SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

Development |అభివృద్ధి చేసి చూపిస్తా..

Development | అభివృద్ధి చేసి చూపిస్తా.. Development | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:27 pm

CRIME |ఏమైందో..? ఏమో..?

CRIME | ఏమైందో..? ఏమో..? CRIME | విజయనగరం క్రైమ్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:26 pm

మోడల్ స్కూల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు

తెలుగు పోస్ట్ 5 Dec 2025 1:24 pm

Rs. 4 crores |కారులో పట్టుబడ్డ రూ.4కోట్ల నగదు..

Rs. 4 crores | కారులో పట్టుబడ్డ రూ.4కోట్ల నగదు.. Rs. 4

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:23 pm

Collector |అమ్మలా… అక్కున చేర్చుకొని..

Collector | అమ్మలా… అక్కున చేర్చుకొని.. Collector | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:21 pm

SMR |ఘనంగా మెగా పేరెంట్స్ డే

SMR | ఘనంగా మెగా పేరెంట్స్ డే SMR | ఏలూరు ఎడ్యుకేషన్

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:20 pm

Bapatla |ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యమే లక్ష్యం

Bapatla | ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యమే లక్ష్యం Bapatla | బాపట్ల కలెక్టరేట్,

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:09 pm

IndiGo Airlines |శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర ఉద్రిక్తత

IndiGo Airlines | శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర ఉద్రిక్తత IndiGo Airlines

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:01 pm

Students |పిల్లలకు చదువే ఆస్తి

Students | పిల్లలకు చదువే ఆస్తి Students | శ్రీ సత్యసాయి బ్యూరో,

ప్రభ న్యూస్ 5 Dec 2025 1:00 pm

AP |సీఎంకు పాలాభిషేకం

AP | సీఎంకు పాలాభిషేకం AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : దివ్యాంగుల

ప్రభ న్యూస్ 5 Dec 2025 12:59 pm

Telangana : హిల్ట్ పాలసీపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 5 Dec 2025 12:53 pm

WARD |ఈర్ప సుకన్య సునీల్ దొర ముమ్మర ప్రచారం

WARD | ఈర్ప సుకన్య సునీల్ దొర ముమ్మర ప్రచారం WARD |

ప్రభ న్యూస్ 5 Dec 2025 12:53 pm

గ్రామాలలో గులాబీ జెండా ఎగురాలే

పరకాల, డిసెంబర్ 5 (జనం సాక్షి): కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా. పంచాయితీ ఎన్నికల్లో గ్రామగ్రామాన …

జనం సాక్షి 5 Dec 2025 12:51 pm

అమరావతిని క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒక క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో నిర్మించే ప్రతి భవనం ప్రత్యేకంగా, విలక్షణంగా ఉండాలని, పచ్చదనంతో కళకళలాడాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 55వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. రాజధాని భవనాల డిజైన్ల కోసం గతంలోనే విస్తృతమైన అధ్యయనం చేశామని సీఎం గుర్తుచేశారు. అమరావతిలోని […] The post అమరావతిని క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 12:40 pm

గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఆర్‌బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 12:28 pm

Nizamabad |సైద్ పూర్ ఉప సర్పంచ్ గా రాకేష్ రాథోడ్

Nizamabad | సైద్ పూర్ ఉప సర్పంచ్ గా రాకేష్ రాథోడ్ Nizamabad

ప్రభ న్యూస్ 5 Dec 2025 12:24 pm

Radhika |గ్రామాభివృద్ధికి స‌హ‌క‌రించండి!

Radhika | గ్రామాభివృద్ధికి స‌హ‌క‌రించండి! Radhika | బోధన్ , ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 5 Dec 2025 12:19 pm

టీటీడీ కీలక నిర్ణయం...బ్రేక్ దర్శనాలపై సిఫార్సు లేఖలు రద్దు

తిరుమలలో బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 5 Dec 2025 12:19 pm

Legendary Singeetam Heaps Praises On Champion Song

Legendary filmmaker Singeetam Sreenivasa Rao, who offered valuable creative inputs during the script work of Kalki 2898 AD, has expressed his admiration for the first song from Champion. The musical promotions of Champion, starring young hero Roshan and Anaswara Rajan, started with the release of the rustic melody Gira Gira Gingiraagirey. The track stands out […] The post Legendary Singeetam Heaps Praises On Champion Song appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 12:15 pm

Parents |ఆత్మీయ స‌మావేశం

Parents | ఆత్మీయ స‌మావేశం Parents | పెడన, ఆంధ్రప్రభ : పెడనలోని

ప్రభ న్యూస్ 5 Dec 2025 12:12 pm

వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు : పొంగులేటి

హైదరాబాద్: ఇళ్లులేని పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకున్నామని, వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జి ప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు కేటాయిస్తామని అన్నారు. ప్రస్తుతం 3 రకాల ఇళ్ల నిర్మాణం, ప్రస్తుతం 3.82 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని తెలియజేశారు. కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాకు వెళ్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 

మన తెలంగాణ 5 Dec 2025 12:07 pm

Bansuada |గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేద్దాం

Bansuada | గ్రామాల అభివృద్ధికి కలిసి పనిచేద్దాం Bansuada | బోధన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:57 am

PDS RICE |అక్రమంగా నిల్వ చేసిన..

PDS RICE | అక్రమంగా నిల్వ చేసిన.. PDS RICE | అచ్చంపేట,

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:55 am

Elur |యువ‌తిపై రౌడీషీట‌ర్ల అత్యాచారం

Elur | యువ‌తిపై రౌడీషీట‌ర్ల అత్యాచారం వివ‌రాలు వెల్ల‌డించిన ఏలూరు డీఎస్పీ శ్రావణ్

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:52 am

Breaking : మావోయిస్టులు కీలక ప్రకటన.. ప్రతీకారం తీర్చుకుంటాం

మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు

తెలుగు పోస్ట్ 5 Dec 2025 11:51 am

2026లో 24 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవులు.. జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్

మొత్తం 24 రోజులు పబ్లిక్ హాలిడేస్‌గా గుర్తింపు సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలకు సెలవులు21 ఐచ్చిక సెలవులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు మొత్తం 24 రోజులను సాధారణ సెలవు దినాలుగా (పబ్లిక్ హాలిడేస్), 21 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగులు, ప్రజలు తమ కార్యకలాపాలను ముందుగా ప్రణాళిక చేసుకునేందుకు వీలుగా […] The post 2026లో 24 సాధారణ, 21 ఐచ్ఛిక సెలవులు.. జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 11:49 am

CMRF |వైద్యం కోసం కూటమి ప్రభుత్వం కృషి

CMRF | వైద్యం కోసం కూటమి ప్రభుత్వం కృషి మంత్రి బాల వీరాంజనేయ

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:47 am

Honor |మ‌ర్యాదపూర్వ‌కంగా..

Honor | మ‌ర్యాదపూర్వ‌కంగా.. Honor | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ రాజశేఖర

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:45 am

వాహన, గృహ రుణదారులకు ఊరట.. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ 5.5 శాతం నుంచి 5.25 శాతానికి చేరిన వడ్డీ రేటుభారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే దిశగా భారత రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25%) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ద్రవ్య పరపతి కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ తగ్గింపుతో రెపో రేటు 5.5 శాతం […] The post వాహన, గృహ రుణదారులకు ఊరట.. వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 11:40 am

Revanth Reddy : నేడు వరంగల్ జిల్లాకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 11:39 am

రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు స్వాగతం

ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్‌ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌కు రష్యా చమురు సరఫరా సజావుగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భావిస్తుందని తెలిపారు. భారత్‌కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అమెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉండగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీనినే హిపోక్రసీ అంటారేమోనని చురకలంటించిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 5 Dec 2025 11:35 am

Festival |శానిటేషన్ పనుల పర్యవేక్షణ

Festival | పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలోని 1వ వార్డులో జరుగుతున్న

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:34 am

Catherine Oozes Oomph In Special Song In SK’s Sigma

Sundeep Kishan’s ambitious action-adventure comedy Sigma is racing toward completion, with the team entering its final schedule. Directed by Jason Sanjay, making his debut behind the camera, the film is backed by Lyca Productions, which is crafting the project on a grand scale. A special dance number that brings Catherine Tresa into the spotlight is […] The post Catherine Oozes Oomph In Special Song In SK’s Sigma appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 11:32 am

ACB attack |ఏసీబీ వలలో.. డిప్యూటీ త‌హ‌సీల్దార్ చంద్రశేఖర్

ACB attack | ఏసీబీ వలలో.. డిప్యూటీ త‌హ‌సీల్దార్ చంద్రశేఖర్ ACB attack

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:28 am

Danam Nagender : రాజీనామాపై దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 5 Dec 2025 11:28 am

Rally |ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించండి..!

Rally | ఉచిత ఇసుక పాలసీని పునరుద్ధరించండి..! Rally | గోదావరిఖని, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:26 am

Andhra Pradesh : డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్

డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 5 Dec 2025 11:18 am

Allu Arjun calls Pushpa Journey Unforgettable

Pushpa is a remarkable film in the career of Allu Arjun. The actor has dedicated five years for the two films of Pushpa and both the films are commercial hits. On the occasion of Pushpa 2: The Rule completing one year, Allu Arjun posted about the film calling it an unforgettable five-year journey. He thanked […] The post Allu Arjun calls Pushpa Journey Unforgettable appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 11:14 am

నేడు కూడా ఇండిగో సర్వీసులు రద్దు.. ప్రయాణికుల ఆందోళన

ఇండిగో ఎయిర్ లైన్స్ లో అంతర్గత సంక్షోభం కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 11:12 am

Devotees |సౌక‌ర్యాలు అంద‌క‌…

Devotees | సౌక‌ర్యాలు అంద‌క‌… Devotees | పెనుగంచిప్రోలు, ఆంధ్ర‌ప్ర‌భ : తెలుగు

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:07 am

Reshuffle in Sharwanand’s Films

Young actor Sharwanand took a break, lost weight and returned back fit. He completed the pending shoot of Biker and the film was announced for December 6th release. Due to the pending post-production work, the film’s release is postponed. Sharwanand has resumed the shoot of Naari Naari Naduma Murari and the shooting portions will be […] The post Reshuffle in Sharwanand’s Films appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 11:05 am

Observation |గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీల‌న

Observation | గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్ల పరిశీల‌న Observation | సంగారెడ్డి ప్రతినిధి,

