ధర్మపురి (ఆంధ్రప్రభ): రాజీపడదగిన కేసులను పరిష్కరించడానికి రాజీ మార్గమే రాజమార్గం అని ధర్మపురి
BIG BREAKING |మరో బస్సు ప్రమాదం..
ఏలూరు, ఆంధ్రప్రభ : ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా
పెళ్లి కుదురుతుంది అనుకుంటే ₹48.5 లక్షలు నష్టపోయింది
జీవన్సాతి వెబ్సైట్లో పరిచయం, నమ్మకం సద్వినియోగంఉద్యోగం కోల్పోయిన తర్వాత అప్పులు చేసి డబ్బులు ఇచ్చిందిఫోన్ స్విచ్ఆఫ్ చేయడంతో మోసం బయటపడింది
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో నకిలీ వాటర్ బాటిల్ లేబుల్స్ తయారుచేసి
గోదావరి నది వద్ద కార్తీక దీపోత్సవం..
బాసర, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి
నకిలీ ఫైనాన్స్ అధికారి చేతిలో మోసపోయిన భువనగిరి ప్రభుత్వ ఉపాద్యాయుడు
పూనావల్లా ఫైనాన్స్ అధికారి పేరుతో మోసం₹6 లక్షల రుణం ఆఫర్ చేసి ₹2.4 లక్షలు ఎగనామం
Goodachari 2 Delay: Adivi Sesh Breaks Silence
Young Tollywood actor Adivi Sesh has been consistent in delivering successful films. But there is a long gap between every release of the actor. The actor has two films lined up: Dacoit and Goodachari 2. Dacoit release is pushed to next year and there is no clarity about when Goodachari 2 will hit the screens. […] The post Goodachari 2 Delay: Adivi Sesh Breaks Silence appeared first on Telugu360 .
బస్సు యాక్సిడెంట్ :అక్కాచెల్లెళ్ల డాన్స్ వీడియో #MirzagudaAccident #SistersDanceVideo #viralvideo
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన
తండ్రి ప్రాణ పోరాటం.. కూతురిని కాపాడిన తండ్రి ప్రేమ! #HumanityFailed #FatherLove #realhero #viral
కూతురు ప్రేమ వివాహం..యువకుడు, అతని తండ్రిపై దాడి.. ఇంటికి నిప్పు
పెంచి పోషించిన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో జీర్ణించుకోలేని తండ్రి, కొడుకులు ఆ యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండల పరిధిలోని కక్కర్వాడ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు స్థానిక ఎస్ఐ పాటీల్ క్రాంతికుమార్ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కుమార్తె అదే గ్రామానికి చెందిన బోయిని నాగేష్ను ప్రేమ వివాహం చేసుకుంది. ఇది నచ్చని విఠల్, తన కుమారుడు గొల్ల పాండుతో కలిసి ఆ యువకుడితో పాటు ఆయన తండ్రి బోయిని రాములుపై భౌతిక దాడి చేయడంతో పాటు ఇంటికి నిప్పుపెట్టారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా వారు వచ్చి మంటలు ఆర్పారు. బాధితుడు బోయిని నాగేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ప్రపంచకప్ విన్నింగ్ సంతోషం.. హర్మన్ప్రీత్ క్రేజీ టి-షర్ట్
మహిళల ప్రపంచకప్ను తొలిసారి భారత జట్టు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్స్కి చేరిన భారత్.. ఎట్టకేలకు ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ.. జట్టును విశ్వవిజేతగా చేసింది. ఈ సందర్భంగా హర్మన్పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఇంతకాలంగా టెన్షన్లో ఉన్న హర్మన్ప్రీత్.. ఇప్పుడు ప్రపంచకప్ గెలవడంతో రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. హర్మన్ చేతిలో ప్రపంచకప్ను పట్టుకొని పడుకోవడం మనం ఆ ఫోటోలు చూడొచ్చు. అన్నిటికన్న.. ఆ ఫోటోలో ఆమె ధరించిన టి-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానిపై ‘క్రికెట్ అంటే కేవలం జెంటిల్మెన్స్ గేమ్ కాదు.. అది అందరి గేమ్’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన సీఎంఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది.
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పెద్ద చెరువు మత్తడి నీటి వద్ద చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో కొండచిలువ సోమవారం చిక్కింది. భారీ వర్షాలతో సుల్తానాబాద్ ఊర చెరువు మత్తడి నుండి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఆ నీటి ప్రవాహంలో చేపలు బయటకు వెళ్లిపోతాయని ఉద్దేశంతో మత్స్యకారులు ప్లాస్టిక్ జాలీని మత్తడి నీటికి అడ్డంగా ఏర్పాటు చేశారు. ఈ ప్లాస్టిక్ కొండచిలువ వలలో చిక్కుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మత్స్యకారులు వలను బయటకు తీయడంతో అందులో చిక్కుకొని ఉన్న కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇలాంటి కొండచిలువ పాములు ఇంకా ఈ పెద్ద చెరువు నీటిలో ఎన్ని ఉన్నాయోనని మత్స్యకారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టుబడిన కొండచిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించేందుకు సమాచారం అందించారు.
అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం ... 20 మంది మృతి
కాబూల్ : తరచుగా ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లే అఫ్గానిస్థాన్లో సోమవారం భారీ భూకంపం సంభవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున ఉత్తర అఫ్గానిస్థాన్లో 6.3 (రిక్టార్స్కేలు) తీవ్రతతో భూకంపం సంభవించింది. . అఫ్గాన్ పశ్చిమ నైరుతి దిశ పట్ణం ఖుల్మ్కు 22 కిమీ దూరంలో 28 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైందని, అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రజారోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమన్ 20 మృతదేహాలను బల్ఖ్, సమంగాన్ ప్రావిన్సుల్లోని ఆస్పత్రులకు తీసుకురావడమైందని చెప్పారు. ఇంకా మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. సమీప ప్రావిన్స్బదక్షాన్లో కూడా పాక్షికంగా, పూర్తిగా దాదాపు 800 ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మందికి స్వల్పగాయాలయ్యాయని, వెంటనే చికిత్స చేసి పంపడమైందని అఫ్గానిస్థాన్ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ అధికార ప్రతినిధి యూసఫ్ హమ్మద్ చెప్పారు. సహాయ, అత్యవసర బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని, గాయపడిన వారిని తరలిస్తున్నారని, మరికొంతమందికి సాయం చేస్తున్నారని రక్షణ మంత్రిత్వశాఖ వివరించింది. భూకంపం ప్రాణనష్టం, ఆస్తుల నష్టం కలిగించాయని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిథి జబీహుల్లా ముజాహిద్ తన ఎక్స్ఖాతాలో వెల్లడించారు. ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. చారిత్రక బ్లూ మసీదు దెబ్బతింది. మసీదు గోడల నుంచి ఇటుకలు జారిపడ్డాయి. ఇతర ప్రావిన్స్ల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. తూర్పు అఫ్గానిస్థాన్లో కొన్ని వారాల క్రితం భూకంపం సంభవించింది. ఆగస్టు 31న తూర్పు అఫ్గనిస్థాన్లో పాకిస్థాన్సరిహద్దు సమీపాన భూకంపం సంభవించి 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో అక్టోబర్ 7న భూకంపం సంభవించి 4000 మంది చనిపోయారు.
No Delay in Prabhas’ Raja Saab Release
Social media along with the circles of Tollywood have been speculating that Prabhas’ upcoming movie Raja Saab release is pushed and the film is out of Sankranthi race. The news is widely circulated but it is untrue. Maruthi and his team are focused on the post-production work and there would be no delays in the […] The post No Delay in Prabhas’ Raja Saab Release appeared first on Telugu360 .
కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ధర్మపురి, ఆంధ్రప్రభ : ప్రజలందరూ సైబర్
జెఇఇ పరీక్షలో కాల్క్యులేటర్లు కుదరవు
న్యూఢిల్లీ: 2026 జెఇఇ మొయిన్ పరీక్షలలో అభ్యర్థులు కాల్క్యులేటర్లు వాడుకోవడానికి వీల్లేదు. ఈ మేరకు ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ జెఇఇ మొయిన్ పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టిఎ ) సోమవారం ప్రకటన వెలువరించింది. ఈ విషయంలో ఇంతరకు ముందటి సమాచారంలో తప్పులు దొర్లాయి. వీటిని ఇప్పుడు సవరించి తాజా ప్రకటన వెలువరిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు వెలువరించిన బులెటిన్లో ఆన్స్క్రీన్ స్టాండర్డ్ కాల్క్యులేటర్ కేవలం కంప్యూటర్ల ద్వారా జరిగే పరీక్ష (సిబిటి)కి అనుమతిస్తారని పేర్కొన్నారని, ఇది ఎన్టిఎ నిర్వహించే మొయిన్ పరీక్షకు వర్తించబోదని అధికారి ఒకరు తెలిపారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఇది టైపోగ్రాఫిక్ తప్పిదం అని వివరించారు.
చేవెళ్ల ప్రమాదం.. బస్సు కానీ, డ్రైవర్ కానీ కారణం కాదు: ఆర్టిసి
హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఆర్టిసి అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ ఆర్టిసి ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్లు ఆర్టిసి వెల్లడించింది. రోడ్డు మలుపులో అతి వేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపింది. ప్రమాదానికి ఆర్టిసి బస్సు కానీ, బస్సు డ్రైవర్ కానీ కారణం కాదని ఆర్టిసి స్పష్టం చేసింది. డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేవని తేలినట్లు పేర్కొంది. కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఖానాపూర్- మిర్జాగూడ గేటు సమీపంలో ఆర్టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఎలా కేటాయిస్తారు?
ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఎలా కేటాయిస్తారు? మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి
ప్రధాని అయి ఉండి ఇవేం నాటు మాటలు.. మోడీపై తేజస్వీ యాదవ్ ఫైర్
పాట్నా: ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ మాటలు అభ్యంతరకరం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. తాము కాంగ్రెస్పై కట్టా (నాటు తుపాకీ) పెట్టి బెదిరించామని చెప్పడం ప్రధాని స్థాయి వ్యక్తికి సబబా అని ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలను ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనేది ప్రజలకే వదిలిపెడుతున్నట్లు పాట్నాలో విలేకరుల సమావేశంలో తేజస్వీ చెప్పారు. దేశ ప్రధాని గుజరాత్కు వెళ్లినప్పుడు ఎప్పుడూ ఐటి ఫ్యాక్టరీలు, సెమికండక్టర్ల గురించి, డాటా సెంటర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన బీహార్కు వస్తే నాటుతుపాకులు, బాంబుల గురించి చెపుతూ ఉంటారని, ఇదేం తీరు అని నిలదీశారు. బీహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. ఈ దశలో నేతల పరస్పర విమర్శలతో ప్రచారంవేడెక్కింది.
అనంత లోకాలకు.. విద్యార్థి మృతి..
అనంత లోకాలకు.. విద్యార్థి మృతి.. కేతేపల్లి, ఆంధ్రప్రభ : నీటి గుంటలో పడి
దేశభక్తులు ఎవరో, దేశ ద్రోహులు ఎవరో !!
సోమాజిగూడ, (ఆంధ్రప్రభ): సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయి పైన జరిగిన
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం .. 13 మంది మృతి
జైపూర్ :రాజస్థాన్ రాజధాని జైపూర్లో సోమవారం మధ్యాహ్నం ఆగిఉన్న దాదాపు 17 వాహనాలను ఢీకొని డ్రంపర్ ట్రక్కు దూసుకుపోవడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆగ్రాకు చెందిన నాన్జీ భాయి కుటుంబం ఉంది. నాన్జీ భాయి, ఆయన సోదరుడు, ఇద్దరు మహిళలు, ఒక పసివాడు ఖతుశ్యామ్జీ ఆలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హర్మదా ఏరియా లోని లోహమండి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలన్నీచెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ధ్వంసమైన కార్లతో రోడ్డంతా నిండిపోయింది. డంపర్ చక్రాల కింద అనేక మోటారు బైకులు నలిగిపోయాయి. వాహనాలను డ్రంపర్ 300 మీటర్ల దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు చెప్పారు. డ్రైవరును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శిధిలమైన వాహనాల నుంచి కొన్నిమృతదేహాలను స్థానికులు బయటకు తీయగలిగారు. రోడ్డు నెం.14 నుంచి వచ్చిన డంపర్ లోహమండి పెట్రోల్ పంప్వద్దకు అత్యంత వేగంగా దూసుకువచ్చిందని దారిలో ఉన్న వాహనాలను ఢీకొంటూ వెళ్లిందని జైపూర్ జిల్లా కలెక్టర్ జితేంద్ర సోని వివరించారు. గాయపడిన వారికి ఎస్ఎంఎస్ హాస్పిటల్ ట్రామా సెంటర్లో చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ, డిప్యూటీలు దియా కుమారి, ప్రేమ్చంద్ బైర్వా, మాజీ సిఎం అశోక్గెహ్లాట్ మృతులకుటుంబాలకు తీరని సంతాపం తెలియజేశారు. రాజస్థాన్లో ఆది, సోమవారాల్లో వరుసగా రెండు ప్రమాదాలు జరిగాయి. ఆదివారం సాయంత్రం ఫలోడీ ఏరియాలో ఆటెంపోట్రావెలర్, స్టేషనరీ టాయిలర్ ఢీకొని పదిమంది మహిళలతోసహా మొత్తం 15 మంది మృతి చెందారు.
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి వినతి పత్రం..
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి వినతి పత్రం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : దక్షిణ
Ram’s AKT Extensive Promotions In USA
Ram Pothineni is all set to bring his next big venture, Andhra King Taluka, to audiences worldwide, with a grand release slated for November 28th. Directed by Mahesh Babu P and produced by Mythri Movie Makers, the film marks a significant milestone in Ram’s career, both creatively and professionally. For the first time, actor Ram […] The post Ram’s AKT Extensive Promotions In USA appeared first on Telugu360 .
వీధి కుక్కల ముప్పుపై 7న ఆదేశాలు: సుప్రీం
న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రభుత్వరంగ , ప్రభుత్వేతర సంస్థల పరిసరాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించడం వల్ల వచ్చే ముప్పును నివారించేందుకు ఈనెల 7న ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. జస్టిస్లు విక్రమ్నాథ్,సందీప్ మెహతా, ఎన్వి అంజారియా తదితరులతో కూడిన ధర్మాసనం ఈమేరకు విచారణ చేపట్టింది. ఈ వీధికుక్కలకు ఉద్యోగులు ఆహారం ఇస్తూ పోషిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరయ్యారని, వీరు తమ రాష్ట్రాల తరఫున అఫిడవిట్లు దాఖలు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వెల్లడించారు. వ్యక్తిగతంగా ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని, కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతేనే హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన కార్యదర్శుల హాజరు, అఫిడవిట్ల సమర్పణ ఎలా ఉన్నా వ్యవస్థాపరమైన ముప్పుపై తాము కొన్ని ఆదేశాలు ఇస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్ వెల్లడించారు. ఆదేశాలు జారీ చేసే ముందు వాటిని తమకు వినిపించే అవకాశం కల్పించాలని ఒక న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యవస్థాపరమైన అంశాల్లో ఎలాంటి వాదనలు తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో జంతు సంక్షేమ బోర్టును కూడా ప్రతివాదిగా కోర్టు చేర్చింది.
