SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

Silent Mahe|సైలెంట్ హంటర్… మాహె!

Silent Mahe| వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భారత నేవీ అమ్ముల పొదిలో

ప్రభ న్యూస్ 24 Nov 2025 1:29 pm

ప్రజా సమస్యలపై తిరుగుతుంటే మీకేమవుతుంది? : కవిత

హైదరాబాద్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతితో బిఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత తెలిపారు. నిరంజన్ చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారని అన్నారు. నిరంజన్ రెడ్డి పై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని తనకు తాను నీళ్ల నిరంజనుడిగా పేరు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి రాచరిక పాలనను తలపించారని, ఆయన మూడు నాలుగు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మార్వో ఆఫీస్‌ను కాల్చేస్తే కూడా ప్రజలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తిరుగుతుంటే మీకేమవుతుంది..? అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చెలు లేచిపోతాయని.. తండ్రి వయస్సు అని కూడా చూడననిమండిపడ్డారు. ఇలాంటి అవినీతిపరుడిని చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయమని అన్నారు. మరోసారి తన గురించి మాట్లాడితే తాట తీస్తా కవిత హెచ్చరించారు.

మన తెలంగాణ 24 Nov 2025 1:28 pm

CONGRESS |అభివృద్ధి బాట‌లో కొత్త అడుగులు

CONGRESS | అభివృద్ధి బాట‌లో కొత్త అడుగులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలోచనలే

ప్రభ న్యూస్ 24 Nov 2025 1:27 pm

ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి: మావోయిస్టుల లేఖ!

ఆయుధాలను వదిలేసే విషయంలో మావోయిస్టులు కీలకంగా స్పందించారు.ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భద్రతా దళాలు కూంబింగ్‌ ఆపరేషన్లు నిలిపివేస్తే, ఆయుధాల త్యాగానికి సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.ఈ విషయంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.దీనికిగాను ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్‌) ప్రత్యేక జోనల్‌ కమిటీ ప్రతినిధి అనంత్‌ పేరిట ఓ బహిరంగ లేఖ విడుదలైంది. తుపాకులను వదిలేయాలని భావిస్తున్న ఎంఎంసీ స్పెషల్‌ జోనల్‌ కమిటీఃఃదేశంలో, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితులను పరిశీలించిన తర్వాత, మా పార్టీ […] The post ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి: మావోయిస్టుల లేఖ! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 1:20 pm

Amazon Prime Trolled Brutally

The Family Man: Season 3 has been streaming on Amazon Prime since last weekend. The response is decent though some of them called it below their expectations. Amazon Prime is trolled brutally for other reasons. This is because of too many ad breaks during the streaming of the originals. Prime Video announced that the audience […] The post Amazon Prime Trolled Brutally appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 1:19 pm

డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం తపిద్దాం: పట్నం

హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం తపిద్దామని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.  ఘట్ కేసర్ లో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన కాప్రా ఆబ్కారీ (ఎక్సైజ్) పోలీస్ స్టేషన్ ను పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎంఎల్ఎ సుదీర్ రెడ్డి, ఎక్సైజ్ ఇఎస్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పట్నం మాట్లాడారు.  ఎక్సైజ్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 14 కొత్త పోలీస్ స్టేషన్లను మంజూరు చేసిందని, వీటిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మల్కాజ్ గిరి సర్కిల్ కోసం కాప్రా (ఘట్కేసర్), అల్వాల్ (మల్కాజ్ గిరి), ఉప్పల్ (నాచారం), మేడ్చల్ సర్కిల్ పరిధిలో కొంపల్లి (కుత్బుల్లాపూర్), కూకట్పల్లి (బాలనగర్), అలాగే సరూర్నగర్ సర్కిల్ లో మీర్ పేట, పెద్ద అంబర్పేట్, అలాగే శంషాబాద్ సర్కిల్ లో గండిపేట్, కొండాపూర్ లలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేస్తున్నామని మహేందర్ రెడ్డి వివరించారు. గంజాయి, డ్రగ్స్ రహిత తెలంగాణను సాధించుకుందామని, వీటి నియంత్రించేందుకు డ్రగ్స్ ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ వ్యవస్థ మరింత బలోపేతం ఎంతో అవసరమని పట్నం తెలియజేశారు. మద్యం అక్రమ రవాణా, కల్తీ నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గంజాయి డ్రగ్స్ తదితర వాటి నివారణ కోసం ఎక్సైజ్ శాఖ సాయ శక్తుల కృషి చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. కొత్తగా మంజూరైన ఆఖరి స్టేషన్ల భవనాల కోసం స్థలాలు, భవన నిర్మాణం కోసం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదించి మంజూరు చేయిస్తామని, విద్యార్థులు యువత మత్తు పదార్థాలు డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  

మన తెలంగాణ 24 Nov 2025 1:17 pm

Video: Exclusive Interview Of BhagyaShri Borse

The post Video: Exclusive Interview Of BhagyaShri Borse appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 1:15 pm

నౌకాదళంలోకి  ‘సైలెంట్‌ హంటర్‌’ప్రవేశం.. ‘ఐఎన్‌ఎస్‌ మాహె’ విశేషాలివి..!

