గాజులపల్లిలో అంగన్వాడీ అన్నప్రాసన కార్యక్రమం
మంథని రూరల్, ఆంధ్రప్రభ : మంథని మండలం గాజులపల్లి గ్రామంలో సర్పంచ్ కారెంగుల
యూజర్లకు యూట్యూబ్ షాక్.. ఇకపై 90 సెకన్లు భరించాల్సిందే..?
ఈ మధ్యకాలంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాడని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ యూట్యూబ్ చూస్తూ టైమ్ పాస్ చేస్తారు. అయితే యూట్యూబ్ని స్మార్ట్ టివిలో చూసే యూజర్లకు యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై స్మార్ట్టివిలో సుదీర్ఘ అన్స్కిప్పబుల్ యాడ్స్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని యాడ్స్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై యూట్యూబ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు స్మార్ట్ టివిల్లో 30 సెకన్ల అన్స్కిప్పబుల్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. దాని స్థానంలో 90 సెకన్ల పాటు ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి కలిగిన వీడియోలకు ఈ తరహా యాడ్స్ను పుష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్లకు 90 సెకన్ల యాడ్స్ కనిపిస్తున్నాయి. సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాంప్రదాయ ప్రకటన దారులను ఆకర్షించడం.. మరోవైపు యాడ్స్ వద్దనుకునే యూజర్లను ప్రీమియం వైపు మళ్లిండమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకువస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కేవలం స్మార్ట్ టివిలకే పరిమితం చేస్తారా? లేదంటే మొబైల్కూ వర్తింపజేస్తారా? చూడాలి మరి.
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లిలో రైల్వే
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్ లో కొత్తపల్లి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ :
gold silver price|గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్
gold silver price| గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
గత పాలకులు చేసిన పనులు చూసి నాకే మతి పోయింది : చంద్రబాబు
అమరావతి: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని.. జీవనాధారం, భద్రత, గౌరవం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం మీ భూమిపై కన్నేశారని అన్నారు. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ‘మీ భూమి- మీ హక్కు ’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం పాల్గొన్న సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారని, పట్టా పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకున్నారని.. ఆస్తి మీది..ఫొటో ఆయనది అని విమర్శించారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని, సెంటు భూమి కోసం కొట్లాడుకుని కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని, చిన్న చిన్న భూతగాదాలు మనకు వద్దు అని అన్నారు. విభేదాలు ఉండే గ్రామాలు గుర్తించండని, మధ్యవర్తిత్వంతో భూ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన అక్రమాలు, పాపాలు వెంటాడుతునే ఉన్నాయని, గత పాలకులు చేసిన పనులు చూసి తనకే మతి పోయిందని మండిపడ్డారు. నూటికి 90 శాతం రెవెన్యూ సమస్యలపై అర్జిలే వచ్చేవని, మీకు భూహక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించానని తెలియజేశారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, 16,816 గ్రామాలు రీ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చామని, జూలై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. ఇంకా 80 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలని, మీకు ఇచ్చే పాస్ పుస్తకాలు ఎవరూ తారుమారు చేయలేరని అన్నారు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడామని, మీ ముందే సర్వే చేయించి.. రికార్డు చేస్తామని, అన్నారు. ఈకెవైసి తీసుకునే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని, అవినీతి లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని అనేదే తన అభిమతమని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్ పుస్తకం ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకువచ్చానని, భూములు ఎవరూ కొట్టేయకుండా లాక్ సిస్టమ్ తెచ్చామని అన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ సీలింగ్ చట్టాలని రద్దు చేశామని, 22 ఏ నుంచి మీ భూములు తొలగిస్తామని హామీ ఇస్తున్నానని, భూ రిజిస్టేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకువస్తామని అన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మీలో కలిగిన సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంత అయిందని, వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేసింది అంటే చేయి ఎత్తి ఆమోదం తెలపాలని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
నేడు రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీలు మరియు
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి #PallaRajeshwarReddy
Electric Shock |కరెంట్ షాక్తో….
Electric Shock | కరెంట్ షాక్తో…. Electric Shock | ఆంధ్రప్రభ, వెబ్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: సర్పంచులు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంధ్రలను వరిధాన్యం రైతులందరు
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం…
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం… డోన్ నియోజకవర్గం లో కొత్తబురుజు
ఆ వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ…
రెండున్నరేళ్లగా ఎందుకు భూమిని స్వాధీనం చేసుకోలేదు: హరీష్ రావు
హైదరాబాద్: అనుమతులు లేకుండా నడుపుతున్నారని రాఘవ కనస్ట్రక్షన్ కు అధికారులు నోటీసులు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి చేసింది తప్ప..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పింది తప్ప..తెలియాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు శాఖల అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చారని, తమ కంపెనీకి మైన్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని, సిఎం తప్పు చెప్పారని మంత్రి పొంగులేటి ఎందుకు చెప్పలేదని హరీష్ రావు ప్రశ్నించారు. తమరు పొంగులేటి కాదని..పొంగులూటి అని ఎద్దేవా చేశారు. తమ మంత్రి కంపెనీలో జరిగిన అవినీతిని తమ అధికారులే గుర్తు పట్టారని అసెంబ్లీలో సిఎం చెప్పారని తెలియజేశారు. పేదల ఇళ్లపైకేనా హైడ్రా వెళ్తుందని, రెండున్నరేళ్లగా ఎందుకు భూమిని స్వాధీనం చేసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోకుండా హైడ్రా ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు.
