SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

శుక్రవారం రాశి ఫలాలు (03-04-2026)

మేషం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం ఆర్థిక వ్యవహారాలలో చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారులతో చికాకులు పెరుగుతాయి. మిధునం నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కర్కాటకం చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు. సింహం ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కన్య వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయట పడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తుల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వృశ్చికం సోదరులతో కలహాల సూచనలు ఉన్నవి. నూతన ఋణాలు చేస్తారు. గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ధనస్సు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. మకరం భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉన్నవి. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. కుంభం ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. మీనం వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.  

మన తెలంగాణ 3 Apr 2026 12:20 am

Shukra Dosha |శుక్రగ్రహ దోష లక్షణాలు, ఆరోగ్య సమస్యలు మరియు ప్రభావవంతమైన పరిహారాలు

Shukra Dosha |రాశి చక్రంలో శుక్రగ్రహ దోష కారణాలు, ప్రభావాలు, నివారణ మార్గాలు

ప్రభ న్యూస్ 3 Apr 2026 12:04 am

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం

ఐపిఎల్ సీజన్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో కేవలం 161 పరుగులకే కుప్పకూలింది. రఘువంశీ 29 బంతుల్లోనే 52 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఫిన్ అలెన్ 7 బంతుల్లోనే 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ రింకు సింగ్ (35) తప్ప మిగతా వారు విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో ఉనద్కట్ మూడు, నితీశ్, మలింగ రెండేసి వికెట్లను పడగొట్టారు. మెరుపు ఆరంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. ఇద్దరు తొలి బంతి నుంచే చెలరేగి పోయారు. భారీ షాట్లతో కోల్‌కతా బౌలర్లను హడలెత్తించారు. వీరిని కట్టడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు హెడ్ అటు అభిషేక్‌లు తమ మార్క్ షాట్లతో అలరించారు. ఓపెనర్లు వీరవిహారం చేయడంతో స్కోరు సునామీల పరిగెత్తింది. చెలరేగి ఆడిన హెడ్ 21 బంతుల్లోనే ఆరు బౌండరీలు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 82 పరుగులు జోడించాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 3 ఫోర్లతో 14 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడిన అభిషేక్ 21 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేశాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన హెన్రిచ్ క్లాసెన్ (52) పరుగులు చేశాడు. నితీశ్ కుమార్ రెడ్డి (39) పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోరు నమోదు చేసింది.

మన తెలంగాణ 2 Apr 2026 11:17 pm

హర్మూజ్‌పై ఇరాన్ పట్టు.. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లు

ఇప్పటి వరకూ ఇరాన్ బలగాలు హర్మూజ్ జలసంధిలో తమ ఆధిపత్యం చాటుకునేందుకు బలప్రదర్శనకు దిగుతూ వస్తున్నాయి. దాదాపు పాతిక వరకూ సరుకు నౌకలపై దాడికి దిగారు. ఇక పలు దేశాలు కలిసికట్టుగా హర్మూజ్ నుంచి రాకపోకల ప్రారంభానికి ఒత్తిడి తీసుకువస్తామని చెపుతున్నప్పటికీ ఇప్పటి యుద్ధ పరిస్థితిలో ఈ విషయంలో అడుగు ముందుకు పడలేదు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఇరాన్ సానుకూల చర్య ద్వారా హర్మూజ్ మార్గం పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ దౌద్య మార్గాలను, రాజకీయ చర్యలను ,చేపడుతామని తెలిపారు.ఈ క్రమంలో ఆయన ట్రంప్ వైఖరిని తప్పుపడుతూ స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పుడు ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 108 డాలర్లు స్థాయికి చేరింది. యుద్ధం ఆరంభం అయిన ఫిబ్రవరి 28 నుంచి చూస్తే ఇప్పుడు ఇది 50 శాతం పెరుగదలను చవిచూసింది. భారత్ సహా కొన్ని అత్యంత సన్నిహిత మిత్రదేశాలకు తప్పితే మిగిలిన దేశాల చమురు నౌకలకు ప్రవేశం లేదని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది. అయితే భారత్ చమురు నౌకల రాకపోకలు కూడా ఈ ప్రాంతం నుంచి చాలా జాప్యం అవుతున్నాయి. ఇరాన్‌లో ఇప్పటివరకూ జరిగిన దాడుల ఘటనలలో మృతుల సంఖ్య 1900 దాటింది, ఇజ్రాయెల్‌లో 20 మంది వరకూ చనిపోగా, గల్ఫ్‌లో దాడులలో పాతిక మందికి పైగా చనిపోయారు. వీరిలో భారతీయులు, పాకిస్థానీయులు కూడా ఉన్నారు. ఇప్పటి దాడుల క్రమంలో అమెరికా సైనికులు 13 మంది హతులయ్యారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:50 pm

