జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై కర్రలతో దాడి చేసి హత్య
జగిత్యాల: జగిత్యాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి చంపేశారు. నడిరోడ్డుపైనే అతడిపై కర్రలతో దాడి చేసి ఇద్దరు వ్యక్తులు హతమార్చారు. మృతుడు పోరండ్ల గ్రామానికి చెందిన విశ్వనాథ్గా గుర్తించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాతకక్షలే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు.
Temple | భక్తిశ్రద్ధలతో ఘనంగా… Temple | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ
కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి పునఃప్రతిష్ఠ రేగొండ, ఆంధ్రప్రభ ; రేగొండ మండలం కొడవటంచ
సింగరేణిలో కాంగ్రెస్, బిజెపి భాగస్వాములై దోచుకుంటున్నాయి: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అరాచకాలకు పాల్పడుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్.. పార్టీ వారు తమ కార్పొరేటర్లను పోలీసుల ద్వారా ప్రలోభపెడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఫలితాల్లో 34 చోట్ల హంగ్ ఉందని, తమకు ఎక్స్అఫీషియో ఓటుపై కూడా ఇంకా స్పష్టత రాలేదని తెలియజేశారు. సింగరేణిలో దోపిడీని నిరోధించేందుకు సిపిఐతో కలిసి ఉంటామని చెప్పానని, సింగరేణి దోపిడీని అరికట్టేందుకు సిపిఐకి మద్దతిస్తామని చెప్పామని అన్నారు. సింగరేణిలో కాంగ్రెస్, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని, సింగరేణిలో కాంగ్రెస్, బిజెపి భాగస్వాములై దోచుకుంటున్నాయని విమర్శించారు. ఎవరు కలిసొచ్చినా.. రాకున్నా సింగరేణి అవినీతిపై పోరాటం చేస్తామని, కొత్తగూడెంలో సిపిఐపై ఏం ఒత్తిడి పని చేసిందో తెలియదని కెటిఆర్ పేర్కొన్నారు.
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; హర హర మహాదేవ… శంభో శంకర అంటూ
Minister |మహా శివుడికి పూజలు చేసిన మంత్రి కొండ సురేఖ
Minister | మహా శివుడికి పూజలు చేసిన మంత్రి కొండ సురేఖ మహా
కమణీయం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి కళ్యాణం
చెన్నూర్, ఆంధ్రప్రభ : మహాశివారాత్రి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం
Video: Shivani Nagaram Exclusive Interview
The post Video: Shivani Nagaram Exclusive Interview appeared first on Telugu360 .
Shivatri |ఊట్కూర్ లో ఘనంగా మహా శివ రాత్రి వేడుకలు..
Shivatri | ఊట్కూర్ లో ఘనంగా మహా శివ రాత్రి వేడుకలు.. Shivatri
శివనామ స్మరణతో పులకించిన ఉమామహేశ్వర క్షేత్రం
శివనామ స్మరణతో పులకించిన ఉమామహేశ్వర క్షేత్రం అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్కర్నూల్ జిల్లా
Excitement |మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా గడ్డం స్వప్న సోమనర్సయ్య..!
Excitement | మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా గడ్డం స్వప్న సోమనర్సయ్య..! దాదాపు
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మున్సిపల్ పాలక వర్గం ప్రమాణ స్వీకారం
Peddi Special BTS Video: Buchi Babu crafting a grand epic
Peddi starring Mega Powerstar Ram Charan is the most eagerly awaited Indian film in recent times. The Pan-India sports based epic drama is written and directed by Buchi Babu Sana. Venkata Satish Kilaru is producing the film on a lavish scale taking Indian Cinema to International level. AR Rahman is composing music for the film […] The post Peddi Special BTS Video: Buchi Babu crafting a grand epic appeared first on Telugu360 .
Revanth reddy |దళితులకు పట్టం కట్టాం..
Revanth reddy | దళితులకు పట్టం కట్టాం.. 70 వేల ఉద్యోగాలు ఇచ్చాం
Minister |మెల్లచెరువు అభివృద్ధికి కొత్త దిశ
Minister | మెల్లచెరువు అభివృద్ధికి కొత్త దిశ Minister | హుజూర్నగర్, ఆంధ్రప్రభ
4400 grams |కనకదుర్గమ్మకు బంగారు కానుకలు
4400 grams | కనకదుర్గమ్మకు బంగారు కానుకలు 4400 grams | ఇంద్రకీలాద్రి,
officers |భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా…
officers | భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా… officers | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
india| ఇండియా గెలవాలి.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా
Shankarapatnam |కొత్తగట్టులో దుండగుల దాడి..
Shankarapatnam | కొత్తగట్టులో దుండగుల దాడి.. Shankarapatnam | శంకరపట్నం, ఆంధ్రప్రభ :
11th Division |మస్జిద్-ఏ-కౌసర్, హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభం..
