SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం.. భారీ నష్టం..

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడి మంటలు చెలరేగాయి. గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన టపాసులు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.

మన తెలంగాణ 18 Oct 2025 8:14 pm

మనది రైతు మిత్ర విధానం

మనది రైతు మిత్ర విధానం విజయవాడ, ఆంధ్రప్రభ : రైతులకు ఎటు వంటి

ప్రభ న్యూస్ 18 Oct 2025 8:06 pm

సమాజంలో ఆడమగ వివక్ష తగదు

సమాజంలో ఆడమగ వివక్ష తగదు కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : ఇక్కడ ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:51 pm

దీపావళి బాంబులు సీజ్

దీపావళి బాంబులు సీజ్ మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట(Mangapet) మండలంలోని

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:39 pm

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి మృతి

 ప్రభుత్వ వైద్యుల నిర్లక్షంతో గర్భిణి మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..లింగంపల్లి గ్రామానికి చెందిన పంతంగి మానస (25) 7 నెలల గర్భిణి. శుక్రవారం ఆమె ఐరన్ ఇంజక్షన్ కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్షంతో ఎలాంటి టెస్టులు చేయకుండానే వైద్యులు ఐరన్ ఇంజక్షన్ ఇవ్వడంతోనే మానస మృతి చెందిందని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు, గ్రామస్థులు మంచాల ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ముందు బైఠాయించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు పార్టీల నాయకులు, బంధువులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మన తెలంగాణ 18 Oct 2025 7:28 pm

మరో మహిళకు గాయాలు.. కేసు నమోదు.

మరో మహిళకు గాయాలు.. కేసు నమోదు. ఊట్కూర్, ఆంధ్రప్రభ : అదుపుతప్పి ట్రాక్టర్

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:27 pm

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, దహెగాం మండలం, గెర్రె గ్రామంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నిండు గర్భిణి అయిన కోడలిని స్వంత మామే గొడ్డలితో దారుణంగా నరికి హతమార్చాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలండి లచ్చయ్య, అనసూర్య దంపతుల కుమార్తె శ్రావణి (23), అదే గ్రామానికి చెందిన శివర్ల సత్తయ్య, సత్తక్క దంపతుల చిన్న కొడుకు శేఖర్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రావణి 9 నెలల గర్భిణి. వచ్చే నెల వైద్యులు ప్రసవం కోసం ఆమెకు డేట్ కూడా ఇచ్చారు. అయితే, శ్రావణి, శేఖర్ కులాలు వేర్వేరు కావడంతో శేఖర్ తండ్రికి వీరి వివాహం ఇష్టం లేదు. శ్రావణి ప్రస్తుతం వారి తల్లిగారింటిలో ఉంది. వారి ఇంటిలో ఎవరూ లేని సమయం చూసిన మామ సత్తయ్య గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. కాగజ్‌నగర్ డిఎస్‌పి వహిదుద్దీన్, సిఐ కుమార స్వామి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు శ్రావణి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 18 Oct 2025 7:24 pm

K Ramp Producer Expresses his Dissatisfaction

Young producer Razesh Danda produced films like Samajavaragamana and Mazaka in the past. He recently produced Kiran Abbavaram’s K Ramp and the film released today. This mass entertainer had early USA premieres and the talk was completely negative. The reviews too were poor but K Ramp opened on a decent note across the Telugu states […] The post K Ramp Producer Expresses his Dissatisfaction appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 7:23 pm

గాల్లో విమానం.. బ్యాటరీ పేలడంతో ఒక్కసారిగా మంటలు..

ఎయిర్ చైనాకు చెందిన ఓ విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. శనివారం ఎయిర్‌ చైనా విమానయాన సంస్థకు చెందిన విమానం తూర్పు చైనాలోని హాంగ్‌జౌ నుంచి దక్షిన కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్‌కు బయలు దేరింది. విమానం గాల్లోకి లేచిన కొంత సేపటికే ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న లిథియం బ్యాటరీ పేలి.. మంటలు అంటుకున్నాయి. మంటలు ఓవర్‌హెడ్ బిన్ నుంచి బయటకు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ప్రయాణికులు సోషల్‌మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.

మన తెలంగాణ 18 Oct 2025 7:19 pm

పీజీ కోర్సుల్లో 106 కొత్త సీట్లు..

పీజీ కోర్సుల్లో 106 కొత్త సీట్లు.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 18 Oct 2025 7:19 pm

Revanth Reddy : అల్లుడిని అంబానీని.. బిడ్డను బిర్లాను చేయాలనుకున్నారు కానీ?

తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 18 Oct 2025 7:10 pm

బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలి:మంత్రి సీతక్క

తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని, అయితే ఆ బిల్లు ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ బంద్‌ను ప్రజాభవన్‌లోని మంత్రి సీతక్క నివాసంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి శనివారం పర్యవేక్షించారు. అనంతరం ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర నేతలతో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతో బీసీ బంద్ నిర్వహించామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా బిల్లును నిలిపి వేస్తోందని ఆమె విమర్శించారు. బిజెపి పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దారుణమని అన్నారు. తెలంగాణలోని బిజెపి నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటారు, కానీ ఢిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటారని తెలిపారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బిజెపి, బిఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కులగణనలో పాల్గొనని వారు బీసీల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వారికి ప్రజలే సమాధానం చెబుతారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. .................