ఈ నెల 18న మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డుకు పోలింగ్

మక్తల్‌లో బిజెపి అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప మరణం వల్ల వాయిదా పడిన మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు ఎన్నికకు షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 2 నుంచి 6 వరకు బిజెపి అభ్యర్థి నామినేషన్ స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని తెలిపారు. ఈనెల 7న నామినేషన్ పరిశీలన, 8న అప్పీల్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఈ నెల 20వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా కారణాలతో రీ పోలింగ్ అవసరమైతే మరుసటి రోజు అంటే ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:36 pm

ఈ నెల 5న ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ఈ నెల 5వ తేదీన ఉప్పల్ స్టేడియంలో టాటా ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ మల్కాజ్‌గిరి ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నాం 12 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఉప్పల్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆంక్షలు అమలులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. నాగోల్ నుంచి హబ్సీగూడ వయా ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లే వారు, బోడుప్పల్ నుంచి అంబర్‌పేట్ వయా ఉప్పల్ జంక్షన్ నుంచి రామంతాపూర్ వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు. ప్రయాణికులు ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైలును ఉపయోగించుకోవాలి. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను హెచ్‌ఎండిఏ ఉప్పల్ భగాయత్ ఎంట్రెన్స్ వద్ద నుంచి మెహిఫిల్ హోటల్ మీదుగా నాగోల్, ఎల్‌బి నగర్ వైపు వెళ్లాలి. ఎల్‌బి నగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు నాగోల్ మెట్రో వద్ద యూటర్న్ తీసుకుని నాగోల్ , హెచ్‌ఎండిఏ భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, చెంగిచెర్ల, ఐఓసిఎల్, చెర్లపల్లి ఫ్లైఓవర్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలను హబ్సీగూడ ఎక్స్ రోడ్డు మీదుగా నాచారం, ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చెర్లపల్లి, ఘట్ కేసర్ వైపు వెళ్లాలి. రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే భారీ వాహనాలు స్ట్రీట్ నంబర్ 8 మీదుగా హబ్సీగూడ ఎక్స్ రోడ్డు, నాచారం,ఎన్‌ఎఫ్‌సి రోటరీ, ఐఓసిఎల్ చర్లపల్లి, ఘట్‌కేసర్ వైపు వెళ్లాలి. వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే భారీ వాహనాలు ఓఆర్‌ఆర్ మీదుగా అబ్దుల్లార్‌మెట్, ఎల్‌బి నగర్, దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఎల్‌బి నగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి.

మన తెలంగాణ 2 Apr 2026 10:31 pm

రహానె అరుదైన ఘనత

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానె అరుదైన రికార్డును సాధించాడు. గురువారం కోల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానె కొత్త మైలురాయిని అందుకున్నాడు. ఐపిఎల్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన దిగ్గజాల సరసన రహానె నిలిచాడు. ఇప్పటి వరకు రహానె తన కెరీర్‌లో 200 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు రహానెతో కలుపుకుని ఐపిఎల్‌లో 11 మంది మాత్రమే 200 మ్యాచ్‌లను ఆడారు. మహేంద్ర సింగ్ ధోని (278) మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ (273), విరాట్ కోహ్లి (28) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మన తెలంగాణ 2 Apr 2026 10:08 pm

Sharwa’s Biker USA Premieres Today

Charming star Sharwa’s sports-family drama Biker is all set to hit theatres worldwide tomorrow, with premieres taking place today in the USA and Telugu states. Shloka Entertainments is bringing this highly anticipated film to overseas audiences. Touted as India’s first motocross-centric film, Biker transcends language barriers, combining high-octane racing sequences with heartfelt family emotions. At […] The post Sharwa’s Biker USA Premieres Today appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 10:02 pm

