కొడుక్కి హార్థిక్ అత్యంత ఖరీదైన గిఫ్ట్.. పక్కనే మాజీ భార్య
ముంబై: టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఐదేళ్ల అగస్త్యకు సుమారు రూ.4 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ కారును బహుమానంగా ఇచ్చాడు. ముంబైలోని ఓ కారు షో రూంలో అగస్త్య ఈ కారు కీని అందుకున్నాడు. ఈ బహుమతి తీసుకుంటున్న సమయంలో పక్కనే అగస్త్య తల్లి, హార్థిక్ మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్ కూడా పక్కనే ఉండటం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, హార్థిక్ 2020లో నటాషాని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి కుమారుడు జన్మించాడు. అయితే 2024 వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం హార్థిక్ పాండ్యా మహిక శర్మతో రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆమెతో ఉన్న అనుబంధానికి గుర్తుగా హార్థిక్ తన మెడపై ‘ఎం’ అనే అక్షరాన్ని టాటూగా వేయించుకున్నాడు. అయితే ఇప్పుడు అగస్త్యకి హార్థిక్ ఇంత ఖరీదైన కానుక ఇవ్వడంపై కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘రిలేషన్షిప్ మహికతో.. కానుకలు మాత్రం నటాషాకా’’ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.
2 Houses Smash |వీఆర్ పురంలో రెండిళ్లు ఆహుతి Andhra Prabha News
2 Houses Smash | వీఆర్ పురంలో రెండిళ్లు ఆహుతి Andhra Prabha
Chay’s Vrushakarma: BEYOND EXPECTATIONS
Vrushakarma is being made on the biggest budget of Chay’s career. Produced by BVSN Prasad under the SVCC banner, the film is mounted on a grand scale and promises a larger-than-life theatrical experience. After the huge success of Thandel, Chay is in top form. With strong confidence and momentum, he has taken up Vrushakarma, which […] The post Chay’s Vrushakarma: BEYOND EXPECTATIONS appeared first on Telugu360 .
పెరిక కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి..
పెరిక కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలి.. కడెం, ఆంధ్రప్రభః పెరిక పురగిరి క్షత్రియ
అక్రమంగా అవుల తరలింపు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ: ఎలాంటి అనుమతులు లేకుండా ఎద్దులను
చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..
చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కుమ్మెర మల్లన్న ఆలయంలో
Sad Sunday |ఇబ్రహీంపట్నంలో విషాదం Andhra Prabha Crime News
Sad Sunday | ఇబ్రహీంపట్నంలో విషాదం Andhra Prabha Crime News Sad
దిల్ సుఖ్ నగర్లో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్
దిల్ సుఖ్ నగర్లో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ దిల్
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు..పదవీ విరమణ వరకూ
ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ సస్పెన్షన్ను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ ది హత్య ని ఖమ్మం పోలీసులు తెలిపారు
Only Organic Farm ప్రకృతి సాగుతోనే Andhra Prabha News..
Only Organic Farm ప్రకృతి సాగుతోనే Andhra Prabha News.. ఆరోగ్య సిరులు…రైతులకు
Jai Hanuman: Prasanth Varma picks up Keeravani
Two years after the release of blockbuster film Hanuman, the film’s director Prasanth Varma has launched Jai Hanuman in a grand manner today in Hampi. The pooja formalities are completed in the presence of Rishab Shetty and Teja along with the producers Mythri Movie Makers. The shoot commences in March and the pre-production work is […] The post Jai Hanuman: Prasanth Varma picks up Keeravani appeared first on Telugu360 .
New Speculation on Jana Nayagan Release
Jana Nayagan was the most awaited Tamil film and the censor troubles have damaged the film big time. The film missed the Sankranthi holiday season and it was planned for release before the Tamil Nadu Assembly Elections. Jana Nayagan plan was perfectly crafted and the shoot was completed by August 2025. But the censor hurdles […] The post New Speculation on Jana Nayagan Release appeared first on Telugu360 .
నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్..
నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్.. నేర నియంత్రణలో భాగంగా కార్డెన్ అండ్ సర్చ్
ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. లాంఛనంగా ‘జై హనుమాన్’ ప్రారంభం
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జై హనుమాన్’ సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. హంపీ లోని అంజనాద్రి బెట్ట వేదికగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలకు సినిమాలో టైటిల్ రోల్లో నటిస్తున్న రిషబ్ శెట్టి తన సతీమణితో రాగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇతిహాసంతో కూడా సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’కి సీక్వెల్గా ‘జై హనుమాన్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయినప్పటికీ.. పట్టాలెక్కేందుకు ఇన్ని రోజులు పట్టింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఈ సినిమా కూడా భాగమే. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? దాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేశాడు.? అన్న నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆంజనేయస్వామిగా రిషబ్ శెట్టి నటిస్తుండగా.. ‘హను-మాన్’ సినిమాలో హనుమంతు పాత్రలో నటించిన తేజా సజ్జా ఈ సినిమాలోనూ అదే పాత్రలో కనిపించనున్నాడు. ఇక హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది.
కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ
కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ
కారు ఢీకొని వృద్ధుడు దుర్మరణం కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి
AP Government Extends Suspension of IPS Officer P. V. Sunil Kumar Until Retirement
The Andhra Pradesh government has extended the suspension of senior IPS officer P. V. Sunil Kumar, a 1993 batch officer of the AP cadre. The decision ensures that he will remain under suspension until the completion of the criminal investigation against him or until his retirement on June 30, 2026, whichever comes earlier. Sunil Kumar […] The post AP Government Extends Suspension of IPS Officer P. V. Sunil Kumar Until Retirement appeared first on Telugu360 .
అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం..
అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం.. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలువెబ్ సైట్
త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం
త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి
దేవాదులకు చేరుకున్న సీఎం తుపాకుల గూడెం ఆంధ్ర ప్రభ: ములుగు జిల్లా కన్నాయి
ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు..
ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు.. చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి
మహిళ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
మహిళ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా
బంగ్లాదేశ్ ఎ ఆలౌట్.. ఆసియాకప్ విజేత భారత్ ఎ
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ ఛాంపియన్గా భారత మహిళల ఎ జట్టు నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్ మహిళల ఎ జట్టుతో జరిగిన మ్యాచ్లో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్లో తేజల్ హసబ్నిస్ 51, కెప్టెన్ రాధా యాదవ్ 36 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలింగ్లో కెప్టెన్ ఫహిమ ఖటున్ 4 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ విలవిలలాడిపోయింది. పటిష్టమైన భారత బౌలింగ్ని బంగ్లా బ్యాటర్లు ఎవరూ తట్టుకొని నిలబడలేకపోయారు. దీంతో 19.1 ఓవర్లలో బంగ్లాదేశ్ 88 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో షమిమా సుల్తాన 20, సర్మిన్ సుల్తాన 18, ఫహిమ ఖటున్ 14 పరుగులు చేయగా.. మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. భారత బౌలింగ్లో ప్రేమ రావత్ 3, సోనియా, తనుజా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ ఈ మ్యాచ్లో 46 పరుగులతో విజయం సాధించి.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఛాంపియన్గా నిలిచింది.
జైనూర్ లో కురిసిన భారీ వర్షం..
జైనూర్ లో కురిసిన భారీ వర్షం.. జైనూర్,ఆంధ్రప్రభః కొమరం భీం అసిఫాబాద్ జిల్లా
Divine Start To Rishab, Prasanth, Mythri’s Jai Hanuman
Prasanth Varma has officially ignited the next chapter of his cinematic universe with Jai Hanuman, launched today in a spiritually charged ceremony at Anjanadri Betta, Hampi—the sacred birthplace of Lord Hanuman. The choice of location itself set the tone for what promises to be one of India’s most monumental mythological spectacles. Riding high on the […] The post Divine Start To Rishab, Prasanth, Mythri’s Jai Hanuman appeared first on Telugu360 .
bjp|తార్నాకలో టెన్షన్ టెన్షన్
bjp|తార్నాకలో టెన్షన్ టెన్షన్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్
చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్ కు సన్మానం
చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్ కు సన్మానం చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి
shame |కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన దేశానికి అవమానం
shame | కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన దేశానికి అవమానం shame | వెబ్
Minister Kumara Swamy : మంత్రాయంలో కేంద్రమంత్రి సండడి Andhra Prabha News
Minister Kumara Swamy : మంత్రాయంలో కేంద్రమంత్రి సండడి Andhra Prabha News
చిత్తూరు జిల్లాలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్
చిత్తూరు జిల్లాలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ పది ద్విచక్ర వాహనాలు, పది
MP Sabari Fire స్వామితో పెట్టుకున్నావ్ Andhra Prabha News
MP Sabari Fire స్వామితో పెట్టుకున్నావ్ Andhra Prabha News జగన్ ఇక
చంద్రమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
చంద్రమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మర్రిగూడ ,ఆంధ్రప్రభ: రాంరెడ్డిపల్లి గ్రామ
ఇందిరమ్మకల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
ఇందిరమ్మకల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఊట్కూర్, ఆంధ్రప్రభః దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ
ഫാക്ട് ചെക്ക്: ബാറിൽ നൃത്തം ചെയ്യുന്ന സോണിയ ഗാന്ധി? പ്രചാരണം വ്യാജം
1967ൽ ഓസ്ട്രേലിയയിലെ സിഡ്നിയിൽ ഒരു ഹോട്ടലിൽ ഗോ ഗോ ഗേൾസ് എന്ന ഡാൻസർമാരുടെ പ്രകടനത്തിൻ്റെ ചിത്രമാണ് പ്രചരിപ്പിക്കുന്നത്
ഫാക്ട് ചെക്ക്: വളർത്തമ്മയെ കാണാൻ കേരളത്തിലെത്തിയ സൌദി യുവാവ്? പ്രചരിക്കുന്ന കഥയുടെ വസ്തുതയെന്ത്
സൌദി ഇൻഫ്ലുവൻസറായ ഹാഷിം അബ്ബാസ് സിനിമാതാരം വിജയ കുമാരിയെ സന്ദർശിച്ച ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്
పారిశ్రామికుల ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిటికీల కార్మికులు సమ్మె
పారిశ్రామికుల ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిటికీల కార్మికులు సమ్మె గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా
ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వేదికే.. మన్ కీ బాత్
ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వేదికే.. మన్ కీ బాత్ ప్రధాని గ్లోబల్ సమ్మిట్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచందర్ రావు యత్నించగా.. పోలీసులు గృహ నిర్భందం చేశారు. అయినా కూడా ఆయన బయల్దేరడంతో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, బిజెపి కార్యకర్తల మధ్య తోపురాట జరిగింది. పలువురు బిజెపి కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోనుగోటి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం..
