ఐదో టి-20 మ్యాచ్ టాస్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..
బ్రిస్బేన్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా ది గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదో టి-20 జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో భారత్ విజయభేరి మోగించింది. దీంతో ఐదో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ముఖ్యమైంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే.. సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పు చేసింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఆంధ్రప్రభ ప్రతినిధి ములుగు, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ
Pawan Kalyan : పవన్ ముభావానికి కారణం అసంతృప్తి కారణమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తల అంచనాలకు అనుగుణంగా ఉండటం లేదు. ఎందుకో ముభావంగా, మౌనంగా ఉంటున్నారు.
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు.
Rashmika getting Wide Appreciation
After scoring several pan-Indian super hits, young beauty Rashmika Mandanna has done a small film The Girlfriend. The film is an emotional drama between two youngsters played by Deekshit Shetty and Rashmika. Rahul Ravindran is the director and Geetha Arts backed the project. The Girlfriend did not open on a strong note but the word […] The post Rashmika getting Wide Appreciation appeared first on Telugu360 .
సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం
సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశంలో
పెద్దమ్మగుడిలో వరంగల్ కాంగ్రెస్ నేతల పూజలు
కరీమాబాద్, ఆంధ్రప్రభ : మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు ఆదేశానుసారం సీఎం
అందుకే నిధులు టంగుటూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. పలువురికి గాయాలు
రిథాల మెట్రో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, బెంగాలీ బస్తీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి సహా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మంటల వేగం కారణంగా గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి.గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలిపోవడంతో […] The post దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. పలువురికి గాయాలు appeared first on Visalaandhra .
నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం
నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు జెడ్పీ
కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల
నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : భక్త కనకదాసు గురించి నేటి యువత
అందుకే వాళ్లిద్దరూ బ్యాడ్ బ్రదర్స్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: హామీలు ఏం అమలు చేశారో సిఎం రేవంత్ రెడ్డి చెప్పరు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీల గురించి రేవంత్ రెడ్డి ఒక్కమాట మాట్లాడరు అని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలులో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని, బిజెపి, బిఆర్ఎస్ కలిసిపోయాయని ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపై, బిజెపిపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేశారు అని రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా.. భయపడను అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ తనకు అవసరం లేదు అని తెలంగాణ అభివృద్ధికి బిజెపి ఏం చేసిందో ప్రజలకు తెలుసు అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరి బిజెపి అవినీతి కుటుంబ పార్టీ కాదు అని ఇచ్చిన హామీలు అమలు చేయడమే బిజెపికి తెలుసు అని పేర్కొన్నారు. తమ పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు అని ఫేక్ వీడియోలతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్లు అవినీతిని బయటపెడతానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పారు అని అన్నారు. రూ. లక్ష కోట్లు కాదు కదా.. రూ. లక్ష కూడా వెలికి తీయలేదు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది అని అన్నారు. రేవంత్ రెడ్డి నోటికి ఎదొస్తే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, భూముల కుంభకోణం కేసులు ఏమయ్యాయి? అని రేవంత్ రెడ్డి మాటలను మంత్రులైనా నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అని హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ దగా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ. వేల కోట్లు వసూలు చేస్తోంది నిజం కాదా? అని ఇక్కడ వసూలు చేసి.. బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపడం వాస్తవం కాదా? అని నిలదీశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించేందుకు మనసు రాదా? అని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ కు తాను అడ్డుబడుతున్నానని తనపై నిందలు వేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి అసలు ఆర్ఆర్ఆర్ పై అవగాహన లేదు అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో వివరించేందుకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్దిపై తన వివరణను వినే ధైర్యం మాజీ సిఎం కెసిఆర్, రేవంత్ రెడ్డికి ఉందా? అని కెసిఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ హైకమండ్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు భయపడి రేవంత్ రెడ్డి..కెసిఆర్ పై చర్యలు తీసుకోవట్లేదు అని రేవంత్ రెడ్డిది ఫేక్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వమని విమర్శించారు. గతంలో కెసిఆర్ ది ఫ్రాడ్, ఫేక్, ఫాల్స్, ఫ్యామిలీ గవర్నమెంట్ అని మిగులు బడ్జెట్ తెలంగాణను కెసిఆర్, రేవంత్ రెడ్డి అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీని పెంచి పోషించి.. వాళ్ల కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
విడుదలైన నెలలోనే.. ఒటిటిలో కిరణ్ అబ్బవరం సినిమా
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’. దీపావళీ కానుక ఈ అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించగా.. సీనియర్ నరేష్, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జైన్స్ నాని తొలి సినిమాతోనే దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. రాజేష్ దండా, శివ బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మించారు. అసలు విషయానికొస్తే.. థియేటర్లో నవ్వులు పూయించిన ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ ఆహాలో నవంబర్ 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘బుర్రపాడు ఎంటర్టైనర్’ అంటూ ‘కె-ర్యాంప్’ పోస్టర్ను ఆహా ఒక పోస్టర్ని కూడా విడుదల చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.50 కోట్ల మార్క్ను చేరుకుంది. గత ఏడాది ‘క’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న కిరణ్, ఈ ఏడాది ‘కె-ర్యాంప్’తో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి థియేటర్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఒటిటి వీక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్య.. మంత్రి సమీక్ష
దేశంలోని అనేక విమానాశ్రయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష చేస్తున్నారు
కనకదాసుకు నివాళి శ్రీకాకుళం,నవంబర్ 8(ఆంధ్రప్రభ) : భక్త కనకదాసు ప్రధాన రచనలు కన్నడంలో
కొలువుదీరారు ఆలయ సంప్రదాయాలు కొనసాగాలిమాజీ శాసనసభ్యుడు రావి వెంకటేశ్వర్లు గుడివాడ, ఆంధ్రప్రభ :
మహిళల క్రికెట్కు పెద్ద పీట.. ఇకపై ప్రపంచకప్లో 10 జట్లు
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ కీలక నిర్ణయాలుమహిళల వన్డే ప్రపంచకప్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులుఐసీసీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను మరింత విస్తరించడం, మహిళల క్రికెట్కు ప్రాధాన్యం పెంచడం, క్రీడ దీర్ఘకాలిక అభివృద్ధికి పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలపై బోర్డు సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు క్రికెట్ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్కు అపూర్వ స్పందన లభించిందని […] The post మహిళల క్రికెట్కు పెద్ద పీట.. ఇకపై ప్రపంచకప్లో 10 జట్లు appeared first on Visalaandhra .
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన
నర్సింహులపేట, ఆంధ్రప్రభ :నర్సింహులపేట మండలంలోని పెద్దనాగరం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం
ଦିଲ୍ଲୀ, ମୁମ୍ବାଇରେ ବିହାରୀଙ୍କୁ ଅମିତ ଶାହା ପୁରାଇ ଦେବେନାହିଁ ବୋଲି ଭାଇରାଲ ଗ୍ରାଫିସ୍କଟି ନକଲି ଅଟେ
