బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ !
జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ (X) పోస్టు ద్వారా వెల్లడించారు.దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తన పోస్టులో నీతీశ్ కుమార్ మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై విశ్వాసం ఉంచి నాకు నిరంతరం మద్దతు ఇచ్చారు. ఆ నమ్మకానికి తగిన విధంగా నేను అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను. మీ ఆదరణ, విశ్వాసం వల్లే బిహార్ […] The post బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ ! appeared first on Visalaandhra .
Hyderabad : టోలీచౌకిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు
అతడి స్థాయికి మనం దిగజారాల్సిన అవసరం లేదు: కైఫ్
టీం ఇండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమిర్ కొంతకాలంగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అభిషేక్ శర్మను స్లాగర్ అంటూ నోరు పారేసుకోవడమే కాకుండా.. భారత్ సెమీఫైనల్స్కు చేరుకోవది వ్యాఖ్యానించాడు. వీటిపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గట్టిగా జవాబిచ్చాడు. అమిర్ స్థాయికి దిగజారి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని కైఫ్ అన్నాడు. అతడు వార్తల్లో నిలవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. ‘‘టీం ఇండియా సెమీ ఫైనల్స్కు చేరుకుంటుందని మహ్మద్ అమిర్కు నిజంగా తెలియదా? డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ సెమీస్కు వెళ్తుందని అతడికి తెలుసు. కానీ, అతడు వార్తల్లో నిలవడం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మనం వాటికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలాగే అతడి స్థాయికి దిగజారి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కైఫ్ అన్నాడు. దీంతో పాటు 2024లో టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్, యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. ‘‘2024 టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్ యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైంది. అప్పుడు సూపర్ ఓవర్ వేసింది ఈ బౌలరే. కేవలం ఒక్క బౌండరీనే ఇచ్చాడు.. కానీ ఎక్కువగా వైడ్ బాల్స్ వేశాడు. కనీసం స్టంప్లైన్ కూడా ల్యాండ్ కాలేదు. యుఎస్ఎ జట్టుకు భయపడుతూ బౌలింగ్ చేసి ఎవరు తన జట్టు ఓటమికి కారణమయ్యారు? ఇంతకు మించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు’’ అని కైఫ్ చురకలు అంటించాడు.
Andhra Pradesh : వాహనదారుల జేబులకు చిల్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు షాక్ ఇచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్టికెట్లు విడుదల.. వాట్సప్లోనే పొందండి ఇలా..!
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు (SSC Exams Hall Tickets 2026) విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏపీలో 16వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా రాష్ట్రాల ఎస్ఎస్సీ బోర్డులు పరీక్షల హాల్టికెట్లను గురువారం విడుదల చేశాయి. రెగ్యులర్/ప్రైవేటు/ఓపెన్ ఎస్ఎస్సీ/ఒకేషనల్ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్టికెట్లను వెబ్సైట్లలో వేర్వేరుగా అధికారులు […] The post తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్టికెట్లు విడుదల.. వాట్సప్లోనే పొందండి ఇలా..! appeared first on Visalaandhra .
Allu Arjun |లైనప్ మామూలుగా లేదుగా..
Allu Arjun | లైనప్ మామూలుగా లేదుగా.. Allu Arjun | పాన్
Home |ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో చేపట్టండి.
Home | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో చేపట్టండి. Home | ఊట్కూర్,
Hyderabad | పాపం ఆ నలుగురు…. Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Industrial |పారిశ్రామిక వేత్తలు యూనిట్లు స్థాపించాలి…
Industrial | పారిశ్రామిక వేత్తలు యూనిట్లు స్థాపించాలి… Industrial | పెనమలూరు –
ఇంటర్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని
ఆర్పీఎఫ్ సిబ్బందికి ఘన సన్మానం…
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆల్ ఇండియా పోలీస్ మీట్లో ప్రతిభ కనబరిచి రెండు
ఘనంగా అర్జున్ టెండూల్కర్ వివాహం.. స్టార్స్ సందడి..
