ଏସ୍ଆଇଆର୍ (ସ୍ବତନ୍ତ୍ର ଭୋଟର ତାଲିକା ସଂଶୋଧନ)କୁ ବିରୋଧ କରି ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ ରାସ୍ତାକୁ ଓହ୍ଲାଇଛନ୍ତି। ମମତାଙ୍କ ଦଳ ତୃଣମୂଳ କଂଗ୍ରେସ ଏସ୍ଆଇଆରକୁ ବିଜେପି ନେତୃତ୍ବାଧୀନ କେନ୍ଦ୍ର ସରକାର ଏବଂ ନିର୍ବାଚନ କମିସନ ଦ୍ବାରା ଏକ ନିରବ ଅଦୃଶ୍ୟ ରିଗିଂ ବୋଲି କହିଛି। ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ ଏସ୍ଆଇଆର୍କୁ ବିରୋଧ କରି ମମତା ରେଡ୍ ରୋଡ୍ର ଆମ୍ବେଦକର ପ୍ରତିମୂର୍ତ୍ତି ନିକଟରୁ ପ୍ରାୟ ୩.୮ କିମି ପଦଯାତ୍ରା କରିଛନ୍ତି । ଏହି ଯାତ୍ରା ରବିନ୍ଦ୍ରନାଥ ଟାଗୋରଙ୍କ ପୈତୃକ ଗୃହ ଯୋଡ଼ାସାଙ୍କୋ ଠାକୁର ବାଡ଼ି ନିକଟରେ ଶେଷ ହୋଇଛି । ବିଜେପି ଉପରେ ତୀବ୍ର ଆକ୍ରମଣ କରି ମମତା କହିଛନ୍ତି, ‘ଅନେକ ଅସଂଗଠିତ କ୍ଷେତ୍ରର କର୍ମଚାରୀ ସେମାନଙ୍କ ନାମ ତାଲିକାରୁ ବାଦ୍ ପଡ଼ିଯିବ ବୋଲି ଆଶଙ୍କା କରି ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଛନ୍ତି। ଯିଏ ବଙ୍ଗଳାରେ କଥା ହେଉଛି ସେମାନଙ୍କୁ ବାଂଲାଦେଶୀ ବୋଲି ଚିହ୍ନିତ କରାଯାଉଛି ବୋଲି ମମତା ଅଭିଯୋଗ କରିଛନ୍ତି । ବିଜେପି ନେତାମାନେ ସ୍ବାଧୀନତାର ମହତ୍ବ ଜାଣିନାହାନ୍ତି ବୋଲି ଦର୍ଶାଇ ସେ କହିଛନ୍ତି, ସେମାନେ ଜାଣନ୍ତି ନାହିଁ ଯେ ସ୍ୱାଧୀନତା ପୂର୍ବରୁ ଭାରତ, ବାଂଲାଦେଶ ଏବଂ ପାକିସ୍ତାନ ଗୋଟିଏ ଭୂମିର ଅଂଶ ଥିଲା। ବିଜେପି ଏହି ବାସ୍ତବତାକୁ ବୁଝିବାକୁ ଚାହୁନାହିଁ ଏବେ ପଶ୍ଚିମବଙ୍ଗରେ ସେମାନେ କ୍ଷମତାକୁ ଆସିପାରିବେ ନାହିଁ । ଅନ୍ୟପକ୍ଷରେ ପଶ୍ଚିମବଙ୍ଗ ବିରୋଧୀ ଦଳ ନେତା ଶୁଭେନ୍ଦୁ ଅଧିକାରୀ ମମତାଙ୍କ ପଦଯାତ୍ରାକୁ ଏକ ସମ୍ବିଧାନ ବିରୋଧୀ କାର୍ଯ୍ୟକ୍ରମ ବୋଲି କହିଛନ୍ତି। ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ସମେତ ବହୁ ମାନ୍ୟଗଣ୍ୟ ବ୍ୟକ୍ତି ମଞ୍ଚ ଉପରେ ଉପସ୍ଥିତ ଥିବାର ଦେଖାଯାଉଛି । କିଛି ସମୟ ପରେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମଞ୍ଚରୁ ତଳକୁ ଓଲ୍ହାଇ ଆସୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଭିଡିଓରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ ଗାନ ହେଉଥିବାର ମଧ୍ୟ ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଜାତୀୟ ସଙ୍ଗୀତ ଗାନ ସମୟରେ ସମସ୍ତ ଠିଆ ହୋଇଥିବା ବେଳେ ଅଧାରୁ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମଞ୍ଚଛାଡି ଆସୁଥିବାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଜାତୀୟ ସଙ୍ଗୀତକୁ ଅଵମାନ କଲେ ପଶ୍ଚିମବଙ୍ଗର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ବୋଲି ଲେଖିଛନ୍ତି ୟୁଜର୍ସ । ସେହିପରି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ସମେତ ତାଙ୍କ ଦଳକୁମଧ୍ୟ ତୀବ୍ର ସମାଲୋଚନା କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । View this post on Instagram A post shared by moti bharti (@motibharti7) ଯାହାର ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓ ଟିକୁ ଏଡିଟ କରି ଭାଇରାଲ କରାଯାଇଛି । ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରିବାରୁ ଏଭଳିକୌଣସି ଘଟଣା ଘଟିଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ନିକଟରେ ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ କରିଥାନ୍ତେ । ଭାଇରାଲ୍ ଭିଡିଓଟିକୁ ଭଲ ଭାବରେ ଦେଖିଲେ ମଞ୍ଚ ପଛରେ ଥିବା ଡିଜିଟାଲ୍ ସ୍କ୍ରିନରେ ବଙ୍ଗଳାରେ କିଛି ଲେଖା ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଯାହାକୁ ଓଡ଼ିଆରେ ଅନୁବାଦ କରିବାରୁ ପଢ଼ାଯାଏ ଯେ, ମାନ୍ୟବର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ ନେତାଜୀ ଇଣ୍ଡୋର ଷ୍ଟାଡିୟମରୁ ନୂତନ ଆବେଦନକାରୀଙ୍କ ପାଇଁ ବିଧବା ଭତ୍ତା ସମ୍ପର୍କରେ ସୂଚନା ଘୋଷଣା କରିବେ । ତାରିଖ: ୨୩ ମାର୍ଚ୍ଚ, ୨୦୨୨, ସମୟ: ୨ଟା । ଏଥିରୁ ଜଣାଯାଏ ଯେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୨ ମସିହାର ଅଟେ । ସେହିପରି ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଲାଇଭ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୩ ମାର୍ଚ୍ଚ ୨୦୨୨ରେ ଏକ ଲାଇଭ ଭିଡିଓ ଅପଲୋଡ଼ କରିଛି ଇଟିଭି ଭାରତ ୱେଷ୍ଟ ବେଙ୍ଗଲ । ଯେଉଁଥିରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ମମତା ବାନାର୍ଜୀଙ୍କ ଦ୍ଵାରା ବିଧବା ଭତ୍ତା କାର୍ଯ୍ୟକ୍ରମ ନେତାଜୀ ଇଣ୍ଡୋର ଷ୍ଟାଡିୟମରେ । ଉକ୍ତ ଲାଇଭ ଭିଡିଓର ୧୨ ମିନିଟ ସମୟରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ କୁ ପୋଲିସ ବ୍ୟାଣ୍ଡ ଦ୍ୱାରା ଗାନ କରାଯିବାର ସୂଚନା ପ୍ରଦାନ କରାଯାଇଛି । ମଧ୍ୟରେ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶ ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ହେଲେ କିଛି ସମୟପରେ ଏଥିରେ ଅଡିଓ କିଛି ଶୁଭି ନଥିଲା । କିନ୍ତୁ ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଷ୍ଟେଜ ଛାଡି ଯାଇନଥିଲେ । ସେଠାରେ ସେହିପରି ଠିଆହୋଇ ରହିଥିଲେ । ସେହିପରି ଉକ୍ତ କିୱାର୍ଡ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏହାର ଏକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିଡିଓ ଏକ ଫେସବୁକ ପେଜରେ ଅପଲୋଡ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଭିଡିଓର ୨୯ମିନିଟ ସମୟରେ ସମାନ ଘୋଷଣା ହେଉଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ପରେପରେ ପୋଲିସ ବ୍ୟାଣ୍ଡ ଦ୍ୱାରା ଜାତୀୟ ସଙ୍ଗୀତ ଗାନ କରାଯାଇଥିଲା । ଏହା ସରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଙ୍କ ସମେତ ଅନ୍ୟ ସମସ୍ତେ ଠିଆହୋଇ ରହିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଏଥିରୁ ଜଣାଯାଏ ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ ପୋଲିସ ବ୍ୟାଣ୍ଡ ଦ୍ୱାରା ପରିବେଶଣ କରାଯାଇଥିଲା । ତେଣୁ ମୂଳ ଭିଡିଓରୁ ଅଡିଓ ଏଡିଟ କରି ଭୁଲ୍ ଦାବି ସହ ଭାଇରାଲ କରାଯାଇଛି ।