భారత నౌకాదళ శక్తిని మరింత పెంచుతూ మరో ఆధునిక ఆయుధం సేవల్లోకి వచ్చింది.యాంటీ సబ్‌మెరైన్‌ వార్ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌లలో తొలి నౌకగా నిలిచిన ‘ఐఎన్‌ఎస్‌ మాహె’సోమవారం అధికారికంగా నేవీలో చేరింది.ముంబయి నేవల్‌ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ ప్రధానాధికారి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి అందించారు.కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ నిర్మించిన ఈ నౌకలో 80 శాతం స్వదేశీ సాంకేతికతను ఉపయోగించటం విశేషం.సైలెంట్‌ హంటర్‌ అనే పేరుతో గుర్తింపు పొందిన ఈ నౌక […] The post నౌకాదళంలోకి ‘సైలెంట్‌ హంటర్‌’ ప్రవేశం.. ‘ఐఎన్‌ఎస్‌ మాహె’విశేషాలివి..! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 1:14 pm

WOMEN |చీరల పంపిణీ..

WOMEN | చీరల పంపిణీ.. WOMEN | మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 24 Nov 2025 1:07 pm

Kalvakuntla Kavitha : పుచ్చెలేచిపోద్ది.. బీఆర్ఎస్ నేతకు కవిత మాస్ వార్నింగ్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతను తీవ్రంగా హెచ్చరించారు

తెలుగు పోస్ట్ 24 Nov 2025 1:04 pm

Temple |జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి

Temple | జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:59 pm

ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. ప్రమాదంలో ఆరుగురు మృతి

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంకాసి జిల్లాలో సోమవారం రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురై నుంచి సెన్‌కొట్టాయ్‌ వైపు వెళ్తున్న బస్సు.. టెంకాసి నుంచి కొవిల్‌పట్టికి వెళ్తున్న బస్సు బలంగా ఢీకొన్నాయి. మధురై నుంచి సెన్‌కొట్టాయ్‌ వైపు వెళ్తున్న కేసర్ బస్సు డ్రైవర్ అతి వేగంతో నిర్లక్ష్యంగా బస్సు నడపడం వళ్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తూ, ప్రత్యేక్ష సాక్షులను విచారిస్తున్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 12:56 pm

భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జస్టిస్ సూర్యకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పేర్కొన్నారు.అనేక చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయిన […] The post భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 12:55 pm

Breaking |తుపాకీ మిస్ ఫైర్ ..

Breaking | తుపాకీ మిస్ ఫైర్ .. కానిస్టేబుల్ కు గాయాలు Breaking

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:54 pm

ACCIDENT |ఇదీ ప్ర‌మాద‌క‌రం!

ACCIDENT | ఇదీ ప్ర‌మాద‌క‌రం! రైతుల‌కు క‌ల్లాలు లేక‌.. ర‌హ‌దారుల‌పై ధాన్యం ఆరబోత

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:47 pm

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు.. దద్దరిల్లిన పెషావర్‌

పెషావర్‌లోని పారామిలటరీ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రవాదుల దాడిముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడులు చేసినట్లు అధికారుల వెల్లడిపాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. నగరంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ) పారామిలటరీ దళాల ప్రధాన కార్యాలయంపై సోమవారం సాయుధులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఎఫ్‌సీ హెడ్ క్వార్టర్స్ […] The post పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడులు.. దద్దరిల్లిన పెషావర్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 12:45 pm

Breaking |రెండు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి

Breaking | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రెండు బస్సులు (Two buses)

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:44 pm

Raghu Rama Krishna Raju : రఘురామ విసిగెత్తిపోయారా? అందుకే కీలక నిర్ణయం తీసుకున్నారా?

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యే పదవి పట్ల సంతృప్తిగా లేరు

తెలుగు పోస్ట్ 24 Nov 2025 12:41 pm

ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన విడుదల

హైదరాబాద్: ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన విడుదల చేశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలు విడిచిపెడుతామన్నారు. ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాలకు లేఖ రాశారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ తెలిపింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటినుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ పునర్‌నిర్మాణం చేపడుతున్నామని, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని, ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు. సిసిఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చామని మావోయిస్టులు తెలిపారు. 

మన తెలంగాణ 24 Nov 2025 12:38 pm

Telangana |మహిళల ఆత్మగౌరవం నిలిపేలా…

Telangana | మహిళల ఆత్మగౌరవం నిలిపేలా… ఇందిరమ్మ చీరల పంపిణీడోంగ్లి మండల కాంగ్రెస్

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:36 pm

Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 12:35 pm

AP |అలా చేస్తేనే.. రైతుల అభివృద్ది..

AP | అలా చేస్తేనే.. రైతుల అభివృద్ది.. AP | కృష్ణా ప్రతినిధి,

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:28 pm

రెండేళ్ల విరామం తర్వాత కెనడా,భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలు

భారత్-కెనడా సంబంధాల్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు సూచిస్తూ, ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.జోహానెస్‌బర్గ్‌లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. 2023లో చర్చలను ఆపేసిన కెనడాCEPAచర్చలు మొదట 2010లో ప్రారంభమై, 2022 నాటికి ఫార్మాస్యూటికల్స్, కీలక ఖనిజాలు, పర్యాటకం, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో గణనీయమైన పురోగతి చూశాయి.కానీ […] The post రెండేళ్ల విరామం తర్వాత కెనడా,భారత్‌ల మధ్య వాణిజ్య చర్చలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 12:25 pm

Students |శిక్షణ ఎంతో అవసరం..

Students | శిక్షణ ఎంతో అవసరం.. Students | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:21 pm

TG |భట్టి విక్రమార్క ఆహ్వానం

TG | భట్టి విక్రమార్క ఆహ్వానం TG | మక్తల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:13 pm

Telangana |ఇందిరమ్మ రాజ్యం అంటేనే..

