జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో నేడు ఆరవ తేదీన గ్రహాల సంచారం ప్రకారం చంద్రుడు మేష రాశిలో సంచర
ఏ నిర్మాణమైనా వాస్తు ప్రకారం నిర్మించుకుంటే దానికి సంబంధించిన యజమాని, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మన పెద్దలు పురాతన కాలం నుంచే దీన్ని అనుసరిస్త
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జూన్ 2, 2026న బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం,
నేడు ఏప్రిల్ 5 ఆదివారం నాడు ద్వాదశ రాశులవారి జాతకాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలని అందరూ చూస్తారు. నేడు గ్రహాల సంచారాలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నేడు సూర్యుడు మీ
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చపాతీలను లేదా రొట్టెలను లెక్కపెట్టి చేయడం పరమ దరిద్రమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఏ ఆహారాన్నైనా వండకముందే లెక్కపెట్టడం అనేది సరికాదు. దీనివల్ల ఆహ
జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. సూర్యుడు గౌరవానికి ఆత్మకు శక్తి ప్రభుత్వ ఉద్యోగాలకు తండ్రికి ప్రతీకగా చెబుతారు. అటువంటి సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన రాశి మార్ప
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపించే ముఖ్య భూమిక అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ 2026 శనివారం నాడు సూర్యుడు, బుధుడు, రాహువు, శని మీనరాశిలో సంచార
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. అటువంటి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నప్పుడు వివిధ రాశులతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరు
వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న తర్వాత కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలన్నా, ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలన్నా ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలి. వాస్తుపరంగా కొన్ని కొన్ని సౌకర్యాలను మెరుగుపర
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో ఉండే శక్తి ఆ ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల అభివృద్ధిని, ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. దీనినే మనం పాజిటివ్ ఎనర్జీ అంటాం. ప్రతికూలంగా ఉంటే నెగెటివ్ ఎనర్జీ అన
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడికి ప్రత్యేక గది ఉండాలా? లేదంటే చిన్న మందిరం కట్టుకోవాలా? అన్న సందేహం అందరినీ వెంటాడుతుంటుంది. కొంతమంది నిపుణులు కొన్ని కొన్ని రకాలుగా చెబు
ఏప్రిల్ మాసంలో కీలక గ్రహసంచార కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శని, బుధుడు, కుజుడు మీనరాశిలో కలిసి చతుర్గ్రాహి యోగం ఏర్పరుస్తున్నారు. ఇదే సమయంలో శుక్రుడు తన సొంత రాశి అయి
ఏప్రిల్ 1, 2026 బుధవారం నాడు ముఖ్య గ్రహాల సంచారాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నేడు సూర్యుడు, శుక్రుడు, రాహువు, శని మీనరాశిలో సంచారం చేస్తుంటే, చంద్రుడు, గురుడు వృషభ రాశిల
వాస్తు ప్రకారం అని కాకుండా చాలామంది స్థలం ఉందికదా, ఇల్లు కట్టాం అని రెండు ప్రధాన ద్వారాలు కడతారు. వాస్తు ప్రకారం అలా ఉండొచ్చా? లేదా? అనే సందేహం తర్వాత కలుగుతుంది. అయితే రెండు సింహద్వారాల
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
మార్చి 31, 2026 గ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ రోజు ప్రధాన గ్రహాల స్థితి ప్రకారం సూర్యుడు, బుధుడు మీన రాశిలో సంచరిస్తున్నారు.చంద్రుడు కర
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకమైన నెలగా చెప్పవచ్చు . ఏప్రిల్ మాసంలో ముఖ్య గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారికి పైన ప్రభావం చూపిస్
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి అణువుకు, ప్రతి మూలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు ప్రకారం వాటిని అనుసరిస్తుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
త్వరలో ఏప్రిల్ మాసం రాబోతుంది. ఏప్రిల్ మాసంలో రవి, శుక్ర, కుజ, బుధ గ్రహాలు వివిధ రాశులను మారుస్తూ సంచారం చేయబోతున్నాయి. ఈ మార్పు అన్ని రాశులపైన ప్రభావాన్ని చూపుతున్నా ముఖ్యంగా 6 రాశుల వార
మార్చి 29 2026, ఈ రోజు జ్యోతిష్య పరంగా ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఆధ్యాత్మికత కలుగుతుంది. పాత కర్మల ప్రభావంతో జీవితంలో మార్పులు కని