ବିହାରର ବେଟିଆରେ ଏକ ଏନଡିଏ ରାଲିକୁ ସମ୍ବୋଧିତ କରି କେନ୍ଦ୍ର ସ୍ବରାଷ୍ଟ୍ର ମନ୍ତ୍ରୀ ଅମିତ ଶାହ ବିରୋଧୀଙ୍କୁ କଡ଼ା ଆକ୍ରମଣ କରି ଏନଡିଏର ବିଜୟ ଦାବି କରିଛନ୍ତି। ସେ ଆତ୍ମବିଶ୍ୱାସର ସହିତ ଘୋଷଣା କରିଛନ୍ତି, ୧୪ ତାରିଖ ସକାଳ ୮ଟାରେ ଗଣନା ଆରମ୍ଭ ହେବ ଏବଂ ୧୧ଟା ସୁଦ୍ଧା ଲାଲୁ ଏବଂ କମ୍ପାନୀ ନିଶ୍ଚିହ୍ନ ହୋଇଯିବ। ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ଅମିତ ଶାହା କହିଛନ୍ତି, ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦି ଏବଂ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ନୀତୀଶ କୁମାରଙ୍କ ନେତୃତ୍ୱରେ, ୧୪ ତାରିଖରେ ଏନଡିଏ ଏକ ଦୃଢ଼ ସରକାର ଗଠନ କରିବାକୁ ଯାଉଛି। ଅଯୋଧ୍ୟାରେ ପ୍ରଭୁ ଶ୍ରୀରାମଙ୍କ ମନ୍ଦିର ନିର୍ମାଣ ପ୍ରଥମେ ବ୍ରିଟିଶମାନେ, ତା’ପରେ କଂଗ୍ରେସ ଏବଂ ଲାଲୁ ପ୍ରସାଦ ଯାଦବଙ୍କ ଦ୍ୱାରା ଅଟକାଇ ଦିଆଯାଇଥିଲା। କିନ୍ତୁ ମୋଦି ଜୀ ସେଠାରେ ଏକ ଭବ୍ୟ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିଥିଲେ। ରାଲିରେ ଅମିତ ଶାହ ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କ ପ୍ରସଙ୍ଗ ମଧ୍ୟ ଦୃଢ଼ ଭାବରେ ଉଠାଇଥିଲେ। ସେ ପଚାରିଥିଲେ,ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କୁ ଦେଶରୁ ବାହାର କରାଯିବା ଉଚିତ କି ନାହିଁ? ଯେତେବେଳେ ଜନତା ଏକମତ ହୋଇ ନାରାବାଜି କରୁଥିଲେ, ସେ ରାହୁଲ ଗାନ୍ଧୀଙ୍କୁ ଟାର୍ଗେଟ କରି କହିଥିଲେ, ରାହୁଲ ବାବା ଚାରି ମାସ ପୂର୍ବରୁ ‘ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କୁ ବଞ୍ଚାଅ’ ଯାତ୍ରା ଆରମ୍ଭ କରିଥିଲେ। ରାହୁଲ ଗାନ୍ଧୀ ଯେତେ ଯାତ୍ରା ଆୟୋଜନ କରନ୍ତୁ ନା କାହିଁକି, ଆମେ ଦେଶରୁ ପ୍ରତ୍ୟେକ ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କୁ ବାହାର କରିଦେବୁ। ଇତିମଧ୍ୟରେ ଏକ ଗ୍ରାଫିକ୍ସ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସରେ ଅମିତ ଶାହା ବିହାର ବାସୀଙ୍କୁ ଚେତାବନୀ ଦେଉଛନ୍ତି ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଗ୍ରାଫିକ୍ସର ଉପରପାର୍ଶ୍ଵରେ କେନ୍ଦ୍ର ଗୃହମନ୍ତ୍ରୀ ଅମିତ ସାହାଙ୍କ ଫଟୋ ଲାଗିଥିବା ବେଳେ, ତଳେ ହିନ୍ଦୀରେ ଲେଖା ହୋଇଛି, ବିଜେପିଙ୍କୁ ଭୋଟ ନଦେଲେ ବିହାର ବାସୀଙ୍କୁ ଦିଲ୍ଲୀ ଏବଂ ମୁମ୍ବାଇ ମରେ ପୁରାଇ ଦିଆଜିବ ନାହିଁ । ଲେଖା ଉପରେ ଏବିପି ଲାଇଭର ଏକ ଲୋଗୋ ଥିବାର ମଧ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି । देख लो बिहार वालों कैसी कैसी धमकियाँ दी जा रही है pic.twitter.com/KX18gfeQkZ — दिव्या कुमारी (@divyakumaari) October 24, 2025 ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଅମିତ ଶାହା । ତଦନ୍ତ ପାଇଁ ଯେତେବେଳେ ଆମେ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ନିକଟ ଦିନରେ ଅମିତ ଶାହା ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ନିକଟରେ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଶାହା ଦେଇଥାନ୍ତେ ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ଖବର ପ୍ରକାଶିତ କିମ୍ବା ପ୍ରସାରିତ ହୋଇଥାନ୍ତା । ସେହିପରି ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସକୁ ଯଦି ଆପଣ ତର୍ଜମା କରି ଦେଖିବେ ତେବେ ଏକାଧିକ ହିନ୍ଦୀ ଶବ୍ଦର ବନାନ ଭୁଲ୍ ଥିବାର ପାଇବେ । ଯେପରିକି ୱାଲୋମେ, ନାହିଁ ଏପରି କିଛି ଶବ୍ଦ । ଅନ୍ୟପଟେ ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସକୁ ରିଭର୍ସ ଇମେଜ ସର୍ଚ୍ଚରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଟ୍ୱିଟର ପୋଷ୍ଟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୯ ଅଗଷ୍ଟ ୨୦୨୫ରେ ଏବିପି ନିୟୁଜ ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଯେଉଁଥିରେ ଉପରେ ଶାହାଙ୍କ ଫଟୋ ଲାଗିଥିବା ବେଳେ ତଳେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ସ୍ୱର୍ଣ୍ଣ ଅକ୍ଷରରେ ଲେଖାଯିବ ମୋଦିଙ୍କ କାର୍ଯ୍ୟକାଳ । ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସଟି ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସ ସହ ତାଳମେଳ ଖାଉଥିବା ବେଳେ ଉଭୟଙ୍କୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଗ୍ରାଫିକ୍ସରେ ବହୁ ସମାନତା ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଅନ୍ୟପଟେ ୨୩ ଅକ୍ଟୋବର ୨୦୨୫ରେ ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏବିପି ଲାଇଭ ସେୟାର କରି ଏହା ଫେକ ବୋଲି ଦର୍ଶାଇଛି । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଏବିପି ନ୍ୟୁଜ୍ ନାମରେ ସୋସିଆଲ ମିଡିଆରେ ପ୍ରସାରିତ ହେଉଥିବା ଗ୍ରାଫିକ୍ସଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ନକଲି ଅଟେ । ଗୃହମନ୍ତ୍ରୀ ଏପରି କୌଣସି ବିବୃତ୍ତି ଦେଇନାହାଁନ୍ତି କିମ୍ବା ଏବିପି ନ୍ୟୁଜ୍ ଏପରି କୌଣସି ଖବର ପ୍ରସାରଣ କରିନାହିଁ । ଏଭଳି ଫେକ୍ ଗ୍ରାଫିକ୍ସ ସେୟାର କରୁଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଆମେ ଆଇନଗତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରିବୁ। ଆମେ ଆପଣଙ୍କୁ ଏଭଳି ଫେକ୍ ଖବର ପ୍ରତି ସତର୍କ ରହିବାକୁ ଅନୁରୋଧ କରୁଛୁ ଏବଂ ସଠିକ୍ ସୂଚନା ପାଇଁ କେବଳ ଆମର ଅଫିସିସଆଲ ସୋସିଆଲ ମିଡିଆ ହ୍ୟାଣ୍ଡେଲ ଉପରେ ନିର୍ଭର କରିବାକୁ ଅନୁରୋଧ କରୁଛୁ। ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । କେନ୍ଦ୍ର ଗୃହମନ୍ତ୍ରୀ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇନାହାନ୍ତି । ସେହିପରି ଏବିପି ନିୟୁଜ ଏଭଳି କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କରିନାହିଁ ।
ఉప్పల్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్గిరి జిలా ఉప్పల్ మండలంలోని మల్లికార్జుననగర్లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్(42) ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. 2009 బ్యాచ్కు చెందిన శ్రీకాంత్ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 23 నుంచి కానిస్టేబుల్ శ్రీకాంత్ విధులకు హాజరుకావడంలేదు. ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
గూగుల్ మ్యాప్స్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు.. వారంలో అందుబాటులోకి కొత్త ఫీచర్
ఇకపై మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్ టికెట్ల బుకింగ్ సదుపాయంవిజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఇప్పటికే విజయవంతమైన ప్రయోగంసాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే గూగుల్, తన మ్యాప్స్ సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే లక్ష్యంతో గూగుల్ మ్యాప్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తో అనుసంధానం కానుంది. దీని ద్వారా యూజర్లు ఇకపై నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ […] The post గూగుల్ మ్యాప్స్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు.. వారంలో అందుబాటులోకి కొత్త ఫీచర్ appeared first on Visalaandhra .
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଗୁଜୁରାଟର ପୁରୁଣା ଭିଡିଓକୁ ୟୁପି ପୋଲିସ ସହ ଯୋଡି ଭୁଲ୍ ସୂଚନା ସହ ସେୟାର କରାଯାଇଛି
ଉତ୍ତର ପ୍ରଦେଶ ସରକାର ଏକ ଚାଞ୍ଚଲ୍ୟକର ଆୟ ବର୍ହିଭୂତ ସମ୍ପତ୍ତି ମାମଲାରେ ଡେପୁଟି ପୋଲିସ ସୁପରିଣ୍ଟେଣ୍ଡେଣ୍ଟ ଋଷିକାନ୍ତ ଶୁକ୍ଲାଙ୍କୁ ନିଲମ୍ବିତ କରିଛନ୍ତି। ତାଙ୍କ ୧୦ ବର୍ଷର ଚାକିରି କାଳରେ ସେ ୧୦୦ କୋଟି ଟଙ୍କାରୁ ଅଧିକ ମୂଲ୍ୟର ବେଆଇନ ସମ୍ପତ୍ତି ଠୁଳ କରିବାର ଗମ୍ଭୀର ଅଭିଯୋଗ ତାଙ୍କ ବିରୋଧରେ ରହିଛି। ନିଲମ୍ବନ ସମୟରେ ଡେପୁଟି ପୋଲିସ ସୁପରିଣ୍ଟେଣ୍ଡେଣ୍ଟ ଶୁକ୍ଲା ମୈନପୁରୀରେ ନିଯୁକ୍ତ ଥିଲେ। ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ ସବ-ଇନ୍ସପେକ୍ଟର ପଦବୀରୁ CO (ଡେପୁଟି ସୁପରିଣ୍ଟେଣ୍ଡେଣ୍ଟ ଅଫ୍ ପୋଲିସ) ପଦବୀକୁ ଉନ୍ନୀତ ହୋଇଥିବା ଋଷିକାନ୍ତ ଶୁକ୍ଲା କାନପୁରରେ ତାଙ୍କର ଅଧିକାଂଶ ସେବା ସମୟ ବିତାଇଥିଲେ ଏବଂ ତାଙ୍କ ଉପରେ ୟୁନିଫର୍ମ ଆଳରେ ବହୁ ପରିମାଣର ବେଆଇନ ସମ୍ପତ୍ତି ଠୁଳ କରିବାର ଅଭିଯୋଗ ରହିଛି। SIT ତଦନ୍ତରୁ ଜଣାପଡିଛି ଯେ ଋଷିକାନ୍ତ ଶୁକ୍ଲା ଜମି ମାଫିଆ ଅଖିଳେଶ ଦୁବେ ଗ୍ୟାଙ୍ଗ ସହିତ ବନ୍ଧୁତା ମାଧ୍ୟମରେ ବେଆଇନ ସମ୍ପତ୍ତି ଠୁଳ କରିଥିଲେ। ଯାହା ସାହାଯ୍ୟରେ ସେ କାନପୁରରେ ୧୨ଟି ଜମି ଏବଂ ୧୧ଟି ଦୋକାନ କିଣିଥିଲେ। କଳାଧନ ଧଳା କରିବା ପାଇଁ ଏକ ନିର୍ମାଣ କମ୍ପାନୀ ଗଠନ କରାଯାଇଥିଲା। ଋଷିକାନ୍ତଙ୍କ ପତ୍ନୀ ପ୍ରଭା ଶୁକ୍ଲା ଏହି କମ୍ପାନୀର ନିର୍ଦ୍ଦେଶକ ଥିଲେ। SIT ଜାଣିପାରିଲା ଯେ ଏହି କମ୍ପାନୀ ୧୦୦ କୋଟି ଟଙ୍କାରୁ ଅଧିକ ଟଙ୍କାର କାରବାର କରିଥିଲା। ଯାହାର ମୁଖ୍ୟ ଉଦ୍ଦେଶ୍ୟ କଳାଧନକୁ ଧଳା କରିବା ଥିଲା। ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ କିଛି ବ୍ୟକ୍ତି ଯାହାଙ୍କ ମୁହଁରେ କଳା କପଡା ଘୋଡା ହୋଇଛି ତାଙ୍କୁ ଧରି କିଛି ପୋଲିସ କର୍ମଚାରୀ ଫଟୋ ପାଇଁ ପୋଜ ଦେଉଥିବାର ଦେଖାଯାଇଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ୟୁପିର ବୋଲି ଦାବି କରାଯାଇଛି । ୟୁପି ପୋଲିସ ଅପରାଧୀଙ୍କୁ ନିୟନ୍ତ୍ରଣ କରି ଉଚିତ ଶାସ୍ତି ଦେଉଥିବାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ଯୋଗୀ ସରକାର ସମୟରେ ଘଣ୍ଟା ଘଣ୍ଟାର କାମ ମଧ୍ୟ ମିନିଟରେ ହୋଇଯାଉଛି । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଦିଆଯାଇଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଉକ୍ତ ଭିଡିଓଟି ବହୁ ପୁରୁଣା ଏବଂ ବଡୋଦରା ଗୁଜୁରାଟର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ୟୁପି ପୋଲିସର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ତଦନ୍ତ ପାଇଁ ଯେତେବେଳେ ଆମେ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ନିକଟ ଦିନରେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥିବାର ପାଇ ନଥିଲୁ । ଯଦି ନିକଟରେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ଖବର ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ତେବେ ପୁରୁଣା ଘଟଣାର କିଛି ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା ହେଲେ କୌଣସି ଭିଡିଓ ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ମେଳ ଖାଉନଥିଲା । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡ଼ିଓର କିଛି ଅଂଶକୁ ନେଇ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ରିଭର୍ସ ଇମେଜରୁ ୧୧ ମାସ ପୂର୍ବେ ଏକ ଡିଜିଟାଲ ମିଡିଆରେ ଏକ ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଦିବ୍ୟଭାସ୍କର ନାମକ ଏକ ଡିଜିଟାଲ ଗଣମାଧ୍ୟମ ଉକ୍ତ ଖବରକୁ ଗୁଜୁରାଟି ଭାଷାରେ ଖବର ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଯାହାକୁ ଓଡ଼ିଆରେ ଅନୁବାଦ କରିବାରୁ ଜଣାଯାଏ, ହତ୍ୟାକାଣ୍ଡରେ ବ୍ୟବହୃତ ହତିଆରଟି ପୋଲିସକୁ ଏସଏସଜି କ୍ୟାଣ୍ଟିନ ନିକଟ ଅଳିଆ ଗଦାରୁ ମିଳିଥିଲା। ପୂର୍ବତନ ବିଜେପି କର୍ପୋରେଟରଙ୍କ ପୁଅର ହତ୍ୟାକାରୀକୁ ପୋଲିସ ସକାଳୁ ସକାଳୁ ଆଣିଥିଲା । ପୂର୍ବତନ ବିଜେପି କର୍ପୋରେଟରଙ୍କ ପୁଅ ତପନ ପରମାରଙ୍କ ହତ୍ୟା ମାମଲାରେ, ପୋଲିସ ଏସଏସଜି ହସ୍ପିଟାଲରେ ହତ୍ୟାକାରୀ ବାବର ପଠାନଙ୍କ ସହିତ ୨୫ମିନିଟ ତର୍ଜମା କରିଥିଲା। ଯେଉଁଥିରେ ହତ୍ୟାକାଣ୍ଡରେ ବ୍ୟବହୃତ ପ୍ୟାଡେଲଟି କେଉଁଠି ଲୁଚାଇ ରଖାଯାଇଛି ବୋଲି ପଚାରିଥିଲା ଏବଂ କ୍ୟାଣ୍ଟିନ କେଉଁଠି ଅଛି ବୋଲି ପଚାରିଥିଲା । ଉକ୍ତ ଖବର ପ୍ରସାରଣରେ ଯେଉଁ ଫଟୋ ବ୍ୟବହାର ହୋଇଛି ତାହା ଭାଇରାଲ ଫଟୋ ସହ ବହୁମାତ୍ରାରେ ତାଳମେଳ ଖାଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଆମକୁ ଆହୁରି ଅନେକ ଗଣମାଧ୍ୟମରେ ସମାନ ସୂଚନା ସହ ଉକ୍ତ ଭିଡିଓ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ , ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭିଡିଓଟି ବହୁ ପୁରୁଣା ଏବଂ ଭଡୋଦରା ଗୁଜୁରାଟର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ୟୁପି ପୋଲିସର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
సీబీఐ కోర్టుకు జగన్ కీలక వినతి
అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసిన జగన్వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీలోగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని గతంలో న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. ఈ గడువు […] The post సీబీఐ కోర్టుకు జగన్ కీలక వినతి appeared first on Visalaandhra .
