Supreme Court |సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత
Supreme Court | సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత Supreme Court | ఆంధ్రప్రభ,
John Wesley|రాష్ట్రంలో ఆటవిక పాలన
John Wesley| రాష్ట్రంలో ఆటవిక పాలన John Wesley | నాగర్ కర్నూల్
ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..
మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల హాజరుపరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు.. 144 సెక్షన్ అమలు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష మొదలైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి […] The post ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. appeared first on Visalaandhra .
పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు..యువతులకు సజ్జనార్ హెచ్చరిక
పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని… ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా […] The post పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు..యువతులకు సజ్జనార్ హెచ్చరిక appeared first on Visalaandhra .
AP | ఐపీఎస్ అధికారి అరెస్ట్ AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
inter exames |పకడ్బందీగా పరీక్షలు
inter exames | పకడ్బందీగా పరీక్షలు 25వ తేదీ నుంచి ఇంటర్ ఎగ్జామ్స్
30 injured|అదుపు తప్పి.. వాగులోకి పల్టీ
అదుపు తప్పి.. వాగులోకి పల్టీ 30 మందికి గాయాలు..! ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి
Aaya Sher Promo: Nani’s Unhinged Madness
The countdown to Natural Star Nani’s birthday has kicked off with an explosive surprise. The makers of The Paradise have unveiled the promo of the first single, Aaya Sher. The promo tears open a dust-choked battlefield where chaos breathes, crowds roar, and intensity coils like a ready-to-strike beast. This isn’t just an intro song, but […] The post Aaya Sher Promo: Nani’s Unhinged Madness appeared first on Telugu360 .
neck-pain |కారణాలు, నివారణ మార్గాలు ఇవే
neck-pain | ఎందుకు వస్తుంది? ఇది సాధారణ నొప్పేనా లేక ప్రమాద సంకేతమా?
విద్యాశాఖలో భారీ అవినీతి ₹4కే పుస్తకాల విక్రయం #Bahraich #TextbookScam #EducationCorruption
ఫిబ్రవరి 23( జనం సాక్షి):రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ …
ఫిబ్రవరి 23 ( జనం సాక్షి):ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై …
బీజేపీ నేతల అరెస్టు అక్రమం.. ఆలేరు, ఆంధ్రప్రభ : కామారెడ్డిలో బీజేపీ నేతల
అక్కడ పెద్దపులి.. ఇదిగో సాక్ష్యం..
అక్కడ పెద్దపులి.. ఇదిగో సాక్ష్యం.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఫిల్మ్ఫేర్లో పుష్ప 2 జోరు #FilmfareSouth #Pushpa2 #AlluArjun #KochiEvent #SouthCinema #FilmAwards
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి.
Andhra Pradesh : గుడ్ న్యూస్.. గర్భిణులకు పదకొండు వేలు.. ఉచితంగా నిత్యావర వస్తువులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి..
అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్
BJP : నేడు రాజమండ్రికి బీజేపీ చీఫ్ మాధవ్
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు
Telangana : నేడు ఆదిలాబాద్ కు కేటీఆర్
నేడు ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటించనున్నారు
పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ..
పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ.. కుంటాల, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి మండలంలోని అంబకంటి
లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగే అవకాశముంది
Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. మార్చి నుంచే మొదలట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది.
అహ్మదాబాద్లో భారత్ భారీ ఓటమి #T20WorldCup #TeamIndia #SouthAfrica #Super8 #CricketUpdate
గ్యాస్ మరియు ఉబ్బరంతో బాధపడుతున్నారా? అయితే మీకోసం ఈ చిట్కాలు
చాలా మంది అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు
మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి..
మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీకి చెందిన
Telangana : కామారెడ్డిలో కొనసాగుతున్న టెన్షన్
కామారెడ్డిలో టెన్షన్ కొనసాగుతుంది
Exclusive: Karthik Subbaraj touch for Varun Tej’s Film
Mega Prince Varun Tej needs a solid hit and he is almost done with the shoot of Korean Kanakaraju. Merlapaka Gandhi is the director and UV Creations, First Frame Entertainments are the producers. Varun Tej will soon work with a debutant named Balaji and the film is said to be an entertainer. Balaji is the […] The post Exclusive: Karthik Subbaraj touch for Varun Tej’s Film appeared first on Telugu360 .
Gold Prices Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇది
. నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి
మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ రీజినల్ బ్లాక్ బస్టర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెలబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా తాజాగా కె.వి. రావు ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెలతో పాటు కె రాఘవేంద్రరావు, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఎ.కోదండరామిరెడ్డి, బి గోపాల్, వివి వినాయక్, బాబీ, బుచ్చిబాబు సానా, బండ్ల గణేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో అద్భుతాలు సృష్టించి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లతో బిగ్గెస్ట్ రీజినల్ హిట్గా నిలిచింది. చిరంజీవి కెరీర్లో 400 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు.
రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
ఘనంగా చింతల జన్మదిన వేడుకలు.. భువనగిరి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్
మెట్రో పిల్లర్పై చిక్కుకుపోయిన ‘సుభాష్’..రక్షించిన అగ్నిమాపక బృందం.. #FireRescue #ViralVideo
Nearly 4 in 10 Adults in Hyderabad May Have Fatty Liver Disease
A major nationwide health study has flagged a worrying trend for Hyderabad. Nearly four out of every ten adults in the city may be living with metabolic dysfunction-associated steatotic liver disease (MASLD), commonly known as fatty liver disease. The findings come from the Phenome India cohort study published in The Lancet Regional Health – Southeast […] The post Nearly 4 in 10 Adults in Hyderabad May Have Fatty Liver Disease appeared first on Telugu360 .
RBI : నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్
నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్స్టార్ను ఆవిష్కరించిన ఈ పాట చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పవర్స్టార్ ఆరాను ప్రతిబింబించేలా ఈ గీతముంది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ గీతావిష్కరణ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ పాటకు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అని ఏ ముహూర్తాన పెట్టామో.. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ ఆరా కనిపిస్తుంది. ‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’. సినిమాలో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల నుంచి ఈ మేనరిజమ్ చేస్తున్నారు. దీనికి మాట రూపంలో చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన నుంచి ఈ డైలాగ్ వచ్చింది. ఆ మాటను హుక్ లైన్ గా తీసుకొని మంచి పాటగా మలిచాము. ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ కలమే కావాలి అనిపించింది. వెంటనే చంద్రబోస్ని కలిసి ఈ పాట గురించి చెప్పాము. కేవలం ఎనిమిది గంటల్లో పాట సిద్ధమైంది. ఇది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చిన పాట కాదు. ఆయన మీద అవగాహనతో రాసిన పాట. ఏ లైన్ విన్నా పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అభిమానులకు నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘దేఖ్లేంగే సాలా’ విని, చాలా రోజుల తరువాత నాకు డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగిందని పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. అలాగే ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట విని నాకు ఫోన్ చేసి, చాలా బాగుందని అభినందించారు. ఈ పాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ‘ఆరా ఆఫ్ పవన్ కళ్యాణ్’. ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది’ అని తెలిపారు. ఈ వేడుకలో గీత రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
February Third Weekend is a Washout
February has been going on at a disastrous phase in Telugu cinema. None of the released films reported decent gross and footfalls till date. Suhas tested his luck with Hey Balwanth and the film was rejected by the audience badly. Though the film was entertaining, the second half of the film failed to live up […] The post February Third Weekend is a Washout appeared first on Telugu360 .
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఇలా వెళితే మీకు దర్శనం కష్టమే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
AP |నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
AP | నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. AP, విజయవాడ, ఆంధ్రప్రభ
వాగులోకి దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షాంపూర్ వద్ద ఒక ఆర్టిసి బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో అదుపుతప్పి వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు #Adilabad #Utnoor #RTC
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
Andhra Pradesh : నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. నిబంధనలివే
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానున్నాయి
Vijay and Rashmika names it VIROSH
Actors Vijay Deverakonda and Rashmika Mandanna are set to get married on February 26th in a grand wedding in Udaipur. Despite speculations, the duo has been calm and did not make it official. Finally, on the night of February 22nd, the duo announced about their wedding. They named it ‘VIROSH’ and the duo revealed that […] The post Vijay and Rashmika names it VIROSH appeared first on Telugu360 .
