SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌…

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌… జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:27 pm

YSRCP : ఫ్యాన్ కింద సేదతీరడమే మంచిదా.. లీడర్లలో ఆలోచన

నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ వైపు చూసే నేతల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నఅంచనాలు వినిపిస్తున్నాయి

తెలుగు పోస్ట్ 26 Mar 2026 2:26 pm

ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర వ్యవసాయ,

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:23 pm

AP |అత్తమామలపై కక్షతో బావ దారుణం

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:12 pm

లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి..

లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి.. వార్షిక జాతర పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే.. అవనిగడ్డ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:11 pm

జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ …

జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ … ఘంటసాల – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:08 pm

సిరిసిల్లలో విషాదం.. మూడేళ్ల కొడుతో బావిలో దూకిన తల్లి..

ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎలవేని రేఖ(25) అనే మహిళ, తన కుమారుడు (3)తోపాటు.. తల్లిగారి ఇంటి వద్ద ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. కుటుంబ సమస్యల కారణంగానే రేఖ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 26 Mar 2026 2:07 pm

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం…

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం… 13 మంది సజీవ దహనమయ్యారన్న వార్థ దిగ్భ్రాంతికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:04 pm

100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి…

100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి… పెద్దపల్లి జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:58 pm

3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra Prabha Latest News

3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:49 pm

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్‌ పంపిణీ

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్‌ పంపిణీ భవానిపురం, ఆంధ్రప్రభ : మలబార్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:48 pm

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరు ధన్యవాదాలు..

హైదరాబాద్: స్టార్ హీరో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. అయితే సకాలంలో సరైన వైద్యం అందడంతో చరణ్ త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా చరణ్‌కు వైద్యం అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చరణ్‌కి సర్జరీ చేసిన వైద్యుడికి చిరు సోషల్‌మీడియా వేదికగా కృతజ్ఙతలు తెలిపారు ‘‘చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగింది. కానీ, మీ మాటలు విన్నాక భయం పోయి ధైర్యం వచ్చింది’’ అని డాక్టర్ సుధాకర్‌ని ఉద్ధేశిస్తూ చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై చిరు అభిమానులతో పాటు చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని వాళ్లు ఆశిస్తున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 1:37 pm

పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం

పెట్రోలు ధరలను పెంచుతూ ప్రయివేటు రంగ చమురు సంస్థ నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:32 pm

మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనమవగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య సుమారు 15 మందికి చేరినట్లు సమాచారం.ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం కోసం సంప్రదించేందుకు కొన్ని ఫోన్ […] The post మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 1:30 pm

Andhra Pradesh : వైసీపీని కూటమి సర్కార్ ఇలా దెబ్బకొట్టనుందా? బలమైన నేతల నియోజకవర్గాలు గల్లంతేlనా?

నియోజకవర్గాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలకే లాభం చేకూరుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:28 pm

యూరియా పంపిణీలో ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు…

యూరియా పంపిణీలో ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు… మచిలీపట్నం – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:27 pm

నార్సింగికి అసెంబ్లీ హోదా ఇవ్వాలి : బీజేపీ డిమాండ్

నార్సింగి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో నార్సింగిని ప్రత్యేక

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:24 pm

ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు.వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు, […] The post ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 1:23 pm

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చల్లపల్లి – ఆంధ్రప్రభ : ఐఐటి, నీట్ ఫౌండేషన్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:21 pm

eye problems |ఏం చేయాలంటే..?

eye problems | ఏం చేయాలంటే..? ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రస్తుత కాలంలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:21 pm

Harish Rao : ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:21 pm

పట్టణ ప్రజలకు నీటి కష్టాలు రాకుండా కృషి చేస్తా..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; పట్టణంలోని ఒకటవ వార్డులో పాత బోరుని రీప్రెష్ చేస్తున్నామనిమున్సిపల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:17 pm

బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…

బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది… ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు,

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:17 pm

హైదరాబాద్ లో గ్యాస్ కొరత.. ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్ పిజి సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. సిలిండర్లు బుకింగ్ అయినా డెలివరీ కావడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత మరోసారి కనిపింది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో గ్యాస్ ఆటో నుండి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. ఈ ఘటన ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ లో చోటుచేసుకుంది. గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుండి అనుమతి లేకుండా కొందరు సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే ఏజెన్సీ సబ్బంది, స్థానికులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మన తెలంగాణ 26 Mar 2026 1:15 pm

ఇరాన్ సుప్రీం లీడర్‌గా నన్ను ఉండమన్నారు.. ట్రంప్‌ ప్రగల్భాలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ విషయంలో తాము భారీ విజయాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ట్రంప్.. ఆ దేశ సుప్రీం లీడర్ పదవికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, అతిశయోక్తిగా అనిపించే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై విరుచుకుపడ్డారు. […] The post ఇరాన్ సుప్రీం లీడర్‌గా నన్ను ఉండమన్నారు.. ట్రంప్‌ ప్రగల్భాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 1:14 pm

వికారాబాద్ కూరగాయల మార్కెట్‌పై ఆకస్మిక తనిఖీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వ్యవసాయ

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:13 pm

రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో…

రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో… ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:08 pm

మొయినా బాద్ డ్రగ్స్ కేసులో మరో మలుపు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:00 pm

ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి..

మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటనఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. ఁఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. ఆప్తులను […] The post ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 12:59 pm

Andhra Pradesh : ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:53 pm

Amaravati Moves Closer to Legal Finality as State and Centre Align, Focus Shifts to Jagan’s Call

Andhra Pradesh is on the verge of closing one of its most debated chapters. The process to grant Amaravati full legal status as the permanent capital is now moving with clear direction and coordination between the state and the Centre. The state government has started the process with a clear plan. A formal resolution is […] The post Amaravati Moves Closer to Legal Finality as State and Centre Align, Focus Shifts to Jagan’s Call appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 12:51 pm

పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్‌కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు […] The post పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 12:50 pm

துரந்தர் -2 வெளியீட்டுக்குப் பிறகு பாகிஸ்தானில் உளவாளி சோதனை என பரவும் வீடியோ - உண்மை இதுதான்

துரந்தர் -2 வெளியீட்டுக்குப் பிறகு பாகிஸ்தானில் உளவாளி சோதனை என தவறான தகவலுடன் வீடியோ பரவுகிறது

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:49 pm

Trend: Content winning over Commercial Cinema

The definition for commercial cinema in India has seen a change over the years. Things changed completely post pandemic and content is winning over stardom and commercial films. The audience are just interested to watch interesting and content-driven films in theatres and they have strictly turned selective. They are not bothered about stars if they […] The post Trend: Content winning over Commercial Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 12:43 pm

