సమిష్టి కృషితో బలోపేతం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ…
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: ఉపాధ్యాయుడు రవి కుమార్ విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చెందుతున్నాయని ఉపాధ్యాయుడు రవి కుమార్ తెలిపారు. విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ఎంపీపీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ […] The post సమిష్టి కృషితో బలోపేతం అవుతున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థ… appeared first on Visalaandhra .
Toll Plaza |కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా
Toll Plaza | కారుపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా Toll Plaza |
జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం : జల ధారతో సంఘాల చెరువుకు నీళ్లు అందేలా చేస్తామని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు చిత్రావతి నాలాను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలాలో పూడికతీత పనులు చేపట్టే విధంగా ప్రతిపాదన చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలతో ఇలాంటి మేలు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. జలధార కార్యక్రమం ద్వారా ఈ సారి సంగాల చెరువుకు ఖచ్చితంగా నీరందించేలా చూస్తామని తెలిపారు. పరిజలధార-నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత […] The post జలధారతో సంగాల చెరువుకు నీరందేలా చేద్దాం..పరిటాల శ్రీరామ్ appeared first on Visalaandhra .
ఫ్రెండ్స్ క్లబ్ లో ఘనంగా పూలే జయంతి వేడుకలు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఫ్రెండ్స్ క్లబ్లో
ఆదివాసి సమస్యలపై వినతి పత్రం..
ఆదివాసి సమస్యలపై వినతి పత్రం.. పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్
పారిశుద్ధ్య కార్మికుల మధ్య జన్మదిన వేడుకలు..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్లో పారిశుద్ధ్య కార్మికుల మధ్య తన జన్మదిన
బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి..
బహుజనుల అభ్యున్నతికి పూలే కృషి.. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. పాయకాపురం, ఆంధ్ర
ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల హర్షం..
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల సంఘ సేవకులు పోలా ప్రభాకర్ తో పాటు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆర్ డి టి సేవల అధ్యయనకర్త సత్య నిర్ధారణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలా ప్రభాకర్తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హిందూపురం నుండి శ్రీ ఆదిత్య వైష్ణవి సోలార్ ఎంటర్ప్రైజెస్ అధినేత లక్ష్మయ్య, కళ్యాణదుర్గం స్వచ్ఛంద కార్యకర్త, […] The post ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ పునరుద్ధరణ పట్ల హర్షం.. appeared first on Visalaandhra .
ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం..
కన్వీనర్ నామా ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను అందజేయడం జరిగిందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సేవా కార్యక్రమానికి ఊరు గుండ్ల రంగనాథం వారు దాతగా సహకరించి విజయవంతం చేసినందుకు వారు సేవాసమితి తరపున […] The post ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదాన కార్యక్రమం.. appeared first on Visalaandhra .
ఘోర రోడ్డు ప్రమాదం… కంచికచర్ల, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి..
అధికారులు స్పందించి తొలగించండి.. వాహనదారులు ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కోర్ట్ రోడ్డు వద్ద చాలా ఎత్తుగా స్పీడ్ బ్రేకర్ కొన్ని రోజుల కిందట ఆర్ అండ్ బి విభాగపు అధికారులు వేయడం వలన ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనదారులు తెలుపుతున్నారు. కనీసం స్పీడ్ బ్రేకర్ కు తెల్లటి ఛాయతో కూడిన రంగు కూడా వేయకపోవడం వల్ల పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వృద్ధులకు తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలుపుతున్నారు. శుక్రవారం […] The post స్పీడ్ బ్రేకర్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.. appeared first on Visalaandhra .
ఓటీటీలోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే #UstaadBhagatSingh #PawanKalyan #telugupost
దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్కు సన్మానం …
దళిత రత్న అవార్డు గ్రహీత మావాలే దత్త మాంగ్కు సన్మానం … జైనూర్,
నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి….
నవోదయ కాలనీ సమస్యలు పరిష్కరించాలి…. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి వినతి మేడ్చల్, ఆంధ్రప్రభ
పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు
యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్ […] The post పి ఆర్సీ ని అమలు చేసేవరకు పోరాటం ఆగదు appeared first on Visalaandhra .
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి… నివాళులర్పించిన టిడిపి కుటుంబ సభ్యులు… భవానిపురం, ఆంధ్రప్రభ
AP |ప్రేమజంటల వీడియోలతో బ్లాక్మెయిల్..
