Iran - America Cease Fire : కాల్పుల విరమణతో దిగివచ్చిన చమురు ధరలు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి
సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి…
సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి… ఉప సర్పంచ్ ల సంఘం
ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా): మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోగ్రామాల్లో ఉపాధి అవసరమైన వారిని గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న పనుల గురించి వారికి వివరించి, వారు పనికి వచ్చేలా (లేబర్ మొబలైజేషన్)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల మన రాప్తాడు […] The post ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి appeared first on Visalaandhra .
Rs 72 lakhs |నకిలీ కంపెనీ మోసం
Rs 72 lakhs | నకిలీ కంపెనీ మోసం Rs 72 lakhs
రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..
అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […] The post రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం.. appeared first on Visalaandhra .
ఆర్టిజన్స్ అనుమ్యాన్ సమ్మెలో పాల్గొన్న విద్యుత్ కార్మికులు…
ఆర్టిజన్స్ అనుమ్యాన్ సమ్మెలో పాల్గొన్న విద్యుత్ కార్మికులు… తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ :
జిల్లా సహాయ కార్యదర్శిగా చికూరి బిక్షం ఎన్నిక…
జిల్లా సహాయ కార్యదర్శిగా చికూరి బిక్షం ఎన్నిక… మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ
సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలి..
సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం… మునుగోడు, ఆంధ్రప్రభ
శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది..
వైద్యాధికారులు దిలీప్ కుమార్, పుష్పలత విశాలాంధ్ర ధర్మవరం;; మానవ శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది అని, దానిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం అందరి కనీస బాధ్యత అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ దిలీప్, డాక్టర్ పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవము సందర్భంగా గ్రామంలో ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కావున ప్రతిరోజు ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటూ, […] The post శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది.. appeared first on Visalaandhra .
ఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఫ్లెక్సీల నిర్వహణపై పట్టణంలోని రాజకీయ నాయకులకు, ఫ్లెక్సీ నిర్వాహకులకు, మేదర సంఘ నాయకులతో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరమణయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ధర్మవరం ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ఫ్లెక్సీలను […] The post ఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య appeared first on Visalaandhra .
Ham Roads |ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం….
Ham Roads | ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం…. Ham Roads |
*గ్రానైట్ క్వారీల్లో నలిగిపోతున్న జీవితాలు*అనారోగ్యంతో అర్థంతర చావులు*వలస జీవుల వెతలు… పట్టించుకోని పాలకులు ‘‘కొండలు పగలేసినం…బండలనే పిండినంమా నెత్తురు కంకరగాప్రాజెక్టుల కట్టినంశ్రమ ఎవరిదిరోసిరి ఎవరిదిరో’’…ప్రముఖ కవి చెరబండరాజు రాసిన ఈ అక్షరాలు చిత్తూరు జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో రక్తాన్ని చెమటగా మార్చి, రాళ్లను రత్నాలుగా మారుస్తున్న వలస జీవుల బతుకులకు అక్షరాలా సరిపోతాయి. ఇక్కడ సంపద సృష్టించబడటం వెనుక వేలాది మంది కార్మికుల అస్థిపంజరాలు దాగి ఉన్నాయి. మెరిసే గ్రానైట్ పలకల వెనుక వారి కన్నీటి గాథలు […] The post బతుకు ‘బండ’ బారుతోంది appeared first on Visalaandhra .
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు…
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు… ఎన్ ఏం ఎన్ ఎఫ్ కిట్ల పంపిణీ…
ఆ అభ్యర్థి ఆస్తి విలువ రూ. 5863 కోట్లు
తమిళనాడు ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థిచెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలు ఎవరో తేలిపోయింది. తిరుచిరాపల్లి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న లీమా రోజ్ తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.5,863 కోట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ అఫిడవిట్లో వివరాలు పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం లీమా రోజ్ పేరిట రూ.139 కోట్ల చరాస్తులు, రూ.910 కోట్ల […] The post ఆ అభ్యర్థి ఆస్తి విలువ రూ. 5863 కోట్లు appeared first on Visalaandhra .
గాయపడిన బాధితుడికి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే…
గాయపడిన బాధితుడికి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే… మునుగోడు, ఆంధ్రప్రభ : ఇటీవల
అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం
అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రముఖ తెలుగు హీరో
మద్యం మత్తులో అతివేగంతో కారు… ముగ్గురిని ఢీకొట్టిన కనకాల రామ్ కుమార్ రెడ్డిఇద్దరు
ఇన్స్పెక్టర్ ఇంట్లో ఎసిబి సోదాలు.. భారీగా నగుదు, ఆస్తి పత్రాలు సీజ్
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇన్స్పెక్టర్ కనకయ్య ఇంట్లో ఎసిబి సోదాలు చేపట్టింది. బుధవారం ఆయన నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి.. దాదాపు రూ.35 లక్షల నగదు, పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్య, సబ్ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వర్లను ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఇవాళ ఇన్స్పెక్టర్ కనకయ్య ఇంట్లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నాయకులు కేశవ నాయుడు మృతి
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణానికి చెందిన టిడిపి నాయకులు నెట్టెం కేశవ నాయుడు (50) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వీరి స్వగ్రామం నెట్టo కేశవ నాయుడు స్వస్థలం తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందినవారు కాగా 30 ఏళ్ల క్రితం ధర్మవరం పట్టణo శాంతినగర్ కు కుటుంబంతో వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. బొలెరో వాహనం డ్రైవర్గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడుగా పనిచేశారు. మార్చి నెల 31వ […] The post రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నాయకులు కేశవ నాయుడు మృతి appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08: (జనం సాక్షి ) మాజీ రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర …
‘పెద్ది’ ఐటమ్ సాంగ్ కోసం టాలీవుడ్ యంగ్ బ్యూటీ..?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు విడుదలైన సాంగ్స్, టీజర్కి కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా.. అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫ్యాన్స్లో మరింత జోష్ని నింపుతోంది. ఎఆర్ రెహమాన్ సంగీతం తమకూరుస్తున్నా ఈ సినిమాలో ఉండే ఐటమ్ సాంగ్ కోసం ఓ యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్నారని పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ప్రేక్షకుల మనస్సు దోచేసిన మానస వారణాసి. తొలుత ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్ని అనుకున్నారట. అయితే మృణాల్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మానసకు ఈ ఛాన్స్ దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ హీరోగా చేసిన ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో మానస హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇక జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు మేకలబాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేసు, రెగ్యులర్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, పుల్లన్న, మాట్లాడుతూ మునిసిపల్ పారిశుద్ధ్య విభాగానికి చెందిన అప్కాస్ కార్మికులకు మార్చి నెలకు సంబంధించిన జీతాన్ని ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి […] The post మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సిఐటియు నాయకులు appeared first on Visalaandhra .
లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
మహబూబాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 8 (జనం సాక్షి):మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. గూడూరు మండల ఇంచార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న అయోధ్యపురం పాఠశాల …
అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ …
అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ … జైనూర్, ఆంధ్రప్రభ : అంగన్వాడి
కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08 (జనం సాక్షి ):నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి …
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ….
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…. మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని
ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోట పురపాలక ప్రాథమిక పాఠశాలలో (ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా) ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయ్ భాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ పెరుమాళ్ళ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలిలో కరపత్రాలను విడుదల చేశారు. […] The post ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు..
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల పదవ తరగతి పరీక్షలు జరిగాయి. పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో కూడిన మార్కులు కైవసం చేసుకోవడానికి యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా 600 మార్కులకు గాను 499 మార్కులు తమ స్టడీ మెటీరియల్ ద్వారా రావడం పట్ల యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర నారాయణరెడ్డి, […] The post పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు.. appeared first on Visalaandhra .
