విశాలాంధ్ర పుట్టపర్తి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు అన్ని శాఖా కార్యాలయాలలో రాజ్యాంగ ప్రస్థావనను సామూహికంగా చదవాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్య
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక నాల్గో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కరించాలని మంగళవారం ఎంపీడీఓ ప్రభావతి దేవికి
బాలీవుడ్కు చిరస్మరణీయమైన నటుడు ధర్మేంద్ర ఇకలేరన్న వార్త భారతీయ సినీ వర్గాలను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులకు గాఢమైన విషాదాన్ని మిగిల్చింది. 89 ఏళ్ల వయసులో నవంబర్ 24న ఆయ
బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం తుపానుగా మారితే సెన్యార్ అని నామకరణంఆంధ్రప్రదేశ్ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో మరో తుపాను ముంచుకొస్త
తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి సీఐడ
ఈ నెల 30న అఖిలపక్ష భేటీపార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం సభ సజావుగా సాగేందుకు కేంద్రం కసరత్తుఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలుడిస
సెప్టెంబర్లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది. సోమవారం విడుదలైన డేటా ప్రకారం, RBI ఆ నెలలో మ
రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు.చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి మొట్టమొదటిసారి స్పష్టతనిస్తూ, నగర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగుల నియామకంపై కఠిన ధోరణి పాటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల ఆయన హెచ్-1బీ వీసాలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు మద్దతుదారుల్లో తీవ్ర
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సిద్ధం చేసిన పుస్తకాలను అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వ
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆటగాళ్లలో ఒకరైన స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహం అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది.పెళ్లి వేడుకల మధ్యలోనే మంధాన తండ్రికి గుండెప
బంగాళాఖాతంలోని తాజా వాతావరణ మార్పులు నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఇప్పటికే ఒక అల్పపీడనం క్రియాశీలంగా ఉండగానే, మరో కొత్త అల్పపీడనం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ రెండు
ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పడిపోయిన ఏక్యూఐప్రైవేటు ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయించాలని ఆదేశాలుఢిల్లీలో
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను మెరుగ
ఢిల్లీ పేలుళ్లే తాజా వాయిదాకు కారణమని వెల్లడిఈ ఏడాది నెతన్యాహు టూర్ రద్దు కావడం ఇది మూడోసారివచ్చే ఏడాది కొత్త తేదీని ప్రకటించే అవకాశంఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత ప
. ఆర్టీజీఎస్ డేటా లేక్ ద్వారా వివరాల సేకరణ. ప్రభుత్వ పథకాలు, పౌర సేవల పర్యవేక్షణ. కుటుంబ ప్రయోజన నిర్వహణ వ్యవస్థపై సీఎం చంద్రబాబు సమీక్ష విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో ప్రతి కు
ఫైనల్ పోరులో చైనీస్ తైపీపై ఘనవిజయంవరుసగా రెండోసారి కప్ కైవసం ఢాకా: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో చె
సీఎం ఆదేశించినా కదలని పదోన్నతుల ఫైలు. అయోమయంలో ఆర్టీసీ ఉద్యోగులు. 3 వేల మందికి పైగా ఎదురుచూపులు విశాలాంధ్ర-సచివాలయం: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై సందిగ్ధత వీడటం లేదు. ఎప్పటి నుంచో ఎదురు
విశాలాంధ్ర, తాడిపత్రి: పులిపొద్దుటూరు గ్రామంలో ఒక అనుమానాస్పద మృతి చెందిన సంఘటన జరిగింది . 50 ఏళ్ల రత్నమ్మ సోమవారం ఉదయం 11 గంటల సమయం లో తన ఇంట్లోని ఫ్యానుకు వేలాడుతూ అనుమానాస్పదంగా మృతి చె
విశాలాంధ్ర, గుడిబండ: గుడిబండ మండల కేంద్రంలో ఒక యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది.మోపురుగుండు గ్రామానికి చెందిన ఈర రామప్ప కుమారుడు రామాంజి మూడు సంవత్సరాల
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర- ఉరవకొండ : రైతుల పడుతున్న కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చజరగకుండా వాటికి ముసుగు వేసి చంద్రబాబు తమ తప్పులు కప్పిపుచ
_ గ్రామం నుండి పందుల తరలింపు _ విశాలాంధ్ర కథనానికి స్పందన విశాలాంధ్ర -వలేటివారిపాలెం : నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అక్షర యుద్ధం చేస్తున్న విశాలాంధ్ర దినపత్రికలో ప్రచు
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో సాయిబాబా వారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రణవ సాయి పాఠశాల విద్యార్థులు శతవర్ష జన్మదిన వేడుకలకు ప