Nara Lokesh : లోకేశ్ కు ఇదే మంచి సమయమా? అందుకే ఇలా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రమంగా పార్టీ, ప్రభుత్వంపై గ్రిప్ పెంచుకుంటున్నారు.
గోదావరిలో… జన్నారం, ఆంధ్రప్రభ : గోదావరిలో ఓ యువకుడు గల్లంతైన విషాదకర సంఘటన
ఈ ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి: పొన్నం
హైదరాబాద్: ఓటర్లు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్దికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందన్నారు. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవంబర్ 11న సెలవు
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హరిచందన10న పోలింగ్ కేంద్రాలకు మాత్రమే హాలిడే 14న ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సెలవుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.పోలింగ్కు ఒకరోజు ముందు, […] The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవంబర్ 11న సెలవు appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్: కారు అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి
ఒకరి పరిస్థితి విషమం కొత్తగూడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని
డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత
డీఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఆవిష్కరించిన జేమ్స్ వాట్సన్97 ఏళ్ల వయసులో న్యూయార్క్లో తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించిన కుమారుడు ఒక దశలో ఆర్థిక ఇబ్బందులతో నోబెల్ పతకాన్ని కూడా వేలంలో అమ్మేసిన వైనంఆధునిక విజ్ఞాన శాస్త్ర గతిని మార్చేసిన డీఎన్ఏ డబుల్ హెలిక్స్ః నిర్మాణ ఆవిష్కర్తల్లో ఒకరైన, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ జేమ్స్ డి. వాట్సన్ (97) కన్నుమూశారు. న్యూయార్క్లోని ఈస్ట్ నార్త్పోర్ట్లో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన […] The post డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత appeared first on Visalaandhra .
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయరా?
బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని
Vijayawada : నాగవైష్ణవి సోదరులు పోలీస్ కమిషనర్ ఎదుటకు? ప్రాణహాని ఉందంటూ?
విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పలగాని ప్రభాకర్ రావు కుమారుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన #telugu #post #news
నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ..
వారణాసిలో నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పచ్చజెండాప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. బనారస్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ఈ కొత్త సెమీ-హైస్పీడ్ రైలు సర్వీసులను ఆయన జాతికి అంకితం చేశారు.ఈ ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ […] The post నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. appeared first on Visalaandhra .
యువ ప్రతిభకు నాలుగు బంగారు పతకాలు
ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన
36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం : కోమటిరెడ్డి
హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హోమ్ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్ల కేటాయించామని.. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.60,799 కోట్లతో రోడ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డు అని కోమటిరెడ్డి కొనియాడారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు, రూ.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ రహదారి విస్తరణ చేయనున్నట్లు చెప్పారు. రూ.36 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్ రహదారి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్కకు కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.
హసీన్ పిటిషన్పై షమీకి నోటీసు #SupremeCourt #MohammedShami #HaseenJahan #Cricket #viralvideo
తపాల్పూర్ అడవుల్లో చెట్ల నరికివేత..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వులోని జన్నారం అటవీ
Bigg Boss 9 : ఇమ్మాన్యుయేల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అయినా మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడా?
బిగబాస్ 9 తెలుగు సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. టాప్ 5లో ఇమ్మాన్యుయేల్ కు చోటు దక్కుతుంది
ఆయన కోసం తూటాకైనా ఎదురెళ్తా: రష్మిక
హైదరాబాద్: నిజాయితీగా చెప్పాలంటే తనని లోతుగా అర్థం చేసుకునే వ్యక్తి భాగస్వామిగా వస్తే బాగుంటుందని హీరోయిన్ రష్మిక మందనా తెలిపారు. మీ భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారని ఓ అభిమాని రష్మికను ప్రశ్నించడంతో ఆమె నవ్వుతూ జవాబిచ్చారు. ప్రతి విషయాన్ని తనపై వైపు నుంచి ఆలోచన చేయడంతో పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తి కావాలని చెప్పారు. తన కోసం యుద్ధం చేసే వ్యక్తి కవాలని, అలాంటి భాగస్వామని కోసం తాను తుపాకీ తూటాకైనా ఎదురెళ్తానని స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా నిలబడిన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నానని వివరణ ఇచ్చాడు. నెల రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని రెండు కుటుంబాలు బయటకు చెప్పలేదు. రష్మిక మాత్రం పరోక్షంగా సమాధానం ఇచ్చారు. తన నిశ్చితార్థం విషయం అభిమానులు ఏం అనుకుంటున్నారో అదే నిజం అని చెప్పారు. సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానని పేర్కొన్నారు. 2026లో విజయ్తో రిష్మిక పెళ్లి జరుగనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక అద్భుతంగా నటనతో మెరిసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
అన్నవస్త్రాల కన్నా అణ్వాయుధాలే మిన్న!
