రాజకీయ లబ్ది కోసం సినిమాలను వాడుకుంటున్నారు
` ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదు: రాహుల్ గాంధీ ` నిజమైన కేరళ సంస్కతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య …
` తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ` ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ` వాడగాలులు వీచే అవకాశం ` అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ …
పొరుగు దేశాలకు ఇరాన్ లొంగిపోయింది
` అందుకే దాడుల చేయమని పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పింది ` పశ్చిమాసియాను ఆ దేశం ఇక బెదిరించలేదు ` అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే …
` యుద్ధంతో సాధించేది లేదు ` ప్రజలతో మమేకమై పనిచేయండి ` తెలంగాణ గడ్డపై హింసకు తావులేదు ` అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తాం ` ఆర్థిక, …
వార ఫలాలు (08-03-2026 నుండి 14-03-2026 వరకు)
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రకారం గా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. స్వల్ప అనారోగ్యం సమస్యలుంటాయి. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు రావలసిన పదవుల విషయంలో కొంత జాప్యం కలుగుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నప్పటికీ అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విదేశాలలో ఉన్న వారికి కాలమంతా అనుకూలంగా లేదు. విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదవాలి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మృత్యువు ఉద్యోగాలపరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. నూతన వ్యాపారాల పెట్టుబడికి అధికంగా ఖర్చు చేయవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలలో ఉన్న వివాదాలు తీరుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తీరిపోతాయి. చిన్ననాటి మిత్రుల నుండి కొంత కీలక సమాచారం అందుతుంది. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా ఏర్పడిన చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు శని గ్రహ స్తోత్రాన్ని చదవండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిధున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ప్రతి విషయంలో లభిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ప్రతిరోజు సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవండి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ధన పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. కొన్ని కొన్ని విషయాలలో గోప్యత అనేది తప్పనిసరి అవసరం. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విదేశీ ప్రయాణాలు కొద్దికాలం వాయిదా పడతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. భూ క్రయవిక్రయాలు లభిస్తాయి. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. శుభకార్యాల నిమిత్తం ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణాలు తీర్చగలుగుతారు. నూతన వాహనం కొనుక్కొని చేస్తారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. మంగళవారం మరియు శనివారం రోజున హనుమాన్ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సింహ రాశి వారికి గడిచిన వారం కంటే కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కాంట్రాక్టర్లకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నిత్యవసర సరుకులు అమ్మేవారికి హోటల్ వ్యాపారస్తులకు బాగుంటుందని చెప్పవచ్చు. అధిక శ్రమతో అద్భుత ఫలితాన్ని పొందుతారు. కొన్ని విషయాలలో బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. ప్రతిరోజు ఓం నమో నారాయణ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి లేదా వినండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు పొందగలుగుతారు. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ కోసం చేసే ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. సినీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవండి. సోమవారం శుక్రవారం లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వాహన వ్యాపారస్తులకు మరింత పురోగతి కలుగుతుంది. నూతన రుణాలు చేయకుండా ఉండటం మంచిది. ఉద్యోగంలో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. కొన్ని వ్యవహారాలలో తెలివిగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. వైద్య వృత్తిలో ఉన్న వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ రాశి వారు ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఈ రాజు వారు ప్రతిరోజూ కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తోంది. ఉద్యోగంలో స్థానచలనం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. గో సేవ చేస్తారు. కొద్దికాలం విదేశీ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారస్తులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మకర రాశి వారికి ఈ వారం గడిచిన వారం కంటే ఈ వారం బాగుంటుంది. ఉద్యోగ పరంగా కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. గృహ వాతావరణం ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. కొంతవరకు రుణాలు తీరుస్తారు. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కానీ ఆరోగ్యం విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార విషయంలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తోంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. శుభకార్యాలు ముడి పడతాయి. స్నేహితులను నమ్మి మోసపోయా అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు బాగుంటాయి. వ్యాపారాలలో ఏర్పడిన అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగమున పై అధికారుల వలన ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చాలావరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు కొంతవరకు మందకొడిగా సాగుతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలమనుకూలంగా ఉంది మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది చదువుపై మరింత శ్రద్ధ వహించండి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు మార్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంటాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఆశించిన సహాయం లభించదు. విదేశీ ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారము లాభాల బాటలో ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అదనపు పనిభారం ఉంటుంది. ప్రతిరోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. నవగ్రహ స్తోత్రాలు ప్రతిరోజు చదవండి. సోమవారం మరియు శుక్రవారం రోజున లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు 8, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
న్యూదిల్లీ: దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహవినియోగ ఎల్పీజీ సిలిండర్పై రూ.60, వాణిజ్య సిలిండర్పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం పేరుతో ధరలు విపరీతంగా పెంచాయి. కాగా, ప్రధాన నగరాల్లో కొత్త ధరలు […] The post వంట గ్యాస్ మంటలు appeared first on Visalaandhra .
దానం కేసు తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్
మన తెలంగాణ/హైదరాబాద్ః బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ దాదాపు పూర్తయ్యింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం దానం నాగేందర్ తరఫు న్యాయవాదుల వాదన విన్నారు. తమ క్లయింట్ ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయించలేదని చెప్పారు. ఇదిలాఉండగా స్పీకర్ స్పీకర్ తీర్పును రిజర్వ్ చేసినట్లు సమాచారం. మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇదివరకే ఎనిమిది మంది ఎమ్మెల్యే పిటిషన్లను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
. నాడు కుటుంబ నియంత్రణ-నేడు జనాభా నిర్వహణ. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. దిల్లీలో రైసినా డైలాగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఅబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికతసుపరిపాలనభవిష్యత్ అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. […] The post త్వరలోనే రివర్స్ మైగ్రేషన్ appeared first on Visalaandhra .
చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
ఉత్తమ నటీనటులు రష్మిక, నాగ చైతన్య. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా. కమల్ హాసన్కు పైడి జయరాజ్… సుద్దాలకు సినారె అవార్డు. గద్దర్ అవార్డు గ్రహీతలకు 19న సత్కారం విశాలాంధ్ర-హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ను శనివారం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితా అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విజేతలను ప్రకటించారు. అగ్ర కథానాయకుడు […] The post చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం appeared first on Visalaandhra .
