SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు

ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగిన వరి పంటలు ఎడపల్లి,ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:28 pm

మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు

మైనర్ బాలున్ని డీ డిక్షన్ తరలింపు చెన్నూర్ ఆంధ్రప్రభ : గంజాయి కి

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:24 pm

Longford |బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి

Longford | బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి Longford | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:24 pm

మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి..

మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : అకాల వర్షాలు, ఈదురుగాలులకు

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:18 pm

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బ్యాంకాక్ నుండి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల వద్ద 24.45 కిలోల హైడ్రోపోనిక్ ( గాంజా) ను డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఎయిరోపోర్టు అధికారులు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుమానంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించిన డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిందితుల లగేజీ బ్యాగేజ్ లో ఆకుపచ్చిని రంగులో ప్యాకెట్లు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని పరీక్ష చేయగా హైడ్రోపోనిక్ (గంజా) గా తేలింది . హైడ్రోపోనిక్ (గాంజా) స్వాధీనం చేసుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ విలువ 8.9 కోట్లు ఉంటుందని డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ ఆధికారులు అంచనా వేశారు.

మన తెలంగాణ 31 Mar 2026 8:14 pm

చత్తీస్‌గఢ్ ఇక నక్సల్స్ రహిత రాష్ట్రం: సిఎం విష్ణుదేవ్ సహాయ్

చత్తీస్‌గఢ్ ఇప్పుడు నక్సల్స్ రహిత రాష్ట్రమని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సహాయ్ ప్రకటించారు. కేంద్రం విధించిన గడువు మార్చి 31కి అనుగుణంగా చర్యలు చేపట్టామని, తద్వారా లక్షంగా చేరుకున్నామనారు. మంగళవారంనాడు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో విష్ణుదేవ్ మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చారిత్రత్మక రోజని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ నక్సల్స్‌తో వేదిక పంచుకున్నారని, ఇప్పుడు ఆయన పార్టీ తమపై విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. వామపక్ష తీవ్రవాదంపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు 3కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. అభివృద్ధికి తీవ్రవాదం ఇన్నాళ్లూ ఆటకంగా మారిందని అన్నారు. మావోయిస్టలకు గత 40 సంవత్సరాలుగా పెట్టనికోటగా మారిన బస్తర్ ఇప్పుడు పూర్తిగా బయటి ప్రపంచంతో మమేకం కాబోతోందని, తద్వారా పురోభివృద్ధికి బాటలు పడతాయని విష్ణుదేవ్ అభిప్రాయపడ్డారు

మన తెలంగాణ 31 Mar 2026 8:10 pm

భార్య, కొడుకును హతమార్చిన భర్త

 రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సీతారాంనగర్ తాండా గ్రామపంచాయితీ పరిధిలోని పులిగోనిపల్లి తాండాలో మంగళవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త భార్య, కుమారుడు, కూతురును రోకలితో హతమార్చగా భార్య, కుమారుడు సంఘటన స్థలంలోనే మృతిచెందగా, కోన ప్రాణాలతో కూతురు ఉస్మానియా ఆసుపత్రిలో కోట్టుమిట్టాడుతుంది. ఆమనగల్లు ఇన్స్‌పెక్టర్ (ఎస్‌హెచ్‌ఓ) సందా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు ఆమనగల్లు మండలం పులిగోనిపల్లి తాండాకు చెందిన బాణావత్ రాందాస్‌నాయక్ ఆమనగల్లు పట్టణ సమీపంలోని కాటన్‌మిల్లులో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ తాండాలో భార్య కవిత, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు. రాందాస్‌నాయక్ మద్యానికి బానిసై భార్యత కవితతో తరచు గోడవ పడేవాడని, ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భార్య కవిత (28), కూతురు ప్రణీత (9), కుమారుడు హర్షిత్ (7)లను రోకలితో తీవ్రంగా దాడి చేసి హతమార్చాడు. ప్రణీత తీవ్రంగా గాయపడడంతో హైదరాబాద్ ఉస్మానియాకు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ వెల్లడించారు. రెండవ కూతురు పవిత్ర తన నానమ్మ ఇంట్లో ఉన్నట్లు, మొదటి కూతురు పావని ఆమనగల్లు ప్రభుత్వ వసతిగృహంలో ఉండి చదువుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంఘటన గురించి చుట్టు పక్కన ఉన్నవారు చూసి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని వివరాలను సేకరించినట్లు తెలిపారు. మృతురాలి సోదరి కళ్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి, కుమారుడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పుత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, గంగాధర్, జానకిరాంరెడ్డిలు సందర్శించారు. క్లూస్ టీం వివరాలను సేకరించింది.