అమెరికాలో షట్డౌన్ ప్రభావం అనేక రంగాలను కల్లోల పరుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య రాజధాని న్యూయార్క్కు ప్రభుత్వం నుంచి ఆహార సాయం అందక ఆ రాష్ట్రం స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. కోట్లాది మంది అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ‘సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ లేదా ‘ఫుడ్స్టాంప్స్’ ప్రయోజనాలు అందని ప్రమాదం ఏర్పడింది. మరోవైపు షట్డౌన్ ప్రభావం కారణం గానే విమాన సర్వీస్ల సిబ్బందికి జీతాలు చెల్లించలేక 10 శాతం సర్వీస్లను తగ్గిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నుంచి పార్క్ వార్డెన్ల వరకు 1.4 మిలియన్ ఫెడరల్ వర్కర్లు శెలవుపై వెళ్లడమో లేదా వేతనం లేకుండా పని చేయవలసి రావడమో తేల్చుకోలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నారు. ఇటువంటి తీవ్ర సంక్షోభం నేపథ్యంలో అన్నవస్త్రాలు ప్రజలకు ఎలా అందించాలన్న ప్రయత్నాలకు బదులు అణ్వస్త్రాల పోటీకి అమెరికా ప్రభుత్వం మొగ్గు చూపడం శాంతికాముక దేశాలను కలవరపరుస్తోంది. తాజాగా ఫ్లోరిడా లోని మయామిలో జరిగిన అమెరికన్ బిజినెస్ ఫోరమ్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. అణు నిరాయుధీకరణ గొప్ప విషయమని, దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు హితవచనాలు పలుకుతూ మరోవైపు తమ వద్ద ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు పేల్చేయొచ్చని బెదిరించడం ఫక్కా నియంతృత్వ ధోరణిని ప్రతిబింబిస్తోంది. దక్షిణ కొరియాలో అక్టోబర్ 29న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కావడానికి కొన్ని నిముషాల ముందు అమెరికా అణ్వాయుధాల పరీక్షను ఇతర దేశాలతో సమానంగా ప్రారంభిస్తుందని ట్రంప్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. ‘రష్యా, చైనా దేశాలు అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కానీ అవి వాటి గురించి ఎక్కడా ఎప్పుడు ప్రస్తావించడం లేదు. ఉత్తర కొరియా కచ్చితంగా అణ్వాయుధాలను పరీక్షిస్తూనే ఉంది. పాకిస్థాన్ కూడా ఇదే దారిలో ముందుకు వెళ్తోంది’ అని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ చెప్పింది అక్షరాలా సత్యం. నవశతాబ్దంలో ఉత్తరకొరియా బహుళ అణ్వాయుధాలను పరీక్షించింది. కానీ అణ్వాయుధ నిల్వలు కలిగిన అమెరికా, చైనా, రష్యా తదితర అగ్రరాజ్యాలతో సహా ఇతర దేశాలు 1990 నుంచి అణ్వాయుధ పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులను అవి పరీక్షించగలవు. ఇప్పుడు అణుశక్తితో నడిచే అస్త్రాన్ని రష్యా సిద్ధం చేసింది. 15 గంటల పాటు గాల్లోనే ఉండి, 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ‘బురెవెస్ట్నిక్’ అణుక్షిపణిని పరీక్షించింది. అలాగే సముద్ర గర్భ టార్పెడోను ప్రయోగించి పరీక్షించింది. ఈ పరీక్షలు విజయవంతమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించగానే ట్రంప్ స్పందించి తమ దేశం కూడా అణ్వాయుధ పరీక్షలను తిరిగి చేపడుతోందని ప్రకటించడం విశేషం. రష్యా ప్రయోగించిన ఆ రెండు అణుక్షిపణులు అమెరికా రక్షణ క్షిపణి వ్యవస్థలను అధిగమించేలా డిజైన్ చేశారు. అవి అణ్వాయుధాలను ఎక్కడికైనా తీసుకెళ్ల గలవు. కానీ అవి అణువిస్ఫోటన పరీక్షలు కావు. సోవియెట్ యూనియన్ ఉన్నప్పుడు 1990 లో రష్యా ఆఖరిసారి అణ్వాయుధ పరీక్ష నిర్వహించింది. అలాగే 1992 లో అమెరికా ఆఖరి అణుబాంబు పరీక్ష, 1996లో చైనా ఆఖరి అణుపరీక్ష నిర్వహించాయి. అన్ని అణుపరీక్షలను నిషేధిస్తూ 1996లో సమగ్ర నిషేధ ఒప్పందం (సిటిబిటి) కుదిరింది. కానీ అవసరమైన సంఖ్యలో దేశాలు దీనిని ఆమోదించకపోవడంతో ఆ ఒప్పందం అమలు లోకి రాలేదు. ఒప్పందంపై అమెరికా, చైనాలు సంతకాలు చేసినా దాన్ని ఆమోదించడం మాత్రం జరగడం లేదు. రష్యా ఒప్పందంపై సంతకం చేసి ఆమోదం తెలియజేసినా, 2023లో అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో ఒప్పందానికి కట్టుబడి ఉండకూడదని నిర్ణయించుకుంది. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల వివరాల ప్రకారం ప్రపంచం మొత్తం మీద భారీ ఎత్తున అణ్వాయుధాలు కలిగిన రష్యాలో 4309 అణుక్షిపణులు ఉన్నాయి. తరువాత రెండోస్థానం అమెరికాలో 3700, చైనాలో 1000 అణుక్షిపణులు ఉన్నాయని అంచనా. చారిత్రకంగా అమెరికా అనేక సార్లు అణు పరీక్షలు నిర్వహించింది. 1030 అణు విస్ఫోటనాలను నిర్వహించింది. తరువాత సోవియెట్ యూనియన్ 715, ఫ్రాన్స్ 210, చైనా 45 అణువిస్ఫోటన పరీక్షలను చేపట్టాయి. ఒప్పందం తరువాత మొత్తం 2056 అణుపరీక్షలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ అణుపరీక్షలు కొనసాగించడానికి సిద్ధం కావడం చర్చకు దారి తీస్తోంది. దీన్ని సమర్థిస్తున్నవారు అణ్వాయుధాలు పనిచేస్తున్నాయో లేదో తిరిగి పరీక్షించుకోవడం అవసరమని చెబుతున్నారు. అయితే అమెరికా సెక్రటరీ ఆఫ్ ఎనర్జీ క్రిస్వ్రైట్ తమ దేశం అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించబోదని, ఎలాంటి అణు విస్ఫోటనం జరగకుండా కేవలం దేశవాళీ పేలుడు పదార్ధాలతోనే తక్కువ శక్తిగల ప్లుటోనియం 239పై ఒత్తిడి తీసుకొచ్చే పరీక్షలు చేస్తుందని నవంబర్ 2న చెప్పుకొచ్చారు. అంతరిక్షం, సముద్ర జలాలు మొదలుకొని ఎలాంటి పర్యావరణ వాతావరణంలో కూడా అణుపరీక్షలు చేయరాదని 1963లో పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్ దేశాలు సంతకం చేశాయి. ఇప్పుడు అమెరికా తిరిగి అణుపరీక్షలు ప్రారంభిస్తే ఇతర అణ్వాయుధ దేశాలపై కూడా ఆధిపత్య ప్రభావం పడుతుంది. ఇప్పటికే చైనా గతంలో 1964 లో మావో ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటన ప్రదేశం లాప్నూర్ వద్ద అణుపరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభావం మిగతా దేశాలపై చూపిస్తుంది.
సమంత–రాజ్ ఫొటో వైరల్ #Samantha #RajNidimoru #ViralPhoto #Tollywood #viralvideo #latestnews
కోపం కట్టలు తెంచుకుంది రైల్వే బ్రిడ్జి పూర్తి చేయాలని ఆందోళన మాక్లూర్, ఆంధ్రప్రభ
అమెరికానే కాదు, ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడి జోహ్రాన్ మమ్దాని న్యూయార్క్ నగర్ మేయర్గా గెలిచాడు. ఇది ప్రపంచ దృష్టిని ఎంతగానో ఆకర్షించింది. ఆధిపత్యం, అణచివేతలు ఎల్లకాలం సాగవనే సత్యాన్ని ఓటు శక్తి ద్వారా న్యూయార్క్ ప్రజలు నిరూపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహూల్ గాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హర్యానాలో జరిగిన గత ఎన్నికల్లో ఓట్ల గోల్ మాల్కు, ఓట్ల చోరికి పాల్పడి ఏ విధంగా గెలిచిందో అనేక ఉదాహరణలతో వివరించారు. అమెరికాలో జరిగిన జోహ్రాన్ మమ్దాని విజయంగానీ, ఓట్లను తొలగించి బిజెపి గెలిచిందనే వార్త గానీ ఈ రెండు ఓటు శక్తిని నిరూపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో మధ్యయుగాల్లో కత్తులు, బాణాలు, తుపాకులు ఏ విధంగా రాజ్యాలను గెలుచుకోవడానకి ఉపకరించాయో ఆధునిక కాలంలో ఓటు హక్కు కూడా అటువంటి పాత్రను పోషిస్తుంది. జోహ్రాన్ మమ్దాని భారతీయ సంతతికి చెందినవాడు కావడం ఒక విశేషం. ఇదే విధంగా హైదరాబాద్కు చెందిన గజాలా హష్మి వర్జినియా గవర్నర్గా గెలిచింది. గజాలా హష్మి కూడా ట్రంప్ ప్రత్యర్థి పార్టీ డెమొక్రాట్ పార్టీకి చెందిన అభ్యర్థి. ఆధునిక ప్రజాస్వామ్య వ్వవస్థలో ఓటు హక్కు అనేది సాదాసీదా పరికరం కాదు, ఇది ఒక వ్యవస్థ రూపురేఖలు మార్చగలిగే అధునాతన ఆయుధం. ఓటు హక్కు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అయితే మొదట్లో మన దేశంతో సహా ఏ దేశంలోనైన కేవలం సంపన్న వర్గాలకే ఓటు హక్కు ఉండేది. అప్పుడు అది ఒక రకంగా పాక్షిక ప్రజాస్వామ్యమే. ఒక రకంగా అది సంపన్న స్వామ్యమే. అయితే భారత దేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు సార్వజనీన ఓటు హక్కు కోసం అంటే కులం, మతం, ధనిక, పేద, అక్షరాస్యత, నిరాక్షరాసత, ఆడ, మగ తేడా లేకుండా వయోజనులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని పట్టుబట్టి సాధించిపెట్టారు. నిరక్షరాస్యులు, పేదలు ఓటు హక్కును సరైన పద్ధతిలో ఉపయోగించలేరని వాదించిన వాళ్ళున్నారు. అయితే భారత దేశంలో అనుభవం దానిని తప్పని రుజువు చేసింది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రజావ్యతిరేక చర్యలకు పూనుకున్న ప్రభుత్వాలు నడిపిన పార్టీలను ఓడించి, ఓటు హక్కు ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసమేనని ప్రజలు రుజువు చేశారు. అయితే గత పది సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఓట్లను తొలగించడం, దొంగ ఓట్లను చేర్చడం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. దీనికి రుజువులు కూడా చూపెడుతున్నారు. అయితే ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైన అంశమని మనం భావిస్తున్నాం. అది రుజువైంది కూడా. రాజ్యాంగ రచనా సమయంలో కొంతమంది అప్పుడే పేదలు, చదవులేని వారికి ఓటు హక్కు వద్దని మాట్లాడారు. దానికి వాళ్ళు చూపెట్టిన కారణం, ఈ ఆధునిక పద్ధతులు వాళ్ళకు అర్థం కావని చెప్పారు. అయితే అప్పుడేమో కానీ ఇప్పుడు దీని అంతరార్థం అర్థమవుతున్నది. ఓటు ఒక హక్కు మాత్రమే కాదు, ఒక బలం. ఒక శక్తి. అది అందివస్తే పేదలు ముఖ్యంగా నిమ్నకులాలు తమ మాట వినవనే వాళ్ళుకు తెలుసు. అప్పుడేమో చట్టపరంగా, విధాన నిర్ణయంగా అడ్డుకోవాలని చూశారు. అయితే ఇప్పుడు ఓటు హక్కు శక్తి తెలిసి వచ్చింది. కాబట్టి, తమకు అనుకూలంగా లేని సమూహాల, కులాల, మతాల ఓట్లను తొలగిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది 75 ఏళ్ళ కింద ఆనాటి ఆధిపత్య కులాలు, సంపన్నవర్గాలు చేసిన కుట్రకు ఇది కొనసాగింపు మాత్రమే. అయితే 75 ఏళ్ళ తర్వాత ఈ ఓట్ల మీద దాడి ఎందుకు జరుగుతుంది? ఓటు హక్కు అనే దానిని ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఇది కేవలం ఓటు హక్కుతో మొదలై ఓటు హక్కుతో ముగిసిపోయేది కాదు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో రాజకీయ సమానత్వానికి ప్రాతిపదిక. ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం. ఇది ప్రజలను పాలనలో భాగస్వాములు కావడానికి ఉన్న అవకాశం. కానీ ఇది ఈ రోజు ముగింపుకు వచ్చినట్టు కనపడుతున్నది. ఎవరైతే ప్రభుత్వాలకు అనుకూలంగా లేరో, ఎవరైతే ఈ పాలన మారాలని అనుకుంటున్నారో వారికి ఓటు హక్కు లేకుండా చేయడమంటే, రాజకీయ ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడడమే. బీహార్, అసోం, హర్యానాలలో ఇదే జరిగినట్టు విమర్శలున్నాయి. ఇది నూటికి నూరు పాళ్ళు అవాంఛనీయం. ఇలా జరిగే ప్రమాదముందని, 75 ఏళ్ళ కిందట రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక కూడా చేశారు. 