రోడ్డెక్కిన పత్తి రైతు… నిలిచిన కొనుగోళ్లు…
రోడ్డెక్కిన పత్తి రైతు… నిలిచిన కొనుగోళ్లు… ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో :
ధర్మవరం పట్టణ పరిశుభ్రత, నీటి సరఫరాపై ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు రెండు ముఖ్యమైన సమీక్షా సమావేశాలను నిర్వహించారు.మొదటగా ధర్మవరం మున్సిపాలిటీ శానిటరీ అధికారులతో జరిగిన సమావేశంలో పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వీధి, ప్రతి వార్డు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఆటంకం […] The post ధర్మవరం పట్టణ పరిశుభ్రత, నీటి సరఫరాపై ఎన్డీఏ కార్యాలయంలో సమీక్ష సమావేశం appeared first on Visalaandhra .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి చేశారు
ఎస్కేయూ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక ..
ప్రిన్సిపాల్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం; నవంబర్ 6 , 7వ తేదీలను గుంతకల్లులో జరిగిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గ్రూప్ సి. అంతర కళాశాలల ఫుట్బాల్ ప్రాబబుల్స్ నందు పాల్గొన్న భరత్ కుమార్ రెడ్డి గ్రూప్ ఏ పోటీల నందు బాల్ బాడ్మింటన్ లో రన్నర్స్ గా నిలిచిన తమ కళాశాల జట్టు కెప్టెన్ సాయికుమార్, యూనివర్సిటీ టీంకు ఎంపికయ్యారని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ […] The post ఎస్కేయూ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలకు ఎంపిక .. appeared first on Visalaandhra .
రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ కు శంకుస్థాపన
రిలయన్స్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ కు శంకుస్థాపన బ్రాహ్మణపల్లిలో ఘనంగా కార్యక్రమం కర్నూలు బ్యూరో,
సబ్జెక్టులపై పట్టు సాధించాలి…
సబ్జెక్టులపై పట్టు సాధించాలి… ములుగు, ఆంధ్రప్రభ : విద్యార్థులు సమయం వృధా చేయకుండా
పోలీసులు విస్తృత తనిఖీలు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఢిల్లీలో ఉగ్రవాదుల పేలుళ్ల
ఢిల్లీ ఘటనపై ముమ్మర ధర్యాప్తు…
ఢిల్లీ ఘటనపై ముమ్మర ధర్యాప్తు… ఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలోని
కార్తీక వనసమారాధనలో విశేషంగా ఆకట్టుకున్న పురాణపండ
హైదరాబాద్: జంటనగరాలలో ఒకే వారం రెండు ప్రాంతాలలో రెండు వేర్వేరు బ్రాహ్మణ సంఘాల
మానవులకు సేవ చేయుట దైవ సేవతో సమానం..
శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; మానవులకు సేవ చేయుట దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 350 మందికి రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్లును ఆసుపత్రి వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దాతల […] The post మానవులకు సేవ చేయుట దైవ సేవతో సమానం.. appeared first on Visalaandhra .
ధర్మవరం ఆర్టీసీ ఎన్ఎంయుఏ నూతన కమిటీ ఏర్పాటు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ఎన్జీవో హోం లో ధర్మవరం ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకుగాను ఉద్యోగులు సర్వసభ్య సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి రీజినల్ కార్యదర్శి షబ్బీర్, ధర్మవరం డిపో గౌరవ అధ్యక్షులు డోలా రాజారెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రయాణికులకు, ఉద్యోగుల సమస్యలకు యూనియన్ కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కార దిశగా ఆర్టీసీ ఉద్యోగులు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా […] The post ధర్మవరం ఆర్టీసీ ఎన్ఎంయుఏ నూతన కమిటీ ఏర్పాటు appeared first on Visalaandhra .
విద్యార్థులకు వైద్య పరీక్షలు..
విద్యార్థులకు వైద్య పరీక్షలు.. నల్లబెల్లి, ఆంధ్రప్రభ : పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో
ఏసీబీ వలలో.. డోన్ డిప్యూటీ తహశీల్దార్ సునీల్ రాజు…రూ.35 వేల లంచం స్వీకరిస్తుండగా
అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం విజయవంతం..
