జహీరాబాద్ టౌన్, నవంబర్ 19( జనం సాక్షి) మున్సిపల్ అధికారుల చేతివాటం వివక్ష చూపుతున్న పోలీస్ …
Will Varanasi Release as per the Plan?
SSMB29 named as GlobeTrotter is titled as Varanasi, a forest adventure packed with action and has a devotional touch. Superstar Mahesh Babu will be seen as Lord Rama and there are a lot of theories about the plot of this Rajamouli directorial. Though the makers haven’t announced the release date, the film’s music composer MM […] The post Will Varanasi Release as per the Plan? appeared first on Telugu360 .
CM Revanth |సొంతింటి కలను సాకారం…
CM Revanth | సొంతింటి కలను సాకారం… CM Revanth | జుక్కల్(కామారెడ్డి)
వ్లాగర్గా మారిన భారత కెప్టెన్.. ఆసక్తికర వీడియో
టీం ఇండియా టి-20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. యూట్యూబ్ వ్లాగర్గా మారిపోయాడు. ఇటీవలే టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆతిథ్య దేశంతో ఆడి టీ-20 సిరీస్ని భారత్ కైవసం చేసుకుంది. అయితే సూర్య ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లే ప్రయాణాన్ని మొత్తం ఓ వ్లాగ్గా చిత్రీకరించి తన ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో తిలక్ వర్మ, శివమ్ దూబె, జస్ప్రీత్ బుమ్రలు కనిపించారు. ఎయిర్పోర్టులో బుమ్రాని.. ‘సర్ జస్ప్రీత్ బుమ్రా’ అంటూ పిలిచాడు. స్కై.. స్కై ట్రైన్లో ప్రయాణించబోతున్నాడంటూ సరదాగా అన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో చేసిన కొన్ని ప్రాక్టీస్ క్లిప్ను.. చివరిగా తిలక్ వర్మ బర్త్డేకు సంబంధించిన కేక్ కట్టింగ్ దృశ్యాలను జత చేశాడు.
Banks | ఘనంగా జయంతి వేడుకలు … Banks | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ
COLLECTOR|టీచరమ్మగా మారిన కలెక్టర్
అంగన్వాడీలో పిల్లలకు పాఠాలు బోధించిన రాజకుమారి గణియా COLLECTOR| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Garibi Hatao |ఆమె పరిపాలన ఎప్పటికీ ఆదర్శం..
Garibi Hatao | ఆమె పరిపాలన ఎప్పటికీ ఆదర్శం.. Garibi Hatao |
ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పేదల అభ్యున్నతికి, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, …
నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ
వనపర్తి బ్యూరో నవంబర్19 జనంసాక్షి ఇందిరా గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలి ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు వనపర్తి …
Jhansi Lakshmibai |ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
Jhansi Lakshmibai | మక్తల్, ఆంధ్రప్రభ : 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో
MLA |చిత్రపటానికి పూలమాలలు..
MLA | చిత్రపటానికి పూలమాలలు.. MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారతదేశ
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
సదాశివపేట నవంబర్19(జనం సాక్షి)పెద్దాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రభాకర్ భార్య ఇటీవల మృతి చెందగా, మృతురాలి …
సంగారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి…
సంగారెడ్డి, నవంబర్ 19( జనం సాక్షి) సంగారెడ్డిపట్టణంలో స్ధానిక ఐబీ ఎదుట దేశ …
CPI |పత్తి కొనుగోళ్లపై కొర్రీలు ఎత్తివేయాలి
CPI | పత్తి కొనుగోళ్లపైకొర్రీలు ఎత్తివేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్
AI Based |ఉద్యోగులు మీ ఆరోగ్యం పైలం..
AI Based | ఉద్యోగులు మీ ఆరోగ్యం పైలం.. AI Based |
Video: Premante Movie Director Navaneeth Sriram Exclusive Interview
The post Video: Premante Movie Director Navaneeth Sriram Exclusive Interview appeared first on Telugu360 .
Andhra Prdesh : చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
Bhupalpally |నిరుపేదల స్వంత ఇంటి ‘కల సాకారం’
Bhupalpally | నిరుపేదల స్వంత ఇంటి ‘కల సాకారం’ భాస్కర్ గడ్డ లో
Sri Sathya Sai Baba’s 100th Year: Modi Unveils Coin, Stamps at Mega Celebration
The spiritual town of Puttaparthi witnessed a spectacular celebration on Wednesday as Prime Minister Narendra Modi joined thousands of devotees for the centenary events of Sri Sathya Sai Baba. Modi arrived at Puttaparthi airport, where Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan welcomed him. From there, the Prime Minister […] The post Sri Sathya Sai Baba’s 100th Year: Modi Unveils Coin, Stamps at Mega Celebration appeared first on Telugu360 .
Kalavakuntla Kavitha : తుమ్మలపై కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు
Jangaon | సమస్యల సాధన కోసం.. Jangaon, జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి :
BHADRACHALAM |ఏడు కిలోల చక్కెర పొంగలి రూ.400
BHADRACHALAM | ఏడు కిలోల చక్కెర పొంగలి రూ.400 BHADRACHALAM | భద్రాచలంలో
Hyderabad |ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?
Hyderabad | ఆత్మహత్యకు గల కారణం ఏమిటి? Hyderabad | పినపాక, ఆంధ్రప్రభ
9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం #Puttaparthi #SaiCentenary #PMModi #AndhraPradesh #Festivals
Breaking : మోస్ట్ వాంటెడ్ టెక్ శంకర్ మృతి... మరో భారీ ఎన్ కౌంటర్
అల్లూరి సీతారామ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
27న రెండవ ప్రాకార నిర్మాణానికి శంకుస్థాపన
గుంటూరు, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో
Bheemgal | 21నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు
Bheemgal | 21నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు Bheemgal | భీంగల్ టౌన్,
Indira | ఘనంగా జయంతి.. Indira, మునుగోడు, ఆంధ్రప్రభ : దివంగత ప్రధానమంత్రి
వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు
నవంబర్ 19 (జనం సాక్షి): రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ …
HOSTEL | కురవి, ఆంధ్రప్రభ : శీతాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన
Puttaparthi : భక్తులతో కిటకిటలాడుతున్న పుట్టపర్తి
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.
