(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన
వ్యవసాయాధికారిపై వేటు ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నిడుమనూరు(Nidumanur)
జేసీ సమక్షంలో ఖరారు కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో ఐదు
రైతుల కోసం రూ.రెండు కోట్ల విరాళం
మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : మిర్యాలగూడ శాసనసభ్యులు (Miryalaguda MLA) బత్తుల లక్ష్మారెడ్డి మరోసారి
ముకరా- కే గ్రామస్తుల వినూత్న నిరసన
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్ లైన్ డిజిటల్ లావాదేవీల్లో జాతీయస్థాయిలో
నేను నటిగానే మిగిలిపోవాలనుకోవట్లేదు..#TeluguPost #telugu #post #news
YSRCP : జగన్ కు చంద్రబాబు అలా చెక్ పెడుతున్నారా? వైసీపీ మైలేజీ పెరగకుండా?
వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉండటం మంచిదేమో.
పాక్ ఫీల్డర్ నిర్లక్ష్యం. అంపైర్ తలకి తీవ్ర గాయం..
దుబాయ్: ఆసియా (Asia Cup) కప్ టోర్నమెంట్లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారత్తో జరిగిన మ్యాచ్లో హ్యాండ్షేక్ వివాదం.. ఆ తర్వాత మ్యాచ్ రెఫరీని తొలగించాలని డిమాండ్ చేయడం.. నిన్న యుఎఇతో జరిగే మ్యాచ్ని తొలుత బాయ్కాట్ చేయడం.. ఆ తర్వాత గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ మ్యాచ్లో […]
రైతుల యూరియా కోసం 2 కోట్లు ఇచ్చిన MLA #telugupost #ureashortage #cmrevanthreddy #lakshmareddy
Andhra Pradesh Assembly Sees Heated Debate Over Farmers’ Concerns
The political temperature is once again rising in Andhra Pradesh as both the Assembly and Legislative Council sessions kicked off with heated exchanges and high drama. The Andhra Pradesh Legislative Assembly began at 9 AM, with Speaker Ayyannapatrudu initiating the Question Hour. MLAs raised several issues concerning the public, and ministers responded accordingly, maintaining the […] The post Andhra Pradesh Assembly Sees Heated Debate Over Farmers’ Concerns appeared first on Telugu360 .
రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా?: పేర్నినాని
అమరావతి: ఎపి మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడమే సరిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. 2007లో ఎండోమెంట్ కమిషన్ వారు 130 మంది ఆక్షన్ లో పాల్గొన్నారని, 130 మంది ఆక్షన్ లో పాల్గొంటే తాను భూమి ఎలా కొట్టేస్తాను? అని నిలదీశారు. 130 మందిలో 30వ వ్యక్తి మంత్రి గారి మనిషిని తానే కొనేస్తానా? అని రియల్ […]
ఏడుగురికి గాయాలు.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా లోని అవుకు
గుంజపడుగుకు సీబీఐ బృందం మంథని రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తీవ్ర సంచలనం
Liquor, Lies &₹3,500 Crore: ED Cracks Down on AP’s Biggest Booze Scam
A major twist has emerged in the Andhra Pradesh liquor scam case, as the Enforcement Directorate (ED) officially stepped into the investigation. With several accused already in judicial custody and their remand ending today, the ED’s sudden entry has added a new layer of seriousness to the ongoing probe. ED Cracks Down with Nationwide Raids […] The post Liquor, Lies & ₹3,500 Crore: ED Cracks Down on AP’s Biggest Booze Scam appeared first on Telugu360 .
