కడప బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో వెనుకబడిన తరగతుల హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ల
TDP | తెలుగు తమ్ముళ్ల గలాట.. ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): కొండపల్లి పట్టణ టీడీపీ
Cyclone Ditva |ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: బంగాళాఖాతంలో ఏర్పడిన “దిత్వా” వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ
ఏడు రోజులపాటు అరసవల్లి రథసప్తమి వేడుకలు…
శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ
Sports Hub |తిరుపతికి స్పోర్ట్స్ హబ్ సెంటర్..
Sports Hub | తిరుపతికి స్పోర్ట్స్ హబ్ సెంటర్.. ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో
భారత జట్టు మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారీ విలువ దక్కింది.
పాధరక్షల వారసత్వాన్నికాపడుకొవాలి - జాతీయ సదస్సులో గవర్నర్ జిష్నుదేవ వర్మ
ఘనమైన భారతీయ పాధరక్షల వారసత్వాన్ని కాపాడి, కళాకారులకు చేయూత నివ్వాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అన్నారు.
వేలంలో తెలుగు క్రికెటర్ల సత్తా
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో తెలుగు క్రికెటర్లు సత్తాచాటారు. అరుంధతిరెడ్డిని ఆర్సీబీ 75 లక్షలకు తీసుకుంది.
Flamingo Festival |ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..
Flamingo Festival | ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష.. తిరుపతి ప్రతినిధి
Akhanda 2 Release Teaser: NBK Sets Screen On Fire
With the movie releasing soon on December 5th, the makers of Akhanda 2 starring Nandamuri Balakrishna and directed by Boyapati Sreenu have released a powerful new teaser- and it is sure to give you goosebumps. The teaser begins with a strong voice saying that a dark power is trying to disturb the spiritual balance of […] The post Akhanda 2 Release Teaser: NBK Sets Screen On Fire appeared first on Telugu360 .
కెసిఆర్ దీక్షపై కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారు: తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ భవన్లో శనివారం(నవంబర్ 29) దీక్షా దివాస్ ను ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ 2001లో ఉద్యమం ప్రారంభించి అన్ని వర్గాలకు ఏకతాటిపైకి తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టారని, కెసిఆర్ దీక్ష ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో శనివారం జరిగే కార్యక్రమ ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ దీక్షపై కొంతమంది సోయిలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ మీద అవాకులు చెవాకులు పేలినంత మాత్రాన కెసిఆర్ చరిత్ర మారదు అని పేర్కొన్నారు. తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ఎక్కడిది...తెలంగాణ ప్రభుత్వం ఎక్కడిది అని ప్రశ్నించారు. కొత్త బిచ్చగాళ్ళు పొద్దు ఎరగరు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్ర తెలియనివాళ్ళు మాట్లాడుతున్నారని, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు తెలంగాణ ఏర్పాటుప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. బతుకమ్మ పేరుతో ఆనాడు చీరలు పంచితే ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని పేరు మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని నిండు అసెంబ్లీలోనే కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్ళ లాగా మూర్ఖుల్లా తాము మాట్లాడము అని పేర్కొన్నారు. కెసిఆర్ ఆమరణ దీక్షకు సంబంధించిన దీక్షా దివస్ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్షకు సంబంధించిన అన్ని విషయాలు నెమరువేసుకోవడంతోపాటు ఈ తరానికి దీక్షా దివస్ గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4వ తేదీన భారత్ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే పర్యటనలో భాగంగా ఆయన భారత్ రష్యాల 23వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రధాని మోడీతో విస్తృత చర్చలు జరుపుతారని శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాతో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రష్యా అధినేత భారత్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్వైపాక్షిక సంబందాలు మరింత పటిష్టం అయ్యేందకు ఈ పర్యటన, ఇరు దేశాల వార్షిక సదస్పు ఉపయుక్తం అవుతుందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన ఖరారయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ రష్యా అధ్యక్షులు పుతిన్కు స్వాగతం పలుకుతారు. ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తారు. పుతిన్తో చర్చల దశలో ఉక్రెయిన్తో ఘర్షణ, పరిష్కారం విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, పౌర అణు ఇంధన రంగం వంటి కీలక విషయాలపై చర్చలు జరుగుతాయి. ఆపరేషన్ సిందూర్ దశలో సమర్థవంతంగా పనిచేసిన ఎస్ 400 ఉపరితల గగనతల క్షిపణుల అదనపు శ్రేణుల సమీకరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఆదోని మండల పునర్విభజనకు గెజిట్ జారీ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఉత్తర ప్రాంతానికి కేంద్రంగా ఉన్న
Pro-BRS officials in HYDRAA: Is it not failure of Congress Sarkar?
