పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని ఊర్కొండపేట జిల్లా
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి…
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి… నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట, ఆంధ్రప్రభ : టాక్టర్ బైకు ఢీకొన్న ప్రమాదంలో
మహబూబ్ నగర్ లో.. లారీ వెనుక నుంచి కారు ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి, కుమారుడు మృతి చెందారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన కారు యజమాని ప్రకాష్ రెడ్డి భార్య నందినితో పాటు నాలుగేళ్ల కుమారుడు హైవేపై ఆగి ఉన్న లారీ వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం
గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం చెన్నూర్ ఆంధ్రప్రభ :
vishnu priya|బుల్లితెర నటి హాట్ ఫొటోలు
vishnu priya| బుల్లితెర నటి హాట్ ఫొటోలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టీవీ
ఓటమి బాధలో ఉన్న సిఎస్కెకి... ఊహించని షాక్
ఐపిఎల్ 19వ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ .. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచులలో విజయం సాధించింది.జ . ఇక శనివారం నసన్రైజర్స్ చేతిలో మళ్లీ ఓడంది. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న సిఎస్కె మరో షాక్ తగిలింది. . నిన్నటి మ్యాచ్లో గాయపడిన యువ క్రికెటర్ ఆయుష్ మాత్రే ఈ సీజన్ మొత్తానికి జట్టు నుంచి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యాచ్ జరుగుతుండగా.. ఆయుష్ గాయంతో బాధపడ్డాడు. అయితే ఆటను కొనసాగించాడు. అయితే ఔట్ కావడంతో మైదానం వీడాడు. అయితే మాత్రే గాయం చాలా తీవ్రమైందని జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తెలిపారు. ఈ ప్రకటనతో మాత్రే ఈ సీజన్ మొత్తానికి దూరం అవుతాడని స్పష్టంగా తెలుస్తోంది. మరి మాత్రే స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారానే విషయం కూడా తర్వాత తెలుస్తుంది.
గురుకుల విద్యార్థిలతో పోలీసుల ఇష్టాగోష్టి..
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్
పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చిన భట్టి విక్రమార్క
ఉట్నూర్, ఆంధ్రప్రభ : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని ఉప
IPL MATCH |టాస్ ఓడిన కోల్కతా..
IPL MATCH | టాస్ ఓడిన కోల్కతా.. IPL MATCH | ఆంధ్రప్రభ
ఇంద్రవెల్లి ఘటనకు 46 ఏళ్లు అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి
Banjara Hills |తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Banjara Hills | తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే Banjara Hills
Miss India |విజేతగా సాధ్వి సతీశ్
Miss India | విజేతగా సాధ్వి సతీశ్ Miss India | ఆంధ్రప్రభ
కవిత సమక్షంలో జాగృతిలో చేరిక..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోత్ మాజీ శాసనసభ్యుడు
జగిత్యాల, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బహిరంగ
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని
రేవంత్ మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ : హరీష్ రావు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి పోవాలి.. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మాజీ సిఎం కెసిఆర్ రావాలని కోరుకుంటున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ మొనగాడు కాదు..మోసగాడని ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..క్వింటాలు మీద 7 క్వింటాళ్ల తరుగు పెట్టి గోసపెడుతున్నారని రైతులు అంటున్నారని, వడ్లు కొనడం లేదని..5 కిలోల తరుగు పెడుతున్నారని విమర్శించారు. ఢిల్లిలో ముడుపులు కట్టడం..కుర్చి కాపాడుకోవడం రేవంత్ రెడ్డి చేసేదని, రేవంత్ మాటలకు ఎక్కువ..చేతలకు తక్కువని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్ బిసి లో మృతదేహాలను బయటకు తీయని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, రైతుబంధు రూ.15 వేలు, బోనస్ ఇస్తామన్నారని ఇచ్చారా? అని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెదవి మూసుకున్నారని, రుణమాఫీపై మొదటి సంతకం అన్నారని.. దేవుళ్లపై భద్రాద్రి రాములు, యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి, మెదక్ చర్చిలపై ఒట్టు పెట్టారని మండిపడ్డారు. వంద రోజుల్లో రుణమాపీ చేస్తామని చెప్పారని, బ్యాంకుల అకౌంట్లు విలీనం కాకుండా రైతులకు రుణమాఫీలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోయారని, అసెంబ్లీలో రుణమాఫీపై నిలదీస్తే అయిందని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ వచ్చాక 4 రైతుబంధు వచ్చాయని..ఒక్క రైతుబంధే వేశారని.. రెండు విడతల రైతుబంధు ఎగ్గొట్టారని, గత యాసంగికి ఇవ్వలేదని హరీష్ రావు దుయ్యబట్టారు.