2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News

2 Pakistan Ships : ఇరాన్ తోఫా..! Andhra Prabha News (

ప్రభ న్యూస్ 2 Apr 2026 9:50 pm

రవివర్మ చిత్రానికి రూ.167 కోట్లు

 ప్రముఖ భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ కుంచె నుంచి జాలు వారిన చిత్రం రికార్డుల్లోకి ఎక్కింది. యశోద చిన్ని కృష్ణుడితో కలిసి పాలు పితుకుతున్న ఆయిల్ పెయింటింగ్ వేలంలో రూ.167.2 కోట్లు దక్కించుకుంది. దీంతో అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా తొలిస్థానం దక్కించుకుంది. 1890లలో గీసిన ఈ చిత్రాన్ని తాజాగా ముంబయిలో ప్రత్యక్ష వేలం నిర్వహించారు. సీరం ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రం రూ.118 కోట్ల అత్యధిక ధరతో రికార్డుల్లో ఉండేది.. తాజాగా అది చెరిగిపోయింది. 

మన తెలంగాణ 2 Apr 2026 9:39 pm

రవాణా శాఖ ఆదాయం 7097.38 కోట్లు

ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా శాఖకు ఆదాయం రూ.7097.38 కోట్లు సమకూరిందని రాష్ట్ర రవాణా శాఖ ఒక ప్రకటన లో తెలిపింది. దీనిలో భాగంగా జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.4714.63 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.961.02 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.78.35 కోట్లు ఫీజులు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.820.09 కోట్లు, తనిఖీల ద్వారా రూ.212.49 కోట్లు, చలాన్ల ద్వారా రూ.310.80 కోట్లు సమకూరిందని రవాణా శాఖ స్పష్టం చేసింది. 2025-.26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 8535 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా 7097.38 కోట్ల తో 83.16 శాతం సాధించామని రవాణా శాఖ తెలిపింది. 2024-.25 వార్షిక సంవత్సరంతో పోలిస్తే 2.70 శాతం వృద్ధి రేటు సాధించామని రవాణా శాఖ వెల్లడించింది. 2025-.26 సంవత్సరంలో 91,637 ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రూ.769.81 కోట్ల జీవిత కాలపు పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపింది.

మన తెలంగాణ 2 Apr 2026 9:31 pm

లెక్కలు చూపని రూ.60 వేల కోట్లు ఎటు పోయాయి..?: పోరెడ్డి కిషోర్

రాష్ట్ర కాగ్ నివేదిక ప్రకారం రూ.3 లక్షల కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.2.40 లక్షల కోట్లకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లెక్కలు చూపించిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ తెలిపారు. అంటే దాదాపు రూ.60 వేల కోట్లకు ఎలాంటి లెక్కలు చూపించబడలేదని, ఇది సుమారు 20 శాతమని తెలిపారు. అయితే ఈ రూ.60 వేల కోట్లు ఎటు వెళాయనేది ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పోరెడ్డి కిషోర్ మాట్లాడుతూ ఈ నిధులు ఆయా మంత్రిత్వ శాఖలకు పూర్తిగా పంపించబడ్డాయా? లేక పంపించిన తర్వాత పక్కకు మళ్లించబడ్డాయా? లేదా ఆర్థిక శాఖ నుంచే పూర్తిగా విడుదల కాలేదా? లేదా బడ్జెట్ విడుదల కాగానే 20 శాతం ముందుగానే పక్కకు పెట్టబడిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ నిధులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఖర్చుల కోసం మళ్లించిందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయని కిషోర్ పేర్కొన్నారు. మొత్తానికి ఈ డబ్బులు కొందరి జేబుల్లోకి వెళ్లాయా? లేదా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించబడ్డాయా? అనే చర్చ జరుగుతోందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలు అయిపోగానే, ఈ బడ్జెట్లో మొదటి వాటా లేదా హక్కు తెలంగాణకు కాకుండా కేరళం కోసమే అన్న చందంగా అనిపిస్తోందని తెలిపారు. అందుకు నిదర్శనంగా ఈ బడ్జెట్ అయిపోగానే రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయని విమర్శించారు. మొదటి వాటా మాత్రం కేరళలోని కాంగ్రెస్ పార్టీకే అన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 9:28 pm

పవర్‌ప్లేలో అదరగొట్టారు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెకెఆర్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరదపారించారు. వైభవ్ వేసిన రెండో ఓవర్‌లో హెడ్ 20 పరుగులు రాబట్టగా.. వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో అభిషేక్ 25 పరుగులు స్కోర్ చేశాడు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్(46) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఫలితంగా పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ దూకుడుగానే ఆడాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి పరుగులు రాబట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ(47), ఇషాన్ కిషన్(14) ఉన్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:16 pm

