ఆర్గాన్ పంట ఆరోగ్యానికి అమృతం…
ఆర్గాన్ పంట ఆరోగ్యానికి అమృతం… ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. బూర్గంపాడు, ఆంధ్రప్రభ :
నేను గర్భిణిని.. నన్ను అరెస్ట్ చేయకండి…
నేను గర్భిణిని.. నన్ను అరెస్ట్ చేయకండి… ఆశా వర్కర్ కన్నీటి పర్యంతం… మోర్తాడ్,
జిల్లా అధ్యక్షుడిగా సోమగాని నరేందర్
జిల్లా అధ్యక్షుడిగా సోమగాని నరేందర్ హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ పట్టణానికి చెందిన
ప్రళయ గాలి వర్షంతో కాళేశ్వరం కుదేలైంది
ప్రళయ గాలి వర్షంతో కాళేశ్వరం కుదేలైంది భారీ వర్షానికి చెట్లు నేలకొరిగి ఇళ్ల
రాష్ట్రస్థాయిలో విద్యార్థులు రాణించడం గర్వకారణం..
రాష్ట్రస్థాయిలో విద్యార్థులు రాణించడం గర్వకారణం.. విద్యార్థులకు, పీడీలకు కలెక్టర్ సన్మానం ఉట్నూర్, ఆంధ్రప్రభ
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన వినయ్
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన వినయ్ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు
నా పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు : కెటిఆర్
తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కొంతమంది ‘కెటిఆర్ సేవా సమితి’, ‘కెటిఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయాన్ని పలువురు కెటిఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటితోపాటు కెటిఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా కెటిఆర్కి తెలియజేశారు. తన పేరుతో నిర్వహిస్తున్న సంస్థలపై ఆయన స్పందిస్తూ తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని... అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని తేల్చిచెప్పారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను నిలిపివేయాలని, తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా బిఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు.
బీజేపీ నేత సురేందర్ రెడ్డికి మాతృవియోగం
బీజేపీ నేత సురేందర్ రెడ్డికి మాతృవియోగం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతం
మెక్సికోలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సిజెఎన్ జి ) నాయకుడు నెమెసియో రూబోన్ ఒసేగురా సెర్వాంటెస్ , అకా ఎల్ మెంచో సైన్యం దాడిలో చనిపోయాడు. దీంతో ప్రతీకార దాడుల నేపథ్యంలో హైవేలను దిగ్బంధం చేశారు. పలు విమానాలను రద్దు చేశారు. అమెరికా కూడా మెక్సికో లోని పలు పట్టణాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. అమెరికా, కెనడాలలో సెక్యూరిటీ అలర్ట్ లను ప్రకటించారు. మెక్సికో డ్రగ్ మాఫియా ఎంత బలమైనదంటే, వారు సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారు. అలాంటి ముఠా అగ్రనాయకుడు హతమైతే, అల్లకల్లోలం జరగవచ్చునన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.మెక్సికో లోని జాలిస్కో స్టేట్ లో టపాల్పా పట్టణంలో ఆదివారం మెక్సికన్ సైన్యం ఎల్ మెంచో ముఠాకు చెందిన దుండగులతో సాయుధ ఘర్షణకు దిగింది. కాల్పుల్లో ఒసేగురా గాయపడ్డాడు. చికిత్స కోసం మెక్సికో నగరానికి విమానంలో తలరిస్తుండగా, అతడు చనిపోయినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అతడి తలపై 15 మిలియన్ అమెరికా డాలర్ల బహుమతి ఉంది. 59 ఏళ్ల జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ నాయకుడు ఇటు మెక్సికో లోను, అటు అమెరికాలోనూ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకడు. ఎల్. మెంచో తోపాటు అతడి ముఠాకు చెందిన ఆరుగురు ఈ ఆపరేషన్ లో చనిపోయినట్లు సైన్యం తెలిపింది. ఆపరేషన్ లో ముగ్గురు మెక్సికన్ సైనికులు గాయపడ్డారు. ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు ముఠా సభ్యులనుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో విమానాలను కూల్చివేయగల రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి.ఎల్. మెంచో మరణం తర్వాత కార్టెల్ ముఠా సభ్యులు తీవ్ర హింసా, దౌర్జన్య కాండకు పూనుకున్నారు. జాలిస్కో, మిచోకాన్ స్టేట్ లలో వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారులను దిగ్బంధం చేశారు. సైనిక ఆపరేషన్ లో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రదేశం ప్యూర్టో వల్లర్టా పై హెలికాప్టర్ల రాకపోకలు దాదాపు నిలిచి పోయినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చూపాయి. మెక్సికన్ డ్రగ్ కార్టెల్ బాస్ లలో అత్యంత శక్తివంతుడైన ఎల్.మెంచో ను ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేర్చింది అంటే అతడిని అంచనా వేయవచ్చు. మెక్సికోలో శక్తివంతమైన మాదక ద్రవ్య సామ్రాజ్యం విస్తరించడం వెనుక చైనా సంబంధాలు కూడా కీలకం. ఒసేగురా మరణం, తర్వాత సినాలోవా కార్టెల్ బాస్ జోక్విన్ ఎల్ . చాపో గుజ్మాన్ వంటి వారిని తొలగించే ఆపరేషన్ సాగవచ్చు. ఎల్. చాపో, ఎల్. మెంచో వంటి వారి కథనాలతో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికోను ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవచ్చు.
