SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్

‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ‘ని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ‘ఐఐఐటీ హైదరాబాద్‘లో ‘నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ’ ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అప్పట్లో విద్యుత్, ఇంటర్నెట్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచం రూపురేఖలు మార్చాయన్నారు. అదే తరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టబోతుందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ’లో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్‌లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్వాంటం సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్‌లో ఆర్‌అండ్ డీ, ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే ‘డైరెక్షన్’ అని అన్నారు. ఈ టెక్నాలజీ లో దేశానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రత్యేకంగా ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’కు కూడా శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‘ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ‘ఇండస్ట్రీ డే‘ పేరిట ప్రతి వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒక రోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారన్నారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:29 pm

కుత్బుల్లాపూర్ కెటిఆర్ పర్యటనలో అపశృతి

 బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో  అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి గా కుప్ప కూలిపోయాడు .హుటా హుటినా ఆస్పత్రి కి తరలించగా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో మాజీ మంత్రి కెటిఆర్ హెచ్‌ఐఎల్‌టిపి భూ కేటాయింపి అంశం పై జీడిమెట్ల పారిశ్రామికవాడలో పర్యటించారు. అక్కడ హమాలీ అడ్డా లో కార్మికులతో మాట్లాడిన అనంతరం కెటొఆర్ ప్రభుత్వ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద, మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీల శంబిపూర్ రాజు, సునీత రాథోడ్, ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి,తదితరుల తో కలిసి పలు కంపెనీలలో కార్మికులతో మాట్లాడారు. ఈ సమయం లో అక్కడ విధి నిర్వహణలో న్యూస్ కవరేజ్ కోసం వచ్చిన సీనియర్ వీడియో జర్నలిస్ట్,ఆజ్ తక్ దామోదర్ టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అత్యుత్సాహంతో , సెల్ఫీల బెడదలో తొక్కిసలాటలో ఒకసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న తోటి రిపోర్టర్లు, గన్ మెన్లు, జీడిమెట్ల పోలీసుల సహాయంతో ఆటోలో షాపూర్ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నోటి నుండి వాంతులు చేసుకున్న దామోదర్ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఒత్తిడికి లోనయ్యాడు .పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగా దామోదర్ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వీడియో జర్నలిస్ట్ కుటుంబానికి సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:25 pm

Awareness conference |ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

Awareness conference | ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు Awareness conference

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:24 pm

బెలూన్ల పంచాయతీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు

ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:23 pm

భారీగా అక్రమాస్తులు.. రంగారెడ్డి జిల్లా ఎడి శ్రీనివాస్‌ అరెస్టు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ సర్వే అండ్ భూ సంస్కరణల రికార్డు అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఎడి) శ్రీనివాస్‌ అరెస్టు అయ్యాడు. శ్రీనివాస్‌కు సంబంధించి ఎసిబి అధికారులు భారీగా ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనివాసులు పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు.  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల సోదాలు చేసిన అధికారులు.. దాదాపుగా 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. అలాగే, మై హోం భూజాలో ఒక ఫ్లాట్‌, నారాయణపేటలో రైస్ మిల్, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూమి, అనంతపూర్‌లో 11 ఎకరాలు, మహబూబ్‌నగర్‌లో 4 ప్లాట్లు, నారాయణపేటలో మరో 3 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించిన ఎసిబి అధికారులు.. సోదాల్లో విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:18 pm

సెంచరీ దిశగా రూపాయి పరుగులు

అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి రోజు రోజుకీ క్షీణించిపోతోంది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 7:17 pm

గోవిందరాజును గద్దెను కదలించిన పూజారులు

 మేడారంలో గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదలించారు. మేడారంలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ఐదుగురు పూజారులు కలిసి గద్దెను కదలించారు. ఈకార్యక్రమానికి ముందుగా సమ్మక్క- సారలమ్మ గద్దెల వ ద్ద పసుపు, కుంకుమ, సారా అరగించి పూజలు చేశారు. నూతనంగా పునర్నిర్మిస్తున్న గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పనులు పూర్తయి తర్వాత గద్దెలపై ఎఎధ్వజ స్తంబాలను ప్రతిష్టించనున్నారు. ఈనెల 24న గోవిందరాజు, పగిడిద్దరాజు నూతనంగా నిర్మిస్తున్న గద్దెలపై ధ్వజ స్థంబాలను ప్రతిష్టించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈకార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు. పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక సారయ్య, కొక్కెర రమేష్, చందా రఘుపతి, పగిడిద్దరాజు పూజారి దబ్బకట్ల గోవర్థన్, పూజారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:15 pm

sections |రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు

sections | రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు sections | జన్నారం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:11 pm

మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు

 రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 16 లేదా 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ మేరకు టెన్త్ పరీక్షలకు సంబంధించిన పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, మార్చి13తో మెయిన్ సబ్జెక్టుల పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి 16 లేదా 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఈసారి సిబిఎస్‌ఇ తరహాలో ఒక్కో పరీక్షకు మధ్యలో కనీసం ఒకటి లేదా రెండు రోజులు సెలవు ఉండేలా అధికారులు పరీక్షల షెడ్యూల్ రూపొందించారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:08 pm

కెటిఆర్ మాట్లాడే చిట్టిలను కాపీ కొడుతున్నా కిషన్ రెడ్డి: సామ రాంమ్మోహన్ రెడ్డి

తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని, రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారని, కెటిఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బిజెపి నేతలపై కాంగ్రెస్ నేత సామ రాంమ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కిషన్‌రెడ్డి ఒక బ్రోకర్ అని ఆయన మండిపడ్డారు. ఒకటే స్క్రిప్ట్‌ను కెటిఆర్, కిషన్ రెడ్డిలు జీరాక్స్ చేసి చదువుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో గాలిని కొనుక్కొని బ్రతికే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను కూడా ఢిల్లీగా మార్చాలని కిషన్‌రెడ్డి, కెటిఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహేశ్వర్ రెడ్డికి చిట్టీలు అందించేది ఎవరో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీ కింద ఉన్నవి ప్రైవేట్ భూములు అని ప్రైవేట్ ఓనర్ల నిరుపయోగమైన భూములపై వలంటరీగా వెసులుబాటు ఇస్తే కెటిఆర్‌కు ఇబ్బంది ఏమిటనీ ఆయన ప్రశ్నించారు. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదని, దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బిజెపి నాయకులు మౌనంగా ఉంటారా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ దేవాలయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి వస్తాడా? అని అన్నారు. బిజెపి నాయకులకు నరేంద్ర మోడీ ఒక్కడే దేవుడని, నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్లు ఉన్నారని, సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 4 Dec 2025 7:05 pm

Cyber ​​crimes |సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు…

Cyber ​​crimes | సైబర్ నేరాలపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు… Cyber ​​crimes

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:05 pm

నవోదయ అడ్మిషన్లకు ట్రయల్ రన్…

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన

ప్రభ న్యూస్ 4 Dec 2025 7:00 pm

Temple |ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు…

Temple | ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు… Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:55 pm

Elections |మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం…

Elections | మద్దిమడుగు ఆంజనేయ స్వామి ద‌ర్శ‌నం… Elections | అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:49 pm

Akhand 2: అఖండ మూవీ నిర్మాత కీలక నిర్ణయం..బాలయ్యఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:43 pm

తెలంగాణ రైజింగ్‌-గ్లోబల్‌ సమ్మిట్‌.. సామాన్యులకు ఉచిత ప్రవేశం

హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. దేశ, విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, గ్లోబల్‌ సమ్మిట్‌కు సామాన్య ప్రజలకు కూడా ప్రవేశం కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది. డిసెంబర్‌ 10 నుంచి 13 వరకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పించనుంది. భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి సెషన్లు, ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షించేందుకు ఏర్పాటు చేయనుంది. ఈ సమ్మిట్ కు వెళ్లేందుకు ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలోని ఎంజిబిఎస్‌, జెబిఎస్, కూకట్‌పల్లి, చార్మినార్‌, ఎల్‌బినగర్‌ నుండి ప్రత్యేక ఉచిత బస్సులను నడపనుంది.

మన తెలంగాణ 4 Dec 2025 6:39 pm

Police Force |పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి…

Police Force | పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి… Police Force | వరంగల్

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:36 pm

శ్రీతేజ ఆరోగ్యంపై స్పందించిన దిల్ రాజు

శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:35 pm

ధూమ్‌ధామ్‌గా రాష్ట్ర యువజనోత్సవాలు..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో: యువతలో నిక్షిప్తమైన ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:31 pm

Smart City |స్మార్ట్‌ నిధులు ఏమయ్యాయి…?

