SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

Kotamreddy Sridhar Reddy : కోటంరెడ్డి హత్యకు స్కెచ్ కేసులో ట్విస్ట్ ఇదేనా?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీషీటర్లు ప్లాన్ చేసిన విషయం బయటపడి దాదాపు మూడు నెలలవుతుంది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 1:25 pm

Sabarimala : శబరిమలకు వెళ్లే వారికి అలెర్ట్

శబరిమలకు వెళ్లే భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం కీలక సూచనలు చేసింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 1:25 pm

YAA  ALLAH :  యా.. అల్లా..సౌదీలో  42 మంది బుగ్గి

YAA ALLAH : యా.. అల్లా..సౌదీలో 42 మంది బుగ్గి ( ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 17 Nov 2025 1:21 pm

Kalvakuntla Kavitha |బీఆర్ఎస్‌, బీజేపీ వైఫ‌ల్యం కాంగ్రెస్‌కు క‌లిసొచ్చింది!

Kalvakuntla Kavitha | బీఆర్ఎస్‌, బీజేపీ వైఫ‌ల్యం కాంగ్రెస్‌కు క‌లిసొచ్చింది! న‌న్ను విమ‌ర్శించేవారిని

ప్రభ న్యూస్ 17 Nov 2025 1:20 pm

Tirupati |అమ్మవారి బ్రహ్మోత్సవాలు..

Tirupati | అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. Tirupai, తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు

ప్రభ న్యూస్ 17 Nov 2025 1:20 pm

Bandi |ఓ యువ‌తా… రాజ‌కీయాల్లోకి రా!

Bandi | ఓ యువ‌తా… రాజ‌కీయాల్లోకి రా! మీ రాక‌తో వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు

ప్రభ న్యూస్ 17 Nov 2025 1:11 pm

TDP |వైసీపీ నిరసన..

TDP | వైసీపీ నిరసన.. TDP, బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : హిందూపురంలో

ప్రభ న్యూస్ 17 Nov 2025 1:08 pm

Makthal |అధ్వాన రోడ్ల‌తో అవ‌స్థ‌లు

Makthal | అధ్వాన రోడ్ల‌తో అవ‌స్థ‌లు ప‌దేళ్లుగా మార‌ని రోడ్డు దుస్థితి Maktal

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:58 pm

Cotton |ఆ నిబంధనలు సడలించాలి..

Cotton | ఆ నిబంధనలు సడలించాలి.. Cotton, మైలవరం, ఆంధ్రప్రభ : 2025-26

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:56 pm

Chandrababu : చంద్రబాబుకు ఈసారి కూడా అంత సులువు కాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు

తెలుగు పోస్ట్ 17 Nov 2025 12:49 pm

20న బీహార్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

బిహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది.ఈ విజయంతో నితీష్ కుమార్‌ 10వసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.రాబోయే 20వ తేదీ గురువారం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శుభముహూర్తం ఖరారైంది.నితీశ్‌ కుమార్‌తో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్‌ ఈ కార్యక్రమానికి వేదికగా నిలుస్తుంది. ఈ వేడుకకు ప్రధాన అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ […] The post 20న బీహార్‌లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 12:43 pm

Telangana : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం సంచలన ఆదేశాలు

తెలంగాణ సుప్రీంకోర్టు లో ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ జరిగింది.

తెలుగు పోస్ట్ 17 Nov 2025 12:42 pm

BJP |అత్యంత హృదయ విదారకమైన ఘటన

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిగ్భాంతి

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:38 pm

Bapatla |థ్యాంక్యూ.. కలెక్టర్..

Bapatla | థ్యాంక్యూ.. కలెక్టర్.. Bapatla, బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఇండియన్

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:37 pm

సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం..

42 మంది భారత యాత్రికుల సజీవ దహనం.. ఎక్కువ మంది హైదరాబాదీలే!సౌదీ అరేబియాలో భారత యాత్రికుల బస్సుకు ప్రమాదండీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో 42 మంది సజీవ దహనం సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారత యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వారంతా సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందినవారే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం […] The post సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 12:32 pm

Mahbubabad |న్యాయం చేయాలంటూ…

Mahbubabad | న్యాయం చేయాలంటూ… Mahbubabad | మహబూబాబాద్, ఆంధ్రప్రభ : సంవత్సరాలు

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:26 pm

Hajj |సౌదీలో ప్ర‌మాదం క‌ల‌చివేసింది

Hajj ! ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న ఘోర

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:25 pm

Police |విచారణ వివాదం..

Police | విచారణ వివాదం.. Police, తాండూరు, ఆంధ్రప్రభ : విచారణకు పిలిచిన

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:22 pm

ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఏపీలో ఈరోజు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నందున ఈరోజు, రేపు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇటీవలి తుఫాను ప్రభావం నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే, మరోసారి వర్ష సూచన రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే […] The post ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 12:20 pm

ktr |సౌదీ మృతుల కుటుంబాల‌కు స‌ర్కార్ అండ‌గా ఉండాలి

ktr } ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:19 pm

రవితో చిత్రపరిశ్రమకు చాలా నష్టం జరిగింది: సజ్జనార్

హైదరాబాద్: పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు చాలా నష్టం జరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేధించామని అన్నారు. సినీ పెద్దలతో సిపి సజ్జనార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. ఐబొమ్మ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిని నిన్న అరెస్టు చేశామని, ఇమ్మడి రవిపై మరో 4 కేసులు నమోదై ఉన్నాయని తెలియజేశారు. ఐటీ యాక్ట్, కాపీ రైట్ చట్టాల కింద కేసులు నమోదు అయ్యాయని, ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేశాడని మండిపడ్డారు. సినిమాల పైరసీతో చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేశాడని, బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేయడంతో యువత ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారని, పైరసీ ద్వారా ఇమ్మడి రవి రూ. 20 కోట్లు సంపాదించారని సజ్జనార్ పేర్కొన్నారు. 50 లక్షల మంది సబ్ స్క్రైబర్ల డేటా, సైట్ ను సందర్శించిన వారి డేటా మొత్తం ఇమ్మడి రవి వద్ద ఉందని అన్నారు. ఈ డేటా అంతా ఇలాంటి వారి వద్ద ఉండటం ప్రమాదకరమని సూచించారు. ఈ డేటాను అంతా డార్క్ వైబ్ సైట్లకు అమ్ముకునే అవకాశం ఉందని సజ్జనార్ స్పష్టం చేశారు.    సినిమాల పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితో సహా మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. శివాజీ, ప్రశాంత్ అనే ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ సిపి సజ్జనార్ ను నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు, నటులు చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, పలువురు సినీ ప్రముఖులు కలిశారు.  