ముంబై: టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు.. అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటి వాడయ్యాడు. తన ప్రేయసి సానియా ఛందోక్ను అర్జున్ టెండూల్కర్ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు పలువురు స్టార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సానియా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఆమె కూడా వ్యాపారవేత్తే. ముంబైలోని మిస్టర్ పాస్ పెట్ స్పా సంస్థను నడుపుతోంది. చాలా సంవత్సరాల నుంచి సచిన్ కుమార్తె సారాతో సానియాకు అనుబంధం ఉంది. కాగా ఈ వివాహానికి ఐసిసి ఛైర్మన్ జై షా, ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుటుంబం, ఎపి మంత్రి నారా లోకేశ్, బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, టీం ఇండియా మాజీ క్రికెటర్లు ఎం.ఎస్.ధోనీ, ఇర్ఫాన్ పఠాన్, యుసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా, మహమ్మద్ కైఫ్ తదితరులు హాజరై సందడి చేశారు.
పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి…
పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి… జైనూర్, ఆంధ్రప్రభ : ఈ నెలలో
పదవ తరగతిలో మెలిగైన ఫలితాలు సాధించాలి…
పదవ తరగతిలో మెలిగైన ఫలితాలు సాధించాలి… జైనూర్, ఆంధ్రప్రభ : ఈ నెలలో
Andhra Prabha Smart Edition |AP|వృక్ష సంరక్షణకు/డెడ్ హ్యాండ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 05-03-2026, 4.00PM ap వృక్ష సంరక్షణకు ప్రత్యేక
బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం…
బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : బాలలను రక్షించి వారి
విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేత..
దండేపల్లి, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ,దండేపల్లి మండలంలోని
Andhra Prabha Smart Edition|TS|మూసీ పేరిట/ష్యా యుద్ధ తంత్రం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 05-03-2026, 4.00PM ts మూసీ పేరిట దోపిడీ..
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యాశాఖ
10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నుల పంపిణీ
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సందర్భంగా
Temple |ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం
Temple | ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం విమాన గోపురంపై ఆంజనేయ స్వామి ధ్వజాల
ఆలేరులో ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,
ఇప్పుడు పాపులేషన్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెడుతున్నాం: చంద్రబాబు
అమరావతి: ప్రస్తుతం చాలా దేశాల్లో జనాబా పెరిగిపోయిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్రాసింగ్ కు ప్రధాన్యత ఇచ్చాం అని అన్నారు. ఈ సందర్భంగా పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీలపై అసెంబ్లీలో సిఎం ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెడుతున్నామని తెలియజేశారు. నెల రోజుల పాటు అందరి అభిప్రాయాలు సేకరిస్తామని, అందుకే ప్రత్యేక పాలసీని తెస్తున్నామని అన్నారు. దేశ సగటున కంటే మన రాష్ట్ర జనాభా సగటు తక్కువగా ఉందని, 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయిందని, పనిచేసే వారి సంఖ్య భారీగా పడిపోయిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Ram Charan’s Peddi to have a Peppy Item Number
Mega Powerstar Ram Charan is shooting for his upcoming movie Peddi without breaks to meet the release deadlines. The actor is currently shooting for an action episode in Aluminium Factory. Two songs from the film were released and both the numbers ended up as chartbusters. The film also has a peppy item number and AR […] The post Ram Charan’s Peddi to have a Peppy Item Number appeared first on Telugu360 .
Friday Clash: Four Films in Race
This Friday, there are four films releasing in Telugu cinema. Here is the list and the expectations: Mrithyunjay: After just a week after the release of Vishnu Vinyasam, Sree Vishnu is testing his luck with Mrithyunjay. Hussain Sha Kiran is the director of this thriller and the trailer sounds quite interesting. Celebrities like Sukumar, Nani […] The post Friday Clash: Four Films in Race appeared first on Telugu360 .
‘వృషకర్మ’ ఈవెంట్లో కిందపడ్డ నాగచైతన్య
హైదరాబాద్: తన కొత్త సినిమా ‘వృషకర్మ’ ఈవెంట్లో హీరో నాగచైతన్య జారి కిందపడ్డారు. గురువారం నగరంలోని ప్రసాద్స్ ఐమాక్స్లోని పిసిఎక్స్ స్క్రీన్లో ఈ సినిమా గ్లింప్స్ని విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనేందుకు చిత్ర యూనిట్ చిట్చాట్కి సిద్ధమయ్యారు. వాళ్లు కూర్చొనేందుకు కుర్చీలు తీసుకొచ్చారు. అయితే నాగచైతన్య కుర్చొగానే ఆ కుర్చీ వంగిపోయింది. దీంతో ఆయన వెనక్కి పడిపోయారు. చిత్ర బృందం, అభిమానులు ఆందోళన చెందారు. చైతన్యకు ఏమైనా దెబ్బలు తగిలి ఉంటాయో అని కంగారు పడ్డారు. అప్పటికే తేరుకున్న చైతన్య.. పక్కనే ఉన్న దర్శకుడు కార్తీక్ దండు సహాయంతో లేచి మరో కుర్చీలో కూర్చున్నారు. సిబ్బందిపై చైతన్య కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే.. వృషకర్మ చిత్రం గురించి మీడియా అడిగి ప్రశ్నలకు సమాధాలు ఇచ్చారు.
