SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

సెల్‌ఫోన్‌లో సంచార్ సాథీ తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు

దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా ‘సంచార్ సాథీ’ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్‌స్టాల్ చేయాలని , మొదటిసారి డివైజ్ సెటప్ సమయం లోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యాపిల్, సామ్‌సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు భారత్‌లో హ్యాండ్‌సెట్లు తయారు చేస్తున్నాయి. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి.సంచార్ సాథీ ఉత్తర్వును ప్రతిఘటించిన యాపిల్ ప్రతిసెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలన్న టెలికాంశాఖ ఆదేశాలను పాటించడానికి యాపిల్ సంస్థ ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచం మొత్తం మీద తమ కంపెనీ యొక్క ఇకోసిస్టమ్‌లో గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తుతాయని కేంద్రానికి చెప్పాలనుకుంటోంది. యాపిల్ తన యాప్ స్టోర్‌ను దాని యాజమాన్య ఐఒఎస్‌సాఫ్ట్‌వేర్‌ను కట్టుదిట్టంగా నియంతిస్తుంటుంది. ఏటా 100 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఈ వ్యవస్థలు చాలా కీలకం. అయితే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం కానీ లేదా ప్రభుత్వ వైఖరిని అనుసరించడం కానీ యాపిల్ చేయదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శామ్‌సంగ్ వంటి సంస్తలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి.

మన తెలంగాణ 2 Dec 2025 9:29 pm

UNANIMOUS :  కొండపల్లి  కో –ఆప్షన్ సభ్యులు

UNANIMOUS : కొండపల్లి కో – ఆప్షన్ సభ్యులు ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్​

ప్రభ న్యూస్ 2 Dec 2025 9:23 pm

పార్లమెంట్‌లో ‘సంచార్‌సాథీ’ రగడ

ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన సెల్‌ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు న్యూఢిల్లీ : ‘సంచార్ సాథీ’ అంశం మంగళవారం పార్లమెంట్ ఉభయసభల్ని కుదిపేసింది. దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లలో సంచార్‌సాథీ యాప్‌ను ప్రీఇన్‌స్టాల్ (డిఫాల్ట్‌గా) చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై విపక్షాలు మండిపడుతున్నాయి.పార్లమెంట్‌లో మంగళవారం ఈ అంశంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ప్రథానంగా కాంగ్రెస్, శివసేన, ఎంబిటి, టిఎంసి దీన్నితీవ్రంగా విమర్శిస్తూ ఇది ప్రజల ప్రైవసీ ఉల్లంఘనే అంటూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విపక్ష కాంగ్రెస్ దీని మీద వాయిదా తీర్మానం దాఖలుచేసి సంచార్ సాథీపై విస్తృత చర్చ కావాలని డిమాండ్ చేసింది. సంచార్‌సాథీయాప్ , ఫోన్ యూజర్ల కదలికలను, మెసేజెస్ , కాల్స్ మానిటర్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ దీనిని ఇదొక డిస్టోపియన్ టూల్ అని, ఇది ప్రతిభారతీయుడిని మానిటర్ చేయడమే కాకుండా, వారి ఆర్థిక హక్కులపై దాడిగా అభివర్ణించారు. దీని అమలు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి దీనిపై వాయిదా తీర్మానం దాఖలు చేశారు. శివసేన యుబిటీ ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ఇది ఒక దారుణమైన పరిణామమని, ఇది భవిష్యత్తులో నియంతృత్వానికి దారి తీస్తుందని, ప్రజల గోప్యతను హరిస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరిక ఘోష్ కూడా దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందని విమర్శించారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, సంచార్ సాథీ యాప్‌పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంచార్ సాథీ మీద చర్చకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ఎజెండా ప్రకారం సెషన్‌లో 14 బిల్లులపై ఫోకస్ పెడదామని సూచించారు. అటు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ కూడా దీనిపై స్పందించింది. సంచార్ సాథీ కేవలం ప్రజల సైబర్ సెక్యూరిటీ కోసం ఉద్దేశించింది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదంది. ఈ యాప్ యూజర్ డేటా రక్షిస్తుందని తెలియజేసింది. ‘సంచార్ సాథీ’ యాప్‌పై కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరణ ఇచ్చారు. వినియోగదారులు అక్కర్లేదనుకుంటే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి యాప్‌ను డిలీట్ చేయవచ్చని చెప్పారు. ఇది ఐచ్ఛికమని అన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఈ యాప్‌ను ప్రవేశ పెట్టడం తన డ్యూటీ అని, డివైస్‌లో యాప్ ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుని ఇష్టమని తెలిపారు సెల్‌ఫోన్‌లో సంచార్ సాథీ తప్పనిసరి అని కేంద్రం ఆదేశాలు దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా ‘సంచార్ సాథీ’ యాప్ ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్‌స్టాల్ చేయాలని , మొదటిసారి డివైజ్ సెటప్ సమయం లోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యాపిల్, సామ్‌సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు భారత్‌లో హ్యాండ్‌సెట్లు తయారు చేస్తున్నాయి. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి. సంచార్ సాథీ ఉత్తర్వును ప్రతిఘటించిన యాపిల్ ప్రతిసెల్‌ఫోన్‌లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలన్న టెలికాంశాఖ ఆదేశాలను పాటించడానికి యాపిల్ సంస్థ ముందుకు రావడం లేదని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వానికి తన ఆందోళన తెలియజేయడానికి సిద్ధమైంది. దీనివల్ల ప్రపంచం మొత్తం మీద తమ కంపెనీ యొక్క ఇకోసిస్టమ్‌లో గోప్యత, భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు లేవనెత్తుతాయని కేంద్రానికి చెప్పాలనుకుంటోంది. యాపిల్ తన యాప్ స్టోర్‌ను దాని యాజమాన్య ఐఒఎస్‌సాఫ్ట్‌వేర్‌ను కట్టుదిట్టంగా నియంతిస్తుంటుంది. ఏటా 100 బిలియన్ డాలర్ల వాణిజ్యానికి ఈ వ్యవస్థలు చాలా కీలకం. అయితే ఈ విషయంలో కోర్టును ఆశ్రయించడం కానీ లేదా ప్రభుత్వ వైఖరిని అనుసరించడం కానీ యాపిల్ చేయదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. శామ్‌సంగ్ వంటి సంస్తలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి. 

