Shiva krishna l ప్రజా సేవకొరకు వస్తున్నా ఆదరించి ఓటువేసి గెలిపించండి..
Shiva krishna l ప్రజా సేవకొరకు వస్తున్నా ఆదరించి ఓటువేసి గెలిపించండి.. 18వ
స్కూల్ బస్సును ఢీకొన్న ట్రాక్టర్.. ఇద్దరు మృతి
పర్వతగిరి: ట్రాక్టర్-స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ శంభునిపేటకు చెందిన ఓ కుటుంబం ట్రాక్టర్పై అన్నారం పరీఫ్ దర్గాకు వెళ్లి తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్, పాఠశాల నుంచి వస్తున్న ఓ స్కూల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో చిన్నారితో పాటు డ్రైవర్ మృతి చెందాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మరోవైపు.. బస్సు డ్రైవర్తో పాటు ఇద్దరు విధ్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
brs l మోసపోకండి… గోసపడతాం.. పదో వార్డులో బండారి సమ్మయ్య.. భారీ విజయం
Flying Squad |ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ షుర్…
Flying Squad | ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ షుర్… Flying Squad |
4 wines |మోత్కూర్లో మద్యం దుకాణాల మూసివేత
4 wines | మోత్కూర్లో మద్యం దుకాణాల మూసివేత 4 wines |
Arun l 2వ వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి…
Arun l 2వ వార్డు అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి… ప్రజల సమస్యలే
Temple |గాలిగోపురం నిర్మాణ పనుల పరిశీలన
Temple | గాలిగోపురం నిర్మాణ పనుల పరిశీలన Temple | కుంటాల ఆంధ్రప్రభ
Congress l మంత్రి మక్తల్ బిడ్డ అభివృద్ధి చేసుకుందాం.. కాంగ్రెస్ ను గెలిపించండి..
Congress l మంత్రి మక్తల్ బిడ్డ అభివృద్ధి చేసుకుందాం.. కాంగ్రెస్ ను గెలిపించండి..
Election | 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Election | 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – ప్రశాంత పోలింగ్ కోసం
Andhra Pradesh Government Releases Constituency Rankings, Vijayawada West Tops the List
The Andhra Pradesh government has released constituency-wise performance rankings based on key development and governance indicators. The rankings were prepared after evaluating the performance of all 175 Assembly constituencies across multiple categories. Chief Minister N Chandrababu Naidu reviewed the rankings in the presence of ministers and senior officials. During the high-level review meeting, he explained […] The post Andhra Pradesh Government Releases Constituency Rankings, Vijayawada West Tops the List appeared first on Telugu360 .
Yash’s Toxic: Big Target Ahead
Kannada Superstar Yash is testing his luck after four years with Toxic, an intense action drama set in Goa. There are big expectations on the film as this is the immediate film of Yash after the KGF franchise. The stunning star case is an additional advantage for Toxic. But the biggest twist for Toxic came […] The post Yash’s Toxic: Big Target Ahead appeared first on Telugu360 .
55th appearance |ఘనంగా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
55th appearance | ఘనంగా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… 55th appearance
Education |పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకo…
Education | పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకo… Education |
ఎపిలో మరో టెన్షన్.. మడకశిరలో చిరుత సంచారం..
శ్రీ సత్యసాయి జిల్లా: రాజమండ్రిలో పెద్దపులి సంచారం ఘటన మరువక ముందే.. అంధ్రప్రదేశ్లో మరో టెన్షన్ మొదలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మడకశిర మండలం ఎల్లోటి గ్రామంలో చిరుత సంచారంతో గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఓ పొలం వద్ద చిరుత వేటాడిన జింక కళేబరం కనిపించింది. వెంటనే ఓ రైతు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చిరుత ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించరు. అనంతరం జింక కళేబరాన్ని దహనం చేశారు. ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలోని అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం మేక, కుక్కపై చిరుత దాడి చేసి చంపింది. ఇప్పుడు జింక జింక కళేబరం లభ్యం కావడం ఆందోళన కలిగిస్తుందని.. స్థానికులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Road accident | ఒకరు మృతి…. Road accident | వర్ని, ఆంధ్రప్రభ
Thirumal l 13వ వార్డులో తిరుమల్ గెలుపు పక్క .. సింహం గుర్తువైపు ప్రజల మొగ్గు
Thirumal l 13వ వార్డులో తిరుమల్ గెలుపు పక్క .. సింహం గుర్తువైపు
హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయం #Hyderabad #WaterSupply #Manjeera #WaterBoard
Brs l మోయిజ్ హుస్సేన్ గెలుపు 12వ వార్డు అభివృద్ధికి మలుపు…
Brs l మోయిజ్ హుస్సేన్ గెలుపు 12వ వార్డు అభివృద్ధికి మలుపు… Brs
electric shock |విద్యుత్ షాక్తో యువకుడు మృతి
electric shock | విద్యుత్ షాక్తో యువకుడు మృతి electric shock |
Congress l గెలుపు దిశగా దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న..
