జార్ఖంఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ ... మావోయిస్టు కీలక నేత మృతి
జార్ఖంఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత మరణించారు.
అయేషా మీరా హత్య కేసులో తల్లిదండ్రుల ఆవేదన
భారత్ లో ప్రజా విశ్వాసం కోల్పోతున్న సి. బి ఐ.. సమర్థవంతమైన నేర పరిశోధన సంస్థ కోసం ప్రజలు ఎదురు చూపులు .. నాడు అయేషా మీరా ! నేడు సుగాలి ప్రీతి మరెందరో అబలాలు .… మేడా శ్రీనివాస్ విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : స్వయం ప్రతిపత్తి గల నేర పరిశోధన వ్యవస్థలు కావాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు . సభలో […] The post అయేషా మీరా హత్య కేసులో తల్లిదండ్రుల ఆవేదన appeared first on Visalaandhra .
Hyderabad : ఇళ్లలో నుంచి బయటకు రావద్దు.. హైదరాబాద్ లో మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్
హైదరాబాద్ లో నేడు కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది
గుండ్ల పోచంపల్లిలో వి కన్వెన్షన్ హాల్ గోడ కూలి ఒకరు మృతి
గుండ్లపోచంపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వి కన్వెన్షన్ ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం… గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వి కన్వెన్షన్ హాల్ పహారి గోడ భారీ వర్షానికి సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి […]
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది
కుక్కల దాడితో ఇల్లెక్కిన ఎద్దు #TeluguPost #telugu #post #news
Rain Alert : రెండు రోజులు హై అలెర్ట్.. భారీ వర్షాలు తప్పవట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది
శ్రీ వేదాక్షర మూవీస్ ద్వారా ‘ఇడ్లీ కొట్టు’
కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిలమ్స్ బ్యానర్స్పై ఆకాష్ బాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్గా ధనుష్కి ఇది నాలుగో మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ్లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్గా ధనుష్ కెరీర్లోనే […]
Hyderbad : భారీ వర్షానికి హైదరాబాద్ లో ముగ్గురు బలి
హైదరాబాద్ లో భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న భారీ వర్షానికి హైదరాబాద్ లో ముగ్గురు మరణించారు
రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందారు
ఒఆర్ఆర్పై బోల్తాపడిన కారు: ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని ఒఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో టెకీ మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇన్ఫోసిస్ ఉద్యోగిని సౌమ్యారెడ్డిగా గుర్తించారు. ఇన్ఫోసిస్ ఉద్యోగులు సరళ మైసమ్మ దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Also Read: నో షేక్హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)
(ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్) పంజాబ్(Punjab) రాష్ట్రంలోని పెద్ద క్రాక్డౌన్(Big crackdown)లో డ్రగ్ పెడ్లర్
Gold Price Today : ఈ ఏడాది పసిడి ప్రియులకు బ్యాడ్ టైమ్ .. ధరలు ఇలా పెరుగుతుంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి
US BO : Mirai clocks $ 1.7 M, Little Hearts marches ahead
Telugu films dominated the North America box office in the just concluded weekend. Despite facing competition from films like Little Hearts, Lokah and Kishkindhapuri, Teja starrer Mirai emerged as an outright blockbuster in USA during the first weekend. The film scored a terrific haul on Sunday after a sensational opening from premieres and first day […] The post US BO : Mirai clocks $ 1.7 M, Little Hearts marches ahead appeared first on Telugu360 .
Bhadrakaali is a blessing for me – Vijay Antony
It is rare to find a humble and jovial multi-talented personally like Vijay Antony. He doesn’t mince his words and at the same time makes an effort to not hurt anyone. He delivered a big success with Maargan, recently, and he is releasing his 25th film, Bhadrakaali, on a grand scale. The music composer turned […] The post Bhadrakaali is a blessing for me – Vijay Antony appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉందిగా.. ఈరోజు దర్శన సమయం ఎంతంటే?
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
October Packup for Mana Shankara Vara Prasad Garu
Successful director Anil Ravipudi knows the best to complete the shooting schedules on time and he plans lengthy schedules without major breaks. The shoot of his upcoming movie Mana Shankara Vara Prasad Garu featuring Megastar Chiranjeevi got interrupted because of the Union strike but it is on perfect track. Anil Ravipudi and his team are […] The post October Packup for Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
పాఠశాలలో మద్యం మత్తులో వంట మనిషిపై దాడి చేసిన విద్యార్థులు…వీడియో వైరల్
అమరావతి: స్కూల్ లో విద్యార్థులు మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. గొల్లనపల్లి హైస్కూల్లో రెండవ శనివారం సెలవు కావడంతో పాఠశాల మిద్దెపై తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు కూర్చొని మద్యం తాగుతున్నారు.విద్యార్థులు మద్యం సేవించడం వంట మనిషి కంచర్ల కాశమ్మ గమనించింది. మద్యం తాగిన విషయం వార్డెన్కు ఫిర్యాదు చేస్తానని విద్యార్థులతో చెప్పింది. వెంటనే విద్యార్థులు కోపంతో కాశమ్మపై దుప్పటి […]
Weekend Box-office: Mirai tops the Show
There has been an interesting clash between Teja Sajja’s Mirai and Bellamkonda Sai Sreenivas’ Kishkindapuri at the Tollywood box-office over the weekend. As predicted, Mirai opened on a grand note and the numbers remained super strong because of the positive word of mouth. Mirai witnessed a huge rise in the numbers after extra shows were […] The post Weekend Box-office: Mirai tops the Show appeared first on Telugu360 .