మన తెలంగాణ 2 Dec 2025 9:20 pm

checking |ఇసుక టిప్పర్ పై కేసు నమోదు

checking | ఇసుక టిప్పర్ పై కేసు నమోదు Checking | నాగర్

ప్రభ న్యూస్ 2 Dec 2025 9:17 pm

మీతోనే…మేమూ..

మీతోనే…మేమూ.. ( ఆంధ్రప్రభ మైలవరం) ప్రజ‌ల వెతలు తీర్చడానికే నియోజకవర్గ స్థాయిలోనూ ప్ర‌జా

ప్రభ న్యూస్ 2 Dec 2025 9:15 pm

గంజాయి బ్యాచ్​ అరెస్ట్

గంజాయి బ్యాచ్​ అరెస్ట్ ( గుడ్లవల్లేరు –, ఆంధ్రప్రభ) గుడ్లవల్లేరు పోలీసులు తొమ్మిది

ప్రభ న్యూస్ 2 Dec 2025 9:08 pm

మందు తాగే వాళ్ళకో దేవుడు..: సిఎం రేవంత్ రెడ్డి

మందు తాగే వాళ్ళకో దేవుడు ఉన్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. మంగళవారం గాంధీ భవన్‌లో పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ డిసిసి నూతన అధ్యక్షులకు దిశా నిర్ధేశం చేశారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికే గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంది కాబట్టే నిలబడిందని, లేకపోతే జనతా పార్టీలా, మరో పార్టీలా మూతపడేదని అన్నారు. “హిందువులకు ఎంత మంది దేవతలు, దేవుళ్ళు ఉన్నారు?, మూడు కోట్ల మంది ఉన్నారా?” అని ఆయన అంటూ ‘పెళ్ళికాని వారికి హనుమంతుడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికో దేవుడు, మందు తాగే వారికో దేవుడు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ కల్లు పోయాలి, కోడి కోయాలి అనోటోళ్ళకు, పప్పు తినే వారికో దేవుడు ఉన్నారు..అవునా, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేవుళ్ళపైనే ఏకాభిప్రాయం లేదని, అలాగే డిసిసి అధ్యక్షుల విషయంలో ఏకాభిప్రాయం ఎలా తేగలమని అన్నారు. తాను సిఎం కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా మీరు కూడా కష్టపడాలని, కాంగ్రెస్‌లో ఏదైనా సాధ్యమని ఆయన తెలిపారు. కాళ్ళలో కట్టే పెట్టే వారుంటారని ఆయన చెప్పారు. తాను ఫుట్ బాల్ ప్రాక్టిస్ చేస్తున్నానని, అదిగో ముఖ్యమంత్రి బాల్‌ను కాలితో తన్నుతున్నారంటే ఎలా?, ఫుట్ బాల్ అంటేనే కాలితో తన్నుతారని ఆయన అన్నారు. ఆటలో బొర్లా పడతామని, పడగానే ఇక లేవరని అనుకోరాదని, పడగానే లేచి నిలబడే వాడే ఆటగాడని ఆయన తెలిపారు. రాజకీయాల్లోనూ అదే విధంగా ఉంటుంది కాబట్టి మీరంతా కష్టపడి పని చేయాలని డిసిసిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిత బోధ చేశారు.

మన తెలంగాణ 2 Dec 2025 8:58 pm

తెలంగాణ రాజ్‌భవన్.. ఇకపై ‘లోక్‌భవన్’

తెలంగాణ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. వలస వాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా, రాజ్‌భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అసోం, కేరళ, త్రిపుర, ఒడిశా రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చారు. తాజాగా ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.

