SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

పిటీ ఉష భర్త శ్రీనివాసన్ కన్నుమూత

చెన్నై: రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష భర్త వెంగలిల్ శ్రీనివాసన్ (67)తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఉండగా శుక్రవారం తెల్లవారు జామున 12.30 గంటల ప్రాంతంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు పెరుమాల్‌పురం లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీనివాసన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఇన్‌స్పెక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కబడ్డీ ప్లేయర్ అయిన శ్రీనివాసన్ 1991లో పిటీ ఉషను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి విఘ్నేష్ ఉజ్వల్ అనే కుమారుడు ఉన్నారు. క్రీడా జీవితంలో ఆమె నడుపుతున్న ‘ ఉష్ స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్’ అభివృద్ధిలో శ్రీనివాసన్ కీలక పాత్ర పోషించారు. శ్రీనివాసన్ ఆకస్మిక మృతిపై పలువురు క్రీడాకారులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోడీ పీటీ ఉషతో ఫోన్‌లో మాట్లాడి సంతాపం తెలిపారని అధికారులు వెల్లడించారు . కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సైతం శ్రీనివాసన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మన తెలంగాణ 30 Jan 2026 8:29 pm

అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

కర్ణాటకలోని మైసూరులో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. ఎన్‌సిబి అధికారులు ఈ ముఠా ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో తనిఖీలు నిర్వహించి రూ.10 కోట్లు విలువ చేసే డ్రగ్స్, రూ.25.6 లక్షల నగదు, ఓ కారును సీజ్ చేశారు. అంతేకాక.. ల్యాబ్‌లో 500 కిలోల రసాయనాలను ఎన్‌సిబి అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 30 Jan 2026 8:25 pm

సుందరం మిడ్ క్యాప్ ఫండ్ (Sundaram Midcap Fund) రివ్యూ: పెట్టుబడి వ్యూహం, రిస్క్, లాభాల విశ్లేషణ

సుందరం మిడ్ క్యాప్ ఫండ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మిడ్ క్యాప్ కంపెనీల గ్రోత్, రిస్క్ vs రివార్డ్, SIP వ్యూహం, దీర్ఘకాలిక సంపద సృష్టిపై నిపుణుల విశ్లేషణ. 1️⃣ పరిచయం: పెట్టుబడిదారులు మిడ్ క్యాప్ వైపు ఎందుకు చూస్తున్నారు? ప్రతి చిన్న విత్తనం ఒక మహా వృక్షంగా మారే అవకాశం ఉన్నట్టే, నేటి మిడ్ క్యాప్ కంపెనీలు రేపటి లార్జ్ క్యాప్ దిగ్గజాలుగా మారే అవకాశం ఉంది. ఈ గ్రోత్ పొటెన్షియల్‌ను ఒడిసిపట్టుకోవడమే సుందరం […] The post సుందరం మిడ్ క్యాప్ ఫండ్ (Sundaram Midcap Fund) రివ్యూ: పెట్టుబడి వ్యూహం, రిస్క్, లాభాల విశ్లేషణ appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 30 Jan 2026 8:23 pm

జీవిత ఖైదీలను తక్షణమే విడుదల చేయాలి: మానవ హక్కుల వేదిక డిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్ : సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న అర్హత గల జీవిత ఖైదీలను తక్షణమే ముందస్తు విడుదల చేయాలని మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మానవ హక్కుల వేదిక కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఎస్. జీవన్ కుమార్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి డా. ఎస్. తిరుపతయ్యలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవిత ఖైదీలు సహా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రెమిషన్, ముందస్తు విడుదల విధానంపై స్పష్టమైన పాలసీ రూపొందించాలంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి 18, 2025 నాడు స్వయం స్వీకరణ రిట్ పిటిషన్ క్రిమినల్ నం. 4/2021 తో పాటు ఎస్‌ఎల్‌పి (క్రిమినల్) నం. 529/2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోం శాఖ ద్వారా జీవిత ఖైదీలకు ప్రత్యేక రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించి శాశ్వత మార్గదర్శకాలను నిర్ధారిస్తూ అక్టోబర్ 27, 2025 తేదీన జి.వొ.ఎంఎస్.నెం.126 ను జారీ చేసింది. ఈ ప్రభుత్వ ఉత్తర్వులో అర్హత గల జీవిత ఖైదీలను గుర్తించడం, వారి కేసులను ముందస్తు విడుదలకు పరిశీలించడం కోసం అనుసరించాల్సిన విధివిధానాలు, ప్రమాణాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయన్నారు.సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసి దాదా పు ఒక సంవత్సరం పూర్తవుతుండగా, తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసి దాదాపు మూడు నెలలు గడిచాయి. అయినప్పటికీ ఈ ముందస్తు విడుదల విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదన్నారు. జీవిత ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనతో, ఆందోళనతో జీవిస్తున్నారని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శిక్ష అనుభవిస్తున్న, అర్హులైన తమ వారిని విడుదల చేస్తారని ఆశించారన్నారు. కానీ అది జరగలేదని తెలిపారు పైన పేర్కొన్న జి.వొ. .ప్రకారం, జైళ్ల శాఖ, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హులైన జీవిత ఖైదీల జాబితాను సిద్ధం చేసి, స్టాండింగ్ కమిటీ ముందు ఉంచాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రభుత్వం అర్హులైన ఖైదీలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించిందా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు ఖైదీలకు గానీ, వాళ్ళ బందు వులకు గానీ సమాచారం లేదన్నారు. ఈ విధమైన నిర్లక్ష్యం సుప్రీంకోర్టు గుర్తించిన రెమిషన్, సంస్కరణ ,రాజ్యాంగ బద్ధమైన స్వేచ్ఛ, మౌలిక స్ఫూర్తికే విరుద్ధమన్నారు. న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ ప్రక్రియను వేగ వంతం చేయాలన్నారు. జి.వొ.ఎంఎస్.నెం.126 ను సుప్రీం కోర్టు సూచించిన మార్గదర్శకాల వెలుగులో యధాత దం గా అమలు చేసి, అర్హత గల జీవిత ఖైదీలను ముందస్తుగా విడుదల చేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని మానవ హక్కుల వేదిక ప్రభుత్వాన్ని కోరిందన్నారు.

