IND vs SA |టీ20 సిరీస్ భారత్దే ..
ఆంధ్రప్రభ : అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టీ20 మ్యాచ్లో టీమిండియా 30
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర
IND vs SL |సిరీస్ వేటలో టీమిండియా.. ప్రాక్టీస్ షురూ!
విశాఖపట్నం, (ఆంధ్రప్రభ/స్పోర్ట్స్ డెస్క్) : సాగర తీర నగరం విశాఖపట్నం మరో అంతర్జాతీయ
Digital Arrest |డిజిటల్ అరెస్ట్ అంటూ రూ.42 లక్షల మోసం
Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటూ రూ.42 లక్షల మోసం గుంటూరు
DCP Dharakavita |తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇక కేసులే..
DCP Dharakavita | తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇక కేసులే.. వరంగల్ క్రైమ్,
డిజిలాకర్ వాడుతున్నారా?#telugupost #News #TeluguNews #DigiLocker#DigitalIndia
కాంగ్రెస్ జెడ్పిటిసి రేస్లో ముగ్గురు ఆశావాహులు…
తాడ్వాయి, ఆంధ్రప్రభ: తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో జెడ్పిటిసి టికెట్ కోసం
ఇంద్రకీలాద్రిపై భక్తజన సందడి..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర
Bangladesh Unrest : హింసాకాండ ( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ) బంగ్లాదేశ్ (Bangladesh
బీఆర్ఎస్ వెంట ప్రజలు నిలబడ్డారు…
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ఎన్నికల్లో తనని గెలిపిస్తే బెల్లంపల్లిలో స్థానికంగా ఇల్లు
నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖ కొత్త డీఎఫ్వో రేవంత్ చంద్ర బాధ్యతల స్వీకరణ
అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్కర్నూల్ జిల్లా అటవీశాఖలో కొత్త అధికారిగా రేవంత్ చంద్ర ఐఎఫ్ఎస్
హ్యాట్రిక్ సర్పంచ్ ఓం ప్రకాష్కు ఘన సన్మానం..
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ: కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) గ్రామ
1xBet Promotion |తిరిగి ఇచ్చేశారు..
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రకటనల్లో నటించి, వాటిని ప్రోత్సహించిన సినీ, క్రీడా ప్రముఖులపై
ED Attached Rs.7.93 cr |జోరుపెంచిన ఈడీ..
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రకటనల్లో నటించి, వాటిని ప్రోత్సహించిన సినీ, క్రీడా ప్రముఖులపై
Palasa |జిల్లుండా గ్రామంలో అగ్నిప్రమాదం…
పలాస (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : మందస మండలం జిల్లుండా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం
Telangana BJP : మోదీ క్లాస్ దెబ్బకు దిగి వచ్చిన నేతలు.. ఒక్కటయ్యారా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది
Makthal | 21న మక్తల్ లో షూటింగ్ బాల్ ఎంపికలు
Makthal | 21న మక్తల్ లో షూటింగ్ బాల్ ఎంపికలు Makthal |
Adluri Laxman Kumar |స్వతంత్ర ఉద్యమ పత్రిక ఆంధ్రప్రభ
Adluri Laxman Kumar | స్వతంత్ర ఉద్యమ పత్రిక ఆంధ్రప్రభ Adluri Laxman
devara2 |తెర వెనుక ఏం జరుగుతోంది.
devara2 | తెర వెనుక ఏం జరుగుతోంది. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
KTR |దమ్ముంటే.. ఆ 10 మందితో రాజీనామా చేయించు..
KTR | దమ్ముంటే.. ఆ 10 మందితో రాజీనామా చేయించు.. సిరిసిల్ల, ఆంధ్రప్రభ
School Girls |కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలి..
School Girls | కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలి.. School Girls | ఉట్నూర్,
Booking app |యూరియా బుకింగ్ ఇక మొబైల్లోనే..
Booking app | యూరియా బుకింగ్ ఇక మొబైల్లోనే.. Booking app |
Venkatapur |ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు..
Venkatapur | ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. పలువురికి గాయాలు.. Venkatapur | నిజాంపేట,
జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ అసంతృప్తి
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ సమావేశం నిర్వహించారు
Nandigama |కారు ఢీకొని మహిళ మృతి
Nandigama | కారు ఢీకొని మహిళ మృతి Nandigama | నందిగామ, ఆంధ్రప్రభ
Andhra Pradesh : ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది
పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత..
