WTC Final 2025: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్కరమ్ సెంచరీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్ సౌతాఫ్రికా(South Africa) స్టార్ ప్లేయర్ మార్కరమ్(Aiden Markram) అదరగొట్టారు.
మూడు ఇళ్లు అమ్మేసిన హృతిక్ రోషన్.. వాటి విలువల ఎంతో తెలుసా? ఉన్నట్టుండి ఎందుకిలా చేసినట్టు?
హృతిక్ రోషన్, వాళ్ళ నాన్న రాకేష్ రోషన్ ముంబైలోని అంథేరిలో మూడు ఫ్లాట్లు అమ్మేశారు. మొత్తం 6.75 కోట్లకు డీల్ కుదిరింది. ఈ ఫ్లాట్లన్నీ దాదాపు 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.
IMD : దేశంలో నేడు రికార్డు స్థాయి 49.4 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఎక్కడంటే?
దేశంలో నేడు రికార్డు స్థాయి ఉష్ణోగ్రత(Record High Temperature)నమోదైంది.
Plane Crash |“మిరాకిల్స్ సర్వైవర్స్”జాబితాలో విశ్వాస్ !
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఫోన్
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు ఫోన్
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాలు చరుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. శనివారం రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్క కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆయా జిల్లాలకు ఎల్లో […]
மோசமான சாலையில் நடந்து செல்லும் மாணவர்கள்.. பரவும் பழைய வீடியோ
சேறும் சகதியுமான சாலையில் மாணவர்கள் நடந்து செல்வதாக 2019ஆம் ஆண்டு வெளியான பழைய வீடியோ தற்போது வைரலாகி வருகிறது.
ఓటుకు నోటు కేసులో సిఎం రేవంత్ రెడ్డికి మినహాయింపు
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు పై శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో సిఎం రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్సింహా, వేం కృష్ణకీర్తన్ల హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా ఇదే కేసులో మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం హజరుకాగా తదుపరి విచారణను వచ్చే నెల జూలై 25వ […]
స్వామీజీ వేషంలో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
అమాయక ప్రజలను స్వామి వేషంలో పూజలు చేస్తామంటూ నమ్మించి, లేనిపోని పూజల పేరుతో డబ్బు దోచుకుని,బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
పెండిపాకల రిజర్వాయర్ కు రూ.20 కోట్లు విడుదల
ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(ఎఎమ్మార్ఎస్ఎల్బిసి) ప్రాజెక్టులో భాగంగా పెండిపాకల రిజర్వాయర్ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2007.43లక్షల మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జ ఉత్తర్వులు జారీచేశారు. నల్లగొండ జిల్లా పరిధిలోని అక్కంపల్లి గ్రామం పంచాయతీ పరిధిలో పెండ్లిపాకల రిజర్వాయర్ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.
WTC ఫైనల్.. స్మిత్ కు తీవ్ర గాయం.. విరిగిన వేలు
లార్డ్స్ వేదికగా WTC ఫైనల్(WTC Final) మ్యాచ్ సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా(South Africa vs Austrelia) మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే.
భారత్తో 5 టీ20లు ఆడే ఇంగ్లండ్ అమ్మాయిల టీం ఇదే..!
భారత్తో 5 టీ20లు ఆడే ఇంగ్లండ్ అమ్మాయిల టీం ప్రకటించిన ఈసీబీ. జూన్ 28 నుంచి జులై 12 వరకు ఐదు మ్యాచులు.
సర్పంచ్, ఎంపీటీసీల లిస్టు ఇవ్వండి: మీనాక్షి నటరాజన్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నర తరువాతే పదవుల పంపకంపై ముందుడగు వేసింది.
జ్యోతిష్యం: మిథున రాశిలో.. సూర్యుడు సంచారం... 12 రాశుల ఫలితాలు ఇవే..
జ్యోతిష్యం: మిథున రాశిలో.. సూర్యుడు సంచారం... 12 రాశుల ఫలితాలు ఇవే..
హర్షవర్ధన్ రాణే మూవీ సెట్లో అగ్ని ప్రమాదం, తృటిలో బయటపడ్డ నటుడు, ఎలా జరిగిందంటే?