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిషశాస్త్రంలో కేతువును పాప గ్రహంగా చెబుతారు. చెడు చేసే గ
చాలామంది సొంత ఇల్లు కలిగినవారికి ఇంటిచుట్టూ ఏదో దిక్కులో ఖాళీ స్థలం ఉంటుంది. దాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకులే అని గదుల్లాంటివి వేసి అద్దెకు ఇస్తుంటారు. నాలుగు డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచన
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ మానవ జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ మాసంలో మూడవ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు, దేవతల గురు
మార్చి 28వ తేదీ శనివారం నాడు గ్రహాల సంచారాలు అన్ని రాశుల జాతకాలను ప్రభావితం చేస్తాయి. నేడు గ్రహాల స్థితిగతులను చూసినట్లయితే సూర్యుడు, బుధుడు, రాహువు, శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. చ
ఇంటి నిర్మాణాన్ని వాస్తు ప్రకారం చేపడతాం. అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాం. అయితే ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు కొన్ని కొన్ని అనుమానాలు వస్తుంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. నిపుణుల దగ్గ
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
వేద జ్యోతిషశాస్త్రంలో ఏప్రిల్ నెలకు చాలా విశేషమైన స్థానం ఉంది. ఏప్రిల్ మాసంలో చోటుచేసుకునే గ్రహసంచారాలు అన్ని రాశులవారి జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కర్మదేవుడు, క్రమశ
మార్చి 27 2026 గురువారం నాడు అన్నిరాశులవారి జీవితాలలో ముఖ్య గ్రహాల సంచారం అనేక మార్పులను తెస్తుంది. నేడు శ్రీరామనవమి వేళ గ్రహాల రాజు గురువు చంద్రుడితో సంయోగం చెందటం వల్ల గజకేసరి రాజయోగం, గ
మనిషి ఎప్పుడైతే సొంతంగా కట్టడం అనేది ప్రారంభించాడో అప్పటి నుంచి యుగయుగాలుగా వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. ఎన్ని యుగాలు పూర్తయినా దీనికున్న ప్రాధాన్యత మాత్రం చెక్కుచెదరడంలేదు. వాస
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస
వేద జ్యోతిష్యం ప్రకారం, గ్రహాల రాకుమారుడు బుధుడు 2026 ఏప్రిల్ 11న తన నీచ రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. బుధుడు ఏప్రిల్ 30 వరకు ఇదే స్థితిలో మీనరాశిలో ఉంటాడు.ఈ గ్రహ సంచారం మేషంతో సహ
వేద జ్యోతిష్య శాస్త్రంలో మార్చి 26 2026 నాటి గ్రహ సంచారాలు ద్వాదశ రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలూ నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ వివిధ రాశులవారికి శుభ, అశుభ ఫలితాల
లోకాభిరాముడు, సీతమ్మల కల్యాణం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మండుటెండలో జరిగే మధ్యాహ్నం 12 గంటల ముహూర్తం. చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో జరిగే ఈ ‘అభిజ
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడికి నవగ్రహాలలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి శుభఫలితాలు రాగా, అశుభ స్థానంలో ఉంటే అశుభఫలితాలు వచ్
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. అలా ఏర్పరిస్తే కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు కలుగుత
వాస్తు ప్రకారం శనివారం రోజు కొన్ని పనులు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటారు. చాలామంది శని అంటే భయపడుతుంటారుకానీ ఆయన చాలా మంచి చేస్త
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈన
మార్చి 19వ తేదీన తెలుగు వారి సంవత్సరాది ప్రారంభమైంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం మీన రాశి వారి వార్ష
2026 మార్చి 24 మంగళవారం నాడు నవగ్రహాలు వివిధ రాశులలో చేస్తున్న సంచారం అన్ని రాశులవారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు మీన రాశిలో, కుజుడ
పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులు ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వాటిని గుర్తించి వెంటనే వాస్తు ప్రకారం తప్పులన
మార్చి 19వ తేదీ నుండి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలో ఈ
మార్చి 23, 2026, సోమవారం నాడు గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శని, రాహువులు మీనరాశిలో సంచారం చేస్తూ చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తూ ఉన
