ఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత
న్యూదిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎసఐర్) ప్రక్రియను సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతోంది. ధర్మాసనం అనుమతితో మమత ఎసఐఆర్పై తన వాదనలు వినిపించారు. తాను బెంగాల్ మట్టి నుంచే వచ్చానని, అక్కడ నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆమె కోర్టుకు […] The post ఎస్ ఐ ఆర్ పై స్వయంగా సుప్రీంలో వాదించిన మమత appeared first on Visalaandhra .
. కూటమి బలోపేతానికి ఐక్య కార్యక్రమాలు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చ. రాజ్యసభ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా మంతనాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సీఎం నివాసంలో భేటీ అయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై చంద్రబాబు, పవన్ మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. కుల రాజకీయాలను […] The post వైసీపీ కుట్రలు తిప్పికొడదాం appeared first on Visalaandhra .
. గాంధీ కుటుంబంపై బీజేపీ ఎంపీ దూబే వ్యాఖ్యల దుమారం. కాంగ్రెస్ సభ్యుల ప్రతిఘటన. లోక్సభలో గందరగోళం న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తోందని, ప్రతిపక్ష నాయకుడిని సభలో కీలకాంశాలపై మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో పార్లమెంటు బుధవారం రసాభాస అయింది. ఉభయ సభల్లో గందరగోళం కొనసాగింది. అధికార`విపక్షాల నినాదాలతో లోక్సభ, రాజ్యసభ హోరెత్తాయి. పదేపదే వాయిదా పడ్డాయి. చివరకు నిరసన హోరులోనే సభాపతులు […] The post ఆగని నిరసనలు appeared first on Visalaandhra .
. ప్రజా సమస్యలు పక్కదారి. మోహన్బాబు, విష్ణును అరెస్టు చేయాలి. ఉద్యమకారులపై అక్రమ కేసులు ఎత్తేయాలి. 12న సార్వత్రిక సమ్మెకు మద్దతు. అమెరికాకు మోదీ దాసోహం. వామపక్ష పార్టీ నేతలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో చట్టబద్ధపాలన దారితప్ప్పుతోందని, అక్రమ కేసులు, ఘర్షణల చుట్టూ తిప్ప్పుతూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన వామపక్ష […] The post చట్టబద్ధ పాలన హైజాక్ appeared first on Visalaandhra .
. ఎగుమతిదారుల పోటీతో పెరిగిన ధరలు. క్వింటా మిర్చి గరిష్టంగా రూ.24 వేలు. తాలుకాయలకూ గిరాకీ!. నష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం విశాలాంధ్ర -సచివాలయం: ఆకాశమే హద్దుగా మిర్చి ధరలు దూసుకుపోతున్నాయి. ఇన్నాళ్లూ ‘ధరల లేమితో’ కుదేలైన మిర్చి రైతుకు ఈ సీజన్ ఎర్ర బంగారం అందించింది. మిర్చి రైతులకు ఈ ఏడాది సంక్రాంతి తర్వాత అదృష్టం తలుపు తట్టింది. గత ఏడాది ధరలు లేక కుదేలైన రైతాంగానికి, ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులు భారీ ఊరటనిస్తున్నాయి. […] The post ఘాటెక్కిన మిర్చి appeared first on Visalaandhra .
ప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు
న్యూదిల్లీ: ప్రతిపక్ష సభ్యుల నిరసనలతో లోక్సభ దద్దరిల్లింది. దీంతో ప్రధాని ప్రసంగించలేదు. మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణె ఆత్మకథలోని కొన్ని అంశలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో ప్రతిపక్ష సభ్యుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. వారి నినాదాలతో సభ అనేకసార్లు వాయిదా పడింది. ప్రధాని మోదీ ప్రసంగించేందుకు కొద్ది సమయం ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ఒక్కసారిగా ప్రధాని సీటు వద్దకు దూసుకెళ్లారు. వర్షా […] The post ప్రధాని సీటును ముట్టడించిన మహిళా ఎంపీలు appeared first on Visalaandhra .
ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
విశాలాంధ్ర ప్రతినిధి మంచిర్యాల జిల్లా: 2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ […] The post ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి appeared first on Visalaandhra .
నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలు సాధించాలి
విశాలాంధ్ర, హైదరాబాద్ : నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు ముఖ్యంగా నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నాణ్యత గల బొగ్గును మాత్రమే వినియోగదారులు కోరుతున్నారని, ఈ దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డి.కృష్ణ భాస్కర్ అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన బొగ్గు ఉత్పత్తి, రవాణా, నాణ్యత తదితర అంశాలపై సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో […] The post నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాలు సాధించాలి appeared first on Visalaandhra .
ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడాలి : మంత్రి
విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మేడ్చల్ నియోజకవర్గం పరిధి అలియాబాద్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్-మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇంచార్జి,రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారనికి హాజరై సందర్బంగా డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రశ్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి కలిసి ఘన స్వాగతం పలికారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన […] The post ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడాలి : మంత్రి appeared first on Visalaandhra .
మేడారం జాతరలో బాలికపై అత్యాచారం..
రాష్ట్రంలోని మేడారంలో ఇటీవల ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతరలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్లూ) స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఐదుగురు యువకులు ఈ గ్యాంగ్ రేప్కు పాల్పడినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయని వెల్లడించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్ ఛైర్పర్సన్ విజయ రహత్కర్, విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా ఖోంగ్దుప్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా ఉంటారు. ఫిబ్రవరి 5 నుంచి ఈ కమిటీ విచారణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. అవసరమైతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఒక న్యాయవాది సహాయం కూడా తీసుకుంటారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, స్థానిక అధికారుల చర్యలు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ కార్యక్రమం జనవరి 28 నుంచి 31 వరకు జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. జాతర ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలంగాణ అధికారులు అప్పట్లో ప్రకటించడం గమనార్హం. మహిళలు, బాలికల భద్రతకు కట్టుబడి ఉన్నామని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా వై. ఖేమ్ చంద్ సింగ్ ప్రమాణం
మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన యుమ్నాం ఖేమ్ చంద్ సింగ్ బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు.గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆయన చేత సీఎంగా ప్రమాణం చేయించారు. కుకి వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నమ్చా కిఫ్గెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ శాసన సభ్యుడు ఎల్ దిఖో మణిపూర్ డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఖేమ్ చంద్ సింగ్ బీజేపీ శాసన సభాపక్షనేతగా ఎన్నికయ్యారు. బీజేపీకి చెందిన గోవిందాస్ కోంథోజామ్ , ఎన్ పిపికి చెందిన కె. లోకెన్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నమ్చా కిఫ్గెన్ న్యూఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన రద్దు చేసిన కొద్ది గంటల తర్వాత ఇంఫాల్ లోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది.