Narendra Modi : నేడు బీహార్ కు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ లో పర్యటించనున్నారు. దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
Andhra Pradesh : నేడు జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం ధర(gold price) రోజు
Telangana : నేడు తెలంగాణలో ప్రయివేటు కళాశాలల బంద్
నేడు తెలంగాణలో ప్రయివేటు కళాశాలల బంద్ జరగనుంది. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపు నిచ్చింది.
Telangana : నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో సమీక్షించనున్నారు.
Asia Cup : వత్తిడికి గురి చేద్దామని పాక్ చిత్తుగా ఓడింది.. భారత్ కు తిరుగులేని విజయం
ఆసియా కప్ లో భారత్ కు తిరుగులేదని మరొకసారి నిరూపించింది. టీం ఇండియా జట్టు పాకిస్తాన్ పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది
ఎస్ఐ కండకావరం…మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై దాడి
ములుగు: కుటుంబంతో మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై ఎస్ఐ దాడి చేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లా పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. కుటుంబ సభ్యులతో మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ఐ వారి వాహనాన్ని ఆపారు. సదరు వ్యక్తిపై ఎస్ఐ పుట్ట సతీష్ దాడి చేశాడు. మహిళలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా ఎస్ ఐ కనికరించకుడా వ్యక్తి చెంపపై కొట్టాడు. ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎస్ఐ ఆపడానికి ప్రయత్నించారు. వారిని కూడా పక్కకు నెట్టేశాడు. సామాన్యులపై […]
సెప్టెంబర్ 15 సోమవారం యథాతధంగా పీజీఆర్ఎస్
– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి :ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సెప్టెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జిల్లా స్థాయిలో , డివిజన్ మండల స్థాయి లో యథావిధిగా నిర్వహించబడుతుందనీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజలు తమ సమస్యలను క్రింది మార్గాల్లో తెలియ జేయవచ్చునని తెలిపారు.1100 (డబుల్ వన్ డబుల్ […] The post సెప్టెంబర్ 15 సోమవారం యథాతధంగా పీజీఆర్ఎస్ appeared first on Visalaandhra .
పోచవరం లో బాబు ష్యురిటీ, మోసం గ్యారెంటీ
విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్రంలో ఇసుక, మద్యం ఇలా అన్నింటా దోచుకో దాచుకో అన్న చందంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. తాళ్లపూడి మండలంలోని పోచవరంలో ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కొవ్వూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ , మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు , మండల నాయకులు కలిసి గ్రామంలో బాబు షూరిటీ…. మోసం గ్యారంటీ […] The post పోచవరం లో బాబు ష్యురిటీ, మోసం గ్యారెంటీ appeared first on Visalaandhra .
నిర్మాణాలు ఘనం.. మెయింటినెన్స్ శూన్యం
తక్కువ వెడల్పుతో ఉన్న రహదారిపై డివైడర్ నిర్మాణం.. రాజకీయ నాయకుల బినామీలతో పుట్టుకొస్తున్న కొత్త కాంట్రాక్టర్లు. విశాలాంధ్ర – కొవ్వూరు :కొవ్వూరు అభివృద్ధి కుంటుపడుతోందా.. వివిధ పేర్లతో వస్తున్ననిధులు సక్రమంగా అమలు కావడం లేదా.. కొవ్వూరులో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రతిపాదన అటుకెక్కిందా.. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం అవునని అనిపించే విధంగా పాలకుల తీరు.. అధికారుల వైఖరి ఉందన్న అభిప్రాయం పలువురులు వ్యక్తం అవుతుంది.రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కొవ్వూరు మున్సిపాలిటీకి వివిధ నిధుల కింద మంజూరైన వాటితో […] The post నిర్మాణాలు ఘనం.. మెయింటినెన్స్ శూన్యం appeared first on Visalaandhra .
Bigg Boss 9 Weekend Episode: Fun, Revelations and a Shocking Elimination
The latest Bigg Boss Telugu Season 9 weekend episode hosted by Nagarjuna brought together light-hearted fun, some revelations, and a major twist in the elimination . The episode kept audiences hooked through out. Nagarjuna Exposes the “House Thieves” Nagarjuna began the episode on a playful note, teasing captain Sanjana for failing to uncover who stole […] The post Bigg Boss 9 Weekend Episode: Fun, Revelations and a Shocking Elimination appeared first on Telugu360 .