హర్షవర్ధన్ రాణే, సోనమ్ బాజ్వా నటిస్తున్న 'ఏక్ దీవానే కీ దీవానియత్' సినిమా సెట్లో షూటింగ్ ముగింపు వేడుక జరుపుకుంటుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
Israel Strikes Iran: ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన దాడుల తర్వాత, మరింత విధ్వంసం జరుగుతుందని హెచ్చరిస్తూ, ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు.
సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచే టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గేదెల రాజు’ కాకినాడ తాలూకా. ‘చూస్తే ఒక నిజం చూడకపోతే వంద అనుమానాలు’ అనే ఒక నిజాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ఫిల్మ్మేకర్స్. శుక్రవారం రఘు జన్మదినం సందర్భంగా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఫస్ట్లుక్లో ఎంతో ఫెరోషియష్గా కనిపిస్తున్నారాయన. మోటూరి టాకీస్ పతాకంపై రఘుకుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రవిఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక […]
‘ఎప్పుడూ నిశ్శబ్దంగా ఆరాధించకండి’.. నెట్టింట వైరలవుతోన్న సమంత పోస్ట్
సినీ ఇండస్ట్రీలో అండ్ తెలుగు ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు.
లింగన్నపేటలో వ్యక్తి దారుణ హత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లాంచ్ డేట్, కంటెస్టెంట్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఐఎస్ హెచ్ స్కూల్కు మార్క్ శంకర్!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్(ఐఎస్ హెచ్)లో జాయిన్ చేస్తున్నారా? దీనికి సంబంధించి ఆయన అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేశారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని పటాన్ చెరులో ఉన్న ఐఎస్ హెచ్కు స్వయంగా పవన్ కల్యాణ్ వెళ్లారు. స్కూలు యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించింది. అనంతరం స్కూల్ క్యాంపస్ను, […] The post ఐఎస్ హెచ్ స్కూల్కు మార్క్ శంకర్! appeared first on namasteandhra .
WTC Final 2025: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. విశ్వవిజేతగా నిలుపుతారా?
అత్యంత కీలకమైన మ్యాచ్లో సౌతాఫ్రికా(South Africa) బ్యాటర్లు అదరగొడుతున్నారు.
AP News : ఏపీలో దారుణం.. అహ్మదాబాద్ వ్యాపారికి చెందిన రూ. 4.5 కోట్లు చోరీ
ఏపీ(AP)లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు..మరణించిన భారతీయ ప్రముఖులు వీరే
విమానం, హెలికాప్టర్ ప్రమాదాలు..మరణించిన భారతీయ ప్రముఖులు వీరే
ఇంకో ఐదేళ్లు ఆడాల్సింది.. కోహ్లీ, రోహిత్పై మండిపడ్డ మాజీ లెజెండ్!
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్పై యోగ్రాజ్ సింగ్ మండిపడ్డాడు. ఇంకో ఐదేళ్లు ఆడాల్సిందని అన్నాడు.
బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం అస్తవ్యస్థం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా రంగం సర్వనాశనం అయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాకమ్మ కబుర్లు చెబుతున్నాడు..
గుడ్ న్యూస్: తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంపు
గుడ్ న్యూస్: తెలంగాణ ఉద్యోగులకు డీఏ పెంపు
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండల కేంద్రమైన శివ్వంపేట లోని ఎస్సీ వాడలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు సాధించిన మల్లూరు అమ్మాయి
దిశ,నిజాంసాగర్ : కూచిపూడి నృత్యం పోటీలలో పాల్గొని గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ ను మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన కుమ్మరి సాయి సహస్ర సాధించారు. సాయి సహస్ర తల్లిదండ్రులు తెలిపిన వివరాల గత 2023 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియం వేదికలో భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నాట్యంలో జమాత శబ్దం అంశంపై ఏడు నిమిషాల పాటు ఒకేసారి 3782 మంది కళాకారులు లయబద్ధంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ లో చోటు సాధించారు. ఇందులో నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీలత నాగరాజు దంపతుల కుమార్తే కుమ్మరి సాయి సహస్ర శుక్రవారం గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ కైవసం చేసుకోవడం పట్ల స్థానికులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ప్రదర్శన చూపారులను మంత్రముగ్ధులను చేసింది.2020 ఫిబ్రవరి 2న చెన్నైలోని త్యాగరాయ చారిట్రబుల్ ఆధ్వర్యంలో 1183 మంది కళాకారులతో నిర్వహించిన ప్రదర్శన రికార్డును వీరు బద్దలు కొట్టారు. దీంతో ఆనాడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పర్యవేక్షకుడు రుషనాద్ రికార్డును ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని అవ్యాయి బాంక్వెట్స్ హాలులో కళాకారులకు గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో కూచిపూడి మాస్టర్ కారుణ్య కత్యాయన్ గీత, గరేత్ వ్వైఎన్ ఓవెన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్, ఆరెకపూడి గాంధీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, కోల ప్రసాద్ దళిత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్, హైపర్ ఆది జబర్దస్త్ యాక్టర్ తదితరులు పాల్గొన్నారు. మండల అమ్మాయి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ సాధించడంలో తన వంతు పాత్రను పోషించినందున మండల వాసులు అభినందనలు తెలియజేశారు.
