కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన గద్దల ఆగన్ (భరత్ కుమార్)కు, ఆదిలాబాద్కు చెందిన జాశ్విన్ (25)తో 2020లో వివాహం జరిగింది. వారికి జోయల్ (4), జాట్సన్ (4 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 8వ తేదీన పిల్లలిద్దరిని తీసుకొని జాశ్విన్ నిద్ర చేసేందుకు పుట్టింటికి వెళ్లింది. ఆమె తండ్రి కిషన్ కామారెడ్డి చర్చి పాస్టర్గా పనిచేస్తున్నారు. దీంతో ఆ కుటుంబం ఆదిలాబాద్ నుండి కామారెడ్డి వచ్చింది. జాశ్విన్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని కామారెడ్డిలోని తండ్రి వద్దకు వచ్చింది. బుధవారం చిన్న బాబుకు టీకా వేయించేందుకు సమీప బంధవు అయిన ఆశా వర్కర్ జంగంపల్లిలో ఉండటంతో అక్కడకు జాశ్విన్ స్కూటీపై ఇద్దరు పిల్లలతోపాటు తండ్రితో కలిసి వెళ్తోంది. అదే సమయంలో కామారెడ్డి జిల్లా 44వ నెంబర్ జాతీయ రహదారి బిక్కనూర్ మండలం, జంగంపల్లి శివారు వద్ద రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కిషన్ (50), అతని కూతురు జాశ్విన్, మనవడు జోయల్ అక్కడిక్కక్కడే మృతి చెందగా 4 నెలల బాబు జాట్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతురాలు జాశ్విన్ భర్త ఆగన్.. చింతకాని మండలం, చిన్నమండల గ్రామంలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందటంతో విషాదఛాయలు అలుముకొన్నాయి. కాగా, జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరగడంతో గ్రామస్థులు, వాహనదారులు గుమిగూడడంతో, కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. మృతదేహాలపు మార్చురీకి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
రాలిపోతున్న స్టార్లింక్ ఉపగ్రహాలు
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని స్మిత్సోనియన్ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ వెల్లడించారు. ప్రస్తుతం రోజుకు ఒకటి నుంచి రెండు స్టార్లింక్ ఉపగ్రహాలు భూ వాతావరణం లోకి ప్రవేశిస్తున్నాయని, ముందుముందు భూమిపై రాలిపోతున్న స్టార్లింక్ ఉపగ్రహాల సంఖ్య రోజుకు 5 వరకు పెరగవచ్చని తెలిపారు. భవిష్యత్తులో స్పేస్ఎక్స్, అమెజాన్ చేపట్టిన ప్రాజెక్టు కైపర్, చైనాకు చెందిన మరిన్ని ఉపగ్రహాలు కక్ష లోకి ప్రవేశించడంతో వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కక్షలో 8 వేలకు పైగా స్టార్లింక్ ఉపగ్రహాలు ఉన్నాయని, చైనా మరో 20 వేల ఉపగ్రహాలను కక్ష లోకి ప్రవేశ పెడుతుందనే అంచనా వేస్తున్నట్టు తెలిపారు. స్టార్లింక్ ఉపగ్రహ జీవితకాలం దాదాపు ఐదునుంచి ఏడేళ్లు ఉంటుందని, అనంతరం వాటంతట అవే కక్ష నుంచి తొలగి భూమిపై రాలిపోతాయన్నారు. ఒక్కోసారి ఉపగ్రహాల్లోని వ్యవస్థల్లో తలెత్తే వైఫల్యాలు లేదా సౌర కార్యకలాపాల వల్ల కూడా అవి పడిపోతాయన్నారు. అయితే ఖగోళంలో ఇలాంటి ఉపగ్రహాలు , రాకెట్ శకలాల సంఖ్య పెరగడం వల్ల అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువై , కెస్లర్ సిండ్రోమ్ అనే చైన్ రియాక్షన్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కక్షలో ఉన్న ఇతర ఉపగ్రహాలు ఢీకొనే అవకాశం ఉంటుందని , ఖగోళ వ్యర్థాల చైన్ రియాక్షన్, సౌర కార్యకలాపాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు స్టార్లింక్ తరచూ కక్ష లోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడం వల్ల అంతరిక్ష ట్రాఫిక్ ఏర్పడి, మానవాళికి పెద్ద సవాల్గా మారుతుందన్నారు. రాబోయే పదేళ్లలోమస్క్ సంస్థ మరో పదివేల ఉపగ్రహాలను ప్రయోగించే అవకాశం ఉందని అంచనా వేశారు. కెస్లర్ సిండ్రోమ్ అంటే ? కెస్లర్ సిండ్రోమ్ అనేది ఖగోళ వ్యర్థాలకు సంబంధించిన చైన్ రియాక్షన్ . ఇక్కడ భూ కక్షలో శిథిలాల సంఖ్య పెరిగినప్పుడు ,అవి ఒకదానికొకటి ఢీకొని మరిన్ని శిథిలాలను సృష్టిస్తాయి. దీనివల్ల ఉపగ్రహాలకు , భవిష్యత్ అంతరిక్షపరిశోధనలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది.
టపాకులు కాల్చండి.. పర్యావరణాన్ని కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దీపావళికి పర్యావరణ హిత బాణసంచా ( గ్రీన్క్రాకరీ) కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తి వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం తమ రూలింగ్ వెలువరించింది. ఢిల్లీ, ఎన్సిఆర్ పరిధిలో ఈ నెల 18 నుంచి 21 వ తేదీ వరకూ పటాకులు కాల్చడానికి కొన్ని షరతులను విధించింది. దివాలీ వేడుకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా చేసుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అయితే ఖచ్చితంగా గ్రీన్క్రాకరీస్ను కాల్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిర్ణీత వేళలను కూడా ఖరారు చేశారు. ఢిల్లీ, పరిసరాలలో వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలతో ఇప్పటివరకూ ఎటువంటి పటాకులు పేల్చడాన్ని అనుమతించడం లేదు. వీటిపై ఉన్న నిషేధాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సడలించింది. తాము ఈ విషయంలో మధ్యస్థ సమతూకతను పాటించి ఆదేశాలను వెలువరించామని, ఒక పరిమిత మోతాదులో బాణాసంచ కాల్చడానికి అనుమతిని కల్పించాం. ఇక ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీకి రావడం లేదని ప్రధాన న్యాయమూర్తి గవాయ్ తెలిపారు. దివాళి రోజు తరువాతి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకూ, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాల్సి ఉంటుంది. ఇక దుకాణాలలో అనుమతించిన సరుకు క్యూఆర్ కోడ్ ఉన్నవే విక్రయించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు విభాగంపై ఉంటుంది. ఇందుకోసం తగు విధంగా పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాలి. నిబందనలను అంతా పాటించేలా చేయాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.
