విశాలాంధ్ర బెళుగుప్ప, : పంపనూరు సమీపంలోని కెనాల్లో ప్రమాదవశాత్తు పడిపోయిన బెళుగుప్ప మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి మృతదేహం తీవ్ర గాలింపు చర్యల తర్వాత సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఈ వి
ఘనంగా సత్యసాయి రథోత్సవం. రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు… విశాలాంధ్ర పుట్టపర్తి:- శ్రీ భగవాన్ సత్యసాయిబాబా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం
-జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ జయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : కుష్టు వ్యాధిబారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా డి ఎం హెచ్ ఓ జిల్లా కుష్టువ్యాధి అధికారి డాక్టర్ జయలక్ష్మి
విశాలాంధ్ర తాడిపత్రి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం క్రింద 32, 33, 34 వార్డుల లబ్ధిదారులకు గృహమంజూరు పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి అందజేశారు. నందలపాడు రైల్వే స్టేషన్ వద్
గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో నాలుగవ రోజు 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళన కార
మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమం కింద ఉపాధ్యాయులందరికీ టీచ్ టు ట్రైనింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయో
విశాలాంద్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల సూర్య ఉన్నత పాఠశాల విద్యార్థిని టీఎం. యామిని రాకింగ్ స్టార్స్ డాన్స్ ధర్మవరం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ 2025
ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు వివిధ గ్రూపులలో స్పాట్ అడ్మిషన్లు కలవు అని ప్రిన్సిపాల్ కరణం
స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్,డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యందు ఈ
ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డావిజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర క
కేంద్ర, రాష్ట్ర బలగాల జాయింట్ ఆపరేషన్లో 27 మంది అరెస్ట్ అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక నేతలుఆయుధ డంపుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపువిజయవాడ నగర శివార్లలో మావోయిస్టు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆదోనిలో జరుగుతున్న పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనానికి మంగళవారం పెద్దకడబూరు నుంచి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు బయలు దేరారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార
విశాలాంధ్ర,పెనుమంట్ర :పశ్చిమ గోదావరి జిల్లా వన్ స్టాప్ సెంటర్కు 2025–26 సంవత్సరానికి అద్దె ప్రాతిపదికన వాహనం నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ స
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్ర
రాజమౌళిపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ారాష్ట్రీయ వానరసేన్ణ అనే సంస్థ
ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కారణమని అనుమానిస్తున్న ఉమర్ నబీ మాట్లాడుతూ తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది.ఆ వీడియోలో అతడు పేలుడు జరిగే ముందు ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తావిస
ఏపీ పోలీసులు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డిని అరెస్ట్ చేశారు.హైదరాబాద్లోని కూకట్పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.ఆయనపై ఆంధ్ర
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.మరణించ
పుట్టపర్తిలో ఘనంగా శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలుపలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖుల రాక పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను
కారు బాంబు తయారు చేసిన నిందితుడి అరెస్ట్ కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వాని అరెస్ట్అనంతనాగ్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు
కాలనీల సమస్యలను గాలికొదిలేస్తున్న అధికారులు ప్రజలంటే పట్టింపు లేదా-డిప్యూటీ కమిషనర్ నరసింహతో కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజా సమస్యలపై అధికారులకు
విశాలాంధ్ర కందుకూరు: కందుకూరు పట్టణం కాళిదాసు వారి వీధిలో ఉన్న సుచిత భారత్ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే రెండు ఆటోల ఫిట్నెస్ కూడా ఉత్తి గ్యాస్ ను తలపించే వి
రిటైర్డ్ జిల్లా అందత్వా నివారణ అధికారి సంకారపు నర్సింహులువిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి ఆసుపత్రి యందు ప్రతి నెలలో ఒకటవ మూడవ ఆదివారములు ఉదయం 10 గంటల నుండి మధ్య