ఇద్దరు టీచర్లతో విద్యార్థుల అవస్థలు
ఇద్దరు టీచర్లతో విద్యార్థుల అవస్థలు వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని
RT76: Ashika Ranganath Shakes Leg With Ravi Teja
Mass Maharaja Ravi Teja teamed up with director Kishore Tirumala for a unique entertainer RT76, being produced by Sudhakar Cherukuri of SLV Cinemas banner. Ashika Ranganath is playing the female lead opposite Ravi Teja. The team started a new schedule in Hyderabad starting from today. Currently, they are canning a high-energy song composed by Bheems […] The post RT76: Ashika Ranganath Shakes Leg With Ravi Teja appeared first on Telugu360 .
వాషింగ్టన్ : అమెరికా, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణిగిన సమయంలో ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోపాటు ఆ దేశ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వూలో పాల్గొన్న ఆయన, ఇటీవల ఆసియా పర్యటన గురించి మాట్లాడారు. తైవాన్పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే అమెరికా సైన్యం పాల్గొంటుందా ? అని ట్రంప్కు ప్రశ్న ఎదురైనప్పుడు..“ ఇక్కడ నేను ఎలాంటి రహస్యాలు చెప్పలేను. అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలుస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం మేం ఏమీ చేయబోమని వారు చెప్పారు. ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు ” అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణ కొరియా వేదికగా డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్ మధ్య జరిగిన భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండుగంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వారు పలుకీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్పింగ్తో భేటీ అనంతరం ట్రంప్ టారిఫ్ల తగ్గింపు, అరుదైన ఖనిజాల సమస్యకు పరిష్కారం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వార్నింగ్లు ఇవ్వడం గమనార్హం.
మీర్జాగూడ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రులు #ChevellaAccident #Mirzaguda #TelanganaMinisters
విశాలాంధ్ర – గుమ్మగట్ట: రాయదుర్గం మండలంలోని బీఎన్ హల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రభుత్వవిప్ కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యవంతమైన,పారదర్శకమైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.గ్రామ అభివృద్ధి, ప్రజా సేవల బలోపేతం పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని. ప్రతి గ్రామంలోనూ సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ ద్వారా 7 గ్రామీణ ఆరోగ్య […] The post నూతన సచివాలయం ప్రారంభోత్సవం appeared first on Visalaandhra .
తాగునీటి సరఫరా పునరుద్ధరణ అచ్చంపేట, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో ఏకధాటిగా కురిసిన
వరల్డ్కప్ విజేతలకు.. తళుక్కుమనే డైమండ్ నెక్లెస్లు..
టీం ఇండియా మహిళ క్రికెట్ చరిత్రలో ఆదివారం మరుపురాని సన్నివేశం చోటు చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించుతూ.. భారత మహిళ జట్టు వన్డే ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 52 పరుగుల తేడాతో గెలిచిన హర్మన్ప్రీత్ సేన.. వరల్డ్కప్ను ముద్దాడింది. అయితే ఈ నేపథ్యంలో టీం ఇండియా మహిళ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బిసిసిఐ ఇప్పటికే మహిళ జట్టుకు భారీ నజరానాను ప్రకటించింది. తాజాగా సూరత్కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపి గోవింద్ డోలాకియా ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులందరికి భారీ కానుకను ప్రకటించారు. జట్టు సభ్యులందరికీ డైమండ్ నెక్లెస్లతో పాటు.. వాళ్ల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇస్తున్నట్లు గోవింద్ తెలిపారు. ఫైనల్ మ్యాచ్కి ముందే గోవింద్ బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. అందులో ‘‘ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు భారత మహిళ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఒకవేళ మన అమ్మాయిలు ఫైనల్ కప్పు గెలిస్తే.. జట్టులో సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నా. దీంతో పాటు వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. మహిళల క్రికెట్లో మన దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలగాలని నా ఆకాంక్ష’’ అని పేర్కొన్నారు. అన్నట్లుగానే గోవింద్ తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరఫున వజ్రాల ఆభరణాలను, సోలార్ ప్యానెళ్లను అందిస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో కుంభాభిషేకం
హైదరాబాద్ : కోకాపేటలోని ASBL స్పైర్లో వేంచేసిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత
జూబ్లీహిల్స్లో దళితులు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి : కొప్పుల ఈశ్వర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి,బిఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ అన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న దళితులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రంలో దళిత ఉద్యమం తీసుకువస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దళితులు బుద్ది చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గరిబీ హఠావో నుంచి నేటి వరకు కాంగ్రెస్ దళితులను మోసం చేస్తోందని, దళితులను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వర్గాలను అవమానిస్తోందనిఅన్నారు. రేవంత్ రెడ్డి తీరు దళితులకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. మల్లిఖార్జున ఖర్గేతో ఎస్సి,ఎస్టి డిక్లరేషన్ను కాంగ్రెస్ విడుదల చేసిందని, దళితులకు ఇచ్చిన హామీలపై సిఎం,డిప్యూటీ సిఎం ఒక్కసారైనా రివ్యూ చేశారా...? అని ప్రశ్నించారు. దళితబంధు 12 లక్షలు ఇస్తామని మోసం చేశారని, ఇందిరమ్మ ఇళ్ళకు 6 లక్షలు దళితులకు ఇస్తామని చెప్పి, ఆ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు పరిమితం చేశారని పేర్కొన్నారు. ఎస్సి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళిస్తున్నారని, అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని దళితులకు హామీ ఇచ్చారని, ఎస్సిలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బందించిందని, అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద సిఎం,మంత్రులు నివాళులు అర్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని పేర్కొన్నారు.
