Title Glimpse: Anand Deverakonda’s Epic
Baby pair Anand Deverakonda and Vaishnavi Chaitanya are working together for the second time and the film is titled Epic. The title glimpse of Epic is out and it is quite impressive. 90s fame Aditya Hasan is the director of this romantic entertainer and the shooting portions of Epic are completed. Set in the backdrop […] The post Title Glimpse: Anand Deverakonda’s Epic appeared first on Telugu360 .
టెస్టుల్లో ఆడడంపై విరాట్ కోహ్లీ క్లారిటీ
విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. తాను కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు.
విలేజ్ కుకింగ్.. 3 కోట్లు దాటింది
‘విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్’.. పక్కా గ్రామీణ శైలిలో ఉంటాయి ఇందులోని వంటకాలు.
గృహ రుణం వడ్డీ రేట్లను అర్థం చేసుకోవడం: కొత్తగా ఇల్లు కొనేవారికి ఒక గైడ్
గృహ రుణం వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు? ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేట్ల మధ్య తేడా ఏమిటి? సిబిల్ స్కోర్, రెపో రేటు మీ EMIని ఎలా మారుస్తాయి? కొత్తగా ఇల్లు కొనేవారి కోసం సీనియర్ జర్నలిస్ట్ అందించే సమగ్ర గైడ్. సొంత ఇల్లు కొనాలనేది మధ్యతరగతి జీవి కల. ఈ కలను నిజం చేసుకోవడానికి చాలామంది గృహ రుణం (Home Loan) తీసుకుంటారు. అయితే, రుణం తీసుకునేటప్పుడు ‘వడ్డీ రేటు’ అనేది అత్యంత కీలకమైన అంశం. తక్కువ […] The post గృహ రుణం వడ్డీ రేట్లను అర్థం చేసుకోవడం: కొత్తగా ఇల్లు కొనేవారికి ఒక గైడ్ appeared first on Dear Urban .
చందానగర్లో అగ్ని ప్రమాదం.. గుడిసెలు దగ్ధం
హైదరాబాద్: చందానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవన నిర్మాణ సంస్థ వద్ద.. కార్మికులు వేసుకున్న గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. అక్కడ దాదాపు 50 గుడిసెలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రమాదానికి గల కారణంగా తెలియ రాలేదు.
కేంద్ర మంత్రి ఎంపీ కేశినేని వినతి . ఆంధ్రప్రభ, విజయవాడ : శబరిమల
మూడు అడుగుల డాక్టర్.. సవాళ్లను దాటి వైద్యుడిగా ఎదిగి #TeluguPost #telugu #post #news
కొత్తూరు లో ప్రేమ జంట ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు మండల కేంద్రంలో ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ప్రేమ కథ ఆత్మహత్య రూపంలో విషాదాంతంగా ముగియడంతో కొత్తూరులో విషాదఛాయలు అలముకున్నాయి. పొట్ట చేత పట్టుకుని బీహార్ నుండి బ్రతుకుతెరువు కోసం కొత్తూరు వచ్చిన వలస కార్మికుడి కుటుంబంలో చెలరేగిన ఈ కల్లోలానికి ముక్కుపచలానని పసి హృదయాలు పాడే ఎక్కబోతున్నాయి. కొత్తూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న ట్రక్ డ్రైవర్ నవనీత్ దత్తకు ఇద్దరు కుమార్తెలు ఇందులో అనామిక (21) అనే యువతీ ధనుంజయ్ (25) అని యువకుడితో ప్రేమలో ఉంది. అయితే వీరందరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. గత మూడు రోజులుగా అనామిక కంపెనీకి వెళ్లడం లేదు. సుమారు అనామిక కోసం ధనుంజయ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అనామిక ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. ఈ దుష్యం చూసి తట్టుకోలేని ప్రేమికుడు అతను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు కొత్తూరు సిఐ నరసయ్య తెలిపారు. ట్రక్ డ్రైవర్ తండ్రి నవనీత్ దత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ఇంట్లో కనిపిస్తున్న సిసి కెమెరాకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పటికీ అది సరిగ్గా పని చేయడం లేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపబోతున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ ఎసిపి శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు.
