heart attack |కేంద్ర కార్యాలయంలో నంద్యాల జీవిత ఖైదీ మృతి
heart attack | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల
Pawan Kalyan : జగన్ కుడిభుజాన్ని టార్గెట్ చేసిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుట్టు బయటపెట్టారు.
Chandrababu |పెట్టుబడులకు ఏపీ సిద్ధం
Chandrababu | పెట్టుబడులకు ఏపీ సిద్ధం Chandrababu | విశాఖపట్నం, ఆంధ్రప్రభ :
Narayanpet Collector |రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషినారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ Narayanpet Collector
ఖైదీల ముందస్తు విడుదలపై 5 రాష్ట్రాలకు సుప్రీం డెడ్లైన్
ఖైదీల ముందస్తు విడుదల (రెమిషన్) విధానాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెండు నెలల్లోగా ఈ విధానాలను సంపూర్ణంగా అమలు చేయాలని గురువారం గడువు విధించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం.. బెయిల్, రెమిషన్ విధానాలకు సంబంధించిన సమస్యలపై సుమోటోగా విచారణ చేపట్టిన ఇన్ రీ పాలసీ స్ట్రాటజీ ఫర్ గ్రాంట్ […] The post ఖైదీల ముందస్తు విడుదలపై 5 రాష్ట్రాలకు సుప్రీం డెడ్లైన్ appeared first on Visalaandhra .
బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు : పొన్నం
హైదరాబాద్: ఆర్టిసి రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలనీలకు బస్సు రూట్ లు పెంచేలా అధ్యయనం చేయాలని అన్నారు. ఆర్టిసి ఉన్నతాధికారులతో పొన్నం సమీక్షా సమావేశం జరిపారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పిరియడ్ రెండేళ్లకు తగ్గించాలని, నష్టాల్లో ఉన్న డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ జరుగుతుందని తెలియజేశారు. ఆరాంఘర్ బస్సు టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చలు జరపాలని, హైదరాబాద్ కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి.. కలెక్టర్లతో నివేదిక ఇవ్వాలని అధికారులకు పొన్నం ఆదేశించారు. బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేస్తామని, త్వరలో ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడంతో పాటు బస్సు సౌకర్యాల పై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలోని అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ..
BPS 2025 పూర్తి వివరాలు!1985 నుంచి 2025 ఆగస్టు 31 వరకు కటాఫ్120 రోజుల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు భవనాల నియంత్రణ, శిక్షా విధాన నియమాలు – 2025 (బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ – BPS 2025) పథకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ జీవో […] The post ఏపీలోని అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం .. appeared first on Visalaandhra .
Nagarkurnool |కలెక్టర్ ఆగ్రహం..
Nagarkurnool | కలెక్టర్ ఆగ్రహం.. Nagarkurnool | నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ
AP |పక్వానికి రాని పంటను కోయొద్దు..
AP | పక్వానికి రాని పంటను కోయొద్దు.. AP| గూడూరు, ఆంధ్రప్రభ :
Vande Bharat |జనవరి 12 నుంచి గుడివాడకు వందే భారత్
Vande Bharat | గుడివాడ, ఆంధ్రప్రభ : రైల్వే శాఖ చెన్నై-విజయవాడ వందే
ఆ మాజీ మంత్రి భూమి అక్రమణలపై పవన్ వీడియో విడుదల
అమరావతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. భూముల అక్రమణపై జనసేనే పార్టీ యూ ట్యూబ్ లో వీడియోను ఉప ముఖ్యమంత్రి పవన్ అప్ లోడ్ చేశారు. ఇటీవల కుంకీ ఏనుగుల సందర్శన సమయంలో ఏరియల్ సర్వే నిర్వహించి పవన్ వీడియో తీసి విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలలో అక్రమణకు గురైందని, విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని పవన్ ఆరోపణలు చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు అటవీ శాఖ వైబ్సైట్లో వెల్లడించాలని అధికారులకు డిప్యూటీ సిఎం ఆదేశించారు. అటవీ భూములతో ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని పవన్ ఆదేశించారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు. మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు ఆ విధంగా లేకపోవడం మూలంగానే ఆక్రమణలు సాగాయని, మంగళంపేట సర్వే నంబరు 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశంపై సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూలెక్కలు, అండంగల్ లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయని, వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు కనిపిస్తోందని ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలని, అలాగే భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా ఎందుకు చూపారని ప్రశ్నించారు. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారని, అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చిందని, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలని దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాని అధికారులకు పవన్ ఆదేశించారు.
