SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రబృందం.

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రబృందం. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి ,మండలం లోని

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:29 pm

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్..

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.. పనులు చేసి రెండేళ్లు…బిల్లులు రాక కాంట్రాక్టర్ ఇబ్బందులు…విద్యార్థులకు

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:26 pm

ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి..

ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి.. మున్సిపల్ కమిషనర్ వక్కల

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:22 pm

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే వైద్య శిబిరాలు

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండడం కోసమే వైద్య శిబిరాలు మున్సిపల్ చైర్ పర్సన్ పావని

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:15 pm

పర్యావరణ పరిరక్షణ వేదిక..

పర్యావరణ పరిరక్షణ వేదిక.. అడ్డదారిలో అంబుజా సిమెంటు పరిశ్రమ పనులు చేస్తే సహించేది

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:12 pm

Icon Star |అసలు ప్లాన్..

Icon Star | అసలు ప్లాన్.. Icon Star | డిఫరెంట్ గెటప్స్

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:08 pm

గోపేపల్లిలో భూముల గండం గట్టెక్కింది!

గోపేపల్లిలో భూముల గండం గట్టెక్కింది! చుక్కల భూములకు ముగింపు..125 రైతులకు NOCల జారీగ్రామం

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:03 pm

Delhi |ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Delhi | ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా Delhi | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:58 pm

2ndpregnancy |రెండో గర్భం ఎందుకు కష్టమవుతుంది..

2ndpregnancy | రెండో గర్భం ఎందుకు కష్టమవుతుంది.. 2ndpregnancy | మాతృత్వం: ఆనందం–సవాళ్లుమొదటి

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:57 pm

చిట్యాల కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్

చిట్యాల కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:55 pm

అమరావతి ఇక అజేయం.. అజరామరం

: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ప్రజల ఆకాంక్షలకు లభించిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక పరిణామంతో రాజధాని భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ, గత ప్రభుత్వ పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. రైతుల […] The post అమరావతి ఇక అజేయం.. అజరామరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:48 pm

దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం!

దేశవ్యాప్తంగా నేడు డిజిటల్ చెల్లింపు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీఐ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన అనేకమంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సేవల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది.ఔటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఒక్కసారిగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒక్క ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచే 500కు పైగా ఔటేజ్ రిపోర్టులు రాగా, యూకో బ్యాంకుకు సంబంధించి దాదాపు 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, […] The post దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:42 pm

పన్నులు సమయానికి చెల్లించిన ప్రజలకు అభినందనలు

రాష్ట్రంలో 2వ స్థానంలో రాజాం మున్సిపాలిటీ విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా): ఆస్తి పన్నుల వసూళ్లలో రాజాం పురపాలక సంఘం రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానంలో నిలవడం అభినందనీయంగా నిలిచింది. మొత్తం రూ.4.02 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.28 కోట్లను వసూలు చేసి ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో రాజాం మున్సిపాలిటీ ఈ ఘనత సాధించినట్లు రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ వెల్లడించింది. ఈ విజయానికి ప్రధాన కారణం పట్టణ ప్రజలు బాధ్యతగా […] The post పన్నులు సమయానికి చెల్లించిన ప్రజలకు అభినందనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:37 pm

నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

విశాలాంధ్ర,-సంతకవిటి ( విజయనగరం జిల్లా) : సంతకవిటి మండలం సురవరం గ్రామంలోని అన్నమ్మతల్లి కళ్యాణ మండపంలో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొని మాట్లాడారు.చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లా […] The post నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:32 pm

మహిళ డెఫ్ క్రికెట్ క్రీడాకారిణులను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

మహిళ డెఫ్ క్రికెట్ క్రీడాకారిణులను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:20 pm

పౌష్టిక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి.

