భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ వచ్చే నెలలో మొదలుకానుంది. మార్చి 4 నుంచి 26 మధ్య డబ్ల్యూపీఎల్ ను నిర్వహించేంద
ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలు ఉన్నప్పటికీ బంగారం ధర సోమవారం అధికంగా ట్రేడవుతోంది, వెండి ధర కూడా 0.12% పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో, గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 302 లేదా 0.
జగిత్యాల : స్నేహితులతో కలిసి సరదాగా కారులో వెళుతుండగా ప్రమాదం జరిగి ఓ యువకుడు మృతిచెందాడు. జగిత్యాల పట్టణ శివారులో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్ లోకి దూసుకెళ్లి
ఫాస్ట్ బౌలర్లను వాడడంలో విరాట్ కోహ్లీ చాలా స్పెషల్. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ హయాంలో టీమిండియాలోకి జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, నవ్దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్
హర్యానా : ఓ వ్యక్తి తన భార్య సొంత కూతురునే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన షాకింగ్ ఘటన హర్యానాలో వెలుగు చూసింది. అత్తమామల ఇంట్లోకి ప్రవేశించి కత్తులు, కర్రలతో కొట్టి.. కూతురిని, భార్యను కిడ్నా
హైదరాబాద్: గత ఏడాదితో పోలిస్తే సుమారు 33వేల 438 కోట్లు ఎక్కువగా ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం .తెలంగాణ అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు వరుసగా నాలుగో సారి బడ్జెట్ ను ప్ర
ప్రేమ జీవితం ప్రకారం ఓ రాశివారికిఇంట్లో సభ్యుని ఆరోగ్యం సరిగా లేకపోవడం మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు, మీ జీవిత భాగస్వామి ఆ సభ్యుని సంరక్షణలో చాలా బి
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుత
హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చింది. అంతకు ముందు రెగ్యూలర్గా హాట్ ఫోటోలు పంచుకుంటూ ఎంగేజ్ చేసిన ఈ భామ ఇప్పుడు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. పూనమ్ బజ
వరల్డ్ వైడ్ పఠాన్ ప్రభంజనం కొనసాగుతోంది. 12 రోజులకు గాను పఠాన్ దాదాపు రూ.727 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశాయి. నాలుగేళ్లగ్యాప్ తర్వాత షారుక్ బ్లాక్ బస్టర్ కమ్ బ్యా
తెలంగాణ బడ్జెట్ 2023-24 ను శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి చేరుకున్నారు. ఉదయం ఇంటి నుండి నేరుగా జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్
పాలు, నీళ్లను ఎలా పడితే అలా తాగడానికి లేదు. మీకు తెలుసో? తెలియదో కానీ వీటిని తాగడానికి కూడా ఒక మార్గం అంటూ ఉంది. కొందరు నిలబడి తాగితే.. మరికొందరు కూర్చుని తాగుతారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయ
హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.తెలంగాణ హైకోర్టు సింగి
ఇస్తాంబుల్ : సోమవారం ఉదయం సెంట్రల్ టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కనీసం 53 మంది మరణించారు. కాగా ఈ భూకంప తీవ్రతతో సిరియా లెబనాన్, సిరియా, సైప్రస్లలో కూడా తీవ్ర ప్రకం
Tripura Assembly Elections-Amit Shah: ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోసారి అ
హైదరాబాద్: నగరంలోని రాజ్ పుష్ప, ముప్పాలలో ఐటీ సోదాలు సోమవారం నాడు ముగిశాయి. ఆరు రోజుల పాటు ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు సంస్థలతో పాటు వెర్టిక్స్, వసుధ పార్మాలలో కూ
టారో రీడింగ్ ప్రకారం ఓ రాశివారికి ఈ వారంకార్యాలయంలో జరుగుతున్న రాజకీయాల ప్రభావం పని నాణ్యతపై కనిపిస్తుంది. జీవిత భాగస్వామి వల్ల జీవితానికి సంబంధించిన ఆందోళన ఉంటుంది. మేషం : పరిస్థితి మ
టీమిండియా టెస్టు క్రికెట్ ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో మరిచిపోలేని మ్యాచుల్లో గబ్బా టెస్టు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఆ తర్వాత ప్లేస్ సిడ్నీ టెస్టుదే. ఆడిలైడ్ టెస్టు పరాభవం తర్వాత ఊహించని విధం
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సరఫరా చేసే ఆహారం నాణ్యత సరిగా లేదంటూ ఓ వ్యక్తి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెలలో ప్రారంభించిన సికింద్రాబాద్ టు వైజాగ
TPCC chief Revanth Reddy Yatra : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రను ప్రారంభించి సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) స్టన్నింగ్ ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. అదిరిపోయే స్టిల్స్ తో అందాల విందు చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్న
బెంగళూరు : ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి సరదాగా గడిపేవారు. తరచుగా కలుసుకునేవారు. అలాగే ఈ వీకెండ్ లో తన ప్రియురాలితో సరదాగా గడపాలని అనుకున్న యువకుడు నోయిడాలోన
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగత
గత రెండు నెలల్లో ఏకంగా ఇద్దరు యంగ్ ఇండియన్ బ్యాటర్లు వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదేశారు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మతో కలిసి మొత్తంగా టీమిండియా తరుపున వన
మన శరీరం, మన మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మన ఆరోగ్యం అంత బేషుగ్గా ఉంటుంది. కానీ గజిబిజీ లైఫ్ కారణంగా చాలా మంది దీనికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే మీరు ఖచ్చిత
అను ఇమ్మానియేల్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో దర్శనమిచ్చారు. హాట్ క్లీవేజ్షోతో మెంటల్ తెప్పించారు. ఈ తేనె కళ్ళ సుందరి గ్లామర్ దాడికికుర్రకారు కుదేలవుతున్నారు. ఒక్క హిట్ అంటూ లేడీ విక్రమార్క
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీకి బయలుదేరారు. ఇంటినుండి నేరుగా జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన మంత్రి ప్రత్యేక పూ
దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి కుక్క కారణంగా వింత అనుభవం ఎదురైంది. ఓ కుక్క వారికి తెలీకుండా వారితో పాటు 70 కిలోమీటర్లు ప్రయాణించింది.వారికి తెలీకుండానే... ఓ కుక్క వారి కారులోకి ప
ఏ సినిమాకైనా ప్రమోషన్ కంటెంట్ అనేది అతి ముఖ్యమైన అంశం. టీజర్,ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్ వీటిని బట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఓపినింగ్స్ వస్తున్నాయి. ఎంత పెద్ద హీరోకు అయినా అది
అమెరికాలోని కొలరాడోలో ఆదివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఫాల్కన్ లోని మెరిడియన్ రాంచ్ పరిసరాల్లోని పాయింట్ రేయెస్ డ్రైవ్ లోని 12200 బ్లాక్ లో అర
తమిళనాడు : ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే కొంతమంది మరీ తీవ్రంగా స్పందిస్తారు. ప్రేమోన్మాదులుగా మారతారు. తాను ప్రేమించిన వ్యక్తిని ఎలాగైనా దక్కించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తమ
హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.అభివృద్ధికి, సంక్షేమాన
నేడు వరుసగా 261వ రోజు సోమవారం అంటే ఫిబ్రవరి 6న పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు . గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత, మే 22న
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లాహౌల్-స్పితి గిరిజన జిల్లాలో హిమపాతం కొనసాగుతోంది. ముగ్గురు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ వో) కార్మికులు ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో లాహౌల్ సబ్డివిజన
న్యూమరాలజీ ప్రకారం ఓ తేదీలో పుట్టిన వారికి గ్రహాల స్థితి వారి విధిని బలపరుస్తుంది. పిల్లలు విజయం సాధిస్తారు. ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ పునరుద్ధరణకు సంబంధించిన వస్తువులను కొ
హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ 2023-24 ను మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్ర బడ్జెట్ ఎలా వుంటుంది... ఏ రంగానికి ఎన్ని నిధులు
చిన్న హీరోలు తమ సినిమాకు ప్రచారం తెచ్చిపెడతారని పెద్ద హీరోలను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలుస్తారు. సదరు స్టార్ హీరో రావడం వలన మేలుతో పాటు ఇబ్బంది కూడా ఉంది. ఫ్యాన్స్ నినాదాలతో వేదిక హోరెత్
తమిళనాడు : ప్రేమించిన వ్యక్తి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు ప్రేమోన్మాదులు..తనని విడిచి వెళ్లిందని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని నడిరోడ్డులో అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ
ఇస్తాంబుల్ : దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 04:17 గంటలకు (0117 GMT) 17.9 క
ఉత్తర ప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్ జిల్లాలో వైద్యం సరిగా తెలియని వ్యక్తి ఇచ్చిన తప్పుడు ఇంజెక్షన్ వల్ల 48 ఏళ్ల మహిళ చనిపోయిందని పోలీసులు ఆదివారం తెలిపారు. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చే
బ్లాక్ ట్రెండీ వేర్ లో కృతి సనన్ టెంప్టింగ్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. ప్రభాస్ హీరోయిన్ కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది కృతి సనన్. ఆమ
నాని కెరీర్ లో మొదట మాస్ సినిమా దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ గెటప్ లో కనిపించి దుమ్ము రేపుతున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ కు నాని ఫ్యాన
వరంగల్ : ఆదివారం వరంగల్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఓ బీజేపీ నేత ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. తన ఆవేదనను సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత
కేరళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్: సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తులపై ఆదివారం (ఫిబ్రవరి 5) కేరళ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,500 మందికి పైగా పోలీసులు అర