బృందావన్ కాల్వకు మరమ్మతులు ఎప్పుడో…?
బృందావన్ కాల్వకు మరమ్మతులు ఎప్పుడో…? మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో
500 Yrs |చౌడేపల్లి అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి
500 Yrs | చౌడేపల్లి అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి అకాల మృత్యు భయాన్ని
పేద కుటుంబాలకు వరం ఇందిరమ్మ ఇండ్లు…
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటివని రాష్ట్ర
నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా చైర్ పర్సన్ పర్యటణ..
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్
సెమీస్లో అతడిని ఆడిస్తే.. విజయం భారత్దే: మైఖేల్ వాన్
ఐసిసి టి-20 ప్రపంచకప్ అంతిమ దశకు చేరకుంది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించి ఫైనల్స్కు దూసుకెళ్లింది. కాగా, గురువారం రెండో సెమీఫైనల్ మ్యాచ్లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్స్లో కివీస్తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ భారత జట్టుకు ఓ కీలక సూచన చేశాడు. కుల్దీప్కి జట్టులో చోటు కల్పించాలని అన్నాడు. ‘‘నేనైతే కుల్దీప్ యాదవ్ని ఆడిస్తాను. అతడి బౌలింగ్లో ఆడటానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇబ్బంది పడతారు. లోయర్ ఆర్డర్లో తిలక్ వర్మ.. శివమ్ దూబేలను ఆడిచడం అవసరమా.? దానికి బదులుగా కుల్దీప్ని జట్టులోకి తీసుకోవాలి. అయితే అతడికి ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు కాబట్టి.. ప్రస్తుతం అతడు ఫామ్లో ఉన్నాడా? లేదా నాకు తెలియదు. కానీ, ఇంగ్లండ్తో మ్యాచ్లో అతడిని ఆడిస్తే బాగుంటుంది’’ అని వాన్ అన్నాడు. అంటే పరోక్షంగా కుల్దీప్ని జట్టులో తీసుకుంటే విజయం భారత్ సొంతమవుతుందని అభిప్రాయపడ్డాడు.
యుద్ధం ఎన్ని రోజులు సాగినా ఇరాన్ కు సమస్య లేదు: కియూమార్స్ హైదరీ
జెరూసలెం: అమెరికా, ఇజ్రాయిల్ కు బుద్ధి చెప్పేవరకు యుద్ధం కొనసాగుతుందని జనరల్ కియూమార్స్ హైదరీ తెలిపారు. యుద్ధం ఎంతకాలం సాగినా వెనక్కి తగ్గేది లేదని అన్నారు. అమెరికా, ఇజ్రాయిల్ పై ఇరాన్ జనరల్ కియూమార్స్ హైదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఎన్ని రోజులు సాగినా ఇరాన్ కు సమస్య లేదని, తమ లక్ష్యాలను నెరవేరే వరకు యుద్ధాన్ని ఆపమని తెలియజేశారు. శత్రువులు పశ్చాత్తాపడేలా చేసి యుద్ధాన్ని ముగిస్తామని, గతంలో 8 ఏళ్ల యుద్ధాన్ని ఎదుర్కొన్న అనుభవం తమకు ఉందని కియూమార్స్ హైదరీ పేర్కొన్నారు.
సంగీతం, డప్పుల మోతల మధ్య రథోత్సవం
సంగీతం, డప్పుల మోతల మధ్య రథోత్సవం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదోని
Photos : Vrushakarma Glimpse Launch Event
The post Photos : Vrushakarma Glimpse Launch Event appeared first on Telugu360 .