Is Revanth Reddy’s favorite brainchild HYDRAA misled by KTR’s men. Going by the words of Congress firebrand Jagga Reddy, it seems so. Even before Revanth Reddy Sarkar could recoup from Hyderabad Industrial Land Transformation (HILT) policy controversy, Jagga Reddy has made another shocking statement suspecting that HYDRAA is home to employees sympathetic towards BRS. Jagga […] The post Pro-BRS officials in HYDRAA: Is it not failure of Congress Sarkar? appeared first on Telugu360 .
నివాసాల వద్దకు కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కొండాపురం సిఎంఆర్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ ఇంటి వద్ద కొండచిలువ కోడిపుంజును మింగుతుండగా స్థానికులు గమనించి దాడి చేశారు. దీంతో కొండచిలువ కోడిపుంజును వదిలిపెట్టింది. ఆ తర్వాత స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. గంటికోట జలాశయం వెనుక జలాల నుంచి కొండచిలువ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచ ఖ్యాతి
ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన 'వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025' లో హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో నిలిచింది.
సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో 0–2తో వైట్వాష్ అవడంపై ఇండియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణ చెప్పాడు.
community service |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
community service | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా community service | సదాశివనగర్,
Prices Are Rising High|కొండదిగని కూరగాయలు..
పొన్నలూరు, ఆంధ్రప్రభ : కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి.
election |రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి
election | రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి election | రామన్నపేట, ఆంధ్రప్రభ : సర్పంచ్
BRS |భారీగా బీఆర్ ఎస్లో చేరికలు…
BRS | భారీగా బీఆర్ ఎస్లో చేరికలు… BRS | పెద్దమందడి, ఆంధ్రప్రభ
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న కారు
రంగారెడ్డి జిల్లా, మహాలింగాపురం-శంకర్పల్లి రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవాబుపేట్ మండలం, లింగంపల్లి గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్ చేసుకొని తిరిగి సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురంనకు వెళ్తున్న సూపర్ ట్రావెల్స్ బస్సును మహాలింగాపురం-=శంకర్పల్లి మధ్య రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చింతామణి తండా పంచాయతీ ఏకగ్రీవం
రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం, చింతామణి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా గుగులోత్ సింధుజ గంగాధర్లను గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాబోయే సర్పంచ్ గుగులోతు సింధుజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, రానున్న రోజుల్లో చింతామణి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని అన్నారు.
Mighty Patch Review: మైటీ ప్యాచ్ రివ్యూ: ఒక్క రాత్రిలో మొటిమ మాయం.. ఆశ్చర్యపోవడం మీ వంతు
Mighty Patch రివ్యూ: మొటిమలు (Acne) త్వరగా తగ్గడానికి, మచ్చలు రాకుండా కాపాడటానికి Hydrocolloid Patch ఎలా పనిచేస్తుంది? Pimple Patch కొనే ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, బెనిఫిట్స్, కొనుగోలు లింక్ ఇక్కడ చూడండి. మొటిమలు (Acne) ఎప్పుడు వస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి మైటీ ప్యాచ్ (Mighty Patch) మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మొటిమలను సులభంగా, సురక్షితంగా తగ్గిస్తుంది. ఈ హైడ్రోకొల్లాయిడ్ ప్యాచ్ (Hydrocolloid Patch) ఎలా పనిచేస్తుంది? దీనిని ఎక్కడ […] The post Mighty Patch Review: మైటీ ప్యాచ్ రివ్యూ: ఒక్క రాత్రిలో మొటిమ మాయం.. ఆశ్చర్యపోవడం మీ వంతు appeared first on Dear Urban .
BRS |అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు…
BRS | అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు… BRS | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ
బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు
ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. డీఎస్పీ హేమంత్ కుమార్ విశాలాంధ్ర – ధర్మవరం : చెన్నై కొత్తపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేయలేదని ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయడం జరిగిందని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 26న సికేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తనపట్ల ఒకడు అసభ్యకరంగా వేధిస్తున్నాడన్న విషయంపై ఆ మైనర్ బాలిక సికె పల్లిలో […] The post బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు appeared first on Visalaandhra .
