48 crores 89 lakhs |మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..!
48 crores 89 lakhs | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! 48
Nandigama |అందరికీ సురక్షిత తాగునీరు..
Nandigama | అందరికీ సురక్షిత తాగునీరు.. గుడిమెట్ల గ్రామపంచాయతీ మంచినీటి స్కీమ్ ప్రభుత్వ
Fire| ధర్పల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అర్ధరాత్రి జరిగిన కారు దహనం
MLA |నిరుపేదలందరికీ సొంత గృహాలు..
MLA | నిరుపేదలందరికీ సొంత గృహాలు.. .కొత్తగా 1.38 లక్షల గృహాలు మంజూరు...త్వరితగతిన
Blind Champions : అందరూ అంధులే
Blind Champions : అందరూ అంధులే ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్
CM Revanth |ఇందిరమ్మ చీరల పంపిణీ…
CM Revanth | ఇందిరమ్మ చీరల పంపిణీ… CM Revanth | కడం,
ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే.. మరణించిన రోజునే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్
బాలీవుడ్కు చిరస్మరణీయమైన నటుడు ధర్మేంద్ర ఇకలేరన్న వార్త భారతీయ సినీ వర్గాలను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులకు గాఢమైన విషాదాన్ని మిగిల్చింది. 89 ఏళ్ల వయసులో నవంబర్ 24న ఆయన కన్నుమూశారు. ఇటీవల కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ సుమారు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం మరింత దిగజారడంతో డిశ్చార్జ్ అయ్యి తనయుడు బాబీ డియోల్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ధర్మేంద్ర […] The post ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే.. మరణించిన రోజునే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ appeared first on Visalaandhra .
దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం తుపానుగా మారితే సెన్యార్ అని నామకరణంఆంధ్రప్రదేశ్ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో మరో తుపాను ముంచుకొస్తోంది. మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో […] The post దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన appeared first on Visalaandhra .
తిరుమల పరకామణి చోరీ కేసులో భూమనకు సీఐడీ నోటీసులు
తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అప్పటి […] The post తిరుమల పరకామణి చోరీ కేసులో భూమనకు సీఐడీ నోటీసులు appeared first on Visalaandhra .
Election |నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..
Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. Election | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్:
Raju Weds Rambai |చిన్న సినిమా పెద్ద విజయం..
Raju Weds Rambai | చిన్న సినిమా పెద్ద విజయం.. Raju Weds
TDP : నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా ఎగురుతున్నది ఇక్కడే
తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి దాదాపు నలభై రెండేళ్లయింది.
మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది : మోడీ
ఉత్తర ప్రదేశ్: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని అన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగం ప్రారంభించారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి అని.. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని తెలియజేశారు. ఈ ధర్మధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం అని..సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నం అని ప్రశంసించారు. ఈ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని, ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుందని అన్నారు. కర్త, కర్మవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెప్తుందని, పేదలు, దు:ఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుందని, కోట్లాది మంది రామభక్తుల కల ఇవాళ సాకారమైందని మోడీ పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన అందరికి నమస్కరిస్తున్నానని, ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అమోధ్య చెప్తుందని తెలిపారు. రాముడు కులం చూడడు.. భక్తి మాత్రమే చూస్తాడని, ఆ ధర్మ పురుషుడు శ్రీరాముడికి బేధభావాలు ఉండవని అన్నారు. శతాబ్దాల నాటి గాయాలకు ఇవాళ ఉపశమనం లభించిందని, ఐదు శతాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైందని అన్నారు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన చుట్టూ కొందరు బానిస భావజాలం ఉన్నవారు ఉన్నారని, బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు అని సూచించారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అని.. శతాబ్దాల క్రితమే భారత్ ప్రజాస్వామ్య విధానం ఉందని అన్నారు. తమిళనాడు ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెప్తోందని, భారత్ లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడని గుర్తుచేశారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని.. బానిస భావజాలం ఉన్నవారని చెబుతున్నారని, వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుందని, అయోధ్య రాముడిని ఇప్పటికే 45 కోట్ల మంది దర్శించుకున్నారని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిర శిఖరంపై వైభవంగా రామాలయ ధ్వజారోహణం మోడీ ఎగరవేశారు. ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట చేశారు. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం కోవిదర చెట్టు చిహ్నాలు ఉన్నాయి. ధ్వజరోహణంతో అయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణమైంది.
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
ఈ నెల 30న అఖిలపక్ష భేటీపార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం సభ సజావుగా సాగేందుకు కేంద్రం కసరత్తుఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలుడిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు […] The post డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. appeared first on Visalaandhra .
వేములవాడలో నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం ఫ్లోరింగ్. #Vemulawada #DoubleBedroom #Collector
అయోధ్య రామమందిరం ప్రారంభం మోదీ చేత శంకుస్థాపన #Ayodhya #RamMandir #TeluguNews #India #PMModi
రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు
సెప్టెంబర్లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది. సోమవారం విడుదలైన డేటా ప్రకారం, RBI ఆ నెలలో మొత్తం 7.91 బిలియన్ డాలర్లను నెట్గా అమ్మింది. సెప్టెంబర్లో రూపాయి 88.80 రూపాయల చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడంతో, కరెన్సీ స్థిరత్వం కోసం ఈ చర్య చేపట్టింది. ఇదే తరహా ఒత్తిడుల మధ్య ఆగస్టులో కూడా RBI 7.7 బిలియన్ డాలర్లను విక్రయించింది. అమెరికాతో […] The post రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు appeared first on Visalaandhra .
Padmavathi |వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం..
Padmavathi| వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం.. Padmavathi| తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ :
Tirumala |వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం..
Tirumala | వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం.. Tirumala, తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ :
Andhra King Taluka: Ram’s Best Outing!
Energetic star Ram Pothineni has put in his best efforts for Andhra King Taluka, and he is showing the same energy and enthusiasm in the promotional activities as well. The reports from the censor board are highly optimistic, and the film has got a U/A certificate. Given the expansive nature of the story, the final […] The post Andhra King Taluka: Ram’s Best Outing! appeared first on Telugu360 .
కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన
రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు.చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి మొట్టమొదటిసారి స్పష్టతనిస్తూ, నగరంలోని ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ను హైకోర్టు బెంచ్ స్థాపనకు నిర్ణయించినట్టు వెల్లడించారు.కర్నూలు సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా అవసరమైన చర్యలను వేగంగా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.ఇక ప్రభుత్వ క్వార్టర్స్లో జరుగుతున్న అనుచిత, అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి గట్టిగా స్పందించారు.ప్రభుత్వ ఆస్తుల […] The post కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన appeared first on Visalaandhra .
Loans|వడ్డీ లేని రుణాలు మంజూరు..
Loans| బోధన్, ఆంధ్రప్రభ: మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీలుగా పథకాలు
Ayodhya : అయోధ్యలో కాషాయ పతాకం ఆవిష్కరణ
అయోధ్య రామాలయంలో కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆవిష్కరించారు
కొండగట్టు ప్రేమ పెళ్లి కలకలం #telugupost #viralvideo #latestnews #lovemarriage
ఆ మెసేజ్లు నమ్మొద్దు.. బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్#TeluguPost #telugu #post #news
ట్రంప్ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్హౌస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉద్యోగుల నియామకంపై కఠిన ధోరణి పాటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల ఆయన హెచ్-1బీ వీసాలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తిని రేపాయి.ఈ వివాదంపై వైట్హౌస్ తాజా వివరణ ఇచ్చింది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధానాలకు పాటుపడుతున్నప్పటికీ, అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను కాపాడటం ట్రంప్ ప్రధాన లక్ష్యమని స్పష్టంచేసింది. హెచ్-1బీ వీసాలపై కూడా దృష్టివైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ జర్నలిస్టులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.ఁఅమెరికన్ల ఉద్యోగాలను […] The post ట్రంప్ కొత్త వీసా వ్యాఖ్యలపై వివాదం: క్లారిటీ ఇచ్చిన వైట్హౌస్ appeared first on Visalaandhra .