మన తెలంగాణ 31 Mar 2026 8:04 pm

దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు

దుర్గమ్మ భక్తులకు పార్కింగ్ టోల్ తాత్కాలిక మినహాయింపు కొత్త టెండర్ దారుడు బాధ్యతలు

ప్రభ న్యూస్ 31 Mar 2026 8:03 pm

ఎంత సంపాదించామన్నది కాదు..

ఎంత సంపాదించామన్నది కాదు.. ఎంతమందికి సాయం చేశామన్నదే ముఖ్యం రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:59 pm

అద్భుతమైన విజువల్స్.. అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో పలకరించిన హీరోయిన్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మరో క్రేజీ ప్రాజెక్టుతో రాబోతోంది. అనుష్క, జయసూర్య కలిసి నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌’. మంగళవారం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభుదేవా, శాండీ మాస్టర్‌, వినీత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

మన తెలంగాణ 31 Mar 2026 7:57 pm

పార్కింగ్ టోల్ టెండర్‌ తో భారీ ఆదాయం.

పార్కింగ్ టోల్ టెండర్‌ తో భారీ ఆదాయం. ఇంద్రకీలాద్రి పార్కింగ్ టోల్ టెండర్

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:54 pm

ఇరాన్ అణు కేంద్రం ఉన్న నగరంపై అమెరికా దాడులు..

ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రాలు ఉన్న నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా మంగళవారం భారీ వైమానిక దాడులు జరిపింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్‌లతో దాడి చేసింది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్‌లో పూర్తిగా చమురు లోడ్‌తో వెళ్తున్న కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలతో అమెరికా -ఇజ్రాయెల్ మొదటి దాడులు ప్రారంభమైన దాదాపు నెల తర్వాత కూడా యుద్ధం తీవ్రత తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించగా, ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్‌కు 4 డాలర్లను దాటడం కూడా ఈ యుద్ధ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు మార్కెట్లలో కలకలం పెర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం, అలాగే ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం వల్ల గ్లోబల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 106 డాలర్ల వద్ద ఉండగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 45 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ త్వరలో ఆపకపోతే, హార్మూజ్ మార్గం తెరవకపోతే దాడులను మరింత విస్తరించనున్నట్లు హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించాయి. రాజధాని తెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్ ప్రాంతం లక్ష్యంగా భారీ దాడులు జరిగినట్లు సమాచారం. ఇస్ఫహాన్ ప్రాంతంలో భారీ స్థాయిలో యురేనియం నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఈ ప్రాంతం లక్ష్యంగా మారింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, శుద్ధి చేసిన అధిక యురేనియాన్ని ట్రక్కుల ద్వారా భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసినట్లు సమాచారం. ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ తీరానికి సమీపంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో మంటలు చెలరేగినా, తరువాత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ మిగులు భాగాలు నివాస ప్రాంతంలో పడటంతో నలుగురు గాయపడ్డారు. బహ్రెయిన్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగగా, సౌదీ అరేబియా తన రాజధాని వైపు దూసుకొచ్చిన మూడు క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయెల్‌లో కూడా భారీ పేలుళ్లు వినిపించాయి. లెబనాన్‌లో శాంతి బలగాలు మృతి ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతున్న లెబనాన్‌లో, 24 గంటల్లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్‌లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్‌లో కూడా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్‌లో 1,200 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండగా, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరల పెరుగుదలతో పాటు, భద్రతా ఆందోళనలు పెరుగుతున్నాయి.

