‘ధురంధర్-2’ రికార్డు వసూళ్లు.. ‘పుష్ప-2’ రికార్డు గల్లంతు..?
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. మార్చి 19న ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్తో కలిపి రూ.330 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఓపెనింగ్ వీకెండ్లో రూ.354 కోట్ల వసూళ్లు చేసిన రికార్డు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప-2’ సినిమా పేరిట ఉంది. ఇప్పుడు ఈ సినిమా ఆ రికార్డును బద్దలుకొట్టే దిశగా దూసుకెళ్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి తెలుగు, తమిళ వెర్షన్లు కూడా రానుండటంతో ఆ రికార్డులు దాటడం ధురంధర్కి సులభంగా సాధ్యమవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,123 షోలను ప్రదర్శిస్తున్నారు. గడిచిన గంటలో బుక్ మై షో వేదికగా 93 వేలకు పైగా టికెట్లు విక్రయమయ్యాయి. అంతేకాదు.. 74.2 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నిండటం కూడా ఓ రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చాలా రోజుల తర్వాత ‘ధురంధర్-2’తో థియేటర్లు కళకళలాడుతున్నాయని సినీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
తల్లితో గొడవ పడి… ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : పెంపుడు జంతువులపై అధిక
సోషల్ మీడియా పరిచయాలు యువతులను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్
స్మార్ట్ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అపరిచితులతో ఏర్పడుతున్నపరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఃఎక్స్ః వేదికగా హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను […] The post సోషల్ మీడియా పరిచయాలు యువతులను ప్రమాదాల్లోకి నెట్టివేస్తున్నాయి: సజ్జనార్ appeared first on Visalaandhra .
డీజిల్తో స్టవ్.. సిరిసిల్ల, ఆంధ్రప్రభ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కసారిగా
Arunachalam |పంచభూత లింగాలలో అగ్ని లింగ క్షేత్రం
Arunachalam | పంచభూత లింగాలలో అగ్ని లింగ క్షేత్రం Arunachalam | చిత్తూరు,
ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి..
ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు నియోజకవర్గ
హృదయాన్ని కదిలించే అభిమానం #telugupost #pawankalyan #physicallychallenged #viralnews
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన విద్యాకుసుమం..
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన విద్యాకుసుమం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్
jeevan reddy |కారెక్కేనా.. కమలం అందుకునేనా?
jeevan reddy | కారెక్కేనా.. కమలం అందుకునేనా? పార్టీ మారనున్న హస్తం పార్టీ
AP |విశాఖ తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం..
AP | విశాఖ తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం.. హయత్ హోటల్ నిర్మాణానికి
టాపాసుల లారీ దగ్ధం.. రోడ్డుపై బీభత్సం..
పెంజర్ల: సాధారణంగా టాపాసులు తీసుకెళ్తున్నామంటే ఎంతో జాగ్రత్తులు తీసుకుంటాం. చిన్న నిప్పు రవ్వ కూడా పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్తాం. అలాంటిది ఓ లారీ నిండ టపాసులు తీసుకెళ్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఈ లారీ విషయంలో మాత్రం పరిస్థితి తారుమారైంది. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల శివారులో టాపాసులతో వెళ్తున్న లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు అంటుకున్నాయి. పూర్తిగా టపాసులతో నిండి ఉండటంతో మంటలు కొంత సమయంలోనే పూర్తి వ్యాపంచాయ. దీంతో టారీ మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టాపాసుల లారీ కావడంతో కాసేపు రోడ్డుపై బీభత్స వాతావరణం నెలకొంది.
india happy : బంపర్ ఆఫర్ : Andhra Prabha SPl Story
india happy : బంపర్ ఆఫర్ : Andhra Prabha SPl Story
రైతు, కార్మిక, నిరుద్యోగులను నిరాశపరచిన బడ్జెట్…
రైతు, కార్మిక, నిరుద్యోగులను నిరాశపరచిన బడ్జెట్… సీపీఎం మండల కార్యదర్శి -తిప్పారపు శ్రీనివాస్
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట…
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట… ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీరోడ్డు
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో రైతులకు ఊరటనిచ్చే
జుక్కల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు..