ప్రోటోకాల్ వివాదం.. ముర్ము వర్సెస్ మమత
రాష్ట్రపతికి ఆహ్వానం పలకని సిఎం, అధికార యంత్రాంగం ప్రొటోకాల్ ఉల్లంఘించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ మండిపడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్ని హద్దులు దాటారని మమతపై మోడీ ఫైర్ ఎన్నికల్లో లబ్ధికి రాష్ట్రపతినీ ఉపయోగించుకుంటున్నారని మమత కౌంటర్ కోల్కతా/సిలిగురి/న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ప్రొటోకాల్ ఉల్లంఘనలకు దారితీయడంతో పాటు రాజకీయ రంగు పులుముకుంది. శనివారంనాడు సంతాల్ గిరిజిన తెగకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనాల్సి ఉంది. అందుకు బిదన్నగర్లో తొలుత ఏర్పాట్లు కూడా చేశారు. భద్రతా పరమైన కారణాలు చూపుతూ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ వేదికను బడోగ్రా విమానాశ్రయానికి దగ్గరల్లోని గోషైపూర్కు మార్చింది. రాష్ట్రపతి పర్యటనకు వస్తున్నారనంటే ప్రొటోకాల్ ప్రకారం ఆ రాష్ట్రముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, కీలక అధికారులు ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. మంత్రులు కూడా ఎవరూ రాష్ట్రపతిని ఆహ్వానించలేదు. అధికారులు కూడా ప్రొటోకాల్ను పాటించలేదు. ఒక్క సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే రాష్ట్రపతి ముర్మును విమానాశ్రయానికి వెళ్లి అహ్వానించారు. ఇది రాష్ట్రపతి ముర్ముకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సిఎం మమతను సోదరిగా సంబోధిస్తూనే సుతిమెత్తగా చురకలంటించారు. సంతాల్ తెగ సభలో మాట్లాడుతూ.. ‘సాధారణంగా రాష్ట్రపతి వస్తే సిఎం, మంత్రులు, అధికారులు ఆహ్వానం పలుకుతారు. కానీ ఇక్కడ అవేమీ లేవు. గవర్నర్ కూడా రాజీనామా చేశారు. కొత్త వాళ్లు బాధ్యతలు తీసుకోలేదు. కానీ కార్యక్రమం తేదీ ఫిక్స్ అయ్యింది కాబట్టి నేను రాక తప్పలేదు. కనీసం మీరైనా వచ్చారు’ అని సభికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీదన్నగర్లోనే సభ ఉన్నట్లయితే ఇంకా అధిక జనం హాజరయ్యే వారని, హఠాత్తుగా గోషైపూర్కు మార్చడం వల్ల రవాణా ఇబ్బందిగా మారి అనుకున్నంత మంది రాలేకపోయరాని, గిరిజనుల సంక్షేమం, పురోభివృద్ధి పట్ల రాష్ట్రానికి ఉన్న చిత్తుశుద్ధి ఇదేనా? అని ముర్ము మండిపడ్డారు. మమతా బెనర్జీ తనకు సోదరిలాంటి వారని, తాను కూడా బెంగాల్కు బిడ్డలాంటిదాన్ని అని అన్నారు. కానీ తాను ఇక్కడికి వచ్చేందుకు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆమె ఎందుకు ఆందోళన చెంది సభా వేదికను ఇక్కడికి మార్చరో తెలియదని రాష్ట్రపతి విసుర్లు విసిరారు. టిఎంసికి ఇది సిగ్గుచేటు: ప్రధాని రాష్ట్రపతికి జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇది చాలా సిగ్గుచేటు అన్నారు. టిఎంసి ప్రభుత్వం అన్ని రకాల హద్దులు దాటేసిందని మోడీ మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతం అని, రాజ్యాంగబద్ధ పదవి.. ఆ ఆఫీసును పవిత్రతను అందరం కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తగిన విధంగా నేర్చుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు. స్వయంగా గిరిజన సంతతికి చెందిన రాష్ట్రపతి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై స్పందించిన తీరు తనను కలిచివేసిందన్నారు. గిరిజనుల సాధికారత పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత ఇదేనా అని మోడీ ప్రశ్నించారు. రాష్ట్రపతిపై కేంద్రం ఒత్తిడి.. రాలేనని ముందే సమాచారం ఇచ్చాం: మమత గిరిజనుల పేరిట తన ప్రభుత్వాన్ని రాష్ట్రపతి లక్షంగా చేసుకోవడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో రాష్ట్రపతి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆమె వ్యవహార శైలి ఉన్నట్లు తమకు అర్థం అవుతోందన్నారు. తాము గిరిజనుల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాల్లో చేపడుతున్నామో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో లబ్ధి కోసం బిజెపి రాష్ట్రపతి పదవిని ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ల దిగుజారుడు తనమేనని మమత అన్నారు. తమకు ముందుస్తు కార్యక్రమాలు ఉన్నందున తనతో పాటు మంత్రులు, అధికార యంత్రాంగం హాజరుకాబోవడం లేదని రాష్ట్రపతికి ముందే సమాచారం ఇచ్చామని, అయినప్పటికీ దీన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘మీరు ఏడాదికి ఒకటో రెండు సార్లు వస్తే స్వయంగా ఆహ్వానించగలం. కానీ మీరు కీలకమైన ఎన్నికల సమయంలో వచ్చారు. ప్రజల హక్కుల కోసం పోరాడే క్రమంలో తనకు ముందస్తు బిజీ షెడ్యూల్ ఉన్నందున రాలేకపోయాను’ అని రాష్ట్రపతిని ఉద్దేశించి మమత వ్యాఖ్యానించారు.
విజయ్ ఇంట్లోనే ఉంటా.. కోర్టులో భార్య సంగీత పిటిషన్
చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ విడాకుల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా విజయ్ భార్య సంగీత ఆయన ఇంట్లో ఉండడానికి అనుమతి కోరారు. తాను వివాహిత ఏ ఇంట్లోనైతే అడుగుపెట్టానో ఆ ఇంట్లోనే ఉండడానికి అనుమతిని ఇప్పించాలని తాజాగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విజయ్ - సంగీత రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. తన భర్తకు మరో నటితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, ఆయనతో విడాకులు ఇప్పించాలని ఇప్పటికే కోర్టుకెక్కారు. తాజాగా సంగీత తాను లండన్ జాతీయురాలినని, వేరోచోట ఉండడానికి వీల్లేదని, అందుకే విజయ్ ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇప్పించాలని కోరారు. తొలుత దాఖలు చేసిన విడాకుల పిటిషన్పై నిర్ణయం వెలువడే వరకు తన ఆయన నివాసంలో ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, అది తన హక్కు అని కూడా తెలిపారు. ఈ మేరకు శనివారంనాడు ఇక్కడి న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను ఇంట్లో ఉండాలని లాయర్ ద్వారా అడిగిస్తే విజయ్ బెదిరిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఈ భరణం, పరస్పర విడాకులు అంటూ వస్తోన్న వార్తలో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. పరస్పర విడాకులకు విజయ్ అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
మహిళలు అంకిత భావంతో పనిచేస్తారు
విశాలాంధ్ర – ఏలూరు:మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. . అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా స్థానిక గిరిజన భవన్ లో శనివారం సాయంత్రం ఏ పి ఎన్జీవోస్ ఏలూరు విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషుల కంటే అధికంగా రాణిస్తారన్నారు.మహిళలు పురుషులతో దేంట్లోనూ తీసిపోరని, ప్రోత్సాహం, అవకాశం, చేయూత […] The post మహిళలు అంకిత భావంతో పనిచేస్తారు appeared first on Visalaandhra .
సిఎం మమత గుడ్ న్యూస్.. నిరుద్యోగుల ఖాతాల్లో రూ.1500
‘యువసాథీ’ పథకాన్ని అమల్లోకి తెచ్చిన మమత 21-40 ఏళ్ల వారికి పథకం వర్తింపు ఓటర్ల జాబితాల్లో అవకతవకలు సాక్ష్యాలతో బయటపెడతానని ప్రకటన కోల్కతా : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ యువతపై వరాల జల్లు కురిపించారు. యువతకు నిరుద్యోగ భృతి అందించనున్నట్లు ప్రకటించారు. శనివారంనాడు కోల్కతాలో ‘సర్’కు వ్యతిరేకగా నిర్వహించిన ధర్నాలో మమత ప్రసంగించారు. పదో తరగతి పాసై ఎలాంటి ఉద్యోగం లేని వారికి నెలకు ‘యువసాథీ’ పథకం కింద రూ.1500 వాళ్ల ఖాతాల్లో వేస్తామని, అది శనివారంనాటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు మమత తెలిపారు. తొలుత ఈ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాలని భావించామని, అయితే మహిళా దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందు నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగితను రూపుమాపేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని, వాటిల్లో పరిశ్రమలు, నిరుద్యోగ యువతను వెబ్సైట్లతో అనుసంధానం చేసే కార్యక్రమం గొప్ప విజయం సాధించిందన్నారు. తద్వరా ఎన్నో లక్షల మందికి ఆయా పరిశ్రమలు ఉపాధి కల్పించడం సులువైందన్నారు. బెంగాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పేరిట పెద్దఎత్తున ఓటర్లను తొలగించడాన్ని మమత తీవ్రంగా దుయ్యబట్టారు. ధర్నాలో దీదీ మాట్లాడుతూ.. బిజెపి, ఎలక్షన్ కమిషన్లు కలిసి బెంగాలీ ఓటర్ల పేర్లను తొలగించేందుకు కుట్ర పన్నాయన్నారు. ఈ కుట్రను త్వరలోనే బయటపెడతానని, సవరించిన జాబితాలో చాలా మంది చనిపోయినట్టు తప్పుగా ప్రకటించారన్నారు. కానీ వారంతా బతికే ఉన్నారని, వారందరినీ వేదికపైకి తీసుకువచ్చి అవకతవకలన్నింటీ బహిర్గతం చేస్తానని మమత వెల్లడించారు.