Archery|నెలరోజులు ఆర్చరీ క్యాంప్
Archery| నెలరోజులు ఆర్చరీ క్యాంప్ మహబూబాబాద్ (మానుకోట), ఆంధ్రప్రభ : మహబూబాబాద్ (మానుకోట)
ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృతి
ఇటలీలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారయీతీయలు మృత్యువాత పడ్డారు. మృతులను కోవో ప్రాంతానికి చెందిన రాజిందర్ సింగ్(48), అగ్నాడెళ్లకు చెందిన గుర్మిత్ సింగ్(48)గా గుర్తించారు. వైశాఖి పండుగ సందర్భంగా బెర్గామో ప్రావిన్స్లో ఉన్న ఓ గురుద్వారా నుంచి బయటకు వస్తుంటే ఇద్దరిపై కాల్పులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి కారులో పారిపోయిన్టుల తెలలిపింది.
సురక్షిత ప్రయాణమే లక్ష్యం… ఆర్టీసీ డ్రైవర్ వెంకటేష్కు ఘన సన్మానం కడెం, ఆంధ్రప్రభ
Koratala |ఒకేసారి రెండు సినిమాలు..
Koratala | ఒకేసారి రెండు సినిమాలు.. Koratala | దేవర 2పై అనిశ్చితి..
YSRCP : వైసీపీలో లోలోపల సంతోషంగా ఉందా? హ్యాపీ తాత్కాలికమేనా?
జాతీయ స్థాయిలో డీ లిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై వైసీపీ ఒక రకంగా ఆనందంగా ఉంది
నేతకాని కులాన్ని గెజిట్లో చేర్చాలి
నేతకాని కులాన్ని గెజిట్లో చేర్చాలి బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నేతకాని
చిత్తూరులోకి చిరుత పులులు రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంకలవరపెడుతున్న జింకల మృతి చిత్తూరు,
బాదంపల్లి గోదావరి రేవులో ఘటన..
బాదంపల్లి గోదావరి రేవులో ఘటన.. పందిగోలీలు కొరికిన మూడు గేదెలకు తీవ్రగాయాలు..వన్యప్రాణుల కోసం
Bollywood |తల్లికాబోతున్నట్లు ప్రకటించిన దీపిక పదుకొనే
Bollywood | తల్లికాబోతున్నట్లు ప్రకటించిన దీపిక పదుకొనే Bollywood | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ ప్రైవేట్ బంగారు గని #AndhraPradesh #Kurnool #Jonnagiri #GoldMine
Womens |అక్షయ తృతీయకు జోరుగా కొనుగోళ్లు
Womens | అక్షయ తృతీయకు జోరుగా కొనుగోళ్లు Womens | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
హయత్ నగర్ లో హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కాలేజీలో అంటెడెన్స్ ఫీజులు కట్టలేదని యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయతనగర్ మండలంలో జరిగింది. వనస్థలిపురం శ్రీ ఇందు కాలేజీలో మ్యాదరి ప్రణీత్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో అటెండెన్స్ విషయమై కండోనేషన్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో హయత్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకొని ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కాలేజీ ముందు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు దిగారు.
Road accident |ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా…
Road accident | ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా… Road accident | వి.కోట,
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 19తరిగొప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళల అభ్యున్నతికి, సాధికారత కోసం 33శాతం మహిళా …
'మైసా' కోసం బ్యాంకాక్ శిక్షణ నటి రష్మిక #Rashmika #Mysa #Tollywood #ActionFilm #BangkokTraining
HYD | పలు అంశాలపై చర్చలు HYD | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution
The Telangana government led by Revanth Reddy is preparing to introduce free travel in MMTS trains across Hyderabad. The proposal is expected to begin on a pilot basis from Telangana Formation Day, marking a significant shift in urban transport policy. The initiative aims to make suburban rail travel more accessible while reducing the growing burden […] The post Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution appeared first on Telugu360 .