మహేష్ అక్క కుమారుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన డెబ్యూ మూవీ 'హీరో' 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హీరో డీసెంట్ టా
అమెరికా వెళ్లే భారతీయులకు ఇండియాలోని అమెరికన్ ఎంబసీ శుభవార్త చెప్పింది.భారతదేశం నుండి వీసా దరఖాస్తుదారులు ఇప్పుడు ఇతర దేశాలలో కూడా అపాయింట్మెంట్లు తీసుకోవచ్చని మన దేశంలోని అమెరిక
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఖండ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లాక్ హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్న బాసుపూర్ గ్రామ సమీపంలో ఎస్పీ నేత ప్రయాణిస్తున్న
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు నేత ఆదిత్య ఠాక్రే.. సీఎం షిండేకు సవాల్ విసిరారు. శివసేనలో చీలిక తర్వాత ఇప్పటి వరకు ఇరువర్గాల మధ్య పోరు ఆగలేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత ఆదిత్
కామంతో కళ్లు మూసుకుపోయి తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడికి ఓ యువతి తగిన బుద్ది చెప్పింది. కామాంధుడి బారి నుండి తప్పించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నించింది. కానీ.. తప్పించుకోవడం
ప్రియురాలితో గొడవపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. థానా ఎక్స్ప్రెస్వే ప్రాంతంలోని సెక్టార్-168లో ఉన్న గోల్డెన్ పామ్ సొసైటీలో తన ప్రియురాలితో కలిసి న
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి వార్తల్లో నిలిచారు. కులం అనేది దేవుడు సృష్టించినది కాదని, కులాన్ని పండిట్లే సృష్టించారని, ఇది తప్పని అన్నారు. దేవుడికి మనమ
బింబిసారాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ
ముస్లింలు, మైనార్టీలపై ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయం మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో రాజస్థాన్ లోని చౌతాన్ పో
లైగర్ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వనప్పటికీవిజయ్ దేవరకొండ జోరు ఆగడం లేదు. ఇప్పటికే విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చ
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో మాజీ ఎంపీ పొంగులేటి వర్గంపై పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్పై తిరుగుబాబు చేసిన వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్ట
యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్రీముఖి అందంతో, చలాకీతనంతో అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. యాంకర్ గా రాణిస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం అంత సులభం కాదు. శ్
తనపై వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనను భూమా అఖిలప్రియ కాదు, మద్దూరు అఖిలప్రియ అన్
క్రేజీ బ్యూటీ ప్రణీతసుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తనదైన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.ప్రణీత'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. క్ర
తనపై మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ కల్యాణ్కు రాయాల్సిన లేఖను పొరపాటున తనకు రాశారంటూ హరిరామజోగయ్యను ఉద
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘరానా మోసం బయటకు వచ్చింది. మస్సాజ్ చేస్తానంటూ ఓ మహిళ ముందుగా వల వేస్తుంది. వారిని ఓ గదికి తీసుకెళ్లుతారు. అక్కడికి వెంటవెంటనే వారి గ్యాంగ్ సభ్యులు భిన
ఆధునిక కవిత్వం మల్లెమొగ్గల గొడుగులా కవిత్వపు నీడనిస్తున్న కాలం నుండి రాస్తున్న కవుల్లో తొలిగా దళిత అస్తిత్వ ఉద్యమ కవిత్వాన్ని అక్షరీకరించిన ధిక్కారకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అని
దిగ్గజ నేపథ్య గాయనీ వాణీ జయరాం అంత్యక్రియలు తమిళనాడు రాష్ట్ర అధికారిక లాంఛనాల మధ్య ముగిశాయి. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు పలువురు ప్రముఖులు, అభిమానులు పోటెత్తారు. అనంతరం పోలీసులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ ఆహాలోఇటీవల స్ట్రీమింగ్ మొదలయింది. అంతా ఊహించినట్లుగానే రికార్డులు బ్రేక్ చేస్తూ బాలయ్య పవన్ మొదటి
న్యూఢిల్లీ: నగల షాపులో దొంగలు పడ్డారంటే ఎవరికైనా మనుషులే చోరీ చేసి ఉంటారని ఆలోచన ఉంటుంది. కానీ, ఈ వీడియో మన అభిప్రాయాలను పునరాలోచించేలా చేస్తున్నది. ఎందుకంటే ఈ వీడియోల నగల దొంగ అసలు మనిష
ఇటీవల హిండెన్బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలడంతో , స్టాక్ మార్కెట్లు సైతం తీవ్ర నష్టాలను ఎదుర్కోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ ఎఫె
ఈ ఏడాది ఆసియా కప్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. ఈ టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలని గొంతు చించుకుంటున్న విషయం తెలిసిందే. ‘మీ దేశంలో భద్రతా సమస్యలున్నాయి’ అని భారత్ తో పాట
తొలిచిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Panday).. సోషల్ మీడియాలో గ్లామర్ విందుతో రచ్చరంభోలా చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి.
