SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరిన జెడియు సీనియర్ నాయకుడు..

న్యూఢిల్లీ: ఇటీవల జనతా దళ్ యునైటెడ్(జెడియు)కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి.. రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీలో చేరారు. ఆదివారం (మార్చి 22) ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో RLDలో జాయిన్ అయ్యారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు త్యాగి, సమతా పార్టీ-జనతా దళ్ విలీనం తర్వాత అక్టోబర్ 2003లో JDU ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీతో ఉన్నారు. గత కొన్నేళ్లుగా, ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి, రాజకీయ సలహాదారు వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. 2013లో త్యాగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024లో వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి పదవి నుండి వైదొలిగారు. జేడీయూలో కీలక నేతగా ఎదిగిన త్యాగి.. మార్చి 17న పార్టీకి రాజీనామా చేశారు.

మన తెలంగాణ 22 Mar 2026 3:28 pm

నాటి విద్యార్థులు నేడు సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు..

నాటి విద్యార్థులు నేడు సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు.. వనపర్తి , ఆంధ్రప్రభ : స్థానిక

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:28 pm

నియో స్పోర్ట్స్ క్లబ్ లో స్విమ్మింగ్ చేస్తున్న చిన్నారులు..

నియో స్పోర్ట్స్ క్లబ్ లో స్విమ్మింగ్ చేస్తున్న చిన్నారులు.. మోత్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:25 pm

నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి..

నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు,చిట్యాలలో 66 మంది

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:21 pm

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:18 pm

​​ఖమ్మంలో ‘ఐసీఏఐ’ శాఖ ప్రారంభం

ఖమ్మంలో ‘ఐసీఏఐ’ శాఖ ప్రారంభం ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ​ఖమ్మం,

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:15 pm

విషాదం: కూప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి, ఒకరు మిస్సింగ్

దోహ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్ దేశ ప్రాంతీయ జలాల్లో ఓ ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గల్లంతయ్యాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. హెలికాప్టర్ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ విధి నిర్వహణలో ఉన్న ఖతార్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, అది దేశ ప్రాంతీయ జలాల్లో కూలిపోయింది అని Xలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు చేపట్టినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

మన తెలంగాణ 22 Mar 2026 3:09 pm

‘కల్కి-2’ సినిమాతో.. ఒకప్పటి స్టార్ హీరో రీ ఎంట్రీ

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కల్కి 2898ఎఢి’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ లేకుండానే కొన్ని సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్‌తో భాగమైన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో మరో స్టార్ హీరో భాగమయ్యాడని తెలుస్తోంది. హైదరాబాద్‌లో కొనసాగుతున్న కల్కి-2 షూటింగ్ సెట్స్‌లోకి ప్రముఖ హీరో జె.డి.చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీలో ఆయన ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. అతి త్వరలో ప్రభాస్ కూడా ఈ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం నుంచి ఇప్పటికే దీపికా పదుకొనే తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ని తీసుకోనున్నారు. 

మన తెలంగాణ 22 Mar 2026 3:05 pm

Poonam kaur |ఫేక్ సిక్ ఎవరు..?

Poonam kaur | ఫేక్ సిక్ ఎవరు..? Poonam kaur | పూనమ్

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:59 pm

వైభవంగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణం

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని మాటేడు గ్రామంలో ఉన్న ప్రాచీనమైన, చారిత్రాత్మక

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:51 pm

BRS |సీఎం రేవత్ పై విమర్శలు..

BRS | సీఎం రేవత్ పై విమర్శలు.. BRS |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:49 pm

tamannaah |త‌ళుక్కుమంటున్న త‌మ‌న్నా..

tamannaah | త‌ళుక్కుమంటున్న త‌మ‌న్నా.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:46 pm

నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్‌కు సన్మానం

నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్‌కు సన్మానం కడెం, ఆంధ్రప్రభ : కడెం

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:27 pm

రిషబ్ పంత్‌కి ఓ వెరైటీ ఛాలెంజ్.. గెలిచాడా..? లేదా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్టు కఠోరంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్‌ పంత్‌కు ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.. ఈ క్రమంలో పంత్‌కు కోచింగ్ బృందం ఓ సవాల్ విసిరారు. కేవలం 6 బంతుల్లోనే 15 నకెగెెలు చేయాలని ఛాలెంజ్ ఇచ్చారు.. మరి పంత్ ఈ ఛాలెంజ్‌లో గెలిచాడా.. లేదా.. అనేది మీరే చూసేయండి..