T20 World Cup : దక్షిణాఫ్రికా దెబ్బకు చిత్తుగా ఓడిన టీం ఇండియా
టీం ఇండియా దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది.
జైన ధర్మానికి సంబంధించిన శిలాశిల్పాలు, లోహ శిల్పాలు, మట్టిబొమ్మలు, వర్ణచిత్రాలు ప్రత్యేక ప్రతిమా లక్షణాలను కలిగివుంటాయి. జైనమతంలో తీర్థంకరులకే ప్రాథమ్యం. 24 మంది తీర్థంకరులు, వారి శాసనదేవతలు (యక్ష, యక్షిణులు), వారి పరివారంలో విద్యాధరులు, గణధరులు, గంధర్వులు, చామర ధారులు, పాదాలు, నిశీథులు కాక చౌముఖ, చౌవీసీ, స్థాపనాచార్య శిల్పాలు గణనీయమైనవి. (జైనరూపమండన) తీర్థంకరులు: జైనతీర్థంకరులు తలపై ముగ్గొడుగుతో (త్రిస్తరచ్ఛత్రాలు), వక్షం మీద శ్రీవత్సలాంఛనంతో, ఆజానుబాహువులతో, యవ్వనులుగా, ధ్యాన నిమగ్నులుగా, కాంతి పరివేషాలతో, నగ్నమూర్తులుగానే చెక్కబడతారు. తీర్థంకరుల లాంఛనాలే వారి గుర్తింపులు. తీర్థంకరులు దేవాదిదేవులుగా ‘దేవుళ్ళు’గా పిలువబడ్డారు. కాని, తీర్థంకరులు అచ్చంగా మానవ మూర్తులే. తెలంగాణాలో జైనాలయాల వాస్తు లక్షణాలు: తెలంగాణలోని జైన ఆర్కిటెక్చర్ను తొలి చారిత్రక దశ, మధ్యయుగ దశ, అనంతర దశలని విభజించవచ్చు. తొలి దశలో ఇటికెల గుడులు, గుహాలయాలు, మధ్యయుగ దశలో జైనబసదులు, జైనాలయాలు, అనంతర దశలో మళ్ళీ జైనతీర్థాల పునరుద్ధరణ కనిపిస్తుంది. తెలంగాణాలోని జైనబసదుల వాస్తు ప్రణాళికలలో అధిష్టానం, పాదవర్గం, ప్రస్త రం, శిఖరం, పైన కలశం అగుపిస్తాయి. వీటిలో ఏ కకూట, ద్వికూట, త్రికూటాలున్నాయి. జైనాలయాల విమానాలు ‘కదంబనాగర’ ఫంసానా శైలి లో పిరమిడ్ వలె సోపానాలతో నిర్మితమైనాయి. రాతిచిత్రాలలో జైనతీర్థంకరులు: జనగామ జిల్లా గోపరాజుపల్లి పెద్దగుట్ట రాతి చిత్రాలలో జైనతీర్థంకరుని తొక్కుడు బొమ్మ (Rockbruising) ఉంది. అదే జిల్లా సిద్దెంకి గుట్ట పక్కన రాతిగుండు మీద మహావీరుని పెట్రోగ్లైఫుం ది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి దానయ్య గుట్ట మీద 30 అడుగుల ఎత్తున్న తీర్థంకరుని చెక్కుడుబొమ్మ (Petroglyph) అగుపించింది. హన్మకొండ జిల్లా మెట్టుగుట్ట మీద ధర్మనాథతీర్థంకరుని పెట్రోగ్లైఫ్, వజ్ర చిహ్నం, నామసహితంగా చెక్కి ఉంది. నల్లగొండ జిల్లా అన్నీశ్వరమ్మ గుట్ట మీద ‘జినబ్రహ్మయోగి గురుపాద చారుకీర్తి’ అనే నామ శాసనముంది. సిద్ధిపేట జిల్లా వెల్కటూరు, పాత గూడూరులో రాతిమీద ధర్మనాథతీర్థంకరుని చెక్కుడుబొమ్మ, వజ్రచిహ్నం, పాదాలు, ‘జినబ్రహ్మజోగి’ నామశాస నం లభించాయి. కౌలాసులో ‘జినబ్రహ్మజోగి’ శాసనం లభించింది. ఇటికెల గుడులు: విష్ణుకుండినుల కాలంలో తెలంగాణాలోని కీసరగుట్ట, గుమ్మడం, ఆల్వాన్ ప ల్లిలలో జైనధర్మచైత్యాలు ఇటికెల గుడులుగా నిర్మించబడ్డాయి. వనపర్తి జిల్లా గుమ్మడంలో ఇటికెలగుడి సర్వతోభద్ర జినాలయమని చరిత్రకారుల అభిప్రాయం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల-, కల్వకుర్తి రోడ్డు పక్కన అల్వాన్ పల్లిలోని జైనుల ఇటికెలగుడి గొల్లత్తగుడి. గొల్లత్తగుడి శిల్పాలు మహావీరుడు పిల్లలమర్రి మ్యూజియంలో, పార్శ్వనాథుడు హైద్రాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. రాతి గుహలు-జిన బసదులు: వికారాబాద్ జిల్లా ఎల్లకొండలోని గుట్టమీద సిద్ధుల గుహలు జినుల గుహలే. మొగిలచెర్ల ఏకవీరగుడి ముందర రెండు రాతి గుండ్లలో ఉన్నవి జైనమునులు సల్లేఖవ్రతమాచరించిన గుహలు. ఉల్బణ శిల్పాలు: యాదగిరి గుట్ట- భువనగిరి జిల్లా తుమ్మలగూడెం (ఇంద్రపాల నగరం) గుట్టమీద రణధీరజినాలయం అనే బసదిలో ఎతైన రాతిగుండ్ల మీద జైనతీర్థంకరుల ఉల్బణ శిల్పాలున్నాయి. జగిత్యాల జిల్లాలో కుర్క్యాలవృషభాద్రి వేములవాడ చాళుక్యు ల కాలంనాటి జైనబసది బొమ్మల గుట్టగా ప్రసిద్ధి. ఇక్కడ ఆద్యంత తీర్థంకరులు రుషభనాథుడు, మహావీరుడు, రుషభనాథుని శాసన దేవత చక్రేశ్వరి ఉల్బణ శిల్పాలు చెక్కి ఉన్నాయి. అక్కడే పంప సోదరుడు జినవల్లభుడు రచించిన త్రిభాషాశాసనం చెక్కబడ్డది. జనగామ జిల్లా సిద్దెంకి గుట్ట మీద రుషభనాథుడు, మహావీరులతో పాటు జైనయక్షిణి ఆమ్రకూష్మాండిని, పార్శ్వనాథుని శిల్పా లు చెక్కబడ్డాయి. సిద్ధిపేట జిల్లాలోని శనిగరంలో గొల్లత్తగుడి అనే జైన బసదిలో రాతి గుండుపై పా ర్శ్వనాథ, అంబికల శిల్పాలున్నాయి. కొమురవెల్లి లో మల్లన్న గుట్టకు సుపార్శ్వనాథుని ఉల్బణ శిల్పమున్నది. హన్మకొండ అగ్గలయ్య గుట్టమీద చెక్కిన 30అడుగుల శాంతినాథుని శిల్పముంది. తెలంగాణాలో మొదటి ఎతైన శిల్పం. ఇక్కడే గుహలో జైన మహావీరుని ధ్యానాసన శిల్పం ఉన్నది. అగ్గలయ్య గుట్టపై శాంతినాథ తీర్థంకరుడు: పద్మాక్షి గుట్టమీది గుడిలో నేమినాథ తీర్థంకరుడు, శాసన దేవతలైన సర్వంసహా, ఆమ్రకూష్మాండినుల అర్ధశిల్పాలున్నాయి. కడలాలయబసదిలోని ఆమ్రకూష్మాండినినే మార్చబడి ‘పద్మాక్షి’ అయిందిపుడు. సిద్ధిపేట జిల్లా బైరాంపల్లిలో అంగడి వీరన్న గుడిగా పిలువబడే జైనాలయం లలాటబింబం జినునిశిల్పం. జైనబసదులు: జైనంలోని ‘త్రిషష్టిశలాక పురుషుల’ పేరుమీద నిర్మించిన కొలనుపాకలోని వీరనారాయణ దేవాలయం, బోధన్ దేవల్- మసీదుగా పిలువబడుతున్న ఇంద్రనారాయణ దేవాలయం ప్రసిద్ధమైనవి. వేములవాడలోని శివాలయం 2వ అరికేసరి కొడుకు బద్దెగ గురువు సోమదేవసూరి కొరకు కట్టించిన శుభధామజినాలయం. అక్కడి గుడుల ప్రాంగణాల్లో కుప్పలుగా జైనశిల్పాలు అగుపిస్తాయి. బాసరలోని పాపహరమయ్య దేవర జైనబసది పాపహరేశ్వరాలయంగా మార్పుపొందింది. నారాయణపేట జిల్లా ఉజ్జిలికోటలో బద్దిజినాలయముంది. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరులో జైనశిల్పాల తయా రీ కేంద్రముండేది. పార్శ్వనాథ, మహావీర, చౌము ఖ, చౌవీసీ, రాశిచక్ర జైనశిల్పాలు హైద్రాబాద్ రాష్ట్ర మ్యూజియంలో, గోల్కొండ సమీపంలోని కెబి మ్యూజియంలో పెట్టబడ్డాయి. శైవుడు దేవరదాసమయ్య తాను పొట్ల చెరువులోని 500 జైన బసదులను కూల్చానని, జైనులను వధించానని చెప్పుకున్నట్టు పాల్కురికి సోమనాథుని ‘పండితారాథ్య చరిత్ర’ వల్ల తెలుస్తున్నది. కొలనుపాకలోని ఊబదిబ్బ మీద అక్క(జైన) బసదనే ‘అంబరకులతిలకబసది’ ఉంది. ముందర జైనమాన స్తంభముంది. జోగులాంబ -గద్వాల జిల్లా, పూడూరులో శివాలయం గా మార్చబడ్డ పల్లవజినాలయం ముందరున్న నగ్నజైన విగ్రహాలను ‘బయటిదేవర్లు’, జైనబొమ్మయ్యలంటారట. వరంగల్లు కోట ఆగ్నేయ దిశలో చతుర్వింశతి తీర్థంకరుల గుడి నిర్మాణం కనిపిస్తుంది. నేలశంభునిగుడిలో జైనశిల్పాల అవశేషా లు, పక్కనున్న మేడరాయని గుడిలో రంగ శిలలలో ఒకటి తీర్థంకరుని అభిషేకానికి (సమవసరణ), రెండవది రంగభోగానికని అంటారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. వర్ధమాన మహావీరుని శిల్పమున్న గుడితోనే ఆ వూరికి వర్ధమానపురమని (నాగర్ కర్నూల్ జిల్లా నందివడ్డెమాను) పేరొచ్చిందంటా రు. దేవాలయం బయట జైనశిల్పాలున్నాయి. కరీంనగర్ జిల్లా నగునూరు జంటగుళ్ళలో పార్శ్వనాథ, మహావీరుల శిల్పాలుండేవి. - శ్రీరామోజు హరగోపాల్
23 Feb2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో టోకెన్లులేని భక్తులకు
జీవితపు అనుభవాలే నా కథలు.. నేను నా సాహితీ యాత్ర