పోనుగోటి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం.. ఎండపల్లి, ఆంధ్రప్రభః మండల కేంద్రంలోని దుర్గమాత
గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ తెలంగాణ
ఇంగ్లండ్తో మ్యాచ్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
పల్లెకెలె: ఐసిసి టి-20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచుల్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. సెమీ ఫైనల్స్కు అర్హత సాధించాలంటే.. ఈ మ్యాచ్లో గెలిస్తే.. మార్గం కాస్త సులభంగా మారుతుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టులో రెండు మార్పులు చేసింది. చమీరా, మిషారాలను జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(కీపర్), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), జాకబ్ బేతెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ అసిఫాబాద్
గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. చిట్యాలలో తలంబ్రాలతో ఊరేగింపు, చిట్యాల, ఆంధ్రప్రభ
సూపర్-8: శ్రీలంకతో మ్యాచ్కి ముందు ఇంగ్లండ్కి షాక్
ఐసిసి టి-20 ప్రపంచకప్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్లో లీగ్ దశలో మ్యాచ్లు పూర్తి కాగా.. శనివారం నుంచి సూపర్-8 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే సూపర్-8లో ఆదివారం ఇంగ్లండ్, శ్రీలంకతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు ఇంగ్లండ్కి ఊహించని షాక్ తగిలింది. జట్టు ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ ఈ మ్యాచ్కి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ దశలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బేతెల్ గాయపడ్డాడు. ఎడమ చేతి ఉంగరం వేలికి గాయం కావడంతో వేళ్లకు బ్యాండ్ ఎయిడ్ వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం బౌలర్ చేతి ఏదైన రక్షణ ధరించి మైదానంలో వెళ్లాలంటే.. ముందుగా అంపైర్లు అందుకు అనుమతి ఇవ్వాలి. ఒకవేళ బేతెల్ని అనుమతించపోతే.. ఇంగ్లండ్ జట్టుకు అది తీరని లోటే అని విశ్లేషకులు అంటున్నారు.
pollution |కమ్మేస్తున్న కాలుష్యం
pollution | కమ్మేస్తున్న కాలుష్యం pollution |చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
భారత్ లో అతిపెద్ద ఎఐ సదస్సు నిర్వహించాం: మోడీ
ఢిల్లీ: భారత్ సామర్థ్యాలకు ప్రపంచం సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఎఐ సదస్సు నిర్వహణ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని అన్నారు. మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. భారత్ లో అతిపెద్ద ఎఐ సదస్సు నిర్వహించామని, ఎఐ సదస్సుకు ప్రపంచ నేతలు హాజరయ్యారని తెలియజేశారు. ఎఐ ఇండియా ఆవిష్కర్తలను మోడీ అభినందించారు. డిజిటల్ అరెస్టు మోసాలపై అప్రమత్తం చేశారు. అతిచిన్న వయసులో అవయవదానం చేసిన కేరళ చిన్నారి కుటుంబాన్ని అభినందించారు. బియ్యం ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద దేశం భారత్ అని.. టి20 ప్రపంచకప్ లో ఇదే విషయం స్పష్టమౌతుందని, భారత సంతతి ఆటగాళ్లు తమ దేశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఎఐ సహాయంతో పురాతన గ్రంథాలు, జ్ఞానాన్ని పరిరక్షిస్తున్నామని, గ్రంథాల పరిరక్షణ చూసి ప్రపంచ నేతలు ఆశ్చర్యపోయారని అన్నారు. ఎఐ ద్వారా రైతులకు 24 గంటల పాటు సహాయం అందిస్తున్నామని, ఎఐ ద్వారా జంతువులకు చికిత్స ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచిందని, సమాజం సంక్షేమం కోసం పనిచేసినవారు ప్రజల హృదయాల్లో నిలుస్తారని మోడీ పేర్కొన్నారు.
