SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

Rs. 1.2 crore |నర్వ యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష

Rs. 1.2 crore | నర్వ యాస్పిరేషన్ బ్లాక్ ప్రగతిపై సమీక్ష Rs.

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:22 pm

Vegan diet |పోషకాలు తగ్గకుండా ‘వీగన్’డైట్‌కు మారడం ఎలా?

Vegan diet | పోషకాలు తగ్గకుండా ‘వీగన్’ డైట్‌కు మారడం ఎలా? న్యూఢిల్లీ,

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:19 pm

hospital |తాటి చెట్టు పైనుండి పడి…

hospital | తాటి చెట్టు పైనుండి పడి… hospital | మునుగోడు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:14 pm

కెటిఆర్ ను కిషన్‌రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు: దేవరకద్ర ఎంఎల్ఎ

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిజాయితీపరుడైతే ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కోర్టుకు వెళ్లాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్లు వేశారు. కెటిఆర్‌ను తన ఫ్రెండ్ కిషన్‌రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కెటిఆర్‌పై గవర్నర్ విచారణకు అనుమతినిచ్చిన నేపథ్యంలో కేసులో ఏ1, ఏ2లపై జాయింట్ ఛార్జిషీటు వేయాల్సి ఉంటుందన్నారు. కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారని ఆయన్ను విచారించాలంటే డిఓపిటి నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఈ కార్ రేసు అయితే లొట్టపీసు కేసు అయితే కెటిఆర్ కోర్టుకు వెళ్లకుండా విచారణకు సహకరించాలన్నారు. అడ్డగోలుగా దోచుకొని విచారణకు రమ్మంటే ప్రభుత్వాన్ని నిందిస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. కక్ష రాజకీయాలు చేయాలంటే ప్రభుత్వం ఏర్పడగానే కెటిఆర్‌ను జైల్లో వేసేవాళ్లమఅన్నారు. గత ప్రభుత్వ తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆయన అన్నారు. కెటిఆర్ అరెస్టు ఆగడంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం కేసు సీబిఐకి అప్పగించాలని బిజెపి డిమాండ్ చేసిందని, 2 నెలలు గడుస్తున్నా విచారణను ప్రారంభించలేదని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

మన తెలంగాణ 20 Nov 2025 7:13 pm

మంత్రి ఇంట్లోకి చొరబడిన చిరుత

మంత్రి ఇంట్లోకి చిరుత చొరబడిన సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో గురువారం  చోటుచేసుకుంది. రాజస్థాన్ లోనే అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్ లో చిరుతపులి చొరబడడం కలకలం రేపింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సురేశ్ సింగ్ రావత్ ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. అనంతరం సమీపంలోని పాఠశాలలోకి వెళ్లింది. భద్రతా బలగాలు, అటవి సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి చిరుతపులిని బంధించారు. ఈ నేపథ్యంలో చిరుత ప్రవేశించడం స్థానికంగా భయాందోళనకు గురిచేసింది

మన తెలంగాణ 20 Nov 2025 7:09 pm

4,265 workers | 4,265 మంది కార్మికులు స‌భ్యులుగా…

4,265 workers | 4,265 మంది కార్మికులు స‌భ్యులుగా… 4,265 workers |

ప్రభ న్యూస్ 20 Nov 2025 7:06 pm

CPI FIRE  :  బూటకపు ఎన్ కౌంటర్లే AndhraPrabha News

CPI FIRE : బూటకపు ఎన్ కౌంటర్లే AndhraPrabha News ఆంధ్రప్రభ బ్యూరో,

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:57 pm

9th Schedule | 9వ షెడ్యూల్‌లో చేర్చిన‌ తర్వాతే ఎన్నికలు జరపాలి…

9th Schedule | 9వ షెడ్యూల్‌లో చేర్చిన‌ తర్వాతే ఎన్నికలు జరపాలి… 9th

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:56 pm

Bhuvaneswari |భువనమ్మ జల హారతి..