నా బాల్యం ఒక తడి ఆరని గాయం: అందరికీ బాల్యం అమూల్యం. ఓ మధురమైన తీయని జ్ఞాపకం. నాకు మాత్రం అది ఒక తడి ఆరని గాయం. పేదరికం, అనారో గ్యంతో గడిచిన కాలం అది. ముక్కలు ముక్కలు గా రెండెకరాల భూమి గల వ్యవసాయ కుటుం బం మాది. అప్పులతో తిప్పలు పడుతున్న తల్లిదండ్రు లు, ఆరవ తరగతిలోనే ఆరు కిలోమీటర్లు అడవి మార్గంలో నడిచి చదువుకోలేక నాకు అనారోగ్యం పట్టుకుంది. అందుబాటులో వైద్యం లేక తొమ్మిద వ తరగతిలోనే బడిని మానివేశాను. ఆ అనుభవా లే తరవాత నా ఊట బాయి కథలకు ముడిసరుకయింది. తొలితరం ఎడారి వలస కుటుంబం మాది మా ఊరిలో మా కుటుంబం మొదటి తరం వలస కుటుంబం. ఓవైపు నా ఆరోగ్యం బాగాలేక చదు వు మానేసి ఇంట్లో ఉన్నాను. బతుకు దెరువు లేక మాకు పిడికెడు తిండి పెట్టడానికి మా బాపు ఎడారి దేశం వలస వెళ్లాడు. ఆ వలస కూడా అంత సజావుగా సాగలేదు. ఏడాది పాటు ఊరికి, బొంబాయికి తిరిగి తిరిగి చివరికి ఎప్పుడు పేరు కూడా వినని హేమన్ దేశానికి వలస వెళ్లాడు. పోయాక పది నెలల వరకు జాడా లేదు పత్తలేదు. ఓ ఉత్త రం కూడా లేదు. మేమంతా చిన్న పిల్లలం. బాపు చనిపోయాడని అనుకున్నాము. మమ్మల్ని పట్టుకొని మా అమ్మ ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ గుర్తు. ఆ అనుభవాలే ఎడారి మంటలు నవల, ఎండమావి నాటకం, వలసబతుకులు కథలకు ముడిసరుకయింది. మా ఇంట్లో వీధి నాటకాలు ప్రాణం పోసుకున్నాయి మాది రెండు సంకల పెద్దిల్లు. మా అమ్మ వాళ్ళది అదే ఊరు. మా మేనమామలు ముగ్గురు ఊర్లోనే ఉండేవారు. మా నడిపి మామ ఓ నాటక మండలిని స్థాపించాడు. మా ఇంట్లో రిహార్సల్స్ జరుగుతుండేవి. మా బాపు కూడా నాటకాలు నేర్పిస్తూ ఉండేవాడు. నేను రాత్రంతా మేల్కొని ఆ నాటకాలను చూస్తుండే వాడిని. వాటిని మిత్రులతో కలి సి పొద్దంతా అనుకరించే వాడిని. ఆ కాలంలో ఆ వీధి బాగోతాలే మాకు వినోదాలు. అవసరమైనప్పుడు చిన్న, చిన్న పాటలను వచనాలను మారు స్తూ పాత్రలు రాస్తుండే వాడిని. తరువాత కాలం లో నేను కూడా ఒక నాట్య మండలిని స్థాపించి బ్రహ్మంగారి చరిత్రను చుట్టుపక్క గ్రామాల్లో 50 కి పైగా ప్రదర్శనలు ఇచ్చాము. ఆ నవ్వులు, ప్రేమలు, పగలు ప్రతీకారాలు తర్వాత మా ఊరి బాగోతం కథలుగా మారాయి. వ్యవసాయం ఒక జూదం అనారోగ్యంతో నా చదువు ఆగిపోయింది. బాపు గల్ఫ్ వెళ్ళాక వ్యవసాయం కూడా ఆగిపోయింది. బతుకు దెరువు కోసం నేను వ్యవసాయం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు పద్నాలుగేం డ్లు. అప్పుడపుడే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతు లు మారి విత్తనాల కొనుగోళ్లు, పురుగు మందుల వాడకం మొదలయింది. వర్షాలు కావాలనుకున్నప్పుడు ఎండలు, వద్దనుకున్నప్పుడు వర్షాలు, వడగల్లతో, ఎండలతో పంట నష్టాలు, పురుగు మందులు, ధరలు లేకపోవడం, వ్యవసాయంలో నష్టాలు కష్టాలు అన్ని చూస్తూనే ఇంటర్ పూర్తి చేసాను. ఆ అనుభవాలే తర్వాత నేను రాసిన వ్యవసాయ కథలకు ముడిసరికి అయింది ఉద్యమాలు రెండు-ఉద్దేశ్యం ఒక్కటే మానేరు పరివాహక ప్రాంతంలో విముక్తి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్న కాలం అది. స మాంతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దొరలు భూ స్వాములు ఊర్లను విడచి పోతున్నారు. నా ఆరోగ్యం కుదుటపడి కొత్తగా వచ్చిన గంభీరావుపేట కాలేజీలో చేరాను. అప్పుడే నాకు పిడిఎస్యుతో పరిచయమైంది. ఆ పరిచయం చాలా ఏండ్ల వరకు కొనసాగింది. పీపుల్స్ వార్, జనశక్తి నువ్వా, నేనా అన్నట్టు ఉన్నా మా ఊర్లో మాత్రం జనశక్తి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక్క వాల్ పోస్టర్తో ఊర్లకు ఊర్లు ఉలిక్కిపడేవి. ఆ చైతన్యం, ఆ మార్పులు తర్వాత కాలంలో కథల్లో అంతర్లీనంగా అల్లుకుని కథా వస్తువులు గా వచ్చాయి. రచయితగా ఎదుగుతున్న కాలంలోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానితో స మాంతరంగా నడిచాను. ఉవ్వెత్తున సాగిన ఉ ద్యమం నా కలానికి పదును పెట్టింది. ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ కొన్ని కథలను లాంగ్ మార్చ్ నవలను రాశాను. గుండె బరువు దించుకోవడానికి కథలు రాసాను ఉద్యమాలు ప్రైవేట్ ఉద్యోగాలు చదువులు వీటన్నింటిని ముగించుకొని 1996లో ఉపాధ్యాయ ఉద్యోగంలోకి చేరి ఊరిలోకి వచ్చాను. అప్పటికి ఊరికి నాకు ఎడబాటు ఓ నాలుగైదు సంవత్సరాలు. ఈ అనతి కాలంలోనే ఊరిలో జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోయాయి. ఊరు ఊరంతా ఎర్రటి ఎండల ఎడారి దేశాల్లో వలతేరుతుంది. కొత్త ఏజెంట్లు పుట్టుకొచ్చారు. అంతవరకు ఒకటి రెండు ప్రేమ కథలు తప్ప పెద్దగా రాసింది లేదు. వ్యాపార సాహిత్యం తప్ప పెద్దగా చదివింది లేదు. ఆ మార్పులను, బాధలను చూసి తట్టుకోలేక కలం పట్టాను. అదిగో అప్పుడు నన్ను నేను తవ్వుకున్నా ను. గతం తాలూకు పుట్ట చెదిరింది. నడిచి వచ్చిన నా జీవితాన్ని, నడుస్తున్న ఊరి చరిత్రని, బాధను, ఉగ్గబట్టుకొని వలసకు సంబంధించిన ‘ఆశ నిరాశ ఆశ’ ‘కన్న తల్లి’ అనే కథలతో 1999 లో కథకుడిగా మొదలయ్యాను. ఇప్పటికి 300 క థలు, ఏడు నవలలు, 10 కథా సంకలనాలు, 5 నాటకాలు, 100కు పైగా వ్యాసాలు రాసాను. నేను నా అనువాదాలు నేను కథలు రాస్తున్న తొలి కాలంలోనే, అనువాదాలు అంతగా తెలియని ఆ కాలంలోనే, శాంతా సుందరి గారు నా పిల్ల జలగ అనే కథను హిందీలోకి అనువాదం చేశారు. తర్వాత కాలంలో ఆమె నా ఇరవై ఐదు కథలను హిందీలోకి అనువాదం చేశారు. ‘ఓ అక్రమన్ కబ్ కా హో చుకా’ పేరుతో హిందీలో కథల సంపుటి వచ్చింది. వోగర్ బంద్ డాలియా పేరుతో అవే కథలు మరాఠీ లోకి అనువాదం అయ్యి సంపుటిగా వచ్చాయి. కన్నడలోకి 12 కథలను అనువాదమై ‘జాల’ పేరుతో సంపుటిగా వచ్చాయి. జిగిరి నవల మొదట హిందీలోకి అనువాదమైంది. తర్వాత 12 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. చివరగా రెండు మాటలు అవార్డులు రివార్డులు చాలానే తీసుకున్నాను. అన్నింటికంటే అత్యధికంగా తృప్తినిచ్చినది నా రచనలు యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉండడం. నేను రాసిన పిహెచ్సిడి పరీక్షలో నా రచన నాకే ప్రశ్నగా రావడం. నా నవలను నేనే పాఠ్య పుస్తకంగా చదువుకోవడం. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల. పాఠాలు చెప్పడం, కథల రాయడం, కొత్తవాళ్ళతో కథలు రాయించడం చాలా ఇష్టం. రచయితగా ఎంత నిబద్ధతతో రాసానో ఉపాధ్యాయుడిగా అంతే నిబద్దతతో పని చేసాను. ప్రధానోపాధ్యాయుడిగా ఇల్లంతకుంట మండలం రామాజిపేట గ్రామంలో నా పని తీరుపై నేనే ప్రజల మధ్యలో మీడియా ముందు రెఫరెండం పెట్టుకున్నాను. ఇది విద్యా వ్యవస్థలో అరుదైన అంశం. సీనియర్ సిటిజన్స్తో పాఠశాలలో ప్రవేశ పెట్టిన ‘అనుభవ పాఠాలు’ కూడా ఒక కొత్త ప్రయోగం. కథలు రాయడంపై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించాను. - పెద్దింటి అశోక్ కుమార్
` తొమ్మిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర’ జాబితా విడుదల ` అత్యధికంగా గుజరాత్.. అత్యల్పంగా కేరళ ` తమిళనాడు, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో ఇంకా పూర్తిగా …
రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
` గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుంది ` నీళ్ల విషయంలో రాజకీయాలొద్దు ` ఏపీతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం ` మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను …
ഫാക്ട് ചെക്ക്: യുഎസ് ആഗോള തീരുവ, ഇന്ത്യക്ക് 28 ശതമാനം? വസ്തുതയെന്ത്
ഇന്ത്യ ഉൾപ്പെടെ ഏതു രാജ്യത്തുനിന്നും യുഎസിൽ എത്തുന്ന ഉൽപന്നങ്ങൾക്ക് ഇനി അടിസ്ഥാന തീരുവ 15 ശതമാനമായിരിക്കും
