మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన అమెరికా అమ్మాయి.. నస్పూర్ అబ్బాయి
ప్రేమ కు ఎల్లలలు లేవు&హద్దులు కూడా లేవు. మన దేశపు అబ్బాయి పరదేశి అమ్మాయిని ప్రేమించగా అబ్బాయి తల్లితండ్రులు, అమ్మాయి తల్లి తండ్రులు వారి ప్రేమకు ఒప్పుకుని భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వేద మంత్రాల సాక్షి గా వారి కి వివాహాం జరిపించి ఒకింటి వారిని చేసారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామానికి చెందిన సింగరేణి గని కార్మికుడు గంగిపెల్లి రాములు కమల ప్రథమ పుత్రుడు గంగిపెల్లి ప్రణీత్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అమెరిక వాస్తవ్యులు గ్రియర్ చెర్యల్ ఏకైక పుత్రిక లవినిశ్రీ(తమీ) లు అమెరికాలో ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరువైవుల వారు అంగీకరించారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక మండపంలో వారికి భారతీయ పద్ధతిలో వేదపండితులు మంత్రోచ్ఛారణల మధ్య వివాహం జరిపించారు. 10 రోజుల క్రితమే అమెరికా నుండి లవనశ్రీ తమ కుటంబ సభ్యులతో మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు. ఐదు రోజుల క్రితం నస్పూర్ లో అసలైన పెళ్లి ఆచారాల ప్రకారం అన్ని కార్యక్రమాలు చేపట్టగా పరదేశీ అతిధులు అన్ని కార్యాక్రమాల్లొ పాల్గొని భారతదేశ సంప్రదాయలను చూసి ముగ్ధులయ్యారు. నేటి వివాహా వేడుకలు పాశ్చాత్య పోకడలకు పోతున్న నేపధ్యంలో అమెరికా నుండి వచ్చిన వారు భారతీయ సంస్కృతి సంప్రాదాయలను గౌరవిస్తూ చీర కట్టు తో మురిసి పోయారు. పెళ్లి పందిరిలో వారే భారతదేశ పౌరులుగా కట్టు, బొట్టుతో అలరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయం మాటల్లో చెప్పలేనిదని, ఇక్కడి ఆచారాలు మంత్రముగ్ధులను చేశాయని ఆనందం వ్యక్తం చేసారు. స్థానికులు వారితో చేసిన సందడి మరింత ఆనందాన్నిచ్చింది. వారితో స్థానికులు సెల్ఫీలు తీసుకుని సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాలలోని పద్మనాయక మండపంలో అమెరికా అమ్మాయి, నస్పూర్ అబ్బాయి వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది.
దేవాదులపై ప్రభుత్వ నిర్లక్ష్యం: హరీష్రావు
దేవాదుల పంపుహౌజ్ మోటర్లను తక్షణమే ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం హసన్ పర్తి మండలం లోని దేవాదుల పంపుహౌజ్ ను ఆయన బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలసి సందర్శించి పరిశీలించారు. పంపుహౌజ్ వద్ద దేవాదుల అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని అగ్రహారం వ్యక్తం చేశారు. వెంటనే దేవాదుల ప్రాజెక్టు కు చెందిన భీంఘన్ పూర్ ,గండి రామారాం, దేవన్న పేట పంపుహౌజ్ మోటర్ల ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిలో నీళ్లు ఉన్నా దేవాదుల మోటార్లు ఆన్ చేయడం లేదని హరీశ్ రావు అన్నారు. గతంలో జిల్లా మంత్రులు ఇక్కడ హడావిడి చేశారని చెప్పారు. గతంలో ఇక్కడి మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఇక్కడ పంపింగ్ ఆగిపోవడం వల్ల జనగామ, స్టేషన్ ఘన్ పూర్,పాలకుర్తి రైతాంగానికి ఇబ్బందులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ ఉన్న మోటార్లు కూడా నడపడం కాంగ్రెస్ వల్ల కావడం లేదన్నారు. కాంగ్రెస్ తీరుతో రైతుల ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తాము ప్రాజెక్టులు నిర్మిస్తే కాంగ్రెస్ వాటిని నిర్వహించలేకపోతోందన్నారు. దేవాదుల మీద కాంగ్రెస్ కనీసం రూ. 200 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ పై బీఆర్ఎస్ రూ. 7300 కోట్లు ఖర్చుచేసిందన్నారు. ఏపీ నల్లమల్ల సాగర్ కడుతుంటే సీఎం రేవంత్ మౌనంగా ఉన్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. గోదావరిలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంతో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. కృష్ణాలో మన నీటి వాటాను వాడుకోలేకపోతున్నారని విమర్శించారు.ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే అడ్డుకోలేకపోతున్నారని, ఎప్పటికపుడు రైతుబంధు అంటూ రేవంత్ రైతులను మోసం చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తో పలవురు బిఅర్ ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు... ఏడుగురు మృతి
గుజరాత్ లోని వాస్లాడ్ జిల్లా కర్నాడ లోని కుంభ్ఘాట్ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారును ఓ లారీ వెనుక నుంచి ఢీ కొట్టగా,అది అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కారులో ప్రయాణించిన ఏడుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలించిన తరువాత మరో ఇద్దరు చనిపోయారు. మృతులంతా అంబా జంగిల్ గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నానా పోండాకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక ఎమ్ఎల్ఎ జితు చౌదరి ఆ ప్రదేశం ప్రమాదాల జోన్ అని వ్యాఖ్యానించారు.
సిగరెట్ కాల్చవద్దన్నందుకు ఫ్యూయల్ టాంక్ కు నిప్పు పెట్టాడు
పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటుండగా, సిగరెట్ కాల్చవద్దని అన్నందుకు ఆగ్రహించిన ఓ వ్యక్తి ఫ్యూయల్ టాంక్ కు నిప్పుపెట్టిన ఘటన ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరిగింది. పెట్రోల్ బంక్ ఉద్యోగి వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఫిబ్రవరి 18న రాయ్ పూర్ లో ఈ సంఘటన జరిగింది. సిసిటివి కెమెరా వీడియో ఆధారంగా పెట్రోల్ బంకు వద్ద మోటర్ సైకిల్ కు నిప్పుఅంటించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను ఉర్లలోని బిర్గావ్ కు చెందిన ధర్మేంద్ర సింగ్, ఏహెచ్ పి కాలనీకి చెందిన ఇమ్రాన్ ఖురైషిగా గుర్తించారు. ఉర్లా ప్రాంతంలో కర్మచౌక్ దగ్గరలోని సంగీత ఫ్యూయల్ పెట్రోల్ పంపు వద్దకు బుధవారం రాత్రి 7.40 గంటల ప్రాతంలో ఇద్దరు యువకులు బైక్ లో ఇంధనం నింపుకోవడానికి వచ్చారు. పెట్రోల్ బంక్ ఉద్యోగి ట్రాంక్ లో పెట్రోల్ పోస్తుండగా, బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి దిగి, సిగరెట్ వెలిగించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ ఉద్యోగి సిగరెట్ ముట్టించవద్దని అనడంతో అతను రెచ్చిపోయి లైటర్ ను ఫ్యూయల్ ట్యాంక్ లోకి విసరడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు బైక్ తో పాటు పెట్రోల్ పంపు ఇంధన నాజిల్ కు కూడా చేరాయి. అకస్మాత్ గా మంటలు చెలరేగడంతో సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేస్తుండగానే బైకర్, అతడి స్నేహితుడు పారిపోయారు. పెట్రోల్ బంకు ఉద్యోగుల ఫిర్యాదు తర్వాత, సిసిటివి కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఆధారంగా ఇద్దరినీ అరెస్ట్ చేశారు. వారి బైక్ ను,లైటర్ ను స్వాధీనం చేసుకున్నారు.