Congress l గెలుపు దిశగా దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న.. 1 వ వార్డు
Bellampalli l ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం..
Bellampalli l ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయం.. బ్యాట్ గుర్తుకు ఓటేయండి, నన్ను కౌన్సిలర్
బ్యాట్స్మెన్ బ్యాడ్ లక్.. ఇంచ్ తేడాతో ట్రిపుల్ సెంచరీ మిస్
క్రికెట్లో రికార్డులు సాధించాలని ప్రతీ ఒక్క క్రికెట్ అనుకుంటాడు. అందుకోసం ఎంతో శ్రమ, కఠోర సాధచ చేస్తాడు. కానీ, టాలెంట్తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలా అయితేనే రికార్డులు బద్దలు కొట్టడం సాధమవుతుంది. ఈ క్రికెటర్ విషయంలో బ్యాడ్లక్ అతడిని దెబ్బ తీసింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేసుకొనే అవకాశాన్ని కోల్పోయాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ (299, 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సులు) తృటిలో ట్రిపుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. షేక్ రషీద్ బౌలింగ్లో సుదీప్ ఔట్ అయ్యాడు. దీంతో ఈ బ్యాటర్ నిరాశతో పెవిలియన్కు వెళ్తున్న సమయంలో ఆంధ్ర ఆటగాళ్లు అతడిని బాధపడుకు అని చెబుతూనే.. అతడి బ్యాటింగ్ని భుజం తట్టి అభినందించారు. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు సుదీప్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో 299 పరుగుల వద్ద ఔట్ అయిన తొలి భారత బ్యాటర్గా సుదీప్ నిలిచాడు. ఓవరాల్గా మూడో వాడు. న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ క్రోవ్.. 1991లో శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లో 299 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. గ్లామోర్గాన్కు చెందిన మైకేల్ పావెల్ కూడా 2006లో గ్లౌసెస్టర్షైర్పై 299 రన్స్ వద్ద వెనుదిరిగాడు.
Congress l నహీద బేగం ను అభివృద్ధి కోసం గెలిపించండి..
Congress l నహీద బేగం ను అభివృద్ధి కోసం గెలిపించండి.. Congress l
విశ్వక్ ‘ఫంకీ’ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్
హైదరాబద్: మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో కెవి అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫంకీ’. కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులు అలరించాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ రిలీజైన ఈ సినిమా సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘నిజమేనా.. నువ్వేనా’ అంటూ సాగే ఈ పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. దేవ్ పవార్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. సంగీతం అందించిన భీమ్స్ రోహిణితో కలిసి పాడారు. ఇక ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 13) రోజున విడుదల కానుంది.
గుంటూరు: వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న అంబటిని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. అయితే, మరో కేసులో అంబటి రాంబాబుకు ఫిబ్రబవరి 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కాగా, ఇటీవల సిఎం చంద్రబాబును అంబటి బండ బూతులు తిట్టాడు. దీంతో రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Janagam l ఓట్లు వేసే బాధ్యత మీది … అభివృద్ధి చేసే బాధ్యత మాది …
Janagam l ఓట్లు వేసే బాధ్యత మీది … అభివృద్ధి చేసే బాధ్యత
ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒక సంవత్సరం పాటూ బ్యాన్
10 wards |కాంగ్రెస్, సిపిఐ, మిత్రపక్షాలను గెలిపించండి.
10 wards | కాంగ్రెస్, సిపిఐ, మిత్రపక్షాలను గెలిపించండి. 10 wards |
Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం.. కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?
మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది
13 Ward l నిన్నే కౌన్సిలర్గా గెలిపించుకుంటాం బిడ్డా!
13 Ward l నిన్నే కౌన్సిలర్గా గెలిపించుకుంటాం బిడ్డా! 13వ వార్డులో రడపాక
teachers |కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేయద్దు….
teachers | కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేయద్దు…. teachers | జైనూర్, ఆంధ్రప్రభ
Bhimgal l పోలింగ్ కు సర్వం సిద్ధం చేయాలి..
