ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 19-09-2025
విమానం ఇంజిన్లో ఇరుక్కున్న…..
విశాఖపట్నం నుండి హైదరాబాద్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లి బయలు దేరి
అమెరికాలో మహబూబ్నగర్ వాసి మృతి
అమెరికాలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రమాదవశాత్తు బులెట్ తగిలి మొహమ్మద్ నిజాముద్దీన్(29) అనే విద్యార్థి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ పట్టణానికి చెందిన నిజాముద్దీన్ 2016లో ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో అమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి, ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగ ఒప్పందం ముగియడంతో, పొడగింపు […]
ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్ లో ఇరుక్కున్న పక్షి
ఎయిర్ ఇండియా విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పక్షి ఇరుక్కోవడంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం 2:20 గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఈ విమానం ఇంజిన్లో పక్షి ఇరుక్కొని ఫ్యాన్ రెక్కలు దెబ్బతినడంతో […]
స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి మృతి
కుత్బుల్లాపూర్ దూలపల్లి లో స్నేహితుల మధ్య పాత కక్షలతో జరిగిన గొడవ లో ఓ వ్యక్తిని రాడ్ తో కొట్టటం తో తీవ్ర గాయాలు అయ్యి మృతి చెందాడు.షాపూర్ నగర్ కు చెందిన క్రేన్ ఆపరేటర్ ఆనంద్ దూలపల్లి కి చెందిన అలీ,శ్రీకాంత్ గౌడ్ లు స్నేహితులు. వీరి మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ రోజు సాయంత్రం దూలపల్లి లో ఓ షేడ్ లో మద్యం సేవించిన స్నేహితులు అది మనసులో పెట్టుకుని ఆనంద్ తో […]
‘కల్కీ’ సీక్వెల్ నుంచి దీపికా ఔట్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 ఎడి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అద్భుతమైన విజువల్స్, మైథాలజి కాన్సెప్ట్, స్టార్ నటుల కలయికతో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తూ మేకర్స్ ప్రీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఎడిలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా […]
హిమాయత్ నగర్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షుడిగా
మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్దం
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యతా అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్కు తుదిరూపు ఇవ్వడం జరిగిందని వరంగల్ ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం లభించిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభించి వందరోజుల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని […]
ED Raids Heat Up: Sasikala-Linked Benami Case Back in Spotlight
The Enforcement Directorate (ED) has once again turned the spotlight on Sasikala, the long-time aide of late Tamil Nadu Chief Minister J. Jayalalithaa, by launching fresh raids in connection with a ₹200 crore bank fraud. On Thursday, ED officials carried out searches across at least ten locations in Chennai and Hyderabad as part of a […] The post ED Raids Heat Up: Sasikala-Linked Benami Case Back in Spotlight appeared first on Telugu360 .
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కువైట్ నుండి వచ్చిన ఒ ప్రయాణికుడు ఐరన్బాక్స్లలో బంగారం తరలిస్తూ అగష్టు 22వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రెండు ఐరన్ బాక్సు లను వదిలి వెళ్ళాడు. ఐరన్ బాక్సులను ఓపెన్ చేసి చూడడంతో అందులో 1261.800 గ్రాముల బంగారు ఆభరణాలు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారు ఆభరణాలను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 1.25 కోట్లు ఉంటుందని […]
హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు..నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది: కిషన్రెడ్డి
హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదు, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా నగరాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ […]
దుర్గగుడి చైర్మన్ గా బొర్రా గాంధీ…
ఆంధ్రప్రభ, విజయవాడ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడలోని
రేపు ఛత్తీస్ఘడ్కు మంత్రి ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఛత్తీస్ఘడ్ పర్యటనకు వెళ్తున్నారు. సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు ముంపు అంశంపై ఛత్తీస్ఘడ్ ఇరిగేషన్ మంత్రితో మంత్రి ఉత్తమ్ సమావేశంమై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టు సమార్ధం పెంపు, కృష్ణా బేసిన్లో అదనపు నీటి వినియోగానికి, రిజర్వాయర్ల నిర్మాణాల కోసం వెంటనే డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డిటిఆర్) రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అదేశించారు. Also Read: ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు […]
Deepika’s Exit: A Hot Topic in Bollywood Circles
Bollywood beauty Deepika Padukone is left in shock after Vyjayanthi Movies broke the news that the actress would no longer be a part of Kalki 2898 AD sequel. There are a lot of speculations about the demands of Deepika Padukone and her exit from the sequel of the prestigious film Kalki 2 has added fuel […] The post Deepika’s Exit: A Hot Topic in Bollywood Circles appeared first on Telugu360 .
అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా
తార్నాక పరిధిలో ముగ్గురు మహిళలు జట్టుగా మారి..అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా కొట్టి వారి వద్ద విలువైన వస్తువులు చోరీ చేసి మాయమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ యువకుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి.. ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమగా మాట కలిపింది. మాదాపూర్ లోని హోటల్లో గది బుక్ చేశానంటూ ఆశచూపింది. ముంబయి నుంచి వచ్చేందుకు విమాన టిక్కెట్ల సొమ్ము వసూలు చేసింది. ఆశ వెళ్లిన […]
ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి : కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా
ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం..పలు గ్రామాలు జలమయం
ఉత్తరాఖండ్ను గురువారం మరోసారి వరద బీభత్సం దెబ్బతీసింది. ఉత్తరాఖండ్లోని ఛమోలీ జిల్లాలోని గోపేశ్వర్ ప్రాంతంలో భారీ కుండపోత వర్షాలు తరువాత కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. 11 మంది గల్లంతు అయ్యారని అధికార వర్గాలు తెలిపాయి.జిల్లాలోని నాలుగు గ్రామాల వర్షాల ధాటికి భీతిల్లాయి. ఎక్కడ చూసినా చెట్లు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, ఇళ్లపై కొండచరియలు కూలడంతో జనజీవితం అస్థవ్యవస్థం అయింది. కుంటారీ గ్రామంలో ఓ వ్యక్తి శవాన్ని అక్కడి చెత్తాచెదారంలో కనుగొన్నారు. […]
ఎసిబి వలలో ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్
అవినీతి అధికారులు ఎంతమంది పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగంలో పని చేస్తున్న అధికారులలో మార్పు రావడం లేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట ఎసిబి వలలో లంచగొండి అధికారులు చిక్కుతున్నారు. తాజాగా ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట తహశీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. కొత్తకోట మండల పరిధిలోని నిర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు తన ఇనాం భూమిని ఓఆర్ చేసుకోవాలని దరఖాస్తు చేసుకోగా సంబంధిత ఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిలు ఆదేశాలు జారీ చేశారు. […]
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రg శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు
అఫ్జల్సాగర్లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వర్షాలు సృష్టించిన బీభత్స పరిస్థితి కారణంగా వీధుల్లో వరద ప్రవాహం తీవ్రతకు మాంగార్బస్తీలో నాలుగు రోజుల క్రితం ఇంటి ఎదుట మంచం తీస్తున్న క్రమంలో మామ, అల్లుడు రామ్, ఆర్జున్లు కాలు జారి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహ వేగానికి ఇద్దరు గల్లంతైన సంఘటన విధితమే. గురువారం అల్లుడు అర్జున్ మృతదేహం హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరాన ఉన్న యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం కాలువలో మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని చూసిన స్థానికులు వలిగొండ పోలీసులకు […]
ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ను వైసీపీ
బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కేసులో నలుగురు అరెస్ట్
ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అర్జించవచ్చని ఆశ కల్పించి రూ. 4.87 కోట్ల రూపాయలను కాజేసిన ఘటనలో టిజిసిఎస్బి (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) నలుగురిని అరెస్ట్ చేసింది. దీనికి సంబధించిన వివరాలు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంకు చెందిన ఒక వ్యక్తి వాట్సప్ ద్వారా పెట్టుబడి పెడితే అధికంగా లాభాలు అర్జించవచ్చని వచ్చిన మెసెజ్తో రెండు నెలల్లో రూ. 4.87 కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. ఈ […]
ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం
సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ ఎమ్మెల్యే పి .శశిధర్ రెడ్డి , బిఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు సి.కళ్యాణ్రావు, లలితరెడ్డి తదతరులతో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం కర్ణాటక ,మహారాష్ట్ర సిఎంలు సమావేశాలు పెట్టుకున్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ 2013లో ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. […]
ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ‘మహావతార్ నరసింహా’ ఒటిటి రిలీజ్ ఎప్పుడంటే..