మన తెలంగాణ 22 Mar 2026 2:26 pm

ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం..

ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం.. వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం పడగల్

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:21 pm

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు…

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు… కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి : చైర్మన్ ఉట్నూర్,

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:18 pm

షాద్ నగర్ లో దారుణం.. మహిళ మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ హత్యకు గురైంది. ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళ మృతి చెందింది. భర్తతో గొడవపడి మూడేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. మహబూబ్ నగర్ కు చెందిన నర్సింహులతో రెండేళ్లుగా సహజీవనం చేస్తుంది. కొంతకాలంగా నర్సింహులు, శోభకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి వివాదం జరిగిన అనంతరం తిరిగి రంగారెడ్డిగూడాలోని తల్లివద్దకు శోభ వచ్చింది. నర్సింహులు కుమారుడికి సైకిల్ కొని ఇస్తానని నర్సింహులు శోభకు ఫోన్ చేసి షాద్ నగర్ కు రావాలన్నాడు. ఎంతసేపు ఎదురు చూసినా రాకపోవడంతో కుటుంబసభ్యులకు శోభ సమాచారమిచ్చింది. అకస్మాత్తుగా ఇవాళ ఉదయం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో శోభ మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 22 Mar 2026 2:15 pm

గుజ్జ అశోక్‌కు ఉగాది పురస్కారం…

గుజ్జ అశోక్‌కు ఉగాది పురస్కారం… ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:15 pm

నిరుపేదల సంక్షేమమే మా ధ్యేయం

నిరుపేదల సంక్షేమమే మా ధ్యేయం అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదానికి గురైన నిరుపేదలకు సీఎంఆ

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:12 pm

మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం?

మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం? లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; మోసపూరిత

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:11 pm

న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:08 pm

ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు…

ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు… స్టేషన్ ఘన్ పూర్,

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:05 pm

ఫ్యాక్ట్ చెక్: ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు

ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియో

తెలుగు పోస్ట్ 22 Mar 2026 2:02 pm

2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు 2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ […] The post 2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 1:53 pm

ఫ్యాక్ట్ చెక్: ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు

ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే వాదన

తెలుగు పోస్ట్ 22 Mar 2026 1:51 pm

ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం

అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల సమస్యలపై […] The post ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 1:47 pm

Cyber Fraud Alert: AP MLA Loses ₹12 Lakh in Fake RTA Link Scam

Polavaram Jana Sena MLA Chirri Balaraju fell victim to a cyber fraud and lost ₹12 lakh. According to reports, he received a message on his phone claiming that a traffic challan was pending. The message included a link that appeared to be from the Road Transport Authority. Believing it to be an official notice, the […] The post Cyber Fraud Alert: AP MLA Loses ₹12 Lakh in Fake RTA Link Scam appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 1:44 pm

కోచ్‌పై సంచలన ఆరోపణలు.. డ్రెస్సింగ్ రూంలోకి మందు, సిగరెట్లు

లండన్: ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ మెక్‌కలమ్ సంచలనన ఆరోపణలు ఎదురుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి సిగిరెట్లు, మద్యం తీసుకొచ్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమీక్షలో.. అతడు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. యాషెస్ సిరీస్‌లో మధ్యలో తొమ్మిది రోజులు విరామం రావడంతో ఆరు రోజులు ఆటగాళ్లు మద్యం తాగుగూ బయటే గడిపారని తెలుస్తోంది. కివిస్‌తో సిరీస్‌ సమయంలో న్యూజిలాండ్‌లో అర్థరాత్రి నైట్‌క్లబ్‌ బౌన్సర్‌తో బ్రూక్ వాగ్వాదానికి దిగడం దూమారం రేపింది. కొందరు ఆటగాళ్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తోనూ మెక్‌కలమ్ విబేధాలు తలెత్తాయని, అతను కూడా కోచ్ తీరును తప్పుబట్టాడని సమాచరం. అయితే ఇంత జరిగినా.. స్టోక్స్‌తో మెక్‌కలమ్‌కు సయోధ్య కుదిర్చి, అన్ని ఫార్మాట్లకు అతడినే కోచ్‌గా కొనసాగించాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించడం గమనార్హం.