మన తెలంగాణ 31 Mar 2026 7:51 pm

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం

టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం రాప్తాడు, ఆంధ్రప్రభ : ఒక కార్యకర్త

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:51 pm

వారం రోజుల అమెరికా పర్యటనకు కెటిఆర్

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వారం రోజుల అమెరికా పర్యటనకు మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న కొలంబియా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో కెటిఆర్ ప్రసంగించనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా గతంలో కెటిఆర్ సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానం అందింది. వ్యాపార సదస్సుతో పాటు, ఈ పర్యటనలో కెటిఆర్ తన కుమారుడు హిమాన్షును కూడా కలవనున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతో పాటు, కొంత సమయాన్ని తన కుటుంబ సభ్యులతో గడపనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుమారు వారం రోజుల పాటు అమెరికాలో ఉండనున్న కెటిఆర్, తిరిగి వచ్చాక తన రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నం కానున్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 7:45 pm

అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు

అటవీశాఖ ఆధ్వర్యంలో నూతన బోరు పంపు బోర్ పంపు వేయిస్తున్న దృశ్యం లింగాపురం,

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:26 pm

నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట…..

నేలకొరిగిన మొక్కజొన్న జొన్న పంట….. రైతన్న కష్టం నేలపాలు.. కుబీర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:22 pm

Sharwa’s Biker Gets A Power Boost From Prabhas

Charming Star Sharwa’s sports and family drama Biker is already racing ahead with strong buzz, and the makers have now added more fuel to the excitement with a special promotional video featuring Prabhas. The video cleverly begins with Prabhas’ social media post praising the trailer, before shifting to a stylish sequence featuring a rider walking […] The post Sharwa’s Biker Gets A Power Boost From Prabhas appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 7:18 pm

రాజకీయ మార్పుల దిశగా అడుగులు

రాజకీయ మార్పుల దిశగా అడుగులు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి శ్రీ సత్యసాయి

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:17 pm

గుజరాత్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..

ఐపిఎల్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మరికాసేపటకలో పంజాప్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో పంజాబ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీని విజయంతో ప్రారంభించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.దీంతో గెలుపే లక్ష్యంగా రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. జట్ల వివరాలు: గుజరాత్ టైటాన్స్ జట్టు: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(సి), జోస్ బట్లర్(డబ్ల్యూ), గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, ఎం షారుఖ్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ, డబ్ల్యూ జయంత్ శర్మ, డబ్ల్యూ జయంత్ హెచ్‌వోల్డర్, డబ్ల్యు. బాంటన్, కుల్వంత్ ఖేజ్రోలియా, అనుజ్ రావత్, మానవ్ సుతార్, కుమార్ కుషాగ్రా, అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, నిశాంత్ సింధు, అశోక్ శర్మ పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), శ్రేయాస్ అయ్యర్(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, బెన్ ద్వార్షుయిస్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైషక్, లాకీ వైషక్, ప్రవీవీ విష్ణు, లాక్‌సీ బార్ట్‌లెట్, యశ్ ఠాకూర్, నెహాల్ వధేరా, హర్‌ప్రీత్ బ్రార్, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్, విశాల్ నిషాద్

మన తెలంగాణ 31 Mar 2026 7:14 pm

గాలివాన బీభత్సవం.. రైతులకు అపార నష్టం

గాలివాన బీభత్సవం.. రైతులకు అపార నష్టం నేలకొరిగిన మొక్కజొన్న, జొన్నపంటలు నేలకొరగడంతో దిగులు

ప్రభ న్యూస్ 31 Mar 2026 7:13 pm

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరారెడ్డి, బిక్షంగౌడ్

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వీరారెడ్డి, బిక్షంగౌడ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భారతీయ

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:59 pm

సొంతింటి కలను సకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

సొంతింటి కలను సకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బస్వపూర్ సర్పంచ్ రమణ సురేష్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:55 pm

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలు మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని విద్యుత్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:51 pm

Centre Moves to Grant Amaravati Permanent Capital Status, Bill Set for Parliament Introduction

In a major development for Andhra Pradesh, the Union government is set to introduce an amendment bill in Parliament to grant Amaravati permanent legal status as the state’s sole capital. The move is expected to bring an end to years of uncertainty surrounding the capital issue. The Andhra Pradesh Reorganisation Amendment Bill 2026 is likely […] The post Centre Moves to Grant Amaravati Permanent Capital Status, Bill Set for Parliament Introduction appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 6:42 pm

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:34 pm

పొందూరులో టీబీ ముక్త భారత్ అభియాన్

పొందూరులో టీబీ ముక్త భారత్ అభియాన్ క్యాన్సర్ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీపాల్గొన్న