మన తెలంగాణ 2 Dec 2025 8:52 pm

రానున్న పదేళ్లలో అణుయుద్ధం: ఎలాన్‌మస్క్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వచ్చే ఐదేళ్లలో అణుయుద్ధం జరగవచ్చని పేర్కొన్నారు. ఎక్స్‌లో ఓ యూజర్ పోస్టుకు సమాధానంగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. హంటర్ యాష్ అనే ఓ యూజర్ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టాడు. “ అణ్వాయుధాలు ప్రధాన శక్తుల మధ్య యుద్ధాన్ని , యుద్ధ ముప్పును నిరోధిస్తాయని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు పిచ్చిగా నమ్ముతున్నాయి కాబట్టి, ఆ ప్రభుత్వాలపై బయటి శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు” అని రాసుకొచ్చాడు. దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని పేర్కొన్నారు. ‘యుద్ధం అనివార్యం. 5,10 ఏళ్లలో ఇది జరుగుతుంది ” అని రాసుకొచ్చారు. అయితే తన వ్యాఖ్యలపై మస్క్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖలో పనిచేసిన మస్క్... ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక యుద్ధం జరగబోతోందంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొందరు యూజర్లు ఎలాన్‌మస్క్ డెవలప్ చేసిన కృత్రిమ మేధ చాట్‌బాట్ “గ్రోక్‌” ను ్ల అడగ్గా, ఎలాన్‌మస్క్ తన పోస్టుకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలిపింది. అయితే ఆయన గతంలో చేసిన ప్రకటన ఆధారంగా సామూహిక వలసలు, రాజకీయ కారణాల వల్ల యూరప్ యూకే లోని అంతర్యుద్ధం జరగవచ్చని మస్క్ హెచ్చరించినట్టు తెలిపింది. దీంతోపాటు తైవాన్ విషయంలో యూఎస్‌చైనా, ఉక్రెయిన్ లోని సంఘర్షణలు మూడో ప్రపంచయుద్ధంగా మారిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గురించి ప్రస్తావించింది.

మన తెలంగాణ 2 Dec 2025 8:50 pm

కౌటాలలో తుపాకీ కలకలం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కౌటాల మండలంలో మంగళవారం తుపాకీ కలకలం సృష్టించింది. కౌటి=సాండ్‌గాం గ్రామానికి చెందిన ఓ యువకుడు డబ్బుల కోసం ఓ ఫెర్టిలైజర్ యజమాని తమ్ముడిని బెదిరించి తుపాకీతో కాల్పులకు పాల్పడినట్లు జిల్లా ఎస్‌పి నిఖిత పంత్ తెలిపారు. మంగళవారం కౌటాల సర్కిల్ కార్యాలయంలో కేసుకు సంబందించి వివరాలను ఆయన వెల్లడించారు. కౌటి=సాండ్‌గాం గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో జూన్ 12న రూ.50 లక్షలు తీసుకొని మహారాష్ట్రలోని చంద్రాపూర్ బస్టాండ్‌కు రావాలని, లేనిపక్షంలో చంపేస్తానని ఓ ఫెర్టిలైజర్ షాపు షట్టర్‌కు బోర్డు అంటించాడు. అయినా బాధితుడు స్పందించకపోవడంతో యూట్యూబ్‌లో తుపాకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని జులైలో బీహార్ వెళ్ల్లి రూ.55 వేలు చెల్లించి 1 పిస్తోలు, 2 మ్యాగజైన్లు, 20 బుల్లెట్లు, 1 తపంచాను తీసుకొచ్చాడు. అక్టోబర్ 10న బాధితుడి తమ్ముడు ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆ యువకుడు మార్గమధ్యలో ఆపే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వ్యక్తి ఆగకుండా వెళ్లడంతో బుల్లెట్ ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సిఐ సంతోష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్ విచారణ జరిపారు. ఈ క్రమంలో మంగళవారం ఫెర్టిలైజర్ యజమాని లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా షాపునకు వస్తారని గ్రహించి వారిని తుపాకీతో కాల్చి చంపాలనే ఉద్దేశంతో పిస్తోలు, 3 బుల్లెట్లు తీసుకొని బైక్‌పై వెళ్తున్నాడు. అయితే, స్థానిక ఎన్నికల సందర్భంగా మార్గమధ్యలో పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఆ యువకుడు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఈ కేసును ఛేదించిన కాగజ్‌నగర్ డిఎస్‌పి వహీదుద్దిన్, కౌటాల సిఐ సంతోష్ కుమార్, ఎస్‌ఐ చంద్రశేఖర్, పోలీసు సబ్బందిని ఎస్‌పి నిఖిత పంత్ అభినందించారు.

మన తెలంగాణ 2 Dec 2025 8:45 pm

మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి

కుక్కల దాడిలో మూగ బాలుడికి తీవ్ర గాయాలైన సంఘటన మన్సూరాబాద్ డివిజన్ శివగంగా కాలనీలో చోటు చేసుకుంది. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో తిరుపతిరావు, చంద్రకళ దంపతులకు కూమారుడు ప్రేంచంద్ (8) కి మాటలు రావు. తిరుపతిరావు మేస్త్రి పని చేసుకుంటూ శివగంగా కాలనీలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు బాలుడిపై మూకుమ్మడిగా వీధి కుక్కలు దాడి చేయగా , బాలుడికి శరీరమంతా గాయాలైయ్యాయి. స్దానికులు గమనించి వెంటనే కుక్కలను అక్కడి నుంచి తరిమి వేశారు. వెంటనే తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.

