పుట్టపర్తి, విశాలాంధ్ర: శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం ఆనందానిచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం ఆయనకు సాయి శ్రీనివాస అతిథి గృహంలో సత్యసా
ఉరవకొండ, విశాలాంధ్ర: తమ గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు శుక్రవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ముందు రాస్తారోకో నిర్వహి
అనంతపురం, విశాలాంధ్ర బ్యూరో: మారేడుమిల్లి సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లును కేంద్ర ప్రభుత్వం ఆపాలని అనంతపురం వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.క్లాక్టవర్ వద్ద శనివ
: గుంటూరు మహాసభకు ఘన మద్దతువిశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ పరిరక్షణకు ఈనెల 22వ తేదీన గుంటూరులో కాన్స్టిట్యూషన్ డే జరుగుతున్న సందర్భంగా ధర్మవరం కోర్టు ఆవరణంలో దానికి సంబంధించిన పోస్టర్లు న
ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరమని ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం విక్రాంత్ 45 కేజీల విభాగంలో రెండవ స్థానములో నిలుస్తూ తద్వారా రజత పతకం సిల్వర్ మెడల్ సాధిం
విశాలాంధ్ర -అనంతపురం : 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించినట్లు భారత సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు పేర్కొన
విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ మైనారిటీ విభాగం ఁఇన్సాఫ్ఁ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్ ఇన్సాఫ్ నూతన కమిటీ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జులు ఈశ్వరయ్య సమక్షం
గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బ్రిటన్ ప్రభుత్వం తమ వలస విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, చట్టబద్ధమైన
ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం మెక్సికో అందాల భామ ఫాతిమా బాష్ గెలుచుకుంది.థాయ్లాండ్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో అద్భుతంగా రాణించిన ఆమె, గట్టి పోటీని అధిగమించి టైటిల్ను కైవస
దట్టమైన నల్లమల అటవీ అందాలు, పరవళ్లు తొక్కే కృష్ణానది నడుమ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం, పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.ఈ అద్భుత ప్రయాణాన్ని నవంబర
ఆర్థిక సాయం అందించిన ఏపీ ప్రభుత్వంబాధితులంతా విజయవాడ, విశాఖపట్నం వాసులుగా గుర్తింపుమయన్మార్లో సైబర్ నేరగాళ్ల ముఠాల చెరలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో 55 మంది సురక్షితంగా స
బంగ్లాదేశ్లో 5.2 తీవ్రతతో భూకంపం పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో సంభవించిన భూకంపం పశ్చిమ బెంగాల్ను వణికించింది. ఈ ఉదయం కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ భూప్రకంపనలు చోటుచ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవ
ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలి. — సౌత్ జోన్ డిఎస్పి భవ్య కిషోర్. విశాలాంధ్ర – కడియం : ప్రజలతో పోలీసులు స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ డిప్యూట
మాక్ అసెంబ్లీ సమావేశానికి ఎంపికైన వీరవరం విద్యార్థిని సంధ్య. విశాలాంధ్ర – కడియం : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోయే మాక్ అసెంబ్లీ సమావేశానికి కడియం మండలం, వీరవరం గ్రామాని
ట్రంప్ జూనియర్ కు ఘన స్వాగతం పలికిన ఎంఆర్ పాలెం యువకుడు. విశాలాంధ్ర – కడియం : భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ తొలిసారిగా భారత్కు విచ
విద్యార్థుల మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు కంబాల 20,000 రూపాయలు విరాళం.._ _వైద్య ఖర్చులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం…_ విశాలాంధ్ర– గోకవరం:గోకవరం మండలం గుమ్మళ్ళ దొడ్డి గ్రామంలో మండల పరిషత్ మ
వివిధ శాఖల పనితీరు మెరుగుదలకు కలెక్టర్ సమగ్ర సమీక్ష గ్రామీణ సానిటేషన్ – ఆరోగ్య సేవలు – వ్యవసాయ మార్కెట్లు – శాఖల గ్రేడింగ్పై దృష్టి — జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పు
విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో గలజ్ఞాననిధి ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో నవంబర్ 21 నుంచి 23 తేది వరకూ ఉచిత ఆధార్ క్యాంపు జరగనుంది అని ఎంపిడిఓ ఎమ్ భార
న్యూదిల్లీ: రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే అంశంలో సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు వ
10వ సారి సీఎంగా నితీశ్ . మంత్రులుగా 26 మంది ప్రమాణస్వీకారం. బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు. ప్రధాని మోదీ సహా హాజరైన ప్రముఖులు పట్నా: జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్