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:30 pm

లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయధాలు స్వాధీనం

బస్తర్ (ఛత్తీస్‌గఢ్): గత కొన్ని నెలలుగా మావోయిస్టులు గుంపులు గుంపులుగా పోలీసు అధికారుల ముందువ లొంగిపోతున్నారు. తాజాగా మరికొంతమంది మావోలు సరెండర్ అయ్యారు. దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని (LWE) నిర్మూలించడానికి కేంద్రం విధించిన గడువుకు కొన్ని గంటల ముందు ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నలుగురు మహిళలతో సహా ఏడుగురు మావోయిస్టులు మంగళవారం తమ ఆయుధాలతో లొంగిపోయారు. బస్తర్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఏడుగురు మావోలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన ఐదుగురు కేడర్లు దంతేవాడలోని పోలీస్ లైన్స్‌లో సీనియర్ పోలీసు, CRPF అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వ్యక్తులపై సమిష్టిగా రూ. 9 లక్షల రివార్డు ఉంది. వీరిలో భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ సభ్యుడు, 42 ఏళ్ల సోమ్ కడ్తిపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. మరో నలుగురు.. లఖ్మా ఓయం (19), సరితా పోద్యం (21), జోగి కల్ము (20), మోతీ ఓయం (19)ల తల మీద ఒక్కొక్కరికీ లక్ష రూపాయల రివార్డు ఉంది. భారీగా ఆయుధాలు స్వాధీనం పునరావాస పథకం కింద లొంగిపోవాలని ఈ బృందం నిర్ణయించుకుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేడర్లు అందించిన సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు ఆ ప్రాంతంలోని మావోయిస్టుల రహస్య స్థావరాల నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న వాటిలో ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, ఒక కార్బైన్, ఒక .303 రైఫిల్, అనేక బీజీఎల్ లాంచర్లతో సహా 40 ఆయుధాలు ఉన్నాయి. అలాగే, కాంకేర్ జిల్లాలో జరిగిన మరో ఘటనలో, శంకర్, హిద్మా దోడి అనే మరో ఇద్దరు మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వారిలో ఒకరు అధికారులకు ఏకే-47 రైఫిల్‌ను అప్పగించారు.

మన తెలంగాణ 31 Mar 2026 6:30 pm

అవినీతి తిమింగలం

అవినీతి తిమింగలం బండారాన్ని బయటపెట్టిన ఏసీబీరూ. 20 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:25 pm

చదువుకు నైపుణ్యం తోడైతే ఉత్తమ ఫలితాలు :

చదువుకు నైపుణ్యం తోడైతే ఉత్తమ ఫలితాలు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.రెండు

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:21 pm

america |ట్రంప్ పాలనపై నిరసన జ్వాలలు.

america | ట్రంప్ పాలనపై నిరసన జ్వాలలు. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:18 pm

ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్

ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కస్తూర్బా గాంధీ

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:15 pm

గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో ఎదురుమొండి మార్గదర్శి

గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో ఎదురుమొండి మార్గదర్శి ఎదురుమొండిలో రివర్ వ్యూ ఎకో పార్క్,

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:09 pm

పౌర హక్కులకు భంగం కలిగించోద్దు…

పౌర హక్కులకు భంగం కలిగించోద్దు… టేకుమట్ల, ఆంధ్రప్రభ : సమాజంలో ఎవరి హక్కులకూ

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:05 pm

Congress : మంత్రి పదవులు రాకనే ఈ ఫ్రస్టేషన్... ఇద్దరూ ఓపెన్ అయ్యారుగా?

కాంగ్రెస్ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారారు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 6:05 pm

శ్రీ సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం

శ్రీ సువర్చలాసహిత ఆంజనేయస్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం పరకాల, ఆంధ్రప్రభ): పరకాల

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:03 pm

108 సేవలు అద్భుతం…

108 సేవలు అద్భుతం… పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ఇంటి దగ్గరే 108

ప్రభ న్యూస్ 31 Mar 2026 6:00 pm

కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాపితంగా నిషేధించాలి..

