India Clinch Historic Maiden Women’s World Cup Title
Mumbai roared in celebration as India lifted their first-ever ICC Women’s ODI World Cup trophy, defeating South Africa by 52 runs in a pulsating final at the DY Patil Stadium on Sunday night. After a slight delay due to rain, India scored a commanding 298/7, with the stellar performance of Shafali Verma (87 off 78) […] The post India Clinch Historic Maiden Women’s World Cup Title appeared first on Telugu360 .
ఫైనల్లో సఫారీలు చిత్తు దీప్తిశర్మ, షఫాలీ వర్మ ఆల్రౌండ్ షో సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ సెంచరీ వృథా తొలిసారి వన్డే వరల్డ్ కప్ కైవసం టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు నవీ ముంబై: ప్రతిష్ఠాత్మకమైన మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో టీమిండియా 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. భారత మహిళా జట్టు ప్రపంచకప్ ట్రోఫీని గెలుచు కోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సఫారీ కెప్టెన్ లౌరా వోల్వార్ట్ (101) అద్భుత సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను పడగొట్టి టీమిండియాకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు, షఫాలీ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ను ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇద్దరు సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. మంధాన సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, షఫాలీ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఇటు మంధాన అటు షఫాలీ కుదురు కోవడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 58 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.ఇదే సమయంలో షఫాలీతో కలిసి తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మరోవైపు షఫాలీ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 87 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (24) ఈసారి ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా ఈసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా పెద్దగా రాణించలేదు. 2 ఫోర్లతో 20 పరుగులు చేసి వెనుదిరిగింది. అమన్జోత్ కౌర్ (12) కూడా నిరాశ పరిచింది. కానీ దీప్తి శర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్లు అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నారు. చిరస్మరణీయ బ్యాటింగ్ను కనబరిచిన దీప్తి శర్మ 58 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్తో 58 పరుగులు సాధించింది. మరోవైపు రిచా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లపై ఎదురు దాడి చేసిన రిచా 24 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు సాధించింది. కీలక బ్యాటలందరూ తమవంతు పాత్ర పోషించడంతో భారత్ ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యాన్ని సఫలమైంది.
సోమవారం రాశి ఫలాలు (03-11-2025)
మేషం : చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృషభం : సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. మిధునం : చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలోనూ తgiన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యావిషయాల అనుకూలిస్తాయి. కర్కాటకం : చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహం : ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూరప్రయాణాలు వాయిదాపడతాయి. దీర్ఘకాళిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది. కన్య : నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి. తుల : సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలుఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చికం : వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ధనస్సు : ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరబంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మకరం : నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుంభం : ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి. మీనం : చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
మహిళల వరల్డ్కప్లో భారత్ చారిత్రక విజయం
ముంబై : మహిళల వన్డే వరల్డ్కప్ ఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు
وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ اتر پردیش پولیس نے ساڑی پہن کر عورت کا بھیس اختیار کرتے ہوئے ملزم کو گرفتار کیا۔ تاہم، تحقیق سے پتہ چلا کہ اس ویڈیو میں آسام کے ٹی وی سیرئیل بہارباری آؤٹ پوسٹ کی شوٹنگ کی جھلکیاں دکھائی گئی ہیں
రేవంత్ రెడ్డికి పదవి భయం –కేటీఆర్
హైదరాబాద్ (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ
నాగిరెడ్డిపేట, (ఆంధ్రప్రభ): నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్ రోడ్డుపై వరుసగా మూడురోజులుగా దాన్యం లోడుతో
దమ్ముంటే సన్నబియ్యం ఆపిచూడు.. రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్
మన తెలంగాణ/హైదరాబాద్ః సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది చందంలా రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్-షోలో ప్రసంగిస్తూ కాంగ్రెస్కు ఓట్లు వేయకపోతే సన్న బియ్యం వంటి పథకాలన్నీ ఆగిపోతాయని ఓటర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు. సన్న బియ్యం పథకం రాష్ట్రానికి చెందిందే అయితే ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఆ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కిలో రూ. 45 అయితే, రాష్ట్ర ప్రభుత్వం కిలోకి రూ. 15 మాత్రమే వాటాగా చెల్లిస్తున్నదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ‘ఉచిత బస్సు సౌకర్యం’ మినహా ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు ఓట్లు వేయకపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఓటర్లను బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని బిజెపి తరఫున ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంకా కాంగ్రెస్ నాయకులు బిజెపిని విమర్శించడం ద్వారా మజ్లీస్ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
సూర్యాపేట రూరల్ (ఆంధ్రప్రభ): పోలీసుల పేరుతో బెయిల్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు
సంగారెడ్డిలో స్టేడియం అభివృద్దికి రూ.10 కోట్లు మంజూరు
హైదరాబాద్,ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణంలో ఉన్న అంబేడ్కర్ స్టేడియం అభివృద్దికి ప్రభుత్వం రూ.