11th Division | మస్జిద్-ఏ-కౌసర్, హ్యూమన్ వెల్ఫేర్ సెంటర్ ప్రారంభం.. 11th Division
MLA |నీలాద్రీశ్వర స్వామి సేవలో …
MLA | నీలాద్రీశ్వర స్వామి సేవలో … MLA | తిరువూరు, ఆంధ్రప్రభ
BC LEGEND : ఆయన అందరివాడు Andhra Prabha SPL story
BC LEGEND : ఆయన అందరివాడు Andhra Prabha SPL story నాటి
మీరు నాకు ఓటు వేయలేదు.. నేనిచ్చిన చీరలు తిరిగి ఇవ్వండి #Medchal #Muduchintalapalli #Congress #BRS
Challapally |భక్తులకు మజ్జిగ పంపిణి
Challapally | భక్తులకు మజ్జిగ పంపిణి Challapally | చల్లపల్లి – ఆంధ్రప్రభ
1008 నదుల తీర్థజలాలతో శివుడికి అభిషేకం చేసిన దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఫసల్ వాడి గ్రామంలోని శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో భారత దేశంలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా 1008 నదులలో తీర్థజలాలను సేకరించి చేపట్టిన జలలింగ అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యం లో చేపట్టిన గరక పూజలో భాగంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ స్వయంగా నదీ జలాలతో కూడిన బిందెను తలపై పెట్టుకొని ఆమ్లయనం చుట్టూ తిరిగి జలలింగానికి అభిషేకించారు. అనంతరం జలలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది శివ భక్తులు పాల్గొన్నారు.
Queue lines |వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు..
Queue lines | వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు.. Queue lines |
Ktr |మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారు..
Ktr | మా కౌన్సిలర్లను కిడ్నాప్ చేస్తున్నారు.. కాంగ్రెస్ అరాచకాలు చేస్తోంది…మాజీ మంత్రి
హ్యాట్సాఫ్ “స్టేషన్ ఘన్ పూర్ “పోలీసులు!
హ్యాట్సాఫ్ “స్టేషన్ ఘన్ పూర్ “పోలీసులు! స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : పోలీస్
శివుడిగా విరాట్.. అదిరిపోయేలా ‘నాగబంధం’ టీజర్
ప్రస్తుతం భారీ స్థాయిలో దేవుడిపై తీస్తున్న చిత్రాలు గ్రాండ్ సక్సెస్ని అందుకుంటున్నాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా ఎక్కువ శాతం అలాంటి సినిమాలు చేసేందకు ఇష్టపడుతున్నారు. ఆ జోనర్లో వస్తున్న చిత్రం ‘నాగబంధం’. ‘పెద్దకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అంతేకాక.. ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నాడు. జగపతి బాబు, గరుడ రామ్, మురళీ శర్మ, రిషబ్ స్వాహ్నితో పాటు హీరోయిన్ నభా నటేష్... ప్రతి ఒక్కరి లుక్ కొత్తగా ఉంది. తాజాగా మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. సూపర్స్టార్ మహేశ్బాబు ఈ టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్ చూసిన చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. త్వరలో ఈ సినిమాను చూడాలని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది.
11th rank |సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధకులు….
11th rank | సుస్థిర అభివృద్ధి లక్ష్య సాధకులు…. 11th rank |
Selfies |రామేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
Selfies | రామేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే Selfies |తోట్లవల్లూరు –
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని శ్రీ రాజరాజేశ్వర
Tirumala| తిరుమల కిటకిట.. Tirumala| ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఒకటి రెండు రోజులు
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో టి20 ప్రపంచ కప్లో నేపాల్పై వెస్టిండీస్ విజయం సాధించింది. నేపాల్పై 9 వికెట్ల తేడాతో విండీస్ గెలుపొందింది. నేపాల్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. విండీస్ 15.2 ఓవర్లలో ఒక వికెట్ల్ కోల్పోయి 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాట్స్మెన్లలో షాయ్ హోప్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సిమ్రాన్ హెట్మెయిర్ 32 బంతుల్లో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. బ్రండన్ కింగ్ 22 పరుగులు చేసి నందన్ యాదవ్ బౌలింగ్లో కుషాల్ భుర్తెల్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. విండీస్ బౌలర్ జోస్ హోల్డర్ నాలుగు వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఏకైక మాజీ కౌన్సిలర్ పోటీ… ఓటమి
ఏకైక మాజీ కౌన్సిలర్ పోటీ… ఓటమి మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ
30 liters | ఎక్సైజ్ దాడులు.. 30 liters | నంద్యాల బ్యూరో,
Medaram Jatara ‘Kova Bun’ Row Sparks Debate, Nara Lokesh Extends Support to Vendor
A controversy that began at the Medaram Jatara has now grown into a statewide discussion on social media ethics and communal sensitivity. What started as an interaction between a small vendor and a YouTube channel has turned into a larger debate about dignity, livelihood, and responsible digital behaviour. Medaram Jatara, known as one of Asia’s […] The post Medaram Jatara ‘Kova Bun’ Row Sparks Debate, Nara Lokesh Extends Support to Vendor appeared first on Telugu360 .
