శనివారం రాశి ఫలాలు (08-11-2025)
మేషం: చేపట్టిన పనులు ముందుకుసాగక నిరాశ చెందుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వృషభం: సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. మిత్రులనుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులకు సహాయం అందిస్తారు. మిధునం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సంతానం విద్యావిషయాల అనుకూలిస్తాయి. కర్కాటకం: చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తప్పవు. రుణదాతలనుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సింహం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దీర్ఘకాళిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యంగా ఉంటుంది. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం ఉంటుంది. కన్య: నూతన మిత్రుల పరిచయాలు లాభంసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి. తుల: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృశ్చికం: వ్యయ ప్రయాసలతో కొన్నిపనులు పూర్తిచేస్తారు. బంధువులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది తప్పదు. ప్రయాణాలలో మార్గఅవరోధాలు కలుగుతాయి. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ధనస్సు: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూరబంధువులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో దైవసేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మకరం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల పోటీపరీక్షలలో విజయంసాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుంభం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణసూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. మీనం: చేపట్టిన పనులను మరింత ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగవాతావరణంఅనుకూలంగాఉంటుంది.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 08-11-2025
వెల్దుర్తి, (ఆంధ్రప్రభ) : వెల్దుర్తి సమీపంలోని జాతీయ రహదారి–44పై హనుమాన్ సర్కిల్ వద్ద
క్షణాల్లో స్పందించిన ఇన్స్పెక్టర్..
గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ) : పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని
మాగంటి ఆస్తులపై సిఎం రేవంత్, కెటిఆర్ కన్ను
జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కమార్ వ్యాఖ్యానించారు. గోపీనాథ్కు చెందిన ఆస్తి పంపకాల్లో రేవంత్, ట్విట్టర్ టిల్లు మధ్య ఇటీవల గొడవలు వచ్చాయని బండి సంజయ్ కమార్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. గోపీనాథ్ మరణం మిస్టరీ అని స్వయానా ఆయన తల్లే ఆరోపించిందని చెబుతూ దీనిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలెవరూ స్పందించకపోవడానికి కారణం ఇదేనని చెప్పారు. నిజంగా చిత్తుశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతోపాటు ఆస్తిపాస్తులపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ (ఐఎంసీ) మధ్యే పోటీ ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందువులంతా తమ సత్తా ఏమిటో కాంగ్రెస్కు రుచి చూపాలని కోరుతున్నానని అన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్లే అరాచకాలు, అక్రమాలకు తావిచ్చినట్లేనని అన్నారు. ఫీజు బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తారా? అసెంబ్లీ సాక్షిగా ప్రతినెల రూ.500 కోట్ల చొప్పున ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా?, ఆనాటి నుండి నేటి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను మోసం చేస్తోంది నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చినట్లు? అని అడిగారు. చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముందని అన్నారు. అసలు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తి వేస్తారా? ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రోడ్డెక్కిన గ్రీస్ విద్యార్థులు
. 40 నగరాల్లో భారీ ర్యాలీలు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి డిమాండ్ఏథెన్స్: గ్రీస్లో విద్యార్థులు భారీస్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యా రంగంలో సమస్యల పరిష్కారానికి కదం తొక్కారు. అధ్యాపకుల నియామకాలు, వారి క్రమబద్ధీకరణ, మెరుగైన బోధనా పద్ధతులు, వేతనాల్లో పెంపుదల కోసం డిమాండ్ చేశారు. దేశంలోని 40 నగరాల్లో ర్యాలీలు జరిగాయి. లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు వారికి మద్దతు ఇచ్చారు. అధ్యక్షుడు తసౌలాస్ ప్రభుత్వం అనుసరించే కార్పొరేట్ […] The post రోడ్డెక్కిన గ్రీస్ విద్యార్థులు appeared first on Visalaandhra .
స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు
స్టాక్హోమ్: స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు పూర్తి అయ్యాయి. మూడు దశాబ్దాల కిందట అంటే 1995 నవంబరు 4`5 తేదీల్లో స్వీడెన్ కమ్యూనిస్టులు నిర్ణయాత్మక ముందడుగు వేశారు. కమ్యూనిస్టు విప్లవాత్మకతను కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తేదీల్లోనే స్వీడెన్ కమ్యూనిస్టు పార్టీ పేరును మరోమారు సొంతం చేసుకున్నారు. శ్రామికవర్గం ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తితో సోషలిజం కోసం పోరాటాలతో ఈ పేరు ముడిపడి ఉంది. ప్రస్తుతం జరుపుకునే 30వ వార్షికోత్సవం పార్టీ సంస్థాగత చరిత్రలో కీలక […] The post స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు appeared first on Visalaandhra .
శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం 60 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి వెళతాయని పేర్కొంది. చర్లపల్లి, నర్సాపూర్, మచిలీపట్నం స్టేషన్ల నుండి రైళ్లు రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ రైళ్లు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పలు తేదీల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నవంబరు 17, 24 తేదీల్లో, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 19, 26 తేదీల్లో, డిసెంబరు 3, 10, 17, 24, 31 తేదీల్లో, జనవరి 7, 14, 21 తేదీల్లో కొల్లాం నుంచి చర్లపల్లికి రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు పగిడిపల్లి, గుంటూరు, గూడురు, రేణిగుంట మీదుగా వెళతాయని తెలిపింది. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లాంకు మరికొన్ని రైళ్లు తిరుగుతాయి. నవంబరు 18, 25, 30 తేదీల్లో, డిసెంబరు 9, 16, 23, 30 తేదీల్లో, జనవరి 6, 13, 20 తేదీల్లో కొల్లాం నుంచి నర్సాపూర్కు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా వెళతాయి. నవంబరు 14, 21, 28 తేదీల్లో, డిసెంబరు 26, జనవరి 02 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు రైళ్లు నడుస్తాయి. నవంబరు 16, 23, 30 తేదీల్లో, డిసెంబరు 28, జనవరి 04 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. డిసెంబరు 05, 12, 19 తేదీల్లో, జనవరి 09, 16 తేదీల్లో మచిలీపట్నం నుంచి కొల్లాంకు, డిసెంబరు 7, 14, 21 తేదీల్లో, జనవరి 11, 18 తేదీల్లో కొల్లాం నుంచి మచిలీపట్నంకు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట మీదుగా వెళతాయి.