రేపటి నుంచే ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్..
హైదరాబాద్ (ఆంధ్రప్రభ) : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో, ప్రైవేట్
తిమ్మాపూర్లో పిచ్చికుక్క దాడి.. ముగ్గురికి గాయాలు
ధర్మపురి (ఆంధ్రప్రభ): మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం పిచ్చికుక్క దాడికి ముగ్గురు వ్యక్తులు
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డూండి రాకేష్
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది భక్తులు దుర్మరణం
జైపూర్ : రాజస్థాన్లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు దుర్మరణం చెందారు. ముగ్గురు గాయపడ్డారు. జైపూర్కు 400 కిలోమీటర్ల దూరంలోని ఫలోడి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాత్రికులతో వెళ్లుతున్న టెంపో ట్రావెలర్ బస్సు వేగంగా వెళ్లి నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలర్ను ఢీకొని చొచ్చుకుని వెళ్లిందని అధికారులు తెలిపారు. భారత్ మాలా ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగింది. బికనీర్లోని కొల్యాత్ ఆలయ సందర్శన తరువాత భక్తులు సురసాగర్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాలను స్థానిక ఎస్పి కుందన్ కన్వారియా మీడియాకు తెలిపారు. బాధితులు ఫలోడి ప్రాంతీయులే అని వెల్లడైంది. ఈ దుర్ఘటన గురించి తెలియగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ స్పందించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, ఉన్నతాధికారుల బృందం అక్కడికి వెళ్లుతుందని తెలిపారు.
ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు!
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత
డిసెంబర్ 9లోపు సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే
మనతెలంగాణ/హైదరాబాద్ : డిసెంబర్ 9లోపు డి.ఎ.బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లించనట్లయితే పిఆర్టియుటిఎస్ ఉద్యమకార్యాచరణ చేపడుతుందని ఉపాధ్యాయ ఎంఎల్సి పింగిలి శ్రీపాల్రెడ్డి పేర్కొన్నారు. పిఆర్టియుటిఎస్ 36వ సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎల్సి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జె.ఎ.సి.తో జరిగిన ఒప్పందం ప్రకారం ఇ.హెచ్.యస్పై నెలలోపు ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు. గురుకుల పాఠశాలల టైం టేబుల్ మార్పు చేయడం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించం, కె.జి.బి.వి, ఎస్ఎస్ఎ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సి.పి.ఎస్. రద్దు, 2003 డి.యస్.సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ ప్రధాన కార్యదర్శి నివేదికను సమర్పించారు.ఈ సమావేశంలో మాజీ ఎంఎల్సి బి. మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, వంగ మహేందర్ రెడ్డి, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, 1500 మంది పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఎకరాకు రూ.30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
మన తెలంగాణ / హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి సేకరించడానికి ఉద్దేశింపబడిన భూములకు ఎకరాకు రూ. 30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతు సంఘం నేతలు పశ్య పద్మ, కె. సూర్యనారాయణ, కంబాల శ్రీనివాస్, ఎం.ప్రభులింగం, డిజి నరేందర్ ప్రసాద్హలు ఆదిఆరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా సాగు చేసుకుంటూ రావుడీ పట్టాలు పొందిన నిరుపేద రైతులు, ఇతరుల నుండి కొనుగోలు చేసుకున్న రైతులు సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ఆడపిల్లల పెళ్లి సందర్భంగా ఈ భూములనే వారికి ఇవ్వడం జరిగిందని మంత్రికి వివరించారు. . కుటుంబాలలో ఘర్షణలు జరిగే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కళాశాలకు భూ సేకరణ కోసం అధికారులు రైతులతో మాట్లాడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంతో బాధిత రైతులు సంప్రదిస్తున్నారు. వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదని, రైతులు కోరిన విధంగా నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉంటే బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు 22 లక్షల రూపాయలు తిరిగి రైతులు కొద్దిమేర కైనా భూమిని కొనుగోలు చేసుకో లేని పరిస్థితి నెలకొందని, ఎకరాకు రూ. 30 లక్షలు ఇవ్వాలని రైతు నాయకులు కోరారు. మొదటినుండి రైతులు కోరుతున్నట్లు మాకు తెలియజేశారు. భూమిని కోల్పోతున్నప్రతి రైతుకు ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగవసతి ఏర్పాటు చేయడం ద్వారా రైతుల ను ఆదుకోవాలని కోరారు. భూములను కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం తో పాటు పునరావాసాన్ని కల్పించాలని కోరుతున్నాం. రైతుల పొలాల్లో లక్షల రూపాయల ఖర్చుతో త్రవ్విన బావులు, వేసుకున్న బోర్లు గొడ్డు గోదా లను పరిగణలోకి తీసుకోవలని కోరుతున్నాం.
