SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

Narsampet |ఆర్టీసీలో ఆదర్శ ఉద్యోగులు

Narsampet | ఆర్టీసీలో ఆదర్శ ఉద్యోగులు అభినందించిన డీఎం ప్రసూన లక్ష్మీ Narsampet

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:29 pm

CONSULTION|బాధిత కుటుంబాలకు పరామర్శ

CONSULTION| కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పలు బాధిత

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:23 pm

MAHANANDI |మహానంది దేవాలయంలో ఉద్యోగి చేతివాటం?

MAHANANDI | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాకు 14 కిలోమీటర్లు

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:21 pm

Sangareddy |శారీరక దృఢత్వం కీల‌కం

Sangareddy | శారీరక దృఢత్వం కీల‌కం క్రమశిక్షణతో విధులు నిర్వహించి మంచి పేరు

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:13 pm

MLA|మహిళలు ఆర్థికంగా ఎదగాలి..

MLA| చెన్నారావుపేట, ఆంధ్రప్రభ: మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి ప్రభుత్వం

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:11 pm

banana plantation |జిల్లా అరటి రైతులను ఆదుకోవాలి

ఏపీ కౌలు రైతు సంఘం banana plantation | అనంతపురం జిల్లా (రాప్తాడు),

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:08 pm

లంచ్ బ్రేక్ తర్వాత.. సౌతాఫ్రికా ఐదు వికెట్లు డౌన్

గౌహతి: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆద్యంత రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఓపెనర్లు మార్క్‌రమ్, రికల్టన్‌ను తమ జట్టుకు శుభారంభం అందించారు. 82 పరుగుల వద్ద ఈ జోడీకి బ్రేక్ పడింది. బుమ్రా మార్క్‌రమ్‌(38)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంతసమయానికే కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(35) పంత్‌కి క్యాచ్ ఇఛ్చి వెనుదిరిగాడు. ఆ స్టబ్స్, బవుమాల జోడీ సఫారీలకు అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 84 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత జడేజా ఈ బ్రేక్ వేశాడు. 166 పరుగుల వద్ద బవుమా(41) పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(49) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ ముల్డర్‌ని ఔట్ చేశాడు. దీంతో 68 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. క్రీజ్‌లో జోర్జీ (8), ముత్తుస్వామి(౦) ఉన్నారు. 

మన తెలంగాణ 22 Nov 2025 2:59 pm

Makthal |ఇందిరమ్మ చీరలు పంపిణీ

Makthal | ఇందిరమ్మ చీరలు పంపిణీ Makthal | మక్తల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:57 pm

 ‘దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం’.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఒక్క నగరానికి పరిమితమైన దాడి కాదని, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిరియల్ పేలుళ్లకు జైషే మహ్మద్‌తో సంబంధమున్న ఓ వైట్ కాలర్ ఉగ్రవాద ముఠా భారీ కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రకు 2023లోనే బీజం పడిందని నిందితుల్లో ఒకరు విచారణలో అంగీకరించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఈ నెల‌ 10న ఎర్రకోట సమీపంలో […] The post ‘దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం’.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 2:56 pm

SOIL TEST |భూసార పరీక్షలపై అవగాహన

SOIL TEST | ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ :మండలం విద్యార్థులకు నేల ఆరోగ్యలోని బనవాసి

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:49 pm

MEETING|బహిరంగ సభను విజయవంతం చేయండి..

MEETING| లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ: డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:43 pm

ACCIDENT |లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు

ACCIDENT | చాగలమర్రి, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:37 pm

ఈ నెల 29న దీక్షా దివస్‌ ఘనంగా నిర్వహించాలి

నవంబర్ 22(జనంసాక్షి)ఈ నెల 29న దీక్షా దివస్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. …

జనం సాక్షి 22 Nov 2025 2:35 pm

న్యూయార్క్ మేయర్‌ను పొగిడిన ట్రంప్

వైట్‌హౌస్‌లో భేటీ అయిన ట్రంప్, జోహ్రాన్ మందానీ న్యూయార్క్ నగరం కోసం కలిసి పనిచేస్తామని ఇరువురి ప్రకటనఅమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిత్యం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ నగర కాబోయే మేయర్ జోహ్రాన్ మందానీ శుక్రవారం వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో బద్ధ శత్రువుల్లా తలపడిన వీరిద్దరి మధ్య సమావేశం అనూహ్యంగా స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. న్యూయార్క్ నగరం కోసం తమ మధ్య ఉన్న […] The post న్యూయార్క్ మేయర్‌ను పొగిడిన ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 2:32 pm

టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం

టేకులపల్లి, నవంబర్ 22(జనంసాక్షి): జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి సీఎం చేతులు మీదుగా బెస్ట్ ఎక్సలెంట్ ఛాంపియన్షిప్ అవార్డ్ …

జనం సాక్షి 22 Nov 2025 2:29 pm

Photos : Paanch Minar Success Meet

The post Photos : Paanch Minar Success Meet appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 2:27 pm

DISEASES |కల్తీ నీళ్లతో క‌ల‌క‌లం!

ప్రబలుతున్న అంటు వ్యాధులు DISEASES | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:24 pm

హత్యాయత్నం నిందితుడి రిమాండ్

భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 22 (జనం సాక్షి): పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మహమద్‌ నవాజ్‌ తన మేనబావమరిది షేక్ …

జనం సాక్షి 22 Nov 2025 2:24 pm

COLLECTOR|ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు..

COLLECTOR| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:20 pm

MINISTER|మహిళా శక్తి చీరల పంపిణీ

MINISTER| మహిళా శక్తి చీరల పంపిణీ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:16 pm

పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్.. రిజర్వేషన్లపై జీవో విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ కీలకమైన జీవోను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు. […] The post పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్.. రిజర్వేషన్లపై జీవో విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 2:13 pm

రైతులకు అన్యాయం జరగనివ్వం.. సీఆర్డీఏ మీటింగ్ లో మంత్రి నారాయణ

సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు సమావేశమైన త్రిసభ్య కమిటీ ప్రభుత్వంపై విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈమేరకు ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల త్రిసభ్య […] The post రైతులకు అన్యాయం జరగనివ్వం.. సీఆర్డీఏ మీటింగ్ లో మంత్రి నారాయణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 2:07 pm

నకీలీ కానిస్టేబుల్ అరెస్ట్

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో నకీలీ ఖాకీ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ పై తనకున్న ఫ్యాషన్ తో ఖాకీ డ్రెస్ కొనుక్కుని డ్యూటీలు చేస్తున్న ఉమాభారతి అనే యువతిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని షాపూర్ నగర్ కు చెందిన ఉమాభారతి (21) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. పోలీస్ కావాలనే కోరిక ఎక్కువగా ఉండడంతో పోలీస్ డ్రెస్ కొనుగోలు చేసి వివిధ మీటింగ్ లలో డ్యూటీ చేస్తోంది. గతంలో విఐపి మీటింగ్ లతో పాటు సెక్రటేరియట్, సైబరాబాద్ సిపి ఆఫీస్ లల్లో మీటింగులకు సైతం హాజరయ్యారు. నిన్న సైబరాబాద్ సిపి ఆఫీస్ క్యాంటీన్ లో టిఫిన్ చేస్తుండగ అనుమానం రావడంతో ఉన్నతాధికారులు విచారించారు. మాదాపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు కేసును అప్పగించారు. 

