భారత స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచకప్ బాక్సింగ్లో ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీ ఫైనల్లో నిఖత్ అలవోక విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ గనివా గుల్సెవర్తో జరిగిన పోరులో నిఖత్ 50తో అలవోక విజయం సాధించింది. ఆరంభం నుంచే తన మార్క్ ఆటతో చెలరేగి పోయిన నిఖత్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుత పంచ్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన నిఖత్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే పసిడి పోరుకు అర్హత సాధించింది. మరోవైపు జస్మయిన్ లంబోరియాతో సహా మరో నలుగురు కూడా ప్రపంచకప్ బాక్సింగ్లో ఫైనల్కు చేరి రజత పతకాలు ఖాయం చేశారు. జస్మయిన్తో పాటు జాదుమని సింగ్, పవన్ బర్త్వాల్, సచిన్ సివాచ్, హితేశ్ గులియాలు కూడా సెమీ ఫైనల్ పోటీల్లో విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నారు. గురువారం జరిగే ఫైనల్లో 15 మంది భారత బాక్సర్లు స్వర్ణం కోసం పోటీపడనున్నారు.
దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్
దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను దేవాదాయ శాఖ జారీ చేసింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 109 పోస్టులు, డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 21 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 26 పోస్టులు, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 117 పోస్టులు, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 32 పోస్టులు, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 19 పోస్టులను డైరెక్ట్గా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 223 కాగా, 113 మంది పనిచేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 84 కాగా, 63 మంది పనిచేస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 145 కాగా, 119 మంది, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 532 కాగా, 415 మంది, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 37 కాగా, 05 మంది, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 21 కాగా, 02 పనిచేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. మొత్తం 1042 మంది ఉద్యోగులకు గాను 717 మంది ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారని మిగతా 324 మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద తీసుకోవాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ తెలిపింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పాయింట్ తేడాతో టాప్ ర్యాంక్ను కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిఛెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రోహిత్ 781 పాయింట్లతో రెండో ర్యాంక్కు పడిపోయాడు. వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్లో మెరుగైన బ్యాటింగ్ను కనబరచడం ద్వారా మిఛెల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మొదటి ర్యాంక్ను దక్కించుకున్నాడు. అఫ్గాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ మూడో, భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లిలు వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 8వ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. కాగా, న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ టాప్ ర్యాంక్కు చేరుకోవడం ద్వారా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 1979లో గ్లెన్ టర్నర్ తర్వాత వన్డేల్లో టాప్ ర్యాంక్ను దక్కించుకున్న రెండో కివీస్ బ్యాటర్ మిఛెల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ (అఫ్గాన్) టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్) రెండో, కేశవ్ మహరాజ్ (సౌతాఫ్రికా) మూడో, తీక్షణ (లంక) నాలుగో, బెర్నార్డ్ (నమీబియా) ఐదో ర్యాంక్లో నిలిచారు. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆరో ర్యాంక్ను కాపాడుకున్నాడు. టెస్టు బ్యాటింగ్ విభాగంలో జో రూట్ (ఇంగ్లండ్), బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా (భారత్) టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నారు.
Railway Coach |ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల కల
Railway Coach | ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల కల ఆంధ్రప్రభ సిటీ
దేశంలో 5.67 లక్షల గ్రామాలలో ఇంటింటా టాయిలెట్ లు
దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ టాయిలెట్ లు ఉండాలని, ఎవరూ బహిరంగ ప్రదేశాలలో మల మూత్రవిసర్జన కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్న లక్ష్య సాధనలో గొప్ప ప్రగతి సాధ్యమైంది. దేశంలో 5.67 లక్షల గ్రామాలలో ఇంటింటా టాయిలెట్ లు నిర్మాణమయ్యాయి. ఈ గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ ( బహిరంగ మల విసర్జన రహిత స్థితి గలిగినవి)గా ప్రకటించారు. 2022 నుంచి ఓడిఎఫ్ లు 467 శాతం పెరుగుదల సాధ్యమైంది. బుధవారం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది.వీటిలో 4.86 లక్షల గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ దశను సాధించాయి. ఫలితంగా గ్రామాలలో శుభ్రతకు అత్యంత పెద్దపీట వేసినట్లయింది.భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మింపజేయడంలో కేంద్రం, రాష్ట్రాలకు మద్దతు ఇచ్చిందని కేంద్ర జల్ శక్తి శాఖమంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. ప్రభుత్వం కృషితో పాటు ప్రజలు పెద్దసంఖ్యలో భాగస్వాములు కావడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.
Maoist |రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !!
