం తుదిశ్వాస విడిచారని పాక్ మీడియా తెలిపింది. ముషారఫ్ వయసు 79 ఏళ్లు. గత కొంత కాలం నుంచి ఆయన అనారోగ్యంతో
నిజామాబాద్ పరిసరాల్లో భూప్రకంపనలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం తెలంగాణలోని నిజామా
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని అక్కలచెడ గ్రామానికి చెందిన ఇస్లావతు త్రిష (22) ఆద
సరఫరా లేని విద్యుత్ స్తంభం తొలగిస్తుండగా విరిగిపడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం బంధం పల్లి గ్రామానికి చెంద
సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం ఆలయానికి విచ్చేసిన సిపి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు పూ
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్పై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. ఈ నె
అసోం ప్రభుత్వం బాల్యా వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బాల్యవివాహాల అణిచివేతలో భాగంగా శనివారం వరకు రాష్ట్రంలో 2,258 మంది అరెస్ట్ చేసింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసులు చేపట
ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో దారుణం చోటుచేసుకుంది. తల్లి, కూతురును గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుక
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు చే
ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం కోసం ఐదేళ్లు ఎదురుచూశానని తెలిపారు పి.వి.సింధు. 2013, 14 ప్రపంచ ఛాపింయన్ షిప్లలో కాంస్య పతకాలు సాధించిన సింధు 2017,18 టోర్నమెంట్లలో రజతం దక్కించుకున్నారు. 201
మేషం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. వృషభం: పరిస్థితులు అంతగా అనుకూలించవ
తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల రీ-రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి ఐకానిక్ మూవీ గ్యాంగ్ లీడర్ చేరింది. ఫిబ్రవరి 11న ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రీ-రిలీజ్ కు సిద్దంగా ఉంది. కాగా, మెగాస్టార్ చిరంజీవి,
రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతాయని భారత్ వైద్య పరిశోధన మండటి(ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ అంచనా వేసింది. 2026 నాటికి సంవత్సరానికి భారత్ల
అథ్లెట్ దీపా కర్మాకర్ నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు శుక్రవారం నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె 21 నెలల పాటు సస్పెండ్ అయ్యింది. జులై 10, 2023 వరకు అమలులో ఉంటుందని అంతర్జాతీయ పరీక్షా
కలికిరి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : పారిపోబోయిన ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు సినిమా పక్కీలో వెంటాడి పట్టుకున్న ఘటన ఇవ్వాల (శనివారం) అన్నమయ్య జిల్లా కలికిరివద్ద జరిగింది. మండలంలో
అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు కొత్త హైవేల నిర్మాణానికి, 11 హైవేలకు జాతీయ
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది తెలిసి హాస్టల్ వార్డెన్కు హార్ట్ ఎటాక్ వచ్చింది. నారాయణ కాల
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లను చట్టబద్దం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ కో
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ గా #NTR30 అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కాగా, RRR లాంటి భారీ పాన్ ఇండియా మూవీతో వరల్డ
వికీపిడియా వెబ్సైట్ను పాకిస్థాన్ బ్లాక్ చేసింది. అభ్యంతరకరమైన, దైవ దూషణకు చెందిన వ్యాఖ్యలను తొలగించాలని ఆ వెబ్సైట్కు పాకిస్థాన్ హెచ్చరిక చేసింది. పాకిస్థాన్ టెలికాం అథారిటీ 4
ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తలపెట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మొదటి రె
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కోవిడ్ నియంత్రణకు వేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల వల్ల ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెరిగినట్టు అధ్యయనాల్లో తేలిందని కేంద్రం తెలిపింది. ప్రజలపై కోవిడ్ వ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేస్తున్న 9 మెడికల్ కళాశాలలకు మరో 313 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్ట
ఏపీలోని ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడులో ఓ ఇంట్లో తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. అయిదేళ్ల క్రితం ఆ మహిళ భర్తతో విడిపోయి ఒంటరి
భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ భార్య మోసపోయింది. జయా భరద్వాజ్ను హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు బిజినెస్ చేస్తామనే నెపంతో రూ.10 లక్షల దాకా ఎగ్గొట్టినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్