రెండేళ్లు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితిలో సిఎం: సిఎం రేవంత్
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ఇతర విషయాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. 16 నెలల కింద కంటోన్మెంట్లో వేల ఇండ్లు ఇస్తామని చెప్పి, ఆరు ఇండ్లు మంజూరు చేయలేదని, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధి ఏమీ జరగదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు. బిఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రూ.5,322 కోట్లతో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా తాను చెప్పానని, దానిపై సిఎం అయినా, ఒక్క మంత్రి అయినా సమాధానం చెప్పారా..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో చేసిందేమీ లేక గత కాంగ్రెస్ పాలనలో చేసింది చూసి ఓటు వేయాలని అడిగారని పేర్కొనారు. 2004 -2014 కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూడాలని సిఎం అంటున్నారని, కానీ 1952 నుంచి కాంగ్రెస్ పార్టీనే పాలించి కదా..అప్పటి నుంచి జరిగిన అభివృద్ధి చూడాలని అన్నారు. తమకు 50 ఏళ్లు అవకాశం ఇస్తే అప్పుడు బిఆర్ఎస్ 50 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనను పోల్చుదామని చెప్పారు. రెండేళ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో కూడా చెప్పుకోలేని అశక్తతో సిఎం ఉన్నారని విమర్శించారు. చేసిందేమీ లేకనే డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదని సిఎం అంటున్నారని, హైదరాబాద్ నగరానికి తాము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించారు.
కేంద్రంతో కాదు.. కిషన్ రెడ్డితోనే సమస్య: సిఎ: రేవంత్
తమకు కేంద్ర ప్రభుత్వంతో సమస్యలేదని, జంట నగరాల అభివృద్ధిని పనిగట్టుకుని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితోనే సమస్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సార్లు బిఆర్ఎస్ ఎంఎల్ఎగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే, లోక్సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి చేశారని ఆయన నిలదీశారు. ఢిల్లీకి వెళితే కూడా చెప్పులు కూడా ఎత్తుకు పోతారు అనే పరిస్థితులను మార్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కిషన్ రెడ్డి అడ్డుపడని ప్రతి విషయం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐకి ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయిస్తామన్న కిషన్ రెడ్డి విషయం మూడు నెలలుగా సిబిఐ వద్ద ఉంటే ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. సబర్మతి, గంగా, యమున నదులకు రివర్స్ఫ్రంట్ ఉండవచ్చు కానీ హైదరాబాద్లో మూసీకి రివర్స్ఫ్రంట్ ఉండొద్దా? అని ఆయన కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన కంపెనీలను ఏ మార్చి బిజెపి పాలిత ప్రాంతాలకు కిషన్ రెడ్డి పంపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిజెపి పాలిత రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి కానీ ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చెందకూడదా? అని ఆయన నిలదీశారు. గుజరాత్కు గులాంగిరి చేస్తూ రాష్ట్రానికి కిషన్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పాతబస్తీలో డ్రగ్స్ రాకెట్ పై బండి సంచలన వ్యాఖ్యలు
పాతబస్తీలో మజ్లిస్ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి కిడ్నాప్, అత్యాచారాలు చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా పాతబస్తీ పోలీసులు కనీసం విచారణ జరపడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా మజ్లిస్ కు ఒత్తిళ్లతో చూసీ చూడనట్లు వ్యవహిస్తోందని విమర్శించారు. పాతబస్తీలోని హిందు అమ్మాయిలు అత్యధికంగా చదువుకునే స్కూల్ టార్గెట్ చేస్తూ డ్రగ్స్ ముఠా అరాచకాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని యుద్ద ప్రాతిపదికన డ్రగ్స్ ముఠా అంతు చూసి మైనర్ బాలికల జీవితాలను కాపాడకపోతే పాతబస్తీలో వేలాది మంది హిందు యువకులతో రక్షక దళాలలను రంగంలోకి దింపుతామని స్పష్టం చేశారు. అవసరమైతే చట్టానిక లోబడి కేంద్ర దళాలలను కూడా పాతబస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా అవసరమైతే తానే స్వయంగా పాతబస్తీలో పాగా వేసి డ్రగ్స్ ముఠా అంతు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెఎల్పి ఉపనాయకుడు పాయల శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, గోషామహల్ అధ్యక్షులు ఉమా మహేందర్, రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, రాష్ట్ర నాయకులు జి.మనోహర్ రెడ్డి తదితరులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ డ్రగ్స్ రాకెట్ అరాచకాలపై మాట్లాడారు.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు నగరంలోని నిర్మల్నగర్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కాలనీకి
అవినీతిపై వార్తలు రాస్తే వేధింపులా..
