SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

హౌసింగ్ లోన్ మోసం కేసులో దంపతులకు జైలు శిక్ష

గృహ రుణ మోసం కేసులో నాంపల్లి కోర్టు ఇద్దరు దంపతులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలు సిఐడి డిజి చారుసిన్హా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకులో తప్పుడు పత్రాలు సమర్పించి లోన్ పొందారని బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సిఐడి అధికారుల దర్యాపు ఆధారంగా నిందితులు వుప్పుల దశరథ్ నేత, వుప్పుల లక్ష్మిబాయిలను దోషులుగా నిర్ధారిస్తూ ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ, 30 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరిచింది. ఎర్రగడ్డలోని నేతాజీ నగర్‌కు చెందిన నిందితులు 2007లో ఎస్‌బిహెచ్, ఎయిర్ కార్గో బ్రాంచ్ నుండి రూ. 24,00,199- గృహ రుణాన్ని మోసపూరితంగా పొందారు. ఈ రుణం తీసుకునేందుకు నకిలీ పత్రాలను తనఖా పెట్టి జీడిమెట్లలో ఉన్న ఇంటికి రుణం పొందారు. నిందితులు ఆస్తి అసలు యజమానిగా నటించి, నకిలీ సంతకాలను చేసి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జిపిఎ తప్పుడు పత్రాన్ని సృష్టించి, దానిని నమోదు చేసుకున్నారు. వ్యవస్థాగత అంతరాలను ఉపయోగించుకుని, ఈ జంట నకిలీ పత్రాలను ఉపయోగించి ఒకే ఆస్తిని బహుళ అమ్మకపు రిజిస్ట్రేషన్లను సృష్టించారు. ఈ పత్రాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కూకట్‌పల్లి బ్రాంచ్, కెనరా బ్యాంక్, కుందన్‌బాగ్ బ్రాంచ్‌లలో సైతం నిందితులు రుణాలు పొంది, చివరికి అన్ని రుణ చెల్లింపులను ఎగవేసారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని అప్పటి ఎస్‌బిహెచ్ ఏజిఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సిఐడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసింది. విచారణ సమయంలో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. నకిలీ అమ్మకపు ఒప్పందం, తనఖా పత్రాలు, మోసపూరిత అమ్మకపు పత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులు, చేతిరాత పోలిక నమూనాలు, బ్యాంకు రికార్డులు సహా 60 పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మోసం, మోసం చేయడానికి ఫోర్జరీ, నకిలీ పత్రాన్ని నిజమైనదిగా ఉపయోగించడం, నేరపూరిత కుట్ర ఉన్నాయని కోర్టు బావించి నిందితులకు జైలు శిక్ష విధించింది.

మన తెలంగాణ 3 Dec 2025 8:26 pm

டிட்வா புயல் மழையால் விழுப்புரம் பேருந்து நிலையத்தில் வெள்ளமா?

டிட்வா புயல் மழை காரணமாக விழுப்புரம் பேருந்து நிலையத்தில் வெள்ளம் சூழ்ந்துள்ளதாக தவறான தகவலுடன் புகைப்படம் வைரலாகி வருகிறது.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 8:24 pm

Belt shops |ఆక‌స్మిక త‌నిఖీలు…

Belt shops | ఆక‌స్మిక త‌నిఖీలు… Belt shops | నాగర్ కర్నూల్,

ప్రభ న్యూస్ 3 Dec 2025 8:18 pm

ఇద్దరు భార్యలతో నామినేషన్లు

సర్పంచ్ పదవికి నామినేషన్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 8:10 pm

Power Loom Industry |జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే…

Power Loom Industry | జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే… Power