మన తెలంగాణ 22 Nov 2025 2:05 pm

DEVOTIONAL|ఘనంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు..

DEVOTIONAL| తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:02 pm

FAMILY|బాధిత కుటుంబానికి అండగా ఉంటా..

FAMILY| బిక్కనూర్, ఆంధ్రప్రభ: బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కామారెడ్డి మాజీ

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:54 pm

Nalgonda |ఆటో బోల్తా పడి..

Nalgonda | ఆటో బోల్తా పడి.. ఒకరు మృతి Nalgonda | చిట్యాల,

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:50 pm

గ్రామ పంచాయతి ఎన్నికల రిజర్వేషన్లపై జివొ జారీ

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జివొను జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జివొలో పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. సర్చంచ్ పదవులకు రిజర్వేషన్లు ఆర్టివొలు ఖరాలు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపిడివొలు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. సాయంత్రం వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

మన తెలంగాణ 22 Nov 2025 1:49 pm

Champion Glimpse: Chandrakala Is A Spark Of Charm

Swapna Cinemas, teaming up with Anandi Art Creations and Concept Films, continues to raise anticipation for Champion, their upcoming period drama blending sport, romance, and action. Starring Roshan in the lead with Anaswara Rajan as the female lead, the film marks another ambitious outing under the direction of National Award–winner Pradeep Advaitham, with Zee Studios […] The post Champion Glimpse: Chandrakala Is A Spark Of Charm appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 1:46 pm

Murder |తల్లిని చంపిన కొడుకు

Murder | తల్లిని చంపిన కొడుకు వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ కాశిబుగ్గలో

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:43 pm

Kadiyam Srihari |రాజీనామా యోచన లేదు..

Kadiyam Srihari | రాజీనామా యోచన లేదు.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:34 pm

అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన.. పనులపై కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు కీలక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.ముఖ్యంగా రాజధానికి గుండెకాయలాంటి సీడ్ యాక్సిస్ రోడ్డు పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, బకింగ్‌హామ్ కెనాల్స్‌పై […] The post అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన.. పనులపై కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 1:31 pm

Kesineni Nani : కేశినేని పై స్థాయిలో నేతలకు టచ్ లోకి వెళ్లినట్లుందిగా?

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లుంది.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 1:31 pm

OOTKUR |దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

OOTKUR |దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం OOTKUR | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:28 pm

Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్తర్వులు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ అయింది

తెలుగు పోస్ట్ 22 Nov 2025 1:25 pm

Huzurnagar |మత్స్య కార్మికులకు అండగా ప్రభుత్వం

Huzurnagar | మత్స్య కార్మికులకు అండగా ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:19 pm

పుట్టపర్తికి రాష్ట్రపతి.. ఘనస్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఆమెకు సీఎం చంద్రబాబు.. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్రపతి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం, మంత్రి లోకేశ్‌ పుట్టపర్తి […] The post పుట్టపర్తికి రాష్ట్రపతి.. ఘనస్వాగతం పలికిన సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 1:17 pm

Rangareddy |తప్పిపోయిన గర్భిణీ ఆచూకీ లభ్యం

Rangareddy | తప్పిపోయిన గర్భిణీ ఆచూకీ లభ్యం Rangareddy | మంచాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:08 pm

GRAIN|చివరి గింజ వరకు కొంటాం..

GRAIN| చివరి గింజ వరకు కొంటాం.. GRAIN| చేవెళ్ల, ఆంధ్రప్రభ : రైతు

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:01 pm

Telangana |ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

Telangana | ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు Telangana | గన్నేరువరం, ఆంధ్రప్రభ: ప్రతి

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:01 pm

TRACTOR|గుడివాడ అభివృద్ధికి కృషి

TRACTOR | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:58 pm

HOSPITAL |అరకొర వసతుల తో ఆస్పత్రి …

HOSPITAL | అరకొర వసతుల తో ఆస్పత్రి … HOSPITAL | మోత్కూర్,

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:57 pm

RISHAB PANTH |రెండో ప్లేయర్​గా పంత్ రికార్డ్

RISHAB PANTH | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : గువాహటి వేదికగా భారత్-

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:52 pm

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.

పరకాల, నవంబర్ 22 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే …

జనం సాక్షి 22 Nov 2025 12:48 pm

దృష్టి మరల్చేందుకే ‘డైవర్షన్‌’

నవంబర్ 21 (జనం సాక్షి):ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని రామగుండం …

జనం సాక్షి 22 Nov 2025 12:44 pm

విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ

అమరావతి: విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. పుట్టపర్తిలో సాయి కులంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ దర్శించుకున్నారు.  సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. సత్యసాయిబాబ బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని, సత్యసాయి సదేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారని రాష్ట్రపతి ప్రశంసించారు. సత్యసాయి ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు. అంతకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగించుకొని పుట్టపర్తికి చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డిజిపి శివధర్ రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. 

మన తెలంగాణ 22 Nov 2025 12:43 pm

Nandamuri Balakrishna : టీడీపీలో బాలయ్య తాండవం.. ప్రత్యర్థులకు మామూలుగా లేదుగా?

నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాదు .. రాజకీయాలనూ ఒక ఊపు ఊపుతున్నాడు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 12:41 pm

Raju Weds Rambai dominates the Show

Small film, Raju Weds Rambai released along with a bunch of films and it dominated the opening day. Allari Naresh’s 12A Railway Colony, Priyadarshi’s Premante along with Hindi films 120 Bahadur and Mastiii 4 released on Friday. Raju Weds Rambai received positive response and the footfalls have seen a rise by evening shows all over. […] The post Raju Weds Rambai dominates the Show appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 12:37 pm

Puttaparthi : పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి

Puttaparthi : పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి

తెలుగు పోస్ట్ 22 Nov 2025 12:36 pm

Kurnool |వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం…

Kurnool | వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం… జుర్రేరు వాగు ఫ్లడ్ ప్రొటెక్షన్

