SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

39    C
...

మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్..

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు హాజరై తమ సమస్యలను మంత్రి కి వివరించారు. మంత్రి స్వయంగా ప్రజల వినతులను శ్రద్ధగా విని, వినతిపత్రాలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందిస్తూ, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, […] The post మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా దర్బార్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 7:28 pm

టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు…

టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్ల సంబరాలు… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:27 pm

గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం..

గవ్వ రవీందర్ రెడ్డికి మాతృవియోగం.. సంఘం నేతల నివాళి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:25 pm

వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు

వ్యభిచారం కేసులో నలుగురిపై కేసు నమోదు భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : హైదరాబాద్

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:22 pm

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ …

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సభ … లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:16 pm

పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో కచ్చితంగా నింపాలని, దానికి కావాల్సిన పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. మే మొదటివారంలో ప్రత్యక్ష యుద్దానికి పూనుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేందుకు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తామని, పాలమూరును ఎందుకు పడావు పెట్టారో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం బిఆర్‌ఎస్ నేతలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేఎల్‌ఐ నీళ్లు ఎలాంటి ఆంటంకం లేకుండా ఆ ప్రాంతానికి నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1956కు ముందు పాలమూరు అత్యధిక వ్యవసాయ భూములు, చెరువులు, కుంటలు, బావులతో సస్యశ్యామలంగా ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత అవలంభించిన విధానాల మూలంగా తెలంగాణ వచ్చే నాటికి పాలమూరు జిల్లా వలసల జిల్లా , కరువు జిల్లా, ఆకలి జిల్లా, పేదల జిల్లా, వెనకబడిన జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధలు, కష్టాల ప్రాతిపదికనే తెలంగాణ ఉద్యమంలో పాటలు, సాహిత్యం, వ్యాసాలు అన్నీ పాలమూరు వెతలను కేంద్ర బిందువుగా చేసుకుని వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడో ఏడాది నడుస్తుందని.. కానీ, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిల్లా వాసి అయిన సిఎం కనీసం ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. జిల్లా ఎంఎల్‌ఎలు, మంత్రులు హైలెవెల్ రివ్యూ కోసం ఎందుకు అడగడం లేదు..? అని అడిగారు. పాలమూరు ప్రజల శాశ్వత ప్రయోజనాల కోసం పాలమూరు మంత్రులు, ఎంఎల్‌ఎలు పనిచేయాలని సూచించారు. మొండి వాదనతో పనులు చేస్తామన్న దోరణిని వదులు కోవాలని హితవు పలికారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలన్న తపనతో తాము పనిచేశామని, గతంలో తాము చొరవ తీసుకుని చేసిన పనుల కారణంగానే భీమా ద్వారా కొల్లాపూర్ ప్రాంతానికి 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని చెప్పారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:15 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్‌సిబి

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్‌లో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సిబి ఈ మ్యాచ్‌లో గెలిస్తే నెట్‌ రన్‌రేట్ ప్రకారం మొదటిస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు గుజరాత్‌తో ఓటమి ఎదురుకున్న ఎల్‌ఎస్‌జి ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఒక మార్పు చేసింది. డఫీ స్థానంలో హేజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడు. లక్నో అదే జట్టుని ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తుంది. తుది జట్లు: ఆర్‌సిబి: ఫిలిప్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయేష్ శర్మ, రషిక్ సలామ్ దర్. ఎల్‌ఎస్‌జి: ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, ఆవేశ్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠి, ప్రిన్స్ యాదవ్.

మన తెలంగాణ 15 Apr 2026 7:12 pm

ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..!

ఇసుక తరలిస్తున్న మాఫియా పై పోలీసులు పంజా..! లారీ డ్రైవర్, యజమానులపై కేసు

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:08 pm

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందాడు. హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్తుండగా విజయవాడ-హైదరబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి  వద్ద తను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వేగంగా డివైడర్ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జావీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి రూరల్ పోలీసులు చేరుకొని మృతదేహాన్ని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:08 pm

ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు..

ఎమ్మెల్యే వసంతకు టీడీపీ నేతల అభినందనలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ

ప్రభ న్యూస్ 15 Apr 2026 7:04 pm

రెండేళ్ల కన్న కూతురిని గొంతు నులిమి చంపిన తండ్రి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి (మ) హనుమాపురం లో దారుణం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవ మళ్లీ వివాదం తలెత్తడంతో  రెండేళ్ల కన్న కూతురిని  తండ్రి శ్రీ రాములు గొంతు నులిమి హత్య  చేశాడు. ఈ ఏడాది ఉగాదికి తల్లిగారింటి నుంచి భార్య హనుమాపురంకు వచ్చింది. ఈ క్రమంలో గొడ‌వ‌లు ఎక్కువ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో శ్రీ‌రాములు త‌న కూతురిని హ‌త‌మార్చిన‌ట్లు స‌మాచారం. శ్రీరాములుకు  మాటలు రావు,చెవులు విన‌బ‌డ‌వు. హ‌త్య అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు.

మన తెలంగాణ 15 Apr 2026 7:01 pm

స్మార్ట్‌టీవీ లవర్స్‌కి పండగే.. షియోమీ కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్!

షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) భారత మార్కెట్లో విడుదలైంది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల డిస్‌ప్లే సైజులలో అందుబాటులో ఉంది. అన్ని మోడళ్లలో 4K రిజల్యూషన్‌తో కూడిన క్యూడీ-మినీ ఎల్ఈడీ ప్యానెల్స్ ఉన్నాయి. వీటిలో సరికొత్త ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్, షియోమీ సౌండ్‌కు అనుగుణంగా ట్యూన్ చేయబడిన 34W క్వాడ్-స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.  షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) ధర, లభ్యత కంపెనీ ఈ సిరీస్‌లోని 55-అంగుళాల మోడల్ ధర రూ.51,999గా, 65-అంగుళాల మోడల్ ధర రూ.71,999గా పేర్కొంది. ఇక 75-అంగుళాల మోడల్ ధర రూ.71,999గా నిర్ణయించింది. ఇప్పటికే ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్న ఈ కొత్త సిరీస్ ఏప్రిల్ 22వ తేదీ నుండి Mi.com, అలాగే ఈ-కామర్స్ సైట్లు, షియోమీ రిటైల్ స్టోర్లలో సేల్స్ కి వస్తుంది.  ప్రీ-బుకింగ్ సమయంలో షియోమీ రూ.10,000 వరకు బ్యాంక్ ప్రయోజనాలను, అలాగే రెండు సంవత్సరాల పొడిగించిన వారంటీని అందిస్తోంది. దీనితో మొత్తం కవరేజ్ నాలుగు సంవత్సరాల సమగ్ర వారంటీ అవుతుంది. అలాగే, 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ సిరీస్ (2026) ఫీచర్లు 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాల డిస్‌ప్లే ఆప్షన్లలో లభించే ఈ సిరీస్ 4K రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ లైనప్‌లో 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్, 60Hz రిఫ్రెష్ రేట్, DLG 120Hz ఉన్నాయి. ఈ టీవీలలో మల్టిపుల్ డిమ్మింగ్ జోన్‌లు, లైట్ సెన్సార్, డైనమిక్ బ్యాక్‌లైట్ ఉన్నాయి. మెరుగైన స్పష్టత కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2 ఉపయోగించారు. ఈ సిరీస్‌లో 34W క్వాడ్-స్పీకర్ సెటప్ ఉంది. ఇందులో రెండు ట్వీటర్లు, రెండు ఫుల్-రేంజ్ స్పీకర్లు ఉంటాయి. ఇది డాల్బీ ఆడియో, DTS:X, DTS వర్చువల్:X, షియోమీ సౌండ్‌కు సపోర్ట్ చేస్తుంది.  ఇక కనెక్టివిటీ కోసం ఈ సిరీస్‌లో డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ ఉన్నాయి. ఇందులో మాలి-G52 GPUతో కూడిన క్వాడ్-కోర్ A55 CPU, 2GB RAM, 32GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ సిరీస్ షియోమీ సరికొత్త ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌పై పనిచేస్తుంది. ఇందులో ప్యాచ్‌వాల్+, ఉచిత లైవ్ టీవీ ఛానెళ్లు, తల్లిదండ్రుల నియంత్రణలతో కూడిన కిడ్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మన తెలంగాణ 15 Apr 2026 6:55 pm

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్…

ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్… హుజురాబాద్, ఆంధ్రప్రభ : లంచం తీసుకుంటూ.. మరో

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:53 pm

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి…

వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి… వృద్ధులకు ఇలాంటి వాతావరణం కల్పించిన నిర్వాహకులను

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:48 pm

కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం…

కొండపల్లి బొమ్మల పండుగను విజయవంతం చేద్దాం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రపంచ వారసత్వ

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:44 pm

ముంబై ఇండియన్స్‌కి షాక్.. స్టార్ ఆటగాడు దూరం..

ఐపిఎల్ 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించి టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కి చేరాలంటే.. ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ముంబై ఇండియన్స్‌ మరో షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో భారీ లక్ష్యఛేదన చేస్తుండగా స్టార్ బ్యాటర్‌ రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ శర్మ మరో రెండు మ్యాచ్‌లకు జట్టుకు దూరం అవుతాడని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 16న పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 20న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ ఈ సీజన్‌లో రోహిత్ శర్మ 4 మ్యాచుల్లో 137 పరుగులు స్కోర్ చేశాడు. 