క్రైస్తవ సోదరులకు సిఎం రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ రాష్ట్ర ముఖ్య్మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు త్యాగం, ధైర్యంను సిఎం గుర్తు చేసుకున్నారు. ఏసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమతత్వం బోధించిన దయామయుడు, సిలువపై ఏసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సిఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:00 pm

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత…

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత… వింత పేర్లతో విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి…భావితరాల

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:51 pm

eiffel tower |విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం

eiffel tower | విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం eiffel tower |

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:47 pm

డయాలసిస్ రోగులు ఇక్కట్లు

డయాలసిస్ రోగులు ఇక్కట్లు మరో ఉద్దానంగా ఎ.కొండూరు ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మరో

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:45 pm

బొగ్గు స్మగ్లింగ్ కేసు..ఐప్యాక్ కార్యాలయాలపై ఇడి దాడులు

పశ్చిమ బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) రాజకీయ సలహా సంస్థ ఐప్యాక్ (ఐప్యాక్) కార్యాల యాలపై దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలలో ఈ దాడులు జరుగుతున్నాయి. బెంగళూరులో, కంపెనీ సహ వ్యవస్థాపకుడైన రిషిరాజ్ సింగ్ కార్యాలయంలోనే ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ కేసులో ఇడి అధి కారుల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐప్యాక్ వ్యవస్థాపకులు రిషిరాజ్ సింగ్, ప్రతీక్ శర్మ, వినీష్ చందాకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఇడి అధికారులు సోదాలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థ ఇడి ఈ ఏడాది జనవరిలో కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయాలపై దాడి చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయంలో, సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిలో సోదాలు నిర్వహించా రు. ఐప్యాక్ వంటి వృత్తిపరమైన సంస్థకు ఇది ఒక కష్టమైన, దురదృష్టకరమైన రోజు అని ఈ దాడిపై ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా వుంటే, ఐపాక్ (ఐప్యాక్) సంస్థ, బిజెపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బిఆర్‌ఎస్), జనతా దళ్ (యునైటెడ్), శివసేన వంటి అనేక రాజకీయ పార్టీలకు వృత్తిపరమైన, సిద్ధాంతపరమైన సలహాదారుగా పని చేసింది. ఐప్యాక్‌పై ఇడి దాడులు రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ దాడులలో జోక్యం చేసుకున్నారని, పోలీసుల సహాయంతో డిజిటల్ పరికరాలు, ముఖ్యమైన పత్రాలను తొలగించి, ఏమీ స్వాధీనం చేసుకోకుం డానే సోదాలను నిలిపివేయమని అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆరోపించింది. తాజాగా బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన సుమారు రూ. 20 కోట్ల హవా లా నిధులను ఐప్యాక్‌కు పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న డేటాను తారుమా రు చేయకుండా రక్షణ కల్పించ డం, తమ అధికారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్ నుండి ఉపశమనం కల్పించడంతో సహా పలు రక్షణ కల్పించాలని కోర్టును కోరింది.

మన తెలంగాణ 2 Apr 2026 7:41 pm

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:39 pm

తగ్గుముఖం పట్టిన ధురంధర్‌-2 కలెక్షన్లు.. ఇలాగైతే కష్టమే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారంలోనే రూ.వెయ్యి కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మూవీ విడుదలై రెండు వారాలు దాటింది. 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ధురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ.. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్‌ను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ.. వసూళ్ల పరంగా కాస్త జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల పరంగా అయితే.. ఈ సినిమా రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం సులభమే. కానీ, వసూళ్లు ఇలాగే కొనసాగితే.. పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీని ప్రభావం దురంధర్‌పై పడే అవకాశాలు ఉన్నాయి. సినిమాపై ఎంత క్రేజ్ ఉన్నా.. రెండో వారానికి సంబంధించి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. మరి ధురంధర్ ఫున్ రన్‌లో ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 2 Apr 2026 7:39 pm