Bhimgal l పోలింగ్ కు సర్వం సిద్ధం చేయాలి.. Bhimgal l భీమ్గల్
Counting |పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలి…
Counting | పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలి… Counting | భీమ్గల్ టౌన్,
Ravi l లడ్డూ కల్తీ హిందూ ధర్మంపై దాడి..
Ravi l లడ్డూ కల్తీ హిందూ ధర్మంపై దాడి.. వైసీపీ హయాంలో జరిగిన
ఎల్లంకి వంశీ…కాంగ్రెస్ సైనికుడు
ఎల్లంకి వంశీ…కాంగ్రెస్ సైనికుడు హస్తం గుర్తుకు ఓటేసి అవకాశం ఇవ్వండి…ఆయన తరుపున అభివృద్ధికి
అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ రాజకీయ
Breaking : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిలీఫ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది.
మైకులు బంద్.. ముగిసిన ఎన్నికల ప్రచారం..
హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారంతో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,930 మంది నిలిచారు. ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్
ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
Electric motor |గ్రామసభ వాయిదావేస్తూ ఏకగ్రీవ తీర్మానం….
Electric motor | గ్రామసభ వాయిదావేస్తూ ఏకగ్రీవ తీర్మానం…. Electric motor |
ధర్మపురిలో మంత్రి అడ్లూరి ఇంటింటా ఎన్నికల ప్రచారం..
ధర్మపురిలో మంత్రి అడ్లూరి ఇంటింటా ఎన్నికల ప్రచారం.. ధర్మపురి(ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల ప్రచారం
అంబటి పిటీషన్ పై హైకోర్టు సీరియస్
మాజీ మంత్రి అంబటి రాంబాబు హౌస్ మోషన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది
Rs. 5 lakh |కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
Rs. 5 lakh | కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ Rs.
‘స్పిరిట్’లో తన పాత్రపై రూమర్స్.. ప్రకాశ్ రియాక్షన్ ఇదే
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వ్తున్న ‘స్పిరిట్’. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇక త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో ప్రకాశ్రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే డైరెక్టర్ సందీప్కి ప్రకాశ్ రాజ్కి గొడవ జరిగిందని.. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటించడం లేదు అని సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు ప్రకాశ్ రాజ్ ఈ ఫేక్ న్యూస్లను ఖండించారు. ‘‘స్పిరిట్ గురించి విషపూరిత ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారందరికీ ఒక్కటే చెబుతున్నా.. ఈ సినిమాకు సంబంధించి నేను నటించే ఒక్క సీన్ కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కానీ, వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి.. ఎవరి పని వాళ్లు చూసుకోండి’’ అని ప్రకాశ్రాజ్ పేర్కొన్నారు.
FUNKY: Yama Yamma is a perfect vibe song with mass energy
Vishwak Sen and Anudeep KV’s much awaited Funky hitting big screens on February 13th. Every content from.the film impressed audience. The recently released trailer also got a solid response. Keeping the buzz alive, the creators have unveiled their third single, “Yama Yamma” video song today, a lively mass number aimed at energizing fans. The song […] The post FUNKY: Yama Yamma is a perfect vibe song with mass energy appeared first on Telugu360 .
Revanth Reddy |రాముడు పేరు చెబుతారు…
Revanth Reddy | రాముడు పేరు చెబుతారు… Revanth Reddy | ఆంధ్రప్రభ,
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. జనగామ, ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ): జనగామ పట్టణం
జనం జనం ప్రభంజనంలా పుప్పాల ప్రచారం
జనం జనం ప్రభంజనంలా పుప్పాల ప్రచారం భారీగా పెరుగుతున్న ప్రజల మద్దతుపుప్పాల తరుపున
Rs.2 lakhs |బేగంపేటలో గుడిసె దగ్నం…
Rs.2 lakhs | బేగంపేటలో గుడిసె దగ్నం… Rs.2 lakhs | రాయపోల్,
కాంగ్రెస్ అభ్యర్థులను బారీ మెజార్టీతో గెలిపించండి
కాంగ్రెస్ అభ్యర్థులను బారీ మెజార్టీతో గెలిపించండి ఓటర్లకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
Renuka l ఆడబిడ్డగా ఆదరించoడి 6వ వార్డు ను అభివృద్ధి చేసుకుందాం..
