Harish Rao |కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు
Harish Rao | కాళేశ్వరం నిర్వహణపై తీవ్ర విమర్శలు Harish Rao |
Amarvathi : దీపం వెలిగించగానే సరిపోదు.. హైదరాబాద్ తో పోల్చుకోవడం వృధానే...?
అమరావతి నిర్మాణం అంత సులువు కాదు
ధర్నా విజయవంతం చేయండి. రైతులు సమస్యల పరిష్కారానికి వైసిపి పోరాటాలకు సిద్దంమాజీ ఎమ్మెల్యే
ఆడుదాం ఆంధ్ర లో అవినీతి.. నిర్ధారణ
ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి… సిపిఎం నాయకులు లావేరు, ఆంధ్రప్రభభ : అకాల
Gold |పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold | పెరిగిన బంగారం, వెండి ధరలు Gold | ఆంధ్రప్రభ, వెబ్
వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటును మార్చడం లేదని, 5.25 శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనూహ్య సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చమురు […] The post వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్ appeared first on Visalaandhra .
ఢిల్లీకి వచ్చే ప్రయాణికులకు అలెర్ట్
ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులకు అలెర్ట్ జారీ చేశారు
నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం ..
నేరడి నోటిఫికేషన్ చరిత్రాత్మకం .. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు…ముఖ్యమంత్రితో భేటీ అయిన
విశాఖ మౌనిక హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది
యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన #Trump #Iran #Ceasefire #WorldNews #BreakingNews #MiddleEast
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
జాగృతి నాయకుడు కూర సురేష్ గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లక్ష్మిపూర్ తండా. నాగంపేట దమ్మన్నపేట తో పాటు పలు …
Deputy CM |బొట్టు తుడిచేశారన్న ఆరోపణలు..
Deputy CM | బొట్టు తుడిచేశారన్న ఆరోపణలు.. Deputy CM | ఆంధ్రప్రభ,
First Look: Allu Arjun as Raaka
Icon Star Allu Arjun is shooting for Atlee’s film and nothing from the film (genre or title) has been leaked. The film’s first look title poster is released today. The film is titled Raaka and Allu Arjun’s look from the film is sensational. With his half face unveiled, Allu Arjun sports a bald look for […] The post First Look: Allu Arjun as Raaka appeared first on Telugu360 .
ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ డిమాండ్ గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి)భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పార్టీ …
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.. సరోజినీ ఏజెన్సీ కార్మికులు.. గంభీరావుపేట ఏప్రిల్ 08(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో …
గట్టుప్పల, ఏప్రిల్8 (ఆంధ్రప్రభ): గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన పగిళ్ల స్వామి ఇటీవల
ఎమ్మెల్యే ను కలిసిన అల్లిపూర్ పాలకవర్గ సభ్యులు
జనం సాక్షి రాయికల్ :జగిత్యాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన అల్లిపూర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు అల్లిపూర్ గ్రామంలో సిసి …
కాళేశ్వరం, దేవాదుల పంపుల, మోటార్ల విషయంలో కుట్రలు: హరీష్ రావు
హైదరాబాద్: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులలో పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆ నెపాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? లేక కావాలనే చేస్తున్న కుట్రనా? అని ప్రశ్నించారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని, వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయం కాదని హరీష్ రావు సూచించారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని, మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధనలు ఉర్దూ పాఠశాలలో ఆకట్టుకున్న వార్షికోత్సవ వేడుకలు ఊట్కూర్,
గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర
గ్రామాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం
అంతరిక్షంలో అరుదైన దృశ్యాలు తొలిసారిగా భూ అస్తమయం! #Artemis2 #Space #NASA #Moon #Eclipse #Astronomy
Amaravathi : అమరావతి పనుల పురోగతిపై సమీక్ష
అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు
Hastinapuram | ముగ్గురు మృతి.. Hastinapuram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Iran - America War : ఇరాన్ - అమెరికా చర్చలు సఫలమవుతాయా? ట్రంప్ ఏమంటున్నారు?
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణపై ఒప్పందానికి వచ్చినట్లు ప్రకటించాయి.
Nani’s Mass Anthem Aaya Sher Fastest 100 M Milestone
Natural Star Nani’s upcoming mass period drama The Paradise is gearing up for its theatrical release on August 21st. The film, directed by Srikanth Odela, has been in the spotlight ever since the glimpse was released. But the first single Aaya Sher has further intensified the buzz. The number has now smashed a remarkable milestone […] The post Nani’s Mass Anthem Aaya Sher Fastest 100 M Milestone appeared first on Telugu360 .
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి..
భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి.. దర్శి, ఆంధ్రప్రభ : రైతులు తమ
ఇంటికి చేరగానే.. కంపెనీపై డ్రోన్ దాడి #GulfWorkers #Telangana #WarImpact #IndianWorkers
మెహదీపట్నంలో గరిటతో కొట్టడంతో బాలుడు మృతి
హైదరాబాద్: భాగ్యనగరంలోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకి లో నైస్ జ్యూస్ సెంటర్ లో ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. నైస్ జ్యూస్ సెంటర్ లో బీహార్ కు చెందిన మోఫిల్ (19), దుర్వేశ్ (16) పని చేస్తున్నారు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన మోఫిల్ ఒక గరిట తీసుకొని దుర్వేశ్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.