BIG BREAKING |జోధ్పూర్లో ఘోర ప్రమాదం..
రాజస్థాన్ : జోధ్పూర్ జిల్లాలోని ఫలోడి మండలం మటోడా ప్రాంతంలో ఆదివారం ఘోర
నకిలీ మద్యం కేసు.. మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : నకిలీ మద్యం కేసులో వైసిపి నేత, మాజీ మంత్రి జోగి రమేశ్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును సిట్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేశ్ చెప్పడంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, అంతా పథకం ప్రకారమే జరిగిందని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల వాంగ్మూల మిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు జోగి రమేశ్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీసుకు తరలించి విచారించారు. దాదాపు 7 గంటల పాటు జోగి రమేశ్ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు. జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముని వేర్వేరుగా అధికారులు విచారిం చారు. అధికారు ల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఎ18గా జోగి రమేశ్, ఎ19గా జోగి సోదరుడు జోగి రాముని అధికారులు చేర్చనున్నారు. జనార్దన్తో ఉన్న సంబంధాలు, ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ ఇంటికి వచ్చి కలిసిన భేటీపై జోగి బ్రదర్స్ని అధికారులు ప్రశ్నించా రు. అయితే, జోగి రాముకి, జనార్దన్కు మధ్య ఫైనాన్షియల్ లింకులపై వరుస ప్రశ్నలని అధికారులు సంధించారు, మాజీ మంత్రి అరెస్ట్ వైసిపిలో ప్రకంపనలు రేపుతోంది. అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం మలుపులు చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రోద్బలం మేరకు నకిలీ మద్యం తయారు చేశానని, కేసులో ఎ1గా ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన రావు ఇదివరకే వెల్లడించాడు. ఇది రాజకీయంగా కలకలం రేపింది. తనను జోగి రమేశ్ ఏప్రిల్లో సంప్రదించి, జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీ చేయాలని సూచించా రని, ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయాల్సిన యూని ట్ను తంబళ్లపల్లికి మార్చాలని చెప్పి నట్లు పేర్కొన్నారు. మొదట్లో రూ.3 కోట్లు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పిన జోగి రమేష్, తర్వాత తనను మధ్యలో వదిలేశారని ఆరోపించాడు. ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకునేందుకు ఆ డబ్బు పనికొ ్తందని ఆశపెట్టడంతో మద్యం తయారు చేసినట్లు తెలిపాడు. జోగి రమేశ్ సూచనల మేరకు విషయం లీక్ చేసి దాడి జరిగేలా చేశానని వీడియోలో చెప్పడం విదితమే. కూటమి ప్రభు త్వాన్ని నకిలీ మద్యం కేసులో విమర్శల పాల య్యేలా చేయడమే దీని లక్ష్యమన్నాడు. కాగా, తనకు నకిలీ మద్యం కేసుతో ఏ సంబంధం లేదంటూ ఇటీవల విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ సత్య ప్రమాణం చేశారు. తనను దెబ్బకొట్టాలంటే రాజకీయంగా దెబ్బకొట్టాలని, అంతేకానీ వ్యక్తిత్వంపై దాడి చేయడం సరి కాదని హితవు పలికారు. నకిలీ మద్యం కేసులో కావాలనే తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని, అందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన కనబర్చారు. సిట్ అధికారుల రిమాండ్ రిపోర్ట్లో తన పేరు ఎక్కడా లేదని, కానీ తనను కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే విజయవాడ దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటానని జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్ట్ : వైఎస్ జగన్ ఈ నేపథ్యంలో జోగి రమేశ్ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సంచలన ట్వీట్ చేశారు. ‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బిసి నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్ను అన్యాయంగా అరెస్టు చేశారని జగన్ ఆరోపించారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు ’అంటూ ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చడానికే అరెస్ట్.. మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేశ్ అరెస్టు పూర్తిగా అక్రమ అరెస్ట్ అని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని వైసిపి నేతలు మండిపడ్డారు.ఈ మేరకు వైసిపి నేతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, మార్గాని భరత్, టిజెఆర్ సుధాకర్బాబు ఆదివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
పఠాన్చెరులోని పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం రూప కెమికల్స్
ప్రపంచకప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం
వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా.. సౌతాఫ్రికాకు 299 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ(87), దీప్తీ శర్మ(58 నాటౌట్)లు అర్థ శతకాలతో మెరిశారు. స్మృతి మంధాన (45), రిచా ఘోష్ (34)లు రాణించారు. అయితే, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20), జెమీమా రోడ్రిగ్స్(24)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. మ్లాబా, క్లో ట్రయాన్, నడిన్ డి క్లెర్క్ లు తలో వికెట్ తీశారు.
