Madhubala Biopic: Big Names on Board
The life story of legendary actress Madhubala was planned but the film was shelved last year. A year after this, legendary director Sanjay Leela Bhansali has come on board to co-produce the prestigious film. Top actress Kiara Advani has signed the film to step into the role of the yesteryear legendary actress. The talks are […] The post Madhubala Biopic: Big Names on Board appeared first on Telugu360 .
సమాజ సేవ చేయడం దైవ సేవతో సమానం…
బోధన్, ఆంధ్రప్రభ : సమాజ సేవ చేయడం దైవ సేవ చేయడంతో సమానమని
లబ్ధిదారులకు జాప్యం లేకుండా బిల్లును చెల్లిస్తాం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ
రాణించిన సయాలీ.. ఆస్ట్రేలియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే..
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్లో తలపడుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆసీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్దే ఓపెనర్ జార్జియా వొల్(2) ఈ మ్యాచ్తోనే ఆరంగేట్రం చేసి సయాలి సత్ఘరే చేతిలో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత లిచ్ఫీల్డ్ 9 పరుగులకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ అలీసా హేలీ కూడా 13 పరుగులకే వెనుదిరిగింది. ఈ దశలో ఎలీస్ పెర్రీ జట్టును ఆదుకుంది. 116 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు స్కోర్ పెరిగేందుకు తన ఒంతు కృషి చేసి ఔట్ అయింది. ఇక బంతితో భారత బ్యాటింగ్ ఆర్డర్ని కుప్పకూల్చిన అన్నాబెల్ సదర్లాండ్ బ్యాట్తోనూ చెలరేగిపోయింది. 171 బంతులు ఎదురుకున్న ఆమె 129 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎవరూ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. దీంతో ఆసీస్ 90.4 ఓవర్లలో 323 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఆసీస్ 125 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది. భారత బౌలింగ్లో సయాలి 4, క్రాంతి గౌడ్, దీప్తీ శర్మ చెరి 2, స్నేహ్ రానా, షెఫాలీ తలో వికెట్ తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డార్సీ బ్రౌన్ బౌలింగ్లో స్టార్ బ్యాటర్ స్మృతి(2) క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత రెండో ఓవర్లో షెఫాలీ(5) ఔట్ అయింది. దీంతో 2 ఓవర్ ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసి 115 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో జెమీమా(0), ప్రతీకా రావల్(3) ఉన్నారు.
7mar2026 |షా(క్రా)కర్స్……హిపోక్రసీ !
7mar2026 | షా(క్రా)కర్స్……హిపోక్రసీ ! లడ్డూ కల్తీ పచ్చినిజం…ఎదురుదాడి వారి నైజం !సహించడం
ఘనంగా ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి వేడుకలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా
ఆర్డిటిపై ప్రతికూల చర్యలు ఆపాలి – అఖిలపక్ష కమిటీ డిమాండ్
ప్రతి గడపలో కనిపించే ఆర్డిటిని కాపాడాలి – అఖిలపక్ష కమిటీ పిలుపు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవోమ్ నందు అఖిలపక్ష కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో “ఆర్డిటిని రక్షించుకుందాం – ఆర్డిటిని దూరం చేయకండి”అనే నినాదంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ, ఆర్డిటి సంస్థ పేదవాడి గుండె చప్పుడు,అనంత ప్రజల జీవనాడిగా మారిందన్నారు. సంవత్సరాలుగా అనంతపురం , పుట్టపర్తిజిల్లాలో ప్రజలతో మమేకమై సేవలందిస్తున్న ఆర్డిటి సంస్థ ప్రతి ఇంటిలోనూ,ప్రతి గడపలోనూ […] The post ఆర్డిటిపై ప్రతికూల చర్యలు ఆపాలి – అఖిలపక్ష కమిటీ డిమాండ్ appeared first on Visalaandhra .
H-index 50 |రాష్ట్ర ప్రభుత్వ కృషికి వర్సిటీల పాత్ర కీలకం
H-index 50 | రాష్ట్ర ప్రభుత్వ కృషికి వర్సిటీల పాత్ర కీలకం మహిళా
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి
ఎంఈఓ రాజేశ్వరి దేవి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కొరకు 25 శాతం కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట ప్రకారం కల్పించిందని, ఈ అవకాశాన్ని పేద కుటుంబంలో వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 1031 మంది మాత్రమే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేవలం 790 మంది మాత్రమే పాఠశాలలను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం తప్పనిసరిగా లాగిన్ […] The post ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి appeared first on Visalaandhra .
