కౌలు రైతు కన్నెర్ర పత్తికొండ, ఆంధ్రప్రభ : గిట్టుబాటు ధర లేక తన
రామ్గోపాల్వర్మపై మరో కేసు నమోదు
వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మపై రిటైర్డ్ ఐపిఎస్ అంజనా సిన్హా హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా తన ఐడెంటిటీని తప్పుగా ఉపయోగించారని ఆమె రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దహనం అనే వెబ్సిరీస్లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ’దహనం’ వెబ్సిరిస్కు నిర్మాత రామ్గోపాల్వర్మ, దర్శకుడు అగస్త్య మంజు. 2022లో చిత్రీకరించిన దహనం వెబ్సిరీస్పై ఫిర్యాదు వచ్చింది. కథ రాయల సీమ […]
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందాలపై సిపిఐ ధర్నా
విశాలాంధ్ర,కదిరి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందాలను అరికట్టాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంగళవారం సీపీఐ డివిజన్ కార్యదర్శి నల్లజోడు పవన్, సహాయ కార్యదర్శి హసన్, పట్టణ కార్యదర్శి లియాకత్ ఆలీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం వారు మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ లావాదేవీలు ఎక్కువ శాతం సాగుతున్నట్లు రోజు రోజుకు ఆరోపణలు వెలువెత్తున్నా ఇక్కడ అడిగేవారు లేక పోవడంతో ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. […] The post సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందాలపై సిపిఐ ధర్నా appeared first on Visalaandhra .
ఏ రాష్ట్రమైనా అన్ని రంగాలలో ముందుండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి అన్నివైపుల నుండీ
NTR goes through rigorous physical training for NTRNeel
Man of Masses NTR, who got massive craze around the globe will be working with Prashanth Neel, the phenomenal director who delivered biggest blockbusters like KGF series and Salaar. The film, tentatively titled NTRNeel shoot progressing at brisk pace. NTR is seen sporting a slim and lean look for his fierce role in the film. […] The post NTR goes through rigorous physical training for NTRNeel appeared first on Telugu360 .
ఏఐటియుసి లో చేరిన పారిశుధ్య కార్మికులు
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో పనిచేస్తున్న 20 మంది పారిశుధ్య కార్మికులు మంగళవారం సిఐటియు నుండి ఏఐటియుసి సభ్యత్వం స్వీకరించారు, ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో పని చేస్తున్న కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు,ఆప్కాస్ లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు,అవుట్సోర్సింగ్ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు, అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని కేంద్ర […] The post ఏఐటియుసి లో చేరిన పారిశుధ్య కార్మికులు appeared first on Visalaandhra .
బిజెపిది నకిలీ జాతీయవాదం: కెటిఆర్
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బిఆర్ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బిజెపి నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిజెపిది నకిలీ జాతీయవాదమని, తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) […]
త్వరలో కిషోర బాలికా సంఘాలు : మంత్రి సీతక్క
మహిళా స్వయం సహాయక బృందాల తరహాలోనే కౌమార బాలిక సంఘాలను ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటు పై అధికారులకు మంత్రి సీతక్క దిశ నిర్దేషం చేశారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపవచ్చని మంత్రి పేర్కొన్నారు. బేగంపేటలోని జ్యోతి రావు పూలే ప్రజా భవన్లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, […]
సామాన్యులకు ఇక కష్టమే.. దూసుకుపోతున్న బంగారం ధరలు
పసిడి కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు రోజురోజుకు భారీగా పెరుగుతూ పరుగులు పెడుతున్నాయి. దీంతో మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఇకనుంచి అందని ద్రాక్షగా బంగారం మారిపోయింది. ఇప్పటికే రూ.లక్ష పదివేలు దాటిన బంగారం ధరలు.. మరోసారి భారీగా పెరిగాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల తులం బంగారంపై రూ.870 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ.800 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ […]
స్వస్థ నారీ – శక్తివంతమైన కుటుంబం అభియాన్” మహిళల ఆరోగ్య శిబిరాలు
విశాలాంధ్ర…..హీరేహల్, మండలం సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 2 వరకు హీరేహల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో “స్వస్థ నారీ – శక్తివంతమైన కుటుంబం అభియాన్” మంగళ వారం ఆరోగ్య శిబిరాలు నిర్వహించబడనున్నాయనీ వైద్యాధికారి డా. శ్రవణ్ కుమార్ , డా నజీనీన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ –“అభియాన్ లో భాగంగా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, గర్భిణీ స్త్రీలకు యాంటినేటల్ చెకప్, రక్తపోటు, షుగర్, కంటి, ENT, దంత పరీక్షలు, రక్తహీనత (అనీమియా), […] The post స్వస్థ నారీ – శక్తివంతమైన కుటుంబం అభియాన్” మహిళల ఆరోగ్య శిబిరాలు appeared first on Visalaandhra .
