Divvela Madhuri |ఫామ్హౌజ్ పార్టీపై ఎస్ఓటీ దాడి
Divvela Madhuri | ఫామ్హౌజ్ పార్టీపై ఎస్ఓటీ దాడి Divvela Madhuri |
1279 votes |బిక్కనూర్ సర్పంచిగా రేఖ విజయం…
1279 votes | బిక్కనూర్ సర్పంచిగా రేఖ విజయం… 1279 votes |
Nellore : వేడెక్కిన సింహపురి రాజకీయం.. టీడీపీ వర్సెస్ వైసీపీ
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
Gutti Road |వాజ్పేయి విగ్రహావిష్కరణ..
Gutti Road | వాజ్పేయి విగ్రహావిష్కరణ.. హాజరైన మంత్రులు అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ
Elur | ఆటోను ఢీ కొట్టిన లారీ Elur | ఏలూరు క్రైమ్,
Road Show |అభివృద్ధి జరగాలంటే గెలిపించండి…
Road Show | అభివృద్ధి జరగాలంటే గెలిపించండి… Road Show | ఇల్లెందు,
Election |హామీలన్నీ నెరవేర్చాలి
Election | హామీలన్నీ నెరవేర్చాలి కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల బైఠాయింపు Election |
5,802 people Cancer |చిత్తూరు జిల్లాలో మహమ్మారి!
5,802 people Cancer | చిత్తూరు జిల్లాలో మహమ్మారి! Cancer | చిత్తూరు
Seethakka |మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన
Seethakka | మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన Seethakka | తాడ్వాయి,
60 years |గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయం
60 years | గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయం 60 years |
Leaders Shocked : బస్సు బోల్తాపై చలించిపోయారు
Leaders Shocked : బస్సు బోల్తాపై చలించిపోయారు కేంద్రం రూ.2లక్షల పరిహారం మెరుగైన
Telangana : అఖండ 2 మూవీ టిక్కెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
అఖండ 2 టిక్కెట్ల రేట్లు పెంపుపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు హైకోర్టు డివిజనల్ బెంచ్ సీరియస్ అయింది
కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు
కర్ణాటక రాజకీయాలు గత కొన్ని నెలలుగా హాట్టాపిక్గా మారాయి.ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తరచుగా దిల్లీ ప్రయాణాలు చేయడం, బ్రేక్ఫాస్ట్ సమావేశాలు పెట్టడం వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా విందుతో కూడిన రాజకీయ సమీకరణాలకు వేదికయ్యారు.గురువారం రాత్రి 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు. వారిలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ సమావేశం కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్హౌస్లో జరిగినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.భాజపా నుంచి […] The post కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు appeared first on Visalaandhra .
ఇండిగో సంక్షోభం వేళ.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..!
ఇండిగో సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు వేగం పెంచింది.ఈ పరిణామాల్లో భాగంగా, నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు సమాచారం.దీనికి సంబంధించిన వివరాలు పలు మీడియా సంస్థల్లో బయటకు వస్తున్నాయి.ప్రాథమిక విచారణలో, పర్యవేక్షణలో జరిగిన ముఖ్యమైన లోపాలే ఇండిగోలో ఏర్పడ్డ తాజా సంక్షోభానికి కారణమని గుర్తించినట్లు తెలుస్తోంది.విమానాల భద్రత, కార్యకలాపాల పరిశీలన బాధ్యతలు వహించే ఈ నలుగురు అధికారులు తమ డ్యూటీలో నిర్లక్ష్యం ప్రదర్శించారని, అందువల్లే వారిపై ఈ కఠిన […] The post ఇండిగో సంక్షోభం వేళ.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..! appeared first on Visalaandhra .
భువనేశ్వర్ నైట్క్లబ్లో అగ్నిప్రమాదం
ఒడిశా భువనేశ్వర్లోని సత్య విహార్ ప్రాంతంలోని ఒక బార్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.మంటలు ఎలా చెలరేగాయో స్పష్టంగా తెలియకపోయినా, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు లేదా కిచెన్లో ఏదైనా లోపం జరిగి ఉండొచ్చనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను నియంత్రించేందుకు కృషి చేసింది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. విపత్తును అడ్డుకున్న అగ్నిమాపక సిబ్బందిఅగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమయానికి అదుపులోకి తీసుకుని, ఆ ప్రాంతం […] The post భువనేశ్వర్ నైట్క్లబ్లో అగ్నిప్రమాదం appeared first on Visalaandhra .