అడ్డుకున్న పోలీసులు.. ఉట్నూర్, ఆంధ్రప్రభ: గిరిజన సంక్షేమ శాఖ అశ్రమ వసతి గృహాల్లో
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్రం: మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో లక్షల ఓట్లను తొలగించి ఓటు చోరీకి పాల్పడిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటు చోరీ ర్యాలీ నిర్వహించి..అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని దేశవ్యాప్తంగా తమ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉద్యమిస్తూ.. ప్రజలను చైతన్యం చేస్తూ ఆధారాలతో సహా బయటపెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నాలుగు రాష్ట్రాలలో దొంగ ఓట్లను నమోదు చేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని విమర్శించారు. ఓట్చోరీపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాలు చేపడుతూ స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు. యువజన కాంగ్రెస్ నాయకులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందో లేదో చూడాలని హితవు పలికారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓటు చోరీపై సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ కేడం లింగమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, బోలిశెట్టి శివయ్య, అక్కు శ్రీనివాస్, కోమటి సత్యనారాయణ, బంక చందు, చిత్తారి రవీందర్తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో తెలియదు: ట్రంప్
వాషింగ్టన్ : ఉక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వివాదంగా ఈ యుద్ధాన్ని పేర్కొన్నారు. పుతిన్తో తనకు చాలా మంచి సంబంధాలున్నాయని, బహుశా ఇప్పటికే అలాగే ఉన్నాయని చెప్పుకొచ్చారు. పుతిన్ ఈ యుద్ధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నాడో నాకు తెలియదని, కానీ యుద్ధం అంతమంచిది కాదని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశానికి ముందు ట్రంప్ వైట్హౌస్లో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గత నాలుగేళ్లుగాజరుగుతోందని ఈ యుద్ధం వారం లోనే పూర్తి కావలసి ఉందని, రష్యా 1.50 లక్షల మంది సైనికులను కోల్పోయిందన్నారు. ఇది భయంకరమైన యుద్ధమని, రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన మరణాల పరంగా అతి పెద్ద సంఘటనగా పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, ఈ యుద్ధాన్ని పూర్తిగా రష్యా, ఉక్రెయిన్ పరిష్కరించుకోవాలన్నారు. అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ట్రంప్ 20 బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఉక్రెయిన్కు టొమాహాక్ క్షిపణులను ఇవ్వడానికి అమెరికా ఆలోచిస్తుందన్నారు.
2025కు న్యూఢిల్లీలో శ్రీకారం హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో
Bunny Vas about Fake Mafia in Tollywood
A couple of days ago, young producer Bunny Vas expressed his frustration about the negative trend on social media against his upcoming production Mithra Mandali. He lost his cool, expressed his anger and filed a complaint with the Cybercrime cops. Today during the press interaction, Bunny Vas exposed the fake mafia in telugu cinema which […] The post Bunny Vas about Fake Mafia in Tollywood appeared first on Telugu360 .
Dude Promises An Emotional Ride For All
Mythri Movie Makers is now gearing up for the Diwali release of their next venture, Dude, starring Pradeep Ranganathan and Mmitha Baiju. Scheduled to hit screens on October 17, the film marks the directorial debut of Keerthiswaran and is already drawing attention for its unique blend of emotion and entertainment, promised through promos. Producers Naveen […] The post Dude Promises An Emotional Ride For All appeared first on Telugu360 .
భూములు, ఇండ్లు, ఫ్లాట్లకు భారీ నష్టం..
భూములు, ఇండ్లు, ఫ్లాట్లకు భారీ నష్టం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఆర్
భారత్ తో వన్డే సిరీస్.. వారిపై డౌటే !!
టీమిండియా యువ సెన్సేషన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం
ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు.
ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని
మళ్లీ భగ్గుమన్న పాక్-అఫ్గాన్ సరిహద్దు.. డజన్ల మంది సైనికులు మృతి
కాబూల్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య మళ్లీ సంఘర్షణలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వైపులా డజన్ల మంది సైనికులు మృతి చెందినట్టు సమాచారం. అయితే ముందుగా ఎవరు కాల్పులు జరిపారనే విషయమై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాల్పుల విరమణపై మాట్లాడటం కోసం అఫ్గన్ వెళ్లేందుకు పాకిస్థాన్ మంత్రులు ప్రయత్నించారు. కానీ అఫ్గాన్ వారిని అడ్డుకుంది. దాంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాలను సంప్రదించింది. తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ బుధవారం ఉదయం పాకిస్థానే తాజాగా కాందహార్ ప్రావిన్స్లో స్పిన్బోల్డక్ జిల్లాలో దాడులకు పాల్పడిందని,15 మంది పౌరులు మృతి చెందారని, వందమందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. అదే ప్రాంతంలోని ఆస్పత్రి వర్గాలు గాయపడిన వారిలో 80 మంది మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని వెల్లడించాయి. అఫ్గాన్ దళాలు ప్రతీకార దాడులకు పాల్పడ్డాయని, భారీ సంఖ్యలో పాక్సైనికులు హతమయ్యారని పాకిస్థాన్ ఆయుధాలను, ట్యాంకులను స్వాధీనం చేసుకోవడమైందని తాలిబన్ పేర్కొంది. మంగళవారం రాత్రి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ అధికారులు ఆరోపించారు. అఫ్గాన్ దాడులకు తాము ప్రతిదాడులు చేశామని, దాని ట్యాంకులను , సైనిక పోస్ట్లను దెబ్బతీశామని స్థానిక మీడియాతో పాక్ భద్రతాధికారులు పేర్కొన్నారు. తాలిబన్లు వాయువ్య, నైరుతి ప్రాంతాల్లో సరిహద్దు పోస్టులను కూల్చివేశారని ఆరోపించారు. దాదాపు 30 మంది అఫ్గాన్ సైనికులు హతమయ్యారన్నారు. స్పిన్బోల్డాక్లో మరో 20 మంది చనిపోయారన్నారు. కాందహార్లో పాక్ జెట్ విమానాలు దాడులకు పాల్పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్లో ఖోస్ట్ ప్రావిన్స్ లోని డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్అహ్రర్ కూడా ఈ ఘర్షణలను ధ్రువీకరించారు. చమన్ జిల్లాలో తాలిబన్ల దాడులకు నలుగురు పౌరులు గాయపడ్డారని పాక్ ఆరోపించింది. పాక్ ప్రభుత్వం మీడియా ప్రకారం , ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గాన్ దళాలు, తెహ్రీక్ ఇతాలిబన్ పాకిస్థాన్ సంయుక్తంగా తమ భూభాగం లోని పోస్టులపై కాల్పులు జరిపారని పేర్కొంది. దీనికి పాక్ దళాలు బలంగా స్పందించాయని, టీటీపీకి చెందిన విశాలమైన శిక్షణ కేంద్రాన్ని ధ్వంసం చేశామని పాక్ భద్రతాధికారులు తెలిపారు. ఈ ఘర్షణలతో సరిహద్దుల్లో వేలాది మంది నిర్వాసితులయ్యారు. మధ్యవర్తిత్వానికి సిద్ధం: జేయూఐఎఫ్ చీఫ్ పాక్ అఫ్గాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలపై ‘జమైత్ ఉలేమా ఈఇస్లాం ఫ్లజ్ పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. గతంలో పాక్అఫ్గాన్ల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తాను కీలకపాత్ర పోషించానన్నారు. ఇప్పుడు కూడా తాను అది చేయగలనని పేర్కొన్నారు. దీనికి సంబంధించి అఫ్గాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ‘ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025‘లో కీలకోపన్యాసం చేసే అవకాశం లభించింది. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్బయోటెక్‘, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో భారత్ నుంచి ప్రసంగించే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది. రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలపై ఆయన ప్రసంగించనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ బుధవారం మంత్రి శ్రీధర్ బాబును ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ‘గ్లోబల్ ఫార్మా, బయో టెక్నాలజీ, మెడ్టెక్‘ ఆవిష్కరణ హబ్ గా తెలంగాణ ను తీర్చిదిద్దేందుకు మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆస్ట్రేలియా - తెలంగాణ‘ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చొరవ చూపాలని కోరారు. ‘ఈ ఆహ్వానం లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతికి అంతర్జాతీయ స్థాయిలో దక్కిన గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఏడు అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ నగరం మనదే. ఈ రంగంలో కొత్తగా రూ.63వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. మరిన్ని తీసుకొచ్చేందుకు ఈ వేదికను మరింత సమర్థవంతంగా వినియోగించుకుంటాం. ఆస్ట్రేలియా తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది‘ అని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అస్త్రాలు వదిలి లొంగిపోండి: బండి సంజయ్
మావోయిస్టులు అస్త్రాలు వదిలి లొంగిపోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గడ్చిరోలి ప్రాంతంలో వారి ఉనికికి గట్టి దెబ్బగా మావోయిస్టుల సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అరవై మంది దళ సభ్యులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారని ఆయన తెలిపారు. ఈ పరిణామం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృఢమైన, ఫలితాలపై దృష్టి పెట్టిన కాలపరిమితికి ప్రతిబింబం అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా నిర్మూలించాలన్నది కేంద్ర మంత్రి అమిత్ షా లక్షమని ఆయన తెలిపారు. అంతర్గత భద్రత పట్ల ఆయన రాజీ లేని వైఖరి దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం శాంతి-భద్రత, అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఈ సమయంలో మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ==++==
వైరా మున్సిపాలిటిలో 54 లక్షలు స్వాహ...?