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణలో నీటి హక్కుల విషయంలో ఎ ట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ములుగు జి ల్లాలోనీ కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం సమ్మక్క సాగర్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సందర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేంద ర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నా యక్లతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం పంచాయతీ రా జ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్తో కలిసి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి, దేవాదు ల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ప్రాజె క్ట్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో ఒ క్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను కాపాడటంలో ప్రభు త్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. 2027 నవంబర్,డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నదీ జలాల అంశంపై ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు మానుకోవాలని సీఎం సూచించారు. వరుస ఎన్నికల్లో ప్రజల తీర్పులు చూసి అయినా బిఆర్ఎస్ నేతలు మారాలని హితవు పలికారు. పదేళ్లు వాళ్లేం చేశారో, రెండేళ్లుగా మేమేం చేస్తున్నామో.. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చుపెట్టారని, మిగతా వాటిని పట్టించుకోలేదని రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరపాలంటే నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు. సాగునీటి విస్తీర్ణాన్ని పెంచి రైతులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం పునరుద్ఘాటించారు.దేవాదుల ప్రాజెక్టు కు సంబంధించి జూన్ 2 తేదీ లోగా భూసేకరణకు రూ.600 కోట్ల నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. 2001 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి సీఎం చంద్రబాబు హయాంలో 6వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు 2024 వరకు 14.500 కోట్ల వ్యయం అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయగా ,2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును 18.500 కోట్ల అంచనాలతో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.బడ్జెట్ లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకుంటామని ,మార్చి నెలలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలుపుతామని అన్నారు.రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకర కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. గోదావరి నది జలాల వినియోగంపై బడ్జెట్ సమావేశంలో చర్చించుకుందామని, ప్రతిపక్షాలు నది జలాల వినియోగంపై ఆరోపణలు చేయడం సరికాదని, చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం లేదని తెలిపారు. నదీ జలాల విషయంలో ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించినపుడు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కుంభమేళాను తలపించే గిరిజన జాతర మేడారంను విజయవంతంగా నిర్వహించుకున్నామని, మేడారంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టుకుందామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయమని, భవిష్యత్లో ప్రమాదాలు జరుగకుండా,ప్రజలకు ఉపయోగ పడేలా నిర్మాణాల చేపడతామని అన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ,తెల్లం వెంకటరావు,పల్లా రాజేశ్వరరెడ్డి ,నీటి పారుదల ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సో మవారం సాయంత్రం సచివాలయంలో కీలక మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు, రైతు భరోసా నిధులు, ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వాహణ తదితర కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నది. శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చి మొదటి వారం ప్రారంభించి, 10 వర్కింగ్ డేస్ సమావేశాలను ని ర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన ట్టు అధికార వర్గాల సమాచారం. మున్సిపల్ ఎన్నికలలో ఉహించని విధం గా 90 శాతానికి పైగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను కైవసం చేసుకున్న ఊపులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ మాత్రం తాత్సారం చేయకుండా జడ్పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికలను నిర్వహించాలని కూడా భావిస్తోం ది. పైగా మార్చి నెలాఖరులోగా ఈ ఎన్నికలను నిర్వహించకపోతే వీటికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఒకవైపు, ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు, మార్చి 14 నుంచి ఎస్ఎస్సి పరీక్షలు మరోవైపు ఉండటంతో ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జభర్జన పడుతోంది. ఈ అంశాన్ని మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఢిల్లీలో పార్టీ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్రెడ్డితో సహా మంత్రులంతా సమావేశమైన సందర్భంగా మున్సిపల్ ఎన్నికల విజయపరంపరలో వెంటనే పంచాయతీరాజ్ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తోన్నట్టు చెప్పినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనకు పార్టీ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. పంచాయతీరాజ్ వ్యవస్థ రద్దు సాధ్యం కాదు ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఇటీవల ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో వాస్తవం లేదని కాంగ్రెస్ వర్గాలు, అధికార వర్గాలు తోసిపుచ్చతున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వారు గుర్తు చేస్తున్నారు. అయితే స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో పార్టీపరంగా ఈ వర్గాలకు రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలలో తాము హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువే బీసీలకు అవకాశాలను కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయడం అంత సులభమైన విషయం కాదని, రాజ్యాంగంలోని 73వ సవరణ ప్రకారం దేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ గ్రామ, మండల, జిల్లా స్థాయిలు అమలులో ఉన్నాయి, దీనిని మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం , పార్లమెంటు ఆమోదం కూడా అవసరమవుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వస్థాయిలో నిర్ణయం ద్వారా రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలను రద్దు చేయడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై కూడా.. పంచాయతీరాజ్ ఎన్నికలకు ముందే రైతు భరోసా నిధులను విడుదల చేయడం వల్ల ఈ ఎన్నికలలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను వేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. ఇందిరమ్మ ఇళ్ల రెండవ దశ కార్యక్రమాన్ని కూడా ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందే ప్రారంభించడం కూడా కలిసివస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రిమండలి ఈ పథకంపై కూడా చర్చించి నిధుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేండ్లు పూర్తి కావడంతో మిగతా హామీల అమలుకు కూడా శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోన్నట్టు ఢిల్లీ సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. వీటి అమలుకు అనుగుణంగా బడ్జెట్లో నిధుల కేటాయింపునకు కూడా మంత్రిమండలి ఆమోదించనున్నదని సమాచారం. ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్పైనా చర్చ ఈ కార్ రేస్ నిర్వహణలో నిధుల గోల్మాల్ వ్యవహారంలో గత బీఆర్ఎ స్ ప్రభుత్వంలో మున్సిపల్శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతించడం, అలాగే అప్పటి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి అరవింద్ కూమార్ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం (డీవోపిటి) తాజాగా అనుమతించిన తర్వాత జరగబోతున్న మంత్రిమండలి సమావేశం ఈ అంశాన్ని కూడా చర్చించబోతున్నట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అందరి విచారణలు పూర్తి కావడంతో తదుపరి చర్యలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు సమాచారం.