మన తెలంగాణ 30 Jan 2026 8:18 pm

అరమలో పశువైద్య శిబిరం

విశాలాంధ్ర- డుంబ్రిగుడ (అల్లూరి జిల్లా): మండలంలోని అరమ పంచాయతీ కేంద్రంలో శుక్రవారం స్థానిక పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మూగజీవులైన పశువులు, 237 మేకలు, గొర్రెలకు 79కి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారిని రాజశ్రీ మాట్లాడుతూ గ్రామాల్లో మూగజీవులకు ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందిన తక్షణమే స్థానిక పశువైద్య సిబ్బందికి సమాచారం అందిస్తే వెంటనే వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల […] The post అరమలో పశువైద్య శిబిరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 8:06 pm

టి-20 ప్రపంచకప్.. జట్టును ప్రకటించిన యుఎస్ఎ

మరికొన్ని రోజుల్లో టి-20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈసారి భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరుగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే దేశాలు ఒక్కొక్కటిగా తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా యుఎస్ఎ కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నమెంట్‌లో మోనాంక్ పటేల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2024 ఎడిషన్‌లో పాల్గొన్న జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు ఈ ఎడిషన్‌కి కూడా ఎంపికయ్యారు. కొత్తగా శుభమ్ రంజనే, మహ్మద్ మొహ్సిన్, షేహాన్ జయసూర్య జట్టులోకి వచ్చారు. గత ఎడిషన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి యుఎస్‌ఎ సంచలనం సృష్టించింది. ఆ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం సాధించి సూపర్-8కి కూడా అర్హత సాధించింది. ఇది యుఎస్ఎకి రెండు టి-20 ప్రపంచకప్. ఈ సారి కూడా యుఎస్ఎ జట్టు పలు సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. ఈసారి గ్రూప్-ఎలో ఉన్న యుఎస్ఎ.. భారత్, పాకిస్థాన్ లాంటి జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఇదే గ్రూప్‌లో నమీబియా, నెదర్లాండ్స్‌పై విజయం సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న టిం ఇండియాతో జరిగే మ్యాచ్‌తో యుఎస్ఎ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. టి-20 ప్రపంచకప్‌ కోసం యూఎస్‌ఎ జట్టు.. మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షేహాన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్, సాయితేజ ముక్కమల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెన్జిగే, షాడ్లీ వాన్ స్కాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, శుభమ్ రంజనే.

మన తెలంగాణ 30 Jan 2026 8:05 pm

2021ITRules |ఎన్టీఆర్ హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు..

2021ITRules | ఎన్టీఆర్ హక్కులకు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు.. 2021ITRules |

ప్రభ న్యూస్ 30 Jan 2026 7:53 pm

సిఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం

‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి సర్టిఫికెట్‌ను ప్రదానం చేసిన హార్వర్డ్ అధ్యాపకులు మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దిక్కింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో అంతర్జాతీయ స్థాయి నాయకత్వ శిక్షణకు ప్రతీకగా నిలిచే ‘లీడర్ షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంను సిఎం రేవంత్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. శిక్షణను పూర్తి చేసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు సిఎం రేవంత్ రెడ్డికి సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఫ్యాకల్టీయే స్వయంగా సర్టిఫికెట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారంలో ఉండగానే ఐవీ లీగ్ విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్ పొందిన మొదటి భారతీయ సిఎంగా ఆయన రికార్డు సృష్టించారు. నాయకత్వం అంటే మాటల్లో కాదు, పనిలో చూపించాలన్న దృక్పథంతో ప్రతి సెషన్‌లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. గడ్డకట్టే చలిలోనూ అభ్యాసం.. ఈ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20కి పైగా దేశాల నుంచి వచ్చిన 62 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జనవరి 25న ప్రారంభమైన ఈ శిక్షణలో సిఎం ఒక సామాన్య విద్యార్థిలా గడిపారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా తరగతులు జరిగాయి. మసాచుసెట్స్లో ప్రస్తుతం వీస్తున్న మంచు తుఫాను కారణంగా ఉష్ణోగ్రతలు -15 డిగ్రీల నుంచి -24కు పడిపోయాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సిఎం రేవంత్ ఏమాత్రం విరామం తీసుకోకుండా తరగతులకు హాజరయ్యారు. 21వ శతాబ్దంలో ఎదురయ్యే క్లిష్ట సవాళ్లు, అధికార విశ్లేషణ, నాయకత్వ మెళకువలు, సంక్షోభ పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కొవాలన్న అంశాలపై కేస్ స్టడీలు, గ్రూప్ ప్రాజెక్టుల ద్వారా ఆయన ఈ శిక్షణ పొందారు. ప్రపంచవేదికపై తెలంగాణ పేరు మరింత ఎత్తుకు తీసుకెళ్లే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని, పాలనలో కొత్త ఆలోచనలు, అంతర్జాతీయ అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడిగా రేవంత్ రెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మన తెలంగాణ 30 Jan 2026 7:52 pm

తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య..

