Gundlorigudem |వార్డు మెంబర్ సస్పెండ్
Gundlorigudem | వార్డు మెంబర్ సస్పెండ్ Gundlorigudem | మునుగోడు, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్... అదేంటో తెలిస్తే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన వైపు వెళ్లడం లేదు. ఆయన ఢిల్లీకి వెళ్లి చాలా రోజులవుతుంది
Nirmala Sitharaman |కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి..
Nirmala Sitharaman | కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి.. Nirmala Sitharaman
Congress Party Sarpanch |ఓట్లు తారుమారు చేశారని ఫిర్యాదు
Congress Party Sarpanch | ఓట్లు తారుమారు చేశారని ఫిర్యాదు Congress Party
PM Narendra Modi |కేంద్ర పథకాలను వివరించండి
PM Narendra Modi | కేంద్ర పథకాలను వివరించండి PM Narendra Modi
Committee members |హుండీ లెక్కింపు
Committee members | హుండీ లెక్కింపు Committee members | గుడివాడ, ఆంధ్రప్రభ
Sub Collector |మౌనం.. ఆగ్రహం..
Sub Collector | మౌనం.. ఆగ్రహం.. Sub Collector | బోధన్, ఆంధ్రప్రభ
Collector |కారుణ్య నియామక పత్రాలు..
Collector | కారుణ్య నియామక పత్రాలు.. Collector | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
MP Byreddy Sabari |టీడీపీకి రుణపడి ఉంటా..
MP Byreddy Sabari | టీడీపీకి రుణపడి ఉంటా.. MP Byreddy Sabari
Bodhan |ట్రాక్టర్ ఢీకొని.. ఒకరు మృతి..
Bodhan | ట్రాక్టర్ ఢీకొని.. ఒకరు మృతి.. Bodhan | బోధన్, ఆంధ్రప్రభ
అమెరికా బాటలో ఐరోపా సంఘం.. భారత్ సహా 7 దేశాల శరణార్థులపై కఠిన నిబంధనలు
అమెరికా అనుసరిస్తున్న విధానాలనే ఇప్పుడు ఐరోపా సంఘం కూడా శరణార్థుల అంశంలో అమలు చేయడానికి ముందుకు వస్తోంది. భారత్ సహా మొత్తం ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల దరఖాస్తులను పరిమితంగా పరిశీలించాలనే నిర్ణయాన్ని యూరోపియన్ యూనియన్ తీసుకుంది.ఈ జాబితాలో భారత్తో పాటు బంగ్లాదేశ్, కొలంబియా, ఈజిప్ట్, కొసావో, మొరాకో, ట్యునీషియా దేశాలు ఉన్నాయి. వీటిని సురక్షిత దేశాలుగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐరోపా స్పష్టం చేసింది.అయితే ఈ చర్యపై మానవ హక్కుల సంస్థలు తీవ్ర […] The post అమెరికా బాటలో ఐరోపా సంఘం.. భారత్ సహా 7 దేశాల శరణార్థులపై కఠిన నిబంధనలు appeared first on Visalaandhra .
District Collector |అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం
District Collector | అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం District Collector | చెన్నూర్,
People |సర్పంచ్లూ.. అభినందనలు
People | సర్పంచ్లూ.. అభినందనలు People | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజలు
Murmu |నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం
Murmu | నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం నేషనల్ కాన్ఫరెన్స్లో రాష్ట్రపతి Murmu |
క్రికెట్ బెట్టింగ్లో పట్టుబడ్డ ప్రధాన అనుచరుడు అరెస్ట్ మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ నేత కొడాలి నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారు అయిన కూనసాని వినోద్ను గుడివాడ వన్ టౌన్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతుండగా వినోద్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన వద్ద నుంచి రూ.50 వేల నగదు, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినోద్ […] The post కొడాలి నానికి షాక్.. appeared first on Visalaandhra .