మన తెలంగాణ 22 Mar 2026 1:40 pm

శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు

శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:28 pm

Nandi Awards Set to Return in Andhra Pradesh, Government Signals Fresh Push for Artists

After a long pause, the prestigious Nandi Awards in Andhra Pradesh are set to make a comeback. The state government has indicated that it is ready to revive the awards and recognize talent across cinema, television, and theatre. State Cinematography and Tourism Minister Kandula Durgesh confirmed that preparations are underway to organize the awards ceremony […] The post Nandi Awards Set to Return in Andhra Pradesh, Government Signals Fresh Push for Artists appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 1:24 pm

Murder |రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘ‌ట‌న‌

Murder | రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘ‌ట‌న‌ Murder | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:24 pm

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..

జైనూర్, ఆంధ్రప్రభ ; గ్రామపంచాయతీ నూతన వార్డు సభ్యులకు విధి విధానాలు పంచాయతీరాజ్

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:22 pm

ఐఐటి చుక్కా రామయ్య సేవలు ఆదర్శంగా తీసుకోవాలి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ అనాథలు, నిరుపేద విద్యార్థులకు వరంగా

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:17 pm

పేదల ఇళ్లు కూల్చితే చూస్తూ ఊరుకోం: రామచందర్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం  మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదు అన్నారు. మూసీ పునర్జీవం - అంశంపై బిజెపి చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూసీ నదిపై బిజెపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ ఒడ్డున ఓ బిల్డర్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారని, అక్రమాలు తొలగించడంలో పేదవారికి అన్యాయం జరుగుతుందని రామచందర్ రావు విమర్శించారు. అలా అని పేదల ఇళ్లు కూల్చితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. హామీల అమలుకే నిధులు లేవంటున్నారని, మరి మూసీకి ఎక్కడి నుండి వస్తామని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజలకు సరైన వివరణ ఇవ్వాలని రామచందర్ రావు సూచించారు.  

మన తెలంగాణ 22 Mar 2026 1:14 pm

Airlines |ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచొద్దు..

Airlines | ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచొద్దు.. Airlines | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:14 pm

Cool drinks |అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే…

Cool drinks | అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే… Cool drinks |

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:12 pm

ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే

ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే భీమారం, ఆంధ్రప్రభ ;

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:10 pm

ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం..

ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం.. కమ్యూనిటీ హాల్ భవనం పనులు త్వరగాపూర్తిచేయాలి..ఉమ్మడి జిల్లా మాజీ

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:07 pm

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్!

అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పై మరోసారి చర్చ ప్రారంభమైంది. ట్రంప్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాదిగ మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు ఆయన కాస్త తడబడుతూ అడుగులు వేయడమే అందుకు కారణం. ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకొని విమానం దిగుతూ కనిపించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న […] The post ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 12:39 pm

Students |హ‌ఠాత్తుగా సెల‌వులు

Students | హ‌ఠాత్తుగా సెల‌వులు Students | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:27 pm

ఆస్తి పన్నుల వసూళ్లపై కర్నూలు కార్పొరేషన్ దృష్టి..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:26 pm

Pawan kalyan |రిస్క్ చేయబోతున్నారా..?

Pawan kalyan | రిస్క్ చేయబోతున్నారా..? Pawan kalyan | పవన్ కళ్యాణ్

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:22 pm

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:18 pm

దారుణమైన సెండాఫ్.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదా..?

ఏ ఆటలో అయినా.. టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య సఖ్యత ఉండటం ఎంతో అవసరం. అదే లేకపోతే.. మ్యాచ్‌ను గెలవడం చాలా క్షమవుతుంది. అయితే సన్‌రైజర్ హైదరాబాద్ జట్టు ఇంట్రాస్క్ల్వాడ్ మ్యాచ్‌లో బౌలర్ జీషన్ అన్సారీ కాస్త ఓవర్‌యాక్షన్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్‌ని జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ వెంటనే ‘‘నువ్వు ఔట్ అయ్యావ్.. ఇక్కడి నుంచి వెళ్లు’’ అంటూ దారుణంగా సెండాఫ్ ఇచ్చాడు. అయినా సరే ఇషాన్ మాత్రం నవ్వుతూ పప ఇందుకు సంబంధిచ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఇలా ఉంటే అసలు మ్యాచ్‌లలో చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. Send off to Ishan Kishan During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him. The team atmosphere doesn’t seem to be very good. pic.twitter.com/3b75QtTh3F — Stubbsy  (@spideypant_) March 21, 2026

