కొత్త సంవత్సరం రెండో రోజు అయిన జనవరి 2న గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్ని రాశులకు జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలు ఇస్తోంది. జనవరి 2న ముఖ్య గ్రహాలైన సూర్యుడు, బుధుడు, శుక్రుడు,
వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని వాస్తు నిపుణులు మనకు సూచిస్తుంటారు. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సూచనలను పెడచెవిన పెట్టి ఇబ్బందులను ఎదుర్కొంటుంటా
కొత్త సంవత్సరం రాగానే అందరికీ ఆశలు కలుగుతాయి. పాత సంవత్సరంలో కలిసిరాకపోయినా, కొత్త సంవత్సరంలోనైనా కలిసివస్తుందనే నమ్మకంతో ఉంటారు. లక్ష్మీదేవి, కుబేరుడి అనుగ్రహం ఉంటే ఆర్థికంగా అన్నివ
కొత్త సంవత్సరానికి తొలిరోజు అయిన జనవరి 1న గ్రహాల ప్రభావం ప్రతి రాశిపై భిన్నంగా ఉంటుంది. ఈ రోజు ద్వాదశరాశులపై రోహిణీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. నేడు వివిధ రాశులలో గ్రహాల సంచారం కారణంగా గౌర
కొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఈ సంవత్సరం అంతా అందరూ మంచే జరగాలని భావిస్తారు. జనవరి 2026 నెలలో గ్రహాల సంచారం అనేక రాశులకు అనుకూలంగా, కొన్ని రాశులకు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస
ప్రపంచమంతా 2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో శతాబ్దాల క్రితమే భవిష్యత్తును అంచనా వేసిన ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్ రాసిన పద్యాలు మరోసారి చర్
ఆకాశంలో అద్భుతం.. 30 ఏళ్ల తర్వాత కనువిందు చేయబోతున్న నవ పంచమ రాజయోగం మీ తలరాతను మార్చబోతోంది. శని దేవుడు, బుధ గ్రహాల అరుదైన కలయికతో కొత్త ఏడాది 2026 ప్రారంభంలోనే అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్ట
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సంవత్సరంలో గ్రహాలు కాలానుగుణంగా సంచారం చేస్తూ అనేక రాజ యోగాలను ఏర్పరుస్తున్నాయి. ఈ యోగాల ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావం చూపిస్తున్నాయి. 20
డిసెంబర్ 31 2025. ఈరోజుతో 2025 కు శుభం కార్డు పడుతుంది. రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు ద్వాదశ రాశులలో గ్రహాల సంచారం ఆయా రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి అశుభ
వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇల్లు కట్టుకోవడానికి సంబంధించినదే అని చాలామంది భావిస్తారు. అయినప్పటికీ కొన్నిరకాల ఇబ్బందులు కుటుంబ సభ్యులకు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించేందుకు వాస
గ్రహాలు కాలానికి అనుగుణంగా సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. మరో రెండు రోజుల్లో 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంద
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడతాయి. జనవరి 2026 లో సూర్యుడు జనవరి 14వ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాల అధిపతి అయిన కుజుడు మకర
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతిరోజు గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను నిర్ణయిస్తుంది. అనేక ముఖ్య గ్రహాల సంచారం అనేక ఉపయోగాలను ఏర్పరుస్తుంది శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఈ వార
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. జనవరి 15వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు, వరుణుడు 120 డి
