రెండేళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎండాకాలం లో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన ప్రకటించారు. 2028 జూన్ మాసాంతానికి ఎస్.ఎల్. బి.సి పాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు పో తుందని ఆయన తెలిపారు. ఆదివారం శాసనసభలో నీటిపారుదల శాఖపై కాంగ్రెస్కు చెంది న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎంఐఎం సభ్యు లు బల్లాల తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ ఎస్ఎల్బిసి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని ఇది పూర్తి అయితే ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో సమృద్ధిగా సాగునీటి సరఫరాతో పాటు ఫ్లోరోసిస్ రహిత సురక్షిత మైన త్రాగు నీటిని అందించవచ్చని ఆయన వివరించారు. అయితే 2025, ఫిబ్రవరిలో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో కార్మికులు దుర్మరణం పాలు కావ డం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గాను అత్యధునాతన సాంకేతిక పద్ధతులతో అంతర్జాతీయ ప్రమా ణాల కనుగుణంగా పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అంతకు ముందు జరిగిన ఘటన పునరావృతం కాకుండా శాస్త్రీయ పద్దతిలో పర్యవేక్షణతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన బిఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగం మీద 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం సాధించ లేకపోయారని ఆయన విమర్శించారు. అందులో పెద్దఎత్తున నిధులు వెచ్చించి కాలేస్వరం ప్రాజెక్టును నిర్మించినా అది కూలిపోయిన విషయం సభకు విదితమేనన్నారు. వారి పాలన లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా కొత్తగా ఎకరాకు సాగు నీరు అందించలేక పోయారని ఆయన ఎద్దేవా చేశారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకించి కొత్తగా రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అధిక వడ్డీతో 97,000 వేల కోట్లు స్వల్పకాలిక ఋణాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రస్తుత ప్రభుత్వం మీద 54 వేల కోట్ల మూల ధనం,27 వేల కోట్ల వడ్డీతో కలుపుకొని 82,000 వేల కోట్ల భారం పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 41,000 కోట్ల మూలధనంతో పాటు 16,000 వేల కోట్ల వడ్డీ మొత్తాలను చెల్లించి నట్లు ఆయన సభకు వివరించారు. అంతే గాకుండా బిఆర్ఎస్ పాలనలో చేసిన స్వల్ప కాలిక రుణాలను దీర్ఘకాలిక ఋణలుగా మార్చి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగడానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోటే అని తెలంగాణ ప్రజలు ఈ గణాంకాలను గుర్తించాలని ఆయన కోరారు. కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ లో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అందుకు అవసరమైన భూసేకరణకోసం ప్రభుత్వం 5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజిని మంజూరు చేసిందని ఆయన సభకు వివరించారు. జూన్,2026 నాటికి ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పధకంపై 5000 కోట్లు ఖర్చు చేసి కుడా ప్రయోజనం లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18,000 కొట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించిందని ఆయన తెలిపారు.
హౌస్ కమిటీ కాదు..సిబిసిఐడి కాదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు సై
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్రెడ్డి కి బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. త న బావమరిది, తమ్ముడిపై సిఎం ఆరోపణలు చేశారని, అయితే, సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. తన బావమరిది, తమ్ముడిపై వచ్చిన ఆరోపణలపై వి చారణకు సిద్ధం అని ప్రకటించారు. సిఎం తమ్ము ళ్లు, బావమరిదిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు. హౌస్ కమిటీ కాదు, సిబిసిఐడి కాదు, నేరుగా హైకోర్టు సి ట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధం అని, సిఎం సిద్ధమా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. 20 అంశాలపై విచారణ చేయించాలని తాము స్పీకర్కు లేఖ ఇచ్చామని, వీటిపైన సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం బిఆర్ఎస్ నేతలతో కలి సి హరీశ్రావు మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి సిఎం రేవంత్ రెడ్డి దొరికిపోయారని పేర్కొన్నారు. ఏ పని కోసం తానెప్పుడూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేయలేదని స్ప ష్టం చేశారు. పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని చెప్పారు. తప్పు జరిగిందని సిఎం, మైనింగ్ శాఖ మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారని తెలిపారు. ప్రభుత్వం డిఫెన్స్లో పడింది కాబట్టి ముఖ్యమంత్రి ఎదురు దాడి చేస్తున్నారని హరీష్రావు ఆరోపించారు. సమాధా నం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. పొంగులేటి మంత్రిగా ఉంటే విచారణ సజావుగా సాగదు అని, అందుకే మంత్రికి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రికి రూ.28 లక్షల జరిమానా వేశారని, ఆ జరిమానా కట్టలేదని, అయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. సభలో ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి పది తప్పులు చేశారని విమర్శించారు. మీటర్లు లేకపోవడంతో డీజిల్ జనరేటర్లతో నడుపుకోమని అనుమతి ఇచ్చామని అన్నారని పేర్కొన్నారు. ప్రశ్నిస్తున్నందుకే మాపై కక్షగట్టారు హుజూరాబాద్ ఎంఎల్ఎ కౌశిక్రెడ్డిపై పగబట్టి సిఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని హరీష్రావు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్రెడ్డిపై కక్ష గట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి ముందు నిలబెట్టాలని ఘాటు విమర్శించారు. ప్రశ్నించే గొంతుకైన కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. మొదటి నుంచే కౌశిక్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిగ్గు తేల్చుతూ ప్రశ్నిస్తున్నారని, గట్టిగా మాట్లాడుతున్నందుకే ఆయనపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పెట్టి ఇంటిపై దాడులు చేయించారని, సిబిసిఐడి విచారణలు పెట్టారు, అనేక అక్రమ కేసులు నమోదు చేశారని అన్నారు. కానీ, కోర్టులే ఆ కేసుల్లో నిజం లేదని గుర్తించి పలుమార్లు బెయిల్ ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది కౌశిక్ రెడ్డి మీద దాడి కాదు..ప్రశ్నించే గొంతుల మీద దాడి..ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు.
మంత్రుల నియోజకవర్గాలకేనా నిధులు?
మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వ డం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని, ఎమ్మెల్యేలు కూడా భాగమని ఆయన తెలిపారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? అని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ము గ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా, నిధులైనా ఖమ్మం జిల్లాకే వెళుతున్నాయని బయట టాక్ నడుస్తోందని అన్నారు. మంత్రులు, సిఎం నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్లకు డబ్బులు అందుతున్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్ల కోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డి మాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లిఫ్ట్లన్నీ హుజూర్నగర్కే.. మరోవైపు లిఫ్ట్లన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్కు తరలిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్గా ఉందని ఆయన అన్నారు. అలాగే, నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేస్తే మనకు చుక్క నీరు రాలేదన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు ప్రజాధనం వృధా చేసిందన్నారు. కెసిఆర్ ఓ నియంతలా పాలించారని, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ పేరుతో వివక్ష చూపారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసిందని ఆయన అన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పిన వినకుండా కెసిఆర్ ఇంజనీర్గా మారి మేడిగడ్డకు బ్యారేజీను మార్చారన్నారు. ఇది కూలిపోయే స్థితికి వచ్చిందన్నారు. కాలువలు పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రూ.714 కోట్లతో లక్ష ఎకరాల నీటిని అందించే విధంగా బ్రాహ్మణ వెల్లెంలా ప్రాజెక్టును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014ల మధ్య 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. 2014 నుంచి బిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక పని కూడా చేయలేద న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా పనులు పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లెంలా రిజర్వాయర్లోకి నీటిని నింపామని ఆయన తెలిపారు. అయితే, కాలువలు పూర్తికాకపోవడంతో పొలాలకు నీరు రావడం లేదని, తొందరగా కాలువలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యార్థులు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా మౌలిక సదుపాయాలు లేవని, ఒక విద్యార్థి ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉన్నారని, 100 విద్యార్థులు ఉన్నచోట ఒక టీచరే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యా ర్థులు చదువుతున్నారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 శాతం మెస్ చార్జీలు పెంచినప్పటికీ ఆహారంలో నాణ్యత లేదని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్పై భీకర భూతల దాడులకు అమెరికా రం గం సిద్ధం చేసుకొంటోంది. ఇందులో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక యుఎస్ఎస్ ట్రిపోలీ పశ్చిమాసియాకు చేరింది. అయితే ఇది ఏ ప్రాంతంలో ఉందనేది వెల్లడికాలేదు. ఈ యుద్ధ నౌకలో 2,500 మంది వరకూ మెరైన్ సైనికులు ఉన్నారు. ఇ ప్పటికే ఇక్కడున్న సైన్యంతో కలిపితే ఇప్పుడు ఇక్కడ అమెరికా నావికాదళం బలం 3,500కు చేరుకుంది. ఇక్కడికి అమెరికా మెరైన్స్ చేరుకున్న విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ప్ర కటించింది. ఇక్కడికి చేరిన ట్రిపోలీ అధునాతన ఉభయచర దాడుల సా మర్థపు యుద్ధనౌకగా పేరొందింది. అంతకు ముందు చైనాకు సవాలు విసురుతూ కొంతకాలం జపాన్ తీరంలో మొహరించుకుని ఉంది. అతి కొద్దిరోజుల్లోనే పశ్చిమాసియాకు అత్యంత సుశిక్షితులైన పదివేల మంది వివిధ స్థాయిల సైనికులను పంపిస్తుందని ట్రంప్ ఇటీవల తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందని చెపుతూనే ఇరాన్పై ఇకపై దాడి తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తూ వస్తున్నారు. గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా సేనలు ఇప్పుడు అత్యధిక సంఖ్యలో పశ్చిమాసియాకు చేరాయి. ఇంతవరకూ వైమానిక,క్షిపణుల దాడులలో ఇరాన్ సైన్యం ఎప్పటికప్పుడు శక్తివంతంగా ఉండటం, మరో వైపు అమెరికా సైనిక స్థావరాల ఉన్నాయనే కారణంతో అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాలను దెబ్బతీస్తూ ఉండటంతో వెంటనే తీవ్ర కార్యాచరణలో భాగంగా ట్రంప్ ఆదేశాలతోనే భూతలపోరుకు అమెరికా సేనలు సిద్ధం అయినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న బలగాలతోనే ఇరాన్ లోని అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లోకి ఇరాన్ సైనికులు చేరుకుని దాడులకు ,స్వాధీనప్రక్రియకు దిగుతారని వెల్లడైంది. అయితే తక్షణ రీతిలో భూతల దాడులకు అమెరికా దిగుతుందా? లేక మరింత అదును కోసం వేచి చూస్తుందా? అనే విషయంపై స్పష్టత రాలేదు. అమెరికా సేనలొస్తే తగులబెట్టేస్తాం శవపేటికలే భూతల దాడుల హెచ్చరికలపై ఇరాన్ స్పీకర్ స్పందన అమెరికా భూతల దాడులకు సిద్ధం అవుతుందనే వార్తలపై ఇరాన్ స్పీకర్ మెహమ్మద్ బఘెర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరిక సేనలు ఇరాన్ నేలపైకి వచ్చే ఘడియల కోసం చూస్తున్నాం. వారు చేరుకోగానే మా మంటల్లో వారు మాడిపోవల్సిందే. వారినే కాకుండా వారి ప్రాంతీయ స్థాయి వాటాదార్లను కూడా తగు విధంగా శిక్షిస్తామని ఆయన ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. అమెరికాకు ధైర్యముంటే ఇరాన్పై పదాతిదళ దాడులకు దిగమనండి చూద్దాం అని సవాలు విసిరారు. వారు ఇక్కడికి వస్తే తమ ప్రతీకారం ఎంతతీవ్రంగా ఉంటుందనేది వారికే కాకుండా వారి మిత్ర దేశాల వారికి కూడా తెలిసివస్తుందన్నారు. ఇక అమెరికా నుంచి వెలువడుతున్న చర్చల ప్రతిపాదన గురించి మాట్లాడుతూ వారి షరతులకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా నుంచి 15 అంశాల ఫార్మూలా అందింది. దీనిని పాకిస్థాన్ ద్వారా పంపించారు. బలప్రయోగం ద్వారా ఏదో చేయాలనుకున్న ట్రంప్ విఫలం చెంది, ఇప్పుడు ఇటువంటి ప్రతిపాదనలతో లాభం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఎప్పటివరకైతే ఇరాన్ సరెండర్ను కోరుతూ ఉంటుందో అప్పటివరకూ తమ చేతిలో చావు దెబ్బలు తప్పవని కూడా ఇరాన్ స్పీకర్ వ్యాఖ్యానించారు. ఇక టెహరాన్ టైమ్స్లో తొలిపేజీలో అమెరికా సైనికులను ఉద్ధేశించి వెల్కమ్ టు హెల్ అని పెద్ద ప్రకటన వెలువరించారు. ఇక్కడ భూతల దాడులకు వచ్చే అమెరికా సైనికుడు ప్రతి ఒక్కరూ శవపేటికలలో తిరిగి వెళ్లేలా చేస్తామని వ్యాఖ్యానిస్తూ వార్తలు వెలువరించారు. సౌదీ ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణిదాడులు అమెరికా నిఘా విమానం అవాక్స్ ధ్వంసం దుబాయ్ ః సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్బేస్ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు. అబూధాబిలో దాడులలో భారతీయులకు గాయాలు అరబ్ ఏమిరేట్స్పై ఇరాన్ ఆదివారం క్షిపణిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం అబూధాబిలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని నిర్థారణ అయింది. ఇరాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టినట్లు యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. శకలాల ధాటిలో ఈ ప్రాంతంలోని కెజాద్లో కొందరుగాయపడ్డారని వివరించారు.భారతీయులు కూడా గాయపడ్డ వారిలో ఉన్నారని వారిని చికిత్సకు ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. ఇరాన్కు మద్దతుగా హౌతి మిలిటెంట్లు కూడా రంగలంలోకి దిగారు. వీరికి అత్యంత శక్తివంతమైన క్షిపణులు సమకూరుతున్నాయి. యెమెన్ నుంచి హౌతీ బలగాలు తమ సైన్యంపై దాడులకు దిగిన విషయాన్ని ఇజ్రాయెల్ ఆదివారం నిర్థారించింది. .ఇస్లామాబాద్లో ఆశ ..గల్ఫ్ చర్చలు ఆరంభం ఇరాన్ నుంచి షరతులతో తాజా ప్రతిపాదన? గల్ఫ్ యుద్ధం నివారణ దిశలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆదివారం ఈజిప్టు, టర్కీ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇక్కడ ఈజిప్టు, పాకిస్థాన్ మధ్యవర్తులుగా చర్చలు వేగవంతం అయ్యాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు ముందు ఈజిప్టు , టర్కీ విదేశాంగ మంత్రులతో డార్ మాట్లాడారు. సౌదీ అరేబియా , ఈజిప్టు విదేశాంగ మంత్రులు కూడా ఈ చర్చలలో పాల్గొంటారు. అమెరికా ఫార్మూలాను ఇప్పటికే పాకిస్థాన్ ఇరాన్కు పంపించింది. అయితే దీనిని ఇరాన్ తోసిపుచ్చింది. తాజాగా ఇరాన్ నుంచి అతి కొద్ది షరతులతో కూడిన ప్రతిపాదనను పాకిస్థాన్కు పంపించినట్లు వెల్లడైంది. వీటిపై ఇస్లామాబాద్లో విదేశాంగ మంత్రుల సమావేశంలో సమీక్షించుకుని తరువాతి కార్యాచరణకు దిగుతారని వెల్లడైంది. అయితే ఇరాన్ తాజా ప్రతిపాదనలోని అంశాలు వెంటనే వెలుగులోకి రాలేదు .
సోమవారం రాశి ఫలాలు (30-03-2026)
మేషం గడిచిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృషభం బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. మిధునం బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కర్కాటకం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది. కన్య ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. తుల సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చికం భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి. ధనస్సు స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు. మకరం చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. కుంభం భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల తో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ఐపిఎల్ సీజన్ 2026లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం కోల్తా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మలు అద్భుత బ్యాటింగ్తో ముంబైని ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 6 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన రికెల్టన్ 8 సిక్స్లు, 4 బౌండరీలతో 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. దీంతో ముంబై అలవోక విజయం అందుకుంది. శుభారంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్రైడర్స్కు ఓపెనర్లు అజింక్య రహానె, ఫిన్ అలెన్లు శుభారంభం అందించారు. అలెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రహానె కూడా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. ఇటు రహానె అటు అలెన్లు జోరుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగి పోయాడు. అయితే 17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసిన అతన్ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. దీంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వేలం పాట కింగ్ కామెరూన్ గ్రీన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 40 బంతుల్లో ఐదు సిక్స్లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అంగ్క్రిస్ రఘువంశీ 29 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. రింకు సింగ్ 4 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
IPL 2026..పొలార్డ్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన నరైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) చరిత్రలో కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ నయా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్లో కోల్కతా ప్లేయర్ సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో లీగ్లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి నరైన్ నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2012లో కేకేఆర్లో చేరిన అతను, తన మిస్టరీ స్పిన్తో తక్షణమే తనదైన ముద్ర వేశాడు. 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పొదుపైన బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్ తో రాణిస్తూ కెకెఆర్ కు కీలకంగా మారాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడు అత్యధిక మ్యాచ్లు ఆడిన పొలార్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ అతనికి 190వ మ్యాచ్. దీంతో ఐపిఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పొలార్డ్ 189 మ్యాచ్ లు ఆడి ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్(184), డేవిడ్ వార్నర్(184), డీజే బ్రావో(161)లు ఉన్నారు.