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:30 pm

ట్రంప్‌పై ‘మాగా’ తిరుగుబాటు

అమెరికా అధ్యక్షపీఠాన్ని రెండవసారి అధిరోహించడానికి ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడపలేని నిస్సహాయతకు చేరుకోవడం తీవ్రమైన పరిణామం. అదే ఇప్పుడు ట్రంప్‌ను అల్లాడిస్తోంది. ఒకప్పుడు ‘వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్’ను తీవ్రంగా ట్రంప్ విమర్శించేవారు. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్ మాజీ అనుచరులే ప్రతినిధులయ్యారు. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, కాంగ్రెస్ అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయస్థానం, తదితర అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్‌ను వ్యతిరేకించే మాజీ అనుచరులే ప్రతినిధులుగా ఉంటున్నారు. ట్రంప్‌ను ప్రశ్నించడమే కాక, ఆయనకు వ్యతిరేకంగా వెనక్కు నెట్టడానికి ‘మాగా’ ఛాంపియన్లు ప్రగతిశీల ప్రజాస్వామ్యవాదులతో కలిసి ఉమ్మడి వేదికను వెతుకుతున్నారు. లైంగిక అక్రమ రవాణాదారునిగా సంచలనం కలిగించిన జెఫ్రీఎపిస్టెయిన్ కేసులో పూర్తి పారదర్శకత కోసం మంగళవారం (18.11.25) నాడు రిపబ్లికన్లు, డెమొక్రాటిక్ సభ్యులు ఏకమై తమ నాయకత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ఊహించని పరిణామం. జెఫ్రీఎపిస్టెయిన్ 2019లో కస్టడీలో ఉంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. జెఫ్రీఎపిస్టెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోసహా అనేక ప్రముఖ అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎపిస్టెయిన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయించడంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లు, సెనేట్ ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఈ దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయడానికి ఒకప్పుడు ట్రంప్ ఇష్టపడలేదు. కానీ నవంబర్ 17న వెనక్కు తిరిగి చూసి ఈ ఫైళ్లను దాచడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించడమే కాక, ఈ బిల్లుకు ఓటు వేయాలని బహిరంగంగా రిపబ్లికన్లకు పిలుపు ఇచ్చారు. ఇదివరకు రిపబ్లికన్లు ఈ విషయంలో మాగాకు వ్యతిరేకంగా ట్రంప్‌పై సవాలు విసిరారు. కానీ దానికి ఎక్కువగానే మూల్యం వారు చెల్లించుకోవలసి వచ్చింది. 2021 జనవరి 6 న అమెరికా పార్లమెంట్ భవనంపై దాడి జరిగిన తరువాత ట్రంప్‌పై అభిశంసనానికి ఓటు వేసిన కనీసం నలుగురు రిపబ్లికన్ చట్టసభ్యులు వారి ప్రాథమిక ఎన్నికల్లో మాగా మద్దతు ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోవలసి వచ్చింది. మాగా తరఫున వీటో అధికారం కలిగిన ట్రంప్ ఆగ్రహం నుంచి కొంతమంది రిపబ్లికన్లు బయటపడగలిగారు. ఇప్పుడు ట్రంప్‌కు కొత్త సవాలు ఎదురవుతోంది. తాను సృష్టించి పెంచి పోషించిన రాజకీయ ప్రపంచమే తనకు దూరమైపోతోంది. వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోని ప్రముఖ సంస్థల పదవులు, సంప్రదాయ రిపబ్లికన్లతో మమేకమవుతున్నాయని ఘోషిస్తున్నారు. అయితే దీన్ని నిరూపించడానికి ఆయనకు దక్షిణ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంతో ఉన్న అనుబంధం తప్ప మరే ఆధారాలు లేవు. గ్రాహం 2026లో మళ్లీ ఎన్నికను ఎదుర్కోనున్నారు. 2016లో ట్రంప్‌కు బద్ధవిరోధిగా ఉండే గ్రాహం తరువాత ట్రంప్‌కు సన్నిహితుడైనా, మాగా అభ్యర్థి నుంచి ప్రాథమిక ఎన్నికల్లో సవాలు ఎదుర్కోబోతున్నారు. కానీ దేశంలో ప్రజాస్వామ్య తిరుగుబాటు వేగం పుంజుకుంటున్నందున ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. జార్జియాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేర్జోరీ టైలర్ గ్రీన్ ఎపిస్టెయిన్ ఫైళ్ల విషయంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచారు. ఆమె మొదట్లో మాగా చాంపియన్‌గా ఉండేవారు. ట్రంప్ ఇప్పుడు ఆమెను దేశద్రోహి అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రిపబ్లికను థామస్, డెమొక్రాట్ రో ఖన్నాతో కలిసి కాంగ్రెస్ తరఫున ఆందోళన లేవనెత్తుతున్నారు. ఇటీవల అనేక పాలనా విధాన నిర్ణయాల్లో ట్రంప్ వైఖరి మారడం కూడా మాగా గ్రూపులో వ్యతిరేకత పెంచింది. హెచ్1 బి వీసా కార్యక్రమంపై అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాకు అత్యంత ముఖ్యమని ప్లేటు ఫిరాయించారు. చిప్స్, క్షిపణులు వంటి కీలకమైనవి తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన విదేశీయులకు తాను స్వాగతం పలుకుతానని ప్రకటించారు. అమెరికాలో భారీ సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నామని, అందులో టెలిఫోన్లు, కంప్యూటర్లు, క్షిపణులు వంటివి తయారు చేస్తామని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైతే పంచుకుంటారో, ఎవరు ఈ నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పిస్తారో వారికి స్వాగతిస్తామని నవంబర్ 20న ట్రంప్ వెల్లడించారు. ఇది మాగా సభ్యులకు అర్థం కావడం లేదని ఆక్షేపించారు. ఈ వైఖరి మాగా గ్రూపు వారికి అసంతృప్తి కలిగిస్తోంది. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ప్రకటనలు గుప్పించి, ప్రచారోద్యమం ద్వారా రెండోసారి పదవి లోకి వచ్చిన ట్రంప్ తమ వైఖరిని పూర్తిగా మార్చడం మాగా సభ్యులకు మింగుడుపడడం లేదు. దీనివల్ల మాగా ఉద్యమానికి ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆగ్రహిస్తున్నారు. అమెరికాలో ఈ హెచ్ 1బి వీసా కార్యక్రమాన్ని నిరోధించే చట్టం తీసుకురావాలని రిపబ్లికన్ కాంగ్రెస్ నాయకురాలు గ్రీన్ తోపాటు మరికొందరు రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గాజాపై ఇజ్రాయెల్ దారుణంగా సాగిస్తున్న యుద్ధాన్ని నివారించకుండా ఇజ్రాయెల్‌కు ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని కూడా కొందరు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ట్రంప్‌కు అండదండలు అందించిన మాగా శిబిరం హెచ్1 బి వీసాలపైనే కాకుండా ఇజ్రాయెల్ యుద్ధంపై కూడా తిరుగుబాటు సాగిస్తోంది. లైంగిక రవాణాదారుడైన ఎపిస్టెయిన్ ఫైళ్ల దర్యాప్తు విషయంలో ట్రంప్ తలవంచినప్పటికీ, హెచ్1బి వీసాలు, ఇజ్రాయెల్ యుద్ధం సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి 

మన తెలంగాణ 22 Nov 2025 12:27 pm

పర్యావరణ వికసిత భారతం సాధ్యమా?

