వాస్తు శాస్త్రం ప్రకారం, ఇల్లు లేదా ఇంటి పరిసరాలు, మనం ఇంట్లో పెట్టే వస్తువులు, వాటి స్థానం సామాజిక, ఆర్థిక మరియు కుటుంబ జీవితంపై చాలా లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మీ భవిష్యత్తు జీవితం ఎల
అమెరికా గూఢచర్య ఆరోపణలు మోపిన ఎడ్వర్డ్ స్నోడెన్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ దేశ పౌరసత్వం ఇచ్చారు. అమెరికాకు వ్యతిరేక చర్యలు తీసుకున్నారు. ఎడ్వర్డ్ స్నోడెన్..గతంలో అమెరికా
ప్రధాని మోడీ జపాన్ బయల్దేరి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఆయన టోక్యోకు పయనం అయ్యారు. ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు రేపు టోక్యోలో నిర్వహిస్తారు. ప్రభుత్వ లాం
భూమి వైపు వస్తోన్న గ్రహశకలాన్ని తిప్పికొట్టే మిషన్ను నాసా సోమవారం అమలు చేయనుంది. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ అఫైడ్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ నిర్వహిస్తోన్న డబుల్ అస్టరాయిడ్ రీ డైరెక్షన్ ట
తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిదిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం అయ్యాయి. శ్రీవారి భక్తులు ప్రతి సంవత్సరం కళ్లారా చూడాలని అనుకునే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
రాజస్థాన్ కాంగ్రెస్లో సంక్షోభం నెలకొంది. ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ను కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం పంపించాలని భావించారు. దీంతో గెహ్లట్ సీఎం పోస్టుకు రిజైన్ చేయాల్సి వస్తోంది. డిఫాల
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నెర్ర చేస్తే పాదయాత్ర ఆగిపోతుందని, కానీ తాము అలా చేయమన్నారు. ఆయన ఈ
హైదరాబాద్: నగరంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అప్పటి వరకు పొడి వాతావరణం ఉన్నా.. ఒక్కసారిగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండప
కోయంబత్తూర్/ చెన్నై: బ్యూటీ సెలూన్ కు అమ్మాయిలు, మహిళలకు వెళ్లి వస్తున్నారు. బ్యూటీ సెలూన్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు మహిళలతో చనువుగా ఉంటున్నాడు. రోడ్డు పక్కన ఓ యువకుడి చెయ్యి మాత్రమే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం నుంచి రెబెల్ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణంరాజు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీచేయబోతున్నారనే ఆసక్తి ప్రజల్లోనే కాకుండా పార
న్యూఢిల్లీ: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF) హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 540 ఖాళీల భర్తీ కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గట్టి మద్ద
న్యూఢిల్లీ: విజయ దశమి ఉత్సవాల సందర్భంగా భారతీయ రైల్వే పలు ప్రత్యేక ఆహార పదార్థాలను తన మెనూలో పొందుపర్చింది. మొదటగా, దేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రయాణించే ప్రయాణికులు విలాసవంతమైన బెంగా
ఇప్పుడు అంతా మారింది. కాలమే మారింది. ఒకప్పుడు పెంపుడు జంతువులు అంటే కుక్క లేదంటే పిల్లిలను పెంచేవారు. ఇప్పుడు పాములను కూడా సాకుతున్నారు. పాము అంటే అదేదో చిన్న పాము కాదు.. కొండ చిలువలను తమ
పి. ప్రహ్లాద్ ఛబ్రియా మొక్క జీవిత సారాంశం. 14 ఏళ్ల చిరు ప్రాయంలోనే తన జీవన గమనాన్ని నిర్ధేశించుకుని సంపద సృష్టికర్త. చిన్న తనం నుంచే ప్రహ్లాద్ భక్తి, దయతో పాటు లక్ష్యాన్ని చేరుకోవటానికి
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్న చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. అనంతపురంలో మెగాస్టార్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రత్యేక అతిథి ఎవరు.. నయన్ శివన్ దంపతులు
ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేసిన పోరాటం తనకు నచ్చిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు గత కొంత కాల
రాజస్తాన్ లో సీఎంగా పనిచేస్తూ, అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులోకి వెళ్లిన అశోక్ గెహ్లాట్ అంతే వేగంగా వెనకడుగు వేయాల్సిన పరిస్దితులు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎం
బెంగళూరు: ఉగ్రవాదులతో లింక్ పెట్టుకుని గుట్టచప్పుడు కాకుండా వాళ్లపని వాళ్లు చేసుకుంటున్నట్లు నటిస్తున్న వారికి అధికారులు సినిమా చూపిస్తున్నారు. నిషేధిత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస
భారత ఉపఖండంలోని దేశాలతో వ్యాపారం పేరిట తమ అవసరాలు తీర్చుకుంటున్న యూఎస్ ద్వంద వైఖరి మరోసారి బయటపడింది. ఓవైపు తీవ్రవాద దేశమంటూనే పాకిస్తాన్ కు ఎఫ్ 16 యుద్ధ విమానాలు అమ్మేందుకు యూఎస్ కుదు
ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే - సినీ నటుడు బామలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో వరుసగా ఏపీ మంత్రులు కౌంటర్ చేస్తున్నారు. పలువురు మంత్రులు బాలయ్య ను టార
