SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

విజయవాడ లో హస్తాకళల ఉత్పత్తులు, అమ్మకాలు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : హస్తకళలను ప్రోత్సహించి, కళాకారులను ఆదరించి వారికి ఆర్థిక

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:29 pm

Rs. 1000 crore |విమర్శలకు బెదిరేది లేదు…

Rs. 1000 crore | విమర్శలకు బెదిరేది లేదు… Rs. 1000 crore

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:28 pm

ఈ నెల 7న ఇందిరా పార్క్ దగ్గర బిజెపి మహాధర్నా

 కాంగ్రెస్ మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా, రెండేళ్లుగా అమలుకాని హామీల సాధనే ధ్యేయంగా బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పిలుపునిచ్చారు. మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా బిజెపి సమరశంఖం పూరించిందని ఆయన తన ఎక్స్ ఖాతా వేదికగా పేర్కొన్నారు. ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి, ప్రజల పక్షాన నిలబడేందుకు బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’లో పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ నెల 7న ఉదయం 9 గంటలకు ఇందిరా పార్క్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో జరుగనున్న ‘మహాధర్నా’లో పాల్గొనేందుకు తరలి రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 4 Dec 2025 8:25 pm

కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని ఆసుపత్రి లో పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఎల్‌బి నగర్‌లో ప్రేమ్ చంద్ అనే బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రేమ్ చంద్‌కు తగిన వైద్యం, ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి అడ్లూరి అన్నారు. బుధవారం నీలోఫర్ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడిని మంత్రి అడ్లూరి పరామర్శించారు. ప్రేమ చంద్ తల్లి దండ్రులు. తిరుపతి రావు, చంద్రకళ దంపతులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, బాలుడికి స్పెషల్ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించి చదువును ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ హృదయ విదారక ఘటన తనను ఎంతో కలిచి వేసిందన్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల బృందం నిలోఫర్ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్న బాలుడి తల్లిదండ్రులను కలసి వివరాలు సేకరించినట్లు మంత్రి చెప్పారు. బాధిత బాలుడి తండ్రి వినతిని పరిగణలోకి తీసుకొని, బాలుడి సంపూర్ణ వైద్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం దగ్గరుండి చేసుకుంటుందన్నారు. బాలుడికి అవసరమైన సహాయక చర్యలన్నీ ప్రభుత్వం నుంచి అందిస్తున్నామన్నారు. మంత్రి అడ్లూరి ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు ఆ బాలుడికి దివ్యాంగుల గుర్తింపు కార్డు తక్షణమే జారీ చేశారు. అర్హత ప్రకారం దివ్యాంగ పింఛను మంజూరు చేస్తామన్నారు. కోలుకున్న తర్వాత బాలుడికి కావలసిన సంరక్షణకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. వైద్య చికిత్స, పునరావాస సహాయం అందించడం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎప్పుడు , ఎక్కడ, చోటు చేసుకున్న జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారులు ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబాలను సందర్శించి, అవసరమైన సేవలు, సహాయం వెంటనే అందించాలని కూడా మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ,ఆర్ ఎం ఓ డా ఆనంద్, లాలూ ప్రసాద్, బాబురావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 8:20 pm

parking lot |సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు ప‌రిశీల‌న‌…

parking lot | సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు ప‌రిశీల‌న‌… parking lot

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:20 pm

Pawan kalyan |పదవి అలంకారం కాదు…

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పదవి, పరువు, ప్రతిష్టలన్నీ పక్కన పెట్టి ప్రజల

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:16 pm

ATMS System |తెలంగాణలో రవాణా విస్తరణ చేపట్టాలి

ATMS System | తెలంగాణలో రవాణా విస్తరణ చేపట్టాలి ATMS System |

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:06 pm

దేదీప్యమానంగా కనక దుర్గమ్మ కలశ జ్యోతి ఊరేగింపు…

ఆంధ్రప్రభ, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నియమబద్ధ దీక్షతో పూజించి అమ్మవారి అనుగ్రహం

ప్రభ న్యూస్ 4 Dec 2025 8:00 pm

అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్

భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:54 pm

Government |దివ్యాంగులను ప్రోత్సహించాలి…

Government | దివ్యాంగులను ప్రోత్సహించాలి… Government | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:54 pm

ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..‘అఖండ 2’ ప్రీమియర్స్‌ రద్దు

నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్. ‘అఖండ 2’ మూవీ ప్రీమియర్స్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అనూహ్యంగా ప్రీమియర్స్ రద్దు చేసినట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా క్యాన్సిల్‌ చేసినట్టు తెలిపింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా, రేపు(డిసెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.