రామాయణం అంటే కేవలం ఒక యుద్ధం కాదు, అది విలువల సంఘర్షణ. తండ్రి ఆజ్ఞ కోసం అడవులకు బయలుదేరిన రాముడిని వెనక్కి రప్పించేందుకు భరతుడు చేసిన ప్రయత్నాలు ఒకెత్తు అయితే, జాబాలి మహర్షి వాడిన 'కుతర్
పరాభవ నామ ఉగాది మార్చి 19వ తేదీన జరుపుకున్నాము. ఇక తెలుగు సంవత్సరాది కొత్త పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమ
మార్చి 22వ తేదీ ఆదివారం రోజున నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారికి సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. మార్చి 22వ తేదీ నేడు గ్రహాల సంచారం వివిధ రాశులపై మిశ్ర
హిందూమతంలో వాస్తు శాస్త్రంకు ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వాస్తు శాస్త్రం అనేక సలహాలిచ్చి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారిక
దేవతల గురువైన బృహస్పతి జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని ప్రసాదించి, జీవిత లక్ష్యాన్నిచేరుకునేందుకు తోడ్పడతాడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఏప్రిల్ నెలలో బృహస్పతితో
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శనిని కర్మ దేవతగా చెప్తారు. క్రమశిక్షణకు మారుపేరైన, న్యాయ దేవుడు శనిదేవుడు అన్ని రాశులవారి జాతకాలను ప్రభావితం చేస్
వేద జ్యోతిషశాస్త్రంలో మార్చి 21వ తేదీన ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సూర్యుడు మీనరాశిలో సంచారం చేస్తుండగా చంద్రుడు మేష రాశిలో సంచారం చేస్తున్నాడ
మనం నిర్మించుకునే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటు, ఇనుము, ఇసుకతో కూడిన కట్టడం కాదు.. అది మన జీవిత గమనాన్ని మార్చే ఒక శక్తి కేంద్రం. యుగాల్లో మొదటి యుగమైన కృతయుగం నుండి నేటి కలియుగం వరకు మారుతు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈన
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాలు సంచారం చేస్తూ, అనేక రాశులలో ఇతర గ్రహాలతో కలిసి సంయోగాన్ని ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను కలిగిస్తున్నాయి. గ్రహాల
ప్రతి రోజూ ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. మార్చి 20, 2026,శుక్రవారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాయి.గ్రహాల స్థితిగతులు మారుతున్న వేళ,ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంద
సంపదకు కారకుడయ్యే శుక్రుడు వచ్చే నెలలతో తన సొంత రాశి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏప్రిల్ 19 నుంచి వృషభరాశి, సింహరాశి, వృశ
మార్చి 19, 2026, గురువారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం. గ్రహ గతులు, నక్షత్రాల స్థితిగతులను బట్టి మీ రాశి చక్రం ఈరోజు మీకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోండి.జీవితంలో ఒడిదొడుకులు సహజం, క
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి కింద పాత బావులు లేదా గోతులు ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. గతంలో బావులు ఉండి వాటిని సరిగ్గా పూడ్చకుండా ఇల్లు నిర్మిస్తే, అది ఆ ఇంట్లో నివసించే వారిపై ప్రతిక
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈన
పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరమైనా కుంభరాశి జాతకులు శని బాధల నుండి విముక్తి పొందుతారా? వంటి వివరాలను నేడు తెలుసుకుందాం? కుంభ రాశి వారికి గ
మార్చి 18, 2026 బుధవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? నేడు సూర్యుడు, శని మరియు రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నారు, చంద్రుడు మిధున రాశిలోనూ, కుజుడు కర్కాటక రాశి లోనూ,
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వస్తువులు కేవలం మన అవసరాలు తీర్చడానికే కాదు.. మన ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. ఆదాయం బాగున్నా చేతిలో రూపాయి కూడా మిగలడంలేదని ఎంత
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈన
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. శనిదేవుడు కర్మలకు అధిపతి. క్రమశిక్షణను నేర్పే దేవుడు. అటువంటి శని దేవుడు వ్యక్తుల కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా శని
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. ఈ క్రమంలో మార్చి 17వ తేదీ మంగళవారం నాడు సూర్యుడు, రాహువు, బుధుడు మీనరాశిలో
కొంతమంది స్థలం ఖాళీగా ఉందని వాస్తును పట్టించుకోకుండా వాడేస్తుంటారు. కానీ కొన్నికొన్ని స్థలాల్లో బరువులు పెట్టకూడదు. ముఖ్యంగా బరువు అనేది ఈశాన్య దిక్కులో ఉంటే తీవ్ర నష్టం కలుగుతుంది.
