స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి
స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి జైనూర్, ఆంధ్రప్రభ ; వైద్యాధికారులు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చండూరు
ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు
విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా […] The post ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు appeared first on Visalaandhra .
మూడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్
గంట రవి జన్మదినోత్సవం అభివృద్ధి పనులకు శ్రీకారం
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; పుట్టినరోజు వేడుకలు పెళ్లిరోజు వేడుకలలో ఖర్చులు మాని సేవా
సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది
సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది జైనూర్, ఆంధ్రప్రభ ;
రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..
శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి […] The post రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది.. appeared first on Visalaandhra .
జనగణన విధుల కేటాయింపుపై వివాదం
జనగణన విధుల కేటాయింపుపై వివాదం నల్లబెల్లి, ఆంధ్రప్రభ : జనగణన–2027 విధుల నియామకంలో
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; శివారు ప్రాంతాల్లోని
చంద్రబాబు లెక్కల ప్రకారం 40 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదు: సజ్జల
అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో మావిగన్ కు ఒక రూపం వచ్చిందని వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మావిగన్ లో రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి పెట్టే ఖర్చులో 10% మావిగన్ లో పెడితే చాలని, మావిగన్ కు త్వరలో పోర్టు కూడా వస్తుందని తెలియజేశారు. జగన్ అన్నట్లు మావిగన్ కు అన్ని కనెక్టివిటీలు ఉన్నాయని, మావిగన్ ప్రతిపాదనను ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రతిపాదన తర్వాత ప్రజల్లో చర్చ మొదలైందని, అమరావతి కోసం అప్పు చేయకుండా ఆచరణ ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని, తెచ్చిన అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ప్రజా జీవనం లేకుండా లైవ్ సిటీ ఎలా అవుతుందని, జగన్ చెప్పిన దానికి.. ఎపి సిఎం చంద్రబాబు చెప్పినదానికి తేడా అదేనని సజ్జల పేర్కొన్నారు. జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని, అమరావతికి ఆదాయం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. అమరావతికి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు కావాలని, రూ. 2లక్షల కోట్లు పెడితే వచ్చే ఆదాయం ఎంత? అని నిలదీశారు. చంద్రబాబు లెక్కల ప్రకారం 40 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదని..నవ రాయపూరే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. రాజధాని పూర్తి కాకుండా రైతులకు ప్లాట్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత అంటూ భ్రమలు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అవినీతి గనిగా మార్చుకున్నారని, అమరావతిలో పెట్టుబడి పెడితే.. కృష్ణానదిలో కలిపినట్లేనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
మల్బరీ తోటను సందర్శించిన ఎంపీడీవో
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టు
ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్
ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్ వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; వరంగల్ పోలీస్
‘జననాయగన్’ లీక్.. విజయ్కి మెగాస్టార్ సపోర్ట్
హైదరాబాద్: తమిళ స్టార్ హీరో, టివికె పార్టీ అధినేత విజయ్ నటించి ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లో లీక్ అయిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించి ఐదు నిమిషాల వీడియో లీక్ అయింది. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ‘‘జననాయగన్’ చిత్రం దురదృష్టవశాత్తు లీక్ కావడం నన్నెంతో ఆందోళనకు గురి చేసింది. నమ్మకం, శ్రమ, ఎంతో మంది సమష్టి కలల సమాహారమే సినిమా. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్ని కాపాడుకోవడం ఎంత కీలకమో గుర్తు చేస్తుంటాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కెవిఎన్ ప్రొడక్షన్స్కు మద్దతుగా నిలుస్తాం. సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు మనమందరం మన మద్దతును అందిద్దాం’’ అంటూ మెగాస్టార్ పేర్కొన్నారు. The unfortunate leak of #Jananayagan is something that deeply concerns me. Cinema is built on trust, effort, and the collective dreams of many. Such incidents affect all of us in the industry and remind us how crucial it is to protect our creative work. We stand one with KVN… — Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2026
Vishwambara has to Revive UV Creations
Top production house UV Creations has been struggling to deliver a solid box-office success from years. Some of the big-ticket films failed badly and the production house is in a lot of stress. 2026 opened on a decent note with Couple Friendly and the film made decent money in February and ended up as a […] The post Vishwambara has to Revive UV Creations appeared first on Telugu360 .
మేడ్చల్లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన
మేడ్చల్లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ సర్కిల్
మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు తొలుత ఫిర్యాదు చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఆమెకు స్నాప్చాట్ ద్వారా పరిచయమైన ప్రియుడేనని తేలింది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న మహిళ, ఈ నెల 2న తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చిన […] The post మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్! appeared first on Visalaandhra .
పది రోజుల క్రితం ఉద్యోగంలో చేరిక.. కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. బండ్ల రుషికేశ్(27) పది రోజుల క్రితం పంచకులవేది టెక్నాలజీస్ సంస్థలో చేరాడు. ఈ రోజు కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు బేతవోలులోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హరియాణాకు బయలుదేరారు. అయితే హత్యకు గల కారణాలు.. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ రైతు సంఘం మహాసభల కరపత్రం విడుదల
దండేపల్లి, ఆంధ్రప్రభ ; ఈ నెల 23, 24, 25,న భద్రాద్రి కొత్తగూడెం
టెక్ ప్రియులకు షాక్..పెరిగిన శాంసంగ్ ఫోన్ల ధరలు..