కేంద్ర ప్రభుత్వం తక్షణమే దేశవ్యాపితంగా నిషేధించాలి.. గడ్డి మందు నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానించడం

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:59 pm

రేవంత్ పై ప్రవీణ్ సంచలన కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 31 Mar 2026 5:46 pm

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు, ఎంపి సోనియా గాంధీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. జ్వరంతోపాటు స్వల్ప అనారోగ్యం కారణంగా మార్చి 24న రాత్రి 10 గంటల సమయంలో సోనియా గాంధీ సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు.  డాక్టర్ డి.ఎస్. రాణా, డాక్టర్ ఎస్. నంది, డాక్టర్ అరూప్ బసుల పర్యవేక్షణలో సోనియా గాంధీకి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కోసం యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందించగా, ఆమె చికిత్సకు బాగా స్పందించారని సర్ గంగా రామ్ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. చికిత్స అనంతరం ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చారని చెప్పారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే, సోనియా తన నివాసంలో కొద్దిరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 5:30 pm

యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి కు వినతి పత్రాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ పట్టణం నందు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు యుద్ధం పేరు చెప్పుకొని విపరీతంగా పెంచడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నిత్యావసర సరుకులు […] The post యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 5:28 pm

Murder Case |చేపల వేట వివాదంలో…

Murder Case | చేపల వేట వివాదంలో… Murder Case | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:24 pm

1,500 tarpaulins |ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

1,500 tarpaulins | ఇబ్బంది పెడితే కఠిన చర్యలు 1,500 tarpaulins |

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:24 pm

పత్రికారంగంలో ఏఐ ప్రభావం...భూటాన్ ఏఐ సదస్సులో ఉడుముల

భూటాన్ లో కృత్రిమ మేధస్సు, మీడియా సదస్సు జరిగింది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 5:20 pm

ఎల్‌ఎన్ గార్డెన్‌లో కీలక సమావేశం..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:19 pm

పేదింటి పెళ్లికి అండగా నిలిచిన సామాజికవేత్త కోడం శివకృష్ణ

కరీమాబాద్, ఆంధ్రప్రభ: పేదింటి ఆడబిడ్డ వివాహానికి సామాజికవేత్త కోడం శివకృష్ణ సహాయం అందించారు.

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:13 pm

ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం..

ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; డివిజన్ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఆర్‌డీవో కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 4 వినతిపత్రాలను సమర్పించారు అని తెలిపారు. అందులో 2 వినతిపత్రాలు మున్సిపాలిటీకి సంబంధించినవిగా, మిగతా 2 వినతిపత్రాలు రెవెన్యూ […] The post ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 5:10 pm

గతంలో అమరావతికి జగన్ మద్దతు తెలిపారు : లావు శ్రీకృష్ణదేవరాయులు

అమరావతి: బుధవారం ఎపి పార్లమెంటుకు అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశ పెడతామని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. బిల్లు ద్వారా రైతులకు మరింత భరోసా అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చారని, ఎపి పరిస్థితులను కేంద్రం అర్థం చేసుకుందని తెలియజేశారు. గతంలో అమరావతికి మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారని, అధికారం వచ్చాక జగన్ మాటలు మార్చారని శ్రీకృష్ణదేవరాయులు విమర్శించారు. రాజధాని అమరావతిని అడ్డుకోవాలని చూశారని, జగన్ అసెంబ్లీకి రాకపోయినా ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతే శాశ్వత రాజధానని లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 31 Mar 2026 5:08 pm

సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:05 pm

నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు

పది లీటర్లు నాటు సారాయి స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం అనంతపురం : డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీదారులు అమ్మకపుదారులపై దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ చంద్రమణి మాట్లాడుతూ ఈ దాడుల్లో మండల పరిధిలోని నేలకోట తండా గ్రామములోని మారెమ్మ గుడి వద్ద నేలకోట తండా గ్రామానికి చెందిన వి ఆంజనేయులు నాయకులు అరెస్టు చేసి అతని వద్ద 10 […] The post నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 5:04 pm

ఉప్లూర్ లో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ

ప్రభ న్యూస్ 31 Mar 2026 5:01 pm

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో పశుసంవర్ధక

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:56 pm

భాదిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఖమ్మం మల్లయ్య(63) అనారోగ్యంతో మృతి

