Awareness Meeting |నేతలకు దూరంగా ఉండాలి
Awareness Meeting | నేతలకు దూరంగా ఉండాలి Awareness Meeting | జన్నారం,
Army |ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం
Army | ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం Army | నారాయణపేట, ఆంధ్రప్రభ
Bharat Army |ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం
Bharat Army | ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం తెలంగాణ జాగృతి జిల్లా
Telangana: డాబుసరితనం లేదు.. గొప్పలు చెప్పు కోలేదు..గ్లోబల్ సమ్మిట్ పై ప్రశంసలు
తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
DRUGS |విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
DRUGS | విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ DRUGS | తిర్యాణి, ఆంధ్రప్రభ :
Nallagonda |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..
Nallagonda | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధి
Solution |అన్ని సమస్యలు పరిష్కరిస్తా.. గెలిపించండి…
Solution | అన్ని సమస్యలు పరిష్కరిస్తా.. గెలిపించండి… Solution | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ
Venkateswar |బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
Venkateswar | బీజేపీ అభ్యర్థులను గెలిపించండి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ Venkateswar
Elections | నియమాలు పాటించాలి Elections | దండేపల్లి, ఆంధ్రప్రభ : రానున్న
37,440 people | రేపే లాస్ట్! 37,440 people | తెలంగాణ న్యూస్
టీం ఇండియాకు ఝలక్ ఇచ్చిన ఐసిసి
సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్కి ముందు టీం ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లకు భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశిత సమయం కంటే రెండు ఓవర్లు వెనకబడింది. దీంతో ఓవర్కు 5 శాతం చొప్పున పది శాతం మ్యాచ్ ఫీజ్ను టీం ఇండియాకు జరిమానాగా విధించారు. ఐసిసి ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 5 శాతం కోత విధిస్తారు. అయితే ఈ జరిమానాను కెప్టెన్ కెఎల్ రాహుల్ అంగీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ లేకుండా ఈ కేసు ముగిసింది. కాగా ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్ని 1-1గా సమం చేసింది. కానీ, వైజాగ్లో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించి.. 2-1 తేడాతో సిరీస్ని కైవసం చేసుకుంది.
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. మరో టాప్ కమాండర్ సరెండర్..
రాజ్నంద్గావ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నక్సలైట్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) రామ్ధేర్ మజ్జి సోమవారం తన బృందంతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు. హిడ్మాతో సమానంగా కీలక నేతగా ఎదిగిన అతని తలపై ఇప్పటికే పోలీసులు రూ. కోటి రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ బకర్ కట్టాలోని పోలీస్ స్టేషన్లో మజ్జి లొంగిపోయాడు. మజ్జితో పాటు లొంగిపోయిన ఇతర మావోయిస్టు కార్యకర్తలలో చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేశ్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు. వీరి లొంగుబాటుతో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మండలాలు నక్సల్ రహితంగా మారాయి. కాగా, ఇటీవల మావోయిస్టులు భారీగా ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోతున్న విషయం తెలసిందే. ఛత్తీస్గఢ్లో 80 శాతం నక్సలిజం నిర్మూలించబడింది.. కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 2026 నాటికి ఈ హింస నుండి రాష్ట్రం విముక్తి పొందుతుంది. అభుజ్మద్లోని పశ్చిమ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో, సుక్మా, బీజాపూర్ జిల్లాల దక్షిణ ప్రాంతాలలో మాత్రమే నక్సలిజం కొనసాగుతోంది. నేడు, బస్తర్లోని ప్రజలు భయం లేకుండా బహిరంగ గాలిని పీల్చుకోగలరు అని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం అన్నారు
Revanth Reddy : గ్లోబల్ సమ్మిట్ అసలు లక్ష్యమిదే
తెలంగాణలో చైనా లోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
భవిష్యత్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, అక్కినేని నాగార్జున, పలువురు మంత్రులు, దేశవిదేశీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనను పూర్తి చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. ఉత్పత్తి, ఇంధన, నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ప్రపంచమంతా లాంచ్ ప్యాడ్ కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణ అందుకు సిద్ధంగా ఉంది. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ నిబద్ధతతో అభివృద్ధికి కృషి చేస్తోంది అని చెప్పారు
Chandrababu : వచ్చే నెలలో చంద్రబాబు దావోస్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఖరారయింది.
తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం: రేవంత్
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నామని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు సిఎం పరిశీలించారు. సదస్సులో ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది తమ ఆశయం అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నదని, జిడిపిలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయం అని పేర్కొన్నారు. లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని, అందరి సహకారంతో తమ లక్ష్యాన్ని అందుకుంటామని సిఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం అని కొనియాడారు. అన్ని రంగాల నిపుణులు వచ్చినందుకు చాలా సంతోషం అని రేవంత్ అన్నారు. దేశజనాభాలో 2.9 శాతమే ఉన్నా.. 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజించామని చెప్పారు. 3 జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని, క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని ప్రశంసించారు. తెలంగాణలో గ్వాంగ్ డాంగ్ నమూనా అమలు చేయదలచామని రేవంత్ స్పష్టం చేశారు.
Tandoor |బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
Tandoor | బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి ఓటర్లను అభ్యర్థించిన బీజేపీ రాష్ట్ర
‘ఎందుకో అంత క్యూట్గా?’ ప్రభాస్పై ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ కామెంట్స్
రెబల్స్టార్ ప్రభాస్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు ప్రభాస్. అభిమానులంతా ‘డార్లింగ్’ అంటూ ప్రభాస్ని ప్రేమగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎంతటి పవర్ఫుల్ రోల్స్ చేసినా.. బయట మాత్రం చాలా సౌమ్యంగా, ప్రేమగా ఉంటారు. అయితే ప్రభాస్ అంటే చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అందులో ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్పుత్ ఒకరు. తనకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ఆమె తాజాగా ఎక్స్లో వేసిన ఓ పోస్ట్ చూస్తే తెలుస్తోంది. ప్రభాస్ ఇటీవల జపాన్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల సందర్భంగా ఆయన జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ స్టిల్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ పోస్ట్ చేసిన పాయల్.. ‘‘ఇంత అమాయకంగా ఎవరైనా ఉండగలరా? ఇండస్ట్రీ మనల్ని కఠినంగా మార్చుతుంది. అంతేకాక.. మంద చర్మం గత వారిలా చేస్తుంది. కానీ, ఈ వ్యక్తి మాత్రం సులువుగా సిగ్గుపడుతుంటారు.. దాంతో ఎక్కువ మాట్లాడలేరు. ఎందుకు అంత క్యూట్గా ఉంటాడో? దేవుడు అతడిని దీవించుగాక’’ అంటూ ప్రభాస్ని పొగుడుతూ ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు ‘‘మీరిద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
In Charge |గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా
In Charge | గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా తూడుకుర్తి గ్రామ సర్పంచ్
రేపు సాయంత్రం నుంచి వైన్స్ బంద్#telugupost #elections #telanagananews #winesclose
Varni |గ్రామ వికాసానికి కృషి చేస్తాం..
Varni | వర్ని, ఆంధ్రప్రభ : గ్రామంలో పెరిగిపోతున్న కోతుల బెడదను అరికట్టడంతో
DMHO |విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు
DMHO | విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు జిల్లా వైద్యాధికారి మధుసూదన్DMHO |
Govt |బాధ్యతాయుతమైన పాలన అందిస్తా
Govt | బాధ్యతాయుతమైన పాలన అందిస్తా గెలుపు బాటలో జంజర్ల లింగన్న… సూరయ్య
గ్లోబల్ సమ్మిట్లో స్పెషల్ అట్రాక్షన్గా రోబో #telanganaglobalsummit2025 #robo #hyderabadnews
Pawan Kalyan’s PKCW, PMF’s Historic Partnership
Reliable industry sources say that Pawan Kalyan Creative Works (PKCW) headed by Power Star Pawan Kalyan and People Media Factory (PMF) led by TG Vishwa Prasad and Krithi Prasad are in talks for a big multi-film partnership. If this happens, it could mark a new phase for large-scale Telugu films. The plan reportedly includes two […] The post Pawan Kalyan’s PKCW, PMF’s Historic Partnership appeared first on Telugu360 .
