Training program |సర్పంచులు నిష్పక్షపాతంగా పని చేయాలి..
Training program | సర్పంచులు నిష్పక్షపాతంగా పని చేయాలి.. Training program |
Electricity |గుండెపోటుతో విద్యుత్ శాఖ ఫోర్ మెన్ మృతి
Electricity | గుండెపోటుతో విద్యుత్ శాఖ ఫోర్ మెన్ మృతి Electricity |
Complaint |సీఎంపై ఎమ్మెల్సీ ఫిర్యాదు
Complaint | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై
Mepma |నూతన వ్యాపారాలపై దృష్టి సారించాలి.
Mepma | నూతన వ్యాపారాలపై దృష్టి సారించాలి. Mepma | బోధన్, ఆంధ్రప్రభ
Meets |మృదుల్ కుమార్తో సీఎం చంద్రబాబు భేటీ
Meets | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు బృందం ఆంధ్రప్రదేశ్కు
JCB machine |ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు.
JCB machine | ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. JCB machine | ఊట్కూర్,
Loco Pilots |రైల్వే లోకో పైలట్ల సమస్యలు పరిష్కరించాలి…
Loco Pilots | రైల్వే లోకో పైలట్ల సమస్యలు పరిష్కరించాలి… Loco Pilots
transfer |సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్
transfer | నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్
State BC JAC |నల్ల బ్యాడ్జీలతో బీసీజేఏసీ నిరసన
State BC JAC | నల్ల బ్యాడ్జీలతో బీసీజేఏసీ నిరసన State BC
Revanth Reddy : రేవంత్ వెనకేసుకొచ్చి వెనకబడుతున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లు కనపడుతుంది
అన్నదానం దైవ సేవతో సమానం. కన్నా వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం; అన్నదానం దైవ సేవతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రస్టు ఆధ్వర్యంలో 120 మందికి ఏగ్ బిర్యానీ పొట్లాలను, వాటర్ ప్యాకెట్స్ లను పంపిణీ చేశారు. అనంతరం కన్నా వెంకటేష్ మాట్లాడుతూ మా ట్రస్టు ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం, అది కూడా దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి […] The post అన్నదానం దైవ సేవతో సమానం. కన్నా వెంకటేష్ appeared first on Visalaandhra .
డ్రైవర్కు ఫిట్స్.. బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు #Vizianagaram#Garividi#RTCBusAccident#DriverFits#
గ్రామాల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; గ్రామాల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యము అని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని తుమ్మల గ్రామ పంచాయతీలోని మల్లెన పల్లి గ్రామం మొత్తం వారు పరిశీలించారు. గ్రామంలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయి వాటిపై ప్రజల ద్వారా ఆరా తీశారు. తదుపరి ప్రజలతో మమేకమై ఎక్కడెక్కడ మార్పులు చేయవచ్చు అనేది వారి వద్ద చర్చించి తెలుసుకున్నారు. తదుపరి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగులతో సమావేశమై గ్రామ […] The post గ్రామాల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం appeared first on Visalaandhra .
Chennur |వివేక్ మంత్రి అవ్వడం ప్రజల అదృష్టం
Chennur | వివేక్ మంత్రి అవ్వడం ప్రజల అదృష్టం Chennur | చెన్నూర్,
రోడ్డుపై యముడు.. హెల్మెట్ వినియోగంపై వినూత్నంగా అవగాహన #RoadSafety #Nandyal #AndhraPradesh
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నబీన్ సిన్హా
నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ దాఖలు పూర్తయింది
Election |ఖమ్మంలో నేనే పోటీ చేస్తా..
Election | ఖమ్మంలో నేనే పోటీ చేస్తా.. Election | అంధ్రప్రభ, వెబ్
Don’t Kill Them |దోమలను ఏం చేస్తున్నారు?
Don’t Kill Them | దోమలను ఏం చేస్తున్నారు? Don’t Kill Them
'నా పర్సనల్ లైఫ్ మీకెందుకు?'#RenuDesaiStrongReply #renudesai
POWER | కడపలోకి PURE EV ఆగమనం POWER | కడప, ఆంధ్రప్రభ
2026 High |కొండ కాస్తా పర్వతమై..రికార్డు స్థాయికి వెండి ధరలు..
2026 High | ఎందుకిలా? ఎంతవరకు పెరుగుతాయి? 2026 High | వెండి
TDP MP |బీఆర్ఎస్, వైసీపీల అజెండా ఒక్కటే…
TDP MP | బీఆర్ఎస్, వైసీపీల అజెండా ఒక్కటే… TDP MP |
Awareness |రోడ్డు భద్రత నియమాలపై అవగాహన..
