–దేశంలో ఎన్.డి.ఏ పథకాలు అభివృద్ధి విషయంలో అసంతృప్తి-సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట తర్వాత మరో మాట-సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి ధ్వజం విశాలాంధ్ర-రాప్తాడు : దేశంలో ఎన
సీనియర్ డివిజనల్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టు ప్రాంగణము నందు డిసెంబర్ 13వ తేదీ జాతీయ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవ
ఎమ్మెల్యే ధర్మరాజుకు వినతిపత్రం విశాలాంధ్ర – గణపవరం(పశ్చిమగోదావరి జిల్లా) : ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని మండలం అభివృద్ధి ప్రజల సంక్షే
విశాలాంధ్ర -నాగులుప్పలపాడు : రైతాంగ ,కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 26 వతేది ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా ,ట్రేడ్ యూనియన్ల ఆద్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలను జయప్రదం చ
23 మంది అగ్నివీర్ ఉద్యోగాల సాధన విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాంలో శ్రీమతి లోలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సైనిక శిక్షణ కార్యక్రమం మరోసారి తమ ప్
రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేట హైస్కూల్ ఎదురుగా టిడిపి పట్టణ నాయకుడు సందా రాఘవ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శి
విశాలాంధ్ర ధర్మవరం: ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు.. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభల గోడపత్
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పంచాయతీరాజ్ కమిషనర్ , గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల ప్రకారం ఈనెల 22వ తేదీ శనివారం ధర్మవరం మండలం నందు అన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాత
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని, అప్పుడే సుఖవంతమైన ప్రసవం కలుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ, మానవతా
కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం; ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థ
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం రెండు
నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డివిశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని సుదర్శన కాంప్లెక్స్ పక్కన వివి కాంప్లెక్స్ (మునిసిపల్ కాంప్లెక్స్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల నేత్రాలయ ఐ క్లినిక్ అండ్ ఆప్టిక
జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులువిశాలాంధ్ర ధర్మవరం : హమాలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, జిల్లా ఉపాధ్యక్షులు
నాలుగు లేబర్ కోడ్ లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తణుకు : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టా
:సెర్ప్ సంస్థ నుంచి ఆర్థిక సాయం విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండల మహిళా సమాఖ్య పరిధిలో వసతి స్థాయిలో సేవలందిస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ కొయ్యాన జగదాంబ నిన్న జరిగ
కాకినాడలో ఇంజెక్షన్ వికటించి 8 నెలల గర్భిణి మృతిరాజమండ్రిలో రోగికి గడువు ముగిసిన మందుల పంపిణీప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు సం
దిల్లీ బ్లాస్ట్ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ దాడుల వెనుక డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలు పన్నినట్లు ఇప్పటికే బయటపడింది.వారి నివాసాలపై జరిగిన దాడుల్లో భార
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఒక్క నగరానికి పరిమితమైన దాడి కాదని, దేశవ్యాప్తంగా పలు నగరాల్
వైట్హౌస్లో భేటీ అయిన ట్రంప్, జోహ్రాన్ మందానీ న్యూయార్క్ నగరం కోసం కలిసి పనిచేస్తామని ఇరువురి ప్రకటనఅమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిత్యం ఒకరిపై ఒకరు తీవ్ర విమర
గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన
సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు సమావేశమైన త్రిసభ్య కమిటీ ప్రభుత్వంపై విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంత
ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాల వెల్లడి పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమంది రవి పోలీసు కస్టడీలో కీలక విషయాలు వెల్లడిస్తున్నాడు. ఐదు రోజుల కస్టడీలో భాగంగ
ఐబొమ్మ రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దూకుడు పెంచారు. రవిని పోలీసులు గత రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఐబొమ్మ ఇమ్మడ
లొంగిపోనున్న వారిలో కీలక నేతలు ఆజాద్, అప్పాసి నారాయణమధ్యాహ్నం 3 గంటలకు వివరాలు వెల్లడించనున్న డీజీపీమావోయిస్టు పార్టీకి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. పలువురు కీలక నేతలు సహా మొత్తం 37 మంది మావ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, రాష్ట్రంలో చలిగ
: రష్మిక కథానాయిక రష్మిక మందన్న (RASHMIKA MANDANNA) స్త్రీశక్తి ((Feminine Energy) పై ప్రత్యేకంగా స్పందించారు. అమ్మాయిలంతా ఒకటై నిలబడితే ఆ శక్తిని ఎవరూ ఆపలేరని ఆమె అభిప్రాయపడ్డారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప
కరూర్ ఘటన తర్వాత తిరిగి ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ (vijay)కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.డిసెంబర్ 4న సేలంలో జరగాల్సిన ప్రజా సమావేశానికి పోల