మహిళలకు టివికె చీఫ్ విజయ్ హామీల వర్షం..
ప్రతి నెల రూ.2500, పెళ్లి కూతుళ్లకు పట్టుచీర, 8గ్రాముల బంగారం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ కింద ఆరు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఏటా రూ.15వేలు రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఎన్నికల వాగ్దానాలు గుమ్మరించిన టివికె చీఫ్ చెన్నై: టివికె అధినేత, తమిళనాడు ఎన్నికల రంగంలో దిగుతున్న నటుడు విజయ్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. ముఖ్యంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారంనాడు మామళ్లాపురంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్షంగా పథకాలను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మినహా మిగతా మహిళలకు ప్రతినెలా ఆర్థిక సాయం కింద రూ.2500 అందజేయనున్నట్లు ప్రకటించారు. పెళ్లి కూతుళ్లకు పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారాన్నిఅందజేయనున్నట్లు వెల్లడించారు. అన్నపూర్ణ సూపర్ సిక్స్ పథకం పేరిట అన్ని కుటుంబాలకు ప్రతి ఏడాది 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించేందుకు ప్రతి తల్లి, సంరక్షుల ఖాతాల్లో ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం జమ చేస్తామని తెలిపారు. అదే విధంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడతామని, బస్సుల్లో పానిక్ బటన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్కూళ్లు, రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేస్తామన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.5లక్షల వరకు జీరో వడ్డీ రుణాలు అందజేస్తామన్నారు. అప్పుడే పుట్టిన ప్రతి బిడ్డకు ఆశీర్వాద్ పథకం పేరిట బంగారు ఉంగరం, వెల్కమ్ కిట్ బహుమతిగా ఇవ్వనున్నట్లు విజయ్ తెలిపారు. మహిళలపై అకృత్యాలను అడ్డుకునేందుకు స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన కేసుల విచారణ వేగవంతం చేస్తామని, త్వరితగతిన ఆడబిడ్డలకు న్యాయం దక్కేలా చర్యలు తీసుకుంటామని విజయ్ వాగ్దానం చేశారు.
ED Action in Andhra Liquor Scam Sparks Political War as Lokesh Targets Jagan
Andhra Pradesh IT Minister Nara Lokesh strongly attacked former Chief Minister YS Jagan Mohan Reddy over the issue. In a post on X, Lokesh claimed that the scam involved kickbacks of nearly ₹100 crore every month and laundering of around ₹3,500 crore. Lokesh questioned the credibility of Jagan’s 2019 promise of prohibition. He said that […] The post ED Action in Andhra Liquor Scam Sparks Political War as Lokesh Targets Jagan appeared first on Telugu360 .
గజ్వేల్ తహశీల్దార్పై ఏసీబీ దాడులు… బయటపడ్డ కోట్ల ఆస్తులు #ACB#CorruptionCase#Gajwel#Tahsildar
కమ్యూనిస్టు పార్టీల శాశ్వత ఎజెండా అదే
డోనాల్ ట్రంప్ ప్రపంచ శాంతికి భంగం అమెరికాకు మోడీ దాసోహం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: జవహర్ లాల్ నేహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వం అలీనోద్యమానికి నాయకత్వం వహించి, ప్రపంచ శాంతికి కృషి చేయగా, ప్రస్తుత మోడీ ప్రభుత్వం అమెరికాకు దాసోహమైందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజి ఎంఎల్ఎ పల్లా వెంకట రెడ్డి విమర్శించారు. ప్రపంచంలోని ఖనిజ సంపద, చమురు నిక్షేపాలపై అధిపత్యం కోసమే అమెరికా సామ్రాజ్యవాదం యుద్ధాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రపంచ శాంతే శాశ్వత ఎజెండా అని ఆయన ఉద్ఘాటించారు. హైదరాబాద్ మఖ్ధూంభవన్లో శనివారం అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) రాష్ట్ర సమన్యయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ రచించిన ‘ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం’ అనే పుస్తక పరిచయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఐఎఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్ అధ్యక్షత వహించగా, పల్లా వెంకట్ రెడ్డితో పాటు మాజి ఎంఎల్ ఐప్సో జాతీయ నాయకులు కె. యాదవ రెడ్డి, ఐప్సో నాయకులు ఓబేదుల్లా కోత్వాల్, డాక్టర్ డి.సుధాకర్, పి.ప్రేమ్ పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా వెంకట రెడ్డి మాట్లాడుతూ రెండు ప్రపంచ యుద్ధాలతో అనేక దేశాలు తీవ్రమైన సంక్షోభాల్లో కూరుకపోయాయని, సోవియేట్ యూనియన్ నేతృత్వంలో సోషలిస్ట్ శిబిరం ఉండటం వల్లనే మూడవ ప్రపంచ యుద్ధం రాలేదన్నారు. డోనాల్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ప్రపంచ శాంతికి భగం వాటిల్లిందని, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాలు యుద్ధం చేస్తున్నాయని అన్నారు. ఇరాన్ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తెలిపారు. కెవిఎల్ 24 పుస్తకాలు రాయడం సాధారణ విషయం కాదన్నారు. ప్రపంచ శాంతి కోసం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం అనే పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. సోవియేట్ యూనియన్ శిబిరంలో ఉన్న క్యూబా అమెరికాను గడగడలాడించిందని, క్యూబాను అమెరికా ఏమిచేయలేకపోయిందని పల్లా వెంకట రెడ్డి చెప్పారు. ఏడాది యుద్ధం ఖర్చుతో 200 ఏళ్లకు విద్య, వైద్యం: యాదవ రెడ్డి ఒక ఏడాది యుద్దానికి అయ్యే వ్యయంతో 200 ఏళ్లకు సరిపడే విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని యాదవ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్నది మూడవ ప్రపంచ యుద్ధమే నన్నారు. శాంతి కోసం ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ పోరాడుతోందన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకమైతే పేదలకు మేలు జరుగుతుందన్నారు. డాక్టర్ డి.సుధాకర్ మాట్లాడుతూ కెవిఎల్ రచనలు సమాజానికి స్పూర్తిదాయకమన్నారు. కెవిఎల్ రాసిన పుస్తకాలను క్యూబాలో ఆవిష్కరించామని గుర్తు చేశారు. ఒబెదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ కెవిఎల్ శాంతి సంఘంలో సభ్వత్వం నుంచి నిర్మాణం వరకు పట్టుదలగా కృషి చేస్తారన్నారు. పుస్తకాలు రాయడం ద్వారా యువతకు మార్గదర్శిగా పనిచేస్తారన్నారు. పేమ్ పావని మాట్లాడుతూ గతంలో అలీనోద్యమానికి నాయకత్వం వహించిన భారతదేశం మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించిందన్నారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అమెరికాకు ఊడిగం చేస్తూ, అమెరికా, ఇరాన్ యుద్ధం విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐప్సో ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాచం సత్యనారాయణ, పడాల నళిని, రాంచంద్రా రెడ్డి, పోలగాని రవికిషోర్, అరసం నాయకులు రాపోలు సుదర్శన్, బొమ్మగాని నాగభూషణం, జిఎస్ రిటైర్డ్ అధికారి లక్ష్మయ్య, నాయకులు డి.జి.నరేంద్ర ప్రసాద్, కె.శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ అంతర్ధానం అయింది: డిజిపి