Ayesha Meera Case: CBI Court Orders Return of Remains
Nearly nineteen years after the brutal rape and murder of B Pharmacy student Ayesha Meera in Vijayawada, the case remains unresolved. Despite multiple investigations and years of legal battles, the identity of the real culprits has not been conclusively established. The prolonged delay in justice continues to haunt the victim’s family. In a significant development […] The post Ayesha Meera Case: CBI Court Orders Return of Remains appeared first on Telugu360 .
మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు. ఇక ప్రయాణం మరింత ఈజీ!#mahalaxmi #smartcard #Telangana
ముంబయిలో షూటింగ్.. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టిన ప్రభాస్#telugupost #prabhas #couplefriendly
3 Lady Dons : వీళ్లే మాఫియా మా రాణులు Andhra Prabha Crime Story
3 Lady Dons : వీళ్లే మాఫియా మా రాణులు Andhra Prabha
అమీర్పేట్లో అగ్నిప్రమాదం.. భవనంలో చిక్కుకున్న 200 మంది విద్యార్థులు
షార్ట్ సర్కూట్ వల్ల అమీర్పేట్లోని ఆదిత్య ఎన్క్లేవ్లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమయానికి అగ్నిపమాక సిబ్బంది వచ్చి విద్యార్థులను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. అమీర్పేట్లోని మైత్రివనం భవనం పక్క ఉన్న నీలగిరి బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగాయి. మంటలు చెక్కలకు అంటుకోవడంతో మంటలు, పొగలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు వెంటనే సరఫరాను ఆపివేశారు. కాంప్లెక్స్లో పలు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉండడంతో చాలామంది విద్యార్థులు భవనంలో చిక్కుకుపోయారు. మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు మెట్ల మార్గం నుంచి కిందకు దిగడానికి వీలులేకుండా పోయింది. ఆందోళనకు గురైన విద్యార్థులు బాల్కనీలోకి వెళ్లిన కింకి దూకేందుకు ప్రయత్నించారు. అప్పుడే అక్కడికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్స్పెక్టర్ సంజీవ్ విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సమీపంలో ఉన్న షాపులో నుంచి నిచ్చెనలు తీసుకుని వచ్చి బాల్కనీలోకి నిచ్చేనలు వేసి హోంగార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రజల సాయంతో 80 మంది విద్యార్థులను బయటకు తీసుకుని వచ్చారు. నాలుగో అంతస్థులోని ఓ ఇన్స్టిట్యూట్లో 200మంది విద్యార్థులు ఉండగా వారిని కూడా క్షేమంగా బయటికి తీసుకుని వచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని రెండు , మూడో అంతస్థుల్లో పొగ దట్టంగా అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్కుమార్ యాదవ్ వచ్చి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ భవనాన్ని పరిశీలించారు, అక్కడ ఉన్న వారితో సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోచింగ్ సెంటర్లకు కేరాఫ్... అమీర్పేట్లోని మైత్రివనం వద్ద భవనాల్లో సాఫ్ట్వేర్ కోర్సు కోచింగ్ సెంటర్లకు పెట్టింది పేరు. ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంబిఏ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగంలో చేరేందుకు ఇక్కడికి వచ్చి కోర్సులు నేర్చుకుంటారు. ఇక్కడ కోచింగ్ తీసుకున్న చాలామంది విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్నారు. ఉద్యోగంలో చేరిన తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడానికి ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ సెంటర్లు ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరగడంలో పలువురు ఆందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
చెలరేగిన ఆసీస్ బౌలర్లు.. స్వల్పస్కోర్కే ఒమాన్ ఆలౌట్..
పల్లెకెలె: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో ఒమాన్ స్వల్పస్కోర్కే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన ఒమాన్ జట్టుకు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ అమీర్ ఖలీమ్ తొలి బంతికే ఔట్ అయ్యాడు. మ్యాచ్లో ఆసీస్ బౌలర్ల ధాటిని ఒమాన్ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. ఆసీస్ బౌలింగ్లో ఒమాన్ బ్యాటర్లు పేక మేడల కుప్పకూలిపోయారు. ఒమాన్ బ్యాటింగ్లో వసీం అలీ (32) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో ఒమాన్ 16.2 ఓవర్లలో 104 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలింగ్లో అడం జంపా 4, మాక్స్వెల్, బార్ట్లెట్ చెరి 2, స్టొయినిస్, ఎల్లీస్ తలో వికెట్ తీశారు.
యూరియా యాప్ను రద్దు చేయాలి: హరీష్ రావు
యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టే ఆనాటి రోజులు తేవడమేనా మీరు చెప్పిన మార్పు..? అంటూ సిఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని లక్షలాది మంది రైతులు ఏ విధంగా యాప్ను వినియోగిస్తారన్న కనీస సోయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. షాపుల్లో అమ్మాల్సిన యూరియాను, యాపుల్లో ఇస్తామని ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి.. ఈ రైతు ఆక్రందన మీకు వినిపిస్తుందా..అని ప్రశ్నిస్తూ యూరియా కోసం ఓ రైతు పడుతున్న ఆందోళనకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్టు చేశారుర. గుండెలు మండి ప్రభుత్వంపై తిరగబడుతున్న అన్నదాత రోధన అర్థమవుతుందా..? అని నిలదీశారు. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిదీ ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు.దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఇంత కర్కషంగా, కఠినంగా వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు.యూరియా యాప్ను రద్దు చేసి, పాత విధానంలో, ఎలాంటి షరతుల్లేకుండా రైతులకు యూరియా సరఫరా చేయాలని తెలంగాణ రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే యూరియా కష్టాలు భరించని రైతులు రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ను ముట్టడించే రోజులు వస్తాయని హెచ్చరించారు.
Simbu in talks for a Telugu Film?
Tamil actor Simbu once had a decent Telugu market and his films had a simultaneous Telugu release. But his market has seen a decline and the actor too is focused on Tamil films. After years, he is all set to do a bilingual. Top Telugu production house Mythri Movie Makers is in talks with Simbu […] The post Simbu in talks for a Telugu Film? appeared first on Telugu360 .
When Prabhas ordered Food from Other States during Cheat Meal
Prabhas, the pan-Indian star has spent his time between his busy schedules to meet the team of Couple Friendly. The film ended up as a decent hit and it is doing well in multiplexes. During the conversation, Prabhas shared a funny update during the shoot of Adipurush. On one of the Cheat Meal day, Prabhas […] The post When Prabhas ordered Food from Other States during Cheat Meal appeared first on Telugu360 .