టిప్పర్లకు అనుమతి లేదు.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
Peddi Team Holding Talks with Netflix
It is almost official that Ram Charan’s upcoming film Peddi will not hit the screens as per the plan on April 30th. The team will announce the news about the postponement soon so that other Telugu films can utilize the long weekend of May day and plan a proper summer release. But what is stopping […] The post Peddi Team Holding Talks with Netflix appeared first on Telugu360 .
యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ
తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం మొజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే… పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం’ […] The post యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ appeared first on Visalaandhra .
Telangana : కల్యాణ మస్తుకి అర్హతలివే.. తులం బంగారం.. లక్ష నగదు ఎవరికో తెలుసా?
తెలంగాణలో కల్యాణమస్తు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది
ఏకలవ్య హాస్టల్ పై ఎమ్మార్వో బాలయ్య అకస్మిక తనిఖీ.
మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం.. ఏప్రిల్ 7 (జనం సాక్షి ) : ఇందల్వాయిఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్ను …
Chandrababu : రేపు వేమూరు నియోజకవర్గానికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు
Telangana : రైతులకు గుడ్ న్యూస్.. ధాన్యం కొంటాం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
Telangana : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
ఎన్నికల బరిలో సంపన్నురాలు లీమారోస్
లాల్గుడి అన్నాడీఎంకే అభ్యర్ధి కుటుంబ ఆస్తుల విలువ రూ.ఆరు వేల కోట్లు ఆర్కేనగర్ (చెన్నై): రాజకీయాలు చాలా ప్రియం అవుతున్నాయి. సామాన్యులు అందుకోలేనంత స్థాయికి చేరాయి. దేశంలోని రాజకీయ పార్టీలు ధనవంతులవైపే మొగ్గు చూపుతున్నాయి. బయటకి చెప్పకపోయినా నీ ఆస్థి ఎంత, నీవెంత ఖర్చు చేయగలవు అనే అంటున్నాయి దాదాపు అన్ని పార్టీలు… ఒక్క వామపక్ష పార్టీలు తప్పా. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్లు, సంపన్నులే రాజకీయాల్లోకి వస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి […] The post ఎన్నికల బరిలో సంపన్నురాలు లీమారోస్ appeared first on Visalaandhra .
గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్
గచ్చిబౌలిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది
ఐ ద్వారా సృష్టించిన వీడియోను చిరుత ట్రైన్ లో నిద్రపోతున్న వారిపై దాడి చేసిందంటూ
“మీ అందరికీ అందమైన అల్లుడిని తీసుకొచ్చాను” రష్మిక #RashmikaMandanna #VijayDeverakonda
తమిళనాడులో అత్యంత సంపన్న అభ్యర్థి ఎవరంటే?
తమిళనాడులో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది
గ్యాస్ దొంగతనం.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆర్ వీఎస్ కాంప్లెక్స్
Road Accident : మద్యం తాగి.. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాడుగా?
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
10 Point Iran Plan : ఇరాన్ 10 కమాండ్మెంట్స్ Andhra Prabha News
10 Point Iran Plan : ఇరాన్ 10 కమాండ్మెంట్స్ Andhra Prabha
బేగంపేటలో పైలట్ శిక్షణ విద్యార్థినిపై సహోద్యోగి అత్యాచారం
హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. పైలట్ శిక్షణ విద్యార్ధినిపై సహోద్యోగి అత్యాచారం చేశాడు. కేరళకు చెందిన యువకుడు పైలట్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. అదే విభాగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అతడు అత్యాచారం చేశాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Last Minute Delays: Not a Trend, a Big Mess
Several Telugu films are failing to meet the deadlines and the release plans are delayed. This has been disrupting the financial planning of the producers. The audience have observed a new trend of director and the music composer missing at the pre-release events. This is because of the last minute corrections that are taking place. […] The post Last Minute Delays: Not a Trend, a Big Mess appeared first on Telugu360 .
సెల్ ఫోన్ కొనాలనుకుంటే.. షాక్..
సెల్ ఫోన్ కొనాలనుకుంటే.. షాక్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సెల్ఫోన్ కొనుగోలు
మైలార్దేవ్పల్లిలో అక్రమ ఆహార తయారీ బట్టబయలు #telugupost #illegalfoodunit #telugupost #hfast
Summer Effect : వానలు ఆగిన తర్వాత చుక్కలు కనపడతాయట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఫోన్ మాట్లాడుతూ దొంగతనం... రైతు వద్ద రూ. ఐదు లక్షలు ఎత్తుకెళ్లాడు.... వీడియో వైరల్
అమరావతి: ఓ రైతు వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు దొంగలించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో జరిగింది. ఓ రైతు ఐదు లక్షలు రూపాయలు అప్పుగా తీసుకొని స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. జొన్నలగడ్డ బైపాస్ వద్ద స్కూటీని ఆపి ఉల్లిగడ్డలు కొనడానికి షాపుకు వెళ్లాడు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటించాడు. అనంతరం స్కూటీ డిక్కీ ఓపెన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
8thApril 2026 |తిరుమల సమాచారం..