ఒటిటిలోకి ‘మాస్ జాతర’.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..
మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల ఇందులో హీరోయిన్. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఓ నిజాయతీ గల రైల్వే పోలీస్ అధికారికి, ఓ ప్రాంతాన్ని శాసించే విలన్ మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథాంశం. కామెడీతో పాటు పాటలు, డ్యాన్స్లు ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 28 నుంచి ప్రముఖ ఒటిటి సంస్థ నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఒటిటి సంస్థ ఓ పోస్టర్ని విడుదల చేసింది. ‘‘ఈ మాసోడు మీ ఇంటికి జాతరని తీసుకొస్తున్నాడు’ అంటూ ఆ పోస్టర్కి క్యాప్షన్ పెట్టింది. మరి వెండితెరపై బోల్తా పడ్డ ‘మాస్ జాతర’.. బుల్లితెరపై ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Hyderabad : జూబ్లీహిల్స్ లో దోపిడీకి యత్నం
జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి దోపిడీ యత్నం జరిగింది.
Hyderabad : జీహెచ్ఎంసీ కౌన్సిల్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాకముందే కార్యాలయ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.
స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సిద్ధం చేసిన పుస్తకాలను అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ నిర్వహించిన విలువల విద్య సదస్సులో ఆయన చాగంటితో కలిసి పాల్గొన్నారు.పిల్లలను సరైన దారిలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతో ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల్లో చాలావరకు పరిష్కారం చూపాం: లోకేశ్పిల్లల్లో మార్పు ముందుగా ఇంటి పరిసరాల నుంచే రావాలి. మహిళలకు గౌరవం ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. […] The post స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్ appeared first on Visalaandhra .
భారత్ నడినెత్తిన బూడిద మేఘం.. విమాన ఇంజిన్లకూ డేంజర్..!#Volcano #DelhiAirQuality #WeatherAlert
festival|శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె
festival| తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన
బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం
బంగాళాఖాతంలోని తాజా వాతావరణ మార్పులు నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.ఇప్పటికే ఒక అల్పపీడనం క్రియాశీలంగా ఉండగానే, మరో కొత్త అల్పపీడనం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడవచ్చని, రాబోయే రోజుల్లో ఇవి కలిసిపోయే అవకాశమున్నట్లు సూచనలు వెలువడుతున్నాయి.ప్రస్తుతం మలక్కా జలసంధి దగ్గర తీవ్ర అల్పపీడనం చురుగ్గా కొనసాగుతోంది.ఇది పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణించి, మంగళవారం నాటికి వాయుగుండంగా మారి, గురువారానికి తుపానుగా అభివృద్ధి చెందవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.తుపానుగా మారడానికి […] The post బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం appeared first on Visalaandhra .
Ayodhya | రామయ్య క్షేత్రంలో.. Ayodhya, మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో
Sirisilla |డబుల్ సముదాయంలో కుంగిన ఫ్లోరింగ్
Sirisilla | డబుల్ సముదాయంలో కుంగిన ఫ్లోరింగ్ విప్, కలెక్టర్ కు తప్పిన
Video: Ram Pothineni Roundtable Interview
The post Video: Ram Pothineni Roundtable Interview appeared first on Telugu360 .
sarees|ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ..
sarees| కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం
ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం
ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరు ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం.. పడిపోయిన ఏక్యూఐప్రైవేటు ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేయించాలని ఆదేశాలుఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 300 పైగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బందికి హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ప్రతిరోజూ 50 […] The post ఇంటి నుంచే పని చేయండి.. ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశం appeared first on Visalaandhra .
అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి విజయవాడ జైలులో రిమాండ్లో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయన్ను మెరుగైన చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఆయన ఏ38గా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే, గత రెండు రోజులుగా తన కాళ్లకు వాపు వస్తోందని, వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నానని చెవిరెడ్డి జైలు అధికారులకు తెలిపారు. వాస్కులర్ సర్జన్కు […] The post అనారోగ్యంతో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు appeared first on Visalaandhra .
High School |కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక
High School | కబడ్డీ పోటీలకు మౌనిక ఎంపిక High School |