దక్షణ కొరియా స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్ భారతదేశంలో స్మార్ట్ఫోన్ల ధరలను మరోసారి పెంచింది. అయితే, ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంట్రీ-లెవల్ నుండి మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్లపై ధరలు పెంచిన కంపెనీ తాజాగా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను సవరించింది. ఇందులో గెలాక్సీ A, F సిరీస్ మూడేళ్లు ఉన్నాయి. ఈ మేరకు టిప్స్టర్ అభిషేక్ యాదవ్ సదరు ధరల పట్టికను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా, నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఏ మోడల్ పై ఎంత పెరిగిందో తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ A07 గెలాక్సీ A07 విషయానికి వస్తే..దీని 4GB + 64GB వేరియంట్ ధర గతంలో ఉన్న రూ.9,749 నుండి ఇప్పుడు రూ.10,999కి పెరిగింది. అంటే, ఇది సుమారుగా రూ.1,250 పెరుగుదలను సూచిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A06 5G గెలాక్సీ A06 5Gలోని వివిధ వేరియంట్లలో రూ.1,000 వరకు పెరిగింది. దీని 4GB + 64GB మోడల్ ధర ఇప్పుడు రూ.13,499. కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.15,499. అలాగే, 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A07 5G గెలాక్సీ A07 5G వేరియంట్ల ధరలు కూడా మారాయి. 4GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ.16,499. కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.18,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A17 5G అదేవిధంగా గెలాక్సీ A17 5G వేరియంట్ల ధరలు కూడా రూ.1,000- రూ.1,500 వరకు పెరిగాయి. 6GB + 128GB మోడల్ ధర రూ.21,499, 8GB + 128GB వేరియంట్ ధర రూ.23,499, 8GB + 256GB మోడల్ ధర రూ.27,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A36 మిడ్-రేంజ్ విభాగంలో గెలాక్సీ A36 ధర కూడా పెరిగింది. దీని ధరలు రూ.1,500 - రూ.3,000 వరకు పెరిగాయి. 8GB + 128GB వేరియంట్ ధర ఇప్పుడు రూ.33,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.37,999, 12GB + 256GB మోడల్ ధర రూ.43,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A56 గెలాక్సీ A56 ధర రూ.2,000 -రూ.3,500 వరకు పెరిగింది. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.42,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.46,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ.52,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ F17 5G గెలాక్సీ F17 5G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్ల ధరలు రూ.1,000 పెరిగింది. దీని 4GB + 128GB వేరియంట్ ధర రూ.17,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.19,999,, 8GB + 128GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్
కొండగట్టు, ఆంధ్రప్రభ ; కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు
60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News
60-Rockets : హిజ్బుల్లా రాకెట్ల వర్షం Andhra Prabha News (ఆంధ్రప్రభ, జెరుసలేం
నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి
నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
KCR- Jeevan Reddy |మీతో కలిసి పని చేయమని..
KCR- Jeevan Reddy | మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్ తో
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించాలి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించాలి చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : దళారుల నుంచి
కీలక నేత సోది కేశాలతో పాటు 42 మంది మావోయిస్టులు లొంగుబాటు
రాయ్ పూర్: మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్, కీలక నేత సోది కేశాలు అలియాస్ మల్లా, మరో 30-40 మంది మావోయిస్టులతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట ఏప్రిల్ 2026లో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పనిచేస్తున్న వీరు, అనేక ఆయుధాలతో ప్రధాన స్రవంతిలో చేరారు. శుక్రవారం డిజిపి శివధర్ రెడ్డి ఎదుట కేశాలతో పాటు 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి 40-50 వరకు ఎకె-47, ఎస్ఎల్ఆర్ లు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాల తీవ్రమైన కూంబింగ్, ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని, తెలంగాణకు చెందిన ఐదుగురు మాత్రమే యూజిలో ఉన్నారని తెలియజేశారు.
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…
మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి […] The post 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… appeared first on Visalaandhra .
పెళ్లి కానుకగా రూ.21వేలు అందజేత..
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ పట్టణంలోని 30వ
ipl thrilling match|ఐపీఎల్ మొదలైన అసలు మజా
ipl thrilling match| ఐపీఎల్ మొదలైన అసలు మజా ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్పై సుప్రీంకోర్టు సీరియస్!
దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.ఈ సందర్భంగా పిటిషనర్పై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.కులగణనను చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు జోయ్మాల్య బాగ్చీ, విపుల్ మనుభాయ్ పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ పై మండిపాటువిచారణ సందర్భంగా పిటిషన్లో ఉపయోగించిన […] The post ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్పై సుప్రీంకోర్టు సీరియస్! appeared first on Visalaandhra .
సీపీఐ సీనియర్ నాయకుడు గొర్రెజోసఫ్ రాజు మృతి
బెల్లంపల్లిరూరల్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండల సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు రిటైర్డ్
గురుకుల కళాశాలపై కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీ
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి శివారెడ్డిపేటలో ఉన్న సామాజిక
అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం
వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సూచించిన మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ
12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్
12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్ హైదరాబాద్, ఆంధ్రప్రభ ; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
పాక్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా.. ఈసారి అమ్మాయిలతో..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ అద్భుత ఘటన చోటు చేసుకోనుంది. తొలిసారిగా పాకిస్థాన్ మహిళల ద్వైసపాక్షిక సిరీస్ జరుగనుంది. జింబాబ్వే మహిళల జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, లీఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృదలో కీలక ఘట్టంగా నిలవనుంది.ఈ సిరీస్ మ్యాచ్లు మే 3 నుంచి 15 వరకూ మధ్య తేదీల్లో జరుగుతాయి. వన్ే సిరీస్ ఐసిసి మహిళల ఛాంపియన్షిప్-2025-29లో భాగంగా జరుగనుండగా.. టి-20 సిరీస్ సాధారణంగా సిరీస్గా పరిగణించబడుతుంది. అన్ని మ్యాచ్లు కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరుగుతాయి.
ఏఐ+ నోవా 2 సిరీస్ వచ్చేసిందోచ్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..!