Dhanush’s Idly Kottu Secures Massive Telugu Release by Sri Vedakshara Movies
After the blockbuster Kubera, superstar Dhanush returns with Idly Kottu, hitting theatres on October 1 in Telugu and Tamil. Sri Vedakshara Movies grabbed the Telugu rights for a record price — the highest in Dhanush’s career. Producer Ramarao Chintapalli bagged the rights despite a heavy competition. The film features Nithya Menen, Arun Vijay, Shalini Pandey, […] The post Dhanush’s Idly Kottu Secures Massive Telugu Release by Sri Vedakshara Movies appeared first on Telugu360 .
కొవ్వూరు చేరుకున్న భారీ డ్రైడ్జింగ్ పడవ
విశాలాంధ్ర కొవ్వూరు కాటన్ విగ్రహ జంక్షన్ వద్ద ఉన్న డ్రైడ్జింగ్ పడను తక్షణమే అధికారులు సీజ్ చెయ్యాలి. రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు నంబూరు శ్రీమన్నారాయణ అన్నారు. ఆదివారం కొవ్వూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీ డ్రైడ్జింగ్ పడవ చేరుకుంది. అనంతరం నంబూరు శివన్నారాయణ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు ప్రకారం గోదావరి నదిలో డ్రైడ్జింగ్ చేయడానికి అనుమతి లేదని నదిలోమనుషులతోనే ఇసుక తవ్వకాలు జరపాలి కానీ భారీ యంత్రాలను ఉపయోగించరాదు ప్రభుత్వ అధికారులు […] The post కొవ్వూరు చేరుకున్న భారీ డ్రైడ్జింగ్ పడవ appeared first on Visalaandhra .
యూరియా అవసరమైన నిల్వలు ఉన్నాయి
విశాలాంధ్ర కొవ్వూరు దొమ్మేరు సొసైటీ నందు రైతులకు వివిధ పంటలలో వాడవలసిన నత్రజని అలాగే అధిక మోతాదులో నత్రజని వాడడం వల్ల వచ్చే నష్టాలు గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు రైతులకు వివరించారు. ఆదివారం దొమ్మేరు సొసైటీలో నానో యూరియా గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు .నత్రజని యూరియా బస్తా రూపంలో వాడడం వల్ల మొక్కలకు 35 శాతం మాత్రమే ఉపయోగపడుతుందని మిగతాది 65శాతం వివిధ రూపాల్లో ఆవిరి అవుతుందని […] The post యూరియా అవసరమైన నిల్వలు ఉన్నాయి appeared first on Visalaandhra .
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
విశాలాంధ్ర -కొవ్వూరు:భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని అమలు చేయాలని సోమవారం చలో విజయవాడ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. ఆదివారం కొవ్వూరులో స్థానిక సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మైగాపుల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుందర్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దుకూరి దొరయ్య […] The post భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – కొవ్వూరు: రైల్వేస్టేషన్లో 2019కి ముందు ఉన్న 34 రైలు హోల్డ్ ను యధావిధిగా పునర్దించాలని రైల్వే పరిరక్షణ సమితి సభ్యులు ఆదివారం నిరసన తెలియజేశారు. కొవ్వూరు రైల్వే సమితికి మద్దతు పలికిన కొవ్వూరు కు చెందిన యూనిటీ అండ్ స్ట్రెంగ్త్ అసోసియేషన్* సభ్యులు..కొవ్వూరు పట్టణం యొక్క పునర్వైభవమ్ కోసం ఆదివారం కొవ్వూరు రైల్వే స్టేషన్ ఎదురుగా నిరసన తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తొందర్లో రైల్వే హోల్డ్ పై స్పందన లేకపోతే నిరాహార దీక్ష […] The post 2019 రైళ్ల హాల్ట్ కోసం నిరసన appeared first on Visalaandhra .
మాటలతో కాదు.. పనితోనే నిరూపించాలని అనుకున్నా
బాల బుక్స్ పబ్లికేషన్స్ ఉషా ప్రత్యూషతో విమల సంభాషణ పుస్తక ప్రచురణ రంగంలోకి మీరు ఎలా వచ్చారు? అందుకు ప్రేరణ ఏమిటి? ఎంత కాలంగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు? నాకు చిన్నతనం నుంచే వ్యక్తుల కంటే పుస్తకాలే ఎక్కువ సహాయపడ్డాయి. పుస్తకాలు నాకు స్నేహితుల్లా మారి, నా ఆలోచనలకు దారులు చూపించాయి. మా నాన్నగారి మరణం నాకు జీవితాన్ని వ్యర్థంగా గడపకుండా, ఏదైనా జీవన సాఫల్యం కలిగే దిశగా నడవాలననే ఆలోచనను కలిగించింది. అప్పటికే నాకు సాహిత్యం పట్ల […]
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపొందినట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ నాయకులకు, కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ బి.మహేష్ కుమార్గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, […]
` మహిళలు, చిన్నారులు సహా ఏడుగురు మృతి ` మరో ప్రమాదంలో ట్రాక్టర్ను ఢీకొట్టిన ట్రక్కు – ఒకరు మృతి, 18 మంది తీవ్రగాయాలు ` రాజస్థాన్లో …
హిట్: ది థర్డ్ కేస్’తో మంచి విజయం సాధించిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు తన కెరీర్లోనే అతిపెద్ద చిత్రమైన ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారట. ఆన్ లొకేషన్ స్టిల్స్లో కూడా ఆ విషయం బయటపడింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజాగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రకటించేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాన్న నటిస్తున్నారని, చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారంటూ […]
చమురు కొనుగోళ్లు నిలిపివేయకపోతే 100 శాతం వడ్డింపులే..
` రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్ హెచ్చరిక.. ` యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు ` దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ` ట్రంప్ వ్యాఖ్యలపై చైనా …
ఆందోళనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తిస్తాం
` నేపాల్ తాత్కాలిక ప్రధాని కర్కీ ప్రకటన ఖాట్మాండ్(జనంసాక్షి):నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్ తాత్కాలిక …
విమర్శలు కాదు.. దర్యాప్తు చేయించాలి
` రాహుల్ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన మాజీ సీఈసీ ఎస్. వై.ఖురేషీ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల …
హైదరాబాద్లో దంచికొడుతున్న వానలు
` లోతట్టు ప్రాంత ప్రజలకు ఇక్కట్లు ` రహదారులు జలమయం హైదరాబాద్(జనంసాక్షి):నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, రామ్నగర్, తార్నాక, ఎల్బీనగర్, …
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తాచాటాలి
` కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం ` పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి ` ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను …
బీసీ అస్తిత్వవాదాన్ని నిలపడం ఇప్పుడు తెలంగాణలో పూరించాల్సిన ఖాళీ
తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి? తెలంగాణాకి మాత్రమే పరిమితమైన, ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్లో పెనవేసుకున్న పేగుబంధం. జీవితాన్ని యథాలాపంగా కాక ఒక సం బురంలా గడిపే జీవనం. సబ్బండ వర్ణాలు ఏకమై, కలసి మెలసి జీవనం సాగిస్తూ అన్ని రకాల ఆధిపత్యాల మీద ఎగురవేసే పోరు జెండా. ఒక ధిక్కార స్వరం. తెలంగాణా అస్తిత్వాన్ని ఒక్క మాటలో వివరించలేము. అదొక జీవన విధానం. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో, ఆ […]
లండన్: బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద వలస వ్యతిరేకవాదుల భారీ ప్రదర్శన శనివారం సెంట్రల్ లండన్ లో జరిగింది. వలస వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్ నాయకత్వంలో “యునైట్ ది కింగ్ డమ్” పేరుతో లక్షన్నరమందికి పైగా నిరసన కారులు వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ప్రదర్శనల సమయంలో అనేకమంది అధికారులపై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పంపివేయండి, మాదేశాన్ని మాకు మళ్లీ ఇవ్వండి, ఇంగ్లీషు చాలు, మా పిల్లల భవిష్యత్ కాపాడండి అని వారు […]
కనురెప్పల మాటున కలల స్వప్నం అవనికి పచ్చని చీర కట్టినట్టు ప్రకృతి సోయగం నీలి ఆకాశానికి గొడుగు పట్టినట్టు రంగు రంగుల హరివిల్లు అంటీ అంటనట్టు తామరాకు మీద ఉన్న నీటి బిందువులు పింఛం విప్పి నాట్యమాడుతున్న మయూరి రివ్వున ఎగిరే తుమ్మెదలు చేసే వినసొంపైన సంగీతం ఎత్తయిన గిరుల నుంచి జాలువారుతున్న జలపాతపు సవ్వడులు కొండ కోనల నడుమ మెలికలు తిరుగుతూ గలగలా ప్రవహించే నదీ ప్రవాహం లేడి పిల్లల చెంగు చెంగున గంతులు మల్లె […]
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల లో వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వ ర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాం తాలు, రహదారులు జలమయమయ్యాయి. హై టెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏ ర్పడింది. గచ్చిబౌలి పరిధి వట్టినాగులపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చో టు చేసుకుంది. భారీ వర్షానికి వ ట్టినాగులపల్లిలో ఓ ఇంటి […]
ఈ నెల చివరలో క్లైమాక్స్ షూటింగ్
యంగ్ హీరో అక్కినేని అఖిల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లెనిన్’ చిత్రా న్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి(నందు) డైరెక్షన్లో చేస్తున్నాడు. ఇప్పటికే, 80 శాతం షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ను షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయ్యాక, అఖిల్ తన పాత్రకు డబ్బింగ్ను కూడా పూర్తి చేస్తారట. ఈ క్లైమాక్స్ షూట్ను ఈ నెల […]
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: వచ్చే సంవత్సరం 2026 మేడారం మహా జాతరకు అటవీ మార్గాల ద్వారా నూతన రోడ్లు ఏ ర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరకు అటవీ ప్రాంతం నుండి వచ్చే భక్తుల కోసం కాల్వప ల్లి, బయ్యక్క పేట, కొండపర్తి, గోనేపల్లి మార్గాలను ఆదివారం రాష్ట్ర పంచాయితీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ డాక్ట ర్ […]
అధికారంలోకి రాగానే..అధికారికంగా విమోచనం
