యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ
యర్రపల్లిలో “కాఫీ విత్ క్యాడర్”తో వైసీపీ గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించిన మాజీ
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి…
చిన్నారుల ఆరోగ్యం, వార్డ్ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి… అంగన్వాడీ కేంద్రాలు, నాలా క్లీనింగ్
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. పరీక్షలు రాయనున్న 550 మంది విద్యార్థులు.. జన్నారం,
సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు
సురక్షా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 మందికి సైకిళ్లు విజయవాడ, ఆంధ్రప్రభ
పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం
పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం. మునుగోడు, ఆంధ్రప్రభ
నా పొట్టను దాచలేక విసిగిపోయాను.. కెటిఆర్ పోస్ట్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కెటిఆర్ సోషల్మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు సంబంధించిన విషయాలు, పార్టీ వ్యవహారాలు, ఇతర విషయాలను ఆయన సోషల్మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు. జిమ్లో దిగిన ఫోటోని షేర్ చేసిన కెటిఆర్.. ఇంతకాలం తన పొట్టని దాచలేక విసిగిపోనని.. పేర్కొన్నారు. ‘‘ఆరు నెలల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలు పెట్టాను జూలైలో నాకు 50 సంవత్సరాల వచ్చే నాటికి మంచి షేప్లోకి రావాలని ఆశిస్తున్నా’’ అని కెటిఆర్ రాసుకొచ్చారు. Tired of hiding my paunch Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50 #FitnessGoals pic.twitter.com/o99hm3tEj4 — KTR (@KTRBRS) March 11, 2026
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం
ఔషధ మొక్కల సాగుతో అత్యధిక ఆదాయం మోపిదేవి, ఆంధ్రప్రభ: ఔషధ మొక్కల సాగుతో
Telangana : 14 నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి
కనకదుర్గమ్మకు కానుక వర్షం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ
విపక్షాలు కుట్ర చేస్తున్నాయి: భట్టి విక్రమార్క
ఖమ్మం: పేదలకు మేలు జరగకుండా విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్రంలోని పేదలపై ప్రేమ లేదని... పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు మాఫియాగా ఏర్పడి.. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమని.. నిజమైన పేదలు అయ్యుంటే.. ఇళ్లు లేని వారు ఉండొద్దనేది తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. పేదలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని చెప్పారు. తొలి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.
రద్దీగా ఉన్న రహదారిపై విమానం అత్యవసర ల్యాండింగ్
19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన విమానాన్ని రద్దీగా ఉన్న రహదారిపై సురక్షితంగా దించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఘటన 2026 మార్చి 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో చోటుచేసుకుంది.19 ఏళ్ల యువ పైలట్ నికో బ్రే తన స్నేహితుడితో కలిసి చిన్న సింగిల్ ఇంజిన్ విమానంలో (Cessna 150) ప్రయాణిస్తుండగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ శక్తిని కోల్పోయింది. విమానం నేల నుండి కేవలం 500 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోవడంతో పైలట్ ఏమాత్రం కంగారు పడకుండా మొదట బీచ్ దగ్గర ఉన్న A1A రోడ్డుపై దించాలని అనుకున్నా, అది ఇరుగ్గా ఉండటంతో వెడల్పుగా ఉన్న ఇండియన్ టౌన్ రోడ్డును ఎంచుకున్నాడు. విమానం కిందికి రావడం గమనించిన ఒక ట్రక్కు డ్రైవర్ రోడ్డుపై ట్రాఫిక్ను ఆపి విమానం దిగడానికి ఖాళీ ప్రదేశం కల్పించారు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఏ వాహనాన్ని ఢీకొట్టకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.ఈ ఘటనలో పైలట్, అతని స్నేహితుడు మరియు రోడ్డుపై ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. 19 ఏళ్ల వయసులోనే నికో బ్రే ప్రదర్శించిన ధైర్యం మరియు నైపుణ్యాన్ని స్థానిక అధికారులు, ప్రజలు మెచ్చుకున్నారు.
ఘనంగా వీడ్కోలు సంబరాలు దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ఉన్నత
ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత..
ప్రజల సమస్యల పరష్కారానికి అధిక ప్రాధాన్యత.. 18వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గద్దె
₹14,500కే అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి టూర్ #IRCTC#DivyaDakshinaYatra#TempleTour#Arunachalam
వెలగపూడిలో అగ్ని ప్రమాదం.. రోడ్డుపక్కన భారీగా మంటలు..
