విశాలాంధ్ర పార్వతీపురం; కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం సందర్భంగా పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు ర్యాలీ నిర్వహించా
మట్టి ఖర్చులకు గాను 25 వేల రూపాయలు సహాయం విశాలాంధ్ర ధర్మవరం:: మండలంలోని పోతుల నాగేపల్లి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పనిచేస్తూ ఈనెల 26వ తేదీ శుక్రవారం ఓబన్న అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీలో విద్యుదాఘాతంతో ముంతాజ్ బేగం (48) మృతి చెందింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దినచర్యలో భాగంగా వేడి నీ
– చోడవరం మేజర్ పంచాయతీ కార్యదర్శి నారాయణ రావు…. విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 26.07.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం పారిశుధ్యానికి సహకరించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐ.ఎస్.
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ సమీపంలో ఉన్న ఎల్ఎల్సీ కాలువ తలుపుల వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సూగూరు డిస్ట్రిబ్యూటర్ కు టిడిపి రైతు వి
డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ.. డాక్టర్ సెల్వియా సా ల్మాన్విశాలాంధ్ర ధర్మవరం సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలని డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ డాక్టర్ సేల్వియా సల్మాన్ తెలిప
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి లో గల పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ
విశాలాంధ్ర ధర్మవరం:: జూన్ 18వ తేదీన ధర్మవరం-నాగసముద్రం మధ్య ధర్మవరం టౌన్ కొత్తపేట గాంధీ నగర్ అండర్ బ్రిడ్జి దగ్గర రైల్వే ట్రాక్ మీద ఇనుప దూలం పెట్టిన సంఘటనలో కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్య
బ్రెయిన్ ఫీవర్ తో మృతి చెందిందని వైద్యులు వెల్లడివిశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం అనంతసాగర్ కు చెందిన రోహిణి కుమార్ సువర్ణల మూడవ సంతానమైన మోక్షజ్ఞ (ఒక సంవత్సరం వయ
విశాలాంధ్- ధర్మవరం: హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఇటీవల తెలంగాణ బోనాల సంబరాలు-2024 కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మ
జింక ఉదయ్ కిరణ్విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ (16 ఏళ్ల లోపు బాల బాలికలకు) జిల్లా జట్టు ఎంపికల కోసం ఈనెల 27వ తేదీన ధర్మవరం పట్టణములో జూనియర్ కళాశాల మైదానం
బుక్కపట్నం డైట్ ప్రిన్సిపాల్ రవి సాగర్విశాలాంధ్ర ధర్మవరం;; ఆధునిక విద్యా వ్యవస్థను సరళీకృతం చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వము ఉపాధ్యాయులకు తగిన రీతిలో శిక్షణ ఇస్తున్నట్లు బుక్కపట్నం
విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని గుచ్చిమి, ఇప్పలవలస, పాపమ్మ వలస,గాదెలవలస, దయానిధిపురం, కోట సీతారాంపురం, తామరకండి, రేపటివలస, బగ్గందొరవలస, బక్కుపేట, బల్లకృష్ణా పురం, కొత్తవలస, అంటిపేట, లచ్చయ్
విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లాలో గిరిజన, హరిజనలతో పాటు బలహీనవర్గాలవారికి వైద్య సదుపాయాలు అంతంత మాత్రముగానే ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంత
2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజనతో ఏపీకి సమస్య
