బిహార్ 21వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ప్రమాణ స్వీకారం
బిహార్ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాల మధ్య, భాజపా సీనియర్ నాయకుడు సమ్రాట్ చౌధరి 21వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి భాజపాకు చెందిన ప్రముఖ నేతలు, కూటమి భాగస్వాములు హాజరయ్యారు. బిహార్ చరిత్రలో భాజపా నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి నాయకుడిగా సమ్రాట్ చౌధరి ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతకుముందు, రాజ్యసభకు ఎన్నికైన జేడీ(యూ) అధినేత నీతీశ్ […] The post బిహార్ 21వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .
ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించిన దుండగులు
ఉల్లిగడ్డ రాశికి నిప్పంటించిన దుండగులు ఊట్కూర్, ఆంధ్రప్రభ: ఆరుగాలం ఎంతో కష్టపడి ఉల్లిగడ్డ
Janasena : పవన్ తలుపు తెరిస్తే చాలట.. వచ్చేందుకు వీళ్లంతా సిద్ధమటగా?
జనసేనలోకి మళ్లీ చేరికలు మొదలవుతున్నాయి.
ఏపీ ఇంటర్లో రికార్డుస్థాయి ఉత్తీర్ణత..
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. గత 12 ఏళ్లలో తొలిసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ ఇంటర్లో 77శాతం, ద్వితీయ ఇంటర్లో 81శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఇంటర్ ఫలితాలను ‘ఎక్స్్ణ వేదికగా విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ ఇంటర్లో 54శాతం, ద్వితీయ ఇంటర్లో 68 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ […] The post ఏపీ ఇంటర్లో రికార్డుస్థాయి ఉత్తీర్ణత.. appeared first on Visalaandhra .
TDP Announces Major Revamp, Appoints Nara Lokesh as Working President
The Telugu Desam Party has unveiled a major organisational overhaul ahead of the 2029 elections. In a key decision, Nara Lokesh has been appointed as the party’s Working President. Party chief N. Chandrababu Naidu finalised the new structure after detailed consultations. The leadership retained Palla Srinivasa Rao as the state unit president to ensure continuity. […] The post TDP Announces Major Revamp, Appoints Nara Lokesh as Working President appeared first on Telugu360 .
21st Chief Minister |బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రి..
21st Chief Minister | బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రి.. 21st Chief
సూపర్ స్టైలిష్ లుక్లో రామ్ చరణ్.. బుచ్చిబాబు ఆసక్తికర కామెంట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సనా కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన గెటప్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. సినిమాలో పల్లెటూరు అబ్బాయిలా కనిపిస్తున్నా.. బయట మాత్రం చరణ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నాడు. తాజాగా రామ్ చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చరణ్ స్టైలిష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే దర్శకుడు బుచ్చిబాబు దీనిపై చేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బుచ్చిబాబు ‘‘సర్.. మరో అవకాశం ఇవ్వండి’’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందా.? అని చర్చ మొదలైంది. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయండి అంటూ అభిమానులు దీనికి రిప్లే ఇస్తున్నారు. ఇక పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి.
AP |నలుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం..
AP | నలుగురు మృతి.. మరో ఆరుగురి పరిస్థితి విషమం.. AP |
gold rates|షాక్ ఇస్తున్నబంగారం ధరలు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి
Varun Tej’s Bhari: Niharika’s Smart Plan
Mega Hero Varun Tej is struggling to deliver a decent film. Though his attempts are appreciated, none of his recent offerings ended up collecting money. He has big hopes on Korean Kanakaraju and the film is in the final stages of shoot. The release plans of the film are yet to be known. Varun Tej […] The post Varun Tej’s Bhari: Niharika’s Smart Plan appeared first on Telugu360 .
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి… కడెం, ఆంధ్రప్రభ :
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
Polavaram: ఇప్పటి వరకూ పోలవరం ఖర్చు రూ.27,089 కోట్లు
ఇప్పటి వరకూ పోలవరం ఖర్చు రూ.27,089 కోట్లు
పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోట్తో బాధితుల ఆందోళన…
పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోట్తో బాధితుల ఆందోళన… తీవ్ర ఉద్రిక్తత….డిఎస్పీ హామీతో ఆందోళన
Andhra Pradesh : ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
Results |తల్లిదండ్రులూ ఇది మీకోసమే!