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై గ్రామ సభ సమావేశం
లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ : మండలంలోని చామన్ పెల్లి గ్రామంలో 99 రోజుల ప్రజాపాలన
PK Begins Dub For UBS, Big Update Loading
Power Star Pawan Kalyan has kickstarted dubbing for his highly anticipated film Ustaad Bhagat Singh, giving an exciting update from the project. As the film enters its final phase, post-production work is progressing quickly. Director Harish Shankar is closely monitoring the process to ensure the film meets expectations. At the same time, music composer Thaman […] The post PK Begins Dub For UBS, Big Update Loading appeared first on Telugu360 .
ఉప్లూర్ లో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో
గాంధీ పురం ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించాలి…
గాంధీ పురం ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించాలి… పాయకాపురం, ఆంధ్రప్రభ : 61 డివిజన్
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తథ్యం
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం తథ్యం ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు కష్టపడి
ఈ ఆరోపణలపై ప్రజలకు జగన్ సమాధానం చెప్పగలరా?: లోకేష్
అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి అనుచరుల జేబుల్లో వేలకోట్లు చేరాయని ఆరోపణలు వచ్చాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. గతంలో అక్రమ మద్యం.. వేల కుటుంబాలను నాశనం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలను ఇడి బయటపెట్టిందని తెలియజేశారు. ఈ ఆరోపణలపై ఎపి ప్రజలకు జగన్ సమాధానం చెప్పగలరా? అని..సమాధానం చెప్పలేక.. నిశ్శబ్దమే జగన్ సమాధానమా? అని లోకేష్ ప్రశ్నించారు. ఇదేనా జగన్ 2019లో నిషేధం అమలు చేస్తానన్న హామీ వెనక అసలు కథ? అని లోకేష్ విమర్శించారు.
హోర్ముజ్ వద్ద అమెరికా దళాల కోసం వేచి చూస్తున్నాం: ఇరాన్ హెచ్చరిక
చమురు రవాణాకు అమెరికా కీలక నిర్ణయం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దీనితో తమ భద్రతా బలగాలు హోర్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు రక్షణగా ఉండేందుకు సిద్ధమయ్యాయని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనపై ఇరాన్ స్పందించింది. చమురు రవాణాకు కీలకమైన ఈ హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా బలగాలను ఎదుర్కొనేందుకు వేచి చూస్తున్నామని ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) హెచ్చరించింది.హోర్ముజ్ మీదుగా చమురు నౌకలకు రక్షణగా […] The post హోర్ముజ్ వద్ద అమెరికా దళాల కోసం వేచి చూస్తున్నాం: ఇరాన్ హెచ్చరిక appeared first on Visalaandhra .
UBS Release: Did Mythri learn from Raja Saab Mistake?
Top production house Mythri Movie Makers has ventured into distribution and is distributing films under the name of Mythri Film Distributors. They are majorly focused on Nizam and they hold a decent number of screens after they acquired the ground lease. Mythri Film Distributors was badly criticized and trolled for Raja Saab in Nizam. The […] The post UBS Release: Did Mythri learn from Raja Saab Mistake? appeared first on Telugu360 .
ప్రతిభ చూపిన విద్యార్థులు.. బొప్పూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ చిలకలూరిపేట
12 teams |పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్
12 teams | పలు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఇద్దరు DSP
మర్రిగూడ, ఆంధ్రప్రభ : దామర భీమనపల్లి గ్రామ రెవిన్యూ అసిస్టెంట్ కోరే లాలయ్య
హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్కు గంగాధర్ రెడ్డికి ఆహ్వానం
నిజామాబాద్, స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : ఈనెల 8 నుండి 14 వరకు హైదరాబాద్లోని
Chaitanya Wins Best Actor, Thandel Gets National Integrity Honour
The Telangana Government announced the Gaddar Awards 2025 today, and Naga Chaitanya has been honoured with the Best Actor award for his remarkable performance in the film Thandel, which also stands as the biggest grosser of his career to date. Naga Chaitanya has always been an actor who gives his hundred percent to every role […] The post Chaitanya Wins Best Actor, Thandel Gets National Integrity Honour appeared first on Telugu360 .
గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యం..గ్రామ ప్రజలకు
పేద విద్యార్థుల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల కలలను సాకారం చేయడమే
అతడు భారత్ క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్ అవుతాడు: గవాస్కర్
టి-20 ప్రపంచకప్లో భారత్ తుది పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్.. న్యూజిలాండ్తో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దగ్గం సునీల్ గవాస్కర్ మన ఆటగాళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్పై ప్రశంసల వర్షం కురిపించారు. అక్షర్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప క్రికెటర్ అవుతాడని గవాస్కర్ పేర్కొన్నారు. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో అతడి ఫీల్డింగ్ అద్భుతమని కొనియాడారు. ‘‘బ్రూక్ను ఔట్ చేసే క్రమంలో అక్షర్ పట్టుకున్న క్యాచ్ నమ్మశక్యంగా లేదు. మ్యాచ్ను దూరం చేసే సత్తా ఉన్న హ్యారీ బ్రూక్ని ఔట్ చేసేందుకు తన ఫీల్డింగ్ చేస్తున్న స్థానం నుంచి ఎడమవైపు 24 మీటర్ల దూరం పరుగెత్తి.. తనను తాను నిభాయించుకుంటూ అక్షర్ అద్భుతంగా క్యాచ్ను అందుకున్నాడు. అలాగే విల్ జాక్స్ను ఔట్ చేయడంలోనూ అతడిదే ప్రధాన పాత్ర. భారత్ నుంచి బెతెల్-జాక్స్ల జోడీ మ్యాచ్ని దూరం చేస్తున్న సమయంలో అక్షర్ గొప్ప ఫీల్డింగ్తో క్యాచ్ అందుకొని మ్యాచ్ను మరోసారి మలుపు తిప్పాడు. అత్యున్నత స్థాయిలో ఉత్తమ ఆటగాళ్లకు అత్యుత్తమ ఆటగాళ్లకు తేడా ఇదే. అక్షర్ భారత్కు అత్యుత్తమ ఆటగాడు అవుతాడు. రవీంద్ర జడేజా స్థానాన్ని అక్షర్ భర్తీ చేస్తున్నాడు’’ అని గవాస్కర్ కొనియాడారు. ఇక పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై కూడా గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘బుమ్రా తరానికొక్కడు కాదు.. శతాబ్ధానికి ఒకడు. అతడి లాంటి బౌలర్ అరుగా వస్తుంటాడు. బుమ్రా అన్ని ఫార్మాట్లూ ఆడుతాడు. ఫార్మాట్ ఏదైనా బంతి ఇస్తే.. సానుకూల ఫలితాన్ని రాబడతాడు. అరుదుగా మాత్రమే ఎక్కువ పరుగులు ఇస్తాడు. ఎందుకంటే అతడు కూడా మనిషే. కానీ, అవసరం ఉన్నప్పుడు గట్టిగా నిలబడతాడు. మిగిలిన బౌలర్లు 15-20 పరుగులు ఇస్తున్న సమయంలో 7-8 పరుగులే ఇవ్వడం బుమ్రా ప్రత్యేకత’’ అని గవాస్కర్ అన్నారు.
ఎమ్మెల్యే వేముల సహకారంతో మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి
చిట్యాల, ఆంధ్రప్రభ : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో చిట్యాల మున్సిపాలిటీ
toppers |దారుణంగా ఆడుతున్నారు..!
toppers | దారుణంగా ఆడుతున్నారు..! ఫామ్ కోల్పోయిన వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మటీ20
39 డిగ్రీల సెల్సియస్ ఎండ నమోదు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఎండలు అధికంగా ఉండడంతో
గజ్వేల్ తహసీీల్దార్ ఇంట్లో ఎసిబి సోదాలు
గజ్వేల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ ఇంటిపై ఎసిబి దాడి చేసింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసిల్దార్ శ్రావణ్ కుమార్ ఇంట్లో ఎసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా నగదు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ లోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు శ్రావణ్ కుమార్ తండ్రి ఇంటి వద్ద లక్ష్మీ నగర్ లోని సోదరి ఇంట్లో సైతం ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.
