SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

ఫిర్యాదుల మధ్య బీహార్‌లో పోలింగ్‌

బీహార్‌ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ గురువారం పూర్తి అయింది. సాయంత్రం అయిదు గంటలకల్లా 65 శాతం ఓట్లు పోలైనట్టు అంచనా. కొన్ని చోట్ల మామూలుగా కన్నా పది శాతం ఎక్కువ పోలింగ్‌ జరగడం దేనికి సంకేతమో చూడాలి. అధికారపక్షానికి దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాలు అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఇరవై ఏళ్లుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి అధికారం నిలబెట్టు కోగలరా లేదా అన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. నితీశ్‌ కుమార్‌ను పక్కకు […] The post ఫిర్యాదుల మధ్య బీహార్‌లో పోలింగ్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:15 am

చరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం

108 సంవత్సరాల క్రితం 1917 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం ప్రపంచ చరిత్రగతిని మార్చిన మహత్తర ఘటన. పెట్టుబడిదారీ విధానానికి గట్టి సవాల్‌ విసిరిన సంఘటన. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజానికి పరివర్తన చెందేందుకు జరిగిన మౌలిక మలుపు. 1917 అక్టోబర్‌ విప్లవం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆనందం వ్యక్తం అయింది. మానవజాతి చరిత్రలో నూతనదశ ప్రారంభమైంది. జారుచక్రవర్తి ‘జైలు’లాంటి సామ్రాజ్యంలోని వందకు పైగా జాతులు గల ప్రాంతంలో అధికారం కార్మిక, కర్షక సోవియట్‌ రాజ్యం […] The post చరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:14 am

న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో!

షాయిస్తా ఖానూమ్‌ పఠాన్‌ ఓ న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో అంటూ నూతన మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన 34 ఏళ్ల డెమొక్రాట్‌ నేత జొహ్రాన్‌ మమ్దానీ పిలుపునిచ్చారు. ‘ఇన్నేళ్లు ఓటమి భయంతో ఊపిరి బిగబట్టి గడిపావు. ఇప్పుడు విజయం నిన్ను వరించింది. ఆస్వాదించు. కష్టాలు, కన్నీళ్లు తీరబోతున్నాయి. నూతన శకం లిఖించు…’ అంటూ విజయోత్సవ సభలో న్యూయార్క్‌నుద్దేశించి మమ్దానీ ఉద్ఘాటించారు. అమెరికాలోని అతిపెద్ద నగరానికి మేయర్‌ కోసం మంగళవారం జరిగిన […] The post న్యూయార్క్‌ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:12 am

నవ్విపోదురుగాక నాకేటి

ఏలేవారి చేతికి ఎముకలు లేవనుకుంట బావ హద్దు అదుపు లేకుండా ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడేమయిందయ్యా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఏంటి కథ. ఎవరని నిదానంగా అడుగుతావేంటి. అసలు పార్టీలో పనిచేసే వారికి పదవులివ్వకపోతే పని చేయరా. ప్రతి కార్యకర్తను ఏదో ఒక కమిటీలో మెంబరు వేసి ఎంతో కొంత జీతం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు ఎవరికి అందినకాడికి వారు ప్రజాధనం దోచుకుంటున్నారేగాని ప్రజల సమస్యలు పరిష్కారంపై దృష్టిపెట్టడంలేదు. ఒకరు లండను వెడితే […] The post నవ్విపోదురుగాక నాకేటి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 7 Nov 2025 12:11 am

శుక్రవారం రాశి ఫలాలు (07-11-2025)

మేషం: ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభం:  కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్ధిక వ్యవహారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టిసారించడం మంచిది. మిధునం: దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధు మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటకం: రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయట పడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీపనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవసేవా కార్యక్రమాలకు ధనసహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. కన్య: వృత్తి వ్యాపారాలలో పనిఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. ధన వ్యవహారాలలో ఇతరులకు మాటఇవ్వటం మంచిది కాదు. విద్యార్థులు పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. దైవసేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. తుల: నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీమాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. వృశ్చికం:  ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. మకరం: వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరోబాధను కలిగిస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడివలన నూతనరుణాలు చేయవలసివస్తుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. కుంభం: వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులనుండి ఆశించిన ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థానచలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీచేసుకుంటారు. మీనం వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.  

మన తెలంగాణ 7 Nov 2025 12:10 am

ఎసిబి మెరుపు దాడులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎసిబి అధికారులు రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై గురువారం మెరుపుదాడులు చేశారు. కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసిబి దాడులు నిర్వహించారు. బయటి వ్యక్తులను, మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుం డా గేట్లు మూసివేసి ఏసిబి అధికారులు విచారణ కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే దస్తావేజుల పరిశీలించడంతో పాటు కార్యాలయంలోని పలు కీలకమైన ఫైళ్లను ఏసిబి అధికారులు అత్యంత క్షుణ్ణంగా చూశారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ లో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లు, లెక్క చూపని నగదు వంటి అంశాలపై ఏసిబి అధికారులు దర్యాప్తు చేసినట్టుగా తెలిసింది.కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌ల పరిధిలో అవినీతి ఆరోపణలు రావడంతో ఏసిబి ఈ దాడులు చేసినట్టుగా తెలిసింది. ఈ దాడులకు సంబంధించి కార్యాలయ సిబ్బందిని, డాక్యుమెంట్ రైటర్స్‌ను సైతం అధికారులు విచారించినట్టుగా సమాచారం.ఏసిబి దాడుల్లో భాగంగా ఒక్కో డాక్యుమెంట్స్ రైటర్‌ను పిలిచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఏసిబి అధికారులు విచారించినట్టుగా తెలిసింది. ఈ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి అధికారులు డాడులు చేసినప్పుడు స్లాట్ బుకింగ్ కన్నా అధికంగా డాక్యుమెంట్‌లు లభ్యకావడం, కొందరు డాక్యుమెంట్ రైటర్‌ల వద్ద నగదు లభ్యమయినట్టుగా తెలిసింది. దీంతోపాటు రిజిస్ట్రేషన్‌లు లేకున్నా డాక్యుమెంట్ రైటర్‌లందరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఉండడాన్ని ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ విషయాలన్నింటిని ఏసిబి అధికారులు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏసిబి దాడులు హైదరాబాద్ రేంజ్ ఏసిబి డిఎస్పీ, రంగారెడ్డి రేంజ్, ఏసిబి, డిఎస్పీల ఆధ్వర్యంలో జరిగాయి. వివాదాస్పద భూముల వివాదం వల్లే.. కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో సబ్ రిజిస్ట్రార్ 2, సబ్ రిజిస్ట్రార్3లపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఇక్కడ జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని కొన్ని వివాదాస్పద భూముల విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో అవినీతి జరిగిందని అందులో భాగంగానే ఈ కా ర్యాలయంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలిసింది. సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌పై కోర్టు తీర్పు మూడు రోజుల క్రితం అవినీతి ఆరోపణల నేపథ్యంలో సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌పై విచారణ చేపట్టాలని ఏకంగా హైకోర్టు ఆదేశించడం గమనార్హం. ఇప్పటికే సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్‌పై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు వినిసిస్తున్నాయి. 48 మంది సబ్ రిజిస్ట్రార్‌ల అవినీతిపై ఇక, ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా ఒక మంత్రి పేరు చెప్పి అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఈ మధ్యే ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. అయినా ఇప్పటివరకు ఈ సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోకపోవడం విశేషం. మూసాపేట్, ఎల్‌బినగర్, శేరిలింగంపల్లి, హయత్‌నగర్, మూసాపేట, ఇబ్రహీంపట్నం, ఆజంపురా, ఫరూక్‌నగర్, షాద్‌నగర్, చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై నెలరోజుల క్రితం సిఎంఓకు ఫిర్యాదు అందినట్టుగా తెలిసింది. వీరితోపాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, వరంగల్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన 48 మంది సబ్ రిజిస్ట్రార్‌ల అవినీతిపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. త్వరలోనే మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఎసిబి వలలో ఏడుగురు ఈ సంవత్సరం ఏడుగురు సబ్ రిజిస్ట్రార్‌లు డబ్బులు తీసుకుంటూ ఏసిబికి డైరెక్ట్‌గా పట్టుబడగా, మరో ఇద్దరు వివిధ కారణాలతో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా సబ్ రిజిస్ట్రార్ వ్యవహారశైలిలో మార్పు రావడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఓ డిఆర్ తన పరిధిలో పనిచేసే సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి అవినీతి ఆరోపణలు వస్తే వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ డిఆర్‌కు సిఎంఓలో పనిచేసే ఓ ఉన్నతాధికారికి దగ్గర అని ఈ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. ఈ డిస్టిక్ రిజిస్ట్రార్ రెగ్యులర్ డిఐజిగా పదోన్నతి తీసుకోకుండా డిఆర్‌గా కొనసాగుతుండడం విశేషం. ఈయన అవినీతిపై కూడా కొందరు సిఎంకు, ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.