తిరుపతి, ఆంధ్రప్రభ : అవినీతికి వ్యతిరేకంగా, గ్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం: రాంచందర్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్-బిఆర్ఎస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెబుతారని, బిజెపిని గెలిపించి ప్రజలు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తారనే పూర్తి నమ్మకం తమకుంబదని రాష్ట్ర బిజెపి చీఫ్ రాంచందర్రావు దీమా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు బిజెపిని మతోన్మాద పార్టీ అంటూ ముద్ర వేస్తూ, మరోవైపు తామే మతం పేరుతో ఓట్లు అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కిషన్ రెడ్డి-బిజెపి ఫోబియా పట్టుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి కోసం రూ.12 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 2014-2025 మధ్యకాలంలో రవాణా, విద్య, ఆరోగ్యం, పరిశోధన, మహిళా సాధికా రత, క్రీడలు, పర్యాటకం వంటి రంగాల్లో వందలాది ప్రాజెక్టులకు వేల కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఇవి హైదరాబాద్ను జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత మౌలిక సదుపాయాల నగరంగా మార్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో ఎరువుల కొరత, ఉద్యోగులకు జీతాల ఆలస్యం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. అనేక వర్గాల ప్రజలకు అన్యాయం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో సన్నబియ్యం పథకం అమలు చేస్తోందన్నారు. హైదరాబాద్లోని ఫార్మా, ఏరోస్పేస్, ఐటీ రంగాలకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక మద్దతు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల విషయానికొస్తే... ‘రైతు బంధు బంద్ పెట్టింది, రైతు భరోసా సరిగ్గా అమలు కాలేదు, రుణమాఫీ లేదు. పంట బోనస్ లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి లేదు. విద్యా భరోసా కార్డులు ఎక్కడ? తులం బంగారం ఎక్కడ? 18 ఏళ్లు పైబడిన అమ్మాయిలకు ఇచ్చామన్న స్కూటీలు ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 భరోసా ఎక్కడ? ఇందిరమ్మ ఇండ్లు లేవు. దళితులకు రూ. 12 లక్షలు ఇవ్వలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపిపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే’నన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో బీదల సొమ్ము దోచుకుంటూ వారి జీవితాలను ఆగం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఎంఐఎం, ఎంఐఎం అంటే కాంగ్రెస్ గా మారిందన్నారు. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తున్నారని వెల్లడించారు. బిజెపి నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు లేవన్నారు. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తూ, బిజెపి నాయకులు ప్రచారంలో పాల్గొనడం లేదంటూ తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తోందని,.ఇలాంటి అబద్ధపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పిల్లల పాపాలను.. కెసిఆర్ దృతరాష్ర్టుడిలా భరిస్తున్నారు: సిఎం రేవంత్
దృతరాష్ర్టుడిలా కెసిఆర్ తన పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తాయని ఆయన ఎద్దేవా చేశారు.ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెల్లికి బువ్వ పెట్టలేనోడు ప్రజలను ఏమి ఆదరిస్తారని ఆయన విమర్శించారు. కెసిఆర్ కళ్ళకు గంతలు కట్టుకుని కెటిఆర్ పాపాలు చూడలేక ఫాం హౌస్కు వెళ్ళి కుమిలిపోతున్నాడని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సినిమా ఐటం సాంగ్లా కెటిఆర్ వ్యవహార శైలి ఉందని, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటూ, దుమ్మెత్తిపోసే వ్యక్తి రాష్ట్రానికి ఎలా నాయకునిగా ఉంటారని ఆయన నిలదీశారు. ఈ విషయం తెలుసుకున్న కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్ను మందలించడం పట్ల కెసిఆర్కు మంచి బుద్ది వచ్చిందని అనుకుంటున్నానని ఆయన తెలిపారు. కెసిఆర్తోనే బిఆర్ఎస్ అంతమవుతుందని ఆ పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. జూబ్లీలో బిఆర్ఎస్ ఓడిపోతుందన్న అవగాహన ఉన్నందుకే ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రచారానికి రాలేదని, కనీసం బిఆర్ఎస్ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన దాఖలాలు కూడా లేవన్నారు. ఈ సంఘటనలతో ప్రస్తుతం కెసిఆర్ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఎక్కడంటే !!
మెండోరా (ఆంధ్రప్రభ): నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో జాతీయ
జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలువబోతున్నాం: కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసినవారికి, తెలంగాణ ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వారికి నవంబర్ 14న మంచి సౌండ్ వినిపిస్తుందని అన్నారు. కడుపు మండిన 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్కు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ సర్వే చూసినా కచ్చితంగా బిఆర్ఎస్ గెలుస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు. 2023లో జూబ్లీహిల్స్లో 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచామని, ఈసారి అంత కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు మేలు చేయకపోగా, తీవ్ర నష్టం చేసిందని, అది ఈ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పారు. కడుపు మీద దెబ్బకొడితే కులం, మతం ప్రభావం ఏమీ ఉండదని అన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన ప్రజల ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయిందని, దాంతో సాధారణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిందని తెలిపారు. రెండేళ్ల తర్వాత ప్రజల్లో నైరాశ్యం, అసంతృప్తి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సిఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మి చాలా రోజులు మోసపోయారు..మళ్లీ మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కెటిఆర్ ఆదివారం ‘మన తెలంగాణ’ ఇంటర్వూలో పలు అంశాలపై మాట్లాడారు.2023 సెప్టెంబర్లో కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిఎస్టి వసూళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా ఉంటే, 2025 సెప్టెంబర్లో జిఎస్టి వసూళ్లలో 28వ స్థానానికి పడిపోయిందని చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గడంతో ప్రతికూల ఆర్థిక వృద్థి నమోదైందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, రెండేళ్లలో ఒక్కటీ అమలు చేయలేదని, దాంతో ప్రజల్లో నైరాశ్యం కనిపిస్తోందని అన్నారు.