Andhra Pradesh : సీనియర్లు, మంత్రులు సీట్లు చేజారిపోతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:37 pm

మేము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించాం : రేవంత్

హైదరాబాద్: పాత బకాయిలను సర్దుబాటు చేయడమే ఇబ్బందిగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బకాయి ఉన్నవాటిలో కూడా ఎక్కువ ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పాత బకాయిల విషయంలో సిఎం మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించామని రూ. 2,408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశాం అని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రులకు ప్రతినెల 30 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 55 కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ బకాయిల భారం మోస్తూనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం అని అన్నారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టామని, రూ. 2040 కోట్లు సిఎంఆర్ఎఫ్ కింద చెల్లించాం అని రేవంత్ పేర్కొన్నారు. టీచింగ్ కాలేజీలకు పేషెంట్లు రావడం లేదని, పేషెంట్లు వెళ్లే దగ్గర ప్రొఫెషనల్స్ లేరని విమర్శించారు. టీచింగ్ కాలేజీల్లో చదువు చెప్పే ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే వారికి ఇన్సెంటీవ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అని.. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్ 1 అధికారులకు అప్పగిస్తాం అని అన్నారు. విదేశాల్లోని ప్రముఖ వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం అని.. ఉస్మానియా నూతన భవనాన్ని గోషామహల్ లో రూ.3 వేల కోట్లతో నిర్మిస్తున్నాం అని అన్నారు. ఎవరి పిఎలు నిధులను దుర్వినియోగం చేశారో తేలుస్తాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

మన తెలంగాణ 26 Mar 2026 12:28 pm

మధ్యవర్తిత్వంలో భారత్ జోక్యం చేసుకోదు

అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడి న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి విపక్షాలతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం పార్లమెంటు సముదాయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించదని స్పష్టం సంబంధిత వార్గాలు తెలియజేశాయి. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తల్ని తోసిపుచ్చుతూ… మనది పాకిస్థాన్‌లాంటి దళారీ […] The post మధ్యవర్తిత్వంలో భారత్ జోక్యం చేసుకోదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 12:25 pm

CM |ఆరోగ్యశ్రీ బకాయిలపై స్పష్టత..

CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 12:23 pm

Amaravathi : అమరావతి అగ్ని ప్రమాదాలపై సిట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరస అగ్నిప్రమాద ఘటనలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:19 pm

బస్సు ప్రమాద ఘటనలో 13కు చేరిన మృతులు.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ, రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సిఎం రేవంత్‌ రెడ్డి.. బస్సు ప్రమాదంపై ఎపి అధికారులతో మాట్లాడాలని సీఎస్‌ను ఆదేశించారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది.

మన తెలంగాణ 26 Mar 2026 12:05 pm

Revanth Reddy : పేదలకు మెరుగైన వైద్యం.. నిధుల సమస్య ఉన్నా?

పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:05 pm

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు..

బంగ్లాదేశ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. రాజ్‌బరి జిల్లాలోని దౌలత్‌దియా ఫెర్రీ టెర్మినల్ వద్ద ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరినట్లు తెలుస్తుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఢాకాకు వెళ్తున్న ఃసౌహార్దో పరివాహన్ః కు చెందిన బస్సు, ఫెర్రీ ఎక్కేందుకు (బస్సులు వంటివి నదిని దాటేందుకు అక్కడ ఫెర్రీలను వినియోగిస్తారు) […] The post బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 12:03 pm

శ్రీరామనవమికి ముస్తాబైన కడెం రామాలయం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:55 am

Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదానికి అదే కారణమా? బస్సు కండిషన్ సరిగా లేదట

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి బస్సు కండిషన్ కూడా ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:55 am

Prithvi Shaw |ఈసారి గ‌ట్టిగా కొడ్తా..

Prithvi Shaw |ఈసారి గ‌ట్టిగా కొడ్తా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా100

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:50 am

పదవి కాదు… ప్రజలు ముఖ్యం

ఎల్‌డీఎఫ్ విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలనే పిలుపు తన హ్యాట్రిక్ కోసమో, పదవి కోసమో కాదని, ప్రజా పరిపరిపాలన కోసం మాత్రమేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ పాలనను దేశంలో ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తుంటే… మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం […] The post పదవి కాదు… ప్రజలు ముఖ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:46 am

London High Court |నీరవ్ మోడీ పిటిషన్ తిరస్కరణ

London High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:45 am

Hyderabad : అర్ధం కాదా.. నిల్వలున్నాయంటున్నా.. వినరేమిటయ్యా సామీ

పెట్రోలు, డీజిల్ కొరత దేశంలోనే లేదు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:37 am