Maoist | రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !! చింతూరు /మారేడుమిల్లి/రంపచోడవరం, ఆంధ్రప్రభ :
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : నగర శివారు ప్రాంతంలో గుట్టుగా పేకాట జరుగుతోందని
ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు: దామోదర్ రాజనర్సింహ
దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్యసేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్లో జెరియాట్రిక్ సేవలు అందిం చాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్లో జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డిహెచ్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ జీవన ప్రమాణాలు పెరిగాయని, దీంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతున్నదన్నారు. పిల్లల కోసం మనం ప్రత్యేకంగా చైల్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగానే, జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం భవిష్యత్తులో మన దేశంలోనూ ఏర్పడుతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు. ప్రతి జీజీహెచ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పటికే జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని సూచించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల జాబితాలు సిద్ధం చేసుకుని, వారికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డీఎంహెచ్వోలదేనని మంత్రి ఆదేశించారు. “గత ప్రభుత్వం తరహాలో హాస్పిటల్, మెడికల్ కాలేజీ పేరిట అరకొర బిల్డింగులు కట్టి వదిలేయడం లేదు. ప్రతి హాస్పిటల్లోనూ అవసరమైన మేర డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని నియమి స్తున్నాం. ఈ రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం. మరో 7 వేలకుపైగా పోస్టులు భర్తీ అవుతున్నాయి. మ్యాన్ పవర్తో పాటు మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు సర్వీస్ చేయడం మీ చేతుల్లోని ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్లు మీవి మీరు వాటిని ఓన్ చేసుకుని కాపాడుకోవాలి.. అక్కడికి వచ్చే పేషెంట్లకు మంచి సర్వీస్ అందించి రక్షించుకోవాలి. డీఎంహెచ్వోలు, హాస్పిటల్ సూపరింటెండెంట్ల అటెండెన్స్ను మేము మానిటర్ చేస్తున్నాం. మీ సిబ్బంది అటెండెన్స్ను మీరు మానిటర్ చేస్తున్నారో లేదో కూడా చేస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఎంతటివారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో మంచిగా పని చేసే వారికి అండగా నిలుస్తాం. హాస్పిటళ్లలో పాతుకుపోయి, పని చేయించే ఆఫీసర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, వార్తలు రాయించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిద్దాం. వారి వివరాలను మీ హెచోడీలకు అందించండి. మీరు చేసిన పర్యటనలు, తనిఖీలు, ఫైండింగ్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ప్రతి నెలా అందించాలి. ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన వైద్య వ్యవస్థ కూడా మారాలి.. మార్చే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు కమ్యునికెబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి.. ఇప్పుడు నాన్ కమ్యునికెబుల్ వ్యాధులు, లైఫ్స్టైల్ వ్యాధులు ఎక్కువయ్యాయి. మన హాస్పిటళ్లను కూడా బిపి, షుగర్, కేన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు లైఫ్స్టైల్ వ్యాధులకుమెరుగైన ట్రీట్మెంట్ అందించే విధంగా తయారు చేసుకుంటున్నా’మని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి పేషెంట్లను బయటకు రిఫర్ చేయొద్దని మంత్రి అన్నారు. సబ్ సెంటర్ నుంచి జీజీహెచ్ల వరకూ అన్ని హాస్పిటళ్ల నడుమ సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చిన పేషెంట్ను అవసరమైనప్పుడు మరో ప్రభుత్వ హాస్పిటల్కు మాత్రమే రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందించాలన్నారు.
Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం పలాస /
NTR to have a Busy Time with Dragon
It has been a long pause from the shoot for NTR. The actor lost weight and this added a lot of speculation for the film. Dragon is his next film directed by Prashanth Neel and the shoot of the film came to a halt for the past three months. The team is working on the […] The post NTR to have a Busy Time with Dragon appeared first on Telugu360 .
450 చ.గ.ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లాలో సరూర్నగర్ మండలం కర్మన్ఘాట్ గ్రామంలోని సాయి గణేశ్ నగర్లో పార్కును హైడ్రా కాపాడింది. 1979లో మొత్తం 176 ప్లాట్లతో సాయి గణేష్ నగర్ లేఔట్ వేశారు. దాదాపు 450 చ.గ.ల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఈ పార్కు స్థలంపై అనధికార గది నిర్మాణం చేపట్టారు. వారిని ప్రశ్నించిన కాలనీ వాసులను ఆక్రమణదారులు బెదిరించారు. కాలనీ నివాసితులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా అధికారులు వెళ్లి పరిశీలించారు. పార్కు స్థలంపై చిన్న గది, గోడ వంటి అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలించగా, ఆ నిర్మాణం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు కాని పూర్తిగా అక్రమ నిర్మాణం అని నిర్ధారించారు.హైడ్రా అధికారులు స్వయంగా ఆ అక్రమ గోడను తొలగించి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
Ghatkesar |ఆసుపత్రిలో విద్యార్థిని మృతి..
Ghatkesar | ఆసుపత్రిలో విద్యార్థిని మృతి.. ఘట్కేసర్, ఆంధ్రప్రభ : నర్సింగ్ చదువుతున్న
Buzz: Madhavan’s Crucial role in Varanasi?
Varanasi will be the most awaited Indian film and the predictions say that the film will hit the screens in 2027. From the past few months, there are speculations that R Madhavan has been roped in for a crucial role but the team hasn’t made any announcement. His name went missing even during the recent […] The post Buzz: Madhavan’s Crucial role in Varanasi? appeared first on Telugu360 .
డిసెంబర్లో ‘అన్నగారు వస్తారు’
స్టార్ హీరో కార్తి నటిస్తున్న ‘వా వాతియార్‘ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘అన్నగారు వస్తారు‘ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా హీరో కార్తి నటిస్తున్న ‘అన్నగారు వస్తారు‘ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్కు మంచి స్పందన వచ్చింది.