‘బైకర్’లో బుల్లెట్ సునీల్గా...
చార్మింగ్ స్టార్ శర్వా నటిస్తున్న స్పోర్ట్ ఫ్యామిలీ డ్రామా బైకర్. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి రాజశేఖర్ పాత్రను బుల్లెట్ సునీల్ గా పరిచయం చేస్తూ రీ-స్టార్ట్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్తో మొదలవుతుంది. మాజీ మోటోక్రాస్ రేసర్ సునీల్ - ‘బుల్లెట్ సునీల్’గా పాపులర్. 18 ఇండియన్ ఛాంపియన్షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కు పైగా రేస్ విజయాలతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ తనది. అయినా అతడి ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఇండియన్ రేసర్లు ఓడిపోయేవాళ్లే అన్న భావన అతడిని కలచివేస్తుంది. ఆ అభిప్రాయాన్ని చెరిపేసి, రేసింగ్ సర్క్యూట్లో భారతదేశానికి ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి నిరూపించాలని నిశ్చయించుకుంటాడు. గత విజయాలు గురించి ఆలోచించకుండా, సునీల్ తన అనుభవాన్ని మళ్ళీ పోరాటంలోకి మళ్లిస్తాడు. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర సృష్టించిన క్యారెక్టర్కు ఈ గ్లింప్స్ ఒక పవర్ ఫుల్ టీజర్లా నిలుస్తుంది. శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో శర్వా డేరింగ్, డాషింగ్ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది.
అహంకారానికి అభిమానానికి మధ్య పోటీ కాదు : పిల్లోడి భవాని విశ్వనాథం
సదాశివపేట ఫిబ్రవరి 4 (జనం సాక్షి) : వార్డును సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించేందుకు మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వస్తున్నానని పిల్లోడి భవాని విశ్వనాథం …
జనగామ మండలంలో పెద్దపులి కలకలం...
జనగామ మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత రాత్రి ఆలేరు మండలం టంగుటూరు నుండి జనగామ మండలం పెంబర్తికి వెళ్లే మార్గంలో పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. ముఖ్యంగా పెంబర్తి గ్రామానికి చెందిన ఇట్టబోయిన రమేష్కు చెందిన పొలంలో పులి అడుగుజాడలు స్పష్టంగా కనిపించాయి. అలాగే ఇక్కిరి రాజు వ్యవసాయ బావి, నిమ్మల సుధాకర్ రెడ్డి తోటల వద్ద కూడా పులి సంచరించినట్లు గుర్తులు లభ్యమయ్యాయి. మరోవైపు, జనగామ మండలం శామిర్పేట గ్రామంలోని కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం ఆవరణలో మంగళవారం రాత్రి 11:00 గంటల సమయంలో పులి తిరుగుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పులి సంచార వార్తతో పెంబర్తి, శామిర్పేట మరియు చుట్టుపక్కల గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అడుగుజాడలను పరిశీలిస్తున్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా బయట తిరిగే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, పులి కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిరుత దాడితో లేగ దూడ మృతి తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో గత రెండు నెలలో నుండి, చిరుత దాడుల్లో మేకలు, గొర్లు, పాడి పశువులు,లేగ దూడలపై చిరుతపులి దాడి చేసి చంపడంతో, రైతన్నలు వ్యవసాయ క్షేత్రాలు పనులు చేసుకోవాలంటే భయంతో ఎక్కడి నుండి చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయాభ్రాంతులకు గురవుతున్న సమయంలో నందివాడ గ్రామంలో మంగళవారం, సంకు రామవ్వ వ్యవసాయ క్షేత్రంలో రైతు సంకు రాజు మంగళవారం పాడి పశువులను రోజువారీగా తన కోట్టం పందిరిలో కట్టి వేయగా బుధవారం వ్యవసాయ క్షేత్రం వెళ్లి చూడగా ఏదో అడవి వన్యమృగం చంపి తిన్నదని గమనించి తన గ్రామ సర్పంచ్ అధికారులకు తెలుపగా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారంతో వ్యవసాయ క్షేత్రం పరిశీలించి , చిరుత పులి లేగ దూడపై దాడి చేసి చంపిందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్ తెలియజేశారు. రైతులు ఎవరు వ్యవసాయ క్షేత్రాలలో పాడి పశువులు మేకలు గొర్రెలను కట్టి వేయవద్దని , రైతులు జాగ్రత్తగా ఉండాలని, చిరుత పులిని బంధించడానికి బోనులను, కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటివరకు చిరుత పులి దాడిలోమృతి చెందిన పశువులు, రైతు బాధితులకు ప్రభుత్వ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి బాధిత రైతుల బ్యాంకు ఖాతాలోకి పరిహారం అందిందని, వివరాలను అయన తెలియజేశారు. ఎర్రపహడ్ గ్రామ రైతుకు 9,000 , గాంధీ నగర్ లో 15000 ,దేమోకలన్ రైతుకు 2500 మోతే గ్రామ బాధిత రైతుకు 22,000 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఆయన తెలియజేశారు. నందివాడ గ్రామంలో మంగళవారం జరిగిన చిరుత దాడిలో మృతిచెందిన లేగ దూడ 15 నుంచి 20వేల వరకు ఉంటుందని తాడ్వాయి మండల పశు వైద్యాధికారికి పంచనామా చేసినట్లు ఆయన తెలియజేశారు.
బోర్ కొట్టనివ్వకుండా 'వారణాసి'ని తెరకెక్కిస్తున్నాం: రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి.. వారణాసి సినిమాను అవతార్ తో పోల్చడంపై మాట్లాడుతూ.. “జేమ్స్ కామెరూన్ లాంటి వ్యక్తితో నన్ను పోల్చడం నాకు చాలా గౌరవంగా ఉంది. కానీ ఆయన ఒక శిఖరం లాంటివారు. నేను ఇంకా నేర్చుకుంటున్న విద్యార్థిని. ఇక వారణాసి నిడివి 3 గంటల 20 నిముషాలు ఉంటుంది. అంతసేపు ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టాలి. 3 నిముషాలు బోర్ కొట్టించినా ప్రేక్షకుడు ఫోన్ పట్టుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా తెరకెక్కిస్తున్నాం. ప్రతి సీన్ కొత్త అనుభూతినిస్తుంది’ అని చెప్పారు.