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి.ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం ప్రక్రియ జోరందుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం దుళ్ల దళితవాడ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా నివాసముండే గుర్రపు వెంకట్రావు శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే వ్యవసాయ కూలి పనికి వెళ్లి వచ్చి టివి ఆన
రామవరం గ్రామదేవత బాపనమ్మ తల్లి దర్శించిన ‘ధర్మో రక్షితి రక్షితః’ సినిమా టీమ్. విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి మండలంరామవరం గ్రామదేవత బాపనమ్మ తల్లి అమ్మవారిని ‘ధర్మో రక్షితి రక్షితః’ సిన
ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏవో సోమశేఖర్ విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలంలో 14 రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ శాఖ అధికారి బి సోమ
అక్షరాస్యత అనియత విద్యపై ప్రజలకు అవగాహన కార్యక్రమం విశాలాంధ్ర – నల్లజర్ల : వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆవపాడు, ప్రకాశరావుపాలెం, నల్లజర్ల, తెలికచర
గ్రీన్ అంబాసిడర్లచే పచ్చదనం పరిశుభ్రత విశాలాంధ్ర – సీతానగరం: మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల గ్రీన్ అంబాసిడర్లచే ఎంపిడిఓ ఎమ్ భారతి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీవో కె వి ఎస్ ఎస్ ఎస్ మ
పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ అంబాసిడర్లు పాత్ర కీలకం-గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డుల శిక్షణలో ఎంపీడీవో ఝాన్సీరాణివిశాలాంధ్ర – రాజానగరం : గ్రాములు పరిశుభ్రత,పర్యావరణ పరిరక్షణలో గ్రీ
భాగ్యనగరం వెళ్ళే ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ – ఇంద్ర ఏసీ బస్సుపై ప్రత్యేక రాయితీ – తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి యేలూరి సత్యనారాయణ మూర్తి విశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూ
డి.ఎల్.డి.ఓ పర్యవేక్షణ విశాలాంధ్ర – తాళ్లపూడి: గ్రీన్ అంబాసిడర్లంతా మరింత చైతన్యవంతంగా పనిచేసి, గ్రామాలను పరిశుభ్రతలో అద్దం లా తయారు చేయాలని, దానికి అవసరమైన వసతులు సమకూర్చు తామని తాళ్ల
క్లీన్ అండ్ గ్రీన్ పై శిక్షణా కార్యక్రమం. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం జేగురుపాడు గ్రామంలో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని శుభ్రపరచడం ఎలా అ
పైడి ఐ.టి.ఐ ప్రాంగణంలో జాబ్ మేళా విశాలాంధ్ర – తాళ్లపూడి: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన నల్లజర్ల విద్యార్థులు విశాలాంధ్ర – నల్లజర్ల :ఇటీవల గోపన్నపాలెం వ్యాయామ విద్యా కళాశాలలో జరిగిన జిల్లా స్థాయి ఖో ఖో పోటీలలో. అండర్ 17 విభాగంలో నల్లజర్ల
పరిసరాల పరిశుభ్రతను పాటించాలి విశాలాంధ్ర – నిడదవోలు : పరిసరాలను పరిశుబ్రత ప్రతి ఒక్కరూ బాధ్యత అని మండల అభివృద్ధి అధికారి టివి సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరి
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా గోకవరం గ్రామంలో కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ శ్రేణులు విశాలాంధ్ర –గోకవరం: వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన
కులమతాలకు అతీతంగా జీవించాలి– సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలి– బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావువిశాలాంధ్ర – రాజానగరం : మనమంతా భారతీయులమని కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవి
విశాలాంధ్ర – దేవరపల్లి : గ్రంధాలయాలు విజ్ఞాన జ్ఞాన సంపదని విద్యార్థులు గ్రంధాలయాన్ని సద్విని చేసుకోవాలని దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావుగోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ
విశాలాంధ్ర – దేవరపల్లి : గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు పచ్చదనం పరిశుభ్రతకు గ్రామపంచాయతీలు కార్యదర్శులు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజలతో మమేకం కావాలని దేవరపల్లి ఎంపీడీవో సిహెచ్ న
. నాలుగు లేబర్కోడ్ల అమలు. ఇకపై పాత 29 కార్మిక చట్టాలుండవు. కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పిందే వేదం. కార్మిక సంస్కరణల పేరుతో హక్కుల కోత. కేంద్ర కార్మిక సంఘాల ఆగ్రహం న్యూదిల్లీ : కేంద్రంలోన
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు న్యూదిల్లీ: బానిసత్వం దిశగా దేశం అడుగులు వేస్తోందని, లేబర్ కోడ్ల అమలులో భావితరాల ఆశలు, ఆకాంక్షలు ఆవిరవుతాయని, వినాశకర పరిణామాలు తప్పబోవని కేంద్ర కార్మిక సం
. ప్రతి మూడు నెలలకు సామూహిక గృహప్రవేశాలు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు. సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షల ఇళ్లను నిర్మించేల
. నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. 70 శాతం పడకలు, వైద్యసేవలు ఉచితం. వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు వివరణ. ఏప్రిల్1 నుంచ
. వివాదం నుంచి విజయం వరకు. కిరీటం దక్కించుకున్న ఫాతిమా బాష్ బ్యాంకాక్: విశ్వ సుందరి`2025గా మెక్సికో భామ కిరీటం దక్కించుకున్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ను ఫాతిమా బాష్ గెలుచుకున్నారు.