రాజేంద్రనగర్లో వరుస దొంగతనాలు 30 తులాల బంగారం చోరీ #Crime #Rajendranagar #GoldTheft #investigation
Fake ACB |నకిలీ ఏసీబీ ట్రాప్లో సబ్ రిజిస్ట్రార్
Fake ACB | నకిలీ ఏసీబీ ట్రాప్లో సబ్ రిజిస్ట్రార్ Fake ACB
బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలుమత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం, నవంబర్ 17న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త […] The post ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన appeared first on Visalaandhra .
Basara|బాసరలో కుంకుమార్చన, పూజలు…
Basara| బాసరలో కుంకుమార్చన, పూజలు… Basara బాసర, ఆంధ్ర ప్రభ : నిర్మల్
Telangana |నిజాయితీ చాటుకున్న యువతి
Telangana | నిజాయితీ చాటుకున్న యువతి Telangana భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
ఏపీ విద్యార్థులకు అలర్ట్: స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్.. ఈ నెల 17 నుంచి ప్రత్యేక క్యాంపులు
ఈ నెల 17 నుంచి 26 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులువిద్యార్థుల బయోమెట్రిక్, ఇతర వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఆధార్ అప్డేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరికఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. విద్యార్థుల ఆధార్ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకునేందుకు వీలుగా పాఠశాలల ప్రాంగణాల్లోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు […] The post ఏపీ విద్యార్థులకు అలర్ట్: స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్.. ఈ నెల 17 నుంచి ప్రత్యేక క్యాంపులు appeared first on Visalaandhra .
Dating Rumors on Anirudh and Kavya Maran again
Few months back, top Tamil composer Anirudh Ravichander was linked with Kavya Maran, the heiress of Sun TV Network. There is no clarity about how these rumors sparked out and Anirudh was quick to respond that there is nothing much going on between them. Now the duo is back in the news and there are […] The post Dating Rumors on Anirudh and Kavya Maran again appeared first on Telugu360 .
అందరి ముం దే రష్మి క చేతిని ముద్దాడిన విజయ్..#rashmikamandanna #VijayDeverakonda #TheGirlfriend
రైతు వినూత్న ఆలోచన Idear | మంథని: మనసుంటే మార్గం ఉంటుందని ఓ
Chandrababu : నెపం ఎమ్మెల్యేలపై నెట్టేస్తే సరిపోతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదే పదే ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి చదును చేసేందుకు యత్నం స్థానికుడి ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించి బోర్డులు ఏర్పాటుచేసిన టౌన్ ప్లానింగ్ అధికారి …
అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి హెచ్-1బీ వీసా అంశం తరచుగా చర్చకు వస్తోంది.తాజాగా ఈ వీసావిధానంపై అమెరికా ఆర్థికశాఖమంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన ప్రకారం,అమెరికన్లకు శిక్షణ ఇవ్వడం కోసం తాత్కాలికంగా హెచ్-1బీ ఉద్యోగాలను ఇస్తున్నామని తెలిపారు.అమెరికన్లకు నైపుణ్యం నేర్పండి,ఆపై విదేశీయులు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవచ్చు.చివరికి అన్ని ఉద్యోగాలను అమెరికన్లే చేపడతారుఁఅనే విధానమే ట్రంప్ ప్రభుత్వ కొత్త దృష్టికోణమని ఆయన పేర్కొన్నారు.ఁవిదేశీ కార్మికులపై దీర్ఘకాలంగా ఆధారపడకుండా,అధిక నైపుణ్యం ఉన్న […] The post అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి appeared first on Visalaandhra .