చరిత్ర సృష్టించిన ఇషాన్.. అనితరసాధ్యమైన రికార్డు సొంతం
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ టి-20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో తన సొంత జట్టు జార్ఖండ్కు అతడు కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్, త్రిపుర జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో త్రిపుర జట్టు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం జార్ఖండ్ జట్టు 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసి విజయం సాధించింది. జార్ఖండ్ బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 113 పరుగులు చేసి అద్భుత శతకాన్ని సాధించాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో టి-20 ఫార్మాట్లో కెప్టెన్గా, వికెట్ కీపర్గా వ్యవహరిస్తూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇషాన్ కెప్టెన్, కీపర్గా ఉంటూ సాధించిన సెంచరీలు మూడు. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2018-19 సీజన్లో జార్ఖండ్ కెప్టెన్గా, కీపర్గా అతడు రెండు సెంచరీలు చేయగా.. ఈ సీజన్లో మరో సెంచరీ సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్క్రిస్ట్ మిడిల్స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున కీపర్గా, కెప్టెన్గా ఉంటూ రెండు శతకాలు సాధించాడు.
తుపాకీతో బెదిరించి ..వివస్త్రగా చేసి
ఓ మహిళా వ్యాపారవేత్త పట్ల ప్రైవేటు కంపెనీ ఎండీ అతి దారుణంగా వ్యవహరించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. తుపాకీతో బెదిరించి ఆమెను వివస్త్రగా చేసి వేధింపులకు పాల్పడ్డాడు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. ఫ్రాంకో- ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎండి జాయ్ పాస్కల్ పోస్ట్ మీటింగ్ ఉందంటూ బాధితురాలిని ఆఫీసుకు పిలిచి తుపాకీతో ఆమెను బెదిరించి బట్టలు తీయించి నగ్నంగా ఉండగా ఫోటోలు, వీడియోలు సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు.ఈ విషయం బయట ఎవరికైనా చెప్పితే ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. అక్కడ నుండి బయటకు వచ్చిన బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జాన్ తో పాటు మరో ఐదుగురిపై లైంగిక వేధింపుల కేసు పెట్టి విచారణ ప్రారంభించారు.
Why Are Fans Still Holding On? The Painful Reaction to Samantha’s New Beginning
Today, Samantha married Raj Nidimoru. A simple, happy moment. A woman starting a new chapter in her life with someone she chose. But the peace didn’t last even a few hours. The moment her wedding photos appeared online, the trolling began. Social media is filled with comparisons, judgments and unwanted nostalgia. Many users rushed to […] The post Why Are Fans Still Holding On? The Painful Reaction to Samantha’s New Beginning appeared first on Telugu360 .
AP Politics Heats Up as Six MLCs Face Crucial Decision on Their Pending Resignations
Political tension has once again surfaced in Andhra Pradesh, as the issue of six YSRCP MLCs who resigned last year has resurfaced. These MLCs had stepped down soon after the coalition government came to power, and they later shifted their loyalty to the ruling parties. They submitted their resignation letters to Legislative Council Chairman Koyye […] The post AP Politics Heats Up as Six MLCs Face Crucial Decision on Their Pending Resignations appeared first on Telugu360 .
ఎయిడ్స్ వ్యాధి పై అవగాహన పెంపొందించుకోవాలి
నెల్లికుదురు, ఆంధ్రప్రభ : ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని
పత్తి రైతుల ఆవేదన రోడ్డుపై నిరసన #NagarKurnool #CottonFarmers #Protest #Agriculture #Telangana
NTR bharosa| పొదుపు మంచిది NTR bharosa| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ :
కోహ్లీ సెంచరీ చూస్తే.. అలా అనిపించింది: కుల్దీప్ యాదవ్
రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుత శతకం బాదిన విషయం తెలిసిందే. 11 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 135 పరుగులు చేసి కోహ్లీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా, కోహ్లీ చాలా కాలం తర్వాత సెంచరీ చేయడంతో అటు అభిమానులే కాదు.. సహచర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ కూడా సంతోషంలో మునిగిపోయారు. తొలి వన్డేలో నాలుగు వికెట్ల తీసిన కుల్దీప్ కూడా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ‘‘కోహ్లీ భాయ్ కెప్టెన్గా ఉన్నప్పుడు నా కెరీర్ ప్రారంభమైంది. అతడు బ్యాటంగ్ చేసిన విధానం చూస్తే నేను 8-9 సంవత్సరాలు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. 2017, 2018, 2019లో ఆడినట్లు ఈ మ్యాచ్లో ఆడాడు. ఇది చాలా మంది ఇన్నింగ్స్, అతడు చాలా ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. కోహ్లీతో కలిసి ఆడటం చాలా బాగుంది. అతడి నుంచి చాలా నేర్చుకుంటాం. బౌలర్లకు కూడా మద్దతిస్తూ ఇన్పుట్స్ ఇస్తుంటాడు. ఆటగాళ్లలో ఉత్సహాన్ని నింపుతాడు. అతను జట్టులో ఉండటం మా అదృష్టం’’ అని కుల్దీప్ అన్నాడు.
