ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍:ଭାଇରାଲ ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ, ଦିଲ୍ଲୀରେ ଘଟିଥିବା ହତ୍ୟାକାଣ୍ଡ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
ହୋଲିରେ ଦୁଇଟି ପରିବାର ମଧ୍ୟରେ ସଂଘର୍ଷ ସମୟରେ ଜଣେ ୨୬ ବର୍ଷୀୟ ଯୁବକଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ପଶ୍ଚିମ ଦିଲ୍ଲୀର ଉତ୍ତମ ନଗରରେ ଉତ୍ତେଜନା ପ୍ରକାଶ ପାଇଥିଲା । ହିନ୍ଦୁ ଧର୍ମର ବିଭିନ୍ନ ସଂଗଠନ ପ୍ରତିବାଦ କରିବା ସହ ମୃତ୍ୟୁବରଣ କରିଥିବା ଯୁବକ ତରୁଣଙ୍କ ହତ୍ୟାରେ ସମ୍ପୃକ୍ତ ସନ୍ଦିଗ୍ଧ ବ୍ୟକ୍ତିଙ୍କ ସହ ଜଡିତ ଏକ ଘରକୁ ନିଆଁ ଲଗାଇ ଦେଇଥିଲେ । ଉତ୍ତେଜନାପୂର୍ଣ୍ଣ ଅଞ୍ଚଳରେ ପୋଲିସ ମୁତୟନ ପରେ ହିଁ ସ୍ୱାଭାବିକ ଅବସ୍ଥା ଫେରି ଆସିଥିଲା । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ଭିଡିଓରେ ଏକ ଜନ ସମୁଦ୍ର ଭିତରେ କିଛି ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଦଉଡ଼ିରେ ବନ୍ଧା ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆଉ କିଛି ବ୍ୟକ୍ତି ଏକ ବାଡ଼ି ଦ୍ୱାରା ମାଡ଼ ମାରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ମାଡ଼ ମାରୁଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ପଛପଟେ ଆଉକିଛି ବ୍ୟକ୍ତି ପୋଲିସ ପୋଷାକରେ ଚାଲୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ଦିଲ୍ଲୀର ଉତ୍ତମ ନଗରର ଘଟଣା ସହ ଯୋଡ଼ା ଯାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଘଟଣାରେ ଜଡ଼ିତ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ପୋଲିସ ଶାସ୍ତି ଦେଉଥିବାର ଏହି ଭିଡିଓ ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ସେହିପରି ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଚି, ଉତ୍ତମ ନଗରରେ ଯେଉଁ ଦଙ୍ଗା ହେଉଥିଲା । ଉକ୍ତ ଘଟଣାରେ ଜଡ଼ିତ ଦଙ୍ଗାକାରୀଙ୍କୁ ପୋଲିସ ଗିରଫ କରି ସର୍ବସାଧାରଣ ସ୍ଥାନରେ ଉତ୍ତମ ମଧ୍ୟମ ଦେଉଛି । ଯାହାର ଏକ ଲିଙ୍କ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଦିଲ୍ଲୀ ଉତ୍ତମ ନଗରରେ ଘଟିଥିବା ଘଟଣା ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଉକ୍ତ ଦାବିର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଏଭଳି କୌଣସି ଦଣ୍ଡ ଦେବାର ସୂଚନା ଆମର ହସ୍ତଗତ ହୋଇ ନଥିଲା । ଯଦି ଏଭଳିକୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । #गुजरात पाटन जिले के चाणस्मा तालुका के जीलिया गांव में 15 मार्च 2026 की रात एक फार्महाउस पर 15 से 20 हमलावरों ने हथियारों और पत्थरों से हमला किया, कई लोगों को पीटा औऱ तोड़फोड़ करके भारी नुकसान किया। मंदिर के चंदे को लेकर पुरानी रंजिश के चलते यह हमला किया गया था। इसमें… pic.twitter.com/Svk5LziZOf — Abhimanyu Singh (@Abhimanyu1305) March 19, 2026 ଅଭିମନ୍ୟୁ ସିଂହ ନାମକ ଜଣେ ସାମ୍ବାଦିକ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ୧୯ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରି ଅଭିମନ୍ୟୁ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଭିଡିଓଟି ଗୁଜରାଟର ଅଟେ । ୧୫ ମାର୍ଚ୍ଚ, ୨୦୨୬ ରାତିରେ, ପାଟନ ଜିଲ୍ଲାର ଜିଲିଆ ଗ୍ରାମସ୍ଥିତ ଏକ ଫାର୍ମହାଉସରେ ୧୫ ରୁ ୨୦ ଜଣ ଦୁର୍ବୃତ୍ତ ଅସ୍ତ୍ରଶସ୍ତ୍ର ଏବଂ ପଥର ବ୍ୟବହାର କରି ଆକ୍ରମଣ କରିଥିଲେ; ସେମାନେ ଅନେକ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆକ୍ରମଣ କରିଥିଲେ ଏବଂ ଭଙ୍ଗାରୁଜା ମାଧ୍ୟମରେ ବ୍ୟାପକ କ୍ଷତି କରିଥିଲେ। ମନ୍ଦିର ଦାନ ସମ୍ପର୍କିତ ଏକ ପୁରୁଣା ଶତ୍ରୁତା ଯୋଗୁଁ ଏହି ଆକ୍ରମଣ କରାଯାଇଥିଲା। କିଛି ସଂଗଠନ ଏବଂ ପ୍ରମୁଖ ରାଜନୈତିକ ଦଳ ସହିତ ଜଡିତ ବ୍ୟକ୍ତିମାନେ ଏହି ଘଟଣାରେ ସାମିଲ ଥିଲେ। ତୁରନ୍ତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରି, ପୋଲିସ ୧୮ ଜଣ ଅଭିଯୁକ୍ତଙ୍କୁ ଗିରଫ କରିଥିଲା ଏବଂ ମାର୍ଚ୍ଚ ୧୮ ରେ ସେମାନଙ୍କୁ କ୍ଷମା ମାଗିବାକୁ ବାଧ୍ୟ କରିବା ପାଇଁ ସାର୍ବଜନୀନ ଭାବରେ ପରେଡ କରିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁ ମାତ୍ରାରେ ସମାନତା ଦେଖା ଯିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଦିନର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ କିୱାର୍ଡ ଗୁଡିକ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଆଉ ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧୯ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଆଇବିଏନ ୨୪× ୭ ନିୟୁଜ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆ ପେଜରେ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ଅପଲୋଡ଼ କରି ଆଇବିଏନ ଉଲ୍ଲେଖ କରିଛି, ଝିଲ୍ଲୀଆ ଗ୍ରାମରେ ଥିବା ଫାର୍ମ ହାଉସରେ ଘଟିଥିବା ଅଘଟଣ ପାଇଁ ଦୁର୍ବୃତ୍ତଙ୍କୁ ପୋଲିସ ସର୍ବସାଧାରଣରେ ଏଭଳି ଚଲାଇ ଚଲାଇ ନେଉଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଗୁଜରାଟର ଏକ ଫାର୍ମହାଉସରେ ଅଘଟଣ ଘଟାଇଥିବା ଦୁର୍ବୃତ୍ତଙ୍କୁ ପୋଲିସ ଚଲାଇ ଚଲାଇ ନେଉଥିବାର ଭିଡିଓ ଅଟେ। ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଦିଲ୍ଲୀ ଉତ୍ତମ ନଗରୀରେ ଘଟିଥିବା ହତ୍ୟାକାଣ୍ଡ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
టిఎంసిపై మోదీ తీవ్ర విమర్శలు... మహా జంగిల్రాజ్ అంటూ మండిపాటు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో న్యాయాధికారులను గంటల తరబడి ముట్టడి చేసిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ఘటనను మహా జంగిల్రాజ్గా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు. కూచ్ బెహార్ జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన మోదీ, న్యాయాధికారులే సురక్షితంగా లేనప్పుడు, సాధారణ ప్రజల భద్రత ఎలా ఉంటుందో ఆలోచించండి అని అన్నారు. మాల్దాలో జరిగిన ఘటన దేశమంతా చూసింది. న్యాయమూర్తులకే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ప్రజలను ఎలా కాపాడగలదు? అని ప్రశ్నించారు. టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తూ, బెంగాల్ వంటి పవిత్ర భూమిపై ప్రజాస్వామ్యం ప్రతిరోజూ దాడికి గురవుతోంది అని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యవస్థను పూర్తిగా కూల్చివేయడానికి టీఎంసీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మాల్దా ఘటనను ప్రస్తావిస్తూ, ఓటర్ల జాబితా సవరణ (సర్) ప్రక్రియలో పేర్లు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు కాళియాచక్-2 బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో న్యాయాధికారులను ముట్టడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ఘటనను బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. అలాగే చొరబాటుదారుల సమస్యను లేవనెత్తిన మోదీ, టీఎంసీ పాలనలో సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పు ప్రమాదకరంగా మారింది. చొరబాటుదారులకు టీఎంసీ సిండికేట్ రక్షణ కల్పిస్తోంది అని ఆరోపించారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్)ను టీఎంసీ వ్యతిరేకించడం వెనుక ఉద్దేశ్యం చొరబాటుదారులను కాపాడడమేనని మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. టీఎంసీబీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి.