మన తెలంగాణ 4 Dec 2025 7:53 pm

Hot Topics |పుతిన్…

Hot Topics | పుతిన్… Hot Topics | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:43 pm

ఢిల్లీ చేరుకున్న పుతిన్‌.. మోడీ ఘన స్వాగతం

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. గురువారం సమీపంలోని పాలెం ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఈరోజు రాత్రి విందు కోసం పుతిన్, మోడీ నివాసానికి వెళ్తారు. శుక్రవారం, ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఓ కార్యక్రమానికి కూడా హాజరుకానున్నట్లు సమాచారం. కాగా, పుతిన్ పర్యటన భారత్, రష్యా.. రెండు దేశాలకు కీలకం కానుంది. భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా మోడీ, పుతిన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బహుళ వాణిజ్య, రక్షణ ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. రష్యా నుండి సు-57 ఐదవ తరం యుద్ధ విమానాలు, ఎస్-500 క్షిపణి రక్షణ వ్యవస్థ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, రష్యన్ ముడి చమురుపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్, రష్యన్ ముడి చమురు ఎక్కువగా సేకరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. 

మన తెలంగాణ 4 Dec 2025 7:37 pm

MGM Hospital |కాజీపేటలో కత్తితో దాడి..

MGM Hospital | కాజీపేటలో కత్తితో దాడి.. MGM Hospital | కాజీపేట,

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:34 pm

‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్

‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ‘ని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ‘ఐఐఐటీ హైదరాబాద్‘లో ‘నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ’ ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్‌లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్వాంటం సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్‌లో ఆర్‌అండ్ డీ, ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే ‘డైరెక్షన్’ అని అన్నారు. ఈ టెక్నాలజీ లో దేశానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రత్యేకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‘ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ‘ఇండస్ట్రీ డే‘ పేరిట ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:29 pm

కుత్బుల్లాపూర్ కెటిఆర్ పర్యటనలో అపశృతి

 బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో  అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి గా కుప్ప కూలిపోయాడు .హుటా హుటినా ఆస్పత్రి కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో మాజీ మంత్రి కెటిఆర్ హెచ్‌ఐఎల్‌టిపి భూ కేటాయింపి అంశం పై జీడిమెట్ల పారిశ్రామికవాడలో పర్యటించారు. అక్కడ హమాలీ అడ్డా లో కార్మికులతో మాట్లాడిన అనంతరం కెటొఆర్ ప్రభుత్వ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీల శంబిపూర్ రాజు, సునీత రాథోడ్, ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి,తదితరుల తో కలిసి పలు కంపెనీలలో కార్మికులతో మాట్లాడారు. ఈ సమయం లో అక్కడ విధి నిర్వహణలో న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన సీనియర్ వీడియో జర్నలిస్ట్,ఆజ్ తక్ దామోదర్ టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అత్యుత్సాహంతో , సెల్ఫీల బెడదలో తొక్కిసలాటలో ఒకసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న తోటి రిపోర్టర్లు, గన్ మెన్లు, జీడిమెట్ల పోలీసుల సహాయంతో ఆటోలో షాపూర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నోటి నుండి వాంతులు చేసుకున్న దామోదర్ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఒత్తిడికి లోనయ్యాడు .పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగా దామోదర్ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:25 pm

Awareness conference |ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Awareness conference | ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు Awareness conference

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:24 pm

బెలూన్ల పంచాయతీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:23 pm

భారీగా అక్రమాస్తులు.. రంగారెడ్డి జిల్లా ఎడి శ్రీనివాస్‌ అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ సర్వే అండ్ భూ సంస్కరణల రికార్డు అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఎడి) శ్రీనివాస్‌ అరెస్టు అయ్యాడు. శ్రీనివాస్‌కు సంబంధించి ఎసిబి అధికారులు భారీగా ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనివాసులు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేసిన అధికారులు.. దాదాపుగా 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అలాగే, మై హోం భూజాలో ఒక ఫ్లాట్‌, నారాయణపేటలో రైస్ మిల్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపూర్‌లో 11 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 4 ప్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ఎసిబి అధికారులు.. సోదాల్లో విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:18 pm

