సెమీ ఫైనల్లో సూపర్ ఓవర్.. భారత్ ఓటమి
దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్లో భారత్ ఎ జట్టు సెమీ ఫైనల్లో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన ఈ పోరులో సూపర్ ఓవర్లో ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్లో భారత్ ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ నిర్ణీత 20 ఓశర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో హబీబుర్ రెహమాన్ సోహన్ 65, మెహరబ్ 48 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ను గెలిపించేందుకు అందరూ ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేశారు. ప్రియాంశ్ ఆర్య 44, వైభవ్ సూర్యవంశీ 38, జితేశ్ శర్మ 33, నేహల్ వదేరా 32 పరుగులతో రాణించారు. కానీ, భారత్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. సూపర్ ఓవర్లో బంగ్లా బౌలర్ రిపొన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ తరఫున సుయాష్ శర్మ కూడా తొలి బంతికి వికెట్ తీశాడు. కానీ, రెండో బంతి వైడ్గా వేయడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎ, బంగ్లాదేశ్ ఎ మధ్య జరిగే మరో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో బంగ్లాదేశ్ నవంబర్ 23న జరిగే ఫైనల్లో తలపడనుంది.
కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న
పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. బిఆర్ఎస్తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై రొట్టెలు తిని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులను పూర్తిస్థాయిలో మోహరించిన ధర్నా కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేశారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో,భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ..సిసిఐ నిబంధనలు, తొలగించాలని, క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ తో పాటు సిసిఐ నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ స్థానిక ఎంఎల్ఎ, ఎంపి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పిన స్థానిక ఎంఎల్ఎ రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో, సిఎం రేవంత్తో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని, రైతులతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకుడు టి. శ్రీనివాస్, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య, అఖిలపక్ష రైతు నాయకులు బండి దత్తాత్రి, విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, కేమ లక్ష్మణ్, జగన్, వెంకట నారాయణ. అలాల్ అజేయ్, యూనిస్ అక్బనీ, సాజిత్ ఉద్దీన్, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సరదాగా చేసిన పాట సూపర్ హిట్ ధనుష్#Dhanush #Kolaveri #CinemaNews #ViralSong #DubaiEvent
భూ భారతి.. భూ హారతిగా మారిందా..?: హరీష్రావు
ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు... రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తామని అన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న ఘటనలపై హరీష్రావు ప్రకటన విడుదల చేశారు. ‘ధరణి’పై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది..? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా... భూ భారతి.. భూ హారతిగా మారిందా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణలు పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నదని విమర్శించారు. భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడతామని చెప్పి రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదు..కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదని అడిగారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని, ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అని పేర్కొన్నారు. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి... ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని అన్నారు.రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు..రైతుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు...? అని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని హరీష్రావు డిమాండ్ చేశారు.
భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన
భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్లో గెలిచిన సఫారీ జట్టు శనివారం జరిగే రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం సౌతాఫ్రికా రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. వన్డే జట్టుకు కెప్టెన్గా టెంబా బవుమా, టి-20 జట్టుకు కెప్టెన్గా ఎయిడెన్ మార్క్రమ్ వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టి-20 జట్టులో ఎంపికయ్యాడు. తాజాగా పాకిస్థాన్పై ఆరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే రాంచీ వేదికగా జరగగా.. డిసెంబర్ 3, 6 తేదీల్లో రాయ్పూర్, విశాఖ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఐదు టి-20ల సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. భారత్తో జరిగే వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్. భారత్తో జరిగే టి-20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.
కొండాపూర్లో రూ. 700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్ల్లి మండలం కొండాపూర్లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కాజేయాలని చేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు స్థలాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ను హైడ్రా ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పాతింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ. 200ల కోట్లు వరకు ధర పలుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు రూ. 700ల కోట్ల వరకు ఉంటుందని అంచనాకు హైడ్రా వచ్చింది. కొండాపూర్ విలేజ్లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు.. 1000 చ.గ.ల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పుడవే ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బైనంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇదే విషయమై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంకటేశ్వర హెచ్ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో సంబంధిత ప్రత్రాలతో ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు.... ప్రజావాణి ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని 1980 దశకంలో లే ఔట్ వేశారు. ఆ లేఔట్ ప్రకారం ప్లాట్లు కొన్నవారు ఆయా ప్లాట్లను, నిర్మించిన భవనాలను ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ద్వారా రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయింది. మరో రెండు పార్కులను కూడా అలాగే బై నంబర్లతో పలువురికి అమ్మేశారు. ఇక్కడ లావాదేవీలు నిర్వర్తించిన వారికి ఎన్.ఆర్.ఐ. లే ముడిసరుకుగా మారారని అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా అధికారులకు తెలిపారు. ఇక వీళ్ల దగ్గర నుంచి సింహా డెవలపర్స్ , వాసవి నిర్మాణ సంస్థలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కొని బౌచర్లను పెట్టి.. పార్కులవైపు మళ్ళ డం కాదు కదా.. చూడ్డానికి కూడా అవకాశం లేకుండా చేశారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారుల ముందు అక్కడ నివాసం ఉన్న వారు వాపోయారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూచించింది. హైడ్రాను ఈ దిశగా మార్గంసుగమం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులను హైడ్రా ఏర్పాటుచేసింది. దీంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. ఫిర్యాదు చేసిన వెంటనేహైడ్రా స్పందించి పార్కులను కాపాడిందంటూ దన్యవాదాలు తెలిపారు.