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వంపై
shruti haasan|సోషల్ మీడియా షేక్
shruti haasan| సోషల్ మీడియా షేక్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అందాల తార..
Andhra Pradesh : ఆది అసలు బాధ అదేనటగా? ఓపెన్ అయింది అందుకేనట
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని ప్రధాన నేతలను ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతుంది
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత…
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత… జైనుల ప్రపంచ నవకార్ మహా మంత్ర
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం పరకాల, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ ప్రజా
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో
Chandrababu |అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ
Chandrababu | అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ Chandrababu | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్
బస్సే అంబులెన్స్గా…! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రమాద సమయంలో మనుషుల
ఆసుపత్రిలో నూతన బోరు ఏర్పాటు చేసిన సర్పంచ్
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మునుగోడు శాసన సభ్యులు
అనంతపురంలో మొహానికి పులి మాస్క్ ధరించి...దర్జాగా దొంతనం చేసిన దొంగ! #Anantapur#Pamidi#TheftCase
మరో వివాదంలో చిక్కిన ‘ధురంధర్-2’ సినిమా..
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్: ది రివేంజ్’. గతేడాది చివర్లో విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. అయితే రీసెంట్గా ఈ సినిమా కథ కాపీ కొట్టారు అంటూ సంతోష్ కుమార్ అనే దర్శకుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు ఈ విషయంపై మాట్లాడ వద్దని సంతోష్కు సూచించింది. తాజాగా ఈ ‘ధురంధర్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాట వైరల్ అయింది. అయితే ఈ పాటను త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్కి సంబంధిచి పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఇదే చిత్రం నుంచి ఐకానిక్ పాట ‘ఓయ్ ఓయ్’ని కూడా ధురంధర్ 2లో రీమిక్స్ చేయడం విశేషం. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్ దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది. వెంటనే పాటను మూవీ నుంచి తొలగించాలని కోరింది. లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network
A worrying angle has come out in the Vijayawada terror links case. Investigators have found that women were being targeted and slowly drawn into extremist networks through social media. Officials say foreign handlers created a special group called “Khawateen” to attract women. Through Instagram and Telegram, they shared videos and messages to influence young people. […] The post Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network appeared first on Telugu360 .
భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు
సీఆర్, చదువుల రామయ్యలాంటి మహణీయుల స్పూర్తితో ముందుకు పోవాలి: కె రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కష్టజీవుల కోసం అలుపెరుగని పోరాటం చేసి భూపోరాటాల యోధుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. గురువారం సీఆర్ భవన్లో కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా […] The post భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు appeared first on Visalaandhra .
Chiru, Bobby, KVN’s Film Set For Spectacular Launch
Megastar Chiranjeevi’s next film with director Bobby Kolli was already announced, with KVN Productions bankrolling the project. The concept poster has further amplified curiosity. This blazing mass entertainer, #ChiruBobby2, which promises fireworks, is gearing up for a spectacular launch on April 11th in Hyderabad. The buzz is particularly high not only because Chiranjeevi and Bobby […] The post Chiru, Bobby, KVN’s Film Set For Spectacular Launch appeared first on Telugu360 .
#KOKA Begins Music Promotions With A Quirky Twist
Korean Kanakaraju is Varun Tej’s next film which is directed by Merlapaka Gandhi, touted as an Indo Korean Horror Comedy, the film has generated ample amount of buzz with its fun promotional videos and title glimpse. The team has begun its musical promotions today with an innovative and entertaining move, unveiling a quirky banter video […] The post #KOKA Begins Music Promotions With A Quirky Twist appeared first on Telugu360 .
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ముంబైకి వెళ్తున్న ప్రయాణికుల వద్ద రోలెక్స్ వాచీలు #HyderabadAirport#RGIA
సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి
సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : పవన్ కల్యాణ్ విషయంలోనే ఎందుకింత రివర్స్?
పవన్ కల్యాణ్ ఆలోచనలను కాపు సామాజికవర్గం నేతలు సరిగా అర్థం చేసుకోవడం లేదంటున్నారు
విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..
తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి […] The post విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్.. appeared first on Visalaandhra .
మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు
మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మహిళలు
captain gill|మ్యాచ్ లేట్.. భారీ జరిమానా
captain gill| మ్యాచ్ లేట్.. భారీ జరిమానా ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్లో
అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన..
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల మూడవ అంగన్వాడీ
Police Case |నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన..
Police Case | నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన.. Police Case | ఆంధ్రప్రభ,
మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: ఏప్రిల్ ఆరంభంలోనే సూర్యుడు ప్రజల్ని కష్టాలు పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ద. దీంతో మధ్యాహ్నం పూట భయటకు వచ్చేందకు చాలా భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో 3 డిగ్రీు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగితా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింద.
Telangana |జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana | జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Telangana | ఆంధ్రప్రభ, వెబ్
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య..
కోటగిరి, ఆంధ్రప్రభ : మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న
పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. ఓటర్లకు నీల స్వాగతం..
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో వినూత్న దృశ్యం ఓటర్ల దృష్టిని ఆకట్టుకుంది.ఓ పోలింగ్ కేంద్రంలో నీల అనే హ్యూమనాయిడ్ రోబో సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూ, ఓటర్లకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజాస్వామ్య పండుగలో సాంకేతికతను కలిపిన ఎన్నికల సంఘం ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తోంది. రోబోతో సందడి వాతావరణంగురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఆ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సందడి కనిపించింది. కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరిని నీల రోబో చేతులు […] The post పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. ఓటర్లకు నీల స్వాగతం.. appeared first on Visalaandhra .
