అమెరికా ట్యాంకర్పై ఇరాన్ దాడి
తెహ్రాన్: పశ్చిమాసియాలో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసి… ముంచేసింది. తాజాగా ఇరాన్ దీనికి ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్పై దాడి చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్ మీడియా ప్రకారం పర్షియన్ గల్ఫ్లోని అమెరికా ట్యాంకర్పై క్షిపణితో దాడి చేశామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. నౌక నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్లు వెల్లడించింది. తమ యుద్ధనౌకపై దాడికి […] The post అమెరికా ట్యాంకర్పై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .
5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్
టెలఅవీవ్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర పోరు కొనసాగుతోంది. తమ ఆపరేషన్ మరో రెండు వారాలు సాగుతుందని ఇజ్రాయిల్ సైన్యం సూచనప్రాయంగా తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నేటి వరకు ఇరాన్పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇరాన్ సైనికులు వేలాది మంది చనిపోయినట్లు వెల్లడించింది. తెహ్రాన్లోని అతిపెద్ద మిలిటరీ స్థావరంపై ఇజ్రాయిల్ 100కు పైగా యుద్ధ […] The post 5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్ appeared first on Visalaandhra .
ఒళ్లు గగుర్పొడిచేలా నాగచైతన్య ‘వృషకర్మ’
హైదరాబాద్: నాగచైతన్య కథానాయకుడిగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో, సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది కేవలం నిధి వేట చుట్టూ తిరిగే అడ్వెంచర్ సినిమా మాత్రమే కాదని, దుష్టశక్తులతో కూడిన ఒక మైథలాజికల్ థ్రిల్లర్ అని ఈ గ్లింప్స్ స్పష్టం చేసింది. విడుదలైన వీడియోలో ఒక దుష్టశక్తి ఆవహించిన […] The post ఒళ్లు గగుర్పొడిచేలా నాగచైతన్య ‘వృషకర్మ’ appeared first on Visalaandhra .
ఆకట్టుకుంటున్న ‘మేడిన్ కొరియా’ ట్రైలర్
హైదరాబాద్: ప్రతిభ గల నటి ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తిక్ రూపొందించిన వినూత్న చిత్రం ‘మేడిన్ కొరియా’. ప్రమోషన్స్లో భాగంగా బుధవారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హాస్యం, భావోద్వేగాలు కలగలిసిన ఒక వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన యువతికి దక్షిణ కొరియా వెళ్లాలనేది జీవిత లక్ష్యం. అసలు బాల్యంలోనే ఆమె ఆ దేశానికి వెళ్లాలని ఎందుకు […] The post ఆకట్టుకుంటున్న ‘మేడిన్ కొరియా’ ట్రైలర్ appeared first on Visalaandhra .
19న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘
హైదరాబాద్ : సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవర్స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న […] The post 19న థియేటర్లలో ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ appeared first on Visalaandhra .
భారత్తో సిరీస్ ఆడటమే కలిసొచ్చింది
కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్కోల్కతా: టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇప్పటివరకు ఈ టోర్నీలో అపజయం ఎరుగని దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 170 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏకంగా 43 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘన […] The post భారత్తో సిరీస్ ఆడటమే కలిసొచ్చింది appeared first on Visalaandhra .
హోటల్ మహిళా సిబ్బందితోపాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన
సారీ చెప్పిన మేనేజర్!కొలంబో: టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాకిస్థాన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. పాక్ జట్టులోని ఓ ఆటగాడు హోటల్లో పనిచేసే మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జట్టు ప్రతిష్టను మరోసారి దెబ్బతీసేలా మారింది. శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉన్న ఒక హోటల్లో పాకిస్థాన్ జట్టు తాత్కాలికంగా బస చేసింది. అదే సమయంలో ఓ ప్లేయర్ హౌస్కీపింగ్ విభాగంలో పనిచేసే మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. […] The post హోటల్ మహిళా సిబ్బందితోపాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన appeared first on Visalaandhra .
మన విదేశాంగ విధానాన్ని ఎవరు రూపొందిస్తారు అన్నది పెద్ద అనుమానంగా తయారైంది. మోదీ నడవడిక చూస్తే మన విదేశాంగ విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్దేశిస్తున్నారనిపిస్తోంది. ఒక వైపున ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలున్న అనేక దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో దాడి చేస్తోంది. టర్కీ గగనతలంలోకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నాటో కూటమి వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేశాయి. ఒక్క చైనా కోసం తప్ప ఇరాన్ హోర్ముజ్ జలసంధిని […] The post వెన్నెముక లేని విశ్వగురువు appeared first on Visalaandhra .