Winter Season |రైతులూ.. సూచనలు పాటించండి
Winter Season | రైతులూ.. సూచనలు పాటించండి Winter Season | ఊట్కూర్,
చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్పై సిట్.. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ కేసు నమోదైన దాదాపు 21నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.దీనితో కేసు దర్యాప్తు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సిట్ నేతృత్వాన్ని వహించనున్నారు.ఆయనతోపాటు మరొక 9 మంది పోలీస్ అధికారులని కూడా సిట్లో చేర్చేందుకు డీజీపీ శివధర్రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో […] The post ఫోన్ ట్యాపింగ్పై సిట్.. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం appeared first on Visalaandhra .
Mallepalli devotees |వెంకన్న సన్నిధికి పాదయాత్ర
Mallepalli devotees | వెంకన్న సన్నిధికి పాదయాత్ర Mallepalli devotees | ఊట్కూర్,
ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గుడ్ న్యూస్
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు
Irumudi |శబరిమలకు అయ్యప్ప స్వాములు
Irumudi | శబరిమలకు అయ్యప్ప స్వాములు Irumudi | మామడ, ఆంధ్రప్రభ :
Chandrababu ఆర్థిక మంత్రికి చంద్రబాబు చిట్టా ఇదే
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్
ఉత్తర భారతదేశం ఈ రోజు దట్టమైన పొగమంచుతో నిండి ఉంది.పంజాబ్ నుంచి బిహార్ వరకు ఆకాశం విషపూరితంగా మారినట్లు కనిపిస్తోంది.గంగా నది పరివాహక ప్రాంతాల్లో దృశ్యాల విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది.శుక్రవారం ఉదయం పరిస్థితి మరింత గంభీరంగా తయారైంది.ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.రోడ్లు, రైలు మార్గాలు, ఎయిర్ రూట్లు ఇలా ప్రయాణించే మార్గాల్లో సవాళ్లు తలెత్తే అవకాశం ఉన్నట్లు IMD పేర్కొంది. రాష్ట్రాల మీద దట్టమైన పొగమంచు కమ్ముకున్నట్లు శాటిలైట్ […] The post పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్ appeared first on Visalaandhra .
Two Young Men |ఆ కుర్రాళ్లు పోలీసులయ్యారు
Two Young Men | ఆ కుర్రాళ్లు పోలీసులయ్యారు Two Young Men
Vijayawada : బెజవాడలో దారుణం..మద్యానికి పది రూపాయలు ఇవ్వనందుకు మర్డర్
మద్యం సేవించేందుకు పది రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని హత్య చేశాడు. విజయవాడ కొత్తపేటలో ఈ దారుణ ఘటన జరిగింది
TDP |సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
TDP | సీఎం చిత్రపటానికి పాలాభిషేకం TDP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ :
Anganwadi Workers | 5జీ సెల్ఫోన్ల పంపిణీ
Anganwadi Workers | 5జీ సెల్ఫోన్ల పంపిణీ Anganwadi Workers | పామర్రు,
ఎనిమిదో అంతస్తు నుండి జారిపడి యువతి మృతి
డిసెంబర్ 19 (జనం సాక్షి):ఒకే కంపెనీలో పనిచేసే సహోద్యోగుల మధ్య పరిచయం ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్న విషాదకర సంఘటన …
సంవిధాన్ సదన్ వెలుపల ప్రతిపక్షాల ధర్నా
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు పార్లమెంటు ముద్ర పడింది. గురువారం సాయంత్రం లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, కొద్ది గంటల వ్యవధిలోనే రాజ్యసభకు చేరగా, అర్ధరాత్రి సమయంలో మూజువాణి ఓటుతో అక్కడ కూడా ఆమోదం లభించింది. ఆ తర్వాత వాయిదా పడింది. సుదీర్ఘంగా సభ కొనసాగడం విశేషం. […] The post సంవిధాన్ సదన్ వెలుపల ప్రతిపక్షాల ధర్నా appeared first on Visalaandhra .
రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్ పర్యటన..
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్కు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగారు.తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ తొలుత రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో […] The post రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్ పర్యటన.. appeared first on Visalaandhra .
