Gold Rates Today : గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్
మరోసారి భారీగా బంగారం ధరలు పెరిగాయి
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఓర్సు చేరాలు గత కొద్దిరోజులుగా
ఉట్నూర్ ఏజెన్సీలో సబ్ కలెక్టర్ల క్షేత్ర పర్యటన
ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో రెండు రోజుల క్షేత్ర
ఇంకెన్నాళ్లు ఈ ఇబ్బందులు రాజాపేట, ఆంధ్రప్రభ : రాజాపేటకు వెళ్లాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు..నానాటికి
AP |రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం..
AP | రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం.. కోసిగి. ఆంధ్రప్రభ : మండల
చిన్నారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘన నివాళి
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం వంగాలపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు
టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం
టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం కరీమాబాద్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం
రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర
రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ
పదవులు పార్టీకి అలంకారప్రాయాలు..
పదవులు పార్టీకి అలంకారప్రాయాలు.. పాయకాపురం, ఆంధ్ర ప్రభ : పదవులు పార్టీకి అలంకారప్రాయాలని
రెండు గంటల్లోనే చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల ఆందోళన #Kondagattu #AnjaneyaSwamyTemple #DevoteesIssue
రాష్ట్ర రాజధాని అమరావతి.. సంబరాలు నిర్వహిస్తున్న టీడీపీ అధ్యక్షుడు రవికుమార్.టీడీపీ కార్యాలయంలో సంబరాలు.
Andhra Prabha Smart Edition |AP|శాసనం చేశాం/లాంఛనంగా ప్రవేశం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 03-04-2026, 4.00PM ap వాళ్లు నాశనం చేస్తే..
Andhra Prabha Smart Edition |TS|రెండో విడతకు/హాయ్ అంటే.
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 03-04-2026, 4.00PM ts సాగుకు భరోసా.. రెండో
డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా చింతల శ్రీనివాస్
చెన్నూరు, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గా
ఆకట్టుకున్న ఏసుక్రీస్తు సిలువ వేసే సన్నివేశం
ఖమ్మం కల్చరల్, ఆంధ్రప్రభ ; ప్రజలందరిలో వసుదైక కుటుంబం అనే భావన వెల్లి
Vijay |నామినేషన్ చెల్లుబాటుపై సందేహాలు
Vijay | నామినేషన్ చెల్లుబాటుపై సందేహాలు Vijay | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Gas Supply |ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు
Gas Supply | ఉత్పత్తి పెంపునకు కేంద్రం చర్యలు Gas Supply |
సీఎం పర్యటన ఏర్పాట్లపై పర్యవేక్షణ
బాసర (నిర్మల్ జిల్లా): ఈ నెల 6న, సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.
Dhurandhar is a Wakeup Call for Hindi Cinema
Dhurandhar is a massive hit and the film has been rewriting new records in Indian cinema. Aditya Dhar is appreciated as he released two parts in three months. Several filmmakers have been taking years for the sequel release while Aditya Dhar completed the shoot at a single stretch. Several spy films that released in Bollywood […] The post Dhurandhar is a Wakeup Call for Hindi Cinema appeared first on Telugu360 .
TG | మెదక్ జిల్లాలో ఘటన TG | కౌడిపల్లి, ఆంధ్రప్రభ :
move2forward |నభా… కమ్బ్యాక్తో రేంజ్ మారుతుందా?
move2forward | నభా… కమ్బ్యాక్తో రేంజ్ మారుతుందా? move2forward | అడ్డంకుల మధ్య
‘జెట్లీ’ నుంచి వీడియో సాంగ్ విడుదల.. సత్య డ్యాన్స్ ఇరగదీశాడు..
