నిర్లక్ష్యం వద్దు… గెలుపే లక్ష్యం: సీఎం రేవంత్ పిలుపు విశాలాంధ్రహైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఒక్కటిగా పనిచేద్దామంటూ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొద్దిపాటి నిర్లక్ష్యం... చిన్నపాటి తప్పు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్షలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. మంత్రులు, సీనియర్ నాయకులు, […] The post ఒక్కటిగా పనిచేద్దాం appeared first on Visalaandhra .
. 12న కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా. సద్వినియోగానికి కూనంనేని పిలుపు. ప్రచార పోస్టరు విడుదల విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం:కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ నిరుద్యోగం అధికమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈనెల 12న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో కొత్తగూడెం క్లబ్లో జరిగే జాబ్ మేళాను సద్వినియోగించుకోవాలని కోరారు. ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారన్నారు. కొత్తగూడెం […] The post ఉద్యోగాల కల్పనే లక్ష్యం appeared first on Visalaandhra .
జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే ఆందోళన
టీయూడబ్ల్యూజే హెచ్చరిక విశాలాంధ్ర- హైదరాబాద్: గత ప్రభుత్వం మాదిరిగా జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. శంకర్ పల్లి మండలం పొద్దటూరు ప్రగతి రిసార్ట్స్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో, జర్నలిస్టుల ప్రధాన సమస్యలు… వాటి పరిష్కారంపై జరుగుతున్న జాప్యంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి […] The post జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే ఆందోళన appeared first on Visalaandhra .
రేవంత్రెడ్డిపైచర్యలు తీసుకోండి
ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదువిశాలాంధ్ర – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి దిగజారి చేస్తున్న ప్రయత్నా లను, చౌకబారు మాటలను పరిశీలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఈవో సుదర్శన్రెడ్డిని కోరినట్టు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి … ముస్లింపై చేసిన వ్యాఖ్యలపై గురువారం ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పార్టీ ఒక చారిత్రక బాధ్యతను నిర్వహించింది. తెలంగాణ ప్రజలు […] The post రేవంత్రెడ్డిపైచర్యలు తీసుకోండి appeared first on Visalaandhra .
ఫిర్యాదుల మధ్య బీహార్లో పోలింగ్
బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ గురువారం పూర్తి అయింది. సాయంత్రం అయిదు గంటలకల్లా 65 శాతం ఓట్లు పోలైనట్టు అంచనా. కొన్ని చోట్ల మామూలుగా కన్నా పది శాతం ఎక్కువ పోలింగ్ జరగడం దేనికి సంకేతమో చూడాలి. అధికారపక్షానికి దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాలు అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి అధికారం నిలబెట్టు కోగలరా లేదా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. నితీశ్ కుమార్ను పక్కకు […] The post ఫిర్యాదుల మధ్య బీహార్లో పోలింగ్ appeared first on Visalaandhra .
చరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం
108 సంవత్సరాల క్రితం 1917 అక్టోబర్లో రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం ప్రపంచ చరిత్రగతిని మార్చిన మహత్తర ఘటన. పెట్టుబడిదారీ విధానానికి గట్టి సవాల్ విసిరిన సంఘటన. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజానికి పరివర్తన చెందేందుకు జరిగిన మౌలిక మలుపు. 1917 అక్టోబర్ విప్లవం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆనందం వ్యక్తం అయింది. మానవజాతి చరిత్రలో నూతనదశ ప్రారంభమైంది. జారుచక్రవర్తి ‘జైలు’లాంటి సామ్రాజ్యంలోని వందకు పైగా జాతులు గల ప్రాంతంలో అధికారం కార్మిక, కర్షక సోవియట్ రాజ్యం […] The post చరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం appeared first on Visalaandhra .
ఏలేవారి చేతికి ఎముకలు లేవనుకుంట బావ హద్దు అదుపు లేకుండా ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడేమయిందయ్యా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఏంటి కథ. ఎవరని నిదానంగా అడుగుతావేంటి. అసలు పార్టీలో పనిచేసే వారికి పదవులివ్వకపోతే పని చేయరా. ప్రతి కార్యకర్తను ఏదో ఒక కమిటీలో మెంబరు వేసి ఎంతో కొంత జీతం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు ఎవరికి అందినకాడికి వారు ప్రజాధనం దోచుకుంటున్నారేగాని ప్రజల సమస్యలు పరిష్కారంపై దృష్టిపెట్టడంలేదు. ఒకరు లండను వెడితే […] The post నవ్విపోదురుగాక నాకేటి appeared first on Visalaandhra .
శుక్రవారం రాశి ఫలాలు (07-11-2025)
మేషం: ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టిసారించడం మంచిది. మిధునం: దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటకం: రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయట పడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీపనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవసేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కన్య: వృత్తి వ్యాపారాలలో పనిఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాటఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. తుల: నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీమాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చికం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. మకరం: వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడివలన నూతనరుణాలు చేయవలసివస్తుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. కుంభం: వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులనుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థానచలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీచేసుకుంటారు. మీనం వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మన తెలంగాణ/హైదరాబాద్: ఎసిబి అధికారులు రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై గురువారం మెరుపుదాడులు చేశారు. కూకట్పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసిబి దాడులు నిర్వహించారు. బయటి వ్యక్తులను, మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుం డా గేట్లు మూసివేసి ఏసిబి అధికారులు విచారణ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే దస్తావేజుల పరిశీలించడంతో పాటు కార్యాలయంలోని పలు కీలకమైన ఫైళ్లను ఏసిబి అధికారులు అత్యంత క్షుణ్ణంగా చూశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ లో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లు, లెక్క చూపని నగదు వంటి అంశాలపై ఏసిబి అధికారులు దర్యాప్తు చేసినట్టుగా తెలిసింది.కూకట్పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ల పరిధిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసిబి ఈ దాడులు చేసినట్టుగా తెలిసింది. ఈ దాడులకు సంబంధించి కార్యాలయ సిబ్బందిని, డాక్యుమెంట్ రైటర్స్ను సైతం అధికారులు విచారించినట్టుగా సమాచారం.