సినిమా ఇంకా ఉందని వీడియోలతో ఎదురుదాడి న్యూఢిల్లీ: పంజాబ్ వేదికగా ఆమ్ ఆద్మీపార్టీలో సంక్షోభం ముదిరింది. ఆప్ రాజ్యసభ సభ్యులు ఎంపి రాఘవ చద్ధా ఆదివారం పార్టీ నాయకత్వంపై ఎదురుదాడికి దిగారు. సినిమా అయిపోలేదు. ఇంకా మిగిలే ఉంది. పైగా ఇప్పుడే అసలు సినిమా అంటూ వీడియోలు విడుదల చేశారు. పార్లమెంట్లో పంజాబ్ సమస్యలను రాఘవ ప్రస్తావించడం లేదనే పార్టీ అంతర్గత వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్లమెంట్లో తన ప్రసంగాలను తెలియచేస్తూ తాజాగా మూడు నిమిషాల వీడియోను వెలువరించారు. నిజానిజాలు ఈ దృశ్య శ్రవణ సాధనాలు తెలియచేస్తామని స్పందించారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో తప్పుడు కథలతో ప్రచారానికి దిగుతున్నారని, దీనికి తాను ప్రతిస్పందన ఇచ్చుకోవల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యసభలో ఆప్ ఉపనేత పదవి నుంచి ఇటీవల ఆయనను తొలిగించారు. ఇది వివాదాస్పదం అయింది. పంజాబ్ విషయాలను తాను ప్రస్తావించడం లేదని చెప్పడం కించపర్చడమే అని పేర్కొన్నారు. పంజాబ్ తనకు ఓ మైక్ అనుకోరాదని, అంతకు మించి ఓ ఇల్లు, తన ఆత్మ అని తెలిపిన రాఘవ పంజాబ్ కోసం స్పందించడం తన బాద్యత అని తేల్చిచెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరలు, భగత్ సింగ్కు భారత్ రత్న, భూగర్భ జలాల తగ్గుముఖం, నన్కానా సాహిబ్ కారిడార్ వంటి విషయాలపై మాట్లాడానని తెలిపారు. సంబంధిత వీడియోలు అందరి ముందుంచుతున్నాను మిత్రమా అని సవాలు విసిరారు. పంజాబ్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం వల్లనే రాజ్యసభకు చద్థా వెళ్లారని, అయితే ఆయన పల్లెతు మాట కూడా పంజాబ్ కోసం మాట్లాడటం లేదని పంజాబ్లోని ఆప్ నాయకత్వం విమర్శిస్తోంది. ఆయన మౌనం దేనికి సంకేతం అని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, ఆప్ పంజాబ్ విభాగం అధ్యక్షులు అమన్ ఆరోరా , సీనియర్ నేత కుల్దీప్ సింగ్ ధాలీవాల్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు గౌరవప్రదంగానే రాఘవ కౌంటర్ ఇచ్చారు.
ഫാക്ട് ചെക്ക്: രാമക്ഷേത്രം തകർത്ത് ബാബരി പണിയുന്ന വീഡിയോയുമായി കോൺഗ്രസ്? വസ്തുതയെന്ത്?
വയനാട്ടിൽ കോൺഗ്രസിൻ്റെ തെരഞ്ഞെടുപ്പ് പ്രചാരണ ഗാനം എന്ന നിലയിലാണ് വീഡിയോ വൈറലാവുന്നത്
చందమామ పెద్దగా ఉంది... భూమి చిన్నగా కనిపిస్తుంది
నేడు ఆర్టిమిస్ తుది మజిలి కనువిందు హుస్టన్: తాము బయలుదేరిన భూమి మాకు చాలా చాలా చిన్నది అవుతోంది. చేరుకునే చంద్ర మండలం రానురానూ పెద్దగా కన్పిస్తోందని అర్టిమిస్ 2 వ్యోమగాములు ఆదివారం తెలిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక చంద్ర మండల యాత్ర విజయవంత దశకు చేరుకుంది. చంద్రుడి అధిదేవత ఆర్టిమిస్ పేరిట సాగే ఈ యాత్ర ఇప్పుడు చంద్రుడికి చేరుకునే దగ్గరలో ఉంది. సోమవారం ముగ్గురు అమెరికన్లు, ఓ కెనడియన్తో కూడిన వ్యోమగాముల బృందం తమ నిర్ణీత లక్షం చేరకుంటారు. చంద్ర మండలంపై పదిరోజుల పరిభమ్రణ సాగుతుంది. 53 ఏండ్ల క్రితపు అపోలో చంద్ర మండలయాత్రతో పోలిస్తే ఇది మరింత విజయంగా నిలుస్తుందని వీరు ఆశిస్తున్నారు. భూమిని దాటేసుకుని చంద్రుడి వద్దకు చేరుతున్నామని తెలిపిన వ్మోమగాములు తాము ఇంతకు ముందటి వ్యోమగాముల కన్నా అత్యధిక పరిశోధనలకు దిగుతామన్నారు. అంతా బాగానే సాగుతున్నా వీరి రాకెట్కు సంబంధించి ఇప్పుడు టాయ్లెట్లో సాంకేతిక సమస్యలతో మొరాయింపు సాగుతోంది.
కోల్కతా వరకు గురి చూసి కొడుతాం: పాక్ మంత్రి
లాహోర్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆరిఫ్ మరోసారి తీవ్ర స్థాయి హెచ్చరికలకు దిగారు. భారతదేశం మరోమారు ఎప్పుడైనా తమ దేశంపై చర్యకు దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చివరికి భారత్లోని కోల్కతా వంటి సుదూర ప్రాంతాలను కూడా గురిచూసి కొడుతామని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్లో ప్రభుత్వంపై ఓ శక్తి అంతర్గత కుట్రకు దిగుతోందని, దీని వెనుక భారత్ ఉందనే విషయం తమకు తెలుస్తోందని చెప్పిన రక్షణ మంత్రి ఇందుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. పాకిస్థాన్పై బయటి నుంచి కానీ లోపలి నుంచి కానీ ఎటువంటి చర్యకు అయినా భారత్ పాల్పడితే తమ చర్యలు అత్యంత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా , ఉధృతంగా ఉంటాయని ఆయన తమ స్వస్థలం సియాల్కోట్లో మీడియా సమావేశంలో తెలిపారు.
