మన తెలంగాణ/హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఇడి రంగంలోకి దిగింది. బెట్టిం గ్ యాప్స్ ప్రమోషన్లకు పాల్పడిన సినిమా, టీవీ సెలబ్రిటీలపై ఇడి చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సెలబ్రిటీలతో పాటు వారు ప్ర మోట్ చేసిన కంపెనీలపై కేసులు నమోదు చేసిం ది. వీరిలో సినీ నటులు విజయ్ దేవరకొండ, రా నా, మంచు లక్ష్మి, ప్రకాశ్రాజ్ , నిధి అగర్వాల్ , అనన్య నాగళ్ల, శ్రీముఖితో పాటు పలువురిపై […]
42శాతం రిజర్వేషన్ల అమలు తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు 2018 చట్టానికి సవరణ సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికలకు మండలం యూనిట్గా రిజర్వేషన్ల ఖరారు జిల్లా యూనిట్గా ఎంపిపి, జెడ్పిటిసిలు రాష్ట్రం యూనిట్గా జడ్పి చైర్మన్లు 17వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రెడీ అమిటీ, సెంటినరీ రిహాబిలిటేషన్ విద్యాసంస్థలకు యూనివర్శిటీల హోదా అధునాతన గోశాలల నిర్మాణానికి సిఎస్ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి […]
రెండేళ్లలో భారీగా దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన సిఐడి హెచ్సిఎ అధ్యక్ష ఎన్నికలకు జగన్మోహన్రావు ఫోర్జరీ పత్రాలు సమర్పించినట్లు నిర్ధారణ కాంప్లిమెంటరీ పాసులు బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్న నిందితులు జగన్మోహన్రావు సహా ఐదుగురికి జ్యుడిషియల్ కస్టడీ విధించిన మల్కాజిగిరి కోర్టు మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో (హెచ్సిఎ) రెండేళ్లలో రూ.170 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. దీనికి బాధ్యులైన ఐదుగురిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరచగా, మల్కాజిగిరి కోర్టు […]
కల్తీకల్లు ఘటనలో శాంపిళ్ల సేకరణ, పరీక్షలు మూడు దుకాణాల్లో మత్తుమందు కలిపిన కల్లు విక్రయించినట్లు నిర్ధారణ నాలుగు దుకాణాల లైసెన్స్లు సస్పెండ్ కూకట్పల్లి ఘటనలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య 51మంది బాధితులు మరో ముగ్గురి పరిస్థితి విషమం మన తెలంగాణ/హైదరాబాద్/కేపీహెచ్బి:కల్తీ క ల్లు ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుం ది. కల్తీ కల్లు తాగి ప్రజలకు అస్వస్థతకు గురవుతుండటంతో రంగంలోకి ఎక్సైజ్ శాఖ అధికారు లు నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్లను సస్పెండ్ […]
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాల సంఖ్య 1వ తరగతిలో కొత్తగా 1.38లక్షల మంది విద్యార్థుల చేరిక వివిధ తరగతుల్లో మొత్తం 3.68లక్షల మంది ప్రవేశం ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కార్ బడులకు మళ్లిన 79వేల మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధనతో ఆకట్టుకుంటున్న బడులు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫతలానిచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యపెరిగిం ది. 1వ తరగతిలో 1,38,135 మంది విద్యార్థు లు […]
పోలీస్ శాఖలో లేడి సింగంలు.. 4 ఠాణాలకు ఎస్సైలుగా నారీమణులే
సరికొత్త అధ్యయానానికి కొత్వాల్ శ్రీకారం శాంతి భద్రతల నిర్వహణలో సత్తాకు అవకాశం మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో ః అరకొరగా ఉండే మహిళా అధికారులుగా అనామకులకుగా చెలామణి అయ్యే పోలీస్ శాఖలో ఇప్పుడు నారీమణులు శకం మొదలయ్యింది. నిజమే జిల్లా పోలీసు శాఖలో లేడి సింగంలు కార్యక్షేత్రంలోకి దిగారు. శాంతి భద్రతల నిర్వహణలో తమదైన ముద్ర వేసుకోవడానికి అరుదైన అవకాశం దక్కింది. అవనిలో ఆకాశంలోనే కాదు పోలీసు శాఖలోను సగం కాబోతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా […]
పోక్సో కేసులో నిందితునికి పదేండ్ల జైలు
మన తెలంగాణ/కరీంనగర్ లీగల్: మైనర్ బాలికపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడైన అక్కినపల్లి వంశీధర్పై నేరం రుజువు కావడంతో కరీంనగర్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి వెంకటేష్ పదేండ్ల జైలుశిక్షతో పాటు ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వన్టౌన్ పరిధిలో పెంట కల్పన కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరి కూతుర్లను చదివిస్తున్నారు. జూన్ 29, 2020న 9వ తరగతి చదువుతున్న తన రెండవ కూతురు […]
IND vs ENG – Lord’s Test | ముగిసిన తొలి రోజు ఆట.. శతకానికి అడుగు దూరంలో రూట్ !