ఏసిబి దాడుల్లో భాగంగా ఒక్కో డాక్యుమెంట్స్ రైటర్ను పిలిచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఏసిబి అధికారులు విచారించినట్టుగా తెలిసింది. ఈ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి అధికారులు డాడులు చేసినప్పుడు స్లాట్ బుకింగ్ కన్నా అధికంగా డాక్యుమెంట్లు లభ్యకావడం, కొందరు డాక్యుమెంట్ రైటర్ల వద్ద నగదు లభ్యమయినట్టుగా తెలిసింది. దీంతోపాటు రిజిస్ట్రేషన్లు లేకున్నా డాక్యుమెంట్ రైటర్లందరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఉండడాన్ని ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ విషయాలన్నింటిని ఏసిబి అధికారులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏసిబి దాడులు హైదరాబాద్ రేంజ్ ఏసిబి డిఎస్పీ, రంగారెడ్డి రేంజ్, ఏసిబి, డిఎస్పీల ఆధ్వర్యంలో జరిగాయి. వివాదాస్పద భూముల వివాదం వల్లే.. కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సబ్ రిజిస్ట్రార్ 2, సబ్ రిజిస్ట్రార్3లపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఇక్కడ జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని కొన్ని వివాదాస్పద భూముల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో అవినీతి జరిగిందని అందులో భాగంగానే ఈ కా ర్యాలయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలిసింది. సరూర్నగర్ సబ్ రిజిస్ట్రార్పై కోర్టు తీర్పు మూడు రోజుల క్రితం అవినీతి ఆరోపణల నేపథ్యంలో సరూర్నగర్ సబ్ రిజిస్ట్రార్పై విచారణ చేపట్టాలని ఏకంగా హైకోర్టు ఆదేశించడం గమనార్హం. ఇప్పటికే సరూర్నగర్ సబ్ రిజిస్ట్రార్పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు వినిసిస్తున్నాయి. 48 మంది సబ్ రిజిస్ట్రార్ల అవినీతిపై ఇక, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఒక మంత్రి పేరు చెప్పి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఈ మధ్యే ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. అయినా ఇప్పటివరకు ఈ సబ్ రిజిస్ట్రార్పై చర్యలు తీసుకోకపోవడం విశేషం. మూసాపేట్, ఎల్బినగర్, శేరిలింగంపల్లి, హయత్నగర్, మూసాపేట, ఇబ్రహీంపట్నం, ఆజంపురా, ఫరూక్నగర్, షాద్నగర్, చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై నెలరోజుల క్రితం సిఎంఓకు ఫిర్యాదు అందినట్టుగా తెలిసింది. వీరితోపాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, వరంగల్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన 48 మంది సబ్ రిజిస్ట్రార్ల అవినీతిపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. త్వరలోనే మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఎసిబి వలలో ఏడుగురు ఈ సంవత్సరం ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లు డబ్బులు తీసుకుంటూ ఏసిబికి డైరెక్ట్గా పట్టుబడగా, మరో ఇద్దరు వివిధ కారణాలతో సస్పెన్షన్కు గురయ్యారు. అయినా సబ్ రిజిస్ట్రార్ వ్యవహారశైలిలో మార్పు రావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఓ డిఆర్ తన పరిధిలో పనిచేసే సబ్ రిజిస్ట్రార్ల నుంచి అవినీతి ఆరోపణలు వస్తే వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ డిఆర్కు సిఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారికి దగ్గర అని ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఈ డిస్టిక్ రిజిస్ట్రార్ రెగ్యులర్ డిఐజిగా పదోన్నతి తీసుకోకుండా డిఆర్గా కొనసాగుతుండడం విశేషం. ఈయన అవినీతిపై కూడా కొందరు సిఎంకు, ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.
పాలకుల ప్రోత్సాహంతోనేసబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి
రెవెన్యూ వ్యవస్థలో అక్రమాల దందాసీఎం కంటితుడుపు వ్యాఖ్యలు: ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పాలకుల ప్రోత్సాహంతోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అవినీతి వేళ్లూనుకు పోయిందని, రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకల వల్ల ఈ కార్యాలయాల్లో అవినీతి దందా కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ప్రభుత్వానికి తెలియనిది కాదనీ, పాలకుల ప్రోత్సాహంతోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తారస్థాయికి […] The post పాలకుల ప్రోత్సాహంతోనేసబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి appeared first on Visalaandhra .
ఇటు తుపానులు… అటు ధరల పతనంతగ్గిన దిగుబడి… కొనుగోలుకు ముందుకు రాని సర్కారు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో పత్తిరైతు కష్టాలు వర్ణనాతీతం. అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఓ పక్క…పండిన పంటకు గిట్టుబాటు ధర లేక మరోపక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, తుపానుల ప్రభావం, మార్కెట్లో ధరల పతనం వంటి కారణాల వల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. పంట చేతికందే సమయంలో తుపాను రావడంతో తీవ్రంగా నష్టపోయారు. రెండేళ్ల క్రితం తీవ్ర కరువుతో […] The post పత్తి రైతు కుదేలు appeared first on Visalaandhra .
. ‘వన్ విజన్-వన్ డైరెక్షన్’ ప్రభుత్వ విధానం. సమాచార క్రోడీకరణతో మెరుగైన సేవలు. విజన్ యూనిట్లుగా గ్రామ సచివాలయాలు. ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం నివారించాలి. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వన్ విజన్-వన్ డైరెక్షన్ ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం […] The post డేటా ఆధారిత పాలన appeared first on Visalaandhra .
డ్రగ్స్ డోస్ ఎక్కువై యువకుడు మృతి
మన తెలంగాణ/రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ కెన్వర్త్ అపార్ట్మెంట్ మత్తు మందు ప్రియులకు అడ్డగా మా రింది. ఆ మత్తే వారి జీవితాలను చిత్తు చేస్తుండ డం స్థానికులను కలవరానికి గు రి చేస్తుంది. దాంతో పలు కు టుంబాలు సురక్షితంగా భావించి నివాసం ఉంటున్న కెన్ వర్త్ ఆపార్ట్ మెంట్ ప్రాంగాణాన్ని తమకు అనువు గా సహజీవనానికి పాల్పడుతున్న కొందరు అనుకులంగా మార్చుకుని అధిక మోతాదులో మత్తు మందు స్వీకరించి ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ ఎయిర్ హోస్టేస్ ప్రియుడితో కలసి జరుపుకున్న బర్త్ డే పార్టీలో అనుమానా స్పదంగా ప్రాణాలు కోల్పోగా తాజాగా గురువారం వెలుగు చేసిన సంఘటన ఆందోళనకరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లు ఉన్నా యి. అందులోని ఫ్లాట్ నెంబర్ 805 లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ అత ని స్నేహితుడితోపాటు మరో ఇద్దరు యువతులతో కలసి లివింగ్ రిలేషన్షిప్లో నివాసం ఉంటున్నాడు. కాగా బుధవారం రాత్రి అహ్మద్ అలీ తన స్నేహితుడితోపాటు మరో ఇద్దరు అమ్మాయిలతో కలసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. మత్తుకు బానిసగా మారిన పార్టీలో అధిక మోతాదులో మాదక ద్రవ్యం స్వీకరించిన అహ్మద్ అలీ (28) అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే పరిశీలించగా అప్పటికే అహ్మద్ అలీ మృతి చెందాడు. పోలీసుల విచారణలో గత రాత్రి అహ్మద్ అలీ తో మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల అహ్మద్ అలీ మరణించగా, అతని తో పాటు ఉంటున్న మరో ఇద్దరికీ పాజిటివ్ రాగా, మరో అమ్మాయికి నెగటివ్ వచ్చింది.