రాష్ట్రంలో ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులతో రాష్ట్ర కమిటీ అంతర్ధానం అయిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన 11 మందిలో ప్రస్తుతం నలుగురు లొంగిపోయారని.. మిగిలింది ఏడుగురు మాత్రమే అని డిజిపి చెప్పారు. లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో 125 మంది చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా, ఒకరు ఆంధ్రాప్రదేశ్, నలుగురు తెలంగాణకు చెందిన మావోయిస్టులని డిజిపి వెల్లడించారు. వీరందరికి మొత్తం రూ. 4.18 కోట్ల రూపాయల రివార్డు అందచేయనున్నామన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో పిఎల్జిఏ బిఎటాలియన్ కాపీ1, 2 కమాండర్లు ఎండ్రి కలిత్రామ్ అలియాస్ ఉయికే కల్లు, కోర్సా లక్కు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ రీజినల్ పొలిటికల్ స్కూల్ సభ్యురాలు చలసాని నవత అలియాస్ చంద్ర, దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ కమాండర్ ఇర్పా రాము అలియాస్ వినోద్, డివిసి సభ్యుడు ముచాకి ఉంగల్ అలియాస్ సుధాకర్, చర్ల శబరి ఏరియా కమిటీ సభ్యురాలు పొట్టం అరుణ అలియాస్ సనికి లతో పాటు సిసిఎంల వ్యక్తిగత సిబ్బంది ఉన్నారన్నారు డిజిపి వివరించారు. మావోయిస్టులు ఒక ఇన్సాన్ రైఫిల్, ఏకె 47 ఆయుధాలు 31, ఇన్సాస్ రైఫిళ్లు 21, ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు 20, 303 రైఫిళ్లు 18, ఒక 9ఎంఎం కార్బన్ గన్, ఒక 7.62 బోల్ట్ యాక్షన్ రైఫిల్, ఒక ఫాల్ రైఫిల్, రెండు బిజిఎల్, ఒక స్టెన్ కార్బైన్, నాలుగు ఎయిర్ గన్స్ ఉన్నాయని, వీటితో పాటు 222 మ్యాగ్జైన్స్, 5,205 తూటాలు మావోయిస్టులు అప్పగించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయుధాలతో లొంగిపోయిన వారికి రివార్డు బహుమతి కూడా అందచేస్తామని డిజిపి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐబి ఐజి సుమతి, ఇంటెలిజెన్స్ ఏడిజిపి విజయ్ కుమార్, గ్రేహౌండ్స్ ఏడిజిపి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
వంటగ్యాస్ ధరల పెంపు.. నిరసనలకు సిపిఎం పిలుపు
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60లు, కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115లు పెంచడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజలపై వేస్తున్న ఈ భారానికి నిరసనగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారమవుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. దేశ సంపదను అంబాని, అదాని వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, పేదప్రజలపై అదనపు భారాలు విధించే కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలు ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరల అదుపుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
UBS Trailer Teaser: Pawan’s Mass Euphoria
The countdown has begun for Ustaad Bhagat Singh, the upcoming Power Star Pawan Kalyan starrer directed by Harish Shankar and produced by Mythri Movie Makers. The film is scheduled for a festive theatrical release on March 19 during Ugadi. The makers gave a pleasant surprise by releasing trailer tease. The glimpse begins with a verse […] The post UBS Trailer Teaser: Pawan’s Mass Euphoria appeared first on Telugu360 .
కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ పురాణపండ శ్రీమాలిక సమర్పణ!
కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ పురాణపండ శ్రీమాలిక సమర్పణ! బాలకృష్ణ , బొల్లినేని
ఈసారి భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉంది: కివీస్ కెప్టెన్
టి-20 ప్రపంచకప్-2026 తుది దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే సాధారణంగా అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది. కానీ, ఈ సారి భారీ స్కోర్ నమోదు అయ్యే అవకాశం ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అంచనా వేశాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రాతోనే కాకుండా మిగితా ఆటగాళ్లతో కూడా తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిపాడు. భారత్తో ఫైనల్ పోరు నేపథ్యంలో శాంట్నర్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఇప్పటి వరకూ నేను అహ్మదాబాద్ పిచ్ చూడలేదు. ప్రస్తుతానికి కవర్స్ కప్పి ఉంది. అయితే, ఈసారి భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్నాం. పిచ్ ఫ్లాట్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని శాంట్నర్ అన్నాడు. బుమ్రాతో ప్రమాదం పొంచి ఉందనేది ప్రతీ ఒక్కరూ చెప్పే మాటే అన్న శాంట్నర్ ప్రపంచకప్లో బుమ్రా ప్రదర్శన కూడా అలాగే ఉందని కొనియాడారు. ‘‘ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా బుమ్రాను ఎదురుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆ మ్యాచ్లో అతడే గేమ్ ఛేంజర్. తప్పకుండా సవాల్ తప్పదని భావిస్తున్నాం. కానీ, కేవలం బుమ్రాతోనే కాదు.. భారత జట్టులోని ప్రతీ ఒక్క ప్లేయర్తోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తూ.. వాళ్లు ఈ దశకు వచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేయర్ ముందుకు వచ్చి జట్టును విజయ పథంలోకి తీసుకెళ్లారు’’ అని పేర్కొన్నాడు.
ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి
. రోగి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి… విశాలాంధ్ర – భీమవరం : రోగి వద్దనుండి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం లో శనివారం ఎన్టీఆర్ వైద్య సేవ ఫిర్యాదులపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […] The post ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదవారికి మెరుగైన చికిత్సలను అందించాలి appeared first on Visalaandhra .
Rākāsā’s First Single ‘Rapappa’ Brings Catchy Musical Energy to a Quirky Breakup Song
The musical promotions of Rākāsā have officially begun with the release of its first single, “Rapappa.”. Written and directed by Manasa Sharma the film is produced by Niharika Konidela under Pink Elephant Pictures, with Z Studios presenting the film. As the first musical offering from the project, “Rapappa” provides audiences with an early taste of […] The post Rākāsā’s First Single ‘Rapappa’ Brings Catchy Musical Energy to a Quirky Breakup Song appeared first on Telugu360 .
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు
విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, కుటుంబం నుంచి దేశ, రాష్ట్ర అభివృద్ధి వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. మహిళలు సాధికారతకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, […] The post అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా కలెక్టరు కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు appeared first on Visalaandhra .
మిషన్ భగీరథ – ఆర్ఓ నీటి మధ్య తేడాపై అవగాహన
మిషన్ భగీరథ – ఆర్ఓ నీటి మధ్య తేడాపై అవగాహన అచ్చంపేట, ఆంధ్రప్రభ
ఏసీపీ అధికారుల మెరుపు దాడి.. కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా
శ్రీవెంకటేశ్వర స్వామీ పుణ్యక్షేత్రం మహాఅద్భుతం
శ్రీవెంకటేశ్వర స్వామీ పుణ్యక్షేత్రం మహాఅద్భుతం శ్రీశ్రీశ్రీ మదవానంద సరస్వతి స్వామీజి జుక్కల్, ఆంధ్రప్రభ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షల
విశాలాంధ్ర – ఏలూరు : స్థానిక జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఛాంబర్లో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా మహిళలు అందరికీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ శుభాకాంక్షలను తెలియ జేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మహిళలు కుటుంబం, సమాజం, దేశం, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక రంగాలు మరియు ప్రజా పరిపాలనలో […] The post అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షల appeared first on Visalaandhra .