మీ ఆడ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంగడి రజిత క్రిష్ణ మీ ఆడ బిడ్డగా నన్ను
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మంది ఫోన్లు వినే మీలాంటి వాళ్లు జతిపితలు
ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే బిల్గేట్స్తో బంధం ముగిసింది : మిలిందా
వాషింగ్టన్ : ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నట్టు బయటపడడం వల్లనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పినట్టు బిల్గేట్స్ మాజీ భార్య మిలిందా వెల్లడించారు. ఈ వివరాలు తెలియడంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యానని తెలిపారు. వైవాహిక బంధం విలువలు ఆయన నిలబెట్టుకోకపోవడం వల్లనే విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. దర్యాప్తులో బయటపడిన విషయాలపై ఆయనే సమాధానం చెప్పుకోవాలని, తాను కాదని వ్యాఖ్యానించారు. ఎపిస్టీన్ఫైల్స్లో బాధితులుగా ఉన్న మహిళలకు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ బిల్గేట్స్మిలిందా దంపతులు 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి 20 ఏళ్లకు పైబడిన ముగ్గురు పిల్లలున్నారు. అయితే ఎప్స్టీన్తో గేట్స్కు సంబంధాలు ఉండడంతో ఏమాత్రం ఇష్టపడని మిలిందా ఆయన నుంచి విడాకులు తీసుకున్నారని వాల్స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల ఎప్స్టీన్ఫైల్స్ను విడుదల చేసింది. గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు సాగించాడని , సుఖవ్యాధుల రోగి అయ్యాడని ఎప్స్టీన్ ఆరోపించాడు. ఈ అక్రమ లైంగిక సంబంధాలు బయటపడకుండా ఉండేందుకు బిల్గేట్స్ తన భార్య మిలిందాకు రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వడానికి తనను అడిగారని తెలియజేశాడు. అయితే ఈ ఆరోపణలను గేట్స్ బృందంతీవ్రంగా ఖండించింది.
ఎక్స్ప్రెస్ వే పై గ్యాస్ ట్యాంకర్ బోల్తా...18 గంటలు ట్రాఫిక్ జామ్
ముంబై : ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే పై రాయ్ఘడ్ జిల్లా లోని ఖండాలా ఘాట్ అదోషిటన్నెల్ వద్ద మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడడంతో 18 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 12 కిమీ మేర వాహనాలు ఆగిపోయాయి. ట్యాంకర్ లోని ప్రమాదకరమైన ప్రొపైలెన్గ్యాస్ లీక్ అవుతుండడంతో ఆ రోడ్డుకు కొంత దూరంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు 18 గంటలకు పైగా ట్రాఫిక్లో చిక్కుకు పోయారు. సాయంత్రం ట్యాంకర్ బోల్తా పడగా, అర్ధరాత్రికి సంఘటన స్థలానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చేరుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఆహారం, వాష్రూమ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ట్యాంకర్ నుంచి 50 శాతం గ్యాస్ మాత్రమే విడుదలయ్యిందని, మిగిలిన గ్యాస్ను తొలగించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రద్దీ పెరగడంతో వాహనాలను పాత ముంబై పుణె హైవే వైపు మళ్లించినట్టు తెలిపారు.
Amaravati Outer Ring Road Land Acquisition: Clearing the Air on Width and Farmer Concerns
Concerns have been rising among farmers over land acquisition for the Amaravati Outer Ring Road project. The anxiety began after a recent gazette notification mentioned a land width of 250 meters, while earlier proposals had clearly stated that the road would be built within a 140 meter corridor. This difference triggered fear of excessive land […] The post Amaravati Outer Ring Road Land Acquisition: Clearing the Air on Width and Farmer Concerns appeared first on Telugu360 .
రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్..
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్ సమగ్రంగా లేదని విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సవాల్ విసిరారు. లోపాలు ఉన్నాయన్న ఆరోపణలను కాంగ్రెస్ తనముందు నిలబడి చెప్పగలదా ? అని సవాల్ విసిరారు. యువత నైపుణ్యం, వ్యవస్థాపకత, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బడ్జెట్లో తమ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించిందని సీతారామన్ చెప్పారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న కార్మిక మార్కెట్ అవసరాలను తీర్చడానికి, వ్యవసాయం , గ్రామీణ ఉపాధి, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు వంటి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుపై విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న వాస్తవ సంక్షోభాలపై దృష్టి పెట్టలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, తయారీ రంగం పతనమవుతోందని ఆరోపించారు. పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులతోపాటు ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న అనేక చిక్కులు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి శిక్షణ
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డిడియుజికెవై) సహకారంతో స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన యువతీ, యువకులకు మూడు నెలల కాలపరిమితితో డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర). ఎకౌంట్స్ అసిసెంట్ట్యాలీలో ఉపాధి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్.కిషోర్రెడ్డి బుధవారం నాడొక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్లు జరుగుతున్నాయని, అడ్మిషన్లకు చివరి తేదీగా ఫిబ్రవరి 16 (సోమవారం)గా నిర్ణయించామన్నారు. శిక్షణా కార్యక్రమాల్లో చేరాలనుకునే అర్హత కలిగిన యువతీ, యువకులు అడ్మిషన్ల కోసం ఫోన్ నెంబర్లు : 9133908000, 9133908111, 9133908222. 9948466111లో సంప్రదించాలని కోరారు. అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్, ఫోటోలు తీసుకురావాల్సి ఉందన్నారు. దిల్సుఖ్నగర్, హయత్నగర్ నుండి బస్ నెంబర్:524 ద్వారా సంస్థకు చేరుకోవచ్చని, అదే విధంగా సమీప రైల్వేస్టేషన్లు బీబీనగర్, భువనగిరి, సికింద్రాబాద్ల నుంచి సంస్థకు చేరుకోవచ్చని వెల్లడించారు. డాట ఎంట్రీ ఆపరేటర్ (డిజిటల్ మిత్ర)కు ఇంటర్ పాస్, ఎకౌంట్స్ అసిస్టెంట్ట్యాలీకి బి.కామ్ విద్యార్హతను విద్యార్థులు కలిగి ఉండాలన్నారు.