బీహార్లో 65 శాతం పోలింగ్. చెదురు మదురు ఘటనలు…ఈవీఎంల మొరాయింపు. అనేక చోట్ల ఓట్ల గల్లంతుపై ప్రజల ఫిర్యాదులు. డిప్యూటీ సీఎం విజయ్కుమార్ సిన్హాకు చేదు అనుభవం. భక్తియార్పూర్లో ఓటేసిన సీఎం నితీశ్, పట్నాలో లాలు, తేజస్వి. గెలుపుపై అధికార, ప్రతిపక్ష నేతల ధీమా పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందకు అధికారులు అనుమతించారు. సుమారు […] The post తొలి దశ ప్రశాంతం appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 07-11-2025
మహిళల జట్టుతో రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెటర్లు గురువారం రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన టీమ్ఇండియా సభ్యులు ముర్ముతో ముచ్చటించారు. ప్రపంచకప్తో సరికొత్త చరిత్ర సృష్టించిన అమ్మాయిలను ద్రౌపదీ ముర్ము అభినందించారు. యువ తరానికి ముఖ్యంగా బాలికలకు ఆదర్శవం తంగా నిలిచారని ప్రశంసించారు. ‘మన అమ్మాయిల జట్టు భారత మహిళా క్రికెట్ను భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నా. క్రికెట్ ప్రయాణంలో […] The post యువతకు మీరు ఆదర్శం appeared first on Visalaandhra .
. భారత్`పాక్ మధ్య శాంతి నెలకొల్పా…. 60 సార్లకుపైగా చెప్పుకున్న ట్రంప్ న్యూయార్క్: భారత్పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరొక ప్రకటన చేశారు. మే నెలలో జరిగిన ఈ యుద్ధంలో కూలిన విమానాల సంఖ్య ఏడు కాదు ఎనిమిది అని చెప్పారు. అయితే అవి ఏ దేశానివో ట్రంప్ చెప్పలేదు. ఫ్లోరిడాలోని మియామీలో అమెరికా బిజినెన్ ఫోరం సందర్భంగా భారత్పాక్ యుద్ధం గురించి ఆయన ప్రస్తావించారు. ‘నేను […] The post 7 కాదు 8 విమానాలు కూలాయి appeared first on Visalaandhra .
’కాంత’ తర్వాత దుల్కర్ని నటచక్రవర్తి అని పిలుస్తారు
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ’కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన స్పందనతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రైలర్ ఇంటెన్స్ ఎమోషనల్ సినిమాటిక్ అనుభూతితో అదిరిపోయింది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ కథను భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే డ్రామాటిక్ సన్నివేశాలతో అద్భుతంగా చూపించారు. దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో మైమరపించారు. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “ఇది మాకు చాలా స్పెషల్ సినిమా. నా బెస్ట్ ఫ్రెండ్ రానాతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సెల్వ అద్భుతమైన కథతో వచ్చాడు. కుమారి పాత్రలో భాగ్యశ్రీ చాలా చక్కగా నటించింది. ఇది మంచి డ్రామా, థ్రిల్లర్” అని అన్నారు. హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ఇలాంటి పీరియడ్ సినిమాకి దుల్కర్ సల్మాన్ లాంటి రెట్రో కింగ్ పర్ఫెక్ట్. నవంబర్ 14 తర్వాత దుల్కర్ని అందరూ నటచక్రవర్తి అని పిలుస్తారు. దుల్కర్, సముద్రఖని లాంటి అద్భుత నటుల మధ్య నిల్చుంది భాగ్యశ్రీ” అని తెలిపారు. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ.. “సినిమాలో నటచక్రవర్తి దుల్కర్ సల్మాన్ నటనని అందరూ చాలా ఇష్టపడతారు. రానా నటన అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. భాగ్యశ్రీ, సముద్రఖని అద్భుతంగా నటించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగ్యశ్రీ, సముద్రఖని, ప్రశాంత్ పొట్లూరి పాల్గొన్నారు.
సమానత్వం ముట్టడిలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో
రష్యా విప్లవం 1917 లో మహత్తర విజయం సాధించింది. ఆనాడు రష్యా రాజకీయ చిత్రాన్ని అంత తేలికగా వూహించలేని పరిస్థితి. ఈ మహత్తర విప్లవం వివిధ ఖండాలలో విభ్రాంతి కలిగించే అలలను సృష్టించింది. శతాబ్దాలుగా వలసవాద రాజ్యాల పునాదులు కదిలిపోయాయి. ఆ కాలంలో మానవాళి విదేశీ పాలనలో లేదా సామ్రాజ్యవాదుల ఆధిపత్యంలో నివసించింది. అప్పుడు స్వాతంత్య్రం, విముక్తి, సమానత్వం కోసం పెట్రోగ్రాడ్ వీధుల్లో జరిగిన విప్లవ పోరాటానికి మించి ఈ విప్లవ పోరాటంలో పాల్గొనాలని గొప్ప పిలుపునివ్వడం […] The post సమానత్వం ముట్టడిలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో appeared first on Visalaandhra .
పతకమూరు దామోదర ప్రసాద్ బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండువిడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్డీఏ, రాహుల్, ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాగట్బంధన్ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్ 6న తొలివిడతలో 121 స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధంకాగా, మలివిడత 122 స్థానాలకు ఈ నెల11న ఎన్నికలు జరుగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ సారధ్యంలోనే ప్రస్తుతానికి ఎన్డీయే ఎన్నికలకు వెళుతుండగా, […] The post బీహార్ భవిత ఎటు…! appeared first on Visalaandhra .
డీజే మోహనరావుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 2వ తేదీన, దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన లాంచ్ వెహికల్ మార్క్-3 రాకెట్ ద్వారా, భారత నావికాదళానికి చెందిన అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-7ఆర్(సీిఎంఎస్-03)ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ విజయం ఇస్రోకు గొప్ప సాంకేతిక మైలురాయి మాత్రమే కాదు, దేశ రక్షణ సామర్థ్యాలను ఇది గణనీయంగా పెంపొందించింది. అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించాలనే భారతదేశ లక్ష్యానికి […] The post భారత నావికాదళానికికొత్త శక్తి appeared first on Visalaandhra .