ప్రభ న్యూస్ 3 Dec 2025 8:08 pm

19 దేశాల ఇమిగ్రేషన్లకు ట్రంప్ బ్రేక్

19 దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా ట్రంప్ అధికార యంత్రాంగం నిలిపివేసింది. ఈ దేశాలు ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్నాయి. దీని మేరకు ఆయా దేశాల గ్రీన్ కార్డుల ఇతరత్రా వీసాల దరఖాస్తుల పరిశీలన తరువాతి ఆమోద ప్రక్రియకు కొంతకాలం బ్రేక్ పడుతుంది. యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం బుధవారం తమ వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన వెలువరించింది. శాంతి భద్రతల పరిరక్షణ అంశం ఇటీవల వైట్‌హౌస్‌కు సమీపంలోనే ఇద్దరు నేషనల్ గార్డ్‌పై దుండగుడి కాల్పులతో మరింత ప్రాధాన్యతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ పాలసీలో భారీ స్థాయి ప్రక్షాళనకు ట్రంప్ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 19 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఈ మేరకు ఆ దేశాల నుంచి ఎవరూ అమెరికాకు రాకూడదు. అమెరికా నుంచి అక్కడికి వెళ్లకూడదు. సంబంధిత దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తుల నిలిపివేత నిర్ణయం ఎప్పటివరకూ అమలులో ఉంచాలి? ఎప్పుడు ఉపసంహరించుకోవాలనేది ఇమిగ్రేషన్ వ్యవహారాల అధికారిక సంస్థ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో నిర్ణయానికి వదిలిపెడుతున్నట్లు ట్రంప్ అధికార యంత్రాంగం తెలిపింది. ప్రయాణ నిషేధం, ఇప్పుడు ఇమిగ్రేషన్ దరఖాస్తుల నిలిపివేతకు గురైన దేశాలలో అఫ్ఘనిస్థాన్, కాంగో, మయన్మార్, ఛాద్, గుయానా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్ , యెమెన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక ఈ దేశాలకు చెందిన వారు నిషేధం అమలుకు ముందు నుంచే అమెరికాలో ఉంటూ వస్తున్నా, అటువంటి వారిపై కూడా ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. వారి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో స్క్రూటిని చేయడం జరుగుతుందని అధికార వెబ్‌సైల్‌లో తెలిపారు.

మన తెలంగాణ 3 Dec 2025 8:07 pm

4 కోట్ల బీమా కోసం

మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద కోట్లాది రూపాయల బీమా పాలసీలు చేయించి

తెలుగు పోస్ట్ 3 Dec 2025 8:00 pm

Chiranjeevi thanks Venky for making MSG even more special

Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi are coming together for the first time ever for their upcoming huge entertainer, Mana Shankara Vara Prasad Garu. The movie is shaping up for a huge release for Sankranti 2026 and Victory Venkatesh is sharing screen for the first time with Chiru, in the film. Venkatesh finished shoot […] The post Chiranjeevi thanks Venky for making MSG even more special appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 7:57 pm

డీఆర్డీఓ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్‌ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:55 pm

Toll Free Number 1930 |సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

Toll Free Number 1930 | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:52 pm

నామినేషన్ వేసిన యువకుడు.. ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య

పంచాయతీ ఎన్నికల్లో  వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసిన యువకుడు ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్‌నగర్ మండలం, కంసాన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామంలోని 4వ వార్డు మెంబర్‌గా ఆవ శేఖర్ (24) నామినేషన్ వేశాడు. ఇదే వార్డులో ప్రత్యర్ధులు కంది యాదయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, నామినేషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి అతనిపై ఒత్తిడి చేశాడు. విత్ డ్రా చేసుకోకపోతే అంతు చూస్తానంటూ తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ బెదిరించాడు. ఈ ఒత్తిడిని తాళలేక మనస్తాపం చెందిన శేఖర్ మంగళవారం అర్ధరాత్రి షాద్‌నగర్ పట్టణ పరిధిలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శేఖర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:52 pm

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : టీమిండియా క్రికెటర్లు బుధవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:51 pm

విజయ్ హజారే టోర్నమెంట్ లో విరాట్

విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నాడు.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:49 pm

Viral: IndiGo Flight Delays Disrupt Travel at Hyderabad Airports

Passengers at Hyderabad’s Shamshabad Airport faced major disruptions as several IndiGo flights were delayed and a few were cancelled. RGIA officials stated that technical issues within IndiGo operations caused the chaos and issued an advisory asking travellers to check flight status before leaving home. The Hyderabad terminal saw long queues and rising tempers. Travellers who […] The post Viral: IndiGo Flight Delays Disrupt Travel at Hyderabad Airports appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 7:48 pm

