Narayanpet |ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
Narayanpet | ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి కలెక్టర్ సిక్తాపట్నాయక్ Narayanpet |
ఈనెల 20న రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి
రక్త బంధం ఆర్గనైజర్ కన్నా వెంకటేష్, చంద్రమౌళివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఉషోదయ పాఠశాల ఎదురుగా ఈనెల 20వ తేదీ రక్త దాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ చంద్రమౌళి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రముఖులు సంధా రాఘవ పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రక్త కొరత లేని సమాజ నిర్మాణం కోసం మా చిన్న ప్రయత్నంను చేస్తున్నామని రక్త దానం ఇచ్చి సహకరించాలని […] The post ఈనెల 20న రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
రోహిత్ శర్మ నెం.1 ప్లేస్ మిస్.. కేవలం ఒక్క పాయింట్తో
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్లో టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ.. కేవలం ఒకే ఒక్క పాయింట్తో తన నెం.1 ర్యాంకును కోల్పోయాడు. వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించిన కివీస్ ఆటగాడు డారిల్ మిచెల్ (782 పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. 781 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానానికి పడిపోయాడు. అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (764), శుభ్మాన్ గిల్ (745), విరాట్ కోహ్లీ (725) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానంలో ఉన్నారు. ఇక ఒక్కో స్థానం మెరుగై శ్రేయస్ అయ్యర్ ఎనిమిదో స్థానంలో, కెఎల్ రాహుల్ 16వ స్థానంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్లో నెం.1 స్థానం అందుకున్న రెండో కివీస్ ఆటగాడిగా డారిల్ మిచెల్ రికార్డు సృష్టించాడు. 1979లో గ్లెన్ టర్నర్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు. మార్టిన్ క్రోవ్, ఆండ్రూ జోన్స్, రోజర్ ట్వోస్, నాథన్ ఆస్టిల్, కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్ వంటి ఆటగాళ్లు టాప్-5లో స్థానం సంపాదించినా.. నెం.1 ర్యాంకును మాత్రం చేరుకోలేకపోయారు.
కేజీబీవీ ప్రిన్సిపాల్పై కలెక్టర్ ఆగ్రహం
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు రికార్డులు, హాస్టల్ కిచెన్ను, స్టాక్ రిజిస్టర్ను, మెనూ బోర్డును పరిశీలించారు. పరిశీలించిన సమయంలో విద్యార్థినులకు అందించాల్సిన భోజన మెనూలో తేడా ఉండటంతో ప్రిన్సిపాల్ చారున్ స్మైలి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, […] The post కేజీబీవీ ప్రిన్సిపాల్పై కలెక్టర్ ఆగ్రహం appeared first on Visalaandhra .
MISSION |మిషన్ భగీరథ మ్యాన్ హోల్
MISSION | మిషన్ భగీరథ మ్యాన్ హోల్ నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
CRIMINALS|అంతరాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్
CRIMINALS| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లాలో డిజిటల్ అరెస్టు ముసుగులో
షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత… బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ఇంటర్పోల్ను ఆశ్రయించాలని భావిస్తోంది. మానవత్వం మరిచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలని యూనస్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ భారత్ విముఖత చూపిస్తోంది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.గత సంవత్సరం దేశం విడిచిన షేక్ హసీనా, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్లపై […] The post షేక్ హసీనా అప్పగింతకు భారత్ విముఖత… బంగ్లాదేశ్ కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
RALLY |మర్రిపూడిలో అన్నదాత సుఖీభవ ర్యాలీ
RALLY | మర్రిపూడి, ఆంధ్రప్రభ : పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
Utkoor |సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
Utkoor | సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి గణాంకాలశాఖ జెఎస్ వోరాకేష్ కుమార్
రెండో టెస్ట్లో గిల్ ఆడేది.. లేనిది తర్వాత నిర్ణయిస్తాం: బిసిసిఐ
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా సారథి శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ భాగంలో అతనికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ ముగిసేవరకూ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. అయితే గౌహతి వేదికగా జరిగే రెండో టెస్ట్లో గిల్ ఆడుతాడా.. లేదా.. అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆట ముగిసిన తర్వాత గిల్ని ఆస్పత్రికి తరలించినట్లు.. వైద్యులు అతడి ఆరోగ్యాన్ని పర్యవేక్షించారని తెలిపింది. ఆ మరుసటి రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు.. గిల్ జట్టుతో పాటు గౌహతికి వెళ్తాడని.. కానీ, అతడు ఆ మ్యాచ్లో ఆడేది.. లేనిది అ తర్వాత నిర్ణయిస్తామని పేర్కొంది. ఒకవేళ శుభ్మాన్ గిల్ రెండో టెస్ట్ మ్యాచ్లో ఆడకుంటే.. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారు. మరి అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ అందుబాటులో ఉన్నారు. కానీ, ఇప్పటికే జట్టులో ఆరుగురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని జట్టులోకి తీసుకున్నా.. ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది. అలాగే ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సైతం ఇప్పటికే జట్టులోకి వచ్చి చేరాడు.