పౌష్టిక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి. చిట్యాల, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం గర్భవతు

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:19 pm

సంచలన నిర్ణయం: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్

ఇంగ్లండ్ సీనియర్ ఆల్ రౌండర్ రవి బొపారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు బొపారా వీడ్కోలు పలికాడు. 2026 ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్‌కు ముందే తన నిర్ణయాన్ని బొపారా బయటపెట్టాడు. 40 ఏళ్ల బొపారా గత కొంతకాలంగా ఇంగ్లండ్ టి-20 బ్లాస్ట్, వన్డే కప్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. 2002లో ఎసెక్స్ తరఫున బొపారా తన కౌంటీ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు 18 సంవత్సరాల పాటు ఆ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. 2020లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, మూడేళ్ల తర్వాత మళ్లీ నార్తాంప్టన్‌షైర్ జట్టులో బొపారా చేరాడు. గత రెండు సీజన్లుగా ఆ జట్టు తరఫున అతడు ఆడాడు. గత సీజన్‌లో నార్తంప్టన్‌షైర్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో బొపారా కీలక పాత్ర పోషించాడు. సర్రేతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 46 బంతుల్లోనే 105 పరుగులు చేసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈసారి కూడా అతడికి కౌంటీ ఆడేందుకు ఆఫర్స్ వచ్చినప్పటికీ.. వాటిని సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. బొపారా ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 120 వన్డేలు, 38 టి-20లు ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా అతడు అరుదైన రికార్డు సాధించాడు. కాగా, ఇంగ్లండ్ తరఫున 2015లో అతడు చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి కేవలం డొమాస్టిక్ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ (2009. 2010), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015) జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం కరాచీ కింగ్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా అతడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. త్వరలో కౌంటీ క్రికెట్‌లో కామెంటేటర్‌గా అతడు కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టు జాతీయ సెలెక్టర్‌గా కావాలని బొపారా ఆశిస్తున్నాడు. 

మన తెలంగాణ 1 Apr 2026 4:17 pm

ఘనంగా స్వయం పాలనదినోత్సవ వేడుకలు….

ఘనంగా స్వయం పాలనదినోత్సవ వేడుకలు…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:15 pm

అమరావతికి చట్టబద్ధత…

అమరావతికి చట్టబద్ధత… వైసీపీకి రాజకీయ సమాధి..ఐదుకోట్ల ఆంధ్రుల గర్వదినంపార్లమెంటులో అమరావతి బిల్లుకు ఆమోదంమాజీ

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:15 pm

ఒత్తిడిలో పంత్.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి

ఒత్తిడిలో పంత్.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇవాళ

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:13 pm

Video : Producer Supriya Yarlagadda Exclusive Interview

The post Video : Producer Supriya Yarlagadda Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 4:13 pm

13 ఏళ్ల సర్వీసు ఉన్నా దళిత ఉద్యోగిపై వేటు..?

13 ఏళ్ల సర్వీసు ఉన్నా దళిత ఉద్యోగిపై వేటు..? కుల వివక్షతో నాపై

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:12 pm

పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము

ఇంచార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పేదరిక నిర్మూలనకు పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు పి4 కార్యక్రమంపై అవగాహన ,సమీక్ష సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ముఖ్యమంత్రి పి4 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో బంగారు కుటుంబాలు , మార్గదర్శులు అనే భావనలను స్పష్టంగా వివరించారు. […] The post పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:10 pm

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి కేరళ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:07 pm

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి పరకాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:04 pm

ఇంటింటికీ భరోసా.. ఉరవకొండలో పెన్షన్ పండుగ

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక అంబేద్కర్ నగర్ నందు 119, 120 బూత్‌ల పరిధిలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సౌకర్యంగా వారి గృహాల వద్దకే సేవలు అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కాజా, ఉల్లిగప్ప, […] The post ఇంటింటికీ భరోసా.. ఉరవకొండలో పెన్షన్ పండుగ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:00 pm

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు […] The post అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 3:56 pm

సమాజ సేవాపథంలో ధర్మవరపు మురళి

–ఎంపీడీఓ బి.విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలో గ్రామీణ పేదల అభ్యున్నతికి తన వంతు చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలవడం హర్షనీయమని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి కొనియాడారు. పీ4-పేదరిక నిర్మూలన మార్గదర్శకుడు, చేతన్ కన్స్ట్రక్షన్స్ ఎండి, టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీని బుధవారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో శాలువా, మొమెంటోతో ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సేవా కార్యక్రమాలకు చిరునామాగా ఉన్నారనారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, […] The post సమాజ సేవాపథంలో ధర్మవరపు మురళి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 3:52 pm