ఏఐ+ నోవా 2 సిరీస్ భారత టెక్ మార్కెట్లో విడుదల అయింది. ఈ లైనప్లో ఏఐ+ నోవా 2 5G, ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు పరికరాలు ఐదు రంగుల ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సిరీస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ల ధర, సేల్స్ డేట్, ఫీచర్ల వివరాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఏఐ ప్లస్ నోవా 2 5G ధర, ఫీచర్లు మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. అయితే, కంపెనీ 6GB RAM + 128GB వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇక లభ్యత విషయానికి వస్తే..ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో కొనుగోలుకు వస్తుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్, పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే..ఈ ఫోన్లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్తో 6.74-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. పరికరం వేగం, మల్టీటాస్కింగ్ కోసం..యూనిసోక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ పరికరం 6000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ధర, ఫీచర్లు ఈ డివైస్ 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. కాగా, కంపెనీ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధరను వెల్లడించలేదు. లభ్యత విషయానికి వస్తే..ఈ హ్యాండ్సెట్ సేల్స్ ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో ప్రారంభమవుతాయి. ఈ పరికరాన్ని బ్లాక్, గ్రీన్, బ్లూ, పర్పుల్, రెడ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే..అల్ట్రా మోడల్లో 6.78-అంగుళాల 1.5K ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. ఇది 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్ను ఉపయోగిస్తుంది. కెమెరా పరంగా.. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX752 కెమెరా సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
ఆగని ఆకేరు అక్రమ ఇసుక రవాణా నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఈ ఆహార పదార్థాలతో కంట్రోల్ చేయండి..!
అధిక రక్తపోటును నియంత్రించడంలో మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంతే ముఖ్యం. మీరు కూడా అధిక రక్తపోటుతో బాధపడుతుంటే, ఈ వార్త ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తపోటును సహజంగా నియంత్రించడంలో సహాయపడే కొన్ని కూరగాయల నుండి పండ్లు, నట్స్ వరకు ప్రత్యేక ఆహార పదార్థాల ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకరకాయ కాకరకాయ చేదు రుచి కారణంగా చాలామంది ఈ కూరగాయను తినడానికి వెనుకాడతారు. అయితే, ఇది అధిక రక్తపోటు రోగులకు ఒక వరమని తెలియదు. కాకరకాయలోని ప్రత్యేక పోషకాలు రక్తపోటును నియంత్రించడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తాయి. జామకాయ అధిక రక్తపోటు ఉన్నవారికి జామకాయ ఒక అద్భుతమైన పండు. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పొటాషియం శరీరంలో సోడియం హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది సాధారణ రక్తపోటును నిర్వహించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బార్లీ పిండి అధిక రక్తపోటు ఉంటే, గోధుమ పిండి రొట్టెలు బదులుగా ఆహారంలో బార్లీ పిండి రొట్టెలు చేర్చుకోవడం చాలా మంచిది, ఆరోగ్యం కూడా ఎందుకంటే ఇందులో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అవిసె గింజలు అవిసె గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలను తినడం వల్ల సిరలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. బాదం పప్పులు బాదం పప్పులు మెదడును చురుగ్గా చేయడమే కాకుండా గుండెను కూడా కాపాడతాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. రాత్రంతా నానబెట్టి 4-5 బాదాం పప్పులను ఒలిచి తీసుకోవడం తినడం ఉత్తమ మార్గం. మెంతుల నీరు అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే ఆహార పదార్థాలలో మెంతుల నీరు కూడా ఒకటి. ఇందుకోసం అర టీస్పూన్ మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. ఈ చిన్న అలవాటు శరీరంలో రక్తపోటు, చక్కెర స్థాయిలను రెండింటినీ మెరుగ్గా నియంత్రిస్తుంది.
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం మక్తల్, ఆంధ్రప్రభ ; ప్రధానమంత్రి సంసద్
గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి
గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి కడెం, ఆంధ్రప్రభ ; గర్భిణీ మహిళలు
చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ విష్ణువర్ధన్ శంకర్ గౌడ్
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఎండలు తీవ్రత రోజుకు ఘననియంగా పెరగడంతో చలివేంద్రం
లాలాగూడలో తలనొప్పిగా మారిన పెంపుడు పిల్లి కేసు #Lalaguda#CatTheft#HyderabadNews#CCTVClue
కడపలో ఇంట్లోకి చొరబడి యువతి గొంతుకోసి
అమరావతి: పెళ్లికి ఒప్పుకోవడంలేదని ప్రియురాలి గొంతుకోసి ప్రియుడు చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాస్ అనే యువకుడు, ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి అతడు తప్పించుకున్నాడు. వెంటనే స్థానికులు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీశిలించిన వైద్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Deepika Padukone’s Big Pay for Raaka
Deepika Padukone has been in the news for wrong reasons and she landed into controversies. The actress was removed from several upcoming big-budget films and rumors surfaced that the filmmakers have been finding other options because of the excessive demands from Deepika Padukone. The actress is the leading lady in Raaka featuring Allu Arjun in […] The post Deepika Padukone’s Big Pay for Raaka appeared first on Telugu360 .
Mega158 is all set for a grand launch tomorrow in Hyderabad. AP Deputy Chief Minister and Chiranjeevi’s brother Pawan Kalyan was invited as the Special Guest for the pooja ceremony. The makers KVN Productions have now called off the launch after the recent incidents of Jana Nayagan. KVN Productions are the producers of Vijay’s Jana […] The post Mega158 Launch Pushed appeared first on Telugu360 .
Fly91 Launches Vijayawada-Hyderabad Flights, Gulf Relief Services Announced
Air travel from Vijayawada is entering a new phase with the launch of services by Fly91. The airline has officially started operations from Vijayawada International Airport, connecting the city with Hyderabad. Union Civil Aviation Minister Kinjarapu Ram Mohan Naidu inaugurated the service virtually from Srikakulam. A journey that takes five to six hours by road […] The post Fly91 Launches Vijayawada-Hyderabad Flights, Gulf Relief Services Announced appeared first on Telugu360 .