హైదరాబాద్: కామెడియన్ సత్యని హీరోగా పరిచయం చేస్తూ.. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెట్లీ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పలు మేకింగ్ వీడియోలను విడుదల చేసి అంచనాలను పెంచేశారు తాజా ఈ సినిమా నుంచి ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ అంటూ సాగే ఓ పాటని విడుదల చేశారు. ఈ పాటకి కాల భైరవ సంగీతం అందించగా.. సాయి సోమయాజులు సాహిత్యం అందించారు. శ్రావణ భార్గవి ఈ పాట పాడారు. ఈ పాటలో హీరోయిన్ రియా సింగ్తో కలిసి సత్య డ్యాన్స్ ఇరగదీశాడు. విజయ్ పొలాకి ఈ పాటకి కొరియోగ్రాఫీ అందించారు ప్రస్తుతం ఈ పాట సోషల్మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ సినిమాను చిరంజీవి(చెర్రీ), హేమలత నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
వైభవంగా స్వామి వారి నిత్య కళ్యాణం
ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి ; భువనగిరి పట్టణ కేంద్రంలోని స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో శుక్రవారం
యేసుక్రీస్తు త్యాగాన్ని మనుష్యులు మరచిపోకూడదు…
యేసుక్రీస్తు త్యాగాన్ని మనుష్యులు మరచిపోకూడదు… గుడ్ ఫ్రైడే సందర్భంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే బొండా
గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర..
గుడివాడ పురవీధులలో సాగిన సిలువ యాత్ర.. గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పురవీధులలో
Jeevan Reddy |రేవంత్ పోవాలనే పరిస్థితి వచ్చింది
Jeevan Reddy | రేవంత్ పోవాలనే పరిస్థితి వచ్చింది Jeevan Reddy |
yadagirigutta |నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు
yadagirigutta | నారసింహుని సేవలో ఎమ్మెల్యే కుంభం దంపతులు yadagirigutta | ప్రముఖ
సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు
సింహగిరిపై అప్పన్న కళ్యాణ మహోత్సవాలు భక్తులను బందీలను చేసి విచారించిన వైనంఉంగరం తీసుకొస్తేనే
ପଶ୍ଚିମବଙ୍ଗର ମାଲଦାରେ ନ୍ୟାୟିକ ଅଧିକାରୀମାନଙ୍କୁ ୯ ଘଣ୍ଟା ଧରି ବନ୍ଦୀ କରି ରଖାଯିବା ଘଟଣାରେ ସୁପ୍ରିମକୋର୍ଟ ପଶ୍ଚିମବଙ୍ଗ ସରକାରଙ୍କୁ ତୀବ୍ର ଭର୍ତ୍ସନା କରିଛନ୍ତି। ଏହି ଘଟଣା ପରେ ମମତା ସମସ୍ତ ଦୋଷ ବିଜେପି ଉପରେ ଲଦିଛନ୍ତି। ସାଗରଡିଗିଠାରେ ଏକ ଜନସଭାକୁ ସମ୍ବୋଧିତ କରି ମମତା ନିଜକୁ ଏହି ଘଟଣାରୁ ଦୂରେଇ ରଖିବା ସହିତ ରାଜ୍ୟରେ ଚାଲିଥିବା ଏସ୍ଆଇଆର୍କୁ ନେଇ ଲୋକଙ୍କ ଭିତରେ ଥିବା ରୋଷର ଏହା ପ୍ରତିଫଳନ ବୋଲି କହିଛନ୍ତି। ମମତା କହିଛନ୍ତି, ମୋ ପାଖରେ କୌଣସି କ୍ଷମତା ନାହିଁ। ସେମାନେ ମୋ’ଠାରୁ ସବୁ କ୍ଷମତା ନେଇଯାଇଛନ୍ତି। ମାଲଦାରେ ଯାହା ଘଟିଗଲା ତାହା ବିଜେପିର