మనీ ఫ్రాడింగ్, రియల్ ఎస్టేట్ మోసాలు, క్రిప్టో కరెన్సీ పేరుతో నమోదైన కేసుల విచారణలో పురోగతి కనిపించడం లేదు. బాధితుల ఫిర్యాదుతో కేసులు మొదట సీసీఎస్ ( క్రైమ్ విభాగం) లో నమోదువుతున్నాయి.
Andala Rakshasi: రీ రిలీజ్లో తన సినిమా తానే ఎంజాయ్ చేస్తున్న హీరో.. క్యూట్గా ఆకట్టుకుంటోన్న వీడియో
నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్ర హీరోలుగా, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన చిత్రం ‘అందాల రాక్షసి’.
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు పండగలాంటి వార్త.. డీఏ పెంచుతూ నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. డీఏను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Gold pendant: 3 గ్రాముల్లో బంగారు పెండెంట్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే!
గోల్డ్ పెండెంట్ చైన్ లుక్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది. సింపుల్ చైన్ తో మంచి పెండెంట్ వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. మరి తక్కువ గ్రాముల్లో ఎలాంటి బంగారు పెండెంట్స్ తీసుకోవచ్చో ఓసారి చూసేయండి.
TG |ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్…
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం
కేటీఆర్కు ACB నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కవిత.. ఏమన్నారంటే..?
కేటీఆర్కు ACB నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కవిత.. ఏమన్నారంటే..?
కందనెల్లి గ్రామంలో చోరీ.. ఆసుపత్రికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల..
ఆసుపత్రి కోసం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి నగలు దోచుకెళ్లిన సంఘటన గురువారం రాత్రి పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ చౌదరి.
Baleno Crash Test: సేఫ్టీలో మారుతి సుజుకి బలేనో అదుర్స్.. క్రాష్ టెస్ట్లో 4 స్టార్స్తో టాప్
కారు కొనాలన్నా, అందులో ప్రయాణించాలన్నా ముందుగా చూసే విషయం సేఫ్టీ. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలకు ఎంత రక్షణ ఇస్తుందనేది చాలా ముఖ్యం. సేఫ్టీ విషయంలో మారుతి సుజుకి బలేనో బెస్ట్గా నిలిచింది. NCAP క్రాష్ టెస్ట్లో ఎక్కువ స్టార్ పాయింట్లు సాధించింది.
కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు !
అమరావతి, ఆంధ్రప్రభ : చీరాల కుప్పడం పట్టు చీరలకు ప్రాచుర్యం లభించింది. ఈ
తెలంగాణ సీపీగెట్- 2025 నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ 2025 పరీక్షకు
Karnataka : కర్ణాటకలో బైక్ టాక్సీలపై నిషేధం
కర్ణాటక(Karnataka) హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలో బైక్ టాక్సీ సర్వీసులు ఆగిపోనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ పెంపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది.
టాటా గ్రూప్ చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం అతిపెద్ద విషాదం: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
టాటా గ్రూప్ చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం అతిపెద్ద విషాదం: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో హరిహర వీరమల్లు ఒకటి.
‘దురదృష్టవశాత్తూ ఆధునిక జీవనం.. ప్రకృతి నుంచి మనల్ని దూరం చేసింది’: renu desai
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
ఖమ్మంలో కరోనా కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని బొప్పరం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75) కాళ్లకు వాపులు ఉంటే నగరంలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది.
