Main wires |కర్రలే విద్యుత్ స్తంభాలు…
Main wires | కర్రలే విద్యుత్ స్తంభాలు… Main wires | దండేపల్లి,
Auto driver |ఆటో బోల్తా.. నాలుగురికి తీవ్ర గాయాలు…
Auto driver | ఆటో బోల్తా.. నాలుగురికి తీవ్ర గాయాలు… Auto driver
తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినా!!
దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్లో ఆతిథ్య భారత్ ఓటమిపాలైంది. ముల్లన్ పూర్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్
Telangana : సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
Social media |అభినందనలు పొందిన జాన్సన్ నాయక్…
Social media | అభినందనలు పొందిన జాన్సన్ నాయక్… Social media |
ప్రయాణీకులకు 10000 రూపాయల వోచర్లు
ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Chandrababu : చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారయింది.
Prathap Reddy |ఆదరించి… అవకాశం ఇవ్వండి
Prathap Reddy | ఆదరించి… అవకాశం ఇవ్వండి Prathap Reddy | మక్తల్,
మ్యూచువల్ ఫండ్స్: మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇక్కడ చూడండి
మ్యూచువల్ ఫండ్ గురించి తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు జవాబులు ఈ కథనంలో చూడొచ్చు.ఒక మ్యూచువల్ ఫండ్ను ఒక పెద్ద విందు భోజనంలా ఊహించుకోండి. ఒక్కరే అన్ని రకాల వంటకాలను తయారు చేయడం కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది. కానీ, చాలా మంది స్నేహితులు కలిసి డబ్బు వేసుకుని, ఒక ప్రొఫెషనల్ వంట చేసే వ్యక్తిని నియమించుకుంటే, తక్కువ ఖర్చుతో అందరూ రకరకాల రుచులను ఆస్వాదించవచ్చు. మ్యూచువల్ ఫండ్ కూడా ఇలాంటిదే. ఇది చాలా మంది పెట్టుబడిదారుల నుండి […] The post మ్యూచువల్ ఫండ్స్: మీ అన్ని సందేహాలకు సమాధానాలు ఇక్కడ చూడండి appeared first on Dear Urban .
nominations |ప్రచారానికి తెర.. ప్రలోబాలకు ఎర..!
nominations | ప్రచారానికి తెర.. ప్రలోబాలకు ఎర..! nominations | తెలంగాణ న్యూస్
Funds |సర్పంచ్ గా గెలిపిస్తే అభివృద్ధి చేస్తా.
Funds | సర్పంచ్ గా గెలిపిస్తే అభివృద్ధి చేస్తా. Funds | ఊట్కూర్,
MLA |గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
MLA | గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం MLA | టేకుమట్ల, ఆంధ్రప్రభ
Rs.1.70 lakh |అభివృద్ధిని చూసి అభ్యర్థులను గెలిపించండి
Rs.1.70 lakh | అభివృద్ధిని చూసి అభ్యర్థులను గెలిపించండి Rs.1.70 lakh |
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం
చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది
రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది..
శ్రీ సత్య సాయి సేవా సమితి..2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్యసాయి సేవా సమితి 2 టిఆర్టి సర్కిల్ సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, ఆచారి జనార్ధన, సుబ్రహ్మణ్యం, అశోకు, కాకుమాని విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మందికి ఉదయం పాలు బ్లడ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సేవాదాతగా బికే తులసమ్మ వ్యవహరించడం పట్ల […] The post రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. appeared first on Visalaandhra .
ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి.. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
శ్రీకాంత్ అక్కపల్లిని ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
village |ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయండి…
village | ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయండి… village | ధర్మపురి,
Sarpanch Candidate |మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తా….
Sarpanch Candidate | మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తా…. చిల్వా కోడూర్ గ్రామ
Voters |గ్రామాభివృద్ధి కోసం అవకాశమివ్వండి
Voters | గ్రామాభివృద్ధి కోసం అవకాశమివ్వండి Voters | ధర్మపురి, ఆంధ్రప్రభ :
Voters |గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి
Voters | గ్రామానికి సేవ చేసే అవకాశం ఇవ్వండి Voters | ధర్మపురి,
ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలకు వేలంపాట.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రెండు వాహనాలైన ఒక టాటా ఇండికా కార్ ఒక ద్విచక్ర వాహనమును బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి పుట్టపర్తి సమక్షంలో ఈ వేలంపాట నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. బహిరంగ వేలంపాటలో పాల్గొనదలచిన వారు ఆధార్ కార్డుతో పాటు రెండు వేల రూపాయలు టోకెన్ […] The post ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలకు వేలంపాట.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి appeared first on Visalaandhra .
