Amaravati: Government Restructures CRDA into Eight Zones
The coalition government has accelerated the construction of Amaravati and reinforced its commitment to building it as the state capital. In a significant development, Parliament has approved a bill that grants legal backing to Amaravati. This move has strengthened the government’s position and added clarity to the long-standing capital debate. At the same time, former […] The post Amaravati: Government Restructures CRDA into Eight Zones appeared first on Telugu360 .
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు… భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే…
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే… మునుగోడు, ఆంధ్రప్రభ : మండల
ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి…
ఇంటిగ్రెటెడ్ స్కూల్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి… మంత్రి వివేక్ వెంకటస్వామి… చెన్నూర్,
ప్రధాని మోడీకి సిఎం రేవంత్ బహిరంగ లేఖ..
హైదరాబాద్: లోక్ సభ సీట్ల పెంపు విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం మహిళా రిజర్వేషన్, లోక్ సభ సీట్ల పెంపు అంశాలపై సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ వర్గాల అభ్యున్నతికి క్రిషి చేస్తా..
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ వర్గాల అభ్యున్నతికి క్రిషి చేస్తా.. అంబేద్కర్ జయంతి
క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి
క్రైస్తవులు, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, ఆంధ్రప్రభ :
లారీ డ్రైవర్ కూతురు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్
లారీ డ్రైవర్ కూతురు ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్ ఇలాంటి వారిని స్పూర్తిగా
చరిత్రలోనే శాశ్వత స్థానం సంపాదించిన మహామేధావి అంబేద్కర్..
చరిత్రలోనే శాశ్వత స్థానం సంపాదించిన మహామేధావి అంబేద్కర్.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
ఐపీఎల్ బెట్టింగ్పై మరో దాడి..
ఐపీఎల్ బెట్టింగ్పై మరో దాడి.. మరో ముగ్గురు అరెస్ట్.. చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
గోహత్యల షెల్టర్ హౌస్లపై చర్యలు తీసుకోవాలి..
గోహత్యల షెల్టర్ హౌస్లపై చర్యలు తీసుకోవాలి.. మున్సిపల్ చైర్మన్కు వినతిపత్రం అందచేతగోరక్ష స్టేషన్
బైక్ పై రీల్స్ చేస్తూ యువతి మృతి
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ కొందరు యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.తాజాగా ఓ యువతి బైక్ పై ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. గాజియాబాద్ కు చెందిన ఇక్రా అనే యువతి(19) , తన స్నేహితుడు హసీంతో కలిసి రీల్స్ చేసేందుకు జాతీయ రహదారి మీదకి వెళ్లారు. ఇక్రా స్పోర్ట్స్ బైక్ ను వేగంగా నడుపుతుండగా హసీం వెనుక కూర్చోని విడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రహదారిపై ఉన్న డివైడర్ ను వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ యువతి మృతి చెందింది. ఆమె స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాంను కుటుంబసభ్యులకు అప్పగించి విచారణ ప్రారంభించారు.ప్రమాదానికి కారణం అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమేనని పోలీసులు తెలిపారు.
మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత
మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత రాష్ట్ర కార్మిక ఉపాధి మంత్రి
IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
ఐపిఎల్ ౨౦౨౬లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఇరుజట్ల మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో కోల్ కతా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని కెకెఆర్ పట్టుదలగా ఉంది. మరోవైపు, చెన్నై గత మ్యాచ్ లో గెలిచి జోరు మీద ఉంది. అదే జోరును ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని చెన్నై భావిస్తోంది. జట్లు: కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే(సి), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(w), రోవ్మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్
సకిబ్ హుస్సేన్.. అమ్మ నగలు అమ్మి బూట్లు కొన్న స్థితి నుంచి..#SRH #IPL #PrafulHinge #SakibHussain
రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత
రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు.. జైనూర్,
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్టు
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం...లంక నిరుపమ, మామిడి అరుణ్ రాజ్ మరో ఎనిమిది మందితో కలిసి ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఆర్ఎ లైసెన్స్ లేకున్నా, గ్రీస్, ఇటలీ, సెర్బియా వంటి దేశాల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారం చేసుకున్న నిందితులు చాలా మందికి యూరప్ (గ్రీస్/రొమేనియా)లో వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరు వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత నిరుద్యోగులకు నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారు, వాటిని తీసుకున్న బాధితులు ఫోన్ చేసినా, మెసేజ్లు పెట్టినా నిందితులు స్పందించడంలేదు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు గతంలో ట్రివైయల్ చాప్టర్ పేరుతో గతంలో కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు ఈ మైగ్రేట్ పోర్టల్ ద్వారా ఏజెంట్ల వివరాలను సరిచూసుకోవాలని, నకిలీ ఆఫర్ లెటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
కొండాపూర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
కొండాపూర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం కొండాపూర్ గ్రామంలో
పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం..
పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : నియోజకవర్గాల పునర్విభజన విషయంలో
ఇస్లామాబాద్లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలకు సిద్ధం
అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు పాకిస్థాన్ ఉన్నత స్థాయి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వచ్చే వారం ఇస్లామాబాద్లో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని మంగళవారం మీడియా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ 21తో ముగియనున్న రెండు వారాల కాలపరిమితి ఉన్న కాల్పుల విరమణకు ముందు ఈ చర్చలు మళ్లీ జరగవచ్చని ‘ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక ఉన్నత వర్గాల వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్, సైన్యాధిపతి అసీం మునీర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను ముగించే దిశగా ఈ చర్చలు కీలకమయ్యే అవకాశముందని అంచనా. ఇస్లామాబాద్లో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో, 47 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష చర్చలు ప్రారంభించిన అమెరికా-ఇరాన్ నేతల తదుపరి భేటీకి సిద్ధం కావాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వర్గాల ప్రకారం, ఈ రెండో విడత చర్చలు గురువారం జరగవచ్చని సమాచారం. అయితే అదే రోజున ప్రధాని షెబాజ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనుండటం గమనార్హం. ఆయన తక్కువ కాలపరిమితి పర్యటనలో సౌదీ అరేబియా, టర్కీ దేశాలను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు దాదాపు ఆరు వారాలుగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు, ఏప్రిల్ 8న ఇరువైపులా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు షెబాజ్ ప్రకటించారు. ఏప్రిల్ 11న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బాఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్లో దీర్ఘకాలిక సమావేశం నిర్వహించాయి. అయితే ఆ చర్చలు తుది ఒప్పందానికి దారితీయలేదు.ఇదిలా ఉండగా, సోమవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన షెబాజ్, ప్రాంతీయ శాంతి సాధనలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తుందని పునరుద్ఘాటించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన తాజా ప్రత్యక్ష చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల్లో జరిగిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, నిర్మాణాత్మక ఫలితాలపై పాకిస్థాన్ విశ్వాసం ఉంచిందని తెలిపారు. ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు యుద్ధ మేఘాలను తొలగించి శాంతికి మార్గం సుగమం చేశాయని ప్రధాని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మధ్య ఇది ముఖ్యమైన పరిణామమని పేర్కొన్నారు. చరిత్రలో ఒస్లో, జెనీవా, గుడ్ ఫ్రైడే వంటి ముఖ్యమైన ఒప్పందాలు అమలులోకి రావడానికి సంవత్సరాలు పట్టినప్పటికీ, ప్రత్యర్థులైన రెండు దేశాల మధ్య సంభాషణకు పాకిస్థాన్ ప్రయత్నాలు దారితీశాయని ఆయన వివరించారు. ఇక, సోమవారం కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, రెండు దేశాలను చర్చల బల్లపైకి తీసుకువచ్చిన దేశ నాయకత్వానికి అభినందనలు తెలిపింది. ఈ నిజాయితీ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా శాశ్వత శాంతికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబాటు…
అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబాటు… గుడిసె కృష్ణమ్మ పిలుపు..జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి
అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం బ్రోచర్ ,ప్రివ్యూ వీడియో ఆవిష్కరణ
డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఎన్టిఆర్ మార్గ్లోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం, మ్యూజియం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించిన స్మారక కార్యక్రమంలో అంబేద్కర్ జీవితం, ఆయన చిరస్థాయిగా నిలిచిన వారసత్వాన్ని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభం కానున్న డా. బి.ఆర్. అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం బ్రోచర్, ప్రివ్యూ వీడియోను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ మ్యూజియం భారతదేశంలోనే తొలిసారిగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం, తత్వం, దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలకు అంకితం చేయబడిన ప్రత్యేక ప్రాజెక్ట్గా నిలుస్తుంది. ఈ మ్యూజియం అంబేద్కర్ విగ్రహ సముదాయం లోపల నిర్మించబడుతూ, ఒక ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయబడుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డా. అంబేద్కర్ గారి విప్లవాత్మక ఆలోచనలను ప్రజలకు చేరవేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ థీమాటిక్ మ్యూజియంలో ఐదు విభాగాలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితం, అంబేద్కర్ కులం వర్గం, అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ ఆధునిక భారత్, అంబేద్కర్ ప్రపంచం విభాగాలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. కళాత్మకత, డిజిటల్ సాంకేతికతను సమన్వయం చేస్తూ, ఈ మ్యూజియంలో ఇంటరాక్టివ్ డిస్ప్లేలు, ప్రత్యేక ప్రదర్శనలు, కాంస్య శిల్పాలు , ఆధునిక మల్టీమీడియా ఏర్పాట్లు ఉంటాయి. ఇది సందర్శకులకు విద్యాపరమైన, ఆసక్తికరమైన అనుభూతిని అందిస్తుంది. ఈ మ్యూజియం ద్వారా అంబేద్కర్ సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలపై ఉన్న దృష్టిని గౌరవిస్తూ, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ బ్రోచర్, ప్రివ్యూ వీడియో ఆవిష్కరణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది త్వరలోనే జ్ఞానం, ఆత్మపరిశీలన, ప్రేరణకు కేంద్రంగా మారనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.
అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం…
అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం… కర్నూలులో ఘనంగా జయంతి వేడుకలు…నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు…
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…
అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
How to Prevent Heat Stroke: What to Drink? #telugupost #doctor #heatstroke #viralvideo
బిహార్ కొత్త సిఎంగా సమ్రాట్ చౌదరి.. రేపే ప్రమాణ స్వీకారం
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు సమ్రాట్ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చౌదరితో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. నితీష్ కుమార్ సిఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు. బీహార్లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సమ్రాట్ చౌదరి పేరును ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరిచారు. దీంతో బీహార్లో బీజేపీ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా సమ్రాట్ నిలవనున్నారు. ఏళ్ల తరబడి రాష్ట్ర సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పార్టీ, ఇప్పుడు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడిపించనుంది.
గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల ..
గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల .. లండన్ విద్యార్థినికి ఆదర్శంగా నిలిచిన కప్పట్రాళ్ల
మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి…
మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం
summer skincare tips |జిడ్డు తగ్గించే సింపుల్ టిప్స్..
summer skincare tips | జిడ్డు తగ్గించే సింపుల్ టిప్స్.. summer skincare
పెళ్లి కారు డెకరేషన్లో కొత్త ట్రెండ్#WeddingCar #WeddingTrends #CarDecoration #ViralTrend
మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్డీఎల్ ల్యాబ్ ప్రారంభం..
మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్డీఎల్ ల్యాబ్ ప్రారంభం.. రూ.66 లక్షలతో నిర్మాణం…సూపర్ సిక్స్లో
అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం
అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :
నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం…
నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం… పాయకాపురం, ఆంధ్రప్రభ : నీతిమంతులను జ్ఞాపకం చేసికొనుట
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి
విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు
డీ లిమిటేషన్ పై ఎవరి మద్దతు ఉంటుందో?
