SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

36    C
...

సరైన ఆహారం తీసుకోండి –ఆరోగ్యంగా జీవించండి …

సరైన ఆహారం తీసుకోండి – ఆరోగ్యంగా జీవించండి … కలెక్టర్ బాదావత్ సంతోష్

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:26 pm

Janasena : నెలిమర్లలో కూటమి మధ్య కుంపట్లు... కాలిపోతుందిగా?

నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.

తెలుగు పోస్ట్ 6 Apr 2026 1:26 pm

Performed Stunts & Chase Scenes Myself In Dacoit: Mrunal

Mrunal Thakur, who scored major hits with Sita Ramam and Hi Nanna, is now coming up with another intriguing film, Dacoit, starring Adivi Sesh. Directed by Shaneil Deo and produced by Supriya Yarlagadda, the film is set for release on the 10th of this month. Mrunal plays the role of Saraswathi. “The role of Saraswathi […] The post Performed Stunts & Chase Scenes Myself In Dacoit: Mrunal appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 1:25 pm

Harish Rao |ఫ్రూట్ మార్కెట్‌పై భూ బ‌కాసురుల క‌న్ను

Harish Rao | ఫ్రూట్ మార్కెట్‌పై భూ బ‌కాసురుల క‌న్ను అమ్మేందుకు కుట్ర‌లు

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:24 pm

పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

(జనం సాక్షి ):పెంట్లవెల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ప్రతి బిజెపి నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.ములే …

జనం సాక్షి 6 Apr 2026 1:24 pm

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… గుడివాడ – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:22 pm

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:18 pm

రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 06 (జనం సాక్షిభారతీయ జనతా పార్టీ 46 వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రంగసాయిపేట 42 వ డివిజన్లో బిజెపి సీనియర్ …

జనం సాక్షి 6 Apr 2026 1:17 pm

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత..

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత.. గుడ్లవల్లేరులో పర్యటించిన ఎమ్మెల్యే… గుడ్లవల్లేరు – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:09 pm

అలా అయితేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుంది: చంద్రబాబు

అమరావతి: వర్షపు నీటి విలువ రాయలసీమ రైతులకు బాగా తెలుసని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చామని, రాయితీతో పరికరాలు ఇచ్చామని అన్నారు. సాగునీటి సంఘాలకు వంద రోజుల ప్రణాళిక ఇచ్చేలా సిఎం దిశానిర్దేశం చేశారు. సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సిఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి మండలం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నామని, మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని తెలియజేశారు. నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని, భూమినే ఒక జలశయంగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. గతంలోనే ఇంకుడుగుంతలు, పంటకుంటలు తవ్వించామని, దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జలసిరి, నీరు-మీరు, నీరు- ప్రగతి తీసుకొచ్చామని అన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలని..నడిచే నీటిని మళ్లించాలని, రాయలసీమలో 63శాతం పంటలకు మైక్రో ఇరిగేషన్, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వల్ల రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ గా తయారైందని చంద్రబాబు పేర్కొన్నారు. హార్టీ కల్చర్ కు వచ్చే ఆరేళ్ల లో రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తామని, రాయలసీమలోని 20 వేల చెరువులు పూర్తిగా నింపామని, భూగర్భ జలాలు పెంచామని.. ఇంకా పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతపురంలో భూగర్భ జలాలను 11.25 మీటర్లకు తీసుకొచ్చామని, నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. రాయలసీమలో సాగునీటి కోసం కొట్లాటలు ఉండేవని, అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని అన్నారు. భూగర్భ జలాలు పెరిగితే కరెంట్ ఖర్చులు కూడా తగ్గుతాయని, శ్రీశైలం, మల్యాలలో పంపులు పెట్టి నీరు తెస్తున్నామని అన్నారు. యాడికి మండలాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేసే బాధ్యత తమదని, ఈ ఏడాది 70 టిఎంసిల నీటిని అనంతపురం జిల్లాకు తీసుకువచ్చామని అన్నారు. నీరు సమృద్ధిగా ఉంటేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని, దేశంలో ఎక్కువ పళ్లు, కూరగాయలు పండే జిల్లాగా అనంతపురాన్ని మారుస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 6 Apr 2026 1:04 pm

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : గాలికుంటు

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:04 pm

Revanth Reddy |బాస‌ర‌లో ఆల‌యంలో సీఎం పూజ‌లు..

Revanth Reddy | బాస‌ర‌లో ఆల‌యంలో సీఎం పూజ‌లు.. బాస‌ర‌లో సీఎంకు ఘ‌న

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:03 pm

నో గ్యాస్.. పండ్లే గతి

*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై […] The post నో గ్యాస్.. పండ్లే గతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 1:01 pm

ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి…

ఆయిల్‌ పామ్‌ సాగుపై దృష్టి సారించాలి… ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహనవ్యవసాయ

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:54 pm

Revanth Reddy : బాసరలో రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటిస్తున్నారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 12:53 pm

జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకున్న రేవంత్

నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అలయ అధికారులు, అర్చకులు సిఎం రేవంత్‌కు ఘనస్వాగతం పలికారు. వేల ఏళ్ల ఘన చరిత్ర గల్గిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునః నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లను కేటాయించడంతో పాటు ఇవాళ సిఎం భూమి పూజ చేయనున్నారు. కురుక్షేత్ర యుద్ధానంతరం ప్రశాంతత కోసం వేద వ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారట. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహా లక్ష్మి, మహా కాళి అమ్మ వార్ల మూర్తులను ప్రతిష్టించారనేది స్థల పురాణం.. అలా ముగ్గురమ్మల కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధి చెందింది. బాసర ఆలయ పునఃనిర్మాణ పనులకు మాస్టర్‌ప్లాన్ రూపొందించే ముందు అధికారులు శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించారు.. గర్భాలయం, అర్ధ మండపం, రాజ గోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతుల అనుమతులు తీసుకున్నారు.. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు.