మన తెలంగాణ 7 Nov 2025 12:08 am

పత్తి రైతు కుదేలు

ఇటు తుపానులు… అటు ధరల పతనంతగ్గిన దిగుబడి… కొనుగోలుకు ముందుకు రాని సర్కారు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో పత్తిరైతు కష్టాలు వర్ణనాతీతం. అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఓ పక్క…పండిన పంటకు గిట్టుబాటు ధర లేక మరోపక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలు, తుపానుల ప్రభావం, మార్కెట్‌లో ధరల పతనం వంటి కారణాల వల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూస్తున్నారు. పంట చేతికందే సమయంలో తుపాను రావడంతో తీవ్రంగా నష్టపోయారు. రెండేళ్ల క్రితం తీవ్ర కరువుతో […] The post పత్తి రైతు కుదేలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:54 pm

డేటా ఆధారిత పాలన

. ‘వన్‌ విజన్‌-వన్‌ డైరెక్షన్‌’ ప్రభుత్వ విధానం. సమాచార క్రోడీకరణతో మెరుగైన సేవలు. విజన్‌ యూనిట్లుగా గ్రామ సచివాలయాలు. ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం నివారించాలి. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వన్‌ విజన్‌-వన్‌ డైరెక్షన్‌ ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు విజన్‌ యూనిట్లుగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం […] The post డేటా ఆధారిత పాలన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:49 pm

డ్రగ్స్ డోస్ ఎక్కువై యువకుడు మృతి

మన తెలంగాణ/రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ కెన్‌వర్త్ అపార్ట్‌మెంట్ మత్తు మందు ప్రియులకు అడ్డగా మా రింది. ఆ మత్తే వారి జీవితాలను చిత్తు చేస్తుండ డం స్థానికులను కలవరానికి గు రి చేస్తుంది. దాంతో పలు కు టుంబాలు సురక్షితంగా భావించి నివాసం ఉంటున్న కెన్ వర్త్ ఆపార్ట్ మెంట్ ప్రాంగాణాన్ని తమకు అనువు గా సహజీవనానికి పాల్పడుతున్న కొందరు అనుకులంగా మార్చుకుని అధిక మోతాదులో మత్తు మందు స్వీకరించి ప్రాణాలు కోల్పోతుండడం కలకలం రేపుతోంది. ఇటీవల ఓ ఎయిర్ హోస్టేస్ ప్రియుడితో కలసి జరుపుకున్న బర్త్ డే పార్టీలో అనుమానా స్పదంగా ప్రాణాలు కోల్పోగా తాజాగా గురువారం వెలుగు చేసిన సంఘటన ఆందోళనకరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్లు ఉన్నా యి. అందులోని ఫ్లాట్ నెంబర్ 805 లో గత కొంతకాలంగా అహ్మద్ అలీ అత ని స్నేహితుడితోపాటు మరో ఇద్దరు యువతులతో కలసి లివింగ్ రిలేషన్షిప్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా బుధవారం రాత్రి అహ్మద్ అలీ తన స్నేహితుడితోపాటు మరో ఇద్దరు అమ్మాయిలతో కలసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నాడు. మత్తుకు బానిసగా మారిన పార్టీలో అధిక మోతాదులో మాదక ద్రవ్యం స్వీకరించిన అహ్మద్ అలీ (28) అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అపార్ట్మెంట్ వాసులు ఇచ్చిన సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే పరిశీలించగా అప్పటికే అహ్మద్ అలీ మృతి చెందాడు. పోలీసుల విచారణలో గత రాత్రి అహ్మద్ అలీ తో మరో యువకుడు ఇద్దరు యువతులు డ్రగ్స్ పార్టీ నిర్వహించుకున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అధికంగా డ్రగ్స్ వాడడం వల్లే అహ్మద్ అలీ మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతికి కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ ఓవర్ డోస్ వల్ల అహ్మద్ అలీ మరణించగా, అతని తో పాటు ఉంటున్న మరో ఇద్దరికీ పాజిటివ్ రాగా, మరో అమ్మాయికి నెగటివ్ వచ్చింది. 

మన తెలంగాణ 6 Nov 2025 11:47 pm

తొలి దశ ప్రశాంతం

బీహార్‌లో 65 శాతం పోలింగ్‌. చెదురు మదురు ఘటనలు…ఈవీఎంల మొరాయింపు. అనేక చోట్ల ఓట్ల గల్లంతుపై ప్రజల ఫిర్యాదులు. డిప్యూటీ సీఎం విజయ్‌కుమార్‌ సిన్హాకు చేదు అనుభవం. భక్తియార్‌పూర్‌లో ఓటేసిన సీఎం నితీశ్‌, పట్నాలో లాలు, తేజస్వి. గెలుపుపై అధికార, ప్రతిపక్ష నేతల ధీమా పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ చెదురుమదురు ఘటనలు మినహా ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందకు అధికారులు అనుమతించారు. సుమారు […] The post తొలి దశ ప్రశాంతం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:45 pm