భారతదేశం ప్రపంచదేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశం వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగాలలో విశేష ప్రగతి సాధిస్తోంది. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మన దేశం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అన్ని రంగాలో సమగ్రమైన అభివృద్ధి చెంది వికసిత భారత్ ( డెవలప్‌డ్ ఇండియా) గా మారడం మన ప్రధాన జాతీయ లక్ష్యం. ఇందుకు యువశక్తి , నారీశక్తి, పేదరికం, రైతులు అను నాలుగు అంశాలు ప్రధాన స్తంభాలు. ప్రకృతిని కాపాడటం, ప్రగతిని సాధించడం అనే రెండు దిశలను కలిపే భావనను వికసిత భారత్ అంటారు. భారత దేశాన్ని ప్రపంచంలో మొదటి మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుపటం, సేవా రంగం, వ్యవసాయ రంగాలలో సమానపురోగతి సాధించడం, పేదరిక నిర్మూలన మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగాలలో ప్రపంచ నాయకత్వం సాధించడం, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్- ఇండియా ద్వారా యువతకు ఆవిష్కరణలలో అవకాశం కల్పించడం, రోడ్లు, రైల్వేలు, మెట్రో నగరాలు, గృహ నిర్మాణం, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయటం, నూతన విద్యా విధానం- 2020 ద్వారా సృజనాత్మక ఆవిష్కరణాత్మక, నైపుణ్యవంతమైన యువతను తయారు చేయడం , ఆరోగ్య భద్రత కల్పించడం, గ్రీన్ ఎనర్జి వినియోగం, చెట్ల పెంపు, నీటి సంరక్షణ, గాలి కాలుష్యం నియంత్రణ, వాతావరణ మార్పులకు ప్రతిస్పందించేపద్ధతులు అను అంశాలు వికసిత భారత్‌కు ప్రధాన స్తంభాలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అమలవుతున్న వనమహోత్సవం స్వచ్ఛదనం, -పచ్చదనం ఎకోటూరిజం, పర్యావరణ నిధి నిర్వహణ, గ్రీన్ స్కిల్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, శుద్ధ సౌరశక్తి పథకం, క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, బయో డైవర్శిటీ రిజిస్టర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ పథకం, క్లైమేట్ చేంజ్ సెల్, తెలంగాణ నెట్ జీరో మిషన్, గ్రీన్ బిల్డింగ్ పథకం, లేక్ రీజునివేషన్ పథకాలు పర్యావరణ వికసిత భారత్‌కు ఆలంబనగా ఉన్నాయి. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ భవనాలు, పరిశ్రమలు కాదు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని ప్రకృతి, జీవవైవిధ్య, రక్షణ, పునరుత్పత్తి శక్తి వినియోగం కూడా అందులో భాగమేనని, ఈ తాత్విక చింతనతోనే మన దేశం పర్యావరణ వికసిత భారతం వైపు అడుగులు వేస్తోంది. పచ్చని పర్యావరణం దిశగా భారత్ మన దేశానికి స్వాతంత్య్రం లభించి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అయింది. 2022 నుండి 2047 మధ్య కాలాన్ని కేంద్ర ప్రభుత్వం అమృత కాలంగా ప్రకటించింది. ఈ కాలంలో మన దేశం వికసిత భారత్‌గా మారడానికి అనేక పథకాలు, కార్యక్రమాలు, సదస్సుల నిర్వహణ ద్వారా లక్ష్యసాధనలో దూసుకపోతోంది. తాజాగా నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2025 న న్యూఢిల్లీలో 22 జులై 2025న గాంధీనగర్‌లో, 17 అక్టోబర్ 2025న న్యూఢిల్లీలో వికసిత భారత్‌పై జాతీయ సదస్సులు జరిగాయి. 19 మార్చి 2025న న్యూఢిల్లీలో వాతావరణ సంక్షోభంపై జరిగిన జాతీయ సదస్సులో పర్యావరణ అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగింది. స్వయం సమృద్ధ దేశం వైపు దేశీయ ఉత్పత్తి పెంపు కోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన దేశం కోసం స్వచ్ఛభారత్ అభియాన్, ప్రతి ఇంటికి తాగునీరు, నీటి వనరుల సంరక్షణ కోసం జలజీవన్ మిషన్, రవాణా, విద్యుత్, వాణిజ్యం వంటి రంగాలను ఒకే ప్లాట్ ఫారంలో అనుసంధానించడం కోసం పిఎం గతిశక్తి, రైతుల ఆదాయం పెంపు, పంటల రక్షణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల కోసం పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన, 2030 నాటికి మొత్తం విద్యుత్‌లో 50 శాతం పునరుత్పత్తికి సౌర, జల, వాయు, బయోమాస్ వంటి క్లీన్ ఎనర్జీ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ- మొబిలిటీ మిషన్, ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు చార్జింగ్ స్టేషన్లకు ప్రోత్సహించేందుకు ఫేమ్ ఇండియా పథకం, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్‌లను నిర్వహిస్తోంది. 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సాధనకు కట్టుబడి ఉండటం, నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింపునకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలు పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇంధన రంగంలో హరిత ఇంధన వినియోగానికై గ్రీన్ హైడ్రోజన్ మిషన్, భూగర్భ జలాల రీచార్జింగ్ కోసం అటల్ భూజల్ యోజన, సాంప్రదాయ చెరువులు, కుంటల పునరుద్ధరణ కోసం మిషన్ అమృత్ సరోవర్, ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్‌ల ఏర్పాటు కోసం పిఎం సూర్యఘర్, ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఏర్పాటు, 2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యంగా నేషనల్ సోలార్ మిషన్, పర్యావరణ సేవల ఫలితాల నమోదుకు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం, వ్యర్థాలను విద్యుత్ ఎరువుల రూపంలో ఉపయోగించేందుకు వ్యర్థాల నుండి శక్తి(వెస్ట్ టు ఎనర్జీ) ప్రాజెక్టుల రూపకల్పన, పర్యావరణ స్నేహపూర్వక పట్టణాల అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీస్ మిషన్, హరిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, పెట్టుబడులు, పర్యావరణ అనుకూల సాంకేతికతల వినియోగం కోసం గ్రీన్ టెక్నాలజీ పథకం, దేశంలో అడవుల విస్తరణ, పచ్చదనం పెంపుల కోసం గ్రీన్ ఇండియా మిషన్, సేంద్రియ వ్యవసాయం సహజ వ్యవసాయ విధానాల ప్రోత్సాహం, మట్టి నాణ్యత పునరుద్ధరణకు సాయిల్ హెల్త్ కార్డ్ పథకం, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు నిమిత్తం పిఎం ప్రాణం పథకం, ప్రజలు, యువత, విద్యార్థులలో పర్యావరణ చైతన్యం పెంచడం, పర్యావరణ అనుకూల జీవన విధానంను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రపంచ స్థాయి పర్యావరణ ప్రవర్తనా, పరివర్తనోద్యమం మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) వంటి అంశాలు పర్యావరణ వికసిత భారత్ లక్ష్యసాధనకు మైలు రాళ్ళుగా ఉన్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జి -20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో భారత్ ఇచ్చిన వన్‌ఎర్త్ వన్ ఫ్యామిలి వన్ ఫ్యూచర్ నినాదం ప్రపంచ పర్యావరణ ఐక్యతకు, ప్రజల భాగస్వామ్యానికి సంకేతంగా నిలుస్తున్నది. అవశ్యమైన ప్రజల భాగస్వామ్యం వికసిత భారత్ అనేది కేవలం ప్రభుత్వ ప్రణాళిక కాదు, ఇది భారత ప్రజల సంయుక్త సంకల్పం. మన భవిష్యత్తు తరాల కోసం చేసిన వాగ్దానం. దీనిని 2047 నాటికి సాకారం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు; పథకాలు అమలు పరిచినా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఫలితం ఉండదు. కనుక పన్నులు చెల్లించడం, సేవా భావంతో పనిచేయడం, విద్య, ఆరోగ్యం, శుభ్రత, హరిత వాతావరణం పట్ల బాధ్యతాయుతమైన భాగస్వామ్యం కలిగి ఉండటం ప్రజల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో ఒక వ్యక్తి -ఒక చెట్టు నాటడం, నీటి, ఆహార వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం తగ్గించడం, సౌర విద్యుత్ వాడకం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం, త్రీ అర్స్ సూత్రాన్ని పాటించడం వంటి పర్యావరణ క్రమశిక్షణ గల చర్యలను ప్రతి పౌరుడు పాటించాలి. వికసిత్ భారత్ లక్ష్యంగా నూతన కల్పనలు, సృజనాత్మకత సమస్య పరిష్కార సామర్థ్యాలను, పర్యావరణ అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించబడిన ఇన్స్‌ఫైర్, బాలల విజ్ఞాన ప్రదర్శిని, విజ్ఞాన్ మంతన్, ఎకోక్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ , స్టెమ్ ప్రోగ్రాం వికసిత్ భారత్ బిల్ద్ ధాన్- 2025 కార్యక్రమాలలో విద్యార్థులు విరివిగా పాల్గొనాలి. గ్రామం నుండి దేశస్థాయి వరకు ప్రజలందరిలో పర్యావరణ అనుకూల ప్రవర్తన పెంపొందే కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాల స్థాయి నుండి పర్యావరణ విద్యను తప్పనిసరి చేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం పోరాడినట్లే మనం సుస్థిర పర్యావరణ అభివృద్ధి కోసం కృషి చేయాలి. అప్పుడే మన దేశం సాంస్కృతిక , విద్య, సాంకేతిక, పర్యావరణ సమతుల్య అభివృద్ధికి ప్రతీకగా ఉంటుంది. అభివృద్ధి, సాంకేతిక పురోగతికి ప్రజల భాగస్వామ్యం కలిస్తే మన దేశం ప్రపంచంలో పర్యావరణ వికసిత భారత్‌గా నిలుస్తుంది. భారత రవీందర్ 99125 36316