Andhra Pradesh : నియోజకవర్గాలు పెరుగుతాయా? అదే ప్రధాన అడ్డంకి?
ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా?
Chandrababu Naidu to Campaign in Tamil Nadu, Focus on NDA Vision
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is set to begin an election campaign in Tamil Nadu over the next two days. His visit is expected to cover key regions with a significant Telugu population, including Coimbatore, Hosur, Chennai, and Avadi. The campaign is designed to connect with Telugu voters who have a strong presence in […] The post Chandrababu Naidu to Campaign in Tamil Nadu, Focus on NDA Vision appeared first on Telugu360 .
మహిళా బిల్లును అడ్డుకోవడం పట్ల బీజేపీ నిరసన
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ లో నారీ శక్తి మహిళా బిల్లును
మేము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు డీలిమిటేషన్ కు: చామల
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇండియా కూటమిపై బిజెపి దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలని సూచించారు. 2024 తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని చామల ప్రశ్నించారు. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని.. డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకమని తెలియజేశారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా డీలిమేషన్ చేయండని చామల కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిని కోరారు.
హైదరాబాద్: 'మైసా' సినిమాలో రష్మిక మందనా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్ సంస్థ నిర్మిస్తుండగా రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో రష్మిక మెరువనున్నారు. ఆమె ప్రధానపాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం శక్తివంతమైన గోండు గిరిజన అమ్మాయిగా నటించనుంది. ఈ మూవీలో యాక్షన్ కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించేందుకు ఆమె స్టంట్, కాంబాట్ శిక్షణ బ్యాంకాంక్ లో తీసుకుంటుంది. ప్రతీ రోజు రష్మిక ఎనిమిది గంటల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటుంది. అడ్వాన్స్డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హైస్పీడ్ యాక్షన్లో ఆమె మెలకువలు నేర్చుకుంటుంది. కథ తెలిసిన రోజే తనను పూర్తిగా మార్చుకోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ శిక్షణ తీసుకున్న అనంతరం కేరళలో 16 రోజుల పాట పైటింగ్ సీన్ షూటింగ్ చేయనున్నట్టు సమాచారం.
దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ..
దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ.. ఆంధ్రప్రభ, విజయవాడ ; వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని
రాబోయే ‘మహావతార్’ అదే.. అదిరిపోయేలా అప్డేట్
మహావిష్ణువు అవతారాల ఆధారంగా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ని క్రియేట్ చేశారు దర్శకుడు అశ్విన్ కుమార్. ఇందులో భాగంగా వచ్చిన తొలి యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహా’. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుంది. అదే ‘మహావతార్ పరశురామ్’. పరశురామ అవతారం కథాంశంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాని 2027 డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘‘ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు. ఆయన రూలర్ కాదు.. ఆధర్మాన్ని వ్యతిరేకించే ఓ శక్తి’’ అని చిత్ర బృందం పేర్కొంది. టైటిల్ ప్రకటనతోనే చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా మరి ఏ రేంజ్లో అలరిస్తుందో తెలియాలంటే 2027 డిసెంబర్ వరకూ ఎదురుచూడాల్సిందే.
Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు
వేల్పూర్లో అర్ధరాత్రి దుండగుల దుశ్చర్య
వేల్పూర్లో అర్ధరాత్రి దుండగుల దుశ్చర్య వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్
నా వ్యాఖ్యలు వక్రీకరించారు : ప్రకాశ్ రాజ్
తన వ్యాఖ్యలను వక్రీకరించారని సినీనటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు
HYD |ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్
HYD | ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్
గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదం
గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదం కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
వాంబే కాలనీలో రూ.75 లక్షల కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన
పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ నగర అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది.
