వందేమాతరం దేశభక్తిని, ఐక్యతను చాటుతోంది
జిల్లా ఎస్పీ సునీల్ షొరాన్ నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వందేమాతరం జాతీయ
ఉల్లి రైతుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు
ఉల్లి రైతుల ముఖాల్లో మళ్లీ చిరునవ్వులు ప్రభుత్వం ఇచ్చిన నూతన జీవం కర్నూలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి గెలవబోతుంది : బండి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్థానికంగా సర్వే నిర్వహించారని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. ఏ సర్వేకు అనుగుణంగా ఆ పార్టీలు గెలుస్తాయని ప్రచారం చేశారని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బండి మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ స్థాయి పెంచాలని సర్వే సంస్థకు ఆదేశించారని, బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రలోని సర్వే సంస్థకు రూ.2 కోట్లు ఇచ్చిందని తెలియజేశారు. రెండు పార్టీలకు గుణపాఠం చెప్పి బిజెపికి అవకాశం ఇవ్వాలని ప్రజల ఆలోచన అని అన్నారు. ముస్లింల మెప్పు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చిందని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి గెలవబోతుందని సవాల్ విసిరారు. తెలంగాణలో ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ గా పార్టీ పేరు మార్చుకుందని, బిజెపి, ఐఎంసి మధ్య జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
పార్వతిపురం ఏఎస్పీగా నంద్యాల జిల్లా యువతి
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని మహానంది మండలానికి చెందిన ఓ
భారత్ కు ఒలింపిక్స్ పతకాలు తెచ్చిన హాకీ..
భారత్ కు ఒలింపిక్స్ పతకాలు తెచ్చిన హాకీ.. దేశంలోనే ప్రజాధారణ పొందిన క్రీడగా
కరీంనగర్ శాతవాహన కాన్వకేషన్ వేడుకలు
కరీంనగర్ శాతవాహన కాన్వకేషన్ వేడుకలు హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
#SSMB29.. విలన్గా పృథ్వీరాజ్.. ఫస్ట్లుక్ మామూలుగా లేదు..
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘#SSMB29’’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు. ఎప్పుడు ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ లాకెట్తో సినిమా నుంచి చిన్న అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. నవంబర్లో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తామని తెలిపారు. అయితే నవంబర్ రావడంతో 1వ తేదీన మహేశ్, రాజమౌళి మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ లుక్ని విడుదల చేశారు. ఈ ఫస్ట్లుక్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఒకేఒక్క ఫస్ట్ లుక్తో సినిమాపై అంచనాలను పెంచేశారు రాజమౌళి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో కనిపించనున్నట్లు రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్లుక్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఒక #GlobeTrotterగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద ఈవెంట్ ఈ నెల 15న జరగనుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
నాటి కల.. డోంగ్లీ, ఆంధ్రప్రభ.. మండలంలోని ఇలేగావ్ గ్రామానికి బీటీ రోడ్డు పనులు
జీఆర్పీఎస్ లో వందేమాతరం సామూహిక గీతాలాపన
జీఆర్పీఎస్ లో వందేమాతరం సామూహిక గీతాలాపన కరీమాబాద్, నవంబర్ 7 (ఆంధ్రప్రభ) :
వందేమాతరం @150 వేడుకలు.. నల్గొండ,ఆంధ్ర ప్రభ: నల్లగొండ పట్టణంలోని 12వ బెటాలియన్ అన్నేపర్తి
అత్యంత శక్తిమంతమైన క్షిపణిని పరీక్షించిన అమెరికా..
ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేసే శక్తి తమకుందన్న ట్రంప్ అత్యంత శక్తిమంతమైన మినిట్మ్యాన్-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా ఈ ప్రయోగం ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి అణు పోటీని గుర్తుచేస్తోందంటున్న నిపుణులుఅంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అమెరికా తన అణు సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి నవంబర్ 5న ఃమినిట్మ్యాన్-3ః అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది కేవలం ఆయుధ వ్యవస్థల విశ్వసనీయతను అంచనా వేయడానికి […] The post అత్యంత శక్తిమంతమైన క్షిపణిని పరీక్షించిన అమెరికా.. appeared first on Visalaandhra .
Nimmakayala China Rajappa : నిమ్మకాయల వేరే ఆలోచనలో పడినట్లుందిగా?