Pawan Kalyan : పెద్దిరెడ్డి ఆక్రమణలపై పవన్ వీడియో రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియో విడుదల చేశారు
ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ ఉకాసాతో సంప్రదింపులు..
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.ఈ దర్యాప్తు క్రమంలో తాజాగా ఒక కీలక అంశం బయటపడింది.టర్కీ లోని ఉకాసా అనే హ్యాండ్లర్తో ఈ మాడ్యూల్ నిరంతర సంబంధాలు కొనసాగించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.ఈ విషయాన్ని మద్దతు చేసే వివరాలు ఇప్పటికే మీడియా కథనాల ద్వారా వెలువడ్డాయి.ఉకాసా అనే పదం అరబిక్లో స్పైడర్ (సాలీడు) అనే అర్థం కలిగి ఉంటుంది.ఫరీదాబాద్ మాడ్యూల్, జైషే మహ్మద్, అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్ వంటి […] The post ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ ఉకాసాతో సంప్రదింపులు.. appeared first on Visalaandhra .
Andhra Prabha Editorial |ఉగ్రవాదంపై వ్యూహం మారాలి
Andhra Prabha Editorial | ఢిల్లీలోని ఎర్రకోటవద్ద సోమవారం జరిగిన పేలుళ్ల సంఘటన
‘నేనే రాజు... నేనే మంత్రి’ మద్యం మత్తులో యువకుడు #Bhadradri #AlcoholAbuse #PoliceAction
Kaantha Premieres Response is Unanimous
Kaantha is backed by Dulquer Salmaan and Rana Daggubati as producers. The film is an emotional hard-hitting drama that will release tomorrow in theatres in Tamil and Telugu languages. The film is written and directed by Selvamani Selvaraj and it is based on the life story of Thyagaraja Bhagavathar. The film’s trailer is quite impressive […] The post Kaantha Premieres Response is Unanimous appeared first on Telugu360 .
Bigg Boss 9 : బిగ్ బాస్ లో డామినేషన్ అంతా వారిదే
ఈసారి బిగ్ బాస్ సీజన్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలే మంచి స్పీడ్ మీదున్నారు
John Wesley |మా పోరాటాలు తగ్గవు.. ఆగవు!
John Wesley | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలతో మమేకమై అన్నివర్గాల ప్రజలు
Collector |రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
Collector | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలలో రైతు సేవా కేంద్రాన్ని
MLA Palla |ప్రభుత్వంతో పోరాడతా..
MLA Palla | ప్రభుత్వంతో పోరాడతా.. MLA Palla | జనగామ, ఆంధ్రప్రభ
AP | సమస్యల పరిష్కారానికే.. కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు కలకలం రేపింది. కుర్మాని పల్లిలో రాగి పంటకు కాపలా ఉన్న కిష్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవి ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ రాగి పంటలను ఏనుగులు బీభత్సంగా నాశనం చేస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. చేనుకు కాపాలాగా వెళ్తే ఏనుగులు రైతులను బలి తీసుకుంటున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ఏనుగుల భారీ నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. అటవీ ప్రాంతాలలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా జూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పంట చేను నాశనం కావడంతో తమ ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బ్రతకాలిసి వస్తుందన్నారు.