గత ఐదురోజులుగా పోలీసుల అదుపులో ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్ఫోన్ కాల్ డేటా పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు, పోలీసులుమదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఫైళ్లు దగ్ధమైన సంగతి తెలిసిం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలకడం, ఎగ్జిట్ ఒకవైపు ఉంటే మరోవైపు వెళ్లడం, భార్య అనుకుని మరో మహిళను ముద్దాడబో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషి మృతి చెందాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) కన్నుమూశాడు. ప్రస్తుతం చర్లపల్
నాలుగు పేజీల లేఖ పంపిన మదన్మోహన్విజయసాయి, సుభాష్రెడ్డికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్వారిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థనదేవాదాయశాఖ అసిస్టె
కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించిన కేంద్రంఫలితంగా నిన్న మరో రూ. వెయ్యి తగ్గి రూ. 70,650కి పడిపోయిన ధరకొనుగోళ్లకు ఇదే మంచి సమయంఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర
భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం.. ఆ విజయగాథకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఈ నేపథ్యంలో నా
విజయసాయి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిన్న రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో ఎన్నికల అనంతరం తీవ్ర స్థాయిలో హింస చోటుచేసుకుంటోందని, రాజకీయ హ
ముంబయి: శ్రీమంతులకు అత్యంత రివార్డులు అందించే చెల్లింపుల ప్లాట్ఫారం క్రెడ్, ఇప్పుడు నగదు నిర్వహణ అనుభవంలో మార్పులు తీసుకువచ్చేలా తీర్చిదిద్దారు. వ్యక్తిగతంగా నగదు నిర్వహణను భయపెట
. అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంపై జో బైడెన్. కమలా హారిస్కు పెరుగుతున్న డెమొక్రాట్ల మద్దతు. ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థించని ఒబామా. అరిజోనా సెనేటర్కు ఛాన్స్పై ఊహాగానాలు న్యూయార్క్: అ
భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీలో బిడియం, అనాసక్తత మాయమైపోయినాయి. ఇటీవల ప్రతిపక్ష నాయకుడైన తరవాత, ముఖ్యంగా ప్రతిపక్షాల బలం పదేళ్ల తరవాత గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాహుల్ గాంధీ రాజ
చంద్రంగారితో దాదాపు 40 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. మేమంతా రాష్ట్ర కమిటీలో ఉన్నప్పటికీ ఒక పెద్దగా మేము ఆయనను గౌరవిస్తూ ఉండేవారం. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టుపార్టీకి పునాదిరాయి వేసిన వార
ఏప్రిల్ నెల వచ్చింది. ఎండలు ముదిరి గాడ్పులు సాగించాయి. ఓనాడు సాయంకాలం బయలుదేరి చాలా రోజుల నాడు చూచిన చెల్లెలు మంగమ్మను చూడటానికి వాళ్ల ఊరు వెళ్లాను. ఈ సోదరి తన స్వతంత్ర అభిప్రాయాలను ని
తిట్టుకోవడం అయిపోయిందా యిక కొట్టుకోండి కసి తీరకపోతే నరుక్కోండి. అప్పుడుగాని ఆయా పార్టీలు యువతకు ఆదర్శంగా మారగలరు. ఏంటి బావ నరుక్కోండి తిట్టుకోండి అంటున్నావు ఎవరినుద్దేశించి? నువు పేప
పెండిరగ్ బకాయిలు రూ.1,41,588 కోట్లునేడు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:రాష్ట్ర ఆదాయం, అప్పుల వివరాలను ప్రజల ముందుంచేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. శుక్రవా
. మోదీ సర్కారును నిలదీసిన విపక్షాలు. మాటలయుద్ధంతో దద్దరిల్లిన లోక్సభ న్యూదిల్లీ : కేంద్రబడ్జెట్పై చర్చ సందర్భంగా రైతుల అంశం గురువారం లోక్సభను కుదిపేసింది. విపక్ష సభ్యులు ప్రత్యేకి
కేంద్రానికి రామకృష్ణ డిమాండ్ విశాలాంధ్ర -విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి
నీతి ఆయోగ్ సమావేశానికి ప్రతిపాదనలురాష్ట్ర అత్యవసర మంత్రివర్గ సమావేశం తీర్మానం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త డయాఫ్రమ్వాల్ నిర్మాణానికి రాష్ట్ర