Andhra Prabha Smart Edition |సాయి మార్గం ఇదే/ మరో ఎన్కౌంటర్/చావులు వద్దు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-11-2025, 4.00PM విశ్వశాంతి, విశ్వసేవ.. సాయి మార్గం ఇదే
4 thousand |అడవుల్లో అమాయకులు చస్తున్నారు..
4 thousand | అడవుల్లో అమాయకులు చస్తున్నారు.. 4 thousand | జూరాబాద్,
FARMERS |సహకార బ్యాంకులు రైతులకు అండగా నిలవాలి
72వ అఖిలభారత సహకార వారోత్సవాలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి FARMERS |
Adilabad |పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో రీల్స్…
Adilabad | పోలీస్ పెట్రోలింగ్ వాహనంతో రీల్స్… ఇద్దరు యువకుల అరెస్ట్..! Adilabad
భూపాలపల్లిలో టీఆర్పీ నేతల నిరసన
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు …
అంతరంలో జాతర ఉత్సవాలలో అప్పశృతి..
సంగారెడ్డి, నవంబర్ 19 జనం సాక్షి) గుండంలో పడి వ్యక్తి మృతి సంగారెడ్డి జిల్లా …
Bihar |విజయాలిచ్చి….అపజయం పొంది..
Bihar | విజయాలిచ్చి….అపజయం పొంది.. వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఓటమి పై
Tadwai |ఇందిరాగాంధీకి నివాళులు
Tadwai | ఇందిరాగాంధీకి నివాళులు Tadwai | కామారెడ్డి, తాడ్వాయి, ఆంధ్రప్రభ :
3,000 fine |మైనర్ బైక్ రైడింగ్పై చర్యలు
3,000 fine | మైనర్ బైక్ రైడింగ్పై చర్యలు 3,000 fine |
VARANASI |‘ప్రళయం ప్రళయం’ఆడియో విడుదల
VARANASI | ‘ప్రళయం ప్రళయం’ ఆడియో విడుదల VARANASI | వెబ్ డెస్క్,
Satyavathi Rathod |మృతుని కుటుంబానికి పరామర్శ
Satyavathi Rathod | మృతుని కుటుంబానికి పరామర్శ Satyavathi Rathod | కురవి,
Photos : Puttaparthi centenary celebrations
The post Photos : Puttaparthi centenary celebrations appeared first on Telugu360 .
AYYAPPA |మాలధారణ చేపట్టిన స్వాములు
AYYAPPA | మాలధారణ చేపట్టిన స్వాములు AYYAPPA | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
అన్మోల్ బిష్ణోయ్ని ఇండియాకు తీసుకొచ్చిన ఎన్ఐఎ అధికారులు
న్యూఢిల్లీ: పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ని ఎన్ఐఎ అధికారులు అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. బిష్ణోయ్ని తీసుకువచ్చిన ఓ ప్రత్యేక విమానం కాసేపటి క్రితం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఎన్సిపి నేత బాబాసిద్ధిఖ్ హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గతేడాది సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు.
