6Benefits |అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ
6Benefits | అరటి పండు తింటే దూరమయ్యే నీరసం, గుండెకు అద్భుత రక్షణ
praja dharbar |రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్..
praja dharbar | రాయపోల్ మండలంలో ఉపాధి హామీపై ప్రజాదర్బార్.. praja dharbar
రైజ్తో మహిళలకు ఆర్థిక సాధికారత
కలెక్టర్ జి. లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: రూరల్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ (రైజ్) కేంద్రం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు విశేషంగా తోడ్పాటు లభిస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు రైజ్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని రైజ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. మహిళలకు అందిస్తున్న […] The post రైజ్తో మహిళలకు ఆర్థిక సాధికారత appeared first on Visalaandhra .
The post ఆర్థిక అక్షరాస్యత కీలకం appeared first on Visalaandhra .
విషం తాగి ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య..
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఖప్పర్పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంటిలో విషం తాగి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పాలలో విషం కలిపి తాగినట్టు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేది. ఉదయం పిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారు వారిని చూడడానికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. ఎటువంటి స్పందన లేకపోవడంతో గది తలుపు పగుల గొట్టి చూశారు. గదిలో ఐదు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెప్పారు. కుటుంబ పెద్ద మనీష్ కుమార్ అనే రైతు (35), అతని భార్య (32), వారి ఇద్దరు కుమార్తెలను,కుమారుడిని పోలీసులు గుర్తించారు. తాము ఆత్మహత్య చేసుకున్నామని గోడపై రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక కాగితంపై మరో సూసైడ్ నోట్ దొరికింది. మృతుడి మొబైల్ ఫోన్ నుండి పోలీసులు ఒక వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో మృతుడు తాను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పినట్టు పోలీస్ అధికారి ష్లోక్ కుమార్ తెలియజేశారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్ పరిశీలించిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
Sp |ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు
Sp | ఆత్మహత్య ఘటన పై కేసు నమోదు అన్ని కోణాల్లో దర్యాప్తువెల్లడించిన
Fire |టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం
Fire | టైల్స్ షోరూమ్ మంటలు ..ఫర్నిచర్ దహనం రూ. 6 లక్షల
Collector |మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం
Collector | మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం పోలింగ్ ప్రక్రియను
అర్జున్-సానియా పెళ్లి.. ప్రధాని మోడీకి ఆహ్వానం
న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన సానియాను అర్జున్ వివాహం చేసుకోబోతున్నాడు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఈక్రమంలో సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి.. అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించారు. ప్రధాని మోడీతో దిగిన ఫోటోలను సచిన్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఖాతాల్లో షేర్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అర్జున్-సానియా వివాహానికి ఆహ్వానించడం మాకు గౌరవంగా ఉంది. యువ జంటకు మీ ఆశీర్వాదాలు, ఆలోచనాత్మక సలహాలకు ధన్యవాదాలు అని టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అర్జున్-సానియా చాందోక్ ల నిశ్చితార్థ వేడుక జరిగింది. అర్జున్, సానియా మార్చిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, అర్జున్ కెరీర్ విషయానికి వస్తే.. ఆల్ రౌండర్ అయిన అర్జున్, దేశీయ సర్క్యూట్లో గోవా తరపున ఆడుతున్నాడు. అర్జున్ 22 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు, 23 లిస్ట్ A గేమ్లు, 29 T20 మ్యాచ్లు ఆడాడు. 2020/21 సీజన్లో ముంబై తరపున టీ20లో అరంగేట్రం చేశాడు. 2022/23 సీజన్లో గోవా తరుపున లిస్ట్ A, FC కెరీర్ను ప్రారంభించాడు. సానియా ఎవరు? సానియా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, గ్రావిస్ గ్రూప్ అధినేత రవి ఘాయ్ మనవరాలు. పెంపుడు జంతువుల సంరక్షణ సేవలపై దృష్టి సారించిన ముంబై వెంచర్ అయిన Mr Paws Pet Spa & Store LLPలో భాగస్వామి, డైరెక్టర్గా సానియా ఉంది.
