నేషనల్ హాకీ చాంపియన్ షిప్ కి వెళ్ళిన హాకీ క్రీడాకారులు
విశాలాంధ్ర ధర్మవరం; ఫస్ట్ కే లో ఇండియా ట్రైబల్స్ హాకీ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ కు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారుడు వెంకటేష్ నాయక్, ఏపీ టీం కెప్టెన్ లవన్ కుమార్ నాయక్ ఇద్దరు పాల్గొని టోర్నమెంట్కు ఎంపిక కావడం జరిగిందన్నారు.ఈ టోర్నమెంట్ రాయపూర్ లో జరగనున్నది అని, గురువారం రోజు కర్ణాటక వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ టీములు తలపడతాయి అని తెలిపారు.హాకీ సత్యసాయి డిస్టిక్ సెక్రెటరీ బి సూర్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. The post నేషనల్ హాకీ చాంపియన్ షిప్ కి వెళ్ళిన హాకీ క్రీడాకారులు appeared first on Visalaandhra .
కల్వర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు…
కల్వర్టు నిర్మాణానికి నిధుల కేటాయింపు… ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట
బడ్జెట్ అవుట్రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి
బడ్జెట్ అవుట్రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : జిల్లాలో
Andhra Prabha Smart Edition |TS|అగ్ని కీలల్లో/హాస్పిటళ్లలో కష్టాలు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 26-03-2026, 4.00PM ts బస్సుకు మంటలు.. అగ్ని
మంత్రి నిధులు తీసుకొచ్చి పల్లె సీమలు అభివృద్ధి చేస్తాం…
మంత్రి నిధులు తీసుకొచ్చి పల్లె సీమలు అభివృద్ధి చేస్తాం… ఊట్కూర్, ఆంధ్రప్రభ :
కసాయి తల్లి ఘాతుకం.. పాల కోసం ఏడుస్తుందని కన్న కూతుర్నే..
తిరుపతి: క్షణికావేశంలో ఓ కసాయి తల్లి మాతృత్వానికే కలంకం తెచ్చే పని చేసింది. పాల కోసం ఏడుస్తున్న కూతుర్నే గొంతు నులిమి చంపేసింది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని నరసరాజు అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని వెంగలచేరికి చెందిన హైమవతి, వెంకటేశ్ దంపతులు సత్యవేడు పరిసరాల్లోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు రుత్విక్, ఆరు నెలల చిన్నారి ఉన్నారు. గురువారం చిన్నారి పాల కోసం ఏడుస్తుందని క్షణికావేశంలో తల్లి పసిపాప గొంతు నులిమేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ మురళి, ఎస్సై సాయినాథ్ ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.
చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు
చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
Telangana Secures Major Investments as Andhra Pradesh Pushes Culinary Tourism Vision
Telangana and Andhra Pradesh are advancing on two different but equally strategic fronts. One is focused on large scale industrial investment while the other is building a strong identity in tourism through culture and cuisine. Telangana has reported significant progress from its recent global outreach efforts. IT and Industries Minister D. Sridhar Babu informed the […] The post Telangana Secures Major Investments as Andhra Pradesh Pushes Culinary Tourism Vision appeared first on Telugu360 .
Prime Minister |పశ్చిమాసియా పరిస్థితులపై చర్చకు సిద్ధం
Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో
మోదుమూడి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
మోదుమూడి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే అవనిగడ్డ ఆంధ్రప్రభ : అవనిగడ్డ
పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ….
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత రెడ్డి… బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఇటీవల
రహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన
ధర్మవరం మండల వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దించండివిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం మండలం ఏలుకుంట్ల–మారాల మరియు ఏలుకుంట్ల–సిద్ధరాంపురం మామిడి తోటల ప్రాంతంలో రహదారి దుస్థితిపై ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఫోన్ లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి ఈ పాండు రంగారెడ్డితో మాట్లాడీ రహదారి గురించి చర్చించారు. అనేక సార్లు టిడిపి నేతలు మీ దగ్గరికి వచ్చారని ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా […] The post రహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన appeared first on Visalaandhra .
మీదికొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం…
మీదికొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అన్ని
అది కచ్చితంగా సరిపోదు.. మా లక్ష్యం అదే: సంజీవ్ గోయెంకా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీని సొంతం చేసుకొనేందుకు ప్రతీ జట్టు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ సారి ట్రోఫీని గెలుచుకోవడమే తమ లక్ష్యమని లక్నో సూపర్జెయింట్స్ (ఎల్ఎస్జి) యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. ‘‘మా నిజమైన గుర్తింపు ఇంకా రూపుదిద్దుకుంటోందని నేను భావిస్తున్నా. ఏ క్రీడా జట్టుకైనా ట్రోఫీ గెలిస్తేనే గౌరవం. మేము ఇప్పటి వరకూ రెండుసార్లు ప్లేఆఫ్స్కు చేరుకున్నాం. కచ్చితంగా అది సరిపోదు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్నిసార్లు ఓడిపోతాం. కానీ మేం మా మొదటి ట్రోఫీని గెలవాలి’’ అని సంజీవ్ పేర్కొన్నారు.
గ్రామ పంచాయితీల పరిశుభ్రత మా లక్ష్యం.. ఎన్డీఏ నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం;; మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో పరిశుభ్రతగా ఉండుటే మా లక్ష్యము అని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, శాంతిరెడ్డి శ్రీనివాసులు, మహేష్ చేతుల మీదుగా 20 గ్రామ పంచాయతీలకు తోపుడుబండ్లను, తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేసేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ […] The post గ్రామ పంచాయితీల పరిశుభ్రత మా లక్ష్యం.. ఎన్డీఏ నాయకులు appeared first on Visalaandhra .
ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల […] The post ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .
చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు కృషి చేస్తాం
జేఏసీ పట్టణ కన్వీనర్ తాడెం వెంకటస్వామి చేర్యాల (జనంసాక్షి) మార్చి 26 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం …
ముషీరాబాద్లో ఐస్క్రీమ్ ఫ్యాక్టరీపై భారీ దాడి #telugupost #icecream #adulteration #hyderabad
ధురంధర్ దర్శకుడి వార్నింగ్ రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2్ణ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ. 1,006 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమాలోని ఒక పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపై దర్శకుడు ఆదిత్య ధర్ తీవ్రంగా స్పందించారు. సినిమాలో జస్కీరత్ అనే సిక్కు పాత్ర తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫొటో పూర్తిగా […] The post వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం appeared first on Visalaandhra .
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం
భూదాన్ పోచంపల్లి, మార్చి 26 (జనం సాక్షి): ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారుల (బిఎల్ఓ) పాత్ర అత్యంత …
ప్రజలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదు : హరీష్ రావు
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ బిల్లులపై హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని, బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆస్పత్రులను కాంగ్రెస్ పూర్తి చేయట్లేదు అని విమర్శించారు. సిఎంఆర్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని, ఈ అంశాల గురించి చర్చించడానికి సభలో తమకు మైకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మేజర్ సర్జరీలకు కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం చేయట్లేదని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక చిన్న ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఎప్పటిలోగా ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేస్తారో ప్రభుత్వం చెప్పాలని.. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్ లో పెట్టి విడుదల చెయ్యాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు
మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే దారిలో అగాధాల్లాంటి గుంతలు 200 మీటర్ల రోడ్డును పట్టించుకోని పాలకులు ప్రమాదాలకు నిలయం …
స్వదేశంలో టీమిండియా షెడ్యూల్ ను ప్రకటించిన బిసిసిఐ..