విద్యుత్ కేంద్రాలు, పెట్రోకెమికల్ కేంద్రం ధ్వంసం ఇరాన్ ఆదివారం జరిపిన డ్రోన్ దాడులలో కువైట్కు చెందిన ఓ విద్యుత్ కేంద్రం, ఒక పెట్రోకెమికల్ స్థావరం దెబ్బతింది. ఒక జల శుద్ధి కర్మాగారాన్ని కూడా పనికి రాకుండా చేశారు. కువైట్లోని షువైఖ్ చమురు సెక్టార్ కాంప్లెక్స్లో కూడా డ్రోన్ దాడి జరిగింది. దీనితో మంటలు చెలరేగాయి. ఈ కాంప్లెక్స్లో చమురు మంత్రిత్వశాఖ, కువైట్ పెట్రోలియం ప్రధాన కార్యాలయం ఉన్నాయి. . ఈ విషయాన్ని కువైట్ విద్యుత్ మంత్రిత్వశాఖ కూడా నిర్థారించింది. . ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అరబ్ ఏమిరేట్స్లో బోరోగ్ పెట్రోకెమికల్ ప్లాంట్ను ఇరాన్ దెబ్బతీసింది. ఈ క్రమంలో ఆదివారం చెలరేగిన మంటలను తమ సహాయక బృందాలు అదుపులోకి తీసకువచ్చాయని ఏమిరేట్స్ అధికారులు తెలిపారు. సౌదీ అరేబియాకు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న యుఎఇకి చెందిన రువైస్ ఇంధన ప్లాంట్లో పని నిలిచిపోయింది. పలు గల్ఫ్ దేశాలలో పెట్రో కెమికల్ పరిశ్రమ అత్యంత కీలకమైన ఆర్థిక వనరుగా ఉంది. బహరైన్, యుఎఇ, ఇరాన్లలో ఈ యూనిట్లలోనే చమురు, సహజవాయువులను ప్లాస్టిక్స్, పాలిమిర్స్తో పాటు ఎరువులుగా మారుస్తారు. దీనితోనే ఎటా బిలియన్ డాలర్లలో ఎగుమతి ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఇరాన్ తమ పెట్రోకెమికల్ యూనిట్స్ను శత్రుదాడుల నుంచి రక్షించుకుంటూనే గల్ఫ్ దేశాలలోని కీలక విభాగాలపై దాడులకు దిగుతోంది.
ఇరాన్ నుంచి తాజాగా అమెరికాకు ఘాటైన స్పందన ట్రంప్ తీవ్ర హెచ్చరికలను ఆదివారం ఇరాన్ మరింత ఘాటుగా తోసిపుచ్చింది. ఇక ట్రంప్ అమెరికా సేనలకు నరక ద్వారాలు తెరుచుకుంటాయని ట్రంప్ పరిభాషలతోనే స్పందించారు. ఇరాన్ సైన్యం తరఫున జనరల్ అలీ అబ్దుల్లాహి అల్లాబాది ప్రకటన వెలువడింది. అమెరికా ఖంగు తినే రీతిలో తమ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ వ్యవస్థలపై ఎటువంటి దాడి జరిగినా తమ ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని, గల్ఫ్లోని సైనిక ఆయుధ స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, ఇక మరింత శక్తివంతం అవుతాయని తెలిపారు. నిర్ణీత లక్షాలను ఎంచుకుని సాగే ఈ దాడులు శత్రువు విస్తుపోయేవిగా ఉంటాయని , ఈ దిశలో కార్యాచరణ సిద్ధం అయిందని వెల్లడించారు. శత్రువును ఏ విధంగా దెబ్బతీయాలనేది తమకు తెలుసునని, అమెరికా చెపుతున్న విధంగా సత్వర బలీయ దాడులకు అక్కడి సైనిక బలగాలు సిద్ధంగా లేవని, నిర్ణయాత్మక దిశలో ముందుకు వెళ్లలేరని, ఇప్పటి పరిణామాలతో ఈ విషయం గుర్తించామని తెలిపారు. అసమగ్ర అపసవ్య దాడుల బలహీనతతో శత్రువు కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ఎప్పుడూ పైచేయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story
Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story
క్రెడిట్ స్కోరు నుంచి రక్షించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు క్రెడిట్ స్కోరు దెబ్బ నుంచి ఓ ఉత్తరాఖండ్ వాసిని రక్షించింది. ఏండ్ల తరబడిగా ఉత్తరాఖండ్కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వర్కు ప్రతికూల క్రెడిట్ స్కోరు వస్తోంది. అయితే తనకు ఎటువంటి అప్పులు లేవని, చెల్లింపుల బాదరబందీకి దూరంగా ఉన్నానని అయితే ఈ పేలవ క్రెడిట్ స్కోర్ తనను వేధిస్తోందని పన్వర్ వాపోతున్నాడు. తాను ఈ క్రెడిట్ స్కోర్ ఆటంకాలతో రుణాలు పొందలేకపోతున్నానని , పైగా తప్పు చేశాననే భాధలో ఉన్నానని , తనను రక్షించాలని కోరుకున్నాడు. దీనిపై న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, కెవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం స్పందించింది. 2020 నుంచి తన వెంటపడుతున్న ఈ బెడదపై రంగంలోకి దిగింది, ప్రధాన బ్యాంకులైన ఎస్బిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర బ్యాంకులను పన్వర్ బకాయిల గురించి వివరాలను ఆరా తీసింది. ఎటువంటి బకాయిలు లేవని వివరణ వచ్చింది. రుణాల విషయంలో క్లీన్చిట్ వచ్చింది. పన్వర్ రికార్డులను సవరించినట్లు, ఇక తాజా వివరణ ఆయనకు అందుతుందని సిబిల్ వర్గాలు తెలిపాయి.
సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ... బెంగళూరు 84/5
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు ఏడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 84 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ సిబి జట్టు 250 పరుగులు చేసింది. ఆర్ సిబి జట్టు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. కార్తీక్ శర్మ కూడా ఆరు పరుగులు చేసి మైదానం వీడాడు. ఈ మ్యాచ్ లో సంజూ శామ్సన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో శివమ్ దూబే(8), ప్రశాంత్ వీర్(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. బెంగళూరు బౌలర్లలో జాకోబ్ డఫీ రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీశాడు.
ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోండి: ఓటర్ల పేర్ల తొలగింపుపై మమతా బెనర్జీ పిలుపు
సంసేర్గంజ్: ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రజలు ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలి అని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పేర్లు తొలగించిన వారు ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని కూడా ఆమె సూచించారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సంసేర్గంజ్లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రజల పేర్లు తొలగించిన వారిపై మీ ఓటుతో ప్రతిస్పందించండి. ఫలితాలు దానికి తగినట్లుగా ఉండాలి అని అన్నారు. ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ రోజు మే 4 వరకు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుంటూ, ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపుకు ఆయన బాధ్యత వహిస్తున్నారని మమతా ఆరోపించారు. ధైర్యం ఉంటే నేరుగా పోటీ చేయండి అంటూ సవాల్ విసిరారు. అలాగే ఎన్నికల సమయంలో బూత్ ఏజెంట్లు బీజేపీకి అమ్ముడుపోకూడదని పార్టీ కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేశారు. ఈవీఎంలు కొన్ని చోట్ల పనిచేయకుండా చేయవచ్చని ఆరోపిస్తూ, అలాంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం అధికారులు మరమ్మత్తులు చేయడానికి అనుమతించకుండా, కొత్త యంత్రాలను డిమాండ్ చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు సూచించారు. సంసేర్గంజ్లో మొహమ్మద్ నూర్ ఆలం, ఫరక్కాలో మొహమ్మద్ అమీరుల్ ఇస్లాం అభ్యర్థిత్వానికి మద్దతుగా నిర్వహించిన సభలో మమతా, వక్ఫ్ (సవరణ) చట్టంపై తాను గట్టిగా పోరాడుతున్నానని తెలిపారు. తనపై ముస్లింల కోసం ఏమీ చేయలేదని బీజేపీ ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. వక్ఫ్ చట్టం అమలులో ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసను ప్రస్తావిస్తూ, కొంతమంది మరణించారని గుర్తుచేశారు. అయితే ఆ హింసకు తృణమూల్ కాంగ్రెస్ కారణమని బీజేపీ ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల కారణంగా అభివృద్ధి పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఎన్నికల సంఘం దాదాపు 500 మంది అధికారులను బదిలీ చేసిందని ఆమె విమర్శించారు. ఈ మార్పులు తాత్కాలికమే, ఎన్నికల తర్వాత మళ్లీ పనులు ప్రారంభమవుతాయి అని చెప్పారు. ఎన్నికల జాబితాలో కొందరి పేర్లు తొలగిస్తూ, మరికొందరిని బెదిరిస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసిన మమత, 2024 లోక్సభ ఎన్నికల జాబితాతోనే అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అప్పటి జాబితాలో అక్రమ వలసదారులు ఉన్నారని భావిస్తే, ఆ ఓట్లతో గెలిచిన ప్రధాని, హోం మంత్రి ముందుగా రాజీనామా చేయాలి అని విమర్శించారు. ఎన్ఆర్సీ పేరుతో నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేయడానికి తాను ఎప్పటికీ అనుమతించబోనని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మాత్రమే రాష్ట్ర పాలనపై ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుందని కూడా ఆమె గుర్తుచేశారు.
No Dollar : టోల్ కట్టాల్సిందే Andhra Prabha News
No Dollar : టోల్ కట్టాల్సిందే Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
అమెరికా రక్షణ ఆపరేషన్ విఫలం..... ట్రంప్ ప్రకటనకు విరుద్ధంగా ఇరాన్ వ్యాఖ్యలు
టెహ్రాన్: ఇరాన్లో కూలిన అమెరికా యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించే ప్రయత్నం పూర్తిగా విఫలమైంది అని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అయితే ఆ సిబ్బంది పట్టుబడ్డారని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైలట్ను సురక్షితంగా రక్షించాం అని ప్రకటించిన కొన్ని గంటలకే వెలువడడం గమనార్హం. ఇరాన్ సాయుధ దళాల సమన్వయ కమాండ్ ‘ఖాతమ్ అల్-అన్బియా’ ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫఘారీ టెలివిజన్ ద్వారా విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ ఇస్ఫహాన్లోని నిర్జన విమానాశ్రయం వద్ద కూలిన యుద్ధవిమాన పైలట్ను రక్షించే పేరిట అమెరికా చేపట్టిన మోసపూరిత ఆపరేషన్ను పూర్తిగా భగ్నం చేశాం అని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్లో రెండు సి-130 రవాణా విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భూమిపై వాస్తవ పరిస్థితులు ఇరాన్ సైనిక శక్తి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ, ట్రంప్ ఖాళీ ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మాధ్యమాలు విడుదల చేశాయి. ఎడారి ప్రాంతంలో కాలిపోయిన యుద్ధ వాహనాల అవశేషాలు, పొగలు కక్కుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. రక్షణ చర్య సమయంలో జరిగిన దాడుల్లో దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ఐదుగురు మరణించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. అయితే వారు పౌరులా లేక సైనికులా అన్నది స్పష్టత రాలేదు. ఇక శుక్రవారం నుంచి కనిపించకుండా పోయిన అమెరికా సిబ్బంది కోసం స్థానికులు కూడా శోధనలో పాల్గొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఆయుధాలు, జెండాలు పట్టుకున్న కొందరు ప్రజలు ఆ పైలట్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలను ప్రసారం చేశారు. ఈ పరిణామాలతో అమెరికాఇరాన్ మధ్య సమాచార యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు అమెరికా రక్షణ చర్య విజయవంతమైందని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ దాన్ని పూర్తిగా విఫలమైందని ప్రకటించడం గమనార్హం.
ఇజ్రాయెల్కు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత
మే 31 వరకు విమాన సేవలు రద్దు జెరూసలేం: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్కు వెళ్లే తన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. న్యూఢిల్లీతెల్ అవీవ్ మార్గంలో నడుస్తున్న విమానాలు మే 31 వరకు రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్లైన్స్ చాలా వరకు తమ సర్వీసులను నిలిపివేశాయి. కేవలం ఇజ్రాయెల్కు చెందిన ఎల్ అల్, ఇజ్రా ఎయిర్, ఆర్కియా, ఎయిర్ హైఫా వంటి విమాన సంస్థలు మాత్రమే కఠిన పరిమితులతో సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ నిర్ణయం ఇజ్రాయెల్లో నివసిస్తున్న 40,000కు పైగా భారతీయులకు ఇబ్బందులను కలిగిస్తోంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలతో భారత్కు రావాలనుకునేవారు, లేదా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నుంచి బయటపడాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ నుంచి భారత్కు రావాలనుకునే భారతీయులు ప్రస్తుతం జోర్డాన్ లేదా ఈజిప్ట్ మార్గం ద్వారా సరిహద్దులు దాటి ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం సహాయక చర్యలు చేపడుతోంది. 24 గంటల అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు చేయడంతో పాటు, భారతీయుల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇటీవల భారత రాయబారి జె.పీ. సింగ్, రాయబార బృందం ఇజ్రాయెల్లోని భారతీయ కార్మికులు, విద్యార్థులతో వర్చువల్ సమావేశం నిర్వహించి వారి సమస్యలను వినిపించుకున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ, తరువాత కూడా నిరంతర సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, న్యూఢిల్లీతెల్ అవీవ్ నేరుగా విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి 1న మళ్లీ ప్రారంభమయ్యాయి. వారానికి నాలుగు సార్లు నడిచే ఈ విమానాలు ఆధునిక బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాలతో నిర్వహిస్తున్నారు.
బెంగళూరు: ఐపిఎల్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ సిబి 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. చెన్నై ముందు 251 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఉంచింది. టిమ్ డేవిడ్ దేవదూత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు. ఆర్ సిబి బ్యాట్స్ మెన్లలో టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు, రజత్ పటిదార్ 48 బంతుల్లో 48 పరుగులు, దేవదూత్ పడిక్కల్ 29 బంతుల్లో 50 పరుగులు, విరాట్ కోహ్లీ 18 బంతుల్లో 28 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 30 బంతుల్లో 46 పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో
Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News
Hezbollah Missile Attack : హిజ్బుల్లా క్షిపణి దాడి Andhra Prabha News
సింగరేణిలో కార్మికుల నియామకాలపై కాదు... మీ అవినీతిపై ఎంక్వైరీకి సిద్ధమా..?
