విశాలాంధ్ర -ధర్మవరం : జాతీయ స్థాయిలో జనవరి 1 తేదీ నుండి 06 తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ బి19 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ జట్టు ధర
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా షూటింగ్ బాల్ చాంపియన్షిప్–2025 (సీనియర్ మహిళల విభాగం)లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సిరి జాతీయ స్థాయికి ఎంపిక కావడం
హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల లో చదువుతున్న 11 మంది విద్యార్థినీలు జనవరి 4వ తే
విశాలాంధ్ర- ధర్మవరం : ఈనెల 26వ తేదీన తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో జరిగిన రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ ప్రభుత్వ మున
శ్రీకాకుళంలో 9 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల బకాయిలు అందజేతఏపీలో నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ పండుగ వాతావరణంలో జరిగింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో
కొన్ని రోజులుగా ఉక్రెయిన్పై భారీ దాడులు చేస్తున్న రష్యా… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన మరింత భూభాగాన్ని ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తోంది. రష్యా అధ్యక్ష
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచా
దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో నగరంలోని దృశ్యమానత శూన్యానికి దగ్గరగా పడింది.దగ్గర్లోనే ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించకపోవటం వలన రోడ్లు, రైళ్లు, విమాన మార్గాల్లో
జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు సంక్రాంతి పండుగ సమయం సందర్భంగా సొంతూళ్లను వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.పండుగ రద్దీని దృష్టిలో ఉంచి, ప్రయాణికుల
: 2027 రిజిస్ట్రేషన్ సీజన్ నుంచి అమలుఅమెరికా వలస నిబంధనల్లో కొత్త క్రమపద్ధతులు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఈ మార్పులను ఫెడరల్ రిజిస్టర్
గత రెండేళ్లుగా ఏటా వెయ్యికి పైగా కేసులు నమోదు 22 కు చేరిన మరణాలు ఏపీ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.గత రెండేళ్లుగా ఏటా వెయ్యికి పైగ
మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా,మార్కాపురం కేంద్రంగా మార్కాప
అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సీపీ బాగ్చీ నూతన సంవత్సర వేడుకల వేళ విశాఖపట్నంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న
మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం లోని కౌన్సిల్ హాలు నందు ఈనెల 31వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశమును నిర్వహిస్తున్న
భారత ప్రభుత్వానికి క్షమాపణలు మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్కు విధించిన జీవిత ఖైదును నిలిపివేస్
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశి సత్తా చాటారు.స్థిరమైన, పోరాటపూరిత ఆటతో ఇద్దరూ కాంస్య పతకాలు సాధించి ప్రపంచ చెస్లో మరోసారి తెలుగు ప
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది.8వ వేతన సంఘం అమలులోకి రాబోతోంది. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,ఇతర అలవెన్సులు, అలాగే పెన్షనర్ల పెన్షన్ పె
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో రెండ
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్గా చరిత్ర సృష్టించి
: ట్రంప్తో జెలెన్స్కీ భేటీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్
మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది.శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్సీపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, రాజధాని అమ
సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో దర్యాప్తు రోజురోజుకూ మరింత లోతుగా వెళ్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్త
విజయవాడలో కఠిన ఆంక్షలునగరంలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రిపూట మూసివేయనున్న పోలీసులు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట
విశాలాంధ్ర-ఒంగోలు : కేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం బేసినేనిపల్లిలో క్రీస్మస్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 130 మంది పైగా వెనుక బడిన ప్రాంతం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఐపి ఎస్ జి ఎం 2025-26 జిల్లా సిపిఐ స్థాయి పోటీలలో అనంతలక్ష్మి కళాశాల విద్యార్ధులు ప్రధమ, ద్వితీయ , తృతీయ బహుమతులు సాధించి విజయభేరి మోగించి.. జాతీయస్థాయి పోటీలలో పాల్గ
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ గా కేశగాల శ్రీనివాసులు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. అనంతరం వారు మాట్
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం;పట్టణంలోని స్థానిక కె హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు , విద్యార్థుల నడుమ వీర బాల దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నా
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని 14 పంచాయితీలలో పెన్షన్దారులకు డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మ
విశాలాంతర ధర్మవరం; పట్టణంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోతుకుంట గ్రామ సచివాలయమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా
జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రిషి విద్యాలయ పాఠశాలలో ఒక వారం పాటు గణిత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా గణిత క్విజ్, గుణకార పట్టికలు, గణిత సమస్యలు, వివిధ గణిత పోటీల
టూ టౌన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో రాజకీయ పార్టీల మధ్య రెచ్చగొట్టే విధంగా అనుచిత వాక్యాలు, ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సీ
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులువిశాలాంధ్ర -ధర్మవరం : డయాలసిస్ కేంద్రమును మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ నరసింహులు,
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బీరే విజయలక్ష్మి మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20, 21వ తేదీల్లో రీజియన్-1 స్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు శనివారం రెవిన్యూ స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. రెండో
దండోరా సినిమా వేడుకలో హీరోయిన్ల డ్రెస్సులపై వివాదాస్పద వ్యాఖ్యలుసినీ నటుడు శివాజీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్ప
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛ
చోడవరం గ్రామంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులుదీని వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయనే కోణంలో విచారణతూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర
శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 285 మందిని అరెస్ట్ చేసి అదు
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు.పాకిస్థాన్లో మారుతున్న సైనిక వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న హైపర్సోనిక్ క్షి
ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం ఇంకా బస్టాండ్లు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్ను డిసెంబర్ 31న, అంటే ఒక రోజు ముందుగానే
హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. డ్రగ్స్ రహ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ
ఎంపీ నాగరాజు హామీఉహర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) :హలిగేర గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ (సంపు)
