గాంధీ భవన్లో మునుగోడు ఉప ఎన్నికపై సమావేశంసమావేశంలో మాట్లాడిన టీమిండియా మాజీ కెప్టెన్క్రికెట్కు గుడ్ బై చెప్పాక టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్ధీన్ కాంగ్రెస్ పార్టల
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్లపై ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు, లోకేశ్లను ఆయన కలియుగ రావణాసురులుగ
తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందని స్
శ్రీశైలం ఆనకట్ట పరిధిలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇందులో ఏపీ కుడి విద్యుత్ కేంద్రం పరిధిలో 30614, తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్ర పరిధిలో 31,784 క్యూసెక్కుల నీటిని
గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యవైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం స్పందించారు. గోరంట్ల మాధవ్కు చెందిన
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్పందించారు. ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై ఇంతవరకు రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్ లోన
ఘనత అయితే తమదిగా డబ్బా కొట్టుకోవడం అలవాటుగా మారిపోయింది..సీఎం జగన్పై లోకేష్ మండిపాటుటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వ తీరుపై, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిప
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సాంకేతిక విద్
ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోమారు కరోనా బారిన పడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ముందు కరోనా బారిన పడిన సోనియా గాంధీ…పోస్
ప్రముఖ రచయిత, ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీపై జరిగిన దాడి షాక్కు గురిచేసింది. అమెరికాలోని న్యూయర్క్ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థ
చుండూరు సభలో భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డిపై సొంత పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ బహిరంగ క్షమాపణ చెప్పారు. దీనిపై కోమటరెడ్డి వెంకటరెడ్డి మాట్ల
చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హోంగార్డు ప్రస్తావన అలాగే చండూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పా
కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేఐఐఎఫ్బీ ఆర్థిక కా
ఈదుమూడి బ్రిడ్జీకి పొంచి ఉన్న ముప్పు విశాలాంధ్ర-నాగులుప్పలపాడు : మండలంలోని ఈదుమూడి గ్రామం ముంగిట వాగుపై ఉన్న బ్రిడ్జీ వద్ద కరకట్ట కోతకు గురైంది . ఈ బ్రిడ్జి వెంబడి ఉన్న కట్టపై నుంచి బీస
రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ సిహెచ్. విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడి విశాలాంధ్ర – శ్రీకాకుళం: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, పిల్ల
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ విశాలాంధ్ర – శ్రీకాకుళం: స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ ఆవర
గణపవరం: రైతులు ప్రతి గ్రామంలోనూ వరి పంట పొలాల వద్ద ఈ-క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి యర్రంశెట్టి వెంకట సత్యనారాయణ ప్రసాద్ అన్నారు. శుక్రవారం గణపవరం మండలం మ
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం: తమ విధుల పట్ల బాధ్యత వహించి ప్రజల మన్ననలను పొందాలని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు అన్నారు.బదిలీపై వచ్చిన ఎస్ ఐ లుఎస్ సత్యనారాయణ .వెంకటేశ్వర
దర్యాప్తులో వేగాన్ని పెంచి పెండింగ్ కేసులను తగ్గించాలి: జిల్లా ఎస్పీ విశాలాంధ్ర – ఒంగోలు :అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి, గుట్కా, నాటు సారా, మద్యన్ని అడ్డుకట్టు వేయాలని ఎన్ఫోర్స్మెంట్
విశాలాంధ్ర,పార్వతీపురం : పార్వతీపురం మన్యంజిల్లా ఏర్పడినతరువాత మొదటి సారిగా నిర్వహిస్తున్న 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైనది. పార్వతీపురం మన్యం
తహశీల్దార్ షేక్ ఇబ్రహీం విశాలాంధ్ర, సీతానగరం:మండలములోని కాసాపెట గ్రామంలో శుక్రవారం నాడు డ్రోన్లతో రీసర్వే నిర్వహించారు.జిల్లా కలెక్టరు నిషాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆనంద్, సబ్ కలె
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. భారీగా మందుగుండు స
ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు అని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇస్తామంటూ పలు ర
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో తనిఖీలు సాగుతున్నాయ. ఈ క్రమంలో కొంతమంది ఇళ్లలో నోట్ల కట్టలు దర్శ
తాను మునుగోడు ఎన్నిక ప్రచారానికి వెళ్లేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. ర
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని.. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగా మ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కేసులో ఏమాత్రం పురోగ
ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బ్యారేజీ గేట్లను ఎత్తేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎ
సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీఓల సంఘంఏళ్ల తరబడి పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీఓలకు వైసీపీ సర్కారు తీపి కబురు చెప్పింది. ఎంపీడీఓలకూ పదోన్నతులు ఇస్తున్నామని ప్రకటించిన ప
దేశవ్యాప్తంగా రక్షాభందన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ప్రగతి భవన్లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు తారక రామారావుకి రాఖీ కట్టారు.