మన తెలంగాణ 22 Mar 2026 12:16 pm

ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా బాంబులు… తెహ్రాన్: ఇజ్రాయిల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయిల్‌కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్‌లోని కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై శనివారం దాడులు జరిగిన […] The post ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 12:16 pm

కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ…

కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ… భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:13 pm

Market |స్కిన్‌లెస్ కిలో రూ.400

Market | స్కిన్‌లెస్ కిలో రూ.400 Market | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:07 pm

నేడు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం: రేవంత్

హైదరాబాద్: తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్నిఅమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు, 70 లక్షల మంది రైతన్నలకు భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, కేవలం 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమ మొదలు పెట్టామని తెలియజేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసి నేడు రైతులకు అంకితం చేస్తున్నామని, పరిశ్రమకు కొనసాగింపుగా రిపైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   

మన తెలంగాణ 22 Mar 2026 12:07 pm

వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అవసరం

వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అవసరం వికారాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:06 pm

వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ గందరగోళం..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలు

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:02 pm

శాస్త్రవేత్త, విశ్రాంత ఉద్యోగి కొడవల్ల వెంకయ్య ఇకలేరు

శాస్త్రవేత్త, విశ్రాంత ఉద్యోగి కొడవల్ల వెంకయ్య ఇకలేరు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పశు

ప్రభ న్యూస్ 22 Mar 2026 11:57 am

రంగారెడ్డిలో దారుణం.. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్ధార్థ్ అనే యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించగా.. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం రాకపోవడమే యువకుడి ఆత్మహత్యకు గల కారణం  అని పోలీసులు భావిస్తున్నారు. 

మన తెలంగాణ 22 Mar 2026 11:42 am

KTR |పంట‌లు కొన‌కుండా ఇబ్బందులు

KTR | పంట‌లు కొన‌కుండా ఇబ్బందులు KTR | ఆందోళ‌న‌లో రైత‌న్న‌లురైతు గ‌ణ‌ప‌తిది

ప్రభ న్యూస్ 22 Mar 2026 11:26 am

ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

అప్రమత్తంగా లేకపోతే అకౌంట్లు ఖాలీ… పోలవరం: సైబర్ నేరగాళ్లు ఆగడాలు రానురాను పెచ్చుపెరుగుతున్నాయి. నేరగాళ్ళు రోజురోజుకీ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తప్ప్పు తెలిసినంత వరకు ఇటువంటి నేరాలు బయకురావడం లేదు. ఇటీవల ఈ మధ్య ఓ మాజీ ఐపీఎస్ భర్యను షేర్లు పేరు చెప్పి బురిడీ కొట్టించి సుమారు మూడు కోట్లు వరకు కాజేశారు. రెండు రోజుల కిందటే ఓ మాజీ డీజీపీ మనమరాలు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్ […] The post ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 11:23 am

పాశికంటి శ్రీనివాస్ కు రాష్ట్రస్థాయి పురస్కారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పద్మశాలి సంఘం

ప్రభ న్యూస్ 22 Mar 2026 11:12 am

Moinabad Farmhouse Drugs Case: Police Seal Property Linked to Rohith Reddy

In a significant move, authorities have sealed a farmhouse linked to former BRS MLA Pilot Rohith Reddy as part of the ongoing investigation of Moinabad farmhouse drugs case. Officials confirmed that the property was constructed on assigned land, which raised legal concerns. Based on this finding, a joint team of SIT, revenue, and police officials […] The post Moinabad Farmhouse Drugs Case: Police Seal Property Linked to Rohith Reddy appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 11:12 am

శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం చేయండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ

ప్రభ న్యూస్ 22 Mar 2026 11:09 am

Trump Warns Iran : ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు

మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసిపోయే అవకాశాలు కనిపించడం లేదు

తెలుగు పోస్ట్ 22 Mar 2026 10:57 am

జనసేన పార్టీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా

పోలవరం: అంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు. జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి సుమార్ రూ.12 లక్షలు కాజేశారు. ఆర్టిఎ చలానా పేరుతో వచ్చిన లింక్‌ను ఎమ్మెల్యే క్లిక్ చేశారు. దీంతో ఆయన ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. మోసపోయినట్లు గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే జీలుగుమిల్లి పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

మన తెలంగాణ 22 Mar 2026 10:56 am

Summer Time |కిచ. కిచ కూ.. కూ .. అంటూ గుడ్ మార్నింగ్ చెప్తాం..