Collector |చదువు ద్వారానే సాధ్యం
Collector | చదువు ద్వారానే సాధ్యం Collector | నల్గొండ, ఆంధ్రప్రభ: చదువుతోనే
ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. పూర్తి అండగా ఉంటాం : కెటిఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఎలా గెలిచారో సిఎం రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రాయించుకున్న, వేయించుకున్న ఓట్లతో జూబ్లీహిల్స్ లో గెలిచారని విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు రాయించి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు కోసం అందరం కృషి చేద్దామని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. బిఆర్ఎస్ పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరికి సమస్య వచ్చినా తెలంగాణ భవన్ కు రావచ్చునని, స్థానిక ఎన్నికలు పూర్తి కాగానే బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపడతామని కెటిఆర్ పేర్కొన్నారు.
మీసేవ ఇప్పుడు వాట్సప్లో #MeeSeva #TelanganaIT #GoodGovernance #Meta #DigitalIndia
108th |తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు…
108th | తొలి మహిళ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు… 108th |
Bandi Sanjay |హిందుత్వమే నా శ్వాస
Bandi Sanjay | హిందుత్వమే నా శ్వాస హిందుత్వం ఆగిపోతే నా శ్వాస
ఘనంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి
బచ్చన్నపేట నవంబర్ 19 ( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ హరిబాబు గౌడ్ సీనియర్ …
Vanga Geetha : వంగా గీతకు నో ఆప్షన్.. జగన్ అంగీకరించడం లేదా?
వైసీపీ నేత వంగా గీత ఎందుకో యాక్టివ్ గా లేరు.
జహీరాబాద్ టౌన్, నవంబర్ 19( జనం సాక్షి) మున్సిపల్ అధికారుల చేతివాటం వివక్ష చూపుతున్న పోలీస్ …
Will Varanasi Release as per the Plan?
SSMB29 named as GlobeTrotter is titled as Varanasi, a forest adventure packed with action and has a devotional touch. Superstar Mahesh Babu will be seen as Lord Rama and there are a lot of theories about the plot of this Rajamouli directorial. Though the makers haven’t announced the release date, the film’s music composer MM […] The post Will Varanasi Release as per the Plan? appeared first on Telugu360 .
CM Revanth |సొంతింటి కలను సాకారం…
CM Revanth | సొంతింటి కలను సాకారం… CM Revanth | జుక్కల్(కామారెడ్డి)
అమీర్పేట్ నుండి అమెరికా వరకు ఇమ్మడి రవి బెట్టింగ్ రహస్యాలు! #CyberCrime #Hyderabad #Police #Betting
వ్లాగర్గా మారిన భారత కెప్టెన్.. ఆసక్తికర వీడియో
టీం ఇండియా టి-20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. యూట్యూబ్ వ్లాగర్గా మారిపోయాడు. ఇటీవలే టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆతిథ్య దేశంతో ఆడి టీ-20 సిరీస్ని భారత్ కైవసం చేసుకుంది. అయితే సూర్య ఇండియా నుంచి ఆస్ట్రేలియా వెళ్లే ప్రయాణాన్ని మొత్తం ఓ వ్లాగ్గా చిత్రీకరించి తన ఛానల్లో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో తిలక్ వర్మ, శివమ్ దూబె, జస్ప్రీత్ బుమ్రలు కనిపించారు. ఎయిర్పోర్టులో బుమ్రాని.. ‘సర్ జస్ప్రీత్ బుమ్రా’ అంటూ పిలిచాడు. స్కై.. స్కై ట్రైన్లో ప్రయాణించబోతున్నాడంటూ సరదాగా అన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో చేసిన కొన్ని ప్రాక్టీస్ క్లిప్ను.. చివరిగా తిలక్ వర్మ బర్త్డేకు సంబంధించిన కేక్ కట్టింగ్ దృశ్యాలను జత చేశాడు.
Banks | ఘనంగా జయంతి వేడుకలు … Banks | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ
COLLECTOR|టీచరమ్మగా మారిన కలెక్టర్
అంగన్వాడీలో పిల్లలకు పాఠాలు బోధించిన రాజకుమారి గణియా COLLECTOR| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Garibi Hatao |ఆమె పరిపాలన ఎప్పటికీ ఆదర్శం..
Garibi Hatao | ఆమె పరిపాలన ఎప్పటికీ ఆదర్శం.. Garibi Hatao |
ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పేదల అభ్యున్నతికి, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, …
నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ
వనపర్తి బ్యూరో నవంబర్19 జనంసాక్షి ఇందిరా గాంధీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరం పాటుపడాలి ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు వనపర్తి …
Jhansi Lakshmibai |ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
Jhansi Lakshmibai | మక్తల్, ఆంధ్రప్రభ : 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో
MLA |చిత్రపటానికి పూలమాలలు..