Telangana | ఇందిరమ్మ రాజ్యం అంటేనే.. Telangana | కట్టంగూర్, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:07 pm

Minister |నీటి శుద్ది కేంద్రం ప్రారంభం

Minister |నీటి శుద్ది కేంద్రం ప్రారంభం Minister |ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు :

ప్రభ న్యూస్ 24 Nov 2025 12:01 pm

భూపాలపల్లి లో టాటా ఎసి కారు బోల్తా.. 20 మందికి గాయాలు

హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలం దమ్మన్న శివారులో రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఎసి కారు బోల్తా పడింది. 20 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 50 మంది ఒకే వాహనంలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.  

మన తెలంగాణ 24 Nov 2025 12:00 pm

IBomma : రవిని పట్టుకున్నారు కానీ.. ఫలితం లేదా?

ఐ బొమ్మ ఇమ్మంది రవి విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు

తెలుగు పోస్ట్ 24 Nov 2025 11:51 am

High Court |స్థానిక ఎన్నికలపై విచారణ వాయిదా

High Court | స్థానిక ఎన్నికలపై విచారణ వాయిదా High Court |

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:50 am

Rise of Swayambhu: Raises Intrigue for the Epic

Nikhil Siddhartha, Samyuktha starrer high octane period action drama, Swayambhu, has completed shooting. The makers have made the announcement about the release date as well with a BTS video that respects every technician, who worked hard on the film to make it into a reality. Bharat Krishnmachari, the director of the film, marshalldd his troops […] The post Rise of Swayambhu: Raises Intrigue for the Epic appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 11:50 am

చందూర్ లో మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య

చందూర్: నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 24 Nov 2025 11:47 am

నేడు బంగాళాఖాతంలో వాయుగుండం.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

దక్షిణ అండమాన్‌ సముద్రంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈవ్యవస్థ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ,సోమవారం వరకూ ఆగ్నేయ బంగాళాఖాతం సమీపంలోని దక్షిణ అండమాన్‌ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.అనంతరం వచ్చే 48గంటల్లో ఇది తుపానుగా మరింత బలపడే అవకాశముందని సంస్థ అంచనా వేసింది.ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, మంగళవారం నాటికి నైరుతి బంగాళాఖాతం,శ్రీలంక పరిసరాల్లో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడవచ్చని కూడా తెలిపింది.అలాగే,సోమవారం ప్రకాశం,శ్రీ పోట్టి శ్రీరాములు నెల్లూరు,వైఎస్సార్‌ కడప,అన్నమయ్య,చిత్తూరు, […] The post నేడు బంగాళాఖాతంలో వాయుగుండం.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:46 am

DUBAI |అండగా ఉంటాడు అనుకుంటే..

DUBAI | అండగా ఉంటాడు అనుకుంటే.. DUBAI | జైనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:46 am

ఢిల్లీ కాలుష్య నిరసనలో హింస: పోలీసులపై పెప్పర్ స్ప్రేతో ఆందోళనకారులు దాడి

15 మంది అరెస్టుదేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన హింసాత్మకంగా మారింది.ఇండియా గేట్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఆందోళనలో కొందరు నిరసనకారులు పోలీసులు మీద పెప్పర్ స్ప్రే ప్రయోగించి ఉద్రిక్తత సృష్టించారు.ఈఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కొంతమంది.ఇండియా గేట్ వద్దకు చేరి నిరసన చేపట్టారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు కమాండర్ మాద్వి […] The post ఢిల్లీ కాలుష్య నిరసనలో హింస: పోలీసులపై పెప్పర్ స్ప్రేతో ఆందోళనకారులు దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:40 am

THIEF |చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

THIEF | చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్ THIEF |హైదరాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:39 am

పీకల్లోతు కష్టాల్లో టీమిండియా 106/5

గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియా 38 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. భారత బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్(58), కెఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధృవ్ జురెల్(0), రిషబ్ పంత్(07) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(2), నితీశ్ కుమార్(0) పరుగులలో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత జట్టు ఇప్పటివరకు 383 పరుగుల వెనుకంజలో ఉన్నారు. సౌతాఫ్రికాలో బౌలర్లలో మార్కో జాన్సన్, సిమన్ హర్మర్ చెరో రెండు వికెట్లు తీయగా కేశవ మహారాజ్ ఒక వికెట్ తీశాడు.  సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489

మన తెలంగాణ 24 Nov 2025 11:34 am

ఆర్‌బీఐ అండ.. రికార్డు పతనం నుంచి కోలుకున్న రూపాయి

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఈరోజు లాభాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 26 పైసలు బలపడి 89.1450 వద్ద మొదలైంది. శుక్రవారం నాటి ముగింపు ధర 89.4088తో పోలిస్తే ఇది మెరుగైన ప్రదర్శన. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జోక్యం చేసుకోవడం వల్లే రూపాయి విలువలో ఈ సానుకూల మార్పు కనిపించిందని కరెన్సీ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల‌ 21న రూపాయి విలువ 89.49 వద్ద చారిత్రాత్మక […] The post ఆర్‌బీఐ అండ.. రికార్డు పతనం నుంచి కోలుకున్న రూపాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:31 am

Bigg Boss 9 : దివ్య ఈ మూడు వారాల్లో గేమ్ మార్చేస్తుందా?

బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లేకుండా ఫ్యామిలీ వీక్ జరిగిపోయింది

తెలుగు పోస్ట్ 24 Nov 2025 11:31 am

Shakti |మహిళలకు అండగా ప్రభుత్వం

Shakti | మహిళలకు అండగా ప్రభుత్వం గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి…

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:20 am

విచారణకు సహకరించని ఐబొమ్మ రవి..

పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుడుప్రశ్నలకు గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ాఐబొమ్మ్ణ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు రవి విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు. ఐదు రోజుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుండగా, నాలుగు రోజుల విచారణలో కీలక సమాచారం రాబట్టడంలో సైబర్ క్రైమ్ పోలీసులు విఫలమయ్యారు. ఎన్ని కోణాల్లో ప్రశ్నలు సంధించినా.. ాతెలియదు, గుర్తులేదు, మర్చిపోయా్ణ అంటూ రవి ఒకేరకమైన సమాధానాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఓటీటీలో […] The post విచారణకు సహకరించని ఐబొమ్మ రవి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:18 am

Telangana|ఆర్థిక సాయం..

Telangana | ఆర్థిక సాయం.. Telangana | ఆర్థిక సాయం..బిక్కనూర్, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:11 am

Big Breaking: మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం

మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 11:11 am

కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతం.. నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ముమ్మరం నేడు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక భేటీఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, పాలనాపరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు.జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి […] The post కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతం.. నేడు సీఎం చంద్రబాబు కీలక భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Nov 2025 11:11 am

University |ఫేక్ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు..

University | ఫేక్ విద్యా సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టురట్టు.. ఫేక్ విద్యా

ప్రభ న్యూస్ 24 Nov 2025 11:04 am

అందరు స్టార్ ఫ్యాన్స్‌ను కలిపే సినిమా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్‌తో పాటు మంచి పర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చింది. పాతికేళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర సినిమా చూసి తన మనసు మార్చుకుని ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఒక సినిమాకి ఒక అభిమానానికి ఉన్న శక్తి. ఉపేంద్రతో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆంధ్ర కింగ్ తాలూకా 27న రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్‌లో కలుద్దాం’ అని అన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ.. ‘రామ్ లేకపోతే సినిమా లేదు. ఆయనకు ఉన్న సినిమా నాలెడ్జ్ అద్భుతం. ప్రపంచంలో ఎవర్నో ఒకరిని అభిమానించకుండా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. లైఫ్‌లో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా’ అని తెలిపారు. నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రామ్, ఉపేంద్ర మధ్య ఉండే సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు మహేష్ నెకస్ట్ కొరటాల శివ అవుతాడని నమ్మకంగా చెబుతున్నాను. అందరు స్టార్ ఫ్యాన్స్‌ని కలిపే సినిమా ఇది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆం ధ్రప్రదేశ్ హోంమంత్రి వి. అనిత, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సె, వివేక్, మర్విన్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 11:00 am

College |విద్యార్ధుల ధర్నా…

College |విద్యార్ధుల ధర్నా… College |ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా హర్షా

ప్రభ న్యూస్ 24 Nov 2025 10:56 am

ఆ ఊరిలో మేము ప్రేమలో పడ్డాము: రణ్‌వీర్ సింగ్

ముంబయి: బాలీవుడ్ నటులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె సినిమాల్లో నటిస్తూ ప్రేమలో పడ్డారు. ఇద్దరు కొన్ని సంవత్సరాలు సహజీవనం చేసిన అనంతం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు ప్రేమలో పడ్డాము అనే విషయాన్ని నటుడు రణ్‌వీర్ సింగ్ గుర్తు చేశారు.  రామ్‌లీల షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉదయ్‌పూర్‌లో ఇద్దరం ప్రేమలో పడ్డామని పేర్కొన్నారు. ఉదయ్‌పూర్ అనేది ఎన్నో ప్రేమ కథలకు ప్రారంభంగా కనిపిస్తుందన్నారు. ఈ గ్రామం ప్రేమకథలకు, ప్రేమికులకు అదృష్టమని పేర్కొన్నారు. రామ్‌లీల సినిమా షూటింగ్ చాలా కాలం జరగడంతో మా మధ్య ప్రేమ వికసించిందని, కొన్ని రోజులు సహజీవనం చేసిన తరువాత ప్రేమ పెళ్లి చేసుకున్నామని వివరించారు. ఈ జంట 2013లో ప్రేమలో పడగా 2018లో లవ్ మ్యారేజ్ చేసుకున్నామని, గత సంవత్సరం ఈ జంటకు పాప జన్మించిందన్నారు. ఉదయ్‌పూర్ తన జీవితంలో ఎంతో అదృష్టాన్ని తీసుకొచ్చిందని, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని కొనియాడారు. తన కూతురు 'దువా'ను పరిచయం చేస్తూ ఫొటోను అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

మన తెలంగాణ 24 Nov 2025 10:49 am

Accident |ఓఅర్ఆర్ పై కారులో మంటలు

Accident |ఓఅర్ఆర్ పై కారులో మంటలు డ్రైవర్ సజీవ దహనం.. Accident |శామీర్

ప్రభ న్యూస్ 24 Nov 2025 10:48 am

‘స్పిరిట్’ ఆరంభం

ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ముహూర్త వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టడం ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌గా అలరించింది. ఇప్పటికే సెన్సేషనల్ హ్యాట్రిక్ హిట్‌లను అందించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ సందీప్‌రెడ్డి వంగా స్పిరిట్‌ను పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. టి సిరీస్ ఫిల్మ్, భద్రకాళి పిక్చర్స్ బ్యా నర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. సందీప్‌రెడ్డి వంగా బ్లాక్‌బస్టర్ యా నిమల్‌లో తన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రి, ఈ చిత్రం లో ప్రభాస్‌కి జోడిగా నటించనుంది. ఈ కొత్త జోడీ వెండితెరపై కొత్త ఎనర్జీని తీసుకురానుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, ప్రముఖ నటీ కాంచన కీలక పాత్రల్లో కనిపిస్తారు. స్పిరిట్‌ను తొమ్మిది భాషలలో విడుదల చేయబోతున్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 10:45 am

COURT |నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

COURT | నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం COURT | ఢిల్లీ,

ప్రభ న్యూస్ 24 Nov 2025 10:35 am

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో  సూర్యకాంత్‌ తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం స్వీకారం చేయించారు. 53వ ప్రధాన న్యాయమూర్తి గా 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన కొనసాగనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్‌ జిల్లాలో జన్మించారు. 53వ ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. 