డివైడర్ ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమీపంలోని కిష్టారం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..ఐదుగురు యువకులు కలిసి కారులో వెళుతుండగా కిష్టారం అంబేద్కర్ నగర్ సమీపంలో అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చండ్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామం, మహబాద్‌నగర్‌కు చెందిన ఎన్‌డి షాజీత్ (21), సత్తుపల్లి మండలం, కొమ్మెపల్లి గ్రామానికి చెందిన సిద్దేసి జాయ్ (21), మర్సకట్ల శశివర్ధన్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన తలారి అజయ్, మహబాద్‌నగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేయగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. కారులో ఉన్నవారి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లూరు వసుంధర యాదవ్, సత్తుపల్లి సిఐ తుమ్మల శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:46 pm

CC Cameras |పోలీస్ స్టేష‌న్స్‌ను సంద‌ర్శ‌న‌…

CC Cameras | పోలీస్ స్టేష‌న్స్‌ను సంద‌ర్శ‌న‌… CC Cameras | నాగర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:44 pm

Gold super Fast |గోల్డ్​ ధర తగ్గదోచ్..​

Gold super Fast | గోల్డ్​ ధర తగ్గదోచ్​.. ( ఆంధ్రప్రభ, బిజినెస్​

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:40 pm

Government lands |గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది

Government lands | గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది – ప్రభుత్వ విప్,

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:37 pm

ప్రతికూల పరిస్థితులను జయిస్తున్న ప్రతిభావంతులు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : ప్రతికూల పరిస్థితుల్లోనూ అకుంటత దీక్ష పట్టుదలతో విజయాలు

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:35 pm

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా ప్రకటన.. హార్దిక్ ఈజ్ బ్యాక్

రాయ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. బుధవారం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. 2025 ఆసియా కప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల పంజాబ్‌తో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో హార్దిక్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక, గాయపడి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మాన్ గిల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, అతని ఎంపిక తుది ఫిట్‌నెస్ పరీక్షపై ఆధారపడి ఉంటుంది. ఇక, రింకు సింగ్‌ను జట్టు నుండి తొలగించారు. ఇటీవల జట్టులోకి తీసుకున్నా.. ఎక్కువ మ్యాచ్‌ల్లో రింకూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ బ్యాట్స్‌మన్ అవకాశం ఇచ్చినప్పుడల్లా తన ప్రతిభను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన T20I సిరీస్‌లో ఒకే ఒక్క అవకాశం లభించింది కానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు సౌతాఫ్రికా సిరీస్ కు ఎంపికనే చేయలేదు. కాగా, డిసెంబర్ 9 నుంచి భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ, సంజు శాంసన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.

మన తెలంగాణ 3 Dec 2025 7:35 pm

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్

ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున పార్లమెంట్ భవనంలోనే ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ అయి ఈనెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్ గురించి సిఎం రేవంత్‌రెడ్డి అరగంట పాటు ప్రధానికి వివరించారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీని సిఎం రేవంత్ కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందచేసింది. దీనికి రూ.43,848 కోట్ల అంచనా వ్యయమయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని ప్రధానికి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణభాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సిఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:32 pm

తక్కువ ప్రీమియం ఆఫర్లా? తస్మాత్ జాగ్రత్త!

ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆరోగ్య, జీవిత, వాహన నష్టాల వంటి ఊహించని ఆర్థిక

ప్రభ న్యూస్ 3 Dec 2025 7:29 pm

Hyderabad : కోకాపేట ఈ వేలం.. ఈ సారి ధర ఎంతో తెలుసా?

హైదరాబాద్ లోని కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధర పలికింది

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:19 pm

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టు మృతి చెందగా.. మరో ముగ్గురు DRG జవాన్లు చనిపోయినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బుధవారం జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్ల మృతదేహాలను భద్రత బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో భద్రత దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

మన తెలంగాణ 3 Dec 2025 7:18 pm

ഫാക്ട് ചെക്ക്: ബുർഖ ധരിച്ച മുസ്ലിം സ്ഥാനാർഥി? പ്രചാരണം വ്യാജം

മലപ്പുറം വേങ്ങര ഗ്രാമ പഞ്ചായത്തിലെ യുഡിഎഫ് സ്ഥാനാർഥിയെന്ന തരത്തിലാണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 3 Dec 2025 7:07 pm