King 100: Nagarjuna’s Interesting Attempt

King Nagarjuna is busy shooting for his 100th film which is tentatively titled King 100. With a single announcement, the team has completed more than half of the shoot and the team is keen to release the film during Dasara this year. Nagarjuna will be seen in different age phases in the film from 25 […] The post King 100: Nagarjuna’s Interesting Attempt appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:48 pm

అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితికి నేటితో తెరపడింది: సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు – 2026ఃను నేడు లోక్ సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమరావతి భవిష్యత్తుపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడినట్లయింది.కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక విజయమని, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు దక్కిన గొప్ప […] The post అమరావతి భవిష్యత్తుపై అనిశ్చితికి నేటితో తెరపడింది: సుజనా చౌదరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 3:46 pm

Big Relief for Team Jana Nayagan

The shoot of Vijay’s last film Jana Nayagan was completed in 2025 and the team planned a grand release across the globe in January 2026. But the film’s release was stalled because of the censor hurdles. Three months have passed and there is no official word from the makers. The film was sent to the […] The post Big Relief for Team Jana Nayagan appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:40 pm

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. ఆపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్ల అనుమతితో చర్చ ప్రారంభమైంది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. చర్చలో కాంగ్రెస్ తరఫున ఎంపీ మాణిక్కం ఠాకూర్ పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పేర్కొంది. బిల్లుకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాకూర్‌ ప్రకటించారు. […] The post లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 3:40 pm

From Three Capitals to “MAVIGUN”: What Exactly Is the Plan?

There was a time when the capital debate in Andhra Pradesh was at least presented as a serious policy discussion. Whether one agreed or disagreed, the “three capitals” idea pushed by Y. S. Jagan Mohan Reddy was framed as decentralisation and regional development. It had a narrative, however controversial. But now, with this sudden shift […] The post From Three Capitals to “MAVIGUN”: What Exactly Is the Plan? appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:36 pm

Amaravati Bill Debate Exposes YSRCP’s Contradictions on Capital Stand

The debate in the Lok Sabha on granting legal status to Amaravati as the capital of Andhra Pradesh has once again brought the spotlight on the inconsistent position of the YSR Congress Party. While the party leadership repeatedly claims outside Parliament that it is not opposed to Amaravati, its actions inside the House tell a […] The post Amaravati Bill Debate Exposes YSRCP’s Contradictions on Capital Stand appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:35 pm

లైంగిక వేధింపుల కేసు.. మలయాళ డైరెక్టర్ కు 14 రోజుల రిమాండ్

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ మలయాళ డైరెక్టర్ రంజిత్‌కు కోర్టు షాకిచ్చింది. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో నిన్న(మార్చి 31, మంగళవారం) రాత్రి డైరెక్టర్ రంజిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 1, బుధవారం ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు సబ్-జైలుకు తీసుకువెళ్తుండగా రంజిత్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆ ఆరోపణలు అబద్ధమని తాను నిరూపించగలనని అన్నారు. కొచ్చి నగర పోలీస్ కమిషనర్ ఎస్ కళిరాజ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసిన నటి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని, బయటకు రావడానికి ముందు ఆమెకు కౌన్సెలింగ్, మానసిక వైద్య సహాయం అవసరమయ్యాయని తెలిపారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని.. బాధితురాలి ఆరోపణలను నిర్ధారించుకున్న తర్వాతనే డైరెక్టర్ రంజిత్ ను అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసులో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సజి చెరియన్ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం గానీ, సమాజం గానీ అంగీకరించదు అని ఆయన అన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 3:12 pm

టీం ఇండియా జింబాబ్వే మధ్య మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత టీం ఇండియా వరుస సిరీసులతో బిజీగా ఉండనుంది. తొలుత జూన్‌లో ఆఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత తలపడనుంది. ఈ మ్యాచ్‌లు స్వదేశంలోనే జరుగుతాయి. ఆ తర్వాత భారత్.. ఐర్లాండ్ టూర్‌లో భాగంగా రెండు టి-20లు ఆడనుంది. ఈ సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ ఇంగ్లండ్‌తో ఐదు టి-20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన జూలై 1న మొదలై.. జూలై 19తో ముగియనుంది. అక్కడి నుంచి మూడు రోజుల తర్వాత భారత్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్-జింబాబ్వే మధ్య నాలుగు రోజుల వ్యవధిలో మూడు టి-20లు జరుగుతాయి. ఈ మూడు టి-20లు హరారే వేదికగా జూలై 23 నుంచి జూలై 26 మధ్య జరుగుతాయి. 2024 తర్వాత భారత్ జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం ఇదే తొలిసారి. 2027లో జింబాబ్వే భారత్‌లో పర్యటించనుంది. భారత్, జింబాబ్వే మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. ఈ వన్డేలు జనవరి 3న కోల్‌కతాలో, జనవరి 6న హైదరాబాద్‌లో, జనవరి 9న ముంబైలో జరుగుతాయి.