Urea |రైతులు యూరియా యాప్ ను వినియోగించుకోవాలి…
Urea | రైతులు యూరియా యాప్ ను వినియోగించుకోవాలి… Urea | శంకరపట్నం,
ఆరోన్ జార్జి సెంచరీ.. ఫైనల్స్కి దూసుకెళ్లిన యువ భారత్
హరారే: అండర్-19 ప్రపంచకప్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. అఫ్గానిస్థాన్ని చిత్తుగా ఓడించి ఫైనల్స్కి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఈ లక్ష్య చేధనలో భారత ప్లేయర్లు ఏ మాత్రం తడబడకుండా దంచికొట్టారు. ఓపెనర్గా వచ్చిన వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఆరోన్ జార్జి మాత్రం అప్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 95 బంతుల్లో సెంచరీ సాధించాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సులతో 115 చేసి ఆరోన్ ఔట్ అయ్యాడు. మొత్తానికి భారత్ 41.1 ఓవర్లలో 311 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్స్తో భారత్, ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తలపడనుంది.
Belt shop |ప్రాణం తీసిన బెల్టు షాపు..
Belt shop | ప్రాణం తీసిన బెల్టు షాపు.. Belt shop |
టిజి ఈసెట్- 2026 షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో లాటరల్ ఎంట్రీ నేరుగా సెకండియర్ ప్రవేశం కోసం నిర్వహించే టీజీ ఈసెట్ - 2026 షెడ్యూల్ను బుధవారం ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్లొమా, బీ.ఎస్సీ విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ ఏడాది కూడా ఈసెట్ పరీక్ష బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ మేరకు విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 9 నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18 గా నిర్ణయించారు. ఇక ప్రవేశ పరీక్షను మే 15న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.500 గా, ఇతర అభ్యర్థులకు రూ.900 గా ఫీజును నిర్ణయించారు. మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. నిర్ణీత గడువు తర్వాత కూడా ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని విద్యామండలి కల్పించనుంది. అర్హత గల విద్యార్థులు మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ecet.tgche.ac.in ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Gita worker |గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు
Gita worker | గీతా కార్మికుడికి తీవ్ర గాయాలు Gita worker |
ఎసిబికి చిక్కిన జూనియర్ అసిస్టెంట్
లంచం తీసుకుంటు విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్ బుధవారం ఎసిబి అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నగరంలోని బండ్లగూడ డిప్యూటీ విద్యాశాఖ కార్యాలయంలో శివప్రసాద్ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలోని పదోతరగతి పరీక్షల సెంటర్ను తొలగించకుండా ఉండాలంటే రూ.10,000లు ఇవ్వాలని శివప్రసాద్ డిమాండ్ చేశాడు. దీంతో ఆ పాఠశాల యాజమాన్యం ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చింది. ఎసిబి అధికారుల సూచనల మేరకు శివప్రసాద్కు రూ.10,000 ఇస్తుండగా దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.
Megastar has to Rush for Vishwambara
Mega Heroes Pawan Kalyan and Ram Charan have announced the release dates of their respective films Ustaad Bhagat Singh and Peddi. They have cleared the confusion and made it clear about the healthy gap between the releases. Megastar Chiranjeevi’s film Vishwambara too is slated for release soon. Megastar has to rush and announce the release […] The post Megastar has to Rush for Vishwambara appeared first on Telugu360 .
9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అమ్మాయిలు బలవన్మరణం
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ముగ్గురు అక్కచెల్లెళ్లు తొమ్మిదో అంతస్తునుంచి దుమికి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం కల్గించింది. వీరు 12,14,16 ఏళ్ల చిన్నారులు. సారీ.. నాన్నా.. నేను ఒంటరి తనంతో బాధపడుతున్నా.. అని లేఖ రాసి వారు బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. టీనేజ్ పిల్లలు మరణించడంతో తల్లిదండ్రులు బాధతో కుమిలిపోతున్నారు.వీరి ఆత్మహత్యలకు కారణం..మొదట్లో కొరియన్ టాస్క్ -ఆధారిత గేమింగ్ యాప్ అని భావించినా, పోలీసులు మాత్రం గేమింగ్ కోణాన్ని తోసిపుచ్చారు. మరణించిన ఆ అమ్మాయిలు తమ డైరీలో పేర్కొన్నట్లు కొరియన్ సంసృ్కతి,వినోదం ద్వారా ప్రభావితమయ్యారని పోలీసులు తెలిపారు.వారు తమ డైరీలో పేర్కొన్న ప్రకారం, ఆ అమ్మాయిలు కొరియన్ సంసృ్కతిని ఇష్టపడుతున్నారని, కె-పాప్ సంసృ్కతి, కొరియన్ సినిమాలు , కొరియన్ సంగీతం, షాట్ ఫిల్మ్ లు, కొరియన్ షోలు, కొరియన్ సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని పోలీసు డిప్యూటీ కమిషనర్ నిమిష్ పాటిల్ తెలిపారు.కొరియన్ సినిమాలు, చూడడం, మ్యూజిక్ వినడం వారికి వ్యసనంగా మారిందని, చదువుకుంటున్న పిల్లలు... అలాంటి కంటెంట్ చూడడం గమనించిన తల్లిదండ్రులు వారిని మందలించి, వారి ఫోన్ లను గుంజుకున్నారని, దీంతో మనస్థాపం చెందిన పిల్లలు ఈ ఆత్మహత్యకు సాహసించారని అధికారులు తెలిపారు.వారి గదిలో దొరికిన సూసైడ్ నోట్ లో .. ఏడుస్తున్న బొమ్మ వేసి.. సారీ..నాన్నా అంటూ, డైరీలో పూర్తిగా చదవండి. దానిలో ఉన్నది అంతా నిజమే. అని పిల్లలు రాశారు.బాలికల తండ్రి చేతన్ కుమార్ కు ఇద్దరు భార్యలు, మొత్తం ఐదుగురు పిల్లలు. వీరంతా కలిసే ఉంటున్నారు. చనిపోయిన బాలికలలో ఒకరు మొదటి భార్య కుమార్తె కాగా, మిగత ఇద్దరూ రెండో భార్య పిల్లలు.. చేతన్ భార్యలు ఇద్దరూ అక్క చెల్లెళ్లే. మొదటి భార్యకు మొదట్లో సంతానం లేకపోవడంతో చేతన్ తన భార్య చెల్లెలినే రెండో బార్యగా వివాహం చేసుకున్నాడు.
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..