లంబాడా యువతకు ప్రభుత్వం అండగా ఉంటుంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హవాలో కూడా లంబాడా యువకులు తనను జడ్పిటిసిగా గెలిపించారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని తండాలకు బిటీ రోడ్లు ఏర్పాటు చేస్తానని అన్నారు. బంజారా భవన్ లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ లో ఆయన మీడియాతో ప్రసంగించారు. 2006 లో ఇండిపెండెంట్ జడ్పిటిసిగా నిలబడ్డానని, 4 నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తిచేసుకోబోతున్నానని తెలియజేశారు. 20 ఏళ్ల నా రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని, కరెంట్ లేని తండాలు ఉన్నాయని, ఆ తండాలకు సోలార్ పవర్ ఇస్తానని, ఆ తండాలకు కరెంట్ ఇద్దామంటే ఫారెస్ట్ అధికారి అభ్యంతరం చెప్తున్నారని రేవంత్ పేర్కొన్నారు. గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-3, గ్రూప్-4 తో రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, భూముల గురించి, తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచన చేయొద్దు అని సూచించారు. ఆనాడు దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇచ్చినట్టుగా.. ఇప్పుడు పంచేందుకు ప్రభుత్వం దగ్గర భూములు లేవు అని..నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకుంటే. లంబాడా యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. దళితుడిని సిఎం చేస్తానని మాజీ సిఎం కెసిఆర్ మోసం చేశారని, అధ్యక్ష అని పిలిచేలా ఒక దళితుడిని స్పీకర్ చేశామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చదువుకుంటే భవిష్యత్ మారుతుందని, చదువుకోవడానికి ఏం కావాలో తాను ఇస్తానని అన్నారు. ఉద్యోగాలు వచ్చిన 70 వేల మందిలో 80 శాతం ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్జీలే ఉన్నారని, నేనేరాజు, నేనే మంత్రిని అంటే.. నేనే మున్సిపల్ మంత్రిని, అభివృద్ధిని చేస్తానని చెప్పానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
సిద్ధిపేటలో పులి సంచారం విఠలాపూర్ వైపు కదలిక#TigerAlert #Siddipet #ForestDepartment #Wildlife
Shiva temple |పాత ఎడ్లంక శివాలయం దర్శనం…
Shiva temple | పాత ఎడ్లంక శివాలయం దర్శనం… Shiva temple |
మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ ఎలా అంటే? #Mahashivaratri #Shiva #Devotional #Lingodbhava
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో వెస్టిండీస్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్లో నేపల్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. నేపాల్ బ్యాట్స్మెన్లలో దిపేంద్ర సింగ్ ఐరి ఒక్క హాఫ్ సెంచరీతో చెలరేగాడు మిగిలిన స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు. చివరలో సోంపాల్ కమి 15 బంతుల్లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీయగా అకీల్ హోసేన్, మాథ్యూ ఫోర్డ్, శమర్ జోషెఫ్, రోస్టన్ చేజ్ తలో ఒక వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టు కూడా ఐదు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
Vemulawada |ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్
Vemulawada | ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్ Vemulawada | వేములవాడ,
MLA |చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్…
MLA | చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్… MLA | మిర్యాలగూడ, ఆంధ్రప్రభ
Amaravathi : రాజధాని అమరావతికి చేరుకునే మార్గం ఇక సులువు.. త్వరలోనే వేగంగా చేరే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి
3 days |కనపడకుండా పోయినట్లు గుసగుసలు
3 days | కనపడకుండా పోయినట్లు గుసగుసలు 3 days | దుర్గి
‘పెద్ది’ కెప్టెన్కి రామచరణ్ విషెస్.. మరిన్ని మ్యాజిక్స్ చేద్దామంటూ..