కాణిపాకం దేవస్థానంలో నారా రోహిత్ దంపతులు..
చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శనివారం
W – IND vs SA |టీమిండియా సాలిడ్ స్కోర్!
భారత్ మహిళా జట్టు బ్యాటర్లు మరోసారి దుమ్మురేపారు. సఫారీలతో జరుగుతున్న తుది పోరులో…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి జూపల్లి
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎర్రగడ్డ డివిజన్లో ఓ ఫంక్షన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, డివిజన్, బూత్ ఇన్చార్జ్ల సమావేశంలో మంత్రి పాల్గొని, దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్లు, డివిజన్, బూత్ లెవెల్ ఇన్చార్జ్లు సమన్వయం చేసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ప్రతీ ఓటరును కలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయానికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయింది.. కెటిఆర్ ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. మణుగూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసి దహనం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావుతో ఫోన్లో మాట్లాడారు. 60 లక్షల బిఆర్ఎస్ కుటుంబమంతా మణుగూరు పార్టీ శ్రేణులకు తోడుగా ఉంటుందని ధైర్యం చెప్పారు. త్వరలోనే మణుగూరును సందర్శిసాను అని కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకలకు, వారి అరాచకత్వానికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతిచోటా రౌడీల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచకత్వం కొనసాగుతోందని, దీనికి చరమగీతం పాడే రోజు దగ్గర్లో ఉందని కెటిఆర్ అన్నారు.
(విజయవాడ, ఆంధ్రప్రభ) : మహిళా ప్రపంచకప్–2025 ఫైనల్ మ్యాచ్ను క్రికెట్ అభిమానులు ఉచితంగా
వ్యక్తి వ్యక్తి మృతి పాలకుర్తి, ఆంధ్రప్రభ : పాలకుర్తి మండలం బసంత్ నగర్
నవీన్ యాదవ్ ను గెలిపించండి.. సిపిఐ నేతల ఇంటింటి ప్రచారం
మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి నరసింహా అన్నారు. ఆదివారం నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో సిపిఐ నేతలు నవీన్ యాదవ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటి నరసింహ మాట్లాడుతూ బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలను, ప్రజల అవసరాలను పట్టించుకోలేదని, ఒంటెద్దు పోకడలతో రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ పాలన కొనసాగించారని విమర్శించారు. బిఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ, వైద్యం, ఉపాధిని పట్టించుకోకుండా అధికార వ్యామోహంతో నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. మరోపక్క బిజెపి సున్నితమైన హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా పార్టీ బలపడాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీని నిలుపుకోలేకపోయిందని, పునర్విభజన తర్వాత తెలంగాణకు రావలసిన నిధులను కేటాయింపులో విఫలమైందని అన్నారు. నియంతృత్వ కుటుంబ పాలనను గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా విద్యా కమిషన్ ఏర్పాటుచేసిందని, రాష్ట్రంలో ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండేందుకు నూతన ప్రదేశంలో ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి ముందడుగు వేసిందని, రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని,నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట నూతన గృహాలు కట్టించి సమగ్రమైన అభివృద్ధికి పట్టం కడుతోందని అన్నారు. ప్రచారంలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఎస్ బోస్ ,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి శ్రీనివాస్, నేర్లకంటి శ్రీకాంత్, బాలకృష్ణ, నరసింహ, అడ్వకేట్ నాగేష్ ,లెనిన్,యాదిలాల్, భీముడు, ఉదయ్ కుమార్, అశ్వన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
5న కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు బ్రేక్
బాపట్ల బ్యూరో (ఆంధ్రప్రభ) : బాపట్ల సూర్యలంక సముద్రతీరంలో పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధిస్తూ
ముంపు బాధితులను ఆదుకునేందుకు చర్యలు
ముంపు బాధితులను ఆదుకునేందుకు చర్యలు అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత
ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువత సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా(Online
పెనుమూరులో విషాదం… చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రియురాలి ఎడబాటు తట్టుకోలేక మైనర్
ఈమె కేంద్ర కమిటీ సభ్యురాలి బాడీగార్డ్
ఈమె కేంద్ర కమిటీ సభ్యురాలి బాడీగార్డ్ ఆంధ్రప్రభ. భోపాల్ : మావోయిస్టు పార్టీ
గిల్ ఫెయిల్.. జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు #ShubmanGill #YashasviJaiswal #TeamIndia #t20
రవితేజని యువత స్పూర్తిగా తీసుకోవాలి…
రవితేజని యువత స్పూర్తిగా తీసుకోవాలి… మక్తల్, ఆంధ్రప్రభ : అంబేద్కర్ యువజన సంఘం
భవాని విరమణలను విజయవంతం చేద్దాం…
విజయవాడ, ఆంధ్రప్రభ : దీక్ష విరమణల మహోత్సవాన్ని సమన్వయంతో విజయవంతం చేద్దామని శ్రీ
గుండెపోటుతో మృతి.. సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామానికి చెందిన
హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో మేఘాలు గర్జిస్తున్నాయి. సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు
శ్రీహరికోట నుంచి ఆకాశాన్ని తాకిన బాహుబలి రాకెట్ #ISRO #LVM3M5 #BahubaliRocket #CMS3 #Sriharikota
అడుగడుగునా అడ్డుకుంటాం.. నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : భారత దేశ గౌరవాన్ని కించపరుస్తూ సైనికుల
ప్రియదర్శి, ఆనంది కాంబోలో 'ప్రేమంటే'.. టీజర్ రిలీజ్
టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ప్రేమంటే’. దీనికి థ్రిల్ ప్రాప్తిరస్తు అనే ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన తొలి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ నెల 21న ప్రేమంటే మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది.