Nara Lodkesh : విశాఖ ఐటీ ప్రాజెక్టులపై కేసులు పెరుగుతున్నాయన్న ఐటీ మంత్రి వ్యాఖ్యలు
రాష్ట్రంలో కీలక ఐటీ పార్క్ ప్రాజెక్టులపై వరుసగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలవుతుండటంపై ఐటీ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.
R&B Road |ఎమ్మెల్యే శంకుస్థాపన..
R&B Road | ఎమ్మెల్యే శంకుస్థాపన.. R&B Road | పెదపారుపూడి, ఆంధ్రప్రభ
ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 152 విమానాల రద్దు
ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీని కారణంగా దృశ్య స్పష్టత తీవ్రంగా పడిపోవడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఒకే రోజు 152 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రద్దయిన వాటిలో 79 ఇతర గమ్యస్థానాలకు వెళ్లేవి ఉంటే, 73 నగరానికి వచ్చేవి ఉన్నాయి.ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్‘క్యాట్ III’ (CAT III) నిబంధనల కింద పనిచేస్తోంది. దీంతో అనేక విమానాలు […] The post ఢిల్లీని కమ్మేసిన దట్టమైన పొగమంచు.. 152 విమానాల రద్దు appeared first on Visalaandhra .
Chandrababu : ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ
కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
Avarics : బొక్కుడే..బొక్కుడు ఆ బడిలో.. కిచెన్ ఉంది.. గార్డెన్ లేదు.. నిధులు
Delhi High Court |మహువా మొయిత్రాకు ఊరట..
Delhi High Court | మహువా మొయిత్రాకు ఊరట.. Delhi High Court
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. తెలంగాణలో 40 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక నేతలతో పాటు ఛత్తీస్గఢ్కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లొంగిపోయిన వారిని […] The post మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. తెలంగాణలో 40 మంది లొంగుబాటు appeared first on Visalaandhra .
ప్రభాకర్రావు పోలీస్ కస్టడీ పొడిగింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రభాకర్రావు పోలీస్ కస్టడీ డిసెంబర్ 25వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది
Maoist |తెలంగాణలోనూ.. లొంగుబాటా..!
Maoist | తెలంగాణలోనూ.. లొంగుబాటా..! Maoist | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో
భగ్గుమన్న బంగ్లాదేశ్.. మీడియా ఆఫీసులకు నిప్పు..రంగంలోకి ఆర్మీ
యువనేత మృతితో బంగ్లాదేశ్లో చెలరేగిన నిరసనలు బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువజన నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది (32) మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాజధాని ఢాకాలో వందలాది మంది ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. దేశంలోని రెండు ప్రముఖ వార్తాపత్రికలైన ఃప్రథమ్ ఆలోః, ఃది డైలీ స్టార్ః కార్యాలయాలపై దాడి చేసి నిప్పంటించారు.నిన్న అర్ధరాత్రి సమయంలో మొదట ఃప్రథమ్ ఆలోః కార్యాలయాన్ని చుట్టుముట్టిన నిరసనకారులు, నినాదాలు చేస్తూ భవనాన్ని ధ్వంసం చేసి, ఆ తర్వాత నిప్పు […] The post భగ్గుమన్న బంగ్లాదేశ్.. మీడియా ఆఫీసులకు నిప్పు..రంగంలోకి ఆర్మీ appeared first on Visalaandhra .
నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు
డిసెంబర్ 18 (జనం సాక్షి):నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. గురువారం కంప్యూటర్ …
Short Circuit |భారీ అగ్నిప్రమాదం..
Short Circuit | భారీ అగ్నిప్రమాదం.. Short Circuit | గూడూరు, ఆంధ్రప్రభ
Murder | రూ.10ల కోసం హత్య Murder | విజయవాడ, ఆంధ్రప్రభ :
Cricket |ఆఖరి ఆటలో గెలుపెవరిదో?
Cricket | ఆఖరి ఆటలో గెలుపెవరిదో? Cricket | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Digital Crime |క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ..