జనరల్ ఫండ్ను కాజేసిన అధికారులు జేఏవో ఫిర్యాదుతో అవినీతి బహిర్గతం విచారణ చేపట్టిన అధికారులు మన తెలంగాణ/వైరా: అనేక అవినితి ఆరోపణలకు నిలయంగా మారిన వైరా మున్సిపాలిటి కార్యాలయంలో అతి పెద్ద కుంభకోణం బయటపడింది. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు ఏకంగా సుమారు 54 లక్షల రూపాయలు అధికారులు కాజేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటిలోని ఇంజనీరింగ్ శాఖ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కేంద్రంగా ఈ అవినితి వ్యవహరం కొనసాగింది. మున్సిపాలిటి జనరల్ ఫండ్ రూ.2 కొట్ల నిధులలో సుమారు 54 లక్షల రూపాయలు గోల్మాల్ జరగడం ప్రకంపనలకు దారితీస్తుంది. జేఏఓ కిరణ్ మున్సిపాలిటి అవినితిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారుల బాగోతం బహిర్గతమైంది. గత రెండు నెలల క్రితం వరకు వైరా మున్సిపాలిటి కమిషనర్గా పని చేసిన చింతా వేణు, అకౌంటెట్గా పని చేసిన జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఈ అవినితికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిటిలోని జనరల్ ఫండ్ సుమారు 54 లక్షల రూపాయలు ఈ ఇద్దరు ఉద్యోగులు బ్యాంకుల నుంచి తమ ఇష్టారాజ్యంగా డ్రా చేశారు. తమ నిధులకు నిరంతరం డుమ్మా కొట్టే ఇంజనిరింగ్ విభాగం జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ సెల్ప్ చెక్కులు రాసుకొని 54 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు.ఈ చెక్కులపై అప్పటి మున్సిపాలిటి కమీషనర్ చింతా వేణు సంతకాలు చేశారు. నిభందనల ప్రకారం ఏదైనా పని జరిగితే ఆ పనికి సంబందించిన ఏజెన్సి పేరుతో చెక్కును మంజూరు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇస్టానుసారంగా వెంకటేశ్వర్లు తన పేరుపై చెక్కులు రాసుకొని నిధుల కాజేశారు. ఈ వ్యవహరం అంతా అప్పటి మున్సిపల్ కమీషనర్ చింతా వేణు కనుసన్నల్లో కొనసాగిందని, చిన్న చిన్న పనులను చూపిస్తూ ఆ నిధులను ఖ్చు చేసినట్లు రికార్డుల్లో చూపించటం విశేషం. జేఏఓ కిరణ్ ఫిర్యాదుతో ఆర్డిఏంఏ షాహిద్ మంగళవారం విచారణ చేపట్టారు.కిరణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రెండు నెలలు గడుస్తున్న అకౌంటెంట్ వెంకటేశ్వర్లు పూర్తిస్ధాయిలో బాధ్యతలు అప్పజేప్పలేదు.దీంతో అనుమానం వచ్చిన జేఏఒ కిరణ్ ఖాతాలను పరిశీలించగా ఈ అవినితి అంతా భయటపడటంతో ఉన్నతాదికారులకు కిరణ్ ఫిర్యాదు చేశాడు. మున్సిపాలిటి ఏర్పడినప్పటి నుండి ట్రేడ్ లైసెన్స్ పన్నును ముక్కపిండి వసూలు చేస్తున్నారని ఆ డబ్బును జమ చేయకుండా ఆధికారులు వారి జేబులోనే వేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఆవినితిపై జిల్లా ఉన్నతాదికారులు సిరియస్గా తీసుకొని చిచారణ చేపడుతారా లేదా అనేది ఇప్పుడు వైరా తీవ్ర చర్చాంశనియంగా మారింది.అయితే వైరాలో ప్రతిసారి అనినితి జరగటం,అదికారులు విచారణ నిర్వహించి వదిలేయటం పరిపాటిగా మారింది.ఇప్పటికైనా సిడిఎంఏ అధికారులు స్పందించి వైరా మున్సిపాలిటిలో జరిగిన అవినితిపై తగు చర్యలు తీసుకొవాలని మున్సిపాలిటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లూస్ టీంతో దర్యాప్తు లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా(Nirmal District) లక్ష్మణచాంద
భారీ సంఖ్యలో లొంగిపోయిన మవోయిస్టులు..
ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మవోయిస్టులు లొంగిపోయారు. కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాల ఆపరేషన్ తో మనుగడ సాధించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు మావోయిస్టులు. ఇప్పటికే చాలా మంది మావోలు.. బలగాల ఎన్ కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది లొంగిపోగా.. వందల మంది మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ పోలీసులతో కలిసి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం తమ ఆపరేషన్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసులకు మావోలు లొంగిపోయారు. బుధవారం కాంకేర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు లొంగిపోగా.. బీఎస్ఎఫ్ క్యాంపులో మరో 50 మంది, సుక్మా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అయితే, లొంగిపోయిన మావోయిస్టులపై గతంలో రూ. 50 లక్షల రివార్డు ప్రకటన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందుముందు మరికొంతమంది మావోలు లొంగిపోయే అవకాశం ఉంది. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 2026 మార్చి నాటికి దేశంలో మావోలను పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
పల్నాడు జిల్లాలో కలవరం పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా –
సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి..
ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకుంటాం :- బంజారా నాయకులు.. విశాలాంధ్ర పుట్టపర్తి: – సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి నాయక్ పేర్కొన్నారు. బుధవారం ప్రశాంతి గ్రామంలో ఆంజనేయులునాయక్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలు ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి ఎటువంటి […] The post సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయండి.. appeared first on Visalaandhra .
ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి..
ఆలయ అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి.. వేములవాడ, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన
రేపటి కర్నూల్ పర్యటనపై మోదీ ట్వీట్..
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు, (అక్టోబర్ 16 – గురువారం) ఆంధ్రప్రదేశ్లో
ఓటు చోరీతో ఫలితాలను తారుమారు
ఓటు చోరీతో ఫలితాలను తారుమారు హుస్నాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
పి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు..
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:పీ.వి.కె.కె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. సి. వీణా కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు – 2025ను అందుకున్నారు.ఈ అవార్డు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ సంస్థ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ – సీఈఓ , ఏఐసిటి ఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ డా.వీణా కి అందజేశారు. ఉపాధ్యాయ వృత్తిలో విశిష్ట సేవలు, వినూత్న […] The post పి.వి.కె.కె. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకురాలికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.. appeared first on Visalaandhra .
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం..
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో
కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు
కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన సదస్సు హుస్నాబాద్, ఆంధ్రప్రభ : హుస్నాబాద్
కూరగాయల వ్యాపారి దాదా ఖలంధర్ మృతి..
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కూరగాయల మండి మర్చంట్ దాదా ఖలంధర్ (52) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలో సుపరిచితుడుగా ఉంటూ సౌమ్యుడిగా పేరుంది. వ్యాపారంలో ఆర్థిక ఒడుదుడుకులు కారణంగా కొంత ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసింది. దాదా ఖలందర్ కి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మంగళవారం రాత్రి వరకు ఆరోగ్యంగా ఉన్న దాదా ఖలందర్ బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. దాదా ఖలందర్ మృతి పట్ల పట్టణ ప్రముఖులు సంతాపం […] The post కూరగాయల వ్యాపారి దాదా ఖలంధర్ మృతి.. appeared first on Visalaandhra .