అమరావతిలో వెలగపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన భారీగా మంటలు చెలరేగి.. ఎల్ అండ్ టి సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. భారీ మంటలు ఎగసి పడటంతో పరిసర ప్రాంతంలో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Farmers |జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు
Farmers | జూన్- ఆగస్టు మధ్య మండే ఎండలు ప్రభుత్వం అప్రమత్తంగా ఉందిజిల్లాల్లోనూ
అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు
అంగనవాడి కేంద్రంలో అస్వస్థకు గురైన చిన్నారులు వీఆర్ పురం పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ
ఇంటిపన్ను చెల్లించలేదని గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లి
ఇంటి పన్ను చెల్లించలేదని అధికారులు గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లారు
మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు
మహిళలు సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కరీమాబాద్,
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి…. ఎమ్మెల్యేసాంబశివ రావుకు, ఎమ్మెల్సీ సత్యంకు చేనేత కార్మిక సంఘం
మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా జన్ సున్వాయ్
మహిళా సమస్యల పరిష్కారమే అజెండాగా జన్ సున్వాయ్ వేగవంతంగా, పారదర్శకంగా సమస్యల పరిష్కారానికి
Attacks | నలుగురికి గాయాలు Attacks | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
సాయిపల్లవి తొలి హిందీ చిత్రం.. ట్రైలర్ వచ్చేసింది..
హీరోయిన్గా పరిచయమైన అనతి కాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది సాయిపల్లవి. దక్షిణాది ఇండస్ట్రీలతో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్లో అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ఏక్ దిన్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది సాయి పల్లవి. తాజాగా బుధవారం ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలో జునైద్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. స్నేహా దేశాయ్, స్పందన్ మిశ్రా ఈ చిత్రానికి రచనా సహకారం అందించగా.. మన్సూర్ ఖాన్, అమిర్ ఖాన్, అపర్ణా పురోహిత్ నిర్మించారు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 1న విడుదల కానుంది.
KVN Productions |బడా స్టార్స్ తో క్రేజీ సినిమాలు..
KVN Productions | బడా స్టార్స్ తో క్రేజీ సినిమాలు.. KVN Productions
శ్రీసమర్థరామదాసు స్వామి పాదుకపూజలు
శ్రీసమర్థరామదాసు స్వామి పాదుకపూజలు జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రతి సంవత్సరం శ్రీరామనవమి
ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..
మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక […] The post ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి.. appeared first on Visalaandhra .
2027 జనగణనపై అధికారులకు శిక్షణ
2027 జనగణనపై అధికారులకు శిక్షణ ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి: రాబోయే 2027
ధర్మవరంలో పాత ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు
విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి చర్యలు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఈ ప్రతిపాదనపై అధికారులు పరిశీలన చేపట్టారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్తో కలిసి ఆయన నియోజకవర్గ […] The post ధర్మవరంలో పాత ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు appeared first on Visalaandhra .
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది….
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పది…. బిక్కనూర్, ఆంధ్రప్రభ : సమాజాభివృద్ధిలో మహిళలు
మహేశ్ ఫ్యాన్స్కు సారీ చెప్పిన హరీశ్ శంకర్.. ఒత్తిడి వల్లే అని..
మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్, పవర్స్టార్ పవన్కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ చిత్రం మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ కామెంట్ వల్ల దర్శకుడు హరీశ్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. ఓ వ్యక్తికి ఆయన పెట్టిన కామెంట్ వల్ల సూపర్స్టార్ మహేశ్ బాబు అభిమానుల నుంచి ఆగ్రహాన్ని ఎదురుకున్నారు. అయితే ఆ కామెంట్పై ఆయన వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి పెట్టిన పోస్ట్ను మొత్తం చదవకుండానే కామెంట్ చేశానని.. ఒత్తిడి వల్లే అది జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు అభిమానులకు ఆయన క్షమాపణ చెప్పారు. ‘‘కొన్ని రోజులుగా పని ఒత్తిడిలో ఉన్నాను. సెన్సార్ పనులు, బోర్డు అధికారులతో సమావేశం, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సాంగ్ ప్రోమో ఫైనల్ చెక్ చేయడం.. ఇలా ఎంతో బిజీగా ఉన్నాను. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో సినిమా ప్రోమోపై వస్తున్న స్పందనలకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ీమడియాలో రిప్లైలు ఇస్తున్నాను. ఆ హడావుడిలో ఒక ట్వీట్ పూర్తిగా చదవకుండానే పోరపాటున కోట్ చేశాను. వెంటనే నా టీం అప్రమత్తం చేయడంతో ఒక నిమిషం వ్యవధిలోనే ఆ రిప్లెని తొలగించాను’’ ‘‘సూపర్స్టార్ మహేశ్ బాబు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ‘వారణాసి’ చిత్రంలో ఆయన మరెన్నో రికార్డులు సృష్టిస్తారని నమ్ముతున్నా. గతంలో ‘పోకిరి’ గురించి నేను పెట్టిన పోస్టులు చూస్తే.. మహేశ్పై నాకున్న అభిమానం అర్థమవుతుంది. ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బ తీయాలనే ఉధ్దేశం నాకు లేదు’’ అని తన లేఖలో హరీశ్ రాసుకొచ్చారు. సినిమా విడుదలకు మరో 10 రోజులు మాత్రం ఉన్న సమయంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకొనేంత అవివేకిని కాదని హరీశ్ పేర్కొన్నారు. అందరు హీరోల అభిమానులు ఆదరిస్తేనే ఏ సినిమా అయినా హిట్ అవుతుందని ఆయన అన్నారు. పొరపాటున తన వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని.. అందరూ పెద్ద మనస్సుతో అర్థం చేసుకొని ‘ఉస్తాద్ భగత్సింగ్’ను అదరించాలని విజ్ఞప్తి చేశారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి
క్రికెట్ బెట్టింగ్ నిర్వహకులపై పోలీసుల దాడి గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నదుండగులునిర్వహకులపై పోలీసులు
తెలంగాణ గర్వం! కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలుగులోనే ప్రమాణ స్వీకారం #TelanganaGovernor
25th Division |సెంట్రల్లో అభివృద్ధి జోరు…
25th Division | సెంట్రల్లో అభివృద్ధి జోరు… అయ్యన్న నాయుడు వీధిలో డ్రైనేజీ
ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం..
ఏజెన్సీలో నూతన ఓరవడికి శ్రీకారం.. ఉట్నూర్, జైనూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ ఏజెన్సీ
Hindi Deals kept Markets of these Actors at Risk
The Hindi Rights of Telugu stars have turned out to be a gold mine for the producers. The Hindi rights included the satellite rights, YouTube rights along with the streaming rights of the films. Actors like Ravi Teja, Ram, Gopichand, Bellamkonda Sreenivas and others enjoyed a terrific craze and their films did well on small […] The post Hindi Deals kept Markets of these Actors at Risk appeared first on Telugu360 .
వేం నరేందర్ రెడ్డి ని కలిసిన బీర్ల అయిలయ్య..
వేం నరేందర్ రెడ్డి ని కలిసిన బీర్ల అయిలయ్య.. యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ :
సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీరామ్ రవి కన్నుమూత
సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీరామ్ రవి కన్నుమూత భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
సీఎంను కలిసిన బీర్ల అయిలయ్య సీఎం రేవంత్ రెడ్డికి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు
Andhra Prabha Smart Edition |AP|ఆర్థిక విధ్వంసం/వచ్చే జులైనాటికి..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-03-2026, 4.00PM ap వచ్చే జులైనాటికి వెలిగొండ,
Andhra Prabha Smart Edition |TS|. స్పీకర్ తీర్పు/కేటీఆర్ ఫైర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-03-2026, 4.00PM ts దానం, కడియం పార్టీ
నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం…
నేల ఆరోగ్యంపై శిక్షణా కార్యక్రమం… పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లోని
13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి
గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటంతో హరీశ్ రాణా మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతను స్పృహ లేకుండా, పూర్తిగా […] The post 13 ఏళ్లుగా జీవచ్ఛవంగా ఉన్న యువకుడి కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి appeared first on Visalaandhra .
ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు
శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా లాంటి ఘటనలు బాధాకరమని ఆయన చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. స్వార్థపరుల చేతుల్లోకి పరిస్థితులు వెళ్లడానికి వీల్లేదని, అలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండబోమని స్పష్టం చేశారు. నీరు కలుషితం, పాలు కల్తీ అవుతుంటే ఆయా విభాగాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు.జిల్లాల కలెక్టర్లు కనీసం 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ సెక్రటరీలు, నాలుగు రోజులపాటు […] The post ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా ఎవ్వరు వ్యవహరించినా కఠిన చర్యలు : చంద్రబాబునాయుడు appeared first on Visalaandhra .