Air india: థాయ్లాండ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు.
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ కుర్రాడు
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ కుర్రాడు. టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఫిన్ అలెన్.
వానకాలం.. ప్రజారోగ్యాలపై అప్రమత్తం..!
ప్రస్తుతం వానకాలం దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తం కావాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా వానకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు దుర్మరణం
ఇల్లందు మండలం అందుగుల బోడు సమీపం లో గుండాల ప్రధాన రహదారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఇల్లందుకు చెందిన సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి అస్సలు దానం చేయకూడదు!
దానం చేయడం పుణ్యకార్యమే. కానీ తప్పుడు పద్ధతిలో చేసిన దానం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
`కేసరి 2` OTTలో రచ్చ.. అక్షయ్ కుమార్ సినిమాకి ఆడియెన్స్ రివ్యూ, ఎలా ఉందంటే?
అక్షయ్ కుమార్, అనన్య పాండే, ఆర్ మాధవన్ నటించిన `కేసరి చాప్టర్ 2` ఇప్పుడు OTTలో వచ్చేసింది! ప్రేక్షకుల రివ్యూస్, సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ గురించి తెలుసుకుందాం.
గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందుకోబోతున్న అందరికి అభినందనలు: CM రేవంత్
గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందుకోబోతున్న అందరికి అభినందనలు: CM రేవంత్
HYD |గోల్కొండలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు… ఐదుగురు అరెస్ట్ !
గోల్కొండ ప్రాంతంలో శుక్రవారం (జూన్ 13) డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది.
చంచల్ గూడ జైలులో దోస్తానా.. విడుదలై డ్రగ్స్ ముఠా ఏర్పాటు...
జైలు లో కలిసిన స్నేహం మత్తు దందా చేసే ముఠా ఏర్పాటుకు వేదికైంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శుక్రవారం హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, గోల్కోండ పోలీసులు అరెస్టు చేశారు.
చేసిన మంచిని చెప్పండి..పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
మంత్రులు, తమ పార్టీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నుండి పార్టీ నేతలు, ముఖ్యనేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
నిండు ప్రాణాన్ని బలిగొన్న మద్యం మత్తు
మద్యం మత్తుతో డ్రైవింగ్ చేసిన ట్రక్ డ్రైవర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. తప్పుడు దారిలో వేగంగా వెళ్లి ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడి మృతికి కారణమయ్యాడు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు MLC కవిత ఫోన్.. కారణమిదే!
ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రంకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Agrigold : అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట
అగ్రిగోల్డ్ స్కాం(Agrigold Scam)లో మోసపోయిన 19 లక్షల మంది బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ (ED) చురుగ్గా పని చేస్తోంది.
ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ రగులుతోంది. ఇరాన్ అణ్వాయుధ స్థావరాలు, న్యూక్లియర్ కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగపడింది. ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై ముందుగా దాడులు చేసింది. దీంతో చిరకాల ప్రత్యర్థుల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందనే భయాందోళనలు హెచ్చాయి. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఆర్మీచీఫ్ మొహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ -ఇన్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఇటీవల కాలంలో ఇరాన్ కు వాటిల్లిన అతి పెద్ద నష్టం ఇది. […]
హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్ట్
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో రొయ్యల సురేష్ పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఆరుగురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విక్రమ్ శుక్రవారం తెలిపారు.
మొన్న భర్త, నేడు భార్య.. పురుగుల మందు సేవించిన దంపతులు మృతి
మనస్తాపంతో దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలో భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
కన్నపు దొంగల ముఠా గుట్టు రట్టు
మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామంలో జూన్ 8, 2025న జరిగిన భారీ దొంగతన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి, ఒక మోటార్సైకిల్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
అణు ఒప్పందాన్ని కుదుర్చుకోండి.. ఇరాన్ కు ట్రంప్ బెదిరింపు హెచ్చరిక
మరింత జాప్యం చేయకుండా తక్షణమే అణుఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బెదిరింపుతో కూడీన హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులకు తెగబడి, సీనియర్ సైనికాధికారులను, శాస్త్రవేత్తలను హతమార్చిన కొద్ది గంటలలోనే ట్రంప్ ఇరాన్ కు ఈ హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ దాడులు, ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ ల దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరాన్ తక్షణమే అణు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అంగీకరించని పక్షంలో […]
Meghalaya honeymoon murder Case : హనీమూన్ మర్డర్ కేసు.. ఇకపై కఠిన చర్యలన్న సర్కార్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(Honeymoon Murder Case) గురించి తెలిసిందే.
