విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా) : ప్రతి గ్రామంలో పరిసరాల శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ప్రతి మనిషి ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఎక్కువగా కాలం జీవించ వచ్చనని ఉంగుటూరు శాసనసభ్యుల
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఉరవకొండ శాఖ గ్రంధాలయం నందు శనివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ శాఖ
విశాలాంధ్ర -రాజంపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ బి.సునీల్ పేర్కొన్నారు. ద్రోణాచార్య మార్చల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివా
అమెరికాలోని క్యాపిటల్ హిల్పై 2021లో చోటుచేసుకున్న దాడి సందర్భంగా అప్పటి అధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తప్పుడు రీతిలో ఎడిట్ చేసి
దిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విచారణ వేగంగా జరుగుతుండగా, దర్యాప్తు సంస్థలకు చెందిన వర్గాలు కీలక సమాచారాన్ని బ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.వచ్చే ఆరు నెలల్లోపే రిజర్వేషన్ విధానాన్ని రూపొందించాలని ప్రభ
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులుతెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్కు గురవడం తీవ్ర కలకలం రేపింది. కొందరు వినియోగదారులు ఆర్డర్ కాపీలు, కేసుల వివరాల కోసం సైట్
ఆపదలో ఉన్నానంటూ స్నేహితులకు డబ్బు కోసం సందేశాలు రూ.20 వేలు పోగొట్టుకున్న స్నేహితుడు సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు, ఉన్నతాధికారులను సైతం వదలడం లేదు. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి, హైద
హరీశ్రావుపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన కవితకేటీఆర్ సోషల్ మీడియా వదిలి బయటకు రావాలని హితవుబీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావుపై జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థా
ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాల ఆరోపణలునలుగురు డాక్టర్ల రిజిస్ట్రేషన్ల రద్దు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు డాక
విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరిగింది. హెచ్డిఎఫ్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈ కురాష్ గేమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సుమన మా
ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు దాత ప్రముఖ సన్ ఫీస్ట్ కంపెనీ ప్రతినిధి కె. సూర్య నారాయణ 15 కుర్చీలను తన వంతు సాయం గా బాలికల జూనియర
* గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ సభ్యులు గురువారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్ చార్జ్ రాఘవే
విశాలాంధ్ర- అనంతపురం : ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవ
అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలుభారతదేశంలో డిజిటల్ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. దేశపు మొట్టమొదటి డిజిటల్ గోప్యతా చట్టమైన డిజిటల్ పర్సన
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎ
ఫలితాల ఉత్కంఠతో అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతిఆసుపత్రికి తరలించినప్పటికీ దక్కని ఫలితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ నడుమ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫలితాల కోసం
ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ రుసుములో మార్పుయూపీఐ ద్వారా చెల్లిస్తే రెట్టింపు ఛార్జీల నుంచి మినహాయింపు ఇకపై 25 శాతం అదనపు రుసుము మాత్రమే వసూలుజాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు క
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది.మిజోరంలో ఉన్న డంపా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్
25వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ పతాకాన్ని ఎగురవేశారు.ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర
పెట్టుబడులకు ఏపీ ఎందుకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞమైన నాయకత్వం, వేగవంతమైన పాలన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల
రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి సొంత రాష్ట్రం బిహార్లో పెద్ద ఎదురుదెబ్బ తిన్నారు.అనేక రాష్ట్రాల్లో తన స్ట్రాటజీలతో పార్టీలను అ
సీఐఐ సదస్సుకు ముందే అనూహ్య స్పందనరూ.82,000 కోట్లతో ‘రెన్యూ పవర్’ ప్రాజెక్టులుఒక్కరోజులోనే ఐదు రంగాల్లో 35 ఎంవోయూలురూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల ఉద్యోగాలుచంద్రబాబు, లోకేశ్ సమక్షం
. 32 కార్లతో దిల్లీలో పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకార కుట్ర. అల్-ఫలాప్ా యూనివర్సిటీలోనే పథక రచన. దిల్లీ పేలుడు కేసులో దిగ్భ్రాంతి కొల్పే వాస్తవాలు న్యూదిల్ల