AP | ప్రేమజంటల వీడియోలతో బ్లాక్మెయిల్.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
మూడవ రోజు కూడా విశేష స్పందన మధ్య కొనసాగిన ఉచిత కంటి పరీక్ష శిబిరంవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పోతుకుంట వద్ద గల ప్రభుత్వ ఆసుపత్రిలో మూడవరోజు కూడా ప్రజల నుంచి విశేష స్పందన మధ్య ఉచిత కంటి పరీక్ష శిబిరం జరిగిందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు అక్కడకు చేరుకొని రోగులను ఆప్యాయతతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓపికగా కంటి పరీక్షలు నిర్వహించుకొని ఆరోగ్యం […] The post ఉచిత కంటి సేవలకు భారీ స్పందన appeared first on Visalaandhra .
పవర్ప్లేలో అభిషేక్-హెడ్ జోడీ దూకుడు.. ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే..
న్యూ చంఢీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో అభిషేక్-హెడ్లు కలిసి పంజాబ్ బౌలర్లను వణికించారు. ముఖ్యంగా అభిషేక్ పపర్ప్లేలోనే 5 ఫోర్లు 7 సిక్సులతో అర్థ శతకం సాధించాడు. మరోవైపు హెడ్ కూడా అభిషేక్కి తగిన సహకారం అందించాడు. దీంతో పవర్ప్లే లోనే ఎస్ఆర్హెచ్ స్కోర్ వంద దాటింది. 8 ఓవర్లలో వీరిద్దరు కలిసి 120 భాగస్వామ్యం జత చేశారు. అయితే శశాంక్ సింగ్ ఈ జోడీకి బ్రేక్ వేశాడు. శశాంక్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి హెడ్(38) ఔట్ అయ్యాడు. అదే ఓవర్ మూడో బంతికి అభిషేక్(74) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్లో ఇషాన్(1), క్లాసెన్(1) ఉన్నారు.
కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన
రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు పురాతన నాణెముల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి […] The post కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition|AP|మావిగన్/గోల్డ్ స్మగ్లర్స్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-04-2026, 4.00PM ap స్కోప్ లేని మావిగన్..
సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ […] The post సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం appeared first on Visalaandhra .
మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్
మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కలెక్టర్ దీపక్ కుమార్ క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ
దీర్ఘకాల భూ సమస్యలకు పరిష్కారం..
దీర్ఘకాల భూ సమస్యలకు పరిష్కారం.. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జిల్లా లో
ఉరవకొండలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ కింద కార్డన్ అండ్ సెర్చ్
విశాలాంధ్ర, ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలోని కొలిమి లేఅవుట్, న్యూ జగనన్న కాలనీ ప్రాంతంలో శనివారం పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ణలో భాగంగా విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉరవకొండ సిఐ మహానంది ఆధ్వర్యంలో ఉరవకొండ పోలీస్ సిబ్బంది, వజ్రకరూరు పోలీస్ సిబ్బంది కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్లను, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా, మత్తు పదార్థాలు మరియు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. […] The post ఉరవకొండలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్్ కింద కార్డన్ అండ్ సెర్చ్ appeared first on Visalaandhra .
AndhraPrabha Smart Edition |TS|భారీ యాక్షన్ /దొరికిపోయారుగా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-04-2026, 4.00PM ts హైడ్రా భారీ యాక్షన్..
మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి కరీమాబాద్, ఆంధ్రప్రభ : మహిళలకు 33 శాతం
కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్…
కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్… 48 వాహనాలు స్వాధీనంఆపరేషన్ వజ్రప్రహార్’లో భాగంగా
జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లి తప్పు చేశారు: మహేష్ గౌడ్
హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాలు గెలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలతో మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. తదుపరి మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ పార్టీ ముక్కలైంది, ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని, కాంట్రాక్టర్లు నుంచి కమీషన్లు తీసుకోవడం వల్లే కాళేశ్వరం కూలిందని మహేష్ గౌడ్ మండిపడ్డారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లి తప్పు చేశారని, స్థానికంగా జరిగిన చిన్న సమస్యలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ని వీడారని, అవినీతి చేశారని మాజీ సిఎం కెసిఆర్ ని ఆయన విమర్శించారని, ఇన్నాళ్లు బిఆర్ఎస్ అవినీతిపై మాట్లాడి అందులోనే చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాలుగా గౌరవమిచ్చామని, బిర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి వెళ్లడాన్ని జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇప్పటికీ జీవన్ రెడ్డి పట్ల తమకు గౌరవం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు.