କ୍ଷଡ଼ଯନ୍ତ୍ର। ପରାଜୟ ଭୟରେ ବିଜେପି ଚଳିତ ମାସ ହେବାକୁ ଥିବା ବିଧାନସଭା ନିର୍ବାଚନ ରଦ୍ଦ କରି ରାଷ୍ଟ୍ରପତି ଶାସନ ଲାଗୁ କରିବାକୁ ଚାହୁଁଛି। ନିର୍ବାଚନ ଆୟୋଗଙ୍କୁ ସମାଲୋଚନା କରି ଟିଏମ୍ସି ମୁଖ୍ୟ ମମତା ବାନାର୍ଜୀ କହିଛନ୍ତି ଯେ, ସେମାନେ ଆଇନ ଶୃଙ୍ଖଳା ବ୍ୟବସ୍ଥା ନିୟନ୍ତ୍ରଣ କରିବାକୁ ଚାହୁଥିଲେ, କିନ୍ତୁ ନ୍ୟାୟିକ ଅଧିକାରୀଙ୍କୁ ସୁରକ୍ଷା ଦେଇପାରି ନାହାନ୍ତି । ସୂଚନାଯୋଗ୍ୟ, ଏସ୍ଆଇଆର୍ ସମୟରେ ଭୋଟର ତାଲିକାରୁ ନାମ ବାଦ ଦିଆଯିବାକୁ ନେଇ ବୁଧବାର ମାଲଦାର କାଲିଆଛକ ୨ ବ୍ଲକ ଉନ୍ନୟନ କାର୍ୟ୍ୟାଳୟ ବାହାରେ ବିରାଟ ପ୍ରତିବାଦ ହୋଇଥିଲା। ଏହାକୁ ନେଇ ବିଜେପି ମହଲରେ ମମତାଙ୍କୁ ମଧ୍ୟ ବିରୋଧ ହୋଇଥିବା ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଇତିମଧ୍ୟରେ ମମତାଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ମମତା ବିବାଦୀୟ ମନ୍ତବ୍ୟ ଦେଉଥିବାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଯଦି ଏକ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ଦିଆଯାଏ, ତେବେ ବିଜେପି ଏହାକୁ ନେଇ କେତେ ନାଟକ ରଚନା କରେ । ସେ କ'ଣ ତାଙ୍କର ମୁଖ୍ୟ ଭୋଟରଙ୍କୁ କହୁଛନ୍ତି ଯେ ବିଜେପି କ୍ଷମତାକୁ ଆସିଲେ ସେମାନେ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ପାରିବେ ନାହିଁ ? ଉକ୍ତ ୮ସେକେଣ୍ଡ ଭିଡିଓରେ ମମତା ଏକ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗିବା ଏବଂ ଲୁଟ କରୁଥିବା ନେଇ କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । “If a Shiva temple is demolished, how much drama BJP creates over it!” Is she telling her core voterbase that they won’t be able to break temples if BJP comes to Power? pic.twitter.com/DjwiHvhtfn — The Jaipur Dialogues (@JaipurDialogues) March 29, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଏଡିଟ କରି ମନ୍ଦ ଉଦେଶ୍ୟରେ ଭାଇରାଲ କରାଯାଉଥିବାର ଜଣାଯାଏ । ମୁଳ ଭିଡିଓରେ ମୂଳ ଭିଡିଓରେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ପ୍ରକଳ୍ପ ଉନ୍ନତିକରଣ ସମୟରେ ଉଚ୍ଛେଦକୁ ନେଇ ବିଜେପିକୁ ସମାଲୋଚନା କରିଛନ୍ତି ମମତା । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି କୌଣସି ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଯଦି ମମତା ଏତେବଡ଼ ବିବାଦୀୟ ମନ୍ତବ୍ୟ ଦେଇଥାନ୍ତେ, ଏହା ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମର ମୁଖ୍ୟ ଖବରରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଉକ୍ତ ଦାବିନେଇ ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ପଶ୍ଚିମବଙ୍ଗର ସାମ୍ବାଦିକ ଅଗ୍ନିଶ୍ଵର ସର୍ଦାରଙ୍କୁ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ । ଉକ୍ତ ଦାବିକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରତ୍ୟାଖ୍ୟାନ କରିଥିଲେ ଅଗ୍ନିଶ୍ଵର । ସିଏ କହିଥିଲେ ଏହା ଅନ୍ୟୁନ୍ୟ ଗତ ମାସର ଭିଡିଓ ଅଟେ । ଏହା ଏକ ଅସମ୍ପୂର୍ଣ୍ଣ ଭିଡିଓ ଅଟେ । ତାଙ୍କ ଭାଷଣ ମୁଳ ଭିଡିଓକୁ ଦେଖିଲେ ହିଁ ପ୍ରକୃତ ସତ ଜନସାଧାରଣ ଜାଣିପାରିବେ । ଅଗ୍ନିଶ୍ଵର ଦେଇଥିବା ସୁଚନା ଅନୁଯାୟୀ ଆମେ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ୨୮ମାର୍ଚ୍ଚରେ ମମତାଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ରାଣିଗଞ୍ଜର ଖଣ୍ଡରା ଫୁଟବଲ ପଡିଆରେ ଜନସାଧାରଣକୁ ଉଦବୋଧନ ବୋଲି ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ୪୫ ମିନିଟର ଉକ୍ତ ଲାଇଭ ଭିଡିଓରେ ମମତା ବିଭିନ୍ନ ପ୍ରସଙ୍ଗରେ ବିଜେପିକୁ ଘେରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓର ଅନ୍ୟୁନ୍ୟ ୧୧:୧୭ ସମୟରେ, ଉକ୍ତ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଭିଡିଓରେ ମମତା କହିଛନ୍ତି, ବନ୍ଧୁଗଣ, ଯେତେବେଳେ ଗୋଟିଏ ଶିବ ମନ୍ଦିର ଭାଙ୍ଗି ଦିଆଯାଏ, ବିଜେପି ଏଥିରୁ ଏତେ ବଡ଼ କଥା ବାହାର କରେ । ମୁଁ କହୁନାହିଁ ଯେ, ଏହାକୁ ଭାଙ୍ଗିବା ଠିକ୍ କାମ । କିନ୍ତୁ ସେମାନେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିବା ସମୟରେ କେତେ ମନ୍ଦିର ଭାଙ୍ଗିଥିଲେ ? ସେମାନେ ଦିଲ୍ଲୀର କାଳୀ ବାଡ଼ି ଭାଙ୍ଗି ଦେଇଥିଲେ। ସେସମୟର ବହୁ ଲୋକ ନିଜର ବ୍ୟବସାୟ ହରାଇଥିଲେ, ବୋଲି କହି ବିଜେପି ଉପରେ ବର୍ଷିଥିଲେ, ପଶ୍ଚିମବଙ୍ଗ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମମତା ବାନାର୍ଜୀ । ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଏଡିଟ କରି ମନ୍ଦ ଉଦେଶ୍ୟରେ ଭାଇରାଲ କରାଯାଉଥିବାର ଜଣାଯାଏ । ମୁଳ ଭିଡିଓରେ କାଶୀ ବିଶ୍ୱନାଥ ପ୍ରକଳ୍ପ ଉନ୍ନତିକରଣ ସମୟରେ ଉଚ୍ଛେଦକୁ ନେଇ ବିଜେପିକୁ ସମାଲୋଚନା କରିଛନ୍ତି ମମତା ବାନାର୍ଜୀ ।
సిలువ మోసిన ఎమ్మెల్యే పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ లో
దివ్య సత్ప్రసాద స్థాపన.. గుడివాడ, ఆంధ్రాప్రభ : గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పునీత
Vijay Faces Heat Over Affidavit Discrepancies Ahead of Tamil Nadu Polls
Actor-turned-politician Vijay has landed in controversy after inconsistencies were found in his election affidavits, just weeks before the Tamil Nadu Assembly elections. The issue has sparked debate over the accuracy of candidate disclosures and compliance with election norms. Documents reveal that Vijay submitted differing information in two nominations. His affidavit from Perambur stated that there […] The post Vijay Faces Heat Over Affidavit Discrepancies Ahead of Tamil Nadu Polls appeared first on Telugu360 .
