కోల్కతా నైట్రైడర్స్ టార్గెట్ 227
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి కోల్కతా నైట్రైడర్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ(48) చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరద పారించారు. ఫలితంగా పవర్ప్లేలో హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెస్ హఫ్ సెంచరీతో రాణించారు. నితీష్ రెడ్డి(39) కూడా పర్వాలేదని పించారు. కోల్కతా బౌలర్లలో ముజరబాని 4, వైభవ్ 2, త్యాగి, అనుకుల్ తలో వికె్ తీశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె అరుదైన రికార్డును సాధించాడు. గురువారం కోల్కతా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రహానె కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపిఎల్ కెరీర్లో 200 మ్యాచ్లు ఆడిన దిగ్గజాల సరసన రహానె నిలిచాడు. ఇప్పటి వరకు రహానె తన కెరీర్లో 200 మ్యాచ్లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు రహానెతో కలుపుకుని ఐపిఎల్లో 11 మంది మాత్రమే 200 మ్యాచ్లను ఆడారు. మహేంద్ర సింగ్ ధోని (278) మ్యాచ్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (273), విరాట్ కోహ్లి (28) తర్వాతి స్థానాల్లో నిలిచారు.
Sharwa’s Biker USA Premieres Today
Charming star Sharwa’s sports-family drama Biker is all set to hit theatres worldwide tomorrow, with premieres taking place today in the USA and Telugu states. Shloka Entertainments is bringing this highly anticipated film to overseas audiences. Touted as India’s first motocross-centric film, Biker transcends language barriers, combining high-octane racing sequences with heartfelt family emotions. At […] The post Sharwa’s Biker USA Premieres Today appeared first on Telugu360 .
2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News
2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News (
రవివర్మ చిత్రానికి రూ.167 కోట్లు
ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ కుంచె నుంచి జాలు వారిన చిత్రం రికార్డుల్లోకి ఎక్కింది. యశోద చిన్ని కృష్ణుడితో కలిసి పాలు పితుకుతున్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లు దక్కించుకుంది. దీంతో అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా తొలిస్థానం దక్కించుకుంది. 1890లలో గీసిన ఈ చిత్రాన్ని తాజాగా ముంబయిలో ప్రత్యక్ష వేలం నిర్వహించారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం రూ.118 కోట్ల అత్యధిక ధరతో రికార్డుల్లో ఉండేది.. తాజాగా అది చెరిగిపోయింది.
రవాణా శాఖ ఆదాయం 7097.38 కోట్లు
ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖకు ఆదాయం రూ.7097.38 కోట్లు సమకూరిందని రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. దీనిలో భాగంగా జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.4714.63 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.961.02 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.78.35 కోట్లు ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.820.09 కోట్లు, తనిఖీల ద్వారా రూ.212.49 కోట్లు, చలాన్ల ద్వారా రూ.310.80 కోట్లు సమకూరిందని రవాణా శాఖ స్పష్టం చేసింది. 2025-.26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా 7097.38 కోట్ల తో 83.16 శాతం సాధించామని రవాణా శాఖ తెలిపింది. 2024-.25 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 2.70 శాతం వృద్ధి రేటు సాధించామని రవాణా శాఖ వెల్లడించింది. 2025-.26 సంవత్సరంలో 91,637 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రూ.769.81 కోట్ల జీవిత కాలపు పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపింది.
పవర్ప్లేలో అదరగొట్టారు.. ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే..
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి కెకెఆర్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరదపారించారు. వైభవ్ వేసిన రెండో ఓవర్లో హెడ్ 20 పరుగులు రాబట్టగా.. వరుణ్ చక్రవర్తి ఓవర్లో అభిషేక్ 25 పరుగులు స్కోర్ చేశాడు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్లో ట్రావిస్ హెడ్(46) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఫలితంగా పవర్ప్లేలో ఎస్ఆర్హెచ్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ దూకుడుగానే ఆడాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్తో కలిసి మంచి పరుగులు రాబట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సన్రైజర్స్ 1 వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్లో అభిషేక్ శర్మ(47), ఇషాన్ కిషన్(14) ఉన్నారు.