నాగర్కర్నూలు: మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణం తీసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొందలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కొత్త ఇళ్లు నిర్మించుకున్నాడు. మేస్త్రీ కష్టపడి ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడంతో అతడి, పనివాళ్లకు దావత్ ఇచ్చాడు. ఇంటిపక్కన ఉండే లక్ష్మయ్యను కూడా దావత్కు పిలిచాడు. లక్ష్మయ్య మద్యం తాగిన అనంతరం మటన్ ముక్క తింటుండగా గొంతుల్లో ఇరుక్కుపోయింది. ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లక్ష్మయ్య కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రమేయంఅరెస్టయిన డాక్టర్ల ఫోన్లలో పాక్ హ్యాండ్లర్లతో టెలిగ్రామ్ చాట్స్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం ఉగ్రచర్యగా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ […] The post ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం appeared first on Visalaandhra .
PACS |ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
PACS | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు పీఏసీఎస్ వద్ద ధాన్యం కొనుగోలు
Breaking | ఢిల్లీలో మరోసారి… ఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇటీవల పేలుడు ఘటనలతో ఉలిక్కిపడిన
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోళ్లను వదిలిన యజమాని#TeluguPost #telugu #post #news
“స్వర్గానికి”దారేది..? స్మశాన వాటికకు వెళ్లేదారులు కబ్జా
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. చెరువులో ఉన్న స్మశాన వాటికకు పాటు …
Seethakka |రూ.13 కోట్లతో ద్వీపం అభివృద్ధి పనులు
శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క Seethakka | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు :
Bihar : ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించిన తేజస్వి యాదవ్
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Seethakka : సీడీని ఆవిష్కరించిన మంత్రి సీతక్క
ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు
AP |వర్షంతో.. రైతుల కన్నీళ్లు.!
AP | వర్షంతో.. రైతుల కన్నీళ్లు.! పెడన, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
Nara Lokesh : నారా లోకేశ్ రివీల్ చేసిన విషయం ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు
Vakiti Srihari కృషి చేస్తా.. ఊట్కూర్, ఆంధ్రప్రభ – క్రీడాభివృద్ధికి తెలంగాణ (Telangana)
శివరాంపల్లి బీసీ హాస్టల్ ఖాళీ చర్యకు వ్యతిరేకంగా నిరసన
రాజేంద్రనగర్,నవంబర్13(జనంసాక్షి)రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ప్రభుత్వ బీసి బాలుర వసతి గృహాన్ని విద్యా సంవత్సరమధ్యలో ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించే ప్రయత్నాన్ని స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. …
Bandi | సంజయ్ సీరియస్.. ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ –
పెళ్లికొడుకుపై కత్తితో దాడి.. నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి మంటంపలో వధువుపై కత్తితో దాడికి దిగారు
kuppam |ఒంటరి ఏనుగు దాడిలో.. రైతు
kuppam | ఒంటరి ఏనుగు దాడిలో.. రైతు చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :
Nara Lokesh Unveils ₹82,000 Crore ReNew Power Investment in Andhra Pradesh
Andhra Pradesh is witnessing a massive wave of investments with two major announcements signalling renewed investor confidence in the state’s growth story. ReNew Power, one of India’s leading clean energy companies, has announced plans to invest ₹85,000 crore in the renewable energy sector, marking its grand return to the state after five years. Announcing the […] The post Nara Lokesh Unveils ₹82,000 Crore ReNew Power Investment in Andhra Pradesh appeared first on Telugu360 .
రేపు జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు
నవంబర్ 13 జనం సాక్షిహైదరాబాద్: అధికార, విపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం …
నవంబర్ 13 జనం సాక్షిహైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Wave) రోజురోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో …
Maha Dharna |ప్రాణాలు తీస్తారా..?
Maha Dharna | ప్రాణాలు తీస్తారా..? గన్నేరువరం, ఆంధ్రప్రభ : డబుల్ రోడ్డు
AP |వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట
AP | వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట గన్నవరం – ఆంధ్రప్రభ :
Commissioner |ఆకస్మిక తనీఖీలు..
Commissioner | ఆకస్మిక తనీఖీలు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ – వరంగల్ (Warangal) నగరపాలక
రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ హైప్ ప్రియాంక ఫస్ట్లుక్ వైరల్ #MaheshBabu #Rajamouli#PriyankaChopra
Tirumala |తిరుమల నేటి సమాచారం..
