24,000 crores |అసెంబ్లీలో మంత్రి నారాయణ వివరణ
24,000 crores | అసెంబ్లీలో మంత్రి నారాయణ వివరణ ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…
మునుగోడు, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చండూరు మార్కెట్
బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం
బేతంచెర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో కూలీలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాడ్రైవర్ మృతి..
Puri Jagannadh |సూర్యతో సినిమా ఫిక్స్…?
Puri Jagannadh | సూర్యతో సినిమా ఫిక్స్…? Puri Jagannadh | పూరి
Sita All India Pre-Release Business Telugu360 Rating: 2.5/5 Sree Vishnu emerged as the King of Entertainment in Telugu cinema. He has a unique comic timing and dialogue delivery. Vishnu Vinyasam is one more attempt which is backed by entertainment. Yadunaath Maruthi Rao is the director and Nayan Sarika is the heroine. Vishnu Vinyasam released today […] The post Vishnu Vinyasam Movie Review appeared first on Telugu360 .
‘ఇలాగే కొనసాగించండి’.. టీం ఇండియాకు సూచన
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్-8లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. అన్ని విభాగాల్లో రాణించి జింబాబ్వే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయిత జింబాబ్వే లక్ష్యాన్ని జింబాబ్వే చేధించలేక పోవడంతో భారత్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జట్టును అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. 256 పరుగులు చాలా పెద్ద స్కోర్. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే అత్యధికం. భారత్ ాగా ఆడింది. టీం ఇండియా ఇదే రిథమ్ను కొనసాగించాలి. ఈ టోర్నమెంట్లో చక్కటి ప్రదర్శనలు చేసిన జింబాబ్వేకి అభినందనలు’’ అంటూ సచిన్ రాసుకొచ్చారు.
లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం
లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం కవితకు న్యాయం జరిగిందిలిక్కర్
మహిళా సాధికారతే లక్ష్యం.. ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామంలో
వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్
వైసీపీ మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. దాంతో ఆయనను నిన్న రాత్రి హైదరాబాదుకు తరలించారు. ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.బొత్స ఓ మోస్తరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రమాదమేమీ లేదని తెలిపారు. బొత్స తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో వైసీపీ వర్గాలు ఆందోళన […] The post వైసీపీ నేత బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ appeared first on Visalaandhra .
meeting |అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
కలెక్టర్ తో సమీక్షా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆంధ్రప్రభ, నిజామాబాద్ :
కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ
గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల కేసునూజివీడులోని కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడులోని కోర్టుకు హాజరయ్యారు. వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాలకు సంబంధించి ఆయనపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి ఈనాటి వాయిదాకు ఆయన హాజరయ్యారు. కోర్టు వద్దకు వచ్చిన పలువురు వైసీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, ఆ కార్యాలయంలో పని […] The post కోర్టుకు హాజరైన వల్లభనేని వంశీ appeared first on Visalaandhra .
మద్యం కుంభకోణం కేసుపై కోర్టు తీర్పు… కేటీఆర్ సంచలన ట్వీట్#KTR #LiquorScamCase #CourtVerdict #Kavitha
march 4|మోదీకి విజయ్ దేవరకొండ, రష్మిక ఆహ్వానం
march 4| మోదీకి విజయ్ దేవరకొండ, రష్మిక ఆహ్వానం ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Delhi Liquor Case Acquittal Leaves a Deeper Question on Justice
“Who will return the five and a half months I spent in jail away from my family?” – asks Kavitha That question defines the real story behind the Delhi liquor policy case. The court has now acquitted all the accused. The legal chapter may have closed. The moral debate has only begun. The court ultimately […] The post Delhi Liquor Case Acquittal Leaves a Deeper Question on Justice appeared first on Telugu360 .
Why is Ravi Teja’s Film Digital Streaming Delayed?
All the Sankranthi releases including The Raja Saab, Mana Shankara Vara Prasad Garu, Anaganaga Oka Raju and Nari Nari Naduma Murari are streaming on various digital platforms. Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi was released during Sankranthi and Zee Studios co-produced the film along with Sudhakar Cherukuri. But the film’s digital streaming is delayed and there […] The post Why is Ravi Teja’s Film Digital Streaming Delayed? appeared first on Telugu360 .
treatment |కొనసాగుతున్న చికిత్స
treatment | కొనసాగుతున్న చికిత్స హైదరాబాద్కు బొత్స సత్యనారాయణ తరలింపుసిటీ న్యూరో సెంటర్
BJP : ఏపీ బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారా? రీజన్ అదేనట
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఊగిసలాట కనిపిస్తుంది.
