రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు ఎంపిక కమ్మర్ పల్లి, ఆంధ్ర
క్రికెట్ మ్యాచ్లో విషాదం.. తేనటీగల దాడిలో అంపైర్ మృతి
ఉన్నావ్: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. తేనెటీగల దాడిలో ఓ అంపైర్ మృతి చెందగా.. పలువురు క్రీడాకారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్లాగంజ్ ప్రాంతంలోని ఓ మైదానంలో అండర్-13 మ్యాచ్ నిర్వహించారు. మ్యాచ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో క్రికెటర్లు, సిబ్బంది భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో మ్యాచ్లో అంపైర్గా వ్యవహరిస్తున్న మాణిక్ గుప్తా(65) తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బాధితుడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఆయన మృతి చెందినట్లు వెల్లడించారు. తేనెటీగల దాడిలో మరో అంపైర్ జగదీశ్ శర్మతో పాటు 10-15 మంది క్రీడాకారులకు గాయాలయ్యాయి. క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఎన్ సింగ్ ఈ ఘటనను ధృవీకరించారు. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపారు.
హైదరాబాద్లో 13 వేల కోట్ల జిఎస్టి మోసం
హైదరాబాద్లో 13 వేల కోట్ల జిఎస్టి మోసం బట్టబయలైంది. కేసులో గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ సంస్థ డైరెక్టర్ పంకజ్ కుమార్ను జిఎస్టి నిఘా విభాగం అరెస్టు చేసింది. మోసాన్ని హైదరాబాద్ జిఎస్టి ఇంటెలిజెన్స్ బహిర్గతం చేసింది. షెల్ కంపెనీలకు నకిలీ కెవైసి వెరిఫికేషన్లు ఇచ్చినట్లు గేమింగ్ సంస్థపై ఆరోపణలున్నాయి. పేమెంట్ గేట్వేలు, బ్యాంకింగ్ యాజ్ పేమెంట్ అగ్రిగేటర్ వ్యవస్థలతో ఈ సంస్థకు లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్లతో కూడిన పిన్టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్లైన్ గేమింగ్ వెబ్ సైట్లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ సిండికేట్లో పంకజ్ కుమార్ను కీలక సూత్రధారుల్లో ఒకరిగా గుర్తించారు. ఆన్లైన్ గేమింగ్ నుంచి వచ్చే నగదు ప్రవాహానికి అవసరమైన యూపిఐ ఇంటిగ్రేషన్ కోసం షెల్ కంపెనీలను చేర్చుకోవడంలో అతడు సహాయపడినట్లు జిఎస్టి నిఘా విభాగం గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్దిదారుల్లో ఈయన కూడా ఒక రు. ఈ క్రమంలోనే హైద రాబాద్ ఆన్లైన్ గేమింగ్ సిండికేట్లపై డిజిజిఐ అణిచివేత చర్యలను షురూ చేసింది. సంస్థకు చెందిన రూ.100 కోట్ల నగ దు ఉన్న బ్యాంకు ఖాతాల ను అధికారులు ఫ్రీజ్ చేశారు.
ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న
ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న మోత్కూర్, ఆంధ్రప్రభః మోత్కూర్
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు..
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు.. మోత్కూర్, ఆంధ్రప్రభః ఛత్రపతి శివాజీ జయంతి ని
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన స్వర్ణకారుల సంఘం మోత్కూర్,ఆంధ్రప్రభః మోత్కూర్
కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
కోతకు గురైన బీటీ రోడ్డు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ తక్షణమే మరమ్మతులు చేయాలని
7,408 homes |మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…!
7,408 homes | మున్సిపల్ పాలకవర్గానికి పెద్ద సవాల్…! 7,408 homes |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష
దక్షిణాది అగ్ర కథానాయిక త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా ఆమె తిరుపతికి రావడం చాలా అరుదు. తాజాగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. గురువారం సాయంత్రం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో శ్రీవానీ విఐపి బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుంది.ఈనేపథ్యంలో ఆలయ అధికారులు త్రిషకు స్వాగతం పలికి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయానికి వచ్చినప్పుడు ఆమె సంప్రదాయ దుస్తుల్లో చాలా సింపుల్గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.త్రిష గతంలో (మే 2022లో) మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమె తన స్నేహితురాలు మంచు లక్ష్మితో కలిసి తిరుమల వచ్చారు.