Tirumala | తిరుమల నేటి సమాచారం.. Tirumala తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి :
Kadem | బ్రతికించండి .. కడెం, ఆంధ్రప్రభ – నిర్మల్ (Nirmal) జిల్లా
మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడితే ఊరుకోం: సదానందం
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా రంగంలోకి దిగిన రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ పలు ప్రాంతాలలో వాహన విస్తృతంగా తనిఖీలు. మన తెలంగాణ/ రాజేంద్రనగర్: చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాద సంఘటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఫిట్నెస్ లేని నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేయడం ప్రారంభించారు. జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం అదేశాల మేరకు గురువారం కూడా ఓవర్ లోడ్ తో రోడ్డుపై నడుస్తున్న వాహనాలపై కొరడా ఝుళిపించారు. టిప్పర్ లారీ ఓవర్ లోడ్ తో బస్సు ఢీకొట్టి 20 మంది ప్రాణాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓవర్ లోడ్ తో తిరుగుతున్న వాహనాల పై ప్రత్యేక నిఘాను రవాణా శాఖ పెట్టింది. మోటారు వెహికల్ యాక్ట్ కు విరుద్దంగా నడుస్తున్న పలు వాహనాలను అధికారులు సీజ్ చేశారు. వాహనాలను అనువనువు రవాణా శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో తనిఖీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని ఆపి డాక్యుమెంట్స్ ను అధికారుల బృందం చెక్ చేస్తున్నారు.నిబందనలకు విరుద్దంగా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలను ఎక్కడిక్కడ సీజ్ చేస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు వెయింగ్ స్లిప్ లను క్షుణ్ణంగా ఈ తనిఖీల్లో పరిశీలిస్తున్నారు. ఓవర్ లోడ్ తో నడుస్తున్న వాహనాల యజమానులకు, డ్రైవర్ లకు నోటీసులు జారీ చేయడం జరిగిందని అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని రంగారెడ్డి జిల్లా ఉప రవాణ కమిషనర్ సదానందం హెచ్చరించారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు రోడ్డుపై తిరిగితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. నిబందనలకు విరుద్దంగా రోడ్డుపై ఎలాంటి వాహనాలు తిరిగినా కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ట్యాక్స్ లేని వాహనాలకు 200 శాతం పెనాల్టిలు వసూల్ చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వాహనాలను తీసుకువచ్చే డ్రైవర్ ల డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దుకు వెనుకాడేది లేదని ఆయన చెప్పారు. ప్రతి రోజు తనిఖీలు చేసినప్పటికి ఓవర్ లోడ్ తో కొంత మంది వాహనాలు నడుపుతున్నారని తెలియజేశారు. అలాంటి వాహనాలపై నిఘా ప్రత్యేక నికా కొనసాగించి ఓవర్ లోడ్ తో వాహనాల పూర్తిగా నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడితే ఊరుకోమన్నారు. మైనింగ్ అధికారులు కూడా ఓవర్ లోడ్ వాహనాల పై దృష్టి సారించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మైనింగ్ అధికారులు కూడా సహకరించాలని, లారీలు ఎక్కడి నుండి మెటీరియల్ తీసుకొని వస్తున్నారో అక్కడే కట్టడి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు క్రషర్ మిషన్లపై దృష్టి పెట్టాలని, అక్కడే ఓవర్ లోడ్ కాకుండా చూస్తే సమస్యలు ఉత్పన్నము కావన్నారు. ఇకపై నిబంధనలకు విరుద్దంగా వాహనాలు రోడ్డుపై తిరిగితే మోటార్ వాహన చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకోవడానికి సంకోచించేదిలేదని ఆయన హెచ్చరించారు.
