రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో
ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు
ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా
చేనేతకు చేయూతే లక్ష్యం.. కళాత్మక చేనేత వస్త్రాలకు వేదికగా గాంధీ బునకర్ మేళాఈ
గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు
గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
నగర అభివృద్ధికి పెద్దపీట ఖమ్మం, ఆంధ్రప్రభ : రూ. 196 కోట్లతో ఖమ్మం
రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే…
రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే… పాయకాపురం, ఆంధ్ర ప్రభ : మైనారిటీ కుటుంబాలకు
మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ
మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ జుక్కల్, ఆంధ్రప్రభ : ఇటీవల
దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం…
దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం… తిరువూరు, ఆధ్రప్రభ : ఆర్టీసీ బస్సుల్లో
Chemical |పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు…
Chemical | పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు… కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలతో
విశాఖ వాసులకు గుడ్న్యూస్.. త్వరలో రైల్వే జోన్ కార్యకలాపాలు
న్యూఢిల్లీ: విశాఖపట్నం వాసులకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్న్యూస్ అందించారు. త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్పై ఆయన పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్కు రూ.2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎపిలో రూ.70,232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఆర్ధికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకుంటాం: డిప్యూటీ సిఎం భట్టి
బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్కు రూ. 200 కోట్లకు వినతి మన తెలంగాణ/హైదరాబాద్ః ఆర్థికంగా వెనుకబడి అర్హులైన బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకోవడానికి బ్రాహ్మణ పరిషత్కు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) నాయకులు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వివిధ బ్రాహ్మణ సంఘాలతో కలిపి ఏర్పాటైన ‘బాస్’ ప్రధాన సమన్వయకర్త బసవరాజు శ్రీనివాస్ అధ్వర్యంలో ఇతర ముఖ్య నాయకులు ఎన్. లక్ష్మీనారాయణ, కైలాష్, సూర్య ప్రకాష్, ప్రమోద్, రాఘవురావు, శ్రీనివాస రావు తదితరులు అసెంబ్లీకి వచ్చి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యలను వివరించారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదహిత, వేద పాఠశాల, వేదహిత-వేద పండిట్స్, వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్, టెస్ట్ స్కీం, బ్రాహ్మణ భవనాలు, ఉద్యొగార్థులకు ఆర్థిక సహాయం, పెన్షన్, నిరుద్యోగ బ్రాహ్మణులకు ఉద్యోగాలు కల్పించడం తదితర సమస్యలను, డిమాండ్లను వారు వివరించారు. గత రెండేళ్ళుగా బ్రాహ్మణులకు సరైన నిధులు లేక ఏ పథకమూ అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. సంక్షేమ భవనాలకు నిధులు లేకపోవడంతో నిర్మాణ దశలోనే నిలిచిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.పెన్షన్లు, ఆర్థిక సహాయం లేక పండితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వారు చెప్పారు. గత ఏడాది కేటాయించిన నిధులు పాత బకాయిలకే సరిపోలేదన్నారు. దాదాపు కొన్ని వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో కొత్త దరఖాస్తులను పిలవడం లేదని వారు వివరించారు. కాబట్టి బ్రాహ్మణుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బడ్జెట్లో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని వారు కోరాఉ. అందుకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
ఐపిఎల్-2026.. సన్రైజర్స్కి కెప్టెన్గా ఇషాన్ కిషన్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అభిషేక్ శర్మకు అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరం అవుతున్నట్లు తెలిపింది. అతడి గైర్హాజరీలో ఎస్ఆర్హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్లో ఇషాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకు ముందు జరిగిన దేశవాళీ టోర్నమెంట్లో ఝార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన కిషన్.. జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. దీంతో అతడికి ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’
ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’ విజయవాడ, ఆంధ్రప్రభ : సాంస్కృతిక కార్యక్రమాలు
వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు
వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు భవానిపురం, ఆంధ్రప్రభ : మేము ఏ ప్రలోభాలకి
ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం… భానుడి భగభగకు కాస్త బ్రేక్బెజవాడలో పిడుగులతో వర్షం,ఉష్ణోగ్రత
BJP : కేంద్ర నాయకత్వం క్లాస్ బీజేపీలో పనిచేస్తున్నట్లుందిగా
తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వచ్చినట్లున్నాయి.
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ అల్ మేవా ను అభినందించిన
దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణంతో కొత్త దిశ
దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణంతో కొత్త దిశ దివ్యాంగుల ఆత్మవిశ్వాసానికి ఊతంసమాన
Titalk Varma’s Mega Bond, Visits Charan’s Peddi Set
Tilak Varma, who was part of T20 World Cup, surprised the team of Mega Power Star Ram Charan by dropping into the shoot of his upcoming Pan-India sports drama Peddi. The young batting sensation spent time observing the high-intensity sequences being filmed. Those present say he was struck by the raw athleticism on display and […] The post Titalk Varma’s Mega Bond, Visits Charan’s Peddi Set appeared first on Telugu360 .
Rs.207cr |దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘
Rs.207cr | దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘ బస్సు పథకం లాంఛనంగా
దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా
దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దివ్యాంగుల
ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన..
ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన.. గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ
దారుణం.. అక్కను హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేశాడు..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. అక్క ప్రవర్తన మంచిగా లేదనే కారణంతో ఆమెను చంపి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి.. చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..
ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి […] The post ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. appeared first on Visalaandhra .
Breaking : జంట హత్యల కేసులో పిన్నెల్లికి బెయిల్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది
APSDMA |అక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు
APSDMA | అక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు APSDMA | ఆంధ్రప్రభ,
Indrakeeladri |ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు…
Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు… రద్దీ రోజుల్లో వాహనాలపై ఆంక్షలు..వీఐపీలకు
April 1st |ఆ తర్వాత బర్త్ డే సర్టిఫికెట్ సమర్పించాల్సిందే..