Welfare schemes |ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం…
Welfare schemes | ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం… Welfare schemes
Krishna Kanth |ప్రజల కోసం ఎన్నికల బరిలో విద్యావంతుడు
Krishna Kanth | మంథని, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటెయ్యాలని, కష్టాలు
హైదరాబాద్ లో మరో దారుణం.. యువతి గొంతు కోసి చంపిన యువకుడు
హైదరాబాద్ సిటీలో మారో దారుణం జరిగింది. ఓ యువకుడు.. 18ఏళ్ల యువతి గొంతు కోసి పరారయ్యాడు. ఈ విషాద సంఘటన నగరంలోని వారసిగూడలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ మధ్యాహ్నం వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో ఉంటున్న పవిత్రను ఇంట్లోకి చొరబడి ఉమాశంకర్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. వరుసగా బావ అయిన ఉమాశంకర్ పవిత్ర పెళ్లి చేసుకోవాలనుకున్నాడని.. కానీ, అతడు మద్యానికి బానిసై తాగుబోతు కావడంతో పవిత్ర పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువతిపై కక్ష పెంచుకున్న ఉమాశంకర్.. ఈ దారుణానికి పాల్పడినట్లు యువతి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Development works |అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటా….
Development works | అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటా…. Development
SURESH |ఖన్సాయిపేట బరిలో విద్యావంతుడు సురేష్
SURESH | ఖన్సాయిపేట బరిలో విద్యావంతుడు సురేష్ బాధ్యతాయుతమైన పాలన అందిస్తాగెలుపు బాటలో
Kiara Advani back in a Stunning Look
Bollywood beauty Kiara Advani has been on a maternity break from the past few months. Her previous release was War 2 and she has completed the shoot of Yash’s Toxic which is due for release. Her fans are eagerly waiting for the comeback of the actress. Kiara Advani made her first public appearance on the […] The post Kiara Advani back in a Stunning Look appeared first on Telugu360 .
School |విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం
School | విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం ఎమ్మెల్యే గొండు శంకర్School
Hawala |హవాలా సొత్తు దోపిడీ..
Hawala | హవాలా సొత్తు దోపిడీ.. దారి మధ్యలో రూ.3కోట్లు చోరీ…గుజరాత్ నుంచి
టి-20 సిరీస్కి సిద్ధం.. స్టార్ ఆటగాడు జట్టు నుంచి ఔట్?
భారత్లో సౌతాఫ్రికా జట్టు పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ని 2-0 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్లు టి-20 సిరీస్కి సిద్ధమవుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 9) తొలి టి-20 మ్యాచ్ జరుగనుంది. అయితే వన్డే సిరీస్ని సొంతం చేసుకున్న భారత టి-20 సిరీస్పై కూడా కన్నేసింది. మరోవైపు సౌతాఫ్రికా ఈ సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్.. సఫారీలను దెబ్బ తీసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఓ స్టార్ ఆటగాడిని జట్టు నుంచి తప్పించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో జట్టులో చోటు దక్కినా.. ఏ మాత్రం ప్రభావం చూపలేని వాషింగ్టన్ సుందర్ను టి-20 సిరీస్ నుంచి తప్పించేందుకు సిద్ధమైందట. అతడి స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక సీమర్లుగా ఆర్ష్దీప్, బుమ్రా ఉంటారు. ఇక ఆల్ రౌండర్ల ప్లేస్లో హార్థిక్ పాండ్యా, దూబే జట్టులో ఉండే అవకాశం ఉంది. భారత్ తుది జట్టు (అంచనా): సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మాన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూశాంసన్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
first phase |అభివృద్ధి చేసి చూపిస్తా
first phase | అభివృద్ధి చేసి చూపిస్తా first phase | జన్నారం
Rajasekhar Suffers Injury: Advised Four Weeks Rest
Veteran actor Rajasekhar has taken a short pause from work and he is eager to make a comeback with Sharwanand’s upcoming movie Biker. The team lauded his job during the recent event. Rajasekhar too is confident on his comeback through Biker. Rajasekhar has suffered a leg injury on the sets of his upcoming movie. The […] The post Rajasekhar Suffers Injury: Advised Four Weeks Rest appeared first on Telugu360 .
Voters |గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా
Voters | గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా Voters | నిజాంపేట, ఆంధ్రప్రభ
Mani Ratnam’s New Love Story Loading
Mani Ratnam is one of the legendary directors of Indian cinema and narrative love stories and making them classics have been his fort. He also directed dramas which were successful but his love stories have a wide range of fans. Though Ponniyin Selvan franchise ended up decent, Mani Ratnam has delivered a huge disappointment with […] The post Mani Ratnam’s New Love Story Loading appeared first on Telugu360 .
voters |ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా..
voters | ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా.. voters | ధర్మపురి,
Dharmapuri |తీగల ధర్మారాన్ని అభివృద్ధి చేస్తా..