కోయంబత్తూరు జిల్లా సూలూరులోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ ఉత్సవాల్లో హీరో కార్తి పాల్గొన్నారు. అక్కడ కార్తి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తాం : మంత్రి సీతక్క
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రైతు బంధు, రైతు భరోసా, బోనస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
అల్లుడు మరణ వార్త విని అత్త మృతి
అల్లుడు గుండె పోటుతో మృతి చెందిన సమాచారం ఫోన్ లో తెలిసిన వెంటనే అత్తా షాక్ కు గురై మృతి చెందిన డబుల్ విషాద ఘటన మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగింది.
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను అందిస్తాం: మంత్రి లోకేష్
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను అందిస్తాం: మంత్రి లోకేష్
ఇరాన్ గగనతలం మూసివేత..16 ఎయిరిండియా విమానాల దారి మళ్లింపు
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇరాన్ తమ గగనతలాన్ని శుక్రవారం మూసివేసింది.ఈ పరిణామాలతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ130ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. లండన్ హీత్రూముంబై విమానం వియన్నాకు మళ్లించారు. ఎఐ102న్యూయార్క్ ఢిల్లీ విమానాన్ని షార్జాకు, ఏఐ116 న్యూయార్క్ ముంబై విమానం జెడ్డాకు మళ్లించారు. ఎఐ2018 లండన్ హీత్రూ ఢిల్లీ విమానం ముంబైకి, ఏఐ 129 ముంబైలండన్హీత్రూ విమానం,ఏఐ […]
ఏటీఎం కేంద్రాల్లో నగదు తీసుకోవడానికి వచ్చిన వారి నుంచి చాకచక్యంగా ఏటీఎం కార్డులు తస్కరించి, పిమ్మట డబ్బులు డ్రా చేసి జల్సాలు చేస్తున్న దొంగను జనగామ పోలీసులు అరెస్టు చేశారు.
Aamir Khan about Completely Drunk on his 60th Birthday
Aamir Khan marked his 60th birthday on March 14th. In a recent episode of The Bombay Journey for Mashable India, the actor shared his recollections from that day, admitting that he has no memory of the celebration due to excessive drinking. Speaking during the conversation, Aamir mentioned, “My family organized a celebration for my 60th […] The post Aamir Khan about Completely Drunk on his 60th Birthday appeared first on Telugu360 .
మీ నడుముని ఫిట్గా-బలంగా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సులభమైన వ్యాయామం మీ కోసం!
స్క్వాట్స్ అనేది తుంటిని తగ్గించి, తిరిగి నిలబడటం వంటి బలపరిచే వ్యాయామం.
ఎయిరిండియా మృతులకు నివాళులర్పించిన భారత జట్టు
ఎయిరిండియా మృతులకు భారత జట్టు నివాళులర్పించింది. ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా నల్లటి బ్యాడ్జ్లు ధరించి ఆడింది.
ప్రేమ జంటల బెదిరించి డబ్బులు వసూల్ చేస్తోన్న నకిలీ పోలీసులు అరెస్ట్
ప్రేమ జంటల బెదిరించి డబ్బులు వసూల్ చేస్తోన్న నకిలీ పోలీసులు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ..పొంగి పొర్లుతున్న వాగులు
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్థంభించిపోయింది. వాగులు పొంగి పారుతున్నందున అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని బేలా, తాంసి మండల్లాతోపాటు ఇతర మండల్లాలోని పలు వాగులు నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టు కొని పోయాయ్. బేలా మండలం లోని టాక్ లి వద్ద ప్రధాన రోడ్లు కొట్టుకొని పోయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎగువ ప్రాంతలో ఎడా తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాకపోకలకు ఆటంకం కలిగింది. వాగుల […]
గంధపు చెట్ల స్మగ్లింగ్ కోసం.. హైదరాబాద్ కు పార్థీ గ్యాంగ్...