2026 మార్చి 16 సోమవారం నాడు ముఖ్య గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు సాయంత్రం చంద్రుడు కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. నేడు సూర్యుడు మరియు శుక్రుడు మీన రాశిలో సం
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తు పంచాంగం ప్రకారం తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం మరియు తర్కానికి కారకుడైన బ
ప్రతిరోజు కచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. సానుకూల శక్తి ఉంటుంది. పూజ చేసుకునే సమయంలో దేవుడికి హారతి ఇవ్వడంతోపాటు అగరుబత్తీలు
తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆరోజు నుంచి అన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ప్రధానంగా మూడు రా
మార్చి 19వ తేదీన తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది పరాభవ నామ ఉగాదిగా రాబోతోంది. ఈ పరాభవ నామ ఉగాదికి కన్యా రాశి వారికి ఎటువంటి గ్రహ స్థితి ఉండబోతుందో జ్యోతిష ని
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 15 2026 ఆదివారం నాడు సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించి శనితో కలిసి త్రిగ్రాహి యోగ
వాస్తు ప్రకారం మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. కానీ అవి చాలా చిన్నవి కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అనేక దుష్ప్రభావాలను చూపుతాయి. వాస్తుకు ఉన్న శక్తి అది. అందుకే ఇ
ఈ నెలలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల జీవితాలే మారిపోతున్నాయి. దేవతల గురువైన బృహస్పతి మీనరాశికి అధిపతి. ఈ రాశిలో కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు, మనసుకు కారకుడ
2026 మార్చి 14 శనివారం ప్రధాన గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితమవుతుంది. మార్చి 14వ తేదీన సూర్యుడు, బుధుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు, శని , రాహులు మీనరాశి
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక రాశులలో సంయోగాలు ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను సృష్టిస్తూ ఉంటాయి. రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలలో కూడా సంచారం చేస్తూ గ్
వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికాకులు, గొడవలు.. జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు వాస్తులోపమని భావించి కొం
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల 15వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. అదే సమయానికి మీన రాశిలో శనిదేవుడు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు కలుస
వేద జ్యోతిషశాస్త్రంలో నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాల సంచారం జరుగుతుంది. వివిధ గ్రహాలు అనేక రాశులలో సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్త
ఈరోజు మార్చి 13 2026 గురువారం. నేడు గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో మార్పులు కనిపించే అవకా
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇదే క్రమంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి సూర్యుడు, కుజుడు కలిసి మీనరాశిలో మంగళాదిత్య రాజయోగాన్
వాస్తు ప్రకారం ఇంటికి ఉండే తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగినా కొంతమంది వాస్తు నిపుణుల సలహాలను
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభ
ఇల్లు కట్టుకొనేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పద్దతులు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? మనకున్న స్థలాన్ని బట్టి ఎక్కడ కట్టాలి? దీంట్లో ఏవైనా తప్ప
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభ
కర్కాటక రాశి జాతకులకు పరాభవ నామ సంవత్సరం అత్యంత శుభప్రదమైన సంవత్సరం. పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటుంది. ధన, విద్యా, సంపద, బుద