నిజామాద్ లో దారుణం.. కుమారుడిని నరికి చంపిన తండ్రి
నిజామాబాద్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. చెడు అలవాట్లకు బానిసైన తన కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తగొల్ల కిషన్ అనే వ్యక్తి.. గంజాయికి అలవాడు పడిన తన కొడుకును కత్తితో పొడిచి చంపాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కిషన్ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుమారుడిని చంపిన అనంతరం కిషన్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ…
మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ… పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు
Ys Sharmila : వైఎస్ షర్మిలకు పార్టీ హైకమాండ్ షాకివ్వనుందా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు పార్టీ నాయకత్వం త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం
Council | గందరగోళం Council | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శకం ముగిసింది. రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన రాష్ట్ర రాజకీయాలు, సిఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బిహార్ కొత్త సిఎంపై ఉత్కంఠ నెలకొంది. ఈక్రమంలో తొలిసారి బిజెపి నేత బిహార్ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బిహార్ సిఎంగా ఒక బిసి నేతను పెట్టేందుకు బిజెపి యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో సిఎం పదవి కోసం పలువురు బిజెపి నేతలు పోటిపడుతున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త సిఎం పదవిపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పాట్నాకు వెళ్లేనున్నట్లు తెలుస్తోంది. కాగా, రికార్డు స్థాయిలో పదొసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్.. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మల్లారెడ్డి చేతుల మీదుగా “వన్ హెల్త్ అంబులెన్స్” సేవల ప్రారంభం
మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మహానగరంలో అత్యవసర వైద్య సేవల వ్యవస్థను మరింత
5mar2026 |షా(క్రా)కర్స్…విధ్వంసం…విద్వేషం..
5mar2026 | షా(క్రా)కర్స్…విధ్వంసం…విద్వేషం.. విధ్వంసమే నా అభిమతం…విద్వేషం నా సహజనైజం !ధిక్కరిస్తే తప్పదెవరికైనా
abhishek|ఇంగ్లాండ్కు సరైనోడు..
abhishek| ఇంగ్లాండ్కు సరైనోడు.. జట్టు నుంచి తప్పించొద్దు..దినేష్ కార్తీక్, రికీ పాంటింగ్ సూచన
Iran-Israel War |ఇరాన్పై 5వేల బాంబులు..
Iran-Israel War | ఇరాన్పై 5వేల బాంబులు.. Iran-Israel War | ఆంధ్రప్రభ,
ఆలేరు ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లోని ప్రభుత్వ సామాజిక
సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు
సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు అచ్చంపేట, ఆంధ్రప్రభ : రానున్న రంజాన్, ఉగాది,
అభివృద్ధి దిశగా అడుగులా? లేక సవాళ్ల మధ్య పరిపాలననా?
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని రూరల్ గ్రామ
TDP : యాక్షన్ లోకి దిగాల్సిందే.. ఇక ఉపేక్షిస్తే అసలుకే ఎసరు.. హైకమాండ్ నిర్ణయం
తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారానికి ఎండ్ కార్డు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి
Ustad Bhagat Singh |ఉస్తాద్ కి థమన్ మ్యూజిక్…?
Ustad Bhagat Singh | ఉస్తాద్ కి థమన్ మ్యూజిక్…? Ustad Bhagat
End of an Era in Bihar? Nitish Kumar Plans Shift to Rajya Sabha
Bihar Chief Minister Nitish Kumar has indicated a major shift in his political journey. In a recent statement, he suggested that he may step away from his long role in Bihar’s day to day politics and move to the Rajya Sabha. The announcement has triggered intense discussion across the state and signals the possible end […] The post End of an Era in Bihar? Nitish Kumar Plans Shift to Rajya Sabha appeared first on Telugu360 .