సెంచరీ దిశగా రూపాయి పరుగులు

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రోజు రోజుకీ క్షీణించిపోతోంది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:17 pm

Special Team |బిందెలు స్వాధీనపరచుకున్న పోలీసు అధికారులు

Special Team | బిందెలు స్వాధీనపరచుకున్న పోలీసు అధికారులు Special Team |

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:16 pm

గోవిందరాజును గద్దెను కదలించిన పూజారులు

 మేడారంలో గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదలించారు. మేడారంలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఐదుగురు పూజారులు కలిసి గద్దెను కదలించారు. ఈకార్యక్రమానికి ముందుగా సమ్మక్క- సారలమ్మ గద్దెల వ ద్ద పసుపు, కుంకుమ, సారా అరగించి పూజలు చేశారు. నూతనంగా పునర్నిర్మిస్తున్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు పూర్తయి తర్వాత గద్దెలపై ఎఎధ్వజ స్తంబాలను ప్రతిష్టించనున్నారు. ఈనెల 24న గోవిందరాజు, పగిడిద్దరాజు నూతనంగా నిర్మిస్తున్న గద్దెలపై ధ్వజ స్థంబాలను ప్రతిష్టించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈకార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు. పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కొక్కెర రమేష్, చందా రఘుపతి, పగిడిద్దరాజు పూజారి దబ్బకట్ల గోవర్థన్, పూజారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:15 pm

మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు

 రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 16 లేదా 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ మేరకు టెన్త్ పరీక్షలకు సంబంధించిన పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, మార్చి13తో మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి 16 లేదా 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఈసారి సిబిఎస్‌ఇ తరహాలో ఒక్కో పరీక్షకు మధ్యలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉండేలా అధికారులు పరీక్షల షెడ్యూల్ రూపొందించారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:08 pm

కెటిఆర్ మాట్లాడే చిట్టిలను కాపీ కొడుతున్నా కిషన్ రెడ్డి: సామ రాంమ్మోహన్ రెడ్డి

తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని, రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారని, కెటిఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బిజెపి నేతలపై కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి ఒక బ్రోకర్ అని ఆయన మండిపడ్డారు. ఒకటే స్క్రిప్ట్‌ను కెటిఆర్, కిషన్ రెడ్డిలు జీరాక్స్ చేసి చదువుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గాలిని కొనుక్కొని బ్రతికే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను కూడా ఢిల్లీగా మార్చాలని కిషన్‌రెడ్డి, కెటిఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డికి చిట్టీలు అందించేది ఎవరో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ కింద ఉన్నవి ప్రైవేట్ భూములు అని ప్రైవేట్ ఓనర్ల నిరుపయోగమైన భూములపై వలంటరీగా వెసులుబాటు ఇస్తే కెటిఆర్‌కు ఇబ్బంది ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదని, దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బిజెపి నాయకులు మౌనంగా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దేవాలయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి వస్తాడా? అని అన్నారు. బిజెపి నాయకులకు నరేంద్ర మోడీ ఒక్కడే దేవుడని, నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారని, సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:05 pm

Cyber ​​crimes |సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు…

Cyber ​​crimes | సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు… Cyber ​​crimes

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:05 pm

నవోదయ అడ్మిషన్లకు ట్రయల్ రన్…

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:00 pm

Temple |ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు…

Temple | ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు… Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:55 pm

Elections |మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం…

Elections | మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం… Elections | అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:49 pm

Tea Poll App |పోస్టల్ బ్యాలెట్ పనుల పరిశీల‌న‌…

Tea Poll App | పోస్టల్ బ్యాలెట్ పనుల పరిశీల‌న‌… Tea Poll

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:43 pm

Akhand 2: అఖండ మూవీ నిర్మాత కీలక నిర్ణయం..బాలయ్యఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:43 pm

Police Force |పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి…

Police Force | పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి… Police Force | వరంగల్

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:36 pm

శ్రీతేజ ఆరోగ్యంపై స్పందించిన దిల్ రాజు

శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:35 pm

ధూమ్‌ధామ్‌గా రాష్ట్ర యువజనోత్సవాలు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో: యువతలో నిక్షిప్తమైన ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:31 pm

Smart City |స్మార్ట్‌ నిధులు ఏమయ్యాయి…?