మన తెలంగాణ 17 Nov 2025 12:13 pm

ఢిల్లీని కమ్మేసిన కాలుష్యపు పొగ.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కొనసాగుతున్న వాయు కాలుష్య సంక్షోభంగాలి నాణ్యత తీవ్ర కేటగిరీకి పడిపోవడంతో దట్టమైన పొగ దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. ఈరోజు కూడా ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సీఆర్) గాలి నాణ్యత చాలా ప్రమాదకరం నుంచి తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పివేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఇవాళ‌ ఉదయం 6 గంటలకు ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ 360గా నమోదైంది. అయితే, బవానా (427), జహంగీర్‌పురి (407), నరేలా (406) […] The post ఢిల్లీని కమ్మేసిన కాలుష్యపు పొగ.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 12:11 pm

Bigg Boss 9 : తనూజ ఒక నిర్ణయం అలా.. మరొక నిర్ణయం ఇలా

బిగ్ బాస్ 9సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనూజ ఈసారి దివ్య పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 12:08 pm

iBOMMA |రవి అరెస్ట్ తో పైరసీ కనుమరుగేనా..

iBOMMA | రవి అరెస్ట్ తో పైరసీ కనుమరుగేనా.. iBOMMA |వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:07 pm

TEMPLE |సిద్ధిరామేశ్వరాలయంలో అన్నదానం

TEMPLE |బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గల

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:07 pm

SAIBABA |మంత్రి ఫరూక్ కు ఆహ్వానం

శ్రీ సత్య సాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు SAIBABA | నంద్యాల

ప్రభ న్యూస్ 17 Nov 2025 12:02 pm

నేను తిరిగి వస్తా.. బంగ్లా గడ్డపై న్యాయం చేస్తా: షేక్ హసీనా

కోర్టు తీర్పును తాను లెక్కచేయనన్న షేక్ హసీనాయూనస్ ప్రభుత్వం తన పార్టీని నాశనం చేయాలని చూస్తోందని ఆరోపణ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా తనపై రానున్న కోర్టు తీర్పును తాను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేశారు. తన పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆమె తన మద్దతుదారుల కోసం ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. […] The post నేను తిరిగి వస్తా.. బంగ్లా గడ్డపై న్యాయం చేస్తా: షేక్ హసీనా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 11:57 am

విటమిన్ ఎ లోపంతో బైటాట్ స్పాట్

తెల్లగా నురగలా వెన్నెలా ఉన్న ఓ చిన్న ముద్దలా కంట్లో ఇలా తెల్లగుడ్డు పైన మీ పిల్లల కంట్లో కనపడితే అది బైటాట్ స్పాట్ అని అంటారు. ఇది విటమిన్ ఎ తక్కువ కావడంతో వస్తుంది. వైద్యం ఇవ్వకపోతే కాలక్రమంలో రేచీకటి కూడా రావచ్చు. తరువాత జిరాఫ్తాల్మియా, కార్నియల్ అల్సర్లు వచ్చి గుడ్డివారు కావచ్చు. ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్లు వచ్చి ప్రాణాపాయము కలగవచ్చు.  మీరేం చేయాలి? హైడోసు విటమిన్ సప్లిమెంట్స్ తో వెంటనే వైద్యం మొదలు పెట్టాలి. ఆహారంలో ఆకుకూరలు, క్యారెట్లు స్వీట్ పొటాటో దుంపలు లాంటివి తినాలి.  కోడి గుడ్డులోని పచ్చ సొన, చేప లాంటి వాటిలో కూడా విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఫిష్ లివర్ ఆయిల్ కాడ్ లివర్ ఆయిల్ లాంటివి కూడా మనకు దొరుకుతాయి. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 17 Nov 2025 11:56 am

KCR |హజ్ యాత్రికుల మృతిపై కేసీఆర్ సంతాపం

KCR | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర

ప్రభ న్యూస్ 17 Nov 2025 11:54 am

చెన్నైలో మళ్లీ హడలెత్తించిన ఆకతాయిలు.. సీఎం, నటులకు బాంబు బెదిరింపులు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు బాంబు బెదిరింపునటులు అజిత్, అరవింద్ స్వామి, ఖుష్బూ నివాసాలకు కూడా హెచ్చరికలు తమిళనాడులో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని ఆకతాయిలు మరోసారి రెచ్చిపోయారు. సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు ప్రముఖ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బూ నివాసాల్లో బాంబులు పెట్టినట్లు ఆదివారం రాత్రి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ హెచ్చరిక ఈ-మెయిల్ డీజీపీ కార్యాలయానికి కూడా రావడంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఈ-మెయిల్ సమాచారం అందిన వెంటనే, బాంబు […] The post చెన్నైలో మళ్లీ హడలెత్తించిన ఆకతాయిలు.. సీఎం, నటులకు బాంబు బెదిరింపులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 11:47 am

మాస్టర్ మైండ్ ఇమ్మడి రవి సంపాదించింది ఎన్ని కోట్లంటే?

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇప్పటి వరకూ ఇరవై కోట్ల రూపాయలు సంపాదించాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు

తెలుగు పోస్ట్ 17 Nov 2025 11:45 am

Tragedy in Saudi Arabia: Telangana Leaders Coordinate Relief After Fatal Bus Accident

A tragic bus accident in Saudi Arabia has left families across Telangana shaken, as several Umrah pilgrims from Hyderabad were among those who lost their lives. The incident occurred on the route from Makkah to Madinah. A diesel tanker rammed into a bus carrying Indian pilgrims, causing a massive fire that claimed the lives of […] The post Tragedy in Saudi Arabia: Telangana Leaders Coordinate Relief After Fatal Bus Accident appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 11:43 am

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది సజీవదహనం

నవంబర్ 17, (జనంసాక్షి) హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా యాత్రకు వెళ్లినభారతీయులు ప్రయాణిస్తున్న …

జనం సాక్షి 17 Nov 2025 11:39 am

Bus Accident : హైదరాబాద్ కు చెందిన ఒకే కుటుంబంలో ఎనిమిది మంది మృతులు

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉన్నారని తెలిసింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 11:33 am

పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం

నవంబర్ 17, (జనంసాక్షి)హైదరాబాద్‌: పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం …

జనం సాక్షి 17 Nov 2025 11:29 am

GHMC |జీహెచ్‌ఎంసీలో సంస్కరణలు !

GHMC | జీహెచ్‌ఎంసీలో సంస్కరణలు ! హైదరాబాద్‌ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 11:25 am

సౌదీ ప్రమాదంలో మృతిచెందిన 16 మంది హైదరాబాదీలు

నవంబర్ 17 (జనంసాక్షి) హైదరాబాద్‌: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ …

జనం సాక్షి 17 Nov 2025 11:15 am

అన్నా చెల్లెళ్ళ బంధం నేపథ్యంలో..

అరుళ్ నిథి, -మమత మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో మై డియర్ సిస్టర్ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. ఈ అన్‌స్క్రిప్టెడ్ టగ్ -ఆఫ్ -వార్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నాచెల్లెళ్ళ బంధం ఎన్నాళ్లుగానో ముఖ్యమైన భావోద్వేగ అంశం. ఈ భావోద్వేగాన్నిమరోసారి ముందుకు తీసుకువెళ్తూ, ప్యాషన్ స్టూడియోస్ ‘మై డియర్ సిస్టర్’ పేరుతో ఓ మనసుని తాకే భావోద్వేగపూరితమైన కథను అందిస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, గోల్డ్‌న్స్ టెలి ఫిలిమ్స్ మణీష్ షా కలిసి నిర్మిస్తున్నారు. ప్రభు జయరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. అరుళ్ నిథి, మమత మోహన్‌దాస్ అన్నాచెల్లెళ్ళుగా కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి న పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. శనివారం విడుదలైన ఫస్ట్ లుక్‌లో అన్నాచెల్లెల్లిద్దరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.  

మన తెలంగాణ 17 Nov 2025 11:13 am

Adilabad |చందా గణేష్ ప్యానెల్ విజయం..!

Adilabad | చందా గణేష్ ప్యానెల్ విజయం..! Adilabad | ఆంధ్రప్రభ, ఆదిలాబాద్

ప్రభ న్యూస్ 17 Nov 2025 11:12 am

Tamilanadu : చెన్నైలో ప్రముఖులకు బాంబు బెదిరింపు మెయిల్స్

తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి.