Ranveer Singh receives threatening WhatsApp Voice Notes
Bollywood Superstar Ranveer Singh has been riding high with the super success of Dhurandhar. The actor today received a threatening Whatsapp Voice Note as per the reports coming from the Bollywood media. The voice note was sent demanding crores of money from the actor. Ranveer Singh has approached the Mumbai police soon after he received […] The post Ranveer Singh receives threatening WhatsApp Voice Notes appeared first on Telugu360 .
Ration |మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్
Ration | మొవ్వలో రెండవ నెంబరు రేషన్ డీలర్ సస్పెన్షన్ Ration |
Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం …
Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం … ఆదరించి గెలిపించండి అభివృద్ధి
రణ్వీర్ సింగ్కు బెదిరింపులు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు బెదిరింపులు వచ్చాయి. 'ధురంధర్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రణ్వీర్ సింగ్కు ఓ దుండగుడి నుంచి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం వాట్సాప్ వాయిస్ నోట్ ద్వారా కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరింపు వచ్చింది. దీంతో రణ్వీర్ సింగ్ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై పోలీసులు బృందం దర్యాప్తు చేస్తోంది. బెదిరింపు వాయిస్ నోట్ పంపిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు, రణ్వీర్ సింగ్ ఇంటి వెలుపల భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. అతని ఇంటి వెలుపల భద్రతను పెంచారు. ఇదిలావుంటే, జనవరి 31న బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత రోహిత్ శెట్టి జుహు ఇంటి వెలుపల ఐదు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ సమయంలో రోహిత్ అక్కడే ఉన్నాడు. అయితే, కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ముంబై పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పూణేలో 5 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Govt |బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి
Govt | బీఆర్ ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించాలి Govt | మోత్కూర్,
Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా?
Spirit l స్పిరిట్ నుంచి బయటపడ్డారా? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్
ఖైరతాబాద్ లో రైలు పట్టాలపై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఖైరతాబాద్ రైల్వే గేటు సమీపంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టాలపై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. తరుణ్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కు చెందిన తరుణ్ హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2017 లో హైదరాబాద్ కు చెందిన ప్రసన్నతో వివాహం జరిగింది. వీరికి ఒ కూతురు ఉంది. కాగా గత సంవత్సరం కాలంగా తరుణ్ మతిస్థిమితం బాగాలేక చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళలవారం ఉదయం ఇంటి నుండి బయలకు వెళ్లాడు. మధ్యహ్నం సమయంలో ఖైరతాబాద్ రైల్వే గేట్ సమీపంలో పట్టాలపై తలపెట్టి పడుకున్నా డు. ఆ సమయంలో నాంపల్లి వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తరుణ్ తల,మొండెం వేరయ్యాయి. లైన్ మేన్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న ఫోన్ రింగు అవ్వడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి మృతుని కుటుంబసభ్యుల సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Allu Arjun Initiates Legal Action
Icon Star Allu Arjun emerged as the Biggest Star of the country and he is busy with some of the biggest films and is working with top directors. A controversy erupted after brand manager Kaveri Baruah spoke against the actor on Sweekriti Talks podcast and the video went viral in no time. Kaveri Baruah said […] The post Allu Arjun Initiates Legal Action appeared first on Telugu360 .
Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి
Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి పాకల బీచ్
Training |ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం
Training | ఆర్టీసీ విజయోత్సవ సభలో పరకాల డీఎంకు సన్మానం Training |
mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం…
mla |వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ ఎపీ లక్ష్యం… నరేంద్ర మోడీ నాయకత్వంలో
Clean |అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్….