ఓటరు పేర్ల తొలగింపు వివాదం.. బెంగాల్‌లో గంటల పాటు ఘెరావ్

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిరసనకారులు ఏడుగురు న్యాయాధికారులను గంటల పాటు ఘెరావ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భద్రతా బలగాలు జోక్యం చేసుకుని అర్ధరాత్రి సమయంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పాల్గొంటున్న ఈ న్యాయాధికారులు, ముగ్గురు మహిళలు సహా, బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కాలియాచక్- 2 బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో ఉండగా నిరసనకారులు అక్కడికి చేరుకుని ఘెరావ్ చేశారు. ఓటర్ల పేర్లను భారీ స్థాయిలో తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు కోల్‌కతా -సిలిగురి నేషనల్ హైవే-12ను కూడా బ్లాక్ చేశారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కోరిన నిరసనకారులు, అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి తరువాత పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు చేరుకుని, లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాయి. అనంతరం న్యాయాధికారులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో నిరసనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి కూడా యత్నించారు. న్యాయాధికారులను తీసుకెళ్తున్న వాహనాలను ఆపడానికి, వాటిని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నించారు. సురక్షితంగా వారిని తరలించేందుకు మా సిబ్బంది స్వల్ప బల ప్రయోగం చేయాల్సి వచ్చింది, అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో కొందరు నిరసనకారులు వాహనాలు ఢీకొనడంతో గాయపడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 28న విడుదలైన ఓటరు జాబితాల్లో ‘పరిశీలన’గా గుర్తించిన పేర్లపై న్యాయాధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్లు కొనసాగించాలా లేదా తొలగించాలా అన్నది వారు నిర్ణయిస్తున్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 7:37 pm

నిషేధిత గడ్డి మందును వాడొద్దు

నిషేధిత గడ్డి మందును వాడొద్దు ఎంఏఓ అంజిత్ కుమార్ జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:34 pm

డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తా: ఎంపి మల్లు రవి

డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తానని నాగర్‌కర్నూల్ ఎంపి మల్లు రవి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపి మల్లు రవి గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతమని, రైల్వే నెట్‌వర్క్ ఎంతో అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కల్వకుర్తి నుంచి -మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన వివరించారు. కల్వకుర్తి అసెంబ్లీలో ఉన్న మొదటి గ్రామం ఇరువీన్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో పాదయాత్ర చేస్తానని ఆయన తెలియజేశారు. రైల్వే లైన్‌ను వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తేవడానికే పాదయాత్ర చేయబోతున్నుట్లు ప్రకటించారు. మూడోసారి ఎంపి అయిన తర్వాత డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ గురించి ప్రతి పార్లమెంట్ సెషన్‌లో మాట్లాడి, రైల్వే మంత్రికి విజ్ఞప్తులు చేశానని, సిఎం ద్వారా రైల్వే మంత్రికి లేఖ రాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల రైల్వే మంత్రిని కలిసి డోర్నకల్ నుంచి -గద్వాల్ రైల్వే లైన్ గురించి గుర్తుచేశానని, ఈ లైన్ నాగర్ కర్నూలు జిల్లాకి లైఫ్ లైన్ లాంటిదని వివరించినట్లు చెప్పారు. ఈ రైల్వే లైన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లోని కల్వకుర్తికి వచ్చి తరువాత వనపర్తి జిల్లా నుంచి గద్వాల్‌కి కనెక్ట్ అవుతుందని వివరించారు. జనరల్ రాయల్ ప్లాన్ కింద లైన్ నిర్ణయం తీసుకుంటే రెవెన్యూ రిటరన్స్ లేవనే ఇబ్బందులు తలెత్తుతాయని, దీన్ని బ్యాక్‌వర్డ్ ఏరియా డెవలప్‌మెంట్ రాయల్ ప్లాంట్ కింద తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వరకు లైన్ ఏర్పాటు చేయాలని కోరామని, ఇది రెండు రాష్ట్రాలను కలుపుతుందని చెప్పారు. ఈ లైన్‌ను కూడా త్వరలో మంజూరు చేసి, బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ రెండు లైన్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారని, రైల్వే లైన్ల సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 7:31 pm

ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి.

ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి. ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:30 pm

12 Yrs Rupee Surges Record : రూపాయి పెరిగిందోచ్​.. Andhra Prabha News

12 Yrs Rupee Surges Record : రూపాయి ;పెరిగిందోచ్​.. Andhra Prabha

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:29 pm

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్ చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు బ్రాంచ్‌లలో 100% వసూళ్లురైతు

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:24 pm

ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి..

ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:19 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెకెఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు ఓటమిపాలయ్యాయి. ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్‌సిబి చేతిలో ఓడిపోగా.. కెకెఆర్‌ని.. ముంబై ఇండియన్స్ జట్టు ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో గెలుపు ఖాతా తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతుండగా.. ఎస్‌ఆర్‌హెచ్ ఒక మార్పు చేసింది. శివాంగ్‌ని జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, బ్లెస్సింగ్ ముజర్బాని. ఎస్ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, డేవిడ్ పైన్.

మన తెలంగాణ 2 Apr 2026 7:17 pm

రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..?

రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..? టివిఏఈ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:14 pm

SameRates |అర్థమైందా రాజా…

SameRates | అర్థమైందా రాజా… SameRates | ఎవర్ని కదిలించినా యుద్ధం గురించే…!ఆ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:09 pm

ఆ రోజు ప్రభాస్ చాలా బాధపడ్డాడు: వి.వి. వినాయక్

టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాహుబలి మొదటి భాగం విడదలైన తర్వాత చిత్ర బృందం ఓ పార్టీ ఏర్పాటు చేశారని, అందులో డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ డల్ గా కనిపించారన్నారు. అలా డల్ గా ఉండటానికి గల కారణం బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి నెగిటివ్ టాక్ రావడమే. దాంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజులు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతో బాధపడ్డారని, కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో చాలాఆపందపడ్డారని వినాయక్ తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 6:56 pm

ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు

ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:54 pm

రాధా –రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం…

రాధా – రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:44 pm

ఇకనుంచి మన రాజధాని అమరావతి..

ఇకనుంచి మన రాజధాని అమరావతి.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం చారిత్రాత్మకం

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:41 pm

తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం..

తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదంఈ విజయం

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:36 pm

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తాం: పొంగులేటి

హైదరాబాద్: భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వమిది అని అన్నారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.

మన తెలంగాణ 2 Apr 2026 6:35 pm

విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : పోటీ ప్రపంచంలో విద్యార్థినీ, విద్యార్థులు సెల్ ఫోన్ కు

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:26 pm

ఘనంగా బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి శఖటోత్సవం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:22 pm

హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి..

కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణం 100 ఫీట్ల రోడ్డు ఉన్న హనుమకొండ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:14 pm

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?

రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను […] The post పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 6:11 pm

దేవాలయ నిర్మాణం శుభ పరిణామం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామంలో

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:11 pm

హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…

హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే… జన్నారం, ఆంధ్రప్రభ : హనుమాన్

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:04 pm

ఉప్లూర్ లో ప్రజాపాలన ప్రగతి –ప్రణాళిక గ్రామ సభ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో తెలంగాణ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:00 pm

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం..!

మాక్లూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ద్యేయమని, అందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:57 pm

తాత అంత్యక్రియలకు వెళ్తూ…

తాత అంత్యక్రియలకు వెళ్తూ… మనుమని మృతి..గుండెపోటుకు గురైన యువకుడు.. జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:56 pm

Congress : అనిరుధ్ రెడ్డి లక్ష్యం ఏంటి? ప్రచారం కోసమా? మరి?

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 5:56 pm

Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha SPL Story

Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:50 pm

6నుంచి ‘పది’ మూల్యాంకనం

*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మూల్యాంకనంలో […] The post 6నుంచి ‘పది’ మూల్యాంకనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 5:43 pm

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన

సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర […] The post ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 5:38 pm

‘జన నాయగన్’ విడుదల కాకుండా కుట్రలు..నాకు న్యాయం కావాలి విజయ్

చెన్నై:  సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళగ వెట్రి కళగం(టివికె) పార్టీని స్థాపించిన ఆయన త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్‌ రెండు నియోజకవర్గాల నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. అయితే తన సినిమా విడుదల కాకుండా కుట్రలు జరుగుతున్నాయని విజయ్ ఆరోపించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘‘కరూర్ ఘటన ఒక ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారు. మీకు న్యాయం కోసం నేను ఎలా అయితే కోరుతున్నానో.. నాకు కూడా న్యాయం కావాలని కోరుతున్నా’’ అని విజయ్ అన్నారు. ఎల్పిజి సిలిండర్ల కొరతపై స్పందించిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘తన కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర సిఎం స్టాలిన్ వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు. ఎల్పిజి సిలిండర్ల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లరా?’’ అని విజయ్ ప్రశ్నించారు.

