Why is Tollywood waiting for Dacoit Result?
Almost all the top producers of Telugu cinema were present for the pre-release event of Adivi Sesh’s upcoming release Dacoit. Many felt that the producers rushed to the event for Adivi Sesh but it is for the producer Supriya Yarlagadda. Though she has not been actively producing films, Supriya plays a key role in the […] The post Why is Tollywood waiting for Dacoit Result? appeared first on Telugu360 .
Fire Accident on the sets of Spirit
A minor fire mishap took place on the sets of Prabhas’ upcoming film Spirit that is directed by Sandeep Reddy Vanga. One of the team members suffered minor injuries and he was rushed to the hospital. Some of the tents along with the shooting material on the sets were burned partially because of the fire […] The post Fire Accident on the sets of Spirit appeared first on Telugu360 .
RGIAలో డ్రగ్స్ కలకలం…13.2 కిలోల గంజాయి పట్టివేత #HyderabadAirport#DrugBust#Customs
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలి ఎన్ పి ఆర్ డి
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా.. రాయపర్తి, ఆంధ్రప్రభ : బాధిత కుటుంబాలకు అండగా
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలి రాయపర్తి, ఆంధ్రప్రభ : పశువుల్లో గాలికుంటు
Photos : Thimmarajupalli Tv Trailer Launch Event
The post Photos : Thimmarajupalli Tv Trailer Launch Event appeared first on Telugu360 .
గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం
గ్రామ అభివృద్ధిలో కార్యదర్శుల పాత్ర అతికీలకం .. కామారెడ్డి డిఆర్డిఓ సురేందర్ జుక్కల్,
ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందిచడమే లక్ష్యం…
ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందిచడమే లక్ష్యం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రతి ఇంటింటికీ
ఆ తర్వాతే.. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి:కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బిజెపి మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పటం మహిళా లోకాన్ని మోసం చేయటమే అని పేర్కొన్నారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం చేపట్టే జనగణనలో ఒబిసి గణన చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులం కాలమ్ ఉన్నా వాళ్లు ఒబిసిలకు చెందుతారు అనే స్పష్టత లేదని అన్నారు. దీంతో బిసిల జనాభా ఎంత అనే లెక్క తేలదని పేర్కొన్నారు. జనగణనలో ఒబిసిలను లెక్కించి ఆ తర్వాతే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కోటా విషయంలో బిజెపి చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బిసి మహిళలంతా సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. డ్రాఫ్ట్ బిల్లు ముందే ఇవ్వాలి మహిళ రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాలకు ముందే డ్రాప్ట్ బిల్లును అన్ని పార్టీలకు ఇవ్వాలని కవిత కోరారు. లేదంటే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదని అన్నారు. బిల్లుపై చర్చ జరిగే రోజు ఉదయమే సభ్యులకు బిల్లు పత్రులను ఇస్తామని చెప్పటమంటే కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్ర అని మండిపడ్డారు. డ్రాఫ్ట్ బిల్లును ముందే ఇచ్చే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దేశంలోని జాతీయ పార్టీల నేతలతో మాట్లాడతానని చెప్పారు. పార్లమెంట్లో మహిళ బిల్లు విషయంలో బిజెపి వైఖరిని నిరసిస్తూ మహిళలకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ఒక్కలి కావాలని కోరారు. మహిళ బిల్లు రావటంలో జాగృతిదే కీలక పాత్ర దేశంలో మహిళ రిజర్వేషన్ల బిల్లు రావటంలో జాగృతిదే కీలక పాత్ర ఉందని కవిత చెప్పారు. ఈ బిల్లు కోసం ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు. దేశంలోని 18 పార్టీలను ఏకం చేసి బిల్లు కోసం పోరాటం చేసే విధంగా కో ఆర్డినేట్ చేశామన్నారు. ఢిల్లీలో తాను చేసిన దీక్ష చేసిన సందర్భంగా పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు ఢిల్లీకి వచ్చి పోరాటం చేశారని తెలిపారు. మహిళ బిల్లు కోసం జాగృతి వెలిగించిన దీపం ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల మహిళలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేత…
విద్యార్థులకు నోట్ బుక్ లు అందజేత… దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని
మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి…
మోడీ హయాంలోనే పల్లె సీమల అభివృద్ధి… పట్టణాలకుదీటుగా గ్రామాల అభివృద్ధికికృషి.కేంద్ర ప్రభుత్వపథకాలుప్రజలకు వివరించండి.పల్లె
ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు…
ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు… దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదివాసులకు పోరాట
నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్…