India Vs South Africa : ప్రపంచ ఛాంపియన్ ఫైనల్ కు చేరుకోవాలంటే?
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది
Delhi Bomb Blast : కారు నడిపింది అతనే.. తేల్చిన పోలీసులు
ఢిల్లీ రెడ్ఫోర్ట్ సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడులో కారు నడిపింది డాక్టర్ ఉమర్ నబీనేనని పోలీసులు తెలిపారు
చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
హైదరాబాద్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మృతులు హనుమకొండ జిల్లాకు చెందిన పార్శ సంపత్, బొంపల్లి కిషన్ పోలీసులు గుర్తించారు.
Peddapalli | మంచి మనసు.. పెద్దపల్లి ఆంధ్రప్రభ – పెద్దపల్లి (Peddapalli) జిల్లా
రాజేంద్రనగర్ లో డాక్టర్ ఇంట్లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు
మన తెలంగాణ/రాజేంద్రనగర్: హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో గుజరాత్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా గుజరాత్ లో పట్టుబడ్డ నగరానికి చెందిన ఉగ్ర డాక్టర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోర్ట్ వ్యూ కాలనీకి చేరుకున్న ఐదుగురు సభ్యులు గల యాంటీ టెర్రరిస్ట్ బృందం డాక్టర్ అహమ్మద్ నివాసంలో విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఈ ఉగ్ర కుట్రలో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డాక్టర్ అహ్మద్ నివాసంలో గంటన్నరకుపైగా సోదాలు జరిపారు. ఆముదంతో తయారు చేసిన రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడిపదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు గుజరాత్ పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. తనిఖీలు చేపట్టిన గుజరాత్ పోలీసులు స్థానిక రాజేంద్రనగర్ పోలీసులను సైతం లోపలికి అనుమతించలేదని తెలుస్తుంది. ఇదే కేసులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన అజాద్, సలీంఖాన్ ఇళ్లలోనూ ఎన్ టి ఎస్ సోదాలు జరిపినట్లు సమాచారం. డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలను వివిధ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. రెండు రోజుల్లో గుజరాత్ కు రావాలని డాక్టర్ కుటుంబానికి యాంటీ టెర్రరిస్ట్ పోలీసు బృందం ఆదేశించింది. కానీ, ఆన్ లైన్ లో పరిచయం అయిన ఓ స్నేహితుడి మాయమాటలకు ఆకర్షితులై డాక్టర్ అహ్మద్ బలి అయ్యాడని అతడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే పక్క ఆధారాలతోటే యాంటీ టెర్రరిస్ట్ బృందం అతన్ని అరెస్టు చేయడంతో పాటు తీవ్రవాద సంస్థకు పని చేస్తున్నట్లు నిర్ధారించిన అనంతరమే అరెస్టు చేసినట్లు స్పష్టమవుతుంది.
Visakha : విశాఖలో హై అలెర్ట్.. తనిఖీలు ముమ్మరం
విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ATS దాడి – రిసిన్ స్వాధీనం #Crime #Terrorism #ATS #Hyderabad #RicinPoison #telugupost #viralvideo
Delhi : ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేత
భద్రతా కారణాల దృష్ట్యాఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేశారు.
TG | ఆరెంజ్ అలెర్ట్ జారీ.. హైదరాబాద్, ఆంధ్రప్రభ – తెలంగాణ (Telangana)
Nandamuri Mokshajna |మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..?
Nandamuri Mokshajna | మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు..? Nandamuri Mokshajna నట సింహం
Govt | ఇకనైనా కళ్లు తెరవండి.. నాగులపల్లి, ఆంధ్రప్రభ – రంగారెడ్డి జిల్లా
చిత్తూరులో ఏనుగుల దాడిలో రైతు మృతి
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద ఏనుగులు దాడి చేశాయి.