బిఆర్ఎస్ పార్టీ 11వ వార్డ్ కౌన్సిలర్ రాపర్తి రవీందర్ ఆసిఫాబాద్ ఫిబ్రవరి 4
Indigo |శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విమానం
Indigo | శంషాబాద్ ఎయిర్పోర్టులో నిలిచిపోయిన విమానం Indigo | శంషాబాద్, ఆంధ్రప్రభ
ఎగరాలి జెండా 23వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం
మాజీ కౌన్సిలర్ 23 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మాజీద్ మంచిర్యాల ఫిబ్రవరి
అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..పేదల పెన్నిధి మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్న
47 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బొల్లం భీమయ్య మంచిర్యాల
ఆశీర్వదించండి.. గెలుపు అందించండి..
ఆశీర్వదించండి.. గెలుపు అందించండి.. షాద్ నగర్, ఆంధ్రప్రభ : గతంలో చేసిన అభివృద్ధి
రామ్చరణ్ ‘పెద్ది’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే #Cinema #RamCharan #Peddi #ReleaseDate
Australia |మహాత్ముని విగ్రహం చోరీ…
Australia | మహాత్ముని విగ్రహం చోరీ… Australia | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
బిజెపి అంటే అభివృద్ధి భద్రత..సేవే లక్ష్యంగా గెలుపే ధ్యేయంగా మీ బిడ్డగా ఓటేసి ఆశీర్వదించండి
బిజెపి 51వ వార్డు అభ్యర్థి నల్లపు రజిత రమేష్ మంచిర్యాల ఫిబ్రవరి 4
రైతు భరోసాపై సిఎం రేవంత్ ఎమన్నారంటే..?
సంక్రాంతి పండగ తర్వాత కూడా రైతు భరోసా పడకపోవడంతో తెలంగాణ రైతులు నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలం గూడూరులో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం కావాల్సిన 9వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసుకునే పనిలో ప్రభుత్వ ఉన్నట్లు చెప్పారు. అయితే, బిఆర్ఎస్ మాత్రం, సిఎం రేవంత్ రెడ్డి.. రైతులను మోసం చేస్తున్నారని విమర్శిస్తోంది. డిసెంబర్ నెలలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను.. సంక్రాంతికి ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి రైతులను మోసం చేస్తోందని బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
తనను గెలిపించి.. అమనగల్లు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలోని 12వ వార్డ్ లో బీజేపీ
రియల్ స్టోరీతో రవితేజ వారసుడి ఎంట్రీ.. ‘మారెమ్మ’ టీజర్
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఎదిగారు మాస్ మహరాజ రవితేజ. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో సందడి నెలకొంటుంది. అయితే ఇప్పుడు రవితేజకు సినీ వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అతడే రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు. మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మారెమ్మ’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపా బాలు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ గ్రామానికి శాపం పడితే.. దాన్ని నుంచి తప్పించుకోవడానికి మారెమ్మ అనే దేవతకు పూజలు చేయడం ఈ టీజర్లో చూపించారు. తొలి సినిమా అయినప్పటికీ.. మాధవ్ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహించగా.. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
Andhra Pradesh Government Gears Up for Budget 2026 With Focus on Welfare and Development
The Andhra Pradesh government is preparing to present the state budget for this year in the Assembly on February 14. Ahead of the presentation, detailed consultations are underway to finalise priorities and allocations. The government is aiming for a balanced budget that strengthens welfare delivery while accelerating long pending development works. Finance Minister Payyavula Keshav […] The post Andhra Pradesh Government Gears Up for Budget 2026 With Focus on Welfare and Development appeared first on Telugu360 .
Ministry |రాష్ట్రపతి పాలన ఎత్తివేత…
Ministry | రాష్ట్రపతి పాలన ఎత్తివేత… Ministry | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ
20వ డివిజన్ బిఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి గాదె సత్యం ఎన్నికలలో ఇచ్చిన హామీలు
Telangana |పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Telangana | పవన్ పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు Telangana
13వ వార్డులో ప్రజా మద్దతుతో కాంగ్రెస్ హోరు..
-ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత తాటికొండ వినయ్ కుమార్ (సన్నీ) -ఎమ్మెల్యే, ఎంపీ అండతో
Barabar Premistha Trailer: Looks Promising
Chandra Hass is coming up with a love and action drama Barabar Premistha, slated for release on February 6th. Directed by Sampath Rudra and backed by producers Geda Chandu, Gayatri Chinny, and AVR under CC Creations and AVR Movie Wonders, the film is presented by Kakarla Satyanarayana. After a series of impressive promotional drops, the […] The post Barabar Premistha Trailer: Looks Promising appeared first on Telugu360 .
వార్మప్ మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
నవీ ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా జట్టుతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్ని 4-1 తేడాతో కైవసం చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సత్తా చాటాలని అనుకుంటోంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా ఈ మ్యాచ్ని చాలా కీలకంగా భావిస్తోంది. ఈ మ్యాచ్తోనే ఇరు జట్ల బలాబలాలు తెలిసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో చేసే ప్రయోగాలు అసలు టోర్నమెంట్లో ఉపయోగపడతాయి. ఇది వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ.. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.