Clean | అడగకుండానే అన్నీ చేస్తున్న సర్పంచ్…. Clean | వేంసూరు, ఆంధ్రప్రభ
Ballot boxes |ఎన్నికలకు సర్వం సిద్ధం
Ballot boxes | ఎన్నికలకు సర్వం సిద్ధం Ballot boxes | స్టేషన్ఘన్పూర్,
protest |వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన
protest | వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద మైనార్టీ నేతలతో నిరసన
Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case
The Tirupati laddu adulteration case has taken an unexpected turn with the Enforcement Directorate formally launching a money laundering investigation. On Tuesday, February 10, the ED registered an Enforcement Case Information Report under the Prevention of Money Laundering Act, widening the scope of the probe far beyond food safety violations. The central agency stepped in […] The post Adulteration to Hawala Links: ED Enters Tirupati Laddu Case appeared first on Telugu360 .
Railway |పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష
Railway | పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష Railway |
లంచం తీసుకుంటూఎసిబికి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ..
హైదరాబాద్: అవినీతి నిరోదక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ పోలీస్ అధికారి అడ్డంగా దొరికిపోయాడు. మంగళవారం నగరంలోని మాదాపూర్ ఎస్ఐ వినయ్కుమార్ 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఓ కేసులో సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇచ్చేందుకు ఎస్ఐ వినయ్ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎసిబి అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు చేపట్టిన ఎసిబి అధికారులు.. వినయ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వినయ్ ని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లో పులి అవయవాలు స్వాధీనం #WildlifeCrime #Hyderabad #DRI #TelanganaForest
mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ..
mla |ఎమ్మెల్యే సుజనా చౌదరికి అభినందనల వెల్లువ.. mla | భవానిపురం, ఆంధ్రప్రభ:
students |మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ
students | మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ students | జైనూర్, ఆంధ్రప్రభ
Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..
Achampet l ఉమామహేశ్వర క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం.. ఈనెల 16 వరకు
paritala |పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు..
paritala | పరిటాల వారి కొబ్బరి తోటలో భారీ దిగుబడులు.. పరిటాల రవి
నేను రాను.. సభకు: అవిశ్వాసంపై స్పీకర్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి.ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై తుది నిర్ణయం తీసుకునే వరకు లోక్సభ కార్యకలాపాలకు హాజరు కాకూడదని.. స్పీకర్ చైర్ లో కూర్చోకూడదని ఓం బిర్లా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో అధికార ఎన్డిఎ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సమర్పించినప్పటి నుంచి లోక్ సభలో ఇరుపక్షాల మాటల యుద్ధం కొనసాగుతోంది. దీంతో సభ సజావుగా సాగడంలేదు. ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన పదవి నుండి తొలగించాలని కోరుతూ లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసు సమర్పించాయి. ఈ నోటీసుపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా.. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ను తన తొలగింపుకు సంబంధించి ప్రతిపక్షం దాఖలు చేసిన నోటీసును పరిశీలించాలని ఆదేశించారు. నోటీసును క్షుణ్ణంగా సమీక్షించి, అవసరమైన విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సెక్రటరీ జనరల్ను కోరినట్లు సమాచారం.