విశాలాంధ్ర-అమడగూరు: మండల పరిధిలోని చీకిరేవులపల్లి గ్రామానికి చెందిన పీట్ల రమేష్, అనిత దంపతుల కుమార్తె ఝాన్సీ (14) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.పోలీసులు, గ్రామస్తులు, తెలిపిన వివరాల మేరకు విద్యార్థిని తల్లిదండ్రులు గురువారం ఝాన్సీని సరిగా చదవలేదని మందలించడంతో మనస్థాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.శుక్రవారం ఉదయం మృతురాలు విద్యార్థి తల్లిదండ్రులు రమేష్ తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో హాస్పిటల్ కి ఉదయం వెళ్లారు. దీంతో ఝాన్సీ తల్లితండ్రులు లేని […] The post తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 7:43 pm

ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. మానవత్వం చాటుకున్న రఘువీరారెడ్డి

విశాలాంధ్ర–గుడిబండ: మహాత్మా గాంధీ సందేశ పాదయాత్రను పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉన్న సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు వ్యక్తులకు తక్షణ సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. మధుగిరి–మడకశిర జాతీయ రహదారిపై వెటర్నరీ కాలేజీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన రఘువీరారెడ్డి తన కాన్వాయ్‌ను వెంటనే ఆపించి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గాయపడిన […] The post ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. మానవత్వం చాటుకున్న రఘువీరారెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 7:34 pm

దేవుని పేరుతో రాజకీయమా

. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కింది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విశాలాంధ్ర – విజయనగరం టౌన్ – దేవుని పేరుతో రాజకీయం చేయడం ఆయనకే చెందిందని, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కిందని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో గల […] The post దేవుని పేరుతో రాజకీయమా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 7:29 pm

ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే టేబుల్‌లో ప్రథమ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. నేడు (జనవరి 30) ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది. గుజరాత్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ముంబై జట్టు ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కానీ నెట్ రన్‌ రేటులో గుజరాత్‌ కంటే ముంబై మెరుగ్గా ఉంది. ముంబై నెట్‌ రన్‌రేట్ +0.146గా ఉండగా.. గుజరాత్ -0.271గా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది. తుది జట్లు: గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (కీపర్), సోఫి డివైన్, అసుష్క శర్మ, ఆష్లీ గార్డెనర్(కెప్టెన్), జార్జియా వేర్‌హామ్, భారతీ ఫుల్మాలి, కనికా అహుజా, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గయక్వాడ్. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, సజీవన్ సజన, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, రహిలా ఫిర్దౌస్(కీపర్), సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖేమ్నార్.

మన తెలంగాణ 30 Jan 2026 7:25 pm

IRIA 2026 |నివారణ ఆరోగ్య సంరక్షణకు బలంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు

IRIA 2026 | నివారణ ఆరోగ్య సంరక్షణకు బలంగా ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త

ప్రభ న్యూస్ 30 Jan 2026 7:23 pm

ఉపాధి హామీ పథకానికి తూట్లు..మహాత్మా పేరు తొలగింపు సరికాదు..

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సిపిఐ, ఏపీ మహిళా సమాఖ్య ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీవర్ధంతిని పురస్కరించుకొని సామూహిక సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య మాట్లాడుతూ దేశంలో గ్రామీణ పేదల వలసల నివారణ, ఆర్థిక భరోసా కల్పించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. […] The post ఉపాధి హామీ పథకానికి తూట్లు..మహాత్మా పేరు తొలగింపు సరికాదు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 7:21 pm

వివాదాస్పద వ్యాఖ్యలు.. పోలీసులకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు

హైదరాబాద్: కరీంనగర్‌ జిల్లా వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వీణవంక గ్రామానికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అంతేకాక.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో కౌశిక్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఐపిఎస్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు క్షమాపణలు చెబుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని అన్నారు. సిఎం ప్రోద్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని తెలిపారు. పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమన్నారు. సమ్మక్క జాతరకు వెళ్తుండగా.. అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని.. ఆ సమయంలో నోరు జారానని, ఉద్దేశపూర్వక మాటలు కావని పేర్కొన్నారు.

మన తెలంగాణ 30 Jan 2026 7:02 pm

పరిశ్రమలకు అనుమతులు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలి

ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి.విష్ణు చరణ్విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహానికి ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అనుమతుల మంజూరుకు సత్వర చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల ఏర్పాటుతో స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి. విష్ణు చరణ్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో 66వ జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డిస్టిక్ ఇండస్ట్రీస్ మరియు […] The post పరిశ్రమలకు అనుమతులు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 6:45 pm