1949, నవంబర్ 25వ తేదిన రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసం చేస్తూ ‘జనవరి, 26, 1950 నుంచి మనం వైరుధ్య జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ అనే విధానం ద్వారా రాజకీయ సమానత్వాని సాధించుకున్నాం. కానీ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఇంకా అసమానతులు కొనసాగుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లుతోంది’ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్న మాటలు ఈ రోజు అద్దంలో ప్రతిబింబం లాగా కనిపిస్తున్నాయి. దాని ఫలితమే ఓటు హక్కును దుర్వినియోగం చేస్తూ, ప్రజలను ఓటు హక్కుకు దూరం చేయడమే. గత 75 సంవత్సరాలుగా ఆర్థిక ప్రగతి ఎంతో సాధించిందని మన దేశం గురించి మనం చెప్పుకుంటున్నాం. కానీ ప్రజలు అభివృద్ధికి దూరంగా జరిగిపోయారు. ఆర్థిక రంగం రోజు రోజుకు గుత్తాధిపత్యం సంపాదించుకుంటున్నది. గతంలో వృత్తులు ఉన్న సమూహాలు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కలిగి ఉండేవి. ఈ రోజు అన్ని పారిశ్రామికాధిపతులు, కార్పొరేట్లు ఆక్రమించుకున్నారు. దీనితో ఆర్థిక స్వాలంబనను కలిగి ఉన్న ప్రజలు పరాధీన బతుకులు అనుభవిస్తున్నారు. గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. రెండోది ఆధునీకరణ, యాంత్రీకరణ, కంప్యూటరీకరణ ద్వారా శ్రమ చేసే శక్తి ఉన్న యువతి యువకులు నిరుద్యోగులుగా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాంప్రదాయకంగా తరతరాలుగా అనుభవిస్తున్న ఆర్థిక స్వాతంత్య్రం ఈ రోజు కార్పొరేట్లు చెప్పుచేతుల్లోకి వెళ్ళాయి. అంతేకాకుండా గతంలో కన్నా చాలా ఎక్కువ ఆర్థిక వ్యత్యాసాలు పెరిగాయి. ఇందులో ఆధిపత్య కులాలు ఆర్థికంగా లాభపడితే నిమ్న, వెనుకబడిన కులాలు, దళితులు, ఆదివాసులు ఆర్థిక పరాన్నజీవులుగా తయారయ్యారు. గత పదేళ్ళలో అదానీ కంపెనీ ఆస్తుల పెరుగుదల చూస్తే మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో అర్థం కాగలదు. అంతేకాకుండా కేవలం 10 శాతం కుటుంబాలు దేశంలో సంతృప్తిగా ఉన్నాయి. మిగతా 90 శాతంలో పది శాతం పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మధ్య తరగతి వర్గాలు, మిగిలిన 80 శాతం కుటుంబాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాయి. ఉచితాల పేరుతో చేతులు ఉన్న పని చేయని అవిటి వాళ్లులాగా తయారు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా, బిసిలు, ఎస్సిలు, ఎస్టిలు, మైనారిటీలు ఉన్నారు. అదే విధంగా సామాజికంగా ఈ దేశం కులాలుగా విడిపోయి ఉన్నవి. కులాలు ఒకదానికొకటి విడివిడి ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువ, తక్కువ అనే సామాజిక సంబంధాలను కలిగి ఉన్నాయి. సనాతన పేరుతో నడుస్తున్న హిందూ వ్యవస్థ కులాలను పెంచి పోషిస్తుందే. కానీ వాటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదు. దానికి సాక్షాలుగా దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, కులాంతర వివాహాలు జరిగితే ఆ వ్యక్తులపై దాడుల, హత్యలు ఈ దేశంలో సామాజిక సమానత్వాన్ని ఒక అందుకోలేని ఆకాశంగా తయారు చేస్తున్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలలో వివక్షకు, అసమానతలకు, అణచివేతలకు గురవుతున్న ప్రజలు వ్యవస్థ మీద, ప్రభుత్వాలమీద తిరుగుబాటు చేస్తారేమోననే భయంతో ప్రభుత్వాల భవిష్యత్ను నిర్ణయించే ఓటు హక్కును దూరం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. అందువల్ల సామాజిక, ఆర్థిక సమానత్వలు సాధించనంత వరకు రాజకీయ ప్రజాస్వామ్యం ఒక నిజమైన అబద్ధం. - మల్లేపల్లి లక్ష్మయ్య ( దర్పణం)
భారతదేశంలో మతం, అందులో నుంచీ పుట్టిన వర్ణ వ్యవస్థ, కులం వ్యవస్థ మనుషుల మధ్య అంతరాలకు కారణమైనవి. సామాజిక వైషమ్యాలను సృష్టించాయి. ప్రపంచ దేశాలతో పోలుస్తే ఇది భిన్నమైన కుట్రపూరితమైన అణచివేత అని చెప్పవచ్చు. వీటికి వ్యతిరేకంగా సమానత్వం, స్వేచ్ఛ, మానవ విలువల పునాదిగా ఆవిర్భవించిన భారతీయ మతం బౌద్ధం. అనంతరం ఈ విలువలకు దగ్గరున్నది సిక్కు మతం. ఈ రెండు కూడా భారతదేశంలో పుట్టిన మతాలు. సిక్కు మతం సమానత్వం, సామాజిక ఐక్యత, పరస్పర గౌరవానికి కృషి చేసింది. సిక్కు మత స్థాపకులు గురునానక్ దేవ్. ఆయన 1469లో నన్కానా సాహెబ్ జన్మించారు. ఏట కార్తీకమాసంలో గురునానక్ జయంతి జరుపుకుంటారు. ఆయన హిందూ, ఇస్లాం మత గ్రంథాలు అధ్యయనం చేసి, అన్ని మతాల సామరస్యాన్ని, ఏక దేవతా సిద్ధాంతాన్ని బోధించారు. కుల వ్యవస్థను, మతపరమైన వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఏక్ ఓంకార్’ సిద్ధాంతాన్ని ఉద్బోధించారు. చివరికి ‘గురు గ్రంథ్ సాహిబ్’ అనే మత గ్రంథానికి ప్రేరణ ఇచ్చారు. గురునానక్ ప్రత్యేకంగా అణచివేయబడిన వర్గాల విముక్తినీ కోరుకున్నారు. ఈ క్రమంలో గురునానక్ సిద్ధాంతాలను ప్రభావితమైన కొందరు దళితులు కూడా సిక్కు మతంలో చేరారు, వారు అక్కడ గౌరవం, సమానత్వం పొందగలిగారు. సిక్కు మత స్థాపకుడైన గురునానక్ సంత్ రవిదాస్ శిష్యుడే. సిక్కు మత గ్రంథమైన ఆదిగ్రంథ్లో చెప్పులు కుట్టే చమార్ సంత్ రవిదాస్ బోధనలే అధికంగా ఉన్నాయి. ఆయన బోధనలతో ఉత్తర భారతదేశంలో అట్టడుగు వర్గాలు ఆత్మగౌరవంగా జీవిస్తూ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రవిదాస్ మాదిగలకు ప్రశాంతమైన జీవితం స్వరాజ్యంలో లేదంటే శ్మశానంలో లభిస్తుందనీ చారిత్రక వాస్తవాన్ని చెప్పాడు. గురునానక్, సంత్ రవిదాస్ వంటి మహనీయుల బోధనలతో ప్రభావితమై కాన్షిరాం విప్లవం సృష్టించాడు. బహుజన రాజ్యాధికారానికి పునాది వేశాడు. నేడు ఆయన చైతన్యంతోనే బిసి, ఎస్సి, ఎస్టిలు సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. సిక్కు మతంలో పురుషుల పేరు చివర ‘సింగ్’ అనే పదం చేర్చి మానసిక పరివర్తనగావించారు. దీనర్థం ‘సింహ’ (lion). ఇది ఈ చారిత్రకంగా దేశమూలవాసులుగా సమానత్వం, ధర్మం, రాజసత్వం, బలహీనుల రక్షించడం, ధైర్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ రాజకీయవేత్త డాక్టర్ విశారదన్ మహరాజ్ ఊరి బయట జీవిస్తున్న మాదిగలకు ‘మహారాజులు’గా నామకరణం చేశాడు. మాదిగలు ఒకప్పుడు ఈ దేశాన్ని పాలించిన మహారాజులనే చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేశారు. ఆత్మనూన్యత వీడి మళ్ళీ మహారాజులుగా (పాలకులుగా) పునర్జీవింపజేయడానికి 5 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. గురునానక్ కుల, మతాలను తిరస్కరించడం, సమానత్వాన్ని ప్రచారం చేయడం వంటి గొప్ప ఆదర్శాలతో అంబేద్కర్ ప్రేరేపితుడయ్యారు. గురునానక్ దళితులకు అత్యధిక గౌరవం ఇచ్చిన మత నాయకుడని, ఆయన బోధనలు దళితుల విముక్తి మార్గంగా ఉన్నాయని గుర్తించారు. చారిత్రకంగా భారత మనువాద సమాజంలో అట్టడుగు కులంగా దళితలు కులంపేరుతో తీవ్రంగా పీడనకు గురైనారు. ఈ క్రమంలో అంబేద్కర్ ‘కుల నిర్మూలన’ పోరాటంలో గురునానక్ నాయకత్వంలోని మత, సామాజిక విప్లవాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముంబయిలో ఉన్న గురునానక్ ఖల్సా కళాశాల స్థాపన అంబేద్కర్ ఆలోచనతో ఏర్పడింది. అన్ని వర్గాల వారికీ ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో దీనికి ప్రోత్సాహించారు. భారతదేశంలో ఇప్పటికీ కుల, మత ఉన్మాదాలు హెచ్చరిల్లుతున్నాయి. వీటి పేరుతో చాపకింది నీరులా దుర్విచక్షణ కొనసాగుతుంది. దీంతో అట్టడుగు అణగారినవర్గాలు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అస్తిత్వం అణచివేయబడుతుంది. ఆధిపత్య సాంస్కృతిక భావజాలం, ప్రభుత్వ విధానాలే దీనికి ప్రధాన కారణం. ఇవీ ప్రజలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నాయి. అంతిమంగా సామాజిక సంఘర్షణలకు కారణమవుతున్నాయి. కావున దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం, మానవ విలువలను కోసం ఉద్యమించాల్సిన అవశ్యకత ఉంది. దీనికి గురునానక్ సామాజిక ఐక్యత తత్వం అవసరం. మరోవైపు ఆయన సామాజిక చైతన్య స్ఫూర్తిని, అస్తిత్వ వాదాన్ని అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగం మెజారిటీ ప్రజల హక్కులకు ప్రాధాన్యమివ్వడం జరిగింది. దీనికి విరుద్ధంగా భారత పరిపాలన, విధానాలు కొనసాగుతున్నాయి. దీంతో పీడితవర్గాల హక్కులు, అవకాశాలకు నష్టం జరుగుతుంది. నేడు సామాజిక న్యాయ పోరాటానికి గురునానక్ విలువలు, భారత రాజ్యాంగ సూత్రాలతో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. - సంపతి రమేష్ మహారాజ్ - 7989579428
గొల్లపాలెంలో విషాదం కరెంట్షాక్తో యువకుడు మృతి చిత్తూరు, నవంబర్(ఆంధ్రప్రభ) : మొన్ననే పుట్టినరోజు
పొలంలో కాల్పులు.. వ్యక్తి మృతి.... దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి
లక్నో: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో ప్రియురాలి భర్తను ప్రియుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అగ్వాన్పూర్ గ్రామంలో అంజలి, రాహుల్ అనే దంపతులు నివసిస్తున్నారు. అంజలి అదే గ్రామానికి చెందిన అజయ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహేతర సంబంధానికి రాహుల్ అడ్డగా ఉండడంతో అతడిని చంపాలని ప్రియుడు ప్లాన్ వేశాడు. అగ్వాన్పూర్ గ్రామ శివారులో పొలంలో రాహుల్ పని చేసుకుంటుండగా అజయ్ తుపాకీ తీసుకొని అతడిపై కాల్పులు జరిపాడు. గ్రామస్థులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహంపై మూడు బుల్లెట్ గాయాలు కనిపించాయి. దారిదోపిడీదారులు డబ్బుల కోసం హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు లోతుగా విచారణ ప్రారంభించారు. అజయ్తో అంజలి పారిపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులు అజయ్ను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆంధ్రా యువతి అంతరిక్ష యాత్రకు” #Space #Astronaut #KaivalyaReddy #NASA #TitansSpace #IndiaPride
ప్రతిభకు పట్టం అమరానందకు నాలుగు బంగారు పతకాలు ఎండపల్లి, ఆంధ్రప్రభ: ఎండపల్లి మండలం
తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల భవితవ్యానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక గీటురాయిగా మారనుంది. ఇది కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఎన్నికగా కొట్టిపారేయలేని పరిస్ధితి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు ఇది రెఫరెండమ్. రెండు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన భారత రాష్ట్ర సమితి జవజీవాలను నిర్ధారించే ఎన్నిక. అటు కేంద్రంలో పాలనతోనూ, ఇటు రాష్ట్రంలో అధికారంపైనా దృష్టిసారించిన బిజెపి భవిష్యత్తును ఖరారుచేసే ప్రజాభిప్రాయ వేదిక. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికను ఈ మూడు ప్రధాన పార్టీలు ఒక సవాలుగా తీసుకున్నాయి. అందువల్లే గతంలో హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఓట్ల సమరాంగణంలో కోట్ల రూపాయిలను ఖర్చు చేసే పరిస్ధితి స్పష్టంగా కనిపిస్తోంది.ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీచేసేందుకు నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగనుంది. 4 లక్షలకు పైగా ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 58 మంది పోటీపడుతున్నారు. వీరిలో బిఆర్ఎస్ తరపున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బిజెపి పక్షాన లంకల దీపక్రెడ్డి ప్రధాన అభ్యర్థులు కాగా, వీరి మధ్యే పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన 55 మందికి కనీసం డిపాజిట్ దక్కే అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ ముగ్గురిలో సునీత, దీపక్ రెడ్డి ఒసిలు కాగా, నవీన్ యాదవ్ బిసి కులానికి చెందినవారు. హైదరాబాద్లోని 15 నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం (నెంబర్ 61) సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి. ఈ నియోజవర్గంలో ఆరు డివిజన్లు, సుమారు 146 కాలనీలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే అత్యంత సంపన్నమైనదన్న ప్రచారానికి భిన్నంగా ఇక్కడ దినసరి కూలీలు, సినీ కార్మికులు, పేద మధ్య తరగతి ప్రజలే అత్యధికులు.నియోజకవర్గంలో ముస్లింలు బిసి కులాల తర్వాత ఒసి. ఎస్సి కులస్ధుల సంఖ్యే ఎక్కువ. 2009లో ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున పి. విష్ణువర్ధన్రెడ్డి ఎన్నిక కాగా, మాగంటి గోపీనాథ్ 2014 లో టిడిపి తరపున, 2018, 2023లో టిఆర్ఎస్ తరపున పాతినిధ్యం వహించారు. 2023 ఎన్నికల్లో గోపీనాథ్ 80,549 (43.95%) ఓట్లు సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ 64,212 (35.03%) బిజెపి అభ్యర్థి లంకల దీపక్రెడ్డి 25,866 (14.12%) ఓట్లు, ఎంఐఎం అభ్యర్ధి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 (4.28%) ఓట్లు పొందారు. గోపీనాథ్ 16,337(8.91%)ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్పై విజయం సాధించగా, పోటీలో ఉన్న 19 మందిలో 16 మంది డిపాజిట్లు కోల్పోయారు.జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 55 శాతం కంటే తక్కువగానే ఓట్లు పోల్ అవుతున్నాయి. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారిలో పేద మధ్య తరగతి వారే ఎక్కువ. అయితే ఈసారి ఉప ఎన్నికల అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున ఈసారి 4 లక్షల ఓట్లలో 75 శాతం వరకు ఓట్లు పోలవుతాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎవరు లక్షన్నర ఓట్లు సాధిస్తారో వారిని విజయం వరించే అవకాశాలున్నాయి. ఇక అభ్యర్ధుల విషయానికి వస్తే.. బిజెపి అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ఈసారి కూడా అధిష్టానం ఆలోచించి చాలా ఆలస్యంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. బిజెపి తరపున కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందరరావు ముందుండి ప్రచారం సాగిస్తున్నారు. కిరాయికి జెండా పట్టుకునే వారు కాకుండా కేవలం కార్యకర్తలే ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా దీపక్ రెడ్డికి జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడంతో త్రిముఖ పోటీలో ఒకరిగా ఈయన గుర్తింపు పొందారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అభిమానం ఉన్నప్పటికీ అసెంబ్లీ స్థాయిలో అంతగా ఆదరించకపోవచ్చునని పలువురి మాటలను బట్టి తెలుస్తోంది. అయితే గతంలో కంటే ఈసారి దీపక్రెడ్డి గణనీయంగా ఓట్లను సాధించగలరని అంచనా. వాస్తవానికి ఇక్కడ హిందూ ముస్లిం అనే పోటీ లేకుండా ఎంఐఎం ఏకంగా తమ అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో బిజెపి తన ట్రంప్ కార్డును వినియోగించే అవకాశం లేకుండాపోయింది. అయినప్పటికీ అజారుద్దీన్కు మంత్రి పదవిని ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్ను, గత పదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందంటూ బిఆర్ఎస్పైనా నిప్పులు కురిపించింది. ఇవన్నీ ఆశించిన స్థాయిలో బిజెపికి ఈ ఎన్నికల్లో అనుకూలంగా మారే అవకాశాలు లేకపోయినా రానున్న కాలంలో మాత్రం తప్పకుండా ప్లస్ పాయింట్లగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ముస్లింలు అత్యధికంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 33% ముస్లిం ఓటర్లు ఉన్నందున బిజెపికి ఇక్కడ గెలుపు అందని ద్రాక్షగా మిగిలే సూచనలే కనిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. ఆమెకు కుటుంబపరంగా కూడా ఇటు నామినేషన్ సమయంలోనూ, అటు ప్రచారాలు పరాకాష్టకు చేరుకున్న సమయంలోనూ సవాళ్లు తప్పలేదు. దివంగత గోపీనాథ్ రెండవ భార్య అయిన సునీత విషయంలో బిఆర్ఎస్ మొదటినుంచి స్ధిరాభిప్రాయంతోనే ఉంది.ఆమె పేరును బిఆర్ఎస్ బాస్ కెసిఆర్ స్వయంగా ప్రకటించి మరీ ఖర్చులకు డబ్బులిచ్చి పంపారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారానికి రాకపోవడం ఒక విధంగా లోటే అని చెప్పాలి. కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ స్టార్ క్యాంపెయినర్గా మారి ఇటు కాంగ్రెస్, అటు బిజెపికి బదులిస్తూ ముందుకు సాగుతున్నారు. మరో స్టార్ హరీశ్ రావు కూడా ప్రచారం పీక్కు తీసుకువెళ్లే సమయంలోనే తండ్రి మృతి కారణంగా దాదాపు 11 రోజుల పాటు ప్రచారానికి దూరమయ్యారు. బిఆర్ఎస్ తరపున మిగిలినవారి ప్రచారం పెద్దగా ప్రభావం చూపకపోయినా మంచివ్యక్తిగా గోపీనాథ్ కుటుంబంపై సానుభూతి, గతంలో కెసిఆర్ అమలు చేసిన పెన్షన్లు ఇప్పటికీ చాలా మంది మదిలో ఉండిపోయాయి. అంతేగాక గోపీనాథ్ పెద్దకర్మ నుంచి దాదాపు ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ చాపకిందనీరులా తమ ప్రచారానికి తెరతీసింది. ఈసారి బిసిల ప్రతినిధిగా పోటీలోఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు.. ఈసారి అత్యధిక శాతం ముస్లింల, బిసిల మద్దతుతోపాటు యువత క్రేజీగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు దాదాపు మంత్రి వర్గం, పిసిసి కార్యవర్గం కాళ్లకు బలపంకట్టుకొని తిరుగుతున్నందున సహజంగానే కాంగ్రెస్ వైపు కొంత ఆర్భాటం కనిపిస్తోంది. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్లతో పాటు 70 మంది స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఆరు డివిజన్లకు మంత్రులను కేటాయించగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. ఈ నియోజక వర్గానికి 4వేల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, అంతకుముందే సుమారు 400 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులు, 14 వేల కొత్త రేషన్ కార్డుల ఇలా కొన్ని జనాకర్షక పథకాలను ప్రజల్లోకి జొప్పించారు. వామపక్షాల మద్దతు, కోదండరాం వంటి ప్రముఖుల సహకారం, సినీ కార్మికులను ఆకట్టుకునే ప్రయత్నాలు, హీరో సుమన్ ఇంటింటి ప్రచారం, దివంగత పిజెఆర్ తనయ, కార్పొరేటర్ విజయారెడ్డి ప్రచారాలు, మాలమహానాడు, 132 బిసి కులాల మద్దతు ఇవన్నీ నవీన్ యాదవ్కు కలిసొచ్చే అంశాలే. నవీన్యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ తదితరులను రౌడీలుగా పేర్కొంటూ బిఆర్ఎస్ చేసే ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. గతంలో జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిని పెంచాయి. దీంతో వివిధ సంస్ధలు పోటీపడి సర్వేలు ప్రారంభించాయి. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు రోజుకు కనీసం 10కిపైగా సర్వే కోసం ఫోన్లు వస్తూ ఎవరికి ఓటు వేస్తారంటూ వేధించాయి. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని గమనిస్తే వివిధ ప్రాంతాల్లో ప్రతిరోజూ కనిపించే అడ్డాకూలీలకు అడ్డగోలు డిమాండ్ ఏర్పడింది. ఒక్కొక్కరికి 600 రూపాయిల నుంచి 800 వరకూ ఇస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తూ జెండాలు మోసేందుకు కాంగ్రెస్, బిఆర్ఎస్ భారీ ఖర్చుకు తెరతీశాయి. నియోజకవర్గంలో బిఆర్ఎస్ పలు ప్రాంతాల్లో హైడ్రా బూచిని చూపిస్తూ కాంగ్రెస్ను అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కెసిఆర్ హయాంలోనే పెన్షన్లు వచ్చాయన్న కృతజ్ఞత కొంతమేర పెన్షనర్లలో ఉన్నా కాంగ్రెస్ మాత్రం కొత్త రేషన్ కార్డులు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, వివిధ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తోంది. కాగా ఎవరెంత ప్రచారం చేసినా ఆఖరి మూడు రోజుల్లో పోల్ మేనేజిమెంట్ కీలకం కానుంది. ఈ ప్రయత్నంలో సఫలమైన వారికి ఆధిక్యత లభించనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనిస్తే కనీసం 5 వేల మెజార్టీతోనైనా కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న ఊహాగానాలే వినిపిస్తున్నాయి. అయినా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా ప్రకటనలు ఇవ్వడానికి మూడు పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. - దిమిలి అచ్యుతరావు (సీనియర్ జర్నలిస్ట్)
Koushik Gold Campaign: Jaanvi Radiates Royal Elegance
The world of premium jewelry has found its newest muse—Jaanvi Swarup Ghattamaneni. In a striking campaign reveal, Jaanvi steps into the limelight for Koushik Gold & Diamonds, becoming the brand’s latest face and a symbol of evolving elegance. Far beyond a traditional brand endorsement, Jaanvi’s campaign embodies a story of legacy and fresh beginnings. Audiences […] The post Koushik Gold Campaign: Jaanvi Radiates Royal Elegance appeared first on Telugu360 .