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కి గౌడ్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాకరు.
పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం
-108 నూతన వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల విశాలాంధ్ర – రాజానగరం : పేదల ఆరోగ్య సంరక్షణే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణ అన్నారు.భవ్య హెల్త్ సర్వీస్ సంస్థ సారధ్యంలో సుమారు 40లక్షల వ్యయంతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్) ఆధునిక సాంకేతికత వైద్య పరికరాలతో స్తానిక ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ చొరవతో ఏపీ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 108 వాహనాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామ […] The post పేదల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం appeared first on Visalaandhra .
విశాలాంధ్ర గుంతకల్: మండలంలోని బుగ్గ సంఘాల దగ్గర స్కూటర్ లు దొంగను అరెస్ట్ చేశామని కసాపురం పోలీస్ స్టేషన్ సిఐ ఎన్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కసాపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సీఐ ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం ఎస్పీ.జగదీష్ గుంతకల్ డిఎస్పి, ఉత్తరువు మేరకు గుంతకల్ రూరల్ ఇన్స్పెక్టర్ N. ప్రవీణ్ కుమార్ ఆద్వర్యంలో , కసాపురం పోలీసు స్టేషన్ ఎస్సై టి పి. వెంకటస్వామి తమ […] The post స్కూటర్ల దొంగ అరెస్ట్ appeared first on Visalaandhra .
Hyderabad : విద్యుత్తు శాఖ ఏడీఈ బంధువుల ఇంట్లో రెండు కోట్ల నగదు
హైదరాబాద్ విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి
లోయర్ మానేరు జలాశయం 4 గేట్లు ఎత్తిన అధికారులు
లోయర్ మానేరు జలాశయం 4 గేట్లు ఎత్తిన అధికారులు ఉమ్మడి కరీంనగర్ బ్యూరో,
బస్సుల్లోనే మా ఊపిరి పోయేలా ఉంది #freebusservice #andrapradesh #viralvideo #apsrtcbus #latestnews
Video : Kishkindhapuri Music Director CHAITAN BHARADWAJ Exclusive Interview
The post Video : Kishkindhapuri Music Director CHAITAN BHARADWAJ Exclusive Interview appeared first on Telugu360 .
దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి
బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను సవిత తల్లి కిందకు తోసి హత్య చేసిిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సవితి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఆగస్టు 27న బీదర్ పట్టణంలోని ఆదర్శ్ కాలనీలో జరిగింది. 6 సంవత్సరాల బాలిక సాన్వి మూడవ అంతస్తు నుండి అకస్మాత్తుగా కింద పడి […]
Kalvakuntla Kavitha : కవిత స్పీడ్ పెంచింది అందుకేనా? అసలు వ్యూహం అదేనటగా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత కార్యక్రమాలతో పార్టీ కంటే ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారు
Confusion over Pawan Kalyan’s OG Trailer
OG is the next big film of Telugu cinema and this Pawan Kalyan starrer is carrying terrific expectations. There is a huge demand for the tickets and the advance sales are outstanding. The film is in the final stages of post-production. The film’s music director Thaman is working on the final background score. The makers […] The post Confusion over Pawan Kalyan’s OG Trailer appeared first on Telugu360 .
(అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : అనంతపురం (Anantapur) జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ
ధర్మవరం లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం
విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు సత్య కుమార్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా ధర్మవరం పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా, సత్యన్నసేన ఆధ్వర్యంలో ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం ప్రాంగణంలో ఉదయం మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు, యువతీ యువకులు, సామాజిక సేవా నిబద్ధత కలిగిన ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను రక్షించే అవకాశం లభించిందని, రక్తదానం […] The post ధర్మవరం లో మెగా రక్తదాన శిబిరం విజయవంతం appeared first on Visalaandhra .
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రుషి విద్యాలయంలో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డీన్. భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీన్ భాస్కర్ రెడ్డి, హెడ్మాస్టర్ కరణ్ స్వరూప సింగ్, సిపిఓ రవీంద్ర వారు మాట్లాడుతూ సెల్ ఫోన్ దుష్ ప్రభావం మీద ఒక ప్రత్యేకమైన నాటకాన్ని ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నదానికి మన భారతదేశం నిదర్శనం అని తెలిపారు. బాల్యం నుండే జాతీయ భావాలను విద్యార్థులు అలవర్చుకోవాలని […] The post ఘనంగా హిందీ దివస్ వేడుకలు appeared first on Visalaandhra .
Andhra Pradesh : హ్యాపీ డేస్.. విద్యార్థులకు ఫుల్లు హాలిడేస్
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంస్థలకు తొమ్మిదిరోజులు దసరా సెలవులు ప్రకటించింది. తెలంగాణలో పదమూడు రోజులు సెలవులు ఇచ్చారు
భారతగడ్డపై తొలి మ్యాచ్లోనే శతక్కొట్టిన ఆసీస్ యువ క్రికెటర్
లక్నో: ఆస్ట్రేలియా-ఎ జట్టు ప్రస్తుతం భారత్లో పర్యటిస్తోంది. భారత్-ఏ జట్టుతో ఆసీస్ అనాధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. లక్నోలో ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్లో ఆసీస్ యువ క్రికెటర్ శామ్ కాన్స్టాస్(Sam Konstas) చెలరేగిపోయాడు. 114 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 109 పరుగులు చేశాడు. శామ్తో పాటు మరో ఓపెనర్ క్యాంపెబెల్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 97 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సుల సాయంతో 88 […]
నా జీవితం జానపద కళ రంగానికి అంకితం.. సోమిశెట్టి సరళ
విశాలాంధ్ర ధర్మవరం;! శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రముఖ గాయని, గిన్నిస్ బుక్ హోల్డర్ అయిన సోమిశెట్టి సరలకు విజయవాడలో జరిగిన అఖిలభారత పద్మశాలి సంఘం వార్షిక , జాతీయ మహాసభలో జానపదం, స్వాతంత్ర సమరవీరుల వెలికితీతలో జాతీయస్థాయిలో పరిశోధన ఆత్మకు రచయితగా, సరళ సమాజానికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ వారిని సంఘ అధ్యక్షులు నాగేశ్వరరావు, మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తన జీవితాన్ని జానపద కళా […] The post నా జీవితం జానపద కళ రంగానికి అంకితం.. సోమిశెట్టి సరళ appeared first on Visalaandhra .
గ్రంథాలయంలో నూతన కమిటీ ఏర్పాటు..
గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేసినట్టు గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఉత్తర్వులు మేరకు రమ కార్యదర్శి జిల్లా అధికారిని ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కమిటీలో అధ్యక్షులుగా చింతపులుసు పెద్దన్న, ఉపాధ్యక్షులుగా మేడా రవి, ప్రధాన కార్యదర్శిగా ఎంఈఓ గోపాల్ […] The post గ్రంథాలయంలో నూతన కమిటీ ఏర్పాటు.. appeared first on Visalaandhra .
( నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ) : నంద్యాల (Nandyal) జిల్లాలో ఓ
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. రోటరీ క్లబ్
విశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్, క్యాంపు చైర్మన్ రిటైర్డ్ డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. రోటరీ క్లబ్ appeared first on Visalaandhra .
Chiranjeevi praises highly BSS Kishkindhapuri
Megastar Chiranjeevi recently watched new release BSS Kishkindhapuri and he shared his opinion about the film. He appreciated the craft that went into combining horror thriller with psychological elements to give a different experience. He appreciated producer Sahu Garapati’s penchant to support a young team and give them everything they needed to deliver such a […] The post Chiranjeevi praises highly BSS Kishkindhapuri appeared first on Telugu360 .