Premante movie review Telugu360 Rating: 2.25/5 Pellaina Kothalo is a film that discusses life after marriage. Several films of a similar template have been released over the years and Premante is one such attempt. The film is about a journey of a young couple post marriage. Priyadarshi and Anandi played the lead roles in this […] The post Premante Movie Review appeared first on Telugu360 .
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25వ తేదీన సచివాలయంలో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు తదితర అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది.
రేపటి నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీ ప్రారంభం
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య కృష్ణా నదిలో ప్రయాణించాలనుకునే వారి కోసం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ నేటి నుంచి పర్యాటక శాఖ మళ్లీ అందుబాలోకి తీసుకురానుంది. గతంలోనూ ఈ జర్నీ అందుబాటులోకి వచ్చినా కొన్ని కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. మళ్లీ తిరిగి ఈ ప్రయాణం నేటి నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ లాంచీ ప్రయాణం చేసే వారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. పర్యాటకుల కోసం ప్రతి సంవత్సరం లాంచీ జర్నీ ఏర్పాటు చేస్తున్నామని పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టు శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణ పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇవ్వనుంది. 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా లాంచీ ఏర్పాటు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు 3,250 రూపాయలు టికెట్ ధర నిర్ణయించగా పిల్లలకు 2,600 రూపాయలుగా ధర ఫిక్స్ చేశారు. అయితే, కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు 16వందల రూపాయలుగా టూరిజం శాఖ ధర నిర్ణయించింది. అయితే, లాంచీలో సాగర్ నుంచి నంది కొండ మీదుగా ఏళేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అందాలను ఎంజాయ్ చేసేలా ఈ ప్రయాణం ఏర్పాటు చేశామని టూరిజం అధికారులు వెల్లడించారు. నదిలో 110 కిలోమీటర్ల దూరం ఆరుగంటల ప్రయాణంలో ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ప్రతి శనివారం టికెట్లు బుకింగ్ చేసుకున్న వారిని బట్టి లాంచీ ప్రయాణం ప్రారంభిస్తామని పర్యాటశాఖ అధికారులు తెలిపారు. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
బస్సు సర్వీసులు కోరుతూ విద్యార్థుల రాస్తారోకో..
ఉరవకొండ, విశాలాంధ్ర: తమ గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు శుక్రవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ముందు రాస్తారోకో నిర్వహించారు.పాల్తూరు, దర్గా హోన్నూరు, గోవిందవాడ, బొల్లనగుడ్డం, కలవల్లతిప్ప గ్రామాల విద్యార్థులు మాట్లాడుతూ..ఉరవకొండ నుంచి తమ గ్రామాలకు సకాలంలో బస్సులు లేక పోవడంతో కళాశాలలకు చేరడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్ది సర్వీసులు కూడా నిర్లక్ష్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.సమస్యపై పలుమార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో […] The post బస్సు సర్వీసులు కోరుతూ విద్యార్థుల రాస్తారోకో.. appeared first on Visalaandhra .
సీఐడీ సిట్ విచారణకు హాజరైన నిధి అగర్వాల్, శ్రీముఖి#CID #SIT #BettingApps #Investigation
అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారు:కెటిఆర్
దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కెటిఆర్ ఆరోపించారు. 9,292 ఎకరాలు అంటే సుమారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసుందుకు రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోందని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి) పేరిట ముఖ్యమంత్రి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం అనిపేర్కొన్నారు. క్యాబినెట్ మీటింగ్లోనే ప్రభుత్వం ఈ భారీ స్కామ్కు తెరలేపిందని అన్నారు. ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.సిఎం రేవంత్ రెడ్డి ట్రాప్లో పారిశ్రామికవేత్తలు పడొద్దని సూచించారు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పెటిఎంగా మార్చుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఇప్పుడు పరిశ్రమల భూములపై దృష్టి సారించారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారని.. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్టిపి వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్గా మార్చడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇది కేవలం పాలసీ కాదు అని, రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని ఆరోపించారు.
Samantha’s post about Transformation and Muscle Gain
Samantha has seen the best and the worst in her career. She is diagnosed with Myositis and she has taken a long break from work. She recovered well and she is busy with several crazy projects. Samantha has taken her social media page to post about her transformation, challenges and other things over the years. […] The post Samantha’s post about Transformation and Muscle Gain appeared first on Telugu360 .