మన తెలంగాణ 22 Nov 2025 12:24 pm

అన్నిటికీ నన్ను బాధ్యుడిని చేయొద్దు: పోలీసు విచారణలో ఐబొమ్మ రవి

ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాల వెల్లడి పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమంది రవి పోలీసు కస్టడీలో కీలక విషయాలు వెల్లడిస్తున్నాడు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా రెండోరోజైన శుక్రవారం సైబర్‌క్రైమ్ పోలీసులు జరిపిన విచారణలో పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్‌ల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రవి పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో తేలిన వివరాల ప్రకారం, రవి తన ఐబొమ్మ వెబ్‌సైట్‌ను […] The post అన్నిటికీ నన్ను బాధ్యుడిని చేయొద్దు: పోలీసు విచారణలో ఐబొమ్మ రవి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 12:17 pm

integrated school |రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం

integrated school | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:11 pm

ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు

ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు గత రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఐబొమ్మ ఇమ్మడి రవి కేసు లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగం పెంచారు. గత రెండు రోజులుగా రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ (శనివారం) […] The post ఐబొమ్మ రవి కేసు.. వెలుగులోకి కీలక అంశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 12:09 pm

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు పడలేదా? అయితే ఇలా చేయండి

ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నగదు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడానికి అనేక కారణాలున్నాయి

తెలుగు పోస్ట్ 22 Nov 2025 12:07 pm

Karimabad |ప్రతిభకు హెడ్మాస్టర్ ప్రశంసలు

Karimabad | ప్రతిభకు హెడ్మాస్టర్ ప్రశంసలు చెకుముకి పోటీల్లో ప్రథమ స్థానం కైవసం

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:05 pm

పావురాల బెడదకు శాశ్వత పరిష్కారం: అపార్ట్‌మెంట్‌లో పిజియన్స్ సమస్యను ఇలా నివారించండి

నగర జీవనంలో పావురాలు (Pigeons) కేవలం పక్షులు మాత్రమే కాదు, ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారాయి. అపార్ట్‌మెంట్ బాల్కనీలు, ఏసీ వెంట్లలో గూళ్లు కట్టి, పరిసరాలను అపరిశుభ్రం చేయడమే కాకుండా, తీవ్రమైన అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయి. పావురాల సమస్య నుంచి శాశ్వతంగా బయటపడటం ఎలా? నిపుణులు సూచిస్తున్న మార్గాలేంటి? చాలామందికి పక్షులంటే ఇష్టం. ఉదయాన్నే వాటి కిలకిలరావాలు వినాలని ఆశపడతారు. కానీ అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగాక పావురాల వల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. […] The post పావురాల బెడదకు శాశ్వత పరిష్కారం: అపార్ట్‌మెంట్‌లో పిజియన్స్ సమస్యను ఇలా నివారించండి appeared first on DearUrban .

డియర్ అర్బన్ 22 Nov 2025 12:03 pm

నేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు!

లొంగిపోనున్న వారిలో కీలక నేతలు ఆజాద్, అప్పాసి నారాయణమధ్యాహ్నం 3 గంటలకు వివరాలు వెల్లడించనున్న డీజీపీమావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. పలువురు కీలక నేతలు సహా మొత్తం 37 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్ధమయ్యారు. సాయుధ పోరాట మార్గాన్ని వీడి, ఈ రోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోతున్నట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.లొంగిపోతున్న వారిలో […] The post నేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న 37 మంది మావోయిస్టులు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 11:58 am

VEHICLE|గుంతల్లో ఇరుక్కుపోయిన వాహనం..

VEHICLE| మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ నుంచి జిల్లా కేంద్రం నారాయణపేటకు వెళ్లే రహదారి

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:55 am

Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు అంతా సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది

తెలుగు పోస్ట్ 22 Nov 2025 11:51 am

krishna river |లాహిరి లాహిరి లాహిరిలో..

కృష్ణా న‌దిలో జలవిహారయాత్ర krishna river | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:50 am

బంగాళాఖాతంలో ఆవర్తనం.. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ప్రాథమికంగా తెలిపింది.ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం కారణంగా అండమాన్ నికోబార్ దీవులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 24, 25 తేదీల్లో అక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో […] The post బంగాళాఖాతంలో ఆవర్తనం.. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 11:48 am

ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో ఏసీబీ నివేదికలో ఏముందంటే?

ఫార్ములా-ఈ కారు రేస్‌ కేసులో అవినీతి నిరోధక శాఖ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 11:47 am

BUILDING |హామీ ఇచ్చిన మంత్రి..