MLA | చిత్రపటానికి పూలమాలలు.. MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారతదేశ
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
సదాశివపేట నవంబర్19(జనం సాక్షి)పెద్దాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రభాకర్ భార్య ఇటీవల మృతి చెందగా, మృతురాలి …
సంగారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి…
సంగారెడ్డి, నవంబర్ 19( జనం సాక్షి) సంగారెడ్డిపట్టణంలో స్ధానిక ఐబీ ఎదుట దేశ …
CPI |పత్తి కొనుగోళ్లపై కొర్రీలు ఎత్తివేయాలి
CPI | పత్తి కొనుగోళ్లపైకొర్రీలు ఎత్తివేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్
AI Based |ఉద్యోగులు మీ ఆరోగ్యం పైలం..
AI Based | ఉద్యోగులు మీ ఆరోగ్యం పైలం.. AI Based |
Video: Premante Movie Director Navaneeth Sriram Exclusive Interview
The post Video: Premante Movie Director Navaneeth Sriram Exclusive Interview appeared first on Telugu360 .
Andhra Prdesh : చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
Bhupalpally |నిరుపేదల స్వంత ఇంటి ‘కల సాకారం’
Bhupalpally | నిరుపేదల స్వంత ఇంటి ‘కల సాకారం’ భాస్కర్ గడ్డ లో
Sri Sathya Sai Baba’s 100th Year: Modi Unveils Coin, Stamps at Mega Celebration
The spiritual town of Puttaparthi witnessed a spectacular celebration on Wednesday as Prime Minister Narendra Modi joined thousands of devotees for the centenary events of Sri Sathya Sai Baba. Modi arrived at Puttaparthi airport, where Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan welcomed him. From there, the Prime Minister […] The post Sri Sathya Sai Baba’s 100th Year: Modi Unveils Coin, Stamps at Mega Celebration appeared first on Telugu360 .
Kalavakuntla Kavitha : తుమ్మలపై కవిత సంచలన కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు
Jangaon | సమస్యల సాధన కోసం.. Jangaon, జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి :
BHADRACHALAM |ఏడు కిలోల చక్కెర పొంగలి రూ.400
BHADRACHALAM | ఏడు కిలోల చక్కెర పొంగలి రూ.400 BHADRACHALAM | భద్రాచలంలో
Hyderabad |ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?
Hyderabad | ఆత్మహత్యకు గల కారణం ఏమిటి? Hyderabad | పినపాక, ఆంధ్రప్రభ
9.2 కిలోల బంగారంతో సత్యసాయి విగ్రహం #Puttaparthi #SaiCentenary #PMModi #AndhraPradesh #Festivals
Breaking : మోస్ట్ వాంటెడ్ టెక్ శంకర్ మృతి... మరో భారీ ఎన్ కౌంటర్
అల్లూరి సీతారామ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మరణించారు.
27న రెండవ ప్రాకార నిర్మాణానికి శంకుస్థాపన
గుంటూరు, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతి సమీపంలోని వెంకటపాలెం వేంకటేశ్వర స్వామి ఆలయంలో
Bheemgal | 21నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు
Bheemgal | 21నుండి చొక్కయ్య గుట్ట బ్రహ్మోత్సవాలు Bheemgal | భీంగల్ టౌన్,
Indira | ఘనంగా జయంతి.. Indira, మునుగోడు, ఆంధ్రప్రభ : దివంగత ప్రధానమంత్రి
వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు
నవంబర్ 19 (జనం సాక్షి): రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో వచ్చే రెండు రోజులు తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణశాఖ …
HOSTEL | కురవి, ఆంధ్రప్రభ : శీతాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన
Puttaparthi : భక్తులతో కిటకిటలాడుతున్న పుట్టపర్తి
శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.
ఎన్కౌంటర్ భయం ఉన్న మావోయిస్టులు లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులపై ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ ఉదయం అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో ప్రాంతంలో ఉన్న జియ్యమ్మవలసలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన కీలక ప్రకటన చేశారు.మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని మహేశ్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు. ఆపరేషన్ […] The post ఎన్కౌంటర్ భయం ఉన్న మావోయిస్టులు లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్చంద్ర appeared first on Visalaandhra .