కర్నూలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలని విద్యార్థుల ఆందోళన చేపట్టారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు ధర్నా చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.విద్యార్థి నేత సాయి, సిఐ నల్లప్పకు స్వల్పంగా గాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి పిపిపి మోడల్లో టెండర్లకు […]
ఆంధ్రప్రభ, విజయవాడ : రాష్ట్రంలో ప్రప్రథమంగా విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) పేరుతో
ఒక ఎయిర్ హోస్టెస్ సిగ్గుపడుతూ కాక్పిట్లోకి పరిగెత్తుతున్నట్లు చూపించే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం
ఆస్పత్రిలో వనమాకు చికిత్సలు
ఆస్పత్రిలో వనమాకు చికిత్సలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మాజీ
Rahul Gandhi Alleges ‘Vote Deletion Scam’ – What’s Really Going On?
In a fiery press conference this week, Congress leader Rahul Gandhi escalated his attack on the Election Commission of India (ECI), accusing it of enabling large-scale voter deletion, particularly in Congress strongholds like Karnataka’s Aland constituency. Rahul Gandhi claimed that nearly 6,000 voter names were secretly removed during the 2023 Karnataka Assembly elections. He alleged […] The post Rahul Gandhi Alleges ‘Vote Deletion Scam’ – What’s Really Going On? appeared first on Telugu360 .
రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్నిప్రమాదం
తిరుపతి జిల్లాలో రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ లో ఈ ప్రమాదం సంభవించింది. బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ సమావేశాలు పది రోజులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది రోజులపాటు జరగనున్నాయి.
Vallabhaneni Vamsi : వల్లభనేనేని వంశీ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లేనా? నిజమెంత?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ కంటోన్మెంట్: హైదరాబాద్ లో ఈడీ అధికారులు పలు చోట్ల
‘కల్కి’ నుంచి దీపికా ఔట్.. కారణాలు ఏంటో మరీ..
నటి దీపికా పదుకొనేను మరో ప్రతిష్టాత్మక సినిమా నుంచి తప్పించారు. ఇప్పటికే ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ తదితర అంశాల్లో దీపికా పెట్టిన కండీషన్ల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD) చిత్రం సీక్వెల్ నుంచి కూడా దీపికాను తొలగించారు. […]
ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛథాన్ అంబాసిడర్గా తెలంగాణా వాసి ఎంపిక
తెలంగాణ వాసి గుగ్గిలం అశోక్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛథాన్ అంబాసిడర్గా నియమించింది.ఈ స్వచ్ఛథాన్ (మారథాన్ రన్నింగ్)కార్యక్రమం అమరావతిలో అక్టోబరు 2న ఘనంగా నిర్వహించబడనుంది. కామారెడ్డి జిల్లా రవాణాశాఖలో హోంగార్డుగా పని చేస్తున్న అశోక్ ఈ ప్రత్యేక బాధ్యతను చేపట్టనున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన అశోక్ ఇప్పటికే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలలో అనేక మారథాన్ రేసులలో పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు.ఫుల్ మారథాన్ (42 కి.మీ)లో ఎనిమిది సార్లు,హాఫ్ మారథాన్ (21 కి.మీ)లో 28 సార్లు పాల్గొన్నారు.ఈ విస్తృత […] The post ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛథాన్ అంబాసిడర్గా తెలంగాణా వాసి ఎంపిక appeared first on Visalaandhra .
బాల్కొండ /మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా
లంబాడీల సంప్రదాయాలకు ప్రతీక ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : లంబాడీల సంస్కృతి, సంప్రదాయాలకు
ఈ నెల 26 నుంచి సూర్యలంక బీచ్ ఫెస్టివల్..27న రూ.97 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన
బాపట్ల జిల్లాలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సూర్యలంక బీచ్ ఫెస్టివల్ను అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ఫెస్టివల్ సమయానికి క్రీడా కార్యకలాపాలు,సాహస క్రీడలు,సాంస్కృతిక ప్రదర్శనలు,ఎగ్జిబిషన్లు, లేజర్ షోలు,ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలను ముందుగా సక్రమంగా ఏర్పాట్లు చేయాల్సిన సూచన కూడా ఇచ్చారు.సంబంధిత అధికారులతో బుధవారం సచివాలయంలో సమావేశమైన మంత్రులు కె.పార్థసారథి, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ […] The post ఈ నెల 26 నుంచి సూర్యలంక బీచ్ ఫెస్టివల్..27న రూ.97 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన appeared first on Visalaandhra .