జుక్కల్ మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్
గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన బడ్జెట్: బీజేపీ
నిజామాబాద్, ఆంధ్రప్రభ : గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు
summer |వడదెబ్బ నుంచి తప్పించుకోండి..
summer | వడదెబ్బ నుంచి తప్పించుకోండి.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : రోజురోజుకి ఎండ
ఊట్కూర్లో ఘనంగారంజాన్ పర్వదినవేడుకలు…
ఊట్కూర్లో ఘనంగారంజాన్ పర్వదినవేడుకలు... ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని
కానిస్టేబుల్ విజయ్ కుమార్ ని ఆదుకుంటాం..
కానిస్టేబుల్ విజయ్ కుమార్ ని ఆదుకుంటాం.. వికారాబాద్, ఆంధ్రప్రభ : విజయ్ కుటుంబాన్ని
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్…
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్… ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : మత సామరస్యానికి రంజాన్
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్..
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్
Sundeep Kishan Join Forces With Shambhala Makers
Fresh off the success of Shambhala, Shining Pictures reunites with director Ugandhar Muni for their next large-scale venture. Mahidhar Reddy and Rajashekhar Annabhimoju are producing this high-budget socio-fantasy thriller with Sundeep Kishan leading the cast. The announcement came with a powerful concept poster showcasing a lion and a wolf clashing head-on, split by a mythical […] The post Sundeep Kishan Join Forces With Shambhala Makers appeared first on Telugu360 .
అందరి లక్ష్యం ఒక్కటే.. సహచరులకు విరాట్ స్ట్రాంగ్ వార్నింగ్
క్రికెట్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 మరికొన్ని రోజుల్లో ప్రారంభంకనంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనుంది. 18 సీజన్లుగా ట్రోఫీ కోసం పోరాడిన ఆర్సిబి జట్టు గత సీజన్లో ట్రోఫీని అందుకొని తమ కలను సాకారం చేసుకుంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సిబి.. ఈ సీజన్లో కూడా టైటిల్ని రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ మేరకు ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో రజత్ పాటిదార్ సేన ట్రైనింగ్ సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన సహచరులకు గట్టి వార్నింగ్ ఇఛ్చాడు. ‘‘గత రెండు, మూడు సీజన్లుగా మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ, ఈసారి మనకు మరిన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్నివృథా చేయకండి. 100కి 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తా చాటేందుకు మనమంతా ఉత్సాహం ఉన్నామని మనందరి ముఖాల్లో కనిపిస్తోంది’’ అని విరాట్ పేర్కొన్నాడు.
Ys Vijayamma : ఆస్తుల వివాదం.. అధికారానికి మళ్లీ దూరం చేయనుందా?
వైఎస్ విజయమ్మ తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ కు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయి
అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా గజ్జల సురేష్
అంబేద్కర్ సంఘం అధ్యక్షులుగా గజ్జల సురేష్ భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : దివంగత మాజీ
రంజాన్ నమాజ్ కు హాజరైన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
రంజాన్ నమాజ్ కు హాజరైన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు, ఆంధ్రప్రభ
మార్కెట్ డిమాండ్లపై అవగాహన పెంచుకున్నాకే పంటలు వేయాలి: పెమ్మసాని
అమరావతి: మిద్దె తోటల పెంపకం దారుల సమూహం ఉందని తనకు ఇప్పటి వరకూ తెలియదని, పురుగుమందులు లేకుండా వ్యవసాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు ఎపి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వ్యవసాయం చేసే చాలామంది రైతులకు ఆదాయం రావట్లేదని అన్నారు. మిద్దె తోటల పెంపకం ప్రోత్సహిస్తున్న రఘోత్తమరెడ్డి, వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలియజేశారు. గుంటూరు కొర్నెపాడులో రైతు నేస్తం ఫౌండేష్ పదో వార్షికోత్సవం జరిగింది. వార్షికోత్సవంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు అవార్డులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒకే పంట కాకుండా ఎక్కువ పంటలు వేయాలని, మార్కెట్ డిమాండ్లపై అవగాహన పెంచుకున్నాక పంటలు వేయాలని మనవి చేస్తున్నానని అన్నారు. వ్యవసాయంతో సరిపెట్టకుండా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారని, రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏర్పడితేనే లబ్ధి జరుగుతుందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. రైతులు సంఘటితమైతేనే వ్యాపారుల పెత్తనం తగ్గుతుందని, సిఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇస్తున్నారని అన్నారు. మిద్దె తోటలకు బడ్జెట్ కేటాయింపుపైనా ప్రభుత్వంతో మాట్లాడతానని చంద్రశేఖర్ సూచించారు.