Andhra Pradesh : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ల బదిలీలు.. సిఐడి కొత్త డిజిగా..
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపిఎల్లు బదిలీ అయ్యారు. ఇందులో సిఐడి కొత్త డిజిగా పరిమళన్ నూతన్ నియమితులయ్యారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డిసిపిగా నారాయణరెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పిగా వైభవ్ గైక్వాడ్, సౌత్ జోన్ డిసిపిగా కిరణ్ కారే, మల్కాజ్గిరి డిసిపిగా శ్రీధర్, మహబూబాబబాద్ ఎస్పిగా శభరీష్, వనపర్తి ఎస్పీగా సునీత, వికాకరాబాద్ ఎస్పిగా స్నేహమిశ్రా, కొమరం భీం జిల్లా ఎస్పిగా నిఖితా పంత్, ములుగు ఎస్పిగా సుధీర్, భూపాలపల్లి ఎస్పిగా సంకేత్, తెలంగాణ నార్కోటిక్ ఎస్పిగా పద్మజ, నాగర్ కర్నూల్ ఎస్పిగా సంగ్రామ్ సింగ్ నియమితులయ్యారు. బదిలీ అయిన మగితా ఐపిఎస్లు : దేవేంద్ర సింగ్ చౌహాన్-మల్టీజోన్ డీసీపీగా బదిలీ పద్మజా -సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోగా బదిలీ చిన్నూరి రూపేశ్-హైదరాబాద్ డీసీపీగా బదిలీ గిరిధర్-యాంటి-నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ సంకీర్త్ -జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బదిలీ సుభాష్-గవర్నర్ ఏడీసీగా బదిలీ రామ్ రెడ్డి -పెద్దపల్లి డీసీపీగా బదిలీ అవినాష్ కుమార్-అడిషనల్ సూపరిండెంట్ ఆప్ పోలీస్ ( ఆపరేషన్స్)గా బదిలీ కాజల్-ఉట్నూర్ అడిషనల్ ఎస్పీగా బదిలీ రాజేష్ మీనా -ఎస్డీపీఏ బైంసాగా బదిలీ మౌనిక -అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్ బదిలీ మనన్ భట్ -ఏటురు నాగారం ఏఎస్పీగా బదిలీ సాయ్ కిరణ్- ఏఎస్పీ నిర్మల్గా బదిలీ రుత్విక్ -ఏఎస్పీ వేములవాడ యాదవ్ వసుంధర-ఏసీపీ సత్తుపల్లిగా బదిలీ శ్రీనివాస్-టీజీ ట్రాన్స్కో ఎస్పీగా బదిలీ సునీత-వనపర్తి ఎస్పీగా బదిలీ గుణశేఖర్-డీసీపీ రాచకొండ బదిలీ
Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరి సారధ్యమేనా?
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టు నిలుపుకోవడం ఒక సవాల్ గా మారనుంది.
MEDICAL |బాలుడి చికిత్సకు దాతలు సహయం..
MEDICAL | బాలుడి చికిత్సకు దాతలు సహయం.. MEDIACAL | దండేపల్లి, ఆంధ్రప్రభ
Sabarimala |అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం
Sabarimala | అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం Sabarimala |
Telangana : తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
NTR|ఏడవలిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..
NTR| పత్తికొండ, ఆంధ్రప్రభ: తెలుగు జాతి గర్వానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు, దివంగత
MP |సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ
MP | సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ MP | దండేపల్లి, ఆంధ్రప్రభ
కర్ణాటక సంక్షోభం పై డీకే ఏమన్నారంటే?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు
శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీపై తాజా అప్డేట్
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఓ క్యాచ్ని అందుకొనే క్రమంలో శ్రేయస్కు గాయమైంది. అయితే శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. శ్రేయస్ రీ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక ప్రకారం శ్రేయస్కు తాజాగా అల్రాసోనోగ్రఫీ స్కాన్ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది. ప్రస్తుతం అతడు సాధారణ పనులు, తేలికపాటి కసరత్తులు మాత్రమే చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. హార్డ్ ట్రైనింగ్కు మరో నెల పాటు నిషేధం విధించారు. రెండు నెలల తర్వాత మరో స్కాన్ నిర్వహిస్తారు. దాని ఆధారంగా బిసిసిఐ సిఒఇలో అతడి రీహాబ్ ప్లాన్ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే.. శ్రేయస్ మరో మూడు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉంటాడు. దీంతో అతడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్లకు దూరమవుతాడు. వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్లో శ్రేయస్ను మళ్లీ మైదానంలో చూసే అవకాశం ఉంది. దీంతో అతడి అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