దేశంలో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిన్న దేశాలైన సింగ
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో సినిమాను అనౌన్స్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు షూట్ కు సిద్దమవుతోంది . మొదట్లో ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, ఆచార్యతో కొరటాల శివ బిజీగా ఉండటంతో ఈ స
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో కొన్ని రోజులుగా కలకలం రేగుతున్నది. రాత్రిళ్లు ఓ నగ్న మహిళ తమ ఇంటి తలుపు తట్టి మాయమైపోతున్నది. రాంపూర్లోని మిలాక్ గ్రామంలో ఈ ఘటనలు జరుగుతున్న
వచ్చే నెలలో మొదలుకాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కు జట్లన్నీ సన్నాహకాలు మొదలుపెట్టాయి. గత దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్ లో మెరుపులు మెరిపించిన మాజీ క్రికెటర్లను తమ కోచింగ్
‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) ప్రస్తుతం టాలీవుడ్ లో నటిగా వరుస అవకాశాలను అందుకుంటోంది. అదే క్రమంలో సోషల్ మీడియాలోనూ అందాల విందుతో అదరగొడుతోంది. జూనియర్ సమంతగా పేరొందిన యంగ్ బ్యూటీ అష
జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే తొలుత తన పార్టీకి జాతీయ పార్టీ హ
మైఖేల్ గా రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో సందీప్ కిషన్.. ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లో నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు. తమళ డైరక్ట
బింబిసారాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బింబిసారాలాంటి బ్లాక్ బస్టర్ హిట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆదివారం ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు. ‘‘ కొత్త
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ 79వ యేటా దుబాయ్లో ఈ రోజు కన్నుమూశారు. సుమారు పదేళ్లు పాకిస్తాన్ పాలకుడిగా ఉన్నప్పుడు ఎన్నో పరిణామాలు ఉభయ ద
హైదరాబాద్: ఈ నెలాఖరున తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుందన్నారు.ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు . వచ్చే
జయం భామ సదాకు ఇప్పటికీ యూత్ లో క్రేజ్ తగ్గలేదు. ఆమె సిల్వర్ స్క్రీన్ పై అలరించాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. వారి ఆశలను కనీసం సోషల్ మీడియా వేదికగా తీర్చే ప్రయత్నం చేస్తుంది. సదా టీవీ హోస
BRS Rally Maharashtra: భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ ర్యాలీని నిర్వహించింది. పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బహిరంగ సభలో ప్రసం
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు. రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ప్రభుత్వానికి వుందా అని యనమల సవాల్ విసిరా
టీమిండియా తరుపున ఆడిన మ్యాచుల్లో కంటే ఐపీఎల్లో బాగా ఆడిన ప్లేయర్లలో సురేష్ రైనా కూడా ఒకడు. ఆ మాటకి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ విషయంలో మినహాయింపు కాదు. ధోనీ రిటైర్మెంట్ ఇచ్చిన రోజే,
యువ నటుడు సుహాస్ నటించిన తాజా చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీనితోచిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. యువ నటుడు సుహాస్ నటించిన తాజా
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతుంటారు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంతో సరదాగా గడుపుతూ ఉంటా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్లో 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే ఆయన మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార
పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ రెచ్చిపోయాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రారంభానికి ముందు జరుగుతున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ లలో ఇఫ్తికార్ అహ్మద్.. ఏకంగా ఆరు బంతుల్ల
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. ఇది బలంగా ఉండాలంటే దీన్ని బలోపేతం చేసే ఆహారాలను తప్పకుండా తినాలి. అవేంటంటే.. మన శరీరం పూర్తిగా మనం తినే ఆహారం పైనే ఆధారపడి ఉంటుం
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుపై బీజేపీ అసంతృప్తితో ఉన్నట్టు ఉ
Congress General Secretary KC Venugapal: భారత్ జోడో యాత్రకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అసత్య ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాక
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రపై పాజిటివ్ న్యూస్ కంటే నెగిటివ్ న్యూస్ ఎక్కువగా వుంటోందన