ఆంధ్రప్రభ ఇంపాక్ట్ మిషన్ భగీరథ మరమ్మతులు పూర్తి చేశాంఏఈ అస్మిత దండేపల్లి, ఆంధ్రప్రభ
30yrs |అవయవాల వైఫల్యం ..కోరి తెచ్చుకుంటున్న యువతరం
30yrs | అవయవాల వైఫల్యం ..కోరి తెచ్చుకుంటున్న యువతరం 30yrs | యువతలో
విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు విద్యార్థులు చట్టాల పై అవగాహన పెంచుకోవాలిసీఐ
Cross Road | వ్యక్తి దుర్మరణం… మరో ఇద్దరికి గాయాలు… Cross Road
గ్యాస్ సిలిండర్ల కోసం స్థానికుల తిప్పలు
గ్యాస్ సిలిండర్ల కోసం స్థానికుల తిప్పలు తగ్గిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాకొరతతో
అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత ట్రాక్టర్ యజమాని, డ్రైవర్ పై కేసు నమోదు….
యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి
యూనివర్సిటీలో అక్రమాలపై విచారణ జరిపించాలి కర్నూలు, ఆంధ్రప్రభ : రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న
జీపీ భవనాని ప్రారంభించిన ఎమ్మెల్యే
జీపీ భవనాని ప్రారంభించిన ఎమ్మెల్యే రూ.40 లక్షలతో నిర్మించిన జీపీ భవనాలను ప్రారంభించిన
రాష్ట్రంపై జగన్ కక్ష కట్టారు : పయ్యావుల
జగన్.. రాష్ట్రంపైనా, ప్రజలపైనా కక్ష కట్టారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు
వసంత నవరాత్రులకు విస్తృత ఏర్పాట్లు..
వసంత నవరాత్రులకు విస్తృత ఏర్పాట్లు.. వైభవంగా మార్చి 19 నుంచి ఉగాది, శ్రీరామనవమి
‘ధురంధర్’ రీ-రిలీజ్.. ఎన్ని థియేటర్లలో అంటే..
గతేడాది చివర్లో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై.. సూపర్ హిట్గా నిలిచిన చిత్రం ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా 2025 డిసెంబర్-5న విడుదలై.. దాదాపు రూ.1300 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ మార్చి-19న ఈ సినిమా సీక్వెల్ ‘దురంధర్: ది రివేంజ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ధురంధర్’ని థియేటర్లలో మిస్ అయిన వాళ్ల కోసం మరోసారి రీ-రిలీజ్ చేస్తున్నారు. గురువారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం పెద్దగా సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒటిటిలో విడుదలైన ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో ‘ధురంధర్’ని విడుదల చేస్తున్నారు. భారత్లోనే ఏకంగా 250 థియేటర్లలో తీసుకురావడంతో పాటు నార్త్ అమెరికాలో 185 సినిమాస్లో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటివరకూ అటు థియేటర్లో ఇటు ఒటిటిలో చూడలేని వారికి ఇదొక సరికొత్త అనుభూతి అనే చెప్పుకోవాలి.
డివైడర్ల పైన, ఫుట్ పాత్లపై, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలి..
