రెండో వన్డేకి ముందు టీం ఇండియాకు గుడ్న్యూస్
మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డే రాయ్పూర్లో జరుగనుంది. ఈ మ్యాచ్కి ముందు భారత్కు గుడ్న్యూస్ వచ్చింది. గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్, తొలి వన్డేకి దూరమైన శుభ్మాన్ గిల్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడని తెలిసింది. డిసెంబర్ 1న బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గిల్ రిహాబ్ కార్యక్రమం ప్రారంభమైందని తెలుస్తోంది. ముంబైలో విస్తృత ఫిజియోథెరపి పూర్తి చేసిన గిల్, కుటుంబంతో కొద్ది రోజులు గడిపి.. ప్రస్తుతం బిసిసిఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని సమాచారం. వైద్యులు ప్రత్యేక ఫిట్నెస్ ప్రొగ్రామ్, వర్క్లోడ్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా బ్యాటింగ్కి దూరమైన గిల్ త్వరలోనే తేలికపాటి నెట్ సెషన్స్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ వన్డే సిరీస్కి దూరమైన గిల్.. తిరిగి సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్లో పాల్గొంటాడని సమాచారం.
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కి ఎంపికైన సిద్ధార్థ విద్యార్థిని…
చెన్నారావుపేట, డిసెంబర్ 1 (జనం సాక్షి): అభినందించిన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి… మండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హై స్కూల్ …
ప్రధాని నోట.. కరీంనగర్ ఫిలిగ్రీ మాట #Karimnagar #Filigree #Handicrafts #G20 #Modi #ManKiBaat
Bonda Uma Demands Krishna District Be Renamed After Vangaveeti Ranga
The coalition government in Andhra Pradesh has recently completed a major district reorganisation exercise. Leaders argued that the previous division carried out during the YSRCP regime was poorly planned. A committee of ministers reviewed public concerns and suggested new boundaries. Based on this study, the government revised district limits, created three new districts and notified […] The post Bonda Uma Demands Krishna District Be Renamed After Vangaveeti Ranga appeared first on Telugu360 .
Samantha and Raj Nidimoru Wedding Pictures
The post Samantha and Raj Nidimoru Wedding Pictures appeared first on Telugu360 .
SUBSIDIE | రైతు బాగుంటే.. SUBSIDIE | కర్నూలు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ
Samantha : సమంత పెళ్లిపై అసలు వాస్తవమిదే
సినీనటి సమంత ప్రభు మరోసారి వివాహం చేసుకున్నారు.
Sirisilla |ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ
Sirisilla | ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ Sirisilla |
ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది: రామచందర్ రావు
హైదరాబాద్: హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. 9 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను బిజెపి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జివొ నెంబరు 27న విత్ డ్రా చేసేలా చూడాలని గవర్నర్ ను కోరామని తెలియజేశారు. హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అప్పటి, ఇప్పటి ధరలు పోల్చి చూస్తే అక్రమాలు తెలుస్తున్నాయని రామచందర్ అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కోకా పేటలో ఇటీవల ఎకరం ఎంత పలికిందో మనం చూశామని, జిఎహెచ్ఎంసి విస్తరణలోనూ అనేక కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని రామచందర్ రావు పేర్కొన్నారు.
COLLECTOR|ఎన్నికల నిబంధనలు పాటించాలి
COLLECTOR| ఎన్నికల నిబంధనలు పాటించాలి COLLECTOR| నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ
Disease |సంపూర్ణంగా నిర్మూలించాలి
Disease | సంపూర్ణంగా నిర్మూలించాలి Disease | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు :
Observation |నామినేషన్ల కేంద్రాల పరిశీలన
Observation | నామినేషన్ల కేంద్రాల పరిశీలన Observation | పరకాల, ఆంధ్రప్రభ :
విశాఖ కైలాసగిరిలో కొత్త గ్లాస్ బ్రిడ్జి #Visakhapatnam #Tourism #VMRDA #Kailasagiri #GlassBridge
APSRTC |మాటిచ్చారు.. పింఛన్ అందించారు
APSRTC | మాటిచ్చారు.. పింఛన్ అందించారు కొట్టాల్ గ్రామంలో పెన్షన్ పంపిణీ అనంతపురం
RAIN | అక్కడ జలమయం.. RAIN | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
SHOPS|సీఎం పర్యటన నేపథ్యంలో..