నైనీ కోల్ బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయట పెట్టటంతో భట్టి విక్రమార్క కార్మికులపై ఆక్రోషం పెంచుకున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐదు తీర్మానాలు మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణిలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే ప్రభుత్వం తాట తీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఎసిబి విచారణ చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేయటంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల నియామకాలపై కాదు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. నైనీ బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయటపెటట్టంతోనే కార్మికులపై భట్టి విక్రమార్క ఆక్రోషం పెంచుకున్నారని, వారిపై కక్ష తీర్చుకునేందుకే విచారణ అంటూ డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు జరిగిన నష్టాన్ని కొంత పూడ్చేందుకు గత ప్రభుత్వం కొన్ని సడలింపులతో 20 వేల కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలసీపై ఎంక్వైయిరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రాణప్రదాయని అయిన సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి భావోద్వేగం, ప్రేమ, అవగాహన లేవని, అందుకే వారికి కార్మికుల సమస్యలు పట్టటం లేదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి సంస్థ 11 వేల కోట్ల ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్కు అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అదే విధంగా లిథియం రిఫైనరీ అంటూ అల్ట్ మిన్ అనే చిన్న కంపెనీతో రూ. 2250 కోట్ల ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. 27 లక్షలు కూడా ఆదాయం లేని సంస్థతో రూ. 2250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు. ఈ రెండు ఒప్పందాల్లో అడ్డగోలుగా అవినీతి ఉందని ఆరోపించారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని...ఈ ఒప్పందాల వెనుక ఉన్న బడా బాబుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇచ్చే జీతాల కారణంగా సంస్థపై భారం పడుతుందన్నట్లుగా డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారని...కానీ ప్రభుత్వం చేతగానీ తనంతో సింగరేణిని సర్వనాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ కుంభకోణంలో రూ. 250 కోట్లు, అదనపు ఛార్జీలు వసూలు చేయలేక వెయ్యి కోట్లకు పైగా, లీకేజీ కారణంగా 24 కోట్లు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా 74 కోట్లు సింగరేణికి నష్టం చేశారని చెప్పారు. ఈ విషయం కాగ్ నివేదిక వెల్లండించిందని అన్నారు. సింగరేణి ఓబీ కాంట్రాక్టర్లు, నాయకులు, అధికారులు, సింగరేణిలో బొగ్గు మింగిన వాళ్లపై ముందు విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం చేతగాని తనంతోనే సింగరేణి కి ఇబ్బందులు తలెత్తాయని కవిత అన్నారు. ప్రభుత్వం దాదాపుగా 47 వేల కోట్ల రూపాయలు సింగరేణికి బకాయి ఉందని గుర్తుచేశారు. చెమట చిందించి సింగరేణిని లాభాల బాట పట్టిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తే తప్పేంటనీ ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడగానే సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ తగ్గించారని చెప్పారు. సింగరేణి విషయంలో ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని...కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేదని అన్నారు. ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ఐదు తీర్మానాలు చేశారు. కేంద్రం లేబర్ కోడ్ కు సంబంధించి తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, మెడికల్ బోర్డును మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఏర్పాటు చేసి, పెండింగ్ కేసులు పరిష్కరించాలని, అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలని, సింగరేణి సంస్థ అల్ట్ మిన్ కంపెనీతో కంపెనీతో రూ. 2250 కోట్లతో చేసుకున్న ఒప్పందంపై శ్వేత పత్రం విడుదల చేయాలని, నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను కొత్త వచ్చే గనులను కూడా సింగరేణి సంస్థయే ఆపరేట్ చేయాలని తీర్మానాలు చేసినట్లు కవిత చెప్పారు. మరో 20 రోజుల్లో రాజకీయ శక్తిగా తాము రాబోతున్నామని, ఈ లోపు ప్రభుత్వం సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే బొగ్గు బాయి బాట పడతామని హెచ్చరించారు.
భారత్ లో విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ
ఎఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యం విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభివర్ణించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలం పాటు జరిగిన అభివృద్ధి గురించి కెటిఆర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం అని పేర్కొన్నారు. తాము అవకాశాల కోసం ఎదురుచూడలేదు అని, వాటిని అందిపుచ్చుకునేందుకు అద్భుతమైన పాలసీలను తయారు చేశామని తెలిపారు. మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని అన్నారు. 2027లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రాన్ని దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. భవిష్యత్తు గురించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు అన్న ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధి అనేది కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ లాంటిదని, ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని గుర్తుచేశారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారింది ఐటి, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కెటిఆర్ తెలిపారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను వివరించారు. ఐటీ ఎగుమతులు రూ. 57,000 కోట్ల నుండి రూ. 2.72 లక్షల కోట్లకు పెరిగాయని, ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుండి దాదాపు 10 లక్షలకు చేరుకుందని తెలిపారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని చెప్పారు. హైదరాబాద్లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను హైదరాబాద్లో నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందని వ్యాఖ్యానించారు. టీ -హబ్, వీ-హబ్, టీ- వర్క్, టాస్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, డార్విన్ బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి యూనికార్న్ సంస్థలు హైదరాబాద్ నుండి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని, ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. ఏటా 10 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని, దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. నేటి సమస్యల పరిష్కారమే కాదు.. రేపటి అవసరాలకు తగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
Tollywood young actor Bellamkonda Sreenivas is all set to tie the knot soon. The actor has found his lady love Kavya Reddy and the duo got engaged today in a closed ceremony in Hyderabad. Close friends and family members of the Bellamkonda family attended the event. Bellamkonda Sreenivas and Kavya Reddy will get married on […] The post Bellamkonda Sreenivas Engaged appeared first on Telugu360 .
కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి సీతక్కపై ఖర్గే ప్రశంసల జల్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : కేరళలోని ఇడుక్కి జిల్లా ఏలప్పారలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రశంసల వర్షం కురిపించారు. ఇడుపు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలోని ఏలప్పార లొ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్టి సామాజిక వర్గానికి చెందిన సీతక్క తన కృషి, పట్టుదలతో ఎదిగిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు. సీతక్క ఒక గొప్ప ఫైటర్, హార్డ్వర్కింగ్ మహిళగా ఎప్పటికప్పుడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపిస్తూ, అడవుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సేవలు అందిస్తున్న నాయకురాలని ఆయన అభినందించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని సేవ చేయడం సీతక్క ప్రత్యేకత అని ఖర్గే చెప్పారు. ఆమె సేవాభావం, నిబద్ధత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా నియమించినట్లు ఆయన వెల్లడించారు.
సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి : సిఎం రేవంత్ రెడ్డి
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి మన తెలంగాణ / హైదరాబాద్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజున జరుపుకునే సమతా దివస్ సందర్భంగా, సమాజంలోని వివక్షతకు వ్యతిరేకంగా సమానత్వం, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ని సిఎం కొనియాడు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల హక్కుల కోసం వారు జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బాబూజీ స్పూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. సాంఘీక న్యాయయోధుడు జగ్జీవన్ రామ్ : గవర్నర్ నివాళి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగజీవన్ రామ్ ఒక మహోన్నత జాతీయ నాయకుడని, స్వాతంత్య్ర సమరయోధుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సాంఘిక న్యాయ యోధుడని ఆయన అభివర్ణించారు. సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రగతిశీల భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో దోహదపడిందని కొనియాడారు. న్యాయమైన, సమ్మిళిత, సమాజాన్ని నిర్మించడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఆయన వారసత్వం శాశ్వతంగా నిలిచిపోవాలని గవర్నర్ ఆకాక్షించారు. జగ్జీవన్రామ్ జీవితం మనందరికీ స్పూర్తిదాయకం : వివేక్ బాబు జగ్జీవన్రామ్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఇందిరా గాంధీ కేబినెట్లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా కూడా ఆయన అద్భుతమైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగుదామని అన్నారు. బిసి కమిషన్ ఘన నివాళి బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాల లక్ష్మి ఇతర అధికారులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ జి.నిరంజన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి, బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసారని, ఆయన కూతురు మీరా కుమారి లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేశారని తెలిపారు. ఆర్టిసి బస్ భవన్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు‘ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని ఆర్టిసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం సంస్థ ప్రధాన కార్యాలయం బస్భవన్లో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబుజీ చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆర్టిసి ఈడి సిహెచ్ .వెంకన్న అన్నారు. అధికారులు, సిబ్బంది బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. గాంధీ భవన్లో జగ్జీవన్రామ్ జయంతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్లో ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు కుమారరావు, మెట్టు సాయికుమార్, జగదీశ్వరరావు, సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సిబి.. విరాట్ ఔట్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిన్నైస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై జట్టు ఆర్సిబిని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి వచ్చిన ఆర్సిబి జట్టు నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మ్యాట్ హెన్రీ వేసిన నాలుగో ఓవర్లో విరాట్ కోహ్లీ 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అన్షుల్ కాంబోజ్ ఓవర్లో కోహ్లీ (28) శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పవర్ప్లే (ఆరు ఓవర్లు) ముగిసేసరికి ఆర్సిబి ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. క్రీజ్లో సాల్ట్(20), పడిక్కల్ (3) ఉన్నారు.