Donald Trump : భారత్ ను బద్నాం చేయడానికి ట్రంప్ చేస్తున్నవి పిచ్చి ఆరోపణలేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తన అక్కసును మాత్రం వెళ్లగక్కుతూనే ఉన్నారు
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు..
బంగారం,వెండి కొనాలని భావిస్తున్న వారికి మరోసారి షాకింగ్ వార్త వచ్చింది.సెప్టెంబర్ 18, 2025న ఉదయం 6 గంటల సమయానికి, గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,700కు చేరుకుంది.అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,02,390గా నమోదైంది.నిన్నటి రేట్లతో పోల్చితే ఇవి మళ్లీ పెరిగినట్లు కనిపిస్తోంది. వెండి ధరల్లో కూడా ఇదే విధమైన పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్, కేరళలో కేజీ వెండి రూ.800 పెరిగి, రూ.1,44,900కి […] The post పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధరలు.. appeared first on Visalaandhra .
Big Breaking : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ.. ఇరవై చోట్ల సోదాలు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
మద్యం నియంత్రణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు : కొల్లు రవీంద్ర
అమరావతి: గత వైసిపి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరపరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. బెల్టు షాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్సిలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో అంతా మంచి జరిగిందని వైసిపి చెప్పడం సిగ్గు చేటని, […]
ఆ నిర్ణయం ఎమోషనల్గా తీసుకున్నారు…
ఆ నిర్ణయం ఎమోషనల్గా తీసుకున్నారు… ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ
Andhra Pradesh : ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. 10మంది గల్లంతు
హిమాలయ ప్రాంత రాష్ట్రాలు వరుసగా కుంభవృష్టులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.డెహ్రాడూన్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగి నాలుగు రోజులు కూడా గడవకముందే, ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మరో ఘోర విపత్తు సంభవించింది.నందానగర్లో కురిసిన కుంభవృష్టితో ఆరు భవనాలు పూర్తిగా కూలిపోయాయి.ఈ ఘటనలో 10మంది ఆచూకీ దొరకకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, సెప్టెంబర్ 20 వరకు డెహ్రాడూన్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలకు రెడ్ […] The post ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. 10మంది గల్లంతు appeared first on Visalaandhra .
వైసీపీపై అచ్చెన్న ఆగ్రహం.. సభకు రాకుండా?
వైసీపీ వ్యవహారశైలిపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు
డీఎస్సీ భారీ బహిరంగ సభ వాయిదా..
ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాల (heavy rains)
భయంతో ఉద్యోగులు, కార్మికులు పరుగులు
నాయుడుపేట (ఆంధ్రప్రభ) : తిరుపతి (Tirupati) జిల్లా నాయుడుపేట మండలంలోని మేనకూరు సెజ్
Telangana : కోట్లు సంపాదించాలంటే..ఈ ఉద్యోగమే బెటరా? వీళ్లను చూస్తే?
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి
ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది.దేశవ్యాప్తంగా కేంద్ర నిధులతో సాగుతున్న రూ.150 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల పురోగతిని తాజాగా కేంద్ర గణాంకశాఖ వెల్లడించింది.అందులో రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన 51 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని పేర్కొంది.రాష్ట్రంలో ఈ 51 ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.1.30 లక్షల కోట్లగా ఉండగా, తాజా అంచనాలు ఇప్పుడు రూ.1.84 లక్షల కోట్లకు పెరిగాయి, […] The post ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక appeared first on Visalaandhra .
Deepika Padukone out from Kalki 2 says makers
It looks like Telugu directors are unwilling to cast Bollywood diva Deepika Padukone due to her strict conditions regarding her working hours and other stipulations while signing the contracts. She already took an unceremonious exit from Sandeep Reddy Vanga’s next film with Prabhas due to the same reason. Now, the Kalki actress has been left […] The post Deepika Padukone out from Kalki 2 says makers appeared first on Telugu360 .
వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం #telugupost #viralvideo #auto #lorry #latestnews
ఫేక్ అప్లికేషన్లు, ఫేక్ లాగిన్ ఐడిలతో ఓట్లను తొలగించారు: రాహుల్
ఢిల్లీ: మైనార్టీలు, దళితులు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం ఓటు చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు. కర్నాటకలోనూ ఓట్లను తొలగించారని, కర్నాటక ఎన్నికల్లో 6800 ఓట్లు తొలగించారని, లింక్డ్ మొబైల్ నెంబర్లన్నీ తప్పుడు నెంబర్లేనని తెలియజేశారు. కర్ణాటకలో ఓట్లు తొలగించేందుకు ఇతర రాష్ట్రాల ఫోన్ నెంటర్లు ఉపయోగించారని, ఓట్ల తొలగింపుపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, […]
Kantara: Chapter 1: Will the Strategy Work?
Hombale Films emerged as the top production house in no time after scoring blockbusters like KGF and Kantara. Their recent attempt Mahavatar Narasimha is a massive hit and they have a heap of films lined up in the coming years. Kantara: Chapter 1 is their next big release and the film features Rishab Shetty in […] The post Kantara: Chapter 1: Will the Strategy Work? appeared first on Telugu360 .
తెలుగు రాష్ట్రాలలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు..
26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పనఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.ఒంగోలు-దొనకొండ, దూపాడు-బేతంచర్ల, మచిలీపట్నం-నరసాపురం, రేపల్లె వంటి మార్గాలకు కొత్త రైల్వే లైన్లు వేసే దిశగా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (డీపీఆర్లు) సిద్ధమవుతున్నాయి.అంతేకాకుండా, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై దిశగా బుల్లెట్ రైళ్ల నడకకు అవసరమైన హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం కోసం కూడా రైల్వే శాఖ ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే రైళ్ల రద్దీ అధికంగా ఉన్న ప్రస్తుత మార్గాల్లో అదనంగా […] The post తెలుగు రాష్ట్రాలలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు.. appeared first on Visalaandhra .
ఎపి శాసనమండలిలో గందరగోళం…వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. శాసనమండలిని వాయిదా వేశారు. రైతు సమస్యలపై వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. వాయిదా తీర్మానంపై చర్చకు వైసిపి పట్టుబడుతోంది. యూరియా కొరతపై చర్చ జరపాలని వైసిపి సభ్యుల నినాదాలు చేపట్టడంతో పాటు చైర్మన్ పోడియం చుట్టుముట్టారు. గందరగోళం మధ్య సభను చైర్మన్ చైర్మన్ కొయ్యే మోషేనురాజు వాయిదా వేశారు. శాసన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. […]
ప్రమాదంలో బ్యాటరీ మిషనరీ ముడి సరుకులు అగ్నికి ఆహుతి
ఏర్పేడు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ఏర్పేడు మండలంలోని విక్రతమాల సమీపంలో గల మునోత్
గాజాలో ఇజ్రాయెల్ దారుణ మారణహోమానికి అగ్రనాయకులే ఆజ్యం పోస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి కమిషన్ మంగళవారం వెలువరించిన 72 పేజీల నివేదికలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. పాలస్తీనా ప్రజలకు నిలువనీడ లేకుండా చేయడమేకాక సామూహిక హత్యాకాండకు పాల్పడుతోందని నివేదిక స్పష్టం చేసింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1948లో ఐక్యరాజ్యసమితి జర్మనీలో హిట్లర్ ఊచకోతలను ప్రామాణికంగా తీసుకొని ‘సామూహిక హత్యాకాండ’ అంటే ఏమిటో నిర్వచించింది. దీనినే జీనోసైడ్ కన్వెన్షన్ (జాతి నిర్మూలన నివారణ సదస్సు)అని పిలుస్తారు. […]
