ఓటిటిలోకి ధురంధర్ 2.. రిలీజ్ ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్: ది రివెంజ్' మూవీ విడుదలైన నెల రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్చి19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా రెండు భాగాలు.. ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. వెండితెరపై సంచలన విజయం సాధించిన ఈ మూవీని.. ఓటిటిలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, మొదటి భాగాన్ని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసిన మేకర్స్.. రెండో భాగాన్ని జియో హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.150 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మే 2026 చివరిలో లేదా జూన్ 2026 ప్రారంభంలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
టూరిజం డెస్టినేషన్ గా ఏపీ.. సీఎం చంద్రబాబు దర్శినికతతో పూర్వవైభవం..ఏపీ టూరిజం కార్పొరేషన్
మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి
మంచి మనసుకు ప్రతిరూపం నారా భువనేశ్వరి రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పేదలు
Revanth Reddy : కాళేశ్వరంలో దోషులను శిక్షిస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు
హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..!
హంద్రీనీవాను నాశనం చేసిన క్రెడిట్ మీదే..! రాప్తాడు, ఆంధ్రప్రభ : హంద్రీనీవాను నాశనం
వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ
వేణుగోపాలస్వామికి వెన్నపూస అలంకరణ గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మండలంలోని
హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూరు ఖాన్ బజార్ లో జంట హత్యలు కలకలం రేపింది..అదిల్ ఖాన్ అనే వ్యక్తి అతని సోదరుడు అఖ్వీల్ ఖాన్ ,అజ్మీరి బేగం అనే ఇద్దరిని ఇంట్లో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సంఘటన స్థలానికి చేరుకున్న మీర్ చౌక్ పోలీసులు.క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు పై ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Cyber Crime |నల్గొండ యువకుడి అరెస్ట్
Cyber Crime | నల్గొండ యువకుడి అరెస్ట్ Cyber Crime | ఆంధ్రప్రభ,
వాహనం నుండి బయటకు దూకి ఖైదీ పరారీ
చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురిని మరో కేసులో పీటీ వారెంట్పై బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు విచారణ కోసం తీసుకెళ్లి తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా ఒక చోట ట్రాఫిక్ లో వాహనం ఆగిన సమయం చూసి రెప్పపాటులో వాహనం దిగి ఒక ఖైదీ పరారైనాడు. ఖైదీలను పోలీస్ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగింది. చంచలగూడ జైలు సమీపంలోనే వాహనం నుంచి దూకి పరారైనట్లు సమాచారం. పరారైన నిందితుడు నరేష్గా గుర్తింపు. మిగతా ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ నెల 12న ముగ్గురు దొంగలను పోలీసులు రిమాండ్కు పంపారు.పరారైన నరేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. లేక ఎవరైనా పరారైన ఖైదీకి సహకరించారా..? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
5 ఏళ్ల వయస్సు తప్పిపోయి 25 ఏళ్ల వయసులో తల్లిని కలిసిన యువకుడు
అనుకోకుండా కుటుంబానికి దూరమై 25 ఏళ్ల తర్వాత తన తల్లిని కలిశాడు ఓ యువకుడు. ఆ యువకుడు పేరు సరూ అసలు పేరు షేరు మున్షీ ఖాన్. వివరాలలోకి వెళితే.. 1986లో సరూ కి కేవలం 5 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తన అన్నయ్యతో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. అలసట వల్ల ఒక ఖాళీ రైలులో నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రైలు ఎక్కడికో వెళ్ళిపోతోంది. అలా అతను తన ఊరు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా నుండి దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా చేరుకున్నాడు. కోల్కతా వీధుల్లో సరూ ఎన్నో కష్టాలు పడ్డాడు. తన ఊరు పేరు సరిగ్గా చెప్పలేకపోయాడు . చివరికి ఒక అనాథాశ్రమానికి చేరాడు. అక్కడ నుండి ఆస్ట్రేలియాకు చెందిన బ్రియర్లీ దంపతులు అతడిని దత్తత తీసుకున్నారు. షేరు మున్షీ ఖాన్ అలా సరూ బ్రియర్లీగా మారి టాస్మేనియాలో పెరిగాడు. సరూ ఆస్ట్రేలియాలో సుఖంగా ఉన్నప్పటికీ తన కన్నతల్లి జ్ఞాపకాలు అతడిని వెంటాడేవి. తన చిన్ననాటి అస్పష్టమైన గుర్తుల ఆధారంగా (స్టేషన్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్, వంతెన వంటివి) గూగుల్ ఎర్త్ ద్వారా భారతదేశంలోని రైల్వే లైన్లను గంటల తరబడి పరిశీలించేవాడు.2012లో తను చిన్నప్పుడు తప్పిపోయిన స్టేషన్ను గూగుల్ ఎర్త్లో గుర్తించాడు. వెంటనే భారతదేశానికి వచ్చి తన పాత ఊరు వెతికాడు. చివరికి తన తల్లిని కలుసుకున్నాడు. అప్పటి వరకు తన కొడుకు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆ తల్లి ఎదురుచూస్తూనే ఉంది. ఈ కథ ఆధారంగా 2016లో 'Lion' అనే హాలీవుడ్ సినిమా వచ్చింది. ఇందులో సరూ పాత్రను దేవ పటేల్ పోషించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