ఎన్కౌంటర్ భయం ఉన్న మావోయిస్టులు లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులపై ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఉదయం అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో ప్రాంతంలో ఉన్న జియ్యమ్మవలసలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు.మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని మహేశ్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. ఆపరేషన్ […] The post ఎన్కౌంటర్ భయం ఉన్న మావోయిస్టులు లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర appeared first on Visalaandhra .
టేక్మాల్, నవంబర్ 18(జనంసాక్షి):మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ …
Nellikuduru |అనుమానాస్పద స్థితిలో….
Nellikuduru | అనుమానాస్పద స్థితిలో…. Nellikuduru | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు
Chittoor | 1 రోజులోనే.. 9 గ్రామాల్లో..
Chittoor | 1 రోజులోనే.. 9 గ్రామాల్లో.. Chittoor, విజయపురం, ఆంధ్రప్రభ :
రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …
మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి : మహేష్ చంద్ర లడ్డా
అమరావతి: మారేడుమిల్లి పరిధిలో బిఎం వలసలో కాల్పులు కలకలం రేపింది. ఎవొబిలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మంగళవారం ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, స్పెషల్ జోనల్ సభ్యులు, మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్ జీ, జ్యోగరావు, అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ ఎడిజి లడ్డా ఎన్ కౌంటర్ ధ్రువీకరించారు. మారేడుమిల్లి ఘటనాస్థలికి 5కి.మి. దూరంలో ఎన్ కౌంటర్ జరిగిందని ఇంటెలిజెన్స్ ఎడిజి లడ్డా ఎన్ కౌంటర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం కూడా ఏజెన్సీలో కాల్పులు జరిగాయని అన్నారు. ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఎన్ కౌంటర్ లో 6 నుంచి 7 మంది చనిపోయారని, హిడ్మా లేఖ గురించి తమకు తెలియదని చెప్పారు. ఛత్తీస్ గఢ్ నుంచి ఎపికి రావాలని మావోయిస్టుల యత్నమని, వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని.. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలియజేశారు. నవంబరు 17న కీలక ఆపరేషన్ చేపట్టామని, మంగళవారం మారేడుమిల్లి హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారని అన్నారు. ఎన్టిఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, ఎక్కడా ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి అయ్యిందని మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం అని.. పోలీసులు ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారని కొనియాడారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ అంశం మెరుగ్గా పని చేసిందని, తమకు ముందే సమాచారం అందడంతో వారిపై నిఘా పెట్టామని అన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను గమనించామని, ఒకేసారి అంచనా వేసి ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ లో ఇటీవల కొంతమంది లొంగిపోయారని, కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, మావోయిస్టుల కదలికలపై సమాచారం లేదని అన్నారు. హిడ్మా పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు.
గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 19 (జనం సాక్షి): విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్ డాక్టర్ పూనం మాలకొండయ్య గ్రంథాలయాలు …
Narendra Modi : పుట్టపర్తి ఆథ్యాత్మిక భూమి : ప్రధాని
సత్యసాయి బాబా ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు
ఈరోజు మెన్స్ డే మీకు తెలుసా? | International Men’s Day#TeluguPost #telugu #post #news
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మను ఎవరూ దరిదాపుల్లోకి రానివ్వడం లేదా?
వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Ram’s AKT Double Delight, Hits Like A 1000 Wala
Energetic Star Ram Pothineni is gearing up for the release of his unique entertainer Andhra King Taluka, where he plays a movie buff who goes to great lengths to express his admiration for his favourite star. The trailer, launched yesterday at a grand event in Kurnool, delivered a double delight to fans. Packed with fresh […] The post Ram’s AKT Double Delight, Hits Like A 1000 Wala appeared first on Telugu360 .
Sachin Tendulkar : భావోద్వేగానికి గురైన సచిన టెండూల్కర్
సత్యసాయి బాబాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్నారు
ట్రంప్తో విభేదాల తర్వాత.. వైట్హౌస్ డిన్నర్లో పాల్గొన్న ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతల సంగతి తెలిసిందే.ఒక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య పెరిగిన భేధాభిప్రాయాలు వారిని మిత్రుల నుంచి ప్రత్యర్థుల దిశగా నెట్టేశాయి. ఈ తగాదాల తర్వాత మస్క్ వైట్ హౌస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్తో విభేదాలు వచ్చిన తర్వాత మస్క్ మొదటిసారి వైట్హౌస్లో అడుగుపెట్టారు. అక్కడ నిర్వహించిన విందులో ఆయన పాల్గొన్నారు. […] The post ట్రంప్తో విభేదాల తర్వాత.. వైట్హౌస్ డిన్నర్లో పాల్గొన్న ఎలాన్ మస్క్ appeared first on Visalaandhra .
MLA | పనులు వేగవంతం చేయాలి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య MLA
తప్పుడు అక్రిడేషన్తో రూ.415 కోట్లు వసూళ్లు: అల్-ఫలా యూనివర్సిటీ స్కామ్
దిల్లీ పేలుడు ఘటన తరువాత వార్తల్లో నిలుస్తున్న అల్-ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు నిర్వహించిన దర్యాప్తు పెద్ద సెన్సేషన్గా మారింది.విచారణలో భాగంగా, సరైన అక్రిడేషన్ లేని పరిస్థితుల్లోనే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మొత్తం రూ.415.10 కోట్లను ఫీజుల రూపంలో వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.ఈ మొత్తాన్ని యూనివర్సిటీ స్వచ్ఛంద విరాళాలుగా చూపించినట్లు కూడా గుర్తించినట్లు అధికారులు చెప్పారు.ఎలాంటి అధికారిక గుర్తింపు లేకపోయినా విశ్వవిద్యాలయాన్ని నడుపుతూ, విద్యార్థుల నుంచి భారీగా డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. సోదాల్లో రూ.48 […] The post తప్పుడు అక్రిడేషన్తో రూ.415 కోట్లు వసూళ్లు: అల్-ఫలా యూనివర్సిటీ స్కామ్ appeared first on Visalaandhra .