నార్సింగి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం నార్సింగి మండలంలో తీవ్ర
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు
delhi player miller|మిల్లర్… కిల్లర్
delhi player miller| మిల్లర్… కిల్లర్ ఒక్క (తప్పు) రన్తో ఢిల్లీ ఓటమి
జీవన్రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసింది
జీవన్రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నా
కెసిఆర్ అవినీతిని గతంలో జీవన్ రెడ్డి విమర్శించారు: మహేష్ గౌడ్
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని, జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14సార్లు బీఫాం ఇచ్చిందని అన్నారు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై మహేష్ గౌడ్ రియాక్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు,ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రేవంత్ పోవాలని.. మార్పు రావాలని అనడానికి జీవన్ రెడ్డి ఎవరు? అని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. మాజీ సిఎం కెసిఆర్ అవినీతిని గతంలో జీవన్ రెడ్డి విమర్శించారని తెలియజేశారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని.. భవిష్యత్తులో 2 పార్టీలు కలిసి పోతాయని, మంత్రులపై విమర్శలు చేసేవాళ్ల ఆధారాలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వద్ద ఆధారాలు ఉంటే తీసుకురావాలని అన్నారు. పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకం కాదని, దక్షిణ భారత్ కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు. జనాభా ఆధారంగా చేస్తే దక్షిణ భారతదేశం నష్ట పోతుందని మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సింగిల్ వివాదం.. మిల్లర్కు భారత్ క్రికెట్ దిగ్గజం అండ...
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ ీగ్ 19వ సీజన్లోు =బుధవారం ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యపిటల్స్తో జరిగిన హోరాహోరీ పోరులో గుజరాత్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. మ్యాచ్ చివరి ఓవర్లో ఢిల్లీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సింగిల్కు నిరాకరించడంపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే మిల్లర్కు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అండగా నిలిచారు. ‘‘ఢిల్లీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి మిల్లర్ సింగిల్ తీసి కుల్దీప్ యాదవ్కి స్ట్రైక్ ఇవ్వాల్సింది. అదే తెలివైన నిర్ణయం అని మ్యాచ్ తర్వాత మనకు అనిపిసుంది. కానీ, వాస్తవాలను ఆలోచిస్తే మిల్లర్ చివరి ఓవర్, అంతకుముందు ఓవర్లోనూ భారీ షాట్లు ఆడాడు. చివరి బంతిని కూడా అలా ఆడగలనని అతడు నమ్మకంగా ఉన్నాడు. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత డెలివరీతో మిల్లర్కు షాట్ ఆడటం సాధ్యపడలేదు. దీంతో దిల్లీకి ఓటమి తప్పలేదు. అయితే, సింగిల్ తీయకుండా ఉన్నందుకు ఇక్కడ మిల్లర్ను నిందించాల్సిన అవసరం లేదు’’ గవాస్కర్ విశ్లేషించారు.
తూర్పు గోదావరి జిల్లాలో తాబేళ్ల అక్రమ రవాణా బట్టబయలు#EastGodavari#TurtleSmuggling#ForestOfficials
జగన్ రాజకీయ పరిజ్ఞానం లేదు : బీవీ రాఘవులు
సీపీఎం నేత బీవీ రాఘవులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది
సెలూన్ షాపు నడిపే వ్యక్తికి రూ.72 లక్షలు GST నోటీసులు #GST #Vijayawada #TaxIssue #BankFreeze
రూ. 3.50 లక్షలతో ప్రహరీ గోడక నిర్మాణానికి భూమి పూజ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని రజక సంఘానికి
Bjp Congress Clash : మన్నడిపేట ఉద్రిక్తం Andhra Prabha News
Bjp Congress Clash : మన్నడిపేట ఉద్రిక్తం Andhra Prabha News (
ప్రజా వేదిక భద్రతా ఏర్పాట్లు…
ప్రజా వేదిక భద్రతా ఏర్పాట్లు… ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ :
బోధన్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ బోధన్ పట్టణంలోని
వైభవంగా లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం…
బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి
స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి….
స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలి…. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో
దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ శాంతిని ఐదు రోజుల పాటు కస్టడీని కోరారు
పేకాట గ్యాంగ్పై టాస్క్ ఫోర్స్ దాడి..
ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ.ఆర్.పి క్యాంప్ శివారు
డ్రోన్ మిస్ట్తో కాలుష్యం కట్టడి!
డ్రోన్ మిస్ట్తో కాలుష్యం కట్టడి! నగరంలో వాయు నాణ్యత మెరుగుదలకు వీఎంసీ వినూత్న
అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నంనంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటం, కాలినడకన వెళ్లేందుకు […] The post నల్లమల అడవిలో కార్చిచ్చు.. appeared first on Visalaandhra .
3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి.. సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : కేంద్ర
విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ఆరుగురు నిందితులు పోలీసుల కస్టడీకి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో అరెస్టయిన మరో ఆరుగురు నిందితులను కొత్తపేట పోలీసులు నేటి నుంచి ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న వీరిని మధ్యాహ్నం విజయవాడకు తరలించనున్నారు.ఈ నెల 13వ తేదీ వరకు వీరిని విచారించేందుకు విజయవాడ సీజేఎం కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. అంతకుముందు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించిన ఐదుగురు నిందితులు […] The post విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ఆరుగురు నిందితులు పోలీసుల కస్టడీకి appeared first on Visalaandhra .