మన తెలంగాణ 2 Dec 2025 8:32 pm

’అఖండ 2’లో కీలకమైన పాత్ర చేశా: సంయుక్త మీనన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దర్శకుడు బోయపాటి శ్రీను చాలా గ్రేట్ విజన్‌తో ఈ సినిమా తీశారు. -ఈ సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యమైన సీక్వెన్స్‌లో చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ స్టయిలీష్‌గా ఉంటుంది. -హీరో బాలయ్య డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ లక్షణం నాకు చాలా నచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నింటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో పాటలు శివుడికి నివాళిలా ఉంటాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతలు రామ్, గోపి చాలా మంచి ప్రొడ్యూసర్స్. -ఇక ప్రస్తుతం స్వయంభు సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వా ‘నారి నారి నడుమ మురారి’లో నాది చాలా మంచి క్యారెక్టర్. అలాగే పూరితో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది”అని అన్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 8:24 pm

Photos : Andhra King Taluka Movie Thanks Meet

The post Photos : Andhra King Taluka Movie Thanks Meet appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 8:18 pm

traffic flow |స్పెషల్ డ్రైవ్..

traffic flow | స్పెషల్ డ్రైవ్.. traffic flow | విజయవాడ (క్రైమ్)ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 8:05 pm

sexual assault |రేపిస్టుకి 20 ఏళ్లు జైలు

sexual assault | రేపిస్టుకి 20 ఏళ్లు జైలు sexual assault |

ప్రభ న్యూస్ 2 Dec 2025 8:00 pm

GPO |ఈ జీపీవో మాకు వద్దు

GPO | ఈ జీపీవో మాకు వద్దు GPO | తాడ్వాయి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:54 pm

40 years |హ్యాపీ తెలుగు వర్సిటీ

40 years | హ్యాపీ తెలుగు వర్సిటీ 40 years | కూచిపూడి,

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:48 pm

ఇమ్రాన్‌ సురక్షితంగానే ఉన్నారు.. కానీ: సోదరి ఉజ్మా

మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. అనంతరం జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. కాగా, జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిదే. ఆయనను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావిల్పిండిలోని అడియాలా జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఆయనను కలిసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరికి మాత్రమే అనుమతించడంతో ఇమ్రాన్ సోదరి ఉజ్మా జైలులోకి ఆయన వెళ్లి కలిశారు.

మన తెలంగాణ 2 Dec 2025 7:45 pm

Grain |ధాన్యం కాంటా లేదు

Grain | ధాన్యం కాంటా లేదు Grain | కూచిపూడి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:43 pm

Railway Board |ప్రతి రైలు ఆపిస్తాం

Railway Board | ప్రతి రైలు ఆపిస్తాం Railway Board | శావల్యాపురం,

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:38 pm

Dropout |చదువులమ్మగా..

Dropout | చదువులమ్మగా.. Dropout | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:28 pm

AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push

Andhra Pradesh is gearing up for a major electric revolution. Chief Minister N. Chandrababu Naidu has announced an aggressive plan to transform public transport and modernise the state’s power sector. In a key review meeting with the Energy Department, Naidu directed that all APSRTC buses be converted to electric vehicles within five years. As the […] The post AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 7:15 pm

Minister |కూరగాయల ధరలపై ఆరా

Minister | కూరగాయల ధరలపై ఆరా Minister | విజయవాడ (పటమట) ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:14 pm

2007లో రోహిత్ ఆ మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. నేను స్కూల్ లో ఉన్నా: బావుమా

టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతున్న సమయంలో తాను స్కూల్ లో చదువుకుంటున్నానని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే బుధవారం రాయ్‌పూర్‌లో జరగనుంది. మొదటి వన్డేకు దూరమైన కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశారు. రెండో వన్డేకు ముందు రాయ్‌పూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బావుమా మాట్లాడుతూ.. 2007 T20 ప్రపంచ కప్ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతున్నప్పుడు రోహిత్ ఆటను తాను మొదటిసారి చూశానని.. అప్పుడు తాను ఇంకా పాఠశాల విద్యార్థినేనని గుర్తుచేసుకున్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీలు ప్రపంచస్థాయి ఆటగాళ్లు. వీరిద్దరూ తిరిగి రావడంతో భారత జట్టు బలంగా మారింది. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించారు. వీరికి చాలా అనుభవం, నైపుణ్యం ఉంది. అయినా వారిని ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. వారితో చాలా మ్యాచ్ లు ఆడాం. కొన్ని సార్లు పైచేయి కూడా సాధించాం. ఇవన్నీ సిరీస్‌ను మరింత ఉత్తేజకరంగా చేస్తాయి అని బావుమా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మొదటి వన్డేలో 39 బంతుల్లో 70 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను విజయం అంచుకు తీసుకెళ్లిన మార్కో జాన్సెన్‌ను బవుమా ప్రశంసించారు. కాగా, తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాగా, రోహిత్ అర్థసెంచరీతో రాణించాడు.