Awareness | రోడ్డు భద్రత నియమాలపై అవగాహన.. Awareness | మక్తల్, ఆంధ్రప్రభ
Ravindra Jadeja |రవీంద్ర జడేజాను సాగనంపండి?
Ravindra Jadeja | రవీంద్ర జడేజాను సాగనంపండి? Ravindra Jadeja | వెబ్డెస్క్,
Adilabad |జై నాగోబ జై జై నాగోబాకు నీరాజనం..
Adilabad | జై నాగోబ జై జై నాగోబాకు నీరాజనం.. Adilabad |
AndhraPrabha Smart AP Edition|మట్టి బతుకులు/లోకం విడిచారు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-01-2026, 4.00PM ap మట్టి బతుకులు.. వృత్తి కష్టాలు
పేకాటరాయిలు అరెస్ట్.. రూరల్ ఎస్సై రాజశేఖర్
విశాలాంధ్ర- ధర్మవరం;; మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ సమీపంలో గల పోతులయ్య గుడి వద్ద 5 మంది పేకాట ఆడుతున్న పేకాటరాయులను వచ్చినా రహస్య సమాచార మేరకు వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.20,350 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. The post పేకాటరాయిలు అరెస్ట్.. రూరల్ ఎస్సై రాజశేఖర్ appeared first on Visalaandhra .
AndhraPrabha Smart Telangana Edition|నయా మేడారం/కోటి ముడుపులు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-01-2026, 4.00PM ts నయా మేడారం.. భక్తులకు అంకితం
Cricket |రవీంద్ర జడేజాను సాగనంపండి?
Cricket | రవీంద్ర జడేజాను సాగనంపండి? Cricket | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ :
Petition |కలెక్టర్ మేడం.. ముంపు గ్రామంగా ప్రకటించండి..
Petition | కలెక్టర్ మేడం.. ముంపు గ్రామంగా ప్రకటించండి.. Petition | ఊట్కూర్,
Thief | జడ్చర్లలో చోరీ…. Thief | అంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
గ్రీన్ లాండ్ స్వాధీనంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇన్నాళ్లుగా వేచి చూశాం.. ఇక తమ నియంత్రణలోకి తీసుకుంటామని వ్యాఖ్యగ్రీన్ లాండ్ విషయంలో గడిచిన ఇరవై సంవత్సరాలుగా డెన్మార్క్ ను నాటో హెచ్చరిస్తూనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి ముప్పు పొంచి ఉందని చెబుతున్నా డెన్మార్క్ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇరవై ఏళ్లుగా తాము వేచి చూస్తూనే ఉన్నామని చెబుతూ.. ఇప్పుడు తగిన చర్యలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు.గ్రీన్ లాండ్ స్వాధీనం విషయంలో తన వైఖరిని సమర్థించుకుంటూ ట్రంప్ తన ట్రూత్ […] The post గ్రీన్ లాండ్ స్వాధీనంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
Chittoor |న్యాయం కోసం రైతు ఆత్మహత్యాయత్నం..!
Chittoor | న్యాయం కోసం రైతు ఆత్మహత్యాయత్నం..! Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ
First match |టీ20 సిరీస్కు రెడీ..
First match | టీ20 సిరీస్కు రెడీ.. First match | వెబ్డెస్క్,
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసు జారీ స్పీకర్పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన ఏలేటి మహేశ్వర్రెడ్డిపార్టీ ఫిరాయింపులపై తీర్పును అమలు చేయలేదని ఆరోపణతెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ […] The post తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు appeared first on Visalaandhra .
Telangana |కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై విచారణ వాయిదా
Telangana | కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై విచారణ వాయిదా అంధ్రప్రభ,
కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు
రంగంలోకి ప్రశాంత్ కిశోర్! బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక, తన రాజకీయ భవిష్యత్తుపై కల్వకుంట్ల కవిత పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను ఆమె ముమ్మరం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కార్యాచరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఆమెకు సహాయం అందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో తీవ్రమైన ఆసక్తిని […] The post కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత అడుగులు appeared first on Visalaandhra .