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి చీఫ్ ఎన్.రాంచందర్రావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపా రు. కేంద్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. నిజాం నిరంకుశ వైఖరిని ఎదిరిస్తూ ప్రజలు చేసిన పోరాటాలు, రజాకార్ల హింసాకాండ గురించి కళ్ళకు అ ద్దినట్లు ఉన్న పలు ఫొటోలను ప్రదర్శించారు. వీటి గురిం […]
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర భుత్వ ఆశయాలకు అనుగుణంగా డ్రగ్స్, గంజా యి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు దర్యాప్తు సం స్థలు నడుం బిగించాయి. ఇటీవలి కాలంలో రాష్ట్ర దర్యాప్తు, నిఘా సంస్థల ప్రతిష్ట మసకబారే విధం గా ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాలు, ముఠాల పై ఈగల్, జిఆర్పి, ఆర్పిఎఫ్లతో పాటు పోలీసు బలగాలు సంయుక్తంగా ఆదివారం తనిఖీలు చేప ట్టాయి. సికింద్రాబాద్ రైల్వే […]
మీనాక్షి హుడా, జైస్మిన్ లాంబోరియాలకు పతకాలు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో భారత్ రెండు స్వర్ణాలు లభించాయి. జైస్మిన్ లాంబోరియా, మీనాక్షిహుడా విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షిహుడా 4-1 తేడాతో కజకిస్థాన్ బాక్సర్ సజీమ్ కైజెయిబెపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన మీనాక్షి ప్రత్యర్థిపై వరుస పంచ్లతో ఆధిపత్యం చెలాయించింది. బ్యాక్ఫుట్పై ఉంటూ ప్రత్యర్థిపై దాడికి దిగింది. […]
నటి కాకపోతే.. స్టైలిస్ట్ లేదా మోడల్ అయ్యేదాన్ని
కెరీర్ ఆరంభమే మహానటి లాంటి బయోపిక్ చిత్రంలో లెజెండరీ సావిత్రి పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించిన కీర్తి సురేశ్కి జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్లో యువహీరోల సరసన నటిస్తూనే, అగ్ర హీరోల సినిమాల్లోనూ అవకాశం అందుకుంది. చూస్తుండగానే దశాబ్ధం కెరీర్ రన్ పూర్తి చేసింది. పన్నెండేళ్లుగా ఈ బ్యూటీ సినీరంగంలో కథానాయికగా రాణించడం అంటే అంత సులువు కాదు. కానీ కీర్తి ఉత్తమ నటిగా నిరూపించుకుంటూ కెరీర్ని ముందుకు నడిపిస్తోంది. […]
సోమవారం రాశి ఫలాలు (15-09-2025)
మేషం – మీరు అందరిలోనూ ప్రత్యేకంగా ఉండడం కొందరి అసూయకు కారణం అవుతుంది. మొండికి పడిన పనులు సానుకూల పడతాయి. సహోదర సహోదరి వర్గంతో బాంధవ్యాలు బాగుంటాయి. వృషభం – కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించి మంచి ఉపకారం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయాలు బలపడతాయి. మానసికంగా ఆనందం కలిగి ఉంటారు. మిథునం – కొన్ని సందర్భాలలో ఇతరులను ఆదర్శంగా తీసుకుని వినూత్న ప్రయోగాలు చేసి నామ మాత్రం ప్రయోజనాలు పొందుతారు. సెంటిమెంట్ వస్తువుల […]
సిక్స్ తో ముగించిన కెప్టెన్ !!
దుబాయ్ : ఆసియా కప్ టీ20 2025లో భారత్ మరోసారి పాకిస్థాన్పై తన
ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(31), శుభ్ మన్ గిల్(10)లు శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్(47 నాటౌట్), తిలక్ వర్మ(31)లు రాణించడంతో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో పాక్ పై భారత జట్టు 7 […]
న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మత్తు పదార్థాలను తయారుచేస్తున్న మేధా పాఠశాల సీజ్
మన తెలంగాణ/కంటోన్మెంట్: బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించిన అల్పాజోలం మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదివారం మేధా పాఠశాలను సీజ్ చేశారు.దీంతో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వేరొక పాఠశాలల్లో చేర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలను సీజ్ చేయటంతో పాఠశాల చదవుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లివర్పూల్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూబీసీ) – 2025 లో భారత మహిళా
మద్యం మత్తులో కన్నతల్లిపై అఘాయిత్యం.. కొడుకుని హతమార్చిన తండ్రి
మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో: మానవత్వం రోజురోజుకూ మంట కలుస్తోంది. మద్యం మత్తులో మానవుడు వావివరుసలు మరుస్తున్నాడు. మద్యం వంటి నిషేధిత పదార్థాలను తాగినవారు ఆ మత్తులో ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడుతున్నారు. అలాంటి సంఘటనే మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాగిన మైకంలో తల్లిపై కుమారుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్యను కాపాడుకునే ప్రయత్నంలో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. జడ్చర్ల పట్టణంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఈ […]
ఆఫ్జల్సాగర్ నాలాలో మామా-అల్లడు గల్లంతు..
