యుటిఎఫ్ 2026 డైరీ క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో 2026 నూతన
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాప్తాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత మరిది (చెల్లెలు భర్త) గుంటూరు రామాంజనేయులుకి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆత్మకూ
క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో వృద్ధులకు, అనాధలకు, ఒంటరి
వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చెవిచెర్ల గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికా
ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ చక్కగా నిర్వహించడం జరిగిందని ఎంఈఓ లు రా
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 4వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ
విశాలాంధ్ర, పార్వతీపురం: అన్నివర్గాలవారికి అనుకూలమైనధరలతో పాటు నాణ్యత కలిగిన వస్త్రాలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో లభ్యంకావడంతోపాటు పార్వతీపురం జిల్లాలో ఏర్పాటుచేయడం ఎంతో సంతోషించద
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : కొడిమి గ్రామంలో గంధము మహోత్సవము పూల చాందినీ లైటింగ్ డెకరేషన్, ఫక్కీర్ల జిల్లాలో ఊరేగింపు బయలుదేరి దర్గాషరీఫ్ చేరుకుంటుందని కమిటీ సభ్యులు శుక్రవారం పేర్కొన
వివరాల కోసం ఇన్స్టాగ్రామ్కు పోలీసుల లేఖ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన యూట్యూబర్ అన్వేష్పై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విదేశాల్లో ఉంటున్న అన్వే
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ (అనంతపురం) : యువ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిత, ఉపాధి కల్పన, వినూత్న ఆవిష్కరణలను వేదిక నిలిచేలా.. సరికొత్తగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU A ) (ANAN
టెస్లా, స్పేస్-X సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ దాతృత్వంలో మరోసారి తన ఉదారతను చాటారు.ఆయన టెస్లా కంపెనీకి చెందిన 2,10,699 షేర్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారు.వీటి మొత్తం విలువ దాదాపు 100
యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగినట్టు వెలుగులోకి రావడం అంతర
జనవరి 1 నుంచి వైఫై కాలింగ్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తమ కస్టమర్ల కోసం కీలకమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 1 నుంచి దేశ
హైదరాబాద్ శివారు ప్రాంతాలను శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లు, భవనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఇబ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుడ్ సెట్ కొట్టాలలో చేనేత కార్మికుడిగా జీవనం చేస్తున్న ఓ తండ్రి మూడు నెలల కిందట మృతి చెందడం జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం మండలంలో గ్రామాలను సంపూర్ణంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ను అమలు చేస్తున
.విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శారద నగర్కు చెందిన రామాంజనేయులు వయసు రిత్యా ఆరోగ్య సమస్యలతో మృతి చెందడం జరిగింది. అంత్యక్రియలు చేయడానికి కొడుకులు కూడా ఎవరూ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు
విశాలాంధ్ర ధర్మవరం;; ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలోని తారకరామాపురంలో గల బాలుర సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల నడుమ ఘనంగా విద్యార్థి సంఘం నాయకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగ
మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని 40 వార్డులలో 17,951 మంది పెన్షనర్లు ఉండగా బుధవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు 17,076 మంది పెన్షన్ దారులకు పెన్షన్లను పంపిణ
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : వ్యవసాయ శాఖలో పని చేస్తూ పదవి విరమణ అయ్యి 10సం పైబడిన కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగులు గత ఐదు సంవత్సరాలుగా నూతన సంవత్సర ముందస్తుగా వేడుకలను జరుపు
విశాలాంధ్ర ధర్మవరం;; నేత్రదానం చేయుటలో అపోహాలకు తావు ఇవ్వరాదని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని విశ్వదీప సేవా సంఘం వార్షికోత్సవం సేవా సంఘం కార్యాలయం నందు ముఖ్యఅతిథిగ
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారమును ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ త
విశాలాంధ్ర ధర్మవరం; జాతీయ స్థాయిలో జనవరి 1 తేదీ నుండి 06 తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ _19 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ జట్టు ధర్మ
విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ రామలాలిత్యా వారు మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ న
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధ
5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపునూతన సంవత్సరం వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. దీన
డిజిటల్ మోసాల కట్టడికే కఠిన నిర్ణయంనూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక హెచ్చరిక జారీ
హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదంతెలంగాణ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులతో పాటు ఇళ్లలోనూ జనం న్యూ ఇయర్ సెలబ్రేషన
