Prime Minister |‘సోమనాథ్ స్వాభిమాన్’ ప్రత్యేక పూజలు
Prime Minister | ‘సోమనాథ్ స్వాభిమాన్’ ప్రత్యేక పూజలు Prime Minister |
Sankranthi celebrations |ముగ్గుకు రంగద్దిన మల్లన్న..
Sankranthi celebrations | ముగ్గుకు రంగద్దిన మల్లన్న.. Sankranthi celebrations | మేడ్చల్,
Kidnapping |చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు..
Kidnapping | చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు.. Kidnapping | ఆంధ్రప్రభ, వెబ్
Locomotive |నంద్యాల రైల్వేపిట్ లైన్కు గ్రీన్ సిగ్నల్…
Locomotive | నంద్యాల రైల్వేపిట్ లైన్కు గ్రీన్ సిగ్నల్… Locomotive | నంద్యాల
Deputy CM |వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన
Deputy CM | వంతెన నిర్మాణం పనుల నాణ్యత పరిశీలన Deputy CM
Police |జనగామ చౌరస్తాలో ఉద్రిక్తత…
Police |జనగామ చౌరస్తాలో ఉద్రిక్తత… Police |వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ
సంక్రాంతి సెలవులకు అప్రమత్తంగా ఉండాలి
దొంగతనాల నివారణకు సహకరించాలి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): జయశంకర్ భూపాలపల్లి …
MLA |ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
MLA | ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ MLA | అచ్చంపేట,
Pawan Kalyan : పవన్ తెలిసే అలా మాట్లాడుతున్నారా? మీరు కలసి ఉంటే సరిపోతుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అంతా తెలిసీ తెలియనట్లే వ్యవహరిస్తున్నట్లుంది
MLC vote |సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి
MLC vote | సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి MLC vote |
జగన్ అమరావతి వ్యాఖ్యలకు సజ్జల ఇలా కవర్ చేశారుగా
అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు
திருவண்ணாமலையில் போலீஸ் பாதுகாப்புடன் ஆர்.எஸ்.எஸ் ஊர்வலம் நடந்ததா?
திருவண்ணாமலையில் போலீஸ் பாதுகாப்புடன் ஆர்.எஸ்.எஸ் ஊர்வலம் நடந்ததாக தவறான தகவலுடன் வீடியோ பரவி வருகிறது.
ఉప్పల్ x రోడ్డు వద్ద బస్సు కోసం జనం ఇక్కట్లు #Hyderabad #Uppal #RTC #PublicIssue #Telangana
One Day Series |కివీస్తో వన్డే సిరీస్
One Day Series | కివీస్తో వన్డే సిరీస్ One Day Series
ఇరుసుమండలో అదుపులోకి వచ్చిన మంటలు
కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ వద్ద బ్లో అవుట్ మంటలు అదుపులోకి వచ్చాయి
జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి శ్రీ బాలాంజనేయ స్వామి వారి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో గీత కులాలకు ( యాత, శెట్టిబలిజ, గౌడ, శ్రీ శయన ) భవనానికి తగిన స్థలం కేటాయింపు చేయాలని. జ్ఞానాపురం హోల్ సేల్ మార్కెట్ కు విస్తరణకు వేరొక చోట అనువైన స్థలం కేటాయించాలని, ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన షాపులకు నష్టపరిహారం చెల్లించాలని మరియు […] The post జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ appeared first on Visalaandhra .