Kodur | వినూత్న ప్రచారం చాప కింద నీళ్ల సాగుతున్న ప్రచారం.. Kodur
Be Alert |తుంగభద్ర నీరు ఆపేస్తారు
Be Alert | తుంగభద్ర నీరు ఆపేస్తారు Be Alert | కర్నూలు,
Rally |గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతా
Rally | గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుతా Rally | ధర్మపురి, ఆంధ్రప్రభ
Gudigandla |గెలిపిస్తే గుడిగండ్లను అభివృద్ధి చేస్తా
Gudigandla | గెలిపిస్తే గుడిగండ్లను అభివృద్ధి చేస్తా సర్పంచ్ అభ్యర్థి పెద్ద నర్సిములు
voters |ఒకసారి సర్పంచ్ గా గెలిపించండి
voters | ఒకసారి సర్పంచ్ గా గెలిపించండి voters | ధర్మపురి, ఆంధ్రప్రభ
Sarpanch |గ్రామ సేవాకురాలిగా పనిచేస్తా
Sarpanch | గ్రామ సేవాకురాలిగా పనిచేస్తా Sarpanch | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
ధర్మవరంలో సోకిన స్క్రబ్ టైఫస్ వ్యాధి..
కోలుకుంటున్నా వృద్ధురాలు చౌడమ్మవిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో స్క్రబ్ టైఫన్ వ్యాధి శాంతినగర్కు చెందిన 78 సంవత్సరాల చౌడమ్మకు సోకిందని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ జితేంద్రనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌడమ్మ ఈనెల నాలుగవ తేదీ జ్వరము వాంతులు కాళ్లు నొప్పులతో ప్రభుత్వాసుపత్రికి చేరిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిషన్ చేసిన తర్వాత ఓ అనుమానంతో ఈ నెల 8వ తేదీ రాపిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తదుపరి ఆ […] The post ధర్మవరంలో సోకిన స్క్రబ్ టైఫస్ వ్యాధి.. appeared first on Visalaandhra .
అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం
విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం అని బీఎస్పీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికార పార్టీనే అవమానకర చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కాన్వాయ్ అదే మార్గంలో వెళ్తూ ఈ అవమానాన్ని చూడకపోవడం బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా […] The post అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం appeared first on Visalaandhra .
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి..
రోటి క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు, సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలి లో […] The post ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |బస్సు బోల్తా/ఐటీలో ఏపీకి/నేనూ సీఎం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-12-2025, 4.00PM ఘాట్లో బస్సు బోల్తా.. 9 మంది
OLD BRIDGE |అదుపుతప్పి లారీ బోల్తా..
OLD BRIDGE | అదుపుతప్పి లారీ బోల్తా.. రైలు కింద పడి లారీ
బైకును కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి…
విశాలాంధ్ర నందిగామ :-కారుని బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని మునగచర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 పై శుక్రవారం ఉదయం జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని మునగచర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 పై హైదరాబాద్ నుండి వస్తున్న కారు బైక్ ను ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న చలమాల శ్రీనివాసరావు(56) మరణించినట్లు గా తెలిపారు కారులో ప్రయాణిస్తున్న […] The post బైకును కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి… appeared first on Visalaandhra .
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో పెద్దపులి సంచారం #telugupost #tiger #latestnews
Anganwadi |సమస్యలు పరిష్కరించాలని..
Anganwadi | సమస్యలు పరిష్కరించాలని.. కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన Anganwadi |
రష్యా-ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు: ట్రంప్ హెచ్చరిక
గత నెలలోనే 25 వేల మంది మరణించారని ట్రంప్ ఆవేదన రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం ఃమూడవ ప్రపంచ యుద్ధంఃగా పరిణామం చెందే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వైట్ హౌస్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ, గత నెలలోనే 25,000 మంది ప్రజలు, సైనికులు ఈ యుద్ధంలో మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రక్తపాతం పట్ల ఆయన తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యుద్ధం, […] The post రష్యా-ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు: ట్రంప్ హెచ్చరిక appeared first on Visalaandhra .
వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వీడియోలు, ఫొటోలపై అభ్యంతరం ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో, ఈ-కామర్స్ వేదికలలో తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే పోస్టులు వైరల్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆయా పోస్టులను వెంటనే తొలగించేలా ఆదేశించాలని, వాటిని ప్రచారంలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ తరఫున ఆయన న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు […] The post వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్టులో పవన్ కల్యాణ్ పిటిషన్ appeared first on Visalaandhra .
