విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగాణి లో భాగ
విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి భరత్ నియమితులయ్యారు సందర్భంగా కొత
కౌశల్ సైన్స్ క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు చైతన్య నగర్ విద్యార్థి ఎంపిక. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామం చైతన్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా పరిషత్ ఉన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది.క్వాంటం వ్యాలీ అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం 50 ఎకరాల భూమిని కేటాయించింది.ఈ కార్యక్రమంలో భాగంగా, రెండు ఎకరాల వి
నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో దిత్వా తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ తుఫాన్ నైరుతి దిశలో కదలుతూ కొద్ది గంటలలో వాయుగుండం స్థాయికి చేరవచ్చే అవకాశ
రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైన తీవ్రతఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడి గత నెలలో హిందూ మహాసముద్రంలోనూ భూప్రకంపనలుబంగాళాఖాతంలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత ర
పండుగలా ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ విశాలాంధ్ర – సీతానగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సోమవారం రాజానగరం నియోజకవర్గ ఎమ్మె
ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధ రోడ్డుబ్లాకుల పై చర్యలు తీసుకోవాలి అడ్వకేట్ సూరెడ్డి శివ కుమార్ విశాలాంధ్ర – సీతానగరం: సీతానగరం, రాజమహేంద్రవరం ప్రధాన రహదారి పై చట్టవిరుద్ధంగా రోడ్డుబ్లా
విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కొవ్వూరు పట్టణ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్స్ హెల్త్ ఆశ సిబ్బంది ఏఎన్ఎంలు పట్టణ ప్రజలు ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో
ల్యాబ్ టెక్నీషియన్ దుర్గాప్రసాద్ కు జిల్లా అవార్డ్ విశాలాంధ్ర – కొవ్వూరు : ఉత్తమ సేవలకు గుర్తింపుగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కు జిల్లా ఉత్తమ ల్యాబ్ టెక్
విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో ఎబిఎన్ పిఆర్ ఆర్ కళాశాలలో సోమవారం ఘనంగా గీత జయంతి వేడుకలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత
పందులు బాబోయ్ పందులు.. పట్టపగలే పాఠశాలలో దూరుతున్న వైనం..ఇలా ఉంటే పుష్కరాలు నిర్వహణ ఎలా.. విశాలాంధ్ర-కొవ్వూరు : పందుల బాబోయ్ పందులు.. కుక్కల స్వైర విహారం.. ఇటువంటి మాటలు జిల్లాలో చాలా పట్టణా
చెదురు మదుర జల్లులతో రైతులు ఆందోళన – అన్ని గ్రామాలలో కాలాల్లోనే ధాన్యం విశాలాంధ్ర – సీతానగరం: తుపాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం చెదురు మదుర జల్లుల పడ్డాయి. గత కొన్ని రో
విశాలాంధ్ర-తాడిపత్రి: సామాజిక పెన్షన్ పెంపు చంద్రబాబు తోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ 268 బూత్ ఇంచార్జ్ బిఎల్ఎ కె.చిన్నబాబు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 35వ వార్డు నందలపాడు ఎస్సీ కాల
దిత్వా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం సోమవారం నాడు నాలుగు జిల్లాల్లోని విద్యాసంస్థ
ఏపీఎస్డీఎంఏ తాజా అలర్ట్మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను గత రాత్రి బలహీనపడడడం తెలిసిందే. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతో
సీఎం పీఏతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రికి కూడా.. 2019లో మసాలా బాండ్ జారీలో ఫెమా రూల్స్ ఉల్లంఘనకేఐఐఎఫ్ బీ నిధుల సమీకరణపై సందేహాలుకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట
డిసెంబర్ 1 సోమవారం యధాతధంగా జిల్లాలో ‘మీకోసం’ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక — కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు డిసెంబర్ 1వ తేదీ సోమవారం
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సహకారంతో కుమార్ దేవం ఎత్తిపోతల సంఘం అభివృద్ధి పరుగులు..ఎత్తిపోతల సంఘం అధ్యక్షులు గొరిజాల వెల్లడి.. విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మె
విశాలాంధ్ర – కొవ్వూరు: కొవ్వూరు మండలం లో మద్దూరు, వాడపల్లి, సీతంపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్థానికంగా ఇల్లు స్థలాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ కాకర్ల నారాయుడు అ
రూ105 కోట్లతో పుష్కర పనులకు ప్రతిపాదనలు విశాలాంధ్ర – నిడదవోలు : 2027లో జరగనున్న పుష్కర పనులకు రూ 105 కోట్లతో ప్రతిపాదలను పంపినట్లు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ అన్నారు. నిడదవోలు పురప
