పంచాయతీ పోరులో ప్రజాపాలనవైపే ప్రజలు
` ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.. ` ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం ` రూ.5లక్షల నష్టపరిహారం చెక్ను కుటుంబానికి అందజేసిన మహేష్ కుమార్ …
యాదవుల హృదయంలో రేవంత్ రెడ్డి ఎప్పటికీ నిలిచిపోతారు
` సదర్ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్ యాదవ్ హర్షం ` సీఎం రేవంత్తో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భేటి హైదరాబాద్(జనంసాక్షి):యాదవ్లకు ఎంతో ఇష్టమైన సదర్ను …
మెస్సీ`రేవంత్ జట్ల మధ్య నేడు ఫుట్బాల్ మ్యాచ్
` హాజరుకానున్న రాహుల్ ` నేటి మ్యాచ్కు భద్రత కట్టుదిట్టం ` టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి: సీపీ హైదరాబాద్(జనంసాక్షి): ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ కోసం …
ఆంధ్రా అక్రమ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం
` పోలవరం`నల్లమల్ల సాగర్ లింకు మేమొప్పుకోం ` సుప్రీం కోర్టులో వాదనలు వినిపించాలని తెలంగాణ నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ …
‘ఇథనాల్’పై తిరగబడ్డ రాజస్థాన్ రైతు
దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం.. రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు హనుమాన్గఢ్ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్, పంజాబ్, హర్యానా రైతులు …
13 dec cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
దేశాయి బీడీ కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. టియుసిఎల్ డిమాండ్
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : చట్టాన్ని ఉల్లంఘిస్తూ బీడీ కార్మికులను దోపిడీ చేయడం
ఒకసారి సర్పంచ్గా అవకాశం ఇవ్వండి..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సామాన్య కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డను, సర్పంచ్ గా
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : సర్పంచ్ అభ్యర్థి లావుడియా రజిత మోతిలాల్ ఓటర్లను కోరుతూ,
చాకెపల్లి లో గెలుపు బాటలో జంబి లక్ష్మి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలం చాకెపల్లి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత..
శివ్వంపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఉసిరికపల్లి చౌరస్తాలో, మండల ఫ్లైయింగ్ స్వాడ్ టీమ్
అభివృద్ధి అంటే మాటలతో కాదు… చేతలో చేసి చూపిస్తా
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నీతి, నిజాయతీతో గ్రామ అభివృద్ధి సేవలు చేస్తానని
వైభవంగా అయ్యప్ప మహా పడిపూజోత్సవం ..
కరీంనగర్ కల్చరల్, ఆంధ్రప్రభ : అయ్యప్ప స్వామి సామూహిక అష్టాదశ కలశ మహా
రెండు రోజుల్లో బెల్లంపల్లిలో పంచాయతీ ఎన్నికల పోరు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి
ఆశతో కాదు, ఆశయంతో మీ ముందుకు వస్తున్నా..
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే
ప్రపంచ కప్ అంధుల జట్టుకు పవన్ కళ్యాణ్ సత్కారం #Sports #PawanKalyan #AndhraPradesh #WomenCricket
సర్పంచ్ గా గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తాను
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ గా అన్ని
మాజీ ఎమ్మెల్యే ను కలిసిన సర్పంచ్, వార్డ్ సభ్యులు….
రేగొండ, ఆంధ్రప్రభ : మొదటి విడత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సర్పంచ్, వార్డ్
ఎమ్మెల్యే ని కలిసిన జగ్గయ్యపేట సర్పంచ్..