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి
కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాల్సిందే: పూసల ప్రభావతి రెడ్డి
లేదంటే ఆందోళనలు తప్పవు టిఆర్ఎస్ మహిళా నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి మన తెలంగాణ/ హుజురాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీలను అమలు చేసి చూపించాలని, తదనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని టిఆర్ఎస్ మహిళా నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హుజూరాబాద్లో విలేకరులతో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేక పోయిందని విమర్శించారు. నాడు […]
మన తెలంగాణ / పెగడపల్లి ః రైతులు తమ పంట పొలాల్లో ఆయిల్ ఫామ్ పంటల సాగు చేసినట్లయితే అధిక దిగుబడితోపాటు అధిక లాభాలు పొందవచ్చునని ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి అనిల్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ (గోల్డ్ డ్రాప్) ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపైన వ్యాన్ క్యాంపెన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయిల్ పామ్ క్లస్టర్ అధికారి అనిల్ కుమార్ […]
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 11-07-2025
ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు
మండల పార్టీ అధ్యక్షులు జెట్టి నర్సింహా రెడ్డి పై నిప్పులు దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజల్ రెడ్డి మన తెలంగాణ/ దేవరకద్ర ః దేవరకద్ర నియోజకవర్గంలో కేవలం 18 నెలల్లోనే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులను సాధించి ముందుకు సాగుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జెట్టి నరసింహా రెడ్డికి అభివృద్ధి కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి […]
Baahubali10Years |‘బాహుబలి’కి 10 ఏళ్లు.. మూవీ టీమ్ రీయూనియన్ !
హైదరాబాద్: భారత సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ మూవీకి పదేళ్లు పూర్తైన
నేడు నాగర్కర్నూల్ జిల్లాలో మంత్రుల పర్యటన
ఆసుపత్రుల నిర్మాణాలకు శంకుస్థాపనలు రోడ్లకు భూమి పూజలు నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం ఆసుపత్రికి శంకుస్థాపన తూడుకుర్తిలో పిహెచ్సికి శంకుస్థాపన మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలో శుక్రవారం పలు శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాలకు మంత్రులు పాల్గొననున్నారు. కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజ నర్సింహా, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక […]
నిషేధిత మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు డీఎస్సీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో గురువారం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, పోలీస్ సిబ్బందితో పాటు నార్కోటిక్ డాగ్ స్వాడ్ను వినియోగించి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో ఉన్న పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు డీఎస్పీ వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పాన్ షాపుల పేరుతో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయాన్ని […]
రేషన్ కార్డుల పేరిట దళారుల వసూళ్ల పర్వం
మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాలు పొందాలన్నా, వాటికోసం దరఖాస్తు చేసుకోవాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం స్వీకారం చుట్టిన నేపథ్యంలో రేషన్ కార్డును పొందేందుకు అర్హులైన వారు అనేకపాట్లు పడుతున్నారు. కొత్తగా రేషన్ కార్డు పొందడం, ఉన్న కార్డులో నుంచి పేర్ల తొలగింపు, పిల్లల పేర్లను నమోదు చేయించడంపై కొందరు గ్రామీణులకు అవగాహన లేకపోవడమనేది ఇంటర్నెట్, నెట్ నిర్వాహకులు, దళారులకు వరంగా మారింది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా […]
TG |తెలంగాణ బీసీలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం : కవిత కల్వకుంట్ల
బీసీలకు 42% రిజర్వేషన్.. హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థల
తొలి రోజు ముగిసిన ఆట.. జో రూట్ 99 నాటౌట్
భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఆచితూచి ఆడుతోంది. దీంతో మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ జట్టు 83 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. భారత పేసర్ నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్ లో ఓపెనర్లు జాక్ క్రాలీ(18), డకెట్ (23)లను ఔట్ […]
టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం లభించింది. లార్డ్లోని చారిత్రక మ్యూజియంలో సచిన్ చిత్రపటం ఏర్పాటు చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం లార్డ్ వేదికగా మూడో టెస్టు ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను సచిన్ గంటను మోగించి ప్రారంభించాడు. ఇక ప్రపంచ క్రికెట్లో ఎదురులేని బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకున్న సచిన్కు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అరుదైన రీతిలో సత్కరించింది. అతని చిత్రపటాన్ని లార్డ్ మ్యూజియంలో ఏర్పాటు […]
ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం
మన తెలంగాణ/మల్దకల్: కలియుగ ప్రత్యక్ష దైవం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అయిజ పట్టణానికి చెందిన నవీన్ పర్ణిక దంపతులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు దేవాలయం తరుపున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూదన […]
AA22 |మరోసారి బన్నీతో నేషనల్ క్రష్ !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా చిత్రంతో మంచి విజయం సాధించిన నటి
Pooja Hegde |పూజా హెగ్డేకి షాక్..
ఒకప్పుడు వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలుగొందిన పూజా హెగ్డేకు
Rashmika Mandanna turns Antagonist for Allu Arjun?
Bollywood media has broke out the news that Rashmika Mandanna has been roped in to play an important role in Allu Arjun’s upcoming movie that started rolling recently. Atlee is the director and the film is a visual extravenga that is planned on a record budget. The latest update says that Rashmika Mandanna is assigned […] The post Rashmika Mandanna turns Antagonist for Allu Arjun? appeared first on Telugu360 .
ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో గురువారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో అమెరికాకు చెందిన యువ సంచలనం, 13వ సీడ్ అమందా అనిసిమోవా 64, 46, 64 తేడాతో సబలెంకను మట్టికరిపించింది. అసాధారణ ఆటతో అలరించిన అమందా చిరస్మరణీయ విజయంతో కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫైనల్కు చేరుకుంది. ఆరంభం నుంచే అమందా […]
TG |తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జూలై 10న) సుదీర్ఘంగా జరిగిన
రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మహిళా పోలీస్టేషన్ ఎస్ఐ
గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ వేణుగోపాల్ ఎసిబికి చిక్కాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కేసు పరిష్కారం నిమిత్తం ఎస్ఐ వేణుగోపాల్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ వేణుగోపాల్ పట్టుబడ్డాడు. సొమ్మును స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇటీవలి కాలంలో పోలీసు శాఖకు చెందిన వ్యక్తులు ఎసిబికి చిక్కుతుండటం తెలిసిందే. కాగా ఎసిబికి […]
కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి.. దుకాణాల లైసెన్స్లు రద్దు
కూకట్ పల్లి పరిధిలో చోటుచేసుకున్న కల్తీ కల్లు ఘటనలో మరోకరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో 31 మంది బాధితులు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో నలుగురికి డయాలసిస్ చేస్తున్నారు. మరోవైపు, ఈ కల్తీ కల్లు ఘటనపై బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. పలు కల్లు […]
కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో నీటి ప్రాజెక్టులు కల కల లాడుతున్నాయి. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 25వేల క్యూసెక్కుల పైగా వరద వస్తోంది. జూరాల ప్రాజెక్ట్ కు సంబంధించి14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులున్నారు. ఈ ప్రాజెక్ట్ కు 1 లక్ష 15 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. మరోవైపు అదే కంటే ఎక్కువగా 1 లక్షా 26 […]
ఎసిబి వలలో నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహశీల్దార్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నిమ్జ్ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ మెదక్ రిజియన్ డిఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం… సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరదిలోని న్యాల్కల్ మండలం హుస్సేల్ల్లి గ్రామానికి చెందిన భూనిర్వాసితునికి 52.87 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చేందుకు రూ. 65 వేలు నిమ్జ్ (నేషనల్ ఇండస్ట్రీయల్ మ్యానుఫాక్చరింగ్ జోన్) అధికారులు డిమాండ్ చేశారు. బాధితుడు అధికారులతో విసుగు చెంది ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో […]
విడాకులపై స్పందించిన నయనతార.. పోస్ట్ వైరల్
కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ తో విడిపోతున్నట్లు గత కొన్నిరోజులు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నయన్ విడాకులపై కోలీవుడ్ మీడియాలో, నెట్టింట రూమర్స్ చక్కర్లు కొడతున్నాయి. ఈ క్రమంలో రూమర్స్ కు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు నయన్. తాజాగా వీటిపై స్పందించిన ఆమె.. ఒకే ఒక పోస్ట్ తో వాటికి చెక్ పెట్టారు. ‘మా గురించి వచ్చే సిల్లీ న్యూస్ చూస్తే.. మా రియాక్షన్ […]
Nayanthara |ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన నయనతార…
సినీ పరిశ్రమలో ఇటీవల విడాకుల వార్తలు ఎక్కువవుతున్న నేపథ్యంలో, అనేక సెలెబ్రిటీ జంటలపై
MUDA case |సీఎం సిద్ధరామయ్య భార్యకు హైకోర్టు నోటీసులు !