డివైడర్ల పైన, ఫుట్ పాత్లపై, వీధుల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలి.. విజయవాడ
పోలీస్స్టేషన్లో అగ్ని ప్రమాదం.. వాహనాలు దగ్ధం
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పోలీస్స్టేషన్ ఆవరణలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గతంలో పోలీసులు సీజ్ చేసిన దాదాపు 50 బైకులు, ఆటోలు, కార్లు దగ్ధమయ్యాయి. చెత్తను తగలబెట్టడంతో వాహనాలకు నిప్పు అంటుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్: కెటిఆర్
అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్ని సంక్షేమ పథకాలకు స్వస్థి పలికిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కెసిఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని గుర్తు చేశారు. మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ రంజాన్ తోఫా ప్రతి ముస్లింలకు అందజేస్తామని తెలిపారు. రంజాన్ సందర్భంగా సోమాజిగూడలో మాజీ ఎంఎల్సి సలీం ఆధ్వర్యంలో గురువారం రేషన్ కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కెటిఆర్ పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్లను అందజేశారు. కెసిఆర్ హయాంలో ప్రతి పేద ముస్లిం అమ్మాయి పెళ్లి అయితే షాది ముబారక్ పథకంతో లక్షా నూట పదహారు ఇచ్చామని అన్నారు. కేవలం పేదల ఇండ్లపై బుల్డోజర్ పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పకుండా మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎంఎల్ఎ దానం నాగేందర్ నియోజకవర్గ ప్రజలకు మోసం చేసి పార్టీ ఫిరాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లా దయతో అందురు రంజాన్ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ కెటిఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్, మాజీ ఎంఎల్సి కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
టమాటా పంట…రైతుల కళ్లలో కన్నీళ్లు
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. అనంతపురం జిల్లా రైతులకు టమాటా పంట ఈసారి ఆశల కంటే ఎక్కువ బాధను మిగిల్చింది. వేల ఎకరాల్లో ఎంతో కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో కలిసి చెమటోడ్చి పండించిన టమాటా ఇప్పుడు కిలోకు రెండు నుంచి మూడు రూపాయలకే పడిపోవడం రైతులను కలచివేస్తోంది. పంట కోయడానికి వచ్చే ఖర్చు కూడా రాకపోవడంతో చాలామంది […] The post టమాటా పంట… రైతుల కళ్లలో కన్నీళ్లు appeared first on Visalaandhra .
Viral Now: Hardik Pandya Lands into Legal Trouble
Indian Star All-rounder Hardik Pandya has landed into a legal trouble after the final of the T20 World Cup that took place in Narendra Modi Stadium, Ahmedabad. An advocate based in Pune has filed a complaint against Hardik Pandya for insulting the national flag during the success celebrations of the T20 World Cup. The cops […] The post Viral Now: Hardik Pandya Lands into Legal Trouble appeared first on Telugu360 .
మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని అపర సంజీవని 108
ఫ్యాన్స్కి మరో సర్ప్రైజ్.. ‘ఉస్తాద్’ నుంచి ‘కాలరే ఎత్తర’ ఫుల్ సాంగ్
పవర్స్టార్ పవన్కల్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పోలీస్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్సింద్’. ‘గబ్బర్సింగ్’ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇద కావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్డేట్స్ అన్ని అభిమానులను వివరీంతంగా నచ్చేశాయి. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ‘కాలరే ఎత్తర’ అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. తాజా ఫుల్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ పాటకి దేవిశ్రీ ప్రదసాద్ సంగీతం అందించగా.. రామ్ మిర్యాల పాడారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఇఖ శ్రీలీల హీరోయిగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.
ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… కృష్ణలంక విజయవాడ, ఆంధ్ర ప్రభ
ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలి: కెటిఆర్
వాణిజ్య, గృహ అవసరాల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. ప్రస్తుతం ఎల్పిజి సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన తీవ్ర అంతరాయం వల్ల హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, పిజి హాస్టళ్లు, చిన్న చిన్న ఆహార వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని కెటిఆర్ తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే సరఫరా పునరుద్ధరించకపోతే వేలాది వ్యాపార సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో లక్షలాది మంది కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కెటిఆర్ కేంద్ర ప్రభుత్వానికి పలు ఆచరణాత్మక సూచనలు చేశారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులను రక్షించే విధంగా స్థాయిలవారీ ఎల్పిజి కేటాయింపు వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు.అలాగే ఎల్పిజి సిలిండర్ల లభ్యతపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించేలా రియల్ టైమ్ పబ్లిక్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచకుండా తాత్కాలిక ధరల స్థిరీకరణ చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అదనంగా గృహ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు మళ్లిస్తూ జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆధారపడే పిజి హాస్టళ్లకు ప్రత్యేక రక్షణ కేటగిరీ కింద గ్యాస్ సరఫరా చేయాలని సూచించారు. గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికల్లో కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాటిని అత్యవసర సేవలుగా గుర్తించి ప్రాధాన్య కేటాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. హోటల్, ఆహార రంగంపై ఆధారపడిన లక్షలాది మంది దినసరి కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడకుండా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి సాధారణ సమస్య కాదని, ఇది లక్షలాది మంది ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేసే సంక్షోభమని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే సమన్వయంతో చర్యలు చేపట్టి ఎల్పిజి సరఫరాను పునరుద్ధరించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు.
ఘనంగా వైఎస్ ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు….
