Bigg Boss 9 Telugu: Heated Arguments and Emotional Bonds in Nomination Episode
The latest episode of Bigg Boss Telugu 9 unfolded with a mix of emotions — from post-elimination tears to fiery nomination fights. After Bharani’s shocking exit, the house was filled with tension, strategy, and drama. Aftermath of Bharani’s Exit The episode began with the emotional aftermath of Bharani’s eviction. Divya broke down in tears, missing […] The post Bigg Boss 9 Telugu: Heated Arguments and Emotional Bonds in Nomination Episode appeared first on Telugu360 .
Heavy Rain Alert : నాలుగు రోజుల పాటు వానలే వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
అల్లూరి జిల్లాలో జడ్పిటిసి దారుణహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. కొయ్యూరు జడ్పిటిసి వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం పెదపేట వద్ద సోమవారం ఉదయం జడ్పిటిసి నూకరాజును గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. గత జడ్పిటిసి ఎన్నికలలో వైఎస్ఆర్సిపి తరపున గెలుపొందారు. గతంలో కూడా నూకరాజుపై అతడి వ్యతిరేక వర్గీయులు దాడి చేశారు. నూకరాజు హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని అతడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి వైసిపి ఎంఎల్ఎ విశ్వేశ్వర రాజు ఆందోళన చేపట్టారు. గతంలో నూకరాజుకు ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
Chandrababu : అందుకే విశాఖకు గూగుల్ వచ్చింది
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు
Venkatesh joins Mana Shankara Vara Prasad Garu
The Diwali break for Tollywood celebrities has come to an end and all the actors are heading back to shoots. Victory Venkatesh will be seen in a crucial role in Megastar Chiranjeevi’s upcoming movie Mana Shankara Vara Prasad Garu. The actor has joined the sets today and the shoot is happening in Hyderabad. Venkatesh will […] The post Venkatesh joins Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. దీపావళి తర్వాత ఎంతో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది.
చిరంజీవి ఇంట దీపావళి సందడి #chiranjeevi #tollywood #diwali2025 #hyderabad #anilravipudi #megastar
అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికాలో చదువుతున్న హెచ్-1 బి ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించిందని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకే హెచ్-1బి ఫీజు లక్ష డాలర్లు అందజేయాలని అన్నారు. ఈ మేరకు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ ప్రకటన విడుదల చేసింది. విదేశీ వృత్తినిపుణులు అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకోవాలంటే హెచ్1 బీ వీసా దరఖాస్తులు తప్పనిసరి. ఈ వీసా దరఖాస్తు రుసుం ప్రస్తుతం 2000 నుంచి 5000 డాలర్ల వరకు ఉండగా, ఇప్పుడు అమాంతంగా లక్ష డాలర్లకు వన్టైమ్ చెల్లింపుగా పెంచడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి దేశం నుంచి నైపుణ్యం కలిగిన వారిని అమెరికా సంస్థలు ఆహ్వానించడం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతుండగా ఇప్పుడు ఈ వీసా భారం ఆ అవకాశాలపై పిడుగుపటినట్టయింది. ప్రస్తుతం హెచ్1 బి వీసాలు కలిగి ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, కొత్త దరఖాస్తుదారులకే లక్ష డాలర్ల రుసుం వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వం వివరణ కొంత ఊరట కలిగిస్తున్నా భవిష్యత్ పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
సేవా స్పూర్తి – సమాజ భద్రతకు ప్రతీకగా పోలీసుల త్యాగం – మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్ విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి :అమరులైన పోలీసు సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తూ రాజమహేంద్రవరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన “పోలీస్ కమేమరేషన్ డే” కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పోలీసు […] The post పోలీసు అమర వీరులకు ఘన నివాళి appeared first on Visalaandhra .