క్రైస్తవ సోదరులకు సిఎం రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు
రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ రాష్ట్ర ముఖ్య్మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు త్యాగం, ధైర్యంను సిఎం గుర్తు చేసుకున్నారు. ఏసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమతత్వం బోధించిన దయామయుడు, సిలువపై ఏసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సిఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.
రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం..
రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం.. ఎమ్మెల్యే చొరవతో రూ.5 లక్షల సాయం..సీఎంఆర్ఎఫ్
చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత…
చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత… వింత పేర్లతో విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి…భావితరాల
eiffel tower |విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం
eiffel tower | విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం eiffel tower |
డయాలసిస్ రోగులు ఇక్కట్లు మరో ఉద్దానంగా ఎ.కొండూరు ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మరో
బొగ్గు స్మగ్లింగ్ కేసు..ఐప్యాక్ కార్యాలయాలపై ఇడి దాడులు
పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (ఐప్యాక్) కార్యాల యాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో ఇడి అధి కారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్ వ్యవస్థాపకులు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ శర్మ, వినీష్ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఇడి అధికారులు సోదాలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థ ఇడి ఈ ఏడాది జనవరిలో కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయాలపై దాడి చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో, సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిలో సోదాలు నిర్వహించా రు. ఐప్యాక్ వంటి వృత్తిపరమైన సంస్థకు ఇది ఒక కష్టమైన, దురదృష్టకరమైన రోజు అని ఈ దాడిపై ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా వుంటే, ఐపాక్ (ఐప్యాక్) సంస్థ, బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బిఆర్ఎస్), జనతా దళ్ (యునైటెడ్), శివసేన వంటి అనేక రాజకీయ పార్టీలకు వృత్తిపరమైన, సిద్ధాంతపరమైన సలహాదారుగా పని చేసింది. ఐప్యాక్పై ఇడి దాడులు రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడులలో జోక్యం చేసుకున్నారని, పోలీసుల సహాయంతో డిజిటల్ పరికరాలు, ముఖ్యమైన పత్రాలను తొలగించి, ఏమీ స్వాధీనం చేసుకోకుం డానే సోదాలను నిలిపివేయమని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఆరోపించింది. తాజాగా బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సుమారు రూ. 20 కోట్ల హవా లా నిధులను ఐప్యాక్కు పంపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డేటాను తారుమా రు చేయకుండా రక్షణ కల్పించ డం, తమ అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్ నుండి ఉపశమనం కల్పించడంతో సహా పలు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది.
మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా
మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్, ఆంధ్రప్రభ
ఓటరు పేర్ల తొలగింపు వివాదం.. బెంగాల్లో గంటల పాటు ఘెరావ్
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిరసనకారులు ఏడుగురు న్యాయాధికారులను గంటల పాటు ఘెరావ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భద్రతా బలగాలు జోక్యం చేసుకుని అర్ధరాత్రి సమయంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పాల్గొంటున్న ఈ న్యాయాధికారులు, ముగ్గురు మహిళలు సహా, బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కాలియాచక్- 2 బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్లో ఉండగా నిరసనకారులు అక్కడికి చేరుకుని ఘెరావ్ చేశారు. ఓటర్ల పేర్లను భారీ స్థాయిలో తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు కోల్కతా -సిలిగురి నేషనల్ హైవే-12ను కూడా బ్లాక్ చేశారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కోరిన నిరసనకారులు, అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి తరువాత పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు చేరుకుని, లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాయి. అనంతరం న్యాయాధికారులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో నిరసనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి కూడా యత్నించారు. న్యాయాధికారులను తీసుకెళ్తున్న వాహనాలను ఆపడానికి, వాటిని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నించారు. సురక్షితంగా వారిని తరలించేందుకు మా సిబ్బంది స్వల్ప బల ప్రయోగం చేయాల్సి వచ్చింది, అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో కొందరు నిరసనకారులు వాహనాలు ఢీకొనడంతో గాయపడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 28న విడుదలైన ఓటరు జాబితాల్లో ‘పరిశీలన’గా గుర్తించిన పేర్లపై న్యాయాధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్లు కొనసాగించాలా లేదా తొలగించాలా అన్నది వారు నిర్ణయిస్తున్నారు.