“YSRCP Never Again”: Payyavula Keshav Defends 2026–27 Budget in Fiery Assembly Speech
Andhra Pradesh Finance Minister Payyavula Keshav delivered a combative and politically charged reply in the Assembly during the discussion on the 2026–27 State Budget. Framing his speech with the slogan “YSRCP Never Again, Alliance Once Again,” he positioned the coalition government as a corrective force after what he described as years of misgovernance under the […] The post “YSRCP Never Again”: Payyavula Keshav Defends 2026–27 Budget in Fiery Assembly Speech appeared first on Telugu360 .
Nandikotkur |శుభకార్యక్రమం రోజునే..
Nandikotkur | శుభకార్యక్రమం రోజునే.. Nandikotkur | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు
హైదరాబాద్ లో అతి పెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్
అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన ఈ నెల 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ట్యాంక్ బండ్ దిగువన ఉన్న ఎన్టిఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500 కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ప్రదర్శనకు వస్తాయన్నారు. మూడు రోజుల్లో పలు అంశాల పై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని, అలా చేసుకోలేని వాళ్లు నేరుగా రావచ్చని తెలిపారు.
కర్రెగుట్టల్లో తక్షణమే కూబింగ్ నిలిపివేయాలి: కూనంనేని డిమాండ్
కర్రెగుట్టల్లో తక్షణమే కూంబింగ్ చర్యలు నిలిపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టులు చర్చలకు వచ్చేందుకు మార్గం సుగమం చేయాలని ఒక పత్రికా ప్రకటనలో ఆయన కోరారు. మావోయిస్టులు సైతం జనజీవనస్రవంతిలోకి వచ్చి, మార్కిస్టు సిద్ధాంతాన్ని విస్తరించేలా ఎత్తుగడలను మార్చుకోవాలని సూచించారు. అడవుల్లోని లక్షల కోట్ల ఖనిజ సంపద కోసం మహారాష్ట్ర, చత్తీస్ గడ్ జార్ఖండ్ లో లక్షలాది చెట్లు నరికివేయడాన్ని నిలిపివేయాలన్నారు. ఒకదగ్గర చెట్టును తొలగించాలంటే, మరో ప్రాంతంలో కొత్త మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్న గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు ఆసరాగా ఈ చర్యలకు పాల్పడడం సమంజసం కాదని, అడవిలో ప్రకృతి సహజంగా పెరిగిన చెట్లను కొట్టేసి, ఇతర ప్రాంతంలో అన్ని చెట్లు పెంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. కార్పొరేట్ ఖనిజ సంపదను అప్పగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారని కూనంనేని విమర్శించారు. నక్సల్స్ పేరు చెప్పి మానవ హననానికి పాల్పడడం మానవత్వానికే మచ్చ అని అన్నారు. విశాల దృక్పథంతో ఆలోచించి వారిని జనజీవన స్రవంతిలో తీసుకురావడానికి ప్రభుత్వం తరపున కూడా కృషి చేయాలని సాంబశివరావు కోరారు.
సంచలనం సృష్టించిన జింబాబ్వే.. శ్రీలంక చిత్తు
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్-2026లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టు జింబాబ్వే. లీగ్ దశలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి.. లీగ్ దశలో ఒక్క ఓటమి కూడా లేకుండా సూపర్-8కి చేరి సంచలనం సృష్టించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి దాన్ని చేధించింది. జింబాబ్వే బ్యాటింగ్లో ఓపెనర్ బ్రియన్ బెన్నెట్ 63 పరుగులతో నాటౌట్గా నిలవగా.. కెప్టెన్ సికందర్ రజా 45 పరుగులు చేసి సత్తా చాటాడు. మరో ఓపెనర్ తడివానాషే మరుమాని 34 పరుగులు, రియాన్ బర్ల్ 23 పరుగులతో జట్టు విజయంలో తమ వంతు సాయం అందించారు. దీంతో జింబాబ్వే తమ కెరీర్లో టి-20ల్లో రెండో అత్యధిక టార్గెట్ను చేధించి రికార్డు సృష్టించింది. ఇక సూపర్-8లో జింబాబ్వే తన తొలి మ్యాచ్ వెస్టిండీస్ జట్టుతో తలపడనుంది.
