SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

బిల్ గేట్స్ సహకారంతో వైద్య సేవ‌లు..

బిల్ గేట్స్ సహకారంతో వైద్య సేవ‌లు.. గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : “బిల్

ప్రభ న్యూస్ 9 Nov 2025 6:20 pm

ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం..

హైదరాబాద్: బిఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అకాల మరణంతో నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలో తీవ్రస్థాయిలో కృషి చేశాయి. గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. కాగా ఆదివారం సాయంత్రంతో ఈ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. మంగళవారం (నవంబర్ 11)న ఈ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెలువడతాయి. ఈ ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి మధ్యే ఉంది. బిఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బిజెపి తరఫున దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో 139 ప్రాంతాల్లో డ్రోన్లలో పటిష్టమైన నిఘా.. 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద రెండంచెల భద్రతను పోలీసులు సిద్ధం చేస్తున్నారు జిహెచ్ఎంసి కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంని ఏర్పాటు చేశారు.   

మన తెలంగాణ 9 Nov 2025 6:09 pm

బీఆర్‌ఎస్‌ నుంచి దూరమైన కవిత; ప్రజా సమస్యలపైనే దృష్టి

నోటీసు లేకుండానే బహిష్కరణ.. అవమానంగా ఉందన్న కవిత

తెలుగు పోస్ట్ 9 Nov 2025 6:07 pm

కోటగుళ్ళ సందర్శన కొత్త అనుభూతి…

-కోటగుళ్లను సందర్శించిన ఐఏఎస్ శిక్షణ బృందం గణపురం, ఆంధ్రప్రభ : కాకతీయులు నిర్మించిన

ప్రభ న్యూస్ 9 Nov 2025 6:03 pm

AP |పలమనేరు లో పవన్ కళ్యాణ్..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ

ప్రభ న్యూస్ 9 Nov 2025 6:02 pm

పండుగ పూట…నీటి కష్టాలు!

విశాలాంధ్ర, బొమ్మనహాళ్:మండలంలోని కళ్ళు దేవనహళ్లి గ్రామంలో పండుగ ఉత్సాహం కన్నా తాగునీటి కష్టాలే ఎక్కువయ్యాయి. గత నాలుగు రోజులుగా గ్రామానికి తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గజగౌరీ దేవి ఉత్సవాల సందర్భంగా బంధువులు, అతిథులు గ్రామానికి పెద్ద ఎత్తున వచ్చినా, నీటి కోసం హగరీ, వేదావతి నదుల వద్దకు ఏద్దుల బండ్లతో వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య పై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా […] The post పండుగ పూట… నీటి కష్టాలు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 9 Nov 2025 6:01 pm

ముచ్చట కోసం వ‌చ్చి…

భ‌వ‌నం బాల్కానీ కూలి మ‌హిళ మృతి.. పెద్దపల్లి జిల్లా ఓదెల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Nov 2025 5:47 pm

ప్రపంచ రికార్డు.. 11 బంతుల్లోనే అర్థశతకం

హైదరాబాద్: ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ప్రపంచ రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో సూరత్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో వేన్ వైట్ 2012లో లీసెస్టర్‌షైర్ తరఫున సాధించిన రికార్డు(12 బంతుల్లో అర్థ శతకం)ను ఆకాశ్ బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశ్ 14 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతరు వరుసగా ఎనిమిది సిక్సులు బాదగా.. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టాడు. అంతేకాక.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వరుసగా ఎనిమిది సిక్సులు బాదిన ఆటగాడిగా ఆకాశ్ రికార్డు సృష్టించాడు. ఆకాశ్ కంటే ముందు మేఘాలయ బ్యాటర్లు అర్పిత్ (207), రాహుల్ దలాల్ (144), కిషన్ లింగ్డో (119) చెలరేగిపోయారు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 628/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్‌ప్రదేశ్ జట్టు కేవలం 73 పరుగులకే ఆలౌట్ అయింది. 

మన తెలంగాణ 9 Nov 2025 5:35 pm

విద్యార్థులు క్రీడ‌ల్లో రాణించాలి..

విద్యార్థులు క్రీడ‌ల్లో రాణించాలి.. చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం క్రీడ శాఖకు

ప్రభ న్యూస్ 9 Nov 2025 5:28 pm

అనంత‌గిరిలో కార్తీక‌శోభ‌

పూజ‌లు.. వ‌న భోజ‌నాలు ఉమ్మ‌డి రంగారెడ్డి బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : కార్తీక‌మాసంలో ఆల‌యాల‌కు

ప్రభ న్యూస్ 9 Nov 2025 5:13 pm

చిక్కిన దొంగ‌ల ముఠా.. అరెస్టు

నిందితుల నుంచి 3 లక్షల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం కాటారం,

ప్రభ న్యూస్ 9 Nov 2025 5:07 pm

మహిళా సంఘాలను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది : భట్టి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఏ పదవి లేకపోయినా.. కొనాళ్లుగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. నవీన్ యాదవ్ ను గెలిపించుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందని తెలియజేశారు. పదేళ్లపాటు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి.. సన్నబియ్యం కూడా ఇస్తోందని అన్నారు. మహిళా సంఘాలను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు ఇస్తోందని, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా గ్రూప్-1 పరీక్షలు జరగలేదని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలు నిర్వహించి.. నియామకాలు కూడా చేసిందని, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. ప్రైవేటులోనూ ఉద్యోగాల కల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రెండేళ్లలోనే రూ.1.06 లక్షల కోట్లు ఖర్చు చేశామని, బిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన సంక్షేమ పథకాల బిల్లులను తాము చెల్లించామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.  

మన తెలంగాణ 9 Nov 2025 5:00 pm

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి..

వరంగల్ జిల్లా, నెక్కొండ, (ఆంధ్రప్రభ) : మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా

ప్రభ న్యూస్ 9 Nov 2025 5:00 pm

గ్రహణం వీడేదెన్న‌డు..?

మందు బాబుల‌కు అడ్డాగా… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 9 Nov 2025 4:50 pm

గూడెంలో కార్తీక శోభ‌..