BUILDING | హామీ ఇచ్చిన మంత్రి.. BUILDING | మక్తల్ , ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:46 am

Puttaparthi |రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం

Puttaparthi | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం Puttaparthi |శ్రీ సత్యసాయి బ్యూరో,

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:42 am

రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు సపారీలు 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 87 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. ఎడెన్ మక్రమ్ 38 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యారు. రికెల్టన్ 35 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.  ప్రస్తుతం క్రీజులో తెంబా బవుమా(4) , ట్రిస్టన్ స్టబ్స్(1) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 22 Nov 2025 11:34 am

TDP |బస్సు సౌకర్యం కల్పించండి

TDP | బస్సు సౌకర్యం కల్పించండి TDP | కృష్ణా ప్రతినిధి ,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:31 am

Andhra Pradesh : ప్రజాప్రతినిధులకు పోలీసుల హెచ్చరికలు

ప్రజాప్రతినిధులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 11:30 am

COLLECTOR|సైకిల్ పై కార్యాలయానికి రాక..

COLLECTOR| మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:23 am

Tirupati |ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి

Tirupati | ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో సిరుల‌త‌ల్లి ఇవాళ సర్వభూపాల వాహనంపై Tirupati

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:22 am

MAOISM |పంథం మార్చుకోవాలి..

MAOISM | పంథం మార్చుకోవాలి.. MAOISM | ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశం

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:20 am

BIKE|చెట్టుకు బైక్ ఢీకొని యువకుడు మృతి..

BIKE| చిట్యాల, ఆంధ్రప్రభ: నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులోని

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:17 am

అనాథ పిల్లలకు దత్తత ఓ వరం!

భారత్‌లో అధికారికంగా ప్రతి ఏట అత్యధికంగా దాదాపు మూడు వేలకు పైగా పిల్లలు దత్తత ప్రక్రియలో కుటుంబాలను మారడం జరుగుతున్నది. 2024 - 25లో 4,515 మంది, 2023 -24 లో 3,142 మంది పిల్లలు దత్తత ద్వారా మారడం కొనసాగుతున్నది. అధికారికంగా దత్తత తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టమైనదిగా, ఎక్కువ కాలం పట్టే ప్రక్రియగా గుర్తించబడింది. పిల్లల్ని దత్తత తీసుకోవడాన్ని ప్రోత్సహించడం, దత్తత తీసుకున్న కుటుంబాలను గుర్తించి ప్రశంసించడం, ప్రక్రియ పట్ల అవగాహన కలిపించడానికి ప్రతి ఏట 22 నవంబర్ రోజు జాతీయ దత్తత దినోత్సవం (నేషనల్ అడాప్షన్ డే) పాటించడం జరుగుతున్నది. పిల్లలు కాని దంపతులు, ఇతర సందర్భాల్లో శాశ్వతంగా పిల్లలను తన కుటుంబాల్లోకి దత్తత తీసుకోవడం, ఆ కుటుంబాలను ప్రోత్సహించడం, ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం, దత్తత పట్ల అవగాహన కల్పించడం, దత్తతకు సంబంధించిన సంస్థల వివరాలు తెలుసుకోవడం లాంటి అంశాలు ఈ రోజు చర్చించబడతాయి. 2025 జాతీయ దత్తత దినోత్సవం ఇతివృత్తంగా పిల్లల్ని గుర్తించడం : నూతన చిరకాల బంధాలను ఏర్పరచడం అనే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. దత్తత అనేది ఓ అద్భుత ప్రక్రియ. ఇది అనాథల జీవితాల్లో మార్పులను తీసుకు వస్తుంది. దత్తత తీసుకున్న పిల్లల పట్ల ప్రేమను కుమ్మరిస్తూ, మానవత్వానికి మరో నిర్వచనంగా నిలవడం, వారి శ్రేయస్సుకు పాటు పడే కుటుంబాలను గూర్చి చర్చించడం జరుగుతుంది. దత్తత పిల్లలు తమ జీవితాల్లో తగు చేయూత, ప్రేమ, శిక్షణ, విద్య, భద్రత లాంటివని పొందుతారు. ఈ రోజున దత్తత తీసుకున్న దంపతులు, దత్తతకు వెళ్లిన పిల్లలు నూతన కుటుంబ జీవితాలను అనుభవిస్తారు. దత్తత ప్రక్రియ పట్ల అవగాహన కలిపించడం, దీనికి సంబంధించిన సవాళ్లను అధిగమించడం జరుగుతుంది. అనాథ పిల్లల్ని ఆదుకునే ఒక పవిత్ర ప్రక్రియగా దత్తత గుర్తించబడింది. పేగు బంధానికి సరిసమానంగా దత్తత బంధం నిలవాలని కోరుకుంటారు. అనాథ పిల్లల ఉజ్వల భవిత, కుటుంబాల్లో ప్రేమానుబంధాలు, సంతోషంగా కుటుంబ జీవితాలను గడపడం లాంటివని దత్తతతో ముడిపడి ఉంటాయి. దత్తత ఓ గొప్ప సమాజ సేవ అని, ప్రేమల పందిరి వలె పిల్లలతో కూడిన కుటుంబ వాతావరణం సృష్టించబడడానికి, అనాథ పిల్లలు తమ బాల్యాన్ని క్రమ పద్ధతిలో గడపడానికి దత్తత దోహదపడుతున్నది. అనాథ పిల్లలకు నమ్మకం, ప్రేమలు పరిచయం చేసే కుటుంబాలు లభిస్తాయి. దత్తత ద్వారా అధిక సంఖ్యలో అనాథ పిల్లల్ని కాపాడవచ్చని గమనించాలి. దత్తత ప్రక్రియలో ఓపిక, మార్గదర్శనం, చేయూత అవసరం అవుతాయి. దత్తత తీసుకోవడంలో పౌర సమాజం, సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, అవగాహన వేదికలు, కుటుంబాలు, మిత్రులు లాంటి వారి సమన్వయం అవసరం అవుతుంది. ఒక పవిత్రమైన దత్తత ద్వారా ఇరుపక్షాలు తమ కోరికలను తీర్చకపోవడం జరుగుతుంది. దత్తతను ఒక శాశ్వత బంధంగా నిలుపుకుంటూ అనాథలు లేని పౌర సమాజ స్థాపనకు కృషి చేద్దాం.   బుర్ర మధుసూదన్‌రెడ్డి 9949700037

మన తెలంగాణ 22 Nov 2025 11:11 am

స్త్రీశక్తిలో ఏదో తెలియని అద్భుతం ఉంటుంది

: రష్మిక కథానాయిక రష్మిక మందన్న (RASHMIKA MANDANNA) స్త్రీశక్తి ((Feminine Energy) పై ప్రత్యేకంగా స్పందించారు. అమ్మాయిలంతా ఒకటై నిలబడితే ఆ శక్తిని ఎవరూ ఆపలేరని ఆమె అభిప్రాయపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక, తన భావాలను తరచూ అభిమానులతో పంచుకుంటుంటారు.తాజాగా ఆమె ఫెమినిన్ ఎనర్జీ గురించి ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు.స్త్రీశక్తిలో ఏదో తెలియని అద్భుతం ఉంటుంది. దాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఒక స్నేహితురాలితో […] The post స్త్రీశక్తిలో ఏదో తెలియని అద్భుతం ఉంటుంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 11:06 am

Intelligence |ఏఎస్ఐ హఠాన్మరణం

Intelligence | ఏఎస్ఐ హఠాన్మరణం Intelligence | అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఇంటెలిజెన్స్

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:00 am

WATER|చలికి తోడు చన్నీటి స్నానం..