Smart City | స్మార్ట్‌ నిధులు ఏమయ్యాయి…? Smart City | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:25 pm

అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : జగన్

అబ‌ద్ధాల‌కు అంబాసిడ‌ర్ ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:22 pm

Nandigama MLA |ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ల‌తోనే అభివృద్ధి ప‌రుగులు..

Nandigama MLA | ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ల‌తోనే అభివృద్ధి ప‌రుగులు.. Nandigama MLA |

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:22 pm

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం..

ఆదిలాబాద్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18.7 కోట్ల అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన-విజయోత్సవ బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా. రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటోంది. సంక్షేమం-అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్‌ కంపెనీని మళ్లీ ప్రారంభిస్తాం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ పనులు ప్రారంభిస్తాం. ఎర్ర బస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్‌ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 6:20 pm

30 Police Act |శాంతియుతంగా ఎన్నికలు

30 Police Act | శాంతియుతంగా ఎన్నికలు 30 Police Act |

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:12 pm

Chittoor |ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం

చిత్తూరు బ్యూరో, ఆంధ్ర‌ప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:10 pm

TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు?

TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు? TP | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:07 pm

KCR : కేసీఆర్ పాలిటిక్స్ ను ఇక వదిలేసినట్లేనా? కీలక నేతలు ఏమంటున్నారంటే?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:06 pm

Temple |శివభక్త మార్కండేయ దేవాలయంలో…

Temple | శివభక్త మార్కండేయ దేవాలయంలో… Temple | కరీమాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:00 pm

Year 2000 |దత్తాత్రేయ జయంతి వేడుకలు ..

Year 2000 | దత్తాత్రేయ జయంతి వేడుకలు .. Year 2000 |

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:55 pm

Elections |రాయికల్ ను అభివృద్ధి చేస్తా

Elections | రాయికల్ ను అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:50 pm

Telangana : అఖండ 2 మూవీ నిర్మాతకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 5:28 pm

Heavy Rain |ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు

Heavy Rain | ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు Heavy Rain | పొదలకూరు,

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:25 pm

Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. రయ్.. రయ్ మంటూ

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 5:18 pm

Krishna Tarang |తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం..

Krishna Tarang | తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. Krishna Tarang | మచిలీపట్నం,

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:17 pm

201 couples |సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు..

201 couples | సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.. 201 couples |

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:14 pm

Agricultural Products |గో ఆధారిత సమగ్ర సుస్థిర వ్యవసాయ రంగంలో…

Agricultural Products | గో ఆధారిత సమగ్ర సుస్థిర వ్యవసాయ రంగంలో… ఉత్తమ

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:10 pm

విమానాశ్రయానికి 800 ఎకరాల భూసేకరణకు ఆదేశించారు : పాయల్ శంకర్

హైదరాబాద్: ఆదిలాబాద్ కు విమానాశ్రయం కావాలని గతంలో సిఎం రేవంత్ రెడ్డిను అడిగానని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రం మంజూరు చేస్తే.. కావాల్సిన సహకారం అందిస్తానని సిఎం అన్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సిఎం కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ లో సిఎం పర్యటించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బహిరంగసభ నిర్వహించారు. రూ. 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తే అంగీకరించారని, విమానాశ్రయానికి వెంటనే 800 ఎకరాల భూసేకరణకు సిఎం ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి ఇచ్చేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సిఎం ను కలుస్తానని చెప్పారు. చనాఖా- కొరాట ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని, సోయాబీన్ పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆదిలాబాద్ కు యూనివర్శిటీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని పాయల్ శంకర్ తెలియజేశారు. 