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు బుచ్చిబాబు సనా. తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ని అందుకొని తనేంటో నిరూపించుకున్నారు బిచ్చిబాబు. రెండో సినిమా ఏకంగా గ్లోబెల్ స్టార్ రామచరణ్తో చేసే అవకాశం సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘పెద్ది’. అసలు విషయానికొస్తే.. ఆదివారం బుచ్చిబాబు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో రామ్చరణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పెద్ది’ సెట్స్లో దిగిన ఫోటోను షేర్ చేసిన చరణ్.. సినిమాపై బుచ్చిబాబుకు ఉన్న ఆసక్తిని కొనియాడారు. ‘‘‘పెద్ది’ కెప్టెన్ బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. సినిమాపై మీకున్న అమితాసక్తి, కథను క్షుణ్ణంగా మీరు చెప్పే తీరు సెట్స్లో అందరికీ స్పూర్తిని నింపుతాయి. మనం కలిసి మరిన్ని మ్యాజిక్స్ క్రియేట్ చేయాలి. ఈ ఏడాది మీ కష్టానికి తగిన గుర్తింపు రావాలని కోరుకుంటున్నా’’ అని చరణ్ రాసుకొచ్చారు. దీనిపై బుచ్చిబాబు స్పందించారు. ‘‘చరణ్ సార్ థ్యాంక్స్.. ఈ సినిమా ప్రయాణంలో.. మీ నుంచి రోజూ కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఎడిటింగ్ రూమ్లో సినిమాని చూసినప్పుడల్లా మీ నటన నన్ను కట్టిపడేస్తోంది. గుర్తు పెట్టుకోండి ‘పెద్ది’ క్యారెక్టర్ కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది’’ అని అన్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రప్లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘చికిరి.. చికిరి’ సాంగ్ బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
marriage|గల్లీల్లో పెళ్లి సందడి
marriage| గల్లీల్లో పెళ్లి సందడి ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఏ కుటుంబాల్లోనైనా పెళ్లి
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో
BC Legend Passed a way : అజాత శత్రవు ఐలాపురం వెంకయ్య ఇకలేరు
BC Legend passed a way : అజాత శత్రవు ఐలాపురం వెంకయ్య
31 buses |ఉచిత ప్రయాణంతో రద్దీ
31 buses | ఉచిత ప్రయాణంతో రద్దీ 31 buses | మచిలీపట్నం
‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం పై ప్రభాస్ ప్రశంసలు #CoupleFriendly #Prabhas #Tollywood #MovieUpdate
యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
కర్నూలు జిల్లాకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మరణించారు
1116 Maha |శివనామ స్మరణలతో మారుమోగుతున్న శివాలయాలు
1116 Maha | శివనామ స్మరణలతో మారుమోగుతున్న శివాలయాలు 1116 Maha |
పానగల్లు ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తా: వెంకట్ రెడ్డి
పానగల్లు: నల్గొండ జిల్లా పానగల్లు ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా తన వంతు కృషి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 11 ,12వ శతాబ్దంలో కుందూరు చోళుల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం త్రికోటేశ్వరాలయంగా శివలింగంపై నిశ్చలంగా ఛాయ పడుతూ ఉండటం వల్ల ఛాయా సోమేశ్వరాలయం అంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తానని మంత్రి అన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని పానగల్లోని పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా కొమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాకతీయ సామంతులు శైవ భక్తులు అయిన కుందూరు చోళుల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక శివాలయాలను నిర్మించారని, అందులో పానగల్లు లోని పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయం పిల్లలమర్రి నామేశ్వర , ఎరకేశ్వర ఆలయాలు త్రికోటేశ్వరాలయాలుగా ప్రత్యేకతను సంతరించుకున్నాయని వివరించారు. పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం లోని సోమేశ్వర స్వామి గత 20 సంవత్సరాలుగా దినదిన ప్రవర్తమానం చెందుతూ భక్తుల పూజలను అందుకుంటున్నారని ప్రశంసించారు. శివునిపై 365 రోజులు 24 గంటలు నిశ్చలంగా నీడ పడుతుండడంతో చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు దేవాలయానికి వస్తుంటారని, ఎవరికి అంత చిక్కని ఈ నీడ రహస్యాన్ని ప్రొఫెసర్ మనోహర్ గౌడ్, ఫిజిక్స్ లెక్చరర్ 20 సంవత్సరాల క్రితం చేదించి ప్రజలకు తెలియజేశారన్నారు. అప్పటి నుండి శివునిపై పడుతున్న నిశ్చల ఛాయను వీక్షించేందుకు భక్తులు నిత్యం సందర్శిస్తున్నారని, శివరాత్రి 3 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారని, దేవాలయ ప్రాముఖ్యత భక్తుల కోరికను గుర్తిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయానికి వచ్చిన విధంగా ఛాయా సోమేశ్వర దేవాలయానికి కూడా యూనిస్కు గుర్తింపు తీసుకువచ్చేందుకు నేరుగా ప్రధానమంత్రిని కలిసి విన్నవిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం అభివృద్ధి పనులను మొదలు పెడతామని నల్గొండ పట్టణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతి చెందారు
నేతల గుండెల్లో రె ’బెల్స్‘ మోత
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో పలు చోట్ల రెబెల్స్ సత్తా చాటారు. తమకు వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు సీటు కావాల్సిందేనని కొందరు పట్టుబట్టారు. ప్రధాన పార్టీలు ససేమిరా అనడంతో వారు తమ బాధ్యతలను వదులుకుని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఉదాహరణకు జగిత్యాలలో మొత్తం 9 మంది కాంగ్రెస్ రెబెల్స్ విజయం పతాకం ఎగురవేశారు. వారందరు ఎవరా అని ఆరా తీస్తే మంత్రి జీవన్రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. అక్కడ బీజేపీ రెబెల్స్ మరో ముగ్గురు విజయఢంకా మోగించారు. మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరటం, అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్ల కారణంగా బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకుంది. మొత్తం మీద రెబల్స్ ప్రభావం అన్ని పార్టీల మీద కనిపించింది. అధికార పార్టీనే కాకుండా అటు విపక్షమైన బీఆర్ఎస్, బీజేపీలకు అసంతృప్తుల సెగ గట్టిగానే తగిలింది. పార్టీ జెండాలు మోసిన తమకు