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : తీగల ధర్మారం గ్రామ సర్పంచ్ గా
TDP | ప్రజల బాధలను చూడలేక… టీడీపీ నాయకులు సొంత నిధులతో రోడ్డుకు
Campaign |జోరుగా ఇంటింటి ప్రచారం..
Campaign | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని నాగపూర్ పంచాయతీ సర్పంచ్
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్
డిసెంబర్ 08 ఖమ్మం, (జనం సాక్షి): డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం …
Public service |గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా
Public service | గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా రేండ్లగూడ సర్పంచి అభ్యర్థి
భైంసా డిసెంబర్ 08 (జనం సాక్షి) భైంసా పట్టణంలోని సంతోషిమాత మందీరం సమీపంలో గల నందన టీ పాయింట్లో …
గుండెపోటుతో మహిళా వార్డు మెంబర్ అభ్యర్థి మృతి
శంకర్ పల్లి, డిసెంబర్ 08(జనం సాక్షి)గుండెపోటుతో మహిళా వార్డు మెంబర్ మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో …
Chandrababu Naidu to Lead Andhra Pradesh Delegation to Davos 2026
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will lead an eight-member delegation to the World Economic Forum’s Annual Meeting 2026 in Davos, Switzerland. The visit is scheduled from January 19 to 23, according to an official announcement made on Monday. The delegation includes key members of the state government. IT Minister Nara Lokesh and Industries […] The post Chandrababu Naidu to Lead Andhra Pradesh Delegation to Davos 2026 appeared first on Telugu360 .
HMDA రోడ్ మాస్టర్ప్లాన్ వివాదం ట్రంపెట్ పనుల్లో అవినీతి #HMDA #Hyderabad #Neopolis #MasterPlan
High Court Halts IAS Amrapali’s Cadre Posting
The cadre allocation dispute involving IAS officer Amrapali has taken a new turn after the Telangana High Court issued an interim stay on the CAT order that had directed her posting to the Telangana cadre through a swap arrangement with IAS officer Harikiran. The CAT had earlier ruled in her favour, allowing her transfer by […] The post High Court Halts IAS Amrapali’s Cadre Posting appeared first on Telugu360 .
Road Construction |అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..
Road Construction | అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా.. Road Construction | పెద్దపల్లి
నటిపై లైంగిక దాడి కేసు.. నటుడు దిలీప్ను నిర్దోషిగా ప్రకటించింన కోర్టు
న్యూఢిల్లీ: ప్రముఖ మలయాళ నటిపై లైంగిక వేధింపుల కేసులో కేరళ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, నటుడు దిలీప్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీంతో దాదాపు ఎనిమిది సంవత్సరాలు కొనసాగిన ఈ కేసు తుది తీర్పును కోర్టు వెల్లడించింది. ఎట్టకేలకు ముగిసింది. ఈ కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న దిలీప్ ను న్యాయమూర్తి హనీ ఎం వర్గీస్ నేతృత్వంలోని ఎర్నాకుళం జిల్లా, ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నిర్దోషి అని తేల్చింది. ఫిబ్రవరి 17, 2017న కొచ్చిలో నటుడు దిలీప్.. ఓ ప్రముఖ నటిని తన కారులో అపహరించి లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తనను కారులో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత నటి ఫిర్యాదుతో పోలీసులు నటుడు దిలీప్ లో సహ 10 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్, లైంగిక దాడి, సామూహిక అత్యాచారం, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అభియోగాలు మోపారు. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ కేసు ఎట్టకేలకు కోర్టు తీర్పుతో ముగిసింది.
