SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

37    C
...

తమిళనాడులో ఎన్నికల వేళ రూ.543 కోట్లు నగదు సీజ్

తమిళనాడు లో శాసనసభ ఎన్నికలకు జరుగుతున్న కొన్ని గంటల ముందు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 1:29 pm

ప్రజలకు మంచి చేయడమే మా ల‌క్ష్యం..

ప్రజలకు మంచి చేయడమే మా ల‌క్ష్యం.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముగుడివాడ అభివృద్ధి

ప్రభ న్యూస్ 22 Apr 2026 1:27 pm

సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన భేటీలతో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్‌లు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.సింగపూర్‌లో నేరాల శాతం తక్కువగా ఉండటానికి కారణమైన కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత […] The post సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 1:24 pm

Association |టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా

Association | టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా Association

ప్రభ న్యూస్ 22 Apr 2026 1:22 pm

కుషాయిగూడలో ఆర్టీసి కార్మికుల వినూత్న నిరసన..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పలుచోట్ల డిపోల ముందు ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో వినూత్న నిరసన చేపట్టారు. బస్సు డిపో ముందు మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను తెలియజేస్తూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు. కాగా, ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇక, హైదరాబాద్ నగరంలో అద్దె బస్సులు యదావిధిగా నడుస్తున్నాయి. సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని.. 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మన తెలంగాణ 22 Apr 2026 1:22 pm

ఈసీకి బీజేపీ ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 1:21 pm

Telangana : అద్దె బస్సులు ప్రత్యామ్నాయంగా.. ప్రయివేటు వాహనాల ఛార్జీల మోత

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అద్దె బస్సులను నడుపుతోంది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 1:11 pm

INDIA: Maoist oblivion

On March 6, 2026, addressing a function marking the 57th Raising Day of the Central Industrial Security Force (CISF) at Mundali in Cuttack District, Odisha, Union Home Minister (UHM) Amit Shah asserted that the country was on the verge of eliminating the Communist Party of India-Maoist (CPI-Maoist) by the end of the month, adding: Today, […] The post INDIA: Maoist oblivion appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 1:08 pm

పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా…

పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా… రాష్ట్రంలో నీటిపారుదల, ఇంజనీరింగ్ వ్యవస్థను

ప్రభ న్యూస్ 22 Apr 2026 1:08 pm

గ్రాడ్యుయేషన్ డే…సెలబ్రేషన్

గ్రాడ్యుయేషన్ డే…సెలబ్రేషన్ భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని

ప్రభ న్యూస్ 22 Apr 2026 1:03 pm

హార్థిక్‌తో విబేధాలు.. స్లెడ్జింగ్‌పై కృనాల్ పాండ్యా కామెంట్స్

ఐపిఎల్-2026లో ఆర్‌సిబి ఆల్‌ రౌండర్‌ కృనాల్ పాండ్యా హాట్ టాపిక్‌గా మారాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్.. తన తమ్ముడు హార్థిక్‌ని ఔట్ చేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున ఆ వికెట్‌ని సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్థిక్ కూడా కృనాల్ పైపు చూస్తూ డగౌట్‌కి వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే ఆర్‌సిబి ఇన్‌సైడర్ షోలో కృనాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ షోలో మిస్టర్ నాగ్స్‌ ‘‘మీ ఇద్దరి బంధం బాగుంది కాదా? లేకపోతే ఏదైనా గొడవా?’’ అని ప్రశ్నించాడు. దీనిపై కృనాల్ మాట్లాడుతూ.. అంతా బాగుందని సమాధానం ఇచ్చాడు. ఇక లక్నో ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశాడంటూ వస్తున్న ఆరోపణలపై కృనాల్ స్పందించాడు. ‘‘ఓ కుర్రాడిని నేను స్లెడ్జ్ చేశానంటూ బయట చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అతడికి బౌలింగ్ చేశా. తొలి బంతికే ప్యాడ్స్ తాకిన వెంటనే ఔట్ కోసం అప్పీల్ చేశా. ఆ తర్వాత ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. నా బౌలింగ్‌లో నువ్వు సిక్సు కొట్టగలవు. అయితే, లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపించు’ అని మాత్రమే అన్నా. నేనెక్కడా స్లెడ్జింగ్ చేయలేదు. అతడు కూడా నవ్వేశాడు. అంతా సరదాగా అన్నదే. నా స్టైల్ చూసి నేను చాలా సీరియస్‌గా ఉంటానని, నాకు కోపమెక్కువని అనుకుంటారు. కానీ, నేను అలా ఉండను’’ అని కృనాల్ స్పష్టం చేశాడు.