అందరినీ ఎంటర్టైన్ చేసే సినిమా
ఖుషి టాకీస్పై నిర్మించిన సీత ప్రయాణం కృష్ణతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటించారు. ఈ చిత్రాన్ని దేవేందర్ దర్శకత్వంలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డా. రాజీవ్, డా.రోజా భారతి నిర్మించారు. హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో దినేష్ మాట్లాడుతూ కచ్చితంగా మా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. డైరెక్టర్ దేవేందర్ మాట్లాడుతూ “సీత ప్రయాణం కృష్ణ సినిమాని అన్నీ తానై మోసిన రోజా భారతికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. మా సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఈ సమావేశంలో హీరోయిన్లు డా.రోజా భారతి, రాఖి శర్మ, డా.రాజీవ్ పాల్గొన్నారు.
పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి వెంబడించిన డ్రోన్ #Crime #Maharashtra #Amravati #DroneFootage
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదయింది
రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం
మన తెలంగాణ/రాజేంద్రనగర్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఓ ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్ డైమండ్ సిటీలో ఓ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికుల భయంతో పరుగులు తీశాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్క్ షాపు గోదాంలో పూర్తిగా ఫర్నిచర్ కాలిబూడిదగా మారింది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ స్క్రీన్పై సంచలనం సృష్టించి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో నవంబర్ 21న తెలుగులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ “క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. 123 అవార్డులు పొందిన ఈ సినిమా ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయింది”అని అన్నారు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. “ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, సిఎస్ఐ బిషప్ విల్సన్, డైరెక్టర్ వంశీకృష్ణ, జక్కుల కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
ఎర్రకోట వద్ద పేలుడు.. కారులో డిఎన్ఎ డాక్టర్ ఉమర్ దే
ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ చేపట్టాయి. ఈ దాడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారులో సీటు పక్కన శరీర భాగాలు వైద్యుడు ఉమర్ నబీ డిఎస్ఎ మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. ఎర్రకోట వద్ద పేలుడు సంబంధించిన కారు నడుపుతున్న వ్యక్తి ఉమర్ గా గుర్తించిన విషయం విధితమే. కారులో ఉన్న ఉమర్ చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పుల్వామాలో అతడి తల్లి నుంచి డిఎన్ఎ నమూనాలు తీసుకొని పరీక్షించారు. కారులో శరీర భాగాల డిఎన్ఎ నమూనాలకు సరిపోవడంతో అతడు వాహనంలో ఉన్నట్టు నిర్థారణకు వచ్చారు. పేలుడు జరగక ముందు ఎర్రకోట సమీపంలోని ఫైజ్ ఎ ఇలాహి మసీదులోకి అతడు వెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సిసిటివిలో నమోదయ్యాయి. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగంగా నాలుగు నగరాల్లో దాడులకు చేయాలని ప్లాన్ చేశారు. ఒక్కో నగరంలో ఇద్దరు చొప్పున ఎనిమిది మంది నిందితులను సిద్ధం చేశాని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. మరో రెండు పాత కార్లను కూడా పేలుళ్లకు సిద్ధం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tiryani | వాకింగ్ చేస్తూ.. తిర్యాణి, ఆంధ్రప్రభ – మండలంలోని విద్యుత్ శాఖలో
Delhi|ఉగ్రవాదుల టార్గెట్ అదే..
Delhi| ఉగ్రవాదుల టార్గెట్ అదే.. ఢిల్లీ, ఆంధ్రప్రభ – పోలీసుల దర్యాప్తులో బయటపడిన
Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు తీపికబురు.. సులువుగా దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం కావడంతో రద్దీ అంతగా లేదు
A Special song for Megastar and Venky
Megastar Chiranjeevi is busy with the shoot of Mana Shankara Vara Prasad Garu and the shoot of the film has reached the final stages. Victory Venkatesh essays a crucial role and his role comes during the second half of the film. Venkatesh has recently completed the talkie part of his role. A song on Chiranjeevi […] The post A Special song for Megastar and Venky appeared first on Telugu360 .