విశాలాంధ్ర ధర్మవరం; బాలికల కోసం ప్రతిష్టాత్మక గ్రామీణ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది అని, ధర్మారం క్రికెట్ జట్టు మంచి ప్రతిభను కనపరచడం జరిగిందని ధర్మవరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ
విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్స్ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కళా జ్యోతి సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్త
విశాలాంధ్ర ధర్మవరం; జిల్లాస్థాయి జూడో పోటీల్లో ధర్మవరం పట్టణానికి చెందిన జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ కనపరచడం జరిగిందని జూడో కోచ్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట
గురువు బాబు బాలాజీవిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామంలో శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి సందర్భంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భా
ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తారకరామాపురం (గుట్ట కింద పల్లి) లోగల పాలిటెక్నిక్ కళాశాల యందు ఈనెల 26వ తేదీ ఉదయం 9గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని హిందూ స్మశాన వాటిక దగ్గర 65 సంవత్సరాలు వయసుగల ఒక వ్యక్తి మృతి చెందడం జరిగిందని వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియవు అని,
క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్యం చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి ) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ
పిట్టల్లా రాలిపోతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, కార్యదర్శి నరసింహ రావువిశాలాంధ్ర -ధ
మానవతా సంస్థ.. చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర -ధర్మవరం ; విద్యార్థులు వేణుగోపాలు వివిధ పోటీ పరీక్షల్లో కూడా మక్కువ చూపాలని, ప్రతి విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో అవస
విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ 25వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సిపిఐ మైనారిటీ విభాగం ఉ ఆల్ ఇండియా తంజీమ్-ఏ-ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ సి. జాఫర్ ఏకగ్రీవంగా ఎ
భారత మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో స్మృతి వివాహం ఆదివారం సాయంత్రం జరగనుండగా.. ఉదయం ఆమె తండ్ర
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్నుమూశారు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. నటుడు ధర్మేంద్ర పరిస్థిత
నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతిని లక్ష్యంగా చేస్తూ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు.ఈ నోటీసును మొత్తం 40 మంది కార్పొరేటర్లు జేసీ వెంకటేశ్వర్లుకు సమర్పించారు.మేయర్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలువురు రౌడీషీటర్ల నివాసాలకు వెళ్లి పరిశీలించారు. అధికారులను వెం
నిరంజన్ రెడ్డికి మూడు ఫామ్హౌస్లు ఉన్నాయని కవిత ఆరోపణ హరీశ్ వల్లే నిరంజన్పై కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదన్న కవితమాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట
భారత నౌకాదళ శక్తిని మరింత పెంచుతూ మరో ఆధునిక ఆయుధం సేవల్లోకి వచ్చింది.యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లలో తొలి నౌకగా నిలిచిన ‘ఐఎన్ఎస్ మాహె’సోమవారం అధికారికంగా నేవ
2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్
పెషావర్లోని పారామిలటరీ హెడ్ క్వార్టర్స్పై ఉగ్రవాదుల దాడిముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడులు చేసినట్లు అధికారుల వెల్లడిపాకిస్థాన్లోని పెషావర్ల
భారత్-కెనడా సంబంధాల్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు సూచిస్తూ, ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.జోహానెస్బర్గ్లో జ
దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈవ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ,సోమవారం వరకూ ఆగ్నేయ బంగాళా
15 మంది అరెస్టుదేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది.ఇండియా గేట్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఆందోళనలో కొందరు నిరసనకారులు పోలీసులు
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఈరోజు లాభాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్లో రూపాయి 26 పైసలు బలపడి 89.1450 వద్ద మొదలైంది. శుక్రవారం నాటి ముగింపు ధర 89.4088తో పోలిస్తే ఇది మెరు
పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుడుప్రశ్నలకు గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ాఐబొమ్మ్ణ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవి విచారణలో పోలీ
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి లో పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలు సందర్భంగా దేవరపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలు
విశాలాంధ్ర – దేవరపల్లి : ముగిసిన టెన్నికోయిట్ శిక్షణా శిబిరం ఈ నెల 15 నుండి 23 ఉదయం వరకు 8 రోజులపాటు దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆంధ్ర ప్రదేశ్ జూనియర్ టెన్నికో
విశాలాంధ్ర – దేవరపల్లి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ శ్రీ వల్లి దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయమునందు షష్టి కళ్యాణ మహోత్సవ కార్
విశాలాంధ్ర – నిడదవోలు : సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/11 కే. వి. కాట కోటేశ్వరమ్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధి లోని 11 కేవీ శంకరాపురం ఫీడర్ హెచ్. టీ. డామేజ్ పోల్, ఎల్. టీ. లైన్ కన్వర్
కోటి సంతకాల సేకరణలో వైసిపి శ్రేణులు విశాలాంధ్ర – నిడదవోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్య
వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్కు దరఖాస్తుల ఆహ్వానం 2026–2027 సంవత్సరా లకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ క
శాంతియుతమైన జీవనం మానవుని ఉన్నతికి దోహదం– ఘనంగా శ్రీ సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు-ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణవిశాలాంధ్ర – రాజానగరం : ప్రస్తుత పోటీ ప్రపంచంలోశాంతియుతమైన జీవనంతో మాన
విశాలాంధ్ర – తాళ్లపూడి: శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవం సందర్భన్గా ఆదివారం రోజున సత్యసాయి కమీటీ అద్వర్యం లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాళ్లపూడి మండలం నుండి 100 మందికి పైగా పుటపర
– ప్రధాన రహదారి పై తిరగబడ్డ ప్రయాణికులతో ఉన్న ఆటో విశాలాంధ్ర – సీతానగరం: రాజమహేంద్రవరం, సీతానగరం ప్రధాన రహదారి ధాన్యం కులాలుగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. ఆదివారం మునుకూడలి గ్రామంల
కర్లపూడి చిన్నబ్బాయి. విశాలాంధ్ర – గోపాలపురం : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కర్లపూడి జలావతి చిన్నబ్బాయి దంపతులు అన్నారు. బాబా వారి శత జయంతి ని పురస్కరిం
ఆధ్యాత్మిక సేవతో పాటు సామాజిక సేవ చేసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా విశాలాంధ్ర – నిడదవోలు : ఆధ్యాత్మిక సేవతో పాటు విద్య వైద్యాన్ని అందించిన గొప్ప సామాజికవేత్త భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన
కాటన్ విగ్రహ విదాత సత్తిపండుకు సత్కారం. విశాలాంధ్ర – కడియం : ఎద్దుల బండి నడుపుకుంటూ జీవించే నిరుపేద వ్యక్తైనా లక్షలాది రూపాయలు వ్యయంతో కాటన్ దొర విగ్రహాన్ని నెలకొల్పి తల్లిదండ్రుల సంక
శ్రీసత్యసాయి సేవా సమాజము ఆర్ బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి : “ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సేవ భావన సమాజ అ
రేషన్ కార్డుదారులూ.. బహుపరాక్.. మూడు నెలలైనా పూర్తికాని పంపిణీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్.. ఆ తర్వాత వెనక్కే..? విశాలాంధ్ర – కొవ్వూరు :రేషన్ దుకాణాలలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కొ
ప్రతి దుకాణం వద్ద డస్ట్ బిన్ తప్పనిసరి* *కమిషనర్ రాహుల్ మీనా* విశాలాంధ్ర – రాజమహేంద్రవరం ;నగరంలోని ప్రతి దుకాణం వద్ద చెత్తబుట్ట తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శని
అక్టోబర్ నెలకు రాష్ట్రంలో ఆరోగ్య ర్యాంకింగ్స్లో తూర్పు గోదావరి కి అగ్రస్థానం* – కలెక్టర్ కీర్తి చేకూరి – డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు విశాలాంధ్ర – తూర్పుగోదావరి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్
*రైతున్న–మీకోసం వారోత్సవాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి టెలికాన్ఫరెన్స్* *నవంబర్ 24 నుంచి 30 వరకు వారోత్సవాలు* *రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఏర్పాట్లు* జిల్ల
విశాలాంధ్ర – నల్లజర్ల : స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పచ్చదనం-పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని ఆవపాడు సర్పంచ్ అచ్యుత సత్యనారాయణ పిలుపుని
గ్రామీణ ఉపాధి మెగా గ్రామ సభలు నిర్వహణ విశాలాంధ్ర – సీతానగరం : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సేవలను ప్రజల ముందుకు త
విశాలాంధ్ర – సీతానగరం: రైతుల అభ్యున్నతికే రైతన్న మీ కోసం నవంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది అని మండల వ్యవసాయ అధికారిని గౌరీ దేవి అన్నారు. ఈ సందర్భంగా గౌరీ దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి ద
సమిత్వ సర్వే లో తప్పులుంటే సరి చేస్తాం విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లో స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ రాపాక రాజేశ్వరి అధ్య క్షతన జరిగింది. సమిత్వా సర్వే