మన తెలంగాణ 1 Apr 2026 3:08 pm

క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ.3,500కు కొట్టాం.. రైతులపై వరాల జల్లు

చెన్నై: డిఎంకెను గెలిపిస్తే.. 20 లక్షల మంది రైతులకు పంపుసెట్లు అందిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రైతులను ఆకర్షించేందుకు సిఎం స్టాలిన్ పలు హామీలను ప్రకటించారు. బుధవారం తిరుచిరాపల్లిలో సిఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో  స్టాలిన్ మాట్లాడుతూ.. DMK తిరిగి అధికారంలోకి వస్తే.. 20 లక్షల మంది రైతులకు పంపుసెట్లు అందిస్తామని, క్వింటాల్ వరి ధాన్యాన్ని రూ. 3,500 చొప్పున సేకరిస్తామని ఆయన తెలిపారు. మహిళలు తమకు నచ్చిన దుకాణాల్లో, తమకు ఇష్టమైన గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు వీలుగా రూ. 8,000 విలువైన కూపన్‌ను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాంతం నుండి పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని స్టాలిన్ కోరారు.  రాష్ట్రంలో DMK ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన వెంటనే.. తిరుచి ప్రాంతంలో ఓ భారీ గ్రంథాలయం, TIDEL పార్క్, ఒలింపిక్ అకాడమీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తిరుచిరాపల్లిని రాజధాని నగరం చెన్నైకి దీటుగా అభివృద్ధి చేస్తున్నామని సిఎం చెప్పారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న AIADMK, తమిళనాడును తిరోగమనంలోకి నెట్టివేసింది. BJP తమిళనాడుకు ఎటువంటి నిధులు సమకూర్చలేదు. ఎడప్పాడి పళనిస్వామి తన బంధువులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసమే ప్రభుత్వాన్ని నడిపారు అని స్టాలిన్ విమర్శించారు. తమిళనాడులో కుల ఘర్షణలు లేవు తమిళనాడులో కుల ఘర్షణలు లేవని.. BJP పాలిత రాష్ట్రాల్లోనే మత హింస కనిపిస్తోందని సిఎం స్టాలిన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మూక హింసలు, మణిపూర్‌లో నిరంతర హింసాకాండ జరుగుతుందని అన్నారు. తమిళనాడులో అటువంటి పరిస్థితులను సృష్టించడానికి BJP చేసిన కుట్రలను తాము తిప్పికొట్టామన్నారు. తమ పాలనలో నెలకొన్న ప్రశాంత వాతావరణం, సమర్థవంతమైన పరిపాలన కారణంగానే, తమిళనాడుకు పెట్టుబడులు నిలకడగా తరలివస్తున్నాయని సిఎం స్టాలిన్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 2:53 pm

బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్

బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:49 pm

జర్నలిస్టుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం…

జర్నలిస్టుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం… రాష్ట్ర ఆదేశాలతో వైద్య శిబిరాలు చిత్తూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:46 pm

Telangana |కుటుంబ విభేదాలే కారణమా?