పుట్టపర్తి, విశాలాంధ్ర: శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం ఆనందానిచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం ఆయనకు సాయి శ్రీనివాస అతిథి గృహంలో సత్యసా
ఉరవకొండ, విశాలాంధ్ర: తమ గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు శుక్రవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ముందు రాస్తారోకో నిర్వహి
అనంతపురం, విశాలాంధ్ర బ్యూరో: మారేడుమిల్లి సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లును కేంద్ర ప్రభుత్వం ఆపాలని అనంతపురం వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.క్లాక్టవర్ వద్ద శనివ
: గుంటూరు మహాసభకు ఘన మద్దతువిశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ పరిరక్షణకు ఈనెల 22వ తేదీన గుంటూరులో కాన్స్టిట్యూషన్ డే జరుగుతున్న సందర్భంగా ధర్మవరం కోర్టు ఆవరణంలో దానికి సంబంధించిన పోస్టర్లు న
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం విక్రాంత్ 45 కేజీల విభాగంలో రెండవ స్థానములో నిలుస్తూ తద్వారా రజత పతకం సిల్వర్ మెడల్ సాధిం
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నివాసంగా ఉంటూ కొత్తచెరువు మండలంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న బి శివకృష్ణ విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి స
విశాలాంధ్ర -అనంతపురం : 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించినట్లు భారత సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు పేర్కొన
విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ మైనారిటీ విభాగం ఁఇన్సాఫ్ఁ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్ ఇన్సాఫ్ నూతన కమిటీ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జులు ఈశ్వరయ్య సమక్షం
గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బ్రిటన్ ప్రభుత్వం తమ వలస విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, చట్టబద్ధమైన
ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ గెలుచుకుంది.థాయ్లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో అద్భుతంగా రాణించిన ఆమె, గట్టి పోటీని అధిగమించి టైటిల్ను కైవస
దట్టమైన నల్లమల అటవీ అందాలు, పరవళ్లు తొక్కే కృష్ణానది నడుమ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం, పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.ఈ అద్భుత ప్రయాణాన్ని నవంబర
ఆర్థిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వంబాధితులంతా విజయవాడ, విశాఖపట్నం వాసులుగా గుర్తింపుమయన్మార్లో సైబర్ నేరగాళ్ల ముఠాల చెరలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో 55 మంది సురక్షితంగా స
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవ
ఢిల్లీ పేలుళ్ల వెనుక పాకిస్థాన్ జైషే ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 15 మంది మరణానికి కారణమైన పేలుళ్ల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్ర
ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలి. — సౌత్ జోన్ డిఎస్పి భవ్య కిషోర్. విశాలాంధ్ర – కడియం : ప్రజలతో పోలీసులు స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ డిప్యూట
మాక్ అసెంబ్లీ సమావేశానికి ఎంపికైన వీరవరం విద్యార్థిని సంధ్య. విశాలాంధ్ర – కడియం : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి కడియం మండలం, వీరవరం గ్రామాని
ట్రంప్ జూనియర్ కు ఘన స్వాగతం పలికిన ఎంఆర్ పాలెం యువకుడు. విశాలాంధ్ర – కడియం : భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ తొలిసారిగా భారత్కు విచ
విద్యార్థుల మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కంబాల 20,000 రూపాయలు విరాళం.._ _వైద్య ఖర్చులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం…_ విశాలాంధ్ర– గోకవరం:గోకవరం మండలం గుమ్మళ్ళ దొడ్డి గ్రామంలో మండల పరిషత్ మ
వివిధ శాఖల పనితీరు మెరుగుదలకు కలెక్టర్ సమగ్ర సమీక్ష గ్రామీణ సానిటేషన్ – ఆరోగ్య సేవలు – వ్యవసాయ మార్కెట్లు – శాఖల గ్రేడింగ్పై దృష్టి — జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పు
విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో గలజ్ఞాననిధి ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో నవంబర్ 21 నుంచి 23 తేది వరకూ ఉచిత ఆధార్ క్యాంపు జరగనుంది అని ఎంపిడిఓ ఎమ్ భార
10వ సారి సీఎంగా నితీశ్ . మంత్రులుగా 26 మంది ప్రమాణస్వీకారం. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు. ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు పట్నా: జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్
పంచసూత్రాలపై వారం రోజుల కార్యక్రమాలు: చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోంద
కేక పుట్టిస్తున్న కూరగాయ ధరలు . చికెన్ కంటే చిక్కుళ్లే ప్రియం. ఆర్థికభారంతో సామాన్యుల బెంబేలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేద, మధ్య తరగతి వర్గాలను
. మూడు నెలల్లో పూర్తి. 15 నుంచి పెగ్ మార్కింగ్. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు. ప్రభుత్వం కీలక నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమ స్యలు తీరడం ల
టి. లక్ష్మీనారాయణ పారిశ్రామిక – ఆర్థిక – ఆధునిక నగరం, రాప్ట్రానికి తలమానికమైన విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడికి సానుకూల వాతావరణం సృష్టించింద
పతకమూరు దామోదర్ప్రసాద్ బీహార్ 18 వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ప్రధాని మోదీ సారధ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) అంచనాలకు
గోపాలుని రాధాకృష్ణ కేంద్రంలో ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక పథకం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే పనిలో నిమగ్నమైనట్లు కని
ఎవరైనా నోరు జారొచ్చు. అలా నోరు జారినప్పుడు అసంకల్పితంగానే నిజాలు బయట పెట్టొచ్చు. ఆ నిజం ఇబ్బందికరమైంది అయినప్పుడు ఆ నిజం చెప్పిన వారే తాను ఆ మాట అనలేదని వితండవాదానికి దిగొచ్చు. జాతీయ భద
విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణం లోని కె.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు కల్నల్ అలోక్ త్రిపాఠి, గ్రూప్ కమాండర్ , ఎన్ సి సి గ్రూప్ కర్నూల్, కల్నల్ మానీష్ సుబ్బా ఆఫీసర్ కమాండింగ్ 6(ఏ) బి ఎన్. ఎన్ సి స
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వా
తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు లాంటి సమస్యలు ఆరు గంటల శస్త్రచికిత్సతో నయం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు విశాలాంధ్ర- అనంతపురం : ఆయన కాయకష్టం చేసుకునే రైతు. వయసు 47 ఏళ్లు. అప్
త్వరలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఒక కలెక్టర్ ఆంగ్లంలో వివరాలు తెలియజేస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడాలని సూచ
విశాలాంధ్ర నందిగామ:-ప్రగతి పదం వైపు యువత దూసుకెళ్లాలంటే గ్రంథాలయం తమ దినచర్యలను భాగంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు గురువారం నందిగామ శాఖ గ్రంథాలయ 58 వ గ్రంథాలయ
సత్య సాయి బాబా సేవా కమిటీ సేవలు అభినందనీయం… ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-సేవా మార్గంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సేవా కమిటీ ముందుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రీడా పోటీల ఎంపికలలో భాగంగా తేదీ 18. 11. 2025న నెల్లూరు జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్
సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు కీలక తీర్పురాష్ట్ర శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు పంపించే బిల్లులపై సమ్మతి తెలిపే ప్రక్రియకు కోర్టు గడువు విధించవచ్చా?.. అన్న వి
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రయివేటు వైద్య కళాశాలలతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వ
పాట్నాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరి
రవి నుంచి మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు కస్టడీ కోరిన పోలీసులుఇమ్మడి రవిని ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు పైరసీ కేసుకు సంబంధించి వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న అధికార
ప్రత్యూష కేసులో తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ లో పెట్టింది. 23 సంవత్సరాల క్రితం ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ప్రత్యూష చనిపోగా, సిద్ధార్థ్