మన తెలంగాణ 2 Dec 2025 7:13 pm

అమెరికాలో F-1 విద్యార్థి వీసా నిబంధనలు: SEVIS, I-20, డీఎస్ఓల పాత్ర

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు F-1 వీసా చాలా కీలకం. ఈ వీసా నిబంధనలను పాటించడం, విద్యార్థి అమెరికాలో చదువు పూర్తయ్యే వరకు లీగల్ స్టేటస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనికి మూడు ప్రధాన అంశాలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి: SEVIS సిస్టమ్, విద్యా సంస్థ (DSOలు), ఫారం I-20. ఈ వ్యవస్థ విద్యార్థి చట్టపరమైన హోదాను స్థిరపరుస్తుంది. అలాగే వారి చదువు, ఆర్థిక వనరులు, ఉద్యోగానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను […] The post అమెరికాలో F-1 విద్యార్థి వీసా నిబంధనలు: SEVIS, I-20, డీఎస్ఓల పాత్ర appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 2 Dec 2025 7:13 pm

ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్‌రావు దిట్ట: కడియం శ్రీహరి

బిఆర్‌ఎస్ అగ్ర నేత హరీశ్‌రావు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మంగళవారం మండలంలోని పల్లగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చే ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హరీశ్‌రావు, కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఫాం హౌస్‌లు ఉన్నాయని.. కావాలనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్లకు పెంచారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు హరీశ్‌రావు సమాధానం చెప్పాలని అన్నారు. కవిత ఆరోపణలు చేస్తున్నా బిఆర్‌ఎస్ నాయకులంతా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిస్తే పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లును ఆమోదించిన 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు. దీనిని బిసి సంఘాల నాయకులు, ప్రజలు గమనించాలన్నారు. ఇదంతా తెలిసి కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామాలభివృద్ధి కుంటుపడుతుందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తానన్నారు. అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న నియోజకవర్గానికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో చిల్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 7:11 pm

March fast |ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్..

March fast | ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్.. March fast |

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:07 pm

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు

వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎక్సైజ్ సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రాంగూడలో గంజాయి డాన్ నీతుబాయి ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 786 గ్రాముల గంజాయి, 110 బీరు, బ్రిజర్, ఒక బైక్, రూ. 60,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టిఎఫ్ బి టిం లీడర్ ప్రదీప్‌రావు , సిఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది దాడి నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను, గంజాయి, నగదును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంగూరు బస్తీలో గంజాయి విక్రయిస్తున్న కాంబ్లె పరిమళ, ఎస్. బసంతిని అరెస్టు చేశారు. 1.2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలోని విక్రయిస్తున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మంగ్లీ నరేష్ అనే వ్యక్తిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 710 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టిఎఫ్ సిబ్బంది నెహ్రూనగర్‌లో గంజాయి విక్రయిస్తుండగా ఎస్‌టిఎఫ్ సి టీం ఎస్సై మంజు, సిబ్బంది పట్టుకున్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 7:06 pm

కారు ఇంజన్ లోకి దూరిన నాగుపాము

కారు ఇంజన్ లోకి పాము దూరిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. తాటిపల్లి గ్రామనికి చెందిన చంద్రయ్య బుదేరాలోని ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా నాగుపాము కారు కిందకి వెళ్లి బయటకు రాలేదు. అది గమనించిన చంద్రయ్య వెంటనే కారు స్టార్ట్ చేశాడు. అయినా పాము బయటకు రాక కారు ఇంజన్ లోకి దూరింది. దీంతో చంద్రయ్య పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. పాములు పట్టే వ్యక్తి కారు వద్దకు వచ్చి గంటకు పైగా శ్రమించి కారు ఇంజన్ లోంచి పామును బయటకు తీశాడు. 

మన తెలంగాణ 2 Dec 2025 6:55 pm

Model School |ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన…

Model School | ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన… Model School |

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:55 pm

CPI |నిజాయితీ ప‌రుల‌ను ఎన్నుకోవాలి…

CPI | నిజాయితీ ప‌రుల‌ను ఎన్నుకోవాలి… CPI | జనగామ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:42 pm

12 మంది విద్యార్థులకు అస్వస్థత

ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని ఎస్‌టి ప్రభుత్వ వసతి గృహం విద్యార్థులు ఉదయం ఉప్మా తిని పాఠశాలకు బయల్దేరారు. ప్రార్థన సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు. గమనించిన పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్యం అందించిన అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరికీ మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చామని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. హాస్టల్‌లో ఉదయం ఉప్మా చేయగా విద్యార్థులు టిఫిన్ చేయకపోవడంతోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా హాస్టల్‌లో నాణ్యమైన భోజనం అందిస్తలేరని, పురుగుల అన్నం, ఉప్మాలో కూడా పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు. జడ్‌పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గం ఇన్‌ఛార్జి సరిత అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు, వార్డెన్‌కు సూచించారు.

మన తెలంగాణ 2 Dec 2025 6:41 pm

హైదరాబాద్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ తెస్తాం..ఇవ్వకపోతే కొట్లాడుతాం: రేవంత్

 హైదరాబాద్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి మోడీని కలిసి బుల్లెట్‌ ట్రైన్‌ ఇస్తావా.. చస్తావా అని అడుగుతామని చెప్పారు. ఒకవేళ ఇవ్వకపోతే.. ఒకటికి పదిసార్లు అడుగుతామని.. బుల్లెట్‌ ట్రైన్‌ మాకెందుకు ఇవ్వరో కొట్లాడుతామని సిఎం అన్నారు. ఈ నెలాఖరున వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. 2034 వరకు తెలంగాణను వన్‌ ట్రిలియన్‌ ఎకానమిగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరంలో నాచారంతో పాటు పలు ప్రాంతాల్లో పరిశ్రమలు ఉన్నాయని.. ఔటర్‌రింగ్‌ రోడ్డు లోపల ఉన్న కాలుష్య పరిశ్రమలన్నింటినీ బయటకు తరలిస్తామని సిఎం రేవంత్ చెప్పారు.