జనవరి 10 నుంచి 18 వరకు మొత్తం 9 రోజుల సెలవులు ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఇవ్వ
నైజీరియా దాడులపై డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలకు ప్రతీకారంగా, అధ్
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ విశాలాంధ్ర-దుండిగల్:భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి సేవలు మరువలేనివని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; స్థానిక ఎన్నికలలోపు కుల గణన నిర్వహించాలని యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని జయకృష్ణ స్వామి దేవస్థానంలో ని
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా ఉమాదేవి బాధ్యతలు స్వీకరించారు. వీరు గతంలో గోరంట్లలో విధులు నిర్వర్తించి ధర్మవరంకు బదిలీ కావడం జరిగింది. గతంలో ఉన్న ఎస్సై కేతన్న బదిలీపై
విశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బీహార్లో జరుగుతున్న జాతీయ సైకిల్ పోలో గేమ్ కు శ్రీ సత్య సాయి జిల్లా యశోద పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ టీమ్ కు ఎంపిక కావడం జరిగిందన
ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్లో అందుబాటులోకి … రైల్వే ప్రయాణికుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే సరికొత్త హంగులు అద్దుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వ
ప్రతి ఎకరా భూమికి రూ.12,000తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలపరచడానికి అనేక కీలక చర్యలను తీసుకుంటోంది.ఈ క్రమంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టి, పంటల సాగులో రైతులకు ప్రత
: శశి థరూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్భారత దేశవాళీ క్రికెట్లో ఓ యువ కెరటం సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. బీహార్కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ,
అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్యఉత్తర్ప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పు
హీరోయిన్ల దుస్తులపై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు ‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మహిళా కమిషన్
ప్రార్థనల్లో ఉన్న 10 మంది మృతి!పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని ఒక మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో భీకర
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి ప్రత్యేక కోటా కింద దర్శన టోకెన
గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుపై సీఎంకు ఎంపీ కేశినేని వినతి సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబుగ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్ శాఖ… డ్రంకెన్ డ్రైవ్పై ఉక్కుపాదం మోపుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వే
ఆర్ డి ఒ కేశవ నాయుడువిశాలాంధ్ర -అనంతపురం : ఆడ పిల్లల ప్రాముఖ్యత పై గ్రామ స్థాయి లో అవగాహన కల్పించాలనిఆర్ డి ఒ కేశవ నాయుడు పేర్కొన్నారు. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ కేశవ నాయుడు అధ
-జెడ్పీ సీఈఓ జి. శివశంకర్ విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడానికే చెత్త సేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని జెడ్పీ సీఈఓ జి. శివశంకర్ అన్నారు. రాప్తాడ
కరస్పాండెంట్ ఎస్. చాంద్ భాషావిశాలాంధ్ర ధర్మవరం:: క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనదని ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ ఎస్. చాంద్బాషా తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల
విశాలాంధ్ర ధర్మవరం;; రైతు దేశానికి వెన్నెముక అని రీషి పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో రైతు దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ఉపా
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని ఘనంగా నిర
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక నారాయణ ప్రైమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల యందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం పాఠశాల కరిష్పాండెంట్ నిర్మలాదేవి క్రిస్మస్
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఏ హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్ర
విశాలాంధ్ర – గూడూరు: ప్రముఖ కలంకారి ఆర్టిజన్ యక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం లభించింది. పి 4 మార్గదర్శకుల మహోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రము
రక్త బంధం, రజనీ ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన జీవిత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న
ఫెస్ట్ ఘన విజయంవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రిషి విద్యాలయంలో నిన్న డిజిటల్ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. వ
జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయుడు, జూడో రెడ్డప్ప, కోచ్ ఇనాయత్ భాషవిశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 19, 20,21 వ తేదీలలో కర్నూల్లోని కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జూడో అసోసియేషన్ క్యాడేట్ జూనియ
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలక బాల రామాంజనేయులు ఉరవకొండ పట్టణంలో పాండురంగ అనాధ ఆశ్రమంలో బుధవారం అనాధలక
ఇండోనేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన అంతర్జాతీయ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.కంబోడియాతో జరిగి
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవస
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీ
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు గానీ, ప్రజలు గానీ హద్దులు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్ర
ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివవిశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి మోడల్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పట్టణంలోని శ్రీ సాయి కృప జూనియర్ కాలేజ్ లో జిల్లా ఏపీ ఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి బ
విశాలాంధ్ర ధర్మవరం;; 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలు, కర్నూలులోని డి స్టేడియం నందు ఉత్సాహపరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బ
సిడిపిఓ లక్ష్మి, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : బాల్య వివాహాలు చెట్టరీత్య నేరమని సిడిపిఓ లక్ష్మి, ఏహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, చైల్డ్ ప్రొటెక్ష
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని విశ్రాంత ఉద్యోగస్తుల భవనంలో వృత్తుల సమావేశమును ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా మహాత్మా గాంధీ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అ
విశాలాంధ్ర ధర్మవరం:: చిత్తూరు జిల్లాలోని కానిపాక శ్రీ స్వయంభు విగ్నేశ్వర ఆలయంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో నృత్య ప్రద
-ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం) : మండలాధికారులు 16 పంచాయతీల్లోని ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి సూచ
అమెరికా వీడితే రూ. 2.7 లక్షలు… అమెరికా వీడే అక్రమ వలసదారులకు 3000 డాలర్లు ఆఫర్ ఉచిత విమాన ప్రయాణంతో పాటు జరిమానాల రద్దుఆఫర్ తీసుకోని వారిని అరెస్ట్ చేసి, శాశ్వతంగా నిషేధిస్తామని హెచ్చరిక అమ
భారత్లో ఆండ్రాయిడ్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీసును ప్రారంభించిన గూగుల్ టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ELS) ను మం
దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి సోషల్ మీడియా