బాపట్ల జిల్లా సూరేపల్లిలో సీఎం పర్యటన
బాపట్ల జిల్లా సూరేపల్లిలో సీఎం పర్యటన – ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్…
కర్నూలులో ఉద్రిక్తతలు… ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణుల ఆందోళన…. కర్నూలు, ఆంధ్రప్రభ
Andhra Prabha Smart Edition |TS|కాళేశ్వరం/దెబ్బతింటాయ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-04-2026, 4.00PM ts కాళేశ్వరం తీర్పు.. రెండు
‘జన నాయగన్’ రిలీజ్ వివాదం.. రజనీ రియాక్షన్ ఇదే..
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్-2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. 2023లో వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లోని ఓ షెడ్యూల్ని పూర్తి చేసుకొని రజనీ బుధవారం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయం వద్ద విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆసక్తికరంగా విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఆలస్యంపై ఓ ప్రశ్న తలెత్తింది. దీనికి రజనీ ‘సారీ.. నో కామెంట్స్’ అంటూ సమాధానాన్ని దాటవేశారు. ఇక తాను, కమల్హాసన్ కలిసి నటించనున్న సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘జైలర్ 2’ షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని.. నిర్మాణ సంస్థ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తుందని చెప్పారు. ఇక, ‘జన నాయగన్’ విషయానికొస్తే.. నటుడు, టివికె పార్టీ అధినేత విజయ్ నటించిన చిత్రమిది. ఈ సినిమా నిజానికైతే.. ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది. ఇంకా సినిమా కొత్త విడుదల తేదీలో స్పష్టత రాలేదు.
కర్నూలులో యువకుడి దారుణ హత్య….
కర్నూలులో యువకుడి దారుణ హత్య…. స్నేహితుల మధ్య మద్యం మత్తులో ఘర్షణప్రాణాలు కోల్పోయిన
Andhra Prabha Smart Edition |AP|అమరావతిలో/మళ్లీ పాదయాత్ర
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-04-2026, 4.00PM ap అమరావతిలో ఆక్వాబోర్డు.. కేంద్రం
మార్టేరులో కిసాన్ మేళాకు వెళ్లిన జేగురుపాడు రైతులు
విశాలాంధ్ర – కడియం : కిసాన్ మేళాలు రైతులకు ఎంతో ఉపయోగకరమైనవని కడియం మండలం, జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో జరిగే కిసాన్ మేళాకు జేగురుపాడు గ్రామ రైతులు బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరై తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుని, నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. మర్రెడ్డి రమేష్ […] The post మార్టేరులో కిసాన్ మేళాకు వెళ్లిన జేగురుపాడు రైతులు appeared first on Visalaandhra .
ఏప్రిల్ 9 నుంచి 23 వరకు పోషణ పక్వాడ….
ఏప్రిల్ 9 నుంచి 23 వరకు పోషణ పక్వాడ…. జిల్లాలో సమర్థవంతంగా అమలు
ఎన్నికలకు ముందే విజయ్ పార్టీకి బిగ్ షాక్..
చెన్నై: ఎన్నికలకు కొన్ని వారాల ముందే నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం(టివికె)కు బిగ్ షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టివికె అభ్యర్థి నామినేషన్ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఎన్నికల ముందే టివికె పార్టీ ఒక సీటు కోల్పోయింది. నిబంధనల ప్రకారం కనీసం 10 మంది ప్రతిపాదకుల సంతకం అవసరం.. కాగా, టివికె అభ్యర్థి అరుణ్కుమార్ నామినేషన్లో కేవలం 8 సంతకాలు మాత్రమే సమర్పించింది. ఇదే కారణంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి నిత్య నామినేషన్ను కూడా తిరస్కరించింది ఇసి. ఆమె నామినేషన్ లో కేవలం 7 సంతకాలు మాత్రమే ఉన్నాయి. కాగా, తమిళనాడు మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది..మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Ravi Teja’s Flop Director back as Writer
Writers duo Bhanu and Nandu have been successful and they penned several comic entertainers like Samajavaragamana, Single, Daaku Maharaj, Nari Nari Naduma Murari and others. Bhanu Bhogavarapu quickly bagged an opportunity to direct Ravi Teja in Mass Jathara but the film ended up as a massive disaster. From the writing to the entertainment, everything was […] The post Ravi Teja’s Flop Director back as Writer appeared first on Telugu360 .
Dimple Hayathi|రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్
Dimple Hayathi| రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : డింపుల్
అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిలిదే... #AlluArjun#Raka#Atlee#DeepikaPadukone#PanIndiaMovie
జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక….
జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక…. దండేపల్లి,
Outpost |ఏసీబీ ఉచ్చులో ఇన్స్పెక్టర్, ఎస్సై..
Outpost | ఏసీబీ ఉచ్చులో ఇన్స్పెక్టర్, ఎస్సై.. Outpost | ఆంధ్రప్రభ, వెబ్
నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..
నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్
మా ఓటమికి కారణం వాళ్లే.. హార్థిక్ కీలక వ్యాఖ్యలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయగా.. ముంబై 9 వికెట్లు కోల్పోయి 123 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో తమ ఓటమి గురించి కెప్టెన్ హార్థిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటమికి తమ బౌలింగ్ యూనిటే కారణమని హార్థిక్ అన్నాడు. ‘‘మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి నుంచి మా భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మేం బౌలింగ్లోనే సరిగ్గా రాణించలేదు. నాతో సహా మా బౌలింగ్ బృందం మొత్తం విఫలమైంది. ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్దే బాధ్యత. కనీసం ఐదు బంతులైనా.. సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడు ముంబైకి పోరాడే అవకాశం లభించేది’’ అని హార్థిక్ తెలిపాడు. రాజస్థాన్ జట్టుపై హార్థిక్ ప్రశంసలు కురిపించాడు. ‘‘రాజస్థాన్ జట్టు గొప్పగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. వెనేకబడిపోయాం’’ అని అన్నాడు.
Dhurandhar Director is Clueless about his Next Project
Aditya Dhar is the new sensational director of India. With Dhurandhar and Dhurandhar: The Revenge ending up as huge money spinners, the entire nation is eager about his next film. Aditya Dhar is one director who is never in a hurry. Rumors say that he would team up with Tollywood actors like Ram Charan, Allu […] The post Dhurandhar Director is Clueless about his Next Project appeared first on Telugu360 .