మన తెలంగాణ 24 Nov 2025 10:30 am

సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు

తెలుగు పోస్ట్ 24 Nov 2025 10:24 am

యుపి సిఎంను కలిసిన ‘అఖండ2’ టీమ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డివోషనల్ యాక్షన్ విజువల్ వండర్ అఖండ2 : ది తాండవంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధంగా ఉంది. బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నటి సంయుక్త, నిర్మాతలు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అఖండ టీంని కలవడానికి సమయం తీసుకున్నారు. సినిమాలో రష్‌లను వీక్షించారు. ఈ సినిమా భారీ కాన్వాస్, భక్తి కథనం, అద్భుతమైన విలువలని ప్రదర్శించే విధానం చూసి ముఖ్యమంత్రి ముగ్ధులయ్యారు. అద్భుతమైన కంటెంట్ ప్రేక్షకులకు అందరిలో ప్రతిధ్వనించే భక్తి చిత్రాన్ని అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి నిర్మాతలను ప్రశంసించారు. తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలో నిర్మించిన అఖండ 2ని దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉత్తర భారతం అంతటా భారీగా విడుదల చేయనున్నారు.

మన తెలంగాణ 24 Nov 2025 10:20 am

Weather Reoprt : అయ్యబాబోయ్.. మళ్లీ వానలా.. తట్టుకునేదెలా?

తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది

తెలుగు పోస్ట్ 24 Nov 2025 10:17 am

KTR : నేడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్

నేడు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమావేశం కానున్నారు.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 10:12 am

నేడు నెల్లూరు మేయర్‍ పై అవిశ్వాసానికి?

నెల్లూరు మేయర్‍ పై అవిశ్వాసం పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 10:08 am

Andhra Pradesh : కొత్త జిల్లాల సమస్య సర్కార్ కు తలనొప్పిగా మారుతుందా?

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం సిద్ధమవుతుంది

తెలుగు పోస్ట్ 24 Nov 2025 9:57 am

Congress |ప్రజలకు చేరువ అయ్యేలా..

Congress | ప్రజలకు చేరువ అయ్యేలా.. Congress, చెన్నూర్, ఆంధ్రప్రభ : నూతనంగా

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:49 am

పొదిగిన మౌనం

ఆ కాస్త ఆనందం కూడా వద్దా నాకు? రాత్రులన్నీ -తీవ్ర వేదనల్లోకి నెట్టేయబడతాను ఉదయాల కల్లా - ఒక కొత్త ఉత్సాహంతో మళ్లీ మేల్కొంటాను బాధలోనూ తీపి ఉంటుందనీ ఆ తీపే అలవాటైతే - విరహ వేదనలు కూడా ప్రేమ కావ్యాల్లా అలరారుతాయనీ అనుభవాల్లోకి వచ్చాక గానీ తెలియదు అది, లోలోన మంటై పుట్టి ఇప్పుడు చిగురు తొడిగిన మోదుగు పూల వనమై విరబూస్తోంది కాలంతో సహా -సంబంధం లేనట్టే - బాలాజీ పోతుల

మన తెలంగాణ 24 Nov 2025 9:46 am

Weekend Box-office: Raju Weds Rambai Shines

Like every Friday, a bunch of films released this weekend in Telugu cinema. Allari Naresh’s 12A Railway Colony, Priyadarshi’s Premante and ETV Win’s Raju Weds Rambai released on Friday and Raju Weds Rambai emerged as the winner. The film opened on a slow note and it witnessed good growth in Telangana. Hyderabad city contributed to […] The post Weekend Box-office: Raju Weds Rambai Shines appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 9:42 am

Telangana : నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది

తెలుగు పోస్ట్ 24 Nov 2025 9:40 am

శత్రువు

21వ రోజు వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు నా గడ్డం పెరిగినపుడు నేను సూర్యుని వంక చూసి తల పంకించాను ఎందుకంటే ఈ ఒక్క పనే ఆ సమయంలో నేను చేయగలిగేది ఓ వ్యక్తి నగరానికి మరో చివర నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఓ సైకిల్ ఎండలో నిలబడి ఉంది ఓ సవాలులా నా ఊపిరితిత్తులకు నా భాషలోని పూర్తి వాక్య నిర్మాణానికి మనిషి అరుపులు నాకు వింతగా అనిపిస్తున్నాయి నేను నా కాలంలో అందరికంటే బలమైన వ్యక్తి చీకటిలో నుండి దూకి అగ్గిపెట్టెలోకి ప్రవేశించడాన్ని చూశాను నా ఇబ్బంది ఏమిటంటే నేను విషయాలు ఎరుగుదును విషయాల గురించి తెలుసుకోవడం మనిషి కండరాల నిరంతర యుద్ధం దానికోసం ప్రతిసారీ ఒక్కో కొత్త సరిహద్దును వెతకాల్సి వస్తుంది శత్రువు ఎక్కడా కనబడలేదు కనీసం రేడియో కూడా ఎప్పుడూ తన పేరును ప్రస్తావించదు ఉప్పు.. నీరు.. ఆ రెండు పదాలే నా దగ్గరున్నాయి మూడోది ఎప్పుడూ తన వద్దే ఉంటుంది అయినా ఎంత ఆశ్చర్యం అన్ని సదుపాయాలు ఉన్న ఇటువంటి సమయంలో చరవాణిలో ఏ అంకెల ద్వారా కూడా తనని కలిసే వీలులేదు - కేదార్నాథ్ సింహ్ -మూలం: ‘దుశ్మన్’ హిందీ కవిత, రచయిత ప్రముఖ హిందీ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత అనువాదం: రాధకృష్ణ కర్రి

