దిశ, నేషనల్ బ్యూరో : ఇద్దరు తెలుగు అమ్మాయిలు అమెరికాలో కష్టాల్లో చిక్కుకున్నారు.
భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద ఎఫ్ఐడీఈ క్యాండిడేట్స్ ఛాంపియన్ షిప్ లో నిరాశ పరిచాడు. రౌండ్- 11లో రెండో సీడ్ ప్లేయర్ హికారు నకమురా చేతిలో ఓటమి పాలయ్యాడు.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి చెందారు...
రోజురోజుకూ రాహుల్ గాంధీ వయస్సు పెరుగుతోందని, అయితే మెచ్యూరిటీ మాత్రం తగ్గుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు
కేఏ పాల్ లా.. ఆర్జీ పాల్(కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి) తయారయ్యారని, అర్జంట్గా హోంమంత్రి కావాలని ఆయన కలలు కంటున్నారని
దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లో నమోదయ్యే ఓట్ల సంఖ్యకు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) స్లిప్పుల సంఖ్యకు మధ్య ఎన్నడూ తేడా రాలేదని సుప్రీంకోర్ట
ఇచ్చిన హామీలు అమలు చేయటం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేతనైతలేదని, ఫోన్ ట్యాపింగ్ పేరుతో రోజుకో లీక్ ఇచ్చి సీఎం
దిశ, స్పోర్ట్స్: జపాన్ బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ నం.1 కెంటో మొమోటా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29ఏళ్ల వయసున్న అతను.. అప్పుడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. అంతర్జాతీయ స్థ
దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్లోని మధుర లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి హేమ మాలిని తనను తాను శ్రీకృష్ణుడి గోపికగా చెప్పుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు.
దిశ, నేషనల్ బ్యూరో : అరుణాచల్ ప్రదేశ్లోని లాంగ్డింగ్ జిల్లాకు చెందిన ఓ బీజేపీ నాయకుడిని మిలిటెంట్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది.
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఓటర్లు ఆశీర్వదిస్తే.. రెండేళ్లలోనే నక్సలిజాన్ని తుదముట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 23న పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు....
పార్లమెంట్ ఎన్నికల్లో తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే, ప్రతి ఆరు నెలలకోసారి వివిధ కంపెనీలతో ఉద్యోగ మేళా నిర్వహిస్తానని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకల రాము (20) అనే యువకుడు మృతి చెందాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతోన్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. మహారాజా యదవీంద్ర సింగ్
అవినీతి, కుంభ కోణాలతో ప్రజల సొమ్మును దోచుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఇంటికి పంపాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ శ్రావంత్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తన విజయాన్ని ఖాయం
రాష్ట్రంలో ఎండలు మండిపోతుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో విద్యత్ వినయోగం జరిగింది.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్కు మరో బిగ్ షాక్ తగిలింది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయడంతో
సౌదీ అరేబియాలో కూల్చివేసిన హజ్రత్ బిబి ఫాతిమా సమాధులను వెంటనే పునర్నిర్మించాలని ఆల్ బకి ఆర్గనైజేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్ పల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డులో బ్యాటరీ పరిశ్రమ నుంచి విషవాయువులు వెలువడుతుండడంతో స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం
మహబూబ్ బాద్ లో రేపు జరిగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను జయప్రదం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మహబూబ్ బాద్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఓవైపు ఆధ్యాత్మికమైన శోభాయాత్రలో మునిగిపోయిన భక్తులు... మరోవైపు ఇదే ఛాన్స్ గా మలుచుకొని చైన్ స్నాచర్ల ముఠా విజృంభించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలోని పెద్ద నేతలను సైతం ఓడించింది బీఆర్ఎస్ పార్టీనే అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
నేర నియంత్రణలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని రాచకొండ
ఓటుకు నోటు కేసు వాయిదా పడింది.....
నారాయణపేట నియోజకవర్గం తో పాటు జిల్లా పరిధిలో రంగులు మారుతున్న రాజకీయం రోజురోజుకు పెరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు రుణమాఫీ హామీ ఏమైంది రేవంత్ అంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు.
బిజెపి చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు.
తన పెదనాన్న పేరు మీద ఉన్న భూమి తనకు రావాలనే కోపంతో వరుసకు అక్క అయిన మహిళను కత్తితో పొడిచి చంపేందుకు సోదరుడు యత్నించాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార ప్రతి పక్షాలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు
ఆగి ఉన్న వరికోత యంత్రంపై నుండి ప్రమాదవశాత్తు కింద పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గాంధారిపల్లిలో చోటుచేసుకుంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఈడీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం(ఏప్రిల్ 18) సందర్భంగా జైపూర్లోని వ్యాక్స్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్న
రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సందీప్ కుమార్ గురువారం పలు సూచనలు చేశారు
ఏజెన్సీ ప్రాంతమైన కన్నాయిగూడెం మండలంలోని, సింగారం
బహదూర్పురాలో సంచలనం సృష్టించిన ఓ యువకుడి హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న ఆరుగురిని బహదూర్పురా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూలంగా ఆంధ్ర రాష్ట్రానికి గత పది సంవత్సరాలుగా త
జాతీయ రహదారి పై గురువారం ఆగివున్న లారీని బైకు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతుల్లో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.