Rk Roja : రోజాను అరెస్ట్ చేస్తారా? అధికార వర్గాలు ఏమంటున్నాయి?
మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూటమి ప్రభుత్వం గుర్రుగా ఉంది
shobhita rana|హాట్ అందాలను చూస్తే సెగలే..
shobhita rana| హాట్ అందాలను చూస్తే సెగలే.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పంజాబీ
చిలకలూరిపేట సమీపంలో న్యాయవాది అనుమానాస్పద మృతి…
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట మండల పరిధిలోని ఎడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి
ఘట్ కేసర్ లో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజక్షన్ చేయడంతో యువతి ఆత్మహత్య
మేడ్చల్ మల్కాజ్ గిరి: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో నెల రోజుల క్రితం పెళ్లికి నిరాకరించిన యువతికి మనోహర్ అనే యువకుడు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇవాళ మనోవేదనతో ఇంట్లో ఉరి వేసుకుని సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. గతంలో యువతికి యువకుడు మనోహర్తో వివాహం నిశ్చయమైంది. మనోహర్కు ఎయిడ్స్ ఉందని తేలడంతో అతడితో పెళ్లికి యువతి నిరాకరించింది. యువతిపై పగ పెంచుకొని ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు అతడు ఇంజక్షన్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Bihar CM |నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం…
Bihar CM | నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం… Bihar CM |
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి
పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయం చేస్తున్నది బిఆర్ఎస్: జూపల్లి
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చిందనడం హాస్యాస్పదమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కెసిఆర్ సిఎం అయ్యారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మాట్లాడిన విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయం చేస్తున్నది బిఆర్ఎస్ అని పాలమూరు కోసం బిఆర్ఎస్ ఖర్చు పెట్టింది రూ. 7 వేల కోట్లు మాత్రమేనని, ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని జూపల్లి విమర్శించారు. నీళ్లు ఉన్న చోట లిఫ్ట్ ద్వారా నీళ్లు పట్టుకుపోతున్నారని, నీళ్లు లేని చోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని మండిపడ్డారు. ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని, పాలమూరు ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని, కెసిఆర్ బాధ్యతారాహిత్య పాలన చేశారని జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.
హానర్ X5d సిరీస్ లాంచ్..ధర ఫీచర్లు ఇవే..
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ కంపెనీ మలేషియాలో హానర్ X5d ప్లస్, హానర్ X5d అనే రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు పరికరాలు బడ్జెట్ శ్రేణికి చెందినవి. డిజైన్, కొలతలు, రంగుల ఎంపికల పరంగా ఈ స్మార్ట్ఫోన్లు ఒకేలా ఉంటాయి. హానర్ X5d సిరీస్ ప్రస్తుతం దేశంలో కంపెనీ ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ రెండు హ్యాండ్సెట్లు రెండు రంగుల ఎంపికలు, ఒకే స్టోరేజ్ వేరియంట్లో విడుదలయ్యాయి. అంతేకాకుండా..ఈ రెండు ఫోన్లు ఒకే మీడియాటెక్ హీలియో చిప్సెట్, 5,260mAh బ్యాటరీతో పనిచేస్తాయి. హానర్ X5d సిరీస్లో డ్యూయల్ రియర్ కెమెరాలు కూడా ఉన్నాయి. హానర్ X5d సిరీస్ ధర, లభ్యత ఈ స్మార్ట్ ఫోన్ల ధరల విషయానికొస్తే..4GB + 128GB వేరియంట్ కోసం హానర్ X5d ప్లస్ ధర MYR 459 (సుమారుగా రూ.11,000). మరోవైపు.. స్టాండర్డ్ హానర్ X5d 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర MYR 369 (సుమారు రూ.9,000)గా ఉంది. ఈ రెండు పరికరాలు ప్రస్తుతం మలేషియాలో హానర్ ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. హానర్ X5d ప్లస్, హానర్ X5d మిడ్నైట్ బ్లాక్, టైడల్ బ్లూ రంగులలో లభిస్తాయి. హానర్ X5d సిరీస్ ఫీచర్లు ఫీచర్ల పరంగా..ఈ హ్యాండ్సెట్లలో 6.74-అంగుళాల TFT LCD టచ్స్క్రీన్ ఉంటుంది. ఇవి ఐ కంఫర్ట్, డైనమిక్ డిమ్మింగ్కు కూడా మద్దతు ఇస్తాయి. ఈ పరికరానికి ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G81 చిప్సెట్ శక్తిని అందిస్తుంది. ఈ పరికరంలో ARM మాలి G52 MC2 GPU, 4GB RAM కూడా ఉన్నాయి. హానర్ X5dలో 64GB స్టోరేజ్ ఉండగా, ప్లస్ మోడల్లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ రెండు పరికరాలు ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 9.0 పై పనిచేస్తాయి. కెమెరా విషయానికి వస్తే..హానర్ X5d ఫోన్లో 0.08-మెగాపిక్సెల్ QVGA కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. హానర్ X5d ప్లస్లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. స్టాండర్డ్ మోడల్లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఈ రెండు డివైజ్లలో 5,260mAh బ్యాటరీ కూడా ఉంది. ఇవి 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తాయి.
గూగుల్ పిక్సెల్ 10 పై భారీ తగ్గింపు..ఎంతంటే..?