బీహార్లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిమండలి కూర్పులో కానీ, మంత్రి పదవుల కేటాయింపులో కానీ జెడి(యు) కన్నా బిజెపి ఆధిపత్యమే స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరువాత రెండోస్థానంలో జెడి(యు) పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని జెడి(యు) సుప్రీం నితీశ్కుమార్ తిరిగి పొందగలిగారు. అయినప్పటికీ తన ఇరవై ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానంలో మొట్టమొదటిసారి ఇప్పుడు హోం శాఖపై తన ఆధిపత్యానికి అవకాశం లేక దూరం కావలసి వచ్చింది. బిజెపికి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రుల్లో ఒకరైన సమ్రాట్ చౌదరి ఇప్పుడు అత్యంత అధికార శక్తియుతమైన హోంశాఖ పగ్గాలు చేపట్టారు. అలాగే బిజెపికి చెందిన మరో ఉపముఖ్యమంత్రి విజయ్కుమార్ సిన్హా రెవెన్యూ, భూసంస్కరణలు, గనులు, భౌగోళిక విభాగాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా పాలనా విభాగాలపై బిజెపి నియంత్రణను మరింత బలోపేతం చేసింది. అంటే నితీశ్ కుమార్ను ఒక విధంగా బలహీనుడిని చేయడమే. మొత్తం 26 మంత్రి పదవుల్లో 14 బిజెపి పట్టులోనే ఉన్నాయి. ఆరోగ్యం, న్యాయం, రోడ్ల నిర్మాణం, అర్బన్ డెవలప్మెంట్, వ్యవసాయం వంటి కీలకమైన శాఖలు బిజెపి నియంత్రణలో ఉండటం విశేషం. బిజెపి తన మిత్రపక్షం జెడి(యు) సోపానక్రమాన్ని తనకు అనుకూలంగా తారుమారు చేయడంలో అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా నిర్ణయాత్మకమైన చర్య తీసుకోగలిగింది. 2020 లో బిజెపి పెద్ద పార్టీగా ఉన్నప్పటికీ నితీశ్కుమార్ మంత్రివర్గంలో కీలకమైన శాఖలను తన వద్దనే ఉంచుకోగలిగారు. ఇదివరకటి అసెంబ్లీలో సామాజిక న్యాయం అనే ముఖ్యమైన సూత్రం ప్రకారం జెడి(యు) కు తన మిత్రపక్షం ఆర్జెడికి చోటు కల్పించడానికి అవకాశం ఉండేది. అయితే ఈసారి నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్ సాధించిన అఖండ విజయం బిజెపిని అగ్రస్థానంలో పటిష్టంగా ఉంచగలగడమే కాక, సాధ్యం కాకపోయినా జెడి(యు) ద్వారా ప్రత్యామ్నాయాల అన్వేషణను కష్టతరం చేసింది. నితీశ్కుమార్ అనారోగ్యంతో పోరాటం సాగిస్తున్నారు. అయినా బిజెపికి నితీశ్ తప్పనిసరిగా అనివార్యం అవుతున్నారు. మరోవైపు బిజెపి తన దీర్ఘకాలిక మార్గాన్ని సుస్థిరం చేసే ప్రయత్నంలో ఉంటోంది. సామాజిక వర్గాలకు జెడి(యు) యే తమకు అనుకూల వేదిక అన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆయా సామాజిక వర్గాలకు చేరువ కావడానికి బిజెపి విస్తారమైన లోతైన కులాల సంకీర్ణాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోంది. లాలూప్రసాద్ యాదవ్కు ఒకనాటి అత్యంత విధేయుడైన రామ్కృపాల్ యాదవ్ను బిజెపి ఇప్పుడు అక్కున చేర్చుకుని యాదవ సామాజిక వర్గానికి కూడా బిజెపిలో చోటు ఉందన్న సంకేతాలను అందించింది. సామాజిక వర్గాలను బుజ్జగించడం, పరిపాలనా యుక్తి, తదితర వ్యూహాలతో బీహార్ రాజకీయాల్లో బిజెపి తనకు తాను కేంద్ర స్థానంగా నిలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే ముఖ్యమంత్రి నితీశ్కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ఆర్థిక సాయం చేయడమే . అందుకే ఎన్డిఎ కూటమి విజయంలో మహిళలే కీలక పాత్రదారులయ్యారన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి ఊరించే పథకాలతో అభివృద్ధి జరగదు. ఇప్పుడు ముందున్న అసలైన సవాలు చక్కని పరిపాలన.ఇదివరకటి తమ పరిపాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం, ఆదరణ ఉన్నందునే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోగలిగామని బిజెపి వాదించవచ్చు. కానీ బీహార్ రాష్ట్రం అనేక రంగాల్లో అభివృద్ధిలో ఇంకా వెనుకబడే ఉందన్నది వాస్తవం. బీహార్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నితీశ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇదెంతవరకు సాధ్యమో ఇప్పుడు ఆలోచించవలసి ఉంది. గత రెండేళ్లుగా ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్ల జారీలో విపరీత జాప్యం ఇవన్నీ గత కొన్నేళ్లుగా వెంటాడుతున్నాయి. పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లో 15 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగ రేటు 20.1 శాతం ఉండగా, అదే వయసువారిలో జాతీయ నిరుద్యోగ సరాసరి రేటు 12.4 శాతం వరకు ఉంది. దీన్ని బట్టి బీహార్లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో ఊహించాల్సిందే. కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మహిళల విషయానికి వస్తే ఆ సంఖ్య ఇంకా తక్కువ. ఉద్యోగాలు, ఉపాధి కరువై లక్షలాది మంది ఇతర రాష్ట్రాలకు వలసపోవడం సర్వసాధారణం. అనేక సవాళ్లు, సమస్యలను ఎదుర్కొని బీహార్ రాష్ట్రాన్ని ఎలా ముందుకు ప్రగతి పథంలో కొత్త మంత్రి మండలి తీసుకెళ్తుందో ఒక అగ్నిపరీక్ష. దేశ జనాభాలో పదోవంతు జనాభా బీహార్ రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రపురోగతి సానుకూలంగా యావత్ దేశాన్నే ప్రభావితం చేస్తుంది. ఇప్పటివరకు పాలనలో లోపాలు కనిపిస్తున్నా అవన్నీ నిజాయితీగా సరిదిద్ది చక్కని పాలన అందిస్తారని ఓటర్లు ముఖ్యంగా మహిళా ఓటర్లు ఎన్డిఎ కూటమికి పట్టం కట్టారు. కేంద్రంలోని ఎన్డిఎ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ పాలన వల్లనే ప్రగతి సాధ్యం అనే నినాదం పదేపదే వల్లెస్తోంది. మరి ఈసారి అదెంతవరకు ఆచరణలో నెరవేరుతుందో చూడాలి.
AP | అసెంబ్లీకి విద్యార్థి.. AP, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాజ్యాంగ
collector| రైతులను ఆదుకోవాలి.. collector| అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా రైతులను ఆదుకోవాలని
హిడ్మా ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు..
విచారణకు న్యాయవాది అభ్యర్థనహిడ్మా ఎన్కౌంటర్పై జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు నవంబర్ 18న మారేడుమిల్లిలో ఘటనఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 18న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్కౌంటర్పై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది కె. విజయ్ కిరణ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన కమిషన్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 18వ తేదీన మారేడుమిల్లిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో […] The post హిడ్మా ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు.. appeared first on Visalaandhra .
Narendra Modi : అయోధ్య మందిరంలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో పర్యటిస్తున్నారు
మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన
ఢిల్లీ పేలుళ్లే తాజా వాయిదాకు కారణమని వెల్లడిఈ ఏడాది నెతన్యాహు టూర్ రద్దు కావడం ఇది మూడోసారివచ్చే ఏడాది కొత్త తేదీని ప్రకటించే అవకాశంఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మరోసారి వాయిదా పడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, తదనంతర భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.వాస్తవానికి, ఈ ఏడాది సెప్టెంబర్ 9న నెతన్యాహు […] The post మరోసారి వాయిదా పడిన నెతన్యాహు భారత పర్యటన appeared first on Visalaandhra .
భారతదేశంలో సమాఖ్యవాదం ఏమేరకు మనుగడ సాగిస్తుంది. మార్పులేకుండా కొనసాగుతుందా. సహకార స్ఫూర్తి క్రమంగా చనిపోతుందా అన్నదే నేటి ప్రశ్న. సుప్రీంకోర్టు 2023 శర్మ కమిటీ తీర్పుతో మొదలై 2024, 2025లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై ఇచ్చిన తీర్పులలో కేంద్రం అధికారాలు అనంత స్థితిస్థాపకత (ఇన్ఫినిటి ఎలాస్టిసిటీ)- అన్నపదం వాడింది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్లో జస్టిస్ (రిటైర్డ్) బి.ఆర్. మెహతా తీవ్ర పదజాలంతో రాసిన వ్యాసంలో ఆ తీర్పులలో కోర్టు సాంప్రదాయ సిద్ధాంతాలను విడిచి పెట్టి ఆక్రమణ కొత్త ప్రమాణాలకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు. ఇది దాదాపు ఏ పాలనా రంగంలోనైనా జోక్యం చేసుకోవడానికి కేంద్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్లే. రాజ్యాంగం రాష్ట్రాలకు స్పష్టంగా కేటాయించిన రంగాలలో కూడా కేంద్రానికి శాశ్వతంగా, తిరుగులేని ఆధిపత్యాన్ని స్పష్టంగా ఆమోదించడం ఇబ్బందికరమైన అంశమే. ఈ న్యాయపరమైన మార్పు ఆందోళన కలిగిస్తుంది. ఇది అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు. దశాబ్దాలుగా సాగుతున్న పరిణామాలకు పరాకాష్ట. గతంలో కాంగ్రెస్ అయినా, నేడు బిజెపి అయినా కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ పార్టీ కూడా నిజమైన ఫెడరలిజం అనుసరిస్తూ, సుఖంగా ఉండలేదు. ప్రతి పార్టీ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రాజ్యాంగం ప్రసాదించిన ఫెడరల్ ప్రాథమిక విలువగా కాక, ఇబ్బందికరంగానే భావించాయి. కేంద్రప్రభుత్వాల పెత్తనం చెలాయింపు కొత్తకాదు. రిపబ్లిక్ గా అవతరించిన తొలి దశాబ్దాలనుంచి ఆర్టికల్ 356ను తరచు పక్షపాత ధోరణితో కేంద్రప్రభుత్వం వాడుకుంది. తమను ధిక్కరించిన రాష్ట్రప్రభుత్వాలను కూల్చివేసేందుకు, రాష్ట్రపతి పాలన విధించేందుకు ఆర్టికల్ 356ను ఆయుధంగా ప్రయోగించింది. కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టి రామారావు, కర్ణాటకలో ఎస్ఆర్బొమ్మై సర్కార్లను రాత్రికిరాత్రి తొలగింపులే ఇందుకు ఉదాహరణ. ఎమర్జెన్సీ హయంలో 42వ రాజ్యాంగ సవరణతో మరింత దూకుడుగా వ్యవహరించింది. విద్యను రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు మార్చడంతోపాటు పలు రంగాలపై కేంద్రం ఆధిపత్యం విస్తరించింది. ముఖ్యమంత్రులు నిజానికి ప్రణాళికా సంఘం ఫీల్డ్ ఆఫీసర్ల స్థాయికి దిగజారారు. కేంద్రం రూపొందించిన కేంద్రం స్పాన్సర్ చేసిన పథకాలనే అమలు చేయాల్సి వచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారమే నిధులు సమకూరుతాయి. 1990వ దశకం, 2000 దశకంలో సంకీర్ణ ప్రభుత్వాల పెరుగుదలతో ఫెడరలిజం పునరుజ్జీవనం జరుగుతుందన్న భ్రమ కల్పించింది. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం, జ్యోతిబసు, లాలూప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎన్టి రామారావు, చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, నవీన్పట్నాయక్ వంటి నాయకుల రాకతో కేంద్రంతో బేరసారాలు ఆడే శక్తివచ్చింది. కేంద్ర -రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడానికి సర్కారియా, పుంచి కమిషన్లు చక్కటి సిఫార్సులు చేశాయి. అయినా ఆ కాలంలోనూ ఆర్థిక సమాఖ్యవాదం క్షీణించింది. సర్వీస్ టాక్స్, తర్వాత జిఎస్టి, రాష్ట్రాల స్వతంత్ర ఆదాయ అధికారాలను క్రమంగా తగ్గించాయి. కేంద్రం అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేకుండా జిఎస్టి కౌన్సిల్లో ఓటింగ్ వ్యవస్థతో కేంద్రానికి పూర్తి ఆధిపత్యం వచ్చేసింది. 2014లో కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రీకరణ వేగం పుంజుకుంది. ఆర్టికల్ 360 రద్దు, జమ్మూకశ్మీర్ను, దాని అసెంబ్లీ అనుమతి లేకుండా రెండు రాష్ట్రాలుగా చేయడం రాజ్యాంగాన్ని తూట్ల పొడవడమే. ఎన్నికైన ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నియంత్రణలోకి ఉంచే ఢిల్లీ ఎన్సిటి సవరణ చట్టం పెడరల్ విధానం సూచించిన సరిహద్దులను ఏకపక్షంగా చెరిపి, తిరగరాయడానికి కేంద్రం కొత్త సంసిద్ధతను సూచిస్తోంది. దీంతోపాటు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల విషయంలో కేంద్రం చొరబాట్లు పెరిగాయి. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ మార్కెట్లో దూసుకొచ్చింది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన కార్మిక కోడ్లు కార్మిక నియంత్రణలో పెద్దఎత్తున పనిచేస్తున్నాయి. నీట్ ప్రవేశపెట్టడం, వివిధ విద్యా సంస్కరణలు రాష్ట్రాల పరిధిని దాటవేశాయి. కొవిడ్19 మేనేజిమెంట్ సాకుతో ప్రజారోగ్యంలో కేంద్రం ఆధిపత్యం మరింత పెరిగింది. ప్రతిపాదిత విద్యుత్(సవరణ)బిల్లు, ముసాయిదా ప్రసారబిల్లుతో కేంద్రం చొరబాటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఆర్థిక నియంత్రణ మరో శక్తివంతమైన కేంద్రీకరణ సాధనంగా మారింది. కేంద్రం అందించే పథకాలకు నిధులు ఇప్పుడు 8, 9,- 10 లేదా 100 నిష్పత్తులలో పనిచేస్తున్నాయి. ఈ దెబ్బతో కేంద్రం రాష్ట్రాలను కేవలం పథకాలను అమలు చేసే ఏజెన్సీల స్థాయికి దిగజార్చింది. జిఎస్టిలో వాటా చెల్లింపులు పదేపదే ఆలస్యం కావడంతో రాష్ట్రాలు కనీసం జీతాలు చెల్లింపు, ఇతర బాధ్యతల నిర్వహణకు కూడా భారీగా రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆఫ్- బడ్జెట్ రుణాలు మాత్రం ఆర్థికలోటు లెక్కలనుంచి మినహాయింపబడడం విశేషం. ఈ విషయం లో రాష్ట్రాలపై పర్యవేక్షణ పెరిగింది. అప్పడప్పుడు జరిమానాలు కూడా తప్పడం లేదు. రాష్ట్రాలలో గవర్నర్లను రాజకీయంగా ఆయుధాలుగా మార్చడం పెడరలిజానికి మరో పెద్ద విఘాతం. అసెంబ్లీలు ఆమోదించిన, కేబినెట్ సిఫార్సు చేసిన బిల్లులను గవర్నర్లు నెలల తరబడి, కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి నిర్ణయించకుండా పెండింగ్లో పెట్టడం నిత్యకృత్యంగా మారింది. తమిళనాడులో దాదాపు పది బిల్లులను గవర్నర్ మూడేళ్లపాటు ఆమోదించకుండా తొక్కిపెట్టారు.