దండేపల్లి, (ఆంధ్రప్రభ) : దండేపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత‌ సత్యనారాయణ స్వామి

ప్రభ న్యూస్ 9 Nov 2025 4:42 pm

రామ‌ప్ప‌లో అమెరికా దేశస్థుడు…

రామ‌ప్ప‌లో అమెరికా దేశస్థుడు… వెంకటాపూర్, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని

ప్రభ న్యూస్ 9 Nov 2025 4:39 pm

జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగురుతుంది… సునీత అసెంబ్లీకి వెళ‌తారు…

కేటీఆర్‌తో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగ‌ర‌డం ఖాయం.. మాగంటి సునీత(Maganti

ప్రభ న్యూస్ 9 Nov 2025 4:25 pm

సఫారీలతో సిరీస్.. ఫామ్‌లో ఉన్న ఆటగాడికి గాయం..

బెంగళూరు:   సౌతాఫ్రికాతో నవంబర్ 14వ తేదీ నుంచి స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్‌లో తలపడనుందనే విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కి ముందు భారత్‌కు ఊహించని ఎధురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ధృవ్ జురేల్ గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతని కుడి చేతి వేలికి గాయమైంది. సఫారీ ఓపెనర్ లెసెగో సెనోక్వానే ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చిన డెలివరీని డ్రైవ్ ఆడాడు. అది ఎడ్జ్ తీసుకొని థర్డ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ధృవ్ జురేల్ ఆ బంతిని అందుకొనే ప్రయత్నం చేయగా.. బంతి అతని చేతి వేలికి బలంగా తగిలింది. దీంతో తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయాడు. కనీసం ఫిజియో రాకుండానే మైదానం వీడి వెళ్లిపోయాడు. తిరిగి అతడు ఫీల్డింగ్‌కు రాలేదు. ప్రస్తుతం జురేల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా ఎతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు సెంచరీలు చేశాడు. అంతకు ముందు వెస్టిండీస్‌పై కూడా శతకం సాధించాడు. దీంతో అతడిని సౌతాఫ్రికాతో నవంబర్ 14 నుంచి జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడించాలని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రెగ్యులర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అందుబాటులో ఉన్నప్పటికీ.. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్‌ను ఆడించాలని అనుకుంటున్నట్లు సమాచారం. తీరా చూస్తే అతడు గాయపడటం ఆందోళనకు గురి చేస్తోంది.

మన తెలంగాణ 9 Nov 2025 4:19 pm

కెసిఆర్ కార్పొరేట్ తో పోటీపడి పేదలకు విద్య అందించారు : జగదీష్ రెడ్డి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలని నిరుద్యోగులు తిరుగుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ ఒక్కటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిజిఆర్ ను చంపిందే కాంగ్రెస్ పార్టీ అని.. 2004 నుంచి 2014 వరకు స్వర్ణయుగం అని సిఎం అన్నారని ఎద్దేవా చేశారు. సిఎం సొంత జిల్లాలోనూ ఆకలిచావులు మర్చిపోయారా? అని.. మాజీ సిఎం కెసిఆర్ ఏం చేశారో అధికారులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. కార్పొరేట్ తో పోటీపడి కెసిఆర్ పేదలకు విద్య అందించారని, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిందే కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని జగదీష్ రెడ్డి కొనియాడారు. ఉచిత బస్సు పేరు చెప్పి అసలు బస్సులే లేకుండా చేశారని, మహిళలకు ఉచితమన్నారని.. మగవాళ్లకు ఛార్జీలు డబుల్ చేశారని విమర్శించారు. కెసిఆర్ కుటుంబ సమస్యల గురించి సిఎం మాట్లాడారని, కెసిఆర్ కుటుంబ విషయాలతో పార్టీకి ఏం సంబంధం? అని నిలదీశారు. సిఎం అన్న కుమార్తె పెళ్లికి.. సిఎం భార్య, ఆయన కుమార్తె ఎందుకెళ్ల లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.   

మన తెలంగాణ 9 Nov 2025 4:12 pm

రెహ్మాన్‌ కాన్సర్ట్‌లో ‘పెద్ది’ మ్యూజిక్‌కు ఘన ఆరంభం

రెహ్మాన్‌ ప్రత్యక్ష ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని మాయచేశారు

తెలుగు పోస్ట్ 9 Nov 2025 4:01 pm

అప్ర‌మ‌త్తత అవ‌స‌రం

ఆన్‌లైన్ మోసాల‌పై క‌ర్నూలు ఎస్పీ సూచ‌న‌లు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్

ప్రభ న్యూస్ 9 Nov 2025 3:39 pm

Thiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launched

Thiru Veer has delivered a good success with The Great Pre Wedding Show. Now, he has joined hands with Gangaa Entertainments for their Pan-India film. Aishwarya Rajesh is playing the leading lady role. The film, a hilarious entertainer, has been launched grandly, in Hyderabad, today. Bharat Dharshan makes his directorial debut with this project, which […] The post Thiru Veer, Aishwarya Rajesh and Gangaa Entertainments Pan-India movie launched appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 3:37 pm

అర్హులు త‌ప్పిపోవ‌ద్దు

అర్హులు త‌ప్పిపోవ‌ద్దు చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్

ప్రభ న్యూస్ 9 Nov 2025 3:15 pm

కొండ రాష్ట్రానికి 25ఏళ్లు

డెహ్రాడూన్, ఆంధ్ర‌ప్ర‌భ : కొండ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా

ప్రభ న్యూస్ 9 Nov 2025 3:15 pm

అభిషేక్ ఆ విషయంలో తగ్గాలి.. లేకుంటే కష్టం: మాజీ ఆల్ రౌండర్

టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టి-20 సిరీస్‌‌ని భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ టి-20 సిరీస్‌లో మరోసారి టీం ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఆసీస్ బౌలర్లు అభిషేక్ కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించారు. దీంతో అతను పెద్దగా స్కోర్ చేయకపోయినా.. అన్ని మ్యాచ్‌లు కలిపి 176.34 స్ట్రైక్‌ రేటుతో 163 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. అయితే అభిషేక్ ఆటపై సర్వత్ర ప్రశంసలు కురుస్తుంటే.. మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్‌కు వార్నింగ్ ఇచ్చారు. అభిషేక్ తన దూకుడు తగ్గించుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని ఇర్ఫాన్ అన్నారు. ప్రతి బంతిని ముందుకు వచ్చి బాదాలనుకుంటే బౌలర్లు దాని మీద దృష్టి పెట్టి బోల్తా కొట్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘అభిషేక్ నిర్భయంగా ఆడుతున్నాడు. అది బాగానే ఉంది. ప్రస్తుతం అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతున్నాయి.. ప్రపంచకప్ కాదు. ప్రపంచకప్ కోసం జట్లు చాలా సన్నాహాలతో వస్తారు. ఇప్పుడు అభిషేక్ ప్రతి బంతిని క్రీజు వదిలి బయటకు వచ్చి ఆడాలనుకుంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు దీనిపై దృష్టిపెడతారు. కాబట్టి, అభిషేక్ షాట్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. టీమ్ మేనేజ్‌మెంట్ కచ్చితంగా దీనిపౌై ఫోకస్ పెడుతుందని అనుకుంటున్నా. అతడి వ్యక్తిగత కోచ్ యువరాజ్ సింగ్‌ కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాలి. నేను యువీతో మాట్లాడుతా. అభిషేక్ కూడా దూకుడుగా ఆడే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందరి బౌలింగ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే ముందుకు వచ్చి భారీ షాట్ ఆడలేవు’’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.