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు దేనికవే ప్రత్యేకమైనవి. నవగ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయి. ఇక గ్రహాలలో ముఖ్య గ్రహమైన శుక్రుడు సంపదలకు, విలా
ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరంగా కనిపిస్తుంది. కొన్ని రాశులకు కష్టాల తర్వాత విజయ సూచనలు ఉన్నాయి. ఆలస్యం అయిన పనులు పూర్తి
వాస్తు లేకుండా ఇంటి నిర్మాణం జరగదు. అలాగే ప్రతి గది ఏ దిశలో ఉండాలో ఆ దిశగానే నిర్మాణం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని చికాకులు ఎదురవుతుంటాయి. ఇంటికి బెడ్ రూం ప్రధానమైంది. ఇంటి యజమాని విశ్
కొత్త సంవత్సరం రావడానికి ఎన్నో రోజులు లేదు. మరో మూడు రోజులు ఆగితే మనం కొత్త ఏడాదిలోకి, కొత్త ఆశలతో అడుగుపెడతాం. ఈ ఏడాది మనకు కలిసివస్తుందని, ఆర్థికంగా స్థిరపడతామని ఆశతో ఉంటాం. అలాగే జనవర
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గురువైన బృహస్పతి కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. 2026 ప్రారంభంల
డిసెంబర్ 28వ తేదీ ఆదివారం నాడు వివిధ ముఖ్య గ్రహాలు వివిధ రాశులలో సంచారం చేయడం వల్ల ద్వాదశ రాశుల వారి జీవితంలో సంచలన మార్పులు వస్తాయి. ముఖ్యంగా నేడు గురువు, కుజుడు, శుక్రుడు కలిసి త్రి గ్రహ
కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగినా, లేదంటే మనం ఏదైనా శుభకార్యానికి వెళ్లినా బహుమతులు రావడం, బహుమతులు ఇవ్వడం తప్పనిసరి. కొందరు డబ్బులిస్తారు.. మరికొందరు వస్తువులిస్తారు.. ఇంకొందరు బొమ్మల
నవగ్రహాల్లో శుక్రుడు కీలక గ్రహం. రాక్షసులకు గురువు, సంపదను, కళలను, ప్రేమ, శ్రేయస్సుకు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్రుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. అలాగే మార్చి ర
ఈ రోజు గ్రహాల ప్రభావంతో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని మంచి ఫలితాలను చూస్తాయి.సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తూ ఆత్మవిశ్వాస
ప్రతి ఇల్లు వాస్తు ప్రకారం నిర్మాణం జరుపుకున్నా, ఎక్కడో ఒకచోట లోపాలు ఉంటూనే ఉంటాయి. దీనివల్ల చికాకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని తొలగించుకోవాలంటే వాస్తు దోషాలను తొలగించుకోవాలి.
జనవరిలో నెలలో గ్రహాల సంయోగం జరుగుతోంది. 14వ తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జరిగి నాలుగు రోజులైన తర్వాత అదే రాశిలోకి చంద్రుడు కూడా ప్రవేశిస్తాడు. దీంతో ఈ రెండు గ్రహాలు కలు
2026 సంవత్సరం రాబోతోంది. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా నవగ్రహాలలో పాప గ్రహం గాను, చెడు చేసే గ్రహంగానూ చెప్పబడే రాహువు సంచార
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. డిసెంబర్ 26 శుక్రవారం ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదహ్స రాశులవారికి సానుకూల ప్రతి
ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఎంతో సౌకర్యంగా ఉండాలని, అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. అలాగే వాస్తు ప్రకారం ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకు
కొత్త సంవత్సరం మరో ఆరు రోజుల్లో రాబోతోంది. తమకు కలిసివస్తుందని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తుంటారు. 2026లో నీడ గ్రహాలైన రాహువు, కేతువుతో కొన్ని రాశులవారు మానసికంగా లాభపడతారని జ్యోతిష్య పండిత