ഫാക്ട് ചെക്ക്: എഐ പ്ലാറ്റ്ഫോമിൽ നിക്ഷേപിച്ചെന്ന് അജിത് പവാറിൻ്റെ വിൽ പത്രം? പ്രചാരണം വ്യാജം
കോടിക്കണക്കിന് രൂപയുടെ നിക്ഷേപം എഐ പ്ലാറ്റ്ഫോമിലുണ്ടെന്നാണ് പ്രചാരണം
రంగారెడ్డి జిల్లా అంతారం గేట్ వద్ద లారీకి అగ్ని ప్రమాదం #Rangareddy #Shabad #LorryFire #BreakingNews
Breaking : కోల్ కత్తాలో భూకంపం
పశ్చిమ బెంగాల్ లో భూకంపం సంభవించింది. కోల్ కత్తాలో భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
జిల్లాలో సెన్సస్-2027 రాష్ట్రస్థాయి శిక్షణ విజయవంతం
జిల్లాలో సెన్సస్-2027 రాష్ట్రస్థాయి శిక్షణ విజయవంతం ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో :
అదరగొడుతున్న అర్ష్దీప్.. టి-20ల్లో రికార్డులు, విజయాలు
టీం ఇండియా బౌలింగ్ లైనప్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్. కెరీర్ ఆరంభం నుంచి అద్భుతమైన బౌలింగ్తో ప్రధాన బౌలర్గా ఎదిగాడు. ఎంత ఒత్తిడిలో అయినా కూల్గా ఉంటూ వికెట్ రాబట్టగలిగే సత్తా ఉన్నవాడు అర్ష్దీప్. తక్కువ సమయంలోనే అతడు సాదించిన విజయాలు, సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అర్ష్దీప్ టి-20 కెరీర్లో అందుకున్న మైలురాళ్లు ఏంటో చూద్దాం... టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన అర్ష్దీప్.. టి-20 ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఐసిసి ‘టి-20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో కూడా సత్కరించింది. అంతేకాక.. పురుషుల టి-20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా భారత్ తరఫున అత్యధిక అర్ష్ీప్ తన కెరీర్ ప్రారంభ ధశలో ఉన్నప్పటకీ.. ఇప్పటికే అతడు ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇలాంటి ప్రదర్శరలను మున్ముందు కొనసాగితే అర్ష్దీప్ భారత టి-20 బౌలింగ్ విభాగంలో అతడు మూల స్తంభంగా మారే అవకాశం ఉంది. అర్ష్దీప్ ఇప్పటివరకూ 81 టి-20ల్లో 126 వికెట్లు పడగొట్టాడు.
Kinjarapu Atchannaidu |ఆరోపణలు వద్దు.. ఆధారాలతో రండి
Kinjarapu Atchannaidu | ఆరోపణలు వద్దు.. ఆధారాలతో రండి Kinjarapu Atchannaidu |
bjp|హామీలిస్తున్నారు.. మర్చిపోతున్నారు
bjp| హామీలిస్తున్నారు.. మర్చిపోతున్నారు రైతులకు వెంటనే పెట్టబడి సాయం ఇవ్వాలిలేదంటే ఆందోళనలు చేపడతాం..సీఎం
Hombale Takes Big Step With Overseas Distribution
Hombale Films which has delivered several Pan India blockbusters like KGF, KGF 2, Kantara, Kantara Chapter 1, Salaar, and lined up some exciting movies, including 3 movies deal with Prabhas, has announced its entry into the overseas distribution space. Hombale Films has built a reputation for delivering content that resonates across borders. Their films have […] The post Hombale Takes Big Step With Overseas Distribution appeared first on Telugu360 .
డిగ్రీ ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులు వీరే…
చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల ప్రకటించిన కాకతీయ యూనివర్సిటీ, యూజీ ఫలితాలలో చిట్యాల
Telangana : జీఐ ఆన్ వీల్స్ పై గవర్నర్ ప్రశంసలు
జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందించ దగ్గ విషయమని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు
ప్రధానిని కలిసిన విజయ్, రష్మిక
టాలీవుడ్ కొత్త జంట విజయ్, రష్మిక దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు
కట్టాల్సింది పోయి.. కూల్చడంలో పోటీ పడతారా? : బండి
హైదరాబాద్: పేదల ఇళ్లు కూల్చితే..మీ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చుతారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో మంత్రుల తీరు దారుణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల ఇళ్లు కూలగొట్టి కబ్జా చేస్తారా? అని.. కట్టాల్సింది పోయి..కూల్చడంలో పోటీ పడతారా? అని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ డ్రామాలు ఎవరూ నమ్మరని, బిఆర్ఎస్ మార్గంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. రైతు భరోసా ఇస్తామని రైతులను సిఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. మాసీ సిఎం కెసిఆర్ ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికు లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.