రాజన్ క్షీరసాగర్ అమెరికా-భారత్ మధ్య కుదిరింది వాణిజ్య ఒప్పందం కాదు దేశాన్ని తాకట్టు పెట్టే లొంగుబాటు చర్య. అమెరికా వాణిజ్య ఉచ్చులో మోదీ పడిపోవడమే కాదు దేశాన్ని కూడా పడేసారు.అమెరికా పత్రాలపై మంత్రులు, ప్రధానులు సంతకాలు చేసి ఈ ఒప్పందాన్ని దౌత్య విజయంగా చెప్పుకుంటున్నారు కానీ పంట పండించే రైతులు, ప్రజలు మూల్యం చెల్లించుకునే స్థితికి తెచ్చాడు మోదీ. రాత్రికి రాత్రి పెద్దన్నతో చేతులు కలిపేశాక గోదీ మీడియా తెల్లార్లు కోడై కూసేసింది. భారతదేశం 500 బిలియన్లకు […] The post అమెరికా వాణిజ్య ఉచ్చులో మోదీ appeared first on Visalaandhra .
కార్పొరేట్లకు కౌగిలింతలు…రైౖతులకు సంకెళ్లు
డా॥ సూర్యదేవర రామకృష్ణ భారతదేశం అమృతకాలం వైపు అడుగులు వేస్తోంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే ఆశయంతో పరుగులు తీస్తోంది. ఈ ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం ఒక ఇంజిన్ లాంటిది. ప్రజల రక్తం, చెమట రంగరించి దాచుకున్న పొదుపు సొమ్మును పెట్టుబడిగా మార్చి, దేశాభివృద్ధికి మళ్లించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థపై ఉంది. అయితే, ఈ వ్యవస్థ పనితీరుపై ఇప్ప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతోంది. వేల కోట్ల రూపాయలు ఎగవేసిన కార్పొరేట్ దిగ్గజాలకు రెడ్ కార్పెట్ […] The post కార్పొరేట్లకు కౌగిలింతలు…రైౖతులకు సంకెళ్లు appeared first on Visalaandhra .
నాగబంధం నుంచి మొదటి పాట వచ్చేస్తోంది
పాన్ -ఇండియన్ మూవీ నాగబంధం అద్భుతమైన కంటెంట్ తో సంచలనం సృష్టిస్తోంది. అభిషేక్ నామా దర్శకత్వంలోఎన్ఐకె స్టూడియోస్ బ్యానర్పై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటించారు. మార్చి 15న ఉదయం 11:11 గంటలకు నాగబంధం ఫస్ట్ సింగిల్ ‘నమో రే’ రిలీజ్ కానుంది. ఈ పాట నారాయణుడికి నివాళిగా ఆధ్యాత్మికతతో రూపుదిద్దుకుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో నమో రే సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ వండర్గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు. నమో రే పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, - అభే జంట అందించగా,భక్తి భావం, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా డ్రీమీ మ్యూజికల్ ట్రీట్ కంపోజ్ చేశారు. గేయ రచయిత శ్రీహర్ష ఇమాని రాసిన సాహిత్యం పాట థీమ్ను అద్భుతంగా చూపిస్తోంది. గాయకులు సింధుజా శ్రీనివాసన్, ఐశ్వర్య దారురి ఈ పాటకు ప్రాణం పోశారు. సాంగ్ పోస్టర్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్లను సాంప్రదాయ వేషధారణలో అద్భుతంగా కనిపించడం పాటలోని గ్రాండియర్ను చూపిస్తోంది. ఈ పాటను అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రతిబింబించే భారీ సెట్లో చిత్రీకరించడం ద్వారా విజువల్గా మరింత వైభవాన్ని అందించారు. నాగబంధం వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల దరిదాపుల్లో అత్యంత నాటకీయ పరిణామం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద బోస్ గురువారం రాజీనామా చేశారు. ఇదే సమయంలో లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా కూడా తమ పదవికి రాజీనామా చేశారు. ఆయన జమ్మూ కశ్మీర్కు చెందిన సీనియర్ బిజెపి నేతగా సేవలు అందించారు. ఉన్నట్లుండి ఇద్దరు రాజ్యపాలకుల రాజీనామాల సమర్పణ జాతీయ స్థాయిలో ప్రకంపనలకు దారితీసింది. అయితే ఇది హోం మంత్రి అమిత్ సా వ్యూహాత్మక కదలిక అని రాజకీయ వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో ముందుగా బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ తమ రాజీనామా ప్రకటించారు. రాజీనామాకు దారితీసిన కారణాలను ఆనంద్ వెల్లడించలేదు. తన రాజీనామా వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలు ఇందుకు దారితీశాయా? అనేది ఆయన వెల్లడించలేదు. గురువారం ఉదయమే ఆనంద బోస్ రాష్ట్రపతికి తమ రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ప్రస్తుత పరిణామంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ ముందు విస్మయం వ్యక్తం చేశారు.