వ్యాపార విస్తరణకు సింగరేణి అడుగులు
వ్యాపార విస్తరణకు సింగరేణి అడుగులు గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి బొగ్గు పరిశ్రమ
జైపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం #Accident #Jaipur #Rajasthan #Police #BreakingNews #viralvideo
కాల్పుల విరమణ మరో ఆరు నెలలు కొనసాగిస్తున్నాం
మావోయిస్టు పార్టీ మరోసారి కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేసింది. మరో ఆరునెలల పాటు కాల్పుల విరమణ చేయనున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోమవారం ఒక లేఖ విడుదల చేసింది. లేఖలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేశారని జగన్ లేఖలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని,ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుంచి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామని లేఖలో వివరించారు. ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని, గతంలో కొనసాగిన విధంగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామంటూ లేఖలో జగన్ పేర్కొన్నారు. 00
స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ వాయిదా
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ధర్మాసనం నవంబర్ 24కి వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ నుండి స్పష్టత కోరింది. ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించడానికి సమయం కోరారు. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న నిలిపివేసిన విషయం విధితమే. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్ట్టును ఆశ్రయించారు00000
ఎంసీ బాటిల్లో నత్త… తాంసీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎక్సయిజ్ శాఖ నాణ్యమైన
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సిఎం విచారం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సిఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం తనను కలిచి వేసిందని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన చోట దృశ్యాలు బాధ కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరుపున తగిన పరిహారంతో పాటు సాయం అందించే అన్ని చర్యలు చేపట్టాలని మంత్రులు, అధికారులను సిఎం ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్టీసి తరపున అందించే ఇన్యురెన్సు తో పాటు బాధిత కుటుంబాలకు భరోసానిచ్చేందుకు చర్యలు వేగంగా చేపట్టాలని సిఎం రేవంత్ మంత్రులకు, అధికారులకు సూచించారు. అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. మంత్రులు వెంటనే ప్రమాదస్థలికి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిఎస్, డిజిపిలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సిఎం సూచించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను సిఎం ఆదేశించారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు ప్రమాదంలో గాయపడిన వారికి తగిన వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సిఎం అదేశించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని కాపాడేందుకు వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిజిపి, సిఎస్తో సిఎం ఫోన్లో చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై, ఎప్పటికప్పుడు అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని డిజిపి, సిఎస్లకు ముఖ్యమంత్రి ఫోన్ లో ఆదేశాలిచ్చారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు, తగినన్ని అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలని సిఎం ఆదేశించారు. ప్రమాద తీవ్రత గురించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిఎం అదేశాలతో సిఎస్ అన్ని విభాగాల అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసి ఎండి, రవాణా కమిషనర్, ఫైర్ డిజిని సిఎస్ అదేశించారు. బాధిత కుటుంబాల కోసం కంట్రోల్ రూం సిఎస్ ఆదేశాల మేరకు చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై సెక్రటేరియట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాలకు తెలియజేసేందుకు, అధికారులతో కో-ఆర్డినేషన్ చేసేందుకు 9912919545, 9440854433 నెంబర్లలో సంప్రదించాలని కంట్రోల్ రూమ్ సిబ్బంది సూచించారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.. ఎస్పీ శరత్చంద్ర పవర్
తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు.. ఎస్పీ శరత్చంద్ర పవర్ చిట్యాల, ఆంధ్రప్రభ :
సంగారెడ్డిలో విషాదం..: కానిస్టేబుల్ ఆత్మహత్య
సంగారెడ్డి: జిల్లాలోని మహబూబ్సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సందీప్ అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు సంగారెడ్డి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఎఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నారాయణ్ఖేఢ్ నియోజకవర్గం కల్హేర్కి చెందిన ఆతడు అన్లైన్ గేముల్లో నష్టపోయి అప్పులు చేసినట్లు సమాచారం. అతడు 2024 బ్యాచ్ చెందిన వాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు ఎస్పి పరితోష్ పంకజ్ తెలిపారు.
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు ..
మక్తల్, (ఆంధ్రప్రభ): కర్ణాటకలోని రాయచూరు నుండి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సు బైకును
విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే విధంగా..