తెలుగు పోస్ట్ 17 Nov 2025 11:09 am

HYD |జూనియర్లే కానీ.. చేతివాటంలో ముదుర్లు

HYD | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అనేక

ప్రభ న్యూస్ 17 Nov 2025 11:08 am

వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకుంటా: సాయిదుర్గా తేజ్

తిరుమల: తిరుమల శ్రీవారిని నటుడు సాయిదుర్గా తేజ్ దర్శించుకున్నారు. మంచి చిత్రాలు. సంతోషమైన జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమలకు వచ్చానని సాయి తేజ్ తెలిపారు. కొత్త సంవత్సరంలో శ్రీవారి ఆశీస్సులు కావాలని దర్శించుకున్నానన్నారు. పెళ్లిపై వార్తలు వస్తున్నాయని విలేఖర్లు సాయిని అడిగారు. వచ్చే సంవత్సరం తాను పెళ్లి చేసుకుంటానని వివరణ ఇచ్చాడు. వచ్చే సంవత్సరం 'సంబరాల ఏటిగట్టు' సినిమా విడుదలవుతుందని, ప్రేక్షకులు ఆదరించాలని తేజ్ కోరారు.  ఈ సినిమాలో నటుడు సాయి తేజకు తోడుగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ సినిమాను కెపి రోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 

మన తెలంగాణ 17 Nov 2025 11:01 am

Prajavani |నేటి నుంచి ప్రజావాణి షురూ..

Prajavani | నేటి నుంచి ప్రజావాణి షురూ.. హైదరాబాద్‌, (ఆంధ్ర ప్రభ) :

ప్రభ న్యూస్ 17 Nov 2025 11:00 am

SHIVA |శివనామస్మరణముతో..

SHIVA |శివనామస్మరణముతో.. SHIVA బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:54 am

Murder |భర్త చేతిలో భార్య…

Murder | భర్త చేతిలో భార్య… Murder | మోతె, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:42 am

ఫ్యామిలీ, క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్

రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్‌ఎల్ ఎల్ పి బ్యానర్‌పై మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఆదివారం మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ ట్రైలర్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘చాలా మంచి ఎంటర్‌టైనర్ ఇది. మా ప్రొడ్యూసర్ మాధవి చాలా పాషన్‌తో తీశారు. డైరెక్టర్ రామ్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు. శేఖర్ చంద్రతో ఇది నాకు నాలుగో సినిమా. ఫ్యామిలీ అందరూ థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను‘అని అన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. ‘రాజ్ తరుణ్ కుమా రి 21ఎఫ్ అం టే నాకు చాలా ఇష్టం. ఆయన కం బ్యాక్ కోసం ఎదురుచూచూస్తు న్న శ్రేయోభిలాషుల్లో నేను ఒకడిని. ఈ సినిమా తో హిట్ కొట్టి మళ్ళీ ఒక లవ్‌స్టోరీతో గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. డైరెక్టర్ రామ్ మాట్లాడుతూ ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకునే క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాశీ సింగ్, మాధవి, వివేక్ కూచి బొట్ల తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Nov 2025 10:38 am

Traffic Police |జరిమానాలపైనే.. ఫోకస్‌!

Traffic Police | జరిమానాలపైనే.. ఫోకస్‌! ఆంధ్రప్రభ, గ్రేటర్‌ హైదరాబాద్‌ బ్యూరో :

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:36 am

Accident |లారీ ఢీ కొట్టి…

Accident | లారీ ఢీ కొట్టి… Accident | తిమ్మాపూర్ (ఆంధ్ర ప్రభ)

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:32 am

Weekend Box-office: New Releases Fall Flat

Rana Daggubati and Dulquer Salmaan have joined hands for a prestigious film Kaantha and it released on Friday. The film received appreciation for its performances but the slow narration made the audience stay away from the film. Kaantha opened on a disappointing note and the film failed to witness any growth over the weekend. The […] The post Weekend Box-office: New Releases Fall Flat appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 10:30 am

Accident |ఘోర ప్రమాదం..

Accident | ఘోర ప్రమాదం.. Accident, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : శ్రీ

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:29 am

Bus Accident : మక్కాకు వెళ్లి సజీవ దహనమయి.. సెల్ ఫోన్లు స్విచాఫ్ వస్తుండటంతో?

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువ ఉన్నారు

తెలుగు పోస్ట్ 17 Nov 2025 10:18 am

Monday |సోమవారం అంటే హడల్

Monday | మీకు అమ్మో ఒకటో తారీఖు సిన్మా గుర్తుందా….అందరూ ఒకటోతారీఖొస్తే జీతాలోస్తాయని

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:06 am

నేడు హసీనాకు ఉరిశిక్ష పడనుందా?

బంగ్లాదేశ్ లో నేడు మాజీ ప్రధాని షేక్ హసీనాపై కీలక తీర్పు వెలువరించనుంది.

తెలుగు పోస్ట్ 17 Nov 2025 10:04 am

Srisailam |పోటెత్తిన భక్తులు..

Srisailam | పోటెత్తిన భక్తులు.. Srisailam, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కార్తీక

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:01 am

All Firestorm Wild Cards Eliminated — A Season of Missed Potential & Zero Impact

The latest Bigg Boss Telugu 9 elimination marked the exit of Gaurav, the last remaining Firestorm wild card entry. With this, every single wildcard — introduced mid-season with high drama and heavy buildup — has now exited the house without leaving any real imprint on the game. This stands in sharp contrast to earlier seasons, […] The post All Firestorm Wild Cards Eliminated — A Season of Missed Potential & Zero Impact appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 9:55 am

సజీవదహనమయిన 42 మందిలో హైదరాబాదీలు ఎందరు?

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 9:51 am

Exclusive: Allu Arjun’s no for Pushpa Re-release

After the Baahubali franchise was made as Baahubali: The Epic, there are reports that Pushpa: The Rise and Pushpa: The Rule will be made into a single film and will release soon. The proposal has reached Sukumar and Allu Arjun recently. Both of them have rejected the proposal. Allu Arjun is not much interested for […] The post Exclusive: Allu Arjun’s no for Pushpa Re-release appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 9:48 am

మట్టి పాటల పరిమళం

అక్షరాలు రాని అక్షర సాధుడవు లక్ష్యాన్ని గురి తప్పని యోధుడవు పాటకే ప్రణమిల్లి పయనించినోడా లోకాన్ని చుట్టిన లోక సంచారుడా తెలుగు నేలపైన నీపాట కేతనం వర్ధిల్లు నీపాట కళకళా కాంతులా అందెశ్రీ అన్నకు అరుణాంజలి మా ఆట పాట నీకు పుష్పాంజలి అక్షరాలు గొర్ల కాపరికాడా, బర్ల కాపరికాడ గాలిపాట జానపద జీవనాడి అయినోడా చదువు రాదని నీకు శషబిషలు లేవులే పామరులు, పండితులు నీముందు బెదురులే ఆశువుగా నీ పాట శెలిమలా ఊరు మనిషి తనువును తడిపి ఏరులా మారు అక్షరాలు మాయమైపోతున్న మనిషని చెప్పావు కొమ్మనే ఈ భూమి ఆది అమ్మాన్నావు తెలంగాణ తలరాత మార్చిన గీతవై కోట్ల జనముకు పాట గళమిచ్చి పోతివి నీ పాట పవనమై ఈ నేల వీచును మా ఆశ, శ్వాసల మాలోనే కాసును అక్షరాలు తెలంగాణ మట్టి సారాన్ని చదివినవ్ బతుకు చిత్రాల బలమైన పాటవు నువ్ రాసిన పాటలు మేం చదివే పాఠాలు బోధకుడా చోదకుడా తెలంగాణ సాధకుడా తెలంగాణ మట్టిలో నీపాటే పరిమళం ఎంత తిన్నా అది అమృత భాండవం అక్షరాలు నీ పాటల్లో ఉన్నది ధిక్కార స్వరము నీ నడకల్లో ఉన్నది భాస్వర వరము మాటంటే పడకుండా ధైర్యంగా నిలిచావు బతికితే కవిలాగా నీలాగ బతకాలి దిక్కులేని చావు అయితదని తలిచావు దిక్కులే నిన్ను చూసి మొక్కుతున్నయి చూడు అక్షరాలు - యశ్ పాల్ (కవి, రచయిత)