Drugs |డ్రగ్స్ తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
Drugs | డ్రగ్స్ తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం యువత యాంటి డ్రగ్
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో వేగం పెంచిన సీఐడీ
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసింది
FIRE | ప్రమాదాల నివారణ.. FIRE | కల్వకుర్తి, ఆంధ్రప్రభ : కల్వకుర్తి
శపథం చేసిన మావోయిస్టులు.. 23న భారత్ బంద్
జనంసాక్షి వెబ్ డెస్క్ : మారేడుమల్లి ఎన్కౌంటర్పై సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ప్రెస్ నోట్ విడుదలైంది. నిరాయుధులైన మాడ్వి హిడ్మా రాజేల …
WELFARE|మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
WELFARE| మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు WELFARE| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలోని
Ys Jagan : చంద్రబాబుకు వైఎస్ జగన్ ఘాటు లేఖ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు
రాజ్యాంగ రక్షణకు ధర్మవరం న్యాయవాదుల ఐక్య సంకల్పం
: గుంటూరు మహాసభకు ఘన మద్దతువిశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ పరిరక్షణకు ఈనెల 22వ తేదీన గుంటూరులో కాన్స్టిట్యూషన్ డే జరుగుతున్న సందర్భంగా ధర్మవరం కోర్టు ఆవరణంలో దానికి సంబంధించిన పోస్టర్లు న్యాయవాదులు విడుదల చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, న్యాయ వ్యవస్థ బలోపేతానికి, ప్రజాస్వామ్య విలువల నిలబెట్టడానికి ధర్మవరం న్యాయవాదులు ఐక్యంగా సంకల్పం ప్రకటించారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 22, న గుంటూరులో జరగబోయే రాజ్యాంగ దినోత్సవ మహాసభకు ధర్మవరం తరఫున ఘన […] The post రాజ్యాంగ రక్షణకు ధర్మవరం న్యాయవాదుల ఐక్య సంకల్పం appeared first on Visalaandhra .
ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరం..
ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరమని ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 26వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని 56 పాఠశాలల్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నాలుగు చోట్ల అనగా గొట్లూరు లో ఉన్నత పాఠశాలలో, నాగలూరు లోని పీసీ ఎంఆర్ ఉన్నత పాఠశాలలో, […] The post ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరం.. appeared first on Visalaandhra .
FISHERMAN|ఘనంగా మత్స్యకారుల దినోత్సవం…
FISHERMAN| చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం
ప్రపంచకప్ నెగ్గిన చోట స్మృతికి మరో సర్ప్రైజ్
నవీ ముంబై: టీం ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కొద్ది రోజుల క్రితం ప్రపంచకప్ను ముద్దాడింది. సౌతాఫ్రికా మహిళ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్ గెలిచిన చోట స్మృతికి మరో సర్ప్రైజ్ లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ మేరకు పలాష్ ఆమెకు జీవితంలో మర్చిపోలేని విధంగా ప్రపోజ్ చేశాడు. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతికి పలాష్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముందుగా స్మృతి కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె కళ్ల గంతలు విప్పి.. మెకాళ్లపై కూర్చొని చేతిలో ఎర్ర గులాబీ బొకే, డైమండ్ రింగ్తో ప్రపోజ్ చేశాడు. ఈ ఊహించని సర్ ప్రైజ్తో స్మృతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పలాష్ వేలికి ఆమె ఉంగరాన్ని తొడిగింది. చివరికి ఇద్దరు తమ ఎంగేజ్మెంట్ రింగ్స్తో కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)
ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం విక్రాంత్ 45 కేజీల విభాగంలో రెండవ స్థానములో నిలుస్తూ తద్వారా రజత పతకం సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ సబ్ జూనియర్ జూడో పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం సిల్వర్ తెలంగాణలోని హైదరాబాదులో 16వ తేదీ నుంచి జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి […] The post ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం appeared first on Visalaandhra .