మన తెలంగాణ 18 Oct 2025 7:04 pm

బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాక బిసి రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు..?:హరీష్ రావు

బిసి రిజర్వేషన్ల పెంపుపై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బిసిలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు విమర్శించారు. ఆ రెండు పార్టీలు బిసిలను అవమానిస్తున్నాయని అన్నారు.బిసి రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్, బిజెపి పార్టీలు డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా రెండు పార్టీలపై విరుచుకుపడ్డారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది... కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బిసి రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు..? అని ప్రశ్నించారు.. పార్లమెంట్‌లో బిజెపికి 240 మంది ఎంపిలు, కాంగ్రెస్‌కు 99 ఎంపిల బలం ఉందని, రిజర్వేషన్ల బిల్లు అడ్డుకునేది ఎవరు..? అని అడిగారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడూ బిసి గణన చేయలేదని, బిజెపి అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నదని పేర్కొన్నారు. గడిచిన 35 ఏళ్లల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బిసిలు గుర్తుకు రాలేదని విమర్శించారు. కానీ, ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బిసిలపై కపట ప్రేమ నటిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బిసి మంత్రిత్వ శాఖ ఉండాలని 2005లోనే కోరిన ఏకైక నేత కెసిఆర్ అని, రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని, స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదని, ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు... బిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని అన్నారు. ‘జితానీ ఆబాదీ ఉత్నా హక్’ అని నినదించే రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు..? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గానీ, బండి సంజయ్ గానీ, ఎనిమిది మంది బిజెపి ఎంపిలు గానీ ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని అడిగారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ ద్వారా బిసి రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బిఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని, ఎలాంటి పోరాటానికైనా బిఆర్‌ఎస్ కలిసి వస్తుందని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బిసి రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బిజెపి పార్టీలను హరీష్‌రావు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 18 Oct 2025 7:00 pm

తుగ్గలి అర్డబ్ల్యూఎస్ ఏఈ అరెస్టు

తుగ్గలి అర్డబ్ల్యూఎస్ ఏఈ అరెస్టు తుగ్గలి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రభ : దీపావళికి

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:53 pm

షాక్‌తో ఎద్దు మృతి

షాక్‌తో ఎద్దు మృతి వెల్దండ, ఆంప్రభ : వెల్దండ మండల సమీపంలోని రాచూర్

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:44 pm

చ‌ట్ట స‌భ‌ల్లో స‌ముచిత స్థానాన్ని క‌ల్పించాలి..

చ‌ట్ట స‌భ‌ల్లో స‌ముచిత స్థానాన్ని క‌ల్పించాలి.. లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : బీసీ

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:30 pm

తెలుసు కదా మూవీ రివ్యూ: ప్రేమ, త్యాగం.. ఈ సినిమా అలరిస్తుందా?

తెలుసు కదా మూవీ అక్టోబరు 17, 2025న విడుదలైంది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆధునిక సంబంధాలు, ప్రేమలోని సంక్లిష్టతలను చర్చించింది. నిన్న (అక్టోబర్ 17, 2025) విడుదలైన ఈ చిత్రంపై విశ్లేషణాత్మక, విమర్శనాత్మక సమీక్ష ఇక్కడ అందిస్తున్నాం. కథా నేపథ్యం వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ) అనాథగా పెరిగి, […] The post తెలుసు కదా మూవీ రివ్యూ: ప్రేమ, త్యాగం.. ఈ సినిమా అలరిస్తుందా? appeared first on DearUrban .

డియర్ అర్బన్ 18 Oct 2025 6:23 pm

Andhra Prabha Smart Edition|ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 18-10-2025

*ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 18-10-2025, 4.00PM* *బీసీ బంద్ సూపర్ సక్సెస్*

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:13 pm

విద్యా రంగంలో నూజివీడు డివిజన్ ని అగ్రగామిగా నిలుపుతాం

డివైఇఓవిశాలాంధ్ర – చాట్రాయి : విధ్యారంగంలో నూజివీడు డివిజన్ రాష్ట్రస్తాయిలో అగ్రగామిగానిలపాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని డిప్యూటీ విద్యాశాఖ అధికారి సుధాకర్ తెలిపారు. శనివారం సాయంత్రం చాట్రాయి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ఇటీవల జరిగిన మెగా డీఎస్సీలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం జరిగిందని ఎలిమెంటరీ స్కూల్స్ లో 112 మంది జడ్ పి స్కూల్స్ లో 55 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావడం జరిగిందన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని […] The post విద్యా రంగంలో నూజివీడు డివిజన్ ని అగ్రగామిగా నిలుపుతాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 6:12 pm

తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు

తండ్రిని హ‌త‌మార్చిన కొడుకు జన్నారం, ఆంధ్రప్రభ : తాగుడుకు బానిసైన కొడుకు కన్న

ప్రభ న్యూస్ 18 Oct 2025 6:10 pm

డ్యూడ్ మూవీ రివ్యూ: నచ్చినదాన్ని వదులుకుని…ప్రేమను వెతకడం

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా వచ్చిన ‘డ్యూడ్’ సినిమా ఒక యువతరం ప్రేమకథ. ఇది కేవలం ప్రేమ కథ కాదు, నచ్చని జీవితాన్ని మోస్తూ, ఇష్టమైన వారి సంతోషం కోసం త్యాగాలు చేసే కథ. దర్శకుడు కీర్తీశ్వరన్ ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకున్నారు. అయితే, కథనం సరళంగా ఉన్నా, కొన్ని చోట్ల బలహీనపడింది. సినిమా ఎలా ఉంది? విశ్లేషిద్దాం. కథా నేపథ్యం గగన్ (ప్రదీప్ రంగనాథన్), కుందన (మమితా బైజు) బావామరదళ్ళు, చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ […] The post డ్యూడ్ మూవీ రివ్యూ: నచ్చినదాన్ని వదులుకుని… ప్రేమను వెతకడం appeared first on DearUrban .

