విశాలాంధ్ర గుడిబండ.. మండలంలోని తాళ్లకెర పంచాయతీలో గల గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శనివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శ
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు ఏఐఎస్ఎఫ్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హనుమంతరాయు
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని , రాయలసీమలో అధిక శాతం ఉన్న కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం : దేశంలో బిజెపి పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్ తెలిపారు.
త్వరలో బీసీలకు ఆదరణ–3 పథకం అమలు.. విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత
శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం; రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 200
విశాలాంధ్ర ధర్మవరం; నేత్రదానముతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్రదాత తమ్మిశెట్టి నాగయ్య అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన తమ్మిశెట్టి నా
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు 53 వ డివిజన్ వెంకటేశ్వర పురం సెంటర్ లో డివిజన్ ఇన్ చార్జ్,వెంగళరెడ్డి కోఆర్డినేటర్పరంధామయ్య ల ఆధ్వర్యంలోరచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమా లు ఘన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున నారా లోకేశ్ ప్రచారంరెండు రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్న లోకేశ్ జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన ఉనికిని చాటుతోంది. ఏపీ మంత్రి
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ చెలరేగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట
డిసెంబర్ 1 నుంచి 19 వరకు సెషన్ నిర్వహణ ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంఫలప్రదమైన చర్చ జరగాలని ఆశిస్తున్నట్టు కిరణ్ రిజిజు ట్వీట్పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూ
నిలిచిపోయిన విమానాలు, ప్రయాణికుల ఆందోళనశంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది.అనేక విమానాలు ఆలస
రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ కీలక నిర్ణయాలుమహిళల వన్డే ప్రపంచకప్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులుఐసీసీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ప్రపంచ
అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసిన జగన్వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మ
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హరిచందన10న పోలింగ్ కేంద్రాలకు మాత్రమే హాలిడే 14న ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సెలవుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సె
డీఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఆవిష్కరించిన జేమ్స్ వాట్సన్97 ఏళ్ల వయసులో న్యూయార్క్లో తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించిన కుమారుడు ఒక దశలో ఆర్థిక ఇబ్బందులతో నోబెల్ పతకాన్ని కూడా వ
వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పచ్చజెండాప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి న
. 40 నగరాల్లో భారీ ర్యాలీలు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి డిమాండ్ఏథెన్స్: గ్రీస్లో విద్యార్థులు భారీస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి
. రష్యా చమురు కొనడం ఆపేశారు. వచ్చే ఏడాది భారత్ వస్తా: ట్రంప్ వాషింగ్టన్: ‘రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చాలా వరకు ఆపేశారు. ఆ దేశంతో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి.
స్టాక్హోమ్: స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు పూర్తి అయ్యాయి. మూడు దశాబ్దాల కిందట అంటే 1995 నవంబరు 4`5 తేదీల్లో స్వీడెన్ కమ్యూనిస్టులు నిర్ణయాత్మక ముందడుగు వేశారు. కమ్యూనిస్టు వ
ప్రాజెక్ట్ డీపీఆర్ టెండర్ రద్దువెనక్కు తగ్గిన చంద్రబాబు సర్కార్ విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకన్న బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్
రాష్ట్రమంతటా ఘనంగా 150 ఏళ్ల వేడుక విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ
. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు. రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్టుబడులు పెట్టడాని
ప్రజాసంపద కార్పొరేట్లకు ధారాదత్తం . ప్రభుత్వరంగ పరిశ్రమలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ చర్యలు. 33 ఎంజీడీల నీటి కేటాయింపు ఒప్పందం రద్దు చేయాలి. ‘కూటమి’ నిర్ణయాలపై వామపక్ష, ప్రజాసంఘాల మండిపా
ఎన్ఏబీఎఫ్ఐడీ నుండి రుణం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ
విశాలాంధ్ర పుట్టపర్తి: – రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సత్య సాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరగనున్న భక్త కనకదాస జయంతి ఉత్సవాలలో పాల్గ
విశాలాంధ్ర-తాడిపత్రి: యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన డేరంగుల సుబ్బారాయుడు (63) విద్యుత్ షాక్ తగలి మృతి చెందాడు. తన ఇంటి ముందర మేడిచెట్టు కొమ్మలను మచ్చుకోడవలితో నరుకుచుండగా
విశాలాంధ్ర బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహళ్ గ్రామంలో గజగౌరీ దేవి అమ్మవారిఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాతిదూలం లాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీ
ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడువిశాలాంధ్ర ధర్మవరం; ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది అని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సం
నిర్వాహకులు బీరే శ్రీరాములువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని నిర్వాహకులు బీరే శ్రీరాములు తెలిపా
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన కామ్రేడ్ డి. జగదీష్ను కళ్యాణదుర్గంలో పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతపురం, శ్ర
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని కబాడీ కోచ్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ జరిగిన జిల్లా సాయి పోటీల
టూ టౌన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం;; చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన సరస్వతి హత్య కేసులో మరొకరిని అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వా
విశాలాంధ్ర- అనంతపురం : రేడియేషన్ ఆంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. వైద్య కళాశాల ఇంచార్జ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ శంకర్, ప్రభుత్వ
డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ ఈ బి దేవి విశాలాంధ్ర -అనంతపురం : ప్రస్తుత ప్రజలను పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కేవలం స్క్రీనింగ్ తోనే సాధ్యమవుతుందని డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ బి దేవి తెలి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతరం జిల్లా) : ఈ నెల 9,10,11వ తేదిలలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొనేందుకు వి.ఎల్ స్వాతి ఎంపికయ్యారు. రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో
ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా అందించిన రవికాంత్ రమణ విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రికి మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ 50 వీల్ చైర్లను, ఆదిత్య అనే మరో దాత 10మిల్క్ ఫీడింగ
– క్రికెట్లో జాతీయ స్థాయికి ఎంపిక విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : స్థానిక జి.సి.ఎస్.ఆర్. కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ నెలలో నిర్వహించిన 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాల
మహిళల ప్రపంచకప్ విజేత శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం ప్రకటనసీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్తో భేటీ అయిన శ్రీచరణి, మిథాలీ రాజ్మహిళల వ
ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేసే శక్తి తమకుందన్న ట్రంప్ అత్యంత శక్తిమంతమైన మినిట్మ్యాన్-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా ఈ ప్రయోగం ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి అణు పోటీని గుర్తుచేస్తోందంట
పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన పట్టుకున్న పశువులను షెల్టర్ హోమ్లకు తరలించాలని సూచనదేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు
ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు వారి బ్యాంకు ఖాతాల్లోనే చెల్లింపులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలు, మధ్
డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఁప్రజలు కార
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.తిరిగి విద్యుత్ పునరుద్ధరించడానికి చాల సమయం పట్టింది. చివరికి కరెంట్ రావడంతో రోగులతో పాటు
ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపిన సీఎంమహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న చంద్రబాబుభారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడంలో భాగమైన తెలుగు క్రీడాకారిణ
నిర్లక్ష్యం వద్దు… గెలుపే లక్ష్యం: సీఎం రేవంత్ పిలుపు విశాలాంధ్రహైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఒక్కటిగా పనిచేద్దామంటూ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత
. 12న కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా. సద్వినియోగానికి కూనంనేని పిలుపు. ప్రచార పోస్టరు విడుదల విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం:కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ నిరుద్యోగం అధికమ
టీయూడబ్ల్యూజే హెచ్చరిక విశాలాంధ్ర- హైదరాబాద్: గత ప్రభుత్వం మాదిరిగా జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘ
ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదువిశాలాంధ్ర – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి దిగజారి చేస్తున్న ప్రయత్నా లను, చౌకబారు మాటలను పరిశీలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవా
బీహార్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ గురువారం పూర్తి అయింది. సాయంత్రం అయిదు గంటలకల్లా 65 శాతం ఓట్లు పోలైనట్టు అంచనా. కొన్ని చోట్ల మామూలుగా కన్నా పది శాతం ఎక్కువ పోలింగ్ జరగడం దేనికి స
108 సంవత్సరాల క్రితం 1917 అక్టోబర్లో రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం ప్రపంచ చరిత్రగతిని మార్చిన మహత్తర ఘటన. పెట్టుబడిదారీ విధానానికి గట్టి సవాల్ విసిరిన సంఘటన. పెట్టుబడిదారీ విధానం నుం
షాయిస్తా ఖానూమ్ పఠాన్ ఓ న్యూయార్క్ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో అంటూ నూతన మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన 34 ఏళ్ల డెమొక్రాట్ నేత జొహ్రాన్ మమ్దానీ పిలుపునిచ్చ
ఏలేవారి చేతికి ఎముకలు లేవనుకుంట బావ హద్దు అదుపు లేకుండా ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడేమయిందయ్యా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఏంటి కథ. ఎవరని నిదానంగా అడుగుతావేంటి. అసలు పా
ఇటు తుపానులు… అటు ధరల పతనంతగ్గిన దిగుబడి… కొనుగోలుకు ముందుకు రాని సర్కారు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో పత్తిరైతు కష్టాలు వర్ణనాతీతం. అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఓ పక్క…పండి
. ‘వన్ విజన్-వన్ డైరెక్షన్’ ప్రభుత్వ విధానం. సమాచార క్రోడీకరణతో మెరుగైన సేవలు. విజన్ యూనిట్లుగా గ్రామ సచివాలయాలు. ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం నివారించాలి. అధికారులకు సీఎం చంద్రబాబ
బీహార్లో 65 శాతం పోలింగ్. చెదురు మదురు ఘటనలు…ఈవీఎంల మొరాయింపు. అనేక చోట్ల ఓట్ల గల్లంతుపై ప్రజల ఫిర్యాదులు. డిప్యూటీ సీఎం విజయ్కుమార్ సిన్హాకు చేదు అనుభవం. భక్తియార్పూర్లో ఓటేసిన స
మహిళల జట్టుతో రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెటర్లు గురువారం రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన టీమ్ఇ
. భారత్`పాక్ మధ్య శాంతి నెలకొల్పా…. 60 సార్లకుపైగా చెప్పుకున్న ట్రంప్ న్యూయార్క్: భారత్పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్ర
రష్యా విప్లవం 1917 లో మహత్తర విజయం సాధించింది. ఆనాడు రష్యా రాజకీయ చిత్రాన్ని అంత తేలికగా వూహించలేని పరిస్థితి. ఈ మహత్తర విప్లవం వివిధ ఖండాలలో విభ్రాంతి కలిగించే అలలను సృష్టించింది. శతాబ్ద
పతకమూరు దామోదర ప్రసాద్ బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండువిడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్డీఏ, రాహుల్, ఆర్జేడి నేత తేజ
డీజే మోహనరావుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 2వ తేదీన, దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన లాంచ్ వెహికల్ మార్క్-3 రాకెట్ ద్వారా, భా
విశాలాంధ్ర-నల్లమాడ: మండలకేంధ్రములోని పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో చేరుకుంది. ఈ స్టేషన్ గ్రామ మధ్యలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. వాటికి తోడు సర్కిల్ కార్యాలయం, పీర్లసావడి ద
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామంలో అప్పులబాధ తాలలేక రైతు వెంకటేశులు(30)గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకున్న 5 ఎకరాల పొలంలో పంటలు సాగు చేసి నష్
విశాలాంధ్ర – గూడూరు: వాసవ్య మహిళా మండలి మరియు హెచ్ సి ఎల్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా పరిశ్రమల శాఖవారితో ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కప్పలదొడ్డి గ్రామంలో పుణ్యవతి కలంక
ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు.విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు వారి వారి ఇళ్ల వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ముద
ఎంఈఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ ఆదేశాల మేరకు రాణీ లక్ష్మీబాయి కోసం స్వీయ రక్షణ కరాటే శిక్షణా తరగతులు ప్రారంభం శుభదాయకమని గర్వించదగ్గ విషయమని ఇది బాలికలకు ఆత్మరక్షణగా ఉ