నామినేషన్ దాఖలు.. సిఎం మమత ఎమోషనల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ను దాఖలు చేశారు. అంతకుముందు, కాళీఘాట్లోని తన నివాసం నుంచి అలీపూర్ సర్వే భవనం వరకు ఆమె రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత దీదీ.. భవానిపూర్ నియోజకవర్గంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నేను ఇక్కడే, భవానిపూర్లోనే పుట్టి పెరిగాను. నా జీవితంలో ప్రతీదీ ఇక్కడి నుంచి మొదలైంది అని మమత అన్నారు. భవానిపూర్ తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాల్లోని తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆమె బావోద్వేగంతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాల నుండి అనేక పేర్లను తొలగించారని, అందులో అవకతవకలు జరిగాయని బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాల నుంచి ఇన్ని పేర్లను తొలగించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఓటర్ల జాబితాలను ఎందుకు స్తంభింపజేశారో నాకు అర్థం కావడం లేదు. దీనిపై మేము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామం అని బెనర్జీ అన్నారు. కాగా, భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి మరసారి పోటీ చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో క్రీడాకారులకు
Leave Iran : ఇండియా అలెర్ట్ Andhra Prabha Mews
Leave Iran : ఇండియా అలెర్ట్ Andhra Prabha Mews ( ఆంధ్రప్రభ,
అన్నదానం కోసం విరాళాలు అందచేత…
అన్నదానం కోసం విరాళాలు అందచేత… బిక్కనూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గల
రంజని తండా ప్రజల 20 ఏళ్ల నిరీక్షణకు తెర
రంజని తండా ప్రజల 20 ఏళ్ల నిరీక్షణకు తెర కుబీర్, ఆంధ్రప్రభ :
ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు: ట్రంప్
న్యూయార్క్: ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్తో పాటు ఇతర దేశాలు కూడా శాంతి కోరుకుంటున్నాయని ట్రూత్ లో ట్రంప్ పోస్టు చేశారు. హర్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ క్లియరెన్స్కు అమెరికా సహకరిస్తుందని, ఇరాన్ తో చాలా సానుకూల చర్యలు కనిపిస్తున్నాయని ట్రంప్ వివరించారు. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. ఇరాన్పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు వారాల పాటు దాడులు ఉండవన్న ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్ అంగీకారించడంతో 10 పాయింట్లతో ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గలేదు. ఇరాన్ నియంత్రణలోనే హర్మూజ్ జలసంధి ఉంటుందని ఇరాన్ అధికారులు వెల్లడించారు. టోల్ వ్యవస్థ ఏర్పాటు చేసి హర్మూజ్లో షిప్పుల నుంచి టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. టోల్ ఫీజుతో వచ్చిన ఆదాయాన్ని ఇరాన్ పునర్నిర్మాణానికి ఖర్చు చేస్తామని ప్రకటించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి.. ఇరాన్ శాంతి ఒప్పందం లెబనాన్, హెజ్బొల్లాకు వర్తించదని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్లోని భారతీయులకు అత్యవసర హెచ్చరిక జారీ చేశారు. తక్షణమే ఇరాన్ను విడిచి వెళ్లిపోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. వీలైనంత త్వరగా బయటకు రావాలని విజ్ఞప్తి చేసింది. ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే ప్రయాణించాలని, అంతర్జాతీయ సరిహద్దులకు వెళ్లొద్దని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచనలు చేసింది.
వరుస ఓటములతో ఉన్న సిఎస్కెకి.. అనుకోకుండా మరో సమస్య..
ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంటే ప్రత్యర్థుల గుండల్లో గుబులు పుట్టేది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు గత సీజన్ నుంచి అత్యంత చెత్తగా ఆడుతుంది. 2025 సీజన్లో ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే టేబుల్ చివరిస్థానంలో నిలిచింది. ఇక ఈ సీజన్ కూడా వరుస ఓటములతో సిఎస్కె సతమతమవుతుంది. గత సీజన్లో రుతురాత్కు గాయం కావడంతో ధోనీని కెప్టెన్ చేశారు. కెప్టెన్గా సుదీర్ఘ అనుభవం ఉన్న ధోనీ కూడా సిఎస్కెని గట్టెుక్కించలేకపోయాడు. అయితే ఈ సీజన్ల ఆరంభానికి ముందే సిఎస్కెకి షాక్ తగిలింది. గాయాల కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరమైన ధోనీ శనివారం ఢిల్లీతో సొంత మైదానం చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో తిరిగి జట్టులోకి వస్తాడని అంతా భావించారు. అతడు ఫిట్నెస్ టెస్టుకు హాజరుకాబోతున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఢిల్లీతో మ్యాచ్కి కూడా ధోనీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓ క్రీడా వెబ్సైట్ కథనం ప్రకారం.. ధోనీ కోలుకొని ఫిట్నెస్ సాధించడానాకి ఇంకావారం రోజులు సమయం పడుతుందిని తెలుస్తోంది. కెకెఆర్తో ఏప్రిల్ 14న జరిగే మ్యాచ్తో ధోనీ జట్టులోకి వస్తాడని సమాచారం.
ఆడబిడ్డ పెళ్లికి చేయూత.. సర్పంచ్ గున్నెళ్ళ శ్రీనునివాసులు వెల్దండ, ఆంధ్రప్రభ : మండల
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమాధాన పత్రాలు..
విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమాధాన పత్రాలు.. మార్కుల కేటాయింపులో అవకతవకలు వద్దు..మూల్యాంకనంలో ఎలాంటి
Ys Jagan : జగన్ ప్రమాదకారి...భ్రమల్లో ఉంటే బాక్సులు గల్లంతేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ అనుభవం తక్కువయినప్పటికీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి
YSR Congress |‘మావిగన్’ ప్లాన్ బి ప్రతిపాదన
YSR Congress | ‘మావిగన్’ ప్లాన్ బి ప్రతిపాదన YSR Congress |
చిత్తూరులో వినతులు స్వీకరించిన చైర్మన్ జహార్
చిత్తూరులో వినతులు స్వీకరించిన చైర్మన్ జహార్ చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : షెడ్యూల్డ్
ఎండల్లో ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఎండల్లో ఉపాధి పనులపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కూలీలకు నీడ, నీరు, మెడికల్
సింగ్ నగర్లో ఆర్టీసీ కార్గో పార్శిల్ బుకింగ్ కౌంటర్..
సింగ్ నగర్లో ఆర్టీసీ కార్గో పార్శిల్ బుకింగ్ కౌంటర్.. పాయకాపురం, ఆంధ్రప్రభ :
AP |సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్న తల్లి-కూతురు
AP | సాగర్ కాలువలో దూకి ప్రాణాలు తీసుకున్న తల్లి-కూతురు AP |
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట…
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట… గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి… బిక్కనూర్,
సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు..
సిబ్బంది సమిష్టి కృషితో విద్యుత్ శాఖకు మంచి పేరు.. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం
Pawan Kalyan : మీరు లైట్ తీసుకుంటే.. వారు కూడా లైట్ తీసుకుంటారు సామీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారశైలి ఆ పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా అంతు చిక్కడం లేదు
Kaleshwaram Row: Telangana HC Puts Verdict on Hold
The Telangana High Court has postponed its verdict in a set of writ petitions challenging the Justice PC Ghose Commission report. The matter, which includes a petition filed by former Chief Minister K Chandrashekar Rao, will now be taken up on April 22. The petitions seek to set aside the findings of the commission that […] The post Kaleshwaram Row: Telangana HC Puts Verdict on Hold appeared first on Telugu360 .
కర్నూలులో యువకుడి దారుణ హత్య… స్నేహితుల మధ్య మద్యం మత్తులో ఘర్షణ– ప్రాణాలు
: భారతీయులకు కేంద్రం మరోసారి కీలక అడ్వైజరీ ఇరాన్ దేశంలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశం నుంచి వెంటనే బయటపడాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా పోస్టును పంచుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా ఇరాన్ నుంచి బయటపడాలని కోరింది.ఇరాన్లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించకుండా లేదా వారితో సమన్వయం చేసుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోకి రావొద్దని హెచ్చరించింది. ఈ […] The post ఇరాన్ను వెంటనే వీడండి appeared first on Visalaandhra .
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక పూజలు..
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక పూజలు.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Assault | కేసు నమోదు.. Assault | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Police Station |గరిటెతో దాడి చేసి హత్య
Police Station | గరిటెతో దాడి చేసి హత్య Police Station |
స్వామిపై అపార విశ్వాసం… మోకాళ్లపై 3,500 మెట్లు ఎక్కిన భక్తురాలు #Tirumala#LordVenkateswara#Bhakti
కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల కేసును విచారించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషన్ భవితవ్యం ఏమిటన్నది తేల్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం మరికొంత సమయం తీసుకుంది. ఈరోజు ఈ వ్యవహారంపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ధర్మాసనం, తుది తీర్పును ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.ఈ వివాదం 2024 మార్చిలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 6తో […] The post కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు appeared first on Visalaandhra .