రేగొండ, ఆంధ్రప్రభ: గోరికోత్తపల్లి మండలంలోని జగ్గయ్యపేట గ్రామానికి కాంగ్రెస్ తరఫు సర్పంచ్ అభ్యర్థిగా
వేములవాడలో మరోసారి నాగుపాము దర్శనం #Vemulawada #SnakeRescue #TempleNews #RajarajeshwaraSwamy
Victims Emotion : దేవుడా.. ఏం పాపం చేశాం
Victims Emotion : దేవుడా.. ఏం పాపం చేశాం మారేడుమిల్లి దుర్ఘటనలో… బాధితులు
మేడారం అభివృద్ధి పరిశీలన మంత్రులు పొంగులేటి–సీతక్క #Medaram #Telangana #Ministers #Jathara
Independent |ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా జవ్వాజి రమేష్……
Independent | ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా జవ్వాజి రమేష్…… Independent | రేగొండ,
వ్యవసాయ పరిశోధన కేంద్రం లో కార్మికుల కూలీ రేట్లు పెంచాలి
విశాలాంధ్ర,కదిరి…పట్టణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం లో పని చేసే దినసరి కార్మికుల కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప అన్నారు. శుక్రవారం ఆయన వ్యవసాయ పరిశోధన శాఖ అధికారి భాస్కర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందచేశారు. అనంతరం ఆయన వ్యవసాయ కూలీల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో జీవనోపాధి కోసం వలసలు వచ్చి చాలి చాలాని కూలీతో తీవ్ర ఇబ్బందులు పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.మార్కెట్ […] The post వ్యవసాయ పరిశోధన కేంద్రం లో కార్మికుల కూలీ రేట్లు పెంచాలి appeared first on Visalaandhra .
MLA |ఎమ్మెల్యేని కలిసిన బుట్టాపూర్ సర్పంచ్….
MLA | ఎమ్మెల్యేని కలిసిన బుట్టాపూర్ సర్పంచ్…. MLA | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ
Pligrimage Tragedy అంతలోనే ఆనందం ఆవిరి.. Andhra Prabha Detail Report
Pligrimage Tragedy అంతలోనే ఆనందం ఆవిరి.. Andhra Prabha Detail Report
candidate |ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచ్….
candidate | ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచ్…. candidate | రేగొండ, ఆంధ్రప్రభ
3.02 కోట్ల IRCTC ఫేక్ అకౌంట్లు బ్లాక్.. #IRCTC #IndianRailways #AshwiniVaishnaw #FakeAccounts
special attention |మార్పుకోసం అవకాశం ఇవ్వండి…
special attention | మార్పుకోసం అవకాశం ఇవ్వండి… special attention | జైపూర్,
Local elections |గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం..
Local elections | గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం.. Local elections | టేకుమట్ల,
MLA |అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి
MLA | అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి MLA | నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ
MLA |అమూల్యమూన ఓటు వేసి గెలిపించండి
MLA | అమూల్యమూన ఓటు వేసి గెలిపించండి MLA | నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ
Aadyam Handwoven |చేనేతకు కొత్త చైతన్యం..
Aadyam Handwoven | చేనేతకు కొత్త చైతన్యం.. ఆంధ్రప్రభ : భారత చేనేత
MPDO |పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్న ఉద్యోగులు….
MPDO | పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్న ఉద్యోగులు…. MPDO | ఊట్కూర్,
State Govts |ఏజెన్సీ గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తా !
State Govts | ఏజెన్సీ గ్రామపంచాయతీని అభివృద్ధి చేస్తా ! State Govts
Nellore |మరణంలోనూ.. వీడని బంధం.. !
Nellore | మరణంలోనూ.. వీడని బంధం.. ! తోటపల్లి గూడూరు, ఆంధ్రప్రభ: శ్రీ
టమోటా వ్యర్థాలతో ఎకో-లెదర్! #Innovation #Mumbai #PETA #VeganFashion #EcoLeatherEDITOR NOTES
Govt |గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం…
Govt | గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాం… Govt | నిజాంపేట, ఆంధ్రప్రభ :
Flag March |ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి…
Flag March | ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి… Flag March | ధర్మపురి,
మరణించినా.. ఆదరించారు.. #Elections #Vemulawada #Sircilla #Telangana #ElectionCommission
చనిపోయిన వ్యక్తికి ఎక్కువ ఓట్లు
మరణించిన ఓ వ్యక్తి ఎన్నికల్లో గెలిచాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలంలోని చింతలతాన పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి మరణించినా
Jana Reddy : పెద్దాయన ఫిక్స్ అయినట్లేనా? పక్కన పెట్టేసినట్లుందిగా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత జానారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు
తత్కాల్ టికెట్ల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది.