హైదరాబాద్–ఫుకెట్ ఎయిర్ ఇండియా విమానం రన్వేపై నోస్ వీల్ విరిగి... #AirIndiaExpress#HyderabadFlight
హైదరాబాద్ నర్స్కు మ్యాట్రిమోని మోసం… ₹7.76 లక్షలు దోచిన నకిలీ యూకే డాక్టర్
ఎయిర్పోర్టు, పన్నులు, కరెన్సీ మార్పిడి పేర్లతో డబ్బు వసూలుసైబర్ క్రైమ్ యూనిట్లో ఫిర్యాదు…
RGV’s Big Statement on South Cinema
It has been known that several films from South are making it to the pan-Indian stage and are dominating Bollywood. Gone are the days when Hindi films were top grossers. South films like Baahubali, KGF, RRR, Pushpa and others have surpassed the lifetime numbers of Hindi films. Sensational filmmaker Ram Gopal Varma has made a […] The post RGV’s Big Statement on South Cinema appeared first on Telugu360 .
ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది కానుకగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా 10 సూత్రాల అమలు […] The post ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన appeared first on Visalaandhra .
OTT Releases for March Second Weekend
Several Telugu films that were released recently are all set for streaming this weekend on various platforms. Ravi Teja’s Sankranthi outing Bhartha Mahasayulaku Wignyapthi will stream on Zee5. Vishwak Sen’s Funky will be available on Netflix. February’s only hit film Couple Friendly will be available on Prime Video. All these three films will stream from […] The post OTT Releases for March Second Weekend appeared first on Telugu360 .
చిరుతకే చమటలు పట్టించిన అడవి కుక్కలు #AmrabadForest#Leopard#WildDogs#ViralVideo
హెల్త్ యాప్ వ్యాపారంలో రూ.1.55 కోట్ల మోసం
యాప్ ప్రాజెక్టు కోసం ఏడు రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నట్లు ఫిర్యాదునిధుల మళ్లింపు, సంతకాలు–డీఎస్సీ దుర్వినియోగం ఆరోపణలురూ.2 కోట్ల చెక్కులు బౌన్స్ అయిన తర్వాత బెదిరింపులంటూ ఆరోపణ
వాళ్లను ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్నారు.. ఇంకా అతడు కూడా చేరితే..: పొలాక్
టీం ఇండియా అనుకున్నది సాధిచింది. భారతీయులంతా గర్వపడేలా.. సొంత గడ్డపై ప్రపంచకప్ను దక్కించుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్స్లో గెలిచి మూడోసారి టి-20 ప్రపంచప్ను అందుకుంది. భారత్-శ్రీలంక వేదికలుగా జరిగిన ఈ మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరేట్గానే బరిలోకి దిగిన సూర్యకుమార్ సేన.. ఆరంభంలో కాస్త తడబడినా.. ఆ తర్వాత పుంజుకుంది. అన్ని విభాగాల్లో రాణిస్తూ.. చివరకు కప్పును సొంతం చేసకుంది. ఈ విషయంపై సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ షాన్ పొలాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంత పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను, ముఖ్యంగా ఇంత స్ట్రైక్ రేట్తో ఆడుతున్న టీమిండియాపై ఏ జట్టైనా గెలవడం అసాధ్యమని అన్నాడు. మిగితా జట్ల కంటే టీం ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉందని పేర్కన్నొడు. టీం ఇండియా బ్యాటర్లను ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చెలరేగిపోతున్నారని వ్యాఖ్యానించారు. టీం ఇండియా టాప్ నుంచి బాటమ్ వరకు ఎనిమిది వరకు బ్యాట్స్మెన్లు 200 స్ట్రైక్రేటుతో ఆడుతున్నారని.. ఇలాంటి బ్యాటింగ్ను ఎదురుకోవడం ఎవరి వల్ల కాదు అని పేర్కొన్నాడు. ఇది చాలదు అన్నట్టుగా ఇంకా టీం ఇండియాలోకి కొత్త ఆటగాళ్లు, భీకర హిట్టర్లతో టీం ఇండియాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. దేశవాళీలో అలాగే ఐపిఎల్లో దుమ్మురేపుతున్న వైభవ్ టీం ఇండియాలో చేరితే మాత్రం, బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారుతుంది. దీంతో ప్రత్యర్థి జట్లు భారత బ్యాటింగ్ను ఎదురుకోవాలంటే భయపడతాయని పొలాక్ పేర్కొన్నాడు.