SHOPS| సీఎం పర్యటన నేపథ్యంలో.. SHOPS| మక్తల్, ఆంధ్రప్రభ : పలు అభివృద్ధి
Andhra Pradesh : మండలి ఛైర్మన్ ను కలిసిన జయమంగళ వెంకటరమణ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు
మహిళా వ్యాపారవేత్తను మీటింగ్కు పిలిచి... నగ్నంగా నిలబెట్టి... బెదిరింపులు
ముంబయి: మహిళా వ్యాపారవేత్తను మీటింగ్కు పిలిచి ఆమెను వివస్త్రగా చేసి లైంగిక వేధింపులకు ఓ కంపెనీ ఎండి పాల్పడ్డాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఫ్రాంకో ఇండియన్ ఫార్మాసూటికల్స్ ఎండి జాయ్ జాన్ పాస్కల్ ఓ మహిళ వ్యాపారవేత్తను మీటింగ్ ఉందని ఆహ్వానించాడు. మీటింగ్కు వచ్చిన తరువాత తుపాకీ బెదిరించి దుస్తులు తీయించాడు. ఆమె నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బయటచెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎండి జాన్ జాయ్తో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళా వ్యాపారవేత్త ఫొటో, ఫ్రేమ్ గిఫ్ట్ బిజినెస్ చేస్తున్నారని తెలిసింది.
Helicopter | గూడెంలో.. సీఎం Helicopter | ఏలూరు / ఉంగుటూరు, ఆంధ్ర
Nomination |నామినేషన్ దాఖలు చేసిన బిక్షపతి
Nomination | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం పైడిపల్లి గ్రామ సర్పంచ్
COLLEGE |ఎయిడ్స్పై అవగాహన అవసరం
COLLEGE | ఎయిడ్స్పై అవగాహన అవసరం జగ్గయ్యపేటలో ర్యాలీహాజరైన మాజీ మంత్రి, కేడీసీసీ
Bigg Boss |అసలు రణరంగం ఈ వారమే!
Bigg Boss | అసలు రణరంగం ఈ వారమే! వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
India’s Longest Glass Skywalk Opens in Visakhapatnam
Visakhapatnam has added a spectacular new landmark to its skyline. The country’s longest glass skywalk bridge has officially opened atop Kailasagiri, giving visitors an unforgettable way to experience the beauty of the city. The bridge offers sweeping views of the sparkling Bay of Bengal, the green stretch of the Eastern Ghats and the vibrant city […] The post India’s Longest Glass Skywalk Opens in Visakhapatnam appeared first on Telugu360 .
Revanth Reddy : రేపు గాంధీ భవన్ కు రేవంత్
chief minister revanth reddy will be visiting gandhi bhavan tomorrow
POLICE |ప్రలోభాలకు లొంగకూడదు : సీఐ
POLICE | ప్రలోభాలకు లొంగకూడదు : సీఐ POLICE | జైనూర్, ఆంధ్రప్రభ
ఆశీర్వదించండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా
బచ్చన్నపేట నవంబర్ 30 ( జనం సాక్షి): * కొన్నే సర్పంచ్ అభ్యర్థి కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో …
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై..