8thApril 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : “ఓం నమో
YSRCP : నేడు తాడేపల్లిగూడెం నేతలతో జగన్
వైఎస్ జగన్ నేడు తాడేపల్లి గూడెం నియోజకవర్గం నేతలతో సమావేశం కానున్నారు
శ్రద్ధా పాటిల్.. విజయగాథ.. కృష్ణ, ఆంధ్రప్రభ : కృష్ణ మండలానికి చెందిన ప్రముఖ
Gold Prices Today : బంగారు కొనేవారికి బిగ్ న్యూస్... ఇప్పుడే కొనేయండి
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
అలా చేస్తే.. చర్యలు తప్పవు.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : అంబులెన్స్ డ్రైవర్లు రోగుల
ఉల్లిపాయల కోసం ఆగి.. రూ. 5 లక్షలు పోగొట్టుకున్న రైతు! #Palnadu#OnionMarket#ScootyTheft#CCTVFootage
OTT Options for the Weekend: No Telugu Releases
Like every weekend, a number of international and local titles are available for streaming in the digital space. For the Indian audience, there are a lot of English options this weekend. There is no single Telugu release available while Radhika’s blockbuster Tamil film Thaai Kizhavi will stream from April 10th. A number of Tamil and […] The post OTT Options for the Weekend: No Telugu Releases appeared first on Telugu360 .
#NTRNeel: One More Clarification
NTR and Prashanth Neel’s film has always been in the news for wrong reasons. After NTR lost weight and took a long break between the schedules, rumors were all over social media that the team was not convinced with the content. Soon, the team issued a clarity on the same. Prashanth Neel is one director […] The post #NTRNeel: One More Clarification appeared first on Telugu360 .
Tirumala : తిరుమలకు వెళ్లే వారికి నేడు గుడ్ న్యూస్.. సులువు దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది
ఎంత పని చేశావు దేవుడా... ప్రేమపెళ్లి... భార్య కళ్లెదుటే భర్త మృతి
అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమజంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్యోనంగా దంపతులు నివసిస్తున్నారు. దంపతులపై విధి కన్నుకుట్టిందో ఏమో కానీ మేస్త్రీ పని చేస్తుండగా భర్త భవనం పైనుంచి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం శుకబ్రహ్మశ్రమంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కెవిబిపురం మండలం ఆదరం గ్రామానికి చెందిన వినోద్(32), మనీషా(28) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్తుండగా భర్త మేస్త్రీపని చేస్తుండగా మనీషా అతడికి సహాయకురాలిగా పని చేస్తుంది. మంగళవారం ఐదో అంతస్తు ప్లాస్లరింగ్ చేస్తుండగా మధ్యాహ్నం భోజనానికి రమ్మని భర్తకు భార్య చెప్పింది. కొంచెం మేర పూత పూస్తే పని అయిపోతుందని చెప్పారు. వినోద్ నిలబడిన కర్ర విరిగిపోవడంతో అక్కడి నుంచి అతడు కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా భార్య గుండెపగిలినట్టు అయిపోయింది. భర్త చనిపోవడంతో తల్లడిలిపోయింది.
Crude Oil Prices Drop : ధర తగ్గిందోచ్ Anshra Prabha News
Crude Oil Prices Drop : ధర తగ్గిందోచ్ Anshra Prabha News
ఈరోజు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రానున్నారు.
జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు ఎప్పుడు..?
జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలు ఎప్పుడు..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దేశ
బంజారాహిల్స్లో కుళ్లిన బిర్యానీ విక్రయం వెలుగులోకి... #BanjaraHills#LuckyBiryani#FoodSafety#
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్ అయ్యారు
Sesh Raised The Standard With Dacoit: Siddu
Team Dacoit hosted a grand pre-release celebration, with filmmakers, producers, and cine lovers in attendance. Adivi Sesh even gave a pleasant surprise by dancing on stage. Siddu Jonnalagadda recalled how he and Sesh began their journeys around the same time with Guntur Talkies and Kshanam. “It’s been three years since Sesh’s last release, and he […] The post Sesh Raised The Standard With Dacoit: Siddu appeared first on Telugu360 .
కుక్కలకు ఆహారం పెట్టొద్దు అంటున్న అధికారులు..
కుక్కలకు ఆహారం పెట్టొద్దు అంటున్న అధికారులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఢిల్లీ
వారిపై రహానే విమర్శలు చేయడం సరికాదు: సెహ్వాగ్
న్యూఢిల్లీ: కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె తీరును భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుపట్టాడు. కోల్కతా వరుస ఓటముల నేపథ్యంలో జట్టుపై విమర్శలు వస్తున్నాయని, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. అయితే దానికి భిన్నంగా కోల్కతా కెప్టెన్ రహానె మీడియాపై విమర్శలకు దిగడం సరికాదన్నాడు. జట్టు ఓటములు పాలైతే ఎవరైనా కెప్టెన్నే ప్రశ్నిస్తారన్నాడు. దానికి సారథిగా ఉన్న వ్యక్తి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నాడు. కానీ రహానె మాత్రం సమాధానం ఇవ్వకుండా వారిపై విమర్శలకు దిగడం మంచి సంప్రదాయం కాదన్నాడు. రహానె ఇలాంటి వాటికి స్వస్తి పలికి బ్యాటింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాలని సెహ్వాగ్ హితవు పలికాడు.