21Libragold|శిల్పా కాలనీలో భారీ చోరీ…
21Libragold| శిల్పా కాలనీలో భారీ చోరీ… 21Libragold | ఇంట్లో పెళ్లి సందడి
వెంకటరామిరెడ్డికి బిగ్ షాక్.. సర్వీస్ నుంచి డిస్మిస్ ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Video : Music Director Naga Vamshi Exclusive Interview
The post Video : Music Director Naga Vamshi Exclusive Interview appeared first on Telugu360 .
నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!”
నేను బతికే ఉన్నా.. పెన్షన్ ఇప్పించండి!” ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : తాను బతికే
ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు..
టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు గానీ, షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టకపోవచ్చుననే మాట వినిపించింది. కానీ, సర్ప్రైజింగ్ అప్డేట్ ఇచ్చాడు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెల్దాం. నిర్మాత దిల్ రాజుకి అత్యంత సన్నిహితుడు దర్శకుడు వంశీ పైడిపల్లి. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఓ సినిమాను […] The post ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు.. appeared first on Telugu Bullet .
నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు..
నిత్య కృషీవలుడు ముఖ్యమంత్రి చంద్రబాబు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ
మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం…
మైనారిటీ విద్యార్థుల ప్రతిభ గర్వకారణం… ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సిఎం రేవంత్..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. డ్రోన్ ఎగురవేసి.. ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డను సిఎం పరిశీలించారు. సిఎం రేవంత్ తోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎన్డిఎస్ఎ చైర్మన్ అనిల్ జైన్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో సిఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, అంతకుముందు.. కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని సిఎం రేవంత్ దర్శించుకున్నారు. తర్వాత రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సిఎం భూమిపూజ చేశారు.
రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు..
రాష్ట్ర అభివృద్ధిలో అలుపెరుగని ధీరుడు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర అభివృద్ధి పధంలో
చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా…
విద్యార్థుల ఉన్నత శిఖరాలకు అండగా… ర్యాంకులు సాధించటం అభినందనీయంస్టేట్ ర్యాంకు సాధించిన అనూష
సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన ఎంఈఓ
గరిడేపల్లి, ఆంధ్రప్రభ ; మండలంలోని గడ్డిపల్లి లో ఉన్న బాలుర ప్రభుత్వ సాంఘిక
ఒకేసారి బరిలోకి రెండు జట్లు.. 30-35 మంది జాబితా సిద్ధం..
ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత టీం ఇండియా పలు ద్వైపాక్షిక సిరీసులు ఆడనుంది. ఇందుకోసం ఆటగాళ్లను ఎంపిక చేయడం ఇప్పుడు బిసిసిఐ ముందు ఉన్న అతి పెద్ద సవాలుగా మారింది. ఇప్పుడున్న టాప్ ప్లేయర్లతో పాటు ఐపిఎల్తో తమ్ ప్రతిభ కనబర్చిన యువ ప్లేయర్లు కూడా అవకాశం కోసం ఎదురుచూస్తారు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలో ఎవరిని పక్కన పెట్టాలో పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో బిసిసిఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత జట్టులోకి రావడానికి ఉన్న డిమాండ్, అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సంఖ్య ఆధారంగా కనీసం 30-35 మందితో బిసిసిఐ ఓ జాబితాను సిద్ధం చేయనుంది. ఒకేసారి రెండు జట్లు బరిలోకి దిగేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న సిరీస్ల దృష్ట్యా దీనిని వర్కౌట్ చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు ఆసియా గేమ్స్, వెస్టిండీస్ సిరీస్లు వేదికలుగా కానున్నాయి. ఇందులో బరిలోకి దిగే జట్లలలో ఒక జట్టుకు శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఇవ్వగా.. మరో జట్టుకు సూర్య కానీ, మరెవరైనా కానీ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది.