టేక్మాల్, నవంబర్ 18(జనంసాక్షి):మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ …
Nellikuduru |అనుమానాస్పద స్థితిలో….
Nellikuduru | అనుమానాస్పద స్థితిలో…. Nellikuduru | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు
Chittoor | 1 రోజులోనే.. 9 గ్రామాల్లో..
Chittoor | 1 రోజులోనే.. 9 గ్రామాల్లో.. Chittoor, విజయపురం, ఆంధ్రప్రభ :
రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …
మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి : మహేష్ చంద్ర లడ్డా
అమరావతి: మారేడుమిల్లి పరిధిలో బిఎం వలసలో కాల్పులు కలకలం రేపింది. ఎవొబిలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మంగళవారం ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నారు. మృతుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, స్పెషల్ జోనల్ సభ్యులు, మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, దేవ్ జీ, జ్యోగరావు, అలియాస్ టెక్ శంకర్ ఉన్నట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ ఎడిజి లడ్డా ఎన్ కౌంటర్ ధ్రువీకరించారు. మారేడుమిల్లి ఘటనాస్థలికి 5కి.మి. దూరంలో ఎన్ కౌంటర్ జరిగిందని ఇంటెలిజెన్స్ ఎడిజి లడ్డా ఎన్ కౌంటర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం కూడా ఏజెన్సీలో కాల్పులు జరిగాయని అన్నారు. ఆయన మీడియాతో సమావేశమయ్యారు. ఎన్ కౌంటర్ లో 6 నుంచి 7 మంది చనిపోయారని, హిడ్మా లేఖ గురించి తమకు తెలియదని చెప్పారు. ఛత్తీస్ గఢ్ నుంచి ఎపికి రావాలని మావోయిస్టుల యత్నమని, వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఎక్కడెక్కడ మావోయిస్టులు ఉన్నారని.. మావోయిస్టుల కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలియజేశారు. నవంబరు 17న కీలక ఆపరేషన్ చేపట్టామని, మంగళవారం మారేడుమిల్లి హిడ్మా, మరో ఐదుగురు ఎన్ కౌంటర్ లో చనిపోయారని అన్నారు. ఎన్టిఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, ఎక్కడా ప్రమాదం జరగకుండా ఆపరేషన్ పూర్తి అయ్యిందని మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది కీలక వ్యక్తులను పట్టుకోవడం ఇదే ప్రథమం అని.. పోలీసులు ప్రణాళిక ప్రకారం ఆపరేషన్ పూర్తి చేశారని కొనియాడారు. ఇంటెలిజెన్స్ విభాగం ఈ అంశం మెరుగ్గా పని చేసిందని, తమకు ముందే సమాచారం అందడంతో వారిపై నిఘా పెట్టామని అన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలను గమనించామని, ఒకేసారి అంచనా వేసి ఒకేసారి వారందరినీ పట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ లో ఇటీవల కొంతమంది లొంగిపోయారని, కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఎపిలో పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, మావోయిస్టుల కదలికలపై సమాచారం లేదని అన్నారు. హిడ్మా పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో నిజం లేదని మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేశారు.
గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 19 (జనం సాక్షి): విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్ డాక్టర్ పూనం మాలకొండయ్య గ్రంథాలయాలు …
Narendra Modi : పుట్టపర్తి ఆథ్యాత్మిక భూమి : ప్రధాని
సత్యసాయి బాబా ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు
ఈరోజు మెన్స్ డే మీకు తెలుసా? | International Men’s Day#TeluguPost #telugu #post #news
Vasireddy Padma : వాసిరెడ్డి పద్మను ఎవరూ దరిదాపుల్లోకి రానివ్వడం లేదా?
వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారిని పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Ram’s AKT Double Delight, Hits Like A 1000 Wala
Energetic Star Ram Pothineni is gearing up for the release of his unique entertainer Andhra King Taluka, where he plays a movie buff who goes to great lengths to express his admiration for his favourite star. The trailer, launched yesterday at a grand event in Kurnool, delivered a double delight to fans. Packed with fresh […] The post Ram’s AKT Double Delight, Hits Like A 1000 Wala appeared first on Telugu360 .