మన తెలంగాణ 15 Apr 2026 6:44 pm

Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly

Starring Satya Dev and directed by Venkatesh Maha, the upcoming psychological thriller Rao Bahadur is presented by Mahesh Babu and Namrata Shirodkar’s GMB Entertainment, and produced by A+S Movies and SriChakraas Entertainments. The makers today released the film’s first song, O Sundari, that brings a soft and romantic flavour to its world. The listeners will […] The post Fall In Love With Rao Bahadur’s O Sundari Instantly appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 6:39 pm

Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire

Ajay Bhupathi, who delivered a blockbuster with his last film Mangalavaram, is now directing Srinivasa Mangapuram, which marks the debut of Superstar Krishna’s grandson Jaya Krishna Ghattamaneni. It also marks Rasha Thadani’s entry into Telugu cinema. The teaser, unveiled by Mahesh Babu, offers a raw and emotional glimpse into this powerful, love-driven drama. Set against […] The post Srinivasa Mangapuram Teaser: Love In The Line Of Fire appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 6:36 pm

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి

నాణ్యమైన ఆహారాన్ని అందించాలి టెక్కలి, ఆంధ్రప్రభ : విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:27 pm

దానిమ్మ తొక్కలతో అద్భుత ఆరోగ్య లాభాలు.. తెలిస్తే వదిలిపెట్టారు!

హెల్తీగా ఉండాలంటే డైట్ లో పండ్లు, తాజా కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఇవి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఇక పండ్ల విషయానికి వస్తే దేని ప్రత్యేకత దానిదే! అయితే, మనం తరచుగా దానిమ్మ పండును తిన్న తర్వాత వాటి తొక్కలను పనికిరానివని భావించి పడేస్తుంటాం. అయితే, ఈ తొక్కలు అనేక విధాలుగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మ తొక్కలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి దానిమ్మ తొక్కలు ఏ విధంగా ప్రభావవంతంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మ తొక్కల ఆరోగ్య ప్రయోజనాలు ఇవే చర్మంపై సహజమైన కాంతి: దానిమ్మ తొక్కలను ఎండబెట్టి, పొడిగా నూరిన పొడిలా తయారు చేసుకోవాలి. దీనిని పెరుగు లేదా రోజ్ వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్‌గా అప్లై చేయాలి. ఇది చర్మాన్ని నిర్మలంగా, కాంతివంతంగా ఉంచుతుంది. మచ్చలను సైతం తగ్గిస్తుంది. జుట్టును బలపరుస్తుంది: దానిమ్మ తొక్కల పొడి జుట్టుకు కూడా మేలు చేస్తుంది. దీనిని హెయిర్ ప్యాక్‌లో కలుపుకోవడం వల్ల జుట్టు బలపడి, చుండ్రు తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఎండిన దానిమ్మ తొక్కల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దుర్వాసన నుండి ఉపశమనం కలిగిస్తుంది: దానిమ్మ తొక్కలను ఉడకబెట్టి, ఆ నీటితో పుక్కిలించాలి. ఇది దుర్వాసనను తొలగించి, దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి ఉపశమనం కలిగిస్తుంది: గొంతులో నొప్పి ఉంటే దానిమ్మ తొక్కల కషాయం తయారుచేసుకుని తాగవచ్చు లేదా ఆ నీటితో   పుక్కిలించవచ్చు. ఇది గొంతుకు ఉపశమనం కలిగించి, ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మన తెలంగాణ 15 Apr 2026 6:24 pm

పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు

పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:23 pm

IPL 2026 : మరికాసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 6:18 pm

బాషా, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది..

బాషా, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. ఎంపీ గోడం నగేష్ ఉట్నూర్,

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:08 pm

వరుణ్ కాలికి గాయం.. శస్త్ర చికిత్స జరిగింది: నిహారిక

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బరి’. ఈ సినిమాలో వరుణ్ వాలీబాల్ క్రీడాకారుడిగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్ తేజ్ద్ వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తండగా అతడి కాలికి గాయమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, వరుణ్ సోదరి నిహరికా కొణిదెల వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్‌కు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగిందని తెలిపారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. మరింత శక్తిమంతంగా తిరిగి వస్తారని, ఇలాంటి సమయంలో తమ అభిమానం, ప్రేమ, అప్యాయత ఎప్పుడూ వరుణ్‌పై ఉండాలని నిహారిక అన్నారు. ‘కమిటీ కుర్రాళ్లు’తో మంచి సక్సెస్ అందుకున్న యదు వంశీ దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం ‘బరి’. 

