Essentials | అవకాశం ఇవ్వండి… Essentials | డోంగ్లి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే
Water Plant |రామచంద్రు తండాను అభివృద్ధి చేస్తా
Water Plant | రామచంద్రు తండాను అభివృద్ధి చేస్తా Water Plant |
Narendra Modi : తెలంగాణ ఎంపీలకు మోదీ క్లాస్
తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది
Gold prices|బంగారు ప్రియులకు షాక్
Gold prices| బంగారు ప్రియులకు షాక్ Gold prices| స్వల్పంగా పెరిగిన ధరలు
Voters | పోలింగ్ ప్రశాంతం Voters | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ : రెండవ
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలి…
ధర్మవరం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో యుటిఎఫ్ నిరసనవిశాలాంధ్ర ధర్మవరం; ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని,పార్లమెంటులో ఆర్ టి ఈ యాక్ట్ సెక్షన్ 23(1)ను అమెండ్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సింగల్ టీచర్ సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే బదిలీలు పొంది వారి స్థానాలలో కొత్తవారు రాక అక్కడే కొనసాగుతున్న టీచర్లను వెంటనే బదిలీ అయిన స్థానాలకు రిలీవ్ చేయాలని, అదేవిధంగా రెండవ శనివారం, […] The post ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలి… appeared first on Visalaandhra .
హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్లు విడుదల
విశాలాంధ్ర -ధర్మవరం; హిందూ సమ్మేళనం ధర్మవరంలో డిసెంబర్ 21సాయంత్రం 4.00 నుండి కాలేజీ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా వీటికి సంబంధించి వాల్పోస్టర్ విడుదల, స్థానిక ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ , ధర్మవరంలో మంత్రికార్యాలయంలో హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది అని పులి చర్ల వేణుగోపాల్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందువులు అందరూ, కులాలకు, వర్ణాలకు, వర్గాలకు, అతీతంగా, పిల్లలు పెద్దలు మాతృమూర్తులు కుటుంబ సమేతంగా పాల్గొని […] The post హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్లు విడుదల appeared first on Visalaandhra .
bus facility |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..
bus facility | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా.. bus facility | ఊట్కూర్,
Polling |ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
Polling | ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి Polling | రాయపోల్, ఆంధ్రప్రభ
Minister |అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
Minister | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు
కరెస్పాండెంట్ సిస్టర్ రిన్సివిశాలాంధ్ర ధర్మవరం: అక్టోబర్ 18 వ తేదీన అనంతపురం ఆర్.డి.టీ. స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం, జీవన్ జ్యోతి స్కూల్ నందు 9 వ తరగతి విద్యార్థులు పి.ఉషశ్రీ, ఎస్. మనుస్కృతి సాయి ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్. జి.ఎఫ్ అండర్17 హాకీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ సుజాత తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన […] The post రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు appeared first on Visalaandhra .
బుద్ధవనం సందర్శించిన దక్షిణాసియా దేశాల రాయబారులు....
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది.,., దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు
Orders Issue |ఇరువురిపై జిల్లా బహిష్కరణ
Orders Issue | ఇరువురిపై జిల్లా బహిష్కరణ Orders Issue | కర్నూల్
రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్ టాప్, సెల్ ఫోన్ దొంగతనం విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని దొంగలు రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్టాప్, సెల్ఫోన్ను దొంగతనం చేశారు. బాధితురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగి మౌలిక వన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు మౌలిక తెలిపిన వివరాల మేరకు.. లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం 8గంటల సమయంలో టేబుల్ పైన ల్యాప్టాప్, సెల్ఫోన్ పెట్టి వర్క్ […] The post ధర్మవరంలో పట్టపగలు దొంగతనం appeared first on Visalaandhra .
Candidate |అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం
Candidate | అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం Candidate | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ :
Delhi | రేవంత్కు ప్రశంసలు Delhi | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ
టీటీడీలో మరో స్కామ్ పట్టు బదులు పాలిస్టర్ #TTD #Tirumala #SilkScam #Vigilance #ACB
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
సర్పంచ్ మోనాలిసా విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని, వంట గదిని పరిశీలించారు. నిత్యావసర సరుకులను, రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలను […] The post విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి appeared first on Visalaandhra .