మన తెలంగాణ/హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు రో జులుగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళేందుకు యత్నించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ దశలో పోలీసులకు-కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో తార్నాకలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై అల్లరి మూకలు దాడి చేయడం, ఇంకా రెండు రోజులు గా అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం ఉదయం రాంచందర్ రావు బయలుదేరాలనుకున్నారు. అయితే ఈ వి షయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు తార్నాకలో ని ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసు అధికారులు రాంచంద్రరావు ఇంట్లోకి వెళ్ళి, బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ఈ సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళడం శ్రేయస్కరం కాదని, మీరు వెళ్ళడం ద్వారా పరిస్థితులు మరింతగా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉందని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రాంచందర్ రావు వినిపించుకోలేదు, ప్రజాస్వామ్యంలో తాను స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు. తనను నిలువరించవద్దని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారని టివీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఇంటి సమీపంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలిపి వేశారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. మరోవైపు ఇంట్లో గృహ నిర్భంధంలో ఉన్న రాంచందర్ రావు పోలీసు అధికారుల నుంచి తప్పించుకుని బయటకు వచ్చి వాహనంలో కామారెడ్డి (బాన్సువాడ) బయలుదేరేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బలవంతంగా రాంచందర్ రావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తీసుకుని వెళ్ళాలనుకున్నారు. ఈ దశలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. చివరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అడ్డువచ్చిన పలువురు కార్యకర్తలనూ పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీసు స్టేషన్కు తీసుకుని వెళ్ళారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయనను విడుదల చేశారు. తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు.. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హిందువులపై, తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరిచారు. తమ పార్టీ ఎమ్మెల్యే నివాసంపై దాడి జరిగినందున సంఘీభావం తెలిపేందుకు తాను ఇంటి నుంచి బయలుదేరుతుండగా, పోలీసులు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. మజ్లీస్ చేతిలో సర్కార్ బందీ అయ్యిందని ఆయన దుయ్యబట్టారు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్లే సర్కారు నడుచుకుంటున్నదని ఆయన విమర్శించారు. తాము శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే అన్యాయంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అల్లర్లు జరిగిన బాన్సువాడలో కేవలం హిందువులపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహారించరాదని రాంచందర్ రావు సూచించారు. స్పందించిన కేంద్ర మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ బలపడుతుండడంతో భయపడుతున్న కాంగ్రెస్ అక్రమ అరెస్టులతో అణచి వేయాలని ప్రయత్నిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ అరెస్టులను నిలిపి వేసి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంగా ప్రశ్నించారు. నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తు వచ్చేలా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్-మజ్లీస్ పార్టీలు కలిసే అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడం అణచి వేయడానికి చేస్తున్న ప్రయత్నమని మహబూబ్నగర్ నియోజకవర్గం బిజెపి ఎంపీ డికె అరుణ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. తమ పార్టీ నాయకులను గృహ నిర్భంధం, కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా భయపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ విమర్శించారు. బాన్సువాడ ఘటనపై రాష్ట్ర డిజిపి స్వయంగా విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు కూడా సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన కోరారు. న్యాయం అడిగితే హిందువులపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు చెందిన లష్కరే -తోయిబా తో సంబంధం ఉన్న టెర్రరిస్ట్ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ కు చెందిన 8మంది అనుమానితులను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు పాకిస్తాన్ కేం ద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ -సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఇఎస్ఐ) బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ. విదేశీ టెర్రర్ గ్రూప్ల ఆదేశాలతో ఈ ముఠా భారతదేశంలో ఒక పెద్ద టెర్రరిస్ట్ దాడికి కుట్ర పన్నుతున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురిని, పశ్చిమ బెం గాల్కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారు లు ఆదివారం తెలిపారు. తమిళనాడులో అరెస్ట్ అ యిన వారిలో మిజనూర్ రెహమాన్, మహ్మద్ ష బాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ ఉన్నారు. బెంగాల్ లో అరెస్ట్ అయిన వారు బంగ్లాదేశ్ జాతీయులు అని, నకిలీ ఆధార్ కార్డులు సేకరించి, తమ గుర్తింపు ను దాచేందుకు యత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మాడ్యూల్ కు లష్కరే తోయిబాతో లింక్ లు ఉన్నాయి. దాని నిర్వాహకుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి పని చేస్తున్న కశ్మీర్ వ్యక్తి షబ్బీర్ అహ్మద్లోన్గా గుర్తించారు. షబ్బీర్ అహ్మద్లోన్కు నేరుగా ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, లష్కరే కమాండర్ లఖ్వీతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అతడు పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ పొందాడని పోలీసులు తెలిపారు. తమిళనాడు, బెంగాల్ లో అరెస్ట్ అయిన 8 మంది అతడి సూచనల మేరకు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీలో రద్దీగా ఉండే కీలక ప్రదేశాలలో ముఖ్యంగా మతపరమైన సంస్థలు, వారసత్వ కట్టడాలలో భీకర పేలుళ్లు సృష్టించేందుకు టెర్రరిస్టు గ్రూప్ కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై, దేశరాజధాని అంతటా హై అలర్ట్ ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ అరెస్ట్ లు జరిగాయి. ముఖ్యంగా