Telangana : కవిత రాజీనామాపై కవిత రాజీనామాపై క్లారిటీ ఇదే
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Telangana : రెండు కోట్లు ఇచ్చిన ఎమ్మెల్యే.. యూరియా కొరత తీర్చేందుకు
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు కోట్ల రూపాయలు అందచేశారు
ప్రపంచవేదికపై బ్రాహ్మణుల బతుకు చిత్రం
భారతదేశంలో కుల వ్యవస్థ అనేది సుదీర్ఘమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక చర్చలకు కేంద్రంగా ఉంది. ఈ చర్చలు తరచుగా దేశరాజకీయాల పరిధిలోనే కొనసాగుతాయి. కానీ అప్పుడప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా వివాదాలను రేకెత్తిస్తాయి. అటువంటి ఒక సందర్భమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో చేసిన వ్యాఖ్యలు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకొని, దానిని శుద్ధిచేసి పశ్చిమదేశాలకు విక్రయించడం ద్వారా భారతదేశం ‘క్రెమ్లిన్కు లాండ్రోమాట్’గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో ‘బ్రాహ్మణులు […]
రామ్గోపాల్ వర్మపై కేసు నమోదు…మాజీ ఐపిఎస్ అధికారి ఫిర్యాదు
హైదరాబాద్: రాయదుర్గం పోలీస్స్టేషన్లో దర్శకుడు రామ్గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ‘దహనం’ వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై తీసిన వెబ్ సిరీస్లో అంజనా సిన్హా పేరును ఆర్ జివి ప్రస్తావించారు. కొన్ని సన్నివేశాలు అంజనా సిన్హా చెప్పిన విధంగా తీశామన్నారు. తనకు తెలియకుండా, తన ప్రమేయం లేకుండా తన పేరును వాడారని అంజనా సిన్హా ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read:తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి […]
కష్ట సమయంలో అన్నదమ్ముల్లా నిలబడ్డారు | Heavy Rain in Hyderabad #telugupost #hyderabadnews #rain
మరోసారి వివాదంలో… వెబ్ డెస్క్, హైదరాబాద్ : సినీ దర్శకుడు రామ్ గోపాల్
బుర్జ్ ఖలీఫాపై ప్రధాని మోడీ కి స్పెషల్ విషెస్ | Burj Khalifa Dazzles with Greetings on Modi #modi
వక్ఫ్పై ఆగని న్యాయ, ప్రజా పోరాటాలు
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో తీవ్ర వాదోపవాదాల అనంతరం ధర్మాసనం ఇచ్చిన పాక్షిక ‘స్టే’తో ముస్లింలలో కొంత ఉపశమనం, మరి కొంత నిరుత్సాహం కలిగించింది. తుది తీర్పు వెల్లడించే వరకు, ముస్లింలకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని ముస్లిం సంఘాలు, మత పెద్దలు నిర్ణయించారు. మరోవైపు మజ్లీస్ పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ దేశవ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు, […]
Rain Report : వచ్చే నాలుగు రోజులు అలెర్ట్ గా ఉండాల్సిందే.. భారీగా వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Revanth Reddy : సినీ కార్మికులకు రేవంత్ గుడ్ న్యూస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ కార్మికుల సమస్యలపై స్పందించారు.
ഫാക്ട് ചെക്ക്: കുടിയൊഴിപ്പിക്കലിനെ പിന്തുണച്ച് അസമീസ് ജനതയുടെ പ്രതിഷേധം? വാസ്തവമെന്ത്?
അനധികൃത കുടിയേറ്റക്കാർക്കെതിരെ സർക്കാരിൻ്റെ കുടിയൊഴിപ്പിക്കൽ നടപടികളെ പിന്തുണച്ച് അസമിൽ ജനങ്ങൾ തെരുവിലിറങ്ങിയെന്നാണ് വാദം
Factcheck: Viral video claimed as fresh violence in Manipur is From 2015
Video claiming to show fresh clashes in Manipur’s Churachandpur after PM Modi’s visit is misleading; the footage is from 2015 tribal protests against controversial land bills.