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 21న ధర్మవరం పట్టణంలో పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోతో పాటు ఇంచార్జ్ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చెన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు తో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ పోలియో రహిత ధర్మవరంగా అందరి సహకారంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం […] The post పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత.. appeared first on Visalaandhra .
మానవత్వం చాటుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం ; మానవతను మరోసారి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా పట్టణములోని పూజారి లక్ష్మయ్య 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అనుకోకుండా మృతి చెందాడు. ఈ విషయాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి స్థానికులు తెలిపారు. దీంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, డైరెక్టర్ రామకృష్ణ విజయభాస్కర్ సభ్యులు వెంకటేష్ సోమశేఖర్ రాజు ఇతరులు అంత్యక్రియ ఏర్పాట్లను స్వయంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా అంతిమయాత్రలు […] The post మానవత్వం చాటుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ appeared first on Visalaandhra .
బెట్టింగ్ యాప్ల కేసు.. ప్రముఖుల ఆస్తులు అటాచ్#BettingAppsCase#CelebritiesAssetsAttached
తెలంగాణలో 41 మంది మావోయిస్టులు లొంగుబాటు
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 41 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు
శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిల్లుండ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చేతికొచ్చిన
TTD |తిరుమలేశుని కానుకల లెక్కింపులో ఏఐ వినియోగం
TTD | తిరుమలేశుని కానుకల లెక్కింపులోఏఐ వినియోగం TTD | తిరుపతి, ఆంధ్రప్రభ
మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్
ఎంఈఓ -1 రాజేశ్వరి దేవి విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ను నిర్వహించడం జరిగిందని ఎంఈఓ -1 రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో 48 విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రయోగాలను కూడా చక్కగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి ప్రతిభ ఘనపరిచిన వారు జిల్లా లెవల్ కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. జిల్లా లెవల్ […] The post మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ appeared first on Visalaandhra .
TRIBES | అడ్డుకుంటే తిరుగుబాటే TRIBES | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం
పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత.. ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 21న ధర్మవరం పట్టణంలో పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోతో పాటు ఇంచార్జ్ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చెన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు తో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ పోలియో రహిత ధర్మవరంగా అందరి సహకారంతో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని […] The post పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత.. ఆర్డీవో మహేష్ appeared first on Visalaandhra .
BRS senior leaders |జుక్కల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బొల్లి గంగాధర్
BRS senior leaders | జుక్కల్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బొల్లి గంగాధర్ BRS
రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నావెంకటేష్.విశాలాంధ్ర ధర్మవరం;; మానవసేవే మాధవ సేవ అని, అన్నదానం మహాదానముతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కొడుకులు లేని పితృదేవతల అకాల మరణం చెందిన వారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. దాదాపు 120 మందికి అన్నదాన కార్యక్రమాన్ని […] The post మానవసేవే మాధవసేవ appeared first on Visalaandhra .
Ootkur |ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…
Ootkur | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా… Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Gyanesh Kumar |ఎన్నికల ప్రధాన అధికారికి ఘనస్వాగతం
Gyanesh Kumar | ఎన్నికల ప్రధాన అధికారికి ఘనస్వాగతం Gyanesh Kumar |
ఆదికవి నన్నయ్య వర్సిటీలో మంత్రి లోకేష్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదికవి నన్నయ్య
ఆదర్శనగర్లో వీధిలైట్లు ఏర్పాటు చేయించిన టీడీపీ నాయకులు
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఆదర్శనగర్లో పలు ప్రాంతాలు రాత్రి వేళ అంధకారంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ నాయకులు గంది గోపి, మరిపి జగన్మోహన్రావు మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఏ. రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో తక్షణమే వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్, అంధకారంగా […] The post ఆదర్శనగర్లో వీధిలైట్లు ఏర్పాటు చేయించిన టీడీపీ నాయకులు appeared first on Visalaandhra .