Operation Sambhav success |ఆపరేషన్ సంభవ్ సక్సెస్…
Operation Sambhav success | ఆపరేషన్ సంభవ్ సక్సెస్… చింతూరు / మారేడుమిల్లి
ఐదు రోజుల కస్టడికి ఐ బొమ్మ రవి
ఐ- బొమ్మ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని కస్టడికి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసి సినిమా రాకెట్లో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రవిని విచారించి కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని, ఈ క్రమంలో ఏడు రోజుల పాటు ఆయన్ను కస్టడికి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇమ్మడి రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం, ఐ రాధ టీవీ పేర్లతో వెబ్సైట్లు రూపొందించి గత ఏడేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని కూకట్పల్లిలో అరెస్ట్ చేసిన విషయం విధితమే. అరెస్ట్ సందర్భంగా ఆయన నివసిస్తున్న అపార్ట్మెంట్లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సెల్ఫోన్లను అధికారులు గుర్తించారు. నిందితుడిని బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్)కు తరలించి కీలక సమాచారం సేకరించారు. ఈ మేరకు బుధవారం నిందితుడిన నాంపల్లి కోర్టులో కస్టడి కోసం మరోసారి హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతించిన ఐదు రోజుల కస్టడి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవి కేసుపై ఇడి దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇందులో మనీ లాండరింగ్ అంశం జరిగిందా అనే కోణంలో ఇడి ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఇడి అధికారులు ఇప్పటికే పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఇమ్మడి రవి కస్టడి విచారణ కీలకం కానుంది.
Custody granted for iBomma Ravi
iBomma Ravi has been arrested by the Hyderabad Cyber Crime cops and the case created a sensation. Ravi has revealed some sensational facts to the cops and the investigation is going on at a faster pace. The Cyber Crime cops have filed a petition in the Nampally court to grant the custody of iBomma Ravi […] The post Custody granted for iBomma Ravi appeared first on Telugu360 .
గ్రూప్ 2 తీర్పుపై రివ్యూ అప్పీల్కు టిసిపిఎస్సి
గ్రూప్ 2 పరీక్షలపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై టిజిపిఎస్సి రివ్యూ అప్పీల్కు వెళ్లే యోచనలో ఉంది. రాష్ట్ర హైకోర్టు 2015 గ్రూప్-2 నియామకాలు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై బుధవారం కమిషన్ సమావేశమై చర్చించింది. తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది, తరువాత తీసుకొనే చర్యలతో పలు అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 2 పరీక్షలకు 2015,16లో నోటిఫికేషన్ వెలవడగా పరీక్షల అనంతరం మూల్యాకంనంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 2019లో సాంకేతిక కమిటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం 1032 మందికి పలు విభాగాల్లో నియమించింది. నియామకాలు జరిగిన 6 ఏళ్ల తరువాత పరీక్షలను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించడంతో ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన పడుతున్నారు. ఈ విషయంపై టిజిపిఎస్సి సైతం హైకోర్టునే ఆశ్రయించాలని భావిస్తోంది. కాగా 2015లో గ్రూప్-2 పరీక్షల్లో ఓఎంఆర్ షీట్స్ ట్యాంపరింగ్కు గురయ్యాయని పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కమిషన్ వ్యవహరించిందని తాజాగా వెల్లడించిన తీర్పులో హైకోర్టు మండిపడింది. ఈ క్రమంలో గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ, ఓఎంఆర్ షీట్లను పునర్మూల్యాంకనం చేయాలని, ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లోపు పూర్తి చేయాలని టిజిపిఎస్సిని ఆదేశించింది.
Prabhas to fulfill his promise this time
Prabhas is among those fewest Indian actors with stardom spread all over the globe. He attained huge popularity with blockbuster films like Baahubali and Kalki. Among many other countries, Japan has a loyal fanbase for Prabhas with millions of fans cheering his movies and sending their love through social media messages. According to latest reports, […] The post Prabhas to fulfill his promise this time appeared first on Telugu360 .
School |పాఠశాల నిర్మాణానికి సన్నాహాలు…
School | పాఠశాల నిర్మాణానికి సన్నాహాలు… School | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
MLA | ఆరోగ్యానికి శ్రేయస్కరం MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఇప్ప
MG |ఏడాదిలో 50వేల యూనిట్ల అమ్మకాలు…
MG | ఏడాదిలో 50వేల యూనిట్ల అమ్మకాలు… గురుగ్రామ్ : MG విండ్సర్
crime |వృద్ధురాలు అనుమానస్పద మృతి
crime | వృద్ధురాలు అనుమానస్పద మృతి crime | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :
Hyderabad |చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలి
Hyderabad | చలో హైదరాబాద్ను విజయవంతం చేయాలి Hyderabad | మోత్కూర్, ఆంధ్రప్రభ
పట్ట పగలే భారీ దొంగతనం జరిగిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జెపి నగర్ లో గల ఒక ప్రైవేటు బ్యాంక్ బ్రాంచ్ నుంచి వ్యాన్ లో క్యాచ్ ను ఎటిఎంకు తరలిస్తుండగా అశోకా పిల్లర్ ప్రాంతంలో వ్యానుకు కారు అడ్డంగా పెట్టి అందులోంచి నలుగురు కిందికి దిగి మేము పన్ను విభాగ అధికారులమని పత్రాలు చూపించాలని వ్యాన్ లో ఉన్న వాళ్లను అడిగారు. వ్యాన్ సిబ్బంది స్పందించే లోపే వ్యాన్ లో ఉన్న క్యాచ్ ను కారులోకి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. వ్యాన్ 7 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. వ్యాన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సిసిటివి పుటేజిని పోలీసులు పరిశిలిస్తున్నారు.