మన తెలంగాణ 15 Apr 2026 6:05 pm

America - Iran - Ceasefire : వచ్చే వారంతో కాల్పుల విరమణ గడువు పూర్తి

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే అవకాశముంది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 6:04 pm

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్‌లు

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్‌లు టెక్కలి, ఆంధ్రప్రభ : పేదలు, పట్టణానికి

ప్రభ న్యూస్ 15 Apr 2026 6:03 pm

Anil Ravipudi: కృతిశెట్టి ఆశలన్నీ ఆయనమీదే!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది కృతిశెట్టి. మొదటి సినిమానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డులను బద్ధలు కొట్టాడు. దర్శకుడు బుచ్చిబాబుకి ఉప్పెన మొదటి సినిమా. ఆయన కూడా ఊహించని సక్సెస్‌ను ఈ మూవీతో అందుకున్నాడు. అయితే, దర్శకుడికి రెండవ సినిమా ఛాన్స్ రావడానికి, అది పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టింది. కానీ, హీరో హీరోయిన్స్ కి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చి […] The post Anil Ravipudi: కృతిశెట్టి ఆశలన్నీ ఆయనమీదే! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 15 Apr 2026 6:00 pm

చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ ..

చిరు వ్యాపారులకు అండగా బొండా సిద్ధార్థ .. పి.4 పథకం ద్వారా జీవనోపాధి

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:58 pm

అల్లం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

వంటింట్లో ఉపయోగించే ఆహార పదార్థాలలో అల్లం ఒకటి. దీనిని కాలంతో సంబంధం లేకుండా అన్ని వంటకాలలో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే, చాలామంది అల్లాన్ని ఎక్కువ రోజులు తాజాగా ఉండటానికి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏం ఉండదు. ఎందుకంటే అల్లం రెండు మూడు రోజుల తర్వాత ఎండిపోవడం మొదలవుతుంది.అంతేకాదు కుళ్ళిపోవడం కూడా  ప్రారంభమవుతుంది. కాబట్టి అల్లాన్ని సరిగ్గా ఎలా నిల్వ చేయాలో తప్పక తెలుసుకోవాలి. ఈ క్రమంలో అల్లాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి కొన్ని సులభమైన నిల్వ చిట్కాలను పాటించడం చాలా ముఖ్యం.  అల్లాన్ని ఎక్కువ రోజులు తాజాగా నిల్వ చేసే పద్ధతులు ఇవే పేపర్ టవల్స్:  అల్లాన్ని నిల్వ చేయడానికి పేపర్ టవల్స్ లేదా గాలి చొరబడని డబ్బాలను ఉపయోగించవచ్చు. ఇలా గాలి చొరబడకుండా ఉంచడం వల్ల అది పాడైపోకుండా లేదా ఎండిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా దాని తాజాదనాన్ని కూడా కాపాడుకుంటుంది. జిప్‌లాక్ బ్యాగ్‌లు: అల్లం తాజాగా ఉండటానికి దానిని జిప్‌లాక్ బ్యాగ్‌లలో కూడా నిల్వ చేయవచ్చు. ఇది అల్లంలోకి గాలి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దీనివల్ల దానిని ఫ్రిజ్‌లో ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. మట్టిని ఉపయోగించడం: ఈ పద్ధతి వింతగా అనిపించిన ఇది ఒక పాత, ప్రభావవంతమైన పద్ధతి. చల్లని ప్రదేశంలో అల్లాన్ని పొడి మట్టిలో లేదా ఇసుకలో పాతిపెట్టిలి. అల్లం అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. ఈ చిట్కా దానిలోని తేమను నిలుపుకోవడానికి, ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. ఫ్రీజ్‌లో నిల్వ చేయడం:  అల్లాన్ని ఒక నెల కంటే ఎక్కువ కాలం నిల్వ  చేయాలంటే దానిని ఫ్రీజర్‌లో ఉంచాలి. ఈ చిట్కా అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉండేలా చేస్తుంది. తద్వారా దానిని ఉపయోగించడం సులభం అవుతుంది. అల్లాన్ని ముక్కలుగా కోసి కూడా ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చు. నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

మన తెలంగాణ 15 Apr 2026 5:55 pm

ఉప్లూర్‌లో ఉచిత వైద్య శిబిరం.

ఉప్లూర్‌లో ఉచిత వైద్య శిబిరం. కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:51 pm

అశ్రునయనాల మధ్య లింగారెడ్డి అంత్యక్రియలు

అశ్రునయనాల మధ్య లింగారెడ్డి అంత్యక్రియలు మామడ, ఆంధ్రప్రభ : మండలంలోని న్యూ సాంగ్వి

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:47 pm

మతపరమైన కట్టడాలకు అనుమతి తీసుకోవాల్సిందే

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:43 pm

కేసీఆర్ డీ లిమిటేషన్ బిల్లుపై ఏమన్నారంటే?

మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ప్రకటించింది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:36 pm

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్‌ చేసి తమ రోల్‌ నంబర్‌, స్కూల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, అడ్మిట్‌ కార్డు ఐడీని ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు. అలాగే, డిజీ లాకర్‌ ద్వారా కూడా రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. పెరిగిన ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయిఈ పరీక్షల్లో […] The post సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 5:33 pm

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం..

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రజాపాలన

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:27 pm

నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందు క్రీడా ప్రాంగాణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు హాకీ క్రీడాకారుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం నారా రామ్మూర్తినాయుడు మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ తో కలిసి బ్యాడ్మింటన్ […] The post నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 5:26 pm

YSRCP : డీ లిమిటేషన్ బిల్లుకు అనుకూలమే : వైసీపీ

డీ లిమిటేషన్ బిల్లుకు తాము అనుకూలమని వైసీపీ ప్రకటించింది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:25 pm

Charan’s Peddi Postponed, Targets June Release

Mega Power Star Ram Charan’s next big outing Peddi is nearing completion. Except for a special song, the entire shoot has been wrapped up. The film will no longer hit screens on April 30, as the makers have officially rescheduled its release to June. The team stated that after reviewing the rushes, they are immensely […] The post Charan’s Peddi Postponed, Targets June Release appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 5:23 pm

108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన జిల్లా అధికారులు కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:22 pm

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక!

క్రీడాకారులు, క్రీడారంగ నిపుణుల అభిప్రాయాలను సేకరిస్తాం స్పోర్ట్స్ హబ్ గా రాయలసీమ హామీకి కట్టుబడి ఉన్నాం జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారుల భేటీలో విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌ తిరుపతి: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై తిరుపతి స్పోర్ట్స్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ […] The post రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 5:20 pm

Varun Tej sustains Severe Knee Fracture

Mega Prince Varun Tej will soon commence the shoot of his next film titled Bhari. The film is a sports drama with the backdrop of volleyball. The team of actors along with Varun Tej are trained in the sport on a regular basis. During the training sessions, Varun Tej sustained a severe knee fracture and […] The post Varun Tej sustains Severe Knee Fracture appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 5:18 pm

విలేకరులపై దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

విలేకరులపై దుర్భాషలాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో నాలుగో

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:16 pm

ఇండి కూటమి కీలక నిర్ణయం.. డీ లిమిటేషన్ కు వ్యతిరేకం

ఇండి కూటమి కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 15 Apr 2026 5:16 pm

సైనిక్ స్కూల్‌కు విద్యార్థిని ఎంపిక…

సైనిక్ స్కూల్‌కు విద్యార్థిని ఎంపిక… జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:12 pm

Politics |ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం!

Politics | ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం! Politics |

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:06 pm

మామడలో 108 వాహనం తనిఖీ..

మామడలో 108 వాహనం తనిఖీ.. మామడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని 108

ప్రభ న్యూస్ 15 Apr 2026 5:03 pm

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయకుల సన్మానం

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయకుల సన్మానం ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:59 pm

టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం

*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ […] The post టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:55 pm

విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖలు రాయించిన సీఐ

విద్యార్థులతో తల్లిదండ్రులకు లేఖలు రాయించిన సీఐ కరీమాబాద్, ఆంధ్రప్రభ: ప్లీజ్ డాడీ హెల్మెట్

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:54 pm

తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది..

తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్ నియోజకవర్గ

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:53 pm

అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచడమే లక్ష్యం

అగ్నిప్రమాదాలపై అవగాహన పెంచడమే లక్ష్యం బస్టాండ్ ఆవరణలో మాక్ డ్రిల్స్.. కరపత్రాల పంపిణీ

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:52 pm

ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో అగ్నిమాపక కేంద్ర కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు అగ్నిమాపక జిల్లా అధికారి, స్థానిక ధర్మవరం ఫైర్ ఆఫీసర్ నరసింహులు ఆదేశాల మేరకు ఘనంగా ప్రారంభమయ్యాయి.తొలుత అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను కూడా కమిషనర్ తో పాటు సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. తదుపరి చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవికాలంలో జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా ప్రమాదం […] The post ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:40 pm

ఇంటర్ బైపీసీ ఫలితాల్లో మెరిసిన జర్నలిస్టు తనయ నిత్యశ్రీ

​- 1000కి 978 మార్కులతో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ The post ఇంటర్ బైపీసీ ఫలితాల్లో మెరిసిన జర్నలిస్టు తనయ నిత్యశ్రీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:36 pm

కేజీబీవీ నార్పలలో ప్రథమ సంవత్సరంలో 100 శాతం ఫలితం నమోదు..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), నార్పలలో 2025–26 ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రథమ సంవత్సరంలో 39 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో 27 మంది విద్యార్థులకు గాను 24 మంది ఉత్తీర్ణత సాధించగా, 3 మంది అనుతీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో జి. సురేఖ 472/500 మార్కులు సాధించి అత్యధిక మార్కులు పొందింది. ఆమె […] The post కేజీబీవీ నార్పలలో ప్రథమ సంవత్సరంలో 100 శాతం ఫలితం నమోదు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:28 pm

ఈ నెల 16 నుంచి స్వీయ గ‌ణ‌న న‌గారా..