PhonePe |రోజుకు రూ.12కే కుటుంబ ఆరోగ్య రక్షణ
PhonePe | రోజుకు రూ.12కే కుటుంబ ఆరోగ్య రక్షణ PhonePe, HDFC ERGO
జూబ్లీహిల్స్ ఓటమితో బిఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయి : శ్రీధర్ బాబు
హైదరాబాద్: పదేళ్లు మంత్రిగా అనుభవం ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కెటిఆర్ ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కెటిఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడలేదని, గత ప్రభుత్వంలో ఎవరికీ సంబంధం లేకుండా జివోలు ఇచ్చారని తెలియజేశారు. అనుమతులు లేకుండా ఎప్పుడూ చెల్లింపులు చేయలేదని, రాష్ట్ర ప్రజలకు కెటిఆర్ అసత్యాలు చెప్పారని, మొత్తం 9,292 ఎకరాల భూమి గురించి కెటిఆర్ మాట్లాడారని విమర్శించారు. పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తుందని, 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు జివోలు ఇచ్చిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జివో ప్రకారం హైదరాబాద్ లోని భూములను ట్రాన్స్ ఫర్ కు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వ భూమి అమ్ముకున్నట్లు కెటిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. 6 నెలలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజ్ కు తేడాలేకుండా కెటిఆర్ మాట్లాడారని మండిపడ్డారు. 2023లో బిఆర్ఎస్ తెచ్చిన జివో ప్రకారమే భూములు ఇస్తున్నామని, భూమి హక్కుల ఉన్నవారికి మేలు చేయాలని చూస్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ హయాంలో చాలా భూములు బదిలీ చేశారని, పరిశ్రమలకు ఉపయోగపడాలని గ్రిడ్ పాలసీ తీసుకున్నారని అనుకున్నామని అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టకూడదని, రాష్ట్ర ప్రగతిలో భాగంగా పాలసీ తీసుకున్నామని తెలిపారు. పెట్టుబడులు రాకూడదని, రాష్ట్ర అభివృద్ధి జరగకూడదనేది కెటిఆర్ ఆలోచనని దుయ్యబట్టారు. ఆధారాలు ఉంటేనే కెటిఆర్ మాట్లాడాలని సూచించారు. కెటిఆర్ కొంతమంది పేర్లు చెప్పారని, వారు ప్రభుత్వంలో లేరని అన్నారు. ఆధారాలు ఉంటే చెప్పండి.. చర్యలు తీసుకుంటామని, జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బిఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు రావాలని, రాయితీలు కూడిన పాలసీలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే భూములు ఇస్తున్నారని, పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేదే తమ లక్ష్యం శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
దుబాయ్ ఎయిర్షోలో ప్రమాదం.. కూలిన భారత యుద్ధ విమానం#TeluguPost #telugu #post #news
టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి మూడవ స్థానం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి శివకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నివాసంగా ఉంటూ కొత్తచెరువు మండలంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న బి శివకృష్ణ విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ లాండ్ టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి పోటీల్లో మూడవ స్థానమును పొందడం జరిగిందని టెన్నిస్ క్రీడాకారుడు బి. శివకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గుజరాత్లో డిసెంబర్ 16వ తేదీ నుండి జరగబోవు జాతీయ సాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని వారు తెలిపారు. ఇందులకు ఆ […] The post టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి మూడవ స్థానం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి శివకృష్ణ appeared first on Visalaandhra .
PETITION|మంత్రి ఫరూక్ కు వినతి పత్రం అందజేత..
PETITION| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూనెపల్లి ప్రాంతం 127
NZB |ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి …
NZB | ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి … బిక్కనూరు, ఆంధ్రప్రభ :
ముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు
విశాలాంధ్ర -అనంతపురం : 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించినట్లు భారత సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ముగింపు సమావేశానికి నా కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కస్తూరీ/ ఆర్.ఆర్. కాలేజి ఆఫ్ ఫిజియోథెరపీ, అనంతపురము ప్రొఫెసర్ డాక్టర్ బత్తలపల్లి సత్య రంగా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సహకార వారోత్సవాల ప్రాముఖ్యతను […] The post ముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |డేంజర్లో పుడమి/ మెక్సికో భామకు/ఆత్మ వీలునామా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 21-11-2025, 4.00PM డేంజర్లో పుడమి.. దూసుకొస్తున్న తోకచుక్క మెక్సికో
దుబాయ్ ఎయిర్షోలో ప్రమాదం.. కుప్పకూలిన తేజస్ విమానం
యుఎఇ: దుబాయ్ ఎయిర్షోలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన ఎయిర్షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. భారత్ ఎరోనాటికల్ డెపలప్మెంట్ ఏజెన్సీ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లు సంయుక్తంగా ఈ విమానాన్ని రూపొందించాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అయితే ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? లేదా పైలట్ తప్పిదమా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘోర ప్రమాదంలో పైలట్ మృతి చెందారు.
సిపిఐ మైనారిటీ విభాగం ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్
విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ మైనారిటీ విభాగం ఁఇన్సాఫ్ఁ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్ ఇన్సాఫ్ నూతన కమిటీ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జులు ఈశ్వరయ్య సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.ఆల్ ఇండియా తంజీమ్-ఎ- ఇన్సాఫ్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఎన్నికైన సందర్భంగా వారు మాట్లాడుతూ ,… మైనారిటీల సంక్షేమం, విద్య , సామాజిక న్యాయం, స్థానిక సమస్యల పై పోరాడుతాం అని పేర్కొన్నారు ..వక్ఫ్ ఆస్తుల సంరక్షణ […] The post సిపిఐ మైనారిటీ విభాగం ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్ appeared first on Visalaandhra .
Ram Charan’s Peddi: Makers Relaxed
Chikiri Chikiri, the first single from Ram Charan’s Peddi has emerged as the biggest chartbuster among the Telugu songs in the recent times and it is ruling the music charts for weeks. The first single has brought the needed buzz for the film. There are big inquiries on the film and the makers of Peddi […] The post Ram Charan’s Peddi: Makers Relaxed appeared first on Telugu360 .