Sachin Tendulkar : భావోద్వేగానికి గురైన సచిన టెండూల్కర్
సత్యసాయి బాబాతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అన్నారు
ట్రంప్తో విభేదాల తర్వాత.. వైట్హౌస్ డిన్నర్లో పాల్గొన్న ఎలాన్ మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతల సంగతి తెలిసిందే.ఒక బిల్లు అంశంపై ఇద్దరి మధ్య పెరిగిన భేధాభిప్రాయాలు వారిని మిత్రుల నుంచి ప్రత్యర్థుల దిశగా నెట్టేశాయి. ఈ తగాదాల తర్వాత మస్క్ వైట్ హౌస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్తో విభేదాలు వచ్చిన తర్వాత మస్క్ మొదటిసారి వైట్హౌస్లో అడుగుపెట్టారు. అక్కడ నిర్వహించిన విందులో ఆయన పాల్గొన్నారు. […] The post ట్రంప్తో విభేదాల తర్వాత.. వైట్హౌస్ డిన్నర్లో పాల్గొన్న ఎలాన్ మస్క్ appeared first on Visalaandhra .
MLA | పనులు వేగవంతం చేయాలి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య MLA
తప్పుడు అక్రిడేషన్తో రూ.415 కోట్లు వసూళ్లు: అల్-ఫలా యూనివర్సిటీ స్కామ్
దిల్లీ పేలుడు ఘటన తరువాత వార్తల్లో నిలుస్తున్న అల్-ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు నిర్వహించిన దర్యాప్తు పెద్ద సెన్సేషన్గా మారింది.విచారణలో భాగంగా, సరైన అక్రిడేషన్ లేని పరిస్థితుల్లోనే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మొత్తం రూ.415.10 కోట్లను ఫీజుల రూపంలో వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది.ఈ మొత్తాన్ని యూనివర్సిటీ స్వచ్ఛంద విరాళాలుగా చూపించినట్లు కూడా గుర్తించినట్లు అధికారులు చెప్పారు.ఎలాంటి అధికారిక గుర్తింపు లేకపోయినా విశ్వవిద్యాలయాన్ని నడుపుతూ, విద్యార్థుల నుంచి భారీగా డబ్బు తీసుకున్నారని ఆరోపించారు. సోదాల్లో రూ.48 […] The post తప్పుడు అక్రిడేషన్తో రూ.415 కోట్లు వసూళ్లు: అల్-ఫలా యూనివర్సిటీ స్కామ్ appeared first on Visalaandhra .
Nayanthara gets Rs 10 crore Rolls-Royce
Top South Indian actress Nayanthara celebrated her birthday yesterday and she is busy with several films. The actress is making her comeback to Telugu cinema with Megastar Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and she has Nandamuri Balakrishna’s next film directed by Gopichand Malineni announced yesterday and the shoot commences this month. Nayanthara bought a […] The post Nayanthara gets Rs 10 crore Rolls-Royce appeared first on Telugu360 .
Rana making Smart Money without Acting
Rana Daggubati hasn’t done many films as an actor but he is associated with a number of films. The Daggubati youngster has built a strong relationship with several digital giants, corporate biggies and top Bollywood producers. He is marketing himself and is getting associated with impressive projects. He is selling off the non-theatrical rights of […] The post Rana making Smart Money without Acting appeared first on Telugu360 .
Vivek Venkataswamy |ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం
Vivek Venkataswamy | ఇసుక అక్రమ రవాణాను ఉపేక్షించం మంత్రి వివేక్ వెంకటస్వామి
మారేడుమిల్లిలో మరోసారి ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.బుధవారం ఉదయం భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.జరిగిన ఘర్షణలో ఏడుగురు నక్సలైట్లు చనిపోయినట్టు సమాచారం.ఈ ఘటనలో మరణించిన వారు ఛత్తీస్గఢ్కు చెందినవారిగా తెలిసింది.మృతుల్లో మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్జీ కూడా ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.సంఘటన జరిగిన ప్రాంతంలో బలగాల కూంబింగ్ కొనసాగుతుండగా, మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ […] The post మారేడుమిల్లిలో మరోసారి ఎదురుకాల్పులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి appeared first on Visalaandhra .