ఘనంగా రంజాన్ వేడుకలు… చల్లగరిగవేడుకల్లో చిట్యాల ఎస్ఐ సతీష్… చిట్యాల, ఆంధ్రప్రభ :
kavya kalyanram |పొట్టిపిల్ల బ్యూటీఫుల్ పిక్స్
kavya kalyanram | పొట్టిపిల్ల బ్యూటీఫుల్ పిక్స్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అల్లు
Ration |ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
Ration | ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ! Ration | ఆంధ్రప్రభ,
Fire on |భోజనంలో గుడ్లు ఇవ్వడం అర్థరహితమా..?
Fire on | భోజనంలో గుడ్లు ఇవ్వడం అర్థరహితమా..? Fire on |
బెంగళూరులో స్పోర్ట్స్ కారు హల్చల్ #telugupost #lambhorgini #bengaluru #viralvideo
మియాపూర్ లో మహిళపై కత్తితో దాడి
హైదరాబాద్: తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మియాపూర్ లో జరిగింది. నూకరత్నం అనే మహిళపై కత్తితో ఆలీషా అలియాస్ పాండు దాడి చేశాడు. కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్ లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. గతంలోనే భర్తను కోల్పోయిన నూకరత్నం అనే మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రసాద్ అనే వ్యక్తిని నూకరత్నం గతనెల 20న పెళ్లి చేసుకుంది. నూకరత్నం పనిచేసే చోట ఆలీషా అలియాస్ పాండు వంటమనిషిగా పనిచేస్తున్నాడు. తనకు చెప్పకుండా ప్రసాద్ ను పెళ్లి చేసుకోవడంతో అలీషా ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈనెల 19న తండ్రి లాలూ, స్నేహితుడు జాన్ తో కలిసి మహిళ ఇంటికి అలీషా వెళ్లాడు. తనవెంట రావాలని మహిళతో అలీషా గొడవపడ్డాడు. నూకరత్నం నిరాకరించడంతో ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. నూకరత్నం తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నిందితులు అలీషా, అతని తండ్రి లాలూను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుకు ఘన సన్మానం
కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడెంలో ముస్లింల రంజాన్ పండుగ సందర్భంగా
Foodstuffs |పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు
Foodstuffs | పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు Foodstuffs | ఆంధ్రప్రభ,
నాణ్యతలో రాజీ పడొద్దు.. నిర్ణీత సమయంలో పనులు పూర్తి కావాలి..దేవాదాయ శాఖ కమిషనర్
గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో […] The post గెలిచామన్న ట్రంప్…కేవలం భ్రమ మాత్రమేనన్న ఇరాన్ appeared first on Visalaandhra .
వ్యవసాయ మోటర్లు, వైర్లు దొంగతనం..
వ్యవసాయ మోటర్లు, వైర్లు దొంగతనం.. రాత్రి సమయంలో పెట్రోలింగ్ పెంచాలంటున్న బీజేపీ నాయకులు….
ఘనంగా రంజాన్ వేడుకలు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రజలందరూ మతసామరస్యంతో మెలగాలని
ఒక్క క్లిక్తో కూరగాయలు… ఇంటి ముంగటికే కే రైతుబజార్ సేవలుడిజి రైతుబజార్’తో డోర్
ఘనంగా రంజాన్ పర్వదినం వేడుకలు..
ఘనంగా రంజాన్ పర్వదినం వేడుకలు.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Hospital |మేము సమకూరిస్తే.. మీరు శంకుస్థాపనలు చేస్తారా..