Fire Accident |మంచిర్యాల గౌతమి నగర్లో అగ్ని ప్రమాదం
Fire Accident | మంచిర్యాల గౌతమి నగర్లో అగ్ని ప్రమాదం Fire Accident
Men with Golden Hands |మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్!
Men with Golden Hands | మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్! –
Arunachal Pradesh |లోయలో పడిన వాహనం..
Arunachal Pradesh | లోయలో పడిన వాహనం.. 22 మంది మృతి Arunachal
Andhra Prabha Smart Edition |యువతలో డిప్రెషన్/ఇండిగో సారీ/టవ్ ట్రాప్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-12-2025, 4.00PM ఈ బతుకునాకొద్దు.. యువతలో డిప్రెషన్ రిపీట్
అమరావతికి శాశ్వత హోదా.. పార్లమెంటులో బిల్లు పెడతాం: కేంద్ర మంత్రి పెమ్మసాని
ఈ పర్యాయం లేదా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు అని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ, లేదా వచ్చే సమావేశాల్లో గానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. రాజధానిని 2014 నుంచి గుర్తించాలా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల […] The post అమరావతికి శాశ్వత హోదా.. పార్లమెంటులో బిల్లు పెడతాం: కేంద్ర మంత్రి పెమ్మసాని appeared first on Visalaandhra .
Police | శభాష్ పోలీసమ్మ.. Police | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : వెంకట్రావు
infrastructure |ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తా
infrastructure | ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తా infrastructure | వేల్పూర్, ఆంధ్రప్రభ :
SP | ఎన్నికల ప్రక్రియపై ఆరా SP | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ :
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన బెంచ్.. రాబోయే శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారుల సమక్షంలో లొంగిపోవాలని స్పష్టంగా ఆదేశించింది. కస్టడీ ఆధారిత విచారణకు సిట్కు అనుమతి ఇస్తూనే, ప్రభాకర్రావుకు శారీరకంగా ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని […] The post ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం appeared first on Visalaandhra .
సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు
దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.గత వారం చోటుచేసుకున్న అంతరాయాల వల్ల వేలాది విమానాలు రద్దు కావడం, అనేక విమానాలు భారీగా ఆలస్యమవడం వంటి కారణాలతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల విలువైన ప్రత్యేక ట్రావెల్ వోచర్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.అయితే, ఈ సదుపాయం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.రాబోయే 12 నెలల్లో ఇండిగోతో […] The post సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు appeared first on Visalaandhra .
1950కి మించిన విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో
నేడు (గురువారం) 1950కి మించిన విమాన సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.ఈ ప్రయాణాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించింది.తమ నెట్వర్క్ పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోందని సంస్థ తెలిపింది.ఁఇండిగో తన కార్యకలాపాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ, ప్రతి రోజూ సేవల ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. మా నెట్వర్క్లోని 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందిస్తున్నాము. అంకితభావంతో ఉత్తమ పనితీరును కొనసాగిస్తున్నాముఁ అని ఇండిగో పేర్కొంది. The post 1950కి మించిన విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో appeared first on Visalaandhra .
Software |పిలిస్తే నేరుగా పలికేవాళ్లం..
Software | పిలిస్తే నేరుగా పలికేవాళ్లం.. Software | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ :
Help | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామంలోని బంటుపల్లి కోటేశ్వరరావు ఇళ్ళు
19 criminal cases |నేరగాళ్లకు హెచ్చరిక..
19 criminal cases | నేరగాళ్లకు హెచ్చరిక.. 19 criminal cases |
Tension |పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్
Tension | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల
Promotion |ఆశతో కాదు.. ఆశయంతో వస్తున్నా..
Promotion | ఆశతో కాదు.. ఆశయంతో వస్తున్నా.. Promotion | కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ
Elections |పోలింగ్ శాతం ఎంత..?