మహా సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ లోని బృందావన్ గార్డెన్ లో సరస్వతి
నందమూరి బాలకృష్ణ నివాస సమీపంలో రోడ్డు ఘోర ప్రమాదం కలకలం రేపింది #JubileeHills #RoadAccident
అక్రమంగా తరలిస్తున్న 320 తాబేళ్లు స్వాధీనం #CrimeNews #ForestOfficials #TurtleSmuggling #Konaseema
TDP OFFICE : కృష్ణాజిల్లా టీడీపీ ఆఫీస్ శంకుస్థాపన Andhra Prabha News
TDP OFFICE : కృష్ణాజిల్లా టీడీపీ ఆఫీస్ శంకుస్థాపన Andhra Prabha News
వాహనాల తనిఖీలు ఆంధ్రప్రభ, గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎక్స్
శరద్ పవార్కి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పి) అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పుణెలోని రుభీ హాల్ ఆస్పత్రికి తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్తో ఇటీవల ఆసుపత్రిలో చేసిన శరద్ పవార్ను వారం క్రితం ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆయన డీహైడ్రేషన్తో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉణ్నారు. శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా పవార్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని.. ఆయన కుమార్తె, ఎంపి సుప్రియా సూలే తెలిపారు.
మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు మంథని,ఆంధ్రప్రభ : మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందిన
చిత్తూరులో టిడిపి నూతన భవనానికి భూమిపూజ
చిత్తూరులో టిడిపి నూతన భవనానికి భూమిపూజ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి చేతుల
కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే: బండి
హైదరాబాద్: తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ కలిసి అరచకాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఎమ్ఎల్ ఎ వెంకటరమణా రెడ్డి ఇంటిపై దాడి చేయడం అమానుషం అని.. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటు అని బండి సంజయ్ మండిపడ్డారు. ఎమ్ఐఎమ్ ను కాపాడడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. బాన్సువాడలో 70 మందిని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు. రాళ్లదాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యలేవి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధంకండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
గుప్త నిధుల కోసమేనా? అర్థరాత్రి అడవుల్లో తవ్వకాలు అధికారులం అంటూ జేసీబీతో భారీ
ఆయన మహనీయుడు అందరికీ సమాన హక్కులు ఇచ్చాడుఅన్ని వర్గాలకు ఆయన సేవలు అమూల్యంమొవ్వలో
నగరంలో మోగుతున్న పెళ్లి బాజాలు #Hyderabad #WeddingSeason #Shubhamuhurtham #MarriageRush
ఫిల్మ్ఫేర్ అవార్డులు.. 5 అవార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప-2’..
చలనచిత్ర రంగంలో అద్భుతంగా ప్రజలను అలరించిన వారిని ప్రొత్సహిస్తూ.. ప్రతీ ఏటా ఇచ్చే ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖలు హాజరయ్యారు. ఇందులో భాగంగా ‘పుష్ప-2’ చిత్రానికిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు ‘35-చిన్న కథ కాదు’ చిత్రానికి గాను నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప-2’ సినిమాకు ఐదు అవార్డులు వచ్చాయి. ఫిల్మ్ఫేర్ అవార్డులు : ఉత్తమ చిత్రం : పుష్ప-2 ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప-2) ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ : పుష్ప-2 ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898ఎడి) ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి) ఉత్తమ పరిచయ నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ పరిచయ నటి: నయన్ సారిక (గం గం గణేశా) ఉత్తమ పరిచయ దర్శకుడు: యద వంశీ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ సాహిత్యం: చుట్టమల్లె చుట్టేస్తోంది (దేవర), రచయిత రామ జోగయ్య శాస్త్రి ఉత్తమ గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చీ మడతపెట్టి, గుంటూరు కారం) ఉత్తమ గాయని: శిల్పా రావు (చుట్టమల్లె) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ (కల్కి 2898 ఎడి), రామకృష్ణ-మోనిక (పుష్ప-2) బెస్ట్ కొరియోగ్రాఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
రజకులపై దాడులు సహించం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంతకాని
కోడిపెట్టను ఎరవేసి.. పుంజు చోరీ! #Julurupadu #Jethyatanda #BhadradriKothagudem #RoosterTheft
మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు: హరీష్ రావు
హైదరాబాద్: భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారమే తెలుసు అని అన్నారు. మూసీ బాధితులను హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ హిల్ట్ పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ లో ఒక్క ఇళ్లు కట్టినరా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీలోకి మురుగు నీరు రాకుండా రూ.3,800 కోట్లతో 38 ఎస్ టిపిలు నిర్మించామని, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి నీళ్లను మూసీలో కలిపేందుకు ప్రణాళికలు తయారు చేసామని హరీష్ రావు పేర్కొన్నారు. మీరు దాన్ని కొనసాగించకుండా, మూసీ అభివృద్ధి పేరిట ఇండ్లు కూల్చడం దేనికి? అని ప్రశ్నించారు. నువ్వు కట్టే బాపూ ఘాట్ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్పా.. బాపూ ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదని సూచించారు. అహింసా వాది మన జాతిపిత మహాత్మ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి సిఎం రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎంచుకుంటున్నాడని, మధ్యతరగతి వాళ్లకు ఇళ్లు అంటే కలని.. నీకేంది జూబ్లీహిల్స్ ప్యాలెస్లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కూడా కట్టుకుంటావని, మరి ఈ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదని, మూసీ సుందరీకరణను బిఆర్ఎస్ వ్యతిరేకించడం లేదని అన్నారు. మూసీ మురికి పారద్రోలడానికి చర్యలు తీసుకుంటే మద్దతిస్తామని, మూసీ పేరుతో పేదలకు అన్యాయం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మూసీ బాధితులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.