Renuka l ఆడబిడ్డగా ఆదరించoడి 6వ వార్డు ను అభివృద్ధి చేసుకుందాం.. గెలుపే
దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది: రేవంత్
హైదరాబాద్: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి అని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 లో పాలమూరు- రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, వరుసగా మూడు సార్లు ప్రధాని అయినా, ఇప్పటి వరకు ప్రకటించలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నిధులు ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు ప్రచారానికి వచ్చి, మొండిచేయి చూపించారని మండిపడ్డారు. మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారానికి వచ్చారని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కోసం హామీ ఇస్తాడని అనుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని, ఎన్నికల తర్వాత వెళ్లి అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా అని తప్పించుకున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు. గత జిహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండిపోతే బండి ఇస్తాం, ఇళ్లు పోతే ఇళ్లు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారని, ఇన్సూరెన్స్ ఉన్నదానికి బండిసంజయ్ రెకమండేషన్ ఎందుకు? అని 12 ఏళ్లుగా మీరు చేసిన మోసాలు చాలదా? అని రేవంత్ ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని, తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే, అక్కడి నుంచి 42 పైసలు మాత్రమే వస్తున్నాయని, యూపి రూపాయి చెల్లిస్తే కేంద్రం ఆ రాష్ట్రానికి 2 రూపాయిలు తిరిగి ఇస్తుందని, బిహార్ రూపాయి చెల్లిస్తే, అక్కడ ఆరు రూపాయిలు తిరిగి ఇస్తున్నారని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక నిధులు ఇస్తున్నారని, ఈ వివక్షపై ఎప్పుడైనా కిషన్ రెడ్డి, బండిసంజయ్ మాట్లాడారా? అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని తెలియజేశారు. ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ లు అవసరం లేదని, 8 మంది ఎంపిలను గెలిస్తే, మీరు రాష్ట్రానికి చేసిందేమిటి? అని ప్రశ్నించారు. కేంద్రం కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు అని.. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసి ఉత్తరాదికి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టులన్నీ ఉత్తరాదికేనా? అని ప్రశ్నించారు. పైగా యూపిఎ హయాంలో ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పోలీసులకు హరీష్ రావు హెచ్చరిక Politics #BRS #HarishRao #Telangana #latestnews #viralvideo
Venky Unleashed HIGH Teaser: 4 Stories, One High
Blockbuster filmmaker Anil Ravipudi’s close associate and longtime writing partner S Krishna makes a striking directorial debut with HIGH, an intense emotional drama. Produced by Harish Peddi, S Krishna, and Sekhar Divvela under Imagespark Entertainment and Myra Creations, the film’s gripping teaser has been unveiled online by Victory Venkatesh. The teaser dives into four parallel […] The post Venky Unleashed HIGH Teaser: 4 Stories, One High appeared first on Telugu360 .
సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు
సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు మద్యం వ్యాపారిని
Andhra Prabha Smart Edition |Andhra Pradesh/Telangana
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-02-2026, 4.00PM ts కేసీఆర్ను తిట్టినోళ్లను వదిలిపెట్టం
Election |బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం
Election | బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం Election | పరకాల,
ఆడబిడ్డగా ఆదరించింది.. అభివృద్ధి చేసుకుందాం.. పాల్వంచ 9 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): ఇంటి ఆడబిడ్డగా
Gold medals |రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్….
Gold medals | రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్…. Gold medals
Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడగడానికి వెళుతున్నావు..?
Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు
రోడ్ షో లో మాట్లాడుతున్న కేటీఆర్
రోడ్ షో లో మాట్లాడుతున్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్రేవంత్ రెడ్డిని
అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న
అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ
తరుణ్ భాస్కర్.. ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత నటుడిగానూ కొన్ని సినిమాల్లో అలరించారు. తాజాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తరుణ్ భాస్కర్ లేటెస్ట్ చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్వప్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కాగా, తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకుడిగా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్/నవంబర్లో ఈ సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ వైపు దర్శకుడిగా చిత్రాలు తెరకెక్కిస్తూనే.. నటుడిగా తరుణ్ భాస్కర్ తనలోని టాలెంట్ని ప్రేక్షకుల ఎదుట నిరూపించుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ను చూసేయండి..