Bhuvaneswari |భువనమ్మ జల హారతి.. కుప్పం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్య మంత్రి

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:55 pm

డ్రైనేజీలో పడి యువకుడు మృతి

 బైక్ తో పాటు యువకుడు డ్రైనేజీలో పడి మృతి చెందిన సంఘటన వేములవాడలోని బతుకమ్మ తెప్ప ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున స్థానికులు డ్రైనేజీలో యువకుడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంబించారు. మృతుడు వేములవాడకు చెందిన అభినవ్ గా పోలీసులు గుర్తించారు. స్థానిక ఆలయంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదానికి సంబంధించి సిసిటివి పుటేజి రికార్డు పోలీసులకు అభ్యం అయింది.బైక్ అదుపు తప్పి డ్రైనేజీలో పడడంతో యువకుడికి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

మన తెలంగాణ 20 Nov 2025 6:54 pm

CPM district |బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం…

CPM district | బూటకపు ఎన్కౌంటర్లను ఖండిస్తున్నాం… CPM district | కామారెడ్డి

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:48 pm

Out sourcing |ఆదివాసులకు ఆన్యాయం…

Out sourcing | ఆదివాసులకు ఆన్యాయం… Out sourcing | జైనూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:41 pm

Keerthy Suresh Slams AI Misuse on Her

The biggest challenge for film celebrities in the recent times is all about the misuse of pictures through AI. The morphed pictures of the actresses are released and they are going viral instantly on social media. The latest one to voice against the misuse of Artificial Intelligence (AI) is Keerthy Suresh. The actress called it […] The post Keerthy Suresh Slams AI Misuse on Her appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 6:34 pm

మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

వేసవి రాకముందే చలికాలంలోనే మంచి నీటికి కటకట ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చలికాలంలోనే నీటికి కటకటా ఉంటే రానున్న వేసవిలో మంచినీటి మరింత కొరత ఏర్పడి అవకాశం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. కొత్తపెళ్లి మండలంలోని బద్దిపల్లి గ్రామంలో ఈ చలికాలంలోనే మంచినీటికి కొరత ఏర్పడి మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ పాలకవర్గం లేకపోవడం సర్పంచి ఎన్నికలు లేకపోవడంతో గ్రామం అభివృద్ధిలో అధోగతి పాలవుతుందని ప్రజల నుంచి వెళ్లి వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పాలన గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారులను నియమించి చేతులు దులుపుకుంది. కానీ ప్రత్యేక పాలన అధికారులు చూసి చూడనట్టు వివరించడం గ్రామంలో పలు సమస్యలు ఆటకిక్కడంతోపాటు ప్రధాన సమస్య అయిన మంచినీటి సమస్యను పట్టించుకోకపోవడంపై బద్దిపల్లి తో పాటు పలు గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామవాసులు వాపోతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన తో గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. సర్పంచులు ఉంటేనే స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా సమస్యలు పరిష్కరించి, గ్రామం పట్ల అవగాహన ఉండి ప్రజలతో మమేకమై సమస్యలు పరిష్కరించే దిశగా సర్పంచులు ఉంటారనే భావన గ్రామాల్లో వినిపిస్తున్నాయి. బద్దిపల్లి గ్రామంలో సంబంధిత పంచాయతీ అధికారి గ్రామ సమస్యలు పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో సమస్యలు అలాగే ఉండిపోతున్నాయని ప్రజలను నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత బద్దిపల్లి గ్రామ పంచాయతీ అధికారి మరో గ్రామ పంచాయతీకి ఇన్చార్జిగా వ్యవహరించడంతో ఈ రెండు గ్రామాల్లో సమస్యలు పెరిగిపోతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. బద్దిపల్లి గ్రామం తో పాటు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనతో సమస్యలు పెరిగిపోతున్నాయని, ప్రత్యేక అధికారులు సమస్యలను పట్టించుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీటి కొరత కొరకు బోర్లు వేసి మంచినీటిని అందించాలని బద్దిపల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల్లో మంచినీటి వసతి ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీటిని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి మంచినీటి వసతి ఏర్పాటు చేయాలని బద్దిపల్లి గ్రామ ప్రజలు, మహిళలు కోరుతున్నారు. ఆర్ డబ్ల్యు ఎస్ ఏఈ అనూషను వివరణ కోరగా వాటర్ సమస్య పరిష్కరించామని, ఇప్పుడు మంచినీటిని అందించామని ఆమె తెలిపారు .అదే విధంగా పంచాయతీ సెక్రటరీ కన్యకుమారి వివరణ కోరగా సమస్యను పరిష్కరించి మంచినీటిని ఈరోజే అందించామని తెలిపారు.