ఘనంగా వైఎస్ ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు…. కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్ర ప్రభ
నిషేధిత గంజాయి పట్టివేత చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల
దేశ భవిష్యత్తును మార్చిన జెన్ జీ.. ప్రధానిగా ర్యాపర్ | From Rapper to Prime Minister
Collar Ey Etthara: Biggest Massbuster
As Power Star Pawan Kalyan’s much-awaited Ustaad Bhagat Singh, directed by Harish Shankar, gears up for its grand release on March 19th, the buzz around the film is at an all-time high. Every song and every glimpse has ignited massive enthusiasm, and ahead of the trailer launch on March 14th, the makers have now dropped […] The post Collar Ey Etthara: Biggest Massbuster appeared first on Telugu360 .
Minister |పరిస్థితులను చక్కదిద్దుతున్నాం
Minister | పరిస్థితులను చక్కదిద్దుతున్నాం Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
శ్రీ సల్లాపురమ్మ జాతరకు రండి..
శ్రీ సల్లాపురమ్మ జాతరకు రండి.. రాప్తాడు, ఆంధ్రప్రభ : కోరిన కోరికలు తీర్చే
టెలిగ్రామ్ ట్రేడింగ్ మోసం… కన్సల్టెంట్కు రూ.2.96 లక్షల నష్టం
‘లాస్ రికవరీ స్కీమ్’ పేరుతో రెండు గంటల్లో భారీ లాభాల హామీకమిషన్, అకౌంట్ అన్లాక్ ఫీజుల పేరిట వరుసగా డబ్బులు వసూలు
గిరిజన గురుకుల పాఠశాలలో తహశీల్దార్ తనిఖీ
దమ్మపేట, ఆంధ్రప్రభ ; దమ్మపేట మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను
రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలంలోని అమీర్ నగర్ లో
CONGRESS |ఎల్పీజీ అంశంపై రాహల్ గాంధీ
CONGRESS | ఎల్పీజీ అంశంపై రాహల్ గాంధీ CONGRESS | ఆంధ్రప్రభ, వెబ్
Andhra Pradesh : జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష
జిల్లా కలెక్టర్ల సమావేశంలో భూ పరిపాలన, ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిగింది
Kavitha : సీబీఐ సమన్లపై కవిత ఏమన్నారంటే?
ఢిల్లీ మద్యం కేసులో సమన్లు ఇవ్వడం పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు
విరివిగా విరాళాలిచ్చి ప్రజా పోరాటాలకు తోడ్పడండి
సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి .. విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజా సమస్యలపై పోరాటం చేసే సిపిఐ పార్టీకు విరివిగా విరాళాలు ఇచ్చి ప్రజా పోరాటాలకు తోడ్పడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం వారు పట్టణంలోని పలు వీధులలో భారత కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలు, సేవలను ప్రజలకు వివరిస్తూ […] The post విరివిగా విరాళాలిచ్చి ప్రజా పోరాటాలకు తోడ్పడండి appeared first on Visalaandhra .
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పులి సంచారం కలకలం రేపుతుంది
డ్రైనేజీ సమస్య పరిష్కరించాలంటూ ధర్నా
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పారిశుధ్యం పూర్తిగా లోపించి, రహదారిపై నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు […] The post డ్రైనేజీ సమస్య పరిష్కరించాలంటూ ధర్నా appeared first on Visalaandhra .
ఎమ్మెల్యేతో మర్యాదపూర్వక భేటీ..
ఎమ్మెల్యేతో మర్యాదపూర్వక భేటీ.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన నూతన తహసీల్దార్
ఆయిల్, గ్యాస్ కొరతపై లోక్ సభలో గందరగోళం
ఆయిల్, గ్యాస్ కొరతపై లోక్ సభలో గందరగోళం తలెత్తింది
1 day schools |అప్పటి నుంచే ఒంటిపూట బడులు
1 day schools | అప్పటి నుంచే ఒంటిపూట బడులు 1 day
13న బహిరంగ సభ సమావేశం.. ఎంపీడీవో వెంకటేశు
విశాలాంధ్ర ధర్మవరం; మార్చి నెల 13వ తేదీన 19వ విడత సామాజిక తనిఖీ నిర్వహణ నిర్వహణలో భాగంగా బహిరంగ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రజావేదిక బహిరంగ సభను ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 01.4.2024 నుండి 31. 3. 2025 మధ్యకాలంలో ధర్మవరం మండలంలో జరిగిన వివిధ పనులకు12.1.26 నుండి ఈనెల 12వ తేదీ నుండి2.3.26 వరకు సామాజిక తనిఖీ బృందములు అన్ని గ్రామ పంచాయతీలలో తనిఖీ నిర్వహించడం […] The post 13న బహిరంగ సభ సమావేశం.. ఎంపీడీవో వెంకటేశు appeared first on Visalaandhra .
వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం..
వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం.. మెడికవర్ హాస్పిటల్స్లో కిడ్నీ ఆరోగ్యంపై
March 12, 2011 |వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
March 12, 2011 | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్చుతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై ఇద్దరు యువకులు వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఇద్దరు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మరిపెడ మండలం గాలివారి గూడెం వాసులు ఉదయ్, భిక్షంగా పోలీసులు గుర్తించారు.
అతడిని పక్కన పెట్టే నిర్ణయం వాళ్లది.. కానీ, నేను సారీ చెప్పా: సూర్య
టి-20 ప్రపంచకప్-2026ను టీం ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ ఆద్యంతం అద్భుతంగా రాణించిన భారత్.. మూడోసారి ట్రోఫీని అందుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే ఒక మ్యాచ్లో మాత్రం టీం ఇండియా విఫలమైంది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ సేన ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ని బెంచ్కే పరిమితం చేయడంపై సర్వత్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజా స్పందించారు. అక్షర్ని పక్కన పెట్టినందుకు క్షమాపణ కోరినట్లు సూర్య తెలిపాడు. ‘దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు అక్షర్ పటేల్ను బెంచ్పైనే ఉంచాం. ఆ సమయంలో అక్షర్ చాలా ఆగ్రహంగా ఉన్నాడు. అనుభవం కలిగిన ప్లేయర్, ఓ ఫ్రాంచైజీకి కెప్టెన్సీ చేశాడు. ఇప్పుడు వైస్ కెప్టెన్గానూ ఉన్నాడు. కాబట్టి అతడి ఆగ్రహంలో తప్పు లేదనిపించింది. ఆ తర్వాత అతడికి క్షమాపణలు చెప్పా. పొరపాటు చేశాం.. క్షమించమని కోరా. అయితే, తుది జట్టు నిర్ణయం టీమ్ మేనేజ్మెంట్ తీసుకుంది. అక్షర్ పటేల్ కూడా అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు నుంచి మేమంతా మామూలుగానే మాట్లాడుకున్నాము’’ అని సూర్య వివరించాడు.
Khelo India |క్రీడా అభివృద్ధికి రూ.1106 కోట్ల ప్రతిపాదనలు…
Khelo India | క్రీడా అభివృద్ధికి రూ.1106 కోట్ల ప్రతిపాదనలు… కేంద్ర క్రీడాశాఖ
Rashmika Threatens of Initiating Legal Action
Top actress Rashmika Mandanna is happily married to actor Vijay Deverakonda. The duo returned back from their holiday and are back to work. An old clip which was eight year old has been going viral from the past couple of days. The actress has taken to her social media page and threatened to initiate legal […] The post Rashmika Threatens of Initiating Legal Action appeared first on Telugu360 .
14న జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టు ఎంపికలు
హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి సూర్యప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు మార్చి 14వ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టు ఎంపికలను నిర్వహిస్తున్నట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, హాకీ శ్రీ సత్యసాయి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనుబోవు జూనియర్ క్రీడాకారులు 01.01.2007 […] The post 14న జిల్లా జూనియర్ మహిళల హాకీ జట్టు ఎంపికలు appeared first on Visalaandhra .
ప్రతి కార్యకర్త చురుగ్గా పని చేయాలి…
ప్రతి కార్యకర్త చురుగ్గా పని చేయాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : వైయస్ఆర్ ఆశయ
వైఎస్ ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం
వైఎస్ ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు
కస్తూరిబా బాలికల విద్యాలయంలో తరగతుల ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి..