సుప్రీంకోర్టు బలవంతం చేస్తూ నిర్ణయం తీసుకునే వరకూ ఈ ఉదంతం సాగింది. పంజాబ్ గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిరాకరించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలలోనూ గవర్నర్లు వ్యవహరించిన తీరువల్ల దీర్ఘకాలిక ప్రతిష్టంభనలు తప్పలేదు. గవర్నర్లు తమ ఇష్టానుసారం బిల్లులను రాష్ట్రపతికి రిజర్వు చేసుకోవచ్చునని ఇటీవల సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు బొమ్మై కేసులో తీర్పు సందర్భంగా మూసివేసిన అధికార దుర్వినియోగం తలుపులు తిరిగి తెరిచినట్లు కనిపిస్తోంది. ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు చెప్పనవసరం లేదు. కేంద్రంతో ఘర్షణకు దిగే ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులపై తలచినంతనే.. అన్నట్లు దాడులు చేస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ అరెస్ట్లు, మనీష్ సిసోడియా, సత్యేంత్ర జైన్ వంటి వారిని సుదీర్ఘకాలం పాటు జైలులో ఉంచడంతో.. అసమ్మతిని సహించరని, దానిని నేరంగా పరిగణించే వాతావరణం ఏర్పడిందని తేటతెల్లమైంది. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్రం ఐఎఎస్ లేదా ఐపిఎస్ అధికారులను రీకాల్ చేయడానికి వీలు కల్పించే అఖిల భారత సర్వీస్ నిబంధనల మార్పు ప్రతిపాదన పాలనా యంత్రాంగంపై కేంద్ర ప్రభుత్వం పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఒకప్పుడు ఫెడరల్ వ్యవస్థకు కాపలాదారుగా ఉన్న న్యాయవ్యవస్థ ఇప్పుడు ఈ దిగజారిన పరిస్థితులను అరికట్టేందుకు ఇష్టపడడం లేదు. ఆ విషయంలో న్యాయవ్యవస్థ సామర్థ్యం దశాబ్దాలుగా తగ్గింది. ఒకప్పుడు ఎస్ఆర్ బొమ్మై, రామేశ్వర్ ప్రసాద్ వంటి కేసుల్లో బలమైన తీర్పులు, 2018 ఎన్సిటీ ఢిల్లీ తీర్పు కేంద్రం అధికారాలను మితిమీరి వినియోగానికి వ్యతిరేకంగా బలమైన రక్షణ కవచాలు అందించాయి. అయితే ఈ మధ్య సుప్రీంకోర్టు స్వరం మారిపోయింది. ఆర్టికల్ 370పై జరిగిన విచారణలు, జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణను సమర్థించే మొగ్గును సూచిస్తున్నాయి. ఢిల్లీ సర్వీసుల తీర్పు, తమిళనాడు గవర్నర్ కేసులోని పరిశీలనలు, బొమ్మై తీర్పునకు ముందు శకాన్ని గుర్తుచేసే విసృ్తత కేంద్ర ఆధిపత్య సిద్ధాంతాన్ని పునరుజ్జీవింప జేస్తున్నాయి. అనంతమైన స్థితిస్థాపకత అనే భావన ఒక హెచ్చరికగా కాక, రాజ్యాంగ వాస్తవికతగా మారే ప్రమాదం ఉంది. భారతదేశపు ఫెడరల్ వ్యవస్థ ఒక రాజీ. ఓ గిఫ్ట్ కాదు. నెహ్రూ, పటేల్ వంటి కేంద్రీకరణ వాదులు, మద్రాస్, బెంగాల్, ఇతర రాచరిక రాష్ట్రాలనుంచి బలమైన ప్రాంతాల స్వరాల మధ్య జరిగిన చర్చలలో ఆవిర్భవించి వ్యవస్థ. రాజకీయ చరిత్ర చెబుతున్న సత్యం ఏమిటంటే, కేంద్రానికి రాష్టాలు అవసరమైనప్పుడు లేదా రాష్ట్రాలపై ఆధారపడాల్సి న పరిస్థితి తలెత్తినప్పుడే సమాఖ్యపరమైన సమతుల్యతలు పునరుద్ధరించబడతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే, ఫెడరల్ వ్యవస్థను ఎవరు కాపాడతారు? ఏ జాతీయ పార్టీ కూడా నిజంగా ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కొనసాగాలని కోరుకోవడం లేదని రికార్డులు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం పెత్తనం కేంద్రీకృతమైంది. ప్రస్తుతం బిజెపి మరింత ఆత్యాధునికంగా రాజకీయ క్రమశిక్షణతో పెత్తనాన్ని కేంద్రీకృతం చేసుకుంటున్నది. ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడే ఫెడరలిజాన్ని సమర్థిస్తాయి. ఇక పౌర సమాజం మీడియా సమాఖ్యవాదాన్ని సంక్షేమ పంపిణీ, పోలీసింగ్, స్కూళ్లలో పాఠ్యాంశాలు, మార్కెట్ వ్యవస్థలు, సాంసృ్కతిక హక్కుగా కాక, రాజ్యాంగ ఆలోచనగా పరిగణిస్తాయి. సమాఖ్య విధానం మనుగడ సాధించాలంటే, సాధారణ పౌరులే శ్రద్ధ వహించాలి. తమిళులు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి ఎంత విలువ ఇస్తారో, ఉత్తరప్రదేశ్ లోని ఓటర్లు తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి అంతే విలువ ఇవ్వాలి. కేంద్రం రూపొందించిన వ్యవసాయ విధానం తమ అవసరాలను ప్రతిబింబించకపోవచ్చునని బీహార్ రైతులు గ్రహించాలి. అసోం వాసులు తమ సంసృ్కతి, భూమి, భాష, విద్యపై స్థానిక నియంత్రణ కేంద్రం ఇస్తున్న తాయిలం కాదనీ, రాజ్యాంగబద్ధమైన హక్కు అని అర్థం చేసుకోవాలి. భారతదేశం నేడు ఒక కీలకమైన దశలో ఉంది. మనం కో ఆపరేటివ్ ఫెడరలిజం నుంచి సమ్మతితో కూడిన సమాఖ్యవాదానికి మారాం. మనం కేంద్రం లాగుతున్న వైపు కదులుతున్నాం. న్యాయవ్యవస్థ అనంత స్థితి స్థాపకత వంటి సిద్ధాంతంతో కేంద్రానికి తోడ్పడుతోంది. అందరికీ ఆమోదయోగ్యమైన ఫెడరల్ వ్యవస్థ పరిఢవిల్లాలని రాజ్యాంగ సభ కోరింది. అదే సమయంలో సభ వ్యక్తం చేసిన ఆందోళననే జస్టిస్ మెహతా హెచ్చరిక ప్రతిధ్వనిస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రతి పార్టీ సంపూర్ణ నియంత్రణనే కోరుకుంటున్నప్పుడు.. పిల్లి మెడ లో గంటకట్టేది ఎవరు? భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ వ్యవస్థపై సమాధానం బాధాకరంగానే కన్పిస్తోంది. కేంద్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలంటే, దానిని సుప్రీంకోర్టో, రాష్ట్ర అసెంబ్లీలు మాత్రమే కాదు 140 కోట్ల మంది ప్రజల రాజకీయ చైతన్యం తోడవ్వాలి. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever
Andhra Pradesh politics has entered a new season of surprises. Parties are already polishing their strategies for the 2029 elections, and every influential leader suddenly looks like a prized catch. Interestingly, YSRCP, which was blindsided by its shocking defeat in 2024, now appears to be operating with a little more caution and a lot more […] The post JC Pawan Reddy’s Next Political Stop? YSRCP Seems More Interested Than Ever appeared first on Telugu360 .
భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.
టి-20 ప్రపంచకప్ షెడ్యూల్.. ఎప్పుడు విడుదలంటే..