Kishkindhapuri is a Relief for Bellamkonda Sreenivas
Young actor Bellamkonda Sreenivas made big statements before the release of his Hindi film Chatrapathi. He said that he would focus on Bollywood and his brother would take up Telugu films. Things changed completely after the release of Chatrapathi. Bellamkonda Sreenivas had to take a break to revive his film career. He is done with […] The post Kishkindhapuri is a Relief for Bellamkonda Sreenivas appeared first on Telugu360 .
సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి యూనియన్ అండ
నాగేంద్రమ్మకు ఏఐటీయూసీ రూ. 30 వేల ఆర్థిక సహాయం విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఇటీవల కాలంలో గుండెపోటుతో మృతి చెందిన గాలిమర్ల కంపెనీ సెక్యూరిటీ గార్డ్ చక్రాల శ్రీనివాసుల భార్య నాగేంద్రమ్మకు యూనియన్ తరపున రూ.30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. మంగళవారం ఏఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, వీరేష్ పరామర్శించి భరోసా ఇచ్చారు. శ్రీనివాసులు లేని లోటు యూనియన్కు తీరని లోటు అన్నారు. The post సెక్యూరిటీ గార్డ్ కుటుంబానికి యూనియన్ అండ appeared first on Visalaandhra .
Pawan Kalyan to take a Break for Two years
Powerstar Pawan Kalyan has been occupied with the political responsibilities after he took oath as the Deputy Chief Minister of Andhra Pradesh. The actor-turned-politician has taken a long pause from film-related activities. He soon decided to complete the film shoots. Hari Hara Veera Mallu released recently and OG is slated for Dasara release. Pawan Kalyan […] The post Pawan Kalyan to take a Break for Two years appeared first on Telugu360 .
Rayalaseema BC leader to get Governor post ?
If the ongoing reports in Delhi political circles are to be believed, another seasoned leader from Andhra Pradesh is likely to be named as Governor for a state by the NDA government led by Narendra Modi. The Telugu Desam Party headed by Chief Minister Chandrababu Naidu is reportedly holding discussions with the BJP in this […] The post Rayalaseema BC leader to get Governor post ? appeared first on Telugu360 .
దిగ్విజయంగా జరిగిన ధర్మవరం చేనేతల కాంచీపురం స్టడీ టూర్ యాత్ర
విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, చేనేత, జౌలీ శాఖ మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు దేశం లోనే అతి పెద్దదైనా ధర్మవరం చేనేత మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అమలు పరుచుటకు కావలసిన అవగాహన కొరకు (ఎక్స్పోజర్ విజిట్) తమిళనాడు రాష్ట్రము లోని కాంచీపురం హ్యాండ్లూమ్ క్లస్టర్లో జరుగుతున్న ప్రోడక్ట్ అభివృద్ధి గురించి, స్కిల్ అప్ గ్రేడేషన్ లో వారు వాడుతున్న అదునాతన పరికరముల గురించి, అదునాతన డిజైన్ ల మార్పులు […] The post దిగ్విజయంగా జరిగిన ధర్మవరం చేనేతల కాంచీపురం స్టడీ టూర్ యాత్ర appeared first on Visalaandhra .
అత్యాచారం కేసులో దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష
నల్గొండ: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు (Nalgonda Court) సంచలన తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైతు శిక్షతో పాటు.. 40 వేల రూపాయిల జరిమానా విధిందచింది. ఇక బాలికకు రూ.10 లక్షలు నష్టపరిహాం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 2023 మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ పోక్సో కోర్టు ఇన్చార్జ్ జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించారు. Also Read : […]
ప్రైవేట్ మెడికల్ లేబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ
విశాలాంధ్ర ధర్మవరం:: మంగళగిరిలోని ఆర్బి కన్వెన్షన్ హాల్ లో నవ్యాంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లాబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు డాక్టర్ గౌతమ్ రాజ్ సంఘం సభ్యులు లోగోను ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడిగా టి హరిబాబును ఎన్నుకోవడం జరిగింది. తదుపరి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వి. దినేష్ ను రాష్ట్ర సహకార దర్శిగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర ఈసీ నెంబర్ గా కె. […] The post ప్రైవేట్ మెడికల్ లేబరేటరీ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ appeared first on Visalaandhra .