Nayanthara gets Rs 10 crore Rolls-Royce
Top South Indian actress Nayanthara celebrated her birthday yesterday and she is busy with several films. The actress is making her comeback to Telugu cinema with Megastar Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and she has Nandamuri Balakrishna’s next film directed by Gopichand Malineni announced yesterday and the shoot commences this month. Nayanthara bought a […] The post Nayanthara gets Rs 10 crore Rolls-Royce appeared first on Telugu360 .
Rana making Smart Money without Acting
Rana Daggubati hasn’t done many films as an actor but he is associated with a number of films. The Daggubati youngster has built a strong relationship with several digital giants, corporate biggies and top Bollywood producers. He is marketing himself and is getting associated with impressive projects. He is selling off the non-theatrical rights of […] The post Rana making Smart Money without Acting appeared first on Telugu360 .
Vivek Venkataswamy |ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం
Vivek Venkataswamy | ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం మంత్రి వివేక్ వెంకటస్వామి
మారేడుమిల్లిలో మరోసారి ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.బుధవారం ఉదయం భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.జరిగిన ఘర్షణలో ఏడుగురు నక్సలైట్లు చనిపోయినట్టు సమాచారం.ఈ ఘటనలో మరణించిన వారు ఛత్తీస్గఢ్కు చెందినవారిగా తెలిసింది.మృతుల్లో మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్జీ కూడా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.సంఘటన జరిగిన ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతుండగా, మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ […] The post మారేడుమిల్లిలో మరోసారి ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి appeared first on Visalaandhra .
RAYALASEEMA |రాయలసీమ పేరుకు 98 వసంతాలు
RAYALASEEMA | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నేడు రాయలసీమ (RAYALASEEMA)అనే పేరుకి
ఎస్ఐని వెంటపడి పట్టుకున్న ACB #ACB #Medak #Telangana #Corruption
PARK |పార్కుల అభివృద్ధికి కృషి చేయాలి..
PARK |పార్కుల అభివృద్ధికి కృషి చేయాలి.. చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని పార్కులను
లొంగిపోవాలనుకున్న హిడ్మా.. ఎన్కౌంటర్కు 10 రోజుల ముందే జర్నలిస్టుకు లేఖ!
భద్రత హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమంటూ మావోయిస్టు అగ్రనేత హిడ్మావెల్లడిఆయుధాలు వీడేలోపే ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మామావోయిస్ట్ పార్టీ అగ్రనేత, గెరిల్లా దాడుల వ్యూహకర్త మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడానికి కేవలం పది రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి, లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ జర్నలిస్టుకు లేఖ రాసినట్లు సమాచారం.ఈ లేఖలో హిడ్మా తన భవిష్యత్ ప్రణాళికను వివరించినట్లు తెలుస్తోంది. తమ భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా […] The post లొంగిపోవాలనుకున్న హిడ్మా.. ఎన్కౌంటర్కు 10 రోజుల ముందే జర్నలిస్టుకు లేఖ! appeared first on Visalaandhra .
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అంటే దేశంలో పత్తిని కొనుగోలు చేసి, అవసరమైన దేశాలకు ఎగుమతి చేసే కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని వాణిజ్యపరమైన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అనుసరిస్తున్న విధానం దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పత్తిరైతులకు విపత్తు తెచ్చే సంస్థగా తయారైంది. తెలంగాణలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. దీని దిగుబడి 24.70 లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట విపరీతంగా దెబ్బతింది. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు ఇప్పుడు సిసిఐ పెట్టిన నిబంధనలు దిక్కుతోచని పరిస్థితిని కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పిన సిసిఐ 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతుల నెత్తిపై పిడుగుపడింది. అదీకాక రూ. 8110 మద్దతు ధర చెల్లించాలంటే తేమ 12% మించరాదని నిబంధన విధించింది. అసలే శీతాకాలం, పైగా మంచు ప్రభావం, ఇటీవల వరకు మొంథా తుఫాన్ బీభత్సం ఈ వైపరీత్యాల కారణంగా చాలా చోట్ల పత్తి దెబ్బతింది. ఈ సమస్యలతో కుంగిపోతున్న పత్తిరైతుకు సిసిఐ నిబంధనలు నిలువునా దహించి వేస్తున్నాయి. తుఫాన్, భారీ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఎకరాకు దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకు మించి రాదని, అందువల్లనే ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు సేకరణ తగ్గించామని సిసిఐ నచ్చచెబుతోంది. గత సంవత్సరం దిగుబడిపై పదిశాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ సంవత్సరం పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లుగా నిర్ణయించినట్టు కేంద్ర జౌళిశాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ ఏం లాభం ఆ ప్రకారం కొనుగోలు చేయడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లనుంచి 11 క్వింటాళ్ల వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో జిల్లాలవారీగా వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలు సేకరించి వెంటనే కేంద్రానికి పంపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం సూచిస్తోంది. ఇదిలా ఉండగా పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా చాలా ఆలస్యంగా ఏర్పాటయ్యాయి. సిసిఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తరువాత కేంద్రం ప్రవేశపెట్టిన ‘కిపాస్ కిసాన్ స్లాట్ ’లో 24 గంటల ముందు బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ విధానం మారుమూల ప్రాంతాల్లోని దాదాపు 70 శాతం మంది రైతులకు తెలియదు. ఈ బుకింగ్ విధానంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా రైతులు వెనుదిరిగి వెళ్లిపోవలసిందే. రవాణాకు ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక అనేక నిబంధనలు, ఆంక్షలతో కొనుగోలు చేయకపోయే సరికి దిక్కుతోచక బయట ప్రైవేట్ వ్యాపారులకు లేదా దళారులకు క్వింటాల్కు రూ. 