One Day Series |నీ వల్ల.. ఏం ఉపయోగం లేదు..
One Day Series | నీ వల్ల.. ఏం ఉపయోగం లేదు.. One
Damodar |సమాజ మార్పుకు విద్యార్థులు నాంది
Damodar | సమాజ మార్పుకు విద్యార్థులు నాంది Damodar | నాగర్కర్నూల్ జిల్లా
Illegal |పేలుడు పదార్థాల కేసు నమోదు..
Illegal | పేలుడు పదార్థాల కేసు నమోదు.. Illegal | కామారెడ్డి ప్రతినిధి,
Chief Minister |జ్యూరిక్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు
Chief Minister | జ్యూరిక్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు Chief Minister
Bichkunda |నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం..
Bichkunda | బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పుల్కల్
Mini Medaram |జాతరపై నిర్లక్ష్యం నీడలు..
Mini Medaram | జాతరపై నిర్లక్ష్యం నీడలు.. Mini Medaram | చిట్యాల,
Awareness |రాంగ్ పార్కింగ్, ఓవర్ స్పీడ్కు చెక్
Awareness | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా
donation |ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం
donation | ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళం donation | ఘంటసాల, ఆంధ్రప్రభ
Telangana |ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్
Telangana | ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్ Telangana | భూపాలపల్లి /
1Cr Above |రికార్డు స్థాయిలో బంగారం ధరలు, ఇంకా పెరిగే ఛాన్స్
1Cr Above | రికార్డు స్థాయిలో బంగారం ధరలు,ఇంకా పెరిగే ఛాన్స్ధరలు ఎందుకు
Ambati Rambabu : ట్రాక్ రికార్డు లేని చోట అంబటి స్టెప్పులు ఎందుకో?
వైసీపీ నేత అంబటి రాంబాబు సత్తెన పల్లి నుంచి రిలీవ్ అయినట్లే
ధర ఎక్కువ.. తూకం తక్కువ #Hyderabad #RaithuBazaar #ConsumerRights #PriceHike
Telugu Cinema |బాలయ్య, నాగ్.. ఆ రికార్డ్ సాధించేనా..?
Telugu Cinema | బాలయ్య, నాగ్.. ఆ రికార్డ్ సాధించేనా..? Telugu Cinema
Tributes |ఘనంగా యోగివేమన జయంతి…
Tributes | ఘనంగా యోగివేమన జయంతి… Tributes | విజయవాడ, ఆంధ్రప్రభ :
AP |కలెక్టరేట్లో యోగి వేమన జయంతి
AP | కలెక్టరేట్లో యోగి వేమన జయంతి AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ
Vizianagaram |నా సమస్య పరిష్కరించండి…
Vizianagaram | నా సమస్య పరిష్కరించండి… Vizianagaram | విజయనగరం, ఆంధ్ర ప్రభ
Highway |బాబోయ్.. ఇదేం ట్రాఫిక్
Highway | బాబోయ్.. ఇదేం ట్రాఫిక్ Highway | వెబ్డెస్క్ , ఆంధ్రప్రభ
Dharna |డీజీపీ ఆఫీసు ఎదుట వైసీపీ నేతల ధర్నా
Dharna | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డీజీపీ ఆఫీసు ఎదుట వైసీపీ
Narsampeta |మున్సిపాలిటీ పై కాషాయం జెండా ఎగరాలి
Narsampeta | మున్సిపాలిటీ పై కాషాయం జెండా ఎగరాలి Narsampeta | నర్సంపేట,
Film producer Ganesh |నో పాలిటిక్స్.. ఓన్లీ అభిమానం
Film producer Ganesh | నో పాలిటిక్స్.. ఓన్లీ అభిమానం Film producer
Assembly |స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు
Assembly | స్పీకర్ గడ్డం ప్రసాద్ కు సుప్రీంకోర్టు నోటీసులు Assembly |
Janasena : పవన్ తప్పు చేస్తున్నారా? కాపులను, నేతలను పట్టించుకోవడం లేదా?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం కాపు సామాజికవర్గంలో తీవ్ర అసంతృప్తి కలిగేలా చేస్తుంది
Breaking : స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కో్టు థిక్కార నోటీసులు
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కో్టు థిక్కార నోటీసులను జారీ చేసింది
కుక్కలు బైక్ వెంటపడితే.. మీట నొక్కితే చాలు #Innovation #MadhyaPradesh #StudentInvention #DogSafety
చార్ ధామ్ యాత్రకు వెళుతున్న వారికి అలెర్ట్
చార్ధామ్ యాత్రపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradsh : ఏపీ రైతులకు భారీ ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
మాంజా ప్రమాదంలో పక్షులు విల విల #ManjaAccident #BirdsRescue #Hyderabad #Environment #AnimalWelfare
TDP : తనా లేదు..మనా లేదు.. ఎవరైనా ఒకటే.. దగ్గుబాటి కంట్రోల్ కారా?