Main wires |కర్రలే విద్యుత్ స్తంభాలు…
Main wires | కర్రలే విద్యుత్ స్తంభాలు… Main wires | దండేపల్లి,
Auto driver |ఆటో బోల్తా.. నాలుగురికి తీవ్ర గాయాలు…
Auto driver | ఆటో బోల్తా.. నాలుగురికి తీవ్ర గాయాలు… Auto driver
తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినా!!
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్
Social media |అభినందనలు పొందిన జాన్సన్ నాయక్…
Social media | అభినందనలు పొందిన జాన్సన్ నాయక్… Social media |
పిల్లలతో ఆటోపై స్టంట్ #Hyderabad #RoadSafety #TrafficPolice #ViralVideo #ChildSafety
ప్రయాణీకులకు 10000 రూపాయల వోచర్లు
ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Society |తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడి…
Society | తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడి… Society | జక్రాన్
Chandrababu : చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారయింది.
Prathap Reddy |ఆదరించి… అవకాశం ఇవ్వండి
Prathap Reddy | ఆదరించి… అవకాశం ఇవ్వండి Prathap Reddy | మక్తల్,
మ్యూచువల్ ఫండ్స్: మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇక్కడ చూడండి
మ్యూచువల్ ఫండ్ గురించి తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు జవాబులు ఈ కథనంలో చూడొచ్చు.ఒక మ్యూచువల్ ఫండ్ను ఒక పెద్ద విందు భోజనంలా ఊహించుకోండి. ఒక్కరే అన్ని రకాల వంటకాలను తయారు చేయడం కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది. కానీ, చాలా మంది స్నేహితులు కలిసి డబ్బు వేసుకుని, ఒక ప్రొఫెషనల్ వంట చేసే వ్యక్తిని నియమించుకుంటే, తక్కువ ఖర్చుతో అందరూ రకరకాల రుచులను ఆస్వాదించవచ్చు. మ్యూచువల్ ఫండ్ కూడా ఇలాంటిదే. ఇది చాలా మంది పెట్టుబడిదారుల నుండి […] The post మ్యూచువల్ ఫండ్స్: మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇక్కడ చూడండి appeared first on Dear Urban .
nominations |ప్రచారానికి తెర.. ప్రలోబాలకు ఎర..!
nominations | ప్రచారానికి తెర.. ప్రలోబాలకు ఎర..! nominations | తెలంగాణ న్యూస్
MLA |గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
MLA | గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం MLA | టేకుమట్ల, ఆంధ్రప్రభ
Rs.1.70 lakh |అభివృద్ధిని చూసి అభ్యర్థులను గెలిపించండి
Rs.1.70 lakh | అభివృద్ధిని చూసి అభ్యర్థులను గెలిపించండి Rs.1.70 lakh |
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది
SWATHI |అవకాశం కల్పిస్తే.. మరింత అభివృద్ధి చేస్తా..
SWATHI | అవకాశం కల్పిస్తే.. మరింత అభివృద్ధి చేస్తా.. నాగిరెడ్డిపల్లి కాంగ్రెస్ సర్పంచ్
రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..
శ్రీ సత్య సాయి సేవా సమితి..2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్యసాయి సేవా సమితి 2 టిఆర్టి సర్కిల్ సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, ఆచారి జనార్ధన, సుబ్రహ్మణ్యం, అశోకు, కాకుమాని విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మందికి ఉదయం పాలు బ్లడ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా బికే తులసమ్మ వ్యవహరించడం పట్ల […] The post రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. appeared first on Visalaandhra .
ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి.. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
శ్రీకాంత్ అక్కపల్లిని ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
village |ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయండి…
village | ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయండి… village | ధర్మపురి,
Sarpanch Candidate |మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తా….
Sarpanch Candidate | మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తా…. చిల్వా కోడూర్ గ్రామ
Voters |గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి
Voters | గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి Voters | ధర్మపురి,
ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలకు వేలంపాట.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రెండు వాహనాలైన ఒక టాటా ఇండికా కార్ ఒక ద్విచక్ర వాహనమును బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి పుట్టపర్తి సమక్షంలో ఈ వేలంపాట నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. బహిరంగ వేలంపాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డుతో పాటు రెండు వేల రూపాయలు టోకెన్ […] The post ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలకు వేలంపాట.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి appeared first on Visalaandhra .
Kodur | వినూత్న ప్రచారం చాప కింద నీళ్ల సాగుతున్న ప్రచారం.. Kodur
పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర, శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పదవ తరగతి చదువుతున్న బాల బాలికలకు 2087 మందికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా తొలుత వెయ్యి మందికి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం విద్యకు ఎన్నో […] The post పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ appeared first on Visalaandhra .
Be Alert |తుంగభద్ర నీరు ఆపేస్తారు
Be Alert | తుంగభద్ర నీరు ఆపేస్తారు Be Alert | కర్నూలు,
Rally |గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతా
Rally | గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతా Rally | ధర్మపురి, ఆంధ్రప్రభ
Gudigandla |గెలిపిస్తే గుడిగండ్లను అభివృద్ధి చేస్తా
Gudigandla | గెలిపిస్తే గుడిగండ్లను అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు
voters |ఒకసారి సర్పంచ్ గా గెలిపించండి
voters | ఒకసారి సర్పంచ్ గా గెలిపించండి voters | ధర్మపురి, ఆంధ్రప్రభ
ధర్మవరంలో సోకిన స్క్రబ్ టైఫస్ వ్యాధి..
కోలుకుంటున్నా వృద్ధురాలు చౌడమ్మవిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో స్క్రబ్ టైఫన్ వ్యాధి శాంతినగర్కు చెందిన 78 సంవత్సరాల చౌడమ్మకు సోకిందని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ జితేంద్రనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌడమ్మ ఈనెల నాలుగవ తేదీ జ్వరము వాంతులు కాళ్లు నొప్పులతో ప్రభుత్వాసుపత్రికి చేరిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిషన్ చేసిన తర్వాత ఓ అనుమానంతో ఈ నెల 8వ తేదీ రాపిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తదుపరి ఆ […] The post ధర్మవరంలో సోకిన స్క్రబ్ టైఫస్ వ్యాధి.. appeared first on Visalaandhra .
అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం
విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం అని బీఎస్పీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికార పార్టీనే అవమానకర చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కాన్వాయ్ అదే మార్గంలో వెళ్తూ ఈ అవమానాన్ని చూడకపోవడం బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా […] The post అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం appeared first on Visalaandhra .
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి..
రోటి క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు, సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలి లో […] The post ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
Jayaprakash Reddy |గెలిపిస్తే… సమస్తాపూర్ అభివృద్ధి చేస్తా
Jayaprakash Reddy | గెలిపిస్తే… సమస్తాపూర్ అభివృద్ధి చేస్తా సర్పంచ్ కాంగ్రెస్ బలపరిచిన
Andhra Prabha Smart Edition |బస్సు బోల్తా/ఐటీలో ఏపీకి/నేనూ సీఎం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-12-2025, 4.00PM ఘాట్లో బస్సు బోల్తా.. 9 మంది
OLD BRIDGE |అదుపుతప్పి లారీ బోల్తా..