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పాచిక విసిరారు. అందులో తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం చిక్కుకొని గిలగిలలాడుతోంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరున
అమ్మ.. సృష్టిలో గొప్పనైన పదం.. అమ్మ.. మన కోసం జీవించే నిస్వార్థ జీవి.. మన జీవితాన్నే తన జీవితంగా జీవిస్తుంది అమ్మ. కానీ నవమాసాలు మోసి, కనిపెంచిన అమ్మను ఓ కొడుకు ముప్పుతిప్పల పెడుతున్నాడు. కా
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పల నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా కుప
అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అధికార వైసీపీ నేతలు తమ ప్రభుత్వ చర్యను సమర్థించుకుంటుండగా.. టీడీపీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ గతంలో రూ.120 కో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన కారు మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలను
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో ప్రధాని మోదీని గెలిపించటంలో కీలక పాత్ర పోషించిన సమయం నుంచి ఆయన దేశ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. వరుసగా అనే క రాష్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవ రావు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజ
తనది మహిళా పక్షపాత ప్రభుత్వమని సీఎం జగన్ విస్పష్టంగా ప్రకటించారు. తన పాదయాత్ర వేళ ఇచ్చిన నవరత్నాల హామీలన్నీ మహిళలకు అందిస్తూ..వారి ద్వారా కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా ప్రణాళిక చేసారు. ఇ
సెప్టెంబరు 26, 2014లో 43 మంది మెక్సికన్ విద్యార్థులు కనిపించకుండా మాయమయ్యారు. ఈ సంఘటన మెక్సికన్ సమాజాన్ని కుదిపేసింది. ప్రభుత్వంలో లోతుగా పాతుకుపోయిన అవినీతి, వేల మంది ప్రాణాలను మంటగలిపిన హ
విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎవరు పోటీచేస్తారు? అనే విషయమై చర్చ నడుస్తోంది. ఇక్కడి నుంచి బొబ్బిలికోట వారసులు
తెలంగాణ పోరాట యోధురాలు చాకలిఐలమ్మ జయంతిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందరరాజన్లోయర్ ట్యాంక్ బండ్ లోనిఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళుల
బెంగళూరు: దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. ఐటీ హబ్ సిటీకి సమీపంలోనే కొన్ని ఎకరాల పొలం ఉండటంతో వ్యవసాయం చేసుకుంటూ దంపతులు జీవిస్తున్నారు. ఒక ఎకరా పొలం కొన్ని కోట్ల రూపాయల విలువ పలుకుతుం
సోషల్ మీడియాలో చాలా వీడియోలు కనబడుతుంటాయి.అందులో కొన్ని చాలా ప్రమాదకరమైన వీడియోలు ఉంటాయి. ఇలాంటి వీడియో చూసి మీరు కూడా భయపడి పోతారు. తాజాగా సోషల్ మీడియాలో కింగ్ కోబ్రా చెందిని ఓ వీడియో
ప్రపంచ చరిత్ర గతిని మార్చిన కొన్ని వస్తువులతో నిండిన అసాధారణమైన మ్యూజియం అమెరికాలో ఉంది. కానీ, వీటిలో సామాన్యులకు అనుమతి లేదు. ఈ మ్యూజియంలో ఒసామా బిన్ లాడెన్ను హతమార్చేందుకు వాడిన తుప
కొద్ది రోజుల క్రితం పంజాబ్ రాజధానిలోని చంఢిగడ్ యూనివర్సింటీలో వీడియో లీక్ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఓ యువతి తన హాస్టల్లో ఉన్న సహచర విద్యార్థినిలు స్నానాలు చేస్తున్న వీడియో లీక్ చ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ వరంగల్, హంటర్ రోడ్ లోని శాయంపేట సర్క
తిరువనంతపురం: వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సామాన్యులకైతే ఆ ప్రిస్క్రిప్షన్లో ఏముందో అర్థమే కాదు. గతంలో ఉన్నత న్యాయస్థానాలు ప్రిస్క్రిప్షన్ అర్థమయ్య
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ గా మార్చిన నేపథ్యంలో ఏపీలో మొదలైన రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇదే క్రమంలో వైసీపీ నేతలు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైయస్ జగన్, వైయస్ షర్మిల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సంగారెడ్డి నియోజక వర్గంలో పర్యటిస్తున్న వైయస్ షర్మిల తాను వైయస్సార్ వదిలిన బాణాన్ని అని చేస
ఎన్టీఆర్ పేరు మార్పు రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. సభలోనే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్సార్ పేరు మార్పుకు కారణాలను వివరించారు. ట
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. కొందరికి పిచ్చి నమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఓ యువకుడు శివుడు తనను పిలుస్తున్నాడని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మ
పాములు పట్టే వారు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ప్రాణాలపైకి వస్తుంది. తాజాగా ఓ వ్యక్తి పామును పట్టుకోవడానికి వెళ్లి, అది కాటు వేయడంతో మరణించాడు. ఈ ఘటన ఏపీలోని కృ