మన తెలంగాణ 9 Nov 2025 3:13 pm

హ్యాట్సాప్ నేరేడుచర్ల ఎస్సై రవీందర్ సాబ్…

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్ . మండలం సోమరం గ్రామానికి చెందిన కోమర్రాజు సుస్మిత మూసి నదిలో గల్లంతైన సమయం నుండి నేరేడుచర్ల …

జనం సాక్షి 9 Nov 2025 3:11 pm

పాలిటిక్స్ పక్కా చేస్తా!

జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత హాట్‌హాట్ కామెంట్స్‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ బ్యూరో,

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:53 pm

కర్నూలు స్కేటింగ్ క్రీడాకారుల ర్యాలీ

వందేమాతరం అంటూ నినాదాలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:49 pm

రాజు మ‌ర‌ణం… తీర‌ని లోటు..

రాజు మ‌ర‌ణం… తీర‌ని లోటు.. నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేసే

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:41 pm

హ‌స్తం గూటికి మైనార్టీలు

సంగారెడ్డి ప్ర‌తినిధి, న‌వంబ‌ర్ 9 (ఆంధ్ర‌ప్ర‌భ‌): మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వం లో

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:23 pm

వైసీపీకి ఒక్కచాన్స్‌తో.. ఏపీకి న‌ష్టం..

వైసీపీకి ఒక్కచాన్స్‌తో.. ఏపీకి న‌ష్టం.. పాట్నా(బీహార్), ఆంధ్ర‌ప్ర‌భ‌ : వికసిత్ భారత్ లక్ష్యసాధనలో

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:23 pm

చట్టాలపై అవగాహన కల్పించాలి

న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తం నల్గొండ, ఆంధ్రప్రభ : రాజ్యాంగం

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:20 pm

కేంద్ర మంత్రితో లోకేష్ భేటీ

బీహార్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారిన ప్రధాన్ పాట్నా (బీహార్): కేంద్ర విద్యాశాఖ

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:11 pm

కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసిన భక్తురాలు...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో నోట్లకు మంటలు అంటుకున్నాయి. ఆలయ సిబ్బంది హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించి నీళ్ళు పోసి మంటల్ని ఆర్పేశారు. కాలిన నోట్లను వేరు చేసి నోట్లను హెయిర్ డ్రైయర్ తో సిబ్బంది ఆరబెట్టారు. భక్తురాలికి భక్తి ఎక్కువగా ఉండడంతో ఆ పని చేసింది  నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మన తెలంగాణ 9 Nov 2025 2:08 pm

హైడ్రాపై 700 కేసులు; వెనకడుగు వేయమన్న రంగనాథ్‌

కేసులు తనపై కూడా ఉన్నా పనిలో నిబద్ధతతో ఉన్నామన్న కమిషనర్‌

తెలుగు పోస్ట్ 9 Nov 2025 2:03 pm

ఆ బాధ్యత నాదే –బలరాం నాయక్

ఆ బాధ్యత నాదే – బలరాం నాయక్ గోదావరిఖని, ఆంధ్రప్రభ – సింగరేణి

ప్రభ న్యూస్ 9 Nov 2025 2:03 pm

పొన్నం ఆదేశం..

పొన్నం ఆదేశం.. ఉమ్మడి వరంగల్ ఆంధ్రప్రభ ప్రతినిధి – మొంథా తుఫాన్ నష్టం

ప్రభ న్యూస్ 9 Nov 2025 1:54 pm

ఐదేళ్లలో ఎపికి తీరని నష్టాన్ని మిగిల్చారు : లోకేష్

అమరావతి : తాను ఓ మంత్రిగా ఇక్కడకు రాలేదు అని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. బాధ్యత గల భారతీయ పౌరుడిగా వచ్చానని అన్నారు. బిహార్ లో లోకేష్ పర్యటన చేశారు. పాట్నాలో ఎన్ డిఎకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వ్యక్తికి ఎపి ప్రజలు పట్టం కట్టారని, ఐదేళ్లలో ఎపికి వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తీరని నష్టాన్ని మిగిల్చారని మండిపడ్డారు. వైసిపి హయాంలో ఎపిలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, జగన్ పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులు రాలేదని విమర్శించారు. పారిశ్రామిక వేత్తలు ఎపిని విడిచి వెళ్లారని, అలాంటి పరిస్థితి బిహార్ కు రాకూడదని లోకేష్ కోరారు. 

మన తెలంగాణ 9 Nov 2025 1:44 pm

గుడులపై  ప్రేమ లేదు

ఆదాయంపైనే గురి సర్కారుపై బ్రహ్మర్షి ఆర్​ ఎం దాస్​ ఫైర్​ ( నర్సాపురం

ప్రభ న్యూస్ 9 Nov 2025 1:38 pm

అక్రమంగా మట్టి దందా

(మహబూబాబాద్‌ జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్రప్రభ) కేసముద్రం మండలంలో కొన్ని రోజుల నుంచి పాత

ప్రభ న్యూస్ 9 Nov 2025 1:38 pm

Revanth Reddy : 2034 వరకూ కాంగ్రెస్ దే అధికారం

మరో పదేళ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

తెలుగు పోస్ట్ 9 Nov 2025 1:37 pm

టీచ‌ర్ల నియామ‌కాల్లో మోసం

టీచ‌ర్ల నియామ‌కాల్లో మోసం

ప్రభ న్యూస్ 9 Nov 2025 1:17 pm

America : అమెరికా షట్ డౌన్ తో ఎన్ని కష్టాలు.. భారమంతా వాటిపైనే?

అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థపై పెను భారం పడనుంది.