Guntur |ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి…
Guntur | ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి… Guntur | యడ్లపాడు, ఆంధ్రప్రభ :
Traffic | ట్రాఫిక్ మిర్రర్లు… Traffic | చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ :
ఎదుగుతున్న దేశాలకు ఏఐతో మేలు ః సుందర్ పిచాయ్
కృత్రిమ మేధ ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియను ఆర్థికంగా ముందుకు సాగుతున్న దేశాలు సద్వినియోగం చేసుకోవచ్చునని గుగూల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. ఆలిండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. ఏఐ హైపర్ ప్రోగ్రెస్ను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలననేది మన చేతుల్లోనే ఉందన్నారు. డిజిటల్ డివైడ్, ఏఐ డివైడ్లతో ప్రపంచ సార్వత్రిక ప్రగతి కుంటుపడుతుందన్నారు. ఏఐ రాకతో అనివార్యంగా వర్క్ఫోర్స్ మార్పులు జరుగుతాయి. కొన్ని బాధ్యతలు యాంత్రికం అవుతాయి. పలు రంగాలలో వినూత్న కేరీర్లకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. కలిసికట్టుగా వ్యవహరిస్తేనే ఏఐ సాంకేతికత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ దిశలో ప్రభుత్వాల పాత్ర కీలకమైనది అన్నారు. అవసరం అయిన నిబంధనలు, లక్షాలు నిర్ధేశించుకోవడం కీలకం అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఏఐకి అత్యధిక బడ్జెట్ కేటాయింపుల్లో తప్పేమీ లేదన్నారు. కొన్ని కంపెనీలకు ముప్పు : సామ్ ఆల్టన్ ఏఐ రాకతో సాఫ్ట్వేర్ రంగంలో పలు మార్పులు వస్తాయని , ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలోని కొన్ని కంపెనీలు దెబ్బతింటాయని ఓపెన్ ఏఐ సిఇఒ సామ్ ఆల్టన్ చెప్పారు. కొన్నింటికి మంచి జరుగుతుంది. కొన్ని దెబ్బతింటాయి. ఏఐతో కోడింగ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. తేలిక కూడా కానుంది. దీనితో ఇప్పటివరకూ ఈ దిశలో వాడుకునే సాంకేతికతకు ముప్పు ఉండనే ఉంటుందని తెలిపారు.
13th Ward |భవిష్యత్తుకు మార్గదర్శి మై టీడీపీ యాప్..!
13th Ward | భవిష్యత్తుకు మార్గదర్శి మై టీడీపీ యాప్..! 13th Ward
S.Ilakkiya |సేంద్రియ మేళాకు పటిష్ట ఏర్పాట్లు
S.Ilakkiya | సేంద్రియ మేళాకు పటిష్ట ఏర్పాట్లు S.Ilakkiya | ఎ.కొండూరు, ఆంధ్రప్రభ
Awareness |పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి..
Awareness | పారాక్వాట్ గడ్డి మందు పూర్తిగా నిశేదించాలి.. Awareness | కొడిమ్యాల
temple |దేవస్థానంలో చీరలు వేలం పాట
temple | దేవస్థానంలో చీరలు వేలం పాట temple | చిట్టినగర్, ఆంధ్రప్రభ
ఏపీ సర్కార్ కు ఉద్యోగుల అల్టిమేటం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు
Home | రేపో మాపో రైతు భరోసా..! ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇండ్లు
Rs1.39lakh cr |ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి..
Rs1.39lakh cr | ప్రజల జీవన ప్రమాణాలే నిజమైన అభివృద్ధి.. విద్యపై ఖర్చు
ఆర్టీసీ బస్సు బోల్తా పడి 19 మందికి గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్ నుండి అనంతపూర్ కి బయలుదేరింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాల పాడు స్టేజి సమీపంలో 44 నెంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. స్నేహలత, అరుణ, జయ రాములు, శివ లకు తీవ్ర గాయాలు కాగా మరో 15 మంది కి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Hero Sri Vishnu |టీజర్ రివ్యూ..
Hero Sri Vishnu | టీజర్ రివ్యూ.. Hero Sri Vishnu |
ఏఐ, పన్ను ఎగవేతపై జాతీయ చర్చకు దారితీసిన సుధాకర్ రెడ్డి ఉదుముల దర్యాప్తు కథనం
సుధాకర్ రెడ్డి ఉడుముల నేతృత్వంలో వచ్చిన డేటా దర్యాప్తు కథనం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది
Before 2014 |జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి
Before 2014 | జాతిపిత అని చేప్పుకోవడానికి సిగ్గు ఉండాలి జాతిపిత ఒక్కరే
Total 500 |దర్శిలో మెగా జాబ్ మేళా
Total 500 | దర్శిలో మెగా జాబ్ మేళా Total 500 |
Treasury Department |పదోన్నతుల కల్పనకు కృషి..