Real estate |కనుమరుగవుతున్న ప్రకృతి సంపద,
Real estate | కనుమరుగవుతున్న ప్రకృతి సంపద, Real estate | చిట్యాల,
Polling centers |పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన…
Polling centers | పోలింగ్ ఏర్పాట్లపై సీపీ రమేష్ పరిశీలన… Polling centers
కాంగ్రెస్ నేతలపై రూ.500కోట్ల పరువనష్టం దావా
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 1200 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం చేసిన హిమంత తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.కాంగ్రెస్ నేతలు నాపై తప్పుడు, దురుద్దేశపూర్వకంగా, పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారు. జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగొయ్ల నుంచి రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేశాను’ అని అస్సాం సీఎం శర్మ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: సిఎం యోగి
అయోధ్యలో బాబ్రీ మసీదు పునర్నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదును తిరిగి నిర్మించడం అసాధ్యమని స్పష్టం చేశారు. బారాబంకిలోని శ్రీరామ్ జానకి ఆలయంలో మంగళవారంనాడు జరిగిన 10వ శ్రీ హనుమాన్ విరాట్ మహాయజ్ఞం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, కొందరు అవకాశవాదులకు ఇబ్బందుల్లోనే రాముడు గుర్తుకు వస్తాడని, ఇతర సమాయాల్లో తలచుకోవడం కూడా ఉందని, అందువల్లే రాముడు కూడా వాళ్లను మరిచిపోతాడని చెప్పారు. రాముని భక్తులపై బుల్లెట్లు కురిపించి, రాముడి సేవకు అవాంతరాలు కల్పించే రామద్రోహులకు ఇక్కడ చోటులేదన్నారు. బాబ్రీ మసీదును పునర్నిర్మిస్తామని కలలు కంటున్న వారికి ఒకటే చెప్పదలచుకున్నానని, అలాంటి రోజు ఎప్పటికీ రాదన్నారు. ‘ఖయామత్ రోజు ఒకటి వస్తుందంటూ ఎదురుచూపులు చూడొద్దు. హిందూస్థాన్లో కలిసి జీవించడం నేర్చుకోవాలన్నారు. ఇక్కడి చట్టాలను గౌరవిస్తూ జీవించాలని, చట్టాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లే వాళ్లు నరకానికే వెళ్తారన్నారు. చట్టాన్ని ధిక్కరించగలమని ఎవరైనా అనుకున్నా, స్వర్గానికి వెళ్తామని అనుకున్నా వారి కలలు ఎప్పటికీ కల్లలుగానే మిగిలిపోతాయని జోస్యం చెప్పారు.
మధురలో ఒకే కుటుంబం లోని ఐదుగురు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఖప్పర్పూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇంటిలో విషం తాగి మృతి చెంది ఉండడాన్ని పోలీసులు మంగళవారం గుర్తించారు. పాలలో విషం కలిపి తాగినట్టు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కుటుంబం అంతా ఒకే గదిలో ఉండేది. ఉదయం పిల్లలు కనిపించకపోవడంతో పొరుగువారు వారిని చూడడానికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంది. ఎటువంటి స్పందన లేకపోవడంతో గది తలుపు పగుల గొట్టి చూశారు. గదిలో ఐదు మృతదేహాలు కనిపించాయని పోలీసులు చెప్పారు. కుటుంబ పెద్ద మనీష్ కుమార్ అనే రైతు (35), అతని భార్య (32), వారి ఇద్దరు కుమార్తెలను,కుమారుడిని పోలీసులు గుర్తించారు. తాము ఆత్మహత్య చేసుకున్నామని గోడపై రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో ఒక కాగితంపై మరో సూసైడ్ నోట్ దొరికింది. మృతుడి మొబైల్ ఫోన్ నుండి పోలీసులు ఒక వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో మృతుడు తాను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పినట్టు పోలీస్ అధికారి ష్లోక్ కుమార్ తెలియజేశారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం తరలించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్ పరిశీలించిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..!
mla |సెంట్రల్ అభివృద్ధే అసెంబ్లీ అజెండా..! బడ్జెట్ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ సమస్యలపై
Congress : మీనాక్షి తెలంగాణ ఇన్ ఛార్జిగా ఉన్నారా? లేదా? పెద్ద డౌటే
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ లో జరుగుతున్న వ్యవహారాలను పట్టించుకోవడం లేదనిపిస్తోంది
Dandepally |ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు
Dandepally | ఘనంగా ఎల్లమ్మ తల్లి పట్నాలు Dandepally | దండేపల్లి, ఆంధ్రప్రభ
police |ప్రజల భద్రతే లక్ష్యం. కర్నూల్ జిల్లాలో డ్రోన్ పెట్రోలింగ్…సాంకేతికతతో నేరాల కట్టడి.డ్రోన్
Lok Sabha |స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం
Lok Sabha | స్పీకర్ ఓంబిర్లా కీలక నిర్ణయం Lok Sabha |
Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా
Collector |శ్రీ ముఖలింగం ఉత్సవాలకు కంట్రోల్ రూమ్ నిఘా కలెక్టర్ స్వప్నిల్ దినకర్
Finishing |మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం
Finishing | మార్చి నాటికి లక్ష గృహప్రవేశాలు లక్ష్యం Finishing | చిట్యాల,
congress |కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు..