పోలుకొండ గ్రామంలో నిరుపేద ప్రజల ఆందోళన..
పోలుకొండ గ్రామంలో నిరుపేద ప్రజల ఆందోళన.. నందివాడ, ఆంధ్రప్రభ : ప్రజా ప్రయోజనాలకు
Chandrababu : చంద్రబాబు గెలుపు ధీమా అదేనట.. అదే జరిగితే సిట్టింగ్ ల సీటు చిరిగినట్లే
తెలుగుదేశం పార్టీ తాము గెలిచిన నియోజకవర్గాల్లో ఈసారి భారీ మార్పులు చేసే అవకాశముంది
జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆన్ వీల్స్ తో ఆ జిల్లాలకు ఎక్స్ ప్రెస్ బస్సులు
హైదరాబాద్ లోని ఎంజిబిఎస్ బస్ స్టేషన్ లో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆన్ వీల్స్ ద్వారా గుర్తించిన సాంస్కృతిక ,కళాత్మక చిత్రాలతో రూపొందించిన బస్సులను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ టిసి ఎండి నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఆర్ టిసి అధికారులు, తదితరలు పాల్గొన్నారు. బస్సులపై జిఐ ఆర్ట్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ కళలు చేతిపనులపై అవగాహనను తీసుకొస్తుందని, పర్యాటక అభివృద్ధి చేతివృత్తులవారిని ప్రోత్సహిస్తుంది. జిఐ ఆర్ట్ వర్క్ ఉన్న ఆరు జిల్లాలకు ఆరు ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించారు.
తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకే పార్టీలో చేరారు
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి కడెం ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ
5MonthsJail |కడిగిన ముత్యంలా తిరిగొచ్చా..
5MonthsJail | కడిగిన ముత్యంలా తిరిగొచ్చా.. 5MonthsJail | న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న
kavitha |కడిగిన ముత్యంలా తిరిగొచ్చా..
kavitha | కడిగిన ముత్యంలా తిరిగొచ్చా.. న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడిందిరాజకీయ
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ నుండి గెలుపొందిన
మార్చ్ 2న కౌలాస్ లో ఉర్స్, కామదహన కార్యక్రమం..
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన సైలని
రోడ్డు ప్రమాదం... ఆస్పత్రి ఖర్చు రూ.1.5 లక్షలు... తీసుకెళ్లిన వారికి రూ.25 వేలు: ఎసిపి
పెద్దపల్లి: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు కేంద్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం రూ. 1,50,000 వైద్య ఖర్చులతో పాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వ్యక్తులకు 25వేల సహాయాన్ని అందిస్తుందని రామగుండం పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో లారీలు, స్కూల్ బస్సులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అవసరమైన వారికి అద్దాలను ఎసిపి పంపిణీ చేశారు. అంతేకాకుండా బిపి, షుగర్ పరీక్షలు చేసి అవసరమైన మందులను అందించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి ఆసుపత్రిలో అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు నియంత్రణలోకి వస్తాయని తెలియజేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో వారం రోజులపాటు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకారం అందరూ హెల్మెట్ ధరించడంతో పాటు తద్వారా కుటుంబానికి ఆధారం అవుతారని చెప్పారు.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్న సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ట్రంప్ ఆందోళనను తోసిపుచ్చిన నిఘా వర్గాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్్ణ లో ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక క్షిపణులు త్వరలోనే అమెరికా గడ్డను తాకే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడి మాటలను అమెరికా సొంత నిఘా సంస్థలే తోసిపుచ్చాయి. ఇరాన్ కు అంత సామర్థ్యంలేదని, ఇప్పట్లో అది సాధ్యం కాదని చెప్పాయి. దీంతో […] The post ట్రంప్ ఆందోళనను తోసిపుచ్చిన నిఘా వర్గాలు appeared first on Visalaandhra .
నిజామాబాద్ జిల్లా వర్ని లో సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా ధ్వంసం #Nizamabad #Varni #CylinderBlast
రైతులకు అవగాహన సదస్సు వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండలం లోని ఇల్లంద గ్రామంలో
హైదరాబాద్లో వైరల్ కోతి బొమ్మ… రికార్డు స్థాయిలో ఆన్లైన్ ఆర్డర్లు #ViralMonkey #PunchTheMacaque
24K Gold|మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి…
24K Gold| మళ్ళీ రెక్కలొచ్చి..పైపైకి… 24K Gold| బంగారం ధరలకు రెక్కలుస్థిరంగా సిల్వర్
లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.. సీబీఐ ఆరోపణలను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పూర్తిస్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చింది.సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్న అంశాలను నిర్ధారించడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. […] The post లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్.. సీబీఐ ఆరోపణలను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు! appeared first on Visalaandhra .
బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ కొట్టివేత..
మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ
ముగిసిన భారత బ్యాటింగ్.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే..
హోబార్ట్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో భారత మహిళ జట్టు బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో భారత్కు ఓపెనర్లు ప్రతీక, స్మృతిలు శుభారంభం అందించారు. తొలి వికెట్కి వీరిద్దరు 78 పరుగులు జోడించారు. అయితే అష్లే గార్డ్నర్ ఈ భాగస్వామ్యానికి బ్రేక్ వేసింది. అష్లే బౌలింగ్లో స్మృతి(31) క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన జెమీమా(11) త్వరగానే వెనుదిరిగింది. అనంతరం ప్రతీక(52) అర్థశతకం సాధించి రనౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. ఆ తర్వాత హర్మన్ప్రీత్(54) హాఫ్ సెంచరీ చేయగా, కష్వీ గౌతమ్(25), రిచా ఘోష్ (22), క్రాంతి గౌడ్ (19) ఫర్వాలేదు అనిపించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆసీస్ బౌలింగ్లో గార్డ్నర్, సదర్ల్యాండ్, అలాన కింగ్ చెరి 2, మేగాన్ స్కట్, నికోలా తలో వికెట్ తీశారు. ఇప్పటికే తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వచ్చా: కవిత
హైదరాబాద్: లిక్కర్ కేసు విషయంలో రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనను మూడేళ్ల పాటు నానామాటలు అన్నారని, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని కవిత విమర్శించారు. ఐదున్నర నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారని, రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని నిరూపితమైందని తెలియజేశారు. నిజం గెలిచిందని ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులు, అత్తామామలు తమకు అండగా నిలిచారని, తనకు అండగా నిలిచిన వారిని మరిచిపోలేనని కవిత పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రా
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్రా మిశ్రా శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్, పలువురు జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదివాసి గిరిజనులకు కేంద్ర పథకాలు అందేలా చూడాలి
ఆదివాసి గిరిజనులకు కేంద్ర పథకాలు అందేలా చూడాలి కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ
ఇందిరమ్మ నూతన గృహ ప్రారంభోత్సవo..
వాంకిడి, ఆంధ్రప్రభ : మండలo సోనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు, ఉప్పుల కృష్ణా
క్లీన్ చిట్ పై కవిత ఏమన్నారంటే?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊరట లభించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం ట్రోల్ చేస్తున్న వాళ్లకు భారత జట్టు కోచ్ గంభీర్ వార్నింగ్
Ys Jagan : ఓడినా.. గెలిచినా .. ఓటు బ్యాంకు పదిలంగానే.. అదే స్పెషాలిటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు.
డాబా పై నుండి పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు
పరిస్థితి విషమం… హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స… చెన్నారావుపేటలో చోటు చేసుకున్న సంఘటన… చెన్నారావుపేట, …
దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితకు కోర్టు ఊరట#DelhiLiquorPolicyCase #KKavitha #CBI #RouseAvenueCourt
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు వాకౌట్ చేయలేదు
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలు
యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్…అఫ్గాన్ నగరాలపై వైమానిక దాడులు
పశ్చిమాసియాలో మరో యుద్ధ జ్వాల మొదలైంది. పొరుగు దేశాలైన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా సరిహద్దు గొడవలతో సతమతమవుతున్న ఈ రెండు దేశాలు.. ఇప్పుడు నేరుగా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకున్నాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “మా ఓపిక నశించింది. ఇది ఇకపై మీకూ మాకూ మధ్య బహిరంగ యుద్ధమే” అని ప్రకటించడం అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గురువారం రాత్రి అఫ్గాన్ దాడులకు […] The post యుద్ధం ప్రకటించిన పాకిస్థాన్…అఫ్గాన్ నగరాలపై వైమానిక దాడులు appeared first on Visalaandhra .