ఐపిఎల్ 2026 సీజన్ తర్వాత స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఈ సీజన్లో భారత్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్.. వెస్టిండీస్తో మూడు వన్డేలు(ODI), ఐదు T20I మ్యాచ్ల సిరీస్.. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు T20I మ్యాచ్ల సిరీస్.. చివరగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ దేశీయ సీజన్ లో మొదట ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఒకే ఒక్క టెస్టు మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత ఇరుజట్ల మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్ 27 నుండి వెస్టిండీస్ జట్టుతో భారత్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆడనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల T20I సిరీస్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఇక, డిసెంబర్ నెలలో శ్రీలంక, భారత పర్యటనకు రానుంది. డిసెంబర్ 13న న్యూఢిల్లీలో జరిగే మొదటి మ్యాచ్ తో వన్డే సిరీస్ మొదలవుతుంది. డిసెంబర్ 22న T20I సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 3 నుండి 9 వరకు, భారత్ జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ జనవరి 21న ప్రారంభమవుతుంది. మొదటి టెస్టు మ్యాచ్కు నాగ్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన నాలుగు టెస్ట్ మ్యాచ్లకు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్ లో జరుగుతాయి. ఈ టెస్టు సిరీస్ మార్చి 3 వరకు కొనసాగుతుంది.
మెట్టూర్ నియోజకవర్గం… ఎన్నికల బరిలో వీరప్పన్ కుమార్తె #Mettur #Vidya #Elections #veerappandaughter
మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం వద్ద టిప్పర్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన చెందారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన అత్యున్నత వైద్య […] The post మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్ appeared first on Visalaandhra .
ఆటో బోల్తా పడి విద్యార్ధి మృతి..
గీసుగొండ, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10వ తరగతి స్థానికులు తెలిపిన
Energetic Star Ram is extra cautious after debacles. He is personally working on the scripts of his upcoming projects. Ram is keen to take up two new films and an official announcement about his next project will be made this week. Logi Vignesh, a debutant who worked as an assistant for Lokesh Kanagaraj will direct […] The post Fahadh Faasil in Ram’s Next? appeared first on Telugu360 .
Band Melam Movie Review Band Melam Movie Review Telugu360 Rating: 1.5/5 Successful writer Kona Venkat has penned and produced a small film titled Band Melam. Court actors Roshan and Sridevi played the lead roles in this youthful entertainer and the film released today. Here is the review of Band Melam: Story: Giri (Roshan) and Raji […] The post Band Melam Movie Review appeared first on Telugu360 .
26thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
26thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 26thMarchCartoon గ్యాస్, పెట్రోల్ సమస్యలపై
The baby |పసికందుపై తల్లి దారుణం….
The baby | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా
Five Upcoming Sport dramas in Telugu Cinema
Some of the top actors of Telugu cinema have picked up sports drama for their upcoming projects. Here is a list of such films: Peddi: Ram Charan plays an athlete in Peddi, a rustic village-based sports drama. Apart from cricket, the film has several sports involved. Buchi Babu is the director and the shoot is […] The post Five Upcoming Sport dramas in Telugu Cinema appeared first on Telugu360 .
$333 Million Fuel Emergency Fund భళా.. ఫిలిఫ్సైన్స్Amdhra Prabha Latest News
$333 Million Fuel Emergency Fund భళా.. ఫిలిఫ్సైన్స్Amdhra Prabha Latest News
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026
రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026 రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలిఅధ్యక్షులు, ఏపీఆర్ఎస్ఏ
Police Quarters |లంచంతో పట్టుబడ్డ ఎస్ఐ
Police Quarters | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా మామడ పోలీసు
ఇంద్రకీలాద్రిపై పుష్పార్చన వైభవం…
ఇంద్రకీలాద్రిపై పుష్పార్చన వైభవం… 8 రోజున దుర్గమ్మకు విశేష పుష్పార్చన.సంపంగి,చామంతి పరిమళాలతో దుర్గామాత
పటాన్చెరులో గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు ఆందోళన.. #patancheru #gasshortage #telugupost
tollywood heroin |గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల
tollywood heroin | గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత..
పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత.. మధ్యాహ్న భోజన పథకంపై క్షేత్రస్థాయి
ఇరాన్ కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడిలో నేవీ చీఫ్ మృతి!