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ప్రభుత్వ భూములను కాజేసిన మాజీ వీఆర్వో మహబూబ్ పటేల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ సోమవారం పెద్దకడబూరులోని స్థాన
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇష్టానుసారం నోరు పారేసుక
గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయ ఉద్యమకారులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులువిశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, ప్రముఖ న్యాయవాదులు సుమలత,
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి యొక్క ప్రతిష్టాత్మక గ్రామీణ కిర్కెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆర్సిఎల్ 2025 లో భాగంగా ధర్మవరం ఆర్డిటి క్రీడా మైదానంలో ధర్మవరం క్రికెట్ జట్ట
ఏపీ ప్రగతిశీల చేనేత కార్మిక సంఘం రాయలసీమ జోన్ కన్వీనర్ పోలా లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం ; హ్యాండ్లూమ్ కస్టర్ మంజూరు పట్ల ఏపీ ప్రగతిశీల చేనేత కార్మిక సంఘం రాయలసీమ జోన్ కన్వీనర్ పోల
ప్రజల ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు వద్ద గల రైల్వే గేటు వద్ద ఇటీవల రైల్వే పట్టాల నూతన నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత, రైల్వే కాంట్రాక్టర్లు పట్టణానికి ఇటువ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పాత్రికేయులందరూ ఆదివారం రోజు జాతీయ పత్రిక దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులతో తమదైన శైలిలో శుభాక
కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంరజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫిలో అరుదైన గౌరవంప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆ
విశాలాంధ్ర- వెలిగండ్ల: మండలం నూతన ఎంపీడీవో గా ఆర్. గంగాధర్ సోమవారం బాధ్యలు స్వీకరణ ఈయన కర్నూల్ జిల్లా డివిజనల్ పంచాయతీ ఆఫీసులో ఏవోగ పని చేస్తూ పదోన్నతి పై వెలిగండ్ల ఎంపీడీవోగా బాధ్యలు స
బిహార్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది.ఈ విజయంతో నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్
42 మంది భారత యాత్రికుల సజీవ దహనం.. ఎక్కువ మంది హైదరాబాదీలే!సౌదీ అరేబియాలో భారత యాత్రికుల బస్సుకు ప్రమాదండీజిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో 42 మంది సజీవ దహనం సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమ
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఏపీలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్లో వర్ష
ఢిల్లీ-ఎన్సీఆర్లో కొనసాగుతున్న వాయు కాలుష్య సంక్షోభంగాలి నాణ్యత తీవ్ర కేటగిరీకి పడిపోవడంతో దట్టమైన పొగ దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. ఈరోజు కూడా ఢిల్లీ-జాతీయ రాజధాన
కోర్టు తీర్పును తాను లెక్కచేయనన్న షేక్ హసీనాయూనస్ ప్రభుత్వం తన పార్టీని నాశనం చేయాలని చూస్తోందని ఆరోపణ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా తనపై రానున్న కోర్టు తీర
విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా) : ప్రతి గ్రామంలో పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ప్రతి మనిషి ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఎక్కువగా కాలం జీవించ వచ్చనని ఉంగుటూరు శాసనసభ్యుల
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఉరవకొండ శాఖ గ్రంధాలయం నందు శనివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ శాఖ
విశాలాంధ్ర -రాజంపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్ పేర్కొన్నారు. ద్రోణాచార్య మార్చల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివా
అమెరికాలోని క్యాపిటల్ హిల్పై 2021లో చోటుచేసుకున్న దాడి సందర్భంగా అప్పటి అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తప్పుడు రీతిలో ఎడిట్ చేసి
దిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విచారణ వేగంగా జరుగుతుండగా, దర్యాప్తు సంస్థలకు చెందిన వర్గాలు కీలక సమాచారాన్ని బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.వచ్చే ఆరు నెలల్లోపే రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని ప్రభ
ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బఫలితాల నుంచి ఎంతో నేర్చుకోవాలన్న స్టాలిన్బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంపై తమిళనాడు ముఖ్యమం
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులుతెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్కు గురవడం తీవ్ర కలకలం రేపింది. కొందరు వినియోగదారులు ఆర్డర్ కాపీలు, కేసుల వివరాల కోసం సైట్