నేడు బీహార్ ఓట్ల లెక్కింపుదేశవ్యాప్తంగా ఉత్కంఠ పట్నా: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో ఏ కూటమిని విజయం వరించిందన్నది మరి కొన్ని గంటల్లో త
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: ఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా… వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్
సంపద సృష్టి ఎక్కడచంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలపై ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరోకర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత మరోమాట మాట్లాడుతున్నారని సీపీఐ ర
నిధుల బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదంట్రంప్ సంతకం వాషింగ్టన్: అమెరికా ఆర్థిక ‘షట్డౌన్’కు ఎట్టకేలకు తెర దించింది. షట్డౌన్ను ముగించే ప్రభుత్వ నిధుల బిల్లుపై ప్రతినిధుల సభలో ఓటింగ్
నాటు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఢాకాబస్సులకు, గ్రామీణ బ్యాంకు కార్యాలయానికి నిప్పు ఢాకా : బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగింది. మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులలో సోమవారం (17వ తేదీ) ఇంటర
ట్రంప్ అల్లుడి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బెల్గ్రాడ్లో ప్రజాందోళన బెల్గ్రాడ్: మా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం మాకు ఎంతో ముఖ్యం, వాటి జోలికి వస్తే సహించేది లేదంటూ సెర్బియా రాజధాని బ
బొల్లిముంత సాంబశివరావు మొంథా తుపాను రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు,
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆధునిక సమాజం అభ్యుదయ భావాలతో అభివృద్ధి కాముకంగా ముందుకు మూడడుగులు వేసేటప్పటికి, ఆధునికత, నీతి, నిజాయితీకి, నిబద్దతకు నిరాడంబర నైజానికి తిలోదకాలిస్తూ, వి
: భారత్-ఈయూ సదస్సులో సీఎం చంద్రబాబుముగిసిన భారత్-ఈయూ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంగ్రీన్ ఎనర్జీయే ప్రపంచానికి కీలకమని స్పష్టం చేసిన చంద్రబాబు భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌం
విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రస్థాయి జూడో పోటీలలో స్వర్ణ పథకాలు చికిచెర్ల విద్యార్థులు సాధించడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వార
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ పట్టణంలో సెంట్రల్ హైస్కూల్లో (1985-86) విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక బెంగళూరులోని వెన్యూ రెస్టారెంట్లో ఘనంగా నిర్
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఎస్సీ బాలికల వసతి గృహాల అభివృద్ధికి సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాద
విశాలాంధ్ర, నెల్లిమర్ల: జనసేన కూటమి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేతుల మీదుగా పసుపులేటి భాను ప్రసాద్ తల్లిదండ్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు భాను
విశాఖలో లోకేశ్ కు ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలుచంద్రబాబుతో కలిసి కీలక కార్యక్రమంలో పాల్గొననున్న లోకేశ్ రహేజా ఐటీ స్పేస్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పనులకు శ్రీకారంఏపీ ఐటీ, విద్యాశాఖ
ఖైదీల ముందస్తు విడుదల (రెమిషన్) విధానాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల
BPS 2025 పూర్తి వివరాలు!1985 నుంచి 2025 ఆగస్టు 31 వరకు కటాఫ్120 రోజుల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు రా
బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలుమత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, వాతావ
ఈ నెల 17 నుంచి 26 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులువిద్యార్థుల బయోమెట్రిక్, ఇతర వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఆధార్ అప్డేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి హెచ్-1బీ వీసా అంశం తరచుగా చర్చకు వస్తోంది.తాజాగా ఈ వీసావిధానంపై అమెరికా ఆర్థికశాఖమంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.ఈ దర్యాప్తు క్రమంలో తాజాగా ఒక కీలక అంశం బయటపడింది.టర్కీ లోని ఉకాసా అనే హ్యాండ్లర్తో ఈ మా
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రమేయంఅరెస్టయిన డాక్టర్ల ఫోన్లలో పాక్ హ్యాండ్లర్లతో టెలిగ్రామ్ చాట్స్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు
. సివిల్స్ ఇంటర్వ్యూకు 43 మంది ఎంపిక. ఇప్పటివరకు 342 అభ్యర్థులకు రూ.3.61 కోట్ల సాయం: భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్: సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘
. వాహనాలపై ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా. జిల్లా స్థాయిలో 33… రాష్ట్ర స్థాయిలో 3 పర్యవేక్షణ బృందాలు. రవాణాశాఖ సమీక్షలో మంత్రి పొన్నం విశాలాంధ్ర – హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలు తగ్గించేందు
రాబోయే ఎన్నికల్లోనూ మాదే అధికారంఓటమి బాధలో బీఆర్ఎస్: మహేశ్కుమార్ గౌడ్ విశాలాంధ్ర – హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలో
. పెట్టుబడిదారులకు ఆ భూములా…. చట్టానికి తూట్లు… భూ కమిటీ సిఫార్సులు తుంగలోకి…. పేదల హక్కులు లాక్కోవడమేనని ప్రజా సంఘాల ఆందోళన. లీజు లాభమంటున్న ప్రభుత్వం విశాలాంధ్ర-సచివాలయం : అసైన్డ్ చట
. భూ సమస్యలతో 5 లక్షల కుటుంబాల అవస్థలు. 14 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని దుస్థితి. హామీలిస్తూ నిర్లక్ష్యం చేస్తున్న పాలకులు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇల్లు ఉంది, కరెంటు మీటరు ఉంది. ఏళ్ల త
200 ఐఈడీ బాంబుల తయారీకి యత్నం . 26/11 తరహాలో భారీ దాడులకు పన్నాగం. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ హస్తం. ఎర్రకోట వద్ద పేలుడు కేసులో సంచలన విషయాలు న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వ
దోషులకు కఠిన శిక్ష తప్పదుకేంద్రం అధికారిక ప్రకటన న్యూదిల్లీ: దిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ ఖండిరచింది. రెండు నిమిషాలు మౌనం పాటించడం ద్వారా ఈ ఘటనలో మృతిచెందినవారి
. మూడు లక్షల మంది గృహప్రవేశాలు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం. ఆకాశమే హద్దుగా రాష్ట్రాభివృద్ధి. చంద్రబాబు నాయుడు విశాలాంధ్ర – రాయచోటి రూరల్: సంక్షేమం, అభివృద్ధి, సుపర
వైద్య కళాశాలలు అమ్ముకోవడం సిగ్గుచేటని విమర్శ . ఉద్యమం ఉధృతం చేయాలి. ఏఐఎస్ఎఫ్ బస్సు జాత ముగింపు సభలో ఈశ్వరయ్య పిలుపు విశాలాంధ్ర బ్యూరో- అనంతపురం : విద్యారంగాన్ని కాపాడుకోవడానికి విద్య
. ‘కాప్ 30’ వేళ ఉద్రిక్తత : స్థానిక తెగల ఆందోళన. భద్రతా సిబ్బందితో ఘర్షణ: కొందరికి గాయాలు బెలెం (బ్రెజిల్): కాప్ 30 వాతావరణ సదస్సు వేళ బ్రెజిల్లో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక తెగలు సభాస్థలి
అమెరికాకు విదేశీ ప్రతిభ అవసరమని అంగీకారంవాషింగ్టన్: హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ విదేశీ ఉద్యోగులపై కొరఢా విధించేందుకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇ
ఖాట్మండు: ఐక్యతా స్ఫూర్తి`సందేశంతో నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) ముందుకు వెళుతోంది. వామపక్ష పార్టీలు ఏకీకృతంగా నేపాలీ కమ్యూనిస్టు పార్టీగా ఆవిర్భవించాయి. తమ బలాన్ని సంస్థాగతంగ
ఏదో ఒక చోట పేలుళ్లు జరగడం దేశ వాసులు నిర్ఘాంత పోవడం పరిపాటి అయిపోయింది. ఈ సారి సోమవారం సాయంత్రం దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుళ్లు జరిగాయి. జనం మరోసారి నిర్ఘాంత పోయారు. ఈ పేలుళ్లలో తొమ్మిద
కానూరి కృష్ణ, సీనియర్ జర్నలిస్టు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థకు గుండెకాయ, బిలియనీర్లు, వాల్ స్ట్రీట్ ఆర్థిక అహంకారానికి చిరునామా అయిన న్యూయార్క్ నగర మేయర్గా 34 ఏళ్ల యువ నాయకుడు జో
డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజా ఉద్యమాలు రగులుతున్నాయి. వెనుకబడ్డ ఉత్తరాంధ్రను అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్న పాలకులు తమ ఉసురు తీసేలా చేస్తున్న ప్రజావ్యతిర
ఇటీవల ఒక జిల్లా ఉన్నతాధికారి ఒక విలేకరికి ఫోన్చేసి, దుర్భాషలాడారు. చంపేస్తానని బెదిరించారు. ఆ విలేకరికి చెందిన పిల్లల అంతుచూస్తానని కూడా హెచ్చరించారు. కాకపోతే, ఆ ఫోన్కాల్ను విలేకరి
డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవివిశాలాంధ్ర – అనంతపురం : 104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలని డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి పేర్కొన్నారు.. బుధవారం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి తన కార్యా
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 9వ తేదీ వైయస్సార్ కాలనీలో షేక్ మాలిన్ భాషను అతి దారుణంగా హత్య చేసిన వారిని రెండు రోజుల్లోనే టూ టౌన్ పోలీసులు కేసును సాధించారు. ఈ సందర్భంగా టూటౌన్ సిఐ రెడ్డప్ప మా
– బీఎస్పీ ఇన్చార్జ్ సాకే వినయ్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; విద్యను వ్యాపారంగా మార్చే ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామని డిఎస్పి పార్టీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు
రూరల్ ఎస్సై శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం; రూరల్ పరిధిలోని గ్రామాలలో సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారానికి కృషి చేయాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స