Hansika Motwani |ఆ పోస్టులు తొలగించాలని కోర్టు ఆదేశం
Hansika Motwani | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినీ నటి హన్సిక
కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు చివరకు పోలీసు కేసు వరకు వెళ్ళాయి. ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణపై చేసిన వ్యాఖ్యలు, కార్యాలయంపై దాడికి యత్నించిన ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం, సిబ్బందిని బెదిరించడం వంటి చర్యలకు కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్పడ్డారు. నిరసన సమయంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు […] The post కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు appeared first on Visalaandhra .
జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీ
తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద ఃమావిగన్ః ప్లెక్సీ వెలిసింది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (MAVIGUN)) కారిడార్ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న జగన్ ప్రతిపాదనకు మద్దతుగా ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.ఈ ఫ్లెక్సీపై ఆసక్తికర నినాదాలను పొందుపరిచారు. ముఖ్యంగా జగన్ 2.0 – మావిగన్ 2029 అనే నినాదం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మావిగన్ ప్రతిపాదనను పార్టీ ప్రధాన అజెండాగా తీసుకువెళ్లబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఁయువతకు ఆదర్శం.. సమాజానికి అండ మావిగన్ఁ అంటూ హైలైట్ చేశారు. ఁఒక పార్టీ.. […] The post జగన్ ఇంటి ముందు మావిగన్ ఫ్లెక్సీ appeared first on Visalaandhra .
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఏదైనా కారణంతో ఒప్పందం అమలు కాకపోతే మళ్లీ యుద్ధం మొదలవుతుందని, ఒప్పందం కుదరకపోతే ఈ సారి మరింత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. ఇరాన్ ఇప్పటికే బలహీనపడిందని..అవసరమైతే పూర్తిగా నాశనం చేస్తామని, గతంలో ఎవరూ చూడని విధంగా ఇరాన్ పై విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, హర్మూజ్ జలసంధిని తెరవాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు.
Dacoit: No Premieres and No Spoilers
Dacoit is the next release of Adivi Sesh and he managed to release a film after almost four years. Dacoit is an action drama with suspense involved. There are discussions going on in the team about screening special premieres in selected cities. As Adivi Sesh is not a mass hero, the plans of premieres are […] The post Dacoit: No Premieres and No Spoilers appeared first on Telugu360 .
ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
తుర్కపల్లి ,ఏప్రిల్ 8 (జనం సాక్షి)ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలను అన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సోముల …
తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
యాదాద్రి జిల్లా తుర్కపల్లి, ఏప్రిల్ 8 (జనం సాక్షితుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎండి జహంగీర్ ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబ …
అమరావతికి సమీపంలో తాడేపల్లిలో మావిగన్ ఫ్లెక్సీ కలకలం రేపుతుంది
మాజీ ఎంపిటిసికి రసమయి నివాళులు
బెజ్జంకి, ఆంధ్రపభ : మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపిటిసి
స్వర్ణ పతకధారి.. చేసేది చోరీ!! #CrimeNews #Choutuppal #GoldMedalist #Theft #Telangana #Police
Nila Robot : పుదుచ్చేరిలో రోబో సందడి Andhra Prabha News
Nila Robot : పుదుచ్చేరిలో రోబో సందడి Andhra Prabha News (
Inhuman incident |భర్త మోసం చేశాడని…
Inhuman incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో అమానుష
కోల్ కత్తా నైట్ రైడర్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
Palnadu-Simhadri Express |గేదెను ఢీకొనడంతో…
Palnadu-Simhadri Express | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో పల్నాడు-సింహాద్రి
Gold Rates : గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి
‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక?
హైదరాబాద్: రామ్చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని త్వరలోనే తెరకెక్కించ నున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే రామ్ చరణ్తో కలిసి ఆ పాటకు డ్యాన్స్ చేసే కథానాయకను ఎంపిక చేయడంపై చిత్ర బందం దష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు కథానాయికల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా… తెలంగాణ తెలుగమ్మాయి మానస వారణాసి కూడా ఈ రేసులోకి వచ్చింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ఆకట్టుకున్నారు మానస […] The post ‘పెద్ది’ సినిమాలోకి మరో నాయిక? appeared first on Visalaandhra .
వైభవ్ చేసిన ఆ పని.. మా అందరిలో ఆత్మవిశ్వాసం నింపింది: జైస్వాల్
గౌహటి: క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పుకోవాలి. 13 ఏళ్లకే గత ఐపిఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ తరఫున గత ఐపిఎల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత అండర్-19 జట్టులో కూడా సంచలనాలు సృష్టించాడు. ఇక ఈ సీజన్లోనూ వైభవ్ అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. ఎంతో అనుభవం ఉన్న బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో మొదటి బంతినే సిక్సర్గా మలిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ విషయంపై రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ స్పందించాడు. బుమ్రాను వైభవ్ ఎదురుకున్న తీరు.. తమ జట్టులోని మిగితా బ్యాటర్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపిందని జైస్వాల్ అన్నాడు. ‘‘బుమ్రా తొలి బంతికే వైభవ్ సిక్సర్ బాదాడు. ఇలాగే నీవైన షాట్లు ఆడుతూ ఉండు అని అతడికి చెప్పాను. బుమ్రా దిగ్గజ బౌలర్లలో ఒకడు. అలాంటి బౌలర్ బంతులను వైభవ్ ఎదురుకున్న తీరు గొప్పగా అనిపించింది. మనం కూడా బౌలర్లపై ఎదురుదాడి చేయొచ్చు అనే విశ్వాసాన్ని మిగితా బ్యాటర్లకు అతను ఇచ్చాడు. నా మీద కూడా అతడు ఒత్తిడిని తొలగించాడు. మా భాగస్వామ్యాన్ని ఎంతో ఆస్వాదించాను’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.