నిషేధిత గడ్డి మందును వాడొద్దు ఎంఏఓ అంజిత్ కుమార్ జన్నారం, ఆంధ్రప్రభ :
Dacoit Censor: Will Sesh Continue Blockbuster Streak?
Adivi Sesh’s upcoming action drama Dacoit has wrapped up all censorship formalities, securing a U/A certificate in both Telugu and Hindi versions. With this, the path is clear for the film’s grand Pan-India release on the 10th of this month. The new poster features Adivi Sesh in an intense avatar, while the backdrop showcases him […] The post Dacoit Censor: Will Sesh Continue Blockbuster Streak? appeared first on Telugu360 .
డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తా: ఎంపి మల్లు రవి
డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తానని నాగర్కర్నూల్ ఎంపి మల్లు రవి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఎంపి మల్లు రవి గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతమని, రైల్వే నెట్వర్క్ ఎంతో అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కల్వకుర్తి నుంచి -మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన వివరించారు. కల్వకుర్తి అసెంబ్లీలో ఉన్న మొదటి గ్రామం ఇరువీన్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో పాదయాత్ర చేస్తానని ఆయన తెలియజేశారు. రైల్వే లైన్ను వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తేవడానికే పాదయాత్ర చేయబోతున్నుట్లు ప్రకటించారు. మూడోసారి ఎంపి అయిన తర్వాత డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ గురించి ప్రతి పార్లమెంట్ సెషన్లో మాట్లాడి, రైల్వే మంత్రికి విజ్ఞప్తులు చేశానని, సిఎం ద్వారా రైల్వే మంత్రికి లేఖ రాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల రైల్వే మంత్రిని కలిసి డోర్నకల్ నుంచి -గద్వాల్ రైల్వే లైన్ గురించి గుర్తుచేశానని, ఈ లైన్ నాగర్ కర్నూలు జిల్లాకి లైఫ్ లైన్ లాంటిదని వివరించినట్లు చెప్పారు. ఈ రైల్వే లైన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్లోని కల్వకుర్తికి వచ్చి తరువాత వనపర్తి జిల్లా నుంచి గద్వాల్కి కనెక్ట్ అవుతుందని వివరించారు. జనరల్ రాయల్ ప్లాన్ కింద లైన్ నిర్ణయం తీసుకుంటే రెవెన్యూ రిటరన్స్ లేవనే ఇబ్బందులు తలెత్తుతాయని, దీన్ని బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ రాయల్ ప్లాంట్ కింద తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వరకు లైన్ ఏర్పాటు చేయాలని కోరామని, ఇది రెండు రాష్ట్రాలను కలుపుతుందని చెప్పారు. ఈ లైన్ను కూడా త్వరలో మంజూరు చేసి, బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ రెండు లైన్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారని, రైల్వే లైన్ల సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.
ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి.
ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి. ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ
12 Yrs Rupee Surges Record : రూపాయి పెరిగిందోచ్.. Andhra Prabha News
12 Yrs Rupee Surges Record : రూపాయి ;పెరిగిందోచ్.. Andhra Prabha
లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్ చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు బ్రాంచ్లలో 100% వసూళ్లురైతు
ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి..
ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా
రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..?
రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..? టివిఏఈ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో
SameRates | అర్థమైందా రాజా… SameRates | ఎవర్ని కదిలించినా యుద్ధం గురించే…!ఆ
ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి
ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం
ఆ రోజు ప్రభాస్ చాలా బాధపడ్డాడు: వి.వి. వినాయక్
టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాహుబలి మొదటి భాగం విడదలైన తర్వాత చిత్ర బృందం ఓ పార్టీ ఏర్పాటు చేశారని, అందులో డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ డల్ గా కనిపించారన్నారు. అలా డల్ గా ఉండటానికి గల కారణం బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి నెగిటివ్ టాక్ రావడమే. దాంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజులు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతో బాధపడ్డారని, కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో చాలాఆపందపడ్డారని వినాయక్ తెలిపారు.
ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు
ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ
రాధా –రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం…
రాధా – రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :
ఇకనుంచి మన రాజధాని అమరావతి.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం చారిత్రాత్మకం
తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం..
తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదంఈ విజయం
విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ : పోటీ ప్రపంచంలో విద్యార్థినీ, విద్యార్థులు సెల్ ఫోన్ కు
ఘనంగా బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి శఖటోత్సవం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా
కొలనుపాకలో వైభవంగా జైన మహావీరుని రథోత్సవం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లోని
హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి..
కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణం 100 ఫీట్ల రోడ్డు ఉన్న హనుమకొండ
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?
రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను […] The post పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….? appeared first on Visalaandhra .
టేకుమట్ల, ఆంధ్రప్రభ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామంలో
హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…
హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే… జన్నారం, ఆంధ్రప్రభ : హనుమాన్
ఉప్లూర్ లో ప్రజాపాలన ప్రగతి –ప్రణాళిక గ్రామ సభ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో తెలంగాణ
తాత అంత్యక్రియలకు వెళ్తూ… మనుమని మృతి..గుండెపోటుకు గురైన యువకుడు.. జన్నారం, ఆంధ్రప్రభ :
Congress : అనిరుధ్ రెడ్డి లక్ష్యం ఏంటి? ప్రచారం కోసమా? మరి?
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది
భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్కు రూ.167.2 కోట్ల భారీ రికార్డు! RajaRaviVarma
Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha SPL Story
Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha
*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మూల్యాంకనంలో […] The post 6నుంచి ‘పది’ మూల్యాంకనం appeared first on Visalaandhra .
ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం స్థాపన
సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం స్థాపన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర […] The post ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం స్థాపన appeared first on Visalaandhra .
‘జన నాయగన్’ విడుదల కాకుండా కుట్రలు..నాకు న్యాయం కావాలి విజయ్
చెన్నై: సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళగ వెట్రి కళగం(టివికె) పార్టీని స్థాపించిన ఆయన త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు విజయ్ సినిమాలకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. అయితే తన సినిమా విడుదల కాకుండా కుట్రలు జరుగుతున్నాయని విజయ్ ఆరోపించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘‘కరూర్ ఘటన ఒక ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారు. మీకు న్యాయం కోసం నేను ఎలా అయితే కోరుతున్నానో.. నాకు కూడా న్యాయం కావాలని కోరుతున్నా’’ అని విజయ్ అన్నారు. ఎల్పిజి సిలిండర్ల కొరతపై స్పందించిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘తన కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర సిఎం స్టాలిన్ వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు. ఎల్పిజి సిలిండర్ల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లరా?’’ అని విజయ్ ప్రశ్నించారు.
కేరళంలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు
మద్యం అమ్మకాల జోరు… ఖజానా నిండిన కోట్లు #ExciseRevenue #LiquorSales #StateIncome #TeluguNews
ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం…
ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం… ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
Social Media |కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు
Social Media | కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు Social Media
ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో ‘ప్రజా పాలన
14 Dead |లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్
14 Dead | లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్ 14
Director Maruthi |ప్లాన్ మారిందా..?
