Assembly |బీసీ కాంపోనెంట్ కు రూ. 51,021 కోట్లు
Assembly | బీసీ కాంపోనెంట్ కు రూ. 51,021 కోట్లు Assembly |
Collectorate | 105వ జయంతి సందర్భంగా….
Collectorate | 105వ జయంతి సందర్భంగా…. Collectorate | ఒంగోలు, ఆంధ్రప్రభ :
Atchannaidu |ప్రతి ఎకరాకు సాగునీరు..
Atchannaidu | ప్రతి ఎకరాకు సాగునీరు.. Atchannaidu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
MLA |రాజకీయ హీట్ పెంచిన ఉషశ్రీ చరణ్…
MLA | రాజకీయ హీట్ పెంచిన ఉషశ్రీ చరణ్… MLA | శ్రీ
English Spell |నేషనల్ స్పెల్ బీ పోటీలకు ఎంపిక….
English Spell | నేషనల్ స్పెల్ బీ పోటీలకు ఎంపిక…. English Spell
Rain|ఈ ఒక్క రోజు ఆగవయ్యా.. వరుణుడికి ఫ్యాన్స్ రెక్వెస్ట్ Rain|ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ :
Congress |ఓటమిని గెలుపుగా మార్చిన కాంగ్రెస్ వ్యూ హం..
Congress | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఇందూరు ప్రజల్లో ఎవరి నోట విన్న
Amaravati |విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
Amaravati | విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు Amaravati | ఆంధ్రప్రభ, వెబ్
Book |స్వామి వివేకానంద బుఱ్ఱకథ పుస్తకావిష్కరణ
Book | స్వామి వివేకానంద బుఱ్ఱకథ పుస్తకావిష్కరణ Book | ఆలేరు, ఆంధ్రప్రభ
Budget | పయ్యావుల పద్దు విడుదల Budget | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Prime Minister |ఈఎల్ఎఫ్ పై దిగిన విమానం
Prime Minister | ఈఎల్ఎఫ్ పై దిగిన విమానం Prime Minister |
Sree Vishnu set to achieve a rare feat with Vishnu Vinyasam release!
King of Entertainment Sree Vishnu, known for his versatile script selection and ability to deliver wholesome entertainment, is ready for his next unique project titled Vishnu Vinyasam. Directed by Yadunaath Maruthi Rao, this film has been generating significant buzz among moviegoers. The movie team has officially confirmed that it will hit theaters on February 28. […] The post Sree Vishnu set to achieve a rare feat with Vishnu Vinyasam release! appeared first on Telugu360 .
అస్సాంలో తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్
అస్సాంలో తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయి చరిత్రలో నిలిచిపోయింది
ఈ నెల18 నుంచి ఘనంగా అద్దంకి నాంచారమ్మ జాతరోత్సవాలు..
కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం విశ్వనాధపల్లి గ్రామంలో కృష్ణా నది తీరాన
పుల్వామా దాడి... అమరవీరులకు నివాళులు
హైదరాబాద్: పుల్వామా దాడి జరిగి ఏడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమరవీరులకు ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సిఆర్పిఎఫ్ జవాన్లపై తీవ్రవాదులు భీకర దాడి చేయడంతో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. అమరుల త్యాగాన్ని భారత్ ఎప్పటికీ మరిచిపోదని, భద్రతా దళాలకు దేశ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టారని, వారి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.
cricket|జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ
cricket|జింబాబ్వే థ్రిల్లింగ్ విక్టరీ ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : పొట్టి ఫార్మట్లో సంచలనాలు నమోదుకావడం
మండలి వెంకటకృష్ణారావుకు ఘన నివాళులు..
కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు ప్రధాన సెంటర్లో ఆగస్టు 4వ తేదీ నుంచి
Majeru |గ్రామ పెద్దల సహకారంతో తప్పిన ప్రమాదం
Majeru | చల్లపల్లి, ఆంధ్రప్రభ ; చల్లపల్లి మండల పరిధిలోని కొత్త మాజేరు
Mini van | డ్రైవర్ కు గాయాలు Mini van | ఆంధ్రప్రభ,
బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయంలోని మొత్తం ఆరు చరణాలు అన్ని అధికారిక, జాతీయ వేడుకల్లో ఆలపించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2026 జనవరి 28న ఉత్తర్వు జారీచేసింది. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ విధేయతతో నిలుచోవాలని ఆదేశించింది కూడా. దీనిని దేశభక్తిగా పరిగణించలేం. ఇది దేశభక్తి ముసుగులో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక విధ్వంసం. ఇలా ఎందుకు వివాదాలు తలెత్తుతున్నాయో 1937 నాటి చారిత్రక పరిణామాలను, సుప్రీం కోర్టు 1986లో కేరళకు చెందిన బిజో ఇమ్మాన్యుయేల్ కేసులో ఇచ్చిన తీర్పును మరోసారి గుర్తుకు తెచ్చుకోవలసి ఉంది. 1937 అక్టోబర్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కలకత్తాలో సమావేశమై వందేమాతరం గేయం ప్రభావంపై విస్తృతంగా చర్చించింది. ఇప్పుడు కొందరు వాదిస్తున్నట్టు అది ఒక వర్గానికో లేక మరెవరికో బుజ్జగింపు కాదు. డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ మద్దతు ఇచ్చారు. ఈ సమావేశానికి మహాత్మాగాంధీ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేశారు. వందేమాతరంపై ఏకగ్రీవ తీర్మానం కుదిరింది. ఈ గేయంలోని కొన్ని చరణాలపై ముస్లిం మిత్రులు లేవదీసిన అభ్యంతరాలు చట్టపరంగా లేదా నియమావళి ప్రకారం ఎంతవరకు ఆమోదయోగ్యమో పరిశీలించారు. గేయంలోని మొదటి రెండు చరణాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవు కనుక ఈ చరణాలనే జాతీయ కార్యక్రమాల్లో ఆలపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. గేయంలోని తరువాతి చరణాలు దుర్గా, లక్ష్మి, సరస్వతి, తదితర హిందూ దైవాల స్తుతితో కూడుకుని ఉన్నందున కులమతాలకు అతీతంగా సమష్టిగా సాగుతున్న స్వాతంత్య్ర ఉద్యమంలో చీలికలు తెచ్చే ప్రమాదం ఉందని ఆ చరణాలను ఉపసంహరించారు. మితవాది నుండి హేతువాది వరకు, లౌకికవాది నుండి భక్తిపరుడి వరకు ఈ నిర్ణయం ఆమోదం పొందింది. ఈ నిర్ణయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా మద్దతు పలకడం గమనార్హం. మొదటి రెండు చరణాల్లో సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం అనే పదాలు ప్రతి పౌరునికీ స్ఫూర్తిదాయకమైనవే. ఈ రెండు చరణాలు ఆలపించి ఎందరో స్వాతంత్య్ర పోరాటంలో చైతన్యవంతులయ్యారు. జైళ్ల పాలయ్యారు. హిందూ ముస్లిం అన్న బేధం లేకుండా సమష్టిగా ముందుకు సాగారు. అందువల్ల వందేమాతరం గేయంపై భారత పౌరులందరికీ అపారమైన గౌరవం ఉంది. 1950 జనవరి 24న రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ‘జనగణమన’ జాతీయ గీతం అవుతుందని, వందేమాతరం గేయం కూడా అదే సమాన గౌరవం పొందుతుందని ప్రకటించారు. రాజ్యాంగ సభ వందేమాతరం లోని రెండు చరణాలనే జాతీయ గేయంగా స్వీకరించింది. సెక్యులర్ రిపబ్లిక్లో దేవుళ్లను అధికార చిహ్నాలుగా పరిగణించరాదన్న దూరదృష్టితో మన దేశ నిర్మాతలు దేవుళ్లస్తుతి ఉన్న మిగతా చరణాలను విడిచిపెట్టారు. కేరళలో బిజో ఇమ్మాన్యుయేల్, బినుమోల్, బిందు ఇమ్మాన్యుయేల్ అనే ముగ్గురు విద్యార్థులు జాతీయ గీతాలాపన సమయంలో గౌరవంగా నిలబడేవారు తప్ప పాడేవారు కాదు. దీనిపై వారు పాఠశాల నుంచి బహిష్కరణకు గురికావడం సుప్రీం దృష్టికి వెళ్లడంతో కోర్టు జాతీయ గీతం వారు పాడకపోయినా గౌరవంతో నిలబడడం ముఖ్యమని తీర్పు చెప్పింది. ఈ మేరకు రాజ్యాంగం లోని ఆర్టికల్ 51(ఎ)ప్రకారం ప్రతి పౌరుడు జాతీయ పతాకానికి, జాతీయ గీతానికి కట్టుబడి ఉండాలి తప్ప జాతీయ గేయాన్ని లేదా జాతీయ గీతాన్ని పాడాలని ఎవరినీ బలవంతం చేయనక్కరలేదని స్పష్టంగా వివరించి ఉంది. రాజ్యాంగం ప్రకారం, కోర్టు తీర్పుల ప్రకారం జాతీయ గీతాన్ని ఆలపించాలని ఎవరిపైనా ఒత్తిడి తీసుకు రాకూడదు. ఆ గీతం ఆలపించినప్పుడు లేచి నిలబడి గౌరవం ప్రదర్శిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో జాతీయ గేయం వందేమాతరం లోని మొత్తం ఆరు చరణాలు తప్పనిసరిగా ప్రతి పౌరుడూ గౌరవంగా నిలుచుని ఆలపించాలని హోం మంత్రిత్వశాఖ ఆదేశించడం అందులోని స్పష్టమైన మతపరమైన చరణాలను నిష్క్రియాత్మకంగా పాడమని చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక ముస్లిం బ్యూరోక్రాట్ను లేదా క్రైస్తవ విద్యార్థిని లేదా బౌద్ధ మతస్థుడిని దుర్గాదేవిని లేదా సరస్వతిని స్తుతించే చరణాలను తప్పనిసరిగా పాడాలని ఆదేశించితే కానీ దేశభక్తి అనిపించుకోదా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఇది కేవలం లాంఛనప్రాయం కాదు. వారి మనస్సాక్షిని తీవ్రంగా గాయపర్చడమే అవుతుంది. ఇవన్నీ ముందుగానే ఊహించి మన రాజ్యాంగ నిర్మాతలు ఈ అవాంఛనీయ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించే ఆర్టికల్ 25ను రాజ్యాంగంలో పొందుపరిచారు. వైవిధ్యం కలిగిన నాగరికతలను ఏకం చేసి ముందుకు నడిపించే రాజ్యాంగ వ్యవస్థను రూపొందించారు. మనం మర్చిపోయిన అంశాలను వారు అర్థం చేసుకున్నారు. అసలైన దేశభక్తి అంటే ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఒకే విధంగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. వందేమాతరం లోని విడిచిపెట్టిన మతపరమైన హిందూ దేవుళ్లతో కూడిన చరణాలను తిరిగి గేయంలో చేర్చడం, ప్రతి పౌరుడు గేయాలాపనలో పాల్గొనాలని ఒత్తిడి చేయడం భారత రిపబ్లిక్ సంస్థాపక హామీని భంగపర్చినట్టే అవుతుందని రాజ్యాంగ నిపుణులనుంచి వ్యాఖ్యలు వస్తున్నాయి. దీనివల్ల లౌకిక సమాజంలో మతపరంగా అగాధాలు పెరిగిపోవా? కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వు 1937 నాటి నిర్ణయాన్ని విస్మరించినట్టే అవుతుంది. రాజ్యాంగ సవరణ కానీ, తగిన చట్టం కానీ లేకుండా కోర్టు ఆమోదం పొందకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీ చేసిన ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు ఎంతవరకు చెల్లుబాటు అవుతుందన్న ప్రశ్న ఎదురవుతోంది.