ELECTIONS|పద్మశాలి సత్తా చాటాలి..
ELECTIONS| కమలాపూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో
Meenakshi Natarajan : మీనాక్షి.. దూరం.. దూరం.. రాహుల్ ను అదే కోరారా?
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగా మారిపోయారు
STUDENTS |వ్యసనాలకు దూరంగా ఉండాలి
STUDENTS | వ్యసనాలకు దూరంగా ఉండాలి డీఐఈఓ అంజయ్య STUDENTS | జన్నారం
Market|కూరగాయల వ్యాపారుల ఆందోళన
Market| చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణ, మార్కెట్ తదితర ప్రాంతాల్లో కూరగాయల
Congress | సుగుణక్కకు సన్మానం Congress | తిర్యాణి, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్
Checking |అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను తనిఖీ
Checking | వాంకిడి, ఆంద్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా
NBK’s Akhanda 2 will do Shiva Thandavam in theatres
God of Masses Nandamuri Balakrishna and director Boyapati Srinu’s Akhanda 2 has become most anticipated film in Indian Cinema. The movie teaser, trailer and songs have created such buzz and hype that people are eager to watch in theatres. Now, producers Ram Achanta and Gopi Achanta, have interacted about the film with media. The producers […] The post NBK’s Akhanda 2 will do Shiva Thandavam in theatres appeared first on Telugu360 .
Charities | బడ్డీకొట్టు వితరణ వైఎస్ఆర్ చారిటీ ద్వారా అందజేత Charities |
progress |రామగుండం ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు పురోగతి
progress | రామగుండం ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు పురోగతి progress | గోదావరిఖని టౌన్,
Vijayawada |ప్రతి నెలా 1న ఠంచన్గా పింఛన్
Vijayawada | ప్రతి నెలా 1న ఠంచన్గా పింఛన్ ఎన్టీఆర్ భరోసాతో పేదల
Tirumala : గుడ్ న్యూస్...తిరుమల తరహాలోనే అన్ని చోట్ల అన్న ప్రసాదాలు
తిరుమలలో లభించే అన్న ప్రసాదం తరహాలో అన్ని ఆలయాల్లో తయారు చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు
Telangana : హిల్ట్ పాలసీపై దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏమన్నారంటే?
తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు
Nellore |తండ్రి చేతిలో కొడుకు హతం
Nellore | తండ్రి చేతిలో కొడుకు హతం Nellore | (నెల్లూరు ,
శామీర్పేట పోలీస్స్టేషన్కి అరుదైన గౌరవం
న్యూఢిల్లీ: శామీర్పేట పోలీస్ స్టేషన్కి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా కేంద్ర హోం శాఖ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో శామీర్పేట స్టేషన్ చోటు దక్కించుకుంది. దేశంలోనే ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్గా (తెలంగాణలో నెం.1) నిలిచింది. ఢిల్లీలోని ఘాజీపూర్ ల్యాండ్ఫిల్ పోలీస్స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను హోం శాఖ ఎంపిక చేస్తుంది. తాజాగా ఎంపిక చేసిన జాబితాలో శామీర్పేట్ పిఎస్ చోటు దక్కించుకుంది.
MLA | పెన్షన్లు ఘనత కూటమిదే.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు…. MLA |
YSRCP |సైకిల్ ఎక్కిన వైసీపీ నాయకులు
YSRCP | సైకిల్ ఎక్కిన వైసీపీ నాయకులు పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన
Kerala : కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఇంటికి బాంబు బెదిరింపు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది
CONGRESS|గెలుపు కోసం కృషి చేయాలి
CONGRESS| గెలుపు కోసం కృషి చేయాలి CONGRESS| తిర్యాని, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ
Buzz: Nani to work with Tamil Director?