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) భూ వివాదంలో కర్ణాటక హైకోర్టు ముఖ్యమంత్రి
కర్ణాటక చిన్నారికి మంత్రి దామోదర చేయూత
తీవ్ర గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి దామోదర రాజనరసింహ చేయూతనందించారు. నిమ్స్లో ఆ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు చెందిన చంద్రకాంత్ దంపతులు మలక్పేట్ ప్రాంతంలో నివసిస్తూ, అక్కడే ఓ హోటల్లో పని చేసుకుంటున్నారు.చంద్రకాంత్ దంపతుల 8 ఏండ్ల పాప ఐశ్వర్య తరచూ అనారోగ్యం బారిన పడుతుండడంతో, ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చూపించారు. పాపకు గుండె జబ్బు (ఆర్టియల్ సెప్టల్ డిఫెక్ట్) ఉన్నదని, ఆపరేషన్ చేయకపోతే పాప ప్రాణాలకు […]
Thandel |బుల్లి తెరపై బ్లాక్బస్టర్ రెస్పాన్స్ !
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ బుల్లి తెరపై కూడా భారీ విజయాన్ని
కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం:కెటిఆర్
నగరంలో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఎక్స్ వేదికగా కోరారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కుటుంబం కోసం కాయాకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు […]
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తన లేటెస్ట్ బ్లాక్బస్టర్ ’కుబేర’ తర్వాత తెలుగు సినిమాలో బలమైన మార్కెట్ను సుస్థిరం చేసుకున్నాడు. ఇదే జోరులో ధనుష్ 54వ చిత్రాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. విమర్శకుల ప్రశంసలు పొందిన థ్రిల్లర్ పోర్ తోజిల్ ఫేం విఘ్నేష్ రాజా ‘డి54’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో థింక్ స్టూడియోస్ సహకారంతో డాక్టర్ ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో […]
టెన్నిస్ క్రీడాకారిణి రీల్స్ చేస్తుందని.. కన్నతండ్రి దారుణం
గురుగ్రామ్: రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె కన్నతండ్రే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన గురుగ్రామ్లో జరిగింది. టెన్నిస్ క్రీడాకారిణి అయిన 25 ఏళ్ల రాధిక యాదవ్ను ఆమె తండ్రి కాల్చి చంపిన ఆరోపణలతో గురువారం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సెక్టార్-57లోని సుశాంత్ లోక్ ఫేజ్ 2 జి బ్లాక్లోని వారి నివాసంలో కాల్పులు జరిగాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాధిక తన ఇంటి […]
భారత మహిళా క్రికెట్ టీమ్ నయా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్తో జరుగుతున్న టి20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్పై టి20 సిరీస్లో విజయం సాధించడం భారత్కు ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటి వరకు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆరు ద్వైపాక్షిక టి20 సిరీస్లు జరిగాయి. అన్నింటిలో ఇంగ్లండే విజయం సాధించింది. తాజాగా జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో మాత్రం భారత జట్టు చరిత్రను లిఖించింది. ఇంగ్లండ్పై తొలి సిరీస్ను […]
ఆ విమానం కూల్చింది రష్యానే : ఐరోపా కోర్టు
11 ఏళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని కూల్చింది రష్యానేనట. ఐరోపాకు చెందిన హ్యూమన్ రైట్స్ కోర్టు (స్ట్రాస్బర్గ్కోర్టు) తాజాగా ఈ తీర్పు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగానే విమానంపై దాడి చేశారని, బహుశా అది సైనిక విమానంగా భావించి ఉండొచ్చని తన తీర్పులో పేర్కొంది. ఈ విపత్తులో తన ప్రమేయాన్ని అంగీకరించడానికి రష్యా నిరాకరించడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం కిందికే వస్తుందని పేర్కొంది. విచారణ సరిగా నిర్వహించడంలో ఆ దేశ వైఫల్యం మృతుల కుటుంబాల బాధను […]
2029 నాటికి 40 లక్షల హెచ్ఐవి మరణాలు
హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ కోసం అమెరికా అనేక దేశాల్లో ఎన్నో కార్యక్రమాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఈ చర్యలతో వ్యాధి బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ సాయాన్ని ట్రంప్ యంత్రాంగం ఇటీవల నిలిపివేయడం ఆందోళన కలిగిస్తోంది. హెచ్ఐవీ నిధులను పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు , మరో 60 లక్షల హెచ్ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని […]
Kothapallilo Okappudu Trailer: Rural romantic entertainer
Rana Daggubati is a highly enterprising personality who believes in giving talented individuals a big platform. He is now presenting C/O Kancherapalem, Uma Maheswara Ugra Roopasya producer Paruchuri Praveena’s directorial debut, Kothapallilo Okappudu. The movie teaser as already impressed many with its fun tone. The movie trailer has been released today and it promises a […] The post Kothapallilo Okappudu Trailer: Rural romantic entertainer appeared first on Telugu360 .
నిజామాబాద్ డిపో అర్ఎం రిలీవ్ చేయట్లేదు
ఆర్మూర్, జూలై 10 ( జనం సాక్షి): నిజామాబాద్ 2 ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్ సాహెబ్ బస్సును ఆర్మూర్ …
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు..2027 నాటికి బుల్లెట్ రైలు
వచ్చే ఐదేళ్లలో కొత్తగా వెయ్యి రైళ్లను పట్టాలు ఎక్కించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో ఈ కొత్త రైల్వే సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. 2027 నాటికి దేశంలో బుల్లెట్ రైలు ప్రారంభించడమే భారతీయ రైల్వే లక్షంగా పెట్టుకుందని వివరించారు. రైల్వే ఎగుమతుల ద్వారా ప్రపంచం లోనే భారత్ కీలక పాత్ర పోషించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైల్వే ద్వారా సరకు రవాణా కారణంగా భారీగా ఆదాయం […]
Karthi’s next action biggie is titled Marshal
Karthi has huge fan following in Tamil and Telugu states, owing to his diverse script selection and interesting projects. The actor keeps audiences guessing with his choices and now, he is starring an intense fishermen village actioner, Marshal. Tamizh, who made highly acclaimed OTT hit Taanakkaran, is directing this film. The movie team have announced […] The post Karthi’s next action biggie is titled Marshal appeared first on Telugu360 .
హెయిర్ కట్టింగ్ వివాదం.. ప్రిన్సిపాల్ను పొడిచి చంపిన విద్యార్థులు
హెయిర్ కట్టింగ్ చేసుకోలేదని మందలించిన పాఠశాల ప్రిన్సిపాల్ ను ఇద్దరు విద్యార్థులు దారుణంగా పొడిచి చంపారు. ఈ విషాద సంఘటన హర్యానాలోని హిసార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్నాండ్ ప్రాంతంలో బాస్ గ్రామంలోని కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్.. జుట్టు కత్తిరించకపోవడం, క్రమశిక్షణను పాటించకపోవడంతో విద్యార్థులను మందలించారు. ఓ ఇద్దరు విద్యార్థులు చెప్పినా వినకపోవడంతో.. ప్రిన్సిపాల్ వారిని తిడుతూ బయటకు లాగారు. […]
Nani’s The Paradise welcomes the ‘Kill’er star
Natural Star Nani and Dasara fame, writer-director Srikanth Odela have created massive sensation Pan-India and worldwide, with their The Paradise, announcement teaser. The movie makers are promising to take Telugu Cinema to International level with this unqiue epic action entertainer. Now, the movie makers have announced an exciting addition to the cast. Famous dancer-anchor-choreographer and […] The post Nani’s The Paradise welcomes the ‘Kill’er star appeared first on Telugu360 .
