తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్లలో పని చేస్తున్నారు . అయితే.. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఒ
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీ లు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీటికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ రూపొందించనున్నట్లు సినిమా టీమ్ ఇప్పటికే ప్రకటించిం
యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ తదుపరి మనమే మూవీ లో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత, అతను లూజర్ సిరీస్ తో ఫేమస్ అయిన అభిలాష్ రెడ్డితో కలిసి స్పోర్ట్స్ డ్రామా (శర్వా 37)లో పాల్గొంటారు . స
పుష్ప ది రైజ్ (Pushpa the rise) సినిమా తో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ మూవీ బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ కి సీక్వెల్ పుష్
ప్రస్తుతం మన టాలీవుడ్ మూవీ ఏ రేంజ్ లో షైన్ అవుతుందో చూస్తున్నాం. మరి ఈ ఏడాది జనవరిలో వచ్చిన చిన్న మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. మరి ఆ మూవీ నే మన తెలుగు సూపర్ హీరో మూవీ “హను మాన్” (Hanu Man Movie).
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన భారీ మూవీ నే “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడ
టాలీవుడ్ స్టార్ నటీమణుల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా సత్యభామ. కాజల్ కెరీర్ 60వ మూవీగా వస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ వీడియో
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో సినిమా హను మాన్ (Hanuman). ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశ
హను మాన్ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ మిరాయ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజైన టైటిల్ గ్లింప్స్ వీడియో ఆడియెన్స్ ని విశేషం గా
గ్లోబల్ స్టార్ హీరోయిన్ ‘ప్రియాంక చోప్రా’ ‘టైగర్’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకి డబ్బింగ్ చెప్పింది. ఐతే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి ‘ప్రియాంక చోప్రా’ కొన
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ (Lokesh) కనగరాజు లియో (Leo) మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ మూవీ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో తలైవర్ 171 (Thalaivar 171) ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే మోవిడే ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది . ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్
మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ గా మంజుమ్మల్ బాయ్స్ ఇప్పటికే రికార్డ్ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఇప్పటివరకు రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఇక
IPL 2024: ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేకున్నది ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఏఐవైఎఫ్,డీ ఐ వై ఎఫ్, పి వై ఎల్ నిరసనకి దిగింది. స్టేడియం గేట్లు తోసుకొని లోపటికి వెళ
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సహా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్లాంటి దిగ్గజ నటులతో దర్శ
హీరో గాను అలాగే విలన్ గాను కూడా మెప్పించిన అతి కొద్ది యంగ్ అండ్ టాలెంటెడ్ నటులలో కార్తికేయ కూడా ఒకడు. మరి తాను హీరోగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చండ్రపు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ నే “భజ
ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో తన కెరీర్ 109వ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ కి చ
కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ “కంగువ” కోసం తెలిసిందే. మరి భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తర్వాత సూర్య మరిన్న
చిన్న మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది రొమాంటిక్ కామెడీ సినిమా ‘ప్రేమలు’. మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ కి వచ్చిన రెస్పాన్స్ తో తెలుగులోనూ రిలీజ్ చేశారు. గిరీశ్
టాలీవుడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో మాస్ యాక్షన్ సినిమా దేవర పార్ట్ 1 అలానే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 స
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా మూవీ “గుంటూరు కారం”. మరి భారీ అంచ
సీఎం జగన్ పై దాడి ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. A1 సతీష్ను విచారణ అధికారి 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఈరోజు ఈ కేసును కోర్టులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ఇప్పటికే విచార
టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. నేను చెప్పినట్లుగా, మేము అవసరమైన విధంగా మార్పులు చేస్తాము. నాలుగు ప్రాంతాల్లో అభ్యర్థులను మార్చే అవకాశ
ఎన్నికల వేళ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఏపీపీసీసీ అధినేత్రి షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ప్రతిపక్ష నేతలు అధికార పక్షంపై తీవ్ర ఆర
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ చివరిసారిగా బెదురులంక 2012 లో అందరికి కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ భజే వాయు వేగం ని అనౌ
టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా జెర్సీ. ఈ మూవీ 2019 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని , అభిమాను
విడుదల తేదీ : ఏప్రిల్ 19, 2024 తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.5/5 నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొంద
ఈ ఏడాది టాలీవుడ్ లో భారీ హిట్స్ అయ్యిన మూవీ ల్లో జనవరిలో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ “హను మాన్” కూడా ఒకటి. మరి ఈ సినిమా ని నిర్మాణం వహించిన నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు మరి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా దర్శకుడు విద్యాధర్ కాగిత తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “గామి”. మరి క్రౌడ్ ఫండింగ్ మూవీ అంటూ వచ్చిన ఈ సినిమా ఈ మహా శివరాత్రి కానుక