మన తెలంగాణ 6 Apr 2026 12:53 pm

Sharwa’s Biker takes a decent start

Charming Star Sharwanand starrer Biker is gaining huge support from youth and family audiences. The movie released on 3rd April and the racing sequences, family emotions induced in the film gained critical acclaim, audiences appreciation. The movie took a decent start owing to the positive reception all over. It is selling good number of tickets […] The post Sharwa’s Biker takes a decent start appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 12:50 pm

Chandrababu : జగన్ రెడ్డికి పిచ్చ ముదిరింది : చంద్రబాబు

రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 12:45 pm

Ongole : ఒంగోలు పాలిటిక్స్ లోకి ఈదర రీ ఎంట్రీ ఇస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఒంగోలు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ప్రకటించారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 12:32 pm

రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.ఁమంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం […] The post రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 12:30 pm

ఘ‌నంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘ‌నంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిట్యాల‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఈరోజు

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:29 pm

తోటి విద్యార్థులు ఆర్థిక సాయం…

తోటి విద్యార్థులు ఆర్థిక సాయం… చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల చిట్యాల పట్టణ

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:23 pm

Party Office |హైదరాబాద్‌లో ఘన వేడుకలు..

Party Office | హైదరాబాద్‌లో ఘన వేడుకలు.. చంద్రబాబు శుభాకాంక్షలు Party Office

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:21 pm

రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి

రూ. 15 కోట్లను వెంటనే చెల్లించి న్యాయం చేయాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు సంబంధం …

జనం సాక్షి 6 Apr 2026 12:17 pm

Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు భారీగా తగ్గాయి

తెలుగు పోస్ట్ 6 Apr 2026 12:16 pm

టెహ్రాన్ పై అమెరికా దాడి: 13 మంది మృతి

టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తోంది. టెహ్రాన్‌లోని జనావాసాలపై క్షిపణి దాడులు చేయడంతో 13 మంది చనిపోయమారు. మృతులలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. టెహ్రాన్‌లోని షరీఫ్‌ యూనివర్సిటీపైనా దాడులు చేశారు. యుద్ధ కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ పై అమెరికా భీకర దాడులు చేయడంతో సహజవాయువు సరఫరా చేసే పైప్ లైన్లు ధ్వంసమయ్యాయి. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 48 గంటల్లో హార్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ లో విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం విధితమే.  కువైట్ పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో విద్యుత్ కేంద్రం, షువైక్ చమురు సెక్టార్, పెట్రో కెమికల్ స్థావరం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 6 Apr 2026 12:15 pm

ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు….

ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు…. బిక్కనూరు, ఆంధ్రప్రభ : బిక్కనూర్

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:11 pm

చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:07 pm

స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి..

స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి.. తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:02 pm

Airport |విమాన రాకపోకలకు అంతరాయం..

Airport | విమాన రాకపోకలకు అంతరాయం.. Airport | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:00 pm

పిఎల్ జిఎ డిప్యూటీ కమాండర్‌ తో పాటు 30 మంది మావోలు లొంగుబాటు

అమరావతి: మావోయిస్టు పార్టీ పిఎల్ జిఎ డిప్యూటీ కమాండర్‌ సోది కేశాలు అలియాస్‌ మల్లా లొంగిపోయారు. కేశాలుతో పాటు 30 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఏకే-47, ఎస్ఎల్‌ఆర్‌లతో సహా 50 వరకు ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. త్వరలో మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గతంలో మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియస్ ఆశన్న అలియాస్ రూపేష్ ఉద్య సహచరులు 208 మందితో పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీకి చెందిన పిఎల్ జిఎ కమిటీకి చెందిన 130 మంది సభ్యులు డిజిపి శివధర్ ఎదుట లొంగిపోయిన విషయం విధితమే. 

మన తెలంగాణ 6 Apr 2026 12:00 pm

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల

ప్రభ న్యూస్ 6 Apr 2026 11:59 am

ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని […] The post ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 11:52 am

Adivi Sesh – Jagapathi Babu – Sai Marthand

Adivi Sesh has delivered some of the biggest hits in his career. After a long gap, he is testing his luck with Dacoit, an action drama that releases on April 10th in theatres. He has Goodachari 2 in shoot mode and the film releases soon. Adivi Sesh has given his commitment for Sai Marthand who […] The post Adivi Sesh – Jagapathi Babu – Sai Marthand appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 11:51 am

పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా అదనపు మార్కుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లు, అస్పష్టంగా ఉన్న ప్రశ్నల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎస్ఎస్‌సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.బోర్డు నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, హిందీ సబ్జెక్టులో సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల కారణంగా 2 మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో తలెత్తిన లోపాల వల్ల 5 మార్కులు.. మొత్తంగా 7 మార్కులను అదనంగా […] The post పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు నిర్ణయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 11:48 am

Dhruv Vikram all set for Tollywood Debut

Chiyan Vikram’s son Dhruv Vikram has been doing films in Tamil and he is not in a mad rush. He is quite selective and is picking up films wisely. Several Telugu directors narrated scripts for Dhruv Vikram but the projects did not materialize. Top production house Mythri Movie Makers is all set to launch Dhruv […] The post Dhruv Vikram all set for Tollywood Debut appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 11:47 am

Hyderabad : గ్యాస్ బాయ్ ను బెదిరించిన యూట్యూబర్లు.. పోలీసుల అరెస్ట్

గ్యాస్ సిలిండర్ కష్టాలను కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 11:34 am