నూతన తహసిల్దార్ ను కలిసిన చిట్యాల గ్రామ సర్పంచ్… చిట్యాల, ఆంధ్రప్రభ :
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుంది: ఎమ్మెల్యే యెన్నం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ముఖచిత్రం మార్చే దిశగా అడుగులు పడ్డాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన వివరించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రూ. 24,000 కోట్ల రీ-స్ట్రక్చరింగ్తో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టామని ఆయన తెలిపారు. మందగించిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుందని, ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వాహనాల విక్రయాలు కూడా భారీగా పెరిగాయని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం పేదలకు సాయం చేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక చక్రం తిరిగేలా చేస్తున్నాయని యెన్నం తెలిపారు. తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఇంజన్గా మారబోతోందన్నారు. గ్రీన్ ప్లానింగ్, క్లీన్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి వసతులతో దీనిని నిర్మిస్తున్నామని, మూసీ నది ప్రక్షాళన ద్వారా హైదరాబాద్కు కొత్త అందం రావడమే కాకుండా, టూరిజం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈ సహా ప్రపంచ వేదికలపై తెలంగాణకు గుర్తింపు పెరిగిందని, గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని యెన్నం తెలిపారు. ఇప్పటికే 2,34,000 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మేస్త్రీలు, కార్మికులకు భారీగా ఉపాధి దొరుకుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం జోడెద్దుల తరహాలో సాగుతూ తెలంగాణ జీడిపి వృద్ధికి బాటలు వేస్తున్నాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి 108ఉమ్మడి జిల్లా మేనేజర్ సామ్రాట్
బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి: పిసిసి చీఫ్
జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చింది జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ను విమర్శించే ముందు.. గతంలో బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి -పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలని, జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, సిఎం రేవంత్ రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరని పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ను విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. గురువారం గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు రేపైనా కలుస్తాయన్నారు. బిజెపి ఆధ్వర్యంలో ఎవరూ బాగుపడలేదని మార్పు వచ్చింది కాబట్టి బిఆర్ఎస్ పోయిందని పిసిసి అధ్యక్షుడు అన్నారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం మంథని, ఆంధ్రప్రభ :
Ap Cm New Style : జనం కోసం.. .జనంతో Andhra Prabha Top Story
Ap Cm New Style : జనం కోసం.. .జనంతో Andhra Prabha
సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం
సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రైతులు
IPL 2026: కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుని, కోల్ కతాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్ కు దూరమైన కెకెఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న కెకెఆర్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా కనిపిస్తోంది. జట్లు: కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే (సి), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (w), రింకు సింగ్, రోవ్మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ…
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ… టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా
Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview
The post Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview appeared first on Telugu360 .
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..?
మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..? ఈసారైనా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారా?
BJP : పొత్తుతో ప్రమాదమే.. ప్రయోజనం లేదు.. ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న కమలం
తెలంగాణలో బీజేపీ ఇక ఒంటరిపోరుకే సిద్ధమవుతుంది
వీసీ.హెచ్.స్కూలుకు వితరణ…. పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వివేకానంద
Sandeep Vanga about Dhurandhar 2
Last night, Prabhas and Sandeep Reddy Vanga watched Dhurandhar: The Revenge in Allu Cinemas, Kokapet. Sandeep Reddy has taken to his social media page to post his review about the film. His words have been extremely strong and positive about the film. “Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like […] The post Sandeep Vanga about Dhurandhar 2 appeared first on Telugu360 .
