couple victory |ఇద్దరూ.. ఇద్దరే
couple victory | ఇద్దరూ.. ఇద్దరే .. కార్పొరేటర్లుగా గెలిచిన భార్యాభర్తలు గోదావరిఖని
ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా
. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు. 22 డివిజన్లో సిపిఐ విజయం. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐసిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని […] The post ధనాంకహారాన్ని మెడలు వంచిన ఎర్రజెండా appeared first on Visalaandhra .
6వ డివిజన్ బీజేపీయే అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి ఘనవిజయం.. నిజామాబాద్, ఫిబ్రవరి
ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..
8వ డివిజన్ బిజెపి అభ్యర్థి పవన్ కుమార్ ఘన విజయం నిజామాబాద్ ఫిబ్రవరి
ward9 | రికార్డు మెజారిటీ… -కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాజు ఘన విజయం
great police |నేరస్తులకు నో చాన్స్..!
great police | నేరస్తులకు నో చాన్స్..! -స్టేషన్ ఘన్ పూర్ పోలీసుల
తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పాగ
తొర్రూరు మున్సిపాలిటీపై బీఆర్ఎస్ మరోసారి పట్టు సాధించింది. మొత్తం 16 వార్డులుగా ఉన్న తొర్రూరు మున్సిపాలిటీలో 9 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించి వరసగా రెండో సారి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు. 7 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొంది రెండవ స్థానానికి పరిమితమైంది. తొర్రూరు మున్సిపాలిటీగా అవిర్భావం చెందిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. మొదటి వార్డు నుండి బీఆర్ఎస్కు చెందిన భూసాని జయమ్మ 610 ఓట్లు సాధించగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్ అభ్యర్ధి తాళ్లపెల్లి శ్రీలతకు 444 ఓట్లు రావడంతో జయమ్మ 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి తూనం శ్రవన్కుమార్కు 669 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి బీఆర్ఎస్కు చెందిన సర్వి వెంకన్నకు 447 ఓట్లు రాగా శ్రవన్కుమార్ 222 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 3వ వార్డు నుండి బీఆర్ఎస్కు చెందిన తూర్పాటి రవికి 497 రాగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్కు చెందిన తూర్పాటి రాంబాబుకు 308 ఓట్లు రాగా రవి 189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి పేర్ల జంపన్నకు 605 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి జలకం శ్రీనివాస్కు 440 ఓట్లు పోల్ కాగా జంపన్న 165 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ది చాపల బాపురెడ్డికి 668 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ధి మచ్చ సురేష్కు 495 ఓట్లు పోల్ కావడంతో బాపురెడ్డి 173 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి పెదగాని కళావతికి 675 ఓట్లు పోల్ కాగా బీఆర్ఎస్ అభ్యర్ధి రాయిశెట్టి మానసకు 514 ఓట్లు రావడంతో కళావతి 161 మెజార్టీతో విజయం సాధించారు. 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి భవాని లతకు 598 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి జిలుకర సురేందర్కు 330 ఓట్లు రావడంతో భవానిలత 268 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 8వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి అల్లం శ్యామలకు 695 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి కేతిరెడ్డి సుమలతకు 399 ఓట్లు రాగా శ్యామల 296 ఓట్ల మెజార్టీతో గెలిచింది. 9వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి బీఆర్ఎస్ కిన్నెర కవితకు 451 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి పంజా కల్పనకు 438 ఓట్లు సాధించగా కవిత 13 ఓట్ల మెజార్టీతో గెలుపును సొంతం చేసుకున్నారు. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి ముద్దసాని సురేష్కు 714 ఓట్లు రాగా ప్రత్యర్ధి బీఆర్ఎస్ అభ్యర్ధి రుద్రోజు విజయభాస్కర్కు 204 ఓట్లు రావడంతో సురేష్ 510 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి కర్నె నాగరాజుకు 473 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్ది పొనుగోటి సోమేశ్వర్రావుకు 440 ఓట్లు రావడంతో నాగరాజు 33ఓట్ల తేడాతో గెలిచారు. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి ధరావత్ పద్మకు 562 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి కేతావత్ శ్రేయకు 391 ఓట్లు రావడంతో పద్మ 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి బసనబోయిన ఐలమ్మకు 615 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నమనేని శ్రీదేవికి 420 ఓట్లు రావడంతో ఐలమ్మ 195 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 14వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి సోమ రజనీకి 666 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ది మడిపెద్ది శ్రవంతికి 425 ఓట్లు రావడంతో రజనీ 241 ఓట్ల మెజార్టీతో విజయం సొంతం చేసుకుంది. 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్ధి చకిలేల అలివేణికి 383 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్ధి బొమ్మనబోయిన సుజాతకు 357 ఓట్లు రావడంతో అలివేణి 26 ఓట్ల తేడాతో గెలుపొందింది. 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి జాటోతు బద్రుకు 443 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్ధి ధరావత్ వెంకన్నకు 339 ఓట్లు పోల్ కావడంతో బద్రు 104 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజేతలైన అభ్యర్థులకు అధికారులు దృవీకరణ పత్రాలను అందజేశారు. క్యాంపులకు తరలిన విజేతలు... ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు ప్రత్యేక క్యాంప్లకు తరలి వెళ్లారు. బీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కు 7 స్థానాలు రావడంతో ఎక్కడ కూడా చైర్మన్ గిరి చేజారకుండా బీఆర్ఎస్ విజేతలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రత్యేక క్యాంప్లకు తరలించారు. కాంగ్రెస్కు రెండు స్థానాలు తక్కువ ఉన్నప్పటికి ఏదైనా అవకాశం చిక్కితే ప్రత్యర్ధి పార్టీల నుండి విజేతలను తమవైపు తిప్పుకుని చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలకు పదును పెట్టింది. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సూచనలతో విజేతలైన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా క్యాంప్కు తరలి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్ విజేతలైన అభ్యర్థులను మాజీ మంత్రి దయాకర్రావు తన వెంట ప్రత్యేక బస్సులో ఆర్యభట్ట స్కూల్లోని కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చి అధికారుల చేతుల మీదుగా దృవీకరణ పత్రాలను తీసుకుని వెంటనే అదే బస్సులో తరలి వెళ్లారు. కాంగ్రెస్ విజేతలు కూడా ఇదే విధంగా ప్రత్యేక క్యాంప్కు వెళ్లారు. ఈ విషయం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్తేజాన్ని నింపింది. నాంచారిమడూర్ నుండి ఆర్యభట్ట పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రం వరకు బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి దయాకర్రావుకు స్వాగతం పలికారు. ఇరు పార్టీల విజేతలైన అభ్యర్థుల అనుచరులు వారి వార్డుల్లో బానాసంచాలు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాలు చేసుకున్నారు.