‘వారణాసి’ రిలీజ్ అప్పుడే.. ప్రకటించిన రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ గ్లోబ్‌ట్రాటర్ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటేనే ఆ సినిమా విడుదల ఆలస్యంగా జరుగుతుంది. కానీ, ఈ సినిమాను అనుకున్న సమయానికే తీసుకువచ్చేలా జక్కన ఏర్పాటు చేస్తున్నారు. 2027 ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల అవుతుందని రాజమౌళి స్పష్టం చేశారు. ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా విడుదల అవుతుందని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీంతో అభిమానులు ఖుషీ అయ్యారు. ఉగాది, గుడిపడ్వాని పురస్కరించుకొని 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేయనుండటం గమనార్హం. ఆ తర్వాత వేసవి సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి, 15న శ్రీరామ నవమి. తమిళ సంవత్సరాదినీ అదే సమయంలో జరుపుకోనున్నారు. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తి అయ్యాక.. అంటార్కిటికాలో మరో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అక్కడ షూటింగ్ జరిపిన తొలి భారత చిత్రంగా ‘వారణాసి’ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తుండగా.. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.  April 7th, 2027… #VARANASI . pic.twitter.com/9i5j1TZg5b — rajamouli ss (@ssrajamouli) January 30, 2026

మన తెలంగాణ 30 Jan 2026 6:42 pm

Fire Accident |కన్నీరు పెట్టిస్తున్న చివరి కాల్ రికార్డింగ్…

Fire Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇటీవలే హైదరాబాద్ లోని

ప్రభ న్యూస్ 30 Jan 2026 6:02 pm

ఒటిటిలోకి శర్వా రీసెంట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. భారీ బడ్జెట్, యాక్షన్ సన్నివేశాలు.. తదితర అంశాలు లేకపోయినా.. శర్వా సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఎంటర్‌టైనర్ అనే అభిప్రాయం ప్రతీ తెలుగు సినీ అభిమానిలో ఉంది. అదే ఫార్ములాతో ముందుకు దూసుకుపోతున్నాడు శర్వా. కాగా, ఈ సంక్రాంతికి కూడా శర్వా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘నారీ నారీ నడుమ మురారీ’. సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లు. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే వ్యక్తిగా శర్వా ఈ సినిమాలో కలిపించాడు. పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా వాటికి పోటీ ఇస్తూ.. మంచి హిట్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని సదరు ఒటిటి సంస్థ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. మరి వెండితెరపై బుల్లితెరపై ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మన తెలంగాణ 30 Jan 2026 6:00 pm

Why Early Digital Streaming for Nari Nari Naduma Murari?

Young actor Sharwanand has finally made his comeback with Nari Nari Naduma Murari, a hilarious entertainer packed with family emotions. The film collected decent money amid huge competition during the Sankranthi holiday season. After the Sankranthi holiday season, the film’s collections came down and Nari Nari Naduma Murari had a decent second weekend. Amazon Prime […] The post Why Early Digital Streaming for Nari Nari Naduma Murari? appeared first on Telugu360 .

తెలుగు 360 30 Jan 2026 6:00 pm

తెలంగాణ ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది

తెలుగు పోస్ట్ 30 Jan 2026 5:59 pm

Ravi Teja in a Dual Role?

Mass Maharaj Ravi Teja is struggling to deliver a decent hit. His recent offering Bhartha Mahasayulaku Wignyapthi released during Sankranthi and the response has been decent. But the film failed to post decent numbers during the holiday season. Ravi Teja’s fans are eager about his comeback and they are urging him to do a decent […] The post Ravi Teja in a Dual Role? appeared first on Telugu360 .

తెలుగు 360 30 Jan 2026 5:57 pm

100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పదోతరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని ఆదోని డిప్యూటీ డీఈఓ రాజేంద్ర ప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నతుంబళం, కల్లుకుంట, పెద్దకడబూరు గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు అమలవుతున్న 100 రోజుల ప్రణాళికపై సమీక్షించారు. అలాగే పదోతరగతి విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. చిన్నతుంబళం పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు హిందీ సబ్జెక్టులో సులభంగా మార్కులు […] The post 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 5:45 pm

విజయ దుందుభి మోగించిన నిరుద్యోగి రణభేరి..

శ్రీ సత్య సాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; విజయవాడలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో నిరుద్యోగి రణభేరి కార్యక్రమం విజయదుంది మోగించింది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా తో పాటు పదుల సంఖ్యలో విజయవాడలో పాల్గొన్నారు. అక్కడ జరిగిన నిరసన కార్యక్రమానికి, ర్యాలీకి పాల్గొని, పోరాటాలు కొనసాగించారు. నిరసన కార్యక్రమంలో పోలీసులను కూడా లెక్కచేయకుండా పోరాటమే తన ఊపిరిగా కార్యక్రమాన్ని విజయవంతం […] The post విజయ దుందుభి మోగించిన నిరుద్యోగి రణభేరి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 5:40 pm

ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;;ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన కే. ధనుష్ ( బి.కాం) తృతీయ సంవత్సరం ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్2025 లో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఎంపికలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగిందన్నారు . ఎంపికైన ఈ విద్యార్థి మహారాష్ట్ర లోని సెయింట్ గాడ్జ్ బాబా అమరావతి […] The post ఆల్ ఇండియా సాఫ్ట్ బాల్ పోటీలకు కేహెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 5:35 pm

Nominations |ముగిసిన నామినేషన్ల గడువు

Nominations | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు

ప్రభ న్యూస్ 30 Jan 2026 5:33 pm

రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం..