ఎల్లుండి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు కీలకంగా మారనున్నాయి.
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి బూర్గంపాడు, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఒకే నంబర్తో సేవలు సులభం మునుగోడు, ఏప్రిల్ 14 (ఆంధ్రప్రభ): రైతులు ప్రభుత్వ
విషాదం: భారీ పేలుడు.. 10 మంది మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శక్తి జిల్లాలోని సింగితారి గ్రామంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్లో భారీ బాయిలర్ పేలుడు సంభవించి.. 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. భారీ పేలుడుతో ఘటనాస్థలం పరిసర ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని హుటాహుటినా చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.
అమరావతిలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ
అమరావతిలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు
NTR’s Birthday Triggers God of War Discussion
With NTR’s birthday arriving next month, there are debates about his upcoming projects. He is completely focused on Dragon, a high-voltage action drama directed by Prashanth Neel. NTR underwent a transformation for his role and he is expected to wrap up the shoot later this year. Koratala Siva is left in waiting mode since a […] The post NTR’s Birthday Triggers God of War Discussion appeared first on Telugu360 .
సర్వే నంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 650-2 సర్వే నంబర్ లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 650-2 సర్వే నెంబర్లో ప్లంబర్స్, అండ్ ఎలక్ట్రిషన్స్ కి కేటాయించిన రెండు ఎకరాల భూమిని కొంతమంది అన్యక్రాంతం చేసి ఆ స్థలంలో భవనాలు నిర్మించడం జరిగింది అన్నారు. వెంటనే ఆ భవనాలను తొలగించాలని, కార్మికులకు న్యాయం చేయాలని పట్టణం లో […] The post సర్వే నంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి appeared first on Visalaandhra .
బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌధరి
బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌధరి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు […] The post ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.. appeared first on Visalaandhra .
Union Minister |డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం
Union Minister | డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం Union Minister |
Andhra Pradesh : రేపు అమరావతిలో ఎన్డీఏ నేతల సమావేశం
రేపు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది
సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం..
సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం.. అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి:
డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు..అభివృద్ధికి దారిదీపాలు
డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు..అభివృద్ధికి దారిదీపాలు మహనీయుడు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం..ఎన్టీఆర్
నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం
– అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాసులు విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామని, సామాన్యుడికి అండగా ఉంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రాప్తాడులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఒంగోలులో డీఎస్పీగా పనిచేసి, అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. అందుబాటులో పోలీస్ యంత్రాంగం బాధ్యతలు చేపట్టిన […] The post నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం appeared first on Visalaandhra .
*మౌనముద్రలో అధికారులు..*రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు పరాధీనం! దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ, రాహు-కేతు పూజలతో స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అయితే, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన భూములు, ఆస్తుల విషయంలో మాత్రం దేవదాయ శాఖ అధికారులు ఘోర వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముక్కంటి ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నా, అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. నిర్లక్ష్యం వెనుక […] The post ముక్కంటి భూములకు రక్షణేదీ..? appeared first on Visalaandhra .
Samrat Chaudhary |రేపే ప్రమాణ స్వీకారం
Samrat Chaudhary | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్ రాజకీయాల్లో కీలక
రాజ్యాంగాన్నిసవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమేషన్ ను వ్యతిరేకించడం దారుణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డీలిమేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు. ఈ సందర్భంగా డీలిమేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తాను బంట్రోతు ఉద్యోగం చేస్తానని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసిందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అద్దాల మేడలో కూర్చోని ఇతరులపై రాళ్లు విసురుతున్నారని, అనేక రకాలుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం కూడా ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి డబ్బుతో రాజకీయంగా మనుగడ సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తర్వాత అత్యంత మేధావి రేవంత్ రెడ్డినే, సిఎం చెబుతున్న హైబ్రిడ్ మోడల్ ఎక్కడా లేదని అన్నారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, 543 ఎంపి స్థానాలకు 850కి పెంచాలని, రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపి స్థానాలు ప్రతిపాదించామని కిషన్ రెడ్డి తెలియజేశారు.
టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక…
టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక… పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్లోని
శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం
నేడు రాప్తాడులో అన్నా క్యాంటీన్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం పాల్గొననున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇన్చార్జ్ ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు నేడు సరికొత్త అభివృద్ధి హంగులను సంతరించుకోనుంది. నిరుపేదలు, శ్రామిక లోకానికి ఆకలి తీర్చే అక్షయపాత్ర ‘అన్నా క్యాంటీన్’, చిన్నారుల శారీరక దారుఢ్యం కోసం ఏర్పాటు చేసిన ‘పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్’ నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, […] The post శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం appeared first on Visalaandhra .
ఐపీఎల్ బెట్టింగ్పై పోలీసుల దాడి..
ఐపీఎల్ బెట్టింగ్పై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :
చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…
విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును […] The post చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు… appeared first on Visalaandhra .
విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్లో […] The post విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి appeared first on Visalaandhra .
యుద్ధంతో రూ.25 లక్షల కోట్ల నష్టం: ఇరాన్
అమెరికా-ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంతో తమకు రూ.25 లక్షల కోట్ల నష్టం జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంకా ఎక్కువే నష్టం ఉండొచ్చని తెలిపింది. దాడులకు బాధ్యులైన దేశాల నుంచి నష్ట పరిహారం కోరతామని ప్రకటించింది. కాగా.. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాదాపు 40 రోజులపాటు యుద్ధం జరిగింది. యుద్ధం మొదటి రోజే.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆయనతోపాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేసింది. ఇరు దేశాల దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఇటీవల ట్రంప్ పిలుపుతో ఇరాన్ షరతులతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన సంగతి తెలిసిందే.
అంబేద్కర్కు ఘన నివాళులు.. విజయవాడ, ఆంధ్రప్రభ : మంగళవారం నవ భారత రాజ్యాంగ
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు . […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ appeared first on Visalaandhra .
గాలికుంటు నివారణ టీకాలను సద్వినియం చేసుకోవాలి
టేకుమట్ల,ఆంధ్రప్రభ : గాలికుంటు నివారణ టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని వేలంపల్లి సర్పంచ్
భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం..
భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం.. వారించండి కానీ బాధించకండిసేవా భావంతో సేవచేయండిఈఓ శీనా
Ramayana Producer to take up Brahmastra 2
Bollywood producer Namit Malhotra is busy with Ramayana, the country’s most expensive film, a mythological drama that is high on expectations. The film will release in two parts for Diwali 2026 and 2027 respectively. The team is at Cinema Con 2026 to promote Ramayana and Namit Malhotra revealed that he is in plans to produce […] The post Ramayana Producer to take up Brahmastra 2 appeared first on Telugu360 .
పార్లమెంటు సమావేశాల్లో బీసీల వాటాకు తగిన ఆమోదం తెలపండి
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీవిశాలాంధ్ర ధర్మవరం;; ఢిల్లీలోని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏప్రిల్ 16న జరగనున్న మహిళ రిజర్వేషన్ సవరణ బిల్లుకు అత్యంత కీలకము కానున్నది. ఇటువంటి సమయంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల యొక్క డిమాండ్లు సమస్యలను ఒక వినతి పత్రం […] The post పార్లమెంటు సమావేశాల్లో బీసీల వాటాకు తగిన ఆమోదం తెలపండి appeared first on Visalaandhra .