కడప జిల్లాలో చిరుతపులులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి
ఆ రెండు రాష్ట్రాలు హ్యాట్రిక్ సాధిస్తాయా?
కేరళ, అసోం రాష్ట్రాల్లోను, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లోనూ గురువారం (ఏప్రిల్ 9) ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పుదుచ్చేరి ఎన్నికల గురించి ప్రత్యేకంగా చర్చించవలసిందేమీ లేదు. కేరళ, అసోంల్లో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత బలమైన అంశంగా పనిచేయదని తెలుస్తోంది. కేరళలో సిపిఎం నేతృత్వం లోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) ప్రస్తుతం ప్రజల్లో వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతోను, కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)తోనూ గట్టిగా పోరాడుతోంది. ఈ రెండు ఫ్రంట్లకు చెందిన సభ్యులంతా జాతీయ స్థాయిలో సంయుక్త వ్యతిరేక వేదికలో భాగస్వాములే అయినప్పటికీ, కేరళ రాష్ట్రంలో మాత్రం ఒకరితో ఒకరు నువ్వానేనా అనే రీతిలో ఢీకొంటున్నారు. బిజెపి విషయానికి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీగా ఆ పార్టీ ఇంకా నిరూపించుకోవలసి ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని లక్షంగా పెట్టుకుంది. 2021లో కేరళ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న ఎల్డిఎఫ్ కేరళలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని బద్దలు కొట్టి రెండోసారి అధికారం లోకి వచ్చింది. ఇప్పుడు మూడోసారి కూడా విజయం సాధించి చారిత్రాత్మక రికార్డు సృష్టించాలన్న పట్టుదలతో ఉంది. గత పదేళ్లలో లైఫ్ మిషన్, సామాజిక భద్రత పెన్షన్లు, అత్యంత పేదరిక నిర్మూలన, విద్య, వైద్య రంగాల్లో మార్పు, కూలీలకు కనీస వేతనం వంటి పథకాలు అమలు చేశామని, అవే తమను గెలిపిస్తాయని ఎల్డిఎఫ్ విస్తృతంగా ప్రచారం చేసింది. లైఫ్ మిషన్ పథకం కింద ఐదు లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించి పంపిణీ చేసింది. పేదరిక నిర్మూలన పథకం కింద దాదాపు 64,000 కుటుంబాలకు విముక్తి కలిగించింది. వ్యక్తిగత విమర్శల కంటే ‘ప్రదర్శన ఆధారిత రాజకీయాల’ పై ఎల్డిఎఫ్ దృష్టి సారించింది. అయితే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు, పెన్షన్ల పంపిణీలో జాప్యం వంటివి విపక్షాల విమర్శలకు దారితీశాయి. ఇదిలా ఉండగా సిపిఎం పార్టీకి ఈసారి అనుకోని ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అనుభవజ్ఞులైన, కీలకమైన సీనియర్ నేతలు ఐదుగురు పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ మద్దతు గల యుడిఎఫ్ ఇండిపెండెంట్లుగా తిరుగుబాటు అభ్యర్థులుగా రంగం లోకి దిగారు. వీరిలో కొంతమంది 1967 నుంచి సిపిఎంకు కంచుకోట వంటి పయన్నూర్ వంటి స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కేరళలో ఈ మూడు కూటములు బయటకు తీవ్రంగా పోరాడుతున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం పరస్పర ప్రయోజనాల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు ఓటర్లలో ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వం లోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) విషయం పరిశీలిస్తే 2025 నాటి లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలన్న ఆకాంక్షతో ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. మలప్పురం వంటి బలమైన స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం కంటే ముస్లిం లీగ్ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. 2021 అసెంబ్లీ ఎన్నికల పరాజయం తరువాత యుడిఎఫ్ కొత్త వారికి, యువకులకు అభ్యర్థులుగా అవకాశం కల్పించింది. తెలంగాణలో విజయవంతమైన హామీల నమూనాను కేరళలో అమలు చేయించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. విద్యార్థులు, మహిళలు, యువతను ఆకర్షించేలా ఆరు గ్యారంటీలను ప్రకటించింది. చిన్న వ్యాపారుల కోసం రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, రబ్బరు రైతులకు ప్రత్యేక మద్దతు ధర కిలోకు రూ. 250 వంతున కల్పన వంటి హామీలు ఇందులో ఉన్నాయి. అసోం అసెంబ్లీ ఎన్నికల గురించి పరిశీలిస్తే ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రెండోసారి తానే ముఖ్యమంత్రిగా రావాలని, ఎన్డిఎ ప్రభుత్వం మూడోసారి విజయం సాధించాలన్న ఆశతో ఉన్నారు. శర్మ హిందుత్వ వాదాన్ని బలపరుస్తూ ముస్లిం వ్యతిరేక వాదన తీవ్ర రూపంగా మారుస్తున్నారు. అంతేకాదు ద్వేష ప్రసంగాలు చేయడంలో ఆయన ఆరితేరారు. 