మెగా బిందుసేద్యం ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.. సిపిఐ
బిందు సేద్యం పరికరాలను పరిశీలిస్తున్న సిపిఐ నాయకులు విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ నియోజకవర్గం లో 842 కోట్ల రూపాయల వ్యయంతో 22 గ్రామాలకు 50వేల ఎకరాలకు13వేలు మంది రైతులకు ఉపయోగపడే సామూహిక మెగా బిందు సేద్యం ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో సామూహిక బిందు సేద్యం ప్రాజెక్టుకు సంబంధించిన నిరుపయోగంగా పడి ఉన్న పరికరాలను జిల్లా […] The post మెగా బిందుసేద్యం ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.. సిపిఐ appeared first on Visalaandhra .
పిఎం మోడీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు
విశాలాంధ్ర – నంద్యాల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ప్రధాన మంత్రి మోడీ ఎలా వస్తారని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనను వ్యతిరేకిస్తూ పీఎం నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ పద్మావతినగర్ నుంచి గాంధీచౌక్ వరకు నిరసన […] The post పిఎం మోడీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలీ వామపక్షాల నేతలు అరెస్టు appeared first on Visalaandhra .
సెలెక్టర్లకు సవాల్ భారత క్రికెట్ జట్టులో తన ఫిట్నెస్పై వ్యక్తమవుతున్న అనుమానాలను వెటరన్
పోలీస్ కమిషనర్ కు జోగి రమేష్ ఫిర్యాదు
వైసీపీ నేత జోగి రమేష్ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు
పీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ
విశాలాంధ్ర – అనంతపురం రూరల్… జిల్లాలో ఈ సంవత్సరం సరైన వర్షాలు కురవకపోవడంతో అనేక గ్రామాల్లో త్రాగనీటితో పాటు, బోరుబావులు భూగర్భ జలాలు తగ్గిపోయాయని, రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు సమస్య ఏర్పడిందని పీఏబీఆర్ కాలువ ద్వారా 49 చెరువులకు నీరు అందించాలని చిరుతల మల్లికార్జున సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పేర్కొన్నారు. బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో హెచ్ ఎల్ సి యస్ ఈ కి వినతి పత్రాన్ని అందజేశారు. పీఏబీఆర్ కుడి కాలువ కింద ఉన్న […] The post పీఏబీఆర్ కాలువ ద్వారా చెరువులకు నీరు అందించాలి..సిపిఐ appeared first on Visalaandhra .
“One State, One Capital, One Vision”: Nara Lokesh on Andhra Pradesh’s New Era of Growth
Andhra Pradesh IT and Industries Minister Nara Lokesh has painted a bold picture of the state’s future, one built on investment and innovation. Speaking at a press conference in Amaravati, Lokesh said Andhra Pradesh is entering a transformative phase, with Google’s massive USD 15 billion investment in Visakhapatnam marking the beginning of a new industrial […] The post “One State, One Capital, One Vision”: Nara Lokesh on Andhra Pradesh’s New Era of Growth appeared first on Telugu360 .
రూ. 75 వేల విరాళాలు అందజేత కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : విధి
రేపు సుప్రీంకోర్టుకు బీసీ రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్ల పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
వేరుశనగ పంటలు పరిశీలన చేపట్టిన సిపీఐ ఏపీ రైతు సంఘం బృందం విశాలాంధ్ర – గుమ్మగట్ట: మండలంలోని 75 వీరాపురం, పూలకుంట, వెంకటంపల్లి, కలుగోడు,రంగచేడు గ్రామాలలో బుధవారం ఏపీ రైతు సంఘం వేరుశనగ పంటలను పరిశీలించారు.నియోజకవర్గ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ వేరుశనగ వర్షాధార భూములను చదును చేసే సేద్యానికి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని.సకాలంలో వేరుశనగ పంటలపై వర్షాలు రాకపోవడంతో నిట్ట నిలువున భూముల్లోనే ఎండిపోయిన పరిస్థితి ఉందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం పెట్టి కేవలం […] The post వేరుశనగ రైతులను ఆదుకోండి.. appeared first on Visalaandhra .
తాత వారసత్వం... చీరలో తిరిగొచ్చింది! #vanaparthi #aditiraohydari #heritage #handloom #telangana
ట్రాక్టర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణం నుండి పలు ట్రాక్టర్లతో ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వద్దకు తమ నిరసనను తెలుపుతూ చేరుకున్నారు. అనంతరం మధు మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ట్రాక్టర్స్ కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. గతంలో ఇసుక మట్టిని ప్రభుత్వమే అందించడంతో కార్మికులు ఉపాధి కోల్పోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం […] The post ట్రాక్టర్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Visalaandhra .
ఇద్దరు చిన్నారులను చంపి… ఆపై… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో
మద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ బి. రామమోహన రెడ్డి మరియు అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఎన్ఫోర్స్మెంట్) ఎం. శ్రీరామ్ మాట్లాడుతూ మద్యం దుకాణాల యందు “ఏపి ఎక్సైజ్ సురక్ష” మొబైల్ యాప్ ద్వారా జరుగుతున్న మద్యం బాటిళ్ల విక్రయ చర్యలను పరిశీలించి, బాటిళ్ల విక్రయాలు పూర్తిగా […] The post మద్యం దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా ఎక్సైజ్ అధికారులు appeared first on Visalaandhra .
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్
చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయండి..
ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి ప్రధాన జిల్లా కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం ; చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నేతన్న భరోసా 25వేల రూపాయల పథకాలను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హామీ ఇచ్చి 2 నెలలు […] The post చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన పథకాలను అమలు చేయండి.. appeared first on Visalaandhra .
కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన రూపా రాజా పిసీఎంఆర్ పాఠశాల విద్యార్థులు..
పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : కుస్తీ పోటీలలో పట్టణములోని నాగులు గ్రామం వద్ద గల రూపా రాజా పి సి ఎం ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్, పాఠశాల డైరెక్టర్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరెస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో ఎన్టీఆర్ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలలో ఈ […] The post కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయికి ఎంపికైన రూపా రాజా పిసీఎంఆర్ పాఠశాల విద్యార్థులు.. appeared first on Visalaandhra .