ఆసిఫ్నగర్లోని ఆఫ్జల్సాగర్ నాలాలో విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కొట్టుకుపోయి మామ–అల్లుడు గల్లంతయ్యారు.
సొంతగడ్డపై ఆస్ట్రేలియతో ఆదివారం ఆరంభమైన మూడు వన్డేల సిరీస్లో టీమిండియాకు నిరాశ ఎదురైంది.
రాహుల్పై అరుపులు మాని నిజాలు తేల్చండి: మాజీ సిఇసి ఖురేషీ
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై పదేపదే అరవడం కంటే ఎన్నికల సంఘం ఓటు చోరీపై దర్యాప్తునకు దిగడం మంచిదని ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి ఎస్వై ఖురేషీ చెప్పారు. దేశంలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ చెపుతున్నారు. ఎన్నికల సంఘం వీటికి సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. దీనికి బదులుగా ఆయనపై అభ్యంతరకర రీతిలో దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో దర్యాప్తు […]
క్యాన్సర్ మందులు నివారణకు పనికిరావు: డాక్టర్ రాజీవ్
కొచ్చి: సరికొత్తగా వచ్చే క్యాన్సర్ మందులు వ్యాధి నివారణకు పనికిరావు. అయితే అంతకు ముందు క్యాన్సర్ చికిత్స పొందిన వారికి ఇవి పనికొస్తాయి. ఈ విషయాన్ని వైద్య నిపుణులు డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. చికిత్స పొంది ఉన్నవారికి కొత్త మందులు లేదా వ్యాక్సిన్లు పనికివస్తాయని అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్ర ఐఎంఎ అనుబంధ పరిశోధనా విభాగం కన్వీనర్గా, కొచ్చిన్ ఐఎంఎ సైంటిఫిక్ కమిటీ ఛైర్మన్గా రాజీవ్ జయదేవన్ వ్యవహరిస్తున్నారు. కోచ్చిలో కీలకమైన గాస్ట్రో ఇంటైస్టెయినల్ ఆంకాలజీ సొసైటీ […]
అంతా నివ్వెరపోయేలా భారత్ ఆర్థిక వృద్ధి: ఆర్ఎస్ఎస్ చీఫ్
ఇండోర్: అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారతదేశం ప్రగతిపథంలో దూసుకువెళ్లుతోందని ఆర్ఎస్ఎస్ సంచాలకులు మోహన్ భగవత్ చెప్పారు. భారత్ పట్ల చిన్నచూపు ఆలోచనలు పనికిరావని రుజువు అయిందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పుస్తకం పరిక్రమ కృపాసారం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విశ్వాసం, సాంప్రదాయక సిద్ధాంతాల విజ్ఞానం మార్గదర్శకాలతో సాగడం వల్లనే భారతదేశ ఆర్థిక పురోగమనం సాధ్యం అయిందని తెలిపారు. కార్యాచరణ, అంకితభావం పురాతన విజ్ఞాన ప్రాతిపదికలు మనకు గెలుపు సాధ్యం చేశాయని […]
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంద్ర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని భారత వాతారణ కేంద్రం పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతందని తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశలో కదిలి ఉపరితల ఆవర్తనంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. సోమవారం […]
ఆసియా కప్ 2025: చివర్లో రెచ్చిపోయిన షహీన్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు స్వల్ప స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. భారత బౌలర్ల దెబ్బకు కోలుకోలేకపోయింది. మరోసారి కుల్దీప్ యాదవ్ చెలరేగాడు. వరుస వికెట్లతో పాక్ జట్టును దెబ్బ కొట్టాడు. పాక్ బ్యాట్స్ మెన్లలో సాహిబ్జాదా ఫర్హాన్(40) రాణించగా.. చివర్లలో బౌలర్ షహీన్ ఆఫ్రీది సిక్సులతో రెచ్చిపోయాడు. కేవలం […]
Women’s Hockey Asia Cup |ఫైనల్లో…
అద్భుతమైన లీగ్ ప్రదర్శనతో ఆసియా కప్ ఫైనల్కు చేరుకున్న భారత మహిళా హాకీ
పారిపోయిన జైలు ఖైదీలను పట్టుకున్న నేపాల్ పోలీసులు
ఖాట్మాండు: నేపాల్లో గత వారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెల్లుబికినప్పుడు వివిధ జైళ్ల నుంచి 3700కు పైగా ఖైదీలు తప్పించుకు పారిపోయారు. అయితే వారిని నేపాల్ పోలీసులు ఆదివారం తిరిగి అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 3723 ఖైదీలను తిరిగి జైళ్లకు తెచ్చామని నేపాల్ పోలీస్ ప్రతినిధి డిఐజి బినోద్ ఘిమిరే తెలిపారు. కాగా ఇప్పటికీ 10320 మంది ఖైదీలు పారారీలో ఉన్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా కొంత మంది ఖైదీలు […]
ప్రపంచంలో బిజెపియే అతిపెద్ద రాజకీయ పార్టీ: నడ్డా