హీరో విజయ్ అసెంబ్లీకి రెండు చోట్ల పోటి
పినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ ఆదివారం తమ తమిళగ వెట్రికజగం (టివికె) పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎప్రిల్ 23వ తేదీన జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. సొంతంగా ఆయన పార్టీ మొత్తం 234 అసెంబ్లీ స్థానాల నుంచి పోటికి దిగుతుంది. కాగా తాను ఇప్పటి తమిళనాడు రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిని అవుతానని చెప్పిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటికి దిగుతారు. ఎన్నికల రంగంలో తొలిసారి రంగ ప్రవేశం చేసే విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి, చెన్నైలోని పెరంబూర్ నుంచి బరిలో నిలుస్తారు. ఈ రెండు స్థానాలలో డిఎంకె తమ బలీయమైన అభ్యర్థులు ఆర్డి శేఖర్, ఇనిగో ఇరతయరాజ్ను ఇప్పటికే నిలిపింది. చెన్నైలోని ఓ ప్రముఖ ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ తమ పార్టీ జాబితాను విడుదల చేశారు. రెండు స్థానాల నుంచి సి జోసెఫ్ విజయ్ నిలుస్తున్నారని అభిమానులు , పార్టీ నేతల చప్పట్ల మధ్య ప్రకటించారు. ఈ సందర్బంగానే పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఇందులో తన అత్యంత ప్రధాన విశ్వసనీయ వ్యక్తుల బృందంలోని వారు కూడా ఉన్నారు. ఇటీవల అన్నాడిఎంకె నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి కు ప కృష్ణన్కు లాల్గూడి సీటు కేటాయించారు. అదే విధంగా డిఎంకె ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి. ఇప్పుడు తాము ప్రకటిస్తున్నది అభ్యర్థులను కాదని, ప్రజా పరిరక్షకులను అని తెలిపారు. యువతరం కదలాల్సి ఉందని, జన్ జడ్తోనే సరికొత్త విజిల్ వెలువడుతుందని తమ పార్టీ గుర్తును ప్రదర్శించారు. యువతకు ప్రత్యేకంగా అజెండాను వెలువరించారు. గ్యారంటీగా ప్రకటించారు. తమిళనాడును డ్రగ్స్ రహితం చేస్తామని, సరళరీతిలో రుణాలు ఇస్తామని విద్యావకాశాల కోసం ఇంటర్ నుంచి పిహెచ్డి వరకూ రూ 20 లక్షల వరకూ రుణాలు అందిస్తామని వివరించారు.
గుజరాత్లో దళితులపై కక్ష: రాహుల్ గాంధీ
గుజరాత్లో బిజెపి ప్రభుత్వ హయాంలో దళితుల అణచివేత ఎక్కువ అయిందని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి సంకుచితవాదంతో విద్వేషకర వాతావరణం నెలకొంది. దళితులు, ఆదివాసీ వర్గాలపై దాడులు , వారిపట్ల వివక్ష పెరుగుతోందని అన్నారు. గుజరాత్కు చెందిన దళితులు, ఆదివాసీలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు , వారి సాధకబాధకాలు తెలిసివచ్చాయని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వారి సాధకబాధకాలను తెలియచేయాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. 2016 ఉన్నా దారుణ ఉదంతం బాధితుల పట్ల తాము పూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తున్నామని, వారికి పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తనను కలిసిన బాధితులలో ఉన్న దళితులు కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ దళితులతో తాను మాట్లాడినప్పుడు వారి కష్టాలు నష్టాల గురించి ఎంతో అవగావహన కల్గింది. వారి బాధలు ఆందోళన కల్గించాయని రాహుల్ తెలిపారు. వారికి న్యాయం కోసం మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని గుర్తించానని పేర్కొన్నారు.
సౌదీ ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణిదాడులు
సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్బేస్ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు.
కోల్ కతాపై రోహిత్ శర్మ విధ్వంసం..
ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ షాట్లతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్(కెకెఆర్) నిర్దేశించిన 221 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి అదిరిపోయే ఆరంభం లభించింది. రోహిత్ కేవలం 23 బంతుల్లో 5 సిక్సులు, మూడు ఫోర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రికల్టన్ కూడా భారీ షాట్లతో కోల్ కతా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. దీంతో ముంబై జట్టు పవర్ ప్లే ముగిసే సరికి 80 పరుగులు చేసింది. ముంబై విజయానికి 14 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
కేరళలో కాంగ్రెస్ కూటమిదే విజయం: మంత్రి పొంగులేటి
కేరళలో కాంగ్రెస్ కూటమి (యూడిఎఫ్) విజయం ఖాయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడిఎఫ్) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పతనంతిట్ట జిల్లా లోని అడూర్ అసెంబ్లీ నియోజకవర్గం యూడిఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్ (కాంగ్రెస్ పార్టీ) మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి సాధించిన విజయాలు దీనికి నిదర్శనమన్నారు. గత దశాబ్దంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, ప్రజలకు అందిన ఫలితాలు తక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పదేళ్ల పాలన తర్వాత కూడా నిరుద్యోగం పెరుగుతుంటే, ప్రజలపై ఆర్థిక భారాలు అధికమవుతుంటే - అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సెక్యులర్ విలువలను కాపాడే శక్తి కాంగ్రెస్కే ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్ కూటమికి విజయం అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గోదావరి పుష్కరాలు సిఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు పలు సూచనలు
తెలంగాణలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపాల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2027 జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనుండటంతో పూర్తి చేయాల్సిన పనులపై.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులకు సిఎం రేవంత్ పలు సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని చెప్పారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని సూచించారు.కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సిఎం చెప్పారు. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.
IPL 2026: చెలరేగిన కోల్ కతా బ్యాటర్లు.. ముంబైకి భారీ టార్గెట్
ఐపిఎల్ 2026లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ 221 పరుగుల భారీ లక్ష్క్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం ?: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
రిజర్వాయర్లకోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్రారం గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఆదివారం ఉదయం ధర్మారం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మూడుకే లక్ష్మిరాజం (58), కుమ్మం మొండయ్య (50)లు గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకువెళ్లారు. చెరువులోపలికి వెళ్లిన మూడు గొర్రెలను బయటకు తీయడానికి వెళ్లిన కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేశాలను వెలికి తీశారు. ఈ మేరకు కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు గొర్రెల కాపరుల ఆకస్మిక మృతితో ధర్మారంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాల రోదనలు పలువురికి కన్నీళ్లు తెప్పించాయి.
డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆదివారం డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ పథకాల విస్తరణతో పాటు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ మేనిఫెస్టోలో పలు కీలక హామీలను ప్రకటించారు. రాష్ట్రం ప్రస్తుత అభివృద్ధి మార్గంలోనే కొనసాగాలని స్టాలిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు, తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను మరింత విస్తరిస్తామని తెలిపారు.మేనిఫెస్టోలోని ముఖ్య ప్రకటనల్లో భాగంగా కుటుంబ మహిళాధిపతులకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా 1.37 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. వృద్ధాప్య పెన్షన్ను కూడా రూ.2,000కు పెంచనున్నారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమల్లో ఉన్న విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని రూ.1 లక్ష వరకు పెంచనున్నారు. ఈ ఆరోగ్య బీమా పథకానికి అర్హత పొందే వారి వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచి, బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తదుపరి ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ సదుపాయాలను రెట్టింపు చేయనున్నారు. 20 లక్షలకుపైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించడంతో పాటు, మీటర్లేని పంపుసెట్లను అందించనున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 35 లక్షల విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యాన్ని స్టాలిన్ వెల్లడించారు. 120 బిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యోగావకాశాల విస్తరణ కోసం ‘నియో టైడల్ పార్క్లు’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం ఎన్నికల హామీలను మాత్రమే కాకుండా అదనపు పథకాలను కూడా అమలు చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా కమిటీకి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధి సహా పార్టీ నాయకులకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజలు అభివృద్ధి, స్థిర పాలన కోసం డీఎంకేకు మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్
మొగుళ్ళపల్లి మండలంలో దొంగల హల్చల్ ఒక బైక్. 15 వేల రూపాయల నగదుకరెంటు
సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్..పిపిసిఎం సభ్యుడు మృతి
ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్ 31 సెక్షన్ కమాండర్ మృతి చెందాడు. పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎదురు కాల్పుల్లో కమాండర్ ముచాకి కైలాస్ మృతి చెందాడు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి .ఎదురు కాల్పుల విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. సంఘటనా ప్రాంతం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతిచెందిన మావోయిస్టు ఐఇడీలు పేల్చడం , బలగాలపై దాడులు వంటి నేరాల్లో పాల్గొన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతనిపై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు చివరి అవకాశం కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని,హింసా మార్గాన్ని వీడాలని బస్తర్ ఐ జి సుందర్ రాజ్ మరోసారి విజ్ఞప్తి చేశారు.
మణికొండలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిద్దీస్ గ్రాండియర్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఫ్లాట్లోని వాషింగ్ మెషీన్కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన యజమాని తన భార్య, ఇద్దరు పిల్లల్ని వెంటనే బయటకు తీసుకెళ్లడంతో వారికి ప్రమాదం తప్పింది.
సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
గేదెల మేపేందుకు వెళ్లి ఈత కోసం నీటి గుంటలో దిగి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఒంటిపూడి దేవా (12) సంవత్సరాలు స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి చెందిన వంగూరి నాగబాబు (12) తన అమ్మమ్మ ఎన్టీఆర్ నగర్లో ఉండగా వారి ఇంటి దగ్గర ఉంటూ ఆదివారం కావడంతో సత్తుపల్లి మున్సిపాలిటీ సమీపంలోని గేదలు మేపేందుకు వెళ్లి సరదాగా నీటి గుంటలో దిగి ఇద్దరి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటినా రంగంలోకి దిగిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి నీటి గుంటలో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 4 గంటలకు పైగా గాలింపు చేపట్టాగ ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవ పంచనామా పరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఓకే కాలనీకి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందటంతో ఎన్టీఆర్ నగర్లో విషాదఛాయలు అలుపుకున్నాయి.
ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం.. చైత్ర బ్రహ్మోత్సవాలకు వైభవ ప్రారంభంశ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వేదఘోషల
ఘనంగా మట్టల ఆదివార వేడుకలు పురవీధులు గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు
ఘనంగా మట్టల ఆదివార వేడుకలు.. పురవీధుల గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు
అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి
లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్…
లోవోల్టేజీ సమస్యను పరిష్కరించిన సర్పంచ్… కుభీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్
నేపాల్లో దేశ మాజీ ఇంధన మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత దీపక్ ఖడ్కాను ఆదివారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసు సంంధిత అవినీతి వ్యవహరంలో నూతన ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. కీలక మంత్రిత్వ శాఖను నిర్వహించిన ఖడ్కాపై దేశ దర్యాప్తు సంస్థ సిఐబి ప్రాధమిక విచారణ జరిపింది. ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుందని సంస్థ అధికార ప్రతినిధి శివకుమార్ శ్రేష్ట చెప్పినట్లు స్థానిక మీడియా హిమాలయన్ తెలిపింది. సిఐబి ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టుకు దిగారు. గత ఏడాది నేపాల్లో జరిగిన యువత నిరసన ప్రదర్శనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం దశలో అప్పటి ప్రభుత్వ అవినీతి విషయాలు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి. ఖడ్కా, మాజీ ప్రధానులు షేర్ బహదూర్, పుష్ప కమల్ దహల్ నివాసాలలో కాలిపోయిన నోట్ల కట్టలు కన్నించాయని పేర్కొంటూ ఫోటోలను, వీడియోలను నిరసనకారులు ప్రదర్శించారు. దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది.
రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం
రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం అలైవ్ అరైవ్ కార్యక్రమంలో కుభీర్ ఎస్సై
కర్నూలులో విహెచ్పీ అవగాహన సదస్సు…
కర్నూలులో విహెచ్పీ అవగాహన సదస్సు… ముసాయిదా చట్టంపై విస్తృత చర్చలుహిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి
కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక
కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలో చేరిక
ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం…
ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం… ప్రజల కోసం పోరాటమే మా లక్ష్యంఎన్టీఆర్ ఆశయాల సాధనలో
Breaking: Peddi Postponed: Announcement Coming
The makers of Ram Charan’s Peddi are working round the clock to complete the shoot of the film on time and release the film on April 30th as per the plan. But the deadlines are tough and there is a big rush to complete the post-production work. A crucial meeting took place today and the […] The post Breaking: Peddi Postponed: Announcement Coming appeared first on Telugu360 .
Number 304 | ఆత్మహత్యాయత్నం Number 304 | నరసరావుపేట, ఆంధ్రప్రభ :
AR Murugadoss Lands into Trouble
Tamil director AR Murugadoss who has delivered some of the biggest super hits has been struggling to deliver a decent product. His last film was Madharaasi featuring Sivakarthikeyan and the film ended up as a debacle. The producers of the film have filed a complaint against AR Murugadoss. The complaint said that the director promised […] The post AR Murugadoss Lands into Trouble appeared first on Telugu360 .
నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా…
నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years
At a time when political messaging often gets diluted, N. Chandrababu Naidu chose clarity. Addressing party leaders and cadres at the 44th foundation day celebrations of the Telugu Desam Party, he sent out a firm message. Leaders who ignore grassroots workers have no place in the party. Recognition and responsibility will go only to those […] The post Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years appeared first on Telugu360 .