2018 నాటి తన ఎన్నికల అఫిడవిట్లో ఆయనపై 40 కేసులు నమోదై ఉన్నాయని తేలింది. వీటిలో చాలా కేసులు ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించినవే. ఇక్కడ ముస్లిం చొరబాటుదారుల ఏరివేత. అభివృద్ధి ప్రాజెక్టులు, హిందుత్వ అతివాదం ఇవే ప్రధాన లక్షాలుగా బిజెపి పనిచేస్తోంది. గోహింస, లవ్ జీహాద్, మతమార్పిడి వంటివి ప్రధాన సమస్యలుగా పేర్కొంటోంది. సంక్షేమ పథకాలకు సంబంధించి అరుణోదయ పథకం కింద 40 లక్షల మందికి నేరుగా నెలకు రూ. 1250 వంతున ఆర్థికసాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రం నుంచి చొరబాటుదార్లను తరిమికొట్టడం, అక్రమ ఆక్రమణలను నివారించడం తప్పనిసరి అంటున్నారు. ఇక కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్కు పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని సిఎం తీవ్ర ఆరోపణలు చేయగా, దీనికి ప్రతిగా గొగోయ్ సిఎం శర్మ భార్యకు యుఎఇ, ఈజిప్టు, బర్బూర్ తదితర మూడు దేశాల పాస్ పోర్టులున్నాయని, ఓడిపోతే విదేశాలకు పారిపోడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇక పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి నాయకత్వంలో ఎన్డిఎ ప్రభుత్వం 2021 నుంచి అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు కేవలం 30 మాత్రమే ఉన్నప్పటికీ పార్టీల రాజకీయాల కన్నా అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ట, ప్రజలతో మమేకం కావడం, సామాజిక సంబంధాలు తదితర అంశాలే విజయానికి కారణాలవుతాయి.
Peddi |స్పెషల్ సాంగ్ ఎవరితో..?
Peddi | స్పెషల్ సాంగ్ ఎవరితో..? Peddi | పెద్ది స్పెషల్ సాంగ్పై
లేబర్ అడ్డాను మార్చండి.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలంపల్లి
ఏప్రిల్ 09: (జనం సాక్షి )బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన …
కోడిపందాల స్థావరాల పై పోలీసులు దాడి..
కోడిపందాల స్థావరాల పై పోలీసులు దాడి.. మధిర, ఆంధ్రప్రభ : మధిర మున్సిపాలిటీ
Copyright Suit over Dhurandhar Team
The team of Dhurandhar: The Revenge landed into trouble after a copyright suit was filed against the team. Trimurti Films has approached the court against Aditya Dhar’s B62 Studios for using “Rang De Lal” from the second part of Dhurandhar.The song is from Tridev that released in 1989 and Trimurti Films holds the rights of […] The post Copyright Suit over Dhurandhar Team appeared first on Telugu360 .
దేశంలో, రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు, భౌగోళిక సరిహద్దుల ఖరారుకు జరపాల్సిన పునర్విభజన వివాదాస్పదమవుతోంది. ఈ ప్రక్రియతో చట్టసభల్లో తమకు లభించే ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది అసమంజసం, అన్యాయమని దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పెంచినా, ఇప్పుడున్న స్థానాలపై సగటున 50 శాతం సీట్లు పెంచినా తమకు అన్యాయమే అన్నది వారి వాదన! ఈ ప్రాతినిధ్య వ్యత్యాసాల వల్ల అధికార కేంద్రీకరణ దక్షిణాది నుంచి ఉత్తరాదికి మారుతుందని, నిర్ణయాధికారంలో దక్షిణ రాష్ట్రాల పాత్ర-ప్రమేయం తగ్గిపోతుందన్నది ఈ ఆందోళనకు కారణం. చట్టసభల్లో ప్రాతినిధ్య వాటా మాత్రమే కాకుండా వేర్వేరు వేదికలపై స్వరం, పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపులు... ఇలా అన్నీ తగ్గిపోతాయనే భయాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, పూర్వపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాంటి దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ లక్ష్యాలకు అనుగుణంగా బాగా జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అది సరిగ్గా జరుగక జనాభా అసాధారణంగా పెరిగింది. ప్రస్తుత పెంపు వల్ల.. సదుద్దేశంతో జనాభాను నియంత్రించిన తమకు శిక్ష, నియంత్రణ చేయక విచ్చలవిడి జనాభా వృద్ధికి కారణమైన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు బహుమతి ఇచ్చినట్టుగా ఉంటుందని వారంటున్నారు. దక్షిణాది ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు), చంద్రబాబునాయుడు (ఎపి), రేవంత్రెడ్డి (తెలంగాణ), సిద్దరామయ్య (కర్ణాటక), పినరయ్ విజయన్ (కేరళం) కేంద్రం తాజా ఆలోచనల్ని ఖండించి, తీవ్రంగా