Transport facility |మార‌ని చెంచుల వెతలు…

Transport facility | మార‌ని చెంచుల వెతలు… Transport facility | అచ్చంపేట,

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:59 pm

బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ.. హుస్నాబాద్: సిఎం రేవంత్

కరీంనగర్: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని.. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారని.. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. 60 ఏళ్ల కల నెరవేర్చిన సోనియమ్మను కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం అందించి ఇక్కడికి వచ్చానని సిఎం చెప్పారు. సోనియమ్మతోపాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ప్రధాని మోడీని కలిసి గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానించి వచ్చానన్నారు. డిసెంబర్ 3 కు ఒక ప్రత్యేకత ఉంది. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చిన రోజు ఇది. తెలంగాణ కోసం శ్రీకాంత చారి అమరుడైన రోజు ఇది. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండున్నరేళ్లు పూర్తి చేసుకునే లోగా మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశాం. రూ. 8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశాం. లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించాం. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్ కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు కానీ హుస్నాబాద్ ను అభివృద్ధి చేయలేదు. గత పాలకుల్లా మేం హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తాం. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. పదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవి మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలు. సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్లని ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి అని సిఎం పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 3 Dec 2025 6:46 pm

Central Zone |సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Central Zone | సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ Central

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:45 pm

100 crores |రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి

100 crores | రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి 100

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:41 pm

Venkatesh wraps up Mana Shankara Vara Prasad Garu

Victory Venkatesh has been roped in to play an important role in Megastar Chiranjeevi’s upcoming movie Mana Shankara Vara Prasad Garu which is in the last leg of shoot. The talkie part has been completed last month and a song on Chiranjeevi, Venkatesh has been shot in a set in Gachibowli for five days. Venkatesh […] The post Venkatesh wraps up Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 6:22 pm

Document Registration |డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..!

Document Registration | డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..! Document Registration | తాండూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:18 pm

Vehicles |తనిఖీలు ముమ్మరం!

Vehicles | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:14 pm

AP |పాడి రైతులకు సదవకాశం…

AP | పాడి రైతులకు సదవకాశం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : పాడి

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:08 pm

Devotional songs |సనాతన ధర్మం మానవాళికి ఆదర్శం..

Devotional songs | సనాతన ధర్మం మానవాళికి ఆదర్శం.. ఊట్కూర్ లో ఘనంగా

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:07 pm

Future centers |దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు

Future centers | దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు Future centers |

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:01 pm

Meeting |అండ‌గా ఉంటా.. అధైర్య ప‌డొద్దు

Meeting | అండ‌గా ఉంటా.. అధైర్య ప‌డొద్దు Meeting | నెల్లూరు (రూరల్),

ప్రభ న్యూస్ 3 Dec 2025 6:00 pm

40 years |క్యాల్షియమ్ లోపంతో…

40 years | క్యాల్షియమ్ లోపంతో… ఎముకల దృఢత్వం తగ్గుతుంది 40 years

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:53 pm

Team India : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ టీం ఇండియా స్క్కాడ్ ఇదే

భారత్ లో దక్షిణాఫ్రికాతో తలపడే టీ20 సిరీస్ కు జట్టును బీసీసీఐ ప్రకటించింది.

తెలుగు పోస్ట్ 3 Dec 2025 5:51 pm

Physical Endurance |క్రీడలతో శారీరక మాన‌సికోల్లాసం

Physical Endurance | క్రీడలతో శారీరక మాన‌సికోల్లాసం Physical Endurance | శ్రీకాకుళం,

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:49 pm

సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి..

పరకాల, ఆంధ్రప్రభ : హిందూ దేవతలను అవమానించే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:48 pm

Ys Sharmila : పవన్ పై వైఎస్ షర్మిల సెటైర్లు విన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 3 Dec 2025 5:37 pm

గైక్వాడ్, కోహ్లీ సెంచరీల మోత.. సౌతాఫ్రికాకు భారీ టార్గెట్?

రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ(102), రుతురాజ్ గైక్వాడ్(105)లు అద్భుత సెంచరీలతో చెలరేగారు. తర్వాత కెప్టెన్ కెఎల్ రాహుల్(66 నాటౌట్) మరోసారి అర్థశతకంతో కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. జడేజా(నాటౌట్) 24 పరుగులు, యశస్వీ జైస్వాల్ 22 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నంద్రీ బర్గర్‌, లుంగి ఎన్గిడిలు చెరో వికెట్ తీశారు.

మన తెలంగాణ 3 Dec 2025 5:29 pm

Village People |లక్ష్మాపూర్, కారేగాం సర్పంచ్ లు ఏకగ్రీవం..

Village People | లక్ష్మాపూర్, కారేగాం సర్పంచ్ లు ఏకగ్రీవం.. Village People

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:26 pm

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పార్టీని, తనను నమ్ముకుని పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:22 pm

Exclusive: Dil Raju Dreams Lineup for 2026

Top producer Dil Raju is eager about his comeback and he took a pause from shoots. He has lined up six films for Sri Venkateswara Creations and the top producer announced that they will be announced officially in the next few months. All these films will feature stars and top actors along with his nephew […] The post Exclusive: Dil Raju Dreams Lineup for 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 5:22 pm

Rs 3.24 crore |లోవోల్టేజి సమస్యల‌కు శాశ్వ‌త‌ పరిష్కారం

Rs 3.24 crore | లోవోల్టేజి సమస్యల‌కు శాశ్వ‌త‌ పరిష్కారం Rs 3.24

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:21 pm

Boya Valmikulu |ఎస్టీ జాబితాలో చేర్చాలి..

Boya Valmikulu | ఎస్టీ జాబితాలో చేర్చాలి.. Boya Valmikulu | నంద్యాల

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:18 pm

YCP Office |మాయమాటలతో కాలక్షేపం..

YCP Office | మాయమాటలతో కాలక్షేపం.. YCP Office | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:16 pm

CM Revanth |పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ..

CM Revanth | పీఎం మోడీతో సీఎం రేవంత్ భేటీ.. CM Revanth

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:10 pm

Rising 2047 Vision |గ్లోబల్​ సమ్మిట్​కు రండి..

Rising 2047 Vision | గ్లోబల్​ సమ్మిట్​కు రండి.. రాహుల్​ గాంధీ, ప్రియాంక

ప్రభ న్యూస్ 3 Dec 2025 5:03 pm

పారిశ్రామికవేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా?: కిషన్ రెడ్డి

హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండానే హిల్ట్ పాలసీ తీసుకువచ్చారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ కోసం వేసిన కమిటీ సచివాలయంలో ఉండి నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. రైతులకు సహకారం అందించకుండా పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలకు ఒక విధానం.. రైతులకు ఒక విధానమా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేలా అవినీతి జివొను తెచ్చారని మండిపడ్డారు. వేల ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్సులకు అనుమతి ఇస్తే ట్రాఫిక్ పరిస్థితి ఏంటీ? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మన తెలంగాణ 3 Dec 2025 4:55 pm

గొట్లపల్లిలో నామినేషన్ పత్రాల చోరి?

పెద్దేముల్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్స్ వేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురికావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చోరికి గురైనట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గొట్లపల్లి క్లస్టర్ పరిధిలో గొట్లపల్లి, గిర్మాపూర్, జయరాంతాండా పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను స్వీకరించారు. అయితే, బుధవారం పంచాయతీ కార్యాలయం తాళం ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ ఉమశంకర్ ప్రసాద్, DSP యాదయ్యలు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మన తెలంగాణ 3 Dec 2025 4:49 pm

Madhurnagar|నిందితుల‌తో ఆ ప‌ని చేయించిన పోలీసులు…

ఆంధ్ర‌ప్ర‌భ , హైద‌రాబాద్ : నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చిన్న చిన్న

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:47 pm

Dead |కాలువలో పడి యువకుడు

Dead | ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : వరంగల్ జిల్లా గీసుకొండ

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:44 pm

రుతురాజ్, కోహ్లీ అద్భుత సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్ పూర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లు అద్భుత సెంచరీలతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14)లు తర్వగా ఔటైనా.. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ లు ధనా ధన్ బ్యాటింగ్ తో బౌండరీలు బాదుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది అతనికి తొలి వన్డే శతకం. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన గైక్వాడ్ 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇక, కోహ్లీ 90 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(100), కెఎల్ రాహుల్(14)లు ఉన్నారు.  