Digital Crime | క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ.. Digital Crime |
న్యూక్లియర్ ఎనర్జీలో బలోపేతం కావాలి
డిసెంబర్ 18 (జనం సాక్షి): భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ …
CM Chandrababu |కేంద్ర జల్శక్తి మంత్రితో చంద్రబాబు భేటీ
CM Chandrababu | కేంద్ర జల్శక్తి మంత్రితో చంద్రబాబు భేటీ CM Chandrababu
YSR Colony | బాలుడు అదృశ్యం.. YSR Colony | మచిలీపట్నం, ఆంధ్రప్రభ
Free launch offer |జయత్రి ఇన్ఫ్రా ఎండీ అరెస్ట్
Free launch offer | జయత్రి ఇన్ఫ్రా ఎండీ అరెస్ట్ Free launch
FOG |విమానాల రాకపోకలకు అంతరాయం
FOG | విమానాల రాకపోకలకు అంతరాయం FOG | గన్నవరం, ఆంధ్రప్రభ :
బాల్యమిత్రులు… సర్పంచులు#telugupost #TeluguNews #Adilabad #PanchayatElections #Sarpanch #LocalNews
DEO | ఆకస్మిక తనిఖీ.. DEO, పెడన, ఆంధ్రప్రభ : కృష్ణ జిల్లా
Kamareddy |చల్మెడలో పులి సంచారం..
Kamareddy | చల్మెడలో పులి సంచారం.. Kamareddy | నిజాంపేట, ఆంధ్రప్రభ :
Narsampet |విద్యార్థుల మధ్య ఘర్షణ
Narsampet | విద్యార్థుల మధ్య ఘర్షణ Narsampet | నర్సంపేట, ఆంధ్రప్రభ :
హైవేలపై QR కోడ్స్.. ఎందుకంటే?#telugupost #pilotproject #QRCodesOnHighways#RoadSafety#SmartHighways
Odisha CM |పెట్టుబడులు పెట్టండి..
Odisha CM | పెట్టుబడులు పెట్టండి.. Odisha CM | హైదరాబాద్, ఆంధ్రప్రభ
రైలు ప్రయాణికులకు GOOD NEWS#telugupost #SankrantiSpecialTrains#SouthCentralRailway#SankrantiTravel
Andhra Pradesh : పింఛను దారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛను దారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు
Air India |తప్పిన పెను ప్రమాదం..
Air India | తప్పిన పెను ప్రమాదం.. Air India, గన్నవరం, ఆంధ్రప్రభ
India vs South Africa : సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్.. నేడు ఎవరిది గెలుపు?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగే చివరి టీ 20 మ్యాచ్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.
Nara Lokesh : నేడు రాజమండ్రికి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు
OG కోసం సొంత కారు అమ్మిన డైరెక్టర్#ogmovie #DirectorSujeeth #TollywoodUpdates#FilmNews
నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ
నేడు సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరగనుంది
Avanigadda |డీఎస్పీకి ఆహ్వానం..
Avanigadda | డీఎస్పీకి ఆహ్వానం.. Avanigadda, కోడూరు, ఆంధ్ర ప్రభ : ఈనెల
India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్
నేడు భారత్ - దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది.
TG |ఆర్యవైశ్య సత్రంకు వేధింపులు..
TG | ఆర్యవైశ్య సత్రంకు వేధింపులు.. TG, హుజూర్నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట
Gold Price Today : గోల్డ్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
Gudivada |సెమీ క్రిస్మస్ వేడుకలు..
Gudivada | సెమీ క్రిస్మస్ వేడుకలు.. Gudivada, ఆంధ్రప్రభ : గుడివాడ పురపాలక
Police |అక్రమ మద్యం స్వాధీనం..
Police | అక్రమ మద్యం స్వాధీనం.. Police, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం
Christmas | టీఎస్ఆర్ ఆహ్వానం.. Christmas, కోడూరు, ఆంధ్ర ప్రభ : టీఎస్ఆర్
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనం కోసం పడిగాపులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
సౌత్ హైదరాబాద్లో జీహెచ్ఆర్ త్రివన ప్రారంభం.. ఫోర్త్ సిటీకి చేరువలో విలాసవంతమైన విల్లాలు!