The IPL 2026 has started recently and the cricket fever has gripped the nation. There is a heavy decline in the footfalls for the evening and night shows all over the country. On weekends as there are two matches, the IPL has been impacting the afternoon shows too. Biker and Rakasa released this weekend and […] The post IPL Impacting Indian Cinema appeared first on Telugu360 .
వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి
వ్యసనాలకు దూరంగా యువత క్రీడల్లో రాణించాలి తెలంగాణ రన్నర్స్ ప్రోమో రన్ విజయవంతంవెస్ట్
వానరం ఒడిలో కుక్కపిల్ల.. అమ్మ ప్రేమకు జాతి భాష రూపం బేధాలు లేవు…
దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు
30 కోట్లతో కాచిగూడలో జగ్జీవన్ రామ్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ నాలెడ్జ్ పార్క్ నిర్మాణం జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మన తెలంగాణ / హైదరాబాద్ : జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్పదినంగా మార్చాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే మహనీయుడు చూపిన మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగిస్తూ, దళితులు, పేద, అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం దళితుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు. జగ్జీవన్ రామ్ దళితుల గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడని, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని చెప్పారు. కాచిగూడ లోని నింబోలి అడ్డలో రూ. 30 కోట్లతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నిర్మిస్తున్నామని, లోయర్ ట్యాంక్ బండ్ లో పది అంతస్తులకు తగ్గకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అడ్లూరి వెల్లడించారు. అణగారిన వర్గాల పక్షాన నిలబడిన అరుదైన నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని అభివర్ణించారు. అవకాశం లభిస్తే దళితుడు కూడా ఉన్నత నాయకత్వం చేపడతాడు అనే నమ్మకాన్ని ఆయన కార్యాచరణతో నిరూపించారని అన్నారు. రాజ్యాంగంలో ఎస్సి, ఎస్టిల హక్కులు, రిజర్వేషన్లు కాంగ్రెస్ దృక్పథంతోనే సాధ్యమయ్యాయని చెప్పారు. భూమి సంస్కరణలు, విద్యా అవకాశాల ద్వారా పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని వివరించారు. త్వరలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు రాష్ట్రంలో ప్రజాపాలన పారదర్శకంగా సాగుతోందని, దళితుల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అనే సంకల్పంతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి అడ్లూరి తెలిపారు. సంక్షేమం మాత్రమే కాకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలో పూర్తి సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. నిబ్మోలి గడ్డ హాస్టల్కు ఆధునిక సౌకర్యాలతో నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. సమాజంలో చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేరేలా కృషి చేస్తూ, వివక్షలేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ ఆశయాలకు దళిత ఐక్యతే మా బలం, సామాజిక న్యాయం కాంగ్రెస్ ధర్మం అంటూ నినాదాలు చేశారు. ప్రతి దళిత కుటుంబానికి గౌరవం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జగ్జీవన్ రామ్ కలల భారతాన్ని తెలంగాణలో సాకారం చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ, కౌన్సిల్ విప్ అద్దంకి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, నాగరాజు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కాసిం, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, జేబీ రాజు, మేడి పాపయ్య, ఉత్సవ కమిటీ నేతలు, పలువురు దళిత నాయకులు కార్యక్రమానికి హాజరై బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న ఆలపించిన గీతాలు ఆహుతులను ఉర్రూతలుగుంచాయి
Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News
Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News
జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం…
జగ్జీవన్ రామ్ సేవలు స్ఫూర్తిదాయకం… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
తండ్రిని హతమార్చిన తనయుడు.. మందస(పలాస), ఆంధ్రప్రభ : పున్నామ నరకం నుండి కాపాడుతాడని,
రాణించిన పంత్.. హైదరాబాద్పై లక్నో ఘన విజయం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఘన విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆఖరు వరకూ పోరాడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి లక్నో.. ఆరంభంలో దూకుడుగానే ఆడింది. మార్క్రం(45) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మధ్య ఓవర్లలో లక్నో బ్యాటర్లని హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్న పంత్(68) మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం ఉండగా.. పంత్ తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత రెండు డాట్బాల్స్ పడ్డాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో 5 బంతిని కూడా ఫోర్గా మలిచి.. పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
రేపు బిజెపి ఆవిర్భావ దినోత్సవం
కమలనాథులు చురుగ్గా పాల్గొనాలి ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలి పార్టీ చీఫ్ రాంచందర్ రావు పిలుపు మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం (6న) పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, ఇంటి యజమాని అనుమతితో వారి ఇంటిపై పార్టీ జెండా ఎగుర వేయాలని ఆయన సూచించారు. దీంతో జాతీయ గౌరవ భావన, ప్రజా భాగస్వామ్యం, పార్టీ పట్ల ప్రజల ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి ఎంతో సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోనున్నారని ఆయన చెప్పారు. వేడుకలకు ముందు రోజే ప్రతి బూత్లో, ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే పార్టీ జెండాను ఆవిష్కరించడం ప్రారంభించి, పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం సంతోషకరమని అన్నారు. బిజెపి కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త దేశం ముందు - పార్టీ తరువాత - స్వయం చివర అనే భావంతో, పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఆరు సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తమ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణం అని ఆయన వివరించారు. గతంలో జనసంఘ్గా ప్రారంభమైన ఈ ప్రయాణం, 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుని, తన సిద్ధాంత బలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల అచంచల నిబద్ధతతో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని రాంచందర్ రావు వివరించారు. దేశంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చామని, అంతేకాక, రాబోయే కాలంలో కూడా మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి యొక్క కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించిందని ఆయన వివరించారు. వారిరువురి నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపి, అభివృద్ధిని వేగవంతం చేసి, మరింత బలమైన, ఆత్మనిర్భరమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునాది వేసిందని రాంచందర్ రావు తెలిపారు.
ఇంఫాల్ ఎయిర్పోర్ట్లో కుప్పకూలిన ప్రయాణికుడు… వెంటనే CPR చేసి ప్రాణం రక్షణ #ImphalAirport
వైసీపీలో జోకర్ అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు
బెంగళూరుపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై జట్టు ఈ మ్యాచ్లో అయినా విజయం సాధించాలని తాపత్రయ పడుతోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో చెన్నైని చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు: సిఎస్కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీరె్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్. ఆర్సిబి: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడికల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.
బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం జిల్లా కేడీసీసీ బ్యాంకు
IPL 2026 : హైదరాబాద్ లో సన్ రైజర్స్ ఓటమి.. లక్నో కు విజయం
హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ పై ఓటమి పాలయింది
ఇరాన్లో చిక్కుకున్న ఎఫ్-15 సిబ్బందిని రక్షించిన అమెరికా
స్పెషల్ ఫోర్సెస్, భారీ యుద్ధ విన్యాసాలతో అమెరికా ఆపరేషన్ న్యూఢిల్లీ: ఇరాన్లో కూలిన ఎఫ్-15 యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన సాహసోపేత ఆపరేషన్పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వి గాట్హిమ్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, వందల సంఖ్యలో ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చివేయడంతో, అందులో ఉన్న ఇద్దరు సిబ్బందిలో పైలట్ను తక్షణమే రక్షించారు. అయితే వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో అతని కోసం అమెరికా విసృ్తత శోధనను ప్రారంభించింది. రెండో రోజు రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ మరుసటి రోజు ఉదయం ముగిసింది. అమెరికా సైన్యం ఈ ఆపరేషన్లో అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించింది. హెచ్హెచ్-60 డబ్ల్యూ‘జాలీ గ్రీన్ II’ రక్షణ హెలికాప్టర్లు, ఎ-10 వార్థాగ్ దాడి విమానాలు, హెచ్సి-130 మిడ్ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్స్తో పాటు ప్రత్యేక ‘కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ దళాలు పాల్గొన్నాయి. శత్రు భూభాగంలో మిసైల్, రాడార్ ముప్పు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, విమానం కూలిన వెంటనే ఇద్దరు సిబ్బంది తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వారి స్థానాన్ని తెలియజేశారు. అమెరికా సైన్యం మొదటి పైలట్ను రక్షించగా, రెండో పైలట్ కోసం సీఐఏ ప్రత్యేక వ్యూహంతో శోధన చేపట్టింది. శత్రువులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, అసలు స్థానం గోప్యంగా ఉంచింది. ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే ప్రత్యేక దళాలను ప్రవేశపెట్టి, తీవ్ర కాల్పుల మధ్య హెలికాప్టర్ల సహాయంతో రెండో పైలట్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్లో కొంత ప్రతిఘటన ఎదురైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ బలగాలు దాడి చేయడానికి ప్రయత్నించగా, అమెరికా యుద్ధవిమానాలు బాంబులు విసురుతూ, కాల్పులు జరిపి శత్రువులను దూరంగా ఉంచాయి. ఈ చర్యల మధ్యే రక్షణ కార్యాచరణ విజయవంతమైంది. రక్షించిన సిబ్బంది గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని ట్రంప్ తెలిపారు. రెండో పైలట్ను గౌరవనీయ కల్నల్ అని పేర్కొంటూ, శత్రు ప్రాంతంలో ఉన్నప్పటికీ అతను ఒంటరిగా లేడు. 24 గంటలూ అతని కదలికలను మేము పర్యవేక్షించాం అని అన్నారు. అదేవిధంగా, రెండు వేర్వేరు సందర్భాల్లో శత్రు భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిస్పందన మరోవైపు ఈ ఆపరేషన్పై ఇరాన్ విభిన్న వాదనలు చేసింది. అమెరికా రక్షణ చర్య విఫలమైందని, తమ బలగాలు ఒక సి-130 రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, కొందరు మరణించారని కూడా ఇరాన్ ఆరోపించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ తీవ్ర ప్రతిదాడులకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది.
రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే…
రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే… విజయవాడ అభివృద్ధి నిరోధకులు దేవినేని అవినాష్
తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత జగ్జీవన్ రామ్
సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత జగ్జీవన్ రామ్ సంగారెడ్డి ప్రతినిధి,
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ పట్టణ, మోత్కూర్ రూరల్, అడ్డగూడూర్ మండలాల బిజెపి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీలత రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కార్యాచరణపై స్పష్టమైన అవగాహన పొందాలని తెలిపారు. ఆ అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత ముఖ్యమని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే పార్టీ మరింత విస్తరిస్తుందని తెలిపారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలకు సిద్ధాంతపరమైన, సంస్థాగత పరమైన అవగాహన పెంపొందించబడుతుందని తెలియజేశారు. మోత్కూర్ పట్టణ అధ్యక్షులు చాడా మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మోత్కూర్ రూరల్ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, అడ్డగూడూర్ మండల అధ్యక్షులు ననుబోతు సైదులు, బిజెపి సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, బందారపులింగస్వామి, కొనతం నాగార్జున రెడ్డి జిల్లా కోశాధికారి గుజ్జ సోమ నరసయ్య జిల్లా నాయకుల బయ్యని చంద్రశేఖర్, శిక్షణ తరగతుల ప్రబారి గౌరు శ్రీనివాస్ ఏనుగు జితేందర్ రెడ్డి సోమిరెడ్డి నర్సిరెడ్డి జిల్లా నాయకులు కూరాకుల వెంకన్న పోచం సోమయ్య తిరుమల్ రెడ్డి సజ్జన మనోహర్ ఎడ్ల రాము జిలకర దశరథ మల్లేశం సత్యనారాయణ చంద్రమౌళి విజయలక్ష్మి, రమణ,రేణుక రమాదేవి, తదితరులు పాల్గొన్నారు
గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు…
గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు… – ఆరుగురు అరెస్టు, భారీగా బంగారం
రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్
రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్118వ జయంతి
బాబుజికి ఘన నివాళులు… పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని
దూకుడుగా ఆడుతున్న లక్నో.. విజయానికి చేరువలో..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి చేరువ అవుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించింది. పవర్ప్లేలో 53 పరుగులు రాబట్టింది. ఓపెనర్గా దిగిన మార్క్రమ్ 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లక్నో విజయానికి ఇంకా 42 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్లో పంత్(31), పూరన్ (1) ఉన్నారు.
Etala Rajender : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటల
బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
4 Us Aircraft Destroyed : పెంటగాన్ గూబ గుయ్ Andhra Prabha News
4 Us Aircraft Destroyed : పెంటగాన్ గూబ గుయ్ Andhra Prabha
బాబు జగ్జీవన్ రాంకు బీఆర్ ఎస్ నేతల నివాళి
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట వద్ద మాజీ
Telangana : ఆ ఐదు గ్రామాలు మా కివ్వండి : తుమ్మల
కేంద్రమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు
కడెంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెంలో బృందావన్ రిసార్ట్ లో ఆదివారం
ఏఐ ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన..
ఏఐ ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన.. గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు…సదస్సులో
దేవున్పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు
దేవున్పల్లి లో ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు భీమ్గల్ రూరల్
హోర్ముజ్ జలసంధిని దాటిన మరో భారత నౌక
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ మరో గుడ్ న్యూస్ అందిం
అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ…
అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ… ఇకనైనా రాజకీయ నాటకాలు ఆపాలిరైతుల హక్కుల పరిరక్షణకు
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. నేటి యువత బాబు జగ్జీవన్
కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి..
ఆలేరు, ఆంధ్రప్రభ : భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇందిరమ్మ
వైఎస్ జగన్ తో వివాదం తనకు రాజకీయంగా కలిసి రాలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు
ఆదుకున్న క్లాసెన్, నితీశ్.. ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో లోక్న సూపర్ జెయింట్స్ బౌలర్లు చెలరేగిపోయారు. లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టుకు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టును షమీ కుదిపేశాడు. తొలి ఓవర్లో అభిషేక్ని, మూడో ఓవర్లో హెడ్ను ఔట్ చేశాడు. ఒక దశలో 26 పరుగులకే ఎస్ఆర్హెచ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ఈ దశలో జట్టును క్లాసెన్, నితీశ్ రెడ్డిలు ఆదుకున్నారు. వికెట్ని కాపాడుకుంటూనే.. పరుగులు రాబట్టారు. ఐదో వికెట్కి వీరిద్దరు కలిసి 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ భాగస్వామ్యానికి సిద్ధార్త్ బ్రేక్ వేశాడు. సిద్ధార్త్ బౌలింగ్లో నితీశ్ (56) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే క్లాసెన్(62) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్లో షమీ, అవేశ్, ప్రిన్స్ చెరి రెండు, దిగ్వేశ్, సిద్ధార్త్ తలో వికెట్ తీశారు.