Results | తల్లిదండ్రులూ ఇది మీకోసమే! Results | ఫలితాల సమయంలో పిల్లల
కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివారాహ స్వామి దేవస్థానం నూతన చైర్మెన్ గా …
నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి…
నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి… ఘంటసాల – ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్పై వార్నింగ్
దక్షిణాదికి ఇప్పుడున్న 24 శాతం సీట్లు తగ్గకూడదని వార్నింగ్మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే […] The post మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్పై వార్నింగ్ appeared first on Visalaandhra .
ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు..
ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు.. సస్పెన్షన్ కు రంగం సిద్ధమా?..విధులకు హాజరుకాని
Nara Lokesh : ముఖ్యమంత్రి పదవి చేరువలోకి లోకేశ్.. ఎవరైనా కాదంటారా?
నారా లోకేశ్ ముఖ్యమంత్రి పదవికి చేరువవుతున్నట్లే కనిపిస్తుంది.
అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు!ఇరాన్పై అమెరికా విధించిన కఠినమైన నౌకా దిగ్బంధనాన్ని ఛేదించుకుని ఇరాన్ నౌకలు చాకచక్యంగా ముందుకు సాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక నిఘా కళ్లుగప్పి, తమ గమ్యస్థాన వివరాలను మార్చివేసి కనీసం రెండు నౌకలు విజయవంతంగా ఇరాన్ పోర్టుల వైపు ప్రయాణించాయి. ఈ పరిణామం పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ విషయాన్ని బ్రిటన్కు చెందిన ప్రముఖ షిప్పింగ్ మీడియా లాయిడ్స్ […] The post హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. appeared first on Visalaandhra .
రామ్చరణ్కు బుచ్చిబాబు రిక్వెస్ట్ హైదరాబాద్: అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా 30న విడుదల కానుంది. ఈ సినిమాను బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ఇప్ప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తాజాగా రామ్చరణ్ ‘ఎస్క్వైర్ ఇండియా’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రామ్చరణ్ ఫొటోను బ్యానర్ ఐటమ్గా ప్రచురించారు. దీనికి సంబంధించిన వీడియోను చరణ్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో చరణ్ స్టైలిష్ లుక్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. […] The post మరో అవకాశం ఇవ్వండి సార్ appeared first on Visalaandhra .
Ys Jagan : అధికారంలోకి వస్తాం.. జాలర్లకు అండగా నిలుస్తాం
అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ కేటాయిస్తామని జగన్ అన్నారు
YSRCP |కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయ్…
YSRCP | కళ్లుమూసి తెరిచేలోపు మూడేళ్లు గడిచిపోతాయ్… YSRCP | ఆంధ్రప్రభ, వెబ్
ఇరాన్ ను తిరిగి నిర్మించేందుకు 20 ఏళ్లు పడుతుంది: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత రెండో విడత చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దాడులతో ధ్వంసమైన ఇరాన్ తిరిగి తమ దేశాన్ని నిర్మించుకోవాలంటే 20 ఏళ్లు పడుతందని ట్రంప్ అన్నారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. కానీ, ఈ ఆపరేషన్ ఇంకా ముగియలేదని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇరాన్లో సైనిక చర్యలు ప్రారంభించకపోయి ఉంటే, ఆ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేసి ఉండేదని అన్నారు. అమెరికా దాడులు కొనసాగిస్తే, ఆ దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరాన్కు దాదాపు 20 ఏళ్లు పడుతుందన్నారు. వాషింగ్టన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని తాను భావిస్తున్నానని.. ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారని మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది సుమారు 10.50 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని లోకేశ్ తెలిపారు. గత 12 ఏళ్లలో ఏన్నడూ లేనంతగా ఈ ఏడాది అత్యధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని […] The post ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. appeared first on Visalaandhra .
రవాణా, భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు వాహనం మూడు వైపులా అతికించాల్సిందే#RoadSafety #RadiumStickers
Is Koratala Siva focused on Production?
Koratala Siva was once the most wanted director of Telugu cinema. His last directorial Devara released during Dasara 2024. The sequel plans for Devara are on but it is unclear if NTR will take up the film in his big lineup. Koratala Siva too wanted to work with other actors but he was not lucky […] The post Is Koratala Siva focused on Production? appeared first on Telugu360 .