ఇరాన్ నాయకత్వం రెండు దశల్లో పూర్తిగా నాశనం : ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ నాయకత్వం, సైన్యం, నౌకాదళం..కమ్యూనికేషన్స్ అన్నీ దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ నాయకత్వం రెండు దశల్లో పూర్తిగా నాశనం అయిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇరాన్ పై అమెరికా వైమానిక దళంతో పాటు సైన్యం అద్భుతంగా పని చేస్తుందని ప్రశంసించారు. ఇప్పుడు మూడో స్థాయి నాయకత్వం మాత్రమే ఉందని, చాలా సంవత్సరాలుగా అమెరికా ప్రజలపై దాడులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా సైన్యాన్ని మెచ్చుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు.
సత్తుపల్లిలో ట్రాక్టర్ ను ఢీకొట్టిన బైక్: ఇద్దరు యువకులు మృతి
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు సిద్దారం గ్రామానికి చెందిన గద్దెల మనోజ్, గద్దెల కార్తీక్గా గుర్తించారు. సిద్ధారం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతులు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు.
Duvvada Srinivas Rao Drags B.R. Naidu Into Tirumala Cake Row
A cheap political controversy from MLC Duvvada Srinivas Rao to justify the birthday cake-cutting episode at Tirumala by dragging TTD Chairman B.R. Naidu into the debate. The controversy was began after a birthday celebration involving Bigg Boss Telugu Season 9 fame Thanuja Puttaswamy at Tirumala, where an eggless cake was cut and the video circulated […] The post Duvvada Srinivas Rao Drags B.R. Naidu Into Tirumala Cake Row appeared first on Telugu360 .
170 people |మహిళా సాధికారతకు పెద్దపీట వేద్దాం…
170 people | మహిళా సాధికారతకు పెద్దపీట వేద్దాం… చిన్నతనం నుండే బాలికలను
కరీంనగర్ ను తీర్చిదిద్దింది బిఆర్ఎస్ ప్రభుత్వమే : హరీష్ రావు
హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో దేశంలోనే అత్యధిక పంటలు పండించింది తెలంగాణ అని మాజీ మంత్రి హరీష్ రావు కొనియాడారు. కోరుట్ల, చొప్పదండి ప్రాంతాలకు సాగునీళ్లొచ్చేలా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం అని ..వరద కాల్వను రిజర్వాయర్ లా మార్చడంతో సాగునీళ్లు పారుతున్నాయని అన్నారు. కరీంనగర్ జిల్లాలో హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం కూలిందని సిఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, కాళేశ్వరం లేకుండానే దేశంలోనే అత్యధిక పంటలు పండించామని అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. రైతులపై కక్షగట్టి సాగునీళ్లు రేవంత్ సర్కార్ ఇవ్వడం లేదని, మెదక్, సిరిసిల్ల, కరీనగర్ జిల్లాల్లో పంటలు పండుతున్నది కాళేశ్వరం నీటితో కాదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. అద్భుతంగా కరీంనగర్ ను తీర్చిదిద్దింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, లక్ష్మి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయడంతో వరద కాల్వల ద్వారా నీళ్లు వచ్చాయని, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. మిడ్ మానేరు పనులు 90శాతం పూర్తి చేసిందని, తూములు, రెండు వైపులా కాల్వల ద్వారా నీళ్లిచ్చిందని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంత ప్రజలకు సాగు.. తాగునీళ్లిచ్చిందని, గౌరెల్లి ప్రాజెక్టును 95 శాతం పూర్తి చేసిందని అన్నారు. ఉన్న ప్రాజెక్టుల నీళ్లు పారించని తెలివిలేని ప్రభుత్వం కాంగ్రెస్ అని.. కాల్వల్లో పూడిక తీయడం లేదు.. దీంతో నీళ్లురాని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం మోటార్లు గతవారం రోజులు నడిస్తేనే కదా ఇక్కడి దాకా నీళ్లు వచ్చింది అని..మిడ్ మానేరు, ఎల్లంపల్లి ద్వారా నడిచే మోటార్లు కాళేశ్వరంవేనని అన్నారు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్ నుంచి 20 టిఎంసిలు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. కాళేశ్వరంలోని రిజర్వాయర్ల నుంచి సాగు, తాగునీళ్లు అందుతున్నాయని, రైతుల పంటలు పండుతున్నది నిజం.. ప్రజలకు తాగునీళ్లు అందుతున్నది నిజం అని ..కరీంనగర్ తాగునీళ్లు అందున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం కృపేనని హరీష్ రావు హరీష్ రావు స్పష్టం చేశారు.