సర్పంచ్ పదవి కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిన యువకుడు
తన కన్న ఊరికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో, ఊరి మీద ఉన్న మమకారంతో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ బరిలో దిగుతున్నాడు ఓ యువకుడు. జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం, దావన్పెల్లి గ్రామానికి చెందిన బాణావత్ తిరుపతి నాయక్ జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అనస్థీయా టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
Election Code |నిబంధనలు పాటించేలా దృష్టి పెట్టాలి…
Election Code | నిబంధనలు పాటించేలా దృష్టి పెట్టాలి… Election Code |
మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవ్జీతో సహా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని, వారందరినీ కోర్టు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పేరుతో ఈ నెల 22వ తేదీన విడుదల అయిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లు అడవిలో జరిగింది నకిలీ ఎన్కౌంటర్ అని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన నిర్వహించే చత్తీస్గఢ్, దండకారణ్యం బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ బిజెపి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డికె స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, ఆయన జీవిత భాగస్వామి కామ్రేడ్ రాజేలను బంధించి దారుణంగా హింసించి హత్య చేసి ఎన్కౌంటర్గా చిత్రీకరించారన్నారు. దీన్ని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల కలిగే నష్టానికి నిరసనగా, గిరిజన ప్రజలు నీరు, అడవులు, భూమి, ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారన్నారు. ఈ విషయంపై పోరాడుతున్న సిసి సభ్యులు కామ్రేడ్ కోసా దాదా, కామ్రేడ్ రాజు దాదా నకిలీ ఎన్కౌంటర్లో హత్యకు గురయ్యారని తెలిపారు. దండకారణ్యమంతా అన్యాయమైన యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని, జాతీయ, అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా ఉల్లంఘింస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమాలను తుపాకీతో బెదిరించి అణిచివేస్తున్నారన్నారు. ఈ నెల 18, 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు జిల్లాలో జరిగిన రెండు నకిలీ ఎన్కౌంటర్లను ప్రజలంతా ఖండించాలని కోరారు. ఈ ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని లేఖలో డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి నేతలే:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పగటిపూట బిసిల గొంతు కోసిన బిజెపి నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిసిలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బిజెపి నాయకులేనని ఆయన అన్నారు. వారు బిసి ద్రోహులు, వెన్నుపోటు దారులని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బిజెపి నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పడుతుండటం హాస్యాస్పదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎంపి లక్ష్మణ్కు సిఎంపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో బిసిబిల్లుకు మద్దతు ఇచ్చి ఢిల్లీలో మాట మార్చింది బిజెపి కాదా అని ఆయన ప్రశ్నించారు. బిసిలకు తీరని అన్యాయం చేసింది బిజెపినేనని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో బిసి బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాశాయన్నారు. బిజెపి ద్రోహులను బిసిలు గమనించి సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బిసి బిడ్డగా చెలామణి అవుతున్న లక్ష్మణ్ ఆ బిసిలకే తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి ఓబిసి సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ బిసి బిల్లు ఆమోదించా లని ప్రధాని మోడీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదన్నారు. తన పదవిపైన తప్ప బిసిలపైన ఇసుమంత ప్రేమ కూడా లక్ష్మణ్కు లేదన్నారు. గాంధీ కుటుంబం గురించి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రధాని పదవినే త్యాగం చేసిన చరిత్ర వాళ్లదని ఆయన అన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిసి రిజర్వేషన్లు సాధించేది కాంగ్రెస్ పార్టీనేనని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
అపశబ్దాలైపోయిన వందే మాతరం, జై హింద్
ఏదో ఓ వివాదం లేకపోతే నరేంద్ర మోదీకి, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వానికి నిద్రపట్టదు. రాజ్యసభలో వందే మాతరం, జై హింద్ లాంటి నినాదాలు చేయకూడదని రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇది బులెటెనే అయినప్పటికీ అది ఉత్తర్వుతో సమానమే. ఈ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరించ బోతున్న చంద్రాపురం పొన్ను సామి రాధా కృష్ణన్ కాదు. కానీ ఆయన అధ్యక్షత వహించే రాజ్యసభ సచివాలయం ఆయనకు తెలియకుండా ఇలాంటి ఆదేశం జారీ […] The post అపశబ్దాలైపోయిన వందే మాతరం, జై హింద్ appeared first on Visalaandhra .