BSNL : బీఎస్ఎన్ఎల్ బిగ్ ఆఫర్.. రూపాయికే అన్నీ
బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్ల కోసం అదిరిపోయే ' ఫ్రీడమ్ ప్లాన్' ను మళ్లీ ప్రవేశపెట్టింది.
నేడు గుజరాత్తో పోరు న్యూఢిల్లీ: వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన గుజరాత్కు ఈ పోరు సవాల్గా మారింది. కనీసం ఇందులోనైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగానే ఉన్నా గుజరాత్కు వరుస ఓటములు తప్పడం లేదు. ఈసారి మాత్రం పరాజయాలకు పుల్స్టాప్ పెట్టి తొలి విజయం అందుకోవాలని తహతహలాడుతోంది. జోస్ బట్లర్, సాయి సుదర్శన్, తాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, రబడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. అయితే సమష్టిగా రాణించడంలో విఫలం అవుతుండడం జట్టుకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్లో ఆ లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఢిల్లీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. సమీర్ రిజ్వీ అద్భుత ఫామ్లో ఢిల్లీకి అతి పెద్ద ఊరటగా చెప్పాలి. వరుసగా రెండు మ్యాచుల్లోనూ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రిజ్వీ మరోసారి చెలరేగితే ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం సాధించడం కష్టమేమీ కాదు. కెఎల్ రాహుల్, పాథుమ్ నిసాంకా, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, నితీశ్ రాణా, కెప్టెన్ అక్షర్ పటేల్ తదితరులతో ఢిల్లీ బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే మరో విజయం ఖాయమని చెప్పాలి.
IPL 2026 : ముంబయి కుప్ప కూలింది.. రాజస్థాన్ కే విజయం వరించింది
ముంబయికి వరస ఓటములు తప్పడం లేదు. రాజస్థాన్ రాయల్స్ కు విజయం వరసగా లభిస్తుంది
మన తెలంగాణ/క్రీడా విభాగం: టి20 ప్రపంచకప్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో భారత స్టార్ ఆటగాడు సంజు శాంసన్పై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. రాజస్థాన్ను వదిలి సిఎస్కె మారిన సంజుపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. తమ అభిమాన ఆటగాడు శాంసన్ ఐపిఎల్లో మెరుపులు మెరిపించడం ఖాయమని భావించారు. కానీ శాంసన్ మాత్రం తన మార్క్ బ్యాటింగ్తో మళ్లీ తెలిపోయాడు. చెన్నై తరఫున ఆడిన మూడు మ్యాచుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా 6,7,9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా డబుల్ డిజిట్ స్కోరును అందుకోలేక పోయాడు. దీంతో శాంసన్పై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. అతని బ్యాటింగ్ తీరును విశ్లేషకులు తప్పుపడుతున్నారు. భారీ నమ్మకంతో తనను జట్టులోకి తీసుకున్న సిఎస్కె యజమాన్యానికి సంజు న్యాయం చేయలేక పోతున్నాడని విమర్శిస్తున్నారు. ప్రపంచ క్రికెట్లోనే మరే ఆటగాడికి కూడా సంజు లభించినన్ని అవకాశాలు లభించలేదని గుర్తు చేస్తున్నారు. అతను మాత్రం అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐపిఎల్లో రాణించడం ద్వారా రానున్న రోజుల్లో టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకుంటాడని భావిస్తే అతను మాత్రం పేలవమైన బ్యాటింగ్తో నిరాశే మిగిల్చాడు. మిగిలిన మ్యాచుల్లోనైనా రాణిస్తాడా లేదా అనేది సందేహమే. ఒక వేళ మరో రెండు మ్యాచుల్లో విఫలమైతే మాత్రం తుది జట్టులో చోటు దక్కించుకోవడం కూడా కష్టమేనని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
యశస్వి, వైభవ్ విశ్వరూపం.... రాజస్థాన్ గెలుపు
గౌహతి: ఐపిఎల్ లో ముంబయి ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాదించింది. ఎంఐపై ఆర్ఆర్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 151 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ముందు ఉంచింది. కానీ ముంబయి బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలం కావడంతో 11 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. ముంబయి బ్యాట్స్ మెన్లలలో నమన్ ధిర్(25), రూథర్ పోర్డ్(25), తిలక్ వర్మ(14) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. వర్షం వల్ల మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు విధ్వంసక ఆరంభాన్ని అందించారు. ఇద్దరు తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకు పడ్డారు. పోటీ పడి ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించారు. ఈ క్రమంలో 13 బంతుల్లోనే 50 పరుగులను జోడించి ఐపిఎల్లో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఐపిఎల్ చరిత్రలో ఇదే అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది. చెలరేగి ఆడిన వైభవ్ 14 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, ఒక ఫోర్తో 39 పరుగులు చేశాడు. ఇక సునామీ ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ 32 బంతుల్లోనే 4 సిక్సర్లు, 10 ఫోర్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ రియాన్ పరాగ్ (20) కూడా వేగంగా ఆడడంతో రాజస్థాన్ భారీ స్కోరును నమోదు చేసింది. 32 బంతుల్లో 77 పరుగులు చేసిన జైశ్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Israel - Iran - America War : కాల్పుల విరమణకు అంగీకారం..చర్చలకు సిద్ధం
రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించింది.