అమెరికాలో అతి పెద్ద నగరం, ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటి అయిన న్యూయార్క్ మేయరుగా జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక కావడమే కాక ఆయన డెమొక్రాట్ పార్టీలో సోషలిస్టు కావడం బ్రహ్మాండమైన పరిణామమే. మమ్దానీ భారతీయ సంతతి వాడు. ప్రసిద్ధ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు. మంగళవారం రాత్రి డెమొక్రాట్ పార్టీ నాయకులకు పండగ రోజు. అబిగెయిల్ స్పాంబెగర్ వర్జీనీయ రాష్ట్ర గవర్నర్గా ఎన్నికయ్యారు. న్యూ జెర్సీ గవర్నర్గా మైకీ షెర్రిల్ల్ మరో వేపు జాక్ చీట్టరెల్లీని ఓడిరచి […] The post విద్వేషాలను ఓడిరచిన మమ్ద్దానీ appeared first on Visalaandhra .
కాంగ్రెస్ గెలుపు ఖాయం –ఎంపీ రఘురాం రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన టీమిండియా బృందం రాష్ట్రపతితో సరదాగా ముచ్చటించారు. ప్రతిష్టాత్మకమైన ట్రోఫీతో నయా చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్లను రాష్ట్రపతి ముర్మ అభినందించారు. దేశంలోని కోట్లాది మంది యువతకు మీరు రోల్ మోడల్గా నిలిచారని కొనియాడారు. చిరస్మరణీయ విజయంతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. ఈ గెలుపు భారత మహిళా క్రికెట్ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లుందని విశ్వసిస్తున్నా, క్రికెట్ ప్రయాణంలో మీరు ఎన్నో కఠిన సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొని ఉంటారు. అవన్నీ దాటుకుని ప్రస్తుతం విశ్వవిజేతగా నిలువడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మీరు సాధించిన ఈ విజయం కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ఈ విజయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. విశ్వవిజేతగా నిలిచిన జట్టు భారత వైవిద్యతలను ప్రతిబింబిస్తోంది. విభిన్న ప్రాంతాలు..భిన్న పరిస్థితులు, విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న వారంతా ఒక జట్టుగా సమష్టి విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. రాబోయే తరాలకు మీరంతా స్పూర్తిదాయకంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన ప్రత్యేక జెర్సీని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహూకరించారు.
ఎంఐఎంకి కీలుబొమ్మగా కాంగ్రెస్, బీఆర్ఎస్..
జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ : ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే
కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి
హైదరాబాద్ ( జూబ్లీహిల్స్), ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా
కేవీబీపురం, ఆంధ్రప్రభ : అ్చప్పుడప్పుడే తెల్లవారుతోంది. ప్రజలు ఒక్కొక్కరిగా నిద్రలేచేస్తున్నారు. అంతలోనే జలవిలయం
తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నవంబరు
సర్, మీ స్కిన్ కేర్ రహాస్యం.. మోడీకి హర్లీన్ ఊహించని ప్రశ్న
వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.అయితే, ఈ భేటీ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోడీని అడిగిన ఓ ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా హర్లీన్ ప్రధానినిఅనూహ్య ప్రశ్నను అడిగింది. మైక్ అందుకున్న డియోల్ ‘సర్, మీ స్కిన్ కేర్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దీని వెనక ఉన్న రహస్యమెంటో మాకు చెప్పగలరా?’ అని ప్రశ్నించింది. హర్లీన్ నుంచి ఊహించని ప్రశ్నకు ప్రధానితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రధాని దీనిపై చిరనవ్వుతో స్పందిస్తూ వాటి గురించి ఆలోచించను అంటూ సమధానం ఇచ్చారు. ఆ వెంటనే జట్టు సభ్యుల్లోని ఒక ప్లేయర్ స్పందిస్తూ ‘సర్, ఇది దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ అనగానే మరోసారి అందరూ సరదాగా నవ్వేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ చూశారా సర్ ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయిందని అనేశారు.
ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : కర్రా కళ్యాణ్ దళితుడు.
జూబ్లీహిల్స్ నుంచే మార్పు మొదలవ్వాలి..
బోరబండ, ఆంధ్రప్రభ : హిందూ టైగర్ బండి సంజయ్ అంత ఆవేశంగా ఎందుకు
మక్తల్ / ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి
Photos : Kaantha Movie Trailer Launch Event
The post Photos : Kaantha Movie Trailer Launch Event appeared first on Telugu360 .
చెన్నూర్ / ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ జగన్నాధాలయంలో కార్తీక మాసం పాడ్యమి
ఆసిఫాబాద్ / ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతిచేప బయటపడింది. రైస్
Keerthy Suresh lines up Six New Films
National-award-winning actress Keerthy Suresh hasn’t delivered a super hit in the recent years. The actress also did not sign big ticket films in Telugu and she is now focused on signing more number of films after getting married. She has an interesting set of films lined up for shoot and they will release next year. […] The post Keerthy Suresh lines up Six New Films appeared first on Telugu360 .
రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి
కీవ్: రష్యాలోని వోల్గోగ్రేడ్ రీజియన్ లోని భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు బుధవారం దాడి చేశాయి. గత మూడు నెలల్లో ఇది రెండో దాడిగా ఉక్రెయిన్ ప్రభుత్వ సిబ్బంది గురువారం తెలిపారు. రష్యా మొత్తం రిఫైనరీ సామర్ధంలో 5.6 శాతం ఉన్న ఈ రిఫైనరీ ఏటా 15 మిలియన్ టన్నుల ముడిచమురును ఉత్పత్తి చేస్తుంది. రష్యా యుద్ధానికి అవసరమైన చమురు ఎగుమతుల ఆదాయాన్ని అందకుండా చేయడానికే రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడి చేస్తోంది.
కాషాయ జెండాను రెపరెపలాడిస్తా..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బోరబండలో తమ సభకు అనుమతి ఇచ్చి రద్దు చేయడంపై
కర్నూలు సిటీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం 2025.. 2026 కు గాను
Big Shock for BRS Ahead of Jubilee Hills Bypoll: Maganti Family Rift Rocks the Party
With just five days left for the crucial Jubilee Hills by-election, political heat in Telangana has reached its peak. All major parties are campaigning aggressively, but the Bharat Rashtra Samithi (BRS) has been hit by an unexpected setback. The late Jubilee Hills MLA Maganti Gopinath’s mother, Mahanandakumari, made explosive statements that have stirred the political […] The post Big Shock for BRS Ahead of Jubilee Hills Bypoll: Maganti Family Rift Rocks the Party appeared first on Telugu360 .