మన తెలంగాణ 22 Apr 2026 1:00 pm

వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి

వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ అన్యాలపు నరేష్ చౌటుప్పల్,

ప్రభ న్యూస్ 22 Apr 2026 12:59 pm

నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్

నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించిన ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 22 Apr 2026 12:57 pm

సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్‌టీసీ) ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని, నాలుగు వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థను, […] The post సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 12:55 pm

Can Vamshi Paidipally handle Salman Khan?

Salman Khan was once the most bankable actor of Indian cinema. His films used to gross over Rs 100 crores in no time and Salman Khan was the most consistent star and his films used to mint big money in mass circuits. After a series of debacles, the audience are not much interested to watch […] The post Can Vamshi Paidipally handle Salman Khan? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 12:53 pm

డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి..

డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి.. యువతను మాదకద్రవ్యాల నుంచి కాపాడటం

ప్రభ న్యూస్ 22 Apr 2026 12:52 pm

మాజీ సిఎం నాదేండ్ల భాస్కర్‌రావు కన్నుమూత

మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు కన్నుమూత(90) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదేండ్ల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, 1984లో టిడిపి ప్రభుత్వం హయాంలో సిఎం ఎన్టీఆర్ గుండె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు.. ఒక నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాదేండ్ల ముఖ్యమంత్రిగా పని చేశారు.

మన తెలంగాణ 22 Apr 2026 12:49 pm

ప్రయాణికులు లేక వెలవెలబోతున్న ఉప్పల్ రింగ్ రోడ్డు

ఉప్పల్: తెలంగాణలో ఆర్ టిసి కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు లేక ఉప్పల్ రింగ్ రోడ్డు వెలవెలబోతుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద  వరంగల్ రూట్ లో బస్సులు లేకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా బస్సుల సరిపోవడం లేదు. బస్సుల కోసం బస్టాండుల్లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఊళ్లకు జనం బయల్దేరారు. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు క్యాష్ చేసుకుంటున్నాయి. 

మన తెలంగాణ 22 Apr 2026 12:46 pm

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి… మచిలీపట్నం – ఆంధ్రప్రభ : పరిసరాలను ప్రతి ఒక్కరూ

ప్రభ న్యూస్ 22 Apr 2026 12:44 pm

90Yrs |మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

90Yrs | మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత 90Yrs | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 22 Apr 2026 12:42 pm

ఉగ్రవాదానికి భారత్ తలవంచదు.. ప్రధాని మోదీ …

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది.గత ఏడాది ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ పహల్గాం వీధుల్లో మాయంకాకుండా గాయాల్లా మిగిలి ఉన్నాయి. ఆ దాడి అనంతరం ప్రభుత్వం దాదాపు 45 పర్యాటక ప్రదేశాలను మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పహల్గాం స్మారక స్థలం వద్ద బాధిత కుటుంబాలు చేరుకొని నివాళులు […] The post ఉగ్రవాదానికి భారత్ తలవంచదు.. ప్రధాని మోదీ … appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 12:40 pm

Breaking : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మృతి

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మరణించారు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 12:40 pm

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు.. పరారీలో ఎమ్మెల్సీ అనంతబాబు

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ (అనంతబాబు) కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.తన మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై కొత్త కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కాకినాడలోని ఆయన ఇంటికి పోలీసులు చేరుకోగా, అప్పటికే ఆయన అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేయడానికి అనంతబాబు ప్రయత్నించారన్న ఆరోపణలు వెలువడ్డాయి. కోర్టులో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని డబ్బు […] The post డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు.. పరారీలో ఎమ్మెల్సీ అనంతబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 12:34 pm

Pithapuram : పిఠాపురంలో మొదలయింది.. రాష్ట్రమంతటా అంటుకోదా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య ఎక్కడా సఖ్యత కనిపించడం లేదు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 12:31 pm