Telangana | కుటుంబ విభేదాలే కారణమా? Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:45 pm

3వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ…

3వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ… బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:43 pm

అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య పౌష్టికాహారం

అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య పౌష్టికాహారం హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:42 pm

చిట్యాల కమిషనర్‌గా …

చిట్యాల కమిషనర్‌గా … పూల మొక్కతో స్వాగతం పలికిన పుర చైర్మన్ పందిరి

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:39 pm

2వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ

2వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:38 pm

ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. కానీ, కెప్టెన్ శ్రేయస్‌కు షాక్

న్యూ ఛండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే విజయోత్సాహంతో ఉన్న పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్‌కు ఐపిఎల్ షాక్ ఇచ్చింది. అతడికి భారీ జరిమానాను విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 18 పరుగులు మాత్రమే చేసి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. కానీ, కెప్టెన్‌గా మాత్రం జట్టును సమన్వయం చేస్తూ.. గెలుపు దిశగా అడుగులు వేయించాడు. అయితే పంజాబ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యరు జరిమానా విధిస్తున్నట్లు ఐపిఎల్ ప్రకటించింది. ‘‘గుజరాత్ టైటాన్స్‌తో జరిచిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించడమైనది. సీజన్‌లొ ఇది తొలి తప్పిదం కాబట్టి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం రూ.12 లక్షలఫఫర ఫైన్‌తో సరిపెట్టాము’’ అని పేర్కొంది.

మన తెలంగాణ 1 Apr 2026 2:38 pm

TDP : చేరికలపై టీడీపీ స్టాండ్ ఇదేనట..నేతలకు నాయకత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 1 Apr 2026 2:33 pm

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం…

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం… కోటబొమ్మాళి(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : చేనేత కార్మికులపై

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:32 pm

15వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ..

15వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ.. ప్రారంభించిన కౌన్సిలర్ చింతల వసంత

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:28 pm

Rajya Sabha |లోక్‌సభ గ్రీన్ సిగ్నల్…

Rajya Sabha | లోక్‌సభ గ్రీన్ సిగ్నల్… Rajya Sabha | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:27 pm

బీసీల‌ను ఓటు బ్యాంకుగానే..

బీసీల‌ను ఓటు బ్యాంకుగానే.. బీసీ ప్ర‌జా సంఘం నేత భ‌ర‌త్‌ న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:23 pm

Nani’s continues to mesmerise with his macho look

Natural Star Nani is transforming into a macho beastly body for his upcoming film, The Paradise. Already, his new look, muscular body and Jadal appearance in the first song, Aaya Sher, have shocked the nation. Now, he is futher bulking up for the film. The actor marking start of new month April, shared a picture […] The post Nani’s continues to mesmerise with his macho look appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 2:22 pm

రాపోలు గ్రామ రైతుల నిరసన..

రాపోలు గ్రామ రైతుల నిరసన.. వికారాబాద్ జిల్లా, పరిగి, ఆంధ్రప్రభ : ఇండస్ట్రీయల్

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:19 pm

1stAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

1stAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:17 pm

విద్యార్థులతో కలిసి భోజనం…

విద్యార్థులతో కలిసి భోజనం… లత్తవరంలో పెన్షన్లను పంపిణీ…మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ రూరల్,

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:16 pm

రంగారెడ్డిలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్థుల భవనం కూల్చివేత

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిధిలోని శాస్త్రిపురం కాలనీలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్థుల భవనాన్ని హైడ్రా అధికారులు కూలగొట్టారు. శాస్త్రపురం కాలనీలో సర్వే నెంబర్ 134/20లో సుమారు 6500 గజాల విస్తీర్ణంలో ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేసి భారీ భవన నిర్మాణాలు చేపట్టారు. ఈ అక్రమ నిర్మాణంపై హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.  పోలీసుల బందోబస్తు మధ్య హైడ్రా సిబ్బంది ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమంగా నిర్మించిన నాలుగు నుండి ఐదు అంతస్తుల భవనాలను జెసిబిల సహాయంతో కూల్చివేశారు. పూర్తిగా నేలమట్టం చేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ చర్యలతో కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మన తెలంగాణ 1 Apr 2026 2:14 pm

అనూష కి అండగా “రఘు”

అనూష కి అండగా “రఘు” పల్లెనుండి పట్నం దాకా రఘు సేవలుఇన్స్టాగ్రామ్ వేదికగా

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:13 pm

పలమనేరులో వివాహిత దారుణహత్య…

పలమనేరులో వివాహిత దారుణహత్య… చీటీల లావాదేవీలే కారణమా? పెద్దపంజాణి, ఆంధ్రప్రభ : చిత్తూరు

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:08 pm

అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు తో విద్యుత్ సమస్య పరిష్కారం

అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు తో విద్యుత్ సమస్య పరిష్కారం మున్సిపల్ చైర్ పర్సన్

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:01 pm

Breaking : అమరావతి బిల్లుకు లోక్ సభలో ఆమోదం

ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది

తెలుగు పోస్ట్ 1 Apr 2026 1:57 pm

మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను త్వరలోనే ముగించనున్నట్లు ప్రకటించారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. తమ సైన్యం అతి త్వరలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. బహుశా అది 2 నుంచి 3 వారాల్లో జరిగే అవకాశం ఉంది అంటూ ట్రంప్ వెల్లడించారు.దీంతో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కొత్త […] The post మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం : ట్రంప్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 1:51 pm

Ys jagan : అమరావతి కాదు.. మావిగన్ అని పెట్టండి

రాజధాని అమరావతిపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 1 Apr 2026 1:39 pm

Ys Jagan : నువ్వు మారవయ్యా సామీ.. గెలవాలని లేనట్లుందిగా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని అమరావతిపై చేసిన కామెంట్స్ ఆ పార్టీకి నష్టం చేకూర్చేలా ఉన్నాయి

తెలుగు పోస్ట్ 1 Apr 2026 1:28 pm

పెరగనున్న వేడి, ఉక్కపోత.. వాతావరణ విభాగం అంచనా

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల నుంచి వేడి తీవ్రత మరింత పెరగనుందని స్పష్టమవుతోంది.ముఖ్యంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఇదే విధంగా అధికంగా ఉండనున్నాయని అంచనా వేసింది. మంగళవారం విడుదల చేసిన వేసవి సీజనల్‌ అవుట్‌లుక్‌లో ఐఎండీ ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య రాష్ట్రంలో వడగాలులు సాధారణం కంటే […] The post పెరగనున్న వేడి, ఉక్కపోత.. వాతావరణ విభాగం అంచనా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 1:27 pm

Incident | 15 మంది భక్తులకు గాయాలు

Incident | 15 మంది భక్తులకు గాయాలు Incident | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:26 pm

కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం..

కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మండలంలోని

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:25 pm

chicken |బస్సెక్కి వచ్చేస్తున్నా వదినా…

chicken | బస్సెక్కి వచ్చేస్తున్నా వదినా… ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణలో

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:23 pm

కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు నూతన రూపు…

కదిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు నూతన రూపు… జిల్లా ఎస్పీ సతీష్ కుమార్,

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:20 pm

నారాయణపేటలో ఐదేళ్ల పాపను చంపేసి... చెరువు కట్టపై పడేసి

బసిరెడ్డిపల్లి: నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బసిరెడ్డిపల్లి గ్రామంలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల పాపను దారుణంగా చంపేశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఐదు సంవత్సరాల తేజశ్రీ అనే బాలిక పాప అవ్వ తాతల రాత్రి సమయంలో దగ్గర నిద్రపోయింది. తేజశ్రీ హత్య చేసి గ్రామ శివారులో చెరువు కట్టమీద మృతదేహాన్ని పడేశారు. పాప ఒంటిమీద చెవులకు కమ్మలు, కాళ్లకు పట్టీలు (చైనాలు), బాడీ మీద కేవలం పట్టీలను దుండగులు తీసుకెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 1 Apr 2026 1:17 pm

Chandrababu : అమరావతిని అంగుళం కూడా కదలించలేరు

అమరావతిని అంగుళం కూడా కదలించలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 1 Apr 2026 1:15 pm

Union Minister |అమరావతి బిడ్డగా సభలో ప్రసంగించడం అదృష్టం

Union Minister | అమరావతి బిడ్డగా సభలో ప్రసంగించడం అదృష్టం Union Minister

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:14 pm

సిండికేట్ వ్యాపారులకు షాక్…

సిండికేట్ వ్యాపారులకు షాక్… రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి అంగడి వేలం సందర్భంగా