డిసెంబర్ 3న మహా ధర్నా విజయవంతం చేయండి.. అబ్దుల్ రహీం. గంభీరావుపేట డిసెంబర్ 01 (జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా …
దేశంలో లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఏదో తెలుసా? #railways #VivekExpress #LongestTrain #Kanyakumari
STAFF | ఇంటి వద్దకే.. STAFF | అనంతపురం బ్యూరో, ఆంధ్ర ప్రభ
MLA |ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలి
MLA | ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనాలి రైతులను ఆదుకోవాలిమాజీ ఎమ్మెల్యే సింహాద్రి
BRS|బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు
BRS| బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు BRS| తిర్యాణి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
రంగంపేట బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
మెదక్ డిసెంబర్ 1 (జనం సాక్షి ): కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తలారి …
LOVE |మళ్లీ పెళ్లి చేసుకున్న సమంత..?
LOVE | మళ్లీ పెళ్లి చేసుకున్న సమంత..? LOVE | సమంత, రాజ్
అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్
నడికూడ, డిసెంబర్ 1 (జనం సాక్షి): పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. రాయపర్తి గ్రామం నుండి పలువురు బిఆర్ఎస్ …
27 March|అసలు నిజం ఏంటి..? 27 March |గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఎన్నిక
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి) : * అధ్యక్ష, కార్యదర్శులుగా బిక్షమయ్య, భాస్కరాచారి టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా తౌడోజు బిక్షమయ్య, …
టేకులపల్లిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి): టేకులపల్లి మండలంలో మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నందున పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా …
సుమారు కోటి రూపాయలు విలువైన గంజాయి పట్టివేత
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి): * వివరాలు వెల్లడించిన ఇల్లందు డి.ఎస్.పి వాహన తనిఖీల్లో భాగంగా టేకులపల్లి పోలీసులు కొత్తగూడెం,ఇల్లందు ప్రధాన జాతీయ రహదారిలో …
విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన ఆహ్లాదకరమైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో పర్యాటకాభివృద్ధికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ పలు ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు.విశాఖపట్నాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో […] The post విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం appeared first on Visalaandhra .
విపక్షాల ఆందోళన... లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్ సభ వాయిదాపడింది. లోక్ సభలో సిఐఆర్, ఢిల్లీ పేలుడుపై చర్చ జరపాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటలు, 2 గంటలకు వాయిదా పడింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజే మాటల యుద్ధం జరిగింది. విపక్షాలు బీహార్ ఓటమితో నిరాశలో ఉన్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. బీహార్ వైఫల్యానికి పార్లమెంట్ను వేదికగా చేసుకోవద్దని, విపక్షాల డ్రామాలను దేశ ప్రజలు నమ్మడం లేదని ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు చురకలంటించారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా?, కీలకమైన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, చర్చలు జరగకుండా డ్రామాలు ఆడేది మోడీ ప్రభుత్వమేనని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ సిపి రాధాకృష్ణన్కు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. పెద్దల సభ గౌరవాన్ని కాపాడేలా సభ్యులు వ్యవహరించాలని, రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారని, రాధాకృష్ణన్ జీవితాన్ని ప్రజాసేవకేఅంకితం చేశారని ప్రశంసించారు. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్గా రాధాకృష్ణన్ పని చేశారని, అనుభవం అనేది సభకు ఉపయోగపడుతుందని భావిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
కుటుంబం గొప్పతనాన్ని తెలియజేసే చిత్రం
హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా చేతుల మీదగా సఃకుటుంబానాం చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బుచ్చిబాబు సనా మాట్లాడుతూ సఃకుటుంబానాం చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... ‘సఃకుటుంబానాం వంటి కథ 48 సంవత్సరాలలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. ఈ సినిమా అంత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరం అనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న చిత్రం సఃకుటుంబానాం. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది‘ అని తెలిపారు. బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర చాలా చిత్రంగా ఉండబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో నిర్మాత మహదేవ్ గౌడ్, దర్శకుడు ఉదయ్ శర్మ, హీరో రామ్ కిరణ్ పాల్గొన్నారు.
suicide | యువకుడి ఆత్మహత్య suicide | హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని
Nomination |సజావుగా.. పారదర్శకంగా చేపట్టాలి
Nomination | సజావుగా.. పారదర్శకంగా చేపట్టాలి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ ఎలక్షన్
తహసిల్దార్ కార్యాలయంలో నాయబ్ తహసిల్దార్ ఇష్టారాజ్యం…!