డియర్ అర్బన్ 18 Oct 2025 6:08 pm

భోధనేతర పనులను బాయ్ కట్ చేయండి

జీ రాము విశాలాంధ్ర – చాట్రాయి : ఉపాధ్యాయులంతా బోధనేతర పనులను బాయ్ కట్ చేయాలని ఎస్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా ఆర్థిక కార్యదర్శి జి రాము కోరారు.శనివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయులు బోధ నేతర పనులు చేయడం వలన విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అందువలన రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్యంగా ఇచ్చిన పిలుపుమేరకు ఉపాధ్యాయులు ఇతర పనులు బాయ్ కట్ చేయాలని కోరారు.ఎస్టియూ జిల్లా కార్యదర్శి గుడ్ల అమరయ్య సంజపు నరసింహారావు […] The post భోధనేతర పనులను బాయ్ కట్ చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 6:07 pm

దివ్యాంగులకు ప్రత్యేక బోధన

అనితవిశాలాంధ్ర – చాట్రాయి : అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రత్యేక విద్యాబాధన ఎంతగానో దోహదం చేస్తుందని చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయురాలు అనిత తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె విశాలాంధ్రతో మాట్లాడుతూ. మండల కేంద్రమైన చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ ,నోట్ స్పీచ్, మరియు విద్యాబోధన అందించడమే కాకుండా ప్రభుత్వం నుండి అందే ఉపకార వేతనాలను గుర్తింపు కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక […] The post దివ్యాంగులకు ప్రత్యేక బోధన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 6:05 pm

Telangana : దారుణం ...కోడలిని హత్య చేసిన మామ

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గర్భవతి అని చూడకుండా మామ కోడలిని హత్య చేశాడు

తెలుగు పోస్ట్ 18 Oct 2025 6:01 pm

బాల్క సుమ‌న్ ప్ర‌జ‌ల నాయ‌కుడు

బాల్క సుమ‌న్ ప్ర‌జ‌ల నాయ‌కుడు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ పరిధిలోని

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:59 pm

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భూస్థాపితం

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా భూస్థాపితం హైదరాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : బిసి

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:57 pm

మీ ఆప్తుల కోసం అద్భుతమైన దీపావళి శుభాకాంక్షలు: 10 ప్రత్యేక సందేశాలు, లక్ష్మీదేవి శ్లోకాలు

మీకు మీ కుటుంబానికి డియర్ అర్బన్ దీపావళి శుభాకాంక్షలు చెబుతోంది. వెలుగుల పండుగ దీపావళి వచ్చింది. ఈ పండుగ రోజున కొత్త కాంతిని, సరికొత్త ఆశలను ఆహ్వానిస్తాం. మన జీవితంలోని చీకట్లను తొలగించి, సంతోషాల వెలుగులు నింపే గొప్ప పండుగ ఇది. ఈ శుభ సందర్భంలో, మీ బంధుమిత్రులకు, ఆత్మీయులకు ప్రేమను, శుభాకాంక్షలను పంపండి. మీరు పంపడానికి వీలుగా, 10 అత్యుత్తమమైన దీపావళి శుభాకాంక్షలను మేము ప్రత్యేకంగా రూపొందించాం. వాటితో పాటు, సిరిసంపదల దేవత లక్ష్మీ దేవి […] The post మీ ఆప్తుల కోసం అద్భుతమైన దీపావళి శుభాకాంక్షలు: 10 ప్రత్యేక సందేశాలు, లక్ష్మీదేవి శ్లోకాలు appeared first on DearUrban .

డియర్ అర్బన్ 18 Oct 2025 5:49 pm

ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం అవ‌స‌రం..

ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం అవ‌స‌రం.. బాసర, ఆంధ్ర ప్రభ : ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:42 pm

కళారూపాలను పునరుద్ధరిస్తోన్న ఏఎస్బిఎల్

కళారూపాలను పునరుద్ధరిస్తోన్న ఏఎస్బిఎల్ హైదరాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : భావితరపు జీవన

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:41 pm

Revanth Reddy : అధికారులపై రేవంత్ సీరియస్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 18 Oct 2025 5:34 pm

ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు

విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ సుమన, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెస్సు, వాలీబాల్, బ్యాట్మింట, కోకో, కబడ్డీ, యోగాలలో అండర్ 14, 17. బాలికల, బాలుర విభాగాలలో ఎంపిక టోర్నమెంటును నిర్వహించి అన్ని విభాగాలలో […] The post ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:29 pm

ఏలూరు జిల్లా పోలీసుల నయా హిస్టరీ

ఏలూరు జిల్లా పోలీసుల నయా హిస్టరీ ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఏలూరు

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:28 pm

రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. కన్వీనర్ నామా ప్రసాద్

విశాలాంధ్ర- ధర్మవరం ; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను పంపిణీ చేశామని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి […] The post రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. కన్వీనర్ నామా ప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:25 pm

ఏర్పేడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్

ఏర్పేడు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన ఎంపీ గురుమూర్తి ఏర్పేడు, అక్టోబర్

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:24 pm

కొందరు అధికారుల పనితీరులో మార్పు రాలేదు: సిఎం

హైదరాబాద్: సిఎస్, సిఎంవొ కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతుల పనితీరుపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పథకాలు, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల పని తీరులో ఇంకా మార్పు రాలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. కొందరు అధికారు పని తీరులో ఇంకా మార్పు రావట్లేదని పేర్కొన్నారు. అధికారులు అలసత్వం వీడి పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావొద్దని తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తేనే పనులు వేగవంతం అవుతాయని సిఎం స్పష్టం చేశారు. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని.. కీలక దస్త్రాలు, పనులు ఎక్కడా ఆగిపోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, నిధులు రాబట్టుకునే కార్యచరణను వెంటనే చేపట్టాలని.. ఇకపై సిఎస్, సిఎంవొ అధికారులు ప్రతివారం నివేదికలు అందించాలని ఆదేశించారు.