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో 2025లో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యుత్తమ గాలి నాణ్యతను నమోదు చేసింది. కొవిడ్ కారణంగా లాక్డౌన్లు అమలైన 2020 సంవత్సర
లక్ష డాలర్ల ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టుఅప్పీల్ కోర్టును ఆశ్రయించిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిల
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 630 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి ఇంటెలిజెన్స్ విభాగంలో స
ఆక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అనధికార, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చట్ట సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విశాలాంధ్ర -ధర్మవరం : జాతీయ స్థాయిలో జనవరి 1 తేదీ నుండి 06 తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ బి19 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ జట్టు ధర
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా షూటింగ్ బాల్ చాంపియన్షిప్–2025 (సీనియర్ మహిళల విభాగం)లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సిరి జాతీయ స్థాయికి ఎంపిక కావడం
హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల లో చదువుతున్న 11 మంది విద్యార్థినీలు జనవరి 4వ తే
విశాలాంధ్ర- ధర్మవరం : ఈనెల 26వ తేదీన తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో జరిగిన రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ ప్రభుత్వ మున
శ్రీకాకుళంలో 9 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల బకాయిలు అందజేతఏపీలో నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ పండుగ వాతావరణంలో జరిగింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో
కొన్ని రోజులుగా ఉక్రెయిన్పై భారీ దాడులు చేస్తున్న రష్యా… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన మరింత భూభాగాన్ని ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తోంది. రష్యా అధ్యక్ష
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచా
దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో నగరంలోని దృశ్యమానత శూన్యానికి దగ్గరగా పడింది.దగ్గర్లోనే ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించకపోవటం వలన రోడ్లు, రైళ్లు, విమాన మార్గాల్లో
జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు సంక్రాంతి పండుగ సమయం సందర్భంగా సొంతూళ్లను వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.పండుగ రద్దీని దృష్టిలో ఉంచి, ప్రయాణికుల
: 2027 రిజిస్ట్రేషన్ సీజన్ నుంచి అమలుఅమెరికా వలస నిబంధనల్లో కొత్త క్రమపద్ధతులు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఈ మార్పులను ఫెడరల్ రిజిస్టర్
గత రెండేళ్లుగా ఏటా వెయ్యికి పైగా కేసులు నమోదు 22 కు చేరిన మరణాలు ఏపీ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.గత రెండేళ్లుగా ఏటా వెయ్యికి పైగ
మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా,మార్కాపురం కేంద్రంగా మార్కాప
అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సీపీ బాగ్చీ నూతన సంవత్సర వేడుకల వేళ విశాఖపట్నంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న
మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం లోని కౌన్సిల్ హాలు నందు ఈనెల 31వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశమును నిర్వహిస్తున్న
భారత ప్రభుత్వానికి క్షమాపణలు మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్కు విధించిన జీవిత ఖైదును నిలిపివేస్
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశి సత్తా చాటారు.స్థిరమైన, పోరాటపూరిత ఆటతో ఇద్దరూ కాంస్య పతకాలు సాధించి ప్రపంచ చెస్లో మరోసారి తెలుగు ప
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది.8వ వేతన సంఘం అమలులోకి రాబోతోంది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,ఇతర అలవెన్సులు, అలాగే పెన్షనర్ల పెన్షన్ పె
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో రెండ
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్గా చరిత్ర సృష్టించి
: ట్రంప్తో జెలెన్స్కీ భేటీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్
మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది.శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్సీపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, రాజధాని అమ
సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో దర్యాప్తు రోజురోజుకూ మరింత లోతుగా వెళ్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్త
విజయవాడలో కఠిన ఆంక్షలునగరంలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రిపూట మూసివేయనున్న పోలీసులు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట
విశాలాంధ్ర-ఒంగోలు : కేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం బేసినేనిపల్లిలో క్రీస్మస్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 130 మంది పైగా వెనుక బడిన ప్రాంతం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఐపి ఎస్ జి ఎం 2025-26 జిల్లా సిపిఐ స్థాయి పోటీలలో అనంతలక్ష్మి కళాశాల విద్యార్ధులు ప్రధమ, ద్వితీయ , తృతీయ బహుమతులు సాధించి విజయభేరి మోగించి.. జాతీయస్థాయి పోటీలలో పాల్గ