ఈ నెల 16 నుంచి స్వీయ గ‌ణ‌న న‌గారా.. ఏప్రిల్ 16 నుంచి

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:28 pm

Ntr |డ్రాగన్ తెర వెనుక ఏం జరుగుతోంది..?

Ntr | డ్రాగన్ తెర వెనుక ఏం జరుగుతోంది..? Ntr | ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:25 pm

డ్రగ్స్ నియంత్రణ, నిరోధాన్ని బాద్యతగా తీసుకోవాలి…

డ్రగ్స్ నియంత్రణ, నిరోధాన్ని బాద్యతగా తీసుకోవాలి… డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:20 pm

‘మావిగాన్’మంటలు: ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం!

‘మావిగాన్’ మంటలు: ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ‘పదం’.. పాత యుద్ధం! ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్:

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:19 pm

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: జిల్లాలో తాగునీటి

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:17 pm

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:15 pm

Andhra Prabha Smart Edition|AP|ప్రమోషన్​/చారిత్రకం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 15-04-2026, 4.00PM ap లోకేష్​కు ప్రమోషన్​.. ఇక..

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:13 pm

పేదవాడి ఆకలి తీర్చే ‘అన్నపూర్ణ’ రాప్తాడు అన్న క్యాంటీన్

-ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ పార్థసారథి విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : నిరుపేదలు, కూలీల ఆకలి తీర్చే సంక్షేమ ప్రదాయిని ‘అన్న క్యాంటీన్’ అని ఎమ్మెల్యే పరిటాల సునీత, హిందూపురం ఎంపీ పార్థసారథి అన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో బుధవారం అన్నా క్యాంటీన్, పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్ ను మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఎంపీలు ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్‌ను ప్రజలకు అంకితం చేశారు. […] The post పేదవాడి ఆకలి తీర్చే ‘అన్నపూర్ణ’ రాప్తాడు అన్న క్యాంటీన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:12 pm

Andhra Prabha Smart Edition |TS |ఎండుగడ్డితో / టెన్షన్​..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 15-04-2026, 4.00PM ts డీలిమిటేషన్​ టెన్షన్​.. అన్యాయం

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:10 pm

Parlament |అందులో రాజీపడబోం…

Parlament | అందులో రాజీపడబోం… Parlament | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:09 pm

నార్పల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలు…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ద్వితీయ సంవత్సరంలో 100 మంది విద్యార్థులకు గాను 93 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 103 మంది విద్యార్థులకు గాను 62 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో ఈ. పునర్విక 937 మార్కులు, కే. కీర్తన 934 మార్కులు, ఎస్. రియాజ్ 892 మార్కులు సాధించారు. బైపీసీ […] The post నార్పల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 4:07 pm

ముగ్గురు చిన్నారులు.. ఒకే డేట్ ఆఫ్ బర్త్.. అరుదైన రికార్డు

ముగ్గురు చిన్నారులు.. ఒకే డేట్ ఆఫ్ బర్త్.. అరుదైన రికార్డు నర్సంపేట, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 15 Apr 2026 4:06 pm

సమాచార హక్కు చట్టంపై అవగాహన ఎంతో అవసరం..

సబ్ రిజిస్టర్ తాయన్నవిశాలాంధ్ర ధర్మవరం; సమాచార హక్కు చట్టంపై అవగాహన ఎంతో అవసరమని సబ్ రిజిస్టర్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సును, స్లాట్ బుకింగ్ పై అవగాహన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ స్లాట్ బుకింగ్ పై అవగాహన చేసుకుని మంచి ఫలితాలను అందించాలని తెలిపారు. డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టం స్లాట్ బుకింగ్ […] The post సమాచార హక్కు చట్టంపై అవగాహన ఎంతో అవసరం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 3:49 pm

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్య కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం పెద్ద ఉపశమనంగా నిలిచింది అన్నారు. ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 84 మంది లబ్ధిదారులకు రూ.29,84,037 లక్షల విలువైన చెక్కులను అందజేయడం జరిగిందన్నారు. వైద్య చికిత్సల భారాన్ని భరించలేక […] The post లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 3:44 pm