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గండ్ర పరామర్శ.. చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల ప్రెస్
సేవ చేస్తున్న చేతులకు “శిక్ష”లా.. బాధ్యతలా..?
సేవ చేస్తున్న చేతులకు “శిక్ష”లా.. బాధ్యతలా..? పెద్దవంగర, ఆంధ్రప్రభ : సిబ్బంది కొరతతో
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ లో ఏ మూలకైనా వెళ్లి తాము అమలు చేస్తు న్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప రిశీలించవచ్చని, తెలంగాణ అభివృద్ధిపై వి జయన్తో ఎప్పుడంటే అప్పుడు చర్చకు సి ద్ధమని కేరళం సిఎం పినరయి విజయన్ స హా ఎల్డీఎఫ్ నేతలకు సిఎం రేవంత్రెడ్డి సవా ల్ విసిరారు. ఈ ఎన్నికలు కేరళం, తెలంగా ణ మధ్య కాదని, యూడిఎఫ్, ఎల్డీఎఫ్ల మ ధ్య జరుగుతున్నాయని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కేరళ సిఎం పినరయి విజయన్కు రాసిన లేఖపై తెలంగాణ సిఎం రేవం త్రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధాని మోడీ, కేరళం సిఎం విజయన్ల మధ్య ఒ ప్పందం ఉందని, తెలంగాణలో ప్రజలు కె సిఆర్ను ఎలా మార్చారో కేరళంలో విజయన్ను కూడా అలా మారుస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. పినరయి విజయన్ స్నేహితుడు కెసిఆర్ 2023, -24 ముందు వరకు తెలంగాణలో అధికారంలో ఉండేవారని, అప్పుడు తెలంగాణ పరిస్థితిని విజయన్ ప్రస్తావించా రన్నారు. తాను అప్పుడు అధికారంలో లేనని ఆ పాలనను చూసే తెలంగాణ ప్రజలు కెసిఆర్ను ఇంటికి పంపారని, ఇప్పుడు పినరయి విజయన్ వంతు వచ్చిందని రేవంత్రెడ్డి ఆరోపించారు. కేరళం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం రేవంత్రెడ్డి కోవలం, మావేలికర నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. విజయన్ రోల్ మోడల్ నరేంద్ర మోడీనా...? అనంతరం తిరువనంతపురంలో సిఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పినరయి విజయన్ పని అయిపోయిందని, మూడింట రెండొంతుల మెజార్టీతో యూడిఎఫ్ గెలుస్తుందని సిఎం రేవంత్రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పినరయి విజయన్కు రోల్ మోడల్స్ జ్యోతిబసు, సోమనాథ్ ఛటర్జీలా? లేక నరేంద్ర మోడీ, అమిత్ షానా? అని సిఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. నరేంద్ర మోడీని విజయన్ రోల్ మోడల్గా భావిస్తున్నారని, ఆయన పద్ధతులు కేరళ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సిఎం రేవంత్రెడ్డి విమర్శించారు. విజయన్ ఓ ముఖ్యమంత్రిలా కాకుండా, మరో నరేంద్ర మోడీ తరహాలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పినరయి విజయన్పై ఉన్న అవినీతి కేసుల నుంచి మోడీ ప్రభుత్వం రక్షిస్తోందని ఆయన విమర్శించారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి భాగస్వాముల మధ్య ఇటువంటి వాగ్వాదం చోటుచేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించు కుందన్నారు. కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం ఈ వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమయ్యిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేరళలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. కేరళం సిఎం పినరయి విజయన్ తన 120 నెలల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కేరళంలో సరైన అవకాశాలు లేక యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారని ఆయన ఆరోపించారు.
ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ నెంబర్1
మన తెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ ఆడిటిం గ్లో అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్ర ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ వన్గా నిలిచి, వరుసగా మూడుసార్లు దేశంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించింద ని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్రంలో ఆన్లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గు జరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటి సిఎం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్య వస్థలు అత్యంత బలంగా ఉన్నాయని డిప్యూటి సి ఎం వివరించారు. రాష్ట్రంలో ఆడిట్ శాఖ పనితీరు అధ్యయనానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి అధికారులు పూర్తిగా సహకరిస్తారని డిప్యూటి సిఎం తెలిపారు. కాగా, గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీలను సందర్శించి ఆన్లైన్ వ్యవస్థను అధ్యాయనం చేస్తున్నామని, రాష్ట్రంలో ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగుతుందని గుజరాత్ అధికారులు డిప్యూటి సిఎంకు వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆడిట్ శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : నేతల గృహ నిర్బంధం, అరెస్టులు, నిరసనలతో బిఆర్ఎస్ నేతల పరిగి పర్యటన ఉద్రిక్తంగా మారింది. పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్రావును, బిఆర్ఎస్ నేతలను మంగళవారం పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడంతోపాటు అరెస్టులు చేశారు. ఉదయం హరీష్ రావు సహా పలువురు బిఆర్ఎస్ నాయకులను గృహనిర్భందం చేసిన పోలీసులు హరీష్ రావు బయటకి రాకుండా ఆయన నివాసం వద్ద భారీగా మొహరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పరిగి బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన హరీష్రావును అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నార్సింగి పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. ఈ క్రమంలో పోలీసులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ బిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవటంపై బిఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బిఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అదనపు బలగాలను తరలించారు. మధ్యాహ్నం హరీష్రావుతో పాటు అరెస్టు చేసిన బిఆర్ఎస్ నేతలను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ, రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేయడం దౌర్జన్యం అంటూ ధ్వజమెత్తారు. ఇది గడీల పాలన, బేడీల పాలన, నిర్బందాల పాలన అని పేర్కొన్నారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని అన్నారు. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ పోరాటం ఆగదు అని తేల్చిచెప్పారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే తమ గొంతు నొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ ఆలోచలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల పేరిట గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని హరీష్రావు ఆరోపించారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమేనా ప్రజాపాలన..? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి పరిస్థితి పిచ్చోడు చేతిలో రాయిలా అయిపోయిందని ఘాటు విమర్శలు చేశారు. దళిత, గిరిజన బలహీన వర్గాల భూముల మీద రేవంత్రెడ్డి దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ సొంత జిల్లాలోనే భూములకు రక్షణగా ఉండాల్సింది పోయి భక్షకులవుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వచ్చిన రెండున్నరేండ్లలో 10వేల ఎకరాల దళితుల, ఎస్టిల భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఎస్సి, ఎస్టిల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతది అన్నట్లు, రేవంత్ రెడ్డి ఆలోచనలు అన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయని విమర్శించారు. లగచర్ల, హెచ్సియు, హిల్ట్ పి, నాదర్గుల్ భూములు, తాజాగా పరిగిలో భూములు అని పేర్కొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వంతో పోరాడడానికి సిద్ధమని టిజిఈజేఏసి ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపును రూ.1500 కో ట్లకు పెంచాలని, పీఆర్సీ కమిషన్ రిపోర్టును తెప్పించి జూన్02వ తేదీ లోపు అమలు చే యాలని ఉద్యోగ సంఘాల నాయకులు ప్ర భుత్వానికి సూచించారు. ఉద్యోగులకు సం బంధించి పలు పెండింగ్ సమస్యల సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్, హైదరాబాద్ (టిజిఈజేఏసి) నాయకులు హైదరాబాద్లోని రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరు ప్రధాన డిమాండ్ల ను ఏకగ్రీవంగా ఆమోదించడంతో పాటు ప లు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా చూడాల ని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిం ది. దీంతోపాటు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు, సామూహిక నిరసన దీక్షలు చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 17వ తేదీన భోజన విరామ సమయంలో మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. మే 05వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో, ధర్నా చౌక్లో సామూహిక నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. మే 14వ తేదీలోగా సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, అడిషనల్ సెక్రటరీ జనరల్ పి.దామోదర్ రెడ్డి, చావా రవి, వంగా రవీందర్రెడ్డి, జి.సదానందం గౌడ్, మధుసూదన్ రెడ్డి, శ్యామ్, ముజీబ్ హుస్సేనీ, సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్, ఎం.చంద్రశేఖర్ గౌడ్, ఎంబి కృష్ణయాదవ్, నరేష్, వివిధ జిల్లా చైర్మన్లు, కన్వీనర్లు పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు ఇలా.. పీఆర్సీ కమిటీ ఏర్పాటు దాదాపు 30 నెలలు పూర్తయినందున ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్మెంట్తో తెలంగాణలో 2వ పిఆర్సీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.700 కోట్లు కేటాయిస్తున్నా బకాయిలు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో దానిని రూ.1500 కోట్లకు పెంచాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఈహెచ్ఎస్ విధి, విధానాలను వెంటనే అమలు చేసి మే01వ తేదీ నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపిఎస్ను వెంటనే పునరుద్ధరించాలి. ఉద్యోగుల సాధారణ బదిలీలను వెంటనే చేపట్టాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 5 గ్రామాలను గతంలో ఎపిలో కలిపిన వాటిని తిరిగి మళ్లీ తెలంగాణలో వాటిని విలీనం చేయాలి.