పొరపాట్లు జరగకూడదు కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : ముందస్తు ఖరీఫ్ సీజన్(Kharif Season)లో
( కర్నూల్ బ్యూరో ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ (AndhraPradesh) రాష్ట్ర కూటమి ప్రభుత్వం
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ చోరీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్య గుట్టలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉండి రెండవసారి దొంగతనమునకు గురైంది. ఆలయ కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ, ఉపాధ్యక్షులు పుట్లూరు నరసింహులు మాట్లాడుతూ గతంలో హుండీని పగలగొట్టి, అందులో డబ్బులు కూడా దొంగతనం చేయడం జరిగిందని, తర్వాత ఆ దొంగ తెలివిగా తన దగ్గర ఉన్న బీగమును వేసి వెళ్లిపోయాడు అని తెలిపారు. మామూలుగా 15 రోజులకు ఒకసారి ఉండి లెక్కింపు చేయడం జరుగుతుండేదని తెలిపారు. కొద్దిరోజుల తర్వాత […] The post శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ చోరీ appeared first on Visalaandhra .
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా): పట్టణంలోని 30వ వార్డ్, భగత్ సింగ్ నగర్ కాలనీలో మంగళవారం సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మల్లికార్జున మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో గత ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా, కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ రేషన్ కార్డును కూటమి […] The post స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ appeared first on Visalaandhra .
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
విశాలాంధ్ర-తాడిపత్రి ( అనంతపురం జిల్లా): విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పవర్ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం విద్యుత్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ పవర్ జెఏసి ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు రెండవ రోజు నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. కావున విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగస్తులుగా […] The post విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి appeared first on Visalaandhra .
భారత క్రికెట్ జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్ ఎవరంటే..
ముంబై: భారత క్రికెట్ జట్టుకు (Team India) కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్ 11 భారత జట్టు జెర్సీ స్పాన్సర్గా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాస్సర్ లేకుండానే టీం ఇండియా ఆసియాకప్ బరిలోకి దిగింది. తాజాగా కొత్త స్పాన్సర్ కోసం బిసిసిఐ అభ్యర్థనలు స్వీకరించింది. ఇందులో అపోలో టైర్స్ సంస్థ స్పాన్సర్షిప్ను దక్కించుకుంది. స్పాన్సర్షిప్ కోసం కాన్వా, జెకె […]
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థులు క్రీడల్లో(Student Sports)
చర్ల, ఆంధ్రప్రభ : భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపం చెంది, మద్యానికి బానిసై
పేద మహిళలకు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి చేయూత
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డిసంస్కరణ సభ సందర్భంగా నెల్లూరు నగరంలోని మూలపేట కు చెందిన ఒక పేద మహిళ తన జీవన భృతి కోసం సిపిఐ జిల్లా కార్యదర్శి సంప్రదించగా ఆమె నిత్యం కూరగాయలు,పూలు, పండ్లు అమ్ముకునే విధంగా ఒక తోపుడు బండిని తయారు చేయించి దానిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ద్వారా ఆ మహిళలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి […] The post పేద మహిళలకు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి చేయూత appeared first on Visalaandhra .
హుస్సేన్ సాగర్లో తేలియాడే బాక్స్ క్రికెట్ గ్రౌండ్!#TeluguPost #telugu #post #news
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీమిండియా (Team India) క్రికెట్ టీమ్ జెర్సీకి
Amaravati’s Quantum Leap: How Andhra Pradesh Is Building India’s Future Tech Capital
Andhra Pradesh is preparing for a massive technology revolution—and it’s coming from the heart of its capital region, Amaravati. Chief Minister N. Chandrababu Naidu has unveiled the ambitious Quantum Valley project, which aims to position Amaravati as India’s next major hub for deep-tech innovation. Much like how Hyderabad transformed with HITEC City under Naidu’s earlier […] The post Amaravati’s Quantum Leap: How Andhra Pradesh Is Building India’s Future Tech Capital appeared first on Telugu360 .
ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.దీనిని కేంద్ర ప్రభుత్వం పావలా వడ్డీకి అందజేస్తున్న రుణాల పథకంతో అనుసంధానిస్తామన్నారు.అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు సౌకర్యంగా రుణాలను అందజేయాలని స్పష్టం చేశారు.ఈ రుణాల మంజూరుకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు. 14 సంవత్సరాల అనంతరం తిరిగి చెల్లించవచ్చునని చెప్పారు.ఈ పథకాన్ని నైపుణ్య శిక్షణకూ వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు. రుణంపై ఉండే వడ్డీ భారం రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా భరిస్తుంది అని వివరించారు.ప్రతి ఆడబిడ్డకు […] The post ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు appeared first on Visalaandhra .
ఆ కేసులో సోనూసూద్ సహా మాజీ క్రికెటర్లకు ఇడి సమన్లు
న్యూఢిల్లీ: నటుడు సోనూ సూద్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీలాండరింగ్ కేసులో నటుడు సోనూసూద్తో (Sonu Sood) పాటు మరో ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్లను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యావ్ లావాదేవీల్లో మనీలాండరింగ్కు సంబంధించి ఇడి ఊతప్పను ప్రశ్నించనుంది. ఈ కేసులో (Sonu Sood) […]
వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధం..సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు సీబీఐ తెలిపింది. పిటిషనర్ కోరిన మేరకు ఇంకా వివరమైన దర్యాప్తు జరపాలని కోరుతూ సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే.. దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరఫున […] The post వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధం..సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ appeared first on Visalaandhra .
డెహ్రాడూన్లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు, ఇళ్లులు
ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బర్స్ కారణంగా విపరీత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.డెహ్రాడూన్లో మంగళవారం తెల్లవారుజామున వచ్చిన క్లౌడ్ బర్స్ కారణంగా భారీ వరదలు ముంచెత్తాయి.ఈ వరదల కారణంగా కార్లు,దుకాణాలు కుప్పకూలిపోయాయి.అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.అలాగే,ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరదలు ముంచెత్తికొచ్చినట్లు అధికారులు తెలిపారు.ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వెల్లడించారు.గల్లంతైన ఇద్దరి వ్యక్తుల కోసం సహాయ చర్యలు జారుస్తున్నట్లు పేర్కొన్నారు.సంఘటనాస్థలికి జిల్లా మేజిస్ట్రేట్ సివాన్ బన్సాల్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కుంకుమ్ […] The post డెహ్రాడూన్లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు, ఇళ్లులు appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం
వాయిద్య పరికరాల పంపిణీ హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో మెగా శిబిరం.. మహిళల ఆరోగ్యంపై ప్రధాన దృష్టి
దేశవ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబరు 2 వరకు ఁస్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ఁ పేరుతో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.ఈ అభియాన్ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమగ్రంగా అమలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ 17న హైదరాబాద్లోని అమీర్పేట పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభోత్సవం చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,159 వైద్య […] The post రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకో మెగా శిబిరం.. మహిళల ఆరోగ్యంపై ప్రధాన దృష్టి appeared first on Visalaandhra .
