చౌటుప్పల్లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం
చౌటుప్పల్లో వైభవంగా శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు
చెన్నూరులో మారుమోగిన రామనామం! చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు లో
గ్రేటర్ పరిధిలో ఎల్పిజి, సిఎన్జీ కొరత
ఎల్పిజి, సిఎన్జీ కొరతతో ఆటోలు, క్యాబ్లు రోడ్డెక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఊబర్, ర్యాపిడ్లో ఆటోలు, క్యాబ్లను బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అవుతున్నాయి. ఒకవేళ బుక్ అయినా చార్జీలను అధికంగా పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఆటోలకు ఎల్పిజి గ్యాస్ దొరకడం కష్టంగా మారింది. ప్రస్తుతం పిల్లింగ్ స్టేషన్ల వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. సిఎన్జీ కొరతతో క్యాబ్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని లక్డీకాపూల్, ఖైరతాబాద్, అత్తాపూర్, ఎల్బినగర్ తదితర ప్రాంతంలో సీఎన్జీ, ఎల్పిజి గ్యాస్ కోసం బంకుల వద్ద ఆటోలు, క్యాబ్లు బారులు తీరుతున్నాయి. సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లో వాహనదారులు వేచి ఉంటున్నారు. అర్ధరాత్రి సమయంలో పెట్టిన ఆటోలయితే తెల్లవారుజాము వరకు బంక్ దగ్గరే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధన కొరతపై వస్తున్న వదంతులతో తీవ్రమైన రద్దీ నెలకొందని బంక్ యజమానులు పేర్కొన్నారు.
‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ వచ్చేస్తున్నాడు
హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో చేతి పిడికిలి బిగించి నాగ శౌర్య కనిపించడం, ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ’బ్యాడ్ బాయ్ కార్తిక్’ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను జీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగ శౌర్య సరసన విధి కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నేపాల్ 47వ ప్రధానిగా ‘బలేన్’ ప్రమాణ స్వీకారం
ర్యాపర్గా పేరు పొందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన బలేంద్ర షా ‘బలేన్’ నేపాల్ 47వ ప్రజాస్వామ్య ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశాన్ని కుదిపేసిన జెన్-జెడ్ ఉద్యమం తర్వాత కె.పీ. శర్మ ఓలి ప్రభుత్వం కూలిన దాదాపు ఆరు నెలల తరువాత ఆయన పదవిలోకి వచ్చారు. 35 ఏళ్ల రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్పీ) నేత అయిన బలేన్కు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, శీతల్ నివాస్లో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలా 34 నిముషాలకు ప్రమాణం చేయించారు. కాఠ్మండు మాజీ మేయర్ అయిన బలేన్, నేపాల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధానిగా నిలిచారు. మధేశ్ ప్రాంతం నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి కూడా ఆయనే.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిందూ, బౌద్ధ సంప్రదాయాల సమ్మేళనం కనిపించింది. ఏడు మంది బ్రాహ్మణులు శంఖనాదం చేయడం, 108 మంది హిందూ బటుకులు స్వస్తి వచనాలు చదవడం, 107 మంది లామాలు బౌద్ధ మంగళ వచనాలు పఠించడం వంటి విశేషాలు చోటుచేసుకున్నాయి.ఇదే రోజు రాజ్యాంగంలోని ఆర్టికల్ 76(1) ప్రకారం అధ్యక్షుడు బలేన్ను అధికారికంగా ప్రధానిగా నియమించారు. బలేన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్-నేపాల్ సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ‘రోటి- బేటీ’ బంధం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. నేపాల్ సముద్రతీరంలేని దేశం కావడంతో రవాణా, వాణిజ్య అవసరాల కోసం భారత్పై అధికంగా ఆధారపడుతోంది. దేశానికి సముద్ర మార్గం కూడా భారత్ ద్వారానే అందుతోంది.గత ఏడాది సెప్టెంబర్లో అవినీతి, బంధుప్రీతి, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన జెన్- జెడ్ ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ఓలి ప్రభుత్వం పడిపోయింది. అనంతరం మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాలన్న ఆహ్వానాన్ని బలేన్ తిరస్కరించి, పూర్తి కాలం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. మార్చి 5న జరిగిన ఎన్నికల్లో జ్హాపా-5 నియోజకవర్గంలో నాలుగు సార్లు ప్రధానిగా ఉన్న ఓలిని భారీ మెజారిటీతో ఓడించారు. మొత్తం 275 స్థానాల్లో 182 సీట్లు గెలుచుకున్న ఆర్ఎస్పీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.బలేన్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. స్వర్ణిమ్ వాగ్లే ఆర్థిక మంత్రిగా, శిశిర్ ఖనాల్ విదేశాంగ మంత్రిగా, సుదన్ గురుంగ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బలేన్ రక్షణ, పరిశ్రమ-వాణిజ్య శాఖలను కూడా తన వద్ద ఉంచుకున్నారు. ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా నియామకాలు చేపట్టారు.