Chityala |విద్యుద్ఘాతంతో పత్తి దగ్ధం
Chityala | విద్యుద్ఘాతంతో పత్తి దగ్ధం Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ :
DK Balaji |పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
DK Balaji | పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి DK Balaji |
Farmer |రైతుల సంక్షేమానికి కేంద్ర పథకాలు
Farmer | రైతుల సంక్షేమానికి కేంద్ర పథకాలు Farmer | శ్రీ సత్యసాయి
Minister | జగన్మాతకు పూజలు.. Minister | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో :
akhanda2 |అంత హేట్ అవసరం లేదు.
akhanda2 | అంత హేట్ అవసరం లేదు. akhanda2 ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఎమ్మెల్యే ‘కోండ్రు’ను ఆహ్వానించిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం శ్యాంపురం గ్రామంలోని శ్రీ గాయత్రి శ్రీనివాస అగ్రహారంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 26 వ తేదీన ‘భారీస్థాయిలో శ్రీ శ్రీనివాసా కళ్యాణం’ జరుపనున్నట్టు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ కు తెలిపారు. శుక్రవారం రాజాంలో టీడీపీ కార్యాలయంలో సంఘం గౌరవాధ్యక్షులు కెవిఎస్ కెజె శర్మ, అధ్యక్ష, కార్యదర్శులు రంప జగదీశ్వరరావు శర్మ, కొల్లూరు తిరుమలేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గురువాన […] The post ఎమ్మెల్యే ‘కోండ్రు’ ను ఆహ్వానించిన బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు appeared first on Visalaandhra .
Machilipatnam |పరిశ్రమలకు ప్రోత్సాహం..
Machilipatnam | పరిశ్రమలకు ప్రోత్సాహం.. మంత్రి కొల్లు రవీంద్ర Machilipatnam | మచిలీపట్నం,
ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ భారీగా పెంపు..
వచ్చే వరల్డ్ కప్కు భారీగా పెరిగిన ప్రైజ్ మనీ వచ్చే ఏడాది జరగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్కు సంబంధించిన ప్రైజ్ మనీని ఫిఫా భారీగా పెంచింది. గత టోర్నమెంట్తో పోలిస్తే ఏకంగా 50 శాతం అధికంగా, రికార్డు స్థాయిలో 727 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,500 కోట్లు) వెచ్చించనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన సమావేశంలో ఫిఫా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ నిధులలో సింహభాగం అంటే 655 మిలియన్ డాలర్లను టోర్నమెంట్లో పాల్గొనే 48 దేశాల […] The post ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ భారీగా పెంపు.. appeared first on Visalaandhra .
Chittoor | యూరియా కొరత లేదు Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
وائرل تصویر میں لایونل میسی کو گراونڈ میں مداحوں کو ہندوستانی آئین کی کاپی دکھاتے ہوئے دکھایا گیا، مگر تحقیق سے ثابت ہوا کہ یہ تصویر ترمیم شدہ ہے۔ اصل تصویر میں وہ صرف مداحوں کا شکریہ ادا کررہے تھے
Andhra Prabha Smart Edition |లోటు ఖజానా/ఢిల్లీలో బాబు/మళ్లీ అల్లర్లు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-12-2025, 4.00PM అప్పుల తిప్పలు.. లోటు ఖజానా ఫండ్స్కోసం
Central Govt MP Funds |అభివృద్ధి చేసి చూపిస్తాం..
Central Govt MP Funds | అభివృద్ధి చేసి చూపిస్తాం.. Central Govt
DSP |పాత కేసులను పరిష్కరించాలి
DSP | పాత కేసులను పరిష్కరించాలి DSP | తుగ్గలి, ఆంధ్రప్రభ :
కాంగ్రెస్ అధికారంలో ఉండేది రెండు సంవత్సరాలే
చెన్నారావుపేట, డిసెంబర్ 19 (జనం సాక్షి): నర్సంపేట నియోజకవర్గం లో మార్పు మొదలైంది నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి …
పురాతన ఆలయాల అభివృద్ధికి చర్యలు
పెన్నహోబిలం ఆలయ నూతన రథం నిర్మాణా పనులు వేగవంతం గవి మఠాన్ని సందర్శించిన ఆర్ జె సి చంద్రశేఖర్ ఆజాద్ విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పురాతన ఆలయాలను కాపాడడమే కాకుండా వాటిని అభివృద్ధి కూడా చేస్తామని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. శుక్రవారం ఉరవకొండ లోని గవి మఠం ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవి మఠం స్థలాన్ని కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు […] The post పురాతన ఆలయాల అభివృద్ధికి చర్యలు appeared first on Visalaandhra .