చెన్నారావుపేట, నవంబర్ 30 (జనం సాక్షి): కిందిస్థాయి ఉద్యోగులపై పెత్తనం… సీసీఎల్ ఏ కు ఫిర్యాదు చేసిన రెవెన్యూ ఉద్యోగులు…. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ …
Scheme |కూటమి ముఖ్య ఉద్దేశ్యం..
Scheme | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో : ఏలూరులోని స్థానిక 2వ
MINISTER|టీ షాపులో.. మంత్రి అలా చేశారా..?
MINISTER| కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆయనో రాష్ట్ర మంత్రి అయినా.. సామన్యుడిలా
సర్పంచ్ వేలం ₹73 లక్షలు #Nalgonda #Panchayat #SarpanchElection #VillageAuction #BCReservation
Birthday |ప్రజావేదిక కార్యాలయంలో…
Birthday | ప్రజావేదిక కార్యాలయంలో… Birthday | గుడివాడ, ఆంధ్రప్రభ : శాసనసభ్యులు
Nellore : నెల్లూరులో ఖతర్నాక్ లేడీ డాన్ లు...ఏందబ్బయా ఇది?
నెల్లూరు నగరం క్రిమినల్స్ కు నిలయంగా మారింది. లేడీ డాన్ లు కూడా నెల్లూరులోనే ఉన్నారు
తుపాన్ ప్రభావం : నేడు ఏపీలోని 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
దిత్వా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం సోమవారం నాడు నాలుగు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. నెల్లూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం దిత్వా తుపాన్ కారణంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా కడప, కోనసీమ, కృష్ణా, […] The post తుపాన్ ప్రభావం : నేడు ఏపీలోని 4 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు appeared first on Visalaandhra .
Video: Harshaali Malhotra Exclusive Interview
The post Video: Harshaali Malhotra Exclusive Interview appeared first on Telugu360 .
Blood donation |తండ్రి నడవడి… కొడుకు సేవాభావం
Blood donation | తండ్రి నడవడి… కొడుకు సేవాభావం Blood donation |
NTR |పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
NTR | పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం NTR | కృష్ణా ప్రతినిధి,
NBK’s Akhanda 2 Audio Review: A Massy Devotional Trance
God of Masses Nandamuri Balakrishna and director Boyapati Srinu films always have huge craze. They have been delivering cult mass moments for Indian Cinema action lovers to go crazy in theatres with excitement and view them on repeat. With Akhanda 2, they have back with another stupendous divine mass action spectacle. The movie teaser, trailer […] The post NBK’s Akhanda 2 Audio Review: A Massy Devotional Trance appeared first on Telugu360 .
Ayyappa |అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ
Ayyappa | హైదరాబాద్, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (temple)
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం…
ఏపీఎస్డీఎంఏ తాజా అలర్ట్మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను గత రాత్రి బలహీనపడడడం తెలిసిందే. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతోందని, సోమవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి […] The post నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం… appeared first on Visalaandhra .
కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ షోకాజ్ నోటీసులు
సీఎం పీఏతో పాటు ఆర్థిక శాఖ మాజీ మంత్రికి కూడా.. 2019లో మసాలా బాండ్ జారీలో ఫెమా రూల్స్ ఉల్లంఘనకేఐఐఎఫ్ బీ నిధుల సమీకరణపై సందేహాలుకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. విజయన్ తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి అబ్రహం, ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విదేశీ మారకపు నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు […] The post కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ షోకాజ్ నోటీసులు appeared first on Visalaandhra .
Ditva Effect : తమిళనాడుపై విరుచుకుపడిన దిత్వా
దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది.