Ballot |కిర్గుల్ (బి)లో విస్తృత ప్రచారం
Ballot | కిర్గుల్ (బి)లో విస్తృత ప్రచారం Ballot | బాసర, ఆంధ్రప్రభ
Winning |మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా
Winning | మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా Winning | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ
funds |సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
funds | సర్పంచ్ గా అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా funds
అఖండ-2 చిత్రబృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించిన హైకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 14 వరకు కొనసాగనున్న మధ్యంతర ఉత్తర్వులుతదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానంనందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ-2 తాండవం చిత్ర బృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని నిలిపివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. దీంతో పెంచిన ధరలతో […] The post అఖండ-2 చిత్రబృందానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట appeared first on Visalaandhra .
Neeraja |సర్పంచ్ గా గెలిపిస్తే ..
Neeraja | సర్పంచ్ గా గెలిపిస్తే .. Neeraja | గొల్లపల్లి, ఆంధ్రప్రభ
: మంత్రి నారా లోకేశ్విశాఖలో 20,000 సీట్ల సామర్థ్యంతో కాగ్నిజెంట్ క్యాంపస్ తక్షణమే 1,000 సీట్లతో టెక్ ఫిన్ సెంటర్ ప్రారంభంఇది రాష్ట్రానికి గేమ్ ఛేంజింగ్ అంటున్న మంత్రి నారా లోకేశ్ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి భారీ ఊపునిస్తూ, ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో భారీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. నగరంలో 20,000 సీట్ల సామర్థ్యంతో శాశ్వత క్యాంపస్కు భూమిపూజ చేయడంతో పాటు, తక్షణమే 1,000 సీట్లతో ఒక తాత్కాలిక టెక్ ఫిన్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, […] The post ఇకపై ఏపీ ప్రగతి పైపైకే… appeared first on Visalaandhra .
Security | సాంకేతిక నిఘా.. Security | విజయవాడ, క్రైమ్ ఆంధ్రప్రభ :
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಧ್ವಜಾರೋಹಣದ ನಂತರ ಮಂಗ ಬಂದಿದೆ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಧ್ವಜಾರೋಹಣದ ನಂತರ ಮಂಗ ಬಂದಿದೆ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అల్లూరి జిల్లా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయంప్రమాద స్థలాన్ని, బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డిచింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో 9 మంది మృతి చెందిన ఘటనఅల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.2 […] The post బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం appeared first on Visalaandhra .
Nandyala |రేపు వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ
Nandyala | రేపు వాజపేయి విగ్రహ ప్రతిష్ఠ Nandyala | నంద్యాల బ్యూరో,
New railway line |చకచకా పనులు..!
New railway line | చకచకా పనులు..! New railway line |
Suresh |విద్యావంతులకే పట్టం కట్టండి
Suresh | విద్యావంతులకే పట్టం కట్టండి Suresh | నర్సంపేట్, ఆంధ్రప్రభ :
CM Revanth Reddy |గ్రామాభివృద్ధికి కట్టుబడి పని చేస్తా…
CM Revanth Reddy | గ్రామాభివృద్ధికి కట్టుబడి పని చేస్తా… CM Revanth
9 IT COMPANYS |విశాఖలో దిగ్గజ కంపెనీలు..
9 IT COMPANYS | విశాఖలో దిగ్గజ కంపెనీలు.. 9 IT COMPANYS
One vote |ఉత్కంఠ మధ్య.. ఒక్క ఓటుతో
One vote | ఉత్కంఠ మధ్య.. ఒక్క ఓటుతో ఒక్క ఓటుతో గెలిచిన
AP CM |ప్రపంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్
AP CM | ప్రపంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్ AP CM | విశాఖ,
Leaders Shocked 3 : అందరినీ ఆదుకుంటాం
Leaders Shocked 3 : అందరినీ ఆదుకుంటాం క్షతగాత్రులకు మంత్రి సంధ్యారాణి ఓదార్పు
Union | అంగన్వాడీల ఆందోళన Union | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : సమస్యల
Jana Sena : నాగబాబు ఇక అలా ఉండి పోవాల్సిందేనా? మోకాలడ్డిందెవరు?
జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ఏడాదవుతుంది.
Indrakeeladri |వైభవంగా దీక్షల విరమణ
Indrakeeladri | వైభవంగా దీక్షల విరమణ Indrakeeladri | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో
State Govt |అనుభవం ఉన్న వ్యక్తిని ఒక్కసారి ఆదరించండి..