ప్రభ న్యూస్ 5 Dec 2025 11:00 am

Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదట

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 10:59 am

Congress |బీజేపీ జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్ట్

Congress | బీజేపీ జిల్లా అధ్యక్షుడి హౌస్ అరెస్ట్ Congress | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 5 Dec 2025 10:56 am

ఆలూర్ లో ఇంటి ముందు పడుకున్న వ్యక్తి హత్య

ఆలూర్: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గంగారామ్ ను కిరాతంగా హత్య చేశారు. తన ఇంటి ముందు పడుకున్న గంగారంను గురువారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపినట్టు సమాచారం. గతంలో ఓ మహిళను హత్య చేసిన కేసులో గంగారం నిందితుడిగా ఉన్నాడు. మహిళా హత్య కేసులో గంగారం జైలుకు వెళ్లి వచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 5 Dec 2025 10:46 am

DEAD |గుండెపోటుతో స‌ర్పంచ్ అభ్య‌ర్థి మృతి

DEAD | గుండెపోటుతో స‌ర్పంచ్ అభ్య‌ర్థి మృతి DEAD | వేముల‌వాడ, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 5 Dec 2025 10:44 am

Dhandoraa Strengthens Its Release Campaign with December 23, 2025 Overseas Premieres

Dhandoraa advances confidently toward its theatrical debut as the makers announce the film’s early Overseas Premieres on December 23, 2025, giving international audiences an advance look ahead of its India release. Presented by Smt. Muppaneni Sri Lakshmi under Loukya Entertainments, the film’s overseas distribution is being handled by Atharvana Bhadrakali Pictures, ensuring a broad international […] The post Dhandoraa Strengthens Its Release Campaign with December 23, 2025 Overseas Premieres appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 10:41 am

Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు

తెలుగు పోస్ట్ 5 Dec 2025 10:39 am

Sharadha |ఆదరించండి..

Sharadha | ఆదరించండి.. Sharadha | షాద్ నగర్, ఆంధ్ర‌ప్ర‌భ : నేను

ప్రభ న్యూస్ 5 Dec 2025 10:38 am

విప్లవోద్యమ ఆటుపోట్లు చారిత్రక మలుపులు

చరిత్ర పరిణామక్రమంలో ఒక సమాజపు లేదా ఉద్యమపు మలుపుల ప్రభావాన్ని అంచనా వేయడానికి చాలా కాలం పడుతుంది . చరిత్ర నిర్మాణం అవుతున్నప్పుడు ఆ నిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న ఉద్యమాల పాత్రను సరిగ్గా అంచనా వేయడం కూడా అంత సులభం కాదు. గత అర్ధ శతాబ్ద కాలంగా విప్లవోద్యమం ప్రధానంగా నక్సలైట్ పోరాటం ఒకవైపు, రాజ్యాన్ని మరొకవైపు సమాజాన్ని నిరంతరంగా ప్రభావితం చేస్తున్నది. ఈ విప్లవోద్యమాలు.. ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమాలు గత రెండు వందల ఏళ్లుగా రాజ్యానికి వ్యతిరేకంగా జరగుతూనే ఉన్నాయి. ఆదివాసీల జీవనవిధానం, అడవితో వాళ్ళకున్న అనుబంధం చాలా లోతైనది. అడవిలోకి ఎవరు బయట నుండి వచ్చినా ప్రశ్నించడం, ప్రతిఘటించడం చరిత్ర రికార్డు చేసి ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రధాన స్రవంతిలో జరుగుతున్న ఉద్యమానికి సమాంతరంగా ఎన్నో ఆదివాసి పోరాటాలు జరిగాయి. వలస పాలనకు, దోపిడీకి వ్యతిరేకంగా చాలా మిలిటెంట్ పోరాటాలు జరిగాయి. ఒక వారం క్రితం బిర్సా ముండా జన్మదినాన్ని సమాజమే కాక రాజ్యం కూడా నిర్వహించింది. ఆయన విగ్రహాలకు పూల దండలు వేయడం, వార్తాపత్రికల్లో పెద్దయెత్తున ప్రకటనలు చేయడం ఆయన అమరత్వాన్ని జ్ఞాపకం చేసుకోవడమే . బిర్సా ముండా అప్పటి రాజ్యంతో పోరాడినవాడే. వలస పాలకులు ఆయనను, ఆయన ఉద్యమాన్ని వెంటాడి, వేటాడి బిర్సా ముండాను బలి తీసుకున్నారు. ఆయన త్యాగాన్ని ఇప్పటి పాలకులు గౌరవప్రదంగా సెలబ్రేట్ చేశారు. నిజానికి బిర్సా ముండా అడిగిన ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. బయటివాళ్లు మా అడవిలోకెందుకు వస్తున్నారు? మా సంపదని ఎందుకు దోచుకుంటున్నారు? మా అనుమతి లేకుండా మా వనరులను కొల్లగొట్టే అధికారం వాళ్లకు ఎక్కడినుంచి వచ్చింది? అని సమకాలీన ఆదివాసీ ఉద్యమాలు అడుగుతున్నాయి. బిర్సా ముండా, రాంజీ గోండ్, కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు వంటి నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. రాజ్యమే వాళ్ళ ప్రాణాలను తీసుకుంది. ఈ త్యాగాల వలన భారత రాజ్యాంగం రూపకల్పన జరుగుతున్న క్రమంలో రాజ్యాంగ సభలో ఆదివాసీ నాయకుడు జయపాల్ సింగ్ కీలకమైన ప్రశ్నలు అడుగుతూ గతంలో తాము ఏ రాజ్యాన్నీ విశ్వసించలేదని, మొదటిసారిగా ఈ రాజ్యాన్ని కొంత నమ్ముతున్నామని సంశయాత్మకంగానే అన్నాడు. దీనికి జవాబుగా నెహ్రూగారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంగీకరిస్తున్నామని అన్నాడు. ఆయన వ్యాఖ్యలలో వందల సంవత్సరాల ఆదివాసీ పోరాటాల స్ఫూర్తిని, చైతన్యాన్ని గమనించవచ్చు. ఈ పోరాటాల ఫలితంగానే రాజ్యాంగంలో షెడ్యూల్ 5, 6 చేర్చబడ్డాయి. రాజ్యాంగంలో ఆదివాసీల హక్కులను చేర్చి బ్రిటిష్ పాలకులు రూపొందించిన ఎమినెంట్ డోమైన్ (eminent domain) అనే భావనను రద్దు చేయలేదు . ఎమినెంట్ డొమైన్ అంటే రాజ్యానికి, ఆదివాసీలకు మధ్య ఘర్షణ ఏర్పడితే దేశ ప్రయోజనాలరీత్యా రాజ్యానిదే పైచేయి అన్న వలస పాలన ఫార్ములాని కొనసాగించడంపై ఆదివాసీల ఆత్మీయుడు, బస్తరు కలెక్టర్ గా పనిచేసిన బి.డి. శర్మ నిరంతరంగా తన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని తన రచనలలో, ప్రసంగాలలో వెలిబుచ్చేవాడు. ఆదివాసీలు తమ జీవన విధానాన్ని, సంస్కృతిని, స్వయంపాలనను కోరుకుంటారని, దాన్ని గౌరవించవలసిన బాధ్యత రాజ్యం మీద, సమాజం మీద ఉన్నదని శర్మగారు నమ్మేవారు. 1960 చివరలో దేశవ్యాప్తంగా భిన్న రకాల ఉద్యమాలు వెలుగు చూశాయి. వాటిలో ఉధృతంగా పైకి వచ్చినదే మావోయిస్టు ఉద్యమం. దాదాపు గత ఆరు దశబ్దాలుగా ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఇది హింసాయుత ఉద్యమం అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. హింస గురించి జరిగే చర్చలో హింస ఎక్కడ ప్రారంభమైందనే మౌలిక ప్రశ్నలోకి వెళ్లకపోవడం ఈ ప్రచారానికి ఊపునిచ్చింది. ఉద్యమం కూడా కొన్ని చర్యల వల్ల ఈ ప్రచారానికి కొంత బలాన్ని ఇచ్చింది. సమాజంలోని వ్యవస్థీకృత హింస మీద జరగవలసినంత చర్చ జరగలేదు. హింస నిర్వచనంలో భౌతిక హింస తప్ప సామాజిక సంబంధాలలో పాతుకుపోయిన ఆధిపత్య అణిచివేత, కులపర హింస, కుటుంబంలో హింస, గ్రామాలలో పెత్తందారుల హింస అవగాహనలో భాగం కాలేదు. హింస, ప్రతిహింస గురించి ప్రజాసంఘాలలో కూడా జరగవలసినంత చర్చ జరగలేదు. ఇక ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి పేరిట రాజ్యాంగం గతంలోలాగానే ప్రవేశించడం, దీనికి ఆదివాసీల ప్రతిఘటన పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వాలు ఒకవైపు పాజిటివ్ గా స్పందించి కొన్ని ఆదివాసీల హక్కుల కోసం చట్టాలు చేసాయి. షెడ్యూల్ 5ఏ కాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, వన్ ఆఫ్ సెవెంటీ చట్టం, 2006లో అటవీ హక్కుల చట్టాలు వచ్చాయి. కానీ ఈ హక్కులను క్షేత్రస్థాయిలో గౌరవించలేదు. అమలు చేయలేదు. ఆదివాసీలు ప్రతిఘటించినకొద్దీ బల ప్రయోగాన్ని పెంచారు. ఇలా బల ప్రయోగంలో భాగంగా ఎన్కౌంటర్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఇద్దరి మధ్య జరిగిన కాల్పులుగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఇరువైపులా ప్రాణ నష్టాన్ని కేవలం విప్లవోద్యమ హింసగా ప్రచారం చేయడంలో రాజ్యం చాలావరకు సఫలీకృతం అయింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పౌరస్పందన వేదిక ఏర్పడటం, శంకరన్ గారి లాంటి ఒక అరుదైన ఐఏఎస్ అధికారి సారథ్యంలో సమాజంలో ప్రతిష్ఠ కలిగిన 15 మంది వ్యక్తుల కృషి వల్ల విప్లవోద్యమ నాయకులకు ప్రధానంగా మావోయిస్టు పార్టీ, జనశక్తి పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగాయి. చర్చలలో భాగంగా ఆయుధం పాత్ర తగ్గాలంటూ ప్రజా సమస్యలే కేంద్రంగా చర్చ విస్తృతంగా జరిగింది. ఈ చారిత్రక ప్రయోగం అర్ధంతరంగా ముగిసినా విప్లవోద్యమానికి, రాజ్యానికి మధ్య శాంతి చర్చలు సాధ్యమే అన్న ఒక అద్భుత అనుభవాన్ని సమాజానికి అందించింది. గత మూడు దశాబ్దాలుగా అమల్లోకి వచ్చిన సామ్రాజ్యవాద కార్పొరేటు అభివృద్ధి నమూనా భారతదేశ దిశను దశను చాలా వరకు మార్చింది. అభివృద్ధి నమూనాలో ఖనిజ వనరుల ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఏ అడవిలోని వనరుల రక్షణ కోసం బిర్సా ముండా పోరాడి అమరుడయ్యాడో ఆ ఘర్షణ తీవ్రతరమై కార్పొరేట్ వత్తిడి వలన రాజ్యం మొత్తం విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించాలని దృఢ నిశ్చయంతో ఉంది. విప్లవోద్యమ హింసకు లేదా వాళ్ళ ఆయుధానికి చట్టబద్దత లేదని, రాజ్య బలప్రయోగాన్ని అనుమతిస్తుందని అంటూ తమ ఆయుధాన్ని చట్ట పరిధులు దాటి ఉపయోగిస్తున్నారు. రెండు వైపులా ఆయుధాలు చట్ట వ్యతిరేకమే. రాజ్యం చట్టబద్ధ పాలనను గౌరవించకుండా బల ప్రయోగం చేస్తే దానిని సమాజం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లేదా మౌనంగానో అంగీకరిస్తే ఈ ప్రయోగం కేవలం సాయుధులయిన వారిని చంపడం దగ్గర ఆగదు. ఆ విచ్చలవిడి అధికారం త్వరలోనే సమాజం పైకి వస్తుంది. తమ అధికారాన్ని ఏ మాత్రం ప్రశ్నించినా, విమర్శించినా పౌరులని, ప్రజాస్వామ్యవాదులని, చివరికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కూడా మావోయిస్ట్ అని ముద్ర వేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నది. మావోయిస్టు నాయకత్వం జరుపుతున్న ఆదివాసీ ఉద్యమం అనుకోని చారిత్రక మలుపు తిరిగింది. మావోయిస్టు ఉద్యమాన్ని ఆదివాసీల మనుగడతో భిన్నంగా చూసిన కార్పొరేట్లు అడవిలో ఖనిజ వనరులనాక్రమించుకొని తవ్వడం ప్రారంభిస్తే అభివృద్ధిలో ఆదివాసీలకు ఏమైనా భాగస్వామ్యం ఉంటుందా? వాళ్లు నిర్వాసితులుగా మారితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న చర్చకు రాలేదు. చర్చలు జరిగితే ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి అవకాశం ఏర్పడేది. నిజమైన సమస్య ఆదివాసీల భవిష్యత్తు. ఆదివాసీ సమాజాలు బయట సమాజంతో పోలిస్తే చాలా ప్రజాస్వామ్య సమాజాలు. ఏ స్వార్థం లేకుండా సమిష్టితత్వం కలిగిన జీవనశైలి వాళ్లది. సొంత ఆస్తి లేని సమాజం అది. ఒక పార్శ్వం నుండి ఆదివాసీ మానవతా విలువలకి, స్వయంపాలన ఆకాంక్షకి, బయటి సమాజపు అమానుష ఆలోచనకి జరుగుతున్న పోరాటంగా కూడా చూడవచ్చు. మన సమాజపు ఏ మౌలిక సమస్యలకూ పరిష్కారం లేని ఈ నమూనా కొనసాగడం సాధ్యం కాదు. చారిత్రకంగా ఆదివాసి పోరాటాలు ఒక గణనీయమైన మలుపు తిరుగుతున్నవి. ఇది చరిత్రలో నిలిచే ఘట్టమే. రాబోయే తరాలు ఈ మలుపును ఎలా అంచనా వేస్తాయో, చరిత్ర ఈ మలుపును ఎలా చూస్తుందో అన్నది కూడా ఒక ప్రశ్న. ఈ పోరాటాలు అంతిమంగా ఒక మానవీయ, ప్రజాస్వామ్య, సహజీవన, శాంతియుత సమాజం ఏర్పడే దాకా ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటాయి. - ప్రొఫెసర్ జి. హరగోపాల్ (ప్రముఖ విద్యావేత్త, పౌర నాయకుడు)

