Rs.5 lakhs |రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం
Rs.5 lakhs | రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం Rs.5 lakhs |
వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పోతుకుంట గ్రామం వద్ద రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రస్తరించార్జ్ మహేష్ చౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి సందేశాన్ని కూడా వివరించడం జరిగిందని […] The post వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. appeared first on Visalaandhra .
ఎస్వీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం
విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బుదవారంనాడు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు మేరకు కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవంను నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షత ఏడుగురు సభ్యులతోఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు సేకరించి రాసిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ […] The post ఎస్వీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం appeared first on Visalaandhra .
AKT To Show Ram As A Complete Actor
Ram Pothineni is widely known for his high-energy screen presence, and most directors tend to highlight that vibrant aspect of his persona. However, Andhra King Taluka is set to reveal a different dimension of Ram- one defined by depth, maturity, and controlled performance. While the film certainly carries his trademark lively moments, entertaining sequences, and […] The post AKT To Show Ram As A Complete Actor appeared first on Telugu360 .
Collector |ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం
Collector | ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం రాజకుమారి : జిల్లా కలెక్టర్ డా.
Natural resources|రాయలసీమను ఎడారి కాకుండా కాపాడండి..
Natural resources| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతం రతనాల సీమ
ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండల ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. ఈ సందర్బంగాబుధవారం విశాలాంధ్ర విలేకరి తో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆకాక్షించారు.గౌరవాయుత, ప్రెండ్లీ పోలీసింగ్ నూతన దిశగా ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ లు మరియు 112 ద్వారా 24గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు.అలాగే యువతను చెడు అలవాట్లు, మత్తు పదార్థాల […] The post ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు appeared first on Visalaandhra .
24 hours | 20 ఏళ్ల కరెంట్ సమస్యకు ముగింపు
24 hours | 20 ఏళ్ల కరెంట్ సమస్యకు ముగింపు 24 hours
Andhra Pradesh : పేదలకు గుడ్ న్యూస్... మూడు నెలలకొకసారి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.
బడుగు వర్గాలకు అండ ఎన్.టీ.ఆర్, పరిటాల
-టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మహానేత ఎన్టీఆర్, కార్మిక శాఖ మాజీ మంత్రి దివంగత పరిటాల రవి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచి ప్రజల మనసుల్లో ముద్ర వేసుకుకున్నారని టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి అన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులిలో ఎన్.టీ.ఆర్, పరిటాల రవి విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన మేరకు బుధవారం మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో […] The post బడుగు వర్గాలకు అండ ఎన్.టీ.ఆర్, పరిటాల appeared first on Visalaandhra .
MLA |పై చదువులకు ఆర్థిక సాయం..
MLA | పై చదువులకు ఆర్థిక సాయం.. MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ
IFTU |కార్మికులపై తీవ్ర ఒత్తిడి…
IFTU | కార్మికులపై తీవ్ర ఒత్తిడి… IFTU జిల్లా నాయకులు ఎస్.బాలరాజు,ఏఐకెఎంఎస్ జిల్లా
Tekumatla |రాజ్యాంగతోనే సమాన అవకాశాలు..
Tekumatla | రాజ్యాంగతోనే సమాన అవకాశాలు.. మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్
RDO|గుడివాడ ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
RDO| గుడివాడ, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం
రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిది
చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాజ్యాంగ నిర్మాణంలో డా.బి ఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని వజ్రకరూరు మండలం చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ రాజ్యాంగము ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజాకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. అంతేకాకుండా […] The post రాజ్యాంగ నిర్మాణంలోఅంబేద్కర్ పాత్ర మరువలేనిది appeared first on Visalaandhra .
ప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
విశాలాంధ్ర- రాజాం( విజయనగరం జిల్లా) : ఈరోజు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆర్. జైభీమ్ మాట్లాడుతూ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తేదీని ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం భారత దేశ ప్రజలకు అవసరమైన హక్కులు, విధులు మరియు ఆదేశిక సూత్రాలను రూపొంచిందని మరియు పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగితే […] The post ప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
మరో 41 మంది మావోయిస్టులు సరెండర్..