ఆంధ్రప్రభ, మంగళగిరి రూరల్ : ఆంధ్రప్రభ అక్షరం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. ఎస్ఆర్ఎం
ఒంగోలు ప్రతినిధి. ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ బెట్టింగ్ భూతం
Big News: Aryan Khan to direct SRK
Bollywood Superstar Shah Rukh Khan’s son Aryan Khan made his debut as director with The Bads of Bollywood that is streaming on Netflix. Aryan Khan’s work is widely appreciated all over. The youngster is all set to direct a feature film and the shooting formalities will start during early next year. The details of the […] The post Big News: Aryan Khan to direct SRK appeared first on Telugu360 .
మోపిదేవి, ఆంధ్రప్రభ : గ్యాస్ బండ లీకేజీతో భారీగా మంటలు వ్యాపించి తృటిలో
ప్రార్థనల కోసం వచ్చిన మహిళా భక్తులను వేధింపులకు గురిచేస్తున్న చర్చి ఫాస్టర్పై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ అయిన మాసా జేడీ పాల్ కొంత కాలం నుంచి ప్రార్థనల కోసం చర్చికి వచ్చే మహిళలను వేధిస్తున్నాడు. జేడి పాల్ తండ్రి మాస యేసురత్నం 47ఏళ్ల క్రితం ఫతేనగర్లోని చర్చికి వచ్చే భక్తులు విరాళాలు ఇవ్వడంతో చర్చిని కట్టారు. కరోనా సమయంలో మాస యేసు రత్నం 2021 లో మృతిచెందారు. తర్వాత చర్చిని స్వాధీనం చేసుకున్న అతడి కుమారుడు మాసా జెడి పాల్ భక్తులను వేధింపులకు గురిచేస్తున్నాడు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఆయన పై వ్యభిచారి అని నింద వేసి, చర్చి నుంచి కొంత మందిని తీసుకొని వెళ్లిపోయి బాలానగర్ లో మాసా జెడి పాల్ మరో చర్చి నిర్వహిస్తున్నాడు. తండ్రితో విభేదించి వెళ్లిపోయిన పాస్టర్ మాస పాల్ తండ్రి మరణం తర్వాత బలవంతంగా చర్చ్లోకి జొరబడి, తల్లి మాస రూతమ్మతో కలిసి అక్కడి చర్చిని తీసివేశారు. ఇది తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి అంటూ ప్రార్థనలు జరగకుండా నానా హంగామా చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేసి కొట్టారు, మహిళా భక్తులు అని చూడకుండా పాస్టర్ మాస పాల్ మహిళల వీడియోలు చిత్రీకరించడం, రహస్యంగా చర్చ్ లో సిసి కెమెరాలు పెట్టారు, దీంతో మహిళా భక్తులు చర్చికి రావడం మానేశారు. మాస పాల్, మాస రూతును చర్చి అమ్మకానికి పెట్టారని బాధితులు ఆరోపించారు. భక్తులను బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం…
యూసఫ్ గూడా / ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ఓటమి భయంతోనే బిఆర్ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు
ఓటమి భయంతోనే బిఆర్ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మూసాపేటలోని ఓ ఫంక్షన్హాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడ్డ కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన రేండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశారన్నారు.ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేశారని, ఆయన చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ. 75 కోట్ల వడ్డీలు చెల్లిస్తుందన్నారు.సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ వ్యాఖ్యలు బావదారిద్య్రం, దివాలాకోరుతనాన్ని చాటుతున్నాయని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆరాచక పాలన చేసిన కెసిఆర్ కుటుంబానికి ఓటు అడిగే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్కు ఓటు వేయడమే కాకుండా ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్కు మద్దతుగా నిలబడి ఓట్లు వేయించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Jatadhara is like a childhood Chandamama tale – Sudheer Babu
Sudheer Babu has grown a niche following for himself by attempting different genres and diverse characters. Now, the actor is starring in a divine supernatural thriller, Jatadhara. Talking about the film, he stated that he is happy with the response for teaser and trailer, calling it a theatrical experience for audiences. He revealed that like […] The post Jatadhara is like a childhood Chandamama tale – Sudheer Babu appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఫోటో ఐడీ తప్పనిసరి
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈనెల 11న జరగబోయే ఉపఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు తమ ఓటరు ఫోటో ఐడీ కార్డు(ఎపిక్) చూపించాలని అన్నారు. ఎపిక్ కార్డు లేని వారు 12 ఫొటోలు గుర్తింపు పత్రాలు.. ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్ఇజిఎ ఉద్యోగ కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటో ఉన్న పాస్బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు (ఆయుష్మాన్ భారత్ కార్డు), డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (ఎన్పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్పోర్టు, ఫొటోతో ఉన్న పెన్షన్ పత్రం, ప్రభుత్వ, పిఎస్యు లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిల అధికార గుర్తింపు కార్డు, సామాజిక న్యాయశాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్ ఐడీ(యుడిఐడి) కార్డు, విదేశీ ఓటర్లు తమ భారత పాస్పోర్టులలో ఏదైనా ఒకటి చూపించవచ్చని తెలిపారు. ఓటరు సమాచారం స్లిప్లు పోలింగ్కు కనీసం ఐదు రోజుల ముందుగానే పంపిణీ చేస్తారని, అయితే అవి గుర్తింపు పత్రాలుగా ఉపయోగించరాదని వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకుని, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఈనెల 11న బాధ్యతగా తమ ఓటు వేయాలని సిఇఒ సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు.
మజ్లిస్ మెప్పు కోసం ముఖ్యమంత్రి తహతహ:కిషన్రెడ్డి
రాష్ట్రంలో ఏం చేయాలన్నా మజ్లిస్ను అడిగి, వారి మెప్పు పొందిన తర్వాతే చేస్తున్నారని కిషన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ధ్వజమెత్తారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ’ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా రేవంత్రెడ్డి అని ప్రశ్నించారు. ఎర్రగడ్డలో ఖబర్స్తాన్కు స్థలం కేటాయించడం సరైనదేనా అని ప్రశ్నించిన ఆయన బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ అనుబంధాన్ని ఎంతకాలం కొనసాగిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిధిలో విచారణ చేయకుండా బీజేపీపై ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్పై సీబీఐ కేసు నమోదు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్పై కిషన్ రెడ్డి స్పందిస్తూ దీనిపై కేంద్రం దర్యాప్తునకు సిద్ధంగా ఉందని చెప్పారు. బోరబండలో పాదయాత్ర చేస్తే ఎంత మేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందని అన్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారికవర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు పేర్కొన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం.