కేక పుట్టిస్తున్న కూరగాయ ధరలు . చికెన్ కంటే చిక్కుళ్లే ప్రియం. ఆర్థికభారంతో సామాన్యుల బెంబేలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు పేద, మధ్య తరగతి వర్గాలను
. మూడు నెలల్లో పూర్తి. 15 నుంచి పెగ్ మార్కింగ్. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు. ప్రభుత్వం కీలక నిర్ణయం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర రాజధాని అమరావతి రైతులు కొంతకాలంగా తమ సమ స్యలు తీరడం ల
టి. లక్ష్మీనారాయణ పారిశ్రామిక – ఆర్థిక – ఆధునిక నగరం, రాప్ట్రానికి తలమానికమైన విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడికి సానుకూల వాతావరణం సృష్టించింద
పతకమూరు దామోదర్ప్రసాద్ బీహార్ 18 వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ప్రధాని మోదీ సారధ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) అంచనాలకు
గోపాలుని రాధాకృష్ణ కేంద్రంలో ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ప్రభుత్వరంగ బ్యాంకులను ఒక పథకం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే పనిలో నిమగ్నమైనట్లు కని
ఎవరైనా నోరు జారొచ్చు. అలా నోరు జారినప్పుడు అసంకల్పితంగానే నిజాలు బయట పెట్టొచ్చు. ఆ నిజం ఇబ్బందికరమైంది అయినప్పుడు ఆ నిజం చెప్పిన వారే తాను ఆ మాట అనలేదని వితండవాదానికి దిగొచ్చు. జాతీయ భద
విశాలాంధ్ర ధర్మవరం;; చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో గల తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా మాడవీధులలో అంశ వాహనం ముందు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మ
విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణం లోని కె.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు కల్నల్ అలోక్ త్రిపాఠి, గ్రూప్ కమాండర్ , ఎన్ సి సి గ్రూప్ కర్నూల్, కల్నల్ మానీష్ సుబ్బా ఆఫీసర్ కమాండింగ్ 6(ఏ) బి ఎన్. ఎన్ సి స
తీవ్రమైన తలనొప్పి, మతిమరుపు లాంటి సమస్యలు ఆరు గంటల శస్త్రచికిత్సతో నయం చేసిన కిమ్స్ సవీరా వైద్యులు విశాలాంధ్ర- అనంతపురం : ఆయన కాయకష్టం చేసుకునే రైతు. వయసు 47 ఏళ్లు. అప్
త్వరలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుండగా ఒక కలెక్టర్ ఆంగ్లంలో వివరాలు తెలియజేస్తుండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడాలని సూచ
విశాలాంధ్ర నందిగామ:-ప్రగతి పదం వైపు యువత దూసుకెళ్లాలంటే గ్రంథాలయం తమ దినచర్యలను భాగంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు గురువారం నందిగామ శాఖ గ్రంథాలయ 58 వ గ్రంథాలయ
సత్య సాయి బాబా సేవా కమిటీ సేవలు అభినందనీయం… ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-సేవా మార్గంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా సేవా కమిటీ ముందుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి క్రీడా పోటీల ఎంపికలలో భాగంగా తేదీ 18. 11. 2025న నెల్లూరు జిల్లా సింగరాయకొండ మండలం పాకల జిల్
సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు కీలక తీర్పురాష్ట్ర శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు పంపించే బిల్లులపై సమ్మతి తెలిపే ప్రక్రియకు కోర్టు గడువు విధించవచ్చా?.. అన్న వి
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రయివేటు వైద్య కళాశాలలతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వ
పాట్నాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరి
ప్రత్యూష కేసులో తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ లో పెట్టింది. 23 సంవత్సరాల క్రితం ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ప్రత్యూష చనిపోగా, సిద్ధార్థ్
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీజేపీ, క
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు అవినీతి నిరోధక బ్యూరోకు(ఏసీబీ)రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అనుమతి లభించింది. ఈవిషయానికి సంబంధించి కేటీఆర
వాయుసేన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలింపు ఆగ్నేయాసియా దేశాల్లోని స్కామ్ కేంద్రాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మయన్మార్లోని మయా
ఐబొమ్మ వన్ పేరుతో ప్రత్యక్షమైన మరో పైరసీ వెబ్సైట్మూవీ రూల్జ్తో లింకులుతెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మను పోలీసులు మూసివేయించిన కొన్ని రోజులకే, మరో కొత్త వె
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్నకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కొనసాగుతున్న ద