Breaking news |కూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం
Breaking news |కూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం Breaking news |
ఓ వ్యక్తి ముసుగు వేసుకుని వచ్చి షాపులో ఉన్నదంతా దోచుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు
Swift Action by AP Govt Brings Back 55 Victims Trapped in Myanmar Cyber Scams
A group of 55 people from Andhra Pradesh reached AP Bhavan in New Delhi after being safely repatriated from Myanmar. They were part of a larger rescue operation that brought back 370 Indians who had fallen victim to fake job offers circulated through WhatsApp and Telegram. Many were trapped in a cybercrime hub across the […] The post Swift Action by AP Govt Brings Back 55 Victims Trapped in Myanmar Cyber Scams appeared first on Telugu360 .
JAIL : రైల్వే దొంగలకు ఏడాది జైలు శిక్ష
JAIL : రైల్వే దొంగలకు ఏడాది జైలు శిక్ష ( ఆంధ్రప్రభ, కేదారేశ్వరపేట
KTR Says He Is Ready for Lie Detector Test as Formula E Probe Moves Forward
BRS Working President K T Rama Rao said he is prepared to face any investigation after Telangana Governor Jishnu Dev Varma approved his prosecution in the Formula E race case. Speaking to reporters on Friday, he insisted he had done nothing wrong and even offered to undergo a lie detector test. He said the legal […] The post KTR Says He Is Ready for Lie Detector Test as Formula E Probe Moves Forward appeared first on Telugu360 .
PRESIDENT|రాష్ట్రపతికి వీడ్కోలు..
PRESIDENT| రేణిగుంట, ఆంధ్రప్రభ : జిల్లాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని శుక్రవారం
ENVIROMENT |పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ENVIROMENT | బిక్కనూర్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
CHECKDAM |రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి CHECKDAM | కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల
Maoist Letter : బెజవాడలో దొరికాడు
Maoist Letter :బెజవాడలో దొరికాడు ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్
HELMET |బైకిస్టులకు హెల్మెట్ తప్పనిసరి
ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ HELMET | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో
STUDENTS|హెడ్మాస్టర్, ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీ
STUDENTS| హెడ్మాస్టర్, ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీ STUDENTS| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ:
సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని
మునిపల్లి, నవంబర్ 21( జనం సాక్షి) వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింలు ఉపాధి హామీ లో …
TEST | టాలెంట్ టెస్ట్.. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి… TEST | నెల్లికుదురు,
PENSIONS|అర్హత గల దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తాం..
PENSIONS| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పెన్షన్లు కోసం అర్జీలు పెట్టుకున్న అర్జీదారులకు అర్హతలు
EYE CAMP |కంటి చూపుపై జాగ్రత్తలు అవసరం
ఉచిత కంటి చూపు పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్
COLLECTOR|దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
COLLECTOR| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం
రాజమౌళిపై కేసు.. ఆర్జివి సంచలన పోస్ట్
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్ట్రాటర్’ అనే పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి చిత్ర టైటిల్ను, చిన్న గ్లింప్స్ను విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ రాజమౌళి దేవుడి గురించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘‘దేవుడి భక్తులంటూ రాజమౌళిపై విషం కక్కుతున్న వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నమ్మకపోవడం అనే హక్కును రక్షిస్తోంది. కాబట్టి విషం కక్కేవారు తాము నమ్ముతామని చెప్తున్నట్లుగా.. తాను నమ్మనని చెప్పే హక్కు రాజమౌళికి ఉందని గ్రహించాలి. ఇప్పుడు దేవుడిని నమ్మకపోతే.. తన సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తాడు? అనే వాదనకు వద్దాం. ఒక చిత్ర నిర్మాత గ్యాంగ్స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్స్టర్గా మారాలా? భయానక చిత్రం తీయడానికి దెయ్యంలా మారాలా? అలాగే దేవుడిని నమ్మనంత మాత్రానా మూవీస్ చేయకూడదని రూల్ లేదు కదా. సత్యాన్ని గ్రహించకుండా ఆయనను తిట్టే గ్యాంగ్స్టర్స్ గురించి మాట్లాడుకుంటే.. అతడు దేవుడిని నమ్మకపోయినా, దేవుడు 100 రెట్లు ఎక్కువ విజయం, ఎక్కువ సంపద అభిమానుల ఆరాధనను ఇచ్చాడు. రాజమౌళికి దక్కిన అదృష్టాన్ని చాలా మంది దేవుడిని నమ్మేవాళ్లు వంద జన్మల్లోనూ చేయలేరు.. చూడలేరు. దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇవన్నీ దేవుడు పట్టించుకోడు. నోట్ప్యాడ్తో కూర్చుని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు అనే దాని గురించి రాయడు కదా. కాబట్టి నిజమైన సమస్య అతని నాస్తికత్వం కాదు. రాజమౌళి దేవుడిని నమ్మకుండా విజయం సాధించాడు. పిచ్చివాళ్లలా ప్రార్థించిన తర్వాత కూడా ఘోరంగా విఫలమైన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులు దేవుడిని సమర్థించడం మానేయాలి. ఎందుకంటే అది ఆయన్ను అవమానించడం వంటిది. నిజం ఏమిటంటే రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడి స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించండి. విమర్శలు చేసేవారు కాస్త విశ్రాంతి తీసుకోండి. దేవుడు బాగున్నాడు.. రాజమౌళి బాగున్నాడు. వారిద్దరినీ అర్థం చేసుకోలేని వ్యక్తులు మాత్రమే బాధపడుతున్నారు. కాబట్టి ‘వారణాసి’ ద్వారా దేవుడు రాజమౌళికి మరో భారీ అదృష్టాన్ని జోడిస్తాడు. ఇదంతా దేవునిపై నమ్మకంగా ముసుగు వేసుకున్న వారంతా అసూయతో చేస్తున్నదే.. జై శ్రీరామ్’’ అంటూ ఆర్జివి పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
ప్రారంభమైన పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు
బోధన్, నవంబర్ 21 ( జనంసాక్షి ) : బోధన్ పట్టణం పోస్ట్ ఆఫీస్ వద్ద గల పెద్ద …
GRAIN| సదాశివనగర్, ఆంధ్రప్రభ: రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ధాన్యానికి భద్రత లేకుండా
చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
సదాశివపేట నవంబర్21(జనం సాక్షి)మండల స్థాయి చెకుముకి పోటీల్లో జీనియస్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. శుక్రవారం మండల స్థాయి చెకుముకి …
BUS|ఆర్టీసీ ఉచిత బస్సులో ప్రయాణం..