మన తెలంగాణ 2 Apr 2026 5:35 pm

కేరళంలో ముగిసిన రేవంత్ పర్యటన

కేరళంలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 5:31 pm

పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు

పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఉరవకొండ

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:29 pm

ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం…

ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం… ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:25 pm

సంక్షేమ పథకాలపై అవగాహన

ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో ‘ప్రజా పాలన

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:16 pm

14 Dead |లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్

14 Dead | లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్ 14

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:07 pm

Director Maruthi |ప్లాన్ మారిందా..?

Director Maruthi | ప్లాన్ మారిందా..? Director Maruthi | వరుణ్ తేజ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:07 pm

న్యాయవాదుల్లో సామాజిక స్పృహ, చైతన్యం ఎక్కువే: హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారని, ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగాన ఉన్నది కూడా న్యాయవాదులేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సమాజానికి సేవ చేయాలని వాళ్లలో ఉన్న ఆలోచనే ఈ వృత్తిని ఎన్నుకునేందుకు దోహదపడిందని అన్నారు. యూనివర్శిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో డుకిమస్ వి లీడ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షకులుగా కొత్త జీవితాన్ని లా స్టూడెంట్స్ ప్రారంభించబోతున్నారని, లాయర్ ప్రొఫెషనల్ ను ఎంచుకోవడమే సంథింగ్ అని కొనియాడారు. న్యాయవాదుల్లో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఎక్కువని, న్యాయవాదులు ఉంటే ఉద్యమం గమ్యాన్ని ముద్దాడుతుందని హరీష్ రావు తెలియజేశారు. ఏ లక్ష్యంలో ఈ వృత్తిని ఎంచుకున్నారో చివరి వరకు అదే కొనసాగించాలని సూచించారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, జైల్లో ఉండేవారు అత్యంత పేదవారని, న్యాయాన్నిపొందలేనివారు ఉన్నారని.. అలాంటి వారి కోసం న్యాయవాదులు పోరాడాలని, అండగా నిలబడాలని, పేదలకు గొంతుకగా నిలబడాలని.. కోరుకుంటున్నానని అన్నారు. ఉద్యమాలకు అణచివేయాలని ప్రభుత్వాలు చూస్తుంటాయని తెలియజేశారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ వచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి కోసమే హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారని అన్నారు. రాజ్యంగం మనకిచ్చిన స్వేఛ్చను హరించేందుకు హేట్ స్పీచ్ బిల్లు అని విమర్శించారు. లాయర్లు స్వేచ్ఛను కాపాడగలిగితేనే జడ్జిమెంట్ లు న్యాయంగా వస్తాయని, రాజ్యాంగాన్ని లోబడే చట్టాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్ బిల్లుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు.. తప్పిదాన్ని నిలదీస్తే జైలు అని హరీష్ రావు దుయ్యబట్టారు.     

మన తెలంగాణ 2 Apr 2026 5:05 pm

అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత

అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత పార్లమెంటు ఆమోదం హర్షనీయంవిజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:02 pm

College |మనస్తాపానికి గురై…

College | మనస్తాపానికి గురై… College | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:57 pm

అమరావతి బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 2 Apr 2026 4:51 pm

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:48 pm

Mega158 all set for Launch

Megastar Chiranjeevi is committed to work with Bobby Kolli once again after the super success of Waltair Veerayya. The pre-production work has reached the final stages and the film is tentatively titled Mega158. The film will have its launch in a grand manner on April 11th in Hyderabad with a pooja ceremony and the shoot […] The post Mega158 all set for Launch appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:48 pm

అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ […] The post అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:47 pm

పేరూరులో ప్రజాపాలన ప్రగతి గ్రామసభ…

కౌకుంట్ల, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో 99 రోజుల ప్రజా

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:46 pm

ఉట్నూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని సర్వజినిక్ హనుమాన్ మందిర్

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:27 pm

JetLee First Single Video: Satya stuns with his Dance Moves

Jet Lee starring Comedian Satya, Rhea Singha in leading roles is gearing up to tickle funny bones of audiences. The movie produced by Mythri Movie Makers and Clap Entertainment has been latest hilarious offering from Mathu Vadalara director Ritesh Rana and Satya combination. The movie first single, Satya is not Jet Lee, is released today […] The post JetLee First Single Video: Satya stuns with his Dance Moves appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:26 pm

బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం

బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం విజయవాడ ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:20 pm

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: శాసనమండలి చైర్మన్

చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:19 pm

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో […] The post బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:17 pm

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల […] The post చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:12 pm

రాజా రవివర్మ పెయింటింగ్.. వేలంలో రికార్డు ధరకు అమ్మకం..