ప్రముఖ నిర్మాణ సంస్థ జీహెచ్ఆర్ ఇన్ఫ్రా దక్షిణ హైదరాబాద్లోని తుక్కుగూడ సమీపంలో ‘జీహెచ్ఆర్ త్రివన’ పేరుతో సరికొత్త బొటిక్ విల్లా కమ్యూనిటీని ప్రారంభించింది. విమానాశ్రయానికి, ప్రతిపాదిత ఫోర్త్ సిటీకి అత్యంత చేరువలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆధునిక వసతులు, ప్రశాంతమైన జీవనశైలిని అందిస్తోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీహెచ్ఆర్ ఇన్ఫ్రా (GHR Infra), తాజాగా దక్షిణ హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. తుక్కుగూడ, అల్మాస్గూడ ప్రాంతంలో ‘జీహెచ్ఆర్ త్రివన’ (GHR Trivana) […] The post సౌత్ హైదరాబాద్లో జీహెచ్ఆర్ త్రివన ప్రారంభం.. ఫోర్త్ సిటీకి చేరువలో విలాసవంతమైన విల్లాలు! appeared first on Dear Urban .
Mandali |కుంభాభిషేక మహోత్సవాలు..
Mandali | కుంభాభిషేక మహోత్సవాలు.. Mandali, చల్లపల్లి, ఆంధ్రప్రభ : ప్రముఖ ఆధ్యాత్మిక
Supreme Court : నేడు ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు విచారణ
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కేసు విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది
నేడు తెలంగాణాలో రాష్ట్రపతి.. ఆంక్షలివే
నేడు తెలంగాణాలో రాష్ట్రపతి.. ఆంక్షలివే
Semi-Christmas |గొప్ప సందేశం..
Semi-Christmas | గొప్ప సందేశం.. Semi-Christmas, మోపిదేవి, ఆంధ్రప్రభ : నిన్ను వలె
Chandrababu : నేడు ఢిల్లీలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు
Bangladesh : బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న నిరసనలు.. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు
బంగ్లాదేశ్ లో నిరసనలు కొనసాగుతున్నాయి.
Plane Crash : అమెరికాలో విమాన ప్రమాదం.. ఆరుగురి మృతి
అమెరికాలో ప్రయివేటు జెట్ కూలింది. ఈ ప్రమాదం నార్త్ కరోలినాలో జరిగింది
Phone tapping case |సిట్ ఏర్పాటు..
Phone tapping case | సిట్ ఏర్పాటు.. Phone tapping case, హైదరాబాద్,
అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..
` ‘టారీఫ్’ అనే పదమంటేనే నాకెంతో ఇష్టం: డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన పదవి కాలంలో …
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు..
ముగ్గురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్గఢ్లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు …
భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
` ప్రధాని మోడీకి మరో గౌరవం ` ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం ప్రదానం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో …
ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే
` వనస్థలిపురం సమీపంలోని రూ.15వేల కోట్ల విలువైన భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15వేల కోట్ల విలువ చేసే …
తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో 1,370 గ్రూప్ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్ నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ గురువారం తన వెబ్సైట్లో …
` ‘ఉపాధి’ స్థానంలో కొత్తబిల్లుకు లోక్సభ పచ్చజెండా ` బిల్లు ప్రతులు చించి నిరసన తెలిపిన విపక్షం ` వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ` …
భవిష్యత్కు పునాదుల వేద్దాం.. కేసీఆర్ను సీఎం చేద్దాం
` ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి… : కేటీఆర్ భువనగిరి(జనంసాక్షి): ‘సర్పంచి ఫలితాలు స్ఫూర్తి కావాలి. ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి. పార్టీ శ్రేణులు …
` నేషన్నల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లపై వేధింపులకు నిరసనగా భాజపా కార్యాలయాల ముందు కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు ` కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు – గాంధీభవన్ …
పల్లెపోరు తీర్పు ప్రజాపాలనకు అనుకూలం
` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి ` ఇదే స్పూర్తితో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తాం ` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి రెండేళ్ల …

27 C