super 8 |గట్టిగా కొట్టాల్సిందే..
super 8 |గట్టిగా కొట్టాల్సిందే.. super 8 |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
సైబీరియన్ కొంగలొచ్చేశాయ్..! #Chintapalli #KhammamDistrict #SiberianBirds #PaintedStork
AP Government Suspends Four Police Officers in Ananta Babu Case
The Andhra Pradesh government has taken decisive action in the sensational murder case of driver Subrahmanyam. Four police officers have been suspended following strong observations made by the Supreme Court regarding lapses in the investigation. The court had expressed serious concern over alleged collusion and procedural failures during the probe. The case relates to the […] The post AP Government Suspends Four Police Officers in Ananta Babu Case appeared first on Telugu360 .
మొదటి వీడియోతోనే ఇన్ ఫ్లు యెన్సర్ #RohitZinjurke #YouTubeStar #InfluencerLife #Zero9 #CreatorsUnited
Vijayawada |ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తంగా సూర్యోపాసన పూజ..
Vijayawada | ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తంగా సూర్యోపాసన పూజ.. Vijayawada, ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
Municipal |నూతన పాలకవర్గం రేపు బాధ్యతల స్వీకరణ..
Municipal | నూతన పాలకవర్గం రేపు బాధ్యతల స్వీకరణ.. Municipal, మోత్కూర్, ఆంధ్రప్రభ
లడ్డూ కల్తీపై వన్ మ్యాన్ కమిటీపై సుప్రీంకోర్టుకు
లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు
టాప్ మావోయిస్టు దేవ్జీ సరెండర్ #Devji #CPI_Maoist #TelanganaPolice #Mulugu #OperationKagar
Nalgonda |బ్రహ్మోత్సవాల్లో సినీ జానపద గేయాలు సందడి..
Nalgonda | బ్రహ్మోత్సవాల్లో సినీ జానపద గేయాలు సందడి.. Nalgonda, గట్టుప్పల, ఆంధ్రప్రభ
సామాన్యంగా ఎవరైనా పెద్దవాళ్లు చనిపోయినప్పుడు, పైలోకాలకు వాళ్లు మబ్బుల్లో నడచి వెడుతున్నట్టు చిత్రించిన కార్టూన్లు పత్రికలలో చూస్తుంటాము. కానీ, జయలలిత చనిపోయినప్పుడు ‘ది హిందూ’లో సురేంద్ర కార్టూన్ మూసలకు భిన్నంగా అనిపించింది. అందులో కీర్తిశేషురాలైన నాయకురాలు కూడలిలో బిగించిన పెద్ద కటౌట్ నుంచి దిగి ఆకాశ వీధిలోకి ఆరోహణ చేస్తుంటారు. ఒక పాపులర్ నాయకురాలికి గౌరవ ప్రదమైన నివాళి అందిస్తూనే, ఆమె జనాకర్షణకు రాజకీయ వ్యక్తీకరణగా కటౌట్ను ఆ వ్యంగ్య చిత్రంలో ఉపయోగించుకున్నారు. సురేంద్రదే మరో ‘హిందూ’ కార్టూన్లో నోవా నౌక లాంటి మోదీ నౌకను, మొత్తం ఆవులతో నింపినట్టు గీశారు. సృష్టిలోని అన్ని జీవరాసుల ప్రతినిధులను రక్షించాలని నోవా అనుకుంటే, ఆ వైవిధ్యాన్ని నిరాకరిస్తూ, కొనసాగవలసిన ప్రాణుల కింద ఆవులను మాత్రమే మోదీ భావిస్తారని కార్టూన్ వ్యాఖ్యానించింది. చిన్న చమత్కారం, చిరు విమర్శ. సొంతమైన, పొందికైన గీత. క్లుప్తమైన, సరళమైన కేప్షన్. ఒక్కోసారి అదీ అక్కరలేదు. సురేంద్ర కార్టూన్లంటే అంతే. అలనాటి ఆంధ్రపత్రిక నుంచి తెలుగులో కార్టూన్లు మొదలయ్యాయి కానీ, తలిశెట్టి రామా రావు నుంచి శంకర్ దాకా, పురోగమనం, వైవి ధ్యం, వికాసం చాలా పెద్దవి. ఒకప్పుడు జీవన శైలుల మీదా, మానవ ప్రవృత్తి మీదా ప్రధానంగా కార్టూన్లు వేస్తూ, అడపాదడపా రాజకీయాల మీద కూడా గీతల చెణుకులు విసిరేవారు. తరువాత తరువాత పూర్తి రాజకీయ కార్టూనిస్టులు అవత రించారు. రాజకీయేతర అంశాలను కూ డా వీరు అప్పుడప్పుడు స్పృశించకుండా ఉండరు. కార్టూన్ సందర్భాన్ని తెలిపే వివరణను, ఒక్కోసారి పాత్రల మాటలను కూడా కింద కేప్షన్ గా అచ్చు వేస్తారు. సాధారణంగా సంభాషణలను, స్వగతాలను మబ్బుల్లోనో, బుడగల్లోనో అందిస్తా రు. ఏ కేప్షన్ లేకుండా, ఏ సంభాషణా లేకుండా బ్రహ్మాండమైన వ్యంగ్యాన్ని పలికే