మన తెలంగాణ 17 Nov 2025 9:44 am

Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్

ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి

తెలుగు పోస్ట్ 17 Nov 2025 9:40 am

Spicy Tasks & Another Firestorm Exit — Bigg Boss Turns Dramatic Again

Sunday’s episode of Bigg Boss Telugu 9 was a mix of confrontation, emotional misfires, celebrity glamour and one more elimination — marking the complete exit of the Firestorm batch. The episode opened with Tanuja in damage-control mode but ended with yet another twist in the game dynamics. Tanuja Claims Emmanuel Never Supported Her — Backfires […] The post Spicy Tasks & Another Firestorm Exit — Bigg Boss Turns Dramatic Again appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 9:37 am

తెలంగాణ జనం పాటల జయకేతనం అందెశ్రీకి జోహార్లు

తెలంగాణా పల్లె మట్టి వాసనల పరిమళం అతని పాటలు. తను రాసిన తెలంగాణా అస్తిత్వ స్ఫూర్తి గీతాలు యావత్ తెలంగాణా ప్రజలను పోరాటాల్లోకి కదిలించగలిగిన మార్చింగ్ సాంగ్స్‌గా భాసిల్లాయి. ప్రకృతి గురించి, మృగ్యమౌతున్న మనిషితనం, పల్లెల గురించి అందెశ్రీ అద్భుతమైన పాటల్ని రాశారు. 1961 జూలై 18న సిద్ధిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. బాల్యం నుండే గొర్రెల కాపరిగా, ఆ తరువాత భవన నిర్మాణ కార్మికుడిగా కష్టభరితంగా సాగిన ఆయన జీవన యానంలో ఆశు కవిత్వం, పాట, మాట ఆయన వెన్నంటి నడిచాయి. ఆధ్యాత్మిక గురువులు, ఆచార్య బిరుదు రామరాజు వంటి పండితుల సాంగత్యంలో అతని ఆధ్యాత్మిక, సాహిత్య సృజన మరింత గాఢతనొందింది. అందెశ్రీ తన కవిత్వం, పాటలతో, పాటల పూదోట, అందెల సందడి, ఇతర కవులందరి పాటలతో నిప్పుల వాగు అనే సంకలనాలు వెలువరించారు. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’, ‘జైబోలో తెలంగాణా..’, ‘పల్లె నీకు వందనాలమ్మ’, ‘కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిసి మొక్కితే అమ్మరా’ వంటి గొప్ప పాటలు ఆయన రాసిన అనేక పాటలలో కొన్ని. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం తెలంగాణ రాష్ట్ర జాతీయ గీతం అయింది. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో ఆయనను సత్కరించింది. లోక్ నాయక్ పురస్కారంతో సహా అనేక అవార్డులు ఆయన పొందారు. చిరస్మరణీయ పాటలు, కవిత్వాన్ని రాసిన అందెశ్రీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వాగ్గేయకారుడు. మెహఫిల్ అందెశ్రీకి నివాళి అర్పిస్తోంది. సాహితీ, సాంస్కృతిక మిత్రులు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడిన మాటల్ని మీకందిస్తున్నాం. - విమల (మెహఫిల్ గెస్ట్ ఎడిటర్) మట్టిపదాల కవి : తెలంగాణ మట్టిని తొలుచుకుని వచ్చి, సహజ అభివ్యక్తితో పదాలల్లి, పాడి క్రమంగా తెలంగాణ ఉద్యమానికి ‘కలిసొచ్చే కాలంలో నడిచొచ్చిన కొడుకు’లాగా పాటల భుజం కాసినవాడు అందెశ్రీ. గ్రామీణ జీవనానుభవ తాత్వికత అతడి బలం. తెలంగాణ పల్లె పదాల పాటలను అల్లుకుంటూ మొదలై, ‘జయజయహే తెలంగాణ’ వరకు సాగిన అతడి ప్రస్థానం ఆశుసంప్రదాయపు కొనసాగింపులోని భాగం. తెలంగాణ ఉద్యమానికి అతను బాసటయ్యాడు. ఉద్యమం అతనికి బాసటయ్యింది. తెలంగాణకు అవసరమైన కాలంలో అవసరమైన ఉద్యమ సమరయోధుడిగా నిలబడ్డాడు. పాలేరు ఎల్లయ్య అనే సామాన్యుడు, పడిలేచిన కెరటపు పోలికలా అందెశ్రీగా ఎదిగాడు. ఒక్కో దశలో తన తాత్విక అన్వేషణను ఒక్కో దిశగా కొనసాగించాడు. ప్రపంచం, ఆధ్యాత్మికత, మూలా లు, నదులు- ఇలా అనేక పార్శ్వాల వైపుకు అతడి పాటలు నడిచాయి. అందరి మనసుల్లోకి చేరాయి. అందెశ్రీ అంటే తెలంగాణ సహజసిద్ధమైన సంస్కృతికి ఒక సింబల్. - కవి యాకూబ్ అక్షరాలను అవలీలగా అల్లడంలో అందె వేసిన కలం మన అందెశ్రీ గారు. యువ కవి, గాయకులకు ఉత్తేజం అందెశ్రీగారు. పాట పరాధీనం కాకుం డా ప్రజల కోసమే అని పాడుతూ.. ప్రామాణికంగా నిలిచిన మహా మనిషి మన అందెశ్రీ. ఈ రోజు కళ ఉన్నవాళ్ల కోసం ఒకరకంగా, లేనోళ్ల కోసం మరో రకంగా ఉపయోగపడుతున్న తరుణంలో కష్టజీవుల కోసం కార్మికులు, కర్షకుల కోసం కడదాకా కార్మిక వర్గం కోసం తన కలా న్ని, తన గళాన్ని అందించిన కార్మిక, కర్షక పక్షపాతి, అందరూ మెచ్చిన ప్రకృతి కవి మన అందెశ్రీ అన్న. అరుణారుణ వందనాలతో మీకివే జోహార్లు. - తులసీ నరసింహ (ప్రజా నాట్యమండలి, తెలంగాణ) అద్భుతమైన కవి, గాయకుడు : అందెశ్రీ జానపద కవిత్వ భూమిక నుంచి, ఉద్భవించినవాడు. శతకం పాటను రెంటిని కలిపి గేయపణతులు అల్లినారు. తాను రాసిన అత్యుత్తమ గీతాలు ఎన్నో ఉన్నాయి. ప్రజానాట్యమండలి మొదలుకొ ని, ప్రగతిశీల, అభ్యుదయ, సాంప్రదాయ కళా సంఘాల తో ఆయనకు అనుబంధం ఉన్నది. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించినాడు. గద్దరు, బిరుదు రామరాజు ప్రభావం తనపై ఉంది. తనకు ఆధ్యాత్మిక గురు పరంపర వల్ల వచ్చిన ఒక తాత్విక ధోరణి నేపథ్యంగా కవితలను సృజించినాడు. ఎన్నో ప్రకృతి గేయాలున్నాయి తనవి. ‘కొమ్మ చెక్కితే బొమ్మ’, ‘మాయమైపోతున్నడమ్మా మనిషి..’, ‘జైబోలో తెలంగాణ’, ‘జయ జయ హే తెలంగాణ’, ‘చూడు తెలంగాణ..’ వంటి గొప్ప పాటలకు ప్రాణం పోశాడు. శిష్ట, మౌఖి క, సంప్రదాయానికి మధ్య ఒక కొత్త దారి వేసుకొని సాగినవాడు. వ్యక్తిగతంగా చాలా సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమం అంతకు ముందునుంచి కూడా కలిసి పనిచేసినం మేము. నేను, అందెశ్రీ, సుద్దాల అశోక్ అన్న ముగ్గు రం కలిసి తొలిసారి అమెరికా ప్రయాణం చేసాము. మా ఊరు దగ్గర రంగాపురం గున్న రాజేందర్‌రెడ్డి గారి దగ్గర తరచూ కలిసేవాళ్ళం. గొప్ప పాటలెన్నో తన కలంలో ప్రాణం పోసుకున్నాయి. అతను ఆకస్మికంగా ఈ లోకా న్ని విడిచిపోవడం ఎంతో విషాదకరం. భౌతికంగా మన ల్ని వీడిపోయినా.. మాసిపోని అక్షరమైయి అందెశ్రీ ఎల్లకాలం వెలుగుతాడు. కాలం పాడిన పాట:  తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని తీర్చిదిద్ది, దానికి సృజనాత్మక స్వరాన్ని అందించిన మహా కవి, గాయకులలో అందెశ్రీ ప్రథమశ్రేణిలో నిలబడతారు. కాలం అందించిన కర్తవ్యమేమిటో, ఏ చరిత్రమలుపులో తానున్నాడో తెలిసి పాడిన పాట అతనిది. దుర్భిక్షంలోనూ, హింసలోనూ, సంక్షోభంలో పడిన పల్లెలను ఆర్తితో తలచుకుని వందనా లు చెప్పాడు. ప్రజల ఆధ్యాత్మికతతో పారవశ్యం పొంది అమ్మదేవతలను గానం చేశాడు. పోరాటం ఆరంభ దశలోనే అల్లిక మొదలుపెట్టిన ‘జయజయహే..’ గీతాన్ని, ఉద్యమం ఆసాంతం, తీర్చిదిద్దుతూ, జనజాతరలో జయకేతనంగా ఎగురవేశాడు. ప్రభుత్వాల గుర్తింపుతో నిమిత్తం లేకుండానే, ప్రజలు ఆయన పాటను తెలంగాణ మాతృ గీతంగా పాడుకున్నారు. ‘సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి’ అన్న ఆయ న ఆకాంక్షకు ఉద్యమ ప్రజ ఉప్పొంగిపోయింది. వినమ్రంగా మాతృభూమిని పాడిన గొంతుకే, ఉద్యమావేశాలతో బాణీ కలుపుకుని ‘జైబోలో తెలంగాణ’ అంటూ జడివానలా గర్జించింది. పరస్పరత లోపిం చి, అమానవీయంగా తయారవుతున్న మనిషి కోసం బాధాగీతం అయ్యాడు. తెలంగాణతనంలోని ప్రాణప్రదమైన విలువలన్నీ ఆయన పాటల్లో పలికాయి. ఏ కవికి అయినా అంతకంటె సార్థకత ఏముంటుంది? కె.శ్రీనివాస్ పల్లె పాటల పూదోట : అందెశ్రీ ఆశుకవి. పామరకవి. పల్లె పాటల పూదోట. తెలంగాణ పాట కవుల కార్ఖానా. జానపద బాణీలను ఉద్యమ గీతాలుగా మార్చి తెలంగాణ గడ్డను ఉద్యమ కెరటాల అడ్డాగా మార్చింది పాట కవులే. కానీ చదువులేని సుతారి కవి అందెశ్రీది మాత్రం భిన్నమైన శైలి. పండిత భాష, శబ్ద గాంభీర్యం ప్రదర్శించిన ప్రత్యేక శైలి అందెశ్రీది. తొలి నాళ్లలో జానపద బాణీలకు ప్రాణం పోసిన ఆయన ఆధ్యాత్మికత, గురువుల సాంగత్యాల తర్వాత సంస్కృత భూయిష్ట పదాలతో గంభీరమైన మార్చింగ్ బాణీలతో పాటలు పాడారు. ‘జన జాతరలో మన గీతం జయ కేతనమై ఎగరాలి.. జంజా మారుత జననినాదం..’ అన్నా, ‘జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం..’ అన్న జాతి గీతం అయినా అదే ఒరవడి. ‘సూడ సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి’ అని ప్రారంభించి తెలంగాణను ఉత్తేజపరిచి శాశించిన అందెశ్రీ ఇప్పుడు లేడు.. కానీ ఆయన పాటలో మాటలో నోటి కి చెయ్యడ్డం పెట్టుకుని పాట పాడి ఊగించి శాసించే అందెశ్రీ రూపం శాశ్వతం. సెలవు అందె ఎల్లన్న. - అల్లం నారాయణ  ఆత్మగౌరవ కవి : జానపద సాంస్కృతిక ఔన్నత్యానికి అచ్చమైన ప్రతినిధి అందెశ్రీ. నిరుపేద కుటుంబంలో జన్మించినా గ్రామీణ సంబంధాల ఒడిలో ఎదిగి గర్వంగా తలెత్తుకునే సాహితీ వ్యక్తిత్వం సంతరించుకొనటం అందెశ్రీ ప్రత్యేకత. ఆయనది విలక్షణమైన స్వరం. విశేషమైన అక్షరం. ప్రభంజనంలా వెల్లువెత్తే భావోద్వేగం తన కవితాత్మ. పశువుల కాపరిగా పనిచేసిన ప్పుడే పాటను ఆవాహన చేసుకున్నాడు. తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, పద సమన్వయ నేర్చాడు. జానపదాలు సృష్టిస్తూనే కాలం మోపిన బాధ్య తను తలకెత్తుకున్నాడు. అనుభవ జీవితాన్ని గానం చేశాడు. తెలంగాణ జాతిని జాగృతం చేసే అద్భుత గీతాలు ఉడుకెత్తిం చాడు. ఎక్కడా చెక్కుచెదరని కవి అందెశ్రీ. పాటలో, భావనలో పరిణితి సాధించి తనను తాను లోక కవిగా ప్రకృతి కవిగా మలుచుకున్నాడు. ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగినా, సామాజిక చైతన్యంతో ఊగినా అందెశ్రీకి అందెశ్రీయే సాటి. - నందిని సిధారెడ్డి అందెశ్రీతో నాది మాయిముంత సంబంధం : ప్రజా కవులు -కళాకారులతో ఉద్యమ సం బంధం ఉన్నట్లే అందెశ్రీతో నాకు ఉద్యమ సంబంధం ఉంది. కానీ ఎప్పుడూ తన వ్యక్తిగత వివరాలు చెప్పడానికి ఇష్టపడని అన్న, నీది- నాది మాయిముంత సంబంధం అని చెబుతూ మా ఆడబిడ్డవని, అక్కా అంటూ ప్రేమగా సంబోధించేవాడు. మా ఇద్ద రి అమ్మమ్మల ఊరు ఆనాటి వరంగల్ జిల్లా లద్దునూ రు గ్రామం కావడమే ఈ మాయిముంత సంబంధం. ఆయన నివాసం ఉంటున్న లాలాపేట ఇంటికి ఒక సారి నేను పోయినప్పుడు చాలా నైరాశ్యంలో ఉన్నా డు. ‘మీ వదినను మీ దగ్గరే ఉంచుకోండమ్మా, నేనిక నదుల వెంట సాగిపోతానని’ చెప్పాడు. ఆ సమయం లో ‘నిప్పుల వాగు’ సంకలనం ఆయనకు కొంత ఉపశమనం ఇచ్చిందనే చెప్పాలి. నేను ఆయనను చూసేం దుకు వెళ్లినప్పుడు అందెశ్రీ భార్య అదే విషయం వలపోస్తూ నామీద పడి, పడి ఏడ్చింది. పనికంటే ముందే పాట ధ్వనిలో పుట్టిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండేవాడు. ఉద్యమ కాలంలో ఎన్నో వేదికలు మేము పంచుకున్నాము. ఉద్యమ గౌరవంతో పాటు, తెలంగాణలో ఆడబిడ్డలకు దక్కే ఆత్మీయ గౌరవమే ఆయన నుండి నాకు దొరికేది ఎప్పుడూ. ఆధ్యాత్మిక భావజాలం నుండి జానపద కవిగా, ప్రజాకవిగా, -గాయకుడిగా, ఉద్యమకారుడి గా, ప్రపంచ నదీ నాగరికతల అన్వేషకుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన రాసిన మూడు పాటల్లో ‘జై బోలో తెలంగాణ-జనగర్జనల జడివాన’తో పాటు ‘జయ జయహే తెలంగాణ’ పాటలు నేను పాడేదాన్ని. అన్నా, అందెశ్రీ మీ స్మృతి వనం, మీ పార్దివదేహం సాక్షిగా పాడిన వీడ్కో లు పాటలతోనే ప్రారంభమైంది. మీతో నాకు గల మాయిముంత రుణం చివరికి తీర్చుకున్నట్లయింది. - అరుణోదయ విమలక్క చిరస్మరణీయుడు :కాలం కన్న గొప్ప కవి అందెశ్రీ. మారుమూల పల్లెలో పశువుల కాపరిగా ప్రారంభమైన జీవితం అనేక కన్నీళ్లు, కష్టాలు అనుభవించింది. ఆకలి అందెశ్రీని కాల్చుకుతిన్నది. వెలివాడ అవమానపరిచింది. తెలంగాణ పల్లె జీవితమే ఊపిరిగా, ప్రపంచానికి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటిన కవి అందెశ్రీ. తెలుగు భాష సంస్కృతికి చిహ్నమై నిలిచాడు. అందరిని కన్నీటి పర్యంతం చేసి వెళ్లిపోయాడు. పల్లె జీవితాన్ని అద్భుతంగా చిత్రించిన కవి అందెశ్రీ. తనకి చదువు రాకపోయినా, బడికి వెళ్లకపోయినా తన సృజనతో అక్షరాలను గానం చేశాడు. రాష్ట్ర సిద్ధి కోసం నిరంతరం తపించాడు. తెలంగాణ అవతరణ తరువాత తన పాటకు సముచితమైన స్థానం దొరకలేదని బాధపడ్డాడు. మనస్థాపానికి గురయ్యాడు. ప్రభుత్వం మారినం క తన గీతం రాష్ట్రగీతం అయినందుకు ఆనందించాడు. మనల్ని విడిచి వెళ్లిపోయా డు. ప్రజల నాలుకల్లో అందెశ్రీ చిరస్మరణీయుడు. - జయరాజ్ ­     ­   ­   ­­­   ­­ ­  ­ ­ ­     ­ ­­­ ­ ­ ­­ ­­­   ­­ ­     ­­­     ­  ­   ­ ­­ ­  ­­ ­­­ ­  ­­ ­­­  ­­ ­­ ­­   ­­­  ­­­ ­  ­­ ­ ­­­­ ­­   ­ ­ ­  ­ ­­  ­  ­  ­­­     ­­­ ­­   ­­­   ­­ ­  ­ ­ ­     ­ ­­­ ­ ­ ­­ ­­­   ­­ ­     ­­­     ­  ­   ­ ­­ ­  ­­ ­­­ ­  ­­ ­­­  ­­ ­­ ­­   ­­­  ­­­ ­ 