మంగళ్పహాడ్ చౌరస్తా వద్ద హనుమాన్ దీక్షాపరుల రాస్తారోకో
మంగళ్పహాడ్ చౌరస్తా వద్ద హనుమాన్ దీక్షాపరుల రాస్తారోకో ఎడపల్లి,ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం
పదవ తరగతి విద్యార్థులకు పోలీస్ శాఖ ప్రోత్సాహం….
పదవ తరగతి విద్యార్థులకు పోలీస్ శాఖ ప్రోత్సాహం…. జై నూర్, ఆంధ్రప్రభ :
Air India |దెబ్బతిన్న విమానం నోస్ గేర్
Air India | దెబ్బతిన్న విమానం నోస్ గేర్ Air India |
Ap Cs Task : కలిసి పనిచేద్దాం Andhra Prabha News
Ap Cs Task : కలిసి పనిచేద్దాం Andhra Prabha News (ఆంధ్రప్రభ,
UV Creations owned by Vamshi and Pramod are close to Prabhas. They made their debut as producers with Mirchi and went on to produce films like Saaho and Radhe Shyam with Prabhas. With the pan-Indian actor busy with several commitments, UV Creations kept busy with other films. But most of their recent films ended up […] The post A Relief for UV Creations appeared first on Telugu360 .
Ys Jagan : జగన్ చేజేతులా చేసుకుంటున్నాడే.. మారితేనే భవిష్యత్
వైఎస్ జగన్ కు రాజకీయ శత్రవులు ఎక్కువగా కనపడుతున్నారు.
సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం
సర్పంచులందరికి ఒక రోజు శిక్షణా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరిన ఎంపీడీఓ జుక్కల్
సీఎం ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థలకు డిజిటల్ శోభ
సీఎం ఆదేశాలతో టీటీడీ విద్యా సంస్థలకుడిజిటల్ శోభ తాజా బడ్జెట్ లో రూ.
YCP leader | కేసు నమోదు YCP leader | ఆంధ్రప్రభ, వెబ్
ఐతవరంలో స్పృహ కోల్పోయిన వ్యక్తి..
ఐతవరంలో స్పృహ కోల్పోయిన వ్యక్తి.. విజయవాడ ఆస్పత్రిలో మృతి నందిగామ, ఆంధ్రప్రభ :
Naga Chaitanya |వృషకర్మ బడ్జెట్ ఎంత…?
Naga Chaitanya | వృషకర్మ బడ్జెట్ ఎంత…? వృషకర్మ సినిమాపై పెరిగిన అంచనాలుగ్లింప్స్తో
హెచ్ టి పత్తి విత్తనాలు సాగు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు…
హెచ్ టి పత్తి విత్తనాలు సాగు చేసినా.. విక్రయించినా కఠిన చర్యలు… ఊట్కూర్,
Allu Arjun |టైటిల్ ఈవెంట్ ప్లాన్ ఇదే..
Allu Arjun | టైటిల్ ఈవెంట్ ప్లాన్ ఇదే.. Allu Arjun |
వసతి గృహాల్లో విద్యార్థుల ఇబ్బందులు…
వసతి గృహాల్లో విద్యార్థుల ఇబ్బందులు… సమయపాలన పాటించని వార్డెన్లుకొరవడిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణపదవ పరీక్షల
గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం..
గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం.. వెల్దండ, ఆంధ్ర ప్రభ : గ్రామపంచాయతీ అభివృద్దె
Andhra Politics : విజయం మత్తులో ఉంటే అలాగే అనిపిస్తుంది గురూ.. కానీ వాస్తవమిదీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న మాటలు కూటమి వల్లే గెలిచామని
ఘనంగాస్వయంపరిపాలన దినోత్సవం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల మండల
Operation Revange : పశ్చిమాసియా లబోదిబో Andhra Prabha News
Operation Revange : పశ్చిమాసియా లబోదిబో Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1943 అక్టోబర్ 1న అప్పటి మద్రాసు ప్రావిన్స్ లో ఏలూరు ప్రాంతం దోశపాడు గ్రామంలో జన్మించారు. ఆయన ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, భార్య హేమలత ఉన్నారు. ఎన్ఐటి వరంగల్లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. ఐదు సార్లు ఎంపి, ఒక సారి కేంద్రమంత్రి పని చేశారు. 1984, 1989. 1998, 2004, 2009వ సంవత్సరాలలో ఎంపి గెలిచి ప్రజలకు సేవలందించారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆయన బిజెపిలో చేరారు. విశాఖపట్నం ఎంపి, నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ ఆయనకు మనవడు అవుతారు. భరత్ స్వయానా కూతురి కుమారుడు కావడం గమనార్హం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్, ఎంఎల్ఎ నందమూరి బాలకృష, నందమూరి రామకృష్ణ సంతాపం తెలిపారు. కావూరు కుటుంబానికి ప్రగాఢ సానూభూతి ప్రకటించారు. రాజకీయ వ్యాపార రంగంలో కావూరు సాంబశివరావుది ప్రత్యేక ముద్ర అని బాబు తెలిపారు. కావూరుతో పంచుకున్న ప్రేమ, అనురాగం, మరువలేనిదని నందమూరి రామకృష్ణ తెలిపారు.
రాజుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
రాజుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : మండలం నిడమర్రు గ్రామంలో
ఆ పనిపై మాజీ క్రికెటర్ విమర్శలు.. ధీటుగా జవాబిచ్చిన గంభీర్
2026 ఐసిసి టి-20 ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకుంది. ఫైనల్స్లో న్యూజిలాండ్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే కప్పును గెలిచిన సంతోషంలో భారత ఆటగాళ్లు హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట కోచ్ గౌతమ్ గంభీర్, ఐసిసి ఛైర్మన్ జై షా కూడా ఉన్నారు. అయితే ఈ పనిపై మాజీ క్రికెటర్, టిఎంసి ఎంపి కీర్తి ఆజాద్ విమర్శలు చేశారు. ట్రోఫీని కేవలం ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారు అని.. ఇతర మతల ప్రార్థన మందిరాలకు ఎందుకు తీసుకెళ్లలేదని అడిగారు. ఈ విమర్శలకు కోచ్ గౌతమ్ గంభీర్ ధీటుగా జవాబిచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలతో సొంత జట్టునే తక్కువ చేసుకుంటారా? అని ప్రశ్నించారు. ‘‘ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేంత విలువ లేదు. దేశం గర్వపడే క్షణాలు ఇవి. ఇలాంటప్పుడు అసంబద్ధ ప్రశ్నం వేయడం ఎంతవరకూ కరెక్ట్? మనం ప్రపంచకప్ని గెలిచాము. సంబరాలు చేసుకోవడం ముఖ్యం కానీ.. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల మనం సాధించిన లక్ష్యాన్ని తక్కువ చేసుకున్నట్లే అవుతుంది. 15 మంది ప్లేయర్లు కష్టపడి సాధించిన దానిని పక్కన పెట్టాలని భావిస్తున్నారా.? కుర్రాళ్లు సాధించిన దానిని వారికి ఇష్టమైన రీతిలో సెలబ్రేట్ చేసుకొని వెసులుబాటు కల్పించాలి. ఇందులో రాజకీయ, మతపరమైన విబేధాలు చూపించకూడదు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో తీవ్ర ఒత్తిడికి గురైన ప్లేయర్లు.. పుంజుకొని మరీ ఛాంపియన్లుగా మారారు. వారి కష్టాన్ని తక్కువ చేయవద్దు. ఇలాంటి వ్యాఖ్యలతో సొంత టీమ్నే డీగ్రేడ్ చేసిన వారవుతారు’’ అని గంభీర్ అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన…
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనుల పరిశీలన… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ :
బస్టాండ్ స్థలం సర్వే నిర్వహించిన అధికారులు.
బస్టాండ్ స్థలం సర్వే నిర్వహించిన అధికారులు. వర్ని, ఆంధ్రప్రభ : వర్ని మండల
YS Jagan |దోచిపెట్టడమే సరిపోతుంది…
YS Jagan | దోచిపెట్టడమే సరిపోతుంది… YS Jagan | ఆంధ్రప్రభ, వెబ్
అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం…
అందరికీ ఉచిత విద్య కోసం ఉద్యమిద్దాం… చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే 129వ
Dumping |పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు..