స్కూల్ టీచర్ దాడి లో విద్యార్థిని తలకు గాయం #telugupost #viralvideo #latestnews #schoolstudent
రోజువారీ కూలీ డీఎస్సీలో 75వ ర్యాంకు
ఏడేళ్లుగా రోజువారీ కూలీ పనులు చేసి జీవనం సాగించారు,అయినా పట్టు విడవకుండా చదివి మెగా డీఎస్సీలో విజయం సాధించారు.చాట్ల రత్నరాజుది డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం మండలం, నాగుల్లంక శివారు, కాట్రగడ్డ వద్ద నివసిస్తున్నారు.2014లో బి.ఇ.డిగ్రీ పూర్తి చేసుకున్నా,2014,2018లో డీఎస్సీ పరీక్షల్లో విఫలమయ్యారు.ఆ తర్వాత కుటుంబ అవసరాలను నెరవేర్చే విధంగా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తున్నారు.ఆయన భార్య కూడా కూలీ పనుల్లో సహకరిస్తూ,ముగ్గురు పిల్లల్నిపెంచుతున్నారు.ఇంత కష్టకాలంలోనూ,రత్నరాజు తన చదువును వదలలేదు.ఆ కృషికి […] The post రోజువారీ కూలీ డీఎస్సీలో 75వ ర్యాంకు appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో ప్రకృతి మరోసారి ఉగ్రరూపం
జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి: ఆనం
అమరావతి: రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పారో జగన్ కు గుర్తు లేదని, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని చంద్రబాబుపై విమర్శలకు మతి పోయిందని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. […]
సుజాత, సాజిద్ ఖాన్ పై సస్పెన్షన్ ఎత్తివేత
సుజాత, సాజిద్ ఖాన్ పై సస్సెన్షన్ ఎత్తివేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుతో…
ఢిల్లీ, ఆంధ్రప్రభ : కొత్తగూడెం (Kothagudem) లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై కేంద్రపౌర
Andhra Pradesh : అయ్యన్నకు మద్దతు పెరుగుతుందా? చంద్రబాబుపై వత్తిడి వస్తుందా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ నేతల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది
బీచ్లో దారుణం.. పూరి : స్నేహితుడితో కలిసి సరదాగా బీచ్కు(Beach Incident) వెళ్లిన
ఆ విషయాన్ని పట్టించుకోని ఐసిసి…పాక్కి బుద్ధి వచ్చేలా..
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ల (Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన తీవ్ర వివాదానికి తెర తీసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీని ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలంటూ, అంతర్జాతీయ క్రికెట్ సంఘం, […]
ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో యూరియా కష్టాలను పరష్కరించాలని, అందుకు
షేక్ హ్యాండ్ వివాదంపై గంగూలీ ఏమన్నారంటే?
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న హ్యాండ్షేక్ వివాదంపై స్పందించారు
జనవరి నుంచి చెత్త కన్పించకూడదుఅర్బన్ సౌకర్యాలతో ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల
గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన
గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన హైదరాబాద్, ఆంధ్రప్రభ : పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు(politics)
మెడికల్ కాలేజీల విషయంలో, వైసీపీ ఆడుతున్న డ్రామాలివే
ప్రభుత్వ వైద్యకళాశాలల విషయంలోచంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోంది.. ఐరాస తాజా నివేదిక
భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోందని ఐక్యరాజ్య సమితి (ఖచీ) వెల్లడించింది. రాబోయే దశాబ్దాల్లో అంటార్కిటికాపై ఏర్పడిన ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకుపోనుందని యూఎన్ తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ దేశాలు కలసి తీసుకున్న కఠిన చర్యల వలన ఈ విజయం సాధ్యమైందని నివేదిక స్పష్టంచేసింది. ఈ నివేదికను యూఎన్ వరల్డ్ మెటియోరాలజికల్ ఆర్గనైజేషన్ (ఔవీూ) తాజాగా విడుదల చేసింది. అందులో అంటార్కిటికా పైభాగంలో ఉన్న ఓజోన్ రంధ్రం 2024లో గతంతో […] The post ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోంది.. ఐరాస తాజా నివేదిక appeared first on Visalaandhra .