మన తెలంగాణ 20 Nov 2025 6:27 pm

150 years | 150 సం.లు పూర్తి చేసుకున్న వందేమాత‌ర గీతం…

150 years | 150 సం.లు పూర్తి చేసుకున్న వందేమాత‌ర గీతం… 150

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:23 pm

లారీ బోల్తా .. ఒకరు మృతి

బొగ్గు లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారి పై , అయ్యప్ప ఆలయం సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బొగ్గు లోడ్ తో, చంద్రాపూర్ నుండి నాందేడ్ వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు.  మరో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు  క్షతగాత్రులను చికిత్స  కోసం రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

మన తెలంగాణ 20 Nov 2025 6:22 pm

Venkatesh and Trivikram Film Shooting Updates

Victory Venkatesh and Trivikram Srinivas are joining hands for a hilarious family entertainer and the film was launched on a formal note a couple of months ago. Venkatesh has signed Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and he is busy completing the shoot of the film. He will complete the talkie part of Mana Shankara […] The post Venkatesh and Trivikram Film Shooting Updates appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 6:17 pm

108 Ambulance |ఆక‌స్మిక అంబులెన్స్ తనిఖీ…

108 Ambulance | ఆక‌స్మిక అంబులెన్స్ తనిఖీ… 108 Ambulance | కమ్మర్

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:16 pm

NC24 BTS: Unprecedented Scale & Immersive Visuals

Yuvasamrat Naga Chaitanya has been aiming to take a huge leap into the high octane action spectacle world with his next biggie, NC24. The movie directed by Karthik Dandu and produced by SVCC is slated to be one of the best mythical thrillers ever envisioned on Indian Screen. Sukumar Writings is presenting the film and […] The post NC24 BTS: Unprecedented Scale & Immersive Visuals appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 6:16 pm

NIA అదుపులో మ‌రో న‌లుగురు !!

NIA అదుపులో మ‌రో న‌లుగురు !! ఆంధ్రప్రభ : ఢిల్లీ ఎర్రకోట వద్ద

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:15 pm

అదిరిందయ్యా... చంద్రం #TeluguPost #telugu #post #news

తెలుగు పోస్ట్ 20 Nov 2025 6:14 pm

80 crore people | 80 కోట్ల మందికి ఉచితబియ్యం

80 crore people | 80 కోట్ల మందికి ఉచితబియ్యం 80 crore

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:10 pm

Dog Attack |ఇద్దరికి గాయాలు

Dog Attack | ఇద్దరికి గాయాలు పెరుగుతున్న కుక్క కాటు బాధితులు… పట్టించుకోని

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:03 pm

Droupadi Murmu |పద్మావతి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి…

Droupadi Murmu | పద్మావతి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి… తిరుపతి, తిరుచానూరు (ఆంధ్రప్రభ):

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:01 pm

18 years old |ఆంక్షలు లేకుండా చీరలు పంపిణీ చేయాలి…

18 years old | ఆంక్షలు లేకుండా చీరలు పంపిణీ చేయాలి… 18

ప్రభ న్యూస్ 20 Nov 2025 6:00 pm

MEDICAL|కాటూరి మెడికల్ కళాశాల సేవలు అభినందనీయం

కాటూరి మెడికల్ కళాశాల సేవలు అభినందనీయం MEDICAL| శావల్యాపురం, ఆంధ్రప్రభ: పేద ప్రజలకు

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:59 pm

Revanth Reddy : బీజేపీ ట్రాప్ లోరేవంత్ ...ఇరకాటంలో పడినట్లేగా

బీజేపీ వేసిన ట్రాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడిపోయినట్లే కనిపిస్తుంది.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 5:57 pm

CM Relief Fund |సీఎం సహాయనిది పేద‌ల‌కు వ‌రం..

CM Relief Fund | సీఎం సహాయనిది పేద‌ల‌కు వ‌రం.. CM Relief

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:53 pm

అలరించిన మానస నృత్య కళా కేంద్రం నృత్య ప్రదర్శన

విశాలాంధ్ర ధర్మవరం;; చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో గల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా మాడవీధులలో అంశ వాహనం ముందు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. మొత్తం 25 మంది నృత్య కళాకారులచే ఈ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం గురువు ఆర్ మానస మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించడం అదృష్టదాయకంగా, పూర్వజన్మ […] The post అలరించిన మానస నృత్య కళా కేంద్రం నృత్య ప్రదర్శన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 5:39 pm

కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎన్. సి. సి. గ్రూపు కమాండర్ సందర్శనం

విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణం లోని కె.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు కల్నల్ అలోక్ త్రిపాఠి, గ్రూప్ కమాండర్ , ఎన్ సి సి గ్రూప్ కర్నూల్, కల్నల్ మానీష్ సుబ్బా ఆఫీసర్ కమాండింగ్ 6(ఏ) బి ఎన్. ఎన్ సి సి, అనంతపురం, కల్నల్ ఎల్. డి. రోద్రీజ్ 6(ఏ) గర్ల్స్ బి ఎన్ అనంతపురం, ఇతర ఎన్. సి. సి. సిబ్బంది కళాశాలను సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి […] The post కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఎన్. సి. సి. గ్రూపు కమాండర్ సందర్శనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 5:34 pm

విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను వినియోగించుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తునే తమ అభిరుచి మేరకు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయలో పాఠకుల అవసరాలకు అనుగుణంగా […] The post విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 5:30 pm

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురి అరెస్ట్

ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో నలుగురు అరెస్ట్ అయ్యారు

తెలుగు పోస్ట్ 20 Nov 2025 5:28 pm

3500 acres |ఒప్పందం లేకుండా పంటలు వేయొద్దు

3500 acres | ఒప్పందం లేకుండా పంటలు వేయొద్దు 3500 acres |

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:26 pm

Nampally CBI Court |వ‌చ్చే వారం రా… సీబీఐ కోర్టు ఆదేశం!

Nampally CBI Court | వ‌చ్చే వారం రా… సీబీఐ కోర్టు ఆదేశం!

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:25 pm

Telangana |నేటి విద్యార్థులే రేపటి నవ సమాజ నిర్మాతలు

Telangana | నేటి విద్యార్థులే రేపటి నవ సమాజ నిర్మాతలు జిల్లా విద్యాశాఖ

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:23 pm

CHAIRMEN|క్రీడాకారులకు ప్రోత్సాహకాలు..

CHAIRMEN| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులు అందరికీ ప్రోత్సాహకాలు

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:23 pm

Co-operative |రాష్ట్ర ఉత్తమ సొసైటీ అవార్డు…

Co-operative | రాష్ట్ర ఉత్తమ సొసైటీ అవార్డు… Co-operative | జన్నారం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:20 pm

వియత్నాంలో భారీ వరదలు.. పదహారు మంది మృతి

వియత్నాంలో వరద బీభత్సం సృష్టిస్తుంది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్థంభించిపోయింది.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 5:16 pm

MEDICINE|మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓసీ అందజేత..

MEDICINE| భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:15 pm

MP |ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం

MP | ప్రారంభమైన దిశ కమిటీ సమావేశం MP | ములుగు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:14 pm

Jagtial |కొనుగోలు కేంద్రాలపై అదనపు కలెక్టర్ సమీక్ష

Jagtial | కొనుగోలు కేంద్రాలపై అదనపు కలెక్టర్ సమీక్ష Jagtial | ఎండపల్లి

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:11 pm

నేను చేసిన సినిమాల్లో డిఫరెంట్ మూవీ

హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేశారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు. నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భం గా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “మొదటిసారి ‘12ఎ రైల్వే కాలనీ’ లాం టి థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ అందించాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది డిఫరెంట్ జోనర్ సినిమా. -నిర్మాత శ్రీనివాస నన్ను సంప్రదించి... ఈ సినిమాను మన కాంబినేషన్‌లో చేస్తే బాగుంటుందని చెప్పా రు. పొలిమేర సినిమా దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకి రచయితగా, షోరన్నర్‌గా పనిచేయడం ఆనందాన్నిచ్చింది. -ఇందులో రెండు మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఆ రెండు పాటలు కూడా కథ నుంచే పుడతాయి. నేను చేసిన బలగం, మాస్ జాతర, ధమాకా, మ్యాడ్, టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం.. వీటిలో ఒకటి గ్రామీణ నేపథ్యం, మరొకటి మాస్, యూత్‌ఫుల్, ఇంకొకటి ఫ్యామి లీ... ఇలా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసే అవకాశం నాకు దొరికింది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాలు ఒకేసారి రావడం నా అదృష్టం. -ఇందులో 12ఎ రైల్వే కాలనీ సినిమా ఇంకా స్పెషల్. అందరూ మ్యూజిక్ బాగుందని చెబుతున్నారు. -ఇక ప్ర స్తుతం రవితేజతో భర్త మహాశయులకు విజ్ఞప్తి, చిరంజీవితో మన శం కర వరప్రసాద్ గారు, డెకాయిట్, టైసన్ నాయుడు, సంపత్ నందితో భోగి, విశ్వక్‌సేన్‌తో ఫంకీ చిత్రాలు చేస్తున్నాను”అని అన్నారు. 