State Govt | అనుభవం ఉన్న వ్యక్తిని ఒక్కసారి ఆదరించండి.. State Govt
Government Welfare |సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా భారీ ర్యాలీ
Government Welfare | సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా భారీ ర్యాలీ Government Welfare
Politics |వినూత్న ప్రచారంలో ముందడుగు
Politics | వినూత్న ప్రచారంలో ముందడుగు Politics | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ :
Chandrababu : విశాఖను ఎవరూ ఆపలేరు : చంద్రబాబు
టెక్నాలజీకి విశాఖపట్నం కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
Candidate |అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా…
Candidate | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా… Candidate | జనగామ ప్రతినిధి,
Local Elections |స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా
Local Elections | స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే హవా మెదక్ మాజీ
elections |భారీ మెజార్టీతో గెలిపించాలి..
elections | భారీ మెజార్టీతో గెలిపించాలి.. elections | పరకాల, ఆంధ్రప్రభ :
Errabelli |కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి..
Errabelli | కేసీఆర్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి
పట్టించుకోని నర్సులు.. తల్లి ఆందోళన#telugupost #jagityal #news #viralnews
Parakala |మున్సిపల్ ఉద్యోగి అకాల మరణం
Parakala | మున్సిపల్ ఉద్యోగి అకాల మరణం మృతునికి మడికొండ బ్రదర్స్ నివాళులు
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్పై కొనసాగుతుండగానే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ చిత్రాన్ని కూడా ప్రారంభించాడు.డార్లింగ్. వరుసగా షూటింగ్స్తో నిండిపోయిన షెడ్యూల్ మధ్య ప్రభాస్ కొంత విరామం తీసుకుని లిబాహుబలి: ది ఎపిక్లి స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్కు వెళ్లాడు.అయితే జపాన్లో భూకంపం సంభవించిన వార్తలు వెలుగులోకి రావడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు.దీనిపై దర్శకుడు మారుతీ స్పందిస్తూ […] The post ప్రభాస్ కూల్ లుక్ వైరల్… appeared first on Visalaandhra .
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Divvela Madhuri |ఫామ్హౌజ్ పార్టీపై ఎస్ఓటీ దాడి
Divvela Madhuri | ఫామ్హౌజ్ పార్టీపై ఎస్ఓటీ దాడి Divvela Madhuri |
Nellore : వేడెక్కిన సింహపురి రాజకీయం.. టీడీపీ వర్సెస్ వైసీపీ
నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
Gutti Road |వాజ్పేయి విగ్రహావిష్కరణ..
Gutti Road | వాజ్పేయి విగ్రహావిష్కరణ.. హాజరైన మంత్రులు అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ
Elur | ఆటోను ఢీ కొట్టిన లారీ Elur | ఏలూరు క్రైమ్,
Road Show |అభివృద్ధి జరగాలంటే గెలిపించండి…
Road Show | అభివృద్ధి జరగాలంటే గెలిపించండి… Road Show | ఇల్లెందు,
అమెరికాలో ప్రసవం కోసం వెళ్లేవారికి టూరిస్ట్ వీసా నిరాకరణ
పౌరసత్వం కోసం అడ్డదారులను మూసివేసేందుకే ఈ నిర్ణయంభారత్లోని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టీకరణఅమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం సంపాదించాలని భావించే వారికి ఆ దేశ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కేవలం ప్రసవం కోసమే అమెరికాకు వెళ్లాలని ప్రణాళిక రచించుకునే గర్భిణులకు టూరిస్ట్ వీసాలు నిరాకరించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.అమెరికా చట్టాల ప్రకారం, ఆ దేశ […] The post అమెరికాలో ప్రసవం కోసం వెళ్లేవారికి టూరిస్ట్ వీసా నిరాకరణ appeared first on Visalaandhra .
Election |హామీలన్నీ నెరవేర్చాలి
Election | హామీలన్నీ నెరవేర్చాలి కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల బైఠాయింపు Election |
5,802 people Cancer |చిత్తూరు జిల్లాలో మహమ్మారి!