విశాఖపట్నం: ప్రపంచంలో కాషాయ పార్టీ(బిజెపి)యే అతిపెద్ద రాజకీయ పార్టీ అని, ఇందులో 14 కోట్ల మంది సభ్యులున్నారని, వారిలో రెండు కోట్ల మంది క్రియాశీలకంగా ఉన్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా ఆదివారం తెలిపారు. బిజెపికి లోక్సభలో 240 మంది సభ్యులు, దేశవ్యాప్తంగా 1500 మంది ఎంఎల్ఎలు, 170కిపైగా ఎంఎల్సిలు ఉన్నారని ఆయన అన్నారు . ఇక్కడ పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డిఎ పాలన బాధ్యతాయుతంగా పనిచేస్తోందన్నారు. ప్రధాని మోడీ […]
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కీలక సమావేశం..
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో కీలక
బాబా మహా సమాధికి ఎస్పీ ప్రణామం
పుట్టపర్తిలో ఎస్పీ సతీష్ కుమార్ సందడి ( శ్రీ సత్యసాయి బ్యూరో ,
గొప్ప రాజనీతిజ్ఞడు బూర్గుల రామకృష్ణారావు:సిఎం రేవంత్ రెడ్డి,
హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 58వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. జిహెచ్ఎంసి వద్ద గల బూర్గుల రామకృష్ణారావు విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు నివాళ్లు అర్పించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) రాష్ట్రఅధ్యక్షుడు, శానసమండలి సభ్యుడు బి.మహేష్కుమార్ గౌడ్, బిసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు, హర్యానా […]
13వ అంతస్తు నుంచి దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య..
నోయిడా: గ్రేటర్ నోయిడాలోని ఒక భవనం 13వ అంతస్తు నుంచి దూకి సాక్షి చావ్లా అనే 37 ఏళ్ల మహిళ, ఆమయె 11 ఏళ్ల వికలాంగ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసి ఇరుగుపొరుగువారు గగ్గోలు పెట్టారు. బిస్రాఖ్ స్టేషన్ నుండి పోలీసులు త్వరగా అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం పంపారు. ఇంట్లో భర్త దర్పణ్ చావ్లాను ఉద్దేశించి ఆమె రాసిన ఆత్మహత్య […]
26 మంది ప్రాణాలకంటే డబ్బే ఎక్కువైందా..? :అసదుద్దీన్ ఒవైసీ
పహల్గాం దాడి తర్వాత పాక్తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడుతారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్, భారత్ క్రికెట్ మ్యాచ్పై తీవ్రంగా స్పందించారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోడీ మాటలను ఆయన గుర్తు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలని అసదుద్దీన్ ప్రధాని మోడీని నిలదీశారు. పహల్గామ్ […]
రష్యా ఆయిల్ రిఫైనరీపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్లు రాత్రిపూట రష్యాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకదానిపై దాడిచేశాయని రష్యా అధికారులు, ఉక్రెయిన్ సైన్యం తెలిపారు. రష్యా ఉత్తర లెనిన్గ్రాడ్ ప్రాంతంలోని కిరిషి శుద్ధి కర్మాగారంపై జరిగిన సమ్మె, మాస్కో యుద్ధ ప్రయత్నాలకు ఇంధనంగా నిలుస్తుందని కైవ్ చెబుతున్న రష్యన్ చమురు మౌలిక సదపాయాలపై వారాల తరబడి ఉక్రెనియన్ దాడుల తర్వాత జరిగింది. రష్యన్ చమురు ప్రధాన సంస్థ సుర్గుట్నెప్టే గ్యాస్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ సౌకర్యం సంవత్సరానికి దాదాపు 17.7 […]
వరసిద్ధి సన్నిధిలో చిత్తూరు ఎస్పీ
కాణిపాకం ఆలయంలో పోలీసుల సందడి చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: కాణిపాకం వరసిద్ధి వినాయక
రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు సోమవారం(సెప్టెంబర్ 15) నుంచి నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రకటించింది. సోమవారం నుంచి ఇంజనీరింగ్ సహా ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, బి.ఇడి, లాతో పాటు డిగ్రీ, పిజి కళాశాలలు బంద్లో పాల్గొంటాయని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సిబ్బందికి […]
మంత్రి సీతక్క మేడారం జాతర ప్రాంతాన్ని, ముఖ్యంగా రోడ్లను పరిశీలించారు. ప్రోటోకాల్ పక్కనపెట్టి
యూరియా కోసం వెళ్లి వస్తున్న ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన గూడూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై గిరిధర్ రెడ్డి కథనం ప్రకారం.. దుబ్బగూడెంకు చెందిన బానోతు లాల్య(77), జోషి తండాకు చెందిన దరావత్ వీరన్న(46) ఇద్దరు కలిసి యూరియా బస్తాల తెచ్చుకోడానికి బొద్దుగొండ గ్రామానికి వెళ్లేందుకు టీవీఎస్ వాహనంపై వెళ్తుండగా జగన్నాయకులగూడెం క్రాస్ వద్ద మహబూబాబాద్ నుంచి గూడూరు వైపు వేగంగా నిర్లక్షంగా వస్తున్న బొలెరో వాహనం వారిని ఢీకొట్టింది. ఈ […]
పాకిస్తాన్లో వరదల విధ్వంసం.. 101 మంది మృతి, నిరాశ్రయులైన 25 లక్షల మంది..