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:11 pm

సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలోని

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:11 pm

ఒకే ఒక్క మ్యాచ్‌తో భారత్ రికార్డును లాగేసుకున్న కివీస్

న్యూజిలాండ్ మహిళా జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. మహిళల క్రికెట్ చరిత్రలోనే అనితర సాధ్యమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి.. భారత్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. మహిళ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య చేధన కావడం గమనార్హం. మూడు వన్డేల సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో రెండో మ్యాచ్ కివీస్‌కి తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రెండో వన్డేలో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. ఇంత స్కోర్ చేశాక గెలుపు ఏకపక్షమవుతుందని అంతా భావించారు. కానీ, న్యూజిలాండ్ మహిళా జట్టు అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. ఈ మ్యాచ్‌లో 49.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసి విజయం సాధించింది. కివీస్ కెప్టెన్ అమెలియా కెర్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి.. జట్టుకు విజయాన్ని అందించింది. 139 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సుతో 179 పరుగులు చేసి.. తనకు తానే సాటి అని నిరూపించుకుంది. కెర్‌కి ఇసాబెల్లా గేజ్(68) సహకారం అందించింది. మిగితా వారెవరూ పెద్దగా స్కోర్ చేయకపోయినా కెర్ మాత్రం చివరి వరకూ పోరాడి జట్టును గెలిపించింది. దీంతో మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య చేధన చేసిన జట్టుగా అవతరించింది. ఈ క్రమంలో కివీస్‌పైనే 341/5 భారత్ చేధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డును కివీస్ లాగేసుకుంది.

మన తెలంగాణ 1 Apr 2026 1:10 pm

వింజమూరుకు విచ్చేసిన సీయం చంద్రబాబు నాయుడు

వింజమూరుకు విచ్చేసిన సీయం చంద్రబాబు నాయుడు వింజమూరు(నెల్లూరు) ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:08 pm

ప్రజా సహకారంతో చేధించిన లక్ష్యం…

ప్రజా సహకారంతో చేధించిన లక్ష్యం… 100 శాతం పన్నుల వసూళ్లలో ఆంధ్రప్రభ కీలక

ప్రభ న్యూస్ 1 Apr 2026 1:08 pm

అమరావతి పేరిట దోపిడీ జరుగుతుంది : మిధున్ రెడ్డి

రాజధాని అమరావతి కోసం రైతులు 39 వేల ఎకరాలు ఇచ్చారనని మిధున్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 1 Apr 2026 1:03 pm

దేశంలో అతిపెద్ద స్కామ్‌ అమరావతి క్యాపిటలే: జగన్

అమరావతి: దేశంలో అతిపెద్ద స్కామ్‌ అమరావతి క్యాపిటల్‌ అని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రజల రాజధాని కాదు అని, స్కామ్‌ల రాజధాని అని మండిపడ్డారు. తాడేపల్లిలో వైసిపి పార్టీ కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఆర్గనైజ్డ్‌ కరప్షన్‌ అమరావతిలో జరుగుతోందని, 2018లో ఎవరు ఏ పనులు చేశారో, 2024 తర్వాత అవే కంపెనీలకు బాధ్యతలు అప్పగించారని దుయ్యబట్టారు. ఫైవ్‌స్టార్‌ నిర్మాణాల్లో కూడా చదరపు అడుగుకు రూ.4,500 మించదని, వీళ్లు చేసే దోపిడీ ముందు వీరప్పన్‌ కూడా సరిపోడుని ధ్వజమెత్తారు. రాజధానిపై తీర్మానం అవసరం లేదని మంత్రి పార్థసారథి స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, రాజ్యాంగంలో రాష్ట్రాలకు రాజధాని అనే పదం ఉందా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదని, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌కు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని, పరిపాలన అంటే బాబు దృష్టిలో దోపిడీ, అవినీతి మాత్రమేనని విమర్శించారు. చంద్రబాబు సిఎంగా ఉండటం ఎపి ప్రజలు చేసుకున్న దురదృష్టమని, అమరావతి చట్టబద్ధత తీర్మానం విషయంలోనూ డ్రామాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసే దోపిడీ నుంచి డైవర్ట్‌ చేసేందుకు బాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్లు చంద్రబాబు సిఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఇప్పటి వరకు ఎంత నిర్మించావు అని అడిగారు. ఏ దేశానికి పోతే.. ఆ దేశంలో అమరావతి బొమ్మలు చూపిస్తూ ఇదిగో ఇలా ఉంటుందని చెబుతావు  కానీ ఆచరణలో అవి కనిపించడం లేదని చురకలంటించారు. కనీసం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలనైనా నెరవేర్చావా చంద్రబాబు అని నిలదీశారు. అమరావతిని చంద్రబాబు తన సొంత వ్యవహారంలా నడిపిస్తున్నారని, ఫేజ్ ల వారీగా దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారని, 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. 