ప్రిన్సిపాల్ ఏ.చంద్రకళవిశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని పొట్లమర్రి గ్రామంలో గల కస్తూరిబా బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) 2026-27 విద్యా సంవత్సరం గాను ఆరవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమునకు, అదేవిధంగా ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ, సెకండ్ ఇయర్ ఇంటర్ లో మిగిలి ఉన్న సీట్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని ప్రిన్సిపాల్ ఏ. చంద్రకళ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 12వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడునని […] The post కస్తూరిబా బాలికల విద్యాలయంలో తరగతుల ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి.. appeared first on Visalaandhra .
Big Shock: Amazon withdraws from Jana Nayagan Deal
Ilayathalapathy Vijay’s recent film Jana Nayagan is struggling for release and is stuck with censor hurdles. The film’s new release date is yet to be finalized and it is delayed. The makers had initial plans to release the film in January 2026 and there is no clarity about the film’s release plan. The Revising Committee […] The post Big Shock: Amazon withdraws from Jana Nayagan Deal appeared first on Telugu360 .
14న పీహెచ్సీలో ప్రత్యేక వైద్య శిబిరం..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 98 రోజుల కార్యాచరణ
ఎంఎస్ఎంఈల్లో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్కు కేంద్రం ప్రోత్సాహం ..
ఎంఎస్ఎంఈల్లో గ్రీన్ ఇన్వెస్ట్మెంట్కు కేంద్రం ప్రోత్సాహం .. పర్యావరణహిత సాంకేతికతల విస్తరణే లక్ష్యంఎంఎస్ఈ,
Charan’s Peddi: True Immersion In Dolby Cinema
The anticipation around Mega Powerstar Ram Charan’s much-awaited rustic action drama Peddi continues to soar, with every promotional drop sustaining peak excitement.Interim, the makers have officially confirmed that audiences can experience this intense, earthy drama in the fully immersive environment of Dolby Cinema. The announcement arrives with an action-packed new poster that presents Charan in […] The post Charan’s Peddi: True Immersion In Dolby Cinema appeared first on Telugu360 .
పదో వార్డులోని వైనాల వీధిలో సమస్యల వెల్లువ
పదో వార్డులోని వైనాల వీధిలో సమస్యల వెల్లువ పరకాల, ఆంధ్రప్రభ : పరకాల
అప్పులతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు: రామచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను సమాయానికి ఇవ్వడం లేదని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. యాసంగి పంట రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డికు రామచందర్ రావు బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసాను రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, రైతు భరోసాను పెంచకుండానే రూ.12 వేలకే పరిమితం చేశారని విమర్శించారు. ప్రాజెక్టుల నీళ్లు కాల్వలకు రాక పంటలు ఎండిపోతున్నాయని, అప్పులతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలతో విద్యార్థులకు ఇబ్బంది తప్పట్లేదని, ప్రభుత్వ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత మాజీ సిఎం కెసిఆర్ ప్రజల సమస్యలపై మాట్లాడే బాధ్యతను విస్మరించారని రామచందర్ రావు పేర్కొన్నారు.
కెసిఆర్, హరీశ్రావుపై ఇప్పటికే దుష్ప్రచారం చేశారు..: న్యాయవాది
హైదరాబాద్: కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ.. మాజీ సిఎం కెసిఆర్, హరీశ్రావు, స్మితా సబర్వాల్, ఎస్కె జోషి పిటిషన్లు దాఖలు చేశారు. కెసిఆర్, హరీశ్రావు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇప్పటికే ప్రభుత్వం, కమిషన్ తరఫున వాదనలు పూర్తయ్యాయి. కెసిఆర్, హరీశ్రావును ఇబ్బంది పెట్టేందుకే కమిషన్ వేశారని న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక ఆధారంగా వీరిద్దరిని లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. ఇద్దరిపైనా ఇప్పటికే దుష్ప్రచారం చేశారని తెలిపారు.
ఎన్ ఎం ఎస్ పరీక్షలో 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు
హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 3 మూడవ తేదీ (2025) జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 14 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 14 […] The post ఎన్ ఎం ఎస్ పరీక్షలో 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు appeared first on Visalaandhra .
గ్యాస్ ధరలతో పెంపుతో సామాన్యులపై పెనుభారం..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; గ్యాస్ ధరలతో పెంపుతో సామాన్యులపై పెనుభారం తగదని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా సిలిండర్లను మోస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను ప్రభుత్వమే భరించాలని, గతంలో వైయస్సార్ మహిళపై భారం పడకుండా ఆదుకోవడం జరిగిందన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని నారా లోకేష్ హామీలు […] The post గ్యాస్ ధరలతో పెంపుతో సామాన్యులపై పెనుభారం.. appeared first on Visalaandhra .