వరి పంటలకు సాగునీరు కరువు.. ఖానాపురం ఏప్రిల్ 3 (జనం సాక్షి):ఖానాపురం మండలం కొత్తూరు గ్రామం తుంగబంధం ఆయకట్టు అన్నదాతలకు పాకాల సాగునీరు అందకపోవడంతో వరి పండిస్తున్న …
Gas Supply |ఉత్పత్తి పెంపుకు కేంద్రం చర్యలు
Gas Supply | ఉత్పత్తి పెంపుకు కేంద్రం చర్యలు Gas Supply |
మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన పాలకవర్గం సభ్యులు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖమంత్రి
Actresses Hiking Fee despite Flops
When was the last time Pooja Hegde was seen in a Telugu film featuring a star. The actress is receiving offers despite flops but the remuneration quote is forcing the filmmakers to think of other options. The actress lost close to ten Telugu films in the past two years because of the remuneration demand. Telugu […] The post Actresses Hiking Fee despite Flops appeared first on Telugu360 .
ధోనీ, కపిల్ దేవ్కు యువరాజ్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..
టీం ఇండియా మాజీ ఆల్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాజీ సారథులు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణ చెప్పాలంటూ యవీ అన్నాడు. కపిల్ హయాంలో తనకు, ధోనీ హయాంలో తన కుమారుడు యువీకి అన్యాయం జరిగిందని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఇటీవల ఓ చోట వ్యాఖ్యానించారు. భారత్కు ప్రపంచకప్లు అందించిన కెప్టెన్లపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ సోషల్మీడియాలో అభిమానులు మండిపడ్డారు. తాజాగా దీనిపై యువరాజ్ సింగ ఓ పాడ్క్యాస్ట్లో ఇరువురు కెప్టెన్లకు క్షమాపణలు కోరాడు. ‘‘ఈ సందర్భంగా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీకి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మా నాన్న ఇచ్చిన ఇంటర్వ్యూలన చూశా. అలాంటివి నేనూ విన్నా. ఇప్పటికే పలుమార్లు ‘ఇది సరైంది కాదు’ అని చెప్పా. అందుకే, ఆయన తరఫున నేను వారిద్దరకీ క్షమాపణలు చెబుతున్నా’’ అని యువరాజ్ తెలిపాడు.
కల్వరి చర్చిలో మిన్నంటిన ‘గుడ్ ఫ్రైడే’ వేడుకలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మానవాళి పాప విముక్తి కోసం లోకరక్షకుడైన యేసుక్రీస్తు తన
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 03 జనం సాక్షి :తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లోని …
అభిమానుల కోసం ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 3: (జనం సాక్షి)ఐపీఎల్ క్రికెట్ అంటే ఇష్టపడని అభిమానులు ఉండరు. పట్టణాలలోని స్టేడియంలోకి వెళ్లి చూసి ఆనందించే అవకాశం తక్కువ మందికే …
‘స్వచ్ఛాయుధం’తో ప్లాస్టిక్ రహిత మచిలీపట్నం వైపు అడుగులు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో
Kavitha |నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్
Kavitha | నియంత్రణ చట్టం తేవాలని డిమాండ్ Kavitha | ఆంధ్రప్రభ, వెబ్
నా పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుంది: కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. పాత పేరు..కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుంది? అని ప్రశ్నించింది. తమ పార్టీ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని, పునర్విభజన అయినా.. కాకపోయినా తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంటుందని కవిత పేర్కొన్నారు. సిద్ధిపేట స్థానం మహిళలకు రిజర్వు కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గుంటనక్క మధ్య అవగాహనతో ఏం చేస్తారో? అని ప్రశ్నించారు. సిఎం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ను ఆగం చేసేలా ఉన్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, అమరావతి గురించి తమకు అవసరం లేదని, తాను కేసు కొట్టి వేశారంటేనే ప్రకృతి తనకు సహకరిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ అజెండా ప్రకటించాక.. చాలా మంది పార్టీలోకి వస్తారని అన్నారు. ఆరు గ్యారెంటీల గురించి కేరళలో రేవంత్ రెడ్డి మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మహారాష్ట్ర, బీహార్ లో కూడా ఇలాగే చెప్పారని..కాంగ్రెస్ ను ఓడించారని దుయ్యబట్టారు. ప్రైవేట్ పాఠశాలలు 25 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచాయని, నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాశాఖ సిఎం వద్దే ఉన్నా.. ఫీజుల విషయంలో, గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కవిత మండిపడ్డారు.