మన తెలంగాణ 4 Dec 2025 5:05 pm

MLA |కోడూరులో ప్రజాదర్బార్

MLA | కోడూరు, ఆంధ్రప్రభ : ప్రజాదర్బార్ కార్యక్రమం కోడూరు మండల పరిషత్

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:00 pm

Plant Water |గుణాత్మక విద్యను అందించాలి

Plant Water | గుణాత్మక విద్యను అందించాలి ఉట్నూర్ ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:57 pm

77 DDO offices |డీడీఓ కార్యాల‌యాల‌తో అభివృద్ధి ప‌రుగులు

77 DDO offices | డీడీఓ కార్యాల‌యాల‌తో అభివృద్ధి ప‌రుగులు 77 DDO

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:54 pm

Panchayat elections |ఎన్నికల్లో సత్తా చాటాలి

Panchayat elections | ఎన్నికల్లో సత్తా చాటాలి Panchayat elections | క్యాతనపల్లి,

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:51 pm

అఖండ2 టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..

నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్స్. ఈవాళ(డిసెంబర్ 4) రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అఖండ2 సినిమా టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ధారించింది. ఇక, సినిమా విడుదలైన రోజు నుంచి మూడు రోజులపాటు మల్టీప్లెక్స్ లకు రూ.100, సింగిల్ స్క్రీన్ లకు రూ.50 చొప్పున ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చెప్పింది.

మన తెలంగాణ 4 Dec 2025 4:47 pm

Rs.600 crore |ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు

Rs.600 crore | ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు Rs.600 crore |

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:45 pm

Gold Rate |త‌గ్గిన ప‌సిడి రేటు

Gold Rate | త‌గ్గిన ప‌సిడి రేటు Gold Rate | వెబ్

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:14 pm

హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

ఇటీవల దేశంలో విమానాలకు తరుచూ బాంబు బెదిరింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇండిగో విమనానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని  అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితమైన హోల్డింగ్ ప్రాంతానికి తరలించారు. విమానాశ్రయ బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.. కానీ అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదు.180 మందికి పైగా ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్‌లో దిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ అందిన తర్వాత విమానం అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయింది. విమానాన్ని హైదరాబాద్‌లో ల్యాండ్ చేయడానికి అనుమతిస్తే, బాంబు పేల్చివేస్తామని ఆ మెయిల్ బెదిరించింది. అందుకే అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ జరిగింది అని అహ్మదాబాద్ జోన్ ఫోర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ బన్సాల్ తెలిపారు.

మన తెలంగాణ 4 Dec 2025 4:14 pm

200 aircraft | 300 ఇండిగో విమానాల ర‌ద్దు

200 aircraft | 300 ఇండిగో విమానాల ర‌ద్దు 200 aircraft |

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:12 pm

హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయి : మహేష్ గౌడ్

హైదరాబాద్: సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు బిఆర్ఎస్ యత్నిస్తోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొణిజేటి రోశయ్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని, ఈ దేశానికి వారు సంపద అని కొనియాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఉంటే తప్పేంటి? అని మహేష్ ప్రశ్నించారు. బిజెపి కోసమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, కాలుష్యరహితంగా హైదరాబాద్ మారుతుందని తెలియజేశారు. అవినీతికి అలవాటు పడిన మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అంటూ విమర్శించడం అలవాటుగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 4 Dec 2025 4:12 pm

