NRI News: ఆస్ట్రేలియాలో సంక్రాంతి పండుగ.. పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్..
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా.. వారి సంప్రదాయాలను పాటిస్తారు. ఏ పండుగ అయినా ఘనంగా నిర్వహించుకుంటారు. తాజాగా ఆస్ట్రేలియా లోని తెలుగు వారు ఘనంగా సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. మెల్బోర్న్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, సలహా దారు జితేందర్ రెడ్డి
NRI News: వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా తెలుగు వ్యక్తి
మిచిగన్ రాష్ట్రానికి చెందిన తెలుగు వ్యక్తి సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా గెలిచారు. మహామహులను వెనక్కి నెట్టిన రిపబ్లికన్ పార్టీ తరపున భారీ మెజారిటీతో విజయం సాధించారు. జనవరి 1, 2025 న మొదలైన సన్నీ టర్మ్ 8 సంవత్సరాల పాటు కొనసాగనుంది. పదవీ కాలం డిసెంబర్ 31,
NRI News: వైట్ హౌస్ పై దాడికి యత్నించిన భారత జాతీయుడు.. 8 ఏళ్ల జైలు శిక్ష..!
అద్దెకు తీసుకున్న ట్రక్కుతో వైట్ హౌస్పై దాడికి ప్రయత్నించినందుకు భారత జాతీయుడు సాయి వర్షిత్ కందుల (20) కు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. వర్షిత్ కందుల మే 22, 2023న అద్దెకు తీసుకున్న ట్రక్కులో వైట్హౌస్పై దాడికి ప్రయత్నించాడు. అతనికి శిక్ష విధిస్తూ గురువారం కోర్టు తీర్పు చెప్పింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అమెరికా
పట్టాలెక్కిన కొత్త ఎక్స్ప్రెస్- జెండా ఊపిన మోదీ: ఎక్కడానికి కావాల్సిన అర్హతలు ఇవే
Pravasi Bharatiya Express: మరో ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ప్రత్యేక రైలు ఇది. ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్గా దీనికి నామకరణం చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. జాతిపిత మహాత్మా గాంధీ 1915 సంవత్సరంలో ఇదే తేదీన స్వదేశానికి తిరిగి
NRI News: భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్..
ఒడిశాలోని భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (PBD) సదస్సు 18వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశాల నుంచి ప్రముఖులు, వేలాది మంది ఎన్నారైలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. గురువారం జనతా మైదాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5,000 మంది ఎన్నారైలు హాజరుకానున్నారు. ట్రినిడాడ్, టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టీన్