విక్రయానికి స్లాట్ బుక్ చేసుకునే విధంగా.. లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : పత్తి
మహిళల జట్టుకు డైమండ్ నెక్లెస్ లు
ప్రపంచ కప్ ను గెలిచిన మహిళ జట్టుకు అభినందనలు కొనసాగుతూనే ఉన్నాయి
Chandrababu Naidu’s London Visit: AP on a Global Investment Hunt
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu’s visit to London is turning into a powerful global investment drive. Though the trip was described as a personal one, Naidu has seamlessly turned it into an opportunity to attract major business collaborations for the state. During his visit, Naidu met several top industrialists to explore partnerships in renewable […] The post Chandrababu Naidu’s London Visit: AP on a Global Investment Hunt appeared first on Telugu360 .
20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు మంథని, ఆంధ్రప్రభ : ప్రపంచ
ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలి..
ఎకరాకు రూ.30 లక్షలు పరిహారం ఇవ్వాలి.. హుజూర్నగర్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ పట్టణంలోని
క్రికెట్ మన అమ్మాయిలు చరిత్ర సృష్ఠించారు: మోడీ
క్రికెట్లో భారత మాత ముద్దు బిడ్డలు చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బిహార్లో జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రంలోని సహర్సా మోడీ మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టు సాధించిన విజయం దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. ఇక ప్రతిపక్ష పార్టీలపై ఫుల్ ఫైర్ అయ్యారు ప్రధాని.. ఎన్డియె అంటే వికాసమని, మహాగఠ్ బంధన్ అంటే వినాశనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మరోసారి తమ ప్రభుత్వం వచ్చేలా చేయాలని.. తొలిసారి ఓటు వేసే వాళ్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
భగవద్గీత చదివితే సర్వం తెలుస్తుంది..
భగవద్గీత చదివితే సర్వం తెలుస్తుంది.. ఈనెల 23న భగవద్గీత కంఠస్థ పఠన పోటీలు…తి.తి.దే.ధర్మకర్తల
20 మందికి పైగా విద్యార్ధులకు తీవ్ర అస్వస్తత
20 మందికి పైగా విద్యార్ధులకు తీవ్ర అస్వస్తత హుజూర్ నగర్, మెల్లచెరువు, ఆంధ్రప్రభ
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 403అర్జీలు
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 403అర్జీలు అర్జీదారుల సమస్యలకు సకాలంలో పరిష్కారం చూపాలిఅధికారులకు
Telangana : ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం కీలక నిర్ణయం
తెలంగాణలోని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కర్నూలు బ్యూరో, నవంబర్ 3, ఆంధ్రప్రభ :
ఆరు గ్యారంటీలు గాలికి… నర్సంపేట, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వం చేసిన తప్పులు
A Clean Sweep for Manjummel Boys
Manjummel Boys is one of the biggest hits of Malayalam cinema. The 2024 film is also a big hit in Telugu and Tamil languages. The survival drama has swept all the awards at the Kerala State Awards that were announced today. The 55th Kerala State Awards were announced today and Manjummel Boys bagged nine awards […] The post A Clean Sweep for Manjummel Boys appeared first on Telugu360 .
గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్ ఎస్ వాలంటీర్లచే జీఎస్టీ పై అవగాహన -ర్యాలీ నిర్వహణ
. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో ఐదవ రోజు ఎన్. ఎస్. ఎస్ ప్రత్యేక శిబిరము కొనసాగింపులో భాగంగా కే హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధర్మవరం: ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ల చేత జి.ఎస్.టి పై భారత ప్రభుత్వం కల్పిoచిన వెసులుబాటు అదే విధంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలను గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు […] The post గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్ ఎస్ వాలంటీర్లచే జీఎస్టీ పై అవగాహన -ర్యాలీ నిర్వహణ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర- ధర్మవరం : విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని l3 కాలనీలో నాగేంద్ర ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి రెండు వెండి చైన్లు, నాలుగు గ్రాముల ఉంగరమును, ఆరు పట్టుచీరలు దోచుకుని పోయారని బాధితుడు నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ శనివారం రాత్రి ముత్యాలమ్మ పూజకు ధర్మవరంలోని తన అల్లుడు చంద్రశేఖర్ ఇంటికి పోవడం జరిగిందని, అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటికి బయట వాకిలి తెరువగా బీరువాలు పగలగొట్టి సొమ్ములు దోచుకు వెళ్లడం […] The post ఇంట్లో దొంగతనం కేసు నమోదు appeared first on Visalaandhra .
పెట్టుబడి పేరతో సైబర్ వల..
హైదరాబాద్ (ఆంధ్రప్రభ): ఇటీవలి కాలంలో ఆన్లైన్ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులను
Nara Lokesh : ముగ్గురూ కలిస్తేనే విజయం సాధ్యం : లోకేశ్
ప్రజలు, ప్రభుత్వం, పెట్టుబడి దారులు కలిస్తేనే భాగస్వామ్య సదస్సు విజయవంతమవుతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం కోశాధికారి వంకదారి మోహన్, క్యాంపు చైర్మన్ వంకదారి రామచంద్ర గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra .
రెండేళ్లలో ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తాం…
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి/అచ్చంపేట, (ఆంధ్రప్రభ) :
అధికారులను తప్పు దోవ పట్టించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు
అధికారులను తప్పు దోవ పట్టించి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఊట్కూర్, ఆంధ్రప్రభ
అవార్డులు అందుకున్న శ్రీ లలితా నాట్య కళానికేతన్..