మన తెలంగాణ 1 Apr 2026 12:44 pm

Pawan Kalyan : పవన్ తగ్గింది అందుకేనట... కాపులు.. అర్థం చేసుకోండి బ్రదరూ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపులను పెద్దన్న పాత్ర పోషించాలన్నారు

తెలుగు పోస్ట్ 1 Apr 2026 12:37 pm

Biker Will Be A Super Hit For Sure: Rajasekhar

Charming Star Sharwa’s Biker features Rajasekhar in a pivotal role, and the glimpse introducing him as Bullet Sunil has already received terrific response. The father–son emotional thread is said to be the heart of this high-octane sports drama. With Biker set to hit theatres in just three days, Rajasekhar shared that it’s been a while […] The post Biker Will Be A Super Hit For Sure: Rajasekhar appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 12:35 pm

Amaravati Debate Enters Final Phase, But Jagan’s Strategy Raises More Doubts Than Direction

At a time when the capital issue demands clarity and vision, Y. S. Jagan Mohan Reddy has returned to a familiar script. His press interaction was long and repetitive. What it lacked was a clear alternative or a defined political position. The timing itself is telling. While Parliament prepares to take up discussions related to […] The post Amaravati Debate Enters Final Phase, But Jagan’s Strategy Raises More Doubts Than Direction appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 12:34 pm

రాజధాని అమరావతి చంద్రబాబుపై నమ్మకంతోనే

అమరావతికి చట్టబద్ధత తెచ్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

తెలుగు పోస్ట్ 1 Apr 2026 12:33 pm

అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా: ఏపీ సీఎం చంద్రబాబు

పరిపాలనలో ఎలాంటి లోపాలు.. అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఉన్నతస్థాయి ఉద్యోగులు మొదలుకుని… క్షేత్ర స్థాయిలో పని చేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని చెప్పారు. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రొత్సహిస్తామని… పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని.. అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇకపై జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్బంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని […] The post అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా: ఏపీ సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 12:33 pm

AP |బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

AP | బిల్లుకు కాంగ్రెస్ మద్దతు AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 1 Apr 2026 12:26 pm

ఎలగడప గ్రామం నుంచి హనుమాన్ దీక్షపరుల పాదయాత్ర..

ఎలగడప గ్రామం నుంచి హనుమాన్ దీక్షపరుల పాదయాత్ర.. కొండగట్టు అంజన్న ఆలయానికి పాదయాత్రగా

ప్రభ న్యూస్ 1 Apr 2026 12:23 pm

పేదల వైద్యం నిలిపి వేస్తే ఉద్యమం తప్పదు…

పేదల వైద్యం నిలిపి వేస్తే ఉద్యమం తప్పదు… ఏపీపీసీ చీఫ్ వైఎస్ షర్మిలా

ప్రభ న్యూస్ 1 Apr 2026 12:19 pm

Loksabha : పార్లమెంటులో అమరావతి బిల్లు

ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశేపెట్టారు. ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరగనుంది. చర్చ అనంతరం లోక్ సభ ఆమోదించి అనంతరం రాజ్యసభకు ఈ బిల్లును పంపనుంది. రేపు రాజ్యసభ ముందుకు... రేపు రాజ్యసభ ముందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలోనూ చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందుతుంది. ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లును పంపుతారు. రాష్ట్రపతి రాజధాని అమరావతి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు.

తెలుగు పోస్ట్ 1 Apr 2026 12:17 pm

అకాల వర్షంతో రైతులు ఆగమాగం..

అకాల వర్షంతో రైతులు ఆగమాగం.. నేల వాలిన వరి, మొక్క జొన్న,రైతులను ప్రభుత్వం

ప్రభ న్యూస్ 1 Apr 2026 12:16 pm

పింఛన్లను పంపిణీ…

పింఛన్లను పంపిణీ… పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు మండలం జుజ్జవరం గ్రామంలో

ప్రభ న్యూస్ 1 Apr 2026 12:14 pm