Fact Check: Viral Video misleading Linked to Bengal Polls; is actually from 2022

West Bengal’s political scene ahead of the 2025 elections is becoming increasingly active, with parties stepping up their campaign efforts on the ground. The BJP has been regularly sending senior leaders to the state to strengthen its organisational base and widen public outreach. These visits include rallies, meetings with party workers, and direct interactions with voters across different regions. The party is focusing on key issues and development narratives to connect with people and expand its support. As the election approaches, these sustained efforts highlight the growing political competition in one of India’s most closely watched states. Amid the ongoing elections in West Bengal, a video is circulating on social media that allegedly shows a Trinamool Congress (TMC) woman leader issuing threats to local residents. In the video, she is purportedly heard warning that everything would be destroyed if people vote in favour of the BJP. View this post on Instagram A post shared by Chowkidar Raakesh Paul (@raakesh_paul11) You can find the screenshot below. Fact Check: The claim is misleading. The video is from 2022 and shows Baby Koley, not related to the current elections. To investigate the viral video, we took screenshots from the clip and conducted a reverse image search using key frames. We found a YouTube video from the News18 Bangla channel. The video was uploaded on 8 February 2022 and is titled: “BJP-কে ভোট দিলেই বাড়িতে আগুন লাগিয়ে দেব, বার্তা BJP কর্মীর, প্রার্থী তালিকা নিয়ে কোন্দল খড়গপুরে.” When translated into English, it reads: “I will set your house on fire if you vote for BJP, says BJP worker, amid dispute over the candidate list in Kharagpur.” The video appears to be the same as the viral clip circulating on social media. On comparing both videos, we found that they originate from the same incident. In the description, News18 Bangla mentioned that in Kharagpur, a dispute had broken out over a candidate. It further stated that there were allegations of threats that houses would be set on fire if people voted for a particular party candidate. The incident reportedly caused unrest in Ward No.10 of Kharagpur, where posters were also seen being torn down. Using relevant keywords from the News18 Bangla YouTube video, we also searched on the News18 Bangla website and found a matching report link. In the published article News18 Bangla mentioned, The report stated that the person seen in the video is Baby Koley, a former Bharatiya Janata Party (BJP) leader. According to her, she was asked to pay ₹5 lakh to get a ticket for the Kharagpur municipal elections. However, the ticket was later given to another candidate, which led to her anger against the party. During further research, we also found that the municipal corporation elections in West Bengal were held in February 2022. Baby Koley later left the BJP and joined the Trinamool Congress (TMC). However, she was suspended by the party in July 2025 following allegations that she had assaulted veteran CPI(M) leader Anil Das. The West Bengal Police also clarified and debunked the claim, stating that the video is from an incident that took place on 27 February 2022. They added that it is being falsely circulated as a recent event and warned that legal action would be taken against those sharing the misleading video. This video relates to an incident of 27 February 2022. It is being falsely circulated as recent incident. Legal action will be taken against those who are circulating this misleading video. #FakeNewsAlert pic.twitter.com/dhBNFDaE8d — West Bengal Police (@WBPolice) April 18, 2026 Hence, our findings show that the claim is misleading. The video is from the 2022 municipal corporation elections and is not related to the current elections.

తెలుగు పోస్ట్ 22 Apr 2026 12:28 pm

IRGC |కంటైనర్ నౌకపై దాడి

IRGC | కంటైనర్ నౌకపై దాడి IRGC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క

ప్రభ న్యూస్ 22 Apr 2026 12:27 pm

Ponnam Prabhakar : చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 12:22 pm

పల్నాడు జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు

పల్నాడు జిల్లాలో నాటు బాంబులు తీవ్ర కలకలం రేపాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన టీడీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి ఇంట్లో ఈ బాంబులు లభ్యం కావడంతో పాత కక్షల కోణంపై పోలీసులు దృష్టి సారించారు.గ్రామస్థుల సమాచారం మేరకు నిన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేతగా ఉన్న సంక్రాంతి కోటయ్యకు చెందిన […] The post పల్నాడు జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 12:16 pm

కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు.. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత

న్యూఢిల్లీ: కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌లో జరగాల్సిన రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(UKMTO) బుధవారం హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపింది. కాల్పుల్లో ఆ నౌక ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ  ఘటనతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(UKMTO).. ఉదయం 7.55 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గార్డ్ గన్‌బోట్ ఒకటి నౌకను లక్ష్యంగా చేసుకుందని  తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు, పర్యావరణ నష్టం జరగలేదని ఇరాన్ పారామిలిటరీ దళం వెల్లడించింది. ఇటీవల అమెరికా ఓ ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మన తెలంగాణ 22 Apr 2026 12:05 pm