మన తెలంగాణ 2 Dec 2025 6:41 pm

స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు

స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ లాభాలే ఆశిస్తారు. కానీ, సరైన ప్రణాళిక లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే జాక్‌పాట్ కాదు. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక ప్రయాణం. మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకునే నేర్పు కూడా ఉండాలి. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ తగ్గించుకుని, సంపద సృష్టించుకోవడానికి పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు, అలాగే చేయకూడని తప్పుల […] The post స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 2 Dec 2025 6:40 pm

Nominations |ఓట్లేసేందుకు కాదు…

Nominations | ఓట్లేసేందుకు కాదు… Nominations | నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఫోటోలో వరుసలో

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:32 pm

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి..

మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన సోదరికి ఎట్టకేలకు అనుమతి లభించింది. జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాక్ లోని రావిల్పిండి జైలు వద్ద ఆందోళనకు దిగారు.  ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారనేందుకు రుజువు కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. అడియాలా జైలు అధికారులు మంగళవారం మాజీ ప్రధానిని కలిసేందుకు ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ను అనుమతించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.

మన తెలంగాణ 2 Dec 2025 6:27 pm

Vision @ 2047 |అభివృద్ధిలో కలుద్దాం

Vision @ 2047 | అభివృద్ధిలో కలుద్దాం Vision @ 2047 |

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:22 pm

GGH |కర్నూలు బ్లడ్ బ్యాంక్‌ బెస్ట్

GGH | కర్నూలు బ్లడ్ బ్యాంక్‌ బెస్ట్ ఏడాదిలో 11,531 యూనిట్ల రక్తం

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:17 pm

Rs. 2,830 crores |కంట్రోల్ రూమ్ రెడీ

Rs. 2,830 crores | కంట్రోల్ రూమ్ రెడీ Rs. 2,830 crores

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:13 pm

Commissioner |బాధితులకు న్యాయం చేస్తాం

Commissioner | బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు కమిషనర్ పి.విశ్వనాథ్ Commissioner |

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:11 pm

Rs.93 crore |ప్రగతికి పన్నులే పునాది

Rs.93 crore | ప్రగతికి పన్నులే పునాది Rs.93 crore | కర్నూలు,

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:05 pm

Telangana : రాజకీయ గురువు వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెట్టాలనేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గడం లేదు.

తెలుగు పోస్ట్ 2 Dec 2025 6:04 pm

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు

హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజ్‌ భవన్‌ల పేరును లోక్‌ భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచి పెట్టేందుకు రాజ్ భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్‌లుగా మార్చే అంశాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తే.. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో రాజ్ భవన్‌లను లోక్ భవన్‌లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. 

మన తెలంగాణ 2 Dec 2025 6:01 pm

POLICE |ఫోక్సో కేసు నమోదు

POLICE | ఫోక్సో కేసు నమోదు POLICE | బయ్యారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:01 pm

unanimity |యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నిక

unanimity | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని సుంకెనపళ్లి(Sunkenapally) యూత్

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:01 pm

Communication Skills |ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్

Communication Skills | ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ Communication Skills |

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:58 pm

Perni Nani : చంద్రబాబు చేతులో అమరావతి రైతులు మోసపోయారు

అమరావతి రైతులు ఇప్పుడు జగనే నయమని భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

తెలుగు పోస్ట్ 2 Dec 2025 5:55 pm

Warangal |గోశాలను దర్శించుకున్న గోవిందాద్రి గోశాల సభ్యులు

Warangal | గోశాలను దర్శించుకున్న గోవిందాద్రి గోశాల సభ్యులు Warangal | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:55 pm

Single Screen Theatre Culture Vanishing in India

Post-pandemic, the footfalls of Indian films have seen a steep decline. A section of the movie lovers and audience have turned selective and are watching a majority of the films on digital platforms. The multiplex culture has dominated the urban regions. Over the years, hundreds of multiplexes are launched in towns and semi-urban regions. The […] The post Single Screen Theatre Culture Vanishing in India appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 5:54 pm

ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతాం: సిఎం రేవంత్

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సిఎం కెసిఆర్ పై ఫైరయ్యారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని.. అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ తమకు అప్పగించారని విమర్శించారు. అయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో చర్చ పెట్టాలని సిఎం అన్నారు. డిసెంబర్‌ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని.. ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీను కెసిఆర్ కాలగర్భంలో కలిపారని మండిపడ్డారు. ఓయూను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెడతామని.. అంతేకాదు, ప్రపంచస్థాయిలో ఓయూను నిలబెడతాం సిఎం రేవంత్ తెలిపారు.

మన తెలంగాణ 2 Dec 2025 5:51 pm

Revanth Reddy : ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే

దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 2 Dec 2025 5:43 pm

Assessment Booklet |చదువుల జాత‌ర‌..