విశాలాంధ్ర ధర్మవరం;; 30 సంవత్సరాలుగా వాడుకలో ఉన్న వాటిని దారి గుండా వెళ్ళుటకు కొందరు అడ్డంకి కలిగించి మూసి వేయడంతో, ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకొని పరిష్కరించడం జరిగిందని ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎమ్మెల్సీ పాయింటును పట్టణంలోని ఎఫ్.పి షాపులను ఆకస్మికంగా ఆర్డిఓ మహేష్ తనిఖీ చేశారు. ఇతనికెలో భాగంగా ఆర్డిఓ తో పాటుతహసీల్దార్ సురేష్ బాబు, సి.ఎస్.డి.టి., గ
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమములో భాగంగా వాలంటీర్ టీచర్లకు ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందని ఎం
రోటరీ క్లబ్ అధ్యక్షు డు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం : ఈనెల 9వ తేదీ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వ
విశాలాంధ్ర ధర్మవరం:: నవంబర్ 4వ తేదీన అనంతపురం న్యూ టౌన్ స్కూల్ లో జరిగిన ఎస్.జి.పి జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి రాష
ఈనెల 8, 9 తేదీలలో ముంబైలో జరిగే శిక్షణకు ఎంపిక విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా ఉత్తమ పొలిటిషన్ గా గుర్తింపు పొందారు. ఈ
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రాజాం పట్టణం కాలెపు వీధిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పై సివిల్ సప్లయ్స్ డ విజిలెన్స్ శాఖ అధికారులు గురువారం దాడి నిర్వహి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను సవాలు చేస్తూ,భారత సంతతికి చెందిన 34 ఏళ్ల యువ నాయకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ పదవిని గెలుచుకున్నారు.ఆయన విజయం పై ట్రంప్ స్పందించారు. ఎన్న
థాయిలాండ్లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ అధికారి,మెక్సికోకు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల ప్రతినిధి మధ్య జరిగిన
9 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 13.13% పోలింగ్ నమోదుబిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.ఉదయం తొల
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గన్నవరం సమీపంలోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు.సుమారు 27 స
గత ప్రభుత్వ నిర్ణయాలపై బోర్డు సమీక్షకొనకళ్ల నారాయణ అధ్యక్షతన విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రక్షాళన దిశగా నూతన ప
ట్రంప్ నోట మళ్లీ అదే పాటవాణిజ్య ఒప్పందాలు రద్దు చేస్తానని బెదిరించడంతోనే ఇది సాధ్యమైందన్న ట్రంప్కూల్చేసిన ఫైటర్ జెట్ల సంఖ్యను 7 నుంచి 8కి పెంచిన అమెరికా అధ్యక్షుడుభారత్, పాకిస్థాన్ మధ
. నేపాల్లో ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. సమన్వయకర్తలుగా ప్రచండ, నేపాల్ ఏకగ్రీవం ఖాట్మండు: నేపాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సీపీఎన్ (మావ
. న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు జొహ్రాన్ మమ్దానీ. స్థానిక పోరులో డెమొక్రాట్ల ప్రభంజనం. వర్జీనియాలో భారత సంతతి ముస్లిం ఎన్నిక. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, సిన్సినాటిలోనూ రిపబ్లికన్లు చ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శివర్గాన్ని విజయవాడ దాసరిభవన్లో పి.రామచంద్రయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర సమితి
పన్డీఏ విధానాలపై రామకృష్ణ, వెంకటరెడ్డి . ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో అరాచకం. తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళ విధానం స్ఫూర్తిదాయకం. బీహార్ పన్నికల్లో పన్డీఏకు పరాభవం తప్పదు. డిసెంబర
కీలక దస్త్రాల స్వాధీనంపరారైన డాక్యుమెంట్ రైటర్లు! విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు నిర్వహించింది. అవినీతి ఆరోపణల
విశాలాంధ్ర శింగనమల.. శింగనమల నియోజకవర్గం పుట్లూరులో స్కూలు పిల్లలతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది, బుధవారం సాయంకాలం స్కూలు పూర్తవగానే పుట్లూరు మోడల్, జడ్పీ స్కూళ్లక
విశాలాంధ్ర: చిలమత్తూరు.. శ్రీ సత్య సాయి జిల్లా .చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించారు, ప్రభుత్వ కార్యాలయ అధికారుల పై చాలా కాలం నుండి అవినీతి అక్రమాల ఆరో
జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం: రాష్ట్ర స్థాయిలో నవంబర్ 7వ తేదీ నుండి 10 తేదీ వరకు విశాఖపట్నం నగరంలో జరిగే 11 వ ఆంధ్రప్రదేశ్ సీనియర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కదిరి రైల్వే గేట్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి (20-30 సంవత్సరాలు వయసు) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు
మండల విద్యాధికారులు విశాలాంధ్ర ధర్మవరం; ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించి , ప్రతీ అంశాన్ని పరిశీలనాత్మకంగా , హేతుబద్దంగా చూడాలని మండల విద్యాధికారులు రాజేశ్వరేదేవి , గోపాల్ నాయక్