లోపభూయిష్టంగా ఓఎస్‌టీల పనితీరు: రాహుల్

న్యూదిల్లీ: గృహహింస, వేధింపులు, దాడులకు గురైన మహిళలకు సహాయం చేసేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఏక పరిష్కార కేంద్రాల(ఓఎస్‌సీ) పనితీరు లోపభూయిష్ఠంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. భద్రత అనేది పథకం కాదని, అది ప్రభుత్వ ప్రాథమిక భాద్యత అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘ఓ మహిళ హింస నుంచి తప్పించుకుని ఓఎస్‌సీలను ఆశ్రయించినపుడు కేంద్రాల తలుపులను ప్రభుత్వం ఎందుకు మూసేస్తోంది. సిబ్బంది కొరత సహా దేశవ్యాప్తంగా ఉన్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదు. భద్రతే ముఖ్యమైతే ప్రతి […] The post లోపభూయిష్టంగా ఓఎస్‌టీల పనితీరు: రాహుల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 11:30 am

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై ఆగిన విమానం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై విమానం ఆగింది. రాయపూర్‌ వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా రన్‌వేపై నిలిచిపోయింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కావాల్సిన 2 విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టేక్‌ ఆఫ్‌ కావాల్సిన మరో మూడు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 

మన తెలంగాణ 6 Apr 2026 11:30 am

25 Dead Iran Airstrike : ఇరాన్‌పై వైమానిక దాడి Andhra Prabha News

25 Dead Iran Airstrike : ఇరాన్‌పై వైమానిక దాడి Andhra Prabha

ప్రభ న్యూస్ 6 Apr 2026 11:29 am

CRIME |కాళ్ల పట్టీల కోసం కిడ్నాప్ !

CRIME | కాళ్ల పట్టీల కోసం కిడ్నాప్ ! CRIME | కాళ్ల

ప్రభ న్యూస్ 6 Apr 2026 11:27 am

Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్య సేవల బంద్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 11:23 am

జమ్మూ శ్రీనగర్ హైవేపై నిలిచిన వాహనాలు

జమ్మూ- శ్రీనగర్ హైవేపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి

తెలుగు పోస్ట్ 6 Apr 2026 11:13 am

Orders issued |చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు

Orders issued | చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు Orders issued

ప్రభ న్యూస్ 6 Apr 2026 11:07 am

జామకాయ దొంగతనం... బాలికను కట్టేసి చితకబాదిన జవాన్

సిమ్లా: ఓ మాజీ జవాన్ మానవత్వం మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి మానవ జాతికే మచ్చ తెచ్చాడు. జామ కాయలు దొంగలించిందనే నెపంతో బాలికను కట్టేసి ఓ మాజీ జవాన్ చితకబాదాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వీడియో ప్రకారం.... ఉనా ప్రాంతంలో ఓ మాజీ జవాన్‌కు జామ తోట ఉంది. ఓ బాలిక తోటిలోనికి వెళ్లి జామకాయను కోసింది. ఇది గమనించిన మాజీ జవాన్ బాలికను పట్టుకొని రెండు తగిలించాడు. అనంతరం బాలికను ఇంట్లో గొలుసులతో కట్టేశాడు. బాలిక ఎంత బతిమిలాడిన కూడా వదిలిపెట్టలేదు. మానవత్వం కోల్పోయి కర్రతో బాలికను చితకబాదాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ జవాన్‌గా నేర్చుకుంది ఇదేనా అతడి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో సదరు మాజీ జవాన్‌పై బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. 

మన తెలంగాణ 6 Apr 2026 11:07 am

విడాకుల వేడుక.. వెరైటీగా

విడాకుల సందర్భాన్ని కూడా అంత వేడుకగా నిర్వహిస్తున్నారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 11:06 am

న్యాయం కోరుతూ యువతి ధర్నా..

న్యాయం కోరుతూ యువతి ధర్నా.. గూడూరు, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం

ప్రభ న్యూస్ 6 Apr 2026 10:56 am

పిచ్చిమొక్క‌లు తొల‌గించారు

పిచ్చిమొక్క‌లు తొల‌గించారు ఆంధ్రప్రభ వెబ్ క‌థ‌నానికి స్పందన వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 10:53 am

DSP all set for Yellamma

Top music composer Rockstar Devi Sri Prasad had plans to make his debut as an actor from a long time. He is finally making his debut with Yellamma, a rooted Telangana film. Balagam fame Venu Yeldandi is the director and DSP is being trained before commencing the shoot. The entire pre-production work of the film […] The post DSP all set for Yellamma appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 10:49 am

‘విచిత్ర’ ఫస్ట్ లుక్

సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన ‘విచిత్ర’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది. వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని అన్నారు. ప్రముఖ దర్శకులు విఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘విచిత్ర సినిమా ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా విచిత్ర పెద్ద హిట్ అవుతుంది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ రావ్ ఇలపండ పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 10:47 am

సరస్వతి పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది

హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ ‘ఇందులో నేను చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా విభిన్నమైనది. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్టర్‌కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర నా కెరీర్ లో గుర్తుండి పోతుంది. ఈ సినిమాలో రూబారు పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్‌ను సర్ ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమాని శేష్ కోసం థియేటర్‌కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో అడివి శేష్ చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన బెస్ట్ ఫిలమ్స్‌లో ఒకటిగా ఉంటుంది‘ అని అన్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 10:38 am

ఒక కూతురు చివరి సందేశం..