పలు విషయాలపై బెంగాల్లో ముఖ్యమంత్రికి, గవర్నర్కు విభేదాలు అనేక దశల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. రాజ్భవన్ , సిఎం ఆఫీసు మధ్య హోరాహోరి పరిస్థితి ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. గవర్నర్ రాజీనామా తనకు దిగ్భ్రాంతి కల్గించిందని మమత బెనర్జీ తెలిపారు. తనకు తెలిసిన దాని ప్రకారం తమిళనాడు గవర్నరు ఆర్ఎన్ రవి ప్రస్తుతానికి బెంగాల్ గవర్నర్గా అదనపు బాధ్యతలు తీసుకుంటారని, అయితే ఈ విషయం నిర్థారణ కాలేదని మమత విలేకరులకు తెలిపారు. హోం మంత్రి అమిత్ షా సూచనప్రాయంగా ఈ విషయం చెప్పారని వివరించారు. బోస్ బెంగాల్ గవర్నర్గా 2022 నవంబర్ 17న నియమితులు అయ్యారు. మూడున్నర ఏండ్లు రాష్ట్ర గవర్నర్గా ఉన్నానని, ఇక చాలునని బోస్ తమ రాజీనామా ధృవీకరణ సందర్భంగా మీడియాకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల దశలో రాజకీయ ఒత్తిళ్లతోనే ఆనంద బోస్ పదవి నుంచి వైదొలిగినట్లు వార్తలు వెలువడ్డాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒత్తిడితోనే ఆనంద బోస్ రాజీనామా చేశారని మమత బెనర్జీ విమర్శించారు. ఇంతకు మించి దీనిపై ఎక్కువగా స్పందించలేదు. తమకు గవర్నర్తో వివాదాలు ఉన్నప్పటికీ రాజీనామాలు, నియమాకాల విషయంలో కేంద్రం పూర్తిస్థాయిలో కాకపోయినా కొంతైనా సమాఖ్యవాదం పాటించాల్సి ఉందని మమత బెనర్జీ మోడీ సర్కారుపై పనిలో పనిగా మండిపడ్డారు.కాగా ఇప్పుడు రాజీనామాకు దిగిన లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా గత ఏడాది జులైలో ఈ పదవికి వచ్చారు. గుప్తా జమ్మూ కశ్మీర్కు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు. పార్టీకి గడ్డుపరిస్థితుల్లోనూ సేవలందించారు. గతంలో జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు.
గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఎపిలోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి హైద రాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం లో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం రన్వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్లో సమస్య ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని రన్వేపైనే అత్యవసరంగా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పి నట్లు తెలుస్తోంది. ఈ విమానంలో సుమారు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయ్యే విమానం ఒక్కసారిగా నిలిచిపో వడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానంలో ఉన్న వారిలో హైదరాబాద్లో భట్టి విక్రమార్క కుమారుడు వివాహానికి బయల్దేరిన ఎపిరాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి, ఎంఎల్ఎలు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా ఇండిగో అధికారులు ఆ విమాన సర్వీసును తక్షణం రద్దు చేశారు. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చేస్తామని ఇండిగో అధికారులు వెల్లడించారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవి, ఎంఎల్ఎలు రోడ్డు మార్గాన హైదరాబాద్కు బయలుదేరారు.
మరోసారి చిక్కుల్లో పడిన దివ్వెల మాధురి
బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి చిక్కుల్లో పడింది. ఏడుకొండలపై గెస్ట్ హౌస్లో బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్త్డే వేడుకలను మాధురి గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇప్పుడు ఇదే ఆమెను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే తిరుమల కొండపైకి కేక్లు తీసుకెళ్లడం నిషేధం. మరి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ కొండపైకి మాధురి ఎలా బర్త్ డే కేక్ తీసుకెళ్లారన్నది చర్చనీయాంశంగా మారింది. దీనిపై టిటిడి విజిలెన్స్ కూడా ఆరా తీస్తోంది. అంతకు ముందే వీరు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ ఇదే తిరుమల శ్రీవారి ఆలయం సాక్షిగా వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి దంపతులు. మాడ వీధుల్లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు చేసి వాటిని నెట్టింట షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మాధురిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఇక లేటెస్ట్ గా తన క్లోజ్ ఫ్రెండ్, బిగ్ బాస్ విన్నర్ తనూజ కోసం బర్త్ డే కేక్ తెప్పించి కట్ చేయించింది. అంతేకాదు తనూజకు చీర గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా బహుమ తిగా ఇచ్చింది. తనూజ బర్త్ డే సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో దివ్వెల మాధురి షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్డే బంగా రం.. మై స్వీట్ హార్ట్ తనూజ పుట్టస్వామి. ఇది నువ్వు నాతో జరుపుకొంటోన్న ఫస్ట్ బర్త్డే! నువ్వు నేరుగా స్వర్గం నుంచే దిగివచ్చావు. నిన్ను నేను ఎప్పటికీ ప్రేమిస్తాను’ అని తనూజకు విషెస్ చెప్పింది. ఈ పోస్ట్ కు స్పందించిన తనూజ కూడా థ్యాంక్యూ మ్యాడీ అని రిప్లై ఇచ్చింది. ఈ వీడి యో కాస్తా వైరల్ కావడంతో అనుకోకుండా మాధురి వివాదంలో చిక్కుకుంది.
సర్పంచ్ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య..