డిజిటల్ నేరాలు విజృంభణ:2025లో భారీ పెరుగుదల#telugupost #digitalcrime #viralnews
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.
ఖమ్మం రూరల్, డిసెంబర్ 19:(జనం సాక్షి )ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హల్లో శనివారం …
Shivani |విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..
Shivani | విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. Shivani | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ
బంగ్లాదేశ్లో అల్లర్లు, హింస… స్పందించిన యూనస్ ప్రభుత్వం
యువ నాయకుడు హాదీ మృతి నేపథ్యంలో అల్లర్లు, హింస ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు పాల్పడవద్దని ప్రభుత్వం విజ్ఞప్తిజర్నలిస్టులపై దాడి, మైనార్టీ నేత హత్యను ఖండించిన యూనస్ ప్రభుత్వంబంగ్లాదేశ్ యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతి నేపథ్యంలో దేశంలో అల్లర్లు చెలరేగాయి. దేశ రాజధాని ఢాకాతో పాటు వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనలపై బంగ్లాదేశ్ తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ఆందోళనల సమయంలో […] The post బంగ్లాదేశ్లో అల్లర్లు, హింస… స్పందించిన యూనస్ ప్రభుత్వం appeared first on Visalaandhra .
Deputy Sarpanch |ముత్యాల సునీల్ కుమార్ తో బాబాపూర్ సర్పంచ్ భేటీ
Deputy Sarpanch | ముత్యాల సునీల్ కుమార్ తో బాబాపూర్ సర్పంచ్ భేటీ
అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
తుంగతుర్తి డిసెంబర్ 19 (జనం సాక్షి) ప్రమాణ స్వీకారం చేయకముందే అభివృద్ధి పనులు ప్రారంభం నూతన సర్పంచ్. కుంచాల …
మృతుని కుటుంబానికి అండగా టీడీపీ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టీడీపీ గ్రామ అధ్యక్షులు వెంకన్న, భీమన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో కొలిమి పెద్ద నరసప్ప మనవడు అన్విక్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అన్విక్ మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మాజీ సర్పంచ్ రామన్న తరపున మట్టి […] The post మృతుని కుటుంబానికి అండగా టీడీపీ appeared first on Visalaandhra .
రూ.1,000కే క్యాన్సర్ టెస్ట్#TeluguPost #telugu #post #news
ఒంటరికి జంటగా..#telugupost #nehruzoopark #zoopark #trendingpost
Gundlorigudem |వార్డు మెంబర్ సస్పెండ్
Gundlorigudem | వార్డు మెంబర్ సస్పెండ్ Gundlorigudem | మునుగోడు, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్... అదేంటో తెలిస్తే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన వైపు వెళ్లడం లేదు. ఆయన ఢిల్లీకి వెళ్లి చాలా రోజులవుతుంది
Nirmala Sitharaman |కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి..
Nirmala Sitharaman | కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి.. Nirmala Sitharaman
Congress Party Sarpanch |ఓట్లు తారుమారు చేశారని ఫిర్యాదు
Congress Party Sarpanch | ఓట్లు తారుమారు చేశారని ఫిర్యాదు Congress Party
PM Narendra Modi |కేంద్ర పథకాలను వివరించండి
PM Narendra Modi | కేంద్ర పథకాలను వివరించండి PM Narendra Modi
Phone Tapping |ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు
Phone Tapping | ప్రభాకర్రావు కస్టోడియల్ విచారణ పొడిగింపు Phone Tapping |
Sub Collector |మౌనం.. ఆగ్రహం..
Sub Collector | మౌనం.. ఆగ్రహం.. Sub Collector | బోధన్, ఆంధ్రప్రభ
Collector |కారుణ్య నియామక పత్రాలు..
Collector | కారుణ్య నియామక పత్రాలు.. Collector | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
MP Byreddy Sabari |టీడీపీకి రుణపడి ఉంటా..
MP Byreddy Sabari | టీడీపీకి రుణపడి ఉంటా.. MP Byreddy Sabari
Bodhan |ట్రాక్టర్ ఢీకొని.. ఒకరు మృతి..