మన తెలంగాణ 18 Oct 2025 5:21 pm

వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రి వైద్య‌లు ఘ‌న‌త‌

వేముల‌వాడ ఏరియా ఆస్ప‌త్రి వైద్య‌లు ఘ‌న‌త‌ వేముల‌వాడ, ఆంధ్ర‌ప్ర‌భ : వేములవాడ ప్రభుత్వ

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:17 pm

నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాం..

సూపరిండెంట్ తిప్పేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరైన నిధులతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాము అని సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. తొలుత కమిటీ సభ్యులతో ఆసుపత్రిలోని పలు వార్డులను, రోగులతో మాటలు తదితర వాటిని వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం అవసరమైన పరికరాల కొనుగోలుకు 63 లక్షల నిధులతో పనులు చేపడతామని తెలిపారు. ఎందుకు కమిటీ కూడా […] The post నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:16 pm

అటవీ శాఖ దాడితో పరారీ

అటవీ శాఖ దాడితో పరారీ కడపలో సంచలనం కడప, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:09 pm

నిరుద్యోగ యువతకు శిక్షణ.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహకారంతో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగ కల్పనలో భాగంగా స్కిల్ హబ్ నందు యునానిటీ ఫౌండేషన్ నుంచి యుఎన్ఎస్టి ప్రోగ్రాములు నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యమును మెరుగుపరచడమే ఉన్నత లక్ష్యము అని నెలరోజులు పాటు ఈ ఉచిత […] The post నిరుద్యోగ యువతకు శిక్షణ.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 5:05 pm

కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ

కాంగ్రెస్, బీజేపీ బాహాబాహీ సత్తుపల్లి, ఆంధ్రప్రభ : బీసీ రిజ‌ర్వేష‌న్ కోసం చేప‌ట్టిన

ప్రభ న్యూస్ 18 Oct 2025 5:04 pm

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఘన సన్మానం

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన మాజీ ఎమ్మెల్యేవిశాలాంధ్ర ధర్మవరం:: మంచినీటి సమస్యకు ధర్మవరమునకు శాశ్వత పరిష్కారం చూపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి వారి స్వగృహంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు ఘనంగా గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ సహకార దర్శి దేవరకొండ రమేష్, రూరల్ అధ్యక్షులుగా కొనుటూరు గోపాల్ కు పదవులు రావడానికి సహకరించిన కేతిరెడ్డికి తాము ఎంతో రుణపడి ఉన్నామని వారు తెలిపారు. మేము పార్టీ […] The post మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఘన సన్మానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 4:57 pm

ప్ర‌భుత్వ సేవ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి

ప్ర‌భుత్వ సేవ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి కొమురవెల్లి, ఆంధ్రప్రభ : కొమురవెల్లి మండల కేంద్రంలోని

ప్రభ న్యూస్ 18 Oct 2025 4:55 pm

క్రీడలు శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి

ఎంఈఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; చదువుతోపాటు క్రీడలు శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి అని మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను వారు నిర్వహించారు. అనంతరం గోపాల్ నాయక్ మాట్లాడుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది నిత్యజీవితంలో చాలా అవసరమని, శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిపారు. విద్యార్థులు […] The post క్రీడలు శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 4:50 pm

Kavitha’s Son Sparks Buzz with Political Debut at BC Bandh Protest in Telangana

In a development that has sparked fresh political chatter in Telangana, former BRS MLC and current Telangana Jagruthi President K. Kavitha’s son Aditya made a surprise appearance at a protest in support of BC reservations. While Kavitha herself is currently suspended from the BRS, her public activities under the Jagruthi banner have remained strong and […] The post Kavitha’s Son Sparks Buzz with Political Debut at BC Bandh Protest in Telangana appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 4:46 pm

చెన్నూరులో మంత్రి పాద‌యాత్ర‌

చెన్నూరులో మంత్రి పాద‌యాత్ర‌ చెన్నూరు, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో రాన్నున‌ స్థానిక ఎన్నికలు

ప్రభ న్యూస్ 18 Oct 2025 4:46 pm

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు శ్రీ సత్య సాయి సేవ సమితి -2, పిఆర్టి సర్కిల్, సుబ్బదాసు భజన మందిరం వారు దాదాపు 150 మందికి పాలు, బ్రెడ్, బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానం ఎంతో ముఖ్యమని, దీని ద్వారా మానవతా విలువలు పెరిగే అవకాశం ఉన్నాయన్నారు. ఆకలి గున్న వ్యక్తికి సంతృప్తిగా అన్నమును పెడితే అది దైవ స్వరూపంతో సమానమని తెలిపారు. […] The post ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 4:39 pm

కార్మికుల సమస్యలు గురించి అవగాహన కార్యక్రమం

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లో ఎన్జీవో హోమ్ నందు ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రీషియన్స్ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు హాజరుయ్యారు.ఈ కార్యక్రమం లో కార్మికుల సమస్యలు గురించి చర్చించడం జరిగింది.కార్మికుల గురించి వారికీ ఏ సమస్య వచ్చిన ఏ ఐ టి యు సి కార్మిక సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ కార్మికుల కి ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలిపారు. ఐక్యమత్యంగా […] The post కార్మికుల సమస్యలు గురించి అవగాహన కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 4:36 pm