Samantha and Raj Nidimoru Getting Married?
Top actress Samantha made it to the headlines in the recent times only because of her relationship with director and filmmaker Raj Nidimoru. The duo hasn’t responded to the rumors but they have been spotted together frequently. The latest breaking news is that Samantha is all set to get married to Raj Nidimoru today and […] The post Samantha and Raj Nidimoru Getting Married? appeared first on Telugu360 .
‘విలేజ్ కుకింగ్’ 3 కోట్ల సబ్స్క్రైబర్లు #TeluguPost #telugu #post #news
Bigg Boss Season 9 : దివ్య ఎలిమినేషన్ ఊహించిందే.. ఆమె సంపాదన ఎంతంటే?
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది
వన్డేల్లో అతడే టాప్ ప్లేయర్: సునీల్ గావస్కర్ |#TeluguPost #telugu #post #news
Street Lights |“పగలే వెలుగు… రాత్రి చీకటే!”
Street Lights | “పగలే వెలుగు… రాత్రి చీకటే!” Street Lights |
Avanigadda |ఎన్టీఆర్ భరోసా పింఛన్..
Avanigadda | ఎన్టీఆర్ భరోసా పింఛన్.. Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ :
Municipal |మచిలీపట్నంలో ఆక్రమణలు తొలగింపు
Municipal | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం బలరాంపేట ఐదు రోడ్డు సెంటర్లలో
Market |మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత
Market | మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత Market | భీంగల్ టౌన్,
Narendra Modi : విపక్షాలకు ప్రధాని వినతి ఇదే
పార్లమెంటు శీతాకాల సమావేశంలో విపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు
NTR BHAROSA |లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ
NTR BHAROSA | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామంలో
మద్యం అమ్మకాల రికార్డు ₹71,550 కోట్లు ఆదాయం #LiquorPolicy #ExciseDepartment #Hyderabad #GHMC
గుమ్మడి గింజలు: అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, తినే విధానం, పోషకాల విలువలు
గుమ్మడి గింజలు (Pumpkin Seeds) పోషకాలతో నిండిన శక్తి కేంద్రాలు. వీటిని తరచుగా ‘పోషకాల గని’ అని పిలుస్తారు. ఈ గింజల్లో ముఖ్యంగా మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు, అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజలు ఆరోగ్య ప్రయోజనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, నిద్ర నాణ్యతను పెంచుతాయి, ముఖ్యంగా పురుషుల్లో ప్రోస్టేట్ ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయి. మధుమేహ నియంత్రణ, రోగనిరోధక శక్తి పెంపు వంటి అదనపు […] The post గుమ్మడి గింజలు: అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, తినే విధానం, పోషకాల విలువలు appeared first on Dear Urban .
Collector | వృద్ధాశ్రమంలో.. Collector | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఏమ్మా..
RTC| ఏలూరు (కార్పొరేషన్) ఆంధ్రప్రభ : విజయవాడ ఆటోనగర్ బస్ డిపోకు చెందిన
పెళ్లిలో బుక్కెడు బువ్వ కోసం వెళ్లిన బాలుడిపై జవాన్ కాల్పులు... మృతి
ఢిల్లీ: భోజనం కోసం వెళ్లిన బాలుడిపై సిఆర్పిఎఫ్ జవాన్ కాల్పులు జరడంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటన ఢిల్లీలోని శాహ్దరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానససరోవర్ పార్కులోని డిడిఎ మార్కెట్ వద్ద ఓ కమ్యూనిటి సెంటర్లో వివాహ వేడుక జరుగుతుంది. మురికి వాడల్లో నివసింటే ఓ బాలుడు(17) గేటు దూకి అన్నం కోసం వెళ్లాడు. అతడి భోజనం చేస్తుండగా అక్కడ ఉన్నవారు బయటకు నెట్టేయడానికి ప్రయత్నించాడు. సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బాలుడితో వాగ్వాదానికి దిగాడు. తుపాకీ తీసి ఆవేశంలో కాల్పులు జరపడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని సరీక్షించిన వైద్యులు తెలిపారు. బుక్కెడు అన్నం కోసం వెళ్తె పొట్టన పెట్టుకుంటారా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.