Minister |దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్
Minister | దుర్గామల్లేశ్వర స్వామిని దర్శించుకున్న బండి సంజయ్ Minister | హైదరాబాద్,
India, New Zealand |రేపటి నుంచే వన్డే సమరం
India, New Zealand | రేపటి నుంచే వన్డే సమరం వెబ్డెస్క్ (స్పోర్ట్స్),
Telangana : ఆ వీడియోలు చూస్తే కటకటకాలు తప్పవు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది
లక్ష్మారెడ్డిపల్లిలో ఇందిరమ్మ చీరల పంపిణీ
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో శనివారం …
Cinema |‘శంకర వరప్రసాద్’కు టికెట్ ధరల పెంపుకు గ్రీన్సిగ్నల్
Cinema | ‘శంకర వరప్రసాద్’కు టికెట్ ధరల పెంపుకు గ్రీన్సిగ్నల్ Cinema |
ఆరు రోజుల స్కేటింగ్ తో అయోధ్య చేరిన చిన్నారి #UttarPradesh #Ayodhya #Skating #VamshikaYadav
విశాలాంధ్ర ప్రజలపక్షాన పోరాడేపత్రిక
-ఈఓ చంద్రశేఖర్, విశాలాంధ్ర- వలేటివారిపాలెం; బడుగు ,బలహీన వర్గాల తరపున నిలిచి ప్రజల పక్షాన నిలిచి పోరాడే పత్రిక జాతీయదినపత్రిక విశాలాంధ్ర పత్రిక అని మాలకొండ ఆలయ కార్యనిర్వాహనాధికారి ఎస్. చంద్రశేఖర్,వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. విశాలాంధ్ర దినపత్రిక నూతన సంవత్సర కేలండర్ ను శనివారం విశాలాంధ్ర విలేఖరి యం. రత్తయ్య ఆధ్వర్యంలో పవిత్ర పుణ్యక్షేత్రం అయిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మాలకొండ ఆలయ కార్యనిర్వాహనాధికారి ఎస్. చంద్రశేఖర్, ఎస్ […] The post విశాలాంధ్ర ప్రజలపక్షాన పోరాడేపత్రిక appeared first on Visalaandhra .
China Manja |విక్రయాలపై పోలీసుల విస్తృత తనిఖీలు
China Manja | విక్రయాలపై పోలీసుల విస్తృత తనిఖీలు సుల్తానాబాద్, ఆంధ్రప్రభ :
Telangana : ఆ సిరప్ వాడొద్దు.. తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిక
అల్మాంట్ సిరప్ డ్రగ్ అమ్మకాలను నిలిపేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Srivari | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ
Highway | ఫుల్ జామ్..! వెబ్డెస్క్, ఆంధ్రప్రభ ; సంక్రాంతి సెలవులు రావడంతో
పల్నాడు నేత జంగా పంతం ఎక్కడా నెగ్గడం లేదుగా?
పల్నాడులోని గురజాల నేత జంగా కృష్ణమూర్తి ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన అనుకున్నది సాధించలేకపోతున్నారు
పాఠకులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోండి
-జిల్లా గ్రంథాలయ ముఖ్య కార్యదర్శి రమవిశాలాంధ్ర- ధర్మవరం: గ్రంథాలయములో పాఠకులకు కావలసిన అన్ని వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రంథాలయ జిల్లా ముఖ్య కార్యదర్శి పి. రమ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన పౌరశాక గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రంథాలయానికి సంబంధించిన పలు రికార్డులను వారు పరిశీలించారు. తదుపరి గ్రంధాలయ ఎస్ఎస్ బకాయిలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. బకాయిలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని సూచించారు. […] The post పాఠకులకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోండి appeared first on Visalaandhra .
నెల్లూరు జిల్లాలో టెన్షన్.. వైసీపీ నేతల అరెస్ట్
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
MLA | స్వచ్ఛంద సంస్థ చేయూత MLA | బాపట్ల టౌన్ జనవరి
Shobhayatra |‘ఫ్లెమింగో ఫెస్టివల్–2026’ షురూ..
Shobhayatra | ‘ఫ్లెమింగో ఫెస్టివల్–2026’ షురూ.. Shobhayatra | సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా),
World Record |ఒకే రోజు 7 సినిమాల ట్రైలర్స్ విడుదల..
World Record | ఒకే రోజు 7 సినిమాల ట్రైలర్స్ విడుదల.. World
జనవరి10 (జనం సాక్షి):కొత్త సినిమా విడుదల అయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు మెమోలను …
శంకర్ వరప్రసాద్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
జిల్లా జూనియర్, సబ్ జూనియర్, బాలుర హాకీ జట్టు ఎంపిక పోటీలు
– ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్విశాలాంధ్ర- ధర్మవరం; ఈనెల 11వ తేదీ (11.01.2026) ఆదఆదివారం ఉదయం 9 గంటలకు ధర్మవరం హైస్కూల్ గ్రౌండ్ నందు సత్యసాయి జిల్లా జూనియర్,సబ్ జూనియర్ బాలుర హాకీ జట్టు ఎంపికలు జరుగునని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్,హాకీ శ్రీసత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ బి. సూర్యప్రకాష్ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు జూనియర్ క్రీడాకారులు 01-01-2007 తరువాత జన్మించి ఉండాలని .సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 […] The post జిల్లా జూనియర్, సబ్ జూనియర్, బాలుర హాకీ జట్టు ఎంపిక పోటీలు appeared first on Visalaandhra .