బీజాపూర్: కేంద్ర బలగాలు చేపడుతున్న ఆపరేషన్ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ కమాండోలతోపాటు పెద్ద ఎత్తున మావోలు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. బుధవారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో 32 మంది నక్సలైట్ల తలలపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన 41 మంది నక్సలైట్లలో 39 మంది దక్షిణ సబ్-జోనల్ బ్యూరో ఆఫ్ మావోయిస్టులకు చెందినవారుగా పోలీసులు వెల్లడించారు. వారందరూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, నిషేధిత సంస్థ ధమ్తారి-గరియాబంద్-నువాపాడ విభాగాలతో సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. కాగా, ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర కమాండర్ హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే.
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఏఐటీయూసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, ఏఐటీయూసి మండల కార్యదర్శి తలారి బాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు అనుకూలంగా కార్మికుల హక్కులను కాలరాసే […] The post లేబర్ కోడ్ లను రద్దు చేయాలి appeared first on Visalaandhra .
అండర్ _19 స్కూల్ గేమ్స్ కు ధర్మవరం బాల బాలికలు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర స్థాయిలో ఈ నెల 26 తేదీ నుండి 28 తేదీ వరకు విజయవాడ నగరంలో జరిగే 69 వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్ _19 ఇంటర్ డిస్టిక్స్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలుర విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన విజయ్ తరుణ్, సాయికుమార్, బాలికల విభాగంలో యశస్విని, అలేఖ్య ధర్మవరం పట్టణానికి చెందిన 4 మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం […] The post అండర్ _19 స్కూల్ గేమ్స్ కు ధర్మవరం బాల బాలికలు ఎంపిక appeared first on Visalaandhra .
యూట్యూబ్లో రికార్డు సృష్టించిన ‘హనుమాన్ చాలీసా’
సాధారణంగా యూట్యూబ్లో కొన్ని పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ, ఓ దేవుడి పాటకి కోట్లల్లో వ్యూస్ రావడం చాలా అరుదు. కానీ, ‘శ్రీ హనుమాన్ చాలీసా’కు ఏకంగా 500 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ స్థాయి వ్యూస్ అందుకున్న తొలి భారతీయ వీడియోగా రికార్డు సృష్టించింది. 2011, మే 10న ప్రముఖ మ్యూజిక్ రికార్డు లేబుల్ టి-సిరీస్ తన భక్తి ఛానెల్లో ‘శ్రీ హనుమాన్ చాలీసా’ గీతాన్ని అప్లోడ్ చేసింది. ఈ గీతాన్ని ప్రముఖ సింగర్ హరిహరన్ పాడగా.. లిలిత్సేన్ సంగీతం అందించారు. టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ ఇందులో నటించారు. అందరి ఇళ్లల్లో గత 14 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ చాలీసా వినిపిస్తోంది. దీంతో ఈ గీతానికి 500 కోట్ల వ్యూస్ దక్కాయి. ఈ సందర్భంగా దీనిపై టి-సిరీస్ ఎండి భూషణ్ కుమార్ స్పందించారు. ‘‘నాతో సహా లక్షల మంది హృదయాల్లో హనుమాన్ చాలీసాకు ప్రత్యేక స్థానం ఉంది. నా తండ్రి ఆధ్యాత్మిక సంగీతంపై మక్కువ చూపేవారు. అది అందరికీ చేరవ కావాలని కోరుకునేవారు. ఆ దార్శనికతకు ఇది నిదర్శనం. 500 కోట్ల వ్యూస్ అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ విజయం మా ప్రయాణానికి మరింత స్పూర్తినిస్తుంది’’ అని భూషణ్ అన్నారు.
ఘనంగా అంతర్జాతీయ మహిళ హింస నిర్మూలన దినోత్సవం
సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సీనియర్ సివిల్ కోర్టులో, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళలపై హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న హింస వేధింపులు, విషయములో అనేక చట్టాలు ఉన్నాయని తద్వారా నేరం చేసిన వారు ఖచ్చితంగా శిక్షింపబడు దురు అని తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 25న అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం జరుపుకున్నామని […] The post ఘనంగా అంతర్జాతీయ మహిళ హింస నిర్మూలన దినోత్సవం appeared first on Visalaandhra .