కోకో పంటకు ఆయిల్ పామ్ పంట రీతిలో గిట్టుబాటు ధర కల్పించేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తాం… నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నాం… త్వరలో విజయవాడలో అంతర్జాతీయ హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సు నిర్వహిస్తాం… ఉద్యానవన పంటల అభివృద్ధి దిశగా రాష్ట్రం… ఏలూరులో రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును ప్రారంభించిన వ్యవసాయ శాఖా మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు…. విశాలాంధ్ర ఏలూరు: రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ […] The post రాష్ట్రాన్ని హార్టికల్చర్, కోకో హబ్ గా రూపొందిస్తాం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 5:29 pm

పెద్ద శేష గరుడ వాహనంలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నవదశ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, శ్రీ గణపతి సచ్చిదానంద దత్త జాన బోధ సభా ట్రస్ట్ కమిటీ సభ్యులు మేటికలకులయప్ప, దత్త శివ, బిల్లే నాగప్ప ,సాగసురేష్, శంకర సంజీవులు, రంగా ,శీనా, గుద్దటి రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవ రోజున రోజున […] The post పెద్ద శేష గరుడ వాహనంలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 5:21 pm

గుడి ముందర చెట్లు నరికివేత..

క్షమాపణ చెప్పిన ఆలయ కమిటీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరగల అతి పెద్ద చెట్లను ఆలయ కమిటీ లో గల శంకర సంజీవులు పూర్తిగా తొలగించాడు. ఈ సందర్భంగా అక్కడ పాత్రికేయులు, ప్రజలు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాన్ని చెప్పారు. దీంతో అటవీశాఖ అధికారికి సమాచారం ఇవ్వగా, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని ఇది చట్టరీత్యా నేరమని తెలిపారు. ఒక చెట్టు పెంచడం ఎంత కష్టమో, పెద్ద […] The post గుడి ముందర చెట్లు నరికివేత.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 5:01 pm

CBI Silent on Animal Fat, TTD Chairman Makes Explosive Claim

The long-running controversy over the quality of ghee used in Tirumala laddu prasadam has resurfaced, triggering fresh political debate in Andhra Pradesh. During the previous YSR Congress Party government, serious allegations were made that the ghee used in Tirumala laddus was adulterated. Leaders including N. Chandrababu Naidu and Pawan Kalyan had claimed that animal fat […] The post CBI Silent on Animal Fat, TTD Chairman Makes Explosive Claim appeared first on Telugu360 .

తెలుగు 360 30 Jan 2026 4:56 pm

Food poisoning |విద్యార్థులకు అస్వస్థత

Food poisoning | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని ఖమ్మం జిల్లా

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:52 pm

కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ఐపిఎస్ సంఘం

హైదరాబాద్: పోలీసు అధికారులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారం అని ఐపిఎస్ అధికారుల సంఘం ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపిఎస్ లు ఖండించారు. మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని, ఇది సివిల్ సర్వీసెస్ అధికారుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. గురువారం నిబంధనలకు అనుగుణంగానే స్థానిక పోలీసులు నడుచుకున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం సూచించారు. 

మన తెలంగాణ 30 Jan 2026 4:51 pm

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం మండల తహసీల్దార్ గీతా ప్రియదర్శినికి ఎస్టీయు రాష్ట్ర పూర్వపు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, వీరేష్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ పి ఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచినా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర […] The post ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 4:49 pm

ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

–ఎస్టియు జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎస్టియు జిల్లా అసోసియేటివ్ ప్రెసిడెంట్ పి.నాగేంద్రప్ప మండల అధ్యక్ష కార్యదర్శులు ఉరుకుందు, రామాంజిని లు డిమాండ్ చేశారు. ఎస్టియు దశల వారి ఉద్యమంలో భాగంగా శుక్రవారం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. పీఆర్సీ […] The post ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 4:48 pm

అభిషేక్, సూర్యలు కాదు.. నా తర్వాత ఆ ఫీట్ సాధించేది అతడే: రైనా

టి-20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన ఏకైక భారత క్రికెటర్ సురేష్ రైనా. 2010 టి-20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రైనా 85 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు చేశాడు. అయితే తన తర్వాత టి-20 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసే ఆటగాడు ఎవరో రైనా వెల్లడించాడు. అయితే అది విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాదు.. టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్. ఈసారి ప్రపంచకప్‌లో సెంచరీ సాధించే సత్తా సంజూ శాంసన్‌కి మాత్రమే ఉందని రైనా అభిప్రాయపడ్డాడు. ‘‘సంజూ ఓపెనింగ్ బ్యాటర్. సెంచరీ చేయగలిగే సత్తా అతడికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టి-20ల్లో అతడి పేరిట రెండు శతకాలు ఉన్నాయి. సౌతాఫ్రికా మీద సంజూ రెండు సెంచరీలు చేశాడు. ఇక సంజూతో పాటు ఈసారి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నా ఓటు సంజూకే’’ అని రైనా వివరించాడు. అయితే సంజూ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో 10, 6, 0, 24 పరుగులు చేశాడు. ఈ తరుణంలో రైనా, సంజూకి మద్దతుగా నిలవడం విశేషం.

మన తెలంగాణ 30 Jan 2026 4:45 pm

Governor visits |అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్

Governor visits | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:43 pm

Mood of the Nation: DMK Alliance Dominates Tamil Nadu, Vijay Alters the Game

The latest Mood of the Nation survey conducted by India Today in association with C-Voter offers a clear snapshot of Tamil Nadu’s shifting political landscape. The findings suggest that if Lok Sabha elections were held now, the DMK-led INDIA alliance under Chief Minister M K Stalin would once again dominate the state with a near […] The post Mood of the Nation: DMK Alliance Dominates Tamil Nadu, Vijay Alters the Game appeared first on Telugu360 .