మన తెలంగాణ 3 Dec 2025 4:23 pm

Railway station |నాటు బాంబుల కలకలం..

Railway station | నాటు బాంబుల కలకలం.. భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:20 pm

NBK’s Akhanda 2 Censor, First Time Ever Feat

Nata Simham Nandamuri Balakrishna’s much-awaited devotional action drama Akhanda 2 is all set to roar into theatres worldwide on December 5th, with premiere shows scheduled for tomorrow both in India and overseas. In a rare and first time ever feat, the film has received a single censor certificate for all languages. As known, Akhanda 2 […] The post NBK’s Akhanda 2 Censor, First Time Ever Feat appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 4:19 pm

Rashmika urges to fight against AI Misuse

The latest technology is being misused and a lot of netizens are misusing Artificial Intelligence to generate fake images and are tampering the privacy of celebrities. Especially the heroines and movie actors are targeted and a lot of AI generated images are being circulated across the internet and social media platforms. Actress Rashmika Mandanna had […] The post Rashmika urges to fight against AI Misuse appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 4:17 pm

Breaking News|నామినేషన్ పత్రాలు గాయబ్

Breaking News| వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గిర్మాపూర్(Girmapur)

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:17 pm

వెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్

వెల్దుర్తి, డిసెంబర్ 3 (జనం సాక్షి ):మెదక్ జిల్లావెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ …

జనం సాక్షి 3 Dec 2025 4:17 pm

అప్పాజీపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

మెదక్, డిసెంబర్ 3( జనం సాక్షి ):మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ …

జనం సాక్షి 3 Dec 2025 4:12 pm

Andhra Prabha Smart Edition|డెత్​ వారెంటే/గొడ్డుకారం/తొలి అడుగు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 03-12-2025, 4.00PM అది డెత్​ వారెంటే.. కేంద్రంపై సోనియా

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:08 pm

Railway Police |కంసాన్ పల్లిలో విషాదం..!

Railway Police | కంసాన్ పల్లిలో విషాదం..! Railway Police | షాద్

ప్రభ న్యూస్ 3 Dec 2025 4:02 pm

Unique title considered for Ravi Teja’s Next?

Mass Maharaj Ravi Teja has recently commenced the shoot of his next film without any announcement and launch. The film is a realistic attempt directed by Shiva Nirvana and the first schedule of the film has been wrapped up. The makers are considering ‘Irumudi’ as the title of the project and it is quite unique […] The post Unique title considered for Ravi Teja’s Next? appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 4:02 pm

నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్

గంభీరావుపేట, డిసెంబర్ 03 (జనం సాక్షి ):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట స్థానిక ఎన్నికల్లో భాగంగాగ్రామ పంచాయతీ మూడో …

జనం సాక్షి 3 Dec 2025 4:02 pm

YSR CP |శరీరానికే కానీ.. మనసుకు కాదు..

YSR CP | శరీరానికే కానీ.. మనసుకు కాదు.. YSR CP |

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:54 pm

Response |కృష్ణపట్నంలో వెలుగులు

Response | కృష్ణపట్నంలో వెలుగులు Response | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:53 pm

APSPDCL Office |అదే –మా లక్ష్యం..

APSPDCL Office | అదే – మా లక్ష్యం.. APSPDCL Office |

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:49 pm

Nagabandham Climax: Unbelievable Spending

Abhishek Nama’s pan-India epic Nagabandham is presently progressing with its high-stakes climax shoot underway at Ramanaidu Studios. The team is currently filming what is said to be one of the most ambitious finale sequences ever attempted in a mythological action drama. Starring young hero Virat Karrna and produced by Kishore Annapureddy and Nishitha Nagireddy, an […] The post Nagabandham Climax: Unbelievable Spending appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 3:47 pm