శతాబ్ది వేడుకల సందడి… ఏప్రిల్ 14న ‘స్వరనీరాజనం’ సంగీత విభావరియువతలో దేశభక్తి జ్వాల
మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం..
మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మహాత్మ జ్యోతిరావు
యాదగిరిగుట్ట దేవస్థానంలో భారీగా గోల్మాల్ #latestnews #yadagiriguttatemple #ladduprasadam
faria abdullah|మత్తెక్కిస్తున్న జాతిరత్నాలు హీరోయిన్
faria abdullah| మత్తెక్కిస్తున్న జాతిరత్నాలు హీరోయిన్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : జాతిరత్నాలు సినిమాతో
అంబేద్కర్ జయంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్..
వెల్దండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని కొట్ర గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా
'ప్యారడైజ్'లో కయాదు.. లుక్ అదిరిపోయింది
'డ్రాగన్'తో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన యంగ్ బ్యూటీ కయాదు లోహర్.. క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ అమ్మడి హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో కయాదు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ప్యారడైజ్'లో హీరోయిన్ గా కయాదు నటిస్తోంది. శనివారం కయాదు బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ‘సుబ్బు’ అనే పాత్రలో నటిస్తుంది కయాదు. పోస్టర్ లో వైట్ అండ్ బ్లూ కలర్ డ్రెస్లో క్యాప్ ధరించి వింటేజ్ లుక్లో సైకిల్పై వెళ్తున్న కయాదు లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో దసరా మూవీ తర్వాత తెరకెక్కుతున్న రెండో చిత్రం ప్యారడైజ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. సినీ ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ వెనక్కి తగ్గారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నారు.
విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం…
విద్యతోనే సామాజిక మార్పు సాధ్యం… జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది ఉత్సవాల్లో బీఎస్పీ పిలుపు
అమెరికాకు మరో భారీ ఎదురుదెబ్బ... అత్యాధునిక నిఘా డ్రోన్ మాయం #USDrone #Triton #Hormuz #IranTension
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతిగా పూలే…
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతిగా పూలే… మహిళా విద్యకు కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు
బిజెపి అధికారంలోకి వస్తే మహిళల భద్రతకు పూర్తి భరోసా..
కోల్కతా: బెంగాల్ను తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాశనం చేసిందని ప్రధాని మోడీ ఫైరయ్యారు. బెంగాల్ లో రాజకీయ హింస, చొరబాటుదారులపై చర్యలు తీసుకుంటామని ప్రధాని చెప్పారు. ఈ నెల 23, 29 తేదీల్లో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం పూర్బా బర్ధమాన్లో మొదటి బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ (BJP)కి లభిస్తున్న మద్దతు కారణంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC) 'భయాందోళన'లో ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళల భద్రతకు పూర్తి భరోసా లభిస్తుందని, రాజకీయ హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ నుండి అక్రమ చొరబాటుదారులందరినీ బహిష్కరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారులకు మద్దతు ఇచ్చి, వారు ఇక్కడ స్థిరపడటానికి సహాయపడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా అక్రమ చొరబాట్లకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అవినీతి, శాంతిభద్రతలకు సంబంధించి బీజేపీ ఒక 'శ్వేతపత్రం' విడుదల చేస్తుంది. తద్వారా ప్రతి TMC గూండా, సిండికేట్ సభ్యుడు, అవినీతి ఎమ్మెల్యే, మంత్రి చట్టం ముందు పూర్తి బాధ్యత వహించేలా చేయవచ్చు అని మోడీ అన్నారు. రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు, సుప్రీం కోర్టు పదవీ విరమణ పొందిన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను బీజేపీ నిలిపివేయదని, కేవలం TMC అవినీతిని, దోపిడీని మాత్రమే అంతం చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే జరిగే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే, పశ్చిమ బెంగాల్లో 'ఆయుష్మాన్ భారత్' ఆరోగ్య పథకాన్ని బిజెపి అమలు చేస్తుందని ప్రధాని చెప్పారు.