గ్రామస్థాయి నుండి వినియోగదారుల సంఘాల బలోపేతమే లక్ష్యం…

ధర్మవరం వినియోగదారుల సంఘం చైర్మన్ సురేష్ కుమార్విశాలాంధ్ర ధర్మవర;; గ్రామస్థాయి నుండి వినియోగదారుల సంఘాల బలోపేతమే లక్ష్యము అని వినియోగదారుల సంఘం చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం నందు గల మండల వినియోగదారుల సమాచార కేంద్రం నందు ధర్మవరం వినియోగదారుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో నుండి వినియోగదారులను చైతన్యపరిచేందుకు కరపత్రాలను ప్రచురించి వారికి ఏవైనా […] The post గ్రామస్థాయి నుండి వినియోగదారుల సంఘాల బలోపేతమే లక్ష్యం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 3:38 pm

జాతీయ సమైక్యతా శిబిరంలో బెస్ట్ వాలంటీర్స్ అవార్డ్ అందుకున్న కె.హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల

విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని స్థానిక కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం. రక్షిత బెస్ట్ వాలంటీర్స్ అవార్డు అందుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలోని ఆదిచుంచనగిరి విశ్వవిద్యాలయం, మాండ్యలో ఏప్రిల్ 5వ, తేదీ నుండి 11 వ, తేదీ వరకు జాతీయ సమైక్యతా శిబిరంలో ఏడు రోజుల కార్యక్రమంలో పాల్గొని అనేక కార్యక్రమలలో బహుళ పనితీరును చూపుతు సంస్కృతి, సంప్రదాయాలు, శాస్త్రీయ నృత్యం, […] The post జాతీయ సమైక్యతా శిబిరంలో బెస్ట్ వాలంటీర్స్ అవార్డ్ అందుకున్న కె.హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 3:35 pm

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన కమలమ్మ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ వీధి కి చెందిన కీ,శే బెళ్ళాల కమలమ్మ (86 సం ) వృద్ధాప్యం తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమార్తెలు గోవిందమ్మ, లలితమ్మ ఇంద్ర అనురాధ […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన కమలమ్మ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 3:30 pm

Telugu Castes Emerge as the X-Factor in Tamil Nadu 2026 Seat Sharing

The electoral landscape of Tamil Nadu is undergoing a significant shift as major political alliances prepare for the 2026 assembly elections. While much of the discourse typically revolves around the state’s primary Tamil demographics, recent candidate distributions reveal a calculated move by both the DMK and ADMK to secure the “Telugu vote bank.” The ground […] The post Telugu Castes Emerge as the X-Factor in Tamil Nadu 2026 Seat Sharing appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 3:21 pm

అమరావతి స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

ఈ కొత్త మార్పును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశాలుఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో రాసేటప్పుడు ఇప్పటివరకు ఉన్న గందరగోళానికి ప్రభుత్వం తెరదించింది. స్పెల్లింగ్ విషయంలో స్పష్టతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ పరిపాలనలో రాజధాని పేరును ఏకరూపంగా వాడేలా అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.అమరావతి ఇక నుంచి బదులుగా అని మాత్రమే రాయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఉత్తర్వులు (జీవోలు), ఫైళ్లు, నోట్ షీట్లలో రాజధాని పేరును […] The post అమరావతి స్పెల్లింగ్ విషయంలోస్పష్టతనిచ్చిన ప్రభుత్వం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Apr 2026 3:20 pm

ఏనుగుదంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో.. ‘కాటాలాన్’ ట్రైలర్ రిలీజ్

దక్షిణాది ఇండస్ట్రీలో మలమాళ చిత్ర పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా వరకూ మలయాళ సినిమా అంటే.. రియాలిటీకి దగ్గర ఉండేలా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి భారీ విజయం సాధించిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ‘పుష్ప’నే. అదే నేపథ్యంలో ఏనుగు పంతాల స్మగ్లింగ్‌ని ఆధారంగా తీసుకొని మలయాళంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘కాటాలన్’. వచ్చే నెలలో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో హీరో హీరోయిన్, సైడ్ క్యారెక్టర్ ఇలా ప్రతీ ఒక్కరి చేతి గన్‌ లేదంటే కత్తి కనిపించాయి. బుల్లెట్‌ పేల్చడం లేదా.. రక్తపాతం సృష్టిండం మనం ఈ ట్రైలర్‌లో చూడొచ్చు. అలాగే ట్రైలర్‌లో మూడు డిఫరెంట్ థీమ్ మ్యూజిక్స్ అనే కొత్త ప్రయోగం చేశారు. ‘మార్కో’ వంటి వయిలెంట్ మూవీ తీసిన నిర్మాతలే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు నటుడు సునీల్.. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మన తెలంగాణ 15 Apr 2026 3:20 pm