విబి-జి రామ్ జి జన్-సంవాద్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం
. చట్టంపై గ్రామీణ ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి... గోడపత్రిక, కరపత్రాలు ఆవిష్కరణ... జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.. విశాలాంధ్ర – భీమవరం:వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ & అజీవికా మిషన్ గ్రామీణ్ చట్టంపై జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రజలలో ఆరు వారాలపాటు విస్తృత అవగాహన కల్పించేందుకు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించినట్లు తెలిపారు.జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ నందు శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ […] The post విబి-జి రామ్ జి జన్-సంవాద్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభం appeared first on Visalaandhra .
సమాజ అభివృద్ధి మహిళా సాధికారతతోనే సాధ్యం
హైదరాబాద్ : మహిళా సాధికారత సాధించకుండా దేశ ప్రగతిని ఊహించలేమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. శనివారం బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలను గౌరవించని సమాజం పురోగతి సాధించలేదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు డాక్టర్ దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్యఅతిథిగా, కార్యక్రమం ప్రధాన నిర్వహకుడిగా దుండ్ర కుమారస్వామి విశిష్ట అతిథిగా, ఆర్పి పట్నాయక్, వివిధ రంగాల చెందిన ప్రముఖులు , డాక్టర్ వినయ్ పాండురంగ తదితరులు డాక్టర్ హరికుమార్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తున్న 25 మంది మహిళా మూర్తులకు పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ, సనాతనంగా మహిళలను గౌరవించడం కొనసాగుతున్నప్పటికీ ఆధునిక వ్యవస్థలో క్రైమ్ రేటు పెరగడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్త్రీల పట్ల ఆందోళన కలిగించే సంఘటనలు పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదికలో పేర్కొనబడడం విచారకరమని అన్నారు. ఈ పరిణామాలు సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి జరిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, దేశం కూడా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ ప్రసంగిస్తూ, స్త్రీ తల్లిగా, అమ్మమ్మగా వివిధ రూపాలలో మన జీవితాల్లో ఉండే అనుభూతి ఎంతో మాధుర్యమైనదని అన్నారు. స్త్రీని గౌరవించడంలో తల్లిని చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధావాణి, డాక్టర్ లక్ష్మీ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ భాటియా, విద్యాసంస్థల అధినేత మేఘన, ప్రముఖ సినీనటి కైరా అద్వానీ,సింగర్ మమత, డాక్టర్ రమాదేవి, ప్రొఫెసర్ రేఖా దయాల్, శశిబాల రామ్మోహన్ రావు, ప్రముఖ రచయిత్రి పవిత్ర సింధూరన్, ప్రముఖ తమిళ నటి తదితరులు పాల్గొన్నారు.
అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయం
అన్ని వసతులతో నూతన కోర్టు భవన సముదాయం సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కక్షిదారులకు
రైస్ గోదాంలో ఘనంగా మహిళా దినోత్సవం
రైస్ గోదాంలో ఘనంగా మహిళా దినోత్సవం తొర్రూరు, ఆంధ్రప్రభ : ధర్మశ్రీ చారిటబుల్
వైద్య వృత్తిలో స్థిత ప్రజ్ఞత అవసరం..
వైద్య వృత్తిలో స్థిత ప్రజ్ఞత అవసరం.. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసానిగుంటూరు
జెడి(యు)లోకి నితీష్ కుమారుడు ఎంట్రీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ ఆదివారం అధికారికంగా జెడి(యు)లో ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది. ఇది జెడి(యు) నాయకత్వంలో తరం మార్పును సూచిస్తోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్ఎల్ఎలు, ఎమ్ఎల్సిల సమక్షంలో నిశాంత్ ప్రవేశం జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీహార్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పాలించిన నితీశ్ కుమార్ మార్చి 16న రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయడంతో ఈ పరిణామాలు సంభవించాయి. “జేడీ(యు) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా నివాసంలో శుక్రవారం పార్టీ ఎమ్ఎల్ఎలు, ఎంఎల్సిలను నిశాంత్ కుమార్ కలుసుకుని తన భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చించారు. ఆదివారం నాడు అధికారికంగా పార్టీ లోకి ప్రవేశించిన తరువాత నిశాంత్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించడంపై నిర్ణయం అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో సీనియర్ జేడి(యు ) నాయకుడు, బీహార్ ఏకైక మంత్రి శ్రావణ్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీగా నితీశ్ కుమార్ ఢిల్లీ వెళ్లడానికి నిర్ణయం తీసుకోవడంపై జేడీ(యు) శాసనసభ్యులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. కానీ నిశాంత్ రాజకీయ ప్రవేశం దగ్గరపడుతుండడంతో ఓదార్పు చెందారు. నితీష్ కుమార్ ఆకస్మిక నిర్ణయానికి ఉభయ శాసనసభల , పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల మద్దతు ఉంటోంది. శుక్రవారం సిఎం నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో ఈమేరకు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి నితీష్కుమార్ స్వంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో ఎవరి బలవంతం లేదని శాసనసభ్యులు వెల్లడించారని, నితీశ్ కుమార్ కూడా తాను రాష్ట్ర పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి మార్గదర్శకాలు సూచిస్తుంటానని హామీ ఇచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్కుమార్ చౌదరి విలేకరులకు వివరించారు. పార్టీలో నిశాంత్ ప్రవేశానికి సిఎం నితీష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.
కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం
కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారులు అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం ఇద్దరు చిన్నారులు, ఈరోజు (శనివారం) ముగ్గురు చిన్నారులు కనిపించకుండా పోయారు. శుక్రవారం గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్(9) అదృశ్యమయ్యారు. ఈ రోజు ఆర్బి నగర్ కాలనీకి చెందిన ముగ్గు అక్కా చెల్లెల్లు సీపాత్(8), ఆయాత్(7), మరియం(5) కనిపించకుండా పోయారు. ఉదయం ఇంటి నుంచి తండ్రితో కలిసి ముగ్గురు చిన్నారులు ఆటోలో వెళ్లారు. పిల్లలను షాపు వద్ద దింపేసి కిరాయికి వెళ్లానని పిల్లల తండ్రి చెబుతున్నాడు. ఐదుగురు పిల్లలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తల్లిదండ్రులు కామారెడ్డి పిఎస్లో ఫిర్యాదు చేశారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు కామారెడ్డి అదనపు ఎస్పి తెలిపారు.
మహనీయుల త్యాగాలతో మహిళలకు హక్కులు
మహనీయుల త్యాగాలతో మహిళలకు హక్కులు మచిలీపట్నం – ఆంధ్రప్రభ : దేశంలో స్వాతంత్ర్యానికి
ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం
. బ్రాంచ్ మేనేజర్ సి. నారాయణ రెడ్డి విశాలాంధ్ర-రాప్తాడు : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం బ్రాంచ్ మేనేజర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.మండలంలోని మరూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖను పిఎసిఎస్ డైరెక్టర్ గోపాల్ నాయుడు సీనియర్ మేనేజర్లు జి.చైతన్య కుమార్, సిహెచ్ కె.వి శ్రీధర్ మేనేజర్ బి.రెడ్డప్ప, అసిస్టెంట్ మేనేజర్ బి.దుర్గన్న, సొసైటీ చైర్మన్ మరూరు గోపాల్ తో కలిసి శనివారం […] The post ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం appeared first on Visalaandhra .