మన తెలంగాణ 24 Nov 2025 9:39 am

Chandrababu, Lokesh Laud India’s Blind Women’s Team for World Cup Triumph

India’s landmark victory in the Blind Women’s T20 World Cup sparked celebrations across Andhra Pradesh, with Chief Minister N. Chandrababu Naidu and several state ministers praising the team’s exceptional achievement. The leaders hailed the win as a powerful moment for women’s cricket and a proud day for the nation. Chief Minister Naidu applauded the players […] The post Chandrababu, Lokesh Laud India’s Blind Women’s Team for World Cup Triumph appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 9:39 am

Telangana’s Debt Crisis Deepens as Government Seeks ₹5,000-Crore RBI Bond Support

Telangana’s financial strain sharpened this week as the state government placed an indent with the Reserve Bank of India to borrow ₹5,000 crore through fresh bond auctions. Officials said the move is part of an urgent loan-swapping strategy aimed at replacing the high-interest borrowings inherited from the previous BRS government. With just four months left […] The post Telangana’s Debt Crisis Deepens as Government Seeks ₹5,000-Crore RBI Bond Support appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 9:39 am

ఆస్ట్రేలియన్ బాల సాహిత్యం.. చదువు, వినోదం, జీవితపాఠాలు

మూడో తరగతి పిల్లలు తమ అభిమాన రచయితను, చిత్రకారుడిని నేరుగా కలవడం, వారిని ప్రశ్నలడగడం.. ఇలాంటివి మీరు ఎ ప్పుడైనా విన్నారా? నేను మొదటిసారి విని ఆశ్చర్యపోయాను. నిజానికి, నా ఆశ్చర్యం ఆగస్టు నెలలో మొదలైంది. ఆస్ట్రేలియాలో మూడో తరగతి చదువుతున్న నా మనవరాలు, తన బడి నుండి తోటి పిల్లలతో కలిసి అభిమాన రచయిత ను కలిశానని ఉత్సాహంగా చె ప్పినప్పుడు ఆ అద్భుతాన్ని తెలుసుకున్నాను. ప్రాథమిక పాఠశా ల విద్యార్థులు ఇంత చిన్న వయసులోనే ఒక రచయితతో ముఖాముఖీ సమావేశంలో పాల్గొని, తమ సందేహాలను అడగడం, అది ఆ దేశంలో సాధారణ విషయం కావడం కావచ్చు కానీ, నన్ను ఈ విషయం ఎంతగానో ఆలోచింపజేసింది. కేవలం ఐదేళ్ల పిల్లల నుంచి అందరికీ ఆ దేశం లో ఇలాంటి అవకాశం ఉంటుందని మా అమ్మాయి చెప్పింది. ఆస్ట్రేలియాలో బాలసాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారని తెలుసు కానీ, రచయితతో ముచ్చట్లు, కథల సంభాషణలు ఇంత సహజంగా ఉంటాయని ఊహించలేదు. అందుకే, ఆస్ట్రేలియన్ బాల సాహిత్యంపై నేను తెలుసుకున్న ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. బాలల లోకంలో పుస్తకాల పలకరింపు : ఆస్ట్రేలియాలో బాల సాహిత్యాన్ని పిల్లలకు చాలా చిన్న వయసు నుంచే, అంటే పుట్టినప్పటి నుంచే పరిచయం చేస్తారు. పిల్లలకి నెలలోపే పుస్తకాలు చూపించడం చూశాను. బిడ్డ పుట్టినప్పటి నుంచి చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు బోర్డు పుస్తకా లు, బొమ్మల పుస్తకాలు చదివి వినిపించడం ప్రారంభిస్తారు. పిల్లలు సైతం బొమ్మల కథల పుస్తకాలను చూసి ఊహల్లోకి వెళ్తారు. అందులో లీనమైపోతారు. కథ వింటూనో, బొమ్మలు చూస్తూనో నవ్వుతారు, భయపడతారు, దుఃఖపడతారు. ఇలా కథల నుంచి పిల్లలు అనేక జీవిత పాఠాలు నేర్చుకుంటారు. ముఖ్యంగా వారి భాషా సామర్థ్యం పెరుగుతుంది. ఆస్ట్రేలియాలో బాల సాహిత్యం విస్తృత శ్రేణిలో పిల్లల వయసు, వారి అభ్యసన స్థాయి, ఆసక్తిని బట్టి భిన్న రూపాల్లో అందుబాటులో ఉంది. మూ డేళ్ళ లోపు పిల్లలకి బోర్డు పుస్తకాలు ఉంటాయి. అవి మందపాటి పేజీలు, తక్కువ పదాలు, ఎక్కువ బొమ్మలతో ఉండి అక్షరాలు, సంఖ్యలు, రంగులు, పదజాలం, శబ్ద జ్ఞానం ఇస్తాయి. రెండు నుండి ఆ రేళ్ళ పిల్లలకి బొమ్మల పుస్తకాలు చిన్న చిన్న పదా లు, వాక్యాలు, బొమ్మలతో ఉంటాయి. ఆ బొమ్మ లు కథకు అర్థాన్ని, బలాన్ని ఇస్తాయి. ‘పాప్-అప్, టచ్ అండ్ ఫీల్’ పుస్తకాలు కూడా ఈ కోవలోనివే. ఐదు నుండి ఎనిమిదేళ్ళ వయసు పిల్లలకు చిన్న అధ్యాయాల పుస్తకాలు ఉంటాయి. అవి పిల్లలు సొంతంగా చదవగలిగేలా, సరళమైన కథాంశాలతో, చిన్న చిన్న అధ్యాయాలతో ఉంటాయి. ఎనిమిది నుండి పన్నెండేళ్ళ మధ్య వయసు పిల్లల కు సాహసం, ఫాంటసీ, ఆస్ట్రేలియా పట్టణాలు నగరాల నేపథ్యంలో తీరప్రాంతాలు, ప్రకృతి, జంతువు లు, ప్రజల సంస్కృతి, వారి నిజ జీవితాల్లో కనిపిం చే అనేక అంశాలు, భావోద్వేగాలతో కూడిన వాస్త వ కథలు ఉంటాయి. అలాగే హాస్యం, చారిత్రక, గ్రాఫిక్ కథలు, కామిక్స్ ఎక్కువగా ఉంటాయి. పదమూడేళ్ల పిల్లలకు అనేక అధ్యాయాలతో కూడిన సుదీర్ఘ నవలలు కూడా ఉంటాయి. కల్పిత కథలు, సాహసాలు, ఫాంటసీ, హాస్యం, చరిత్ర, నిజ జీవిత సమస్యలు, గుర్తింపు, సంఘర్షణ వంటి క్లిష్టమైన ఇతివృత్తాలు కనిపిస్తాయి. చదవడం, రాయడం రాని కిండర్ గార్టెన్ పిల్లలకు కూడా వారి సామర్థ్యా న్ని బట్టి ప్రతి వారం బడి నుండి ఒక పుస్తకం ఇంటికి వస్తుంది. చదువు నేర్చుకునే ఈ తొలి దశలో సరళమైన కథలు, స్నేహం, బడి, పెంపుడు జంతువుల గురించి ఉంటాయి. బాల సాహిత్యం కేవలం వినోదం కాదు, విజ్ఞాన, వికాసాలకు దోహదపడే శక్తివంతమైన సాధనంగా అక్కడ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియన్ బాలల కథా ప్రపంచం: వైవిధ్యమైన ఇతివృత్తాలు ఆస్ట్రేలియన్ బాల సాహిత్యం వారి దేశం, చరిత్ర, సంస్కృతిని పిల్లల మనసుల్లో బలంగా నాటుతుంది. ఆ కథల్లో కనిపించే ప్రత్యేకతలు కొన్ని చూద్దాం. ప్రకృతి, జంతుజాలం కథల్లో భూమి, భూభాగం, ప్రకృతి, అడవులు, ఎడారులు, తీరప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కోలా, కంగారూలు, ప్లాటిపస్ వంటి ఆస్ట్రేలియాకే ప్రత్యేకమైన జంతువులు పాత్రలుగా కనిపిస్తాయి. పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ వంటి అంశాలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉంటాయి. స్థానిక, సాంస్కృతిక వైవిధ్యం అబోరిజినల్స్ అనే మూలవాసీ తెగలు, టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండర్స్ ప్రజల సంస్కృతి, జీవనాన్ని పరిచయం చేసే కథలు చాలా ముఖ్యమైనవి. వారి జానపద కథలు, భూమి చరిత్ర, నైతికత వంటి విభిన్న దృక్పథాలను అందిస్తాయి. వలసవాదం చరిత్ర, విభిన్న సంస్కృతుల మధ్య భేదాలు, వలసదారుల అనుభవాలు కథాంశాలుగా ఉంటాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో కూడిన ఆస్ట్రేలియా సమాజపు వైవిధ్యాన్ని ప్రతిబింబించే కథలు, విభిన్న కుటుంబ నేపథ్యాలు, సంస్కృతులు బాలలకు పరిచయం అవుతాయి. జీవిత విలువలు:  స్నేహం, సాహసం, జట్టుగా కలిసి ఉండడం, సమస్యలకు పరిష్కారం కనుగొనడం, విభిన్న సంస్కృతులు అర్థం చేసుకోవడం వంటి ఉమ్మడి ఆస్ట్రేలియ న్ విలువలు ఆ కథల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. సాహసం, ఫాంటసీతో పాటు ఆస్ట్రేలియా చరిత్రలో ని ముఖ్య సంఘటనలు, సాధారణ జీవితాలు కూడా పిల్లల దృష్టికోణంలో కనిపిస్తాయి. ఆస్ట్రేలియన్ బాల సాహిత్యంలో ప్రత్యేకమైన ఆస్ట్రేలియన్ హాస్యం, చమత్కారం కనిపిస్తుంది. ఆస్ట్రేలియన్ బాల సాహిత్యం కేవలం వినోదం అందించడమే కాకుండా, మాతృభూమి, స్వదేశీ సంస్కృతి, విభిన్న సంస్కృతుల సమాజం, వలసవాద చరిత్ర గురించి తెలుసుకోవడానికి కిటికీలు తెరిచి ఉంచింది. చిన్నతనం నుంచే చదవడం అలవాటు చేసి, ఆ కథల ద్వారా పిల్లల్లో దేశంపైనా, ఇతరులపైనా బలమైన అనుబంధాన్ని పెంచుతున్న తీరు నిజంగా మనం నేర్చుకోదగిన విషయం.  - వి.శాంతి ప్రబోధ

మన తెలంగాణ 24 Nov 2025 9:24 am

నేటితో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ

నేటితో ఐబొమ్మ రవి పోలీస్‌ కస్టడీ ముగియనుంది.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 9:23 am

Telangana : నేడు బీసీ సంఘాల సమావేశం

తెలంగాణలో నేడు నేడు బీసీ సంఘాల సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 24 Nov 2025 9:18 am

Ayyappa |స్వాముల సంకీర్తన..