అగార్కర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన షమీ

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీం ఇండియా ఎంపిక మరో వివాదానికి తెరలేపింది. ఈ సిరీస్‌కు జట్టు ఎంపిక విషయంలో టీం ఇండియా పేసర్ షమీకి.. చీఫ్ సెలక్టర్ అగార్కర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. షమీ ఫిట్‌నెస్ గురించి తమ వద్ద సమాచారం లేదని మీడియా ముఖంగా అగార్కర్ వెల్లడించాడు. దీనిపై షమీ స్పందిస్తూ.. రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా అని సమాధానం ఇచ్చాడు. కాగా, షమీ వ్యాఖ్యలపై శుక్రవారం అగార్కర్ మరోసారి స్పందించాడు. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్‌గా ఉంటే.. అలాంటి బౌలర్‌ని ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను. ఫిట్‌గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేకపోయామని’’ అని అగార్కర్ అన్నాడు. దీనికి షమీ ధీటుగా జవాబిచ్చాడు. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నానో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్‌గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా..!’’ అని షమీ కౌంటర్ ఇచ్చాడు. షమీ చివరిసారిగా ఈ ఏడాది జరిగి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న అతడు.. ఉత్తరాఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కూల్చాడు.

మన తెలంగాణ 18 Oct 2025 4:34 pm

లైసెన్స్ పొంది బాణాసంచ సామాగ్రి అమ్మాలి

లైసెన్స్ పొంది బాణాసంచ సామాగ్రి అమ్మాలి భూపాల‌ప‌ల్లి జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 18 Oct 2025 4:34 pm

రాజ‌న్న‌కు ప్ర‌త్యేక పూజ‌లు

రాజ‌న్న‌కు ప్ర‌త్యేక పూజ‌లు వేముల‌వాడ‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ‌లోని

ప్రభ న్యూస్ 18 Oct 2025 4:34 pm

Dude Doing 4 Times Better Than My Previous Films: Pradeep

Pradeep Ranganathan and Mamitha Baiju starrer Dude has a strong message, other than the youthful entertainment and family emotions. The movie produced by Mythri Movie Makers marked the debut of director Keerthiswaran, and it has opened big in Telugu states, as well as Tamil Nadu, and other south states. During the Diwali Blast event, producers […] The post Dude Doing 4 Times Better Than My Previous Films: Pradeep appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 4:24 pm

అనుమ‌తులు లేకుండా ట‌పాసులు నిల్వ ఉంచొద్దు

అనుమ‌తులు లేకుండా ట‌పాసులు నిల్వ ఉంచొద్దు క‌ర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

ప్రభ న్యూస్ 18 Oct 2025 4:24 pm

ప్రభుత్వ నియమాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు : సీఐ కే. అశోక్ కుమార్

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : దీపావళి పండుగ సందర్భంగా మందుగుండు సామగ్రి (పటాకులు, క్రాకర్స్) అమ్మకం మరియు నిల్వపై కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని రాజాం పట్టణ ఇన్స్పెక్టర్ కె. అశోక్ కుమార్ తెలిపారు.ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రామాలలో, వీధుల్లో, కాలనీలలో, మంచములపై, బెంచీలపై, దుకాణాలలో, బడ్డీలలో, తోపుడు బండ్లలో, ఆటోలలో పటాకులు అమ్మడం పూర్తిగా నిషేధమని ఆయన హెచ్చరించారు. ఇటువంటి అనధికారిక విక్రయాలు చేస్తే వారిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి […] The post ప్రభుత్వ నియమాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు : సీఐ కే. అశోక్ కుమార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 4:17 pm

Photos : Dude Success Meet

The post Photos : Dude Success Meet appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 4:15 pm

పేదలకు వైద్య విద్యను దూరం చేస్తే సహించం

విశాలాంధ్ర – వెలిగండ్ల: పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేస్తే సహించేది లేదని ప్రకాశం జిల్లా వైయస్సార్ పార్టీ ఉపాధ్యక్షులు జిల్లా జడ్పిటిసి సంఘం అధ్యక్షులు వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరపతి రెడ్డి అన్నారు.శనివారం మండలంలోని గుడిపాటి పల్లెలో మెడికల్ కాలేజీ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గోడ పత్రికను మండల కన్వీనర్ గజ్జల వెంకటరెడ్డి అధ్యక్షతన ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి […] The post పేదలకు వైద్య విద్యను దూరం చేస్తే సహించం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 4:14 pm

Fact Check: Old Video of K. Kavitha with Congress Candidate Naveen Yadav falsely linked to Jubilee Hills Bypoll

Old Video of K. Kavitha with Congress Candidate Naveen Yadav falsely linked to Jubilee Hills Bypoll

తెలుగు పోస్ట్ 18 Oct 2025 4:13 pm

ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే

ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే మెదక్ ఎమ్మెల్యే మైనాంపల్లి రోహిత్ రావు…. నిజాంపేట, అక్టోబర్18(ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 18 Oct 2025 4:10 pm

ఫ్యాక్ట్ చెక్: పాత విమాన ప్రమాదం ఫోటోలు ముంబైలో ఇటీవల జరిగిందని అబద్ధపు ప్రచారం జరుగుతోంది

The viral image of a plane crash is NOT a recent Mumbai incident. Fact Check confirms the photo is from the 2018 Air Niugini Flight 73 crash in Micronesia.

తెలుగు పోస్ట్ 18 Oct 2025 4:00 pm

పార్టీ జెండా ఎగుర‌వేస్తుంది..

పార్టీ జెండా ఎగుర‌వేస్తుంది.. పాలకుర్తి, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్

ప్రభ న్యూస్ 18 Oct 2025 3:58 pm

భాగ్యనగరంలో దున్నరాజాలు ఏమి తింటాయంటే?