అమెరికా క్రికెట్లో తెలుగుతేజం #T20WorldCup #USACricket #SaiTeja #CricketUpdate
Kadem |శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం..
Kadem | శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం.. Kadem | కడెం
పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన కారు: ఒకరు మృతి
ఖమ్మం: కారు అదుపుతప్పి పాలేరు రిజర్వాయర్ లోకి దూసుకెళ్లిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. శనివారం ఉదయం 7.30 ఇద్దరు కారులో వెళ్తుండగా పాలేరు రిజర్వాయర్ వద్ద కారు అదుపుతప్పి నీళ్లలోకి వెళ్లింది. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై డోర్ ఓపెన్ చేసి బయటకు నీళ్లలోకి దూకాడు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కారులోనే ఉండిపోవడంతో మునిగిపోయాడు. కారు డ్రైవర్ స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో కారును బయటకు తీశారు. అప్పటికే సదరు వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చౌటుప్పల్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు
చౌటుప్పల్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Road accident |రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి..
Road accident | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
– కృతజ్ఞతలు తెలిపిన 108 ఉద్యోగులు విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక […] The post థాంక్యూ సీఎం సార్ appeared first on Visalaandhra .
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ధోరణి ఎట్టకేలకు దారిన పడుతున్నట్లు భావించవచ్చునా? 202627వ సంవత్సరపు బడ్జెట్పై ఆయన సభలో ఈ నెల 11న చేసిన ప్రసంగాన్ని బట్టి ఈ ఆశాభావం కలుగుతున్నది. ఆయన నేరుగా బడ్డెట్ ప్రతిపాదనలను చర్చించి ఉండకపోవచ్చుగాక. లేదా మొత్తం మీద బడ్జెట్ తీరుతెన్నులను విశ్లేషించి మంచి చెడులను ఎత్తిచూపకపోవచ్చు. ఆ పని రానున్న రోజులలో కాంగ్రెస్ వక్తలు, ఇతర ప్రతిపక్ష వక్తలు చేయగలరు. కాని, దేశ ఆర్థికంతో సంబంధం గల అమెరికా వాణిజ్య ఒప్పందపు తీరు, అందువల్ల భారత దేశానికి కలిగే నష్టమంటూ తాను భావించే అంశాలను ప్రస్తావించారు. అది ప్రశంసించ దగిన విషయం. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వ్యక్తి చేయవలసిని పనే ఇది అయినపుడు తనను ప్రత్యేకంగా అభినందించటం ఎందుకని. ఎందుకంటే, రాహుల్ గాంధీ ఆ స్థానం నుంచి పార్లమెంటులో గాని, కాంగ్రెస్ నాయకునిగా బయట గాని తను చేయవలసిన పనులు అరుదుగా తప్ప చేయటం లేదు. చేయటం లేదన్న మాట స్వయంగా కాంగ్రెస్ వాదులకు, కాంగ్రెస్ నాయకత్వాన గల ప్రతిపక్ష కూటమి వారికి, అధికార పక్షమైన బిజెపికి, బయట సాధారణ ప్రజలకు కూడా అర్థమైంది. అందుకు అందరూ విసుగు పడుతుండగా బిజెపి సంతోషిస్తున్నది. ఆయన నాయకునిగా ఉన్నంతకాలం తమ అధికారానికి ముప్పు లేదని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్లోనూ అసంతృప్తి పెరుగుతున్న స్థితిలో, పార్టీ నాయకునిగా రాహుల్ను తప్పించి ప్రియాంకకు బాధ్యతలు అప్పగించటం వల్ల ప్రయోజనం ఉండవచ్చుననే మాటలు ఇటీవల తిరిగి వినవస్తున్నాయి. మిగిలిన వారిని అట్లుంచి సాక్షాత్తూ ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అటువంటి సూచన చేయటం తగినంత కలకలాన్ని సృష్టించింది. ఎవరైనా తాము చేయవలసినది చేయకుండా తక్కినవి ఎంత బాగా చేసినా దానిని లోకం మెచ్చదు. రాహుల్ అదే పని చేస్తూ వచ్చారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలనే ముందుగా తీసుకుంటే, ఆయన మాజీ సైన్యాధిపతి జనరల్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలోని అంశాలతో భూకంపం సృష్టించాలని చూసారు. అందులో గల్వాన్ ఘటనల గురించిన ప్రస్తావన తప్పక చర్చించదగినదే. దానిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నది మొదటనే స్పష్టమైంది. ఒక కారణం, అది ఇంకా అధికారికంగా వెలువడ లేదు. రెండవది, గల్వాన్ ఉదంతం సందర్భంగా ‘ఏది ఉచితమని భావిష్తే అది చేయండి’ (జో ఉచిత్ సమ్ఝే వో కరో) అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అప్పటి సైన్యాధిపతితో చెప్పారంటున్న మాటకు పలు విధాలైన నిర్వచనాలను వింటున్నాము. వాటిలో తను భావించిన నిర్వచనం ఏమిటో ఆ అధికారి పేర్కొనలేదు. ఇపుడు ప్రభుత్వమూ ఆ చర్చకు సిద్ధంగా లేదు. అటువంటి స్థితిలో రాహుల్ గాంధీ ఎంత సేపని, ఎన్ని రోజులని సభా సమయాన్ని అందుకోసం ఉపయోగించగలరు? విషయమేమంటే, ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ ఒక్కటే లేదు. వారి కూటమిలో, కూటమికి బయట ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. నరవణె పుస్తకం విషయమై వారికి కూడా ఆందోళన ఉన్నా, సభా సమయం యావత్తూ రోజుల తరబడి అందుకే ఖర్చు కావటం వారికి నచ్చలేదు. తాము మాట్లాడదలచుకున్నవి తమకున్నాయి. పైగా ఇవి బడ్జెట్ సమావేశాలు. ఆ దృష్టా రాహుల్ ధోరణి వారికి నచ్చలేదని, అంతర్గతంగా ఆయనపై విమర్శలు మొదలయ్యాయని వార్తలు సూచించాయి. ఆయన బుధవారం నాడు నరవణె విషయం వదలి వేసి బడ్జెట్ గురించి మాట్లాడటానికి కారణం అదేనని భావించవలసి వస్తున్నది. వాస్తవానికి దేశానికి కావలసింది ప్రధానంగా బడ్జెట్ గురించిన చర్చ. 2020 నాటి గల్వాన్ గురించి నోటీసు ఇచ్చి మరొక సందర్భంలోనైనా చర్చించవచ్చు. బడ్జెట్ చర్చను ఆపి మరీ అందుగురించి చర్చించవలసిన అత్యవసర స్థితి ఏమీ లేదు. ఆ మాట రాహుల్ గాంధీకి స్వయంగా అర్థ్ధం కాలేదు. తన ధోరణిపట్ల ఇతర ప్రతిపక్షాల నిరసనతో బోధ పడింది. ఆ విధంగా ఆయన ధోరణీ ఆ వత్తిడి వల్ల దారిన పడిందన్న మాట. విశేషమేమంటే తను గతంలోనూ ఇదే విధంగా వ్యవహరించారు కొన్ని సార్లు. తనకు సరైనదని తోచిన సంచలనాత్మక విషయమేదో ముందుకు తెస్తారు. దానిని ప్రస్తావించటంతో ఆగక రోజుల తరబడి సభలోనూ బయటా హంగామా సృష్టిస్తారు. ఇతర ప్రతిపక్షాలకూ, బయటినుంచి టివిలలో చూసే ప్రజలకూ విసుగు తెప్పిస్తారు. ఇతర ప్రతిపక్షాల వత్తిడి మీదట ధోరణి మార్చుకుంటారు. ఆయనకు ఇదొక అలవాటుగా మారింది. మనం ఇరవై ఏళ్లుగా గమనిస్తున్న తన నాయకత్వంలోని అనేక లోపాలలో ఇది ఒకటి. సభలోనే కాదు. ఇతర విషయాలలోనూ అంతే. ప్రజల సమస్యలు, వారు తన నుంచి ఆశించేది ఒకటైతే, ఆయన మరేవో భుజాన వేసుకుంటారు. అవి ప్రజలకు పట్టవు. ఇటీవలి కాలానికేవస్తే, కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లు మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్లలో గతం కన్న తగ్గింది ఎందుకు? ఆ కారణాలను ఆయన సమీక్షించుకున్నారో లేదో తెలియదు గాని, బయటి వారికి అర్థమవుతూనే ఉన్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాలలో జనరల్ నరవణె పుస్తకం సంగతి కూడా అటువంటిదే. మొత్తం మీద చివరకు ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ సంబంధిత విషయాలు మాట్లాడటం సంతోషించదగ్గది. పనిలోపనిగా ఎప్స్టీన్ ఫైల్స్ ప్రస్తావన కూడా తెచ్చినా, వాటిలో సాక్షాత్తూ ప్రధాని మోడీ పేరుతోపాటు, మంత్రి హర్దీప్ పురీ, కొందరు పారిశ్రామికవేత్తల పేర్లు ఉన్నందున దానిని అనువుగా చేసుకున్న అమెరికా, ప్రధాని మోడీ ‘గొంతుకను బిగించి పట్టుకుని’ దేశానికి నష్టదాయకమైన వాణిజ్య ఒప్పందానికి ఒప్పించిందనే ఆరోపణ చేసిన రాహుల్, అందుకూ, దేశ ఆర్థికానికీ సంబంధాన్ని చూపే ప్రయత్నం చేసారు. అందులోని నిజానిజాలు ఎట్లున్నా, ఎప్స్టీవ్ ఫైల్స్లో వీరి పేర్ల ప్రస్తావన అన్నది కనిపిస్తున్నదే. అదే విధంగా అధికార పక్షం చెప్పుచేతలలో గల మన సోకాల్డ్ జాతీయ మీడియా ఆ విషయాలు తొక్కిపెడుతున్నది గాని, అమెరికాలో, యూరప్లో అది చాలా తీవ్రమైన విషయంగా మారి ఉన్నత స్థానాలలో గల వారు పదవీ భ్రష్ఠులవుతున్నారు. పచ్చిగా చెప్పాలంటే ఎప్స్టీన్ ఒక బ్రోకర్, తన పలుకుబడిని ఉపయోగించి ఇతర ముఖ్య విషయాలలోనూ పైరవీలు చేసిన మనిషి. చివరకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాధితులు కొందరు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయాలను అట్లుంచితే, రాహుల్ గాంధీ భారత అమెరికా వాణిజ్య ఒప్పందం వల్ల దేశానికి కలిగే నష్టాల గురించి మాట్లాడటం ఆహ్వానించదగ్గది. తన ధోరణి దారినపడిందనటం అందువల్లనే. ఆ నష్టాలు ఏమిటో ఆయన స్పష్టంగా వివరించి ఉంటే మరింత ప్రభావవంతంగా ఉండేది. వాణిజ్య ఒప్పందం గురించి బయట చాలానే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వంటి నిష్టాతులు, తమతో ఉన్నందున తెలుసుకోగలది ఇంకా ఎంతైనా ఉంటుంది. అటువంటపుడు ప్రతిపక్ష నాయకుడు తనకు సహజ సిద్ధంగా మారిన సంచలనాత్మక ధోరణిని వదలి తగిన అధ్యయనంతో బడ్జెట్ గురించి చర్చించవలసింది. ఆ పని చేయకున్నా కనీసం ప్రస్తావనల ధోరణికి మారినందుకు ఆమేర సంతోషించాలి. బడ్జెట్పై వివరమైన చర్చలు కూడా జరుగుతాయి గనుక, అప్పటికి ఆపని జరుగుతుందని ఆశించాలి. దీనంతటి నుంచి రాహుల్ గాంధీ గ్రహించవలసిన విషయం ఒకటున్నది. అది దేశానికి, ప్రజల జీవితాలకు, ఆలోచనలకు సంబంధం గల నిర్దిష్టమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది. ఆ పని ఎంతగా చేస్తే తన నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అంతగా నిలబడుతుంది. అన్ని అవకాశాలున్నా ఆ పని చేయటం లేదు గనుకనే తను, తమ పార్టీ క్రమంగా క్షీణిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత దేశంలో ఎంతున్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. - టంకశాల అశోక్ ( దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు
Parakala |ఓటర్లకు రుణం తీర్చుకుంటా..
Parakala | ఓటర్లకు రుణం తీర్చుకుంటా.. 15వ వార్డు బిజెపి కౌన్సిలర్ కుక్కల
రేవంత్రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్ ముకుతాడు
జనవరి 14(జనంసాక్షి)మాకు తిరుగేలేదు.. మాకెవరూ అడ్డురారు’ అని విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముకుతాడు వేసింది. జూబ్లీహిల్స్ …
KCR can learn from Dictator Kim Jong Un
Politics is a game of survival, and right now, the leadership at the Erravelli farmhouse is failing the test. While even North Korean dictator Kim Jong Un is smart enough to project his daughter as a successor-designate to secure his legacy, KCR remains stubborn. He is sticking to a single-track plan for KTR that is […] The post KCR can learn from Dictator Kim Jong Un appeared first on Telugu360 .
Aler |వార్డు అభివృద్ధి లక్ష్యం..
Aler | వార్డు అభివృద్ధి లక్ష్యం.. Aler | ఆలేరు, ఆంధ్రప్రభ :
CM Revanth Reddy |ఎంసీపల్లిలో ఎగిరిన గులాబీ జెండా
CM Revanth Reddy | ఎంసీపల్లిలో ఎగిరిన గులాబీ జెండా అస్తవ్యస్తమైన అధికారి
కాంగ్రెస్ అఖండ విజయం.. ప్రజలకు ధన్యవాదాలు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమని, పార్టీ పట్ల వారికి ఉన్న అపారమైన అభిమానానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద–మధ్యతరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారని కొనియాడారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ను మరింత అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Telangana : ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లపై క్లారిటీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఓటుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టత ఇచ్చింది
బ్రిటిష్ పాలనలో మొదటిసారి బెంగాల్ ప్రాంతంలో అణగారిన ప్రజల హక్కులను కాపాడుతూ, విద్యను ప్రోత్సహిస్తూ, రైతు ప్రయోజనాలను కాపాడుతూ, జమీందారీ వ్యవస్థ రద్దు కోరుతూ 1929లో మొదలై 1930లో ఎకె ఫజ్లుల్ హక్ చేత కృషక్ ప్రజా పార్టీ స్థాపన, 1937లో స్వతంత్రంగా ఎన్నికలు జరిగి కృషక్ ప్రజా పార్టీ నాయకుడు ఎ.కె ఫజ్లుల్ హక్ (షేర్ -ఎ -బెంగాల్) ప్రధానమంత్రి గా ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. 23 మార్చి -1940 న లాహోర్/ పాకిస్తాన్ తీర్మానం ఫజ్లుల్ హక్ సమక్షంలో ప్రవేశపెట్టబడి దేశ విభజనకు దారితీసింది. ఆ తరువాత 1947 ఆగస్టు 14 పాకిస్తాన్ ఏర్పడడం. 1971 మార్చి 26 బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగిపోయాయి.బంగ్లాదేశ్ ఏర్పడానికి కారణమైన జాతిపిత, బంగబంధు షేక్ ముజబుర్ రెహ్మాన్, అబ్దుల్ హమీద్ ఖాన్, యార్ మొహమ్మద్ ఖాన్, షంశుల్ హక్లు 23- జూన్ 1949న అప్పటి ముస్లిం లీగ్ నుండి వేరై ప్రత్యేక బంగ్లాదేశ్ కోసం స్థాపిత అవామీ లీగ్ పార్టీ లేకుండా (నిషేధానికి గురి అయి) నే జరిగిన 13వ జాతీయ సంగ్సద్ (నేషనల్ అసెంబ్లీ) ఎన్నికల్లో స్వాతంత్య్ర పోరాట యోధుడు, 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ప్రకటనను చదివిన జియ ఉర్ రహమాన్ 01- సెప్టెంబర్ 1978న స్థాపిత బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, సయ్యద్ అబుల్ అలా మౌదుదీ 26- ఆగస్టు -1941 లాహోర్ ప్రస్తుత పాకిస్తాన్, అప్పటి బ్రిటిష్ ఇండియాలో ఇస్లామిక్ విలువల పునరుద్ధరణ కోసం స్థాపిత జమాతే- ఎ- ఇస్లామి పార్టీ (భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో క్రియాశీలకంగా పని చేస్తున్నది), షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితో విద్యార్థులు 28- ఫిబ్రవరి -2025 న నహీద్ ఇస్లాం, అక్తర్ హుస్సేన్ ఆధ్వర్యంలో స్థాపిత నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఇది విద్యార్థులతో ఏర్పడ్డ మొదటి రాజకీయ పార్టీ. దీని లక్ష్యం రెండవ గణతంత్రం, కొత్త రాజ్యాంగం ఏర్పాటు, వ్యవస్థాగత మార్పు)లు. 