Natural Star Nani raced to the top among the tier two actors of Telugu cinema. His non-theatrical market has been rock solid and he is working with several talented directors. He is currently shooting for ‘The Paradise’ directed by Srikanth Odela. He film releases during the first half of 2026 and Nani will soon work […] The post Buzz: Nani to work with Tamil Director? appeared first on Telugu360 .
Excise CI |వైన్ షాపుల పరిశీలన
Excise CI | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ డివిజన్ పరిధిలో ఏర్పాటు
పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించాం: రేవంత్
హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్ లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక తెలంగాణలోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిర్లక్ష్యానికి గురైందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలకు ఏదైనా చేయాలని గతంలో ఏ నేత అనుకోలేదని తెలియజేశారు. అందుకే ఈ సారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని, స్వాతంత్ర్యం వచ్చిన తొలిరోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సిఎం అయ్యారని అన్నారు. తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరూ సిఎం కాలేదని, ఇన్నాళ్లకు పాలమూరు బిడ్డ రాష్ట్ర సిఎంగా మీ ముందు నిలబడ్డారని రేవంత్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పాలమూరు జిల్లా కరువు, వలసలకు మాత్రమే పేరుగాంచిందని, పాలమూరు నుంచి ఎంపిగా చేసిన మాజీ సిఎం కూడా ఈ జిల్లాకు ఏమీ చేయలేదని విమర్శించారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఈ సారి పాలమూరు బిడ్డను గెలిపించి అధికారం కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ఈ సారి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించామని అన్నారు. పదేళ్లు నిర్లక్ష్యానికి గురైన నారాయణ పేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని, నారాయణ పేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంపై కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులు నష్టపోవద్దని ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చామని, పాలమూరు జిల్లాలో కృష్ణానది పారుతున్నా.. ఇక్కడి నేలకు నీళ్లు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాయగాళ్ల మాటలు విని.. ప్రాజెక్టులు, అభివృద్ది పనులను అడ్డుకోవద్దని హెచ్చరించారు. ఎంత డబ్బు ఖర్చయినా సరే.. మక్తల్- నారాయణపేట ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 200 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి, మక్తల్- నారాయణ పేట మధ్య 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, మక్తల్ లో క్రీడాభవనం, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారెడ్డి, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరిమక్తల్ లో పలు అభివృద్ధి సిఎం మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. జూరాల దిగువన రూ. 121.92 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి, అభివృద్ధి పనులు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
GOVT | అర్హులందరికీ పింఛన్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
vote |ఓటు హక్కును వినియోగించుకోండి..
vote | ఓటు హక్కును వినియోగించుకోండి.. vote | చెన్నూర్, ఆంధ్రప్రభ: మరికొద్ది
Hospital |ఎయిడ్స్పై అవగాహనే ప్రధాన ఆయుధం
Hospital | ఎయిడ్స్పై అవగాహనే ప్రధాన ఆయుధం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల
వాళ్లిదర్దూ లేకుండా ప్రపంచకప్ గెలవడం కష్టమే: మాజీ క్రికెటర్
రాంచీలో జరిగిన వన్డేలో టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (135) సెంచరీలో కదం తొక్కగా.. రోహిత్ (57) తనదైన శైలీ ధనాధన్ మెరుపులతో అర్థ శతకం చేశారు. దీంతో వీరిద్దరు తమ ఫిట్నెస్పై వచ్చిన ప్రశ్నలుకు సమాధానం ఇచ్చినట్లైంది. అంతేకాక 2027 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అనుకుంటున్న అభిమానులకు భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్-రోహిత్లు లేకుంటే వన్డే ప్రపంచకప్ గెలవడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. వారిద్దరూ వేరే లెవల్లో క్రికెట్ ఆడుతున్నారని పేర్కొన్నారు. ‘‘ఇక ప్రపంచకప్లో రోహిత్-విరాట్లు ఆడుతారా? ఫిట్నెస్తో ఉంటారా? వంటి ప్రశ్నలు వేయొద్దు. వాళ్లిద్దరు కలిసి 20 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి కథ సమాప్తమైనట్లే. రాంచీలో అదే జరిగింది. వారిద్దరు తమ బ్యాటింగ్తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. వాళ్లు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడి చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతూ తమ రిథమ్ను కొనసాగించడం అంత సులువు కాదు. ప్రపంచకప్లో వారిద్దరు కీలకం కానున్నారు’’ అని శ్రీకాంత్ అన్నారు. కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 349 పరుగులు చేసి దక్షిణాఫ్రికా 350 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఈ లక్ష్యాన్ని చేధించడంతో సఫారీలు విఫలమయ్యారు. 332 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే రాయ్పూర్ వేదికగా జరుగనుంది.