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:50 pm

రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు

విశాలాంధ్ర ధర్మవరం; హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మోక్షిత కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సాధించింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ“మోక్షిత కృషి, నిబద్ధత ప్రశంసనీయం” అని అన్నారు. ప్రిన్సిపాల్ గోపీనాథ్ మాట్లాడుతూ, “రిషి విద్యాలయ విద్యార్థులకు చదువుతో పాటు వారి ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది అని తెలిపారు. మోక్షిత […] The post రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:46 pm

బాసరలో దేవాదాయశాఖ కమిషనర్ పర్యటన..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో రాష్ట్ర

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:43 pm

Shocker: DSP unfollows Harish Shankar

The entire Tollywood is aware of the great bond between director Harish Shankar and music composer Devi Sri Prasad. Taking social media platform Twitter, the duo exchanged messages complementing each other several times. They also worked together for films like Gabbar Singh, Duvvada Jagannadham and Ustaad Bhagat Singh. For their recent combo Ustaad Bhagat Singh, […] The post Shocker: DSP unfollows Harish Shankar appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 4:38 pm

వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతివిశాలాంధ్ర ధర్మవరం:: వేసవికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లల తల్లిదండ్రులకు వయోవృద్ధులకు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు, గర్భవతులు, వయోవృద్ధులు ఎండ సమయంలో మధ్యాహ్నం వేల అనవసరంగా బయట తిరగరాదని, రోడ్డుపై తినుబండారాలను తినరాదని, ద్రవపదార్థాలను ,నీళ్ల, మజ్జిగ, టెంకాయ నీళ్లు, […] The post వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:36 pm

ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన వెంకీ (12) అను బాలుడు తన తోటి స్నేహితులతో అదే గ్రామంలో గల బావిలోకి ఈతకు వెళ్లి, ఈత సరిగా రాక వెంకీ అనే విద్యార్థి బావిలోనే మునిగి మృతి చెందాడు. వెంకీ అనే విద్యార్థి ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని తెలిపారు. మృతుని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు […] The post ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:31 pm

తిరుమలలో భక్తుల రద్దీ.. 20 కంపార్టుమెంట్లు ఫుల్

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,241 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.08 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. 

మన తెలంగాణ 31 Mar 2026 4:30 pm

అభివద్ది సంక్షేమం పై దష్టి వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను జనరల్ వార్డులోకి2019 2024 వరకు ఆర్థిక విద్వంసం నేడు సంపద సష్టించు కుంటూ రాష్ట్ర అభివద్ది… ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా

:విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కూటమి ప్రభుత్వం అభివద్ది సంక్షేమం రెండు కళ్ళవలే చూస్తూ సంపదను సష్టించుకుంటూ అభివద్ది చేస్తుందని,,2019 `2024 5సంవత్సరాలల్లో వైసీపీ రాష్ట్రంలో ఆర్థిక విద్వంసం చేసిందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్‌గుప్తా, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌లతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా పాలన […] The post అభివద్ది సంక్షేమం పై దష్టి వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను జనరల్ వార్డులోకి2019 2024 వరకు ఆర్థిక విద్వంసం నేడు సంపద సష్టించు కుంటూ రాష్ట్ర అభివద్ది… ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:29 pm

రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి

హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ […] The post రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:26 pm

నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు

నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు […] The post నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:21 pm

చెత్త తరలింపు వాహనాల పంపిణీ

విశాలాంద్ర- వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : స్వర్ణఆంద్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయంవద్ద మంగళవారం చెత్తతరలింపు వాహనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలంలోని శాఖవరం, వలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రాక్టర్ ట్రక్కులు, 13 పంచాయతీలకు 14 ఆటోరిక్షాలను అందజేశారు. అలాగే చెత్తకు బదులుగా చిల్లర సరుకులు అందించే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది వాహనాలను సక్రమంగా వినియోగిస్తూ… ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే […] The post చెత్త తరలింపు వాహనాల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:08 pm

Video : Hero Sangeeth Sobhan Exclusive Interview

The post Video : Hero Sangeeth Sobhan Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 4:06 pm

closeness2crime |పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు

closeness2crime | పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు closeness2crime | పరిచయస్తుల మధ్యే

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:05 pm

HYD |ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా…

HYD | ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా… HYD | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 31 Mar 2026 4:05 pm