మన తెలంగాణ 5 Dec 2025 10:37 am

Janasena |ఘనంగా వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు

Janasena | ఘనంగా వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు మోపిదేవి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Dec 2025 10:30 am

నెత్తురోడుతున్న ‘సంధి’కాలం

ఇవాళ ప్రపంచాన్ని కింది నుంచి పైకి చూసినా, పైనుంచి కిందికి చూసినా ఒకే దృశ్యం. నిష్ఫల హింసతో నెత్తురోడుతున్న వర్తమానం. ఇది ఆశ నిరాశల బాధాకర సమ్మిశ్రమం కూడా. మన కళ్ల ముందే, యుక్రేన్ దేశం ఇక ఇప్పుడిప్పుడే కోలుకోలేనంతగా ఛిద్రమయిపోయింది. పశ్చిమ రాజ్యాలు యుక్రేన్ ద్వారా రష్యాకు పక్కలో బల్లెం కావాలనుకున్నాయి. కుదరలేదు. రాపిడి యుద్ధం (వార్ అఫ్ అట్రషన్) మాత్రం కొనసాగుతోంది. జనాన్ని బలవంతంగా యుద్దభూములకు తరలిస్తున్నారు. నగరాల్లో పవర్ గ్రిడ్స్ బద్దలైపోయాయి. యుక్రేనియన్లు చీకటిలో, చలిలో ముడుచుకుంటున్నారు. సౌదీ, ఖతార్ వంటి ముస్లిం రాజ్యాల పరోక్ష వత్తాసుతో(నే) పాలస్తీనా, సిరియా దేశాలలో అమెరికా, ఇజ్రాయిల్ మారణహోమం కొనసాగుతోంది. పాలస్తీనా పెద్ద శవాల గుట్టగామారింది. అలాగని ఇజ్రాయిల్, అమెరికా పెత్తనం కూడా నిలబడడం లేదు. పశ్చిమ దేశాల ఆర్థిక మాంద్యాన్ని యుద్ధాలూ, సుంకాలు పరిష్కారించలేకపోయాయి. అమెరికా, యూరప్ సహా అన్ని దేశాల్లో విచిత్రమైన నిరుద్యోగం విస్తరిస్తోంది. జెన్ జీ అనబడే నవతరం ఎక్కడికక్కడ తిరగుబడుతోంది. తిరగబడి ఏం చేయాలో తెలియక తికమక పడుతోంది. తమకేం కావాలో, అసలు తాము ఎవరో తెలియక తికమకపడుతోంది. నిన్నటి నిర్వచనాలేవీ వాళ్ల ప్రశ్నలకు జవాబివ్వడం లేదు. వాళ్లు కార్మికులా? రైతులా? బూర్జువా బిడ్డలా? పశ్చిమ రాజ్యాల మానస పుత్రులా? సమాజంలో ఆర్థిక వర్గాల పొందికలో గణనీయమైన మార్పు వచ్చింది. నిన్నటి శ్రామికుల పిల్లలు ఇవాళ శ్రామికులు కారు. వాళ్లు మధ్యతరగతి వర్గంలో చేరిపోయారు. ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని శ్రామిక ప్రజలు అసల్లేరని కాదు. బాగానే ఉన్నారు. జనాభాలో వారి శాతం గణనీయంగా తగ్గింది. ఎంత గణనీయంగా అంటే, వాళ్ల సమస్యలపై వీధులకెక్కి పోరాడ్డానికి తగిన శాతంలో నిరుపేదల జనాభా లేదు. బహుశా, ఇదే ఇవాళ వామపక్షాల ఇర్రిలవెన్సుకు కారణం. ఇదే ‘జెన్ జీ’ ఫినామినన్ కు మూలం. ఈ సరికొత్త వర్గ-పొందికకు తగిన వ్యూహం, ఎత్తుగడలను అన్వేషించాల్సి ఉంది. మునుపటి పేదలు చాల మంది కొత్తగా మధ్య తరగతిలో చేరిపోయారు. మధ్యతరగతి ప్రజలు మునుపటి కన్న ఎక్కువగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నారు. తాత్వికంగా గుర్తింపుచేతనా (ఐడెంటిటీ) రాజకీయాలకు ఇదే పునాది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగేన్’ (మాగా), పాన్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో తెల్ల భూస్వాముల భయాలు, ఇండియాలో మాలమహానాడు, మాదిగదండోరా, బీసీల ఐక్యత, మైనారిటీల అభద్రత, రెడ్ల, కమ్మల వనభోజనాలు, బ్రాహ్మణ సంఘాలు... ఇవి కాక మిగిలిపోయిన పేద శ్రామికులు పోరాటాలకు తగిన శాతం లేరు. అంటే, పోరాడితే తప్ప బతుకు లేని వాళ్లు... సామాజిక చలనాల్ని నిర్ణయించడానికి... తగిన సంఖ్యలో లేరు. ఈ పేదలు సంఖ్య రీత్యా తక్కువే గాని, వారి దుఃఖం మాత్రం చాల ఎక్కువ. ఆ దుఃఖం ఎలా ఉంటుందో మొన్న కోవిడ్ సమయంలో చూశాం. పేదలు తాము ఉన్న చోట్లలో బతకలేక, పనులు వెదుక్కుంటూ వలసపోయేవారు. ఆధునిక యుగంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వలసలు ఎక్కువయ్యాయి. కోవిడ్ ‘లాక్ డౌన్’ సమయంలో బయటికి వెళ్లి పనులు చేసుకునే అవకాశం లేదు. వలస వచ్చిన వాళ్లకు కొత్త చోట్ల కూడా పనులు లేకుండా పోయాయి. పనులు లేక, లాక్ డౌన్ కారణంగా పిల్లా పాపలతో తలదాచుకునే చోటు లేక, కనీసం బంధుమిత్రులతో కలిసి ఉందామని దక్షిణాది నుంచి తిరిగి తమ ఊళ్లకు నడిచి వెళ్లారు. బస్సులు, రైళ్లు ఎక్కడానికి వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. ప్రభుత్వాలు ఆదుకోలేదు. అలాంటి తిరుగు వలసలలో ఎన్నెన్నో హృదయవిదారక దృశ్యాలు. ఉదాహరణకు... తిరుగు-వలస ప్రయాణంలో ఒక రైలు స్టేషన్ వద్ద శవమై పడి వున్న ఒక అమ్మ. చిరుగుల బనియన్ తో అభంశుభం తెలియని ఆమె పిల్లవాడు. పిల్లవాడు పాల కోసం అమ్మ పైట కొంగు తీస్తున్న దృశ్యాన్ని చాల మంది చూసి ఉంటారు. కెమెరా కంట బడని దృశ్యాలు ఇంకెన్నో. అంత ఘోరకలిలో ప్రభుత్వాలు ప్రజలను గాలికొదిలేశాయి. ప్రైవేటు వితరణతో దొరికిన కొంత ఉపశమన తప్ప వాళ్లనెవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఉద్యమాలేమీ జరగలేదు. ఇంత ఉదాసీనతకు కారణమేమిటి? ఆ బాధితులు బాగా అట్టడుగు జనం. జనం ఉన్నారు గాని, జమగూడి పోరాడేందుకు తగినంతమంది (క్రిటికల్ మాస్) లేరు. వ్యవస్థను ఎదిరించి, డిమాండ్ చేసి సాధించుకోడానికి తగినంత మంది నిరుపేదలు లేరు. బహుశా, ఈ నిస్సహాయతే, తీవ్ర సమస్యలు ఉండీ పోరాటానికి తగిన మానవ సంఖ్యలేని నిస్సహాయతే, ఇక అడుగు ముందుకు పడని నిస్సహాయతే... ఇటీవలి మావోయిస్టు ఉద్యమంలో ఏర్పడిన ప్రతిష్టంభనకు కూడా మూల కారణం. నక్సలైట్లు ఏదో ఒక సమస్య మీద కాకుండా వ్యవస్థను సమూలంగా మార్చాలనుకునే యోధులు. అది రాజ్యానికి అస్సలు ఇష్టం ఉండదు. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో రాజ్యం మావోయిస్టుల మీద అలివిగాని దాడులు మొదలెట్టింది. కొన్ని మాత్రమే నిజమైన ఎన్కౌంటర్లు. చాల ఎన్కౌంటర్లు బూటకం. ఏది నిజం ఎన్కౌంటరో ఏది బూటకమో నిర్ణయించలేని దుస్థితి. ఈ దుస్థితికి కారణం నక్సలైట్లు అనుసరించిన రహస్యగోపన పనివిధానం అని చెప్పక తప్పదు. యుద్దం చేసే యోధులకు దాడులు చేయడమే కాదు, ఆత్మరక్షణ చేసుకునే విద్య కూడా తెలియాలి. ముందుకు పోవడం మాత్రమే కాదు, వెనక్కి తగ్గే విద్య కూడా తెలిసి ఉండాలి. రెండవది తెలియని సైనికులు తమ అజ్ఞానానికి తాము బలి అవుతారు. తమతోపాటు తమ వెంట నడిచే ప్రజల్నీ బలి చేస్తారు. నక్సలైట్/మావోయిస్టు ఉద్యమంలో ఈ రకం బలిదానాలే ఎక్కువ అని చెప్పక తప్పదు. ఆపరేషన్ కగార్ లో రాజ్యానిదే పైచేయి అయ్యింది. అది అనూహ్యం కాదు. అనివార్యం కూడా. అడివి ఉద్యమానికి రాజ్యంతో యుద్ధానికి తలపడే శక్తి లేదు. నిర్బంధానికి తట్టుకుని నిలబడే పరిస్థితి లేదని మృత నేత బసవరాజుతోపాటు చాలమంది ఉద్యమ నాయకులు గ్రహించారు. ‘వికల్ప్’ పేరుతో పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ చేసిన విజ్ఞప్తిని అందరూ చూసి/విని ఉంటారు. సాయుధపోరాటం విరమిస్తామనీ, అయితే, ఆ సంగతి తమలో తాము చర్చించుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఆ లేఖ/విజ్ఞప్తి సారాంశం. వెంటనే లొంగిపోవడం (సరెండర్ కావడం) వినా మార్గం లేదని ప్రభుత్వం మొండికేసింది. ‘ఆపరేషన్ కగార్’ కొనసాగించింది. మల్లోజుల, ఆశన్న తదితర నేతలు పలువురు అనుచరులతో పాటు ఏకపక్షంగానే సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వాళ్లు ద్రోహులు అని ప్రకటించిన వాళ్లలో మరి చాలమంది ఇప్పుడు అదే విజ్ఞప్తి చేస్తున్నారు. తామూ ఆయుధాలు విసర్జిస్తామని, చర్చించుకోడానికి సమయం కావాలని అడిగారు. అలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆ ప్రకటన కర్తలు కొందరు ఏకపక్షంగా లొంగిపోయారని... ఈ వ్యాసం రాస్తున్న సమయంలో బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వయ్యెస్సార్ ముఖ్యమంత్రిత్వం కింద ఒకసారి శాంతికి సదవకాశం వచ్చింది. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య ఒక పద్ధతిగా చర్చలు జరిగి గౌరవప్రద ఒప్పందానికి అవకాశం కనిపించింది. శాంతి ఒప్పందం కుదరాలంటే నక్సలైట్లు ఆయుధాల్ని విసర్జించాలని ప్రభుత్వం నిబంధించింది. అది తప్పు అని అనలేం. సమాజంలో ఒక సెక్షన్ ప్రజలకు ఆయుధాలు ధరించే స్వేచ్ఛను ఏ లెజిటిమేట్ ప్రభుత్వం ఇవ్వదు. అలా అనుమతించడానికి ‘రాజ్యాంగం’ అంగీకరించదు. ఆ మాత్రం తెలీకుండా శాంతి చర్చలకు వెళ్లడం అమాయకత్వమే. ఆనాడు ఆయుధాల అప్పగింతకు అంగీకరించక ‘యుద్ధం’ కొనసాగించడానికే మావోయిస్టులు నిశ్చయించారు. ఇవాళ ఆయుధ విసర్జనకు సిద్ధమే గాని, తమలో తాము మాట్లాడుకోడానికి నెల రోజుల సమయం కావాలని ఒకటికి రెండు సార్లు కోరారు. ప్రభుత్వం అంగీకరించలేదు. రిట్రీట్ తప్పు కాదు గాని, అది ఇంత గందరగోళంగా ఉండాల్సింది కాదు. లొంగుబాటు (సరెండర్) అవమానకరం కాదు. ఫలానా రాజ్యాంగానికి విధేయులం అని ప్రకటించుకోవడం ఆ దేశపౌరులకు అవమానకరం కాదు. జనసందోహంలో కలవడానికి అంతకు మించి పద్ధతి ఏదీ లేదు. మావోయిస్టులు తమ పాత ప్రకటనలకు బలైపోకుండా, ఆయుధాలు విసర్జించాలి. నీళ్లలో చేపల్లా ప్రజలలో కలిసిపోవాలి. ఎక్కడో అడివిలో ఒక మూలన ఏర్పరిచే ‘జనతన రాజ్యాలు’ ప్రజలకు మేలు చేయవు. జనతన రాజ్యాల రక్షణ పేరిట పెట్టిన మందుపాతరలు మేలు చేయవు. గిరిజన బాలలు మైదానాల్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల వంటి సౌకర్యాల్ని ఉపయోగించుకుని చదువూ సంధ్యా నేర్చుకుని మిగతా దేశ ప్రజలందరిలాగే పురోగమిస్తేనే నేటి వెనుకబాటుతనం తొలగిపోతుంది. దీనికి దోహదం చేయడమే గిరిజన బిడ్డలతో సహా ప్రజలను, దేశాన్ని ప్రేమించే కమ్యూనిస్టులందరి కర్తవ్యం. - హెచ్చార్కె (ప్రముఖ కవి, రచయిత)

మన తెలంగాణ 5 Dec 2025 10:29 am

లారీ బోల్తా... సహాయక చర్యలు చేపడుతుండగా వారిపైకి దూసుకెళ్లిన బస్సు

అమరావతి: లారీ బోల్తాపడడంతో సహాయక చర్యలు చేపడుతుండగా వారిపైకి ఆర్‌టిసి బస్సు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్‌కెవిబి ప్రాంతంలో చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై లారీ బోల్తాపడింది. లారీలో నుంచి డ్రైవర్‌ను బయటకు తీస్తుండగా వారిపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 5 Dec 2025 10:25 am

Electricity |విరిగిపడిన కొబ్బరి చెట్టు

Electricity | విరిగిపడిన కొబ్బరి చెట్టు పెడన, ఆంధ్రప్రభ : పెడన 14వ

ప్రభ న్యూస్ 5 Dec 2025 10:20 am

వెనక్కి వెళ్లేటట్లయితే, ఎందుకు వచ్చినట్టు?