కేరళ ఎన్నికల్లో ఫిరాయింపుల బెడద

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కేరళ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పినరయి నేతృత్వం లోని వామపక్ష కూటమి (ఎల్‌డిఎఫ్) మూడోసారి అధికారం లోకి రావడానికి అభివృద్ధి మార్కుతో గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వం లోని యుడిఎఫ్ రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడానికి పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని విధంగా విజయాలను దక్కించుకున్న బిజెపి స్థానిక నాయకత్వంలో మంచి ఊపు వచ్చింది. కేంద్రం లోని ప్రధాని మోడీ తోసహా ఇతర నేతలు కేరళలో ప్రచారం ముమ్మరం చేయడంతో రాష్ట్రంలో బలమైన ముద్రవేయాలని బిజెపి భావిస్తోంది. అయితే ఇప్పుడు అన్ని పార్టీలకు ఫిరాయింపుల ప్రహసనం సమస్యగా మారింది. బిజెపి ఈమేరకు ఫిరాయింపుదార్లకు స్వాగతం పలకడం ప్రారంభించింది. కాంగ్రెస్ సీనియర్ నేతలైన ఎ.కె. ఆంటోనీ, కె. కరుణాకర్ వంటి వారి తనయలు అనిల్ ఆందోనీ, పద్మజా వేణుగోపాల్ బిజెపిలో చేరడం కాంగ్రెస్‌కు ఒక విధంగా తీవ్ర అసౌకర్యానికి గురి చేసింది. ఇదే సమయంలో బిజెపికి చెందిన అధికార ప్రతినిధి సందీప్ వారియర్ కాంగ్రెస్ లోకి చేరడం, త్రిక్కర్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలబడడం జరిగాయి. రాష్ట్రంలో పెద్ద పార్టీ అనిపించుకున్న సిపిఎం ఐదుగురు సీనియర్ నేతలను కోల్పోయింది. వారు ప్రత్యర్థి రాజకీయ శిబిరంలో చేరారు. మాజీ మంత్రి జి. సుధాకరన్, అయిషా పొట్టి, ఎస్ రాజేంద్రన్, పికె శశి, కారత్ రసక్, వీరంతా మాజీ ఎంఎల్‌ఎలు సిపిఎంను విడిచిపెట్టేశారు. కన్నూర్ నుంచి ఇద్దరు సిపిఎం సీనియర్ నేతలు వి. కుంజు క్రిష్ణన్, టి.కె గోవిందన్ కూడా సిపిఎంను విడిచిపెట్టి వ్యవస్థాపరమైన సంక్షోభాన్ని మిగిల్చారు. నామినేషన్లకు తుది గడువు సమీపిస్తున్న తరుణంలో వర్కలాకు చెందిన సిపిఎం ఏరియా కమిటీ సభ్యురాలు స్మితా సుందరేశన్ కాషాయం నీడలో చేరడానికి నిర్ణయించడం సిపిఎంకు ఏం తోచడం లేదు. ఆమెను బిజెపి తక్షణం స్వాగతించి వర్కలా నియోజకవర్గంనుంచి బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం సిపిఎం నాయకుడు వి. జాయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిపిఐకి కూడా ఫిరాయింపుల సమస్య తప్పలేదు. ఈ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ శాసనసభ్యులు కె. అజిత్, సిసి ముకుందన్ కాంగ్రెస్ మద్దతు కోసం విఫలయత్నం చేసిన తరువాత పార్టీని విడిచిపెట్టి బిజెపి గొడుగు కింద చేరారు. సిపిఎం నుంచి అనూహ్యంగా ఆ పార్టీ నాయకులు పార్టీని విడిచిపెట్టి పోవడం రాష్ట్రం లో రాజకీయ వాతావరణం మారుతోందనడానికి ప్రబల తార్కాణంగా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)తీవ్రంగా విమర్శిస్తోంది. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఎల్‌డిఎఫ్ కూటమికి ఈ ఫిరాయింపులు నిజమైన సవాళ్లను విసురుతున్నాయి. సిపిఎం తన సైద్ధాంతిక భావజాలాన్ని విస్తృతంగా వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల ఫలితం పార్టీకి, అసమ్మతివాదులకు ఇద్దరికీ నిర్ణయాత్మకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది తాజాగా పార్టీకి సమస్యగా తయారు కావచ్చు. ఇదిలా ఉండగా ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కొంత ఉంటుందని అంటున్నారు. త్రిముఖ పోటీతో తీవ్ర ఉత్కంఠభరితంగా తయారైన ఈ ఎన్నికల పోరులో ప్రతి ఓటూ ముఖ్యమైనదే. అందుకని గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస కేరళ ఓటర్లను ఓటింగ్‌కు రప్పించడానికి పార్టీలు అవసరమైతే ఛార్టర్డ్ విమానాలు వినియోగించాలనే యోచనలో ఉన్నాయి. కేరళ తుది జాబితా లోని 2.69 కోట్ల ఓటర్లలో 2.23 లక్షల ఓటర్లు ప్రవాస ఓటర్లేనని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అనేక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను వీరు నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. ఉదాహరణకు కోజికోడ్ లోని కుట్టేయవాడి స్థానంలో 16,002 మంది ప్రవాస ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో విజయం నిర్ణయించిన మార్జిన్ కేవలం 333 ఓట్లే కావడం గమనార్హం. పొరుగున ఉన్న నాదపురం సీటులో 12,424 ప్రవాస ఓటర్లు ఉన్నారు. ఇక్కడ విజయం నిర్ణయించిన మార్జిన్‌లో కేవలం 3385 ఓటర్లు మాత్రమే. రాష్ట్రానికి చెందిన ప్రవాస ఓటర్లలో ఎక్కువ మంది మలబార్ రీజియన్ వారే. కొజికోట్‌లో (57,679), కన్నూరులో (52163), మలప్పురం లో (39501) ఉన్నారు. ఈ గల్ఫ్ దేశాల ఓటర్లు ఓటు వేయకపోతే కొన్ని నియోజకవర్గాల్లో వెలువడే ఫలితాలపై ప్రభావం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న కేరళ వాసుల సంఖ్య సుమారు 22 లక్షలు. ఎన్నికలప్పుడు తమ ఓటు వేయడానికి యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్ తదితర దేశాల నుంచి స్వరాష్ట్రమైన కేరళకు తిరిగి రావడం పరిపాటిగా జరుగుతోంది. ఈసారి ఎన్నికలతోపాటు ఈస్టర్, ఇతర పండగలు ఉండడంతో సొంత ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉండేది. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల వారు సులభంగా స్వదేశానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వచ్చినా సగానికి సగం సంఖ్య తగ్గుతుందని ప్రవాస గ్రూపులు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా యుఎఇ నుంచి 8 చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసే వాళ్లమని, ఈసారి అలాంటి పరిస్థితి లేదని యుఎఇ కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ పుదుర్ రెహమాన్ వెల్లడించారు. ఈ ప్రభావం ఉత్తర కేరళ లోని మలప్పురం, కొజికోడ్, కాసర్‌గోడ్, పాలక్కార్, త్రిశ్శూర్, నియోజకవర్గాల్లో కనిపించనుంది. ఈ నేపథ్యంలో ముస్లిం లీగ్ జనరల్ సెక్రటరీ పిఎంఎ సలాం, సీనియర్ కాంగ్రెస్ నేత విడి సతీశన్ ఈసారి ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ప్రవాస ఓటర్ల కోసం ఛార్టర్డ్ విమానాలను వినియోగించే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. 

మన తెలంగాణ 26 Mar 2026 11:36 am

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.నిర్మల్ నుండి నెల్లూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడం పట్ల దిగ్భ్రాంతి చెందిన ఆయన, ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను తెలుసుకునేందుకు ఏపీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలని […] The post మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:31 am

బస్సు ప్రమాద మృతులకు మోదీ పరిహారం

మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:30 am

ఎమ్మెల్యే వేములని పరామర్శించిన కేటీఆర్..