మూకీ కార్టూన్లు కూడా ఉంటాయి. కవి వ్యంగ్యానికి దీటైన వ్యంగ్య చిత్రంతో జుగల్బందీ చేసే ప్రక్రియ మొదలై మాత్రం దాదాపు నాలుగున్నర దశాబ్దాలు అయిం ది. రాజకీయ వ్యంగ్య కవిత్వం శ్రీశ్రీ కాలం నుంచి ఉంది. ఆయన ‘సిప్రాలి’లో రాజకీయ నర్మ కవిత్వం చాలా ఉంది. ఆరుద్ర, గజ్జెల మల్లారెడ్డి ఎప్పటి నుంచో రాజకీయాల మీద వ్యాఖ్యాస్త్రాలను సంధిస్తూ కవితలు రాసేవారు. ఇటువంటి కవితలు అత్యధికం మాత్రాఛందస్సులో ఉంటాయి. అయి తే, స్థూలంగా రాజకీయాల్లో ఉండే పెడ, హాస్యా స్పద ధోరణులను మనసులో పెట్టుకుని కార్టూన్లు వేయడం వేరు, సమకాలీన పరిణామా లు, సంఘటనల మీద కార్టూన్లు, కవిత్వాలు రాయడం వేరు. ఇటువంటి కవిత్వానికి అను గుణమైన వ్యంగ్య చిత్రాన్ని జోడించి, దాన్ని ఒక ప్రక్రియగా మలచడంలో దేవిప్రియ-మోహన్ జంట విజయం సాధించారు. ‘ఆంధ్రప్రభ’, ‘ఉదయం’లలో దేవిప్రియ-, మోహన్ రన్నింగ్ కామెంటరీ పత్రికల ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా మారింది. ఇటువం టి శీర్షిక లేకపోతే, అది ఒక లోటు అవు తుందేమో అని అన్ని దినపత్రికలవారు భావించే పరిస్థితి వచ్చింది. గజ్జల మల్లారెడ్డి, సురేంద్ర కూడా తెలుగు పత్రికల్లో ప్రఖ్యాతి పొందిన రాతగీతల జంట. మల్లారెడ్డి చాలా సీనియర్ కవి. ఆంధ్రభూమిలో కార్టూన్లు వేసేనాటికి సురేంద్ర ఇంకా కౌమారదశలోని వ్యంగ్య చిత్రకారుడు. వయో భేదమూ ఎక్కువే. కానీ, ఒక సమన్వయం, పొంది క ఇద్దరి మధ్యా కుదిరాయి. 1990 నాటికి, అంటే ’ఉదయం’లో ’అక్షింతలు’ మొదలు పెట్టే నాటికి సురేంద్రకు పేరూ పరిపక్వతా రెండూ సమకూ రుతున్నాయి. ఈ పుస్తకంలోని కవిత్వం, కార్టూన్లు 1990-94 మధ్య కాలానివి. అనంతర దశలోకి సురేంద్ర పరిణామాన్ని అర్థం చేసు కోవడానికి ’అక్షింతలు’ బొమ్మలు పాఠకులకు, కార్టూన్ చరిత్రకారులకు సహాయపడతాయి. ఉదయం, ఆంధ్రభూమి-ఈ రెంటిలోనూ సు రేంద్రది అభ్యాస, వికాసదశ. వ్యంగ్య కవిత్వం తో కలిపి వ్యంగ్య చిత్రాలు గీయడంలో కార్టూనిస్టు కు ఉండే స్వేచ్ఛ తక్కువ. అందులోనూ కవిత్వం రాసే ది సంపాదకులైనప్పుడు కార్టూనిస్టు పరిమిత పరిధిలోనే సంచరించవలసి వస్తుంది. వాచకానికి తగ్గ బొమ్మ వేయాలనేదే సంప్ర దాయం. కవి అభిప్రాయాలకు తగ్గట్టుగా బొమ్మ వేసి ఊరుకో వచ్చు. అ ది క్షేమమైన, సామాన్యమైన పద్ధతి. భిన్నంగానో వ్యతిరేకంగానో పూర్తి స్వతంత్రంగానో కాకుండా, ఎంతోకొంత తన సొంత వ్యక్తీకరణను కూడా జో డించడానికి సృజ నాత్మకత, సొంత ఆలోచన కలిగిన కార్టూనిస్టులు తప్పనిసరిగా ప్రయత్నిస్తారు. వీలయినన్ని సందర్భాలలో సురేంద్ర అటువంటి ప్రయత్నం చేశారు, విజయవంతం కూడా అయ్యారు. ‘మీసాల్లేని రోశయ్యకు అంత రోషం ఉంటే మాకు ఎంత ఉండాలి?‘ అని తెలుగుదేశం పార్టీ నాయకుడు మాధవరెడ్డి ఒకసారి చెణుకు విసిరారు. దాని మీద మల్లారెడ్డి, లెక్కన రొయ్యల కు ఆధిక్యం దక్కదా...‘ అం టూ కవి చౌడప్పను అరువు తెచ్చుకుని ఆక్షేపించారు. కానీ, సురేంద్ర తన కార్టూన్లో మీసాల్లేని ఎన్టీయార్ ని చిత్రించి, మాధవరెడ్డిని ఇరకాటంలో పడేశారు. ఒకే సందర్భానికి కవీ, కార్టూనిస్టూ వేర్వేరు సమాన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ చూస్తాము. పీవీ హయాం లో తెలుగుదేశం ఎంపీలు ఫిరాయింపు ప్రసిద్ధమే. అప్పుడు మల్లారెడ్డి వ్యాఖ్య- ’దేశం’లో విభీషణుల రాసి వాసి పెరుగుతోంది ’అన్న’ గారి గురుత్వాకర్షణ అను క్షణం తరుగుతోంది‘ దానికి సురేంద్ర కార్టూన్ రాముడి వేషంలో ఉన్న ఎన్టీయార్ వెన్నులో ఎంపీ భూపతిరాజు కాబోలు బాణాలు దించిన బొమ్మ గీశారు. ’యూ టూ లక్ష్మణ్’ అని రాముడు ఆక్రోశిస్తున్నట్టు రాశారు. రామ వేషధారి ని వీడి వెడుతున్న అనుచరులను రావణ సోదరుల తో పోల్చడం కవి వైచిత్రి అయితే, రామాయణం లోకి షేక్స్పియర్ను తేవడం కార్టూనిస్టు చమ త్కారం. బాబ్రీమసీదు సంఘటన తరువాత, బిజెపి ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేస్తే మొదట సమ ర్థించిన ఎన్టీయార్ తరువాత నిరసన తెలిపారు. ‘నిన్న అవునన్నాడు నేడు కాదన్నాడు, ఎన్టీయార్ ఎపుడయిన ఏమయిన అంటాడు...