Viral Dog Saving Family from Fire Video Is AI-Generated, Not Real
సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక దేశవాళి టోర్నమెంట్ని సెంచరీతో ప్రారంభించాడు యువ క్రికెటర్ ఇషాన్ కిషన్. తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్లో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జార్ఖండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఐదో స్థానంలో బరిలోకి దిగిన కిషన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో సెంచరీ (101) చేశాడు. ఇషాన్తో పాటు బ్యాటింగ్ చేస్తున్న మరో ఆటగాడు సాహిల్ రాజ్ కూడా అర్థశతకం సాధించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి జార్ఖండ్ 90 ఓవర్లలో 307 పరుగులు చేసింది. క్రీజ్లో కిషన్ (125), రాజ్ (64) ఉణ్నారు. అంతకు ముందు జార్ఖండ్ ఇన్నింగ్స్లో శిఖర్ మోహన్ 10, శరన్దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలింగ్లో గుర్జప్నీత్ సింగ్ 3, డిటి చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ 1 వికెట్ తీశారు.
Parakala Prabhakar : చంద్రబాబుకు పరకాల ఇలా స్ట్రోక్ ఇచ్చారేమిటో?
ఒకప్పుడు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి
షాపింగ్ స్కామ్లకు బలి కాకండి.. ఫోన్ పే
షాపింగ్ స్కామ్లకు బలి కాకండి.. ఫోన్ పే హైదరాబాద్ : ఆన్లైన్ షాపింగ్
వనదేవతలను దర్శించుకున్న సింగర్
వనదేవతలను దర్శించుకున్న సింగర్ తాడ్వాయి, ఆంధ్రప్రభ : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన
కేంద్ర ప్రభుత్వ పథకాలపై యూనియన్ బ్యాంక్ వారు గ్రామ ప్రజలకు అవగాహన..
ఆర్బిఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలు పీఎం ఎస్బి వై, పి ఎం జె జె బి వై అనే పథకాలపై మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఆర్.పి.ఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి ఎం ఎస్ బి వై అనే పతకంలో వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలకే రెండు […] The post కేంద్ర ప్రభుత్వ పథకాలపై యూనియన్ బ్యాంక్ వారు గ్రామ ప్రజలకు అవగాహన.. appeared first on Visalaandhra .
విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్ #TeluguPost #telugu #post #news
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TG BIE) 2025-2026 ఇంటర్ పరీక్షలకు
మద్యం నాణ్యత తనిఖీ కోసం మొబైల్ యాప్
విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా ): విజయనగరంజిల్లా రాజాం ఎక్సైజ్ పరిధిలో గల మద్యం వినియోగదారులకు ముఖ్య విజ్ఞప్తి మీరు మీ సమీపంలో కొనుగోలు చేసిన మద్యం ప్రభుత్వం సరఫరా చేసినదా కాదా అని సులువుగా తెలుసుకోవడానికి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సులభంగా వినియోగించగలిగే మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే మొబైల్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని కన్జ్యూమర్ అనే టాబ్ పై ఉత్తినట్లయితే […] The post మద్యం నాణ్యత తనిఖీ కోసం మొబైల్ యాప్ appeared first on Visalaandhra .
Fact Check: Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet
ట్రాఫిక్లో చిక్కుకున్న 500 మంది విద్యార్థులు#TeluguPost #telugu #post #news
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలేని మోదీ గో బ్యాక్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వని నరేంద్ర మోదీ గో బ్యాక్ అంటూ బుధవారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సిపిఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, సిపిఐ మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర, సిఐటియు మండల కార్యదర్శి ఈరన్న మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, […] The post రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలేని మోదీ గో బ్యాక్ appeared first on Visalaandhra .
ప్రతీ ఒక్కరికి అబ్దుల్ కలాం జీవితం ఆదర్శం
విశాలాంధ్ర-రాజాం (.విజయనగరం జిల్లా) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజాం పట్టణంలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయిప్రశాంత్, మాట్లాడుతూ, పేదరికం కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ, విలువలతో కూడిన విద్యను అభ్యసించి శ్రమిస్తే విజయం మనల్ని వరిస్తుందని నిరూపించిన మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగారని, పేపర్ బాయ్ గా జీవితాన్ని ప్రారంభించి దేశం గర్వించేలా అత్యంత గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగి […] The post ప్రతీ ఒక్కరికి అబ్దుల్ కలాం జీవితం ఆదర్శం appeared first on Visalaandhra .
సీఎం చంద్రబాబు కృషి, దూరదృష్టే టెక్ హబ్గా విశాఖ: కొల్ల అప్పలనాయుడు
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నం నగరంలో అడుగుపెట్టడం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రక మలుపు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొల్ల అప్పలనాయుడు అభివర్ణించారు.మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నిరంతర కృషి వల్లే గూగుల్ లాంటి అంతర్జాతీయ టెక్ సంస్థ విశాఖలోకి రావడానికి ముందడుగు వేసింది. దీని ఫలితంగా విశాఖ త్వరలోనే […] The post సీఎం చంద్రబాబు కృషి, దూరదృష్టే టెక్ హబ్గా విశాఖ: కొల్ల అప్పలనాయుడు appeared first on Visalaandhra .
‘రాక్షసుల ఆగమనం’.. ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ అదిరిపోయిందిగా..
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. ‘విరూపాక్ష’, ‘బ్రో’ చిత్రాల తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తేజ్ నటిస్తున్న చిత్రం ఇది కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే బుధవారం తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ని విడుదల చేశారు. ‘అసుర ఆగమనం’ పేరుతో విడుదలైన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరో లెవల్కి తీసుకెళ్లింది. ఈ గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. గ్లింప్స్లోని ప్రతీ షాట్ అదిరిపోయిందిని ఫ్యాన్స్ అంటున్నారు. చివర్లో ‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ తేజ్ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమాకి రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ నెలలోనే విడుదల చేస్తామంటూ చాలాసార్లు ప్రకటించారు. కానీ, ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో దాన్ని వాయిదా వేశారు. మరి సినిమాను ఈ ఏడాది తీసుకొస్తారా..? లేదా వచ్చే ఏడాదికి వాయిదా..? పడుతుందో చూడాలి.
అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు శ్రీధర్ వెంబు విరామం..
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు.ఆయన కొన్ని పెండింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఇకపై ఇతర బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని కూడా తెలిపారు.సామాజిక మాధ్యమం ఎక్స్ లో తరచూ చురుగ్గా ఉండే శ్రీధర్ వెంబు, తన ఈ నిర్ణయాన్ని అదే వేదిక ద్వారా వెల్లడించారు.ఈ వారం తరువాత సోషల్ మీడియా విరామం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.అంత కఠినమైన నియమాలు తనపై తానే విధించుకోవాల్సి వచ్చినందుకు […] The post అరట్టై పాపులారిటీ వేళ.. సోషల్ మీడియాకు శ్రీధర్ వెంబు విరామం.. appeared first on Visalaandhra .
కేసీఆర్ ఫొటో లేకుండా జాగృతి జనం బాట పోస్టర్ను ఆవిష్కరించిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు.కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళుతున్నానని ఆమె చెప్పారు.జాగృతి జనం బాట పేరుతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో యాత్రకు కవిత సిద్ధమయ్యారు.బుధవారం మీడియా సమావేశంలో ఆమె యాత్ర వివరాలను పంచుకున్నారు.సామాజిక చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ జాగృతి జనం బాట యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.కవిత మాట్లాడుతూ,నేను ప్రజల దగ్గరకు వెళ్ళి వారు ఏం అనుకుంటున్నారో,వారి సమస్యలు ఏమిటో తెలుసుకుంటాను.కేసీఆర్కు బీఆర్ఎస్,తెలంగాణ జాగృతి రెండు కళ్లలా పనిచేశాయి.ఇటీవల […] The post కేసీఆర్ ఫొటో లేకుండా జాగృతి జనం బాట పోస్టర్ను ఆవిష్కరించిన కవిత appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |ఏఐ లోడింగ్ /మోదీ.. అంతా రెడీ/సునీతక్క నామినేషన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 15-10-2025, 4.00PM ఏఐ బాస్ లోడింగ్.. ఇండియా లీడర్
హృతిక్కు హైకోర్టులో ఊరట.. ఇకపై ఫోటోలు వాడితే..
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా తన ఫోటోలను వాడుతున్నారని ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆయనకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇకపై అనుమతి లేకుండా హృతిక్ ఫోటోలు వాడడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. వెంటనే హృతిక్ ఫోటోలను తొలగించాలని ఇ-కామర్స్ వెబ్సైట్లకు సూచించింది. అయితే అనుమతి లేకుండా తన వాయిస్, ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ఫ్యాన్స్ పేజీలలో ఉపయోగించుకుంటున్నారని హృతిక్ చేసిన ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది. అభిమానుల పేజీలలో వాడుకునేందుకు ప్రస్తుతానికి అనుమతి ఇచ్చింది. హృతిక్ పేరు, డ్యాన్స్ వీడియోలతో ట్యూటోరియల్స్ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని నటుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వారు ప్రజలకు నేర్పించడం కోసం ఆ డ్యాన్స్ వీడియోలను ఉపయోగిస్తున్నారని తెలిపింది. అందులో వాణిజ్య ప్రయోజనం ఏమాత్రం లేదని.. ఎవరైనా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.
ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం: సీఎం చంద్రబాబు
రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటనశ్రీశైలం, కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధానిరూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న మోదీ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చేపట్టనున్న శ్రీశైలం, కర్నూలు పర్యటనలను అత్యంత విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి ఎంతో […] The post ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం: సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
పల్నాడు జిల్లా గుంటూరు- పెద్దకూరపాడు మధ్య ఘటనసికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితురాలి ఫిర్యాదునిందితుడి
ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ నేపథ్యంలో, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ మంగళవారం సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నాలుగు సంస్థలకు ఇప్పటికే 10 ఎకరాల భూభాగం కేటాయించబడింది.అందులో జీవీ ఎస్టేట్స్, మాలక్ష్మి ఇన్ఫ్రా, ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్, వరుణ్ హాస్పిటాలిటీ లు తమ-తమ ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఎవరికి, ఎక్కడ స్థలం కేటాయింపులుజీవీ ఎస్టేట్స్ – మందడంలోమాలక్ష్మి ఇన్ఫ్రా – మందడంలోఓంశ్రీ […] The post ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ appeared first on Visalaandhra .
బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి
బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రం ఆమోదించాలి నర్సంపేట, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్లు
ప్రధాని పర్యటనలో అప్రమత్తత అత్యవసరం
ప్రధాని పర్యటనలో అప్రమత్తత అత్యవసరం రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాభద్రతా ఏర్పాట్లపై
బీహార్ ఎన్నికల్లో జేడీయూ తొలి విడత జాబితా ప్రకటన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీయూ తన తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది.ఈ జాబితాలో 57 స్థానాల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసిన సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం, జేడీయూ మొత్తం 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించింది.ఆ క్రమంలో మొదటి జాబితా ద్వారా 57 మంది అభ్యర్థులను బరిలోకి విడుదల చేసింది. బలమైన అభ్యర్థుల ప్రకటనరాజోగిర్ నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్పుర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్బార్సా […] The post బీహార్ ఎన్నికల్లో జేడీయూ తొలి విడత జాబితా ప్రకటన appeared first on Visalaandhra .