ఒక కూతురు చివరి సందేశం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాన్న జాగ్రత్త…”

ప్రభ న్యూస్ 6 Apr 2026 10:30 am

మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్‌తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత ఆధారపడతామో చాలా సృజనాత్మ కంగా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు’ అని అన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం- అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేది వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో.. ఒక అప్లికేషన్ మనకి సరైన జీవిత భాగస్వామి ఎవరో చెబితే? దానిని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివ మాట్లాడుతూ ‘ఇది ఒక మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. ప్రదీప్ ఈ స్క్రిప్ట్‌ను నమ్మి చేశాడు. అతనికి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కృతి చాలా బాగా నటించింది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, కృత్తిశెట్టి, ఎస్‌జె సూర్య, శివప్రసాద్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 10:23 am

సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’అసురులు!

సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’ అసురులు! స్టేషన్ ఘన్‌పూర్ , ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 10:21 am

Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 10:15 am

వైజాగ్ లో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గొడవ

అమరావతి: క్రికెట్ మ్యాచ్ లో గొడవ యువకుడి ప్రాణం తీసిన  సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఆరిలోవ పెద్దగదిలి ప్రాంతంలో కొందరు యువకులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో అజిత్(23), కిషోర్(26) అనే ఇద్దరు యువకులు గొడవపడ్డారు.  పెద్దగదిలి జంక్షన్ వద్ద కోపంతో రగిలిపోయిన కిశోర్ అందరు చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపై అజిత్ ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం కిశోర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 6 Apr 2026 10:10 am

ఆందోళనలో రైతులు..

ఆందోళనలో రైతులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు

ప్రభ న్యూస్ 6 Apr 2026 10:07 am

ఐపీఎల్ చూసి వస్తుంటే..

ఐపీఎల్ చూసి వస్తుంటే.. గంగవరం, ఆంధ్రప్రభ : న్యాయస్థానంలో నిత్యం విధినిర్వహణలో తలమునకలై

ప్రభ న్యూస్ 6 Apr 2026 10:02 am

Hyderabad : ఆసుపత్రులన్నీ కిటకిట.. హైదరాబాద్ పై దోమల దాడి

హైదరాబాద్ లో దోమల బెడద ఎక్కువయింది.

తెలుగు పోస్ట్ 6 Apr 2026 10:02 am

BJP : నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు

నేడు బీజేపీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా జరగనున్నాయి.

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:56 am

వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 2026 ఏప్రిల్

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:54 am

క్రాస్ ఫైర్

తుపాకీ తూటాలతో పనిలేదు ఉండుండీ యుద్ధ మేఘాలు ఆవరిస్తాయి ముందస్తు హెచ్ఛరికలు లేకుండానే నలువైపులా చుట్టుముట్టి అప్పటికప్పుడు మాటలు మందుపాతరలై ఇద్దరి మధ్యా పెద్ద విస్పోటనం సృష్టిస్తాయి ఆమె పిల్లలను, పిల్లులను రక్షణ కవచకం చేసుకొని ఎదురు కాల్పులకు తెగబడుతుంది గాయాలన్నీ మాయమై చెల్లాచెదరైన శరీర అవయవాలన్నీ ఒక్కటై జరాసందుడిలా అసలు ఆకారం తీసుకుంటాము రోజువారీ దాంపత్యం కథలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడల్లా ఒక పిట్ట కథ లొట్టలేసుకుంటూ వచ్చి పీటముడిని సుతారంగా విప్పుతుంది అత్త మీది కోపం దుత్త మీద చూపిస్తానని బెదిరిస్తుంది ఒక ఇంట్లో రెండు శిబిరాలుగా విడిపోయే వేళ ఇరువురి మధ్య కాల్పుల విరమణ ఒడంబడిక జరుగుతుంది మాటల తూటాల జడివాన వెలిశాక పాలు పటువను నేలపాలు కాకుండా కడు నేర్పుతో వ్యూహం పన్నుతుంది కళింగ యుద్ధం తరువాత మారిన అశోకుడిలా అహింస బౌద్ధ ఆరామ ధర్మశాలగా ఒంటి చేత్తో ఇంటి లోపల శాంతి కపోతాన్ని ఎగురవేస్తుంది -జూకంటి జగన్నాధం

మన తెలంగాణ 6 Apr 2026 9:54 am

మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు

తెలంగాణలో మావోయిస్టు పార్టీ కీలక నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:50 am

అమరావతి విజయోత్సాహం..

అమరావతి విజయోత్సాహం.. ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని చట్టభద్దాత కల్పించడం రాష్ట్రపతి

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:48 am

Summer Effect : ఎండల మధ్య వానలు.. ఒకింత రిలీఫ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:42 am

బియ్యం అందజేత..