Mylavaram |రేపు మైలవరంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్…
Mylavaram | రేపు మైలవరంలో నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్… మైలవరం, ఆంధ్రప్రభ :
Demolition |అక్రమాలపై చర్యలు షురూ
Demolition | అక్రమాలపై చర్యలు షురూ Demolition | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
COLLEGE |ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ
COLLEGE | ఎయిడ్స్పై అవగాహన ర్యాలీ COLLEGE | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. యువతి యువకుడు మృతి
కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పురపాలక కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానస్పద స్థితిలో యువతీ యువకుడు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన ఓ కార్మికుడు కొత్తూరు శివారులోని ఓ కంపెనీలో లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ స్థానిక బిస్కెట్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తండ్రి భోజనానికి ఇంటికి రాగా.. తలుపు గడియ లోపలి నుంచి పెట్టి ఉంది. ఎంతసేపు తలుపు కొట్టిన ఎవరు స్పందించలేదు. దీంతో కిటికీ నుంచి తలుపు గడియ తీసి లోపలికి వెళ్లాడు. ఓ గదిలో అతడి కుమార్తెతో పాటు మరో గుర్తు తెలియని యువకుడి మృతదేహాలను చూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడు యువతిని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Bella Bella From Ravi Teja’s BMW: Crowd-Pleaser
Mass Maharaja Ravi Teja is gearing up to storm the Sankranthi race with Bharatha Mahasayulaku Vignyapthi, directed by Kishore Tirumala. After the fun-filled title glimpse, the team has now released the high-voltage first single, Bella Bella. Music director Bheems Ceciroleo delivers yet another mass number. Bella Bella is designed to stick- packed with thumping beats […] The post Bella Bella From Ravi Teja’s BMW: Crowd-Pleaser appeared first on Telugu360 .
Andhra Prabha Smart Edition |పొల్యూషన్/డ్రామాలొద్దు/రాజ్తో సమంత
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 01-12-2025, 4.00PM తెలంగాణలో ఎయిర్ పొల్యూషన్ డ్రామాలొద్దు.. సభకు
BRS| కేటీఆర్ సమక్షంలో.. BRS| జన్నారం, ఆంధ్రప్రభ : జన్నారం మండల మాజీ
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి
పరకాల, డిసెంబర్ 1 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో …
FOREST | మాకు న్యాయం చేయండి.. తహసీల్దార్కు చెంచుల వినతి FOREST |
Sigachi |బాధితుల పరిహారం ఏమైంది?
Sigachi | బాధితుల పరిహారం ఏమైంది? ఆగమేఘాల మీద కాదు ఆలోచించి హామీలివ్వాలిప్రభుత్వానికి
Sai Dharam Tej signs an Interesting Film
Mega Hero Sai Dharam Tej is not in a hurry after the super success of Virupaksha. The actor has been shooting for Sambarala Yeti Gattu from the past one year and the film is now in the last leg of shoot. The film’s new schedule will commence next week and the shooting formalities will be […] The post Sai Dharam Tej signs an Interesting Film appeared first on Telugu360 .
GRAIN |ప్రత్యేక మార్గదర్శకాలతో కొనుగోళ్లు
GRAIN | ప్రత్యేక మార్గదర్శకాలతో కొనుగోళ్లు ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరికలెక్టర్
observation |వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలన
observation | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణానికి నీటిని సరఫరా చేసే
December 2025 Release Chart Updated
2025 is now in the last month and the month is packed with a number of releases. Nandamuri Balakrishna will test his luck with Akhanda 2 and the film releases on December 5th. The makers are making grand arrangements for the release and Akhanda 2 is the most awaited Telugu film of the month. A […] The post December 2025 Release Chart Updated appeared first on Telugu360 .