BUS| కుప్పం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మహిళల కోసం
Financial |ఆర్థిక భద్రత కల్పించాలి
Financial | ఆర్థిక భద్రత కల్పించాలి Financial | ముదిరాజ్ సంఘం జిల్లా
తక్షణమే ఆపరేషన్ కగార్, ఎన్కౌంటర్లను ఆపాలి
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 21 (జనం సాక్షి): చట్టాలు, కోర్టులు ఉన్నప్పటికీ అరెస్టు చేసిన వ్యక్తులను కోర్టుకు అప్పగించకుండా …
DEATH|గుండెపోటుతో బీజేపీ నాయకుడు మృతి
DEATH| ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఇంటి ముందు పని చేస్తుండగా గుండెపోటుతో బీజేపీ సీనియర్
ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్
హైదరాబాద్: ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. మిగతా కేసుల్లో అరెస్ట్ కోసం కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదుపై మరో నాలుగు కేసులు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసి సినిమా రాకెట్లో కీలక సూత్రధారి రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం, ఐ రాధ టివి పేర్లతో వెబ్సైట్లు రూపొందించి గత ఏడేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేసిన విషయం విధితమే. అరెస్ట్ చేసిన అనంతరం ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సెల్ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇందులో మనీ లాండరింగ్ అంశం జరిగిందా అనే కోణంలో ఇడి ఆరా తీస్తోంది.
COLLEGE|ప్రభుత్వ కళాశాలలోనే చదవండి..
COLLEGE| సదాశివనగర్, ఆంధ్రప్రభ: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివి ఉజ్వల భవిష్యత్తును పొందాలని
ఆర్యవైశ్య భవన్ లో మహా అన్న ప్రసాద వితరణ
బచ్చన్నపేట నవంబర్ ( జనం సాక్షి )మండల కేంద్రం ఆర్యవైశ్య భవన్ లో పవిత్రమైన అమావాస్య పర్వదినం పురస్కరించుకొని కొత్తపల్లి తిరుపతయ్య-జయప్రద …
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని.. అప్పుల రాష్ట్రంగా మార్చారు : చామల
హైదరాబాద్: కాంగ్రెస్ కు పెట్టుబడులు రాకుండా పారిశ్రామిక వేత్తలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిగులు రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కెటిఆర్ ఎక్కెక్కి ఏడుస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఏం జరగకూడదని కెటిఆర్ కోరుకుంటున్నారని చామల విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రిఫరెండం అని కెటిఆర్ అన్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కెటిఆర్ భూటకపు మాటలను ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పదేళ్లు అధికారమిస్తే ఏం చేశారు? అని ఎంపి చామల ప్రశ్నించారు. బిఆర్ఎస్ ఫాంహౌస్ పాలన తప్పా.. ప్రజా పాలన చేయలేదని, కేబినెట్ లోనే అన్ని నిర్ణయాలు జరుగుతాయని కెటిఆర్ ఒప్పుకున్నారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డిని బద్నాం చేయాలని చూస్తున్నారని, రేవంత్ కుటుంబంలో ఎంతమంది రాజకీయాల్లో ఉన్నారని నిలదీశారు. మీలాగ ఇంట్లో ఉన్నోళ్లందరికీ రాజకీయాలు పదవులు లేవని, బిఆర్ఎస్ మంచి చేయదు.. తాము చేస్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో ఓడగొట్టినా కెటిఆర్ మారడం లేదని, గతంలో పరిశ్రమల నుంచి దోచుకున్నారని ఎంపి చామల కిరణకుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల రాష్ట్రంగా మార్చారు : చామల
హైదరాబాద్: కాంగ్రెస్ కు పెట్టుబడులు రాకుండా పారిశ్రామిక వేత్తలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిగులు రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కెటిఆర్ ఎక్కెక్కి ఏడుస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఏం జరగకూడదని కెటిఆర్ కోరుకుంటున్నారని చామల విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు రిఫరెండం అని కెటిఆర్ అన్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కెటిఆర్ భూటకపు మాటలను ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పదేళ్లు అధికారమిస్తే ఏం చేశారు? అని ఎంపి చామల ప్రశ్నించారు.