ద్వారక పాఠశాలలో క్విజ్ పోటీలు….
ద్వారక పాఠశాలలో క్విజ్ పోటీలు…. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని ద్వారక
మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
పాడి రైతుల కోసం గోకులం షెడ్ల నిర్మాణం
టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో పాడి రైతుల అభివృద్ధి కోసం టి.డి.పి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండలఇంచార్జి ధర్మవరపు మురళీ అన్నారు. మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం కింద రూ.2.30లక్షల అంచనా వ్యయం ఉండగా 90శాతం సబ్సిడీతో కుమ్మర మల్లికార్జున, సుబ్బరత్నమ్మ దంపతులు నిర్మించుకున్న గోకులం షెడ్డును సోమవారం అయన డ్వామా విజిలెన్స్ అధికారి జల్లా శ్రీనివాసులు, ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, డిప్యూటీ […] The post పాడి రైతుల కోసం గోకులం షెడ్ల నిర్మాణం appeared first on Visalaandhra .
పోలీస్ స్టేషన్లో ప్రజలకు సేవలపై అవగాహన
విశాలాంధ్ర-రాప్తాడు : పోలీస్ స్టేషన్లో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాప్ ద్వారా 87 రకాల సేవలు అందిస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గోళ్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులకు సోమవారం సీఐ శ్రీహర్ష అవగాహన కల్పించారు.గ్రామాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి ఎఫ్.ఐ.ఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు, ఫిర్యాదుల స్వీకరణ, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తుల ఆచూకీ, వివిధ రకాల ధృవీకరణ పత్రాలు తదితర సేవలు ఉంటాయన్నారు.నేరాలకు సంబంధించిన […] The post పోలీస్ స్టేషన్లో ప్రజలకు సేవలపై అవగాహన appeared first on Visalaandhra .
సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం
జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని 100 శాతం అక్షరాస్యులుగా మార్చడానికి సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో అక్షర ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం అని, ఈ […] The post సంపూర్ణ అక్షరాస్యతే అక్షరాంధ్ర లక్ష్యం appeared first on Visalaandhra .
విద్యార్థులకు అయోడిన్ వైద్య పరీక్షలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవివిశాలాంధ్ర – అనంతపురం టౌన్అ యోడిన్ ఉన్న ఉప్పును వాడాలని నీరసంగా ఉన్న విద్యార్థులను గుర్తించి వైద్యం అందించేలా చర్యలు తీసుకోమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు.ప్రిన్స్ ఆఫ్ పీస్ స్కూల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అమాలి కాలనీ యందు, విద్యార్థులకు అయోడిన్ లోపంపై వైద్యులు సోమవారం పరీక్షలు నిర్వహించారు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. […] The post విద్యార్థులకు అయోడిన్ వైద్య పరీక్షలు appeared first on Visalaandhra .
‘డెకాయిట్’ నుంచి తొలి సింగిల్ వచ్చేది ఎప్పుడంటే..