మన తెలంగాణ 17 Nov 2025 9:32 am

Breaking News |సౌదీలో ఘోర బస్సు ప్రమాదం..

Breaking News | సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. Breaking News, సౌదీ

ప్రభ న్యూస్ 17 Nov 2025 9:31 am

బస్సును ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్: 42 మంది భారతీయులు మృతి

మక్కా: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముఫరహత్ ప్రాంతంలో బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 42 మంది భారతీయులు సజీవదహనమయ్యారు. మృతులలో హైదరాబాద్‌కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. భారతీయులు మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు.  మృతులలో 16 మంది మల్లెపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ఉమ్రా ట్రావెల్స్‌లో 16 మంది యాత్రికుల వివరాలు ఉన్నాయి. సహాయక చర్యల కోసం ఈ నెంబర్లను 79979 59754, 99129 19545 సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సిఎం రేవంత్‌ సూచించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల ఘటనలు పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం కర్నూల్ బస్సు ప్రమాదం ఘటనలో 19 మంది సజీవదహనం కాగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

మన తెలంగాణ 17 Nov 2025 9:28 am

ఘోర రోడ్డు ప్రమాదం... 42 మంది సజీవ దహనం

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమదంలో 42 మంది సజీవ దహనమయినట్లు సమాచారం