గూగుల్ ఫ్లాగ్షిప్ డివైస్ అయిన పిక్సెల్ 10 పై ప్రస్తుతం ఒక గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్ను కొనాలని ఆలోచిస్తుంటే, ఇదే సరైన అవకాశం. అమెజాన్లోని ఈ ఫోన్పై వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, అద్భుతమైన పనితీరు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇపుడు గూగుల్ పిక్సెల్ 10లో ఏయే ఫీచర్లు ఉన్నాయి. దాని కొనుగోలుపై ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్లు గూగుల్ పిక్సెల్ 10 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇచ్చే 6.3-అంగుళాల OLED స్క్రీన్ను కలిగి ఉంది. కంపెనీ దీనిలో గూగుల్ టెన్సర్ G5 చిప్సెట్ను అమర్చింది. ఆండ్రాయిడ్ 16 పై పనిచేసే ఈ ఫోన్ ఏడు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్లను అందుకుంటుంది. ఇక ఫోటోలు, వీడియోల కోసం..ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఈ ఫోన్లో 48MP ప్రైమరీ లెన్స్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్,10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీలు, వీడియోల కోసం 10.5MP లెన్స్ ఉంది. కాగాఈ ఫోన్ 4970mAh బ్యాటరీతో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 డిస్కౌంట్ గూగుల్ ఈ ఫోన్ను భారత్ టెక్ మార్కెట్లో రూ.79,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ సుమారు ₹9,700 ఫ్లాట్ డిస్కౌంట్తో అమెజాన్లో కేవలం ₹70,300 కే లభిస్తోంది. అలాగే కొనుగోలుదారులు ఈ ఫోన్ పై రూ.2,100 క్యాష్బ్యాక్, రూ.2,500 బ్యాంక్ ఆఫర్ను కూడా పొందవచ్చు. దీంతో మొత్తం రూ.13,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ధరకు గూగుల్ ఈ ఫ్లాగ్షిప్ పరికరం ఒక గొప్ప డీల్.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ପଶ୍ଚିମବଙ୍ଗ ନିର୍ବାଚନ ସହ ଯୋଡ଼ାଯାଉଥିବା ଭିଡିଓଟି ପ୍ରକୃତରେ ବାଂଲାଦେଶର ଅଟେ
ନିର୍ବାଚନ ଯେତିକି ପାଖେଇ ଆସୁଛି ପଶ୍ଚିମବଙ୍ଗ ରାଜନୀତି ସେତିକି ସରଗରମ ହେବାକୁ ଲାଗିଛି । ଟିଏମ୍ସିର ଏକ ପ୍ରତିନିଧି ଦଳ ଏବଂ ଭାରତୀୟ ନିର୍ବାଚନ ଆୟୋଗ ମଧ୍ୟରେ ହୋଇଥିବା ବୈଠକ ତିକ୍ତତାରେ ଶେଷ ହୋଇଛି। ଟିଏମସି ଅଭିଯୋଗ କରିଛି ଯେ, ମୁଖ୍ୟ ନିର୍ବାଚନ ଆୟୁକ୍ତ ସେମାନଙ୍କୁ ସେଠାରୁ ଚାଲିଯିବା ପାଇଁ କହିଥିଲେ। ଟିଏମ୍ସି ସହିତ ବୈଠକ ପରେ ସକାଳ ୧୦ଟା ୨୦ ମିନିଟରେ ନିର୍ବାଚନ ଆୟୁକ୍ତ ସାମାଜିକ ଗଣମାଧ୍ୟମ ‘ଏକ୍ସ’ରେ ଏକ ପୋଷ୍ଟ କରି ଟିଏମ୍ସିକୁ କଡ଼ା ବାର୍ତ୍ତା ଦେଇଛନ୍ତି। ଏଥର ପଶ୍ଚିମବଙ୍ଗରେ ନିର୍ବାଚନ ଭୟ ଏବଂ ହିଂସା ମୁକ୍ତ ହେବ ବୋଲି କହିଛନ୍ତି। ପଶ୍ଚିମବଙ୍ଗ ବିଧାନସଭା ନିର୍ବାଚନ ଭୟ, ହିଂସା, ଧମକ ଏବଂ ପ୍ରଲୋଭନ ମୁକ୍ତ ହେବା ଉଚିତ ବୋଲି ନିର୍ବାଚନ ଆୟୋଗ ଘୋଷଣା କରିଥିଲେ। ବୁଥ୍ କ୍ୟାପଚରିଂ ଭଳି ବେଆଇନ କାର୍ଯ୍ୟ ବିରୋଧରେ ମଧ୍ୟ ନିର୍ବାଚନ ଆୟୋଗ ଏହି ଚେତାବନୀ ଦେଇଥିଲେ। ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ କିଛି ଗୋଟିଏ ପ୍ରଚାର ପରି ଦେଖା ଯାଉଥିବା ବେଳେ ସେଠାରେ ଦୁଇଜଣ ବ୍ୟକ୍ତି ଉପସ୍ଥିତ ରହିଛନ୍ତି । ହଠାତ କିଛି ପୋଲିସ କର୍ମଚାରୀ ଆସି ଉଭୟଙ୍କୁ ଏକ ବାଡ଼ିରେ ପିଟିବା ଆରମ୍ଭ କରିଛନ୍ତି । ଯାହାକୁ ଜଣେ ବ୍ୟକ୍ତି ଏକ ମୋବାଇଲ କ୍ୟାମେରାରେ କଏଦ କରିଥିଵାର ଅନୁମାନ କରାଯାଉଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ପଶ୍ଚିମବଙ୍ଗ ପ୍ରଚାର ସମୟର ବୋଲି ଦାବି ହେଉଥିବା ବେଳେ, ପଶ୍ଚିମବଙ୍ଗ ର ଶାସକ ଦଳ ତଥା ଟିଏମସି କର୍ମୀଙ୍କୁ ପୋଲିସ ପିଟୁଥିବାର ଦାବି ହୋଇଛି । बंगाल में मोमता के गुंडों की कमांडो कर रहे सर्विस क्या बोलती पब्लिक.. ये नजारा देखकर दिल को सुकून मिला.. pic.twitter.com/KAbmNOHtrk — Rakesh 2.0 (@TheRakesh_IND) April 5, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓଟି ବାଙ୍ଗଲାଦେଶର ଅଟେ, ଯେତେବେଳେ ବାଂଲାଦେଶର ଢାକାରେ ଏକ ଆନ୍ଦୋଳନ ଚାଲିଥିଲା । ଦାବିର ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଏନେଇ କୌଣସି ଖବର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ନିର୍ବାଚନ ପ୍ରଚାର ସମୟରେ ଏଭଳି ଘଟଣା ଘଟିଥିଲେ ଏହା ନିଶ୍ଚିତ ଭାବେ ପ୍ରମୂଖ ଗଣମାଧ୍ୟମର ଖବର ପ୍ରସାରଣରେ ନିଶ୍ଚିତ ସ୍ଥାନ ପାଇଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଫେସବୁକରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୬ ଫେବୃଆରୀ ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଏଟିଏନ ବାଙ୍ଗଲା ନାମକ ଏକ ଫେସବୁକ ପେଜରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ସମାନ ଦିଶିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଦିନରେ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ଭିଡିଓଟି