చాందీనీ చౌక్ ప్రాంతంలోని ఓ ఆలయంపైదాడి కి కుట్రపన్నే అవకాశం ఉందని హెచ్చరికలు అందాయి. అలాగే ఎర్రకోట సమీపంలో రద్దీప్రాంతాల్లో, సున్నితమైన ప్రదేశాలలో టెర్రరిస్ట్ లు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఐడి) దాడికి కుట్రపన్నుతున్నారని, నిర్దుష్టమైన సమాచారం అందిందని ఈ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సమయంలో అరెస్ట్ అయిన వ్యక్తులనుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డుల స్వాధీనం. వీటి ద్వారా డిజిటల్ ఆధారాలు, వారికి ఇతరులతో ఉన్న లింక్ లను కనిపెట్టేయత్నంలో పోలీసులు బిజీగా ఉన్నారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ఆన్ లైన్ పోస్ట్ లపై దర్యాప్తు తర్వాత మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. ఆదేశాలు అందడంతో తమిళనాడు లోని తిరుప్పూర్ కు స్థానిక పోలీసులు స్థానిక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని చెక్ చేయగా, వారివద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు కనుగొన్నట్లు తమిళనాడులో ఆపరేషన్ పై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వివరించింది. దుండగులను పట్టి ఇచ్చిన ఫ్రీ కశ్మీర్ పోస్టర్! ఈ మధ్య ఢిల్లీ లోని దాదాపు పది ప్రదేశాలలో ఫ్రీ కశ్మీర్ అంటూ రెచ్చగొట్టే పోస్టర్లు చిక్కడంతో డొంక కదిలింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనలతో ఢిల్లీ స్పెషల్ సెల్ ఆపరేషన్ మొదలు పెట్టింది. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నెట్ వర్క్ ను ఛేదించింది. ఫ్రీ కశ్మీర్ నినాదంతోపాటు రెచ్చగొట్టే పలు సూచనలు ఈ పోస్టర్లలో కన్పించాయి. దీంతో వీటిని అసలు ఎవరు ప్రచురీంచారని కూపీ లాగుతుండగా, తమిళనాడు నుంచి పని చేస్తున్న నెట్ వర్క్ అచూకీ తెలిసింది. ఫలితంగా అరెస్ట్ లు జరిగాయి.
మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు పరీక్షల కాలం మొదలైంది. వి ద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్దమయ్యేందుకు ఇది అత్యంత కీల క సమయం. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, మరోవైపు ప్రవేశ పరీక్ష ల తేదీలూ దగ్గరపడుతుండటం విద్యార్థులకు సవాల్గా మారుతుంది. ఈ రెం డింటినీ సమతుల్యం చేసుకునేలా విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికలతో సన్నద్ధం కావడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కులే ప్రామాణికంగా ఇప్పటికే విద్యార్థులపై ఒత్తిడి మొదలైంది. పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అధికారులు, పరీక్షలకు విద్యార్థులను సి ద్ధం చేసే దిశగా ప్ర త్యేక తరగతులు ని ర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగియ గా, ఈ నెల 25 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 9.91 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బంధీ గా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లక్షలా ది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంటర్,టెన్త్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. ఇంటర్మీడియేట్ ద్వితీ య సంవత్సరం చదివే సైన్స్ గ్రూప్లకు చెందిన విద్యార్థులు వార్షిక పరీక్షలతో పాటు జెఇఇ మెయిన్, అడ్వాన్స్డ్, నీట్తో పాటు ఎప్సెట్, ప్రైవేట్ ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ విద్యార్థులు ఒక వైపు అకడమిక్ చదువులు కొనసాగిస్తూనే మరో వైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి జెఇఇ మెయిన్ పూర్తి కాగా, ఏప్రిల్లో 1 నుంచి 9 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ జరగనుంది. బైపిసి విద్యార్థులు నీట్తో పాటు ఎప్సెట్కు సన్నద్ధమవుతుంటారు. మే 3వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది. అయితే వార్షిక పరీక్షలకు సన్నద్దమవుతునే పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో రెండింటీని సమతుల్యం చేసుకుంటూ సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే, జూన్ నెలల్లో పలు పరీక్షలు జరగనున్నాయి. మే 4 నుంచి 11 వరకు ఎప్సెట్ పరీక్షలు జరుగనున్నాయి. మే 4,5 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9,10,11 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. అదేవిధంగా మే 15న ఇసెట్, మే 18న లాసెట్, పిజిఎల్సెట్, మే 28,31 తేదీలలో పిజిఇసెట్, మే 12న ఎడ్సెట్, మే 13, 14 తేదీలలో ఐసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఒత్తిడిని అధిగమించాలి.. పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు ఉండటం సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం.. హడావుడిగా మాట్లాడటంతో డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోంవర్క్, పరీక్షల మార్కులపై ఒత్తిడి తెస్తే చాలా ప్రమాదం. ఒత్తిడితో బాధపడే వారు మతిమరుపునకు గురయ్యే అవకాశం ఉంది. సరిపడా నిద్ర, మంచి ఆహారం, ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి. - నిద్ర ఎంతో ఉపశమనం పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి మంచి ఉత్తీర్ణత సాధించాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోరు. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలసిన శరీరానానికి నిద్ర ఎంతో ఉపశమనం ఇస్తుందని, ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పోషకాహారం కీలకం.. పోషకాహారం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోక పోతే అనేక అనర్థాలు కలుగుతాయి. చదివింది గుర్తుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. -
సోమవారం రాశి ఫలాలు (23-02-2026)
మేషం ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. వృషభం చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మిధునం ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కర్కాటకం వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. సింహం బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. కన్య చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. తుల దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధిక ఫలితం తక్కువగా ఉంటుంది. వృశ్చికం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మకరం వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. కుంభం కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనం కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఇతర భద్రతా కారణాలతో మాస్కోలో సోమవారం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాయాలను మూసివేశారు. మూసివేతకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రాజధాని మాస్కో పరిధిలోకి వచ్చే డోమోడెడోవో, వినుకోవో, జుకోవ్స్కీ, షెరెమిటైవో ఎయిర్పోర్టులలో పూర్తి స్థాయి వైమానిక ప్రయాణ ఆంక్షలు విధించారు. ఈ మేరకు రష్యా పౌర విమానాయాన సంస్థ రోసవియాట్సియా తెలిపింది. గంట వ్యవధిలోనే రష్యా వాయుసేన బలగాలు ఆదివారం మధ్యాహ్నానికి 11 ఉక్రెయిన్ డ్రోన్లను వేర్వేరు ప్రాంతాలలో నేలకూల్చాయి. కొన్ని శత్రు డ్రోన్లు మాస్కో గగనతలం వైపు దూసుకువస్తున్నట్లు తెలియడంతోనే భద్రతా కారణాలతో విమానాశ్రాయాలలో రాకపోకలను తదుపరి ప్రకటన వెలువడే వరకూ నిలిపివేసినట్లు వెల్లడైంది.