ఆ విషయం బయటకు చెప్పాల్సిందే.... చెప్పాను: విశాల్
హైదరాబాద్: 'మకుటం' సినిమాలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీపై అభిమానులకు కొత్త అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నానని వివరించాడు. మకుటం సినిమాకు రవి అరసు దర్శకత్వం వహించగా సూపర్ గుడ్ ఫిల్మ్ నిర్మాతగా వ్యవహిరిస్తోంది. విశాల్ కు 35వ మూవీకాగా నిర్మాణ సంస్థకు మాత్రం 9వ మూవీ. రవితో విశాల్కు విభేదాలు రావడంతో తానే దర్శకత్వం వహిస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మకుటం సినిమా సెకండ్ లుక్ను ప్రేక్షకులతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తానని కలలో కూడా అనుకోలేదని, అనివార్య కారణాలతో తాను బాధ్యత తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మూవీ అంటే కమిట్మెంట్ ఉండడంతో పాటు ప్రేక్షకులు, నిర్మాతల నమ్మకాన్ని వమ్ముచేయకుండా నిలబెట్టుకోవడం అని తెలిపారు. మళీ సినిమాపై రీ వర్క్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తున్నానని, ఇది తన కొత్త ప్రయాణం అని విశాల్ స్పష్టం చేశారు.
Gold Rates Today : బంగారం, వెండి ధరలు మరింత తగ్గనున్నాయా? ఇదే కారణమా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి
Teja Sajja’s Mirai : The Real Diwali Winner
Teja Sajja’s Mirai has emerged as one of the biggest hits of 2025 in Telugu cinema. The film has grossed an impressive ₹155 crores worldwide, marking Teja’s consecutive blockbuster to achieve this milestone at the box office. After a sensational theatrical run, the film began streaming on Jio Hotstar from October 10th. Within hours of […] The post Teja Sajja’s Mirai : The Real Diwali Winner appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గేదెప్పుడు?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
కూటమి పాలనలో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారీ
— వైసిపి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు. విశాలాంధ్ర – కడియం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, దీనివలన అమాయక ప్రజలు కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్నారని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైసిపి జిల్లా […] The post కూటమి పాలనలో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారీ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – కడియం : రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక (బుర్రిలంక) గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారికి దీపావళిని పురస్కరించుకొని అమ్మవారికి ప్రీతికరమైన తీపి పదార్థాలతో భక్తులు 60 రకాల నైవేద్యాలు సమర్పించారు. సుమారు 200 కేజీల తీపి పదార్థాలు తో అమ్మవారిని సుందరంగా తీర్చదిద్దారు, గత 5 సంవత్సరాలుగా ఈ అలంకరణ చేస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. ముసలమ్మ అమ్మవారు స్వీట్స్ అలంకరణలో 24 వ తేదీ శుక్రవారం వరకు భక్తులకు […] The post స్వీట్స్ తో అమ్మవారి అలంకరణ appeared first on Visalaandhra .
కొత్త అల్లుడికి 200 వంటకాలతో విందు | Godavari Style Diwali Feast
పండుగను సేవతో కలిపి జరుపుకోవడం స్ఫూర్తిదాయకం
–మంత్రి కందుల దుర్గేష్. విశాలాంధ్ర – కడియం : పండుగను సేవతో కలిపి జరుపుకోవడం స్పూర్తిదాయకం అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం దీపావళి సందర్భంగా, రాజమండ్రి ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో, చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివ రత్న గణపతి ఆధ్వర్యంలో, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య […] The post పండుగను సేవతో కలిపి జరుపుకోవడం స్ఫూర్తిదాయకం appeared first on Visalaandhra .
Muhurat Trading : నేడు మూరత్ ట్రేడింగ్
దీపావళి పండగ సందర్భంగా పెట్టుబడి పెట్టేవారు మంచి రోజుగా భావిస్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక... నామినేషన్లకు నేడే చివరి రోజు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు మంగళవారంతో ముగుస్తుంది. ఇవాళ చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామనేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఈ ఉప ఎన్నికలలో ప్రధాన పార్టీలు సహా స్వతంత్య్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 127 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్పేట ఎంఆర్ఒ కార్యాలయంలో దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీపక్ రెడ్డి తరపున ఇప్పటికే ఆయన భార్య ఒకసెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం హైలంకాలనీలో అమ్మవారి దేవాలయంలో దీపక్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. హైలంకాలనీ నుంచి యూసుఫ్గూడ బస్తీ వరకు బిజెపి ర్యాలీ చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బిజెపి ఎంపిలు, ఎంఎల్ఎలు పాల్గొననున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీత గోపీనాథ్, కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్లను అక్టోబర్ 22న ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ తేదీ 24కాగా నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.