వారికి కూడా త్వరలోనే అవార్డులు ఇస్తాం: మంత్రి కోమటిరెడ్డి
చిత్రపురి సమస్య పరిష్కరిస్తానని మీ కుటుంబ సభ్యునిగా మాటిస్తున్నా మీకు ఏమి కావాలో చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా సినీ, టెలివిజన్ రంగం ప్రతినిధుల కార్యక్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : త్వరలో టెలివిజన్ రంగం వారికి కూడా అవార్డులు ప్రకటించబోతున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిత్రపురి సమస్యను కూడా తప్పక పరిష్కరిస్తామని, చిన్న నటులకు కూడా అందులో అవకాశం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్ సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి వేణు గోపాల చారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, ప్రముఖ నటీనటులు, సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలిస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, మీరు ఓటు రూపంలో మాకు అండగా ఉండాలని కోరారు. హైదరాబాద్కు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీనే అని, ప్రోత్సహించింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని, సినీ కార్మికులు, టెలివిజన్ రంగం నటీనటులు, టెక్నికల్ నిపుణులు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ది గర్ల్ఫ్రెండ్” కలెక్షన్ల జోరు #Cinema #RashmikaMandanna #TheGirlfriend #Tollywood #BoxOffice
రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే.. దుండిగల్లో మహిళ హత్య
దుండిగల్లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన స్వాతి (28) అనే మహిళ శనివారం దుండిగల్లో హత్యకు గురైంది. స్వాతిని నిందితులు గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో నిందితులు రాజేశ్, వంశీ, కిషన్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే స్వాతి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కిషన్తో స్వాతి సన్నిహిత సంబంధం పెట్టుకుంది.. అప్పటికే పెళ్లైన కిషన్ను తనను రెండో పెళ్లి చేసుకోవాలని ఇంటి యజమానిపై స్వాతి ఒత్తిడి పెంచింది. స్వాతిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే కిషన్ ఆమెను హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో నిర్ధారణ జరిగింది. రాజేశ్, వంశీ అనే ఇద్దరితో స్వాతిని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.. కత్తి, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రారంభించిన కుంకీ ఏనుగుల కేంద్రం #PawanKalyan #Chittoor #Elephants #Wildlife
ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు టేకుమట్ల, ఆంధ్రప్రభ
فیکٹ چیک: ویلوگو اخبار کے مبینہ تراشے میں نوین یادو کی 10 کروڑ روپئے کی دھمکی کی فرضی خبر وائرل
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ نوین یادو نے فلم پروڈیوسروں سے 10 کروڑ روپئے طلب کئے لیکن تحقیق سے معلوم ہوا کہ یہ دعویٰ من گھڑت ہے اور معروف تلگو اخبار کے نام سے منسوب وائرل تراشہ بھی فرضی پایا گیا۔
108 అంబులెన్స్లో ఆదివాసి మహిళ ప్రసవం
తల్లీ, బిడ్డ క్షేమం.. కృతజ్ఞతలు తెలిపిన బంధువులు.. జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం
రేవంత్ రెడ్డి, కెసిఆర్కు కిషన్ రెడ్డి సవాల్..
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి జి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు కిషన్రెడ్డి ఆదివారం ప్రకటన విడుదల చేసారు. కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందంటూ రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు చెప్పకుండా వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. గత పదేళ్లుగా తెలంగాణకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనిపై జూన్ 7న 2023వ తేదిన ’తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర’ పై బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిమని కిషన్ రెడ్డి గుర్తు చేసారు. మరోసారి తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ సిద్ధమని దీనికి వేదిక ఏర్పాటు చేయాల్సిందిగా ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కు లేఖ రాసినట్టు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సి అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కెసిఆర్తో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హైదాబాద్ ప్రెస్ క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు ఏర్పాటు చేయాలని ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్కు రాసిన లేఖలో కోరినట్టు వివరించారు. బహిరంగ చర్చా వేదికకు తేదీ, సమయం నిర్ణయించి సీఎం రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానిస్తే వస్తానని తాను కూడా వస్తానని పేర్కొన్నారు. వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలిసే విధంగా మీడియా ముందు నిర్మాణాత్మకమైన చర్చకు ప్రెస్క్లబ్ చొరవ తీసుకోవాలని సూచించారు. అయితే, వారిద్దరూ మాట్లాడే భాష ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పద్ధతిగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలన్నారు. సానుకూలంగా చర్చ జరిగేలా చూడాలని కిషన్రెడ్డి కోరారు.
జపాన్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్ దేశంలో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. ఉత్తర జపాన్ను ఆదివారం సాయంత్రం భారీ భూకంపం వణికించింది. 6.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేకసార్లు ప్రకంపనలు సంభవించాయి. భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో దాదాపు 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో రెండు అణు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. భూకంపం వచ్చిన వెంటనే ఉత్తర తీవ్ర ప్రాంతాలను 1 మీటర్ (3 అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు తాకవచ్చని ఏజెన్సీ హెచ్చరించింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ (ఎన్హెచ్కె) ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ అలలు రావచ్చని తెలిపింది. ఎన్హెచ్కె కూడా ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు తాకవచ్చని హెచ్చరించింది.