మెడికో విద్యార్థినీ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని సురభి వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీ టౌన్ సిఐ టి.లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్కు చెందిన ఈద శ్రీజ (20)కు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామలే ఉన్నత చదువులు చదివించడానికి 2024లో ఎంసెట్ ఎంట్రెన్స్ ద్వారా సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీలో ప్రవేశం పొందింది. సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ గత మూడు రోజుల క్రితం పెద్దపల్లికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి మేనమామకు ఫోన్ చేసి మీ కోడలు, నేను ఇన్స్టాగ్రామ్లో పరిచయమై ప్రేమించుకున్నామని, కానీ ఆమె వేరే ఎవరితో మాట్లాడుతుందని చెప్పినట్లు తెలిపారు. ఆదివారం శ్రీజ సురభి మెడికల్ కళాశాల బాలికల హాస్టల్లో గల రూమ్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయిందని సురభి యాజమాన్యం సమాచారం అందించినట్లు తెలిపారు. కోడలు శ్రీజ మృతి పట్ల పెద్దపల్లికి చెందిన శ్రీధర్పై అనుమానం ఉన్నట్లు శ్రీజ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
టి20 ప్రపంచకప్ సూపర్8 సమరంలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూప్2 మ్యాచ్లో 51 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్ బౌలర్లు ఆరంభం నుంచే అద్భుత బౌలింగ్తో చెలరేగి పోయారు. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (9), కామిల్ మిశ్రా (6)లను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన కుసాల్ మెండిస్ (4), పవర్ రత్నాయకే (0), దునిత్ వెల్లలాగే (10)లు కూడా విఫలమయ్యారు. ఈ మూడు వికెట్లను కూడా విల్ జాక్స్ పడగొట్టాడు. కమిందు మెండిస్ (13) కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. కెప్టెన్ శనక 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లంక టీమ్లో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఇంగ్లీష్ బౌలర్లలో విల్ జాక్స్ మూడు, ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్లు రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆదుకున్నాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సాల్ట్ 40 బంతుల్లోనే 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. మిగతా వారిలో విల్ జాక్స్ (21), కెప్టెన్ హ్యారి బ్రూక్ (14), సామ్ కరన్ (11), ఓవర్టన్ (10)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును నమోదు చేశారు. లంక బౌలర్లలో వెల్లలాగే మూడు, దిల్షాన్, తీక్షణ రెండేసి వికెట్లను తీశారు.
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్యాంకాక్లో జరిగిన ఫైనల్లో ఇండియాఎ టీమ్ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ఎ టీమ్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. ఒక దశలో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమండియాను తేజాల్ హసబ్నీస్ ఆదుకుంది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తేజాల్ 34 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. మిగతా వారిలో ఓపెనర్ వృందా దినేశ్ (19), కెప్టెన్ రాధా యాదవ్ (36) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా ఖాతున్ 4 వికెట్లను పడగొట్టింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ టీమ్ 19.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత బౌలింగ్తో స్వల్ప లక్ష్యాన్ని సయితం నిలబెట్టుకుని భారత్కు ట్రోఫీ సాధించి పెట్టారు. ప్రేమ రావత్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసింది. సోనియా, తనుజాకు రెండేసి వికెట్లు దక్కాయి. బంగ్లా బ్యాటర్లలో షమీమా సుల్తానా (20), సమ్రీన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా (14), సాదియా అక్తర్ (10) మాత్రమే కాస్త రాణించారు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లాదేశ్కు ఓటమి తప్పలేదు.
సాంకేతిక లోపంతో కూలిన తేజాస్ జెట్
భారత వైమానిక దళానికి చెందిన మరో తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ సిఏ) కుప్పకూలింది. సాంకేతిక పరమైన లోపం వల్లే విమానం ప్రమాదం పాలైందని భావిస్తున్నారు. విమానం కుప్పకూలడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలైంది. సాంకేతిక పరమైన తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదంలో పైలెట్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల ప్రారంభంలో ఒక కీలకమైన వైమానిక స్థావరంలోని ఆపరేషన్ ఏరియాలో పైలెట్ శిక్షణ కార్యక్రమం తర్వాత ల్యాండ్ అవుతుండగా, ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపం, బహుశా ఆన్ బోర్డ్ వ్యవస్థలో వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. భారత వైమానిక దళంలో తేజాస్ విమానాలు చేరిన తర్వాత కుప్పకూలిన మూడో జెట్ ఇది. విమానం తీవ్రంగా ఎయిర్ ఫ్రేమ్ దెబ్బతింది. అందువల్ల తేజాస్ జెట్ లను తాత్కాలికంగా ఉపసంహరించే అవకాశం ఉంది.
వేడుకగా గోదావరి హారతి.. బాసర, ఆంధ్రప్రభ: బాసర పుణ్యక్షేత్రం పవిత్రమైన గోదావరి నది
మీరట్ మెట్రో,నమో భారత్ ట్రైన్ను ప్రారంభించిన పిఎం మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మీరట్లో మీరట్ మెట్రోను, ఇక్కడి నుంచి నమో భారత్ ట్రైన్ను ఆరంభించారు. స్థానిక శతాబ్ధి నగర్ స్టేషన్ నుంచి వీటికి పచ్చజెండాతో ప్రారంభం జరిపారు. తరువాత ప్రధాని మోడీ మెట్రోరైలులో మీరట్ సౌత్ స్టేషన్ వరకూ ప్రయాణికులతో పాటు పర్యటించారు. ఈ మెట్రో రైలు అత్యంత వేగంగా ప్రయాణించే సమర్థతతో ఉంది. ఈ రెండు రైలు సర్వీసుల ప్రారంభంతో మీరట్ ప్రాంతీయులకు ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్సిటీ ప్రయాణం అవకాశం దక్కింది. నగరంలో అంతర్గతంగా వేగవంత ప్రయాణానికి వీలేర్పడింది.
మహిళ సంఘం భవనానికి సర్పంచ్ భూమి పూజ
మహిళ సంఘం భవనానికి సర్పంచ్ భూమి పూజ వెల్దండ, ఆంధ్ర ప్రభః నాగర్
ఇంట్లో మంటలు ..సిలిండర్ పేలుడు
వాయవ్య ఢిల్లీలోని మజ్లిస్ పార్క్లో ఓ ఇంట్లో జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. ఆదివారం ఈ వరుస ఘటనల ముప్పు వాటిల్లింది. ఇక్కడి ఓ ఇంట్లో మంటలు చేలరేగాయి. సమాచారం అందుకుని మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులు యత్నించారు. ఈ సమయంలోనే ఇంట్లోని వంటగ్యాసు సిలిండర్ పేలింది. దీనితో ఆరుగురు పోలీసు, అగ్నిమాపక దళ సిబ్బంది, బిల్డింగ్ బయట నిలిచి ఉన్న ఇతరులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వైపు మంటలు తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో ఫైరింజన్లు తరలివచ్చాయి. గాయపడ్డ వారిని ముందుగా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చాలా సేపు శ్రమించిన తరువాత మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ ఈ విపత్కర పరిస్థితి కొనసాగింది. దీనితో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
అచ్చంపేటలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు..
అచ్చంపేటలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపుఎమ్మెల్యే వంశీకృష్ణ
operation cannabis మిర్చితోట కాదు.. గంజాయి వనం Andhra Prabha Crime News
operation cannabis మిర్చితోట కాదు.. గంజాయి వనం Andhra Prabha Crime News
ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష కుంటాల ,ఆంధ్రప్రభ: తెలంగాణ ఆదర్శ పాఠశాల
సాగు నీరు ఇవ్వాలని రైతుల డిమాండ్
సాగు నీరు ఇవ్వాలని రైతుల డిమాండ్ కెనాల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న
ఆర్.జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆఫీస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల
ఆర్.జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఆఫీస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల భీమ్గల్ రూరల్,ఆంధ్రప్రభ:
అగ్రకుల పెత్తందార్ల ఆగడాలను సహించం..