మన తెలంగాణ 20 Nov 2025 5:09 pm

తెలుగులో మాట్లాడండి: కలెక్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన

త్వరలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఒక కలెక్టర్ ఆంగ్లంలో వివరాలు తెలియజేస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడాలని సూచించారు. మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆంగ్లంలో వివరాలు వెల్లడించే ప్రయత్నం చేయగా, […] The post తెలుగులో మాట్లాడండి: కలెక్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 5:08 pm

Rs. 4,800 cash |అచ్చంపేటలో పేకాట దందాపై పోలీసుల దాడి

Rs. 4,800 cash | అచ్చంపేటలో పేకాట దందాపై పోలీసుల దాడి 9

ప్రభ న్యూస్ 20 Nov 2025 5:08 pm

ఘనంగా ముగిసిన గ్రంథాలయ 58వ వారోత్సవాలు…

విశాలాంధ్ర నందిగామ:-ప్రగతి పదం వైపు యువత దూసుకెళ్లాలంటే గ్రంథాలయం తమ దినచర్యలను భాగంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు గురువారం నందిగామ శాఖ గ్రంథాలయ 58 వ గ్రంథాలయ వారోత్సవాలు శాఖ అధికారి అల్లూరి రామచంద్రుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ముగింపు సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ముందుగా సిరీస్ స్వచ్ఛంద సంస్థ వారు గ్రంధాలయం కు అందించిన కంప్యూటర్ను మరియు టీవీని ఆమె విద్యార్థులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ […] The post ఘనంగా ముగిసిన గ్రంథాలయ 58వ వారోత్సవాలు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 4:56 pm

ఘనంగా సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు….

సత్య సాయి బాబా సేవా కమిటీ సేవలు అభినందనీయం… ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-సేవా మార్గంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సేవా కమిటీ ముందుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు గురువారం మండల పరిధిలోని మునగచర్ల గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ సందర్భంగా గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల […] The post ఘనంగా సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 4:52 pm

చట్టం ప్రకారమే ఈ-కార్ రేసింగ్ కేసులోముందుకెళ్తాం : మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడం వల్ల కెటిఆర్ పై చట్టం ప్రకారం చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కక్ష సాధింపు ఉంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే అరెస్టు చేసేవాళ్లమని, చట్ట ప్రకారమే ఈ-కార్ రేసింగ్ కేసులో ముందుకెళ్తామని మహేష్ గౌడ్ తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎవరి మీద కక్ష సాధించాలన్న ఆలోచన లేదని అన్నారు.కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు విచారణ చేయడం లేదో బండి సంజయ్ చెప్పాలి? అని  మహేష్ కుమార్ ప్రశ్నించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పోదని, కక్షసాధిస్తే మాజీ సిఎం కెసిఆర్, కెటిఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే జైల్లో ఉండేవారని అన్నారు. ప్రజల సొమ్ము ఎవరు తిన్నా శిక్ష అనుభవించాల్సిందేనని, ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఉంటే 6 నెలల ముందే గవర్నర్ అనుమతి వచ్చేదని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓటమితో బిజెపికి దిమ్మతిరిగే గవర్నర్ అనుమతి ఇచ్చిందని, బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధితోనే ఉందని స్పష్టంగా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నా.. బిసి రిజర్వేషన్లు ఇవ్వడం లేదని విమర్శించారు.  చట్టంపై అవగాహన లేకుండా బండిసంజయ్ మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. 

మన తెలంగాణ 20 Nov 2025 4:46 pm

రాష్ట్రస్థాయి కబడ్డీ,ఖో. ఖో పోటీలకు వలేటివారిపాలెం హైస్కూల్ విద్యార్థులు ఎంపిక

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రీడా పోటీల ఎంపికలలో భాగంగా తేదీ 18. 11. 2025న నెల్లూరు జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జిల్లా ఖో. ఖో జట్ల ఎంపిక జరిగింది.ఈ ఎంపికలో పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వలేటివారిపాలెం విద్యార్థులు 17 సంవత్సరాల విభాగంలో చప్పిడి అశ్విత, 14 సంవత్సరాల విభాగంలో చొప్పర లోకేష్,, ఈర్ల పూజిత […] The post రాష్ట్రస్థాయి కబడ్డీ,ఖో. ఖో పోటీలకు వలేటివారిపాలెం హైస్కూల్ విద్యార్థులు ఎంపిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 4:41 pm

NTR|ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం

NTR| ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం NTR| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 20 Nov 2025 4:26 pm