సర్పంచ్ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య.. భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
Bellamkonda Sai Sreenivas to Tie the Knot
Tollywood young actor Bellamkonda Sai Sreenivas is all set to end his bachelor life very soon. The actor will get engaged this week and it is a love marriage. The details of the bride are yet to be known. Bellamkonda Sai Sreenivas is expected to make an official statement after getting engaged. Vijay Deverakonda and […] The post Bellamkonda Sai Sreenivas to Tie the Knot appeared first on Telugu360 .
కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు…
కలెక్టర్ హనుమంతరావుకి వీడ్కోలు… మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్
Viral Now: Vijay and Trisha Spotted Together
Ilayathalapathy Vijay’s wife Sangeetha has filed a divorce petition after 28 years of marriage. She alleged that Vijay is in a relationship with an actress. After Vijay’s political entry, several politicians made open statements about the relationship of Vijay and Trisha. The duo is now spotted together attending a wedding reception and the video is […] The post Viral Now: Vijay and Trisha Spotted Together appeared first on Telugu360 .
మిస్సింగ్ విద్యార్థి దొరికిండు
మిస్సింగ్ విద్యార్థి దొరికిండు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా
Telangana Speaker Questions Kadiyam Srihari in Defection Case, Hearing of Danam Nagender Postponed
The inquiry into the party defection moved forward on Thursday when the Speaker of the Telangana Legislative Assembly Gaddam Prasad Kumar questioned senior leader Kadiyam Srihari. The hearing lasted for several hours and concluded on Thursday evening. The inquiry is part of the ongoing examination of complaints related to legislators who were accused of switching […] The post Telangana Speaker Questions Kadiyam Srihari in Defection Case, Hearing of Danam Nagender Postponed appeared first on Telugu360 .
పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి…
పాదయాత్ర రోజులను మరువని ఉప ముఖ్యమంత్రి… ఉప ముఖ్యమంత్రి భట్టి తనయుడి వివాహ
దంపతుల ఆత్మహత్యాయత్నం నవాబుపేట, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని
బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి
బైక్, కారు ఢీ .. ఇద్దరు యువకులు మృతి రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్
ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం
ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం రాప్తాడు, ఆంధ్రప్రభ : విద్యార్థిని విద్యార్థులకు
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం…
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం… ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం
భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం వాస్తవాలు వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు.. విజయవాడ
టోలీ చౌకీ భవన ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
హైదరాబాద్, టోలీచౌకి భవన ప్రమాదంపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడం కలిచివేసిందన్నారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు…
కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా
47th Division |కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
47th Division | కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్య అతిథిగా బుద్ధా
రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం
రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :
Have More Children, Get ₹25,000: AP CM Chandrababu’s Population Policy Push
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has called for a major shift in how the state approaches demographic planning. Speaking in the Assembly, he said the time has come to focus on population management rather than traditional population control policies. He warned that failing to act now could create serious challenges for the state […] The post Have More Children, Get ₹25,000: AP CM Chandrababu’s Population Policy Push appeared first on Telugu360 .
దంచికొట్టిన సంజూ.. భారత్ స్కోర్ ఎంతంటే..
ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ దంచి కొట్టాడు. వెస్టిండీస్పై తన విశ్వరూపం చూపించిన సంజూ ఈ మ్యాచ్లోనూ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 2 ఫోర్లతో 9 పరుగులు మాత్రమే విల్ జాక్స్ బౌలింగ్లో చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్కి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి సంజూ శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరు కలిసి 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సంజూ అర్థశతకం కూడా సాధించాడు. కానీ, 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్లో కిషన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ దూకుడికి విల్ జాక్స్ బ్రేక్ వేశాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 89 పరుగులు చేసిన సంజూ ఫిల్ సాల్ట్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజ్లో శివమ్ దూబె(20), సూర్యకుమార్(4) ఉన్నారు.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు,
ఆన్లైన్లో టెన్త్ హాల్ టికెట్లు..వాట్సాప్ ద్వారా డౌన్లోడ్
రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ bsc.telangana.gov.in, హాల్ టికెట్లు పొందవచ్చు. అలాగే విద్యార్థులు వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి కూడా ఈ పరీక్ష హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు. దానిని ప్రింట్ తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గురువారం సాయంత్రం వరకు 29,790 మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,71,564 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈసారి 5.27 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష హాజరుకానున్నారు. ఈసారి కొత్తగా హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు. హాల్టికెట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే హెచ్ఎంల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు. తెలంగాణలో వాట్సప్లో ఇలా డౌన్లోడ్.. 8096958096 వాట్సాప్ నెంబర్కు హాయ్ (Hi) అని సందేశం చేయండి. మీ ఫోన్కి వెల్కమ్టూ మీ సేవ అని వస్తుంది. చాట్లో SSC hall Ticket march -2026 అని టైప్ చేసి మెసేజ్ చేయండి.