Pharmacy |అరాచన పాలన అంతానికి కొత్తతరం రావాలి
Pharmacy | అరాచన పాలన అంతానికి కొత్తతరం రావాలి Pharmacy | ఆంధ్రప్రభ,
పట్టపగలు... నడిరోడ్డుపై న్యాయవాదిపై కాల్పులు.... మృతి
హైదరాబాద్: మార్నింగ్ వాక్కు వెళ్లిన న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజీవ్ సింగ్ అనే న్యాయవాది బుధవారం ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు దుండగులు అతడి కోసం వేచి చూస్తున్నారు. అతడు దగ్గరికి రాగానే నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో కిందపడిపోయాడు. ఇద్దరు దుండగులు తప్పించుకోవడానికి బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ స్టార్ కాకపోవడంతో స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వారిపై కాల్పులు జరుపుతామని బెదిరించడంతో వారు వెనక్కి తగ్గారు. వెంటనే బైక్ స్టార్ట్ కావడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కల్పించాలని పోలీసులకు రాజీవ్ దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ବାରଣାସୀର ପୁରୁଣା ଭିଡିଓକୁ ପଶ୍ଚିମବଙ୍ଗର ଭିଡିଓ ଲେଖି କରାଯାଇଛି ସେୟାର
ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ ମଙ୍ଗଳବାର ଅଭିଯୋଗ କରିଛନ୍ତି ଯେ ରାଜ୍ୟରେ ଏସ୍ଆଇଆର ( ସ୍ବତନ୍ତ୍ର ଭୋଟର ତାଲିକା ସଂଶୋଧନ) ପ୍ରକ୍ରିୟାରେ ମତୁଆ ଏବଂ ସଂଖ୍ୟାଲଘୁ ସମ୍ପ୍ରଦାୟର ଭୋଟରମାନଙ୍କୁ ଜାଣିଶୁଣି କାଟି ଦିଆଯାଇଛି । ନଦିଆ ଜିଲ୍ଲାର ଚକଦାହାରେ ଏକ ରାଲିରେ ଉଦ୍ବୋଧନ ଦେଇ ମମତା କହିଛନ୍ତି, ଯେଉଁ ଭୋଟରମାନଙ୍କ ନାଁ କଟାଯାଇଛି ତାଙ୍କ ଦଳ ତୃଣମୂଳ କଂଗ୍ରେସ ସେମାନଙ୍କୁ ସମର୍ଥନ କରିବ। ମମତା କହିଛନ୍ତି, କେନ୍ଦ୍ର ସରକାର ପକ୍ଷପାତ କରୁଛନ୍ତି ଏବଂ ସ୍ବତନ୍ତ୍ର ଭାବେ କିଛି ନିର୍ଦ୍ଦିଷ୍ଟ ସମ୍ପ୍ରଦାୟକୁ ଟାର୍ଗେଟ୍ କରି ଭୋଟର ତାଲିକାରୁ ନାଁ କାଟି ଦେଉଛନ୍ତି। ମମତା କହିଛନ୍ତି, ଏହି ପକ୍ଷପାତ କ’ଣ ପାଇଁ। ଆପଣ ମତୁଆ, ରାଜବଂଶୀ ଏବଂ ସଂଖ୍ୟାଲଘୁଙ୍କୁ ବାଦ୍ ଦେଉଛନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଜଣେ ହଳଦିଆ ସାର୍ଟ ପିନ୍ଧିଥିବା ବ୍ୟକ୍ତିକୁ ଆଉଜଣେ ବ୍ୟକ୍ତି ବାଡ଼ିରେ ମାରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । କିଛି ସମୟ ପରେ ଆଉଜଣେ ବ୍ୟକ୍ତି ଆସି ଆହୂରି ପିଟିବାକୁ ଲାଗୁଥିବା ବେଳେ, ପରେ ଉକ୍ତ ବ୍ୟକ୍ତି ଗୋଷ୍ଠୀ ଆକ୍ରମଣର ଶିକାର ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । (ସ୍ପଷ୍ଟିକରଣ: ଏହି ଫ୍ୟାକ୍ଟଚେକରେ ଥିବା କିଛି ଭିଡିଓ ଦୃଶ୍ୟ ଦର୍ଶକଙ୍କୁ ବିଚଳିତ କରିପାରେ, ଦୟାକରି ସତର୍କ ରହିବାକୁ ଅନୁରୋଧ ) ଉକ୍ତ ଭିଡିଓଟି ପଶ୍ଚିମବଙ୍ଗର ବୋଲି ଦାବି ହେଉଥିବା ବେଳେ, ମୁର୍ସିଦାବାଦ ରେ ଗୋଟିଏ ଗୋଷ୍ଠିର ବ୍ୟକ୍ତି ଆଉ ଏକ ଗୋଷ୍ଠୀକୁ ସାମ୍ପ୍ରଦାୟିକ ବିବାଦ ଘଟାଉଥିବା ବେଳେ ଆଉକିଛି ଗୋଷ୍ଠୀ ବ୍ୟକ୍ତି ଆସି ତାକୁ ଆକ୍ରମଣ କରିଛନ୍ତି । ଆକ୍ରମଣର ଶିକାର ହେଉଥିବା ବ୍ୟକ୍ତି ଜଣଙ୍କ ଟିଏମସିର ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୨ର ଅଟେ, ଯେତେବେଳେ ବାରଣାସୀରେ ଅଗ୍ନିପଥ ବିକ୍ଷୋବ ସମୟରେ ଜଣେ ଯୁବକ ଆକ୍ରମଣର ଶିକାର ହୋଇଥିଲେ । ଦାବୀର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଘଟଣା ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ତେବେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ନିକଟ ଦିନରେ ଘଟିନଥିବାର ଜଣାଯାଇଛି । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୂଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ସେହିପରି ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ନିଜ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲରେ ୧୭ ଜୁନ ୨୦୨୨ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନବ ଭାରତ ଟାଇମ୍ସ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖୁବାକୁ ପାଇଥିଲୁ । ଯାହାର ଶୀର୍ଷକରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଅଗ୍ନିବୀର ବିକ୍ଷୋଭ, ବାରଣାସୀରେ ବଜାର ବନ୍ଦ୍ କରୁଥିଲେ ବିକ୍ଷୋଭକାରୀ ହେଲେ ଦୋକାନୀଙ୍କ ଠାରୁ ପାଲଟା ଆକ୍ରମଣର ଶିକାର ହେଲେ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସଦୃଶ ହୋଇଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ଭିଡିଓଟି ଅନ୍ୟୁନ୍ୟ ୨୦୨୨ ମସିହାରୁ ଇଣ୍ଟରନେଟରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସେହିପରି ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଆଉ ଏକ ଗଣମାଧ୍ୟମ ସମାନ ଦାବି ସହ ୧୭ ଜୁନ ୨୦୨୨ରେ ସମାନ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । Locals beat violent mob who tried to shut shops in Banaras. #Agnipath #Agniveer pic.twitter.com/UvD2L5clt8 — Organiser Weekly (@eOrganiser) June 17, 2022 ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଭିଡିଓଟି ୨୦୨୨ର ଅଟେ, ଯେତେବେଳେ ବାରଣାସୀରେ ଅଗ୍ନିପଥ ବିକ୍ଷୋବ ସମୟରେ ଜଣେ ଯୁବକ ଆକ୍ରମଣର ଶିକାର ହୋଇଥିଲେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ପଶ୍ଚିମବଙ୍ଗ କିମ୍ବା ଆଗାମୀ ନିର୍ବାଚନ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
YSRCP : జగన్ ఆలోచన అలా.. నేతలు మాత్రం డీలా
స్థానికసంస్థల ఎన్నికలపై జగన్ ఆశలు పెట్టుకున్నారు
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…
శంకర్ పల్లి, ఏప్రిల్ 11(జనం సాక్షి) మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి …
ఘనంగా మహాత్మా జ్యోతి రావుపూలె జయంతి వేడుకలు…
ఘనంగా మహాత్మా జ్యోతి రావుపూలె జయంతి వేడుకలు… చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
ముఖీం నేర చరిత్రపై లేఔట్ యజమానులు సంచలన ఆరోపణలు #Mukhi #LandScam #Hyderabad #CrimeNews
Train | పెను ప్రమాదం తప్పింది Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
గుండ్లపోచంపల్లిలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి
కోతుల దాడిలో కౌలు రైతు బలి… వైరా, ఆంధ్రప్రభ : కోతుల మూకుమ్మడి
పట్టాలు ఇప్పించండి బాంచన్ గోదావరిఖని, ఆంధ్రప్రభ ; ఇండ్ల స్థలాల పట్టాల కోసం
ముంబయి: మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజల ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఒక్కసారిగా ప్రాణభయంతో వణికిపోయారు. నాందేడ్, పర్బిని జిల్లాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది.
మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు…
మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన కాంగ్రెస్ నాయకులు… ఆలేరు, ఆంధ్రప్రభ : టీపీసీసీ
జీవన్ రెడ్డికి అలాంటి పరిస్థితి రావొద్దు: మల్లు రవి
ఢిల్లీ: రాజ్యసభ అవకాశం దొరకలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి తెలిపారు. బిఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..బిఆర్ఎస్ లోకి వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడెక్కడున్నారో కూడా తెలీదని, జీవన్ రెడ్డికి అలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నానని మల్లు రవి తెలియజేశారు. బిఆర్ఎస్ లో చేరిన రోజే పండగ.. తర్వాత అంతా దండగేనని విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ పాలన దేనికోసం రావాలో జీవన్ రెడ్డి చెప్పాలని మల్లు రవి ప్రశ్నించారు.
ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహణ…
ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ నిర్వహణ… నేర నియంత్రణకు,మాదక
పేదింటి విద్యార్థినికి సంఘమిత్ర చేయూత
ఆలేరు, ఆంధ్రప్రభ : సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని ప్రగతి
ఆంజనేయుడి ఆలయ పునర్నిర్మాణానికి రూ.51 వేల విరాళం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ
ముఖీం ఆక్రమణలు తొలగించడంతో టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం స్థానికులు #Encroachment #LocalNews
సోమిరెడ్డి కృష్ణపట్నం పోర్టుపై ఏమన్నారంటే?
కృష్ణపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు
ఇరాన్తో శాంతి చర్చలు.. ఇస్లామాబాద్కు చేరుకున్న జేడీ వాన్స్ బృందం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి.ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం తాజాగా ఇస్లామాబాద్కు చేరుకుంది.వాన్స్ బృందంలో పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ఉన్నారు.వీరు యూఎస్ ఎయిర్ఫోర్స్ సి-32ఏ ప్రత్యేక విమానంలో ప్రయాణించి, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ గగనతలాన్ని దాటకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ఇస్లామాబాద్కు చేరుకున్నారు. […] The post ఇరాన్తో శాంతి చర్చలు.. ఇస్లామాబాద్కు చేరుకున్న జేడీ వాన్స్ బృందం appeared first on Visalaandhra .
Janasena : మున్సిపల్ ఎన్నికలలో పవన్ స్ట్రాటజీ ఇదేనా?
మున్సిపల్ ఎన్నికలు మరి కొద్దిరోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నాయి
సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతలపై తప్పుగా ప్రచారం: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించి ముఖీమ్ ఫాంహౌస్ నిర్మించుకున్నాడని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఫాంహౌస్ కేంద్రంగా ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడ్డాడు ముఖీమ్ అని అన్నారు. ఐలాపూర్ లో హైడ్రా కూల్చివేతలపై రంగనాధ్ వివరణ ఇచ్చారు. ఐలాపూర్ లో భూములపై 1998 లో హైకోర్టు స్టేటస్ కో ఉందని, 2006 లో నిర్మించిన ఫాంహౌస్ ఇప్పుడు 40 ఎకరాలకు విస్తరించాడని తెలియజేశారు. 20 ఏళ్లుగా ముఖీమ్ తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నాడని, ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విక్రయించి కోట్లు సొమ్ము చేసుకున్నాడని విమర్శించారు. ముఖీమ్ 100 గజాలకు రూ.10 లక్షల చొప్పున పేదలకు విక్రయించాడని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ముఖీమ్ భూ అక్రమణలకు పాల్పడ్డాడని మండిపడ్డారు. ఐలాపూర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హై కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రా కూల్చివేతలపై తప్పుగా ప్రచారం చేస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాధ్ ధ్వజమెత్తారు.
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలో
Breaking : ఇరాన్ రెండు షరతులకు అమెరికా ఒకే
ఈరోజు అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ లో చర్చలు జరగనున్నాయి
ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సామాజిక అసమానతలను తొలగించడమే మహాత్మా జ్యోతి బా
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
భీమ్గల్ టౌన్, రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని
తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. తొలి దశలో గతేడాది బిహార్లో ఈ ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ సహా 11 రాష్ట్రాల్లో ఈ సవరణలు చేపట్టగా, ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి.మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100 […] The post తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
కళ్యాణలక్ష్మి పథకం ఆడపడుచుల పెళ్లిళ్లకు వరం..
కళ్యాణలక్ష్మి పథకం ఆడపడుచుల పెళ్లిళ్లకు వరం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఆడపడుచుల
రాజధాని అమరావతి పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ అన్నారు
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు….
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…. గన్నవరం – ఆంధ్రప్రభ : సమాజంలో
మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
జైనూర్, ఆంధ్రప్రభ ; ఆనాటి కాలంలో మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు
రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, 160 చిన్నారుల ఫొటోలతో ఇరాన్ విమానం...