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి-20 ప్రపంచకప్ షెడ్యూల్కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి-20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఈ టోర్నమెంట్కి సంబంధించిన షెడ్యూల్ మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు విడుదల కానుంది. ఈసారి ఈ మెగా టోర్నమెంట్లో 20 జట్లు పోటీ పడుతున్నాయి. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, యుఎఇ, ఒమన్, వెస్టిండీస్, యుఎస్ఎ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, ఇటలీ, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. అయితే ఈ టోర్నమెంట్ ఈసారి భారత్ మరియు శ్రీలంక వేదికగా జరగుతుంది. భారత్లో ఐదు వేదికల్లో(అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై), శ్రీలంకలో మూడు వేదిక జరుగనున్నట్లు సమాచారం. ఇక టోర్నీ ప్రారంభ, ముగింపు వేడుకలు అహ్మదాబాద్లో నిర్వహిస్తారని టాక్. అయితే ఒకవేళ పాక్ ఫైనల్స్కి చేరితే ఆ మ్యాచ్ శ్రీలంకకు షిఫ్ట్ అవుతుంది. టీం ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర (89) హీ మ్యాన్గా, యాక్షన్ కింగ్గా, రొమాంటిక్ హీరోగా త నకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రో జుల నుంచీ 70 ఎంఎం రోజుల వరకు ఈ లెజెండరీ నటుడు తనదైన నటనతో ప్రే క్షకులను ఎంతగానో అలరించారు. 300 కు పైగా సినిమాల్లో నటించిన ధర్మేంద్ర ఎవర్గ్రీన్ బ్లాక్బస్టర్ మూ వీ షోలే, అన్పడ్, బందినీ, అనుపమ, ఆయా సావన్ జూమ్ కే, ధర్మవీర్, చుప్కే చుప్కే, మేరా గావ్ మేరా దే శ్, డ్రీమ్ గర్ల్ తదితర హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ధర్మేంద్రకు భా ర్యలు ప్రకాశ్ కౌర్, హేమామాలిని, తనయులు స న్నీ డియోల్, బాబీ డియోల్, కూతుళ్ళు ఇషా, అహనా ఉన్నారు. తిరుగులేని స్టార్డమ్... బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర 1935 డిసెంబర్ 8న పంజాబ్లోని లుథియానా జిల్లా నస్రాలీ గ్రామంలో జ న్మించారు. ధర్మేంద్ర పూర్తి పేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ డియోల్. ఆయన తండ్రి ఓ స్కూల్లో హెడ్మాస్టర్గా పనిచేసేవారు. ధర్మేంద్ర కూడా తండ్రి వద్ద చదువుకొనే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. మెట్రిక్యూలేషన్ పూర్తయ్యాక కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగా రు. 1954లో ప్రకాశ్ కౌర్తో ధర్మేంద్ర వివాహం జరిగింది. అయితే సినిమాలపై మక్కువతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆయన ముంబై వెళ్లారు. అదే సమయంలో ’ఫిలిమ్ ఫేర్’ మ్యాగజైన్ న్యూ టాలెంట్ సర్చ్ నిర్వహించగా అందులో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. 1960లో ’దిల్ భీ తేరా హమ్ భీ తేరే’ సినిమాతో ఈ లెజెండరీ నటుడు సినీ రంగ ప్రవే శం చేశారు. షోలా ఔర్ షబ్నమ్ (1961), అన్ పడ్ (1962), బందిని (1963) చిత్రాలు ధర్మేంద్రకు నటునిగా మంచి గుర్తింపును తీసుకువచ్చి పెట్టాయి. అనంతరం రాజేంద్ర కుమార్ హీరోగా నటించిన ’ఆయీ మిలన్ కీ బేలా’లో విలన్గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆతర్వాత 1966లో హిట్ మూవీ ’ఫూల్ ఔ ర్ పత్తర్’లో కథానాయకుడిగా నటించి స్టార్ హీరోగా రాణించారు. ఈ సినిమా ఆధారంగా తెలుగులో ఎన్టీఆ ర్ హీరోగా విజయవంతమైన ’నిండుమనసులు’ (1967) చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇక షికార్, ఇజ్జత్, ఆంఖే, ఆద్మీ ఔర్ ఇన్సాన్, సత్యకామ్, మేరా గావ్ మేరా దేశ్, సీతా ఔర్ గీతా, దోస్త్, యాదోంకీ బారాత్, జుగ్ను, షోలే, మా, చరస్ వంటి బ్లాక్బస్టర్ మూ వీస్లో ధర్మేంద్ర నటించి తిరుగులేని స్టార్డమ్ను సం పాదించారు. ఆల్టైమ్ బ్లాక్బస్టర్ మూవీ ‘షోలే’ చి త్రంలో అమితాబ్ బచ్చన్తో కలి సి ధర్మేంద్ర నటించా రు. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం ఇండి యా సినిమా గతినే మార్చేసింది. తెలుగు వారు నిర్మించిన జానీ దోస్త్, వీరూ దాదా చిత్రాల్లో నటించారు ధ ర్మేంద్ర. తెలు గు దర్శకుడు తాతినేని ప్రకాశరావు రూ పొందించిన ’ఇజ్జత్’ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేసి అలరించారు. హేమామాలినీతో రెండవ వివాహం... 1970లలో అందాల తార హేమామాలినీతో కలిసి ధ ర్మేంద్ర పలు హిట్ చిత్రాలలో నటించారు. చివరికి తన కు హిట్ పెయిర్గా సాగిన హే మామాలినిని ఆయన రెండో వి వాహం చేసుకున్నారు. ఆ సమయంలో భా ర్యాబిడ్డలు ఉండి మరో పెళ్ళి చేసుకోవడం వివాదానికి దారి తీ సింది. అయితే ముస్లిమ్ సంప్రదాయంలో పె ళ్ళి చేసుకోవడంతో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు ధర్మేం ద్ర, హేమామాలిని జోడీ. వీరికి ఇషా, అహనా సంతానం. ఎన్నో అవార్డులు అందుకొని... చిత్ర పరిశ్రమకు ధ ర్మేంద్ర చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభు త్వం 2012లో పద్మభూషణ్ అవార్డుతో ఘ నంగా సత్కరించిం ది. 1997లో ఫిల్మ్ఫేర్ లై ఫ్టైమ్ అచీవ్మెంట్ అ వార్డును అందుకున్నారు. ఫాల్కే రత్న అవార్డును సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. ఇక బిజెపిలో చేరి 2004లో రాజస్థాన్లోని బికనేర్ నుంచి లోక్సభ ఎం పీగా గెలుపొందారు. ధర్మేంద్ర 1983లో విజేత ఫి ల్మ్ ఫేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తన పెద్ద కు మారుడు సన్నీ డియోల్ హీరోగా ఈ నిర్మాణ సం స్థలో ‘బేతాబ్’ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఘ నవిజయం సాధించి భారీ వసూళ్లను సాధించింది. 1990 లో నిర్మించిన ‘ఘాయల్’ సినిమా ఏకంగా ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. రెండ వ కుమారుడు బాబీ డియోల్ను సొంత ప్రొడక్షన్ సం స్థలో హీరోగా పరిచయం చేస్తూ 1995లో ‘బర్సాత్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఘన విజయం సా ధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కురిపించింది. సినీ ప్రముఖుల సంతాపం... ధర్మేంద్ర మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. “ధర్మేంద్ర ఒక దిగ్గజ నటుడు మాత్ర మే కాదు. సహృదయం కలిగిన వ్యక్తి. ఆయనను కలిసి న ప్రతిసారీ ఎంతో ఆప్యాయతతో పలకరించేవారు. నా మిత్రులు సన్నీ డియోల్, బాబీ డియోల్ సహా ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ మా ట్లాడుతూ “ప్రముఖ నటులు ధర్మేంద్ర కన్నుమూశార ని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా ధర్మేంద్ర సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అందుకే ఆ యన్ని యాక్షన్ కింగ్, హీమ్యాన్ అని అభిమానంగా పిలుచుకునేవారు”అని పేర్కొన్నారు.
రైల్వేస్టేషన్లో అశుభ్ర నీటితో బ్రాండెడ్ వాటర్ బాటిల్స్ #RailwayStation #FakeWater #ConsumerSafety
Development|సమగ్ర అభివృద్ధి దిశగా విజయవాడ..
అభివృద్ధికి రూ. 2 వేల కోట్ల నిధులుతయారవుతున్న డీపీఆర్డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాంవిజయవాడ పార్లమెంటు
From the past few weeks, there is a mad rush of releases on several OTT platforms for the Indian audience. From the originals to the regional movies, there are a lot of options. Ravi Teja’s Mass Jathara and Sasivadane are the Telugu films that will be streaming this weekend. Karimulla Biryani Point from ETV Win […] The post OTT Picks for this Weekend appeared first on Telugu360 .
BRS | నిరసన.. BRS, హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీని
Murder Case : భార్య లిద్దరూ కూడబలుక్కుని .. భర్తను హత్య చేసిందిలా?
తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యలు భర్తను కలిసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది
Peddapalli | ఆత్మహత్య.? Peddapalli , పెద్దపల్లి, ఆంధ్రప్రభ : అనారోగ్యంతో బాధపడుతూ
జోష్ రవిని పరామర్శించిన పూరి జగన్నాధ్ తనయుడు.#TeluguPost #telugu #post #news
ఆరేళ్ల క్రితం కేంద్రంలో గృహ వ్యవహారాల మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ఆయన నోట దృఢంగా వినిపిస్తూ వస్తోంది. ఉట్టి మాటగా కాకుండా దానికి తగిన కార్యాచరణను కూడా ఆయన రచిస్తూ వచ్చారు. ప్రభావిత రాష్ట్రాల పోలీసులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఫలితాలను డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల లెక్కలు, వాటి పెరుగుదల తప్ప మరో మాట ఆయన వినదలుచుకోలేదు. లొంగిపోవాలని ఏడాది నుండి పోలీసులు మైకులు పెట్టి చెప్పినా మావోయిస్టులు మాత్రం యథావిధిగా పోలీసులతో తలపడడానికే సిద్ధపడ్డారు. పెరిగిన బలగాలను ఎదుర్కొనే క్రమంలో చాలామంది పోలీసు తూటాలకు బలి అయ్యారు. చివరకు వారు దిగివచ్చి శాంతిచర్చలు జరపాలని కోరినా అలాంటి ప్రసక్తే లేదని ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. మే నెలలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్తో యుద్ధం ఏకపక్షమైంది. ఆ తర్వాత మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాటు పార్టీపై భారీ ప్రభావాన్ని చూపింది. ప్రాణభయంతో లొంగిపోతున్న వారికి క్షమాభిక్ష పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టకుండా సామాజిక జీవనం గడిపేందుకు వీలు కల్పిస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. పట్టుబడినవారిని జైలుకు పంపుతున్నందువల్ల లొంగిపోవడమే ఉత్తమ మార్గమమైంది. అయితే ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ క్షమాభిక్ష రూల్ మడావి హిడ్మాకి మాత్రం దక్కలేదు. మావోయిస్టుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ముద్ర పడిన హిడ్మాను ప్రాణాలతో వదిలేందుకు ప్రభుత్వం, పోలీసులు సిద్ధంగా లేరనే విషయం ఆయన ఎన్కౌంటర్ తర్వాత అర్థమవుతోంది. హిడ్మా విషయంలో మాత్రం కంటికి కన్ను అనే సిద్ధాంతాన్నే పోలీసులు అనుసరించారు. సర్కారు దృష్టిలో హిడ్మా మావోయిస్టు అనే పదానికే పర్యాయంగా కనబడ్డాడు. ఎందరో పోలీసు జవాన్ల మరణాల ధ్వంస రచనకు మూలమని భావిస్తున్న హిడ్మాపై భద్రతా దళాల కోపం సహజంగానే తారస్థాయిలో ఉంటుంది. హిడ్మాలో కొందరు వీరుణ్ణి చూస్తే ప్రభుత్వం మాత్రం ఆయన్ని ఓ క్రూరుడిగా భావించింది. అందుకే ఆయన్ని ఓ సెపరేట్ టార్గెట్గా పరిగణించారు. ఎంతకూ ఆచూకీ దొరకని హిడ్మాను దారిలోకి తెచ్చుకోవడానికి ఆయన తల్లిని వాడుకున్నారు. తనను వదిలి పెట్టరు అని తెలిసి మొండిగా అడవిలో తప్పించుకుంటున్న హిడ్మా మనసు మెత్తపడేలా ఆయన తల్లితో కొడుకు గురించి మాట్లాడించారు. మనమంతా ఒక్కటే అనే భావన కలిగేలా చత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ వారి గ్రామానికి వెళ్లి హిడ్మా తల్లితో కలిసి పక్కన కూచొని భోజనం చేశాడు. దగ్గరి బంధువులా చేతులు కలిపి, దండం పెట్టి నమ్మకాన్ని పెంచాడు. ఈ సంఘటన వల్ల తల్లితో ఊర్లో అందరితో కల్సి బతకాలనే ఆశ హిడ్మా మనసులో కలగవచ్చు. హిడ్మా లొంగిపోవాలనుకొని అనుకున్నాక దానికి సరియైన మార్గం కోసం ప్రయత్నించినట్లు కథనాలు ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలోనే తెలంగాణలో పోలీసుల ముందుకు రావాలనుకున్నాడు కానీ ప్రభుత్వం సహకరించలేదని ఒక వాదన ఉంది. అయితే ఆ సంప్రదింపుల మూలంగా మధ్యవర్తి ద్వారా హిడ్మా దళం కదలికలు కొందరు అధికారుల దాకా చేరాయి. కేసుల ఎత్తివేత, పునరావాసానికి ఎపిలోని కూటమి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చేలా చేశారు. ఆ విషయం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు సమాచారం వెళ్ళింది. బతుకుమీద తీపి హిడ్మాను దుర్బలుణ్ణి చేసింది. లొంగుబాటు అవకాశాన్ని పూర్తిగా నమ్మి వేరే దళంలో ఉన్న తన భార్య రాజేను కూడా రప్పించుకొని అందరూ కలిసి మారేడుమిల్లి చేరుకున్నారు. పొంచి ఉన్న పోలీసులు దాడి చేసి అందరిని ఎన్కౌంటర్ చేశారని పౌర సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది అనే విషయాన్ని ఎవరు వివరించడం లేదు. తనకు ఎదురైన పోలీసులపై హిడ్మా దళం ఆయుధాలతో తలపడినట్లు ఆధారాలేవీ లేవు. లొంగిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నవాడు యుద్ధానికి తలపడే అవకాశమే లేదు. ఈ సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. చికిత్స కోసం విజయవాడలోని హాస్పిటల్కు వచ్చిన ఆయన్ని పట్టుకెళ్లి కాల్చి చంపారని పార్టీ ప్రకటించింది. ఇప్పుడు పార్టీ పూర్తిగా బలహీనపడింది. లొంగుబాట్లు జరుగుతున్నా ఎన్కౌంటర్లు ఆగడం లేదు. ఎవరికి ప్రాణభిక్ష పెట్టాలి, ఎవరిని మట్టుపెట్టాలి అనే నిర్ణయాధికారం పూర్తిగా పోలీసుల చేతుల్లోకిపోయింది. కొందరు నాయక స్థాయి వ్యక్తులు పోలీసుల అధీనంలో ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. వారి లొంగుబాటు ప్రక్రియను ఎప్పుడు, ఎలా చేపట్టాలో పోలీసులే నిర్ణయిస్తారని అంటున్నారు. లొంగుబాటుకు సిద్ధపడ్డవాళ్లను కాల్చేస్తే ప్రభుత్వం మాటపై విశ్వాసం పోతుంది. మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు పాల్పడుతున్న ఘటనలేవీ వార్తల్లోకి రాలేదు. ఎన్కౌంటర్లలో పోలీసు జవాన్లు గాయపడిన సందర్భాలు కూడా లేవు. మావోయిస్టులపై పైచేయి సాధించిన పోలీసులు ఈ కీలక సమయంలో కాల్పులను పూర్తిగా ఆపివేయాలి. అడవి బాట వీడాలనుకున్నవారికి ప్రాణభిక్షయే ప్రభుత్వ ధర్మం. - బి.నర్సన్, 9440128169
Andhra Pradesh : గ్రామాల్లో ఆలయనిర్మాణాలకు టీటీడీ నిధులు
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గ్రామాల్లో ఆలయ నిర్మాణాలకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది
BRS : కల్వకుంట్ల కవితపై నిరంజన్ రెడ్డి ఫైర్.. లిక్కర్ రాణి అంటూ...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మాజీ మంత్రి, సీనియర్ నేత ఎస్. నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సికింద్రాబాద్: హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తన నివాస భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. తల్లిదండ్రులు తిట్టారనే మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సరిగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించారని సమాచారం ఇచ్చారు. మృతురాలు శ్రీవైష్ణవి (15) గా పోలీసులు గుర్తించారు. నివాస భవనం పై నుంచి దూకి
Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్..రెండు అల్పపీడనాలు రెడీ
ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని తెలిపింది.