బెల్లంపల్లి లో కన్నుల పండువగా శ్రీరామ నవమి వేడుకలు
బెల్లంపల్లి లో కన్నుల పండువగా శ్రీరామ నవమి వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత
శివాలయంలో గోపురాని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్ గీత చిట్యాల,ఆంధ్రప్రభ : శ్రీరామనవమి పర్వదినాన్ని
2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL News
2-Ai-Dogs : వావ్.. ఇ స్మార్ట్ డాగ్స్ ఎంట్రీ! Andhra Prabha SPL
ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం
ఆలయాల అభివృద్ధికి వెదిరె బ్రదర్స్ లక్ష విరాళం మునుగోడు, ఆంధ్రప్రభ : శ్రీరామ
హత్య కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు
ఎపిలోని తాడిపత్రి నియోజకవర్గం యాడికి పోలీస్స్టేషన్ పరిధిలో బాలుడి కిడ్నాప్, హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసుల కాల్పులు జరిపారు. ఘట నకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్తి కోసం అత్తమామల మీద కోపంతో ఐదేళ్ల బావమరిదిని హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంత పురం జిల్లాలో బాలుడి హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోనఉప్పలపాడులో ఐదేళ్ల బావ మరిది హేమచంద్రను బావ సర్వేశ్కుమార్ కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఘటనాస్థలికి వెళ్లిన సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడి బీర్ బాటిల్తో దాడి చేయడంతో పోలీసులు నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపారు. అతడికి గాయాలు కాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో సిఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ చేతికి గాయాలవడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స అందించారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది.
జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ
జన్ విశ్వాస్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఎంపీ వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ :
కల్తీ కారంపై అధికారుల దాడులు వరుస దాడులతో వ్యాపారాల్లో గుబులుప్రజల ప్రాణాలతో చేలాగాటమాడితే
వైభవ్ పుట్టినరోజు.. తొలగిన ఐసిసి నిబంధన అడ్డంకి
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ శుక్రవారం తన 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 13 ఏళ్ల వయస్సులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టి.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు వైభవ్. ఆ తర్వాత అండర్-19 జట్టులో చేరి అద్భుతాలు సృష్టించాడు. అయితే ఈ 15వ పుట్టిన రోజుతో వైభవ్కి ఉన్న ఏకైక అడ్డంకి తొలగిపోయింది. అండర్-19లో రాణించిన వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని ఎన్నో డిమాండ్లు వచ్చాయి. అయితే వైభవ్ వయస్సు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఎందుకుంటే జాతీయ జట్టులో అవకాశం రావాలంటే 15 ఏళ్ల వయో పరిమితి ఉంది. ఇప్పుడు వైభవ్ ఆ వయస్సుకు రావడంతో అతడికి ఉన్న అడ్డంకి తొలగిపోయినట్లైంది. దీంతో త్వరలోనే అతడు జాతీయ జట్టుకు ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
సైబర్ మోసగాళ్ల ఆటకట్టు.. కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఆపరేషన్ క్రాక్ డౌన్
కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ
కనకదుర్గమ్మ దర్శనానికి యువ బైకర్ తాప్సీ మిషన్ హెల్తీ భారత్’ యాత్రకు ఆధ్యాత్మిక
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ దంపతులు
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ దంపతులు విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంతోత్సవాలు నేటి పూర్ణాహుతితో పరిసమాప్తంపుష్పార్చనతో భక్తులను అలరించిన అమ్మవారి సేవలు
అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు..
అమ్మ సన్నిధిలోవైభవంగా శ్రీరామనవమి వేడుకలు.. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణంభక్తజన సందోహంతో కళకళలాడిన
కిసాన్సాగర్ ఆర్బిఎల్ బ్యాంక్లో భారీ కుంభకోణం..
