. ఈ ఫలాలు ప్రజలకు అందించడమే లక్ష్యం. విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రం. కుప్పం అభివృద్ధికి అద్భుత ప్రణాళిక. ఏడాదిలో హంద్రీ-నీవా నీళ్లు పారిస్తాం. కుప్పం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు. వ
సీఎం చంద్రబాబు సమక్షంలో 4 కంపెనీలతో ఎంవోయూ విశాలాంధ్ర బ్యూరో`అమరావతి/కుప్పం : అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో బుధవారం రూ.1,617 కోట్ల విలువైన ఒప
. ఇండోసోల్కు 8458 ఎకరాలు ధారాదత్తం. దళిత, గిరిజన గ్రామాల అదృశ్యం. భూసేకరణ చట్టానికి తూట్లు. కూటమి ప్రభుత్వంపై నిరసన గళం విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవ
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : విజయవాడ కర్నూలు మధ్య ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్నాయుడు బుధవారం దిల్లీ నుంచి వర్చువల్గా దీనిన
. రాజధాని పునర్నిర్మాణంలో మరో అడుగు. 45 వేల ఎకరాల భూసమీకరణకు నిర్ణయం. త్వరలో రైతులతో అవగాహన సదస్సులు. పెండిరగ్ భవనాల పూర్తికి శ్రీకారం విశాలాంధ్ర- సచివాలయం: సకల సౌకర్యాలు, హంగులతో అమరావతి
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలందరి ఆరోగ్యమే మా లక్ష్యము అని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్, స
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణంవిశాలాంధ్ర ధర్మవరం;; వైద్యులు ప్రజలకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు పునర్జన్మాన్ని కూడా ఇస్తారు అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణం, కార్యదర్శి విజయ
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గౌతమివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాంధీనగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని నేసే పేటలో ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రిషి విద్యాలయ పాఠశాలలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ఆది శేషు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని అర్హత గల వారందరికీ కూడా పెన్షన్లు అందజేయడమే మా ధ్యేయం అని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కే. రాణివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రతి ప్రైవేట్ పాఠశాల, కళాశాల బస్సులు పూర్తిగా కండిషన్ గా ఉండాలని, అట్లు లేనియెడల కేసులు నమోదు చేసి జరిమానా విధించబ
పెద్దకడబూరు :పెద్దకడబూరు మండలంలోని స్థానిక మండల విద్యా వనరుల కేంద్రంలో బుధవారం దివ్యాంగ విద్యార్థులకు మండల విద్యా అధికారిణి సువర్ణల సునియం చేతుల మీదుగా ఉపకారణాలు పంపిణీ చేశారు. ఈ సంద
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : మున్సిపల్ పట్టణాల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్పి లకు కనీస వేతనాలు అమలు చేయకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయ
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : గొర్రెలు మేకల పెంపకం దారులు వారి జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ ముందు తాగించాలని ఏరియా పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ ఇ. చెన్నకేశవులు అన్నారు. బుధవార
చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సి. లింగమయ్యవిశాలాంధ్ర అనంతపురం : 8న చేతి వృత్తిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట జరిగే “ధర్నా” లను జయప్రదం చేయాల
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం స్తంభించిపోయింది. ప్రకృతి సృష్టిస్తున్న ఈ బీభత్సానికి ఇప
90 రోజుల పాటు కంపెనీ మూసివేతబాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీపేలుడుకు రియాక్టర్ కారణం కాదన్న కంపెనీ సెక్రటరీపాశమైలారంలోని తమ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 40 మంది కార్మికులు, సిబ్బంది చన
ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మధ్యతరగతి, పేద ప్రజలకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను (జ
మేడారం మహాజాతర తేదీలను ప్రకటించిన పూజారులువచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణకోట్లాది మంది భక్తులు ఆరాధించే వనదేవతలు సమ్మక్క, సారలమ్మల జాతరకు ముహూర్తం ఖరారైంది. ఆసియాలోనే అతి
గోదావరికి పెరుగుతున్న వరద ప్రవాహంఅప్రమత్తమైన జలవనరుల శాఖదేవీపట్నం నుంచి పాపికొండల విహారయాత్ర నిలుపుదల చేసిన అధికారులుగోదావరి నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎగ
తన తర్వాత కూడా దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టీకరణధర్మశాలలో మత పెద్దల సమావేశంలో వీడియో సందేశంటిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తన వారసత్వం, దలైలామా వ్యవస్థ భవిష్యత్తుపై నెలకొన
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంసాంకేతిక లోపమే కారణమంటున్న ప్రాథమిక విశ్లేషణదేశవ్యాప్తంగా పెను విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో దర్యాప
సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శిముసుగు మధు.విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ; జూలై 31వ తేదీ, ఆగస్టు ఒకటో తేదీ లలో (రెండు రోజులు పాటు) ధర్మవరం పట్టణంలో జరగనున్న సిపిఐ పార్టీ జిల్లా మహాసభలను ప
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మున్సిపల్ కార్యాలయం వద్ద గత కొన్ని రోజులుగా మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు సమ్మె చేస్తున్న టెంట్ వద్దకు రాజాం మున్సిపల్ కమిషనర్ జె.రామప్పలనాయ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) :వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా పెద్దకడబూరు గ్రామానికి చెందిన ఆర్. శివరామిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత
సోమవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మిక మరణంప్రముఖ ఇంద్రజాలికుడిగా, సైకాలజిస్టుగా గుర్తింపువ్యక్తిత్వ వికాస ప్రసంగాలతో తెలుగువారికి సుపరిచితులుప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, బహుముఖ
ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ విశాలాంధ్ర ధర్మవరం;; ఉద్యోగములో పనిచేస్తూ మంచి గుర్తింపు కొరకు కృషి చేసినప్పుడే పదవి విరమణ పొందిన నాడు మంచి సార్థకతో పాటు అందరి మన్ననలు పొందగలగడం జరుగు
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; మొహరం పండుగలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్ డి ఓ అధ్యక్షతన పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ, వైద్యశ
పట్టణ అభివృద్ధికి అధికారులు సహకరిస్తేనే కౌన్సిలర్లకు మంచి గుర్తింపు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని వార్డుల సమస్యలపై పలువురు కౌన్సిలర్లు అధికారులపై ధ్వజమెత్తారు. అదేవిధంగా పట్టణ అభ
పార్టీ బలోపేతానికి కృషి చేయండి ఎమ్మెల్యే కొండ్రు విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సూచనల మేరకు రాజాం పట్ట
సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ప్రతికూల వాతావరణం కారణంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కొవ్వూరు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి గడువు తీరిన (ఎండ్-ఆఫ్-లైఫ్) వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిషేధించింది. 15 ఏళ్
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం అధికారులు ఎత్తారు. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించి, ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా జులై 1న గే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ కీలకమైన పన్నుల బిల్లు విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తీవ్రమైం
దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హర్యానాలో కుండపోత వర్షాలకు ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచి
వైసీపీ అధినేత జగన్ పై నమోదైన రెంటపాళ్ల కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోద
తెలంగాణలోని పశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో సోమవారం సంభవించిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేడు సహాయక చర్యలు క
బంగాళాఖాతంలో అల్పపీడనం.. కొనసాగుతున్న ఆవర్తనంబంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిం
. ప్రధాన గేటు వద్ద బైఠాయింపు… ఉద్రిక్తత. బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ విశాలాంధ్ర – కొలిమిగుండ్ల : బాధిత రైతులకు రాంకో సిమెంట్ యాజమాన్యం న్యాయం చేయాలని సీపీఐ చేపట్టిన ఆందోళన త
13 మంది కార్మికుల దుర్మరణం… విషమ స్థితిలో మరో 12 మంది . ఎగిసిన మంటలు… కుప్పకూలిన మూడంతస్తుల భవనం. మృతుల్లో సిగాచీ కెమికల్స్ వీపీ గోవన్. పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం విశాలాంధ్ర – పట
. స్మార్ట్ మీటర్ల బిగింపు విరమించాలి. 9న సార్వత్రిక సమ్మెకు సంఫీుభావం. ఇండోసోల్కు భూముల కేటాయింపు ఆపాలి. రేపు కరేడుకు లెఫ్ట్ ప్రతినిధి బృందం. వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయం విశాలాంధ
. తుది నిర్ణయం అధిష్టానానిదేనన్న ఖడ్గే. త్వరలో ‘డీకే’ సీఎం అవుతారని ఎమ్మెల్యేల ప్రకటనలు. సుర్జేవాలా రాకతో ఊపందుకున్న ఊహాగానాలు. ఐదేళ్లూ ప్రభుత్వం కొనసాగుతుంది: సిద్దరామయ్య బెంగళూరు : క
సిపిఎం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద కూలీగా పని చేస్తున్న వారి కూలీలు కు రావలసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు చేయ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గీతా నగర్ లో గల అజయ్ లక్ష్మీ దంపతుల కుమారుడు వెంకట కనిష్క్ (3 సంవత్సరాలు) ఇంటి వద్ద ఆడుకుంటూ పొరపాటున సంపులో పడి మృతి చెందాడు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులు
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని ముచ్చురామి గ్రామం రైతుల రహదారుల సమస్య పరిష్కరించాలని ఎమ్మార్వోకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువినత
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత.విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తుమ్మల గ్రామపంచాయతీ పరిధిలోని మల్లేనిపల్లి గ్రామం నందు ఖాళీగా ఉన్న ఆశా కా
అభినందనలు తెలియజేసిన హెడ్మాస్టర్లువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్ లో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 23 మంది నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కింద ఎంపిక కావడం
సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణవిశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారికి వేతనాలు పెంచాలని సిఐటియు మండల కన్వీనర్ జేవి. రమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయాలతో సమ
హెడ్మాస్టర్ మేరీ వర కుమారివిశాలాంధ్ర ధర్మవరం;; 2024వ సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఎన్ఎంఎంఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) పరీక్షల్లో సంజయ్ నగర్ లోని బిఎస్ఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత
స్పందన హాస్పిటల్ అధినేత ..డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్, బాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్లో మూడు ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన రావడం
. పూర్వ విద్యార్థులు, గురువులు.విశాలాంధ్ర ధర్మవరం:: కొన్ని సంవత్సరాల కిందట చదువుకొని వివిధ ప్రాంతాలలో వెళ్ళిన వారు, ఒకచోట చేరి తమ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్న వైనంలో పూర్వ విద్యార్థుల
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్య గుట్టకు చెందిన చెక్క వెంకటేష్ 62 సంవత్సరాలు కలిగిన ఇతను గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా విశ్వరూప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని నూతన ఆర్యవైశ్య సత్రం నందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ గురు పూజోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీరే వంశీకృష్ణ,
పట్టణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 28వ తేదీనఅనంతపురంజిల్లా లో వార్డు సచివాలయ ఉద్యోగులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు సంబంధించిన ప్రక్రియ జరిగింది అని, అంద
డిపో మేనేజర్ సత్యనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : జూలై 10వ తేదీ పౌర్ణమి సందర్భంగా భక్తాదుల కోరిక మేరకు అరుణాచలం, గిరి ప్రదర్శన, కాణిపాకం గోల్డెన్ టెంపుల్ దర్శనార్థం ధర్మవరం ఆర్టీసీ డిపో నుండి
ఫెమా కేసులో ఈడీ విధించిన జరిమానాపై పిటిషన్రూ.10.65 కోట్ల ఫైన్ను బీసీసీఐ చెల్లించాలని అభ్యర్థనలలిత్ మోదీ పిటిషన్ను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానంఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ఆ ఉపాధ్
అమెరికా పరిశోధకుల ఆవిష్కరణ!వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అల్జీమర్స్ వంటి మతిమరుపు వ్యాధులను (డిమెన్షియా) అత్యంత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు అమెరికా పరిశోధకులు ఒక కొ
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది. పాశమైలారంలో ఉండే సీగాచి కెమికల్స్ పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ఒక్కసారిగా పేలింది. రియాక్
గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, రూ.10 లక
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే, అంటే జులై 8న దీనిపై అధి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంద
శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ (గాంధీనగర్) నామా ప్రసాద్ త
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సోమవారం ఉదయం 11:30 గంటలకు కౌన్సిల్ హాలు నందు సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ జి. రాజేశ్వర
శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి.. నిర్వాహకులు బీరే శ్రీరాములువిశాలాంధ్ర ధర్మవరం;; రక్తదానం అనేది ఇరువురికి ప్రాణదానమవుతుందని శ్రీ చౌడేశ్వరీ దేవి సేవా సమితి-క్యాంపు నిర్వాహకులు బీరే శ్ర
ధర్మవరం మార్కెట్ యార్డులో పారా స్పోర్ట్స్ ప్రచార యాత్ర ఘనంగా నిర్వహణ. విశాలాంధ్ర ధర్మవరం; పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ధర్మవరం మార్కెట్ యార్డులో నిర్వహించి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో గల ఎన్నికలకు సంబంధించినటువంటి ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ చేతన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కార్యక్రమం రాజకీయ పార్టీల ప్రతి
జిల్లా అధ్యక్షులు అడ్ర మహేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:: ఏపీ మునిసిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్క్స్ యూనియన్ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షు