6400 వంతున అమ్ముకోవలసి వస్తోంది. అంటే క్వింటాలుకు కనీసం దక్కాల్సిన రూ. 8000 కు కేవలం రూ. 6000 మాత్రమే దక్కుతుందంటే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో జిన్నింగ్ మిల్స్ మూతపడడంతో పత్తి కొనుగోళ్లు అసలు జరగడం లేదు. ఎల్1, ఎల్2 అంటూ కేటగిరిలవారీగా జిన్నింగ్ మిల్లులను విభజించడమే జిన్నింగ్ మిల్స్ మూతపడడానికి దారితీసింది. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలు కూడా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలపై ప్రభావం చూపిస్తున్నాయని వాణిజ్యరంగాల నిపుణులు వివరిస్తున్నారు. అమెరికా పత్తి దిగుమతులపై ఉండిన 11% సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేసింది. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరగ్గా, మళ్లీ ఇప్పుడు డిసెంబర్ వరకు పొడిగించారు. ఈ కారణంగానే గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా, అడ్డంకులు లేకుండా పత్తిని కొనుగోలు చేసే కాటన్ కార్పొరేషన్ ఇప్పుడు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటానని చెబుతోందని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. గ్రామీణ జనాభాలో దాదాపు 70% మంది వ్యవసాయంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగం 15 శాతం వాటాను కలిగి ఉంది. దేశం లోని శ్రామిక శక్తిలో దాదాపు 45.5 శాతం మంది వ్యవసాయంతో ముడిపడి ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలు, అధిక రుణభారాలు, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవడం, సబ్సిడీల్లో అవినీతి, పంట వైఫల్యం, ఆర్థిక సమస్యలు ఇవన్నీ రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కారణాల వల్లనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అధ్యయనాలు వివరిస్తున్నాయి. 1995 నుంచి 2014 మధ్యకాలంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2014 నుంచి 2022 మధ్య తొమ్మిదేళ్లలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో వ్యవసాయ రంగంలో రైతులు, కార్మికులు కలిపి మొత్తం 11,290 మంది ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలోని మొత్తం ఆత్మహత్య బాధితుల్లో ఈ సంఖ్య 6.6 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు పత్తిరైతులు తమ పంట దెబ్బతినడం, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను చిన్నచూపు చూసే కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభానికి తగిన విధంగా స్పందించి నివారణ చర్యలు తీసుకోకుంటే గతంలో ఎదురయ్యే ఆత్మహత్యల భయానక పరిస్థితులు మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఒక్క ఆటోలో 23 మందిని ఎక్కించాడు #TeluguPost #telugu #post #news
పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు.విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్య కుమార్ యాదవ్ సహా పలువురు కూటమి నేతలు ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.అనంతరం, ప్రధాని […] The post పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ appeared first on Visalaandhra .
KHAMMAM |జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు
KHAMMAM | జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్
ప్రభాస్ సినిమా దర్శకుడి ఇంట్లో విషాదం
హైదరాబాద్: రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి తల్లి రమణి(60) తుదిశ్వాస విడిచారు. ఈ నెల 15వ తేదీన ఆమె మరణించారు. తాజాగా రాధాకృష్ణ సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో నాకంటూ ఓ స్థానాన్ని కల్పించావు.. నా హృదయంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చావు. నీతో ఉన్న ఇన్నాళ్లు నా జీవితంలో ఓ సెలబ్రేషన్ అమ్మ. నేను ఎప్పటికీ నిన్ను మిస్ అవుతునే ఉంటా.. మై ఫస్ట్ అవ్’’ అంటూ రాధాకృష్ణ ఇన్స్టాగ్రామ్లో తన తల్లి ఫొటోని పోస్ట్ చేశాడు. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ సందర్భంగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వద్ద సహాయకుడిగా రాధాకృష్ణ పని చేశాడు. అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, సాహసం, ఒక్కడున్నాడు తదితర చిత్రాలకు అతను పని చేశాడు. గోపిచంద్ హీరోగా నటించిన ‘జిల్’ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ప్రభాస్తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రభాస్తో హీరోగా ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత కొంతమంది హీరోలతో రాధాకృష్ణ పని చేస్తున్నాడని టాక్ వినిపించింది. కానీ, ఇప్పటివరకూ ఏ ప్రాజెక్టు కూడా పట్టాలెక్కలేదు.
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాట్సాప్లో మీసేవ సేవలు ప్రారంభం
ఇకపై వాట్సాప్లోనే ఎస్ఎస్సీ, ఇంటర్, పీజీ హాల్ టికెట్లు డౌన్లోడ్ డిజిటల్ పాలన దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన సేవలను ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సేవలు ప్రధానంగా విద్యార్థులకు సహాయపడటమే లక్ష్యంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు.ఈ సౌకర్యం ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన అకడమిక్ డాక్యుమెంట్లను సులభంగా పొందవచ్చు. […] The post తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాట్సాప్లో మీసేవ సేవలు ప్రారంభం appeared first on Visalaandhra .