April 1st | ఆ తర్వాత బర్త్ డే సర్టిఫికెట్ సమర్పించాల్సిందే.. April
‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించిన చంద్రబాబు
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు
Powerstar Pawan Kalyan has delayed all his film commitments because of his hectic political activities. After Hari Hara Veera Mallu, Ustaad Bhagat Singh is one more film which was delayed. The shoot commenced in 2023 and the film is releasing in 2026. The makers have spent lavishly on the project and the interests have been […] The post UBS Release: Big Day for Many appeared first on Telugu360 .
నోరా వివాదాస్పద పాట.. లోక్సభలో ప్రస్థావన..
ధృవ్ సర్జా హీరోగా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమాలో నోరా ఫతేహీ చిందులేసిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ పాటలోని సాహిత్యం, నృత్యంపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఈ పాట గురించి ప్రస్థావన వచ్చింది. లోక్సభలో సమాజ్వాదీ పార్టీ ఎంపి ఆనంద్ భదౌరియా ఈ పాట అంశాన్ని ప్రస్థావించారు. దీనిపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దుల్లోనే ఉండాలని.. అందుకే పాటను బ్యాన్ చేసినట్లు తెలిపారు. ఈ ‘సర్కే చునార్ తేరీ’ పాట వివాదాస్పదం కావడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. వెంటనే మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంది. ఈ వివాదంపై ఇప్పటికే బాలీవుడ్ గేయ రచయిత రకీబ్ ఆలం స్పందించారు. దర్శకుడు ప్రేమ్ కన్నడలో రాసిన పాటను చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు అనువదించానని అన్నారు. వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో కొత్త వెర్షన్ రాయమని కోరినట్లు తెలిపారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
Telangana : భూదాన్ భూములపై హైకోర్టు సంచలన తీర్పు
భూదాన్ భూములపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది
GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు ధ్వంసం Andhra Prabha Detail Reoprt
GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు ధ్వంసం Andhra Prabha Detail
అమెరికాలో మైనర్ల దోపిడీ ఆరోపణలతో తెలుగు వ్యక్తి అరెస్ట్ #USA#NewMexico#SantaFe#CrimeNews
జవహర్ నవోదయ పరీక్షలో విద్యార్థిని ఎంపిక..
జవహర్ నవోదయ పరీక్షలో విద్యార్థిని ఎంపిక.. భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్
కల్వర్టు పనులు ప్రారంభించిన సర్పంచ్..
కల్వర్టు పనులు ప్రారంభించిన సర్పంచ్.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్
రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా…
చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ అక్వాటైటాన్ భారత్ వైపు మళ్లింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది భారత్ దిశ వైపు తిరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం దేశంలో చమురు సంక్షోభం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి భారత్ దిగుమతులను పెంచింది. ఈ క్రమంలో అక్వాటైటాన్ ట్యాంకర్ మార్చి 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనుంది. ఈ ఏడాది జనవరి చివరలో బాల్టిక్ సీ పోర్టులో ఈ […] The post రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా… appeared first on Visalaandhra .
ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు హాజరైన బీజేపీ కార్యకర్తలు..
ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు హాజరైన బీజేపీ కార్యకర్తలు.. రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్
దివ్యాంగులతో సహపంక్తి భోజనంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే
దివ్యాంగులతో సహపంక్తి భోజనంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : దివ్యాంగుల
ఐసిసి టీ-20 ర్యాంకింగ్స్.. టాప్-5లోకి వచ్చేసిన బుమ్రా
ఐసిసి తాజాగా టి-20 ర్యాంకింగ్స్ని ప్రకటించింది. ఈ తాజా ర్యాంకింగ్స్లో బౌలింగ్ విభాగంలో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్-5లోకి వచ్చేశాడు. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (753), భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (740) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. బుమ్రా ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 702 పాయింట్లతో ఐదో ర్యాంకుకు చేరాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ర్యాంకుల టాప్-5లో ఎలాంటి మార్పు లేదు. భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ (875), ఇషాన్ కిషన్ (871) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. తిలక్ వర్మ ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 742 పాయింట్లతో ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక టి-20 ప్రపంచకప్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‘ సంజూ శాంసన్ (636) ఒక స్థానం ఎగబాకి 21వ ర్యాంకులో స్థిరపడ్డాడు. ఆల్ రౌండర్ల జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు సికందర్ రాజా, భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, సొసైటీ డైరెక్టర్లు ఎంజీ నరసన్న, హనుమేష్ అన్నారు. బుధవారం టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని జాలవాడి, పెద్దకడబూరు గ్రామాలలో […] The post కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా appeared first on Visalaandhra .
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పీజీ డాక్టర్ మృదుల కు ప్రథమ బహుమతి
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని, మొట్టమొదటి పీజీ స్టూడెంట్ డాక్టర్ మృదుల కు బీకాన్-2026 నేషనల్ కాన్ఫరెన్స్ లో జాతీయస్థాయిలో జరిగిన క్విజ్ పోటీలో ప్రథమ బహుమతి సాధించడం మెడికల్ కళాశాలకు గర్వకారణమని ఇంచార్జీ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ శంకర్ తెలిపారు. ఇంకా ప్రవేశం పొంది వారం రోజులే అయినా, నేషనల్ కన్ఫరెన్స్లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ శ్రీనివాస్ […] The post హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పీజీ డాక్టర్ మృదుల కు ప్రథమ బహుమతి appeared first on Visalaandhra .