ఒంటిమిట్ట రామునికి బంగారు కిరీటాల బహుమతి #Ontimitta#KodandaRama#GoldCrowns#YSRKadapa#TempleDonation
T Congress |అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్
T Congress | అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ T Congress
హోటల్లో మహిళ సిబ్బందితో పాక్ క్రికెటర్ అనుచిత ప్రవర్తన
ఈ టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు ఆ దేశ అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ జట్టు సూపర్-8 వరకూ చేరుకొని.. టోర్నమెంట్ నుంచి చెత్త ప్రదర్శనతో వైదొలగింది. దీంతో పాకిస్థాన్ అభిమానులు జట్టు ఆటగాళ్లపై ఓ రేంజ్లో మండిపడుతున్నారు. అయితే తాజాగా ఆ దేశ క్రికెట్ జట్టు సభ్యుడు ఒకడు వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంక జరిగే సూపర్-8 మ్యాచ్కి ముందు క్యాండీలోని హోటల్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళతో పాక్ క్రికెటర్ అనుచితంగా ప్రవర్తించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంకతో జరిగే సూపర్-8 మ్యాచ్కి ముందు పాకిస్థాన్ జట్టులోకి క్రికెటర్ ఒకరు హోటల్ హౌస్కీపింగ్ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. ఆమె సాయం కోసం అరవగా.. మిగతా హోటల్ సిబ్బంది ఆమెను రక్షించారని సమాచారం. ఆ తర్వాత సిబ్బంది అంతా కలిసి సదరు ఆటగాడిపై పాక్ జట్టు మేనేజర్ నవీద్ చీమాకు ఫిర్యాదు చేసినట్లు టెలికాం ఆసియా స్పోర్ట్స్లో ఓ కథనం వచ్చింది. ఆ హోటల్ సిబ్బంది ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుందని.. అయితే పాక్ ఆటగాళ్ల తరఫున నవీద్ చీమా సిబ్బందికి క్షమాపణలు చెప్పారని వినవస్తోంది. అలాగే మహిళ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఆటగాడికి జరిమానా విధించారని.. అలాగే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటీ ముందు అతడిని హాజరుపరుస్తారని తెలియవస్తుంది. అంతేకాక.. అతడికి మరిన్ని శిక్షలు విధించే ఛాన్స్ ఉందట. అయితే ఆ క్రికెటర్ పేరు మాత్రం బయటకు రాలేదు.
march 5| అదేమిటంటే..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026
Adivi Sesh and Rahul Ravindran to join Hands?
Adivi Sesh is one actor who is never in a hurry and all his films ended up as money spinners. He spends a long time on the script and he is busy with Dacoit and Goodachari 2 currently. The latest buzz says that Adivi Sesh has been discussing a script with Rahul Ravindran. Rahul is […] The post Adivi Sesh and Rahul Ravindran to join Hands? appeared first on Telugu360 .
America : ఇరాన్ పై అమెరికా వదిలిన బాణం ఇదే..దీని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలిస్తే?
అమెరికా వాయుసేన అత్యంత శక్తివంతమైన ఆయుధాలను కలిగి ఉంది
10grms.1.44 laksh |ఆకాశమే హద్దుగా బంగారం ధరలు
10grms.1.44 laksh | 2026 జనవరి 21 నాటి బంగారం తాజా ధరలుఅంతర్జాతీయ
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : అచ్చెన్న
రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు
నేడు అవనిగడ్డకు వైయస్ షర్మిల రాక..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : పీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల శుక్రవారం అవనిగడ్డకు విచ్చేయుచున్నట్లు డిసిసి
ఉప్లూర్ లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ
BSEAP |టెన్త్ హాల్ టికెట్లు విడుదల
BSEAP | టెన్త్ హాల్ టికెట్లు విడుదల ఈ నెల 16 నుంచి
icc t20|వాంఖడేలో పరుగుల పండగ
icc t20| వాంఖడేలో పరుగుల పండగ పంచ్ బ్యాటర్లకు అనుకూలంవర్షం పడే చాన్స్
నో నేషనాలిటీ, నో కండిషన్స్, జస్ట్ హ్యుమానిటీ
సినీనటుడు సోనూ సూద్ సాయం చేయడంలో అందరికంటే ముందుంటారు.
నాగచైతన్య ‘వృషకర్మ’ గ్లింప్స్ వచ్చేసింది..
తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య మరోసారి క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. బ్లాక్బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ను మేకర్ విడుదల చేశారు. పాన్ ఇండియా మూవీ రాబోతున్న ఈ మూవీ గ్లింప్స్ విజువల్స్, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇది సినిమాపై అంచనాలను పెంచేసింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు ఈ ప్రాజెక్ట్ను సమర్పిస్తున్నారు. ఈ మూవీ కోసం నాగచైతన్య..కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మాసీవ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇందూర్ లో సినీ తార నిధి అగర్వాల్ సందడి..
ఇందూర్ లో సినీ తార నిధి అగర్వాల్ సందడి.. నిజామాబాద్, ఆంధ్రప్రభ :
వాట్సప్ లో టెన్త్ హాల్ టికెట్లు... నేటి నుంచి వెబ్ సైట్ లో అందుబాటులోకి.. #SSCExams#HallTicket
Andhra Pradesh : కులం నుంచి మతం వైపునకు ఏపీ వెళుతుందా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ను వదిలిపెట్టడం లేదు
Chiranjeevi |సినిమా ముహుర్తం ఫిక్స్..?