తెలుగు పోస్ట్ 9 Nov 2025 1:17 pm

అదే నా లక్ష్యం –కవిత..

అదే నా లక్ష్యం – కవిత.. హనమకొండ, ఆంధ్రప్రభ – 20 ఏళ్లుగా

ప్రభ న్యూస్ 9 Nov 2025 1:11 pm

ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన తుఫాన్ వాహ‌నం..

ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన తుఫాన్ వాహ‌నం.. సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఆర్టీసీ బస్సును

ప్రభ న్యూస్ 9 Nov 2025 1:01 pm

ఆసీస్‌పై సిరీస్‌లో విక్టరీ.. ఇంపాక్ట్ ప్లేయర్ మెడల్ అతడికే..

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టి-20ల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరగాల్సిన ఐదో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ భారత్‌కు దక్కింది. అయితే ఈ సిరీస్ అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డును ఇచ్చే సాంప్రదాయాన్ని భారత మేనేజ్‌మెంట్ కొనసాగించింది. ఈ మెడల్‌ను టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ రహిల్ ఖాతా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ.. రహిల్‌పై ప్రశంసలు కురిపించాడు. రహిల్ చేతుల మీదుగా ఈ పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రతి రోజు ఆయన చాలా కష్టపడుతూ.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు రావడం, తుది జట్టులో చోటు దక్కించుకోవడం, టీమ్ విజయానికి తోడ్పడటం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తెలిపాడు. ఈ సిరీస్‌లో సుందర్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యంలో ఉన్న తరుణంలో, మూడో టి-20లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగో మ్యాచ్‌లో 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Team India (@indiancricketteam)

మన తెలంగాణ 9 Nov 2025 1:00 pm

Cyber Crime : ఆదమరిస్తే.. బ్యాంకు ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తున్నారో తెలుసా?

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎంతగా అంటే.. అమాయకులను వలలో వేసుకుని నేరగాళ్లు ఏ ఎత్తుగడతో వస్తారో తెలియదు

తెలుగు పోస్ట్ 9 Nov 2025 12:53 pm

ఆద‌ర్శంగా తీసుకోండి..

ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి : స్వచ్ఛ చల్లపల్లిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:48 pm

బాలాజీ సేవలో అంబానీ

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రిల‌య‌న్స్ అధినేత‌ తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమల శ్రీవారిని

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:37 pm

భూగర్భజలాలు పెరిగాయ్‌!

(ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడిరంగారెడ్డి) : వానలు పుష్కలంగా కురిస్తేనే నీటిమట్టం పెరుగుతుంది.. గతసారితో

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:33 pm

భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..?

భారీ అగ్ని ప్రమాదం. ఎలా జరిగింది..? సంగారెడ్డి,ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:26 pm

మా మంచి క‌లెక్ట‌ర్‌

ప్రశంసిస్తూ జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న ఫ్లెక్సీ వరద ముంపు దారి మళ్లింపు బాపట్ల

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:25 pm

Bigg Boss 9 : రాము రాధోడ్.. నువ్వే గెలిచావు... నువ్చే నిజమైన ఛాంపియన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ప్రేక్షకులు ఎలిమినేట్ చేయకుండా సెల్ఫ్ ఎలమినేషన్ చేసుకుని రాము రాధోడ్ హౌస్ నుంచి వెళ్లిపోయాడు

తెలుగు పోస్ట్ 9 Nov 2025 12:22 pm

స్నేహం కోసం..

స్నేహం కోసం.. వెల్గటూర్, ఆంధ్రప్రభ – మానవత్వానికి, స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా పదవ

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:14 pm

సులభతరం చేయండి

అధికారుల‌కు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం శ్రీకాకుళం, నవంబర్, ఆంధ్రప్రభ బ్యూరో : కార్తీకమాసం

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:11 pm

బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాపై ఆంక్షలు పెట్టారు: కవిత

హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉరివేసే ఖైదీని చివరి కోరిక అడుగుతారు. కానీ తనకు షోకాజ్ నో నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. హనుమకొండలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని, ప్రొటోకాల్ పేరుతో తనను కట్టేశారని.. అందుకే జనంలో తిరగలేకపోయానని తెలియజేశారు. తాను సిఎం కూతురునైనా బిఆర్ఎస్ హయాంలో తన పనులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సిఎం కెసిఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తానని, బిఆర్ఎస్ తో తనకు సంబంధం లేదని కవిత పేర్కొన్నారు.  

మన తెలంగాణ 9 Nov 2025 12:10 pm

టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్..

టెన్షన్ పెడుతున్న ట్రాన్స్ఫార్మర్.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రమాదం పొంచి ఉన్న ట్రాన్స్ఫార్మర్

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:05 pm

స్వ‌ర్ణ‌ధారుడై..

శ్రీ‌శైలంలో విశేష పూజ‌లు నంద్యాల బ్యూరో నవంబర్ 9 ఆంధ్రప్రభ : నంద్యాల

ప్రభ న్యూస్ 9 Nov 2025 12:00 pm

రష్మీతో ప్రేమలో పడిన రాజమౌళి... వీడియో వైరల్

హైదరాబాద్: అప్పుడప్పుడు పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, యాంకర్ రష్మీ గౌతమికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2007లో రాజమౌళి యమదొంగ సినిమాతో సినీ రంగంలో ప్రవేశించారు. అక్కడి నుంచి విక్రమార్కుడు, సింహాద్రి, ఛత్రపతి, మర్యాదరామన్న, ఈగ, మగధీర, బాహుబలి, బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలకు దర్శకత్వం వహించారు. బహుబలి సినిమాతో భారత దేశపు సినిమా ప్రపంచానికి తెలియజేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన కెరీర్ ప్రారంభంలో నేరుగా సినిమా ద్వారా కాకుండా సీరియల్స్‌తో ప్రారంభించారు అనే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. గతంలో రష్మీ, రాజమౌళి ఒక సీరియల్ నటించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో రష్మీ కంట్లో పడడంతో హీరో నాగార్జునను ఒక కోరిక కోరింది. రష్మీ-రాజమౌళి ఎప్పుడు కలిసి నటించారని అభిమానులు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. యువ సీరియల్ నుంచి తనకు చాలా మంచి మెమొరీలు ఉన్నాయని, సీరియల్ యూనిట్‌తో రీయూనియన్ ఎపిసోడ్ చేయాలని ఉందని నాగార్జునను యాంకర్ రష్మీ కోరింది. రాజమౌళి దర్శకధీరుడు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచారు. రష్మీ మాత్రం పలు టీవీ షోలలో యాంకర్‌గా దూసుకుపోతుంది. రష్మీతో రాజమౌళి యువ సీరియల్ లో నటించారు.