అమెరికాపై ఉత్తరకొరియా శక్తివంతమైన క్షిపణి ఇంజిన్ పరీక్ష
ప్రస్తుత ప్రపంచ స్థాయి పరస్పర ఘర్షణల దశలో ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన ‘ ఘన ఇంధన క్షిపణి ఇంజిన్ను ’పరీక్షించింది.అమెరికా టార్గెట్గా ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఛోదక శక్తిగా ఈ ఇంజిన్ నిలుస్తుంది. గుర్తు తెలియని ప్రదేశం నుంచి జరిగిన క్షిపణి ఇంజిన్ పరీక్షను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వీక్షించారు. దేశ అత్యంత కీలకమైన సైనిక సామర్థం , శత్రు లక్షాల ఛేదనకు వీలుగా ఉండే ఈ ఇంజిన్ తయారు అయిందని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అమెరికా, అమెరికా మిత్రదేశాలను లక్షంగా ఎంచుకుని మరిన్ని శక్తివంతమైన సుదూర దాడి సమర్థవంతపు ఆయుధ వ్యవస్థ నిర్మాణానికి కిమ్ వెలువరించిన ఆదేశాల మేరకు ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు కీలక పరీక్షలకు దిగుతోంది. ఇప్పుడు పరీక్షించిన ఇంజిన్ శక్తి గరిష్టంగా 2500 కిలోటన్నులవరకూ ఉంటుంది. దీనిని పూర్తి స్థాయి కాంపోజిట్ కార్బన్ ఫైబర్ తో నిర్మించారు. ఉత్తరకొరియా క్షిపణుల వార్హెడ్ ను వేగంగా నిర్థిష్టంగా తీసుకువెళ్లగలిగే థ్రస్ట్ను ఈ ఇంజిన్ సంతరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా చర్యల క్రమంలో దేశానికి అత్యంత కీలకమైన సైనిక చర్యల నిరోధక శక్తి అవసరం అని కిమ్ భావిస్తూ వస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు శక్తివంతమైన క్షిపణుల పరీక్షలు జరుగుతున్నాయి. ఐదేండ్ల ఆయుధ వ్యవస్థ బలోపేత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఇంజిన్ సమర్థతను పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్ఎ) తెలిపింది. ఇప్పటి ఇంజిన్ పరీక్ష దేశ అత్యంత వ్యూహాత్మక సైనిక బలోపేతానికి ఆయువుపట్టు అని కిమ్ స్పందించినట్లు ఈ వార్తా సంస్థ తెలిపింది. పరీక్ష ఎప్పుడు? ఎక్కడ జరిగిందనేది అధికారికంగా వెల్లడికాలేదు.
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్ ముంబైకి 300వ టి-20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి టోర్నమెంట్ను విజయంతో ఆరంభించాలని ముంబై భావిస్తోంది. మరోవైపు కోల్కతా కూడా ముంబైని చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తుది జట్లు: కెకెఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బానీ. ఎంఐ: రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, నమన్ ధిర్, షార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్ఖండే, ఎఎం గజాన్ఫర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels
The sacred town of Tirumala is witnessing a clear shift in how devotees are meeting their food needs. With private hotels struggling due to a sudden shortage of commercial gas, more pilgrims are now turning towards the free meal services provided by Tirumala Tirupati Devasthanams. The crisis began after gas supplies dropped sharply due to […] The post Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels appeared first on Telugu360 .
చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు…
చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు… 3 కొత్త అసెంబ్లీలు, మరో లోక్సభ
టి-20 వరల్డ్ కప్ కేసులో ముంబై క్రికెటర్ అరెస్ట్
ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్కి భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఈ మెగా ట్రోర్నీలో న్యూజిలాండ్ను మట్టికరిపించి భారత్ ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. అయితే ఈ టి-20 వరల్డ్ కప్కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్ సర్వూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోకి వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతను సాధారణ టికెట్ ధరను ఏకంగా రూ.25వేలకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్ స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా.. విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. అతనికి బెయిల్ మంజూరు అయింది.
వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు …
వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు … ఊరేగింపులో దుర్గామల్లేశ్వరుల దర్శన భాగ్యం..భక్తుల
చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త..
చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త.. ఇంటింటి వైద్య పరిశీలనపరిస్థితి అదుపులోనే డీఎంహెచ్ఓ డా.
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న ఆనవాళ్లు బైటపడ్డాయని అటవీ ప్రాంతానికి ఆనుకొని వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుంటూ జాగ్రత్త చర్యలు పాటించాలని ఆర్మూర్ సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి భవాణి శంకర్ కోరారు. ఆదివారం ఆయన సిరికొండ, కమ్మర్పల్లీ రెంజ్ అధికారులు నర్సింగ్రావు,రవీంధర్లు సిబ్బందితో కలిసి జినిగ్యాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. పెద్దపులి సంచారంపై అనావాళ్ల గురించి క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. జినిగ్యాల ఫారెస్టు కంపార్టుమెంటులో పులి అడుగులు కనబడ్డాయి. అవి పెద్దపులి అడుగులాగా నిర్ధారించుకున్నారు. అనంతం ఎస్డిఎఫ్ఒ భవాణి శంకర్ సిబ్బందితో సమావేశమయ్యారు. పులి సంచారం నిర్ధారణ అయిన దృష్టా అటవీ సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.పొద్దుకుంగిన తర్వాత,తెల్లవారు జామున, రాత్రి సమయంలో అటవిలోకి వెల్ల వద్దని సూచించారు.అడవులకు ఆనుకొని వున్న పంటపోలాల వద్ద విద్యత్ తీగలు అమర్చవద్దని,అడవి జంతువుత వల్ల ఏవైనా జీవాలకు ప్రాణ నష్టం జరిగితే అటవీ శాఖ అధికారుల దృష్టికి తేవాలని అలా చేస్తే నష్టపరిహారం పొందవచ్చుచనిని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దపులి ప్రాణానికి నష్టం చేసే చర్యలకు పూనుకోవద్దని ప్రజలకు తెలిపారు. ఆయన వెంట సిరికొండ డిఆర్ఓ గంగారాం,సెక్షన్ అధికారులు,బీట్ అఫీసర్లు వున్నారు.
అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే…
అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే… ఎన్టీఆర్ సర్కిల్లో తెలగుదేశం పార్టీ
Handri-Neeva |ఒకే కుటుంబంలో ఇద్దరు…
Handri-Neeva | ఒకే కుటుంబంలో ఇద్దరు… Handri-Neeva | సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ
హోటల్ గదిలో విగతజీవులుగా.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా నరసరావుపేటలో తీవ్ర
విచారణకు సిద్ధమా.. సిఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. తన తమ్ముడు, బావమరిదిపై సిఎం ఆరోపణలు చేశారని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని హరీశ్ అన్నారు. తన తమ్ముడు, బావమరిదిపై విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని.. సిఎం తమ్ముడు, బావమరిదిపై విచారణకు రేవంత్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. హౌసింగ్ కమిటీ కాదు.. సిబిసిఐడి కాదు.. సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని.. సిఎం సిద్ధంగా ఉన్నారా.. అని అడిగారు. ‘‘మంత్రి పొంగులేటిని కాపాడేందుకు వంద అబద్ధాలు ఆడి రేవంత్ దొరికిపోయారు. ఏ పని కోసం నేనెప్పుడు పొంగులేటికి ఫోన్ చేయలేదు. పొంగులేటి కంపెనీ అవినీతి పాల్పడిందని అందరికీ అర్థమైంది. తప్పు జరిగిందని సిఎం, మంత్రి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. సిఎం, పొంగులేటి మధ్య లావాదేవీలు ఉంటాయి. వాళ్లు భూములను చెరిసగం పంచుకుంటారు. సభా సంఘం వేస్తే అన్నీ బయటకు వస్తాయని భయపడుతున్నారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చి బేరం కుదిరితే తొలగిస్తున్నారు’’ అని హరీశ్ రావు ఆరోపించారు.
ஸ்டாலினுக்கு ஓ.பன்னீர்செல்வம் குனிந்து வணக்கம் வைத்தாரா? - வைரல் புகைப்படத்தின் உண்மை இதுதான்
முதல்வர் ஸ்டாலினுக்கு ஓ.பன்னீர்செல்வம் குனிந்து வணக்கம் வைத்ததாக பரவும் புகைப்படம் எடிட் செய்யப்பட்டது
30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ…
30 ఏళ్ల సుదీర్ఘ పోరాటమే ఏబీసీడీ వర్గీకరణ… జిల్లా అధ్యక్షులు కలకొండ యాదగిరి…
సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి
టెలాపూర్లో టెనా కార్నివల్కు భారీ స్పందన
70 గేటెడ్ కమ్యూనిటీల నుంచి భారీగా పాల్గొనడంసామాజిక సేవల్లో టెనా ముందంజ అని ప్రశంసలు
అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది: హరీష్ రావు
రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ వ్యవహారంపై అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో తప్పు జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం అడ్డంగ దొరికిపోయిందని.. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పది తప్పులు చేస్తోందని విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక దోపిడీ, అక్రమాలు చేస్తుందని ప్రతిపక్షం కాదు ప్రభుత్వమే కనుక్కుందని అందుకే వారికి నోటీసులు ఇచ్చామని సిఎం రేవంత్ చెప్పారని.. డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని ప్రజలకు అర్థమైందన్నారు. మంత్రి అవినీతికి పాల్పడితే.. సీబీసీఐడీ విచారణ సరిపోతుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కాగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్న అక్రమ మైనింగ్ పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు అసెంబ్లీ నుండి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెండ్ చేశారు.
ఎంపీజే సమావేశానికి తరలివెళ్లిన నాయకులు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో నిర్వహించిన ఎంపీజే సమావేశానికి నారాయణపేట జిల్లా
చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్
చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్ విశాఖపట్నం, ఆంధ్రప్రభ : 92 ఏళ్ల ఘన
జైనూర్లో ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు విజయవంతం
జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు జైనూర్
Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News
Iran Warning : అడుగుపెడితే.. అగ్గిపెట్టేస్తాం !Andhra Prabha Latest News (
ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
ఉరవకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం
మక్తల్ సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా సుమిత్రమ్మ
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండల సర్పంచుల సంఘం నూతన
తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా….
తెలుగు ప్రజలకు అండ పసుపు జెండా…. ఏపీ సమగ్రాభివృద్ధి, పేదల అభ్యున్నతే టీడీపీ
Sharwa’s Ripped & Ruthless Rise For Biker
It came as a big surprise when the first look of Biker was released. Charming Star Sharwa underwent a complete transformation to play the role of a biker. The glimpse, teaser, and trailer clearly showcased the immense effort he poured into the film. Now, the makers have released a transformation video, highlighting Sharwa’s inspiring journey […] The post Sharwa’s Ripped & Ruthless Rise For Biker appeared first on Telugu360 .
లయోలా కళాశాలలో జాతీయ సదస్సు… వాణిజ్య,నిర్వహణ విద్యలో నూతన ధోరణులపై సదస్సు ఆంధ్రప్రభ,
అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి….
అమ్మవారిని దర్శించుకున్న బాల బ్రహ్మానంద సరస్వతి…. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా
నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..
నివాళులర్పించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు
వరి పంటల్లో పాముల సంచారం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాల్లో
పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు..
పన్ను చెల్లింపులకు మార్చి 31 చివరి రోజు.. విజయవాడ నగర పాలక సంస్థ
మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం
మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతికి ఘన సన్మానం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
విశాఖ నగరంలో భారీ అగ్ని ప్రమాదం టౌన్ కొత్తరోడ్డు సమీపంలో ఘటన #VisakhapatnamFire#ScrapYardFire
ఉల్లాస్ పథకంలో భాగంగా నిరక్షరాసులకు పరీక్షలు..
ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తండా నిరక్షరాస్యులైన వయోజన మహిళలకు
నిజామాబాద్ కళాశాలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్
కాంట్రాక్టర్ల సమస్యలపై గళమెత్తిన కాంట్రాక్టర్లు…
కాంట్రాక్టర్ల సమస్యలపై గళమెత్తిన కాంట్రాక్టర్లు… పెండింగ్ బిల్లుల క్లియరెన్స్కు డెడ్లైన్ విధించాలిప్యాకేజీ టెండర్లకు
తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును..