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనిదేవుడిని కర్మలకు అధిపతిగా గుర్తిస్తారు. క్రమశిక్షణ నేర్పే దేవుడైన శని దేవుడు ప్రారంభంలో ఉత్తర భాద్రపద నక్షత్రం
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల సంచార ప్రభావం అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. నవ గ్రహాలు ఒకరాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఆయా రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. డ
2025లో నవ గ్రహాల సంచారం కారణంగా ఒక విశేష జ్యోతిష్య పరిణామం కనిపిస్తోంది . శని మరియు బుధుడు ఒక ప్రత్యేక కోణంలో వంద డిగ్రీల వద్ద సంయోగంగా నిలవనున్నారు. కొన్ని జ్యోతిష్య పండితులు శతాంక యోగం అ
వాస్తు శాస్త్రం అన్ని విషయాలను కూలంకుషంగా చెబుతుంది. చాలమంది ఆ శాస్త్రం కట్టడాలకు సంబంధించి మాత్రమే అనుకుంటారు. కానీ మనిషికి సంబంధించి కూడా కొన్ని నియమాలున్నాయి. జేబులో చాలామంది ఏది ప
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశులవారి జాతకాలలో అనేక మార్పులు వస్తాయి. నేడు పుష్య శుక్ల చతుర్థి. ప్రతి నెలా చతుర్థి తిథి రోజున ఉపవాసం ఉండి భక్తి శ్రద్దలతో గణ
కొత్త సంవత్సరంలో జనవరి 13వ తేదీన సంపదకు కారకుడయ్యే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత 14వ తేదీన సూర్య భగవానుడు, 16వ తేదీన కుజుడు.. ఇలా ఈ మూడు గ్రహాలు మకర రాశిలో కలుసుకోనుండటంతో త్రి
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కచ్చితంగా వాస్తును అనుసరిస్తున్నారు. ఆ ప్రకారం మార్పుచేర్పులు చేసుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. ఇంటితోపాటు ఇంట్లో వస్తువులకు కూడా వాస్తు వర్తిస్
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు కారకుడు. ఐశ్వర్యాన్ని, అందాన్ని, కళలను ఇస్తాడు. అలాగే శనిదేవుడు న్యాయదేవుడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు. ఈ రెండు గ్రహాలు 90 డిగ్ర
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడు సంపదలకు, విలాసాలకు అధిపతి. అటువంటి శుక్రుడు డిసెంబర్ 20వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు డిసె
ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకున్నా, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. వాటిని పరిష్కరించడానికి కొంతమంది ఇంటి వాస్తులో మార్పుచేర్పులు చేస్తుంటారు. కొంతమందికి పేర్లలో కూడా దోషం ఉంటుంది. ఇ
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఈనెల 21వ తేదీకి రాజుగా వ్యవహరించాడు. అలాగే దేవతల గురువైన బృహస్పతి చంద్రుడి సొంత రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల సమసప్తక యగం, గ్రహాల
నవగ్రహాలలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శని దేవుడు క్రమశిక్షణ నేర్పే దేవుడు. కర్మలకు అధిపతి. అటువంటి శని దేవుడు జాతకంలో ఉన్నత స్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. నీచ స్థానంలో ఉ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. డిసెంబర్ 22వ తేదీ చంద్రుడు చేసే సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది.మరికొన్న
మన భారతీయ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి కట్టడం కూడా వాస్తు ప్రకారమే రూపుదిద్దుకుంటుంది. వాస్తు బాగోలేదంటే అనేకరకాల ఇక్కట్లు ఎదురవుతాయి.