Nellore |నెల్లూరులో టెన్షన్ వాతావరణం
Nellore | నెల్లూరులో టెన్షన్ వాతావరణం Nellore | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
జనవరి10 (జనం సాక్షి):పిల్లల కోసం వినియోగించే ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి …
భళా.. బెంగళూరు #Sports #Cricket #WPL #RCB #MumbaiIndians #latestnews #viralvideo
పేద ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం: మారెప్ప
విశాలాంధ్ర- ధర్మవరం; మానవసేవే మాధవ సేవ అని, అన్నదానం మహాదానముతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమంలో ఈ సంవత్సరంలో దాదాపు 215 వ సారి నిర్వహించడం జరిగింది అన్నారు. నేడు ధర్మవరం చెందిన రూరల్ హెడ్ కానిస్టేబుల్ మారెప్ప వారి సహకారంతో వారి చేతులు మీదుగా,ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. అనంతరం సమాజ సేవకులు కేతా […] The post పేద ప్రజలకు సేవ చేయడం పూర్వజన్మ సుకృతం: మారెప్ప appeared first on Visalaandhra .
Womens |రద్దీ రోడ్డుపై ముగ్గుల పోటీ
Womens | రద్దీ రోడ్డుపై ముగ్గుల పోటీ Womens | మచిలీపట్నం, ఆంధ్రప్రభ
Hyderabad : వివాహిత బలవన్మరణం.. కుమారుడికి విషమిచ్చి... తాను కూడా?
హైదరాబాద్ లో యువతి బలవన్మరణానికి పాల్పడింది
ADST |రైలు కిందపడి ఉద్యోగి బలవన్మరణం
ADST | రైలు కిందపడి ఉద్యోగి బలవన్మరణం ADST | బాపట్ల టౌన్,
Temple |విజయవాడ దుర్గగుడిలో భక్తులకు తప్పిన ప్రమాదం
Temple | విజయవాడ దుర్గగుడిలో భక్తులకు తప్పిన ప్రమాదం Temple | ఆంధ్రప్రభ,
Sindhu Returned : సింధూ ఆగయా,, AndhraPrabha Sports News
Sindhu Returned : సింధూ ఆగయా,, AndhraPrabha Sports News సెమీస్ లో
రోగులకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది
శ్రీ సత్య సాయి సేవ సమితి విశాలాంధ్ర- ధర్మవరం; రోగులకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని శ్రీ సత్య సాయి సేవాసమితి-2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 150 మంది రోగులకు ఉదయం పాలు, బ్రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా వై. సత్యనారాయణ, రాధా రాణి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాతల సహాయ సహకారముతోనే ప్రతి గురువారం ఈ కార్యక్రమాన్ని […] The post రోగులకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది appeared first on Visalaandhra .
పోరాడే విద్యార్థులకు అండగా ఉంటాం
జనవరి9 (జనం సాక్షి):రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఉన్నది. సీరియల్ కిల్లర్స్లాగా కాంగ్రెస్ పాలకులు …
సంక్రాంతి పండక్కి పట్నం నుండి పల్లె బాట పట్టిన జనం#telugupost #SankrantiRush #HyderabadToVijayawada
మీకు సీమ పౌరుషం వుంటే చంద్రబాబు ను నిలదీయండి
-కూటమి నేతలపై కేతిరెడ్డి ఫైర్విశాలాంధ్ర- ధర్మవరం; రాయలసీమ కు ఏదైనా చేశారు అంటే అది ఒక వైఎస్సార్ ఫ్యామిలీ మాత్రమే నని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనేను మాట్లాడిన మాటకు కట్టుబడి వున్నా అని,మాకు రాయలసీమ పౌరుసం వుంది, మీకు పౌరుషం వుంటే ఇక్కడ నుండి వెళ్లిన నిధులు తిరిగి తీసుకొని రాండి మనీ తాడిపత్రి ఎమ్మెల్యే వై ఫైర్ అయ్యారు.ప్రభాకర్ రెడ్డి ని అడుగుతున్న నీకు చేతనైతే అనంతపురం నుండి […] The post మీకు సీమ పౌరుషం వుంటే చంద్రబాబు ను నిలదీయండి appeared first on Visalaandhra .