Hospital | మేము సమకూరిస్తే.. మీరు శంకుస్థాపనలు చేస్తారా.. Hospital | ఆంధ్రప్రభ,
మత సామరస్యానికి ప్రతీక ఈద్ ఉల్ ఫితర్…
మత సామరస్యానికి ప్రతీక ఈద్ ఉల్ ఫితర్… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మత
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఉప సర్పంచ్
నార్సింగి, ఆంధ్రప్రభ : రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం మెదక్ జిల్లా
జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
హైదరాబాద్: పాతబస్తీలోని జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. ఐదు లక్షల రూపాయల విలువైన అపరిశుభ్ర ఆహార నిల్వలను పోలీసులు సీజ్ చేయడంతో పాటు నిందితుడి అరెస్ట్ చేశారు. జియాగూడలోని ఎస్.బి.ఏ గార్డెన్ ఎదురుగా ఉన్న ఇంట్లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా సమోసా తయారీ కేంద్రా అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి(73) నిర్వహిస్తున్నాడు. కుల్సుంపురా పోలీసుల సమన్వయంతో హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ జియాగూడలోని అక్రమ సమోసా తయారీ కేంద్రంపై మెరుపు దాడి చేశారు. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, కుళ్ళిపోయిన గుడ్లు, పదేపదే మరిగించిన నూనెను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా సమోసాలను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అన్ని వస్తువులను సీజ్ చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కుల్సుంపురా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీజ్ చేసిన వస్తువుల విలువ ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఆహార కల్తీ, అక్రమ తయారీ కేంద్రాలపై హైదరాబాద్ సిటీ పోలీస్ నిరంతరం నిఘా ఉంచుతుందని, ప్రజలు తమ ప్రాంతాల్లో ఇటువంటి అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజారోగ్య రక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నామని సిటీ పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన పదార్థాలు: పాడైపోయిన కోడిగుడ్లు: 500 వాడేసిన వంట నూనె: 5 కిలోలు తయారు చేసిన పదార్థాలు: ఎగ్ సమోసాలు (350), స్వీట్ కార్న్ సమోసాలు (600), ఉల్లిపాయ సమోసాలు (1000) ముడి పదార్థాలు: మైదా (50 కిలోలు), ఉప్పు (4 బస్తాలు), సమోసా పట్టీలు (2000), అపరిశుభ్రమైన స్వీట్ కార్న్ (10 కిలోలు) యంత్రాలు: ఫ్రైయర్, ఉల్లిపాయలు కోసే యంత్రం, వంట పాత్రలు.
స్నేహానికి ప్రతీక రంజాన్…. రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా
1.10 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..
నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్ లోని 300 మంది లబ్ధిదారులకు 1
ప్రజలందరిపై అల్లా దైవం ఆశీస్సులు ఉండాలి…
ప్రజలందరిపై అల్లా దైవం ఆశీస్సులు ఉండాలి… ఏపీ ఎస్.డబ్ల్యూ.సి చైర్మన్ రావి వెంకటేశ్వర
ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి.. ‘ధురంధర్-2’పై జక్కన్న ప్రశంసలు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా ‘ధురంధర్-ది రివెంజ్’ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా దాదాపు 4 గంటల నిడివితో ఉంది. అదే విషయాన్ని ప్రస్తావించిన రాజమౌళి.. అంత సేపు సినిమా తీసి.. ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఉండేలా చేయడం అంటే మామూలు విషయం కాదని.. అందుకు ఎంతో గట్స్ ఉండాలని ప్రశంసించారు. ‘‘‘ధురంధర్’ నాకు బాగా నచ్చింది. కానీ, ది రివెంజ్ మొదటి భాగం కంటే ఎంతో అద్భుతంగా ఉంది. రచన, నటీనటులు, సాంకేతిక పరిజ్ఞానం, మ్యూజిక్ ఇలా వేటిలోనూ లోపాలు కనిపించలేదు. దర్శకుడు ఆదిత్యధర్ నాలుగు గంటల పాటు తన సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇలాంటి సినిమా చేయాలంటే నిజంగా ఎంతో గట్స్ ఉండాలి. చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చిత్రాన్ని తెరకెక్కించారు. రణ్వీర్ సింగ్ తన నటనతో మంత్రముగ్ధుల్ని చేశారు. జస్కిరాత్ సింగ్, హమ్జా అలీ మజారీగా రెండు పాత్రలకూ న్యాయం చేశారు. షెడ్డులో బంధించిన సోదరిని కలిసే సమయంలో ఆయన నటన మాస్టర్ క్లాస్. సినిమా మొదటి నుంచి పతాక సన్నివేశం వరకు రణ్వీర్ నటన అమోఘం. దేశ నిస్సహాయతను, అసహనాన్ని మాధవన్ తెరపై చక్కగా ప్రదర్శించారు. ఈ విజయం మనందరిదీ’’ అని రాజమౌళి ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇరాన్ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్
ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామని, ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా నిర్వీర్యం చేశామని ఆయన ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే సంకేతాలను ఈ ప్రకటన ఇచ్చింది.తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ క్షిపణి వ్యవస్థను, వైమానిక, నౌకా దళాలను నామరూపాలు లేకుండా చేశామని తెలిపారు. […] The post ఇరాన్ను దెబ్బతీశాం.. సైనిక చర్య ముగింపు దశలో ఉంది: ట్రంప్ appeared first on Visalaandhra .