ప్రభుత్వ ఫలాలు పొందడం ప్రజలు హక్కు విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వం అందించే ఫలాలను పొందడం ప్రజలు హక్కు అని తహసిల్దార్ ఏ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలో ముగ్గుళ్ళ గ్రామంలో ఎస్సీ పేట
చిన్న తిరుపతి భక్తుల సేవలో 3 ఎఫ్ ఆయిల్ పామ్ యాజమాన్యం విశాలాంధ్ర – నల్లజర్ల : భక్తుల కొంగు బంగారం చిన వెంకన్న శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి దర్శనార్ధం సుదూర తీరాలనుండి ప్రతినిత్యం కా
మహిళలు ఆత్మ నిర్భరత సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధన. ఎంపీ పురందేశ్వరి. విశాలాంధ్ర – అనపర్తి : మహిళలు ఆత్మ నిర్భరత సాధించినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని రాజమహేంద్రవరం ఎంపీ పురం
బేటీ బచావో బేటీ పడావో… బాల్ వివాహ్ ముక్త్ భారత్. విశాలాంధ్ర – కడియం : బేటీ బచావో బేటీ పడావో, బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి శిశు సం
ప్రైవేటీకరణను అడ్డుకునేందుకే కోటి సంతకాలు. విశాలాంధ్ర – కడియం : మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ కార్యక్
రోడ్డు ప్రమాదాలు నివారణకు శిక్షణ తరగతులు దోహదం– శిక్షణ తరగతులు ప్రారంభించిన జిల్లా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తివిశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ : రోడ్లపై జరిగే ప్రమాదాలు నివారించే
విశాలాంధ్ర, గుంతకల్లు: రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి. జగదీష్ తీవ్రంగా
విశాలాంధ్ర, పామిడి: సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవింద్ పిలుపునిచ్చారు. పామిడి మండల కేంద్రం
రైతు సంఘం ఆద్వర్యం లో కలెక్టర్కు వినతిపత్రం విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం:పెన్నహోబిళం కుడికాలువ గేట్లు, సుబ్బరాయ సాగర్ ప్రాజెక్టు గేట్లను వెంటనే మరమ్మత్తులు చేసి క్రింది గ్రామాలకు సా
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో న్యాయవాది కోట్రేష్ పై జరిగిన దాడిని నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక బార్ అసోసియేషన్ అధ్య
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమ
విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామానికి చెందిన కణం విశ్వనాధ్ కి ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరిలో ఒక బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండగా, చిన్నారి అక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మార్కెట్ యార్డు నందు ఉన్న ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ పరిశీలించారు. అనంతర
సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ శ్రీరాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. సిద్దేశ్వరరావు పిలుపు విశాలాంధ్ర -అనంతపురం: డిసెంబర్ 3 న చలో విజయవాడ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర జయప్ర
చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణ కోసం ప్రభుత్వం మరోసారి భూసేకరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశా
: పోలీసులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని, సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జ
రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లి నుంచి పోటీ 19 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన నేపథ్యంతెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక
130 మంది గల్లంతు44 వేల మందికి పైగా నిరాశ్రయులు.. కొనసాగుతున్న సహాయక చర్యలుశ్రీలంకకు అండగా నిలిచిన భారత్.. శ్రీలంకను దిత్వా తుపాను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా సంభవించిన భారీ వర్షాలు,
అధిష్ఠానం వేచి చూడమన్నది.. ఇంకొంతకాలం వేచి చూస్తానన్న డీ.కే. శివకుమార్ అధిష్ఠానం సూచనల మేరకు డీ.కే. శివకుమార్, తాను బ్రేక్ఫాస్ట్ భేటీలో పాల్గొన్నామని, కానీ ఏ విషయంపై చర్చించలేదని కర్ణాట
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే
కైలాసగిరిపై గాజు వంతెన.. డిసెంబర్ 1న ప్రారంభం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనున్న గ్లాస్ బ్రిడ్జివిశాఖ నగరవాసులు, పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం అర్ధాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నెల 23న వీరి వివాహం జరగాల్సి ఉండగా స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండె
కర్ణాటక సీఎం పదవిపై కొనసాగుతున్న సంక్షోభం కర్ణాటక ముఖ్యమంత్రి పదవి విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ముందుగా ఇద్దర
దూరప్రాంతాలకు వెళ్లే స్లీపర్ బస్సుల విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేసింది. వరుస బస్సు ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతపై మరిన్ని జాగ