Smart City | స్మార్ట్‌ నిధులు ఏమయ్యాయి…? Smart City | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:25 pm

అబద్ధాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : జగన్

అబ‌ద్ధాల‌కు అంబాసిడ‌ర్ ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:22 pm

తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం..

ఆదిలాబాద్‌: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18.7 కోట్ల అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన-విజయోత్సవ బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా. రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటోంది. సంక్షేమం-అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్‌ కంపెనీని మళ్లీ ప్రారంభిస్తాం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌ పనులు ప్రారంభిస్తాం. ఎర్ర బస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్‌ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

మన తెలంగాణ 4 Dec 2025 6:20 pm

Facilitation Center |స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

Facilitation Center | స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్ Facilitation Center

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:16 pm

30 Police Act |శాంతియుతంగా ఎన్నికలు

30 Police Act | శాంతియుతంగా ఎన్నికలు 30 Police Act |

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:12 pm

Chittoor |ప్రతి పాఠశాలలో పండుగ వాతావరణం

చిత్తూరు బ్యూరో, ఆంధ్ర‌ప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:10 pm

TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు?

TP |మోసపూరిత ప్లాన్లు ఎందుకిచ్చారు? TP | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:07 pm

KCR : కేసీఆర్ పాలిటిక్స్ ను ఇక వదిలేసినట్లేనా? కీలక నేతలు ఏమంటున్నారంటే?

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది

తెలుగు పోస్ట్ 4 Dec 2025 6:06 pm

Temple |శివభక్త మార్కండేయ దేవాలయంలో…

Temple | శివభక్త మార్కండేయ దేవాలయంలో… Temple | కరీమాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 6:00 pm

Elections |రాయికల్ ను అభివృద్ధి చేస్తా

Elections | రాయికల్ ను అభివృద్ధి చేస్తా సర్పంచి అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:50 pm

ప్రశాంతంగా ఉన్న‌ గ్రామాల్లో ఫ్యాక్ష‌న్ మంట ర‌గ‌ల్చొద్దు….

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రగులుకుంటుంది.

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:49 pm

Telangana : అఖండ 2 మూవీ నిర్మాతకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 5:28 pm

Heavy Rain |ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు

Heavy Rain | ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు Heavy Rain | పొదలకూరు,

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:25 pm

Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. రయ్.. రయ్ మంటూ

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 4 Dec 2025 5:18 pm

Krishna Tarang |తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం..

Krishna Tarang | తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. Krishna Tarang | మచిలీపట్నం,

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:17 pm

201 couples |సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు..

201 couples | సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.. 201 couples |

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:14 pm

విమానాశ్రయానికి 800 ఎకరాల భూసేకరణకు ఆదేశించారు : పాయల్ శంకర్

హైదరాబాద్: ఆదిలాబాద్ కు విమానాశ్రయం కావాలని గతంలో సిఎం రేవంత్ రెడ్డిను అడిగానని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రం మంజూరు చేస్తే.. కావాల్సిన సహకారం అందిస్తానని సిఎం అన్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సిఎం కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ లో సిఎం పర్యటించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బహిరంగసభ నిర్వహించారు. రూ. 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తే అంగీకరించారని, విమానాశ్రయానికి వెంటనే 800 ఎకరాల భూసేకరణకు సిఎం ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి ఇచ్చేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సిఎం ను కలుస్తానని చెప్పారు. చనాఖా- కొరాట ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని, సోయాబీన్ పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆదిలాబాద్ కు యూనివర్శిటీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని పాయల్ శంకర్ తెలియజేశారు. 

మన తెలంగాణ 4 Dec 2025 5:05 pm

special attention |ప్రచారం అదిరింది

special attention | ప్రచారం అదిరింది special attention | కమలాపూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:04 pm

MLA |కోడూరులో ప్రజాదర్బార్

MLA | కోడూరు, ఆంధ్రప్రభ : ప్రజాదర్బార్ కార్యక్రమం కోడూరు మండల పరిషత్

ప్రభ న్యూస్ 4 Dec 2025 5:00 pm

Plant Water |గుణాత్మక విద్యను అందించాలి

Plant Water | గుణాత్మక విద్యను అందించాలి ఉట్నూర్ ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:57 pm

77 DDO offices |డీడీఓ కార్యాల‌యాల‌తో అభివృద్ధి ప‌రుగులు

77 DDO offices | డీడీఓ కార్యాల‌యాల‌తో అభివృద్ధి ప‌రుగులు 77 DDO

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:54 pm

Panchayat elections |ఎన్నికల్లో సత్తా చాటాలి

Panchayat elections | ఎన్నికల్లో సత్తా చాటాలి Panchayat elections | క్యాతనపల్లి,

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:51 pm

అఖండ2 టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..

నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్స్. ఈవాళ(డిసెంబర్ 4) రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అఖండ2 సినిమా టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ధారించింది. ఇక, సినిమా విడుదలైన రోజు నుంచి మూడు రోజులపాటు మల్టీప్లెక్స్ లకు రూ.100, సింగిల్ స్క్రీన్ లకు రూ.50 చొప్పున ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చెప్పింది.

మన తెలంగాణ 4 Dec 2025 4:47 pm

Rs.600 crore |ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు

Rs.600 crore | ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు Rs.600 crore |

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:45 pm

Gold Rate |త‌గ్గిన ప‌సిడి రేటు

Gold Rate | త‌గ్గిన ప‌సిడి రేటు Gold Rate | వెబ్

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:14 pm

హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..

ఇటీవల దేశంలో విమానాలకు తరుచూ బాంబు బెదిరింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇండిగో విమనానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని  అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితమైన హోల్డింగ్ ప్రాంతానికి తరలించారు. విమానాశ్రయ బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.. కానీ అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదు.180 మందికి పైగా ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్‌లో దిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ అందిన తర్వాత విమానం అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయింది. విమానాన్ని హైదరాబాద్‌లో ల్యాండ్ చేయడానికి అనుమతిస్తే, బాంబు పేల్చివేస్తామని ఆ మెయిల్ బెదిరించింది. అందుకే అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ జరిగింది అని అహ్మదాబాద్ జోన్ ఫోర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ బన్సాల్ తెలిపారు.

మన తెలంగాణ 4 Dec 2025 4:14 pm

200 aircraft | 300 ఇండిగో విమానాల ర‌ద్దు

200 aircraft | 300 ఇండిగో విమానాల ర‌ద్దు 200 aircraft |

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:12 pm

హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయి : మహేష్ గౌడ్

హైదరాబాద్: సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు బిఆర్ఎస్ యత్నిస్తోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొణిజేటి రోశయ్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని, ఈ దేశానికి వారు సంపద అని కొనియాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఉంటే తప్పేంటి? అని మహేష్ ప్రశ్నించారు. బిజెపి కోసమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, కాలుష్యరహితంగా హైదరాబాద్ మారుతుందని తెలియజేశారు. అవినీతికి అలవాటు పడిన మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అంటూ విమర్శించడం అలవాటుగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 4 Dec 2025 4:12 pm

Competition |గెలుపు బాటలో మిట్టపల్లి మహేశ్వరి

Competition | గెలుపు బాటలో మిట్టపల్లి మహేశ్వరి Competition | కమలాపూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 4:06 pm

Andhar Prabah Smart Edition |ఆరావళి/కోటరీలోనే కోవర్టు/ఆషాఢం సేల్స్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 04-12-2025, 4.00PM అడ్డుగోడ ఆరావళి.. మైనింగ్​తో ముప్పు కోటరీలోనే

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:59 pm

CC roads |ప్రచారంలో దూసుకుపోతున్న పెనుకుల రాజేందర్

CC roads | ప్రచారంలో దూసుకుపోతున్న పెనుకుల రాజేందర్ CC roads |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:57 pm

CM Relief Fund |బాధితుడికి అండ‌గా..

CM Relief Fund | బాధితుడికి అండ‌గా.. CM Relief Fund |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:57 pm

Finally, Telangana GO arrives for Akhanda 2

Akhanda 2 is releasing with paid premieres today but the Telangana government is yet to grant the GO with special shows permission. The advance sales are not open because of the delay in the GO. The GO has finally arrived and the government of Telangana has granted permission for three days. The single screens can […] The post Finally, Telangana GO arrives for Akhanda 2 appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 3:54 pm

MLA |అయ్యప్ప అనుగ్రహం ఉండాలి..

MLA | అయ్యప్ప అనుగ్రహం ఉండాలి.. MLA | నిజాంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:51 pm

Mandali Buddhaprasad |దేవాలయాల అభివృద్ధికి నిధులు

Mandali Buddhaprasad | దేవాలయాల అభివృద్ధికి నిధులు Mandali Buddhaprasad | అవనిగడ్డ,

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:47 pm

Retirement |ఎన్నికల విధుల నుండి మినహాయించాలి

Retirement | ఎన్నికల విధుల నుండి మినహాయించాలి Retirement | నారాయణపేట ప్రతినిధి

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:45 pm

MLA |మన ఊరు..మన బాధ్యత

MLA | మన ఊరు..మన బాధ్యత – నా బలం.. బలగం మీరే–

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:29 pm

సర్పంచ్ నామినేషన్ లో రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యం.