Bodhan | ట్రాక్టర్ ఢీకొని.. ఒకరు మృతి.. Bodhan | బోధన్, ఆంధ్రప్రభ
అమెరికా బాటలో ఐరోపా సంఘం.. భారత్ సహా 7 దేశాల శరణార్థులపై కఠిన నిబంధనలు
అమెరికా అనుసరిస్తున్న విధానాలనే ఇప్పుడు ఐరోపా సంఘం కూడా శరణార్థుల అంశంలో అమలు చేయడానికి ముందుకు వస్తోంది. భారత్ సహా మొత్తం ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల దరఖాస్తులను పరిమితంగా పరిశీలించాలనే నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ తీసుకుంది.ఈ జాబితాలో భారత్తో పాటు బంగ్లాదేశ్, కొలంబియా, ఈజిప్ట్, కొసావో, మొరాకో, ట్యునీషియా దేశాలు ఉన్నాయి. వీటిని సురక్షిత దేశాలుగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐరోపా స్పష్టం చేసింది.అయితే ఈ చర్యపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర […] The post అమెరికా బాటలో ఐరోపా సంఘం.. భారత్ సహా 7 దేశాల శరణార్థులపై కఠిన నిబంధనలు appeared first on Visalaandhra .
District Collector |అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం
District Collector | అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం District Collector | చెన్నూర్,
People |సర్పంచ్లూ.. అభినందనలు
People | సర్పంచ్లూ.. అభినందనలు People | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు
Ys Jagan : వైసీపీ ఇక అధికారంలోకి వచ్చినట్లేనా?
వైసీపీ అధినేత జగన్ లో రెండేళ్ల తర్వాత ధీమా పెరిగింది.
క్రికెట్ బెట్టింగ్లో పట్టుబడ్డ ప్రధాన అనుచరుడు అరెస్ట్ మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ నేత కొడాలి నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారు అయిన కూనసాని వినోద్ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతుండగా వినోద్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినోద్ […] The post కొడాలి నానికి షాక్.. appeared first on Visalaandhra .
Winter Season |రైతులూ.. సూచనలు పాటించండి
Winter Season | రైతులూ.. సూచనలు పాటించండి Winter Season | ఊట్కూర్,
చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్పై సిట్.. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ కేసు నమోదైన దాదాపు 21నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.దీనితో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సిట్ నేతృత్వాన్ని వహించనున్నారు.ఆయనతోపాటు మరొక 9 మంది పోలీస్ అధికారులని కూడా సిట్లో చేర్చేందుకు డీజీపీ శివధర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో […] The post ఫోన్ ట్యాపింగ్పై సిట్.. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం appeared first on Visalaandhra .
Mallepalli devotees |వెంకన్న సన్నిధికి పాదయాత్ర
Mallepalli devotees | వెంకన్న సన్నిధికి పాదయాత్ర Mallepalli devotees | ఊట్కూర్,
ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గుడ్ న్యూస్
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు
Irumudi |శబరిమలకు అయ్యప్ప స్వాములు
Irumudi | శబరిమలకు అయ్యప్ప స్వాములు Irumudi | మామడ, ఆంధ్రప్రభ :
Chandrababu ఆర్థిక మంత్రికి చంద్రబాబు చిట్టా ఇదే
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
BUS |ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
BUS | ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు BUS | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్
ఉత్తర భారతదేశం ఈ రోజు దట్టమైన పొగమంచుతో నిండి ఉంది.పంజాబ్ నుంచి బిహార్ వరకు ఆకాశం విషపూరితంగా మారినట్లు కనిపిస్తోంది.గంగా నది పరివాహక ప్రాంతాల్లో దృశ్యాల విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది.శుక్రవారం ఉదయం పరిస్థితి మరింత గంభీరంగా తయారైంది.ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.రోడ్లు, రైలు మార్గాలు, ఎయిర్ రూట్లు ఇలా ప్రయాణించే మార్గాల్లో సవాళ్లు తలెత్తే అవకాశం ఉన్నట్లు IMD పేర్కొంది. రాష్ట్రాల మీద దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు శాటిలైట్ […] The post పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్ appeared first on Visalaandhra .
Two Young Men |ఆ కుర్రాళ్లు పోలీసులయ్యారు
Two Young Men | ఆ కుర్రాళ్లు పోలీసులయ్యారు Two Young Men

20 C