ఆధార్లో మొబైల్ నంబర్ మార్పునకు కొత్త సౌకర్యం ఆధార్ కార్డ్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పింది. ఇకపై ఆధార్తో అనుసంధానమైన మొ
తమిళనాడు తీరం వైపు వేగంగా కదులుతున్నదిత్వా తుపాను దిత్వా తుపాను దక్షిణ భారతదేశంపై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను ఉత్తర తమిళ
కాన్పూర్లో అనారోగ్యంతో మృతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ (81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, నిన్న ఉత్తరప్రదేశ్లోని కాన
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. వరుసగా 15వ రోజు కూడా గాలి నాణ్యత ‘వెరీ పూర్’(చాలా తక్కువ) కేటగిరీలోనే నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) శనివ
ప్రజలకు ఆరోగ్యం రక్షగా ఇచ్చే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రజల ఆరోగ్యం కోసం తెచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తూ ప్రజలకు అన్యాయం చేసేది కూటమి పరిపాలన అని వ
శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యం -సమితి నగర అధ్యక్షులు డా. గన్ని భాస్కరరావు విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ : శక్తివంతమైన ఆదర్శ హిందూ సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఆర్ ఎస్ ఎస్ పనిచే
– డా. రుక్మిణి మృదుల కందాడై విశాలాంధ్ర, రాజమండ్రి సిటీ : ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న న్యూరోజనరేటివ్ వ్యాధులలో ఒకటైన పార్కిన్సన్ వ్యాధి (వణుకు వ్యాధి) శస్త్ర చికిత్స హైటెక్ సిటీ
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ పనితీరుపై జిల్లా విద్యా శాఖ పనితీరుపైసమావేశం నిర్వహించారు.10వ తరగతి ఫలితాల మె
ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. డీఎస్పీ హేమంత్ కుమార్ విశాలాంధ్ర – ధర్మవరం : చెన్నై కొత్తపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేయలేదని ఫిర్యాదు అందిన వెంటన
ఎంసీ వెంకటేశ్వర్లు భూస్వామిక పెట్టుబడి దారీ వర్గాల దోపిడీకి గురై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న నిరుపేదలు, రైతన్నలు, శ్రామిక వర్గాల విముక్తికి ‘‘మార్క్సిజం’’ సిద్ధాంత ఆయుధాన్ని అంది
ఎం కోటేశ్వరరావుచైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. మ
రామకిష్టయ్య సంగన భట్లభారత జాతిపిత మోహన్దాస్ గాంధీ కన్నా ముందే ‘‘మహాత్మునిగా’’ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ’’గురువుగా’’ భావించి, జన నీరాజనాలు అందుకున్న జ్యోతిరావ
–దళారుల వ్యవస్థతో కోట్ల దందా–రీసర్వే డిటి భీమేష్ కు ప్రత్యక్ష పాత్ర–ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు : సీపీఐ విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతి అ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం సమీపంలో ఉన్న మాధవరం ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నాప బండల లోడుతో వెళుతున్న లారీలో ప్రమాదవశ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గోనుమాను నరసన్న, కోసిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొ
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : ఫైలేరియా వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించేందుకై ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వల
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ దగ్గర గల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం (ఎం ఆర్ సి) ఆవరణములో డిసెంబర్ 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు సెటిల్ టోర్నమె
జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 10, 11వ తేదీలలో అనంతపురం నగరంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఏఐఎస్బి జిల్లా
ఎంపీడీవో సాయి మనోహర్. విశాలాంధ్ర ధర్మవరం:; ప్రాజెక్ట్ లక్ష్యము అనేది ఒక మంచి ప్లాట్ఫారం అని ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్య
కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమును వెంటనే ప్రభుత్వం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను స్వాతి క్లినిక్ లో యువర్ ఫౌండేషన్ సంస్థ కమిటీ సభ్యులు
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు ఏజీపీ గా (అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్) ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు లాయర్ గా విధులు నిర్వహిస్తున్న వీరిని నియమి
విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 21వ తేదీన అనంతపురంలోని ఆర్.డి.టి స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి అండర్ 19 రాష్ట్రస్థాయి జూడో పోటీలకు తమ పాఠశాలలో 8వ తరగతి చదువుత