350 స్థానాల బంగ్లాదేశ్ జాతీయ సంగ్సద్కు 300 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, 50 స్థానాలకు పరోక్షంగా/ ప్రతిపాదిత ఎన్నిక ద్వారా మహిళలకు కేటాయించబడ్డాయి. ప్రస్తుతం 299 స్థానాలకు అమెరికా నియమించిన తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికలలో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 2024 ఆగస్టు తిరుగుబాటుతో అవామీ లీగ్ పార్టీ ఆధ్వర్యంలోని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత ఎన్నికలు, రాజ్యాంగ సంస్కరణలపై ప్రజాభిప్రాయ సేకరణలు ఏకకాలంలో జరిగాయి. దేశంలో 64 జిల్లాలు, 8 డివిజన్లు దాదాపు 17,70, 00,000 జనాభాలో 90% ముస్లింలు, 9% మైనారిటీ హిందువులు, 1% ఇతరులు. 51 రాజకీయ పార్టీలు, 249 స్వతంత్రులతో కలిపి మొత్తం 1981 మంది పోటీపడుతున్న అభ్యర్థులను ఎన్నుకోవడానికి సుమారు 12,07,60, 000 మంది ఓటర్లు విదేశాలలో నివసిస్తున్న బంగ్లా దేశీయులతో కలిపి ఓటు హక్కు వినియోగించుకున్నారు. విదేశాలలో ఉంటున్న బంగ్లా దేశీయులూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషన్ 8,00, 000 పైగా పోస్టల్ బ్యాలెట్లను జారీ చేసింది. ఈ ఎన్నికలు పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగాయి. గతంలో ఇద్దరు బేగముల తర్వాత ఇద్దరు రహ్మాన్లు అంటే జమాతే- ఎ- ఇస్లామీ పార్టీ (2013 కోర్టు తీర్పు తర్వాత నిషేధానికి గురై ఈమధ్య యూనస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఎత్తి వేసింది) నుండి షఫీకర్ రహ్మాన్, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ నుండి తారీక్ రహ్మాన్లు ప్రధానమంత్రి పదవికి పోటీ పడ్డారు. మత చాందసవాద జమాతే -ఎ- ఇస్లామీ పార్టీ మొదటిసారి ఒక హిందూ అభ్యర్థిని నామినేట్ చేయడం, ఆ పార్టీ హిందువులపై జరిగిన దాడులను ఖండించడం, ఇస్లామిక్ షరియా ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటామనడం, మహిళలకు సమాన హక్కులు కల్పిస్తామని చెప్పి 300 స్థానాలలో మహిళలకు ఒక్క స్థానం కేటాయించకపోవడం లాంటి చర్యలను గమనిస్తే ఈ పార్టీ సంకుచిత మనస్తత్వం ఇట్టే బయటపడుతుంది. అవామీ లీగ్ పార్టీ పాలలో తప్ప ఏ ఇతర ప్రభుత్వహయంలోనైనా మైనారిటీ హిందువులకు రక్షణ దక్కదేమో అని భయపడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత మతఛాందసవాద ఇస్లామిస్టులు రెచ్చిపోతూ హిందువులను చంపుతూ, హిందువులపై, వారి ఆస్తులపై, హిందువుల దేవాలయాలపై, సూఫీ మందిరాలపై నిరంతరంగా దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈమధ్య దీపు చంద్రదాస్ అనే హిందువును చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించినట్లు తెలుస్తున్నది. నానాటికీ హిందువులలో భయం, అభద్రతాభావం పెరిగిపోతున్నది. బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని వ్యతిరేకించిన పాకిస్తాన్ అనుకూల జమాతే ప్రభుత్వం ఏర్పడుతుందేమోనని హిందువులు చాలా భయపడ్డారు. కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి అధికారం దక్కడం కొంత ఉపశమనం కలుగుతుందేమో చూడాలి. బిఎన్పి కూడా పాక్ అనుకూల పార్టీ. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో తన తల్లిదండ్రులతోపాటు 7 సంవత్సరాల తారీక్ రహ్మాన్ కూడా అరెస్టు చేయబడ్డాడు. ఆ పోరాటంలో అరెస్టు అయిన అతి చిన్న వయస్కుడు తారీక్. లండన్ లో 17 ఏళ్ల ప్రవాస జీవితం గడిపి తల్లి మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా మరణం తర్వాత బంగ్లాదేశ్కు తిరిగి వచ్చి బిఎన్పి పగ్గాలు చేపట్టాడు. తల్లి మరణం వల్ల సానుభూతి కూడా తోడైనట్లు కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో శాంతి భద్రతలను కాపాడుతూ సురక్షిత ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని వినియోగించారు. కొసమెరుపు ఏమిటంటే గయేశ్వర్ చంద్రరాయ్ అనే హిందువు ఢాకా-3 నియోజకవర్గం నుండి బిఎన్పి పార్టీ తరఫున ఘన విజయం సాధించినట్లు తెలుస్తున్నది. చట్టసభలో హిందువుల గళం వినిపించడానికి ప్రతినిధి ఎన్నికవడం బంగ్లాదేశ్ మైనారిటీ హిందువులకు సంతోషాన్ని కలిగిస్తున్నది. నిజానికి 300 సీట్లకు గాను 24 మంది హిందువులు ఎన్నుకోబడాలి. కానీ చరిత్రలో అలా జరిగినట్లు కనబడడం లేదు. బిఎన్పి వాగ్దానాలు పరిశీలించినట్లయితే సంక్షేమ ఆధారిత సంపన్న దేశం సృష్టి, తక్కువ ఆదాయ కుటుంబాలకు మరింత ఆర్థిక సహాయం, అందరికీ ముందు బంగ్లాదేశ్, గరిష్టంగా ఏ వ్యక్తి అయినా 10 సంవత్సరాలు మాత్రమే ప్రధానిగా కొనసాగాలి. 100 మంది సభ్యులతో ఏర్పాటు, ఉపాధ్యక్ష పదవి ఏర్పాటు, 2024 జులై హింసాయుత అల్లర్లపై స్వతంత్ర విచారణ, విద్యార్థుల డిమాండ్ అమలు, పొరుగు దేశాలతో స్నేహం, ముస్లిం దేశాలతో సత్సంబంధాలు పెంపొందించడం, భారత్తో కూడా స్నేహ సంబంధాలు ఉంటాయని తన మేనిఫెస్టోలో తెలిపాడు. బంగ్లాదేశ్ రాజకీయాలలో క్రౌన్ ప్రిన్స్గా పిలువబడే తారిఖ్ రహ్మాన్, మాజీ అధ్యక్షుడు జియా ఉర్ రహ్మాన్, మాజీ ప్రధాని బేగం ఖలీదా జియాల ముగ్గురు సంతానంలో పెద్దవాడు. 20 నవంబర్, 1965 లో జన్మించాడు. పార్టీ చైర్మన్ కావడానికి ముందు సీనియర్ వైస్ చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ లాంటి పెద్ద పదవులను నిర్వహించాడు. ఈ ఎన్నికల్లో ఢాకా -17, బోగురా-6 నియోజకవర్గం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించాడు. బిఎన్పి భారీ మెజారిటీ సాధించడంతో కాబోయే ప్రధానమంత్రి కానున్నాడు. ముఖ్యంగా ఆ దేశంలోని హిందూ మైనారిటీల, ఇతర మైనారిటీల హక్కులను రక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడి, అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించి బంగ్లాదేశ్ అభివృద్ధికి బంగారు బాటలు వేసినప్పుడే ఆ దేశం సుస్థిరంగా ఉంటుంది. లేనియెడల మతఛాందసవాదులు చెలరేగి మైనారిటీలను హతమారుస్తూ ఉంటే బంగ్లాదేశ్ నిత్య అగ్నిగుండంగా మారుతుంది. - డా. కావలి చెన్నయ్య, 9400481768
BRS | ఉద్యమ కారుల ఓటమి..! BRS | మోత్కూర్, ఆంధ్రప్రభ :
రాజకీయ విరాళాలలో కమలానిదే పై చేయి.. ఏడీఆర్ రిపోర్టు ఏం చెబుతుందంటే?
రాజకీయ విరాళాలు దేశంలో బీజేపీకి అత్యధికంగా వచ్చాయి
Vikarabad |రైల్వే గేట్ మూసివేత..
Vikarabad | రైల్వే గేట్ మూసివేత.. Vikarabad, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా
Weather Report : మండుతున్న ఎండలు.. ఫిబ్రవరిలోనే ఇదేందయ్యా సామీ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేడి వాతావరణం నెలకొంది.