congress | కూటమితో ప్రజలకు ఒరిగిందేమీ లేదు.. congress | శ్రీకాకుళం బ్యూరో,
Tollywood Actors working on Web Projects
Apart from films, actors are inking deals with the digital platforms for Originals which is earning them big remunerations. Bollywood actors are balancing their careers between films and web series. Now, several Telugu actors are making their waves and are testing their luck in the digital space. The number of actors signing web films and […] The post Tollywood Actors working on Web Projects appeared first on Telugu360 .
Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు
Mantralayam l శ్రీ రాఘవుడి హుండీ ఆదాయం 3కోట్ల,8లక్షలు Mantralayam l మంత్రాలయం,
10th Ward |నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు…
10th Ward | నిత్యం ప్రజలకు సేవలు చేసేందుకు… 10th Ward |
Counting |పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి
Counting | పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవాలి Counting | భీమ్గల్ టౌన్,
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం.. సభకు రాను
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. వాహనం కొనుగోలు చేస్తే?
వాహనాలు కొనుగోలు చేయడానికి కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి
Nadyala |మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన…
Nadyala | మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పరిశీలన… శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై
Media |ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి
Media | ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరగాలి Media | మక్తల్, ఆంధ్రప్రభ
తెలంగాణకు రేవంత్ శాపంగా మారారు : హరీశ్ రావు
తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
CrPC 41 |ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ..
CrPC 41 | ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ.. CrPC 41 | ఆంధ్రప్రభ,
3reasons |బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు
3reasons | బంగారం, వెండి ధరల పతనం వెనుక జ్యోతిష్య కారణాలు 3reasons
విశాలాంధ్ర ` శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేయు లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి పరిశీలించారు.దేవస్థానం ప్రారంభ ద్వారం నుండి భక్తుల క్యూ లైన్లు, క్యూ లైన్లలో ఏర్పాటు చేసిన […] The post మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీశ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి appeared first on Visalaandhra .
Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా…
Collector|నడకదారిలో శ్రీశైలం వచ్చే భక్తుల సౌకర్యాలపై ఆరా… Collector|నంద్యాల బ్యూరో ,ఆంధ్రప్రభ: నంద్యాల
కుమార్తెపై తల్లి ప్రేమ గొప్పదని చెప్పే సినిమా
హీరోయిన్ కారుణ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఎర్రచీర మూవీ టీమ్ ఘనంగా ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేసింది. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కారుణ్య చౌదరికి దర్శకుడు సుమన్ బాబు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నెక్స్ మూవీలో కూడా ఓ ముఖ్యమైన పాత్రకు కారుణ్యను అనుకుంటున్నట్లు చెప్పారు. కారుణ్య మాట్లాడుతూ “ఎర్రచీర క్లైమాక్స్ సీన్కి ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సుమన్ బాబు వన్ మ్యాన్ షో లాగా అన్నీ తానే అయి ఇంత మంచి సినిమా తీశారు. నేను ఇందులో రెండు క్యారెక్టర్స్ చేశాను. అందులో పార్వతి పాత్రను బాగా ఎంజాయ్ చేశా. భర్త ప్రేమ కంటే కుమార్తెపై తల్లి ప్రేమ గొప్పదని చెప్పే ఈ చిత్రాన్ని ఇంకా చూడని వాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే థియేటర్లకు వెళ్లి చూడండి”అని అన్నారు.