CM Revanth | 18సం.లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలి
CM Revanth | 18సం.లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలి CM
90 percent |ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు..
90 percent | ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు లేరు.. 90 percent |
పన్ను అధికారులంటూ పట్టపగలే చోరీ..#TeluguPost #telugu #post #news
In a season filled with high-decibel releases, The Great Pre-Wedding Show has quietly carved out a space of its own in the overseas market, now crossing US $100,777+ in North America. The film’s performance is a strong reminder that content-driven Telugu cinema still finds dependable traction abroad when it strikes the right emotional notes. With […] The post A Small Telugu Film With a Big Passport: The Great Pre-Wedding Show Hits US $100,777 in North America appeared first on Telugu360 .
Farm collectoter : తిరిగి ఇచ్చేశారు
Farm collectoter : తిరిగి ఇచ్చేశారు తిరుపతి ప్రతినిధి (ఆంధ్ర ప్రభ) సమాజం
ఇడి కస్టడీకి అల్ ఫలాహ్ అధినేత సిద్ధిఖీ
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు గ్యాంగ్ మూలాలున్న అల్ ఫలాహ్ వర్శిటీ ఛైర్పర్సన్ జవాద్ అహ్మద్ సిద్థిఖీని 13 రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. విద్యాసంస్థకు సంబంధించి రూ 415 కోట్ల మేర అక్రమ నిధులను గుర్తించారు.ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమగ్ర విచారణ అవసరం, పైగా ఈ వ్యక్తి ఏదో విధంగా దేశం వీడి పారిపోయేందుకు వీలుంది. ఆయన కుటుంబ సభ్యులు గల్ఫ్లో స్థిరపడి ఉన్నారు. అన్నిటిని గుర్తించి ఈ వ్యక్తిని ఇడి నిర్బంధానికి అప్పగిస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి షీతల్ చౌదరి ప్రదాన్ తెలిపారు. కేసు తీవ్రతను బట్టి నిందితుడిని తెల్లవారుజామున జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. అరగంట పాటు విచారణ తరువాత సిద్థిఖీని ఇడి కస్టడికి తరలించేందుకు మహిళా న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారని ఇడి వర్గాలు తెలిపాయి. ఈ వ్యక్తి 14 రోజుల కస్టడీకి ఇడి అభ్యర్థించింది. వైట్కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వర్శిటీకి చెందిన పలువురు డాక్టర్లు ప్రమేయం ఉన్నట్లు వెల్లడికావడంతో ఈ విద్యాసంస్థ పూర్వాపరాలు ఇప్పుడు భారీ స్థాయిలో దర్యాప్తు సంస్థల నిఘాకు తరువాతి ఆరాలు, పలు అరెస్టులకు దారితీస్తున్నాయి. ఈ వర్శిటీకి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీనే ఈ ఢిల్లీ పేలుడు ఘటనలో తనను తాను పేల్చుకుని, పౌరుల మృతికి కారకుడైన సూసైడ్ బాంబర్గా నిర్థారణ అయింది. ఈ క్రమంలో ఈ విద్యాసంస్థ నిధులు , ఇతర వ్యవహారాలు పూర్తి స్థాయిలో దర్యాప్తునకు, మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో విచారణకు దారితీశాయి. ఈ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు , మేనేజింగ్ ట్రస్టీగా సిద్ధిఖీ చక్రం తిప్పుతూ వచ్చాడు. ఈ వ్యక్తి లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు అత్యవసరం అని, ఆయన పారిపోకుండా కట్టడి చేసుకోవల్సి ఉందని ఇడి కోర్టుకు తెలిపింది.
నిజామాబాద్ కొర్పొరేషన్ కార్యాలయంలో ఎసిబి సోదాలు
నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఎసిబి) బుధవారం సోదాలు నిర్వహించారు. మున్సిపల్ అధికారుల గుండెల్లో అలజడి మొదలయ్యింది. ఉదయం ఎసిబి అధికారులు ముకుమ్మడిగా టౌన్ ప్లానింగ్ సెక్షన్లోకి వచ్చి ప్రధాన ద్వారం లోపల నుంచి గడియ పెట్టి సోదాలు నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతూ, మామ్మూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నారని ఇటీవల టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఎసిబి బృందం ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, తనిఖీల అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఎసిబి అధికారి ఒకరు తెలిపారు.