రైతుకు అండగా కూటమి ప్రభుత్వం… ఎమ్మెల్యే తంగరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రంలో అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని విజయవాడ పార్లమె
హిడ్మా అనుచరుడు మడివి సరోజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోనసీమ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు కలకలం రేపాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివి సరోజ్ను పో
ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ కళాశాలలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనిత వాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు దేవి రెడ్డి శంకర్ రెడ్డి పాముకాటుకు గురైన ఘటన పట్ల మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆందోళన వ్యక్తం
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు విద్యార్థులకు గ్రంథాలయం వాటి ప్రాముఖ్యత, సమాజంలో న
తనిఖీ చేసిన ఎంపీడీఓ శంకరరావు హాజరు కాని పంచాయతీ కార్యదర్శి. మొమో జారీ చేసిన ఎంపీడీఓ. విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోకూరు సచివాలయం ను ఎంపీడీఓ వై. శంకరరావు బుధవార
ఆమ్ ఆద్మీ పార్టీ.. ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ కుమ్మరవిశాలాంధ్ర ధర్మవరం;; భవిష్యత్తు తరాలు మేలు కోసం కుమ్మర కులస్తులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ ధర్మవరం నియోజ
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మేజర్ గ్రామపంచాయతీలో ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థ అమలు పరిస్థితిని బుధవారం ఉదయం ఎంపీడీవో గీతావాణి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎస్సీ కాలనీ సందర
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శాంతినగర్ లో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డి తన కుమార్తె లిఖిత ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని త
రక్త బంధం ఆర్గనైజర్ కన్నా వెంకటేష్, చంద్రమౌళివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఉషోదయ పాఠశాల ఎదురుగా ఈనెల 20వ తేదీ రక్త దాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తోంది. మానవత్వం మరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులపై ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఉదయం అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో ప్రాంతంలో ఉన్న జియ్యమ్మవలసలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణి
మారేడుమిల్లి ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఇది ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని రామకృష్ణ విమర్శఘటనపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతల సంగతి తెలిసిందే.ఒక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య పెరిగిన భేధాభిప్రాయాలు వారిని మిత్రుల నుంచి ప్రత్య
దిల్లీ పేలుడు ఘటన తరువాత వార్తల్లో నిలుస్తున్న అల్-ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు నిర్వహించిన దర్యాప్తు పెద్ద సెన్సేషన్గా మారింది.విచారణలో భాగంగా, సరైన అక్రిడేషన్ లేని పర
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.బుధవారం ఉదయం భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.జరిగిన ఘర్షణ
భద్రత హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమంటూ మావోయిస్టు అగ్రనేత హిడ్మావెల్లడిఆయుధాలు వీడేలోపే ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మామావోయిస్ట్ పార్టీ అగ్రనేత, గెరిల్లా దాడుల వ్యూహకర్త మద్వి హ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు న
విశాలాంధ్ర బెళుగుప్ప, : పంపనూరు సమీపంలోని కెనాల్లో ప్రమాదవశాత్తు పడిపోయిన బెళుగుప్ప మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి మృతదేహం తీవ్ర గాలింపు చర్యల తర్వాత సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఈ వి
ఘనంగా సత్యసాయి రథోత్సవం. రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు… విశాలాంధ్ర పుట్టపర్తి:- శ్రీ భగవాన్ సత్యసాయిబాబా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం
-జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ జయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : కుష్టు వ్యాధిబారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా డి ఎం హెచ్ ఓ జిల్లా కుష్టువ్యాధి అధికారి డాక్టర్ జయలక్ష్మి