RAYALASEEMA |రాయలసీమ పేరుకు 98 వసంతాలు
RAYALASEEMA | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నేడు రాయలసీమ (RAYALASEEMA)అనే పేరుకి
ఎస్ఐని వెంటపడి పట్టుకున్న ACB #ACB #Medak #Telangana #Corruption
PARK |పార్కుల అభివృద్ధికి కృషి చేయాలి..
PARK |పార్కుల అభివృద్ధికి కృషి చేయాలి.. చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని పార్కులను
లొంగిపోవాలనుకున్న హిడ్మా.. ఎన్కౌంటర్కు 10 రోజుల ముందే జర్నలిస్టుకు లేఖ!
భద్రత హామీ ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమంటూ మావోయిస్టు అగ్రనేత హిడ్మావెల్లడిఆయుధాలు వీడేలోపే ఎన్కౌంటర్లో మరణించిన హిడ్మామావోయిస్ట్ పార్టీ అగ్రనేత, గెరిల్లా దాడుల వ్యూహకర్త మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడానికి కేవలం పది రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి, లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ జర్నలిస్టుకు లేఖ రాసినట్లు సమాచారం.ఈ లేఖలో హిడ్మా తన భవిష్యత్ ప్రణాళికను వివరించినట్లు తెలుస్తోంది. తమ భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవడానికి సిద్ధంగా […] The post లొంగిపోవాలనుకున్న హిడ్మా.. ఎన్కౌంటర్కు 10 రోజుల ముందే జర్నలిస్టుకు లేఖ! appeared first on Visalaandhra .
Telangana |ఎమ్మెల్యే కృషి ఫలించింది..
Telangana | ఎమ్మెల్యే కృషి ఫలించింది.. ఎమ్మెల్యే తోట కృషితో ఎకరానికి 10
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అంటే దేశంలో పత్తిని కొనుగోలు చేసి, అవసరమైన దేశాలకు ఎగుమతి చేసే కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని వాణిజ్యపరమైన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అనుసరిస్తున్న విధానం దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పత్తిరైతులకు విపత్తు తెచ్చే సంస్థగా తయారైంది. తెలంగాణలో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది. దీని దిగుబడి 24.70 లక్షల టన్నుల వరకు ఉండవచ్చని అంచనా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. సుమారు 8 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట విపరీతంగా దెబ్బతింది. ఎకరానికి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు ఇప్పుడు సిసిఐ పెట్టిన నిబంధనలు దిక్కుతోచని పరిస్థితిని కల్పిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పిన సిసిఐ 7 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతుల నెత్తిపై పిడుగుపడింది. అదీకాక రూ. 8110 మద్దతు ధర చెల్లించాలంటే తేమ 12% మించరాదని నిబంధన విధించింది. అసలే శీతాకాలం, పైగా మంచు ప్రభావం, ఇటీవల వరకు మొంథా తుఫాన్ బీభత్సం ఈ వైపరీత్యాల కారణంగా చాలా చోట్ల పత్తి దెబ్బతింది. ఈ సమస్యలతో కుంగిపోతున్న పత్తిరైతుకు సిసిఐ నిబంధనలు నిలువునా దహించి వేస్తున్నాయి. తుఫాన్, భారీ వర్షాల వల్ల రెండు రాష్ట్రాల్లో ఎకరాకు దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకు మించి రాదని, అందువల్లనే ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు సేకరణ తగ్గించామని సిసిఐ నచ్చచెబుతోంది. గత సంవత్సరం దిగుబడిపై పదిశాతం పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ సంవత్సరం పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లుగా నిర్ణయించినట్టు కేంద్ర జౌళిశాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ ఏం లాభం ఆ ప్రకారం కొనుగోలు చేయడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పత్తి దిగుబడి ఎకరానికి 11 క్వింటాళ్ల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పత్తి కొనుగోలు పరిమితిని ఎకరానికి 7 క్వింటాళ్లనుంచి 11 క్వింటాళ్ల వరకు పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రంలో జిల్లాలవారీగా వాస్తవిక పత్తి దిగుబడి గణాంకాలు సేకరించి వెంటనే కేంద్రానికి పంపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్రప్రభుత్వం సూచిస్తోంది. ఇదిలా ఉండగా పత్తి కొనుగోలు కేంద్రాలు కూడా