కార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్
ఎంసీ వెంకటేశ్వర్లు భూస్వామిక పెట్టుబడి దారీ వర్గాల దోపిడీకి గురై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న నిరుపేదలు, రైతన్నలు, శ్రామిక వర్గాల విముక్తికి ‘‘మార్క్సిజం’’ సిద్ధాంత ఆయుధాన్ని అందించిన మహోపా ధ్యాయులు మార్క్స్ఏంగెల్స్. వారిద్దరి సాన్నిహిత్యం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. స్నేహితులుగా, విప్లవకారులుగా, మార్క్సిస్టు ఆలోచనఆచరణకు నిబద్ధులై వారు చేసిన కృషి ప్రపంచ మానవాళి విముక్తికి మార్గదర్శకంగా నిలిచింది. అందువలన వారిద్దరిని వేరుచేసి చూడటం సాధ్యంకాదు. ఏంగెల్స్ ప్రష్యా (నేటి జర్మనీ)లోని బర్మన్ నగరంలో 1820 నవంబరు […] The post కార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్ appeared first on Visalaandhra .
అమరావతి నిర్మాణం ఓ యజ్ఞం: నిర్మలా సీతారామన్
పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆర్ధిక మంత్రి 9 జిల్లాల్లోని ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించేందుకు వీలుగా బ్యాంకులు సహకరించాలని ఆదేశించారు. కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కావొద్దని జాతీయ బ్యాంకులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్ చెయిన్ లాంటి పరిశ్రమలకూ చేయూత ఇవ్వడం ద్వారా రైతులకు సహకరించాలని అన్నారు. మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి లాంటి ఉత్పత్తులు ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలిస్తున్నారని, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే ఉద్యాన పంట ఉత్పత్తుల విషయంలోనూ ఇదే తరహాలో రైతులకు సహకారం అందించాలని స్పష్టం చేశారు. దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు దానికి మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని జాతీయ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు సూచించారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యత అని పేర్కొన్నారు. పూర్వోదయ స్కీమ్ కింద రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకంలో భాగంగా అభివృద్ధి రూ.39 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్ధిక భరోసాగా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఓ యజ్ఞమని నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని పనుల రీస్టార్ట్ సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులకు ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని.. ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసాగా ఉండాలన్న నిర్ణయంతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాజధానిలో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని మోదీ వద్ద ఎప్పుడు ప్రస్తావించినా వాటిని తక్షణం ఆమోదిస్తారని, విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోన్న రాష్ట్రానికి పూర్తిగా సహకరించాలని చెప్పారని అన్నారు. క్వాంటం వ్యాలీతో పాటు రాష్ట్రంలో ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ లాంటి వాటిపై కూడా కేంద్రం ఆలోచన చేస్తోందని అన్నారు. భవిష్యత్ రాజధాని అమరావతి నగరంలో ఆత్యాధునిక ప్లానెటోరియం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవటం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరలోగా ఈ ప్లానెటోరియం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఏపీ ప్రజలెప్పుడూ సైన్సులో నిపుణులని, గతంలో బెనారస్ యూనివర్సిటీలో సైన్సు విభాగంలో వారిదే అగ్రస్థానం అని వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జునుడి సైన్సు సూత్రాలను టిబెట్ లో కూడా చెప్పుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి రంగంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుందని దీనిలో ఏపీ కూడా పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు.
చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా!
ఎం కోటేశ్వరరావుచైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోదీకి భజన చేసేందుకు అలవాటుపడిన వారు చేసిన జిమ్మిక్కు ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి […] The post చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా! appeared first on Visalaandhra .
PEDANA MLA : రైతే రాజు.. అదే సర్యారు లక్ష్యం
PEDANA MLA : రైతే రాజు.. అదే సర్యారు లక్ష్యం ( ఆంధ్రప్రభ,
17th Battalion |తల్లి మృతిని తట్టుకోలేక..
17th Battalion | తల్లి మృతిని తట్టుకోలేక.. 17th Battalion | సిరిసిల్ల,
UPSC |యుపిఎస్సి పరీక్షలకు హైటెక్ సెక్యూరిటీ..