కరీంనగర్: కిసాన్సాగర్ అర్బిఎల్ బ్రాంచ్లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 7 మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. మ్యూల్ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు. చైనా వ్యక్తులతో కలిసి బండారి సాయిరామ్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడినట్లు తేలింది. ప్రతి లావాదేవీపై క్రిప్టో కరెన్సీ ద్వారా సాయిరామ్ 2 శాతం కమీషన్ తీసుకున్నట్లు బయటపడింది. మొత్తం 8 కేసుల్లో 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిపి గౌస్ ఆలం తెలిపారు. ‘‘నిందితులకు సుమారు రూ.2 కోట్ల కమీషన్ వచ్చింది. ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0లో భాగంగా మ్యూల్ ఖాతాల నెట్వర్క్ చేధించాం. డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు నిందితులుగా ఉన్నారు’’ అని సిపి తెలిపారు.
ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ: కల్వకుంట్ల కవిత
తెలంగాణ రాజకీయ యువనికపై మరోకొత్త ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించబోతోంది. రాష్ట్రంలో నీళ్లు, నియామకాలు ఆశించిన రీతిలో సాకారం కాలేదని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాము కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు మేడ్చల్ నియోజక వర్గంలోని మునీరాబాద్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నేను నిజామాబాద్ కోడలిని.. ఇక్కడ పుట్టిన ఏ ఆలోచనైనా విజయవంతం అవుతుంది” అని కవిత ధీమా వ్యక్తం చేశారు. రాముడు తన ప్రజలను గుండెకు హత్తుకుని పాలించినట్లుగా, తాము కూడా అన్ని వర్గాల వెలుగుల కోసం పని చేస్తామన్నారు. శ్రీరామ నవమి పర్వదినం రోజున పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని, అంతకంటే ముందే కాశీకి వెళ్లి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసి వస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం బలమైన ప్రాంతీయ పార్టీ లేని లోటు కనిపిస్తోందని, తమ పార్టీ ప్రతి ఇంటి పార్టీగా మారుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలను పక్కనపెట్టి రీల్స్ చూస్తున్నారని కవిత విమర్శించారు. ప్రశంసిస్తే పనులు జరగవు. ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడాన్ని ఆమెతప్పు బట్టారు. తెలంగాణ జాగృతి ద్వారా తాము చేసిన పోరాటాలను గుర్తు చేస్తూ, ఖమ్మం వెలుగు మట్లలో నిర్వాసితుల కోసం చేసిన పోరాటం వల్లే ప్రభుత్వం దిగివచ్చి పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అర్వింద్పై నిప్పులు : స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్పై కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు మతిమరుపు రాజకీయాలు చేస్తున్నారని, అర్వింద్ కూడా అందులో ఒకరిని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆర్వీబీ రాలేదని అంటున్నాడు. తాను అధికారం కోల్పోయి ఏడేళ్లవుతున్నా ఆ బ్రిడ్జి పనులు ఎందుకు పూర్తి కాలేదు? ఎక్కడ మర్చిపోయారు? అని నిలదీశారు. 25 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పెద్దపల్లి రైల్వేలైన్ను తాను పట్టుబట్టి మూడేళ్లలో సాధించానని ఈసందర్భంగా వివరించారు. కార్యకర్తలకు పిలుపు : వచ్చే నెల 25న జరిగే పార్టీ ప్రకటన కార్యక్రమానికి జాగృతి నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉదయం 8 గంటలకే మేడ్చల్కు చేరుకోవాలని సూచించారు. తాము ఎవరికీ ‘బీ’ పార్టీగా ఉండబోమని, నంబర్ వన్ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది పార్టీ ఆవిర్భావం తర్వాతే ప్రకటిస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా తెలంగాణ జాగృతి నేతలు పాల్గొన్నారు.
వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్
వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్ వ్యవసాయ బావి వద్ద విద్యార్థులకు కౌన్సిలింగ్
సీతారాముల కళ్యాణం…పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
సీతారాముల కళ్యాణం…పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ స్పీకర్,
శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.
శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం. ఆకట్టుకున్న అడుగులభజన చెక్కభజన పోటీలు.. ఊట్కూర్,ఆంధ్రప్రభ :
ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం….