విలక్షణమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరోల్లో అడివి శేష్ ముందుంటాడు. అడివి శేష్ నుంచి సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక మిస్టరీ దాగి ఉంటుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయినా.. అప్డేట్స్ మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. డెకాయిట్ నుంచి తొలి సింగిల్ వచ్చేస్తోందని చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా డెకాయిట్ కాక ముందు తన ప్రేమ కథ ఎలా సాగిందో తెలిపేలా.. ‘రుబారో’ అనే పాటను ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ‘అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె అతడిని మోసం చేసింది’ ‘మీకు అతడికి ఏం జరిగిందో తెలుస్తుంది.. మీరు అతడు ఏం ఫీల్ అయ్యాడో వింటారు’ అంటూ శేష్ ఈ అప్డేట్కి రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలోకి రానుంది. He LOVED her. She BETRAYED him. #Rubaroo Before he became a #DACOIT On Feb 27th … You Will Know What Happened to Him. You Will Hear What He Felt. @mrunal0801 pic.twitter.com/6Q0gj5rVg0 — Adivi Sesh (@AdiviSesh) February 23, 2026
STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news
STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news రూసా నిధులు,
ప్రజాపాలన ప్రభుత్వంలో.. సొంతింటి కల నెరవేరిన వేళ..ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం…
రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం
రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం క్రీడాకారులను అభినందించిన మంత్రి
ప్రజలకు సౌలభ్యంగా ప్రజావాణి కార్యక్రమం…
ప్రజలకు సౌలభ్యంగా ప్రజావాణి కార్యక్రమం… జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్మండల కేంద్రంలోదరఖాస్తుల స్వీకరణ
డీజీపీని కలిసిన టీఅర్ ఎస్ పార్టీ నాయకులు
డీజీపీని కలిసిన టీఅర్ ఎస్ పార్టీ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిది,
బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు…
బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు… చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News
Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News
మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం…
మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం… మోత్కూర్, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ
Kavitha : కవిత అసలు లక్ష్యం అదేనా? అసలు ఏం జరుగుతుంది?
తెలంగాణలో కవిత తన సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
Samantha about her Relationship with Raj Nidimoru
It was not a smooth sail for Samantha right from the start of her career. After she achieved stardom, the actress got married to actor Naga Chaitanya. The actors parted ways and soon Samantha suffered from Myositis. The actress now married Bollywood filmmaker Raj Nidimoru. Speaking to a top magazine, the actress opened about her […] The post Samantha about her Relationship with Raj Nidimoru appeared first on Telugu360 .
Harish Shankar clarifies about political satires in UBS
Power Star Pawan Kalyan and Harish Shankar combination has delivered a huge blockbuster, Gabbar Singh. Now, they are back together for highly anticipated Ustaad Bhagat Singh. The movie second single, Aura of Ustaad, released yesterday and it received high appreciation from all corners. But few people raised concerns about the film having numerous political comments […] The post Harish Shankar clarifies about political satires in UBS appeared first on Telugu360 .
powerstar |ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది..
powerstar | ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది.. పవర్ స్టార్ – హరీష్
Andhra Pradesh Minister Nara Lokesh has issued a strong rebuttal to the political storm surrounding the alleged adulterated ghee controversy. Speaking with the media, he addressed allegations raised by YSRCP leaders about business links between Indapur Dairy and Heritage Foods. He dismissed the claims as baseless and politically motivated. Lokesh made it clear that Indapur […] The post Lokesh Slams Ghee Adulteration Claims, Challenges YSRCP Over Heritage Allegations and Council Disruptions appeared first on Telugu360 .
Andhra Pradesh : పింఛనుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
పింఛను దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Andhra Pradesh :కల్తీపాలు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.
నా పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదు: కెటిఆర్
హైదరాబాద్: తన పేరుతో కొందరు సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయాలని.. తన పేరుతో సంస్థలు ఏర్పాటు చేసేందుకు మాత్రం అనుమతి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదన్నారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలు వెంటనే ఆపాలని తెలిపారు. తనపై అభిమానం ఉంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయవచ్చని పిలుపునిచ్చారు.
ఆకలి తీర్చడమే లక్ష్యం.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా
ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు
Rs.3 lakhs | ఎక్కడంటే… Rs.3 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఆర్గాన్ పంటలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం…
ఆర్గాన్ పంటలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం… బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఆర్గాన్ పంటలను పండించి
ఫ్యాక్ట్ చెక్: తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్న టీటీడీ
తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు అంటూ
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి…
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : వార్డు సభ్యులు గ్రామాల
గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం
గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి
IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..
చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు, […] The post చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు.. appeared first on Visalaandhra .
Tirumala |ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్
Tirumala | ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్ Tirumala |
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివాలయములో గల ఐదవ సచివాలయం పార్కులో పురపాలక సంఘం పరిధిలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ వంతుగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీ మానస నృత్య కళా కేంద్రం గురువు మానస వారి శిష్య బృందంతే నృత్య కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. మానస శిష్య బృందం నిర్వహించిన భరతనాట్యం, జానపద గేయాల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య గురువు మానస తో పాటు శిష్య […] The post ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం appeared first on Visalaandhra .