Gorantla Madhav : గోరంట్ల ఆశలు ఇక గల్లంతయినట్లేనా?
మాజీ పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ్ కు ఈసారి కూడా వైసీపీలో టిక్కెట్ దొరకడం కష్టమే
NARA |కుప్పంలో నీటి కరువు లేకుండా చేస్తాం..
NARA | కుప్పం, నవంబర్ 21(ఆంధ్రప్రభ ): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Allu Arjun Holidaying in Dubai
Icon Star Allu Arjun has taken a brief break from work and he is chilling out with his family in Dubai. Allu Arjun along with his wife Sneha and kids Ayaan, Arha flew to Dubai yesterday. They are expected to spend this weekend in Dubai before returning to Hyderabad. Allu Arjun and his family flew […] The post Allu Arjun Holidaying in Dubai appeared first on Telugu360 .
COLLECTOR |సరస్వతీ అంత్య పుష్కరాల ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం
COLLECTOR | మహాదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణ అరణ్య శైవ క్షేత్రముగా పేరుగాంచిన
వ్యక్తుల ప్రవర్తన, తీరు అనుమానంగా అనిపిస్తే తమకు ఫిర్యాదు చేయమని NIA ప్రకటన
AUTO | ఆటో ఢీ.. AUTO | ఉట్నూర్, ఆంధ్రప్రభ : మండలంలోని
What Next Jagan : వాట్ నెక్ట్స్ జగన్
What Next Jagan : వాట్ నెక్ట్స్ జగన్ ( ఆంధ్రప్రభ, ఏపీ
FISHERMEN |మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గ్యాస్ శ్రీనివాసులు. FISHERMEN | కర్నూలు
రెండో టెస్ట్ నుంచి గిల్ ఔట్.. పంత్కే సారథ్య బాధ్యతలు
గౌహతి: సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం భారత్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్లో జట్టు నుంచి కెప్టెన్ శుభ్మాన్ గిల్ను తప్పించారు. కోల్కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో గిల్ గాయపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో కేవలం మూడు బంతులు మాత్రమే ఎదురుకున్న గిల్ మెడ భాగంలో గాయంతో మైదానం వీడాడు. మ్యాచ్ పూర్తయ్యే వరకూ మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. ఆ తర్వాత అతడిని వైద్యులు పరీక్షించారు. అయితే రెండో టెస్ట్ కోసం గౌహతి వెళ్లిన జట్టులో గిల్ కూడా ఉన్నాడు. కానీ, అతను గురువారం జరిగిన ప్రాక్టీస్లో పాల్గొనలేదు. దీంతో అతడిని రెండో టెస్ట్ జట్టు నుంచి రిలీజ్ చేశారు. శుభ్మాన్ గిల్ స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నారు. జట్టు నుంచి రిలీజ్ కావడంతో గిల్ ముంబైకి పయనమయ్యాడు. అక్కడే అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు. అయితే గిల్ను సెంటర్ ఆప్ ఎక్సలెన్స్లో ఉంచడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక తొలి టెస్ట్ మ్యాచ్లో 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో రెండో టెస్ట్లో టీం ఇండియా కచ్చితంగా విజయం సాధించి సిరీస్ను సమం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం గౌహతిలో ఆటగాళ్లందరూ కఠోర సాధన చేస్తున్నారు.
TRANSFORMER |ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
TRANSFORMER | ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ TRANSFORMER |సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండల
COTTON |కాటన్ మిల్లుల్లో తనిఖీలు
COTTON | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్
CM | పనులు వేగవంతం చేయండి CM | చేవెళ్ల, ఆంధ్రప్రభ :
SHUBAMAN GILL |రెండో టెస్టు నుంచి కెప్టెన్ ఔట్
SHUBAMAN GILL |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోల్కతా వేదికగా జరిగిన తొలి
PRESIDENT|శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
PRESIDENT| తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం
TDP : పిలిచి పదవి ఇస్తామన్నా వద్దంటున్నారా? దేవినేని ఆలోచనలు అవేనా?
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావును రాజ్యసభకు పంపడంపై పార్టీలో చర్చ జరుగుతుంది
KARTHIKA LIGHTS|కార్తీక దీపాలతో…
KARTHIKA LIGHTS| కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మార్గశిర మాసం తొలి పాడ్యమి

26 C