ఆ విషయంలో అతడిని నిందించలేము: సునీల్ గవాస్కర్
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా సూపర్-8లో జింబాబ్వేపై భారత్ గెలుపొందింది. జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు బ్యాట్ ఝుళిపించడంతో నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. జింబాబ్వే జట్టు 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో సంజూ శామ్సన్ 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్లతో 24 పరుగులు చేశారు. తొలి వికెట్పై ఓపెనర్లు 48 పరుగులు చేశారు. దూకుడుగా ఆడే క్రమంలో బ్లెస్లింగ్ ముజారబానీ బౌలింగ్లో ర్యాన్బర్ల్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. పెద్ద స్కోర్గా మలచలేకపోవడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా సంజు శామ్సన్కు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మద్దతు పలికాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లు రావడంతో వారిని ప్రత్యర్థి జట్లు స్పిన్ ఉచ్చులో బిగించి ఔట్ చేశారని గుర్తు చేశారు. పాకిస్థాన్ జట్టు సల్మాన్ అలీ అఘా, నెదర్లాండ్ జట్టు ఆర్యన్ దత్, సౌతాఫ్రికా జట్టు మార్క్రమ్ స్పిన్ బౌలింగ్లో ఓపెనర్ల వికెట్లు తీశారన్నారు. ఈ మ్యాచ్ లో సంజూ, అభిషేక్ ఓపెనర్లుగా రాణించారని ప్రశంసించారు. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభంతోనే జింబాబ్వేపై భారీ స్కోరు చేశారన్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బాగుందని, పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసే క్రమంలో సంజు వికెట్ కోల్పోయారన్నారు. ఈ విషయంలో అతడిని నిందించలేమని, పవర్ ప్లేలో ఫీల్డింగ్ నిబంధనలు నుంచి ప్రయోజనం రాబట్టే క్రమంలో అతడు వికెట్ పారేసుకున్నాడని సునీల్ వివరణ ఇచ్చాడు.
Tapsee | షాకింగ్ కామెంట్స్.. Tapsee | తెలుగు సినిమాలపై తాప్సీ వివాదాస్పద
డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కనీవినీ ఎరుగని భారీ మార్పు చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత నమ్మకస్తుడు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత పన్నీర్సెల్వం అధికార ద్రవిడ మున్నేట్ర కజగం లో చేరారు. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్న అరివాలయం ఒక్కసారిగా సందడిగా మారింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలకు […] The post డీఎంకేలో చేరిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం appeared first on Visalaandhra .
సత్యమే గెలుస్తుందని మరోసారి రుజువైంది
ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన తీర్పు.. కేజ్రీవాల్, సిసోడియాలకు క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు మాపై బురద జల్లారంటూ కేజ్రీవాల్ భావోద్వేగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. దాదాపు రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత.. ఈ కేసులో జైలుపాలైన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోడియాలను నిర్దోషులుగా […] The post సత్యమే గెలుస్తుందని మరోసారి రుజువైంది appeared first on Visalaandhra .
లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత నిర్దోషులు
ఢిల్లీ: లిక్కర్ కేసులోఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చాట్ ఇచ్చింది. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఆధారాలు లేవని అవెన్యూ కోర్టు చెప్పింది. దీంతో భావోద్వేగానికి గురై కేజ్రీవాల్ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తన జీవితంలోఎన్నడూ తప్పు చేయలేదని, తనపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైల్లో పెట్టారని, కేజ్రీవాల్ ఏనాడు అవినీతికి పాల్పడలేదని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్లం తాము అని తెలియజేశారు. కేవలం విపక్షాలపైనే ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాటు, మరో 20 మంది నిందితులకు ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 5 నెలల పాటు కవిత జైల్లో ఉన్నారనే విషయం తెలిసిందే.
గన్ను విడిచిన అన్నకు పెన్ను ఇచ్చిన తమ్ముడు #ThippiriTirupati#Korutla #SIBMeeting #TelanganaNews
వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం
– శివనమస్మరణలతో మార్మోగిన గవిమఠ ప్రాంగణం విశాలాంధ్ర- ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి రథోత్సవం గురువారం సాయంత్రం వేలాదిమంది భక్తుల కోలాహలాల మధ్య నేత్రపర్వంగా, వైభవంగా జరిగింది. రథోత్సవానికి భారీగా భక్తులు తరలిరావడంతో గవిమఠ ప్రాంగణం కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు అనంతరం రథాన్ని లాగారు. రథోత్సవం సందర్భంగా గవిమఠం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వామి, ఉత్తరాధికారి శ్రీకరిబసవ రాజేంద్ర స్వామి, ఆదోని చౌకి మఠం మఠాధిపతి శ్రీకల్యాణి స్వామి, గవిమఠం సహాయ […] The post వైభవంగా గవిమఠం చంద్రమౌళీశ్వరుడి రథోత్సవం appeared first on Visalaandhra .
