చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి..
హైదరాబాద్: సినీ కార్మికుల కలల సౌధమైన చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో జరిగిన
అఖండ-2 విడుదలకు తొలగిన అడ్డంకులు
‘అఖండ 2’ చిత్రం విడుదలకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ట్రస్టులకు ఓ భక్తురాలు భారీ విరాళం అందజేశారు.
వేలంలో 350 మంది కామెరూన్ గ్రీన్ కోసం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.
అక్కడకు వెళ్ళకండి అయ్యప్ప భక్తులకు సూచన
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులు ఆలయం సమీపంలోని ఉరళ్కుళి జలపాతాన్ని సందర్శించవద్దని కేరళ అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
అందరి కోసం పనిచేయడమే నా లక్ష్యం…
ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : అట్టడుగు స్థాయి నుండి అన్ని రకాల వ్యవస్థలను
జనావాసాల మధ్య గ్యాస్ గోదాం వద్దు.. : తలసాని
సనత్ నగర్, ఆంధ్రప్రభ : జనావాసాల మధ్య నిర్మిస్తున్న గ్యాస్ గోదాం పనులను
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కీలక నిర్ణయం…!!
పల్నాడు బ్యూరో (ఆంధ్రప్రభ) : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక
Railway |రైలు క్రింద పడి వ్యక్తి ఆత్మహత్య
Railway | రైలు క్రింద పడి వ్యక్తి ఆత్మహత్య Railway | కరీమాబాద్,
Flag March |నియమాలను తప్పనిసరిగా పాటించాలి
Flag March | నియమాలను తప్పనిసరిగా పాటించాలి Flag March | స్టేషన్
అదృష్టం అంటే వీరిదే! #MadhyaPradesh #Panna #Diamond #Vajram #latestnews #viralvideo
Software |సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం…
Software | సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం… Software | జైనూర్, ఆంధ్రప్రభ
Araku |మాడగడ మేఘాలకొండ అందాలు వర్ణించతరమా !
Araku | మాడగడ మేఘాలకొండ అందాలు వర్ణించతరమా ! అరకులోయ రూరల్, ఆంధ్రప్రభ
నగరాల్లో అద్దెకు ఉంటున్న వారికి గుడ్ న్యూస్ | Good News for Tenants! New Rent Rules 2025 Explained
‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి అంతర్జాతీయ గుర్తింపు: గ్లోబల్ సమ్మిట్తో భారీ పెట్టుబడులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ (Bharat Future City) ప్రాజెక్టు, పునాది దశలోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ శివార్లలోని 13,500 ఎకరాల్లో నిర్మించనున్న ఈ నగరం, కేవలం ఒక నిర్మాణ ప్రాజెక్టుగా కాకుండా, దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్గా మారుతోంది. ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ (Telangana Rising Global Summit) విజయవంతం కావడం దీనికి ప్రధాన కారణం. సమ్మిట్ విజయంతో పెట్టుబడుల వెల్లువ దేశంలో […] The post ‘భారత్ ఫ్యూచర్ సిటీ’కి అంతర్జాతీయ గుర్తింపు: గ్లోబల్ సమ్మిట్తో భారీ పెట్టుబడులు appeared first on Dear Urban .
Nomination |బీదరేల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం
Nomination | బీదరేల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవం Nomination | బాసర (నిర్మల్ జిల్లా)
చిరుత వేషంలో ఎమ్మెల్యే నిరసన #Maharashtra #Assembly #SharadSonawane #Protest #Junnar
Election Code |అక్రమ మద్యం పట్టివేత….