Bhuvaneshwari |భువనమ్మ జలహారతి

Bhuvaneshwari | భువనమ్మ జలహారతి డీకే పల్లి చెరువుకు సారెచంద్రబాబుకు జనం జేజేలు

ప్రభ న్యూస్ 20 Nov 2025 4:25 pm

రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు

సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు కీలక తీర్పురాష్ట్ర శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు పంపించే బిల్లులపై సమ్మతి తెలిపే ప్రక్రియకు కోర్టు గడువు విధించవచ్చా?.. అన్న విషయంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పరిశీలించి కీలక తీర్పును వెల్లడించింది.పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించేందుకు లేదా నిర్ణయించేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు ఒక నిర్దిష్ట గడువును నిర్ణయించడం సరైంది కాదని కోర్టు చెప్పింది.అయితే, గవర్నర్లు ఎలాంటి కారణం […] The post రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 4:22 pm

Andhra Prabha Smart Edition |అంతు చిక్కని కిడ్నీ/కేటీఆర్​పై ఎంక్వైరీ/తల్లి ఎర

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 20-11-2025, 4.00PM ఊరటలేని ఉద్దానం.. అంతుచిక్కని కిడ్నీ వ్యాధి

ప్రభ న్యూస్ 20 Nov 2025 4:21 pm

COLLECTOR|గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలి

COLLECTOR| విజయవాడ, ఆంధ్రప్రభ: గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని ఎన్టీఆర్

ప్రభ న్యూస్ 20 Nov 2025 4:10 pm

Collector |రైతుబజారుల నిర్వహణలో పారదర్శకతను పాటించాలి

Collector | ఆంధ్రప్రభ, పటమట : రైతుబజారుల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ ఎలాంటి

ప్రభ న్యూస్ 20 Nov 2025 4:03 pm

COLLECTOR|అన్నం పరబ్రహ్మస్వరూపం..

COLLECTOR| అన్నం పరబ్రహ్మస్వరూపం.. COLLECTOR| పటమట, ఆంధ్రప్రభ: అన్నం పరబ్రహ్మస్వరూపమని సృష్టిలో సర్వ

ప్రభ న్యూస్ 20 Nov 2025 4:00 pm

Tollywood Audience waiting for these Six Sequels

Telugu cinema has delivered some of the biggest hits and most of the filmmakers have announced sequels for the successful films but they are delayed due to various reasons. A common reason is because of the lead actors getting occupied with other films. Here are some of the biggest sequels that are delayed: Salaar 2: […] The post Tollywood Audience waiting for these Six Sequels appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 3:57 pm

Chevella |ఎన్ హెచ్ 163పై రోడ్డు ప్రమాదం

Chevella | ఎన్ హెచ్ 163పై రోడ్డు ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ

ప్రభ న్యూస్ 20 Nov 2025 3:55 pm

POLICE |పోలీస్ శాఖకు బొలెరో నియో వాహనం

ఎంపీ నిధులతో ఏర్పాటు POLICE |నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల నిర్వహణ

ప్రభ న్యూస్ 20 Nov 2025 3:53 pm

4,000 Kms | 4,000 కి.మీ సైక్లింగ్‌ రైడ్‌…

4,000 Kms | 4,000 కి.మీ సైక్లింగ్‌ రైడ్‌… 4,000 Kms |

ప్రభ న్యూస్ 20 Nov 2025 3:50 pm

ప్రైవేట్ వైద్య కళాశాలలతో పేదలకు నష్టం

మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రయివేటు వైద్య కళాశాలలతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసనగా వైసిపి చేపడుతున్న కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఆయన గురువారం ఉరవకొండ పట్టణంలోని బాలాజీ టాకీస్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […] The post ప్రైవేట్ వైద్య కళాశాలలతో పేదలకు నష్టం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 3:46 pm

ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్…

పాట్నాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. నితీశ్‌ కుమార్‌తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా […] The post ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 3:17 pm

ఐ-బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు.. బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో విచారణ

రవి నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు కస్టడీ కోరిన పోలీసులుఇమ్మడి రవిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న అధికారులుఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అతడిని బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇమ్మడి రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ […] The post ఐ-బొమ్మ రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు.. బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో విచారణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 3:04 pm

Social Media Trolls: Risky and Funny

Social Media has turned out to be a major platform to promote films. It is also filled with trolls and it can lead to many controversies. There are regular debates on Social Media about the films, lead actors, box-office performances and the content of the films. Any debate can trigger controversies and social media has […] The post Social Media Trolls: Risky and Funny appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 2:59 pm

యువత ప్రజాసేవలో ముందుండాలి : ఎస్సై కొట్టె ప్రసాద్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబెల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో.. కమాన్‌పూర్ మండలానికి చెందిన నూతన యూత్ కాంగ్రెస్ …