త్వరలోనే గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం
వివిధ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. త్వరలోనే గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సచివాయలంలో పలు గిగ్ వర్కర్ల యూనియన్లతో చర్చించిన మంత్రి గిగ్ వర్కర్లకు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంతో మంది గిగ్ వర్కర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని, అన్ని రంగాల్లో గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా అగ్రిగేటర్స్ తో మాట్లాడి నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తు చేశారు. రాహుల్ సూచనల మేరకు వర్కర్లకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లు ఒక్కొక్కరు గంట జొమాటోకు పనిచేస్తే , మరో గంట స్విగ్గీకి చేస్తారని, వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. 1962 లో తెచ్చిన కనీస వేతనాల చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రస్తుతం వర్కర్లకు న్యాయం చేసేందుకు కావాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన డ్రాఫ్టింగ్ పూర్తవుతోందని, త్వరలోనే అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. ఇప్పటి వరకు వారికి భద్రత లేదని, వారికి భద్రత ఎలా కల్పించాలనే కోణంలో ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ అంశాలన్నీ డ్రాఫ్ట్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. త్వరలోనే పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వర్కర్లకు హామీ ఇచ్చారు.
బెదిరిస్తేనే.. భారత్-పాక్ యుద్ధం ఆగింది: ట్రంప్
8 యుద్ధ విమానాలు నేలకూలాయి.. ట్రేడ్ డీల్ బెదిరింపుతోనే రాజీ ఘనత మియామీ బిజినెస్ సదస్సులో టారీఫ్లకు సమర్థన న్యూయార్క్ : గత మే నెలలో భారత్ పాక్ స్వల్ప యుద్ధం దశలో ఎనిమిది యుద్ధ విమానాలు నేల కూలాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇంతకు ముందు ఆయన చెప్పిన ఏడు విమానాల లెక్కను సరిదిద్ది సరికొత్త లెక్క చెప్పారు. అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరం సదస్సులో ట్రంప్ మాట్లాడారు. ఇంతకు ముందు లాగానే ఆయన ఈసారి కూడా కూలిన ఫైటర్స్ భారత్వా? పాక్వా చెప్పలేదు. ఇటీవలి కాలంలో కుదురు లేకుండా భారత్ పాక్ యుద్ధం గురించి చెపుతూ వస్తున్న ట్రంప్ ఈ బిజినెస్ ఫోరం వేదికపై కూడా దీని గురించి ప్రస్తావించారు. భారత్-పాక్తో అమెరికా వాణిజ్య ఒప్పందాల ఖరారు దిశలో ఉన్నప్పుడు రెండు దశలో ఘర్షణకు దిగినట్లు తెలిసింది. అప్పడు ఏడు యుద్ధ విమానాలు పూర్తిగా నేలరాలాయి. మరోటి కూడా దాదాపుగా దెబ్బతింది. పనికిరాకుండా పోయింది. ఈ విధంగా చూస్తే మొత్తం ఈ లెక్క ఎనిమిది యుద్ధ విమానాలు అవుతుందని ఆయన తెలిపారు. ఇక తానే రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధ ప్రమాదాన్ని నివారించానని, ఇందుకు తాను వాడిన అస్త్రం ట్రేడ్ డీల్ ఉండబోదని బెదిరించడమే అని మరో సారి తన పాత వాదనను విన్పించారు. దక్షిణాఫ్రికా జి20 సదస్సుకు వెళ్లను: ట్రంప్ ఈ నెలాఖరులో దక్షిణాప్రికాలో జరిగే జి 20 సదస్సుకు తాను వెళ్లబోనని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. ప్రధాన ఆర్థిక దేశాల బృందంలో దక్షిణాఫ్రికాకు సభ్యత్వం కుదురుతుందా? పైగా ఆ దేశంలో జి 20 సదస్సు తనకు ఇష్టం లేదని తెలిపిన ట్రంప్ , అక్కడికి అమెరికా ప్రతినిధి బృందం వెళ్లితే వెళ్లవచ్చు అన్నారు. మియామీ సదస్సులో ఆయన ఈ విషయం తెలిపారు. ఈ నెల 22నుంచి రెండు రోజుల పాటు జోహెన్స్బర్గ్లో సదస్సు ఖరారయింది. భారతదేశపు సారధ్యంలో జి 20 ఉన్నప్పుడు దక్షిణాప్రికాను ఈ బృందంలోకి శాశ్వత సభ్యత హోదాలోకి తీసుకున్నారు.
భారీగా గంజాయి, హష్ ఆయిల్ పట్టివేత
భద్రాద్రి: ఇల్లెందు-కొత్తగూడెం మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్, కారులో తరలిస్తున్న గంజాయి, హష్ ఆయిల్ని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. గంజాయి, హష్ ఆయిల్ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం !!
యూసుఫ్ గూడా, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
Vijay Deverakonda and Rashmika’s Wedding Date Locked
Tollywood actors Vijay Deverakonda and Rashmika have got engaged recently and they kept it a private affair. The duo was tightlipped and did not respond about their engagement ceremony. There are rumors that Vijay Deverakonda and Rashmika will tie the knot next year and the wedding date is now locked. As per the latest update, […] The post Vijay Deverakonda and Rashmika’s Wedding Date Locked appeared first on Telugu360 .
బీహార్లో తొలిదశ ప్రశాంతం.. ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?