జనవరికి రెండు కంప్యూటర్లు సిద్ధం
50 ఎకరాల్లో అమరావతి క్వాంటం వ్యాలీ90 వేల ఉద్యోగులతో కళకళ2027కి మరో మూడు
అల్లరి చేస్తోందని బాలిక తలపై కొట్టిన ఉపాధ్యాయుడు
సెప్టెంబర్ 16 (జనం సాక్షి):హైదరాబాద్ : ఓ ఉపాధ్యాయుడి నిర్వాకం బాలికను ప్రమాదకర స్థితిలోకి నెట్టింది. అల్లరి చేస్తోందని ఆ …
కొండపల్లి, ఎటపాక పై ప్రత్యేక దృష్టి పెడదాం
( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి): కొండపల్లి, ఎటపాక కళలను కాపాడుదాం, అందుకు అవసరమైన
డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో పరారైన పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు
నవీ ముంబయిలో ట్రక్క్ డ్రైవర్ కిడ్నాప్ కేసు మరో మలుపు తిరిగింది.అతడిని కిడ్నాప్ చేసింది మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ అని తేలింది.డ్రైవర్ను పోలీసులు రక్షించడానికి ప్రయత్నించగా, దిలీప్ ఖేడ్కర్ భార్య మనోరమ ఖేడ్కర్ పోలీసుల పైకి కుక్కలను ఉసిగొల్పారు.ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. సెప్టెంబర్ 13న ఒక ఘటనలో, దిలీప్ ఖేడ్కర్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది.ఈ ప్రమాదం తర్వాత దిలీప్, ఆయన బాడీగార్డు ప్రఫుల్ల్, ట్రక్క్ డ్రైవర్ […] The post డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో పరారైన పూజా ఖేడ్కర్ తల్లిదండ్రులు appeared first on Visalaandhra .
సెప్టెంబర్ 16(జనం సాక్షి ):హైదరాబాద్ : వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు …
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) భారత రాజ్యాంగాన్ని,
ఎకో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: చంద్రబాబు
అమరావతి: మొదటి సారి సింగపూర్ వెళ్లి అక్కడ పచ్చదనం- పరిశుభ్రతపై పరిస్థితిని అధ్యయనం చేశానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పొరుగుసేవల సిబ్బందిని నియమించడం కూడా అదే తొలిసారి అన్నారు. సిఎం అధ్యక్షతలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లో నైట్ క్లీనింగ్ ప్రారంభించామని, పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామని తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ రిపోర్టు తానే ఇచ్చానని, స్వచ్ఛత అంటే శుభ్రతే కాదని […]
విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీయాలి
యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించ లేదన్న చందంగా
Kiran Abbavaram turning Active Producer
After delivering a series of debacles, young actor Kiran Abbavaram made his comeback with KA and the film turned out to be a huge relief for him. He is busy with K Ramp and the film is slated for October release. The actor is lining up new projects and five new films are in various […] The post Kiran Abbavaram turning Active Producer appeared first on Telugu360 .
Nag Ashwin made his debut with Yevade Subramanyam and he went on to direct films like Mahanati and Kalki 2898 AD. The sequel for Kalki 2898 AD is on but Prabhas is occupied with enough work and films. Hence, Nag Ashwin has decided to attempt a small film. He is done with the script and […] The post Nag Ashwin’s Small Attempt? appeared first on Telugu360 .
మెట్రో స్టేషన్లో పాస్పోర్టు సేవా కేంద్రం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పాస్ పోర్టు జారీ చేయడంలో దేశంలోనే హైదరాబాద్(Hyderabad) ఐదవ
Health and Education Schemess : ఈ పథకాలు ఇక అమలు చేయడం కష్టమేనా? అందుకేనా ఈ తిరకాసు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు భారంగా మారినట్లు కనిపిస్తున్నాయి.
పోక్సో కోర్టు సంచలన తీర్పు ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : బాలికలపై
నిరుద్యోగం ఈ స్థాయిలో ఉందా? #telugupost #unemployment #policejobs #latestnews
బిక్కనూర్, ఆంధ్రప్రభ : గత నెల రోజులుగా రైతులకు రాత్రి పగలు అన్న
అడవిలో దారుణం.. నోట్లు గుడ్డలు కుక్కి.. ప్లాస్టర్ వేసి హత్య..
తిరుపతి: జిల్లాలోని పాకాల మండలం (Tirupati Pakala) మూలవంక అడవుల్లో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. లభ్యమైన మృతదేహాల పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను కూడా పోలీసులు గుర్తించారు. లభ్యమైన మహిళ, పురుషుడి మృతదేహాలకు పోలీసులు శవపరీక్షలు చేయించారు. శవపరీక్షలో మహిళ, పురుషుడు హత్యకు గురైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడు తంజావూర్కు చెందిన కలై సెల్వన్ అని వెల్లడించారు. అయితే […]
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాలను
మత్స్యశాఖ మరింత అభివృద్ధి..
నాగర్ కర్నూల్ , ఆంధ్ర ప్రభ : మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