ప్రాజెక్ట్ డీపీఆర్ టెండర్ రద్దువెనక్కు తగ్గిన చంద్రబాబు సర్కార్ విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకన్న బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్పడిరది. భారీ బడ్జెట్ అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈప్రాజెక్టును సీపీఐతో పాటు ఇతర రాజకీయపార్టీలు, ప్రజా, రైతు సంఘాలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. మరోవైపు తెలంగాణ సర్కార్ కూడా వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కనబడుతోంది. దాదాపు రూ.80వేల కోట్లకు పైగా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో […] The post బనకచర్లకు బ్రేక్! appeared first on Visalaandhra .
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం
శ్రీవారి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వైకుంఠ ద్వార దర్శనం తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన ’డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దర్శనానికి సంబంధించిన ఆన్లైన్, ఆఫ్లైన్ టోకెన్ల జారీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలోనూ కీలక మార్పు చేసినట్లు ఈవో ప్రకటించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న డిప్ విధానాన్ని రద్దు చేసి, ’ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన టోకెన్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ ద్వారా అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్ల జారీ విధానాన్ని సమీక్షించేందుకు టీటీడీ బోర్డు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇతర కీలక నిర్ణయాలు ఇవీ : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో ప్రకటించారు. మరోవైపు, శ్రీవాణి ట్రస్టుకు అందిన రూ.750 కోట్ల నిధులతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో 5 వేల భజన మందిరాలను నిర్మించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా, అమరావతి రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాకారం, కల్యాణ మండపం, రాజగోపురం వంటి అభివృద్ధి పనులను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడి, పచ్చదనాన్ని పెంచేందుకు పదేళ్ల ప్రణాళికను బోర్డు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలు అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు.
క్రికెటర్ శ్రీచరణికిభారీ నజరానా
గ్రూపు-1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు, ఇంటి స్థలంమహిళలు సత్తా చాటారు: చంద్రబాబు, లోకేశ్ ప్రశంస విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేం దుకు కడపలో 1000 చ.గ. స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 అధికారిగా […] The post క్రికెటర్ శ్రీచరణికిభారీ నజరానా appeared first on Visalaandhra .
రాష్ట్రమంతటా ఘనంగా 150 ఏళ్ల వేడుక విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వందేమాతరం అంటూ విద్యార్థులు నినదించారు. జాతీయ జెండా చేబూని ప్రదర్శనలు చేపట్టారు. 150 ఆకృతిలో నిలబడి వందేమాతరం గీతాన్ని పాడారు. విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెం పాఠశాలలో 3,086 మంది విద్యార్థుల గీతాలాపన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు […] The post మార్మోగిన వందేమాతరం appeared first on Visalaandhra .
క్లస్టర్వారీ పారిశ్రామికాభివృద్ధి
. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు. రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల కోసం అవసరమైన భూముల్లో విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్ఐపీబీ ఆమోదించింది. […] The post క్లస్టర్వారీ పారిశ్రామికాభివృద్ధి appeared first on Visalaandhra .
ప్రజాసంపద కార్పొరేట్లకు ధారాదత్తం . ప్రభుత్వరంగ పరిశ్రమలను దెబ్బతీస్తున్న ప్రభుత్వ చర్యలు. 33 ఎంజీడీల నీటి కేటాయింపు ఒప్పందం రద్దు చేయాలి. ‘కూటమి’ నిర్ణయాలపై వామపక్ష, ప్రజాసంఘాల మండిపాటు విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం : కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, ప్రజల అవసరాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి, వామపక్షాలు, కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కారు చౌకగా కార్పొరేట్లకు భూములిస్తూ, ప్రభుత్వ రంగ పరిశ్రమలను దెబ్బతీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్సెలార్ మిత్తల్ […] The post మిత్తల్కు ఊడిగం appeared first on Visalaandhra .
అమరావతి నిర్మాణానికిమరో రూ.7,500 కోట్లు
ఎన్ఏబీఎఫ్ఐడీ నుండి రుణం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాజధాని నిర్మాణానికి రూ.7,500 కోట్ల రుణం అందించేందుకు నేషనల్ బ్యాంకు ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్ఏబీఎఫ్ఐడీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. దీంతో అమరావతి నిర్మాణపనులు మరింత ఊపందుకోనున్నాయి. ఇప్పటికే సుమారు 40వేల కోట్లకు పైగా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి రుణాలు సేకరించింది. ప్రస్తుతం 64వేల కోట్ల అంచనాలతో కూడిన నిర్మాణపనులకు టెండర్లు పిలిచింది. ఎట్టిపరిస్థితుల్లో మూడేళ్లలో రాజధాని […] The post అమరావతి నిర్మాణానికిమరో రూ.7,500 కోట్లు appeared first on Visalaandhra .
ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం !!