Assessment Booklet | చదువుల జాత‌ర‌.. Assessment Booklet | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:26 pm

Amaravathi : రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయిందిగా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయింది

తెలుగు పోస్ట్ 2 Dec 2025 5:22 pm

‘ది రాజాసాబ్’ లేటెస్ట్ అప్‌డేట్.. రన్‌టైం ఎంతంటే..

రెబల్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. రీసెంట్‌గా సినిమా నుంచి మొదటి సింగిల్‌ కూడా రిలీజ్‌ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అది ఈ సినిమా రన్‌టైమ్ గురించి. సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు అన్ని మూడు గంటలపైనే రన్‌టైమ్ ఉంటున్నాయి. కానీ, మారుతి సినిమాలో అంత నిడివి ఉండవు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా మూడు గంటలపైనే అంటే.. దాదాపు 3 గంటల 14 నిమిషాల నిడివి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హారర్ కామెడీ చిత్రం కావడంతో సినిమా ఓ వైపు భయపెడుతూనే.. మరోవైపు ఆసాంతం నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ డిసెంబర్‌లోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 2 Dec 2025 5:22 pm

Ranveer Singh issues sincere Apologies

Bollywood Firebrand actor Ranveer Singh loves to host events and he electrifies the atmosphere with his energy. He was present for the Closing Ceremony of 56th International Film Festival of India (IFFI) in Goa on 28 November. The actor imitated a scene from Rishab Shetty’s recent film Kantara: A Legend Chapter-1 and Ranveer Singh landed […] The post Ranveer Singh issues sincere Apologies appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 5:21 pm

Tributes |గుండెపోటుతో ఒక‌రు మృతి

Tributes| గుండెపోటుతో ఒక‌రు మృతి Tributes| చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:12 pm

Whatsapp |ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు..

Whatsapp | ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు.. Whatsapp | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:06 pm

Devotees |ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు..

Devotees | ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు.. ఇక అందుబాటులో వెబ్‌సైట్‌..నూత‌న సంస్కర‌ణ‌ల‌కు

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:04 pm

Check post |వాహ‌నాల త‌నిఖీలు

Check post | ములుగు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల‌ను దృష్టిలో

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:03 pm

DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February

Writer-director Vimal Krishna, who gained widespread acclaim with his blockbuster debut DJ Tillu, is back with his next unique entertainer, Anumana Pakshi. This upcoming film stars the talented young actor Rag Mayur and Merin Philip as the leading lady, promising a blend of humor and quirkiness. The project is produced by Chilaka Productions’ Rajiv Chilaka, […] The post DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 4:52 pm

Triveni Sangha |భక్తికి మరో పేరు..

Triveni Sangha | భక్తికి మరో పేరు.. Triveni Sangha | జుక్కల్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:43 pm

SPORTS |వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్

SPORTS | వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్ SPORTS | ఉట్నూర్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:43 pm

Flag march |ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Flag march | రాయపోల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:41 pm

ఫ్యూచర్‌సిటి ఎవరిని అడిగి కడుతున్నారు: రామచందర్‌రావు

హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే.. బిజెపిని భూస్థాపితం చేస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజమే రేవంత్ రెడ్డి సర్కార్‌ను భూస్థాపితం చేస్తుందని అన్నారు. ఇప్పటివరకూ కేంద్రం ఏ సిటీకి నిధులు ఆపలేదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రామ చందర్‌రావు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీం కోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని అన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని తెలిపారు. సంచార్ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమే అని.. ఏ యాప్ తెచ్చినా అది ప్రజల సంక్షేమం కోసమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

మన తెలంగాణ 2 Dec 2025 4:40 pm

చెలరేగిన హార్థిక్ పాండ్యా.. కమ్‌బ్యాక్ అదుర్స్

హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన ఆసియాకప్ సూపర్‌-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఆల్‌ రౌండర్ హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నమెంట్‌లో బరోడా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హార్థిక్, పంజాబ్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (50, 19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. అన్మోల్‌ప్రీత్ సింగ్ (69), నమన్ ధీర్(39) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా 19.1 ఓవర్లలో 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. హార్థిక్ పాండ్యా (77, 42 బంతుల్లో) అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. శివలిక్ శర్మ (47), విష్ణు సోలంకి(43) రాణించారు. దీంతో బరోడా ఈ టోర్నమెంట్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హార్థిక్ బ్యాటింగ్ చూస్తే.. సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్‌కి హార్థిక్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.

మన తెలంగాణ 2 Dec 2025 4:12 pm

Helipad |సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Helipad | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:11 pm

Andhra Prabha Smart Edition|చిగ్గర్ పంజా/డీకే ఇంటికి/సేమ్ సీన్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 02-12-2025, 4.00PM ఏపీలో చిగ్గర్ పంజా..వణుకుతున్న ప్రజలు బ్రేక్

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:09 pm

సంఘమిత్ర లో గీతా జయంతి 

విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగాణి లో భాగంగా, చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బొబ్బిలి ఉషారాణి మరియు శ్రీ సాగరిక సమన్వయంతో చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని నీతి–మార్గదర్శక సూత్రాలను పిల్లలకు చేరువ చేయడం ఈ […] The post సంఘమిత్ర లో గీతా జయంతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 4:02 pm