Video: Kiran Abbavaram Round Table Interview
The post Video: Kiran Abbavaram Round Table Interview appeared first on Telugu360 .
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. వివాహాల సీజన్ తో పెరిగిన భక్తుల రాక.రద్దీకి తగ్గట్లు
కలెక్టర్ను కలిసిన డీహెచ్పీఎస్ నేత
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను డీహెచ్పీఎస్
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా
సామాన్య భక్తుడే ముఖ్యం… దుర్గమ్మ ఆలయ ఈవో వీకే శీనా నాయక్ విజయవాడ,
పారిశ్రామిక వేత్తలకు డైనమిక్ వేదిక.. ఫౌండర్స్ రూఫ్..
పారిశ్రామిక వేత్తలకు డైనమిక్ వేదిక.. ఫౌండర్స్ రూఫ్.. ఒకేవైదికపై ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, క్రియేటర్స్ఒక
High Schools |పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ…
High Schools | పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ… ఎంపీ
నన్ను మెడలు పట్టి గెంటేశారు.. పార్టీలో మారే ప్రసక్తే లేదు: ఈటల
శామీర్పేట: మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి తప్పు చేయకపోయినా మెడలు పట్టి బయటకు గెంటేసిన బిఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి చెబుతున్నా.. పార్టీలు మారే పరిస్థితి లేదు. పార్టీలు మారడం అంటే దుస్తులు మార్చినంత సుంభం కాదు’’ అని అన్నారు. ‘‘నన్ను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే బిఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేశారు. అధికాల బలంతో వ్యక్తిగతంగానూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడేమో ఈటల పార్టీ మారుతున్నారని కరీంనగర్లో కొందరు పోస్టర్లు వేయడం, ఆరోపణలు చేయడం నాకు బాధ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారే పరిస్థితి రాదు’’ అని ఈటల పేర్కొన్నారు.
ఉరుసులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్
బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత…
బాధిత కుటుంబానికి 1.50 లక్షల ఎల్ఓసి అందజేత… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
తాళ్ల పేట ముస్లిం మైనార్టీ నూతన కమిటీ ఎన్నిక
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట ముస్లిం మైనార్టీ గ్రామ కమిటీని
ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది: కెటిఆర్
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూలులో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. తెలంగాణ సాధించిన అద్బుత ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అవకాశాల కోసం ఎదురు చూడలేదని, అద్భుతమైన పాలసీలు తయారు చేశామని తెలియజేశారు. మౌలిక సదుపాయాలు కల్పించామని, పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని, పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని ప్రశంసించారు. ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఐటీ ఎగుమతులు రూ.2.72 లక్షల కోట్లకు పెరగాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఐటి ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుందని, హైదరాబాద్ గ్లోబల్ ఐటి దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. అతిపెద్ద క్యాంపస్ ను అమెజాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణ మారిందని అన్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షాకు.. తుమ్మల లేఖ.. దేని గురించంటే..
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని అందులో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలన్నారు. ఐదు గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలని కోరారు.
కడపలో పల్లెవెలుగు బస్సు దగ్ధం… సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు #Kadapa#RTCbus#BusFire#Vempalli
చెలరేగుతున్న లక్నో బౌలర్లు.. పెవిలియన్ కు క్యూ కట్టిన SRH బ్యాటర్లు
ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ గెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(7)ల తోపాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్ హెచ్ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగస్టన్(14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్ 9 ఓవర్లలో 31 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెస్(5), నితీష్ కుమార్ రెడ్డి(3)లు ఉన్నారు.
Us Pilot Rescued : అమెరికా ఫైలట్ సేఫ్ Andhra Prabha News
Us Pilot Rescued : అమెరికా ఫైలట్ సేఫ్ Andhra Prabha News
నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్రైజర్స్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో.. తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు మహ్మద్ షమీ షాక్ మీద షాక్ ఇచ్చాడు. షమీ వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత షమీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ట్రావిస్ హెడ్(7) పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లివింగ్స్టోన్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ, దిగ్వేష్ బౌలింగ్లో లివింగ్స్టోన్(14) కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్లో క్లాసెన్(4), నితీశ్(2) ఉన్నారు.
పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి…
పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి… ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలపై బారం
Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard
Adivi Sesh commands a massive following not only in Telugu states but across the Hindi belt as well, thanks to the sensational success of his Pan-India blockbuster Major. Now, he is gearing up for another nationwide outing with Dacoit, slated for release on the 10th of this month. After the teaser, songs, and posters made […] The post Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard appeared first on Telugu360 .
పల్లెవెలుగు బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం
అమరావతి: కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్న గట్టపల్లె వద్ద పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తాకడంతో పల్లెవెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై 21 మంది ప్రయాణికులు దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has issued strict instructions to officials to curb the illegal entry of Tamil Nadu fishermen into the state’s coastal waters. The move comes amid rising tension in Nellore and Tirupati districts where local fishermen have raised serious concerns. The Chief Minister made it clear that such intrusions will […] The post Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen appeared first on Telugu360 .
భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్…
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్… 299వ డివిజన్ కాంగ్రెస్
దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్
దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు..
అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు.. వికారాబాద్, ఆంధ్రప్రభ
బెంగాల్ను అంతం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది: మమత
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్ను అంతం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ముర్షిదాబాద్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో దీదీ మాట్లాడుతూ.. అధికారులను బెదిరిస్తున్నారని, ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని అన్నారు. మీకు దమ్ముంటే, బహిరంగంగా పోరాడండి అని ఫైరయ్యారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించే ప్రయత్నాలు ప్రజలను భయపెట్టడానికేనని ఆమె మండిపడ్డారు. టిఎంసి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెడతామని సిఎం మమత హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను నెమ్మదింపజేయడానికి సుమారు 500 మంది అధికారులను తొలగించారని ఆరోపించారు. మీరు నెల రోజుల పాటు పనులను ఆపవచ్చు, కానీ ఎన్నికల తర్వాత అన్నీ తిరిగి ప్రారంభమవుతాయి అని అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తుందని, విభజన రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే బెంగాలీ భాష, గుర్తింపు ప్రమాదంలో పడతాయని బెనర్జీ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి దశలో పురూలియా, బంకురా, ఝార్గ్రామ్, బీర్భూమ్, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, జల్పైగురి, మాల్దాహా, ముర్షిదాబాద్, ఉత్తర, దక్షిణ దినాజ్పూర్, పశ్చిమ బర్ధమాన్, డార్జిలింగ్, కూచ్బెహార్, అలీపుర్దువార్, కాలింపాంగ్లలో ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశలో తూర్పు బర్ధమాన్, నాడియా, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్కతాలో ఎన్నికలు జరుగుతాయి.
IPL Cricket |మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు
IPL Cricket | మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు IPL Cricket
ఓటును దుర్వినియోగం చేయవద్దు… అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్ల రమేష్ కడెం,
ఉచిత ప్రయాణం.. మహిళలకు ఇబ్బందుల ప్రయాణమా?
మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాలక్ష్మి” పథకం
సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి: సతీష్ రెడ్డి
కడెం, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో
విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి..
విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి.. యర్రావారిపాలెం ఆంధ్రప్రభ : మండల

27 C