మన తెలంగాణ 9 Nov 2025 11:49 am

వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి

వివాహ వేడుకలో.. మాజీ ఎమ్మెల్యే తాటి అశ్వారావుపేట, ఆంధ్రప్రభ: నియోజకవర్గ కేంద్రంలో శ్రీశ్రీ

ప్రభ న్యూస్ 9 Nov 2025 11:45 am

పోలీసుల శ్రమదానం..

పోలీసుల శ్రమదానం.. చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో

ప్రభ న్యూస్ 9 Nov 2025 11:33 am

త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయి: బండి

హైదరాబాద్: హెచ్ సిఎలో గ్రామీణ స్థాయి క్రికెటర్ల అవకాశం కల్పించట్లేదని తల్లిదండ్రులు తనను కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.ఈ విషయంపై స్పందిస్తూ.. బిసిసిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. హెచ్ సిఎలో జరుగుతున్న జూనియర్, సీనియర్ సెలెక్షన్లపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలక్షన్ కమిటీలో రూ. లక్షలు తీసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారని, గతంలో బాగా ఆడేవారిని కూడా ఎంపిక చేయలేదని తల్లిదండ్రులు ఆరోపించారని మండిపడ్దారు. త్వరలో హెచ్ సిఎపై చర్యలు ఉండబోతున్నాయని బండిసంజయ్ హెచ్చరించారు. 

మన తెలంగాణ 9 Nov 2025 11:31 am

బిగ్‌బాస్ హౌస్‌లో క్లియర్ కట్

బిగ్‌బాస్ హౌస్‌లో క్లియర్ కట్ వెబ్ డెస్కు, ఆంధ్ర‌ప్ర‌భ‌ : బిగ్‌బాస్ హౌస్

ప్రభ న్యూస్ 9 Nov 2025 11:29 am

నిరుపేద కుటుంబానికి అండగా..

నిరుపేద కుటుంబానికి అండగా.. మక్తల్, ఆంధ్రప్రభ – మక్తల్ ప్రాంతానికి చెందిన సత్తమ్మ

ప్రభ న్యూస్ 9 Nov 2025 11:28 am

నాగర్ కర్నూలులో కారు దగ్ధం

క్రిష్ణగిరి: నాగర్ కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలో కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫార్చునర్ కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈగలపెంట దగ్గరలో కారులో నుంచి మంటలు వచ్చాయి. కారులో ఉన్నవారి బయటకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. క్షణాల వ్యవధిలో కారు మొత్తానికి మంటల వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు క్రేన్ సహాయం తో వాహనాన్ని పక్కకు తొలగించారు. 

మన తెలంగాణ 9 Nov 2025 11:19 am

టెన్షన్ లో రైతులు..

టెన్షన్ లో రైతులు.. నల్గొండ, ఆంధ్ర ప్రభ:దేవుడు కనికరించినా పూజారి కనకరించలేదు అన్నట్టుగా..

ప్రభ న్యూస్ 9 Nov 2025 11:15 am

అమెరికాలో భారీగా లేఆఫ్స్..

అమెరికాలో భారీగా లేఆఫ్స్.. అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు గరిష్ట స్థాయికి