తెలుగు 360 30 Jan 2026 4:42 pm

Death |ఏపీ వాసి మృతి

Death | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ జిల్లా

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:38 pm

Video : Om Shanti Shanti Shantihi Movie Review

The post Video : Om Shanti Shanti Shantihi Movie Review appeared first on Telugu360 .

తెలుగు 360 30 Jan 2026 4:38 pm

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలి : కలెక్టర్ రాంసుందర్ రెడ్డి

విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : జిల్లాలోని రెవెన్యూ రికార్డుల్లో దొర్లిన తప్పులన్నిటినీ సరిదిద్ది, భూ వివాదాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజాంలో జరిగిన చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీ-సర్వేలో జరిగిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.వీఆర్వోలు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు పరిశీలించాలని, తప్పుల్లేని పాస్ పుస్తకాలను మాత్రమే ముద్రణకు పంపాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న […] The post రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేయాలి : కలెక్టర్ రాంసుందర్ రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 4:33 pm

మజ్జి గౌరీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్

విశాలాంధ్ర- రాజాం ( విజయనగరం జిల్లా): ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవంగా భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ శ్రీ మజ్జి గౌరీ అమ్మవారి 47వ జాతర మహోత్సవాలు రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. జాతర ప్రారంభోత్సవంలో భాగంగా నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… జాతరకు విచ్చేసే భక్తులకు ఎటువంటి […] The post మజ్జి గౌరీ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 4:26 pm

Ramakrishna Mission |యువ‌త‌లో మార్పున‌కు..

Ramakrishna Mission | యువ‌త‌లో మార్పున‌కు.. Ramakrishna Mission | ఆంధ్రప్రభ, విజయవాడ

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:22 pm

Bhawanipuram |అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం..

Bhawanipuram | భవానిపురం, ఆంధ్రప్రభ : విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని సర్కిల్ 1

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:14 pm

Tributes |గాంధీజీకి ఘ‌న నివాళి

Tributes | భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ గాంధీ హిల్ ఫౌండేష‌న్ క‌మిటీ

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:11 pm

MP |శ్రీ‌వారి సేవ‌లో..

MP | శ్రీ‌వారి సేవ‌లో.. MP | విజయవాడ, ఆంధ్రప్రభ : తిరుమల

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:09 pm

Minister |విద్యాభివృద్ధికి ముంద‌డుగు

Minister | విద్యాభివృద్ధికి ముంద‌డుగు Minister | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:06 pm

Bapuji |అంద‌రికీ ఆదర్శం

Bapuji | అంద‌రికీ ఆదర్శం Bapuji | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : అహింస,

ప్రభ న్యూస్ 30 Jan 2026 4:03 pm

suspended |మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్ష‌న్‌

suspended | మగ్గిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెన్ష‌న్‌ suspended | ధర్మపురి,

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:59 pm

TTD |ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

TTD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హిందూ స‌మాజానికి వైసీపీ అధినేత

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:49 pm

ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండుగే.. నెల తిరగక ముందే ఒటిటిలోకి ‘రాజాసాబ్’..

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. చివరకు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడదలైంది. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండుగలాంటి వార్త వచ్చింది. ‘రాజాసాబ్’ ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జియోహాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో విడుదల నెల గడవక ముందే రాజాసాబ్ చిత్రం ఓటటిలోకి వచ్చేస్తోంది.

మన తెలంగాణ 30 Jan 2026 3:46 pm

మైక్రోసాఫ్ట్‌ సంస్థకు రూ.36 లక్షల కోట్ల నష్టం

ప్రముఖ టెక్‌దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) స్టాక్‌ మార్కెట్‌లో కొన్ని గంటల్లోనే భారీగా నష్టాన్ని చవిచూసింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.36 లక్షల కోట్లు. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇది రెండోది. గతేడాది జనవరిలో చైనాకు చెందిన డీప్‌సీక్‌ ఏఐ మోడల్‌ ప్రవేశంతో చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా 593 బిలియన్‌ డాలర్లను కోల్పోయింది. 2020 మార్చి తర్వాత మైక్రోసాఫ్ట్ ఈ స్థాయిలో నష్టాలను చవిచూడడం ఇదే తొలిసారి. […] The post మైక్రోసాఫ్ట్‌ సంస్థకు రూ.36 లక్షల కోట్ల నష్టం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 3:39 pm

Rajamouli and Team in Georgia

SS Rajamouli is completely focused on Varanasi, a mythological action drama featuring Mahesh Babu and Priyanka Chopra in the lead roles. Prithviraj Sukumaran plays a pivotal role in this pan-world attempt and the shoot of the film is happening at a faster pace. Rajamouli along with the DOP PS Vinod have flown down to Georgia […] The post Rajamouli and Team in Georgia appeared first on Telugu360 .

తెలుగు 360 30 Jan 2026 3:38 pm

Sangareddy |నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Sangareddy | నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:29 pm

TGTET-2026 |ప్రాథమిక ‘కీ’ విడుదల..

TGTET-2026 | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:23 pm

Meeting |మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం

Meeting | మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం Meeting | జనగామ టౌన్ ,

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:12 pm

Nallabelli |అమ్మా.. దీవించు

Nallabelli | అమ్మా.. దీవించు Nallabelli | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మేడారం

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:10 pm

Madaram |చల్లంగా చూడు తల్లీ….