కుటుంబాన్ని చిదిమేసిన చీమలు

మన తెలంగాణ/అమీన్‌పూర్: క్రూర జం తువులే కాదు.. చిట్టి చీమలు కూడా మనిషి మరణానికి కారణం అవుతున్నాయి. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అందుకు అమీన్‌పూర్‌లో జరిగిన ఘటనే ఉదాహరణ. బంగారం లాంటి బిడ్డ కంటికి రెప్పలా కాపాడుకునే భర్త జీవితానికి కావలసిన సదుపాయాలతో నిండు నూరేళ్లు సంతోషంగా గడపాల్సిన ఓ మహిళ కేవలం చీమల బెడద తట్టుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఈ అనూహ్య ఘటన అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సిఐ నరేష్ తెలిపిన వివరా ప్రకారం ఇలా ఉన్నాయి.. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో నవ్య కాలనీలో నివాసముంటున్న మనీషా (25) చీమలకు భయపడి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 2022లో మృతురాలు మనీషా కు చిందం శ్రీకాంత్ (35)తో వివాహం జరిగింది. వీరికి అనికా (3) పాప ఉంది. మంచిర్యాలకు చెందిన ఈ దంపతులు రెండున్నర సంవత్సరాల కింద ఉద్యోగ నిమిత్తం అమీన్‌పూర్‌లోని నవ్య కాలనీలో నివాసముంటున్నారు. అయితే మనీషా కు చిన్నప్పటి నుంచి చీమలకు భయపడే మైర్మెకోఫోబియా అనే వ్యాధి ఉంది. మంగళవారం ఉదయం మృతురాలు భర్త శ్రీకాంత్ ఆఫీస్‌కు వెళ్ళాడు. అదే సాయంత్రం శ్రీకాంత్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగా లోపల నుంచి గడియ పెట్టి ఉంది. స్థానికుల సహాయంతో డోర్‌ను పగలకొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. పక్కనే దొరికిన లేఖలో చీమలు భరించడం నా వల్ల కావడం లేదని అందుకే చనిపోతున్నానని పేర్కొం ది. కూతురు అనికాను జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ వదిలి వెళ్తున్నందుకు క్షమించాలని భర్తను వేడుకుంది. అన్నవరం,తిరుపతి హుండీ లో రూ.1116/- లు వేయడంతో పాటు ఎల్లమ్మ తల్లికి ఒడి బియ్యం పోయాలని లేఖలో తెలిపింది. ఎప్పుడూ వినని సమస్యతో మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నింపింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 11:44 pm

యువతకు మీరు ఆదర్శం

మహిళల జట్టుతో రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచకప్‌ సాధించిన భారత మహిళా క్రికెటర్లు గురువారం రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా సభ్యులు ముర్ముతో ముచ్చటించారు. ప్రపంచకప్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన అమ్మాయిలను ద్రౌపదీ ముర్ము అభినందించారు. యువ తరానికి ముఖ్యంగా బాలికలకు ఆదర్శవం తంగా నిలిచారని ప్రశంసించారు. ‘మన అమ్మాయిల జట్టు భారత మహిళా క్రికెట్‌ను భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నా. క్రికెట్‌ ప్రయాణంలో […] The post యువతకు మీరు ఆదర్శం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:40 pm

7 కాదు 8 విమానాలు కూలాయి

. భారత్‌`పాక్‌ మధ్య శాంతి నెలకొల్పా…. 60 సార్లకుపైగా చెప్పుకున్న ట్రంప్‌ న్యూయార్క్‌: భారత్‌పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరొక ప్రకటన చేశారు. మే నెలలో జరిగిన ఈ యుద్ధంలో కూలిన విమానాల సంఖ్య ఏడు కాదు ఎనిమిది అని చెప్పారు. అయితే అవి ఏ దేశానివో ట్రంప్‌ చెప్పలేదు. ఫ్లోరిడాలోని మియామీలో అమెరికా బిజినెన్‌ ఫోరం సందర్భంగా భారత్‌పాక్‌ యుద్ధం గురించి ఆయన ప్రస్తావించారు. ‘నేను […] The post 7 కాదు 8 విమానాలు కూలాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:35 pm

సమానత్వం ముట్టడిలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో

రష్యా విప్లవం 1917 లో మహత్తర విజయం సాధించింది. ఆనాడు రష్యా రాజకీయ చిత్రాన్ని అంత తేలికగా వూహించలేని పరిస్థితి. ఈ మహత్తర విప్లవం వివిధ ఖండాలలో విభ్రాంతి కలిగించే అలలను సృష్టించింది. శతాబ్దాలుగా వలసవాద రాజ్యాల పునాదులు కదిలిపోయాయి. ఆ కాలంలో మానవాళి విదేశీ పాలనలో లేదా సామ్రాజ్యవాదుల ఆధిపత్యంలో నివసించింది. అప్పుడు స్వాతంత్య్రం, విముక్తి, సమానత్వం కోసం పెట్రోగ్రాడ్‌ వీధుల్లో జరిగిన విప్లవ పోరాటానికి మించి ఈ విప్లవ పోరాటంలో పాల్గొనాలని గొప్ప పిలుపునివ్వడం […] The post సమానత్వం ముట్టడిలో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:29 pm

బీహార్‌ భవిత ఎటు…!

పతకమూరు దామోదర ప్రసాద్‌ బీహార్‌ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండువిడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్‌ నాయకత్వంలోని అధికార ఎన్డీఏ, రాహుల్‌, ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని మహాగట్బంధన్‌ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్‌ 6న తొలివిడతలో 121 స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధంకాగా, మలివిడత 122 స్థానాలకు ఈ నెల11న ఎన్నికలు జరుగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్‌ కుమార్‌ సారధ్యంలోనే ప్రస్తుతానికి ఎన్డీయే ఎన్నికలకు వెళుతుండగా, […] The post బీహార్‌ భవిత ఎటు…! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:28 pm

భారత నావికాదళానికికొత్త శక్తి

డీజే మోహనరావుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 2వ తేదీన, దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా, భారత నావికాదళానికి చెందిన అత్యంత అధునాతన కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-7ఆర్‌(సీిఎంఎస్‌-03)ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ విజయం ఇస్రోకు గొప్ప సాంకేతిక మైలురాయి మాత్రమే కాదు, దేశ రక్షణ సామర్థ్యాలను ఇది గణనీయంగా పెంపొందించింది. అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించాలనే భారతదేశ లక్ష్యానికి […] The post భారత నావికాదళానికికొత్త శక్తి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:26 pm

విద్వేషాలను ఓడిరచిన మమ్ద్దానీ

అమెరికాలో అతి పెద్ద నగరం, ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటి అయిన న్యూయార్క్‌ మేయరుగా జొహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక కావడమే కాక ఆయన డెమొక్రాట్‌ పార్టీలో సోషలిస్టు కావడం బ్రహ్మాండమైన పరిణామమే. మమ్దానీ భారతీయ సంతతి వాడు. ప్రసిద్ధ దర్శకురాలు మీరా నాయర్‌ కుమారుడు. మంగళవారం రాత్రి డెమొక్రాట్‌ పార్టీ నాయకులకు పండగ రోజు. అబిగెయిల్‌ స్పాంబెగర్‌ వర్జీనీయ రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. న్యూ జెర్సీ గవర్నర్‌గా మైకీ షెర్రిల్ల్‌ మరో వేపు జాక్‌ చీట్టరెల్లీని ఓడిరచి […] The post విద్వేషాలను ఓడిరచిన మమ్ద్దానీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 11:25 pm

ఇండియన్ స్క్రీన్ మీద చూడని భిన్నమైన చిత్రం

రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశ బెంగళూరులో జరుగుతోంది. క్రేజీ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో జరిగిన చిట్ చాట్‌లో ‘టాక్సిక్’ గురించి ఆమె ప్రస్తావించారు. రుక్మిణి వసంత్ మాట్లాడుతూ “టాక్సిక్’ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో అద్భుతంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే.. అదే సమయంలో ఎంతో హృద్యంగానూ ఉంటుంది’అని పేర్కొంది.

మన తెలంగాణ 6 Nov 2025 11:21 pm

కాంగ్రెస్ గెలుపు ఖాయం –ఎంపీ రఘురాం రెడ్డి

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం

ప్రభ న్యూస్ 6 Nov 2025 11:06 pm

యువతకు మీరు రోల్ మోడల్..