ఆర్మూర్,డిసెంబర్ 4(జనంసాక్షి): – న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు. – ఆర్వో నిర్లక్ష్యమన్న జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కుమార్ కులచారి. గ్రామ సర్పంచ్ …

జనం సాక్షి 4 Dec 2025 3:28 pm

Air Force |ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన

Air Force | అంతర్గాం, ఆంధ్రప్రభ : ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మార్గం

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:28 pm

77 DLDO |గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు

77 DLDO | గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు 77 DLDO |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:22 pm

CC Roads |అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం

CC Roads | అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం CC Roads |

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:17 pm

దారుణం.. తనకన్నా అందంగా ఉన్నారనే అసూయతో వరుస హత్యలు..

పానిపట్: తనకంటే అందంగా ఉన్నారనే అసూయ, ద్వేషంతో ఓ మహిళ.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గత సోమవారం చనిపోయిన వారిలో ఓ చిన్నారి కనిపించకుండా పోయి తర్వాత శవమై కనిపించింది. తర్వాత కుటుంబ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల నౌల్తా గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో 6 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆ తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్‌రూమ్‌లో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్‌లో పడి చనిపోయినట్లు గుర్తించారు. దీనిని సహజ మరణంగా భావించిన చిన్నారి కుటుంబ సభ్యులు..తర్వాత సిసిఫుటేజీ పరిశీలించగా.. మేనత్త పూనమ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనమ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు చెప్పింది. వివాహ వేడుకకు వచ్చిన అతిథులు వెళ్లిన తర్వాత, నింధితురాలు బాలికను మేడమీదకు తీసుకెళ్లి, నీటిలో ముంచి చంపి.. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నీటి టబ్ లో పడి మృతి చెందినట్లు సీన్ క్రియేట్ చేసి.. కిందకు తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు, మరో ఇద్దరు బాలికలను కూడా హత్య చేసిందని.. ఇందులో ఓ చిన్నారిని చంపుతుంటే చూసిన తన సొంత కొడుకును కూడా హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. కేవలం తనకంటే అందంగా ఉన్నారనే కారణంగా ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో నింధితురాలు వెల్లడించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 4 Dec 2025 3:14 pm

ACB |ఏసీబీ సోదాలు

ACB | ఏసీబీ సోదాలు ACB | రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:14 pm

DDO Office |ప్రజల మంచి కోసమే..

DDO Office | ప్రజల మంచి కోసమే… DDO Office | గుడివాడ,

ప్రభ న్యూస్ 4 Dec 2025 3:02 pm

ఆరాటం ముందు ఆటంకం ఎంత?

అంధ విద్యార్థినితో కలిసి కలెక్టర్‌ గేయాలాపన డిసెంబర్ 4 (జనం సాక్షి):కలెక్టరేట్‌, డిసెంబర్‌ 3 : ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ …

జనం సాక్షి 4 Dec 2025 3:00 pm

POCSO Case |త్వరితగతిన పరిష్కరించాలి

POCSO Case | త్వరితగతిన పరిష్కరించాలి POCSO Case | ఒంగోలు క్రైమ్,

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:59 pm

One year for Pushpa Stampede: How is Sritej?

Icon Star Allu Arjun’s last film Pushpa: The Rule released a year ago and the stampede incident in Sandhya theatre on the night of the premiere show created a sensation. Two people from a family lost their lives and their son Sritej is battling for life. It has been a year but he is yet […] The post One year for Pushpa Stampede: How is Sritej? appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 2:55 pm

కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు

డిసెంబర్ 4 (జనం సాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత సాంకేతిక …

జనం సాక్షి 4 Dec 2025 2:51 pm

Jagan Slams NDA Coalition on Farm Crisis, Walks Out When Asked About Three Capitals

YSRCP president YS Jagan Mohan Reddy launched a strong attack on the ruling NDA coalition in Andhra Pradesh, accusing it of neglecting farmers during one of the toughest phases the state has faced. Speaking at the YSRCP central office in Tadepalli, he claimed that the government failed to support farmers even as Andhra Pradesh witnessed […] The post Jagan Slams NDA Coalition on Farm Crisis, Walks Out When Asked About Three Capitals appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 2:51 pm

Prajadarbar |స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం..