Raja Saab nowhere near to Recent Chartbusters
The recent songs from Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and Ram Charan’s Peddi emerged as huge chartbusters. They reported a record number of views and there are thousands of reels made on Instagram. Both the songs made huge noise and they continue to top the music charts. Then came the first single from Raja […] The post Raja Saab nowhere near to Recent Chartbusters appeared first on Telugu360 .
నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి, అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అన్న అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీ అంశాల్లో పాల్గొన్నప్పుడే మంచి […] The post నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది appeared first on Visalaandhra .
Tapas |మండల నూతన కమిటీ ఎన్నిక..
Tapas | మండల నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా రవీందర్, రాకేష్
అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్
విశాలాంధ్ర -ధర్మవరం;; అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంటులో మెరిసిన బిఎస్కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ క్రీడాకారుడు 12 సంవత్సరాల చిన్నారి ఎంపీ. శ్రహూద్ బి ఎస్ కే హెచ్ ఎస్ అకాడమీ చీఫ్ ఫోర్స్ ఎస్. ఆదిరత్నకుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ లో ఈ నెల 22 నుండి 24 వరకు జరిగిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎకోరిన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో దాదాపుగా 265మంది అంతర్జాతీయ క్రీడాకారుల మొత్తం […] The post అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్ appeared first on Visalaandhra .
irregularities|రీ సర్వేలో అక్రమాలకు తావివ్వద్దు..
irregularities|నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో రీ సర్వే సమస్యలు
Suspension |కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ
Suspension | కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ కడెం, ఆంధ్రప్రభ :
Bheemgal |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Bheemgal | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Bheemgal | భీమ్గల్ రూరల్,
రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవి..
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త బంధం రజనీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తిపేంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నదానం బ్రహ్మస్వరూపమని, అన్ని దానాల కన్నా అన్నదాన ముఖ్యమని వారు తెలిపారు. దాదాపు 70 మందికి సూపర్డెంట్ చేతుల మీదుగా […] The post రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవి.. appeared first on Visalaandhra .
AndhraPrabhaSmartEdition |తెలుగులో రాజ్యాంగం/సంగీతంతో స్వస్థత/డిటెక్టివ్ డాక్టర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 26-11-2025, 4.00PM తెలుగులో రాజ్యాంగం.. 9 భాషల్లో రిలీజ్
ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు..
సర్వీస్ నుంచి తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జిర్జి బి. కృష్ణవేణి (ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నారు) తొలగిస్తూ న్యాయశాఖ ఈనెల 24న ఉత్తర్వులను జారీ చేసింది. వీరు మూడు సంవత్సరాలుగా ధర్మారం కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణల విషయంలో, అప్పటి జిల్లా జడ్జికి ఫిర్యాదులు పోయాయి. తీర్పులు రాయకపోవడం, ఉత్తర్వులపై సంతకాలు చేయడంలో విఫలం కావడం, సిబ్బందికి కొన్ని పనులు అప్పగించడం […] The post ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు.. appeared first on Visalaandhra .
Ichoda |ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి..
Ichoda | ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. జిల్లా ఎస్పీ అఖిల్
PARK |బీసీలను మోసం చేసిన కాంగ్రెస్
PARK | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లు
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనందరావు, డెప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రథమంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.తరువాత సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలదొక్కుకోవడంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషిస్తోందని, ప్రతి పౌరుడు దానిలో పొందుపరచిన హక్కులు, బాధ్యతలను తెలుసుకుని పాటించాల్సిన అవసరాన్ని […] The post మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం appeared first on Visalaandhra .
School |హోంవర్క్ చేయలేదని..