మండల వ్యవసాయ అధికారి ముస్తఫావిశాలాంధ్ర -ధర్మవరం: పంట కోత ప్రయోగం వలన పంట దిగుబడి తెలుస్తుంది అని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల రెవెన్యూ గ్రామ పరిధిలో పర్య
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం రైతులకు శుభవార్త. పత్తి రైతులకు నేరుగా లాభం చేకూర్చేందుకు రాజాం మార్కెట్ యార్డు లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. బుధవారం ఈ కేంద్రాన
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి సర్కారు ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని దీనిని వెంటనే ఉపస
విశాలాంధ్ర -అనంతపురం : స్థానిక శివకోటి శ్రీ పీఠం దేవస్థానంలో ఈనెల 14 నుంచి 17 వరకు భారతదేశం సుభిక్షంగా ఉండాలని మహారుద్ర సహస్ర శంఖాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శివకోటి శ్రీ పీఠం
హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ తమ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచీ 400 పైన తీవ్ర కేటగిరీలోనే నమోదైంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చా
ఈ ఘటనలో 12 మంది మృతి.. దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా, దీనికి
ఆంధ్రప్రదేశ్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో భారీ కిడ్నీ రాకెట్ బయటపడింది.ఈ రహస్య దందా ఒక మహిళ ప్రాణం కోల్పోవడంతో బహిర్గతమైంద
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలను తగ్గించనున్నట్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తమకు ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని ఆయన మరోసారి స్పష
యూరప్ పర్యటన తర్వాత నవంబర్ 14న హాజరుకావాలన్న కోర్టు తొలుత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన జగన్మంగళవారం విచారణలో మినహాయింపు మెమో ఉపసంహరణఅక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.ఒక వైపు ఆయన ప్రభుత్వం ఈ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరో వైపు అమెరికాలోని కొన్ని ర
దేశ రాజధాని న్యూదిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద ఇటీవల చోటుచేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు బయటపడుతున్నాయి.ఈ ఘటనకు ముందు నిందితులు ఎర్రకోట పరిస
విశాలాంధ్ర – హిందూపురం :హిందూపురం పట్టణంలో ఇటీవల పెరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై కొంతకాలంగా పోలీసులు నిఘా ఉంచారు. ఎస్పీ యస్. సతీష్ కుమార్, డీఎస్పీ కెవి. మహేష్ పర్యవేక్షణలో హిందూ
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం… తిరుపతి కి చెందిన న్యాయవాది ఎ. రాజశేఖర్పై పుత్తూరు కోర్టు ఆవరణలో జరిగిన దాడికి నిరసనగా మంగళవారం కళ్యాణదుర్గం న్యాయవాదులు కోర్టు విధులకు గైర్హాజయ్యారు. రాష్
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మ
ప్రిన్సిపాల్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం; నవంబర్ 6 , 7వ తేదీలను గుంతకల్లులో జరిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రూప్ సి. అంతర కళాశాలల ఫుట్బాల్ ప్రాబబుల్స్ నందు పాల్గొన్న భరత్ కుమా
శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; మానవులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎన్జీవో హోం లో ధర్మవరం ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను ఉద్యోగులు సర్వసభ్య సమావేశాన్ని కూడా
పూర్వ విద్యార్థులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 2022 -2025 వా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనా క
రూ.35 వేల లంచం స్వీకరిస్తుండగా రెడ్హ్యాండెడ్గా అరెస్ట్ విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : రైతు నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన డోన్ తహశీల్దార
సాంస్కృతిక మండలి అధ్యక్షులు ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులువిశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత మెగా వైద్య శిబిరములు పేద ప్రజలకు వరం లాగా మారుతాయని, ఇటువంటి సమయాలలో ఆరోగ్యాన్ని ప
అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని అధ్యక్షులు నాగభూషణ క్యాంపు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా
విశాలాంధ్ర ధర్మవరం; కబాడీ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా మూడవ స్థానాన్ని కైవసం చేస్తుందని కబాడీ కోచ్ లు పృథ్వి, నరసింహులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 35 వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి క
బాధను వ్యక్తం చేస్తున్న తల్లి జింకా సరోజమ్మ, కుమారుడు జింకా పవన్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం; మా ఆస్తి మా భూములు మాకు ఇప్పించాలని కోరుతూ పట్టణములోని సత్యసాయి నగర్ కు చెందిన కీర్తిశేషులు