Election Code | అక్రమ మద్యం పట్టివేత…. Election Code | నిజాంపేట,
returning |పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు
returning | పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు returning | జైనూర్,
హైదరాబాద్లో 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు #Hyderabad #TGRTC #PublicTransport #ElectricBuses #GHMC
US Fed Cut : ఆర్బీజీ ఆన్ స్క్రీన్
US Fed Cut : ఆర్బీజీ ఆన్ స్క్రీన్ తెరమీదకు రిజర్వు బ్యాంక్
Basara |గరికపాటిని సత్కరించిన ఆలయ ఈవో అర్చకులు
Basara | గరికపాటిని సత్కరించిన ఆలయ ఈవో అర్చకులు Basara | బాసర
suicide | క్షమాపణ చెప్పాలి… suicide | జనగామ, ఆంధ్రప్రభ : సీపీఎం
Development |పీసీసీ ని కలిసిన రహత్ నగర్ సర్పంచ్
Development | పీసీసీ ని కలిసిన రహత్ నగర్ సర్పంచ్ Development |
rural development |ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
rural development | ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా rural
Honestly | మేం ఓట్లు కోనం…. Honestly | బిక్కనూర్, ఆంధ్రప్రభ :
Gurukul |బోధనేతర బాధ్యతల భారం తొలగించాలి
Gurukul | బోధనేతర బాధ్యతల భారం తొలగించాలి Gurukul | అచ్చంపేట, ఆంధ్రప్రభ
Fraud |జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం…
హైదరాబాద్ : నర్సింగ్ ఉద్యోగాల పేరుతో యువతను మోసగించిన భారీ ఘటన హైదరాబాద్లో
Nomination |రెండవసారి అవకాశం ఇవ్వండి..
Nomination | రెండవసారి అవకాశం ఇవ్వండి.. Nomination | కేరమేర, ఆంధ్రప్రభ :
ballot box |పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సిబ్బంది…
ballot box | పోలింగ్ కేంద్రాలకు సామగ్రితో సిబ్బంది… ballot box |
Counting Center |ఎన్నికల నియమావళిని ఉల్లంఘీస్తే కేసులు
Counting Center | ఎన్నికల నియమావళిని ఉల్లంఘీస్తే కేసులు Counting Center |
GOVT HOSPITAL |స్క్రబ్ టైఫస్తో మహిళ మృతి
GOVT HOSPITAL | స్క్రబ్ టైఫస్తో మహిళ మృతి GOVT HOSPITAL |
Godisiryala |ఆదరించి అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
Godisiryala | ఆదరించి అవకాశమివ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.. సర్పంచ్ అభ్యర్థి దొంతమళ్ళ
Harish Rao : కాస్త గ్యాప్ ఇవ్వవయ్యా.. అప్పుడే ఏం కొంప మునిగిందని?
ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటపడటం లేదు
Election Material |సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
Election Material | సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు Election Material |
Polling |పోలింగ్ పంపిణీ కేంద్రాల పరిశీలన…
Polling | పోలింగ్ పంపిణీ కేంద్రాల పరిశీలన… Polling | రాయపోల్, ఆంధ్రప్రభ
KTR |ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్
KTR | ఆటో డ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్ KTR | సిరిసిల్ల,
Social |గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవకురాలిగా పనిచేస్తా..
Social | గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి సేవకురాలిగా పనిచేస్తా.. Social |
Chandrababu : మంత్రుల పనితీరుపై చంద్రబాబు మరోసారి అసహనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మంత్రుల పనీతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు
Selfless |ఆదరించండి.. అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా..
Selfless | ఆదరించండి.. అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా.. Selfless |
Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని క్షణాల్లో
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
VOTE |గెలిపించండి.. అభివృద్ధి చేస్తా..
VOTE | గెలిపించండి.. అభివృద్ధి చేస్తా.. సర్పంచ్ అభ్యర్థి మడావి తెలంగ రావు
People |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..
People | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.. People | ఇంద్రవెల్లి,
Pushpalatha |గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
Pushpalatha | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. గెలుపు దిశగా మేడవేని పుష్పలత తిరుపతి
ధర్మవరం తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం
విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ధర్మవరం తాలూకా యూనిట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది. ఈ కార్యక్రమం పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా వేణుగోపాల్ రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ, శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు లింగా రామ్మోహన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం తాలూకా అసోసియేషన్ అధ్యక్షులుగా […] The post ధర్మవరం తాలూకా యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవం appeared first on Visalaandhra .