బాన్సువాడ మున్సిపల్పై జెండా ఎగురవేసిన కాంగ్రెస్
బాన్సువాడ మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 19 వార్డులకు గాను 11 వార్డులను కైవసం చేసుకోగా, ఈ సారి బీజెపీ పుంజుకుని 3 స్థానాల్లో విజయం సాధించగా, మరో 3 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. అలాగే స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు గెలుపొందగా, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది.బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థికి సైతం మద్దతు తెలిపి గెలిపించారు. 1వ వార్డులో అభ్యర్థిని నస్రీన్ బేగం (బీఆర్ఎస్), 2వ వార్డులో జంగం రాజశేఖర్ (కాంగ్రెస్), 3వ వార్డులో అబ్దుల్ హకీం (కాంగ్రెస్), 4వ వార్డులో గైక్వాడ్ రుక్మిణి (కాంగ్రెస్), 5వ వార్డులో విజయ కాసులవార్ (కాంగ్రెస్), 6వ వార్డులో అంజుం బేగం (బీఆర్ఎస్), 7వ వార్డులో సామల మానస (బీజెపీ), 8వ వార్డులో శ్యామల దోన్కంటి (కాంగ్రెస్), 9వ వార్డులో పాశం ఆమని (బీజెపీ), 10వ వార్డులో జగన్నాథం నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డులో గదుమల లింగమేశ్వర్ (కాంగ్రెస్), 12వ వార్డులో గడ్డమీది అంజా గౌడ్ (స్వతంత్య్ర అభ్యర్థి), 13వ వార్డులో అబ్దుల్ ఖాలెక్ (కాంగ్రెస్), 14వ వార్డులో నార్ల వసంత (కాంగ్రెస్), 15వ వార్డులో వంకర్ రమేష్ (కాంగ్రెస్), 16వ వార్డులో గజ్జల మహేష్ (బీజెపీ), 17వ వార్డులో మహమ్మద్ ఫర్హానాజ్ (ఎంఐఎం), 18వ వార్డులో రేష్మా బేగం ఎజాజ్ (కాంగ్రెస్), 19వ వార్డులో యం.డి. మక్బూర్ (బీఆర్ఎస్) గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ 11 స్థానాల్లో బీజెపీ 3, బీఆర్ఎస్ 3, స్వతంత్య్ర 1, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింగా, 76 ఓట్లు పోలయ్యాయని, ఆయా వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు.
పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
పరకాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎన్నికలలో కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలు హోరాహోరీగా తలపడ్డ విషయం తెలిసిందే. జనరల్కు రిజర్వు అయిన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు పార్టీలు పెద్దయెత్తున ప్రలోభాల పర్వానికి తెర లేపడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నాలుగు రౌండ్లలో కాంగ్రెస్కు స్పష్టమైన మెజార్టీ.. పట్టణంలోని గణపతి కళాశాలలో శుక్రవారం భారీ బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం నాలుగు రౌండ్లలో 22 వార్డుల ఓట్లను లెక్కించారు. నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ 13 వార్డులను గెలుచుకొని స్పష్టమైన మెజార్టీతో మున్సిపాలిటీని హస్తగతం చేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను ప్రత్యర్థి పార్టీల సాయం లేకుండా కాంగ్రెస్ పార్టీ సొంత బలంతో తన ఖాతాలో వేసుకుంది. గెలుపొందిన కౌన్సిలర్లు వీరే... ఒకటవ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి, 2వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి బొచ్చు శ్యామల, 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పోరండ్ల మౌనిక, 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకు దివ్య, 5వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గొడుగు రజిత, 6వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల రాణి, 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కుమార్, 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నల్లెల్ల కుమార 9వ వార్డులో బిజెపి అభ్యర్థి బెజ్జంకి పూర్ణాచారి, 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పసుల లావణ్య, 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్, 12వ వార్డులో బిజెపి అభ్యర్థి ఆకుల లావణ్య, 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు మాధవీలత, 14వ వార్డులో బిఆర్ఎస్ పడిదెల దీప్తి, 15వ వార్డులో బిజెపి అభ్యర్థి కుక్కల విజయ్ కుమార్, 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బండి శ్రీధర్, 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొచ్చు సుభద్ర, 18వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి రేగూరి కరుణ, 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కొయ్యడ శ్రీనివాస్, 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాలకుర్తి శ్రీనివాస్, 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుదమళ్ళ రమేష్, 22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అల్లే దశరథం గెలుపొందారు. చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నిక లాంఛనమే! మొత్తం 22 వార్డుల్లో 13 వార్డులు కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడంతో మున్సిపల్ చైర్మన్గా పావుశెట్టి సునీల్ కుమార్ ఎన్నిక లాంఛనం కానున్నది. చైర్మన్ అభ్యర్థిగా సునీల్ కుమార్ను ఇప్పటికే ఎంఎల్ఏ ప్రకాష్రెడ్డి ప్రకటించి ఉండడంతో వేరెవరు పోటీకి వచ్చే పరిస్థితి లేదు. ఈ నెల 16న జరగనున్న ఎన్నికల్లో చైర్మన్గా సునీల్ కుమార్తో పాటు వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయబేరి
భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఒక్క భూపాలపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో 16సీట్లు గెలుచుకొని అధికార కాంగ్రెస్పార్టీ విజయకేతనం ఎగరవేసింది. భూపాలపల్లిలోని మొత్తం 30వార్డులకు గాను కాంగ్రెస్ సిపిఐ, సిపిఎం మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది, సిపిఐ 4. సిపిఎం1 స్థానాల్లో పోటీచేసింది. 16 కాంగ్రెస్ గెలువగా, సిపిఐ ఒక్క స్థానం గెలిచింది. బీఆర్ఎస్ 25 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో గెలిచింది. బిజెపి 20కి పైగా పోటీచేసి రెండు స్థానల్లో గెలిచింది. 23 వార్డు లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన అభ్యర్థులు పార్టీలవారిగా 1 వ వార్డు బౌత్ శోభ రాజేష్. (కాంగ్రెస్), 2 వ వార్డు బుర్ర కొమురయ్య గౌడ్. (కాంగ్రెస్),3 వ వార్డు. ఎరవెల్లి జగపతి. (అరుణ్ రావు) (కాంగ్రెస్), 4 వ వార్డు. కన్నం యుగదీశ్వర్ బిజెపి, 5 వ వార్డు కట్ల పూర్ణ చందర్ బిఆర్ఎస్, 06 వ వార్డు. ఎరుకల రేణుక గణపతిబిజెపి. 7 వ వార్డు. రత్నం సుమాంజలి బిఆర్ఎస్, 8 వ వార్డు బెజ్జాల శ్యామల బిఆర్ఎస్, 9 వ వార్డు అప్పం కిషన్ (కాంగ్రెస్), 10 వ వార్డు. పుల్లూరి మంజుల మాధవరావు (కాంగ్రెస్), 11 వ వార్డు మోతె రాజుబీఆర్ఎస్, 12 వ వార్డు బొంతల సతీష్ బీఆర్ఎస్, 13 వ వార్డు బడితల వెంకటస్వామి (కాంగ్రెస్), 14 వ వార్డు మాకోటి శ్వేత ప్రభాకర్ (కాంగ్రెస్), 15 వ వార్డు. అంబాల శ్రీనివాస్(కాంగ్రెస్), 16 వ వార్డు. జ్యోతుల మంజుల బిఆర్ఎస్, 17 వ వార్డు బీర్తి కమల మధునయ్య. (కాంగ్రెస్),18 వ వార్డు ముంత సహదేవ్ (కాంగ్రెస్), 19 వ వార్డు కురుమిళ్ళ శ్రీనివాస్ (కాంగ్రెస్), 20 వ వార్డు ఇస్లావత్ రాజు నాయక్. (కాంగ్రెస్), 21 వ వార్డు దరావత్ శారద సమ్మయ్య. (కాంగ్రెస్), 22 వ వార్డు బుర్ర రమాదేవి సదానందం బిఆర్ఎస్, 23 వ వార్డు రాజేశ్వరి పద్మారెడ్డి (స్వతంత్ర అభ్యర్థి), 24 వ వార్డు. వేముల జ్యోతి శ్రీకాంత్ సిపిఐ, 25 వ వార్డు. పొనగంటి మేఘన. (కాంగ్రెస్), 26 వ వార్డు. ఓరుగంటి రాధ అయిలయ్య. (కాంగ్రెస్), 27 వ వార్డు. వాసాల ఈశ్వరమ్మ బిఆర్ఎస్, 28 వ వార్డు. భోగం నరేందర్బిఆర్ఎస్, 29 వ వార్డు. గండ్ర హరీష్ రెడ్డి బిఆర్ఎస్, 30 వ వార్డు. బొడ్డు అశోక్ (కాంగ్రెస్) లు గెలుపొందారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న అధికా పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మెన్ పీఠం దక్క నుంది.