అవనిగడ్డలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రాణత్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్
తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య సేవలు మరువలేనివి
కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు చేర్యాల(జనంసాక్షి) ఏప్రిల్ 03 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట …
AP CM |బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవం
AP CM | బిల్లు ఆమోదం ప్రజారాజధానికి దక్కిన గౌరవం AP CM
Telangana : హాయ్ అని మెసేజ్ చేస్తే.. సేవలన్నీమీ అరచేతిలో
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది
పోలీసులపై పేర్ని నాని మాస్ ర్యాగింగ్
పోలీసులపై పేర్ని నాని మాస్ ర్యాగింగ్ చేశారు
India : రష్యాతో భారత్ కొత్త వ్యూహం
భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి
Iran : భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది
సర్పంచ్ లహరిక ఆత్మహత్యాయత్నం..
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ గ్రామ సర్పంచ్
గుడ్ ఫ్రైడే, ప్రత్యేక ప్రార్థనలు..
గుడ్ ఫ్రైడే, ప్రత్యేక ప్రార్థనలు.. అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ గ్రామ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పలు ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి
అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ప్రజా విజయం: చంద్రబాబు
అమరావతి: దేశంలో అన్ని పార్టిలది ఒక దారైతే.. వైసిపి మరో దారని, అమరావతి బిల్లుకు వైసిపి మినహా అన్ని పార్టీలు మద్దతిచ్చారని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యవహరించిందని, వైసిపి నేతలు, ఎపికి, ప్రజలకు ద్రోహం చేశారని, ఎపి నాశనమైనా పర్వాలేదని వైసిపి పట్టుదలతో ముందుకెళ్లిందని విమర్శించారు. అమరావతిని నాశనం చేయాలని వైసిపి చూస్తే.. తాము శాసనం చేశామని అన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం ప్రజా విజయమని కొనియాడారు. అమరావతికి చట్టబద్దత బిల్లు ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ధన్యవాదాలు తెలియజేశారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్న పార్టీలు కూడా బిల్లు ఆమోదించిందని, రాజధాని లేకుండా ఎపిని విభజించారని, రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. పరిపాలన చేసేందుకు ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ముంపు మండలాలను ఎపిలో విలీనం చేయించానని, తన అనుభవంతో తెలంగాణలోని ఏడు మండలాలను విలీనం చేయించానని చంద్రబాబు అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఎపిలో కలిపితేనే ప్రమాణం చేస్తానని చెప్పానని, విజయవాడకు వచ్చినప్పుడు ఇరిగేషన్ ఎస్ఇ కార్యాలయమే తన క్యాంపు ఆఫీసని పేర్కొన్నారు. విడిపోయిన ఎపికి రాజధానిని నిర్మించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, దేశ ప్రయోజనాల కోసం అమరావతికి రాజధానిగా ఉండాలని చాలా పార్టీలు ఆలోచించాయని, తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.