ముంబై: భారతీయ చిత్రకారుల్లో రాజా రవివర్మకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన పెయింటింగ్స్ అంటే ఎంతో మందికి ఇష్టం. తాజాగా రవివర్మ పెయింటింగ్ ఒకటి రికార్డు ధరకు అమ్ముడు పోయింది. యశోద, కృష్ణులు ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్ ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడు పోయింది. ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్‌ ఆక్షన్‌ను నిర్వహించారు. ఈ వేలంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకొనేందుకు అనేక మంది పోటీ పడ్డారు. కానీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్‌ని దక్కించుకున్నారు. 1890లలో గీసిన దీన్ని రూ.167 కోట్లకు కొనుగోలు చేశారు. గతేడాది ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అత్యంత ఖరీదైన కళాకృతిగా ఇది రికార్డు సాధించింది. తాజాగా ఈ రికార్డును రవివర్మ పెయింటింగ్ బద్దలుకొట్టింది. ఈ పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని.. ఇది తన కర్తవ్యం అని సైరస్ మీడియాతో అన్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 4:12 pm

ఉట్నూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీని మోడల్ గా

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:09 pm

2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు

సంక్షేమ పథకం ప్రతి అర్హుడికి చేరాలి :జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : 20047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి …

జనం సాక్షి 2 Apr 2026 4:09 pm

Green Signal |ఏపీ రాజధానిగా అమరావతి..

Green Signal | ఏపీ రాజధానిగా అమరావతి.. రాజ్యసభలో ఆమోదం Green Signal

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:07 pm

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!

నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం […] The post చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:06 pm

ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం..

ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం.. ధర్మపురి, ఆంధ్రప్రభ : ఎన్నికల

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:05 pm

all in 1 |తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్

all in 1 | తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్ all

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:05 pm

Sreeleela’s Last Hope on Hindi Outings

Telugu beauty Sreeleela has been a part of several disasters in Telugu cinema. She was trolled for her choice of films in the recent years in Tollywood. Excluding Bhagavanth Kesari, the actress disappointed the audience in all her outings in the past four years. She had big hopes on Ustaad Bhagat Singh and the film […] The post Sreeleela’s Last Hope on Hindi Outings appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:04 pm

‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్

రాజోలి, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : రాజోలి మండల కేంద్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ‘మనల్ని ఎవ్వర్రా ఆపేది ’శీర్షికన ‘జనంసాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి …

జనం సాక్షి 2 Apr 2026 4:04 pm

AndhraPrabha Smart Edition |AP|సంబురం /ఎంపీల థ్యాంక్స్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 02-04-2026, 4.00PM ap అమ‌రావ‌తి సంబురం.. ఊరూరా

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:03 pm

Amaravati |సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం

Amaravati | సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం Amaravati | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:02 pm

వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..

యశోద హాస్పిటల్స్‌లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్, క్లినికల్ డైరెక్టర్ రాజేష్ అలుగోలు తెలిపారు. మంగళవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తూ, దేశంలో లక్ష జనాభాలో సగటున 42 నుండి 60 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌కు […] The post వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 3:51 pm

Breaking : రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 3:46 pm

తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు

టీ-ఈఆర్సీ కీలక నిర్ణయాలుతెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండబోదని స్పష్టం చేసి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఆర్డర్‌ను తాజాగా ఈఆర్సీ విడుదల చేసింది. ఇప్పటివరకు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన […] The post తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 3:36 pm

Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum

The formal recognition of Amaravati as the capital of Andhra Pradesh by Parliament has marked a decisive moment in the state’s political journey. Following this development, TDP national general secretary and minister Nara Lokesh expressed gratitude to leaders in Delhi who supported the cause. His visit to the national capital was not symbolic. It reflected […] The post Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 3:30 pm

నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు…

నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు… విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:29 pm

ఏడీఈకి వినతి పత్రం అందజేత……

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:29 pm