cash |పోగొట్టుకున్న నగదు వెంటనే…
cash | పోగొట్టుకున్న నగదు వెంటనే… cash | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ
Traffic |మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి…
Traffic | మనస్తాపానికి గురై పిల్లలతో నగరానికి… Traffic | విజయవాడ, క్రైమ్,
ధర్మపురిలో15కు 15 వార్డులు కాంగ్రెస్ కైవశం..
ఈ నెల 11న జరిగిన రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ధర్మపురిలో 15 వార్డులు ఉండగా 15కు 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని బిఆర్స్, బిజెపి పార్టీలకు షాక్ ఇచ్చింది. పుర పోరులో పట్టణ ప్రజల ఇచ్చిన తీర్పుతో త్రిముఖ పోరు అనుకున్న ధర్మపురి నాయకుల అంచనాలు తారుమారయ్యాయి. ఈ భారీ విజయానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషితో పాటు, ఈ రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ది, నిత్యం ప్రజల్లో ఉండే నాయకులను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీనీ ఆశీర్వదించినట్లు పుర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, పుర ప్రజలు కలిసి అభినందనలు తెలిపారు. పుర పోరులో విజయం సాధించిన అభ్యర్థులు వీరే.. 1వ వార్డు అయ్యోరి వేణుగోపాల్(కాంగ్రెస్), 2వ వార్డు సంగనబట్ల సంతోషి(కాంగ్రెస్), 3వ వార్డు ఇందారపు రామయ్య(కాంగ్రెస్), 4వ వార్డు కొమురెల్లి పవన్ కుమార్(కాంగ్రెస్), 5వ వార్డు వేముల నాగలక్ష్మి(కాంగ్రెస్), 6వ వార్డు ముడుసుల ప్రశాంత్(కాంగ్రెస్), 7వ వార్డు వాంకుడోతు విజయబాబు(కాంగ్రెస్), 8వ వార్డు జంజరికాని సువర్ణ(కాంగ్రెస్) 9వ వార్డు వీరవేణి నాగలక్ష్మీ(కాంగ్రెస్), 10వ వార్డు సంగి ఆనంద్(కాంగ్రెస్), 11వ వార్డు జక్కు పద్మ(కాంగ్రెస్), 12వ వార్డు చుక్క సంధ్య(కాంగ్రెస్), 13వ వార్డు చీపిరిశెట్టి రాజేష్(కాంగ్రెస్), 14వ వార్డు వేముల రమదేవి(కాంగ్రెస్), 15వ వార్డు వొజ్జల లక్ష్మణ్(కాంగ్రెస్) అభ్యర్థులు విజయం సాధించారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..?
హైదరాబాద్: తెలంగాణలో బుధవారం జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జరిగింది. ఈ కౌంటింగ్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో కాంగ్రెస్ 1,331 వార్డుల్లో విజయం సాధించి 83 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. భారత రాష్ట్ర సమితి 718 వార్డుల్లో గెలుపొంది 15 మున్సిపాలిటీలను దక్కించుకుంది. బిజెపి 258 వార్డులు, స్వతంత్రులు 250 వార్డుల్లో విజయం సాధించారు. 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం గమనార్హం. జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. 7 కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీదే హవా నడిచింది. రామగుండం, మంచిర్యాల, నల్గొండలో కాంగ్రెస్ విజయం సాధించింది. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు ఒకే సంఖ్య స్థానాల్లో గెలిచాయి. రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు వచ్చాయి. 8 స్థానాల్లో బిఆర్ఎస్, బిజెపి 1, సిపిఎం 1, ఇతరులు ఆరు స్థానాల్లో గెలిచారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఛైర్మన్ ఎంపిక రసవత్తరంగా మారింది. కొత్తగూడెంలో సిపిఐకి బిఆర్ఎస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
Vijay | ఉరి వేసుకొని మృతి… Vijay | వర్ని, ఆంధ్రప్రభ :
13 wards |స్టేషన్ ఘన్పూర్లో ఘన విజయం!