అమెరికా-ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరీ మృతి చెందినట్లు తెలుస్తోంది. తమ దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన తంగ్సిరి, ఓడరేవు పట్టణమైన బందర్ అబ్బాస్లో జరిగిన దాడిలో మరణించినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని పర్యవేక్షించే బాధ్యత కమోడోర్ తంగ్సిరి నిర్వహిస్తున్నాడని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. అయితే, ఈ దాడి గురించి ఇరాన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.
ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత…
ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత… జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ
YSRCP : ఫ్యాన్ కింద సేదతీరడమే మంచిదా.. లీడర్లలో ఆలోచన
నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ వైపు చూసే నేతల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నఅంచనాలు వినిపిస్తున్నాయి
ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు
ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యవసాయ,
మేడారం గద్దెల వద్ద రాతిశిల జారిపడి బాలుడికి తీవ్ర గాయాలు #Medaram #Mulugu #Accident #BreakingNews
AP |అత్తమామలపై కక్షతో బావ దారుణం
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికి
లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి..
లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి.. వార్షిక జాతర పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే.. అవనిగడ్డ
జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ …
జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ … ఘంటసాల – ఆంధ్రప్రభ :
సిరిసిల్లలో విషాదం.. మూడేళ్ల కొడుతో బావిలో దూకిన తల్లి..
ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎలవేని రేఖ(25) అనే మహిళ, తన కుమారుడు (3)తోపాటు.. తల్లిగారి ఇంటి వద్ద ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. కుటుంబ సమస్యల కారణంగానే రేఖ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం…
మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం… 13 మంది సజీవ దహనమయ్యారన్న వార్థ దిగ్భ్రాంతికి
100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి…
100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి… పెద్దపల్లి జిల్లా కలెక్టర్
మూసీ నది తీరంలో భారీ శివాలయ నిర్మాణ ప్రణాళిక #MusiRiver #Telangana #ShivaTemple #Gandipet
3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వర్రీ Andhra Prabha Latest News
3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వర్రీ Andhra
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్ పంపిణీ
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్ పంపిణీ భవానిపురం, ఆంధ్రప్రభ : మలబార్
రామ్చరణ్కు కంటి సర్జరీ.. డాక్టర్కి చిరు ధన్యవాదాలు..
హైదరాబాద్: స్టార్ హీరో రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. అయితే సకాలంలో సరైన వైద్యం అందడంతో చరణ్ త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా చరణ్కు వైద్యం అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చరణ్కి సర్జరీ చేసిన వైద్యుడికి చిరు సోషల్మీడియా వేదికగా కృతజ్ఙతలు తెలిపారు ‘‘చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగింది. కానీ, మీ మాటలు విన్నాక భయం పోయి ధైర్యం వచ్చింది’’ అని డాక్టర్ సుధాకర్ని ఉద్ధేశిస్తూ చిరంజీవి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్పై చిరు అభిమానులతో పాటు చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని వాళ్లు ఆశిస్తున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం
పెట్రోలు ధరలను పెంచుతూ ప్రయివేటు రంగ చమురు సంస్థ నిర్ణయం తీసుకుంది
మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనమవగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య సుమారు 15 మందికి చేరినట్లు సమాచారం.ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది.బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం కోసం సంప్రదించేందుకు కొన్ని ఫోన్ […] The post మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు appeared first on Visalaandhra .
Andhra Pradesh : వైసీపీని కూటమి సర్కార్ ఇలా దెబ్బకొట్టనుందా? బలమైన నేతల నియోజకవర్గాలు గల్లంతేlనా?
నియోజకవర్గాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలకే లాభం చేకూరుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి
యూరియా పంపిణీలో ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు…
యూరియా పంపిణీలో ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు… మచిలీపట్నం – ఆంధ్రప్రభ :
నార్సింగికి అసెంబ్లీ హోదా ఇవ్వాలి : బీజేపీ డిమాండ్
నార్సింగి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో నార్సింగిని ప్రత్యేక
ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు.వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు, […] The post ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్ appeared first on Visalaandhra .
ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చల్లపల్లి – ఆంధ్రప్రభ : ఐఐటి, నీట్ ఫౌండేషన్
eye problems | ఏం చేయాలంటే..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ప్రస్తుత కాలంలో
Harish Rao : ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు
7 కోట్లు మోసపోయిన తెలుగు సినిమా డైరెక్టర్? #SrinuVaitla#LandDispute#Tollywood#Vikarabad
ఎగబడ్డ జనం.. ఆటో నుంచి ఎత్తుకెళ్లిన సిలిండర్లు.! #Hyderabad #Sheikpet #GasIssue #BreakingNews
పట్టణ ప్రజలకు నీటి కష్టాలు రాకుండా కృషి చేస్తా..
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; పట్టణంలోని ఒకటవ వార్డులో పాత బోరుని రీప్రెష్ చేస్తున్నామనిమున్సిపల్
బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…
బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది… ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు,
హైదరాబాద్ లో గ్యాస్ కొరత.. ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్ పిజి సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. సిలిండర్లు బుకింగ్ అయినా డెలివరీ కావడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత మరోసారి కనిపింది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో గ్యాస్ ఆటో నుండి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. ఈ ఘటన ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ లో చోటుచేసుకుంది. గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుండి అనుమతి లేకుండా కొందరు సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే ఏజెన్సీ సబ్బంది, స్థానికులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇరాన్ సుప్రీం లీడర్గా నన్ను ఉండమన్నారు.. ట్రంప్ ప్రగల్భాలు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ విషయంలో తాము భారీ విజయాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ట్రంప్.. ఆ దేశ సుప్రీం లీడర్ పదవికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, అతిశయోక్తిగా అనిపించే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై విరుచుకుపడ్డారు. […] The post ఇరాన్ సుప్రీం లీడర్గా నన్ను ఉండమన్నారు.. ట్రంప్ ప్రగల్భాలు appeared first on Visalaandhra .
వికారాబాద్ కూరగాయల మార్కెట్పై ఆకస్మిక తనిఖీ
వికారాబాద్, ఆంధ్రప్రభ : రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వ్యవసాయ
రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో…
రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో… ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్
మొయినా బాద్ డ్రగ్స్ కేసులో మరో మలుపు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.
ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి..
మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటనఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. ఁఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. ఆప్తులను […] The post ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. appeared first on Visalaandhra .
Andhra Pradesh : ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు
Amaravati Moves Closer to Legal Finality as State and Centre Align, Focus Shifts to Jagan’s Call
Andhra Pradesh is on the verge of closing one of its most debated chapters. The process to grant Amaravati full legal status as the permanent capital is now moving with clear direction and coordination between the state and the Centre. The state government has started the process with a clear plan. A formal resolution is […] The post Amaravati Moves Closer to Legal Finality as State and Centre Align, Focus Shifts to Jagan’s Call appeared first on Telugu360 .
పుతిన్ నుంచి ఇరాన్కు డ్రోన్ల డెలివరీ..
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు […] The post పుతిన్ నుంచి ఇరాన్కు డ్రోన్ల డెలివరీ.. appeared first on Visalaandhra .
துரந்தர் -2 வெளியீட்டுக்குப் பிறகு பாகிஸ்தானில் உளவாளி சோதனை என பரவும் வீடியோ - உண்மை இதுதான்
துரந்தர் -2 வெளியீட்டுக்குப் பிறகு பாகிஸ்தானில் உளவாளி சோதனை என தவறான தகவலுடன் வீடியோ பரவுகிறது
Trend: Content winning over Commercial Cinema
The definition for commercial cinema in India has seen a change over the years. Things changed completely post pandemic and content is winning over stardom and commercial films. The audience are just interested to watch interesting and content-driven films in theatres and they have strictly turned selective. They are not bothered about stars if they […] The post Trend: Content winning over Commercial Cinema appeared first on Telugu360 .