Samantha celebrates Diwali With Raj Nidimoru
Top actress Samantha has been always in news due to various reasons. After parting ways with Naga Chaitanya, Samantha has been leading a single life and the actress battled with health issues. The actress also took a break from work and she is now returning back with several projects. From the past few months, there […] The post Samantha celebrates Diwali With Raj Nidimoru appeared first on Telugu360 .
Weekend Box-office: Dude and K Ramp Impress
Diwali 2025 is on Monday this year and to utilize the advantage of the holiday weekend, four films tested their luck in Telugu. Kiran Abbavaram’s K Ramp, Siddhu Jonnalagadda’s Telusu Kada and Priyadarshi’s Mithra Mandali are the straight Telugu films for Diwali. Dude is a film featuring Pradeep Ranganthan and the film was made in […] The post Weekend Box-office: Dude and K Ramp Impress appeared first on Telugu360 .
శ్మశానంలో దీపావళి వేడుకలు |Unique Diwali Tradition in Karimnagar
BJP : నేడు దీపక్ రెడ్డి నామినేషన్
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నేడు తన నామినేషన్ ను దాఖలు చేయనున్నారు.
నిజామాబాద్: బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో రియాజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రియాజ్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు సమక్షంలో కుటుంబ సభ్యులు రియాజ్ అంత్యక్రియలు జరిపారు. నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం పోలీసులు రియాజ్ ను అరెస్టు చేసి వైద్య పరీక్షల నిమిత్త జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రియాజ్పై కాల్పులు జరపడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు.
Ys Jagan : నేడు తాడేపల్లికి వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు
Andhra Pradesh : నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు
ఢిల్లీ: దీపావళి అంటే రంగురంగుల వెలుగుల పండుగ. కన్నుల విందుగా కనిపించే ఈ పండగ ముఖ్యంగా పిల్లలకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. కానీ ఈ పండగ సందర్భంగా బాణాసంచా కాల్పులతో వాయు కాలుష్యం పెరగడంతో ప్రజలను తీవ్ర అస్వస్థతకు గురువుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా గాలి నాణ్యత పడిపోయింది. హర్యానా ప్రాంతాల్లో ఒకవైపు పంట వ్యర్థాల దగ్ధాలతో వాయు కాలుష్యం పెరుగుతుంటే ఈ దీపావళి వచ్చే సరికి వాయు కాలుష్యం మరింత కమ్ముకుని రావడం ఏటా తీవ్ర సమస్యగా తయారవుతోంది. ఢిల్లీలో భారీగా పెరిగిన గాలి కాలుష్యం, గాలి నాణ్యత సూచి 491కు చేరుకుంది. గత రెండు రోజులతో పోలిస్తే మరింత వాయు కాలుష్యం పెరిగింది. దీపావళి టపాసులతో పాటు వ్యవసాయ వ్యర్థాలు కాల్చడంతోనే వాయు కాలు ప్రమాదకర స్థాయికి చేరుకుందిని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ విభాగం వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యుఐ) 0100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని సూచిక. గాలి నాణ్యత 447 కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఆదివారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక ప్రకారం వివిధ ప్రాంతాలలో ద్వారకా(417ఎక్యుఐ), అశోక్ నగర్(404), వాజిర్ పూర్(423), అనంద్ విహార్(404)గా ఉంది. అస్తమా రోగులు ఊపిరి పీల్చుకోవడంతో కష్టంగా మారింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నారు. రోడ్ల మీదికి వస్తే చాలు ఊపిరి ఆడడంలేదు.