టీడీపీలో సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది
ఒంగోలులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’
ఒంగోలులో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ మొక్కలు నాటిన మంత్రి ఆనం ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు :
రేవంత్ రెడ్డి హయాంలో బ్లాక్ మెయిల్ పాలన : హరీశ్ రావు
హైదరాబాద్: సిఎం రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలు జరిగాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైడ్రా పేరిట జరుగుతున్న అరాచకాలు ప్రజలు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా సోమాజీగూడాలో ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. వికాసం- విధ్వంసానికి మధ్య ఎన్నిక జరగబోతుందని తెలియజేశారు. వికాసం గెలవాలా? విధ్వంసం గెలవాలో? ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని, కాంగ్రెస్ ను ఓడించకపోతే మరో మూడేళ్లు నరకయాతన అనుభవించాలని హెచ్చరించారు. మాజీ సిఎం కెసిఆర్ పాలనలో వికాసం అని.. కొనియాడారు. రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసం అని కెసిఆర్ అందించిన పథకాలు ఒక్కొక్కటీ రద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో బ్లాక్ మెయిల్ పాలన జరుగుతోందని, పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి ఎలా బ్లాక్ మెయిల్ చేశారో అందరికీ తెలుసు అని హరీశ్ రావు అన్నారు. కళాశాలలు నడపలేకపోతున్నామని.. యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు దిగాయని, బకాయిలు విడుదల చేయక.. సమ్మె చేయనీయకుండా కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరవధిక సమ్మెకు దిగిన కళాశాలల్లో విజిలెన్స్ సోదాలు చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకపోతే సమ్మె నోటీసు ఇచ్చారని అన్నారు. సమ్మె నోటీసు ఇస్తే ఆస్పత్రులకు నోటీసులు.. మున్సిపల్, విజిలెన్స్ దాడులు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.
‘బిగ్బాస్’ చూస్తూ బస్సు డ్రైవింగ్ | Bus driving negligence video
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో వీధికుక్కలు ఉండకూడదు: సుప్రీంకోర్టు
పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన పట్టుకున్న పశువులను షెల్టర్ హోమ్లకు తరలించాలని సూచనదేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఆసుపత్రులు వంటి ప్రజా ప్రాంగణాల్లో కుక్కకాటు ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ, ఆయా ప్రాంతాలను వీధికుక్కల రహితంగా మార్చాలని అధికారులను ఆదేశించింది.జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ […] The post రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో వీధికుక్కలు ఉండకూడదు: సుప్రీంకోర్టు appeared first on Visalaandhra .
శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మొద్దు
ముందు వచ్చిన వారికి ఆన్లైన్లో అంగప్రదక్షిణ టోకెన్లు తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) :
వైద్యుడి ఆత్యహత్మకు కారణం ఇదే..
వైద్యుడి ఆత్యహత్మకు కారణం ఇదే.. అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని
జిల్లాలో ఏసీబీ అధికారుల విస్తృత సోదాలు… దాడులతో అధికారుల గుండెల్లో గుబులు… సెలవులు
మియాపూర్ లో హ్యాష్ ఆయిల్ పట్టివేత
మియాపూర్: జిహెచ్ఎంసి పరిధిలోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో అల్విన్ కాలనీ దగ్గర హ్యాష్ ఆయిల్ పట్టుకున్నారు. సోనియా అనే వ్యక్తి 1.6 కిలోలు గల హ్యాష్ ఆయిల్ ను ఒరిస్సా నుండి హైదరాబాద్ కు తీసుకొస్తుండగా మాదాపూర్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. విశ్వనీయ సమాచారంతో మేరకు వీరిని పట్టుకున్నామని మాదాపూర్ ఎస్ఒటి టీమ్ వెల్లడించింది. ఒరిస్సా కు చెందిన సోనియా హ్యాష్ అయిల్ సరఫరా చేస్తున్నాడని, అతనికి సహాయం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒరిస్సా రాష్టానికి చెందిన సోనియా, ఎపికి చెందిన లక్ష్మి, దుర్గ ప్రసాద్, దుర్గగా గుర్తించామన్నారు. 1.6 కేజీల హ్యాష్ ఆయిల్ విలువ మూడు లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ది నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఫస్ట్ షాట్’ విశేషంగా ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ పాన్ ఇండియా మూవీని దర్శకుడు బుచ్చిబాబు చిత్రీకరించారు. అయితే ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ‘చికిరి.. చికిరి’ అంటూ సాగే తొలి సింగిల్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్లో లొకేషన్లు కానీ, రామ్ చరణ్ డ్యాన్స్ కానీ అదిరిపోయాయి. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ అందం ఈ సాంగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జానీ మాస్టర్ తనదైన శైలీలో పాటకి స్టెప్స్ కంపోజ్ చేశారు. ఈ పాటకు బాలాజీ లిరిక్స్ అందించారు. ఇక సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్.. బ్యానర్పై తెరకెక్కిన ఈ సినిమాకు ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది.