నార్పల గ్రామసభలో సమస్యల ప్రస్తావన…

సిపిఐ కాలనీలో సీసీ రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలి… విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో సిపిఐ నాయకులు కాలనీల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సిపిఐ కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని […] The post నార్పల గ్రామసభలో సమస్యల ప్రస్తావన… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 4:02 pm

పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం

​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ​ ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో […] The post పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 3:59 pm

అన్నం, కూర అడిగితే మోకాళ్లపై కూర్చోబెట్టారు

నల్లగొండ ప్రతినిధి, మార్చి 31,జనం సాక్షి: నల్గొండ జిల్లా దామరచర్లలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది.అన్నం సరిపోలేదని మరికొంత …

జనం సాక్షి 31 Mar 2026 3:59 pm

ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చాం : హరీష్ రావు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ డొల్ల కావున..ఆరు గ్యారెంటీల హామీ లేనందున పత్రాలు చింపామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోటి మంది మహిళలకు నెలానెలా రూ. 2500 ఇస్తామన్నారని, ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బిఆర్ఎస్ వ్యవహరిస్తోందని తెలియజేశారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని వెనక్కి తగ్గారని, నీటిపారుదలశాఖ పద్దుపై చర్చ సమయంలో బిఆర్ఎస్ నేతలను సప్పెండ్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలపై నిలదీశామని, కాంగ్రెస్ వచ్చాక 16 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సభలో ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సిఎం రేవంత్ రెడ్డి చెప్పేవి కాకి లెక్కలు అని మండిపడ్డారు. చేశారు. శాసనసభలో సిఎం పహల్వాన్ భాష మాట్లాడారని, కత్తుల కోలాటంతో తలలు తీస్తామంటే ఎథిక్స్ కమిటీకి సిఫార్స్ చేయలేదని అన్నారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ పోరాటం కొనసాగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.  

మన తెలంగాణ 31 Mar 2026 3:55 pm

Reservoir |బుగ్గవాగులో మూడు మృతదేహాలు..

Reservoir | బుగ్గవాగులో మూడు మృతదేహాలు.. మృతదేహాలను పరిశీలిస్తున్న ఎస్ఐ సీహెచ్ నాగార్జున…

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:55 pm

Andhra Prabha Smart Edition |TS|లేటెస్ట్​ టెక్నాలజీ/పల్లెల్లో కొత్తకళ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 31-03-2026, 4.00PM ts ఇందిరమ్మ రెడీమేడ్​.. లేటెస్ట్​

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:50 pm

Chicken Shops |రేపటి నుంచి చికెన్ షాపులు బంద్!

Chicken Shops | రేపటి నుంచి చికెన్ షాపులు బంద్! Chicken Shops

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:49 pm

Salman, Nayanthara, Vamshi, Dil Raju, Crazy Combo!

Bollywood superstar Salman Khan is getting ready for one of the biggest action dramas of his career, teaming up for the first time with National Award-winning filmmaker Vamshi Paidipally and leading producer Dil Raju of Sri Venkateswara Creations. Just a day after its official announcement, the makers today came up with another big update. Actress […] The post Salman, Nayanthara, Vamshi, Dil Raju, Crazy Combo! appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 3:48 pm

Andhra Prabha Smart Edition |AP|కనకం ఖతం /టాప్​ ప్లేస్​లో ఏపీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 31-03-2026, 4.00PM ap దుర్గగుడిలో కనకం ఖతం..

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:46 pm

సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సత్తుపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:45 pm

వంట గ్యాస్ కొర‌త లేదు.. ఆందోళ‌న అన‌వ‌స‌రం…

వంట గ్యాస్ కొర‌త లేదు.. ఆందోళ‌న అన‌వ‌స‌రం… ప్ర‌తి గ్యాస్ ఏజెన్సీకి ప్ర‌త్యేక

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:44 pm

జనావాసాల మధ్య ఉన్న రైస్ మిల్లులను తొలగించాలి

జనావాసాల మధ్య ఉన్న రైస్ మిల్లులను తొలగించాలి మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:41 pm

బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి…కూర సురేష్ పటేల్

గంభీరావుపేట మార్చి 31(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేస్తున్న ప్రస్తుత బిఆర్ఎస్ …

జనం సాక్షి 31 Mar 2026 3:29 pm

పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు..