100 Beds |ఆధునిక పద్ధతిలో చికిత్సలు
100 Beds | ఆధునిక పద్ధతిలో చికిత్సలు 100 Beds | కరీమాబాద్,
కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో అర్బన్ నక్సలైట్లు:బండి సంజయ్
అమాయక నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే...అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బిజెపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు, ఆపైస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్ విచ్చేసిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు...కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాల్సిందేనని ఉద్ఘాటించారు. అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి తమ పార్టీ వ్యతిరేకమని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని, ప్రజలు హర్షించబోరని చెబుతూ వస్తున్నామనని అన్నారు. ఈరోజు అదే నిజమైంది. కానీ మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారు. అమాయక పిల్లలను రెచ్చగొట్టి వాళ్ల ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు అర్బన్ నక్సల్స్ ఏం జవాబు చెబుతారు? పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్కు తెలియదా? అని అన్నారు. తాను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని అన్నా రు. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావులకు బాధ్యత వహించాలని అన్నారు. ‘ఈ అర్బన్ నక్సల్స్, పౌర హక్కుల సంఘం నాయకులను నేను ఒకటే అడుగుతున్నా...పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనే సిద్ధాంతం మీది కదా? మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎట్లా భాగస్వాములు అయ్యారు?’ అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నా రు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు. ఇచ్చారా? అట్లాంటప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘అడవుల్లో అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా....అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నా’ అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరు.. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం’ అని అన్నారు. ‘దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలి. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సాయం అందిస్తున్నాం.. సంతోషంగా జీవించవచు’ అని అన్నారు. నక్సలిజాన్ని ఎవరు సమర్ధించినా వాళ్లు కూడా నేరస్తులేనని, మావోయిస్టులే తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తుంటే... అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా? అది సమర్ధ నీయమా? వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.
Maktal |కార్తీకదీపోత్సవ వేడుకలకు ఉమామహేశ్వరాలయం ముస్తాబు
Maktal | కార్తీకదీపోత్సవ వేడుకలకు ఉమామహేశ్వరాలయం ముస్తాబు మక్తల్, ఆంధ్రప్రభ : కార్తీక
రాష్ట్ర క్రికెట్కు మైనార్టీ కళాశాల విద్యార్ధి
రాష్ట్రస్ధాయి క్రికెట్ పోటీలకు పట్టణంలోని తెలంగాణ మైనార్టీ కళాశాల ఇంటర్ ద్వితియ సంవత్సరం విద్యార్ధి ఎస్కే షాహిద్ ఎంపికయ్యాడు. ఇటీవల ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్జిఎఫ్ అండర్ 19 క్రికెట్ సెలక్షన్లో షాహిద్ అత్యుత్తమ ప్రతిభ చూపాడు. అందులో భాగంగా ఈనెల 23వ తేదిన హెద్రాబాద్లో జరిగే రాష్ట్రస్ధాయి క్రికెట్లో పాల్గోననున్నాడు. విద్యార్ధి షాహిద్ను కళాశాల ప్రిన్సిపాల్ ముదస్సార్ హుస్సేన్, ఉపాధ్యాయులు సైదులు, అశోక్, సాధిక్, నర్మదా, ఉషారాణి, రజని, శిరిష, రేష్మ, శిరిష, ప్రసాద్, మహేశ్వరి, నజీముద్ధీన్లు అభినందించారు.
wines |పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు
wines | పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు wines | తిర్యాణి, ఆంధ్రప్రభ
Temple | మాలదారులకు అన్నదానం Temple | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ
పత్తి రైతులు దిగులు చెందవద్దు..కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మవద్దు: రాంచందర్ రావు
పత్తి రైతులు ఎవరూ దిగులు చెందరాదని, మార్చి వరకూ మొత్తం పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులను కోరారు. పత్తి రైతులు తమ వద్ద ఉన్న పత్తి విక్రయానికి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన బుధవారం పార్టీ నాయకులు ఎన్వి సుభాష్, మల్లారెడ్డి, జగ్మోహన్ సింగ్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు ‘బంద్’ విధించి, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. రుణ మాఫీ అమలు చేయకపోవడంతో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో వత్తిడికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని అన్నారు. మరోవైపు బిఆర్ఎస్ తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నదని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన ఘన చరిత్ర ఆ పార్టీకి ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పత్తి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పత్తి దిగుబడి ఎంత వచ్చినా సిసిఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి పత్తి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సిసిఐ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను, జిన్నింగ్ మిల్స్, ఎంఎస్పి అమలుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా చర్యలు చేపట్టారని రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు వందలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనట్లు ఆయన వివరించారు. వరకు కేవలం లక్షల బేళ్ళు మాత్రమే కొనుగోలు జరిగితే, నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్షల బేళ్ళు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా చేసేందుకు, మిల్లుల వద్ద రద్దీ, గందోళగోళం లేకుండా చేసేందుకు వీలుగా కేంద్రం తీసుకుని వచ్చిన యాప్ను రైతులు ఉపయోగించుకోవాలని రాంచందర్ రావు తెలిపారు.
CPI 100 years |పేదలకు అండగా కమ్యూనిస్టు…
CPI 100 years | పేదలకు అండగా కమ్యూనిస్టు… CPI 100 years
శ్రియ పేరుతో ఫేక్ స్కామ్ #Tollywood #Shriya #CyberSafety #WhatsAppScam #Alert
MBNR |ఉమామహేశ్వర దేవస్థానానికి భక్తుల విలువైన విరాళం
MBNR | ఉమామహేశ్వర దేవస్థానానికి భక్తుల విలువైన విరాళం అచ్చంపేట, నాగర్కర్నూలు జిల్లా
Temple |హేమాచలుడిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి
Temple | హేమాచలుడిని దర్శించుకున్న మాజీ కేంద్ర మంత్రి Temple | ములుగు
రావులపాలెంలో హిడ్మా అనుచరుడి అరెస్ట్
రావులపాలెం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేగింది. రావుల పాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మద్వి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అనుచరుడు మడివి సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక.