2034 వరకూ అధికారం మాదే: సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ః “2034 వరకూ అధికారం మాదే..రాసిపెట్టుకోండి.. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యంలో తాజ్ కృష్ణా హోటల్లో జరిగిన ‘మీట్-ది-ప్రెస్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి కొనసాగింపుగా గత బిఆర్ఎస్ పదేళ్ళ విధ్వంసాన్ని మరిపించే విధంగా రాబోయే వందేళ్ళ అభివృద్ధి లక్షంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్వర్యంలోని యుపిఎ-1, యూపిఎ-2 హయాంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్జించిన ఆదాయాన్ని గడచిన పదేళ్ళ కాలంలో కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ జల్సాలకు వాడుకున్నారని ధ్వజమెత్తారు. కుంటుపడిన పాలనను ఈ రెండేళ్ళ తమ పాలనలో చక్కదిద్దే ప్రయత్నం చేశామన్నారు. నాటి కాంగ్రెస్ అభివృద్ధితో నేడు దేశానికి వచ్చిన ఐదు వందల కంపెనీల్లో డ్బ్భై శాతం రాష్ట్రానికి వచ్చాయన్నారు. ప్రపంచాన్ని శాసించే సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరాయని, ఇది నాటి కాంగ్రెస్ పాలనకు నిదర్శమని అన్నారు. గత పదేళ్ళలో అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం, కమాండ్ కంట్రోలు అంచనాల కంటే మించి ఖర్చు చేసి నిర్మించారని, వీటితో ఎవరికి ఉపయోగం కలిగిందని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఈ సీజన్లో కాళేశ్వరం నీటిని ఉపయోగించకపోయినా కోటి పది లక్షల ఎకరాల సాగుతో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించింది అని ఆయన తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు
పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు హుజూర్నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్
ఇది.. భవిష్యత్ ను నిర్దేశించే కీలకమైన ఉప ఎన్నిక: పిసిసి చీఫ్
వెంగళరావు నగర్ డివిజన్లో తుమ్మల పాదయాత్ర పాల్గొన్న పిసిసి చీఫ్ మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్ను నిర్దేశించే కీలకమయిన ఉప ఎన్నిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం మంత్రి తుమ్మల పాదయాత్ర నిర్వహించారు. ఈ పాద యాత్రలో పిసిసి చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే కుట్రలను చైతన్యవంతమైన జూబ్లీ హిల్స్ ఓటర్లు తిప్పి కొట్టాలని వారు కోరారు. హైదరాబాద్ సుస్థిర అభివృద్ధి కోసం సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మేథావులు అపార్ట్మెంట్ వాసులు పోలింగ్ కు తరలి రావాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ ను గెలిపించాలన్నారు. ఎల్లారెడ్డి గూడ కృష్ణ అపార్ట్ మెంట్ వాసులు ఆత్మీయ సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. వెంగళరావు నగర్ డివిజన్ లో మంత్రి తుమ్మల పాదయాత్రకు పలు సంఘాలు కాలనీ వాసులు సంఘాబావం గా కదలి వచ్చారు. జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో ముచ్చటిస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్ఏ రాందాస్ నాయక్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. వన సమారాధనలో పాల్గొన్న మంత్రులు తుమ్మల, వాకిటి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్లో కార్తీక వనభోజన మహోత్సవంలో మంత్రులు వాకిటి శ్రీహరి,తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆలోచన విధానం జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమన్నారు. మీరు వేసే ఓటుతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయంలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, మూడు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా స్థానికంగా సమస్యలకు పరిష్కారం దొరుకలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యం అవుతుందని, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. 00000
రామప్పలో సండే సందడి… వెంకటాపూర్,ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్(Venkatapur) మండలంలోని పాలంపేట
జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : గొర్రెలు, మేకల కాపర్లైన యాదవులను అటవీశాఖ అధికారులు వేధిస్తూ,
మూలమలుపులు.. యమలోకానికి పిలుపులు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : వాహనదారులకు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం
ఎమ్మెల్యే చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం…
విశాలాంధ్ర-తాడిపత్రి: గన్నేవారిపల్లి కాలనీ ప్రజలు ఏళ్ళ తరబడి ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి చొరవతో కాలనీలో రోజువారీగా త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.కాలనీ ప్రజలు మాట్లాడుతూ , గతంలో రెండు నుండి నాలుగు రోజులకు ఒక్కసారి మాత్రమే త్రాగునీరు అందుబాటులో ఉండేదని, ముఖ్యంగా ఆర్ డబ్ల్యూఎస్ ఆఫీస్ వెనుక భాగంలో ఉన్న దాదా కోళ్ల ఫారం పరిసరాల్లో వారానికి ఒక్కసారి మాత్రమే నీరు […] The post ఎమ్మెల్యే చొరవతో త్రాగునీటి సమస్య పరిష్కారం… appeared first on Visalaandhra .
Cyber Simba |ప్రతి ఇంటికీ ‘సైబర్ సింబా’
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సైబర్ నేరగాళ్లు సృష్టించే ఉచ్చులో చిక్కుకుని అమాయక ప్రజలు
లక్ష్యం కాపాడుకోలేకపోయిన భారత్.. సౌతాఫ్రికా ఎ విజయం
బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగే అసలు పోరుకు ముందు భారత్ ఎ జట్టు సఫారీ ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్ట్లో భారత్ ఎ జట్టు ఓటమిపాలైంది. 417 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. దక్షిణాఫ్రికా ఎ జట్టు ఇవాళ ఒక్కరోజే 392 పరుగులు చేయడం గమనార్హం. 25/0 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో బోర్డాన్ హెర్మాన్ 91, లెసెగో సెనోక్వానే 77, జుబైర్ హంజా 77, తెంబా బావుమా 59, కానర్(నాటౌట్) 52 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 సిరాజ్, ఆకాశ్ దీప్, హర్ష్ దూబె తలో వికెట్ తీశారు.
ప్రచారంలో డప్పు కొట్టిన మంత్రి
ప్రచారంలో డప్పు కొట్టిన మంత్రి హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో
Tamil Film Producers Council’s Shock for Top Stars
The Tamil Film Producers Council (TFPC) has announced that all the big-budget films that will be made in future should be produced on a profit-sharing model. The TFPC said that the top actors and technicians will have to share the profits and the losses along with the producers in the future. The Tamil Film Producers […] The post Tamil Film Producers Council’s Shock for Top Stars appeared first on Telugu360 .
ఇళయరాజా దేశానికి సాంస్కృతిక ఆభరణం..
ఆంధ్రప్రభ, విజయవాడ : సినీ సంగీత సామ్రాజ్యానికి రారాజు ఇళయరాజా విజయవాడలో కాన్సర్ట్
ఆర్ధికాభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఆదివాసీ మహిళలు హైదరాబాద్, ఆంధ్రప్రభ : మహిళల ఆర్ధిక
బ్లాక్ మర్కెట్లోకి రేషన్ బియ్యం.. అధికారుల మౌనం.. ప్రజల్లో ఆగ్రహం
ఉరవకొండ (విశాలాంధ్ర):ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు అందజేస్తున్న రేషన్ బియ్యం కొందరి జేబులు నింపుతోంది. ఉరవకొండ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ మాఫియా ముఠాలు చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.లబ్ధిదారుల వద్ద నుండి ఒక్క కిలో బియ్యాన్ని రూ.10 నుండి రూ.14కు కొనుగోలు చేసి, మార్కెట్లో రూ.20–25 వరకు విక్రయిస్తూ మాఫియా సభ్యులు భారీ లాభాలు ఆర్జిస్తున్నారని సమాచారం. ప్రతినెల లక్షల రూపాయలు వసూలవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఈ ముఠాలు గ్రామాల వారీగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు […] The post బ్లాక్ మర్కెట్లోకి రేషన్ బియ్యం.. అధికారుల మౌనం.. ప్రజల్లో ఆగ్రహం appeared first on Visalaandhra .
బిల్ గేట్స్ సహకారంతో వైద్య సేవలు..