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు ఏజీపీ గా (అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్) ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు లాయర్ గా విధులు నిర్వహిస్తున్న వీరిని నియమి
విశాలాంధ్ర – పెద్దకడబూరు ( కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో శుక్రవారం రైతన్నా మీ కోసం కార్యక్రమం టీడీపీ నాయకులు దశరథరాముడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వారు సందర్భంగా ఇంటికి వెళ
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకులు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసి
అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపనఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎంరాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని డిప్యూటీ సీ
అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 25 బ్యాంకులు, ప్రభుత్వ
కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనాలకు మార్గం సుగమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల విభజన, విలీనం, పునర్వ్యవస్థీ
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను ఏర్పాటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ాదిత్వా్ణ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రత
విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : ఆ కమ్యూనిటీయల్ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే మద్యం మత్తులో కుట్లు వేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే కాన
రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం విశాలాంధ్ర -కొవ్వూరు : కొవ్వూరు డిఆర్డిఏ సెర్ప్ మరియు హిఫర్ ఇంటర్నేషనల్ వారి భాగ్యస్వామ్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందిక
విశాలాంధ్ర – నిడదవోలు : దేవస్థానం అభివృద్ధి కి, ఆస్తుల పరిరక్షణ కు కృషి చేస్థామని శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు అన్నారు. నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వేంచేస
సీనియర్ అసిస్టెంట్ దేవదాసుకు పదోన్నతి. విశాలాంధ్ర – కడియం : కడియం మండల పరిషత్తు సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ దేవదాసు కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి దక్కింది. ఆయనను రాజనగరం మండలం జి ఎస్ డబ
భూపతి పాలెం ఏపీఆర్ స్కూల్లో పిన్సిపల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో తోట పార్టీ ( గార్డెన్ పార్టీ )విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం భూపతి పాలెం గ్రామంలో నున్నా ఏపీ ఆర్ స్కూల్ లో గురువారం ప్రిన
– జిల్లా అధ్యక్షుడు వర్మ విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై జరుగుతున్న అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం అని జిల్లా అధ్యక్షుడు పి. గిరి ప్రస
జిల్లాలో స్కూల్ బస్సుల ప్రత్యేక డ్రైవ్ – నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4* *భద్రతా తనిఖీలు & ప్రధాన ప్రమాణాలు* *బస్సు తనిఖీ లు యాజమాన్యాల బాధ్యత – లోపాలు కనపడితే కఠిన చర్యలు* జిల్లా రవాణా అధికారి ఆర
రైతన్న మీ కోసం’ – తొర్రేడులో కరపత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి *వరి సాగు లాభాలపై రైతులతో ముఖాముఖి – కలెక్టర్ కీర్తి చేకూరి* *సేంద్రీయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా ఎన్నికల అధికారులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని ఒరిస్సా జిల్లా పరిషత్ ఛైర్మన్ మరియు సర్పంచ్ ఎన్నికల అధికారుల బృ
రాబోయే సవంత్సరoకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో గల స్త్రీ సమాఖ్య భవనంలో గురువారం యాన్యుల్ యాక్షన్ ప్లాన్ 2 తయారు చేయుటకు 59 మంది మండల సమాఖ్య కార్య నిర్వాహక సభ్
అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు వైద్య పరీక్షలు విశాలాంధ్ర – సీతానగరం: అంగన్వాడీ కేంద్రాల పిల్లలలో పోషకాహార లోపాలపై ఉన్న వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని మండల వైద్య అధికారి డాక్టర్ ఏ వి కే
బాణాసంచా నిప్పులు కారణం గా కాలి బూడిదైన చెరకు తోట* విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో వివాహం సందర్భన్గా వేసిన బాణా సంచా వల్ల నిప్పులు పడి చెరుకు తోట దగ్ధమై అగ్ని
బాల్య వివాహాలు అరికట్టేందుకు అందరి కృషి అవసరం విశాలాంధ్ర – తాళ్లపూడి :సమాజం లో బాల్య వివాహాలు జరుగుతున్నప్పటికి అధికారులు గా అడ్డుకోలేక పోయిన పరిస్థితులు వున్నాయని, దీన్ని పూర్తిగా అ
వైకాపా నాయకులు తోట రామకృష్ణ విశాలాంధ్ర – తాళ్లపూడి : ఎన్డీయే ప్రభుత్వం లో నే రైతుకు మేలు జరుగుతుందన్న టీడీపీ నాయకుల మాటలు ప్రచారానికే పరిమితమని, వాస్తవానికి రైతుకు కొత్తగా జరిగిందేమి ల