వైసీపీ నేతలతో అధికారుల కుమ్మక్కుచర్యలు తీసుకోవాలని సీపీఐ భారీ ర్యాలీ, ధర్నా విశాలాంధ్ర – బద్వేలు : కడప జిల్లాలో వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములు స్వాధీనం చేసుకొని…పేదలకు పంచాలని డిమాండ
విశాలాంధ్ర- అనంతపురం : మహిళలకు అండగా దీవెన సర్వీస్ డెవలప్మెంట్ సంస్థ ఎల్లప్పుడూ ఉంటుందని సంస్థ అధ్యక్షులు కె సునీత పేర్కొన్నారు. అనంతసాగర్ కాలనీ. లోని కార్యాలయంలో దీవెన సర్వీస్ డెవలప్మ
సిపిఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్విశాలాంధ్రబ్యూరో-నెల్లూరు:నెల్లూరునగరంలో టిప్పు సుల్తాన్ విగ్రహంఏర్పాటుచేస్తాంసిపిఐ నెల్లూరునగరసహాయకార్యదర్శిసయ్యద్ సిరాజ్. సిపి
డబ్బులు వసూలు చేసి పరారవుతున్న చిట్టీల వ్యాపారులు The post జోరుగా అనధికార చిట్టీల వ్యాపారం appeared first on విశాలాంధ్ర .
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : చంద్రబాబు చొరవతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15వేల కోట్ల రూపాయల నిధులు విడుదల అయినట్లు టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కోడిగుడ్ల ఏసేపు అన్నారు. గుర
విశాలాంధ్ర – పరవాడ( అనకాపల్లి జిల్లా); శిక్షా సప్తాహ్ నాలుగో రోజు కార్యక్రమంలో భాగంగా పరవాడ బాయ్స్ హై స్కూల్ లో గురువారం సాంస్కృతిక దినోత్సవాన్ని నిర్వహించారు. యలమంచిలి ఉప విద్యాశాఖాధి
విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని ఏపీ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో గురువారము ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పీఎం. రామాంజనేయులు మాదిగ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వర్షకాలంలో సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు సర్పంచులకు, పంచాయతీ కార్యద
అనుమానం వ్యక్తం చేస్తున్న అంజలి శనివారం పంచాయతీ నాయకులు పోతురాజు వెంగళరావు విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రభుత్వాలలో మార్పు తప్ప మా అంజలి శనివారం పంచాయతీ రహదార
సరైన రహదారులు లేక బడికి వెళ్లాలంటే విద్యార్థులు సాహసం చేయవలసిందే విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- : చిన్నపాటి వర్షానికి సైతం మండలంలోని పలు గ్రామాలకు ప్రయాణించాలంట
గ్రహణం వీడేదెప్పుడు… రహదారి పూర్తయ్యేదెప్పుడు పదేళ్లలో నాలుగు సార్లు శంకుస్థాపనలు శంకుస్థాపనలకే పరిమితమవుతున్న అంజలి శనివారం రహదారి విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల
కోఫోకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ పాండురాజు విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అంతర్రాష్ట్ర బస్ కాంప్లెక్స్ లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని కరాటే అసోసియేషన్ స
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్
ఏపీలో మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారని..కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం అడ్డుకు
హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, రౌడీయిజంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ ప్రశ్నకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం ఇచ్
దేశాన్ని, పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటనఎన్నికల రేసు నుంచి తప్పుకున్న తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారిగా జాతిని ఉద్దేశించి ప
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్) కార్యకలా పాలలో ప్రభుత్వోద్యోగులు భాగస్వామ్యం కావడంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో వినాశకర నిర
The post సామాన్యులకు దూరంగా రైల్వేలు appeared first on విశాలాంధ్ర .
అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలాహారిస్ పోటీ చేయడానికి తగినంత మంది ఆ పార్టీ ప్రతినిధులు మద్దతు పలికారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు 1976మంది ప్రతినిధుల మద్దతు అవసర
అజయ్ మోహన్ సింగ్ బిష్త్ అంటే గుర్తు పట్టేవారు తక్కువ మందే. కానీ యోగీ ఆదిత్యనాథ్ అంటే అందరూ గుర్తు పడ్తారు. ముఖ్యమంత్రుల్లో కెల్లా మేటి అని పొగిడేవారూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో వరసగా
. రైతు నాయకులకు రాహుల్ భరోసా. దిల్లీ ప్రదర్శన కొనసాగిస్తాం: రైతు సంఘాల ప్రకటన న్యూదిల్లీ : రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇచ్చేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒత
. గందరగోళంగా ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్. 83 మంది విద్యార్థుల పేర్లు గల్లంతు. మంత్రి లోకేశ్కు అభ్యర్థుల మొర. సమగ్ర విచారణకు విన్నపం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఏపీ ఈఏపీసెట్ (2024) ఇంజిన
‘ఇండియా’ ముఖ్యమంత్రుల నిర్ణయం న్యూదిల్లీ : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలపై తీవ్ర వివక్ష ప్రదర్శించడాన్ని నిరసిస్తూ ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని ప్రతిప
. మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ. ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్
తల్లికి వందనంపై మంత్రి లోకేశ్ఎప్పటి నుంచి అమలు అనే దానిపై అస్పష్టత విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం నుంచా?, వచ్చే వ
ముంబయి: సిసిటివిలు పెరగడంతో సరైన స్టోరేజ్ పరిష్కారాన్ని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యంగా మారింది. సిసిటివి సిస్టమ్కి నమ్మకంగా ఉంటే అది పనితీరుని మెరుగుపరుస్తుంది. అందుకే డబ్ల్యుడీ పర్
హైదరాబాద్: ఆటోమోటివ్ పరిశ్రమలో సుప్రసిద్ధమైన సిద్ది వినాయక బజాజ్, రసూల్పురా మెట్రో స్టేషన్ సమీపంలోని బేగంపేట్ చేతక్ సీఈసీ షోరూమ్లో చేతక్ 2901ని విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ కార్య
గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శాంసంగ్ తమ ఆరవ తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు-గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 6 కోసం రికార
గురుగ్రామ్: ఇండియాస్ ఫస్ట్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్-ఆల్-న్యూ బీఎండబ్ల్యు సీఈ 04ను బీఎండబ్ల్యు మోటోరాడ్ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ ఆఫరింగ్గా విడుదల చేసింది. అర్బన్ ఎలక్ట్ర
ముంబjయి: బీఎండబ్ల్యు ఇండియా ఆల్-న్యూ బీఎండబ్ల్యు 5 సిరీస్ లాంగ్ వీల్బేస్ను విడుదల చేసింది. ఇండియాలోని బీఎండబ్ల్యు డీలర్షిప్లలో, బీఎండబ్ల్యు.ఇన్లో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. సె
ఉన్నత ప్రమాణాలలో అగ్రగామిగా అనంత లక్ష్మి కళాశాల విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే కల్పన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వివిశాలాంధ్ర – అనంతపురం : జిల్లాలో అర్హత కలిగిన వారికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మిషన్ వాత్సల్య పథకం అందేలా చూడాలని స్పాన్సర్షిప్ ప్రోగ్రామ
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి విశాలాంధ్ర – అనంతపురం : పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అ
మొక్కలు పెరిగి పెద్దయ్యేదాకా నీరు పోసి పరిరక్షించాలిజిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి విశాలాంధ్ర – అనంతపురం : ఉద్యోగులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంపకం చేపట్టాలని జిల్లా
విశాలాంధ్ర ధర్మవరం: ఆర్ డి టి (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) సహకారంతో స్పెయిన్ దేశానికి చెందిన “ఈగల బాస్కెట్ బాల్ క్లబ్” కు సంబంధించిన అంతర్జాతీయ బాస్కెట్ బాల్ కోచ్ లు మౌర్, ఒరియోల్, నటాలియ
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని స్థానిక కె.హెచ్. (ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సంబంధిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి బడ్జెట్ పట్ల విద్యార్థుల
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని సుందరయ్య నగర్ లో గల శ్రీ గణేష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలోని 400 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఆరు నోటు పుస్తకాలు పెన్నులు, పెన్సిళ్లు, క్రేయన్స్ పలకలను
విశాలాంధ్ర,పార్వతీపురం: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యా
విశాలాంధ్ర-ధర్మవరం : ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను
విశాలాంధ్ర, సీతానగరం: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతికి సంతాపం వ్యక్తంచేస్తూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీడీవో ఈశ్వరరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రెండునిమిషాలుపా
అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు బాటలు The post మద్యం దుకాణాల్లో ఇంటి దొంగలు appeared first on విశాలాంధ్ర .