బిల్ గేట్స్ సహకారంతో వైద్య సేవలు.. గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : “బిల్
ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం..
హైదరాబాద్: బిఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అకాల మరణంతో నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలో తీవ్రస్థాయిలో కృషి చేశాయి. గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. కాగా ఆదివారం సాయంత్రంతో ఈ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మంగళవారం (నవంబర్ 11)న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెలువడతాయి. ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్యే ఉంది. బిఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బిజెపి తరఫున దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో 139 ప్రాంతాల్లో డ్రోన్లలో పటిష్టమైన నిఘా.. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను పోలీసులు సిద్ధం చేస్తున్నారు జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంని ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ నుంచి దూరమైన కవిత; ప్రజా సమస్యలపైనే దృష్టి
నోటీసు లేకుండానే బహిష్కరణ.. అవమానంగా ఉందన్న కవిత
కోటగుళ్ళ సందర్శన కొత్త అనుభూతి…
-కోటగుళ్లను సందర్శించిన ఐఏఎస్ శిక్షణ బృందం గణపురం, ఆంధ్రప్రభ : కాకతీయులు నిర్మించిన
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ
సమస్యలపై పోరాటం చేసేదే ప్రజానాట్యమండలి
సమస్యలపై పోరాటం చేసేదే ప్రజానాట్యమండలి చిట్యాల, ఆంధ్రప్రభ : కళ కాసుల కోసం
జెట్టక్కను తరిమికొట్టిన ఖానాపూర్ వాసులు..#telugupost #latestnews #viralvideo #latestnews #jagitial
భవనం బాల్కానీ కూలి మహిళ మృతి.. పెద్దపల్లి జిల్లా ఓదెల, ఆంధ్రప్రభ :
ప్రపంచ రికార్డు.. 11 బంతుల్లోనే అర్థశతకం
హైదరాబాద్: ఫస్ట్-క్లాస్ క్రికెట్లో మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ప్రపంచ రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ప్రదేశ్తో సూరత్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో వేన్ వైట్ 2012లో లీసెస్టర్షైర్ తరఫున సాధించిన రికార్డు(12 బంతుల్లో అర్థ శతకం)ను ఆకాశ్ బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో ఆకాశ్ 14 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతరు వరుసగా ఎనిమిది సిక్సులు బాదగా.. ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టాడు. అంతేకాక.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వరుసగా ఎనిమిది సిక్సులు బాదిన ఆటగాడిగా ఆకాశ్ రికార్డు సృష్టించాడు. ఆకాశ్ కంటే ముందు మేఘాలయ బ్యాటర్లు అర్పిత్ (207), రాహుల్ దలాల్ (144), కిషన్ లింగ్డో (119) చెలరేగిపోయారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను 628/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్లో అరుణాచల్ప్రదేశ్ జట్టు కేవలం 73 పరుగులకే ఆలౌట్ అయింది.
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి.. చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం క్రీడ శాఖకు
పూజలు.. వన భోజనాలు ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్రప్రభ : కార్తీకమాసంలో ఆలయాలకు
నిందితుల నుంచి 3 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం కాటారం,
మహిళా సంఘాలను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : భట్టి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏ పదవి లేకపోయినా.. కొనాళ్లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ ను గెలిపించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని తెలియజేశారు. పదేళ్లపాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి.. సన్నబియ్యం కూడా ఇస్తోందని అన్నారు. మహిళా సంఘాలను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు ఇస్తోందని, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్షలు జరగలేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి.. నియామకాలు కూడా చేసిందని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. ప్రైవేటులోనూ ఉద్యోగాల కల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రెండేళ్లలోనే రూ.1.06 లక్షల కోట్లు ఖర్చు చేశామని, బిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన సంక్షేమ పథకాల బిల్లులను తాము చెల్లించామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
భారీ ఉగ్రకుట్ర.. గుజరాత్లో హైదరాబాదీ అరెస్ట్
హైదరాబాద్: గుజరాత్లో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ ఎటిఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు ప్రయత్నించిన హైదరాబాద్కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్తో పాటు మరో ఇద్దరిని గుజరాత్ ఎటిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొహియుద్దీన్ ఫ్రాన్స్లో ఎంబిబిఎస్ చేసినట్లు గుర్తించారు. ఆదివారం అతడి నివాసంలో సోదాలు జరిపిన గుజరాత్ పోలీసులు.. రెండు గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్లు స్వాధీనం చేసుకున్నారు. మొహియుద్దీన్ ఐఎస్కెపి సభ్యులతో చర్చలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా.. ఈ నెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
మందు బాబులకు అడ్డాగా… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్ జిల్లా
దండేపల్లి, (ఆంధ్రప్రభ) : దండేపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి
రామప్పలో అమెరికా దేశస్థుడు… వెంకటాపూర్, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని
తపాలా సేవలు ఇప్పుడు మొబైల్లో #PostalDept #DigitalIndia #DocSeva #Technology #Apps #IndiaPost
జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగురుతుంది… సునీత అసెంబ్లీకి వెళతారు…
కేటీఆర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం.. మాగంటి సునీత(Maganti
సఫారీలతో సిరీస్.. ఫామ్లో ఉన్న ఆటగాడికి గాయం..
బెంగళూరు: సౌతాఫ్రికాతో నవంబర్ 14వ తేదీ నుంచి స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్లో తలపడనుందనే విషయం తెలిసిందే. ఈ సిరీస్కి ముందు భారత్కు ఊహించని ఎధురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధృవ్ జురేల్ గాయపడ్డాడు. స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న అతని కుడి చేతి వేలికి గాయమైంది. సఫారీ ఓపెనర్ లెసెగో సెనోక్వానే ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చిన డెలివరీని డ్రైవ్ ఆడాడు. అది ఎడ్జ్ తీసుకొని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న ధృవ్ జురేల్ ఆ బంతిని అందుకొనే ప్రయత్నం చేయగా.. బంతి అతని చేతి వేలికి బలంగా తగిలింది. దీంతో తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. కనీసం ఫిజియో రాకుండానే మైదానం వీడి వెళ్లిపోయాడు. తిరిగి అతడు ఫీల్డింగ్కు రాలేదు. ప్రస్తుతం జురేల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ రెండు ఇన్నింగ్స్లోనూ అతడు సెంచరీలు చేశాడు. అంతకు ముందు వెస్టిండీస్పై కూడా శతకం సాధించాడు. దీంతో అతడిని సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరిగే తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. రెగ్యులర్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నప్పటికీ.. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్ను ఆడించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తీరా చూస్తే అతడు గాయపడటం ఆందోళనకు గురి చేస్తోంది.