స్కానింగ్ సెంటర్ లపై మరింత నిఘా పెంచాలి
డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఈ బీ దేవివిశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా మరింత పటిష్టమైన నిఘా పెంచాలని పి సి పి ఎన్ డి టి చట్టం అమలు సలహా కమిటీలో డి ఎం అండ్ హెచ్ ఓడాక్టర్ ఈ బీ దేవి తీర్మానం చేశారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంహెచ్వో డాక్టర్ ఈ .బి. దేవి అధ్యక్షతన జరిగిన […] The post స్కానింగ్ సెంటర్ లపై మరింత నిఘా పెంచాలి appeared first on Visalaandhra .
పన్నులు వందశాతం వసూలు చేయాలి ఎంపీడీఓ : శంకరరావు
విశాలాంద్ర – వలేటివారిపాలెం : సచివాలయం సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలలో పన్నులు వందశాతం వసూలు చేయాలని ఎంపీడీఓ వై. శంకరరావు అన్నారు.శనివారం అమ్మపాలెం గ్రామం లో జరుగుతున్న యుఎఫ్ ఎస్ సర్వే స్పెషల్ డ్రైవ్ ను ఎంపీడీఓ వై. శంకరరావు, డిప్యూటీ ఎంపీడీఓ రాంబాబు పరిశీలించారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ శంకరరావు మాట్లాడుతూయుఎఫ్ ఎస్ సర్వే,ఇంటి పన్నులు వందశాతం పూర్తి చేయాలని అన్నారు సచివాలయం పరిధిలోని గ్రామాలలో సర్వే లు త్వరగా పూర్తి చేయాలని సిబ్బంది కి […] The post పన్నులు వందశాతం వసూలు చేయాలి ఎంపీడీఓ : శంకరరావు appeared first on Visalaandhra .
పన్నుల వసూళ్లతో గ్రామాల అభివృద్ధి
. ఎంపీడీఓ బి.విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : ఇంటి పన్నుల వసూళ్లతో గ్రామాలను కొద్దిమేర అభివృద్ధికి వినియోగించుకోవచ్చని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో ఇంటి పన్నుల వసూళ్లపై గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అశోక్ బాబు,వ్ పంచాయతీ అభివృద్ధి అధికారి శమంతకమణి,వ్ సిబ్బంది స్వయంగా పాల్గొన్నారు. ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయడంలో భాగంగా అధికారులు గ్రామస్థులకు పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించారు. పంచాయతీ అభివృద్ధికి పన్నుల చెల్లింపు […] The post పన్నుల వసూళ్లతో గ్రామాల అభివృద్ధి appeared first on Visalaandhra .
రేపటితో ముగియనున్న నీట్ యుజి దరఖాస్తు గడువు
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) పరీక్షకు దరఖాస్తు గడువు ఆదివారం(మార్చి 8)తో ముగియనున్నది. మే 3వ తేదీన నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నారు. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్ఎంఎస్,బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష జరుగనున్నది.
శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ‘ఎలెక్ట్రోమానియా 2కె26’
విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని హంపాపురం వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఎలెక్ట్రోమానియా 2కె26” జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమం మార్చి 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సంస్థ కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్ర రెడ్డి వెల్లడించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్కేయూ అటల్ ఇన్క్యూబేషన్ […] The post శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఘనంగా ‘ఎలెక్ట్రోమానియా 2కె26’ appeared first on Visalaandhra .
మాంటిస్సోరి ఎలీట్ కరస్పాండెంట్ కృష్ణసమీరకు ‘విద్యా ప్రణాళిక సాధికురాలు’పురస్కారం
విశాలాంధ్ర-రాప్తాడు : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులోని అశోక సచి విశ్వవిద్యాలయం గురువారం రాత్రి నిర్వహించిన మహిళా సాధికారత కార్యక్రమంలో మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల కరస్పాండెంట్ కృష్ణసమీరకు ప్రతిష్టాత్మకమైన ‘మాంటిస్సోరి ఎలీట్ విద్యా ప్రణాళిక సాధికురాలు’ పురస్కారాన్ని ఆర్ డి టి మహిళా సాధికారత చైర్మన్ విశాల ఫెర్రర్ ప్రదానం చేశారు. వక్తలు మాట్లాడుతూ విద్యా రంగంలో ఆమె చేస్తున్న విశేష కృషికి మరియు వినూత్న విద్యా విధానాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందన్నారు. […] The post మాంటిస్సోరి ఎలీట్ కరస్పాండెంట్ కృష్ణసమీరకు ‘విద్యా ప్రణాళిక సాధికురాలు’ పురస్కారం appeared first on Visalaandhra .
Despite ₹9k crore revenue gap, no Power Tariff Hike Proposed for 2026–27, TGSPDCL
The Southern Power Distribution Company of Telangana Limited (SPDCL) has stated that it has not proposed any increase in electricity tariffs for the financial year 2026–27, even as the state’s power demand and consumer base continue to grow significantly. According to the utility’s revenue requirement estimates for 2026–27, the total revenue requirement is projected at […] The post Despite ₹9k crore revenue gap, no Power Tariff Hike Proposed for 2026–27, TGSPDCL appeared first on Telugu360 .
అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: విజయ్
చెన్నై: తమిళనాడు ఎన్నికల దృష్ట్యా టివికె పార్టీ అధినేత విజయ్ పలు హామీలను ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాల చిన్నారులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇస్తామని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేదలకు ఏటా ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని పేర్కొన్నారు. వివాహం చేసుకున్న యువతులకు నెలకు నెలవారీగా రూ.2500 నగదు, ఒక బంగారు నాణెం, పట్టుచీర బహుమతిగా ఇస్తామని అన్నారు.
GPS Promotional Song: A Quirky Rap
Tharun Bhascker is gearing up to entertain with his contemporary entertainer Gaayapadda Simham, directed by debutant Kasyap Sreenivas. The makers recently kick-started the film’s promotions with the release of the traiser, which received a superb response. Keeping the momentum going, they have now unveiled a quirky promotional song that perfectly reflects the film’s tone. The […] The post GPS Promotional Song: A Quirky Rap appeared first on Telugu360 .
న్యాయశాఖలో 30ఏళ్ల అప్రతిహత సేవలు
న్యాయశాఖలో 30ఏళ్ల అప్రతిహత సేవలు పల్లపోలు సురేష్కు ఘన సన్మానంబాపట్ల కోర్టులో జూనియర్
బాలలపై దాడులు ఆందోళనకరం.. వారి భద్రతకు సమాజం బాధ్యత వహించాలి– డా. పెమ్మసాని
రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యం.. ముర్ము అసహనం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రొటోకాల్ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్లోని అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని తెలిపారు. అంతేకాక.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు సిఎం కానీ, మంత్రుల నుంచి కానీ అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు. తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఆదివాసీ సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. అయినప్పటికీ మమత ప్రభుత్వంపై ఎటువంటి ద్వేషం లేదని.. ఆమె తనకు సోదరితో సమానమని అన్నారు.
మహిళల విజయాలే స్ఫూర్తిగా.. సిరిసిల్ల, ఆంధ్రప్రభ : నారి శక్తి ప్రతిబింబించేలా.. మహిళలు
Peddi’s Blockbuster Album Adds To The Hype
Mega Power Star Ram Charan is leaving no stone unturned for his upcoming film Peddi, directed by Buchi Babu Sana. The actor has undergone a striking transformation for the rustic character and is dedicating ample time and effort to bring authenticity to the role. A film always gains an early advantage when its music becomes […] The post Peddi’s Blockbuster Album Adds To The Hype appeared first on Telugu360 .