ఎపిలో జంగిల్ రాజ్యం నడుస్తోంది: వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వంపై మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో బుధవారం ఎపికి వచ్చిన జగన్ సిఎం చంద్రబాబుపై ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసిపి నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. ఏడాదిన్నరగా కావాలనే సిఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. తిరుమల లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారని. పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా వీళ్లు రాజకీయాలు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సిఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Ys Jagan : పోలీసులకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్.. వడ్డీతో సహా చెల్లిస్తాం
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వైఎస్ జగన్ అన్నారు
రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ సవాల్
బడ్జెట్పై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు.బడ్జెట్లో ఉన్న లోపాలను పాయింట్ల వారీగా, గణాంకాలతో సహా నిరూపించాలని ఆమె సవాల్ చేశారు. కేవలం రాజకీయ ప్రసంగాలు చేయడం కాకుండా, బడ్జెట్లోని ఏ కేటాయింపులు తప్పుగా ఉన్నాయో లేదా ఏ రంగానికి అన్యాయం జరిగిందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ గణాంకాలపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు.దేశంలో అభివృద్ది చెందుతున్న కార్మిక మార్కెట్ అవసరాలను తీర్చడానికి వ్యవసాయం గ్రామీణ ఉపాధి , యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు వంటి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తమ ప్రభుత్వం యువత నైపుణ్యం , వ్యవస్థాపకత , కృతిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బడ్జెట్ లో ప్రధానంగా దృష్టి సారించిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
అనంతపురంలో కొత్త షోరూమ్ను ప్రారంభించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్
అనంతపురం: మలబార్ గోల్డ్ & డైమండ్స్ అనంతపురంలో నూతన ప్రదేశంలోకి మార్చబడిన తమ షోరూమ్ను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తాము సాగిస్తోన్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. సప్తగిరి సర్కిల్ సమీపంలోని సుబాష్ రోడ్లో ఉన్న ఈ కొత్త షోరూమ్, పెద్ద రిటైల్ ఫార్మాట్లు, విస్తృత శ్రేణి కలెక్షన్ లు మరియు మెరుగైన కస్టమర్ అనుభవం ద్వారా కీలకమైన ప్రాంతీయ మార్కెట్లలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయాలనే బ్రాండ్ యొక్క నిరంతర లక్ష్యం ను ప్రతిబింబిస్తుంది. లోతైన సాంస్కృతిక సంప్రదాయాలు, స్థిరంగా వివాహాభరణాలకు పెరుగుతున్న డిమాండ్ తో పాటుగా నమ్మకం, పారదర్శకత, దీర్ఘకాలిక సంబంధాలకు విలువనిచ్చే కస్టమర్ల కారణంగా రాయలసీమ ప్రాంతంలో ఒక ముఖ్యమైన ఆభరణాల మార్కెట్గా అనంతపురం కొనసాగుతోంది. ఈ కొత్త షోరూమ్ ను మరింత విశాలంగా, వ్యవస్థీకృత వాణిజ్య అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దడం జరిగింది. ఇది మెరుగైన మరియు స్వాగతించే వాతావరణంలో కలెక్షన్లను వినియోగదారులు సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తుంది. మొత్తం 12,518 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ షోరూమ్లో ప్రత్యేకంగా ఆభరణాల ప్రదర్శన ప్రాంతంతో పాటు అదనపు బ్యాక్-ఆఫీస్ విభాగం కూడా ఉంది. ఈ స్టోర్ గ్రౌండ్ , మొదటి అంతస్తులలో వినియోగదారులకు సేవలందించేలా రూపొందించబడింది. విశ్రాంతిగా, వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాన్ని పొందటానికి తగినంత సౌకర్యమూ ఇక్కడ ఉంది. ఈ షోరూమ్ను అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శ్రీమతి బల్లా పల్లవి, మలబార్ గోల్డ్ & డైమండ్స్ సీనియర్ నాయకత్వం, ఆహ్వానించబడిన అతిథులు మరియు స్థానిక సమాజ సభ్యుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీనియర్ మేనేజ్మెంట్ బృందంలో సిరాజ్ పి. కె., హెడ్ – రిటైల్ ఆపరేషన్స్, రెస్ట్ ఆఫ్ ఇండియా, నిఖిల్ చంద్రన్, జోనల్ హెడ్ – సెంట్రల్ ఆంధ్ర మరియు రాయలసీమ, ముహమ్మద్ షరీజ్ కె, జోనల్ హెడ్ – తెలంగాణ, షానిబ్ కె, జోనల్ హెడ్ – తెలంగాణ, హఫీజ్ ముహమ్మద్, అసిస్టెంట్ షోరూమ్ హెడ్, ఇతర యాజమాన్య బృంద సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం. పి. అహ్మద్ మాట్లాడుతూ, “ ఇక్కడి ప్రజలతో మాకున్న దీర్ఘకాల సంబంధాలతో పాటుగా వివిధ వర్గాలలో మాపై ఉన్న విశ్వాసం కారణంగా ఆంధ్రప్రదేశ్ మాకు అతి ముఖ్యమైన మార్కెట్ గా నిలిచింది. మా కొత్త అనంతపురం షోరూమ్ ప్రారంభం, రాష్ట్రంలోని మా వినియోగదారులకు విశాలమైన స్థలం, విస్తృతమైన అవకాశాలు మరియు మరింత సౌకర్యవంతమైన రిటైల్ అనుభవాన్ని అందించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, మలబార్ కట్టుబడి ఉండే పారదర్శకత, నాణ్యత, నిష్పక్షపాత విలువలను మేము కొనసాగిస్తాము..” అని అన్నారు. అనంతపురం షోరూమ్ బంగారం, వజ్రం, ప్లాటినం మరియు రత్నాల ఆభరణాలలో విస్తృత శ్రేణిని ప్రదర్శిస్తుంది, వీటిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ సిగ్నేచర్ కలెక్షన్లు సైతం ఉంటాయి. పెళ్లి , పండుగ ఆభరణాల నుండి రోజువారీ ధారణ మరియు సమకాలీన డిజైన్ల వరకు, సాంప్రదాయ పనితనంను ఆధునిక సౌందర్యంతో మిళితం చేసి అభివృద్ధి చెందుతున్న కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా విభిన్న అవసరాలను తీర్చడానికి ఈ ఆభరణాలను రూపొందించారు. ప్రారంభోత్సవ ఆఫర్గా, అన్ని బంగారం, అన్కట్ , రత్నాల ఆభరణాల విలువ జోడింపుపై 30% వరకు తగ్గింపు* మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపును కస్టమర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 08, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. దీనితో పాటు, మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన ప్రధాన బ్రాండ్ హామీలను విస్తరిస్తూనే ఉంది, వాటిలో పారదర్శక ధర, సరసమైన విలువ జోడింపు ఛార్జీలు, జీవితకాల నిర్వహణ, వివరణాత్మక ఉత్పత్తి అంశాలను వెల్లడించటం మరియు బిఐఎస్ -హాల్మార్క్ చేసిన బంగారం , సర్టిఫైడ్ వజ్రాల ద్వారా కఠినమైన నాణ్యతకు హామీ వంటివి ఉన్నాయి. దీర్ఘకాలిక ఆభరణాల ప్రణాళికకు మద్దతు ఇచ్చే సౌకర్యవంతమైన కొనుగోలు అవకాశాల నుండి కూడా వినియోగదారులు ప్రయోజనం పొందవచ్చు. కొత్తగా మార్చబడిన ఈ షోరూమ్తో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆంధ్రప్రదేశ్ అంతటా తన విస్తరణను బలోపేతం చేస్తూనే ఉంది, స్థానిక కమ్యూనిటీలు మరియు ప్రాంతీయ మార్కెట్లకు దగ్గరగా ఉంటూనే స్థిరమైన, అధిక-నాణ్యత కలిగిన రిటైల్ అనుభవాలను అందిస్తోంది.