చట్టసభలలో మహిళా కోట అభినందనీయం
చట్టసభలలో మహిళా కోట అభినందనీయం వికారాబాద్, ఆంధ్రప్రభ: నారీ శక్తి వందన్ సనాతన
today ipl 2026 match|బెంగళూర్ వర్సెస్ లక్నో
today ipl 2026 match| బెంగళూర్ వర్సెస్ లక్నో ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Tragedy | 250 మంది గల్లంతు Tragedy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Kerala |పీటా ఇండియా వినూత్న చర్య
Kerala | పీటా ఇండియా వినూత్న చర్య Kerala | ఆంధ్రప్రభ, వెబ్
Andhra Pradesh Government Issues Clear Order on “Amaravati” Spelling Usage
The Government of Andhra Pradesh has issued a formal directive to ensure uniform usage of the capital city’s name as “Amaravati” across all official communications. The order was released by the General Administration Department to eliminate spelling inconsistencies in government records and correspondence. According to the circular, the government observed that different spellings of Amaravati […] The post Andhra Pradesh Government Issues Clear Order on “Amaravati” Spelling Usage appeared first on Telugu360 .
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయ్యాలి. సర్పంచ్ పోరిక సరిత.
ఏటూరునాగారం,మార్చి 15(జనంసాక్షి).మండలంలోని కోయగూడ గ్రామ పంచాయితీ లో మొదటి విడుత మంజూరైన ఇందిరమ్మ ఇండ్లని జూన్ 2 వరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయ్యాలని లబ్ధిదారులకు …
బిహార్ కొత్త సిఎంగా సమ్రాట్ ప్రమాణం
పాట్నా: బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా నాయకుడు సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్లో బీహార్ 21వ సిఎంగా చౌదరితో గవర్నర్ సయ్యద్ అత హస్నైన్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్కు మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా చౌదరి అయ్యారు. జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కూడా బీహార్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ వంటి కీలకమైన రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు బీహార్ లోనూ కాషాయ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. కాగా, గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌదరిని, మంగళవారం నితీష్ కుమార్ సమక్షంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా నియమించారు.
ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
గంభీరావుపేట ఏప్రిల్ (15) (జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ …
TDP | కొత్త కమిటీల ప్రకటన.. విస్తృత స్థాయిలో నియామకాలు TDP |
ఉపాధి కూలీల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
ఉపాధి కూలీల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ:
Breaking : నారా లోకేశ్ కు ప్రమోషన్
టీడీపీ నేత నారా లోకేశ్ కు పదోన్నతి లభించింది
రోడ్డు ప్రమాదాల నివారణ కు విద్యార్థులచే అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణ కు విద్యార్థులచే అవగాహన పరకాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర
ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు
రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్గా ఎదిగిన సకిబ్ హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా తళుక్కుమాన్నారు. బంతితో ప్రత్యర్ధి నడ్డి విరిచారు… ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. తలో నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారకులయ్యారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే… తర్వాత సకిబ్ ప్రత్యర్థి పని పట్టాడు. 4 ఓవర్లలో సకిబ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న […] The post ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు appeared first on Visalaandhra .
మహిళా బిల్లు దేశ పురోగతికి మైలురాయి
మహిళా బిల్లు దేశ పురోగతికి మైలురాయి విజయవాడ , ఆంధ్రప్రభ: పార్లమెంటు ముందుకు
బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదురి
బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదురి ప్రమాణం చేశారు
Telangana |నామినేటెడ్ పదవులపై చర్చ..
Telangana | నామినేటెడ్ పదవులపై చర్చ.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
హైదరాబాద్లో దోమల బెడద… సెక్యూరిటీ గస్తీకి తెరలు! #telugupost #mosquitos #viralvideo
మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్
మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం సమర్పించిన సర్పంచ్ ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర
గమ్యం కంటే ప్రాణమే ముఖ్యం ములకలపల్లి, ఆంధ్రప్రభ: గమ్యం చేరుకోవడంకంటే జీవితం ముఖ్యమని,
YSRCP Leader’s Former PRO Srihari Arrested Over Controversial Post
P. Srihari, former Chief Public Relations Officer to Y. S. Jagan Mohan Reddy, has been arrested by police in Tadepalli. The action follows a case registered in Chittoor over a controversial social media post that allegedly showed Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu in a violent graphic. Police took Srihari into custody and seized […] The post YSRCP Leader’s Former PRO Srihari Arrested Over Controversial Post appeared first on Telugu360 .