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలోని గిరిజన గూడేల ప్రజలకు భోరోసా కల్పించేందుకు ప్రభుత్వం తరపున పోలీసులున్నారని తెలిపేందుకే కర్రెగుట్టల ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. మంగళవారం ములు గు జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరులోని కర్రెగుట్టలలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డీజీపీ శివధర్రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సువర్ణ, అదనపు డీజీపీ ఆపరేషన్స్ అని ల్ కుమార్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజ య్ కుమార్లతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వం దనం స్వీకరించారు. అనంతరం పోలీస్ ఔట్ పోస్ట్, ఇంటర్ ఏజెన్సీ కో ఆర్డినేషన్ సెంటర్కు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పామునూరు ప్రజల కోసం ఏర్పాటుచేసిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్నాక గిరిజన ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. వెంకటాపురం మండలం ముర్మూరులోని రాష్ట్ర రహదారి కలుపుకొని పామునూరు దాకా మొదటి దశ 8.07 కి.మీ. రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పామునూరు నుంచి తలపాల గుండా డోలి వరకు రెండవ దశ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, రోడ్డు నిర్మాణం జరిగినట్లయితే తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను కలుపుతూ రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం పామునూరులో 7 కుటుంబాలు, 22 మంది సభ్యులు జీవనం కొనసాగిస్తున్నారని వారికి సీఆర్పీఎఫ్ పోలీసులు భరోసా కల్పిస్తున్నారన్నారు. రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ సమన్వయంతో కర్రెగుట్టల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. ఉద్యమంలో మరో ఆరుగురు నక్సల్స్ నక్సల్స్ విముక్తి ప్రాంతంగా తెలంగాణ ఏర్పడిందని, ఆపరేషన్ కగార్లో భాగంగా తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోగా ఇంకా ఆరుగురు నక్సల్స్ మిగిలి ఉన్నారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఆరోగ్య సమస్యల కారణంగా బయటికి రావడం లేదన్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ.. కర్రెగుట్టల ప్రాంతంలో జలపాతం, టూరిజం ప్రదేశాలున్నాయని వాటిని ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తామన్నారు. డీజీపీ రాక సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్రామ్ నాథన్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్బీ ఐజీ సుమతి, కాళేశ్వరం సీసీఎఫ్ ప్రభాకర్, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్, పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.
కాళేశ్వరం నివేదికపై నేడు హైకోర్టు తీర్పు
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై రా ష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. పిసి ఘోస్ కమిషన్ నివేదిక ను సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సిఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వేరువేరుగా హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, సదరు క మిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని, నివేదికను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్లు, ప్రభుత్వం తరుపు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు పరిగణలోకి తీసుకుని తుది తీర్పును వాయిదా వేసింది. ఈ క్రమంలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించబోతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా, పి సి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఒకవేళ కోర్టు నివేదికను సమర్థిస్తే పిటిషనర్లకు ఇబ్బందులు తప్పవు. ఒ కవేళ నివేదికలో లోపాలు ఉన్నాయని కోర్టు భావిస్తే, అది విచారణ ప్రక్రియ, త దుపరి చర్యలకు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఈ క్రమంలో నేడు వెలువడనున్న తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక భవితవ్యాన్ని, దీనితో సంబంధం ఉన్న కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
బుధవారం రాశి ఫలాలు (08-04-2026)
మేషం స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. వృషభం చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. మిధునం ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. కర్కాటకం వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. సింహం నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కన్య అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు. తుల నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి. వృశ్చికం ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనస్సు సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. మకరం ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. కుంభం నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. మీనం ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.
ఆర్టెమిస్ 2 మిషన్లో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన వ్యోమగాములు తిరిగి భూమి వైపు తమ ప్రయాణం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే చంద్రుని అవతలి వైపు నుంచి వ్యోమగాములు తీసిన భూమి ఫోటోను నాసా విడుదల చేసింది. తిరుగు ప్రయాణంలో మిషన్ కమాండర్ రీడ్ వైస్మాన్ ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ జాబిల్లి అవతలి వైపు నుంచి తీసిన మొదటి భూమి ఫోటో ఇది ” అని పేర్కొంది. ఈ యాత్రలో భాగస్వాములైన ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడా వాసి, చందమామపై కాలు పెట్టకుండా సుదూరం నుంచే జాబిల్లిని చుట్టి వస్తుండడం విశేషం. ఈ వ్యోమగాములు సూర్యగ్రహణాన్ని వీక్షించారు. చంద్రుడికి అతి సమీపం నుంచి సూర్యగ్రహణాన్ని వీక్షించడం చరిత్రలో ఇదే మొదటిసారి. అలాగే చంద్రుడి భ్రమణ సమయంలో అనూహ్యమైన సూర్యాస్తమయాన్ని వీక్షించారు. అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలను ఫోటో తీశారు. భూమి, మెర్యూరీ, వీనస్,మార్స్, శని గ్రహాల ఫోటో తీశారు. అనేక శాస్త్రీయ పరిశోధనలు చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు చంద్రుడి ఉపరితలాన్ని వ్యోమగాములు పరిశీలించ గలిగారు. కొత్తగా రెండు అగాధాలను గుర్తించారు. వాటికి గతంలో వెళ్లిన స్పేస్క్రాఫ్ట్ ఇంటిగ్రిటీ పేరును ఒకదానికి, కారల్ అని మరో దానికి పేరు పెట్టారు. కమాండర్ రీడ్వైజ్మాన్ భార్య కారల్ ఇటీవల క్యాన్సర్తో మృతి చెందింది. అందుకే ఆమె పేరు పెట్టారు. వీరు 10న భూమిపై ల్యాండ్ అవుతారు.