13 wards | స్టేషన్ ఘన్పూర్లో ఘన విజయం! 13 wards |
ଫ୍ୟାକ୍ଟଚେକ୍: ମେଟ୍ରୋରେ ନିର୍ବନ୍ଧ ହେଉଥିବା ଭିଡିଓଟି ପ୍ରାୟୋଜିତ ଅଟେ
ଭାଇରାଲ ହେଉଛି ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆ ସାଜିଛି ବାହକ । ପ୍ରାୟ ପ୍ରତ୍ୟେକ ଦିନ ସୋସିଆଲ ମିଡିଆରେ କିଛିନାକିଛି ନୂଆ ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । କେତେବେଳେ କିଏ ରାଜନେତାଙ୍କ ମିଛ ଫଟୋ ଭାଇରାଲ କରୁଛି ତ କେତେବେଳେ କେଉଁ ଅଞ୍ଚଳର ଘଟଣାକୁ ଅନ୍ୟ କେଉଁ ଅଞ୍ଚଳର ଘଟଣା ଲେଖି ସେୟାର କରାଯାଉଛି । ଅଧିକ ଲାଇକ କମେଣ୍ଟ ଆଶାରେ ୟୁଜର୍ସ ମଧ୍ୟ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନପରଖି ସେୟାର କରିବାରେ ଲାଗିଛନ୍ତି । ତେଣୁ ବହୁଳ ମାତ୍ରାରେ ଭୁଲ୍ ସୂଚନା ବ୍ୟପିବାରେ ଲାଗିଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଦୁଇଜଣ ପ୍ରେମୀ ଯୁଗଳ ବସିଥିବା ବେଳେ ସେଠାରେ ଜଣେ ମହିଳା ପହଁଚି ଦୁହେଁଙ୍କୁ ବଡ଼ ପାଟିରେ କିଛି କହୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ମହିଳା ଜଣଙ୍କ ସେଠାରେ ଥିବା ପୁଅର ମା ବୋଲି କୁହାଯାଉଛି । ଉଭୟଙ୍କୁ ପୁଅର ମା ଧରିବା ପରେ ସେହି ସ୍ଥାନରେ ହିଁ ଉଭୟଙ୍କୁ ନିର୍ବନ୍ଧ କରିଦେଉଥିବାର ଉକ୍ତ ଭିଡିଓରେ ଦେଖିବାକୁ ମିଳିଛି । View this post on Instagram A post shared by NextGen Bhartiya (@nextgenbhartiya) Secret meetup quickly turned into a LIFETIME MATCH at a Metro Station when a mother caught her son with his girlfriend. Instead of creating a scene she stunned everyone by handling the situation in the most unexpected way — she treated the moment into an INSTANT ENGAGEMENT!! ❤️❤️ pic.twitter.com/JbJYorH53B — Rosy (@rose_k01) February 7, 2026 ଯାହାର ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରାୟୋଜିତ ଅଟେ । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର ଏକ ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଆରଭ ମାଭି ନାମକ ଜଣେ କଣ୍ଟେଣ୍ଟ କ୍ରିଏଟରଙ୍କ ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲ ଚଲତେ ଫିର୍ତେର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ସର୍ବମୋଟ ୧୮ମିନିଟର ହୋଇଥିବା ବେଳେ ଶୀର୍ଷକରେ ଉଲ୍ଲେଖ ରହିଥିଲା ସିଦ୍ଧାର୍ଥ ଏବଂ ଦୀକ୍ଷାର ବିବାହ ଉତ୍ସବ । ୫ ଫେବୃଆରୀରେ ଉକ୍ତ ଭିଡିଓଟି ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ବେଳେ ବର୍ତ୍ତମାନ ସୁଦ୍ଧା ୪.୭ହଜାର ଲାଇକ ଏବଂ ୧ଲକ୍ଷ ୬୭ ହଜାର ୩୦୮ଭିୟୁ ମିଳିପାରିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଭିଡିଓକୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ତର୍ଜମା କରି ଦେଖିବାରୁ ଅନ୍ୟୁନ୍ୟ ୧୫ମିନିଟ ସମୟ ମଧ୍ୟରେ ଭାଇରାଲ ଭିଡିଓର ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓର ପ୍ରଥମରୁ ହିଁ ଜଣେ ବ୍ୟକ୍ତି କହିଛନ୍ତି ଏହା ଏକା ପ୍ରାୟୋଜିତ ଭିଡିଓ ଅଟେ । ଏଭଳି ବହୁତ କମ୍ ପରିବାର ଅଛନ୍ତି ଯେଉଁଠି ପୁଅ କିମ୍ବା ଝିଅ ଘର ପ୍ରେମ ସମ୍ପର୍କକୁ ସ୍ୱୀକୃତି ଦେଉଛନ୍ତି । ତାହାକୁ ନେଇ ଆମେ ଏହି ସୂଟ ଆଜି କରିବାକୁ ଯାଉଛୁ । ସେହିପରି ଚଲତେ ଫିରତେ ନିଜ ଇନସ୍ଟାଗ୍ରାମ ଆକାଉଣ୍ଟରେ ମଧ୍ୟ ସମାନ ଭିଡିଓ ଅପଲୋଡ଼ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । View this post on Instagram A post shared by Aarav mavi (@chalte_phirte098) ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ପ୍ରାୟୋଜିତ ଅଟେ । କେବଳ ମନୋରଞ୍ଜନ ନିମନ୍ତେ ଉକ୍ତ ଭିଡିଓଟିକୁ ସୁଟ କରି ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରାଯାଇଥିବାର ଜଣାଯାଇଛି । ଯାହାକୁ ମୁଳ ଭିଡିଓରୁ କିଛି ଅଂଶ ଏଡିଟ କରି ଭୁଲ୍ ଦାବି ସହ ସେୟାର କରାଯାଇଛି ।
డయాబెటిస్ ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ రాదా? ఈ 3 నిజాలు మీకు తెలుసా?
డయాబెటిస్ ఉన్నవారికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లభిస్తాయా? ప్రీమియం ఎంత ఉంటుంది? మధుమేహం ఉన్నవారు బీమా పొందేందుకు పాటించాల్సిన నిబంధనలు, చిట్కాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి. భారతదేశాన్ని ‘ప్రపంచ డయాబెటిస్ రాజధాని’ అని పిలుస్తుంటారు. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే, డయాబెటిస్ రాగానే చాలా మంది భయపడే విషయం—”ఇక నాకు లైఫ్ ఇన్సూరెన్స్ లభించదా? నా కుటుంబానికి రక్షణ ఎలా?” అని. నిజానికి, డయాబెటిస్ ఉన్నంత […] The post డయాబెటిస్ ఉంటే లైఫ్ ఇన్సూరెన్స్ రాదా? ఈ 3 నిజాలు మీకు తెలుసా? appeared first on Dear Urban .
The post Photos : Funky Success Meet appeared first on Telugu360 .
Municipal |ఎల్లంపేట మున్సిపల్లో హంగు…
Municipal | ఎల్లంపేట మున్సిపల్లో హంగు… Municipal | మేడ్చల్, ఆంధ్రప్రభ :
16 Wanderers |సంచార కుటుంబాలతో కలెక్టర్….
16 Wanderers | సంచార కుటుంబాలతో కలెక్టర్…. 16 Wanderers | బాపట్ల,
Mahesh Babu and Allu Arjun to Miss 2026
2026 is packed with several films in Telugu cinema. Almost all the actors will test their luck with their respective films. Megastar Chiranjeevi started the year for Telugu cinema on a rampage mode and all the Mega heroes will test their luck in summer this year. All the top stars excluding Mahesh Babu and Allu […] The post Mahesh Babu and Allu Arjun to Miss 2026 appeared first on Telugu360 .
election |ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం..
election | ప్రజల ఆశీస్సులతోనే ఈ విజయం.. election | నిజాంబాద్, ఆంధ్రప్రభ
success |పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు
success | పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు success | భీంగల్ టౌన్,
election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం
election | 34వ డివిజన్ బీజేపి అభ్యర్థి విజయం election | నిజామాబాద్,
Village |గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి…
Village | గ్రామం సుభిక్షంగా వర్ధిల్లాలి… Village | మునుగోడు, ఆంధ్రప్రభ :
గజ్వేల్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ విజయ దందుభి
గజ్వేల్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటంగ్ శుక్రవారం జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 83, బిఆర్ఎస్ 15, బిజెపి 2, ఇతరులు 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. అయితే ఈ ఫలితాల్లో గజ్వేల్లో గులాబీ జెండా ఎగిరింది. గజ్వేల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. బిఆర్ఎస్ 11 వార్డుల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 7, బిజెపి 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు.