ప్రభ న్యూస్ 9 Nov 2025 11:02 am

పిల్లల ఆస్తమాకు కాలుష్యం చిక్కులు

ప్రపంచ జనాభాలో దాదాపు 30 కోట్ల మంది, భారతదేశంలో 1.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి సగం పిల్లలే బాధితులు కావడం విశేషం. తెలంగాణలో 18 లక్షల ఆస్తమా కేసులు నమోదు కాగా, వీరిలో పిల్లలే ఎక్కువగా ఉన్నారని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వ్యాధి ప్రాణాంతకం కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యచికిత్స అందించకుంటే ఎన్నోఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఆస్తమాకు వ్యాక్సిన్ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. ఫ్లూ వల్ల ఇది ఎక్కువవుతుంది కాబట్టి ఫ్లూ వ్యాక్సిన్ ఉపయోగిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా ఒక ఇన్‌ప్లెమేటరీ జబ్బు. ఇన్‌ఫ్లమేషన్ అనేది శరీరంలో ఎక్కువ తక్కువై సహజమైన రక్షణ గుణం తగ్గుతుంది. మన దేశంలో వాయు కాలుష్యం వల్ల ఆస్తమా రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో గాలి కలుషితం కావడమే వాయు కాలుష్యం. గాలిలో ఉండే చిన్న కణాలను పర్టిక్యులేట్ మాటర్ (పిఎం) అంటారు. అతి చిన్న కణాలు (పిఎం 2.5) అత్యంత ప్రమాదకరమైనవి. అవి ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. ఆస్తమా ఉన్నవారు ఈ చిన్నకణాలను పీల్చడం వల్ల ఆరోగ్యానికి చిక్కులు ఎక్కువవుతుంటాయి. చిన్నతనంలో వాయు కాలుష్యానికి గురికావడం బాల్యం, కౌమారదశల్లో, ముఖ్యంగా నాలుగేళ్ల తరువాత ఆస్తమా వ్యాప్తి చెందడానికి వీలవుతుంది. శీతాకాలం వచ్చిందంటే ఈ సమస్య మరీ తీవ్రమవుతోంది. శీతాకాలంలో ఢిల్లీ, హర్యా నా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు వాయు కాలుష్యంతో ఎలా అల్లాడిపోతున్నాయో మనకు తెలిసిందే. దేశంలో 70 శాతం కన్నా ఎక్కువ మంది ఇంకా కిరోసిన్, కట్టెల పొయ్యి వాడుతున్నారని, వీటి నుంచి వెలువడే బొగ్గుపులుసు వాయువులతోపాటు అనేక వ్యర్థ వాయువులు శ్వాసకోశాలపై తీవ్రప్రభావం చూపుతున్నాయని అధ్యయనంలో తేలింది. నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతుండడానికి సమీప ప్రాంతాల్లో పంట వ్యర్థాలను మండించడం ఒక కారణం కాగా, వాహనాల నుంచి వెలువడే దుమ్ము, ధూళి కూడా కారణమవుతోంది. వాయు కాలుష్యం మనుషులకు ఊపిరి సలపనీయడం లేదు. అభివృద్ధి పనుల పేరిట రోడ్లు విస్తరించడం, చెట్లను నరికివేయడం, నదులు, వాగులు పూడ్చుకుపోవడం ఇవన్నీ పర్యావరణ సమతుల్యానికి హాని కలిగిస్తున్నాయి. దీంతో కాలుష్యాలు అనేకరూపాల్లో కమ్ముకుంటున్నాయి. ఆస్తమా, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు మరింత పెరుగుతోంది. ఆస్తమా ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధి. దీని బారినపడిన వారిలో ఛాతీ బిగుసుకుపోవడం, ఊపిరితిత్తులు మూసుకుపోవడం, శ్వాసతీసుకోవడం కష్టం కావడం, విపరీతంగా దగ్గురావడం తదితర లక్షణాలు సంక్రమిస్తుంటాయి. ఛాతీ లో అధికంగా శ్లేష్మం చేరడం వల్ల గాలి మార్గాలు మూసుకుపోయి శ్వాసతీసుకోవడం ఇబ్బంది అవుతుంది. శ్లేష్మం ఎక్కువైతే న్యూమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తుంది. వేసవికాలంలో ఆహారం విషయంలో నిర్లక్షంగా ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమౌతుంది. శ్లేష్మం ఉత్పత్తి ఎక్కువై శ్వాసనాళాల్లో వాపువస్తుంది. అప్పటికే క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్టయితే శ్లేష్మ సమస్య కలిగించని ఆహారాన్ని తీసుకోవాలి. పాలు తీసుకోరాదు. దీనివల్ల సమస్యలు పెరుగుతాయి. శ్లేష్మం ఎక్కువగా ఉంటే తేనెను తీసుకోవడం మంచిది. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. తేనెతోపాటు నిమ్మకాయ తీసుకుంటే ఔషధంగా పనిచేస్తుంది. పసుపు రసాన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి పుక్కలించుకోవచ్చు. వేడి నీళ్లు, చికెన్ సూప్, వేడి యాపిల్ రసం, గ్రీన్‌టీ తీసుకోవచ్చు. పిల్లల్లో వచ్చే ఆస్తమాపై తరచుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. చేపలు తినడంవల్ల ఆస్తమాను నివారించవచ్చని హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనే జర్నల్‌లో ఓ అధ్యయనం వెలువడింది. ఈ అధ్యయనంలో ఆస్తమా పిల్లలకు ఆరు నెలలపాటు రోజూ చేపల కూర తినిపించారు. ఇలా చేయడం వల్ల ఆస్తమా తగ్గుముఖం పడుతోందని కనుక్కొన్నారు. చేపల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.అలాగే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వారంలో రెండు సార్లయినా చేపలు తింటేశ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయని చెబుతున్నారు. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి సంక్రమించే పరిస్థితి ఉంది. వాతావరణంలో మార్పులు, పొగ, దుమ్ముతో నిండిన పరికరాలు, అగరుబత్తీ పరిమళాలు, దోమల నివారణకు వాడే కాయిల్స్, పెంపుడు జంతువుల బొచ్చు, టపాసుల పొగ, పూల పుప్పొడి, ఇవన్నీ ఆస్తమాకు దోహదం చేస్తుంటాయి. ఒకప్పుడు వంశవారసత్వంగా ఆస్తమా వస్తుందని నమ్మేవారు. కానీ ఇప్పుడు దానికంటే గాలి కలుషితం కావడం ప్రధాన కారణమవుతోంది. ఆస్తమా రోగులకు ధూమపానం పనికి రాదు. శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, ఫ్రిజ్ వాటర్ వంటి చల్లని పదార్ధాలు తీసుకోకూడదు. ఇంట్లో బూజు దులపడం, చెత్తను తీయడం, పాతసామాన్లు చక్కబెట్టడం ఇలాంటి పనులు చేస్తే అలర్జీ పెరిగి ఆస్తమా ఎక్కువవుతుంది. ఇన్‌హేలర్ దగ్గర ఉంచుకోవడం మంచిది. నిత్యం వ్యాయామం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. బరువు తగ్గుతుంది. బరువు తగ్గితే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. రక్తప్రసరణవల్ల అవయవాలన్నిటికీ ఆక్సిజన్ సరఫరా అయి మరింత శక్తి లభిస్తుంది. యోగా, ప్రాణాయామం కూడా ఆస్తమా రోగులకు మంచిదే. ఆస్తమా తొలిదశలో బ్రీతింగ్ ఎక్సర్‌సైజు, ప్రాణాయామం చేస్తే తగిన ఉపయోగం ఉంటుంది. సరైన వైద్యచికిత్సతో ఆస్తమా తగ్గుతుందన్నది మర్చిపోరాదు. ఆస్తమా రోగుల్లో ముఖ్యంగా పిల్లల్లో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో తల్లిదండ్రులు భయపడి, వారిని భయపెట్టకూడదు. ఎప్పటికప్పుడు వారికి ధైర్యం చెబుతుండాలి. ఆస్తమా పిల్లలు ఏదైనా ఆటపాటలపై మక్కువ చూపితే అడ్డుచెప్పవద్దు. ఈతకొట్టాలన్నా, మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా వాళ్లను చేయనివ్వండి.  - డాక్టర్ బి. రామకృష్ణ 99599 32323

మన తెలంగాణ 9 Nov 2025 10:46 am

లోక కళ్యాణార్థం

130 మంది జంటలుశ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు గుడివాడ – ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 9 Nov 2025 10:40 am

ఖరీదైన పనిమనిషి

డిబోట్ అనే ఈ రోబోట్ పనిమనిషి ఇంటిని శుభ్రపరిచే శక్తి వంతమైన మహిళల నేస్తం. సెట్ చేసిన సమయం ప్రకారం మొదటి దుమ్ము ధూళి శుభ్రంగా చేస్తుంది. తరువాత అది తన ఛాంబర్ కెళ్ళి దుమ్ము వదిలేసి మరల తడిగుడ్డ పెట్టి తుడుస్తుంది. ఒకటికి రెండుసార్లు నీట్ గా శుభ్రం చేసిన తరువాత తన స్ధానంలోకి వెళ్లి ఛార్జింగ్ చేసుకుంటుంది. దీని ధర. రూ. 55000 అమెజాన్ లో ఉంది. దుమ్ము ఓ బ్యాగ్ లోకి వెళ్లి పోతుంది. అది మనం పడేయాలి. శుద్ధి చేసి మరలా వాడుకోవచ్చు. మాది గ్రానైట్ ఫ్లోరింగ్ కావున శుభ్రంగా తుడుస్తోంది. మార్బుల్ కూడా బాగానే ఉంటుంది. మన సెల్ ఫోన్ ద్వారా దీనిని మనం ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 9 Nov 2025 10:30 am