బియ్యం అందజేత.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని 11వ

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:42 am

Pawan kalyan : నేడు తమిళనాడుకు పవన్

పవన్ కల్యాణ్ నేడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:37 am

కెథార్సిస్

కొన్ని విషాదభరిత కళారూపాలని మనం చూస్తుప్పుడు అవి మనపై ఒక ముద్ర వేసి, మన నుండి ఏదో బరువు తొలగిపో యి కొంత రిఫ్రెష్ అయినట్టు మనం అనుభూతి పొందుతుంటాం. దాన్ని కెథార్సిస్ అంటారు. నాటక రంగంలో ఈ పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక గ్రీక్ పదం. ఈ పదాన్ని గ్రీక్ విషాద నాటకం చివరలో ప్రేక్షకులలో కలగజేసే ప్రభావాన్ని వివరించడానికి ఉపయోగించేవారు. అయితే ఆధునిక ఉపయోగంలో, ‘క్యాథర్టిక్’ అనే ది తీవ్ర భావోద్వేగాల చికిత్సా ఉత్సర్గం అని అర్ధం. సాధారణంగా ఈ పదం బలమైన భావోద్వేగ అనుభవాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది. కెథార్సిస్ గురించి చర్చించుకోవడం ఎందుకు అవసరం అంటే అది కళకి, సమాజానికి మధ్య, ప్రజల భావోద్వేగాల నిర్వహణకి మధ్య ఒక నైరూప్య సంబంధాన్ని తయారు కావాల్సిన అంశం గురించి చర్చిస్తుంది కాబట్టి. సాధారణంగా,ప్రేక్షకులలో భావోద్వేగ ప్రతిస్పందనను కలిగించి విషాద నాటకం ముస్తుం ది. ప్రేక్షకుల భావోద్వేగాలను వెలికి తీసి, వాటిని వదిలింపజేసి, ఆపై మానసికంగా ప్రశాంతత సాధించి, ప్రక్షాళన చేస్తుంది. ఈ పదాన్ని అరిస్టాటిల్ ట్రాజెడీని గురించి నిర్వచిస్తున్నప్పుడు వాడా డు. విషాద నాటకంలో ట్రాజిక్ చర్య చేసే పని ప్రేక్షకులలో జాలిని, భయాన్ని రేకెత్తించడం. దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. పాఠకులు లేదా ప్రేక్షకులు మానసిక, నైతిక శ్రేయస్సు కొరకు, తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అని ప్లేటో చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా అరిస్టాటిల్ కెథార్సిన్‌ని చెప్పాడు అని మనం నమ్మవచ్చు. పునరుజ్జీవనోద్యమ ఆలోచనాపరులు క్లాసిక్ గ్రీక్ రోమన్ సాహిత్యాలచే ప్రభావం చెందారు. అరిస్టాటిల్ హోరేస్ వంటి వారు వారి కి మార్గ దర్శకులు అయ్యారు. హోరేస్ ప్రకారం కవిత్వం బోధిస్తుం ది, అదే సమయంలో ఆనందపరుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కవి త్వం ఆహ్లాదపరుస్తున్నంది కావున బోధనకి ఉపయోగపడుతుంది. ఉద్వేగ అనుభూతుల నిర్వహణా వ్యాపారంలో కళ ఎంత తీవ్రంగా పాల్గొంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో పౌర సమాజం అభివృద్ధి చెందిన తర్వాత, ‘హేతుబద్ధమైన’ బూర్జువా సమాజం అభివృద్ధి చెందిన తరువాత, కెథార్సిను మొదట్లో తిరస్కరించిన తరువాత మానసిక ఉద్వేగాల దృష్టి తో పునర్నిర్వచించారు. గోథే దృష్టిలో కెథార్సిస్‌లో ప్రధాన అంశం సయోధ్య, సామరస్యాలను ప్రేక్షకుల మధ్య కంటే స్టేజిపై ఉన్న పార్టీల మధ్య సాధించడం. అది ఒక సృజనాత్మక ప్రక్రియ. కళాకారుడికి కళా సృజన అనేది కూడా ఒక విధమైన కెథార్టిక్ ప్రాసెస్. జోనాథన్ లియర్ అనే వ్యాఖ్యత, కెథార్సిస్‌కి ‘ఋతుస్రావం’ అనే అర్ధం వచ్చేటట్టు చెప్పాడు. ఉద్వేగాలని విడుదల చేసే ఒక సహజ ప్రక్రియగా చూశాడు. కెథార్సిస్‌ను ప్రక్షాళనగా, శుద్దీకరణగా, విద్య గా నిర్వచించారు. అయితే ‘ఫో రం థియేటర్’ సిద్ధాంతకర్త అగస్టో బోల్ అరిస్టాటిల్ కెథార్సిస్ సిద్ధాంతాన్ని ఒక సాంస్కృతిక రక్షణ కవాటంగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఇది ప్రేక్షకుల మనసులని ఖాళీ చేసి సురక్షితంగా ప్రశాంతంగా ఉంచుతుంది రాజకీయపరమైన తిరుగుబాటు చేసే బదులు. అతని వాదన ప్రకారం, విషాద నాటకం తన ప్రేక్షకులను దానిదైన స్వంత భ్రమాన్విత స్థలంలోకి లాక్కుని వెళుతుంది. దైనందిన జీవిత తీర్పులను కాల్పనిక వాటితో భర్తీ చేస్తుంది. అందువల్ల అతను పాసివ్ కెథార్సిస్‌ని చాలెంజ్ చేస్తాడు. థియేటర్‌ని మార్పుకి ఒక రిహార్సల్ స్థలంగా ఉండాలి అంటాడు. తరువాత కాలంలో కెధార్సిస్ సిద్ధాంతాన్ని సైకాలజీలో కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మన్ పండితులు కెథార్సిస్ ప్రక్రియని రోగ సంబంధమైన ఆవేశాల బహిష్కరణ అని భావించారు. ఇది నాటకం చూసిన ప్రేక్షునికిలో కలిగే ప్రతిస్పందన కంటే భిన్నమైనది. ఫ్రాయిడ్ బ్రూయర్‌తో కలసి హిస్టీరిక్స్ అంటే నరాల బలహీనతల గల వ్యక్తులు కోసం ఒక చికిత్సను అభివృద్ధి చేసాడు. దీనిని వారు ‘క్యాథర్టిక్ మెథడ్’ అని పిలిచారు. ఈ కారణంగా సామాజిక సంపర్కంతో సంబంధం లేకుండా, కెథార్సిస్ అనేది వ్యక్తిగత చికిత్సకి సంబంధించిన పదంగా మార్పు చెం దింది. ఈ విధంగా కెథార్సిస్ పని ప్రక్షాళన చేయడమే కాకుండా తీవ్ర భావోద్వేగ అనుభవంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రాచుర్యం పొందడంలో ఒక ముందడుగుగా చెప్పవచ్చు. - గోవింద శివ్వాల

మన తెలంగాణ 6 Apr 2026 9:37 am

Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్​ Andhra Prabha News

Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్​ Andhra Prabha News (

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:35 am

నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ

నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:32 am

ఐపీఎల్ అంటే కేవలం మ్యాచ్ కాదు..