Telangana : పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయింది
పోలీస్ వాహనంపై కూర్చుని రీల్స్#TeluguPost #telugu #post #news
NTR | టైటిల్ మారబోతుందా..? NTR, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Nara Lokesh : వచ్చే నెలలో అమెరికాకు లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ వచ్చే నెలలో అమెరికా పర్యటనకు వెళుతున్నారు
Andhra Pradesh : ఏపీ మహిళలలూ.. నెలకు పదిహేను వందలు కావాలంటే ఇలా చేయల్సిందే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Sadaram : దివ్యాంగులు మోసపోవద్దు.. ప్రభుత్వం హెచ్చరికలు
Thaman back to his Testing Time
Top music composer Thaman is habitual of staying in news for wrong reasons. He was trolled badly for his work several times and he admitted the same during media interactions. The top music composer is working without breaks and he has two prestigious films lined up for release: NBK’s Akhanda 2 and Prabhas’ Raja Saab. […] The post Thaman back to his Testing Time appeared first on Telugu360 .
Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయం
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
Karate | బంగారు పతకం.. Karate, బిక్కనూర్, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర
Tirumala : తిరుమలకు నేడు వచ్చే భక్తులు ఎన్ని గంటల వేచి ఉండాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు
శాలిబండలో .. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద భారీగా అగ్ని ప్రమాదం
హైదరాబాద్: శాలిబండలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పలువాహనాలు దగ్ధమయ్యాయని లక్ష్మీ వస్త్రాలు యజమానులు ఆవేదన చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.
BRS | గంగపుత్రుల కోసం.. BRS, బాల్కొండ, ఆంధ్రప్రభ : కుల వృత్తి
One more title considered for NTR and Neel Film
Top actor NTR is working with KGF fame Prashanth Neel and the film is said to be a high voltage action entertainer. The film’s shoot is delayed by months and Dragon is the title considered for the film. The film’s producer Ravi Shankar himself confirmed the title on public stages several times in the past. […] The post One more title considered for NTR and Neel Film appeared first on Telugu360 .
Ys Jagan :నేటి నుంచి మూడు రోజులు కడపలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు
Telangana : నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ
నేడు తెలంగాణవ్యాప్తంగా వడ్డీలేని రుణాల పంపిణీ జరగనుంది.
An Emotional Tribute for Dharmendra
At the age of 89, Bollywood legendary actor Dharmendra breathed his last and his last rites were held in Mumbai yesterday. Most of the top Bollywood celebrities have rushed to offer their last condolences and goodbye for the legendary actor. Condolence messages poured in from all the corners. All the celebrities, actors who are associated […] The post An Emotional Tribute for Dharmendra appeared first on Telugu360 .
Hyderabad : కోకాపేట్ లో భూములను కొనలేమా?
హైదరాబాద్ లోని కోకాపేటలో రికార్డు ధరలు ప్లాట్లు పలికాయి.
Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society
Andhra Pradesh HRD and IT Minister Nara Lokesh has reiterated the need for a major societal shift towards gender equality and value-based education. Speaking at a state-level seminar on Moral Values at Tummalapalli Kalakshetram in Vijayawada, Lokesh said that meaningful change begins at home and extends into classrooms, culture, and public behaviour. “Respect Starts at […] The post Nara Lokesh Calls for Gender Equality and Moral Education to Shape a Progressive Society appeared first on Telugu360 .
Congress |మహిళల సంక్షేమం కోసం..
Congress | మహిళల సంక్షేమం కోసం.. కామారెడ్డి జిల్లాలో10.92 కోట్ల పంపిణీ..రాష్ట్ర ప్రభుత్వ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బో ర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో కి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బా బు.పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఈ సినిమా 2002 సమయంలో జరుగుతుంది. అప్పు డు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి. కాబట్టి సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టడం జరిగింది. - -సినిమాలోని సూర్య పాత్రలో ఉపేంద్ర సరిగ్గా సరిపోయారు. సూర్యలో అందరు స్టార్స్ కనిపిస్తారు. అభిమాని ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాల్లో వచ్చాయి. కానీ ఇలాంటి కథతో సినిమా ఇప్పటివరకు సినిమా రాలేదు. ఇందులో నేను చెబుతున్న కథ పూర్తిగా డిఫరెంట్, చాలా యూనిక్. రామ్ చాలా విలక్షణ నటుడు. ఆయన నటనలో చాలా ఎనర్జీ ఉంటుంది. నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి. ఇలాంటి క్యారెక్టర్కి రామ్ పర్ఫెక్ట్. -భాగ్యశ్రీ పాత్ర ఈ కథలో చాలా కీలకం. ఒక జీవితాన్ని చూసినట్టుగా ఉంటుంది. మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ... ఇలా ప్రతి క్యారెక్టర్ ఒక భావోద్వేగంతో ఉంటుంది. -వివేక్, మెర్విన్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలో మ్యూజిక్ను ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు”అని అన్నారు.
India vs South Africa : అయిపోయిందయ్యా.. ఇది కూడా ఓడినట్లేనా?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా కష్టాలు పడుతుంది
Narendra Modi : నేడు అయోధ్యలో మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు
Hyderabad : తిరుపతి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ మంగళవారం జరుగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే, ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు, అలాగే డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వేడుకలు, శాఖల వారీగా పనితీరు, సమీక్ష, విద్యుత్ పంపిణీ సంస్థల బలోపేతం, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు కెటిఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Cyclone | తుఫాను హెచ్చరిక.. Cyclone, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations
This week’s Bigg Boss episode delivered one of the fiercest nomination rounds of the season. With two stages of nominations—private and open—the house turned into a battleground of confrontations, emotional eruptions, strategic attacks, and even physical chaos. By the end, eight contestants landed in danger. Stage 1: Secret Nominations Begin the Firestorm Emanuel nominated Pavan. […] The post Bigg Boss Telugu 9: Secret Nominations and Explosive Confrontations appeared first on Telugu360 .
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2 : తాండవం’. రామ్ ఆ చంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రా మ్, -లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి... బాలయ్య విశ్వరూపం చూపించారు. భగవంతుడి శక్తిని తీసుకున్న హీరో పాత్రని ఢీకొనాలంటే ప్రత్యర్థి క్యారెక్టర్ కూడా బలంగా ఉండాలి. అలాంటి విలన్ క్యారెక్టర్ లో ఆది పినిశెట్టి కూడా అద్భుతంగా నటించారు. -టీజర్, ట్రైలర్ లో గన్, త్రిశూలంతో ఉన్న యాక్షన్ సీ క్వెన్స్కు అద్భుతమైన స్పందన వచ్చిం ది. ఓ సన్నివేశం కోసం బాలకృష్ణ మంచులో నిలబడి అద్భుతమైన యాక్షన్ చే శారు. ఒక పాత్రలో అంతగా లీనమైపో యే నటుడు, పాత్ర కోసం ప్రాణాలు పెట్టే బాలకృష్ణ లాంటి నటుడు ఉండడం మనందరికీ గర్వకారణం”అన్నారు.

27 C