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు..
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు.. రణస్థలం, ఆంధ్రప్రభ :
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో
శేష జీవితంలో కెసిఆర్తో పని చేసే అవకాశం వచ్చింది: జీవన్ రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. శేష జీవితంలో కెసిఆర్తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్తో కలిసి పని చేస్తే.. రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. ‘‘27 నెలలుగా చాలా క్షోభ అనుభవించాను. కాంగ్రెస్కు రాజీనామా చేసినప్పుడు.. భావోద్వేగానికి గురయ్యాను. బిఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచింది. 2014లోనే కెసిఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్లోనే కొనసాగాను. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బిఆర్ఎస్తో కలిసి పని చేస్తా’’ అని జీవన్ రెడ్డి స్ఫష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. మంథని, ఆంధ్రప్రభ : మత్స్యకారులను మంథని మండలం
అల్లూరి జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది
జగన్ “మావిగన్ జోకర్” : వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. టీబీ హారేగా.. దేశ్ జీతేగా నినాదంతో మున్ముందుకు..ఆరోగ్య
జోగినీలకు పునరావాసం కల్పించాలి: మంత్రి శ్రీహరికి వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; జోగినిలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరుతూ రాష్ట్ర పాడి
Forbesganj | ఇద్దరు బలి… Forbesganj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Chandrababu : జగన్ ను అరెస్ట్ చేయడం నాకు నిమిషం పట్టదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
పారిశుద్ధ్యం పరిశుభ్రతపై అవగాహన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండల మహిళా సమాఖ్య భవనంలో గ్రామ సంఘ
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిళ్ళా
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం మక్తల్, ఆంధ్రప్రభ ; భీమా ప్రాజెక్టులో
Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan called on students to emerge as a powerful force that can transform systems and shape the future of the nation, while speaking at the centenary mega cultural fest of Andhra University in Visakhapatnam. Addressing the gathering, Pawan Kalyan said that youth must move beyond personal goals and think […] The post Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event appeared first on Telugu360 .
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఐదు గంటలు క్లోజ్
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు గంటలు మూసివేశారు
మీడియా సమావేశంలో కంట తడిపెట్టిన బొత్స
వైఎస్సార్ గురించి మాట్లాడుతూ సీనియన్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికిలోనయ్యారు
రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..
గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్ […] The post రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ.. appeared first on Visalaandhra .
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా
Minister |పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు..
Minister | పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు.. Minister | ఆంధ్రప్రభ, వెబ్
ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ - യുഎസ് മധ്യസ്ഥതയിൽ പാകിസ്താനെ പ്രകീർത്തിച്ച് അമിത് ഷാ? പ്രചാരണം വ്യാജം
പാകിസ്താൻ അഖണ്ഡ ഭാരതത്തിൻ്റെ ഭാഗമാണെന്നും പാക് ജയം ഇന്ത്യയുടേതാണെന്നും അമിത് ഷാ പറഞ്ഞെന്നാണ് പ്രചാരണം
బేబీ బంప్తో ఉష మరోసారి తండ్రి కాబోతున్న జేడీ వాన్స్ #JDVance #UshaVance #BreakingNews #ViralVideo
వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది..
బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివి. శేషువిశాలాంధ్ర ధర్మవరం : వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనము తెలుస్తుందని బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చటర్జీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శేషు మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్దుల దాకా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను వందేమాతరం రగిలించింది అని తెలిపారు. […] The post వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది.. appeared first on Visalaandhra .
గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు
– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందనవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి […] The post గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు appeared first on Visalaandhra .
అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు..
తెలుగుదేశం పార్టీ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లు కూటమి ప్రభుత్వం చేస్తోందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ,ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు పవర్లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మామాట్లాడుతూ […] The post అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు.. appeared first on Visalaandhra .