విశాలాంధ్ర తాడిపత్రి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం క్రింద 32, 33, 34 వార్డుల లబ్ధిదారులకు గృహమంజూరు పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి అందజేశారు. నందలపాడు రైల్వే స్టేషన్ వద్
గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో నాలుగవ రోజు 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళన కార
మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమం కింద ఉపాధ్యాయులందరికీ టీచ్ టు ట్రైనింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయో
బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బలిజ యూత్విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లోని కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నామని బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బల
విశాలాంద్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల సూర్య ఉన్నత పాఠశాల విద్యార్థిని టీఎం. యామిని రాకింగ్ స్టార్స్ డాన్స్ ధర్మవరం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ 2025
స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్,డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యందు ఈ
ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డావిజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర క
కేంద్ర, రాష్ట్ర బలగాల జాయింట్ ఆపరేషన్లో 27 మంది అరెస్ట్ అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక నేతలుఆయుధ డంపుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపువిజయవాడ నగర శివార్లలో మావోయిస్టు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆదోనిలో జరుగుతున్న పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనానికి మంగళవారం పెద్దకడబూరు నుంచి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు బయలు దేరారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార
విశాలాంధ్ర,పెనుమంట్ర :పశ్చిమ గోదావరి జిల్లా వన్ స్టాప్ సెంటర్కు 2025–26 సంవత్సరానికి అద్దె ప్రాతిపదికన వాహనం నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ స
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్ర
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైన టీటీడీ మాజీ సీవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద
రాజమౌళిపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ారాష్ట్రీయ వానరసేన్ణ అనే సంస్థ
ఏపీ పోలీసులు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డిని అరెస్ట్ చేశారు.హైదరాబాద్లోని కూకట్పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.ఆయనపై ఆంధ్ర
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.మరణించ
పుట్టపర్తిలో ఘనంగా శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలుపలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖుల రాక పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను
కారు బాంబు తయారు చేసిన నిందితుడి అరెస్ట్ కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వాని అరెస్ట్అనంతనాగ్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు
కాలనీల సమస్యలను గాలికొదిలేస్తున్న అధికారులు ప్రజలంటే పట్టింపు లేదా-డిప్యూటీ కమిషనర్ నరసింహతో కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజా సమస్యలపై అధికారులకు
విశాలాంధ్ర కందుకూరు: కందుకూరు పట్టణం కాళిదాసు వారి వీధిలో ఉన్న సుచిత భారత్ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే రెండు ఆటోల ఫిట్నెస్ కూడా ఉత్తి గ్యాస్ ను తలపించే వి
గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి విశాలాంధ్ర -అనంతపురం : కుక్కల దాడిలో16 గొర్రెల మృతి చెందడంతో దాని మీదే ఆధారపడుతున్న గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలని గొర్లు మేకల పెంపకం దారుల సం
రిటైర్డ్ జిల్లా అందత్వా నివారణ అధికారి సంకారపు నర్సింహులువిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి ఆసుపత్రి యందు ప్రతి నెలలో ఒకటవ మూడవ ఆదివారములు ఉదయం 10 గంటల నుండి మధ్య
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ప్రభుత్వ భూములను కాజేసిన మాజీ వీఆర్వో మహబూబ్ పటేల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ సోమవారం పెద్దకడబూరులోని స్థాన
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇష్టానుసారం నోరు పారేసుక
గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయ ఉద్యమకారులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులువిశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, ప్రముఖ న్యాయవాదులు సుమలత,
