ఫేస్ అథెంటికేషన్తో వివరాలు మార్చుకునే సౌకర్యం ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకప
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలువిమానాల రద్దుకు ప్రాథమికంగా ఐదు కారణాలు వెల్లడి విమాన సర్వీసుల అంతరాయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన షోకాజ్ న
ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబా
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ర
పార్లమెంటులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై లోక్సభలో ఈరోజు కీలక చర్చ జరగనుంది.
విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రక
ఘనంగా బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో బైబిల్ మిషన్ ( గుంటూరు హెచ్ఓ) ఆధ్వర్యంలో బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్
కడియం లో కోటి సంతకాల సేకరణ. విశాలాంధ్ర – కడియం : ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం మండల కేంద్రమ
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా దేవరపల్లి గ్రామానికి చెందిన తంగేళ్ల మునీశ్వర రావు ప్రధాన కార్యదర్శిగా దేవరపల్లి గ్రామానికి చెందిన ఉప్పులూరి రా
సమస్యలను పరిష్కరించడంలో దిట్ట.. అక్రమార్కుల గుండెల్లో హడలు.. విశాలాంధ్ర – కొవ్వూరు: ఆమె డివిజన్ కు మహిళా ఉన్నతాధికారి.. నిత్యం తన కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటమే కాక వారి స
దిక్కు తోచని స్థితిలో పేద మధ్యతరగతి కుటుంబాలుకల్తీ పదార్థాలు తిని ఆసుపత్రి పాలుప్రేక్షక పాత్రలో అధికారులువిశాలాంధ్ర- చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గ వ్యాప్తముగా ప్రజల
విశాలాంధ్ర ధర్మవరం; ఘంటసాలకు గంభీరమైన స్వరం దేవుడు ఇచ్చిన వరమని అందుకే ఆయన దేశవ్యాప్తంగా మంచి గాయకుడిగా గుర్తింపు పొందడం జరిగిందని కళాజ్యోతి అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రామకృష్ణ, ఉ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలోని రాంనగర్ వద్ద చేనేత కార్మికుడు నీలూరి కృష్ణమూర్తి (60 సంవత్సరాలు) అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. స్థానికు
ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం ; ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం లో స్కిల్
కేసు నమోదు చేసిన రెవెన్యూ అధికారులువిశాలాంధ్ర ధర్మవరం;! మండల పరిధిలోని గుడ్ షెడ్ కొట్టాల వద్ద గుడ్లురికి పోయే దారిలో ఒక బోలోరో వాహనం ఆటోలో 4 టన్నుల స్టోర్ బియ్యం తరలిస్తుండగా, ఆర్ ఎస్ ఎఫ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని జీవీ ఈ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినీలు అండర్14 మైనస్ 32 కేజీ విభాగంలో వి.సింధు గోల్డ్ మెడల్ అండర్ 19 జి.యువ సంధ్యా మైనస్ 36 కేజీ గోల్డ్ అలానే అండర్ 14 మైనస్ 36 కేజ
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గౌస్ సాహెబ్ కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి రావడంతో శనివారం ఆయన వజ్రకరూరు మండలానికి గ్రామ
విశాలాంధ్ర, ఉరవకొండ( అనంతపురం జిల్లా) : జాతీయ స్థాయిలో జరిగే ఖోఖో పోటీలకు వజ్రకరూరు మండలం చిన్న హోతూరు ప్రభుత్వ హైస్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న ఆర్. వీణ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్య
రైతు సంక్షేమం ఎక్కడుంది ?…ప్రభుత్వం మెుద్దు నిద్ర వీడాలి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాట
ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ఎం.వి.ఆర్విశాలాంధ్ర_అనకాపల్లి: పట్టణంలో గత 26 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ఎం ఎస్ రావ్ షాపింగ్ మాల్ 26వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ వ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బలహీన వర్గంలో జన్మించి బడి బయటనే చదువుకొని అనేక అవమానాలు దిగమింగి, ఉన్నత విద్యబ్యాసం చేసి ప్రపంచమేధావిగా కీర్తించబడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అం
సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య ఘననివాళులు విశాలాంధ్ర- అనంతపురం : బిఆర్ అంబేద్కర్ సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ చేతి వృత
ఇండిగో వ్యవహారంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రిగత రెండు రోజులుగా రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యా
సిగ్నళ్ల వద్ద అనవసర హారన్లతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులుహైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్షే. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎరుపు లైట్ పడగానే వెనుక నుంచి
సెనేటర్ లేఖతో భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళనఅమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాల వినియోగంపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొ
దేశీయ విమానయాన రంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న ఇండిగో సర్వీసుల అంతరాయంపై ఇప్పుడు న్యాయపరమైన పోరు మొదలైంది.వరుసగా విమానాలు రద్దవుతూ ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు
ఇండిగో విమానాల రాకపోకలకు నాలుగో రోజు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ విమానాశ్రయానికి రాబోయే 26 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరే 43 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.సాధారణ పరిస్థితులు తిరి
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబ్ హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యార
బ్రెజిల్లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.లాటమ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్బస్ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్కి సిద్ధమవుతున్న సమయంల
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయం కారణంగా ప్రయాణికుల్లో అసహనం పెరుగుతోంది.ఎయిర్పోర్ట్లో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియ
హైదరాబాద్లోనూ పరిస్థితి ఇదే!తెలంగాణలో చలి మరింత వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉదయం, సాయంత్రం సమయంలో చలికాలం పంజా విసురుతుండగా, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్ల
ఏపీలోని పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులురెండో విడతగా రూ. 281.89 కోట్ల విడుదలఆంధ్రప్రదేశ్లోని పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు,
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలం రామన్నపాలెం లో శుక్రవారం నాడు ఆమెన్ ట్రస్ట్ ఏలూరు శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు ఆమెన్ ట్రస్ట్ మేనేజ
విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల బంగారు భవిష్యత్ కూటమి ప్రభుత్వ లక్ష్యంగా అనేక సంస
విశాలాంధ్ర – కొవ్వూరు: కుటుంబాలు, బంధాలు, విలువలు విద్యార్థులు లో పెరిగేందుకు పేరెంట్స్ టీచర్స్ మీట్ దోహదపడుతుంది అని పూర్వ విద్యార్థి, జిల్లా టిడిపి వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు మద్దు
కొవ్వూరు నియోజకవర్గం లో ఏళ్ళనాటి సమస్యలకు పరిష్కారం.. పుష్కరాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు అందజేత.. విశాలాంధ్ర – కొవ్వూరు : ఆయన పేరు ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొవ్వ
విశాలాంధ్ర – నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పా
సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర -ధర్మవరం : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కొరకు కోర్టు దూరంగా చట్టపరంగా ఉచితంగా న్యాయం చేకూర్చబడునని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీన
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించే దిశగా రాజాం శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతి ఏడాది నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం (పిక్నిక్)
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శాంతినగర్ లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ బేస్ లైన్ అసైన్మెంట్ లో భాగంగా ఎంఈఓ రాజేశ్వరి దేవి డైట్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ డైట్ లెక్చరర్
తొర్లికొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ… విశాలాంధ్ర నందిగామ:-తొర్లికొండ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ కార్యక్రమముగా మున్సిపల్ కమిషనర
త్వరలో గ్రూప్ టూరిస్ట్ వీసా కూడా అందుబాటులోకి భారత్, రష్యా మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా పౌరులకు 30 రోజుల పాటు ఉ
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా): ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాల
విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా డాక్టర్ హేమలత నియమితులయ్యారు. ఈ వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం నియామక ఉత్తర్వు జారీ చేశారు. మొన
ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేశారంటూ ప్రచారం ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవికి పోలీసులు ఉద్యోగం ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలను సైబర్ క్రైమ్ పోలీసులు ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవ
రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒక క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిలో నిర్మించే ప్రతి భవనం ప్రత్యేకంగా, విలక్షణంగా ఉండ
రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్బీఐ 5.5 శాతం నుంచి 5.25 శాతానికి చేరిన వడ్డీ రేటుభారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిచ్చే దిశగా భారత రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన రెపో రేటున
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి కొవ్వూరు – విశాలాంధ్ర : భవన నిర్మాణ బోర్డును తక్షణమే పునరుద్దించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా గురువారంనాడు సౌందర్యలహరి శివానందలహరి పారాయణం చేశారు ఈ సందర్భంగ
ఏపిలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి– సారధి సినిమాస్ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఆంధ్ర ప్రదేశ్ లో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిక
సమిష్టి కృషితో అభివృద్ధి పథంలో నిడదవోలు మండలం విశాలాంధ్ర – నిడదవోలు : స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో అభివృద్ధి పదంలో నిడదవోలు మండలం పయనిస్తుందని మండల ప్రజా పరిషత్ అ
సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి – సిఆర్పిలు డిమాండ్ విశాలాంధ్ర – రాజానగరం : సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని క్లస్టర్ రిపోర్స్ పర్సన్ (సిఆర్పిలు)ఎస్ వి వి రామకృష్ణ ,ఆర్.పూసలరావు అన్న
ప్రజలకు మెరుగైన సేవలు * అధికారులకు పరిపాలన సులభతరం– పంచాయతీ రాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతానికి కృషి– ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో అట్టహాసంగాడిడివో కార్యాలయం ప్రారంభం– జిల
కడియంలో వైభవంగా గీతా జయంతి వేడుకలు. విశాలాంధ్ర – కడియం : మానవాళికి జీవన విధానాన్ని ప్రబోధించే శ్రీమద్ భగవద్గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్
విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగాణి లో భాగ
విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి భరత్ నియమితులయ్యారు సందర్భంగా కొత
కౌశల్ సైన్స్ క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు చైతన్య నగర్ విద్యార్థి ఎంపిక. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామం చైతన్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా పరిషత్ ఉన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది.క్వాంటం వ్యాలీ అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం 50 ఎకరాల భూమిని కేటాయించింది.ఈ కార్యక్రమంలో భాగంగా, రెండు ఎకరాల వి
నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో దిత్వా తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ తుఫాన్ నైరుతి దిశలో కదలుతూ కొద్ది గంటలలో వాయుగుండం స్థాయికి చేరవచ్చే అవకాశ
రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైన తీవ్రతఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడి గత నెలలో హిందూ మహాసముద్రంలోనూ భూప్రకంపనలుబంగాళాఖాతంలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత ర
ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా సరిహద్దుల్లో 69 ఉగ్రస్థావరాలు యాక్టివ్ఇటీవల బార్డర్ దాటే ప్రయత్నం చేసిన 8 మంది టెర్రరిస్టుల కాల్చివేత ఆపరేషన్ సిందూర్్ణ లో పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవ
పండుగలా ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ విశాలాంధ్ర – సీతానగరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్న నేపథ్యంలో సోమవారం రాజానగరం నియోజకవర్గ ఎమ్మె
విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం కొవ్వూరు పట్టణ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్స్ హెల్త్ ఆశ సిబ్బంది ఏఎన్ఎంలు పట్టణ ప్రజలు ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో
ల్యాబ్ టెక్నీషియన్ దుర్గాప్రసాద్ కు జిల్లా అవార్డ్ విశాలాంధ్ర – కొవ్వూరు : ఉత్తమ సేవలకు గుర్తింపుగా కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ కు జిల్లా ఉత్తమ ల్యాబ్ టెక్
విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు పట్టణంలో ఎబిఎన్ పిఆర్ ఆర్ కళాశాలలో సోమవారం ఘనంగా గీత జయంతి వేడుకలు జరిగాయి. కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు జీవిత
పందులు బాబోయ్ పందులు.. పట్టపగలే పాఠశాలలో దూరుతున్న వైనం..ఇలా ఉంటే పుష్కరాలు నిర్వహణ ఎలా.. విశాలాంధ్ర-కొవ్వూరు : పందుల బాబోయ్ పందులు.. కుక్కల స్వైర విహారం.. ఇటువంటి మాటలు జిల్లాలో చాలా పట్టణా
చెదురు మదుర జల్లులతో రైతులు ఆందోళన – అన్ని గ్రామాలలో కాలాల్లోనే ధాన్యం విశాలాంధ్ర – సీతానగరం: తుపాన్ ప్రభావంతో మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం చెదురు మదుర జల్లుల పడ్డాయి. గత కొన్ని రో