IBomma Ravi :ఎగతాళి చేసినందుకు కోట్ల రూపాయలు సంపాదించి.. ఇలా దొరికిపోయాడు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Makthal |అయ్యప్ప దీక్ష చేపట్టిన 36మంది స్వాములు
Makthal | అయ్యప్ప దీక్ష చేపట్టిన 36మంది స్వాములు Makthal | మక్తల్,
భారత్ కు గ్యాంగ్ స్టర్ అన్మోల్ బిష్ణోయ్! #AnmolBishnoi #Maharashtra #SalmanKhan #Moosewala
HEALTH |104 ద్వారా మెరుగైన వైద్య సేవలు
HEALTH | ఉండి, (ఆంధ్రప్రభ) : చంద్రన్న సంచార చికిత్స కేంద్రం 104
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಯುವಕನೊಬ್ಬ ವಿಮಾನದಲ್ಲಿನ ಗಗನಸಖಿಯ ಮೇಲೆ ಕೂಗಾಡಿದ್ದಾನೆ ಸ್ಕ್ರಿಪ್ಟೆಡ್ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಯುವಕನೊಬ್ಬ ವಿಮಾನದಲ್ಲಿನ ಗಗನಸಖಿಯ ಮೇಲೆ ಕೂಗಾಡಿದ್ದಾನೆ ಸ್ಕ್ರಿಪ್ಟೆಡ್ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಟಾಟಾ ಮತ್ತು ಟೆಸ್ಲಾ ಕಂಪನಿ ಲೆವಿಟೇಟಿಂಗ್ ಶೂಗಳನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಟಾಟಾ ಮತ್ತು ಟೆಸ್ಲಾ ಕಂಪನಿ ಲೆವಿಟೇಟಿಂಗ್ ಶೂಗಳನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
Kamareddy |మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి…
Kamareddy | మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి… Kamareddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ
ప్రతి ఏటా నవంబర్19న నిర్వహించబడే ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఈసారి, అంటే 2025లో, ప్రపంచ పారిశుధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన వేగవంతమైన, స్థిరమైన చర్యల ఆవశ్యకతను మరింత బలంగా నొక్కి చెబుతోంది. 2030 నాటికి అందరికీ సురక్షితమైన పారిశుద్ధ్యాన్ని అందించాలనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం -6 వైపు ప్రపంచం ముందుకు సాగడంలో, ప్రతి పౌరుడికి మరుగుదొడ్డి సౌకర్యం అందించడం అనేది కేవలం ఒక సౌకర్యం కాదు, అది ఒక ప్రాథమిక మానవ హక్కు. భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ద్వారా గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) హోదాను సాధించినప్పటికీ, పారిశుధ్య ఉద్యమం ఇంకా చాలా మైళ్ళ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. కేవలం మరుగుదొడ్ల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిని నిరంతరంగా, సరిగ్గా వినియోగించడం, మురుగు వ్యర్థాలను సురక్షితంగా నిర్వహించడం అనే తరువాతి దశపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. సురక్షితమైన మరుగుదొడ్డి సదుపాయం వలన కలిగే ఉపయోగాలు కేవలం వ్యక్తిగత శుభ్రతకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ సామాజిక, -ఆర్థిక పురోగతికి మూలస్తంభాలుగా నిలుస్తాయి. పారిశుధ్యం మెరుగుపడడం వల్ల అతిసారం, కలరా, టైఫాయిడ్ వంటి మల-నోటి మార్గాల ద్వారా వ్యాపించే తీవ్రమైన వ్యాధులు గణనీయంగా తగ్గుతాయి. ముఖ్యంగా, ప్రతి సంవత్సరం అపరిశుభ్రత కారణంగా చిన్న పిల్లల్లో సంభవించే మరణాలను అరికట్టడంలో మరుగుదొడ్డి వినియోగం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ప్రతి సంవత్సరం 60,000 నుంచి 70,000 మంది పిల్లల ప్రాణాలు రక్షించబడుతున్నాయంటే ఈ ఉద్యమం ప్రజారోగ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. మరుగుదొడ్డి వినియోగం వలన మహిళలు, బాలికలకు ఆత్మగౌరవం, భద్రత లభిస్తాయి. బహిర్భూమికి వెళ్లవలసిన అవసరం లేకపోవడం వల్ల చీకట్లో లేదంటే ఒంటరిగా వెళ్లవలసిన భయం తొలగిపోతుంది. తద్వారా వారు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా మెరుగైన పారిశుధ్యం విద్యపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. బాలికలు ఋతుస్రావ సమయాల్లో కూడా పాఠశాలలకు వెళ్లడానికి ప్రోత్సహించబడుతారు. ఎందుకంటే వారికి పాఠశాలల్లో శుభ్రమైన, సురక్షితమైన టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. పారిశుధ్య లోపం కారణంగా అనారోగ్యం పాలై పని దినాలను కోల్పోవడం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. ప్రజల ఉత్పాదకత పెరుగుతుంది. మరుగుదొడ్ల నిర్వహణ వినియోగంలో ఇబ్బందులు భారతదేశంలో పారిశుధ్య లక్ష్యాలను పూర్తిగా చేరుకోవడానికి అతిపెద్ద సవాళ్లుగా నిలుస్తున్నాయి. మొదటి దశలో మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా జరిగినప్పటికీ, వాటిని స్థిరంగా, సరైన పద్ధతిలో ఉపయోగించడంలో సాంస్కృతిక అడ్డంకులు, అలవాట్లు అడ్డుపడుతున్నాయి. ‘ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోవడం అశుభం’ అనే మూఢనమ్మకాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. రెండవ అతిపెద్ద సవాలు ఏమిటంటే వ్యర్థాల నిర్వహణ. స్వచ్ఛ భారత్ మిషన్ దశ- 2 లో ప్రధానంగా దృష్టి సారించింది దీనిపైనే. పట్టణాల్లో సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల మానవ వ్యర్థాలు నేరుగా నీటి వనరుల్లోకి వెళ్లి వాటిని కలుషితం చేస్తున్నాయి. దేశంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలలో 30% కంటే తక్కువ మాత్రమే శుద్ధి అవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మల బురదను శుభ్రం చేయడానికి యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అనేక చోట్ల ఇంకా పారిశుధ్య కార్మికులను మ్యాన్హోళ్లలోకి పంపడం జరుగుతోంది.