Treasury Department | పదోన్నతుల కల్పనకు కృషి.. Treasury Department | విజయవాడ,
Ram charan |సుక్కు మూవీ కథ ఏంటి..?
Ram charan | సుక్కు మూవీ కథ ఏంటి..? Ram charan |
కేసీఆర్ పై కడియం సంచలన కామెంట్స్
మాజీ సీఎం కేసీఆర్పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు.
Vijayawada |నూతన కౌలుచట్టం తీసుకురావాలి
Vijayawada | నూతన కౌలుచట్టం తీసుకురావాలి Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ :
వెంటనే నిధులు కేటాయించండి.. సిఎంకు కెటిఆర్ లేఖ
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్లో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. గడిచిన రెండు బడ్జెట్లలో హామీల అమలుకు కేటాయింపులు చేయలేదని, ఇచ్చిన హామీలకు ఈసారైనా బడ్జెట్ కేటాయింపులు చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ‘‘బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలి. హామీల అమలుకు నిధులు కేటాయించకపోతే.. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం. తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తు చేస్తున్నా. ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి.. అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వాటి అమలును పక్కన పెట్టేశారు. గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని నిలబెట్టుకొవాలి. ఈసారి కూడా హామీల అమలుకు నిధులు కేటాయించకపోతే.. ప్రజల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల పక్షాన నిలదీస్తాం’’ అని లేఖలో కెటిఆర్ పేర్కొన్నారు.
MLA |రాధాతో నాదెండ్ల బ్రహ్మం భేటీ
MLA | రాధాతో నాదెండ్ల బ్రహ్మం భేటీ MLA | విజయవాడ, ఆంధ్రప్రభ
21st | అవనిగడ్డకు చాగంటి రాక 21st | అవనిగడ్డ – ఆంధ్రప్రభ
Ambati Rambabu |ఆటో కార్మికులకు చేయూత…
Ambati Rambabu | ఆటో కార్మికులకు చేయూత… Ambati Rambabu | భవానిపురం,
Dhurandar 2 |పోస్ట్ పోన్ నిజమేనా…?
Dhurandar 2 | పోస్ట్ పోన్ నిజమేనా…? Dhurandar 2 | 1300
Narendra Modi : ఏఐ భారతకు చిరునామాగా మారనుంది : ప్రధాని మోదీ
భారత్ ప్రపంచ కృత్రిమ మేధస్సు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు
Karnataka |పాపం వృద్ధ దంపతులు…
Karnataka | పాపం వృద్ధ దంపతులు… Karnataka | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
హైదరాబాద్ లో బిర్యా నీ బిల్లు తీగలాగితే... 70 వేల కోట్ల స్కాం #TaxEvasion #Hyderabad #GST #HotelScam
నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం
జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే […] The post నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం appeared first on Visalaandhra .
రెండో టి20: టీం ఇండియాపై ఆసీస్ ఘన విజయం
కాన్బెర్రా: మూడు టి-20ల సిరీస్లో భాగంగా మనుకా ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరిగిన రెండో టి-20లో భారత మహిళ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ఆసీస్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ మహిళలు.. 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి.. 163 పరుగులు చేశారు. జార్జీయా వాల్(88) అర్థ శతకంతో రాణించగా.. బీత్ మూనీ 46 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగితా వారెవ్వరూ భారీ స్కోర్ చేయకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. అయితే బ్యాటింగ్లో భారత జట్టు విఫలమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 36, స్మృతి మంధన 31, షెఫాలీ వర్మ 29 మినిహా మిగితా వారు స్వల్ప స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి.. 144 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ ఈ మ్యాచ్లో 19 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్ని 1-1 తేడాతో సమం చేసింది. బ్యాటింగ్లో అర్థశతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జార్జియ వాల్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం
జిల్లా కోఆర్డినేటర్ రమేష్విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్ […] The post రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం appeared first on Visalaandhra .
Hall tickets |ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
Hall tickets | ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం Hall tickets |
May20 |అప్పుడే టైటిల్ అనౌన్స్ చేస్తారా?
May20 | అప్పుడే టైటిల్ అనౌన్స్ చేస్తారా? May20 | ఎన్టీఆర్ –
54 people |పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం
54 people | పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం 54
Organic |సేంద్రియ మేళాకు తరలిరండి..
Organic | సేంద్రియ మేళాకు తరలిరండి.. Organic | ఏ కొండూరు, ఆంధ్రప్రభ
Pawan |మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం..