పూర్వ విద్యార్థులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 2022 -2025 వా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల నిర్వాహకులు శివప్రసాద్, దాము, నరసింహులు, రమేష్, భాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం పట్టణ నడి బొడ్డున గల కళాశాలలో తాము చదువుకోవడం జరిగిందని, నిష్ణాతులైన అధ్యాపకులచే మంచి బోధన రావడం వలన మేము ఎంతో […] The post అపూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం విజయవంతం.. appeared first on Visalaandhra .
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ మందకొడిగా ప్రారంభమై
ఉచిత మెగా వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరంలాగా మారుతాయి..
సాంస్కృతిక మండలి అధ్యక్షులు ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులువిశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత మెగా వైద్య శిబిరములు పేద ప్రజలకు వరం లాగా మారుతాయని, ఇటువంటి సమయాలలో ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునే అవకాశం ఉంది అని సాంస్కృతిక మండలి అధ్యక్షులు ప్రసన్నకుమార్, కార్యదర్శి సోలిగాళ్ళ వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల ధర్మవరం సయ్యద్ మహమ్మద్ షా ఖాదర్ వలీ రహమతుల్లా అలై దర్గాలో ఉచిత మెగా వైద్య శిబిరమును నిర్వహించారు. […] The post ఉచిత మెగా వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరంలాగా మారుతాయి.. appeared first on Visalaandhra .
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం..
అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని అధ్యక్షులు నాగభూషణ క్యాంపు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల లో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరము నిర్వహించారు. అనంతరం అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యం.. appeared first on Visalaandhra .
కబాడీ పోటీల్లోమూడవ స్థానం కైవాసం చేసుకున్న శ్రీ సత్య సాయి జిల్లా కోచ్ లు
విశాలాంధ్ర ధర్మవరం; కబాడీ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా మూడవ స్థానాన్ని కైవసం చేస్తుందని కబాడీ కోచ్ లు పృథ్వి, నరసింహులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 35 వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా బాలికల కబడ్డీ జట్టు మూడవ స్థానం కైవసం చేసుకున్నదని, తదుపరి కడప జిల్లా పులివెందుల లో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో లో మొత్తం 26 జిల్లాలు పాల్గొనగా, అందులో సత్యసాయి […] The post కబాడీ పోటీల్లోమూడవ స్థానం కైవాసం చేసుకున్న శ్రీ సత్య సాయి జిల్లా కోచ్ లు appeared first on Visalaandhra .
మా ఆస్తి, మా భూములు ఇప్పించండి..
బాధను వ్యక్తం చేస్తున్న తల్లి జింకా సరోజమ్మ, కుమారుడు జింకా పవన్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం; మా ఆస్తి మా భూములు మాకు ఇప్పించాలని కోరుతూ పట్టణములోని సత్యసాయి నగర్ కు చెందిన కీర్తిశేషులు జింక రామకృష్ణ భార్య జింక సరోజమ్మ, కుమారుడు జింక పవన్ కుమార్ తమ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జింక సరోజమ్మ, కుమారుడు జింక పవన్ కుమార్ మాట్లాడుతూ మా నాన్న జింక రామకృష్ణ మృతి చెంది 28 సంవత్సరాలు […] The post మా ఆస్తి, మా భూములు ఇప్పించండి.. appeared first on Visalaandhra .
ఇంటికొక పారిశ్రామికవేత్త లక్ష్యం…
ఇంటికొక పారిశ్రామికవేత్త లక్ష్యం… పశ్చిమ ప్రకాశం బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లో ఇంటికొక
Fact Check: Viral Video of Tiger Mauling a Man Is AI-Generated
A video circulating on social media shows a tiger attacking a man, biting him by the neck, and running away with him.
ఆ నలుగురు దొరికినట్టే… కేతే పల్లి, ఆంధ్ర ప్రభ : గంజాయి కేసులో
శభాష్ జమ్ము కశ్మీర్ టీమ్.. చరిత్రలో తొలిసారిగా..
రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో జమ్ము కశ్మీర్ టీం చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారిగా ఢిల్లీ జట్టును ఓడించింది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకూ 43 సార్ల ఈ రెండు జట్లు తలపడగా.. తొలిసారి విజయం సాధించింది. ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీని వారి సొంత మైదానం (అరుణ్ జైట్లీ స్టేడియం)లో జమ్మూ జట్టు చిత్తు చేసింది. ఈ గెలుపుతో ప్రస్తుత జమ్మూ జట్టు వారి ప్రాంత యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది. 179 పరుగుల లక్ష్య చేధనలో కమ్రాన్ ఇక్బాల్ అద్భుత శతకం (133 నాటౌట్) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న జమ్మూ కశ్మీర్ జట్టు ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ని హడలెత్తించింది. 211 పరుగులకే ఢిల్లీని ఆలౌట్ చేసింది. పేసర్ ఆకిబ్ నబి 5 వికెట్లు పడగొట్టగా.. వన్ష్రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ తలో 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్లో జె అండ్ కె జట్టు 310 పరుగులు చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) సెంచరీ చేయగా.. అబ్దుల్ సమద్ 85, కన్హయ్య 47 పరుగులు చేసి తమ వంతు సహకారం అందించారు. 99 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించిన ఢిల్లీ ఈసారి కూడా తడబడింది. 277 పరుగులకే ఆలౌటై.. జె అండ్ కె జట్టుకు 179 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. ఓపెనర్ కమ్రాన్ అజేయ శతకంతో జమ్మూ అండ్ కశ్మీర్ జట్టు ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఢిల్లీ లాంటి అగ్రశ్రేణి జట్టును, వారి సొంత మైదానంలో ఓడించడమంటే ఆషామాషీ విషయం కాదు.
102 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్కు సీఎం శంకుస్థాపన
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : వంగర మండలం అరసాడ గ్రామంలో పీవీసీ గ్రూపు ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న రూ.102 కోట్ల కాంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్కు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం రాజాం తహసిల్దార్ కార్యాలయంలో జరిగింది.అవసరమైన భూమి కేటాయింపు, అనుమతులు వేగంగా పూర్తిచేయడంలో ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం తెలిపారు. వ్యవసాయ మిగులు పదార్థాలు మరియు పశువుల వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, […] The post 102 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్కు సీఎం శంకుస్థాపన appeared first on Visalaandhra .
జిల్లాలో పలు పరిశ్రమలు వర్చువల్ గా శంకుస్థాపనలు చేసిన సీఎం
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : జిల్లాలో పలు పరిశ్రమలు,ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపనలు చేశారు. మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో రూ. 2750 కోట్ల పెట్టుబడితో ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి, గుట్టపాడు లో 206 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఆర్ పి ఎస్ ఇండస్ట్రీస్ […] The post జిల్లాలో పలు పరిశ్రమలు వర్చువల్ గా శంకుస్థాపనలు చేసిన సీఎం appeared first on Visalaandhra .
శ్రీశైలంలో హోటల్ భవనానికి శంకుస్థాపన..
శ్రీశైలంలో హోటల్ భవనానికి శంకుస్థాపన.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా
Bellamkonda Suresh Lands into Controversy Again
Bellamkonda Suresh is usually in news for wrong reasons. It is quite common for him to get involved in legal troubles because of his acts. Bellamkonda Suresh is back in news after a person named Shiva Prasad has approached the Film Nagar cops against the producer. He complained that Bellamkonda Suresh and his aides had […] The post Bellamkonda Suresh Lands into Controversy Again appeared first on Telugu360 .
Andhra Prabha Smart Edition |ఆత్మాహుతి దాడే/ పోలింగ్ ప్రశాంతం/
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-11-2025, 4.00PM బయోలాజికల్ టెర్రరిజం.. బీ అలర్ట్ అది
ఆ ప్రమాదంలో.. 5కు చేరిన మృతుల సంఖ్య
ఆ ప్రమాదంలో.. 5కు చేరిన మృతుల సంఖ్య నెల్లూరు, ప్రతినిధి : నెల్లూరు
ఆజాద్ కృషి స్ఫూర్తిదాయకం… చిత్తూరు, ఆంధ్రప్రభ : విద్యామేధావి, స్వాతంత్ర్య సమరయోధుడు (
హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది!
తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు.చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి మరో 19 మంది మృతిచెందారు. ఆ ఘటనల దుఃఖం ఇంకా మాయం కాకముందే మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.అయితే, ఈసారి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.మంగళవారం తెల్లవారుజామున […] The post హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది! appeared first on Visalaandhra .
కారు సైడ్ మిర్రర్ లో పాము#TeluguPost #telugu #post #news
అది.. ఉగ్రవాదుల పనే! వెబ్ ఆంధ్రప్రభ : ఢిల్లీలో ఎర్రకోట సమీపాన మెట్రో
ఆజాద్ సేవలు స్ఫూర్తిదాయకం డి.ఆర్.ఓ కె.మోహన్ కుమార్భారత విద్యా వ్యవస్థకు పునాది వేశిన
డ్రిప్ సేద్య పరికరాలపై 100శాతం ఉచితం..
డ్రిప్ సేద్య పరికరాలపై 100శాతం ఉచితం.. నారాయణపేట, ప్రతినిధి : రైతులు ఆయిల్
అందెశ్రీ పాడెను మోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఘట్కేసర్లో ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పాడెను మోశారు. అందెశ్రీ అంత్యక్రియలు హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్లో నిర్వహించారు. ఈ అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అంతిమ యాత్రలో అందెశ్రీ పాడెను రేవంత్ రెడ్డి మోశారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, […] The post అందెశ్రీ పాడెను మోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి appeared first on Visalaandhra .
చిత్తూరులో 56.76 కోట్లతో పరిశ్రమల ఆవిష్కరణ
చిత్తూరులో 56.76 కోట్లతో పరిశ్రమల ఆవిష్కరణ వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం చంద్రబాబుజిల్లాలో
Andhra Pradesh Enters a New Era of Industrial Growth Under CM Chandrababu Naidu
Chief Minister N. Chandrababu Naidu has set Andhra Pradesh on a new path of industrial transformation. In a major step towards strengthening the MSME sector, he virtually inaugurated and laid the foundation stones for 50 MSME parks across 17 districts. As part of the second phase of the initiative, 15 parks were launched across 329 […] The post Andhra Pradesh Enters a New Era of Industrial Growth Under CM Chandrababu Naidu appeared first on Telugu360 .
మంగళగిరిలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్
72వ రోజుకు చేరిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ మంత్రి లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, వివరాలు అడిగి […] The post మంగళగిరిలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ appeared first on Visalaandhra .
ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన.. 12కి చేరిన మృతుల సంఖ్య
మరో 20 మందికి పైగా గాయాలు ఉపా, పేలుడు పదార్థాల చట్టం కింద కేసు నమోదుఢిల్లీ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులుదేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నెమ్మదిగా వెళుతున్న కారులో సోమవారం సాయంత్రం శక్తివంతమైన […] The post ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన.. 12కి చేరిన మృతుల సంఖ్య appeared first on Visalaandhra .
అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి : సీఎం
అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలి : సీఎం ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్రప్రభ :
బెట్టింగ్ యాప్ల కేసు.. సిఐడి విచారణకు విజయ్, ప్రకాష్రాజ్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసు సంచలనం రేపింది. ఇప్పటికే పరువురు సెలబ్రిటీలను ఈ కేసు నేపథ్యంలో సిఐడి అధికారులు విచారించారు. అందులో సినిమా, క్రికెట్, సోషల్మీడియా సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సిఐడి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరిని అధికారులు విచారించారు. ఇఫ్పుడు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. గతంలో సినీ నటులు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదుతో సిఐడి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
పంటపొలాల్లో ఏనుగుల హల్చల్ భారీ నష్టంపట్టించుకోని ఫారెస్ట్ అధికారులు చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో:
బాంబు పేలుళ్లతో అలర్ట్… గోదావరిఖని, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట
ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం..