ఉరవకొండ బస్టాండ్లో వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభం
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (“దివ్యాంగ శక్తి” పథకం) నేపథ్యంలో, ఉరవకొండ బస్టాండ్లో బుధవారం టిడిపి నాయకులు ఉచిత ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్, ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవస్థానం చైర్మన్ రాయంపల్లి నాగరాజు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు, […] The post ఉరవకొండ బస్టాండ్లో వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభం appeared first on Visalaandhra .
గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి..
గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.. నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం
Andhra Prabha Smart Edition|AP|దివ్యాంగ శక్తి/ఆపదలో అమెరికా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 18-03-2026, 4.00PM ap దివ్యాంగ శక్తి ప్రారంభం..
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి కి ఎంపీ వేమిరెడ్డి వినతి
విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కేంద్రవినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కలిసి ఆయనను కలిసి ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సమాఖ్య, ఆల్ ఇండియా ఫేర్ ప్రైజ్ షాప్ ఫెడరేషన్ తరఫున వినతిపత్రం అందజేశారు. ఇటీవల రేషన్ డీలర్లు వివిధ సమస్యలపై […] The post రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి కి ఎంపీ వేమిరెడ్డి వినతి appeared first on Visalaandhra .
Telangana |కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ
Telangana | కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ Telangana | ఆంధ్రప్రభ, వెబ్
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్… బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల
పేదలకు, పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ..
పేదలకు, పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్
విద్యార్థినిలపై ఎస్పీ తిట్ల దండకం..
విద్యార్థినిలపై ఎస్పీ తిట్ల దండకం.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలో విద్యార్థులపై
186 couples |వైభవంగా చండీ హోమం..
186 couples | వైభవంగా చండీ హోమం.. అమావాస్య వేళ ఆధ్యాత్మిక శోభ…ఇంద్రకీలాద్రి
మూసీ ప్రక్షాళనకు కాదు.. లక్షన్నర కోట్ల దోపిడీకే మేం వ్యతిరేకం : కేటీఆర్
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లేదని నిరసిస్తూ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ నది పునరుజ్జీవనానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ […] The post మూసీ ప్రక్షాళనకు కాదు.. లక్షన్నర కోట్ల దోపిడీకే మేం వ్యతిరేకం : కేటీఆర్ appeared first on Visalaandhra .
అతను మా సంస్థ సభ్యుడే కాదు.. మక్తల్ ఎంబి ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్
ఉగాది పండగ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..
ఉగాది పండగ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్.. మోత్కూర్, ఆంధ్రప్రభ : ఉగాది
ఖమ్మం ఖిల్లాలో ముస్లిం లీగ్ పార్టీ ప్రవేశం
ముస్లిం ఓటు బ్యాంక్పై రాజకీయ చర్చలు కొత్త సమీకరణాల సూచనలు ఖమ్మం, మార్చి 18, (జనంసాక్షి) : ఖమ్మం రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా …
వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
వికారాబాద్ జిల్లా బ్యూరో/ పూడూర్ మార్చి 18 (జనం సాక్షి) : ఉరుములు మెరుపులు ఈదుడు గాలులు పిడుగులతో వడగండ్ల వాన …
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ‘మా ప్రమేయం లేదు’: సిఎం రేవంత్
న్యూఢిల్లీ: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యనమి ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. 2029లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని సిఎం అన్నారు. 2028లో ఎన్నికలు రావని తెలిపారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
రజనీకాంత్కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యలపై నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం ‘ (టీవీకే) పార్టీ వెనక్కి తగ్గింది. సూపర్స్టార్ రజనీకాంత్ను డీఎంకే బెదిరించి రాజకీయాల నుంచి దూరం చేసిందంటూ ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదావ్ అర్జున చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. వేరే ఉద్దేశంతో నేను చేసిన వ్యాఖ్యలు రజనీ సర్ను బాధపెట్టి ఉంటే, అందుకు బహిరంగంగా విచారం వ్యక్తం చేస్తూ […] The post రజనీకాంత్కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత appeared first on Visalaandhra .
Video : Band Melam Movie Team Exclusive Interview
The post Video : Band Melam Movie Team Exclusive Interview appeared first on Telugu360 .
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పంచ సూత్రాలతో రైతన్న ఆర్థిక అభివృద్ధి సాధ్యం…మంత్రి
బెంగళూరులో రీల్స్ మోజుతో... వృద్ధుడి ప్రాణాలతో ప్రమాదకర ప్రయోగం #Bengaluru #ReelMoj #CourierOffice
Photos : Ustaad Bhagat Singh Movie Team Press Meet
The post Photos : Ustaad Bhagat Singh Movie Team Press Meet appeared first on Telugu360 .
Pawan Appreciated Me For Making UBS So Effortlessly: Harish
As Power Star Pawan Kalyan’s Ustaad Bhagat Singh races past the 20 Cr mark in advance bookings and dominates BookMyShow, the team shared several interesting insights at the release event. Producer Naveen Yerneni said their long-awaited collaboration finally materialized last year, and the film was completed in just 70 working days, despite shooting only 10 […] The post Pawan Appreciated Me For Making UBS So Effortlessly: Harish appeared first on Telugu360 .
mumbai|స్టాక్ మార్కెట్.. ఊగిసలాట
mumbai| స్టాక్ మార్కెట్.. ఊగిసలాట ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఇవాళ ముంబై స్టాక్
Theatrical Performance: The Ultimate Saviour of Cinema
Indian cinema has witnessed several changes over the years. Things changed completely after the pandemic. The viewership in the digital space has increased and the satellite market reached the rock bottom. The digital players are imposing new rules and they have slashed down the OTT deals which turned out to be a trouble for the […] The post Theatrical Performance: The Ultimate Saviour of Cinema appeared first on Telugu360 .