నేత్రదానం చేసిన షీలా కంటయ్య.. రోటరీ క్లబ్ కార్యదర్శి విజయభాస్కర్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు లో టీచర్ పరంధామయ్య సోదరుడు పాండు తండ్రి షీలా కంటయ్య అకస్మాత్తుగా ఆదివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నేత్రదానం చేసేందుకు రోటరీ క్లబ్ వారిని సంప్రదించారు. తదుపరి రోటరీ క్లబ్ వారు రెడ్ క్రాస్ సొసైటీ నుండి టెక్నీషియన్ రాఘవని పిలిపించి నేత్రదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధి నరేందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు మాట్లాడుతూ […] The post నేత్రదానం చేసిన షీలా కంటయ్య.. రోటరీ క్లబ్ కార్యదర్శి విజయభాస్కర్ appeared first on Visalaandhra .
ఘనంగా బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు…
ఘనంగా బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు… గట్టుప్పల, ఆంధ్రప్రభ :
Central Govt |లోక్సభ స్థానాలు 850కి పెంపుకై…
Central Govt | లోక్సభ స్థానాలు 850కి పెంపుకై… Central Govt |ఆంధ్రప్రభ,
చెన్నూరులో అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
చెన్నూరు, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాదారులపై పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా క్రీడాకారులు
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో జరుగనున్న జాతీయస్థాయి అస్మిత జూనియర్ బాలికల హాకీ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని తెలిపారు హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ప్రవిత,మధురిమాబాయి, దివ్య,హర్షిత,ఎంపికైనట్లు వారు […] The post ఆంధ్ర ప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా క్రీడాకారులు appeared first on Visalaandhra .
భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు
భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడమ
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం….
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం…. గట్టుప్పల, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా
IPL young players |ఐపీఎల్లో ఊహించని మలుపులు
IPL young players | ఐపీఎల్లో ఊహించని మలుపులు IPL young players
అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచ దార్శనికుడు డాక్టర్
అంబేద్కర్ దేశ ప్రజలందరికీ సమాన హక్కును కల్పించారు: హరీష్ రావు
హైదరాబాద్: అంబేద్కర్ కొందరివాడు కాదు..అందరివాడు అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండవద్దని కోరుకుంటున్నామని అన్నారు. సిద్దిపేట: బంజరుపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్నిహరీష్ రావు, పార్టీనాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నేటితో వందకు వంద శాతం అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు పూర్తవుతుందని తెలియజేశారు. తన చదువు తన కోసం కాదని..అణగారిన వర్గాల కోసమని అంబేద్కర్ భావించారని, దేశం కోసం సమాన హక్కుల కోసం ఉన్నత చదువులు చదువుకుని గొప్ప సేవలు అందించారని కొనియాడారు. భిన్నమైన మతాలు, కులాలు, జాతులు ఉన్న భారతదేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే దేశంగా పరిఢవిల్లుతోందని, అంబేద్కర్ ముందుచూపు, ఆలోచతో రాజ్యాంగాన్ని రచించారని హరీష్ రావు పేర్కొన్నారు. అమెరికా వంటి దేశంలో మొన్నటి వరకు మహిళలకు హక్కులేదని, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే కుల,మత, లింగ బేధాలు లేకుండా..దేశ ప్రజలందరికీ సమాన హక్కును కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ప్రశంసించారు. అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితోనే ఎలాంటి గొడవలు లేకుండా దేశం చల్లగా ఉందని, రాజ్యాంగం వల్లనే ఎస్సి, ఎస్టిలకు ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు లభిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమే కాదని..ఆయన సిద్ధాంతాలను అమలు చేసినప్పుడే ఘన నివాళి అర్పించాలని సూచించారు. అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది ఉన్నత విద్య చదివారని.. ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. అన్యాయం జరిగితే గొంతెత్తి పోరాడాలని అంబేద్కర్ చెప్పారని, అందరికీ సమానత్వం కావాలని..రాజ్యాంగాన్ని ఆచరించాలని అన్నారు. తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్-3 వల్లనేనని, 60 ఏళ్ల క్రితమే రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ ముందుచూపు దేశానికి రక్షణ కవచంలా మారిందని హరీష్ రావు స్పష్టం చేశారు.