ప్రజల వద్దకు పాలన.. తీసుకు వచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదేఅభివృద్ధి సంక్షేమ పాలన
విషాదం: కొండను ఢీకొట్టిన విమానం.. పైలట్, కో పైలట్ మృతి
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో విమాన ప్రమాదం జరిగింది. ఓ చార్టర్డ్ విమానం, కొండచరియను ఢికొట్టడంతో.. పైలట్, కోపైలట్ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జష్పూర్ జిల్లాలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. వెంటనే సంఘటనాస్థలానికి రెస్క్యూ టీమ్ ను పంపించి సహాయక చర్యలు ప్రారంభించింది. అనంతరం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్లు వెల్లడించారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో వీరితోపాటు విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో విమానం కొండపై కూలిపోవడయంతో దట్టమైన పొగ, మంటలు చెలరేగినట్లు కనిపిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఉపాధి కల్పన కోర్సుల అనుమతి పరకాల, ఆంధ్రప్రభ :
21 tolas |శిల్పా కాలనీలో భారీ చోరీ…
21 tolas | శిల్పా కాలనీలో భారీ చోరీ… 21 tolas |
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీఓఈలు,
Breaking : వెంకట్రామిరెడ్డి డిస్మిస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సచివాలయం ఉద్యోగి వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది
Karunakaran, Anudeep and Bheems trio for Ganesh
Bellamkonda Ganesh is all set to charm audiences in a new-age romantic comedy directed by the acclaimed A. Karunakaran. This exciting project is produced by Mounika Reddy under the Golden Turtle Entertainments banner. Karunakaran, celebrated for youthful blockbusters like Tholi Prema, Happy, and Darling, is returning to his beloved genre. He is widely recognized for […] The post Karunakaran, Anudeep and Bheems trio for Ganesh appeared first on Telugu360 .
మొగుడిపై కోపం.. కోటిన్నర నోట్లు గాల్లో విసిరేసిన మహిళ
భర్తపై ఆగ్రహించిన ఒక మహిళ నోట్ల కట్టలను రోడ్డు మీదకు విసిరేసింది
గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం
జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో సోమవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామిక వాడలోని ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో బాయిలర్ వద్ద షార్ట్ సర్య్కూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు పరిశ్రమలో ఎలాంటి పరికరాలు లేవని స్థానికులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఇదే పరిశ్రమను ఆనుకొని మరో భారీ పరిశ్రమ ఉండటంతో అక్కడి నుంచి సేఫ్టీ విభాగం రసాయనాలు వెదజల్లారు. అగ్నిమాపక వాహనం అందుబాటులో లేకపోవడం వల్లనే సమస్య తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు.
Will Ram Pothineni turn Director?
Tollywood actor Ram Pothineni needs a solid box-office hit. His last film Andhra King Taluka received decent response but the film failed to register decent numbers. He is on a break and is working on two projects. From the past one year, there are speculations that Ram is working on a script and he will […] The post Will Ram Pothineni turn Director? appeared first on Telugu360 .
Revanth Reddy : మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు
Peddi |స్పెషల్ వెనుక ఏం జరుగుతోంది…?
Peddi | స్పెషల్ వెనుక ఏం జరుగుతోంది…? Peddi | ఆంధ్రప్రభ వెబ్
సంగారెడ్డి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం
సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం…
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా రక్తంతో చిత్రం… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు
కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మహాదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా
19 years |టాలీవుడ్లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి!
19 years | టాలీవుడ్లో దూసుకుపోతున్న డింపుల్ హయాతి! 19 years |
చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ
చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో మజ్జిగ పంపిణీ భవానిపురం, ఆంధ్రప్రభ : విజనరీ
హిందూ సమ్మేళనంలో పాల్గొన్న వక్తలు..
బెల్లంపల్లి రూరల్, ఆంధ్రప్రభ : దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడం రాష్ట్రీయ స్వయంసేవక్
ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ
30 feet |చెట్టును ఢీకొట్టి కుప్పకూలిన ప్రైవేట్ జెట్!