500 మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక బృందం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణ కోసం 500 మందికి పైగా భద్రతా అధికారులతో ఒక భారీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), […] The post ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం.. appeared first on Visalaandhra .
వారి ఆశయాలకు అనుగుణంగా… నల్గొండ, ఆంధ్ర ప్రభ : భారత స్వాతంత్ర సమరయోధుడు,
Ys Jagan : జగన్ మారలేదా.. పదకొండు సీట్లకు పరిమితమయినా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోటరీ నుంచి బయటకు రాలేదని పిస్తుంది
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్
నవంబర్ 10(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలు చోట్ల ఈవీఎంలు …
కర్నూలులో పోలీసుల హైఅలర్ట్ జిల్లా వ్యాప్తంగా విస్తృత సోదాలుబస్సుల్లో ముమ్మర తనిఖీలు కర్నూలు
ఆయనను స్పూర్తిగా తీసుకోవాలి…
ఆయనను స్పూర్తిగా తీసుకోవాలి… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారతరత్న మౌలానా అబుల్
Fact Check: Viral Claim About Dharmendra’s Death Is False. Actor is Alive and Stable
Family of Veteran actor confirms he is alive, stable, and under observation in Mumbai.
నవంబర్ 11(జనంసాక్షి):హైదరాబాద్: ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో …
జాగృతి జనం బాటలో… ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రాజెక్టుల నిర్మాణంలో
ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు నగరం (Nellore
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే…
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే… నలగొండ, ఆంధ్ర ప్రభ : జిల్లా కేంద్రంలో
కంటైనర్ లారీ బీభత్సం.. ముగ్గురి మృతి..
నెల్లూరు: నగరంలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. నెల్లూరులోని ఎన్టిఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న లారీ.. మినీ వ్యాను, 3 బైక్లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం సాయం.. నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన
అవసరమైతే ఉద్యమం చేపడతాం…
అవసరమైతే ఉద్యమం చేపడతాం… నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా కేంద్రంలో
ప్రత్యేక అభినందన.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :- నెట్ బాల్ ఎస్
Janasena Party : పవన్ కల్యాణ్ మదిలో అదే ఉందా? అలాగే ఉంటే?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనకు ఈ పదవి చాలు అన్న ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తుంది.
కవి అందెశ్రీ పాడె మోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి#TeluguPost #telugu #post #news
పొదల్లో చిరుత కలకలం! #Chegunta #Leopard #ForestDepartment #Medak #Wildlife #viralvideo #latestnews
ఢిల్లీలో పేలుడు.. సంతాపం తెలిపిన గంభీర్
న్యూడిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడు ఘటనపై టీం ఇండియా ప్రధాన కోచ్, గౌతమ గంభీర్ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్మీడియావేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ గంభీర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్ టీం ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టే ముందు 2019 నుంచి 2024 వరకు ఈస్ట్ ఢిల్లీ ఎంపిగా ఉన్నారు.
திமுக முன்னாள் அமைச்சர் பொன்முடி பெண்களை அண்மையில் ஒருமையில் பேசினாரா?
திமுக துணைப் பொதுச் செயலாளர் பதவி கிடைத்த பிறகு பொன்முடி பெண்களை ஒருமையில் பேசியதாக தவறான தகவல் பகிரப்படுகிறது.
అలా చేస్తేనే.. శాశ్వత విముక్తి..
అలా చేస్తేనే.. శాశ్వత విముక్తి.. పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: విద్య ద్వారానే పేదరికం
అబుల్ కలాం సేవలు మరువలేనివి ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : స్వాతంత్ర్య సమరయోధుడిగా,
అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి
అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : స్వాతంత్ర్య సమరయోధుడిగా,
అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి బ్యూరో :
వారికి బాలయ్య శుభవార్త.. తన సొంత నిధుల ద్వారా కోటి రూపాయలతో ఇంటి
దిష్టిబొమ్మ దగ్ధం… పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు
TDP : టీడీపీకి వారి నుంచే అసలు ముప్పు.. అర్ధమవుతుందా.. రాజా?