‘ అంటూ మల్లారెడ్డి సాధారణ విమర్శ చేయగా, సురేంద్ర రామారావును రావణాసురుడి మాదిరిగా అనేక తలలతో చిత్రించి, ’పుర్రెకో బుద్ధి ఉంటుందయ్యా’ అని తనని తాను సమర్థించు కున్నట్టు రాశారు. ఎన్టీయార్ అధికారంలో ఉన్నప్పుడు రామచంద్ర రావు అనే మంత్రిని అవినీతి ఆరోపణల మీద తొలగించి, పార్టీ నుంచి కూడా తప్పించారు. తరు వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రామచంద్రరావు ను పార్టీలో తిరిగి చేర్చుకున్నాడు. అప్పుడు గడ్డితినడం వంటి మాటలతో అవినీతిని ఎండ గట్టిన రామారావు, ఇప్పుడు గడ్డి శాకాహారమే అన్న సమర్ధనతో ఫిరాయింపును సమర్థించుకున్న ట్టు సురేంద్ర కార్టూన్ వేశారు. ఆ సందర్భానికి మల్లారెడ్డి రాసిన కవిత్వపాదాలతో నిమిత్తం లేకుండా ఈ కార్టూన్ కవికి మించిన నిరసనను స్వతంత్రంగా పలికింది. మతతత్వం మీద మల్లారెడ్డి ‘అక్షింతలు’ బలంగా వేశారు. అయోధ్య సమస్యలో పీవీ వైఖరే ఘర్షణాత్మకమని బిజెపి, వీహెచ్పీ విమర్శిస్తే, దాన్ని మల్లారెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అద్వానీ సాయుధుడై సామాన్యుడిని చీల్చి చెండాడుతూ, పైపెచ్చు రక్తపిపాసీ అని నిందిస్తున్నట్టు సురేంద్ర కార్టూన్ గీశారు. మతసామరస్యం కోసమే రామా లయ నిర్మాణం అని అద్వానీ చేసిన వ్యాఖ్యను ‘ఇల్లు వల్లకాడు చేసే మిడిమేలం’ అని మల్లారెడ్డి అభిశంసిస్తే, సురేంద్ర, మనుషుల మీదుగా జీవసమాధి వంటి గోడ కడుతున్న అద్వానీని చిత్రించారు. అయితే, ఈ కార్టూన్లలో వ్యక్తమయ్యే సృజనాత్మకత తప్ప, ‘అక్షింతలు’ రాజకీయ అభి ప్రాయాలు సురేంద్రవి అని పూర్తిగా చెప్పలేము. అప్పటి సురేంద్ర ఆలోచనాస్థాయి ఒక అంశమైతే, ఎడిటర్ కవిత్వ వ్యాఖ్యలకు వ్యంగ్య చిత్రీకరణ చేయడంలో ఉండే పరిమితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ కార్టూన్లలోని భావాలను అర్థం చేసుకోవా లి. ఒక ఇంటర్వ్యూలో తన ప్రస్థానాన్ని చెబుతూ, సురేంద్ర, ’ది హిందూ’లో చేరిన తరువాతనే తన రాజకీయ అభిప్రాయాలు రూపుదిద్దుకోవడం మొద లయిందని అన్నారు. అది వాస్తవమే అని, ఆయన అనంతర దశ హిందూ కార్టూన్లు చూస్తే అర్థమవు తుంది. ఆయన అక్కడ తన ముద్రను ప్రకటించ గలిగే కార్టూన్లు వేయడానికి పది సంవత్సరాల పాటు తపనపడ్డారు, తనను తాను తీర్చిదిద్దుకు న్నారు. అక్కడి పని వాతావరణం ఆయనకు ఎంత గానో సాయపడింది. సురేంద్ర కుటుంబ నేపథ్యం, వాతావరణం ఆయనకు సాధారణ ప్రగతిశీల భావాలను చిన్నప్పుడే పరిచయం చేసి ఉంటాయి. అయినా, ఆ పునాది నిశితమైన రాజకీయ కార్టూన్ వ్యాఖ్యలలో వ్యక్తం కావడానికి, వృత్తి వేదికల మీద పెద్దల, సాటివారి సాంగత్యం, స్వీయ సాధన అవస రమవుతాయి. ‘అక్షింతలు’లో ఆయన మల్లారెడ్డి కవిత్వ పరిధికి ఆవల ఉండి చేసిన కార్టూన్ వ్యాఖ్య లు సురేంద్ర స్వతంత్ర ఆలోచనలను, సృజన శీలతను వాగ్దానప్రాయంగా పట్టి ఇస్తాయి. పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, అద్వానీ, వాజపేయి వంటి వారి కార్టూన్ ముఖాలను ఈ పుస్తకంలో చూస్తే, సురేంద్ర గీత అప్పటికే పండి పోయినట్టు అనిపిస్తుంది! - కె. శ్రీనివాస్ (సీనియర్ సంపాదకులు) (నేడు ‘అక్షింతలు’ పుస్తకావిష్కరణ సందర్భంగా)
Hyderabad |చార్మినార్ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారం..
Hyderabad | చార్మినార్ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారం.. Hyderabad సిటీ బ్యూరో,
NTR wraps up Jordan Schedule of Dragon
Young Tiger NTR and the team of Dragon are working in Jordan and some crucial episodes from the film are canned from the past two weeks. NTR along with Prashanth Neel and the team of Dragon have completed the schedule on time and they returned back to Hyderabad this morning. The next schedule of the […] The post NTR wraps up Jordan Schedule of Dragon appeared first on Telugu360 .