Over 60% Teaching Posts Vacant in Telangana Government Medical Colleges, RTI Reveals
Hyderabad: More than 60 percent of teaching faculty posts are vacant in government medical colleges across Telangana, raising concerns about the state of medical education and healthcare training. According to RTI filed by Sashi Kumar of Yugantar, the response from the Office of the Director of Medical Education (DME), Telangana, said the state currently has […] The post Over 60% Teaching Posts Vacant in Telangana Government Medical Colleges, RTI Reveals appeared first on Telugu360 .
భారీ అక్రమ రేషణ్ మాఫియా గుట్టు రట్టు
భారీ అక్రమ రేషణ్ మాఫియా గుట్టు రట్టు అక్రమంగా నిల్వ ఉంచిన 15
ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కెటిఆర్
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డిపిఆర్ సిద్ధం చేయకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం ఇళ్లకు రెడ్ మార్కులు వేస్తూ ప్రజల పైన కేసులు పెడుతూ బెదిరింపులకు దిగుతూ భయపెట్టిస్తున్నారని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతికి వాడుకుంటామంటే అడ్డుకొని తీరుతామని కెటిఆర్ హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.
Nandamuri Balakrishna is on a break after the release of Akhanda 2. He is committed to work with Gopichand Malineni on a periodic drama but there are lot of changes done. Considering the current market and the budget limitations, Gopichand Malineni worked on a different script and NBK 111 got delayed by a couple of […] The post NBK 111 Starts Rolling appeared first on Telugu360 .
మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట,
సమన్వయంతో మహిళా దినోత్సవం భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : మార్చి 8న నిర్వహించనున్న
పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
మల్దకల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శేషన్న(28) గురువారం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ టి. శ్రీను పేర్కొన్నారు. కాగా పోలీసుల వేధింపులు తాళలేక కుమ్మరి శేషన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిబ్రవరి 25న గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన కుమ్మరి రాణి పై కుమ్మరి మల్లేష్ దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు. పరారిలో ఉన్న ప్రధాన నిందితుడు మల్లేష్ మలక్దల్కు చెందిన కుమ్మరి శేషన్న ఇద్దరు దగ్గర బంధువులు కావడంతో పాటు ప్రధాన నిందితుడు మల్లేష్కు శేషన్నతో పాటు మరో వ్యక్తి సహకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో గట్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. తన భర్త శేషన్న జాడ తెలియక పోలీస్ స్టేషన్ల చుట్టు తిరిగిన పోలీసులు తెలుపలేదని మృతుని భార్య ఆరోపించింది. విచారణ అనంతరం వారిని పోలీసులు విడిచి పెట్టినట్లు తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన శేషన్న గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గద్వాల జిల్లా ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. పోలీసుల వేధింపులు తాళలేకనే కుమ్మరి శేషన్న ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై గద్వాల సీఐ టి.శ్రీను వివరణ కోరగా ఆలూరులో కుమ్మరి రాణి పై జరిగి దాడిలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారిలో ఉండటంతో దగ్గరి బందువు అయిన కుమ్మరి శేషన్నను విచారించినట్లు తెలిసింది. పోలీసులు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, మృతుడు శేషన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు.
నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ
నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
హాల్ టికెట్ చూపిస్తే... టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్ #APSRTC#10thExams#HallTicket
లింగనిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం : సూపర్వైజర్ సునీత
విశాలాంద్ర – వలేటివారిపాలెం : మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అని నువ్వు అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలం లోని కేజీబీవీ పాఠశాల నందు సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మిషన్ శక్తి 20 రోజుల ప్రోగ్రాం లో భాగంగా కేజీబీవీ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపాల్ అరుణకుమారి అధ్యక్షతన అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో […] The post లింగనిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం : సూపర్వైజర్ సునీత appeared first on Visalaandhra .
యుద్ధంలో1230 మంది ఇరానీయన్ల మృతి
ఆరు రోజులుగా మధ్యప్రాచ్యం పోరులో 1230 మంది ఇరానీయన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ సంస్థ గురువారం తెలిపింది. పలు ప్రాంతాలో అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల క్రమంలో పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. మృతుల సంఖ్యను ఎప్పటికప్పుడు ఇరాన్ ఫౌండేషన్ ఒకటి తెలియచేస్తోంది.
వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్
విశాలాంధ్ర – భీమవరం : భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 6న వర్చువల్ విధానంలో “వ్యవసాయం గ్రామీణ పరివర్తన” అంశంపై వెబినార్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కార్యక్రమాల అమలు రోడ్మ్యాప్పై చర్చించేందుకు భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 06, 2026న ఉదయం 10:00 గంటల నుండి వర్చువల్ విధానంలో “వ్యవసాయం, గ్రామీణ పరివర్తన” […] The post వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్ appeared first on Visalaandhra .
శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి విశాలాంధ్ర – భీమవరం : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జనగణన 2027ను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు.భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మొదటి దశ “గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన” శిక్షణా కార్యక్రమం మూడవ రోజు ఆయన పాల్గొని శిక్షణ తీరును పరిశీలించారు. […] The post ప్రతిష్ఠాత్మకంగా జనగణన appeared first on Visalaandhra .