అగ్రకుల పెత్తందార్ల ఆగడాలను సహించం.. చిన్నారి కుటుంబానికి అండగా నిలుస్తాంచిన్నారి కుటుంబానికి ఆర్థిక
Chintooru Accident : ఒకరు దుర్మరణం.. Andhra Prabha News
Chintooru Accident : ఒకరు దుర్మరణం.. Andhra Prabha News చింతూరులో ఘోర
కోతులను పట్టించి అడవిలో వదిలేసిన సర్పంచి
కోతులను పట్టించి అడవిలో వదిలేసిన సర్పంచి జన్నారం,ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం
ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష
ప్రశాంతంగా గురుకులాల ప్రవేశ పరీక్ష చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని సాంఘిక
రోడ్డు భద్రత పై అవగాహన ముధోల్,ఆంధ్రప్రభ : వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా
Police..Police : నందికొట్కూర్ లో.. పోలీస్ పోలీస్ Andhra Prabha News
Police..Police : నందికొట్కూర్ లో.. పోలీస్ పోలీస్ Andhra Prabha News కార్డన్
పెరిక కుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్
పెరిక కుల సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ కడెం,ఆంధ్రప్రభః కడెం
మూడు రోజుల క్రితం బీజేపీ నేత మిస్సింగ్ కేసు… ఇప్పుడు కాలువలో... #Jagtial #Pegadapalli #BJPLeder
స్వాతంత్ర్య సమర తొలి దీప్తికి ఘన నివాళి.
స్వాతంత్ర్య సమర తొలి దీప్తికి ఘన నివాళి రాయలసీమ వీరుడు ఉయ్యాలవాడకుకర్నూలులో గౌరవ
మంచినీటిని వృధా చేయరాదు.. మంథని, ఆంధ్రప్రభః మంచినీటిని వృధా చేయరాదని, పట్టణ అభివృద్ధికి
రేవంత్ రెడ్డి తెలంగాణను ఎఐసిసికి ఎటిఎంలా మార్చారు: కెటిఆర్
సిఎం రేవంత్రెడ్డి తెలంగాణను ఎఐసిసికి ఎటిఎంలా మార్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. గత రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఎటిఎంలా మారిందని తాము గతంలో అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రైతన్నలకు, మహిళలకు, యువతకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని విమర్శించారు. అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే మూడు లక్షల కోట్ల రూపాయల భారీ అప్పులు తెచ్చిందని అన్నారు. కానీ, రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సాగుతున్న భూ దోపిడీపై స్పందిస్తూ, మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్సియు విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని పేర్కొన్నారు. హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను అనుముల బ్రదర్స్ కలిసి అంబుక్క పడుతున్నారని, ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర వనరులను లూటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పాలనను ‘దండుపాళ్యం ముఠా’ తీరుతో పోల్చిన కెటిఆర్, తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం, తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్ రెడ్డి ఏకైక అజెండా అని ధ్వజమెత్తారు. ప్రజల కష్టార్జితాన్ని దారి మళ్లిస్తూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
తన కుమారుడికి ₹4 కోట్ల డిఫెండర్ కారు ఇచ్చిన హార్దిక్ #HardikPandya#Agastya #LandRoverDefender
America Cruelty |అమెరికా వీసాకు పత్తికొండ బిడ్డ బలి Andhra Prabha Insight Story
America Cruelty | అమెరికా వీసాకు పత్తికొండ బిడ్డ బలి Andhra Prabha
Former TTD Chairman Bhumana Karunakar Reddy has made sharp allegations over the Tirumala Parakamani theft case and the laddu ghee adulteration controversy. Addressing the media at the YSR Congress Party office in Tirupati, he accused Chief Minister N. Chandrababu Naidu of attempting to reopen the Parakamani case with political motives. Bhumana claimed that the government […] The post Bhumana Karunakar Reddy Alleges Political Conspiracy in Tirumala Parakamani and Ghee Adulteration Cases appeared first on Telugu360 .
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎసిబి నోటీసులు
మంగళగిరి మాజీ ఎంఎల్ఎ, వైసిపి నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఎసిబి అధికారులు నోటీసులు అందజేశారు. అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ కుంభకోణం కేసులో భాగంగా, విజయ వాడలోని ఎసిబి కోర్టుకు హాజరై తన వాదనలను వినిపించాలని ఈ నోటీసుల్లో వెల్లడించారు. ఈ నెల 27వ తేదీన కోర్టుకు హాజరు కావాలని అధి కారులు స్పష్టం చేయడంతో ఆ రోజు ఆర్కే కోర్టుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో మంగళ గిరి ఎంఎల్ఎ గా ఉన్న సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైంది. ఎపి సిఎం చంద్ర బాబు, మంత్రు లు నారా లోకేష్, పి. నారాయణ, కొంతమంది పారిశ్రామికవేత్తలు తమకు అనుకూలమైన వారి భూముల విలువ పెంచేలా రింగ్ రోడ్ అలైన్మెంట్ ను మార్చారని ఆర్కే ఆరోపించారు. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే, కేసు విచారణలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకు నే అవకాశం ఉందని అధికారులు సంకేతాలిచ్చారు. ఈ కేసులో ప్రధానంగా అలైన్మెంట్ మార్పు ద్వారా సుమారు 400 ఎకరాల భూమికి సంబంధించిన లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తు న్నాయి. తాజాగా ఎసిబి అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో గతంలో సిఐడి సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇప్పుడు ఎసిబి కోర్టు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుండటంతో, ఫిర్యాదుదారుడిగా లేదా సాక్షిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వాంగ్మూ లం ఈ కేసులో కీలకంగా మారనుంది. రాజధాని అమరావతి భూముల కేటాయింపులు, క్విడ్ ప్రో కో ఆరోపణల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం లో 27వ తేదీన జరిగే విచారణ అత్యంత కీలకం కానుంది.
తెల్లవారితే వివాహం... అంతలోనే అక్కచెల్లెళ్లు ఆత్మహత్య
తెల్లవారితే వివాహం. ముస్తాబయిన కల్యాణ మంటపం. కుటుంబం పెళ్లి పనుల హడావుడిలో ఉండగా, ఆ అక్కచెల్లెళ్లు దారుణమైన చర్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు తీరని ఆవేదన మిగిల్చారు. కేవలం 25, 23 ఏళ్ల వయస్సులో ఉన్న అక్కచెల్లెళ్లు తమ పెళ్లికి ముందు రోజు రాత్రి విషాహారం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. జోధ్ పూర్ లోని మానై గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల శోభ, 23 ఏళ్ల విమల శనివారం నాడు ఉదయం వివాహం చేసుకోవలసి ఉంది. ఒకపక్క పెళ్లిపనులు జోరుగా సాగుతుండగా, శుక్రవారం రాత్రి అనూహ్యంగా విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగి పోయారు. అపస్మారక స్థితిలో పడిఉన్న బిడ్డలను గుర్తించిన కుటుంబసభ్యులు వారిని హుటాహుటిన జోధ్ పూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ ఇంట్లో వివాహ వేడుకలు కొనసాగాయని, అర్థరాత్రి సమయంలో అక్కచెల్లెళ్లు నిద్రపోతూ కన్పించారని, తెల్లవారు జామున 4 గంటల సమయంలో వారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు అదనపు పోలీసు కమిషనర్ రోషన్ మీనా తెలిపారు.కల్యాణం జరగాల్సిన ఇంట అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవల్సిన దుస్థితి ఏర్పడడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. వారి ఆత్మహత్యకు కారణం తెలియలేదు. ఇంట్లో ఎక్కడా ఎలాంటి సూసైడ్ నోట్ కన్పించలేదు. పోస్ట్ మార్టం అనంతరం వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారు.
UBS Aura of Ustaad: Harish Shankar’s perfect tribute to PSPK
Power Star Pawan Kalyan and Harish Shankar have delivered a remarkable blockbuster, Gabbar Singh. Now, they are back together for Ustaad Bhagat Singh and it has already become the most anticipated film in Telugu Cinema. Now, the makers have released the second single Aura of Ustaad, and it is a treat to Telugu Cinema audiences. […] The post UBS Aura of Ustaad: Harish Shankar’s perfect tribute to PSPK appeared first on Telugu360 .

26 C