ఇండియా SME ఫోరమ్‌ తో MSME మంత్రిత్వ శాఖ ఒప్పందం

మెటా, భారతదేశం అంతటా MSMEలను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ (MSME) మరియు ఇండియా SME ఫోరం భాగస్వామ్యంతో AI ఆధారిత చాట్‌బాట్‌ను ప్రారంభించాలనే తన ఉద్దేశ్యాన్ని ప్రకటించింది. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఏఐ వినియోగంపై మెటా చూపిస్తున్న నిరంతర నిబద్ధతకు మరొక ముందడుగుగా నిలుస్తుంది. మెటా యొక్క లామా మోడల్‌ ఆధారంగా మరియు వాట్సాప్‌లో లభించే ఈ AI చాట్‌బాట్, వ్యవస్థాపకులకు వ్యక్తిగతీకరించిన, నిజ-సమయ సహాయాన్ని అందిస్తుంది. ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకత్వం, సమ్మతి, క్రెడిట్ యాక్సెస్, నైపుణ్య అభివృద్ధి, డిజిటల్ ఆన్‌బోర్డింగ్ వంటి ముఖ్యమైన వనరుల ప్రాప్యతను ఇది మరింత సులభతరం చేస్తుంది, MSMEలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మరింత బలంగా ముందుకుసాగేందుకు ఇది సహాయపడుతుంది. బహుళ భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ చాట్‌బాట్, వాయిస్ మరియు టెక్స్ట్ పరస్పరాలకు మద్దతు అందిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న MSMEలకు మరింత సమగ్రత మరియు సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. ఇండియా SME ఫోరం దేశవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని జరుపుకుంటూ, వాట్సాప్ ద్వారా శక్తినిచ్చే MSMEల కోసం జాతీయస్థాయి DigiShaastra (డిజిశాస్త్ర) కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సాధించిన కీలక ప్రభావాన్ని గుర్తించింది. ఒక మిలియన్ MSMEలను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి ప్రారంభించిన ఈ కార్యక్రమం, వర్క్‌షాప్‌లు, వెబినార్లు మరియు డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా ఇప్పటివరకు 476,000 మందికి పైగా వ్యవస్థాపకులకు చేరుకుంది, వాట్సాప్ యొక్క డిజిటల్ సాధనాలను ఉపయోగించి చిన్న వ్యాపారాలు తమ కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి మరియు భారతదేశంలోని MSME రంగంలో వృద్ధి మరియు ఆవిష్కరణలను నడిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెర్సీ ఎపావో, జాయింట్ సెక్రెటరీ, MSME మంత్రిత్వ శాఖ ఇలా అన్నారు, “డిజిశాస్త్ర కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియా SME ఫోరమ్‌కు హృదయపూర్వక అభినందనలు. నేటి సమావేశం భారతదేశంలోని MSME కమ్యూనిటీ యొక్క శక్తిని మరియు సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. మేము విన్న ప్రేరణాత్మక కథలు ఆవిష్కరణ మరియు డిజిటల్ స్వీకరణ వల్ల వచ్చిన మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. మా మంత్రిత్వ శాఖ డిజిటల్ MSME, టీమ్ ప్రోగ్రామ్‌లు మరియు ఇతర డిజిటల్ ఎనేబుల్మెంట్ కార్యక్రమాల ద్వారా ఈ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. మా 7.2 కోట్ల MSMEలలో ప్రతి ఒక్కరూ వృద్ధి చెందేందుకు, ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం కావడానికి మరియు దేశ ఆర్థిక పురోగతిలో భాగస్వామ్యం కావడానికి అవసరమైన సాధనాలు అందుబాటులో ఉండేలా పని చేస్తున్నాం. మరింత మంది పారిశ్రామికవేత్తలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను స్వీకరించి, బలమైన మరియు భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న MSME రంగాన్ని నిర్మించే ఈ మార్పులో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను.” అతిష్ సింగ్, జాయింట్ సెక్రెటరీ, MSME మంత్రిత్వ శాఖ ఇలా అన్నారు, “MSMEలు డిజిటల్ సాధనాలను ఎందుకు స్వీకరించాలి అనేది ఇప్పుడు ప్రశ్నే కాదు. ఆ ప్రయాణం ఎలా మరింత సరళంగా, అందుబాటులోగా మరియు ప్రయోజనకరంగా ఉండాలి అనేదే ప్రధాన అంశం. GST 2.0 నుండి AI ఆధారిత సేవలు, వాయిస్-ఎనేబుల్డ్ ఇంటర్‌ఫేసుల వరకు—మేము తదుపరి తరం వ్యాపార మౌలిక సదుపాయాలను రూపొందిస్తున్న తరుణంలో, టెక్నాలజీ నిజంగా గ్రౌండ్-లెవల్ పారిశ్రామికవేత్తలకు చేరి వారికి శక్తినిచ్చేలా పనిచేయాలి. సమ్మతి, మధ్యవర్తిత్వం మరియు డేటా రక్షణలో సంస్కరణలు వేగంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో, AI వివాద పరిష్కారం, మార్కెటింగ్ మరియు డిజిటల్ ఆన్‌బోర్డింగ్‌లో కొత్త అవకాశాలను తెరస్తోంది. ఇవన్నీ ఒకటిగా మరింత బలమైన, తెలివైన మరియు సమగ్ర MSME పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. భారతదేశ వ్యాపారాల కోసం టెక్నాలజీని ఎంత త్వరగా సహకారం, ఆవిష్కరణ మరియు స్పష్టమైన ప్రభావంగా మార్చగలిగితే, మన భవిష్యత్తు అంత బలంగా ఉంటుంది.” విక్టోరియా గ్రాండ్, వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ ఆపరేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వాట్సాప్ ఇలా అన్నారు, “సరైన డిజిటల్ సాధనాలు అందుబాటులో వున్నట్లైతే, చిన్న వ్యాపారాలు భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయగలవని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. వాట్సాప్ ద్వారా వారికి వేగవంతమైన వృద్ధి అవకాశాలను అందించే వినూత్న అనుభవాల నిర్మాణంపై మా దృష్టి ఉంది. MSME ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం సరైన భాగస్వామ్యాలు కీలకం. ఈ దిశగా MSME మంత్రిత్వ శాఖ మరియు ఇండియా SME ఫోరంతో మా భాగస్వామ్యం, భారతదేశంలోని ప్రతి వ్యవస్థాపకుడికి బహిరంగ, పారదర్శకమైన మరియు సమగ్ర AI సాధనాలను అందుబాటులో ఉంచాలన్న మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, వారిని డిజిటల్ యుగంలో ఎదగడానికి, పోటీ పడటానికి మరియు విజయాన్ని సాధించడానికి ప్రోత్సహిస్తుంది.” వినోద్ కుమార్, ప్రెసిడెంట్, ఇండియా SME ఫోరం ఇలా అన్నారు, “మెటా ఆధారితమైన AI చాట్‌బాట్ ప్రారంభం, దేశవ్యాప్తంగా MSMEలను డిజిటల్‌గా మార్పు చేసే మా లక్ష్యంలో ఒక కీలక మైలురాయిని సూచిస్తుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, చిన్న వ్యాపారాలకు నిజ-సమయ, ఉపయోగకరమైన డిజిటల్ సాధనాలను అందిస్తూ, సమ్మతి ప్రక్రియలను సులభతరం చేసి, ఫైనాన్స్ ప్రాప్యతను విస్తరించి, కొత్త మార్కెట్ అవకాశాలను తెరవుతున్నాము. భారతదేశంలోని నూతన తరం పారిశ్రామికవేత్తలను శక్తివంతం చేయడంలో, వారు దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన శక్తిగా కొనసాగడం పట్ల మేము పూర్తిగా నిబద్దతగా ఉన్నాము.”