‘Divyang Shakti’ Launched: Free APSRTC Travel for Disabled in Andhra Pradesh
The Andhra Pradesh government has introduced a new welfare initiative aimed at improving mobility for persons with disabilities. Chief Minister N. Chandrababu Naidu launched the ‘Divyang Shakti’ scheme, extending free bus travel to eligible beneficiaries across the state. The scheme was formally inaugurated at the Mangalagiri bus stand. The Chief Minister was joined by Minister […] The post ‘Divyang Shakti’ Launched: Free APSRTC Travel for Disabled in Andhra Pradesh appeared first on Telugu360 .
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଇରାନକୁ ଭାରତ ଦେଇଥିବା ଚେତାବନୀ ଦାବିଟି ଫେକ୍ ଅଟେ
ନିକଟ ଦିନରେ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି, ଭାଇରାଲ ଭିଡିଓରେ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ କିଛି କହୁଥିବାର ଦେଖାଯାଇଛି । ଏହି ଯୁଦ୍ଧରେ ଭାରତ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଏବଂ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଇସ୍ରାଏଲ ସହିତ ଠିଆ ହୋଇଛି। ମୁଁ ବିଶ୍ୱାସ କରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋଦି ଏହା ଅନେକ ଥର ସ୍ପଷ୍ଟ କରିଛନ୍ତି, ତେଣୁ କୌଣସି ସନ୍ଦେହ ରହିବା ଉଚିତ୍ ନୁହେଁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ରଣଧୀର ଜୈସ୍ୱାଲ ଆହୁରି ମଧ୍ୟ କହିଛନ୍ତି ଯେ, ଭାରତ ଯାଉଥିବା ବାଣିଜ୍ୟ ଜାହାଜ ଉପରେ ଆକ୍ରମଣରେ ଇରାନର ଭୂମିକାକୁ ନିର୍ଣ୍ଣୟ କରାଯିବ ଏବଂ ଯଦି ପ୍ରମାଣିତ ହୁଏ, ତେବେ ଇରାନକୁ ପାକିସ୍ତାନ ଅପେକ୍ଷା କଠୋର ଜବାବ ଦିଆଯିବ । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଉକ୍ତ ଧମକ ପରେ ଭାରତ ଇରାନକୁ କଡ଼ା ଚେତାବନୀ ଦେଇଛି । ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ ପ୍ରଥମ ଥର ପାଇଁ ତେହେରାନକୁ ଧମକ ଦେଇଛନ୍ତି । ଏଥିରେ କୌଣସି ସନ୍ଦେହ ନାହିଁ ଯେ, ଭାରତ ପ୍ରଥମେ ନିଶ୍ଚିତ କରିବ ଯେ ଇରାନ ଏପରି ଆକ୍ରମଣ କରିବାରେ ଜଡିତ ଏବଂ ଯଦି ନିଶ୍ଚିତ ହୁଏ, ତେବେ ଇରାନକୁ ପାକିସ୍ତାନ ଅପେକ୍ଷା କଡ଼ା ଜବାବ ଦିଆଯିବ। ଭାରତ ଆତଙ୍କବାଦକୁ ସମର୍ଥନ କରେ ନାହିଁ ଏବଂ ଭାରତ ପ୍ରତି କୌଣସି ଆକ୍ରମଣ ପାଇଁ ଇରାନକୁ ଛଡ଼ାଯିବ ନାହିଁ। ଯାହାର ଏକ ଆର୍କାଆଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ I ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ ଏଭଳି ମନ୍ତବ୍ୟ ଦେଇଥିବା ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ମୁଖପାତ୍ର ଦେଇଥାନ୍ତେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ନିଶ୍ଚିତ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ, ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ସ୍କ୍ରୀନସଟ୍ କରି ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । VIDEO | Delhi: “We remain committed to welfare of citizens residing in Gulf region; Two Indians killed, 1 is missing, when merchant vessels came under attack during current West Asia conflict”, says MEA spokesperson Randhir Jaiswal ( @MEAIndia ). (Full video available on PTI… pic.twitter.com/6QGgTl3zRV — Press Trust of India (@PTI_News) March 11, 2026 ଉକ୍ତ ଭିଡିଓରେ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି, ଆମେ ଗଲ୍ଫ ଅଞ୍ଚଳରେ ରହୁଥିବା ନାଗରିକଙ୍କ କଲ୍ୟାଣ ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ; ବର୍ତ୍ତମାନର ପଶ୍ଚିମ ଏସିଆ ସଂଘର୍ଷ ସମୟରେ ବାଣିଜ୍ୟ ଜାହାଜ ଆକ୍ରମଣର ଶିକାର ହେବା ସମୟରେ ଦୁଇ ଜଣ ଭାରତୀୟଙ୍କ ମୃତ୍ୟୁ ହୋଇଛି, ଜଣେ ନିଖୋଜ ଅଛନ୍ତି। ଆମେ ଗଲ୍ଫ ଅଞ୍ଚଳରେ ରହୁଥିବା ନାଗରିକଙ୍କ କଲ୍ୟାଣ ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ; ବର୍ତ୍ତମାନର ସଂଘର୍ଷ ସମୟରେ ବାଣିଜ୍ୟ ଜାହାଜ ଆକ୍ରମଣର ଶିକାର ହେବା ସମୟରେ ଦୁଇ ଜଣ ଭାରତୀୟଙ୍କ ମୃତ୍ୟୁ ହୋଇଛି, ଜଣେ ନିଖୋଜ ଅଛନ୍ତି । ବୋଲି ଉକ୍ତ ଭିଡିଓରେ ମୁଖପାତ୍ର କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ତାଳମେଳ ଖାଉଥିବାରୁ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ୧୧ ମାର୍ଚ୍ଚ, ୨୦୨୬ରେ ପିଆଇବି ୟୁଟ୍ୟୁବରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ବେଳେ, ଉକ୍ତ ଭିଡିଓଟି ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲଙ୍କ ପ୍ରେସ୍ କନଫରେନ୍ସର ଭିଡିଓ ଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ପିଟିଆଇ ଭିଡିଓର ଏକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଂଶ ଥିବା ବେଳେ ଏହା ଭାଇରାଲ ଭିଡିଓର ପ୍ରକୃତ ଭିଡିଓ ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ପ୍ରକୃତ ଭିଡିଓରେ ଇରାନ କୁ ନେଇ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି । ପ୍ରକୃତରେ ସିଏ ଗ୍ଲଫରେ ରହୁଥିବା ଭାରତୀୟଙ୍କ ସୁରକ୍ଷା ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ ବୋଲି ଜଣାଇଛନ୍ତି । ଭାଇରାଲ ଭିଡିଓ ର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓଟି କୌଣସି ଟୁଲ୍ ବ୍ୟବହାର କରି ଏଡିଟ କରାଯାଇଥାଇପାରେ ବୋଲି ଅନୁମାନ କରାଯାଏ । ଉକ୍ତ ଭିଡିଓକୁ ଡିପଫେକ୍ ଓ ମିଟରରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ର ଅଡିଓ ଅଂଶକୁ ଏଡିଟ କରାଯିବା ସହ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ମଧ୍ୟ ପରିବର୍ତ୍ତନ କରାଯାଇଛି ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଇରାନକୁ ଭାରତ ପକ୍ଷରୁ କୌଣସି ଚେତାବନୀ ଦିଆଯାଇ ନାହିଁ । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ଗ୍ଲଫ ରେ ରହୁଥିବା ଭାରତୀୟଙ୍କ ସୁରକ୍ଷା ପାଇଁ ଭାରତ ପ୍ରତିବଦ୍ଧ ବୋଲି କହିଛନ୍ତି ବିଦେଶ ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ ।