Icon Star Allu Arjun has collaborated with Asian Cinemas for a multiplex chain and their first project AAA Cinemas was launched in Hyderabad’s Ameerpet. AAA Cinemas stands next to AMB Cinemas in Hyderabad and is one of the best ones in the city. Asian Suniel has revealed that their second collaboration will soon happen in […] The post AAA Cinemas soon in Vizag appeared first on Telugu360 .
ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు మృతి #elephant #viralvideo #latestnews #telugufact
BJP MP demands quota in Indiramma houses allocations
BJP MP Raghunandan Rao demanded Telangana Chief Minister Revanth Reddy to give power to even MPs in Indiramma Illu (houses for poor) allocations. Medak MP dashed off an open letter to CM, explaining the reasoning behind his demand. “I heartfully appreciate CM Revanth Reddy for initiating Indiramma Housing scheme to offer houses to poor in […] The post BJP MP demands quota in Indiramma houses allocations appeared first on Telugu360 .
మూడు గంటల చార్జ్.. 80 కిలోమీటర్లు ప్రయాణం..!#TeluguPost #telugu #post #news
Singareni |అక్టోబర్ నాటికి సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేయాలి : ఎన్.బలరాం
రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను
తండ్రి ప్రేమతో తయారైన బైక్…#TeluguPost #telugu #post #news
HCA Scam |నిందితులకు రిమాండ్, చర్లపల్లి జైలుకు తరలింపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టిక్కెట్ల అక్రమాల కేసులో అరెస్టయిన అధ్యక్షుడు జగన్మోహన్
Janaki v/s State of Kerala |కేంద్ర మంత్రి మూవీకి సెన్సార్ మోక్షం…
కేంద్ర మంత్రి, మలయాళ ప్రముఖ నటులు సురేష్ గోపీ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన
ఒకే మూవీగా ‘బాహుబలి’రెండు పార్ట్ లు.. రిలీజ్ ఎప్పుడంటే?
బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ఈ మూవీ అభిమానులకు సర్ ప్రైజ్ ప్రకటించారు. అద్భుతమైన విజువల్స్, పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలతో సరికొత్త ప్రపంచాన్ని సృష్టించిన ‘బాహుబలి’ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. రెండు భాగాలను కలిపి ఒకే మూవీగా తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ‘బాహుబలి: ది ఎపిక్‘ టైటిల్ తో ఈ […]
కృష్ణ బేసిన్ కు వరద ప్రవాహం యధావిధిగా కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయానికి 1,62 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఉన్న జూరాల12 సుంకేసుల ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి దిగువ శ్రీశైలం కు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం కు లక్ష అరవై వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి దిగువ నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైపుకు 81 వేల క్యూసెక్కులు కుడి ఎడమ గట్టు జల […]
నలుగురు కుమారులున్నా ఆ తల్లి అనాథే!
నవ మాసాలు కని పెంచిన ఆ తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలే ఆమె పట్టించుకోకుండా వదిలేశారు. చిన్నతనంలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడి ఏ కష్టం వచ్చినా.. బాధ కల్గినా తనకే ఆ కష్టం వచ్చినట్లు భావించేది. పిల్లలకు ఏ చిన్న బాధ కలిగిన ఆమెనే బాధపడేది. పిల్లలను నానా కష్టాలు పడి పెంచి పోషించింది. మంచి విద్యా బుద్ధులు నేర్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దింది. తమను ఉన్నత స్థానాల్లో ఉంచిన తల్లిని కంటికి రెప్పలా […]
Bahubali |‘బాహుబలి: ది ఎపిక్’తో పదేళ్ల వేడుక !