అంబేద్కర్ జయంతి సందర్బంగా ఖిలాషాపురంలో సేవా కార్యక్రమాలు
అంబేద్కర్ జయంతి సందర్బంగా ఖిలాషాపురంలో సేవా కార్యక్రమాలు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం
అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం…
అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం… కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు
అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటాం: జనసేన నాయకులు
విశాలాంధ్ర – నార్పల: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మేజర్ గ్రామపంచాయితీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి కృతజ్ఞతాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. దళితుల అభ్యున్నతి, కుల నిర్మూలన కోసం ఆయన […] The post అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటాం: జనసేన నాయకులు appeared first on Visalaandhra .
ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?.. ఆగ్రహించిన విద్యార్థి నాయకులు
ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?.. ఆగ్రహించిన విద్యార్థి నాయకులు అచ్చంపేట,ఆంధ్రప్రభ: ప్రజా
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నవని పేర్కొన్న మంత్రి, ఈ రెండు అంశాలు మినహా మిగతా అన్ని సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలు చేసినట్టు […] The post ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం appeared first on Visalaandhra .
Chief Minister Warns of Statewide Protests Over Delimitation Concerns
Tamil Nadu Chief Minister M. K. Stalin has issued a strong warning to the Union government over the proposed delimitation process. He said the state will not hesitate to launch massive protests if any move harms its interests or weakens its political representation. In a video message released on Tuesday, Stalin raised serious concerns about […] The post Chief Minister Warns of Statewide Protests Over Delimitation Concerns appeared first on Telugu360 .
What Happened to Naga Shaurya?
Naga Shaurya has been struggling to deliver a decent film. His last film Rangabali was released in 2023 and he did not release any film for three years. Naga Shaurya is undoubtedly a good performer with good screen presence and he has a decent fanbase among youth and the family crowds. A wrong choice of […] The post What Happened to Naga Shaurya? appeared first on Telugu360 .
సిఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా..
బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు నితీష్ కుమార్ మంగళవారం తన రాజీనామా లేఖను అందజేశారు. 21 ఏళ్ల పాటు నితీష్ కుమార్ సిఎం పదవిలో కొనసాగారు. నితీష్ కుమార్ రాజీనామాతో కాసేపట్లో బీహార్ కొత్త సిఎం పేరు ప్రకటనున్నారు. సిఎం రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద, రేణుదేవిలు ఉన్నారు. కాగా, నితీష్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో సిఎం పదవి నుంచి తప్పుకున్నారు.
క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్లో ఉన్న 1క్యూ […] The post క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
ఘనంగా డా.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
ఘనంగా డా.బీ.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని డాక్టర్
1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
నేడు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ – – అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్స్, ఇందిరమ్మ లబ్ధిదారులకు …
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి
ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖచట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. ఈ చారిత్రక బిల్లుకు సంపూర్ణ మద్దతు కూడగట్టే లక్ష్యంతో ఆయన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, లోక్సభ, రాజ్యసభ సభ్యులకు మంగళవారం లేఖ రాశారు. రాబోయే 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను అందరూ […] The post మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి appeared first on Visalaandhra .
అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం -రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు-భూపాలపల్లిలో వైభవంగా 135వ
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి ఎస్సై ఉపేందర్ తొర్రూరు టౌను,ఆంధ్రప్రభ : ప్రతి
విద్యుత్ షాక్ కు తో పాడి పశువు మృతి
విద్యుత్ షాక్ కు తో పాడి పశువు మృతి బోధన్, ఆంధ్రప్రభ: పొలంలో
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరఫ్ పోచారం – బీఆర్ఎస్ నాయకులు
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరఫ్ పోచారం – బీఆర్ఎస్ నాయకులు వర్ని,ఆంధ్రప్రభ: బ్లాక్

36 C