ఐపీఎల్ అంటే కేవలం మ్యాచ్ కాదు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:32 am

Peddi Release Clarity: In Rahman’s Hands?

There is a big confusion on the release of Ram Charan’s Peddi. The shoot except for an item song is wrapped up and the film’s director Buchi Babu is with AR Rahman working on the background score. There is a big pressure mounting on the producers to trash the speculations and the makers will make […] The post Peddi Release Clarity: In Rahman’s Hands? appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 9:28 am

gold Price Today : తీపికబురు.. బంగారం ధరలు ఇంతగా పడిపోయాయా?

ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:27 am

కౌన్సిలర్ పరామర్శ..

కౌన్సిలర్ పరామర్శ.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:26 am

ఒక్క నేనే ఇన్ని ముక్కలు..నేను, నా సాహితీ యాత్ర

సాహిత్య వాసనలేని మధ్యతరగతి ఇంట్లో పుట్టాను . అమ్మ పుట్టిల్లు హైదరాబాద్, నీలోఫర్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. బాల్యం, యవ్వనం విజయవాడలో నే గడిచాయి. చాలామంది కవుల్లా గా ఊరి చెరువు, ఈతలు, రావి చెట్టు ఉయ్యాల లు, అభిరుచి కలిగించే పంతుళ్ళు లాంటి మానసిక స్వాంతనలేవీ నాకు లేవు. విజయవాడ ఇరు కు గల్లీలో మూడు వాటాల పెంకుటింటి చివరి వాటా ఇల్లు, రోడ్డుకి అడ్డంగా పరిగెడుతూ పందు లు, ఇంటిముందు మురిక్కాలవలు, ఆడుకుంటూ అప్పుడప్పుడు అందులో పడిలేవడంతో నా బా ల్యం గడిచింది. ఇంట్లో అమ్మ మీద పెత్తనం చేసే బామ్మా, పిల్లలమైన మా మీద పెత్తనం చేసే బా బాయిలు, వాళ్ళకి ఎదురుతిరిగి, దెబ్బలు తినడం ఇవి కూడా నా స్వభావాన్ని తీర్చిదిద్దాయి. మా నాన్నకి తాత వరసయ్యే కొండేపూడి లక్ష్మి నారాయణ అనే గేయ కవి, కమ్యూనిస్ట్ ఉద్య మం నడిపారని, పెద్దమనుషులు అనే సినిమా తీశారని, వీధి నాటకాలు వేసే రాధ అనే వేరే కు లం అమ్మాయిని వివాహం చేసుకున్నారని గుసగుసలు ఉండేవి. మా మేనత్తల చదువు స్కూలుతోనే ఆగిపోయింది. నా తరంలో కాలేజీ మెట్టు ఎక్కిన మొదటి ఆడపిల్లని నేనే. అంచేత అతి జాగ్రత్త కొద్దీ, దగ్గరగా ఉన్న కో ఎడ్యుకేషన్‌లో కాకుండా ఎక్కువ ఫీజు కట్టి మరీ ఉమెన్స్ కాలేజీలో చేర్చారు. మారి స్టెల్లా కాలేజీ కొలనులో కలువ పూలు బావుండేవి కానీ, ఆ విపరీత క్రైస్తవ క్రమశిక్షణ నాకు నచ్చేది కాదు. డిగ్రీ మొదటి ఏ డాదికే ఆకాశవాణిలో చిరుద్యోగం రెక్కల్ని ఇచ్చిం ది. ఎకనమిక్స్ టెస్టుల్లో కూడా తిలక్‌ని, శేషేంద్రనీ గుమ్మరించే నేను, సరళ వాక్యం నేర్చుకుంది అక్క డే. యువవాణిలో కాజువల్ కాంపీరర్‌గా ఉన్నరోజుల్లో ఒకసారి రావాల్సిన వక్త రికార్డింగుకి రాలే దు. సాయంత్రానికల్లా ప్రోగ్రామ్ లైవ్‌కి వెళ్ళాలి. కథ ఏదయినా ఉంటే చదివేసి మంగళ వాక్యం పాడవచ్చు కానీ, చేతిలో ఏదీ లేదు. భయపడ్డాను. ఏం చేయాలో తోచక అప్పటికప్పుడు రికార్డింగు రూములో కూచుని కథ రాసేశాను. దానిపేరు పే రు మువ్వ మూగబోయింది. జనం తప్పకుండా తిడతారని, ఉద్యోగం ఊడిపోతుంది అని అనుకున్నాను. చిత్రంగా దానికి భలే పేరొచ్చింది. రేడి యో పత్రిక వాణిలో కూడా అచ్చయింది. నా మొదటి కవిత పేరు దుర్లోచన. దానికి కా రణం కోపం. మా హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్ మెంట్ లాలితాదేవి. జయశ్రీ పత్రికలో వచ్చింది. అచ్చానందం భలే ఉంటుంది. సవ్యసాచి అనే పేరుతో కొన్నాళ్ళు కవిత్వం రాశాను. భారతి పత్రికలో ఇంకో సవ్యసాచి ఎవరో ఉండటం వల్ల, తిరిగి నా పేరుకి మారిపోయాను. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది నాలో ఉన్న ఇంకో కో ణం. అది ఒక్క నేనే ఇన్ని ముక్కలు కవిత రాయించింది. 1988లో ఇల్లు ఖాళీ చేసినప్పుడు.. అనే కవిత రాశాను. మొన్నీ మధ్య మళ్ళీ అదే వస్తువు మీద వ్యాసం రాశాను రెంటి మధ్యా ఎంత వైరుధ్యం ఉందో చెప్పడం నా ఉద్దేశ్యం. అస్తిత్వ వాద ఉద్యమ కవులకి కవితా వస్తువు ఊహాలలోంచి కా దు సందర్భంలో నుంచే పుడుతుందని నా ఉద్దేశ్యం. స్త్రీలు ముట్టకూడని వస్తువులు, ప్రతీకలు ఎన్నో ఉ న్నాయని తెలిసాక పనికట్టుకుని అవే రాశాను. మదర్ సీరియస్, హృదయానికి బహువచనం- లాంటి కవితా శిల్పాల గురించి చేరాతలు చెప్పా యి. సంప్రదాయ వ్యతిరేక ధోరణిగా ముద్రపడి విమర్శలకి గురవుతున్న సమయంలో, స్త్రీవాదానికి చేరా మాస్టారు ఇచ్చిన మోరల్ సపోర్టు చాలా ఉండేది. అప్పటికి