తెలుగు సినిమాను పాన్-ఇండియన్ వేదికపై స్థాపించిన ఎపిక్ సాగా బాహుబలి. దర్శకదీరుడు ఎస్.ఎస్
పింఛన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కుమారుడు
పింఛన్ డబ్బుల కోసం తల్లిని కుమారుడు హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలోని వర్ని పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మోస్రా మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన గొల్ల సాయవ్వ (57) కుమారుడు గొల్ల సాయిలు తల్లి పింఛన్ డబ్బుల విషయంలో గొడవ పడి డబ్బుల ఇవ్వకపోవడంతో తల్లిని బండరాయితో తల, ఛాతి, కడుపు మీద బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన చుట్టుపక్కల కాలనీవాసులు 108 అంబులెన్స్కు […]
తాలిబన్ జోక్యంతో తప్పిన 6 ఏళ్ల బాలిక వివాహం
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ బాలిక తల్లిదండ్రులు తమ ఆరేళ్ల బాలికను 45 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయడానికి నిశ్చయించారు. తానీ తాలిబన్ అధికారుల జోక్యంతో ప్రస్తుతానికి పెళ్లి నిలిచి పోయింది. బాలికకు 9 ఏళ్లు వచ్చే వరకూ ఎలాంటి పెళ్లి తలపెట్టవద్దని ఉభయ పక్షాలను అధికారులు ఆదేశించారు. ఈ ఉదంతం ఆఫ్ఘనిస్తాన్ లోని హెల్మంద్ ప్రావిన్స్ లో జరిగింది. ముర్జా జిల్లాలో జరిగిన ఘటనను అమెరికా ఆఫ్ఘన్ వార్తా సంస్థ అము .టివి జూన్ 28న […]
ఎసిబి వలలో జహీరాబాద్ నిమ్జ్ అధికారులు
సంగారెడ్డి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు రెండు పెద్ద అవినీతి తిమింగళాలు చిక్కాయి. గురువారం జహీరాబాద్ లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) అధికారులు ఎసిబి వలలో పడ్డారు. నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీశ్ లు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు లంచం అధికారులు డిమాండ్ చేయడంతో బాధితరులు ఎసిబిని ఆశ్రయించారు. దీంతో పక్క ప్లాన్ ప్రకారం.. బాధితుల నుంచి 65 వేల […]
Supritha |కొలను ఒడ్డున వేడి సెగలు..
సోషల్ మీడియా యంగ్ బ్యూటీ సుప్రీత, సురేఖ వాణి కుమార్తె వరుస ఫొటో
Cricket |హెచ్సీఏ కమిటీని రద్దు చేసి ఎన్నికలు జరపాలి –అజారుద్దీన్ డిమాండ్
హైదరాబాద్ – అవినీతి ఊబిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రస్తుత
Great Honor |సచిన్ కు అపూర్వ గౌరవం.. ఎంసిసి మ్యూజియంలో క్రికెట్ గాడ్ చిత్ర పటం
లండన్: లార్డ్స్ మైదానంలో (lords ground ) ఉన్న ఎంసీసీ మ్యూజియంలో (MCC
Chandrababu : ఈ నెల 14న ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 14వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
IND vs ENG – Lord’s Test |ఇంగ్లాండ్ ను దెబ్బతీసిన నితీష్ రెడ్డి..
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి
ఇంగ్లాండ్కు నితీశ్ రెడ్డి షాక్.. ఒకే ఓవర్లో ఓపెనర్లు ఔట్
ENG vs IND: ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా గురువారం భారత్-ఇంగ్లాండ్ జట్ల మద్య లార్డ్స్ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డి తన తొలి ఓవర్ […]
ఎమ్మెల్యే ప్రసన్న మరోసారి సవాల్
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మరోసారి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శలు చేశారు
Demand |ఎపి బిజెపి ఆధ్యక్షుడిపై కెటిఆర్ ఆగ్రహం … క్షమాపణకు డిమాండ్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్, (Madhav ) ఏపీ మంత్రి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. వేతనాలను భారీగా పెంచే అవకాశం కల్పిస్తుంది
Sharmila Shifts Gears: Alleges Nexus Between NDA Govt and YSRCP in Betraying Farmers
AP Congress President Y.S. Sharmila seems to have taken a new political route. Prior to the elections, she had launched sharp attacks and leveled serious allegations against her brother Y.S. Jagan Mohan Reddy and YSRCP. But now, her tone has shifted. Sharmila is now accusing both the newly elected NDA alliance government and the defeated […] The post Sharmila Shifts Gears: Alleges Nexus Between NDA Govt and YSRCP in Betraying Farmers appeared first on Telugu360 .
వాజేడు, జులై 10 (ఆంధ్రప్రభ) : తెలంగాణ – ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్,
Telangana : కొండా మురళిపై యాక్షన్ తీసుకుంటారా? అంత సీన్ ఉందా?