5 గంటల వరకు 60.18శాతం పోలింగ్ 2020 ఎన్నికలతో పోల్చితే 2.84శాతం అధికం ఉప ముఖ్యమంత్రి కారుపై దాడి, మాటల యుద్ధం పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 60.18 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంనాడు జరిగిన తొలిదశ పోలింగ్లో పలు కీలక, వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి 60.18 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించా రు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన కారుపై దుండుగులు దాడికి దిగారని ఉప ముఖ్యమంత్రి విజయ్కుమార్ సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కలుగచేసుకుని విచారణకు ఆదేశించి నిందితులపై చర్యలకు ఆదేశించింది. తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్కుమార్ సిన్హా పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు. తేజస్వీ యాదవ్ తన కుటుంబానికి గట్టి పట్టున రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి మెరుగైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విషయంపై ప్రధాన ప్రత్యర్థులు ఎన్డిఎ, ఇండియా కూటములు విశ్లేషణలకు దిగుతున్నాయి. ఈ దఫా మొత్తం 18జిల్లాల్లో విస్తరించుకుని ఓటింగ్ జరిగింది. ఇందులో బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రానికి 67.32 శాతం పోలింగ్ నమోదైంది. తరువాత స్థానంలో సమస్తిపూర్లో 66 శాతం, మాధేపురాలో 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. లఖిసరాయ్లో నాలుగోసారి పోటికి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తన కాన్వాయ్ను ఆర్జేడీ మద్దతుదార్లు నిలిపివేశారని, దాడికి దిగారని ఆరోపించారు. అక్కడి బిసి ఓటర్లను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్జెడి ఎంఎల్సి ఆజయ్ కుమార్కు, డిప్యూటీ సిఎంకు నడుమ మాటల యుద్ధం సాగింది. తాగుబోతు, క్రిమినల్ అంటూ పరస్పరం తిట్టుకున్నారు. మాకు బలమున్న చోట ఓటింగ్ తగ్గించే కుట్ర: ఆర్జెడి ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా నియాజకవర్గంలో సాయంత్రం వరకూ అత్యల్పంగానే ఓటింగ్ రికార్డు అయింది. ఇక్కడ బనిక్పూర్ అర్బన్ నియోజకవర్గంలో 34 శాతం, కుమాహ్రారర్లో 37 శాతానికి పైగా జనం ఓటేశారు. పల్లెలతో పోలిస్తే పట్టణాలలో, నగరాలలో ఓటింగ్ పట్ల ఓటర్లు ఉత్సాహం ప్రదర్శించకుండా ఉంటున్న వైనం ఈ పరిస్థితికి కారణం అని అధికారులు విశ్లేషించారు.
వారిపై సుముఖత... రామునిపై వ్యతిరేకత: ప్రధాని మోడీ ఫైర్
భాగల్పూర్/అరారియా: ఓటు బ్యాంకు రాజకీయాలతో బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ ఉమ్మడి భాగస్వాములు చొరబాటుదారులపై సుముఖత, పరమాత్ముడు రామునిపైన, ఛఠీమైయా (సూర్యభగవానుని సోదరి)పైన వ్యతిరేకత చూపిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ గురువారం బీహార్ ఎన్నికల ర్యాలీల్లో ధ్వజమెత్తారు. భాగల్పూర్, అరారియా జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీల్లో ప్రసంగిస్తూ అయోధ్య లోని నిషధరాజ్, మాతాశబరి, మహర్షివాల్మీకి వంటి దర్శనీయమైన క్షేత్రాలను సందర్శించడానికి విపక్ష నాయకులు విముఖత చూపిస్తుంటారని ఆరోపించారు. గతంలో 15 ఏళ్ల ‘జంగిల్రాజ్ ’ పాలనలో అభివృద్ధి సున్నాయని, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వం లోని ఎన్డిఎ ప్రభుత్వం లోనే రాష్ట్రంలో అనేక ఎక్స్ప్రెస్వేలు, బ్రిడ్జిలు, నాలుగు సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని ఉదహరించారు. ఓటు చోరీ జరిగిందన్న ఆరోపణలతో రాహుల్ సాగించిన ఓటర్ అధికార యాత్రను పరోక్షంగా ప్రస్తావిస్తూ తప్పుడు కథనాలతో రాజకీయ యాత్రలు సాగించారని విమర్శించారు. 1984లో సిక్కు వ్యతిరేక హింస మాదిరిగా 1989లో భాగల్పూర్లో మత ఘర్షణలు కాంగ్రెస్ రెచ్చగొట్టిందని, కుల హింసను ఆర్జేడీ ప్రేరేపించిందని ఆరోపించారు. ఆర్జేడీ పోస్టర్లపై కాంగ్రెస్ తన నామ్దార్ (రాహుల్) చిత్రం లేదన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ఇండియా కూటమిలోని వారంతా కుమ్ములాడుకుంటారని వ్యాఖ్యానించారు.
శిథిలావస్థలో నల్లమాడ పోలీస్ స్టేషన్…
విశాలాంధ్ర-నల్లమాడ: మండలకేంధ్రములోని పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో చేరుకుంది. ఈ స్టేషన్ గ్రామ మధ్యలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. వాటికి తోడు సర్కిల్ కార్యాలయం, పీర్లసావడి దగ్గరలోనే వున్నాయి. అరకొర వర్షానికి నీరు కారుతోంది. దీంతో పై కప్పు పెచ్చులు రాలి పడుతున్నాయి. .బుధవారం అరకొర వర్షం పడడంతో పై కప్పు ఒకేసారి కూలి కిందపడిందని పోలీసులు శ్రీనివాసులు, రామలింగం సూర్యనారారణలు ఆవేధన వ్యక్తం చేశారు. స్టేషన్ లో పై కప్పు ఊడడంతో కంప్యూటర్ పెట్టుకోవడానికి […] The post శిథిలావస్థలో నల్లమాడ పోలీస్ స్టేషన్… appeared first on Visalaandhra .
యువతకు మీరు రోల్ మోడల్.. #TeluguPost #telugu #post #news
బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా రగడకు మంత్రివర్గ ఉప సంఘం
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామంలో అప్పులబాధ తాలలేక రైతు వెంకటేశులు(30)గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకున్న 5 ఎకరాల పొలంలో పంటలు సాగు చేసి నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి, కొడుకుల ఇద్దరు సేద్యం చేసినా అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో పొలంలోకి వెళ్లి చెట్టుకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కుటుంబాన్ని ఆదుకోవాలని భార్యాపిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని […] The post కుర్లపల్లి లో రైతు ఆత్మహత్య appeared first on Visalaandhra .
సనత్ నగర్ / ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్
ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది…
సోమాజిగూడ, (ఆంధ్రప్రభ): సోమాజిగూడలోని మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
డబ్ల్యూపిఎల్.. ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుందంటే..
ఐసిసి వన్డే ప్రపంచకప్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళ క్రికెటర్లను మరో మెగా ఈవెంట్ ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా అందరిని విడుదల చేసింది. రిటెన్షన్ లిస్ట్ ముంబై ఇండియన్స్ నాట్ సీవర్- బ్రంట్ (రూ. 3.50 కోట్లు) హర్మన్ప్రీత్ కౌర్ (రూ. 2.50 కోట్లు) హేలీ మాథ్యూస్ (రూ. 1.75 కోట్లు) అమన్జోత్ కౌర్ (రూ. 1 కోటి) గుణాలన్ కమిలిని (రూ. 50 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్ షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు) జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు) మరిజానే కాప్ (రూ. 2.20 కోట్లు) అనాబెల్ సదర్లాండ్ (రూ. 2.20 కోట్లు) నికీ ప్రసాద్ (రూ. 50 లక్షలు) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు) రిచా ఘోష్ (రూ. 2.75 కోట్లు) ఎలిస్ పెర్రి (రూ. 2 కోట్లు) శ్రేయాంక పాటిల్ (రూ. 60 లక్షలు) గుజరాత్ జెయింట్స్ ఆష్లే గార్డ్నర్ (రూ. 3.50 కోట్లు) బెత్ మూనీ (రూ. 2.50 కోట్లు) యూపీ వారియర్స్ శ్వేతా సెహ్రావత్ (రూ. 50 లక్షలు)
విజయ్-రష్మిక టాలీవుడ్ లవ్ స్టోరీ టు మ్యారేజ్?#VijayDeverakonda #RashmikaMandanna #CelebrityWedding
నవ్వులు పూయిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్..
విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సిినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట.. తర్వాత పిల్లల కోసం వారు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీత ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తిరుమలలో రెండు రోజుల పాటు రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న తిరుమలకు రానున్నారు.
అవినీతి ఆరోపణలతో బదిలీ వేటు !!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సికింద్రాబాద్–మహంకాళి ఏసీపీ సైదయ్యపై బదిలీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో డ్రై
ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి.. నిర్లక్ష్యం వద్దు: రేవంత్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని సిఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఎంపి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సిఎం సైతం గత నెల 31, ఈ నెల 1, 4, 5 తేదీల్లో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్ షోల నిర్వహించడంతో పాటు కార్నర్ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సిఎం సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులందరికి బాధ్యతలు అప్పగించిన.. సిఎం రేవంత్ రెడ్డి.. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.
Jubilee Hills Bye Elections : ముగ్గురికీ ఇది సవాల్.. కింగ్ ఎవరనేది?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలకు సవాల్ గా మారింది.
సైబర్ భద్రతపై అవగాహన… ఎండపల్లి, ఆంధ్రప్రభ : సైబర్ జాగృతా దివస్(Cyber Awareness
ట్రంప్ నోటికి న్యూయార్క్ తాళం
ఇంటర్నేషనల్, ఆంధ్రప్రభ : అమెరికాలో ఏకపక్ష సంస్కరణలు అమలు చేస్తూ ఓ నియంతలా
రైతులకు రైస్ మిల్లర్లు సహకరించాలి…
రైతులకు రైస్ మిల్లర్లు సహకరించాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : ఈ వానకాలం సీజన్లో
గుర్రం జాషువా ఊసే లేదు.. పల్నాడు జనంలో అసంతృప్తి
పల్నాడు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల సరిహద్దుల్లో
డయల్ 100, 112 అందుబాటులో.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : పనిచేసేచోట కూలీలను వేధిస్తే
విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి..
విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి.. కష్ట పడి చదివి.. ఉన్నత స్థాయికి చేరుకోవాలి..రామగుండం పోలీస్
Ys Jagan : 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగండి : వైఎస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంపై ఆందోళన ఉధృతం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు
అభివృద్ధి కొనసాగాలంటే…కాంగ్రెస్ కు ఓటు వేయండి
అభివృద్ధి కొనసాగాలంటే… కాంగ్రెస్ కు ఓటు వేయండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు
రైతుల రాస్తారోకో.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని
రాణించిన బౌలర్లు.. ఆసీస్పై భారత్ ఘన విజయం
క్వీన్స్ల్యాండ్: ఐదు టి-20ల సిరీస్ల భాగంగా కార్రరా కర్రారా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టి-20లో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్లో 2-1 అధ్యిక్యంలోకి వచ్చింది భారత్. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఆసీస్ ఆరంభంలో ఆచితూచి ఆడింది. కానీ, భారత బౌలర్లు పట్టువదలలేదు. 91 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ని 119 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆసీస్ బ్యాటింగ్లో కెప్టెన్ మార్ష్ (30), టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక మాథ్యూ షార్ట్ 25 పరుగులు చేశాడు. మిగితా వాళ్లేవ్వరూ 15+ స్కోర్ సాధించలేకపోయారు. ఇక భారత బౌలింగ్లో సుందర్ 3, అక్షర్, దూబే చెరి 2, బుమ్రా, అర్ష్దీప్, వరుణ్ తల ఒక వికెట్ తీశారు.
కొల్లాపూర్ వలస ప్రజల ఆత్మీయ సమ్మేళనం..
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : మంత్రి జూపల్లి కృష్ణరావు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి
Amdjra Pradesh : ఏసీబీ సోదాల్లో కీలక విషయాలివే
ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి.
పశువులకు టీకాలు.. జైనూర్, ఆంధ్రప్రభ : గాలికుంటు వ్యాధి నిర్మూలనకై రైతులు తమ
విజయవాడ.. హైదరాబాద్ ఆరు వరుసల రోడ్డుకు లైన్ క్లియర్
ఆంధ్రప్రభ, విజయవాడ : హైదరాబాద్ – విజయవాడ హైవేకు ఆరు లేన్లకు విస్తరించాలని
Government Approves Plans for New Districts and Revenue Divisions
The Andhra Pradesh government is moving ahead with significant administrative restructuring. The Cabinet subcommittee has given its approval for the creation of two new districts with Markapuram and Madanapalle as their headquarters. The proposals also include several changes in district and revenue division boundaries to improve administrative efficiency and public convenience. Changes in Key District […] The post Government Approves Plans for New Districts and Revenue Divisions appeared first on Telugu360 .
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : జిల్లాలోని ఎ.కొండూరు, పరిసర ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య
ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉద్యం రిజిస్ట్రేషన్ నమోదు : ఐ పి ఓ మనోజ్
విశాలాంధ్ర – గూడూరు: వాసవ్య మహిళా మండలి మరియు హెచ్ సి ఎల్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా పరిశ్రమల శాఖవారితో ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కప్పలదొడ్డి గ్రామంలో పుణ్యవతి కలంకారి యూనిట్ దగ్గర గురువారం ఆంధ్రప్రదేశ్ చిన్నా, సూక్ష్మ తరహా పరిశ్రమలు శాఖ తో రాంప్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. కృష్ణాజిల్లా పరిశ్రమల ఐ పి ఓ మనోజ్ మాట్లాడుతూ, మహిళలు, నిరుద్యోగులు, చిన్న, సూక్ష్మ, తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహించే […] The post ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉద్యం రిజిస్ట్రేషన్ నమోదు : ఐ పి ఓ మనోజ్ appeared first on Visalaandhra .
Video : Hero Vikranth & Chandini Chowdary Exclusive Interview
The post Video : Hero Vikranth & Chandini Chowdary Exclusive Interview appeared first on Telugu360 .

25 C