Dumping | పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు.. వదంతులను నమ్మకండిషిప్పింగ్ కంటైనర్ల కొరత లేదుఈ
Limited Menus in IT office Cafeterias & Hostels Amid LPG Concerns
Hostels and corporate offices in major IT hubs are beginning to limit food services amid concerns over LPG supply disruptions linked to the ongoing geopolitical tensions involving the United States, Israel and Iran. The IT Corridor Hostel Association in Gachibowli, Hyderabad, has issued a notice to residents warning of a possible temporary gas cylinder shortage. […] The post Limited Menus in IT office Cafeterias & Hostels Amid LPG Concerns appeared first on Telugu360 .
Telangana : తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు
కరీంనగర్ లో ఆ రోజు వరకు డంపింగ్ యార్డ్ తరలిస్తాం: పొన్నం ప్రభాకర్
కరీంనగర్: పెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్ కి వచ్చినప్పుడు కరీంనగర్ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్నటువంటి అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్ నుండి తరలించిన డంపింగ్ యార్డ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ మేనేజ్మెంట్ విషయంలో ఇబ్బందులు లేకుండా రెండు నగరాల మధ్య ఎవరికి ఇబ్బందులు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు శాసనసభ్యులు మేడిపల్లి సత్యం కమిషనర్ కార్పొరేటర్లు కలిసి డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ లో వెస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి సరైన చర్యలు తీసుకోలేకపోయారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈరోజు డంపింగ్ యార్డ్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వెస్ట్ మేనేజ్మెంట్, ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలని దానిపై ఒక విధానాన్ని తీసుకుంటామన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తున్నామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులు అధికారుల బాధ్యత తీసుకున్నారని, డంపింగ్ యార్డ్ వల్ల కరీంనగర్ ప్రజల శ్వాసకోస ఇబ్బందులతో పాటు అనేక వ్యాధులు సంభవిస్తున్నాయని, 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదు అని, సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలకతీతంగా అధికారంలో ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులుగా ముఖ్యమంత్రి హామీ మేరకు డంపింగ్ యార్డ్ తరలింపుకు చొరవ తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డ్ తరలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమిషనర్ ప్రపుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు ,ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Harish Shankar’s Quick Response To Tweet On Mahesh Babu
Director Harish Shankar clarified that his recent quote-tweet about Superstar Mahesh Babu was an unintentional error that arose during a hectic workday. The filmmaker stated that the misunderstanding was blown out of proportion due to the incomplete tweet he reacted to. Busy with the promotions and final touches of his upcoming film Ustaad Bhagat Singh […] The post Harish Shankar’s Quick Response To Tweet On Mahesh Babu appeared first on Telugu360 .
కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు మృతి చెందారు
తెలంగాణ నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే, ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు నాల్గవ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం […] The post తెలంగాణ నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .
ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ఇవాళ ఉదయం నుంచి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు తమ డైరెక్ట్ మెసేజ్లు (డీఎంలు) యాక్సెస్ చేయలేకపోతున్నామని, చాట్ థీమ్లు మాయమయ్యాయని ఫిర్యాదులు చేస్తున్నారు. సెర్చ్ టూల్ కూడా పనిచేయడం లేదని, కాంటాక్ట్స్ కనిపించడం లేదని ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా నెటిజన్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమకు మెసేజ్లు ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ మెసేజ్ల పేజీ మొత్తం ఖాళీగా కనిపిస్తోందని ఒక […] The post ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఇన్స్టా సేవలు.. వేలల్లో ఫిర్యాదులు appeared first on Visalaandhra .
Danam Nagender : సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపిస్తా
సుప్రీంకోర్టులోనైనా తన వాదనలను వినిపిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు భారీగా పెరగడంతో తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్ ఛార్జ్ను విడతల వారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకోవడం విచారకరమని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ భారాన్ని మోపాల్సి వస్తోందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా […] The post ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. విడతల వారీగా పెరగనున్న విమాన ఛార్జీలు appeared first on Visalaandhra .
Andhra Pradesh : అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్... నిండా మునిగేది ఎవరో?
కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి అంత కుదురుగా లేదు
మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి..
మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలి.. మామడ, ఆంధ్ర ప్రభ : గ్రామ
జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న కృష్ణకుమారి
జాతీయ మహిళా సదస్సులో పాల్గొన్న కృష్ణకుమారి ఢిల్లీలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో
KTR : ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి : కేటీఆర్
స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు

33 C