ఐఎఫ్సీఎన్ సస్టైన్–2025కు తెలుగు పోస్ట్ ఎంపిక
ప్రపంచవ్యాప్తంగా 25 ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థల్లో చోటు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మారం నుండి యాదగిరి వెళ్ళుటకు బందు వర్గములతో కలిసి లాతూర్ ఎక్స్ప్రెస్ ను ధర్మవరం పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన శారద కుటుంబం రైలులో బయలుదేరింది. రైలు కదులుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి శారదా మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దొంగలించుకుని పారిపోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. లాతూరు ఎక్స్ప్రెస్ కల్లూరు గ్రామానికి చేరే సమయంలో ఎస్-5 లోని 72 బెర్త్ వద్ద ఉన్న శారద వెనుక వైపు […] The post రైలులో మహిళ గొలుసు చోరీ appeared first on Visalaandhra .
విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు…
విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు… భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రెండేళ్లు గడిచినా
కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రవర్తన దేశ ప్రయోజనాలకు హానికరం
ఇంచార్జ్ షాకే విజయకుమార్ విశాలాంధ్ర ధర్మవరం:: భారత కృత్రిమ ప్రభావ సదస్సు 2026 ఘటనపై బహుజన సమాజ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి సాకే వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 ఫిబ్రవరి 20 మరియు 21 తేదీలలో నిర్వహించిన ఇండియా ఏ ఐ ఇంపాక్ట్ సుమ్మిట్ 2026 (భారత్ కృత్రిమ మేధస్సు ప్రభావ సదస్సు–2026) దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సదస్సు అని […] The post కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రవర్తన దేశ ప్రయోజనాలకు హానికరం appeared first on Visalaandhra .
ఎస్ బిఐ ముందు బాధితుల ఆందోళన చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఊరేగింపు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణం డ్రైవర్స్ కాలనీలో (కనేకల్ క్రాస్) వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్మితమైన కొత్త ఆలయంలో శ్రీలక్ష్మివెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఈనెల 26వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక షిరిడి సాయి దేవాలయంలో నుంచి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా చెక్కభజన, మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతోపంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం […] The post అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఊరేగింపు appeared first on Visalaandhra .
పవన్కళ్యాణ్కి అందిన అల్లువారి వివాహ అహ్వానం
హైదరాబాద్: అల్లు వారింట పెళ్లి భాజాలు మోగే రోజు దగ్గరపడింది. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన నయనికతో శిరీష్ వివాహం మార్చి 6న జరుగనుంది. ఈ నేపథ్యంలో వివాహ పనులు వేగవంతం చేశారు. కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవికి ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబును ఈ పెళ్లికి అహ్వానించారు. సతీ సమేతంగా పవన్కళ్యాణ్, నాగబాబుల ఇంటికి వెళ్లిన అల్లు అరవింద్.. వారికి నూతన వస్త్రాలు అందించి అందించి పెళ్లికి ఆహ్వానించారు. ఇప్పటికే శిరీష్ వివాహ వేడుకల్లో భాగంగా పసుపు దంచుడు కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఇన్స్టా ద్వారా పంచుకున్నారు.
Adivi Sesh’s Dacoit first single Rubaroo to melt hearts
Adivi Sesh has carved a unique niche for himself as one of the most consistent and bankable actors in Telugu cinema. Known for his impeccable knack for crafting edge-of-the-seat thrillers, he is currently channeling his creative energy into the highly anticipated Telugu-Hindi Pan-India bilingual, Dacoit. Shaneil Deo is directing the film and the makers have […] The post Adivi Sesh’s Dacoit first single Rubaroo to melt hearts appeared first on Telugu360 .
మృతులకు రూ. 10 లక్షల పరిహారం..
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు అసెంబ్లీలో సీఎం ప్రకటన రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా నలుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ శాసనసభలో ఈ విషయంపై ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీ నుంచి […] The post మృతులకు రూ. 10 లక్షల పరిహారం.. appeared first on Visalaandhra .
సీతారామ లిఫ్ట్ఇరిగేషన్ కాలువ పనులకు భూమి పూజచేసిన ఎంఎల్ఏ రాగమయి
పెనుబల్లి,ఫిబ్రవరి 22(జనం సాక్షి )ఖమ్మం జిల్లా పెనుబల్లిమండలం రామచంద్రపురంగ్రామంలో ఆదివారంసత్తుపల్లి ఎం ఎల్ ఏ డాక్టర్ మట్టా రాగమయిసీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ …
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ…
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి
Andhra Prabha Smart Edition |AP|మండలిలో రచ్చ/గోల్డెన్ హారిజన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-02-2026, 4.00PM ap ఉగాదికి జాబ్ క్యాలెండర్..