మావోయిస్టుల ఉద్యమం ప్రస్తుతానికి అంతమై పోయినట్లే. ఇప్పట్లో దానికి పునరుజ్జీవం కలిగించేలా విప్లవకాంక్షతో రగిలేవారెవరూ కన్పించడం లేదు. ఒక శకం సమాప్తమైందనే నిర్ధారణలు జరుగుతున్నాయి. చారుమజుందార్, బస్వరాజ్ నుంచి హిడ్మావరకు విప్లవ వీరులు చేసిన పోరాటాలు, త్యాగాల గురించి ప్రస్తుత తరానికి అర్ధమయ్యే భాషలో ప్రచారం జరగవలసి ఉందన్న భావన వ్యక్తమవుతోంది. జానపద కథలలో వీరుల వలె వారి చరిత్ర ఉబుసుపోకకు పరిమితం కాకూడదు.స్ఫూర్తి రగిలించాలి. మేధావి వర్గాలు ఆ బాధ్యత స్వీకరించాలని కొందరు విప్లవాభిమానులు కోరుతున్నారు. కాగా సామాజిక కార్యకర్త, ఆదివాసీ పోరాటాలు నిర్వహిస్తున్న సోనీ సోరీ ఇటీవల హైదరాబాద్ కు వచ్చినపుడు రచయిత్రి రూపకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. లొంగిపోతున్న మావోయిస్టులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాది బతుకు పోరాటం. లొంగిపోయే ఆలోచన వుంటే మా దగ్గరకు ఎందుకొచ్చారు? ఇన్నేళ్లు మాకోసం పోరాటం చేసి, ఇవాళ మాతో కనీసం ఒక్కమాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ముందు ఎలా లొంగిపోతున్నారు? హిడ్మా మా ఆదివాసి బిడ్డ. అతను మరణిస్తే మేమే కదా నష్టపోయేది?’ ఆమె ఈ ప్రశ్నలు సంధించిన పది రోజుల్లో నవంబర్ 18 వ తేదీ తెల్లవారుఝామున ఆదివాసీ కథానాయకుడు హిడ్మా జీవితం ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ రూపంలో తెల్లారిపోయింది. సోనీ సోరి ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? ఏవిధంగా జవాబులు చెప్పినా అవి ’కన్విన్సింగ్’గా ఉండే అవకాశాలు లేవు. మావోయిస్టులు 2000 నుంచి బలం పుంజుకున్నారు. వారి కార్యకలాపాలు తూర్పున నేపాల్ సరిహద్దు నుండి దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు నడిచాయి. - ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు దండకారణ్యం లేదా డీకే అని పిలిచారు. ఇది భారతదేశ స్థానిక ప్రజలు, ఆదివాసీలు నివసించిన ప్రాంతం. ఇక్కడ విలువైన ఖనిజాలు, ఇతర సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. భారత రాష్ట్రం సహజ వనరుల సంపదపై నియంత్రణ కోరుకుంది. కానీ మావోయిస్టులు దానికి అడ్డంకిగా మారారు. అప్పుడు, భారతదేశానికి ’అతిపెద్ద అంతర్గత భద్రతా ముప్పు’ అని అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2009 లో ప్రకటించారు. కాగా 2020 నుంచి మావోయిస్టు ఉద్యమం క్షీణించడం వేగంగా జరిగింది. మావోయిస్టులను వేటాడేందుకు ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులతో సహా ఆదివాసీల ప్రత్యేక బెటాలియన్ను ఏర్పాటు చేసింది. ఇది పెద్ద ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. 2018లో గణపతి నుండి మావోయిస్టు చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన నంబాల కేశవ రావు గత మే 21 న పోలీసు ఎన్కౌంటర్లో మరణించాడు. నవంబర్ 18 న హిడ్మా ఎన్ కౌంటర్ జరిగింది. కొద్దీ మంది మినహాయించి మొత్తం మావోయిస్టు నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. గత సెప్టెంబర్లో మల్లోజుల వేణుగోపాల అలియాస్ అభయ్ విడుదల చేసిన ప్రకటనలో నాయకత్వం అనేక వ్యూహాత్మక తప్పులు చేసిందని, రక్తపాతాన్ని ఆపడానికి ఇప్పుడు కాల్పుల విరమణ ముఖ్యమని ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. మావోయిస్టుల అణచివేత కార్యకలాపాలు కొనసాగుతున్నందున, అడవిలో ఇంకా కొంతమంది చివరికి లొంగిపోతారు లేదా చంపబడతారు. అయితే ఇంతటితో విప్లవ రాజకీయాలు అంతమయిపోతాయని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే విప్లవోద్యమ ప్రభావం, పరిధి చాలా విస్తారమైంది. దేశంలో పైపై మెరుగులను చూసి నక్సల్ బరీ సాయుధ పోరాట రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని వీలునామా రాస్తున్నారు. కానీ నిజానికి పేట్రేగుతున్న ఫాసిస్టుల నేపథ్యంలో ఆ రాజకీయాలకున్న ఆవశ్యకత మరే రాజకీయాలకూ లేదు. అయితే కేవలం విప్లవోద్యమమే ఫాసిజాన్ని ఓడిస్తుందనే భ్రమలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ప్రజా ఐక్య సంఘటన రాజకీయాలే ఫాసిజాన్ని, అది ఇప్పుడు కగార్ రూపంలో కొనసాగిస్తున్న దాడిని నిలువరించగలుగుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ‘పేదవాడి దృష్టిలో అన్నలు పేద ప్రజల కోసం ప్రాణాలను పూచికపుల్లతో సమానంగా ఆహుతి చేసుకొన్నవాళ్లు. ఇప్పటి సమాజానికి, సమాజం కోసం జీవితాన్ని అంకితం చేయడమనే భావజాలం అర్ధం కాకపోవచ్చు. కానీ నక్సలైట్లు చేసింది అదే. పోలీసులను చంపారంటే, వారి మీద కక్షతో కాదు, యుద్ధంలో పోలీసులు శత్రువులు కాబట్టి చంపక తప్పదు. జరిగింది అణగారిన వర్గానికి, అణిచివేసే రాజ్యానికి మధ్య సమరం మాత్రమే. అందులో అటు ఇటు సమిధలు ఆహుతి కావడం సహజ పరిణామం. పోలీసులను చంపారు కాబట్టి నక్సలైట్లను నరహంతకులుగా ప్రచారం చేస్తున్నారు’ అని రచయిత మల్లాప్రగడ రామారావు ఒక వ్యాసంలో అభిప్రాయపడ్డారు. లొహండిగూడలో 2005లో టాటా కంపెనీ స్టీల్ ప్లాంట్ పేరుతో భూముల ఆక్రమణకు దిగినప్పుడు అక్కడ మావోయిస్టు పార్టీ ఉనికే లేదు. అయినా సరే.. ప్రతిఘటించకపోతే భూములు దక్కవని, భూములు కోల్పోతే వలస కూలీలుగా మారిపోయి దిక్కులేని బతుకు బతకాల్సి వస్తుందనే ఎరుకే వారిని చేతికి అందిన పనిముట్టునే ఆయుధంగా మల్చుకొని వీధుల్లోకి వచ్చేలా చేసింది. ఇలాంటి గొప్ప వారసత్వం గల గడ్డపైన 1970 దశకం చివరలో, దక్షిణ బస్తర్లోని పువ్వర్తి అనే ఒక మారుమూల పల్లెలో హిడ్మా పుట్టాడు. బాల్యం అంతా ప్రజాపోరాటాల మధ్యే గడిచింది. 1996 లేదా 1997లో హిడ్మా దళంలో చేరాడు. దళంలో ఉంటూ ఏ ఆయుధాన్ని ఎక్కడ, ఎలా వాడాలో తెలుసుకున్నాడు. ప్రజలే హిడ్మా బలం. ఆ ప్రజలకు హిడ్మా బలం. వాళ్లే ఆయనకు కళ్లూ, చెవులూ, కాళ్లూ, చేతుల్లా పని చేశారు. ఎందుకంటే, తమ గ్రామాలను తగులబెట్టి, ఆడపడచులను రేప్ చేసి, తమ బిడ్డలను హత్య చేస్తున్న సల్వాజుడుం గుండాలను, ప్రభుత్వ సాయుధ బలగాలను శిక్షించగల హీరోగా ప్రజలు ఆయనను చూశారు. హిడ్మా, ఆయన సహచరి రాజెల శవాల పక్కన రోదించినవాళ్లలో, వారి శవయాత్రలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఇదిలా ఉండగా కోల్కతాలో మావోయిస్టు విద్యార్థి రాజకీయాలు బహిరంగంగా పునరుజ్జీవింపబడటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫ్రంట్ జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో నవంబర్ 24న తన ఆరవ రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించింది. జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి ’మల్లోజుల కోటేశ్వర్ రావు నగర్’గా పేరు పెట్టారు. ఆడిటోరియంకు ’బసవరాజు’ పేరు పెట్టారు. ’వివేకానంద హాల్ను ’హిడ్మా స్టేజ్’గా పేరు మార్చారు. ’అడవిలో సమాంతర ప్రభుత్వాన్ని స్థాపించడం ద్వారా నీరు, అడవి, భూమి హక్కులను పరిరక్షించినవారికి ఇది మా నివాళి. రాష్ట్ర ప్రభుత్వం మాపై పగ పడుతుందని, మాపైకి వస్తుందని మాకు తెలుసు’ అంటూ ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులతోపాటు సంగ్రామి శ్రామిక్ మంచ్, సంగ్రామి కృషక్ మంచ్ సభ్యులు ప్రసంగాలు చేశారు. అడవుల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పటికీ, పట్టణ విద్యార్థి సమాజంలో సైద్ధాంతిక ప్రభావం ఇప్పటికీ ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ విద్యార్థులలో మావోయిస్టుల ప్రభావం పునరుజ్జీవనమా లేక బలహీనమైన సమూహాన్ని ప్రేరేపించడమా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, భద్రతా సంస్థల ముందున్న సవాలు. -జకీర్ (సీనియర్ పాత్రికేయుడు)

మన తెలంగాణ 5 Dec 2025 10:20 am

Chandrababu : నేడు శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు

తెలుగు పోస్ట్ 5 Dec 2025 10:10 am

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించనున్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించనున్నారు.

తెలుగు పోస్ట్ 5 Dec 2025 9:59 am

రెండవ పాట వచ్చేస్తోంది

మెగాస్టార్ చిరంజీవి మాస్- అండ్- ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంగీత ప్రయాణం ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో అద్భుతంగా ప్రారంభమైంది. ఇది 75 మిలియన్ల+ వ్యూస్‌ను సాధించింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ అప్‌డేట్‌తో వచ్చారు. సెకండ్ సింగిల్ టైటిల్ శశిరేఖ. పోస్టర్ సూచించినట్లుగా, ఫుట్-ట్యాపింగ్ బీట్‌లతో నిండిన మరో మెలోడియస్ ట్రాక్ అవుతుందని హామీ ఇస్తుంది. చిరంజీవి అద్భుతమైన ఎనర్జితో డ్యాన్స్ చేస్తూ అద్భుతమైన వైబ్‌ను జోడించింది. నయనతార స్టైలిష్ డ్యాన్స్ పోజ్‌లో ఆకట్టుకున్నారు. తెరపై ఈ జంట అద్భుతంగా కనిపించనుంది. అందమైన పోర్ట్ నేపథ్యంలో ఆకట్టుకునే కెమిస్ట్రీ విజువల్ గా గొప్ప కొరియోగ్రఫీని సూచిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చిన ఈ పాట ప్రోమో డిసెంబర్ 6న విడుదల అవుతుంది. లిరికల్ వీడియో డిసెంబర్ 8న విడుదల అవుతుంది. పోస్టర్‌ను బట్టి చూస్తే, ఈ పాట కలర్‌ఫుల్ విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విక్టరీ వెంకటేష్ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నారు. ప్రొడక్షన్ పూర్తయ్యే దశకు చేరుకుంది. చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ కలిసి నటించిన మాస్ డ్యాన్స్ నంబర్ మరో మెయిన్ హైలైట్‌గా ఉండబోతోంది. 2026 సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా పెద్ద ఆకర్షణగా ప్రేక్షకులు ముందుకు రానుంది.

మన తెలంగాణ 5 Dec 2025 9:49 am

సందేశాత్మక కథా కథనాలతో..

వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జు న్, సురభి లలి త, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్‘. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్‘ సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్‘ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ఎన్‌హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ “మా సినిమాకు శృంగారం, లైంగిక కోరికలు ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా మూవీ చేశాం. మా చిత్రాన్ని కవితాత్మకంగా రూపొందించాం”అని అన్నారు. 