Responsibilities |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
Responsibilities | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా Responsibilities | కుంటాల,
Ration rice |చౌక ధర దుకాణాలపై తాహసిల్దార్ మెరుపు దాడి
Ration rice | చౌక ధర దుకాణాలపై తాహసిల్దార్ మెరుపు దాడి Ration
Governor |తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం
Governor | తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ప్రారంభం సమ్మిట్ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్
గ్లోబల్ సమ్మిట్కు కట్టుదిట్టమైన భద్రత #Hyderabad #TelanganaRising #GlobalSummit #Security
భైంసాలో ప్రియురాలిని చంపిన ప్రియుడు
భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో దారుణం చోటు చేసుకుంది. సంతోషిమాత ఆలయం సమీపంలోని ఓ టీ పాయింట్ వద్ద ఓ మహిళ(27) దారుణ హత్యకు గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంసర గ్రామానికి చెందిన మహిళకు ఇదివరకే భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, భర్తతో విడాకులు తీసుకొని కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భైంసాలోని అంబేద్కర్నగర్కు చెందిన నగేశ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఉపాధికోసం ఆ మహిళ టీ పాయింట్ నడుపుతోంది. సోమవారం ఉదయం టీ పాయింట్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. నగేశ్ చేతితో మహిళ హత్యకు గురై.. రక్తపు మడుగులో కనిపించింది. నిందితుడు కూడా పక్కనే కూర్చోని ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడు నగేశ్ని అదుపులోకి తీసుకున్నారు. ధీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గ్లోబల్ సమిట్.. సిఎం రేవంత్, నాగార్జునకు రోబో వెల్ కమ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశి కంపెనీ ప్రతినిధులు, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, హీరో నాగార్జున, పలువురు మంత్రులు గ్లోబల్ సమిట్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమిట్కు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకేందుకు ఏర్పాటు చేసిన రోబో.. సిఎం రేవంత్, నాగార్జునకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ ఆహ్వానించింది. అనంతరం సమిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సిఎం రేవంత్రెడ్డి పరిశీలించారు. ఈ సమిట్ ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సిఎం రేవంత్ ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ గ్లోబల్ సమిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు.
BJP Candidate |నాగారంలో బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం
BJP Candidate | నాగారంలో బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం BJP Candidate
CC ROAD | ప్రజాసేవ ధ్యేయంగా.. CC ROAD | జన్నారం, ఆంధ్రప్రభ
Mobile |పోగోట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ..
Mobile | పోగోట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ.. Mobile | కరీమాబాద్, ఆంధ్రప్రభ
Gaddi Lakshmi |గ్రామ సేవకురాలిగా..
Gaddi Lakshmi | గ్రామ సేవకురాలిగా.. Gaddi Lakshmi | ధర్మపురి, ఆంధ్రప్రభ
Sarpanch |ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా..
Sarpanch | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్కపేట్ గ్రామాన్ని ఆదర్శ
Majority | ఒక్క అవకాశం.. Majority | ధర్మపురి, ఆంధ్రప్రభ : గోవింద
Candidate |అభివృద్ధే నా లక్ష్యం..
Candidate | సదాశివనగర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే లక్ష్యంగా, గ్రామ అభివృద్ధిలో
Telangana : గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి చేరుకున్నారు.
MEDICAL |ఉచిత కంటి వైద్య శిబిరం
MEDICAL | ఉచిత కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండిMEDICAL | మక్తల్,
No Truth in Akhil and Prashanth Neel Film
It all started after a social media handle posted about Akhil Akkineni meeting top director Prashanth Neel in the residence of NTR. Some of the speculated that Prashanth Neel will direct Akhil soon while some of them posted that a protege of Prashanth Neel will direct the next of Akhil Akkineni. The news of Akhil, […] The post No Truth in Akhil and Prashanth Neel Film appeared first on Telugu360 .
RAVI | సమస్యలు పరిష్కరిస్తా.. RAVI | ధర్మపురి, ఆంధ్రప్రభ : తనకు
IndiGo Flight Chaos: A Deeper Look at the Crisis and the Questions Around Regulation
India’s aviation sector has been left in an unusual spotlight after IndiGo, the country’s largest airline, cancelled thousands of flights across major airports over the past week. Passengers in Delhi, Bengaluru, Chennai, Hyderabad and several major Indian cities faced long queues, mounting delays and unexpected cancellations. The airline said that the operations will stabilise by […] The post IndiGo Flight Chaos: A Deeper Look at the Crisis and the Questions Around Regulation appeared first on Telugu360 .
Bigg Boss-9 |ఆ ఆరుగురికి కీలకమే!