Exames |తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
Exames | తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పరీక్షల
తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన…
తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన… మక్తల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అగ్ర
త్వరగా భారత్కు రండి.. ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్ర సూచన
న్యూఢిల్లీ: ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్రం ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులను వీలైనంత త్వరగా ఇరాన్ నుంచి భారత్కు రావాలని పేర్కొంది. అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా త్వరగా రావాలని తెలిపింది. పాస్పోర్టులు, ఐడి కార్డులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవానలి తెలిపింది. ఇరాన్లో నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇరాన్లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని సూచించింది.
క్రీడల్లో ఓటమి విజయానికి తొలి మెట్టు
క్రీడల్లో ఓటమి విజయానికి తొలి మెట్టు సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్ర
25న ఉచిత కంటి వైద్యశిబిరం… హుజూర్నగర్, ఆంధ్రప్రభ : పట్టణంలోని టౌన్ హాల్
Tamil Multi-starrer Creates Confusion in NTR Fans
Tamil Superstars Rajinikanth and Kamal Haasan are all set to team up for a multi-starrer and the project has been under discussion from a long time. Jailer fame Nelson Dilipkumar has been locked to direct the project and an official video announcement came out recently. Nelson is in talks with NTR for a high voltage […] The post Tamil Multi-starrer Creates Confusion in NTR Fans appeared first on Telugu360 .
మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం
మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్
School |గదుల నిర్మాణానికి భూమి పూజ…
School | గదుల నిర్మాణానికి భూమి పూజ… School | రుద్రూర్, ఆంధ్రప్రభ
భారతీయులకు కేంద్రం అలర్ట్అమెరికా సైనిక దాడుల భయంతో కేంద్రం కీలక నిర్ణయంవిద్యార్థులు, వ్యాపారులు సహా అందరికీ వర్తిస్తుందన్న ఎంబసీఅత్యవసర సహాయం కోసం ఫోన్ నంబర్లు, ఈమెయిల్ విడుదల ఇరాన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇరాన్కు, అమెరికాకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నందున, వీలైనంత త్వరగా దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. ఈ మేరకు తెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం […] The post ఇరాన్ను వెంటనే వీడండి appeared first on Visalaandhra .
చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు ఘన సన్మానం…
చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు ఘన సన్మానం… మేడ్చల్, ఫిబ్రవరి 23(ఆంధ్రప్రభ):
అభిషేక్ త్వరగా ఔట్ అవ్వడానికి కారణం అదే: గవాస్కర్
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీం ఇండియా కుప్పకూలిపోయింది. అయితే ఈ మ్యాచ్లో టి-20 నెంబర్.1 బ్యాటర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు టోర్నమెంట్లో పరుగుల ఖాతా తెరిచాడు. గత మూడు మ్యాచుల్లో డకౌట్ అయిన అభిషేక్ ఈ మ్యాచ్లో పరుగులు చేశాడు. కానీ, 15 పరుగులకే ఔట్ అయి.. మరోసారి ఫ్యాన్స్ని నిరాశ పరిచాడు. అయితే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారని.. టీం ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అలాగే వాళ్లు అభిషేక్ను కట్టుదిట్టం చేశారని అన్నారు. ‘‘నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదటి బంతికే ఔటైనా.. తర్వాతి బంతిని ఎదుర్కొవచ్చు. కానీ, మ్యాచ్లో అలా ఉండదు. ఒత్తిడి మిమ్మల్ని స్తంభింపచేస్తుంది. పెద్ద షాట్లు కొట్టనీయకుండా చేతులను కట్టడి చేస్తుంది. అభిషేక్ ఒత్తిడి వల్లే స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా వ్యూహరచన చేశారు. వారికి తెలుసు.. అతడు రూమ్ చేసుకొని ఆఫ్ సైడ్ ఆడతాడని.. రబాడ సిక్స్ ఇచ్చిన తర్వాత కూడా అవిశ్రాంతంగా అభిషేక్ శర్మ ప్యాడ్లనే టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు’’ అని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు.