30 feet | చెట్టును ఢీకొట్టి కుప్పకూలిన ప్రైవేట్ జెట్! 30 feet
పేదలకు అన్నదానం… పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్ లూనా సెంటర్ లోని
మరోసారి తన దాతృత్వం చాటుకున్న మెగాస్టార్.. ఈసారి ఏం చేశారంటే..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవికి స్క్రీన్ మీద తన యాక్టింగ్తో ఎలా కట్టి పడేస్తారో.. అలాగే బయట ఆయన చేసే సేవా కార్యక్రమాలను చూసి ఫ్యాన్స్కు ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పటికే చిరంజీవి ‘ఐ అండ్ బ్లడ్ బ్యాంక్’తో ఎందరి జీవితాల్లోనూ వెలుగు నింపారు చిరు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆయనకు అందించిన ఎన్టిఆర్ జాతీయ పురస్కారంతో వచ్చి రూ.10 లక్షల నగదును పలు సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న తన సిబ్బందిని ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ హార్ట్ సర్జరీ కోసం రూ.10.5 లక్షలు, మాజీ మేనేజర్ నరసయ్య సతీమణి బైపాస్ సర్జరీ కోసం రూ.9.5 లక్షలు అందజేశారు. సాయం చేయడమే కాదు.. శస్త్ర చికిత్సల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఆ కుటుంబాలకు అండగా నిలిచారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్తో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా చిరు చేసిన పనిని ప్రశంసిస్తూ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.
కెసిఆర్ మోసాలపై జీవన్ రెడ్డి మాకు పాఠాలు చెప్పేవారు: మహేష్ గౌడ్
హైదరాబాద్: ఫామ్ హౌస్ పులి..తిన్న ఆవుల గురించి బయటపెడతామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ దగ్గరుండి చూస్తేనే మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అర్థమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఎమ్ఎల్ఎ, ఎంపిగా పోటీ చేసినప్పుడు కనిపించలేదా? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. కెసిఆర్ సభకు..తమది కౌంటర్ ప్రోగ్రాం కాదని..20 రోజుల ముందే ఖరారైందని అన్నారు. ఆశలపల్లకిలో ఊరేగించడం కెసిఆర్ కు అలవాటు అని విమర్శించారు. మేడిగడ్డలో కెసిఆర్ మోసాలపై జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వారికి పాఠాలు చెప్పేవారని తెలియజేశారు. కెకె, డిస్ లానే త్వరలో జీవన్ రెడ్డి బాధపడతారని మహేష్ గౌడ్ సూచించారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు…
ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ
tg |జీవన్రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో ముసలం
tg | జీవన్రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో ముసలం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను…
అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను… ముధోల్ శాసన సభ్యులు పవార్
రేపు మోడీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో అగ్ని ప్రమాదం
బలోత్రా: రాజస్థాన్లోని ఓ రిఫైనరీలో భారీ అగ్న ప్రమాదం చోట చేసుకుంది. బలోత్రా జిల్లా పచ్పద్రలోని రిఫైనరీలో మంటలకు చెలరేగాయి. రిఫైనరీ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. రిఫైనరీలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే, నిజారకి మంగళవారం ఈ రిఫైనరీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిచాల్సి ఉంది. ఈ క్రమంలో దీన్ని సిఎం భజన్లాల్ శర్మ సాయంత్రం సందర్శించాల్సి ఉంది. ఈ లోపే ఈ ప్రమాదం జరిగింది. బలోత్రా రిఫైనరీ దేశంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కావడం మరో విశేషం.
తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్
తిరుపతి : తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడు […] The post తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్ appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |AP|ఆకలి మాటే/నాకోసం పుట్టావు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-04-2026, 4.00PM ap ఆకలి మాటే రావొద్దు..
Intense interest |ప్రజా సమస్యలపై పోరాడేందుకే..: జీవన్రెడ్డి
Intense interest | ప్రజా సమస్యలపై పోరాడేందుకే..: జీవన్రెడ్డి Intense interest |
15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి
15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి సూర్యాపేట జిల్లాగరిడేపల్లి,ఆంధ్రప్రభ : ప్రజా
Vaala 2 Trailer: Highly Relatable and Youthful
Producer Sahu Garapati, who originally produced the film Vaazha 2, the Malayalam Super Blockbuster under his Shine Screens banner, is now bringing it to the Telugu states, as Vaala 2. Natural Star Nani, known for always encouraging new talent, has officially released the Telugu trailer of Vaala 2 today. After achieving massive blockbuster status with […] The post Vaala 2 Trailer: Highly Relatable and Youthful appeared first on Telugu360 .