Telangana : నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఈరోజు పోలీసు అమరవీరుల సంస్మరణదినం జరగనుంది
Jublee Hills Bye Elections : నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది
హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాలలో అగ్నిప్రమాదాలు
మంగళహాట్: హైదరాబాద్ లోని రెండు ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మంగళ హాట్, బహదూర్ పుర లో అగ్ని ప్రమాదం జరిగింది. బహదూర్ పురలో ఓ తుక్కు గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. బాణసంచా కారణంగానే గోదాంలో మంటలు చెలరేగాయని స్థానికులు వెల్లడించారు. మంగళహాట్ లోని పతంగులు తయారు చేసే గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో పెద్ద ఎత్తున పతంగులు ఉండడంతో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదాలలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని, ఆస్తి నష్టం భారీగా జరిగిందని అగిమాపక సిబ్బంది తెలిపారు. దీపావళి వేడుకలలో బాణసంచా పేలడంతోనే రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయని గోదాముల యాజమానులు వాపోతున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 21-10-2025
హైడ్రా బాధితులతో కేటీఆర్, హరీశ్ రావు దీపావళి వేడుకలు
హైడ్రా బాధితులతో కేటీఆర్, హరీశ్ రావు దీపావళి వేడుకలు హైదరాబాద్ : మూసీ
గొల్లపల్లి: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
అంధకారం నుండి వెలుగు క్రాంతుల్లోకి..
జైనూర్, (ఆంధ్రప్రభ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ (యు) మండలంలోని పుల్లార
Chiru, Venky and Nag make Diwali even special
Megastar Chiranjeevi, King Nagarjuna and Victory Venkatesh are the biggest senior stars of Telugu and Indian Cinema. They have been tough rivals at the box office but always maintained a very warm and close friendship. They speak about each other with great awe and wonder showcasing how they celebrate each other success and achievements. On […] The post Chiru, Venky and Nag make Diwali even special appeared first on Telugu360 .
అప్ కమింగ్ సినిమాలపై భారీ అప్డేట్స్!
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా సినీ పరిశ్రమ సందడిగా మారింది. స్టార్ హీరోలు,
Nara Lokesh Promotes Andhra Pradesh in Australia, Pushes for Global Partnerships
In a major push to attract international partnerships and investments, Andhra Pradesh IT Minister Nara Lokesh is currently on a seven-day visit to Australia under the prestigious ‘Special Visitors Program’. On Monday, he met with several corporate leaders and academic experts, aiming to position the state as a global hub for innovation and collaboration. As […] The post Nara Lokesh Promotes Andhra Pradesh in Australia, Pushes for Global Partnerships appeared first on Telugu360 .
ఎట్టకేలకు గట్టెక్కిన దీపావళి వ్యాపారులు, రైతులు. విశాలాంధ్ర -కొవ్వూరు: వాతావరణం దోబూలాచకు దిగిన వేళ దీపావళి వ్యాపారస్తులు గట్టెక్కారు. దీపావళి అనగానే ముసురు వచ్చి అటు రైతులు, ఇటు దీపావళి వ్యాపారులు ప్రతి ఏటా నష్టపోతున్నారు. ఈ ఏడాది కూడా దీపావళికి రెండు రోజులు ముందు వాతావరణం మబ్బుతో అందర్నీ దిగాలకు గురిచేసింది. దీపావళి ముందు ఆదివారం కూడా వర్షం పడటంతో అందరి మదిలో ఆందోళన నెలకొంది. అదేవిధంగా దీపావళి నాడు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం […] The post వాతావరణం దోబూచులాట appeared first on Visalaandhra .
తగిన జాగ్రత్తలు పాటించాలి..
తగిన జాగ్రత్తలు పాటించాలి.. చేవెళ్ల, ఆంధ్రప్రభ : ప్రతి ఇంట దివ్య వెలుగుల
PrabhasHanu |ఒంటరిగా నిలబడే ఓ బెటాలియన్..
కౌంట్డైన్ స్టార్ చేసిన మేకర్స్ ! హను రాఘవపూడి–ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్
సేవలు చిరస్మరణీయం.. దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఆదిలాబాద్ మాజీ
సకాలంలో గాయపడిన ఎద్దుకు వైద్యం
సకాలంలో గాయపడిన ఎద్దుకు వైద్యం శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ :
కానిస్టేబుల్ ప్రసాద్కు నివాళులు
జన్నారం రూరల్: నిజామాబాద్లో రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్
అధికారుల సేవలు మరింత ప్రియమా ?