4sides |పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ
4sides |పెద్ద ప్లాన్! భారీ పాన్-ఇండియా మిథాలజీ యాక్షన్ మూవీ రెడీ 4sides
Certificates |పోటీ పరీక్షల్లో…
Certificates | పోటీ పరీక్షల్లో… Certificates | వేల్పూర్, ఆంధ్రప్రభ : మండల
Ambulance | ప్రమాదవశాత్తు… Ambulance | ఎడపల్లి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా
Electricity |విద్యుత్ సరఫరాలో అంతరాయం
Electricity | విద్యుత్ సరఫరాలో అంతరాయం Electricity | జైనూర్, ఆంధ్రప్రభ :
Municipal 2026 |అవును… వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు…
Municipal 2026 | అవును… వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు… Municipal 2026 | ఆంధ్రప్రభ,
Revanth Reddy : వైఎస్ బాటను రేవంత్ ఎంచుకుంటున్నట్లుందిగా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భిన్న మార్గంలో వెళుతున్నారు
ఆస్ట్రేలియాపై జింబాబ్వే అద్భుత విజయం
టి20 ప్రపంచకప్లో పెను సంచనలం నమోదైంది. శుక్రవారం జరిగిన గ్రూప్బి మ్యాచ్లో జింబాబ్వే 23 పరుగుల తేడాతో పటిష్టమైన ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. జింబాబ్వేకు ఇది వరుసగా రెండో గెలుపు కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో కేవలం 146 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లు అసాధారణ బౌలింగ్తో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తించారు. ఓపెనర్లు జోష్ ఇంగ్లిస్ (8), ట్రావిస్ హెడ్ (17)లు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన కామెరూన్ గ్రీన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ వెంటనే టిమ్ డేవిడ్ కూడా వెనుదిరిగాడు. అతను కూడా సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో మాక్స్వెల్, మాట్ రెన్షాలు కుదురుగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు జింబాబ్వే బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మాక్స్వెల్, రెన్షాలు కలిసి ఐదో వికెట్ 77 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కుదరుగా ఆడుతున్న మాక్స్వెల్ (31)ను రియాన్ బుర్ల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. మార్కస్ స్టోయినిస్ (6), నాథన్ ఎల్లిస్ (7), ఆడమ్ జంపా (2), మాథ్యూ కుహ్నెమన్ (0) నిరాశ పరిచారు. ఒంటరి పోరాటం చేసిన రెన్షా 44 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్స్తో 65 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబ్బాని 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఎవన్స్కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్, మరుమని శుభారంభం అందించారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. మరుమాని దూకుడుగా ఆడగా, బెన్నెట్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ధాటిగా ఆడిన మరుమాని 21 బంతుల్లోనే 7 ఫోర్లతో 35 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన రియాన్ బుర్ల్ 4 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. కెప్టెన్ సికందర్ రజా 25 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఇక అద్భుత బ్యాటింగ్ను కనబరిచిన బెన్నెట్ 56 బంతుల్లో ఏడు ఫోర్లతో అజేయంగా 64 పరుగులు సాధించాడు. దీంతో జింబాబ్వే స్కోరు 169 పరుగులకు చేరింది.
Vishnu Vinyasam Modhale Modhale Song: Perfect V’ Day Treat
King of Entertainment Sree Vishnu has earned a huge name and reputation for his pure entertainers that drive audiences to theatres. He is working with writer-director Yedunaath Maruthi Rao for a complete entertainer, Vishnu Vinyasam. The movie has huge anticipation as first single and title glimpse became viral hits. Now, the makers have unveiled second […] The post Vishnu Vinyasam Modhale Modhale Song: Perfect V’ Day Treat appeared first on Telugu360 .
డివిజన్ ప్రజలకు రుణపడి ఉంటా.. నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజాంబాద్ నగరంలోని 26వ
Bangla Judgment : స్వేచ్ఛ.. శాంతికే పట్టం Andhra Prabha Analysis
Bangla Judgment : స్వేచ్ఛ.. శాంతికే పట్టం Andhra Prabha Analysis మతం
వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల
ప్రశాంతంగా ముగిసిన కౌంటింగ్… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో
13thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
13thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
నిజామాబాద్,ఆంధ్రప్రభ : కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ గెలుపు డివిజన్ ప్రజలదేనని 50వ డివిజన్
ఫలించిన సంజయ్ కృషి.. కరీంనగర్ కార్పొరేషన్లో బిజెపి హవా
కరీంనగర్: తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారం కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ అధిపత్యం చూపిస్తుండగా.. బిఆర్ఎస్, బిజెపి పోటాపోటీగా తలపడుతున్నాయి. అయితే కార్పొరేషన్ ఎన్నికలకు కూడా నేడు కౌంటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్దే పై చేయిగా ఉంది. కానీ, కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం భారతీయ జనతా పార్టీ హవా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సింగిల్ హ్యాండ్తో కేంద్ర మంత్రి బండి సంజయ్ బిజెపిని గట్టెక్కించారు. ఇప్పటివరకూ బిజెపి 31 డివిజన్లలో విజయం సాధించగా.. కాంగ్రెస్ 14, బిఆర్ఎస్ 10, ఇండిపెండెంట్లు 11 స్థానాల్లో గెలిచారు. ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫిషియోతో కరీంగనర్లో బిజెపి జెండా రెపరెపలాడుతోంది. దీంతో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తొలిసారిగా కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి దక్కింది.
ఘనంగా ఆంగ్లభాషా దినోత్సవ వేడుకలు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
525 communities |మార్చి 19న ఢిల్లీలో ముగింపు
525 communities | మార్చి 19న ఢిల్లీలో ముగింపు 525 communities |
ఘనంగా సద్గురు పులాజీ బాబా ధ్యాన కేంద్ర వార్షికోత్సవం
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
municipolls2026 |అత్యధిక మున్సిపాలిటీలు కైవసం – రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విజయం
municipolls2026 | అత్యధిక మున్సిపాలిటీలు కైవసం – రాష్ట్ర రాజకీయాల్లో సంచలన విజయం
ఆంధ్రప్రభ ఎఫెక్ట్ వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామంలో డ్రైనేజ్
Stock |భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…
Stock | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు… Stock | ఆంధ్రప్రభ, వెబ్
సీపీఐకి అన్ కండిషనల్ ఆఫర్ ఇచ్చిన బీఆర్ఎస్
కొత్త గూడెం కార్పొరేషన్ లో హంగ్ ఏర్పడింది
6 Cr.|‘సేవాతీర్థ్ ‘లో తొలి నిర్ణయాలివే..
6 Cr.| ‘ సేవాతీర్థ్ ‘ లో తొలి నిర్ణయాలివే.. 6 Cr.|
BJP : రెండు కార్పొరేషన్లలో కాషాయ జెండా ముందంజ
బీజేపీ రెండు కార్పొరేషన్లలో ఆధిక్యతతో కొనసాగుతుంది
23వ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి విజయ మల్లేష్ యాదవ్ విజయం..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా సంక్షేమమే మా ధ్యేయయమని 23 వ డివిజన్
విజయోత్సవ సంబరాలు మోత్కూర్ , ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 7 వ
ఆలేరు నాలుగో వార్డులో బీఆర్ఎస్ విజయం
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 4 వ
లక్ష్మి గ్రామైక్య భవనానికి భూమి పూజ..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
నిజామాబాద్, ఆంధ్రప్రభ : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందూర్లో రెండు డివిజన్లో బిజెపి
45వ డివిజన్ బొబ్బిలి సువర్ణ విజయం..