మన తెలంగాణ 4 Dec 2025 4:10 pm

Competition |గెలుపు బాటలో మిట్టపల్లి మహేశ్వరి

Competition | గెలుపు బాటలో మిట్టపల్లి మహేశ్వరి Competition | కమలాపూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:06 pm

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించకుంటే చర్యలు తప్పవు

తుంగతుర్తి డిసెంబర్ 4 (జనం సాక్షి) సూర్యాపేట జిల్లా డిఎస్పి, ప్రసన్న కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రతి …

జనం సాక్షి 4 Dec 2025 4:02 pm

CC roads |ప్రచారంలో దూసుకుపోతున్న పెనుకుల రాజేందర్

CC roads | ప్రచారంలో దూసుకుపోతున్న పెనుకుల రాజేందర్ CC roads |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:57 pm

CM Relief Fund |బాధితుడికి అండ‌గా..

CM Relief Fund | బాధితుడికి అండ‌గా.. CM Relief Fund |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:57 pm

Finally, Telangana GO arrives for Akhanda 2

Akhanda 2 is releasing with paid premieres today but the Telangana government is yet to grant the GO with special shows permission. The advance sales are not open because of the delay in the GO. The GO has finally arrived and the government of Telangana has granted permission for three days. The single screens can […] The post Finally, Telangana GO arrives for Akhanda 2 appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 3:54 pm

MLA |అయ్యప్ప అనుగ్రహం ఉండాలి..

MLA | అయ్యప్ప అనుగ్రహం ఉండాలి.. MLA | నిజాంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:51 pm

Mandali Buddhaprasad |దేవాలయాల అభివృద్ధికి నిధులు

Mandali Buddhaprasad | దేవాలయాల అభివృద్ధికి నిధులు Mandali Buddhaprasad | అవనిగడ్డ,

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:47 pm

Retirement |ఎన్నికల విధుల నుండి మినహాయించాలి

Retirement | ఎన్నికల విధుల నుండి మినహాయించాలి Retirement | నారాయణపేట ప్రతినిధి

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:45 pm

Model Code of Conduct |ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు..