Collectorate |బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం
Collectorate | బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ Collectorate
GOD | వెంకన్నకు ముత్యాల అంగీ GOD | గుడివాడ, ఆంధ్రప్రభ :
ట్రంప్ గోల్డ్ కార్డు లాంచ్ #USVisa #Trump #GoldCard #Immigration #WorldNews
Kolikapudi : మళ్లీ కెలికిన కొలికపూడి... వివాదాస్పద పోస్టులతో దుమారం
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి వచ్చారు.
AMC Vice Chairman |ఆయన సేవలు మరువలేనివి
AMC Vice Chairman | ఆయన సేవలు మరువలేనివి AMC Vice Chairman
జపాన్లో మళ్లీ భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
ఉత్తర జపాన్ తీరంలో భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైన తీవ్రతజపాన్ను భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. ఉత్తర జపాన్ తీరంలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైంది. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చి కనీసం 50 మంది గాయపడిన విషయం తెలిసిందే. తాజా భూకంపం నేపథ్యంలో జపాన్ వాతావరణ సంస్థ (జీవీA) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో […] The post జపాన్లో మళ్లీ భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ appeared first on Visalaandhra .
Candidate |గెలిపిస్తే సమస్తాపూర్ అభివృద్ధి చేస్తా..
Candidate | గెలిపిస్తే సమస్తాపూర్ అభివృద్ధి చేస్తా.. Candidate | ఊట్కూర్, ఆంధ్రప్రభ
డి లిమిటేషన్ పేరుతో పరకాలకు అన్యాయం చేస్తే ఊరుకోం
పరకాల, డిసెంబర్ 12 (జనం సాక్షి): బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్. పరకాల చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని విక్రయించే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ …
Dead |కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
Dead | లాతూర్, ఆంద్రప్రభ : కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్
5G PHONES |స్మార్ట్గా సేవలు..
5G PHONES | స్మార్ట్గా సేవలు.. 5G PHONES | పెనమలూరు, ఆంధ్రప్రభ
అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్ బస్సు..
9 మంది మృతి? రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. చింతూరు- మారేడుమిల్లి ఘూట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. అయితే 9 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.బస్సు అరకు నుంచి భద్రాచలం వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే […] The post అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం.. అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్ బస్సు.. appeared first on Visalaandhra .
బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించండి
పిట్లం డిసెంబర్ 11(జనం సాక్షి) మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కెసిఆర్ హయాం లో జుక్కల్ నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని చూసి సర్పంచ్ …
4 కోట్ల మంది ప్రజలను గెలిపించాలన్నదే నా తపన: CM రేవంత్ #CMRevanth WoxsenUniversity
K.V. Ramakrishnaiah |రేపు జాతీయ లోక్ అదాలత్
K.V. Ramakrishnaiah | రేపు జాతీయ లోక్ అదాలత్ K.V. Ramakrishnaiah |
Sarpanch |చీర్లవంచలో రేణుక రాజు అలజడి..
Sarpanch | చీర్లవంచలో రేణుక రాజు అలజడి.. Sarpanch | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ
HOUSE | పేదోడి గూడుకు చేయూత 25 వేల ఆర్థిక సాయం అందించిన
భద్రాచలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి భద్రాచలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి చెందారు. ఈనెల ఆరో తేదీన తీర్థయాత్రల కోసం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వీరు చిత్తూరు నుంచి బయలుదేరారు. శుక్రవారం వేకుజామున భద్రాచలం వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి లోయల పడింది ఇందులో చిత్తూరు జిల్లాకు చెందిన 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. The post భద్రాచలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం appeared first on Visalaandhra .