చాలా ఆలస్యంగా ఏర్పాటయ్యాయి. సిసిఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోవాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తరువాత కేంద్రం ప్రవేశపెట్టిన ‘కిపాస్ కిసాన్ స్లాట్ ’లో 24 గంటల ముందు బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ విధానం మారుమూల ప్రాంతాల్లోని దాదాపు 70 శాతం మంది రైతులకు తెలియదు. ఈ బుకింగ్ విధానంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా రైతులు వెనుదిరిగి వెళ్లిపోవలసిందే. రవాణాకు ఖర్చులు భరించి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక అనేక నిబంధనలు, ఆంక్షలతో కొనుగోలు చేయకపోయే సరికి దిక్కుతోచక బయట ప్రైవేట్ వ్యాపారులకు లేదా దళారులకు క్వింటాల్కు రూ. 6400 వంతున అమ్ముకోవలసి వస్తోంది. అంటే క్వింటాలుకు కనీసం దక్కాల్సిన రూ. 8000 కు కేవలం రూ. 6000 మాత్రమే దక్కుతుందంటే ఆ రైతు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో జిన్నింగ్ మిల్స్ మూతపడడంతో పత్తి కొనుగోళ్లు అసలు జరగడం లేదు. ఎల్1, ఎల్2 అంటూ కేటగిరిలవారీగా జిన్నింగ్ మిల్లులను విభజించడమే జిన్నింగ్ మిల్స్ మూతపడడానికి దారితీసింది. అమెరికాతో సాగుతున్న వాణిజ్య చర్చలు కూడా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలపై ప్రభావం చూపిస్తున్నాయని వాణిజ్యరంగాల నిపుణులు వివరిస్తున్నారు. అమెరికా పత్తి దిగుమతులపై ఉండిన 11% సుంకాన్ని భారత ప్రభుత్వం అకస్మాత్తుగా ఎత్తివేసింది. ఆ ఎత్తివేత మొదట గత ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే జరగ్గా, మళ్లీ ఇప్పుడు డిసెంబర్ వరకు పొడిగించారు. ఈ కారణంగానే గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా, అడ్డంకులు లేకుండా పత్తిని కొనుగోలు చేసే కాటన్ కార్పొరేషన్ ఇప్పుడు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటానని చెబుతోందని విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. గ్రామీణ జనాభాలో దాదాపు 70% మంది వ్యవసాయంపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. దేశ ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగం 15 శాతం వాటాను కలిగి ఉంది. దేశం లోని శ్రామిక శక్తిలో దాదాపు 45.5 శాతం మంది వ్యవసాయంతో ముడిపడి ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలు, అధిక రుణభారాలు, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవడం, సబ్సిడీల్లో అవినీతి, పంట వైఫల్యం, ఆర్థిక సమస్యలు ఇవన్నీ రైతు కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కారణాల వల్లనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని అధ్యయనాలు వివరిస్తున్నాయి. 1995 నుంచి 2014 మధ్యకాలంలో 2,96,438 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2014 నుంచి 2022 మధ్య తొమ్మిదేళ్లలో 1,00,474 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2022లో వ్యవసాయ రంగంలో రైతులు, కార్మికులు కలిపి మొత్తం 11,290 మంది ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే దేశంలోని మొత్తం ఆత్మహత్య బాధితుల్లో ఈ సంఖ్య 6.6 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు పత్తిరైతులు తమ పంట దెబ్బతినడం, అప్పుల భారంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. రైతులను చిన్నచూపు చూసే కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షోభానికి తగిన విధంగా స్పందించి నివారణ చర్యలు తీసుకోకుంటే గతంలో ఎదురయ్యే ఆత్మహత్యల భయానక పరిస్థితులు మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ఒక్క ఆటోలో 23 మందిని ఎక్కించాడు #TeluguPost #telugu #post #news
పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు.విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్య కుమార్ యాదవ్ సహా పలువురు కూటమి నేతలు ఉన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.అనంతరం, ప్రధాని […] The post పుట్టపర్తికి ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ appeared first on Visalaandhra .

28 C