తిరుమలలో భక్తులకు ఇక త్వరిగతిన దర్శనం
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది
పేలిన బస్సు టైర్ –చెలరేగిన మంటలు –డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా (Vizianagaram district)లో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 37 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది (Fire breaks out in a private bus). అయితే డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఈరోజు తెల్లవారుజామున రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఆరెంజ్ ట్రావెల్స్ (Orange Travels)కు చెందిన బస్సు భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరికి వెళ్తోంది. […] The post పేలిన బస్సు టైర్ – చెలరేగిన మంటలు – డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం appeared first on Visalaandhra .
Hyderabad : ఈ సమోసాలు తిన్నారో.. ఇక మీ కడుపు మటాష్
దాడిలో సమోసాలు పెద్ద ఎత్తున అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
రుణమాఫీ కాకుండా..ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? : హరీష్ రావు
హైదరాబాద్: ఎంతో ముందుచూపుతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి ప్రణాళికలు చేశామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తాము అన్ని సమకూర్చడం.. కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడం అని అన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఆయుష్ ఆస్పత్రులు తామే ఏర్పాటు చేశామని, పిహెచ్ సిలు కూడా తాను ఆరోగ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఎన్నికల కోడ్ వల్ల పిహెచ్ సిలు ప్రారంభించలేదని, బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే జిల్లా జైలుకు భూసేకరణ చేసి.. నిధులు కేటాయించామని అన్నారు. జిల్లా జైలు పూర్తయి రెండేళ్ల తర్వాత.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు వచ్చి ప్రారంభిస్తున్నారని విమర్శించారు. శ్రమ తమది..శిలాఫలకాలు వాళ్లవి అని హరీష్ రావు మండిపడ్డారు. నర్మెట్టలోనే 350 మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని, రైతుబంధు బకాయిలు వెంటనే ఇవ్వాలని రైతుల తరఫున అడుగుతున్నానని డిమాండ్ చేశారు. పంటల బీమా ఇప్పటికీ చేయించలేదని, వర్షాలు, తుఫానుల వల్ల నష్టపోయిన పంటలకు బీమా రాలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్ధిపేటకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని అన్నారు. మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టలేదా? అని..రుణమాఫీ పూర్తి చేశాకే సిద్ధిపేట వస్తా అన్నావు.. మరి రుణమాఫీ అయిందా? అని.. రుణమాఫీ కాకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
ధురంధర్ -2 తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్కు లైన్ క్లియర్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్ తెలుగు వెర్షన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ప్రదర్శనలు ఇవాళ మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ప్రారంభం కానున్నాయి. దీంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది. వాస్తవానికి ఈ సినిమా హిందీ వెర్షన్తో పాటే ఈ నెల 19న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే, కంటెంట్ […] The post ధురంధర్ -2 తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్కు లైన్ క్లియర్ appeared first on Visalaandhra .
వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణలో సొంతంగా వాహనం ఉండి, మరో కొత్త వాహనం కొనాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెండో వాహనం కొనుగోలుపై ఇప్పటివరకు విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాలపు పన్నును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన ఈ నెల 23వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. దీంతో వాహన కొనుగోలుదారులకు పెద్ద ఆర్థిక ఉపశమనం కలగనుంది. రాష్ట్ర రవాణా శాఖ ఈ నెల 23 నుంచి జాతీయ స్థాయి ‘వాహన్ […] The post వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ appeared first on Visalaandhra .
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు
మెయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది.
మామడ, ఆంధ్రప్రభ : మండలవ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఘనంగా
ప్రపంచ మానవాళికి శాంతిని బోధించే దైవ గ్రంథం ఖురాన్
ప్రపంచ మానవాళికి శాంతిని బోధించే దైవ గ్రంథం ఖురాన్ మౌలానా అబూ హోరేరా
ఇంద్రకీలాద్రిపై వైభవం గా పుష్పాలంకరణ..
ఇంద్రకీలాద్రిపై వైభవం గా పుష్పాలంకరణ.. మూడవ రోజు చామంతి–గులాబీ పూలతో కనకదుర్గమ్మకు అద్భుత
కడియం కటౌట్ కు వినతిపత్రం అందజేత..
చిలుపూర్, ఆంధ్రప్రభ ; బిఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన కడియం శ్రీహరి, నేటికీ
వైభవంగా శ్రీ సీతారామ మందిర పునః ప్రతిష్ట..