Hyderabad : ఎల్బీనగర్ వెళ్లే వారికి అలెర్ట్.. అటువైపు వస్తే ఇక అంతే
హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి
మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు #MedaramJathara #SammakkaSaralamma #RevanthReddy
MURDER | శంషాబాద్ లో దారుణం MURDER | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Parakala |పల్లెల్లో విద్యుత్ ప్రజాబాట
Parakala | పల్లెల్లో విద్యుత్ ప్రజాబాట Parakala | పరకాల, ఆంధ్రప్రభ :
HYD | అంబర్పేట్ ఎస్ఐ అరెస్ట్ HYD | హైదరాబాద్, ఆంధ్రప్రభ :
ఖమేనీ ఫోటోలతో సిగరెట్లు వెలిగిస్తున్న మహిళలు ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం (1979) తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రజా తిరుగుబాటు కనిపిస్తోంది. కేవలం ఆర్థిక కష్టాలకే పరిమితం కాకుండా, ప్రస్తుత పాలనా వ్యవస్థపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ మహిళలు తమ నిరసనను వినూత్నంగా, అత్యంత సాహసోపేతంగా తెలుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఫోటోలను తగులబెట్టి, ఆ మంటలతో మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్న […] The post ఇరాన్లో మిన్నంటిన నిరసనలు appeared first on Visalaandhra .
తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్.. ఏపీకీ వర్ష సూచన
నేటి మధ్యాహ్నం శ్రీలంక తీరం దాటనున్న వాయుగుండం ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలునైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వాయుగుండం శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు శ్రీలంకలోని ట్రింకోమలి – జాఫ్నా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తీరం దాటే క్రమంలో […] The post తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్.. ఏపీకీ వర్ష సూచన appeared first on Visalaandhra .
Theft |కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం
Theft | కామారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం Theft | ఆంధ్రప్రభ, వెబ్
Census : జనగణన మొదలయితే.. నష్టం ఈ ప్రాంతాలకేనా?
దేశంలో జనగణనకు రంగం సిద్ధమయింది.
Raviteja |అది మాత్రం కొత్తగా ఉంటుంది..
Raviteja | అది మాత్రం కొత్తగా ఉంటుంది.. Raviteja | ఆంధ్రప్రభ వెబ్
హృదయ విధారకరమైన ఘటన#telugupost #EmotionalVideo#PoorLife#FatherSonBond#HeartTouching#RealityOfLife
ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Pawan Kalyan : నేడు శాంతిభద్రతలపై పవన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు రెండో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు.
Weather Report : దీని దుంపతెగ.. చలి ఇంతలా చంపేస్తుందని అనుకోలేదే?
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశముంది
Telangana : ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రవాణా శాఖ తనిఖీలు
రవాణా శాఖ ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టింది
కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలి
కాకినాడ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు,ప్రజాప్రతినిధులతో ఇన్ ఛార్జి మంత్రి నారాయణ సమావేశం అయ్యారు
Gold Price Today : ఈ ఏడాది కూడా బంగారం ధర దిగివచ్చే అవకాశాల్లేవ్.. రీజన్ ఇదే
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి.
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. అమితాబ్కు తప్పిన ప్రమాదం.. #TeluguPost #telugu #post #news
TG | వివేకానంద జయంతి కోసం.. TG, వికారాబాద్, ఆంధ్రప్రభ : జనవరి
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి
నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి
నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహిస్తున్నారు
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
AP | రేషన్ బియ్యం పట్టివేత.. AP, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు
చిరంజీవి సినిమాకు ఏపీ సర్కార్ భారీ గిఫ్ట్
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్ - విజయవాడ మార్గంలో పెరిగిన వాహనాల రద్దీ
సంక్రాంతి పండగకి సొంతూళ్లకు హైదరాబాద్ నగరం నుంచి బయలుదేరారు
Telangana : నేడు మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించనున్నారు
Venezuela: వెనిజువెలా చమురు రంగం అమెరికా చేతుల్లోకి
వెనిజువెలా చమురు రంగంలోకి వెంటనే తిరిగి ప్రవేశించాలంటూ అమెరికా చమురు దిగ్గజ కంపెనీలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు.