నేడు ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు బయలుదేరి వెళ్లనున్నారు
Students |రికార్డు స్థాయి ఉత్తీర్ణత..
Students | రికార్డు స్థాయి ఉత్తీర్ణత.. Students | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బైక్..
అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన బైక్.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా
ఏపీ పోలీసులకు బర్త్ డే మ్యారేజ్ డే కి సెలవు #APPolice #SpecialLeaves #DGPOrder #PoliceWelfare
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
భీమదేవరపల్లి:ఏప్రిల్ 14(జనం సాక్షి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని వంగర గ్రామంలో ఎస్సీ రైతులకు …
అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 15తరిగొప్పుల మండల కేంద్రంలోని బోత్తలపర్రే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు …
Jana Nayagan Release: Biggest Debate On
Vijay’s last film before Tamil Nadu Assembly elections titled Jana Nayagan is stuck with censor hurdles. With the delay in the release by months, the film got leaked and this doubled the troubles of the producer. Apart from the political discussions about Vijay’s performance and his personal life, Jana Nayagan release has become the most […] The post Jana Nayagan Release: Biggest Debate On appeared first on Telugu360 .
శ్రీశైలం లో భారీగా మద్యం పట్టివేత #srisailam #alcohol #viralvideo #telugupost
పరస్పర విమర్శలకు దిగుతోన్న అధికార, విపక్ష నేతలు రాయ్గంజ్(కోల్కతా): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పశ్చిమబెంగాల్లో ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెడు విడతలుగా 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారని ఈసీ వెల్లడించింది. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది పోటీ చేస్తున్నారని, రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల నుంచి 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది. 13తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. […] The post బెంగాల్లో ప్రచార హోరు appeared first on Visalaandhra .
బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం
బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం కోడూరు, ఆంధ్రప్రభ : వేసవికాలంలో బాటసారుల దాహార్తి
Lok Sabha seats |తమిళనాడు సీఎం స్టాలిన్కు రేవంత్ రెడ్డి కీలక లేఖ
Lok Sabha seats | తమిళనాడు సీఎం స్టాలిన్కు రేవంత్ రెడ్డి కీలక
విషాదం: పడవ బోల్తా..250కి పైగా ప్రయాణికులు గల్లంతు
ఢాకా: అండమాన్ సముద్రంలో ఘరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ జాతీయులతో ప్రయాణిస్తున్న ఓ పడవ.. అండమాన్ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు, చిన్న పిల్లలతో సహా సుమారు 250 మంది గల్లంతైనట్లు సమాచారం. వారికోసం సముద్రంలో ముమ్మర గాలింపు చర్చలు చేపట్టారు. ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ బంగ్లాదేశ్లోని టెక్నాఫ్ నుండి మలేషియాకు పడవ బయలుదేరి వెళ్తుండగా.. బలమైన గాలులు, అల్లకల్లోల సముద్ర కెరటాలతోపాటు అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడంతో మునిగిపోయినట్లు తెలిపింది.
రాఘవేంద్ర చిత్రకళకు దక్కిన అరుదైన గుర్తింపు
రాఘవేంద్ర చిత్రకళకు దక్కిన అరుదైన గుర్తింపు గట్టుప్పల, ఆంధ్రప్రభ: హైదరాబాద్లోని స్టేట్ గ్యాలరీ
Delimitation and Women’s Reservation: Why the South Wants a Fair Deal
India is moving towards two big changes in politics. One is delimitation. The other is the Women’s Reservation Bill. Both look like good reforms. But when they are linked together, they raise serious concerns, especially in southern states. Delimitation means redrawing parliamentary seats based on population. This process has been paused for many years to […] The post Delimitation and Women’s Reservation: Why the South Wants a Fair Deal appeared first on Telugu360 .
రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన
రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక
మంత్రులచే సబ్ స్టేషన్ శంకుస్థాపన
మంత్రులచే సబ్ స్టేషన్ శంకుస్థాపన వేంసూరు, ఆంధ్రప్రభ : వేంసూరు మండలం వెంకటాపురం
Andhra Pradesh : రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో మరో కొత్త పథకం రెడీ.. మూడు వేలు వారి ఖాతాల్లో
రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో మరో కొత్త పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని తెలిసింది
నగర పిల్లల వైద్యురాలు మద్దతు లేక IAP నుంచి రాజీనామా #ORS #Paediatrician #IAP #FSSAI #HealthNews
రేపు పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టనుంది
విద్యుత్ శాఖ ఆహ్వానం –పోలీస్ శాఖ అరెస్ట్..
విద్యుత్ శాఖ ఆహ్వానం – పోలీస్ శాఖ అరెస్ట్.. వేంసూరు, ఆంధ్రప్రభ :
ఇస్లామాబాద్లో నిర్వహించే యోచన వాషింగ్టన్: అమెరికా-ఇరాన్Ž మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఈ నెల 21 వరకు ఉన్నప్పటికీ అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హోర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లో ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అక్కడ చర్చలు జరిపేందుకు తాము సుముఖంగా […] The post మరోసారి శాంతి చర్చలు: ట్రంప్ appeared first on Visalaandhra .
నేడు బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి
నేడు బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం చేయనున్నారు
మాంద్యం ముంగిట్లో ప్రపంచం #IMF #GlobalEconomy #Inflation #GDP #OilPrices #IndiaGrowth
Tollywood Actors into Profit-Sharing Gamble
Gone are the days where digital platforms are offering big deals. The theatrical rights of any film depends on the buzz that is created before the release. The financial burden falls completely on the producer and several Tollywood filmmakers are rejecting films during the scripting stage if they are risky. All the young and top […] The post Tollywood Actors into Profit-Sharing Gamble appeared first on Telugu360 .
Amaravathi : నేడు అమరావతిలో కూటమి నేతల భేటీ
అమరావతిలో నేడు కూటమి నేతల కీలక సమావేశం జరగనుంది
వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో అరెస్ట్
వైఎస్ జగన్ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం కలిగించిం
ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు ప్రయాణికులు స్పాట్ డెడ్
ఫతేగఢ్ సాహిబ్: పంజాబ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేగఢ్ సాహిబ్ నగరంలో బుధవారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టింది. బస్సీ పఠానా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Gold Rates Today : వారం రోజుల తర్వాత బంగారాన్ని అసలు కొనలేరట
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.
అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..
మన తెలంగాణ/మోత్కూర్: డా. బి ఆర్ అంబేద్కర్ జయంతిని మోత్కూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, కౌన్సిలర్లు కురిమిళ్ళ ప్రమీల రాములు, సుల్తాన్ స్వామి, కొండ శోభ సోం మల్లు, మొగ్గుళ్ళ అనురాధ శ్రీనివాస్ రెడ్డి, గనగానీ శైలజ నర్సయ్య, పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి, బీసు శ్రీకాంత్ గౌడ్, నల్లా మధు, కారు పోతుల వెంకన్న గౌడ్, మెంట రమణ నాగేష్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో... అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బి.ఆర్.ఎస్. మండల, పట్టణ శాఖ ఆధ్వర్యంలో మోత్కూరు లో ఆయన విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్. మండల ,పట్టణ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్ , జంగ శ్రీను, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్ , కౌన్సిలర్లు నల్ల మధు, సుల్తాన్ స్వామి కొండ సోంమల్లు, సోషల్ మీడియా మండల కన్వీనర్ పొన్నెబోయిన మత్యగిరి , నాయకులు కోక బిక్షం, బందెల శ్రీను, కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండగోని రామచంధ్రుగౌడ్ , యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీకార్యదర్శి మందుల సురేష్, నాయకులు సుంకిశాల అనిల్ , బొమ్మగాని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో.... భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షురాలు చాడ మంజుల, మాజీ అధ్యక్షులు పోచం సోమయ్య, జిల్లా నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, గుజ్జ సోమనర్సయ్య గౌరు శ్రీనివాస్ గుప్తా, కందుకూరి ప్రకాష్ , తుమ్మల మురళీధర్ రెడ్డి, దయ్యాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. పెయింటింగ్ యూనియన్ఆధ్వర్యంలో.. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ మండల అధ్యక్షులు కూరేళ్ళ కృష్ణ,, పందుల యాదగిరి, బూడిద మల్లేష్ సుంకేశాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. డిఫెన్స్ వినియోదారుల సంఘం ఆధ్వర్యంలో... డిఫెన్స్ వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పుష్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు గుమ్మడేళ్లి పరశురాములు, నాయకులు సీ.హెచ్ ప్రతాప్,ఎడ్ల నరేష్, కే రాజు తదితరులు పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగులసంఘం ఆధ్వర్యంలో... అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మందుల కృష్ణయ్య, కూరెళ్ల యాకస్వామి, బాలెంల నరేష్, దర్శనం వెంకన్న, కూరేళ్ళ రవి, ఎర్రబెల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో .... అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో మోత్కూరులో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మెంట నగేష్, గ్రంథాలయం చైర్మన్ కోమటి మత్స్య గిరి, స్థానిక నాయకులు ఎర్రవెల్లి నర్సయ్య,దామరోజు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Zodiac Signs : నేడు ఈ రాశుల వారికి శుభదినం..మిగిలిన వారికి?