తెలుగుదేశం పార్టీకి అంతకు ముందు లేని సమస్య ఇప్పుడు రావడానికి ప్రధాన కారణం ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలేనన్న విశ్లేషణలు వినపడుతున్నాయి
రేపు కర్నూలులో గవర్నర్ పర్యటన ఆర్ యు కాన్వికేషన్ హాజరుపలు కార్యక్రమాల్లో పాల్గొన
ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన మోడీ
భూటాన్: ఢిల్లీ భారీ పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. ఢిల్లీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని అన్నారు. భూటాన్ లో ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. భూటాన్ కార్యక్రమంలో ఢిల్లీ పేలుడుపై మోడీ స్పందించారు. ఢిల్లీ ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బుద్ధుడు ప్రపంచానికి శాంతి మార్గం చూపించారని, ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తామని సవాల్ విసిరారు. కుట్రదారులను వదిలిపెట్టమని, బాధ్యలను చట్టం ముందు నిలబెతామని తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఘటన తమర్నికలిచివేసిందని, మృతుల కుటుంబాలకు దేశం అండగా ఉందని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు.
Narendra Modi : ఢిల్లీ బాంబు పేలుళ్లపై మోదీ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ఘనంగా నివాళులు.. కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఏలగడప ఎంపీపీ ఎస్
Delhi Bomb Blast : ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే ఉసురు తీసేలా ఎందుకు మారాడంటే?
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి
ఆ ఇద్దరి దందాకు చెక్ పెట్టిన పోలీసులు..
ఆ ఇద్దరి దందాకు చెక్ పెట్టిన పోలీసులు.. నకిరేకల్, ఆంధ్ర ప్రభ :
శాస్త్రోస్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శాస్త్రోస్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ
Chandrababu : కనిగిరిలో చంద్రబాబు నాయుడు
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లికి చంద్రబాబు చేరుకున్నారు.
Kaantha: Award Winning Performance From Aa Naluguru
Dulquer Salmaan, known for his impeccable timing and his constant pursuit of diverse subjects, is coming up with a period drama Kaantha. As the promos suggest, the film takes us back to the 1950s in Madras, with cinema as its backdrop, depicting the rise and fall of several actors, reportedly inspired by a few real-life […] The post Kaantha: Award Winning Performance From Aa Naluguru appeared first on Telugu360 .
అది.. అందెశ్రీ ప్రతిభకు నిదర్శనం..
అది.. అందెశ్రీ ప్రతిభకు నిదర్శనం.. నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర గీతం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతంటే?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఉదయం పదకొండు గంటల వరకూ 21 శాత పోలింగ్ నమోదయింది.
పుట్టపర్తిలో మంత్రుల సందడి శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీ
High Drama and Tense Moments Mark Jubilee Hills Bypoll Voting
Polling for the much-watched Jubilee Hills by-election began at 7 a.m. and will continue until 6 p.m. Around 4,01,365 voters are eligible to cast their vote across 407 polling stations. The contest has turned into a triangular fight among the BRS, Congress, and BJP, with 58 candidates in the fray. Over 5,000 polling staff and […] The post High Drama and Tense Moments Mark Jubilee Hills Bypoll Voting appeared first on Telugu360 .