TG |తెలంగాణలో 9మందికి ఉత్తర్వులు జారీ
TG | తెలంగాణలో 9మందికి ఉత్తర్వులు జారీ TG | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
సీఎం సభకు జనసంద్రం కావాలి… పథకాలు జీర్ణించుకోలేక బీఆర్ఎస్ విష ప్రచారంఎమ్మెల్యే గండ్ర
ఆ విమర్శలపై స్పందించిన ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: కొందరు నాయకులు తనని యాంటీ హిందూలా చూపించాలని కుట్రలు చేస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. తనపై వచ్చిన విమర్శలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసే కొందరు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని ధర్మాలను సమానంగా ప్రేమించే తనకు అవతార పురుషుడు రాముడు గురించి తక్కువగా మాట్లాడే అవసరం లేదన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు తనను హిందూ వ్యతిరేకిగా చూపిస్తున్నారని ప్రకాశ్ రాజ్ దుయ్యబట్టారు. ప్రస్తుతం వాళ్ల ఏడ్పు కష్టం తనకు అర్థం అవుతుందని, అందుకే వాళ్లకు సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో తాను తోట పని చేసుకుంటున్నానని వివరించారు. 'అప్పటిదాకా మీ పని మీరు చేసుకోండి, ఇలానే వాగుతూ, ఊగుతూ ఉంటారా?' అని ప్రశ్నించాడు. ఓ సాహిత్యం కార్యక్రమంలో తాను చేసిన మాటలను వక్రీకరించారని దుయ్యబట్టారు. ఉత్తర భారత దేశం నుంచి రామ లక్ష్మణులు దక్షిణ భారత దేశానికి వచ్చారని, ఇద్దరు అన్నదమ్ములు పండ్లు తింటుండగా శూర్పణక, రావణుడు గమనిస్తారని, వారు ఆకలితో ఉన్నారని పండ్లు తిననివ్వాలని సూచించాడు. రాముడు వారు ఎవరో తెలుసుకొని డబ్బులు ఇవ్వాలని అనుకుంటాడని, శూర్పణఖ ధర చెప్పగా అంత డబ్బులు ఇవ్వలేనని రాముడు సమాధానం చెబుతాడు. దీంతో చెట్ల మొక్కలను నాటి వెళ్లాలని శూర్పణఖ చెబుతుందని వివరించాడు. పరిచయం చేసుకునేటప్పుడు రాముడు తాను ఉత్తరాధి నుంచి వచ్చానని చెబుతాడని, రావణుడు దక్షిణాది నుంచి వచ్చానని చెబుతారన్నారు. ప్రకాశ్ రాజ్ రామాయాణాన్ని కొత్తగా చెప్పడంతో ప్రకాశ్ రాజ్ పై విమర్శలు వస్తున్నాయి.
Ys Jagan : పవన్ ఆరోగ్యంపై జగన్ ట్వీట్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీశారు
Hombale’s Mahavatar Parashuram: Forged In Fury, Rooted In Dharma
India’s Top production house Hombale Films continues its ambitious streak by delving deeper into India’s mythological legacy. Building on the momentum of its previous animated success, the banner now shifts its focus to a far more intense and layered tale- Mahavatar Parashuram. Unveiled on the sacred occasion of Parashuram Jayanti, the announcement signals more than […] The post Hombale’s Mahavatar Parashuram: Forged In Fury, Rooted In Dharma appeared first on Telugu360 .