విశాలాంధ్ర-తాడిపత్రి: సామాజిక పెన్షన్ పెంపు చంద్రబాబు తోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ 268 బూత్ ఇంచార్జ్ బిఎల్ఎ కె.చిన్నబాబు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని 35వ వార్డు నందలపాడు ఎస్సీ కాల
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన ఆహ్లాదకరమైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించా
దిత్వా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం సోమవారం నాడు నాలుగు జిల్లాల్లోని విద్యాసంస్థ
సీఎం పీఏతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రికి కూడా.. 2019లో మసాలా బాండ్ జారీలో ఫెమా రూల్స్ ఉల్లంఘనకేఐఐఎఫ్ బీ నిధుల సమీకరణపై సందేహాలుకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట
డిసెంబర్ 1 సోమవారం యధాతధంగా జిల్లాలో ‘మీకోసం’ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక — కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు డిసెంబర్ 1వ తేదీ సోమవారం
ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సహకారంతో కుమార్ దేవం ఎత్తిపోతల సంఘం అభివృద్ధి పరుగులు..ఎత్తిపోతల సంఘం అధ్యక్షులు గొరిజాల వెల్లడి.. విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మె
విశాలాంధ్ర – కొవ్వూరు: కొవ్వూరు మండలం లో మద్దూరు, వాడపల్లి, సీతంపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్థానికంగా ఇల్లు స్థలాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ కాకర్ల నారాయుడు అ
రూ105 కోట్లతో పుష్కర పనులకు ప్రతిపాదనలు విశాలాంధ్ర – నిడదవోలు : 2027లో జరగనున్న పుష్కర పనులకు రూ 105 కోట్లతో ప్రతిపాదలను పంపినట్లు మున్సిపల్ చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ అన్నారు. నిడదవోలు పురప
ప్రభుత్వ ఫలాలు పొందడం ప్రజలు హక్కు విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వం అందించే ఫలాలను పొందడం ప్రజలు హక్కు అని తహసిల్దార్ ఏ శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలో ముగ్గుళ్ళ గ్రామంలో ఎస్సీ పేట
రికార్డు సృష్టించిన అభిజయ్ కి ఎమ్మెల్యే అభినందనలు విశాలాంధ్ర – సీతానగరం: నాలుగేళ్లకే అరుదైన ఘనత సాధించిన అభిజయ్ కి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేకంగా అభినంద
చిన్న తిరుపతి భక్తుల సేవలో 3 ఎఫ్ ఆయిల్ పామ్ యాజమాన్యం విశాలాంధ్ర – నల్లజర్ల : భక్తుల కొంగు బంగారం చిన వెంకన్న శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి దర్శనార్ధం సుదూర తీరాలనుండి ప్రతినిత్యం కా
బేటీ బచావో బేటీ పడావో… బాల్ వివాహ్ ముక్త్ భారత్. విశాలాంధ్ర – కడియం : బేటీ బచావో బేటీ పడావో, బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి శిశు సం
ప్రైవేటీకరణను అడ్డుకునేందుకే కోటి సంతకాలు. విశాలాంధ్ర – కడియం : మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ కార్యక్
రోడ్డు ప్రమాదాలు నివారణకు శిక్షణ తరగతులు దోహదం– శిక్షణ తరగతులు ప్రారంభించిన జిల్లా రవాణా అధికారి వై.ఎస్.ఎన్ మూర్తివిశాలాంధ్ర – రాజమహేంద్రవరం రూరల్ : రోడ్లపై జరిగే ప్రమాదాలు నివారించే
విశాలాంధ్ర, గుంతకల్లు: రైతులు పండించిన ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి. జగదీష్ తీవ్రంగా
విశాలాంధ్ర, పామిడి: సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవింద్ పిలుపునిచ్చారు. పామిడి మండల కేంద్రం
రైతు సంఘం ఆద్వర్యం లో కలెక్టర్కు వినతిపత్రం విశాలాంధ్ర బ్యూరో – అనంతపురం:పెన్నహోబిళం కుడికాలువ గేట్లు, సుబ్బరాయ సాగర్ ప్రాజెక్టు గేట్లను వెంటనే మరమ్మత్తులు చేసి క్రింది గ్రామాలకు సా
సూపర్ సిక్స్ పథకాలు అమలులో కూటమి ప్రభుత్వం విఫలం… విశాలాంధ్ర, తాడిపత్రి:రాబోయే స్థానిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలంగా పోటీ చేసి, విజయం సాధించేందుకు నాయకులు, సభ్యులు, ప్రజలు కృషి చేయాలని
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో న్యాయవాది కోట్రేష్ పై జరిగిన దాడిని నిష్పక్షపాతంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక బార్ అసోసియేషన్ అధ్య
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమ
విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామానికి చెందిన కణం విశ్వనాధ్ కి ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరిలో ఒక బాలుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండగా, చిన్నారి అక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మార్కెట్ యార్డు నందు ఉన్న ఈవీఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ పరిశీలించారు. అనంతర
సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ శ్రీరాములు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏ. సిద్దేశ్వరరావు పిలుపు విశాలాంధ్ర -అనంతపురం: డిసెంబర్ 3 న చలో విజయవాడ అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదన యాత్ర జయప్ర