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనం సృష్టించింది ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha). యానిమేషన్ సినిమా అయినప్పటకీ.. ఈ సినిమా అందరికి తెగ నచ్చేసింది. నరసింహా అవతారం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. థియేటర్లో అందరినీ అలరించిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘మహావతార్ నరసింహా’ త్వరలోనే ఒటిటిలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా పలు భాషల్లో నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. […]
Teja Sajja ranked among IMDB Popular Indian Celebrities
Teja Sajja, who has been riding high on the sensational success of Mirai, now has yet another reason to celebrate. The young star has secured the #9 spot among the IMDb Popular Indian Celebrities of the Week, marking a significant milestone in his rising career. This recognition comes at a time when Mirai is not […] The post Teja Sajja ranked among IMDB Popular Indian Celebrities appeared first on Telugu360 .
Kamal Haasan lines up Four Projects
Legendary actor Kamal Haasan is back on the track with Vikram. The film got him the needed boost as producer and he is now lining up back-to-back films. His last outing Thug Life directed by Mani Ratnam was a massive debacle but Kamal Haasan did not lose any money through the film. He has four […] The post Kamal Haasan lines up Four Projects appeared first on Telugu360 .
ఆసియాకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్థాన్
అబుదాబీ: ఆసియాకప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. గ్రూప్ బిలో శ్రీలంక జట్టుతో ఆఫ్ఘానిస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి అఫ్ఘాన్ (Afghanistan) జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే శ్రీలంక ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో కూడా అద్భుత ప్రదర్శన చేసి లీగ్ దశని విజయంతో ముగించాలని భావిస్తోంది. మరోవైపు అఫ్ఘాన్ గ్రూప్ దశలో హాంగ్కాంగ్పై విజయం సాధించగా.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో […]
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ తన అంతర్జాతీయ
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా నక్సలైట్ మృతి
తొమ్మిది సంఘటనల్లో కావలసిన మహిళా నక్సలైట్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో గురువారం ఎన్కౌంటర్లో హతమైంది. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గడిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్డి, పెర్మా పారా గ్రామాల మధ్య ఉన్న అటవీ కొండపై ఉదయం కాల్పులు జరిగాయి. రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డిఆర్జి) బృందం సోదా ఆపరేషన్ కోసం బయలుదేరిందని ఇక్కడి అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందాక […]
సెంట్రల్ సాఫ్ట్ వేర్ వాడి ఓటర్లపేర్లు తొలగించారు: రాహుల్ గాంధీ
కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశం ఉన్న బలమైన నియోజకవర్గాలలో ఓటర్లను మూకుమ్మడిగా తొలగించారని ఆరోపించారు. ఇందుకు సాఫ్ట్ వేర్ ఉపయోగించి కేంద్రీకృత పద్ధతులలో దారుణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ ఓటరు ఐడీలను వేరే రాష్ట్రాలలో నుంచి, నకిలీ లాగిన్ లు, ఫోన్ నెంబర్ లను ఉపయోగించి కుట్రపూరితంగా తొలగించారని రాహుల్ […]
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి బంగారాన్ని కొందరు దుండగులు మాయం చేశారు. ఏకంగా కేజీల్లోనే బంగారాన్ని నొక్కేశారు. ఆలయంలో ప్రస్తుతం 4.5 కిలోల బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. రూ.5 కోట్లు విలువ చేసే బంగారం మాయం కావడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ దేవస్థానమ్ బోర్డు (టిడిబి) అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు […]
Bhadrakaali will be realistic and unique – Vijay Antony
After the success of Maargan, Vijay Antony is starring in Bhadrakaali, his landmark 25th film. The movie trailer has created huge anticipation with Vijay’s character being a major suspense and surprising factor. Now, the actor has interacted with media sharing interesting insights about it. Vijay Antony stated that the movie’s unique approach towards politics and […] The post Bhadrakaali will be realistic and unique – Vijay Antony appeared first on Telugu360 .