కార్తీక దీపం ఫేం నిరుపమ్ అదేనండి డాక్టర్ బాబు శ్రీ రామ నవమి రోజే శుభకార్యంలో పాల్గొన్నాడు. ఎప్పటి నుంచో
ఆలయానికి వెళ్లే భక్తులు సాధారణంగా పూలు, పండ్లు లేదా ఏవైనా ఆహార పదార్థాలను నైవేధ్యంగా భగవంతుడికి సమర్పిస్తారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో
ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయని, ఒకటి బిలీయనీర్లకు చెందినది, రెండోది పెద్ద సంఖ్యలో దేశంలో నివశిస్తున్న ప్రజలదన్నారు
కర్ణాటక హుబ్బళ్లిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించినందుకు ఓ యువకుడు యువతిని కిరాతకంగా చంపేశాడు.
భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ తో పాటు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శంకర్ ను వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, సీఐలు శ్యాంసుందర్, మహేష్ గురువా
ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం ఐ.ఎస్. సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి మాధవీలత మసీదుపై బాణం వేస్తున్నట్లు చేసిన చర్యలపై ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
దేశంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, ప్రయాణికులను ఆకర్షించేందుకు ఎయిరిండియా వినూత్న ఆఫర్ను ప్రకటించింది.
వాల్మార్ట్కు భారత్ ప్రాధాన్యత కలిగిన మార్కెట్. అందుకోసమే సంస్థ భారతీయ విక్రేతల కోసం ప్రత్యేక పేజీని అందిస్తున్నాం.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ
మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి
దిశ, స్పోర్ట్స్: వరుస విజయాలతో జోరుమీదున్న ‘చెన్నయ్ సూపర్ కింగ్స్’(సీఎస్కే)కు షాక్ తగిలింది. జట్టు కీలక బ్యాటర్ డెవన్ కాన్వే ఈ సీజన్ మొత్తానికీ దూరం కానున్నాడు. ఐపీఎల్ ప్రారంభం కాకముంద
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో తొలి రోజు ఒకే నామినేషన్ స్వీకరించినట్లు ఖమ్మం రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ గురువారం తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరిగింది...
ప్రముఖ నటుడు, రాజకీయవేత్త మిథున్ చక్రవర్తిపై గురువారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నియోజకవర్గం పరిధిలోని కశింకోటలో గురువారం ఉదయం జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది జనసేన, బీజేపీలకు ప్రచారం నిర్వహించారు.
టీ20 ప్రపంచకప్ ఆటగాళ్ల ఎంపికపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లను కలిశానన్న వార్తలను ఖండించాడు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.
రాజ్పుత్లు, క్షత్రియుల ఆగ్రహావేశాలు బీజేపీని, పార్టీని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నారు.
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులి మామిడి రాజుకు రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు.
చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ ఎన్నికల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ డాక్టర్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ ఆంధ్రాలో వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు జరిగిన విషయం తెలిసిందే. ఏపీలో పోలింగ్ ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు.
ఏపీలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు విచిత్రమైన తెలివితేటలు ప్రయోగిస్తున్నారు...
చనిపోయిన వృద్దుడిని బ్రతికే ఉన్నాడని చెబుతూ.. ఓ మహిళ బ్యాంకు లోనుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఘటన బ్రెజిల్ లో జరిగింది.
పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని జిల్లా ఎస్పీ సీహెచ్. రూపేష్ కుమార్ అన్నారు.
నన్నెవరూ ఏం చేయలేరు.. మీడియాలో వార్తలు వచ్చినంత
దుబాయ్లో భారీ వర్షాలు, వరదలు సంభవించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భారత సంతతి పౌరుల కోసం ఇండియన్ కాన్సులేట్ జనరల్ హెల్ప్లైన్ నంబర్లను జారీ చేసింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించి,
నియోజకవర్గంలో అభిమానులు,మహిళలు అడుగడుగునా ఇంటింటి దగ్గర నీరాజనం పలికారు. మహిళలు కర్పూర హారతులు పట్టారు.
నటి పూనమ్ ధిల్లాన్ చిన్నవయస్సులోనే మిస్ ఇండియాగా తళుక్కుమని ఎన్నో చిత్రాల్లో నటించి అభిమానుల మనస్సును దోచుకున్న అందాల తార.
చెన్నూర్ నియోజకవర్గంలోని పలువురు రైతులు తమకు ఇచ్చిన
పారిస్ ఒలింపిక్స్ ముందు భారత్ కు షాక్ తగలింది. గాయం కారణంగా స్టార్ అథ్లెట్ ఒలింపిక్స్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ తప్పుకున్నాడు.
రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన జనగామ పోలీస్
సీఎం జగన్పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీశ్కు కోర్టు 14 రోజలు పాటు రిమాండ్ విధించింది...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనే దేశం అభివృద్ధి సాధ్యమని భావించి గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం తెలంగాణ జాగృతి అసెంబ్లీ కన్వీనర్ కొండా పరమేష్ గౌడ్,
సుదూర శ్రేణి లక్ష్యాలను సాధించడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలెప్మెంట్ కొత్తగా స్వదేశీ సాంకేతికతతో రూపొందిన నిర్భయ్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.