Liquor shops |ఏడాదంతా ఎన్నికలూ-జాతరలే !
Liquor shops | ఏడాదంతా ఎన్నికలూ-జాతరలే ! Liquor shops | డిసెంబర్
Pension |చంద్రబాబు మాట ఇస్తే..
Pension | చంద్రబాబు మాట ఇస్తే.. Pension | టంగుటూరు, ఆంధ్రప్రభ :
కుమారుడి కోసం పొలమే క్రికెట్ మైదానం #Khammam #Cricket #Telangana #SportsNews #InspiringStory
ప్రేమికుల మనస్సుల్లో దాగిన భావాలతో..
ఓ అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం కష్టం కాకపోవచ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి ప్రేమ సిగ్నల్ అందుకోవాలంటే మాత్రం నానా తిప్పలు పాడాల్సిందే. ఐలవ్ యు చెప్పిన తర్వాత ప్రేయసి ఏమంటుందోన్ని పడే టెన్షన్ మామూలుగా ఉండదు. ఇలాంటి సమయంలో ప్రేమికుడికి ప్రేయసి ఓకే చెప్పేస్తే.. ఎలా ఉంటుంది.. అతని మససు ఎలా ఊయల ఊగుతుంది. ఇద్దరు కలిసి ఎవరికీ తెలియకుండా కళ్లతో మాట్లాడుకునే మాటలు, సైగలు చూడచక్కగా ఉంటాయి. ఇంతకీ ప్రేమికులు పయనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం ‘దండోరా’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బ్రస్ట్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల్ను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ్ణ, మనికా చిక్కాల్, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు పాత్రదారులు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షుకుల ముందుకు రానుంది. ‘దండోరా’ నుంచి లేటెస్ట్గా ‘పిల్లా...’ అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. మార్క్ కె రాబిన్ సంగీత సారథ్యం వహిస్తోన్న సినిమాలోని ఈ పాటను అదితి భావరాజు, అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ పాటను పూర్ణా చారి రాశారు. ప్రేమికుల మనసుల్లో దాగిన భావాలను అందంగా ఆవిష్కరించిన పాట ఇది. దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతోంది.
వన్డేల్లో ఆ ఆటగాడే గ్రేట్: సునీల్
హైదరాబాద్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ చేయడంతో భారత్ గెలుపొందింది. వన్డేల్లో విరాట్ 52వ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పాడు. విరాట్ తరువాత వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఒక ఫార్మాట్లో కూడా సచిన్ రెండో స్థానంలోనే ఉన్నాడు. దీంతో విరాట్ను టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసించారు. విరాట్తో కలిసి ఆడిన ఆటగాళ్లు మాత్రమే వన్డేల్లో అతడిని గ్రేట్ అని అంటారన్నారు. రికీపాంటింగ్ సైతం వన్డేల్లో విరాట్ మించిన వారు లేరు అన్నారని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ల నుంచి ప్రశంసలు రావడం అనేది చాలా అరుదు అని అన్నారు. సచిన్ రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడంటే అతడు అంటే ఏంటో అర్థం చేసుకోవాలని సునీల్ మెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ టి20, టెస్టు క్రికెట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 83 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. వరసగా రికీ పాంటింగ్(83), సంగక్కరా (63), జాక్వస్ కలిస్(62)గా ఉన్నారు.