KTR |రెండేళ్ల తర్వాత వచ్చేది మేమే
KTR | రెండేళ్ల తర్వాత వచ్చేది మేమే పాతాళంలో దాక్కున్నా విడిచిపెట్టంభూపాలపల్లి ప్రచారంలో
Chandrababu Naidu Pushes Polavaram Funding, Holds Key Secretariat Review on State Priorities
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has stepped up efforts to secure long-pending funds for the Polavaram irrigation project, making it the central focus of his latest visit to New Delhi. The visit is aimed at accelerating financial approvals, clearing reimbursement dues, and ensuring uninterrupted progress on what is widely seen as the state’s most […] The post Chandrababu Naidu Pushes Polavaram Funding, Holds Key Secretariat Review on State Priorities appeared first on Telugu360 .
డిజిటల్ ఆర్థిక మోసాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: డిజిటల్ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. డిజిటల్ మోసాల వల్ల రూ.54 వేల కోట్లు కొల్లగొట్టారని, ఇది భారీ దోపిడీ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ మోసాలపై ఆర్బీఐ, బ్యాంకులు తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు అధికారుల వల్లే డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.
Ranveer Singh’s Exit from Don 3 Heading for a Legal Battle?
Don 3 has to be directed by Farhan Akhtar. After Shah Rukh Khan’s exit from the film, Ranveer Singh came on to the board to play the lead role. The film witnessed multiple delays due to various reasons. After the release of Dhurandhar, news broke out that Ranveer Singh is out of the project. As […] The post Ranveer Singh’s Exit from Don 3 Heading for a Legal Battle? appeared first on Telugu360 .
మరో కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఆయనకు, పాత కేసు ఒకటి ఇప్పుడు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. పట్టాభిపురం పోలీసులు గతంలో నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. పీటీ వారెంట్పై గుంటూరుకు.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును […] The post మరో కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ appeared first on Visalaandhra .
Kamal l అడుగడుగునా కమల్ కు జననీరాజనం..
Kamal l అడుగడుగునా కమల్ కు జననీరాజనం.. గెలుపే లక్ష్యంగా దూసుకవెళ్తున్న నూకల
Uttam |కోదాడలో 35వార్డులూ గెలుస్తాం
Uttam | కోదాడలో 35వార్డులూ గెలుస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam
అవినీతి రాజకీయాల పై అంతర్యుద్ధం..!
అవినీతి రాజకీయాల పై అంతర్యుద్ధం..! క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: పేదోళ్ళ రాజ్య స్థాపన
Students |విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
Students | విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి Students | అచ్చంపేట, ఆంధ్రప్రభ
రంగులు మార్చి.. ఏమార్చే కృత్రిమ చర్మం!#Science #PennState #4DPrinting #SmartSkin
పాలమూరు అభివృద్ధికి ప్రజల ముద్ర అవసరం…
పాలమూరు అభివృద్ధికి ప్రజల ముద్ర అవసరం… 49వ డివిజన్లో ప్రసన్న ఆనంద్ గౌడ్
తిడితే ఊరుకునేది లేదు… : కేటీఆర్
అన్న ఎన్టీఆర్ను, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్లను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీల గురించి అడిగితే తిడుతున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు.భూపాలపల్లి, పరకాలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అసలు ఆయన […] The post తిడితే ఊరుకునేది లేదు… : కేటీఆర్ appeared first on Visalaandhra .
Brs l 7 వ వార్డులో కారు జోరు..
Brs l 7 వ వార్డులో కారు జోరు.. ప్రచారంలో దుసుకుపోతున్న బీఆర్ఎస్
బందెల సుభాష్ చివరి రోజు ప్రచారం
బందెల సుభాష్ చివరి రోజు ప్రచారం ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
6th Ward |ఆలయాలు సంస్కృతికి నిదర్శనం
6th Ward | ఆలయాలు సంస్కృతికి నిదర్శనం 6th Ward | నర్సింహులపేట,
కుప్పకూలిన ఇటలీ.. స్కాట్లాండ్ భారీ విక్టరీ
కోల్కతా: ఐసిసి ప్రపంచకప్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి207 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్య చేధనలో ఇటలీ కుప్పకూలింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి ఇటలీ బ్యాటర్లు అల్లాడిపోయారు. బెన్ మానెంటి(52), హ్యారీ మానెంటి (37), జెజె స్మట్స్(22) మినహా ఎవరు మంచి స్కోర్ చేయలేదు. దీంతో ఇటలీ 134 పరుగులకే ఆలౌట్ కావడంతో స్కాట్లాండ్ ఈ మ్యాచ్లో 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ బౌలింగ్లో లీస్క్్ 4, మార్క్ 2, డేవిడ్సన్, క్యూర్రీ, వీట్ తలో వికెటీశఆరు.