జీఎస్టీ తగ్గినా గుంజుడు తగ్గలేదు విశాలాంధ్ర – తాళ్లపూడి : ధరలు బాగా పెరిగాయి, ఆకాశాన్ని అంటుతున్నాయ్ అనే మాటలు సాధారణంగా మనకు మార్కెట్లో వినిపిస్తుంటాయి. నిత్యావసరాలు, కూరగాయలు కానీ రేట్లు పెరిగిన సమయం లో ఈ మాటలు ఎక్కువ గా పేద ప్రజలు మధ్య వినబడతాయి. కానీ తాళ్లపూడి మండలం లో మాత్రం ఆఫీసుల్లో కూడా రేట్లు కూడా పెరిగాయని అన్న పుకారు బాగా వినబడుతోంది. డబ్బులేనిదే ఏ పని జరగదన్నది సాధారణంగా వినబడే మాట. […] The post అధికారుల సేవలు మరింత ప్రియమా ? appeared first on Visalaandhra .
కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి
— జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.కె. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర – రాజమండ్రి సిటి; రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్కు సమీపంలో ఉన్న రాజమహేంద్రి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ కార్యక్రమంలో ఆయన పాల్గొని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో దీపావళిని జరుపుకోవాలని […] The post కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి appeared first on Visalaandhra .
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి వేళ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
తిరుపతి కోసం వేట ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి, ఆంధ్రప్రభ :
రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ ఏమన్నారంటే?
నిజామాబాద్ లో జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్..
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కొప్పుల ఈశ్వర్ వెల్గటూర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
బీహార్లో ఎన్నికల హీటు ! బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో
దండారీ వేడుకల్లో గుస్సాడి సందళ్లు..
దండారీ వేడుకల్లో గుస్సాడి సందళ్లు.. ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదివాసీ
పెద్ది vs పారడైస్... ఈసారి బిగ్ ఫైట్
టాలీవుడ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ గా రూపొందుతున్న ప్రాజెక్టుల్లో పెద్ది, పారడైస్ సినిమాలు కూడా ఇన్నాయి. రామ్ చర్- బుచ్చి బాబు సనా కాంబినేషన్ లో పెద్ది, నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో పారడైస్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అటు రామ్ చరణ్, ఇటు నాని ఇద్దరు తమ బాడీ లాంగ్వేజ్ తోపాటు అద్భుత మేకోవర్ తో అభిమానులను అలరించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మేకర్స్ విడుదల తేదీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026 మార్చి 26న పారడైస్, మార్చి 27న పెద్ది సినిమాలను విడుదల చేయనున్నట్లు ఆ చిత్రాల మేకర్స స్పష్టం చేశాయి. అయితే, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది అనుకున్న తేదీ కన్నా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు పెద్ది సినిమాను తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నామని ఇటీవల డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెలిపారు. ఇదే సమయంలో పారడైస్ మూవీ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతన్నాయి. ఈ క్రమంలో రూమర్స్ కు పారడైస్ టీమ్ చెక్ పెట్టింది. దీపావళి పండగ సంద్భంగా కొత్త పోస్టర్ విడుదల చేస్తూ.. మార్చి 26న విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పోస్టర్ కూడా అదిరిపోయింది. పోస్టర్లతోనే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచేస్తున్నారు. పారడైస్ పోస్టర్ తో ఒకే రోజు ఈ రెండు సినిమాలు తలపడబోతున్నట్లు స్పష్టమైంది. దీంతో వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ ప్రారంభంలో రాబోతున్న ఈ రెండు సినిమాల మధ్యే బిగ్ ఫైట్ ఉండనుంది. అయితే, విడుదలకు చాలా టైమ్ ఉండటం.. ఇంకా సగం షూటింగ్ జరగాల్సి ఉండటంతో.. ఎదో ఒక సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్.
Prabhas Hanu concept poster: Spell-binding and Massy
Prabhas, the biggest Pan-India star of Indian Cinema, has joined hands with renowned successful production house, Mythri Movie Makers. The first movie in this combination is directed by Hanu Raghavapudi. The movie concept poster has been unveiled on the occasion of Diwali and it looks extraordinary. In the silhouette of Prabhas, we see an entire […] The post Prabhas Hanu concept poster: Spell-binding and Massy appeared first on Telugu360 .