ఆంధ్రప్రభ, విజయవాడ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) లో ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న
check post |ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహించాలి
check post | ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహించాలి check post | రెంజల్,
Vamsadhara |వంశధార యమ స్పీడ్…
Vamsadhara| వంశధార యమ స్పీడ్… శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : వ్యవసాయ రంగానికి
Nomination |ఒక అవకాశం ఇవ్వండి…
Nomination | ఒక అవకాశం ఇవ్వండి… Nomination | ఎడపల్లి, ఆంధ్రప్రభ :
Mahabubabad |గన్నీ సంచులు రావు… ధాన్యం విక్రయాలు జరగవు
Mahabubabad | గన్నీ సంచులు రావు… ధాన్యం విక్రయాలు జరగవు — భార్ధాన్
నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో.. ఓ రాములమ్మ కథ తెరమీదకు వచ్చింది.
Breaking : కోకాపేట్ భూములు మళ్లీ రికార్డు బ్రేక్
హైదరాబాద్ లోని కోకాపేట భూములు మరోసారి రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి
విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..?: హరీష్రావు
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు డిమాండ్ చేశారు. ఇక నుంచి తానే సమీక్షలు చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలేమయ్యాయి..విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..? అని ప్రశ్నించారు. బడి పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన ఘటనపై శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండేళ్లలో సిఎం వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేసారు.. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారు..? అని నిలదీశారు. సిఎం మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదని విమర్శించారు. బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. చిల్లర మాటలు.. చీప్ పాలిటిక్స్..స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందిన కాడికి దండుకునే ప్లాన్లు.. వాటాలు, కమీషన్ల కోసం మీటింగులు..ఇదే కదా 23 నెలలుగా రేవంత్రెడ్డి చేస్తున్నది అని పేర్కొన్నారు. బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం..? అని అడిగారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హరీష్రావు బిఆర్ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికలు.. సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి.. పార్టీ లీడర్లు, కార్యకర్తలను కలిసేందుకు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ ౧వ తేదీ నుంచి జిల్లా పట్టణాల్లో సిఎం రేవంత్ పర్యటించనున్నట్లు సమాచారం. కాగా, ఈసారి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు.
రామకిష్టయ్య సంగన భట్లభారత జాతిపిత మోహన్దాస్ గాంధీ కన్నా ముందే ‘‘మహాత్మునిగా’’ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ’’గురువుగా’’ భావించి, జన నీరాజనాలు అందుకున్న జ్యోతిరావు ఫూలే భారత ప్రప్ర థమ సామాజిక తత్వవేత్త. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మస్థైర్యం అందించేందుకు, వారి హక్కుల కోసం, నిరంతరం అననుకూల పరిస్థితులలో పోరాటాలు చేసి సత్య ధర్మ శోధక మండలిని స్థాపించి, అనేక సమస్యల పరిష్కారానికి కృషిచేసిన మహనీయుడు ఫూలే. సామాజిక […] The post పీడితజన బాంధవుడు ఫూలే appeared first on Visalaandhra .
బీ అలర్ట్.. డిజిటల్ గోల్డ్ స్కామ్ | Digital Gold Scam Alert
Andhra Pradesh : అమరావతికి మరో 16 వేల భూమి సమీకరణ
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
Minister |కస్తూరి వాసు మృతి.. నివాళులు..
Minister | కస్తూరి వాసు మృతి.. నివాళులు.. Minister | హుజూర్నగర్, ఆంధ్రప్రభ
MLA | నూతన కమిటీ ఎన్నిక MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
National-award-winning actress Keerthy Suresh has been struggling to deliver a decent hit. The actress hasn’t signed any noted Telugu film but her other languages films are being dubbed and released here. She had big hopes on Revolver Rita, a crime comedy having Keerthy Suresh in the lead role. The film released today and the film […] The post Keerthy Suresh gets a Shock appeared first on Telugu360 .
800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్
800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్ 800
Telangana : తాగి ఊగండి.. ఓటేయండి.. రికార్డు బ్రేక్ చేయనున్న మద్యం అమ్మకాలు
స్థానిక ఎన్నికలతో తెలంగాణ మద్యం విక్రయాలు రికార్డు బ్రేక్ చేయనున్నాయి
ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి సర్పంచ్ పోటీలో తిరుపతి: రాయికల్ (జనం సాక్షి ): రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు …
Initiation |జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష
Initiation | జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష Initiation |
ZONE |గణపేశ్వరం వంతెన ప్రారంభం
ZONE | గణపేశ్వరం వంతెన ప్రారంభం ZONE | నాగాయలంక, ఆంధ్రప్రభ :
development |యువతరానికి అవకాశం కల్పించండి
development | యువతరానికి అవకాశం కల్పించండి development | ఎడపల్లి, ఆంధ్రప్రభ :
Karimabad |విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్
Karimabad | విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్ ప్రతి ఎగ్జిబిట్ మోడల్
Mudhol |బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి
Mudhol | బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి Mudhol |
Why is Sai Pallavi not signing Telugu Films?