తన రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ ప్రకటించిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన రాజీనామా తర్వాత రోడ్ల పనులు మొదలయ్యాయన్నారు. ఈనెల 21వతేదీ
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టైన ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు విధించిన రిమాండ్ను పొడిగిస్తూ రాజమహేంద్రవరం కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ కేసులో రాజమహేంద్రవ
అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, స్కూళ్ల నిర్వహణ
బీహార్లో బీజేపీని వీడి మహాకూటమిలో పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ పై దేశవ్యాప్తంగా కొత్త ప్రచారం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోడీకి ప్రత్య
శ్రీశైలం జలాశయానికి భారీగావరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 4,29,363 క్యూ సెక్కులుగా ఉంది. ఇందులో జూరాల స్పీల్ వే గేట్ల నుంచి 2.43,396 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన ను
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. 1,56,812మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాశారు. 80,575 మం
దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడి రాజస్థాన్లో 12 వేల పశువులు మృత్యువాతపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభు
దేశరాజధాని దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. వీటిని తొలగించాలంటే సుమారు 197ఏళ్ల సమయం పట్టనుందని అధికారులు తెలిపారు. దిల్లీ చుట్టుపక్కల మూడు ప్రాంతాల్లో వ్
రక్షాబంధన్ వేళ.. సోదరి ప్రియాంక గాంధీతో తన అనుబంధాన్ని పంచుకున్న రాహుల్ గాంధీఅన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ను దేశం మొత్తం ఉత్సాహంగా జరుపుకుంటోంది. ఈ సందర్భ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 16,299 మందికి పాజిటివ్రాగా, నేడు ఆ సంఖ్య 16,561కి పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557కు చేరి
అమృతోత్సవ వేళ సైతం మోదీ ప్రభుత్వం గత ఎనిమి దేళ్లుగా అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు, విధివిధానాల్లో ఎలాంటి మార్పు లేదు. దేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగ
బకాయిలపై కోర్టును ఆశ్రయించిన నార్మన్ ఫోస్టర్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలంటూ అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన డిజైన
అనంతపురం మార్కెట్లో కిలో రూ.2 రవాణా ఖర్చులు కూడా రాని వైనంవ్యాపారుల మాయాజాలంపంట రోడ్లపై పారబోసి… సాగుదారుల నిరసనప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ విశాలాంధ్రబ్యూరో – అనంతపురం: ఒక పక్క మా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై ‘కొండను తవ్వి ఎలుకనుపట్టిన చందంగా వ్యవహరించిన అనంతపురం జిల్లా ఎస్ప
ముగ్గురు సైనికుల వీరమరణంఇద్దరు ముష్కరుల హతం స్వాతంత్య్ర వేడుకల వేళరాజౌరి జిల్లా పర్ఘల్లో ఘటన జమ్ము : భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ… జమ్ముకశ్మీర్లో ఉగ్ర
విశాలాంధ్ర, పార్వతీపురం : ప్రకృతి వ్యవసాయం సాగుచేయడంవల్ల అధిక లాభాలతో పాటు అధిక దిగుబడి ఉండి ఖర్చుబాగా తగ్గుతుందని ఏపిసిఎన్ఎఫ్ రీజనల్ టెక్నికల్ అధికారి హేమసుందర్ తెలిపారు. గురువారంనా
ఏఎంసీ మాజీ చైర్మన్ తో పాటు పలువురు నాయకులు దూరం ఎంపీపీ, జడ్పిటిసి, గైర్హాజర్ వీడియో తీస్తున్న విలేకరి ఫోన్ లాగేసిన ఎమ్మెల్యే గన్ మెన్ విశాలాంధ్ర-నాగులుప్పలపాడు : వైఎస్ఆర్సిపి అంటే మాటల
బాపట్లలో విద్యా దీవెన ప్రారంభోత్సవంలో సీఎం వైఎస్ జగన్రాష్ట్ర వ్యాప్తంగా రూ.694 కోట్లు జమ విశాలాంధ్ర బాపట్ల : విద్యతోనే జీవన స్థితిగతులు మార్పు వస్తుందనే లక్ష్యంగా రాష్ట్రంలో విధ్యారం
కాళ్ళ: దేశం 75 వసంతాల వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరు ఈ దేశం కోసం పోరాడిన త్యాగమూర్తుల త్యాగాలను మననం చేసుకోవాలని ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డా. ఎస
ప్రజలను మోసగిస్తున్న ప్రజా ప్రతినిధులు ఏలూరు:జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో సమస్యలు విలయతాండవం చేస్తుంటే ప్రజాప్రతినిధులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని టిడిప
స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అజయ్ కళ్లంపూసపాటిరేగ మండలం పోరాంలో పర్యటన విశాలాంధ్ర పూసపాటిరేగ ః ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లాండ్ రీ సర్వే ప్రక్రియ ద్వారా భూ
26 క్రస్ట్ గేట్ల ఎత్తివేత విశాలాంధ్ర,మాచర్ల/విజయపురిసౌత్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో అధికారులు గురువారం సాగర్ డ్యామ్ 26 క్రస్
విశాలాంధ్ర – మార్టూరు: మన భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా . • హర్ ఘర్ తిరంగా” అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయల్ హై స్కూల్ విద్యార్థు
విశాలాంధ్ర – ఒంగోలు : స్థానిక రమేష్ సంఘమిత్ర హాస్పిటల్l లో నూతనంగా ఏర్పాటు చేసిన కోమలి ఫర్టి లి టి సెంటర్ ను జిల్లా ఎస్ పి మల్లిక గార్గ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ పి మాట్లాడు