నివాళులర్పించిన మాజీ కౌన్సిలర్..
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన యాట నాగమణి పార్థివ
sad news|రింకూసింగ్ తండ్రి కన్నుమూత
ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : భారత విధ్వంసక బ్యాట్స్మన్ రింకూ
Srisailam |దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని..
Srisailam | దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని.. Srisailam | ఆరుద్రా నక్షత్రం
“పీఎం లంక బోట్స్” ప్రాజెక్ట్తో తుఫాను బాధిత మత్స్యకారులకు నూతన ఉత్తేజం…. విశాలాంధ్ర- భీమవరం: గోదావరి తీరం వద్ద ఉదయం వెలుగు రాకముందే మత్స్యకారుడి రోజు మొదలవుతుంది. వలలు సరిచూసుకోవడం, గాలి దిశ అంచనా వేయడం, పడవను నీటిలోకి నెట్టడం—ఇది వారి దైనందిన జీవితం. పశ్చిమ గోదావరి జిల్లాలో మత్స్యకారులకు తరతరాలుగా పడవ జీవనాధారమే కాక, వారి జీవన భాగస్వామిగా నిలిచింది. ఇటీవల వచ్చిన మొంథా తుఫాను ఆ బంధాన్ని ఒక్క రాత్రిలో ఛిన్నాభిన్నం చేసింది. అనేక […] The post పడవల పునరాగమనం… appeared first on Visalaandhra .
O. Panneerselvam Joins DMK, Meets Chief Minister M.K. Stalin in Chennai
In a major political development in Tamil Nadu, former Chief Minister O. Panneerselvam has officially joined the Dravida Munnetra Kazhagam. His entry into the ruling party has created intense discussion across the state’s political landscape. Panneerselvam arrived at Anna Arivalayam, the DMK headquarters in Chennai, and formally joined the party in the presence of Chief […] The post O. Panneerselvam Joins DMK, Meets Chief Minister M.K. Stalin in Chennai appeared first on Telugu360 .
కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్... ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..
మోపిదేవి, ఆంధ్రప్రభ : జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
–రాజమండ్రి ఘటనతో ఉలిక్కిపడుతున్న జనం.. విశాలాంధ్ర ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాలు, పాల పదార్థాల కల్తీ యదేచ్ఛగా కొనసాగుతుందని ఆర్టీసి జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఇటీవలే రాజమండ్రిలో కల్తీ పాలు పలువురి ప్రాణాలు తీసిన నేపథ్యంలో ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనిఖీ అధికారులు నిర్లక్ష్య వైఖరి మూలంగానే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కల్తీ పాలను తయారు […] The post పాలు నాణ్యత పై అనుమానాలు appeared first on Visalaandhra .
సీనియర్ స్వీపర్కు రూ.2 లక్షల సాలరీ #Telangana #SalaryBill #KRRamakrishnaRao #PowerUtilities
కౌన్సిలర్ కళ్యాణికి పలువురి అభినందనలు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 4 వ
శంకర్పల్లిలో నారాయణ స్కూల్ బస్సు ప్రమాదం
శంకర్పల్లిలో నారాయణ స్కూల్ బస్సు ప్రమాదం శంకర్పల్లి, ఆంధ్రప్రభ : శంకర్పల్లి మున్సిపాలిటీ
రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ కన్నుమూత
లక్నో: క్రికెటర్ రింకూ సింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ కన్నుమూశారు. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో లివర్ క్యాన్సర్తో పోరాడుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా రింకూ సింగ్ తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారు. జింబాబ్వే జరిగిన మ్యాచ్కు ముందు రింకు టీమ్ను వీడాడు. లివర్ క్యాన్సర్ ఫోర్ట్ స్టేజీలో ఉంది. యుపిలోని అలీఘడ్లో ఎల్పిజి గ్యాస్ డెలివరీ బాయ్గా పని చేసేవాడు. ఖాన్చంద్ మృతిపట్ల టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులు ప్రగాఢ సానూభూతి ప్రకటించారు. అతడి కుటుంబానికి ఇది చాలా కష్టమైన సమయం అని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలని, ఆయన బలం, ధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్తిస్తున్నానన్నారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిమ్మల ఏమన్నారంటే?
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు
డీఎంకేలోకి చేరిన పన్నీరు సెల్వం
తమిళనాడు రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో శుక్రవారం ఉదయం ఆయన పార్టీలో చేరారు. డీఎంకే పార్టీ పన్నీరు సెల్వంకు ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. తేని జిల్లాలోని బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పన్నీరు సెల్వం పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2021 అసెంబ్లీ […] The post డీఎంకేలోకి చేరిన పన్నీరు సెల్వం appeared first on Visalaandhra .
హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ లీసా గిల్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
30 ఏళ్ల కల సహకారమైన వేళ. బషీరాబాద్లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల సంతోషకరం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. …
నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు
జాతర ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన గ్రామ పెద్దలు… 1.50 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసిన చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ …
కాళహస్తి కాలనీ చెత్త సమస్యకు పరిష్కారం ఎప్పుడు.?
కాళహస్తి కాలనీ చెత్త సమస్యకు పరిష్కారం ఎప్పుడు.? గుడివాడ – ఆంధ్రప్రభ :
పేదవాన్ని ఆదుకునే పార్టీ అంటే..
పేదవాన్ని ఆదుకునే పార్టీ అంటే.. వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అమీనాపూర్
బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సిఇఆర్టి) చరిత్రను వక్రీకరించడం, వివాదాస్పద పాఠ్యాంశాలను ప్రచురించడంలో తన ప్రావీణ్యం చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. రెండు మూడేళ్ల క్రితం గత చరిత్ర లోని వాస్తవాలకు మసిబూసి మారేడుకాయ చేసి ప్రజాగ్రహానికి గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడం తీవ్ర వివాదాస్పదంగా మారి సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టడానికి దారి తీసింది. మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాసేవకుల్లోని అవినీతి గురించి ప్రచురించకుండా ప్రత్యేకించి న్యాయవ్యవస్థలోనే అవినీతి జరుగుతున్నట్టు అధ్యాయాన్ని ప్రచురించడంపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు కళంకం తెచ్చేలా ఎవరు ప్రవర్తించినా అనుమతించబోనని, వారెంత ఉన్నత స్థానంలో ఉన్నాసరే చట్టం తనపని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఈ అంశాన్ని సుమోటోగా గురువారం (26.2.26) విచారణ చేపట్టారు. న్యాయవ్యవస్థ అవినీతిమయమని బోధిస్తున్నారా? అని ఎన్సిఇఆర్టిని ప్రశ్నించారు. ఈ వివాదాస్పద కంటెంట్ను తయారు చేసిన రచయితల పేర్లు, వివరాలు ఇవ్వాలని ధర్మాసనం కోరింది. ఎన్సిఇఆర్టి డైరెక్టర్ దీనిని వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. ఈ పుస్తకాన్ని బుధవారం నిషేధించింది. అసంబద్ధ అంశాలను ప్రచురించినందుకు ఎన్సిఇఆర్టి ధర్మాసనానికి క్షమాపణ చెప్పింది. ఈ పాఠ్యాంశంతో కూడిన పుస్తకాల పంపిణీని నిలిపివేయాలని ఎన్సిఇఆర్టిని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఎన్సిఇఆర్టి విధానాలు గత రెండు మూడేళ్లుగా వివాదాస్పదంగానే ఉంటున్నాయి. 2022లో 12వ తరగతి పాఠ్యగ్రంథం నుంచి మొత్తం మొగల్ చరిత్ర అధ్యాయాన్నే ఎన్సిఇఆర్టి తొలగించడంతో దేశవిదేశాలకు చెందిన 250 మంది చరిత్రకారులు తీవ్ర అభ్యంతరం లేవదీశారు. 12వ తరగతి రాజకీయ శాస్త్రం పాఠ్యప్రణాళిక నుంచి సిక్కుల చరిత్రకు సంబంధించిన విషయాలను తప్పుగా పేర్కొన్నదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ధ్వజమెత్తింది. స్వాతంత్య్రానంతర భారత రాజకీయాలు పాఠ్యగ్రంథంలో ప్రాంతీయ ఆకాంక్షలు అనే ఉపశీర్షిక కింద ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం గురించి తప్పుడు సమాచారం ఎన్సిఇఆర్టి ఇచ్చిందని ఎస్జిపిసి అధినేత హర్జిందర్ సింగ్ ధామి అభ్యంతరం చెప్పారు. 