రాష్ట్ర స్థాయి పోటీలకు రాయపోల్ విద్యార్థులు
రాష్ట్ర స్థాయి పోటీలకు రాయపోల్ విద్యార్థులు రాయపోల్, ఆంధ్రప్రభ : గజ్వేల్ (Gajwel)
దళితుల పట్ల వివక్ష సరికాదు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి
బస్సు కింద పడబోయిన వాహనదారుడు.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్! #telugupost #biker #trafficpolice
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : జీఎస్టీ పండగ కాదు జీఎస్టీ దండగ కార్యక్రమమని సీఎం చంద్రబాబునాయుడు ప్రదాని మోడీ మెహర్బాణి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని , రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, వైసీపీ నేత జగన్మోహన్రెడ్డిలు ఇరువురు మోడీ పల్లకి మోస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ రామచంద్రయ్యలు విమర్శించారు. వామపక్షపార్టీల ఆద్వర్యంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు గోబ్యాంక్ మోడీ అంటూ నినాదాలు చేస్తూ నల్లజెండాలతో […] The post జీఎస్టీ పండుగ కాదు జీఎస్టీ దండగ మోడీ పల్లకి మోస్తున్న చంద్రబాబు జగన్మోహన్రెడ్డి… వామపక్షపార్టీ నేతలు appeared first on Visalaandhra .
రాష్ట్రంలో ‘పాకిస్థాన్ క్యాంపు’ ఉందని మీకు తెలుసా? #PakistanCamp #history #telangana #indiragandhi
అబ్దుల్ కలాం జయంతి వేడుకలు శావల్యాపురం, ఆంధ్రప్రభ : నీతి, నిజాయితీతో పాటు
ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు వేగిరం
ప్రధాని మోదీ సభ ఏర్పాట్లు వేగిరం కర్నూలు బ్యూరో ,అక్టోబర్ 15 (ఆంధ్రప్రభ)
ఆసీస్కు విరాట్, రోహిత్.. గంభీర్ లేకుండానే..
న్యూఢిల్లీ: వెస్టిండీస్ సిరీస్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తొలి బ్యాచ్లో కొంతమంది క్రికెటర్లు ఆస్ట్రేలియాలకు పయనమయ్యారు. వీరిలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు.. స్టార్ బ్యాట్స్మెన్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు టెస్ట్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్మాన్ గిల్, ఓపెఓపెనర్ యశస్వి జైస్వాల్, ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, పేసర్లు అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. కొంత మంది సహాయక సిబ్బంది కూడా వీరి వెంట ఉన్నారు. అయితే తొలి బ్యాచ్లో జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వెళ్లడం లేదు. రెండో బ్యాచ్తో కలిసి సాయంత్రం ఆయన ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు. ఇక ఆస్ట్రేలియాతో టీం ఇండియా మూడు వన్టేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుండగా.. అక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్ ప్రారంభం అవుతుంది.
Photos : SYG Movie Glimpse Launch Event
The post Photos : SYG Movie Glimpse Launch Event appeared first on Telugu360 .
జంగంపల్లిలో దుర్ఘటన భిక్కనూర్, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని
ఒకటి కాదు రెండు కాదు…ఏకంగా వెయ్యి కిలోల గుమ్మడికాయ! #worldnews #california #PumpkinRecord
చరిత్ర సృష్టిస్తుంది.. ఈ సంఘటన తరతరాలుగా చెప్పుకోవాలి…మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పొంగూరి నారాయణ,
సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా?: కవిత
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ఫోటో లేకుండానే జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తన దారి తాను చూసుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ దారులు వేరే అయినప్పుడు తన లైన్ తాను తీసుకోవడం కరెక్ట్ అని దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానని తెలియజేశారు. జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసిందని, కెసిఆర్ నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదని చెప్పారు. బిఆర్ఎస్ నుంచి తన సస్పెన్షన్ కారణాలను విశ్లేషించుకున్నానని, ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని..4 నెలల పాటు కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు.
రేపటి నుంచి నెల రోజులు ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్ డ్రైవ్
చిత్తూరు, ఆంధ్రప్రభ : పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణాన్ని పరిరక్షించాలని చిత్తూరు కలెక్టర్
Devineni : అవినాష్ దారి మార్చినట్లుందిగా?
వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ ఈసారి నియోజకవర్గం మార్చబోతున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
భిక్కనూరు: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఆ సమయంలో స్కూటీపై ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి, తాత ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు, తల్లి ఘటనాస్థలం లోనే మృతి చెందారు. తాత, నాలుగేళ్ల పాపకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ వారు కూడా మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రూ.139 కోట్ల భూమిలో ఆక్రమణల తొలగింపు
రూ.139 కోట్ల భూమిలో ఆక్రమణల తొలగింపు హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని అక్రమ
45 కేసుల్లో రోడ్డు నిందితుడు రోడ్డు ప్రమాదం తో పట్టుబడి జైలు బాట! #InterstateThief #crime #apnews
సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ ను సక్సెస్ చేద్దాం : చంద్రబాబు
అమరావతి: డబులు ఇంజిన్ సర్కార్ విధానాలతో ఎపికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర సహకారంతో ఎపికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై సిఎం టెలీకాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గూగుల్ డేటాహబ్ రావడంతో ప్రధాని, కేంద్రమంత్రులు చొరవ ఉందని, గూగుల్ రావడానికి మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని తెలియజేశారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకొచ్చిందని, దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు చేసిన విధ్వంసంతో ఎపి తీవ్రంగా నష్టపోయిందని, గత పాలకుల తప్పులను సరిచేసేందుకు చాలా సమయం పట్టిందని అన్నారు. యోగాంధ్ర, అమరావతి రీసార్ట్ కార్యక్రమాలను విజయవంతం చేశామని, ఇప్పుడు ప్రధాని పాల్గొనే సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ ను సక్సెస్ చేద్దాం అని సూచించారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని, గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని, హైల్తి, వెల్తి, హ్యాపి ఎపి సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలని కోరారు. ప్రధాని మోడీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మహర్దశ రాబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
Vangaveeti Radha : వెతుక్కుంటూ రావాల్సిన పదవి కోసం ఎదురుచూపులు ఎన్నాళ్లు?
బెజవాడ నాయకుడు వంగవీటి రాధా రాజకీయంగా చాలా నష్టపోతున్నారు
కుట్టు మిషన్ అందజేశారు… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిరుపేద కుటుంబానికి
Road Accident : రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు