కెటిఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, బిసి రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. గురువారం ప్రజాభవన్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందని పేర్కొన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని ఆమె స్పష్టం చేశారు. బీసీలకు జరిగిన ఈ అన్యాయాన్ని బీసీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా సర్పంచ్ల రిజర్వేషన్లను టిఆర్ఎస్ ఖరారు చేయగా, ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు. కుల గణనను పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం
ఐటీ, బయోటెక్ హబ్గా ఎదిగిన భాగ్యనగరం, ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతి …
MLA |విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు..
MLA | విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు.. MLA | జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ
Mulugu |సర్పంచ్16, వార్డు నెంబర్లు11 నామినేషన్లు దాఖలు.
Mulugu | సర్పంచ్16, వార్డు నెంబర్లు11 నామినేషన్లు దాఖలు. Mulugu | ములుగు,
School |పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు..
School | పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు.. School | మోత్కూర్,
ఎసిబికి పట్టుబడిన ఆర్మూరు మున్సిపల్ కమిషనర్..
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి చేప చిక్కింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అస్తి పన్నుకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి 20 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కమిషనర్ రాజును నిజామాబాద్ ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కమిసనర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలోనే కాదు దేశంలో నిత్యం అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు.
MLA |ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్గా….
MLA | ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్గా…. MLA | రేగొండ, ఆంధ్రప్రభ :
Bhimavaram Balma from Anaganaga Oka Raju: Total Festive Blast
Star Entertainer Naveen Polishetty is back, and this time as a playback singer. Fans of Naveen Polishetty have a reason to celebrate! The first single from Anaganaga Oka Raju, Bhimavaram Balma, has dropped, and it’s already creating a solid buzz with a catchy vibe. The track has a fun, energetic feel with beats that instantly […] The post Bhimavaram Balma from Anaganaga Oka Raju: Total Festive Blast appeared first on Telugu360 .
బంగాళాఖాతంలో మరో తుఫాను.. భారీ వర్షాలు
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం ఏర్పడిందని.. అది తుఫాను మారుతోందని ప్రకటించింది. దీనికి దిట్వా తుఫానుగా నామకరణం చేశారు.ఈ తుఫాను నవంబర్ 30 నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి-దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంత రాష్ట్రాలలోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలతో కూడిన ఈదురుగాలులు ప్రారంభమయ్యాయని.. ఎపి, తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.
Nizamabad | సర్పంచ్ బరిలో … Nizamabad | వేల్పూర్, ఆంధ్రప్రభ :
English Olympiad |ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు…..
English Olympiad | ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు….. English Olympiad | రేగొండ,
తనిఖీ చేస్తున్న కార్మికులను ఢీకొట్టిన రైలు.. 11 మంది మృతి
బీజింగ్: చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్లో టెస్ట్ రైలు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గురువారం కార్మికులు ట్రాక్ను తనిఖీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. లూయాంగ్జెన్ స్టేషన్లో సాధారణ నిర్వహణ పనుల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కో. లిమిటెడ్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికుని... రైల్వే అధికారులు, స్థానిక అధికారులతో కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్లో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రైలు వ్యవస్థ ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి.
Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్
Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్ Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ
విద్యుత్ తీగలు తగిలి లారీకి అంటుకున్న మంటలు
విద్యుత్ తీగలు తగిలి లారీకి మంటలు అంటుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం పెంజర్ల గా్రమం నుంచి మహేశ్వరం మండలం నాగారం గ్రామనికి గడ్డిని లారీలో తరలిస్తుండగా విద్యుత్ తీగలు లారీకి తగిలి మంటలు అంటుకున్నాయి. అది గమనించకుండా లారీ డ్రైవర్ కొంచెం దూరం అలానే వెళ్లాడు. స్థానికులు తెలపడంతో లారీ డ్రైవర్ లారీని పక్కనే ఉన్న పంటపొలాల్లోకి తీసుకెళ్లి ఆపాడు. మంటలు ఎక్కువకావడంతో లారీని దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లి నీళ్లతో మంటలను ఆర్పాడు. ఈ ఘటనలో లారీ వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. రోడ్డుపై గడ్డి కట్టలు పడడంతో అందులోంచి వంచిన పోగతో వాహదారులు తీవ్ర ఇబ్బందికి గురైనారు.
Accidents |జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి
Accidents | జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి Accidents |
Minister |వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి …
Minister | వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి … Minister | మోత్కూరు, ఆంధ్రప్రభ :
అక్కడ.. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లా మహబూబపట్నం పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు.. ఒక సర్పంచ్, మూడు వార్డులు ఎలా రిజర్వ్ చేశారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే.. మిగతా రెండు వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని సర్కార్ ను హైకోర్టు వివరణ కోరింది. కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. అయితే, బిసిలకు సరైన విధంగా రిజర్వేషన్లు కేటాయించలేదని.. ఈ ఎన్నికలపై స్టే విధించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
MLA |ఘనంగా జన్మదిన వేడుకలు…
MLA | ఘనంగా జన్మదిన వేడుకలు… MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ :
Chevella |అదనపు బస్సులు కేటాయించాలి
Chevella | అదనపు బస్సులు కేటాయించాలి ఎమ్మెల్యే, ఆర్టీసీ డిపో మేనేజర్ కు
judgment |భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
judgment | శ్రీకాకుళం(లీగల్), ఆంధ్రప్రభ : భార్యను హత్య చేసిన కేసులో ముద్దాయి
పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం:కెటిఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కెసిఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కెటిఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్దేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్టిఆర్ రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని పేర్కొంటూ కెటిఆర్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని, ప్రజలు కెసిఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కెసిఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైపల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని కెటిఆర్ బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Medical |డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం
Medical | డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూల్
WPL 2026 Auction.. దీప్తి శర్మకు రికార్డు ధర
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 4వ ఎడిషన్ కోసం గురువారం మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మ రికార్డు ధరను దక్కించుకుని అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను రూ.3.2 కోట్లతో యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. దీప్తి శర్మ తర్వాత న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.3 కోట్లు వెచ్చించి అమేలియాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. తెలుగమ్మాయి శ్రీ చరణీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపి వారియర్స్ పోటీపడ్డాయి. రూ.1.3 కోట్లకు ఆమెను ఢిల్లీ సొంతం చేసుకుంది. పలువురు విదేశీ స్టార్ ప్లేయర్లు భారీ ధరలనే దక్కించుకున్నారు. ఇక, ఈ మెగా వేలంలో కొంతమంది ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలారు. సోల్డ్, అన్సోల్డ్ ప్లేయర్ల జాబితా: సోల్డ్ అయిన ప్లేయర్లు దీప్తి శర్మ - రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్) - RTM న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ - రూ. 3 కోట్లు (ముంబై ఇండియన్స్) న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ - రూ.2 కోట్లు (గుజరాత్ జెయింట్స్) రేణుకా సింగ్ ఠాకూర్ - రూ.60 లక్షలు (గుజరాత్ జెయింట్స్) ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్ - రూ.85 లక్షలు (యూపీ వారియర్స్) - RTM ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ - రూ.1.9 కోట్లు (యూపీ వారియర్స్) సౌతాఫ్రికా క్రికెటర్ లారా వోల్వార్డ్ట్ - రూ. 1.1 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) భారతి ఫుల్మాలి - రూ.70 లక్షలు (గుజరాత్ జెయింట్స్) - RTM ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ - రూ. 1.2 కోట్లు (యూపీ వారియర్స్) జార్జియా - రూ. 60 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కిరణ్ నవ్గిరే -రూ. 60 లక్షలు (యూపీ వారియర్స్) - RTM వెస్టిండీస్ ప్లేయర్ చినెల్లే హెన్రీ - రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) శ్రీ చరణి - రూ. 1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) ఇంగ్లాండ్ ఫాస్ట్బౌలర్ లారెన్ బెల్-రూ.90 లక్షలు(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) నాడిన్ డి క్లర్క్ - రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్- రూ.60 లక్షలు(ముంబై ఇండియన్స్) స్నేహ రానా - రూ. 50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్) రాధా యాదవ్ - రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) హర్లీన్ డియోల్ - రూ. 50 లక్షలు (యూపీ వారియర్స్) లిజెల్ లీ - రూ.30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్) ఇంగ్లాండ్ బౌలర్ లిన్సే స్మిత్- రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) అన్సోల్డ్ అలిస్సా హీలీ గ్రేస్ హారిస్ సబ్బినేని మేఘన తజ్మిన్ బ్రిట్స్ అమీ జోన్స్ ఇజ్జీ చూపులు
Cheetahs |డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు
Cheetahs | డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు Cheetahs | శ్రీ
California almonds |రెండు సూపర్ఫుడ్ రెసిపీలు
California almonds | రెండు సూపర్ఫుడ్ రెసిపీలు California almonds | హైదరాబాద్,
బీసీలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
బీసీ కులాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Ambati Rambabu : లోకేశ్, పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు విన్నారా?
మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Peddi Chikiri BTS Special: Wow Mind-blowing efforts, Charan!!
Peddi’s Chikiri song has become a global sensation hitting more than 100 Million+ views across different languages. Mega Powerstar Ram Charan with ease and grace like only he can, made the hook step of the song, very popular. His styling, grace and background setting have added to the song’s reach and popularity. To attain that […] The post Peddi Chikiri BTS Special: Wow Mind-blowing efforts, Charan!! appeared first on Telugu360 .
DM&HO |టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు
DM&HO | టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు DM&HO | భీమిని, ఆంధ్రప్రభ
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమును వెంటనే ప్రభుత్వం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 590తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానములో ఏర్పాటు చేయడం ద్వారా 3700 కోట్లు అభివృద్ధి ఖర్చు ఏటా 500 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని వారు తెలిపారు. సుమారు […] The post మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలి appeared first on Visalaandhra .
Police|భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
Police|భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు Police| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ :
Rangel |ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు
Rangel | ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు Rangel | రెంజల్, ఆంధ్రప్రభ
సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్..విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అనంతపురం నగర జనరల్ బాడీ సమావేశం గురువారం వి.కె. మెమోరియల్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి. నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సంద్భంగా జగదీష్ మాట్లాడతు… భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 […] The post సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు…
విశాలాంధ్ర ధర్మవరం;పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై. కుళ్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం ఉపాధ్యక్షులు […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు… appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : డీసీసీ అధ్యక్షుడు కావాలను కున్నావా దరఖాస్తు చేసుకోండి అని కాంగ్రెస్పార్టీ అదిష్టానం కోరుతుంది. గత 9 నెలలుగా డీసీసీ అద్యక్షుడు పదవీ ఖాళీగా ఉంది.ఖాళీగా ఉన్న అద్యక్షత పదవికి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల పార్టీ అదిష్టానం పిలుపు నివ్వడం జరిగింది. కర్నూలు జిల్లా ఒకప్పటి కాంగ్రెస్పార్టీ అడ్డా .కాంగ్రెస్పార్టీకి ఉద్దండులను అందించిన జిల్లా కోట్ల విజయబాస్కర్రెడ్డి, దామోదరం సంజీవయ్య, పెండేకంటి వెంకటసుబ్బయ్య, మాచాని సోమప్ప, రాచోటి రామయ్య, కోసిగి దొరలు, […] The post కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి appeared first on Visalaandhra .
'చికిరి' సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు పెద్ది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన చికిరి లిరికల్ వీడియో సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్, సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైనప్పటి నుంచి ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. ఇప్పటికే 100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకున్న ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ సాంగ్ మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్ చాలా పాపులర్ అయింది. ఈ సాంగ్ పై వరల్డ్ వైడ్ గా వేల రీల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మర్చి 27న ప్రపంచవ్యాప్తంగా పెద్ది మూవీ గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
Mukt Bharat |ప్రతి ఒక్కరి పాత్ర కీలకం
Mukt Bharat | ప్రతి ఒక్కరి పాత్ర కీలకం Mukt Bharat |
Collector|శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి
Collector|శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి Collector| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Collector |ఎన్నికల సంస్కరణలపై సమీక్ష…
Collector | ఎన్నికల సంస్కరణలపై సమీక్ష… తిరుపతి ప్రతినిధి, ఆంధ్ర ప్రభ :
Huzurnagar |రైస్ మిల్ లో ప్రమాదం…
Huzurnagar | రైస్ మిల్ లో ప్రమాదం… నలుగురు కూలీలకు తీవ్రగాయాలుఇద్దరి పరిస్థితి
Megastar’s Remuneration for Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu is the upcoming movie of Megastar Chiranjeevi. The film is in the final stages of shoot and it is announced for Sankranthi 2026 release. Successful director Anil Ravipudi is carving out this family entertainer. Chiranjeevi is taking Rs 72 crores as remuneration for this film and his daughter Sushmitha Konidela […] The post Megastar’s Remuneration for Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
స్ఫూర్తిదాయకంగా “దీక్ష దివాస్”
బి. వినోద్ కుమార్ మాజీ ఎం.పీ. అంబేద్కర్ చౌక్ వద్ద స్థల పరిశీలన. రాజన్న సిరిసిల్ల (జనంసాక్షి): నవంబర్ 29 దీక్ష దివాస్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తామని …
Election |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్…
Election | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్… Election | నార్కట్
హాంకాంగ్ అగ్నిప్రమాద ఘటన..55కి చేరిన మృతుల సంఖ్య.. 279 మంది మిస్సింగ్
హాంకాంగ్: హాంకాంగ్లోని తాయ్ పో జిల్లాలోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 55కి పెరిగిందని అధికారులు తెలిపారు. దీనిని, హాంకాంగ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన అగ్నిప్రమాదంగా పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం వాంగ్ ఫక్ కోర్టు కాంప్లెక్స్లోని 32 అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో ఐదు భారీ టవర్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 279 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని రక్షించిన సహాయక బృందాలు.. భవనాల్లో చిక్కుకున్న మిగతావారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం నాటికి నాలుగు భవనాల్లో మంటలు నియంత్రణలోకి వచ్చినట్లు అగ్నిమాపక సేవల విభాగం తెలిపింది. కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి నరహత్య అనుమానంతో ముగ్గురు వ్యక్తులను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.
గోదావరిలో పడవ పోటీలు...#boats #latestnews #telugupost #godavaririver #fishing #viralvideo
గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలి
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రగ్రాద్ధతో పనిచేయాలి నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు,పొరపాట్లు లేకుండా చూడాలి వికారాబాద్ జిల్లా సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష …
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిజెపి సహకరించలేదు : పొన్నం
హైదరాబాద్: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా? అని.. విపక్ష పార్టీలకు చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బిజెపి సహకరించలేదని విమర్శించారు. కాంగ్రెస్ రిజర్వేషన్ల పక్షపాతి పార్టీ అని పొన్నం తెలియజేశారు. ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న పార్టీ బిజెపి అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉండి ఉంటే.. గంటల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు దక్కేవని పేర్కొన్నారు. బిసి రిజర్వేషన్లపై బిజెపి నేత లక్ష్మణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. బిసి రిజర్వేషన్ల అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
ప్రిన్సిపాల్ సురేష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి హరికృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ, యువకులు మెగా జాబ్ మేళా ని సద్వినియోగ పరుచుకోవాలి అని తెలిపారు.రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ […] The post జాబ్ మేళాకు విశేష స్పందన appeared first on Visalaandhra .
రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని చెకిచెర్ల గ్రామములో కొనసాగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామములోని భూ సర్వే పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడంతోపాటు ఆ గ్రామ ప్రజలు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గౌడ్ నోటీసులు సక్రమంగా అందుతున్నాయా లేదా, రైతుల వద్ద ఉన్న పాస్ పుష్కాలను కూడా తాము పరిశీలించడం జరిగిందని తెలిపారు. […] The post రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ appeared first on Visalaandhra .
SIT Probe Gains Momentum in Phone Tapping Scandal, Key Aide of KCR Examined
After weeks of silence in phone tapping case, the Special Investigation Team revived its inquiry and questioned former Chief Minister KCR’s Officer on Special Duty, Rajasekhar Reddy. He was examined at the Jubilee Hills Police Station for nearly two hours, where investigators pressed him on several key points and formally recorded his statement. The renewed […] The post SIT Probe Gains Momentum in Phone Tapping Scandal, Key Aide of KCR Examined appeared first on Telugu360 .
MP |తాగునీరు, సైన్బోర్డులు అందుబాటులో ఉంచాలి
MP | తాగునీరు, సైన్బోర్డులు అందుబాటులో ఉంచాలి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి
Mahesh Babu Businessman |ప్రేక్షకుల ముందుకు బిజినెస్మేన్
Mahesh Babu Businessman | ప్రేక్షకుల ముందుకు బిజినెస్మేన్ సినీ థియేటర్లలో మహేశ్బాబు
Child marriages |బాల్య వివాహాలు అరికట్టాలి..
Child marriages | తుగ్గలి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న బాల్య
Nuzvidu |పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి
Nuzvidu | పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష..
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. మూడు అవినీతి కేసుల్లో ఆమెకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం 21 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని BSS వార్తా సంస్థ ప్రకారం.. పుర్బాచోల్లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్లో ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈ మూడు కేసులు హసీనాపై దాఖలు చేయబడ్డాయి. మూడు కేసుల్లో ప్రతి కేసులోనూ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢాకా స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసుల్లో షేక్ హసీనా కొడుకు, కూతురికి కూడా కోర్టు శిక్ష విధించింది. ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష టాంకుల జరిమానా విధించగా.. కుమార్తె సైమా వాజెద్ పుతుల్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఢాకాలోని పుర్బాచల్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ప్లాట్లను చట్టవిరుద్ధంగా కేటాయించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ACC) గత జనవరిలో షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై ఆరు వేర్వేరు కేసులు దాఖలు చేసింది. మిగిలిన మూడు కేసుల తీర్పు డిసెంబర్ 1న రానుంది. ఇదిలావుంటే.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన ఘటనలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) జూలై 2024న షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.
AndhraPrabha Smart Edition|పోరు భూమిలో/అమరావతిలో/పంచాయతీ షురూ
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 27-11-2025, 4.00PM* *పోరు భూమిలో హరిత విప్లవం*
Bhimavaram Police Bust International Cybercrime Network Behind “Digital Arrest” Scam
In a significant breakthrough, Bhimavaram police have uncovered a sophisticated international cybercrime network responsible for a series of “digital arrest” scams that have recently targeted retired and vulnerable individuals. The investigation began after retired professor Sharma lost ₹78 lakh to fraudsters posing as CBI officials. The gang allegedly called him claiming that his SIM card […] The post Bhimavaram Police Bust International Cybercrime Network Behind “Digital Arrest” Scam appeared first on Telugu360 .
Jannaram |జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి
Jannaram | జిల్లా స్కౌట్ ఆర్గనైజింగ్ కమిషనర్ గా ధర్మారం వాసి జన్నారం
SEWAGE |కాలువల్లో చెత్త తొలగించండి
SEWAGE | కాలువల్లో చెత్త తొలగించండి మురుగునీరు రోడ్లపైకి రానీయొద్దుఇన్చార్జి జాయింట్ కలెక్టర్,
బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. 12 గంటల్లో తుపానుగా మార్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ప్రస్తుతం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 48 గంటల్లో (నవంబర్ 29 సాయంత్రం లేదా 30 ఉదయం నాటికి) ఉత్తర తమిళనాడు, […] The post బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. 12 గంటల్లో తుపానుగా మార్పు appeared first on Visalaandhra .
Temple |నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది..
Temple | నిజాయితీ చాటుకున్న ఆలయ సిబ్బంది.. Temple | బాసర (నిర్మల్
MEDICAL |సేవా భావంతోనే పరమార్థం…
MEDICAL | సేవా భావంతోనే పరమార్థం… నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమాజంలోని
వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తాం : ఉత్తమ్
హైదరాబాద్: నగరంలో పరిశ్రమలు ఒఆర్ఆర్ వెలుపలకు తరలించాలనేది తమ ప్రణాళిక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీ ఎన్నో రకాలుగా ప్రయోజనకరం అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని తెలియజేశారు. ఏం చేసినా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనే ధోరణి ప్రతి పక్ష నేతల్లో కనిపిస్తోందని విమర్శించారు. వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలియజేశారు. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ప్రతి పక్ష నేతలపై మండిపడ్డారు. విభజనచట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కాలం చెల్లిన పద్ధతిలో గత ప్రభుత్వం చేపట్టిందని, సబ్ క్రిటికల్ పద్ధతి వల్ల ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్రమైన నష్టం కలుగుతుందని ధ్వజమెత్తారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి కూడా భారంగా మారిందని, ఛత్తీస్ గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు. ఇంకా మంజూరు చేయని, నిర్మాణం జరగని విద్యుత్ ప్లాంట్ లో అవినీతి ఎలా జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.
Ayyappa devotees angry on Telangana Government
The Ayyappa Swamy devotees are angry over Telangana Government, as Police higher officials ordered their staff observing Ayyappa Deeksha to wear uniforms and not black colour clothes normally worn by Swamis during the Deeksha period. Ayyappa Swamy devotees gathered in large numbers and held a protest in front of Telangana DGP office on Thursday. The […] The post Ayyappa devotees angry on Telangana Government appeared first on Telugu360 .
స్మృతి మంధానకు మద్దతుగా జెమీమా కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: తన స్నేహితురాలు స్మృతి మంధానకు మద్దతుగా భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడు పలాశ్ తో జరగాల్సిన వివాహాన్ని మంధాన వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన స్నేహితురాలి పెళ్లి కోసం వచ్చిన జెమీమా రోడ్రిగ్స్..మంధానకు మద్దతుగా నిలిచింది. ప్రస్తుతం WBBL (మహిళల బిగ్ బాష్ లీగ్)లో ఆడుతున్న జెమీమా.. మంధాన పెళ్లి వేడుకకు హాజరైయ్యేందుకు ఇండియాకు వచ్చింది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అయిన బాధలో ఉన్న మంధానకు అండగా ఉండేందుకు జెమీమా.. WBBL నుండి వైదొలిగింది. ఈ విషయాన్ని జెమీమా ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్స్ ప్రకటించింది. బిగ్ బాష్ లీగ్ 2025 సీజన్లోని చివరి నాలుగు మ్యాచ్ లు ఆడేందుకు జెమీమా తిరిగి రావడం లేదని తెలిపింది. కాగా, తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా.. సడెన్ గా తన వివాహాన్ని మంధాన వాయిదా వేయడం సంచలనంగా మారింది. మొదట అనారోగ్యం కారణంగా మంధాన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించారని.. అయన కోలుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలని స్మృతి తన వివాహాన్ని వాయిదా వేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత తన కాబోయే భర్త పలాశ్ కూడా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలో పలాశ్, మరో అమ్మాయితో డేటింగ్ చేస్తున్నట్లు తెలియడంతోనే స్మృతి, అతనితో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రీవెడ్డింగ్ ఫోటోలు, వీడియోలను మంధాన తన అకౌంట్ నుంచి డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, ఈ వివాహం ఎందుకు ఆగిపోయిందో ఇప్పటివరకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వర్తాలు ప్రచారం జరుగుతున్నాయి.
Bhavani |దీక్షల విరమణ విజయవంతం
Bhavani | దీక్షల విరమణ విజయవంతం సమన్వయంతో భవానీ లందరికీ విస్తృత ఏర్పాట్లుకట్టుదిట్టమైన
నందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు
విశాలాంధ్ర-రాజాం (, విజయనగరం జిల్లా): రాజాం మండలం నందబలగ గ్రామంలో ప్రతి నెలా నాలుగవ గురువారం నిర్వహించే సందర్శన వైద్య శిబిరాన్ని ఈ నెల కూడా విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు దగ్గర్లోనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిద్దేశ్వరి నేతృత్వంలో నిర్వహించిన ఈ క్యాంప్లో ప్రజలకు అనేక వైద్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ చేశారు. […] The post నందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు appeared first on Visalaandhra .
Mudhol | షార్ట్సర్య్కూట్తో… ఓ ఇల్లు దగ్దం Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ
Reservation |బీసీ బంద్ను విజయవంతం చేయాలి..
Reservation | బీసీ బంద్ను విజయవంతం చేయాలి.. రిజర్వేషన్లలో బీసీలకు ద్రోహంబీసీఎఫ్ రాష్ట్ర
Asifabad |క్లస్టర్ సెంటర్లను పరిశీలించిన జడ్పీ సీఈఓ
Asifabad | క్లస్టర్ సెంటర్లను పరిశీలించిన జడ్పీ సీఈఓ Asifabad | జైనూర్,
Murder |శ్రీకాళహస్తిలో మహిళ దారుణ హత్య
Murder | శ్రీకాళహస్తిలో మహిళ దారుణ హత్య Murder | శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ
Accident |రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Accident | రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Accident | ఆంధ్రప్రభ, విజయవాడ
Muttukuru |గుర్తు తెలియని శవం లభ్యం
Muttukuru | గుర్తు తెలియని శవం లభ్యం కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి
COLLECTOR |ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు
COLLECTOR | ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.
యాంటీ డ్రోన్ నిఘా వాహనం.. ఇంద్రజాల్ రేంజర్#TeluguPost #telugu #post #news
Engagement |భట్టి విక్రమార్క కుమారుడి వేడుకకీ..
Engagement | భట్టి విక్రమార్క కుమారుడి వేడుకకీ.. Engagement | ఒంగోలు బ్యూరో,
ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ #telugupost #fakeipsviralvideo #latestnews #viralvideo
Ap, Telangana Politics : పార్టీలు వేరు.. కానీ ఆత్మలు ఒక్కటేనా?
రెండు రాష్ట్రాలు విడిపోయినా అక్కడ ఉన్న పార్టీల అధినేతలు సత్సంబంధాలు నెరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది
Checks |పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం..
Checks |టంగుటూరు, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు ఆర్ధికంగా అండ ఉండాలన్న ఉద్దేశ్యంతో,
Election |ఎన్నికల చెక్పోస్టు తనిఖీ..
Election | ఎన్నికల చెక్పోస్టు తనిఖీ.. Election | జన్నారం, ఆంధ్రప్రభ :
ఘనంగా రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని రాహుల్ పెళ్లాడాడు. హైదరాబాద్లో ఇవాళ తెల్లవారుజామున ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో రాహుల్ పెళ్లి వేడుకగా ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాహుల్, హరిణ్య జంటకు సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు తెలపుతున్నారు. ప్రస్తుతం రాహుల్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, తెలంగాణ మాస్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుని సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కాలభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టిపిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్కు రూ.10 లక్షలు బహుమానం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.కోటి నజరానాగా అందిస్తామని అప్పుడు రేవంత్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో చెక్కును అందజేశారు.
Suryapet | ఆర్థికంగా ఎదగాలి ‘టీ’ తాగుదాం కప్పు తినేద్దాం – ‘క్రంచీ
Narayanapet |దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే…
Narayanapet | దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే… Narayanapet | ఊట్కూర్, ఆంధ్రప్రభ
నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో ‘బ్లాక్ ఫ్రైడే’ హడావుడి కనిపిస్తుంది. భారీ డిస్కౌంట్లు, ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ఈ రోజు వెనుక పెద్ద కథే ఉంది. అసలు ఈ రోజును ‘బ్లాక్’ అని ఎందుకు పిలుస్తారు? పండగ పూట ఆఫర్లు ఇవ్వడం వెనుక ఉన్న వ్యాపార రహస్యం ఏమిటి? బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? అమెరికాలో అతిపెద్ద పండగల్లో ‘థాంక్స్ గివింగ్’ (Thanksgiving) ఒకటి. ప్రతి ఏటా […] The post బ్లాక్ ఫ్రైడే కథాకమామిషు: అమెరికాలో మొదలై ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘షాపింగ్’ పండగ వెనుక అసలు చరిత్ర ఇదే! appeared first on DearUrban .
Karimabad |సైన్స్ ఫేర్ ప్రారంభం
Karimabad | సైన్స్ ఫేర్ ప్రారంభం అధికారులతో కలిసి ప్రారంభించిన డీఈఓ రంగయ్య
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఎపి, తమిళనాడుకు మరో ముప్పు
కొలంబో: శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారనుంది. ఈ తుఫాన్ కి దిత్వాగా నామకరణం చేశారు. తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు నుంచి తుఫాన్ పయనించనుంది. తుఫాన్ ప్రభావం ఆదివారం నుంచి ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 29వ తేదీ రాత్రి నుంచే ఈదురు గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ ౩౦, డిసెంబర్ 1వ తేదీల్లో రాయల సీమలోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భారీ వర్షాల కారణంగా డిసెంబర్ 1న ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
COLLEGE |ఆరోగ్య భారతి లక్ష్యం..
COLLEGE | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మనం తినే ఆహారం మన
Nirmal Distt |నామినేషన్ కేంద్రాలను పరిశీలన…
Nirmal Distt | నామినేషన్ కేంద్రాలను పరిశీలన… Nirmal Distt | కడెం
స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తి: మోడీ
హైదరాబాద్: భారత్ లో నాణ్యమైన మ్యానుఫాక్చరింగ్ వ్యవస్థ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ లో అంతరిక్షరంగం నిపుణులకు కొదవ లేదని అన్నారు. హైదరాబాద్ రావిర్యాలోని స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కైర్యూట్ బృందానికి అభినందనలు తెలియజేశారు. భారత్ అంతరిక్ష రంగంలో ఇది ఒక గొప్ప మైలు రాయి అని.. స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని కొనియాడారు. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లిన స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందని, భారత అంతరిక్ష రంగంలో భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని, భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు. స్పేస్ సెక్టార్ లో కోఆపరేటివ్, ఎకో సిస్టమ్ ను తీసుకువచ్చామని, జన్ జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్ లు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని మోడీ స్పష్టం చేశారు.
Narayanpet |రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
Narayanpet | రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు మున్సిపల్ కమిషనర్ నర్సయ్యధాన్యం కొనుగోలు కేంద్రం

25 C