Congress Pushes for Dominance as Village Polls Heat Up in Telangana
Village panchayat elections in Telangana have turned into a fierce political battleground. Chief Minister Revanth Reddy instructed ruling party MLAs to ensure that at least 80 percent of Congress-backed candidates win. His directive raised the stakes and pushed legislators to treat this election cycle as a matter of prestige. Opposition MLAs from the BRS are […] The post Congress Pushes for Dominance as Village Polls Heat Up in Telangana appeared first on Telugu360 .
Akhanda 2 Jukebox: Impressive Songs Hidden
Akhanda 2 is the last big film from Telugu cinema for this year. The film featuring Balakrishna is all set for December 5th release and is high on expectations. Two singles from the film are out and they fell short of expectations. They are decent but could not receive blockbuster response. Thaman was trolled for […] The post Akhanda 2 Jukebox: Impressive Songs Hidden appeared first on Telugu360 .
GOLD RATE| పసిడి ప్రియం! GOLD RATE| వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
Center |నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
Center | నామినేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పరిశీలకులు
ఒటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. టైటిల్ ఏంటంటే..
ఒకప్పుడు వరుస హిట్స్తో సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్తో సతమతమయ్యాడు. గత కొంతకాలంగా అతడు ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం అతడు ఒటిటిలోకి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘నయనం’ అనే వెబ్సిరీస్తో వరుణ్ సందేశ్ ఒటిటి ఎంట్రీకి ప్లాన్ చేశాడు. ఈ సిరీస్లో అతడు డాక్టర్ నయన్ అనే పాత్రలో కనిపించనున్నాడు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు. జీ 5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఈ సైకో థ్రిలర్కి స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ వెబ్సిరీస్ నుంచి వరుణ్ ఫస్ట్లుక్ని విడుదల చేశారు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి.
Collector |ముందస్తు జాగ్రత్తలతోనే ఎయిడ్స్ నివారణ
Collector | ముందస్తు జాగ్రత్తలతోనే ఎయిడ్స్ నివారణ కలెక్టర్ బాదావత్ Collector |
RALLY | మన పంతం.. ఎయిడ్స్ అంతం పలువురు వక్తల వెల్లడినల్లమాడ మండల
TDP | వైసీపీ గూటికి.. TDP | ఎమ్మిగనూరు అర్బన్, ఆంధ్ర ప్రభ
Guarantees |బీసీలు సత్తా చాటాలి
Guarantees | నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన అనేక
Collector | అలసత్వం వద్దు.. ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలికరీంనగర్ జిల్లా
Press conference |వాస్తవాలు మాట్లాడితే మంచిది..
Press conference | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రి కోమటిరెడ్డి
India 1st Glass Bridge |కైలాస గిరికి కొత్త శోభ
India 1st Glass Bridge | కైలాస గిరికి కొత్త శోభ -ఘనంగా
Nag 100th Movie |ఏం జరుగుతోంది..?
Nag 100th Movie | ఏం జరుగుతోంది..? Nag 100th Movie |
Ys Jagan : జగన్ వారితో టచ్ లోకి వెళ్లారా? ఆశీర్వాదం లభించిందటగా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది
రెండో వన్డేకి ముందు టీం ఇండియాకు గుడ్న్యూస్
మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డే రాయ్పూర్లో జరుగనుంది. ఈ మ్యాచ్కి ముందు భారత్కు గుడ్న్యూస్ వచ్చింది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్, తొలి వన్డేకి దూరమైన శుభ్మాన్ గిల్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడని తెలిసింది. డిసెంబర్ 1న బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గిల్ రిహాబ్ కార్యక్రమం ప్రారంభమైందని తెలుస్తోంది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపి పూర్తి చేసిన గిల్, కుటుంబంతో కొద్ది రోజులు గడిపి.. ప్రస్తుతం బిసిసిఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. వైద్యులు ప్రత్యేక ఫిట్నెస్ ప్రొగ్రామ్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా బ్యాటింగ్కి దూరమైన గిల్ త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్స్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ వన్డే సిరీస్కి దూరమైన గిల్.. తిరిగి సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్లో పాల్గొంటాడని సమాచారం.