1rupee and gold |బంగారం పైకీ రూపాయి కిందకీ…
1rupee and gold | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బంగారం ధర
Minister |విజయం వైపు కొండ విజయలక్ష్మి
Minister | విజయం వైపు కొండ విజయలక్ష్మి Minister | మంథని, ఆంధ్రప్రభ
ప్రత్యేక తరగతులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు సమయపాలన పాటించాలి
ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మండల పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గల పాఠశాలలో హైస్కూల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడే 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రతి పాఠశాలలో ఉదయము 8 గంటల నుండి 9 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రము 4 గంటల నుండి 5 గంటల వరకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు (విషయ ఆచార్యులు) తప్పక సమయసారనిని అమలు పరచాలని తెలిపారు. ఆయా రోజుల్లో […] The post ప్రత్యేక తరగతులకు సంబంధిత సబ్జెక్టు టీచర్లు సమయపాలన పాటించాలి appeared first on Visalaandhra .
కొత్త కియా సెల్టోస్ 2026 వచ్చేసింది: గ్లోబల్ ప్రీమియర్ అదిరింది.. ఫీచర్లు, బుకింగ్ వివరాలివే
సరికొత్త కియా సెల్టోస్ 2026 ఎస్యూవీని కియా కంపెనీ ఇవాళ (డిసెంబర్ 10) ప్రపంచానికి పరిచయం చేసింది. కేవలం ఫేస్లిఫ్ట్ మాత్రమే కాకుండా, డిజైన్, స్పేస్, సేఫ్టీ పరంగా దీనిని పూర్తిగా మార్చేశారు. ఈ కొత్త ఎస్యూవీ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సరికొత్త ప్లాట్ఫామ్ – భారీ ఆకారం ఈ కొత్త సెల్టోస్ చూడగానే మనకు కనిపించే ప్రధాన మార్పు దాని సైజు. ఇది ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది. భారతదేశంలో తొలిసారిగా కియా గ్లోబల్ K3 […] The post కొత్త కియా సెల్టోస్ 2026 వచ్చేసింది: గ్లోబల్ ప్రీమియర్ అదిరింది.. ఫీచర్లు, బుకింగ్ వివరాలివే appeared first on Dear Urban .
Police Department |ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు
Police Department | ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు Police Department |
Leaders |బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి
Leaders | బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి Leaders | మక్తల్, ఆంధ్రప్రభ
వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ధర్మవరంలో ప్రారంభం కానున్న “అటల్–మోడీ సుపరిపాలన యాత్ర”కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచ్చేయనున్న సందర్భంలో, కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లపై ఈ నేపథ్యంలో శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ , డీఎస్పీలు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, మంత్రి […] The post వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ appeared first on Visalaandhra .
KTR |ఆటో డ్రైవర్లకు రామన్న ఆత్మీయ భరోసా…
ఆంధ్రప్రభ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను విస్మరించడం
ముదిగుబ్బలో భూముల సమస్యలను వెంటనే పరిష్కరించండి..
ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;: నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో దీర్ఘకాలికంగా నెలకొన్న చుక్కల భూముల సమస్యలతో పాటు ఫ్రీ ఓల్డ్ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పరిష్కరించి మండల రైతులు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు ఆఫీస్ నుంచి ర్యాలీ చేపట్టి, అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై […] The post ముదిగుబ్బలో భూముల సమస్యలను వెంటనే పరిష్కరించండి.. appeared first on Visalaandhra .
: క్రికెట్ కోచ్ రాజశేఖర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డిటి క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఉత్సాహపరితంగా జరిగిందని క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం, హిందూపురం మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది అని, హిందూపురం జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది అని తెలిపారు. ధర్మవరం జట్టు 40 ఓవర్లలో 242/10 స్కోర్ చేసింది అన్నారు.ధర్మవరం బ్యాటింగ్లో టి. గణేష్ 98 బంతుల్లో 89 పరుగులు చేయగా సి. జావిద్ […] The post ఉత్సాహపరితంగా క్రికెట్ మ్యాచ్ appeared first on Visalaandhra .
వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయండి
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర- ధర్మవరం; ఈనెల 11వ తేదీన కాలేజీ సర్కిల్లో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణను అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతరం కాలేజ్ గ్రౌండ్లో ప్రజా సమావేశం, అలాగే ధర్మవరం ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాలు అత్యంత భారీ స్థాయిలో నిర్వహించబడనున్నాయి అని […] The post వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ..
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని దిగువగేరిలో గల మున్సిపల్ పదవ వార్డ్ ప్రాథమిక పాఠశాల లోని 60 మంది విద్యార్థులకు దాత చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ (శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ అడహక్కమిటీ చైర్మన్) చేతులు మీదుగా ప్లేట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తు బాగుండాలి అంటే విద్య ఎంతో అవసరమని, ఆ అవసరాన్ని విద్యార్థులు గుర్తించాలని తెలిపారు. తదుపరి హెడ్మాస్టర్, బిజెపి వాడించార్జ్ జూటూరు వెంకటేష్, ఉపాధ్యాయులు దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు. The post విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ.. appeared first on Visalaandhra .
ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో విజయవంతం చేయండి..
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ సీతా రామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో డిసెంబర్ 13 వ, 14వ తేదీలలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు యువర్ ఫౌండేషన్ నిర్వాహకులు, హాయ్ బ్రో చెస్ అకాడమీ అనంతపురం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ చెస్ టోర్నమెంట్లు ఎస్ నాగమణి మెమోరియల్ ఆల్ ఇండియా ఓపెన్ జస్ట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ జరుగు రెండు రోజులు భోజన […] The post ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పొందిన నందకుమార్ కు ఘన సన్మానం
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిఏ గా పనిచేస్తున్న గుర్రం నందకుమార్ డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పొందిన సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్లు , యం.జయప్రకాష్ గౌడ్ ,శివ శంకర్ , వన్నురప్ప తదితరులు ఉరవకొండలో నందకుమార్ స్వగృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసిఘనంగా సన్మానించి అభినందించారు. నందకుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ మేజరు […] The post డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పొందిన నందకుమార్ కు ఘన సన్మానం appeared first on Visalaandhra .
కోటి సంతకాల సేకరణకు ఉరవకొండలో అన్యుహస్పందన
కూటమి ప్రభుత్వము పై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఉరవకొండ నియోజకవర్గం లో విశేష స్పందన లభించిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా బుధవారం ఉరవకొండ పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బహిరంగ సమావేశాన్ని నిర్వహించారు […] The post కోటి సంతకాల సేకరణకు ఉరవకొండలో అన్యుహస్పందన appeared first on Visalaandhra .
strict measures |ప్రశాంత ఎన్నికలకు పోలీసుల పహారా
strict measures | ప్రశాంత ఎన్నికలకు పోలీసుల పహారా strict measures |
లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి
నూతనకల్ డిసెంబర్ 10 (జనం సాక్షి) రాళ్లు కర్రలతో దాడులకు దిగిన వైనం మరో 15 మందికి తీవ్ర …
సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సమావేశమై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కీలక నియామకాలపై చర్చించారు.చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవితో పాటు ఖాళీగా ఉన్న ఎనిమిది ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టులకు ఎంపికను ఖరారు చేయడమే ఈ సమావేశం లక్ష్యంగా సాగినట్టు సీఎన్ఎన్-న్యూస్18 వెల్లడించింది.ఈ నియామకాలను పరిశీలించే హై లెవల్ కమిటీని ఆర్టీఐ చట్టం సెక్షన్ 12(3) ప్రకారం ఏర్పాటు చేశారు.ప్రధానమంత్రి ఈ కమిటీకి […] The post సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ appeared first on Visalaandhra .
Health Center | 010 అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి..
