తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు.
అర్ధరాత్రి రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే చిన్నదో పెద్దదో సమయానికి జీతాలు వస్తాయి.
కేంద్రం నుంచి ఏకాణా తేలేని వారు కూడా తమకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు.
అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు.
జిల్లా కేంద్రానికి పట్టుమని 10 కిలోమీటర్ల దూరం, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సర్పన్ పల్లి ప్రాజెక్ట్ చుట్టూ ఎన్నో అక్రమ రిసార్ట్స్ వెలిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆ
కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిద
నిరుద్యోగులు ఎన్నాళ్ల నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ (Agniveer Recruitment Rally)కి డేట్ ఫిక్స్ అయింది.
విజయనగరం ఉగ్రపేలుళ్ల కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రవాదులు సమీర్, సిరాజ్లను ఢిల్లీకి తరలించి విచారించడానికి ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
9 నెలల పసి బిడ్డతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో చోటు చేసుకుంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతుంది.
నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ నేటి నుంచి వైభవోపేతంగా ప్రారంభం కానుంది.
ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని, పోలీసులు ప్రజల్లో తిరిగినప్పుడే అభద్రతాభావం పోతుందని ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు.
జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీ'జులుం' నడుస్తోంది. పాఠశాలలు ప్రారంభం కాగానే ఫీజుల మోతతో తల్లిదండ్రుల హైరానా పడుతున్నారు.
రాచకొండ పోలీసులు సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న నేరస్తులకు..
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి తిరుమల (Tirumala) తిరుపతి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.
రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల్లోకి నీరు చేరుతుంది. పలు జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పదేళ్ల కేసీఆర్ (KCR) పాలన తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని అద్భుతంగా మార్చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత(Samantha)తో విడాకుల తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya).. శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డేటింగ్లో ఉంటూ గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నాడు.
తిరుమలాయపాలెం మండల పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నకిలీ విత్తనాలు, గడ్డి మందులు నమ్మి రైతులు మోసపోకుండా ఒకవైపు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే..
వరంగల్ మహానగరం.. కాకతీయ సామ్రాజ్యానికి రాజధాని. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అన్నీ కల్పించారు.
జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్, భారత అథ్లెటిక్స్ సమాఖ్య భాగస్వామ్యంతో శనివారం బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన తొలి ‘నీరజ్ చోప్రా క్లాసిక్-2025’ ఈవెంట్లో భారతదేశ జావెలిన్ గోల్డ
చారకొండ మండలంలోని గోకారం చెరువు నుంచి నిత్యం జోరుగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. మండల వ్యాప్తంగా కొన్ని రోజులుగా గోకారం చెరువుతోపాటు మండల కేంద్రంలోని పలు వాగుల నుంచి అక్రమార్కులు ఇ
సీరియల్లో చిన్న క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ను స్టార్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి(Reethu Chowdary) గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు.
రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను తల్లాడ పోలీసులు పట్టుకున్నారు.
రాజకీయంగా కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చలు ప్రారంభమయ్యాయి.
నారాయణపేట ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ ఎంజెట్ల దందా నడుస్తోంది. కార్యాలయ పరిధిలో ఇష్టారాజ్యంగా అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ఏ
నగర శివారులోని బాటసింగారం మార్కెట్కు మామిడి దిగుమతి జోరుగా కొనసాగుతోంది.
మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించడంతో పాటు పాత అపార్ట్మెంట్లకు సైతం డ్యూటీ తగ్గింపు వెసులుబాటు కల్పించే ఆలోచన చేస్తున్నట్లు గృహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపా
బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్(Urfi Javed) గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు.
గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
రాష్ట్రంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తున్నది.
పాము కాటు వేయడంతో పాడి గేదె మృతి చెందిన ఘటన యాచారం మండలంలోని కొత్తపల్లి, గ్రామంలో చోటుచేసుకుంది.
మండల పరిధిలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది.
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అన్నంత పని చేశాడు.
ప్రపంచంలో ఏదైనా ఆగొచ్చు.. కానీ వ్యవసాయం ఆగొద్దు. మనిషి బతకాలంటే ఆహారం కావాలి. అందుకే ఆ ఆహారాన్ని పండించే రైతు బతకాలి.
సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాలే గానీ, పార్టీలకు ఓట్ల వరంగా మారకూడదు. రాజకీయ పార్టీల భవిష్యత్తును ఉచిత పథకాలు నిర్ణయిస్తున్నాయి. తద్వారా పాలనా వ్యవస్థలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆప్షనల్ హాలిడేస్ 5 రోజులు పాఠశాల మొత్తానికి ఇచ్చుకొనే విధంగా గతం లో ఉండేది.
తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్ధతిలో లెక్కించరు.
ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు.