నిజామాబాద్, ఆంధ్రప్రభ : డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని 45వ డివిజన్
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గెలుపెవరిదంటే?
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా మారిన చోట కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది
మెదక్ మున్సిపాలిటీలో ఫలితం హంగ్
మెదక్: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అత్యధిక శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అయితే మెదక్ మున్సిపాలిటీలో మాత్రం హంగ్ వచ్చింది.. మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్-13+ 1ఏకగ్రీవం సీట్లో గెలవగా.. బిఆర్ఎస్-15 సీట్లలో విజయం సాధించింది. బిజెపి- 2, బిఎస్పి- 1 సీట్లలో విజయం సాధించాయి. మెదక్ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులు: 1.చెప్యాల రాజవ్వ - బిఆర్ఎస్ 2.ఎరుకల నర్సింలు - కాంగ్రెస్ 3.కోటాల లలితమ్మ - బిఆర్ఎస్ 4.ధర్మాశెట్టి స్వరూప - బిఆర్ఎస్ 5.మామిళ్ళ ఆంజనేయులు - బిఆర్ఎష్ 6.కొడకంటి హరిత - కాంగ్రెస్ 7.శంసున్నీసా - కాంగ్రెస్ 8.మాయా గంగామణి - బిఆర్ఎస్ 9.జుబైర్ - బిఆర్ఎస్ 10.చింతల లక్ష్మీ స్వరాగిణి - కాంగ్రెస్ 11.నస్రీన్ బేగం - కాంగ్రెస్ 12.అనీస్ ఫాతిమా - బిఆర్ఎస్ 13.చేదల్ సంధ్య - బిఆర్ఎస్ 14.దొంతి లక్ష్మి - కాంగ్రెస్ 15.దొంతి నరేష్ గౌడ్ - కాంగ్రెస్ 16.అవారి రాజ శేఖర్ - బిఆర్ఎస్ 17.బుజ్రంపేట అరుణ - బిఎస్పి 18.పాఠ శశాంక్ - కాంగ్రెస్ 19.గంటా సంపత్ - కాంగ్రెస్ 20.మహ్మద్ మన్సూర్ అహ్మద్- కాంగ్రెస్ 21.పబ్బా రాజమణి - బిజెపి 22.మహ్మద్ గౌస్ - బిఆర్ఎస్ 23.మద్దిబోయిన శ్రుతి - బిఆర్ఎష్ 24.కానుగు రాధిక - కాంగ్రెస్ 25 ఖాజా సోహెల్ మొహియుద్దీన్ - బిఆర్ఎస్ 26 మ్యాదరి దీపక్ కుమార్ - బిఆర్ఎస్ 27.అస్త్రగళ్ల పల్లెరాణి - బిఆర్ఎస్ 28.బోడికే అఖిల - బిజెపి 29.బట్టి ఉదయ కుమార్ - బిఆర్ఎస్ 30.అరుణార్తి వెంకటరమణ - కాంగ్రెస్ 31.తోడుపునూరి శివరామ కృష్ణ - కాంగ్రెస్ 32.గోదాల మానస - కాంగ్రెస్ (ఏకగ్రీవం) అలాగే మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కూడా బిఆర్ఎస్ విజయ దుంధుభి మోగించింది. మొత్తం 16 వార్డులకు బిఆర్ఎస్ 9, బిజెపి 3, కాంగ్రెస్ 04 వార్డుల్లో విజయం సాధించాయి. గెలిచిన అభ్యర్థులు: 1.బొంది రజిని-బిఆర్ఎస్ 2.అశోక్-బిజెపి 3.సత్యలింగం-బిఆర్ఎస్ 4.రాథోడ్-బిఆర్ఎస్ 5.ప్రియాంక -బిఆర్ఎస్ 6.సమత కాశిరెడ్డి-బిఆర్ఎస్ 7.మన్నే స్వామి-బిజెపి 8.బి.రాధ-బిఆర్ఎస్ 9.ఐలేష్-బిఆర్ఎస్ 10.యం.లక్మి-బిఆర్ఎస్ 11.సత్యనారాయణ-బిజెపి 12.రామునిగారి నాగరాజు-కాంగ్రెస్ 13.రాములు-బిఆర్ఎస్ 14.సబితా-కాంగ్రెస్ 15.అన్నపూర్ణ-కాంగ్రెస్ 16.జోష్ణ-కాంగ్రెస్
After Karur Stampede, Another Fatal Incident at Vijay’s Public Meeting
A man died after collapsing at Tamilaga Vettri Kazhagam chief Vijay’s public rally in Salem, raising fresh questions about crowd management and safety measures at large political gatherings. According to police sources, the victim fainted due to heatstroke and later succumbed. Dehydration was cited as the primary cause, while the man was also said to […] The post After Karur Stampede, Another Fatal Incident at Vijay’s Public Meeting appeared first on Telugu360 .
Jana Sena and Telangana Jagruthi Make Entry as Congress Leads the Race
The Telangana municipal elections have produced a decisive political shift, with Congress emerging as the clear dominant force across urban local bodies. Out of 116 municipalities, Congress has secured control in nearly 90 municipalities. The party has already taken charge of 55 municipalities in the results declared so far. These numbers reflect a strong wave […] The post Jana Sena and Telangana Jagruthi Make Entry as Congress Leads the Race appeared first on Telugu360 .
నేటితో ముగిసిన బడ్జెట్ సెషన్ మొదటి దశ
భారత్-అమెరికా వాణిజ్యం, మాజీ ఆర్మీ అధికారి ఎం.ఎం.నరవణె జ్ఞాపకాలపై చర్చచేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ల మధ్య బడ్జెట్ సెషన్ మొదటి దశ శుక్రవారంతో ముగిసింది. సభ మార్చి 9న తిరిగి సమావేశం కానుంది. మూడు వారాల విరామ సమయంలో బడ్జెట్లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేటాయింపులను స్టాండింగ్ కమిటీలు పరిశీలించనున్నాయి.శుక్రవారం సభ ప్రారంభం కాగానే కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభ గంటసేపు వాయిదా పడింది. భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య […] The post నేటితో ముగిసిన బడ్జెట్ సెషన్ మొదటి దశ appeared first on Visalaandhra .