Laboratory |ఆ ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం
Laboratory | ఆ ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం Laboratory | ఆంధ్రప్రభ, వెబ్
Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం
Ravindhar |పర్యావరణ పరిరక్షణ.. ఆరోగ్యం.. సైకిళ్లతో సాధ్యం బైకులు, కార్ల బదులు సైకిళ్ల
7th Ward |సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నా ..
7th Ward | సేవలు చేసేందుకు మీ ముందుకు వస్తున్నా .. 7th
Audiences of all sections can watch Couple Friendly comfortably: Dheeraj Mogilineni
Santosh Soban is playing the lead in the film Couple Friendly, with Manasa Varanasi as the female lead. The film is being grandly produced in Telugu and Tamil by UV Concepts and presented by the reputed production house UV Creations. Ajay Kumar Raju P. is the co-producer. The film is directed by Ashwin Chandrasekhar. Made […] The post Audiences of all sections can watch Couple Friendly comfortably: Dheeraj Mogilineni appeared first on Telugu360 .
డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్పీ విక్రాంత్ పాటిల్
వివాలాంద్ర బ్యూరో ` కర్నూలు : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళ వారం తెలిపారు. మంగళవారం ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన 3 నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. డే విజన్, నైట్ విజన్ డ్రోన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా ఉంటుందన్నారు. జిల్లాలో మహిళల భద్రతకు […] The post డ్రోన్ కెమెరాలతో నేరాల నియంత్రణ : ఎస్పీ విక్రాంత్ పాటిల్ appeared first on Visalaandhra .
AR Rahman turning Busy in Tollywood
Legendary music composer and Oscar winner AR Rahman has been away from straight Telugu films from a long time. He is making his comeback with Ram Charan’s pan-Indian film titled Peddi. Buchi Babu Sana is the director and Janhvi Kapoor is the leading lady. The first single Chikiri Chikiri is a resounding chartbuster and the […] The post AR Rahman turning Busy in Tollywood appeared first on Telugu360 .
MLA |ఈ ఒక్కసారి కౌన్సిలర్గా గెలిపించండి…
MLA | ఈ ఒక్కసారి కౌన్సిలర్గా గెలిపించండి… MLA | జనగామ, ఆంధ్రప్రభ
1100 people |ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
1100 people | ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు 1100 people |
Andhra Prabha Telangana Smart Edition/అగ్ని పరీక్ష/ఎవరికి దక్కేనో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-02-2026, 4.00PM ts అన్ని పార్టీలకు అగ్ని పరీక్ష
home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ ఉద్యోగి..
home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ
హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు #Hyderabad #EarthTremors #Gajularamaram
Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు..
Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు.. Bjp l
cable wire |హెడ్మాస్టర్ మృతి..
cable wire | హెడ్మాస్టర్ మృతి.. cable wire | ఆంధ్రప్రభ, వెబ్
Price |బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ
Price | బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ
minister l మన మిత్ర వాట్సాప్ .. రైతులకి ఎంతో మేలు..
minister l మన మిత్ర వాట్సాప్ .. రైతులకి ఎంతో మేలు.. మన
School |వంటశాల షెడ్డు నిర్మాణం
School | వంటశాల షెడ్డు నిర్మాణం School | జైనూర్, ఆంధ్రప్రభ :
Video : Hero Santhosh Sobhan Exclusive Interview
The post Video : Hero Santhosh Sobhan Exclusive Interview appeared first on Telugu360 .