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన టీమిండియా బృందం రాష్ట్రపతితో సరదాగా ముచ్చటించారు. ప్రతిష్టాత్మకమైన ట్రోఫీతో నయా చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్లను రాష్ట్రపతి ముర్మ అభినందించారు. దేశంలోని కోట్లాది మంది యువతకు మీరు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. చిరస్మరణీయ విజయంతో భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. ఈ గెలుపు భారత మహిళా క్రికెట్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లుందని విశ్వసిస్తున్నా, క్రికెట్ ప్రయాణంలో మీరు ఎన్నో కఠిన సవాళ్లను, పరీక్షలను ఎదుర్కొని ఉంటారు. అవన్నీ దాటుకుని ప్రస్తుతం విశ్వవిజేతగా నిలువడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. మీరు సాధించిన ఈ విజయం కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ఈ విజయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. విశ్వవిజేతగా నిలిచిన జట్టు భారత వైవిద్యతలను ప్రతిబింబిస్తోంది. విభిన్న ప్రాంతాలు..భిన్న పరిస్థితులు, విభిన్న సామాజిక నేపథ్యాలు ఉన్న వారంతా ఒక జట్టుగా సమష్టి విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. రాబోయే తరాలకు మీరంతా స్పూర్తిదాయకంగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన ప్రత్యేక జెర్సీని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బహూకరించారు.

మన తెలంగాణ 6 Nov 2025 10:59 pm

ఎంఐఎంకి కీలుబొమ్మగా కాంగ్రెస్, బీఆర్ఎస్..

జూబ్లీహిల్స్, ఆంధ్ర‌ప్ర‌భ : ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:57 pm

చెరువు సునామీ

కేవీబీపురం, ఆంధ్రప్రభ : అ్చప్పుడప్పుడే తెల్లవారుతోంది. ప్రజలు ఒక్కొక్కరిగా నిద్రలేచేస్తున్నారు. అంతలోనే జలవిలయం

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:31 pm

21న రాష్ట్రపతి రాక

తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నవంబరు

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:24 pm

సర్, మీ స్కిన్ కేర్ రహాస్యం.. మోడీకి హర్లీన్ ఊహించని ప్రశ్న

వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.అయితే, ఈ భేటీ సందర్భంగా టీమిండియా స్టార్ క్రికెటర్ హర్లీన్ డియోల్ ప్రధాని మోడీని అడిగిన ఓ ప్రశ్న అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా హర్లీన్ ప్రధానినిఅనూహ్య ప్రశ్నను అడిగింది. మైక్ అందుకున్న డియోల్ ‘సర్, మీ స్కిన్ కేర్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. దీని వెనక ఉన్న రహస్యమెంటో మాకు చెప్పగలరా?’ అని ప్రశ్నించింది. హర్లీన్ నుంచి ఊహించని ప్రశ్నకు ప్రధానితో సహా అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. ప్రధాని దీనిపై చిరనవ్వుతో స్పందిస్తూ వాటి గురించి ఆలోచించను అంటూ సమధానం ఇచ్చారు. ఆ వెంటనే జట్టు సభ్యుల్లోని ఒక ప్లేయర్ స్పందిస్తూ ‘సర్, ఇది దేశంలోని కోట్లాది మంది ప్రేమ వల్లే’ అనగానే మరోసారి అందరూ సరదాగా నవ్వేశారు. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ చూశారా సర్ ఇలాంటి వారిని నేను డీల్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే, నా జుట్టు త్వరగా తెల్లబడిపోయిందని అనేశారు.

మన తెలంగాణ 6 Nov 2025 10:22 pm

ఇద్దరికి మూడేళ్లు జైలు

ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : కర్రా కళ్యాణ్ దళితుడు.

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:21 pm

కొత్త లుక్‌లో తారక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ నుంచి షూటింగ్ వరకు పలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ కొత్త అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తారక్‌పై ఓ కొత్త లుక్‌ను ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలీ హకీమ్‌తో సిద్ధం చేయిస్తుండగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇలా కొత్త లుక్‌తో కొత్త షెడ్యూల్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఎన్టీఆర్ లోని బీస్ట్ మోడ్ చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఈ భారీ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్ నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. అయితే ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా సమయం తీసుకున్నాడు. కాబట్టి ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 10:21 pm

జూబ్లీహిల్స్ నుంచే మార్పు మొదలవ్వాలి..

బోరబండ, ఆంధ్ర‌ప్ర‌భ : హిందూ టైగర్ బండి సంజయ్ అంత ఆవేశంగా ఎందుకు

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:17 pm

వైభవంగా లక్ష పుష్పార్చన

మక్తల్ / ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి

ప్రభ న్యూస్ 6 Nov 2025 10:05 pm

Photos : Kaantha Movie Trailer Launch Event

The post Photos : Kaantha Movie Trailer Launch Event appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 10:03 pm

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప..

ఆసిఫాబాద్ / ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతిచేప‌ బయటపడింది. రైస్

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:54 pm

Keerthy Suresh lines up Six New Films

National-award-winning actress Keerthy Suresh hasn’t delivered a super hit in the recent years. The actress also did not sign big ticket films in Telugu and she is now focused on signing more number of films after getting married. She has an interesting set of films lined up for shoot and they will release next year. […] The post Keerthy Suresh lines up Six New Films appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 9:52 pm

రష్యా ఆయిల్ రిఫైనరీపై ఉక్రెయిన్ దాడి

కీవ్: రష్యాలోని వోల్గోగ్రేడ్ రీజియన్ లోని భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు బుధవారం దాడి చేశాయి. గత మూడు నెలల్లో ఇది రెండో దాడిగా ఉక్రెయిన్ ప్రభుత్వ సిబ్బంది గురువారం తెలిపారు. రష్యా మొత్తం రిఫైనరీ సామర్ధంలో 5.6 శాతం ఉన్న ఈ రిఫైనరీ ఏటా 15 మిలియన్ టన్నుల ముడిచమురును ఉత్పత్తి చేస్తుంది. రష్యా యుద్ధానికి అవసరమైన చమురు ఎగుమతుల ఆదాయాన్ని అందకుండా చేయడానికే రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడి చేస్తోంది. 

మన తెలంగాణ 6 Nov 2025 9:50 pm

కాషాయ జెండాను రెపరెపలాడిస్తా..

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : బోరబండలో తమ సభకు అనుమతి ఇచ్చి రద్దు చేయడంపై

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:44 pm

లిక్కర్ బాబులకు షాక్

ఆంధ్రప్రభ, రాయచోటి : రాయచోటి లో మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:26 pm

యాప్‌ తిక్కిరిబిక్కిరి

కర్నూలు సిటీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం 2025.. 2026 కు గాను

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:23 pm

Big Shock for BRS Ahead of Jubilee Hills Bypoll: Maganti Family Rift Rocks the Party

With just five days left for the crucial Jubilee Hills by-election, political heat in Telangana has reached its peak. All major parties are campaigning aggressively, but the Bharat Rashtra Samithi (BRS) has been hit by an unexpected setback. The late Jubilee Hills MLA Maganti Gopinath’s mother, Mahanandakumari, made explosive statements that have stirred the political […] The post Big Shock for BRS Ahead of Jubilee Hills Bypoll: Maganti Family Rift Rocks the Party appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 9:15 pm

పుడ్‌ పాయిజన్‌ నిజమే

ఆంధ్రప్రభ, మంగళగిరి రూరల్ : ఆంధ్రప్రభ అక్షరం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించింది. ఎస్‌ఆర్‌ఎం

ప్రభ న్యూస్ 6 Nov 2025 9:12 pm

Big News: Aryan Khan to direct SRK

Bollywood Superstar Shah Rukh Khan’s son Aryan Khan made his debut as director with The Bads of Bollywood that is streaming on Netflix. Aryan Khan’s work is widely appreciated all over. The youngster is all set to direct a feature film and the shooting formalities will start during early next year. The details of the […] The post Big News: Aryan Khan to direct SRK appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:45 pm

కాపాడిన ఫైర్ ఫైటర్

మోపిదేవి, ఆంధ్రప్రభ : గ్యాస్ బండ లీకేజీతో భారీగా మంటలు వ్యాపించి తృటిలో

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:44 pm

చర్చి ఫాస్టర్‌పై కేసు...