కెసిఆర్ కార్పొరేట్ తో పోటీపడి పేదలకు విద్య అందించారు : జగదీష్ రెడ్డి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలని నిరుద్యోగులు తిరుగుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ ఒక్కటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిజిఆర్ ను చంపిందే కాంగ్రెస్ పార్టీ అని.. 2004 నుంచి 2014 వరకు స్వర్ణయుగం అని సిఎం అన్నారని ఎద్దేవా చేశారు. సిఎం సొంత జిల్లాలోనూ ఆకలిచావులు మర్చిపోయారా? అని.. మాజీ సిఎం కెసిఆర్ ఏం చేశారో అధికారులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. కార్పొరేట్ తో పోటీపడి కెసిఆర్ పేదలకు విద్య అందించారని, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిందే కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని జగదీష్ రెడ్డి కొనియాడారు. ఉచిత బస్సు పేరు చెప్పి అసలు బస్సులే లేకుండా చేశారని, మహిళలకు ఉచితమన్నారని.. మగవాళ్లకు ఛార్జీలు డబుల్ చేశారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబ సమస్యల గురించి సిఎం మాట్లాడారని, కెసిఆర్ కుటుంబ విషయాలతో పార్టీకి ఏం సంబంధం? అని నిలదీశారు. సిఎం అన్న కుమార్తె పెళ్లికి.. సిఎం భార్య, ఆయన కుమార్తె ఎందుకెళ్ల లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ సీఎంల నిర్ణయాలతో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి
మీట్ ది ప్రెస్లో రేవంత్ హాట్హాట్ కామెంట్స్… హైదరాబాద్, ఆంధ్రప్రభ : ‘
రెహ్మాన్ కాన్సర్ట్లో ‘పెద్ది’ మ్యూజిక్కు ఘన ఆరంభం
రెహ్మాన్ ప్రత్యక్ష ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని మాయచేశారు
కార్మికులతో కలిసి మంత్రి నిమ్మల శ్రమదానం #APPolitics #Palakollu #NimmalaRamanayudu #LaborDonation
ఆన్లైన్ మోసాలపై కర్నూలు ఎస్పీ సూచనలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్లైన్
Thiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launched
Thiru Veer has delivered a good success with The Great Pre Wedding Show. Now, he has joined hands with Gangaa Entertainments for their Pan-India film. Aishwarya Rajesh is playing the leading lady role. The film, a hilarious entertainer, has been launched grandly, in Hyderabad, today. Bharat Dharshan makes his directorial debut with this project, which […] The post Thiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launched appeared first on Telugu360 .
అర్హులు తప్పిపోవద్దు చెన్నై, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
డెహ్రాడూన్, ఆంధ్రప్రభ : కొండ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా
అభిషేక్ ఆ విషయంలో తగ్గాలి.. లేకుంటే కష్టం: మాజీ ఆల్ రౌండర్
టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టి-20 సిరీస్ని భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ టి-20 సిరీస్లో మరోసారి టీం ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఆసీస్ బౌలర్లు అభిషేక్ కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించారు. దీంతో అతను పెద్దగా స్కోర్ చేయకపోయినా.. అన్ని మ్యాచ్లు కలిపి 176.34 స్ట్రైక్ రేటుతో 163 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. అయితే అభిషేక్ ఆటపై సర్వత్ర ప్రశంసలు కురుస్తుంటే.. మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్కు వార్నింగ్ ఇచ్చారు. అభిషేక్ తన దూకుడు తగ్గించుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని ఇర్ఫాన్ అన్నారు. ప్రతి బంతిని ముందుకు వచ్చి బాదాలనుకుంటే బౌలర్లు దాని మీద దృష్టి పెట్టి బోల్తా కొట్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘అభిషేక్ నిర్భయంగా ఆడుతున్నాడు. అది బాగానే ఉంది. ప్రస్తుతం అన్ని ద్వైపాక్షిక సిరీస్లు జరుగుతున్నాయి.. ప్రపంచకప్ కాదు. ప్రపంచకప్ కోసం జట్లు చాలా సన్నాహాలతో వస్తారు. ఇప్పుడు అభిషేక్ ప్రతి బంతిని క్రీజు వదిలి బయటకు వచ్చి ఆడాలనుకుంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు దీనిపై దృష్టిపెడతారు. కాబట్టి, అభిషేక్ షాట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. టీమ్ మేనేజ్మెంట్ కచ్చితంగా దీనిపౌై ఫోకస్ పెడుతుందని అనుకుంటున్నా. అతడి వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. నేను యువీతో మాట్లాడుతా. అభిషేక్ కూడా దూకుడుగా ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందరి బౌలింగ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే ముందుకు వచ్చి భారీ షాట్ ఆడలేవు’’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
Epic Fantasy Gatha Vaibhavam Telugu release by PrimeShow
Gatha Vaibhavam starring SS Dushyanth and Ashika Ranganath is a sweeping love story that spans across ages. The epic fantasy is written, directed by and co-produced by Suni. It promises audiences a potent blend of emotional depth and visual grandeur. The film’s market reach is set to expand significantly with PrimeShow Entertainment acquiring the Telugu […] The post Epic Fantasy Gatha Vaibhavam Telugu release by PrimeShow appeared first on Telugu360 .
జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాట్హాట్ కామెంట్స్ ఉమ్మడి వరంగల్ బ్యూరో,
కర్నూలు స్కేటింగ్ క్రీడాకారుల ర్యాలీ
వందేమాతరం అంటూ నినాదాలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ
రాజు మరణం… తీరని లోటు.. నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేసే
సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 9 (ఆంధ్రప్రభ): మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వం లో
వైసీపీకి ఒక్కచాన్స్తో.. ఏపీకి నష్టం..