ఇస్లామాబాద్: యుద్ధ విషయంలో ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ప్రస్తుతం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో కొనసాగుతన్నాయి. ఇరాన్ బృందం మినాబ్ 168 పేరు గల విమానంతో పాక్లో ల్యాండ్ అయ్యింది. రక్తపుమడుగుతో కూడిన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తీసుకొని రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ విమానంలో ప్రయాణికు వీరే అని మినాబ్ 168 అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ట్వీట్ చేశారు. బాలికల సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. మినాబ్ చిన్నారులను తాము ఎప్పటికీ మర్చిపోమని పేర్కొంది. ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని అభివర్ణించిన విషయం విధితమే. ఇస్లామాబాద్లో అమెరికాతో జరుపుతున్న చర్చలు సఫలం కావాలని ఆశిస్తున్నామని తెలిపింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా బాంబులు వేసింది. తొలి రోజులు స్కూల్పై అమెరికా బాంబులతో విరుచుకపడడంతో 160 మంది చిన్నారులు చనిపోయారు. ఇస్లామాబాద్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది సైనిక సిబ్బందితో పహారా కాస్తున్నారు. శాంతి చర్చల సందర్భంగా ఇస్లామాబాద్లో లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా జేడీ వాన్స్ బృందానికి పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం తర్వాత ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభంకానున్నాయి. ముందుగా పరోక్ష పద్ధతిలో చర్చలు జరిపిన తరువాత వేర్వేరు గదుల్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాక్ మధ్యవర్తుల చర్చలు జరుపుతారు. తొలి దశ చర్చలు సాఫీగా సాగితే రాత్రికి ముఖాముఖి చర్చలు జరుపుతారు.
ఆలేరు, ఆంధ్రప్రభ : మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి సందర్భంగా యాదాద్రి
Vijayasai Reddy |డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటుకు.. ప్లాన్
Vijayasai Reddy | డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటుకు.. ప్లాన్ Vijayasai Reddy |
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తకరమైన ట్వీట్ చేశారు
రిలీజైన నెలలోపే.. ఒటిటిలోకి పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’
హైదరాబాద్: పవర్స్టార్ పవన్కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఈ హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ భారీ అంచనాల నడుమ మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. అయితే థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన అభిమానులకు ఇది శుభవార్త. సినిమా రిలీజైన నెల రోజుల్లోపే ఒటిటిలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. ఈ ఏప్రిల్ 16వ తేదీ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తమన్ ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒటిటిలో హిట్ టాక్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి అంటే.. ఏప్రిల్ 16 వరకూ ఆగాల్సిందే. Peru Bhagat, kaani udhyamam ey thana gurthimpu pic.twitter.com/5tYUxKmuKA — Netflix India South (@Netflix_INSouth) April 11, 2026
పేదలకు గుడ్న్యూస్.. ఇక రెండేళ్లకే ఇళ్ల స్థలాల విక్రయం
పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతి, జోన్ల పునర్వ్యవస్థీకరణ, భారీ పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్ లభించింది.ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు సంస్కరణలకు ఆమోదం లభించింది.ఈ విషయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. పేదలకు ఇళ్ల స్థలాల విక్రయానికి అనుమతిప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఇప్పటి వరకు 10 సంవత్సరాల తర్వాత మాత్రమే విక్రయించేందుకు అనుమతి […] The post పేదలకు గుడ్న్యూస్.. ఇక రెండేళ్లకే ఇళ్ల స్థలాల విక్రయం appeared first on Visalaandhra .
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి... ఘనంగా నివాళులర్పించిన రేవంత్
హైదరాబాద్: సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మల్లు రవి కూడా పాల్గొని పూలే చిత్రపటానికి అంజలి ఘటించారు. అణగారిన వర్గాల సామాజిక న్యాయం, మహిళా విద్య కోసం వారు చేసిన విశేష కృషి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక సాధికారత కోసం పూలే స్ఫూర్తితో తెలంగాణలో సమగ్ర కుల గణన, ఎస్సి ఉపకులాల వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా చైతన్య స్ఫూర్తి కస్తూర్బా గాంధీ జయంతి సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ఆ త్యాగమూర్తికి నివాళులర్పించారు. సత్యం, అహింస, సేవామార్గం వంటి విలువలను జీవితాంతం ఆచరించి, సమాజానికి ఆదర్శంగా నిలిచారని, ఆమె త్యాగస్ఫూర్తి, సహనం, నిబద్ధత అందరికీ ప్రేరణగా నిలుస్తాయని సిఎం పేర్కొన్నారు.
మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ!