భూ తగాదాలు.. కాంగ్రెస్ నేత దారుణ హత్య
దుబ్బాక: సిద్ధపేటలో కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. భూ తగాదాల నేపథ్యంలో బాల్ రెడ్డి(50) అనే వ్యక్తిని దాయాదులు హత్య చేశారు. దుబ్బాక పురపాలికలోని చేల్లాపూర్ వార్డు శివారులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సిద్ధిపేట ఎసిపి రవీందర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. చేల్లాపూర్ వార్డుకు చెందిన వంగ బాల్రెడ్డిని అదే గ్రామానికి చెందిన దాయాదులు భూ తగాదాల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం గొంతుకోసం చంపారు. అనంతరం నిందితులు తల్లి, కొడుకు పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక వంద పడకల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం హత్యకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని ఎసిపి తెలిపారు.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ପ୍ରକୃତ ଭିଡିଓରେ କଂଗ୍ରେସ ଦଳକୁ ଆକ୍ଷେପ କରି ଏଭଳି କହିଛନ୍ତି ମୋଦି
ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦି ଆଜି (୧୯ ଫେବୃଆରୀ) ଦିଲ୍ଲୀର ଭାରତ ମଣ୍ଡପମରେ ଇଣ୍ଡିଆ ଏଆଇ ଇମ୍ପାକ୍ଟ ସମିଟ୍ ୨୦୨୬ ଉଦଘାଟନ କରିଛନ୍ତି। ଫ୍ରାନ୍ସ ରାଷ୍ଟ୍ରପତି ଇମାନୁଏଲ ମାକ୍ରନ, ବ୍ରାଜିଲ ରାଷ୍ଟ୍ରପତି ଲୁଲା ଡା ସିଲଭା ଏବଂ ମିଳିତ ଜାତିସଂଘର ମହାସଚିବ ଆଣ୍ଟୋନିଓ ଗୁଟେରେସଙ୍କ ସମେତ ବିଭିନ୍ନ ଦେଶର ନେତା ଏବଂ ଶିଳ୍ପ ନେତାମାନେ ଉପସ୍ଥିତ ଥିଲେ। ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଯୋଗଦେବା ଅବସରରେ ମୋଦୀ କହିଛନ୍ତି ଯେ କିଛି ଲୋକ ନୂତନ ପ୍ରଯୁକ୍ତିବିଦ୍ୟା ପ୍ରତି ସନ୍ଦେହବାଦୀ। ତଥାପି, ଯୁବ ପିଢ଼ି ଯେପରି ଭାବରେ AI କୁ ଗ୍ରହଣ କରୁଛନ୍ତି ତାହା ପୂର୍ବରୁ କେବେ ଦେଖାଯାଇ ନଥିଲା। AI ସମ୍ମିଳନୀ ପ୍ରଦର୍ଶନୀ ମଧ୍ୟ ପ୍ରଚଣ୍ଡ ଉତ୍ସାହ ସୃଷ୍ଟି କରିଛି। ୧୦୦ ରୁ ଅଧିକ ଦେଶରୁ ପ୍ରତିନିଧିତ୍ୱ ଏବଂ ବିଶ୍ୱର କୋଣ ଅନୁକୋଣରୁ ବିଶିଷ୍ଟ ବ୍ୟକ୍ତିମାନେ ଶିଖର ସମ୍ମିଳନୀକୁ ସଫଳତାର ନୂତନ ଶିଖରରେ ପହଞ୍ଚାଉଛନ୍ତି । ଇତିମଧ୍ୟରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦିଙ୍କ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ମୋଦି କହୁଛନ୍ତି, ଗୋଟିଏ ହିଁ ମିଶନ ସମାଜକୁ ବାଣ୍ଟ ଲୋକଙ୍କୁ ବାଣ୍ଟ ଏବଂ ସରକାର ଉପରେ ନିଜ ହକ୍ ଜମାଅ । ଉକ୍ତ ଭିଡିଓକୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ୟୁଜର୍ସ ସେୟାର କରି ମୋଦିଙ୍କୁ କଡ଼ା ସମାଲୋଚନା କରିଛନ୍ତି । ମୋଦି ଏଭଳି ଭାବେ ସବୁ ବାଣ୍ଟି ସରକାର ଗଠନ କରିଛନ୍ତି ମୋଦି ବୋଲି ଅଭିଯୋଗ ଆଣିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଯାହାର ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଏହା ନିଜର ନୁହେଁ, କଂଗ୍ରେସ ଦଳ ବିଭାଜନ ବାଟ ଆପଣାଇ ସତ୍ତାରେ ରୁହେ ବୋଲି କହିଛନ୍ତି ମୋଦି । ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋଦିଙ୍କ ଏଭଳି ମନ୍ତବ୍ୟ ନେଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ। ଅନୁସନ୍ଧାନରୁ କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ମୋଦି ଦେଇଥାନ୍ତି ତେବେ ନିଶ୍ଚିତଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ନିଶ୍ଚିତ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଦେଖିବାକୁ ଗଲେ ଏଭଳି ମନ୍ତବ୍ୟ ଜଣେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଏଭଳି ଖୋଲା ସଭାରେ ଦେବାଟା ଅସମ୍ଭବ ପ୍ରାୟ । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆ ଏକ୍ସରେ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୫ ଅକ୍ଟୋବର ୨୦୨୪ରେ ଉକ୍ତ ପୋଷ୍ଟ କରି ଏଏନଆଇ ଉଲ୍ଲେଖ କରିଛି, ଥାନେ, ମହାରାଷ୍ଟ୍ର: ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦି କହିଛନ୍ତି, କଂଗ୍ରେସ ଜାଣେ ଯେ ସେମାନଙ୍କର ଭୋଟ ବ୍ୟାଙ୍କ ଏକ ରହିବ, କିନ୍ତୁ ଅନ୍ୟମାନେ ସହଜରେ ବିଭାଜିତ ହୋଇଯିବେ। କଂଗ୍ରେସ ଏବଂ ଏହାର ସହଯୋଗୀମାନଙ୍କର କେବଳ ଗୋଟିଏ ମିଶନ ଅଛି: ସମାଜକୁ ବିଭାଜିତ କରିବା ଏବଂ କ୍ଷମତା ଦଖଲ କରିବା। ତେଣୁ, ଆମର ଏକତା ଦେଶର ଢାଲ ହେବା ଉଚିତ। ଆମକୁ ମନେ ରଖିବାକୁ ପଡିବ ଯେ ଯଦି ଆମେ ବିଭାଜିତ ହେଉ, ତେବେ ଯେଉଁମାନେ ବିଭାଜିତ ହୁଅନ୍ତି ସେମାନେ ଏକ ସମାବେଶ ଆୟୋଜନ କରିବେ। ଆମେ କଂଗ୍ରେସ ଏବଂ ମେଣ୍ଟର ଯୋଜନାକୁ ସଫଳ ହେବାକୁ ଦେବା ଉଚିତ୍ ନୁହେଁ... ବୋଲି ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ କରିଛି ଏଏନଆଇ । ଉକ୍ତ ଭିଡିଓରେ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଉକ୍ତ ଭିଡିଓରେ ମୋଦି କଂଗ୍ରେସକୁ ଆକ୍ଷେପ କରି ଏଭଳି କହିଛନ୍ତି । ସେହିପରି ୫ ଅକ୍ଟୋବର ୨୦୨୪ରେ ନବଭାରତ ଟାଇମ୍ସ ଏକ ଖବର ପ୍ରସାରିତ କରି, ମୂଳ ଭିଡିଓ ବ୍ୟବହାର କରି ଲେଖିଚି, କଂଗ୍ରେସ ଦଳକୁ ଉଲ୍ଲେଖ କରି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋଦୀ କହିଥିଲେ ଯେ କଂଗ୍ରେସ ଜାଣେ ଯେ ଏହାର ଭୋଟ ବ୍ୟାଙ୍କ ଏକ ରହିବ, କିନ୍ତୁ ଅନ୍ୟମାନେ ସହଜରେ ବିଭାଜିତ ହୋଇଯିବେ । କଂଗ୍ରେସ ଏବଂ ଏହାର ସହଯୋଗୀମାନଙ୍କର କେବଳ ଗୋଟିଏ ମିଶନ ଅଛି: ସମାଜକୁ ବିଭାଜିତ କରିବା ଏବଂ କ୍ଷମତା ହାସଲ କରିବା । ସେହିପରି ଆଉକିଛି ଗଣମାଧ୍ୟମ ଉକ୍ତ ଖବରକୁ ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଏହା ନିଜର ନୁହେଁ, କଂଗ୍ରେସ ଦଳ ବିଭାଜନ ବାଟ ଆପଣାଇ ସତ୍ତାରେ ରୁହେ ବୋଲି କହିଛନ୍ତି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋଦି ।
గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అన్నఅనుమానాలు పటాపంచలయ్యే సమయం వచ్చేసింది. గ్రహాంతర వాసులకు సంబంధించి అమెరికా వద్ద ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయాలని పెంటగాన్, ఇతర ఫెడరల్ సంస్థలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం ఆదేశించారు. గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు. అయితే ఈ అంశం పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి మాత్రం ఉందని ఆయన తెలిపారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా ఈ మధ్య ఓ పాడ్ కాస్ట్ ఇంటర్ వ్యూలో గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా అన్న ప్రశ్నకు ఒబామా అందుకు సంబంధించి రహస్య సమాచారం వెల్లడించారని పుకార్లు షికారు చేశాయి. దాంతో ట్రంప్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ ఈ ప్రకటన చేశారు. ఒబామా వెల్లడించిన రహస్య సమాచారం ఏమిటన్నది ఇప్పటికీ తెలియలేదు. దశాబ్దాలుగా గ్రహాంతరవాసులు, ఇతర గ్రహాల్లో జీవులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులపై పలు కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అత్యంత క్లిష్టమైన, ఆసక్తి కరమైన విషయాలకు సంబంధించి అమెరికా వద్ద పలు ఫైళ్లు ఉన్నాయని చెబుతారు, అలాంటి సమాచారం ఉన్న ఫైళ్లను బహిర్గతం చేసి, ఈ సస్పెన్స్ కు తెరతీయాలని ఆదేశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ గ్రహాంతరవాసులకు సంబంధించి నిజాలు తనకు తెలియదని, ఈ ఫైళ్లలో విషయాలు వెల్లడైతే, తాను, ఒబామా కు కూడా ఓ విషయం స్పష్టమవుతుందని ఆయన వివరించారు. బరాక్ ఒబామా ఈ మధ్య పాడ్ కాస్ట్ లో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, గ్రహంతరవాసులతో మనవారు కాంటాక్ట్ లోకి వచ్చారని తెలిపే ఎలాంటి ఆధారాలు తాను చూడలేదని, అయితే విశ్వం చాలా విశాలమైనదని, అక్కడ ఏదో ఓ గ్రహంలో జీవం ఉండే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ట్రంప్ కోడలు లారా ట్రంప్ ఈ వారం తాను గ్రహాంతరవాసుల గురించి మాట్లాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ప్రెసిడెంట్ గ్రహాంతరవాసుల గురించి సరైన సమయంలో వెల్లడిస్తారని ఆమె పేర్కొన్నారు. కాగా, ట్రంప్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ను ఈ అంశంపై ప్రస్తావించినప్పుడు, గ్రహాంతరవాసుల గురించి వచ్చిన ఏ సమాచారమైనా తనకు వార్త అవుతుందని ఆమె మీడియాతో చెప్పారు. 2017లో అప్పటి పెంటగాన్, ప్రభుత్వ అధికారుల బృందం గుర్తు తెలియని వస్తువులకు సంబంధించి ఓ నేవీ వీడియోను లీక్ చేసిన తర్వాత, ప్రజలలో ఆసక్తి పెరిగింది. గుర్తు తెలియని ఎగిరే వస్తువులు, గ్రహాంతరవాసులకు సంబంధించిన రహస్యాలను అమెరికా ప్రభుత్వం దాచే అవకాశం చాలామంది అమెరికా వాసులు అభిప్రాయపడ్డారు. 2022 మేలో దాదాపు 50 ఏళ్లుగా గ్రహాంతరవాసులు, లేదా గుర్తుతెలియని వస్తువులకు సంబంధించి విచారణ నిర్వహించడానికి కాంగ్రెస్ సిద్ధపడింది. అయితే నౌకాదళం అధికారులు మాత్రం నేవీ షిప్ పైన తేలియాడే ఆకుపచ్చ త్రిభుజాకారపు ఆకారాలు డ్రోన్ లు కావచ్చు నని పేర్కొన్నారు. ఏది ఏమైనా, ట్రంప్ ఆదేశంతో ఆ సస్పెన్స్ కు తెరపడనుంది.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଫ୍ଲାଏଓଭର ଭୁଶୁଡିବା ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ
ହଳିଦିଆପଦର ବ୍ରିଜ ଡିଜାଇନ ହେବ । ହଳଦିଆପଦର ଦୁର୍ଘଟଣା ପ୍ରସଙ୍ଗରେ ପରିବହନ ମନ୍ତ୍ରୀ ବିଭୂତି ଭୂଷଣ ଜେନାଙ୍କ ପ୍ରତିକ୍ରିୟା । ସେ କହିଛନ୍ତି, ଏ ଘଟଣା ଏବେର ନୁହେଁ । ଯେଉଁଦିନରୁ ବ୍ରିଜ ତିଆରି ହୋଇଛି, ସେବେଠାରୁ ଡିଜାଇନ ଭୁଲ ଅଛି । ଏହା ଭିତରେ ବହୁତ୍ ଜୀବନ ଅକାରଣରେ ଗଲାଣି । ନିଜର ସ୍ବାର୍ଥ ସାଧନ ପାଇଁ ଯେଉଁ ଭଳି କାମ କରାଯାଇଥିଲା । ସମସ୍ତେ ନିନ୍ଦା ମଧ୍ୟ କରୁଛନ୍ତି, ଆଉ ଆଜି ଯେଉଁମାନେ କହୁଛନ୍ତି, ସେମାନେ ଆଗରୁ କହୁନଥିଲେ ।ସୂଚନା ଥାଉକି ହଳଦିଆପଦର ବ୍ରିଜ ଏକ ମରଣ ଯନ୍ତା ପାଲଟିଥିବାର ବିଭିନ୍ନ ଖବରକାଗଜରେ ପ୍ରକାଶିତ ହେବା ପରେ ସରକାର ଏହି ପଦକ୍ଷେପ ନେଇଥିବାର ଜଣାଯାଉଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ବିରାଟ ବ୍ରିଜ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓକୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରି ସରକାରଙ୍କ ଉପରେ ଅସନ୍ତୋଷ ଝାଡିଛନ୍ତି ଜନତା । ସାଧାରଣ ଜନତା ଝାଳ ବୁହା ଧନ ଅର୍ଜନ କରି ସରକାରଙ୍କୁ କର ଦେଉଥିବା ବେଳେ ସରକାର ଏବଂ ତାଙ୍କ ଦୁର୍ନୀତିଗସ୍ତ ଅଧିକାରୀ କିଭଳି ଭାବେ ସେହି କର ଟଙ୍କାକୁ ଆତ୍ମସାତ କରୁଛନ୍ତି ବୋଲି କହିଛନ୍ତି ୟୁଜର୍ସ । ୟୁଜର୍ସ ଲେଖିଛନ୍ତି, କୋଟିକୋଟି ଟଙ୍କାରେ ପୋଲ ନିର୍ମାଣ ହୋଇଥିବା ବେଳେ ଦେଖନ୍ତୁକିଭଳି ୧୦ ସେକେଣ୍ଡରେ ଭୁଶୁଡ଼ି ପଡୁଛି । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ଆଉ ଜଣେ ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ବିକଶିତ ଭାରତର ଆଉ ଏକ ପ୍ରମୁଖ ସଫଳତା, ଏହା କେବଳ ଏକ ସେତୁ ନୁହେଁ ଯାହା ଫମ୍ପା, ଏହା ଆମର ଆଶା ଯାହା ଏପରି କାର୍ଯ୍ୟ ପରେ ଦିନକୁ ଦିନ ଫମ୍ପା ହେଉଛି । କିନ୍ତୁ ଯେତେବେଳେ ମୁଁ ଏକ ନ୍ୟୁଜ୍ ଚ୍ୟାନେଲ୍ ଚାଲୁ କରେ, ମୁଁ ଉତ୍ସାହରେ ପୂର୍ଣ୍ଣ ହୋଇଯାଏ। ମୋତେ ଲାଗୁଛି ଯେ ଆମେ ୨୦୪୭ ନୁହେଁ, ମାତ୍ର ଗୋଟିଏ କିମ୍ବା ଦୁଇ ବର୍ଷ ମଧ୍ୟରେ ବିକଶିତ ହେବୁ ! କିନ୍ତୁ ଯେତେବେଳେ ମୁଁ ଏସବୁ ଦେଖେ...ବୋଲି ଲେଖିଛନ୍ତି ୟୁଜର୍ସ । विकसित हो रहे भारत का एक और बड़ा कारनामा ! यह केवल एक ब्रीज खोखला नही है ,, यह हमारी उम्मीद है जो ऐसे कामों के बाद दिन प्रतिदिन खोखली होती जा रही है ! परंतु जैसे ही News चेनल खोलता हूं तो जोश में भर जाता हुं लगता है 2047 नही एक दो साल में ही हम विकशित हो जाएंगे ! पर जब ये सब… pic.twitter.com/pTNNBK0DiQ — Suresh Prajapat (@SURESHK27439361) February 13, 2026 ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ପୋଲ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଦାବୀର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ନିକଟ ଦିନରେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ନିଶ୍ଚିତ ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥାନ୍ତା । ବହୁ ପୂର୍ବରୁ କିଛି ରାଜ୍ୟରେ ଏଭଳି କିଛି ଘଟଣା ଘଟିଥିବା ବେଳେ ଏହି ଭିଡିଓ ସହ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଇନସ୍ଟାଗ୍ରାମ ପୋଷ୍ଟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଏଆଇ ଇନଲାଇଫ ନାମକ ଏକ ଇନସ୍ଟାଗ୍ରାମ ପେଜ୍ ୫ଅଗଷ୍ଟ ୨୦୨୫ରେ ଏକ ଭିଡିଓ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ଏକ ବ୍ରିଜ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଦୃଶ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ସମାନତା ଥିବାର ଦେଖୁବାକୁ ପାଇଥିଲୁ । ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ପେଜ୍ ଟି ଏଆଇ ଭିଡିଓ ପାଇଁ ଏକ ପ୍ଲାଟଫର୍ମ ବୋଲି ଉଲ୍ଲେଖ ରହିଛି । ସେହିପରି ଉକ୍ତ ପେଜ୍ ରେ ଏଭଳି ବିଭିନ୍ନ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥିବାର ଭିଡିଓ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ଅନୁମାନ କରାଯାଏ ଯେ, ଉକ୍ତ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇ ପରେ । ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓକୁ ହାଇଭ ମୋଡରେସନ ଟୁଲ ରେ ପରୀକ୍ଷା କରିବାରୁ ଏହା ୯୬%ରୁ ଉର୍ଦ୍ଧ ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ପୋଲ ଭୁଶୁଡ଼ି ପଡୁଥିବାର ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ।
అధ్యాపకురాలు తిట్టిందని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఖమ్మం: ఈ మధ్యకాలంలో యువత ప్రతి చిన్న విషయానికే ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు మందలించారని.. లేదా బయట ఎవరో ఏదో అన్నారని ఆవేశంలో ప్రాణాలు తీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గురుకుల కళాశాల భవనం పై నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అధ్యాపకురాలు దూషించిందని మనస్తాపంతో ఆ విద్యార్థిని ఈ దారుణానికి ఒడిగట్టింది. బోనకల్లు ఎస్సీ బాలికల గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని అధ్యాపకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
భూపాలపల్లి జిల్లా కోర్డులో ఎసిబి రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ముగ్గురు సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్డులో శుక్రవారం వరంగల్ ఎసిబి అధికారులు డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రైడ్స్ నిర్వహించి రూ.5000 లంచం తీసుకుంటుండగా ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్(స్టెనోగ్రాఫర్), అటెండర్లు పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుకున్నారు. డిఎస్పీ వివరాల ప్రకారం..భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి శివారులో ఒక వ్యక్తికి 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇట్టిభూమిపై పక్కనున్న వ్యక్తి 1984లో సివిల్ దావా వేయగా వివిద కోర్టుల తీర్పులతో జిల్లా కోర్టు వరకు వచ్చిందని, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జిల్లా ప్రెన్స్పల్ జడ్జి పిర్యాధు దారునికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, ఆతీర్పు కాఫీ కొరకు ఫిబ్రవరి 10న చాలన్కట్టి కాఫీ సెక్షన్లో అడుగగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారని ఇచ్చకోలేక అతను మల్లి అదేనెల 13న వచ్చి అంత ఇవ్వలేనని అడుగగా రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా మూడు రోజులకు ఇస్తానని వెల్లాడని, లంచం ఇచ్చుడు ఇష్టంలేక ఆవ్యక్తి ఎసిబి అధికారులకు పిర్యాదు చేశారని తెలిపారు. శుక్రవారం ఆవ్యక్తి ఎసిబి అధికారులతో చరణ్కు లంచం ఇవ్వటానికి రాగా చరన్ అటెండర్లు గా పని చేస్తున్న రజిత ,సునీతలను అప్రోచ్ కావాలని వారికి డబ్బులు ఇచ్చికాఫీ తీసుకోండనిచెప్పగా రజితకు డబ్బులు ఇచ్చి కాఫీ తీసుకొనగా ఆత్వాత సునీత చరణ్ నన్నే తీసుకొమ్మడని ఆడబ్బులు సునీత తీసుకుందని తెలిపారు. ఆ డబ్బులు లంచం డబ్బులు అని వారికి అవగాహణ పూర్థిస్థాయిలో ఉందని తెలిపారు. చరణ్, రజిత, సునీతలను అదుపులోకి తీసుకొని నేడు వరంగల్ ఎసిబికోర్టులో హాజరపుచనున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు సంప్రదించాలని డిఎస్పీతెలిపారు. ఈకార్యక్రమంలోఎసిబి సిబ్బంది ఎస్ రాజు, ఎల్ రాజు, ప్రభాకర్ సిబ్బంది ఉన్నారు.
చివరి లీగ్ మ్యాచ్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
పల్లెకల్లె: ఐసిసి టి-20 ప్రపంచకప్లో ఒక దశ శుక్రవారంతో ముగియనుంది. లీగ్ దశలో చివరి మ్యాచ్ ఒమాన్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఈ రెండు జట్లు టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి గౌరవప్రదంగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టులో ఒక మార్పు చేసింది. కూపర్ కన్నోల్లీ స్థానంలో మాట్ రెన్షా జట్టులోకి వచ్చాడు. ఒమాన్ నాలుగు మార్పులతో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకూ ఆడేందుకు అవకాశాం రాని ఆటగాళ్లను ఈ మ్యాచ్లో ఆడిస్తోంది. తుది జట్లు: ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), మాట్ రెన్షా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా. ఒమాన్: అమీర్ కలీమ్, జతీందర్ సింగ్(కెప్టెన్), కరణ్ సోనావాలే, హమ్మద్ మీర్జా, వసీం అలీ, మహ్మద్ నదీమ్, వినాయక్ శుక్లా(కీపర్), జితేన్ రామానంది, జే ఒడెద్రా, షకీల్ అహ్మద్, షఫీక్ జాన్.
ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు
ప్రయత్నమే విజయానికి తొలిమెట్టు ఖమ్మం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడల హబ్గా
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బాల్రెడ్డి (50) దారుణంగా హత్యకు గురయ్యారు. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బాల్రెడ్డి తన సొంత ఊరైన రాజక్కపేటలో పని ముగించుకుని బైకుపై తెల్లాపూర్లోని తన నివాసానికి వెళ్తుండగా గ్రామ శివారులో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను అడ్డగించి కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాల్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
తిరుమలలో పాద రక్షల ట్రాకింగ్ వ్యవస్థకు విశేష స్పందన#Tirumala #TTD #Tirupati #ShoeTrackingSystem
రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు ఇచ్చారు
ఓపీడీ ఆర్ రాష్ట్ర మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
జైనూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో మార్చి 15 16 తేదీల్లో జరిగే
ఏసీబీ దాడిలో ఇద్దరు పట్టుబాటు..
మంథని, ఆంధ్రప్రభ: మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కన్నూరి బాపు ప్లాట్
నూతన కౌన్సిలర్ ఇమ్రాన్ కు సన్మానం
చెన్నూర్, ఆంధ్రప్రభ : గతకొద్దిరోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు 11వ
గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు
గురుకుల పాఠశాలల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక చర్యలు తిర్యాణి, ఆంధ్రప్రభ : జిల్లాలోని
Telangana Congress : కాంగ్రెస్ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఎవరంటే?
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది
పోస్టాఫీసు సేవలు సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ప్రజలు పోస్టాఫీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి
Photos : Hey Balawanth Movie Success Celebrations
The post Photos : Hey Balawanth Movie Success Celebrations appeared first on Telugu360 .
టెక్ కంపెనీ సీఈవోలతో చంద్రబాబే భేటీ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెక్ కంపెనీల సీఈఓలు భేటీ అయ్యారు
బుగ్గ రాజేశ్వరుడి జాతర ఆదాయం రూ. 12.63 లక్షలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బెల్లంపల్లి
ఉదారత చాటుకున్న మోతిపటర్ కొత్త సర్పంచ్
లింగాపూర్, ఆంధ్రప్రభ : తాను సర్పంచ్ గా గెలిస్తే పెళ్లి జరుపుకునే పేదింటి
దండేపల్లి, ఆంధ్రప్రభ : చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని
Breaking : లడ్డూ కల్తీపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది
Telangana : ఉద్యమ కారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కారులకు గుడ్ న్యూస్ చెప్పింది
గ్రామ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ
మర్రిగూడ, ఆంధ్రప్రభ ; తిరుగండ్లపల్లి గ్రామ పంచాయతీ లో ఉపాధి హామీ పథకంలో
ప్రభుత్వ అనుమతితో హల్దివాగులోకి నీటి విడుదల
వర్గల్, ఆంధ్ర్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుండడంతో
సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు…
ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 తరువాత జన్మించి […] The post సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు… appeared first on Visalaandhra .
వెలుగుమట్ల నారాయణ కాలేజీలో దారుణం..
వెలుగుమట్ల నారాయణ కాలేజీలో దారుణం.. ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల
సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా మానవతా విలువలను పెంపొందించవచ్చునని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, వైకే శ్రీనివాసులు, కోటేశ్వరరావు, కౌన్సిలర్ కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షీలా నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలను తమ ఫౌండేషన్ గత కొన్ని […] The post సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి appeared first on Visalaandhra .
కాంగ్రెస్ గెలిచిన పాపానికి రైతులకు శాపమెందుకు? : హరీష్ రావు
హైదరాబాద్: గోదావరిలో కావాల్సినంత నీళ్ల ప్రవాహం ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర 16 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయని, నదిలో నీళ్లు ఉన్నాయని..రైతాంగానికి నీళ్లు అవసరముందని అన్నారు. హన్మకొండ జిల్లాలోని దేవన్నపేటలో దేవాదుల పంప్ హౌస్ను పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని బిఆర్ఎస్ పనులు పూర్తి చేసిందని, దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది మాజీ సిఎం కెసిఆర్ అని కొనియాడారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో అంగుళం కూడా ముందుకెళ్లడం లేదని, దేవన్న పేట పంప్ హౌస్ లో 3 మోటార్లు ఆఫ్ చేసి పెట్టారని హరీష్ రావు విమర్శించారు. 155 మీటర్ల లోతైన పంప్ హౌస్ ఇది అని.. ఉన్న మోటార్లు సరిగా నడపడం చేతకావడం లేదని, ఆనాడు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే అని మండిపడ్డారు. ఆనాడు దేవాదులకు 25 టిఎంసిలు మాత్రమే నీటి కేటాయింపులు అని.. మోటార్లు ఆన్ చేసి చేయకుండానే గాలిమోటార్ ఎక్కి హైదరాబాద్ చేరారని ఎద్దేవా చేశారు. 2025 మార్చి 18న జిల్లా మంత్రులు వచ్చి హడావుడి చేశారని, గత ఏడాది ప్రభుత్వ నిర్తక్ష్యం వల్ల 60 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పోరాటం తర్వాత 45 రోజులకు మోటార్లు ఆన్ చేశారని, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయిందని, గండిరామారం లిప్ట్ లు ఎందుకు నడవడం లేదు అంటే వాటర్ లెవల్ లేదు అంటున్నారని, మోటార్లు ఎందుకు నడుపడం లేదంటే అక్కడ లెవల్ ఫుల్ ఉందంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో 30 వేలు ఎకరాలు పూర్తి చేశామని, దేవాదుల ప్రాజెక్టుపై బిఆర్ఎస్ రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టాం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిచిన పాపానికి రైతులకు శాపమెందుకు? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే 17వ తేదీన రైతుబంధు ఇస్తా అన్నారని, 20వ తేదీ వచ్చింది ఇంకా రైతుబంధు రాలేదని, రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇస్తారా కోతలు జరిగేటప్పుడు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు పంటలకు రైతుబంధు వేయలేదని, ఈ సారి అయినా వేస్తారా లేదా? అని.. బడా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం రూ.20వేల కోట్ల బకాయిలు చెల్లించావు కానీ రైతులకు రైతుబంధు వేయడానికి డబ్బులు లేవా? అని హరీష్ రావు ప్రశ్నించారు.
అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి
విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు, సహాయకులకు అల్పాహారంలో భాగంగా ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను శ్రీ సత్య సాయి సేవ సమితి.2 నిర్వాహకులు వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారములతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుట మాకెంతో సంతోషాన్ని, వృత్తిని ఇస్తుందన్నారు. పుట్టపర్తి బాబా తెలిపిన మేరకు సేవా కార్యక్రమాలను ప్రతి […] The post అల్పాహారమును పంపిణీ చేసిన శ్రీ సత్య సాయి సేవ సమితి appeared first on Visalaandhra .
OPS |మళ్లీ డీఎంకేనే గెలుస్తది..