Iran : ఇరాన్ లో కొనసాగుతున్న టెన్షన్.. వీధుల్లో ఆందోళనలు
ఇరాన్లో నిరసన ఉద్యమం కొనసాగుతుంది
10jan2026’s horoscope |నేటి ముహూర్తం
10jan2026’s horoscope | నేటి ముహూర్తం సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ
వ్యవసాయ యాంత్రీకరణ పునప్రారంభం
` 50% సబ్సిడీతో యంత్రాలను అందిస్తాం:ఉత్తమ్ ` తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో రాజీ పడేది లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ జనవరి9(జనంసాక్షి):తెలంగాణకు దక్కాల్సిన …
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం
` నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు ` రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ` నిరుద్యోగుల పట్ల ‘బీఆర్ఎస్’ది కపట ప్రేమే.. ` మీ …
హైకోర్టులో డీజీపీ శివధర్రెడ్డి ఊరట
` నియామకంపై సవాల్ పిటిషన్ కొట్టివేత ` 4 వారాల్లో పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డికి …
కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం,జనవరి9(జనంసాక్షి):పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను దీవించినట్లే.. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ …
మాకు నీళ్లే కావాలి.. పంచాయతీ వద్దు
` వివాదాలు కాదు..పరిష్కారాలు ముఖ్యం ` ఉమ్మడి రాష్ట్రంలోప్రాజెక్టులకు అడ్డు పడకండి ` జలవివాదాలతో రాజకీయ ప్రయోజనం కోరుకోం ` మన సమస్యలను మనమే కలిసి పరిష్కరించుకుందాం …
Sobhita Dhulipala |సరికొత్త సస్పెన్స్ డ్రామా చీకటిలో..
Sobhita Dhulipala | సరికొత్త సస్పెన్స్ డ్రామా చీకటిలో.. Sobhita Dhulipala |
హైదరాబాద్- విజయవాడ హైవే.. మొదలైన సంక్రాంతి వాహనాల రద్దీ#HyderabadVijayawadaHighway#SankrantiTraffic
కోర్టు విధులు బహిష్కరణ.... రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు…స్టైఫండ్ రూ.11వేలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ విశాలాంధ్రవిజయవాడ: జూనియర్ న్యాయవాదులకు ఇవ్వవలసిన న్యాయమిత్ర స్టైఫండ్ రూ 10వేలు తక్షణమే విడుదల చేయాలని, ఏపీ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరిస్తూ పెద్దఎత్తున నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిబిఏ ప్రాంగణం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి ప్రభుత్వం […] The post రోడ్డెక్కిన న్యాయవాదులు appeared first on Visalaandhra .
ప్రతి ఎకరానికి రూ.75 వేలు నష్టపరిహారం చెల్లించాలి కె వి వి ప్రసాద్ డిమాండ్విశాలాంధ్ర`విజయవాడ: నల్ల తామర తెగులు వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన మిర్చి రైతులకు ప్రతి ఎకరానికి రూ.75 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోయిన ,రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో కే వి […] The post మిర్చి రైతులను ఆదుకోవాలి appeared first on Visalaandhra .
రెండవరోజు అవకాయ్లో సాంస్కృతిక వారసత్వం విశాలాంధ్రవిజయవాడ: ఆవకాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం రెండో రోజు భవానీ ద్వీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమాలు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరం ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. యువత ప్రదర్శించిన నైపుణ్యం అందరినీ ఆకర్షించింది. అలాగే, ప్రసిద్ధ నగాడా వాయిద్య కళాకారుల ప్రదర్శన ఉర్రూతలూగించి, కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చింది. […] The post భవానీ ద్వీపంలో కళా వైభవం appeared first on Visalaandhra .
AP Local War Siren : ఇక లోకల్ వార్.. AndhraPrabha SPL Story
AP Local War Siren : ఇక లోకల్ వార్.. AndhraPrabha SPL
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
విశాలాంధ్ర`విజయవాడ:ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రయాణికులపట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వాహనాల్లో తప్పనిసరిగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని సంయుక్త రవాణా కమిషనర్ (జేటీసీ) ఎ.మోహన్ తెలిపారు.సంక్రాంతి పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా ఊరుకునేది లేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. సంక్రాంతి నేపథ్యంలో స్థానిక డీటీసీ కార్యాలయంలో శుక్రవారం ఆర్టీవోలు ఆర్.ప్రవీణ్, వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రైవేటు […] The post ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు appeared first on Visalaandhra .

25 C