Health Center | 010 అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి.. Health Center
Kodali Nani Steps Out After 18-Month Silence, Returns to Gudivada Politics
Former minister Kodali Nani has finally stepped back into the public eye after an eighteen-month absence. His defeat in the 2024 elections pushed him away from Gudivada, and health problems kept him confined mostly to Hyderabad. After undergoing heart surgery, he spent months in recovery and remained distant from active political life. His rare visits […] The post Kodali Nani Steps Out After 18-Month Silence, Returns to Gudivada Politics appeared first on Telugu360 .
RTC Bus Stand |పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
RTC Bus Stand | పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి RTC Bus Stand
ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో వెండి
కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కుకు చేరువ బంగారం ధరల గురించి అందరూ మాట్లాడుకుంటున్న వేళ, వెండి అనూహ్యంగా దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర చారిత్రక గరిష్ఠమైన రూ.2 లక్షల మార్కుకు అత్యంత చేరువగా వచ్చింది. బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.1.92 లక్షలు పలికి, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ అనూహ్య పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు, పారిశ్రామిక డిమాండ్ ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ […] The post ఆల్ టైమ్ రికార్డుకు చేరువలో వెండి appeared first on Visalaandhra .
Minister | ప్రజాసేవలో ముందుంటా Minister | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : నిరంతరం
Too Many Social Media Debates on Film Finances
Social media has opened doors for several discussions and the world is having access to several facts and rumors. Most of them are speculations but they are widely circulated and are accessed by the users. News about film actors and celebrities go viral in no time and the latest trend is all about the film […] The post Too Many Social Media Debates on Film Finances appeared first on Telugu360 .
సఫారీలపై విజృంభణ.. వన్డేల్లో కోహ్లీ ర్యాంక్ ఎంతంటే..
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో రెండు శతకాలు(135, 102), ఒక అర్థ శతకం (65 నాటౌట్) సాధించి.. భారత్ ఈ సిరీస్ని 2-1 తేడాతో విజయం సాధించేందుకు మార్గం సుగమం చేశాడు. అంతేకాక మొత్తం 302 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ క్రమంలో ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో తన ర్యాంకును మెరుగుపరచకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్లను వెనక్కి నెట్టి.. రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాక.. మొదటి ర్యాంకుకు అత్యంత చేరువలోకి వచ్చాడు కోహ్లీ. తాజాగా ప్రకటించిన ర్యాంకులలో 773 పాయింట్లతో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా.. 781 పాయింట్లతో రోహిత్ శర్మ మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరచుకొని మూడో స్థానంలో స్థిరపడ్డాడు. మొదటి స్థానంలో అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్, రెండో ప్లేస్లో ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో కుల్దీప్ తొమ్మిది వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలో అఫ్గానిస్థాన్ క్రికెటర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
Andhra Prabha Smart Edition |బిజినెస్ రూల్స్/అవినీతి/మెస్సీతో ఆట
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-12-2025, 4.00PM ఏపీలో బిజినెస్ రూల్స్ మారుస్తాం తిరుమల
ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా కృషి: చిరంజీవి
హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి విజన్ చాలా గొప్పదని ప్రశంసించారు. ‘‘తెలంగాణ రైజింగ్-2047 విజన్లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. హైదరాబాద్పై ప్రపంచ సినిమా దృష్టిసారిస్తుందని విశ్వసిస్తున్నా. ఈ గొప్ప కార్యక్రమంలో నా దిశానిర్దేశం కోరడం నాకెంతో ఆనందంగా ఉంది’’ అని చిరంజీవి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక వినోద రంగం విషయంలో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానని చిరంజీవి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఈవెంట్కు తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
చికెన్ మంచిదా? మటన్ మంచిదా??#telugupost #chicken #mutton ##healthbenefits
నా శాఖలో 10 వేల ప్రమోషన్లు ఇచ్చాం: పవన్ కల్యాణ్
ఉద్యోగులతో పవన్ కల్యాణ్ మాటామంతీటీటీడీలో అవినీతిని బయటకు తీస్తామన్న డిప్యూటీ సీఎం జీతాలు ఆలస్యం చేస్తున్న సర్పంచ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికగత ప్రభుత్వ హయాంలో బదిలీలు, పదోన్నతులకు రేట్ కార్డ్ పెట్టి వ్యాపారం చేశారని, తమ ప్రభుత్వంలో మాత్రం పారదర్శకంగా అర్హతకే ప్రాధాన్యత ఇచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గళగిరిలోని సీకే కన్వెన్షన్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉద్యోగులతో నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన శాఖలో పెండింగ్లో […] The post నా శాఖలో 10 వేల ప్రమోషన్లు ఇచ్చాం: పవన్ కల్యాణ్ appeared first on Visalaandhra .