Court |ఏడుగురికి 7ఏళ్ల జైలు

Court | ఏడుగురికి 7ఏళ్ల జైలు Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క

ప్రభ న్యూస్ 22 Apr 2026 12:04 pm

కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్‌ రావులకు హైకోర్టులో భారీ ఊరట

కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నా, నివేదిక ఆధారంగా చర్యలు చెల్లవని వ్యాఖ్యకాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్ రావుతో పాటు మరో ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను […] The post కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీశ్‌ రావులకు హైకోర్టులో భారీ ఊరట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 12:01 pm

BRS : హైకోర్టు తీర్పుపై హరీశ్ రియాక్షన్

హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 11:54 am

What’s Stopping Puri Jagannadh?

Sensational director Puri Jagannadh completed 26 years in Telugu cinema. He delivered a series of flops and he soon bounced back with sensational hits. He is an inspiration for many blockbuster directors and the audience always waited for his comeback. Even the entire Telugu cinema supported Puri Jagannadh after he delivered a disaster and they […] The post What’s Stopping Puri Jagannadh? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 11:49 am

Terrorist Attack |ప్రధాని కఠిన హెచ్చరిక…

Terrorist Attack | ప్రధాని కఠిన హెచ్చరిక… Terrorist Attack | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 22 Apr 2026 11:46 am

HYD |హై వోల్టేజ్ టవర్ ఎక్కి హల్‌చల్…

HYD | హై వోల్టేజ్ టవర్ ఎక్కి హల్‌చల్… HYD | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 22 Apr 2026 11:38 am

పహల్గాం ఉగ్రదాడి మృతులకు మోదీ నివాళి

పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 11:38 am

Article 309 |హిమాచల్ ప్రదేశ్‌లో జీతాల కోత నిర్ణయం

Article 309 | హిమాచల్ ప్రదేశ్‌లో జీతాల కోత నిర్ణయం Article 309

ప్రభ న్యూస్ 22 Apr 2026 11:35 am

పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

ఉర్కొండ ఏప్రిల్ 22, ( జనం సాక్షి ) ;అకాల వర్షంతో పిడుగుపాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందిన సంఘటన మండలములో చోటు చేసుకుంది. వివరాల్లోకి …

జనం సాక్షి 22 Apr 2026 11:32 am

నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని

దళిత సంఘాలు సన్మానం గంభీరావుపేట ఏప్రిల్ 21 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తిరిగి సాయి చాందిని విడుదలైనటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ లో …

జనం సాక్షి 22 Apr 2026 11:23 am

inquiry |హైకోర్టు సంచలన తీర్పు…

inquiry | హైకోర్టు సంచలన తీర్పు… inquiry | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క

ప్రభ న్యూస్ 22 Apr 2026 11:23 am

April Third Weekend OTT Release Chart

It is the third week of April and there are a series of films and web series streaming on various platforms for the Indian audience. Band Melam and Lechindi Mahila Lokam are the only Telugu titles streaming for the weekend. Here is the complete list of streaming titles for the third weekend of April: April […] The post April Third Weekend OTT Release Chart appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 11:21 am

America - Iran - Ceasefire : చమురు ధరలు తగ్గుతాయా? ట్రంప్ తాజా నిర్ణయంపై ఆసియా మార్కెట్ పై?

అమెరికా–ఇరాన్ చర్చలు ముందుకు సాగడం లేదు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 11:20 am

కొరటాల శివతో బాలకష్ణ

హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకష్ణ అభిమానులకు కొత్త కబులు వినిపించేందుకు సిద్దపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప్పుడు దీనితో పాటే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దర్శకుడు కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనకు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల కథలు వినిపించినట్లు తెలిసింది. కానీ…ఇప్ప్పుడు తదుపరి సినమా కోసం కొరటాలకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే […] The post కొరటాల శివతో బాలకష్ణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 11:12 am

యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు

పి.వై.ఎల్ జిల్లా మహాసభలో కోలా లక్ష్మీ నారాయణ భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మత్తు …

జనం సాక్షి 22 Apr 2026 11:04 am

కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నిలిపితే.. హైకోర్టులో కెసిఆర్, హరీష్ కు ఊరట

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన రిపోర్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తున్నట్లు బుధవారం హైకోర్టు వెల్లడించింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో కెసిఆర్, హరీష్ రావులకు ఊరట లభించింది. కాగా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ కెసిఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్‌ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి కోర్టు.. అలాంటి తీర్పే ఇచ్చింది.