Upendra radiates charm from Andhra King Taluka
Andhra King Taluka starring Ram Pothineni has been one of the most anticipated movies. Ever since the first glimpse release, where Ram playing a movie buff showcased his love for movies, the buzz for this movie had been high. The special movie has Upendra in a prominent role, too. The popular actor is celebrating his […] The post Upendra radiates charm from Andhra King Taluka appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తా: మంత్రి పొంగులేటి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తానని కెటిఆర్కు మంత్రి పొంగలేటి సవాల్ విసిరారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్పై మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికో మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా త్వరలో వచ్చే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి కెటిఆర్ ఆలోచించాలని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు. మూడున్నర సంవత్సరాల తర్వాత కెటిఆర్ ఇండియాలో ఉంటావా? లేదా ఫారిన్లో ఉంటావా? […]
Kishkindhapuri gave me nightmares in theatres – Anil Ravipudi
Bellamkonda Sreenivas has been choosing interesting and different scripts without sticking to one genre. His recent release, Kishkindhapuri has become a clean hit at the box office. Sahu Garapati has produced the film in the direction of Koushik Pegallapati. The movie team held success meet with Sai Durgha Tej, Anil Ravipudi, Vassista Mallidi, Bobby Kolli, […] The post Kishkindhapuri gave me nightmares in theatres – Anil Ravipudi appeared first on Telugu360 .
సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రెండుసార్లు పార్టీ తరఫున గెలిచానని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు చాలా అభిమానమని, మా కుటుంబమే […]
అంచనాలు లేకుండా వచ్చి సరి కొత్త రికార్డ్స్#TeluguPost #telugu #post #news
తక్షణమే కులగణన చేపట్టాలి…సీపీఐ
విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: తెలంగాణ తరహాలో జనగణన లో కులగణన శాస్త్రీయంగా తక్షణమే చేపట్టాలని అనంతపురము సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేసింది. గురువారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన నీలం రాజశేఖరరెడ్డి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యము నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరహాలో జనగణనలో కులగణన చేపట్టాలని అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలోని […] The post తక్షణమే కులగణన చేపట్టాలి… సీపీఐ appeared first on Visalaandhra .
Andhra Pradesh : ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ లు వీరే
ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు
స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి
విశాలాంధ్ర……డీ హి రే హల్.. స్తానిక అవసరాలకు మాత్రమె ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవాలని ఎస్ఐ గురుప్రసాడు రెడ్డి అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు తప్ప ఇసుక కు డబ్బు కట్టనవసరం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించడం,ఇసుకను అవసరం లేకుండా డంప్ చేయడం కూడా నేరమన్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న […] The post స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి appeared first on Visalaandhra .
రూ.3.5 కోట్లు సమర్పయామి శ్రీశైలం, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీశైలంలో వేంచేసిన
పల్లెకు పివి కేకే పీజీ కళాశాల సిబ్బంది అభినందనలు..
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:విద్య ప్రదాత,శ్రీ బాలాజీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు , మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పల్లె స్వగృహంలో పివి కేకే పీజీ కళాశాల ప్రిన్సిపల్ డా. వై మునికృష్ణారెడ్డి పుష్పగుచ్చం, పండ్లు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కామర్స్ హెచ్ ఓ డి జి .శ్రీనివాస రావు, అధ్యాపకులు టి. హరీష్ ,జి .దామోదర్ నాయుడు,పి .షేక్షావలి ,వి భువనేశ్వరి, డా. పి. దుర్గప్ప, పి. సంజీవ ,సిహెచ్ సూర్యలక్ష్మి , […] The post పల్లెకు పివి కేకే పీజీ కళాశాల సిబ్బంది అభినందనలు.. appeared first on Visalaandhra .