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ఘడ్ లో మరోసారి భద్రతా దళాలు, మావోయిస్టుల మద్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలం నుంచి మావోల మృతదేహాలతోపాటు భారీగా తుపాకులు, ఆయుధ సామాగ్రిని  భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఇటీవల పెద్ద ఎత్తున మావోయిస్టులు, పోలీసుల ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఇందులో మావోల టాప్ కమాండర్లు కూడా ఉన్నారు.మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుండగా.. మరోసారి ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాగా, మావో అగ్ర కమాండర్ హిడ్మాను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 3 Dec 2025 3:42 pm

Farmer… for you |రైతన్నా.. మీ కోసం

Farmer… for you | రైతన్నా.. మీ కోసం Farmer… for you

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:40 pm

BRS |హ‌స్తం గూటికి బీఆర్ఎస్ నాయకులు

BRS | చిట్యాల, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే వేముల

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:37 pm

Nominations |నాలుగు సర్పంచ్ ప‌ద‌వులు ఏకగ్రీవం..

Nominations | నాలుగు సర్పంచ్ ప‌ద‌వులు ఏకగ్రీవం.. Nominations | కోటగిరి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:25 pm

Himanshu Shukla |అప్రమత్తంగానే ఉండాలి..

Himanshu Shukla | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : అధికారులందరూ అప్రమత్తంగానే ఉండాలి

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:15 pm

Rs.13 lakhs |అదే ప్రభుత్వ లక్ష్యం..

Rs.13 lakhs | అదే ప్రభుత్వ లక్ష్యం.. Rs.13 lakhs | అనంతపురం

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:14 pm

Andhra prabha |అన్నివర్గాల అభివృద్ధికి కృషి

Andhra prabha | అన్నివర్గాల అభివృద్ధికి కృషి Andhra prabha | కొండాపూర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:07 pm

NDA Gears Up for Big Legislative Push to Secure Amaravati’s Future

The NDA government is now pushing with full force to pass an amendment that will officially declare Amaravati as the capital of Andhra Pradesh. According to senior officials, the Centre is determined to complete the process within the ongoing winter session, even if it requires moving the bill at short notice. This move comes after […] The post NDA Gears Up for Big Legislative Push to Secure Amaravati’s Future appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 3:07 pm

The Raja Saab : Longest film for Prabhas ?

Reigning pan-India superstar Prabhas seems to be setting a new trend with his films. Unlike his contemporaries who insist crisp runtime for their films, Prabhas appears to be unperturbed with the duration of his movies as long as he is content with the overall output. For his previous three films, Kalki, Salaar and Adipurush, the […] The post The Raja Saab : Longest film for Prabhas ? appeared first on Telugu360 .

తెలుగు 360 3 Dec 2025 3:04 pm

Rising Global Summit |తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రండి

Rising Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రండి కేంద్ర‌

ప్రభ న్యూస్ 3 Dec 2025 3:01 pm

Revealed |బలహీనపడిన వాయుగుండం

Revealed | బలహీనపడిన వాయుగుండం Revealed | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 3 Dec 2025 2:56 pm

Check Post |వాహ‌నాల‌ తనిఖీలు…

Check Post | వాహ‌నాల‌ తనిఖీలు… Check Post | బోధన్ టౌన్,

ప్రభ న్యూస్ 3 Dec 2025 2:54 pm

Encounter |నలుగురు మావోయిస్టుల మృతి

Encounter | నలుగురు మావోయిస్టుల మృతి Encounter | బీజాపూర్, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 3 Dec 2025 2:50 pm

Under 14 Cricket |రాష్ట్ర స్థాయి క్రికెట్‌లో రాణించాలి

Under 14 Cricket | రాష్ట్ర స్థాయి క్రికెట్‌లో రాణించాలి మంత్రి డాక్టర్

ప్రభ న్యూస్ 3 Dec 2025 2:43 pm

ఢిల్లీ యూనిర్సిటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు కలకలం..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని రామ్జాస్ కళాశాల, దేశబంధు కళాశాలలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాంబు స్క్వాడ్, ఢిల్లీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. కాగా, ఢిల్లీలో తరచుగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఆందోళనలకు గురిచేస్తోంది. ఇక, మంగళవారం కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన  కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తర్వాత దర్యాప్తు చేసిన అధికారులు అది ఫేక్ బాంబు బెదిరింపుగా గుర్తించారు.

మన తెలంగాణ 3 Dec 2025 2:32 pm