కాంగ్రెస్లో మళ్లీ కలహాలా..? బస్సు సెంటర్ ప్రారంభోత్సవంలో చిచ్చు..వనపర్తిలో రాజకీయ వేడి ఇంకా
లాకప్ గదుల గోడలకే గనుక కళ్లుండి ఉంటే, నిందితులపట్ల కొందరు పోలీసులు ఎంతటి అమానుషంగా ప్రవర్తిస్తారో చూసి కంటనీరు పెట్టేవి. వాటికే గనుక శ్రవణశక్తి ఉంటే పోలీసుల చిత్రహింసలకు నిందితులు చేసే ఆర్తనాదాలు వినలేక చెవులు మూసుకుని ఉండేవి. నేరాభియోగంపై, కొండకచొ నిరపరాధులను సైతం నిర్బంధించి, విచారణ పేరిట హింసించి, పైశాచిక ఆనందం పొందే పోలీసుల సంఖ్య మన సమాజంలో తక్కువేమీ కాదు. ఇలాంటివారి వల్ల వృత్తికి అంకితమై, చట్టానికి బద్ధులై పనిచేసే పోలీసులు తలదించుకోవలసి వస్తోంది. ఓ లాకప్ డెత్ కేసుకు సంబంధించి మదురై అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోవిడ్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి దుకాణం తెరిచారన్న అభియోగంపై తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన సాత్తాంకుళం పోలీసులు వారిద్దరినీ వేధించి, వారి చావుకు కారణమైన వైనం ఎంతటి పాషాణ హృదయులనైనా కరిగించకమానదు. ఈ ఘటనకు కారణమైన తొమ్మిదిమంది పోలీసులకు ఉరిశిక్ష విధించడం ద్వారా మదురై కోర్టు చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. హింసించి చంపడమే కాదు, తమ అమానుష కాండను మసిపూసి మారేడుకాయ చేసి, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించిన తీరును గమనించి న్యాయమూర్తే ఆశ్చర్యపోయారంటే సదరు పోలీసులు ఎంతటి ఆరితేరిన బంట్లో అర్థం చేసుకోవచ్చు. రాత్రంతా స్టేషన్లో నిర్బంధించి, బట్టలూడదీసి, పైశాచికంగా దాడి చేశారనీ, లాకప్ గోడలకు అంటిన రక్తపు మరకలను నెత్తురోడుతున్న బాధితులతోనే కడిగించారని సదరు పోలీసుల అకృత్యాలను సిబిఐ తన 1500 పేజీల చార్జిషీట్ లో సవివరంగా కళ్లకు కట్టింది. దీనిని అరుదైన కేసులలో అత్యంత అరుదైనదిగా పేర్కొన్న న్యాయమూర్తి, యావజ్జీవ కారాగార శిక్షతో సరిపెడితే ఇలాంటి నేరగాళ్లకు భయం లేకుండా పోతుందని పేర్కొనడం ముమ్మాటికీ సత్యం. లాకప్ డెత్ అనే మాట నేటి సమాజంలో సర్వసాధారణమైపోయింది. దేశంలో ఎక్కడో ఒక చోట తరచూ లాకప్ మరణాలు సంభవిస్తూనే ఉన్నా, శిక్ష పడుతున్న దృష్టాంతాలు చాలా తక్కువ. శాంతిభద్రతల పరిరక్షణకు చట్టాలను ఎంత పటుతరంగా రూపొందించినా, వాటిని అమలు చేసే పోలీసు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల జోక్యం వంటి పలు కారణాల పుణ్యమాని, ఇప్పటికీ సామాన్యుడు పోలీసు స్టేషన్ గడప తొక్కేందుకు భయపడుతూనే ఉన్నాడు. సాత్తాంకుళం కేసును సిబిఐకి అప్పగించడం, స్టేషన్లో జరిగిన అరాచకపర్వంపై ఓ మహిళా కానిస్టేబుల్ కోర్టులో కళ్లకు కట్టినట్లుగా సాక్ష్యం చెప్పడం వంటివాటి కారణంగా ఈ కేసు నిలబడగలిగింది. సాధారణంగా ఇలాంటి కేసులలో పోలీసులు ‘ముందుజాగ్రత్తలు’ తీసుకుంటారు. సాత్తాంకుళం కేసులోనూ సిసి కెమెరాల ఫుటేజీని మాయం చేశారు. దీనిపై మద్రాస్ హైకోర్టు మండిపడుతూ, సిసి కెమెరాల ఫుటేజీని భద్రపరచవలసిందిగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై తీర్పు వెలువడిన రోజే సర్వోన్నత న్యాయస్థానం పోలీస్ స్టేషన్లలో సిసి కెమెరాల ఏర్పాటు విషయమై కేంద్ర హోంశాఖ కార్యదర్శిని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం యాదృచ్ఛికం కావచ్చు. కానీ, ఠాణాలలో జరిగే అరాచకాలను కళ్లకు కట్టేవి సిసి కెమెరాలే అనడంలో సందేహం లేదు. పోలీస్ కస్టడీలో హింసను అరికట్టేందుకు సుప్రీంకోర్టు 30 ఏళ్ల క్రితమే పోలీసులకు 11 మార్గదర్శకాలను జారీ చేసింది. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తికి కూడా ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులు ఉంటాయని గుర్తు చేసింది. కానీ, అనేక సందర్భాలలో నిందితుడిని అదుపులోకి తీసుకునే పోలీసులు, అతని అరెస్టును చూపించరనేది జగమెరిగిన సత్యం. సాత్తాంకుళం కేసు తీర్పుతో అయినా ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు పాలకులు నడుం బిగించాలి. పోలీసులు మార్చలేని, సాక్ష్యాలను ఏమార్చలేని విధంగా ఠాణాల్లో సిసి కెమెరాల నిఘా పెట్టాలి. దీనిని అతిక్రమించే అధికారులకు భారీ జరిమానాలు విధించాలి. పోలీస్ స్టేషన్లలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు పౌర సమాజంలోని ప్రతినిధులకు అవకాశం కల్పించాలి. అన్నింటికీ మించి, పోలీసుల మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చేలా, వారిలో మానవతావాద విలువలను ప్రోది చేస్తూ, బాధ్యతాయుతంగా మసలుకునేలా శిక్షణ గరపాలి. పోలీస్ కస్టడీలో హింస కొనసాగుతోందంటే కారణం చట్టాలు లేకపోవడం కాదు. వాటిని అమలు చేసే అధికారులలో చిత్తశుద్ధి లోపించడమే. సాత్తాంకుళం కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిఉండవచ్చు గాక, కానీ, సామాన్య పౌరుడు నిర్భయంగా, నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్ గడప తొక్కే రోజు వచ్చినప్పుడే ఈ కేసులో మృతులైన జయరాజ్, బెన్సిక్స్ల ఆత్మకు శాంతి కలుగుతుంది.
యుద్ధం చాలు అని ఇరాన్కు అనిపించింది: ట్రంప్
ఇరాన్, అమెరికా దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ప్రపంచ శాంతికి ఇది గొప్పరోజని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఇది సువర్ణాధ్యాయం కాబోతోందని పేర్కొన్నారు. ఇరాన్కు ఇక చాలు అనిపించిందని యుద్ధాన్ని ఉద్దేశించి అన్నారు. టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చని సూచించారు.ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు అమెరికా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ జలసంధి మీదుగా అంతా సజావుగా […] The post యుద్ధం చాలు అని ఇరాన్కు అనిపించింది: ట్రంప్ appeared first on Visalaandhra .