డయాలసిస్ పేషెంట్కు పింఛన్ అందజేత…
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పాలకోడేరు మండలం గరగపర్రు పంచాయతీ పరిధిలోని శేరేగూడెంకు
రూ.24,503 విలువచేసే అక్రమ కలప, కోత మిషన్లు స్వాధీనం
రూ.24,503ల అక్రమ కలప, కోత మిషన్లు స్వాధీనం జన్నారం, ఆంధ్రప్రభ : అటవీ
ఇదే వినూత్న విష వలయం… తెలంగాణ నెట్ వర్క్ కో-ఆర్డినేటర్ : పాము
మణుగూరులో 144 సెక్షన్ మణుగూరు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో
మొక్కుబడిగా సోయా కొనుగోళ్లు..!
మొక్కుబడిగా సోయా కొనుగోళ్లు..! ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాలో
వ్యక్తి దారుణ హత్య తిర్యాణి, ఆంధ్రప్రభ : చేతబడి నెపంతో ఓ వ్యక్తిపై
విహారం విషాదం… ముగ్గురూ ఇంటర్ విద్యార్థులే..!
Follow up – నెల్లూరు ప్రతినిధి: సముద్రతీర విహారం ముగ్గురు యువకుల ప్రాణాలను
చారిత్రక అవశేషాలను కాపాడుకోవాలి
చారిత్రక అవశేషాలను కాపాడుకోవాలి అచ్చంపేట , ఆంధ్రప్రభ : చారిత్రక అవశేషాలైన వెయ్యేళ్ల
శ్రీహరికోట నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక విజయాన్ని
హోబార్ట్లో జరిగిన మూడో టీ20లో భారత్ సూపర్ కంబ్యాక్ ఇచ్చింది. అద్భుతమైన ప్రదర్శనతో
సిద్ధిరామేశ్వర స్వామికి కార్తీకమాస పూజలు
సిద్ధిరామేశ్వర స్వామికి కార్తీకమాస పూజలు బిక్కనూర్, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా పేరుపొందిన
Chandrababu Naidu and Nara Bhuvaneswari Arrive in London for Prestigious Awards Ceremony
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has arrived in London along with his wife, Nara Bhuvaneswari, to attend a prestigious awards ceremony. Bhuvaneswari has been selected for two major recognitions, the Distinguished Fellowship 2025 Award and the Golden Peacock Award, presented by the Institute of Directors (IOD), UK. The couple received a warm welcome at […] The post Chandrababu Naidu and Nara Bhuvaneswari Arrive in London for Prestigious Awards Ceremony appeared first on Telugu360 .
అదరగొట్టిన సుందర్.. ఆసీస్పై భారత్ విజయం..
హోబార్ట్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా బెల్లెరివ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి-20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. వాషింగ్టన్ సుందర్ అదిరిపోయే బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని భారత్ 9 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. తొలి వికెట్గా 25 పరుగులు చేసి అభిషేక్ ఔట్ కాగా.. శుభ్మాన్ గిల్ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(24), తిలక్ వర్మ (29) ఫర్వాలేదనిపించారు. కానీ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఈ మ్యాచ్లో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 49 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక జితేష్ శర్మ 22 పరుగులు చేసి నాటౌట్గా ఉండగా.. అక్షర్ పటేల్ 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి ఈ మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బౌలింగ్లో ఎల్లీస్ 3, స్టోయినస్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో సిరీస్ 1-1 తేడాతో సమం అయింది.
మహిళల క్రికెట్లో భారత కెప్టెన్ మైల్స్టోన్ !