OTT Options for This Weekend

Several Telugu titles are available for streaming across several digital platforms. Pawan Kalyan’s Ustaad Bhagat Singh, Pochamma, Samrat along with Tamil super hit film Youth will stream this weekend. Here are the list of options for this weekend: April 13th: Noah Kahan: Out Of Body (English, Hindi): Netflix Euphoria: Season 3 (English): Jio Hotstar April […] The post OTT Options for This Weekend appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 3:18 pm

వరుస విజయాలతో జోష్‌లో సిఎస్‌కెకి ఊహించని షాక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. తొలి మూడు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన సిఎస్‌కె.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. అయితే మంగళవారం (ఏప్రిల్ 14) కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నకి ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయపడ్డాడు. దీంతో ఖలీల్ తదుపరి మ్యాచ్‌లో ఆడే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కెకెఆర్ మ్యాచ్‌లో ఖలీక్ తన గాయంతో ఓవర్ పూర్తి చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి చివరి బంతిని గుర్జ్‌ప్‌న్నీత్‌తో వేయించారు. ఖలీల్ గాయం స్కానింగ్ చేయించగా.. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కి ఖిలీల్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఖలీల్ లేకపోతే.. ఎస్ఆర్‌హెచ్‌పై సీఎస్‌కు విజయంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 15 Apr 2026 2:57 pm

Only Thieves and Mosquitoes Are Happy in Hyderabad : KTR

K. T. Rama Rao launched an attack on the Congress government, saying that after two-and-a-half years in power, only thieves and mosquitoes are happy in Hyderabad. Addressing party workers in Pirzadiguda, KTR accused the ruling party of failing to honour election promises, neglecting Hyderabad’s civic issues, and trying to divert attention through political narratives. “30 […] The post Only Thieves and Mosquitoes Are Happy in Hyderabad : KTR appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 2:51 pm

ఘ‌నంగా అంబేద్క‌ర్ 135వ జ‌యంతి వేడుక‌లు…

ఘ‌నంగా అంబేద్క‌ర్ 135వ జ‌యంతి వేడుక‌లు… మిడ్జిల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భారత రాజ్యాంగ

ప్రభ న్యూస్ 15 Apr 2026 2:46 pm

ఎపిలో భారీ పేలుడు.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కదిరి పట్టణం కమ్మరవాండ్లపల్లిలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి పైగా గాయాలయ్యాయి. ఓ ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మరో నాలుగు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

మన తెలంగాణ 15 Apr 2026 2:39 pm

ananya nagalla|వ‌కీల్‌సాబ్ న‌టి హాట్ ఫోజులు

ananya nagalla| వ‌కీల్‌సాబ్ న‌టి హాట్ ఫోజులు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ

ప్రభ న్యూస్ 15 Apr 2026 2:37 pm

బిజెపి అలా చేస్తే.. కెసిఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తాం

డీలిమిటేషన్‌ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని.. కెసిఆర్ నాయకత్వంలో తిరుగుబాటు మొదలవుతుందని కెటిఆర్ హెచ్చరించారు.కెసిఆర్ ముందుండి ఈ ఉద్యమాన్ని నడుపుతారని అన్నారు. బుధవారం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి, తెలంగాణకు ఎన్నడూ మంచి చేయదన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ సీట్లు 50 శాతం పెంచుతామని కిషన్ రెడ్డి చెప్తున్నారని.. కానీ బిల్లులో ఆ అంశమే లేదని కెటిఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్ విషయంలో తాము మద్దతు ఇస్తామని.. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపించామని కెటిఆర్ గుర్తు చేశారు.

మన తెలంగాణ 15 Apr 2026 2:30 pm

Ys Jagan : జగన్ బలం పెరిగిందా? బలహీనమయిందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఎవరూ తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు

తెలుగు పోస్ట్ 15 Apr 2026 2:24 pm

HYD |కుటుంబ కలహాలే కారణమా…?

HYD | కుటుంబ కలహాలే కారణమా…? HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 15 Apr 2026 2:21 pm

YSRCP-Linked Trader Arrested for Assault and Blackmail in Vijayawada

Police have arrested Muddu Bala Venkateswarlu, a trader reportedly linked to YSRCP and an associate of former minister Velampalli Srinivas. The 36-year-old victim runs a wholesale business with her husband in Gollapudi. The accused had been a regular customer for years. Taking advantage of that trust, he borrowed ₹5 lakh, citing business losses. When she […] The post YSRCP-Linked Trader Arrested for Assault and Blackmail in Vijayawada appeared first on Telugu360 .

తెలుగు 360 15 Apr 2026 2:16 pm