Pawan | మత్స్యకారుల జీవితాలకు భద్రత.. భరోసా మా లక్ష్యం.. ఉప్పాడ మత్స్యకారుల
Andhra Prabha Smart Edition|AP|సేమ్ సీన్/మన్యంలో
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-02-2026, 4.00PM ap* * మండలిలో సేమ్ సీన్**
Andhra Prabha Smart Edition|TS|26 నుంచి బడ్జెట్ సమావేశాలు/ కవిత పార్టీకి
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-02-2026, 4.00PM ts* * 26 నుంచి బడ్జెట్
ధర్మవరంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం
– ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన.. మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం తప్పక ఉంటుందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బలిజ కళ్యాణ మండపం వీధి పరిధిలో డ్రైనేజీ కాలువల్లో మట్టి పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తొగటవీర సంఘం అధ్యక్షులు గుద్దేటి రాము, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య […] The post ధర్మవరంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం appeared first on Visalaandhra .
Dil Raju bets huge on Sharwa’s Biker
Charming Star Sharwanand has recently delivered a huge Sankranti blockbuster, Nari Nari Naduma Murari. The audiences are eagerly waiting for his excting adventure film, Biker. The movie is directed by Abhilash Reddy Kankara and prodcued by UV Creations. Now, growing excitement for the project, Dil Raju has bagged theatrical rights for record price. Apparently, Dil […] The post Dil Raju bets huge on Sharwa’s Biker appeared first on Telugu360 .
ఆ డైరెక్టర్తోనే హీరోగా ఎంట్రీ ఇవ్వాలి.. కానీ: దేవిశ్రీ ప్రసాద్
హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా త్వరలో వెండితెరకు పరిచయం కానున్నారనే విషయం తెలిసిందే. ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కంటే ముందే మరో డైరెక్టర్తో సినిమా చేయాల్సి ఉంది.. కానీ, అది జరగలేదట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. సుకుమార్. సుకుమార్, దేవిశ్రీల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ ప్రతీ సినిమాకి డిఎస్పినే సంగీత దర్శకుడు. ఈ నేపథ్యంలో దేవిని హీరోగా పరిచయం చేయాలని సుకుమార్ భావించారట. కానీ, అదే సమయానికి దేవి తండ్రి చనిపోవడంతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదని దేవిశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ‘బలగం’ సినిమాతో సూపర్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు. కొద్ది రోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దైవిక అంశాలతో ముడిపడిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రంలో దేవిశ్రీ ఓ డప్పు కళాకారుడిగా కనిపించనున్నారు. అయితే నటన విషయంలో తనను దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, నిర్మాత దిల్ రాజు తదితరులు ప్రోత్సాహించారని దేవి శ్రీ వెల్లడించారు. ‘ఎల్లమ్మ’ కోసం నిర్మాత దిల్ రాజు తనను సంప్రదించినప్పుడు ‘‘ఈ సినిమా కోసం నువ్వు పది రోజులు కేటాయిస్తే చాలు. ఆ మేరకు మేం షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాం. మిగిలిన సమయంలో మళ్లీ నువ్వు సంగీతాన్ని కొనసాగించుకోవచ్చు’’ అని చెప్పారని అన్నారు. సంగీత దర్శకుడిగా తాను పని చేసిన మొదటి సినిమా ‘దేవి’ అని.. ఇప్పుడు హీరోగా కూడా ఓ దేవత చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇక ఎల్లమ్మకు దేవీనే సంగీతం అందిస్తుడటం మరో విశేషం.
మేలో కవిత కొత్త పార్టీ.. పోటీ ఎక్కడి నుంచంటే? #Telangana #Kavitha #GHMC #Siddipet #PoliticalUpdate
10వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల పరిశీలన..
టేకుమట్ల, ఆంధ్రప్రభ ; టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను
Indrakeeladri |ప్రసాదాల తయారీలో నూతన ఒరవడి
Indrakeeladri | ప్రసాదాల తయారీలో నూతన ఒరవడి Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. అనంతరం మంత్రి ఒక ప్రకటనలో మాట్లాడుతూ పవిత్రత, సహనం, దానం, సేవాభావం, ఆత్మశుద్ధి వంటి మహత్తర విలువలను ప్రపంచానికి చాటిచెప్పే ఈ రంజాన్ మాసం ప్రతి ఇంటికి శాంతి, ఆనందం, ఐశ్వర్యం నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించుకోవడమే కాకుండా […] The post ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు appeared first on Visalaandhra .