పండ్లు పంపిణీ.. కడం, ఆంధ్రప్రభ : కడం మండల కేంద్రంలో ఆదిలాబాద్ మాజీ
రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి
రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ
Mythri’s Dude firmly reins at top for Diwali weekend
Mythri Movie Makers have been delivering huge blockbusters and now, they have joined hands with Pradeep Ranganathan to deliver a memorable blockbuster for this Diwali. The actor has completed his hat-trick with the film after blockbusters like Love Today and Return of Dragon. Dude is reigning on top with packed theatres for Diwali weekend becoming […] The post Mythri’s Dude firmly reins at top for Diwali weekend appeared first on Telugu360 .
Is Andhra Pradesh the New Silicon Valley of the South?
Andhra Pradesh is making bold strides on the investment map, drawing serious attention from global tech giants and triggering political waves across state lines. With Google announcing an AI hub in Visakhapatnam and interest pouring in from companies like Microsoft and Raheja, the state is quickly building a reputation as a business-friendly destination with vision […] The post Is Andhra Pradesh the New Silicon Valley of the South? appeared first on Telugu360 .
ట్రంప్ ఫోటోలను దగ్దం చేసిన ప్రజాసంఘాల నాయకులు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత్పై ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాలను నిరసిస్తూ
Andhra Prabha Smart Edition|ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-10-2025
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-10-2025, 2.00PM* *నేవీ సోల్జర్స్తో మోదీ దీపావళి
యువకుని గల్లంతు.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం రొయ్యలపల్లి
చేజేతులా ఓడిపోయారు..సెమీస్ చేరాలంటే భారత్ కు ఒకే దారి
ఆదివారం ఇంగ్లండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు, సులభంగా విజయం సాధించే అవకాశం ఉన్నా.. ఓటమిపాలైంది. 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. దీంతో భారత్ పై ఇంగ్లాండ్ జట్టు 4 పరుగుల తేడాతో గెలపొంది సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. గెలిచే మ్యాచ్ లో ఓడిపోవడంతో అభిమానులు టీమిండియా ఆట తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. లక్ష్య చేధనకు దగ్గరగా వచ్చిన సమయంలో క్రీజులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(88)తోపాటు దీప్తి శర్మ(57)లు ఉన్నారు. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయి.. చివరి పది ఓవర్లలో బాల్ టు బాల్ రన్ తీస్తే చాలు.. భారత్ విజయం సాధిస్తుంది. అందరూ ఇండియానే గెలుస్తుందనుకున్నారు. కానీ, అనవసరమైన షాట్లతో వికెట్లు కోల్పోయి.. చేజేతులా విజయాన్ని దూరం చేసుకున్నారు. దీంతో భారత్, ప్రపంచకప్ సెమీస్ అవకాశాలు కష్టంగా మారాయి. ఇప్పటివరకు ఆడిన ఐదింట్లో రెండు మ్యాచ్ లోనే గెలిచిన భారత జట్టు, సెమీస్ చేరాలంటే.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో జరిగే రెండు మ్యాచ్ ల్లోనూ తప్పక విజయం సాధించాలి. అయితే, బలమైన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై చేతులెత్తేసిన టీమిండియా.. న్యూజిలాండ్ పై గెలవడం అంత సులభం కాదు.ఒకటి ఓడిపోయినా టీమిండియా టోర్ని నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. మరి గురువారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్ తో భారత్.. ఇంటికా, ముందుకా అనేది తేలనుంది.
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మర్యాదలకు పుట్టినిల్లు పశ్చిమగోదావరి జిల్లా.. అటువంటి పశ్చిమగోదావరి జిల్లాలో
9 మంది నిందితుల అరెస్టు ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : అధిక
నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్
నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. నిన్న నగర పోలీసులు రియాజ్ ను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్త జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కుని పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రియాజ్పై కాల్పులు జరిపినట్లు సమాచారం.ఈ ఘటనలో రియాజ్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్పై డిజిపి శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.. రూమ్ బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆ గన్తో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవి. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్కౌంటర్ జరిపాం అని డిజిపి తెలిపారు. కాగా, నిజామాబాద్ జిల్లాలో పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ను శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి సిసిఎస్ పోలీసులు తరలిస్తుండగా.. కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతీలో పొడిచి రియాజ్ పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీస్ శాఖ బృందాలు రంగంలోకి దిగి ఆదివారం పట్టుకున్నారు.