దీపావళి పండుగ తర్వాత ‘సదర్’ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది

తెలుగు పోస్ట్ 18 Oct 2025 3:51 pm

రంగం లోకి సీబీఐ డీఐజీ అరెస్ట్

సీబీఐ తనిఖీలలో ఐపీఎస్ అధికారి హర్చరణ్ సింగ్ భుల్లార్ అడ్డంగా దొరికిపోయారు.

తెలుగు పోస్ట్ 18 Oct 2025 3:46 pm

Nani’s Prime Time getting Wasted

Natural Star Nani is one actor who loves to work without breaks. He used to release three films every year and he is managing to release two films now per year. The actor released HIT 3 this year in May and he was in plans to join the sets of The Paradise from the mid […] The post Nani’s Prime Time getting Wasted appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 3:32 pm

తెలంగాణలో బంద్‌ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం

బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా ఇవ్వాలంటూ తెలంగాణవ్యాప్తంగా బీసీ ఐకాస్ ఆహ్వానించిన బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.అత్యవసర సేవలు మినహా, మిగతా అన్ని రంగాల బంద్‌కి పూర్తి మద్దతు ఇచ్చి పనిచేయడం ఆగిపోగా, వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు మద్దతుగా నిలిచాయి.రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, భారత రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలు, ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు ఈ బంద్‌కి మద్దతు ప్రకటించాయి.పలు ప్రాంతాల్లో బీసీ సంఘాలు […] The post తెలంగాణలో బంద్‌ ప్రభావం.. డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 3:28 pm

Fresh Legal Troubles for Ram Gopal Varma

Controversies are not new for veteran filmmaker Ram Gopal Varma. The director hasn’t tasted success in the recent years but he continues to direct films. His recent comments on social media landed Ram Gopal Varma into legal trouble. A case has been registered in Rajahmundry by Meda Srinivas, the President of Rashtriya Praja Congress. Apart […] The post Fresh Legal Troubles for Ram Gopal Varma appeared first on Telugu360 .

తెలుగు 360 18 Oct 2025 3:23 pm

పాడే మోసిన మంత్రి అడ్లూరి

పాడే మోసిన మంత్రి అడ్లూరి పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా జూలపల్లి

ప్రభ న్యూస్ 18 Oct 2025 3:21 pm

నేషనల్‌ హైవేపై శుభ్రంగా లేని టాయిలెట్‌ ఫోటో తీయండి.. ₹1000 ఫాస్టాగ్‌ రీచార్జ్‌ గెలుచుకోండి

దేశవ్యాప్తంగా ప్రయాణించే ప్రజలకు జాతీయ రహదారులపై శుభ్రంగా ఉండే మరుగుదొడ్ల సౌకర్యం అందించేందుకు ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ (NHAI) ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది.ఇకమీదట మీరు హైవేపై ప్రయాణిస్తుండగా మురికిగా ఉన్న టాయిలెట్ కనిపిస్తే, దాని ఫోటో తీసి పంపించండి – దానికి బహుమతిగా ₹1000 ఫాస్టాగ్‌ రీచార్జ్ పొందవచ్చు.“క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్” ఈ ప్రత్యేక కార్యక్రమం అక్టోబర్‌ 31, 2025 వరకు దేశంలోని అన్ని నేషనల్ హైవేల్లో కొనసాగుతుంది.ప్రజల్లో భాగస్వామ్యాన్ని పెంచి, […] The post నేషనల్‌ హైవేపై శుభ్రంగా లేని టాయిలెట్‌ ఫోటో తీయండి.. ₹1000 ఫాస్టాగ్‌ రీచార్జ్‌ గెలుచుకోండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 3:11 pm

కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ..

మూడు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగంగుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లను విజయవంతంగా నింగిలోకి పంపించారు.ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (ఈసీఈ) విభాగానికి చెందిన 34 మంది విద్యార్థులు సీహెచ్‌ కావ్య, కె. శరత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ ఉపగ్రహాలను రూపకల్పన చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ క్యాంపస్‌లోని క్రికెట్‌ మైదానాన్ని లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు. ప్రయోగించిన మూడు ఉపగ్రహాల ప్రత్యేకతలివేకేఎల్‌ జేఏసీక్రెడిట్‌ కార్డు పరిమాణంలో పికో […] The post కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 3:04 pm

ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే.. పాక్‌కు రాజ్‌నాథ్ హెచ్చరిక

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌‌లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్‌లోనే ఉందని రక్షణ శాఖ మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే అని ఆయన అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట‌్‌ను రక్షణ మంత్రి సందర్శించారు. బ్రహ్మోస్ క్షిపణులను ఆయన సైన్యానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో యూపి సిఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేశారు. వాటిని కేంద్ర మంత్రి సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా సైన్యం పరాక్రమం, సంసిద్ధతను ప్రశంసించారు. భారత్ వద్ద ఉన్న అధునాతన క్షిపణి సామర్థ్యాల నుంచి శతృదేశ: తప్పించుకోలేదని రాజ్‌నాథ్ వార్నింగ్ ఇచ్చారు.