సినీ రంగానికి గద్దర్ అవార్డులు.. చిరంజీవి, కమల్ హాసన్కు సత్కారం #GaddarAwards #Chiranjeevi
ఉగాది విశిష్ట పురస్కారానికి బుద్ధప్రసాద్…
ఉగాది విశిష్ట పురస్కారానికి బుద్ధప్రసాద్… ప్రకటించిన కలకత్తా ఆంధ్ర సంఘంఈ నెల 29వ
నాచారంలో బీర్ బాటిల్ లో చేప పిల్ల.... వీడియో వైరల్
హైదరాబాద్: బీర్ బాటిల్లో చేపపిల్ల కనిపించిన సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మల్లాపూర్ సమీపంలోని ఓ వైన్స్లో మందుబాబు కేఎఫ్ బీర్ కొనుగోలు చేశాడు. ఓపెన్ చేసే సమయంలో చేప పిల్లను చూసి మందుబాబు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో బీర బాటిల్ లో బొద్దింక, పురుగులు కనిపించిన సంఘటనలు తెలిసినవే. బీర్ బాటిల్ లోకి చేప పిల్ల ఎలా వచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Collector |మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
Collector | మెగా వైద్య శిబిరాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ Collector |
Vijay gets one more Shock from his Wife
Tamil actor Vijay is all set for his political debut and he floated TVK. With the elections just weeks away, his wife Sangeetha Sornalingam has approached a Family Court for divorce. What’s sensational is that his wife alleged about his illegal relationship with an actress. Soon after this, Vijay was seen along with Trisha in […] The post Vijay gets one more Shock from his Wife appeared first on Telugu360 .
YSRCP : రాజకీయ కుట్ర కాక మరేంటి : సజ్జల
వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు కుట్రలకు దిగారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
యుక్త ధార సాఫ్ట్వేర్ పోర్టల్ ఉపాధి పనులు
యుక్త ధార సాఫ్ట్వేర్ పోర్టల్ ఉపాధి పనులు రంపచోడవరం (పోలవరం జిల్లా) ఆంధ్రప్రభ
World War 3 Fear : ప్రపంచం ఉక్కిరి బిక్కిరి Andhta Prabha Detail Report
World War 3 Fear : ప్రపంచం ఉక్కిరి బిక్కిరి Andhta Prabha
2002Haryana | ఏ కేసులో అంటే…. 2002Haryana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్ట్ నుంచి ఆగిన ఎగుమతులుఉత్పత్తికి తగ్గ ధర లేక పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్సేల్ ధరను రూ.420గా నిర్ణయించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపడమే ఈ […] The post ఏపీలో భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. appeared first on Visalaandhra .
TDP : క్యాడర్ కు కొంత గ్లూకోజ్ ఇవ్వండి మహాప్రభో
కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీలో క్రమ శిక్షణ అనేది నేడు కనిపించడం లేదు.
NTR Award Celebrates Chiru’s Contribution To Indian Cinema
In a proud moment for the film fraternity, Megastar Chiranjeevi has been awarded with the coveted NTR National Film Award at the Gaddar Awards 2025. The recognition celebrates his decades-long contribution to Indian cinema and his unmatched influence on the industry. Over the years, Chiranjeevi has built a legacy defined by blockbuster films, memorable performances, […] The post NTR Award Celebrates Chiru’s Contribution To Indian Cinema appeared first on Telugu360 .
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం అచ్చంపేట,ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా
విజయవాడలో పోలీసులపైకి కాల్పుల జరిపిన ప్రయత్నం ఘటన వెలుగు చూసింది
Adivi sesh |ప్రయోగం చేయబోతున్నారా…?