. ఆక్వా రైతులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పొందాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి విశాలాంధ్ర – భీమవరం: జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మత్స్యశాఖ, తూనికలు–కొలతలు, కమర్షియల్ టాక్స్, ఎంపెడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 16న ఆక్వా రైతుల సంఘం ఇచ్చిన దరఖాస్తుపై ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి […] The post ఆక్వా షాపులు తనిఖీలు చేయాలి appeared first on Visalaandhra .
Online Trading Scam: ₹55.36 లక్షలు కోల్పోయినట్టు వ్యాపారి ఫిర్యాదు
వాట్సాప్ పెట్టుబడి గ్రూప్ ద్వారా వల బ్యాంక్ లావాదేవీలపై పోలీసుల దర్యాప్తు
Fake Trading App Scam: ఐటీ మేనేజర్ నుంచి ₹3.88 లక్షలు కాజేసిన ముఠా
వాట్సాప్ గ్రూప్లో అధిక లాభాల పేరుతో పెట్టుబడులకు ప్రలోభంమోసంతో సంబంధమున్నట్లు అనుమానించి ఖాతాలోని ₹35 వేలపై ఫ్రీజ్
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ
హాల్ టికెట్ చూపిస్తే.. ఆర్టిసి బస్సులో ప్రయాణం ఉచితం
అమరావతి: అంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అక్కడి ఆర్టిసి శుభవార్త అందించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకూ అక్కడ పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టిసి బస్సులో హాల్ టికెట్ చూపిస్తే.. ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టిసి ప్రకటించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఈ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరిగే రోజుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని, తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టిసి ఎండి ఆదేశాలు జారీ చేశారు.
శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి…
మునుగోడు, ఆంధ్రప్రభ : మూఢనమ్మకాలను వ్యతిరేకించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ప్రజలకు జన
సిఎం నితీష్కుమార్ పై తెలంగాణ నేత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి టిపిసిసి ఎలక్షన్ కమిషన్ కో -ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్కుమార్ ఫిర్యాదు చేశారు. నితీష్కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ గురువారం రాజ్యసభకు నామినేషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో నలుగురు కన్నా ఎక్కువమందిని తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి రిటర్నింగ్ ఆఫీస్కు వెళ్లారు. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. తక్షణమే దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పులిపాటి రాజేష్ కుమార్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
మా గ్రామాలకు నిధులు లేవా..? స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
Sports |మహిళా ఉద్యోగుల్లో నూతనోత్సాహం..
Sports | మహిళా ఉద్యోగుల్లో నూతనోత్సాహం.. ఉత్సాహంగా రెండో రోజు ఎన్జీజీవో మహిళా
ఖమేని మృతి పట్ల భారతదేశం సంతాపం
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం గురువారంనాడు సంతాపం వ్యక్తం చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయం సందర్శించి భారతదేశం సానుభూతి సందేశాన్ని అక్కడి రాయబారికి అందించారు. ఇరాన్ రాయబార కార్యాలయంలో మిస్రీ భారత ప్రభుత్వం తరుపున సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీతో మిస్రీ సమావేశమైన ఫోటోను కూడా విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అమెరికా - ఇజ్రాయెల్ ఇరాన్ పై జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ ఫిబ్రవరి 28న మరణించారు. పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో భారతదేశం సంక్షోభాన్ని నివారించేందుకు చర్చలు జరపాలని, దౌత్యం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని భారతదేశం పిలుపునిచ్చినప్పటికీ, ఖమేనీ హత్య పై స్పందించలేదు. ఖమేనీ మరణంపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడంతో గురువారం విదేశాంగ కార్యదర్శి మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, సంతాప పుస్తకంపై సంతకం చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఉట్నూర్ నూతన ఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ నూతనఏ ఎస్పీగా రిత్విక్ సాయి
మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు ఆపం
విశాలాంధ్ర – ధర్మవరం : మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రిలే నిరాహార దీక్షలు ఆపము అని జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కుల్లాయప్ప యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాసిల్దార్ కార్యాలయ ముందు దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ దీక్షా శిబిరం ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు హిందూ దేవాలయాలలో జరుగుతున్న అన్యాయాలు, పరిష్కరించని సమస్యలపై హిందూ సమ్మేళనా కమిటీ పోరాటం […] The post మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు ఆపం appeared first on Visalaandhra .