3 Us Officials Dismissed : అమెరికా ఆర్మీ చీఫ్ ఔట్ Andhra Prabha Insight Story
3 Us Officials Dismissed : అమెరికా ఆర్మీ చీఫ్ ఔట్ Andhra
బేతానియా ఫెలో షిప్ చర్చ్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రం లో గల బేతానియా ఫెలో
3aprilgold |బంగారం షాక్… వెండి స్థిరంగా మార్కెట్ ట్రెండ్
3aprilgold | బంగారం షాక్… వెండి స్థిరంగా మార్కెట్ ట్రెండ్ 3aprilgold |
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు ఘన సన్మానం
మేడ్చల్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన వెంకట్ రెడ్డి,
Yv Subba Reddy : అమరావతికి వ్యతిరేకం కాదు.. అవినీతికి మాత్రమే
అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు
AP | విద్యార్థి ఆత్మహత్య.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్ద
క్యాచ్ వివాదం.. అభిషేక్ శర్మకు భారీ జరిమానా
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కాస్త వివాదాస్పదమైంది. అభిషేక్ 48 పరుగుల వద్ద ఉండగా.. బ్లెస్సింగ్ ముజర్బాని వేసిన తొమ్మిదో ఓవర్లో ఓ బంతిని అభిషేక్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వరుణ్ చక్రవర్తి ఆ బంతిని క్యాచ్ పట్టాడు. అయితే అది నేలకు తగిలిందో.. లేదో.. తెలుసుకునేందుకు థర్డ్ అంపైర్ని ఆశ్రయించాడు. క్యాచ్ని నిశితంగా పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి చేతిలోనే పడిందని గుర్తించి దాన్ని ఔట్గా ప్రకటించారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ కావడంతో అభిషేక్ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. అయితే అసలే నిరుత్సాహంలో ఉన్న అభిషేక్కి మరో షాక్ తగిలింది. అతడికి భారీ జరిమానా పడింది. అభిషేక్ మ్యాచ్ ఫీజు నుంచి 25 శాతం కోత విధిస్తున్నట్లు ఐపిఎల్ గవర్నింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 2.3 కింద లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు వెల్లడించింది. మ్యాచ్ ఫీజులో కోతనే కాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ను జత చేసింది. ‘‘సన్రైజర్స్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మపై 25 శాతం మ్యాచ్ ఫీజులో జరిమానా విధించాం. ఐపిఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ని జత చేశాం. ఆర్టికల్ 2.3 కిందకు వచ్చే లెవల్ 1 నేరాన్ని అతడు అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన దానిని స్వీకరించాడు. ఇక్కడ మ్యాచ్ రిఫరీ నిర్ణయమే ఫైనల్’’ అని ఐపిఎల్ స్పష్టం చేశారు. అయితే ఏ తప్పిదానికి ఈ జరిమానా విధించిందో ఐపిఎల్ వెల్లడించలేదు.
CM Revanth Reddy |సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం
CM Revanth Reddy | సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన సీఎం CM Revanth
మళ్లీ ఆడపిల్లేనని..! #Hanumakonda #CrimeNews #Shocking #Telangana #MurderCase #BreakingNews #Police
రూ. 2లక్షలతో మురికి కాల్వ నిర్మాణ పనులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం పంచాయతీలో గల
Chandrababu : అమరావతి కోసం దేశం నిలబడ్డా.. వైసీపీ నిలబడలేదు
దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
మృతుని కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ
నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; గత పది రోజుల క్రితం మేడపల్లి గ్రామానికి చెందిన
దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్ సంగారెడ్డి, ఏప్రిల్ 03( జనం సాక్షి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తి చిరస్మరణీయమని మునిపల్లి …
TDP : ఉత్తుత్తి హెచ్చరికలేగా.. మన పని మనం చేసుకుపోదాం
చంద్రబాబు మంచితనాన్ని కొందరు ఎమ్మెల్యేలు చేతకానితనంగా తీసుకుంటున్నారు
భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
మునుగోడు, ఆంధ్రప్రభ : యేసుక్రీస్తు సిలువపై చేసిన మహత్యాగాన్ని స్మరించుకుంటూ నల్లగొండ జిల్లా
HYD |రిజల్ట్ ఏం వచ్చిందంటే..!