ଫେବ୍ରୁଆରୀ ମାସରୁ ଇଣ୍ଟରନେଟରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ତେଣୁ ପଶ୍ଚିମବଙ୍ଗ ନିର୍ବାଚନ ପ୍ରଚାର ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଭିଡିଓ ସେୟାର କରିଥିବା ପେଜ୍ ଏଟିଏନ ବାଙ୍ଗଲା କୁ ତର୍ଜମା କରିବାରୁ, ଏହା ଏକ ବାଙ୍ଗଲାଦେଶରେ ପ୍ରସାରିତ ହେଉଥିବା ବାଙ୍ଗଲା ଭାଷାର ଚ୍ୟାନେଲ ଅଟେ । ଯାହାକି ଢାକାରୁ କାର୍ଯ୍ୟକ୍ଷମ ହେଉଥିବା ବେଳେ ଉକ୍ତ ପେଜ୍ ରେ ବାଂଲାଦେଶର ପ୍ରାୟ ସମସ୍ତ ଖବର ପ୍ରସାରିତ ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଅନ୍ୟପଟେ ଭିଡିଓରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବା ଏକାଧିକ ପୋଷ୍ଟରରୁ ଜଣାଯାଏ ଯେ ଉକ୍ତ ସ୍ଥାନଟି ବାଙ୍ଗଳାଦେଶର ଅଟେ। ଏଥିରୁ ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ବାଂଲାଦେଶର ଅଟେ, ଯେତେବେଳେ ଢାକାରେ ଏକ ଆନ୍ଦୋଳନ ଚାଲିଥିଲା । ପଶ୍ଚିମବଙ୍ଗ ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
భారత్లో హ్యూందాయ్ కార్ల ధరలు పెంపు..
కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్లపై ధరలు పెంచనున్నట్టు ప్రకటించింది. మే 2026 నుంచి అన్ని మోడళ్ల ధరలను 1 శాతం మేర పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. వివిధ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు జరుగుతోందని కంపెనీ పేర్కొంది. కార్లలో మోడల్, వేరియంట్ను బట్టి ధరల పెరుగుదల మారుతూ ఉంటుంది. కొనుగోలుదారులపై భారం మోపాలనే ఉద్దేశం లేదని, ముడిసరుకుల ఖర్చులు నిరంతరం పెరుగుతున్నందున, స్వల్పంగా ధరలను పెంచాల్సిన అవసరం వచ్చిందని ఆటో మొబైల్ సంస్థ పేర్కొంది. హ్యుందాయ్ కార్ల అమ్మకాలు 2026 హ్యుందాయ్ కార్ల అమ్మకాల విషయానికి వస్తే..ఇటీవలి నెలల్లో కంపెనీ బలమైన అమ్మకాలను చూసింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికంలో హ్యుందాయ్ మొత్తం 208,275 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల. హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన కారు విషయానికి వస్తే..హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.79 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.20.19 లక్షల వరకు ఉంటుంది.
gold rate in hyderabad|నిన్న తగ్గి.. ఈరోజు పెరిగి..
gold rate in hyderabad| నిన్న తగ్గి.. ఈరోజు పెరిగి.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్
High Court |వారం రోజులు చర్యలు తీసుకోవద్దు..!
High Court | వారం రోజులు చర్యలు తీసుకోవద్దు..! High Court |
ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు
ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ పార్లమెంట్
ఆర్బీఐ డెడ్లైన్ ఎఫెక్ట్.. డాలర్పై బలపడిన రూపాయి
ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్డీఎఫ్) మార్కెట్లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక […] The post ఆర్బీఐ డెడ్లైన్ ఎఫెక్ట్.. డాలర్పై బలపడిన రూపాయి appeared first on Visalaandhra .
హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు #Hyderabad#RowdySheeters#DrugTests
అమరనాథ్ యాత్రకు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హిమాలయ ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే అమర్నాథ్ యాత్రకు ముందస్తు నమోదులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లను శ్రీ అమరనాథ్ పుణ్యక్షేత్రం బోర్డు చేపడుతోంది. యాత్రకు వెళ్లే వారు తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువపత్రం సమర్పించాలి. దేశవ్యాప్తంగా జమ్ముకశ్మీర్ బ్యాంకు,భారతీయ స్టేట్ బ్యాంకు,పంజాబ్ జాతీయ బ్యాంకు, ఎస్ బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదు చేసుకోవచ్చు. బోర్డు నిబంధనల ప్రకారం పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు, డెబ్బై సంవత్సరాలకు […] The post అమరనాథ్ యాత్రకు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం appeared first on Visalaandhra .
Janasena : ఈగ కూడా వాలనీయని వారు.. ఇప్పుడేందిలా?
జనసేన సోషల్ మీడియా బలహీనమైంది
3% Tcs Share Falls : ప్ప్.. లాభాలొచ్చినా..Andhra Prabha News
3% Tcs Share Falls : ప్ప్.. లాభాలొచ్చినా..Andhra Prabha News (
Allahabad |కాలిపోయిన నోట్ల కట్టల కేసు..