OPS | మళ్లీ డీఎంకేనే గెలుస్తది.. ఓపీఎస్ కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో
యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలి
యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలి నిజామాబాద్, ఆంధ్రప్రభ : యూరియా కొరతతో
ప్రభుత్వ ఆసుపత్రి మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తాం
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ను మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ సోనియా, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ సంకారపు నరసింహులు, పుల్లయ్య, డాక్టర్ హరి శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. […] The post ప్రభుత్వ ఆసుపత్రి మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు కృషి చేస్తాం appeared first on Visalaandhra .
కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; ఖమ్మం పట్టణంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో
జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి..
సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మార్చి 14వ తేదీన నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి చాంబర్లో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలకు, ఎస్ఐలకు, కోర్టు న్యాయవాదులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని, ఈ విషయాన్ని కచ్చి దారులకు తప్పక […] The post జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
ఎల్బీనగర్లోని ఛట్నీస్ హోటల్లో పేలుడు
హైదరాబాద్: ఎల్బీనగర్ అర్కేపురంలోని ఛట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్ధానికి కస్టమర్లు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్లో పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడిమి కారణంగానే స్టీమర్ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు పేలుడు సంభవించిన కిచెన్ను పరిశీలించాయి. ఇడ్లీ స్టీమర్ వేడెక్కడంతోనే పేలుడు సంభవించిందా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యాదగిరిగుట్టలో ‘తిలకం’ తంతు.. యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండపై భక్తిభావం
సర్ మేడి దేవురావుకు ఘనంగా అంతిమ వీడ్కోలు
జైనూర్ , ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని
ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:;ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ధర్మవరం అభివృద్ధికి అత్యంత కీలకమైన కదిరి గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో జరిగిన నిర్లక్ష్య పాలన కారణంగా నిలిచిపోయిందని తెలిపారు.ఈ పరిస్థితిని పూర్తిగా […] The post ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు appeared first on Visalaandhra .
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలో టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం గ్రామ అధ్యక్షులు సొంటెన్న, బూత్ ఇంచార్జి దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్యలు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. The post సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ appeared first on Visalaandhra .
పదవి భాద్యతలు చేపట్టిన చైర్మన్
ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పురపాలక సంఘం లో నూతనంగా ఏర్పడిన పాలక …
ఎవరూ ఊహించని పాత్రలో రష్మిక##rashmikamandanna #kritisanon #Cocktail2 #viralnews #bollywood
فیکٹ چیک: کشمیر ٹول پلازہ پر صرف اردو سائن بورڈ کا دعویٰ گمراہ کن
وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ کشمیر ٹول پلازہ پر سائن بورڈ صرف اردو میں ہیں۔ جانچ سے واضح ہوا کہ بورڈز اردو، ہندی اور انگریزی میں ہیں۔ این ایچ اے آئی کے مطابق یہ دعویٰ گمراہ کن ہے۔
అధికారుల తీరుతో దళితులకు న్యాయం జరిగేనా ?
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు […] The post అధికారుల తీరుతో దళితులకు న్యాయం జరిగేనా ? appeared first on Visalaandhra .
Jcb Driver |హైటెన్షన్ వైర్లు తగిలి…
Jcb Driver | హైటెన్షన్ వైర్లు తగిలి… Jcb Driver | ఆంధ్రప్రభ,
Devi Sri Prasad in an Interesting Phase
Rockstar Devi Sri Prasad emerged as one of the leading music composers of Indian cinema. He is earning big money and is one of the highest paid music composers. Apart from Telugu, he composed music for films in Hindi, Tamil and Kannada languages. He is currently busy with the re-recording work of Pawan Kalyan’s Ustaad […] The post Devi Sri Prasad in an Interesting Phase appeared first on Telugu360 .
గీతా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం గీతా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో
ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు
హైదరాబాద్లోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది.హోటల్ కిచెన్లో ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి హోటల్లో ఉన్న కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. The post ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు appeared first on Visalaandhra .
యాదగిరి గుట్టపై అసంపూర్తి పనులు
యాదగిరి గుట్టపై అసంపూర్తి పనులు యాదగిరి గుట్ట, ఆంధ్రప్రభ : స్వయంభూ శ్రీ
LESBIN| అలా నటిస్తున్నావా..? లెస్బిన్ పాత్రలో రష్మికకాక్ టెయిల్ 2 మూవీలో డిఫరెంట్
న్యాయస్థానంలో అవినీతి సిబ్బంది
పట్టుకున్న ఏసీబీ అధికారులు భూపాలపల్లిలో కలకలం జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు శుక్రవారం రైడ్స్ …
బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.మసీదులకు బాబర్ పేరు పెట్టడం లేదా వాటిని బాబ్రీ మసీదుగా వ్యవహరించడాన్ని చట్టపరంగా ఆపాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, దానిని కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలుగా ప్రతివాదులుఉత్తర్ప్రదేశ్కు చెందిన దేవ్కీ నందన్ పాండే ఈ పిటిషన్ను […] The post బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు appeared first on Visalaandhra .
టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా ఎపి దృష్టి: చంద్రబాబు
అమరావతి: గూగుల్ లాంటి సంస్థల రాకతో ఎఐ డేటా హబ్ గా విశాఖ మారుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న ఆకాంక్షతో ప్రధాని నరేంద్రమోడీ పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడారు. మోడీ ఆకాంక్షను దేశం సాధించి తీరుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతాలను సాధిస్తుందన్న విశ్వాసం ఉందని తెలియజేశారు. పౌరులందరికీ లబ్ధి కలిగేలా సావరిన్ ఎఐ వినియోగానికి ప్రయత్నిస్తున్నామని, డీప్ టెక్నాలజీలో మరింత ముందుకెళ్లేలా ఎపి దృష్టి సారిస్తోందని సిఎం పేర్కొన్నారు. ఎపిలో స్పేస్, డ్రోన్, మెడ్ టెక్ పార్క్ లాంటి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు ఉన్నాయని, పెట్టుబడుల ఆకర్షణతో పాటు క్వాంటం ఎకో సిస్టం తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
పరకాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని
కోయగూడ బాలికల టాయిలెట్ నిర్మాణనికి ముగ్గు పోసి శంకు స్థాపన చేసిన.
సర్పంచ్ పోరిక సరిత. ఏటూరునాగారంఫిబ్రవరి 20 (జనంసాక్షి). మండలం లోని కోయగూడ గ్రామ పంచాయతీ లో పప్కాపూర్ ప్రాథమిక …
CM |భారతదేశాన్ని ప్రపంచ ఏఐ పవర్హౌస్గా నిర్మించాలి
CM | భారతదేశాన్ని ప్రపంచ ఏఐ పవర్హౌస్గా నిర్మించాలి CM | ఢిల్లీ,
Constable |సౌమ్య బలిదానం వృథాగా పోనివ్వం
Constable | సౌమ్య బలిదానం వృథాగా పోనివ్వం Constable | హైదరాబాద్, ఆంధ్రప్రభ
24 carrets|నెమ్మదించిన పసిడి పరుగు
24 carrets| నెమ్మదించిన పసిడి పరుగు 24 carrets| ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
పర్యాటక కేంద్రంగా మారనున్న కౌలాస్ ప్రాంతం
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ నియోజకవర్గం లోని జుక్కల్ మండలంలోని కౌలాస్
సారపాక బీటెక్ విద్యార్థి దుర్మరణం..