HYD | రిజల్ట్ ఏం వచ్చిందంటే..! HYD | ఆంధ్రప్రభ, వెబె డెస్క్
ప్రేమ శాంతి త్యాగానికి మరో పేరు యేసుక్రీస్తు
జుక్కల్(కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రేమ శాంతి త్యాగానికి మరో పేరు యేసుక్రీస్తుఅని,జుక్కల్ ఎమ్మెల్యే
మరో వివాదంలో టీవీకే చీఫ్ విజయ్
టీవీకే చీఫ్ విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు
Sai Durgha Tej, who has been consciously curating diverse and ambitious projects, is now set for another leap with his newly announced film #SDT19. The star has locked his next collaboration with the talented director duo Sujith & Sandeep, the visionaries behind KA, for an epic new saga. With a reputation for consistent hits and […] The post #SDT19: An Epic New Saga appeared first on Telugu360 .
aishwaryaphotogalley |అందం, అభినయం కలబోసిన ఐశ్వర్యం..
aishwaryaphotogalley | అందం, అభినయం కలబోసిన ఐశ్వర్యం.. సంక్రాంతికి వస్తున్నాం అంటూ పండగ
చెన్నై మెరీనా బీచ్లో ప్లాస్టిక్కు చెక్ సీసా వేయండి… ఈకో సంచి తీసుకోండి #MarinaBeach #PlasticFree
తెలంగాణను దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తీర్చిదిద్దుతాం: రేవంత్
హైదరాబాద్: ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదు.. చేనేతలకు జీవితమని అన్నారు. హెచ్ఐసిసి లో ఆసియా టెక్స్ టైల్స్ కాన్పరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎం, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదని.. చేనేత జీవితమని అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని తెలియజేశారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమని, దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ కట్టడాలు, ముత్యాలకు ప్రసిద్ధని, తెలంగాణ కాటన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని అన్నారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా హైదరాబాద్ మారిందని ప్రశంసించారు. చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పర్యావరణ పరిరక్షణే తాను తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు
అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కాలియాబోర్(అసోం): తమ పార్టీ స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని, చొరబాటుదారులను సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా తరఫున గురువారం కాలియాబోర్లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని బీజేపీ అగ్రనేత ఆరోపించారు. అసోం స్థానిక ముస్లింలకు బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం […] The post స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు appeared first on Visalaandhra .
3rdAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
3rdAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
గ్రామాల అభివృధి దిశగా ప్రజాపాలన :సర్పంచ్ గద్దల నవీన్
ఏటూరునాగారం,మార్చి 03(జనంసాక్షి).మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ లో గురువారం గ్రామ సర్పంచ్ గద్దల నవీన్ అధ్యక్షతన “మన ఊరు మన భాధ్యత” -99 రోజుల గ్రామ ప్రణాళిక …
నేత్ర పర్వంగ గరుడ రథోత్సవం..గరుడ వాహనంపై.. సీతారాముడు
స్వామి వారిని దర్శించుకున్న కొండూరి రవీందర్ రావు.. గంభీరావుపేట ఏప్రిల్ 03 (జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా …
మధిరలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు..
మధిర, ఆంధ్రప్రభ ; పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం క్రైస్తవులు పలు
వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర
వరంగల్ బ్యూరో ,ఏప్రిల్ 02 (జనం సాక్షి)వీర హనుమాన్ జన్మదినం సందర్భంగా గురువారం సాయంత్రం వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ మహంకాళి దేవాలయ రంగం నుండి వీర …
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : గుడ్ ఫ్రైడే సందర్భంగా మండల కేంద్రంలో క్రైస్తవ సోదరులు
వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ #ACB #Warangal #SubRegistrar
ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్లకు అండగా ఉంటాను
ప్రజల కోసం పనిచేసిన సర్పంచ్లకు అండగా ఉంటాను దర్శి, ఆంధ్రప్రభ ; ప్రజల
డ్రగ్స్ కేసులో నటి హేమకు నెగెటివ్ #Hema #DrugsCase #Hyderabad #EagleTeam
Abhishek Sharma |ఒక డీమెరిట్ పాయింట్ నమోదు..
Abhishek Sharma | ఒక డీమెరిట్ పాయింట్ నమోదు.. Abhishek Sharma |

35 C