గాఢంగా ప్రేమించాడు... ప్రియురాలి పెళ్లి... ప్రియుడు ఆత్మహత్య
బెంగళూరు: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో పాటు వివాహం చేసుకుంటున్నానని చెప్పి పెళ్లి చీర చూపించడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ (26)అనే యువకుడు జిమ్ ట్రైనర్గా పని చేస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం ఓ యువతి పరిచయం కావడంతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు కలిసి తిరిగారు. ప్రేమయాణంలో మునిగితేలుతుండగా ప్రియుడికి ప్రియురాలు షాక్ ఇచ్చింది. తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వివాహం క్యాన్సిల్ చేసుకోవాలని పలుమార్లు ప్రియురాలిని బతిమాలాడు. ఆమె వినిపించుకోకపోవడంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. జిమ్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత తన రూమ్లోకి వెళ్లిపోయాడు. గదిలో నుంచి అతడు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా రూమ్ డోర్ను ఓపెన్ చేశారు. అతడు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి ప్రేమ పేరుతో నాటకమాడి, డబ్బులు తీసుకొని మోసం చేసిందని తల్లిదండ్రులు యువతిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ను వెనక్కిలాగిందే కెటిఆర్: అద్దంకి
హైదరాబాద్: పనికిరాని సన్నాసి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వల్లే మాజీ సిఎం కెసిఆర్ నష్టపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. చిల్లర, ఆవారగాళ్ల కంటే కెటిఆర్ ఎక్కువ మాట్లాడుతున్నారని అన్నారు. కెటిఆర్ పై అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తానెక్కడున్నాడని అంటూ అద్దంకి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ను వెనక్కిలాగిందే కెటిఆర్ అని, ఫోన్ ట్యాపింగ్, దొంగ పనులు చేసుకుంటూ బతుకుతున్నావ్ అని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన శని కెటిఆర్ అని, తెలంగాణ తమ జాగీర్ కాదు.. ప్రజలు తమ తోలు తీస్తారని హెచ్చరించారు. తమ పార్టీని తానే చంపేసుకుంటున్నావని అందుకే వదిలేశామని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
YSRCP : పదవి ఉంటేనే బయటకు వస్తారా... లేకుంటే ఇల్లు వదలరా?
ధర్మాన సోదరులు వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు.
Swayambhu Teaser to release in three cities
Nikhil Siddhartha has been working continuously on his historical warrior epic, Swayambhu for over three years. In the direction of Bharat Krishnamachari, the movie is produced by Bhuvan and Sreekar on a huge scale. Now, the makers have announced their huge promotional plan to release teaser in three major Indian Cities. The Telugu teaser will […] The post Swayambhu Teaser to release in three cities appeared first on Telugu360 .
Prakash Raj Clarifies on Spirit Speculations
It all started on Sunday and the speculation was all over in no time. Veteran actor Prakash Raj is out of Spirit due to creative differences with the film’s director Sandeep Reddy Vanga. The news broke the internet and the actor has now stepped in to issue a clarification about the rumors. He said that […] The post Prakash Raj Clarifies on Spirit Speculations appeared first on Telugu360 .
Heritage Foods Responds to Curd Fat Claims, Reaffirms Commitment to Quality
Heritage Foods has strongly denied claims circulating on social media and in sections of the press that its curd does not contain milk fat. The company described the allegations as baseless misinformation and clarified that its products fully comply with prescribed quality standards. Responding to a report published by Sakshi, which alleged that curd manufactured […] The post Heritage Foods Responds to Curd Fat Claims, Reaffirms Commitment to Quality appeared first on Telugu360 .
Digitalization |పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి
Digitalization | పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి Digitalization | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ
CCTV |లా స్టూడెంట్ ను కాల్చిచంపి… తనూ కాల్చుకొని…
CCTV | లా స్టూడెంట్ ను కాల్చిచంపి… తనూ కాల్చుకొని… CCTV |
Doctors |మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన..
Doctors | మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన.. Doctors | భవానిపురం, ఆంధ్రప్రభ
study|విదేశీ చదువు.. ఇక సులువు
study|విదేశీ చదువు.. ఇక సులువు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : విదేశీ విద్య పేదలకు
ఎల్లమ్మ ఆలయంలో చోరీ యత్నం #Crime #Nizamabad #Navipet #Police

26 C