Adivi sesh | ప్రయోగం చేయబోతున్నారా…? క్షణం సినిమాతో టర్నింగ్ పాయింట్వరుస విజయాలతో
Journalists |వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు…
Journalists | వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు… Journalists | మహబూబ్నగర్, ఆంధ్రప్రభ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో కాల్పుల కలకలం సృషించాయి. కార్డెన్ సెర్చ్ లో పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. బస్టాండ్ వద్ద బాలాజీ హోటల్లో తనిఖీలు చేస్తుండగా పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ట్రిగ్గర్ లాక్ కావడంతో బుల్లెట్ బయటకు రాలేదు. కాల్పులకు యత్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఒక 9ఎంఎం పిస్టల్, ఐదు రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు యత్నించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వరంగల్ కు చెందిన వాడిగా గుర్తించారు. హోటల్ గదిలో తుపాకీతో ఎందుకు ఉన్నాడు? పోలీసులపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Inspections |భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం
Inspections | భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం Inspections | ఆంధ్రప్రభ,
Rahul Gandhi : శివగిరి మఠంలో రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శనివారం వర్కలాలోని శివగిరి మఠాన్ని సందర్శించారు
చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని
డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని, గిరిజనులను …
మంత్రి అడ్లూరికి మరో కీలక బాధ్యత..
మంత్రి అడ్లూరికి మరో కీలక బాధ్యత.. ధర్మపురి, ఆంధ్రప్రభ : రాష్ట్ర సంక్షేమ
ఆడబిడ్డలకు అండగా నిలబడుతున్నాం : రేవంత్
హైదరాబాద్: అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళలు భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. హైదరాబాద్ జెఎన్ టియు స్టాండ్ విత్ హర్ క్యాంపెయిన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశం ఇచ్చారు. తెలంగాణలో ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రతిభను గుర్తించిందని, వారి శక్తికి తగ్గట్టు మహిళలకు కాంగ్రెస్ పదవులు కట్టబెట్టందని తెలియజేశారు. ఆర్థికంగా నిలబడానికి ఆడబిడ్డలకు అండగా నిలబడుతున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలకు మహిళల పేర్లు పెడుతున్నామని రేవంత్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ పక్కనే ఇందిరా మహిళా స్టాల్స్ కోసం స్థలం కేటాయించామని, గ్రామీణ మహిళల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయిస్తున్నామని అన్నారు. మహిళలకు సంపూర్ణ భద్రత ఉందా అంటే కాస్త ఆలోచించాలని, సోషల్ మీడియా పెరగడంతో మహిళలపై వేధింపులు పరిధి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మహిళలపై వేధింపులు పట్టణాలకే పరిమితమయ్యేవి అని..మహిళల కోసం చట్టాలు చేసే ప్రభుత్వాల బాధ్యత తీరిపోదు అని.. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి అని అధికారులకు సూచించారు. మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతిలో బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ అత్యాచారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో మరో దారుణం జరిగింది.11 ఏళ్ల బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై తిరుచానూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ ట్రాక్టర్ డ్రైవర్ను మహిళ రెండో వివాహం చేసుకుంది. సదరు మహిళకు మొదటి భర్తతో బాలిక (11)కు జన్మించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ట్రాక్టర్ డ్రైవర్ లైంగిక దాడి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్సలు నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు తిరుచానూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, ఉపయోగించుకోవాలి
డీఎస్ఆర్ఆజెండాల్ తండ సర్పంచ్ గుగులోతు. రమేష్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహరం లబ్ధిదారులందరికి అందేల అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ సక్రమంగా జరగాలని, అంగనవాడి కేంద్రాల …
శ్రీ శివ విఘ్నేశ్వర ధ్వజస్తంభ మహోత్సవ పూజలు….