బూర్గంపహాడ్, ఆంధ్రప్రభ : నిరుపేద కుటుంబంలో జన్మించి మొదటి నుండి ప్రభుత్వ విద్యనే
భారత జట్టులో వారిద్దరితో జాగ్రత్తగా ఉండాలి: షాన్ పొలాక్
టి-20 ప్రపంచకప్లో అజేయంగా గ్రూప్ దశను ముగించుకున్న భారత్.. సూపర్-8లో తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రెండు బలమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇది కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని అన్న ఆయన.. భారత జట్టులో మాత్రం ఇద్దరిని గేమ్ ఛేంజర్స్గా అభివర్ణించారు. ‘‘భారత్, దక్షిణాఫ్రికా జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. క్వింటన్ డికాక్, అభిషేక్ శర్మతో పోటీ పడగలడు. అలాగే మార్క్రమ్ అయితే ఎవరితోనైనా పోటీ పడగలడు. అయితే ఇరు జట్ల మధ్య లైనప్ను పరిశీలిస్తే.. ఉన్న తేడా జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలే’’ అని పొలాక్ అన్నారు. ఆ ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని సౌతాఫ్రికా జట్టును హెచ్చరించారు. అయితే దక్షిణాఫ్రికా మెరుగ్గా లేదని తాను అనడం లేదు.. కానీ, ఫాస్ట్ బౌలర్ బుమ్రా అసాధారణ ఆటగాడు అని పొలాక్ ప్రశంసించారు. ‘‘పవర్ప్లేలో కొత్త బంతితో అద్భుతమైన బౌలింగ్ చేయగలిగే సత్తా బుమ్రాలో ఉంది. ఇన్నింగ్స్ మధ్యలోనూ అతడు బంతులు సంధించగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ అసాధారణమైంది.. ఇక వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చక్కగా వేయగలడు. క్రీజ్లో ఏ చేతివాటం బ్యాటర్ ఉన్నా.. దానితో సంబంధం లేకుండా అతడు బౌలింగ్ చేయగలడు. ఈ ఇద్దరి వల్లే టీం ఇండియా బౌలింగ్ కాస్త మెరుగ్గా ఉంది’’ అని పొలాక్ అభిప్రాయపడ్డారు.
జయశంకర్ జిల్లా కోర్టులో ఏసీబీ దాడి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని
Breaking |హోటల్ లో పేలుడు.. ముగ్గురికి తీవ్రగాయాలు Breaking |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని సుధాగూడ గ్రామంలో గల
హిందూపురంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్న ఎమ్మెల్యే బాలకృష్ణ#News #TeluguNews #Hindupur #Nandamuri
jagga Reddy |జీవన్ రెడ్డికి గౌరవం కల్పించాలి
jagga Reddy | జీవన్ రెడ్డికి గౌరవం కల్పించాలి jagga Reddy |
పీడీ యాక్ట్ అమలు పరచాలని ఉత్తర్వులు జారీ..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; నేరాన్నే ప్రవృత్తిగా కలిగి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న
అప్పట్లో పాక్ని చూస్తే భారత్కు భయమేసేది: పాక్ మాజీ క్రికెటర్
ఐసిసి టి-20 ప్రపంచక్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన 61 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2007 నుంచి టి-20 ప్రపంచకప్లో 9 సార్లు భారత్, పాకిస్థాన్లు తలపడగా.. 8 మ్యాచుల్లో భారత్ గెలిచింది. కేవలం ఒకే ఒక మ్యాచ్లో పాక్ గెలిచింది. ఇప్పటివకూ భారత్.. పాక్పై ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమిర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు.. పాకిస్థాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని అమిర్ అన్నాడు. ఒకప్పుడు పాకిస్థాన్ అంటే భారత్కు భయం ఉండేదని.. ఇప్పుడు లేదని పేర్కొన్నాడు. ‘‘90వ దశకంలోని భారత జట్టుకు, ప్రస్తుత జట్టుకు చాలా తేడా ఉంది. అప్పట్లో భారత జట్టుకు పాకిస్థాన్తో మ్యాచ్ ఓడిపోతామనే భయం ఉండేదని.. ఇప్పుడు భారత్ జట్టు పాకిస్థాన్ను అస్సలు సీరియస్గా తీసుకోవడం లేదు. పాక్ క్రికెటర్ల వికెట్లు తీసినా వాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం లేదు. అలాగే పాక్పై విజయం సాధించిన భారత్ సంబరాలు చేసుకోవడం లేదు. చాలా సాధారణ విషయంగానే చూస్తున్నారు’’ అని మహమద్ అన్నాడు.
ప్రత్తిపాటి శ్రీధర్ కు సత్కారం…
భవానిపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నంబర్
మనిషి కంటే ఎఐకే ఎక్కువ తెలివితేటలు : రేవంత్
హైదరాబాద్: ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు అని.. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఎఐ ఫలితాలు మనం చూస్తున్నామని తెలియజేశారు. మనిషి కంటే ఎఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని, ఎఐ శకం ఇప్పటికే మొదలైందని సిఎం పేర్కొన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాప్ట్ వేర్ విప్లవం నడుస్తోందని కొనియాడారు. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారని, ఎఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. ఎఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం ఉందని తెలియజేశారు. ఎఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇండియా అందిపుచ్చుకోవాలని, ఎఐ స్టార్టప్స్ లను భారత్ ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఆరు నెలలకోసారి హైదరాబాద్ వంటి ప్రదేశంలో ఎఐ సదస్సులు జరగాలని, జిఎస్టి కౌన్సిల్ తరహాలో ఎఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానని, ఎఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వచ్చి ఎఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను కోరుతున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భవానిపురం, ఆంధ్రప్రభ ; పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం
zimbabwe|అదిరిపోతున్న అదర్ టీమ్స్
zimbabwe| అదిరిపోతున్న అదర్ టీమ్స్ zimbabwe| ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : క్రికెట్లో
బీజేపీకి క్రమేపీ పెరుగుతున్న ఆదరణ..
ఆలేరు, ఆంధ్రప్రభ : బీజేపీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఆదరణ పెరుగుతున్నదని
కాళ్లకు చెప్పులు... వేంకటేశ్వర స్వామి ఫొటో చేతిలో.... మండలిలో గందరగోళం
అమరావతి: ఎపి శాసన మండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంపై ఎన్ డిఎ కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని వైసిపి సభ్యులు సభలోకి రావడాన్ని టిడిపి సభ్యులు తప్పుబట్టారు. మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద కూటమి నేతల నిరసన తెలిపారు. సభలో దేవుడి ఫొటోలు ప్రదర్శించడం, టేబుల్పై దేవుడి ఫొటోలు పడేసి వెళ్లడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని అవమానించడంతో మండలి చైర్మన్కు మంత్రి లోకేష్, కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి ఎమ్మెల్సీల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులో వేంకటేశ్వర స్వామి ఫొటో చేతులో పట్టుకొవడంతో పాటు చెప్పులు వేసుకొని ర్యాలీ చేస్తారా? అని పయ్యావుల వ్ ప్రశ్నించారు. హిందూత్వం పట్ల వైసిపి విధానమిది అని, వైసిపి అధినేత జగన్ ప్రజలకు ఏం చెబుతున్నారని నిలదీశారు. సభ వాయిదా వేయగానే వెంకన్న ఫొటోలనే విసిరివేసి వెళ్తారా? అని బిజెపి నేత సోము వీర్రాజు కూడా మండిపడ్డారు. జగన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసిపి సభ్యులు ఇలా ప్రవర్తించి ఉంటారని చురకలంటించారు.
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల

26 C