Elections | మంథని, ఆంధ్రప్రభ : మంథని డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి,
village development |అభివృద్ధి చేసేందుకే ఎన్నికల బరిలో..
village development | అభివృద్ధి చేసేందుకే ఎన్నికల బరిలో.. village development |
voters |పోలింగ్ కేంద్రాల సందర్శన
voters | పోలింగ్ కేంద్రాల సందర్శన voters | రామగుండం, ఆంధ్రప్రభ :
Polling station |ఎర్వచింతల్ పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత
Polling station | ఎర్వచింతల్ పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత Polling station
Bridge |గాలిలో కలిసిన 6 గ్యారంటీలు…
Bridge | గాలిలో కలిసిన 6 గ్యారంటీలు… Bridge | టేకుమట్ల, ఆంధ్రప్రభ
MOBILE | 5జీ సెల్ఫోన్ల అందజేత
MOBILE | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రధాన,
Rs.70 crore |సుస్థిర అభివృద్ధి దిశగా తిరువూరు
Rs.70 crore | సుస్థిర అభివృద్ధి దిశగా తిరువూరు Rs.70 crore |
MLA |రహదారుల అభివృద్ధికి రూ.11.22 కోట్లు
MLA | రహదారుల అభివృద్ధికి రూ.11.22 కోట్లు MLA | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ
MPTC |రామగిరి ఎంపీపీ పదవి టీడీపీ కైవసం
MPTC | రామగిరి ఎంపీపీ పదవి టీడీపీ కైవసం MPTC | రామగిరి,
NDBL |పత్తి మిల్లులో అగ్నిప్రమాదం
NDBL | పత్తి మిల్లులో అగ్నిప్రమాదం NDBL | ఆదోని, ఆంధ్రప్రభ ప్రతినిధి
Candidate |గ్రామ అభివృద్ధికి అంకితమవుతా..
Candidate | గ్రామ అభివృద్ధికి అంకితమవుతా.. Candidate | గొల్లపల్లి, ఆంధ్రప్రభ :
YSRCP : జగన్ కు షాక్...వైసీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పేసినట్లేనట
వైసీపీలో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లేనని ప్రచారం జరుగుతుంది.
Devotional |భవానీ దీక్షల విరమణ
Devotional | భవానీ దీక్షల విరమణ Devotional | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ
Dharna |దాడులకు పాల్పడితే సహించం
Dharna | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం
అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం:బుర్ర దేవేందర్ గౌడ్
నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ …
ఓటీటీలోకి అల్లరి నరేశ్ కొత్త సినిమా…
అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం 12ఏ రైల్వే కాలనీనవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయికుమార్, గెటప్ శ్రీను, వైవా హర్ష తదితరులు నటించారు. కార్తీక్(అల్లరి నరేష్)ఒక అనాథ.వరంగల్లోని రైల్వే కాలనీలో తన ఫ్రెండ్స్తో కలిసి జీవిస్తుంటాడు.అతను స్థానిక రాజకీయ నాయకుడు టిల్లు (జీవన్)కి నమ్మిన బంటు.గత రెండు ఎన్నికల్లో […] The post ఓటీటీలోకి అల్లరి నరేశ్ కొత్త సినిమా… appeared first on Visalaandhra .
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా : పైసా రాజశేఖర్
బచ్చన్నపేట డిసెంబర్ 11 ( జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న …
ఇండిగో సంక్షోభ సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు నృత్యం చేశారు
Andhra Pradesh : ముగిసిన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో…
ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోట్ ఇండియా టూర్ 2025ః కి కౌంట్డౌన్ ప్రారంభమైంది.అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల ప్రత్యేక పర్యటనగా భారతదేశాన్ని సందర్శించేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు.పర్యటనలో భాగంగా మెస్సీ పలువురు ప్రముఖులతో సమావేశమవడంతో పాటు, అభిమానులతో సంభాషించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం..13వ తేదీ నాడు […] The post మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో… appeared first on Visalaandhra .
బంజారాహిల్స్ భూమిపై కోర్టు ప్రశ్న #Hyderabad #HighCourt #LandIssue #BanjaraHills #GO56
Bigg Boss 9 | Sanjana : స్టాండ్ మార్చిన సంజన.. కంగుతిన్న ఇమ్మన్యుయేల్!