‘ధురంధర్-2’ సినిమా రిలీజ్.. తెలుగు ఫ్యాన్స్కి ఊహించని షాక్
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. గురువారం ఈ సినిమా సీక్వెల్ విడుదల కానుంది. ుధురంధర్ తొలి భాగం కేవలం హిందీలో మాత్రమే విడుదల. ఇప్పడు రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అయితే గురువారం సినిమా విడుదల కాగా.. అంతకు ముందే ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే చాలా మంది సినిమాను ముందుగానే చూసేందుకు ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, తీర సమయానికి తెలుగులో ప్రీమియర్ షోలను రద్దు చేసి.. టికెట్ డబ్బులు రీఫండ్ చేశాయి. సాంకేతిక సమస్యలతో సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ ప్రీమియర్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక గురువారం నుంచి యథాతధంగా హిందీతో పాటు తెలుగులోనూ ప్రదర్శించనున్నట్లు సమాచారం.
Srisailam |స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు..
Srisailam | స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. ఘనంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది
Cheating |ఎయిమ్స్ పరీక్షకు విద్యార్థి
Cheating | ఎయిమ్స్ పరీక్షకు విద్యార్థి Cheating | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Toll Plaza |పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడు అరెస్టు
Toll Plaza | పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడు అరెస్టు Toll Plaza
Hero Nikhil |స్వయంభు ఏమైంది..?
Hero Nikhil | స్వయంభు ఏమైంది..? Hero Nikhil | స్వయంభు రిలీజ్
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంలో చిక్కి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ముడిచమురు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) వంటి ఇంధనాలను పుష్కలంగా కలిగిన రష్యా, వెనెజువెలా వంటి కొద్ది దేశాలకు మాత్రమే ఇందులో మినహాయింపు. తాజా పరిస్థితుల కారణంగా ప్రపంచంలోనే ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్ను ఇంధన సంక్షోభం పట్టి కుదిపివేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు సముద్ర మార్గాలే కీలకం. ఎనభై శాతం చమురు జలమార్గాల గుండానే వివిధ దేశాలకు సరఫరా అవుతోంది. ఈ మార్గాలకు ఏదైనా అవాంతరం వాటిల్లితే అనేక దేశాలు చమురు అందక సతమతమవుతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా ఇరాన్పై విరుచుకుపడటంతో గల్ఫ్ దేశాలనుంచి ఇంధన నౌకలు రాకపోకలు సాగించే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఫలితంగా ఇరాన్, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా తదితర దేశాలనుంచి చమురు రవాణా దాదాపుగా స్తంభించిపోయింది. గ్యాస్ సిలిండర్లు అందక మధ్యతరగతి, పేదవర్గాల వంటిళ్లలో పొయ్యిలో పిల్లి లేవడం లేదు. మెస్లు, హోటళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులలోని క్యాంటీన్లు సైతం గ్యాస్ లేక నత్తనడక నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు కొరత లేదంటూనే వాణిజ్య సిలిండర్ల విక్రయంపై ఆంక్షలు విధించి, గృహోపయోగానికి వినియోగించే సిలిండర్లు సజావుగా సరఫరా అయ్యేందుకు చర్యలు చేపడుతోంది. చమురు, సహజవాయువు సరఫరాకు సమస్యలు తలెత్తకుండా నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించడాన్ని బట్టి పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అర్థమవుతోంది. గ్యాస్ బండతో సగటు భారతీయ మహిళకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. స్వాతంత్య్రం వచ్చిన ఏడెనిమిదేళ్లకు దేశంలోకి ప్రవేశించిన గ్యాస్ సిలిండర్ తో వంటింట్లో పడుతున్న కష్టాలనుంచి మహిళలకు కూడా స్వాతంత్య్రం లభించినట్లయింది. కట్టెలు, పిడకలతో వంట చేయలేక, పొగతో ఊపిరాడక పడే బాధలనుంచి వారికి విముక్తి లభించింది. తాజా సంక్షోభం వారు ఇంతకుముందు ఎరగనిది. అనుకోకుండా వచ్చిపడిన ఈ ఉపద్రవంనుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సగటు భారతీయ మహిళ సతమతమవుతోంది. సౌరశక్తి ఆధారంగా నడిచే సోలార్ కుక్కర్లు, హైబ్రిడ్ సోలార్ స్టవ్లు, ఇండక్షన్ స్టవ్ లు వంటి సాధనాలు ఉన్నా, ధరలు అందుబాటులో లేని కారణంగా వీటి వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానం భారత్ దే. 