రాష్ట్రంలో బీరు అమ్మకాలు రికార్డు స్థాయికి....BeerSales#TelanganaNews#SummerDemand
అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అమర్ సింగ్ తండా
చిరుత దాడిలో లేగదూడ మృతి గుమ్మడిదల, ఆంధ్ర ప్రభ: జిన్నారం మండలం గడ్డపోతారం
సెమీ ఫైనల్ 2: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరుగుతున్న పోరు ఇది కావడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. రెహన్ స్థానంలో జెమీ ఓవర్టన్ను జట్టులోకి తీసుకుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. తుది జట్లు: ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్(కీపర్), హారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెతెల్, టామ్ బాన్టన్, శామ్ కర్రన్, విల్ జాక్స్, జెమీ ఓవర్టన్, లైమ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్. భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
దొంగతనం చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి ఆసుపత్రిలో మృతి
టూ టౌన్ సీఐ రెడ్డప్ప విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని కేతిరెడ్డి కాలనీలో నారాయణస్వామి (35) తో పాటు మరో ముగ్గురు దొంగతనం చేయడానికి వెళ్లారు. ఈ సందర్భంలో ఓ ఇంటిలో దొంగతనం చేస్తుండగా కుటుంబ సభ్యులు గమనించి కేకలు వేయడంతో స్థానిక ప్రజలు గుమికూడి ఆ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దొంగలు పరిగెత్తడంలో కేతిరెడ్డి కాలనీ ముందు రైల్వే స్తంభం కు నారాయణస్వామి తగలడంతో, జారి కింద పడ్డాడు. తదుపరి కేతిరెడ్డి కాలనీ ప్రజలు […] The post దొంగతనం చేసే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి ఆసుపత్రిలో మృతి appeared first on Visalaandhra .
పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ: పట్టణంలోని గోదావరి వద్ద
వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలి…
ప్రభుత్వ శాఖలలో 10 సంవత్సరాలుగా వినియోగంలో లేని బ్యాంకు అకౌంట్లు రద్దు చేసి, సదరు అకౌంట్లలో సొమ్మును కలెక్టరేట్ లోని ప్రభుత్వ ఖాతాకు జమచేయాలి… ప్రధాన పనితీరు సూచికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలి… అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష … The post వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలి… appeared first on Visalaandhra .
గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం
గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం అచ్చంపేట, ఆంధ్రప్రభ: గిరిజన మైనర్ బాలికపై సామూహిక
డీపో మేనేజర్కు వినతిపత్రం అందజేత..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం
కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇద్దరికి అసెంబ్లీ పరిశీలకులుగా అవకాశం కల్పించింది. పత్తికొండ అసెంబ్లీ పరిశీలకులుగా టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సీతారామరెడ్డి, అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ పరిశీలకులుగా కంబదహాల్ కు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డిలను నియమించింది. ఈ సందర్భంగా గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమను అసెంబ్లీ పరిశీలకులుగా నియమించినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రాలయం నియోజకవర్గ […] The post కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి appeared first on Visalaandhra .
అత్యవసర వైద్య సేవలలో ముందుండాలి..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఏజెన్సీ గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు
ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు…
పాపులేషన్ మేనేజ్మెంట్ కొత్త పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన సంతానోత్పత్తి రేటు 2.1% ఉంటే సుస్థిర ప్రగతి: చంద్రబాబు ఏపీ శాసనసభలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని ఇవాళ శాసనసభలో ప్రకటిస్తున్నామన్నారు సీఎం. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల […] The post ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు… appeared first on Visalaandhra .
FAMEX-2026 |సరైన అవగాహనతోనే విపత్తులపై విజయం
FAMEX-2026 | సరైన అవగాహనతోనే విపత్తులపై విజయం ఈ నెల 28వ తేదీ
Tirumala Steps Witness Two Chapters of Kavitha’s Liquor Case
The Tirumala steps have come to symbolise two distinct moments in the long-running Delhi liquor policy case involving Telangana Jagruthi president K. Kavitha. When the case first surfaced, several names were being discussed, but the connections between Arun Ramchandra Pillai, Boinapally Srinivas and Kavitha were not immediately clear. A family photograph taken on the Tirumala […] The post Tirumala Steps Witness Two Chapters of Kavitha’s Liquor Case appeared first on Telugu360 .
విశాలాంధ్ర – పెద్దకడబూరు : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ దయ్యాల షాబీర్ బాషా భార్యకు 20, 484 వేల రూపాయలు, జాలవాడి గ్రామానికి చెందిన వడ్డే రమేష్ భార్య […] The post సీఎం సహాయ నిధి పేదలకు వరం appeared first on Visalaandhra .
Updates |యుద్ధం తాజా సమాచారం…
Updates | యుద్ధం తాజా సమాచారం… Updates | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
. ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ. నియోజకవర్గ స్థాయిలో కూడా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవానికి విస్త్రృత ఏర్పాట్లు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విశాలాంధ్ర – ఏలూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ […] The post అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి appeared first on Visalaandhra .
డి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా గురువారం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డి ఈ ఐ సి ), కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఈ.బి. దేవి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎస్.బి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో వైద్య సిబ్బంది, డీఈఐసీ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినికిడి […] The post డి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం appeared first on Visalaandhra .
కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కువైట్ (Kuwait) సమీప జలాల్లో ఒక చమురు ట్యాంకర్పై దాడి జరిగినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన కారణంగా ట్యాంకర్ నుంచి ఇంధనం సముద్రంలోకి లీక్ అయ్యిందని వెల్లడైంది.ఈ విషయాన్ని గురువారం బ్రిటన్కు చెందిన మారిటైమ్ భద్రతా సంస్థ ప్రకటించింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,కువైట్లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్ సమీపంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఆ పేలుడు జరిగిన కొద్ది […] The post కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్ appeared first on Visalaandhra .