తెలుగు పోస్ట్ 17 Nov 2025 9:22 am

మానవ వలస కేవలం భౌగోళిక ప్రయాణం కాదు .. కిరణ్ దేశాయ్ నవలలు కొన్ని

‘పేరు ప్రతిష్ట అనేది మరో విధమైన ఒంటరితనమే’ అన్నారు కిరణ్ దేశాయ్. బుకర్ అవార్డుకు షార్ట్ లిస్టు అయిన నవల ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ గురించి మాట్లాడుతూ ఆమె ఈ మాటన్నారు. మనిషికి పేరు, గౌరవం, ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చినప్పటికీ, దాని వెనుక లోతైన ఒంటరితనం మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఆ పేరు ప్రఖ్యాతి ఆ మనిషిని ప్రపంచం నుండి వేరుచేస్తుంది అందరూ చూస్తారు, మెచ్చుకుంటా రు. కానీ, నిజమైన అనుబంధం, సన్నిహితత్వం క్రమంగా దూరమవుతాయి. ఇది నా కచ్ఛితమయిన అభిప్రాయం అన్నారు కిరణ్ దేశాయ్. దాదాపు రెండు దశాబ్దాల క్రితం The Inheritance of Loss నవలతో బుకర్ బహుమతిని అందుకున్న కిరణ్ దేశాయి ఇప్పుడు మళ్ళీ వలసానంతర భారతదేశ జీవితాల నేపథ్యంలో, ఐడెంటిటీ గందరగోళాన్ని చూపిన ఒక సున్నితమైన నవల రాసారు. ఆ కొత్త నవల The Loneliness of Sonia and Sunny. ఈ నవలలో కిరణ్ దేశాయ్ ప్రధానంగా మనుషుల మధ్య ఉన్న దూరాన్ని, వలస జీవితపు భారాన్ని, ఒంటరితనం ఇచ్చే స్వచ్ఛమైన ఆత్మ నిశ్శబ్దాన్ని ఆవిష్కరించింది దీనిలో. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ ఈ నవల ఆలోచన నాకు ఆధునిక కాలపు ఒంటరితనంతో మొదలైంది” అంది. అంతేకాదు పాతకాలపు సౌందర్యం కలిగిన ఆధునిక ప్రేమ కథ ను రాయాలని అనుకుని రాసాను అన్నారు. నేటి ప్రేమకథలోనూ నాటి పాతకాలపు మాధుర్యాన్ని నింపాలని కలగన్నాను. అదే చేసాను అన్నారామె. నిజానికి నా తల్లిదండ్రుల కాలంలో, ముఖ్యంగా నా తాతమ్మల కాలంలో, భారతీయ ప్రేమకథ ఒకే సమాజం, ఒకే వర్గం, ఒకే మతం, తరచూ ఒకే ప్రదేశంలో పాతుకుపోయి అట్లా నిలబడి పోయి ఉండేది. కానీ నేటి గ్లోబలైజ్‌డ్ ప్రపంచంలో ఒక ప్రేమకథ గమనం ఎన్నో దిక్కులు ఎన్నో వైపులు మలుపు లు తిరుగుతుంది. అందుకే ‘ద లోన్‌లి నెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’లో నా పాత్రలు తాము తాముగానే ఆలోచిస్తాయి. అంతెందుకు ప్రేమకు ఈ వ్యక్తే ఎందుకు? ఇంకెవరైనా ఎందుకు కాకూడదు? ఇక్కడే ఎందుకు? అక్కడ ఎందుకు కాదు? అని కూడా ఆలోచిస్తాయి. నిజానికి పూర్వకాలంలో మనుషు లు తాము తమకు అనుకూలమయిన ఉండవలసిన చోటే ఉండేవారు. కానీ ఈ నవలలో పాత్రలు సోనియా సన్నీ, యూరప్, ఇండియా, అమెరికా అంతటా కలుసుకుని విడిపోతారు. వారికి తమపై ఉన్న భావన మరింత సరళంగా మారుతూ ఉంటుంది. అందుకే ఇది కేవలం కిరణ్ దేశాయి రాసిన సోనియా మరియు సన్నీ ప్రేమకథ మాత్రమే కాదు.. వలస భారతీయుల మానసిక స్థితిని, దూరంలో ఉండి కూడా దగ్గరగా ఉండాలనే తపన’ను ప్రతిబింబించే కథగా మనకు అర్థమవుతుం ది. కిరణ్ దేశాయ్ 1971 సె ప్టెంబర్ 3వ తేదీ, శుక్రవారం, చండీఘడ్‌లో జన్మించారు. ఆమె తల్లి ప్రసిద్ధ రచయిత్రి అనిత దేశాయ్, తండ్రి అశుతోష్ దేశాయ్. కిరణ్ గొప్ప సాహిత్యాభిమాన వాతావర ణం ఉన్న కుటుంబంలో పు ట్టారు. చిన్నప్పటినుంచే పుస్తకాల వాతావరణంలో పెరిగిన ఆమెకు సాహిత్యంతో స్నే హం సహజంగానే అబ్బింది. కిరణ్ దేశాయ్‌కి సాహిత్య వారసత్వం తల్లిదండ్రులిద్దరిదీ అయినప్పటికీ ఆమెకు సాహిత్యంలో ఉన్న సున్నితమైన భావాలు, మంద్ర స్వరాలు, పదాల నిశ్శబ్ద సంగీతం ఇలా అన్నీ ఆ తండ్రి నుంచి సంక్రమించినవే. ఇక తల్లి అనితా దేశాయి జర్మన్ మూలాలు కలిగిన భారతీయురాలు. ప్రముఖ నవలా రచయిత్రి. కిరణ్‌కు సాహిత్యం కేవలం వృత్తికాదు అది కుటుంబ పరంపరలో ప్రవహించే నదిలాంటిది. తండ్రి బెంగాలీ. ఈ రెండు సంస్కృతుల మేళవింపే కిరణ్‌లో కనిపించే మానవతా దృష్టి. ఆమె తొలుత రాసిన రెండు ప్రధాన నవలలు Hullabaloo in the Guava Orchard మరియు The Inheritance of Loss ఇవి రెండూ వలసానంతర ప్రపంచం లో వ్యక్తిగత మరియు సమూహిక గుర్తింపుల్లోని సంక్లిష్టతలను అర్థం చేసుకునే రచనలుగా గుర్తింపును అందుకున్నాయి. ‘గువ్వపండు చెట్టుపైన గోలగోల’ (Hullabaloo in the Guava Orchard)లో సమ్పత్ చావ్లా అనే పాత్ర, సమాజపు అంచనాలు, కుటుంబ ఒత్తిళ్ల మధ్య తన స్వీయ గుర్తింపును వెతుక్కుంటూ గువ్వపండు చెట్టుపైకి ఎక్కుతుంది. అది కేవలం తనకున్న సామాజిక వ్యతిరేకత కాదు, అంతర్గత మనోవలస కూడా. ఆ చెట్టు అతనికి మొదట కుటుంబం నుండి తప్పించుకునే ఆశ్ర యం అవుతుంది. కానీ కాలక్రమేణా అదే స్థలం అతని కొత్త గుర్తింపు కేంద్రం గా మారుతుంది. అతను తనకు తెలియకుండానే సమాజం అతనిపై ప్రతిఫలించిన దృష్టికోణాల వల్ల పుణ్యాత్ముడుగా మలచబడతాడు. ఈ నవల వలసానంతర భారత సమాజంలో కుటుంబం, సమాజం, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య ఉన్న ఘర్షణలను వ్యంగ్యంగానూ సానుభూతితోనూ విశ్లేషిస్తుంది. ఇక తర్వాతి నవల ‘వలస వారసత్వం, విచ్ఛిన్నమైన జీ వనాలు’ ఇందులో ప్రధాన పాత్రసాయి, భారతీయ బ్రి టీష్ సంస్కృతుల మిశ్ర మ వారసత్వంలో పుట్టిన యువ తి. ఆమె తాత ఒక మాజీ వలసాధికారిగా, స్వాతంత్య్రానంతర భారత వాస్తవాలను అం గీకరించలేక, రెండు ప్రపంచాల మధ్య తటస్థంగా నిలబడతాడు. అతని మనస్తత్వం, వ్యక్తిగత, సామాజిక గుర్తింపు రెంటి నడుమ సం ఘర్షణగా ఉంటుంది. సాయి జీవితంలో జ్ఞాన్ అనే గోర్ఖా యువకుడు ప్రవేశించడంతో ఆమె ఆత్మగత ప్రపంచం మరింత సంక్లిష్టమవుతుంది. ప్రేమ, జాతి, రాజకీయ చైతన్యం ఇవన్నీ కలిపి ఆమె స్వీయ గుర్తింపును ప్రశ్నించే స్థితికి నెడతాయి. దేశాయ్ రాసిన ఈ రెండు నవలలూ ఆధునిక ప్రపంచీకరణ, వ్యక్తి, సమాజపు గుర్తింపుపై చూపే ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. సంప్రదాయం, ఆధునికత, స్థానికత, గ్లోబల్ విలువల మధ్య సాగే ఈ సంఘర్షణ ఆ పాత్రల జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది. మొత్తం మీద కిరణ్ నవలలు మానవ వలస అనేది కేవలం భౌగోళిక ప్రయాణం మాత్రమే కాదు.. అది ఆత్మ సంస్కృతి, గుర్తింపుల పునరావిష్కరణ అని చెప్పకనే చెబుతాయి. మనం గర్వించదగ్గ రచయిత్రి కిరణ్ దేశాయి. - వారాల ఆనంద్  

మన తెలంగాణ 17 Nov 2025 9:17 am

Hydraa : గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు... సంధ్యా కన్వెన్షన్ కు చెందిన భవనం కూల్చివేత

హైడ్రా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉదయం నుంచి మరోసారి కూల్చివేతలు చేపట్టింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 9:12 am

Hydra : గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు... సంధ్యా కన్వెన్షన్ కు చెందిన భవనం కూల్చివేత

హైడ్రా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉదయం నుంచి మరోసారి కూల్చివేతలు చేపట్టింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 9:12 am

Andhra Pradesh : నేడు ఏపీలో కీలక కేసుల విచారణ

నేడు ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో కీలక కేసుల విచారణ జరగనుంది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 8:59 am

Inflation |పెరుగుతున్న ద్రవ్యోల్బణం..