ప్రార్థనల కోసం వచ్చిన మహిళా భక్తులను వేధింపులకు గురిచేస్తున్న చర్చి ఫాస్టర్‌పై సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ అయిన మాసా జేడీ పాల్ కొంత కాలం నుంచి ప్రార్థనల కోసం చర్చికి వచ్చే మహిళలను వేధిస్తున్నాడు. జేడి పాల్ తండ్రి మాస యేసురత్నం 47ఏళ్ల క్రితం ఫతేనగర్‌లోని చర్చికి వచ్చే భక్తులు విరాళాలు ఇవ్వడంతో చర్చిని కట్టారు. కరోనా సమయంలో మాస యేసు రత్నం 2021 లో మృతిచెందారు. తర్వాత చర్చిని స్వాధీనం చేసుకున్న అతడి కుమారుడు మాసా జెడి పాల్ భక్తులను వేధింపులకు గురిచేస్తున్నాడు. తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఆయన పై వ్యభిచారి అని నింద వేసి, చర్చి నుంచి కొంత మందిని తీసుకొని వెళ్లిపోయి బాలానగర్ లో మాసా జెడి పాల్ మరో చర్చి నిర్వహిస్తున్నాడు. తండ్రితో విభేదించి వెళ్లిపోయిన పాస్టర్ మాస పాల్ తండ్రి మరణం తర్వాత బలవంతంగా చర్చ్‌లోకి జొరబడి, తల్లి మాస రూతమ్మతో కలిసి అక్కడి చర్చిని తీసివేశారు. ఇది తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి అంటూ ప్రార్థనలు జరగకుండా నానా హంగామా చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేసి కొట్టారు, మహిళా భక్తులు అని చూడకుండా పాస్టర్ మాస పాల్ మహిళల వీడియోలు చిత్రీకరించడం, రహస్యంగా చర్చ్ లో సిసి కెమెరాలు పెట్టారు, దీంతో మహిళా భక్తులు చర్చికి రావడం మానేశారు. మాస పాల్, మాస రూతును చర్చి అమ్మకానికి పెట్టారని బాధితులు ఆరోపించారు. భక్తులను బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:40 pm

న‌వీన్ యాద‌వ్ కు మ‌ద్ద‌తుగా ఇంటింటి ప్ర‌చారం…

యూసఫ్ గూడా / ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:37 pm

బీహార్‌లో ఓట్ల చోరీకి బీజేపీ యత్నం : రాహుల్

పూర్నియా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనబలం ఉపయోగించి ఓట్ల చోరీకి బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడ వలసిన బాధ్యత యువకులదేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలియజేశారు. గురువారం ఇక్కడ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు చోరీ చేసి బిజేపి గెలుస్తోందని, హర్యానా ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్లు చోరీ చేశారని యావత్ ప్రపంచానికి తాము చూపించామని, అదే విధంగా బీహార్ లోనూ జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకునే బాధ్యత యువతదేనని, రాజ్యాంగాన్ని రక్షించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో జాగ్రత్తగా గమనించాలని యువతకు సూచించారు. యువత నిరుద్యోగంతో అల్లాడుతుంటే కోటీశ్వరుల పాలనను ప్రధాని మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. అరారియాలో జరిగిన మరో ర్యాలీలో మాట్లాడుతూ మోడీ, అమిత్‌షా దేశంలో జంగిల్‌రాజ్‌ను అమలు చేస్తున్నారని, దీనికి ఇడి, సిబిఐ, ఐటి దాడులే ఉదాహరణగా చెప్పారు. కులం, మతం ఆధారంగా మోడీ ప్రజల్లో చీలిక తెస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రం లోని యువకులను లేబర్‌గా మారుస్తున్నారన్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:34 pm

ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు

ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఆ పార్టీ నేతలు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లోని మూసాపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో స్థిరపడ్డ కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల అకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన రేండేళ్లలోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశారన్నారు.ఉమ్మడి పాలనలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేశారని, ఆయన చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదికి రూ. 75 కోట్ల వడ్డీలు చెల్లిస్తుందన్నారు.సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ వ్యాఖ్యలు బావదారిద్య్రం, దివాలాకోరుతనాన్ని చాటుతున్నాయని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆరాచక పాలన చేసిన కెసిఆర్ కుటుంబానికి ఓటు అడిగే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు ఓటు వేయడమే కాకుండా ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్‌కు మద్దతుగా నిలబడి ఓట్లు వేయించాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:32 pm

Jatadhara is like a childhood Chandamama tale – Sudheer Babu

Sudheer Babu has grown a niche following for himself by attempting different genres and diverse characters. Now, the actor is starring in a divine supernatural thriller, Jatadhara. Talking about the film, he stated that he is happy with the response for teaser and trailer, calling it a theatrical experience for audiences. He revealed that like […] The post Jatadhara is like a childhood Chandamama tale – Sudheer Babu appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:27 pm

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఫోటో ఐడీ తప్పనిసరి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈనెల 11న జరగబోయే ఉపఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం, ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ముందు తమ ఓటరు ఫోటో ఐడీ కార్డు(ఎపిక్) చూపించాలని అన్నారు. ఎపిక్ కార్డు లేని వారు 12 ఫొటోలు గుర్తింపు పత్రాలు.. ఆధార్ కార్డు, ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ఉద్యోగ కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీస్ జారీ చేసిన ఫొటో ఉన్న పాస్‌బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు (ఆయుష్మాన్ భారత్ కార్డు), డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, పాస్‌పోర్టు, ఫొటోతో ఉన్న పెన్షన్ పత్రం, ప్రభుత్వ, పిఎస్‌యు లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిల అధికార గుర్తింపు కార్డు, సామాజిక న్యాయశాఖ జారీ చేసిన వికలాంగుల యూనిక్ ఐడీ(యుడిఐడి) కార్డు, విదేశీ ఓటర్లు తమ భారత పాస్‌పోర్టులలో ఏదైనా ఒకటి చూపించవచ్చని తెలిపారు. ఓటరు సమాచారం స్లిప్‌లు పోలింగ్‌కు కనీసం ఐదు రోజుల ముందుగానే పంపిణీ చేస్తారని, అయితే అవి గుర్తింపు పత్రాలుగా ఉపయోగించరాదని వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో ధృవీకరించుకుని, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఈనెల 11న బాధ్యతగా తమ ఓటు వేయాలని సిఇఒ సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:26 pm

ఈనెల 12వ తేదీన కేబినెట్ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారికవర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని గతంలో జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు పేర్కొన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టుగా సమాచారం.