మన తెలంగాణ 22 Apr 2026 11:03 am

సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గోడ పత్రికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): …

జనం సాక్షి 22 Apr 2026 11:02 am

తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి

తుర్కపల్లి, ఏప్రిల్ 21 జనం సాక్షిసుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తొమ్మిదో వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంబటి చెన్న కిష్టయ్య తెలిపారు.మంగళవారం తుర్కపల్లి …

జనం సాక్షి 22 Apr 2026 10:58 am

ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన వాసిమ్ ఖాన్

క్రీడలు: పాకిస్థాన్ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ నుంచి వైదొలిగారు. ఐసీసీ జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవిని వీడారు. జెఫ్ అల్లార్డెస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆయన పీసీబీ సీఈవోగా మూడేళ్లు పనిచేశారు. ఇప్ప్పుడు వైదొలిగినా… మరో పదవీ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఐసీసీలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. […] The post ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన వాసిమ్ ఖాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 10:56 am

AP |ఘటనాస్థలంలోనే…

AP | ఘటనాస్థలంలోనే… AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : పశ్చిమ

ప్రభ న్యూస్ 22 Apr 2026 10:55 am

Breaking : హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు బిగ్ రిలీఫ్

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట లభించింది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 10:52 am

ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది

సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం…. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె న్యాయబద్ధమైనదని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తెలిపారు.ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని,ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం,ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఖాళీ పోస్టుల భర్తీ, కార్మికులకు సంబంధించిన సంక్షేమ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజలకు మెరుగైన రవాణా సేవలు […] The post ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 10:52 am

ఆదివాసీలతో కలిసి మంత్రి జూపల్లి బస్సు ప్రయాణం..

ఆదివాసీలతో కలిసి మంత్రి జూపల్లి బస్సు ప్రయాణం.. ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర

ప్రభ న్యూస్ 22 Apr 2026 10:51 am

suicide |తమ్ముడి అంత్యక్రియల దగ్గరే…

suicide | తమ్ముడి అంత్యక్రియల దగ్గరే… suicide | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క

ప్రభ న్యూస్ 22 Apr 2026 10:49 am

పెద్దూరులో త్రీఫేస్ విద్యుత్తుకు శ్రీకారం..

పెద్దూరులో త్రీఫేస్ విద్యుత్తుకు శ్రీకారం.. కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూరు

ప్రభ న్యూస్ 22 Apr 2026 10:42 am

అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు: ట్రంప్

ఇప్పట్లో చర్చలు లేవు: జేడీ వాన్స్ వాషింగ్టన్: ఇరాన్‌తో రెండోవిడత చర్చలపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరుదేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికా- ఇరాన్ మధ్య ఈనెల 8న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల విరమణ ముగియడానికి కొన్ని […] The post అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు: ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Apr 2026 10:41 am

Video: Raghu Kunche Exclusive Interview

The post Video: Raghu Kunche Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 10:39 am

సామాజిక సేవ మనందరి బాధ్యత..

సామాజిక సేవ మనందరి బాధ్యత.. పాయకాపురం, ఆంధ్రప్రభ : కల్వరి ప్రేమ ప్రార్ధన

ప్రభ న్యూస్ 22 Apr 2026 10:28 am

Hyderabad : మెట్రో రైళ్లన్నీ కిటకిట.. పార్కింగ్ అంతా ఫుల్లు

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి

తెలుగు పోస్ట్ 22 Apr 2026 10:24 am

వేధింపులు భరించలేక.. వరంగల్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వేధింపుల కారణంగా ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. నగరంలోని మట్టెవాడ పరిధిలో నివాసం ఉంటూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో సంగీత(33) అనే మహిళ, కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బందోబస్తు విధులు ముగించుకుని మంగళవారం మట్టెవాడలోని తన నివాసానికి చేరుకున్న సంగీత.. రాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, శ్రీధర్ అనే కానిస్టేబుల్ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంగీత, సూసైడ్ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మట్టేవాడ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 22 Apr 2026 10:23 am