40 Dead Iran Us Israel War : అడ్వాన్స్ వార్ Andhra prabha News
40 Dead Iran Us Israel War : అడ్వాన్స్ వార్ Andhra
దేశ భక్తి, పౌరుల బాధ్యత, విలువల గురించి కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించిన “ధురంధర్-2” సినిమాను దేశంలోని ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ధురంధర్- సినిమాను మంగళవారం రాంచందర్ రావు తన పార్టీ కార్యవర్గంతో పాటు ముఖ్య నాయకులు, మీడియా ప్రతినిధులతో కలిసి చూశా రు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ సౌజన్యంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓడియన్ మల్టీప్లెక్స్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనకు పార్టీ నాయకు లు గౌతం రావు, చంద్రశేఖర్, ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, మాజీ మేయర్ కార్తీక రెడ్డి, మీడియా సె ల్ డాక్టర్ స్వాతి తదితరులు హాజరయ్యారు. చిత్ర ప్రదర్శ న అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడు తూ మన దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో పోరాడే సై నికులే కాకుండా, గూఢచారులు కూడా ఎంతటి త్యాగా లు చేస్తారో ఈ సినిమాలోని అనేక సన్నివేశాలు స్పష్టంగా ప్రతిబింబించించాయని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో భారత గూఢచారులు దేశ సమగ్రత, భద్రత కోసం పనిచేస్తూ, శతృ దేశాల కుట్రలను వెలికి తీసే విధంగా సేవలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా దేశభక్తి మాత్రమే కాదు, దేశ రక్షణపై బాధ్యతను కూడా పెంపొందిస్తుందన్నారు. ప్రత్యేకంగా, ఈ చిత్రంలో డీ-మానిటైజేషన్ (నోట్ల రద్దు) వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించడమే కాకుండా, అ ప్పటి నిర్ణయం ఎంత సరైనదో మళ్లీ నిరూపించిందని ఆ యన చెప్పారు. పాకిస్తాన్ నుంచి భారీ స్థాయిలో నకిలీ నో ట్లను పంపించి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలనే కుట్రలను, అలాగే చిన్న పిల్లలను దుర్వినియోగం చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించాలనే ప్రయత్నాలను ఈ సిని మా బలంగా ప్రతిబింబించిందని ఆయన తెలిపారు.
లిబియా తీరంలో పడవ మునిగి 80 మందికి పైగా గల్లంతు
లిబియా తీర ప్రాంతం నుంచి బయలుదేరిన ఓ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోవడంతో 80 మందికిపైగా వలసదారులు గల్లంతైనట్లు ఐక్యరాజ్య సమితి వలస సంస్థ (ఐఓఎం) మంగళవారం తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తర పశ్చిమ లిబియాలోని తజౌరా పట్టణం నుంచి సుమారు 120 మంది ప్రయాణికులతో ఈ పడవ బయలుదేరింది. వాతావరణ పరిస్థితులు బాలేకపోవడంతో పడవలోకి నీరు చేరడంతో అది మునిగిపోయినట్లు ఐఓఎం పేర్కొంది. సంఘటన అనంతరం ఒక వాణిజ్య నౌక, టగ్బోట్ కలిసి 32 మందిని రక్షించగా, ఇటలీ తీర రక్షక దళం వారిని దక్షిణ ఇటలీలోని లాంపెడూసా దీవికి తరలించింది. లిబియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుంచి యుద్ధం, పేదరికం నుంచి తప్పించుకునే వలసదారులకు ప్రధాన మార్గంగా మారింది. ఈ ఘటనకు వారం రోజుల ముందే, లాంపెడూసా సమీపంలో మరో పడవను వెలికి తీసింది ఇటలీ తీరరక్షక దళం. ఈ ఘటనలో 58 మందిని రక్షించింది. ఈ ప్రమాదంలో19 మంది చనిపోయారు. మధ్యధరా సముద్రం ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి యూరప్కు చేరే ప్రయత్నంలో లాంపెడూసా దీవి ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంది. ఈ ప్రమాదకర ప్రయాణంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ముఖ్యంగా ట్యునీషియా, లిబియా తీరాల నుంచి బయలుదేరే చిన్న పడవలే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికల కేసులు కొట్టేయాలని హైకోర్టులో సిఎం పిటిషన్
ఉప ఎన్నిక సందర్భంగా తనపై నమోదయిన కేసులు కొట్టేయాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడు చర్ల, మఠంపల్లి, పాలకీడు, హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తనపై నమోదయిన కేసులు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారులకు, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను ఈ నెల 21వ తేదీన చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య : కెటిఆర్
బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర నేతల అరెస్టులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి,మెతుకు ఆనంద్, ఇతర నేతలను అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుండి 1200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలీ పేదల భూముల పైన పడిందని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఆరు గ్యారంటీలు 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ సర్కార్, భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోందని, కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బిఆర్ఎస్ నాయకులకు కొత్త కాదు అని, ఉద్యమ కాలం నుండే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని అన్నారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా, బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

33 C