ఒకే ఒక్క కవిత రాసిన కవయిత్రి గురించి కూడా చేరాతల్లో వచ్చిన ప్రశంసలు చూసి సీనియర్ కవులు అసూయపడేవారు. ప్రముఖ కవయిత్రి విమల, నేను రాస్తున్న కవి త్వం మీద ఎబికె ప్రసాద్ నీలాల రేవు నిర్మల, పా తాళ గంగ విమల అనే పేరుతో వార్తలో ఒక సం పాదకీయం రాశారు. నేను రాసిన పుస్తకాలలో నడిచే గాయాలుకి వచ్చిన గుర్తింపు కాలానికి, అప్పటి సామాజిక సందర్భానికి వదిలేస్తే నాకు మాత్రం బాధా శప్తనది అంటేనే ఇష్టం. సంధిగ్ధ సంధ్య, నడిచే గాయాలు, బాధా సప్తనది మూడు పుస్తకాల రోజుల్లోనూ నేను తెలంగాణా మారు మూల గ్రామాల్లో ఉండేదాన్ని, కవిత్వమే నన్ను సభల పేరిట మనుషుల దగ్గరికి తీసుకొచ్చే వాహికగా ఉండేది. సాహితీ వాతావరణం లేనిచోట సాహితీ మిత్రుల లేఖలే గొప్ప ఊరటగా కూడా ఉండేవి. నడిచే గాయాలులో వచ్చిన కవిత్వం పరిశీలిస్తే ఒక బాలిక పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకూ ఉన్న దశలన్నీ రికార్డ్ చేయగలిగాను. బాధా శప్తనది నుంచి రాజకీయ స్పృహ బాగా కనిపిస్తుంది. నాలుగో సంపుటి మల్టీ నేషనల్ ముద్దులో ప్రపంచీకరణ ప్రభావం మానవ జీవితంలోని అన్నీ కోణాల్లో ఎలా ఉం టుందో చెప్పడానికి ప్రయత్నించాను. నివురు కవి తా సంపుటి వచ్చేలోగా నేను అమెరికా వెళ్ళి వ చ్చాను, కాబట్టి అక్కడ ఉన్న తెల్లతోలు రాజకీ యం, భారతీయుల సమస్యలు లాంటివి నా ఊ హకి అందినవి రాశాను. తిరిగి అన్నీ కలిపి నిర్మల కవిత్వంగా ఒక సంపుటి వేశాను. ఇప్పుడు వద్దనుకున్నకొద్దీ ఫాసిజమే రచనకి సంభాషణకి వస్తువు అవుతోంది. ఈ మధ్య వచనం ఎక్కువ రాస్తున్నాను. అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది. నేను చెబుతున్న విషయానికి ప్రక్రియాపరమైన అడ్డంకులు ఉండకూడడదనేది, సులువుగా అందరికీ అందాలనేది నా అభిమతం. శత్రుస్పర్శ, ఎచ్చటికిపోతా వీ రాత్రి రెండు కథా సంకలనాలు వేశాను. మృదంగం వ్యాసాల పుస్తకం వచ్చింది. ఇప్పు డు మళ్ళీ వేయాల్సినవి చా లా ఉన్నాయి. ము ఖ్యంగా కవిత్వం అనువాదాలు 50 వరకు ఉన్నాయి. ఫేస్‌బుక్ లో పోస్టు చేసిన వ్యాసాలు 45వరకు ఉన్నాయి. విలపి త భారత్ పేరుతో వేద్దామని ఉంది. చూడాలి. నా వ్యాసాలకి రంగవల్లి స్మారక అవార్డు, లాడ్లీ మీడియా అ వార్డు వచ్చాయి. కవిత్వానికయితే కేరళ ప్రభుత్వం ఇచ్చిన జాతీయ బహుమతితో పాటు దాదాపు ఇరవై వరకు గుర్తింపులున్నాయి. నేను రాసిన శారీఘర్ అనే కథ గురజాడ నుంచి ఇప్పటి వరకు వచ్చిన వంద మంచి కథల్లో ఒకటిగా ఎంపికవడం చెప్పుకోదగిన విషయం. ఇక నా ఉద్యోగ జీవితానికి వస్తే ఆంధ్రజ్యోతిలో 1978 నుంచీ నా జర్నలిజం జీవితం మొదలయింది. ఉదయం సుప్రభాతం, ఆంధ్రపభ, ఆకాశవాణి, మాభూమి, వర్తమానం లాంటి పత్రికలన్నీ అయిపోయాక, జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి. ఏషియా నెట్ చానల్ వారి అంతర్జాలంలో పనిచేశాను. అనుకోకుండా ప్రభు త్వ రంగంలోకి వచ్చి పడ్డాను. అది కూడా చాలా నాటకీయంగా జరిగింది. నేను వలసల రాజ్యం అనే కవిత రాసేనాటికి ఆంధ్రప్రదేశ్ అకాడమీ వాళ్ళు జండర్ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ కోసం చూస్తున్నారు. నా గురించి తెలుసుకుని వాకబు చే శారు. వెళ్ళాను. అవకాశం వచ్చింది, దాని తర్వా త రూరల్ వెలుగు, అర్బన్ వెలుగు, యునిసెఫ్, ప్రియాలాంటి ఎన్జీవోల్లో కూడా ట్రయినర్‌గా చేశాను. జర్నలిస్ట్‌గా నేను ప్రజల మధ్య నుంచుని చూసిన సమస్యలని, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య నుంచుని దాని అమలులో ఉండే రాజకీయాల్ని తెలుసుకున్నాను. ఈ రెండిటికి మధ్యలో కొన్నాళ్ళు సీరియ ల్స్‌లో చెప్పడానికి డబ్బింగ్ నేర్చుకున్నాను. ఉద్యోగానికి, ఉద్యోగానికి మధ్య చిన్నచితకా ప్రాజెక్టు లు కొన్ని చేశాను. అందులో ఒకటి జూనియర్ ఆర్టిస్టుల జీవితాల గురించి చేసినది చెప్పుకోవాలి. శ్మశానాల్ని ఆశ్రయించుకుని బతికే బేగరివాళ్ళ ని ఇంటర్వ్యూ చేశాను. జెఎన్టీయూ ఆర్ట్ కాలేజీ లో న్యూడ్ మోడలింగ్ చేసే బిక్కి అనే అమ్మాయి కష్టాల్ని రికార్డు చేశాను. అదీ కవిత్వమయిపోయింది. మెహందీవాడలో ఉండే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నాన్నల్ని కొనాలి కిలో ఎంత కవిత రాశాను. ఏ నిజాయితీ, స్పష్టతలు కవులకి, కళాకారులకి ఉండి తీరాలో అవే ఇప్పుడు నిషిద్ధ మార్గాలవడం ఇప్పటి విషాద వాస్తవికత. దుష్ట రాజకీయాలు మనిషి జీవితంలో పుట్టిస్తున్న ప్రకంపనలు మౌనంగా ఉంచలేకపోతున్నాయి. కానీ అవి రికార్డు చేయడమే ఇప్పటి మన సవాలు. - కొండపూడి నిర్మల