హెల్త్ సెంటర్ సిబ్బంది పరుగో పరుగు
హెల్త్ సెంటర్ సిబ్బంది పరుగో పరుగు ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరు
ఆ దేశంలో టి-20 సిరీస్.. విండీస్కి కొత్త కెప్టెన్
వెస్టిండీస్ (West Indies) జట్టు త్వరలో నేపాల్తో టి-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో పాల్గొనే జట్టును వెండీస్ ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయి హోప్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో అకీల్ హొసేన్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. షార్జా వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టి-20లు జరగనున్నాయి. సెప్టెంబర్ 27, 28, 30 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తమ జట్టును వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది. షాయి […]
చలో మెడికల్ కాలేజీకి నో ఫర్మిషన్
చలో మెడికల్ కాలేజీకి నో ఫర్మిషన్ నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వైసీపీ
(ఆదోని , ఆంధ్రప్రభ) : కర్నూలు (Kurnool) జిల్లా, ఆదోని మండలం పరిధిలో
కుండపోత.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు #heavyrain #hyderabadnews #latestnews #telugupost
ప్రాచీన స్వర్ణ కంకణం అదృశ్యం#TeluguPost #telugu #post #news
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం
విశాఖపట్నం: ఈ మధ్యకాలంలో పలు విమానాలు పెను ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటున్నాయి. తాజాగా ఎయిరిండియాకు చెందిన ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు విమానం హైదరాబాద్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొంత సమయానికే విమాన రెక్కలలో ఓ పక్షి ఇరుక్కుపోయింది. పక్షి ఇరుక్కోవడంతో విమాన ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బ తిన్నాయి. ఇది గమనించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ […]
ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అసెంబ్లీలోనీ శాసన మండలి(Legislative
ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కు తప్పిన ప్రమాదం
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
కేరళలో అరుదైన వ్యాధి..#TeluguPost #telugu #post #news
తమిళ తంబీలుగా గుర్తింపు తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా కరకంబాడి(Karakambadi)
Hyderabad : సాయంత్రం అయితే గుండెదడ... హైదరాబాద్ పై పగబట్టిన వరుణుడు
హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వర్షం మొదలయింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది
(ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో) : ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పక్వానికి వచ్చిన
అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లాలలో పల్లె అభిమానులు, టీడీపీ ,బీజేపీ,జనసేన కార్యకర్తలు, విద్యాసంస్థలు అధ్యాపకులు అనంతలో జనసంద్రంగా మారిన పల్లె నివాసం విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యా ప్రదాత, నిరుపేదల పెన్నది, ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురంలోనీ పల్లె నివాసంలో గురువారం కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, వియాన్, వన్మా, వియ్యంకులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ,ఆయన సతీమణి సౌభాగ్య రాణి, యాజమాన్యం ప్రతినిధి […] The post అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
కేఎం బాధ్యతలు స్వీకారం కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు ఫారెస్ట్ సర్కిల్(Forest
జిఎస్టి అమలు గేమ్ ఛేంజర్ గా మారింది: చంద్రబాబు
అమరావతి: జిఎస్టి సంస్కరణలు.. పేదల జీవితాల్లో ప్రభావం చూపుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో సిఎస్టి, వ్యాట్ వంటి పన్నుల విధానం ఉండేదని అన్నారు. జిఎస్టి సంస్కరణలపై ఎపి శాసన సభలో చర్చ జరిగింది. ఈ సభలో సిఎం మాట్లాడుతూ..గతంలో 17 రకాల పన్నులు, 13 రకాల సర్ ఛార్జ్ లు ఉండేవని, వాజ్ పేయీ హయంలో జిఎస్టి సంస్కరణలు తీసుకువచ్చారని తెలియజేశారు. అందరినీ ఒప్పించి అరుణ్ జైట్లీ జిఎస్టి సంస్కరణలను అమలు చేశారని, […]
( నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ ) : జిల్లాలో వివిధ పరిశ్రమలు,
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తనిఖీ
చేసిన డిఐ ఈ ఓ, అండ్ ఆర్ జె డివిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా డిఐఇఓ చెన్నకేశవులు, ఆర్జెడి సురేష్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రగతి గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆధునిక విద్యా విలువలను పెంపొందిస్తూ విద్యార్థినీలకు అవగాహన కలిగించేలా బోధన విలువలు పాటించాలని తెలిపారు. గతంలో కన్నా ఈ సంవత్సరం మరింత మెరుగైన […] The post ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తనిఖీ appeared first on Visalaandhra .