ఈ నెల 29వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకు మంచి శుభయోగం ఉంది. నవగ్రహాల్లో కీలక గ్రహాలైన బృహస్పతి, బుధుడు ఈ రాజయోగాలను కల్పిస్తున్నారు. మిథున రాశిలో బృహస్పతి, ధనుస్సు రాశిలో బుధడు సంచరించడమే దీ
వేద జ్యోతిష్య శాస్త్రంలో 2026లో అనేక గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాయి. దేవతల గురువైన బృహస్పతి 2026 లో పుష్య నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు. శని అధిపతి అయిన పుష్య నక్షత్రంలో 12 సంవత్సర
నేడు డిసెంబర్ 21 ఆదివారం. నేడు ద్వాదశ రాశులవారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది. ఏ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి? ఏ రాశి వారికి అశుభ ఫలితాలు రానున్నాయి? ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్యం విషయా
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని నిర్ణయిస్తాయి. డిసెంబర్ 20వ తేదీన గ్రహాల సంచారం కారణంగా ఏర్పడినటువంటి రాజయోగాల ప్రభావం ద్వాదశ రాశుల వారి జీవితాల పైన ఉంట
ప్రతి ఒక్కరూ తమకు అదృష్టం కలిసిరావాలని కోరుకుంటారు. అందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. జ్యోతిష్య పండితులను కూడా సంప్రదిస్తుంటారు అయితే కొన్నిసార్లు అసలు ఎక్కడ లోపం ఉందనే వి
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలకు, తర్కానికి, జ్ఞానానికి, లెక్కలకు కారకుడు, వ్యాపారం కూడా బాగా సాగేలా చూ్తాడు. ఈనెల 20వ తేదీన బుధుడు జ్యేష్ఠ నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు. దీనివల్
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మార్చుకొని వేరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ప్రస్తుతం మిధున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి తి
జ్యోతిష్య శాస్త్రంలో ప్రధాన గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేను డిసెంబర్ 19వ తేదీన గురు శుక్ర గ్రహాల మధ్య షడష్టక యోగ ప్రభావం కనిపిస్తుంది. ఇది కొన్ని రాశుల
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుందన్న విషయం ప్రతి ఒకరికి తెలిసిన విషయమే. 2026సంవత్సరం త్వరలో రాబోతుంది .2026 సంవత్సరంలో గ్రహాల అధిపతి అయిన, ధై
ఇంటి నిర్మాణం అంటేనే వాస్తుపై ఆధారపడివుంటుంది. మనదేశంలో కచ్చితంగా వాస్తును అనుసరిస్తారు. ఇంటికి ఎంత ప్రాధాన్యముందో, మెట్లకు కూడా అంతే ప్రాధాన్యం వాస్తు ప్రకారం ఉంటుంది. ఇల్లు కట్టుకు
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. గ్రహాలు మాత్రమే కాదు తిధులు కూడా మన జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా అమావాస్య తిధికి చ
చాలామంది చాలా రకాలుగా కష్టపడుతుంటారు కానీ వారి దగ్గర డబ్బు నిల్వ ఉండదు. అనుకోకుండా ఖర్చులు రావడం, లేదంటే వీరు దుబారా చేయడం, ఇతరులకివ్వడం.. ఇలా రకరకాలుగా ఖర్చైపోతుంటుంది కానీ వీరి దగ్గర మ
శనిదేవుడు న్యాయదేవుడు. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. శని అంటే అందరూ భయపడుతుంటారు. కానీ ఆయన మంచి చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలా అని ఎవరికీ మంచి చేయకుండా ఉండదు. ప్రతి ఒక్కర
వేద జ్యోతిష్య శాస్త్రంలో 2025 సంవత్సరం ముగిసే సమయానికి కొన్ని ముఖ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ధనుస్సురాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. ఆపై డిసెంబరు 29వ తేదీన బుధుడు ధనుస్సు రాశిల
డిసెంబర్ 17 బుధవారం రోజు గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏ రాశుల వారు అదృష్ట జాతకులు అవుతున్నారు? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు?