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం..
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం.. రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ నాయకులు
తహసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు..
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తహసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే
Waterfall |ముగ్గురి ప్రాణాలు తీసింది
Waterfall | ముగ్గురి ప్రాణాలు తీసింది Waterfall | అల్లూరి జిల్లా, ఆంధ్రప్రభ
మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; ఆర్మూర్ లోని విశాఖ నగర్ లో గల
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం..
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం.. మేడ్చల్, ఆంధ్రప్రభ :
Grocery Store |సింహం మాస్క్ ధరించి…
Grocery Store | సింహం మాస్క్ ధరించి… Grocery Store | ఆంధ్రప్రభ,
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత… భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణకు
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు…
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు… 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్
10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం
విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే […] The post 10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం appeared first on Visalaandhra .
Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look
Rao Bahadur is emerging as a highly interesting film, set to showcase Satya Dev in a never-seen-before character. After a title glimpse that made a lasting impact, the team is ready to unveil the first single, O Sundari, on April 15th. The excitement surrounding the movie is steadily growing among film lovers. Much of this […] The post Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look appeared first on Telugu360 .
ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు
గత ఐదు రోజులుగా లాభాల జోరు చూపిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో […] The post ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|రేవంత్ ఫెయిల్/పల్లాకు ఝలక్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ts రేవంత్ ఫెయిల్.. కేసీఆర్ను
అమ్మ భాషే కంటి చూపు… భారతీయతే మన అసలైన గుర్తింపుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
Andhra Prabha Smart Edition |AP|పక్కాగా పాస్బుక్కులు /కేంద్ర సచివాలయం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ap తారుమారుకు చాన్స్ లేదు..
అఫ్గాన్ క్రికెట్ అభిమానులకు షాక్.. రషీద్ ఖాన్ రిటైర్మెంట్!
అఫ్గానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్కి అతడి దేశంలోనే కాదు.. భారత్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఐపిఎల్లో రషీద్ బౌలింగ్ని ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రషీద్ ఖాన్ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లోె గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ అద్భుత ప్రదర్శన (3/17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అనంతరం రషీద్ మాట్లాడుతూ.. తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చాడు. ‘‘టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను ఆడాను. గతేడాది జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 67 ఓవర్లు బౌలింగ్ చేశాను. దీంతో ఇది నా ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్టులు ఆడే సాహసం చేస్తే.. ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించారు’’ అని వెల్లడించాడు. రషీద్ 2023 వన్డే ప్రపంచకప్ కోసం శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత యుకెలో సర్జరీ చేయించుకొని 2024లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇక అఫ్తానిస్థాన్కు 2017లో టెస్ట్ క్రికెట్ హోదా వచ్చింది. అప్పటినుంచి ఆ జట్టు 12 టెస్టులు ఆడగా.. అందులో రషీద్ 6 టెస్టుల్లో పాల్గొన్నాడు. ఈ 6 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.
Ajith to Produce his Next Film
Tamil Superstar Ajith has been struggling to find a producer for his next film. His huge quote of remuneration made a couple of producers to take a back step. His next film which is tentatively titled #AK64 was planned to kick-start early this year but it was pushed. Finally, Ajith is stepping in to produce […] The post Ajith to Produce his Next Film appeared first on Telugu360 .
ప్రాణం తీసిన మటన్ ముక్క #MahabubabadDistrict #Telangana #ViralNews #PublicSafety #FoodAccident
వన్యప్రాణుల జాడకు రోబో… విద్యార్థి ఆశ్రిత్ ప్రతిభ...#Innovation #StudentTalent #Robot
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఎరుకలి యాదయ్య (61) అనారోగ్యంతో
యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి
యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి యువత
రైల్వేలో డిజిటల్ విప్లవం…. రైల్ పార్సిల్ యాప్తో సత్వర సేవలు..పార్సిల్ సేవల్లో స్మార్ట్..డోర్
Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has strongly responded to recent remarks made by Y S Jagan Mohan Reddy on the Amaravati capital issue. He made it clear that Amaravati will remain the only capital of the state and there is no room for confusion. Naidu said that despite several attempts by the psycho(YSRCP) […] The post Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks appeared first on Telugu360 .
అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్రం మరో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. సుమారు రూ. 2534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది. ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించి, నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ […] The post అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్రం మరో నిర్ణయం appeared first on Visalaandhra .
హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు
ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్కు చెందిన […] The post హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు appeared first on Visalaandhra .
గాజులపల్లిలో అంగన్వాడీ అన్నప్రాసన కార్యక్రమం
మంథని రూరల్, ఆంధ్రప్రభ : మంథని మండలం గాజులపల్లి గ్రామంలో సర్పంచ్ కారెంగుల
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లిలో రైల్వే
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్ లో కొత్తపల్లి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ :
gold silver price|గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్
gold silver price| గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
జీవన్రెడ్డి సిఎంను విమర్శించడం సరికాదు: మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సిఎం రేవంత్ అని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, హరీశ్రావు వద్ద ఆధారాలు ఉంటే తీరుకురావాలని అన్నారు. నియోకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమని స్సష్టం చేశారు. దక్షిణ భాతర్కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు.
గత పాలకులు చేసిన పనులు చూసి నాకే మతి పోయింది : చంద్రబాబు
అమరావతి: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని.. జీవనాధారం, భద్రత, గౌరవం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం మీ భూమిపై కన్నేశారని అన్నారు. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ‘మీ భూమి- మీ హక్కు ’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం పాల్గొన్న సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారని, పట్టా పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకున్నారని.. ఆస్తి మీది..ఫొటో ఆయనది అని విమర్శించారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని, సెంటు భూమి కోసం కొట్లాడుకుని కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని, చిన్న చిన్న భూతగాదాలు మనకు వద్దు అని అన్నారు. విభేదాలు ఉండే గ్రామాలు గుర్తించండని, మధ్యవర్తిత్వంతో భూ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన అక్రమాలు, పాపాలు వెంటాడుతునే ఉన్నాయని, గత పాలకులు చేసిన పనులు చూసి తనకే మతి పోయిందని మండిపడ్డారు. నూటికి 90 శాతం రెవెన్యూ సమస్యలపై అర్జిలే వచ్చేవని, మీకు భూహక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించానని తెలియజేశారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, 16,816 గ్రామాలు రీ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చామని, జూలై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. ఇంకా 80 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలని, మీకు ఇచ్చే పాస్ పుస్తకాలు ఎవరూ తారుమారు చేయలేరని అన్నారు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడామని, మీ ముందే సర్వే చేయించి.. రికార్డు చేస్తామని, అన్నారు. ఈకెవైసి తీసుకునే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని, అవినీతి లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని అనేదే తన అభిమతమని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్ పుస్తకం ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకువచ్చానని, భూములు ఎవరూ కొట్టేయకుండా లాక్ సిస్టమ్ తెచ్చామని అన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ సీలింగ్ చట్టాలని రద్దు చేశామని, 22 ఏ నుంచి మీ భూములు తొలగిస్తామని హామీ ఇస్తున్నానని, భూ రిజిస్టేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకువస్తామని అన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మీలో కలిగిన సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంత అయిందని, వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేసింది అంటే చేయి ఎత్తి ఆమోదం తెలపాలని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
నేడు రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీలు మరియు
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి #PallaRajeshwarReddy
Electric Shock |కరెంట్ షాక్తో….
Electric Shock | కరెంట్ షాక్తో…. Electric Shock | ఆంధ్రప్రభ, వెబ్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: సర్పంచులు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంధ్రలను వరిధాన్యం రైతులందరు
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం…
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం… డోన్ నియోజకవర్గం లో కొత్తబురుజు
ఆ వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ…

33 C