415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్లలో ఒక్కో జిల్లాలో 38 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో దశలో 4,332 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 38,322 వార్డు స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. అందులో శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 38,322 వార్డు స్థానాలకు 8,304 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,128 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 78,158 మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 7,584 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు పోటీ చేసిన వారిలో 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా…
దండేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే
వైభవంగా మార్కండేయ స్వామి హోమ–యజ్ఞం
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లిలోని పద్మశాలి భవనంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తొలి సింగిల్ ఎప్పుడంటే..
పవర్స్టార్ పవన్కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ‘ఒజి’ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నారు పవన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ, ఇతర సినిమాలతో పవన్ బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావడం కాస్త ఆలస్యం అయింది. చాలా రోజుల క్రితం ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ పెంచుకున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా తొలి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 6.30 నిమిషాలకు తొలి సింగిల్ని విడుదల చేస్తున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ని కూడా వదిలింది చిత్ర యూనిట్. అందులో పవన్ ఫుల్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్-హరీశ్ల కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్ కావడం.. ఇందులోనూ పవన్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ చిత్రంపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తక్కువ కాలంలో అద్భుత విజయాలు తెలంగాణ సొంతం: పొంగులేటి
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉంది విలేకరులతో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉందని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి భారత్ ఫ్యూచర్సిటీని సందర్శించినప్పుడు మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండేళ్ల పాలనపై స్పందించారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతిరథం పరుగులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుపెడుతోందని, రెండేళ్ల కాలం తక్కువే కానీ, ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అద్భుతమన్నారు. ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎక్కడలేని, ఎవరూ ఊహించని, అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి రథం పరుగులు తీస్తోందన్నారు. నాలుగు గ్యారంటీలను అమలు చేశాం రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వాటిలో నాలుగు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన రెండు గ్యారంటీలలో కొన్నింటిని పాక్షికంగా అమలు చేశామని ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ రెండు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదని, అయినా వాటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆర్ధికవృద్దిలో తెలంగాణ అగ్రస్ధానంలో నిలిచిందని, తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం పాలన సాగిస్తోంది 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని పొంగులేటి తెలిపారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్మోడల్గా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి ఉందన్న విషయం ఇప్పటి జరిగిన ఉప ఎన్నికలే రుజువు చేస్తున్నాయని. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రిఫరెండమ్ అని బిఆర్ఎస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటే తమ ప్రభుత్వానికి, సిఎం రేవంత్రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వొచ్చో అందరికీ అర్థం అవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే తదితర విభాగాల్లో విప్లవాత్మక మార్పుల తీసుకు వచ్చామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంత వరకు తగ్గించడం, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యం దిశగా తాము చేపట్టిన చర్యలు విజయవంతంగా అమలు అవుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా…
ధర్మపురి, ఆంధ్రప్రభ: తనను సర్పంచ్గా గెలిపిస్తే రాయపట్నం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం
election |మన గ్రామాభివృద్ధి కోసం..ఒక్క అవకాశం ఇవ్వండి
election | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మన నమిలిగొండ గ్రామాభివృద్ధి
ఆలయ ఈవో దొంగతనం #Crime #SriSathyaSai #TempleTheft #Police #GangammaTemple
కాంగ్రెస్ ను గద్దె దించే వరకూ పోరాటం ఆగదు: బిజెపి
మహా ధర్నాలో ఛార్జీ షీట్ విడుదల చేసిన బిజెపి నేతలు అమలుపై సిఎం చర్చకు రావాలిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కాదు సింకింగ్ తెలంగాణః డాక్టర్ కె. లక్ష్మణ్ మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని బిజెపి నేతలు మండిపడుతూ మహా ధర్నా నిర్వహించారు. తమ ఈ పోరాటం అంతం కాదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ కొనసాగుతుందని పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఆదివారం ఇందిరా పార్కు (ధర్నా చౌక్) వద్ద జరిగిన మహా ధర్నాకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Road repairs |భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ…
Road repairs | భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ… Road repairs |
పూజారి ఇంట్లో చోరీ #Crime #Nellore #Police #AndhraPradesh #TheftCase #latestnews #viralvideo
వారిద్దరికి ఆట కొత్తేమీ కాదు: భారత మాజీ కోచ్
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శన చేశారు. కోహ్లీ రెండో సెంచరీలు, ఒక అర్థ శతకం సాధించగా.. రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఈ జోడి 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. కానీ, బిసిసిఐ మాత్రం వీరిని దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొనాలని కోరగా.. అందుకు ఈ జోడి ఒకె అన్నట్లు సమాచారం. అయితే ఈ రో-కోల జోడీని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాలని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాన్ని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎన్నో సంవత్సరాలుగా వారు జట్టు కోసం ఏం చేశారో చూడండి. వారిద్దరూ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. కానీ, ఫామ్ విషయంలో వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారికి ఆట కొత్తేమీ కాదు. కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారు. యువ ప్లేయర్ల వలే వీరి ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. పరుగులు చేయాలనే తపన ఉండి ఫిట్గా ఉన్న నాణ్యమైన ఆటగాళ్లు మనకు అవసరం. ఈ విషయంలో రో-కోకు ఢోకా లేదు. వారిని ఇతర క్రికెటర్ల కన్నా భిన్నంగా చూడాలి. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మారుస్తుంది’’ అని సంజయ్ బంగర్ అన్నాడు.
Ring symbol |అమ్మలా అందరికీ అందుబాటులో ఉంటా…
Ring symbol | అమ్మలా అందరికీ అందుబాటులో ఉంటా… Ring symbol |
Development |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
Development | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా Development | ధర్మపురి, ఆంధ్రప్రభ
Election campaign |కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి.
Election campaign | కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి. Election campaign
Unanimous |ఏకగ్రీవ సర్పంచ్కు మాజీ మంత్రి సన్మానం
Unanimous | ఏకగ్రీవ సర్పంచ్కు మాజీ మంత్రి సన్మానం Unanimous | పెద్దవంగర,
inspection |ఓటును నిర్భయంగా వేయండి..
inspection | ఓటును నిర్భయంగా వేయండి.. inspection | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ
Chief Minister Revanth Reddy |అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Chief Minister Revanth Reddy | అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
PMSRI Scam : భళా.. అర్థ క్రీడ Andhra Prabha SPL Story)
PMSRI Scam : భళా.. అర్థ క్రీడ Andhra Prabha SPL Story)
Local Elections |తండాను అభివృద్ధి చేస్తా..
Local Elections | తండాను అభివృద్ధి చేస్తా.. Local Elections | పెద్దవంగర,
ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా
రామన్నపేట, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా
హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్స్: ఇన్వెస్ట్ చేసే వారి కోసం ఇన్సైట్స్
హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగా వృద్ధి చెందుతాయి? ఫ్లాట్లయితే ఎటువైపు కొనాలి? ప్లాట్లయితే ఎక్కడ కొనాలి? వంటి ఆసక్తికర సమాచారం ఈ కథనంలో చూడొచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కేంద్రం. ఐటీ రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో నివాస ప్రాపర్టీలు గణనీయంగా తక్కువ ధరకే లభించడం వంటి కారణాల వల్ల […] The post హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్స్: ఇన్వెస్ట్ చేసే వారి కోసం ఇన్సైట్స్ appeared first on Dear Urban .
భారత గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మారుస్తాం: సిఎం
హైదరాబాద్: ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల క్రితం నిండు మనస్సుతో ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించారని అన్నారు. అహర్నిశలూ శ్రమించి రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమించానని తెలిపారు. గత పాలనలో కొనఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోశామని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. రుణమాఫీతో రైతుకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు ఆర్థిక మద్దతు ఇచ్చి వ్యాపార రంగంలో నిలిపామన్నారు. కుల సర్వేతో బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను నెరవేర్చామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో మార్గదర్శకపత్రం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు ప్రాణం పోశామన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. భారత గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మార్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని తెలిపారు.