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 396 జయంతి
చిట్యాల, ఆంధ్రప్రభ : భారతీయ పరాక్రమానికి ధైర్య సాహసాలకు నిలువుటద్దాం స్వరాజ్య -స్థాపకుడు
PSPK UBS Aura Single Promo: A Perfect Celebration
Power Star Pawan Kalyan is known exhibiting unrelenting charm, magnetic screen presence on the big screens. His Aura is unmatched and the kind of craze he has among audiences is unimaginable. Hence, the makers of his upcoming film, Ustaad Bhagat Singh, have dedicated a single, AURA, to celebrate him on big screen. Harish Shankar, who […] The post PSPK UBS Aura Single Promo: A Perfect Celebration appeared first on Telugu360 .
జిల్లా క్రికెట్ జట్టుకు కలెక్టర్ అభినందనలు
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయిలో టీచర్స్ గవర్నమెంట్ విజయం సాధించిన సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా క్రికెట్ జట్టుకు జిల్లా కలెక్టర్ రాంప్రసాద్ తన కార్యాలయం నందు అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ టీచర్ల లీప్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడాకారులకు అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి టీచర్ల టోర్నమెంట్ శ్రీ సత్యసాయి జిల్లా జట్టు విజయం సాధించినందుకు ప్రతి ఒక్క క్రీడాకారుని శాలువాతో, […] The post జిల్లా క్రికెట్ జట్టుకు కలెక్టర్ అభినందనలు appeared first on Visalaandhra .
120వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి
చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘంవిశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణములో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 120 ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ, క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత […] The post 120వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి appeared first on Visalaandhra .
Postponement Fear: The Biggest Stress for Producers
Producing a film has been turning out to be extremely stressful these days. Telugu producers who are locking films with top actors are completely tensed because of various factors. Leaving the financial stress and the deals before release, most of the producers are occupied with the stress of postponement fear. Though a perfect shooting plan […] The post Postponement Fear: The Biggest Stress for Producers appeared first on Telugu360 .
కళాతపస్వి పురస్కారానికి అల్లాడ బాల సౌజన్య కుమారి ఎంపిక
విశాలాంధ్ర _అనకాపల్లి: కళాతపశ్వి కె. విశ్వనాథం మెమోరియల్ అవార్డు_2026 కి అల్లాడ బాల సౌజన్య కుమారి ని ఎంపిక చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మోహిత్ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పవిత్ర పుణ్యక్షేత్రం ర్యాలి చెందిన అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే అవార్డు ఏడాది బాల సౌజన్య కుమారికి ఇస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీన కె విశ్వనాథ్ జన్మదిన సందర్భంగా […] The post కళాతపస్వి పురస్కారానికి అల్లాడ బాల సౌజన్య కుమారి ఎంపిక appeared first on Visalaandhra .
Video : Hero Suhas Exclusive Interview PROMO
The post Video : Hero Suhas Exclusive Interview PROMO appeared first on Telugu360 .
Documentation |ప్రజల సంతృప్తి ఏమిటీ?..
Documentation | ప్రజల సంతృప్తి ఏమిటీ?.. Documentation | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Congress |బీజేపీకి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు నిధుల కోసం ప్రదక్షణలు
Congress | బీజేపీకి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు నిధుల కోసం ప్రదక్షణలు రాజశేఖర్
కవిత అలా అనబోయి.. ఈ మాట అన్నట్లున్నారు: రామచందర్ రావు
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మేలో కొత్త పార్టీ గురించి ప్రకటన చేస్తామని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కొత్త పార్టీ పెడితే తెలంగాణలో బిజెపి ఉండదని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. కవిత కొత్త పార్టీ పెడితే.. భూస్థాపితమయ్యేది బిఆర్ఎస్యేనని.. బిజెపి కాదని ఆయన పేర్కొన్నారు. బిజెపి కార్యాలయంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో రామచందర్ రావు పాల్గొన్నారు. శివాజీ చిత్రపటానికి ఆయనతో పాటు ఎంపి అరవింద్, పలువురు నాయకుడు నివాళులు అర్పించారు. అనంతరం రామచందర్ రావు మాట్లాడుతూ.. కవిత ‘బిఆర్ఎస్ అనబోయి.. బిజెపి’ అన్నట్లున్నారని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ భూస్థాపితం కాకుండా కవిత చూసుకోవాలని హితవు పలికారు.
ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ముడుపుల పూజలు
విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాలోని సీతానగరం మండల కేంద్రంలో సువర్ణముఖినది ప్రక్క శ్రీలక్ష్మినరసింహస్వామిఆలయంలో గురువారంనాడు ముడుపుల పూజలకుపాత కొత్తభక్తులతో ఆలయం కిటకిటలాడింది.పాతభక్తులతో పాటు కొత్తగాభక్తులు పెద్దఎత్తున పాల్గొని పూజలుచేశారనిఆలయప్రధానఅర్చకులుపీసపాటిశ్రీనివాసాచార్యులు,రామానుజాచార్యులు, టీటీడీ పారాయణకర్త కె.శ్రీనివాసరావులు తెలిపారు. ఆలయంలో ముడుపుల పూజలకు దూరప్రాంతాల నుండి వస్తున్న కొత్తభక్తులతో కిటకిటలాడుతుందని ఆలయఅర్చకులు శ్రీనివాసాచార్యులు, రామానుజాచార్యులుతెలిపారు.భక్తులుతెచ్చిన వివిధ రకాల పూలదండలు,పూలు స్వామివారికి పెద్ద ఎత్తున అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముడుపులు పూజలకు వస్తున్న భక్తులు నిర్మలమైన మనస్సుతో పూజలుచేస్తూ27సార్లు ఆలయంచుట్టూ మంత్రాల ఉచ్చరిస్తూ […] The post ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ముడుపుల పూజలు appeared first on Visalaandhra .
ఊట్కూర్ లో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో చత్రపతి
Budget |అన్ని వర్గాల్ని మోసం చేస్తూ బడ్జెట్
Budget | అన్ని వర్గాల్ని మోసం చేస్తూ బడ్జెట్ Budget | ఆంధ్రప్రభ,
పొన్నలపల్లె చత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ
హాజరైన రాష్ట్ర జిల్లా అధ్యక్షులు వివిధ గ్రామాల సర్పంచులు హాజరు.. గంభీరావుపేట ఫిబ్రవరి 19(జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల …
వీర శివాజీ ఆశయ సాధనలో ముందడుగు వేద్దాం..
పరకాల, ఆంధ్రప్రభ : దేశ భక్తికి, ధైర్యసాహసాలకు మారుపేరు ఛత్రపతి శివాజీ మహారాజ్
Fact Check: AI Video Falsely Shows Jeep Hanging on Delhi–Gurugram Expressway
Social media has become one of the fastest and most powerful mediums for making videos go viral
నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి..
ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు,ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం లో స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అప్లికేషన్ […] The post నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోర్సులకు దరఖాస్తు చేసుకోండి.. appeared first on Visalaandhra .
చదరంగం క్రీడాకారిణి కుమారి బోగోజు దేవికకు సన్మానం
వరంగల్ ఈస్ట్, ఫిబ్రవరి 19 (జనం సాక్షి)ఫిబ్రవరి 23 నుండి 28 వరకు విశాఖపట్నంలో జరిగే సౌత్ …
నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తుకు పునాదులు..
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
NISSAN | ఆలోచిస్తే ఆశాభంగం.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ప్రతీ ఒక్కరికి సొంతింటి
రైతులందరూ ఏపీ ఎఫ్ ఆర్ నమోదు చేసుకోవాలి..
సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికారి ముస్తఫావిశాలాంధ్ర ధర్మవరం;; రైతులందరూ ఏపీ ఎఫ్ ఆర్ నమోదు చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని గొట్లూరులో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటలకు పంట నమోదు ఈ కేవైసీ చేయించుకొనవలెను అని తెలిపారు.,రైతు సేవా కేంద్ర సిబ్బంది గొట్లూరు చెరువు కింద సాగు […] The post రైతులందరూ ఏపీ ఎఫ్ ఆర్ నమోదు చేసుకోవాలి.. appeared first on Visalaandhra .