Video: 12A Railway Colony Movie Writer Dr Anil Vishwanath Interview
The post Video: 12A Railway Colony Movie Writer Dr Anil Vishwanath Interview appeared first on Telugu360 .
Chandrababu : చంద్రబాబు కష్టానికి ఫలితం ఉంటుందా? కార్యకర్తల ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు.
ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం..
ఐక్యతను పెంపొందిస్తున్న వందేమాతర గీతం.. మణుగూరు, (ఆంధ్రప్రభ)జాతీయ గీతం వందేమాతరానికి 150 సంవత్సరాలు
ఘనంగా ఆచార్య ఎన్.జి రంగా 125వ జయంతి
ఘనంగా ఆచార్య ఎన్.జి రంగా 125వ జయంతి (ఘంటసాల – ఆంధ్రప్రభ) :
పోలీస్ స్టేషన్లో సామూహిక గేయాలాపన
శావల్యాపురం, ఆంధ్రప్రభ : బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు
శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ క్రికెటర్ల శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది
ముంబయి: బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ అనే దంపతులు తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లిదండ్రులు కావడంతో వాళ్ల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. విక్కి కౌశల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇప్పడు చాలా సంతోషంగా ఉన్నామని, ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడని తెలిపారు. అభిమానుల ఆశీర్వాదాలు కావాలని కోరారు. ఈ పోస్టుపై పలువురు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు ప్రేమలో మునిగి తేలిన తరువాత 2021లో ఈ జంట పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ధాన్యం అమ్మిన రోజే రైతులకు సొమ్ము జమ.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు వారి బ్యాంకు ఖాతాల్లోనే చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 4 గంటలు, రాత్రి 7 గంటలకు – మొత్తం నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బు బదిలీ చేసే విధంగా 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.అంటే.. రైతు ఉదయం 10 గంటలకు ధాన్యం అమ్మితే, అదే రోజు మధ్యాహ్నం […] The post ధాన్యం అమ్మిన రోజే రైతులకు సొమ్ము జమ.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ appeared first on Visalaandhra .
ఘట్ కేసర్ పరిధి ఔషాపూర్ వద్ద తప్పిన బస్సు ప్రమాదం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘట్ కేసర్ పరిధి ఔషాపూర్ వద్ద బస్సు ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టిసి బస్సు కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ను ఢీకొంది. బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
త్రివర్ణ కాంతుల్లో మార్మోగిన ‘వందే మాతరం’
తిర్యాణి, ఆంధ్రప్రభ : జాతీయ జెండాలతో అలరారుతున్న చౌరస్తా, చేతుల్లో త్రివర్ణ పతాకాలు,
డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఁప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా, ఆన్లైన్, వాట్సాప్, యాప్ల ద్వారా అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలి. ఇప్పటికే డిజిటల్ సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంకా కార్యాలయాల్లోకే రావాలని చెప్పడం తగదు. ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఉండకూడదుఁ అని అన్నారు.గురువారం సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై నిర్వహించిన సమావేశంలో మంత్రులు, […] The post 100% సేవలు ఆన్లైన్లో.. appeared first on Visalaandhra .
Prithviraj Sukumaran as Kumbha from GlobeTrotter
Malayalam critically acclaimed actor Prithviraj Sukumaran is essaying the role of the lead antagonist in SS Rajamouli’s upcoming movie GlobeTrotter that is featuring Superstar Mahesh Babu in the lead roles. Prithviraj Sukumaran plays Kumbha who restricts himself to a chair in the film. The makers unveiled the first look of Prithviraj Sukumaran as Kumbha and […] The post Prithviraj Sukumaran as Kumbha from GlobeTrotter appeared first on Telugu360 .