రూ. 3 లక్షల బంగారు గాజులు అపహరణ నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
కఠిన చర్యలు తప్పవు.. నల్గొండ, ఆంధ్ర ప్రభ : తెలంగాణ రాష్ట్ర ఫుడ్
పట్టాదారులం.. కౌలుదారులం కాదు…
పట్టాదారులం.. కౌలుదారులం కాదు… జగిత్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమని,
భారత్ కు మరోసారి ట్రంప్ వార్నింగ్..
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ కు వార్నింగ్ ఇచ్చారు. రష్యా ముడి చమురు కొనుగోలు నిలిపేసే వరకు భారత్ అధిక సుంకాలు చెల్లించక తప్పదని పేర్కొన్నాడు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు ప్రధాని మోడీ అంగీకరించారిని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. అయినా.. ట్రంప్ మాత్రమే మళ్లీ అదే మాటా మాట్లాడుతున్నారు. తాజాగా తన అధికారిక ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ త్వరలో రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తుందని.. మోడీ తనకు హామీ కూడా ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించడంపై విలేకర్లు ప్రశ్నించగా.. వాళ్లు అలా చెప్పాలనుకుంటే.. భారీ సుంకాలను చెల్లిస్తూనే ఉంటారు.. కానీ అలా చేయరని అనుకుంటున్నాను అని ట్రంప్ తెలిపారు. కాగా, రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై ట్రంప్.. మొదట 25 శాతం అదనపు సుంకాలను విధించారు. ఆ తర్వాత మొత్తం సుంకాలను 50 శాతానికి పెంచారు.
శాశ్వత అన్నదాన పథకానికి విరాళం
శాశ్వత అన్నదాన పథకానికి విరాళం బాసర, ఆంధ్ర ప్రభ : బాసర శ్రీ
శ్రీశైలం ప్రాజెక్టు సమాచారం ఇలా..
శ్రీశైలం ప్రాజెక్టు సమాచారం ఇలా.. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తాకిడి
గుండె పోటుతో మహిళ మృతి వికారాబాద్, ఆంధ్రప్రభ : త్రిబుల్ ఆర్ అలైన్మెంట్స్(Triple
పార్టనర్ షిప్ సమ్మిట్కు లోకేశ్ ఆహ్వానం
పార్టనర్ షిప్ సమ్మిట్కు లోకేశ్ ఆహ్వానం ఆస్ట్రేలియా (సిడ్నీ): ఏపీలో నెలకొన్న పరిశ్రమల
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
28 లక్షల రూపాయలతో ఎస్సారెస్పీ కార్యాలయానికి కాంపౌండ్ వాల్ రానున్న రోజుల్లో కార్యాలయాన్ని
Get Ready for a ChristMASS Release — Patang Flies High This December 25!
This Diwali, Team Patang dropped their biggest announcement yet — the vibrant sports comedy is all set to release in theatres on December 25th, 2025! Originally planned for a December 2024 release, Patang was postponed to give extra time for extensive CG and post-production work. Now, the film is ready to deliver a grand festival […] The post Get Ready for a ChristMASS Release — Patang Flies High This December 25! appeared first on Telugu360 .
కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట
బంతిపూలు, దీపాలకు భలే డిమాండ్ మక్తల్, అక్టోబర్ 20 (ఆంధ్రప్రభ) : దీపావళి
Andhra Pradesh : అమరావతికి మరో గుడ్ న్యూస్..స్పీడ్ పెంచిన సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్. రాజధాని అమరావతి పనులు స్పీడందుకున్నాయి.