Model Code of Conduct | ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు.. Model

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:38 pm

సర్పంచ్ నామినేషన్ లో రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యం.

ఆర్మూర్,డిసెంబర్ 4(జనంసాక్షి): – న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు. – ఆర్వో నిర్లక్ష్యమన్న జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కుమార్ కులచారి. గ్రామ సర్పంచ్ …

జనం సాక్షి 4 Dec 2025 3:28 pm

Air Force |ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన

Air Force | అంతర్గాం, ఆంధ్రప్రభ : ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మార్గం

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:28 pm

77 DLDO |గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు

77 DLDO | గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు 77 DLDO |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:22 pm

CC Roads |అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం

CC Roads | అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం CC Roads |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:17 pm

దారుణం.. తనకన్నా అందంగా ఉన్నారనే అసూయతో వరుస హత్యలు..

పానిపట్: తనకంటే అందంగా ఉన్నారనే అసూయ, ద్వేషంతో ఓ మహిళ.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గత సోమవారం చనిపోయిన వారిలో ఓ చిన్నారి కనిపించకుండా పోయి తర్వాత శవమై కనిపించింది. తర్వాత కుటుంబ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల నౌల్తా గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో 6 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆ తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్‌రూమ్‌లో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్‌లో పడి చనిపోయినట్లు గుర్తించారు. దీనిని సహజ మరణంగా భావించిన చిన్నారి కుటుంబ సభ్యులు..తర్వాత సిసిఫుటేజీ పరిశీలించగా.. మేనత్త పూనమ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనమ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు చెప్పింది. వివాహ వేడుకకు వచ్చిన అతిథులు వెళ్లిన తర్వాత, నింధితురాలు బాలికను మేడమీదకు తీసుకెళ్లి, నీటిలో ముంచి చంపి.. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నీటి టబ్ లో పడి మృతి చెందినట్లు సీన్ క్రియేట్ చేసి.. కిందకు తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు, మరో ఇద్దరు బాలికలను కూడా హత్య చేసిందని.. ఇందులో ఓ చిన్నారిని చంపుతుంటే చూసిన తన సొంత కొడుకును కూడా హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. కేవలం తనకంటే అందంగా ఉన్నారనే కారణంగా ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో నింధితురాలు వెల్లడించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 4 Dec 2025 3:14 pm

ACB |ఏసీబీ సోదాలు

ACB | ఏసీబీ సోదాలు ACB | రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:14 pm

US Tightens H-1B Screening, Targets Applicants Linked to Online Censorship

The United States has brought in a new level of scrutiny for H-1B visa applicants. American diplomats have been told to check the LinkedIn pages and resumes of applicants before clearing their visas. A Reuters report says the US State Department believes that anyone connected to what it sees as censorship of legally protected speech […] The post US Tightens H-1B Screening, Targets Applicants Linked to Online Censorship appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 3:11 pm

DDO Office |ప్రజల మంచి కోసమే..

DDO Office | ప్రజల మంచి కోసమే… DDO Office | గుడివాడ,

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:02 pm

ఆరాటం ముందు ఆటంకం ఎంత?

అంధ విద్యార్థినితో కలిసి కలెక్టర్‌ గేయాలాపన డిసెంబర్ 4 (జనం సాక్షి):కలెక్టరేట్‌, డిసెంబర్‌ 3 : ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ …

జనం సాక్షి 4 Dec 2025 3:00 pm

POCSO Case |త్వరితగతిన పరిష్కరించాలి

POCSO Case | త్వరితగతిన పరిష్కరించాలి POCSO Case | ఒంగోలు క్రైమ్,

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:59 pm

One year for Pushpa Stampede: How is Sritej?

Icon Star Allu Arjun’s last film Pushpa: The Rule released a year ago and the stampede incident in Sandhya theatre on the night of the premiere show created a sensation. Two people from a family lost their lives and their son Sritej is battling for life. It has been a year but he is yet […] The post One year for Pushpa Stampede: How is Sritej? appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 2:55 pm