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం రేణిగుంట, ఆంధ్రప్రభ :
Nara Loksh : బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు పాట్నా బయలుదేరి వెళ్లనున్నారు.
జిల్లా హోదాకు దక్కని ప్రతిపాదన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి
ఎందుకు చేశారు? తపాల్ పూర్ అడవుల్లో 100 చెట్ల నరికివేత..ముకుమ్మడిగా నరికిన మల్యాల
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్.. సోలార్ రంగంలో అతి పెద్ద పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేట జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. అతి పెద్ద సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ ఇక్కడకు రానుంది
తెరమీదకు రాజంపేట కార్యాలయాల భవనాల కోసం అన్వేషణ అన్నమయ్య బ్యూరో (ఆంధ్రప్రభ) :
హృదయాన్ని తాకే భావోద్వేగాలతో..
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రమణి కళ్యాణం. శుక్రవారం చిత్రబృందం అధికారికంగా టైటిల్ లుక్ను లాంచ్ చేశారు. కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి వంటి ప్రముఖులు టైటిల్ ని లాంచ్ చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితంలోని సవాళ్ల మధ్య ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్తో అందమైన ప్రయాణంగా ఈ సినిమా ఉండబోతోంది. వినోదం, భావోద్వేగం, విలువలతో కూడిన కథను నిజాయితీగా చెప్పబోతున్నారు. రమణి కళ్యాణం తన అందమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లాంటి ఆసక్తికర అప్డేట్స్ రానున్నాయి.
షమీపై కక్ష సాధింపు ఎందుకు? అగార్కర్
చీఫ్ సెలెక్టర్ అగార్కర్ తీరుపై మాజీల ఆగ్రహం ముంబై: టీమిండియా స్టార్ ఫాస్ట్ మహ్మద్ షమీపై సెలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ షమీపై చేస్తున్న వ్యాఖ్యలను వారు తప్పుపడుతున్నారు. ఫిట్నెస్ లేమీతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రాను అన్ని ఫార్మాట్లకు ఎంపిక చేస్తున్న సెలెక్టర్లు అసాధారణ ఫిటెనెస్తో రంజీ ట్రోఫీతో సహా పలు దేశవాళీ క్రికెట్ టోర్నీలలో వికెట్ల పంట పండిస్తున్న షమీపై నిర్లక్షం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు ఆకాశ్ చోప్రా, యువరాజ్ సింగ్, శ్రీకాంత్, వెంగ్సర్కార్, గవాస్కర్, కపిల్ దేవ్, మనోజ్ తివారీ తదితరులు అగార్కర్పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అతను కావాలనే షమీని టీమిండియాకు దూరం పెడుతున్నాడనే విషయం స్పష్టమవుతుందన్నారు. క్రికెట్లోఇలాంటి కక్ష సాధింపు చర్యలకు తావులేదన్నారు. ఇప్పటికైనా అగార్కర్ తన తీరును మార్చుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. కొంత కా లంగా షమీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో అద్భుత బౌలింగ్ను కనబరుస్తు న్న సంగతి తెలిసిందే. బెంగాల్ తరఫున రంజీ బరిలోకి దిగిన షమీ రెండు మ్యాచుల్లోనూ తన జట్టుకు ఒంటిచేత్తో విజయం సాధించి పెట్టాడు. ఇంత అద్భుత ఫామ్లో ఉన్న షమీని సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్కు సెలెక్టర్లు దూరంగా ఉంచారు. పూర్తి ఫిట్నెస్తో లేకపోవడం వల్లే అతన్ని సఫారీ సిరీస్కు ఎంపిక చేయలేదని ప్రధాన కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పేర్కొన్నారు. దీనిపై షమీ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంభీర్, అగార్కర్ల వల్ల సీనియర్లు చాలా అవమానాలను భరీంచాల్సి వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వీరి అవమానాలు భరించలేక సీనియర్లు అశ్విన్, రోహిత్, కోహ్లి తదితరులు టెస్టు ఫార్మాట్కు రిటైర్మెం ట్ ప్రకటించిన విషయాన్ని మాజీ క్రికెటర్లు గుర్తు చేశారు. షమీ కూడా నేడో రేపో ఆటను గుడ్బై చెప్పినా ఆశ్చర్యం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా షమీలాంటి సీనియర్ బౌలర్లకు టీమిండియాలో చోటు కల్పించాలని ఇది జట్టుకు ఎంతో మేలు చేస్తుందని వారు సూచిస్తున్నారు. షమీకి సుప్రీం కోర్టు నోటీసులు ఇప్పటికే టీమిండియాకు దూరమై బాధలో ఉన్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమీకి మరో షాక్ తగిలింది. షమీ మాజీ భార్య హసీన్ జహాన్కు సంబంధించిన కేసులో షమీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నెలనెలా తనకు భరణం, కుమార్తె సంరక్షణ కోసం చెల్లిస్తున్న రూ.4 లక్షల భరణం సరిపోవడం లేదని హసీన్ జహాన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశా రు. దీనిపై సమాధానం ఇవ్వాలని షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
India vs Australia T20 : ఆఖరిపోరుకు అంతా సిద్ధం.. సిరీస్ తేలేది నేడే
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదన్నది తేల్చనుంది
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతాదళాలు
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆపరేషన్ ప్రారంభించాయి
“షుగర్ బాధితులకు అమెరికా వీసా కష్టం” #USVisa #HealthRules #Immigration #Obesity #Diabetes #America
Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనేక విమానాలు ఇంకా బయలుదేరలేదు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రస్టిక్ యాక్షన్ డ్రామా ’పెద్ది’ ఫస్ట్ సింగిల్ అయిన చికిరి చికిరి ప్రోమోకు అద్భుతమైన స్పందన వచ్చింది, లిరికల్ వీడియోపై భారీ అంచనాలని పెంచింది. భావోద్వేగాలను అద్భుతంగా చూపించే దర్శకుడు బుచ్చి బాబు సాన, ఈసారి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రహ్మాన్తో పని చేయడం తన కల నెరవేరినట్టుగా చెప్పారు. రహ్మాన్పై ఆయనకున్న అభిమానాన్ని ఈ ప్రోమోలోనే చూపించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. శుక్రవారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు.. పర్వ త ప్రాంతంలో నివసించే పెద్ది.. ఓ రోజు గ్రా మంలో తన చికిరిని చూసిన క్షణం నుంచే ఆమె అందం, అమాయకత్వం అతనిని మంత్ర ముగ్ధుడిని చేస్తాయి. ఆమెను చూసి కలిగిన ఆ ఆనందాన్ని ప్రతి క్షణం వేడుక చేసుకుంటాడు. ఈ బ్యూటీఫుల్ ఫీలింగ్స్ని లిరిసిస్ట్ బాలాజీ తన సాహిత్యంలో ఎంతో అద్భుతంగా మలిచారు. ఏఆర్ రహ్మాన్ సంగీతం అద్భుతంగా వుంది. ఫోక్ ఎనర్జీ, మోడర్న్ బీట్లతో కంపోజ్ చేసిన చికిరి అదిరిపోయింది. గాయకుడు మొహిత్ చౌహాన్ తన ఎనర్జిటిక్ గాత్రంతో పాటకు జీవం పోశారు. జాని మాస్టర్ కొరియోగ్రఫీతో పాట విజువల్స్ మరింత బ్యూటీఫుల్గా మారాయి. రామ్ చరణ్ రాకింగ్ డ్యాన్స్ మూవ్స్ తో అదరగొట్టారు. జాన్వీ కపూర్ ఇంట్రో షాట్ ఈ సాంగ్లో హైలైట్గా నిలిచింది. ఈ చిత్రంలో శివరాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
కాకినాడలో కారు బీభత్సం: ముగ్గురు విద్యార్థులు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో సోమవరం వద్ద కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి విద్యార్థులపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు షెల్టర్లో విద్యార్థులు ఉండగా వారిపైకి కారు దూసుకెళ్లింది. కారు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. స్థానిక ఎంఎల్ఎ జ్యోతుల నెహ్రూ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Weather Report : క్యుములోనింబస్ మేఘాలు.. వానలు ఇక్కడే కురుస్తాయట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
రూ.లక్ష విలువ కలప పట్టివేత.. లోతుర్రెలో అటవీశాఖ అధికారుల సోదాలు జన్నారం,నవంబర్ 8
Raod Accident : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు
12 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు పెద్దపల్లి ఆంధ్రప్రభ : మతిస్థిమితం లేక కన్నవారిని,
Pawan Kalyan : నేడు తిరుపతికి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు
అలరించలేకపోయిన ‘ది గర్ల్ ఫ్రెండ్’
ఇటు సౌత్, అటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకు పోతున్న రష్మిక మందన్న నటించిన సినిమా ’ది గర్ల్ ఫ్రెండ్’. ఇప్పటివరకు పలు కమర్షి యల్ సినిమాలతో మెప్పించిన ఈ భామ ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి ప్రయోగాత్మక సినిమా చేసింది. నటుడు రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం శుక్రవారం మంచి అంచ నాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ అంచనాలను సినిమా ఏమేరకు అందుకుందో చూద్దాం. కథ: భూమా (రష్మిక) హైదరాబాదులోని ఓ కాలేజీలో ఎంఏ ఇంగ్లీ ష్ లిటరేచర్ కోర్సులో చేరుతు ంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఎమ్మెస్సీ కంప్యూటర్స్ చదువుతుంటాడు. అతడిని దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) ఇష్టపడుతుంది. కానీ దీక్షిత్.. భూమాతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె వెంట తిరిగి తనూ ప్రేమలో పడే లా చేస్తాడు. ఒక రకమైన అయోమ య స్థితిలో విక్రమ్ తో ప్రేమలోకి వె ళ్తుంది భూమా. కానీ ప్రేమలో పడ్డాక విక్రమ్ పెట్టే కండిషన్లు.. తన ప్రవర్తనతో భూమా ఇబ్బంది పడుతుంది. మరి విక్రమ్ తో భూమా బంధం ఏమేర నిలబడింది.. చివరికి వీళ్లిద్దరి జీవితాలు ఏ మలుపు తీసుకున్నాయి.. అన్నది మిగతా కథ. కథనం, విశ్లేషణ: ఈ లవ్ స్టోరీ ప్రేమికులు అందరికీ నచ్చదు. కేవలం తక్కువ మందికి మాత్రమే సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కథా, కథనాలు మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు. రెం డు విభిన్నమైన పాత్రలు భూమా, విక్రమ్ లవ్ ట్రాక్ కొన్నిసార్లు బోర్ కొట్టిస్తుంది. పలు సన్నివేశాల్లో అక్కడక్కడా సాగదీత ఫీలింగ్ కలుగుతుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ భూమా పాత్ర ఉంటుంది. ఏం చేస్తోందో, ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితి ఆమెది. ఇందు లో భూమా పాత్ర పట్ల ఎవరికీ కనీసం సానుభూతి కూడా కలగదు. ఏమిటీ ఇలా ప్రవర్తిస్తోందనే చికాకు కలుగుతుంది. కొన్ని సన్నివేశాలతో కొందరికి తీవ్రమైన అసహనం కలగొచ్చు. హీరో తల్లికి.. కథానాయికకు మధ్య వచ్చే సన్నివేశం కూడా ఈ కోవకు చెందిందే. ఇలాంటి హార్డ్ హిట్టింగ్ సీన్లు నచ్చడం.. నచ్చకపోవడాన్ని బట్టి సినిమా రుచిస్తుందా లేదా అన్నది చెప్పొచ్చు. అయితే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి తమ నటనతో ఆకట్టుకున్నారు. అను ఇమ్మాన్యూల్, ప్రొఫెసర్ పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్ ఓకే అనిపించారు. మొత్తానికి ‘ది గర్ల్ ఫ్రెండ్’ అందరినీ అలరించే సినిమా కాదు.