ఈ అమానుషమైన, ప్రమాదకరమైన పద్ధతిని పూర్తిగా నిర్మూలించకపోవడం మన పారిశుద్ధ్య ఉద్యమంపై ఒక చీకటి మరక. ముఖ్యంగా, వాతావరణ మార్పుల ప్రభావం కూడా పారిశుధ్య వ్యవస్థలపై పడుతోంది. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పల్లపు ప్రాంతాల్లోని మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంకులు పొంగి, వ్యర్థాలన్నీ ప్రజలు నివసించే ప్రాంతాల్లోకి, తాగునీటి వనరుల్లోకి చేరి నీటి కాలుష్యం, వ్యాధుల వ్యాప్తికి దారితీస్తున్నాయి. దీనికితోడు పట్టణీకరణ వేగం పెరగడంవల్ల పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య మౌలిక సదుపాయాలను విస్తరించడం, పాతబడిపోతున్న వ్యవస్థలను ఆధునీకరించడం అనేది స్థానిక సంస్థలకు ఆర్థికంగా, సాంకేతికంగా పెద్ద భారం. 2025 ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా, భారతదేశం కేవలం మరుగుదొడ్లను నిర్మించడం నుండి ‘సురక్షితంగా నిర్వహించబడే పారిశుద్ధ్యం’ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంటే, మానవ వ్యర్థాలు సేకరించబడి, రవాణా చేయబడి, శుద్ధి చేయబడి, సురక్షితంగా పారవేయబడేవరకు జరిగే ప్రక్రియ అంతా సురక్షితంగా ఉండాలి. దీని కోసం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. నీటిని తక్కువగా ఉపయోగించే ‘బయో -టాయిలెట్లు’, వికేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, గోబర్ధన్ వంటి ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా వ్యర్థాలను శక్తి వనరులుగా మార్చవచ్చు. పారిశుధ్య సేవలను అందించడంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ట్రాన్స్జెండర్ వర్గాలను భాగస్వాములను చేయడం ద్వారా వారికి ఉపాధి కల్పించడంతోపాటు, పారిశుధ్య సేవల్లో సామాజిక సమ్మిళితత్వాన్ని తీసుకురావాలి. నిధులు, ప్రభుత్వ సంకల్పంతో పాటు ప్రజాభాగస్వామ్యం అనేది ఈ ఉద్యమం విజయానికి కీలకం. ప్రతి పౌరుడు మరుగుదొడ్డిని తమ ఇంటి గౌరవంగా, కుటుంబ ఆరోగ్యానికి భరోసాగా భావించి, దానిని శుభ్రంగా ఉంచే అలవాటును పెంచుకోవాలి. అప్పుడే, భారతదేశం నిజంగా బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారి, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది. మరుగుదొడ్డి అనేది కేవలం ఒక నిర్మాణం కాదు, అది ఆరోగ్యకరమైన, ఆత్మగౌరవంతో కూడిన భవిష్యత్తుకు వేసే గట్టి పునాది. - జనక మోహన రావు దుంగ - 8247045230 ( నేడు ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం)
Narendra Modi : పుట్టపర్తిలో ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు.
Seven Maoists Killed in Fresh Encounter in Maredumilli Forests
A major encounter unfolded early Wednesday in the dense Maredumilli forest region of the Alluri Sitarama Raju district, where security forces gunned down seven Maoists. All those killed are believed to be from Chhattisgarh. Among them was a top Maoist leader known as Devji, who was said to have played a key role in several […] The post Seven Maoists Killed in Fresh Encounter in Maredumilli Forests appeared first on Telugu360 .
Market Committee|అలంపూర్ మార్కెట్లో ఆధిపత్య ‘పోరు’
Market Committee | అలంపూర్ మార్కెట్లో ఆధిపత్య ‘పోరు’ Market Committee |
Bigg Boss 9 : ఫ్యామిలీ వీక్.. అందరినీ ఏడిపించేశావు కదయ్యా?
బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ వీక్ అందరినీ అలరిస్తుంది.
మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి దళం పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కమాండర్ హిడ్మా మరణం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు. మధ్య భారతంలో దండకారణ్యం నేర్పుతున్న పాఠం మావోయిస్టులే కాదు, ఇప్పటికీ రకరకాల సూత్రీకరణలతో ఉనికిలో ఉన్న నక్సలైట్ గ్రూపులు, కమ్యూనిస్టులు, ప్రగతిశీల ఆలోచనాశీలురు కూడా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మన ఆలోచన ప్రజలగురించి అయినప్పుడు మనం సామూహిక ప్రజా అభిప్రాయం గౌరవిస్తున్నామా? లేదా! కష్టాల్లో ఉన్న ప్రజలను మార్చడానికి మనకు నచ్చిన సైద్ధాంతిక వెలుగులో మనమే వెళ్ళి సాయుధం అయ్యామా? ప్రజలలో పనిచేసే క్రమంలో అనివార్య స్థితిలో సాయుధులుగా మారామా? ఈ రెండింటిలో సమస్య ఒకటే కావచ్చును. పంథాలు మాత్రం వేర్వేరు. సారూప్యత ఆయుధం అయినప్పుడు, క్రియ కూడా ఒక్కటే అది సాయుధ చర్య, కర్త మనమే అయినా కర్మ మాత్రం ప్రజలనే విశాల జన సమూహానికి సంబంధించినది. కనుక విశాల జనసమూహం అయిన ప్రజలను వేరు పరిచేదిగా కర్మ ఏ రకంగానూ ఉండరాదు. అటు ప్రభుత్వాలు, ఇటు సమూహాలకు అది వర్తిస్తుంది. ఇది ప్రధానపాఠం. రెండు అంశాలూ ప్రజలకు సంబంధించినవే అయినా ప్రజల సంసిద్ధత, శాంతియుత జీవనం, ప్రజలు అబివృద్ధి అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన గుణపాఠం సాయుధ పోరాటానికి ఉంది. భారతీయ సాయుధ గిరిజన తిరుగుబాట్లను గమనిస్తే కోయ, గోండు, కోలాం, సంతాల్, మూండ తదితర తిరుగుబాట్లలో వాళ్ళ మనుగడ కోసం, జాతి జీవనం కోసం, జాతి అబివృద్ధి కోసం, ఆ జాతి నేతలతోనే! సాధారణ తిరుగుబాటుగా మొదలై శత్రువు దగ్గర ఆధునిక ఆయుధాలు అవసరార్థం గుంజుకొని ధైర్య సాహాసాలతో పోరాడినారు. ఓడినా వారి సమస్య ప్రపంచం దృష్టిలో పడేలా చేయగలిగారు. అడవిపై ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. అలా తిరుగుబాటులో చనిపోయిన వారిని శతాబ్దాలుగా ఆరాధ్య దైవాలుగా ప్రజలు ఆరాధిస్తున్నారు. కొమరంభీం, బిర్సాముండా, సమ్మక్క సారక్క తదితర చారిత్రిక ఉదాహరణలు ఎన్నో? అటు ప్రభుత్వం దాడులు, ఇటు నక్సల్స్ సాయుధ చర్యల మధ్య నలిగిపోయి వలస వెళ్ళిన చత్తీస్గఢ్ ప్రజల సంఖ్య లక్షకు పైగానే ఉంటుంది. లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ సూత్రీకరణ అదే ధ్రువీకరణ చేస్తుంది. జనతన సర్కార్ పాఠశాల చదువులకు, గిరిజన ప్రజలు భూములకు చట్టబద్ధత లేకపోవడం ప్రజలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వైపు చూసేలా చేసింది. ఈ దశలో మావోయిస్టులు ప్రజలకు సన్నిహితంగా నిర్ణయాలు మార్చుకొని, రహస్య పార్టీ నిర్మాణం, ప్రజాసంఘాలు నిర్మాణం చేసిఉంటే జనంలో మద్దతు లభించేది. కానీ, తాము సిద్ధాంతీకరించిన అర్థ వలస, అర్థం భూస్వామ్య స్థితి ఎన్నో ఏళ్ళ నాటి సామాజిక వ్యవస్థ? ఈనాడు అనేక సామాజిక మార్పులు సంభవించాయి. వీటిని గుర్తించకుండా సాయుధ పోరాట సైద్ధాంతిక కోణం నుండి బయటపడేందుకు ఇష్టపడకపోవడం వలన గత పదేళ్ళుగా తమను తాము కాపాడుకోవడమే మావోలకు సమస్యగా మారింది. మారిన సాంకేతిక పరిజ్ఞానం, వేగం పుంజుకున్న రవాణా సౌకర్యాలు, భౌతిక పరిస్థితి మావోయిస్టు పార్టీ ఉనికికి శత్రువుగా మారిపోయింది. పీపుల్స్ గెరిల్లా ఆర్మీ కూడా ఎక్కడా సైన్యంతో తలపడిందిలేదు. తలదాచుకునే స్థితిలోనే హిడ్మా లాంటి చీఫ్ మరణించడం దాన్నే ధ్రువీకరిస్తూ ఉంది. ఈ దశలో కీలకమైన చత్తీస్గఢ్, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బిజెపి రాజకీయంగా మావోయిస్టు పార్టీ తో ఉన్న సైద్ధాంతిక వైరం, మరోవైపు రెండు వైపులా. దీన్ని అవకాశంగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అణచివేత చర్యలు అనంతరం కఠినమైన ఆపరేషన్ కగార్ ద్వారా సైన్యాన్ని దించి తాడోపేడో తేల్చుకోవడానికి బిజెపి ప్రభుత్వం సిద్ధం అయింది. బిజెపిమావోయిస్టు పార్టీ అణచివేతలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.అర్బన్ నక్సల్స్పై కేసులు నుండి ఆపరేషన్ కగార్ వరకు అంతా పకడ్బందీ ప్రణాళికతోనే నడిపింది. సైన్యం చుట్టుముట్టిన దశలో మావోయిస్టు పార్టీ దిద్దుబాటు చర్యలేవీ సఫలం కాలేదు? చర్చలు, కాల్పుల విరమణ లాంటివి ముందుకు తెచ్చినప్పటికీ ప్రతిపాదనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే 600 మంది క్యాడర్తో పాటు కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావుతో సహా కేంద్ర కమిటీ సభ్యులు అనేక మంది చనిపోయారు. ఈ దశలో 500 మంది క్యాడర్తో సహా సాయుధ పోరాట విరమణ పేరుతో ఆయుధాలు అప్పగించి మల్లోజుల కోటేశ్వరరావు, తక్కేళ్ళపల్లి వాసుదేవరావు లాంటి కీలక నేతలు లొంగుబాటు, సాయుధ పోరాటం సమర్థించే మిగిలిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి, హిడ్మా లాంటి వారు మిగిలారు. హిడ్మా ఎన్కౌంటర్, దేవుజీ లొంగుబాటు వార్తలు నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి ప్రమాదంలో పడినట్లే? ఎన్కౌంటర్స్ అన్నీ చాలా వరకు సజీవంగా పట్టుకొని చంపినవేనన్న పౌరహక్కుల సంఘాల ఆరోపణల్లో ఎంతోకొంత నిజం లేకపోలేదు? దేశంలో అవకాశవాద, నీతిరహిత రాజకీయ వ్యవస్థ వేళ్లూనుకుంటున్న దశలో నిజాయితీ కలిగిన రాజకీయ శక్తుల అవసరం నేడు ఎంతో ఉంది. కానీ, మారిన పరిస్థితిలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడే విప్లవశక్తులు అపజయం, వెనకడుగు నష్టమే! కానీ, ప్రజల పక్షాన నిలిచే శక్తుల అర్థరహిత త్యాగాలు కూడా సరైనవి కాదు? ఏ ఉద్యమానికైనా ప్రజల సంసిద్ధత, పరిపక్వత, సామాజిక అనుకూలత ముఖ్యం. అట్లాంటి సమయంలో మార్క్సిజం వెలుగులోనే నూతన మార్గాలు అన్వేషించాలసిన పరిస్థితి నేడు ముందుకు వచ్చింది. ప్రత్యామ్నాయ రాజకీయ ఐక్యపోరాటాలు అవసరం బలపడుతున్న మదోన్మత శక్తులు వేగంగా ముందుకు తెచ్చాయి.ఈ దశలో విశాలమైన ఐక్య సంఘటనకు బదులు నేలవిడిచి సాము చేయడం కరెక్ట్ కాదేమో? ఈ దశలో ఏ రకమైన పోరాటం అయినా ప్రజలకోసమే అయినప్పుడు ప్రజలను ప్రేక్షకులుగా నిలబెట్టే త్యాగాలు అవసరమా అన్నదే నేటి ప్రధాన ప్రశ్న? - ఎన్. తిర్మల్ 9441865514
Tirumala | ముత్యపుపందిరి పై.. Tirumala, తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు
బ్యాటర్లు విఫలమైతే.. గంభీర్ ఏం చేస్తాడు: రాబిన్ ఊతప్ప