వైభవంగా శ్రీ సీతారామ మందిర పునః ప్రతిష్ట.. నూతన విగ్రహాల ప్రతిష్టా మహోత్సవంభక్తుల
Chiranjeevi : చిరు చేసిన వ్యాఖ్యలు పవన్ ను ఇబ్బంది పెట్టాయా?
మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కల్యాణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టినట్లే కనిపిస్తుంది
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్ధనలు..!
భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్ధనలు..! కోడూరు, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని
ఇంజినీరింగ్ రంగంలో నల్లమల వాసికి విశిష్ట సేవలు
ఇంజినీరింగ్ రంగంలో నల్లమల వాసికి విశిష్ట సేవలు అచ్చంపేట, ఆంధ్రప్రభ ; కిన్నెర
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు..
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు.. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ మహబూబ్ షేక్.
10 కీలక హామీలతో విడుదల మమత కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి […] The post టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల appeared first on Visalaandhra .
అవార్డు గ్రహీత దుంప నర్సయ్యకు ఘన సన్మానం
గణపురం, ఆంధ్రప్రభ ; బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ బాపూజీ
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు... అభిషేక్ సింగ్ అరెస్టు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ రోహిత్ పార్టీకి అభిషేక్ డ్రగ్స్ సరఫరా చేశాడు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ అభిషేక్ నుంచి డ్రగ్స్ కొన్నాడు. రోహిత్కు ఇప్పటివరకు అభిషేక్ 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. మొయినాబాద్ లోని మాజీ ఎంఎల్ రోహిత్ రెడ్డి ఫాం హౌస్లోని డ్రగ్స్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. రోహిత్ రెడ్డి ఫాం హౌస్లో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో మద్యంతో పార్టీని జరుపుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందండంతో పోలీసు బృందం ఫామ్హౌస్ దాడి చేసి ఒక మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను సేవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు లోపలికి వెళుతున్న క్రమంలో వారిపై కాల్పులు జరిగాయి. నిందితుల్లో పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), ఏపి టిడిపి ఎంపి పుట్ట మహేష్ కుమార్, నమిత్ శర్మ, పంజుగుల రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, తిరువీదుల అర్జున్ రెడ్డి, నల్లపనేని విజయ కృష్ణ, వరమచనేని శ్రవణ్ కుమార్, మోరవినేని రమేష్, ప్రియాంక, సిల్వేరి శరత్ కుమార్లు ఉన్నట్లు వెల్లడించారు.
జీవన్ రెడ్డితో మంత్రుల మంతనాలు
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు సమావేశమయ్యారు
Rajamouli Heaps Praise on Dhurandhar: The Revenge
Bollywood film Dhurandhar: The Revenge is doing wonders across the globe with its box-office numbers. The film is receiving a lot of appreciation from the circles of Tollywood. The Telugu version of the film released today all over. Top director SS Rajamouli watched Dhurandhar: The Revenge and he could not wait to appreciate the film. […] The post Rajamouli Heaps Praise on Dhurandhar: The Revenge appeared first on Telugu360 .
Shooting Update of Ram Charan’s Peddi
Ram Charan’s upcoming film Peddi is the most awaited summer release of Telugu cinema. The makers announced that the film releases on April 30th across the globe during the core summer season. There are strong speculations that the film’s release will be pushed due to the pending shoots and the extensive post-production work involved. But […] The post Shooting Update of Ram Charan’s Peddi appeared first on Telugu360 .
Harish Rao : మాది శ్రమ ఫలితం.. మీది శిలా ఫలకం
రుణమాఫీ చేయకుండానే సిద్ధిపేటకు ఎలా వస్తావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
నీటి ఏనుగు దాడిలో పశు వైద్యురాలి మృ*తి #Karnataka #HippoAttack #Shivamogga #Safari #BreakingNews
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ
పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారత విమానయాన సంస్థలకు కీలక సూచనలు జారీ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్, ఇరాక్, యూఏఈ సహా 9 దేశాల గగనతలాన్ని పూర్తిగా ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. ఇరాన్ భూభాగంలో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు నిర్వహించడం, దీనికి ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉండటంతో పౌర విమానయానానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని డీజీసీఏ తన […] The post పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ appeared first on Visalaandhra .