మా పెళ్లి రద్దయింది.. ప్రకటించిన స్మృతి, పలాశ్ #SmritiMandhana #PalashMucchal #Cricket #BCCI
ఆ పదం ఉపయోగించినందుకు చింతిస్తున్నా: దక్షిణాఫ్రికా కోచ్
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ని సఫారీ జట్టు 2-0 తేడాతో వైట్వాష్ చేసిన విషయం తెలిసిందే. అయితే గౌహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ‘గ్రోవెల్’ (సాష్టాంగపడటం) అనే పదం వాడటం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అయితే తాను ఆ పదం ఉద్దేశపూర్వకంగా వాడలేదని భారత్తో వన్డే సిరీస్ ముగిసి అనంతరం షుక్రి పేర్కొన్నాడు. ఆ పదాలను ఉపయోగించినదంకు చింతిస్తున్నానని తెలిపాడు. ‘ఎలాంటి దురుద్ధేశంతో ఆ కామెంట్ చేయలేదు. ఎవరిని కించపర్చాలనేది నా లక్ష్యం కాదు. నేను తెలివిగా వ్యవహరించి మంచి పదం ఎంచుకోవాల్సింది. భారత ఆటగాళ్లు ఎక్కువ సమయం ఫీల్డింగ్ కోసం మైదానంలో గడపాలన్నది నా ఉద్దేశ్యం. కానీ, ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో నా భాష విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ప్రతి దానికీ ఏదొక సందర్భం ముడిపడి ఉంటుంది. నా వ్యాఖ్యలతో వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు భారత్ సిరీస్ను సొంతం చేసుకుంది. దీంతో టి-20 సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది’ అని షుక్రి వివరించాడు.
MLA |బీఆర్ఎస్ సర్పంచు అభ్యర్థుల గెలుపు ఖాయం
MLA | బీఆర్ఎస్ సర్పంచు అభ్యర్థుల గెలుపు ఖాయం MLA | తాండూరు
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం అంతారం గ్రామ సర్పంచుగా గెలిపించాలని
గెలిపించండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
రాయపోల్, ఆంధ్రప్రభ : తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి
గ్రామమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు
రాయపర్తి, ఆంధ్రప్రభ : గ్రామమే దేవాలయం అని ప్రజలే దేవుళ్ళని.. స్థానిక సంస్థ
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా….
గొల్లపల్లి, ఆంధ్ర్రప్రభ : గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో
RC Goud |సేవ చేసే భాగ్యం కల్పించండి
RC Goud | సేవ చేసే భాగ్యం కల్పించండి RC Goud |
ఆదరించండి అభివృద్ధి చేస్తాను..
దస్తురాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా రేవోజిపేట గ్రామ
Mahender |అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!
Mahender | నిజాంపేట, ఆంధ్రప్రభ : లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి
COLONY |ఆదరించి గెలిపిస్తే సెంటర్ లైటింగుకు కృషి చేస్తా
COLONY | ఆదరించి గెలిపిస్తే సెంటర్ లైటింగుకు కృషి చేస్తా పొనకల్ జీపీ
ఇండిగో...నాయుడు గారి అబ్బాయి.. ఇలా ఇరుక్కున్నాడేంటమ్మా?
ఇండిగో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
Thanda |ఉంగరం గుర్తుకు ఓటేసి.. అభివృద్ధిని స్వాగతించండి
Thanda | ఉంగరం గుర్తుకు ఓటేసి.. అభివృద్ధిని స్వాగతించండి Thanda | సంగారెడ్డి
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ వచ్చేసింది..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట సూపర్ హిట్ అయింది. తాజాగా రెండో పాటను కూడా విడుదల చేసింది. హీరోయిన నయనతార ఈ సినిమాలో శశిరేఖ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పేరుతోనే(శశిరేఖ) అనే పాటని విడుదల చేశారు. అయితే ఈ పాటను పోమవారం విడుదల చేస్తున్నట్లు ముందు ప్రకటించారు. కానీ, అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఆదివారమే పాటను విడుదల చేశారు. ఈ పాటని అనంత శ్రీరామ్ రాశారు. మధుప్రియతో కలిసి స్వీయ సంగీత దర్శకత్వంలో భీమ్స్ పాడారు. ఇక ఈ సినిమాని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
Majority |గ్రామాబివృద్ధే తన లక్ష్యం
Majority | గ్రామాబివృద్ధే తన లక్ష్యం Majority | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
Helmet |సేఫ్ రైడింగ్ పై అవగాహన
Helmet | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని ట్రాఫిక్ నగరంలోని వాహనదారులకు
Publicity |అత్యధిక మెజార్టీ తో గెలిపించండి
Publicity | అత్యధిక మెజార్టీ తో గెలిపించండి Publicity | పెద్దవంగర, ఆంధ్రప్రభ
VOTERS |బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి….
VOTERS | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి…. VOTERS | కడెం,
కిలోవేయ అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం. #Hawaii #Kilauea #Volcano #LavaFlow #USGS #WorldNews
RALLY |హోరెత్తించిన ప్రచారం, ర్యాలీలు…
RALLY | హోరెత్తించిన ప్రచారం, ర్యాలీలు… RALLY | ఉట్నూర్, ఆంధ్రప్రభ :
WATER ROAD |హాజీ పల్లి ని సుందరంగా తీర్చిదిద్దుతా..