వాట్సాప్ పార్ట్టైమ్ జాబ్ మోసం… నర్సుకు ₹9 లక్షల నష్టం
వాట్సాప్ తో వల“వీఐపీ టాస్క్” పేరుతో భారీ పెట్టుబడులు
మా నాన్నే నాకు రియల్ హీరో శివమ్ దూబె #RealHero #ProudMoment#ShivamDube #TeamIndia #T20WorldCup
Delhi Liquor Policy Case: Kavitha Receive Fresh Notice
A fresh legal development in the Delhi liquor policy case has drawn attention after the Central Bureau of Investigation served a notice to former MLC K. Kavitha at her residence in Hyderabad. The notice relates to an appeal filed by the CBI before the Delhi High Court challenging the earlier discharge order issued by a […] The post Delhi Liquor Policy Case: Kavitha Receive Fresh Notice appeared first on Telugu360 .
తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు
తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు గురువారం
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈరోజు సీబీఐ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్లోని కవిత నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు, ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశారు. ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా 23 […] The post కవితకు సీబీఐ సమన్లు appeared first on Visalaandhra .
Expo-2026 |రూ.100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్, రిసార్ట్ ప్రాజెక్ట్
Expo-2026 | రూ.100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్, రిసార్ట్ ప్రాజెక్ట్ Expo-2026 |
Andhra Prabha Smart Edition|TS|యుద్ధం ఆపేస్తం/నెట్ఫ్లిక్స్ రాక
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-03-2026, 4.00PM ts యుద్ధం ఆపేస్తం.. కానీ,
భవిష్యత్తులో అధికారంలోకి వైసిపి పార్టీ యే…
భవిష్యత్తులో అధికారంలోకి వైసిపి పార్టీ యే… 16వ వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..
విద్య మాత్రమే భవిష్యత్తుకు పునాది..
రేగొండ, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేట ఉన్నత పాఠశాలలో
టెన్త్ విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ పంపిణీ
టేకుమట్ల, ఆంధ్రప్రభ: నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు ఆర్జే జ్యోతిష్వరెడ్డి ఆదేశాల మేరకు
10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించగా… స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.ఫిరాయింపులపై దాఖలైన మొత్తం 10 పిటిషన్లను స్పీకర్ ఇప్పటికే పరిష్కరించారని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. సదరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చిచెప్పినట్లు ఆయన తెలిపారు. […] The post 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. appeared first on Visalaandhra .
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా.వన్నాల వెంకటరమణ
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా
రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ఎందుకంత చిన్నచూపు?: హరీష్ రావు
హైదరాబాద్: విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దుర్మార్గం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి, హరీష్ రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడానికి సిఎం రేవంత్ రెడ్డికు మనసు రావడం లేదని, ఎంతోమంది మనోవేవనకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే రేవంత్ రెడ్డికు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. బెనిఫిట్స్ అందక అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదని, మూసీ బ్యూటీఫికేషన్ కోసం, ఫ్యూచర్ సిటీ కోసం లక్షల కోట్లు, ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తారని అన్నారు. తన సోకుల కోసం నిర్వహించే ఫుట్ బాల్ మ్యాచ్ కు 100 కోట్లు, వివిధ రాష్ట్రాల్లో పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్ది..బడా కాంట్రాక్టర్లకు రేవంత్ 40 వేల కోట్లు చెల్లించారు కానీ, ఉద్యోగులకు చెల్లించడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవని ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బకాయిలు చెల్లించేవరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని హెచ్చరించారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాఫ్ డే స్కూళ్లు వచ్చేస్తున్నాయి..! #HalfDaySchools#TelanganaSchools
అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు..
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొన్నాయి.దీంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.అయితే ప్రస్తుత భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరం, సంబంధిత అధికారుల అనుమతితో కొన్ని అంతర్జాతీయ సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు, ముఖ్యంగా స్వస్థలాలకు తిరిగి రావాల్సిన వారికి పెద్ద ఉపశమనంగా మారింది.అలాగే అత్యవసర అవసరాల కోసం విదేశాలకు ప్రయాణించాల్సిన వారికి కూడా […] The post అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు.. appeared first on Visalaandhra .