Bigg Boss-9 | ఆ ఆరుగురికి కీలకమే! Bigg Boss-9 | వారం
Telangana Public Govt |గ్రామాభివృద్ధికి పాటుపడదాం..
Telangana Public Govt | గ్రామాభివృద్ధికి పాటుపడదాం.. Telangana Public Govt |
TPCC |కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి..
TPCC | కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి.. అభివృద్ధిని చూడండి..TPCC | పెద్దవంగర, ఆంధ్రప్రభ
MLA |ప్రచారంలో దూసుకెళ్తున్న.. సరస్వతి
MLA | ప్రచారంలో దూసుకెళ్తున్న.. సరస్వతి MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ :
భారతీయుల గొంతుక వందేమాతరం: ప్రధాని మోడీ
ఢిల్లీ: స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుక వందేమాతరం అయిందని ప్రధాని మోడీ తెలిపారు. వందేమాతరం గేయం ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చిందని ప్రశంసించారు. వందేమాతర గీతానికి 150 ఏళ్లు అయిన సందర్భంగా లోక్ సభలో చర్చను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వందేమాతరంపై చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నానన్నారు. జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తిచేసుకుందని, చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందని, ఈ మధ్యే మనం రాజ్యాంగ 75 ఏళ్ల సంబరాలు జరుపుకుందని గుర్తు చేశారు. 150 ఏళ్ల వందేమాతర గీతం ప్రయాణం ఎన్నో ఘట్టాలను దాటుకుంటూ వెళ్లిందని కొనియాడారు. వందేమాతర గీతానికి.. దాని గౌరవాన్ని తిరిగి తెచ్చి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింద వందేమాతరాన్ని తొక్కిపెట్టారని, వందేమాతరం చర్చ విషయంలో ఇక్కడ స్వపక్షం.. విపక్షం అంటూ ఎవరూ లేరని తెలియజేశారు. స్వాతంత్య్ర సంగ్రామం ఫలితంగానే మనందరం ఇక్కడ ఉన్నామని, దేశం మొత్తం వందేమాతర గీతం స్ఫూర్తితో ఏకమైందని గుర్తు చేశారు.
150 years |వందేమాతరంపై పార్లమెంటులో చర్చ
150 years | వందేమాతరంపై పార్లమెంటులో చర్చ 150 years | ఢిల్లీ,
ఓటమి బాధ్యత ప్రతి ఒక్కరిది.. ప్రజలు గుర్తించాలి: రవిశాస్త్రి
భారత గడ్డపై దక్షిణాఫ్రికా దాదాపు 25 సంవత్సరాల తర్వాత టెస్ట్ సిరీస్లో విజయం సాధించింది. 1999-2000 సంవత్సరంలో జరిగిన టెస్ట్ సిరీస్లో దక్షిణాఫ్రికా.. భారత్ను 2-0 తేడాతో ఓడించింది. మళ్లీ ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్లోనూ అదే ఫలితం సాధించింది. అయితే టెస్ట్ సిరీస్లో ఓటమికి భారత్ వన్డే సిరీస్లో ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్ను 2-1 తేడాతో నెగ్గి సఫారీలను చిత్తు చేసింది. అయితే టెస్ట్ సిరీస్లో ఓటమికి చాలా మంది ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని విమర్శించారు. తాజాగా దీనిపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఓటమికి బాధ్యత ప్రతి ఒక్కరిదని.. కేవలం ఒకరిని నిందించడం సరైనది కాదని రవిశాస్త్రి ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు ఆటగాళ్లది కూడా బాధ్యత ఉందని ప్రజలు గుర్తించాలి. కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. గతంలో నా విషయంలోనూ అదే జరిగింది. ఆ అనుభవంతోనే నేను మాట్లాడుతున్నా. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకొని.. వైఫల్యాలను అంగీకరించాలి. టీమ్ మేనేజ్మెంట్ నుంచి ఆటగాళ్లు వరకు ఒక్కరిని మాత్రమే బాధ్యులను చేయడం సమంజసం కాదు. ధక్షిణాఫ్రికా.. భారత్ను ఓడించింది. అంతేకానీ.. ఏ ఒక్క దక్షిణాఫ్రికా ఆటగాడు, భారత్ను ఓడించలేదు. వాళ్లు ఓ జట్టుగా బాగా ఆడారు. మనం ఆడామా?’’ అని రవిశాస్త్రి అన్నారు.