Inflation | పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. కేంద్ర ఆర్థిక నివేదికలో వెల్లడి నగదు చెలామణి

ప్రభ న్యూస్ 17 Nov 2025 8:57 am

ప్రియురాలిని చంపి... రోడ్డు పక్కన పడేసిన ఎస్ఐ

లక్నో: ప్రియురాలిని చంపిని కేసులో ఎస్‌ఐని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమీర్‌పూర్ జిల్లా మౌదాహ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ అనే యువతి సిఆర్‌పిఎఫ్ జవాను పెళ్లి చేసుకుంది. అత్తింటి వారిలో గొడవలు జరగడంతో వారిపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. భర్త సోదరుడు తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఎస్‌ఐ అంకిత్ యాదవ్ అప్పగించారు. కేసులో కిరణ్‌కు అంకిత్ యాదవ్ సహాయం చేయడంతో ఇద్దరు మధ్య ప్రేమ పెరిగింది. ఇద్దరు గత కొన్ని రోజుల రిలేషన్‌లో ఉన్నారు. కోరులో విచారణ అనంతరం ఎస్‌ఐతో కిరణ్ కారులో వస్తుండగా ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కారు ఆపి ఆమె తలపై ఎస్‌ఐ అంకిత్ మోదాడు. ఆమె చనిపోయిందనే నిర్థారించుకున్న తరువాత మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఎస్‌ఐని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 17 Nov 2025 8:56 am

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్... దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 8:51 am

నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం

నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం కానున్నారు. బీహార్‌ ఎన్నికల్లో ఓటమిపై ఆర్జేడీ సమీక్షించుకోనున్నారు

తెలుగు పోస్ట్ 17 Nov 2025 8:38 am

Weather Report : ఆంధ్రప్రదేశలో వానలు.. తెలంగాణలో చలిగాలులు

మరికొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులుచెబుతున్నారు

తెలుగు పోస్ట్ 17 Nov 2025 8:18 am

గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

గచ్చిబౌలి: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతం సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే అవుట్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. దీనిపై ఫిర్యాదు రావడంతో రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టి అక్రమం అని తేలడంతో వాటిని కూల్చేశారు. అనుమతులు లేని షేడ్లు, నిర్మాణాలను కూడా కూల్చారు. 

మన తెలంగాణ 17 Nov 2025 8:18 am

Leaders Unite to Celebrate Ramoji Excellence Awards

The inaugural Ramoji Excellence Awards, instituted in the name of media legend and Ramoji Group founder Ramoji Rao, turned into a grand tribute to a man whose ideas reshaped journalism, entertainment and social change in India. The ceremony, held at Ramoji Film City, brought together national leaders, state chiefs, intellectuals and eminent personalities, all united […] The post Leaders Unite to Celebrate Ramoji Excellence Awards appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 8:16 am

CV Anand’s Clarification for a Balayya Fans

Senior IPS Officer CV Anand who was working as Commissioner of Police, Hyderabad City, has taken charge as Special Chief Secretary to Government, Home Department recently. An old post of him went viral and he had to issue an apology for Balayya fans. His team has posted an Emoji two months ago for a reply […] The post CV Anand’s Clarification for a Balayya Fans appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 8:11 am

అప్పు ఇచ్చిన పాపానికి అన్నను చంపి... ఇంటిలోనే పాతిపెట్టిన తమ్ముడు

అమరావతి: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అన్నను తమ్ముడు చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్‌టిఆర్ కాలనీకి చెంది శ్రీనాథ్ (27) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీనాథ్ పెద్దనాన్న కుమారుడు ప్రభాకర్ అతడి వద్ద నుంచి 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని నమ్మబలికాడు. శ్రీనాథ్ కూతురు అనారోగ్యానికి గురికావడంతో డబ్బులు కావాలని ప్రభాకర్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. డబ్బులు ఉన్నాయని కుప్పానికి వస్తే ఇస్తామని తమ్ముడికి శ్రీనాథ్ తెలిపాడు. 27న కుప్పానికి వచ్చిన శ్రీనాథ్‌కు మిఠాయిలో మత్తు మందు ఇచ్చారు. సృహకోల్పోయిన తరువాత తలపై సుత్తితో మోది చంపేశారు. ప్లాన్ ప్రకారం ఇంటిలో తీసిన గుంతలో పూడ్చి పెట్టి సిమెంట్ వేశారు. ఈ నెల 27 నుంచి తన భర్త కనిపించడంలేదని బెంగళూరులోని అతిబెలే పోలీస్ స్టేషన్‌లో శ్రీనాథ్ భార్య నీలా ఫిర్యాదు చేసింది. డబ్బుల కోసం కుప్పం వెళ్లాడని ఫిర్యాదులో వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి తన భార్యకు శ్రీనాథ్ షేర్ చేసి లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వెంటనే పోలీసులు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ప్రభాకర్‌కు సహకరించిన జగదీశ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహానికి ఎంఆర్‌ఓ సమక్షంలో శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

మన తెలంగాణ 17 Nov 2025 8:05 am

నేడు కార్తీక మాసం చివరి సోమవారం

నేడు కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో ఉదయం నుంచి శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి

తెలుగు పోస్ట్ 17 Nov 2025 8:03 am

Hyderabad : తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిరోజులొచ్చినట్లే.. పోలీసుల కీలక నిర్ణయం

Hyderabad : తెలుగు చిత్ర పరిశ్రమకు మంచిరోజులొచ్చినట్లే.. పోలీసుల కీలక నిర్ణయం

తెలుగు పోస్ట్ 17 Nov 2025 7:51 am

Chalo Hyderabad |పాపం పెన్షనర్స్..

Chalo Hyderabad | పాపం పెన్షనర్స్.. Chalo Hyderabad, కరీమాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:46 am

Sathya sai | 19న పుట్టపర్తికి ప్రధాని..

Sathya sai | 19న పుట్టపర్తికి ప్రధాని.. Sathya sai, పుట్టపర్తి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:36 am

Telangana : నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

తెలుగు పోస్ట్ 17 Nov 2025 7:24 am

India vs South Africa : సొంత గడ్డపై ఘోర అవమానం.. చెత్త బ్యాటింగ్

కోల్ కత్తా లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ సౌతాఫ్రికాపై దారుణంగా ఓటమి పాలయింది.

తెలుగు పోస్ట్ 17 Nov 2025 7:12 am

డిసెంబర్‌లో పంచాయతీ!

 వచ్చే నెలలో ప్రక్రియ ప్రారంభం ప్రజాపాలన విజయోత్సవాల తరువాతే ఎన్నికల నిర్వహణ పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలు, గిగ్ వర్కర్ల ముసాయిదా, ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళిక ఖరారు చేసే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినె ట్ నేడు భేటీ కానుంది. మధ్యాహ్నాం 3గంటలకు సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రా రంభంకానుంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు బిసి రిజర్వేషన్ల అమలు, హైకోర్టు తీర్పుతో పాటు మిగతా అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో భాగంగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుం ది. రిజర్వేషన్ల పరిమితిపై స్పష్టమైన కోర్టు తీర్పులు ఉండటంతో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వపరంగా అమలు చేయటం ఇబ్బందికరం గా మారడంతో పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే, ఈ అంశంపై మంత్రివర్గంలో లోతుగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సం స్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మంత్రులతో సిఎం చర్చించనున్నారు. ఈ ఎన్నికలపై మంత్రుల అభిప్రాయాలతో పాటు న్యాయనిపుణుల సలహాలను తీసుకోనున్నారు. అందుబాటులో పూర్తి సమాచారం మంత్రివర్గం సమావేశం ఎజెండాకు సంబంధించి న సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సిఎ స్ రామకృష్ణారావు ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయగా హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్‌లో జరగాల్సిన ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబర్ 7వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తి కానుం ది. దీంతో డిసెంబర్ రెండో వారంలో ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించనుంది. అందుకే ఈ ఉత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని సమాచారం. ఉత్సవాల సందర్భంలో షెడ్యూల్ వెలువడితే ప్రజలు, పార్టీ గ్రామీణ క్యాడర్ మొత్తం ఎన్నికల్లో తలమునకలవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌లో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం డిసెంబర్ 8,9వ తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్2025ను నిర్వహించనుంది. దీనికి దేశ, విదేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. 9వ తేదీన ‘తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ఈ సదస్సులో ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రత, ఏర్పాట్లపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తికావడంతో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో ఇన్ని రోజులపాటు పెండింగ్‌లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్ల ముసాయిదాపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో మంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఇక ఆలస్యం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మన తెలంగాణ 17 Nov 2025 7:10 am