వేల్పూర్, ఆంధ్రప్రభ : ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటివద్ద

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:28 am

csk |అందుకే జ‌ట్టులోకి సంజూ

csk | అందుకే జ‌ట్టులోకి సంజూ ధోనీకి ఈ సీజ‌నే ఆఖ‌రిద‌నే చ‌ర్చ‌“తలా

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:24 am

లండన్ లో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ

లండన్ లో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తగిలింది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:22 am

Sangareddy |డ్రంక్ అండ్ డ్రైవ్‌లో హీరో రాజ్ త‌రుణ్‌ మాజీ ప్రియురాలు

Sangareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:20 am

హొర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. భారత్‌ సహా 5 దేశాలకు మినహాయింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హొర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఆంక్షలు విధిస్తూనే, భారత్‌ సహా ఐదు మిత్ర దేశాలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారత నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కీలక జలమార్గం గుండా ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశారు. హ‌ర్మూజ్ జలసంధిని […] The post హొర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. భారత్‌ సహా 5 దేశాలకు మినహాయింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:18 am

మన నడక మళ్లీ ప్రకృతిలోకే!

‘అభివృద్ధి పేరుతో మనం చేస్తున్నదంతా విధ్వంసమే’ అన్న ఫ్రెంచ్ తాత్వికుడు రూసోను, ‘మరేంటి మార్గం మీరే చెప్పండి’ అంటే, ఆయన తడుముకోకుండా ఇచ్చిన జవాబు, ‘ఏముంది, వెనక్కి మళ్లీ ప్రకృతిలోకే’ అని! ఇరాన్, ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం, అనుబంధ పరిణామాలు మళ్లీ రూసోను గుర్తుకు తెస్తున్నాయి. యుద్ధం తో వాణిజ్య ఎల్‌పిజి, వాహనాల సిఎన్‌జీ, ఎల్‌పిజి మీద ప్రత్యక్ష ప్రభావం పడింది. ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా గృహ వినియోగ వంటగ్యాస్ మీద కూడా ప్రభావముంది. యుద్ధ ప్రభావం వల్ల ఉత్పత్తి, పంపిణి, రవాణా అతలాకుతలమై దేశంలోకి వచ్చే సరుకు నిష్పత్తి తగ్గడం వల్ల దాని ప్రభావం వచ్చే అయిదారు మాసాలు తీవ్రంగా ఉంటుంది. విదేశాల నుంచి రావాల్సిన ముడిసరుకు రాక ఔషధ తయారీ, మొత్తం ఫార్మా రంగం మీద కూడా ప్రతికూల ప్రభావం ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. యుద్ధ పరిణామాలను బట్టి ఈ ప్రతికూలత ఆపై మరింత కాలం ఉన్నా ఆశ్చర్యం లేదు. హోటళ్లు, ఫుడ్ హబ్స్, క్లబ్బులు, అతిథి గృహాలు, గురుకులాలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి. రానురాను దీని ప్రభావం ఇంకా పలు రంగాలకు, విభాగాలకు, సదుపాయాలకు విస్తరించనుంది.ఈ దిశలో ప్రస్తుత, రానున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని సగటు మనిషి తన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఆహారం తయారీ, వినియోగంలోనూ మార్పుల ఆవశ్యకత ఏర్పడుతోంది. ఇలా మాట్లాడుకోవడం కొంత విడ్డూరంగానే కనిపించినా, కాదనలేని వాస్తవం! శిలాజ ఇంధనాలైన పెట్రోలు, డీజల్, సిఎన్‌జీ ఎల్‌పిజి వంటి గ్యాస్‌పెట్రో ఉత్పత్తుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి వీలయిన మేర మనిషి వైదొలగాలి. క్రమంగానైనా సాధ్యమైన ప్రత్యామ్నాయాల వైపు మొగ్గాలి. మనకు అవేం కొత్త కాదు. ఇదివరకు మనం, మన పూర్వీకులు అనుసరించిన పద్ధతులు, విధానాలే! నిజానికి, అవే ప్రకృతి సహజ సిద్ధమైనవి, సుస్థిర జీవన విధానాల్లో భాగం తప్ప, ఇన్నాళ్లు సౌఖ్యంలా కనిపించి, ఇప్పుడు ఉన్నపళంగా ఇబ్బందిపెడుతున్నవన్నీ తాత్కాలికమైన సదుపాయాలు, సౌకర్యాలుగానే పరిగణించాలి. ఇందుకు మానసికంగా కొంత, ఆచరణపరంగా మరికొంత మనమంతా సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రత్యామ్నాయాల్లోనే ప్రకృతి అనుకూల, పర్యావరణ హిత అంశాలు ఇమిడి ఉన్నాయి. విద్యార్థులు, యువకులు, నడివయస్కులు వీలయిన ప్రతిచోట చిన్నపాటి దూరాలకు సైకిల్ వినియోగాన్ని పెంచాలి. నిర్వహణ చవకేకాక అది మన ఆరోగ్యానికీ, వాతావరణ రక్షణకు మంచిది. పూర్తిగా శిలాజ ఇంధనాలపై ఆధారపడే వాహనాల వినియోగాన్ని సుదూరాలు, సమయ అనివార్యతలున్న చోటుకు మాత్రమే పరిమితం చేయాలి. అక్కడ కూడా, వాటి స్థానే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి. ఆ విద్యుత్తు కూడా మళ్లీ బొగ్గు అధారిత పద్ధతిలో కాకుండా సౌర, పవన వంటి పునరుత్పాదక పద్ధతిన తయారయిందిగా చూసుకోవాలి. ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి), కంప్రెస్డ్ సహజ వాయువు (సిఎన్‌జి) కి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. మనది వ్యవసాయిక దేశం కనుక బయోగ్యాస్ వినియోగాన్ని రమారమీ పెంచాలి. ఒకప్పుడు మురికినాళాల నుంచి తయారుచేసే ‘గట్టర్ గ్యాస్’నూ వాడేది. ఇప్పుడా మాటే ఎక్కడా వినిపించదు. పశువుల పేడనుంచి తయారు చేసే ‘గోబర్‌గ్యాస్’ వినియోగం కూడా రమారమీ తగ్గింది. పశు సంపదే పోయింది. ఉన్నచోట పేడను మధ్య ప్రాచ్య ఆసియా ఎడారి దేశాలకు ఎగుమతి చేయడమో, ఇక్కడే పంటలకు సేంద్రియ ఎరువుగా వాడటమో చేస్తున్నారు. కట్టెల పొయ్యి కూడా క్రమంగా కనుమరుగయింది. ఉప్పెనలా వచ్చిపడ్డ గ్యాస్ వినియోగం వల్ల పొయ్యిల వాడకమే పోయింది. వాడిన రోజుల్లోనూ పొగరాని పొయ్యిని మెరుగుపరచే పరిశోధనలే జరుగలేదు. పరిమితంగా జరిగిన చోట తగిన ప్రోత్సాహం