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హుజూరాబాద్‌లో జరిగిన మినీ సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన కేసులో మంగళవారం కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కౌశిక్ రెడ్డి కలిగించారని.. అంతేకాకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఐసిఎస్ ల సంఘం కూడా కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చిన సిఐడి.. ఏప్రిల్ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.

మన తెలంగాణ 31 Mar 2026 3:24 pm

రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సింగిల్ విండో అభివృద్ధి

రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సింగిల్ విండో అభివృద్ధి జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:23 pm

స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల

గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలకు రూ. 1,500 కోట్లకు పైగా నిధులను ఇవాళ‌ విడుదల చేసింది. పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలను ఆర్థికంగా శక్తిమంతం చేయడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే ఈ నిధుల విడుదల ముఖ్య ఉద్దేశమని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ […] The post స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Mar 2026 3:22 pm

అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

పెద్దవంగర, ఆంధ్రప్రభ : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను

ప్రభ న్యూస్ 31 Mar 2026 3:18 pm

బిజెపిలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్

న్యూఢిల్లీ: 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం లియాండర్‌ పేస్‌ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం (మార్చి 31) లియాండర్‌ పేస్‌, భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పేస్ కాషాయ పార్టీలో చేరారు. ఆయన బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీజేపీలో చేరిన తర్వాత లియాండర్ పేస్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌లకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశానికి, దేశ యువతకు సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఈ అవకాశం లభించినందుకు రుణపడి ఉంటాను. 'ఖేలో ఇండియా' ఒక అద్భుతమైన కార్యక్రమం. 'ఖేలో ఇండియా' పట్ల, యువత పట్ల ప్రధానమంత్రి ఏ విధమైన అంకితభావం, ఏకాగ్రతను ప్రదర్శించారో, అదే అంకితభావంతో యువతపై దృష్టి సారించడమే నా సంకల్పం అని ఆయన అన్నారు.

మన తెలంగాణ 31 Mar 2026 2:56 pm

Tollywood First Quarter Report: Disastrous

Tollywood opened on a strong note this year with Sankranthi releases. The holiday season witnessed the release of Raja Saab, Mana Shankara Vara Prasad Garu, Bhartha Mahasayulaku Wignyapthi, Anaganaga Oka Raju and Nari Nari Naduma Murari and all the films except Raja Saab ended up decent. Mana Shankara Vara Prasad Garu is the biggest hit […] The post Tollywood First Quarter Report: Disastrous appeared first on Telugu360 .

తెలుగు 360 31 Mar 2026 2:53 pm

inter|జూన్ 1 నుంచి కాలేజీలు

inter| జూన్ 1 నుంచి కాలేజీలు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇంటర్ విద్యార్థులను

ప్రభ న్యూస్ 31 Mar 2026 2:53 pm

పేద అమ్మాయి పెళ్లికి సహాయం

వరంగల్ ఈస్ట్, మార్చి 31 (జనం సాక్షి)వరంగల్ నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిక్కులపల్లి సతీష్ సోదరి వద్దిరాజు సంధ్యా శ్రీధర్ కుమార్తె సాత్విక పెళ్లికి …

జనం సాక్షి 31 Mar 2026 2:51 pm

ఆలయంలో తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..రూ.2 లక్షల చొప్పున సాయం

నలంద (బీహార్): బీహార్‌లోని నలంద జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శీతల మాతను దర్శించుకునేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దీప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘ్రా గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే దీప్‌నగర్ స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులందరూ మహిళలేనని.. స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను, అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియాను ప్రధాని మోడీ  ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందించనున్నారు. ఇక, తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అలాగే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 

మన తెలంగాణ 31 Mar 2026 2:34 pm

Complaint |పలు విభాగాల్లో రికార్డుల పరిశీలన

Complaint | పలు విభాగాల్లో రికార్డుల పరిశీలన Complaint | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 31 Mar 2026 2:30 pm

YSRCP : ఒక స్టాండ్ అంటూ లేకపోతే ఎలా గురూ?

రాజధాని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదని అర్ధమవుతుంది

తెలుగు పోస్ట్ 31 Mar 2026 2:25 pm