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి
హైదరాబాద్: తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. తనకు తిరుగులేదని మరోసారి కాంగ్రెస్ నిరూపించుకుంది. మెజారిటీ మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు వెలువడిన 47 మున్సిపాలిటీల ఫలితాల్లో 30 మున్సిపాలిటీలు హస్తగతం అయింది. హుజూర్ నగర్, మధిర, హాలియా, చిట్యాల, చండూరు..నందికొండ, నేరేడుచర్ల, బిచ్కుంద, ఎల్లారెడ్డి..పెద్దపల్లి, మంథని, కొల్లాపూర్, నాగర్ కర్నూల్..నారాయణఖేడ్, బాన్సువాడ, కొడంగల్, అశ్వారావుపేట, జుక్కల్..కోదాడ, భూత్పూర్, స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది.
6వ వార్డులో ఎండీ ఖాజా నవాజుద్దీన్ జయకేతనం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ
కల్వకుర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం
కల్వకుర్తి: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధిక శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 77 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా.. బిఆర్ఎస్ 13, బిజెపి 1, ఎంఐఎం 1 స్థానంలో గెలిచాయి. ఇక కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో బృంగి రత్నమాలను కాబోయే మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 13+1=14(1 కాంగ్రెస్ రెబెల్) స్థానంలో విజయం సాధించగా.. బిఆర్ఎస్ 3, బిజెపి 5 స్థానాల్లో గెలిచాయి. గెలిచిన వారి వివరాలు: 1వ వార్డు.. బిజెపి.. శ్రీరామ్ 4వ వార్డు.. కాంగ్రెస్.. హుమ్లి హనుమ నాయక్ 7వ వార్డు.. కాంగ్రెస్.. బృంగి రత్నమాల 10వ వార్డు.. కాంగ్రెస్.. షేక్ ఎజాస్ 13వ వార్డు.. బిజెపి.. బోడ నరసింహ 16వ వార్డు.. కాంగ్రెస్.. పసుల లలిత 19 వ వార్డు.. బిఆర్ఎస్.. ఎండి షాహిద్ 21 వ వార్డు.. కాంగ్రెస్.. మబ్బు రామరాజు 17 వార్డు.. కాంగ్రెస్.. షానవాజ్ ఖాన్ 14 వార్డు.. బిఆర్ఎస్.. భావండ్ల మంజుల మధు 22 వార్డు.. కాంగ్రెస్.. రాజేష్ 8 వార్డు.. కాంగ్రెస్ రెబల్.. లలిత గణేష్ 5 వార్డు.. కాంగ్రెస్.. కరుణాకర్ రెడ్డి 20 వార్డు.. కాంగ్రెస్.. లలిత శ్రీకాంత్ రెడ్డి 11 వార్డు.. బిజేపి.. రామకృష్ణ 3 వార్డు.. బిఆర్ఎస్.. కేతవత్ రాము నాయక్ 9 వ వార్డు.. కాంగ్రెస్.. చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్ 6 వ వార్డు.. కాంగ్రెస్.. రేణుక రాజశేఖర్ 18 వ వార్డు.. కాంగ్రెస్.. నాజియా మగ్బుల్ 15 వ వార్డు.. కాంగ్రెస్.. అస్మిత చంద్రకాంత్ రెడ్డి 12 వ వార్డు.. బిజెపి.. జ్యోతి రాంభూపాల్ రెడ్డి
10వ వార్డునుంచి గర్రెపల్లి శాంత రాణి విజయకేతనం
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ 10వార్డు బిజెపి అభ్యర్థి
4వ వార్డులో బీజేపీ అభ్యర్థి పికె.నర్సింహా గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 1హ4వ వార్డులో
వర్ధన్నపేట మున్సిపాలిటీ ముందు టీఆర్ఎస్ నాయకుల ధర్నా…
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలలో గందరగోళంగా మారింది. 12 వ
4 people | అవి పాలు కావా? 4 people | చిత్తూరు,
7వ వార్డులో గొల్ల వంశీయాదవ్ ఘన విజయం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ
11వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి వెంకన్న గౌడ్ విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 11 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ
మెగా ట్విన్స్కు నామకరణం..#telugupost #ramcharankonidela #chiranjeevikonidela #TollywoodNews
12వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి రమణ నగేష్ విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ 12 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ
మక్తల్ మున్సిపాటిలో కాంగ్రెస్ విజయభేరీ
నారాయణపేట: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎక్కువ శాతం మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంటోంది. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 6వ వార్డు బిజెపి అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నిక వాయిదాపడింది. 15 వార్డులకు ఎన్నికలు జరగగా మక్తల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 12 బిజెపి 03 స్థానాల్లో గెలవగా.. బిఆర్ఎస్ ఒక స్థానం కూడా గెలవలేకపోయింది. మక్తల్ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులు 1)రాజశేఖర్ రెడ్డి (బిజెపి) 2) టప్ప కృష్ణయ్య (బిజెపి) 3) మహేష్ (కాంగ్రెస్) 4) కావలి నరసింహ (బిజెపి) 5) వెంకటేష్ (కాంగ్రెస్) 7) కలాల్ శ్రీవిద్య (కాంగ్రెస్) 8) జట్ల అనిత (కాంగ్రెస్) 9) శైవి రెడ్డి (కాంగ్రెస్) 10) కర్రెం చెన్నమ్మ (కాంగ్రెస్) 11) నహీద బేగం (కాంగ్రెస్) 12) రహీం పటేల్ (కాంగ్రెస్) 13) మక్తల్ సరిత (కాంగ్రెస్) 14) వాకిటి మానస (కాంగ్రెస్) 15) కోళ్ల సంధ్య (కాంగ్రెస్) 16) అల్కూరి పావని (కాంగ్రెస్)
Video : Funky Movie Review Analysis
The post Video : Funky Movie Review Analysis appeared first on Telugu360 .
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఎంఎస్పీ విధానం చట్టబద్దత చేయాలని, డాక్టర్ స్వామీనాదన్ కమీషన్ అమలు చేయాలని కిసాన్మోర్చానాయకులు జల్దీర్సింగ్ దలేవాల అన్నారు. శుక్రవారం ఎస్టీయూ భవన్లో ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కె జగన్నాధం అద్యక్షతన జరిగిన రైతు సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కన్యాకుమారి నుండి కాశ్మీరుకు జాగతి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతుల సమస్యల పరిష్కారం […] The post ఎంఎస్పీ విధానం చట్టబద్దత చేయాలిడాక్టర్ స్వామినాధన్ కమీషన్ అమలుచేయాలి : కిసాన్ మోర్చా నాయకులు జల్దీర్సింగ్ దలేవాల appeared first on Visalaandhra .
ఏపీ ఇంటర్ హాల్టికెట్లు విడుదల..