మన తెలంగాణ 18 Oct 2025 3:03 pm

గరీబ్‌రథ్‌ రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగీలు దగ్ధం

అమృత్ సర్-సహర్సా మార్గంలో నడిచే గరీబ్‌రథ్‌ రైలులో శనివారం పంజాబ్‌లోని సర్‌హింద్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.ఈ అగ్నిప్రమాదంలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని జాతీయ మీడియా వివరించింది.ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.లోకో పైలట్ పొగను గమనించి ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. రైలు నుంచి తక్షణమే దిగమని ప్రయాణికులకు సూచించాడు.సమాచారం అందుకున్న రైల్వేఅధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.ఘటనా […] The post గరీబ్‌రథ్‌ రైలులో అగ్ని ప్రమాదం.. మూడు బోగీలు దగ్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 2:56 pm

మూడు రకాల చోరీ కేసులు ఛేదన

మూడు రకాల చోరీ కేసులు ఛేదన శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Oct 2025 2:38 pm

స్వ‌చ్ఛ‌త‌లో టాప్‌లో నిల‌పాలి

స్వ‌చ్ఛ‌త‌లో టాప్‌లో నిల‌పాలి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుశ్రీకాకుళంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర శ్రీకాకుళం,అక్టోబర్

ప్రభ న్యూస్ 18 Oct 2025 2:38 pm

బీసీ, బ‌హుజ‌న సంఘాల ఆందోళ‌న‌

బీసీ, బ‌హుజ‌న సంఘాల ఆందోళ‌న‌ మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు

ప్రభ న్యూస్ 18 Oct 2025 2:31 pm

కాకినాడలో ప్రేమికుడి దారుణ హత్య

కాకినాడలో ప్రేమికుడి దారుణ హత్య హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కాకినాడ

ప్రభ న్యూస్ 18 Oct 2025 2:23 pm

బీజేపీ వ‌ల్లే బీసీల‌కు అన్యాయం

బీజేపీ వ‌ల్లే బీసీల‌కు అన్యాయం గోదావరిఖని, ఆంధ్ర‌ప్ర‌భ : బీసీ వర్గాలకు న్యాయం

ప్రభ న్యూస్ 18 Oct 2025 2:11 pm

శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి ప్ర‌త్యేక పూజ‌లు

శ్రీ జ్ఞాన సరస్వతి దేవికి ప్ర‌త్యేక పూజ‌లు బాసర, ఆంధ్ర‌ప్ర‌భ : విజయ

ప్రభ న్యూస్ 18 Oct 2025 2:00 pm

బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్‌కు అస్వస్థత

బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్‌కు అస్వస్థత హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సీనియ‌ర్ కాంగ్రెస్

ప్రభ న్యూస్ 18 Oct 2025 1:53 pm

YSRCP : జగన్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో క్రేజ్ పెరిగిందా?

వైసీపీకి పదహారు నెలల్లోనూ ఆంధ్రప్రదేశ్ లో కొంత ఊపు కనిపిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు

తెలుగు పోస్ట్ 18 Oct 2025 1:41 pm

కడెంలో బంద్‌

కడెంలో బంద్‌ నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : మెదక్ జిల్లా (Medak District) నార్సింగి

ప్రభ న్యూస్ 18 Oct 2025 1:37 pm

బాంబులతో పేల్చేస్తామంటూ .. తిరుపతి కలెక్టరేట్‌కు బెదిరింపు మెయిల్‌..

తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఇమెయిల్‌లు అందాయి.ఈ నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, చుట్టుప్రక్కల ప్రాంతాలను సవివరంగా తనిఖీ చేశాయి.కలెక్టర్ ఆఫీసులోని వివిధ శాఖల గదులు, కలెక్టర్ ఛాంబర్‌ మానితీరిగా పరిశీలించిన తరువాత ఏ విధమైన పేలుడు పదార్థాలు లేవని తేలింది.ప్రత్యేకంగా, తిరుపతి కలెక్టర్ అధికారిక ఇమెయిల్‌కు తమిళనాడులోని వ్యక్తుల నుండి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.గత 15 రోజులుగా ఈ […] The post బాంబులతో పేల్చేస్తామంటూ .. తిరుపతి కలెక్టరేట్‌కు బెదిరింపు మెయిల్‌.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Oct 2025 1:33 pm

Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది.