టికెట్ ఇవ్వకుంటే గెలుపోటములను ఎలా ప్రభావితం చేస్తామో రెబల్స్ అన్ని పార్టీలకు రుచి చూపించారు. ఎక్స్ అఫీషియోలను కేటాయించే పనిలో బిజీబిజీ: బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు నికరంగా 17 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లాలో ఒక చోట ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు ఆ పరిధిలో నమోదు చేసుకోవచ్చు. శానససభ కోటా, నామినేటెడ్ ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవచ్చు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో బలాబలాలు చూసుకొని జాగ్రత్తగా ఎక్స్ అఫీషియోలను కేటాయించే పనిలో బీఆర్ఎస్ పడింది. అటు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు బీఆర్ఎస్ విప్ జారీ చేయనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా విప్ జారీ చేయనున్నారు. క్యాంపు రాజకీయాల హడావుడి: ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచనతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమ అభ్యర్థులు చేజారకుండా ప్రత్యేక శిబిరాలకు తరలించిన పార్టీలు, ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల తరఫున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను హైదరాబాద్ శివారు రిసార్టుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిని మహారాష్ట్రలోని రహస్య ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. స్పష్టమైన ఆధిక్యం రాకున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న చోట స్వతంత్రులు అటువైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగూడెంలో ఎవరిది పైచేయి?: కొత్తగూడెం నగరపాలికలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లు కైవసం చేసుకోగా, మెజార్టీ మార్క్ ఎవరికీ అందనంత దూరంలో ఉండిపోయింది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ముగ్గురు కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 8 మందిలో మరో ముగ్గురు కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ తమకే మద్దతిస్తుందని సీపీఐ ప్రకటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది. జిల్లాల్లో క్యాంపు రాజకీయాలు: నిజామాబాద్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు మాజీ శాసన సభ్యుడు గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో హైదరబాద్లోని శిబిరానికి ఇప్పటికే తరలివెళ్లారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ పార్టీ అభ్యర్థులను హైదరాబాద్కు తరలించినట్లుగా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న, కాగజ్నగర్లో కోనేరు కోనప్ప, క్యాతన్పల్లిలో బాల్కసుమన్ల పర్యవేక్షణలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే రహస్య ప్రాంతాలకు తరలించినట్లుగా తెలిసింది. మరోవైపు హస్తం పార్టీ నేతలు కూడా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు ఆఫీస్నకు గురువారమే అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని వేరే చోటుకు తరలించారు.
హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి
హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ లో కోతి
ఈ బడ్జెట్ తో లోటు తగ్గింపులో స్పష్టమైన పురోగతి : యనమల
అమరావతి: గత ప్రభుత్వంలో ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొందని ఎపి మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గతంలో రెవెన్యూ లోటు, వడ్డీభారం, అప్పులు అధికంగా ఉండేవని అన్నారు. బడ్జెట్ పై వైసిపి నేతల విమర్శలకు యనమల కౌంటర్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో ఈ బడ్జెట్ తో లోటు తగ్గింపులో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని, 2026- 27 బడ్జెట్ పునర్ వ్యవస్థీకరణకు ప్రారంభం అని తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
Mopi devi: దుర్గానాగేశ్వరుని సన్నిధి కిటకిట Andhra Ptabha Spot News
Mopi devi: దుర్గానాగేశ్వరుని సన్నిధి కిటకిట Andhra Ptabha Spot Newsa మోపిదేవి
ఊరూర శివయ్యకు వైభవంగా అభిషేకాలు
మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను వైభవంగా
పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థిల ప్రతిభ
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం
శివనామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివలయాల్లో భక్తులు కిలో మీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు తండోపతండాలు తరలివస్తున్నారు. శ్రీశైలం మల్లన్న కొండ భక్తజనంతో నిండిపోయింది. శివనామస్మరణతో ఇలకైలాసగిరులు మార్మోగుతున్నాయి. శ్రీశైలంలో ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని వేయి స్తంభాల గుడిలో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శైవాలయాలల్లో భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆలయాల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని శైవాలయాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. రాజన్న గుడిలో శివరాత్రి సంబురం.. ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేములవాడ పరిసర ప్రాంతాల్లో మహాశివరాత్రి సందడి కనిపిస్తోంది. ఆలయ దారి వెంట ప్రత్యేక అలంకరణలు, స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. విద్యుత్ దీపాలంకరణలో రాజన్న కోవెల దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మూడు రోజుల పాటు జరగనున్న జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సిద్ధమైన వేయిస్తంభాల గుడి.. హనుమకొండలోని వేయి స్తంభాల ఆలయం శివనామస్మరణంతో మార్మోగుతుంది. భక్తుల కోసం ప్రత్యేకఏర్పాట్లు చేశారు. ఎండవేడి తగలకుండా చలువ పందిళ్లు వేశారు. తెల్లవారుజాము నుంచే జాతర ప్రారంభం అవుతుందని అర్చకులు తెలిపారు. భారీగా కీసరగుట్టకు భక్తులు మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట భక్తులు వేలాది తరలివస్తున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాలు, రాష్టాల నుంచి కీసరగుట్ట భారీగా భక్తులు తరలివచ్చారు.