ఏప్రిల్ 20న రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండలంలోని రైతులు తమ సమీప రైతు వేదికల్లో
TG |ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ జర్నీ
TG | ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ జర్నీ TG | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం స్వాతంత్ర్య సమరయోధుడు, బడుగు
TDP : వంద కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు? సోషల్ మీడియాలో వైరల్
తెలుగదేశం పార్టీ షెడ్యూల్ కులాల నియోజకవర్గాల నేతల్లో అసంతృప్తి నెలకొంది
హయత్ నగర్ లో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం సృష్టించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తోర్రుర్లో రంగనాయకుల గుట్ట దేవాలయంలో హుండీ దొంగతనం జరిగింది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ దేవాలయంలో ఇప్పటి వరకు మూడు సార్లు దొంగతనం జరిగింది. రంగనాథ స్వామి ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి రెండు హుండీలను దుండగులు ఎత్తుకొని వెళ్లారు. భక్తులతో పాటు స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Deputy CM |త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రముఖులు
Deputy CM | త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రముఖులు Deputy CM |
నేను శ్రీరాముడిని ఎప్పుడూ అవమానించలేదు... నటుడు ప్రకాశ్ రాజ్ #PrakashRaj #SriRam #Statement
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం గరిడేపల్లి, ఆంధ్రప్రభ : దేశ మహిళల
ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకలు
ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ
పశ్చిమ బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకున్నారు: మోడీ
పశ్చిమ బెంగాల్: మహిళలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా సర్కార్ ను ఓడించేందుకు ప్రజలు ఏకమవుతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిష్ణుపూర్ లో ప్రసంగించారు. ఆలయాలకు ప్రసిద్ధి చెందిన బిష్ణుపూర్ లో సభ నిర్వహంచడం ఒక వరమని కొనియాడారు. బెంగాల్ లో ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పడుతున్నారని, సభ ప్రాంగాణాలు ముందే కిక్కిరిసిపోతున్నాయని ఇదొక అద్భుత రికార్డు అని మోడీ ప్రశంసించారు. ప్రజల ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం చూస్తుంటే సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని తెలుస్తుందని అన్నారు. బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకున్నారు కానీ, టిఎంసి పడనివ్వలేదని, టిఎంసి కాంగ్రెస్ తో కలిసి కుట్ర పన్నిందని విమర్శించారు. టిఎంసికి శిక్ష పడాలా? వద్దా? తమరే చెప్పండని, టిఎంసిని శిక్షించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అటవిక ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ వచ్చినప్పుడు ఎలా అవమానించారో దేశం మొత్తం చూసిందని, రాష్ట్రపతిని అవమానించడం తమకు అంగీకారమా? అని రాష్ట్రపతిని అవమానించే వారిని శిక్షించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై ఆలస్యం చేయొద్దని మోడీ సూచించారు.
డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం
డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; ఒకవైపు ప్రజా
160 Additional |సెకండియర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే?
160 Additional | సెకండియర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే? 160 Additional |
కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన పుట్టినరోజు సందర్భంగా
పెడనలో ఘనంగా గౌతు లచ్చన్న 20వ వర్ధంతి
పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్
Nagabandham’s Sura Sura: Visual Extravaganza
Nagabandham is steadily turning heads as it marches toward its grand theatrical release on July 3rd. Directed by Abhishek Nama and backed by NIK Studios, the Virat Karrna starrer is building strong anticipation with each promotional step. The makers have now dropped the second single, Sura Sura, and it arrives like a burst of celebration. […] The post Nagabandham’s Sura Sura: Visual Extravaganza appeared first on Telugu360 .
హైదరాబాద్లో ఎంఎంటీఎస్లో ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ #MMTS #Hyderabad #FreeTravel #RevanthReddy
IPL Ticket Row: Kushita Kallapu Post Raises Questions Around Revanth Reddy
The excitement of the Indian Premier League has now entered Telangana politics. A recent match between Sunrisers Hyderabad and Chennai Super Kings at the Rajiv Gandhi International Cricket Stadium has sparked a fresh controversy online. The issue began when influencer Kushita Kallapu shared a photo of her match tickets on Instagram. The tickets clearly mentioned […] The post IPL Ticket Row: Kushita Kallapu Post Raises Questions Around Revanth Reddy appeared first on Telugu360 .
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు
ఘంటసాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండాలని
19thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
19thAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 19thAprilCartoon ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్య ప్రతిబింబంబెదిరింపుల
అక్కడ అంతకు మించి స్పీడు వద్దు..
అక్కడ అంతకు మించి స్పీడు వద్దు.. కడెం, ఆదిలాబాద్ జిల్లా : కవ్వాల్
విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం
విద్యాపీఠంలో 20న ఆద్యశిల మహోత్సవం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మండలం
Chandrababu : తమిళనాడు ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు
తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు
Registration |రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం
Registration | రాష్ట్రంలో వాహన రిజిస్ట్రేషన్లలో గందరగోళం Registration | పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు
అమెరికా వెంట ఇజ్రాయెల్ నిలిచింది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు..ఇజ్రాయెల్ గొప్ప మిత్రదేశమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్ణించారు. ఇజ్రాయెల్ ను ప్రశంసలతో ట్రంప్ ముంచెత్తారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సంఘర్షణలో కొన్ని దేశాలు తమ నిజస్వరూపాన్ని బయటపెట్టాయని, ఇతర దేశాల మాదిరి కాకుండా అమెరికా వెంట ఇజ్రాయెల్ నిలిచిందని తెలియజేశారు. ఇజ్రాయెలీలు ధైర్యవంతులు, సాహసవంతులు, విధేయులు, తెలివైనవారని కొనియాడారు. ఇజ్రాయెల్ గట్టిగా పోరాడుతుందని..ఎలా గెలవాలో వారికి తెలుసు అని ట్రంప్ పేర్కొన్నారు.