అబద్ధం తెచ్చిన ఆర్థిక సంక్షోభం
పశ్చిమాసియా సంఘర్షణను కరోనాతో పోలుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు భరోసా ఇచ్చే ఉద్దేశంతో చేసినవే కావచ్చు. కానీ అవి ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రమాదం ఉంది. స్పష్టమైన దేశీయ విధాన ప్రతిస్పందనతో కూడిన ప్రజారోగ్య సంక్షోభమైన మహమ్మారిలా కాకుండా, ఇది ముఖ్యంగా చమురు, వాణిజ్యం, వలసల ద్వారా లోతైన ఆర్థిక సంబంధాలున్న ఒక బాహ్య భౌగోళిక రాజకీయ సంక్షోభంగా గుర్తించాలి. పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగ నష్టాలను ఎదుర్కొంటున్న కార్మికులు, చిన్న వ్యాపారాలు, కుటుంబాల వాస్తవ జీవితాలకు, ‘అంతా బాగుంది’ అనే ప్రభుత్వ సందేశం అంతకంతకూ సంబంధం లేకుండా పోతున్నట్లు కనిపిస్తున్నది. చమురు, గ్యాస్ సంక్షోభం పర్యవసాన ప్రభావమే అత్యంత తక్షణ ఆందోళనకరంగా మారింది. ముడి చమురు, ఎల్పిజి దిగుమతులలో అధిక భాగం పశ్చిమాసియా నుండే వస్తున్నందున, భారతదేశం దానిపై ఎక్కువగా ఆధారపడటం నిర్మాణాత్మక బలహీనతలను బయటపెట్టింది. సరఫరా గొలుసులలో అంతరాయాలు ఇప్పటికే కర్మాగారాల మూసివేతకు దారితీశాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ వంటి అధిక ఇంధన వినియోగం గల రంగాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. సూరత్లో దాదాపు సగం యూనిట్లు మూతపడటం, లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం అనేవి విడివిడి సంఘటనలు కావు. ఇవి విస్తృత పారిశ్రామిక మందగమనానికి ముందస్తు హెచ్చరిక సంకేతాలు. దీనికి తోడు ఎల్పిజి కొరత, ఉత్పత్తి దైనందిన జీవితంపై ప్రభావం చూపుతూ, గృహాలు, సంస్థలను ఖరీదైన లేదా కాలుష్య కారక ప్రత్యామ్నాయాలపై ఆధారపడేలా బలవంతం చేస్తున్నది. స్థూల ఆర్థిక సూచికలు ఈ పెళుసుదనాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. బలహీనపడుతున్న రూపాయి, తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఒక పెను సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి. మూడీస్ రేటింగ్స్, ఇతర ఏజెన్సీల నివేదికలు, అధిక ఉత్పాదక వ్యయాలు, మందగించిన వినియోగం కారణంగా జిడిపి వృద్ధి మందగించడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి విషయాలను సూచిస్తున్నాయి. ఈ ఒత్తిడి కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు. ఇది స్తంభించిపోయిన వేతనాలు, అధిక గృహ రుణాలు, అసమాన ప్రైవేట్ పెట్టుబడులు వంటి దేశీయ బలహీనతలను కూడా బయటపెడుతోంది. జిఎస్టి వంటి పరోక్ష పన్నులపై ఆధారపడటం కూడా ఆర్థిక సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ ఆదాయాలను మరింత అస్థిరంగా మారుస్తుంది. ఇది అత్యంత అవసరమైన తరుణంలో ద్రవ్యపరమైన వెసులుబాటును పరిమితం చేస్తుంది. అంతే ఆందోళనకరంగా, మానవ సంబంధిత అంశం కూడా వెలుగులోకి వస్తుంది. ఉద్యోగాలు కోల్పోవడం, పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిపోవడానికి కనిపిస్తున్న తొలి సంకేతాలు, మహమ్మారి సమయంలో చూసిన దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. దీనిని ముందుగానే పరిష్కరించకపోతే, ఇది కీలకమైన పట్టణ పరిశ్రమలను దెబ్బతీయడంతోపాటు గ్రామీణ దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అదే సమయంలో, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలలో ఏ విధమైన మందగమనం అయినా, లక్షలాది భారతీయ కుటుంబాలకు కీలకమైన, జీవనాధారమైన, విదేశీ మారకపు ఖాతాకు స్థిరత్వాన్ని ఇచ్చే కారకమైన విదేశాల నుండి పంపే డబ్బు (రెమిటెన్స్) ప్రవాహాలకు ముప్పు కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే, ఈ సంక్షోభం కేవలం తాత్కాలిక అంతరాయం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక స్థితిస్థాపకతకు, విధాన సంసిద్ధతకు ఒక ఒత్తిడి పరీక్ష కూడా అని స్పష్టం అవుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లను విసురుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా పని చేస్తున్న తరుణంలో భారత్ బాహ్య, అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఘర్షణల కారణంగా ప్రాంతీయ భద్రతా సమస్యలు తలెత్తాయని, దీంతో భారత్కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత క్లిష్టంగా ఉండే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంఘర్షణను ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ముప్పుగా పరిణమించిన ఒక వ్యవస్థాగత ప్రకంపనగా ఆర్థిక మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత, అస్పష్టతను ఎదుర్కొంటోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రభుత్వ అప్పులు పెరిగాయని మంత్రి చెప్పారు. గతేడాది ఆర్థికవృద్ధి 6.8శాతంగా ఉన్న మూడీస్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను 6 శాతానికి తగ్గించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంతో వృద్ధి వేగం మందగిస్తోందని, ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందని మూడీస్ పేర్కొంది. యుద్ధం కారణంగా దీర్ఘకాలిక అంతరాయాలు ముఖ్యంగా ఎల్పిజి రవాణా కారణంగా భవిష్యత్తులో గృహాలకు ఎల్పిజి కొరత, అధిక ఇంధన, రవాణా ఖర్చులకు అలాగే దిగుమతి చేసుకున్న ఎరువులపై భారత్ ఆధారపడటంతో ఆహార ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అధిక ధరలు, పెరిగిన ముడి సరుకుల వ్యయాల మధ్య ప్రైవేట్ వినియోగం క్షీణించడం, స్థూల స్థిర మూలధన నిర్మాణం బలహీనం కావడం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం దృష్ట్యా 2026 -27లో వాస్తవ జిడిపి వృద్ధి రేటు గతంలో 6.8 స్థాయి నుండి తగ్గి 6 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేస్తున్నాం అని మూడీస్ నేవిక తెలిపింది. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా సాగుతోందని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యం హెచ్చరించారు. యుద్ధం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా నిలిచిపోవడం వల్ల దేశ జిడిపి 1 శాతం పైగా పడిపోయి, ద్రవ్యోల్బణం 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఎంతో కాలం కొనసాగవని, చివరికి సామాన్యుడిపై ధరల భారం పడక తప్పదని విశ్లేషించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన స్తబ్దత ముప్పులో ఉందని పేర్కొన్నారు. భారీ అప్పుల కారణంగా ప్రభుత్వాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే శక్తి తగ్గిపోవడం ఈ సంక్షోభంలో మరో ప్రధాన ప్రతికూల అంశంగా మారే అవకాశం ఉంది. రూపాయి విలువ పతనం కావడం కూడా విధానకర్తలకు ఒక గట్టి సవాలే కాగలదు. ఒక వంక దిగుమతుల బిల్లు గణనీయంగా పెరుగుతుండగా, దేశ ఆర్థిక పటిష్టతకు సూచికగా భావించే విదేశీ మారకం నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. మార్చి 27తో ముగిసిన వారం వ్యవధిలోనే భారత విదేశీ మారక నిల్వలు 10.29 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 95 వేల కోట్లు) తగ్గి 688.06 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వెల్లడించింది. అంతకుముందు వారంలో కూడా ఇవి 11.41 బిలియన్ డాలర్లు తగ్గడం ఆందోళనకరం. పశ్చిమాసియాలో చెలరేగిన ఉద్రిక్తతల ప్రభావం భారత రూపాయిపై తీవ్రంగా పడుతోంది. విదేశీ మారకం నిల్వలు అమాంతం కరిగిపోవడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ వేగంగా క్షీణిస్తుంది. దీనివల్ల విదేశాల నుండి మనం కొనుగోలు చేసే వస్తువులు ఖరీదవుతాయి. తద్వారా ముడి చమురు దిగుమతి ఖరీదు కావడంతో రవాణా ఖర్చులు పెరిగి, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. యంత్రాల దిగుమతికి అవసరమైన విదేశీ కరెన్సీ లేక దేశ పారిశ్రామిక వృద్ధి మందగిస్తుంది. అంతిమంగా భారత రుణ పరపతి సామర్థ్యం దెబ్బతిని ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ పాతాళానికి పడిపోవడం, చమురు ధరలు అమాంతం పెరగడం భారతదేశ దిగుమతి బిల్లును తడిసిమోపెడు చేయనుంది. ప్రస్తుతం దిగుమతి బిల్లు ప్రస్తుతం రెండు వైపుల నుండి ముప్పును ఎదుర్కొంటోంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, మరోవైపు అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఓ దశలో 95 కనిష్ట స్థాయికి పడిపోతోంది. ఈ రెండింటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభాన్ని ఒక గుణపాఠంగా భావించి, భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిందే. ప్రభుత్వం ఇంధన పన్నులను తగ్గించడం, సరఫరాలను దారి మళ్లించడం వంటి కొన్ని స్వల్పకాలిక చర్యలు తీసుకున్నప్పటికీ, ఇవి వ్యూహాత్మకంగా కాకుండా ప్రతి చర్యాత్మకంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభం నుండి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వీలైతే అక్కడ నుండి తక్కువ ధరకే ఇంధన, ఎరువుల నిల్వలను యుద్ధ ప్రాతిపదికన సేకరించాల్సి ఉంది. దేశీయంగా ఎక్సైజ్ సుంకాల కోత, సబ్సిడీల వంటి చర్యలు స్వల్పకాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ సుదీర్ఘ కాలం పాటు పెరిగిన భారాలను ప్రభుత్వం మోయలేదని గ్రహించాలి. చివరికి ఆ భారం సామాన్య వినియోగదారుడిపైనే వేయక తప్పదు. పారదర్శకమైన సమాచార మార్పిడి, బలహీన వర్గాలకు, కార్మికులకు లక్షిత ఉపశమనం, అస్థిరమైన బాహ్య వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక మధ్యకాలిక ప్రణాళిక అవసరం. ఇవి లేకుండా, వృద్ధి మందగించడమే కాకుండా, అధికారిక ఆశావాదానికి, ఆర్థిక వాస్తవికతకు మధ్య అంతరం పెరిగే ప్రమాదం ఉంది.
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. సులువుగా రైలు సదుపాయం
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ సామాజిక ముఖచిత్రంపై కొన్ని పేర్లు, ఇంటి పేర్లు అక్షరాలా పచ్చబొడిచిన అవమానాలు. ఒక వ్యక్తి పుట్టకతోనే ‘దొంగ’ అని, ‘ముష్టి’వాడని, ‘పశువు’ అని లేదా ‘అంటరానివాడని’ ముద్రవేయడం ఆధునిక నాగరికతకే సిగ్గుచేటు. శతాబ్దాల నాటి కుల అహంకారం, వర్ణ వివక్ష పెంచి పోషించిన ఈ ‘భాషా హింస’ను ఇంకా మోయడం అంటే మన ప్రజాస్వామ్య వైఫల్యమే. భారతీయ సమాజంలో మనం ఎన్నో సామాజిక సంస్కరణల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, ఇప్పటికీ కొన్ని వేల కుటుంబాలు తాము ధరిస్తున్న ‘ఇంటిపేర్ల’ కారణంగా అనుక్షణం మానసిక వేదనను, అవమానాన్ని అనుభవిస్తున్నాయి. కుక్కల, పందుల, లంజపెళ్లి, ముష్టి, వెలి వంటి అసభ్యకరమైన, వివక్ష పూరితమైన ఇంటిపేర్లు కేవలం పేర్లు మాత్రమే కాదు.. అవి ఒకనాటి అణచివేతకు మిగిలిన ఆనవాళ్లు. ‘పేరు’ అనేది కేవలం ఒక సంబోధన కాదు, అది ఒక మనిషి ఆత్మగౌరవ నినాదం. కానీ మన సమాజంలో కొన్ని ఇంటి పేర్లు ఆ వ్యక్తిని నిరంతరం కించపరిచేలా రూపొందించబడ్డాయి. జంతువుల పేర్లతో (కుక్కల, పందుల, గొర్ల, మందుల) మనిషిని పశువుగా చూడాలనే హీనమైన ఆలోచన నుంచి ఇవి పుట్టాయి. వృత్తిపరమైన అవమానం (ముష్టి, చాకలి, మంగలి)తో వృత్తినే కించపరిచేలా ఇంటిపేర్లుగా మార్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఆ వ్యక్తిని సమాజంలో నిరంతరం తక్కువ స్థాయిలోనే ఉంచడం. ఇంటి పేర్లు కొన్ని అసభ్యకరమైన పదజాలం (లంజపెళ్లి, గుద్దల, బరిబద్దల)తో వుండి అవమానకరంగా వుంటున్నాయి. ఇవి కేవలం పేర్లు కావు, ఆ కుటుంబాల స్త్రీ పురుషుల గౌరవాన్ని నిలువునా దహించే నిప్పుకణికలు. చారిత్రక కోణంలో చూస్తే, ఈ ఇంటిపేర్లు యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. ఒక వర్గాన్ని మానసికంగా దెబ్బతీయడానికి, వారిలో ఆత్మన్యూనతా భావాన్ని (Inferiority Complex) నరనరాల్లో నింపడానికి అప్పట్లో పెత్తందారీ శక్తులు చేసిన కుట్ర ఇది. చదువుకున్న మేధావులు, బుద్ధిజీవులు గుర్తించాల్సింది ఏంటంటే, భాష ద్వారా జరుగుతున్న ఈ హింస, శారీరక హింస కంటే భయంకరమైనది. ఒక విద్యార్థి తరగతి గదిలో తన ఇంటిపేరు చెప్పడానికి తడబడుతున్నాడంటే, అది ఆ పిల్లాడి బలహీనత కాదు, ఈ వ్యవస్థ రుద్దిన వైకల్యం. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ ‘గౌరవంగా జీవించే హక్కు’ (Article 21) ఉంది. కేవలం తాకకపోవడం మాత్రమే అంటరానితనం కాదు, ఒక వ్యక్తిని కులం పేరుతోనో, హీనమైన ఇంటిపేరుతోనో పిలవడం కూడా అంటరానితనమే. అయినప్పటికీ చట్టంగాని, అధికారులు గాని నామమాత్రంగానైనా ఆ వైపుగా ఆలోచన చేయకపోవడం అవమానకరమైన పేర్లను, ఇంటి పేర్లను కొనసాగాలని కోరుకోవడమే కాక మరొకటి కాదు. ప్రభుత్వాలు కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. ఎవరైనా తమ అగౌరవ ఇంటిపేరును మార్చుకోవాలనుకుంటే, ఎలాంటి రుసుము లేకుండా, వారం రోజుల్లోనే సర్టిఫికెట్లు ఇచ్చేలా డిజిటల్ వ్యవస్థను తీసుకురావాలి. కుల చిహ్నాలు లేని, ప్రకృతికి సంబంధించిన లేదా ఆదర్శనీయమైన పదాలను పేర్లుగా, ఇంటిపేర్లుగా ఎంచుకునే హక్కును పౌరులకు కల్పించాలి. ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం ‘నీ పేరులో గౌరవం ఉండాలి’ అనే నినాదంతో పౌరసమాజం పెద్ద ఎత్తున ఉద్యమించాలి. చదువుకున్న సమాజంలో కూడా ఇటువంటి పేర్ల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు హేళనకు గురవుతూ తమ ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారు. ఈ సున్నితమైన అంశంపై సామాజిక చైతన్యాన్ని రగిలించే ఉద్దేశంతో, ప్రభుత్వాలు, మేధావులు ఈ సమస్యపై స్పందించి ఒక సమగ్ర కార్యాచరణను రూపొందించి అమలు పరచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలి. తక్షణమే ‘ఆత్మగౌరవ నామకరణ చట్టాన్ని’ తీసుకు రావాలి. అగౌరవకరంగా ఉన్న పేర్లను, ఇంటిపేర్లను మార్చుకోవడం కోసం ప్రత్యేక ‘నామకరణ సంస్కరణల బోర్డు’ ను ఏర్పాటు చేయాలి. అగౌరవకరమైన, అసభ్యకరమైన, కుల వివక్షతో కూడిన ఇంటిపేర్లు ఉన్నవారికి ఎటువంటి కోర్టు ఫీజులు, గెజిట్ జాప్యం లేకుండా కేవలం ఒక డిక్లరేషన్ ద్వారా తమకు నచ్చిన గౌరవప్రదమైన పేరును ఎంచుకునే హక్కును కల్పించాలి. ఆధార్ నుండి విద్యా ధ్రువపత్రాల వరకు అన్నింటిలోనూ ఉచితంగా మార్పులు చేసే వెసులుబాటు ఉండాలి. ఇంటి పేరు అనేది పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వమే కావచ్చు, కానీ అది అవమాన భారమైతే ఆ వారసత్వాన్ని వదిలేయడమే ధర్మం. గౌరవం లేని చోట సంప్రదాయానికి విలువ లేదు. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి డబ్బో, భూమో కాదు.. సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసే ఒక ‘గౌరవ ప్రదమైన పేరు’. ఈ అక్షర యుద్ధం ఆ ఇంటి పేర్ల వెనుక ఉన్న వివక్ష గోడలు కూలే వరకు సాగాలి. మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామిక వాదులారా.. మేల్కొనండి! మన అస్తిత్వం మన చేతుల్లోనే ఉండాలి. అగౌరవ పేర్ల సంకెళ్లను తెంచుకుందాం.. రేపటి తరం తన పేరును గర్వంగా ఉచ్ఛరించేలా నేడే ఈ అక్షర యుద్ధాన్ని ప్రారంభిద్దాం! మనిషిని మనిషిగా గౌరవించే, కుల చిహ్నాలు లేని ఒక నూతన ఆత్మగౌరవ సమాజాన్ని నిర్మించుకుందాం. విశ్వజంపాల 77939 68907
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడం వల్లే…కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
అత్యవసర ద్వారాన్ని మూసేశారు.. అందుకే 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై అమరావతి: ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు ప్రయాణికుల ప్రాణాల మీదకు ఎలా వస్తున్నాయో వివరిస్తూ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) సంచలన నివేదికను వెల్లడించింది. గతేడాది అక్టోబరులో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో అగ్నిప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవదహనమైన ఘటనపై రవాణాశాఖ ఆదేశాల మేరకు ఆస్కీ సమగ్ర […] The post Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడం వల్లే… కర్నూలు బస్సు ప్రమాదంపై ASCIనివేదిక appeared first on Visalaandhra .
చరిత్రలో కొన్ని తేదీలు ముగింపులను సూచిస్తాయి.. మరి కొన్ని తేదీలు ప్రశ్నలను మిగులుస్తాయి. మార్చి 31, 2026.. మావోయిజం అంతమవుతుందన్న ప్రభుత్వ ఆశయానికి గడువు. కానీ అదే తేదీ, ఒక వ్యక్తి నిర్ణయంతో మరోసారి ఆ ఆలోచనను ప్రశ్నార్థకం చేసింది. అడవుల్లో నిశ్శబ్దంగా ఉన్న ఒక గళం, ఇంకా ముగియలేదు అని వినిపించినట్లైంది. ఆ గళం.. ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి. ఇది కేవలం ఒక వ్యక్తి లొంగిపోలేదనే వార్త కాదు. ఇది ఒక సిద్ధాంతం ఇంకా శ్వాసిస్తోందని చెప్పే సంకేతం. ఒక గన్ ఇంకా నేలపై పడలేదనే నిజం. ఒక మనిషి తన నమ్మకాన్ని చివరి వరకు వదలకపోవడంలో ఉన్న మౌన గర్జన. గణపతి కథను మనం చదివితే, అది ఒక విప్లవ నాయకుడి చరిత్ర మాత్రమే కాదు.. ఒక గురువు మనసులో జరిగిన విరుద్ధాల సంగ్రామం. ఒకప్పుడు బ్లాక్బోర్డ్ ముందు నిలబడి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలి అని చెప్పిన వ్యక్తి, తర్వాత అడవిలో తుపాకీతో సమాజాన్ని ఎలా మార్చాలి అని నమ్మడం.. ఇది సాధారణ మార్పు కాదు. ఆ మార్పుకు కారణం కాలమే. 