Santosh Sobhan’s Couple Friendly Review
Couple Friendly Movie Review Couple Friendly Movie Review Telugu360 Rating: 3/5 Story: Siva (Sanotsh Sobhan) is a youngster from Chittor who dreams of starting his career as an Interior Designer. He moves to Chennai in search of a job and he is in struggling mode. He starts a Bike Taxi to earn a living and […] The post Santosh Sobhan’s Couple Friendly Review appeared first on Telugu360 .
జగిత్యాలలో సత్తా చాటిన జీవన్ రెడ్డి
జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి అనుచరులు భారీ సంఖ్యలో గెలిచారు
BJP |ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..
BJP | ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా.. 27వ డివిజన్ బిజెపి అభ్యర్థి
Gold Price Today : భారీగా దిగివచ్చిన బంగారం.. కనిష్టానికి పడిపోయిన వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి.
TG |అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం..
TG | అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాం.. TG, ఆలేరు, ఆంధ్రప్రభ :
Aleru |ధన్యవాదాలు తెలిపిన బాలమణి భాస్కర్ దంపతులు..
Aleru | ధన్యవాదాలు తెలిపిన బాలమణి భాస్కర్ దంపతులు.. Aleru, ఆంధ్రప్రభ :
Congress |ఆ విషయంలో.. కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది..
Congress | ఆ విషయంలో.. కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది.. ఆశీర్వదించిన ప్రజలకు
SRK and Salman Khan Film Shelved
Yash Raj Films, one of the leading Bollywood production houses, is now occupied with debacles. The spy universe films have failed. War 2 is a big embarrassment for the production house and Alia Bhatt’s Alpha has seen several postponements. Yash Raj Films had plans to work with Hrithik Roshan on Krrish 4 and the project […] The post SRK and Salman Khan Film Shelved appeared first on Telugu360 .
లోకేశ్ అభిమాన ఆహ్వానం..ఆత్మీయ ఆతిథ్యం
నారా లోకేశ్ కూటమి ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులతో ఆత్మీయ విందు నిర్వహించారు
Municipal elections |కుర్చీ ఫైట్ షురూ.. ఎక్కేది ఎవ్వరు.. ?
Municipal elections | కుర్చీ ఫైట్ షురూ.. ఎక్కేది ఎవ్వరు.. ? Municipal
ఈనెల 16న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు
సూపర్ స్టార్ విడుదల చేయనున్న టీజర్
విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’ ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి శుభ సందర్భంగా ఉదయం 11:11 గంటలకు టీజర్ విడుదల కానుండగా, మేకర్స్ ఇప్పుడు ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్ను లాంచ్ చేస్తారని టీం ప్రకటించింది. ప్రధాన తారాగణం పోస్టర్లను రిలీజ్ చేసిన టీం, ఇటీవల రిషబ్ సాహ్నీని ఆఫ్ఘన్ పాలకుడు అబ్దాలి పాత్రలో పరిచయం చేసింది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ’నాగబంధం’ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకొని రిలీజ్ కు సిద్ధమవుతోంది.
అపారమైన ఆనందం, దైవ అనుగ్రహంతో..
టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జనవరి 31న కవలలకు జన్మనివ్వడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపైన విషయం తెలిసిందే. వారి కుమార్తె క్లీంకారతో కలిసి ఇప్పుడు ముగ్గురు పిల్లలకు వారు తల్లిదండ్రులయ్యారు. ఇటీవల జరిగిన సంప్రదాయ నామకరణ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసన తమ ట్విన్స్ పేర్లను ప్రకటించారు. ఆ పేర్లు ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ గౌరవాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేశారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో ఈ పేర్ల అర్థాలను వివరిస్తూ, నామకరణ వేడుకలోని ఒక మధుర క్షణాన్ని పంచుకున్నారు. “అపారమైన ఆనందం, దైవ అనుగ్రహంతో మా చిన్నారుల అందమైన పేర్లను ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది... ‘శివరామ్ కొణిదెల ’, ‘అన్వీరా దేవి కొణిదెల’. శివరామ్ అనే పేరు రెండు శాశ్వత విలువల కలయిక. ‘శివ’ అనేది శివ శంకర వరప్రసాద్ ప్రేరణతో, అంతర్ముఖ శక్తి, ఆధ్యాత్మిక లోతు, ప్రశాంతతను సూచిస్తుంది. ‘ రామ్’ అనేది రామ్ చరణ్ నుండి తీసుకున్నది, ధర్మం, కరుణ, నైతిక ధైర్యానికి ప్రతీక. ఈ రెండు కలిసి అంతర్గత శక్తి, బాధ్యతాయుతమైన సమతౌల్యాన్ని సూచిస్తాయి. అన్వీరా దేవి దివ్యమైన స్త్రీ శక్తికి ప్రతిరూపం. అన్వీరా అంటే నిర్భయత్వం, పట్టుదల, దైవ రక్షణ. కనకదుర్గ దేవి ఆశీస్సులతో ప్రేరణ పొందిన ఈ పేరు, సౌందర్యం, ధైర్యం, అచంచలమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. శివరామ్, అన్వీరా దేవి జీవిత ప్రయాణం సంతోషంగా సాగాలని మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం”అని ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. వేడుకలో తీసిన ఫోటోలో రామ్ చరణ్ తన కుమార్తె క్లీంకారను ముద్దుగా ఎత్తుకుని, ఆమె ఆసక్తిగా జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తుండగా, ఉపాసన ప్రశాంతమైన చిరునవ్వుతో భర్త పక్కన కూర్చున్నారు. సంప్రదాయ దుస్తుల్లో సన్నిహిత కుటుంబ సభ్యులు పాల్గొని వేడుకను మరింత ఆనందభరితంగా మార్చారు. ఇక ఒక బిడ్డను ఆప్యాయంగా ఎత్తుకున్న చిరంజీవి, ఉపాసన తండ్రి అనిల్ కామినేని పక్కన నిలుచుండగా, మరో బిడ్డను ప్రేమగా ఎత్తుకొని శోభన కామినేని కనిపించారు. సురేఖ కొణిదెల సహా కుటుంబ పెద్దల సమక్షంలో ఈ వేడుక అద్భుతంగా జరిగింది.
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా.. దర్శనం ఎన్ని గంటలంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
Accident |ఘోర రోడ్డు ప్రమాదం..
Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Telangana : కార్పొరేషన్ల ఎన్నికలోనూ కాంగ్రెస్
తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోగలిగింది.
Municipal result |అబ్బాయి పై బాబాయ్ విజయం..
Municipal result | అబ్బాయి పై బాబాయ్ విజయం.. Municipal result మోత్కూర్,
చౌటుప్పల్లో భారీ ప్రమాదం ఫార్మా కంపెనీలో పేలిన రెండు రియాక్టర్లు #PharmaAccident #Choutuppal
Dhanush gets a Legal Notice of Rs 20 Cr
Tamil actor Dhanush is currently the busiest and most happening actor in many other languages. He is directing and producing films on Wunderbar Films apart from acting in multiple films. His tuffle with Tamil production house Thenandal Films is turning bigger. The production house has sent a legal notice to Dhanush demanding a compensation of […] The post Dhanush gets a Legal Notice of Rs 20 Cr appeared first on Telugu360 .
Deepika Padukone’s Hollywood Outing
After her maternity break, Deepika Padukone is signing a number of films. Though she was out from several crazy films, the actress bagged the opportunity beside Shah Rukh Khan in King and Allu Arjun in AA22 which are currently in shooting mode. Deepika Padukone was considered for the third season of web series ‘The White […] The post Deepika Padukone’s Hollywood Outing appeared first on Telugu360 .
Swayambhu Teaser Changed Prospects & How?
Nikhil Siddhartha’s Swayambhu has been carrying good buzz for a while, thanks to the actor’s evolving script choices, his consistency with content-driven films, and the film’s intriguing backdrop rooted in unexplored Indian history. But the recently released teaser has completely changed the film’s prospects, signalling a much bigger cinematic vision than expected. At the launch […] The post Swayambhu Teaser Changed Prospects & How? appeared first on Telugu360 .
Municipal Elections |వీచిన సానుభూతి పవనాలు..