న్యాయవాదుల ధర్నా… బోధన్, ఆంధ్రప్రభ : న్యాయవాదిపై కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ
model |మత్తెక్కించే హాట్ ఫోజులు
model | మత్తెక్కించే హాట్ ఫోజులు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బాలీవుడ్ నటి,
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు… పోలవరం (రంపచోడవరం) ఆంధ్రప్రభ ప్రతినిధి : ఇంటర్మీడియట్ పరీక్షలు
బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం.. హోంగార్డు, మరో యువతి మృతి
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు హోంగార్డు సయ్యద్ హుస్సేన్, యువతి అక్షితలుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ ట్రాఫిక్ పిఎస్లో సయ్యద్ హుస్సేన్ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ తర్వాత పార్ట్టైమ్గా ర్యాపిడో బైక్ డ్రైవర్గా కూడా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అక్షిత ర్యాపిడో ద్వారా రైడ్ బుక్ చేసుకొని సయ్యద్ హుస్సేన్ బైక్పై బయల్దేరింది. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అక్షితను విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
6amWalk |నడకే దివ్యౌషధం. రోజుకు ఎవరు, ఎంత, ఎప్పుడు నడవాలి?
6amWalk | నడకే దివ్యౌషధం. రోజుకు ఎవరు, ఎంత, ఎప్పుడు నడవాలి? 6amWalk
కల్తీపాల బాధ్యులను వదిలేది లేదు: చంద్రబాబు
అమరావతి: రాజమండ్రిలో కల్తీ పాల తాగి నలుగురు అస్వస్థతతకు గురై చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్లపై ఉన్నారని, ఈ ఘటన బాధాకరమని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. కల్తీ పాల విషయంపై సిఎం అసెంబ్లీలో మాట్లాడారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదని చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అన్నారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతుందని, కల్తీపాల బాధ్యులను వదిలేది లేదని, పాల వ్యాపారి నాగేశ్వరరావును అరెస్టు చేశామని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
semi final |లేదంటే ఇంటి దారే..!
semi final | లేదంటే ఇంటి దారే..! semi final | ఆంధ్రప్రభ
ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపు.. భయాందోళనలో తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి బాంబు బెదిరింపులతోం ఉలిక్కిపడింది. గతంలో చాలా సార్లు స్కూళ్లకు బాంబు బెదిరంపు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్ఫోర్స్ బాల్ భారతి స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులను ఇళ్లకు పంపి.. ఢిల్లీ ఫైర్ సర్వీన్, పోలీసులు, బాంబు స్క్వాడ్ యూనిట్లు రెండు పాఠశాలల్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి.
Deputy CM |అత్యంత వైభవంగా వేడుకలు
Deputy CM | అత్యంత వైభవంగా వేడుకలు Deputy CM | ఆంధ్రప్రభ,
Khalistan | ఎక్కడెక్కడంటే.. Khalistan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ
Ys Jagan : జగన్ మారలేదా? వైసీపీ నేతలు ఏమంటున్నారో తెలుసా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఓటమి తర్వాత కూడా ఏ మాత్రం మారడం లేదు.
స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ
స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :ఇంటర్మీడియట్ (మొదటి సంవత్సరం) సోమవారం
Hospital |మంట ఎక్కువగా పెడుతున్నావ్ అన్నందుకు
Hospital | మంట ఎక్కువగా పెడుతున్నావ్ అన్నందుకు Hospital | పామర్రు –
ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చిన నాని.. ‘ఆయా షేర్’ ప్రోమో..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ చిత్రంతో నానికి మంచి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్కి అద్భుతమైన రెన్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘‘ఆయా షేర్’’ అంటూ సాగే పాట ప్రోమోని విడుల చేశారు. పాట ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటని ఫిబ్రవరి 24ప విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాక సంగీతం అందిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీదేవి నటించిన మామ్ సినిమాలోని సన్నివేశాన్ని నిజ జీవితంలో
పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ను ప్రారంభం…
పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ను ప్రారంభం… బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక వృత్తి
నూతన బార్లకు నోటిఫికేషన్ మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలో మిగిలిపోయిన 5
పెదనాన్న రాక కోసం యువతి ఆరాటం...మావోయిస్టు నేత దేవ్ జీ...#Suma #OperationKagar #FamilyAppeal
రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి
రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి పెడన – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Chandrababu : రాజమహేంద్రవరం ఘటనపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం ఘటనపై స్పందించారు
పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం….
పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం…. మేడ్చల్, ఫిబ్రవరి 22(ఆంధ్రప్రభ)
ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు
ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు పెడన – ఆంధ్రప్రభ :
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి….
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి…. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : న్యాయవాదుల

25 C