కౌన్సిలర్గా అవకాశం ఇస్తే..-ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను
బీజేపీ అభ్యర్థి బూర్ల కుమార్ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను-నన్ను ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తా-8వార్డులో
YSRCP Moves NHRC Alleging Attacks
Andhra Pradesh has turned tense following allegations of attacks on senior opposition leaders. Former ministers Ambati Rambabu and Jogi Ramesh, both leaders of the YSR Congress Party, were reportedly targeted after they criticised Chief Minister N. Chandrababu Naidu over the SIT report related to alleged adulteration of ghee used in Tirumala laddoo preparation. According to […] The post YSRCP Moves NHRC Alleging Attacks appeared first on Telugu360 .
water |సాగునీరు వృధా కాకుండా చేస్తాం..
water | సాగునీరు వృధా కాకుండా చేస్తాం.. water | టేకుమట్ల, ఆంధ్రప్రభ
Video : Exclusive Interview with Actress DIVI VADTHYA
The post Video : Exclusive Interview with Actress DIVI VADTHYA appeared first on Telugu360 .
Varanasi |వారణాసి రెండు పార్టులా..? ఒక పార్టేనా..? రాజమౌళి క్లారిటీ
Varanasi | వారణాసి రెండు పార్టులా..? ఒక పార్టేనా..? రాజమౌళి క్లారిటీ Varanasi
‘ఉస్తాద్ భగత్సింగ్’ రిలీజ్ ఎప్పుడో చెప్పేశారు..
పవర్స్టార్ పవన్కల్యాణ్ గతేడాది ‘హరిహర వీరమల్లు’, ‘ఒజి’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో వీరమల్లు నిరాశపరిచినా.. ఒజి మంచి సక్సెస్ని సాధించింది. కాగా, పవన్ నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ సినిమాకి హరీశ్ శంకర్ దర్శకుడు. ‘గబ్బర్సింగ్’ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తగిన ఫలితం వచ్చింది. ఉస్తాద్ విడుదల తేదీని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వేసవి కానుకగా అంటే మార్చి 26న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధిచి ఓ ప్రత్యేకమైన పోస్టర్ని కూడా వదిలింది. ఈ పోస్టర్లో పవన్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ని పవన్ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు.
AP | 6 నుంచి మహిళా ఆయుర్వేద పరిషద్ సదస్సు
AP | 6 నుంచి మహిళా ఆయుర్వేద పరిషద్ సదస్సు AP |
దువ్వాడ రైల్వే స్టేషన్లో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్లో బుధవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ సంస్థలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న హర్ష వర్థన్(36) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ వైపు వెళ్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ కింద పడి ఆయన ప్రాణాలు విడిచారు.హర్షవర్ధన్ బుధవారం ఉదయం తన నివాసం నుంచి ఒక సూసైడ్ నోట్ రాసి బయటకు వెళ్లారు.ఆయన కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే న్యూపోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలిస్తుండగానే దువ్వాడ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు సమాచారం అందింది.దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హర్షవర్ధన్గా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ బలవన్మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Govt |పేదబడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా…
Govt | పేదబడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా… Govt | జుక్కల్
Revanth Reddy : ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా
మున్సిపల్ ఎన్నికలు ముగిసన వెంటనే రైతు భరోసా నిధులను జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
మీ వెన్నెంటే ఉంటాను…ఒక్క అవకాశం ఇవ్వండి.
1వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం దయాకర్ 1వ వార్డు అభివృద్ధే లక్ష్యం..మీ
Tiger | పులి చంపిన ఆవును… Tiger | ఆలేరు, ఆంధ్రప్రభ :
AP |మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఏసీబీకి జనసేన ఫిర్యాదు
AP | మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఏసీబీకి జనసేన ఫిర్యాదు టీటీడీ లడ్డు
చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయాలి..
విశాలాంధ్ర ధర్మవరం:: చేనేత పరిశ్రమను కాపాడుకుంటూ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని చేనేత నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని చేనేత సంఘం నాయకురాలు, బీసీ సంక్షేమ మహిళ రాష్ట్ర అధ్యక్షులు వారి స్వగృహంలో సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 22 రాజకీయాలకు అతీతంగా ఐక్య చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరి లో జరిగే చేనేత గర్జన పై చేనేత నాయకులు అనేక సమస్యలను చర్చించడం జరిగింది. […] The post చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశలో కృషి చేయాలి.. appeared first on Visalaandhra .
కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి..
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోర్స్ ను వెంటనే రద్దు చేయాలని, 12వ పిఆర్సి, జీతాల పెంపు డిమాండ్ సాధనకై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మె నోటీసును పట్టణంలోని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్యకు అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు అయుబుఖాన్, మున్సిపల్ కార్మిక […] The post కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి.. appeared first on Visalaandhra .
Ys Jagan : అంబటి నివాసానికి చేరుకోవడానికి ఆరు గంటలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంరబాబు నివాసానికి చేరుకున్నారు
కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.-అభివృద్ధి చేసి చూపించే బాధ్యత నాది
-18వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ జబ్బార్ స్టేషన్ఘన్పూర్, ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: స్టేషన్
క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలి..
రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు.ధర్మవరం : క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలని రిటైర్డ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచా క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు అధికమవుతున్నాయని, దీనికి ముఖ్య కారణం వ్యాధిని ముందుగా గుర్తించాలని, అదేవిధంగా చికిత్స పొందకపోవడమేనని వారు స్పష్టం చేశారు. ప్రజలు కూడా క్యాన్సర్ పట్ల […] The post క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించాలి.. appeared first on Visalaandhra .
-ప్రచారంలో దూసుకుపోతున్న యువనేత సంపత్ రాజు ఎమ్మెల్యే, ఎంపీ అండ..యువజన విభాగం అండదండలు!-సంక్షేమ
Guntur | అష్టదిగ్బంధంలో నగరం.. గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి
Crime |మందుబాబుకు 30 రోజుల జైలు శిక్ష…
Crime | మందుబాబుకు 30 రోజుల జైలు శిక్ష… Crime | వరంగల్
పోలీసులకు ఈషా రెబ్బ ఫిర్యాదు#telugupost #EeshaRebba #BanjaraHills #HyderabadPolice #CyberAbuse
అండగా నిలవండి అభివృద్ధి చేసి చూపిస్తా
2వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు మిస్కిన్ మక్తల్ , ఫిబ్రవరి 4
Rs. 11 thousand |ఆపదలో మేము సైతం….