WATER ROAD | హాజీ పల్లి ని సుందరంగా తీర్చిదిద్దుతా.. WATER ROAD
MP |జగన్ నాపై అనవసరంగా కామెంట్స్ చేశారు
MP | జగన్ నాపై అనవసరంగా కామెంట్స్ చేశారు MP | నెల్లూరు
Schemes| అభివృద్ధి చేస్తా… Schemes| కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం
పలాశ్ ముచ్చల్తో వివాహం రద్దు.. స్మృతి ప్రకటన
భారత మహిళ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం గురించి గత కొంతకాలం జరుగుతున్న చర్చకి ఎట్టకేలకు స్మృతి చెక్ పెట్టింది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో నవంబర్ 23న స్మృతి వివాహం జరగాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు స్మృతి ఇన్స్టా స్టోరీ ద్వారా స్పష్టం చేసింది. ‘‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టు ఎన్నో ఊహాగానాలు సాగాయి. ఇప్పుడు నేను మాట్లాడటం ఎంతో ముఖ్యం. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని. కానీ, వివాహం రద్దయిందని స్ఫష్టం చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. రెండో కుటుంబాల గోప్యతను గౌరవించి.. ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలని కోరుతున్నా. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతా. భారత్ తరఫున మరిన్ని మ్యాచ్లు ఆడి ట్రోఫీలు గెలుస్తా. నాకు మద్ధతిచ్చిన అందరికి ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని స్మృతి తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. పలాశ్ కూడా పెళ్లి రద్దవుతున్నట్లు ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు. తన జీవితంలో మూవ్ ఆన్ అవుతున్నానని.. ఇది తన జీవితంలో అత్యంత కష్టకాలమని పేర్కొన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తన లీగల్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని.. ఇలాంటి కష్ట సమయంలో తన పక్షాన ఉన్న అందరికి ధన్యవాదాలు తెలిపాడు.
దేశద్రోహులను కాంగ్రెస్ పెంచి పోషిస్తుంది: రాంచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే హిందూవులపై దాడులు జరగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ ను గద్దె దించేవరకు పోరాడతామని అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర బిజెపి మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయలేదని విమర్శించారు. దేశద్రోహులను కాంగ్రెస్ పెంచి పోషిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని రాంచందర్ రావు మండిపడ్డారు.
DEAD |పెన్నానదిలో వ్యక్తి మృతదేహం
DEAD | ఇందుకూరుపేట, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
JAGGA REDDY |కళ్యాణి మహేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : నిర్మల జగ్గారెడ్డి
JAGGA REDDY | కళ్యాణి మహేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
New Case Filed Against YSRCP Leader Kakani Govardhan Reddy
The YSRCP has been hit with yet another shock as former minister Kakani Govardhan Reddy finds himself facing a fresh police case. The complaint was filed by Chavatapalem Society Chairman Ravuru Radhakrishna Naidu, who alleged that Kakani used offensive and insulting language against senior TDP leader and Sarvepalli MLA Somireddy Chandramohan Reddy. Based on this […] The post New Case Filed Against YSRCP Leader Kakani Govardhan Reddy appeared first on Telugu360 .
Temple | హుండీ కానుకలు… వేణుగోపాల స్వామి ఆదాయం రూ.18,46,236 Temple |
Boring |నిధుల్లేవ్.. మరమ్మతుల్లేవ్..
Boring | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని
Public service |బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
Public service | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి Public service
BRS |అవకాశం ఇవ్వండి .. అభివృద్ధి చేస్తా
BRS | అవకాశం ఇవ్వండి .. అభివృద్ధి చేస్తా BRS | పెద్దవంగర,
బస్వాపూర్ సర్పంచ్ గా నజ్మా సుల్తానా
వెల్దుర్తి, డిసెంబర్ 7 (జనం సాక్షి )వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామ సర్పంచ్ గా నజ్మా సుల్తానా …
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా – నర్సింహులపేట పోలీసుల ప్రజలకు విజ్ఞప్తి
నర్సింహులపేట, డిసెంబర్ 7 (జనం సాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు నర్సింహులపేట …
Election |గ్రామాభివృద్ధి చేస్తా
Election | గ్రామాభివృద్ధి చేస్తా Election | పెద్దవంగర, ఆంధ్రప్రభ : పెద్దవంగర
Development |నేను మీ సేవకున్ని నన్ను ఆదరించండి
Development | నేను మీ సేవకున్ని నన్ను ఆదరించండి Development | షాద్నగర్,
BULDING |సచివాలయం.. నిరుపయోగం!