School | హోంవర్క్ చేయలేదని.. School | హనుమకొండ, ఆంధ్రప్రభ : పెగడపల్లి
GOVT | బీసీలకు తీవ్ర అన్యాయం మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లాని నవీన్
KTR |శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కేటీఆర్
KTR | శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న కేటీఆర్ KTR |
సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం కంచరాం గ్రామంలో ఉన్న సుజనా విద్యాలయం బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి ఎస్ఎఫ్ఓ పైల అశోక్ కుమార్ విద్యార్థులకు ఎల్పీజీ గ్యాస్ వినియోగం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.గ్యాస్ లీకేజ్, సిలిండర్ను సురక్షితంగా హ్యాండిల్ చేయడం, రెగ్యులేటర్ వినియోగ విధానం వంటి అంశాలను ప్రాక్టికల్ డెమో ద్వారా విద్యార్థులకు చూపించారు. […] The post సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన appeared first on Visalaandhra .
Gudlavalleru |ధాన్యపు రాశుల పరిశీలన
Gudlavalleru | ధాన్యపు రాశుల పరిశీలన Gudlavalleru | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ :
When Nandamuri Balakrishna joins hands with Gopichand Malineni, fireworks are guaranteed, and this time, the sparks are set to light up an entire era. The star-director combination that delivered the roaring success Veera Simha Reddy is back, and their new project, #NBK111, is tipped to be a historical action drama. Produced by Venkata Satish Kilaru […] The post NBK111 Launched Spectacularly appeared first on Telugu360 .
MLA |సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనతో పుణ్యఫలం
MLA | సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనతో పుణ్యఫలం MLA | భీమవరం బ్యూరో,
Gram Panchayat |గ్రామాల అభివృద్ధికి సహకరించండి
Gram Panchayat | గ్రామాల అభివృద్ధికి సహకరించండి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే
Ootkur |రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
Ootkur | రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : డాక్టర్
College | 29న భీమవరంలో జాబ్మేళా
College | 29న భీమవరంలో జాబ్మేళా College | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ
Officers|ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Officers| కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం భారత
Madhapur |బోర్డు తిప్పిన మరో ఐటీ కంపెనీ
Madhapur | బోర్డు తిప్పిన మరో ఐటీ కంపెనీ 400 మంది బలి!
Nizamabad |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Nizamabad | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Nizamabad | కమ్మర్ పల్లి,
నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్ మహిళ
చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్పోర్ట్ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్ వెల్లడించారు.ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే భారత విదేశాంగశాఖ అధికారులు చూపిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అయితే, తన ఇబ్బందులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదని వెల్లడించారు. జపాన్కు వెళ్లే విమానంలో ఎక్కనివ్వలేదు: పెమాతన వద్ద చెల్లుబాటైన వీసా ఉన్నప్పటికీ, చైనా అధికారులు […] The post నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్ మహిళ appeared first on Visalaandhra .
దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్
దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తాజాగా అరెస్టు చేశారు.దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఏడు కు చేరింది.షోయబ్ ఉమర్కు పది రోజులపాటు తన ఇంట్లో ఆశ్రయమివ్వడమే కాకుండా, ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర దాడికి ముందు పేలుడు పదార్థాలను కూడా సరఫరా చేసినట్టు తెలిపారు. డా.ముజమ్మిల్ షకీల్ సమాచారంతో […] The post దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్ appeared first on Visalaandhra .
రుద్రంగి(జనం సాక్షి): తెలంగాణ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలామంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ కోసం గల్లి లీడర్లు ఆశగా చూస్తున్నారు. స్థానికంగా …
29 Labor Laws |లేబర్ కోడ్లను రద్దు చేయాలి…
29 Labor Laws | లేబర్ కోడ్లను రద్దు చేయాలి… 29 Labor
అయ్యప్పని దర్శించుకొని వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు భక్తులు మృతి
తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృత్యవాత పడ్డారు. పలాస మండలం వీర రామదచంద్ర పురం, పెదంచెలకు చెందిన ఆరుగురు శబరిమలలో అయ్యప్పను దర్శించుకొని కారులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో రామేశ్వరం సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ (24), సాయి (25) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ గౌతు శిరీష దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
TDP : ఏంటో అనుకుంటాం కానీ.. అందరూ సవ్యంగా ఉంటారా ఏంటి?
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఏంటో కానీ అధినాయకుడు ఒకవైపు లాగుతుంటే.. ఎమ్మెల్యేలు మరొక వైపు లాగుతున్నారు
School |ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు..
School | ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు.. School | కమ్మర్ పల్లి, ఆంధ్ర
Dr. BR Ambedkar |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Dr. BR Ambedkar | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Dr. BR
బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి.ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగా, త్వరలో మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి.మలక్కా జలసంధి పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండ స్థాయికి చేరుకున్నది. ఇది ఇంకా బలపడి ముందుగా వచ్చే 24 గంటల్లో పశ్చిమ దిశగా, తర్వాతి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ఇదే వ్యవస్థ తుపానుగా మారే అవకాశాలు కూడా […] The post బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. appeared first on Visalaandhra .
No. 136 |ప్రభుత్వ భూమి స్వాధీనం
No. 136 | ప్రభుత్వ భూమి స్వాధీనం No. 136 | ఖమ్మం,
Accident |ప్రమాదాలు నివారించేందుకు..
Accident | ప్రమాదాలు నివారించేందుకు.. Accident, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రహదారి
Corruption |విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
Corruption | విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ..విద్యార్థులు అవినీతికి దూరంగా ఉండాలి…..విజిలెన్స్ అవగాహన
Celebrations|ప్రజావేదికలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
Celebrations| అనంతపురం, ఆంధ్రప్రభ : దేశ ప్రజలందరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం
Utkoor | 19వసారి రక్తదానం Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట
AP | అదే.. ప్రభుత్వ ఆశయం.. AP, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :
Pawan Kalyan : గత పాలకుల వల్లనే ఈ కష్టాలు
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే కొబ్బరి రైతులు నష్టపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
నార్సింగీలో భార్యకు వీడియో కాల్ చేసి.. ఉరేసుకున్న భర్త
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగీ లో భర్త అత్మహత్యాయత్నం చేశాడు. భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భర్త మహ్మద్ వాజీద్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని తమ అత్త ఇంటి వారికి భార్య చెప్పింది. తలుపులు బద్దలు గొట్టి వాజీద్ ను సోదరులు కాపాడి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాజీద్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వాజీద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Adilabad |కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు
Adilabad | కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ
President |రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి
President | రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి President | ఢిల్లీ, ఆంధ్రప్రభ
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు..
28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.అమెరికా కూడా శాంతి పురోగతి త్వరలోనే కనబడవచ్చని చెప్పినా, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొంటున్నారు.దీంతో శాంతి ఒప్పందంపై ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.తాజాగా,ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల కోసం 28 అంశాల ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది.దీనిని అమలు చేయడంలో భాగంగా, అమెరికా ప్రతినిధి బృందం రెండు దేశాల మధ్య చర్చలను ముందుకు […] The post ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు.. appeared first on Visalaandhra .
protest |లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
protest|చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నాలుగు లేబర్కోడ్ లు అమలు కోసం కేంద్రం
Chief Minister |రైతులు సద్వినియోగం చేసుకోవాలి
Chief Minister | రైతులు సద్వినియోగం చేసుకోవాలి Chief Minister | వెదురుకుప్పం,
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.
ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూళ్లు వేగవంతం చెయ్యండి
భూదాన్ పోచంపల్లి (జనంసాక్షి): పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ రీన్యువల్ వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ డి. అంజన్ రెడ్డి …
విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 28 నుండి చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు
BR | భారత రాజ్యాంగ దినోత్సవం BR | తిరుపతి, ఉమ్మడి చిత్తూరు
PM Modi |ఏవియేషన్ హబ్గా భారత్
PM Modi | ఏవియేషన్ హబ్గా భారత్ PM Modi | హైదరాబాద్,
ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!
సినీ ప్రపంచంలో సంచలనాన్ని రేపిన యానిమేషన్ చిత్రం ఃమహావతార్ నరసింహాః విడుదలైన సమయంలో,భారత్లో యానిమేషన్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందవని భావన ఉండేది.అయితే ఆ అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అశ్విన్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హోం బలే సంస్థ సుమారు రూ.40 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. థియేటర్లకు వచ్చిన వెంటనే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీర్ఘకాలిక ప్రదర్శనలో రూ.325 […] The post ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..! appeared first on Visalaandhra .