ఏపీలో ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాల్టికెట్లు విడుదలయ్యాయి. హాల్టికెట్లను విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సప్ గవర్నెన్స్లో భాగంగా ‘మనమిత్ర్ణ ద్వారా పొందొచ్చు. విద్యార్థులు వెబ్సైట్లో తమ రోల్ నంబర్/ప్రథమ ఇంటర్ హాల్టికెట్ నంబర్/ఆధార్ నంబర్/ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్ (ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే)తో పాటు పుట్టిన తేదీ లేదా పేరు, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సప్లో హాల్టికెట్ల డౌన్లోడ్ ఇలా..మీ ఫోన్లో […] The post ఏపీ ఇంటర్ హాల్టికెట్లు విడుదల.. appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో రెండవ రౌండ్
14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం వాకిటి మానస హన్మంతు గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 14వ వార్డు
తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు –అప్డేట్స్
మున్సిపల్ ఫలితాల లెక్క తెలుతోంది.మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయానికి 65 మున్సిపాలిటీల ఫలితాలు వచ్చాయి.కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది.బీఆర్ఎస్ 7 మున్సిపాలిటీల్లో గెలుపొందింది.జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం18 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీల్లో గెలిచిందంటే.. ఆలేరు కాంగ్రెస్దే ఆలేరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.మొత్తం 12 వార్డుల్లో ఏడింటిని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుందిబీఆర్ఎస్కు 3, భాజపాకు2 దక్కాయి. […] The post తెలంగాణ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు – అప్డేట్స్ appeared first on Visalaandhra .
కార్పొరేషన్లలో ఏకగ్రీవ స్థానాలు ఇవే…
కార్పొరేషన్లలో ఏకగ్రీవ స్థానాలు ఇవే…58వ డివిజన్ (మహబూబ్ నగర్) – రమాదేవి (కాంగ్రెస్)1వ డివిజన్ (రామగుండం) – మడిపెల్లి విజయ (కాంగ్రెస్) ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఏకగ్రీవాలుఅలంపూర్ (జోగులాంబ గద్వాల్) – 1 (బీఆర్ఎస్)ఏదులాపురం (ఖమ్మం) – 1 (కాంగ్రెస్)హాలియా (నల్గొండ) – 1 (కాంగ్రెస్)హుజూర్నగర్ (సూర్యాపేట) – 1 (కాంగ్రెస్)కోదాడ (సూర్యాపేట) – 3 (కాంగ్రెస్)వికారాబాద్ (వికారాబాద్) – 1 (కాంగ్రెస్), 1 (బీఆర్ఎస్)చౌటుప్పల్ (యాదాద్రి భువననగిరి) – 1 (కాంగ్రెస్)యాదగిరి గుట్ట (యాదాద్రి భువనగిరి) […] The post కార్పొరేషన్లలో ఏకగ్రీవ స్థానాలు ఇవే… appeared first on Visalaandhra .
అధికారులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు: టీజీ డీజీపీ
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు డీజీపీ శివధర్ రెడ్డిప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా, కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కారుఅధికారులపై ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా పై అధికారులకు కంప్లైంట్ చేయాలిచట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదుఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల మేరకు సహకరించాలి The post అధికారులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు: టీజీ డీజీపీ appeared first on Visalaandhra .
Exams |ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల..
Exams | ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల.. Exams | నంద్యాల బ్యూరో,
ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందంటే..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది.ఇప్పటివరకూ విడుదలైన ఫలితాలు ఇలా ఉన్నాయికాంగ్రెస్: నేరేడు చర్ల, హుజూర్నగర్, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, భూత్పూర్, ధర్మపురి, భీంగల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంథని, హుస్నాబాద్, మరిపెడ, డోర్నకల్, నారాయణఖేడ్, అశ్వారావుపేట, స్టేషన్ ఘన్పూర్, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, హుజూరాబాద్, కొల్లాపూర్, మద్దూరు, పెబ్బేరు, స్టేషన్ఘన్పూర్, మధిర.బీఆర్ఎస్: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి,ఫార్వర్డ్ బ్లాక్: వడ్డేపల్లిహంగ్ ఫలితాలు: దేవరకద్ర, అలంపూర్, కోహీర్, కేసముద్రం, […] The post ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందంటే.. appeared first on Visalaandhra .
చెన్నూరు మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్
చెన్నూరు: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధిపత్యం చూపిస్తోందద. ఇప్పటికే 71 స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ.. మరికొన్ని స్థానాలపై కన్నేసింది. ఇక బిఆర్ఎస్ పార్టీ 13, బిజెపి, ఎంఐఎం పార్టీలో తలో స్థానం దక్కించుకున్నాయి. ఇక చెన్నూరు మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెస్ 11, బిఆర్ఎస్ 4, బిజెపి 2, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. వార్డుల వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు...! 1వ వార్డు:- ఇండిపెండెంట్...! అభ్యర్థి పోగుల స్రవంతి గెలుపు. 2వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి పెద్దింటి పద్మ గెలుపు. 3వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి అంబటి శంకర్ గెలుపు. 4వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి పెండ్యాల సాగర్ గెలుపు. 5వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి చెన్నూరి స్వప్న గెలుపు. 6వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి నాయకపు వినయ్ గెలుపు. 7వ వార్డ్:- బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ప్రభాకర్ గెలుపు. 8వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి సుంకరి శిరీష గెలుపు. 9వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి సుద్దాపెళ్లి సునీత గెలుపు. 10వ వార్డు:- బిజెపి అభ్యర్థి గర్రెపల్లి శాంతారాణి గెలుపు. 11వ వార్డు:- బిఆర్ఎస్ అభ్యర్థి md ఇమ్రాన్ గెలుపు. 12వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి ఎండి నజ్మా గెలుపు. 13వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి మంత్రి లక్ష్మణ్ గెలుపు. 14వ వార్డు:- బిఆర్ఎస్ అభ్యర్థి మేడ స్రవంతి గెలుపు 15వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మెర జయలక్ష్మి, బ్రహ్మయ్య గెలుపు. 16వ వార్డు:- బిఆర్ఎస్ అభ్యర్థి ముత్యాల రాజేశ్వరి గెలుపు. 17వ వార్డు:- కాంగ్రెస్ అభ్యర్థి md అజీమ్ గెలుపు. 18వ వార్డు:- బిజెపి అభ్యర్థి ఏతం శివకృష్ణ గెలుపు.
నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ : 24
10వ వార్డు బిఆర్ ఎస్ అభ్యర్థి మధు యాదవ్ విజయం
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 10 వ వార్డ్ బి ఆర్
10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కర్రెం చెన్నమ్మ నీలప్పగెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 10వ వార్డు
Radha in Rajya Sabha Race, Focus on Vamsi and Nani: Chandrababu’s 2029 Master Plan Takes Shape
Andhra Pradesh politics is witnessing fresh churn as four Rajya Sabha seats fall vacant this year. Within the ruling coalition, especially the Telugu Desam Party, the competition has become intense. Several senior leaders are in the race. Social equations, regional representation, and future electoral strategy are influencing every move. At the same time, Chief Minister […] The post Radha in Rajya Sabha Race, Focus on Vamsi and Nani: Chandrababu’s 2029 Master Plan Takes Shape appeared first on Telugu360 .
12వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రహీం పటేల్ గెలుపు
మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 12వ వార్డు

25 C