హాస్టల్లో తనిఖీలు.. బిచ్కుంద, (ఆంధ్రప్రభ)కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని సివిల్ సప్లై
సిఎం చంద్రబాబును కలిసిన శ్రీచరణి
అమరావతి: సిఎం క్యాంపు కార్యాలయంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ను టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కలిశారు. ప్రపంచ కప్ గెలిచిన టీమ్లో శ్రీచరణి ప్లేయర్ ఉండడంతో ఆమెను బాబు, లోకేష్ అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను చంద్రబాబు, లోకేష్ తో శ్రీచరణి పంచుకున్నారు. ప్రపంచ కప్లో టీమిండియా విజయం సాధించి సత్తా చాటిందని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్న ఘన స్వాగతం పలికారు.
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : “వందే మాతరం”జాతీయ గీతాన్ని మహాకవి బంకిమ్ చంద్ర
ఈ గీతం దేశభక్తిని గుర్తు చేస్తుంది..
ఈ గీతం దేశభక్తిని గుర్తు చేస్తుంది.. నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వందేమాతరం
Supreme Court : వీధికుక్కల దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన
వీధి కుక్కుల దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
పోలీస్ హెడ్ క్వార్టర్లో వందేమాతరం
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్
కస్తూరిబా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక
కస్తూరిబా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక తిమ్మాపూర్, ఆంధ్ర ప్రభ : తిమ్మాపూర్
ఆదేశాలు పట్టించుకోని అధికారులు..
ఆదేశాలు పట్టించుకోని అధికారులు.. కమ్మర్ పల్లి, ( ఆంధ్ర ప్రభ ):-కేంద్ర, రాష్ట్ర
విశాఖ కేజీహెచ్లో విద్యుత్ అంతరాయం.. ఒకరి మృతి
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.తిరిగి విద్యుత్ పునరుద్ధరించడానికి చాల సమయం పట్టింది. చివరికి కరెంట్ రావడంతో రోగులతో పాటు వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయి.విద్యుత్ సమస్యకు కారణమైన తెగిన కేబుళ్లను సిబ్బంది మళ్లీ పునరుద్ధరించారు.అయితే, మర్రిపాలేనికి చెందిన 45 ఏళ్ల దేవి రాజేంద్రప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్న సమయంలో కరెంట్ నిలిచిపోవడంతో ఆక్సిజన్ సరఫరా అడ్డంకులు ఏర్పడి, ఆమె దురదృష్టవశాత్తు […] The post విశాఖ కేజీహెచ్లో విద్యుత్ అంతరాయం.. ఒకరి మృతి appeared first on Visalaandhra .
Andhra Pradesh : చంద్రబాబును కలిసిన శ్రీచరణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్రికెటర్ శ్రీచరణి కలిశారు
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “వందే మాతరం”
ఖమ్మం, నవంబర్ 7 (ఆంధ్రప్రభ) : జాతీయ గీతం ‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు
ఇంటింటికి సీతక్క.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మరింత జోరుపెంచారు. ఈరోజు బోరబండ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీచరణి #telugupost #cmchandrababu #sricharani #latestnews
Vicky Kaushal and Katrina Kaif Welcome their First Baby
Bollywood actors Vicky Kaushal and Katrina Kaif have dated each other and they got married. The duo has welcomed a baby boy today. A joint statement was posted by the star couple on their social media page after they welcomed their first baby. “Our bundle of joy has arrived. With immense gratitude, we welcome our […] The post Vicky Kaushal and Katrina Kaif Welcome their First Baby appeared first on Telugu360 .
Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లో ఈవారం ఎలిమినేట్ అయ్యేది అతనేనా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది.
ఢిల్లీ: వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం, దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతి హాసాల్లోకి తీసుకెళ్తుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని జోష్యం చెప్పారు. వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని తెలిపారు. నేటితో ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతరం స్మారకోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ‘‘వందేమాతరం’’ 150వ స్మారకోత్సవం, సామూహిక గీతాలాపనలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి షెకావత్, ఢిల్లీ సిఎం రేఖాగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పిఎం మోడీ ప్రసంగించారు. ఏడాది పొడువునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని, వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశామని అన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని, వందేమాతరం మూల భావం, సంకల్పం భారత్ అని మోడీ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందని, పూర్వీకులు భారత్ ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ప్రశంసించారు. భారత్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని, బంకించంద్ర ఆనంద మఠ్ ఉపన్యాసం మాత్రమే కాదని ఠాగూర్ చెప్పారని గుర్తు చేశారు. ఆనంద మఠ్ ఉపన్యాసం..భారత్ స్వప్నం అని ఠాగూర్ చెప్పారని, ఆనందమఠ్ లో వందేమాతరం ప్రసంగం.. బంకించంద్ర భావాలు నిక్షిప్తమై ఉన్నాయని అన్నారు. ఆంగ్లేయుల పాలనలోనూ వందేమాతరం గీతం బందీగా లేదని, బానిసత్వపు రోజుల్లోనూ వందేమాతరం గీతం అమరత్వం పొందిందని హర్షం వ్యక్తం చేశారు. వందేమాతరం గీతాలాపన కోట్లమంది భారతీయుల్లో కొత్త శక్తిని రేకెత్తిస్తోందని, సాధించలేని సంకల్పం లేదని, మన భారతీయులు సాధించలేని లక్ష్యం లేదని మోడీ స్పష్టం చేశారు.