Municipal Elections | వీచిన సానుభూతి పవనాలు.. Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ
Ap Budget : అంకెలు గత ఏడాదిని మించి ఉంటాయా? ఈసారి బడ్జెట్ భారీగా ఉండనుందా?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది
సమయంతో పాటు పంచాంగం వివరాలు తెలిపే డిజిటల్ గడియారం ఆస్ట్రోటెక్
స్టార్టప్ కంపెనీ‘సోహన్ సితార’ ఆవిష్కరణ తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపకల్పన మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన స్టార్ట్ అప్ ‘సోహన్ సితార ప్రైవేట్ లిమిటెడ్‘ రూపొందించిన భారత దేశపు మొట్టమొదటి డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ఆస్ట్రో-టెక్ అనే కొత్త తరహా విభాగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది. రోజువారీ జీవితం లో పంచాంగ వివరాలు, శుభ సమయాలు తెలుసుకోవడానికి పంచాంగ పుస్తకాలు లేదా మొబైల్ యాప్స్ను తరచుగా చూడాల్సి వస్తుందనే ఒక సాధారణ పరిశీలన నుంచే ఈ ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ రూపంలో సాకారమైంది. ఇది కేవలం సమయం చూపిం చే గడియారం మాత్రమే కాదు, తిథి, నక్షత్రం, రాహుకాలం, యమగండం, సూర్యోదయం, -సూర్యాస్తమయం వంటి పంచాంగ వివరాలు రోజు వా రీ దేవత ఫోటోలను ప్రత్యక్షంగా చూపిస్తూ, మన రోజువారీ కార్యక్రమాలను సంప్రదాయం మరియు ఆధ్యాత్మికతకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. సోహన్ సితారా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ‘ఈక్షన్‘ బ్రాండ్గా రూపొందిన ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్, ఆధునిక సాంకేతికతతో పాటు భారతీయ పంచాంగం జ్ఞానాన్ని కలిపిన ప్రత్యేక డిజిటల్ గడియారంగా ఎదుగుతోంది. పేటెంట్ కోసం దరఖాస్తు ఇప్పటికే దాఖలైంది. మాస్ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో పిజి పూర్తి చేసిన వ్యవస్థాపకుడు వి.శ్రవణ్ కుమార్, రోజువారీ జీవితంలో ఒక సాధారణ లోటును గమనించి ఈ ఆలోచనకు రూపం ఇచ్చారు. ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరియు కంపెనీ వెబ్సైట్ www.astrowallclocks. com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.
Revanth Reddy : నేడు రేవంత్ కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు
Telangana |గతంలో ఓడారు.. ఈ దఫా గెలిచారు..
Telangana | గతంలో ఓడారు.. ఈ దఫా గెలిచారు.. 2, 5, 12..
Narendra Modi : నేడు అసోంలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అసోం రాష్ట్రంలో పర్యటించనున్నారు
శ్రీశైలం వెళ్తుండగా నాగర్ కర్నూల్లో వ్యాన్ బోల్తా: ముగ్గురు మృతి
నాగర్కర్నూల్: మినీ వ్యాన్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కర్నాటకకు చెందిన పది మంది భక్తులు మినీ వ్యాన్లో శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.
ರಾಷ್ಟ್ರಪತಿ ದ್ರೌಪದಿ ಮುರ್ಮು ಅತ್ಯಾಚಾರ ಅಪರಾಧಿಗಳನ್ನು ಎನ್ಕೌಂಟರ್ ಮಾಡಬೇಕು ಎಂದು ಯಾವುದೇ ಆದೇಶ ನೀಡಲಿಲ್ಲ
Mothkur |స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటి, రెండు ఓట్లే..
Mothkur | స్వతంత్ర అభ్యర్థులకు ఒక్కటి, రెండు ఓట్లే.. Mothkur, ఆంధ్రప్రభ :
Andhra Pradesh : నేడు ఏపీ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది
14Feb2026 |శనివారం, నేటి తిరుమల సమాచారం..
14Feb2026 | శనివారం, నేటి తిరుమల సమాచారం.. 14 Feb2026 | టోకెన్లులేని
Bangladesh : బంగ్లా ప్రభుత్వం.. హసీనా అప్పగింత పైనే ఫోకస్ పెట్టనుందా?
బంగ్లాదేశ్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది
ఎపికి చెందిన బస్సు బోల్తా... భక్తులకు గాయాలు... డ్రైవర్ మృతి
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా ఖండపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రాకు చెందిన భక్తులు పూరీకికి బస్సులో వెళ్తుండగా వాహనం బోల్తాపడడంతో డ్రైవర్ మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన 40 మంది భక్తులు వెంకటేశ్వర్ ట్రావెల్స్ బస్సులో కోల్ కతా నుంచి పూరీకి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Krish Jagarlamudi is one of the most sensible directors of Telugu cinema. But his recent films fell short of expectations. For his recent film Ghaati, he received a lot of criticism for delivering a film that lacks emotions. There are strong rumors that Krish will direct the next film of Nandamuri Balakrishna in the sequel […] The post Krish responds about his Next appeared first on Telugu360 .
BJP |అత్యధికంగా విజయలక్ష్మికి ఓట్లు..!
BJP | అత్యధికంగా విజయలక్ష్మికి ఓట్లు..! BJP, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
Municipal Result|ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు..
Municipal Result| ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు.. Municipal Result, మోత్కూర్, ఆంధ్రప్రభ
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಹಿಮ ಚಿರತೆಯೊಂದು ತನ್ನ ಮರಿಯನ್ನು ರಕ್ಷಿಸಲು ಮನುಷ್ಯನ ಸಹಾಯವನ್ನು ಕೇಳಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಹಿಮ ಚಿರತೆಯೊಂದು ತನ್ನ ಮರಿಯನ್ನು ರಕ್ಷಿಸಲು ಮನುಷ್ಯನ ಸಹಾಯವನ್ನು ಕೇಳಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరిగి న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. శుక్రవా రం జరిగిన ఓట్ల లెక్కింపులో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ, రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు తమకే పట్టం కట్టారని నిరూపించుకుంది. మున్సిపాలిటీలతో పాటు ఏడు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. మంచిర్యా ల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్ కా ర్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సా ధించి, నాలుగు స్థానాలకు కైవసం చేసుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకోగా, అక్కడ హంగ్ ఏర్పడినప్పటికీ కాంగ్రెస్తో పాటు సిపిఐ పార్టీకి ఉన్న అవగాహన మేరకు ఆ పార్టీ మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. అయినప్పటికీ బిఆర్ఎస్ స్వ ఛ్చందంగా ముందుకువచ్చి సిపిఐకి మద్దతు ప్రకటించింది. సిపిఐ జాతీయ నాయకత్వం పార్టీ వర్గాల సమాచారం. నిజామాబాద్ కార్పోరేషన్ లో మొత్తం 60స్థానాలకు గానూ బిజెపి 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బిఆర్ఎస్ ఒక స్థా నంలో గెలిచాయి. కాగా, బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటి కీ అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మా రాయి. అయితే ఉత్తర తెలంగాణలో ఆరుగురు ఎంపీలు ఉండటంతో వారి ఓటింగ్తో ఆ స్థా నాన్ని బిజెపి కైవసం చేసుకునే అవకాశాలు మెం డుగా ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లలో 66 స్థానాలలో బిజెపి అత్యధికంగా 28 స్థానాలు కైవ సం చేసుకోగా, కాంగ్రెస్ 13, ఎంఐఎం 3, బిఆర్ఎస్ 8 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ బిజెపి కైవసం కానుంది. అ లాగే, మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 68 చోట్ల విజయం సా ధించి జెండా ఎగరేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ కేవలం 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోగా, 36 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలోల ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇది రాబోయే రోజుల్లో రాజకీయ వేడిని మరింత పెంచనుంది. వార్డుల వారీగా చూస్తే, మొత్తం 2,996 మున్సిపల్ వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ 1,534 వార్డులు గెలుచుకోగా, బిఆర్ఎస్ 777, బిజెపి 332, సిపిఎం 13, ఎంఐఎం 70, బిఎస్పి 2, ఇతరులు 181 వార్డుల్లో గెలుపొందారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ పర్యవేక్షణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెబ్ కాసింగ్ ద్వారా పర్యవేక్షించారు.ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో ఎస్ఇసి రాణి కుముదనితో ఎపి ప్రధాన ఎన్నికల అధికారి నీలం సహానీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సాంకేతికత వినియోగం, అనుసరించిన విధానాలపై ప్రత్యక్షంగా వీక్షించి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో జరిగే ప్రతి కదలికను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారా... లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. కాగా, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను శనివారం జారీ చేయనున్నారు. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫిబ్రవరి 16న (సోమవారం) ప్రమాణ స్వీకారం చేసి, అదే రోజు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య పోటాపోటీగా ఉన్న చోట్ల ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారతాయి. ఓట్ల లెక్కింపు తర్వాత రెండు పార్టీల సభ్యుల సంఖ్య సమానంగా ఉన్న సందర్భాల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు ఎవరి వైపు పడుతుందో అదే ఫలితాన్ని తేల్చుతుంది. పురపాలక సంఘాల విషయంలో ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు వంటి ప్రజాప్రతినిధులు తమ పదవీ హోదా కారణంగా మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు. వారు నేరుగా మున్సిపల్ వార్డు ల్లో పోటీ చేసి గెలవకపోయినా, తమ హోదా వల్ల మున్సిపాలిటీ సమావేశాల్లో పాల్గొనే హక్కు, కొన్ని సందర్భాల్లో ఓటు హక్కు ఉంటుంది. ఎంఎల్ఎలు, ఎం పిలు తమ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో ఒకచోట మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. రాజ్యసభ సభ్యులు, ఎంఎల్సిలు రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో అయినా ఒకదాన్ని ఎంపిక చేసుకుని అక్కడ ఓటు వేయవచ్చు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ముందు నిర్దిష్ట తేదీ (ఉదాహరణకు ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు) ఆయా మున్సిపాలిటీ కమిషనర్కు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాతే ఆయా ప్రజాప్రతినిధికి ఓటు హక్కు అమల్లోకి వస్తుంది. సమయానికి దరఖాస్తు చేయకపోతే ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఈ నెల 16వ తేదీన 116 చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక, 7 కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనున్నది. ఎక్స్అఫీషియో ఓటు కీలకం మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులు ఎన్నికవుతారు. అనంతరం వారు కలిసి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ను ఎన్నుకుంటారు. ఇక్కడే ఎక్స్అఫీషియో ఓటు ప్రాముఖ్యత పెరుగుతుంది.ఉదాహరణకు ఒక మున్సిపాలిటీలో మొత్తం 20 మంది వార్డు సభ్యులు ఉన్నారనుకుంటే, రెండు ప్రధాన పార్టీలకు 10-10 సీట్లు వచ్చినట్లయితే మెజార్టీ స్పష్టంగా ఉండదు. ఇలాంటి సందర్భంలో ఎక్స్అఫీషియో సభ్యుడి ఓటు ఎవరి వైపు ఉంటే ఆ పార్టీకి 11 ఓట్లు అవుతాయి. దాంతో ఛైర్మన్ పదవి ఆ పార్టీకి దక్కుతుంది. అందుకే, సమాన బలం ఉన్నప్పుడు ఈ ఓటు కీలకంగా మారుతుంది. ఎంఎల్ఎ లేదా ఎంపి ఏ పార్టీకి చెందిన వారో, వారి ఓటు కూడా అదే పార్టీ అభ్యర్థికి వెళ్లే అవకాశం ఉంది. దీంతో స్థానిక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో స్వతంత్ర సభ్యులు కీలకంగా మారినా, ఎక్స్అఫీషియో ఓట్లు సమీకరణాలను పూర్తిగా మార్చగలవు. అందువల్లే ఛైర్మన్ ఎన్నికల ముందు రాజకీయ చర్చలు, వ్యూహాలు ఎక్కువగా కనిపిస్తాయి.