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మారేటట్లు కనిపించడం లేదు
Amaravathi : అమరావతి రైతులకు గుడ్ న్యూస్
రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు
దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి
దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బయలుదేరి వెళ్లారు
గూడూరులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
టిడిపి మండల కన్వీనర్ జె సురేష్విశాలాంధ్ర-గూడూరు: గూడూరు పట్టణంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30 వ వర్ధంతి వేడుకలను టిడిపి నేతలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం మండలంలోని బూడిదపాడు గ్రామంలో మండల టిడిపి కన్వీనర్ జే సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జె సురేష్ మాట్లాడుతూ తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ […] The post గూడూరులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు appeared first on Visalaandhra .
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఎలాంటి వీడియోను
Telangana : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడంటే?
ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముంది.
జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు–ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో భద్రతా దళాలు–ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది
నేడు పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి విదేశీ నిపుణుల బృందం సోమవారం నుంచి మూడ్రోజుల పాటు పర్యటించనుంది
కేరళలో వీడియో కలకలం అవమానం తట్టుకోలేక #Kerala #ViralVideo #SuicideCase #PoliceInvestigation
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
చంకలో బిడ్డ.. రోడ్డుపై విధి నిర్వహణ#APPolice#WomenPolice#DutyFirst#HumanityFirst#TrafficHeroes
Weather Report : ఉక్కపోత మొదలయిందిగా.. ఇక విద్యుత్తు బిల్లులు అదిరినట్లే
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత ప్రారంభమయింది.
Andhra Pradesh : నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
నేడు కూడా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
నేడు కూడా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది.
Gold Price Today : బంగారం రానున్నకాలంలో ఎంత పెరుగుతుందో తెలుసా?
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
సీఎం రేవంత్ తులాభారం 68 కేజీలు బెల్లం (బంగారం) సమర్పణ #Medaram #RevanthReddy #CM #SammakkaSarakka
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
సి పి ఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో
జగ్గయ్యపేట నియోజకవర్గంవందలాది మంది కార్యకర్తలు జగ్గయ్యపేట : భారత కమ్యూనిస్ట్ పార్టీ(సి పి ఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో ఆదివారం జరుగుతున్న భారీ బహిరంగ సభకు జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ప్రముఖ న్యాయవాది జూనెబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి మరియు జగ్గయ్యపేట పట్టణం నుండి సిపిఐ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కార్మికులు, రైతులు వివిధ […] The post సి పి ఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో appeared first on Visalaandhra .
Telangana : కొమురవెల్లి మల్లన్న జాతర కు వెళ్లొద్దామా?
తెలంగాణలో జరిగే ప్రసిద్ధమైన జాతరల్లో కొమురవెల్లి మల్లన్న స్వామి జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది
కోహ్లి వీరోచితం సరిపోలేదు #Cricket #TeamIndia #Kohli #NewZealand #telugupost #latestnews #viralvideo
Chandrababu : నేటి నుంచి దావోస్ లో చంద్రబాబు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ కు చేరుకున్నారు
నేటి నుంచి శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం.. ఎలా చేయాలంటే?
నేటి నుంచి శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి
చోరీకి వచ్చి... నిద్రపోతూ చిక్కాడు. #Crime #Kamareddy #Birkoor #TelanganaPolice #TheftCase
ఫ్యాక్ట్ చెక్: ఆపి ఉన్న రైలును పిల్లలు ధ్వంసం చేస్తున్న వీడియో భారతదేశానికి చెందినది కాదు
ఆపి ఉన్న రైలును పిల్లలు ధ్వంసం చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో
Andhra Pradesh : సంక్రాంతికి ఆర్టీసీకి కాసుల వర్షం
సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా అదనంగా ఆదాయం లభించింది

28 C