తన్నుతాను తగ్గించుకొన్నవాడు హెచ్చించును.. ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి
ఆరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న ముంబై ఇండియన్స్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఉన్న క్రేజ్ వేరు. ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న ఈ జట్టు మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం కోల్కతా నైట్రైడర్స్తో ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఓ అరుదైన రికార్డును ముంబై తమ ఖాతాలో వేసుకోనుంది. ఈరోజు జరిగే మ్యాచ్ ముంబైకి 300 టి-20 మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా అత్యధిక (300 మ్యాచులు) టి-20 మ్యాచ్లు ఆడిన తొలి ఐపిఎల్ ఫ్రాంచైజీగా ముంబై రికార్డు సృష్టించనుంది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 299 మ్యాచ్లలో 162 విజయాలు సాధించింది. ఓవరాల్గా అత్యధిక టి-20లు ఆడిన జాబితాలో ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో ఉంది. ఈ లీస్ట్లో మొదటి ప్లేస్లో పాకిస్థాన్(303) ఉండగా, రెండో స్థానంలో సోమర్సెట్(303) ఉంది.
నిందితులు రిమాండ్.. మైనర్ బాలికకు సంబంధించిన ఘటనలో మద్దూర్, ఆంధ్రప్రభ : మద్దూరు
రాజకీయాల్లో మార్పు తెచ్చింది ఎన్టీఆర్
రాజకీయాల్లో మార్పు తెచ్చింది ఎన్టీఆర్ రాప్తాడులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు
సీఎస్ఐ చర్చిలో భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం వేడుకలు బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మట్టల
‘ఉల్లాస్’నవభారత సాక్షరత కార్యక్రమం
‘ఉల్లాస్’ నవభారత సాక్షరత కార్యక్రమం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తాండూర్ మండలంలోని బోయపల్లి
సుక్మాలో ఎన్కౌంటర్… చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి
ఆడపడుచుల చదువు అవనికి వెలుగు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఆడపడుచుల చదువు అవనికి వెలుగని ప్రతి మహిళ చదువుకొని
611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha News
611 Doctors Postings : ఏపీ డాక్టర్లకు గుడ్ న్యూస్ Andhra Prabha
చెరువులో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి..
కోనరావుపేట, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో
Corruption |రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు…
Corruption | రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదు… Corruption | ఆంధ్రప్రభ, వెబ్
కాంగ్రెస్ స్కామ్ లపై సిఎం రేవంత్ కు BRS లేఖ
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో భారీ కుంభకోణాలు జరిగాయంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఆదివారం కాంగ్రెస్ అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ లేఖ రాసింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని లేఖలో పేర్కొంది. 19 అంశాలపై హౌస్ కమిటీ వేసి విచారణ జరపాలని కోరింది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని సిఎం రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని లేఖలో డిమాండ్ చేసింది.
బిఆర్ఎస్- బిజెపి పొత్తు ఎప్పటికీ జరగదు: బండి
హైదరాబాద్: ఫార్ములా ఈ- రేసు కేసు సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒక్కటే అని అన్నారు. ఈ సందర్భంగా బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైనది కాదు అని.. ఎథిక్స్ కమిటీ లేదని..అసెంబ్లీ కమిటీ లేవు అని విమర్శించారు. లేని కమిటీకి కౌశిక్ రెడ్డి అంశం రికమాండ్ చేయడం ఏంటీ? అని బండి సంజయ్ ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావుతో జాగ్రత్తగా ఉండు అని కెటిఆర్ కు రేవంత్ సూచన చేశారు అని.. కెటిఆర్, రేవంత్ మధ్య డీల్ కుదిరింది అని అన్నారు. కాళేశ్వరం అంశంలో తమపై తుపాకీ పెట్టి రేవంత్ కాలుస్తాం అంటే ఊరుకోం అని హెచ్చరించారు. బిఆర్ఎస్- బిజెపి పొత్తు ఎప్పటికీ జరగదు అని..వారసత్వ, కుటుంబ రాజకీయాలకు బిజెపి వ్యతిరేకం అని తెలియజేశారు. సిఎం డిప్రెషన్ లో ఉండి డీలిమేషన్ పై మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ లకు బిజెపి దూరం అని బండి సంజయ్ పేర్కొన్నారు.
దారుణం: కూతురుతో సహా భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం
పల్నాడు: పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. స్థానిక లాడ్జ్లో మూడేళ్ల కూతురితో కలిసి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు తల్లి శంకరకుమారి (30), చిన్నారి మౌనిక (3) మృతి చెందగా.. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉంది. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దంపతుల స్వస్థతలం నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు. గోపి భోపాల్ ఎయిమ్స్లో పని చేస్తుండగా.. శంకర కుమారి కూడా అదే ఆస్పత్రిలో నర్సుగా పనిని చేస్స్తున్నారు. శనివారం రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకు వచ్చిన కుటుంబం ఈ దారణానికి పాల్పడింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మత్తు ఇంజక్షన్ చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు.
‘బాహుబలి-2’ రికార్డు బద్దలు కొట్టిన 'ధురందర్ 2'
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' రికార్డులు కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల క్లబ్ లోకి ఎంటరైన ఈ మూవీ తాజాగా మరో అరుదైన రికార్డును బ్రేక్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాహుబలి 2 రికార్డును ధురందర్ 2 మూవీ బద్దలు కొట్టింది. ప్రభాస్, ఎస్.ఎస్. రాజమౌళి వచ్చిన 'బాహుబలి 2: ది కంక్లూజన్' పేరిట ఉన్న చిరకాల రికార్డును బద్దలు కొట్టి.. ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కేవలం 9 రోజుల్లోనే $20.80 మిలియన్ల మార్కును దాటి, ఉత్తర అమెరికా మార్కెట్లో 'బాహుబలి 2' జీవితకాల వసూళ్ల రికార్డును అధిగమించింది. 2017లో విడుదలైన బాహుబలి 2, ఉత్తర అమెరికా బాక్సాఫీస్లో $20.80 మిలియన్ల వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తాజాగా ధురందర్ 2 మూవీ $21 మిలియన్స్ మార్క్ ను చేరుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,226 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఘనంగా మట్టల ఆదివారం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్
కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసుల మెరుపు దాడులు
కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసుల మెరుపు దాడులు వంద మందికి పైగా జూదగాళ్లను అదుపులోకి
నస్పూర్, ఆంధ్రప్రభ ; అభం శుభం తెలియని తొమ్మిది నెలల పసిపాపని బూడిదలారి
జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్…
జల్సాలకు అలవాటు పడిన వ్యక్తి.. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్… మొదటి పూట

25 C