Come in Politics : రాజకీయాల్లోకి రండి
Come in Politics : రాజకీయాల్లోకి రండి Come in Politics |
Rs.16 crores |టీటీడీకి భారీ విరాళం
Rs.16 crores | టీటీడీకి భారీ విరాళం Rs.16 crores | తిరుమల,
Road Accident : శబరిమలకు వెళ్లి ఇద్దరు ఏపీ వాసుల మృతి
శబరిమలకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించారు.
కొల్లేరులో 1.2 లక్షల పక్షులు #BirdWatching #Kaikaluru #ForestDept #MigratoryBirds #PelicanParadise
23 Gram Panchayats |ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు
23 Gram Panchayats | ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు 23 Gram
ராஜ்நாத் காலில் குடியரசுத் தலைவர் திரவுபதி முர்மு விழுந்து வணங்கினாரா? - உண்மை இதுதான்
பாதுகாப்புத் துறை அமைச்சர் ராஜ்நாத் சிங் காலில் திரவுபதி முர்மு விழுந்து வணங்கியதாக பரவும் வீடியோ ஏஐ மூலம் போலியாக உருவாக்கப்பட்டது.
India vs South Africa : భారత్ దారుణ ఓటమి
India vs South Africa : భారత్ దారుణ ఓటమి
అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం..
హాజరైన చంద్రబాబు, లోకేశ్ అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీని నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా.. మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా.. మన్యం జిల్లా చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా.. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా.. తిరుపతి జిల్లా చెందిన చిన్మయి, స్పీకర్గా..కాకినాడ […] The post అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం.. appeared first on Visalaandhra .
దొంగతనాలు, దోపిడీలను అరికట్టడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైల్వే స్టేషన్స్ లో
ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖకు అవసరమైన సాంకేతికత, వసతుల కల్పన విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని ఆమె తేల్చిచెప్పారు. అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్పెషల్ సెక్రెటరీతో మంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న […] The post ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు appeared first on Visalaandhra .
పెళ్లిలో ట్రంప్ Jr, జెన్నిఫర్, చరణ్.. ఎవరీ రామరాజు? #Udaipur #CelebrityWedding #GlobalStars #VVIP
రికార్డు విజయం... టెస్టు సిరీస్ సౌతాఫ్రికాదే
గౌహతి: భారత్-సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్ను2-0తో క్లీన్స్వీప్ చేసింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సఫారీ జట్టు 408 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు 2-0తో కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. 25 ఏళ్ల తరువాత సఫారీ జట్టు టెస్టు సిరీస్ ను గెలిచింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 63.5 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌటైంది. హర్మర్ బౌలింగ్లో భారత బ్యాట్స్మెన్ల కకావికలమయ్యారు. స్పిన్ ధాటికి భారత బ్యాట్స్మెన్లు కుప్పకూలిపోయారు. రవీంద్ర జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్లు వాషింగ్టన్ సుందర్(16), రిషబ్ పంత్(13), సాయిసుదర్శన్(14), యశస్వి జైస్వాల్(13), కెఎల్ రాహుల్(06), కుల్దీప్ యాదవ్(05), ధృవ్ జురెల్(02), జస్ప్రీత్ బుమ్రా(01) నితీష్ కుమార్ రెడ్డి(0), మహ్మాద్ సిరాజ్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్ లో మార్కో జాన్సన్ 93 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సిమన్ హర్మర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260 భారత్ తొలి ఇన్నింగ్స్: 201 భారత్ రెండో ఇన్నింగ్స్: 140
మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడి బలపడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది.ఈ తుపానుకు సెనియార్ అనే పేరు పెట్టారు. అయితే మరో 24 గంటల్లో ఈ తుపాను క్రమంగా బలహీనపడుతుందని, బంగాళాఖాతానికే పరిమితమై అక్కడే శక్తిని కోల్పోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ఇండోనేషియా భూభాగాన్ని దాటనున్నట్లు అంచనాభారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, మలక్కా జలసంధి, దాని పక్కన ఉన్న ఈశాన్య ఇండోనేషియా ప్రాంతాల సమీపంలోనే సెనియార్ తుపాను కేంద్రీకృతమై ఉంది.గత ఆరు […] The post ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. appeared first on Visalaandhra .

27 C