Ticket | భారీ ఆదాయం.. మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి
Tadwai | బైక్ అదుపుతప్పి… ఒక్కరు మృతి Tadwai | తాడ్వాయి, ఆంధ్రప్రభ
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్ టైనర్ ఐ యామ్ గేమ్’ మూవీతో అలరించబోతున్నారు. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిధాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నైట్ క్లబ్, క్యాసినో బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ షూట్ వేసుకున్న దుల్కర్ రక్తం తడిసిన చేతితో గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం అదిరిపోయింది. ఈ చిత్రంలో మిస్కిన్ , ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
MLA | పుట్టినరోజున సైతం… MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : నిరంతరం
Telangana : నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు
నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు తెలంగాణలో ప్రారంభం కానున్నాయి.
Revanth Reddy : ఫుట్బాల్ ప్రాక్టీస్ లో రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు
Amaravathi : అమరావతి లో మరో సెంటిమెంట్ అంశం ఇదే
రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న సమయంలో సెంటిమెంట్ అంశం ముందుకొచ్చింది.
ఆమె అతడి కోసం ఎదురు చూస్తోంది కాల్వ ఒడ్డున చెట్టు కింద కూర్చుని అతడు ఇంకా రాలేదు సాయంకాలపు గాలిలో కలిసి సూర్యుడు మెరుస్తున్నాడు పారే ఏరు కూడా వందల కళ్ళతో రెప్పలు తెరిచి చూస్తోంది చెట్టు కూడా చుట్టూ తిరిగి చూస్తోంది అతడి జాడ కోసం ఆమె తన జూకాలకు వేలాడుతోంది చూపుడు వేలికి చుట్టిన కొంగులో నలిగిపోతోంది ఆమె పాదాల కింద పచ్చగడ్డి మౌనంగా తలదించుకుంది ఆమె ఉఛ్వాస నిశ్వాసలు సౌందర్యాన్ని రెట్టింపు చేస్తున్నాయి ఆకాశం రాలుతోంది చెట్ల ఆకుల సందుల్లోంచి కొద్ది కొద్దిగా సాయంకాలపు ధూళిలోకి చీకటి వచ్చి వాలుతోంది ఏకాంతాన్ని మరింత దట్టంగా మార్చేస్తూ సూర్యుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు భూమి ఆమె చుట్టూ తిరుగుతోంది కాళ్ళ మీంచి దుప్పటిని పైకి లాక్కుంటోంది కదిలీ కదలక పారుతున్న ఏరు చెట్టు నిద్రపట్టని కుక్కపిల్లలా ఆమె పక్కనే కూర్చుని చెవులాడిస్తోంది ఆమె లోపల గుత్తులు గుత్తులుగా విచ్చుకుంటున్నాయి నక్షత్రాలు ఈ అద్భుతంలోకి దేహాంతర దేహాలతో అతడు వస్తున్నాడు ఒక్కటైన ఇద్దరి ఏకాంతం ఒక్కటైంది గాఢంగా పాలపుంతల ఆత్మగానాల గాలులే ఇక నిలువెల్లా - పసునూరు శ్రీధర్ బాబు
అమరావతిలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వ స్తున్న డివైన్ యాక్షన్ ఎక్స్ట్రావగాంజా ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా రు. ఎం తేజస్విని నందమూరి సగర్వం గా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెం డు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో జనని అనే క్యారెక్టర్లో కనిపిస్తాను.జనని ఎప్పుడు ప్ర మాదంలో ఉన్న అఖండ తనకోసం వస్తారు. లెజెండరీ నందమూరి బాలకృష్ణతో నటించడం నా అదృష్టం. బోయపాటి శ్రీను ప్రో త్సాహం నాలో మరింత ఎనర్జీని నింపింది. జననీ పాత్ర కోసం బోయపాటి నన్ను ఎం చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన స్టార్స్ బాలయ్య, అల్లు అర్జున్, ప్రభాస్. ఇక నాకు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో చేయాలని ఉంది. ఆయన హీరోయిన్స్ ని చూపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నాకు అన్ని రకాల జానర్స్ చేయాలనీ వుంది‘ అని అన్నారు.
సర్పంచ్ పదవికి నామినేషన్ కోసం ప్రియురాలితో పెళ్లి!#TeluguPost #telugu #post #news

26 C