Bigg Boss 9 | స్టాండ్ మార్చిన సంజన.. కంగుతిన్న ఇమ్మన్యుయేల్! Bigg
ఓటీటీలోకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’
రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే ప్రధాన జంటగా రూపొందిన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka ).మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో విజయాన్ని అందుకున్న దర్శకుడు పి. మహేశ్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో కనిపించగా,రావు రమేష్,మురళీ శర్మ,రాజీవ్ కనకాల, తులసి,సింధు తులానీ,రాహుల్ రామకృష్ణ,సత్య,వీటీవీ గణేష్ వంటి పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ […] The post ఓటీటీలోకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ appeared first on Visalaandhra .
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం భారతదేశంలో కంటే మెరుగ్గా ఉందని, భారత ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ నాశనం చేశారని
జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం కోర్టు ఎదుట హాజరయ్యారు.పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారు స్వయంగా చేరుకొని లొంగిపోయారు.ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెదేపా నాయకులు, సహోదరులు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు,జవ్విశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.గ్రామంలో ఆధిపత్య పోరును తమకు […] The post జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు appeared first on Visalaandhra .
Breaking : నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి అరెస్ట్?
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రంప్ గోల్డ్ కార్డ్ పథకం ప్రారంభం
అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన గోల్డ్ కార్డ్ పథకంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్ఠాత్మక గోల్డ్ కార్డ్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద 1 మిలియన్ డాలర్లు చెల్లించే వ్యక్తులకు, లేదా ఒక్కో విదేశీ ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్ధమైన నివాసం కల్పించి, పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వైట్హౌస్లో బుధవారం వ్యాపార ప్రముఖుల […] The post ట్రంప్ గోల్డ్ కార్డ్ పథకం ప్రారంభం appeared first on Visalaandhra .
తల్లి గెలుపు కోసం గ్యాస్ స్టవ్ తో కుమారుడి ప్రచారం
చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): తన తల్లి గెలుపు కోసం కుమారుడు గ్యాస్ స్టవ్ …
Ys Sharmila : చంద్రబాబువి మాయ మాటలు
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు
Voters |ములుగు జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్
Voters | ములుగు జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్ Voters | ఆంధ్రప్రభ ప్రతినిధి,
Factory | రోడ్డు ప్రమాదం… Factory | మంత్రాలయం, ఆంధ్ర ప్రభ :
SP |భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
SP | గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక
Rupee Value |రూపాయి విలువ మరింత పతనమవుతుందా?
Rupee Value | రూపాయి విలువ మరింత పతనమవుతుందా? పతనమైతే మనదేశ ఆర్థిక
భారత్లో సేవలకు సిద్ధం.. ఎలాన్ మస్క్ కీలక ట్వీట్
కేంద్ర మంత్రి సింధియాతో స్టార్లింక్ ప్రతినిధుల కీలక భేటీనగరాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాలకే ప్రాధాన్యత ప్రముఖ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్ ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ చేసిన ఒక్క ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. త్వరలోనే దేశంలో తమ సేవలను ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇది పంపింది. ప్రభుత్వంతో స్టార్లింక్ బృందం చర్చిస్తున్న తరుణంలో మస్క్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇటీవల కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య […] The post భారత్లో సేవలకు సిద్ధం.. ఎలాన్ మస్క్ కీలక ట్వీట్ appeared first on Visalaandhra .
YSRCP : వైసీపీ చేతిలోనే కడప మేయర్ పదవి
కడప మేయర్ పదవిని వైసీపీ చేజిక్కించుకుంది
హైదరాబాద్లో రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం
కొత్వాల్గూడలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. నగర శివారులోని కొత్వాల్గూడలో రూ. 300 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి టన్నెల్ అక్వేరియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు, పూర్తయితే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా నిలవనుంది. మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పొలిన్ అక్వేరియమ్స్, కాడోల్ గ్రూప్ కన్సార్టియం కలిసి ఈ అక్వేరియంను నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి, […] The post హైదరాబాద్లో రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం appeared first on Visalaandhra .