Chiranjeevi | సినిమా ముహుర్తం ఫిక్స్..? Chiranjeevi | చిరు – బాబీ
Bihar : కేంద్ర మంత్రిగా నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు
Chay’s Vrushakarma Glimpse: Mystery & Mayhem
Naga Chaitanya is back in a role that’s completely different, both in tone and scale, in his next outing Vrushakarma. Teaming up for the first time with director Karthik Dandu of Virupaksha fame, the duo brings audiences a high-concept mythical thriller, produced by BVSN Prasad and Sukumar, with Bapineedu presenting. The excitement around the film […] The post Chay’s Vrushakarma Glimpse: Mystery & Mayhem appeared first on Telugu360 .
2nd semi final|ఇంగ్లండ్తో భారత్ అమీతుమీ
2nd semi final| ఇంగ్లండ్తో భారత్ అమీతుమీ నేడు రెండో సెమీస్లో ఢీముంబైలోని
Buzz: Bobby to direct Hrithik Roshan
Bollywood Superstar Hrithik Roshan is on a hunt for the right director for his next. Krrish 4 is put on hold due to financial hurdles. Telugu director Bobby has narrated an idea and he impressed Hrithik Roshan. The film will happen soon. Writer Kona Venkat himself announced the news during the promotions of Band Melam. […] The post Buzz: Bobby to direct Hrithik Roshan appeared first on Telugu360 .
రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులు ఏ పార్టీలోనైనా చేరవచ్చునని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాపంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది అని అన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిన పనులపై లెక్కలతో సహా లేఖ రాసినా..ఏ ఒక్క కాంగ్రెస్ నేత స్పందించలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులిచ్చే పరిస్థితి లేని సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి..రూ వెయ్యి కోట్ల పార్టీ ఫండ్ ఎలా సమకూరుతుంది? అని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్ల బాపుఘాట్, రూ.1.50 లక్షల కోట్ల మూసీ ప్రక్షాళన వెనుక కమీషన్లను గమనిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ పై రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్
వైసీపీ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు
Pawan’s UBS Releasing On March 19
Power Star Pawan Kalyan’s upcoming commercial entertainer Ustaad Bhagat Singh is now set to arrive in theatres one week earlier than planned. Directed by Harish Shankar and produced by Mythri Movie Makers, the makers have advanced the film’s release date from March 26 to March 19. With the new date fast approaching, the team is […] The post Pawan’s UBS Releasing On March 19 appeared first on Telugu360 .
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఉగాదికి ఉస్తాద్ ఊచకోత
ఓబి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అభిమానులను అలరించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది ఈ మూవీ. అయితే, మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించినా.. క్లారిటీ లేకపోవడంతో.. నెట్టింట రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈక్రమంలో అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. మేకర్స్ కొత్త పోస్టర్ ను వదిలారు. గతంలో ప్రకటించిన తేదీ కంటే వారం ముందుగానే ఉగాది కానుకగా మార్చి 19న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మూవీలో శ్రీలీల, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తునారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.
శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవంలో తెప్ప ఒరిగి నీళ్లలో పడిన భక్తులు #TempleFestival
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పులిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి,
మోత్కూర్ మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కేంద్రంలో ని శ్రీ రామలింగేశ్వర ట్రాక్టర్ యూనియన్
వికారాబాద్ రైల్వే స్టేషన్లో కోతులు, కుక్కల బెడద
వికారాబాద్, ఆంధ్రప్రభ : గతంలో అడవులకు అనంతరం గ్రామాలకు చేరుకున్న కోతులు ప్రభంగా
రాజ్యసభకు నితీశ్ కుమార్.. బిహార్ కు కొత్త సిఎం
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఆయన సిఎం పదవి నుంచి వైదొలగనున్నారు. గురువారం ఈ విషయాన్ని నితీశ్ ఎక్స్ లో వెల్లడించారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు బీహార్ ప్రజలకు నితీశ్ సందేశాన్ని పంపిస్తూ.. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకం తనను రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రానికి సేవ చేయడానికి దోహదపడిందని అన్నారు. “రెండు దశాబ్దాలకు పైగా మీరు నిరంతరం నాపై నమ్మకం, మద్దతు ఉంచారు. ఆ విశ్వాసం బలంతోనే మేము బీహార్కు, మీ అందరికీ పూర్తి అంకితభావంతో సేవ చేసాం. బీహార్ ఉభయ సభలలో, పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడిని కావాలనే కోరిక నాకు ఉంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిని కావాలని నేను కోరుకుంటున్నాను. మీతో నా బంధం భవిష్యత్తులోనూ కూడా కొనసాగుతుంది. అభివృద్ధి చెందిన బీహార్ను నిర్మించడానికి మీతో కలిసి పనిచేయాలనే నా సంకల్పం స్థిరంగా ఉంటుంది. మీకు పూర్తి నిజాయితీతో హామీ ఇస్తున్నాను అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని నితీశ్ పేర్కొన్నారు. కాగా.. రాజ్యసభకు ఎన్నికైతే, నితీష్ కుమార్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరో మైలురాయిని అందుకుంటారు. ఆయన గతంలో బీహార్ శాసనసభ, బీహార్ శాసన మండలి, లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎగువ సభలోకి ప్రవేశిస్తే.. ఆయన బీహార్ శాసనసభ ఉభయ సభలు, పార్లమెంటు ఉభయ సభలలో భాగమైన అరుదైన నాయకులలో ఒకరిగా రికార్డు సృష్టిస్తారు. ఇదిలావుంటే, నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లితే.. బిహార్ సిఎంగా ఎవరు అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. జెడి(యు) వర్గాల సమాచారం ప్రకారం.. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వరకు నితీశ్.. ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలుస్తోంది.
మడిపల్లి వద్ద రైలు ఇంజన్ వీల్ విరిగి... తప్పిన పెను ప్రమాదం #Karimnagar#TrainIncident#EssarExpress
దివిస్ పరిశ్రమలో భద్రతా దినోత్సవం వేడుకలు
దివిస్ పరిశ్రమలో భద్రతా దినోత్సవం వేడుకలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలోని
చిల్లీ టూరిజం: ఆనంద్ మహీంద్రా సూచన
నారాలోకేష్ X లో పోస్ట్ చేసిన ఎండు మిర్చి పొలాల వీడియో తో ఆనంద్ మహీంద్రా సూచన.రైతుల ఆదాయం పెంచేందుకు బెలూన్ రైడ్లు, ఉత్సవాలు నిర్వహహించచు.ప్రతిపాదనను పరిశీలిస్తామని నారా లోకేష్ స్పందన
Telangana : మద్యం తాగితే లక్ష.. పట్టిస్తే పదివేలు
మద్యానికి దూరంగా ఉండాలని ఇప్పటికే పలు గ్రామాలు నిర్ణయిస్తున్నాయి.
Sree Vishnu’s Mrithyunjay First Review by Sukumar
The investigative thriller Mrithyunjay, starring Sree Vishnu and Reba Monica John and directed by Hussain Sha Kiran, has been gaining attention ahead of its March 6 release. The project is backed by producers Sandeep Gunnam and Vinay Chilakapati under Lightbox Media and Picture Perfect Entertainment. The trailer, launched by NTR, helped set the tone for […] The post Sree Vishnu’s Mrithyunjay First Review by Sukumar appeared first on Telugu360 .
Terrible incident |కన్న కొడుకునే…
Terrible incident | కన్న కొడుకునే… Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్
వైసీపీ కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
విశాఖలో వైసీపీ కాపు సామాజికవర్గానికి చెందిన నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగింది
నేడు కొల్లాపూర్లో మంత్రి జూపల్లి పర్యటన
నేడు కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు
భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు
– కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడి న్యూదిల్లీ : ఇరాన్ పై దాడి కోసం భారత కోర్టులను అమెరికా వినియోగించుకుంటుందని అమెరికా మాజీ అధికారి ఒకరు వ్యాఖ్యలు చేశారు. అవన్నీ నిరాధార వార్తలంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో నెలకొన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. యూ ఎస్ ఆర్మీ మాజీ కల్నల్ డగ్లస్ మెక్ గ్రేగోర్ అమెరికా మీడియా ఛానల్ లో మాట్లాడుతూ… తమ బేస్ […] The post భారత్ పోర్టులు అమెరికా వినియోగించుకోలేదు appeared first on Visalaandhra .
రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్, వేం నరేందర్రెడ్డి.. నామినేషన్ దాఖలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం అభిషేక్ మను సింఘ్వీ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇద్దరూ ఎన్నికల అధికారి ఉపేందర్రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను అందజేశారు.

33 C