మానవ మనుగడతో పర్యావ‘రణం’

ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. అయితే తుఫాను తీరం దాటిన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ప్రకృతిలో ఎందుకు అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి? ఆకస్మిక వాతావరణ మార్పులకు కారణమేమిటి? ఇలాంటి కీలకమైన అంశాలపై తీవ్రమైన పరిశీలన, మేధో మథనం జరగాలి. మానవ చర్యల వలన ప్రకృతిలో సంభవించే విపత్తులనుండి ప్రజలను కాపాడుకోవాలి. ప్రకృతి విధ్వంస దుష్ఫలితాలను కనీసస్థాయికి తగ్గించాలి. ప్రకృతి భూమికి రక్షణ కవచం వంటిది. అలాంటి ప్రకృతిని విధ్వంసం చేయడం మనల్ని మనం ప్రమాదంలో పడేసుకోవడమే. మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, పర్యావరణానికి ముప్పు కలగచేయడం క్షమార్హం కాదు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ, ఎన్నోఅవగాహనా సదస్సులు, ఎన్నో అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నా పర్యావరణ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. పర్యావరణ విధ్వంసంతో మానవ ప్రపంచం విలపిస్తున్నది. ప్రపంచాన్ని పచ్చదనంతో నింపితేనే భూగ్రహాన్ని కాపాడగలం. స్వీడన్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, ఐస్‌లాండ్, డెన్మార్క్, యు.కె, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు హరిత దేశాలుగా పేర్కొనబడుతున్నాయి. సహజ వనరులను పరిరక్షించి, కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా డెన్మార్క్ గ్రీనెస్ట్ కంట్రీ దిశగా పయనిస్తున్నది. ఖతార్, నైజర్, గ్రీన్ లాండ్ వంటి దేశాల్లో పచ్చదనం తక్కువగా ఉంది. ధరిత్రిని కలుషిత వ్యర్ధాలనుండి కాపాడడం, ప్లాస్టిక్‌ను నెమ్మదిగా తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచాన్ని మళ్ళించడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, అడవులను సంరక్షించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి చర్యలతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. ప్రస్తుత కలుషితభరితమైన ప్రపంచంలో ప్రతీ చోట వినిపించే మాట ‘పర్యావరణం’. పర్యావరణం అనే పదానికి నిర్వచనం చాలా మందికి తెలియకపోవచ్చు. పచ్చదనమే పర్యావరణ పరిరక్షణకు నిజమైన పరిష్కారమన్న అవగాహన మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఏర్పడింది. కాని ఆచరణలో పర్యావరణ పరిరక్షణ అంశం విఫలమవుతూనే ఉంది. పర్యావరణం శరవేగంగా విధ్యంసమవుతూనే ఉంది. మానవ ప్రపంచాన్ని పెను ప్రమాదం వెంటాడుతూనే ఉంది. మన చుట్టూ పంచభూతాలతో ఆవరించి ఉన్న సహజసిద్ధమైన ఏర్పాటును ‘పర్యావరణం’గా పేర్కొనవచ్చు. అలాంటి పర్యావరణం మానవ స్వార్థంతో, తప్పిదాలతో విధ్వంసం కావడం పెను ప్రమాదానికి సంకేతం-, మానవ మనుగడకు శరాఘాతం. సకల జీవరాశుల మనుగడకు ఏకైకఆధారం భూగ్రహం. మిగిలిన గ్రహాల్లో జీవించడానికి అనువైన పరిస్థితులు లేవు. ఇతర గ్రహాలపై పరిశోధనలు జరుగుతున్నా ఇప్పటి వరకు జీవరాశుల జాడ కనిపించలేదు. వేలాది కోట్ల ధనం ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఖర్చుపెడుతున్నా ఫలితాలు నిరాశాజనకంగానే ఉన్నాయి. ఇతర గ్రహాలపై తిష్ఠవేయాలనే మానవ జిజ్ఞాస కేవలం అత్యాశగానే మిగిలిపోతుందేమో అనే సంశయం కలగడం సహజం. సువిశాలమైన భూగ్రహాన్ని నాశనం చేసి, ఇతర గ్రహాలపై నివాసానికి కలలు కనడం హాస్యాస్పదం. ప్రకృతి హొయలతో అలరాడే అందమైన భూగ్రహాన్ని కాలుష్యంతో కురూపిగామార్చి, ఇతర గ్రహాలపై పరిశోధనలు చేయడం కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది. భూగ్రహం కూడా ఈ సమస్త విశ్వంలో ఒక భాగమే. భూగ్రహంపై మూడొంతుల నీరు, ఒక వంతు భూమి కలదు. వృక్షాలతో, నదీనదాలతో, కొండలు, లోయలు, సముద్రాలతో పలు జీవరాశులతో, విభిన్నమైన భౌగోళిక నైసర్గీక స్వరూపాలతో, పచ్చని ప్రకృతి మధ్య జీవించే మహాద్భాగ్యాన్ని మానవుడే చెరిపేస్తున్నాడు. స్వార్థ ప్రయోజనాల కోసం విచక్షణ కోల్పోయి ప్రకృతిని చెరబట్టి, వికృతంగా మారుస్తున్నాడు. అడవులను నరికి నివాసాలను ఏర్పాటు చేసుకోవడం, పంటభూములను మానవావసరాలకు వినియోగించడం, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఏర్పాటు చేయడం, శిలాజ ఇంధనాలను ఇబ్బడిముబ్బడిగా వినియోగించడం వలన ధరిత్రిపై కాలుష్యపు క్రీనీడలు కమ్ముకుంటున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం వలన, అడవులను ధ్వంసం చేయడం వలన, పారిశ్రామిక విప్లవం వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్‌హౌస్ వాయువుల శాతం పెరిగి, భూ ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ‘గ్లోబల్ వార్మింగ్’ సమస్య పెరిగి భూమిపై మనుగడ సాగిస్తున్న పలు జీవరాశుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భూ ఉష్ణోగ్రతలు పెరగడానికి మానవ తప్పిదాలే కారణం. ప్రకృతిలో లభ్యమయ్యే వనరులను అవసరాలకు మించి వినియోగించడం, ధనాశతో, దురాశతో దూరదృష్టి కోల్పోయి, పర్యావరణానికి చేటుతేవడం మానవ మనుగడకు పెనుముప్పు. పచ్చదనమే ప్రపంచ మానవాళికి నిజమైన ధనం. ఈ విషయాన్ని మరచిపోయి, కలుషితాల మధ్య జీవిస్తూ సుఖసౌఖ్యాలను ఆస్వాదిస్తున్నామని భ్రమించడం దురదృష్టకరం. పంచభూతాలు కలుషితమైపోయాయి. పర్యావరణం కాలుష్యంతో నిండిపోయింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రాబోవు ప్రళయానికి సంకేతాలు. సూర్యరశ్మి, గాలి, నీరు మొదలైన వనరులను పునరుత్పాదక శక్తివనరులుగా పిలుస్తారు. జంతువుల, మొక్కల వ్యర్ధాల నుండి ఉత్పత్తి కాబడే ఇంధనాన్ని బయోమాస్ ఎనర్జీ అంటారు. ఇది కూడా పునరుత్పాదక ఎనర్జీ. పునరుత్పాదక శక్తి వనరులను వినియోగించే కొద్దీ తిరిగి భర్తీ చేయబడతాయి. సౌరశక్తి, గాలి వంటి సహజసిద్ధమైన వనరులను వినియోగించుకుని కాలుష్యాన్ని తగ్గించవచ్చు. వీటి వలన పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. సూర్యరశ్మి, గాలి వంటి ప్రకృతి సిద్ధమైన వనరుల నుండి లభ్యమయ్యే శక్తి కారకాలను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించినా తిరిగి పొందగలం. వీటిని వినియోగించడం వలన కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పునరుత్పాదక శక్తివనరులతో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించి, కాలుష్యాన్ని అరికట్టవచ్చు. దీనినే క్లీన్ ఎనర్జీ అంటారు. ప్రపంచంలో ప్రకృతి ప్రేమికులకు కొదవలేదు. అయినా ఆశించినంత ప్రయోజనం ఆచరణలో కనిపించడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగకుండా, ప్రజల అవసరాలు తీర్చే ప్రణాళికలు చేపట్టకుండా పర్యావరణ విధ్వంసాన్ని ఆపలేం. పర్యావరణాన్ని పరిరక్షించి, భూతలాన్ని కాపాడేందుకు ‘రాచెల్ లూయీస్ కార్సన్’ వంటి పర్యావరణ వేత్తల ఆలోచనలు స్ఫూర్తి కావాలి. గేలార్డ్ నెల్సన్ లాంటి దూరదృష్టిగల పర్యావరణ ప్రేమికులను వర్తమాన ప్రపంచం తయారు చేయాలి. జాదవ్ పాయెంగ్, వనజీవి రామయ్య వంటి ప్రకృతి, పర్యావరణ సేవకులు సమాజం నుండి ఉద్భవించాలి. ప్రపంచ స్థాయి సంస్థలు, ప్రభుత్వాలు, పర్యావరణ వేత్తలు పర్యావరణ పునరుద్ధరణకు నడుంబిగించి, మానవాళిని పెను సంక్షోభం నుండి బయటకు తీసుకురావడానికి వడివడి అడుగులు వేయాలి. సహజసిద్ధమైన, కలుషిత రహితమైన గత కాలం నాటి,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పునర్జీవింపచేయాలి. మానవ చర్యల వలన ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయాలి. ప్రకృతి వైపరీత్యాలనుండి ప్రజలను కాపాడాలి. - సుంకవల్లి సత్తిరాజు 97049 03463