ఉప్పల్ డిపో వద్ద ఆర్టీసి కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా

మన తెలంగాణ బోడుప్పల్ : ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసి కార్మికుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది.దీంతో బుధవారం ఉప్పల్ డిపో ముందు సమ్మె నిర్వహించారు.ఈ సమ్మె కు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు తెలిపారు. ఆర్టీసి కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో బుధవారం నుంచి ఆర్టీసి జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు ఆర్టీసి కార్మికులు ఉప్పల్ డిపో ముందు సమ్మెకు దిగారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళకుండా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా  తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ...ఆర్టీసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. ఆర్టీసి కార్మికుల వల్లే తెలంగాణ వచ్చిందని, ఆర్టీసితో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని హెచ్చరించారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ ప్రభుత్వానికి పడుతుందని విమర్శించారు. అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వలన కరీంనగర్ లో ప్రమాదం జరిగిందని, తృటిలో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతారా? అని మండిపడ్డారు. కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.  

మన తెలంగాణ 22 Apr 2026 10:17 am

How did Koratala join NBK’s Project?

It may not be known to many but Koratala Siva met Nandamuri Balakrishna last year and discussed about directing a film. But somehow the talks did not reach the final stages and there are various inside speculations for this. Koratala Siva shares a great bond with a young Tollywood actor and Balayya kept him aside […] The post How did Koratala join NBK’s Project? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Apr 2026 10:12 am

Summer Effect : ఎండలు ఇన్ని సమస్యలు తెచ్చిపెడుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 22 Apr 2026 10:10 am

బస్సు స్టాప్ లేకపోవడంతో..

బస్సు స్టాప్ లేకపోవడంతో.. కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్

ప్రభ న్యూస్ 22 Apr 2026 10:07 am

సింగపూర్ లో మంత్రుల బృందం

సింగపూర్ లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 10:06 am

దశలవారీగా కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తాం: ఆర్ టిసి ఎండి

హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో ఆర్ టిసి జెఎసి నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఐఎఎస్ అధికారుల కమిటీతో జెఎసి నేతలు సుదీర్థంగా చర్చలు జరిపినప్పటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో కార్మికులు డిపోల ముందు ధర్నాకు దిగారు. ఈ రోజు నుంచి ఆర్ టిసి కార్మికులు సమ్మెకు పిలుపు నివ్వడంతో ఆర్ టిసి ఎండి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ టిసి కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, కార్మికులు డిమాండ్లను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. రాజకీయ లబ్ది కోసమే కార్మికులను నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని దుయ్యబట్టారు. కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరారు. ఇప్పటికే కార్మికులు డిపోలకు చేరుకొని ధర్నాకు దిగారు. మాటలు వద్దు అని చేతలే ముద్దు అంటూ నినాదాలు చేస్తన్నారు. కానీ ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపించడానికి ప్రయత్నిస్తోంది. పోలీసుల భద్రతాలో బస్సులు నడిపిస్తుండడగా ఆర్ టిసి కార్మికులు అడ్డుకుంటున్నారు. 

మన తెలంగాణ 22 Apr 2026 10:05 am

ఏపీలో ఎల్లుండి నుంచి పాఠశాలలకు సెలవులు

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 22 Apr 2026 9:58 am

కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి –వనపర్తి జేఏసీ

కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి – వనపర్తి జేఏసీ వనపర్తిటౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:58 am

కార్మికుల సమ్మెతో కదలని బస్సులు

కార్మికుల సమ్మెతో కదలని బస్సులు వరంగల్, ఆంధ్రప్రభ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:53 am

శిధిలావస్థలో ఎఫ్.డీ.వో కార్యాలయం

శిధిలావస్థలో ఎఫ్.డీ.వో కార్యాలయం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాలో నాడు ఉమ్మడి

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:46 am

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం తెల్లవారు జామునుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఇక, తిరుమల వెంకన్నను 73,324 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 22,955 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

మన తెలంగాణ 22 Apr 2026 9:42 am

Gold Prices Today : హై అలెర్ట్.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింంది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 9:41 am

కరీంనగర్ లో లారీని ఢీకొట్టిన ఆర్ టిసి బస్సు... ప్రయాణికులకు గాయాలు

హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఆర్ టిసి కార్మికులు సమ్మె చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను బంద్ చేశారు. ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్ల సాయంతో బస్సులను నడుపుతోంది. కరీంనగర్ 2కు చెందిన బస్సులో ప్రయాణికులను ఎక్కించి ఓ ప్రైవేటు డ్రైవర్ సహాయంతో వరంగల్ కు పంపించారు. అల్గూనుర్ సమీపంలోకి రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీకొట్టింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ వణికిపోయారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన ప్రయాణికులను 108 అంబులెన్స్ లో కరీంనగర్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 22 Apr 2026 9:37 am

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు బీజేపీ నాయకుల మద్దతు ఉట్నూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:35 am

ఉగ్రవాదానికి భారత్ ఎప్పటికీ తలొగ్గదు.. పహల్గామ్‌ ఉగ్రదాడిపై మోడీ..