మహిళల్లో అది సాధారణం.. రూమర్స్కి చెక్ పెట్టిన తమన్నా
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటుతున్న ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ తమన్నా. తొలి సినిమాలో ఎంత గ్లామర్గా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్ని మెయిన్టేన్ చేస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇటు సౌతిండియాతో పాటు అటు బాలీవుడ్లోనూ ఈ అందాల భామ గ్లామర్తో అందరినీ ఫిదా చేస్తోంది. అయితే తమన్నాపై తాజాగా ఓ రూమర్ వచ్చింది. సాధారణంగా సినిమాల్లోని పాత్రల కోసం నటులు ఒక్కోసారి బరువు పెరగాలి, తగ్గాల్సి వస్తుంది. అందుకోసం వాళ్లు పలు విధానాలు పాటిస్తారు. తాజాగా తమన్నా బరువు పెరిగిందని.. బరువు పెరిగిందని.. బెల్లి ఫ్యాట్ కూడా వచ్చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆమె బరువు తగ్గేందుక ఒజెంపిక్ లాంటి ఇంజిక్షన్లు వాడుతుందని నెట్టించ చర్చ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనికి తమన్నా ‘‘15 ఏళ్ల వయస్సు నుంచి యాక్టింగ్ చేస్తున్నా. కెమెరాతోనే నా ప్రయాణం సాగుతోంది. అందులో దాచుకోవడానికి ఏదీ లేదు. టీనేజీలో స్లిమ్గా ఉన్నా. ఇప్పుడూ అలాగే ఉన్నానను అనుకుంటున్నా. నాకు, నేను కొత్తగా కనిపించడం లేదు. సాధారణంగా.. మహిళల్లో ప్రతి ఐదేళ్లకు మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించే అవకాశం ఉండదు’’ అంటూ రూమర్స్కి చెక్ పెట్టింది.
మౌలానా ఆజాద్ కు లోకేష్ నివాళి..
మౌలానా ఆజాద్ కు లోకేష్ నివాళి.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్వాతంత్ర్య
డాక్టర్లే గుర్తించలేని వ్యాధా..
డాక్టర్లే గుర్తించలేని వ్యాధా.. ప్రపంచ దేశాల్లో నలుమూలల ఏదో ఒక జీవికి వింత
Delhi Bomb Blast : బాంబు పేలటానికి ముందు ఏం జరిగిందంటే?
ఢిల్లీ లో జరిగిన పేలుళ్లకు సంబంధించిన కేసులో కొంత పురోగతి లభించింది
సత్యసాయి జిల్లాలో అలర్ట్ వాహనాలు, రైల్వే స్టేషన్ల ముమ్మర తనిఖీలుజిల్లా ఎస్పీ ఎస్
బడికి వెళ్లి ఆయన అక్షరాలు చదవలేదు.. కానీ సమాజాన్ని ఆయన తన అంతర్హృదయంతో చూశారు. సమాజంలో జరుగుతున్న ప్రజల వ్యథలు, పోరాటాలను కళ్లతో చూసి.. ఆ బాధలే ఆయనను ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడేలా చేసింది. చిన్నతనం నుంచే అనాథగా బతికిన ఆయన గుండెకు తాకిన గాయాలు ఎన్ని ఉంటాయో.. గొడ్లకాపరిగా పని చేస్తూ ప్రకృతి.. మూగజీవాలతోనూ మమేకం అయ్యారు. ప్రకృతి ఎదుర్కొనే ముప్పును సైతం పదాల అల్లికతో జత కట్టి పాటలు, పద్యాలు పాడుకున్నాడు. సమాజంలో భిన్నమైన సమస్యలతో సతమతమవుతున్న ప్రజల బతుకులను చూశాడు. కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. మానవ సంబంధాలకు కనీస విలువనివ్వని సమాజాన్ని కళ్లారా చూశారు. ఆయన కళ్లతో చూసిందే.. పదాల అల్లికతో గేయంగా మారి ఆ గాయాన్ని మాన్పింది. అణచివేతలమీద ఆయన పాట ఉక్కు పిడికిళ్లుగా మారాయి. అన్యాయంపై గళమెత్తే జనగర్జన అయింది. అందెశ్రీ ఉద్యమ జన జాతర. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో అందెశ్రీ పాటలు ప్రజల్లో గొప్ప పోరాట పటిమను చూపాయి. జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. జంజవారుతా జననినాదమై సాగాలి.. అంటూ మలివిడత ఉద్యమంలో ఆయన కవిత్వాలు లక్షలాది మందిని కదిలించాయి. చిన్నతనంలోనే కష్టాలు చూసిన అందె శ్రీ ప్రజల బతుకుల్లో గుణాత్మక మార్పు, సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో రచనలు చేశారు. చదువు లేకపోయినా ప్రజల అంతర్ హృదయాలను అందెశ్రీ చదివారు. రవి చేరనిచోటు ఉంటుంది కానీ కవి చేరనిచోటు ఉండదు అన్నట్లుగా ఆయన కవిత్వం, పాటల రూపంలో ప్రతీ గుండెను తాకారు. ఆవేదనల గుండెలకు బలయ్యారు. అణచివేతపై తిరుగుబాటు గళం అయ్యారు. పోరాట పిడికిళ్లకు పదునైన గీతంగా మారాడు అందెశ్రీ. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అనాథగా పెరిగిన అందెశ్రీ చిన్నతనంలోనే కష్టాలు వెంటాడాయి. తన కష్టాలను ప్రజల్లో, సమాజంలో చూసిన ఆయన తన పల్లెతో, ప్రకృతితో, మనుషుల హృదయాలతో మమేకం అయ్యారు. పల్లె జీవన బతుకులు తెలిసిన వ్యక్తిగా ‘పల్లె నీకు వందనాలమ్మో... తల్లీ నీకు వందనాలమ్మో.. అంటూ పల్లెను తల్లితో పోల్చి బతుకు విలువను నేర్పిన పల్లెలలపై మమకారాన్ని చాటారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిసి మొక్కితే అమ్మరా’ మాయమైపోతున్నాడమ్మా మనిషిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ సమాజంలో మంట కలుస్తున్న మానవ సంబందాలపై రాసిన పాటలన్నీ అయన గుండెల నుంచి సమాజం కోసం ఉప్పొంగిన గొప్ప అక్షరాలు.. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన తరుణంలో ఆ గేయం ఓ పోరాట తిలకంగా నిలిచింది. జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. ఒకటే జననం.. ఓహో ఒకటే జననం.. జీవితమంతా జనమే మననం.. కష్టానష్టాలు ఎన్ని ఎదురైనా కార్యదీక్షలో తెలంగాణ అంటూ ఉప్పొంగిన గేయం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారానికి ఎంతో భూమిక పోషించింది. అనేక రచనలు, కవిత్వాలతో ఆయన ఎంతోమంది సాహిత్యకారులకు, ప్రజాపోరాటాలకు ఓ చైతన్య గొంతుకగా నిలిచారు. ఆయన చేసిన అనేక రచనలకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను సైతం ప్రదానం చేసింది. దాశరథీ పురస్కారం, వాషింగ్టన్ డిసి వారి గౌరవ డాక్టరేట్తోపాటు లోకకవి అన్న బిరుదు పొందారు. 2015లో డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్టు వారి ఆధ్వర్యంలో జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత ఆధ్వర్యంలో భరద్వాజ సాహితీ పురస్కారం.. దాంతో నంది అవార్డుతో పాటు ఎంతో మంది ప్రజల గుండెలను గెలుచుకున్నారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో ధూంధాంకు ఉన్న సాంస్కృతిక ఉద్యమ పాత్ర గొప్పది. ఆ సమయంలో నాటి ఉమ్మడి పది జిల్లాలో తెలంగాణ ధూంధాం వేదికల మీద అందెశ్రీ పాటలు తెలంగాణ పల్లె బతుకులను కళ్లకుకట్టేలా చూపాయి. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగమల్లి నా ఊరు పాలవెల్లి.. మళ్లీ జనమా ఉంటే సూరమ్మో.. మళ్లీని కడుపున పుడతా మయమ్మో అంటూ తెలంగాణ పల్లె ఆత్మీయతను గొప్పగా ప్రదర్శించారు. సమాజం హితం కోసం అనేక రచనలు చేసి సాహితీ శిఖరంగా ఎదిగిన ఆయన నేడు తెలంగాణ గీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవనున్నారు. అందె శ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాట నేడు రాష్ట్ర గీతంగా మారింది. సాహితీ లోకానికి, అటు గుణాత్మక సమాజం కోసం పరితపించిన అందెశ్రీ అకాల మృతి తీరని లోటు. అయినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో తెలంగాణ ఉద్యమంలో జన జాతరను కదిలించిన సాహితీ శిఖరంగా కొలువై ఉంటాడు. - సంపత్ గడ్డం 78933 03516

28 C