Talented actress Sai Pallavi has done Naga Chaitanya’s Thandel that released early this year. The actress is busy with her Bollywood commitment Ramayana and she has allocated bulk dates for the mythological attempt. Sai Pallavi hasn’t signed any Telugu film this year. Though the actress was considered for several films and approached, the actress is […] The post Why is Sai Pallavi not signing Telugu Films? appeared first on Telugu360 .
తెలంగాణా ఈగల్ ఫోర్స్ ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ ను బద్దలు కొట్టింది
అవినీతికి నిలయంగా ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం..
–దళారుల వ్యవస్థతో కోట్ల దందా–రీసర్వే డిటి భీమేష్ కు ప్రత్యక్ష పాత్ర–ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు : సీపీఐ విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు కేంద్రబిందువుగా మారిందని, తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి నేతృత్వంలో దళారుల వ్యవస్థ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ […] The post అవినీతికి నిలయంగా ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం.. appeared first on Visalaandhra .
surveillance |ఎన్నికల నియమావళి అమలు చేయాలి
surveillance | ఎన్నికల నియమావళి అమలు చేయాలి surveillance | వర్ని, ఆంధ్ర
Mrunal Thakur calls Dhanush’s journey Beautiful
Tamil actor Dhanush and Bollywood beauty Mrunal Thakur are close friends. During a film event this year, they have been spotted exchanging smiles and their conversation triggered dating rumors. Dhanush’s recent reply for Mrunal Thakur’s post added fuel to the speculations but they never responded. Dhanush’s recent Hindi film Tere Ishq Mein released today across […] The post Mrunal Thakur calls Dhanush’s journey Beautiful appeared first on Telugu360 .
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం సమీపంలో ఉన్న మాధవరం ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నాప బండల లోడుతో వెళుతున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాండూరు నుంచి కేరళకు నాప బండల లోడుతో వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. The post మంటల్లో కాలిబూడిదైన లారీ appeared first on Visalaandhra .
Yadadri |చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా
Yadadri | చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఎన్నికల అధికారి హనుమంతరావు
Returning |నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
Returning | నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి Returning | దండేపల్లి, ఆంధ్రప్రభ
దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుంది: చంద్రబాబు
అమరావతి: ఎపిలో ఐదేళ్ళు విధ్వంసం జరిగిందని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధాని పనులను పునః ప్రారంభించారని చెప్పారు. రూ.1,334 కోట్లతో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని, పనులు వేగవంతానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య కారణమని అన్నారు. తమ కంటే వేగంగా అమరావతికి రూ. 15 వేల కోట్ల నిధులిచ్చారని, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల గాడిన పెడుతూ వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడున్న ఫైనాన్సియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదని, వినూత్న నగరాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. బ్యాంక్ కార్యాలయాన్ని ఒకేచోట ఉండటంతో ఎన్నో ప్రయోజనాలని, 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది 3వ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నామని, రాష్ట్ర విభజనతో పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని అన్నారు. అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో ప్రభుత్వం పడిపోయిందని, వెంటిలేటర్ పై ఉన్న ఎపిని నిర్మలా సీతారామన్ బయటకు తీసుకొచ్చారని చెప్పారు. ఎపి ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందని, అమరావతి నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుందని, సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్ గా అమరావతి తయారవుతుందని సూచించారు. 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతామని, 2028 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాల పూర్తికి కార్యాచరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
GAME |కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత
GAME | కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత నేషనల్ హాకీ
కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గోనుమాను నరసన్న, కోసిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొట్ల లక్ష్మన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నకడబూరులో రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా […] The post కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి appeared first on Visalaandhra .
Collector |నామినేషన్ల తీరును పరిశీలన…
Collector | నామినేషన్ల తీరును పరిశీలన… Collector | జైనూర్ / సిర్పూర్
Sanitation|పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు..
Sanitation| పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు.. Sanitation| విజయవాడ (కార్పొరేషన్), ఆంధ్రప్రభ
FIELDS | మళ్ళీ పులి పంజా ! పులివెందుల జనం గగోలువెంకటాపురం పొలాలలో
ఆసక్తికరంగా కార్తి 'అన్నగారు వస్తారు' టీజర్..