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కి ఎంపికైన సిద్ధార్థ విద్యార్థిని…
చెన్నారావుపేట, డిసెంబర్ 1 (జనం సాక్షి): అభినందించిన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి… మండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హై స్కూల్ …
ప్రధాని నోట.. కరీంనగర్ ఫిలిగ్రీ మాట #Karimnagar #Filigree #Handicrafts #G20 #Modi #ManKiBaat
Bonda Uma Demands Krishna District Be Renamed After Vangaveeti Ranga
The coalition government in Andhra Pradesh has recently completed a major district reorganisation exercise. Leaders argued that the previous division carried out during the YSRCP regime was poorly planned. A committee of ministers reviewed public concerns and suggested new boundaries. Based on this study, the government revised district limits, created three new districts and notified […] The post Bonda Uma Demands Krishna District Be Renamed After Vangaveeti Ranga appeared first on Telugu360 .
Samantha and Raj Nidimoru Wedding Pictures
The post Samantha and Raj Nidimoru Wedding Pictures appeared first on Telugu360 .
SUBSIDIE | రైతు బాగుంటే.. SUBSIDIE | కర్నూలు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ
Flyover | డివైడర్ ను ఢీకొని… ఒకరు మృతి Flyover | హైదరాబాద్,
Samantha : సమంత పెళ్లిపై అసలు వాస్తవమిదే
సినీనటి సమంత ప్రభు మరోసారి వివాహం చేసుకున్నారు.
ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది: రామచందర్ రావు
హైదరాబాద్: హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. 9 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను బిజెపి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జివొ నెంబరు 27న విత్ డ్రా చేసేలా చూడాలని గవర్నర్ ను కోరామని తెలియజేశారు. హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అప్పటి, ఇప్పటి ధరలు పోల్చి చూస్తే అక్రమాలు తెలుస్తున్నాయని రామచందర్ అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కోకా పేటలో ఇటీవల ఎకరం ఎంత పలికిందో మనం చూశామని, జిఎహెచ్ఎంసి విస్తరణలోనూ అనేక కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని రామచందర్ రావు పేర్కొన్నారు.
COLLECTOR|ఎన్నికల నిబంధనలు పాటించాలి
COLLECTOR| ఎన్నికల నిబంధనలు పాటించాలి COLLECTOR| నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ
Disease |సంపూర్ణంగా నిర్మూలించాలి
Disease | సంపూర్ణంగా నిర్మూలించాలి Disease | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు :
Observation |నామినేషన్ల కేంద్రాల పరిశీలన
Observation | నామినేషన్ల కేంద్రాల పరిశీలన Observation | పరకాల, ఆంధ్రప్రభ :
విశాఖ కైలాసగిరిలో కొత్త గ్లాస్ బ్రిడ్జి #Visakhapatnam #Tourism #VMRDA #Kailasagiri #GlassBridge
APSRTC |మాటిచ్చారు.. పింఛన్ అందించారు
APSRTC | మాటిచ్చారు.. పింఛన్ అందించారు కొట్టాల్ గ్రామంలో పెన్షన్ పంపిణీ అనంతపురం
Chandrababu : చంద్రబాబు అసలు వ్యూహం అదేనా? దీంతో జగన్ ఆటకట్టినట్లేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి ఈసారి పోలవరం జపం పెద్దగా చేయడం లేదు.
RAIN | అక్కడ జలమయం.. RAIN | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
SHOPS|సీఎం పర్యటన నేపథ్యంలో..
SHOPS| సీఎం పర్యటన నేపథ్యంలో.. SHOPS| మక్తల్, ఆంధ్రప్రభ : పలు అభివృద్ధి
Andhra Pradesh : మండలి ఛైర్మన్ ను కలిసిన జయమంగళ వెంకటరమణ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు
మహిళా వ్యాపారవేత్తను మీటింగ్కు పిలిచి... నగ్నంగా నిలబెట్టి... బెదిరింపులు
ముంబయి: మహిళా వ్యాపారవేత్తను మీటింగ్కు పిలిచి ఆమెను వివస్త్రగా చేసి లైంగిక వేధింపులకు ఓ కంపెనీ ఎండి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఫ్రాంకో ఇండియన్ ఫార్మాసూటికల్స్ ఎండి జాయ్ జాన్ పాస్కల్ ఓ మహిళ వ్యాపారవేత్తను మీటింగ్ ఉందని ఆహ్వానించాడు. మీటింగ్కు వచ్చిన తరువాత తుపాకీ బెదిరించి దుస్తులు తీయించాడు. ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయటచెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎండి జాన్ జాయ్తో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళా వ్యాపారవేత్త ఫొటో, ఫ్రేమ్ గిఫ్ట్ బిజినెస్ చేస్తున్నారని తెలిసింది.

25 C