5,802 people Cancer | చిత్తూరు జిల్లాలో మహమ్మారి! Cancer | చిత్తూరు
Seethakka |మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన
Seethakka | మేడారంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన Seethakka | తాడ్వాయి,
Leaders Shocked : బస్సు బోల్తాపై చలించిపోయారు
Leaders Shocked : బస్సు బోల్తాపై చలించిపోయారు కేంద్రం రూ.2లక్షల పరిహారం మెరుగైన
Telangana : అఖండ 2 మూవీ టిక్కెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం
అఖండ 2 టిక్కెట్ల రేట్లు పెంపుపై న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు హైకోర్టు డివిజనల్ బెంచ్ సీరియస్ అయింది
కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు
కర్ణాటక రాజకీయాలు గత కొన్ని నెలలుగా హాట్టాపిక్గా మారాయి.ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తరచుగా దిల్లీ ప్రయాణాలు చేయడం, బ్రేక్ఫాస్ట్ సమావేశాలు పెట్టడం వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి.ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా విందుతో కూడిన రాజకీయ సమీకరణాలకు వేదికయ్యారు.గురువారం రాత్రి 30 మందికి పైగా ఎమ్మెల్యేలతో కలిసి శివకుమార్ డిన్నర్ చేశారు. వారిలో కొంతమంది మంత్రులు కూడా ఉన్నట్లు సమాచారం.ఈ సమావేశం కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఫామ్హౌస్లో జరిగినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.భాజపా నుంచి […] The post కర్ణాటకలో డిన్నర్ రాజకీయం.. డీకే శివకుమార్ కీలక అడుగు appeared first on Visalaandhra .
ఇండిగో సంక్షోభం వేళ.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..!
ఇండిగో సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు వేగం పెంచింది.ఈ పరిణామాల్లో భాగంగా, నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు సమాచారం.దీనికి సంబంధించిన వివరాలు పలు మీడియా సంస్థల్లో బయటకు వస్తున్నాయి.ప్రాథమిక విచారణలో, పర్యవేక్షణలో జరిగిన ముఖ్యమైన లోపాలే ఇండిగోలో ఏర్పడ్డ తాజా సంక్షోభానికి కారణమని గుర్తించినట్లు తెలుస్తోంది.విమానాల భద్రత, కార్యకలాపాల పరిశీలన బాధ్యతలు వహించే ఈ నలుగురు అధికారులు తమ డ్యూటీలో నిర్లక్ష్యం ప్రదర్శించారని, అందువల్లే వారిపై ఈ కఠిన […] The post ఇండిగో సంక్షోభం వేళ.. నలుగురు అధికారులపై డీజీసీఏ వేటు..! appeared first on Visalaandhra .
విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన నారా లోకేశ్
విశాఖపట్టణంలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని రుషికొండ ఐటీ పార్క్లోని హిల్-2లోని మహతి ఫిన్టెక్ భవనంలో ఏర్పాటు చేశారు. వెయ్యి సీటింగ్ కెపాసిటీతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. 8,000 మందికి ఉపాధి అవకాశాలుప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కాపులుప్పాడ […] The post విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన నారా లోకేశ్ appeared first on Visalaandhra .
మామయ్య మూవీ అంటే బాక్సులు బద్దలే: లోకేష్ #akhanda2 #naralokesh #balakrishna #latestnews #viralvideo
భువనేశ్వర్ నైట్క్లబ్లో అగ్నిప్రమాదం
ఒడిశా భువనేశ్వర్లోని సత్య విహార్ ప్రాంతంలోని ఒక బార్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.మంటలు ఎలా చెలరేగాయో స్పష్టంగా తెలియకపోయినా, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు లేదా కిచెన్లో ఏదైనా లోపం జరిగి ఉండొచ్చనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ టీమ్ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను నియంత్రించేందుకు కృషి చేసింది.ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. విపత్తును అడ్డుకున్న అగ్నిమాపక సిబ్బందిఅగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని సమయానికి అదుపులోకి తీసుకుని, ఆ ప్రాంతం […] The post భువనేశ్వర్ నైట్క్లబ్లో అగ్నిప్రమాదం appeared first on Visalaandhra .
Collectorate |బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం
Collectorate | బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం కలెక్టర్ శ్యాంప్రసాద్ Collectorate
GOD | వెంకన్నకు ముత్యాల అంగీ GOD | గుడివాడ, ఆంధ్రప్రభ :
ట్రంప్ గోల్డ్ కార్డు లాంచ్ #USVisa #Trump #GoldCard #Immigration #WorldNews
Kolikapudi : మళ్లీ కెలికిన కొలికపూడి... వివాదాస్పద పోస్టులతో దుమారం
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి వచ్చారు.
AMC Vice Chairman |ఆయన సేవలు మరువలేనివి
AMC Vice Chairman | ఆయన సేవలు మరువలేనివి AMC Vice Chairman

19 C