న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం జమ్మూలో తన కొత్త పార్టీని ప్రారంభించారు. 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ'గా తన పార్టీ పేరును ప్రకటించారు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత
2024లో ఏపీ అసెంబ్లీ, లోక్సభకు జరగబోయే జమిలి ఎన్నికలు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాలలోని నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మరో నేత మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేర
నోయిడాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి అడుగుపెట్టిన వెంటనే ‘‘తాజ్ మహల్’’ నిర్మాణ శైలికి మనకు గుర్తుకు వస్తుంది. తెల్లని రంగు, చిన్నచిన్న రంధ్రాలతో జాలీలా కనిపించే ఇక్కడి గోడలు అచ్చంగా తా
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో విషాదం జరిగింది. సోలీపూర్ శివారులో నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. షాద్నగర్ కు చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, ఫరీన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చడం పై మొదలైన రగడ కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై మండిపడి
చెన్నై: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కార్పోరేషన్ లో ఉద్యోగం చేస్తోంది. భార్య ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చేసింది.
ఓవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం వచ్చింది. మరోవైపు తాజాగా ఉదయ్ పూర్ లో పార్టీ ఆమోదించిన తీర్మానం మేరకు రాజస్తాన్ లో ప్రస్తుతం ఉన్న సీఎం పదవి వదులుకోక తప్పడం లేదు. దీంత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తు కేటాయింపుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవ్వాళ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది అన్ని రాజకీయ పార్టీలకూ సంబంధించిన అంశం కావడం వల్ల దీనిపై ఉత్కంఠ
తెలంగాణ పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిత్యం ట్విటర్లో, సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండటంతోపాటు, అనేక సమస్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఊరట లభించింది. మల్టీ మిలియనీర్ సుకేష్ చంద్రశేఖర్పై రూ. 200 కోట్ల దోపిడీ కేసులో సోమవారం పాటియాలా హౌస్ కోర్టుకు హాజ
ఎన్టీఆర్ పేరు మార్పు వ్యూహాత్మకంగానే జరిగిందా. ఈ నిర్ణయం వెనుక రాజకీయం ఏంటి. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు రాస్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. అధికారంలోకి వచ్చిన తరువాత 39 నెలలకు సీ
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆవులకు సంబంధించిన ఈ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీ
మైసూరు/బెంగళూరు: ప్రపంచ ప్రసిద్ది చెందిన మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సోమవారం ఉదయం మైసూరు దసరా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. మైసూరులోని శ్
ఎప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ తాజాగా ఓ పోస్ట్ చేశాడు. ఆనంద్ మహింద్రా ఇన్నోవేటివ్ సంబంధించి వీడియోలు ఎక్కువగా పోస్ట్ చేస్తారు. అందులో భాగంగా ఓ వీడియో పోస్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకొని మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో
జైపూర్: రాజస్థాన్లో ఆపరేషన్ డెజర్ట్ అధికార కాంగ్రెస్ పార్టీలో పెను సంక్షోభానికి కారణమైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ప
ఈ మధ్య సోషల్ మీడియా పిచ్చి పెరిగిపోతోంది. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, యూట్యూబ్, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే చాలా మంది సోషల్ మీడియా సెలబ్రెటి కావాలని చాల
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వ తీరుపై, సీఎం కేసీఆర్ పాలన పై తనదైన శైలిలో నిప్పులు చెరుగుతూ ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక ఇదే సమయంలో
జాతీయ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. తెల
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి దగ్గరైన మెగాస్టార్ చిరంజీవిపై ఇప్పటికీ ఆ పార్టీ నేతలు ఎనలేని అభిమానం చూపిస్తుంటారు. కమ్మ సామాజికవర్గం ప్రభావం కనిపించే టాల
గువాహటి: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురుు జగ్గీ వాసుదేవ్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అస్సాం గోలాఘాట్ జిల్లాలోని బొకాఖట్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు పెట్టారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మప
వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాలలో చిచ్చు పెడుతున్నాయి. ఎన్నో కాపురాలను నాశనం చేస్తున్నాయి. ఎంతో మంది హత్యలకు కారణమవుతున్నాయి. ఇక అనేక కుటుంబాలలో చిన్నారులను అనాధలుగా మారుస్తున్నా
ఏపీ రాజకీయాల్లో మెగా చర్చ ఆగటం లేదు. నాలుగు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ఒక ఆడియో సందేశం పొలిటికల్ సర్కిల్స్ పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అది చిరంజీవి నటిస్తున్న గాడ
మహసా అమీనీ మరణం తర్వాత గత తొమ్మిది రోజులుగా ఇరాన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మొత్తం రోడ్ల పైకి వచ్చిందని చెప్పడంలో తప్పేమీ లేదు. దేశంలోని 80 కంటే ఎక్కువ నగరాలు నిరసనలతో అట్టుడుకు
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఏటా నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం తిరుమల ముస్తాబయింది. మంగళవారం బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. అక్టోబర్ 5వ తేదీ వ
దేవి శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దసరా సందర్భంగా ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ క్రమంలో తొలి రోజు అమ్మవారు శైల
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్న వేడుకల కోసం.. దేవస్థానం అధికారులు అన్ని
జైపూర్: రాజస్థాన్లో ఆపరేషన్ డెజర్ట్ ఆరంభమైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో పెను సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు తలెత్త
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 శరదృతువులో వస్
లండన్: ఆమె స్వయానా ఓ దేశానికి మంత్రి. సమాచార మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. యువ నాయకురాలు. వ్యక్తిగత పనుల కోసం లండన్ వెళ్లారు. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. స్వదేశీయ
న్యూఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి మొత్తం ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అ
న్యూఢిల్లీ: భారతదేశానికి అటార్నీ జనరల్గా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ప్రముఖ, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తిరస్కరించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. వార్తా
ఢాకా: బంగ్లాదేశ్ దేశంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. కరాటోయా నదిలో ఆదివారం పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. మేము 23 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాము. అగ్నిమ
అసలే ఆదివారం.. ఇక రేపటి నుంచి శరన్నవరాత్రులు, చాలా మంది ఇవాళ్టికే లాస్ట్.. కొందరు నాన్ వెజ్ తినరు. అలాంటి సమయంలో తక్కువ ధరకు నాన్ వెజ్ దొరికితే ఎలా ఉంటుంది. ఇలానే ఉంటుంది. జనం ఎగబడుతారు. అలా
హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో బ్లాక్ టికెట్ల దందా జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్లాక్ టికెట్స్ దందా చేస్తున్న
మూలాలకు వెళ్లి చికిత్స చేస్తేనే అవినీతిని నిర్మూలించగలమని సీబీఐ రిటైర్డ్ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. డబ్బులే లేని ఎన్నికల విధానం రావాలని ఆకాంక్షించారు. సమాజంలో సామా
ఏపీలో మరో వివాదం చెలరేగింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో జగనన్న చేయూత కార్యక్రమం చేపట్టారు. అయితే టెంటు కోసం తాళ్లను పక్కనే గల గుడిలో ఉన్న శివలింగానికి కట్టారు. దీంతో హిందు సంస్థ
విజయవాడ: రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు చుట్టే తిరుగుతున్నాయి. ఈ హెల్త్ యూనివర్శిటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర
బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. శ్రీచక్ర అదిష్ఠాన దేవతగా కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా దుర్గమ్మ వాసికెక్కింది. దుర్గుణాలను పోగొట
సమాజం ఎటు వెళుతుందో అర్థం కావడం లేదు. దేశంలో మహిళలు, అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. నిర్భయ ఘటన తర్వాత యావత్ దేశం ఉలిక్కిపడింది. ఇప్పుడు దేశ రాజధానిలో 12 ఏళ్ల బాలుడ
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఆదివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే, కృష్ణకు కొద్దిపాటి శ్వాసకోశ సపోర్ట్ ఉందని ఆస్పత్రి తెలిపింది.
రానున్న ఎన్నికలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, తెలుగుదేశంకు జీవన్మరణ సమస్యలాంటివి. ఎవరు గెలిచినా రేసులో నిలుస్తారు. లేదంటే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటు
డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151 దసరా అంటే దన్+హర
భారతీయ జనతాపార్టీకి మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర సమితికి, కాంగ్రెస్ పార్టీకి ఇది లీగ్ మ్యాచ్ లాంటిది. అయితే.. బీజేపీకి మాత్రం సెమ