india vs pak|ఇంకొన్ని గంటల్లో హైవోల్టేజ్ వార్
india vs pak| ఇంకొన్ని గంటల్లో హైవోల్టేజ్ వార్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Krishna District : శివోహం Andhra Prabha Spot News
Krishna District : శివోహం Andhra Prabha Spot News మార్మోగిన శివాలయాలు
Nagabandham Teaser: Mystical, Majestic & Monumental
The teaser of Nagabandham, helmed by visionary director Abhishek Nama, has arrived with a thunderous impact. Released today on the auspicious occasion of Maha Shivaratri by Superstar Mahesh Babu, the teaser promises a cinematic experience unlike anything seen before in Indian mythology-inspired films. Set against the mystic expanse of the Himalayas, the teaser hints at […] The post Nagabandham Teaser: Mystical, Majestic & Monumental appeared first on Telugu360 .
What’s Up Naresh Glimpse: Refreshing Rom-Com
Stepping into the season of love, the team behind What’s Up Naresh has unveiled a second glimpse that reveals a deeper, more emotional layer to this rom-com led by Kavya Kalyanram and Anvesh Michael. Directed by CV Vishal and produced by Bhagya Laxmi Chinta under CVV Cinema, the film continues to surprise with its refreshing […] The post What’s Up Naresh Glimpse: Refreshing Rom-Com appeared first on Telugu360 .
కవ్వాల్ టైగర్ జోన్లో 'పెరెగ్రిన్ పాల్కన్' దీని స్పీడ్ గంటకు 350 కి.మీ. #Wildlife #Kawal #Mancherial
Bill Gates to Visit Andhra Pradesh on February 16, Focus on Sanjeevani, AI and Quantum Valley
Microsoft co-founder Bill Gates will visit Andhra Pradesh on February 16. The state government has released the official schedule for his tour. During the visit, Gates will review projects supported by the Gates Foundation and hold high level meetings with Chief Minister N. Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan, and IT Minister Nara Lokesh. […] The post Bill Gates to Visit Andhra Pradesh on February 16, Focus on Sanjeevani, AI and Quantum Valley appeared first on Telugu360 .
అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్
క్రీడలు: క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ కోసం భారత్ పాకిస్తాన్లు సిద్ధమయ్యాయి. చిరకాల ప్రత్యర్థుల ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ ‘అభిషేక్’ సాంకేతికంగా అంత గొప్ప బ్యాటర్ కాదని వ్యాఖ్యానించాడు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించారు. అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగల పరిపూర్ణ బ్యాటర్ అన్నాడు. బంతి ఎలా వస్తుందో ఎలా షాట్ ఆడాలో తెలిసిన తెలివైన ఆటగాడు అన్నాడు. లాంగాన్, […] The post అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్ appeared first on Visalaandhra .
18 నుంచి ముహూర్తాల జోరు #Muhurthams #WeddingSeason #BusinessBoom #GoldPrices #TeluguStates
Chennur |జనసంద్రం.. పంచక్రోష ఉత్తరవాహిని తీరం..
Chennur | జనసంద్రం.. పంచక్రోష ఉత్తరవాహిని తీరం.. Chennur, ఆంధ్రప్రభ : మహా
కారులో ప్రియురాలిని తుపాకీతో కాల్చి... ప్రియుడు ఆత్మహత్య... అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే
ఢిల్లీ:ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమెను ప్రియుడు తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన సుమిత్, నోయిడాకు చెందిన రేఖ గత 15 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని పలుమార్లు సుమిత్కు చెప్పిడంతో అతడు ఆమెను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. రేఖ ఇంట్లో వాళ్లు వేరే అతడితో పెళ్లి నిశ్చయం చేశారు. రేఖ తనకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుందని తనని మరిచి పోవాలని అమిత్కు చెప్పింది. ఇద్దరు ప్రేమికుల మధ్య గత కొన్ని రోజులు పెళ్లి విషయంలో గొడవలు తారాస్తాయికి చేరుకున్నాయి. నోయిడాలోని సెక్టార్ 39 వద్ద కారులో ప్రేమ జంట మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు డోర్ను బలవంతంగా ఓపెన్ చేశారు. ఇద్దరు తుపాకీతో కాల్చుకొని చనిపోయినట్టు గుర్తించారు. సుమిత్ తన ప్రియురాలని తుపాకీతో కాల్చి చంపి అనంతరం ఆమె ఫోన్కు తాను చనిపోతున్నానని సందేశం పంపాడు. అనంతరం అతడు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫోరెన్సిక్ బృందం అక్కడికి చేరుకొని విచారణ చేస్తోంది. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా వారిని కాల్చి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమిత్ చేతిలో దగ్గరలో తుపాకీ ఉండడంతో అతడే ఆమెను కాల్చి చంపి అనంతరం సుమిత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యులను పిలిపించి వివరాలు తీసుకుంటున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం నోయిడా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Peddapalli |ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..