After Nine years, Malayalam actor Dileep Walks Free
Malayalam actor Dileep has been facing serious allegations of assault and a Kerala Court today announced that the actor is acquitted in the case. The court announced that the prosecution has failed to prove Dileep in the criminal conspiracy. Six others in the case are announced convicted for criminal conspiracy, wrongful confinement, assault to outrage […] The post After Nine years, Malayalam actor Dileep Walks Free appeared first on Telugu360 .
Jayasudha : జయసుధ ఏపీలో ఆ పార్టీలో చేరబోతున్నారా?
సినీనటి జయసుధ తిరిగి రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతుంది.
హైదరాబాద్ రోడ్లకు గ్లోబల్ పేర్లు #Hyderabad #Telangana #GlobalSummit #RevanthReddy #Infra
IndiGo Crisis : అయ్యో ఇండిగో Andhra Prabha SPL story
IndiGo Crisis : అయ్యో ఇండిగో Andhra Prabha SPL story
హైదరాబాద్ లేట్నైట్ యాక్సిడెంట్: టాటా ఏస్–క్రెటా ఢీ #telugupost #accidentnews #viralvideo
MLA | టీడీపీ నేతకు మాతృవియోగం MLA | మోపిదేవి, ఆంధ్రప్రభ :
Relief Fund Checks |సీఎం సహకారం వలనే..
Relief Fund Checks | గుడివాడ, ఆంధ్రప్రభ : దేశంలో ఎక్కడా లేని
పాలేరులో సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి
పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ముజ్జుగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ అభ్యర్థిని చంపేందుకు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. గాయపడిన వ్యక్తలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఓ ప్రజాప్రతినిధి అండతోనే అల్లర్లు చెలరేగాయని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.
Vajpayee |పేర్ని నాని డైరెక్షన్ లో.. బీజేపీ నేతలు
Vajpayee | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి పేర్ని నాని డైరెక్షన్
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న బిజెపి.
పరకాలడిసెంబర్ 07(జనం సాక్షి) దొంగ ఓట్ల తోనే అధికారంలోకి బిజెపి. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటం. పట్టణ కాంగ్రెస్ …
Bhajans |మానసిక ప్రశాంతత కోసం..
Bhajans | మానసిక ప్రశాంతత కోసం.. Bhajans | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
రేవంత్ ది అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం: హరీశ్ రావు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన ఇది అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లలో రేవంత్ ఆత్మస్తుతి, పరనింద తప్ప మరొకటి లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ ప్రారంభించిన స్కీములన్నీ అటకెక్కించారని విమర్శించారు. ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది? అని అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రోడ్లు, స్కూళ్లు, ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయని, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదని మండిపడ్డారు. ప్రజా భవన్ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్గా మార్చారని, పొద్దున్నేబ్రేక్ఫాస్ట్ మీటింగులు.. మధ్యాహ్నం సెటిల్మెంట్లు.. సాయంత్రం గానా భజానాలు, సంగీత్లు, ఎంగేజ్మెంట్లు, విందులు వినోదాలు జరుగుతున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లాకు చెందిన గొడుగు నాగరాజు అనే రైతు తనకు సమస్య ఉందని ప్రజా భవన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాడని, అతని ఫోన్కు సమస్య పరిష్కారం అయిందని మెసేజ్ వచ్చింది.. కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం అవ్వలేదని అన్నారు. ఐటిఐ, ఐటి, ఐఐటికి తేడా తెలియని సిఎం మనకు దొరికారని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నారని.. ఇచ్చారా? అని ప్రశ్నించారు. పిల్లలు పుట్టాక కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారని, ఈ ప్రభుత్వం కల్యాణలక్ష్మి కింద రూ.980 కోట్లు బకాయి పడిందని అన్నారు. రుణమాఫీ పూర్తిగా చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. అందాల పోటీలు పెట్టి రాష్ట్రం పరువు తీశారని, పోటీ నుంచి మధ్యలోనే తప్పుకుని మిస్ ఇంగ్లండ్ వెళ్లిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలపై అత్యాచారాలు పెరిగాయని హరీశ్ రావు ధ్వజమెత్తారు.
Argument |టీడీపీ, వెర్సెస్ బీజేపీ
Argument | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం న్యూ హోసింగ్ బోర్డు వద్ద

27 C