WATER| పాలకుర్తి, ఆంధ్రప్రభ : మండలంలో చలికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జయ్యారం

ప్రభ న్యూస్ 22 Nov 2025 10:59 am

'మాచన' కు గవర్నర్ ఎక్స్ లెన్స్ అవార్డు?!

రాజ్ భవన్ కు ఆన్లైన్ నామినేషన్ పొగాకు నియంత్రణ లో అసాధారణ కృషి కి గాను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ కు గవర్నర్ ఎక్సెలెన్స్ అవార్డు కు ఎంపిక అయ్యారు. 2020 నుంచి 2025 వరకు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాజభవన్ అవార్డుల ను ప్రకటించింది. ఇందులో భాగంగా..మాచన ను ఆన్లైన్ నామినేషన్ సమర్లించాల్సింది గా రాజభవన్ అధికార వర్గాలు తనకు ఫోన్ చేసి చెప్పారని రఘునందన్ శనివారం తెలిపారు. పొగాకు నియంత్రణ లో భాగంగా..చేసిన, చేస్తున్న అసాధారణ కృషి తాలుకు సమగ్ర వివరాలను రఘునందన్ రాజభవన్ అధికారిక పోర్టల్ లో సమర్పించారు. రెండు దశాబ్దాల కు పైగా పొగాకు నియంత్రణ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాచన రఘునందన్ కు తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా 2026 జనవరి 26 న ఎక్స్ లెన్స్ అవార్డు ప్రదానం చేసే అవకాశం ఉంది.

మన తెలంగాణ 22 Nov 2025 10:58 am

విజయ్‌ ప్రచారానికి బ్రేక్‌.. టీవీకే దరఖాస్తును తిరస్కరించిన పోలీసులు!

కరూర్‌ ఘటన తర్వాత తిరిగి ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌ (vijay)కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.డిసెంబర్‌ 4న సేలంలో జరగాల్సిన ప్రజా సమావేశానికి పోలీసుల నుంచి వచ్చిన అనుమతి దరఖాస్తును తిరస్కరించారు.మొదట ఈ తేదీల్లో భద్రతా సమస్యల కారణంగా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నారు. కానీ పార్టీకి పంపిన అధికారిక లేఖలో భిన్నమైన కారణాలు పేర్కొనడంతో విషయం మరింత ఆసక్తి రేపింది.భద్రతా సిబ్బంది వివరాలు లేకపోవడం, సభకు ఎంతమంది హాజరవుతారన్న […] The post విజయ్‌ ప్రచారానికి బ్రేక్‌.. టీవీకే దరఖాస్తును తిరస్కరించిన పోలీసులు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 10:56 am

ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. బ్యాలెట్‌ బాక్సుల సమీకరణలో వేగం!

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం ప్రక్రియ జోరందుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం ((SEC) చర్యలను మరింత వేగవంతం చేసింది.ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మున్సిపల్ మరియు పంచాయతీరాజ్‌ శాఖలకు పలువురు కీలక సూచనలతో లేఖలు పంపినట్లు సమాచారం.అలాగే, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఇప్పటికే సేకరించింది.రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి […] The post ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌.. బ్యాలెట్‌ బాక్సుల సమీకరణలో వేగం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 10:52 am

DANGER|పొంచి ఉన్న ప్రమాదం..

DANGER| మోత్కూర్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మండలం

ప్రభ న్యూస్ 22 Nov 2025 10:52 am

యువతిపై పైలట్ అత్యాచారయత్నం

బేగంపేట: విమానయాన సంస్థలో పని చేస్తున్న యువతిపై పైలట్ అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రోహిత్ శరణ్(60) అనే వ్యక్తి బేగంపేట విమానాశ్రయంలో పైలట్‌గా పని చేస్తున్నాడు. కంపెనీ పనుల నిమిత్తం ఓ యువతితో కలిసి అతడు బెంగళూరుకు వెళ్లాడు. ఆమె కూడా పైలట్ గా పని చేస్తుంది. హోటల్ గదిలో ఆమెపై అత్యాచారం చేయడానిక ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది. అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకుంది. బేగంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు అతడి కేసు నమోదు చేయడంతో కేను బెంగళూరులోని హలసూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. 

మన తెలంగాణ 22 Nov 2025 10:40 am

AWARD|ప్లాటినం అవార్డ్ అందుకున్న మైహోమ్ టీం..

AWARD| మేళ్ళచెరువు, ఆంధ్రప్రభ: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మెల్లచెరువు

ప్రభ న్యూస్ 22 Nov 2025 10:29 am

AGENCY |లస్కర్‌ పోస్టుకు లక్షల్లో వసూళ్లు..!

AGENCY | లస్కర్‌ పోస్టుకు లక్షల్లో వసూళ్లు..! –ఇరిగేషన్‌ లో బాగోతం— AGENCY

ప్రభ న్యూస్ 22 Nov 2025 10:29 am

సమాచార హక్కు సామాన్యులకు ఎండమావేనా!

ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు నాలుగు గోడల మధ్యలో పాలన చేస్తున్నట్టు కాకుండా పారదర్శకంగా చేస్తున్నట్టు ఉండాలి. పౌరులకు తెలియని స్థలమనేది ఉండకూడదు. రహస్య ప్రాంతాల్లో అవినీతి పెరిగిపోతుంది. అదే బహిరంగ ప్రదేశాల్లోనైతే నిర్మూలించబడుతుంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ అన్నారు. మన దేశంలో సమాచార హక్కు చట్టం (రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005) అమలులోకి వచ్చి 2025 అక్టోబర్ 12వ తేదీ నాటికి ఇరవై ఏండ్లు పూర్తి అయింది. దేశ ప్రజాస్వామ్య పునాదిని పటిష్టంగా ఉంచే కీలకమైన చట్టాల్లో ఇది ఒకటి. ఓటు హక్కు తర్వాత అంతటి ప్రాధాన్యత కూడా దీనికే ఉంది. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలైన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. ఇన్నేండ్లైనా కానీ.. ఆర్‌టిఐ అమలు తీరు ‘మేడి పండు చందం’గానే ఉంది. సమాచార పారదర్శకతపై ప్రభుత్వాలు, అధికారులు చెప్పే మాటలకు.. చేతల్లో పొంతనే లేదు. సమాచార హక్కు చట్టంద్వారా ఆఫీసుల్లో పాలన రికార్డుల వివరాలను పొందడానికి ఎన్నో సవాళ్లను, అడ్డంకులను, వైఫల్యాలను ఎదుర్కొం టున్నారు. దీనికి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, పొరపాట్లు, వ్యవస్థాగత లోపాలు వంటివే కారణాలుగా ఉన్నాయని చెప్పొచ్చు. రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఆర్‌టిఐకే దక్కింది. పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. అవినీతి నిర్మూలన, విధుల్లో బాధ్యతారాహిత్యాన్ని తగ్గించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడం, సుపరిపాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యాలుగా ఉన్నా యి. పంచాయతీ నుంచి ప్రధాని ఆఫీసు దాకా.. వివిధ స్థాయిల్లో జరిగే అవినీతిని బయటపెట్టడం, జవాబుదారీతనాన్ని పెంచడం, అభివృద్ధి, సంక్షేమాలపై తెలుసుకోవడం, ప్రభుత్వ రికార్డుల తనిఖీ ఆర్‌టిఐ సామాన్యులకు కల్పించిన ఒక ప్రధాన అస్త్రం కూడా. ఇది అమలులోకి వచ్చి ఇరవైఏండ్లే అయినా.. దీనికి తొలి అడుగుపడినది దశాబ్దాల కిందటే అని చెప్పొచ్చు. 1976లోఉత్తరప్రదేశ్ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ.. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ పని తీరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తప్పకుండా ఇవ్వాల్సిందే! సమాచార హక్కు రాజ్యాంగ ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, స్వేచ్ఛ హక్కు 19(1)(ఏ)లో ఇమిడి ఉందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతనే సమాచార హక్కు చట్టం రూపొందించుకోవాలనే ఆలోచన పాలకుల్లో వచ్చింది. అనంతరం 2005నుంచి అమలులోకి వచ్చింది.రెండు దశాబ్దాల కాలంలో సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుదారులు సాధించిన విజయాలెన్నో ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ.. 2జీ స్పెక్ట్రం కేటాయింపులు, కామన్వెల్త్ గేమ్స్, కోల్ గేట్ స్కామ్ అవినీతి గుట్టు బయట పెట్టడంలో ఆర్‌టిఐ కీలకంగా నిలిచింది. జాతీయ ఉపాధి హామీ పనుల సోషల్ ఆడిట్, రికార్డుల తనిఖీలో ఎంతో సమర్థవంతంగా వినియోగించుకునేలా దోహదపడింది. ఇక దరఖాస్తుదారులకు అడ్డంకులు కూడా చాలా ఎక్కువే. సమాచారం ఇచ్చేందుకు అధికారులు కావాలనే ఆలస్యం చేయడం, లేదా అసంపూర్తిగా ఇవ్వడం, లేదంటే దరఖాస్తులను తిరస్కరించే పరిస్థితులను నూటికి తొంభై శాతం మంది ఎదుర్కొంటుంటారు. అవినీతి బహిరంగ పరిచే ఆర్‌టిఐ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడడం, దాడులు వంటివి చేస్తున్నారు. ఇప్పటివరకు వందల మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారు. వేలమంది దాడులు ఎదుర్కొన్నారు. దేశంలో సామాన్యులు సమాచార హక్కును పొందడంలో ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులను ఎదుర్కొంటున్నట్టు సర్వేలు తేల్చిచెబుతున్నాయి. 30 రోజుల గడువులోపు ఇవ్వాల్సిన సమాచారానికి నెలల, ఏండ్లకు ఏండ్లు ఎదురు చూడాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం, పారదర్శకత పాటించకపోవడం కారణాలని సమాచార నిపుణులు సైతం పేర్కొంటున్నారు. దేశంలోని పౌరులకు ఆర్‌టిఐ ఒక శక్తిమంతమైన సాధనం అయినప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో సరిగా అవగాహన కల్పించడం లేదు. ప్రచారమూ చేయడం లేదు.గ్రామీణ ప్రాంతాల్లోని చాలామందికి ఆర్‌టిఐ ఉందనేదికూడా తెలియదు. తద్వారా ఆఫీసుల్లో సమాచారాన్ని పొందే హక్కు సామాన్యులకు దక్కడం లేదు. పాఠశాలస్థాయి నుంచే సమాచార హక్కు ప్రాధానత్యపై అవగాహన పెంపొందించాలి. కేంద్ర, రాష్ట్రాల కమిషన్ల వెబ్‌సైట్లు కూడా యూజర్ -ఫ్రెండ్లీగా లేవు. అప్లికేషన్ల ఫాలో అప్, ఒటిపిల్లో లేట్, పేమెంట్ ఫెయిల్యూర్లు వంటి టెక్నికల్ ఇష్యూలు దరఖాస్తుదారులకు ఇబ్బందిగా మారాయి. దరఖాస్తుదారులు కావలసిన సమాచారం పొందేందుకు నగదును చెల్లిస్తున్నా.. సమాచారం ఇవ్వకుండా.. చట్టాన్ని సరిగా అమలు చేయకుండా నీరుగార్చుతున్నారు. ఇలాంటివి కూడా చట్టాన్ని బలహీనం చేస్తూ.. పారదర్శకతకు విఘాతంగా మారాయి. ఆర్‌టిఐ కమిషన్లను బలోపేతం చేసి.. డిజిటల్ టెక్నాలజీని మెరుగుపరచాలని దరఖాస్తుదారులు, సమాచార నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్‌టిఐ విజయవంతం అమలవ్వాలంటే కమిషన్లను క్రమానుగతంగా బలోపేతం చేస్తుండాలి. మౌలిక వసతులు కల్పిస్తుండాలి. దరఖాస్తులను, అప్పీళ్లను సకాలంలో పరిష్కరించాలి. ఇలా సమాచారంవేగంగా, స్పష్టంగా పొందినప్పుడే సామాన్యులు ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా భాగస్వాములవుతారు. ఇలా చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. ఆఫీసుల్లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటే.. ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తారు. మెరుగైన సేవలను అందడంతోపాటు అధికారుల్లో పారదర్శకత కూడా పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడే ప్రజాస్వామ్య విజయవంతానికి ఓటు హక్కు మాదిరిగానే సమాచార హక్కు తయారవుతుంది. దేశంలో కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరుగా సమాచార హక్కు కమిషన్లు ఉన్నప్పటికీ ఎవరూ.. చట్టాన్ని సరిగా అమలు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్రాల్లోని కమిషన్లలో ఏటేటా లక్షల్లో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. అప్పీళ్లపైనా విచారణ వేగంగా, సరిగా జరగడంలేదు. ఆర్‌టిఐ కమిషన్ల నియామకాల్లోనూ రాజకీయ అధికార జోక్యం కూడా ఎక్కువే. సకాలంలో నియామకాలు చేయడం లేదు. కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్నాయి. నిబద్ధత కలిగిన వ్యక్తులను నియమించడం లేదు. ఇలాంటి ఆరోపణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయి. ఇవి సందర్భానుసారం సామాజిక మాధ్యమాల్లోనూ చూస్తుంటాం కూడా. 2019లో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 13, 16లను కేంద్ర ప్రభుత్వం సవరించి.. సమాచార కమిషనర్ల పదవీ కాలాన్ని నిర్ణయించే బాధ్యతను కట్టబెట్టుకుంది. కేంద్రం తీరుతో సమాచార కమిషనర్ల స్వతంత్రతకే ముప్పు తలెత్తిందని, సమాచార హక్కు చట్టం ఉనికి ప్రమాదమని సమాచార నిపుణుల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. ఆర్‌టిఐ జబ్బుపడిన చట్టంగా మారిందని వ్యాఖ్యలు కూడా చేశారు.  డా. చంటి ముదిరాజ్ 78010 01004 

మన తెలంగాణ 22 Nov 2025 10:27 am

Rain Alert : మళ్లీ తుపాను ముప్పు.. అటు వైపుగా వస్తుందట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 10:26 am

Narendra Modi : మోదీకి విన్నూత్న రీతిలో స్వాగతం

భారత ప్రధాని నరంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 10:20 am