Ayyappa | స్వాముల సంకీర్తన.. Ayyappa, ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Nov 2025 9:18 am

#PuriSethupathi, Last Day Fun

Director Puri Jagannadh is helming a high-voltage Pan-India film, and leading the charge is none other than the Kollywood star Vijay Sethupathi. Samyuktha is the lead actress, Tabu and Sandalwood actor Vijay Kumar will be seen in pivotal roles in the film. Today marks the last day of the film’s shoot. To share the fun […] The post #PuriSethupathi, Last Day Fun appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 9:16 am

Pawan Kalyan : నేడు ఏలూరు జిల్లాకు పవన్ కల్యాణ్

నేడు ఏలూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 9:14 am

Gold Price Today : బంగారాన్ని వచ్చే ఏడాది అస్సలు కొనలేరట.. రీజన్ ఇదే

ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 24 Nov 2025 8:59 am

Monday |అమ్మో.. ఆఫీస్ కా..?

Monday | అమ్మో.. ఆఫీస్ కా..? వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఇది

ప్రభ న్యూస్ 24 Nov 2025 8:47 am

Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు

తెలుగు పోస్ట్ 24 Nov 2025 8:42 am

Fresh Dating Rumours of Dhanush and Mrunal Thakur

It was so surprising to hear about the dating rumors of Dhanush and Mrunal Thakur. It all started after the duo was spotted at a film event and shared some comfortable bonding in the public. After months, the rumors are back after Dhanush and Mrunal Thakur were seen in a conversation on social media. Mrunal […] The post Fresh Dating Rumours of Dhanush and Mrunal Thakur appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 8:25 am

Bigg Boss Telugu 9: Family Week Brings Emotions, Advice—and a major weekend twist

Family Week continued in the Bigg Boss house, bringing a mix of emotional reunions, valuable advice, light-hearted moments and a crucial game-changing twist. As loved ones arrived one after another, viewers got to see a different side of the contestants—more vulnerable, more grounded, and more real. The episode ended with a dramatic reveal about the […] The post Bigg Boss Telugu 9: Family Week Brings Emotions, Advice—and a major weekend twist appeared first on Telugu360 .

తెలుగు 360 24 Nov 2025 8:23 am

మదనపల్లిలో వైసిపి కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడి

అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైసిపి కార్యకర్తలపై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. టిడిపి రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ఆరోపణలపై వైసిపి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, అనుచరులు స్పందించారు. మెడికల్ కళాశాల అభివృద్ధి పనులపై చ‌ర్చ‌కు రావాల‌ని ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు సవాల్ విసిరారు.  మదనపల్లి మెడికల్ కాలేజీ వద్ద వైసిపి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టిడిపి, వైసిపి కార్యకర్తలు దాడులకు దిగారు. తమపై టిడిపి కార్యకర్తలు దాడులు చేశారని  వైసిపి నాయకులు ఆరోపణలు చేశారు. వైసిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి, ఎంఎల్ఎ ద్వారకనాథ్  అవినీతికి పాల్పడ్డారని శ్రీరామ్ చినబాబు ఆరోపణలు చేయడం సరికాదని వైసిపి నాయకులు మండిపడ్డారు. పోలీసులతో తమను ఆపే ప్రయత్నం చేస్తున్నారని వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి హయాంలో అవినీతికి పాల్పడకుండా మెడికల్ కాలేజీలు నిర్మించామని ఆ  పార్టీ నేతలు స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 24 Nov 2025 8:19 am

New Aadhar Card : వచ్చే నెలలోనే కొత్త ఆధార్ కార్డు

డిసెంబర్‌లో సరికొత్త ఆధార్ కార్డు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది

తెలుగు పోస్ట్ 24 Nov 2025 8:14 am

నేడు నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

నేడు సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు

తెలుగు పోస్ట్ 24 Nov 2025 8:08 am

ఒఆర్ఆర్ పై కారులో మంటలు: ఒకరు మృతి

శామీర్ పేట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షామీర్ పేటలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు చెలరేగడంతో ఒకరు సజీవదహనమయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అందులో నుంచి బయటకు రాలేకపోయాడు. చూస్తుండగానే కారులో అతడు కాలిపోయి చనిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. ఇంజన్ కు విశ్రాంతి లేకుండ కారు నడపడంతోనే వాహనంలో షార్ట్ సర్య్కూట్ తో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

మన తెలంగాణ 24 Nov 2025 7:55 am

India vs South Africa : ఈరోజు మన బ్యాటర్లు ఏం చేస్తారో?

భారత్ - దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ పై అంచనాలు భారత అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 7:54 am

Police |రహదారి భద్రత కోసం అరైవ్ అలైవ్..

Police | రహదారి భద్రత కోసం అరైవ్ అలైవ్.. Police , హైదరాబాద్,

ప్రభ న్యూస్ 24 Nov 2025 7:52 am

Telangana : నేడు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

తెలుగు పోస్ట్ 24 Nov 2025 7:50 am