మన తెలంగాణ 5 Dec 2025 9:37 am

సహజమైన ప్రేమ కథ

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుం ది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ యామిని భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఇందులో నా క్యారెక్టర్ పేరు శ్రావ్య. ఒక హానికరమైన బంధం నుంచి బయటకు వచ్చి స్వతహాగా బ్రతకాలనుకుంటుంది. ఇదే సమయంలో సిద్ధార్థ కి బ్రేక్ అప్ అయి ఉంటుంది. తను అన్ని వదిలేసి ఒక బస్తీలో ఉండడానికి వస్తాడు. అక్కడ మేము కనెక్ట్ అవుతాము. అప్పుడు ఒక ప్రేమ కథ మొదలవుతుంది. ఇది ఒక సహజమైన ప్రేమ కథ. --సురేష్ బాబు ఈ సినిమాని తీసుకోవడం మా అందరికీ పెద్ద సర్‌ప్రైజ్ ”అని అన్నారు. 

మన తెలంగాణ 5 Dec 2025 9:19 am

ఉదయం లేవగానే ఇవి తింటున్నారా? చైనీస్ వైద్యం ఏం చెబుతోందంటే…అల్లం నీటి రహస్యాలివే!

మనం ఉదయం నిద్రలేవగానే ఏం తింటాం, ఏం తాగుతాం అనేదే ఆ రోజు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ విషయంలో మన భారతీయ ఆయుర్వేదానికి, ప్రాచీన చైనీస్ వైద్యానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఉదయం వేళ కడుపులో ఉండే ‘అగ్ని’ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అని చైనీస్ వైద్యం చెబుతోంది. ఆ వివరాలేంటో సూటిగా, స్పష్టంగా చూద్దాం. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య సమయం జీర్ణ వ్యవస్థకు (Stomach Meridian) అత్యంత […] The post ఉదయం లేవగానే ఇవి తింటున్నారా? చైనీస్ వైద్యం ఏం చెబుతోందంటే… అల్లం నీటి రహస్యాలివే! appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 5 Dec 2025 8:39 am

హైదరాబాద్ విజయం

కోల్‌కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్‌లో హైదరాబాద్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గురువారం కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో జమ్ముకశ్మీర్ టీమ్‌ను ఓడించింది. ఓవరాల్‌గా హైదరాబాద్‌కు ఈ టోర్నీలో ఇది నాలుగో విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ము టీమ్ 19.3 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభమ్ ఖజురియా (35), కవల్‌ప్రీత్ సింగ్ (21), నసీర్ లోనె(17) పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో నితిన్ సాయి యాదవ్, కెప్టెన్ సివి మిలింద్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 15.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్నిఅందుకుంది. వికెట్ కీపర్ ప్రఘ్నయ్ రెడ్డి (31) నాటౌట్, తనయ్ త్యాగరాజన్ (50) అద్భుత బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ను గెలిపించారు.

మన తెలంగాణ 5 Dec 2025 8:39 am

తేలిపోతున్న బౌలర్లు

టీమిండియాకు తప్పని కష్టాలు మన తెలంగాణ /క్రీడా విభాగం: సౌతాఫ్రికాతో రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్‌లు శతకాలతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 359 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. అయితే ఇంత పెద్ద లక్ష్యాన్ని ఉంచినా సౌతాఫ్రికా మరో 4 బంతులు మిగిలివుండగానే దీన్ని ఛేదించి ఔరా అనిపించింది. అంతకుముందు తొలి వన్డేలో కూడా భారత్ ప్రత్యర్థి ముందు క్లిష్టమైన 350 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడానికి సయితం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరికి అతి కష్టం మీద 17 పరుగుల తేడాతో విజయం అందుకుంది. కొన్ని రోజుల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భారత బౌలర్లు విఫలమయ్యారు. పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. తాజాగా వన్డే సిరీస్‌లోనూ టీమిండియాకు బౌలింగ్ కష్టాలు తప్పడం లేదు. సిరాజ్, బుమ్రాలను తప్పిస్తే మరే బౌలర్ కూడా మెరుగైన ప్రదర్శన చేయడం లేదు. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లోనూ భారత బౌలర్లు ఘోర వైఫల్యం చవిచూశారు.ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, సుందర్ తదితరులు పేలవమైన బౌలింగ్‌తో నిరాశ పరిచారు. పరిస్థితులను గమనిస్తే టీమిండియా పేస్ దళం మసకబారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైన జట్టు యజమాన్యం బౌలింగ్‌ను మెరుగు పరచడంపై దృష్టి సారించాలి. సీనియర్ బౌలర్లు షమి, బుమ్రా, సిరాజ్‌లను ప్రతి సిరీస్‌లోనూ ఆడించాలి. అనవసర ప్రయోగాలకు స్వస్తి పలికి బౌలింగ్ బలోపేతం చేసేందుకు ప్రయత్నించాలి. అప్పుడే భారత్‌కు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

మన తెలంగాణ 5 Dec 2025 8:32 am

రోడ్డు ప్రమాదంలో ప్రేమజంట మృతి

అమరావతి: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమపై విధి అసూయ చూపించింది. ఆధార్ కార్డులో పేరు సరి చేసుకుందామని వెళ్తుండగా వారిని లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జుత్తుక లీలా ప్రసాద్(21), జుత్తుక సౌమ్య ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ప్రేమపెళ్లి చేసుకున్నారు. రాజమహేంద్రవరంలోని బర్మాకాలనీలో ఇద్దరు ఉంటున్నారు. ఈ జంటకు మూడు నెలల క్రితం ఓ పాప జన్మించింది. లీలా ప్రసాద్ ఎలక్ట్రీక్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆధార్ తప్పులు సరి చేయించుకోవడంతో రాజానగరం వచ్చారు. నరేంద్రపురం రోడ్డు దాటుతుండగా లారీ వారిని ఢీకొట్టడంతో ప్రేమజంట ఘటనా స్థలంలోనే చనిపోయారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

మన తెలంగాణ 5 Dec 2025 8:11 am

Bigg Boss Telugu 9: Strategic Alliances Shape the Ticket to Finale Battles

The race for the Ticket to Finale intensified in today’s episode as strategy, alliances and sharp observations took centre stage. With every task holding the power to eliminate a contender from the race, gameplay shifted from individual performance to group coordination, giving viewers a clearer understanding of the underlying power blocs in the house. Sanjana […] The post Bigg Boss Telugu 9: Strategic Alliances Shape the Ticket to Finale Battles appeared first on Telugu360 .

తెలుగు 360 5 Dec 2025 7:54 am

కోనసీమలో స్కూల్ నుంచి బాలిక కిడ్నాప్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పల్లంకుర్రు బాలికను మోకా గిరి (33) అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. బాలికను మాయమాటలతో మోసగించి తనతో ఆమెను గిరి తీసుకెళ్లాడు. దగ్గరి బంధువైన యువతి ద్వారా బాలికను ట్రాప్ చేసి తీసుకెళ్లినట్టు సమాచారం. స్కూల్ నుంచి తమ కుమార్తెను బయటకు పంపడంతో బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గిరికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం.

మన తెలంగాణ 5 Dec 2025 7:44 am

బోర్డును పునరుద్ధరించాలి

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి కొవ్వూరు – విశాలాంధ్ర : భవన నిర్మాణ బోర్డును తక్షణమే పునరుద్దించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ నంబూరు శివన్నారాయణ అన్నారు . కొవ్వూరు ప్రైవేటు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని “సభ” నిర్వహించారు. ఈ సభకి రోoగల హరీష్ కుమార్ అధ్యక్షత వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ రొంగల హరీష్ మాట్లాడుతూ […] The post బోర్డును పునరుద్ధరించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 7:17 am

శివానందలహరి పారాయణం

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా గురువారంనాడు సౌందర్యలహరి శివానందలహరి పారాయణం చేశారు ఈ సందర్భంగా ఒకే పానిపట్టంపై గల విఘ్నేశ్వరుడు ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లకు వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు ముఖ్యంగా పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె కొబ్బరి నీరు విభూది చందనం లతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య ధ్యాన మందిరం అభివృద్ధి […] The post శివానందలహరి పారాయణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 7:12 am

రాజ‌మండ్రిలో ప్ర‌సాదిత్య మాల్

ఏపిలో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కృషి– సార‌ధి సినిమాస్ ప్రారంభోత్స‌వంలో మంత్రి కందుల దుర్గేష్ విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : ఆంధ్ర ప్ర‌దేశ్ లో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కృషి చేస్తామ‌ని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గురువారం రాజ‌మండ్రిలో ప్ర‌సాదిత్య మాల్ లో నూత‌నంగా ఏర్పాటు చేసిన సార‌ధి సినిమాస్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి కందుల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాజమండ్రి న‌గ‌రంలో ప‌ర్యాట‌కం, సంస్కృతి, వినోద రంగాల్లో మ‌రింత అభివృద్ధి […] The post రాజ‌మండ్రిలో ప్ర‌సాదిత్య మాల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:33 am

అభివృద్ధి పథంలో నిడదవోలు

సమిష్టి కృషితో అభివృద్ధి పథంలో నిడదవోలు మండలం విశాలాంధ్ర – నిడదవోలు : స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో అభివృద్ధి పదంలో నిడదవోలు మండలం పయనిస్తుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తిరుమళ్ల భాగ్యలక్ష్మి దుర్గారావు అన్నారు. నిడదవోలు మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం ఎంపీపీ తిరుమళ్ల భాగ్యలక్ష్మి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. ముందుగా మండల […] The post అభివృద్ధి పథంలో నిడదవోలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:24 am

సమాన పనికి సమాన వేతనం

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి – సిఆర్పిలు డిమాండ్ విశాలాంధ్ర – రాజానగరం : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని క్లస్టర్ రిపోర్స్ పర్సన్ (సిఆర్పిలు)ఎస్ వి వి రామకృష్ణ ,ఆర్.పూసలరావు అన్నారు. మండల కేంద్రమైన రాజానగరంలోని ఎంఈవో కార్యాలయంలో గత కొన్నేళ్లుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు గా కీలక సేవలందిస్తున్న సిఆర్పిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.దీనిలో భాగంగా తహశీల్దార్ జి.అనంత లక్ష్మీ సత్యవతి దేవికి , మండల విద్యాశాఖ అధికారులు ఎం.రామన్న […] The post సమాన పనికి సమాన వేతనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:19 am

ప్రజలకు మెరుగైన సేవలు

ప్రజలకు మెరుగైన సేవలు * అధికారులకు పరిపాలన సులభతరం– పంచాయతీ రాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతానికి కృషి– ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో అట్టహాసంగాడిడివో కార్యాలయం ప్రారంభం– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరివిశాలాంధ్ర – రాజానగరం : ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటుగా అధికారులకు పరిపాలన సులభతరం చేసేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు దోహదపడతాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని హౌసింగ్ బోర్డు […] The post ప్రజలకు మెరుగైన సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Dec 2025 6:12 am

ఎర్రబస్సు రానిచోట ఎయిర్ బస్

మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాను వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇంది రా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన విజయోత్సవ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి గడ్డం వివేకానంద, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసనమండలి సభ్యుడు దండే విఠల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి, ఖానాపూ ర్ ఎంఎల్‌ఎలు పాయల్ శంకర్, గడ్డం వినోద్, వెడ్మ బొజ్జు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప లు అభివృద్ధి పనులకు ఆయన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి న బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో 700 ఎకరాలలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో భూసేకరణకు జీవో జారీ చేశామని తెలిపారు. ఎయిర్ పోర్ట్ కోసం భూమి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించిందని, సంవత్సరంలోగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించి ఎర్ర బ స్సు రావడమే కష్టంగా ఉన్న ఎయిర్ బస్సులను నడిపిస్తామని తెలిపారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ ఉంటే ఇక్కడి అభరణ్యంలో ఉన్న పులులను చూడడానికి ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తారని అ న్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేద ప్రజల ఆశీస్సులతో ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతిపక్షాలను సైతం కలుపుకుని ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రజాపాలన చేస్తోందని, కొమురం భీం, రాంజీ గోండు స్ఫూర్తితో ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా అమరుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి, నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాబోవు 2 నెలలలో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను ఒకచోట చేర్చి నివేదికలు స్వీకరించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో తుమ్మిడిహెట్టి నుండి చేవెళ్ల వరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 38 వేల 500 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించామని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా కోసం టెండర్లు పిలిచారని, వ్యవసాయ భూములకు గోదావరి నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలోని అపారమైన సున్నపు గనులను వినియోగించుకుని సిమెంటు కర్మాగారాలను నెలకొల్పి స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తామని తెలిపారు. ఖమ్మంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ మంజూరు చేసి పనులు ప్రారంభించామని, ఆదిలాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుండి ఉద్యోగ భర్తీ చేసేందుకు కృషి చేసి 61 వేల మంది నిరుద్యోగులకు ఎల్.బి. స్టేడియంలో ప్రజల సాక్షిగా నియామక పత్రాలను అందించామని తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహించి 562 మంది గ్రూప్ 1 అధికారులను నియమించామని, గ్రూప్ 2లో 785 మందికి, పోలీస్, వైద్య శాఖతో పాటు ఇతర శాఖలలో ఉద్యోగాలు కల్పించి తెలంగాణ పునర్నిర్మాణంలో యువతను భాగస్వామ్యులను చేశామని తెలిపారు. రాబోవు రోజులలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణ యువత అధికారులుగా, ఉద్యోగులుగా తెలంగాణ పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి 2 సంవత్సరాల కాలంలో 8 వేల 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆడబిడ్డలను వెయ్యి బస్సులకు యజమానులను చేశామని, సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని, పెట్రోల్ బంకుల నిర్వహణకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలోని ఆడబిడ్డలను అన్ని వ్యాపార రంగాలలో ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టే తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను అందించామని తెలిపారు. -2026 మార్చిలో అన్ని మున్సిపాలిటీలలోని మహిళలకు అందిస్తామని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తామని, కుటుంబ మర్యాదను నిలబెట్టే విధంగా ఆడబిడ్డలను ఇంటి యజమానులను చేశామని తెలిపారు. దేశంలోనే వరి పంట మొదటి స్థానంలో రాష్ట్రం నిలబడిందని, రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని, సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని తెలిపారు. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మంది ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరును ఎండగట్టారు.

మన తెలంగాణ 5 Dec 2025 6:00 am

అమెరికాకో న్యాయం.. భారత్‌కో న్యాయమా?

న్యూఢిల్లీ: భారత్‌కు రష్యా చమురు సరఫరా సజావుగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సా గుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వె ల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్వూలో పలు కీలక అంశాలు వె ల్లడించారు.భారతీయ చమురు పరిశ్రమను రష్యా అత్యంత విశ్వసనీయ భాగస్వామ్యపక్షంగా భా విస్తుందని తెలిపారు. భారత్‌కు రష్యా చమురుపై అమెరికా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. అ మెరికానే రష్యా ముడిచమురు తీసుకుంటూ ఉం డగా, భారత్ తెప్పించుకుంటే తప్పేముంది? దీని నే హిపోక్రసీ అంటారేమో ఇండియా టుడే ప్రత్యేక ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. భారత్‌ను బెదిరించే తరహాలో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని పుతిన్ విమర్శించారు. ప్రధాని మోడీ ఎవరి ఒత్తిళ్లకో లొంగేరకం కాదని , ఆయన పద్ధతి ప్రకారం ఆయన వ్యవహరిస్తూ వెళ్లుతాడని స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల బెదిరింపులతో భారత్‌ను భయపెట్టాలనేది అమెరికా ఆలోచనగా ఉందన్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో చారిత్రక ఎకటెరినా కథరైన్ హాల్‌లో ముందుగానే రికార్డు చేసిన ఇంటర్వూ ఇప్పుడు పుతిన్ భారత్ పర్యటన దశలో ప్రసారం అయింది. భారత్‌కు రస్యా చమురు వద్దంటున్న ట్రంప్ వాదనలో పసలేదని పుతిన్ కొట్టిపారేశారు. రష్యా నుంచి ఓ వైపు అమెరికా దండిగానే న్యూక్లియర్ ఫ్యూయల్‌నుతమ దేశ అణు ఇంధన కేంద్రాల కోసం కొనుగోలుచేసుకొంటోంది. మరి భారత్‌ను ఎందుకు వద్దంటోందని ప్రశ్నించారు. రష్యా యురేనియం ఇప్పుడు అమెరికా రియాక్టర్లకు అందుతోందని చెప్పారు. అమెరికాకు ఓ ధర్మం భారత్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. భారత్‌ను వద్దంటున్న ట్రంప్ వ్యవహారంపై పూర్తి స్థాయి పరిశీలన అవసరమే. ఇందుకు తాము అవసరం అయితే ట్రంప్‌తో కూడా చర్చించేందుకు సిద్ధం అని పుతిన్ తేల్చిచెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని నిజంగానే ట్రంప్ కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన శాంతి స్థాపకులు అని అనుకోవచ్చు, అయితే ఈ విషయంలో ఆర్థిక, భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్లు ఉన్నాయని అన్నారు. శాంతి స్థాపనకే అలాస్క భేటీ సాగిందని తెలిపారు. భారత్ రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి, ఇతర దేశాలతో సంబంధాలకు ముప్పు కల్గించేవి కావని పుతిన్ తెలిపారు. ఇవి ఇతరులకు వ్యతిరేకం అని అనుకోరాదని స్పష్టం చేశారు. ప్రతి విషయంలోనూ ట్రంప్ సొంత అజెండాతో ఉంటారని అయితే ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా సంబంధాలు మల్చుకోవడమే తమ అజెండా అని పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణను ఆకాంక్షిస్తున్నామని చెప్పిన పుతిన్, నాటో అత్యంత ప్రమాదకరం అన్నారు. నాటో పట్ల ఉక్రెయిన్ తటస్థ వైఖరి పాటించడం ఆ దేశానికే మంచిదన్నారు. ఇక అంతర్జాతీయ విషయాల గురించి మాట్లాడుతూ యూరప్ తిరోగమన దశలో ఉంది. భారత్ పురోగమిస్తోంది. జి 7కు ప్రాధాన్యత లేదన్నారు. ఇండియా ముందంజలో ఉండటమే అమెరికా కలవరానికి కారణం అని ఆయన విశ్లేషించారు. బ్రిక్స్ కరెన్సీ ఇప్పట్లో వచ్చే వీలులేదని తెలిపారు. స్వాతంత్య్రానంతరం భారత్ వెలుగు అద్బుతం అని, ఇది ఎవరికి అంతుచిక్కని వాస్తవం అన్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 5:30 am

మేం రాగానే ‘హిల్ట్’ రద్దు

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: హిల్ట్ పాలసీ(హెచ్‌ఐఎల్‌టిపి) పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని.. ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములనూ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి రేవంత్‌రెడ్డి అవినీతి అనకొండగా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రా మారావు విమర్శించారు. బిఆర్‌ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ పరిధిలోని పారిశ్రామిక వాడలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్‌ఎస్‌ఎల్ఫీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రా థోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్ది, పార్లమెంటరీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్ది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్‌ఐఎల్‌టిపి (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ పాలసీ) పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోంది. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారనారు. పరిశ్రమలు వద్దంటూ... అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేట్ వ్యక్తుల భూములు కావు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు. కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందనారు. మార్కెట్‌లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం 4,000 రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తోంది. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి శ్మశానాలకు కూడా స్థలం లేదు. కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోందని మండి పడ్డారు. ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలి. హైదరాబాద్‌లో స్థలం లేదని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదని ఆరోపించారు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరలివెళ్తే, హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే ఈరోజు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామనారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇక్కడితో మా పార్టీ వదిలిపెట్టదు. హెచ్‌ఐఎల్‌టి (హిల్ట్) పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాము. నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తాము, రౌండ్ టేండ్ సమావేశాలు నిర్వహిస్తాము. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతాము అని కేటీఆర్ అన్నారు. ఈ పాలసీని వెనక్కి తీసుకొని, లక్షల కోట్ల విలువైవ ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాము. మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తాము. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తాము అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే, అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక... తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ఓ తెలంగాణ బిడ్డ మాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీక్ అయింది అంటూ ప్రభుత్వం బాధపడుతోంది. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. ఈరోజు మేము పర్యటిస్తున్న జీడిమెట్ల ప్రాంతంలో మార్కెట్ ధర గజానికి కనీసం లక్ష రూపాయలు ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 4,000 రూపాయలకే పూర్తిగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెబుతోందనారు. ఒకవైపు 170 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున భూములు అమ్మిన ప్రభుత్వం అంటూ రోజు వార్తలు రాయించుకుంటున్న సర్కార్, మరోవైపు కేవలం కోటి రూపాయలకు ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమిని ఎలా అమ్ముతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి క్షేత్రస్థాయిలో ఉన్న నిదర్శనం అని అన్నారు. గతంలో తెచ్చిన గ్రిడ్ (GRID) పాలసీ ద్వారా కేవలం ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండేది. ఐటీ కార్యాలయాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయి, పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మా పాలసీ ఆదర్శం అయితే... ఈ పారిశ్రామిక భూములలో ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు మాత్రమే తిరిగి భూములు కేటాయించాలి. ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మాత్రమే అనుమతించాలి. అంతేకానీ అప్పనంగా అపార్ట్‌మెంట్లకు, విల్లాలకు ఇస్తామంటే కుదరదు అన్నారు. హైదరాబాద్ నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను బయటకి పంపించాలన్నది అందరి ఉద్దేశం. అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మాసిటీని ఏర్పాటు చేశాము. దాన్ని కూడా రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నాడని ధ్వజం ఏతారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే. అందుకే అక్కడ ఫార్మాసిటీలోనూ, ఇక్కడ పారిశ్రామిక భూముల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అన్నారు. అనంతరం జీడిమెట్ల పారిశ్రామిక లోని పలు పరిశ్రమలను సందర్శించి కార్మిక సమస్యలపై కార్మికులతో, పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో బిఆర్‌ఎస్ బృందాల పర్యటన హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం చేస్తోందని ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ పారిశ్రామిక వాడల్లో బృందాలుగా పోరు బాట చేపట్టింది. ఈ మేరకు పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై బిఆర్‌ఎస్ నియమించిన నిజనిర్ధారణ బృందాలు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కెటిఆర్ నేతృత్వంలోని బృందం, సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం, బహదూర్‌పూర్ చందూలాల్ బరదరి ఇండస్ట్రియల్ ఏరియాలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, ఇతర నేతలు పర్యటించి కార్మికులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాలో అక్కడి స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని హిల్ట్ పాలసీతో జరిగే నష్టాలను, వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును ప్రభుత్వం కేటాయించిన తీరును వాటిని చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు ప్రస్తావించారు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని కెటిఆర్ వెల్లడించారు.