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ప్రణాళికలను వివరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక విషయాలు పంచుకున్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని, జర్నలిజం ద్వారా ప్రజలకు సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు. మొదటగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఒక డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ డిజిటల్ వేదిక విజయవంతమైన తర్వాత అదే విలువలు, లక్ష్యాలతో తెలుగులో […] The post మీడియా రంగంలోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ! appeared first on Visalaandhra .
అమీన్పూర్లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా..
హైదరాబాద్ శివారులోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హైడ్రా) మరోసారి రంగంలోకి దిగింది. శనివారం ఉదయం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. సుమారు 2,000 మంది రెవెన్యూ, హైడ్రా సిబ్బంది, 1,000 మందికి పైగా పోలీసుల బందోబస్తు మధ్య ఈ మెగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఐలాపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఆరు అంతస్తుల భవనాన్ని అధికారులు భారీ యంత్రాలతో నేలమట్టం […] The post అమీన్పూర్లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా.. appeared first on Visalaandhra .
రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమన బాట పట్టింది: జీవన్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ రెండున్నరేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..దశాబ్దాలుగా అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ రైతుబంధు ను సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ రెండు సార్లు ఎగ్గొట్టిందని, కళ్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్ వంటి పథకాలను నీరుగార్చారని జీవన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ పాలనలో రాష్ట్రం తిరోగమన బాట పట్టిందని, కాంగ్రెస్ పాలనకు విసుగెత్తి మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ పోవాలని.. కెసిఆర్ రావాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ప్రజాహితం కోసం రాష్ట్ర సాధకుడు కెసిఆర్ వెంటే నడుస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సముద్ర జీవ సంపద పరిరక్షణలో భాగంగా ఏటా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. సంతానోత్పత్తి కోసమే ఈ విరామం ప్రతి ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల మధ్య కాలం చేపలు, ఇతర సముద్ర జీవుల సంతానోత్పత్తికి […] The post ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు appeared first on Visalaandhra .
jagityala |మోతే రోడ్డులో ఏర్పాట్లు..
jagityala | మోతే రోడ్డులో ఏర్పాట్లు.. లక్షమంది హాజరు లక్ష్యంjagityala | జగిత్యాల,
శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధం సృష్టించిన మానవ విషాదానికి అద్దం పడుతూ.. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మరణించిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్విగ్నతకు కారణమైంది.ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్కు బయలుదేరిన విమానంలో ముందు వరుస సీట్లలో ఈ […] The post శాంతి చర్చలకు చిన్నారుల రక్తపు మరకల బ్యాగులతో ఇరాన్ ప్రతినిధులు appeared first on Visalaandhra .
Mani Ratnam’s Next Film Updates
Legendary director Mani Ratnam’s last film Thug Life ended up as the biggest disappointment in his career. The film featuring Kamal Haasan is a big embarrassment for the top director. He worked on his next film and it is said to be a love story. Vijay Sethupathi and Sai Pallavi are the lead actors in […] The post Mani Ratnam’s Next Film Updates appeared first on Telugu360 .
చదువే సమాజ మార్పుకు ఏకైక ఆయుధం అని నమ్మిన పూలే
చదువే సమాజ మార్పుకు ఏకైక ఆయుధం అని నమ్మిన పూలే పామర్రు –
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో భారీ చోరి #ATMTheft #Sirisilla #Ellareddipet #CrimeNews
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహానాలు..
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహానాలు.. వాహనాల చోరీకి పాల్పడిన యువకుడు అరెస్ట్, రిమాండ్
The Paradise: Kayadu Lohar looks stunning as Subbu
Natural Star Nani has created massive anticipation for his upcoming cinematic venture, The Paradise. With the visionary Srikanth Odela at the helm, the project is rapidly shaping up to be an unforgettable epic. Anirudh Ravichander’s massy anthem Aaya Sher song with 102 Million+ views has created unprecented buzz and hype for the film. Adding to […] The post The Paradise: Kayadu Lohar looks stunning as Subbu appeared first on Telugu360 .
పూలే ఆశయాలతో ముందుకు సాగాలి మునుగోడు, ఆంధ్రప్రభ : మహాత్మా జ్యోతిరావు పూలే
ഫാക്ട് ചെക്ക്: ശോഭാ സുരേന്ദ്രനോട് അശ്ലീല ആംഗ്യം കാണിച്ചോ? ചിത്രത്തിൻ്റെ വസ്തുതയെന്ത്
വോട്ടർമാർക്ക് പണം നൽകുന്ന വീഡിയോ ചിത്രീകരിച്ച യുവാവിൻ്റെ ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്

38 C