జనం సాక్షి 20 Nov 2025 2:46 pm

ఎఫ్డీడీఐలో 28-30 తేదీల్లో పాదరక్షల వారసత్వంపై జాతీయ సదస్సు, ప్రదర్శన

పాదరక్షల వారసత్వంపై గచ్చిబౌలిలోని ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లో(ఎఫ్డీడీఐ)లో నవంబర్ 28-30 తేదీల్లో జాతీయ సదస్సు, ప్రదర్శన

తెలుగు పోస్ట్ 20 Nov 2025 2:45 pm

గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు

ప్రముఖ కవి, జూకంటి జగన్నాథం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 20. (జనంసాక్షి): గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని ప్రముఖ కవి ,జూకంటి జగన్నాథం అన్నారు. గురువారం 58 …

జనం సాక్షి 20 Nov 2025 2:41 pm

సోషల్ మీడియాను బాధ్యతగా వాడాలి : మంథని ఎస్ఐ రమేష్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధి మంథని పట్టణ ప్రజలు యువత సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహిత ప్రవర్తనపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం …

జనం సాక్షి 20 Nov 2025 2:36 pm

Do We Really Need This Drama When Someone Is Only Here to Attend Court?

YS Jagan Mohan Reddy’s Hyderabad trip was supposed to be a simple legal formality. The former Andhra Pradesh Chief Minister came only to appear before the Nampally CBI Court in the disproportionate assets case. Yet his arrival was blown into a full-scale spectacle that looked more like a political rally than a court appearance. Jagan, […] The post Do We Really Need This Drama When Someone Is Only Here to Attend Court? appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 2:34 pm

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనుబాబు

మంథని, (జనంసాక్షి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హైదరాబాద్ …

జనం సాక్షి 20 Nov 2025 2:31 pm

స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్దికి చిల్లర డ్రామాలు : కెటిఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాజకీయకక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కెటిఆర్ ను ఎసిబి విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంపై హరీశ్ రావు స్పందించారు. ప్రతిపక్ష నేతలను వేధించడమే సిఎం రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన కెటిఆర్ అక్రమ కేసులు పెట్టారని, స్థానిక ఎన్నికల్లో రాజకీయలబ్ది కోసం చిల్లర డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. కెటిఆర్ కు బిఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 20 Nov 2025 2:27 pm

Video : Exclusive Interview with Actor Upendra

The post Video : Exclusive Interview with Actor Upendra appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 2:27 pm

సన్న బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రికి సలహా ఇచ్చిన రేవంత్

హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి, మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డితో  కలిసి గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సెంట్రల్ మినిస్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో అవసరమైతే సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పూర్తి స్థాయి అధ్యయనం జరిపిన తరువాత దేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 20 Nov 2025 2:15 pm

Songs Strike Gold, All Eyes On Akhanda 2 Trailer

The musical promotions for Nandamuri Balakrishna’s Akhanda 2 have set the stage on fire, starting with the first single, The Thaandavam, a deeply spiritual track that sent goosebumps down the spine. Balakrishna, in his mesmerizing Aghora look, was completely immersed in the character, delivering divine and intense performances alongside other Aghoras. The composition, vocals, and […] The post Songs Strike Gold, All Eyes On Akhanda 2 Trailer appeared first on Telugu360 .

తెలుగు 360 20 Nov 2025 2:12 pm

ఏపీకి తుపాను ముప్పు.#TeluguPost #telugu #post #news

తెలుగు పోస్ట్ 20 Nov 2025 1:56 pm

ఫ్యాక్ట్ చెక్: టాటా కంపెనీ 125 సీసీ బైక్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టడం లేదు

టాటా కొత్త 125cc బైక్‌ను విడుదల చేయబోతుందని, ఇది 90kmpl మైలేజీని అందిస్తుందని

తెలుగు పోస్ట్ 20 Nov 2025 1:47 pm

Janasena Party : పవన్ యాక్షన్ లోకి దిగకపోతే ఇక అంతేనట

జనసేన పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ లో బలంగా లేదు. పవన్ కల్యాణ్ క్రేజ్.. ఇమేజ్ మీదనే అది ఆధారపడి ఉంది.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 1:32 pm

సర్పంచులు లేకపోవడంతో గ్రామాలు వల్లకాడులుగా మారాయి: ఈటల రాజేందర్

కరీంనగర్: సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. బల్బులు పెట్టే వాళ్ళు లేరని, మురికి కాలువలు సాఫ్ చేసేవారు లేరని విమర్శించారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలను పట్టించుకునే నాధుడే లేడని, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఫర్ క్యాపిటా నిధులు ఎన్నికలు జరగకుంటే రావు అని, అవి వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదని, గ్రామాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి సమస్యలను పరిష్కరిస్తానని విశ్వాసం కల్పించే వారిని ఎన్నుకుంటారని తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మందిని గెలిపించడానికి బిజెపి నాయకుడిగా తన ప్రయత్నం చేస్తున్నానని, బిల్లులు రాక సర్పంచులు, ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలని ఈటల డిమాండ్ చేశారు. మా నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనేది కొన్ని ఛానెల్స్, యూ ట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. 