పాకిస్తాన్ లో వరదలు విధ్వంసం సృష్టించాయి. దక్షిణ పంజాబ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవిచండంతో దాదాపు 2.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని.. దాదాపు 101 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. విధ్వంసం స్థాయి ఇంకా స్థిరంగానే ఉందని చెప్పారు. ముల్తాన్, ముజఫర్గఢ్, రహీమ్ యార్ ఖాన్ జిల్లాల్లోని పలు గ్రామాలు వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను రక్షించడానికి 1,500 […]
ఒకే కుటుంబమని అనుమానం తిరుపతి జిల్లాలో కలకలం ( పాకాల, ఆంధ్రప్రభ): తిరుపతి
కనకదుర్గమ్మను దర్శించుకున్న స్వామీజీలు…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తున్న సనాతన ధర్మాన్ని
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. హార్థిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ మొదటి బంతిని వైడ్గా ఎక్స్ట్రా పరుగు రాగా.. మరోసారి వేసిన మొదటి బంతికి జట్టు ఓపెనర్ సైమ్ అయూబ్(0) బుమ్రాకు క్యాచ్ ఇచ్చి […]
నారా చెస్ చిరుత వరల్డ్ రికార్డు
సీఎం మనవడి అద్భుత కృషి మంత్రి లోకేష్ తనయుడి అంకితభావం చదరంగంలో అతివేగ
హిందీ.. సైన్స్, న్యాయ, పోలీసు మాధ్యమం కావాలి: అమిత్ షా
గాంధీనగర్: హిందీకి, దేశంలోని ఇతర భారతీయ భాషలకు ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే ఆంగ్ల మాధ్యమ ప్రభావం తగ్గించాలంటే హిందీకి మనం అనుసంధాన భాషగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నారు. హిందీ భాషకు ఉన్న సౌలభ్యత, సరళీకృత లక్షణాలతో హిందీని శాస్త్రం, న్యాయ వ్యవస్థ, పోలీసు విభాగాల వాడక ప్రామాణిక భాషగా తీర్చిదిద్దుకోవాల్సి ఉందని పిలుపు నిచ్చారు. గుజరాత్లోని గాంధీనగర్లో హిందీ దివస్ సందర్భంగా హోం మంత్రి 5వ అఖిల […]
అలాయ్ బలాయ్.. సిఎం రేవంత్ రెడ్డికి దత్తన్న ఆహ్వానం
వచ్చే నెల మూడో తేదీన నిర్వహించతలపెట్టిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. ఆదివారం మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కలుసుకుని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యధావిధిగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దత్తాత్రేయ ముఖ్యమంత్రికి వివరించారు. Also Read: ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం
భాగ్యనగరంలో ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్బీనగర్,
విలీన దినోత్సవాన్ని ప్రజాపరిపాలన దినంగా జరపొద్దు:కూనంనేని
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘సెప్టెంబర్ 17’ను గత ఏడాది తెలంగాణ ప్రజాపరిపాలన దినంగా నిర్వహించారని, ఈ ఏడాది కూడా అదే పేరుతో నిర్వహించనున్నట్లు తమకు తెలిసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు తెలిపారు. అయితే విమోచన దినోత్సవాన్ని ప్రజాపాలన దినంగా నిర్వహించడం వల్ల నాటి చారిత్రాత్మక పోరాటాన్ని ఏ మాత్రం ప్రతిబింబించడం లేనందున “తెలంగాణ విలీన దినోత్సవం”గానే నిర్వహించడం సముచితమని పేర్కొన్నారు. ఇందుకు తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రి […]