2040 నాటికి మన చమురు అవసరాలు ఆకాశాన్నంటుతాయన్నది ఒక అంచనా. అటువంటి పరిస్థితుల్లో భౌగోళిక రాజకీయ ఘర్షణలు తలెత్తినా, సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడినా చమురు అందక ఆయా దేశాలు సంక్షోభంలో కూరుకుపోక తప్పదు. తాజా ఉదంతమే ఇందుకు ఉదాహరణ. రవాణా సమస్యల కారణంగా ఇరాక్, కువైట్లలో ముడి చమురు, ఎల్పిజి ఇంధన నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఆయా దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. మరోవైపు ఇరాన్ లోని చమురు కేంద్రాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియాలోని అరాంకోకు చెందిన అతి పెద్ద చమురు శుద్ధి రిఫైనరీ రస్ తనూరా మూతబడింది. ఈ నేపథ్యంలో యుద్ధం ముగిసినా ఇప్పటికిప్పుడు చమురు కొరతనుంచి గట్టెక్కుతామని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి, తాజా ఉదంతంనుంచి మనం పాఠాలు నేర్వకపోతే జాతి క్షమించదు. చమురు దిగుమతులు మన ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పాలకులు ఇకనైనా దృష్టి సారించాలి. గత దశాబ్ద కాలంగా దేశంలో సౌరశక్తి వినియోగం పుంజుకున్నమాట వాస్తవమే. అయినా ఇప్పటికీ ఇది సామాన్యుడికి అందుబాటులో లేదనడం అతిశయోక్తి కాదు. పిఎం-కుసుమ్, ప్రధాని సూర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాల ద్వారా మధ్యతరగతి ప్రజానీకం ఇప్పుడిప్పుడే సౌరశక్తి వినియోగంవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో సహజ వాయువు, సౌరశక్తి వినియోగం పెంచడాన్ని పాలకులు ఒక ఉద్యమంగా చేపట్టవలసిన అవసరం ఉంది. అదే సమయంలో దేశీయంగా ముడిచమురు వెలికితీతకు నడుం బిగించాలి. రాజస్తాన్ లోని బర్మర్ జిల్లా, గుజరాత్ లోని గల్ఫ్ ఆప్ ఖంబాట్, ముంబయి హై, గోదావరి- కృష్ణా బేసిన్, అసోంలలో మాత్రమే ప్రస్తుతం చమురు ఉత్పత్తి అవుతోంది. ఇవిగాక, గుజరాత్ లోని కచ్, కావేరీ బేసిన్, ఒడిశాలోని మహానది బేసిన్, బెంగాల్ లోని హుగ్లీ బేసిన్ లో చమురు, సహజ వాయువు అపారంగా ఉన్నట్లు వెల్లడైన నేపథ్యంలో, అక్కడ వనరుల వెలికితీతకు ఉపక్రమించడం అత్యవసరం.
నవోదయ ప్రవేశ పరీక్షల్లో పొట్లూరి విద్యార్థి ప్రతిభ…
నవోదయ ప్రవేశ పరీక్షల్లో పొట్లూరి విద్యార్థి ప్రతిభ… శావల్యాపురం, ఆంధ్రప్రభ : ఇటీవల
అభివృద్ధిపై ఆర్భాటం.. గెలుపు కోసం ఆరాటం
ప్రతి ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి రాజకీయ పార్టీల ఆలోచనలు, విధానాలు, పాలనాపరమైన పనితీరు ఆధారంగా సమాన అవకాశాలతో పోటీ చేసే వేదికగా ఉండాలి. ఎన్నికల ఫలితాల చట్టబద్ధత కేవలం ఓటు వేయడం పైనే కాకుండా, ఆ ఓటింగ్కు ముందు జరిగిన మొత్తం ప్రక్రియ ఎంత నిష్పక్షపాతంగా సాగిందన్న దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఈ సూత్రాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ద్వారా అమలు చేస్తారు. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు ప్రకటించిన వెంటనే భారత ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమలులోకి తీసుకొస్తుంది. ఈ కోడ్ ప్రకారం ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రచార ప్రయోజనాలకు వినియోగించడం నిషేధం. కొత్త సంక్షేమ పథకాల ప్రకటనలు చేయడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం వంటి చర్యలకు కూడా ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా, అధికారంలో ఉన్న పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రజాకర్షక హామీలు ఇవ్వకుండా కూడా ఈ కోడ్ నిరోధిస్తుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) స్ఫూర్తి చాలా సరళమైనది. ప్రభుత్వాలు రాష్ట్ర అధికారాన్ని లేదా ప్రజా వనరులను ఉపయోగించి ఎన్నికల్లో ప్రయోజనం పొందకూడదు. అయితే గత కొన్నేళ్లుగా ఒక ధోరణి కనిపిస్తోంది. అది నియమావళి సమయాన్ని సాంకేతికంగా పాటించినట్టే కనిపించినా, దాని అసలు ఉద్దేశాన్ని మాత్రం పక్క దారి పట్టించేలా ఉంది. ఎన్నికల సంఘం, ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించే కొద్ది రోజుల ముందు ప్రభుత్వాలు హఠాత్తుగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం, కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం వంటి చర్యలకు దిగుతున్నాయి. దాంతో ఎన్నికలకు ముందు వారాల్లోనే ప్రకటనలు, రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇటీవలి నెలల్లో అసోం రాష్ట్రం ఈ ధోరణికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. అక్కడ ప్రధానమంత్రి, రాష్ట్ర నాయకత్వం పాల్గొన్న అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వరుసగా జరిగాయి. ఇటీవల అసోం పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు. వీటిలో జాతీయ రహదారులు, అంతర్గత జలమార్గాలు, రైలు అనుసంధానం, ఇతర మౌలిక వసతుల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుందని నివేదికలు సూచించాయి. కొన్ని ప్రకటనల్లో వంతెనలు, రహదారి కారిడార్లు, అంతర్గత జలమార్గ టెర్మినల్స్, రైల్వే సేవలు వంటి కనెక్టివిటీని మెరుగుపరచే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రాంతీయ రవాణా, అభివృద్ధికి తోడ్పడే లక్ష్యాన్ని ప్రకటించేవిగా ఉన్నాయి. అదే సమయంలో అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, రహదారి మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాల ప్రాజెక్టులు వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా ప్రారంభం కావడం లేదా ప్రకటించడం జరుగుతోంది. ఒక్కో ప్రాజెక్టును విడివిడిగా చూసినప్పుడు అవి అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలే కావచ్చు; అవి చాలా కాలం క్రితమే ప్రణాళికలో ఉన్నవే కావచ్చు. ఏదిఏమైనప్పటికీ మౌలిక వసతులను నిర్మించడం, ప్రజా సేవలను విస్తరించడం ప్రభుత్వాల బాధ్యతే. అయితే ఎన్నికలకు కొద్ది రోజులముందు చాలా తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఈ తరహా కార్యక్రమాలు వరుసగా జరగడం ప్రారంభమైతేనే ఆందోళనలు వ్యక్తమవుతాయి. భారత రాజకీయ చరిత్రలో ఘనంగా శంకుస్థాపనలు చేసి తరువాత మరుగునపడిపోయిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎన్నికలకు ముందు ఘనంగా ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి సంవత్సరాలు పట్టిన సందర్భాలూ ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు వేడుకలు ముగిసిన తరువాత కూడా చాలా కాలం పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ ధోరణి పునరావృతమైనప్పుడు కొన్నిసార్లు ప్రాజెక్టు కంటే వేడుకకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రకటనలతోనే రాజకీయ సందేశం ముగియదు. సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఎన్నికల వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అసోంలో అరుణోదోయ్, లక్షపతి బైదేవ్ వంటి పథకాలు మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత ప్రచారం పొందాయి. ఈ పథకాల ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. అదే సమయంలో, ఇలాంటి పథకాలకు లభించే ప్రచారం సమయం, స్థాయి తరచుగా సమీపిస్తున్న ఎన్నికలతోనే ముడిపడి ఉంటాయి. ఎన్నికల ముందు వాతావరణంలో కనిపించే మరో ముఖ్య అంశం ప్రభుత్వ ప్రకటనల విస్తృతి. ఎన్నికలకు ముందు నెలల్లో ప్రభుత్వ విజయాలను ప్రముఖంగా చూపిస్తూ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు తరచుగా కనిపిస్తాయి. టెలివిజన్ ఛానెళ్లు మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ప్రచార సందేశాలను ప్రసారం చేస్తాయి. అలాగే డిజిటల్ వేదికలపై కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం విజయాలను కీర్తిస్తూ ప్రాయోజిత ప్రచారాలను ప్రదర్శిస్తాయి. ఈ ప్రకటనలన్నీ ప్రభుత్వ ఖజానా -అంటే ప్రజల డబ్బుతోనే నిధులు సమకూరుతాయి. ఇది ఒక స్పష్టమైన నైతిక ప్రశ్నను లేవనెత్తుతోంది: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార నాయకత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం సముచితమా? ప్రజల నిధులను ఇటువంటి ప్రచార కార్యక్రమాలకు వినియోగించినప్పుడు, పరిపాలన, రాజకీయ ప్రచారం మధ్య ఉన్న గీత మరింత అస్పష్టంగా మారుతుంది. చారిత్రాత్మకంగా ఎన్నికల నిర్వహణలో ‘భారత ఎన్నికల సంఘం’ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విశాలమైన, వైవిధ్యభరితమైన దేశంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ సంస్థ పాత్రకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు లభించాయి. ఎన్నికల్లో నిష్పక్షపాతాన్ని కాపాడటంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఒక ముఖ్యమైన సాధనంగా నిలిచింది. ఈ నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత మంత్రులు కొత్త పథకాలను ప్రకటించలేరు. ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు. అలాగే అధికార యంత్రాంగం పూర్తిగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నికల సంఘంపై విమర్శలు కూడా పెరిగాయి. ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలు, ఫిర్యాదులకు స్పందించడంలో ఎన్నికల సంఘం కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా లేదా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల ప్రకటన ఎప్పుడు వస్తుందో సుమారుగా ముందే అంచనా వేసి, ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందు పెద్ద ప్రకటనలు, కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు ఎంతవరకు నిజం అన్నది వేరే విషయం అయినప్పటికీ, అవి ఒక అభిప్రాయ సమస్యను మాత్రం సృష్టించాయి. ఏ ఎన్నికల సంస్థకైనా అధికారిక హోదాతోపాటు ప్రజల విశ్వాసం కూడా అంతే ముఖ్యం. రాజకీయ పోటీ స్వరూపం మారుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ కూడా పరిణామం చెందాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ను అధికారంగా ప్రకటించడానికి బహుశా మూడు నుంచి ఆరు నెలల ముందు వరకు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పరిమితులను ఒక నిర్దిష్ట కాలానికి పొడిగించడం ఒక సంభావ్య సంస్కరణ. ఇటువంటి నిబంధన, ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ప్రకటనలు చేయడానికి ఉండే తొందరపాటు ప్రేరణను తగ్గించగలదు. ఇంకో సంస్కరణగా ఎన్నికలకు ముందు నెలల్లో ప్రభుత్వ ప్రకటనలపై మరింత కఠిన నియంత్రణలు అమలు చేయడం గురించి కూడా ఆలోచించవచ్చు. ప్రజా నిధులు ప్రధానంగా ప్రభుత్వ విధానాలు, సేవల గురించి పౌరులకు సమాచారం అందించడానికి ఉపయోగపడాలి; రాజకీయ నాయకత్వాన్ని ప్రచారం చేయడానికి కాదు. ప్రభుత్వ ప్రకటనల ఖర్చు, ఉద్దేశం వంటి విషయాల్లో పారదర్శకతను పెంచితే బాధ్యతాయుత పరిపాలనకు దోహదపడుతుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమాలపై మరింత కచ్చితమైన పరిశీలించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రతి శంకుస్థాపన ప్రకటనలో ప్రాజెక్టు అమలు గడువు, నిధుల కేటాయింపు, పురోగతిని పర్యవేక్షించే విధానాలు వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. ఘనంగా ప్రకటించిన ప్రాజెక్టులు సంవత్సరాల పాటు పూర్తికాకుండా ఉండిపోతే, ఆ ఆలస్యానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉండాలి. మొత్తానికి ఈ సమస్య ఏకైక రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుత చర్చలు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీ విధానాలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, వేర్వేరు పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ధోరణులే కనిపిస్తాయి. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాలనే ఆకర్షణ రాజకీయాల్లో సహజంగానే ఉంటుంది. అయితే ప్రజాస్వామ్య పోటీని వక్రీకరించకుండా ఉండాలంటే, ఇటువంటి చర్యలను నియంత్రించే నియమాలను సంస్థలు, పౌరులు కచ్చితంగా పాటించాల్సిందే. ప్రజాస్వామ్యం బలంగా నిలవాలంటే ఇదే కీలకం. దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప స్థిరత్వాన్ని ప్రదర్శించింది. అయితే దాని విశ్వసనీయత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి అత్యవసరమైనవే. కానీ అభివృద్ధి ఎన్నికల లాభం కోసం ప్రదర్శనగా మారకూడదు. అది ఎన్నికల క్యాలెండర్కు అనుగుణంగా జరిగే కార్యక్రమంగా కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుత ఆధారంగా నిరంతర ప్రక్రియగా కొనసాగాలి. గీతార్థ పాఠక్ ఈశాన్యోపనిషత్ (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)
Scooty |స్కూటీ ఢీకొని వృద్ధ కార్మికుడు మృతి..
Scooty | స్కూటీ ఢీకొని వృద్ధ కార్మికుడు మృతి.. Scooty | తెనాలి,
ఆలేరులో మొదటి బిఈసి సమావేశం.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Hostel |ఆత్మహత్య చేసుకున్న టెన్త్ విద్యార్థి
Hostel | ఆత్మహత్య చేసుకున్న టెన్త్ విద్యార్థి చెరువులో విగతజీవిగా మారిన రాకేశ్కన్నీరుమున్నీరవుతున్న
ఇసుక తరలింపును అడ్డుకున్న వేల్పూర్ గ్రామస్తులు..
ఇసుక తరలింపును అడ్డుకున్న వేల్పూర్ గ్రామస్తులు.. కులాల వారిగా భారీగా సంఖ్యలు ర్యాలీ
gold in hyd | ధరలు ఢమాల్.. ధరల్లో ఊగిసలాట… వినియోగదారుల్లో ఆందోళన
ఎమ్మార్పీఎస్ నిరసన.. ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో
వరంగల్ డిస్టిక్ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం #Warangal #BombThreat #CourtAlert #PoliceChecks
BJP : ఏపీ బీజేపీలో ఇంత నిశ్శబ్దమా.. కారణాలివేనా?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు కొంత నిస్తేజంలోనే ఉన్నారు
Ken Karunaas’ Youth Trailer: Entertainment Blast with Youthful vibe
Ken Karunaas’ upcoming film Youth has generated good buzz in Tamil, thanks to chartbuster songs composed by GV Prakash and an impressive trailer. Now, today.makers unveiled the Telugu trailer and it presents a vibrant glimpse into college life, capturing the fun, chaos, and nostalgia of Praveen and his gang as they step into their junior […] The post Ken Karunaas’ Youth Trailer: Entertainment Blast with Youthful vibe appeared first on Telugu360 .
పత్తాలేని పశు వైద్యశాల డాక్టర్, సిబ్బంది..
పత్తాలేని పశు వైద్యశాల డాక్టర్, సిబ్బంది.. పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్నామన్న పేరుతో విధుల
ఢిల్లీ లో ఘోర ప్రమాదం… ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి
ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు
అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్
స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ. 2.40 లక్షలు) ‘ఎగ్జిట్ బోనస్్ణగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే […] The post అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్ appeared first on Visalaandhra .
ముందస్తుగా తెలుగు సంవత్సరం వేడుకలు..
ముందస్తుగా తెలుగు సంవత్సరం వేడుకలు.. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు
Illegal Sand Mining Along Polavaram Canal Sparks Farmer Outrage
Illegal soil excavation along the Polavaram right canal has triggered serious concern among farmers in Vijayawada Rural. What was permitted as a limited excavation has now turned into unchecked mining activity. Farmers allege that authorities have failed to act despite repeated complaints. A private agency was granted permission to extract about 5,000 cubic meters of […] The post Illegal Sand Mining Along Polavaram Canal Sparks Farmer Outrage appeared first on Telugu360 .
Budget |రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ
Budget | రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ Budget | ఆంధ్రప్రభ, వెబ్

24 C