Director Maruthi | ప్లాన్ మారిందా..? Director Maruthi | వరుణ్ తేజ్
న్యాయవాదుల్లో సామాజిక స్పృహ, చైతన్యం ఎక్కువే: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారని, ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగాన ఉన్నది కూడా న్యాయవాదులేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సమాజానికి సేవ చేయాలని వాళ్లలో ఉన్న ఆలోచనే ఈ వృత్తిని ఎన్నుకునేందుకు దోహదపడిందని అన్నారు. యూనివర్శిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో డుకిమస్ వి లీడ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షకులుగా కొత్త జీవితాన్ని లా స్టూడెంట్స్ ప్రారంభించబోతున్నారని, లాయర్ ప్రొఫెషనల్ ను ఎంచుకోవడమే సంథింగ్ అని కొనియాడారు. న్యాయవాదుల్లో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఎక్కువని, న్యాయవాదులు ఉంటే ఉద్యమం గమ్యాన్ని ముద్దాడుతుందని హరీష్ రావు తెలియజేశారు. ఏ లక్ష్యంలో ఈ వృత్తిని ఎంచుకున్నారో చివరి వరకు అదే కొనసాగించాలని సూచించారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, జైల్లో ఉండేవారు అత్యంత పేదవారని, న్యాయాన్నిపొందలేనివారు ఉన్నారని.. అలాంటి వారి కోసం న్యాయవాదులు పోరాడాలని, అండగా నిలబడాలని, పేదలకు గొంతుకగా నిలబడాలని.. కోరుకుంటున్నానని అన్నారు. ఉద్యమాలకు అణచివేయాలని ప్రభుత్వాలు చూస్తుంటాయని తెలియజేశారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ వచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి కోసమే హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారని అన్నారు. రాజ్యంగం మనకిచ్చిన స్వేఛ్చను హరించేందుకు హేట్ స్పీచ్ బిల్లు అని విమర్శించారు. లాయర్లు స్వేచ్ఛను కాపాడగలిగితేనే జడ్జిమెంట్ లు న్యాయంగా వస్తాయని, రాజ్యాంగాన్ని లోబడే చట్టాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్ బిల్లుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు.. తప్పిదాన్ని నిలదీస్తే జైలు అని హరీష్ రావు దుయ్యబట్టారు.
అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత
అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత పార్లమెంటు ఆమోదం హర్షనీయంవిజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్
కర్ణాటకలోని హవేరీలో ఘోర ప్రమాదం ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు #Karnataka #KSRTC
అమరావతి బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్సభ ఆమోదించిన విషయం తెలిసిందే.
Hyderabad Single Screens shifts to Percentage Model
The exhibitors of Telangana single screens have been trying hard to shift to a percentage basis model. With fewer single screens left, the survival of them is the need of the hour. A total number of 23 single screens located in and around Hyderabad will be working on Percentage basis model starting from tomorrow. All […] The post Hyderabad Single Screens shifts to Percentage Model appeared first on Telugu360 .
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ
Megastar Chiranjeevi is committed to work with Bobby Kolli once again after the super success of Waltair Veerayya. The pre-production work has reached the final stages and the film is tentatively titled Mega158. The film will have its launch in a grand manner on April 11th in Hyderabad with a pooja ceremony and the shoot […] The post Mega158 all set for Launch appeared first on Telugu360 .
అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ […] The post అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం appeared first on Visalaandhra .
పేరూరులో ప్రజాపాలన ప్రగతి గ్రామసభ…
కౌకుంట్ల, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో 99 రోజుల ప్రజా
ఉట్నూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని సర్వజినిక్ హనుమాన్ మందిర్
బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం
బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం విజయవాడ ఆంధ్రప్రభ :
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: శాసనమండలి చైర్మన్
చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి
Andhra Prabha Smart Edition |TS|టాప్ లెవల్/కాంగ్రెస్ దగా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-04-2026, 4.00PM ts టాప్ లెవల్ గ్రీనరీ..
బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో […] The post బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత… appeared first on Visalaandhra .
సినిమా ఆడిషన్స్ కోసం వచ్చి గుండెపోటుతో మృ*తి #BanjaraHills #Auditions #HeartAttack #BreakingNews
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల […] The post చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం appeared first on Visalaandhra .
రాజా రవివర్మ పెయింటింగ్.. వేలంలో రికార్డు ధరకు అమ్మకం..
ముంబై: భారతీయ చిత్రకారుల్లో రాజా రవివర్మకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన పెయింటింగ్స్ అంటే ఎంతో మందికి ఇష్టం. తాజాగా రవివర్మ పెయింటింగ్ ఒకటి రికార్డు ధరకు అమ్ముడు పోయింది. యశోద, కృష్ణులు ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్ ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడు పోయింది. ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ను నిర్వహించారు. ఈ వేలంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకొనేందుకు అనేక మంది పోటీ పడ్డారు. కానీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్ని దక్కించుకున్నారు. 1890లలో గీసిన దీన్ని రూ.167 కోట్లకు కొనుగోలు చేశారు. గతేడాది ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అత్యంత ఖరీదైన కళాకృతిగా ఇది రికార్డు సాధించింది. తాజాగా ఈ రికార్డును రవివర్మ పెయింటింగ్ బద్దలుకొట్టింది. ఈ పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని.. ఇది తన కర్తవ్యం అని సైరస్ మీడియాతో అన్నారు.