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే కేరళలోని ఆలయంలో ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకున్న మోనాలిసాఇద్దరం మతాలు మార్చుకోలేదని చెప్పిన నూతన దంపతులుతండ్రి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసాప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ తన ఆకర్షణీయమైన కళ్లతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను ఫర్మాన్ ఖాన్ను హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం చేసుకున్నానని, దీనికిలవ్ జిహాద్ కోణాన్ని ఆపాదించడం […] The post నా పెళ్లి లవ్ జిహాద్ కాదు.. appeared first on Visalaandhra .
ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఉచిత వైద్యశిబిరం….
ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ఉచిత వైద్యశిబిరం…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లోని
యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పాలి
యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పాలి జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; జీవితాలను
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి #RevanthReddy#Netflix
Journalist |లిఫ్ట్ చైన్ తెగి జర్నలిస్టులకు గాయాలు…
Journalist | లిఫ్ట్ చైన్ తెగి జర్నలిస్టులకు గాయాలు… Journalist | భూపాలపల్లి,
BRS |సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
BRS | సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
త్రీఫేస్ కరెంట్ సమస్యపై రైతుల ధర్నా…
త్రీఫేస్ కరెంట్ సమస్యపై రైతుల ధర్నా… కౌకుంట్ల, ఆంధ్రప్రభ : త్రీఫేస్ కరెంట్
మంచినీటి మురుగునీటి సమస్యలపై వినతి పత్రం అందజేత…..
మంచినీటి మురుగునీటి సమస్యలపై వినతి పత్రం అందజేత….. మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్
Severe LPG Crisis Hits Andhra Pradesh Hotels, Prices Rise as Kitchens Struggle to Survive
A serious LPG shortage is pushing the hotel industry in Andhra Pradesh into a difficult situation. While authorities claim that there is no shortage of cooking gas, the reality on the ground is becoming increasingly harsh for restaurants and small food outlets. Commercial LPG cylinders are becoming harder to find. Hotels are struggling every day […] The post Severe LPG Crisis Hits Andhra Pradesh Hotels, Prices Rise as Kitchens Struggle to Survive appeared first on Telugu360 .
ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీ
ట్రైబల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీ నిజామాబాద్, స్పోర్ట్స్, ఆంధ్రప్రభ
రైతాంగ ధర్నాకు తరలి రావాలి… సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య. మునుగోడు, ఆంధ్రప్రభ
సత్తుపల్లి, ఆంధ్రప్రభ ; అతివేగంగా, జాగ్రత్తగా వెళుతున్న లారీ ఒకటి ఎదురుగా బైక్
ఎంపీఓ దంపతులను ఆశీర్వదించిన అధికారులు
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల పంచాయతీ
ఆయనే నా రియల్ హీరో.. శివమ్ దూబే ఎమెషనల్ పోస్ట్
ముంబై: ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ భారత్కి దక్కింది. ఈ టర్నెంట్ ఒకొక్క మ్యాచ్లో ఒకో ఆటగాడు హీరోగా నిలిచి భారత్కు విజయానికి బాటలు వేశారు. అందులో శివమ్ దూబె ఒకరడు. కీలకమైన సమయాల్లో జట్టుకు దూబె అండగా నిలిచాడు. అయితే ప్రపంచకప్ గెలిచిన తర్వాత దూబే తన ఇంటకి వెళ్లాడు. ప్రపంచకప్ గెలిచిక జట్టు సభ్యులకు ఇచ్చిన మెడల్ని తన తండ్రి మెడలో వేశాడు. దీంతో ఆ తండ్రి పట్టరాని ఆనందంతో మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోను దూబే సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. తన తండ్రే తనకు రియల్ హీరో అని దూబే రాసుకొచ్చాడు. నెటిజన్లు ఈ పోస్ట్పై లైక్ల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్లలో దేబెను అభినందిస్తున్నారు.
Pawan Kalyan : గీత దాటితే వేటు తప్పదట.. కూటమి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే అంతే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ అయ్యారు.
ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ
ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ…
ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ… 16సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో…జగనన్న పాలన కోసం ప్రజలు ఎదురుచూపులు.వైఎస్ఆర్

31 C