శ్రీ శివ విఘ్నేశ్వర ధ్వజస్తంభ మహోత్సవ పూజలు…. కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్
world cup|హైబ్రిడ్ పిచ్ వినియోగం?
world cup|హైబ్రిడ్ పిచ్ వినియోగం? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టీ20 వరల్డ్ కప్
ఎండలో ఉపాధి కూలీల అవస్థలు పాలకుర్తి, ఆంధ్రప్రభ : మండలంలో పగటి ఉష్ణోగ్రతలు
JNTU |చట్టాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి…
JNTU | చట్టాలను క్షేత్రస్థాయిలో అమలుచేయాలి… JNTU | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Hyderabad : హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయం.. ఈ నెల 12న ప్రారంభం
హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనుంది
యూనిఫాం వేసుకోలేదని.. ఉయ్యూరు, ఆంధ్రప్రభ ; ఓ ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థులకు అవమానం
Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
Varalaxmi Sarathkumar Clarifies about Saraswathi Controversy
Tamil actress Varalaxmi Sarathkumar has turned director and made a sensitive film Saraswathi. The film released on Friday. Right after the film’s release, top Telugu writer Burra Sai Madhav took his social media page to make strong comments without mentioning the name of the film. He said that the film started with his story but […] The post Varalaxmi Sarathkumar Clarifies about Saraswathi Controversy appeared first on Telugu360 .
2025 Telangana Gaddar Awards Announced
Telangana FDC Chairman Dil Raju on behalf of the government of Telangana has announced the Telangana Gaddar Awards for the year 2025. Naga Chaitanya bagged the Best Actor award for his performance in Thandel and Rashmika is the Best Actress for The Girlfriend. Raju Weds Rambai has been named as the Best Feature Film and […] The post 2025 Telangana Gaddar Awards Announced appeared first on Telugu360 .
మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’జాతీయ పురస్కారం
గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డుల ప్రకటన హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్’ అవార్డులను శనివారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పుష్కారంతో సత్కరించనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హసన్ కు పైడి జయరాజ్ అవార్డు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ్ ను సినారే అవార్డు వరించింది. స్పెషల్ జ్యూరీ అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ ప్రకటించారు. మార్చి 19వ తేదీ ఉగాది రోజున ఈ పురస్కారాల ప్రదానం జరగనుంది. దివంగత ప్రజాయకుడు […] The post మెగాస్టార్ చిరంజీవికి ‘ఎన్టీఆర్’ జాతీయ పురస్కారం appeared first on Visalaandhra .
Pawan Kalyan : పవన్ ఆలోచనల్లో మార్పు లేనట్లుందిగా
పవన్ కల్యాణ్ నిర్ణయాలు.. ప్రసంగాలు జనసైనికులతో పాటు ఆయనను అభిమానించే వారిని సయితం కొంత ఆందోళనలోకి నెడుతున్నాయి.
శబరి కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీలో పరిధిలోని 8వ వార్డులోని శబరి
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మహిళల
భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి.దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా..(గృహ వినియోగ సిలిండర్..14.2కేజీ)దిల్లీ – రూ.913ముంబయి […] The post భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు appeared first on Visalaandhra .
HYD | వైన్షాపు దగ్ధం HYD |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని
ఎసిలో ఐదు పాములు..... బెడ్రూమ్లో చూసి షాక్
తిరువనంతపురం: ఎసిలలో ఐదు పాములు కనిపించిన సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. చెరువక్కల్ చెందిన మాధవ్ జె పణికర్ శ్రీకార్యం ప్రాంతంలో నివసిస్తున్నాడు. టెక్నో పార్క్ లో మాధవ్ స్టాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఎసిలో ఎదో కదలుతున్నట్టు అనుమానం కలిగింది. వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా శబ్ధాలు వినిపించడంలో రంద్రంలో పరీక్షించి చూడగా పాముగా గుర్తించాడు. వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో పాటు ఎసి మెకానిక్ను పిలిపించాడు. టెక్నీషియన్ సాయంతో ఎసి ఓపెన్ చేసి చూడగా ఐదు పాములు కనిపించాయి. నాలుగు పాములను స్నేక్ క్యాచర్స్ బయటకు తీయగా ఒక పాము ఎసి పైపు ద్వారా బయటకు వెళ్లిపోయింది. ఆ ఇంటికి చెట్టు ఆనుకొని ఉండడంతో పాములు వచ్చాయని స్నేక్ క్యాచర్స్ తెలిపారు. చెట్టు నుంచి ఎసి పైపు లోపలికి వచ్చాయని వివరించారు. విషపూరిత సర్పాలు కావని చెప్పడంతో కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు.