దేశంలోనే 2వ స్థానంలో ఏపీజీ బ్యాంక్
దేశంలోనే 2వ స్థానంలో ఏపీజీ బ్యాంక్ రాప్తాడు, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత
Chandrababu Naidu Outlines India’s Tech Vision at Raisina Dialogue
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu said India is rapidly moving toward a technology driven future. Speaking at the Raisina Dialogue 2026 in New Delhi, he highlighted India’s growing strength in the global knowledge economy. Naidu said the IT revolution that began three decades ago helped Indian professionals, especially from the Telugu states, establish […] The post Chandrababu Naidu Outlines India’s Tech Vision at Raisina Dialogue appeared first on Telugu360 .
పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా రాయాలి
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక
మూడు విడతల రైతు భరోసాను విడుదల చేయాలి
మూడు విడతల రైతు భరోసాను విడుదల చేయాలి దండేపల్లి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు…
ఆసుపత్రిలో మహిళా దినోత్సవ వేడుకలు… కర్నూలు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
భాష్యం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు..
భాష్యం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు.. కర్నూలు, ఆంధ్రప్రభ : స్థానిక కర్నూలు శంకలబాగ్
వరుణ్కి ఆ విషయం చెప్పి చెప్పి అలసిపోయా: అశ్విన్
టీం ఇండియా టి-20 ప్రపంచకప్ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు జట్టుకు ఓ విషయం తలనొప్పిగా మారింది. అదే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చకవర్తి పేలవ ప్రదర్శనే. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో వరుణ్ 4 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే తీసి ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. వరుణ్ బౌలింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ విషయంలో ఇప్పటికే చాలాసార్లు ఒక మాట చెప్పానని అశ్విన్ అన్నాడు. తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘వరుణ్ విషయంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చ. ప్రత్యర్థి బ్యాటర్లు అతడిని లక్ష్యంగా చేసుకొని ఎటాకింగ్ చేస్తున్నారా? లేదా వారికి ఛాన్స్ ఇస్తున్నాడా? ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ కూడా గూగ్లీలు వేస్తాడు. రషీద్ను మన బ్యాటర్లు బాగానే ఎదుర్కొన్నారు. కానీ, అతడు మరీ ఎక్కువగా పరుగులు ఇవ్వలేదు. కానీ, వరుణ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్పీడ్ వేరియేషన్ చూపించాలి. ఇలాంటప్పుడే వరుణ్తో మేనేజ్మెంట్ మాట్లాడాలి. బ్యాటర్లు ఎటాకింగ్ చేయగానే అతడిలో విశ్వాసం సన్నగిల్లుతోంది. అయితే, ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజ్లో ఉన్నప్పుడు రౌండ్ ది వికెట్ నుంచి బౌలింగ్ చేయవద్దని చెప్పి చెప్పి నేను అలసిపోయా’’ అశ్విన్ వ్యాఖ్యానించాడు.
నగరపాలక మేనేజర్కు అభినందనలు… కర్నూలు, ఆంధ్రప్రభ : నగరపాలక సంస్థ మేనేజర్గా బాధ్యతలు
హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభానికి సన్నాహాలు..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : మహిళల ఆరోగ్య రక్షణకు కీలకమైన హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమం
Telangana : వేటు తప్పదట.. ఉప ఎన్నిక ఖాయమట
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది
women | ఆదోనిలో మహిళల సందడి women | ఆదోని, ఆంధ్రప్రభ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు. #MaoistsSurrender#RevanthReddy
రాజకీయ రణరంగంలో ‘మహిళా మణులు’ మోత్కూర్, ఆంధ్రప్రభ : ఆడది అంటే అబల
ఎస్వీఐటిలో ఎలెక్ట్రోమానియా 2కె26…
ఎస్వీఐటిలో ఎలెక్ట్రోమానియా 2కె26… రాప్తాడు, ఆంధ్రప్రభ : శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల
కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
కేటీఆర్ ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, మార్చి7(ఆంధ్రప్రభ ) :
చారిత్రక ఆనవాళ్లను కాపాడాలని పిలుపుపురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వ్యాఖ్య
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం..
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొర్రూరు జూనియర్
నిధులే లేవు అభివృద్ధి ఎలా? మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం
Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్ Andhra Prabha News
Google Data Center Vizag : అమరావతిలో 9 సిటీస్ Andhra Prabha
సుంకెనపల్లిని ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం..
చిట్యాల, ఆంధ్రప్రభ ; స్వచ్ఛ సుంకెన పల్లి గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని
50th Division |కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
50th Division | కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాజీ ఎమ్మెల్సీ బుద్దా
నూతన ఎంపీడీవోగా ఈసం కృష్ణయ్య..
వెల్దండ, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఎంపీడీవో
విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ..
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని బాలుర అశ్రమో
లొంగిపోయిన మావోలకు మెరుగైన జీవితం.. ఆరోగ్య భద్రత: సిఎం
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 125 మంది ఛత్తీస్గఢ్కు చెందినవారని తెలుస్తోంది. మిగితా వారిలో తెలంగాణకు చెందిన వాళ్లు నలుగురు కాగా.. ఒకరు ఎపికి చెందిన వారు. లొంగిపోయిన మావోయిస్టులు 124 ఆయుధాలను సిఎంకు అప్పగించారు. అనంతరం సిఎం మీడియాతో మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోలు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయేలా పోలీసులు కృషి చేశారని అన్నారు. పోలీసులు నక్సలైట్లలో ఓ నమ్మకాన్ని కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి, డిజిపి సుమతిని అభినందిస్తున్నానని అన్నారు. అహింసా పద్ధతిలోనే బ్రిటీషర్లపై పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్న చరిత్ర మనది అని సిఎం అన్నారు. హింస, ఆయుధాలతో పోరాటం ఒక్కటే పరిష్కారం కాదని గాంధీ చాటి చెప్పారని తెలిపారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా ఇవాళ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తున్నానని.. ప్రజలతో మమేకమై కలిసి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. దేవ్జీ, ఆయన మిత్ర బృందం కొన్ని ప్రతిపాదనలు చేశారని.. తమ సమస్యలను పరిష్కరిస్తే లొంగిపోతామని చెప్పారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో మేము చేయగలిగింది చేస్తామని నక్సలైట్ నేతలు చెప్పానని అన్నారు. నక్సలైట్ నేతల డిమాండ్లను కేంద్ర హోంమంత్రి అమిత్షాతో చర్చించానని.. లొంగిపోయిన వారి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్ షా సూచించారని పేర్కొన్నారు. అమిత్ షాతో చర్చల తర్వాత నక్సలైట్ నేతలతో మళ్లీ చర్చించానని.. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీతో పాటు ఆరోగ్య భద్రత కార్డు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారు. నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తామని చెప్పారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందున భూమి ఇవ్వటంపై హామీ ఇవ్వలేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హింసకు తావులేదు.. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే సహించేదని లేదని హెచ్చరించారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతితో సహా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని.. గణపతి ఆరోగ్యం బాగా లేదని తెలిసింద.. ఆయన కూడా లొంగిపోవాలని రేవంత్ కోరారు. గణపతి లొంగిపోతే ఆయనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీలో ఉన్న వాళ్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసి వస్తే తెలంగాణను పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. గూడేలు, తండాల్లో ఉన్నవారి మెరుగైన జీవితానికి కృషి చేద్దామని అన్నారు. ఆదివాసీ, గిరిజనుల ఆర్థికస్థోమత పెరిగేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎత్తివేయగలిగే కేసులు ఉంటే ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. కేసులు ఎత్తివేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని.. చట్టపరంగా ఎత్తివేయడానికి ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తివేస్తే కోర్టులు ఊరుకోవని అన్నారు.