ఊట్కూర్ లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా కృషి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో ఊట్కూర్ పట్టణంలో నీటిఎద్దడి కృషి చేస్తామని ఆర్డబ్ల్యూఎస్
ధర్మవరం కోర్టులో బాంబు బెదిరింపు కలకలం
ఆర్డీఎక్స్ హెచ్చరికతో ధర్మవరం కోర్టు ఖాళీ ధర్మవరం కోర్టులో విస్తృత తనిఖీలు బాంబు బెదిరింపు మెసేజ్తో కోర్టు కార్యకలాపాలు నిలిపివేత ఆర్డీఎక్స్ అలర్ట్తో పోలీసులు అప్రమత్తంవిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం కోర్టుకు బాంబు బెదిరింపు జిల్లా కోర్టు నుంచి ధర్మవరం కోర్టుకు మెసేజ్ రావడంతో విధుల్లో ఉన్న న్యాయవాదులు భయభ్రాంతులకు గురయ్యారు.కోర్టు కాంప్లెక్స్లో ఆర్డీఎక్స్ బాంబు పెట్టినట్లు సందేశంలో పేర్కొనడంతో పాటు, మధ్యాహ్నం 12 గంటలకు బాంబు పేలే అవకాశం ఉందని హెచ్చరిక వచ్చింది.దీంతో వెంటనే కోర్టు ఆవరణలో ఉన్నవారందరినీ […] The post ధర్మవరం కోర్టులో బాంబు బెదిరింపు కలకలం appeared first on Visalaandhra .
నిజామాబాద్లో అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు #Accident #Nizamabad #RoadSafety #BreakingNews
Prabhas, Prasanth Varma’s Film Very Much On
The waves of speculation surrounding the much-awaited collaboration between Prabhas and Prasanth Varma have caused quite a stir across social media, with rumours of cancellation leaving everyone anxious. However, sources close to the team have now clarified that the project is progressing exactly as planned and there is absolutely no cause for concern. Contrary to […] The post Prabhas, Prasanth Varma’s Film Very Much On appeared first on Telugu360 .
నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోండి..
డి.ఎస్.పి హేమంత్ కుమార్విశాలాంధ్ర -ధర్మవరం ; నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం డివిజన్లోని 10 పోలీస్ స్టేషన్లో గల సిఐలకు ఎస్ఐలకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో నెలవారి ప్రగతి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్న నిందితులపై సమగ్రంగా సమీక్షను సీరియస్ గా చర్చించడం జరిగిందన్నారు.పునరావృత నేరాలలో పాల్గొంటున్న నిందితులను ప్రత్యేకంగా […] The post నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోండి.. appeared first on Visalaandhra .
నకిలీ వెబ్సైట్లతో వినియోగదారులకు వల… సజ్జనార్ నుంచి మరో అలర్ట్
యూఆర్ఎల్ సరిచూసుకోవాలని, స్పాన్సర్డ్ లింకులపై అప్రమత్తంగా ఉండాలని సూచనవివరాలు నమోదు చేస్తే ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిక సాంకేతికత పెరిగాక ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లను ఆశ్రయించడం సాధారణమైంది. అయితే, మనకున్న ఈ అలవాటే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారింది. సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో కనిపించినంత మాత్రాన అది అసలైన, సురక్షితమైన వెబ్సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని హైదరాబాద్ పోలీస్ […] The post నకిలీ వెబ్సైట్లతో వినియోగదారులకు వల… సజ్జనార్ నుంచి మరో అలర్ట్ appeared first on Visalaandhra .
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రభావం..క్యాబ్ లేదు.. మెట్రో లేదు…
భారత్ మండపం వద్ద ట్రాన్స్పోర్ట్ కష్టాలు.. సోషల్ మీడియాలో విమర్శలు దిల్లీలో జరుగుతున్న మూడో రోజు భారత్ మండపం వద్ద భారీ రద్దీ, రవాణా గందరగోళం కారణంగా పాల్గొన్నవారికి తీవ్ర అసౌకర్యం కలిగింది.భారత్ మండపం బయట రహదారులపై వాహనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో క్యాబ్లు అందుబాటులో లేక పలువురు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని వారు తెలిపారు. కార్యక్రమం ముగిసే సమయానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు సోషల్ మీడియాలో అసంతృప్తి […] The post ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రభావం..క్యాబ్ లేదు.. మెట్రో లేదు… appeared first on Visalaandhra .
గల్గోటియాస్ గోల్ మాల్ #AIExpo #Galgotias #Unitree #ITMinistry #Delhi
ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ
రుద్రూర్, ఆంధ్రప్రభ ; రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గురువారం చత్రపతి శివాజీ
Development |గవర్నర్తో కలెక్టర్ భేటీ…
Development | గవర్నర్తో కలెక్టర్ భేటీ… Development | బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ
గర్భిణీలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలి
గర్భిణీలు విధిగా పౌష్టికాహారం తీసుకోవాలి మోత్కూర్, ఆంధ్రప్రభ ; గర్భిణీ మహిళలు ప్రతిరోజు

25 C