33 lakh crore |ఈపీఎఫ్ఓలోని పీఎఫ్ వెంటనే చెల్లించాలి
33 lakh crore | ఈపీఎఫ్ఓలోని పీఎఫ్ వెంటనే చెల్లించాలి 33 lakh
Everyone will get emotionally connected to ATK – Upendra
Real Star Upendra is playing a prominent role in Energetic Star Ram Pothineni’s Andhra King Taluka. The team have unveiled Telugu Trailer of the movie at Kurnool with a spell-binding drone show. The trailer is receiving huge positive reception and now, the movie team have unveiled Kannada Trailer in Bengaluru. Upendra revealed that he watched […] The post Everyone will get emotionally connected to ATK – Upendra appeared first on Telugu360 .
Hyderabad : ఇరవై కోట్ల నగదు..బంగారం, వెండి స్వాధీనం
హైదరాబాద్ లోని పిస్తా హౌస్, షా గౌస్ బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఇరవై కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
ELECTION|రైతు సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం..
ELECTION| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు
Telangana : తెలంగాణపై బీజేపీ ఒడిశా ఫార్ములా.. ప్లాన్ షురూ
బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ దక్షిణాదిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెంచనుంది
PM Kisan |ఉద్యాన సాగుతో ఎదుగుతారు..
PM Kisan | ఉద్యాన సాగుతో ఎదుగుతారు.. PM Kisan | ములుగు,
Mid Day Lunch : ఫ్రెండ్లీ కలెక్టర్
Mid Day Lunch : ఫ్రెండ్లీ కలెక్టర్ ఆంధ్రప్రభ, ఉంగుటూరు (కృష్ణాజిల్లా) ఉన్నత
రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తుంది : మాజీ మంత్రి బొత్స
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహంవ్యక్తం చేశారు.
FOUNDATION |బిజెపి కార్యకర్తకు వైద్య చికిత్స
FOUNDATION | బిజెపి కార్యకర్తకు వైద్య చికిత్స FOUNDATION | కరీమాబాద్, ఆంధ్రప్రభ
షాయ్ హోప్ శతకం వృధా.. వన్డే సిరీస్ కివీస్దే
నైపర్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే టి-20 సిరీస్ని చేజార్చుకున్న కరేబియన్లు తాజాగా నైపర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో ఓడి.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ని 0-2 తేడాతో చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్ని వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 34 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ముఖ్యంగా వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్(109) కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించి సెంచరీ చేసినా.. ఫలితం మాత్రం కివీస్ను వరించింది. న్యూజిలండ్ జట్టులో ప్రతి ఒక్కరు అద్భతంగా రాణించారు. దీంతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ని 2-0 తేడాతో కైవసం చేసుకంది. జట్టు కోసం పోరాడిన షాయ్ హోప్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Govt | ఉన్నత లక్ష్యంతో సాగాలి… Govt | బిక్కనూర్, ఆంధ్రప్రభ :
Annadata Sukhibhava and PM Kisan bring cheers to farmers
It’s festive time for farmers as Chandrababu Sarkar released Annadata Sukhibhava money to farmers, bringing cheers to the 46.85 lakh ryots in Andhra Pradesh state. About Rs 3,135 Cr have been disbursed into the accounts of the farmers across the state, immediately after Chief Minister Chandrababu Naidu officially released the scheme’s second installment in Kamalapuram […] The post Annadata Sukhibhava and PM Kisan bring cheers to farmers appeared first on Telugu360 .
సైబర్ క్రైమ్ పోలీసుల సరికొత్త రికార్డు
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం వారం రోజుల్లోనే పదకొండు కేసులను పరిష్కరించారని తెలిపారు
AP|లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత
AP| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : లైంగిక వేధింపుల చట్టాల పై మహిళలు
Andhra Prdesh : సూపర్ సిక్స్ ను సూపర్ గా సక్సెస్ చేశాం
సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
రైతన్నకు అండగా చంద్రన్న… ఎంపీ కేశినేని చిన్ని
రైతుకు అండగా కూటమి ప్రభుత్వం… ఎమ్మెల్యే తంగరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రంలో అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్(చిన్ని) అన్నారు బుధవారం స్థానిక బాబు జగజ్జీవన్ రావు భవన్ నందు ఏర్పాటుచేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సెక్స్ లో భాగంగా అన్నదాత […] The post రైతన్నకు అండగా చంద్రన్న… ఎంపీ కేశినేని చిన్ని appeared first on Visalaandhra .
FARMER|రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
FARMER|టెక్కలి, ఆంధ్రప్రభభ : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉత్తరాంధ్ర పట్టభద్రులు,
Police |ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు
Police | ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు Police | అచ్చంపేట, ఆంధ్రప్రభ
ఎస్ఐ తనను పట్టుకోబోయిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా గోడ దూకి పారిపోయాడు.