ప్రపంచ కప్ సాధించిన జట్టులో మన హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి #arundhatireddy #womensworldcup
చిట్యాల ఎమ్మార్వో కార్యాలయంలో వందేమాతరం వేడుక
చిట్యాల, ఆంధ్రప్రభ : వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,
బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు హైదరాబాద్: నగరంలో BRS నాయకుల నివాసాలపై పోలీసులు
సిఐ కొండలరావుకు సీఎం ప్రత్యేక అభినందనలు
విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ కొండలరావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మోంథా తుపాను సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత సేవలు అందించిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 175 మంది అధికారులు, సిబ్బందిని ‘సైక్లోన్ మోంథా ఫైటర్స్’ పేరిట సీఎం సన్మానించారు. ప్రశంసా పత్రాలను ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తుపాను సమయంలో […] The post సిఐ కొండలరావుకు సీఎం ప్రత్యేక అభినందనలు appeared first on Visalaandhra .
Chikiri From Peddi: Dance Spectacle Only Charan Can Deliver
The excitement is palpable as the full single Chikiri Chikiri from Mega Power Star Ram Charan’s upcoming Pan-India entertainer Peddi is unleashed. After the promo sent social media into a frenzy, the full song now promises to become a chartbuster. Composed by Academy Award-winning maestro AR Rahman, the track is totally enjoyable. Lyricist Balaji’s words […] The post Chikiri From Peddi: Dance Spectacle Only Charan Can Deliver appeared first on Telugu360 .
పాడి పశువులు మృత్యువాత బతుకు దెరువు కోల్పోయామన్న రైతు కుమార్సుమారు లక్షన్నర రూపాయలు
చల్లపల్లి హైవే పై రోడ్డు ప్రమాదం..
చల్లపల్లి హైవే పై రోడ్డు ప్రమాదం.. (చల్లపల్లి – ఆంధ్రప్రభ)రద్దీ ఎక్కువగా ఉండే
క్రికెటర్ శ్రీచరణికి గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వగతం #SRICHARANI #telugupost #cricketer #latestnews
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం.. (గుడివాడ – ఆంధ్రప్రభ):ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి
ఇన్స్టాగ్రామ్లో పరిచయం.. ఏడో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం
లక్నో: సోషల్ మీడియాలో పరిచయమైన ఏడో తరగతి విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏడో తరగతి చదువుతున్న బాలికకు ఇన్స్టాగ్రామ్లో ఖాతా ఉంది. విమల్ యాదవ్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. ప్రతి రోజు ఇద్దరు చాటింగ్ చేసుకునేవారు. ఒక రోజు కలుద్దామని బాలికను వినయ్ అడిగాడు. దీంతో ఇద్దరు ఒక స్థలంలో కలిశారు. వినయ్తో పియుష్ మిశ్రా, సుభమ్ శుక్లా కూడా ఉన్నారు. స్కార్పియో కారులో బాలికతో కలిసి తిరిగారు. ఐఐఎం రోడ్డులో బాలికను ఓ హోటల్కు తీసుకెళ్లారు. అనంతరం బాలికను ఫోన్ ను లాక్కొని బయట పడేశారు. బాలికను హోటల్ రూమ్లో బంధించి రెండు రోజులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాలిక ఇంటి వద్ద కారులో డ్రాప్ చేసి నిందితులు పారిపోయారు. బాలిక తనపై జరిగిన విషయం తల్లికి చెప్పడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల పోక్సో యాక్టు కింది నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియుష్, శుభమ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విమల్ యాదవ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Hyderabad : బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్కాడ్ సోదాలు
బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్కాడ్ సోదాలు నిర్వహిస్తుంది
Microsoft Leads ₹1,772 Crore Quantum Leap in Amaravati
Andhra Pradesh is taking a giant leap into the future of technology with the launch of Quantum Valley in Amaravati, a visionary initiative aimed at making the capital a hub for innovation and deep tech research. Tech giant Microsoft has proposed an investment of ₹1,772 crore to set up a powerful 1,200-qubit (50 logical qubits) […] The post Microsoft Leads ₹1,772 Crore Quantum Leap in Amaravati appeared first on Telugu360 .