ఘనంగా రాములోరి కళ్యాణ మహోత్సవం…. స్వామివారిని దర్శించుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ
శ్రీరామలింగేశ్వర స్వామి జాతర పోస్టర్ ఆవిష్కరణ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
గంజాయి విక్రయిస్తున్న ఐదుగురి అరెస్టు
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 12.26కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లికి చెందిన హేమా చంద్రకాంత్ హట్వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజు ముగ్గురు గంజాయి విక్రయిస్తుండగా వారికి శివరాజ్ హట్ గడ, అక్షయ్, జావెద్ సహకరిస్తున్నారు. నిందితులు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లిన ఎక్సైజ్ సిబ్బంది హేమా చంద్రకాంత్ హట్వాలే, సాకేత్ శంకర్, కసాబ్ రాజును అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 10.16కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ముగ్గురు నిందితులను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని శివసాయి నగర్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ సిబ్బంది నిఘా పెట్టారు. మహ్మద్ అర్బాజ్, సయ్యద్ ఇస్రా ఉద్దిన్ను అరెస్టు చేశారు. గంజాయి విక్రయాలతో సంబంధం ఉన్న మరో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు.
ఎక్సైజ్ సుంకం తగ్గంచడం సాహసోపేతమైన నిర్ణయం:బిజెపి రాంచందర్ రావు
ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ఒక సాహసోపేతమైన నిర్ణయమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అభివర్ణించారు. దేశ ప్రజలకు తీపి కబురు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ, సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, జనరంజకమైన నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా ’సున్నా’ స్థాయికి తగ్గించడం పెట్రోల్పై కూడా రూ. 10 భారాన్ని తగ్గించి కేంద్రం తన బాధ్యతను చాటుకుందని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తుందని రాంచందర్ రావు ప్రశ్నించారు.
అనిల్-వెంకీ-కళ్యాణ్రామ్ చిత్రం.. శ్రీ రామ నవమి అప్డేట్
ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ని అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన తదుపరి చిత్రం వెంకటేష్, కళ్యాణ్ రామ్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రీ రామ నవమి సందర్భంగా సినిమా నుంచి ఓ అప్డేట్ని విడుదల చేశారు. అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ వంటి సినిమాలు తీసిన సాహు గారపాటి ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. అలానే సురేశ్ బాబు, జీ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోనున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా పోస్టర్ని రిలీజ్ చేసి.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో వెంకీ, కళ్యాణ్ రామ్కు జోడీగా.. కీర్తి సురేశ్, కృతి శెట్టిలు నటిస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Shine Screens (@shinescreenscinema)
పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం నివారణకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
మీ ఒంటరితనాన్ని క్యాష్ చేసుకుంటారు.. జర భద్రం!!| Honey Trap Scam Alert
More Delays for Vijay’s Jana Nayagan
Ilayathalapathy Vijay’s last film Jana Nayagan is stuck with censor hurdles and the film’s release is pushed from January. The censor hurdles are expected to be cleared very soon and the film will obtain the censor certificate. With Assembly Elections scheduled in Tamil Nadu, there are reports that Jana Nayagan will have its release in […] The post More Delays for Vijay’s Jana Nayagan appeared first on Telugu360 .
రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు 1730 పోస్టుల మంజూరునంద్యాల జిల్లాలో.. 21
Sai Pallavi about Getting Married
Sai Pallavi is one of the most disciplined actresses and she is focused on doing character-driven roles. She is against glamorous roles and she followed the same despite not getting big offers. The actress has big projects lined up and she is busy with the mythological epic Ramayana. During a public event, Sai Pallavi responded […] The post Sai Pallavi about Getting Married appeared first on Telugu360 .
వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం
వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఉరవకొండ రూరల్,ఆంధ్రప్రభ : మండలం లోని బూదగవి
Us 10k Troops : అటు ఇటు Andhra Prabha Analysis
Us 10k Troops : అటు ఇటు Andhra Prabha Analysis (
పెళ్లి వేడుకలో విషాదం. . తుంగభద్రలో ఈతకు వెళ్లి నలుగురు మృతి.. ఆనందం
సహజీవనం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు
వివాహితుడు ఒక మహిళతో పరస్పర సమ్మతితో సహజీవన సంబంధంలో ఉంటే అది నేరం కాదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయంలో నైతికత (మొరాలిటీ) కంటే చట్టమే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. ఒక వివాహితుడు, ఒక మహిళతో పరస్పర అంగీకారంతో సహజీవన బంధంలో ఉంటే, దాన్ని ఏ విధంగానూ నేరంగా పరిగణించలేం. చట్టం, నైతికత రెండూ వేరువేరు. చట్టపరంగా నేరం లేనప్పుడు, సామాజిక అభిప్రాయాలు లేదా నైతిక విలువలు కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయవు అని ధర్మాసనం పేర్కొంది.ఈ కేసులో సంబంధిత మహిళ స్వచ్ఛందంగానే ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నానని పోలీసులకు తెలిపినప్పటికీ, కుటుంబ సభ్యుల నుంచి గౌరవ హత్య (ఆనర్ కిల్లింగ్) బెదిరింపులు ఉన్నప్పటికీ పోలీసులు స్పందించలేదని కోర్టు గమనించింది. పెద్దవారైన ఇద్దరు కలిసి జీవిస్తే వారి రక్షణ బాధ్యత పోలీసులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేజే మునీర్, జస్టిస్ తరుణ్ సక్సేనా ధర్మాసనం మాట్లాడుతూ, ఈ ఫిర్యాదుపై పోలీసు సూపరింటెండెంట్ చర్యలు తీసుకోకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు పెద్దవారు కలిసి జీవించే హక్కును కాపాడటం పోలీసుల కర్తవ్యం అని పేర్కొంది.ఈ కేసుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన కోర్టు, ఏప్రిల్ 8కి విచారణను వాయిదా వేసింది. అంతవరకు ఆ జంటకు తక్షణ రక్షణ కల్పించాలని ఆదేశించింది. వారి భద్రతకు షాజహాన్పూర్ ఎస్పీ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించిన కోర్టు, అనామిక, నేత్రపాల్లను అరెస్ట్ చేయరాదని ఆదేశించింది. అలాగే మహిళ కుటుంబ సభ్యులు ఆ జంటకు హాని చేయకుండా, వారి నివాసానికి రావడం లేదా ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదించడం కూడా నిషేధించింది.
Sri Rama Navami |భద్రచాలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం..
Sri Rama Navami | భద్రచాలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. Sri Rama
డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
డిండి చింతపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్ట్?
మార్కాపురం బస్సు దగ్దం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
అపోహలు సృష్టిస్తే నమ్మొద్దు : సీఐ సత్యనారాయణ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరా
BRS : కారు పార్టీకి ఎన్ని ఇబ్బందులో.. తట్టుకుని నిలబడగలదా?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది
రామగిరి ఆలయానికి భారీ అభివృద్ధి ప్రణాళిక
నల్గొండ, ఆంధ్రప్రభ : నల్గొండలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా
Helium |ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్ఐ ఖర్చులు పెరుగుదల?
Helium | ఇరాన్ దాడుల ప్రభావం: ఎంఆర్ఐ ఖర్చులు పెరుగుదల? Helium |
అయోధ్య బాల రాముడి నుదుట సూర్య తిలకం #telugupost #ayodhyarammandir #ramnavami #lordrama
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీసీపీ షిరిన్ బేగం
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీసీపీ షిరిన్ బేగం శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న డీసీపీ
Chadndrababu :ప్రధాని నిర్ణయంతో చంద్రబాబు హర్షం
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు
శోభాయమానంగా శ్రీరామనవమి… జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన నవమి పందిళ్లు.స్వామికి పట్టు వస్త్రాలు
Telangana : రేపటి నుంచి ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు
ఈ నెల 28, 29 తేదీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్, నాటక ప్రదర్శనలు జరగనున్నాయి
దారుణం: పెళ్లి వేడుకకు వచ్చి.. నదిలో మునిగి నలుగురు మృతి
కోసిగి: కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి నలుగరు మృత్యువాత పడ్డారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది రెండు రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత ఇవాళ ఉదయం వారంతా సరదాగా తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో దిగిన నలుగురు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.
Kavitha : కవిత కొత్త పార్టీ ఏప్రిల్ 25న
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు.
Chaitanya – Raviteja |తెర వెనుక ఏం జరిగింది..?
Chaitanya – Raviteja | తెర వెనుక ఏం జరిగింది..? Chaitanya –
Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR
Anil Ravipudi’s next big entertainer brings together a powerhouse combination- Victory Venkatesh and Nandamuri Kalyan Ram. Successful producer Sahu Garapati has come on board to bankroll the project under the Shine Screens banner, with Suresh Productions and Smt Archana presenting it and Zee Studios joining as co-producer. Planned as a vibrant festival entertainer for Sankranthi […] The post Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR appeared first on Telugu360 .