. ఆర్టీసి(పిటిడి)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్. సమావేశానికి హాజరైన ఆర్టీసి ఇ యూ నాయకులు విశాలాంధ్ర – ఒంగోలు : ఏపి పిటిడి(ఆర్టీసి)ఉద్యోగులకు ప్
విశాలాంధ్ర – కనిగిరి : ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కనిగిరి బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలను సిపిఐ కనిగిరి నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ యాసీన్,
విశాలాంధ్ర – కనిగిరి : మహిళలు హక్కులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్
విశాలాంధ్ర -రాజంపేట: అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో కోడలు తలనరకి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన సంఘటన సంచలనీయంగా మారింది.వివరాల్లోకి వెళితే రాయచోటి లోని కొత్త
ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం విశాలాంధ్ర – శ్రీకాకుళం: రాష్ట్రంలో చేపట్టిన వై.యస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం రీసర్వే దాదాపు పూర్తవుతుందని, అక్టోబర్ 2 నాటికి శ్రీకాక
కుటిల రాజకీయాలు తో అధికారం చేపట్టడమే చంద్రబాబు నాయుడు కు పనిప్రతిపక్ష పార్టీ గా టీడీపీ విఫలంరాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన విశాలాంధ్ర -శ్రీకాకుళం: ఎంపీ గోరంట్ల మాధవ్ విషయం లో టిడిపి అద
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి విశాలాంధ్ర – విజయనగరం ః జిల్లా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం లభించింది. జిల్లాకు చెందిన 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వార
జెడ్పి ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విశాలాంధ్ర విజయనగరం ఃచదువే పిల్లలకు మనమిచ్చే గొప్ప ఆస్తి అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బా
తూర్పు మన్యంలో వెల్లు విరిసిన మహిళా చైతన్యం విశాలాంధ్ర, పార్వతీపురం :నాడు శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటం లో కీలకపాత్ర పోషించీ ఏకంగా ఊరి పేరుతో సాయుధ దళం ఏర్పాటు కారణమైన తూర్పు మన్యంలో న
వేడుకల సందర్భంగా జరిగిన ర్యాలీ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీవేడుకల్లో పాల్గొన్న సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, కమీషనర్ తాడేపల్లి : 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని
మంగళగిరిలో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయటం లేదు అంటూ వస్తున్న వార్తల్ని నారా లోకేష్ ఖండించారు. బుధవారం టిడిపి మంగళగిరి నియోజకవర్గ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో కేష్ మీడియాతో మాట్లాడ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. చేతబడి వంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ ప్రధాన మంత్రి పదవికి గల ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని దిగజార్చవ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఓ పంక్షన్లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వచ్చారు.కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో గుత్తిరోడ
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులునాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రా
మహిళా రైతులతో కలిసి నాటేసిన వైఎస్ షర్మిలఉమ్మడి పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్రమహిళలు లేనిదే వ్యవసాయం లేదు.. వారి కష్టం వెలకట్టలేనిదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లకు ప్రకటిస్తున్న ఉచిత తాయిలాలపై సుప్రీంకోర్టు స్పందించింది. దీన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. వీటి కారణంగా ఆర్థిక వ్యవస్థ డబ్బులను నష్టపోతోందని ప
బీజేపీ కూటమిలో నితీశ్ కుమార్ సౌకర్యవంతంగా లేనందునే బయటకు వచ్చి ప్రత్యర్థి కూటమిలో చేరారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈ పరిణామాలు రాష్ట్రానికే పరిమితమన్న ఆయన.. జాత
టీడీపీ హయాంలో జరిగిన ఒప్పందాలపై సుప్రీంలో నార్మన్ ఫోస్టర్ కంపెనీ పిటిషన్విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనంజగన్ సర్కార్కు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. మధ్యవర్తిత్వం కోసం
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒక్కటే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఐదు నిమిషాల వ్యవధిలోనే ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించార
భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగింది. ఉపరాష్ట్రపతితో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయి
విద్యా దీవెన పథకంతో 11లక్షల మంది విద్యార్థులకు లబ్ధి : సీఎం జగన్పెద్ద చదువులు కూడా పేదలకు హక్కుగా మార్చాం.. పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి నాణ్యమైన చదువే అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ఆత్మీయత, అనురాగాల పండుగ అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ దేవుడి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో వివిధ పథకాల మహిళా లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ మాటామంతిగా మాట్లాడుతూ.