Dhurandhar 2 Trailer: Epic Revenge Drama
The wait is finally over. The makers of Ranveer Singh’s Dhurandhar: The Revenge have unveiled the film’s trailer just a while ago. The trailer offers a glimpse into the sequel’s story. While the first part followed undercover agent Hamza Ali Mazari infiltrating Karachi’s underworld by earning gangster Rehman Dacait’s trust, the second part explores the […] The post Dhurandhar 2 Trailer: Epic Revenge Drama appeared first on Telugu360 .
దమ్మపేట పీహెచ్సీలో ఎమ్మెల్యే జారే ఆకస్మిక తనిఖీ
దమ్మపేట, ఆంధ్రప్రభ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజక వర్గం
ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే ..
పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి ఆమె బదిలీకి కేంద్రం ఆమోదం ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్లో పదవీ విరమణముందుగా న్యాయమూర్తిగా చేరి, ఆ తర్వాత సీజేగా బాధ్యతలు స్వీకరించనున్న లీసా గిల్ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ […] The post ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే .. appeared first on Visalaandhra .
రెండో అంతస్తు నుంచి జారిపడి బేల్దారి మృతి..
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రెండో అంతస్తు నుంచి కిందికి జారిపడి బేల్దారి
2025 year |గద్దర్ అవార్డుల ప్రకటన
2025 year | గద్దర్ అవార్డుల ప్రకటన 2025 year |ఆంధ్రప్రభ, వెబ్
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలపై పేర్ని నాని విమర్శలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలు, బడ్జెట్ వివరాలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సాక్షిగా అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు. గతేడాది సుమారు రూ. 1.03 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది రూ. 97 వేల కోట్లు తీసుకుంటామని బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ, కార్పొరేషన్ల ద్వారా పొందుతున్న రుణాలను మాత్రం […] The post చంద్రబాబువి తప్పుడు లెక్కలు appeared first on Visalaandhra .
మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా
Sampradayini Suppini Suddapoosani: A Big Disappointment
Actor Sivaji made a huge comeback with Court, a courtroom drama produced by Nani. Sivaji bagged back-to-back offers and he also produced an interesting small film titled Sampradayini Suppini Suddapoosani. ETV Win backed the film and Sampradayini Suppini Suddapoosani was made for the digital space. But Sivaji admitted that he showed the film to celebrities […] The post Sampradayini Suppini Suddapoosani: A Big Disappointment appeared first on Telugu360 .
నివాళులర్పించిన ఎమ్మెల్యే సింహాద్రి..
కోడూరు, ఆంధ్రప్రభ ; కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన మాజీ మున్సబ్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 07(జనంసాక్షి ):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణను ఉమ్మడి జిల్లాలో …
Gaddar Awards : మెగాస్టార్ కు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
2025 గద్దర్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది
Netflix’s Biggest Hub to open in Hyderabad
Digital giant Netflix has announced that they would be operating from Hyderabad very soon. A hub with high-value post-production, VFX, and virtual production capabilities will open in Hyderabad on March 12. Telangana Chief Minister A. Revanth Reddy along with Minister D. Sridhar Babu will inaugurate the hub on March 12th. This is the second office […] The post Netflix’s Biggest Hub to open in Hyderabad appeared first on Telugu360 .
పూర్వ వైభవం తీసుకువస్తాం.. ఆధునిక ఫంక్షన్ హాలుగా మచిలీపట్నం టౌన్ మచిలీపట్నం, ఆంధ్రప్రభ
అమీనాబాద్ లో ఇందిరమ్మ నూతన గృహం ప్రారంభం
కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్… చెన్నారావుపేట, మార్చి 7( జనం సాక్షి): ఇందిరమ్మ పథకంలో నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్ …
వర్ని మండలంలో పిచ్చికుక్క దాడి
వర్ని మండలంలో పిచ్చికుక్క దాడి వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల కేంద్రంలో
ఆత్మ వరంగల్ జిల్లా డైరెక్టర్ గా గుర్రం అచ్చయ్య
చెన్నారావుపేట, మార్చి 6 ( జనం సాక్షి): ఆత్మ జిల్లా డైరెక్టర్ గా గురిజాల గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గుర్రం అచ్చయ్య నియమితులయ్యారు. శుక్రవారం …

35 C