Kona Raghupathi |పోలీస్ స్టేషన్లో.. కోన
Kona Raghupathi | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : రాత్రంతా వైసీపీ నాయకులను
దేశ్ముఖి గ్రామ అభివృద్ధే ధ్యేయం
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి): ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేస్తా సర్పంచ్ అభ్యర్థి …
Development |ఆవుల శ్రీనివాస్ వైపే ఓటర్ల చూపు
Development | ఆవుల శ్రీనివాస్ వైపే ఓటర్ల చూపు Development | బెల్లంపల్లి,
పల్నాడులో హైటెన్షన్.. మాజీ మంత్రి విడదల రజని గృహనిర్బంధం
పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు పల్నాడు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు కోర్టులో లొంగిపోనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి విడదల రజనిని చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో గృహనిర్బంధం చేశారు.పిన్నెల్లి సోదరులకు సంఘీభావం తెలిపేందుకు విడదల రజని మాచర్ల వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో […] The post పల్నాడులో హైటెన్షన్.. మాజీ మంత్రి విడదల రజని గృహనిర్బంధం appeared first on Visalaandhra .
Chandrababu : టీడీపీని ముంచేసేది ఆ బృందమేనా? బాబు బయటపడలేకపోతున్నారా?
తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం మారలేదు. అధికారుల ఫీడ్ బ్యాక్ తోనే అంతా ఓకే అన్నట్లు భ్రమల్లో ఉంది
Candidate |స్పీడు పెంచిన అశోక్..
Candidate | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని శనిగరం గ్రామంలో పంచాయతీ ఎన్నికల
మల్టీపర్పస్ వర్కర్ టు గ్రామ ఉపసర్పంచ్
చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): అమృతండా గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన బోడ సంపత్…. …
Telangana : 11 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?
తెలంగాణ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది
Elections |స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి..
Elections | స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి.. Elections | షాద్ నగర్,
Delhi : పార్లమెంటుకు చేరుకున్న రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు
విమానాల రద్దుపై ఇండిగో క్షమాపణ.. దర్యాప్తుకు బయటి నిపుణులు
విమానాల రద్దుపై క్షమాపణ చెప్పిన ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఇటీవల భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ఆలస్యమవ్వడంపై ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ భారీ కార్యాచరణ వైఫల్యానికి గల మూల కారణాలను గుర్తించేందుకు బయటి సాంకేతిక నిపుణులతో దర్యాప్తు జరిపిస్తామని సంస్థ ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా గురువారం ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల […] The post విమానాల రద్దుపై ఇండిగో క్షమాపణ.. దర్యాప్తుకు బయటి నిపుణులు appeared first on Visalaandhra .
సోలార్ ట్రాక్ కింద తలనీలాలు #Shankarpally #Crime #SolarTrack #Telangana #PoliceCase #ViralVideo
Pinnelli : కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
Pinnelli : కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
Meeting | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం కలెక్టరేట్లోని చాంబర్ లో జిల్లా
గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా.డిసెంబర్ 11 (జనం సాక్షి): గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా …
ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం..
మూడో రోజూ పూర్ కేటగిరీలోనే గాలి నాణ్యత285కు చేరిన వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వరుసగా మూడో రోజు గురువారం కూడా గాలి నాణ్యత ఃపూర్ః కేటగిరీలోనే కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాల ప్రకారం, ఈ ఉదయం 7 గంటలకు నగరంలో సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 285గా నమోదైంది. ఇది ఃవెరీ పూర్ః కేటగిరీ (301)కి చాలా దగ్గరగా […] The post ఢిల్లీలో తగ్గని వాయు కాలుష్యం.. appeared first on Visalaandhra .
Tributes | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం మాచవరం వంతెన సెంటర్లో
Vote |ఓటు వేసిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి దంపతులు
Vote | నందిగామ, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పరిధిలోని
Amaravathi : రెండో విడత భూ సమీకరణ ప్రక్రియకు?
రాజధాని అమరావతి నిర్మాణంలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ వేగవంతం చేశారు
Police | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల పోలీస్ స్టేషన్ కు వచ్చిన

27 C