బి. లలితానంద ప్రసాద్‘ఆజాద్ కా అమృత ఉత్సవ్’ పేరుతో దేశమంతా వివిధ రూపా లలో ఉత్సవాలు జరుపుతున్నారు. జాతి చరిత్రలో 75 సంవత్సరాలు తక్కువేమీ కాదు. ఈ గమనంలో అనేక మేలి మలుపులు, మెరుపులు, మైలు ర
బీమా కోరేగావ్ కేసులో ప్రసిద్ధ కవి వరవరరావుకు ఏడాదిన్నర న్యాయ పోరాటం తరవాత బుధవారం సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అంతకు ముందు 2021 ఫిబ్రవరి 22న బొంబాయి హైకోర్టు ఆరు నెలల బెయిలు మంజూర
. ఆరేళ్లయినా అందని ద్రాక్షే. పీఎం ఆవాస్ యోజన లోపభూయిష్టం. లబ్ధిదారుల ఎంపికలో వివక్ష. కొంపముంచుతున్న రాజకీయ జోక్యం అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) లోపభూయిష్టంగా ఉంది. దేశంలో
ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీయాదవ్ ప్రమాణంత్వరలో కేబినెట్ విస్తరణ పాట్నా: బీహార్లో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. బీజేపీ నేతృత్వ ఎన్డీయే కూటమితో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీ నాయకత్వాన
వైసీపీనా? బీజేడీనా?రాజ్యసభలో కీలక బిల్లులకు వాటి మద్దతు తప్పనిసరా?ఎన్డీఏని జేడీ(యూ) వీడటంతో మారిన పరిణామాలు న్యూదిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) నుంచి జనతాదళ్ (యునైటెడ్) బయ
ఖజానా కార్యాలయాల ఎదుట నిరసనలుఅన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హాజరుభీమవరం, కర్నూలులో ఎస్టీయూ నేతలు సాయిశ్రీనివాస్, తిమ్మన్న నిరసన13 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులక
. కొత్త రూపురేఖలకు ప్రణాళిక. ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోవాలి. డైట్ చార్జీల పెంపువిద్యార్థులకు నాణ్యమైన ఆహారం బ ఏడాదిలోగా నాడునేడు కింద అభివృద్ధి పనులు. వచ్చే ఏడాది అద్దె భవనాల స్
బీజింగ్: తైవాన్లో ఎటువంటి ‘‘వేర్పాటువాద కార్యకలాపాలను’’ సహించబోమని చైనా హెచ్చరికలు జారీ చేసింది. అవసరమైతే ఈ ద్వీపాన్ని కలుపుకుంటానని పునరుద్ఘాటించింది. తైవాన్ను తమ భూభాగంలో భ
హవానా: క్యూబా దేశ ప్రధాన చమురు నిల్వల్లో 40శాతం అగ్నికి ఆహుతైంది. మతంజాస్ సూపర్ ట్యాంకర్ పోర్టులోని నాలుగు ట్యాంకర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. క్యూబాలోని అత్యధిక చమురు దిగుమతి చేసుకు
విశాలాంధ్ర విజయనగరం : ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, ఇష్టదైవం అయిన శ్రీశ్రీ పైడితల్లమ్మ ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో బి.హెచ్.వి.ఎస్.ఎన్. కి
న్యాయం జరిగేంత వరకూ పోరాటంనారాయణరెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి గూడూరు : చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో షాకీరా అనే ముస్లిం వివాహితపై గడ్డపారతో దాడికి పాల్పడిన లక్ష్
విశాలాంధ్ర – గుడ్లూరు: గత ఎన్నికల అనంతరం నిరుత్సాహంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇంటూరి నాగేశ్వరరావు రాక ఒక రకంగా ఉత్సాహాన్ని నింపింది, నింపుతూఉంది. మండలం పరిధిలో ఎక్కడ ఎటువంటి స