ప్రతి శాఖలో ఆడిటింగ్ తప్పనిసరి : సీఎం చంద్రబాబు
ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్నే సవరించుకున్నామని, అలాంటిది ప్రజల మేలు కోసం నిబంధనలు మార్చడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం అమరావతిలో మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు, అసలు అనవసరమైన ఫైళ్లను సృష్టించే విధానానికే […] The post ప్రతి శాఖలో ఆడిటింగ్ తప్పనిసరి : సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
Shiva Maladharana |శివస్వాముల మాలధారణ
Shiva Maladharana | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్, మండల
Presiding |దూర ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రి ముందుగా పంపించాలి
Presiding | దూర ప్రాంతాలకు ఎన్నికల సామాగ్రి ముందుగా పంపించాలి Presiding |
Byreddy Sabari |పగటి పూట రైళ్లు నడపండి
Byreddy Sabari | పగటి పూట రైళ్లు నడపండి పార్లమెంట్లో గళం విప్పిన
Kammarpally |ఎంపీటీసీగా అనుభవముంది…
Kammarpally | ఎంపీటీసీగా అనుభవముంది… సర్పంచ్ గా గెలిపించండి.. కొత్తపల్లి హరిక అశోక్
Rally |కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్
Rally | కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్ Rally | నరసరావుపేట,
headache |తలనొప్పి కారణాలు –నివారణ మార్గాలు
headache తలనొప్పి కారణాలు – నివారణ మార్గాలు. headache ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Sumalatha |గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండ..
Sumalatha | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.. ఆశీర్వదించండ.. Sumalatha | నర్సంపేట రూరల్,
Govt |ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్లు
Govt | ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్లు Govt | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
MPDO office |విజయవంతంగా ప్రజాదర్బార్
MPDO office | విజయవంతంగా ప్రజాదర్బార్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ MPDO
స్టార్టప్ ల కోసం గూగుల్ తో కలిసి పనిచేయబోతున్నాం: రేవంత్
హైదరాబాద్: స్టార్టప్ కంపెనీను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్ను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కాకుండా కనీసం 1 బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ టి-హబ్ లో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. హైదరాబాద్లో ఏర్పాటవుతున్న స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలన్న లక్ష్యంతో పని చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్ లు యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నామని, అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలు ఎదగాలని, వీటిల్లో 2034 నాటికి కనీసం 10 స్టార్టప్లు సూపర్ యూనికార్న్ కంపెనీలుగా రేవంత్ రెడ్డి ఎదగాలన్నారు. 1998 లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇద్దరు మిత్రులు కలిసి కారిఫోర్నియాలో స్టార్టప్గా ప్రారంభించిన ఒక గ్యారేజీయే ఇప్పుడు గూగుల్గా అవతరించిందని, ఇదెంతో స్ఫూర్తి దాయకమైన అంశంమని, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక విజన్తో ముందుకు సాగుతూ, ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ను పరిచయం చేయాలన్న లక్ష్యంతో రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ 2047 విజన్పైన గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించామన్నారు. జాతీయ అంతర్జాతీయ కార్పోరేట్ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ విజన్ను ఆవిష్కరించామని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, అలాగే 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణ రాష్ట్రం ఎదగాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. పదిహేను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించబడిన అనేక స్టార్టప్లు ఇప్పుడు బిలియన్స్ డాలర్ల కంపెనీలుగా ఎదిగాయని, గూగుల్, ఆపిల్ , అమెజాన్, టెస్లా, మెటా వంటి ఎన్నో ఉదాహరణలు మనముందున్నాయని గుర్తు చేశారు. గడిచిన 25 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్లో ప్రారంభమైన చాలా స్టార్టప్లు పెద్ద పెద్ద కంపెనీలుగా ఎదిగాయని ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ విజన్లో స్టార్టప్లకు సంబంధించి మీ ప్రణాళిక ఏమని అడిగినప్పుడు, స్టార్టప్లను నేను ఫుట్బాల్ క్రీడతో పోల్చుతా, ఎందుకంటే నేను ఫుట్ బాల్ ఆడుతాను, ఫుట్బాల్లో సమిష్టి కృషి అవసరం, పట్టుదలతో సాధన చేయాలి. టీమ్ వర్క్తో పనిచేయాలి. చివరగా విజయం సాధించడం చాలా ముఖ్యం. స్టార్టప్లు కూడా అదే విధంగా పనిచేయాలి. హైదరాబాద్ ప్రస్తుతం వస్తు ఉత్పత్తి ఆధారిత స్టార్టప్లు, ఇన్నొవేటివ్ స్టార్టప్లు, ఐపీ ఇంటెన్సివ్ స్టార్టప్లపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కేవలం స్టార్టప్స్ మాత్రమే కాకుండా యునికార్న్ కంపెనీల హబ్గా ఎదగాలన్నది నా ఆకాంక్ష. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్లు యూనికార్న్స్ కంపెనీలుగా ఎదగాలని ఆశిస్తున్నాం అంటే కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీలు ఎదగాలి. అలాగే 2034 నాటికి వాటిల్లో కనీసం 10 సూపర్ యూనికార్న్ కంపెనీలుగా ఎదగాలి. రాష్ట్రంలో అందుకోసం అవసరమైన ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తాం. అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్టార్టప్లకు అవసరమైన సహకారం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ కలిసి పనిచేయబోతున్నాయని స్పష్టం చేశారు. స్టార్టప్ కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లతో స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఆ నిధిని వినియోగించుకుని తద్వారా భవిష్యత్తులో స్టార్టప్లు గూగుల్ స్థాయిలో లేదా కనీసం 1 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎదగాలని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Police Commissioner |భవానీల మనోభావాలను గౌరవించాలి
Police Commissioner | భవానీల మనోభావాలను గౌరవించాలి Police Commissioner | (ఆంధ్రప్రభ
Global Summit |పెట్టుబడుల వెల్లువతో కొత్త శకానికి నాంది
Global Summit | పెట్టుబడుల వెల్లువతో కొత్త శకానికి నాంది Global Summit
అవకాశం కల్పించనందుకు కోచ్ని చితకబాదారు..
గురువును దైవంలా భావించాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ, ఈ వ్యక్తులు మాత్రం తమకు అవకాశం కల్పించలేనదని గురువుపై తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పుదుచ్చేరిలో చోటు చేసుకుంది. పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ అండర్-19 కోచ్ ఎస్.వెంకటరమణ్పై ముగ్గురు ఆటగాళ్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో వెంకట రమణకు తీవ్ర గాయాలయ్యయి. ఆయన నుదుటిపై 20 కుట్లు పడ్డాయి. భజం విరిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమకు అవకాశం కల్పించనందుకే ఆ ఆటగాళ్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ విషయంపై ఎఫ్.ఎ.ఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘‘వెంకటరమణ్ నుదుటిపై 20 కుట్లు పడ్డాయి. భుజం విరిగింది. కానీ, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది. దాడికి పాల్పడిన ఆటగాళ్లు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాము. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ తీఅని సిఐ రాజేశ్ తెలిపారు.
Chennaraopet |గందరగోళం వద్దు..
Chennaraopet | గందరగోళం వద్దు… Chennaraopet | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : సమన్వయ
Mepma |అస్తి పన్నులను చెల్లించాలి…
Mepma | అస్తి పన్నులను చెల్లించాలి… Mepma | బోధన్, ఆంధ్రప్రభ :

20 C