మన తెలంగాణ 6 Nov 2025 8:18 pm

త్వరలోనే గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం

వివిధ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. త్వరలోనే గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సచివాయలంలో పలు గిగ్ వర్కర్ల యూనియన్లతో చర్చించిన మంత్రి గిగ్ వర్కర్లకు న్యాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంతో మంది గిగ్ వర్కర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని, అన్ని రంగాల్లో గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్లకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు వచ్చేలా అగ్రిగేటర్స్ తో మాట్లాడి నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ చెప్పినట్లు గుర్తు చేశారు. రాహుల్ సూచనల మేరకు వర్కర్లకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్లు ఒక్కొక్కరు గంట జొమాటోకు పనిచేస్తే , మరో గంట స్విగ్గీకి చేస్తారని, వారికి కనీస వేతన చట్టం ఎలా అమలు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు చెప్పారు. 1962 లో తెచ్చిన కనీస వేతనాల చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రస్తుతం వర్కర్లకు న్యాయం చేసేందుకు కావాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గిగ్ వర్కర్లకు సంబంధించిన డ్రాఫ్టింగ్ పూర్తవుతోందని, త్వరలోనే అసెంబ్లీకి వెళ్తుందని చెప్పారు. ఇప్పటి వరకు వారికి భద్రత లేదని, వారికి భద్రత ఎలా కల్పించాలనే కోణంలో ఆలోచిస్తున్నామని చెప్పారు. ఈ అంశాలన్నీ డ్రాఫ్ట్ లో పొందుపరుస్తున్నామని తెలిపారు. త్వరలోనే పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి వివేక్ వర్కర్లకు హామీ ఇచ్చారు.

మన తెలంగాణ 6 Nov 2025 8:16 pm

బెదిరిస్తేనే.. భారత్‌-పాక్ యుద్ధం ఆగింది: ట్రంప్

8 యుద్ధ విమానాలు నేలకూలాయి.. ట్రేడ్ డీల్ బెదిరింపుతోనే రాజీ ఘనత మియామీ బిజినెస్ సదస్సులో టారీఫ్‌లకు సమర్థన న్యూయార్క్ : గత మే నెలలో భారత్ పాక్ స్వల్ప యుద్ధం దశలో ఎనిమిది యుద్ధ విమానాలు నేల కూలాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇంతకు ముందు ఆయన చెప్పిన ఏడు విమానాల లెక్కను సరిదిద్ది సరికొత్త లెక్క చెప్పారు. అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామీలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరం సదస్సులో ట్రంప్ మాట్లాడారు. ఇంతకు ముందు లాగానే ఆయన ఈసారి కూడా కూలిన ఫైటర్స్ భారత్‌వా? పాక్‌వా చెప్పలేదు. ఇటీవలి కాలంలో కుదురు లేకుండా భారత్ పాక్ యుద్ధం గురించి చెపుతూ వస్తున్న ట్రంప్ ఈ బిజినెస్ ఫోరం వేదికపై కూడా దీని గురించి ప్రస్తావించారు. భారత్-పాక్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాల ఖరారు దిశలో ఉన్నప్పుడు రెండు దశలో ఘర్షణకు దిగినట్లు తెలిసింది. అప్పడు ఏడు యుద్ధ విమానాలు పూర్తిగా నేలరాలాయి. మరోటి కూడా దాదాపుగా దెబ్బతింది. పనికిరాకుండా పోయింది. ఈ విధంగా చూస్తే మొత్తం ఈ లెక్క ఎనిమిది యుద్ధ విమానాలు అవుతుందని ఆయన తెలిపారు. ఇక తానే రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధ ప్రమాదాన్ని నివారించానని, ఇందుకు తాను వాడిన అస్త్రం ట్రేడ్ డీల్ ఉండబోదని బెదిరించడమే అని మరో సారి తన పాత వాదనను విన్పించారు. దక్షిణాఫ్రికా జి20 సదస్సుకు వెళ్లను: ట్రంప్ ఈ నెలాఖరులో దక్షిణాప్రికాలో జరిగే జి 20 సదస్సుకు తాను వెళ్లబోనని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. ప్రధాన ఆర్థిక దేశాల బృందంలో దక్షిణాఫ్రికాకు సభ్యత్వం కుదురుతుందా? పైగా ఆ దేశంలో జి 20 సదస్సు తనకు ఇష్టం లేదని తెలిపిన ట్రంప్ , అక్కడికి అమెరికా ప్రతినిధి బృందం వెళ్లితే వెళ్లవచ్చు అన్నారు. మియామీ సదస్సులో ఆయన ఈ విషయం తెలిపారు. ఈ నెల 22నుంచి రెండు రోజుల పాటు జోహెన్స్‌బర్గ్‌లో సదస్సు ఖరారయింది. భారతదేశపు సారధ్యంలో జి 20 ఉన్నప్పుడు దక్షిణాప్రికాను ఈ బృందంలోకి శాశ్వత సభ్యత హోదాలోకి తీసుకున్నారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:15 pm

భారీగా గంజాయి, హష్ ఆయిల్ పట్టివేత

భద్రాద్రి: ఇల్లెందు-కొత్తగూడెం మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్, కారులో తరలిస్తున్న గంజాయి, హష్ ఆయిల్‌ని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. గంజాయి, హష్ ఆయిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:14 pm

Kaantha will be a Pan-India sensation – Dulquer

Kaantha starring Dulquer Salmaan, Bhagyashri Borse, Rana Daggubati, Samuthirakani has created good buzz and anticipation with the teaser and songs. Today, the movie trailer has been released to a huge appreciation from all corners and it is trending on social media since release. The makers have conducted a trailer launch event in front of a […] The post Kaantha will be a Pan-India sensation – Dulquer appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:11 pm

జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం !!

యూసుఫ్ గూడా, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

ప్రభ న్యూస్ 6 Nov 2025 8:09 pm

Vijay Deverakonda and Rashmika’s Wedding Date Locked

Tollywood actors Vijay Deverakonda and Rashmika have got engaged recently and they kept it a private affair. The duo was tightlipped and did not respond about their engagement ceremony. There are rumors that Vijay Deverakonda and Rashmika will tie the knot next year and the wedding date is now locked. As per the latest update, […] The post Vijay Deverakonda and Rashmika’s Wedding Date Locked appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 8:08 pm

బీహార్‌లో తొలిదశ ప్రశాంతం.. ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?

5 గంటల వరకు 60.18శాతం పోలింగ్ 2020 ఎన్నికలతో పోల్చితే 2.84శాతం అధికం ఉప ముఖ్యమంత్రి కారుపై దాడి, మాటల యుద్ధం పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 60.18 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంనాడు జరిగిన తొలిదశ పోలింగ్‌లో పలు కీలక, వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి 60.18 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించా రు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన కారుపై దుండుగులు దాడికి దిగారని ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కలుగచేసుకుని విచారణకు ఆదేశించి నిందితులపై చర్యలకు ఆదేశించింది. తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు. తేజస్వీ యాదవ్ తన కుటుంబానికి గట్టి పట్టున రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి మెరుగైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విషయంపై ప్రధాన ప్రత్యర్థులు ఎన్‌డిఎ, ఇండియా కూటములు విశ్లేషణలకు దిగుతున్నాయి. ఈ దఫా మొత్తం 18జిల్లాల్లో విస్తరించుకుని ఓటింగ్ జరిగింది. ఇందులో బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రానికి 67.32 శాతం పోలింగ్ నమోదైంది. తరువాత స్థానంలో సమస్తిపూర్‌లో 66 శాతం, మాధేపురాలో 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. లఖిసరాయ్‌లో నాలుగోసారి పోటికి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తన కాన్వాయ్‌ను ఆర్జేడీ మద్దతుదార్లు నిలిపివేశారని, దాడికి దిగారని ఆరోపించారు. అక్కడి బిసి ఓటర్లను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి ఎంఎల్‌సి ఆజయ్ కుమార్‌కు, డిప్యూటీ సిఎంకు నడుమ మాటల యుద్ధం సాగింది. తాగుబోతు, క్రిమినల్ అంటూ పరస్పరం తిట్టుకున్నారు. మాకు బలమున్న చోట ఓటింగ్ తగ్గించే కుట్ర: ఆర్‌జెడి ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా నియాజకవర్గంలో సాయంత్రం వరకూ అత్యల్పంగానే ఓటింగ్ రికార్డు అయింది. ఇక్కడ బనిక్‌పూర్ అర్బన్ నియోజకవర్గంలో 34 శాతం, కుమాహ్రారర్‌లో 37 శాతానికి పైగా జనం ఓటేశారు. పల్లెలతో పోలిస్తే పట్టణాలలో, నగరాలలో ఓటింగ్ పట్ల ఓటర్లు ఉత్సాహం ప్రదర్శించకుండా ఉంటున్న వైనం ఈ పరిస్థితికి కారణం అని అధికారులు విశ్లేషించారు. 