తెలుగు పోస్ట్ 18 Oct 2025 1:32 pm

సైబరాసురుల స్వైర విహారం

సైబర్ నేరాలు విచ్చలవిడిగా సాగుతుండడం, లక్షలు, కోట్ల రూపాయలు దోపిడీ కావడం ప్రభుత్వానికి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు తీరని సమస్యగా పరిణమిస్తోంది. అనేక రూపాల్లో ఇవి చాపకిందనీరులా సాగుతున్నాయి. అంతా జరిగిపోయాకనే బాధితులకు వీటి మోసం బయటపడుతోంది. ఈ పరిణామాలకు కొందరు బాధితులు ఆర్థికంగా, మానసికంగా కృశించి వ్యాధిగ్రస్థులు కావడమేకాక, కొందరు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జరిగాయి. ఇటీవల కొన్ని నెలలుగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరాలు బాధితులను భయకంపితులు చేస్తున్నాయి. ఇడి, సిబిఐ, ఆర్‌బిఐ సంస్థల పేర్లనే కాదు చివరికి సుప్రీం కోర్టు పేరు చెప్పి కూడా నకిలీ అరెస్టు వారెంట్లు బాధితులకు పంపుతున్నారు. ఈ సమస్యపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుమోటోగా తీసుకున్న ఓ డిజిటల్ అరెస్టు కేసు విచారణ సందర్భంగా కేంద్రం, సిబిఐలకు తమ స్పందన తెలపాలని ఆదేశించింది. హర్యానా లోని అంబాలాకు చెందిన 73 ఏళ్ల ఓ మహిళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్‌కి సైబర్ నేరగాళ్ల బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తనను ‘డిజిటల్ అరెస్టు’ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు ఉన్న ఒక పత్రాన్ని నేరగాళ్లు తనకు చూపించారని ఆమె పేర్కొంది. రూ. కోటి ఇస్తే ఈ అరెస్టు నుంచి బయటపడవచ్చని బెదిరించారని వివరించింది. సాక్షాత్తు సుప్రీం కోర్టే ఆదేశాలు జారీ చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించి నేరగాళ్లు బెదిరిస్తుండడం సుప్రీంకోర్టు ధర్మాసనానికి మింగుడు పడడం లేదు. శుక్రవారం (17.10. 2025) దీనిపై ధర్మాసనం విచారణ నిర్వహించడం గమనార్హం. దీనివల్ల ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ఇవి సాధారణ మోసాలుగా భావించకూడదని, వీటిని బయటపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడింది. ఈ ఏడాది జూన్‌లో డిజిటల్ పేమెంట్స్ అవార్డ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ అరెస్టుల మోసాలను అరికట్టేందుకు సరైన పరిష్కారాలతో ముందుకు రావాలని ఫిన్‌టెక్, స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వృద్ధురాలిని మోసగించి రూ. 35 లక్షలు కాజేసిన సంఘటనపై శుక్రవారం (అక్టోబర్ 17) సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు అందడం గమనార్హం. లండన్ ఎయిర్ పోర్టులో మీ అబ్బాయికి ప్రమాదంలో తలకు పెద్ద గాయాలయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స కోసం అర్జెంట్‌గా చేర్చాలని నమ్మించి ఆమె దగ్గరనుంచి డాక్టరు పేరుతో ఓ వ్యక్తి రూ. 35.23 లక్షలు కాజేశాడు. ఆమె నేరుగా తన కుమారుడితోనే మాట్లాడడంతో అసలు మోసం బయటపడింది. హైదరాబాద్‌లోనే గత ఏడాది నవంబర్‌లో 48 ఏళ్ల మహిళను లక్షంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి మోసాలకు పాల్పడిన ముఠాలోని కీలక వ్యక్తిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీస్ అధికారులుగా నటించి మనీలాండరింగ్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆమె ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారు రుణాలు, తదితర వ్యక్తిగత రుణాల నుండి పెద్ద మొత్తంలో డబ్బు పంపాలని ఈ ముఠా ఒత్తిడి తెచ్చింది. ఆధార్, ఇతర వ్యక్తిగత వివరాలు సేకరించి డిజిటల్ అరెస్టుకు పాల్పడ్డారు. చివరకు బాధితురాలి ఫిర్యాదుతో మొత్తం ఐదుగురు నిందితులను సైబర్‌క్రైమ్ యూనిట్ అరెస్టు చేయగలిగింది.ఈ ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్ మధురానగర్‌కు చెందిన 76 ఏళ్ల మహిళను బెంగళూరు పోలీసుల వేషంలో నేరగాళ్లు మానవ అక్రమ రవాణా కేసు నమోదైందని బెదిరించారు. సుప్రీం కోర్టు జారీ చేసినట్టు నకిలీ పత్రాలను చూపించి డిజిటల్ అరెస్టు చట్రంలో బంధించారు. దీంతో బాధితురాలు సెప్టెంబర్ 6న తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 6.6 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలోకి జమ చేసింది. అంతటితో సైబర్ నేరగాళ్లు ఆగలేదు. డిజిటల్ అరెస్టు పేరుతో వేధించేసరికి ఆమె గుండెపోటుతో మృతి చెందింది. ఆ తరువాత ఈ మోసం కుటుంబీకులకు తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ముంబైకి చెందిన 86 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల మోసం వల్లనే ఏకంగా రూ. 20 కోట్లు పోగొట్టుకుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఢిల్లీలో జరిగింది. సౌత్ ఢిల్లీకి చెందిన రిటైర్డ్ బ్యాంకర్ నరేష్ మల్హోత్రా అనే 75 ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డాడు. తన ల్యాండ్‌లైన్ నెంబర్ హ్యాక్ అయిందని, ఆధార్ నెంబర్ ఉపయోగించి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారని బెదిరించారు. ఈ ఖాతాల ద్వారా పుల్వామా కేసులో ఉగ్రవాదులకు రూ. 1300 కోట్ల నిధులు సమకూర్చారని, అందుకని ఎన్‌ఐఎ అరెస్టు తప్పదని బెదిరించారు. ఇడి, సిబిఐ, సుప్రీం కోర్టు పేరులు చెప్పి ఆ వృద్ధుడిని నెలరోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసి, రూ. 23 కోట్లు కాజేశారు. దీనిపై పోలీసులు రంగం లోకి దిగి ఈ డబ్బు విదేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. ఇందులో రూ. 12.11 కోట్లను సీజ్ చేయగలిగారు. డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం కేసులో దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమబెంగాల్‌లో 9 మందికి యావజ్జీవ శిక్షలు విధిస్తూ ఈ ఏడాది జులైలో తీర్పు వెలువడడం సంచలనాత్మకం. పార్థకుమార్ ముఖర్జీ అనే రిటైర్డు సైంటిస్టును ఆర్థిక నేరాల పేరుతో సైబర్ నేరగాళ్లు బెదిరించి, డిజిటల్ అరెస్టు చూపించి ఏకంగా రూ. కోటి గుంజారు. దీనిపై 2024 అక్టోబర్‌లో ఫిర్యాదు అందగా, కేవలం నాలుగున్నర నెలల్లోనే పోలీసులు నిందితులు 13 మందిని పట్టుకోగలగడం విశేషం. వీరిలో తొమ్మిది మందిపై ఫోర్జరీ, కుట్ర తదితర కేసులు నమోదయ్యాయి. వీరికి యావజ్జీవ శిక్షవిధిస్తూ నడియా జిల్లా కల్యాణి కోర్టు తీర్పు చెప్పడం మైలురాయిగా నిలిచిపోయింది. 

మన తెలంగాణ 18 Oct 2025 1:32 pm