తమిళ్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్’. ఈ సినిమాకు తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ ను సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ అనిల్ రావుపూడి విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే.. కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో కార్తి, పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యరాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Makthal |సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి
Makthal | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి Makthal |
10 lakhs |పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…
10 lakhs | పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… 10 lakhs | నర్సంపేట,
School | ఉద్యోగానికి రాజీనామా… School | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ :
NBK111: Is Balakrishna essaying a Negative Role?
Nandamuri Balakrishna’s upcoming movie directed by Gopichand Malineni has been launched in a grand manner. The film’s regular shoot commences in December after the release of Akhanda 2. Balakrishna will be seen in a dual role in NBK111 and the film is a historic attempt. As per the update, Balakrishna will be seen in a […] The post NBK111: Is Balakrishna essaying a Negative Role? appeared first on Telugu360 .
బ్యాగు నిండా డబ్బు.. నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్..#TeluguPost #telugu #post #news
షటిల్ టోర్నమెంట్ నిర్వహణ.. నిర్వాహకులు జి.కృష్ణ ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ దగ్గర గల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం (ఎం ఆర్ సి) ఆవరణములో డిసెంబర్ 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు సెటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు జి. కృష్ణ ప్రసాద్ (టీచర్), ఏ.రాజా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తి గల సెటిల్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనదలుచుకుంటే డిసెంబర్ 8వ తేదీ లోపల తమ పేర్లను నమోదు చేసుకోవాలని […] The post షటిల్ టోర్నమెంట్ నిర్వహణ.. నిర్వాహకులు జి.కృష్ణ ప్రసాద్ appeared first on Visalaandhra .
కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి
విశాలాంధ్ర- ధర్మవరం; శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ వారు”రాష్ట్ర స్థాయి వ్యాస రచన – 2025″ పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. డిగ్రీ స్థాయిలోని విద్యార్థులకు “నన్ను నేను మార్చుకుంటే ప్రపంచం మారుతుంది “అనే అంశం కేటాయించి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం […] The post కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి appeared first on Visalaandhra .
అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి..
జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 10, 11వ తేదీలలో అనంతపురం నగరంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య రాష్ట్ర నాయకులు జగదీష్ ,పట్టణ నాయకులు మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం పోతలయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్ర మహాసభలో పూర్తిస్థాయిలో ఫీజు రియబర్స్మెంట్ బకాయిలు […] The post అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.. appeared first on Visalaandhra .
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా#TeluguPost #telugu #post #news
Seethakka |ఐకమత్యంతో కాంగ్రెస్ గెలవాలి
Seethakka | ఐకమత్యంతో కాంగ్రెస్ గెలవాలి Seethakka | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ :
Medical | అపూర్వ సమ్మేళనం సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆనందోత్పాహంకాలేజీకి బస్సు
Gold Rates |పసిడి ప్రియులు.. తస్మాత్!
Gold Rates | పసిడి ప్రియులు.. తస్మాత్! బంగారం ధరలు పెరిగే అవకాశాలు
VMC |ప్రతీ ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి
VMC | ప్రతీ ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి వీఎంసీ సిబ్బంది అవగాహన VMC
ప్రాజెక్టు లక్ష్యం అనేది ఒక మంచి ప్లాట్ఫారం..
ఎంపీడీవో సాయి మనోహర్. విశాలాంధ్ర ధర్మవరం:; ప్రాజెక్ట్ లక్ష్యము అనేది ఒక మంచి ప్లాట్ఫారం అని ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో యంగ్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకొనుటకు దానికి […] The post ప్రాజెక్టు లక్ష్యం అనేది ఒక మంచి ప్లాట్ఫారం.. appeared first on Visalaandhra .
Minister |జర్నలిస్టుల సంక్షేమానికి కృషీ..
Minister | జర్నలిస్టుల సంక్షేమానికి కృషీ.. Minister | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ
Telugu Kodalu Nirmala heaps praise on Amaravati
Union Finance Minister Nirmala Sitharaman heaped praise on Amaravati, forecasting a golden era for the Andhra Pradesh capital city. The illustrious woman leader visited Amaravati on Friday, to launch important financial institutions. “It is heartening to restart the construction of Amaravati. It is not an easy thing to build a new capital city. But Andhra […] The post Telugu Kodalu Nirmala heaps praise on Amaravati appeared first on Telugu360 .

21 C