Kalvakuntla Kavitha : తోలు తీస్తా..బండారం బయటపెడతా.. కవిత మాస్ వార్నింగ్
బీఆర్ఎస్ నేతలకు కల్వకుంట్ల కవిత మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు
Andhra Pradesh : ఏపీ వాసులకు అలెర్ట్.. ఇలాగయితే మీ రేషన్ కార్డులు రద్దయినట్లే
ఆంధ్రప్రదేశ్ లో రేషన్ స్మార్ట్ కార్డుల ద్వారా నిత్యావసర వస్తువులను అందుకునేందుకు డెడ్ లైన్ దగ్గరపడింది
హైవేపై యాక్సిడెంట్ Highway | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా
Leaders of BRS |మల్లక్కపేట్ లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
Leaders of BRS | మల్లక్కపేట్ లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం Leaders
Earth Quake : జపాన్ లో మరోసారి భూకంపం.. సునామీ హెచ్చరికలు
జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.7 తీవ్రత కనిపించింది
CM |ఫుట్బాల్ ఆడిన సీఎం రేవంత్ రెడ్డి
CM | ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంద్రప్రభ : సంగారెడ్డి జిల్లా సదాశివపేట
Competition |ఉట్నూర్ పట్టణ ఓటర్ల విలక్షణ తీర్పు
Competition | ఉట్నూర్ పట్టణ ఓటర్ల విలక్షణ తీర్పు ఉట్నూర్ మేజర్ సర్పంచ్
మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ మృతి
మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ మరణించారు
Ramesh Reddy |ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…
Ramesh Reddy | ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా… సర్పంచ్ అభ్యర్థి
హైదరాబాద్ నుంచి రోడ్ ట్రిప్స్: ట్రావెల్ ప్రియులకు డెస్టినేషన్ గైడ్
హైదరాబాద్ సమీపంలో ఉన్న ఉత్తమ రోడ్ ట్రిప్ గమ్యస్థానాలను అన్వేషించండి. కేవలం కొన్ని గంటల ప్రయాణంలోనే దట్టమైన అడవులు (Dense Forests), చారిత్రక ప్రాచీన కట్టడాలు (Ancient Heritage Sites) మరియు ఆహ్లాదకరమైన జలపాతాలను (Serene Waterfalls) చేరుకోవచ్చు.ఈ సోర్స్, గమ్యస్థానాలను వాటి ప్రత్యేక ఆకర్షణల (Unique Attractions) ఆధారంగా స్పష్టంగా వర్గీకరిస్తుంది. 1. హిల్ స్టేషన్లు, చల్లని శీతాకాలపు విడిది కేంద్రాలు హైదరాబాద్ నుండి శీతాకాలపు ప్రయాణాలకు హిల్ స్టేషన్లు ఒక వ్యూహాత్మక ఆకర్షణను అందిస్తాయి. […] The post హైదరాబాద్ నుంచి రోడ్ ట్రిప్స్: ట్రావెల్ ప్రియులకు డెస్టినేషన్ గైడ్ appeared first on Dear Urban .
Majority |ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా…
Majority | ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తా… కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి
Winning |గెలిచిన సర్పంచులు వీరే…
Winning | ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం
ఫామ్ హౌస్లో దువ్వాడ శ్రీనివాస్-మాధురి లిక్కర్ పార్టీ#telugupost #farmhouse #party
Winnig |మంథని మండలంలో సర్పంచులు వీరే..
Winnig | మంథని మండలంలో సర్పంచులు వీరే… Winnig | మంథని, ఆంధ్రప్రభ
ఘోర ప్రమాదానికి కారణాలేంటి? #BusAccident #Alluri #Police #AndhraPradesh
Sarpanch |ఒక్క ఓటుతో కల్దుర్కి సర్పంచ్ ఎన్నిక
Sarpanch | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలం కల్దుర్కి గ్రామ సర్పంచ్
ఇండిగో ₹10,000 వోచర్లు #Aviation #IndiGo #DGCA #AirTravel #Airports #Breaking
Cold Winds : బాంబు పేల్చిన వాతావరణ శాఖ... అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకండి
చలిగాలుల తీవ్రత మరింత పెరుగుతుంది. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది.
Road Accident : అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..18 మంది మృతి
అరుణాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మరణించారు
Incident |వైద్యం వ్యాపారం కాకూడదు..
Incident | ‘వైద్యం వ్యాపారం కాకూడదు.. అది మానవ సంక్షేమానికి పునాది కావాలి’..
At China Wall Fatal Accident : 9 మంది దుర్మరణం
At China Wall Fatal Accident : 9 మంది దుర్మరణం మారేడుమిల్లి
Chandrababu : బస్సు ప్రమాద ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Narendra Modi |తెలంగాణలో బీజేపీకి ఏమైంది
Narendra Modi | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రధాని నరేంద్ర మోడీ
శ్రీరాంపూర్ లో పులి సంచారం కలకలం రేపుతుంది
Gold Price Today : భయపెడుతున్న బంగారం.. బెంబేలెత్తిస్తున్న వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
Warangal |నర్సంపేట మున్సిపల్ కమిషనర్ బదిలీ..