హరీశ్రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన కవితకేటీఆర్ సోషల్ మీడియా వదిలి బయటకు రావాలని హితవుబీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థా
ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాల ఆరోపణలునలుగురు డాక్టర్ల రిజిస్ట్రేషన్ల రద్దు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు డాక
విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరిగింది. హెచ్డిఎఫ్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈ కురాష్ గేమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సుమన మా
ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు దాత ప్రముఖ సన్ ఫీస్ట్ కంపెనీ ప్రతినిధి కె. సూర్య నారాయణ 15 కుర్చీలను తన వంతు సాయం గా బాలికల జూనియర
* గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ సభ్యులు గురువారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్ చార్జ్ రాఘవే
విశాలాంధ్ర- అనంతపురం : ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవ
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృశ్య ఎర్రజెండాలన్ని ఐక్యం కావలసిన అవస్యకత నెలకొందని, రాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలని, మావోయిస్టు సోదర
అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలుభారతదేశంలో డిజిటల్ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. దేశపు మొట్టమొదటి డిజిటల్ గోప్యతా చట్టమైన డిజిటల్ పర్సన
ఫలితాల ఉత్కంఠతో అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతిఆసుపత్రికి తరలించినప్పటికీ దక్కని ఫలితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ నడుమ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫలితాల కోసం
ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ రుసుములో మార్పుయూపీఐ ద్వారా చెల్లిస్తే రెట్టింపు ఛార్జీల నుంచి మినహాయింపు ఇకపై 25 శాతం అదనపు రుసుము మాత్రమే వసూలుజాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు క
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది.మిజోరంలో ఉన్న డంపా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్
25వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ పతాకాన్ని ఎగురవేశారు.ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర
పెట్టుబడులకు ఏపీ ఎందుకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞమైన నాయకత్వం, వేగవంతమైన పాలన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల
రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి సొంత రాష్ట్రం బిహార్లో పెద్ద ఎదురుదెబ్బ తిన్నారు.అనేక రాష్ట్రాల్లో తన స్ట్రాటజీలతో పార్టీలను అ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి దూసుకుపోతున్నారు. రౌండ్ రౌండ్కి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తవగా.. ఇంకా
సీఐఐ సదస్సుకు ముందే అనూహ్య స్పందనరూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులుఒక్కరోజులోనే ఐదు రంగాల్లో 35 ఎంవోయూలురూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల ఉద్యోగాలుచంద్రబాబు, లోకేశ్ సమక్షం
నేడు బీహార్ ఓట్ల లెక్కింపుదేశవ్యాప్తంగా ఉత్కంఠ పట్నా: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ఏ కూటమిని విజయం వరించిందన్నది మరి కొన్ని గంటల్లో త
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా… వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్
సంపద సృష్టి ఎక్కడచంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలపై ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరోకర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత మరోమాట మాట్లాడుతున్నారని సీపీఐ ర
నిధుల బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదంట్రంప్ సంతకం వాషింగ్టన్: అమెరికా ఆర్థిక ‘షట్డౌన్’కు ఎట్టకేలకు తెర దించింది. షట్డౌన్ను ముగించే ప్రభుత్వ నిధుల బిల్లుపై ప్రతినిధుల సభలో ఓటింగ్
నాటు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఢాకాబస్సులకు, గ్రామీణ బ్యాంకు కార్యాలయానికి నిప్పు ఢాకా : బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులలో సోమవారం (17వ తేదీ) ఇంటర
ట్రంప్ అల్లుడి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బెల్గ్రాడ్లో ప్రజాందోళన బెల్గ్రాడ్: మా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మాకు ఎంతో ముఖ్యం, వాటి జోలికి వస్తే సహించేది లేదంటూ సెర్బియా రాజధాని బ