Breaking : మోస్ట్ వాంటెడ్ రియాజ్ ఎన్ కౌంటర్
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మరణించాడు
నల్గొండలో దారుణం: ఇద్దరు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
కన్న బిడ్డలను చంపి అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. ఈ దారుణం సంఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం తెల్లవారుజామున కొండమల్లేపల్లిలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి.. తర్వాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను బాపట్ల జిల్లాలోని జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగలక్ష్మి(27) తన ఇద్దరు చిన్నారులు.. అవంతిక (9), భవన్ సాయి (7)గా పోలీసులు గుర్తించారు. ఫ్యామిలీలో గొడవల కారణంగానే నాగలక్ష్మీ తన ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘనంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ జయంతి
ఘనంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ జయంతి ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్
తన కుమార్తెను తన నుంచి దూరం చేశారన్న కోపంతో అత్త అల్లుడిని కిడ్నాప్ చేసింది
ఆస్తి రిజిస్ట్రేషన్లు ఆగవు కర్నూలు, ఆంధ్రప్రభ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్(Stamps and
విజయ్ కుమార్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం!
హైదరాబాద్ (జనంసాక్షి) : మరికొన్ని రోజుల్లో జరగబోయే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు చారిత్రక సందర్భాన్ని గుర్తుచేస్తున్నాయి. సాక్షి దినపత్రిక రెసిడెంట్ …
పెరలి మహిళకు కలెక్టర్ అభినందన
పెరలి మహిళకు కలెక్టర్ అభినందన గొర్రెల యూనిట్తో ఆర్థికాభివృద్ధి సాధించిన శాలిని కర్లపాలెం
Naveen Polishetty’s Anaganaga Oka Raju Promo Sets Social Media Ablaze!
The ever-entertaining Naveen Polishetty is back to tickle funny bones with Anaganaga Oka Raju. The makers dropped a special Diwali Fun Blast Promo. The video radiates festival spirit, with Naveen’s hilarious expressions and perfect comic beat promising a laughter storm this Sankranti. Every shot is packed with contagious energy and classic Naveen-style humour. Fans across […] The post Naveen Polishetty’s Anaganaga Oka Raju Promo Sets Social Media Ablaze! appeared first on Telugu360 .
Chandrababu Naidu’s Festive Surprise: Pay Hike and Industrial Boost for Andhra
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has delivered yet another festive gift to the people of the state ahead of Diwali, reaffirming his government’s commitment to both public welfare and industrial growth. Ever since the coalition government of the TDP, Jana Sena, and BJP came to power, a steady flow of welfare-oriented decisions has […] The post Chandrababu Naidu’s Festive Surprise: Pay Hike and Industrial Boost for Andhra appeared first on Telugu360 .
Sharwa’s Biker First Look: Grabs Attention
Charming Star Sharwa plays a bike racer in his upcoming flick being directed by Abhilash Kankara. Produced by UV Creations, the movie stars Malvika Nair playing the leading lady. The story is set against the 1990s–2000s backdrop. On the special occasion of Diwali, the film’s title and first look were revealed. Biker is the title […] The post Sharwa’s Biker First Look: Grabs Attention appeared first on Telugu360 .
Chiranjeevi’s new look oozes Mega Charisma like never before
Mana Shankara Vara Prasad Garu is the most awaited family entertainer from Megastar Chiranjeevi after several action entertainers. Blockbuster director Anil Ravipudi is presenting the charismatic star at his stylish best in the film. On the auspicious occasion of Diwali, the makers have released Chiranjeevi’s stunning new look. The legendary actor oozes charisma like never […] The post Chiranjeevi’s new look oozes Mega Charisma like never before appeared first on Telugu360 .
Diwali 2025 : పండగ చేసుకోండి.. ప్రమాదాలను కొని తెచ్చుకోకండి
ఈరోజు ఆనందకరమైన దీపావళి పండగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు.
క్షణికావేశంలో ఊపిరి తీసేసాడు (మంచిర్యాల ప్రతినిధి – ఆంధ్రప్రభ) : కట్టుకున్న భర్తే..
Big News: Ram Charan’s Peddi to get Preponed
Global Star Ram Charan is currently shooting for his upcoming movie Peddi and the film is directed by Uppena fame Buchi Babu Sana. There are a lot of speculations about the film and the release of Peddi. The makers announced that Peddi will have its theatrical release on March 27th, 2026 marking the birthday of […] The post Big News: Ram Charan’s Peddi to get Preponed appeared first on Telugu360 .