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళిపై చర్య తీసుకోవాల్సిందేనని వరంగల్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిసింది
Awarded |నిశాచరుడి దివ్యస్వప్నం –ఆచార్య రజనిశ్రీ సాహిత్య పురస్కారం
రచయిత మల్లారెడ్డికి దక్కిన అపూర్వ గౌరవంహైదరాబాద్ రవీంద్రభారతిలో 12న కార్యక్రమంనాలుగు సంవత్సరాలుగా పురస్కారాల
మొదటిసారిగా కారు కొన్నారా? ఈ టాప్-10 బేసిక్ మెయింటెనెన్స్ టిప్స్ మీ కోసమే!
రాత మారింది.. గిరిజన కార్మికుడికి దొరికిన 40లక్షల వజ్రం
మధ్యప్రదేశ్లోని పన్నా వజ్రాలకు నిలయంగా ప్రసిద్ధి పొందింది.
వ్యవసాయం, రైతుల పట్ల తప్పుడు రాతలు రాయిస్తారా? : జగన్
అమరావతి: ఎపి సిఎం చంద్ర బాబు నాయుడుకు కొమ్ము కాస్తూ ఎల్లో మీడియా మరింత దిగజారిపోయిందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. బంగారుపాళ్యానికి వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చారని అన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ..ప్రభుత్వ తీరుపై రైతుల్లో ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసిందని, రైతులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించడం […]
బాల్ పై పంత్ కంప్లైంట్.. పట్టించుకుంటారా?
ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సిరీస్లో వాడుతున్న బంతుల నాణ్యతపై భారత జట్టు వైస్కెప్టెన్ రిషబ్ పంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Chennur |ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.. సివిల్ జడ్జి రవి
చెన్నూర్, జులై 10(ఆంధ్రప్రభ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం (vanamahotsavam) లో
Finally, Pooja Hegde bags a Telugu Film
Pooja Hegde was once the lead actress in Telugu and she has done films with all the top stars. She also demanded big remuneration and a series of debacles left her with no big options. Pooja Hegde is busy with Tamil and Hindi films from the past couple of years. She has been aiming for […] The post Finally, Pooja Hegde bags a Telugu Film appeared first on Telugu360 .
Andhra Prabha Smart Edition |బాబు లెసన్ /పవనన్న చాలెంజ్/ఫోర్జరీలో మోహనం.
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-07-2025, 4.00PM పాలిటిక్స్లోకి రావాలి.. బాబు లెసన్
Unique Re-release plan for Baahubali
India’s trendsetting film Baahubali: The Beginning released exactly ten years ago and the team is celebrating the occasion. The team has been working on making the two parts of Baahubali (Baahubali: The Beginning and Baahubali: The Conclusion) into a single part film. The works are completed and on this occasion, the team announced that the […] The post Unique Re-release plan for Baahubali appeared first on Telugu360 .
మినిమం బ్యాలెన్స్ ఇక అవసరం ఉండదట!!
సేవింగ్స్ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్ లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి.
NATS |నాట్స్ సంబరాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట..
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో 8వ నాట్స్ తెలుగు సంబరాలు (8th NATS
సన్ రూఫ్ వాడటం ఇల్లీగల్? #telugupost #sunroof #telugufacts #latestnews
షాకింగ్.. వీసా ఫీజులు పెంచిన అమెరికా
అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది.
Kaleshwaram |కాళేశ్వరంలో ప్రాణహిత పరవళ్లు
10.450 మీటర్ల ఎత్తున ప్రవహిస్తున్న గోదావరి నదిమేడిగడ్డ నుండి దిగువకు 5.30 లక్షల
Challenge Accepted |పవన్ కల్యాణ్ సవాల్ను స్వీకరించిన మంత్రి లోకేష్..
కోటి మొక్కలు నాటేందుకు సై అన్న మంత్రివిద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం
ఆ విషాదం తర్వాత.. వేల మందికి ఉచితంగా ఈతలో శిక్షణ
ఈత నేర్చుకోవడం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు.
Foreign Tour |ప్రధాని మోడీకి అపూర్వ గౌరవం –వరిస్తున్న అత్యున్నత పురస్కారాలు
ముగిసిన అయిదు దేశాల పర్యటనఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీఈ టూర్లో మూడు దేశాల