BULDING | సచివాలయం.. నిరుపయోగం! అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా భవనంనిర్మాణం పూర్తి చేసి
MLA |జర్నలిస్టు కుటుంబానికి పరామర్శ
MLA | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన
చట్టాలను ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టం: లోకేష్
వాషింగ్టన్: అమెరికాలో తెలుగువాళ్లు తమ సత్తా చాటారని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ కు ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అన్నారు. డాలస్ లో లోకేష్ పర్యటించారు. తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని, విలువలతో కూడిన భారత్ తోనే వికసిత్ భారత్ సాధ్యమని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని లోకేష్ తెలియజేశారు. వైసిపి వైనాట్ 175 అంటే.. ప్రజలు వైనాట్ 11 అని అన్నారని, చట్టాలను ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టమని, తల్లిని అవమానించే వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులు మనం చేయకూడదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని లోకేష్ పేర్కొన్నారు.
తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు: మహేష్ గౌడ్
హైదరాబాద్: కేంద్రమంత్రిగా ఉండి కూడా కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిజెపికి, కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపికి డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డి ఆలోచించాలని మహేష్ గౌడ్ సూచించారు. వచ్చే మూడేళ్లలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
nomination |బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలి
nomination | బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలి nomination | ప్రతినిధి /యాదాద్రి,
development |గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..
development | గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా.. development | తంగళ్ళపల్లి, ఆంధ్ర
సింహాచలంలో కోహ్లీ దర్శనం #ViratKohli #Simhachalam #Vizag #TempleVisit #CricketStar
Accident |ట్రావెల్ బస్సు బోల్తా..
Accident | ట్రావెల్ బస్సు బోల్తా.. Accident | చిల్లకూరు, ఆంధ్రప్రభ :
Visiting |జలధీశ్వరునికి పూజలు
Visiting | జలధీశ్వరునికి పూజలు ఆలయాన్ని దర్శించిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య
Development |రూ. 6 కోట్లతో కుర్చపల్లిని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే కడియం శ్రీహం
Development | రూ. 6 కోట్లతో కుర్చపల్లిని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే
Minister Seethakka |చిన్నబోయినపల్లిలో మంత్రి సీతక్క ప్రచారం..
Minister Seethakka | చిన్నబోయినపల్లిలో మంత్రి సీతక్క ప్రచారం.. Minister Seethakka |
people |ఖానాపూర్ అభివృద్ధి నా ధ్యేయం
people | ఖానాపూర్ అభివృద్ధి నా ధ్యేయం people | మంథని, ఆంధ్రప్రభ
TDP |ఇది భక్తుల మనోభావాలపై దాడే…
TDP | ఇది భక్తుల మనోభావాలపై దాడే… దేవుడు, ఆలయాల పవిత్రతపై జగన్మోహన్
vote |బాధ్యతాయుతమైన పాలన అందిస్తా
vote | మంథని, ఆంధ్రప్రభ : తనకు ఓటు వేయండి.. బాధ్యతాయుతమైన పాలన
welcome |నిరుపేద ప్రజల కోసం సర్పంచ్ బరిలో ఆడబిడ్డ
welcome | నిరుపేద ప్రజల కోసం సర్పంచ్ బరిలో ఆడబిడ్డ welcome |
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: అధిక రాబడి ఈ మ్యూచువల్ ఫండ్ లక్ష్యం
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ప్రధానంగా భారతదేశంలోని చిన్న కంపెనీల (స్మాల్-క్యాప్) స్టాక్స్లో పెట్టుబడి పెట్టే ఒక మ్యూచువల్ ఫండ్. దీని ప్రాథమిక లక్ష్యం దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందించి సంపదను సృష్టించడం. ఇది అధిక వృద్ధి సామర్థ్యం ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తుంది. స్మాల్-క్యాప్ అంటే మార్కెట్ విలువ పరంగా చిన్నవిగా ఉండే కంపెనీలు. స్టాక్ ఎక్స్ఛేంజ్లో 251వ ర్యాంక్, ఆ తర్వాత ఉన్న […] The post నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: అధిక రాబడి ఈ మ్యూచువల్ ఫండ్ లక్ష్యం appeared first on Dear Urban .