50 lakhs |కేబీసీ విజేత అరెస్ట్
50 lakhs | కేబీసీ విజేత అరెస్ట్ 50 lakhs | ఆంధ్రప్రభ,
దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం..
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్.. […] The post దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం.. appeared first on Visalaandhra .
danger2050 |పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు!
danger2050 | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు! danger2050 | భూతాపం
WAR | మాంసప్రియులకు చేప షాక్.. WAR | మాంసప్రియులకు చేప షాక్..
Kadiyam Kavya |గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి ప్రమాదకరం
Kadiyam Kavya | గడ్డి మందు పర్యావరణం, ఆరోగ్యానికి ప్రమాదకరం వరంగల్ సిటీబ్యూరో,
జైపూర్లో రోడ్డుపై యువతి వీరంగం #telugupost #jaipur #women #viralvideo
విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. మరో ముగ్గురి అరెస్ట్
విజయవాడ: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అజ్మతుల్లా ఖాన్, జిషాన్ అబ్దుల్, షేక్ ఫైజ్ను అరెస్టు చేసి.. విజయవాడ తీసుకొచ్చారు. మరికాసేపట్లో వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. విజయవాడలో ముగ్గుర్ని, హైదరాబాద్, బీహార్లో ఒక్కొక్కరు చొప్పున ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. మిగితా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి
శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి […] The post ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి appeared first on Visalaandhra .
US Moves to Raise H-1B Wage Standards, Signalling a Shift Toward Fair Pay
After months of tough signals on immigration, the administration led by Donald Trump is now preparing a move that could benefit H-1B visa holders in a meaningful way. A key proposal from the US Department of Labour aims to raise minimum salary standards for foreign professionals, which could lead to a noticeable increase in pay […] The post US Moves to Raise H-1B Wage Standards, Signalling a Shift Toward Fair Pay appeared first on Telugu360 .
‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?” […] The post పట్టపగలే ఎర్ర మట్టి దందా… appeared first on Visalaandhra .
ఖిల్లా రామాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల
Incident |పాపం ఈతకెళ్లి నలుగురు…
Incident | పాపం ఈతకెళ్లి నలుగురు… Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక తిక్కయ్య స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ముత్యాల తలంబ్రాలతో పాటు పూజా సామగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. […] The post ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం appeared first on Visalaandhra .
Anxiety |జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
Anxiety | జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం Anxiety | ఆంధ్రప్రభ,
ఉట్నూర్ లో ఘనంగా బోగ్ బండార్ పూజలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; శ్రీరామనవమి సందర్భంగా, దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి గిరిజనులు ,
బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ..
బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ.. ఒంగోలు రిమ్స్ లో మణెమ్మను పరామర్శించిన
Anumana Pakshi Gulab Jam Song: Ramana Gogula hits Big
With DJ Tillu, writer-director Vimal Krishna made a solid impression on Telugu audiences. Now, he is back with Anumana Pakshi starring Rag Mayur and Merin Philip in leading roles. The movie is produced by Rajiv Chilaka, Meghha Chilakka, Sneha Rajesh Jagtiani, Vihaan Dand, Sricharan Marneni. The makers have impressed with the promotional material till date […] The post Anumana Pakshi Gulab Jam Song: Ramana Gogula hits Big appeared first on Telugu360 .
శ్రీరామనవమి రోజున మతసామరస్యం చాటిన ముస్లిం సోదరులు #Bhadrachalam #SriRamaNavami
Andhra Prabha Smart Edition |TS|సీతమ్మ మురిపెం/వార్కు విరామం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 27-03-2026, 4.00PM ts రామయ్యతో పరిణయం.. సీతమ్మ
శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న గద్దె అనురాధ
శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న గద్దె అనురాధ రామరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు మేలు
కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండలంలోని శేర్ గూడెం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ
రేషన్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఐలయ్య
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బీసీ
ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అధ్వయ కన్వెన్షన్లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు […] The post ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత appeared first on Visalaandhra .