డాన్స్ మాస్టర్ బాబు బాలాజీవిశాలాంధ్ర ధర్మవరం;; అహోబిలంలో శ్రీ సాయి నృత్యాంజలి వారు మినిస్టరీ ఆఫ్ కల్చర్ ఆంధ్ర ప్రదేశ్ ఎండోమెంట్ వారి సహకారంతో నిర్వహించిన జాతీయస్థాయి నవ నారసింహ నిత్యోత్సవాల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ కమలా బాలాజీ రామ లారీత్యాశ బృందం కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో 20 మంది శిష్య బృందం పాల్గొన్నారు […] The post అవార్డులు అందుకున్న శ్రీ లలితా నాట్య కళానికేతన్.. appeared first on Visalaandhra .
మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన మంత్రి హోం మంత్రికి ప్రజల నుంచి అభినంధనల వెల్లువ విశాలాంధ్ర -యస్ .రాయవరం (అనకాపల్లి జిల్లా ):కష్టమంటే చాలు క్షణం ఆలోచించకుండా ఆపన్న హస్తం అందించే హోంమంత్రి అనిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. యలమంచిలి సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి నక్కపల్లి వెళ్తున్న అనితమ్మ ఘటన చూసి చలించిపోయారు. కాన్వాయ్ ఆపి స్వయంగా వారిని కాపాడేందుకు శ్రమించారు. క్షతగాత్రులకు సపర్యలు చేయడంతో పాటు […] The post మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత appeared first on Visalaandhra .
జిల్లా ఎస్పీని అభినందించిన కలెక్టర్ నాగరాణి
జిల్లా ఎస్పీని అభినందించిన కలెక్టర్ నాగరాణి భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: నేర పరిశోధన
విద్య, వైద్యమే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత..
టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ విశాలాంధ్ర ధర్మవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఈ ప్రభుత్వానికి విద్య, వైద్యమే మొదటి ప్రధాన్యత అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలోని టీడీపీ కార్యాలయంలో వారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం మండలం దర్శినమలకు చెందిన అంజనాబాయికి 70వేలు, ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన వినయ్ కు 19వేల రూపాయల చెక్కులను(మొత్తం రూ. .89,88,000)అందజేశారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, శ్రీరామ్ […] The post విద్య, వైద్యమే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత.. appeared first on Visalaandhra .
టి-20 సిరీస్.. ఆసీస్ జట్టు నుంచి అతడు ఔట్
ఆస్ట్రేలియాలో ప్రస్తుతం టీం ఇండియా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్ని ఆతిథ్య జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఐదు టీ-20ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మూడు టి-20లు పూర్తిగా ఇరు జట్లు చెరో మ్యాచ్లో విజయం సాదించాయి. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే నాలుగో టి-20కి ముందు ఆసీస్ సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సిరీస్లో జరిగే చివరి రెండు మ్యాచ్లకు విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్కు జట్టు నుంచ విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని సూచించారు. ఈ నిర్ణయం యాషస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా తీసుకోబడింది. పని భారం తగ్గించేందుకే హెడ్కు చివరి రెండు టి-20ల నుంచి విశ్రాంతి కల్పించారు. అయితే హెడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఈ రెండు సిరీసులలో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. రెండో టి-20లో 28, మూడో మ్యాచ్లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అంతకు ముందు జరిగిన వన్డే సిరీస్లో కూడా మూడు మ్యాచ్ల్లో వరుసగా 8, 28, 29 పరుగులు చేశాడు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యరా..
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెయ్యరా.. గుండాల, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమం..
అధ్యక్షులు చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం: అఖిల గాండ్ల సంక్షేమ సంఘం ధర్మవరం ఆధ్వర్యంలో బత్తలపల్లి రోడ్ నందు గల సిఎన్బి గార్డెన్ నందు గాండ్ల కులబందువులు, కుల పెద్దలు అందరి కలయికతో కార్తీక మాస వన భోజన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కుల బంధువులు అందరూ మొదట పరమశివునికి పూజా కార్యక్రమం నిర్వహించి తర్వాత కుల పెద్దల సమక్షంలో గాండ్ల సంఘం ఏర్పాటు , అభివృద్ధి కొరకు చేయాల్సిన సూచనలు సలహాలు ఇవ్వడం […] The post కార్తీక వన భోజన మహోత్సవ కార్యక్రమం.. appeared first on Visalaandhra .
బస్సుల్లో అగ్ని ప్రమాదాలు - కారణం ఎవరు? | Who Is Responsible for These Tragedies?
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం….
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం…. బిక్కనూర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప
చిరకాల విజయం తర్వాత కాబోయే భర్తతో స్మృతి#TeluguPost #telugu #post #news
వాట్సాప్ ద్వారా ప్రలోభంవివిధ సంస్థలకు డబ్బులు బదిలీ
దేశ సైనికులను కించపరచడం సిగ్గుచేటు..