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. సఫారీలు నిర్ధేశించిన 124 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక.. 93 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఈ వైఫల్యానికి కారణమని అభిమానులు విమర్శించారు. అయితే టీం ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప గంభీర్కు మద్ధతు ఇచ్చాడు. ఆటగాళ్లు పరుగులు చేయడంలో విఫలమైతే.. దానికి గంభీర్ ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించాడు. ‘మనం కోల్కతా మ్యాచ్ ఫలితాన్ని చూసి కోచ్ గంభీర్ను తప్పుబడుతున్నాం. కానీ, బ్యాటర్లు విఫలమైతే.. గంభీర్ ఏం చేస్తాడు. గంభీర్ స్వయంగా వచ్చి మ్యాచ్ ఆడలేదు కదా. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల నుంచి 30 వేల పరుగులు చేసి రాహుల్ ద్రవిడ్ను సైతం గతంలో ఇలాగే విమర్శించారు. ఇక్కడ ఎవర్నైనా అలాగే విమర్శిస్తారని అర్థమైంది’ అని ఊతప్ప తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు. కాగా, గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ 18 టెస్ట్ మ్యాచ్లు ఆడగా.. అందులో కేవలం తొమ్మిది మ్యాచ్లు మాత్రమే గెలవడం గమనార్హం.
Kamareddy |రేపు అయ్యప్ప మహా పడిపూజ…
Kamareddy | రేపు అయ్యప్ప మహా పడిపూజ… Kamareddy | కామారెడ్డి, ఆంధ్రప్రభ
CHITTOORU LOST |చిత్తూరులో.. చతికిల
CHITTOORU LOST | చిత్తూరులో.. చతికిల చంద్రబాబుపై దాడితో.. చివరి దశ చిత్తూరు
PM Modi |పుట్టపర్తి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
PM Modi | పుట్టపర్తి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ PM Modi
Priyadarshi is one of versatile actors – Naga Chaitanya
Naga Chaitanya Akkineni and director Sekhar Kammula have attended the pre-release event of highly awaited rom-com Premante. Priyadarshi and Anandi have played leading roles in the film, directed by Navneeth Sriram and produced by Jhanvi Narang and Pushkar Ram Mohan Rao. At the event, Suma Kanakala, who is playing a prominent role in the film […] The post Priyadarshi is one of versatile actors – Naga Chaitanya appeared first on Telugu360 .
Yadadri | పాడి రైతుల ధర్నా.. Yadadri | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి
విజయవాడలో మావోయిస్టుల కలకలం #maoists #vijayawada #alur #moaistsarrest #viralvideo #latestnews
జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్లో నటిస్తున్న సినిమా కిల్లర్. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వంజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ఈ సినిమా నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్ను హైదరాబాద్లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ ఒక కొత్త తరహా కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ “సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘కిల్లర్‘ సర్ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మనాభరెడ్డి.ఎ, సీతారామ్, మనీష్ గిలాడ, విశాల్ రాజ్, చందు పాల్గొన్నారు.
Weather Report : మూడు రోజులు బయటకు రావద్దు.. గడ్డకట్టిపోతారంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Encounter |దేవ్ జీ.. అజాద్ ఖతం?
Encounter | దేవ్ జీ.. అజాద్ ఖతం? Encounter, ( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్
Telangana : ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లపై నేడు విచారణ
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ లపై నేడు విచారణ జరగనుంది
ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది
12ఎ రైల్వే కాలనీ అందరినీ థ్రిల్ చేస్తుంది
హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్గా పనిచేశారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాని అందరూ చూడాలని కోరుకుంటున్నా”అని తెలిపారు. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత నా కంటే భీమ్స్ గురించి ఎక్కువ రాస్తారు. కామాక్షి, అనిల్ పొలిమేర లాంటి సినిమా చేసి త మను తాము నిరూపించుకొని అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్యాషన్తో వర్క్ చేస్తున్నారు. ‘12ఎ రైల్వే కాలనీ’ అందరినీ థ్రిల్ చేస్తుంది”అని అన్నారు. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫ్యామిలీ అంద రూ కలిసి చూసే సినిమా ఇది అని తెలియ జేశారు. డైరెక్టర్ నాని మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక మంచి సిని మా చూశామని ఫీల్తో బయటికి వెళ్తారు. బీమ్స్ సాంగ్స్ ఇరగదీశారు”అని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఐ ఆనంద్, విజయ కనకమేడల, శ్రీనివాసా చిట్టూరి, కామాక్షి, బీమ్స్, వైవా హర్ష పాల్గొన్నారు.
Navodaya |విద్యార్థిని ఆత్మహత్య..
Navodaya | విద్యార్థిని ఆత్మహత్య.. Navodaya, మర్రిపాడు (నెల్లూరు) ఆంధ్రప్రభ : నెల్లూరు
మావోయిస్టులు ఏపీకి ఎందుకు వచ్చారంటే?
మారేడుమల్లిలో మరో ఎన్ కౌంటర్ జరిగిందని ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు
Hidma | హిడ్మాను చంపలేదు.. ఆంధ్రప్రభ, అమరావతి : ఏపీ ఏజెన్సీలో నక్సల్,

26 C