దిశ, సిటీక్రైం : హైదరాబాద్ పై పార్థి గ్యాంగ్ కన్నెసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ లోని 23 మంది నగరానికి 20 రోజుల ముందు వలస వచ్చి తిష్ట వేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని గంధపు చెక్కల చెట్లను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్ కొన్నింటిని కోసేసింది. ఈ సంఘటన పై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నలుగురు మహిళలను అరెస్టు చేశారు. మరో 19 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ వారి క్రైం పై ఎవరీకి అనుమానం రాకుండా మహిళలు, పిల్లలను వెంటబెట్టుకుని మొత్తం 23 మంది నగరంలో సంచరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పార్థి గ్యాంగ్ లకు చెందిన కొన్ని కుటుంబాలకు చెందిన 23 మంది ఇరవై రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చారు. ఈ గ్యాంగ్ లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ముఠా పై ఎవరీకి అనుమానం రాకుండా ఉండేందుకు ఇలా పిల్లలను, మహిళలు వెంటబెట్టుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా వచ్చి గ్యాంగ్ జూబ్లీహిల్స్ , యూసుఫ్ గూడ్ లోని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఈ క్యాంపస్ ను టార్గెట్ చేసుకుని ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించారు. రాత్రి సమయాల్లో గంధపు చెట్టలను నరికి చిన్న , చిన్న గా కట్ చేసి వాటిని ఆటోలలో తీసుకువెళ్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ముఠా నుంచి మొత్తం 10 గంధపు చెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువను అంచనా వేసేందుకు పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు. గంధపు చెక్కల చోరీ కోసమే వచ్చారా లేదా ఇంకా ఇతర నేరాలకు ఏమైనా పాల్పడేందుకు వచ్చారా అనేది బయటపడాల్సి ఉందని పోలీసులు వివరించారు. ప్రస్తుతుం ఈ గంధపు చెక్కల చోరీ పాల్పడ్డ గ్యాంగ్ లోని మహిళ సభ్యులు పళని బాయి, షానాజ్ బాయి, నిమత్ బాయి, మాధురి ఆదివాసి లను అరెస్టు చేశారు మరో 19 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ గంధపు చెట్ల ను వీరి నుంచి ఎవరు కొంటున్నారు, వీరి వెనకాల ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
Israel-Iran Conflict: మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని.. ఏం మాట్లాడరంటే
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
TG |ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కీలక చర్యలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓకే చేశారు. ఓ నటుడి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలి.. కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆగ్రహం!
ఆసియా కప్కు అర్హత సాధించేందుకు భారత ఫుట్బాల్ జట్టు కష్టపడటంపై మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆవేదన వ్యక్తంచేశాడు. ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశాడు.
సీనియర్ నటి ఊర్వశి కూతురు హీరోయిన్గా ఎంట్రీ.. ఎంత అందంగా ఉందో కదా, వైరల్ ఫోటోస్
నటి ఊర్వశి కూతురు తేజలక్ష్మి సినీ రంగంలోకి హీరోయిన్గా అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఊర్వశి ధృవీకరించారు.
పిడుగుపాటుకు మహిళ మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు..
మండల పరిధిలోని గూడూరు గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి
శునకాలు క్యాన్సర్ ను పసిగట్టేస్తాయ్ #telugupost
విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం... ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలి: సీఎం రేవంత్
విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం... ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలి: సీఎం రేవంత్
Good Health: ఈ బియ్యం తినండి.. త్వరగా బరువు తగ్గుతారు
Good Health: ఈ బియ్యం తినండి.. త్వరగా బరువు తగ్గుతారు
జూన్14న తెలంగాణలో16 జిల్లాలో భారీవర్షం..ఎల్లో అలెర్ట్ జారీ
జూన్14న తెలంగాణలో16 జిల్లాలో భారీవర్షం..ఎల్లో అలెర్ట్ జారీ
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన చిత్రం తొలిప్రేమ(Tholi Prema Movie).
ఎయిర్ ఇండియా విమానంలో బ్లాక్ బాక్స్ లభ్యం.. ఇంతకీ బ్లాక్ బాక్స్ ఉపయోగం ఏంటో తెలుసా.?
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ప్రమాద స్థలమైన భవన శిథిలాల మధ్య నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.