నిరసించారు. ఒక పౌరుడు, ఒక ఓటు, ఒకే విలువ ఉండాలన్నది ఆదర్శం. ఏ రాష్ట్రంలో నివసిస్తున్నా పౌరులందరి ఓటు విలువ దాదాపు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో దేశ జనాభా -చట్టసభ స్థానాల నిష్పత్తిని ఎప్పటికప్పుడు సమం చేయడం ద్వారా ఇది సాధించేట్టు విధానం రూపొందించారు. ప్రతి పదేళ్లకొకసారి జనాభా గణన, ఆ గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ముందు నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారించడం, తర్వాత దాని ప్రకారం భౌగోళిక సరిహద్దులు సర్దుబాటు/ ఖరారు చేస్తూ వచ్చారు. ఇందుకు రాజ్యాంగ నిబంధనల మేర, చట్టం ద్వారా ప్రతి పదేళ్లకోసారి పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. తొలి కమిషన్ 1952లో ఏర్పాటయింది. అప్పుడు దేశంలో 494 లోక్సభ స్థానాలే ఉన్నాయి. తర్వాత మూడుమార్లు (1962, 1972, 2002) పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్సభ స్థానాల సంఖ్య 1962లో 522 కు, 1972లో 543 కు పెరిగాయి. 1972 తర్వాత ఒక చర్చ వచ్చింది. అప్పట్లో జనాభా నియంత్రణను దేశ ప్రయోజన కార్యక్రమంగా పెద్ద ఎత్తున చేపట్టారు. పెరిగే జనాభాను బట్టి నియోజకవర్గాల సంఖ్య పెంచితే అది జనాభా నియంత్రణ లక్ష్యాలకు ప్రతిబంధకంగాను, మంచి కార్యం నెరవేర్చేవారికి శిక్షగా, విఫలమయ్యే వారికి బహుమతిగా ఉంటుందనే వాదన తెరపైకి వచ్చింది. చర్చ తర్వాతి అభిప్రాయం మేరకు, ప్రతి పదేళ్లకు తాజా జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చినా, 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాల సంఖ్యను పెంచకుండా (543 కే) కట్టడి చేసేట్టు (42 వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా) నిర్ణయించారు. 2001 లో ఏర్పడ్డ తాజా పునర్విభజన కమిషన్ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నా, మళ్లీ అదే చర్చ తెరపైకి వచ్చింది. మొత్తం నియోజకవర్గాల సంఖ్య (543ను) పెంచకుండానే, 2026 వరకు ఆ సంఖ్యను తిరిగి కట్టడి (84వ రాజ్యాంగ సవరణ 2001) చేశారు. 2001 జనాభా గణాంకాల ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక స్వరూపాల్ని ఏకరీతికి సరిదిద్దే పునర్విభజనను 2009లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. దాంతో సంఖ్య మారలేదు. నాటి ప్రతిపాదన ప్రకారం 2026 తర్వాతి తాజా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంపు, భౌతిక సరిహద్దుల మార్పు చేయాల్సి ఉంది. అందుకే తాజా ఆలోచనలు. నియోజకవర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్లను ఎందుకు ముడిపెట్టినట్టు? ఇదొక వ్యూహం. దశాబ్దాలుగా పెండింగ్ పడుతూ వస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 సార్వత్రిక ఎన్నికల ముందు 2023 లో హడావుడిగా తీసుకువచ్చారు. 2024 ఎన్నికల్లో రిజర్వేషన్ వర్తిస్తుందా? అంటే, లేదు 2029 కూడా కష్టమే అనే భావన వచ్చి, అమలు ఇక 2034 ఎన్నికల్లోనే అనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. 2026 తర్వాతి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలి, ఈ రెండు జరిగాకే మహిళా రిజర్వేషన్ల అమలు అని చట్టంలో ఉంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ వల్ల జరుగలేదు. 2025 అనుకున్నా మొదలు కాలేదు. ఈ సంవత్సరం ప్రారంభిస్తే వచ్చే సంవత్సరం మే కు గాని గణాంకాలు అందుబాటులోకి రావు. అప్పుడు పునర్విభజన కమిషన్ ఏర్పరచి, భౌగోళిక సరిహద్దుల ఖరారు ప్రక్రియ చేపట్టినా 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు దుస్సాధ్యమే! 2026 తర్వాతి తాజా లెక్కలు, వాటి ఆధారంగా జరిపే పునర్విభజన అన్న నిబంధనని తొలగిస్తూ చట్ట సవరణ ఇపుడు ఎన్డిఎ ప్రభుత్వం ముందున్న లక్ష్యం! జనాభా ఆధారంగా సంఖ్య పెంపును దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కనుక, లోక్సభ, అసెంబ్లీల్లో స్థానాలను 50 శాతం పెంచాలనేది తాజా ప్రతిపాదన. 543 లోక్సభ సీట్లు కాస్త 816 అవుతాయి. అదే లెక్కన అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలూ పెరుగుతాయి. నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల ఖరారుకు, ఎస్సి, ఎస్టి స్థానాలతో పాటు మూడో వంతు మహిళా రిజర్వుడు స్థానాల గుర్తింపునకు 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవాలని కేంద్ర ప్రతిపాదించవచ్చు. 