Rs. 11 thousand | ఆపదలో మేము సైతం…. Rs. 11 thousand
‘మార్పు’కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి…
ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన వారు మళ్ళీ నాటుసారా తయారీకి వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి… లబ్దిదారులకు రుణాలు అందించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), సొంగా రోషన్ కుమార్ లు…. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి…. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ ఉపాధి పొందిన వారు తాము పొందిన రుణాలతో ఏర్పాటుచేసుకున్న యూనిట్లు ద్వారా అభివృద్ధి సాధించిన వివరాలు,తమ పిల్లలకు విద్య,గౌరవప్రదమైన జీవితం గురించి తెలియజేసారు. The post ‘మార్పు’ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి… appeared first on Visalaandhra .
46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెంట రజిత మంచిర్యాల ఫిబ్రవరి 4(ఆంధ్రప్రభ)
ఓటు వేసి గెలిపించండి అభివృద్ధి చేస్తాను
ఒకటో వార్డు బీజేపీ బలపరిచిన అభ్యర్థి కర్నె లక్మీ నర్సయ్య భీమ్గల్ టౌన్,
Collector |హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
Collector | హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ Collector | భీమారం,
“ఇలాంటి ప్రమోషన్లు వద్దు!” జేడీ చక్రవర్తి!#Cinema #JDChakravarthy #Promotion #Tollywood
Ram Charan’s Peddi to release in April
Mega Powerstar Ram Charan and director Buchi Babu Sana have been working tirelessly to deliver a great cinematic spectacle to Indian Cinema, Peddi. The raw, rustic sports drama has created global sensation with Chikiri Chikiri song crossing massive 200 Million views worldwide. While the movie was locked for 26th March release, the makers thought to […] The post Ram Charan’s Peddi to release in April appeared first on Telugu360 .
మత్తుకు బానిసవ్వద్దు –ఆరోగ్యాన్ని చిత్తు చేసుకోవద్దు..
అరకు సీఐ హిమగిరి.. విశాలాంధ్ర- డుంబ్రిగుడ : మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అరకు సీఐ హిమగిరి అన్నారు. మండల కేంద్రంలోని ఏకలవ్య కళాశాల, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు గంజాయి పరివర్తన కార్యక్రమంలో భాగంగా మహిళలపై జరిగే అత్యాచారాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిసై వారి వారి ఆరోగ్యాన్ని చిత్తు చేసుకుంటున్నారని చెప్పారు. అనేక మంది యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు […] The post మత్తుకు బానిసవ్వద్దు – ఆరోగ్యాన్ని చిత్తు చేసుకోవద్దు.. appeared first on Visalaandhra .
ఆఫ్గాన్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ ఎదుట భారీ టార్గెట్
హరారే: అండర్-19 ప్రపంచకప్లో భాగంగా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. భారత్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఆఫ్గానిస్థాన్ బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. భారీ స్కోర్ సాధించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే తొలి వికెట్కి ఉస్మాన్ సాదత్, ఖలీద్ అహ్మద్జాయ్ 53 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని దీపేశ్ బ్రేక్ చేశారు. దీపేశ్ బౌలివంగ్ో ఖలీద్(31) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన ఫైజల్ షినోజాదా క్రీజ్లో పాతుకుపోయాడు. ఉస్మాన్(39) ఔట్ కావడంతో ఉజైరుల్లా నియాజైతో కలిసి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో సెంచరీ సాధించాడు. 93 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 110 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఉజైరుల్లా నియాజై కూడా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 101 పరుగులు చేశాడు. దీంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. భారత బౌలింగ్లో కనిష్క్, దీపేశ్ చెరి రెండు వికెట్లు తీశారు.
బాల బాలికలకు ఉచిత నేత్ర పరీక్షలు
విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా త్వరిత చికిత్స కేంద్రమునందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవిగారి ఆదేశాల మేరకు ఉచిత నేత్ర పరీక్షలు మరియు ఉచిత కళ్లద్దాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు గ్రామాల నుంచి విద్యాసంస్థల, రెసిడెన్షియల్ కాలేజీ ల నుంచి దృష్టి దోషాలతో వచ్చిన బాల బాలికలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మొత్తం 26 […] The post బాల బాలికలకు ఉచిత నేత్ర పరీక్షలు appeared first on Visalaandhra .
రేషన్ పంపిణీ లో అక్రమాలకు తావుండకూడదు..
ఆర్డీవో లోకేశ్వరరావు.. విశాలాంధ్ర- డుంబ్రిగుడ: మండలంలోని అరకు సంత బయలులొ రేషన్ డిపోలో నిత్యావసర సరుకుల పంపిణీ తీరును ఆర్డీఓ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, తహసీల్దార్ త్రివేణితో కలిసి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని వారు స్వయంగా పరిశీలించారు.తనిఖీలో భాగంగా డిపోలోని స్టాక్ రిజిస్టర్లను అధికారుల బృందం తనిఖీ చేసింది. నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించి, లబ్ధిదారులకు అందిస్తున్న తూకంపై […] The post రేషన్ పంపిణీ లో అక్రమాలకు తావుండకూడదు.. appeared first on Visalaandhra .
Nandyala |మొబిలైజేషన్ కార్యాక్రమం విజయవంతం..
Nandyala | మొబిలైజేషన్ కార్యాక్రమం విజయవంతం.. సిబ్బంది అందరూ శారీరకంగా మానసికంగా దృఢంగా
PK’s Ustaad Bhagat Singh Arrives On March 26
Power Star Pawan Kalyan is all set to ignite the box office once again with Ustaad Bhagat Singh, his next mass-loaded action entertainer. Directed by Harish Shankar, the film marks their second collaboration after the sensational Gabbar Singh, raising expectations sky-high. The makers have now made it official that Ustaad Bhagat Singh arrives in theatres […] The post PK’s Ustaad Bhagat Singh Arrives On March 26 appeared first on Telugu360 .
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి…
కేసుల దర్యాప్తు వేగవంతం చేసి, ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి… జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి… The post ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి… appeared first on Visalaandhra .
Maremma Teaser: Maadhav Nails Raw Mass Fire
Mass Maharaja Ravi Teja’s nephew Maadhav’s debut film Maremma, a gripping rural thriller, directed by newcomer Mancherla Nagaraj, generated initial buzz with its first look. Produced by Mayur Reddy Bandaru under the Moksha Arts banner, the film’s electrifying teaser has been launched just a while ago. In a Telangana village gripped by a mysterious plague […] The post Maremma Teaser: Maadhav Nails Raw Mass Fire appeared first on Telugu360 .

20 C