భార్య కోసం కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి పిల్లలకు తాగించి
అమరావతి: భార్య కాపురానికి రావడంతో లేదని కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి ఇద్దరు పిల్లలకు తాగించి అనంతరం తండ్రి తాగాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... గంగుపల్లితండాలో దంపతులు మధ్య గొడవ జరగడంతో పిల్లలను వదిలేసి భార్య వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త కుంగిపోయాడు. కుల్డ్రింక్లో గడ్డి మందు కలిపాడు. అనంతరం ఇద్దరు పిల్లలకు తాగించి తాను తాగాడు. వెంటనే స్థానికులు గుర్తించి వారిని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బోల్తా #Nizamabad #LorryAccident #Indalvai
Shouryuv made an impressive debut with Hi Nanna featuring Nani. The emotional entertainer impressed the audience. Shouryuv penned a script and pitched the idea to top actor NTR after the release of Hi Nanna. NTR was quite interested to take up the film but he had several commitments and Shouryuv was kept in waiting mode. […] The post Did VD pick up NTR’s Project? appeared first on Telugu360 .
కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్
కొండపల్లి బొమ్మల పండుగకు మంత్రి దుర్గేష్ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి బొమ్మల
Three Releases for Suriya in 2026
Post pandemic, none of the films of Suriya performed well in theatres. Soorarai Pottru and Jai Bhim received exceptional response but they had a direct digital release. The actor has three films lined up and all these three films will release in a gap of six months in 2026. He is done with the shoot […] The post Three Releases for Suriya in 2026 appeared first on Telugu360 .
అటవీ ప్రాంతంలో ఆగిన రైలులో నుండి ప్యాసెంజర్ ను చిరుత లాక్కుని వెళ్లిందా? #FakeVideo #FactCheck
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ముగ్గురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన తల్లి, నాలుగేళ్ల కుమారుడిగా గుర్తించారు. యాదిగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామ పరిధిలో ద్విచక్రవాహనం, ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందాడు. బైక్ పైనుంచి కిందపడడంతో తలకు బలమైన గాయాలు కావడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మరో ముగ్గురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం..
మిద్దె వెంకటేశ్వర్లుకు ‘దళిత రత్న’ పురస్కారం.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ :
Injuries and Surgeries for Mega Heroes in 2026
2026 started on a grand note for Mega family after Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu ended up as one of the biggest blockbusters of Telugu cinema. Soon, Megastar took a break and he underwent shoulder surgery. He took rest and is back to work recently. Ram Charan suffered a small injury on the sets […] The post Injuries and Surgeries for Mega Heroes in 2026 appeared first on Telugu360 .
సీఎం సభను విజయవంతం చేయాలి.. చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా కాటారం
అభివృద్ధి పనులను అడ్డుకుంటే.. కుభీర్, ఆంధ్రప్రభ : మండలంలో జరిగే అభివృద్ధి పనులను
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్-, డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి ’గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. తాజాగా మేకర్స్ జింగాలా సాంగ్ రిలీజ్ చేశారు. గాయపడ్డ సింహం (తరుణ్ భాస్కర్ ) మనసులో దాగి ఉన్న బాధను, ఆవేశాన్ని, తిరిగి లేచే శక్తిని అద్భుతంగా ఆవిష్కరించే పాట ఇది. స్వీకర్ అగస్తి సంగీతం ఈ పాటకు ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీని అందించగా, నకాష్ అజీజ్ గాత్రం మరింత ఎనర్జీ ఇచ్చింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Train Journey : రైలు ప్రయాణమంటేనే హడల్.. మెడలో బంగారం ఉందా?
రైళ్లలో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువవుతున్నాయి

40 C