రాహుల్ ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం: ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగించారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిప్పికొట్టింది. రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవమని పేర్కొంది. అన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం అసాధ్యమని వెల్లడించింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓట్లు తొలగించలేదని.. ఆన్లైన్లో మరెవరూ తొలగించలేరని స్పష్టం చేసింది. ‘‘2023లో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయి. […]
బిజెపికి అనుబంధంగా కేంద్ర ఎన్నికల సంఘం
డిసిసి అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి సంతకాల సేకరణను ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని డిసిసి అధ్యక్షులు వై.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.గురువారం ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక కవిత హోటల్ సమీపంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారంలో […] The post బిజెపికి అనుబంధంగా కేంద్ర ఎన్నికల సంఘం appeared first on Visalaandhra .
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ ఎస్
వారాసిగూడలో వర్ష బీభత్సం #heavyrain #floods #hyderabadnews #rescue #telugupost
బెల్ట్ షాపులను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం
మద్యానికి బానిస అవుతున్న యువత శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విచ్చలివిడి బెల్ట్ షాపుల వల్ల మద్యానికి యువత బానిస అవుతుందని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి గురువారం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం బెల్ట్ షాపులు ఉండవని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన […] The post బెల్ట్ షాపులను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం appeared first on Visalaandhra .
Dasara Biggies banking on Star Power
Pawan Kalyan’s OG and Rishab Shetty’s Kantara: Chapter 1 are the biggies that are in the Dasara race. Both these films are carrying huge expectations and the makers have minimized the promotions to live up to the expectations. Pawan Kalyan will promote OG for three days and the trailer cut is getting ready. The film […] The post Dasara Biggies banking on Star Power appeared first on Telugu360 .
Is Deepika Padukone demanding Too Much?
The makers of Kalki 2898 AD gave a shock after they announced that top actress Deepika Padukone is no longer a part of Kalki 2898 AD sequel. From the past few months there are rumors that Deepika Padukone is demanding big money and the makers who approached her are in search of other options. Sandeep […] The post Is Deepika Padukone demanding Too Much? appeared first on Telugu360 .
స్థల సేకరణకు రెవెన్యూ కసరత్తు చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో పరిశ్రమలకు
గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు..ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.దీనికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.ఈ సవరణలు ఆమోదం పొందితే, భవిష్యత్తులో విడుదలయ్యే నోటిఫికేషన్ల నుంచే అమలులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్, జనరల్ అప్టిట్యూడ్) ఉంటాయి.ఒక్కోటి 120 మార్కులకు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఈ రెండింటిని కలిపి ఒకే పేపర్గా నిర్వహించనున్నారు.మొత్తం మార్కులు 150గా నిర్ణయించే […] The post గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు..ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ! appeared first on Visalaandhra .
ఆలయ అభివృద్ధికి సహకరించండి ఏర్పేడు, ఆంధ్రప్రభ : క్రీస్తుపూర్వం రెండు మూడు శతాబ్దాల(Centuries)
ఆంధ్రప్రభ, అనంతపురం : నూతన మద్యం పాలసీలో భాగంగా రెండవ దఫా రీ
ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుమారు రూ.3,500 కోట్ల విలువ కలిగిన ఈ భారీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, దిల్లీ రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు.నిందితుల సంస్థలు, కార్యాలయాలు, అనుబంధ ప్రదేశాలపై దాడులు నిర్వహించి ఆధారాలు సేకరించారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లోని 20 చోట్ల ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. జైలులో 9 మంది […] The post ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు appeared first on Visalaandhra .
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. అంతేకాదు.. అక్రమంగా తొలగించిన ఓటర్ల జాబితాలోని వ్యక్తులను మీడియా ముందుంచారు రాహుల్ గాంధీ. ఇదే అంశంపై గురువారం మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఇది కేవలం ఓట్ల జాబితా సమస్య కాదని, […] The post ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది appeared first on Visalaandhra .