Allahabad | కాలిపోయిన నోట్ల కట్టల కేసు.. Allahabad | ఆంధ్రప్రభ, వెబ్
హిందువుల ఐక్యతే, జాతీయ సమైక్యత
హిందువుల ఐక్యతే, జాతీయ సమైక్యత చిట్యాల, ఆంధ్రప్రభ : హిందువుల ఐక్యతే ,
గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా
గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా చిట్యాల, ఆంధ్రప్రభ : నిన్న రాత్రి నోస్
ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం
శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రకటించారు.ఇదే సమయంలో తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపించే అవకాశముంది.ఈ ప్రభావంతో విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని […] The post ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం appeared first on Visalaandhra .
mukul choudhary|లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు
mukul choudhary|లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు తండ్రి మాటకు కట్టబడిన ముకుల్ చౌదరిరాత్రికి రాత్రే
పుష్కర ఘాట్ల రోడ్లు సమయానికి పూర్తి చేయాలి
పుష్కర ఘాట్ల రోడ్లు సమయానికి పూర్తి చేయాలి పెద్దపల్లి: పుష్కర ఘాట్లకు వెళ్లే
విద్యార్థులు యువత క్రీడా రంగాల్లో రాణించాలి..
విద్యార్థులు యువత క్రీడా రంగాల్లో రాణించాలి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు యువత
పాత ఐటీఐ ఏటీవో ‘మత్తు’భాగోతం!
పాత ఐటీఐ ఏటీవో ‘మత్తు’ భాగోతం! నిజామాబాదు, ఆంధ్రప్రభ క్రైమ్ : నిజామాబాదులోని
JC Prabhakar Reddy |ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకోం..
JC Prabhakar Reddy | ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకోం.. JC Prabhakar
జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలకు పిలుపు
నార్సింగి, ఆంధ్రప్రభ : జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న నార్సింగి
ఆ విషయాన్ని అంపైర్లు పట్టించుకోలేదు.. ఇది వాళ్ల పొరపాటే..: పావెల్
ఐపిఎల్-2026లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ గురువారం జరిగింది. కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఓ వివాదాస్పద సంఘటన చోటు చేసుకుంది. కెకెఆర్ విధ్వంసకర ఆటగాడు ఫిన్ ఆలెన్ ఔట్ అయిన తీరు చర్చనీయాంశంగా మారింది. లక్నో ఆటగాడు దిగ్వేశ్ రాఠీ బౌండరీ వద్ద ఆలెన్ క్యాచ్ని అందుకున్నాడు.. కానీ, అతను బౌండరీని తాకాడని కోల్కతా అభిమానులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఔట్గా ప్రకటించడం కోసం థర్డ్ అంపైర్ సహాయం తీసుకోకుండా ఫీల్డ్ అంపైర్లే తుది నిర్ణయాన్ని ప్రకటించడం.. కెకెఆర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. దీనిపై కెకెఆర్ అటగాడు రోవ్మన్ పావెల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. అంపైర్లు కాస్త నిశితంగా పరిశీలించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘‘అవును.. కచ్చితంగా మరింత నిశితంగా పరిశీలిస్తే బాగుండేది. ఫిన్ ఆలెన్ ఔటై డగౌట్కు వచ్చాక మాట్లాడుకున్నాం. ఐపిఎల్లోని ప్రతి చిన్న విషయానికి థర్డ్ అంపైర్ని ఆశ్రయిస్తారు. కానీ, ఈ విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇది అంపైర్ల పొరపాటే. అయితే మా ఓటమికి ఇది కారణమని చెప్పడం లేదు. హోం గ్రౌండ్లో రెండు పాయింట్లు కోల్పోవడం నిరుత్సాహానికి గురి చేసింది. భారీగా ప్రేక్షకులు మద్ధతుగా నిలిచిన మైదానంలో ఓడిపోయాం. ఇక్కడ గెలిస్తే ఆ అనుభూతే వేరే. కానీ, అలా జరగలేదు. మేం 180+ స్కోర్ చేసినప్పుడు తప్పకుండా విజయం సాధిస్తామని భావించాం. కానీ, యువ క్రికెటర్ ముకుల్ చౌదరికే ఈ క్రెడిట్ దక్కుతుంది. అద్భుతంగా ఆడాడు’’ అని పావెల్ పేర్కొన్నాడు.
హంపీ ఎక్స్ప్రెస్లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
కర్ణాటకలో హుబ్బళ్లి నుంచి మైసూరుకు వెళ్తున్న హంపీ రైలులో భయానక ఘటన చోటుచేసుకుంది.బుధవారం రాత్రి బయలుదేరిన ఈ రైలు బళ్లారి తాలూకా హగరి రైల్వే నిలయం సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా బ్రేకులు బలంగా పట్టేయడంతో చక్రాలు,పట్టాల మధ్య తీవ్ర రాపిడి ఏర్పడింది.ఈ రాపిడితో చక్రాల దగ్గర మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును ఆపివేశారు.ఈ సమయంలో బోగీల్లోకి పొగ వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చిన రైలు కోపైలట్, సిబ్బందిపరిస్థితి ప్రమాదకరంగా […] The post హంపీ ఎక్స్ప్రెస్లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు appeared first on Visalaandhra .