మన తెలంగాణ 6 Apr 2026 9:22 am

చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..

చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:22 am

ఆదిలాబాద్ జిల్లాలో.. రేవంత్ రెడ్డి..

ఆదిలాబాద్ జిల్లాలో.. రేవంత్ రెడ్డి.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:16 am

టిమ్ డేవిడ్‌ క్లీన్ బౌల్డ్.... కానీ నోబాల్ తోనే ఓటమి: రుతురాజ్

హైదరాబాద్: ఐపిఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరసగా మూడో మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో ఆ జట్టు పరాజయాలపాలైంది. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో సిఎస్‌కె జ్టటు 43 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి జట్టు 251 పరుగుల లక్ష్యాన్ని సిఎస్‌కె ముందు ఉంచింది. సంజు శామ్సన్‌పై అధిక అంచనాలను పెట్టుకున్నప్పటికి అతడు వమ్ము చేశాడు. హ్యాట్రిక్ ఓటమికి తానే బాధ్యుడినని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఆర్‌సిబితో జరిగిన మ్యాచ్‌లో తాను ఆడి ఉంటే భిన్నంగా ఉండేదని వివరించాడు. ఆర్‌సిబి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 14 ఓవర్ వరకు మ్యాచ్ చెన్నై చేతిలోనే ఉందని, టిమ్ డేవిడ్‌ను అన్షుల్ కాంబోజ్ క్లీన్ బౌల్డ్ చేసినప్పటి, అది నో బాల్ కావడంతో అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నారు. లక్ష్య చేదనలో కూడా మూడు వికెట్లు త్వరగా పడిపోవడంతో పీకల్లోతు కష్టాల్లో జట్టు పడిందని, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, ఓవర్టన్ మంచి ఆటతీరు ప్రదర్శించారని కొనియాడారు. శివమ్ దూబే దురదృష్టవశాత్తూ పెవిలియన్‌కు చేరాడని పేర్కొన్నారు. మూడు ఓటములకు తానే బాధ్యత వహిస్తున్నానని రుతురాజ్ స్పష్టం చేశాడు.  

మన తెలంగాణ 6 Apr 2026 9:15 am

కడప జిల్లాలో బస్సు ప్రమాదం..

కడప జిల్లాలో బస్సు ప్రమాదం.. కడప, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కడప

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:09 am

IPL 2026 : నేడు ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్

ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 9:06 am

కేంద్రం చెప్పింది ఇదే..

కేంద్రం చెప్పింది ఇదే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాపై

ప్రభ న్యూస్ 6 Apr 2026 9:02 am

Tirumala : నేడు కూడా తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుం

తెలుగు పోస్ట్ 6 Apr 2026 8:57 am

ట్రాన్సఫార్మర్ టెన్షన్..

ట్రాన్సఫార్మర్ టెన్షన్.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ విద్యుత్ శాఖ పరిధిలోని నవాబ్‌పేట

ప్రభ న్యూస్ 6 Apr 2026 8:55 am