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಕೋತಿಯೊಂದು ಬೈಕ್ ಓಡಿಸಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಕೋತಿಯೊಂದು ಬೈಕ್ ಓಡಿಸಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
నేడు నర్సంపేటకు కల్వకుంట్ల కవిత నర్సంపేట నవంబర్ 8 (ఆంధ్రప్రభ): సామాజిక తెలంగాణ
Gold Rates Today : బంగారంపై వ్యామోహం ఉన్నవారికి గుడ్ న్యూస్.. నేటి ధరలు ఎంతో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
బ్రిస్బేన్: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన టీమిండియా శనివారం ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగే ఐదో, చివరి టి20 పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక రెండుటి20 మ్యాచుల్లో వరుస ఓటములు చవిచూసిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఈ పోరు సవాల్గా మారింది. సిరీస్ను సమం చేయాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి జట్టుకు నెలకొంది. దీంతో ఆసీస్ టీమ్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయితే ఎటువంటి స్థితిని అయినా తట్టుకుని ముందుకు సాగే సత్తా ఉన్న కంగారూ టీమ్ను తక్కువ అంచనా వేయలేం. సమష్టిగా రాణిస్తే సిరీస్ను డ్రాగా ముగించడం ఆస్ట్రేలియాకు అసాధ్యమేమీ కాదు. ఓపెనర్లపైనే ఆశలు.. టీమిండియా ఆశలన్నీ ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలపై నిలిచాయి. కిందటి మ్యాచ్లో ఇద్దరు జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. అయితే శుభారంభం అందిస్తున్న ఇటు గిల్ అటు అభిషేక్లు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోతున్నారు. దీంతో జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు కీలకమైన ఈ మ్యాచ్లో ఓపెనర్లు నిలకడైన బ్యాటింగ్ను కనబరచాల్సినఅవసరం ఎంతైనా ఉంది. కిందటి మ్యాచ్లో గిల్ మెరుగైన బ్యాటింగ్తో అలరించాడు. ఇది జట్టుకు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. అభిషేక్, గిల్లు తమ మార్క్ బ్యాటింగ్తో చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మలు పేలవమైన బ్యాటింగ్తో నిరాశ పరుస్తున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో సూర్య విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న సూర్య తన మార్క్ బ్యాటింగ్ను కనబరచలేక పోతున్నాడు. కనీసం ఈసారైనా అతను బ్యాట్ను ఝులిపించాల్సి ఉంది. వికెట్ కీపర్ జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె తదిరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. సుందర్ ఫామ్లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. అర్ష్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అక్షర్లతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ పేవరెట్గా బరిలోకి దిగుతోంది.
Telangana : నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం
తెలంగాణలో ప్రయివేటు విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి
గుడికి వస్తుంటే నా భార్యనే తీసుకెళ్లావా... దేవుడా
అమరావతి: దేవుని గుడికి దంపతులు వెళ్తుంటే బైక్ను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో భార్య ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెరుమాలి గ్రామానికి చెందిన కొరగంజి సంఘంనాయుడు(49), శ్రీలత(43) అనే దంపతులు మానసాదేవి గుడిని దర్శించుకునేందుకు బైక్పై వెళ్లారు. గరివిడి మండలం చిన ఐతాంవలస గ్రామ శివారులోకి రాగానే ఆర్టిసి బస్సు వీరి బైక్ను ఢీకొట్టడంతో భార్య కిందపడిపోయింది. భార్య తలపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. భర్త కూడా తీవ్రంగా గాయపడ్డాడు. 'దేవత నీ దగ్గరికి వస్తుంటే నా భార్యనే తీసుకెళ్లావా?' అని భర్త కన్నీంటి పర్యంతమయ్యారు. 'ఇప్పుడు నా బాగోగులు ఎవరు చూసుకోవాలి' అని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య మృతదేహం పట్టుకొని భర్త రోదించిన తీరు చూసి వాహనాదారులు కన్నీంటిపర్యంతమయ్యారు.
Tirumala : శనివారం.. తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
Prabhas puts Legends in Waiting Mode
Prabhas is the biggest pan-Indian actor of the country and he has several biggies lined up. The delay in the shoot of Raja Saab has delayed the shoot of Fauji and this delayed Sandeep Reddy Vanga’s Spirit. Sandeep Reddy Vanga has been waiting for the arrival of Prabhas since summer and he wants Prabhas to […] The post Prabhas puts Legends in Waiting Mode appeared first on Telugu360 .
Did Baahubali: The Epic Fall Short of Expectations?
SS Rajamouli wanted the audience to experience Baahubali: The Beginning and Baahubali: The Conclusion as a single movie Baahubali: The Epic. The film was re-edited, remastered and it released on October 31st after a year of planning. Baahubali: The Epic opened on a strong note in the Telugu states and in North America. The film […] The post Did Baahubali: The Epic Fall Short of Expectations? appeared first on Telugu360 .
ఏలూరులో కలకలం ఏలూరు కార్పొరేషన్ : నవంబర్8 (ఆంధ్రప్రభ): ఏలూరు ఒకటో పట్టణ
Kerala : కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం
కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సబ్బులను హైకోర్టు నిషేధించింది.
పోచారం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం3 వేల గన్నీ బ్యాగులు దగ్ధం నాగిరెడ్డిపేట
Karnataka : కర్నూలు బస్సు ప్రమాదంతో అలెర్ట్.. కర్ణాటక 604 బస్సులు సీజ్
కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది.
అది నిజమే అని క్లారిటీ ఇచ్చిన సమంత
హైదరాబాద్: హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా చెట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు. ఇద్దరు ప్రేమ మైకంలో మునిగిపోయారని సినీ వర్గాల్లో షికార్లు పుకార్లు చేశాయి. సమంత షేర్ చేసిన ఫొటో ఇప్పుడు నిజమని తెలుస్తోంది. రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తుందని తెలుస్తుంది. పెర్ప్యూమ్ బ్రాండ్ లాంచ్ ఈవెంట్లో సమంత దిగిన ఫొటో వైరల్గా మారింది. ఈవెంట్లో పలువురితో ఫొటోలు దిగిన అనంతరం తన ప్రయాణాన్ని సమంత గుర్తు చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నానని, కుటుంబసభ్యులు, స్నేహితుల మద్దతు ఇవన్నీ చేయగలిగానని వివరణ ఇచ్చింది. రిస్క్ తీసుకొని ముందుకు ఎలా వెళ్లాలో నిర్ణయం తీసుకున్నానని, చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నానని సమంత తెలియజేశారు. హార్డ్ వర్క్, ప్రతిభావంతులతో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సిటడెట్: హనీ బన్నీ, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్2 సినిమాలలో సమంత నటించారు. ఈ సినిమాకుల రాజ్ డికె నిర్మాత వ్యవహరించారు. రెండు ప్రాజెక్టుల కోసం పని చేస్తున్న సమయంలో రాజ్కు, సమంతం స్నేహం ప్రేమగా మారింది. శుభం, మా ఇంటి బంగారం సినిమాలో సమంత నటిస్తుండగా రాజ్ తెరకెక్కిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. షుగర్, ఒబెసిటీ ఉన్నోళ్లకు అమెరికా వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు
Bigg boss Telugu 9: Was Sanjana intentionally sidelined by the Makers?
Sanjana, once hailed as the “Queen of Content” in Bigg Boss Telugu 9, now finds herself at the center of a heated debate among fans. Many are questioning whether the show’s management team intentionally sidelined her after initially using her for high engagement and drama in the early weeks. Queen of Content : In the […] The post Bigg boss Telugu 9: Was Sanjana intentionally sidelined by the Makers? appeared first on Telugu360 .
Telangana : ఢిల్లీ నుంచి బయలుదేరిన మయన్మార్ సైబర్ ఫ్రాడ్ బాధితులు
మయన్మార్ మయవాడీలోని సైబర్ నేరాల శిబిరాల్లో చిక్కుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ పౌరులకు ప్రభుత్వం అండగా నిలిచింది.

29 C