మన తెలంగాణ 20 Nov 2025 1:31 pm

నటి ప్రత్యూష మృతి కేసు… తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్ట్

ప్రత్యూష కేసులో తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ లో పెట్టింది. 23 సంవత్సరాల క్రితం ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ప్రత్యూష చనిపోగా, సిద్ధార్థ్‌ బతికి బయటపడ్డాడు. ఇంటర్మీడియట్ చదువుతుండగా ప్రేమలో పడిన ప్రత్యూష, సిద్ధార్థ్‌ రెడ్డి ఆ తర్వాత వేర్వేరు రంగాల్లోకి వెళ్ళిపోయారు. ప్రత్యూష నటిగా కెరీర్ ప్రారంభించగా, సిద్ధార్థ్‌ ఇంజనీరింగ్ లో చేరాడు. కారణాలు ఏవైనా… వీరిద్దరూ 2002 ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి విషయం తాగి హాస్పిటల్ లో […] The post నటి ప్రత్యూష మృతి కేసు… తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Nov 2025 1:27 pm

అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు

నవంబర్ 20 (జనంసాక్షి)హైదరాబాద్‌: సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి బంధువులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. …

జనం సాక్షి 20 Nov 2025 1:24 pm

Primary Health Center |ఘనంగా జయంతి వేడుక‌లు..

Primary Health Center | ఘనంగా జయంతి వేడుక‌లు.. Primary Health Center

ప్రభ న్యూస్ 20 Nov 2025 1:22 pm

AP |భవిష్యత్ తరాల కోసం..

AP | భవిష్యత్ తరాల కోసం.. AP, బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 20 Nov 2025 1:20 pm

FOOD POISONING|అంగన్వాడి సెంటర్లో ఫుడ్ పాయిజన్

FOOD POISONING| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాములపాడు మండలం

ప్రభ న్యూస్ 20 Nov 2025 1:19 pm

కల్లుగీత పోరు కేక బహిరంగ సభకు గౌన్నలు తరలిరావాలి..

మంగపేట నవంబర్ 20 (జనంసాక్షి) చలో సూర్యాపేట బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ ఇంటికో గౌడు… ఊరికో వాహనం తో కదం …

జనం సాక్షి 20 Nov 2025 1:14 pm

అర్బన్ నక్సలైట్లు కోట్లు సంపాదిస్తున్నారు: బండి

హైదరాబాద్: అర్బన్ నక్సలైట్లు చిన్న పిల్లలు తుపాకులు పట్టుకొని అడవులకు వెళ్లమని రెచ్చగొడుతున్నారని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. అర్బన్ నక్సలైట్లు పట్టణాల్లో ఎసి గదుల్లో కూర్చుని ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని, అర్బన్ నక్సలైట్లు తమ మాటలతో యువతను, మిగతా వారిని లొంగిపోవాలని చెప్పకుండా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్ధిని అడవుల్లో ఉన్నవారు కూడా గ్రహించారని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతిపై ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందని బండి ప్రశ్నించారు. బిఆర్ఎస్, బిజెపి ఒకటే అని విమర్శించిన సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతారని, ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దనే సిఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా అని ఇప్పుడు సిఎం ఏం చేస్తారో చూడాలని అన్నారు. అవినీతిపరుల ఆస్తుల జప్తు చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని బండిసంజయ్ పేర్కొన్నారు.   

మన తెలంగాణ 20 Nov 2025 1:12 pm

TMKMKS |మహాసభలను విజయవంతం చేయాలి

TMKMKS | మహాసభలను విజయవంతం చేయాలి వాల్ పోస్టర్‌ ను ఆవిష్కరించిన మత్స్య

ప్రభ న్యూస్ 20 Nov 2025 1:12 pm

జడ్చర్ల తప్పిన ఘోర ప్రమాదం.. ప్రయివేటు బస్సు మళ్లీ

జడ్చర్ల మండలం మచారం దగ్గర ఎన్‌హెచ్‌–44పై పెద్ద ప్రమాదం తప్పింది.

తెలుగు పోస్ట్ 20 Nov 2025 1:11 pm