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : కొలతల ప్రకారమే వేతనాలుఉంటాయని ఏపీఓ దయాసాగర్ అన్నారు. శనివారం మండలంలోని కళ వల్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.మస్టర్లను తనిఖీ చేసి చది
స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్. డాక్టర్. వై సోనియావిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్, బాబా దేవాలయం వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఈనెల 29వ తేదీ ఆదివారం ఉదయం పది గ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్ఎస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ ప్రభ
ఘటనపై టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రతపై మరోమారు ఆందోళన వ్యక్తమవుతోంది. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల విద్యార్థినిపై జరిగిన హత్య
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కక్షతోనే ప్రధాన నిందితుడు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సంచలనం సృష్టించిన లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా మరో కీలక అరెస్ట్ జరిగింది. బ
ఇరాన్ పౌర అణు కార్యక్రమానికి అమెరికా ఆర్థిక సాయంపై కథనాలు30 బిలియన్ డాలర్లు ఇస్తోందన్న ప్రచారాన్ని ఖండించిన ట్రంప్ఇరాన్ పౌర అణు కార్యక్రమానికి మద్దతుగా అమెరికా సుమారు 30 బిలియన్ డాలర
260కి చేరిన మొత్తం మృతుల సంఖ్యమృతుల్లో 19 మంది స్థానిక నివాసితులుఅహ్మదాబాద్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ న
సీబీఐ నివేదిక కోరుతూ అయేషా మీరా తల్లి పిటిషన్అయేషా మీరా తల్లిదండ్రుల పిటిషనపై హైకోర్టులో విచారణసీబీఐ నివేదిక ఇప్పించాలని కోరిన అయేషా మీరా తల్లిదండ్రులుతదుపరి విచారణ వచ్చే శుక్రవారా
రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల ఎంపీలపై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదిస్తున్నా టీడీపీ, వైసీ
ముప్పాళ్ళ భార్గవశ్రీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ల దారిదోపిడి విధానంపై మడమ తిప్పింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని ప్
డా టి.జనార్ధన్ ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమను అభివృద్ధి చేస్తాం. తద్వారా ఆ ప్రాంత రైతాంగం పండిరచే పండ్లు, కాయగూరలు, పూలు స్థానిక వినియోగానికే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతులను ప్రోత్
‘‘ఒరేయ్ ఎంకటేశం మనకి రత్తాలు… రాంబాబు పురస్కారం వచ్చిందిరా’’ చాలా ఆనందంగా చెప్పాడు గిరీశం తన శిష్యుడు వెంకటేశంతో. ‘‘చాలా సంతోషం గురువు గారు. మీరేదైనా అనుకున్నారంటే సాధించి తీరుతారు
. విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులే ప్రామాణికం. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదిక పరిశీలన. పరిగణనలోకి సుప్రీంకోర్టు తీర్పులు. నిర్దేశిత సమయంలోనే కౌన్సెలింగ్ ప్రారంభం విశాలాంధ్ర
. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు వేగవంతం. హార్టీకల్చర్కు ప్రభుత్వం అండ. ఆయిల్పామ్కు మద్దతు ధర. రైతు భరోసాకు రూ.9 వేల కోట్లు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రులు విశాలాంధ్ర – హైదర
. ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు. ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో –కొత్తగూడెం : నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల అవ
కాళేశ్వరంపై సర్కార్ కక్ష: కేటీఆర్ విశాలాంధ్ర – హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు చేతకానితనంతో జూరాల ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిన 24 గంటలు గడవకముందే హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు
. బీజింగ్ రక్షణ మంత్రితో భేటీలో ప్రతిపాదించిన రాజ్నాథ్ సింగ్. సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని ఇద్దరు నేతల నిర్ణయం న్యూదిల్లీ : తమ దేశాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం క
బాధిత న్యాయ విద్యార్థిని ఆవేదన కోల్కతా : దక్షిణ కోల్కతాలో న్యాయ కళాశాలలో విద్యార్థినిని బంధించిన కిరాతకులు దుర్మార్గానికి ఒడిగట్టారు. తనను వదిలేయాలంటూ ఆమె ఎంతగా ప్రాధేయపడినా కనికర
. ప్రెవేట్ పాఠశాలల్లో అరకొర మరుగుదొడ్లు. కాలకృత్యాలకు విద్యార్థుల క్యూ. ఆరోగ్యానికి ముప్పంటున్న వైద్యులు. తల్లిదండ్రుల బలహీనతలు సొమ్ము చేసుకొంటున్న యాజమాన్యాలు విశాలాంధ్ర – సచివాలయ
. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా. పర్యాటక శాఖ సలహాదారుగా బాబా రామ్దేవ్. టూరిజం క్యార్వాన్లు ప్రారంభించిన చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అన్ని ఇజాలకన్నా టూరిజమే మిన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టుకు సిట్ నివేదిక సమర్పించింది. రెండు రోజుల క్రితం సీల్డ్