తిరుపతి పోలీస్ స్టేషన్ కు భూమన కరుణాకర్రెడ్డి
వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేశారు
Tollywood’s Top Actors in Transformation Mode
Prabhas: For the first time, Prabhas will be seen as a cop in Spirit, a Sandeep Reddy Vanga’s film. The film rolls after Prabhas gets the needed look. He is losing weight and is gaining muscle for the role. It is heard that Sandeep Reddy Vanga has carved out the best look for Prabhas and […] The post Tollywood’s Top Actors in Transformation Mode appeared first on Telugu360 .
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించింది.
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మునోత్ ఇండ్రస్ట్రీస్ లో జరిగిన ఈ ప్రమాదంలో యాభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు
వనపర్తిలో బోల్తాపడిన ఆటో పైనుంచి వెళ్లిన లారీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో పైనుండి లారీ దూసుకెళ్లడం ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెద్దల పండుగ సందర్భంగా రవి(35), సరోజ(30) అనే దంపతులు ఆటోలో పొట్టేళ్లను తీసుకొని వస్తుండగా వాహనం బోల్తాపడింది. ఎదురుగా వస్తున్న లారీ, ఆటోను ఎక్కించడంతో రవి, డ్రైవర్ రాజు (38) అక్కడికక్కడే చనిపోయారు. సరోజ […]
South Central Railway : భారతదేశం లోనే కాదు. విదేశీ టూర్లకు వెళ్లాలనుందా? రైల్వే స్పెషల్ ఆఫర్ ఇదే
దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
‘కోర్ట్’ చిత్రంతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మరోసారి ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీని రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను టైటిల్ గ్లింప్స్ […]
Hyderabad : హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి
ఆస్ట్రేలియాతో అనాధికార టెస్టు లక్నో: ఆస్ట్రేలియా ఎ తో (IndA vs AusA) జరుగుతున్న తొలి అనాధికార టెస్టు మ్యాచ్లో ఇండి యా ఎ టీమ్ మొదటి ఇన్నింగ్స్లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ను అందుకోవాలంటే ఇండియా టీమ్ మరో 416 పరుగులు చేయాలి. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ ఎన్.జగదీశన్ (55), సాయి సుదర్శన్ (20) పరుగులతో […]
ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమా
వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో […]
‘మిరాయ్’ సక్సెస్ మా టీమ్లో ప్రతి ఒక్కరిదీ
సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్రహ్మండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో హౌస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ […]
ఆదివాసీ గ్రామాల్లో సందడి వాజేడు, ఆంధ్రప్రభ : వారి జీవనం ప్రకృతితో ముడిపడి
ఆదివాసీ గ్రామాల్లో సందడి వాజేడు, ఆంధ్రప్రభ : వారి జీవనం ప్రకృతితో ముడిపడి
టిడిపి నేతల వేధింపులు…ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు వేధించడంతో ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టిడిపి నాయకుడి వేధింపులే కారణమంటూ ఉద్యోగిని సూసైడ్ నోట్ రాసింది. తనపై టిడిపి నాయకుడు మోహన్ రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చినట్టు సూసైడ్ నోట్లో బాధితురాలు పేర్కొన్నారు.ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bigg Boss Telugu Season 9: New Bonds and Fierce Tasks
Bigg Boss Telugu Season 9 is heating up with fresh bonds, playful flirting, and competitive captaincy tasks. The housemates continue to entertain viewers with surprising twists, emotions, and strategies. Bonding Times Inside the Bigg Boss House Bigg Boss Telugu Season 9 continues to bring unexpected drama and lighthearted moments as housemates bond, clash, and form […] The post Bigg Boss Telugu Season 9: New Bonds and Fierce Tasks appeared first on Telugu360 .