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మరోసారి చిరుత సంచారం
ఈజీ మనీ కోసం… లాడ్జిలో చీకటి వ్యాపారం…
అర్మూర్, (ఆంధ్రప్రభ) : నిజామాబాద్ జిల్లా, అర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో
ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా ?: సిఎం రేవంత్ రెడ్డి
“ఫీజు రీయంబర్స్మెంట్ కోసం కళాశాలలను మూసి వేసి ప్రభుత్వాన్నే బ్లాక్మెయిల్ చేస్తారా?, విద్యార్థులతో జీవితాలతో చెలగాటమాడుతారా?, వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో&చూస్తా” అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యజమాన్యాలకు వార్నింగ్ ఇచ్చారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్తో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాలల బంద్ గురించి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్దకు ఎవరెవరూ ఏమేమీ పనుల కోసం వచ్చారో, వాటిని తాను తిరస్కరించినందున బంద్కు పిలుపునిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఏ కళాశాల ఎంత డొనెషన్లు వసూలు చేస్తున్నదో తనకు తెలుసునని అన్నారు. విద్య వ్యాపారం కాదు, సేవగా భావించాలని ఆయన తెలిపారు. మీ వెనకాల ఎవరు ఉన్నారో తనకు తెలుసునని అన్నారు. ఆరోరా రమేష్ ఎన్ని కళాశాలలకు అనుమతి కోరారో, మహబూబ్నగర్కు చెందిన జయప్రకాష్ హైదరాబాద్లో క్యాంపస్ కోరారని, వాటికి తాను సానూకలంగా స్పందించనందుకు కళాశాలలను మూసి వేయిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఫీజుల బకాయిలు ఈ రోజు కాకపోతే, రేపైనా వస్తాయన్నారు. కానీ బంద్తో విద్యార్థులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. మీ వెనుక బిజెపి నాయకులు ఉన్నారని ఆయన విమర్శించారు. సిట్ వేసి దర్యాప్తు చేయిస్తానన్నారు. ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నదని అన్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైరెన వారికి చెల్లించడం వంటివి పోగా ఐదు వేల కోట్ల రూపాయలే మిగులుతున్నాయని, ఇందులో ఆరోగ్యశ్రీ, ఆర్టీసీకి చెల్లించడం, సన్న బియ్యం, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు చెల్లించాల్సి వస్తున్నదన్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అమాయకంగా వీరి ఉచ్చులో వడవద్దని ఆయన సూచించారు. మంద కృష్ణ మాదిగ, ఆర్. కృష్ణయ్య ముందుకు వస్తే వారి చేతికే చిట్టా ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
సానుభూతి ఓట్ల కోసం కెటిఆర్ ప్రాకులాట:మంత్రి పొంగులేటి
రాష్ట్ర ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిల్ని కొల్లగొట్టిన కెసిఆర్ కుటుంబం జూబ్లీహిల్స్లో మాగంటి సునీత సెంటిమెంట్ను ప్రయోగించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి, రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. బోరబండలోని సాయిబాబ నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ అసోసియేషన్ సభ్యులు, అర్చకులు మంత్రి పొంగులేటి సమక్షంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రహమత్ నగర్ కార్పోరేటర్ సి.ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దివంగత మాగంటి గోపీనాథ్ విషయంలో కెటిఆర్ విలన్ అని సాక్షాత్తూ గోపినాథ్ తల్లి ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. గోపీనాథ్ మృతి ఓ మిస్టరీ అని ఆమె చెప్పడం చూస్తే కల్వకుంట్ల కుటుంభ వైఖరి అందరికీ అర్ధమవుతుందన్నారు. గతంలో వేలాది మంది యువకుల్ని తెలంగాణ ఉద్యమానికి ఆహుతిచ్చిన కెసిఆర్ తరువాత కాలంలో ఎందరో ఉద్యమ నాయకులను పాతాళానికి తొక్కేవారని మంత్రి విమర్శించారు. తాజాగా కవితను బయటకు పంపి కాళేశ్వరంలో వచ్చిన కమిషన్లో వాటా ఇవ్వకుండా వాటిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖర్చు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కవిత జాగృతి సంస్ధ కార్యకర్తలు ఈ ఎన్నికలో బిఆర్ఎస్కు బుద్ది చెబుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హీన రాజకీయ చరిత్ర కలిగిన కెసిఆర్ కుటుంబ రాజకీయాలతో మాగంటి గోపీనాధ్ కుటుంబం రోడ్డున పడిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శాంతియుతంగా నిరసన తెలిపితే ఆ రాష్ట్రానికి పోయి ధర్నాలు చేసుకోవాలన్న కెటిఆర్, ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి ప్రజల ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలకు ముఖం చూపించలేక అసెంబ్లీకి రాని కెసిఆర్ ఫాంహౌస్ దాటడం లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు నెలకు 23వేల క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే ఇటువంటి పథకం రాష్ట్రంలోనే అమలు చేస్తుంటే ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం ఆపేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ఎక్కడా చెప్పకపోయినా, కేవలం ఓట్ల రాజకీయంతో కిషన్ రెడ్డి ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మోతె, (ఆంధ్రప్రభ): విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని
ఫ్యాక్ట్ చెక్: పులి అమాంతం దాడి చేసి ఓ వ్యక్తిని నోటకరుచుకుని వెళ్తున్న వీడియో ఏఐ సృష్టి
భారతదేశంలో పులుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. అడవుల్లో ఎక్కడో మనుగడ సాగిస్తూ
కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని మిస్సింగ్
చాగలమర్రి, నంద్యాల జిల్లా (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలంలోని కస్తూర్బా
చిట్టీల్లో రూ.4.80 కోట్ల టోకరా
నిందితుడి పట్టివేత.. వెంకటగిరి పోలీసులకు అప్పగింత ( వెంకటగిరి, ఆంధ్రప్రభ): వెంకటగిరి మండలం
Is Samantha making her Relationship Official?
Top actress Samantha has been quite selective with her films but she is in news frequently because of her relationship with Bollywood filmmaker Raj Nidimoru. Speculations say that Samantha and Raj are dating and their frequent presence together has sparked several rumors. They haven’t announced officially but Samantha has been posting pictures of her with […] The post Is Samantha making her Relationship Official? appeared first on Telugu360 .
Photos : The GirlFriend Movie Success Celebrations
The post Photos : The GirlFriend Movie Success Celebrations appeared first on Telugu360 .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಭೂಗತ ಹೈಡ್ರಾಲಿಕ್ ಕಸದ ವ್ಯವಸ್ಥೆಯ ವೀಡಿಯೊ ಕರ್ನಾಟಕದ್ದು ಎಂದು ಟರ್ಕಿಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಭೂಗತ ಹೈಡ್ರಾಲಿಕ್ ಕಸದ ವ್ಯವಸ್ಥೆಯ ವೀಡಿಯೊ ಕರ್ನಾಟಕದ್ದು ಎಂದು ಟರ್ಕಿಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
Akhanda Thandavaam Song Pramo: NBK to rock the Nation
God of Masses Nandamuri Balakrishna is one of the biggest legends of Telugu and Indian Cinema. The biggest mass star in on a success streak that started with the Devotional blockbuster Akhanda. Now, he is starring in the sequel, Akhanda 2 Thandavaam. The movie marks the fourth collaboration of director Boyapati Srinu and NBK, who […] The post Akhanda Thandavaam Song Pramo: NBK to rock the Nation appeared first on Telugu360 .
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : నిత్యం వేల సంఖ్యలో రాష్ట్రం నలుమూలలతో పాటు
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.1.27 కోట్ల భారీ ప్యాకేజీ
వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. గతంలో రూ.88 లక్షల ప్యాకేజీని అధిగమించి ఈసారి అత్యధికమైన రూ.1.27 కోట్లు దేశీయ ప్యాకేజీ ఆఫర్ లభించింది. ప్లేస్మెంట్ సీజన్ 2025-=26 ప్రారంభ దశలోనే వచ్చిన అద్భుత ఫలితాలు సంస్థ బలమైన విద్యా పునాది, పరిశ్రమలతో ఉన్న సన్నిహిత బంధాలు, విద్యార్థుల అసాధారణ ప్రతిభను ప్రతిబింబిస్తున్నాయి. నిట్ చరిత్రలో అత్యధిక దేశీయ ఆఫర్ రూ.1.27 కోట్ల జాబ్ ఆఫర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన బిటెక్ విద్యార్థి నారాయణ త్యాగి దక్కించుకున్నాడు. బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సిటిసితో ఈ దేశీయ ఆఫర్ను పొందాడు. ఇది వరంగల్ నిట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్యాకేజీ. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థి మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ.1 కోటి సిటిసితో దేశీయ ఆఫర్ను పొందారు. ఈ ఘనతతో సదరు విద్యార్థులు వరంగల్ నిట్ను దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటిగా నిలబెట్టారని, అంతర్జాతీయ ప్రమాణాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు మరోసారి నిరూపించాయని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి వ్యాఖ్యానించారు. 2025=-26 ప్లేస్మెంట్ డ్రైవ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే విభిన్న శాఖల విద్యార్థులు అత్యుత్తమ అవకాశాలను సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్లేస్మెంట్ సీజన్ తొలి రెండు నెలల్లో రూ.70 లక్షలకు పైగా సిటిసితో ఆరుగురు విద్యార్థులు ఆఫర్లు పొందారని, రూ.50 లక్షలకుపైగా సిటిసితో 34 మంది, రూ.30 లక్షలకుపైగా సిటిసితో 125 మంది, రూ.25 లక్షలకుపైగా సిటిసితో 163 మంది, రూ.20 లక్షలకుపైగా సిటిసితో 200 మందికి పైగా విద్యార్థులు ఆఫర్లు పొందారని తెలిపారు. అక్టోబర్ 15 వరకు సగటు ప్యాకేజీ రూ.26 లక్షలను దాటిందని చెప్పారు. ప్లేస్మెంట్ సీజన్ ఇంకా కొనసాగుతూనే ఉందని, ఇంకా చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు అవకాశాల కోసం అందుబాటులో ఉన్నారని అన్నారు. అనేక ప్రముఖ సంస్థలు తమ క్యాంపస్ సందర్శనకు సిద్ధంగా ఉన్నాయని, రాబోయే నెలల్లో మరిన్ని అధిక విలువ గల ఆఫర్లు వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. కాగా, అత్యధిక ప్యాకేజీలు పొందిన విద్యార్థులందరికీ, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్లేస్మెంట్ సీజన్ విద్యార్థుల ప్రతిభ, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు, సంస్థపై రిక్రూటర్ల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు. ఈ విజయాన్ని సాధించడంలో కీలకపాత్ర పోషించిన సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (సిసిపిడి) బృందానికి, హెడ్ ప్రొఫెసర్ పి.వి.సురేష్కు నిట్ డైరెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
సజ్జ గింజల లారీ ఇంజన్లో మంటలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం వెళ్తున్న లారీ ఇంజన్లో మంటలు చెలరేగాయి. బైక్పై వెళుతున్న వ్యక్తి మంటలను గమనించి లారీ డ్రైవర్కు చెప్పడంతో వెంటనే అపి దిగిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం..మల్కాజ్గిరి నుండి సజ్జ గింజల లోడుతో వస్తున్న గూడ్స్ లారీ కర్నాటకకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్ వద్ద ఫ్లైఓవర్పై నుండి వెళ్తోంది.ఆ సమయంలో ఇంజన్లో నుండి మంటలు చెలరేగాయి. అదేసమయంలో బైక్పై వెళుతున్న ఒక వ్యక్తి ఈ మంటలను గమనించి లారీ డ్రైవర్ మహమ్మద్ సద్దాంకు చెప్పాడు. దీంతో సద్దాం లారీని అక్కడే అపేసి కిందకు దిగిపోయాడు. వెంటనే ఫైర్ స్టేషన్ నెంబర్ కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 722 సజ్జగింజల బస్తాల్లో దాదాపు 150 బస్తాలు మంటల్లో కాలిపోయాయి. లారీ ఇంజన్ ముందుభాగం కూడా పూర్తిగా దగ్ధంమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై రెడీమిక్స్ ట్రక్ బోల్తా
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు పాత టోల్గేట్ వద్ద కాంక్రీట్ రెడీమిక్స్ లారీ శుక్రవారం బోల్తా పడింది. మండల పరిధిలోని పార్టీ గ్రామం నుండి లింగంపల్లి వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. రెడీమిక్స్ వాహనం బోల్తా కొట్టడంతో హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి పోలీసులు నానాఅవస్థలు పడి ఎట్టకేలకు ట్రాఫిక్ను నియంత్రించారు.
నటీమణి సులక్షణ పండిట్ కన్నుమూత
ప్రముఖ గాయని, నటీమణి సులక్షణ పండిట్ (71) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసతీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆమెను గురువారం నానావతి ఆస్పత్రిలో చేర్చిన తరువాత చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారని ఆమె సోదరుడు లలిత్ పండిట్ తెలియజేశారు. తొమ్మిదేళ్ళ వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన సులక్షణ పండిట్ సోదరుడు మంధీర్తో కలిసి కెరీర్ ప్రారంభించారు. 1975లో సంజీవ్ కుమార్తో ఆమె నటించిన ఉల్జా చిత్రం ఘన విజయం సాధించడంతో అనేక అగ్రనటులతో నటించే అవకాశం ఆమెకు వరుసగా కలిగింది. 197080 ప్రాంతంలో సంజీవ్కుమార్, రాజేష్ ఖన్నా, వినోద్ఖన్నా, శశికపూర్, జితేంద్ర,శత్రుఘ్న సిన్హా, తదితర అగ్రనాయకులతో ఆమె నటించి పేరు పొందారు. ఆమె కెరీర్లో హేరా ఫేరీ, అప్నాపన్, ఖాండాన్, చెహ్రేపేచెహ్రా , ధరమ్కాంటా ,వక్త్ కి దీనార్ వంటి సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి.హిందీతోపాటు బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. నటనతోపాటు పలుభాషా చిత్రాల్లో పాటలు కూడా పాడారు. గజల్ గాయనిగా కూడా పేరు పొందారు. కిశోర్ కుమార్, శైలేందర్ సింగ్, జేసుదాస్, మహేంద్ర కపూర్, ఉదిత్ నారాయణ వంటి ప్రముఖ గాయకులతో కలిసి యుగళ గీతాలు ఆలపించారు. చివరిసారి 1996లో ఖామోషీ,అనే సంగీత భరిత చిత్రంలో సాగర్కినారే దో దిల్ అనే పాటను పాడారు. ఈ పాటకు ఆమె సోదరులే స్వరపర్చడం విశేషం.
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల నిరవధిక బంద్ సమస్యకు
హైదరాబాద్: ఉన్నత విద్య ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో బంద్ విరమిస్తున్నట్లు ఉన్న విద్యా ప్రైవేటు కళాశాలలు ప్రకటించాయి. డిప్యూటీ సిఎంతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రేపటి నుంచి యధావిధిగా కళాశాలలు నడుస్తాయి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు శుక్రవారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ప్రైవేటు కలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. త్వరలోనే మరో రూ.300 కోట్లు చెల్లిస్తామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం రూ.600 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించింది.
కుక్కునూరు ..బెస్తాగూడెం అయ్యప్పగా గుర్తింపు ( కుక్కునూరు, ఆంధ్రప్రభ) ఏలూరు జిల్లా కుక్కునూరు
గరియాభంద్లో ఏడుగురు మావోల లొంగుబాటు
మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం సైతం చత్తీస్గఢ్ రాష్ట్రం, గరియాభంద్ జిల్లా, ఉదంతి ఏరియా కమిటీ సభ్యులు ఏడుగురు శుక్రవారం ఆయుధాదాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ సెక్రటరీ అరీనా ఉన్నారు. శనివారం వీరిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్ బాటలోనే తాము కుడా లొంగిపోతామని లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిం. శుక్రవారం మధ్యాహ్నం ఉదంతి అడవుల నుండి సునీల్, అరీనా, లుద్రో, విద్య, నందిని, మల్లేష్ ఆయన బృందం సభ్యులు గరియాబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎల్ఎల్ఆర్ 3 ఇన్సాస్, సింగలాట్, తుపాకులను ఈ సందర్భంగా పోలీసులకు అప్పగించారు.
భారత క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నుంచి అతడి భార్య హసిన్ జహాన్ తనకు, తన కుమార్తెకు ఇచ్చే నెలవారీ భరణాన్ని పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తనకు నెలకు రూ. 1.5లక్షలు, కుమార్తెకు రూ. 2.5 లక్షలుగా జీవనోపాధిని నిర్ణయించిన కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను జహాన్ సవాలు చేశారు. షమీ సంపాదన, లైఫ్ స్టైల్ దృష్ట్యా ఈ మొత్తం సరిపోదని, భరణాన్ని పెంచాలని ఆమె తన పిటిషన్ లో కోరింది. పిటిషన్ విచారణ సందర్భంగా , నెలకు రూ. 4 లక్షలు ఇప్పటికే చాలా డబ్బు కాదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినా, షమీ ని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తమ స్పందనను 4 వారాలలోగా తెలియజేయాలని ధర్మాసనం కోరింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ లో జరుగుతుంది.షమీ ఆదాయం, ఆస్తులు ప్రస్తుతం చెప్పుకుంటున్న దానికన్న చాలా ఎక్కువగా ఉన్నాయని జహాన్ తరుపు న్యాయవాది వాదించారు. షమీ చాలా డబ్బు సంపాదిస్తాడు. వందలకోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు ఉన్నాయి పదేపదే విదేశాలకు వెళ్తాడు. దుబారాగా జీవిస్తాడు అని ఆయన కోర్టుకు విన్నవించాడు. గృహహింస, వరకట్న వేధింపులు, ఆర్థిక వివాదాల ఆరోపణల నేపథ్యంలో 2018 లో షమీ, జహాన్ మధ్య ప్రారంభమైన న్యాయపోరాటంలో ఈ పరిణామం కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది.
AP Rises Under Chandrababu and Lokesh: ₹1.01 Lakh Crore Investments, 85,000 Jobs Coming
Chief Minister N. Chandrababu Naidu has given the green signal for new investments worth ₹1,01,899 crore across Andhra Pradesh. These projects are expected to generate over 85,870 jobs, marking another major milestone in the state’s industrial growth. The approvals came during the 12th meeting of the State Investment Promotion Board (SIPB) held at the Secretariat. […] The post AP Rises Under Chandrababu and Lokesh: ₹1.01 Lakh Crore Investments, 85,000 Jobs Coming appeared first on Telugu360 .
విషాహారం తిని 25 గొర్రెలు మృతి
పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, పెరకపల్లి గ్రామంలో శుక్రవారం విషాహారం తిని 25 గొర్రెలు మృతి చెందాయి. ఇరు మల్లయ్యకు చెందిన 8, మట్టే తిరుపతికి చెందిన 6, అచ్చే రాజయ్యకు చెందిన 6, అచ్చే చంద్రయ్యకు చెందిన 5 గొర్రెలు మృతి చెందాయి. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఓరెం చిరంజీవి, పార్టీ సోషల్ మీడియా వారియర్ బుట్టి సాగర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అచ్చే తిరుపతి వెంటనే ఎస్సి, ఎస్టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో. బాధితులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన మంత్రి వారికి తానున్నానంటూ భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి సమాచారం తీసుకెళ్లిన మంత్రి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి పూర్తి నివేదిక అందించాల్సిందిగా జిల్లా పశు వైద్యశాఖ అధికారి విజయభాస్కర్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పశువైద్యశాఖ అధికారి విజయభాస్కర్, మండల పశువైద్యాధికారి అజయ్ పెరకపల్లి గ్రామానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించడంతోపాటు బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్కు సమాచారం అందిస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ మండల నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని సమాచారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి లక్ష్మణ్కుమార్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి జిల్లా అధికార బృందాన్ని పంపించి తమకు న్యాయం చేసేందుకు కృషి చేయడం పట్ల బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శరవేగంగా పేరేచర్ల హైవే పనులు…!