Murder | ఇంటిముందే పాతిపెట్టి Murder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
ఒటిటిలోకి సుహాస్ లేటెస్ట్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
యూట్యూబ్లో కామెడీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. ఆ తర్వాత వెండితెరపై సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. నిలకడగా హీరోగా ఎదిగాడు. అయితే సుహాస్ నటించిన చిత్రం ‘హే బల్వంత్’. శివానీ నాగరం ఇందులో హీరోయిన్. ముందుగా ఈ సినిమాకు ‘హే భగవాన్’ అని టైటిల్ పెట్టారు. కానీ, సినిమా చూసిన సెన్సార్ అధికారులు టైటిల్ మార్చాలని సూచించారు. దీంతో ‘హే బల్వంత్’ అనే టైటిల్తో సినిమాను విడుదల చేశారు. కాస్త అడల్ట్ టచ్తో ఉన్న కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా కొందరికి నచ్చగా.. మరి కొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. మొత్తానికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఈ నెల 31 నుంచి జి5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.
ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆటల బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్-2026 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ క్రీడల నిర్వహణ కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి […] The post ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు appeared first on Visalaandhra .
రాఘవేంద్ర నగర్ లో ఘనంగా సీతారాముల కళ్యాణం…
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ పట్టణ
అంగరంగ వైభవం.. సీతారాముల కళ్యాణం
అంగరంగ వైభవం.. సీతారాముల కళ్యాణం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : టీపీసీసీ వర్కింగ్
Sensex |భారత స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు
Sensex | భారత స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు Sensex | మార్కెట్లు
రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. మద్యం స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులతో రాజ్ కేసిరెడ్డి తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా షాబాద్లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో […] The post రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ appeared first on Visalaandhra .
బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న కుల సంఘాల నాయకులు బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఘంటా అశోక్ గంభీరావుపేట మార్చి 27 (జనం సాక్షి)పట్టణాలు మరియు గ్రామాలలోని కుల …
Wedding Date locked for Bellamkonda Sai Sreenivas
Tollywood young actor Bellamkonda Sai Sreenivas found his lady love and he made it official recently. Bellamkonda Sai Sreenivas is in love with Kavya Reddy and their parents have approved their proposal. The engagement event will take place in a grand manner on April 5th in Hyderabad. The duo will tie the knot on April […] The post Wedding Date locked for Bellamkonda Sai Sreenivas appeared first on Telugu360 .
కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం
ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి దేవాలయ
Selective Presence: Questions Around Jagan’s Public Positioning
The Sri Rama Navami celebrations at the YSR Congress Party central office have triggered a fresh round of political discussion. The absence of party chief Y. S. Jagan Mohan Reddy and his wife Bharathi from such an important religious occasion has raised eyebrows. A pattern is beginning to emerge. Observers have increasingly noted that whenever […] The post Selective Presence: Questions Around Jagan’s Public Positioning appeared first on Telugu360 .
శ్రీరామనవమి వేడుకల్లో మారెడ్డి దంపతులు..
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం
ఏం డైటింగ్ రా బాబు.. రోహిత్ శర్మ ఎలా మారాడో చూడండి..
క్రికెట్ ఆటగాళ్లకు సహజంగా ఫిట్నస్ చాలా ముఖ్యం. ఫిట్నెస్ లేక చాలా మంది అవకాశాలు కోల్పోతారు. ఇక ఫిట్గా ఉండేందుకు రకరకాల డైటింగ్ విధానాలు పాటిస్తున్నవారు లేకపోలేదు. ఇలా డైటింగ్ చేస్తూ.. జిమ్లో కసరత్తు చేసి బాడీని ఫిట్గా ఉంచుకొనే ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. ఒకప్పుడు బొద్దుగా ఉండే రోహిత్ ఇప్పుడు స్లిమ్గా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. రోహిత్ కొత్త లుక్లో కనిపిస్తున్న వీడియోని ముంబై ఇండియన్స్ జట్టు ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్ నీతా అంబానీ కనిపించారు. మరి పూర్తిగా స్లిమ్గా మారిన రోహిత్ ఈ సీజన్లో ఎలా రాణిస్తాడో చూడాలి.. Mrs. Nita Ambani met the squad during training ahead of the start of TATA IPL 2026! pic.twitter.com/r2Gy9NaDOc — Mumbai Indians (@mipaltan) March 27, 2026
భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం..
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులుశ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇదే సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.శ్రీరామనవమి నాడు పాలకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం […] The post భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. appeared first on Visalaandhra .

31 C