అర్జెంటీనా అధ్యక్షుడితో ప్రధాని మోడీ డిలిగేషన్ స్థాయి చర్చలు జరిపారు. ఆ దేశంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
వచ్చే ఏడాది జరగబోయే మహిళల ఫుట్బాల్ ఆసియా కప్కు భారత మహిళల ఫుట్బాల్ జట్టు అర్హత సాధించింది.
ఎడ్జ్బస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా అడుగుదూరంలో నిలిచింది.
మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యతను పెంచడానికి, ఫ్యాకల్టీ లభ్యతను బలోపేతం చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ కీలక మార్పులు చేసింది.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు సంభవించాయి.
క్యాన్సర్ బాధితుడు, టీడీపీ కార్యకర్త సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు...
ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న తన అభిమాని, టీడీపీ కార్యకర్తకు నేరుగా వీడియో కాల్ చేసి పరామర్శించారు. రా
మానవాళికి, పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న ఈ-వేస్ట్ పై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది..
స్టార్ హీరోయిన్ నయనతార ( Nayantara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 15 సంవత్సరాలకు పైగా... సినిమా
రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్ విద్యార్థులు ఈ సంవత్సరం బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)లో ఎక్కువ సంఖ్యలో సీట్లు సాధించారు...
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు జలకలను సంతరించుకున్నాయి.
క్రీడలను శిఖర స్థాయికి చేర్చాలన్నా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్ర క్రీడా శాఖ పనితనంలో కొత్తదనం కనిపించాలని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు...
గత బీఆర్ఎస్ తెచ్చిన దరిద్రపు ధరణి ద్వారా 30 లక్షల కుటుంబాలు భూమి హక్కు ఉండి కూడా పట్టాలు పొందలేకపోయారని రైతు కమిషన్చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగానే ఈ-కామర్స్ బిజినెస్లో చాలా మార్పులు వచ్చాయి..
రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో గుడ్ల సేకరణ, సరఫరా విషయంలో పారదర్శకత, ఏకరూపతను తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వనమహోత్సవం నేటి నుంచి మొదలు కానున్నది.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మహిళలకు సేఫ్టీ అనేది చాలా తక్కువ. అసలు ఎవరు ఎక్కడ చేతులు వేస్తారో అర్థం కానీ పరిస్థితి ఉంటుంది. ప్రశ్నిస్తే అనుకోకుండా తగిలిందని.. దానికే రచ్చ చేస్తున్నావని
వేములవాడ అర్బన్ మండలంలోని చింతల ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఆదివారం ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది...
త్వరలో వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు...
కోరుట్ల పట్టణంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరిని కలిచి వేసే ఈ సంఘటనతో ఒక్కసారిగా కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.
మెక్సికన్-అమెరికన్ నటి, నిర్మాత, దర్శకురాలు అయిన మల్టీటాలెంటెడ్ బ్యూటీ సల్మా హాయక్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజెంట్ 58ఏళ్ల వయసున్న ఈ భామ..
బేగంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని రసూల్ పురా ఇందిరమ్మనగర్ నాలాలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహానికి ..
దేశంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ యూనివర్సిటీ ఈ రంగంలో బంధుప్రీతికి ముగింపు పలుకుతుందని కేంద్ర అమిత్ షా అన్నారు.
తెలంగాణ (Telangana)లో రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చర్చించేందుకు సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్కు విసిరిన సవాల్పై కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే.
కారు బైకును ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.
ఒక యువతి అదృశ్యం కావడంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో సమర్థవంతంగా ముందుకు
ముగ్గురు యువకులు మరో యువకుడిని విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో యువకుడు హైదరాబాద్
గ్రామాల్లో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను గ్రామ మధ్యలో నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించడం తో పాటు వారి కోసం రూపొందించిన చట్టాలు, సంక్షేమ పథకాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలన
థాకరే సోదరుల కలయికను తమిళనాడు సీఎం స్టాలిన్ స్వాగతించారు. హిందీపై పోరాటం బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా సునామీలా విజృంభిస్తోందన్నారు.
పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో ఆచూకీ తెలియని 9 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో కోదాడ రూరల్ పోలీసులు మరో విజయవంతమైన ఆపరేషన్ నిర్వహించారు.
రాష్ట్రంలోని జడ్జీలకు ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని చెప్పింది.
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సితారామం’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్లో తన క్రేజ్ పెంచేసుకుంది.
గజ్వేల్ మండల పరిధిలోని ధర్మారెడ్డి పల్లి గ్రామ శివారులో వృద్దురాలి హత్య కేసులో మిస్టరీ వీడింది.
బోటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
యూఎస్ ట్రేడ్ డీల్పై పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. డెడ్లైన్స్ కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టంచేశారు.
క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడి ఖాతాలో నుండి రూ.2 లక్షలు కాజేశారు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.