ముంబై నవీ వేధికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మహిళ వన్డే వరల్డ్ కప్ ఫైనల్
విశాలాంధ్ర – దేవరపల్లి : దళారీ వ్యవస్థను రూపుమాపటానికి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని రైతులు సద్విని చేసుకోవాలని గోపాలపురం ఏఎంసీ చైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు పేర్కొన్నారు దేవరపల్లి మండలం ఎర్నగూడెం రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు ఎర్నగూడెం సొసైటీ అధ్యక్షుడు పెనుమత్స సుబ్బరాజు అధ్యక్షతన జరిగిన సభలో బ్రహ్మరాజు మాట్లాడుతూ రైతులకు ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటలలో వారి […] The post ధాన్యం కొనుగోలు కేంద్రాలు appeared first on Visalaandhra .
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
పంట పొలాలు-శాస్త్రవేత్తల బృందం
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో శనివారం నాడు తుఫాను వలన దెబ్బతిన్న వరి పంట పొలాలు శాస్త్రవేత్తల బృందంపరిశీలించారు ఈ సందర్భంగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర పాలడుగుల సత్యనారాయణ మాట్లాడుతూ తుఫాను వలన ఉభయగోదావరి జిల్లాలు కృష్ణాజిల్లా డెల్టా ప్రాంతం వరి ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగిందని […] The post పంట పొలాలు-శాస్త్రవేత్తల బృందం appeared first on Visalaandhra .
ప్రభుత్వ ఖాజీగా మౌలానా ఆరిఫ్ ఒంగోలు కల్చరల్, ఆంధ్రప్రభ : ఒంగోలు నగరంతో
W – IND vs SA |ఫైనల్ ఫైట్.. ఫస్ట్ బ్యాటింగ్ భారత్ దే !
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 తుది అంకం నేడు ప్రారంభమైంది. ఈ మ్యాచ్తో
శ్రీరామ్సాగర్ జలవిద్యుత్ రికార్డు
శ్రీరామ్సాగర్ జలవిద్యుత్ రికార్డు . 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి. ఇప్పటివరకూ
Premante Teaser: Rollercoaster Of Love & Suspense
The coming-of-age romantic comedy Premante, starring Priyadarshi and Anandhi, has generated interest with its engaging promotional material. The recently released first single received an excellent response, and today, the makers unveiled the film’s teaser. The teaser highlights the contrast between the rosy dreams people have about marriage and the real-life challenges that come with living […] The post Premante Teaser: Rollercoaster Of Love & Suspense appeared first on Telugu360 .
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి లండన్ చేరుకున్నారు.
సిద్ధార్త్ ప్రధాన పాత్రలో వెబ్సిరీస్.. ఫస్ట్లుక్ చూసేయండి..
ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు చేసిన హీరో సిద్ధార్త్.. ప్రస్తుతం ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. సిద్ధార్త్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్. కార్గిల్ యుద్ధ నేపథ్యంలో ఈ వెబ్సిరీస్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఓని సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ వెబ్సిరీస్ ఫస్ట్లుక్ గ్లింప్స్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్లో జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్గిల్ సమయంలో భారత వైమానిక దళం 47 రోజుల పాటు ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సఫేద్ సాగర్ వచ్చే ఏడాది సెప్టెంబర్లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్నవ్ బాసిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ వద్ద విషాదం
నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ వద్ద విషాదం నెల్లూరు, ఆంధ్రప్రభ : నెల్లూరు
చెరువులోకి దిగి చేపలు పట్టిన రాహుల్ #RahulGandhi #BiharElections #Begusarai #Fishing #Congress
అక్టోబర్లో ₹5,726 కోట్లు జీఎస్టీ; తెలంగాణకు పండుగ బూస్ట్
దేశంలో అగ్రస్థానంలో తెలంగాణ జీఎస్టీ వసూళ్లు 10 శాతం ఎక్కువ
12వ శతాబ్ది లింగాల వినాయక విగ్రహాన్ని కాపాడుకోవాలి: పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
చోళ వంశానికి చెందిన తొండయ లింగాలలో విష్ణు,శివ, సూర్య లకు త్రికుటాలయం నిర్మించాడు ఆలయంలోపల 12వ శతాబ్ది నాటి వీరభద్ర, భైరవ, సూర్య విగ్రహాలు
మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేత
మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేత టెక్కలి, ఆంధ్రప్రభ : పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర
రెండో రోజు కొనసాగిన సీపీఎం దీక్షలు
రెండో రోజు కొనసాగిన సీపీఎం దీక్షలు కర్నూలు బ్యూరో,ఆంధ్రప్రభ : కర్నూలు నుంచి
కర్నూలు జిల్లాలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
కర్నూలు జిల్లాలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :నేర ప్రవృత్తులకు
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కార్తీకమాసం సందర్భంగా
రాణించిన డేవిడ్, స్టోయినిస్.. భారత్ లక్ష్యం ఎంతంటే..