కొర్రు బయలు నుండి లంబసింగి, తాజంగి రాకపోకలకు అంతరాయం విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): – బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అల్లూరి జిల్లాలో సుమారు రెండు వారాల
ధానాచార్యురాలు డాక్టర్ విజయభారతి విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను అతిధి అధ్యాపకుల పోస్టుల భర్తీకి ద
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ పక్కనున్న ఈవీఎం గోడౌన్ మరియు జేఎన్టియు కళాశాల గోడౌన్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తనిఖీ చేశ
పంట పొలాలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల బృందం విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- అల్పపీడన ద్రోణి ప్రభావంతో మన్య ప్రాం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : తపాల శాఖలో జీవిత భీమా చేసి మీ ఉజ్వల ఆర్థిక భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని పోస్టల్ ఇన్స్పెక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన పె
చౌడుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ లలిత విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చౌడు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులను దోచుకొని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీ
ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో చదివే వారందరికీ వర్తిస్తుందని స్పష్టీకరణఈ పథకంలో లోటుపాట్లు లేకుండా చూస్తున్నామని వెల్లడిఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని ఏప
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వైద్యుడి అవతారం ఎత్తారు. వృత్తిపరంగా ఆయన డాక్టర్ కావడంతో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో ఒక్కసారిగా తెల్లకోటు తొడిగారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసు
ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం గత ప్రభుత్వంపై విమర్శలు గు
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్మంతర్లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంవగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణి
నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండ్లోని త్రిభువన్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ విమానం కుప్పకూలింది. టేకాఫ్ సమయంలో రన్వేపై ను
టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో జగన్ దీక్షజగన్తో వెళ్లకుండా మండలికి హాజరైన తూమాటి మాధవరావు, వంకా రవీంద్రఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపిస్త
నిరుద్యోగం, ధరల పెరుగుదల, సమాజంలో కొంత మంది కుబేరులై పోవడం, అత్యధిక శాతం ప్రజలు బతుకీడ్వడమే కష్టం అయిపోతున్న సమయంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశ పెట్టిన బ
కె. రవీంద్రన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024`25 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రాజకీయ ప్రయోజనాలు ఆశించి పెట్టినట్టుగా ఉంది. సంక
పి.జమలయ్య నర్సరీ యాజమాన్యాలు, విత్తన కంపెనీలు నాణ్యతలేని విత్తనాలు, నాసిరకం బొప్పాయి నారును విచ్చలవిడిగా విక్రయిస్తూ రైతాంగాన్ని మోసగిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ముఖ్యంగా రైల్వే క
ఎల్లప్పుడూ సత్యాన్నే పలకాలన్న దాన్ని పక్కకు పెట్టి సమయానుకూలంగా మాట మార్చుకునే సంస్కృతి వేళ్లూనుకున్నాక సత్యాన్వేషణ వృథా ప్రయాసే అనిపిస్తుంది. దేవుని బొమ్మ మీదనో, రాజ్యాంగం ప్రతి మీ