1970లలో గ్రామీణ తెలంగాణలో ఉన్న అన్యాయం, అసమానతలు, అణచివేత.. అవి ఒక ఉపాధ్యాయుడి హృదయంలో గాయాలుగా మిగిలాయి. పుస్తకాలలో చెప్పే న్యాయం, వాస్తవ జీవితంలో కనిపించకపోవడం ఆయనను కలచివేసింది. చివరకు, అక్షరాల మీదున్న విశ్వాసం ఆయుధాల మీదికి మళ్లింది. అక్కడే ‘లక్ష్మణ్ రావు’ చరిత్ర ముగిసింది.. ‘గణపతి’ యుగం ప్రారంభమైంది. మావోయిస్టు ఉద్యమం ఒక శక్తిగా నిలబడటంలో గణపతి పాత్ర అసాధారణం. పీపుల్స్ వార్ గ్రూప్, ఎంసిసి విలీనంతో ఏర్పడిన సిపిఐ (మావోయిస్ట్) పార్టీకి ఆయన ఆత్మవిశ్వాసం, వ్యూహం, దిశ ఇచ్చారు. గెరిల్లా యుద్ధంలో ఆయన చూపిన పటిమ, అడవుల్లో ఆయన నిర్మించిన వ్యవస్థ, ఇవి కేవలం ఒక నాయకుడి ప్రతిభ కాదు, ఒక ఉద్యమానికి వెన్నెముక. కానీ ప్రతి శిఖరం తర్వాత పతనం తప్పదు. కాలం మారింది. ప్రభుత్వ వ్యూహాలు కఠినమయ్యాయి. అభివృద్ధి అడవుల్లోకి చేరింది. గన్స్ కంటే రోడ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు ప్రజల జీవితాల్లో స్థానం సంపాదించాయి. మార్చి 31.. ప్రభుత్వం నిర్ణయించిన గడువు. ఆ తేదీతో చాలామంది ఆయుధాలు కిందపెట్టి కొత్త జీవితాన్ని ఎంచుకున్నారు. కొందరు మార్పును అంగీకరించారు, కాలంతో కలిసిపోయారు. కానీ గణపతి మాత్రం మౌనంగా నిలిచిపోయారు. ఆ మౌనం సాధారణ నిరాకరణ కాదు... అది ఒక లోతైన అంతర్గత సంఘర్షణ. ఒక వైపు జీవితం.. లొంగిపోతే ప్రాణం నిలుస్తుంది, కొత్త దారులు తెరుచుకుంటాయి. మరో వైపు సిద్ధాంతం.. లొంగిపోకపోతే ఆశయం నిలుస్తుంది, నమ్మకం బతుకుతుంది. ఈ రెండింటి మధ్య నిలబడి, తన గమ్యాన్ని తానే ఎంచుకోవాల్సిన ఆ క్షణం.. అదే గణపతి కథలో కీలక మలుపు. ఇది కేవలం ఒక నిర్ణయం కాదు.. ఒక మనిషి తన ఆత్మతో చేసుకున్న తీర్పు. గణపతికి లొంగిపోవడం అంటే కేవలం తుపాకీని నేలన పడివేయడం కాదు.. అది తన జీవితాన్నే, తన ప్రయాణాన్నే ప్రశ్నించడం. దశాబ్దాలుగా తనను నమ్మి అడవుల్లో అడుగులు వేసిన, ప్రాణాలను పణంగా పెట్టిన వేలాది మంది కేడర్కు ఆయన ఏమి సమాధానం చెబుతారు? నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం ఆయనకు కేవలం మాట కాదు.. అది ఒక యుగాన్ని తిరస్కరించడమే. అక్కడే ఆయన ఆగిపోయాడు. ఆ ఆగిపోవడంలో మొండితనం కనిపించవచ్చు... కానీ అదే సమయంలో అది ఒక అచంచల నిబద్ధతగా కూడా కనిపిస్తుంది. అది తప్పు కావచ్చు... కానీ అదే సమయంలో అది ఒక త్యాగస్ఫూర్తి ప్రతిబింబం కూడా కావచ్చు. గణపతి వ్యక్తిత్వం లోపల నిజానికి రెండు ప్రపంచాలు సహజీవనం చేస్తున్నాయి. ఒకవైపు, పిల్లల భవిష్యత్తు కోసం కలలు కనే, అక్షరాలతో జీవితాలను వెలిగించాలని ఆశించిన ఉపాధ్యాయుడు. మరోవైపు, అసమానతలను చెరిపేయాలంటే ఆయుధమే మార్గమని నమ్మిన విప్లవకారుడు. నేడు ఆయన తీసుకున్న నిర్ణయం చూస్తే, ఆ విప్లవకారుడే పైచేయి సాధించినట్లు అనిపిస్తుంది. అయినా, ఆ గురువు ఆలోచించే మనసు ఆయనలో ఎక్కడో మౌనంగా ఇంకా జీవిస్తూనే ఉందనే భావన మనసును విడిచిపెట్టదు. గణపతి గన్ వదలకపోవడం వల్ల ఉద్యమం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటుందా అన్నది సందేహమే. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఒక లోతైన సత్యాన్ని మన ముందుంచుతోంది.. సిద్ధాంతాలను శక్తితో అణచివేయవచ్చు, కానీ పూర్తిగా అంతమొందించలేం. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి అనే ఆయుధంతో అడవిని, అక్కడి మనసులను గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు గణపతి తన అచంచల నమ్మకంతో, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రెండింటి మధ్య జరుగుతున్నది కేవలం ఒక పోరాటం కాదు.. ఒక దార్శనిక ఘర్షణ. ఒకటి మార్పును నిర్మించాలనుకునే శక్తి.. మరొకటి మార్పు కోసం పోరాడిన ఆత్మ. ఈ సంఘర్షణ ఇంకా ముగియలేదు.. అది ముగిసే వరకు, ఈ ప్రశ్న కూడా సమాధానం కోసం సమాజాన్ని వెంటాడుతూనే ఉంటుంది. అడవిలో ఎక్కడో నిశ్శబ్దంగా నిలిచిన తుపాకీ, శబ్దం చేయకపోయినా ఒక అర్థాన్ని చెబుతోంది.. ఓటమి కాదు, ఇంకా ముగియని కథ. ఆ నిశ్శబ్దంలో వినిపిస్తున్నది గర్జనే.. అది ఒక వ్యక్తి మొండితనం కాదు, ఒక నమ్మకం చివరి శ్వాస వరకు నిలబడాలనే సంకల్పం. మార్పు అంటే ఏమిటి? అనే ప్రశ్న అక్కడ గాలిలో తేలుతోంది. అది లొంగిపోవడమా? లేక అంతిమ క్షణం వరకు ఆశయాన్ని గట్టిగా పట్టుకోవడమా? ఈ ప్రశ్నకు సమాధానం గణపతి ఒక్కడి చేతుల్లో లేదు. అది సమాజం ఆలోచనల్లో ఉంది. అభివృద్ధి దారిలో నడుస్తున్న ప్రపంచం ఒక వైపు ఉంటే, అసమానతలతో పోరాడే ఆలోచన మరో వైపు నిలబడి ఉంది. చివరికి, గన్ మౌనంగా మారవచ్చు.. కానీ ఆలోచనలు ఎప్పటికీ మౌనమవ్వవు. అడవిలో వినిపిస్తున్న ఆ గర్జన.. మన సమాజం ఇంకా పూర్తి సమాధానాన్ని కనుగొనలేదని గుర్తు చేస్తూనే ఉంటుంది. కాలగిరి శ్రీనివాస్ రెడ్డి
Indian Courts Not Bound by Foreign Orders, Rules AP High Court
The Andhra Pradesh High Court has stated that foreign court orders do not have binding authority over Indian courts, especially in matters involving child custody. The court emphasized that India’s judicial system operates independently and cannot be influenced by observations made by courts in other countries. The case involved a software engineer from Guntur district […] The post Indian Courts Not Bound by Foreign Orders, Rules AP High Court appeared first on Telugu360 .
ఏసీబీకి పట్టుబడ్డ మండల ఇన్చార్జి విద్యాధికారి…
ఏసీబీకి పట్టుబడ్డ మండల ఇన్చార్జి విద్యాధికారి… మహబూబాబాద్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
మద్యం ప్రియులకు షాక్… మే నుంచి మద్యం, ధరలు పెరిగే అవకాశం #LiquorPrices #BeerPriceHike #AlcoholRates
యువకుని ఆత్మహత్య చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల
Harish Rao |కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు
Harish Rao | కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు Harish Rao |
Amarvathi : దీపం వెలిగించగానే సరిపోదు.. హైదరాబాద్ తో పోల్చుకోవడం వృధానే...?
అమరావతి నిర్మాణం అంత సులువు కాదు
ధర్నా విజయవంతం చేయండి. రైతులు సమస్యల పరిష్కారానికి వైసిపి పోరాటాలకు సిద్దంమాజీ ఎమ్మెల్యే
ఆడుదాం ఆంధ్ర లో అవినీతి.. నిర్ధారణ
ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి… సిపిఎం నాయకులు లావేరు, ఆంధ్రప్రభభ : అకాల
Gold |పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold | పెరిగిన బంగారం, వెండి ధరలు Gold | ఆంధ్రప్రభ, వెబ్

36 C