మున్సిపాలిటీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? : కిషన్ రెడ్డి
హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి మోరీలు శుభ్రం చేస్తారా? అని సిఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న సిఎం మోరీలు శుభ్రం చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతోంది, మున్సిపాలిటీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? అని నిలదీశారు. తన పేరు మార్చే అధికారం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇస్తోందని కిషన్ రెడ్డి తెలియజేశారు. సిఎం పేరే కాదు ఆయన మతం మార్చుకున్నా, తమకు అభ్యంతరం లేదని, పార్టీలు మారినట్టు రేవంత్ ఖాన్ అని పేరు కూడా మార్చుకోండి అని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధమా? అని.. సచివాలయం, ప్రెస్ క్లబ్ ఎక్కడైనా మీతో చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ తో ఏదైనా ఉంటే, మీరు తేల్చుకోండి అని.. నన్నెందుకు లాగుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
bus stand l కలెక్టర్ తనిఖీలు..
bus stand l కలెక్టర్ తనిఖీలు.. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలిప్రయాణికులకు ఎలాంటి
Statement |భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
Statement | భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి Statement |
14th Ward |కారు గుర్తుకు ఓటెయ్యండి..
14th Ward | కారు గుర్తుకు ఓటెయ్యండి.. 14th Ward | జనగామ,
2 chandra |మనోకారకుడు చంద్రభగవానుడు: చంద్ర దోష ప్రభావాలు, పరిహారాలు &తింగళూర్ క్షేత్ర మహిమ
2 chandra |మనోకారకుడు చంద్రభగవానుడు: మనస్సుపై చంద్రుని శక్తివంతమైన ప్రభావం 2 chandra
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
ఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ నేతలు నోటీసులు ఇచ్చారు. రూల్ 94(సి) కింద అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ సమర్పించింది. అవిశ్వాస తీర్మానానికి 118 మంది విపక్ష ఎంపిలు సంతకాలు చేశారు. విపక్షాలకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు, కాంగ్రెస్ మహిళా ఎంపిపై నిరాధార ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి నిశికాంత్ దూబెపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలు ఉండడంతో తెరపైకి అవిశ్వాస తీర్మానం విపక్షాలు తీసుకొచ్చాయి. రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో తృణమూల్, డిఎంకె, వామపక్షాలు, సమాద్వాదీ పార్టీ, ఆర్జెడి, శివసేన యుబిటి, ఎన్సిపి ఎస్పి, తదితర పార్టీలు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Train | విశాఖ మెట్రోకు.. Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Election Code |జగ్గారెడ్డి పై కేసు నమోదు..!
Election Code | జగ్గారెడ్డి పై కేసు నమోదు..! Election Code |
Dhanush lines up Two Biopics for 2027
Tamil actor Dhanush has several films lined up as an actor. He is also directing films and is producing content-driven films on his Wunderbar Films. Dhanush can be called as the busiest actor of Indian cinema and he has films in Tamil, Hindi and Telugu languages. The actor has lined up two biopics and the […] The post Dhanush lines up Two Biopics for 2027 appeared first on Telugu360 .
ഫാക്ട് ചെക്ക്: കോൺഗ്രസ് ഓഫീസ് ഉദ്ഘാനടത്തിന് ഖുർആൻ പാരായണം? പ്രചാരണം വ്യാജം
ജയ്പൂരിൽ കോൺഗ്രസ് ഓഫീസ് ഉദ്ഘാടനത്തിന് ഇസ്ലാമിക പ്രാർഥനകൾ എന്ന അവകാശവാദത്തോടെയാണ് പോസ്റ്റുകൾ പ്രചരിക്കുന്നത്
BJP : విష్ణు కూటమికి కొరకరాని కొయ్యలా మారారా? ఎందుకిలా?
కూటమి ప్రభుత్వంలో విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొరకరాని కొయ్యగా మారారు
Two-wheeler |ద్విచక్ర వాహనంపై మృతదేహం రవాణా
Two-wheeler | ద్విచక్ర వాహనంపై మృతదేహం రవాణా Two-wheeler | బాపట్ల టౌన్,
Muncipal|పురపోరుకు సర్వం సిద్ధం
Muncipal| ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణలో మరికొన్ని గంటల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

25 C