దేశ సైనికులను కించపరచడం సిగ్గుచేటు.. బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : మండల కేంద్రంలో
The Girlfriend is a Jackpot for Allu Aravind
Pan-Indian actress Rashmika Mandanna played the lead role in an interesting attempt ‘The Girlfriend’ which is backed by top producer Allu Aravind. The film is hitting the screens on November 7th and the expectations are decent on this breezy romantic entertainer. The makers have closed all the deals before the film’s release which is quite […] The post The Girlfriend is a Jackpot for Allu Aravind appeared first on Telugu360 .
Former Minister Jogi Ramesh Sent to Judicial Remand Amid Political Turmoil
Former YSRCP leader and minister Jogi Ramesh underwent medical examinations at a government hospital before being produced in court. After the routine health check, the judge remanded Ramesh and his brother Jogi Ramu until November 13. Both were later shifted to the Vijayawada Central Jail. Before the hospital visit, excise and police officials questioned Ramesh […] The post Former Minister Jogi Ramesh Sent to Judicial Remand Amid Political Turmoil appeared first on Telugu360 .
అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ..#accidentnews #telugupost #viralvideo #latestnews #lorry
బిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదు : రేవంత్
హైదరాబాద్: ఎస్ఎల్ బిసి టన్నెల్ పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించామని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్నేవారి పల్లిలో సిఎం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు టన్నెల్ పనుల అంచనా విలువ రూ. 1968 కోట్లు అని అన్నారు. రెండు దశాబ్దాలుగా సాగుతున్న టన్నెల్ పనుల్లో ఎన్నో అవాంతరాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 30 కిలో మీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయ్యిందని, మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కి.మి. టన్నెల్ పూర్తి చేయలేదని, ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రాజెక్టుల్లో పెద్దగా కమీషన్లు రావని ఈ ప్రాజెక్టు ను పక్కకు పెట్టారని విమర్శించారు. ఎపిలో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతిరెడ్డి పాడును విస్తరిస్తుంటే కెసిఆర్ చూస్తూ ఊరుకున్నారని రేవంత్ మండిపడ్డారు. రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి నల్గొండ జిల్లాకు నీరు అందేదని, ఈ ప్రాజెక్టు పూర్తయితే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో పట్టించుకోలేదని, కృష్ణా నది పేరు మీద చేపట్టిన అన్ని ప్రాజెక్టులను కెసిఆర్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కెసిఆర్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు చెల్లించిందని, రూ. 1.86 లక్షల కోట్లలో కాళేశ్వరం కాంట్రక్టర్లకే రూ. 1.06 లక్షల కోట్లు చెల్లించారని తెలియజేశారు. గత పదేళ్లలో ఎపి ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసిందని, తెలంగాణలో మాత్రం కెసిఆర్ ప్రభుత్వం కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేయలేదని అన్నారు. టన్నెల్ బోర్ మిషన్ తో మిగతా పనులు చేయటం కష్టంగా మారిందని, ఎస్ఎల్ బిసి టన్నెల్ పనులపై బిఆర్ఎస్ నాయకులు రాజకీయం చేయడం తగదు అని హెచ్చరించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎస్ఎల్ బిసి టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతామని సవాల్ విసిరారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే.. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఆర్మీలో నిపుణులైన అధికారులను డిప్యుటేషన్ పై తీసుకువచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
(ఆంధ్రప్రభ): దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభనష్టాల ఒడుదొడుకులు ఎదుర్కొని చివరికి ఫ్లాట్గా
మద్యం మత్తులో డ్రైవర్.. బీభత్సం సృష్టించిన ట్రక్కు.. 19 మంది మృతి
జైపూర్: రాజస్థాన్లోని ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం గురించి మరువక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ జైపూర్లోని లోహమండి రోడ్డుపై ఐదు కిలోమీటర్ల మేర బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో రోడ్డుపై పలు వాహనాలను ఢీకొట్టడంతో 19 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయిన ట్రక్కు డ్రైవర్ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర అనేక వాహనాలను ఢీకొంటూ వెళ్లినట్లు తెలిపారు. ఘటన స్థలిలో భద్రతా బలగాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై వాహనాల శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Singer Chinmayi takes a Dig against Jani Master
Singer Chinmayi is outspoken and she is known for expressing her views through social media. Chinmayi has taken a dig against Jani Master and playback singer Karthik. Both these technicians have been facing charges of sexual assault against women. “I don’t and will never understand the repeated platforming of Jani Master or Singer Karthik. Putting […] The post Singer Chinmayi takes a Dig against Jani Master appeared first on Telugu360 .
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల భారీ ర్యాలీ..
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల భారీ ర్యాలీ.. జూబ్లీహిల్స్ : వెంగళ్ రావు
శివాలయంలో.. కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు
శివాలయంలో.. కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు శ్రీకాకుళం, నవంబర్ 3(ఆంధ్రప్రభ): శివుడికి ఎంతో ఇష్టమైన
Andhra Prabha Smart Edition |దూసుకొచ్చిన మృత్యువు/స్థానికంపై మళ్లీ వాయిదా..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 03-11-2025, 4.00PM దూసుకొచ్చిన మృత్యువు.. 19 మంది మృతి
పశ్చిమ ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి అవార్డులు..
కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలోని నలుగురు ఉద్యోగులు
సీఎం దిష్టిబొమ్మ దహనం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

24 C