మన తెలంగాణ 6 Nov 2025 8:07 pm

శిథిలావస్థలో నల్లమాడ పోలీస్ స్టేషన్…

విశాలాంధ్ర-నల్లమాడ: మండలకేంధ్రములోని పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో చేరుకుంది. ఈ స్టేషన్ గ్రామ మధ్యలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. వాటికి తోడు సర్కిల్ కార్యాలయం, పీర్లసావడి దగ్గరలోనే వున్నాయి. అరకొర వర్షానికి నీరు కారుతోంది. దీంతో పై కప్పు పెచ్చులు రాలి పడుతున్నాయి. .బుధవారం అరకొర వర్షం పడడంతో పై కప్పు ఒకేసారి కూలి కిందపడిందని పోలీసులు శ్రీనివాసులు, రామలింగం సూర్యనారారణలు ఆవేధన వ్యక్తం చేశారు. స్టేషన్ లో పై కప్పు ఊడడంతో కంప్యూటర్ పెట్టుకోవడానికి […] The post శిథిలావస్థలో నల్లమాడ పోలీస్ స్టేషన్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 7:55 pm

అద్ధంకి ఒంగోలు బాట..

‎బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : ‎బాపట్ల జిల్లా రగడకు మంత్రివర్గ ఉప సంఘం

ప్రభ న్యూస్ 6 Nov 2025 7:41 pm

కుర్లపల్లి లో రైతు ఆత్మహత్య

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామంలో అప్పులబాధ తాలలేక రైతు వెంకటేశులు(30)గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకున్న 5 ఎకరాల పొలంలో పంటలు సాగు చేసి నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి, కొడుకుల ఇద్దరు సేద్యం చేసినా అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో పొలంలోకి వెళ్లి చెట్టుకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. కుటుంబాన్ని ఆదుకోవాలని భార్యాపిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని […] The post కుర్లపల్లి లో రైతు ఆత్మహత్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 7:40 pm

బెట్టింగ్ యాప్ కేసు.. ధావన్, రైనా ఆస్తులు అటాచ్

న్యూఢిల్లీ: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాకిచ్చింది. అక్రమ బెట్టింగ్ కార్యక్రమాలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఇద్దరు క్రికెటర్లకు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. అటాచ్‌మెంట్‌లలో ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తి, రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి.  కాగా, ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల అనుబంధ బ్రాండ్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న విదేశీ సంస్థలతో ఇద్దరు ఆటగాళ్లు తెలిసి ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ధావన్, రైనాను ఈడీ అధికారులు విచారించింది. క్రికెటర్లతోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్లను కూడా ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

మన తెలంగాణ 6 Nov 2025 7:38 pm

నవీన్ యాదవ్‌కు మద్దతుగా…

సనత్ నగర్ / ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్

ప్రభ న్యూస్ 6 Nov 2025 7:33 pm

ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది…

సోమాజిగూడ, (ఆంధ్రప్రభ): సోమాజిగూడలోని మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ప్రభ న్యూస్ 6 Nov 2025 7:27 pm

డబ్ల్యూపిఎల్.. ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకుందంటే..

ఐసిసి వన్డే ప్రపంచకప్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళ క్రికెటర్లను మరో మెగా ఈవెంట్ ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కొందరు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నారు. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదుగురిని రిటైన్ చేసుకోగా.. ముంబై ఇండియన్స్ కూడా ఐదుగురిని అట్టిపెట్టుకుంది. అందులో ప్రపంచకప్ సాధించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధానతో పాటు మరో ముగ్గురిని రిటైన్ చేసుకుంది. ఇక గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని, యూపీ వారియర్స్ కేవలం ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకొని మిగితా అందరిని విడుదల చేసింది. రిటెన్షన్ లిస్ట్ ముంబై ఇండియన్స్‌ నాట్‌ సీవర్‌- బ్రంట్‌ (రూ. 3.50 కోట్లు) హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రూ. 2.50 కోట్లు) హేలీ మాథ్యూస్‌ (రూ. 1.75 కోట్లు) అమన్‌జోత్‌ కౌర్‌ (రూ. 1 కోటి) గుణాలన్‌ కమిలిని (రూ. 50 లక్షలు) ఢిల్లీ క్యాపిటల్స్‌ షఫాలీ వర్మ (రూ. 2.20 కోట్లు) జెమీమా రోడ్రిగ్స్‌ (రూ. 2.20 కోట్లు) మరిజానే కాప్‌ (రూ. 2.20 కోట్లు) అనాబెల్‌ సదర్లాండ్‌ (రూ. 2.20 కోట్లు) నికీ ప్రసాద్‌ (రూ. 50 లక్షలు) రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు స్మృతి మంధాన (రూ. 3.50 కోట్లు) రిచా ఘోష్‌ (రూ. 2.75 కోట్లు) ఎలిస్‌ పెర్రి (రూ. 2 కోట్లు) శ్రేయాంక పాటిల్‌ (రూ. 60 లక్షలు) గుజరాత్‌ జెయింట్స్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (రూ. 3.50 కోట్లు) బెత్‌ మూనీ (రూ. 2.50 కోట్లు) యూపీ వారియర్స్‌ శ్వేతా సెహ్రావత్‌ (రూ. 50 లక్షలు)

మన తెలంగాణ 6 Nov 2025 7:24 pm

నవ్వులు పూయిస్తున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్‌..

విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సిినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట.. తర్వాత పిల్లల కోసం వారు ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీత ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 6 Nov 2025 7:05 pm

తిరుమలలో రెండు రోజుల పాటు రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న తిరుమలకు రానున్నారు.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 7:02 pm

అవినీతి ఆరోపణలతో బదిలీ వేటు !!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సికింద్రాబాద్‌–మహంకాళి ఏసీపీ సైదయ్యపై బదిలీ

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:58 pm

జూబ్లీహిల్స్ లో మందు బంద్ !!

హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో డ్రై

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:55 pm

ఇల్లు గుల్లగుల్ల.. రూ.25 లక్షల నష్టం

వెల్దుర్తి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో గురువారం

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:52 pm

ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలి.. నిర్లక్ష్యం వద్దు: రేవంత్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని సిఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. జూబ్లీహిల్స్ ఎంపి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రులు, సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సిఎం సైతం గత నెల 31, ఈ నెల 1, 4, 5 తేదీల్లో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్‌ షోల నిర్వహించడంతో పాటు కార్నర్ సమావేశాలు నిర్వహించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో.. క్షేత్రస్థాయి పరిస్థితులు, సర్వే నివేదికలు, పార్టీ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు, ప్రతిపక్షాల దుష్ప్రచారాలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు తదితర అంశాలపై సిఎం సమీక్ష చేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రులందరికి బాధ్యతలు అప్పగించిన.. సిఎం రేవంత్ రెడ్డి.. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం.