Summer Time | కిచ. కిచ కూ.. కూ .. అంటూ గుడ్

ప్రభ న్యూస్ 22 Mar 2026 10:56 am

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా..

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా.. కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా

ప్రభ న్యూస్ 22 Mar 2026 10:56 am

రైతు అభ్యున్నతే లక్ష్యం –పెమ్మసాని చంద్రశేఖర్.

రైతు అభ్యున్నతే లక్ష్యం – పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి, ఆంధ్రప్రభ : తెనాలి

ప్రభ న్యూస్ 22 Mar 2026 10:42 am

హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలి : ట్రంప్

వాషింగ్టన్: హర్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని తెరవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలని, ఇరాన్ లోని వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడిని ప్రారంభిస్తామని ట్రంప్ తెలియజేశారు.

మన తెలంగాణ 22 Mar 2026 10:33 am

రాజయ్యకు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు..

రాజయ్యకు నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు.. భీమారం, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ పరిధిలోని

ప్రభ న్యూస్ 22 Mar 2026 10:30 am

Dhurandhar 2 |ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది…?

Dhurandhar 2 | ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది…? Dhurandhar 2

ప్రభ న్యూస్ 22 Mar 2026 10:29 am

పాఠశాల అభివృద్ధికి 5 లక్షలు విరాళం..

పాఠశాల అభివృద్ధికి 5 లక్షలు విరాళం.. గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా

ప్రభ న్యూస్ 22 Mar 2026 10:23 am

ఇందిరమ్మ రాజ్యం దిశగా బడ్జెట్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం దిశగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2026- 27 భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత, రైతు లు, బడుగు బలహీన వర్గాల సంక్షేమంతోపాటు విద్య, ఆరోగ్య, పరిశ్రమల ప్రగతికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అంకెల గారడీ కాకుండా ప్రజల స్థితిగతుల మెరుగుకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రకటించిన ప్రభుత్వం ఈసారి రూ. 3,24,234 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో రూ. 2,34,406 కోట్లు రెవెన్యూ వ్యయం కాగా, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు. దేశ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటే, రాష్ట్ర వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ప్రగతికి నిదర్శనం. తలసరి ఆదాయంలో దేశం సగటు 6.9 శాతం కాగా, రాష్ట్ర సగటు 10.2 శాతం కావడం తెలంగాణకు గర్వకారణం. దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్‌డిపి 5 శాతం వాటా కలిగి ఉండటం దేశ ప్రగతిలో రాష్ట్రం అందిస్తున్న భాగస్వామ్యానికి నిదర్శనం. ప్రస్తుతం 200 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్‌కు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని ఈ బడ్జెట్ నిరూపిస్తోంది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్బావం దినోత్సవం జూన్ 2వ తేదీ నుండి రాష్ట్రంలోని కోటీ 15 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకొస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడంతో ప్రజల్లో భరోసా కలుగుతోంది. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం ఆనందదాయకం. రాష్ట్రంలో విద్యావికాసానికి ప్రాధాన్యతిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ, చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించడం స్వాగతించాల్సిన అంశం. మహిళా సాధికారితకు కట్టుబడిన ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి రూ. 3143 కోట్లు కేటాయించింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు 269 కోట్ల జీరో టికెట్లు ఇవ్వడంతో వారు రూ. 9222 కోట్లు ఆదా చేసుకున్నారు. రాష్ట్రంలో 42.90 లక్షల కుటుంబాలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 53.09 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద రూ. 3900 కోట్లు ఖర్చు చేసి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో 3.38 కోట్ల మంది ఉచిత సన్నబియ్యంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. బడ్జెట్‌లో పౌర సరఫరాల శాఖకు రూ. 7366 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 3,24,536 ఇళ్లు మంజూరు చేయగా, 2,62,449 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ. 7430 కోట్ల ప్రతిపాదనతో పేదలకు ఇళ్లు వేగవంతంగా అందుతాయి. తెలంగాణలో కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. పేద, బడగు, బలహీన, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం బడ్జెట్‌లో బడుగు వర్గాలకు న్యాయం చేసింది. ఎస్‌సి సంక్షేమానికి రూ. 11,784 కోట్లు, ఎస్‌టి సంక్షేమానికి రూ. 7937 కోట్లు, బిసి సంక్షేమానికి రూ. 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ. 3769 కోట్లు కేటాయించింది. రాబోయే గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు, పర్యాటక శాఖకు రూ. 1,224 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అన్ని శాఖలకు సమ ప్రాధాన్యతిచ్చినట్టయ్యింది. విద్యా వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం విద్యా శాఖకు రూ. 26,674 కోట్లు కేటాయించింది. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 79 స్కూళ్లు మంజూరు చేయగా, 44 చోట్ల పనులు కూడా ప్రారంభమయినట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ. 400 కోట్లు కేటాయించారు. నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించనున్న ప్రభుత్వం బడ్జెట్‌ల్లో వైద్య, ఆరోగ్య శాఖకి రూ. 13,679 కోట్లు కేటయించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ. 33,688 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. గత కెసిఆర్ సర్కారు అసంపూర్తిగా మిగిల్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం నీటి పారుదల శాఖకు రూ. 22,615 కోట్లు కేటాయించింది. అన్నదాతల సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతిస్తోంది. వ్యవసాయానికి రూ. 23,179 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 1529 కోట్లు కేటాయించారు. రికార్డు స్థాయిలో తక్కువ వ్యవధిలో రూ. 2 లక్షల రుణమాఫీ కింద 25 లక్షల మంది రైతులకు రూ. 20,616 రుణ విముక్తి కల్పించింది. గత సీజన్‌లో 67 లక్షలకుపైగా రైతులకు సంబంధించి 138 లక్షల ఎకరాలకు పైగా భూములకు రూ. 8,284.66 కోట్ల రైతు భరోసా చెల్లించిన ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌కు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను గత బిఆర్‌ఎస్ పాలకులు అప్పుల రాష్ట్రంగా మార్చారు. గత కెసిఆర్ ప్రభుత్వం అధిక వడ్డీలకు తెచ్చిన రూ. 25,612 కోట్ల రుణాలను సిఎం రేవంత్‌రెడ్డి నేతృ త్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కృషితో తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు, ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిబద్ధతను చాటుకుంది. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి ఇందిరమ్మ రాజ్యం దిశగా బడ్జెట్ సమర్పించింది.   - మహేశ్ కుమార్ గౌడ్ (ఎంఎల్‌సి, టిపిసిసి అధ్యక్షులు)

మన తెలంగాణ 22 Mar 2026 10:17 am

Just 48 Hrs ప‌వ‌ర్ ప్లాంట్స్ మ‌టాష్ Andhra Prabha Latest News

Just 48 Hrs | ప‌వ‌ర్ ప్లాంట్స్ మ‌టాష్ Andhra Prabha Latest

ప్రభ న్యూస్ 22 Mar 2026 10:08 am

Kerala : కేరళలో షిగేల్లా వ్యాధి కలకలం.. ఈ వ్యాధి లక్షణాలివే

కేరళలోని కోజికోడ్ లో షిగెల్లా వ్యాధి కలకలం సృష్టిస్తుంది

తెలుగు పోస్ట్ 22 Mar 2026 9:56 am

విజయవాడలో చికెన్ ధరలు దారుణం..

విజయవాడలో చికెన్ ధరలు దారుణం.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ పరిసర

ప్రభ న్యూస్ 22 Mar 2026 9:55 am

‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ అంటే..

‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ అంటే.. శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ

ప్రభ న్యూస్ 22 Mar 2026 9:30 am

22ndMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

22ndMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 22ndMarchCartoon | మారుతున్న సమాజంలో

ప్రభ న్యూస్ 22 Mar 2026 9:23 am

యర్నగూడెంలో.. రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి

అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తుండగా.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నలుగురుకి గాయాలవ్వడంతో క్షతగాత్రులను గోదావరి గోపాలపురం సిహెచ్ సి ఆస్పత్రికి తరలించగా..వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 22 Mar 2026 9:20 am

Telangana ; కర్షకులకు గుడ్ న్యూస్...నేడు రైతు భరోసా నిధుల విడుదల

తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది

తెలుగు పోస్ట్ 22 Mar 2026 9:18 am

Weather Report : వానలు నేడు కూడా .. భిన్నమైన వాతావరణం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

తెలుగు పోస్ట్ 22 Mar 2026 9:08 am

Bhadrachalam : గోదావరి పుష్కరాల సమయానికి వెలిగిపోనున్న రాములోరి ఆలయం

భద్రాచలం రామాలయానికి ఇక మహర్దశ పట్టనుంది.

తెలుగు పోస్ట్ 22 Mar 2026 9:04 am

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సస్పెన్స్ డ్రామా

డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .. “మూడు డిఫరెంట్ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశారని అర్థం అవుతోంది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈ సినిమాని చూడాలి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను”అని అన్నారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. “ఇప్పటి వరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్‌కి ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. శ్రీరామ్ గొప్ప డైలాగ్స్ రాశారు. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ మూవీని చేశాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్ అవుతారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో విరాట్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది. 

మన తెలంగాణ 22 Mar 2026 8:59 am

Tiger : పోలవరం జిల్లాలోనే పెద్దపులి

పోలవరం జిల్లా గంగవరం మండలంలో పెద్దపులి సంచరిస్తుంది

తెలుగు పోస్ట్ 22 Mar 2026 8:52 am

Gold Prices Today : భారీగా పసిడి పతనం.. వెండి ధరలు అందుబాటులోకి

ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడాభారీగా తగ్గాయి

తెలుగు పోస్ట్ 22 Mar 2026 8:42 am

Anirudh’s Hyderabad Concert went Crazy

Rockstar Anirudh Ravichander performed live for the first time in a concert in Hyderabad and it is named ‘Anirudh XV – 15 Years With You concert’. It was a packed house and the concert went crazy. Natural Nani attended the concert along with his family and he was all excited when Anirudh performed ‘Jadal’ from […] The post Anirudh’s Hyderabad Concert went Crazy appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 8:41 am

Telugu Box-office: Big Shock for Ustaad Bhagat Singh

Ugadi weekend witnessed the release of Pawan Kalyan’s Ustaad Bhagat Singh along with the release of Bollywood film Dhurandhar: The Revenge in Telugu. The Telugu version of Dhurandhar: The Revenge was delayed and Ustaad Bhagat Singh had a grand release in the Telugu states along with the Hindi version of Dhurandhar: The Revenge. Ustaad Bhagat […] The post Telugu Box-office: Big Shock for Ustaad Bhagat Singh appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 8:39 am

Exclusive Updates of NBK112

Nandamuri Balakrishna is currently shooting for his 111th film directed by Gopichand Malineni. This untitled mass entertainer started rolling this month and Balakrishna has imposed a strict ultimatum to release the film during Dasara this year. Peddi fame Venkata Satish Kilaru is the producer. There are a bunch of producers and directors who are in […] The post Exclusive Updates of NBK112 appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 8:34 am

పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్‌లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. జైన్ మేరీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ను చూసిన అమిర్ ఖాన్ వెంటనే స్పందించి అభినందనలు తెలుపుతూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ‘డెకాయిట్’ రూపొందుతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. 

మన తెలంగాణ 22 Mar 2026 8:30 am

Tirumala : తిరుమలకు వెళ్లేవారు నేడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనట

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 22 Mar 2026 8:18 am

Zodiac Signs : ఆదివారం ఏ రాశి వారికి బాగుంటుందంటే?

రాశిఫలాలు చూసుకుని మరీ తమ దైనందిన జీవితాన్ని అనేక మంది ప్రారంభిస్తారు

తెలుగు పోస్ట్ 22 Mar 2026 8:04 am

ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం.. 10 బైకులు దగ్ధం !

హైదరాబాద్: ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బైకులు మంటల్లో కాలిపోయాయని షోరూం యాజమాన్యం వెల్లడించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు  వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు బైకులు పూర్తిగా దగ్ధం కాగా, మరో ఎనిమిది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు  చేస్తున్నారు. 

మన తెలంగాణ 22 Mar 2026 8:04 am