న్యూఢిల్లీ: గతేడాది జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి భారతదేశం ఎప్పటికీ తలొగ్గదని, అటువంటి హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడి జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఏప్రిల్ 22, 2025న ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు. గత ఏడాది ఇదే రోజున జరిగిన దారుణమైన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకుంటున్నాను. వారిని ఎన్నటికీ మరచిపోలేము. ఈ నష్టం నుండి కోలుకుంటున్న బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక దేశంగా, మనం దుఃఖంలోనూ, సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాము. భారతదేశం ఏ రకమైన ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల హేయమైన కుట్రలు ఎన్నటికీ సఫలం కావు అని ప్రధాని పేర్కొన్నారు కాగా, గత ఏడాది ఏప్రిల్ 22న, దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్, ప్రతీకారం తీర్చుకునేందుకు.. మే 7న భారత్ సైనిక చర్యను ప్రారంభించి, పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసింది.

మన తెలంగాణ 22 Apr 2026 9:30 am

లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..

లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు కరీంనగర్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:28 am

Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 9:16 am

ఆపదలో అండగా ప్రభుత్వం..

ఆపదలో అండగా ప్రభుత్వం.. ఖానాపూర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:11 am

Karnataka : షాకింగ్.. ఇలా కూడా చేస్తారా.. ఒక యువతి మర్డర్ చేసిన తీరు చూస్తే?

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లి చేసుకోడని అనుమానించిన యువతి ప్రియుడిని దారుణంగా చంపేసింది.

తెలుగు పోస్ట్ 22 Apr 2026 9:09 am

ఆర్టీసీ సమ్మె..

ఆర్టీసీ సమ్మె.. మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన

ప్రభ న్యూస్ 22 Apr 2026 9:04 am

మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు

మోగిన సమ్మె సైరన్.. నిలిచిన ఆర్టీసీ సర్వీసులు కొత్తూరు, ఆంధ్రప్రభ : తమ

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:58 am

బస్సులు బంద్ – సమ్మె ఉద్యమం ఉధృతం

బస్సులు బంద్ – సమ్మె ఉద్యమం ఉధృతం 32 డిమాండ్ల సాధన లక్ష్యంగా

ప్రభ న్యూస్ 22 Apr 2026 8:51 am

IPL 2026 : ఐపీఎల్ నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్

నేడు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది.

తెలుగు పోస్ట్ 22 Apr 2026 8:49 am

Road Accident : ఏపీలో రోడ్ యాక్సిడెంట్.. ముగ్గురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

తెలుగు పోస్ట్ 22 Apr 2026 8:40 am

Tirumala : తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. వెంటనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది

తెలుగు పోస్ట్ 22 Apr 2026 8:31 am

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. గేల్ వరల్డ్ రికార్డు బ్రేక్

హైదరాబాద్: టీ20 క్రికెట్ లో టీమిండియా బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ పొట్టి ఫార్మాట్‌లో అభిషేక్ నాలుగోసారి 130+ స్కోరును నమోదు చేశాడు. దీంతో క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ.. నయా రికార్డును నెలకొల్పాడు. ఈ ఫార్మాట్ లో గేల్, ఫించ్ లు చెరో మూడుసార్లు 130 పరుగుల మార్కును దాటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా మంగళవారం రాత్రి ఉప్పల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ కేవలం 68 బంతుల్లో10 ఫోర్లు, 10 సిక్సులతో అజేయంగా 135 పరుగులు చేశాడు. అభిషేక్ తన కెరీర్‌లో కేవలం 188 మ్యాచ్‌లలో మాత్రమే ఈ ఘనతను సాధించాడు. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి, సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ పూర్తి ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. ఇక, ఏప్రిల్ 25న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

మన తెలంగాణ 22 Apr 2026 8:25 am

నేటి నుంచే కేదార్‌నాథ్‌ దర్శనం

నేటి నుంచి కేదార్‌నాథ్‌ ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి

తెలుగు పోస్ట్ 22 Apr 2026 8:20 am