మన తెలంగాణ 6 Nov 2025 6:52 pm

Jubilee Hills Bye Elections : ముగ్గురికీ ఇది సవాల్.. కింగ్ ఎవరనేది?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక మూడు పార్టీలకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలకు సవాల్ గా మారింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 6:49 pm

సైబ‌ర్ భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న‌…

సైబ‌ర్ భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న‌… ఎండపల్లి, ఆంధ్రప్రభ : సైబర్ జాగృతా దివస్(Cyber ​​Awareness

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:36 pm

రైతుల‌కు రైస్ మిల్ల‌ర్లు స‌హ‌క‌రించాలి…

రైతుల‌కు రైస్ మిల్ల‌ర్లు స‌హ‌క‌రించాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : ఈ వానకాలం సీజన్లో

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:27 pm

గుర్రం జాషువా ఊసే లేదు.. పల్నాడు జనంలో అసంతృప్తి

ప‌ల్నాడు, ఆంధ్రప్రభ‌ బ్యూరో : రాష్ట్రంలో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల సరిహద్దుల్లో

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:21 pm

డ‌య‌ల్ 100, 112 అందుబాటులో..

డ‌య‌ల్ 100, 112 అందుబాటులో.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : పనిచేసేచోట కూలీలను వేధిస్తే

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:20 pm

విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి..

విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి.. కష్ట పడి చదివి.. ఉన్నత స్థాయికి చేరుకోవాలి..రామగుండం పోలీస్

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:20 pm

Bihar : బీహార్ ఎన్నిలకు పోటెత్తిన ఓటర్లు

బీహార్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 6:19 pm

Ys Jagan : 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగండి : వైఎస్ జగన్

చంద్రబాబు ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ విషయంపై ఆందోళన ఉధృతం చేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు

తెలుగు పోస్ట్ 6 Nov 2025 6:10 pm

అభివృద్ధి కొనసాగాలంటే…కాంగ్రెస్ కు ఓటు వేయండి

అభివృద్ధి కొనసాగాలంటే… కాంగ్రెస్ కు ఓటు వేయండి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడే ప్ర‌జ‌ల‌కు

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:07 pm

రైతుల రాస్తారోకో..

రైతుల రాస్తారోకో.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:07 pm

కొల్లాపూర్ వలస ప్రజల ఆత్మీయ సమ్మేళనం..

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ) : మంత్రి జూపల్లి కృష్ణరావు ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి

ప్రభ న్యూస్ 6 Nov 2025 6:06 pm

Amdjra Pradesh : ఏసీబీ సోదాల్లో కీలక విషయాలివే

ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 6 Nov 2025 5:58 pm

పశువులకు టీకాలు..

పశువులకు టీకాలు.. జైనూర్, ఆంధ్రప్రభ : గాలికుంటు వ్యాధి నిర్మూలనకై రైతులు తమ

ప్రభ న్యూస్ 6 Nov 2025 5:53 pm

విజయవాడ.. హైదరాబాద్ ఆరు వరుసల రోడ్డుకు లైన్ క్లియర్

ఆంధ్రప్రభ, విజయవాడ : హైదరాబాద్ – విజయవాడ హైవేకు ఆరు లేన్లకు విస్తరించాలని

ప్రభ న్యూస్ 6 Nov 2025 5:52 pm

Government Approves Plans for New Districts and Revenue Divisions

The Andhra Pradesh government is moving ahead with significant administrative restructuring. The Cabinet subcommittee has given its approval for the creation of two new districts with Markapuram and Madanapalle as their headquarters. The proposals also include several changes in district and revenue division boundaries to improve administrative efficiency and public convenience. Changes in Key District […] The post Government Approves Plans for New Districts and Revenue Divisions appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 5:49 pm

కిడ్నీ బాధితులను ఆదుకుంటాం..

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : జిల్లాలోని ఎ.కొండూరు, ప‌రిస‌ర ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య

ప్రభ న్యూస్ 6 Nov 2025 5:48 pm

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉద్యం రిజిస్ట్రేషన్ నమోదు : ఐ పి ఓ మనోజ్

విశాలాంధ్ర – గూడూరు: వాసవ్య మహిళా మండలి మరియు హెచ్ సి ఎల్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా పరిశ్రమల శాఖవారితో ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కప్పలదొడ్డి గ్రామంలో పుణ్యవతి కలంకారి యూనిట్ దగ్గర గురువారం ఆంధ్రప్రదేశ్ చిన్నా, సూక్ష్మ తరహా పరిశ్రమలు శాఖ తో రాంప్ ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరిగింది. కృష్ణాజిల్లా పరిశ్రమల ఐ పి ఓ మనోజ్ మాట్లాడుతూ, మహిళలు, నిరుద్యోగులు, చిన్న, సూక్ష్మ, తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహించే […] The post ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఉద్యం రిజిస్ట్రేషన్ నమోదు : ఐ పి ఓ మనోజ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 5:35 pm

Video : Hero Vikranth & Chandini Chowdary Exclusive Interview

The post Video : Hero Vikranth & Chandini Chowdary Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 6 Nov 2025 5:29 pm

సీపీఐ ప‌త్తి కొనుగోలు ప్రారంభం..

సీపీఐ ప‌త్తి కొనుగోలు ప్రారంభం.. జైనూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పత్తిని

ప్రభ న్యూస్ 6 Nov 2025 5:24 pm

చీమల ఫోబియా.. వివాహిత ఆత్మహత్య..

సంగారెడ్డి: ఎన్ని కష్టాలు ఉన్నా.. వాటిని ఎదురుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు కొందరు. మరికొందరు చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి ప్రాణాలు తీసుకుంటారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనే సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చోటు చేసుకుంది. చీమలంటే భయపడే ఓ మహిళ.. చీమలతో బతకలేకపోతున్నానంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవ్య కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శ్రీకాంత్, మనీషా దంపతులకు ఓ కుమార్తె ఉంది. మనీషా చీమల ఫోబియాతో బాధపడుతుండటంతో భర్త ఆస్పత్రిలో చూపించారు. ఈ నెల 4న ఉద్యోగ నిమిత్తం భర్త విధులకు వెళ్లి వచ్చేసరికి తలుపులు గడియ పెట్టి ఉన్నాయి. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ తన భార్య చీరతో ఉరి వేసుకొని విగతజీవిగా శ్రీకాంత్‌కు కనిపించింది. అదే గదిలో నోట్‌బుక్‌లో సూసైడ్ నోట్ కూడా దొరికింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 6 Nov 2025 5:22 pm

చనిపోయిన రైతు బీమా కోసం లంచం…

చనిపోయిన రైతు బీమా కోసం లంచం… పట్టుబడిన ఏఈఓమరిపెడలో ఏసీబీ ఉచ్చు –

ప్రభ న్యూస్ 6 Nov 2025 5:20 pm

వృద్ధులు వికలాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలి..

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు.విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు వారి వారి ఇళ్ల వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ముదుగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలను రేషన్ డీలర్లు ఏమాత్రం పట్టించుకోకుండా తమ స్టోర్ వద్దనే సరుకులు పంపిణీ చేస్తుండడంతో సకాలంలో సరుకులు అందక వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు […] The post వృద్ధులు వికలాంగులకు ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Nov 2025 5:14 pm