మన తెలంగాణ 9 Nov 2025 10:29 am

Exclusive: Suresh Babu walks out of ENE Repeat

Ee Nagaraniki Emaindi is a cult classic in Telugu cinema and it impressed the youth big time. After Pelli Choopulu, director Tharun Bhascker picked up a film on bonding between four friends and the film is all about their life experiences. After years, the sequel for the film titled ENE Repeat was announced early this […] The post Exclusive: Suresh Babu walks out of ENE Repeat appeared first on Telugu360 .

తెలుగు 360 9 Nov 2025 10:25 am

శివాలయాల్లో భక్తుల తాకిడి..

శివాలయాల్లో భక్తుల తాకిడి.. సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో కార్తీకమాసం

ప్రభ న్యూస్ 9 Nov 2025 10:09 am

పిల్ల‌ల‌మ‌ర్రికి భ‌క్తుల తాకిడి

శివాల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు సూర్యాపేట, ఆంధ్ర‌ప్ర‌భ : సూర్యాపేట జిల్లా మున్సిపల్ పరిధిలోని

ప్రభ న్యూస్ 9 Nov 2025 10:06 am

నితీశ్ కు అగ్ని పరీక్ష..?

నితీశ్ కు అగ్ని పరీక్ష..? రెండు దశాబ్ధాల పాటు వరుసగా సీఎంగా కొనసాగుతూ

ప్రభ న్యూస్ 9 Nov 2025 10:02 am

తిరుమ‌ల‌లో కంపార్టుమెంట్లు ఫుల్‌

శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24గంట‌ల స‌మ‌యం తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : తిరుమలలో టోకెన్లు

ప్రభ న్యూస్ 9 Nov 2025 9:56 am

అందరికీ నచ్చే ఫన్ ఎంటర్‌టైనర్

యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ ద్వారా మేకర్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజర్ హై ఎనర్జీతో అదిరిపోయింది. దర్శకుడు వరుణ్ రెడ్డి యువతను దృష్టిలో ఉంచుకుని కథను రూపొందించాడు, శ్రీ నందు పాత్రను హై ఎనర్జీతో ఎంటర్‌టైనింగ్ చేశారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల కానుంది. మార్కెటింగ్‌ను రానా స్పిరిట్ మీడియా నిర్వహిస్తుంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ “ఈ సినిమాలో ఫన్‌ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కూడా కథకి తగ్గట్టుగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ కూడా కూడా నచ్చే సినిమా. అందరికీ నచ్చే యూనిక్ ఫన్ ఎంటర్‌టైనర్ ఇది”అని అన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ “చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ సినిమాతో నందులోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు”అని తెలిపారు.

మన తెలంగాణ 9 Nov 2025 9:51 am