మన తెలంగాణ 5 Dec 2025 4:30 am

విభిన్న వాదనల వేదిక ‘సమగ్ర’ ప్రతి శుక్రవారం మీకోసం..

పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్టుగా ఈ మార్చికల్లా మావోయిస్టు పార్టీ అంతరించిపోతుందా? పెద్ద నాయకుల నుండి కార్యకర్తల వరకూ వందల సంఖ్యలో ప్రాణ త్యాగాలూ, సాయు ధ లొంగుబాట్లూ సమాజానికి ఏ సంకేతాలను ఇస్తున్నాయి? జల్ జంగిల్ జమీన్ మీద హక్కు కోసం సాగిస్తున్న పోరాటం ఆగదం టూ లొంగిపోతున్న మావోయిస్టులమీద సా మాజిక కార్యకర్త సోనీ సోరి వ్యక్తం చేసిన ఆ గ్రహం మరో పోరాట రూపం తీసుకుంటుం దా? ఎక్కడో అడవుల్లో ఏర్పాటుచేసిన జనతన రాజ్యాలు ప్రజలకు మేలు చెయ్యవని గ్రహిం చి నీళ్ళలో చేపల్లా ప్రజల్లో కలిసిపోవాలన్న ఎత్తుగడలో భాగంగానే భారీ సంఖ్యలో లొం గుబాట్లు జరుగుతున్నాయా? మావోయిస్టు పార్టీ పూర్తిగా కనుమరుగయినా, వందల ఏ ళ్ళుగా సాగుతున్న ఆదివాసీ పోరాటాలు మా నవీయ, శాంతియుత సమాజం ఏర్పడేవర కూ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉం టాయా? ఈ రోజు ‘సమగ్ర’లో ప్రముఖ వి ద్యావేత్త, పౌర హక్కుల నాయకుడు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రముఖ కవి, రచయిత హెచ్చా ర్కె, సీనియర్ పాత్రికేయుడు ఎస్.కె.జకీర్ అభిప్రాయాలు చదువుదాం.

మన తెలంగాణ 5 Dec 2025 4:00 am

రాష్ట్రానికి పచ్చలహారం

రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 33 శాతాని కి పెంచడమే లక్ష్యంగా తెలంగాణలోని ప్ర జా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2024లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్షం గా పెట్టుకోగా, 16.75కోట్ల (84%) మొక్కలను నాటా రు. 2025లో 18కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకో గా, 15.64 కోట్ల మొక్కలు నాటారు. 202526లో 10కోట్ల మొక్కలు నాటి 99% లక్ష్యాన్ని చేరుకున్నారు.

మన తెలంగాణ 5 Dec 2025 3:30 am

సంక్షేమానికి ‘గ్యారంటీ’

రెండేళ్లలో అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం గ్యారం టీ ఇచ్చింది. రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి న రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్యారంటీలను అమలు చేసి తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజల సమక్షంలోనే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే కొత్త ఒరవడి అమలు చేశారు. రెండేళ్లలో కోటికి పైగా కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించారు.

మన తెలంగాణ 5 Dec 2025 3:00 am

తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

ఈరోజు సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్న నీ కలిసేందుకు వచ్చానని స్థాఫ్ తో చెప్పారు.. మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని చెప్పి పంపించారు.. అక్కడి నుండి కిందకి వచ్చిన ఆయన క్యూ న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు.. గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి ఆ యువకున్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమం గా ఉందని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు వెంటనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించనున్నారు

మన తెలంగాణ 5 Dec 2025 12:28 am

శుక్రవారం రాశి ఫలాలు (05-12-2025)

మేషం ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృషభం వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మిధునం నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. కర్కాటకం ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సింహం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. కన్య వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. తుల వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృశ్చికం వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనస్సు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. మకరం వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహనిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. కుంభం ఆర్థిక వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మీనం నూతన పెట్టుబదుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

మన తెలంగాణ 5 Dec 2025 12:10 am

రేపు నర్సంపేటకు సిఎం రేవంత్

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సిఎం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంటకు నర్సంపేట పట్టణ సమీపంలోని మెడికల్ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడ నుంచి కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మొదటగా సుమారు రూ.600 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేసి మరో రూ. 400 కోట్ల ప్రతిపాదిన నిధులను ప్రకటించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మన తెలంగాణ 4 Dec 2025 11:30 pm

రెండేండ్ల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు

న్యూఢిల్లీ-ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకమైన

ప్రభ న్యూస్ 4 Dec 2025 11:22 pm

డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఈషా'

ఇటీవల లిటిల్‌హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టైటిల్ అనౌన్స్‌మెంట్, గ్లింప్స్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ “ఈషా దర్శకుడు శ్రీనివాస్ నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు. ఎంతో ఓపిక, ప్రతిభ ఉన్న దర్శకుడు. మంచి సినిమాను థియేటర్ వరకు తీసుకెళ్లాలంటే కేవలం డబ్బుంటే సరిపోదు. మంచి ప్లానింగ్ కావాలి. అది ఇప్పుడు వాసు, వంశీ చేస్తున్నారు”అని అన్నారు. బన్నీవాస్ మాట్లాడుతూ “నాకు దెయ్యాలు, ఆత్మలు అంటే నమ్మకం లేదు. కానీ ఈ సినిమా చూసిన తరువాత నేను కూడా థియేటర్‌లో నాలుగు సార్లు భయపడ్డాను. దర్శకుడు నా లాంటి వాళ్లను భయపెట్టాడంటే కంటెంట్‌లో దమ్ము ఉందనిపించింది. చివరి పదిహేను నిమిషాలు సినిమా అందరికీ ఎంతో థ్రిల్‌ను కలిగిస్తుంది. ఇక ఈ సినిమాను హార్ట్ వీక్‌గా ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు”అని తెలిపారు. ఈ సమావేశంలో వంశీ నందిపాటి పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 11:20 pm

ఓటర్లకు బిందెలు పంచుతూ అడ్డంగా దొరికిన సర్పంచ్ అభ్యర్థి

 కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్‌ఐ నరేష్ తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. గురువారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన మద్దతుదారులు ఓటర్లను ప్రభావితం చేయడానికి బిందెలు పంచుతున్నారు. సరైన సమాచారంతో ఎన్నికల స్పెషల్ టీం సభ్యులు దాడి చేసి 41 బిందెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ..పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఓటరులను ప్రభావితం చేసే విధంగా మద్యం, డబ్బు, ఇతర వస్తువులను పంపిణీ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని, చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారని హెచ్చరించారు. ఓటర్లు స్వచ్ఛందంగా నాయకులను ఎన్నుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు తలగొద్దని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.

మన తెలంగాణ 4 Dec 2025 11:10 pm

చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో 18కి చేరిన మృతులు

 చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, బైరాంగడ్ - నైమేడ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి సుందర్ రాజ్, బీజాపూర్ జిల్లా ఎస్‌పి డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ధ్రువీకరించారు. గురువారం బీజాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మృతి చెందిన 18 మందిలో 16 మృతదేహాలను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో పిఎల్‌జిఏ కంపెనీ ఇన్‌ఛార్జి, వెల్లా మొరియం, సిఐపిసి కంపెనీ 3 డివిసిఎం సన్ను అవడం, పిపిసిఎం నందా మీడియం, లాలు అలియాస్ సీతారాం, రాజు, కామేష్, కవాసి లక్ష్మి, తాతి బండి, సఖి లేకం, సోమిడీ కొంచెం, దళ సభ్యుడు చందు, కోసం, శాంతి, సోని, మాద్వి సంగీత, పద్దం నన్ను లుగసను గుర్తించామని వెల్లడించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోందన్నారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుండి ఎఎంజి ఒకటి, నాలుగు ఏకే 47, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌లు, నాలుగు ఇన్ సాస్, రెండు 303 రైఫిల్స్, నాలుగు సింగిల్ షాట్ రైఫిల్స్, రెండు బిజిఎల్ లాంచర్స్, ఒక మజిల్ లోడింగ్ రైఫిల్, మావోయిస్టు సామగ్రి, కరపత్రాలను స్వాధీనపరుచుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఎస్‌పి జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 2025 సంవత్సరంలో జిల్లా లో జరిగిన వివిధ ఎదురుకాల్పుల సంఘటనల్లో 161 మావోయిస్టలు మృతి చెందగా 546 మందిని అరెస్ట్ చేశామని, 560 మంది లొంగిపోయారని అన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 10:58 pm