వాస్తును ప్రతి ఒక్కరూ కచ్చితంగా అనుసరిస్తారు. వాస్తును ఫాలో కావడంవల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. మన పురాణాల నుంచి పెద్దలు మనకు అంది
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, కళలకు, విలాసాలకు, ఐశ్వర్యానికి కారకుడు. రాక్షసులు గురువైన శుక్రుడు జాతకంలో బలంగా ఉంటే ఆ జాతకానికి తిరుగండదు. ఈనెల 30వ తేదీ నుంచి పూర్వాషాఢ నక్షత
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగంతో కొన్ని అరుదైన రాజయోగాలు ఏర్పడతాయి. త్వరలో 2026 సంవత్సరం రాబోతుంది. ఈ 2026 సంవత్సరంలో ఏర్పడే రాజయోగాలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభా
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతుంది. డిసెంబర్ 16వ తేదీన సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తున్నాడు ధనుస్సురాశ
ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. సూర్య భగవానుడు ధనుస్సు రాశిలో ఉత్తరాయణంలోకి ప్రవేశించడమే దీనికి కారణం. 2026 జనవరి 14వ తేదీ వరకు ధనుస్సు రాశిలోనే ఉంటాడు. దీన్ని సంక్రాంతి అంటా
జ్యోతిష్య శాస్త్రంలో 2026 సంవత్సరం అనేక యోగాలను ఏర్పరుస్తుంది. ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక జనవరి 29వ తేదీన బుధుడు మరియు శుక్రుడు ఒకదానికొకటి సున్నా డిగ్రీల వద్ద ఉంట
డిసెంబర్ 15 సోమవారం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశి వారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులవారు ప్రతికూల ఫలితాలను చూస్తారు? ముఖ్య గ్రహాల సంచారం ఎవరికి మంచి ఫలితాలన
వాస్తు ప్రకారం మనం ఇంటిని నిర్మించుకుంటాం. అయినప్పటికీ ప్రతికూల శక్తికి స్థానం మాత్రం బాత్రూం. ఎక్కువ ప్రతికూలతను ఈ బాత్రూం ఆకర్షిస్తుంది. అందుకే దీనికి కూడా ఉన్న నియమాలను కచ్చితంగ
నవగ్రహాల్లో కీలకమైన గ్రహం కేతువు. ప్రతి రాశిలో 18 నెలలు సంచారం చేస్తుంది. శనిదేవుడి తర్వాత ఒక రాశిలో ఎక్కువ కాలం సంచారం చేసే రాశుల్లో రాహువు, కేతువు ఉంటాయి. ఇవి రెండూ 18 నెలలకోసారి తమ రాశులన
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకున్నప్పుడు వల్ల దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రహాలకు రాజు అయిన సూర్యభగవానుడు ప్రతి నెల ఒక
జ్యోతిష శాస్త్రంలో ప్రతిరోజు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి. ఈరోజు డిసెంబర్ 14 2025 ఆదివారం. ఇక ఆదివారం నాడు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ
వాస్తు ప్రకారం మనం ఇంటిని నిర్మించుకుంటాం. అలాగే ఇంట్లో ఉండే కొన్నిరకాల వస్తువులు కూడా సంపదనివ్వడంతోపాటు సానుకూల శక్తిని కూడా ప్రసరింపచేస్తుంటాయి. దీనివల్ల ఆ కుటుంబం ఆర్థికంగా వృద్ధ
గ్రహాల కదలికలు, వాటి రాశి మార్పులు మానవ జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి అనే విషయం మనకు తెలిసిందే. పరాక్రమం, శక్తికి అధిపతిగా భావించే కుజుడు, గ్రహాలలో ముఖ్యుడిగా భావించబడతాయి. స
నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. డిసెంబర్ 13న గ్రహాల సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటి? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూ
వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నవగ్రహాలలో శక్తివంతమైన గ్రహంగా శని దేవుడిని పరిగణిస్తారు. శని దేవుడు దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం ఒకే రాశిలో సంచా
కుటుంబం అన్న తర్వాత కష్టాలుంటాయి.. సుఖాలుంటాయి. కష్టాలకు కారణం.. మనం తీసుకునే అనాలోచిత నిర్ణయాలవుతాయి. అలాగే సుఖాలు కూడా. సరిగ్గా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆనందం కలుగుతుంది. సంతోషం
కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కావడమే నాలుగు రాజయోగాలతో ప్రారంభం కాబోతోంది. మహాలక్ష్మీ రాజయోగం, హంస మహా పురుష రాజయోగం, గజకేసరి రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాల శక్తివంతమైన
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు మారుతాయి. 30 సంవత
2025 డిసెంబర్ 15 శుక్రవారం రోజు ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశుల వారు ప్రతికూల ఫలితాలను చూడాల్సి వస్తుంది? అనే సమాచారాన్ని ప్రస్తు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు జనవరి మాసంలో రెండు సార్లు సంచారం చేయబోతున్నాడు. జన
నవగ్రహాల్లో కీలకమైన గ్రహం కేతువు. దీనికి ఛాయా గ్రహమని కూడా పేరు. నీడ గ్రహం అంటారు. రాహువుతోపాటు కేతువు కూడా ప్రతి రాశిలో 18 నెలలు సంచారం చేస్తుంటాయి. 2026 కొత్త సంవత్సరంలో కేతువు సంచారంతో మూ
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల సంచారం వివిధ రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతిరోజు నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ శుభ లేదా అశుభ ఫలితాలను చేకూరుస్తూ ఉంటారు. ఈరోజ
వాస్తు ప్రకారం ఇంట్లో దిశ చక్కగా ఉంటే లక్ష్మీదేవి నివసిస్తుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంట్లో అపరిశుభ్రమై వాతావరణం, ఇంటి ముందు చెత్త ఉండం, తలుపు దగ్గర చెత్తను ఉంచడంలాంటివ
వచ్చే ఏడాది డిసెంబరు 13వ తేదీ నుంచి దేవతల గురువైన బృహస్పతి సింహరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తాడు. అయితే 2026 మొదట్లోనే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2026 అక్టోబరు 31వ తే
త్వరలో 2026 సంవత్సరం రాబోతుంది. 2026 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం మరియు కలయికల కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. కుంభరాశిలో రాహువు మరి
నేడు డిసెంబర్ 10 బుధవారం. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ రాశి వారికి ఈ రోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు వస్తాయి? ఈరోజు గ్రహాల సంచారం ఎవరికి లా
వాస్తును అనుసరించడం అనేది మనకు పురాతన కాలం నుంచి వస్తోంది. ఇల్లైనా, ఆఫీసైనా, నిర్మాణం ఏదైనా దానికి వాస్తు చూడటం తప్పనిసరి. నిర్మాణం అయిపోయిన తర్వాత కూడా అనుకోకుండా ఏవో ఇబ్బందులు ఎదురవు
కొత్త సంవత్సరం వస్తోందంటేనే తమకు బాగా కలిసివస్తుందనే ఆశతో అందరూ ఎదురుచూస్తుంటారు. గ్రహాలు సంచారం చేసే సమయంలో కొన్ని రాశులకు మంచి, మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతుంటాయి. కొత్త
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. రెండున్నర ఏళ్లకు ఒకసారి తన రాశి చక్రాన్ని మార్చుకునే శని దేవుడు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. శని దేవుడు 2026
డిసెంబర్ 9 2025 మంగళవారం. ఈరోజు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరికి శుభ ఫలితాలు వస్తాయి? ఎవరు అశుభ ఫలితాలను చూస్తారు? ఈరోజు గ్రహాలు సంచారం ఏ రాశుల వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూ
ప్రతి ఒక్కరూ ఇంటికి కచ్చితంగా వాస్తును అనుసరిస్తుంటారు. దీనివల్ల ప్రతికూల శక్తిని వాస్తు పారద్రోలి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారమవుతా
నవగ్రహాల్లో సంపదను ఇచ్చే రాక్షసుల గురువైన శుక్రుడు ఈనెల 11వ తేదీన అస్తమిస్తున్నాడు. అలా శుక్రుడి అస్తమయం ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉంటుంది. దీనివల్ల కొన్నిశుభకార్యాలను జరుపుకోవడం మంచిదికాద