TG |జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో చీలిక..
TG | జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో చీలిక.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
Chiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with Dextrocardia
The upcoming film “Chiranjeevi” glimpse launched today. The launch has created interest around this emotionally driven project. The makers, confident in their film’s unique concept, unveiled the glimpse at a grand event. Chiranjeevi glimpse introduces Chiru, played by Kiku Yamanala, and focuses on his rare condition, dextrocardia. The film is designed as an inspiring tale […] The post Chiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with Dextrocardia appeared first on Telugu360 .
CBN Slams DMK-Congress, Highlights Women’s Reservation and Growth Agenda
Chandrababu Naidu intensified his campaign in Tamil Nadu with a direct attack on the alliance between the Dravida Munnetra Kazhagam and Indian National Congress. He questioned the ideological shift of the DMK, pointing out that the party was originally founded in opposition to Congress, yet now works closely with the same party. Addressing public meetings […] The post CBN Slams DMK-Congress, Highlights Women’s Reservation and Growth Agenda appeared first on Telugu360 .
State Minister |హరీష్ రావుకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
State Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీష్
పోలీసుల అదుపులో నిందితుడి మృతి
సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేటలో వృద్ధురాలు ఇరుగు పాపమ్మ హత్య, చోరీ కేసులో
దేశంలో డెంగీకి తొలి వ్యాక్సిన్! #DengueVaccine #Qdenga #IndiaHealth #Takeda #PublicHealth
దక్షిణ కొరియాతో బంధాలు మరింత బలోపేతానికి చర్యలు: మోడీ
న్యూఢిల్లీ: భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ పాల్గొన్నారు. మోడీ, లీ జే మ్యూంగ్ సమక్షంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, చోహ్యూన్లు ఎంవొయులు మార్చుకున్నారు. ఆ తర్వాత లీ జే మ్యూంగ్తో కలిసి ప్రధాని మోడీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చిప్స్ నుంచి షిప్స్, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ వరకు, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎనర్జీ వరకు దక్షిణ కొరియాతో భాగస్వామ్యం ఉంటుందని మోడీ అన్నారు. దక్షిణ కొరియాతో బంధాలు మరింత బలోపేతానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రపంచ సంక్షోభ పరిస్థితుల వేళ ఇరు దేశాలు శాంతి, స్థిరత్వ సందేశం ఇస్తున్నాయని తెలిపారు. భారత్-కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లకు చేరిందని.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చేందకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక ప్రవాహాల కోసం ఫైనాన్షియల్ ఫోరం ప్రారంభించామని మోడీ తెలిపారు. వ్యాపాచర సహకారానికి ఊతం ఇచ్చేందుకు పారిశ్రామిక సహకార కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..
ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు.. ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా
10.5lakhs |ఆపదలో అండగా ‘మెగాస్టార్’… రెండు కుటుంబాలకు ప్రాణాధారం
10.5lakhs | ఆపదలో అండగా ‘మెగాస్టార్’… రెండు కుటుంబాలకు ప్రాణాధారం 10.5lakhs |
ప్రతి బిడ్డకు విద్య మన అందరి బాధ్యత
ప్రతి బిడ్డకు విద్య మన అందరి బాధ్యత విస్సన్నపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర
IPL | నేడు గుజరాత్, ముంబై ఢీ IPL |ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు ఉత్తర జపాన్లో సన్రికు ప్రాంతంలో భూకంపం సంభవించింది. సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో మూడు మీటర్ల (10 అడుగులు) మేర అలలు ఎగసి పడొచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎత్తైన ప్రదేశాల్లో ఉండాలని అధికారులు పౌరులకు సూచించారు.
DJ Dance Steps |యువతకు సవాల్ విసురుతున్న ఎనర్జీ వెనుక రహస్యమేంటో?
DJ Dance Steps | యువతకు సవాల్ విసురుతున్న ఎనర్జీ వెనుక రహస్యమేంటో?
బిఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోంది: అడ్లూరి
హైదరాబాద్: బిఆర్ఎస్ లో ముసలం మొదలైందని, వర్గపోరు జరుగుతోందని కాంగ్రెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మొదటి నుండి బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గురించి చెబుతూనే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది తర్వాత మాజీ సిఎం కెసిఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వస్తున్నారని తెలియజేశారు. హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వివరాలు త్వరలో బయటకు వస్తాయని, బిఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని అన్నారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని, మాజీ మంత్రి జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని నిందించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకు? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు.
గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన
గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు
Andhra Pradesh : రెండేళ్లకే ఈ సర్వేలు.. నమ్మొచ్చా.. జనాభిప్రాయమేనా?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి ఏంటి? బలం పెరిగిందా? తగ్గిందా?
బసవేశ్వరుడికి నివాళులర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్, ఆంధ్రప్రభ : సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు చూపిన మార్గం ఆచరణీయమని
فیکٹ چیک: محکمہ موسمیات نے 55 ڈگری سیلسیس درجہ حرارت کا کوئی انتباہ جاری نہیں کیا
واٹس ایپ پر وائرل میسج میں دعویٰ کیا گیا کہ بھارت میں درجہ حرارت 55 ڈگری سیلسیس تک جا سکتا ہے۔ فیکٹ چیک سے واضح ہوا کہ محکمہ موسمیات نے ایسا کوئی الرٹ جاری نہیں کیا، یہ دعویٰ فرضی ہے۔
సీఎం చంద్రబాబు బర్త్డే గిఫ్ట్…
సీఎం చంద్రబాబు బర్త్డే గిఫ్ట్… భువనేశ్వరి విరాళంతో పేదలకు ఉచిత భోజనంప్రజల కోసం
హనుమాన్పేటలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
హనుమాన్పేటలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు టీడీపీ సీనియర్ నాయకుడు గన్నే ప్రసాద్
స్పాట్ వాల్యుయేషన్ తనిఖీ… హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్… కాజీపేట, ఆంధ్రప్రభ
ఉట్నూర్ లో రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి ఐబి వెళ్లే
బిఆర్ఎస్లో మరో చీలిక వచ్చే అవకాశం ఉంది: ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: సీనియర్ నేత జీవన్రెడ్డి బిఆర్ఎస్లో చేరుతున్న నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్రెడ్డి చేరిక బిఆర్ఎస్ పార్టీలోని కొందరికి ఇష్టం లేనట్టుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. బిజెపి నేతలను కలిసేందుకే హరీశ్ ఢిల్లీకి వెళ్లారని సమాచారం తెలిసిందని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఎక్కడ ఉంటే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు అని తెలిపారు. కాళేశ్వరం కట్టిన కెసిఆర్ని ఉరి తీయాలని గతంలో జీవన్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ‘‘జీవన్ రెడ్డి చేరికను బిఆర్ఎస్లోని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నుంచి కవిత వెళ్లిపోయారు. బిఆర్ఎస్లో మరో చీలిక వచ్చ అవకాశం ఉంది’’ అని సంజయ్ అన్నారు.
లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన…
లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన… యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో
Court |విజయ్, సంగీత విడాకుల కేసు వాయిదా
Court | విజయ్, సంగీత విడాకుల కేసు వాయిదా Court | ఆంధ్రప్రభ
Bodhan |ఉపాధి హామీ పనిలో కూలీ ఆకస్మిక మృతి
Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఎరాజ్పల్లి గ్రామంలో ఉపాధి
అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో అస్వస్థతకు గురైన NSG కమాండర్ #AnnCanteen #NSGCommander #BreakingNews
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం పెద్దూరు గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం..
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగు
వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన…
బిక్కనూరు, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో సోమవారం
Andhra Pradesh : పొత్తులతో కత్తులు దూస్తున్న తమ్ముళ్లు..అసలు బాధ అదేనటగా?
తెలుగుదేశం పార్టీలోనూ పొత్తుల వల్ల నష్టపోయామన్న అభిప్రాయం బలంగా వినపడుతుంది
విజయ్ విడాకుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
చెన్నై: ప్రముఖ నటుడు, టివికె పార్టీ అధినేత దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసిన కోర్టు.. ఆ రోజు కోర్టుకు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలుపగా.. కోర్టు అందుకు అంగీకరించనట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 15న విజయ్ కూడా హాజరు కావాలని కోర్టు అదేశించింది.
ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
Beautiful Star |మిస్ వరల్డ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ వరకు..
Beautiful Star | మిస్ వరల్డ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ వరకు.. Beautiful

35 C