నేడు మిధున్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కస్టడీ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
Beauty Paid Premieres Confirmed In Different Cities
Telugu cinema is about to welcome another youthful entertainer, Beauty, which is slated to hit screens on September 19th. The film, starring Ankith Koyya and Nilakhi, has been building steady anticipation over the last few weeks. Directed by JSS Varadhan, it is described as a vibrant mix of romance and drama, supported by strong visuals […] The post Beauty Paid Premieres Confirmed In Different Cities appeared first on Telugu360 .
పొలిటికల్ సినిమాల్లో విభిన్నమైన చిత్రం
హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ ’భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ’భద్రకాళి’ […]
వెబ్ డెస్క్ ఆంధ్రప్రభ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఈరోజు గుడ్డు ధరలు ఇలా
Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
గుంటూరులో విజృంభించిన అతిసార… 30 మంది ఆస్పత్రిలో చేరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతిసార విజృంభించింది. వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత గురికావడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీ రెడ్లబజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెంలో అతిసార ప్రబలినట్టు సమాచారం. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Also Read: హలీవుడ్ స్థాయికి హైదరాబాద్ భారీ వర్షాలు కురవడంతో నీటి వనరులు కలుషితం కావడంతో దీనికి ప్రధాన కారణమని […]
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం ధర(gold price) రోజు
Tirumala : తిరుమలలో ఎంత పెద్ద క్యూలైన్ అంటే.. దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
వాసవి గ్రూపు కంపెనీల్లో ఐటీ సోదాలు
వాసవి గ్రూపు కంపెనీల్లో రెండోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
Akkineni trio coming together again ?
If reports from Tollywood inside circles are to be believed, Akkineni fans are going to witness another iconic reunion of their favourite heroes after a decade. Akkineni Nagarjuna and his two sons, Naga Chaitanya and Akhil, shared screen space together in the cult classic family entertainer ‘Manam’ which also marked the farewell for legendary actor […] The post Akkineni trio coming together again ? appeared first on Telugu360 .
Will OG get the Boost in Telangana?
The government of Andhra Pradesh has granted permissions for special premieres for Pawan Kalyan’s upcoming movie OG and the premiere ticket is capped at Rs 1000. The film has high potential to perform to the core during the Dasara holiday season with hardly any Telugu release around. The makers are trying their best and the […] The post Will OG get the Boost in Telangana? appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Shocking Week 2 Elimination Update!
Bigg Boss Telugu Season 9 is already heating up in its second week, and fans are glued to their screens to see how the drama unfolds. After the unexpected elimination of Shrashti Verma in Week 1, viewers have been actively voting to save their favourite contestants from the second round of eliminations. This week, the […] The post Bigg Boss Telugu 9: Shocking Week 2 Elimination Update! appeared first on Telugu360 .
Exclusive: Mahesh Babu and Sandeep Reddy Film on Cards
Superstar Mahesh Babu is completely focused on SS Rajamouli’s film and the film may hit the screens in 2027. Mahesh Babu will have to dedicate the entire 2026 for the film. Several top producers are in race to produce the upcoming movie of Mahesh Babu. Mythri Movie Makers have already approached Mahesh with a fancy […] The post Exclusive: Mahesh Babu and Sandeep Reddy Film on Cards appeared first on Telugu360 .
అమెరికాలో కాల్పులు: ముగ్గురు పోలీసులు మృతి
న్యూయార్క్: అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కొడరస్ టౌన్షిప్లో ఓ దుండుగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీస్ అధికారులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో ఇద్దరు గాయపడడంతో యార్క్ ఆస్పత్రికి తరలించారు. నార్త్ కొడరస్ టౌనిషిప్ లో 2500 మంది ప్రజలు ఉంటారని, స్కూల్ సమీపంలో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. పిలిదెల్ఫియా నుంచి 160 కిలో మీటర్ల దూరంలో యార్క్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు […]
America : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించినిట్లు అధికారులు ధృవీకరించారు.