Madaram | మేడారం /మంగపేట, ఆంధ్రప్రభ : మేడారం మహాజాతర సందర్భంగా ఇవాళ

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:07 pm

petition |స్థ‌ల కేటాయింపున‌కు విన‌తి

petition | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : నార్సింగి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:04 pm

Bikkanoor |ఏలుకో.. ఎల్ల‌మ్మ త‌ల్లీ

Bikkanoor | ఏలుకో.. ఎల్ల‌మ్మ త‌ల్లీ Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Jan 2026 3:01 pm

Chennur |ఇదేమి నిర్ల‌క్ష్యం..!

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎన్నికల

ప్రభ న్యూస్ 30 Jan 2026 2:58 pm

Former MLC |స‌ల్లంగా చూడు త‌ల్లీ..

Former MLC | స‌ల్లంగా చూడు త‌ల్లీ.. Former MLC | ఎండపల్లి,

ప్రభ న్యూస్ 30 Jan 2026 2:54 pm

Sai Abhyankkar: The New Sensation in South Music

Sai Abhyankkar, a 21-year-old Tamil music composer has now turned out to be the talk of the South music circles. He composed music for Pradeep Ranganathan’s Dude and he went on to sign some of the biggest films in the coming years. Sai Abhyankkar is the music composer for the most awaited Allu Arjun and […] The post Sai Abhyankkar: The New Sensation in South Music appeared first on Telugu360 .

తెలుగు 360 30 Jan 2026 2:46 pm

ఆ కొండ ఎక్కిన నటి.. అధికారులు ఏం చేశారంటే..

తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయం వెనుక వైపు 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉంది. చాలా మంది భక్తుల పౌర్ణమి రోజు ఈ గిరి చుట్టు 14 కి.మీ.లు ప్రదిక్షణ చేస్తారు. అయితే ఈ కొండ ఎక్కడానికి మాత్రం అటవీ శాఖ అధికారులు నిషేధం విధించారు. ఈ నిబంధనను బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్ పట్టించుకోలేదు. అనుమతి లేకుండా కొండ ఎక్కి ఫోటోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. అర్చనా రవిచంద్రన్‌‌తో పాటు నటుడు అరుణ్ ప్రసాద్ కూడా కొండపైకి వెళ్లారని తెలిసింది. దీంతో అధికారులు ఇద్దరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించి వారిని హెచ్చరించి పంపారు.

మన తెలంగాణ 30 Jan 2026 2:40 pm

YS Jagan : జగన్ కు శత్రువులు.. పక్కనే ఉన్నారుగా...గెలుపు అంత తేలిక కాదా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఈ సారి ఎన్నికలు కూడా అంత తేలిగ్గా ఉండేటట్లు కనిపించడం లేదు

తెలుగు పోస్ట్ 30 Jan 2026 2:24 pm

Surrender |నలుగురు మావోయిస్టుల లొంగుబాటు

Surrender | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ ఐజీ

ప్రభ న్యూస్ 30 Jan 2026 2:22 pm

ఎద అందాలతో రెచ్చిపోయిన అనుష్క రంజన్

                     

మన తెలంగాణ 30 Jan 2026 2:21 pm

closing ceremonie |భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఆర్టీసీ

closing ceremonie | భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఆర్టీసీ closing ceremonie | ఏలూరు

ప్రభ న్యూస్ 30 Jan 2026 2:15 pm

initiative |రూ.700 కోట్ల అభివృద్ధికి శ్రీకారం

initiative | తిరుపతి(రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు,

ప్రభ న్యూస్ 30 Jan 2026 2:12 pm

కమాన్ పూర్ లో పౌర హక్కుల దినోత్సవం

మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం ఎస్సీ కాలనీలో …

జనం సాక్షి 30 Jan 2026 2:12 pm

డిసిసి భవన్ లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి

సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మీనాక్షి నటరాజన్ .. హనుమకొండ ప్రతినిధి జనవరి 30 (జనం …

జనం సాక్షి 30 Jan 2026 2:08 pm

Fact-check: Viral videos claiming Finance Minister Nirmala Sitharaman promoted Quantum AI investment with assured returns are fake and AI-generated

No government-backed scheme promises ₹20 lakh returns on a ₹21,000 investment

తెలుగు పోస్ట్ 30 Jan 2026 2:08 pm

జనసంద్రంగా ‘మేడారం’

ఎటు చేసినా జనమయం… పూర్తిగా రద్దీగా మారిన క్యూలైన్ లు మంగపేట, మేడారం జనవరి 30 (జనంసాక్షి)మేడారం అంత …

జనం సాక్షి 30 Jan 2026 2:02 pm

చందన పూర్ లో పౌర హక్కుల దినోత్సవం

మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందన పూర్ …

జనం సాక్షి 30 Jan 2026 1:59 pm

ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు …

జనం సాక్షి 30 Jan 2026 1:56 pm

జాతరలో తప్పిపోయిన చిన్నారి

తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు. నడికూడ, జనవరి 30 (జనం సాక్షి):హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్ సమ్మక్క …

జనం సాక్షి 30 Jan 2026 1:53 pm

మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన సర్పంచ్

మంథని, (జనంసాక్షి) : మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో శుక్రవారం మహాత్మా …

జనం సాక్షి 30 Jan 2026 1:48 pm

పెంచికల్ పేట్, రానాపూర్, గుండారం లో గద్దెనెక్కిన సమ్మక్క, సారక్కలు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్, గుండారం …