అసెంబ్లీలో తీర్మానం చేయండి అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : రాజకీయాలు, మతాలు, కులాల(castes)కు
కల్కి సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె ఔట్#TeluguPost #telugu #post #news
ఒక్కసారిగా కూలిన కొండచరియలు #telugupost #uttarakhand #cloudburst #viralvideo
వామన రావు హత్య కేసులో.. మంథని కోర్టుకు సిబిఐ బృందం
మంథని : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో (Vamana Rao Case) సిబిఐ విచారణ ప్రారంభమైంది. వామన్ రావు దంపతుల హత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచారాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా వామన్ రావు స్వగ్రామమైన గుంజపడుగు వెళ్లి వివరాలను సేకరించారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులు బెయిల్పై […]
‘ఒజి’ నుంచి మరో అప్డేట్.. కీలక పాత్రలో ప్రకాశ్రాజ్
పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచేసింది. ఒక్కొక్కటి సినిమా నుంచి అప్డేట్లు వస్తున్నాయి. చతాజా చిత్ యూనిట్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో నటుడు ప్రకాశ్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ‘సత్య దాదా’ అనే పాత్రలో కనిపించనున్నారు. […]
వ్యవసాయాధికారిపై వేటు ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నిడుమనూరు(Nidumanur)
జేసీ సమక్షంలో ఖరారు కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో ఐదు
రైతుల కోసం రూ.రెండు కోట్ల విరాళం
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : మిర్యాలగూడ శాసనసభ్యులు (Miryalaguda MLA) బత్తుల లక్ష్మారెడ్డి మరోసారి
ముకరా- కే గ్రామస్తుల వినూత్న నిరసన
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్ లైన్ డిజిటల్ లావాదేవీల్లో జాతీయస్థాయిలో
నేను నటిగానే మిగిలిపోవాలనుకోవట్లేదు..#TeluguPost #telugu #post #news
నంద్యాల జిల్లా వలవల నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో
YSRCP : జగన్ కు చంద్రబాబు అలా చెక్ పెడుతున్నారా? వైసీపీ మైలేజీ పెరగకుండా?
వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉండటం మంచిదేమో.
పాక్ ఫీల్డర్ నిర్లక్ష్యం. అంపైర్ తలకి తీవ్ర గాయం..
దుబాయ్: ఆసియా (Asia Cup) కప్ టోర్నమెంట్లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారత్తో జరిగిన మ్యాచ్లో హ్యాండ్షేక్ వివాదం.. ఆ తర్వాత మ్యాచ్ రెఫరీని తొలగించాలని డిమాండ్ చేయడం.. నిన్న యుఎఇతో జరిగే మ్యాచ్ని తొలుత బాయ్కాట్ చేయడం.. ఆ తర్వాత గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ మ్యాచ్లో […]
రైతుల యూరియా కోసం 2 కోట్లు ఇచ్చిన MLA #telugupost #ureashortage #cmrevanthreddy #lakshmareddy
Andhra Pradesh Assembly Sees Heated Debate Over Farmers’ Concerns
The political temperature is once again rising in Andhra Pradesh as both the Assembly and Legislative Council sessions kicked off with heated exchanges and high drama. The Andhra Pradesh Legislative Assembly began at 9 AM, with Speaker Ayyannapatrudu initiating the Question Hour. MLAs raised several issues concerning the public, and ministers responded accordingly, maintaining the […] The post Andhra Pradesh Assembly Sees Heated Debate Over Farmers’ Concerns appeared first on Telugu360 .
రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా?: పేర్నినాని
అమరావతి: ఎపి మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడమే సరిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. 2007లో ఎండోమెంట్ కమిషన్ వారు 130 మంది ఆక్షన్ లో పాల్గొన్నారని, 130 మంది ఆక్షన్ లో పాల్గొంటే తాను భూమి ఎలా కొట్టేస్తాను? అని నిలదీశారు. 130 మందిలో 30వ వ్యక్తి మంత్రి గారి మనిషిని తానే కొనేస్తానా? అని రియల్ […]