అమెజాన్లో మళ్లీ లేఆఫ్లు.. రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో (Amazon layoffs) ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగుతున్నాయి.ఈసారి కంపెనీ రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ చర్య వల్ల సుమారు 100 మంది వైట్కాలర్ ఉద్యోగులు ప్రభావితమైనట్లు, ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ తన కథనంలో వెల్లడించింది.ఇదే ఏడాది జనవరిలో అమెజాన్ ఇప్పటికే 16వేల మంది ఉద్యోగులను తొలగించింది.అప్పట్లోనే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండొచ్చని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.ఆ ప్రకటనల కొనసాగింపుగానే ఇప్పుడు తాజా […] The post అమెజాన్లో మళ్లీ లేఆఫ్లు.. రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత appeared first on Visalaandhra .
హైదరాబాద్లో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్థుల భవన నిర్మాణంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 10 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం. కార్మికులు ఐదో అంతస్థు నుంచి జారి పడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్లాస్టరింగ్ పని చేస్తూ.. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Internet | అప్రకటిత ఎమర్జెన్సీ Internet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
June4th |టాక్సిక్కు పోటీగా ‘జన నాయగన్’..?
June4th | టాక్సిక్కు పోటీగా ‘జన నాయగన్’..? June4th | యశ్ ‘టాక్సిక్’
Telangana : ఇద్దరూ ఏకగ్రీవం దిశగానే
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పక్రియ ముగిసింది
Andhra Pradesh : 13న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన జరగనుంది
బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ !
జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ (X) పోస్టు ద్వారా వెల్లడించారు.దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తన పోస్టులో నీతీశ్ కుమార్ మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై విశ్వాసం ఉంచి నాకు నిరంతరం మద్దతు ఇచ్చారు. ఆ నమ్మకానికి తగిన విధంగా నేను అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను. మీ ఆదరణ, విశ్వాసం వల్లే బిహార్ […] The post బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ ! appeared first on Visalaandhra .
Hyderabad : టోలీచౌకిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు
అతడి స్థాయికి మనం దిగజారాల్సిన అవసరం లేదు: కైఫ్
టీం ఇండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమిర్ కొంతకాలంగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అభిషేక్ శర్మను స్లాగర్ అంటూ నోరు పారేసుకోవడమే కాకుండా.. భారత్ సెమీఫైనల్స్కు చేరుకోవది వ్యాఖ్యానించాడు. వీటిపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గట్టిగా జవాబిచ్చాడు. అమిర్ స్థాయికి దిగజారి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని కైఫ్ అన్నాడు. అతడు వార్తల్లో నిలవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. ‘‘టీం ఇండియా సెమీ ఫైనల్స్కు చేరుకుంటుందని మహ్మద్ అమిర్కు నిజంగా తెలియదా? డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ సెమీస్కు వెళ్తుందని అతడికి తెలుసు. కానీ, అతడు వార్తల్లో నిలవడం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మనం వాటికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలాగే అతడి స్థాయికి దిగజారి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కైఫ్ అన్నాడు. దీంతో పాటు 2024లో టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్, యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. ‘‘2024 టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్ యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైంది. అప్పుడు సూపర్ ఓవర్ వేసింది ఈ బౌలరే. కేవలం ఒక్క బౌండరీనే ఇచ్చాడు.. కానీ ఎక్కువగా వైడ్ బాల్స్ వేశాడు. కనీసం స్టంప్లైన్ కూడా ల్యాండ్ కాలేదు. యుఎస్ఎ జట్టుకు భయపడుతూ బౌలింగ్ చేసి ఎవరు తన జట్టు ఓటమికి కారణమయ్యారు? ఇంతకు మించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు’’ అని కైఫ్ చురకలు అంటించాడు.
ఘనంగా అర్జున్ తెందూల్కర్ వివాహం #ArjunTendulkar#SachinTendulkar#MumbaiReception#MukeshAmbani
Andhra Pradesh : వాహనదారుల జేబులకు చిల్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్టికెట్లు విడుదల.. వాట్సప్లోనే పొందండి ఇలా..!
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు (SSC Exams Hall Tickets 2026) విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏపీలో 16వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా రాష్ట్రాల ఎస్ఎస్సీ బోర్డులు పరీక్షల హాల్టికెట్లను గురువారం విడుదల చేశాయి. రెగ్యులర్/ప్రైవేటు/ఓపెన్ ఎస్ఎస్సీ/ఒకేషనల్ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్టికెట్లను వెబ్సైట్లలో వేర్వేరుగా అధికారులు […] The post తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్టికెట్లు విడుదల.. వాట్సప్లోనే పొందండి ఇలా..! appeared first on Visalaandhra .

25 C