1973 నాటి ఆనందపూర్ సాహిబ్ తీర్మానం రాష్ట్రహక్కుల గురించి, సమాఖ్య వ్యవస్థను పటిష్ఠం చేయడం గురించి ప్రస్తావించిందని అది విస్మరించి సిక్కులను వేర్పాటువాదులుగా చిత్రించడం తగదని ఎస్జిపిసి హెచ్చరించింది. అత్యంత అభ్యంతరకరమైన ఈ మార్పులను పాఠ్యగ్రంథాల నుంచి తొలగించాలని ఎస్జిపిసి డిమాండ్ చేసింది. 12 వ తరగతి చరిత్ర పాఠ్యగ్రంథం నుంచి మహాత్మాగాంధీకి సంబంధించిన కొన్ని వాస్తవాలను తొలగించినట్టు విమర్శలు వచ్చాయి. హిందూముస్లింల ఐక్యత కోసం మహాత్మాగాంధీ చేసిన కృషి, హిందూ తీవ్రవాదులను ఎలా రెచ్చగొట్టిందో వివరించిన భాగాన్ని, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధం విధించే సమాచారాన్ని తొలగించినట్టు వార్తలు వచ్చాయి. ఇవన్నీ చరిత్రను వక్రీకరించడానికి కాషాయవాదుల పరోక్ష ఆదేశాలతో చేసిన నిర్వాకమే అని స్పష్టమవుతోంది. సిబిఎస్ఇ సిలబస్లోని 11వ తరగతి సోషియాలజీ పాఠ్యగ్రంథం నుండి గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ప్రస్తావనలను ఎన్సిఇఆర్టి ఎందుకు తొలగించిందో జవాబులేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ విధంగా చరిత్రను వక్రీకరించడం, వాస్తవాలను మరుగుపర్చడం తదితర మార్పులను కేంద్ర ప్రభుత్వం, బిజెపి సమర్ధించుకుంటుండడం ప్రత్యేకించి గమనించవలసి ఉంది. పైగా భారతదేశ చరిత్రకు కాంగ్రెస్ పార్టీయే తప్పుడు భాష్యాలు చెప్పిందని ఆరోపిస్తున్నాయి. ఆ పార్టీ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను తాము సరిదిద్దుతున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రపంచం లోనే అతి గొప్ప దేశంగా భారత్ పరిణామం చెందుతుండగా అప్పుడు, ఇప్పుడు వ్యతిరేక అంశాలు ఏమైనా సరే చరిత్రలో ఉండకూడదన్నదే బిజెపి ప్రభుత్వ ఆలోచన అని మహారాష్ట్ర బిజెపి ప్రముఖులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉంటోంది. చరిత్ర అంటే వాస్తవాలకు సాక్షం చెప్పేది.అంతేకాని పురాణాలు, ఇతిహాసాల మాదిరిగా కల్పించేవి కావు. భారతదేశ చరిత్ర ఎంతో వైవిధ్యంతో కూడుకున్నది. అనేక వంశాలు, అనేక వర్గాల పాలనలో బహుళత్వంలో ఏకత్వంతో సుసంపన్నమైంది. ఎన్నో మతాలు ఇక్కడ మనుగడ సాగిస్తున్నా సమైక్యతా సూత్రానికే కట్టుబడిన ఘనత ఈ దేశం మట్టిలో జీవం పోసుకున్నది. అటువంటి బహుళత్వాన్ని వక్రీకరించి, ఛిన్నాభిన్నం చేసినంత మాత్రాన వాస్తవాలు చెరిగిపోవు. మత ఛాందసులు తమ విశ్వాసాలకు అనుగుణంగా దేశ ప్రజల సమైక్యతను బలిగొనడం, చారిత్రక, సాంస్కృతిక పరిణామాలను సమాధి చేయడానికి ప్రయత్నించడం ఘోర అపరాధమే అవుతుంది. పాఠశాల స్థాయిలో పిల్లలను చారిత్రకంగా, వైజ్ఞానికంగా తీర్చిదిద్దవలసిన జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి కేంద్ర ప్రభుత్వ మతోన్మాద భావజాలానికి దాసోహం అంటూ వివాదాస్పద అంశాలతో పసిహృదయాల్లో సందిగ్ధ సందేహాలను నాటుకునేలా చేయడం చరిత్ర క్షమించదు. ఇకనైనా పారదర్శకతతో ప్రవర్తిస్తే విద్యార్థులకు మేలు చేసిన వారవుతారు.
ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. సబ్ రిజిస్ట్రార్ గిరి పై విచారణ..
ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. సబ్ రిజిస్ట్రార్ గిరి పై విచారణ.. వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి
రోడ్డు భద్రత నియమాలపై అవగాహన లోపం వల్లే ప్రమాదాలు
ఏసిపి వసుంధర యాదవ్ పెనుబల్లి, ఫిబ్రవరి, 27(జనం సాక్షి ) రోడ్డు భద్రత నియమాలపైన అవగాహన లోపం వల్ల రోడ్డు …
కొండ చిలువ చూసి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం
ఘనంగా ఇఫ్తార్ విందు పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని సిఎస్ఐ కాలనీ ప్రాంతంలో

32 C