కరీంనగర్: ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నీంనగర్ జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అత్తగారింట్లో ఉరి వేసుకుని ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితమే ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల మరణాలతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రశేఖర్ కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నాం: చంద్రబాబు
తిరుపతి: మా మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏడుకొండల వాడి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులందరం కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి వారి సేవలో తరించామన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు, భక్తులతో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి ముచ్చటించాను. టిటిడి సేవలు ఎలా అందుతున్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రభ ఎఫెక్ట్… చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్లలో “డయాలసిస్ సేవలు బంద్” అంటూ
కల్తీ సమోసాల గుట్టు రట్టు #latestnews #viralvideo #hyderabadnews #telugupost
అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు కొనసాగింపు
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34వ వార్డు హౌసింగ్ బోర్డ్
ఇరాన్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ నౌకాదళం, వైమానిక దళాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సైనిక పరంగా ఇరాన్ పని అయిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఖర్గ్ ద్వీపానికి సంబంధించి తమ వద్ద ఉన్న ప్రణాళికలు చెప్పలేనని, ఇరాన్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నామని తెలియజేశారు. హోర్ముజ్ జలసంధి గురించి తమకు అవసరం లేదని, యూరప్, జపాన్, చైనా, కొరియాకు అవసరం కాబట్టి వారు జోక్యం చేసుకోవాలని సూచించారు. హోర్ముజ్ జలసంధి తెరిపించేందుకు పెద్ద సంఖ్యలో నౌకలు అవసరమని, హోర్ముజ్ ను తెరిపించేందుకు నాటో సాయం చేయగలదు.. కానీ వారికి ధైర్యం లేదని ట్రంప్ విమర్శించారు.
తీవ్ర రూపం దాల్చుతోన్న ఇరాన్ యుద్ధం
హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు తెహ్రాన్: ఇరాన్ యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రతి దాడులతో ఎదురు తిరుగుతోంది. హిందూ మహాసముద్రం పైకి ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మహాసముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా లక్ష్యంగా వాటిని పంపింది. అయితే 4000 కి.మీ.దూరంలో ఉన్న టార్గెట్ను అవి తాకలేదని తెలుస్తోంది. ఒకటి మార్గంమధ్యలోనే విఫలమవగా, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్ప్పుడు […] The post తీవ్ర రూపం దాల్చుతోన్న ఇరాన్ యుద్ధం appeared first on Visalaandhra .
Aamir Khan’s Support Adds Momentum To Sesh’s Dacoit
With the release date nearing, Adivi Sesh’s Pan-India action drama Dacoit is steadily turning up the heat ahead of its April 10th arrival in cinemas. The film, led by Sesh and Mrunal Thakur, marks the directorial entry of Shaniel Deo, who blends an emotional core with high-intensity action. A major highlight is the Telugu debut […] The post Aamir Khan’s Support Adds Momentum To Sesh’s Dacoit appeared first on Telugu360 .
మందులపై యుద్ధం ప్రభావం*ధరలు పెరిగే అవకాశం! ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల మధ్య చెలరేగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాకుండా, సామాన్యుడి ప్రాణరక్షక ఔషధాల రంగాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నాయి. రవాణా మార్గాల్లో ఆటంకాలు, ముడి చమురు ధరల పెరుగుదల వెరసి భారత ఫార్మా రంగానికి ‘ప్రమాద ఘటికలు’ మోగిస్తున్నాయి. రానున్న రోజుల్లో నిత్యావసర మందుల ధరలు సామాన్యుడికి భారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధరలు పెరిగే అవకాశం ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు పెరగడంతో, ఫార్మా […] The post ఫార్మాకు ప్రమాద ఘటికలు appeared first on Visalaandhra .
నూతన ఎస్సైని కలిసిన జనసేన నాయకులు..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఇటీవల నూతన
SI Chandrasekhar |మొన్న భార్య… ఇప్పుడు భర్త
SI Chandrasekhar | మొన్న భార్య… ఇప్పుడు భర్త SI Chandrasekhar |
ఇస్లాం బోధనలు, సదా అనుసరణీయం..
ఇస్లాం బోధనలు, సదా అనుసరణీయం.. మౌలానా ముస్తాన్ నద్వీ ఆంధ్రప్రభ, విజయవాడ :
మార్కెట్ కమిటీ డైరెక్టర్గా దుంపల పద్మారెడ్డి నియామకం
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఖాళీగా
ముష్టిబండలో రోడ్డు ప్రమాదం దమ్మపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ముష్టిబండ–మొద్దులగూడెం గ్రామాల

31 C