DONATION|సోమేశ్వరుడికి సెంటున్నర స్థలం విరాళం
DONATION| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పంచారామ క్షేత్రామైన భీమవరం శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానంకు
ధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర కు సన్మానం
విశాలాంధ్ర ధర్మవరం; గ్రంధాలయాల వారోత్సవాలు సందర్బంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ రచయిత కవి, గుర్రం జాషువా అవార్డు గ్రహీత ఎల్. ప్రఫుల్ల చంద్ర పాల్గొని గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు అంటూ కవిత వినిపించి రంజింప జేశారు. ఈ కార్యక్రమం లో మహిళా లైబ్రరియన్ అంజలి సౌభాగ్య వతి, పాల్గొని కవులు నక్కల వెంకటేష్,కాకుమాను రవీంద్ర, గాయకుడు జె. నాగరాజు […] The post ధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర కు సన్మానం appeared first on Visalaandhra .
Vivek Venkataswamy |అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
Vivek Venkataswamy | అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి మంత్రి వివేక్ వెంకటస్వామి
iBOMMA |ఐదు రోజుల పోలీస్ కస్టడీ ఇమ్మడి రవి…
iBOMMA | ఐదు రోజుల పోలీస్ కస్టడీ ఇమ్మడి రవి… హైదరాబాద్ :
CPI 100 years |పేదల పక్షాన పోరాడేది సీపీఐ
CPI 100 years | పేదల పక్షాన పోరాడేది సీపీఐ CPI 100
ప్రభుత్వ కళాశాలల లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది..
ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ కళాశాలలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనిత వాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణము గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను పొందండి అనే కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధ్యాపకులు సునీత వనతి తాజ్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. […] The post ప్రభుత్వ కళాశాలల లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది.. appeared first on Visalaandhra .
38 కిలోల బంగారం.. 60 కిలోల వెండి చోరీ
ఝార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లా బర్హీ చౌక్లో భారీ దోపిడి జరిగింది.
ఫిట్ నెస్ టెస్టుల ఫీజులు భారీగా!!
పాత వాహనాల ఫిట్నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా పది రెట్లకు పైగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
పాముకాటుకు గురైన బిజెపి నాయకుడిని పరామర్శించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు దేవి రెడ్డి శంకర్ రెడ్డి పాముకాటుకు గురైన ఘటన పట్ల మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. బత్తలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవి రెడ్డి శంకర్ రెడ్డిని వారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి రైతులకు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం వైద్యులు అందించాలని వైద్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ […] The post పాముకాటుకు గురైన బిజెపి నాయకుడిని పరామర్శించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు appeared first on Visalaandhra .
68 years |ముదిరాజ్ జెండా రెపరెపలాడాలి…
68 years | ముదిరాజ్ జెండా రెపరెపలాడాలి… 68 years | స్టేషన్
Medchal |ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
Medchal | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ :
GOVERNMENT|చెవిరెడ్డికి సర్కార్ బిగ్ షాక్
GOVERNMENT|తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి
చిత్రలేఖనమునకు విశేష స్పందన.. గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు విద్యార్థులకు గ్రంథాలయం వాటి ప్రాముఖ్యత, సమాజంలో నేటి పాత్ర తో పాటు చిత్రలేఖనం పైన పోటీలను నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారి ని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నచ్చిన జాతీయ నాయకుని చిత్రాలు గీయడం జరిగిందని ప్రముఖుల వ్యక్తుల […] The post చిత్రలేఖనమునకు విశేష స్పందన.. గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి appeared first on Visalaandhra .
ఒక్క ఆలోచనతో 400 కోట్లు! #SuccessStory #Bihar #Business #Startup #Motivation
2023WC: కోట్లాది గుండెలు బద్దలైన రోజు #TeluguPost #telugu #post #news
పోకూరు సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ
తనిఖీ చేసిన ఎంపీడీఓ శంకరరావు హాజరు కాని పంచాయతీ కార్యదర్శి. మొమో జారీ చేసిన ఎంపీడీఓ. విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోకూరు సచివాలయం ను ఎంపీడీఓ వై. శంకరరావు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టికను పలు రిజిస్టర్ లను పరిశీలించారు.ఉదయం 10:30గంటలకు పంచాయతీ కార్యదర్శి తప్ప మిగిలిన సచివాలయం సిబ్బంది హాజరైనారు. హాజరు కాని పంచాయతీ కార్యదర్శి యం. చంద్రశేఖర్ కి షాకాజ్ నోటీస్ జారీ చేశారు.ఈ సందర్బంగా సచివాలయం […] The post పోకూరు సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ appeared first on Visalaandhra .
భవిష్యత్తు తరాలు మేలు కోసం కుమ్మర కులస్తులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలి
ఆమ్ ఆద్మీ పార్టీ.. ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ కుమ్మరవిశాలాంధ్ర ధర్మవరం;; భవిష్యత్తు తరాలు మేలు కోసం కుమ్మర కులస్తులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ కుమ్మర పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రస్థాయి శాలివాహన సమన్వయ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన గుంటూరులో జరిగిందని, తాను ముఖ్య అతిథిగా వెళ్లి పలు విషయాలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. ప్రతి కుమ్మర కుటుంబ సభ్యులు […] The post భవిష్యత్తు తరాలు మేలు కోసం కుమ్మర కులస్తులు అందరూ ఐక్యమత్యంగా ఉండాలి appeared first on Visalaandhra .