Peddapalli | ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. Peddapalli, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదిన
Swadharm Entertainment’s Not A Doctor: Mysterious
On the auspicious occasion of Maha Shivaratri, Rahul Yadav Nakka unveiled the next venture from Swadharm Entertainment, a mystery thriller titled Not A Doctor. Known for making distinctive cinema, the banner once again promises a film that breaks away from the ordinary. Helmed by Srikanth Nagothi, this marks his third directorial outing and reunites him […] The post Swadharm Entertainment’s Not A Doctor: Mysterious appeared first on Telugu360 .
Sivaratri |శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు..
Sivaratri | శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. Sivaratri, వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : శివనామస్మరణతో
Ram Charan grows excitement for Peddi with his heartfelt wishes
Mega Powerstar Ram Charan has created a global sensation with his upcoming biggie Peddi glimpse and 200 Million+ views global trending chartbuster Chikiri Chikiri. The song composed by AR Rahman became rage on social media. Now, the actor’s wishes to director Buchi Babu Sana have risen excitement for the film to next level. Ram Charan […] The post Ram Charan grows excitement for Peddi with his heartfelt wishes appeared first on Telugu360 .
–బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన రమ్య స్టేషన్ఘన్పూర్ : స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో 24 ఏళ్ల వయస్సులోనే కౌన్సిలర్గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు చల్లా రమ్య. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. స్టేషన్ఘన్పూర్లోని ఐదో వార్డు జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తరఫున రమ్య పోటీచేసి.. కౌన్సిలర్గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. The post 24 ఏళ్లకే కౌన్సిలర్ appeared first on Visalaandhra .
కరీంనగర్ మేయర్ రేసులో కాంగ్రెస్ పార్టీ ఉంది: పొన్నం
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కార్పొరేషన్ల అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్పొరేషన్లలో ప్రజాస్వామ్య బద్ధంగా మేయర్ ను ఎన్నుకుంటారని అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు పొన్నం ప్రభాకర్, విప్ ఆదిశ్రీనివాస్ సమర్పించారు. కరీంనగర్ మేయర్ పీఠంపై పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వేములవాడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, కరీంనగర్ మేయర్ రేసులో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అందరిని కలుపుకొని మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. పూర్తి మెజార్టీ లేకనే పోటీ నుంచి తప్పుకున్నట్లు బిజెపి ఎంపి అర్వింద్ చెప్పారని అన్నారు. కరీంనగర్ లో మెజార్టీ లేకున్నా మేయర్ అవుతామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. బిజెపి ఎలాంటి ప్రయాత్నాలు చేస్తుందో తాము కూడా అలానే చేస్తామని, మేయర్, ఛైర్ పర్సన్ పీఠం కోసం క్యాంపు రాజకీయాలు ఉంటాయని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
One more Shock for Vishwak Sen
After delivering a series of disasters, Vishwak Sen has been extra cautious and he took up Anudeep’s film. Titled Funky, the film is said to be a hilarious attempt. Between decent expectations, Funky released on Friday and the film opened on a poor note. The word of mouth for the film hasn’t been encouraging and […] The post One more Shock for Vishwak Sen appeared first on Telugu360 .
Ghanapuram |ఘనంగా మహా శివరాత్రి వేడుకలు..
Ghanapuram | ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. Ghanapuram, ఆంధ్రపభ : జయశంకర్
Jana Nayagan: New Speculations Shock Fans
Vijay’s last film Jana Nayagan is made on a record budget and the film’s release is pushed due to the ongoing censor problems. The makers have withdrawn the writ petition filed against the Censor Board and they have agreed to the cuts suggested. The film is now before the Revision Committee and everyone had big […] The post Jana Nayagan: New Speculations Shock Fans appeared first on Telugu360 .
Irumudi: Ravi Teja and Priya Bhavani Shankar look captivating
Mass Maharaja Ravi Teja is starring in a special family entertainer, Irumudi. The title poster has created huge excitement around the film with everyone wishing for a grand comeback to the actor as he is attempting a different entertainer from all his previous films. The movie is written and directed by Shiva Nirvana and his […] The post Irumudi: Ravi Teja and Priya Bhavani Shankar look captivating appeared first on Telugu360 .
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
–విహారానికి వెళుతుండగా విషాదం చెన్నూరు-కడప జిల్లా: విద్యార్థులు విహారానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఏర్పేడు మండల పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)లో వైజాగ్కు చెందిన ఠాగూర్రెడ్డి, కేరళకు చెందిన అనుగ్రహ, రుషికా(23), అఖిల్, సుషీన్, భవ్యలు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం వీరందరూ రెండు ద్విచక్ర వాహనాలపై తిరుపతి నుంచి గండికోటకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం […] The post రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం appeared first on Visalaandhra .
మహాశివరాత్రి: లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేంటి?
సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది. ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనే మాట వాస్తవమే. అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆభవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది. పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవు లాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలను కున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం(లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని,ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని,వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు.విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు. హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేక పోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడి నందుకు బ్రహ్మను దండించ మన్నాడు. భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు. మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థాన మయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.
శివరాత్రి రోజు చేసే ఉపవాసం అంతరార్థం ఇదే..
హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి. ఆరోజు ఉదయం శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని అంటారు. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఏడాదంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని నమ్ముతుంటారు. అయితే, ఉపవాసం చేయడంలో అంతరార్థం దాగి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. సుఖభోగాలు మనిషిని దైవానికి దూరం చేస్తాయి.. ఉపవాసం వంటి కఠిన నియమాల వల్ల ఇంద్రియాల ప్రభావం తగ్గి ఆధ్యాతిక సాధనలకు మార్గం సుగమం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. వారానికోసారి ఘనాహారానికి దూరంగా ఉండమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. ఆరోగ్య సమస్యల్లేనివారు వారానికోసారి ఉపవాసం చేయాలి. ఇందువల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకు పోతాయి. జీర్ణకోశానికి తగిన విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణకోశం శక్తి పుంజుకుని సక్రమంగా పనిచేస్తుంది. కటిక ఉపవాసం అనే పేరుతో మంచి నీటిని సైతం సేవించకుండా ఉపవసించడం మంచిదికాదు. శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలి. పాలు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ఉపవాసం చెడదని పెద్దలు చెబుతారు. ఏదైనా భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసులతో చేసిన పదార్థాలు నిషిద్ధం. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని తినే పదార్ధాలలో వాడాలి. పాలూ పండ్లూ తినొచ్చు. ముఖ్యంగా దృష్టిని ఆహారం మీద పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం. ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కనుక సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసంతో మందకోడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయంలో తినకూడదు. ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు.
మహాశివరాత్రి రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో తెలుసా..?
శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండి వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. మహా శివరాత్రి పర్వదినాన ముఖ్యంగా చేయాల్సినవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతంలో జీవన్ముక్తులౌతారని స్కాంధ పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వల్ల ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో చెప్పాడు. ఉపవాస విశిష్టత జీవుడు పరమాత్ముని సామీప్యంలో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవలం భగవంతుని ఆరాధన చేయడమే ఉపవాసమని వరాహోపనిషత్తు చెబుతోంది. రుద్రాభిషేకం మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే రుద్రాభిషేకంలోని పరమార్ధం. పంచాక్షరి మంత్రం పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు నమ శివాయ(ఓం నమశ్శివాయ)లను మహాశివరాత్రి నాడు భక్తితో పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది. వీటితో పాటు మహామృత్యుంజయ మంత్రం, శివసహస్రనామస్తోత్రం పఠిస్తే శివానుగ్రహం కలుగుతుంది. అందువల్ల మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరదర్శనం, అభిషేకం, బిల్వార్చన, శివనామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగిపోతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని శివ పురాణం అవగతం చేస్తుంది.
మహాశివరాత్రి నాడు జాగరణ ఎందుకు..?
ప్రకృతిలో నిద్రాణమైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణా దులతో మేల్కొలిపి, తాను శివుడై, సర్వం శివస్వరూపంగా భావించి, దర్శించడమే నిజమైన జాగరణం. ఇలా చేస్తే, శివపూజలో సాయు జ్యం, శివభజనలో సామీప్యం, శివభక్తులతో కూడి, శివ విషయాలు ప్రసంగించుటలో సలోక్యం, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని సాక్షాత్తు జగద్దురువు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. ఖాళీ కడుపులో విషతుల్యమైన ఆమ్లాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అవి శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఉపవాసం చేసిన వారికి జాగరణ కూడా ముఖ్యవిధిగా ఏర్పర్చారు. మర్నాడు మితాహారంతో ఉపవాసం విరమించిన తరువాత కూడా వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. రెండు పొద్దులైనా ఆహారం తీసుకోవాలి. జాగరణం అంటే మన గురించి మనం మేలుకుని ఉండడం. జాగరణను సంపూర్ణ ఆరోగ్యవంతులే చేయాలి. జాగరణ మర్నాడు విశ్రాంతిగా గడపడం అవసరం. ఉపవాస, జాగరణలు చేసేవారు మితిమీరిన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ వంటి ఏకాగ్రత అత్యవసరం అయ్యే పనులకు విశ్రాంతి తరువాతే ఉపక్రమించండి. జాగరణ సమయంలో మానసిక ఉద్వేగాలను పెంచే వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.
ఒకటో తరగతి నుంచి ఒకటే ఉద్యోగం వరకు..#Police #Nalgonda #Hyderabad #Inspiration #UpalTraffic
Krishna District |బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పాలేపోగు లక్ష్మీ..
Krishna District | బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పాలేపోగు లక్ష్మీ.. Krishna District,

21 C