హోబార్ట్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా బెల్లెరివ్ ఓవల్లో భారత్తో జరుగుతున్న మూడో టి-20 మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 14 పరుగులకే 2 వికెట్ల కోల్పోయి ఆసీస్ కష్టాల్లోపడింది. ఈ దశలో టిమ్ డేవిడ్ జట్టుకు అండగా నిలిచాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 74 పరుగులు చేశాడు. మరో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ కూడా రాణించాడు. 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేశాడు. ఇక మథ్యూ షార్ట్ 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సు సాయంతో 26 పరుగులు చేసి ఫర్యాలేదనిపించాడు. ఈ ముగ్గురు మినహా మిగితా వాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. భారత బౌలింగ్లో అర్ష్దీప్ 3, వరుణ్ 2, శివమ్ 1 వికెట్లు తీశారు.
BRS కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి #telugupost #brs #congress #viralvideo #latestnews
రంగంలోకి దిగిన పోలీసులు మణుగూరు, ఆంధ్రప్రభ : పట్టణంలోని తెలంగాణ భవనంలోని కాంగ్రెస్
ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ పూజలు
ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ పూజలు హిందూపురం, ఆంధ్రప్రభ : భారత మహిళా
బైక్పై రెచ్చిపోయిన ప్రేమ జంట #KolkataCouple #TrafficViolation #ViralVideo #NetizensAngry
రైతులు కోరినప్పుడే స్లాట్ బుకింగ్
రైతులు కోరినప్పుడే స్లాట్ బుకింగ్ నర్సంపేట, ఆంధ్రప్రభ : కపాస్ కిసాన్ యాప్
భారత్ vs సౌతాఫ్రికా ఫైనల్.. వర్షం కారణంగా టాస్ వాయిదా
నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ప్రతిష్టాత్మక ఈ టోర్నమెంట్ ఫైనల్లో భారత్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్కి వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండటంతో టాస్ని వాయిదా వేశారు. మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ.. మ్యాచ్ ఆరంభం కోసం ఎదురుచూస్తున్నారు. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించి భారత్ ఫుల్ జోష్లో ఉంది. మరోవైపు సఫారీ జట్టు ఇంగ్లండ్ జట్టుపై భారీ తేడాతో విజయం సాధించి ఫుల్ ఫామ్లో ఉంది. మరి టాస్ పడిన తర్వాత ఈ మ్యాచ్ని ఎన్ని ఓవర్లు నిర్వహిస్తారో తెలిసే అవకాశం ఉంది.
మరో ముగ్గురికి గాయాలు యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
కరీంనగర్ లో ప్రత్యేక షోరూమ్ను ప్రారంభించిన కిస్నా
కరీంనగర్: తెలంగాణలో తమ 5వ ప్రత్యేక షోరూమ్ను కరీంనగర్ వద్ద నున్న గౌరీశెట్టి కాంప్లెక్స్లో ఘనంగా ప్రారంభించినట్లు కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవానికి హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఘనశ్యామ్ ధోలాకియా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవాన్ని వేడుక జరుపుకోవడానికి, వజ్రాల ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 75% వరకు తగ్గింపు మరియు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై 25% వరకు తగ్గింపును కిస్నా అందిస్తోంది, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 5% తక్షణ తగ్గింపును అందిస్తోంది. కిస్నా ప్రత్యేక షాప్ & విన్ ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది, ఇక్కడ వినియోగదారులు వజ్రాలు , బంగారు ఆభరణాల కొనుగోలుపై 1000కు పైగా స్కూటర్లు , 200 కు పైగా కార్లను గెలుచుకునే అవకాశం ఉంది. హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ “తెలంగాణ మాకు బలమైన , అభివృద్ధి చెందుతున్న మార్కెట్. రాష్ట్రంలో మా 5వ ప్రత్యేక షోరూమ్తో, కిస్నా తమ లక్ష్య కేంద్రీకృత రిటైల్ విస్తరణ వ్యూహాన్ని కొనసాగిస్తోంది, భారతదేశ వ్యాప్తంగా ప్రతి కీలక ప్రాంతంలో తమ కార్యకలపాల ఉనికిని నిర్ధారిస్తుంది. భారతదేశంలోని ప్రతి మహిళకు వజ్రాభరణాలను అందుబాటులోకి తీసుకురావడానికి మరియు కోరదగినదిగా చేయడానికి మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందున, ఇది మా లక్ష్యమైన 'హర్ ఘర్ కిస్నా'కి మమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది అని అన్నారు. కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ సీఈఓ పరాగ్ షా మాట్లాడుతూ “కిస్నా పరిధిని కరీంనగర్కు విస్తరించడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కాదు, ప్రతి రోజు, ప్రతి మహిళ ప్రయాణంలో వజ్రాల ఆభరణాలను ఒక భాగంగా చేయడమే మా లక్ష్యం” అని అన్నారు. కిస్నా ప్రత్యేక బ్రాండ్ అవుట్లెట్ భాగస్వాములు సాయి వరుణ్ గౌరిశెట్టి & సాయి కృష్ణ నార్లా మాట్లాడుతూ “కిస్నా విశ్వసనీయ పనితనం మరియు సొగసైన కలెక్షన్ లను కరీంనగర్కు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము. కిస్నా వంటి బ్రాండ్తో భాగస్వామ్యం చేసుకోవడం వల్ల నగరంలోని మా కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించగలము అని అన్నారు. సమాజానికి తిరిగి ఇవ్వడంలో కిస్నా నిబద్ధతకు అనుగుణంగా, బ్రాండ్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. నిరుపేదలకు ఆహార పంపిణీ & మొక్కలు నాటే కార్యక్రమంను కూడా నిర్వహించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని బీఆర్ఎస్ ఆఫీసును ముట్టడించి ఫర్నీచర్ ను తగులబెట్టారు. బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసి తమ పార్టీ కార్యాలయాన్ని తాము తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో మణుగూరులోని కాంగ్రెస్ ఆఫీసును బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారు.