ఉట్నూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీని మోడల్ గా
Green Signal |ఏపీ రాజధానిగా అమరావతి..
Green Signal | ఏపీ రాజధానిగా అమరావతి.. రాజ్యసభలో ఆమోదం Green Signal
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!
నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం […] The post చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం! appeared first on Visalaandhra .
Amaravati Row Intensifies as Minister Narayana Slams Jagan’s Remarks
Andhra Pradesh Minister P. Narayana launched a sharp attack on Y. S. Jagan Mohan Reddy. He accused the former Chief Minister of continuing to create confusion even after the capital received legal backing at the national level. Speaking during his visit to Uddandarayunipalem, the site where Amaravati was first launched, Narayana said the long struggle […] The post Amaravati Row Intensifies as Minister Narayana Slams Jagan’s Remarks appeared first on Telugu360 .
ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం..
ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం.. ధర్మపురి, ఆంధ్రప్రభ : ఎన్నికల
all in 1 |తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్
all in 1 | తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్ all
Sreeleela’s Last Hope on Hindi Outings
Telugu beauty Sreeleela has been a part of several disasters in Telugu cinema. She was trolled for her choice of films in the recent years in Tollywood. Excluding Bhagavanth Kesari, the actress disappointed the audience in all her outings in the past four years. She had big hopes on Ustaad Bhagat Singh and the film […] The post Sreeleela’s Last Hope on Hindi Outings appeared first on Telugu360 .
‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
రాజోలి, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : రాజోలి మండల కేంద్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ‘మనల్ని ఎవ్వర్రా ఆపేది ’శీర్షికన ‘జనంసాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి …
AndhraPrabha Smart Edition |AP|సంబురం /ఎంపీల థ్యాంక్స్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-04-2026, 4.00PM ap అమరావతి సంబురం.. ఊరూరా
వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..
యశోద హాస్పిటల్స్లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్, క్లినికల్ డైరెక్టర్ రాజేష్ అలుగోలు తెలిపారు. మంగళవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తూ, దేశంలో లక్ష జనాభాలో సగటున 42 నుండి 60 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్కు […] The post వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్.. appeared first on Visalaandhra .
Breaking : రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం
రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది
తెలంగాణలో కరెంట్ షాక్తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు
టీ-ఈఆర్సీ కీలక నిర్ణయాలుతెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో మరణిస్తే ఇచ్చే ఎక్స్గ్రేషియాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండబోదని స్పష్టం చేసి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఆర్డర్ను తాజాగా ఈఆర్సీ విడుదల చేసింది. ఇప్పటివరకు విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయిన […] The post తెలంగాణలో కరెంట్ షాక్తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు appeared first on Visalaandhra .
Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum
The formal recognition of Amaravati as the capital of Andhra Pradesh by Parliament has marked a decisive moment in the state’s political journey. Following this development, TDP national general secretary and minister Nara Lokesh expressed gratitude to leaders in Delhi who supported the cause. His visit to the national capital was not symbolic. It reflected […] The post Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum appeared first on Telugu360 .
నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు…
నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు… విజయవాడ, ఆంధ్రప్రభ :
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,
ఏపీ రాజకీయాల్లో ‘మావిగన్’ హీట్? #YSJagan #APPolitics #Mavigen #SocialMedia #Viral #PoliticalNews
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు
కడెం, ఆంధ్రప్రభ ; బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన
సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ సలేశ్వరం జాతరకు కఠిన నిబంధనలు —
గ్రామ సభలో భాగస్వాములైన జుక్కల్ మండల గ్రామస్తులు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజాపాలన……
చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి
రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఈ సమయంలో బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. […] The post రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ appeared first on Visalaandhra .

29 C