లభించలేదు. అడవులతోపాటు, వాటి అంచులు అంతరించడం, భూవినియోగంలో వచ్చిన పెనుమార్పుల వల్ల ప్రభుత్వ భూములు, గైరాన్, పడావ్, బంజరు భూములంటూ లేకపోవడంతో ఒకవంక వంట చెరుక లభ్యత, మరోవైపు పశుసంతతి దేశంలో రమారమీ తగ్గింది. వంటచెరుకుతో నడిపే పొయ్యి ఇంధన సామర్థ్యం తక్కువని, 10 నుంచి 20 శాతం మంట వృథా పోతోందనే విమర్శ అప్పట్లో ఉండేది. అలవాట్లు, పద్ధతులు మారిన ఈ రోజుల్లో అది మరింత అధ్వానమే! ఎందుకంటే, వారసత్వం కొనసాగక సంప్రదాయ జ్ఞానం పోయింది. ఒకప్పుడు ఒక కర్రతో సాధ్యమైన వంట ఇప్పుడు మూడు, నాలుగు కర్రలు కాలిస్తే తప్ప సాధ్యపడకపోవచ్చు. నైపుణ్యాలు లేవు, శిక్షణ లేదు, పరిశోధనలు సున్నా! మంట బాగుంటే మంచి వంట, వంట బాగుంటేనే మంచి ఆహారం, ఆహారం బాగుంటేనే మంచి ఆరోగ్యం సాధ్యమేది సరళరేఖా సూత్రం! శిలాజ ఇంధనాల వాడకం మానేసి, 2070 నాటికి ‘జీరో’ న్యూట్రాలిటీ సాధిస్తామని అంతర్జాతీయ సమాజానికి భారత్ మాటిచ్చింది. పెట్రోలియం ఉత్పత్తుల వాడకం మాని సౌర విద్యుత్తు, పవన, జల విద్యుత్తు వంటి ప్రత్యామ్నాయాల వైపు పూర్తిగా మళ్లాల్సిందే! ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ పొయ్యిల గురించి ఇపుడు అంతా మాట్లాడుతున్నారు. ఆ విద్యుత్తు కూడా బొగ్గుతో తయారయేది కాకూడదు. సౌర విద్యుత్తుకు సమస్యలున్నాయి. ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా అందరికీ వంటగ్యాస్ సిలెండర్ ఇచ్చే సదుపాయాన్ని మన రాజకీయ వ్యవస్థ కల్పించింది. ఫలితంగా వంటకు కట్టెల పొయ్యి, ఇతర సంప్రదాయ వనరుల వాడకం కనుమరుగయింది. ‘సిలెండర్ ఇవ్వడమంటే పర్స్ ఇవ్వడం లాంటిది, పైసలివ్వటం కాదు, పైసలు ఎవరివి వారే సమకూర్చుకోవాలి. ఇవ్వాల్టిలాగా పైసలే (గ్యాస్) లేనపుడు, పర్సు (సిలెండర్) వల్ల ప్రయోజనమేమి?’ అన్న జియోసైంటిస్ట్ డాక్టర్ సాయిభాస్కర్ మాట ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఆయన ఎన్నో ఏళ్లు పరిశోధన చేసి 2005 నుంచి 50 రకాల ‘సామర్థ్యం గల పొయ్యి’లను తయారు చేశారు. అందులో చిన్న ఫ్యాన్ అమర్చి తక్కువ వంట చెరుకు, ఇతర వనరుల్ని వాడి పొగ లేకుంటా ఎక్కువ నీలిరంగు మంటనిచ్చే (సామర్థ్యపు) పొయ్యిలను రూపొందించారు. మనదేశంలోనే కాకుండా కెన్యా, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, జర్మనీ వంటి పలుదేశాల్లో వాటిని వినియోగిస్తున్నారు. వాటిపై పలు ప్రదర్శనలు జరిగాయి, పుస్తకాలు వచ్చాయి. ఆన్‌లైన్‌లో సమాచారం అందుబాటులో ఉంది. కోళ్లు తినటానికి మన జనాభా కన్నా ఇరవై రెట్లు కోళ్లను అభివృద్ధి చేసుకున్నపుడు, వంటచెరుకు కోసం అవసరమైనంత ‘ఇంధనకలప’ అభివృద్ధి చేయడంలో తప్పేమిటి? అంటారాయన. వ్యవసాయ వ్యర్థాలనూ వాడొచ్చు. తద్వారా ప్రకృతిలోని కార్బన్‌డయాక్సయిడ్ వినియోగమై ఆక్సిజన్ మనకు లభిస్తుందని, వాతావరణ కాలుష్యం తగ్గుతుందని, ఈ విధానం ప్రకృతితో సయోధ్య వంటిదంటారాయన. యుద్ధపరిణామాలు కావచ్చు, శిలాజ ఇంధన వినియోగాలపై కట్టడి కావచ్చు.. ఇవాల్టి సంకటాన్ని ‘జాతీయ అత్యయిక పరిస్థితి’గా పరిగణించాలని, యూనివర్శిటీలు, మిలిటరీ ల్యాబొరెటరీలు, ఇతర పరిశోధనా సంస్థలు ప్రత్యామ్నాయ వంట మార్గాలపైన పరిశోధనలు జరపాలని, కోర్సులు నిర్వహించాలని, తగు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. పొయ్యిల సామర్థ్యం లేక, భద్రతా ప్రమాణాలు కొరవడి దేశంలో ఏటా అయిదు లక్షల మంది మహిళలు పొయ్యి దగ్గర దుర్మరణం పాలవుతుంటే ప్రభుత్వాలకు కనిపించదా? అని ప్రశ్నిస్తారు. పూర్తిగా కాకపోయినా మన తిండి, ఆహారపు అలవాట్లూ క్రమంగా మారాల్సిందే! నూనెల్లో లోతుగా మరిగించిన (డీప్ కుక్‌డ్), మసాలాలతో నిండిన వంటలు తగ్గించి, సహజ ఆహారం, సగం ఉడికించిన ఆహారాల వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రోటీన్లు ఇతర పోషకాల లభ్యతకు ప్రాధాన్యతనిస్తూ శాఖాహార పద్ధ్దతుల వైపు మళ్లాలని, క్రమంగా మాంసాహార వినియోగాన్ని తగ్గించాలనే ప్రతిపాదన వస్తోంది. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి, ఖరీదైన చికిత్సల కన్నా రోగాల ముందస్తు నివారణకు మంచి మార్గమని ఆహార, వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. సంప్రదాయ ఆహారపు అలవాట్లకు ఆధునిక శాస్త్రసాంకేతికతను జోడిస్తూ పిల్లలు, కిశోర బాలలు, యువకులు, పెద్దవాళ్లు, వృద్ధులు.. ఇలా ఎవరికి, ఏ ఆహారం సముచితమో, సహజ పద్ధతుల్లో వాటి తాయారీ నైపుణ్యాలపై పరిశోధనలు, శిక్షణ ఉండాలనే సూచన వస్తోంది. పండ్లు, గడ్డలు, జావాలు, కీర, క్యారెట్.. వంటి వాటితో ‘సలాడ్’లు, సహజ ఆహారాలను పెద్దగా వండే అవసరం లేకుండా తయారు చేసే పద్ధతులు పెరగాలంటున్నారు. యుద్ధమేఘాల నీడలో.. ఏ పరిస్థితి ఎలా ఉంది? ఏ వనరు ఎంత లభ్యం? ఏ అవసరాన్ని ఎంత కాలంలో సమకూరుస్తారు? ఏ సమస్యను ఎప్పట్లోగా, ఎలా పరిష్కరిస్తారు? ఇలా ప్రతి విషయంలో స్పష్టమైన సమాచారం (డేటా)తో డ్యాష్ బోర్డులు నిర్వహించాలి. పారదర్శకంగా ప్రజలకు తెలియపరుస్తూ ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రజలు అందుకు తగ్గ ముందస్తు ప్రణాళికతో, కనీస జాగ్రత్తలతో ఉంటారు. ఈ యుద్ధం ఆగిపోవచ్చు. రేపు ఇంకోటి రావచ్చు. పైకి ఏ కారణాలు చెప్పినా.. అక్కడ అమెరికా ఆధిపత్య పోరైనా, ఇక్కడ ప్రభుత్వాల భద్రతా నిర్వాకాలైనా నేలకింద ఉన్న చమురు కోసమో, ఖనిజాల కోసమో అని తెలిసినపుడు మనిషి రక్తం సలసలా కాగుతుంది. పారదర్శకత, దూరదృష్టి ముఖ్యం. - దిలీప్ రెడ్డి ( సమకాలీనం) - రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పిపుల్స్ పల్స్’ రీసెర్చి సంస్థ