రూ.881.61 కోట్లతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్..! ( పల్నాడు , ఆంధ్రప్రభ ప్రతినిధి)
Satya is one of the busiest and highest paid comedians of Telugu cinema. His comic timing worked big time in several successful films in the recent times. He is now turning a lead actor and Mathu Vadalara fame Ritesh Rana will direct a comic entertainer with Satya in the lead role. The film has been […] The post Satya’s Film as Lead Launched appeared first on Telugu360 .
ఆంధ్రప్రభ, అమరావతి ప్రతినిధి : మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టీం కెప్టెన్
ఎంపిని బురిడీ కొట్టించి.. రూ.56 లక్షలు కాజేశారు..
కోల్కతా: సైబర్ నేరగాళ్లకు చిక్కితే.. సామాన్యుడైనా.. పెద్ద సెలబ్రిటీ అయినా బలి కావాల్సిందే. తాజాగా ఓ ఎంపి విషయంలో ఇది అక్షరాల నిజమైంది. ఓ ఎంపిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.56 లక్షలు కాజేశారు. నకిలీ కెవైసితో వాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు . తృణమూల్ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యులు కల్యాణ్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఈ బ్యాంక్ బ్రాంచ్ ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు డబ్బు దోచేశారు. దీనిపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. బెనర్జీ ఖాతాను సంబంధించిన కెవైసిని అప్డేట్ చేయడానికి నకిలీ ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించారు. ఖాతాలకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను మార్చారు. ఈ వివరాలన్నీ మారిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పలు మార్లు లావాదేవీలు నిర్వహించారు. మొత్తంగా రూ.56 లక్షలు కాజేశారు. వాటిని వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసి బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం. కొంత మొత్తాన్ని ఎటిఎం ద్వారా విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎంపి బ్యాంకు అధికారులను అప్రమత్తం చేయడంతో వాళ్లు సైబర్ క్రైమ్ కింద ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని కోల్కతా సైబర్ క్రైమ్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
ఘనంగా రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలు ప్రారంభం
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 58వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్-డిస్ట్రిక్ట్
కట్టుకున్న భార్యనే కిరాతకంగా..
మోతె (సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా విభలాపురం గ్రామంలో.. మద్యానికి బానిసైన ఓ
దాతృత్వంలో అగ్రగామి శివ్ నాడార్
హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన దానగుణాన్ని మరోసారి చాటుకున్నారు.
వ్యవసాయంలో పెరగనున్న టెక్నాలజీ వినియోగం
పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మరింత సమర్థంగా.. సులభంగా
హీలియం గ్యాస్ గుంటూరులో పుట్టిందే
హీలియం గ్యాస్.. మనం బెలూన్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. ఈ గ్యాస్ ను కనిపెట్టింది గుంటూరులోనే!
మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం …
విశాలాంధ్ర పుట్టపర్తి: – రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సత్య సాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరగనున్న భక్త కనకదాస జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోగా జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ […] The post మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం … appeared first on Visalaandhra .
చేపలకు చికెన్ వేస్టేజీ కుళ్లిన గుడ్లు
జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం సాగుతోంది.
విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి..
విశాలాంధ్ర-తాడిపత్రి: యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన డేరంగుల సుబ్బారాయుడు (63) విద్యుత్ షాక్ తగలి మృతి చెందాడు. తన ఇంటి ముందర మేడిచెట్టు కొమ్మలను మచ్చుకోడవలితో నరుకుచుండగా ఆకస్మాత్తుగా కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. కరెంట్ తీగలు తెగి సుబ్బారాయుడు ఎడమ మోకాలిపైన పడటంతో కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భార్య రమణమ్మ పిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ శంకర నారాయణ కేసు నమోదు చేశాడని […] The post విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి.. appeared first on Visalaandhra .
మాగంటి మరణం వివాదంలోకి నన్ను లాగొద్దు: సిఎం
హైదరాబాద్: మాగంటి గోపినాథ్ మరణాన్ని తాను రాజకీయం చేయదలచుకోలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ మరణం వివాదాల్లోకి తనను లాగొద్దని కోరారు. గోపినాథ్ మరణంపై ఆయన తల్లి కొన్ని ఆరోపణలు చేశారని.. గోపినాథ్ మరణంపై అనుమానాలు ఉంటే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలని అన్నారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో గెలవాలని అన్ని ప్రధాన పార్టీలో కసరత్తు చేస్తున్నాయి. సిఎం రేవంత్ సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు హైదరాబాద్కు చేసింది శూన్యమని ఆయన అన్నారు.
నల్గొండ (ఆంధ్రప్రభ) : ర్యాగింగ్ చేస్తే కళాశాల నుండి బహిష్కరణతో పాటు క్రిమినల్
రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
మద్నూర్ (ఆంధ్రప్రభ) : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు
సీఎం రేవంత్ ని కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఇటీవల
సొంత చెల్లిని, మాగంటి తల్లిని కెటిఆర్ మోసం చేశారు:మంత్రి సీతక్క
తన సొంత చెల్లిని, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ తల్లిని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోసం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మాగంటి తల్లి ఆవేదన చూస్తుంటే కేటీఆర్ ఎంత పెద్ద మోసకారో అర్థమవుతుందని అన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా మాగంటి తల్లిని అవమానపరిచారని తెలిపారు. జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు హడావుడి చూస్తే టిఆర్ఎస్ ఓటమి ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. మాగంటి తల్లి చేసిన ఆరోపణలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు నిశ్శబ్ద విప్లవం అంటూ ప్రగల్పాలు పలుకుతున్నారని అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే నిశ్శబ్ద విప్లవమని అన్నారని, అయితే అ నిశ్శబ్ద విప్లవం మిమ్మల్ని నిండా ముంచిందని ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని తెలిసి అవస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విధ్వంసం చేశారని విమర్శించారు. వైను, మైను, ల్యాండ్, సాండ్ అన్ని మాఫియాలతో తెలంగాణలో విధ్వంస పాలన చేశారని బిఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని, పదేళ్లు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వని దుష్ట పాలన కెసిఆర్దని అన్నారు. మీరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఆ కబ్జాల నుంచి మేము ఆ భూములను విడిపిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ను నిండా ముంచింది మీరేనని, మీ పదేళ్ల పాలనలో హైదరాబాద్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపించారు. మహిళా సంఘాలకు రూ.3 వేల కోట్లు వడ్డీలు ఎగ్గొట్టిన వాళ్లకు మహిళలు ఓటెయ్యరని అన్నారు. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు.ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని, కోట్ల రూపాయల వ్యాపారాలు మహిళలు చేపట్టేలా చేయూతనందిస్తున్నామని తెలిపారు. దాన్ని ఓర్చుకోలేక మహిళలను రికార్డు డాన్సు చేసుకోండి అని కేటీఆర్ అన్న మాటలను ఆడకూతుళ్లు మర్చిపోలేదని అన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని మోసం చేసిన కేటీఆర్కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
పాక్ రహస్య అణు పరీక్షలపై స్పందించిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ రహస్య అణుపరీక్షలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రహస్య, చట్టవిరుద్ధ అణు కార్యకలాపాల చరిత్ర పాక్కు ఉందని తెలిపింది. స్మగ్లింగ్, ఎగుమతి ఉల్లంఘన, రహస్య భాగస్వామ్యాలు తెలిశాయని పేర్కొంది. పాక్ అణు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చెబుతున్నాం అని చెప్పింది. పాక్ అణు పరీక్ష గురించి ట్రంప్ మాటలను నిశితంగా గమనిస్తున్నామంది. భారత్లో ట్రంప్ పర్యటనపై మా వద్ద సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
పదో తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం
మైసూరు జిల్లాలో మనిషిని ఎత్తుకెళ్లిన పులి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
మైసూరు జిల్లాలో శుక్రవారం పులి దాడిలో రైతు మరణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు వద్దు
మోత్కూర్, (ఆంధ్రప్రభ) : మున్సిపల్ కేంద్రంలో నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
విశాలాంధ్ర బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహళ్ గ్రామంలో గజగౌరీ దేవి అమ్మవారిఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాతిదూలం లాగుడు పోటీలు శుక్రవారం హోరాహోరీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 15జతల వృషభాలు పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి బహుమతి కింద గోవిందవాడ గ్రామానికి చెందిన నరసింహ వృషభాలు మొదటి బహుమతి రూ. 20వేలు, దాత శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు, కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన మస్తాన్ యాదవ్ వృషభాలు రెండో బహుమతి […] The post హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు appeared first on Visalaandhra .
ఉచిత మెగా ఆరోగ్య శిబిరం సద్వినియోగం చేసుకోండి
మక్తల్, ఆంధ్రప్రభ : బికెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్
Maganti Gopinadh : మాగంటి గోపీనాధ్ మరణం తర్వాత ఎందుకిలా జరుగుతోంది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మాగంటి గోపీనాధ్ మృతి పై తలెత్తుతున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
అక్కడా మనవాళ్లు తగ్గలేదు.. పాక్పై భారత్ విజయం
హాంకాంగ్ సూపర్ సిక్సెస్లో భాగంగా భారత్, పాకిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఈ మ్యాచ్లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఆ భారత బ్యాటింగ్లో ఊతప్ప 28, భరత్ చిప్లి 24, దినేశ్ కార్తీక్ 17(నాటౌట్) పరుగులు చేశారు. 87 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్థాన్. మూడు ఓవర్లు ముగిసేసరికి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి ఆట కొనసాగే పరిస్థతి లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాటింగ్లో ఖవాసా నఫే 18, అబ్దుల్ సమద్ 16 పరుగులు చేశాడు. భారత బౌలంగ్లో స్టువర్ట్ బిన్నీ 1 వికెట్ తీశాడు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..
మక్తల్, (ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ పరిధిలో ఇటీవల
Unanimous Trolling for SS Rajamouli
SS Rajamouli is the country’s best director and his work received unanimous praise for all his films. He is known for his detailing in every craft. He is completely focused on GlobeTrotter, a stylish forest adventure featuring Mahesh Babu, Priyanka Chopra and Prithviraj Sukumaran playing the lead roles. The first look poster of Prithviraj Sukumaran […] The post Unanimous Trolling for SS Rajamouli appeared first on Telugu360 .
హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం
హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఉచిత చేప పిల్లల పంపిణీతో ఆర్థిక ప్రగతి
ఎలుకలు.. కాదు పందికొక్కులు ( ఆంధ్రప్రభ, తిరుపతి ప్రతినిధి) ఇది విన్నారా. ఈ
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం..
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో
సూచనలివ్వండి… బందరు ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానం..
మచిలీపట్నం, (ఆంధ్రప్రభ): నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా, ప్రతి
విధులు ఒకచోట… జీతం మరోచోట! ఎవరి మెప్పుకోసం ఇలా?జిల్లా అధికారి దాటవేసిన సమాధానం
Kurnool Bus Tragedy: Legal Loopholes Let the Guilty Walk Free Too Soon
The horrific bus accident in Kurnool district continues to haunt the families of the victims, but what hurts more is how easily those responsible are walking free. The owner of the Kaveri Travels bus, Vemuri Vinod Kumar, who was arrested in connection with the tragedy, was released within hours on a personal bond of just […] The post Kurnool Bus Tragedy: Legal Loopholes Let the Guilty Walk Free Too Soon appeared first on Telugu360 .
అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు !
అమరావతి, ఆంధ్రప్రభ : రాజధాని నిర్మాణానికి మరోసారి ఊపునిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమరావతి
Revanth Reddy : ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కారును తప్పించబోయి.. మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం#TeluguPost #telugu #post #news
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది..
ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడువిశాలాంధ్ర ధర్మవరం; ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది అని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయకుండా కాపాడుకోవాల్సిన దినంగా దీన్ని ప్రకటించారు అని తెలిపారు. దీన్ని మనం గుర్తించకపోతే జీవనోపాధిని , పర్యావరణ వ్యవస్థలను నిలబెట్టే సహజ వనరులు నాశనమైతే శాశ్వత శాంతి సాధ్యం కానందున, పర్యావరణంపై చర్య సంఘర్షణ నివారణ, శాంతి […] The post ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది.. appeared first on Visalaandhra .
జాతీయ సమైక్యతకు స్ఫూర్తి వల్లభాయ్ పటేల్
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
ఆదుకో కర్నూలు కలెక్టరమ్మ ,, ఆట్టేకల్లు పంచాయతీ ఆక్రందన ( ఆస్పరి, ఆంధ్రప్రభ)
స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు
విశాలాంధ్ర, ముదిగుబ్బ: మండల కేంద్రంలో ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుంపులుగా తిరిగే వీధి కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధులను భయపెడుతున్నాయి. కాలనీల్లో పిల్లలను స్కూల్కి పంపేటప్పుడు కుక్కల గుంపులను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ మరియు పంచాయతీ అధికారులను […] The post ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద… appeared first on Visalaandhra .
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి : రేవంత్
హైదరాబాద్: తమ ఆలోచనలను ప్రజల ముందు ఉంచామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..2004-2014 మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని తెలియజేశారు. ఒఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, 2014 నుంచి హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. 2014 నుంచి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యం అని విమర్శించారు. 2014 లో రూ. 16 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 2023లో మాజీ సిఎం కెసిఆర్ తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్ కు అప్పగించారని మండిపడ్డారు. హైదరాబాద్ కు యూపిఎ ప్రభుత్వం ఇచ్చిన ఐటిఐఆర్ ను రద్దు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. ఐటిఐఆర్ కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదని రేవంత్ పేర్కొన్నారు. వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వరదసాయంగా రూపాయి కూడా తేలేదని ధ్వజమెత్తారు. ఎవరికీ అనుమతి లేని విలాసవంతమైన భవనాలు మాత్రమే కెసిఆర్ నిర్మించారని, వాస్తు సరిగా లేదని.. బాగున్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించారని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం నిర్మించడం వల్ల ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా?అని నిలదీశారు. ప్రతి పక్ష నేతల మీద, పాత్రికేయుల మీద నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని, రైతుల కోసమని కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే కూలిందని విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బిఆర్ఎస్- బిజెపి పాలనను ప్రజలు పోల్చి చూడాలని, ఎవరి హయాంలో రాష్ట్రానికి ఏమి వచ్చిందో ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. అప్పటికే మంజూరైన ఐటిఐఆర్ వంటి సంస్థలను కూడా బిజెపి రద్దు చేసిందని, గోదావరి జలాల ఫేజ్-1 ఫేజ్-2 లను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పదేళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలో మీటరు కూడా పొడిగించలేదని, మంజూరైన పాతబస్తీ మెట్రోను కూడా పక్కకు పెట్టారని, మెట్రోను నిర్మించిన ఎల్ అండ్ టి నష్టాలకు కూడా బిఆర్ఎస్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టి సంస్థలను బెదిరించి డబ్బు వసూలు చేసింది బిఆర్ఎస్ నేతలని, బిఆర్ఎస్ దిగిపోతూ కూడా ఒఆర్ఆర్ ను అమ్ముకున్నదని అన్నారు. లక్షల కోట్లు ఆదాయం వచ్చే ఒఆర్ఆర్ ను కేవలం రూ. 7 వేల కోట్లు అమ్ముకున్నది బిఆర్ఎస్ అని హైదరాబాద్ అభివృద్ధికని బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కెటిఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రూ. 5 వేల కోట్లతో సికింద్రాబాద్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టామని రేవంత్ స్పష్టం చేశారు.
World Cup Star Sree Charani meets Chandrababu Naidu and Nara Lokesh
Team India’s recent triumph in the Women’s ODI Cricket World Cup has brought immense pride to the nation. Among the stars of this historic victory was Kadapa’s talented left-arm spinner Nallapureddy Sree Charani Reddy, whose outstanding performance played a crucial role in India’s championship run. On Monday, Sree Charani met Andhra Pradesh Chief Minister N. […] The post World Cup Star Sree Charani meets Chandrababu Naidu and Nara Lokesh appeared first on Telugu360 .
స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం
స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం మక్తల్, ఆంధ్రప్రభ : వందేమాతరం అనే నినాదం
విషాదం: పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ తండ్రి మృతి
కామారెడ్డి: అతి చిన్న వయస్సులోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన తెలంగాణకు మలావత్ పూర్ణకు పితృ వియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్ (50) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కామారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం పాకాలలో నిర్వహించనున్నారు. మన రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణ 13 సంవత్సరాల 11 నెలల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. తద్వారా అతి చిన్న వయససులోనే ఈ ఫీట్ సాధించి రికార్డు సృష్టించింది. ఆమె 2014 మే 25న ఈ ఘటన సాధించింది. పూర్ణ ఏడు ఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి ఎందరికో స్పూర్తిగా నిలిచింది.
ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన..
నిర్వాహకులు బీరే శ్రీరాములువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని నిర్వాహకులు బీరే శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ బీరేగోపాలకృష్ణ మనవడు బీరే నిహాంత్ జన్మదిన సర్పంచ్ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని రక్త శిబిరం నిర్వహించుట ఎంతోమందికి ప్రాణాన్ని ఇస్తుందని, పునర్జన్మని ఇస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం […] The post ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : మనం పాడే పాటల్లోనే జీవం, ఎమోషన్లు ఉంటాయని
నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
సిపిఐ నేత జగదీష్ కు ఘన సన్మానం…
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన కామ్రేడ్ డి. జగదీష్ను కళ్యాణదుర్గంలో పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పార్టీ ఇంచార్జ్గా, అలాగే ఎఐటియూసీ రాష్ట్ర ఇంచార్జ్గా నియమితులైన జగదీష్ శుక్రవారం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ […] The post సిపిఐ నేత జగదీష్ కు ఘన సన్మానం… appeared first on Visalaandhra .
బైక్ ను ఢీకొన్న సిమెంట్ లారీ..
గంగవరం, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం

23 C