OLD BRIDGE | అదుపుతప్పి లారీ బోల్తా.. రైలు కింద పడి లారీ
బైకును కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి…
విశాలాంధ్ర నందిగామ :-కారుని బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని మునగచర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 పై శుక్రవారం ఉదయం జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని మునగచర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 పై హైదరాబాద్ నుండి వస్తున్న కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న చలమాల శ్రీనివాసరావు(56) మరణించినట్లు గా తెలిపారు కారులో ప్రయాణిస్తున్న […] The post బైకును కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి… appeared first on Visalaandhra .
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో పెద్దపులి సంచారం #telugupost #tiger #latestnews
రష్యా-ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు: ట్రంప్ హెచ్చరిక
గత నెలలోనే 25 వేల మంది మరణించారని ట్రంప్ ఆవేదన రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం ఃమూడవ ప్రపంచ యుద్ధంఃగా పరిణామం చెందే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ, గత నెలలోనే 25,000 మంది ప్రజలు, సైనికులు ఈ యుద్ధంలో మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రక్తపాతం పట్ల ఆయన తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధం, […] The post రష్యా-ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు: ట్రంప్ హెచ్చరిక appeared first on Visalaandhra .
వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వీడియోలు, ఫొటోలపై అభ్యంతరం ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో, ఈ-కామర్స్ వేదికలలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయా పోస్టులను వెంటనే తొలగించేలా ఆదేశించాలని, వాటిని ప్రచారంలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ తరఫున ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు […] The post వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్ appeared first on Visalaandhra .
Ballot |కిర్గుల్ (బి)లో విస్తృత ప్రచారం
Ballot | కిర్గుల్ (బి)లో విస్తృత ప్రచారం Ballot | బాసర, ఆంధ్రప్రభ
COLLECTOR |పెన్షన్ పంపిణీలో తేడా రావొద్దు
COLLECTOR | పెన్షన్ పంపిణీలో తేడా రావొద్దు COLLECTOR | కర్నూలు ప్రతినిధి.
Winning |మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా
Winning | మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా Winning | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ
funds |సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
funds | సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా funds
అఖండ-2 చిత్రబృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించిన హైకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 14 వరకు కొనసాగనున్న మధ్యంతర ఉత్తర్వులుతదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానంనందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ-2 తాండవం చిత్ర బృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో పెంచిన ధరలతో […] The post అఖండ-2 చిత్రబృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట appeared first on Visalaandhra .
Neeraja |సర్పంచ్ గా గెలిపిస్తే ..
Neeraja | సర్పంచ్ గా గెలిపిస్తే .. Neeraja | గొల్లపల్లి, ఆంధ్రప్రభ
: మంత్రి నారా లోకేశ్విశాఖలో 20,000 సీట్ల సామర్థ్యంతో కాగ్నిజెంట్ క్యాంపస్ తక్షణమే 1,000 సీట్లతో టెక్ ఫిన్ సెంటర్ ప్రారంభంఇది రాష్ట్రానికి గేమ్ ఛేంజింగ్ అంటున్న మంత్రి నారా లోకేశ్ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి భారీ ఊపునిస్తూ, ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో భారీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. నగరంలో 20,000 సీట్ల సామర్థ్యంతో శాశ్వత క్యాంపస్కు భూమిపూజ చేయడంతో పాటు, తక్షణమే 1,000 సీట్లతో ఒక తాత్కాలిక టెక్ ఫిన్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, […] The post ఇకపై ఏపీ ప్రగతి పైపైకే… appeared first on Visalaandhra .
Security | సాంకేతిక నిఘా.. Security | విజయవాడ, క్రైమ్ ఆంధ్రప్రభ :
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಧ್ವಜಾರೋಹಣದ ನಂತರ ಮಂಗ ಬಂದಿದೆ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಧ್ವಜಾರೋಹಣದ ನಂತರ ಮಂಗ ಬಂದಿದೆ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అల్లూరి జిల్లా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయంప్రమాద స్థలాన్ని, బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డిచింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో 9 మంది మృతి చెందిన ఘటనఅల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 […] The post బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం appeared first on Visalaandhra .

14 C