మన తెలంగాణ 26 Mar 2026 11:16 am

హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి

శుభ వార్త చెప్పిన ఇరాన్ ముంబై: ఎట్ట కేలకు హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి లో భారత్ నౌకలకు అనుమతి లభించింది. భారత్ సహా తమ మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ‘ఎక్స’ వేదికగా వెల్లడించింది. ‘మేము హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి నుంచి ప్రయాణించేందుకు మిత్ర […] The post హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:09 am

13 Dead Bus Lorry Crash : 13 మంది అక్క‌డిక్క‌డే బుగ్గి Andhra Prabha Latest News

13 Dead Bus Lorry Crash : 13 మంది అక్క‌డిక్క‌డే బుగ్గి

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:09 am

మార్కాపురం జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 13 మంది సజీవ దహనం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతిచెందారు. దీంతో బస్సుతో పాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్, […] The post మార్కాపురం జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 13 మంది సజీవ దహనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:06 am

25dead |బస్సు నదిలో పడి 25మంది మృతి

25dead | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:03 am

సర్పంచ్ అవమానించారంటూ పురుగుల మందు తాగిన ఆలయ పురోహితుడు..

సర్పంచ్ అవమానించారంటూ ఆలయ పురోహితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఏనుగల్ గ్రామంలో ఏళ్ల నాటి రామనవమి కల్యాణ వేదిక మార్పుపై ఆలయ పురోహితుడితోపాటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామనవమి కల్యాణ వేదిక మార్పు విషయంలో గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సర్పంచ్ తనను వమానించారంటూ ఆలయ పురోహితుడు వెంకన్నచార్యులు పురుగుల మందు తాగిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పురోహితుడు వెంకన్న చార్యులు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పురోహితుడి వైద్య ఖర్చులు సర్పంచే భరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మన తెలంగాణ 26 Mar 2026 10:57 am

Hormuz |చిక్కుకున్న నౌకలకు కదలికలు ప్రారంభం

Hormuz | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధిలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 10:55 am

నోరుజారి.. నవ్వులపాలు!

వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం; పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు నేటి నేతల విషయం లో అక్షర సత్యాలు. తాము ప్రజాప్రతినిధులమన్న మాట మరిచి వారు ప్రవర్తించే తీరు మాట్లాడే మాటలు సభ్యసమాజానికి తల వంపులు కలిగిస్తున్నాయి. సంఘటన జరిగిన తర్వాత తప్పు ఒప్పుకున్నా, క్షమాపణలు కోరినా ప్రయోజనం శూన్యం. జరగవలసిన నష్టం ఆపాటికి జరిగే ఉంటుంది. విచక్షణ మరిచి చేస్తున్న పనులు వారి పార్టీల సంగతి పక్కన పెడితే వారిని ఎన్నుకున్న ప్రజలను మాత్రం ఆత్మరక్షణలో పడేస్తున్నాయన్నది నిజం. గతవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక మాజీ ఎంఎల్‌ఎ, ఒక ప్రస్తుత ఎంపి రియాల్టర్లు వ్యాపారవేత్తలు కలిసి పార్టీ చేసుకోవడం జరిగింది. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీలో కొకైన్, ఇంకా ఇతర నిషేధిత మత్తుపదార్థాలు వినియోగించబడ్డాయని వారిపై జరిపిన పరీక్షల్లో బయటపడింది. ఈ సందర్భంగా 11 మంది అరెస్టు కాగా, అందులో ఆరుగురు పరీక్షలలో పాజిటివ్‌గా తేలారు. అంతేకాదు పోలీసులు అకస్మాత్తుగా దాడి జరిపిన ప్రయత్నంలో లోపల నుండి కాల్పులు కూడా జరిగాయి. కాల్పులు జరపండి, ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను అన్న మాటలు కూడా వినపడ్డట్టు చదివాం. మాదకద్రవ్యాల వాడకం ఒక తప్పు. కాల్పులు జరపడం మరొక తప్పు. కాల్పుల విషయం తాను చూసుకుంటానని ఒక వ్యక్తి అనడం ఇంకొక తప్పు. ఎన్ని తప్పులు? ఇవన్నీ కాక ప్రజాప్రతినిధులు మాదకద్రవ్యాలతోకూడిన పార్టీ జరుపుకోవడం అందులో వ్యాపారవేత్తలు కూడా ఉండడం అంటే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో అంటకాగుతున్నారని స్పష్టమవుతున్నది. తుంగతుర్తి ఎంఎల్‌ఎ బ్రాహ్మణులను, వారు చదివే మంత్రాలను కించపరిచే విధంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒక ఎంఎల్‌ఎ. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. లక్షన్నర రెండు లక్షల మంది ఓటర్లకు 3 లక్షల ప్రజలకు ఆయన ప్రజాప్రతినిధి. ఎంతో నమ్మకంతో వారు ఆయనను తమ నియోజకవర్గ శాసనసభ్యుడుగా ఎన్నుకున్నారు. అందులో అన్నివర్గాల వారు ఉన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున ఎన్నికైనవాడు. కానీ తన స్థాయిని మరచి లేదా సమాజంలోని ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సభ్యసమాజం తప్పక ఖండించవలసిన విషయం. విమర్శించబడిన వారిలో తనకు లేదా తన పార్టీకి ఓట్లు వేసిన వారు కూడా ఉండడం సహజమే. సహజంగానే చాలామంది ఆయన వ్యాఖ్యలను వైఖరిని ఖండించారు. ఇక బిజెపి ఎంపి కేంద్రమంత్రి మరో అడుగు ముందుకేసి ఈ విషయాన్ని రచ్చచేయగా, బిజెపి అభిమానులు సదరు ఎంఎల్‌ఎ ఇంటిపైన దాడి కూడా చేశారు. మొత్తం మీద తప్పు తెలుసుకున్నాడు లేక జరుగుతున్న వివాదానికి చరమగీతం పాడుదాం అనుకున్నాడు. అందుకే ఆ ఎంఎల్‌ఎ క్షమాపణ చెప్పడం జరిగింది. తాత్కాలికంగా సద్దుమణిగినా ఆ వ్యాఖ్యలు సమాజంలోని ఒక వర్గం వారి మనోభావాలను దెబ్బతీశాయి అనడంలో సందేహం లేదు. అసలు ఆ ఎంఎల్‌ఎ క్రిస్టియన్ అని, అతడు ఎస్‌సి నియోజకవర్గంలో పోటీచేయడం కూడా తప్పు అని, ఆయన శాసనసభ్యత్వం రద్దు చేయాలనే వరకు విషయం వివాదాస్పదమైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆ ఎంఎల్‌ఎ పూర్తిగా ఆత్మరక్షణలో పడడం జరిగింది. తన స్థాయిని మరిచి ఆ విధంగా వ్యాఖ్యానించడం ప్రజాప్రతినిధి స్థాయికి తగని పని. రాజకీయాలలో ఈ రకంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టడం ఒక వర్గం వారిని కించపరచడం భవిష్యత్తులో రాజకీయ నేతలకు ఏ రకమైన సందేశాన్నిస్తోంది? ఇక తమిళనాడులో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో డిఎంకె ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎండాకాలంలోనూ వరాల వర్షం కురిపిస్తున్నాడు. ప్రజలకు ఏది కావాలన్నా ఇస్తానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అన్నాడిఎంకె అభ్యర్థి తనకు సినీనటి నయనతార కావాలని, ముఖ్యమంత్రి తనకు సదరు సినీ నటిని ఇప్పించగలరా అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. అతడి మాటలు సభ్యసమాజానికి ఏహ్యభావం కలిగించేవే. ఎన్నికల సభలో ప్రజలకు ఇచ్చే హామీలు కేవలం ఓటర్లను ఆకర్షించడానికి వారి నుండి ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే. కానీ ప్రతిపక్ష ఎంఎల్‌ఎ ఆ విధంగా దిగజారి మాట్లాడడం దారుణం. ఎన్నికల వివాదంలోనికి ఏమీ సంబంధంలేని దూరంగా ఉంటున్న సినీనటి ప్రస్తావన అనవసరం. అది కూడా ఆమెను అవమానించే విధంగా వ్యాఖ్యానించడం నిర్ద్వందంగా ఖండించవలసిందే. ఇలాంటి మాటలు ప్రస్తుతం ఎంఎల్‌ఎ మళ్ళీ ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థిగా అతని స్థాయికి తగనివి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సంయమనం కోల్పోయి మాట్లాడడం శోచనీయం. ఇలాంటి వారిని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. చట్టసభల్లో ప్రతినిధులు చర్చలలో పాల్గొనకుండా మౌనంగా ఉంటున్నారు. కొంతమంది నిద్రపోతుంటారు. మరి కొంతమంది సెల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి ఎంఎల్‌ఎలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారాలు ఉండాలి. వారు తమ బాధ్యతని ఎరిగి ప్రవర్తించకపోవడం అనైతికం. ఇలాంటివారు భవిష్యత్తులో తిరిగి పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటుకు అవకాశం కల్పించాలి. లేదంటే ప్రస్తుత కాలంలోనే వారిపై కొంతకాలం సస్పెన్షన్ వేటు వేయాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, సమాజంలోని ఒక వర్గాన్ని కించపరచడం, అనైతికంగా పార్టీలు మారడం, అసహ్యంగా మాట్లాడడం లాంటి నీతి బాహ్యమైన చర్యలకు శిక్ష విధించకపోతే వీరు భవిష్యత్తులో మరింత రెచ్చిపోతారు. రాజకీయాలు మరింత కలుషితమైపోతాయి, నేరమయమైపోతాయి. భవిష్యత్తులో రాబోయే రాజకీయ నేతలకు కూడా భయం ఉండదు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా ప్రవర్తన ఇంతే అనే ప్రజాప్రతినిధులకు శిక్ష విధించాల్సిందే. సామాజిక విలువలకు కట్టుబడవలసిన అవసరాన్ని వారు గుర్తించాలి. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన నేతలు కట్టుతప్పి నీతికి, నైతికతకు తిలోదకాలు వదిలి స్పృహ కోల్పోయి ప్రవర్తించడం రాబోయే తరాలకు చెడు సందేశాలను ఇస్తుంది. ఇది భవిష్యత్తు రాజకీయాలకు మంచిది కాదు. - ఐవి మురళీకృష్ణ శర్మ

మన తెలంగాణ 26 Mar 2026 10:53 am

కొండమల్లేపల్లి పశువుల సంత వేలం 3 కోట్ల 80 లక్షల ఒక వెయ్యి

బహిరంగ వేలంలో గుత్తేదారుల మధ్య హోరాహోరీగా పోటీ రికార్డు స్థాయిలో వేలం దక్కించుకున్న వర్కాల భాస్కర్ రెడ్డి కొండమల్లేపల్లి, మార్చి 26(జనంసాక్షి): కొండమల్లేపల్లి …

జనం సాక్షి 26 Mar 2026 10:38 am

బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు..

బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు.. గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలోని

ప్రభ న్యూస్ 26 Mar 2026 10:30 am

ఆ స్కానింగ్ సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి..

ఆ స్కానింగ్ సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి.. నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 10:20 am

Bus Accident : తెల్లారకముందే తెల్లారిపోయిన బతుకులు

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 10:16 am

A Rare Honour for Balakrishna

Tollywood veteran actor Nandamuri Balakrishna has been honoured with the Lifetime Achievement Award at the International Film Festival (IIFD) in New Delhi. The event took place last night and the Award was presented by Delhi Chief Minister Rekha Gupta. Balayya has recently commenced the shoot of his 111st film directed by Gopichand Malineni. This untitled […] The post A Rare Honour for Balakrishna appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 10:15 am

కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..

కళ్యాణ మహోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 10:07 am

Tragic Bus–Tipper Collision in Markapuram Claims 13 Lives

A devastating road accident in Markapuram district has left Andhra Pradesh in grief. At least thirteen passengers lost their lives in a horrific collision between a private travel bus and a tipper lorry in the early hours of the morning. The impact triggered a massive fire that trapped several passengers inside the bus. The accident […] The post Tragic Bus–Tipper Collision in Markapuram Claims 13 Lives appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 10:00 am

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి –అన్నా రాంబాబు..

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి – అన్నా రాంబాబు.. మార్కాపురం, ఆంధ్రప్రభ : ఈ

ప్రభ న్యూస్ 26 Mar 2026 9:58 am

Bus Accident : మరో ఆరుగురి పరిస్థితి విషమం : వైద్యులు

మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇరవై ఆరు మంది గాయపడ్డారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 9:52 am

Weather Report : రానున్న మూడు నెలలు ముప్పే.. ఎండలు ఏ స్థాయిలో ఉంటాయంటే?

రానున్నమూడు నెలలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 9:45 am

లవర్స్, తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేత న్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనా క్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ యూ త్. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 27న యూత్ మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోలు శ్రీ విష్ణు, సత్యదేవ్, డైరెక్టర్స్ సాయి రాజేశ్, వశిష్ట అతిథులుగా పాల్గొన్నా రు. ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ “తమిళంలో యూత్ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. తెలుగులో కూడా అలాంటి సక్సెస్ రావాలి”అని అన్నారు. హీరో, డైరెక్టర్ కెన్ మాట్లాడుతూ “హీరోగా, దర్శకుడిగా యూత్ నా ఫస్ట్ మూవీ ఇది. రఘువరన్ బీటెక్ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రతి ప్రేక్షకుడు మా మూవీని కూడా ఎంజాయ్ చేస్తారు. యూత్, లవర్స్ మాత్రమే కాదు తల్లిదండ్రులు కలిసి చూడాల్సిన చిత్రమిది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీనాక్షి దినేష్, ప్రియాన్షి యాదవ్, అనిష్మ అనిల్ కుమార్, సందీప్, జై క్రిష్, వినయ్ రత్నం, సనరే తదితరులు పాల్గొన్నారు. 

మన తెలంగాణ 26 Mar 2026 9:43 am

Ys jagan : మార్కాపురం ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 9:34 am

శరవేగంగా చిత్రీకరణలో..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో మెరిసిన వెంకటేష్, ఇప్పుడు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్‌డేట్ వెలువడింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇప్పటికే ఒక నెల రోజుల సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని ధృవీకరించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ చిన్న విరామంలో ఉందని, త్వరలోనే నెక్స్ షెడ్యూల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా సత్య, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

మన తెలంగాణ 26 Mar 2026 9:32 am

భారత్ కు ఇరాన్ గుడ్ న్యూస్..

హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, భారత్ కు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్ కు హార్ముజ్ తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. అమెరికా-ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా దాడులు చేయడంతో ఇరాన్.. హార్ముజ్ ను మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో హార్ముజ్ ను ఓపెన్ చేయాలంటూ అమెరికా హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. అయితే, హార్ముజ్ ను పూర్తిగా మూసివేయకుండా తమ మిత్ర దేశాలకు మాత్రమే అనుమతిస్తామని ఇరాన్ తెలిపింది. తాజాగా దీనిపై స్పందించిన ఇరాన్.. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో భారత్‌తో సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలపై దిగ్బంధనం విధించబోమని ప్రకటించింది. భారత్‌తో పాటు, రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాక్‌లకు చెందిన నౌకలను హార్ముజ్ గుండా సురక్షిత ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయబడలేదని, ఇరాన్‌తో మిత్ర సంబంధాలున్న పలు దేశాలకు చెందిన నౌకల ప్రయాణానికి అనుమతించామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. పలు దేశాలు మమ్మల్ని సంప్రదించి, హార్ముజ్ జలసంధి గుండా తమ నౌకలకు సురక్షిత ప్రయాణానికి అనుమతించాలని అభ్యర్థించాయి. మిత్ర దేశాలుగా భావించే కొన్ని దేశాలకు హార్ముజ్ తెరిచేందుకు నిర్ణయించుకున్న సందర్భాలలో, మా సాయుధ దళాలు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాయి అని తెలిపారు.

మన తెలంగాణ 26 Mar 2026 9:24 am

Gold Price Today : బ్యాడ్ లక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 9:24 am

Varanasi: Rajamouli doing it First Time

SS Rajamouli is a man who thrives for perfection. Most of his films got delayed by months as he never compromised on the output. There is a huge delay in the post-production work as Rajamouli never compromises on the visual output. There are long breaks between the shooting schedules of his films as Rajamouli has […] The post Varanasi: Rajamouli doing it First Time appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 9:21 am

Sharwa–Rajasekhar’s Bond: Emotional Engine Of Biker

Charming Star Sharwa’s sports drama Biker has already created solid buzz, with the trailer elevating expectations to a whole new level. The promo clearly establishes the intense father–son dynamic, with Rajasekhar portraying Sharwa’s strict father and uncompromising mentor. But Biker isn’t merely a film about bikes or racing. It carries a strong emotional core. Rajasekhar […] The post Sharwa–Rajasekhar’s Bond: Emotional Engine Of Biker appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 9:18 am

Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 9:06 am

కల్యాణానికి ముస్తాబైన సుద్దాల రామాలయం..

కల్యాణానికి ముస్తాబైన సుద్దాల రామాలయం.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్

ప్రభ న్యూస్ 26 Mar 2026 8:59 am

Bus Accident : నిద్రలోనే పోయిన ప్రాణాలు.... ప్రమాదానికి నిర్లక్ష్యం డ్రైవింగే కారణమా?

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తెలుగు పోస్ట్ 26 Mar 2026 8:53 am