సిఎం ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు : డిజిపి శివధర్ రెడ్డి
హైదరాబాద్: అజ్ఞాతం వీడి 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ఆయుధాలతో సహా 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో 124 ఆయుధాలు మావోయిస్టులు అప్పగించారని, మావోయిస్టు అగ్రనేత అసలెవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీకి చెందిన పిఎల్ జిఎ కమిటీ మొత్తం సరెండర్ అయ్యారని తెలియజేశారు. ఈ సందర్భంగా డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. లొంగిపోయిన వారిలో 125 మంది ఛత్తీస్ గఢ్ వాళ్లు, నలుగురు తెలంగాణ వాళ్లు, వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారని అన్నారు. గత నాలుగైదు నెలల్లోనే సుమారు 250 మంది మావోయిస్టులు లొంగిపోయారని, లొంగిపోయిన వాళ్లలో ముగ్గురు స్టేట్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు, వాళ్లలో ఒకరు రీజనల్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు,10 డివిజన్ కమిటీ స్థాయి ఉన్నవాళ్లు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 76 మంది దళసభ్యులు, లొంగిపోయిన వారిలో చాలా మంది సెంట్రల్ కమిటీ వద్ద స్టాఫ్ గా పనిచేసిన వాళ్లు ఉన్నారని అన్నారు. ఇవాళ్టి లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా అంతర్ధానం అయ్యిందని, ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ అనేది ఇక లేదని డిజిపి శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
విషపు పురుగు కాటుతో తాపీ మేస్త్రి మృతి
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : విషపు పురుగు కాటుకు గురై చికిత్స పొందుతూ
గెలిచిన –ఓడిన ప్రజా సేవే మా లక్ష్యం..
పరకాల, ఆంధ్రప్రభ : గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజా సేవలో ప్రజల
Revanth Reddy : ఆయుధాలతో సమస్యలు పరిష్కారం కావు.. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సాధ్యం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
మెట్ పల్లి లో పెద్దపులి కలకలం #Metpally #TigerAlert #Jagityal #ForestDepartment #TelanganaNews
Photos : Saraswathi Success Meet
The post Photos : Saraswathi Success Meet appeared first on Telugu360 .
సంస్కరణల వల్లే మనదేశం అభివృద్ధి చెందుతుంది: చంద్రబాబు
ఢిల్లీ : ఐటీలో భారతీయుల పరిజ్ఞానం అందరికీ తెలిసిందేనని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డిప్లొమసీ, ప్లెక్సిబిలిటీ విషయాల్లో భారతీయులకు మంచి పేరుందని అన్నారు. ఢిల్లీ ‘రైసినా డైలాగ్ ’ సదస్సుకు సిఎం హాజరయ్యారు.ఈ సందర్భంగా సదస్సులో ఆయన ప్రసంగించారు. మూడు దశాబ్దాల క్రితమే ఐటీ విస్తరణ గురించి చెప్పానని, హైటెక్ సిటీని, సైబరాబాద్ ను అభివృద్ధి చేశానని, తెలియజేశారు. 1995 లో సిఎం అయ్యాక ఐటి రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని, అమరావతిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. పెట్టుబడులతో వచ్చేవారికి జాప్యం లేకుండా అనుమతి ఇస్తున్నామని, అనేక విషయాల్లో కేంద్రంతో కలిసి ముందుకెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సంస్కరణల వల్లే మనదేశం అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారని, అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని కొనియాడారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తుందని, మనదేశం.. భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ ఇస్తుందని అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఎపి వాళ్లే ఉన్నారని, ప్రస్తుతం అనేక దేశాల్లో వృద్ధులు పెరుగుతున్నారని అన్నారు. దక్షిణాదిలో సంతానోత్పత్తి రేటు 1.5 శాతమే ఉందని, 30 ఏళ్ల క్రితం కుటుంబనియంత్రణ పాటించాలని చెప్పామని, ఇప్పుడు ఇద్దరు, అంతకంటే ఎక్కువమంది పిల్లలు ఉండాలని చెబుతున్నామని అన్నారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని, భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేసే సామర్థ్యం భారత్ కే ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వృద్ధుల సంఖ్య పెరుగుదల, పాపులేషన్ మేనేజ్ మెంట్.. చాలా కీలకమని అన్నారు. ప్రపంచ అత్యుత్తమ కంపెనీల్లో పనిచేసే వారిలో ఎపి వాళ్లే ఎక్కువ అని.. విభిన్నంగా ఆలోచించే వారికోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని, ఎపి డ్రోన్ సిటీ, ఎరో స్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ నిర్మిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్యరంగంలో పెనుమార్పులు వస్తాయని, త్వరలో డ్రోన్ అంబులెన్స్ లు కూడా వస్తున్నాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Madhubala Biopic: Big Names on Board
The life story of legendary actress Madhubala was planned but the film was shelved last year. A year after this, legendary director Sanjay Leela Bhansali has come on board to co-produce the prestigious film. Top actress Kiara Advani has signed the film to step into the role of the yesteryear legendary actress. The talks are […] The post Madhubala Biopic: Big Names on Board appeared first on Telugu360 .
సమాజ సేవ చేయడం దైవ సేవతో సమానం…
బోధన్, ఆంధ్రప్రభ : సమాజ సేవ చేయడం దైవ సేవ చేయడంతో సమానమని
లబ్ధిదారులకు జాప్యం లేకుండా బిల్లును చెల్లిస్తాం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ
రాణించిన సయాలీ.. ఆస్ట్రేలియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే..
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్లో తలపడుతోంది. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఆసీస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగుల వద్దే ఓపెనర్ జార్జియా వొల్(2) ఈ మ్యాచ్తోనే ఆరంగేట్రం చేసి సయాలి సత్ఘరే చేతిలో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత లిచ్ఫీల్డ్ 9 పరుగులకే పెవిలియన్ చేరింది. కెప్టెన్ అలీసా హేలీ కూడా 13 పరుగులకే వెనుదిరిగింది. ఈ దశలో ఎలీస్ పెర్రీ జట్టును ఆదుకుంది. 116 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు స్కోర్ పెరిగేందుకు తన ఒంతు కృషి చేసి ఔట్ అయింది. ఇక బంతితో భారత బ్యాటింగ్ ఆర్డర్ని కుప్పకూల్చిన అన్నాబెల్ సదర్లాండ్ బ్యాట్తోనూ చెలరేగిపోయింది. 171 బంతులు ఎదురుకున్న ఆమె 129 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎవరూ పెద్ద స్కోర్ చేయలేకపోయారు. దీంతో ఆసీస్ 90.4 ఓవర్లలో 323 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఆసీస్ 125 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది. భారత బౌలింగ్లో సయాలి 4, క్రాంతి గౌడ్, దీప్తీ శర్మ చెరి 2, స్నేహ్ రానా, షెఫాలీ తలో వికెట్ తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డార్సీ బ్రౌన్ బౌలింగ్లో స్టార్ బ్యాటర్ స్మృతి(2) క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత రెండో ఓవర్లో షెఫాలీ(5) ఔట్ అయింది. దీంతో 2 ఓవర్ ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసి 115 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో జెమీమా(0), ప్రతీకా రావల్(3) ఉన్నారు.
7mar2026 |షా(క్రా)కర్స్……హిపోక్రసీ !
7mar2026 | షా(క్రా)కర్స్……హిపోక్రసీ ! లడ్డూ కల్తీ పచ్చినిజం…ఎదురుదాడి వారి నైజం !సహించడం
ఘనంగా ఎలిమినేటి మాధవరెడ్డి వర్ధంతి వేడుకలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, ఉమ్మడి నల్లగొండ జిల్లా

23 C