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల విడుదలైన ది ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి స్పై థ్రిల్లర్ (VD 12) కోసం హార్డ్ వర్క్ చేస్తున్న
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన మూవీ హను మాన్ (Hanu man) . బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే రిజల్ట్ ని క
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘మనమే’. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొన్న శర్వా ఇప్పుడు ఈ మూవీ తో త్వరలోనే థియేటర్ల
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఇందులో భాగ
‘టిల్లు స్వ్కేర్’ మూవీ ప్రియులకు గుడ్ న్యూస్. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు అయింది. మార్
గుంటూరు తూర్పు మాజీ ఎంపీ నంబూరు సుభానీ, ఆయన కుమారుడు మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ టీడీపీలో చేరారు. వీరంతా నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు నుంచి తన మద్దతుదారులత
గాజువాక ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ ప్రకటించారు. ఇవాళ విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు కేఏ పాల్ తెలిపారు. కోడి కత్తి డ్రామా లాంటిదే గులక రాళ
కడప రాజకీయం మరింత వేడెక్కుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ సోదరి విమలా రెడ్డి శనివారం విలేకరుల సమావేశం
ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు దూసుకుపోతున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ అధినేత్రి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో సందడి చేస్తున్నారు. జ
ఇవాళ ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మరో కీలక పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో కింది స్థానాల్లో ఉన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇవాళ 33వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండ
ఐపీఎల్ 2024 టోర్నమెంటులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సంచలనం సృష్టించింది. బలమైన గుజరాత్ జట్టును ఏకంగా 6 వికెట్ల తేడాతో ఓడించగలిగింది ఢిల్లీ కాపిటల్స్. నిన్న గుజరాత్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగి
ప్రస్తుతం ప్రతినిధి 2 సినిమా చేస్తున్నారు నారా రోహిత్. ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక నేడు శ్రీరామ నవమి సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అయిన కెరీర్ 20వ మూవీన
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి, ఆమ్ ఆద్మీ పార్టీ, తెదేపా అధి
పాలకులు తన కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామ కథ చెబుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా X (ట్విటర్) వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయు
వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘ సమావేశానికి రాలేదన్న కారణంతో తెదేపా కార్యకర్త ఇంటి ప్రహరీని ధ్వంసం చేసిన సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. ఇటీవల జంగా
బాసర ట్రిపుల్ ఐటీలో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం చెందారు. ఐదు నెలల్లో ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ నవంబర్ 25న, రంగారెడ్డి జిల
ఇవాళ జనసేన అభ్యర్థులకు బీ-ఫారాల అందజేత కార్యక్రమం కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే.. జనసేన పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందచేయనున్నారు పవన్ కళ్యాణ్. 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, రెండు లోక్ సభ స్
కడప జిల్లాలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 25 వరక
దిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్నారు. అయితే జైలులో అధికారులు, బీజేపీ తనతో ప్రవర్తిస్తున్న
శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో దేశవ్యాప్తంగా ప్రజలంతా జరుపుకొంటారని అన్నా
రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్ భారీగా పెరిగింది. అందుకే ఆయన ఛరిష్మాను లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించు
తెలంగాణ రోజురోజుకు నిప్పుల గుండంలా మారుతోంది. ఉష్ణోగ్రతలు రానురాను పెరుగుతున్నాయి. ఉదయం 9 దాటితే అడుగు బయట పెట్టాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మధ్యాహ్నం పూట ఎండ మరింత దంచికొడుత
సాధారణంగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా దేవాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న
ఇవాళ ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మరో కీలక మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ ఈ టోర్నమెంట్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడి
నిన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా 31 వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. KKR మొదట బ్యాటింగ్ చ
భద్రాచలంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సీతారాముల కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ మిథిలా మైదానంలో స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. ఇం
‘ఏపీ సీఎం జగన్పై గులకరాయితో దాడి ఘటనలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? ఈ విషయంలో డీజీపీ, నిఘా విభాగం అధిపతి, విజయవాడ పోలీసు కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారు
తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళసై కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నారు. నేడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా చెన్నై సౌత్ల
తెలంగాణ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించిన కేసులో వేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జీ సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. ఈనెల 22న లే