Warangal | వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : జిల్లాలోని నర్సంపేట మున్సిపల్ కమిషనర్
Vote |భద్రాచలంలో ఓటు కోల్పోయిన మహిళా
Vote | భద్రాచలంలో ఓటు కోల్పోయిన మహిళా Vote | భద్రాచలం, ఆంధ్రప్రభ
2026 may |ప్రవేశపరీక్షలన్నీ అప్పుడే
2026 may | ప్రవేశపరీక్షలన్నీ అప్పుడే 2026 may | ప్రవేశాల్లో జాప్యాన్ని
ఇండిగో సంక్షోభం సమయంలో గోవా ఎయిర్ పోర్టులో ప్రజలు డ్యాన్స్
నేడు హైదరాబాద్ కు అఖిలేష్ యాదవ్
నేడు హైదరాబాద్ కు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రానున్నారు.
Nara Lokesh : విశాఖకు చేరుకున్న నారా లోకేష్
అమెరికా, కెనడా పర్యటన పూర్తి చేసుకొని మంత్రి నారా లోకేష్ విశాఖ చేరుకున్నారు
మారేడుమిల్లికి హోం మంత్రి వంగలపూడి అనిత
మారేడుమిల్లికి హోం మంత్రి వంగలపూడి అనిత చేరుకోన్నారు
3trillion dollors |గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు
3trillion dollors | గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు మన సమ్మిట్ ఓ సంచలనంపెట్టుబడులతో
మేకపాటి కుటుంబానికి కూటమి సర్కార్ పదవి ఇచ్చింది
అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం: లోయలో పడిన ప్రైవేటు బస్సు..#telugupost #alluridistrict #APNews
బిగ్ బాస్ ఫేం దివ్వెల మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు.
Telangana : నేడు లొంగిపోనున్న ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు నేడు పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు.
Bus Accident : బస్సు ప్రమాదానికి అసలు కారణమిదే.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే?
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేని తెలిసింది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలయింది
Breaking : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి పది మందికి పైగా మృతి
అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఎనిమిది మంది మరణించారు.
ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి
` ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. …
నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి
` నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి ` నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే ` న్యూ మిస్ మ్యాటిక్స్ జాతీయ సెమినార్ లో …
మంత్రి సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
` నాన్ బెయిలబుల్ వారెంట్ అబద్దం:కొండా సురేఖ హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తనపై …
` ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ …
` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం ` 84.28 శాతం పోలింగ్ నమోదు ` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88% ` …
ഫാക്ട് ചെക്ക്: രാമക്ഷേത്രം സന്ദർശിക്കുന്ന പുടിൻ? പ്രചാരണം വ്യാജം
പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിക്കും യുപി മുഖ്യമന്ത്രി യോഗി ആദിത്യനാഥിനുമൊപ്പം പുടിൻ നിൽക്കുന്ന ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്
ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొదటి దశ
మెస్సీతో మ్యాచ్.. సీరియస్గా సీఎం ప్రాక్టీస్ !!
ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని
జన్నారం మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల
మంత్రి కొండా సురేఖపై నాన్–బెయిలబుల్ వారెంట్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. మంత్రి కొండా
இலங்கைக்கு விமானம் மூலம் இந்தியா பாலம் கொண்டு சென்றதாக பரவும் வீடியோ - உண்மை இதுதான்
இலங்கைக்கு விமானம் மூலம் இந்தியா பாலம் கொண்டு சென்றதாக பரவும் வீடியோ ஏஐ மூலம் உருவாக்கப்பட்டது.
మెస్సి తో మ్యాచ్కు ఉప్పల్ రెడీ…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లో ఈ నెల 13న లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్
Malakpet |పాత బస్తీలో భారీ చోరీ..
ఆంధ్రప్రభ : మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్తీ ప్రాంతంలో భారీ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న
జైనూర్ మండలంలో గెలిచిన నూతన సర్పంచ్లు వీరే
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గురువారం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామపంచాయతీల్లో ఒకటైన కన్నాలలో
ఆదరించండి… అభివృద్ధిలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాa
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే

26 C