Hyderaad: 4.62 కోట్ల గంజాయి సీజ్.. థాయ్ లాండ్ నుంచి
హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు
ఆ ప్రభుత్వం భూములను ఎలా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది: సబితా
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం భూములపై దృష్టి పెట్టింది.. కానీ అభివృద్ధిపై పెట్టలేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను చెరబట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒఆర్ఆర్ లోపల భూములను ప్రజా అవసరాల కోసం కాపాడేవారని, శివరాజ్ బహదూర్ భూములను గత సిఎంలు కాపాడే ప్రయత్నం చేశారని తెలియజేశారు. ఈ ప్రభుత్వం భూములను ఎలా తీసుకోవాలనే ఆలోచన ఉందని, 600 మంది రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సబితా విమర్శించారు. ఇది ప్రభుత్వ భూమేనని హైకోర్టు కూడా చెప్పిందని, హైకోర్టు చెప్పినా కూడా అధికారులు భూములను స్వాధీనం చేసుకోవడం లేదని మండిపడ్డారు. భూములను కబ్జా చేసి రేకులు కట్టినా పట్టించుకోవడం లేదని, అది ప్రభుత్వ భూమేనని రెవెన్యూ మంత్రి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశించాలని అన్నారు. పేదల ఇండ్లను హైడ్రా కమిషనర్ కూల్చి వేస్తున్నారని, హైడ్రా కమిషనర్ ఇది ప్రైవేట్ భూమి అంటున్నారని ధ్వజమెత్తారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని, భూములను కబ్జా చెర నుంచి కాపాడే వరకు పోరాడుతామని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇంటర్ స్టూడెంట్స్కు అలర్ట్.. రేపే ఫలితాలు..ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శనివారం ఫలితాలను విడుదల చేసే అవకాశముంది.ఏదైనా కారణంతో ఆ రోజు విడుదల కాకపోతే… ఆదివారం లేదా సోమవారం ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధంగా ఉంది.ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.అయితే ఫలితాల తేదీపై రోజుకో వార్త వస్తుండగా, కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న ప్రచారం సోషల్ […] The post ఇంటర్ స్టూడెంట్స్కు అలర్ట్.. రేపే ఫలితాలు..ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి appeared first on Visalaandhra .
వైశాఖి వేడుకలకు కెటిఆర్ ను ఆహ్వానించిన గురుద్వారా కమిటీ
హైదరాబాద్: అమీర్పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ - వైశాఖి వేడుకలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గురుద్వారా ప్రతినిధులు ఈ రోజు ఆహ్వానించారు. అమీర్పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్. దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం కెటిఆర్, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి, వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 14న మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు అమీర్పేట్లోని శ్రీ గురు గోవింద్ సింగ్జీ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరుకావాలని వారు కోరారు. పంజాబ్ నుండి విచ్చేసిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, ఈ వేడుకలకు సుమారు 8,000 నుండి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు వివరించారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కెటిఆర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆ భూసేకరణ కోసం నేనొక్కడినే 73 సార్లు రైతులను కలిశాను: నిరంజన్
మహబూబ్ నగర్: ఏదుల రిజర్వాయర్ కోసం భూమి ఇవ్వాలని రైతులకు కాళ్లు మొక్కుతానని విజ్ఞప్తి చేశానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు - రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం తానొక్కడినే 73 సార్లు రైతులను కలిశానని గుర్తు చేశారు. ప్రతిసారి వెళ్ళి ఓపికతో కూర్చొని అంశాన్ని బోధించి రైతులకు నచ్చజెప్పానని, ఒక్కో సందర్భంలో రాత్రి పది గంటలు అయ్యేదనని తెలియజేశారు. వలసపోయిన పాలమూరుకు నీళ్ళు వస్తే బాగు పడుద్దని, రైతులను విజ్ఞప్తి చేసి కాళ్లు మొక్కుతానని విజ్ఞప్తి చేసి భూసేకరణ చేయించానని, అంత ఓపికగా కూర్చుంటే రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. అది వదిలేసి తాను భూములు తీసుకుంటా రైతులు ఏంత?.. వాళ్ళు కూర్చొని ఏం చేస్తారు అంటే మేఘా రెడ్డి కాదు ఆయన తాత వచ్చినా రైతుల భూములు తీసుకొని ప్రాజెక్ట్ కట్టలేడన్నారు. లగచర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికి అక్కడి రైతులు లాగులు తడిచేటట్లు చేశారని దుయ్యబట్టారు.
Amaravathi : అమరావతి అందుకోకపోతే తప్పు ఎవరిది?
అమరావతి రాజధాని వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది
today ipl match |నేడు రాజస్థాన్, బెంగళూర్ ఢీ
today ipl match |నేడు రాజస్థాన్, బెంగళూర్ ఢీ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
కమీషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారు: కవిత
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. రెండున్నరేళ్లు దారుణంగా వ్యవహరించి పంటలు ఎండబెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారని, మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని కవిత విమర్శించారు. రూ.5 లక్షల లోపు విలువైన పనులే నామినేషన్ పద్ధతిలో ఇస్తారని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వవద్దని కమిటీ నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ కు నష్టం చేయవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ –విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఃఫ్లై 91ః (ఖీశ్రీy 91) తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య తన నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఈరోజు శ్రీకాకుళం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని […] The post హైదరాబాద్ – విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం appeared first on Visalaandhra .
Telangana : పవన్ ఖేరాకు హైకోర్టులో ఊరట
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
Terrible incident |అత్తను చంపిన అల్లుడు..
Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లాలో దారుణ
బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.. గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గంభీరావుపేట మధ్యగల వాగు వంతెన పై బ్రిడ్జి నిర్మాణ పనులు …
బాల్కొండ, ఆంధ్రప్రభ : బాల్కొండ మండలంలోని పలు గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న పలువురు
రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్కు కొత్త సీఎం!
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. దీంతో బీహార్లో నాయకత్వ మార్పు ఖాయమైపోయింది.గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న నితీశ్ కుమార్, విలేకరులతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బీహార్లో నేను చాలా పనులు పూర్తి చేశాను. ఇకపై ఇక్కడే (ఢిల్లీలో) ఉండాలని భావిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. […] The post రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్కు కొత్త సీఎం! appeared first on Visalaandhra .

38 C