ఇంటింటి చెత్త సేకరణ అమలు పై ఎంపీడీవో విజిట్
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మేజర్ గ్రామపంచాయతీలో ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థ అమలు పరిస్థితిని బుధవారం ఉదయం ఎంపీడీవో గీతావాణి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎస్సీ కాలనీ సందర్శనలో ఎంపీడీవో గీతవాణి, పంచాయతీ కార్యదర్శి విజయరాజు లు డోర్–టూ–డోర్ గార్బేజ్ కలెక్షన్, శుభ్రత నిర్వహణ, చెత్త సేకరణ ప్రక్రియపై సిబ్బందితో సమాచారం తీసుకున్నారు. అవసరమైన చోట్ల పంచాయితీకి సిబ్బందికి తక్షణ సూచనలు జారీ చేశారు. గ్రామాల్లో శుభ్రత మెరుగుపడాలంటే ప్రజల్లో అవగాహనతో పాటు సహకారం […] The post ఇంటింటి చెత్త సేకరణ అమలు పై ఎంపీడీవో విజిట్ appeared first on Visalaandhra .
ఉపాధ్యాయుని కుమార్తె జన్మదినములో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శాంతినగర్ లో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డి తన కుమార్తె లిఖిత ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ప్రార్థనా సమయంలో 36 మంది విద్యార్థులకు అవసరమైనటువంటి విద్యాసామాగ్రిని వారు పంపిణీ చేయడం జరిగిందని హెడ్ మాస్టర్ ఉమాపతి తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ ఉమాపతి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం మా పాఠశాలలోని ఉపాధ్యాయుడు నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలుపుతూ పాఠశాల తరఫున వారు […] The post ఉపాధ్యాయుని కుమార్తె జన్మదినములో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ appeared first on Visalaandhra .
Narayanpet |ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
Narayanpet | ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి కలెక్టర్ సిక్తాపట్నాయక్ Narayanpet |
ఈనెల 20న రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి
రక్త బంధం ఆర్గనైజర్ కన్నా వెంకటేష్, చంద్రమౌళివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఉషోదయ పాఠశాల ఎదురుగా ఈనెల 20వ తేదీ రక్త దాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ చంద్రమౌళి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రముఖులు సంధా రాఘవ పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రక్త కొరత లేని సమాజ నిర్మాణం కోసం మా చిన్న ప్రయత్నంను చేస్తున్నామని రక్త దానం ఇచ్చి సహకరించాలని […] The post ఈనెల 20న రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
రోహిత్ శర్మ నెం.1 ప్లేస్ మిస్.. కేవలం ఒక్క పాయింట్తో
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్లో టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ.. కేవలం ఒకే ఒక్క పాయింట్తో తన నెం.1 ర్యాంకును కోల్పోయాడు. వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించిన కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్ (782 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 781 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానానికి పడిపోయాడు. అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (764), శుభ్మాన్ గిల్ (745), విరాట్ కోహ్లీ (725) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానంలో ఉన్నారు. ఇక ఒక్కో స్థానం మెరుగై శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో స్థానంలో, కెఎల్ రాహుల్ 16వ స్థానంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్లో నెం.1 స్థానం అందుకున్న రెండో కివీస్ ఆటగాడిగా డారిల్ మిచెల్ రికార్డు సృష్టించాడు. 1979లో గ్లెన్ టర్నర్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. మార్టిన్ క్రోవ్, ఆండ్రూ జోన్స్, రోజర్ ట్వోస్, నాథన్ ఆస్టిల్, కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్ వంటి ఆటగాళ్లు టాప్-5లో స్థానం సంపాదించినా.. నెం.1 ర్యాంకును మాత్రం చేరుకోలేకపోయారు.
కేజీబీవీ ప్రిన్సిపాల్పై కలెక్టర్ ఆగ్రహం
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు రికార్డులు, హాస్టల్ కిచెన్ను, స్టాక్ రిజిస్టర్ను, మెనూ బోర్డును పరిశీలించారు. పరిశీలించిన సమయంలో విద్యార్థినులకు అందించాల్సిన భోజన మెనూలో తేడా ఉండటంతో ప్రిన్సిపాల్ చారున్ స్మైలి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, […] The post కేజీబీవీ ప్రిన్సిపాల్పై కలెక్టర్ ఆగ్రహం appeared first on Visalaandhra .
MISSION |మిషన్ భగీరథ మ్యాన్ హోల్
MISSION | మిషన్ భగీరథ మ్యాన్ హోల్ నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
CRIMINALS|అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్
CRIMINALS| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టు ముసుగులో
Mothkur |ఘనంగా ఇందిరాగాంధీ జయంతి
Mothkur | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి పండ్లు, బ్రెడ్లు పంపిణీ Mothkur |
షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత… బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తోంది. మానవత్వం మరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్ విముఖత చూపిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.గత సంవత్సరం దేశం విడిచిన షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్లపై […] The post షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత… బంగ్లాదేశ్ కీలక నిర్ణయం appeared first on Visalaandhra .

19 C