విశాలాంధ్ర – నిడదవోలు : మార్కొండపాడు వాస్తవ్యులు గంగా భవాని జ్ఞాపకార్ధం భర్త ఈదర రామ కోటేశ్వరరావు, మనవలు నితిన్ చౌదరి , సాయి దిలీప్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంల
విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండల పైడిమెట్ట బేసిక్ ప్రాథమిక పాఠశాల వేదికగా శనివారం ఏపీటీఎఫ్ తాళ్లపూడి మండల శాఖ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాళ్లపూడి మండల ఏపీ
అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు విశాలాంధ్ర – నల్లజర్ల : జైల్లో ఉన్న పరిచయాలను వాడుకునీ టీం గా తయారై పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ టీం గా తయారైన మధ్
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ టి రామగుర్రెడ్డి. విశాలాంధ్ర – అనపర్తి : చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, జ్వరం
ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్. విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తికి చెందిన ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నల్లమిల్లి ఆ
అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరీక్షలు — విశాలాంధ్ర – తూర్పుగోదావరి :జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ–స్త్ర
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల మానవతా సంస్థకు దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నున్న నాగేశ్వరరావు చిన్ని 50 వేల రూపాయలు విరాళాన్ని శనివారం నాడు అందజేశారు దేవరపల్ల
విశాలాంధ్ర – పెరవలి ;దేవాదాయశాఖ తణుకు డివిజన్ ఇన్స్పెక్టర్ జి సత్య వరప్రసాద్ నేతృత్వంలో అన్నవరప్పాడు ఆలయ కార్య నిర్వహణ అధికారి మీసాల రాధాకృష్ణ సమక్షంలో అన్నవరప్పాడు వెంకన్న ఆలయ నూతన
–దేశంలో ఎన్.డి.ఏ పథకాలు అభివృద్ధి విషయంలో అసంతృప్తి-సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట తర్వాత మరో మాట-సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి ధ్వజం విశాలాంధ్ర-రాప్తాడు : దేశంలో ఎన
సీనియర్ డివిజనల్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టు ప్రాంగణము నందు డిసెంబర్ 13వ తేదీ జాతీయ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవ
ఎమ్మెల్యే ధర్మరాజుకు వినతిపత్రం విశాలాంధ్ర – గణపవరం(పశ్చిమగోదావరి జిల్లా) : ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని మండలం అభివృద్ధి ప్రజల సంక్షే
23 మంది అగ్నివీర్ ఉద్యోగాల సాధన విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాంలో శ్రీమతి లోలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సైనిక శిక్షణ కార్యక్రమం మరోసారి తమ ప్
రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేట హైస్కూల్ ఎదురుగా టిడిపి పట్టణ నాయకుడు సందా రాఘవ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శి
విశాలాంధ్ర ధర్మవరం;; అక్టోబర్ నెల 18 వ తేదీన అనంతపురం అర్ డి.టీ. స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం, జీవన్ జ్యోతి స్కూల్ విద్యార్థులు యస్. విక్
విశాలాంధ్ర ధర్మవరం: ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు.. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభల గోడపత్
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పంచాయతీరాజ్ కమిషనర్ , గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల ప్రకారం ఈనెల 22వ తేదీ శనివారం ధర్మవరం మండలం నందు అన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాత
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని, అప్పుడే సుఖవంతమైన ప్రసవం కలుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ, మానవతా
కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం; ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థ
శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం రెండు
నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డివిశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని సుదర్శన కాంప్లెక్స్ పక్కన వివి కాంప్లెక్స్ (మునిసిపల్ కాంప్లెక్స్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల నేత్రాలయ ఐ క్లినిక్ అండ్ ఆప్టిక
జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులువిశాలాంధ్ర ధర్మవరం : హమాలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, జిల్లా ఉపాధ్యక్షులు
నాలుగు లేబర్ కోడ్ లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తణుకు : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టా
విశాలాంధ్ర-రాజాం(.విజయనగరం జిల్లా) : రాజాం సుందరం మందిరంలో శుక్రవారం సాయంత్రం బాలవికాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్ చిన్నారులు వివిధ ఉపన్యాసాలు, విలువలతో కూ