మ్యాచ్ తర్వాత కేక్ కట్టింగ్.. రోహిత్ శర్మ ఫన్నీ డైలాగ్
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో నెగ్గి సిరీస్ని 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక మూడో మ్యాచ్ గెలిచి తిరిగి హోటల్కి వచ్చిన టిం ఇండియా సభ్యులు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తొలుత కేక్ కట్ చేయడానికి తొలత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విరాట్ కోహ్లీ ముందుకు వచ్చాడు. కానీ, అతడు వెంటనే తన వెనక ఉన్న ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ యశస్వి జైస్వాల్ను గమనించాడు. వెంటనే కోహ్లీ.. జైస్వాల్ని పిలిచి కేక్ కట్ చేయమని చెప్పాడు. జైస్వాల్ కేక్ కట్ చేసి ఓ చిన్న ముక్కని విరాట్కి తినిపించాడు. అక్కడే ఉన్న రోహిత్ శర్మకి కేక్ పెట్టబోదే.. రోహిత్ ఓ ఫన్నీ డైలాగ్ అన్నాడు. ‘‘మళ్లీ లావైపోతా.. నాకొద్దు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. టెస్ట్, టి20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డేల్లో కొనసాగుతున్నాడు. 2027లో జరిగే ప్రపంచకప్లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇందుకోసం రోహిత్ ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు. కఠినమైన డైట్ ఫాలో అవుతూ.. ఏకంగా 10 కిలోలు తగ్గాడు.
Nomination |కత్తెరకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా..
Nomination | కత్తెరకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా.. Nomination | మంథని, ఆంధ్రప్రభ
Maharashtra |ఘనంగా మల్లన్న జాతర బోనాలు…
Maharashtra | ఘనంగా మల్లన్న జాతర బోనాలు… Maharashtra | బోధన్, ఆంధ్రప్రభ
Candidate |జోరుగా సర్పంచ్ అభ్యర్థి గంగన్న ప్రచారం….
Candidate | జోరుగా సర్పంచ్ అభ్యర్థి గంగన్న ప్రచారం…. Candidate | దస్తూరాబాద్,
Graduate |అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తాం..
Graduate | అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తాం.. Graduate | పరకాల, ఆంధ్రప్రభ
Double Road |ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా…
Double Road | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా… Double Road | షాద్
Consultation |టీడీపీ కార్యకర్తకు పరామర్శ
Consultation | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న
Welfare schemes |అవ్వ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలి…..
Welfare schemes | అవ్వ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలి….. Welfare schemes
Vemulapalli |వెంకట్రామయ్యకు నివాళులు
Vemulapalli | వెంకట్రామయ్యకు నివాళులు Vemulapalli | మోపిదేవి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం
చీమల పుట్ట SOS రహస్యం #Science #Research #AntColony #Biology #Discovery
nominations |రాంపల్లి సర్పంచ్ ఏకగ్రీవం…
nominations | రాంపల్లి సర్పంచ్ ఏకగ్రీవం… nominations | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ
SIT Names Jogi Ramesh as Mastermind in Fake Liquor Racket
A Special Investigation Team (SIT) report has triggered shockwaves across Andhra Pradesh, revealing that the fake liquor manufacturing units uncovered in Mulakalacheruvu and Ibrahimpatnam were not isolated illegal setups but part of a larger political conspiracy. The SIT concluded that former minister and YSRCP leader Jogi Ramesh played the central role in establishing and protecting […] The post SIT Names Jogi Ramesh as Mastermind in Fake Liquor Racket appeared first on Telugu360 .
లాలాపేటలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి
హైదరాబాద్: గౌతం నగర్ లాలాపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యువకులు కీసర నుంచి అల్పాహారం కోసం తార్నాక వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Dil Raju initiates talks with Anil Ravipudi
Successful director Anil Ravipudi has delivered Sankranthi Vastunnam, one of the biggest hits of 2025 and he is currently busy with Chiranjeevi’s Mana Shankara Prasad Garu. The film releases during Sankranthi 2026. Anil Ravipudi is one director who loves to work without breaks. Top producer Dil Raju shares a close bond with him and produced […] The post Dil Raju initiates talks with Anil Ravipudi appeared first on Telugu360 .

21 C