Nagabandham Announces July 3rd Global Release
The wait is over. Abhishek Nama’s large-scale epic Nagabandham is carrying exceptional buzz, thanks to humongous response to its glimpse and first single Namo Re. Jointly produced by NIK Studios and Abhishek Pictures, the makers have now announced the film’s release date. The team has officially confirmed July 3rd as its global release date. The […] The post Nagabandham Announces July 3rd Global Release appeared first on Telugu360 .
Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాద మృతులు వీరే
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు
మేము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించాం : రేవంత్
హైదరాబాద్: పాత బకాయిలను సర్దుబాటు చేయడమే ఇబ్బందిగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బకాయి ఉన్నవాటిలో కూడా ఎక్కువ ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పాత బకాయిల విషయంలో సిఎం మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించామని రూ. 2,408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశాం అని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రులకు ప్రతినెల 30 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 55 కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ బకాయిల భారం మోస్తూనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం అని అన్నారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టామని, రూ. 2040 కోట్లు సిఎంఆర్ఎఫ్ కింద చెల్లించాం అని రేవంత్ పేర్కొన్నారు. టీచింగ్ కాలేజీలకు పేషెంట్లు రావడం లేదని, పేషెంట్లు వెళ్లే దగ్గర ప్రొఫెషనల్స్ లేరని విమర్శించారు. టీచింగ్ కాలేజీల్లో చదువు చెప్పే ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే వారికి ఇన్సెంటీవ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అని.. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్ 1 అధికారులకు అప్పగిస్తాం అని అన్నారు. విదేశాల్లోని ప్రముఖ వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం అని.. ఉస్మానియా నూతన భవనాన్ని గోషామహల్ లో రూ.3 వేల కోట్లతో నిర్మిస్తున్నాం అని అన్నారు. ఎవరి పిఎలు నిధులను దుర్వినియోగం చేశారో తేలుస్తాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
మధ్యవర్తిత్వంలో భారత్ జోక్యం చేసుకోదు
అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడి న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి విపక్షాలతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం పార్లమెంటు సముదాయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించదని స్పష్టం సంబంధిత వార్గాలు తెలియజేశాయి. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తల్ని తోసిపుచ్చుతూ… మనది పాకిస్థాన్లాంటి దళారీ […] The post మధ్యవర్తిత్వంలో భారత్ జోక్యం చేసుకోదు appeared first on Visalaandhra .
CM |ఆరోగ్యశ్రీ బకాయిలపై స్పష్టత..
CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి
అత్తాపూర్లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు #Attapur #FakeIceCream #TaskForce
Amaravathi : అమరావతి అగ్ని ప్రమాదాలపై సిట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరస అగ్నిప్రమాద ఘటనలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.
బస్సు ప్రమాద ఘటనలో 13కు చేరిన మృతులు.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ, రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సిఎం రేవంత్ రెడ్డి.. బస్సు ప్రమాదంపై ఎపి అధికారులతో మాట్లాడాలని సీఎస్ను ఆదేశించారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది.
Revanth Reddy : పేదలకు మెరుగైన వైద్యం.. నిధుల సమస్య ఉన్నా?
పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు..
బంగ్లాదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. రాజ్బరి జిల్లాలోని దౌలత్దియా ఫెర్రీ టెర్మినల్ వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరినట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఢాకాకు వెళ్తున్న ఃసౌహార్దో పరివాహన్ః కు చెందిన బస్సు, ఫెర్రీ ఎక్కేందుకు (బస్సులు వంటివి నదిని దాటేందుకు అక్కడ ఫెర్రీలను వినియోగిస్తారు) […] The post బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. appeared first on Visalaandhra .
Legislature |కంపెనీలు తగ్గిపోతున్నాయన్న ఆవేదన
Legislature | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్తో పాటు
శ్రీరామనవమికి ముస్తాబైన కడెం రామాలయం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి
Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదానికి అదే కారణమా? బస్సు కండిషన్ సరిగా లేదట
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి బస్సు కండిషన్ కూడా ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

35 C