న్యూఢిల్లీ: తమ కొత్త కార్యాలయం సేవాతీర్థ్ నుం చి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కొన్ని కీలక నిర్ణయాల ఫైళ్లపై సంతకాలు చేశారు. బలహీన వర్గాలు, మహిళలు, రైతులు, యువజనుల సంక్షేమ అంశాల నిర్ణయాలతో కూడిన ఫై ళ్లు ఇందులో ఉన్నాయి. కార్యాలయంలో త మ అధికారిక కార్యక్రమాల ఆరంభం తరువాత తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా వెంటనే ఈ ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇం దులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పించడం వారికి ప్రామాణిక చికిత్సలు కల్పించడం ఒక నిర్ణయం. పిఎం రాహత్ స్కీం పరిధిలో రోడ్డు ప్రమాదాల బా ధితులకు రూ 1.5లక్షల మేర క్యాష్లెస్ చికిత్సలు అందుతాయి. ఇక దేశంలో మహిళల అభ్యున్నతికి సంబంధించిన లక్పతి దీదీల సంఖ్యను ఆరు కోట్ల స్థాయికి చేర్చడం. వ్యవస్థాయ మౌలిక సాధనాసంపత్తి నిధిని రూ 2 లక్షల కోట్లకు విస్తరించడం . స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ను రూ 10000 కోట్ల కార్పస్ ఫండ్తో ప్రారంభించడం వంటి ఫైళ్లపై సంతకాలు జరిగాయి.
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్దేనని మరోసారి రుజువు అ యింది. తాజాగా శుక్రవారం వెలువడిన మున్సిప ల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించి తన సత్తా చాటుకుంది. ఈ ఫలితాలు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కం చుకోట అని నిరూపించుకుంది. రెండేండ్ల కిందట శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్దేనని చాటుకుంటూ తిరుగులేని శక్తిగా ఎదిగింది. దశాబ్దకాలం పాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ఒక దశలో కాం గ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్ధకం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కేవలం రెండేండ్ల వ్యవధిలోనే బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో కృతకృత్యం అయిందని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చేయడమే కాకుండా కొన్ని స్థానాలలో డిపాజిట్లను కూడా గ ల్లంతు చేసి ప్రతి చావు దెబ్బతీసింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ కి సిట్టింగ్ సీట్లు అయిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ రెండింటిని కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంది. అదే స్ఫూర్తితో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ తాను బలపరిచి న గ్రామ పంచాయతీలలో 66 శాతం గెలుచుకొని హస్తగతం చేసుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే కాకుండా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి నగరాలలో అడ్రస్ లేకుండా చేసింది. ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ను కూడా బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా పకడ్భంది వ్యూహాన్ని రచించి సఫలికృతం అయిందని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీమొదట రెండు ఉప ఎన్నికలలో విజయం సాధిం చి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్లింది. వాటి లో కూడా తన సత్తా చాటుకొని ఇదే అదునుగా వెనువెంటనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి వాటిలో కూడా తన సత్తా చాటి, తాజాగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లి అందులో కూడా అఖండ విజయం సా ధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి 80 నుం చి 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశమే లేదన్నట్టుగా ప్రతిపక్షాలను నమ్మించి అంతర్గతం గా సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు మం త్రులను, పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం ద్వా రా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అంచనాల ను తలకిందులు చేయగలిగారు. మున్సిపల్ ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ 70 శాతం స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి 116 మున్సిపాల్టీలలో 88 మున్సిపాల్టీలను, 4 మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకుంది. ఈ తాజాగా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో స్థానిక సంస్థల (మండల, జిల్లా పరిషత్) ఎన్నికలకు కూడా వెళ్లే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తాము ఆశించిన విధంగా ఫలితాలు వచ్చాయని, గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో బలపడ్డామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో రాంచందర్ రావు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, ఇతర నాయకులు కొల్లి శారద, రాణా ప్రతాప్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు కుమ్మక్కైయ్యాయని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడి కాంగ్రెస్, బిఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా నిలుస్తామని ఆయన తెలిపారు. మంచిర్యాల, రామగుండం, నల్లగొం డ, తదితర ప్రాంతాల్లో గతంలో కంటే తమ పార్టీ మెరుగుపడింద న్నారు. వేములవాడ, రాయికల్, నారాయణపేట్, ఆదిలాబాద్, మెట్ పల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతున్నామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పటికే 350కి పైగా గెలుపొందామని ఆయన చెప్పారు. హంగ్లో ఎవరికీ మద్దతునివ్వం.. పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడడం, అక్కడ ఏ పార్టీకి మద్దతు నిస్తారని ప్రశ్నించగా, తాము ఎవరికీ మద్దతునివ్వమన్నారు. ఒకవేళ ఏ పార్టీ అయినా మద్దతునిచ్చేందుకు ముందుకు వస్తే తీసుకుంటా మని రాంచందర్ రావు తెలిపారు. ఎన్నికలకు ముందు తాము ఎన్నిక ల ప్రణాళికను ప్రకటించామని, గెలిపిస్తే ఎలా నిధులు సమకూరు స్తామో చెప్పామని ఆయన తెలిపారు. గతంలో తమ ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా బలపడ్డామని ఆయన చెప్పారు. ఫెవికాల్ బంధం కాంగ్రెస్, బిఆర్ఎస్, మజ్లీస్ పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని ఆయన విమర్శించారు. మజ్లిస్ లేకుంటే కాంగ్రెస్, బిఆర్ఎస్ గెలుపొంద లేవని ఆయన విమర్శించారు. జిహెచ్ఎంసిని మూడు ముక్కలు చేసి ఒక కార్పొరేషన్ను మజ్లిస్కు గిఫ్ట్గా ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని రాంచందర్ రావు విమర్శించారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : భవిష్యత్లో మెరుగైన ఫ లితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కలిసొచ్చే తటస్థులను కలుపుకొని పోయేందుకు సిద్ధంగా ఉ న్నామని వెల్లడించారు. అధికార కాంగ్రెస్ పార్టీ సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగించినా ప్రజల మనసును గెలుచుకోలేకపోయిందని చెప్పారు. ఇటీవల పం చాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ భవన్లో కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. తమ విజయంతో కాంగ్రెస్ నేతల నో ళ్లు మూతపడ్డాయని విమర్శించారు. దాదాపు 700 నుంచి -800 వార్డుల్లో గెలుస్తామని భావించామని చెప్పా రు. 15 మున్సిపాలిటీల్లో తాము స్పష్టంగా గెలిచామని, మరో 37 మున్సిపాలిటీల్లో మాకు మంచి ఫలితాలు వ చ్చి.. హంగ్ పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ కార్యకర్తలు వీరోచితంగా పోడారని అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2020లో 130 మేయర్లు, చైర్ పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ 122, కాంగ్రెస్ 4,బిజెపి 2, ఎంఐఎం 2 చోట్ల గెలిచాయని గుర్తు చేశారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 30 శాతానికిపైగా వార్డులు గెలిచిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడొద ని గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డంపెట్టుకుని విజయం సాధించిందని, డబ్బు, మద్యం పంపిణీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. అధికార పార్టీ ఎన్ని అక్రమలు చేసినా.. ధైర్యంగా బిఆర్ఎస్కు ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సింగరేణి బొగ్గు కుంభకోణం బయటపెట్టిన తర్వాత కేతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ కూడా తమతో కలిసి వచ్చిందని, దీంతో అక్కడ విజయం సాధించామన్నారు. హంగ్ ఏర్పడిన చోట.. ఛైర్మన్ పీఠాలు కైవసానికి కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలు పెట్టిందని, కాంగ్రెస్, బిజెపి రెండూ కు మ్మక్కయ్యాయని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతు న్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే సిపిఐ తమతో కలిసి రావాలని కోరారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలను ఎండగట్టేందుకు కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐకి మ ద్దతిస్తామని ప్రకటించారు. సిపిఐ నేత కూనంనేని సాంబశివరావుకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పానని అన్నారు. కాంగ్రెస్, బిజెపిని పార్టీలను ఎదుర్కొనే శక్తి బిఆర్ఎస్కు మాత్రమే ఉందని, కెసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యాంచారు. ప్రధాన ప్రతిపక్షంగా మేం సఫలమయ్యాం.. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నవాళ్లు చరిత్రలో కలిశారని కెటిఆర్ అన్నారు. అలా అనుకునే పిచ్చి తుగ్లక్లు చాలామంది ఉంటారని, చరిత్రలో కూడా ఒక తుగ్లక్ ఉండేవాడని ఎద్దేవా చేశారు. అలా అనుకున్నవారు ఎందరో గా లికి కొట్టుకుపోయారని అన్నారు. ఈ దేశంలో ఇందిరాగాంధీ, ఎన్టిఆర్ వంటి నాయకులు సైతం ఓడిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన కెసిఆర్ వంటి నాయకుడిని కూడా కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడో స్థానానికి వచ్చారని గుర్తు చేశారు. బిఆర్ఎస్ను అడ్డుకోలేకపోయారు: హరీశ్రావు మున్సిపల్ ఎన్నికల్లో 700పైగా స్థానాల్లో బిఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిలువుటద్దం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ ప్రభు త్వం పట్ల రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకత కు నిలువెత్తు నిదర్శనం అని విమర్శించారు. అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి కా ర్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచి సత్తా చాటిన బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాం గ్రెస్ పార్టీ అరాచక, అప్రజాస్వామిక విధానాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతూ, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ నాయకులు, కష్టపడిన కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటై కొట్లాడినా మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని అన్నారు. అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని విమర్శించారు. దాదాపు 700 పైగా వార్డుల్లో బిఆర్ఎస్ గెలుపు సాధించడం యాదృచ్ఛికం కాదు అని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: తమ ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజల నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. గాంధీభవన్లో శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు గాలి కబుర్లు, కట్టు కథలు ఎన్ని చెప్పినా ప్రజలు తమవైపే నిలిచారని అన్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ప్రచారం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో 83 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని, ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్ ఖాతాలో వేసుకోగా, మరో రెండు కార్పొరేషన్లలో హంగ్ ఏర్పడిందని చెప్పారు. పలు చోట్ల గెలిచిన ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారని తెలిపారు. తనకు ఉన్న సంపూర్ణ సమాచారం మేరకు ఫలితాలు ఇంకా పెరిగి 90 నుంచి 94 స్థానాల్లో కాంగ్రెస్ గెలువబోతున్నట్లు డిప్యూటీ సిఎం చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ప్రజలకు అందించిన ఉత్తమ పాలనకు మున్సిపల్ ఎన్నికల్లో తమదైన రీతిలో స్పందించి భారీ మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఉత్తమ పాలనకు ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. రెండు, మూడు దశాబ్దాల్లో ఈ స్థాయిలో భారీ మెజారిటీ రావడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో, ఆ తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ తరువాత పంచాయతీ ఎన్నికల్లో వరుసగా ప్రజా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని, ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. సన్న బియ్యంతోనే సంచలన విజయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్నబియ్యం పంపిణీ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారిందని ఆయన చెప్పారు. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలౌతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించినట్లయిందని ఆయన అన్నారు. అర్హులయిన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు,అర్హులైన నిరుపేద మధ్యతరగతి వర్గాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పధకాలు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదం చేశాయన్నారు. వీటన్నింటిని మించి సాగునీటి రంగంలో సాధించిన విజయాలు, యావత్ భారతదేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు, అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతో పాటు రైతులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని తెలిపారు.పురపాలక సంఘం ఎన్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవేనని, యావత్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికల అద్దం పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. పల్లెలతో పాటు పట్టణాలు సైతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పు గా ఆయన అభివర్ణించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజూర్ నగర్, నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకీ కంచుకోట అని మరోమారు రుజువైనందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల తీర్పు: మంత్రి పొంగులేటి కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు ప్రజలు పట్టం కట్టారని, ఇది స్పష్టమైన ప్రజాతీర్పు అని, రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజానీకానికి రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. శుక్రవారం వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయమన్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు - రెండేళ్ల ఇందిరమ్మ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా ఆయన అభివర్ణించారు. పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు - ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ విజయం కొనసాగుతోందన్నారు. రెండేళ్ల ప్రభుత్వ పనితీరుకు రిఫరెండమ్ ఈ ఎన్నికలు రెండేళ్ల ప్రభుత్వ పనితీరుకు రిఫరెండమ్ అని, తాను వ్యక్తిగతంగా ముందుగా పేర్కొన్న విధంగానే ఈ- ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజా ఆమోదం : మంత్రి శ్రీధర్ బాబు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బ తీయడమే అజెండాగా పెట్టుకున్న శక్తులకు ఈ ప్రజా తీర్పు ఓ చెంప దెబ్బ అని వాఖ్యానించారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలన్న తమ ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఈ గెలుపు ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని, ఈ స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లోనూ ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసి తీరుతామన్నారు. అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా, అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు ఈ ఎన్నికల్లో విజయం కోసం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్గ నిర్దేశనంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన ఆశీర్వాదం: మంత్రి పొన్నం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమో దు చేసుకోవడం పట్ల రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం రాజకీయ పార్టీదే కాకుండా, ఇది ప్రజల విజయం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విజయం అని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజా పాలనకు అఖండ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని మంత్రి అన్నారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ, ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన వంటి అంశాలు ఈ విజయానికి ప్రధాన కారణాలని వివరించారు.
టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం […] The post ఫీజు బకాయిల రగడ appeared first on Visalaandhra .
. కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం. 22 డివిజన్లలో జయభేరి. కూనంనేనికి రేవంత్శు భాకాంక్షలు. రాజకీయాలకతీతంగా కార్పొరేషన్ అభివద్ధి: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో- కొత్తగూడెం: ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ కొత్తగూడెం తొలి కార్పొరేషన్పై ఎర్రజెండా ఎగరేసింది. ధన అహంకారం ప్రదర్శించిన ప్రత్యర్థులను పట్టణ ప్రజలు తిరస్కరించారు. భారత కమ్యూనిస్టు పార్టీని వెనక్కు నెట్టేయ్యాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ ఎర్రజెండాకు సంపూర్ణ మద్దతు పలికి అఖండ విజయం చేకూర్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ […] The post కొత్తగూడెం మేయర్ పీఠం సీపీఐదే appeared first on Visalaandhra .
. సమతూకంతో కూటమి పాలన. పీపీపీతోనే ప్రగతి…పురోగతి. లక్ష కోట్లతో ఉద్యాన హబ్గా రాయలసీమ. వచ్చే మూడేళ్లూ విద్యుత్ చార్జీలు పెంచబోం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి. స్వర్ణాంధ్ర విజన్`2047తో అగ్రగామిగా ఏపీ. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమం- అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో […] The post సంక్షేమం…అభివద్ధి appeared first on Visalaandhra .
పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభంచివరిరోజు లోక్సభను కుదిపేసిన ‘ఎప్స్టీన్ ఫైల్స’కేంద్ర మంత్రి హర్దీప్సింగ్పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్సభ దద్దరిల్లింది. లోక్సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్స్టీన్తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష […] The post తొలిదశ… నిరసన జ్వాల appeared first on Visalaandhra .
శనివారం రాశి ఫలాలు (14-02-2026)
మేషరాశి ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వృషభం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. మిధునం మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. కర్కాటకం సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. కన్య ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలుంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. తుల ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృశ్చికం కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. ధనస్సు మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మకరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది. కుంభం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. మీనం పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు. కలైంగర్ పథకం కింద రాష్ట్రంలోని 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నెలవారీ సాయం గా మహిళలకు రూ.1,000 అందిస్తోంది. అయితే ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల మొత్తం కలిపి రూ.3,000, సమ్మర్ స్పెషల్గా మరో రూ.2,000 కలిపి ఈ మొత్తాన్ని మహిళా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఏప్రిల్-మే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మహిళా లబ్ధిదారులకు ఇస్తున్న నెలవారీ సాయం రూ.2,000కు పెంచుతామని వీడియో సందేశంలో స్టాలిన్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయాన్ని అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నికల కోడ్ పేరిట అడ్డుకునేందుకు బిజెపి, అన్నాడిఎంకె, కుట్ర పన్నుతున్నాయని స్టాలిన్ ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మూడు మాసాల సాయాన్ని ఒకేసారి కలిపి మహిళల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సమ్మర్ స్పెషల్ ఖర్చుల కింద రూ.2,000 అదనంగా ఖాతాలో జమచేసినట్టు చెప్పారు. రాబోయే మూడు నెలలు మీరు పడబోయే ఇబ్బందులతో పాటు అదనంగా మందులు, పరీక్షల సమయంలో పిల్లలకు ఖర్చులు ఎక్కడి నుంచి తెస్తారని ఆలోచించానని, ఆ కారణంగానే తమ అకౌంట్లలో రూ.5,000 జమ చేయాలని ఆదేశించానన్నారు.

29 C