జనం సాక్షి 30 Jan 2026 1:44 pm

కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్ రెడ్డి : హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ సాధించిన పార్టీగా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ వారే రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నదీ జలాలపై తాము మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఉత్తరాలు రాస్తోందని, బనకచర్ల ప్రాజెక్టు పేరు మారినా తెలంగాణకు ద్రోహం మారలేదని విమర్శించారు. ప్లాన్ ప్రకారమే పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు కు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని, ఢిల్లీలో జరిగేది.. పేరుకే జలవివాదాల మీటింగ్ అని.. కత్తి ఎపి చంద్రబాబుది.. పొడుస్తున్నది సిఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. నల్లమల సాగర్ పూర్తయ్యాక సుప్రీంకోర్టుకు వెళ్లారని, కేసు వేయమంటే చెల్లని రిట్ వేసి వాపస్ తెచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నీళ్లను నల్లమల సాగర్ కు తరలించడమే ప్రధాన ఉద్దేశమని, ఎపి ప్రభుత్వం ఒత్తిడితోనే ఢిల్లీలో మీటింగ్ పెట్టారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద వెళ్తున్నారా? అని ప్రశ్నించారు. నల్లమల సాగర్ డిపిఆర్ ప్రక్రియను ఆపాలని ఒక కండిషన్ పెట్టారని, ఈ రెండు కండిషన్లకు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్ కు వస్తారని లేఖ రాశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు ధారాదత్తం చేయడం కోసం కాదని హరీష్ రావు ధ్వజమెత్తారు. 

మన తెలంగాణ 30 Jan 2026 1:42 pm

Harish Rao : కుమ్మక్కుతోనే జలవివాదాల కమిటీ సమావేశం

ఢిల్లీలో జరుగుతున్న జలవివాదాల కమిటీ సమావేశంపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 30 Jan 2026 1:39 pm

విరాట్‌ ఇన్‌స్టా ఖాతా అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షం

టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి (virat kohli) సోషల్‌ మీడియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు అనుసరిస్తుంటారు. ఇన్‌స్టాలో అతడి వెరిఫైడ్‌ అకౌంట్‌కు 270 మిలియన్లకు పైగా యూజర్లున్నారు. అతడు ఏ పోస్ట్‌ పెట్టినా క్షణాల్లోనే లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తుంది. విరాట్‌ ఇన్‌స్టాలో ఎక్కువగా బ్రాండ్‌ ప్రమోషన్లు, క్రికెట్‌ అప్‌డేట్స్‌, వ్యక్తిగత సమాచారం పంచుకుంటుంటాడు. అయితే శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి అతడి ఇన్‌స్టా ఖాతా స్తంభించిపోయింది. ‘ప్రొఫైల్‌ ఈజ్‌నాట్‌ అవెయిలబుల్‌్ణ అనే మెసేజ్‌ […] The post విరాట్‌ ఇన్‌స్టా ఖాతా అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Jan 2026 1:35 pm

అప్పుడు మనోభావాలు ... ఇప్పుడు కల్తీ నెయ్యి: మంత్రి వాసం

అమరావతి: తిరుమల లడ్డూ విషయంలో మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి వాసం శెట్టి సుభాష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సిట్ పూర్తి నివేదిక ఇస్తే వైసిపి నేతలకు గుండె పోటు రావడం ఖాయమని ఎద్దేవా చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఐదు కొండలంటూ గతంలో తిరుమల భక్తులను మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. తిరుమలపై మాజీ సిఎం జగన్, ఆయన బ్యాచ్ ఎందుకు కక్ష కట్టిందో చెప్పాలని సుభాష్  డిమాండ్ చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి అనుచరులు ఖాళీ మధ్యం బాటిళ్లు తిరుమలలో పెట్టి దొరికిపోయారని, కల్తీ నెయ్యితోనే తిరుమల లడ్డూ తయారు చేసిందని సిట్ గుర్తించిందన్నారు. ఇకనైనా దేవుడితో ఆటలాపితే వాళ్లకే మంచిది అని చురకలంటించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆలయానికి వెళ్లటం, ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడటం, గుడికి వెళ్లకుండా సెట్టింగ్‌లు వేసుకోవడం అలవాటుగా మారిందని సుభాష్ ధ్వజమెత్తారు. 

మన తెలంగాణ 30 Jan 2026 1:35 pm

Good news |మహిళా నిరుద్యోగులకు శుభవార్త

2025–26 Good news | మహిళా నిరుద్యోగులకు శుభవార్త 2025–26 Good news

ప్రభ న్యూస్ 30 Jan 2026 1:31 pm

అభిమానులకు షాక్ ఇచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత పెద్ద రిలీఫ్..

టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్‌మీడియాలోనూ అతడికి పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో అది వైరల్ అవుతుంది. లక్షల్లో లైకలు, వేలల్లో షేర్లు జరుగుతాయి. అయితే ఉన్నపళంగా కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఒక్కసారిగా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అభిమానులకు కనిపించలేదు. దీంతో అభిమానులంతా చాలా టెన్షన్ పడ్డారు. 274 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఖాతా కనిపించకుండా పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కొన్ని గంటలపాటు అంతా టెన్షన్ పడ్డారు. అయితే కొంత సమయం తర్వాత కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తిరిగి యాక్టివేట్ అయింది. పాత పోస్టులు, ఫాలోవర్ల సంఖ్య యథాతథంగా ఉంది. అయితే ఇది హ్యాకర్లు చేసిన పనా.. లేక మరేదైనా కారణం ఉందా.? అనే విషయంలో స్పష్టత లేదు.

మన తెలంగాణ 30 Jan 2026 1:27 pm