వైసీపీకి ఒక్కచాన్స్తో.. ఏపీకి నష్టం.. పాట్నా(బీహార్), ఆంధ్రప్రభ : వికసిత్ భారత్ లక్ష్యసాధనలో
న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తం నల్గొండ, ఆంధ్రప్రభ : రాజ్యాంగం
బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన ప్రధాన్ పాట్నా (బీహార్): కేంద్ర విద్యాశాఖ
ఇది పేదోళ్ల సొంతింటి కల… నర్సంపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి
హైడ్రాపై 700 కేసులు; వెనకడుగు వేయమన్న రంగనాథ్
కేసులు తనపై కూడా ఉన్నా పనిలో నిబద్ధతతో ఉన్నామన్న కమిషనర్
ఆ బాధ్యత నాదే – బలరాం నాయక్ గోదావరిఖని, ఆంధ్రప్రభ – సింగరేణి
థార్, బుల్లెట్దారులు పోకిరీలే! #Haryana #Police #DGP #ViralVideo #telugupost #latestnews
పొన్నం ఆదేశం.. ఉమ్మడి వరంగల్ ఆంధ్రప్రభ ప్రతినిధి – మొంథా తుఫాన్ నష్టం
ఐదేళ్లలో ఎపికి తీరని నష్టాన్ని మిగిల్చారు : లోకేష్
అమరావతి : తాను ఓ మంత్రిగా ఇక్కడకు రాలేదు అని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. బాధ్యత గల భారతీయ పౌరుడిగా వచ్చానని అన్నారు. బిహార్ లో లోకేష్ పర్యటన చేశారు. పాట్నాలో ఎన్ డిఎకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వ్యక్తికి ఎపి ప్రజలు పట్టం కట్టారని, ఐదేళ్లలో ఎపికి వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తీరని నష్టాన్ని మిగిల్చారని మండిపడ్డారు. వైసిపి హయాంలో ఎపిలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, జగన్ పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎపిని విడిచి వెళ్లారని, అలాంటి పరిస్థితి బిహార్ కు రాకూడదని లోకేష్ కోరారు.
ఆదాయంపైనే గురి సర్కారుపై బ్రహ్మర్షి ఆర్ ఎం దాస్ ఫైర్ ( నర్సాపురం
(మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ) కేసముద్రం మండలంలో కొన్ని రోజుల నుంచి పాత
కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే..
సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోలు రావడం సాధారణమే. స్టార్ హీరోలకు వారసులుగా ఇప్పటికే చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలై ఇంటి బాట పట్టక తప్పలేదు. ఇక ఒకప్పటి స్టార్ హీరో కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా మరో అబ్బాయి రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మహేశ్బాబు సోదరుడు, దివంగత రమేశ్ బాబు తనయుడు నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి రమేశ్బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ రూమర్సే నిజం అయ్యాయి. జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నట్లు అజయ్ భూపతి స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఎబి4’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా పోస్టర్ని విడుదల చేశారు. తిరుమల బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. జయకృష్ణను హీరోగా పరిచయం చేయడం తనకు ఎంతో థ్రిల్లింగ్గా, గర్వంగా ఉందన్నారు. ‘ఒక గొప్ప కథతో మరింత గొప్ప బాధ్యత వస్తుందని’ పేర్కొన్నారు. అశ్వినీ దత్ ఈ సినిమాను సమర్పిస్తుండగా.. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ను త్వరలోనే ప్రకటిస్తామని అజయ్ స్పష్టం చేశారు. With a Great Story comes Greater Responsibility... Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️ Presented by @AshwiniDuttCh Produced by… pic.twitter.com/Fmn2AoYeEU — Ajay Bhupathi (@DirAjayBhupathi) November 9, 2025
America : అమెరికా షట్ డౌన్ తో ఎన్ని కష్టాలు.. భారమంతా వాటిపైనే?
అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడనుంది.
మహేశ్ బాబు ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ #MaheshBabu #Jayakrishna #Cinema #FilmLaunch #Ghattamaneni
అదే నా లక్ష్యం – కవిత.. హనమకొండ, ఆంధ్రప్రభ – 20 ఏళ్లుగా
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్ వాహనం..
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్ వాహనం.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆర్టీసీ బస్సును
శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం..#telugupost #latestnews #viralvideo #caraccidentvideos
ఆసీస్పై సిరీస్లో విక్టరీ.. ఇంపాక్ట్ ప్లేయర్ మెడల్ అతడికే..
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టి-20ల సిరీస్ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరగాల్సిన ఐదో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ భారత్కు దక్కింది. అయితే ఈ సిరీస్ అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డును ఇచ్చే సాంప్రదాయాన్ని భారత మేనేజ్మెంట్ కొనసాగించింది. ఈ మెడల్ను టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ రహిల్ ఖాతా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్మీడియాలో విడుదల చేసింది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ.. రహిల్పై ప్రశంసలు కురిపించాడు. రహిల్ చేతుల మీదుగా ఈ పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రతి రోజు ఆయన చాలా కష్టపడుతూ.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు రావడం, తుది జట్టులో చోటు దక్కించుకోవడం, టీమ్ విజయానికి తోడ్పడటం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తెలిపాడు. ఈ సిరీస్లో సుందర్ మూడు మ్యాచ్లు ఆడాడు. సిరీస్లో ఆసీస్ ఆధిక్యంలో ఉన్న తరుణంలో, మూడో టి-20లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగో మ్యాచ్లో 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)
Cyber Crime : ఆదమరిస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తున్నారో తెలుసా?
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. అమాయకులను వలలో వేసుకుని నేరగాళ్లు ఏ ఎత్తుగడతో వస్తారో తెలియదు
30 శాతం కమీషన్లు... అందుకే ఆ రంగం పడిపోయింది: హరీష్ రావు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. బిజెపి, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, రేవంత్ సర్కార్ను బిజెపి కాపాడుతోందని ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలోని మోతి నగర్ కాలనీ వాసవి బృందావనం అపార్ట్ మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా కొరత వస్తే సంజయ్ ఎక్కిడికెళ్లారని ప్రశ్నించారు. కన్నీళ్లను కూడా రాజకీయం చేయడం చిల్లర రాజకీయమని దుయ్యబట్టారు. చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు సహించరని, కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసిన తరువాత అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమమ్ముదామంటే ధర లేక నష్టపోతున్నారని, రేవంత్ రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని హరీష్ రావు దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దివంగత ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ కాదు మా ఇంటి గోపీనాథ్ గా జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించారని, దురదుష్టవశాతూ ఆయన చనిపోయారని, కుటుంబానికి, వారి పిల్లలకి అండగా బిఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ అని ఘాటు విమర్శలు చేశారు. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్ లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండ్ ఓవర్ చేశారని ప్రశ్నించారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారని హరీష్ రావు అడిగారు. సునీతమ్మ ఒక్కరు కాదు అని, ఆమె వెంట కెసిఆర్, మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో సునీతమ్మ గెలుపుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని, జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ రోజు ప్రజలందరూ మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరి చేయాలంటే మళ్ళీ ఇంకెంత సమయం పడుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో బిఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించిందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా? అని చురకలంటించారు.
ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : స్వచ్ఛ చల్లపల్లిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా
శ్రీవారిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమల శ్రీవారిని

18 C