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడు సీఎం పై రాయితో దాడి చేసినట్టు పోలీస
బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప
ఈ మధ్య కాలంలో నిత్యం దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు.. పిల్లలు స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి లేదంటే, నదుల్లో, చెరువుల్లో ఈతకు వెళ్లి తమ నిండు ప్రాణాలను
ఆయిల్ ఫామ్ రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఆయిల్ ఫాం, కొబ్బరి, కోకో మరియు మామిడి పంటల ప్రాసెసింగ్ యూనిట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత
ఇవాళ కల్వకుంట్ల కవిత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగనుంది. ఈడి లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు కల్వకుంట్ల కవిత. ఈడి కేసులో ఇ
సీఎం రేవంత్ కు రాహుల్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. కేసీ వేణుగోపాల్ మీటింగ్ తర్వాతే.. రుణమాఫీపై మరో తేదీ ప్రకటన చేశారు సీఎం రేవంత్. గ్రౌండ్ రియాలిటీని తెలంగాణ రాష్ట్ర పెద్
అయోధ్య శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత జరగనున్న మొదటి శ్రీ రామనవమి వేడుకల కోసం రామజన్మభూమి ట్రస్టు రంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా రాజస్థాన్ నాథ్ద్వారాలోని శ్రీనాథ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇందులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.3
సీఎం జగన్ పై రాయి వేసింది సతీష్ కుమార్ అనే యువకుడు అని తేలింది. సీఎం జగన్ పై రాయి దాడి చేసిన యువకుడు సతీష్ కుమార్ అలియాస్ గా సత్తిగా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం స
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా నిన్న హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారీ స్కోర్స్ నమోదు అయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 3 విక
సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారాన్ని సీట్ గుర్తించినట్టు సమాచారం అందుతోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు క్లూస్ టీమ్ పరిశీలనలో కేసులో కీలక బ్రేక్ త
నేడు ఐపీఎల్ 2024లో KKR, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్లు జరిగాయి. వీటిలో KKR 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయి.
సీఎం జగన్పై గులకరాయి దాడి వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీ
తెలంగాణ రైతులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా తెలంగాణలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిషన్
పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పది రూపాయల పనులకు రూ.100 ఖర్చు చేసి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండల పరిధిలోని పల
‘అబ్బబ్బా.. సీఎం జగన్ కి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమరనాథ్గౌడ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చేయాల్సింది. ఇంకా చాలా ఉందని ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి అన్నారు. న్యాయంకోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని చెప్
ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఈనెల 13న రాత్రి రాయితో దాడి చేసిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. దీంతో ఏప్రిల్ 14న జగన్ మేమంతా సిద్ధం సభ వాయిదా పడింది. సీఎం జగన్ కి కనుబొమ్మ, ను
ద్విచక్రవాహనాన్ని కారుతో ఢీకొట్టిన డ్రైవర్, వాహనంపై పడిన మృతదేహంతో 18కి.మీ దూరం ప్రయాణించిన దారుణం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీపెరుంబుదూర్-కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయిం గ్ స్క్వాడ్ శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేపట్టింది. అటుగా వచ్చిన ప్
ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై వరుసగా రెండో విజయాన్ని సాధించింది. వాంఖడే మైదానంలో ముంబయిపై 20 పరుగుల తేడాతో గెలిచింది. చివరి ఓవర్లో MS ధోనీ హ్యాట్రిక్ సిక్స్లు బాదగా, బౌలింగ్లో పతిరన నిప్పులు చె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ పై రాళ్లతో దాడులు చేశారు కొంతమంది దుర్మార్గులు. విజయవాడలో ప్రచారం చేస్తున్న సమయంలో రాళ్లత
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎలక్షన్లో రిపీట్ అయ్యే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఆరు గ్యారంటీల అమలును ఆయుధంగా వాడుతూ ప్
దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర
ఇజ్రాయెల్పైకి ఇరాన్ విరుచుకు పడటంతో పశ్చిమాసియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాదాపు 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి తెగబడింది. ఇలాంటి దాడికి గురైతే సాధారణంగా ఏ దేశమైనా అల్లాడిపోతుం
మీరు రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకో శుభవార్త. ఇటీవల దాదాపు 14వేలకు పైగా పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వేశాఖ.. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింద
నిన్న ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఎవరు ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది.
ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. డేంజర్ జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన
సీఎం జగన్ వస్తున్నారంటే చాలు.. ఆయన పర్యటించే మార్గంలో పచ్చని చెట్లపై వేటు పడుతోంది. ఈ నెల 13న విజయవాడలో జగన్ బస్సు యాత్ర ఉంది. దీంతో అధికారులు శుక్రవారం ఆ మార్గాల్లో చెట్ల కొమ్మలను నరికివే
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస
2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగిం
కృష్ణాజిల్లా గుడివాడలో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. నియోజకర్గంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత షేక్ మౌలాలి తెదేపాలో చేరారు. ఆయనతో పాటు అనుచరులకు గుడివాడ తెదేపా అభ్యర్థి