అన్నదాతల సెల్యూట్.. ములుగు జిల్లా, మంగపేట, ( ఆంధ్రప్రభ ) :వందేమాతరం గేయం
జనంసాక్షి సర్వేలో కాంగ్రెస్ పై‘చేయి’ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు దఫాల్లో ప్రీ పోల్ సర్వే అంతిమ ప్రజా తీర్పు అధికార పార్టీవైపే మొగ్గు హోరాహోరీగా తలపడుతున్న బీఆర్ఎస్ …
క్రికెటర్ అరుంధతి రెడ్డికి ఘనస్వాగతం | Telangana sports authority honours Arundhati
వందేమాతరం గేయానికి 150ఏళ్లు.. కమ్మర్ పల్లి, నవంబర్ 7 ( ఆంధ్ర ప్రభ
The Great Pre-Wedding Show Movie Review
The Great Pre-Wedding Show Movie Review Telugu360 Rating: 2.5/5 Young actor Thiruveer has impressed the Telugu audience with Masooda. He has taken his time and did The Great Pre-Wedding Show, an interesting film made on a strict budget. The film has a simple plot and it is a comic entertainer which is a satire on […] The post The Great Pre-Wedding Show Movie Review appeared first on Telugu360 .
కడెం ఎంపీడీవో బి అరుణ సస్పెన్షన్..
కడెం ఎంపీడీవో బి అరుణ సస్పెన్షన్.. కడం ఇంచార్జ్ ఎంపీడీవో గా రమేష్
GlobeTrotter in Climax Shoot Mode
SS Rajamouli and his team have recently resumed the shoot of SSMB29 which is called GlobeTrotter. Varanasi is the title that is strongly speculated and the title glimpse will be out on November 15th in a grand event. The team is currently shooting the key climax sequences of GlobeTrotter and Rajamouli himself announced the news. […] The post GlobeTrotter in Climax Shoot Mode appeared first on Telugu360 .
Renuka Singh : రేణుకా సింగ్ ఠాకూర్.. ఈ పేరు వింటే గూస్ బంప్స్ తప్పవు
మహిళల వన్డే ప్రపంచ ఛాంపియన్ గా భారత్ అవతరించడానికి జట్టులో ఉన్న రేణుక సింగ్ ఠాకూర్ కూడా ఒక కారణం
Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
ఢిల్లీ వాయు కాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత శుక్రవారం ఉదయం నాటికి ఎక్కువగా పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది
వందేమాతరం గేయానికి 150 ఏళ్లు..
వందేమాతరం గేయానికి 150 ఏళ్లు.. మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి
తుపాను బీభత్సం - 188 మంది మృతి
వియత్నాంలో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఫిలిప్పీన్స్లో 188 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం
ఆర్టిసి బస్సును ఢీకొట్టిన డిసిఎం
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సును డిసిఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టిసి బస్సును వెనుక నుంచి అతి వేగంతో డిసిఎం వాహనం ఢీకొట్టింది. ప్రయాణికులు స్పల్నంగా గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ చరణి కి అపూర్వ స్వాగతం.. ఎన్టీఆర్ బ్యూరో, (ఆంధ్రప్రభ)ప్రపంచ మహిళా క్రికెట్
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం | RTC bus hit by DCM truck
Telangana : నేడు కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ
పార్టీ మారిన ఎమ్మెల్యేలను నేడు కూడా స్పీకర్ కార్యాలయంలో విచారణ చేయనున్నారు.
మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి ఫలితంగా..
మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి ఫలితంగా.. చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య
మోడీ నాకు ప్రియ మిత్రుడు: ట్రంప్
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోడీ తనకు ప్రియు మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. పిఎం మోడీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం తగ్గించారని పేర్కొన్నారు. బరువు తగ్గించే మందుల ధరలను తగ్గించడానికి భారత్తో కొత్త ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇండియాతో వాణిజ్య చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తాను భారత్కు వెళ్లిన తరువాత మోడీతో చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం భారత్లో పర్యటించాలని మీరు అనుకుంటున్నారా? అని జర్నలిస్టు ప్రశ్నించడంతో అవునని ట్రంప్ సమాధానం ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న వేళ భారత్ పర్యటన స్పందించడం గమనార్హం. ఫార్మా కంపెనీలతో ఒప్పందం జరుగుతుండగా ట్రంప్ పక్కను ఉన్న ఓ ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్ గోర్డాన్ ఫైండ్లే స్పృహతప్పి కిందపడిపోయాడు. దీంతో ఈ కార్యక్రమానికి కొంతసేపు అంతరాయం ఏర్పడింది.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ “ఇప్పటివరకు కల్యాణ్ ప్రాప్తిరస్తు అని వినేవాళ్లం, ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని వింటున్నాం. ప్రస్తుతం సహజీవనం, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టుకున్నారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ప్రేక్షకులకు, మీడియాకు నచ్చి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. ఈ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక చిన్న సామాజిక సమస్యను కూడా జతచేసి రూపొందించాం. మనం బయటకు వెళ్లి చూస్తే చాలా ఫెర్టిలిటీ సెంటర్స్ కనిపిస్తున్నాయి. ప్రపంచంలో చూస్తే మన దేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మా కథకు ఇలాంటి ఒక అంశాన్ని కలిపితే బాగుంటుంది అనిపించింది. ఈ నెల 14న రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుతున్నా”అని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “నేను మొదటి నుంచీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటాను. ఈ సినిమా కూడా మంచి కాన్సెప్ట్ ఉన్న క్యూట్ మూవీ. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాను కూడా ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం”అని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ చౌదరి, నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్.జి, కల్యాణ్ రాఘవ్ పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే విన్యాసాలు..| Miryalaguda MLA campaigning video
Rain Alert : వానలకు స్వల్ప విరామం.. మళ్లీ మొదలయ్యేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు కూడా అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటి వరకు చూడని విభిన్న చిత్రం
రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశ బెంగళూరులో జరుగుతోంది. క్రేజీ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో జరిగిన చిట్ చాట్లో ‘టాక్సిక్’ గురించి ఆమె ప్రస్తావించారు. రుక్మిణి వసంత్ మాట్లాడుతూ “టాక్సిక్’ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్ రస్టిక్గా ఎన్నో లేయర్స్తో అద్భుతంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్ ఎంతో బోల్డ్గా ఉంటూనే.. అదే సమయంలో ఎంతో హృద్యంగానూ ఉంటుంది’అని పేర్కొంది.
మహిళా ప్రపంచకప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో ఒకరైనా ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డికి గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
The GirlFriend Review – Honest Attempt !
The Girlfriend Movie Review Telugu360 Rating: 2.5/5 Story: Bhooma Devi, a postgraduate student in English Literature, falls for Vikram (Dheekshit Shetty). But his possessive and controlling nature soon takes a toll, leading to the breakup. Adding to her emotional distress is her father’s aggressive behavior, which leaves her with no one to turn to. The […] The post The GirlFriend Review – Honest Attempt! appeared first on Telugu360 .
ఏడుపాయల ఆలయాన్ని పదోరోజు మూసివేత
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ ఆలయాన్ని పదో రోజు కూడా మూసివేశారు
#SSMB29 నుంచి నేడు కొత్త లుక్ విడుదల... గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గుడ్ న్యూస్ చెపాపరు. రాజమౌళి దర్శకత్వంలో #SSMB29 అనే క్రేజీ ప్రాజెక్టు రూపొందుతుంది. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా ఎప్పుడు అపడేట్ ఇస్తారా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని తెలిసిందే. నేడు ఆయన లుక్ను విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. ఈ సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నవంబర్ 15న జరిగే ఈవెంట్ను అందరూ చాలా ఎంజాయ్ చేస్తారన్నారు. మూవీలో మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతోందని వివరణ ఇచ్చారు. #GlobeTrotter ఈవెంట్ కోసం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఆ రోజు కోసం తాను ఎదురుచూస్తున్నానని, దానికంటే ముందు అభిమానులు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు పృథ్వీరాజ్ ఫస్ట్లుక్ను విడుదల చేస్తానని పేర్కొన్నారు.
Gold Rates Today : బంగారాన్ని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసం?
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్నిరోజుల పాటు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగు అందుకున్నాయి.
అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం | Pragatinagar Koti Deepotsavam 2025

30 C