పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న కలెక్టర్…
పరీక్షా కేంద్రాన్ని సందర్శిస్తున్న కలెక్టర్… అక్షర ఆంధ్ర ఫైనల్ పరీక్ష విజయవంతం…95,598 మంది
సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ
సాహిత్య పురస్కారం అందుకున్న మర్రి జయశ్రీ మోత్కూర్, ఆంధ్రప్రభ : జిల్లా రచయితల
జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత
జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులవుతున్న యువత భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ కాంగ్రెస్
జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం
జాతీయ అధ్యక్షురాలికి ఆత్మీయ స్వాగతం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
వదంతుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటన టెల్ అవీవ్ : ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలో మరణించి ఉంటారని వస్తున్న ఊహాగానాలపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని క్షేమంగా ఉన్నారని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. నెట్టింట ప్రచారంలో ఉన్న వదంతులను కొట్టిపారేసింది. ఇక నెతన్యాహు తనయుడు కూడా కొన్ని రోజులుగా కనిపించట్లేదన్న వార్త కూడా ప్రస్తుతం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన మార్చ్ 9 నుంచి ఎలాంటి పోస్టులు పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గత శుక్రవారంనాడు నెతన్యాహు తన ఎక్స్ ఖాతాలో పెట్టిన వీడియో సందేశంతో కూడిన పోస్ట్పై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ వీడియోలో పలు మార్లు నెతన్యాహు చేతి వేళ్లు ఆరు ఉన్నట్లు కనిపించాయి. అది ఏఐ వీడియో అని, నెతన్యాహు మరణించి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
రైతన్నా మీకోసం.. రైతుల్లో అవగాహన…
రైతన్నా మీకోసం.. రైతుల్లో అవగాహన… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం
నెతన్యాహు బతికి ఉంటే వెంటాడి చంపుతాం
నెతన్యాహు చిన్నారుల హంతకుడు ఇప్పటికీ ఆయన ఉనికిపై అనుమానాలు ఉన్నాయి ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ హెచ్చరిక టెహ్రాన్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బయటి ప్రపంచానికి కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఉనికిపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతుతన్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఘాటు హెచ్చరిక చేసింది. నెతన్యాహు బతికి ఉన్నట్టయితే ఆయనను వెంటాడి మరీ అంతమొందిస్తామని హెచ్చరించింది. చిన్నారులను పొట్టనపెట్టుకున్న హంతకుడిగా నెతన్యాహును అభివర్ణించింది. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారా అనేది మాత్రం అనుమానమేనని ఇరాన్ అభిప్రాయపడింది. నెతన్యాహు మరణించి ఉంటాడని?.. లేకపోతే కుటుంబంతో పాటు దేశాన్ని వీడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇటీవల నెతన్యాహు పత్రికా సమావేశానికి సంబంధించిన వీడియో విడుదల కావడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. వీడియోలో నెతన్యాహు చేతికి ఏకంగా ఆరు వేళ్లు ఉండటం గమనించిన కొందరు అది ఏఐతో చేసిన వీడియో అని కామెంట్ చేశారు. ఈ క్రమంలో అమెరికా రాజకీయాల విశ్లేషకురాలు కాండిస్ ఓవెన్స్ కూడా నెతన్యాహు ఎక్కడ? అని ప్రశ్నించడం మరింత కలకలం రేపింది.
అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం
అనాధ పిల్లలకు అభిమన్యు గ్రూప్ ఆత్మీయ సహాయం రూ. 90,500 సహాయం చేసి
Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled
The Election Commission of India has announced the schedule for the upcoming Assembly elections in five states. The elections will take place in Tamil Nadu, Kerala, West Bengal, Assam, and the Union Territory of Puducherry. The current terms of these assemblies are set to end in May and June, so the polling process will be […] The post Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry Polls Scheduled appeared first on Telugu360 .
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం
మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్ర బృందం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన
10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున
10 పరీక్షలకు అన్ని సిద్ధం : ఎంఈఓ మల్లికార్జున రాప్తాడు, ఆంధ్రప్రభ :
మాజీ ఐపీఎస్ ఇంట్లో మోసం #telugupost #IPSOfficer#PoliceCase#CrimeNews #financialfraud
ఎడపల్లి మండలంలో అకాల వర్షం… ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో ఆదివారం
ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్
ఆరోగ్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం
ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం
ఆరోగ్యకర జీవితమే లక్ష్యంగా వైద్య శిబిరానికి శ్రీకారం జనగామ అర్బన్, ఆంధ్రప్రభ :
మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి….
మాన్యవర్ కాన్షీరాంకు వెంటనే భారతరత్న అవార్డు ప్రకటించాలి…. బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన సీనియర్
சிலிண்டர் இலவசமாக வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்தாரா?
இலவச சிலிண்டர் வழங்கப்படும் என பிரதமர் மோடி அறிவித்ததாக தவறான தகவலுடன் டீப்பேக் வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது.
ఎడపల్లి, ఆంధ్రప్రభ: రాణి శీలం జానకీబాయి పేరుతో ఏర్పడిన జానకంపేట గ్రామంలో యువకులు
పోలీసుల తనిఖీ నుంచి తప్పుంచుకోబోయి.. లారీ ఢీకొని యువకుడు మృతి
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఔటుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ట్యూషన్కు వెళ్లి అన్నదమ్ములు తిరిగి ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో పోలీసులు వాహనాల తనఖీలు చేపట్టారు. యువకుడు భయపడి బైక్ను వెనక్కి తిప్పే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దర్నీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రణయ్ మరణించాడు. అతడు కీసరపల్లివాసిగా పోలీసులు గుర్తించారు. అయితే బైక్ను ఆపే క్రమంలో.. కానిస్టేబుల్ వెంటపడి బైక్ హ్యాండిల్ను పట్టుకొని లాగారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ తోనే ముస్లింల అభివృద్ధి సాధ్యం
తొర్రూరు, ఆంధ్రప్రభ : ముస్లింల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే
మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత…
మత్స్యకార సొసైటీకి ఫర్నిచర్ అందజేత… రాయపర్తి, ఆంధ్రప్రభ : కొండూరు గ్రామ మత్స్యకార
నేత్రదానంతో ‘సజీవం’.. సత్యప్రకాష్ కుటుంబీకుల ఆదర్శం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తన నేత్రాల
నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీలివే.. షెడ్యూల్ ఇదే
దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది
ఇల్లు దగ్దం.. కుటుంబానికి సహాయం…
ఇల్లు దగ్దం.. కుటుంబానికి సహాయం… 66వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ హసన్
బాలికలు తువ్వాలు చుట్టుకుని నృత్యం #telugupost #dance ##viralvídeo #westbengal #schooldance
డ్రగ్స్ కేసులో టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ లభించింది. టిడిపి ఎంపి పుట్టా మహేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ రెడ్డిని తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నితిన్ శర్మను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే టిడిపి ఎంపిని వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉండడంతోనే స్టేషన్ బెయిల్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ పార్టీలో ఏలూరు టిడిపి ఎంపి పుట్టా మహేష్కు సైతం డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురికి పాజిటివ్ రాగా అందులో బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ పెలైట్ రోహిత్ రెడ్డి తో పాటు అయన సోదరుడికి పాజిటివ్ వచ్చింది.
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రతినిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు సంపూర్ణ
గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానం
ములకలపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ కార్మికుల ను కమాలపురం సర్పంచ్ వగ్గేల
నాలుగు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), పశ్చిమ బెంగాల్ (294), కేరళ (140), అస్సాం (126)తో పాటు పుదుచ్చేరి (30) రాష్ట్రాల్లో మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్లో మాత్రం రెండు దశల్లో అంటే ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. కాగా మే 4న కౌంటింగ్ జరుగనుంది. పుదుచ్చేరితో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఆయా రాష్ట్రాల్లో ఇటీవల పర్యటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్కుమార్, కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషీలు షెడ్యూల్ ప్రకటించారు.
Biotechnologies |పీ4తో పేదరికం నుంచి పురోగతి వైపు..
Biotechnologies | పీ4తో పేదరికం నుంచి పురోగతి వైపు.. జిల్లాలో విజయవంతంగా పీ4
పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం..
పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :
అండర్-19 ఎంపిక ట్రయల్స్.. కే డి సి ఏ ఆధ్వర్యంలోమార్చి 19న విజయవాడలో
అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి
అంబేద్కర్ ఆలోచన స్పూర్తితో ముందుకు సాగాలి హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; అంబేద్కర్
దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్..
దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్.. విజయవాడ, ఆంధ్రప్రభ :
Ex BRS MLA Named A2, TDP MP A7 in Moinabad Farmhouse Drug Case
The FIR registered by Moinabad Police in the alleged drug party case at the farmhouse in Aziz Nagar village lists 11 accused, including political figures from BRS and TDP. MP Putta Mahesh Yadav was granted station bail in the Moinabad drug case. Bail was also given to Priyanka Reddy along with the MP. Police cited […] The post Ex BRS MLA Named A2, TDP MP A7 in Moinabad Farmhouse Drug Case appeared first on Telugu360 .
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం: కెటిఆర్
హైదరాబాద్: టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరినట్లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు డ్రగ్స్ వాడటం దురదృష్టకరం మని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా డ్రగ్స్ వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానన్నారు. డ్రగ్స్ వాడకం, చట్ట విరుద్ధ కార్యకలాపాలను బిఆర్ఎస్ ఖండిస్తుందని చెప్పారు. డ్రగ్స్ వినియోగించేది ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘‘రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలి. నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశా. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలి. డ్రగ్స్ కేసులో నన్ను లాగితే చట్టపరంగా నోటీసులిస్తా’’ అని కెటిఆర్ అన్నారు.
పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది
పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గ్రామం పరిశుభ్రంగా
తెలంగాణలో కుక్కల సామూహిక హత్య కలకలం #straydogs #streetdogs #mancherial #viralnews #telugupost
Moinabad Drugs Case: Putta Mahesh Granted Station Bail; KTR Accepts Drug Test Challenge
The drugs case linked to former MLA Pilot Rohith Reddy’s farmhouse in Moinabad is creating fresh political and legal controversy. Police carried out a raid at the farmhouse after receiving specific information about a drugs party. The Eagle Team conducted the operation and detained ten people who were present at the location. Among those at […] The post Moinabad Drugs Case: Putta Mahesh Granted Station Bail; KTR Accepts Drug Test Challenge appeared first on Telugu360 .
భజరంగ్ దళ్ కన్వీనర్ గా కొమ్ము శ్రావణ్
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ భజరంగ్ దళ్
విశ్రాంత ఉద్యోగి గోద్రుకు నివాళి..
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచంలొద్ది
KTR |డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది…
KTR | డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది… KTR | డ్రగ్స్ ఘటనపై
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా
అరుణాచల్ ప్రదేశ్లో అరుదైన మొక్క #telugupost #henckeliamonophylla #latestnews #rareplants
నాగబంధం చిత్రం నుంచి ‘నమో రే నమో రే’ సాంగ్ విడుదల
విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి సింగిల్ని విడుదల చేశారు. ‘నమో రే నమో రే’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించారు. జునైద్ కుమార్ ఈ పాటకు సంగీతం అందించగా.. సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ పాటని కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలిన భారీ సెట్లో చిత్రీకరించారు. ఈ పాటని గణేశ్ ఆచార్య, శ్రేష్ఠి కొరియోగ్రాఫీ చేశారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ పాట ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు ఆ సాంగ్ను చూసేయండి..
USERS | వంటగదిలో యుద్ధం.. USERS | ఒకవైపు కేవైసీ గందరగోళం.. మరోవైపు
పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బెల్లంపల్లి
అన్నమయ్య జిల్లా / పుంగనూరు, ఆంధ్రప్రభ : నిన్నటి వరకు ఆ ఇంట్లో
శానిటరీ వర్కర్లకు సన్మానం… బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ASI #telugupost #cyberfraud #cybercrime #telanganapolice #latestnews
ఏపీలో బైక్ పొగ పీల్చి నలుగురు మృతి #telugupost #bike #latestnews #viralnews
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన బత్తుల మల్లేష్
దేవరపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇందిరాపార్క్ వద్ద ఆందోళన రీయంబర్స్మెంట్ బకాయిల విడుదల చేయాలివిద్యార్థులు, ప్రజా సంఘాల నాయకుల
రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ..
రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ.. రాష్ట్ర ప్రభుత్వ నుండి
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ..
కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, ఆంధ్రప్రభ
నలుగురు మృతి.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నల్గొండ జిల్లాలో ఇవాళ (ఆదివారం) ఘోర
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం వంగాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఆదివారం
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సంతకాలు సేకరణ
జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన
kate sharma |బికినీలో కేట్ శర్మ అందాలు
kate sharma |బికినీలో కేట్ శర్మ అందాలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : భారతీయ
కివీస్ దారుణ ప్రదర్శన.. స్వల్ప స్కోర్కే ఆలౌట్..
మౌంట్ మౌంగానుయి: కొద్ది రోజుల క్రితమే టి-20 ప్రపంచకప్లో ఫైనల్స్ వరకూ చేరుకున్న న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్ ఆరంభ మ్యాచ్లో ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్లు ఫిన్ ఆలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ వంటి ఆటగాళ్లు కివీస్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ వంటి సీనియర్లు ఉన్నా.. తమ స్థాయి ఆటను చూపించలేకపోయారు. సఫారీ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్మన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత ఈ స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో కానర్ ఎస్టర్హైజెన్ 45 పరుగులతో అజేయంగా నిలిచాడు.
విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ…
విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ… జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ప్రోత్సాహం
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ
ములకలపల్లి, ఆంధ్రప్రభ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే
సమాధానం చెప్పే నాయకత్వమే ప్రజాస్వామ్యానికి బలం
సమాధానం చెప్పే నాయకత్వమే ప్రజాస్వామ్యానికి బలం ప్రజాస్వామ్యంలో పారదర్శకత, బాధ్యత అవసరం కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..
నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో
ఆలయ అభివృద్ధికి 2.50 లక్షల విరాళం…
ఆలయ అభివృద్ధికి 2.50 లక్షల విరాళం… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై
గ్రామపంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు, సన్మానం
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధి లోని సిబ్బందికి రాష్ట్ర
28th Division |రంజాన్ తోఫా పంపిణీ…
28th Division | రంజాన్ తోఫా పంపిణీ… సెంట్రల్ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..
నస్పూర్, ఆంధ్రప్రభ ; నస్పూర్ పట్టణంలోని పలు కాలనీల్లో 16 సోమవారం ఉదయం
ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్తులో భారత్దే ఆధిపత్యం: రోహిత్
టీం ఇండియా గత కొంతకాలంగా మంచి జోష్లో ఉంది. 2023లో జరిగినవన్డే ప్రపంచకప్లో ఓటమిపాలైనా.. ఆ తర్వాతి సంవత్సరం (2024)లో టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్, మళ్లీ ఈ ఏడాది టి-20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. ఇక మహిళ జట్టు కూడా వన్డే ప్రపంచకప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టు విజయాలకు ఇది ఆరంభం మాత్రమే అని అన్నాడు. ‘‘భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో టీం ఇండియా ఆధిపత్యం కొనసాగుతోంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మున్ముందు ఇదే దూకుడు కొనసాగుతుందని నమ్ముతున్నా. పురుషుల జట్లు వరుసగా రెండో టి-20 ప్రపంచకప్లను నెగ్గింది. అయితే మహిళ జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా.. తొలిసారి వన్డే ప్రపంచకప్ను గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒక్కసారి ఇలాంటి స్థితికి చేరుకున్నాక.. ముందుకు సాగిపోవాల్సిందే.. అందరిపై బాధ్యత ఇంకా పెరుగుతుంది’’ అని రోహిత్ అన్నాడు.
తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు..
తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు.. ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు
కాంగ్రెస్ లో కష్టపడినవారికి కచ్చితంగా పదవులు వస్తాయి: మహేష్ గౌడ్
హైదరాబాద్: మహిళల స్వావలంభనకు కృషి చేస్తున్నామని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని అన్నారు. పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాంధీభవన్ లో మహేష్ గౌడ్ మాట్లాడారు. మహిళల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మహిళల పేరు మీదుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. 2014-18 నుంచి బిఆర్ఎస్ హయాంలో ఒక్క మహిళా మంత్రి లేరని, మహిళలను రాష్ట్రపతిగా, స్పీకర్లు, గవర్నర్లు, సిఎంలుగా చేసిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఇంట్లో కూర్చుంటామంటే రాజకీయాల్లో గెలవలేరని, కాంగ్రెస్ లో కష్టపడినవారికి కచ్చితంగా పదవులు వస్తాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టారని, బిఆర్ ఎస్ హయాంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరికేవని విమర్శించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై అనుమానాలున్నాయని, ఆయన పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. బిఆర్ఎస్ నేత డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే.. కెటిఆర్ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య భారతదేశంలో తొలిసారి కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు.
Gun Fire |మాజీ ఎమ్మెల్యే, ఎంపీకి పాజిటివ్
Gun Fire | మాజీ ఎమ్మెల్యే, ఎంపీకి పాజిటివ్ మొయినాబాద్ ఫామ్హౌస్లో నిన్నరాత్రి
Rs.300 |నాన్వెజ్ ప్రియులకు షాక్
Rs.300 | నాన్వెజ్ ప్రియులకు షాక్ అమాంతం పెరిగిన ధరలుకిలో చికెన్ ధర
ఆ పాక్ క్రికెటర్ మా జట్టులో ఆడటం లేదు.. :సన్రైజర్స్
సన్రైజర్స్ ఫ్రాంచైజీ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. ‘ది హండ్రెడ్ లీగ్’ కోసం జరిగిన వేలంలో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ను కొనుగోలు చేయడంతో భారత నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఐపిఎల్లోనూ ఎస్ఆర్హెచను తొలగించాలంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ విషయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బిసిసిఐ తేల్చి చెప్పేసింది. అయితే, ఈ సీజన్లో అబ్రార్ అహ్మద్ ది హండ్రెడ్ లీగ్లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటివరకు పాక్ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్కు ఎన్ఒసి రాలేదు. ఇంగ్లిష్ లీగ్ సమయంలోనే పాకిస్థాన్ జట్టు వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ప్రణాళఇలను సిద్ధం చేసుకుంది. దీంతో జాతీయ జట్టు బాధ్యల నేపథ్యంలో అబ్రార్కు ఎన్ఒసి ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ది హండ్రెడ్ లీగ్ జూలై 21 నుంచి ఆగస్ట్ 16 వరకు జరుగుతుంది. వెస్టిండీస్ పర్యటనకు పాకిస్తాన్ కూడా జూలై 15న వెళ్లనుంది. ఆగస్టు 7 రకు రెండు జట్ల మధ్య రెండు టెస్టులు జరుగుతాయి.
గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది..
గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది.. తానేదార్ పల్లిలో రూ.25 లక్షల సిసి
Pawan Kalyan’s UBS Trailer Ignites Mass Mania
The arrival of the trailer for Ustaad Bhagat Singh has set off a seismic shift in the film’s buzz, turning anticipation into full-blown celebration and mass mania. Unveiled yesterday, the glimpse delivered an explosive surge of energy with 15 M+ views and trending No 1 on YouTube. Director Harish Shankar showcases a perfect understanding of […] The post Pawan Kalyan’s UBS Trailer Ignites Mass Mania appeared first on Telugu360 .
Intermediate |సూత్రాలు పాటించండి విజయం సాధించండి..
Intermediate | సూత్రాలు పాటించండి విజయం సాధించండి.. పరీక్షల్లో విజయానికి ఉత్తమ సూచనలు.విద్యా
పంచాయతీ సిబ్బంది సేవలు ఆదర్శం..
పంచాయతీ సిబ్బంది సేవలు ఆదర్శం.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న
Nani | లైనప్ అదిరింది.. Nani | వైవిధ్యమైన కథలతో నాని ప్రత్యేక
ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది పొట్టి శ్రీరాములు
ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది పొట్టి శ్రీరాములు గంపలగూడెం, ఆంధ్రప్రభ : భాషా ప్రయుక్త
Market | గల్ఫ్ యుద్ధ ప్రభావం… Market | గల్ఫ్ దేశాలకు అగిన
5 states elections |ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమరం
5 states elections | ఆ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ సమరం ఇవాళ
విజయవాడ అభివృద్ధికి అడ్డంకి గా వైసిపీ..
విజయవాడ అభివృద్ధికి అడ్డంకి గా వైసిపీ.. త్వరలో పీడ విరగడ కాబోతుందిఎంపీ కేశినేని
ఘనంగా ‘ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక’
ఘనంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ
మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కాల్పుల కలకలం #Moinabad #DrugsParty #TelanganaNews
హైదరాబాద్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు #hyderabad #telugupost #chickenprices #latestnews
కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: హరీష్ రావు
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో షాదీ ముబారక్ అద్బుతంగా మొదలైందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కెసిఆర్ కిట్ సహా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం అని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో పేద ముస్లింలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. హరీష్ రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగాలను నిండా ముంచారని, సిఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే లక్ష ఇండ్లను కూల్చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరుతో రేవంత్ విధ్వంసం సృష్టిస్తున్నాడని, కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ విధ్వంసమైపోయాయని, ప్రజలకు ఉపాధి కూడా కరువైందని, మాటలు చెప్పడం తప్ప చేతల్లో రేవంత్ చేసిందేమీ లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

30 C