50 శాతం స్థానాల పెంపుతో మూడో వంతు సీట్లు పెరుగుతాయి కనుక మహిళా రిజర్వేషన్ అమలుకు అభ్యంతరాలుండవనేది వారి అంచనా. ఈ మేర రాజ్యాంగ సవరణకు సభల్లో మూడింట రెండొంతుల బలం కావాలి. విపక్షాల సహకారం లేకుండా సవరణ సాధ్యపడదు. విపక్షం సహకరించకుంటే... మహిళల రిజర్వేషన్ను అడ్డుకుంటున్నారని ఇరుకున పెట్టొచ్చనేది పాలకపక్ష వ్యూహం. నియోజకవర్గాల సంఖ్య పెంపు జనాభా ప్రాతిపదికన జరిగినా, ప్రస్తుత సంఖ్య మీద 50 శాతం పెంచినా ఉత్తర- దక్షిణ వ్యత్యాసాన్ని అది పెంచుతుందే తప్ప తగ్గించదు. 50 శాతం పెంపు వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చెబుతున్నా... దక్షిణాది ముఖ్యమంత్రులు అంగీకరించడం లేదు. ఉదాహరణకు ఉత్తర్ప్రదేశ్ 80 స్థానాలు 120 అయితే, కర్ణాటకలో 28 కాస్త 42 అవుతుంది. అంటే, ఇది వరకు 52 ఉన్న వ్యత్యాసం 78కి చేరుతుంది. ఇది మరింత అన్యాయమే తప్ప పరిష్కారం కాదనేది వాదన. జనాభా ప్రకారమో, 50 శాతం సీట్ల పెంపో కాకుండా దీనికి మరేదో ప్రత్యామ్నాయం కావాలి. సంఖ్య పెంచకుండా కాలాన్ని ముందుకు నెట్టిన 1972 నాటి, 2002 నాటి పరిస్థితులు ఇప్పుడూ ఉన్నాయి. జనాభా నియంతణ్ర -వృద్ధి పరమైన ఉత్తర- దక్షిణాల వ్యత్యాసాలు ఇప్పుడింకా అధిక రెట్లలో ఉన్నాయి. సంఖ్య పెంపును మరో పదేళ్లకో, ఇరవయేళ్లకో వాయిదా వేసి, పాత సంఖ్య (543)కే తాజా జనాభా గణాంకాల ప్రాతిపదికన భౌగోళిక స్వరూపాల పునర్విభజన చేపట్టాలనే సూచన వస్తోంది. అమెరికాలో ప్రతినిధుల సభ (మన లోక్సభ లాంటి) సభ్యుల సంఖ్యను 1913 లోనే 435 గా కట్టడి చేశారు. ఇప్పుడూ అదే సంఖ్య! 1911లో 9.4 కోట్లున్న అమెరికా జనాభా 2023లో 33.4 కోట్లకు చేరింది. మొత్తం సీట్ల సంఖ్య మార్చకుండానే, జనాభా ప్రాతిపదికన భౌగోళిక సరిహద్దుల్ని ఏకరీతికి తెచ్చినపుడు 37 రాష్ట్రాలు మాత్రం స్వల్పంగా సంఖ్య హెచ్చుతగ్గులకు గురయ్యాయి. మన దగ్గర కూడా, స్థానాల సంఖ్య మార్చకుండా రాష్ట్రం యూనిట్గా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల భౌతిక సరిహద్దుల్ని మార్చాలనే సూచన వస్తోంది. అప్పుడు, జనాభా నియంత్రించిన రాష్ట్రాల్లో తక్కువ జనాభాకు ఒక ఎంపి ఉంటే, నియంత్రించని రాష్ట్రాల్లో ఎక్కువ జనాభాకు ఒక ఎంపి ఉంటారు. 1973 నుంచి 2026 వరకున్న ఈ వ్యత్యాసాలు ఇక ముందూ ఉంటే ప్రమాదమేంటి? అని వారు ప్రశ్నిస్తున్నారు. యురోపియన్ యూనియన్ (ఇయు)లో ఇదే పరిస్థితి! ఇయు పార్లమెంట్ లోని 720 స్థానాలు 27 మంది సభ్య దేశాల మధ్య పంపిణీ అవుతాయి. డెన్మార్క్లోని 60 లక్షల జనాభాకు 15 (సగటున 4 లక్షల మందికి ఒక ప్రతినిధి) మంది సభ్యులుంటే, జర్మనీ 8.3 కోట్ల జనాభాకు 96 (సగటున 8.6 లక్షల మందికి ఒక ప్రతినిధి) సభ్యులున్నారు. లోక్సభ స్థానాల సంఖ్య స్థిరంగా ఉంచి, జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు రాజ్యసభ సీట్లు పెంచుతూ మరో ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చనే సూచనా ఉంది. ఏం చేసైనా తాజా వివాదాన్ని పరిష్కరించడం కేంద్రం ముందున్న తక్షణ కర్తవ్యం. - దిలీప్ రెడ్డి ( సమకాలీనం) - రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ
మంత్రి కొండపల్లికి సీఎం మందలింపు! అమరావతి: రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను సీఎం చంద్రబాబు మందలించినట్లు తెలుస్తోంది. ‘రాజకీయ అరంగేట్రంతోనే ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా అవకాశం కల్పించాం. అయినా మీ పనితీరు మెరుగుపడలేదు. మీ తండ్రిని దూరం పెట్టాలని చెప్పాం కదా’ అని మంత్రిని చంద్రబాబు మందలించినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉండవల్లిలో బుధవారం రాత్రి సమీక్షించారు. దీనికి మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ, […] The post పనితీరు మార్చుకోవాలి appeared first on Visalaandhra .
ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్… ఇది కేవలం బాధాకరం కాదు…ఇది నిజంగా సిగ్గుచేటు విషయం! సిపిఐ జాతీయ నేత డాక్టర్ కే నారాయణ United States, Israel కలిసి Iran పై దాడులు చేస్తుంటే… అమాయక పిల్లలు, నిరపరాధ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… భారత్ కేవలం చూస్తూ ఉండాలా? ఇదేనా మన విదేశాంగ విధానం?ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే… Pakistan కూడా మధ్యవర్తిత్వానికి ముందుకు వస్తోంది! భారత్ చేయాల్సిన పని… పాకిస్తాన్ చేస్తుంటే… […] The post ఎందుకు మౌనం పాటిస్తోంది? appeared first on Visalaandhra .

36 C