Vijay Deverakonda and Rashmika Complement Each Other
Vijay Deverakonda and Rashmika have been in a relationship for a long time. Though they did not admit it on public platforms, the entire movie fraternity and fans are aware about it. The duo got engaged recently and they will get married early next year. Rashmika’s recent film ‘The Girlfriend’ is receiving huge applause all […] The post Vijay Deverakonda and Rashmika Complement Each Other appeared first on Telugu360 .
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
తెలుగు భోజనం తిన్నంత తృప్తి కలిగింది
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో జాక్ రెడ్డి అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్న డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ “ఈ సినిమా సరదాగా సాగుతుంది. ఇంట్లో చేసిన మంచి తెలుగు భోజనం తిన్నప్పుడు ఎలాంటి తృప్తి ఉంటుందో, అలాంటి ఫీల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. నేను చేసిన జాక్ రెడ్డి క్యారెక్టర్ లాంటి వాళ్లు బయట కనిపిస్తుంటారు. పైకి టఫ్గా కనిపించినా గానీ వాళ్ల లోపల సాఫ్ట్నెస్ ఉంటుంది. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమాను రూపొందించాడు. చైతన్య క్యారెక్టర్లో విక్రాంత్ పర్పెక్ట్ గా కుదిరాడు”అని అన్నారు.
నేడు సిట్ ఎదుటకు వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.
రష్మిక చేతికి ముద్దు పెట్టిన విజయ్ దేవరకొండ
హైదరాబాద్: ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్పై విద్య కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రం బాక్సాపీసు వద్ద వసూళ్లతో దూసుకపోతుండడంతో సినిమా బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత అల్లు అరవింద్తో ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. సక్సెస్ మీట్లో రష్మిక చేతిని విజయ్ ముద్దు పెట్టడంతో అభిమానులు ఈలలు వేశారు. రష్మిక నవ్వుతూ సందడి చేసింది. రష్మిక, విజయ్కు నిశ్చితార్థం జరిగినట్టు టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్న విషయం విధితమే. ఈ సందర్భంగా విజయ్ కూడా మాట్లాడారు. ఈ సినమా రష్మి భూమాదేవి పాత్రలో అద్భుతంగా నటించిందన్నారు. అందరూ సంతోషంగా ఉండాలనే తపించే వ్యక్తిత్వం రష్మికదని, కథల ఎంపికలో కూడా ఆమె స్ఫూర్తిదాయకంగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశంసించారు. కథ వినగానే తాను తొలుత చేయాలనుకున్నానని, భూమా జీవితంలో జరిగినట్టుగా తన జీవితంలో కూడా జరిగాయని విజయ్ తెలియజేశారు. ఇప్పుడు అర్థమవుతోందిని అందరి జీవితంలో ఇలాగే జరిగియన్నారు. అందరం తప్పులు చేస్తామని, ఎవరూ పరిపూర్ణం కాదు అని, మగాళ్లు వాళ్ల భాగస్వామికి ఎప్పుడూ రక్షణగా ఉండాలనుకుంటారని, కానీ రక్షణ అనేది వాళపైనా మాత్రమే ఉండాలని, నియంత్రణలా ఉండకూడదని చెప్పారు. సతీమణిల సంతోషాన్ని, కలల్ని రక్షిస్తున్నట్టుగా ఉండాలని సూచించారు.
నేటి నుంచి పోలీస్ కస్టడీకి లేడీడాన్ అరుణ
నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది.
Delhi Bomb Blast : బాంబు పేలుళ్ల వెనక భారీ కుట్ర... ఎర్రకోట లక్ష్యం.. అసలు టార్గెట్ అదే
ఢిల్లీలో బాంబు పేలుళ్ల కేసులో నిర్ఘాంతపడే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
P M Modi |భూటాన్ పర్యటనకు కారణం..
P M Modi | భూటాన్ పర్యటనకు కారణం.. P M Modi

27 C