తెలంగాణ రాష్ట్ర సాధనలో డీఎస్ పాత్ర మరువలేనిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. డీఎస్ మరణం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ లో సీఎం, గవర్నర్ ఫైట్ రోజురోజుకూ ముదిరిపోతోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పరువునష్టం కేసు నమోదు చేశారు.
వికెట్ల రారాజులు విరాట్ కోహ్లీ, రోహిత్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికంటే బుల్లితెర నటీనటులే ఫుల్ ఫేమస్ అవుతున్నారు.
బాలీవుడ్ లవ్లీ కపూల్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ అందరికీ సుపరిచితమే. పెళ్లి చేసుకోకుండా చాలా కాలం నుంచి రిలేషన్లో ఉంటున్నారు ఈ జంట.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమై.. నేడు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన నివాసంలో తుది
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీఎస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనకంటూ స్పెషల్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్, ఎంపీ డీకే అరుణ సంతాపం తెలియజేశారు.
ముంబై-నాగపూర్ ఎక్స్ప్రెస్వేపై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మేం ముంబాయి నుంచి క్రైం బ్రాంచి నుంచి మాట్లాడుతున్నాం.
యంగ్ బ్యూటీ షాలిని పాండే అందరికీ సుపరిచితమే. విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
నాలుగు గ్రామాల ప్రజల అవసరం కోసం ఏర్పాటు చేసిన రోడ్డును బాగు చేయండి మహాప్రభో అని నెల్వవలపల్లి గ్రామ యువజన సంఘం నాయకుడు మధు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
‘ కల్కి 2898AD’ సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో సందడి చేస్తుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ని పొగిడేస
బడ్జెట్ సెషన్ నాటికి అ సెంబ్లీలో తమ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకునేం దుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.
రైతు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
ఇటీవల కాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయిపోతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు డీ. శ్రీనివాస్ శనివారం వేకువ జామున 3 గంటలకు గుండెపోటు రాగా కన్నుమూశారు.
తెలంగాణ వ్యాప్తంగా పాల ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు హిందీలో సూపర్ హిట్టు అయిన 'హే రిస్తా క్యా ఖేల్తా హై' తెలుగు డబ్బింగ్ వర్షన్ ‘పెళ్లంటే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా గత కొద్ది కాలంగా నటుడు జహీర్ ఇక్బాల్తో రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో చేరికలపై ఢిల్లీలో రాష్ట్ర, జాతీయ నేతల మధ్య చర్చలు సాగుతున్నాయి.
జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు అడ్డదారిలో అక్రమార్జన కోసం ఎంతకైనా బరితెగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ హిట్స్తో బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు.
రాజకీయ దిగ్గజం, కాంగ్రెస్ సీనియర్ నేత డీ. శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు.
బల్దియాలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ స్పీడందుకుంది.
వరంగల్, హన్మకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పర్యటించనున్నారు
పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు.
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి.
కేంద్ర మంత్రిమండలి కూర్పులో గానీ, శాఖల కేటాయింపులో గానీ సామాజిక న్యాయాన్ని పూర్తిగా ఉల్లంఘించారని చెప్పవచ్చు. 71 మందితో
విశ్వవిద్యాలయాల్లో పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉపకులపతుల (వీసీ) పాత్ర కీలకం. ఇలాంటి ప్రతిష్టాత్మక పదవుల్లో నియమించబడేవారు
తెలుగు సినీరంగ పరిశ్రమ దశలవారీగా ఎదుగుతూ వస్తోంది. మొదట్లో మద్రాసు కేంద్రంగా మొదలై, తరువాత హైదరాబాదుకు తరలివచ్చింది. అనేక విభాగాల్లో
ఆయన పాట వింటే ఒళ్లు పులకిస్తుంది. ఆయన పాట వింటే రక్తం మరుగుతుంది. ఆయన పాట వింటే బిగిసిన పిడికిలి ఎగిసిపడుతుంది. ఆయన పాట వింటే
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా అధ్యక్ష రేసులో ఎవరు ముందున్నారు ?
దిశ, నేషనల్ బ్యూరో : వైద్య విద్యా కోర్సుల జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ‘నీట్’లో జరిగిన అవకతవకల అంశంపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్ధరిల్లాయి.
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అపశృతి చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొమ్మిదో ఛార్జిషీట్ను దాఖలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: యూజీసీ-నెట్ పరీక్ష జూన్ 18న జరగగా.. ఆ మరుసటి రోజే(జూన్ 19న) దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటును, అది జారీ చేసిన నోటీసులు సవాలు చేస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి కుమారస్వామిని ఢిల్లీలో సోమవారం తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు...
రాష్ట్రంలో ఖజానా ఖాళీపై సెటైరికల్ కార్టూన్..
రంగారెడ్డి జిల్లా మినహా ఇతర జిల్లాలకు చెందిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల పూర్తయింది..
ప్రభుత్వ వైద్యులపై ఇతర శాఖ అధికారుల మానిటరింగ్ సరి కాదని తెలంగాణ టీచింగ్ గవ్ట్ డాక్టర్స్ అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
తిరుమలలో గజరాజులు కలకలం రేపాయి. అలిపిరి నడకమార్గం సమీపం మొదటి ఘాట్ రోడ్డులో భక్తులకు దూరంగా ఏనుగుల గుంపు కనిపించింది....
నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది.
ద్రోణి ప్రభావంతో శనివారం పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్ష
ఈ కేసులో ప్రమేయం ఉన్న నిందితులు ఇతర రాష్ట్రాల లీకులతో కూడా సంబంధాలున్నట్టు సందేహాలున్నాయని పేర్కొంది.
మాదకద్రవ్యాల కట్టడికి నమోదైన కేసుల విచారణలో స్పీడ్ పెంచాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ...
రాహుల్, రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగ ద్రోహులని బీజెవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ విమర్శించారు.
సునీతా విలియమ్స్తో పాటు బచ్ విల్మోర్ను తప్పనిసరి పరిస్థితిలో స్పేస్ క్రాఫ్ట్లో ఉండిపోవాల్సి వచ్చింది.
కేసీఆర్ను ఫామ్ హౌస్కు పంపినా బుద్ధి రాలేదని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు...
ప్రజలతో ఆత్మీయ సమావేశాలకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మూడురోజుల విరామం ప్రకటించారు..
నీట్ పేపర్ లీకేజీపై రాద్ధాంతం జరుగుతున్నా సీఎం రేవంత్రెడ్డి తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం సిగ్గు చేటని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి నీట్ రద్దు కోసం
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో పని చేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లను యధాతథంగా కొనసాగించాలని ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా శుక్రవారం అన్ని జిల్లాల ఇంటర్ అధికారులకు ఆదేశాలు జ
రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్రశిక్ష విద్యా శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నుంచి జయంతి వరకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను బీజేపీ చేపడుతోంది. ...
దిశ, తెలంగాణ బ్యూరో : పీవీ నిండైన తెలుగుదనానికి నిలువెత్తు రూపమని, దేశ భవిష్యత్తు కోసం దూరదృష్టి కలిగిన నిర్ణయాలు తీసుకున్న రాజకీయ మేధావి మాజీ ప్రధాని, భారతరత్న పీవీ. నరసింహ రావు అని మంత
డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని శివన్నగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శివన్న గూడెం ప్రాజెక్టు పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డి గూడెం భూ నిర్వాసితులు ప్రాజెక్టు పనులను అడ్డుకో
సిర్పూర్ మండలం వేంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొలాంగూడలో
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పాలన కొనసాగించాలని నాంపల్లి ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు సర్కార్ సయాయత్తం అవుతోంది.
టుంబ తగాదాలతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
ముళ్లపూడి వెంకటరమణ హాస్యానికి పెద్ద పీట వేస్తూ, తన రచనలో ఆద్యంతం హాస్యాన్ని పండిస్తూ తిరుగులేని రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా కొనియాడ
2030 నాటికి దీన్ని నిలిపేస్తున్నట్టు నాసా ఇప్పటికే ప్రకటించింది.
మండలం లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారంటూ జ్ఞానాంబిక ఫర్టిలైజర్
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లిన సంఘటన శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని అబ్బిరెడ్డి గూడెం ఆవాస గ్రామమైన సుభాష్ నగర్ గ్రామంలో జరిగింది.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకున్న సంఘటన పట్టణ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.
ఇకపై సామాన్యూడిగానే ఉంటానని సినీ నటుడు అలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ..
సీఎం రేవంత్ గేట్లు ఓపెన్ చేస్తే.. తమకు సుప్రీం కోర్టు గేట్లు ఉన్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో కాలుష్యాన్ని వెదజల్లి ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వొద్దని ఇచ్చిన హనుమతులను వెంటనే రద్దు చేయాలని మునుగోడు శాసనసభ సభ్యులు కోమటి
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నియంతల మాదిరిగా ఏలిన వైశ్యాసుల ప్రసాద్ రెడ్డి రిజిస్టర్ జేమ్స్ స్టీఫెన్ రాజీనామాలతో సంబరాలు మిన్నంటాయి.
రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆస్పత్రిని జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత రెండు రోజులుగా మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,ప్రొఫెసర్లు,
రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
బాలానగర్ డివిజన్ పరిధిలోని రంగధాముని చెరువు వద్ద జరుగుతున్న డ్రైనేజీ పైప్లైన్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు 2024 -25 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డా. పోల
హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించడంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా సేఫ్గా బయటపడ్డాడు.
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ షట్లర్లు గాయత్రి గోపిచంద్, ట్రీసా జాలీ మహిళల డబుల్స్లో క్వార్టర్స్కు దూసుకెళ్లారు.
పచ్చదనం కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి వనాలు మందుబాబులకు,సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.
రీజనల్ రింగ్ రోడ్డు ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం జులై మొదటి వారంలో రాష్ట్రానికి నేషనల్ హైవే అథారిటీ కమిటీ వస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
ముగ్గురు డీజే ( డిస్కోజాకి) నిర్వాహకులు డ్రగ్స్ విక్రయిస్తుండగా వారి వద్ద 15.13 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్ను శుక్రవారం ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో రాష్ట్రంలో సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.
చిల్కానగర్ డివిజన్ ధర్మపురి కాలనీలో 14లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్
మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలకు పారిశ్రామిక
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు భారీ వాహనాలు లోపలికి రాకుండా భారీ ఐరన్ రాడ్ లను నిర్లక్ష్యంగా ఏర్పాటు చేశారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.