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ గా కేశగాల శ్రీనివాసులు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. అనంతరం వారు మాట్
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం;పట్టణంలోని స్థానిక కె హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు , విద్యార్థుల నడుమ వీర బాల దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నా
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని 14 పంచాయితీలలో పెన్షన్దారులకు డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మ
విశాలాంతర ధర్మవరం; పట్టణంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోతుకుంట గ్రామ సచివాలయమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా
జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రిషి విద్యాలయ పాఠశాలలో ఒక వారం పాటు గణిత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా గణిత క్విజ్, గుణకార పట్టికలు, గణిత సమస్యలు, వివిధ గణిత పోటీల
టూ టౌన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో రాజకీయ పార్టీల మధ్య రెచ్చగొట్టే విధంగా అనుచిత వాక్యాలు, ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సీ
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులువిశాలాంధ్ర -ధర్మవరం : డయాలసిస్ కేంద్రమును మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ నరసింహులు,
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బీరే విజయలక్ష్మి మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20, 21వ తేదీల్లో రీజియన్-1 స్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు శనివారం రెవిన్యూ స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. రెండో
దండోరా సినిమా వేడుకలో హీరోయిన్ల డ్రెస్సులపై వివాదాస్పద వ్యాఖ్యలుసినీ నటుడు శివాజీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్ప
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛ
చోడవరం గ్రామంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులుదీని వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయనే కోణంలో విచారణతూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర
శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 285 మందిని అరెస్ట్ చేసి అదు
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు.పాకిస్థాన్లో మారుతున్న సైనిక వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న హైపర్సోనిక్ క్షి
ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం ఇంకా బస్టాండ్లు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్ను డిసెంబర్ 31న, అంటే ఒక రోజు ముందుగానే
హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. డ్రగ్స్ రహ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ
ఎంపీ నాగరాజు హామీఉహర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) :హలిగేర గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ (సంపు)
జనవరి 10 నుంచి 18 వరకు మొత్తం 9 రోజుల సెలవులు ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఇవ్వ
నైజీరియా దాడులపై డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలకు ప్రతీకారంగా, అధ్
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ విశాలాంధ్ర-దుండిగల్:భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి సేవలు మరువలేనివని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; స్థానిక ఎన్నికలలోపు కుల గణన నిర్వహించాలని యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని జయకృష్ణ స్వామి దేవస్థానంలో ని
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా ఉమాదేవి బాధ్యతలు స్వీకరించారు. వీరు గతంలో గోరంట్లలో విధులు నిర్వర్తించి ధర్మవరంకు బదిలీ కావడం జరిగింది. గతంలో ఉన్న ఎస్సై కేతన్న బదిలీపై
విశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బీహార్లో జరుగుతున్న జాతీయ సైకిల్ పోలో గేమ్ కు శ్రీ సత్య సాయి జిల్లా యశోద పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ టీమ్ కు ఎంపిక కావడం జరిగిందన
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్-సి ఈ నెల 21 తేదీ న ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో జరిగిన క్రీడపోటీలలో కే.హెచ్ ప్రభుత్వ డిగ్రీ క
ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్లో అందుబాటులోకి … రైల్వే ప్రయాణికుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే సరికొత్త హంగులు అద్దుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వ
ప్రతి ఎకరా భూమికి రూ.12,000తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలపరచడానికి అనేక కీలక చర్యలను తీసుకుంటోంది.ఈ క్రమంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టి, పంటల సాగులో రైతులకు ప్రత
: శశి థరూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్భారత దేశవాళీ క్రికెట్లో ఓ యువ కెరటం సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. బీహార్కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ,