ఎన్నికల ఫలితాలపై జనం ఉత్కంఠకు సమాచారం వెల్లడిరచడానికి ప్రీపోల్ (ఎన్నికలకు ముందు) సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ (పోలింగ్ తరవాత) ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఎన్నికలకు ముందు సర్వేలకు అవకాశం లేకు
బొల్లిముంత సాంబశివరావు మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు,
: భారత్-ఈయూ సదస్సులో సీఎం చంద్రబాబుముగిసిన భారత్-ఈయూ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంగ్రీన్ ఎనర్జీయే ప్రపంచానికి కీలకమని స్పష్టం చేసిన చంద్రబాబు భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌం
విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రస్థాయి జూడో పోటీలలో స్వర్ణ పథకాలు చికిచెర్ల విద్యార్థులు సాధించడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వార
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ పట్టణంలో సెంట్రల్ హైస్కూల్లో (1985-86) విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక బెంగళూరులోని వెన్యూ రెస్టారెంట్లో ఘనంగా నిర్
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఎస్సీ బాలికల వసతి గృహాల అభివృద్ధికి సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాద
విశాలాంధ్ర, నెల్లిమర్ల: జనసేన కూటమి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేతుల మీదుగా పసుపులేటి భాను ప్రసాద్ తల్లిదండ్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు భాను
విశాఖలో లోకేశ్ కు ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలుచంద్రబాబుతో కలిసి కీలక కార్యక్రమంలో పాల్గొననున్న లోకేశ్ రహేజా ఐటీ స్పేస్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పనులకు శ్రీకారంఏపీ ఐటీ, విద్యాశాఖ
అప్పులు చేసి పప్పులు బెల్లం పంచుతున్నారు … సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత ఒ
ఖైదీల ముందస్తు విడుదల (రెమిషన్) విధానాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల
బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలుమత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, వాతావ
ఈ నెల 17 నుంచి 26 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులువిద్యార్థుల బయోమెట్రిక్, ఇతర వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఆధార్ అప్డేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి హెచ్-1బీ వీసా అంశం తరచుగా చర్చకు వస్తోంది.తాజాగా ఈ వీసావిధానంపై అమెరికా ఆర్థికశాఖమంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.ఈ దర్యాప్తు క్రమంలో తాజాగా ఒక కీలక అంశం బయటపడింది.టర్కీ లోని ఉకాసా అనే హ్యాండ్లర్తో ఈ మా
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రమేయంఅరెస్టయిన డాక్టర్ల ఫోన్లలో పాక్ హ్యాండ్లర్లతో టెలిగ్రామ్ చాట్స్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు
. సివిల్స్ ఇంటర్వ్యూకు 43 మంది ఎంపిక. ఇప్పటివరకు 342 అభ్యర్థులకు రూ.3.61 కోట్ల సాయం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్: సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘
మేడిగడ్డ కూలడానికి ‘సుందిళ్ల, అన్నారం’ సాంకేతిక లోపాలే: సమీక్షలో మంత్రి ఉత్తమ్ విశాలాంధ్ర – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగాలైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల ప
. వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా. జిల్లా స్థాయిలో 33… రాష్ట్ర స్థాయిలో 3 పర్యవేక్షణ బృందాలు. రవాణాశాఖ సమీక్షలో మంత్రి పొన్నం విశాలాంధ్ర – హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు తగ్గించేందు
రాబోయే ఎన్నికల్లోనూ మాదే అధికారంఓటమి బాధలో బీఆర్ఎస్: మహేశ్కుమార్ గౌడ్ విశాలాంధ్ర – హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలో
. పెట్టుబడిదారులకు ఆ భూములా…. చట్టానికి తూట్లు… భూ కమిటీ సిఫార్సులు తుంగలోకి…. పేదల హక్కులు లాక్కోవడమేనని ప్రజా సంఘాల ఆందోళన. లీజు లాభమంటున్న ప్రభుత్వం విశాలాంధ్ర-సచివాలయం : అసైన్డ్ చట
. భూ సమస్యలతో 5 లక్షల కుటుంబాల అవస్థలు. 14 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని దుస్థితి. హామీలిస్తూ నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇల్లు ఉంది, కరెంటు మీటరు ఉంది. ఏళ్ల త
200 ఐఈడీ బాంబుల తయారీకి యత్నం . 26/11 తరహాలో భారీ దాడులకు పన్నాగం. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం. ఎర్రకోట వద్ద పేలుడు కేసులో సంచలన విషయాలు న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వ