RANKS |గుడివాడలో జనసేన నిరసన

RANKS | గుడివాడలో జనసేన నిరసన RANKS | గుడివాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:59 pm

ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్ 

విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి భరత్ నియమితులయ్యారు సందర్భంగా కొత్తపల్లి భరత్ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో చేసిన సేవలకు పార్టీ ఈ బాధ్యతలు అప్పగించడంతో చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఋణం తీర్చుకుంటానని తెలిపిన భరత్. The post ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 3:58 pm

రాష్ట్ర స్థాయి పోటీలకు వర్ధన్

కౌశల్ సైన్స్ క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు చైతన్య నగర్ విద్యార్థి ఎంపిక. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామం చైతన్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి యజ్జల వీర వెంకట విజయ వర్ధన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ లో ప్రథమ స్థానం పొంది డిసెంబర్ 27వ తేదీన తిరుపతిలో జరిగే […] The post రాష్ట్ర స్థాయి పోటీలకు వర్ధన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 3:55 pm

Meeting |పీజీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకోండి

Meeting | పీజీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకోండి Meeting | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:53 pm

Minister |కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి..

Minister | కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి.. Minister | చెన్నూర్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:53 pm

Cases |స్క్రబ్ టైఫస్ విజృంభణ..

Cases | స్క్రబ్ టైఫస్ విజృంభణ.. ఆంధ్రప్రభ బ్యూరో, కర్నూలు : Cases

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:48 pm

Election |ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి…

Election | ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి… Election | వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:44 pm

రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్నతల్లి

చిన్న శంకరంపేట డిసెంబర్ 23( జనం సాక్షి) రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్న సంఘటన చిన్న …

జనం సాక్షి 2 Dec 2025 3:39 pm

Nara Lokesh |జ‌గ్గయ్యపేట భూమి ఇవ్వండి

Nara Lokesh | జ‌గ్గయ్యపేట భూమి ఇవ్వండి Nara Lokesh | విజ‌య‌వాడ,

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:31 pm

Insurance money |బీమా డబ్బు కోసం హత్య

Insurance money | బీమా డబ్బు కోసం హత్య ప్రమాదంగా చిత్రీకరించిమిస్టరీ చేదించిన

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:21 pm

నేటి నుండి గ్రామాలలో నామినేషన్ల స్వీకరణ

చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): 30 గ్రామాల సర్పంచులు, 258 వార్డు స్థానాలకు నామినేషన్లు… …

జనం సాక్షి 2 Dec 2025 3:19 pm

gun |శ్రీశైలంలో తుపాకీ కలకలం

gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం gun | శ్రీశైలం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:17 pm

అనారోగ్యంతో గురిజాల మాజీ సర్పంచ్ మృతి…

నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు… చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): అనారోగ్యంతో గురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు ఎల్లయ్య(56) అనారోగ్యంతో మృతి చెందాడు. …

జనం సాక్షి 2 Dec 2025 3:15 pm

అనుమానస్పద స్థితిలో దంపతులు మృతి

టేక్మాల్: దంపతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం బర్దిపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీశైలం(40), మంజుల (35) భార్యభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భార్త ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? లేకా ఆత్మహత్య? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 3:15 pm

Municipal |చెత్త సేకరణపై అవగాహన

Municipal | హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:14 pm

Tekmal |భార్యను చంపి తానూ..

Tekmal | మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఘటన Tekmal | టేక్మాల్

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:11 pm

weapons |కామాక్షి ఇళ్లు ధ్వంసం

weapons | కామాక్షి ఇళ్లు ధ్వంసం weapons | నెల్లూరు క్రైమ్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:10 pm

Psychiatrist |విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు..

Psychiatrist | కమలాపూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పరీక్షా సమయంలో మానసిక ఒత్తిడికి

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:05 pm

దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చాం : రేవంత్

హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థిక సాయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని సూచించారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసిన వారికి బెనిఫిట్స్ ఉండవని, ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలియజేశారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రిక పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని రేవంత్ పేర్కొన్నారు. షేర్ క్యాపిటల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని, ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధించినది కాదని..అన్నారు. ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని, ఆస్తులన్నీదివంగత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గాంధీవే..వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రిక నడపాలని ప్రయత్నించారని చెప్పారు. మనీలాండరింగ్ కేసు, ఇడి కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్ ను వేధిస్తారా? అని ప్రశ్నించారు. మానసిక ధైర్యం కోల్పోకుండా సోనియా, రాహుల్ కేసులను ఎదుర్కొంటున్నారని, దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చామని.. ఇలాంటి కేసులకు భయపడమని సవాల్ చేశారు. దేశ స్థాయిలో ఓట్ల చోరీ కార్యక్రమాన్ని బయటపెట్టే సరికి భయపడే వేధింపులు? అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాలను అడ్డుకోవాలనే సోనియా, రాహుల్ పై మళ్లీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సోనియా, రాహుల్ పై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తున్నానని, సోనియా, రాహుల్ కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 2 Dec 2025 3:00 pm

భార్యను చంపి భర్త ఆత్మహత్య

టేక్మాల్, డిసెంబర్ 2 (జనం సాక్షి)భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం …

జనం సాక్షి 2 Dec 2025 2:59 pm