Prajadarbar | స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం.. Prajadarbar | వినుకొండ, ఆంధ్రప్రభ : పట్టణంలోని

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:47 pm

jagruti kavita | 14 ఏళ్లుగా ఉప్ప‌ల్‌ ఫ్లై ఓవర్ నిర్మాణం

jagruti kavita | 14 ఏళ్లుగా ఉప్ప‌ల్‌ ఫ్లై ఓవర్ నిర్మాణం jagruti

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:42 pm

Tammineni Sitharam : సీతారాం.. ఇక రాం.. రాం చెప్పినట్లేనా?

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లుంది

తెలుగు పోస్ట్ 4 Dec 2025 2:36 pm

Assistant Commissioner |డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం

Assistant Commissioner | డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం పూజలో పాల్గొన్న కలెక్టర్ వినోద్

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:31 pm

Hybrid seed |పత్తికి మద్దతు ధర..

Hybrid seed | పత్తికి మద్దతు ధర.. Hybrid seed | పెద్దపల్లి

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:25 pm

ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు

రాజోలి (జనంసాక్షి) : కాలుష్య కారక ఫ్యాక్టరీ తరలిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట …

జనం సాక్షి 4 Dec 2025 2:19 pm

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఏడి సర్వేయర్ శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులో భాగంగా రంగారెడ్డి …

జనం సాక్షి 4 Dec 2025 2:13 pm

Navya Bharati Global School |సినిమా పాటల్లో సాహిత్యం..

Navya Bharati Global School | సినిమా పాటల్లో సాహిత్యం.. సినీ గేయ

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:11 pm

చాందినీ చౌదరి సొగసుల విందు

                               

మన తెలంగాణ 4 Dec 2025 2:07 pm

Forest Region |అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే

Forest Region | అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే Forest Region |

ప్రభ న్యూస్ 4 Dec 2025 2:02 pm

నాగచైతన్య-శోభిత మొదటి పెళ్లి రోజు.. స్పెషల్‌ వీడియో పంచుకున్న నటి

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహబంధంలోకి అడుగుపెట్టి గురువారంతో సంవత్సరం పూర్తైంది. మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత.. తన పెళ్లి వేడుకకు సంబంధించిన స్పెషల్‌ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు, నెటిజన్లు.. ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, సమంత నుంచి వీడిపోయిన తర్వాత నాగచైతన్య..నటి శోభితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.2024 డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఫిల్మ్ స్టూడియోలో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల మధ్య నాగచైతన్య-శోభిత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, సమంత కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేసిన సమంత పెళ్లి చేసుకుంది. మూడు రోజుల క్రితం డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో సమంత-రాజ్ పెళ్లి జరిగింది. ఇప్పటికే వీరి వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. https://twitter.com/i/status/1996480603815125432

మన తెలంగాణ 4 Dec 2025 1:58 pm

Isha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thriller

The upcoming horror thriller Isha features Thrigun and Hebah Patel in lead roles with Akhil Raj, Siri Hanmanth and Prithveeraj also playing significant roles. The makers recently unveiled an thrilling glimpse at a special event, offering the audience a first look at the eerie world the film is set in. The glimpse opens with a […] The post Isha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thriller appeared first on Telugu360 .

తెలుగు 360 4 Dec 2025 1:56 pm

పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ : పవన్

అమరావతి: ప్రజలకు సేవలందించడానికి డిడివో కార్యాలయాలు ఉపయోగపడతాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. చిత్తూరులో పవన్ కల్యాణ్ పర్యటించారు. చిత్తూరు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా కొత్త డిడివో కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..77 డిడివో ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా 77 డిడివోలు ప్రారంభించామని, పదివేల మందికి ఉద్యోగాలకు పదోన్నతులు అందించామని తెలియజేశారు. పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేశామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి గ్రామీణ అభివృద్ధిశాఖ పని చేస్తుందని పవన్ పేర్కొన్నారు.      

మన తెలంగాణ 4 Dec 2025 1:55 pm

16 Villages|సర్పంచ్ అభ్యర్థులు వీరే..

16 Villages| నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట‌ మండల వ్యాప్తంగా 16 గ్రామ

ప్రభ న్యూస్ 4 Dec 2025 1:55 pm