ఉదయం రాశిఫలాలను చూసుకుని కానీ చాలా మంది ముందుకు అడుగు వేయరు
Producers Mounting Pressure on Yash
With big plans in Indian cinema, real estate tycoon K Venkata Narayana floated KVN Productions. After producing small films, he is now busy with Vijay’s Jana Nayagan and Yash’s Toxic. Both these films have completed shoot long ago and are occupied with their own hurdles. The censor clearance of Jana Nayagan is expected to be […] The post Producers Mounting Pressure on Yash appeared first on Telugu360 .
నేడు హిందూ ధర్మ సమ్మేళనం చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రామాలయం
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయాలివే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది
15thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
15thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 15thAprilCartoon | ఎన్నికల వేడి,
నేడు ఇండి కూటమి నేతల కీలక భేటీ
నేడు ఇండి కూటమి నేతల భేటీ ఢిల్లీలో జరగనుంది
సెన్సార్ బోర్డు సభ్యుడుగా మెరుగు మధు
సెన్సార్ బోర్డు సభ్యుడుగా మెరుగు మధు భువనగిరి /ఆంధ్రప్రభ : కేంద్ర సమాచార
కోల్ కతాకు తీరని కష్టాలు.. కెప్టన్ రహానెకు భారీ జరిమానా
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) వరుస ఓటములతో సతమతమవుతోంది. మరోవైపు, కెప్టెన్ అజింక్యా రహానెకు భారీ జరిమానా విధించారు. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా IPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అజింక్య రహానేకు జరిమానా విధించారు. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో CSKపై మొదట బౌలింగ్ ఎంచుకున్న KKR జట్టు, నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయడంలో (slow over-rate) విఫలమవడంతో రహానేకు ఈ జరిమానా పడింది. IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 (కనీస ఓవర్-రేటు ఉల్లంఘనలకు సంబంధించినది) ప్రకారం కెప్టెన్ రహానెకు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఒక సీజన్లో ఇటువంటి ఉల్లంఘనలు మూడుసార్లు జరిగితే కెప్టెన్పై నిషేధం కూడా పడుతుంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది.అనంతర బ్యాటింగ్ కు దిగిన కెకెఆర్.. CSKపై వారు 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో కెకెఆర్ బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించినప్పటికీ, బ్యాటర్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆ జట్టు టాప్-6 బ్యాటర్లలో ఒక్కరూ కూడా చెప్పుకోదగ్గ భారీ స్కోరు చేయలేకపోయారు. సునీల్ నరైన్, రహానే, అంగక్రిష్ రఘువంశీ వంటి బ్యాటర్లు 20కి పైగా పరుగులు చేసినప్పటికీ, దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యారు. మిడిలార్డర్ లో బ్యాటింగ్కు వచ్చిన రమన్దీప్ సింగ్, రోవ్మన్ పావెల్ ప్రయత్నించినప్పటికీ.. KKR 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కెకెఆర్ కు ఆడిన ఐదో మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది.
జగన్ పర్యటనకు వెళితే లక్ష జరిమానా
జగన్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆ జిల్లాకు చెందిన మత్స్యకారులు కీలక నిర్ణయం తీసుకున్నారు
99 రోజుల ప్రజా పాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా..
99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా.. వికారాబాద్, ఆంధ్రప్రభ

39 C