ప్రైవేటు ఆలయాల అభివృద్ధికి అడ్వైజరీ కమిటీ
ప్రైవేటు ఆలయాల అభివృద్ధికి అడ్వైజరీ కమిటీ పలాస(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఒక
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్..!#JogiRameshArrest #FakeLiquorCase #Ibrahimpatnam #policeraids
నగరంలో కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదు : కెటిఆర్
హైదరాబాద్: పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం నినాదంతో హైడ్రా వెళ్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. హైడ్రా చర్యలపై తెలంగాణ భవన్ లోహైడ్రా బాధితులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..అర్థరాత్రి.. అపరాత్రి లేకుండా ఇళ్లు కూల్చుతున్నారని మండి పడ్డారు. పదేళ్ల మాజీ సిఎం కెసిఆర్ పాలనలో నిర్మాణాలు మాత్రమే కనిపిస్తాయని కొనియాడారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామని, సచివాలయం, టిహబ్, విహబ్, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని తెలియజేశారు. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామని చెప్పారు. గత రెండేళ్లులో నగరంలో కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని అన్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కడితే..ఎందుకు కూల్చలేదు? అని ఎఫ్టిటిఎల్ పరిధిలో ఉన్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఇల్లు కూల్చేందుకు ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్ టిఎల్ లో ఉందని, తిరుపతి రెడ్డి కోర్టుకు వెళ్లి తెచ్చుకునేందుకు హైడ్రా సమయం ఇచ్చిందని అన్నారు. పేదలు రాజప్రసాదాలు, ప్యాలెస్ లు కట్టకపోయినా వాటిని కూల్చి వేశారని, పెద్దవాళ్లు భవంతులు, ఫామ్ హౌస్ లు నిర్మిస్తే.. వాటిని కూల్చే ధైర్యం లేదని విమర్శించారు. గాజులరామారాంలో అరికెపూడి గాంధీ స్థలం జోలికి వెళ్లలేదని, గాజులరామారంలోనే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు, పోలీసులను పంపారని కెటిఆర్ దుయ్యబట్టారు.
MSG Climax Fight: Chiru Adds Dynamism
Megastar Chiranjeevi is currently busy filming the much-awaited family entertainer Mana Shankara Vara Prasad Garu, directed by Anil Ravipudi. The shoot is progressing briskly in Hyderabad, where a dynamic and stylish climax fight sequence is being shot featuring Chiranjeevi and fighters. Renowned action choreographer Venkat master is overseeing this action block, which is said to […] The post MSG Climax Fight: Chiru Adds Dynamism appeared first on Telugu360 .
గీతా శ్లోకాలను పారాయణం.. , ఆంధ్రప్రభ : చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో డీవీడీబీఎస్
షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ.. టైటిల్ ఏంటంటే..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అయితే రీసెంట్గా షారుఖ్ సినిమాల నుంచి చాలా గ్యాప్ తీసుకున్నారు. 2023లో వచ్చిన ఢంకీ సినిమా తర్వాత ఆయన మళ్లీ వెండితెరపై కనిపించలేదు. దీంతో ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నవంబర్ 2న షారుఖ్ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమా వివరాలను వెల్లడించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘కింగ్’ అనే టైటిల్ రివీల్ చేశారు. ఈ మేరకు ఓ చిన్న గ్లింప్స్ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ఆరంభంలో యాక్షన్తో అదరగొట్టిన షారుఖ్.. చివర్లో డిఫరెంట్ లుక్తో కనిపించారు. ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ సినిమా 2026లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుటికే సిద్ధార్థ్, షారుఖ్ కాంబోలో వచ్చిన పఠాన్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు..
ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇండియా వర్సెస్
వింత వైద్య ఘనత – పంజాబ్లో రికార్డు ఆపరేషన్! #PunjabMedicalMiracle #WorldSurgery #DrGaganjapGoyal

24 C