Allu Aravind to Host a Grand Bash
Mega Producer Allu Aravind’s younger son Allu Sirish is all set to get married on March 4th and the wedding would be restricted to close family members and friends. Allu Sirsh along with his brothers Allu Bobby and Allu Arjun have celebrated the occasion in Dubai recently along with friends. Now, Allu Aravind will host […] The post Allu Aravind to Host a Grand Bash appeared first on Telugu360 .
TG |ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
TG | ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. TG, హసన్
Tirumala |శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి..
Tirumala | శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి.. Tirumala, చౌటుప్పల్, ఆంధ్రప్రభ
AGRO SHOW |శిక్షణలో ఉట్నూర్ రైతులు..
AGRO SHOW | శిక్షణలో ఉట్నూర్ రైతులు.. AGRO SHOW, ఉట్నూర్, ఆంధ్రప్రభ
India vs South Africa : భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు..పిచ్ రిపోర్ట్ ఏంటంటే?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు జరగనుంది
Narendra Modi : నేడు ఉత్తర్ ప్రదేశ్ లో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు.
Sri Lakshmi Venkateswaraswamy |విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు..
Sri Lakshmi Venkateswaraswamy | విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు.. Sri Lakshmi Venkateswaraswamy,
Let the Investigation Conclude: Why Ram Mohan Naidu Should Not Be Politically Targeted
The growing demand for the resignation of K. Ram Mohan Naidu reflects a troubling trend in contemporary politics. Tragic incidents understandably trigger emotion and public concern. However, governance cannot be conducted on the basis of outrage alone, nor can individual accountability be assigned in the absence of verified findings. Ram Mohan Naidu, among the youngest […] The post Let the Investigation Conclude: Why Ram Mohan Naidu Should Not Be Politically Targeted appeared first on Telugu360 .
Chandrababu : నేడు గుంటూరు జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.
ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ నెగ్గిన భారత్ మెరిసిన స్మృతి, శ్రేయాంక, శ్రీచరణి #IndiaWomen #T20Series
Weather Report : ఈ జిల్లాల్లోనే వానలు.. మిగిలిన చోట్ల ఎండలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది
Sujana foundation |మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన..
Sujana foundation | మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన.. Sujana foundation,
సిద్ధిపేటలో..లారీని ఢీకొన్న ఆర్టిసి బస్సు
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనుక నుంచి అదుపు తప్పి ఆర్టిసి బస్సు ఢీకొంది. ఈ బస్సు కరీంనగర్ కు డిపోకు చెందిన బస్సు. డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Revanth Reddy : నేడు ములుగు జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు
AP |మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎంఎల్ఎ కృష్ణప్రసాద్..
AP | మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎంఎల్ఎ కృష్ణప్రసాద్.. AP, కృత్తివెన్ను,

31 C