“డిఎన్ఎ” ఆవిష్కరణ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత
డిఎన్ఎలో డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించి విశ్వవిఖ్యాత కీర్తి గడించిన ప్రముఖ శాస్త్రవేత్త జేమ్స్ వాట్సన్ (97) గురువారం నార్త్పోర్ట్లో కన్నుమూశారు. ఆయన కుమారుడు డంకన్ వాట్రస్ ఈ సమాచారాన్ని ధ్రువీకరించారు. డిఎన్ఎ ఆవిష్కరణకు గాను ఫ్రాన్సిస్ క్రిక్, మారిస్ విల్కిన్స్తో కలిసి నోబెల్ బహుమతిని 1962 లో అందుకున్నారు. 1928 ఏప్రిల్ 6 న చికాగోలో జన్మించిన వాట్సన్ 19 ఏళ్లకే చికాగో యూనివర్శిటీ నుంచి జువాలజీ, ఆ తరువాత మూడేళ్లకే ఇండియానా యూనివర్శిటీ నుండి పిహెచ్డి పొందారు. 1953 లో డీఎన్ఏ డబుల్ హీలిక్స్ నమూనాను ఆవిష్కరించారు. ఇది వంశపారంపర్య సమాచారాన్ని తరాల బదిలీ చేయడానికి అనుమతించే పరమాణు నిర్మాణాన్ని వెల్లడించింది. ఈ ఆవిష్కరణకు డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రేరణగా నిలిచింది. జన్యుశ్రేణి, ఫోరెన్సిక్ విశ్లేషణ, వారసత్వ వ్యాధుల అధ్యయనానికి ద్వారాలు తెరిచింది. జన్యుపరీక్ష అభివృద్ధి నుంచి బయోటెక్నాలజీ, ఆధునిక వైద్యం వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేసింది. జాతుల మధ్య మేధస్సు తేడాలు ఉన్నాయని, స్త్రీలపై , లింగ భేదాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. 2014లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన నోబెల్ బహుమతిని వేలం వేయగా రష్యా బిలియనీర్ 4.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి వాట్సన్కు సాయం అందించారు.
చంద్రయాన్ 2 అధునాతన డేటా ఇస్రో సేకరణ
చంద్రుని ధ్రువ ప్రాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి చంద్రయాన్2 లూనార్ ఆర్బిటర్ నుంచి అత్యంత ఆధునిక డేటాను సేకరించినట్టు ఇస్రో శనివారం వెల్లడించింది. చంద్రుని ధ్రువ ప్రాంతాల ఉపరితలంపైని భౌతిక, విద్యుద్వాహక ప్రమాణాల లక్షణాలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి వీలవుతుందని పేర్కొంది. చంద్రునిపై భవిష్యత్లో చేపట్టబోయే ప్రయోగాలకు ఈ డేటా ఉపయోగపడుతుందని వివరించింది. 2019 నుంచి చంద్రుని కక్షలో చంద్రయాన్ 2 ఆర్బిటర్ పరిభ్రమిస్తోందని, అత్యంత నాణ్యమైన డేటాను సేకరించిందని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ 2 ప్రయోగించిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపు 1400 రాడార్ డేటా సెట్ల సమాచారం గ్రహించడమైందని, ఉత్తర, దక్షిణ ధ్రువాల 8ం నుంచి 90 డిగ్రీల అక్షాంశాల్లో ధ్రువ మాపక నమూనా సృష్టించడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని ఇస్రో వివరించింది.
బెంగాల్ కుగ్రామంలో యువతుల పెళ్లి
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతంలో గ్రామ దేవత ఆలయం ఎదుట నిలబడి ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి నదులకు రక్షణగా ఉన్నట్లున్న దట్టమైన అడవులు. మామిడి తోటల మధ్యలో ప్రశాంతంగా ఉండే జలబేరియా తండాలో ఈ వింత వివాహ తంతు జరిగింది. శాస్త్రీయ నృత్య కళాకారిణులు యువతులు రియా సర్దార్, రాఖీ నస్కార్లు మనువాడారు. ఈ నెల 4వ తేదీన స్థానిక పలేరు చాక్ దేవాలయం ఆవరణలో వందలాదిగా జనం తరలిరాగా, కొందరు ఉత్సాహంగా శంఖాలు పూరిస్తూ ఉండగా, డప్పులు వాయిద్యాలు మోగిస్తూ ఉండగా , ఇంకా 20 సంవత్సరాలు కూడా రాని ఈ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. మాంగల్యధారణ జరిగింది. రియా వధువు వేషధారణతో, రాఖీ వరుడిగా తలపాగాతో కన్పించారు. స్థానిక పూజారి ఈ పెళ్లి తంతును మంత్రాల నడుమ సంపూర్తి చేశారు. తండావారిలో అనేకలు విస్మయం చెందారు. మౌనంగా ఈ విచిత్ర వివాహాన్ని ఆమోదించారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడ మగ భేధ భావన అనుచితం, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఒక్కటి కావాలనుకున్నామని, అదే చేశామని వారు ప్రకటించారు. తాము యుక్త వయస్కులం, మేజర్లమని, తమ జీవితాన్ని తాము ఎంచుకున్నామని ఇరువురు సవినయంగా తెలిపారు. ఈ పెళ్లి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని, అయినా స్థానికులు దగ్గరుండి చేయించిన పెళ్లి, ఇది ఎటువంటిది అయినా తాము చేసేది ఏమీ లేదని, పిలిస్తే తాము కూడా వెళ్లి , విందు భోజనం ఆరగించి వచ్చేవారమని స్థానిక పోలీసులు తెలిపారు
IND vs SA |మూడు ఫార్మాట్ల పోరకు సన్నద్ధం..
ఆంధ్రప్రభ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. మరో బిగ్
నల్గొండ జిల్లా, చిట్యాల మండలం, గుండ్రంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి 65పై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైoది. ఎస్ఐ రవికుమార్ తెలిసిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వినోద్ పటేల్ తన కారులో కుటుంబ సభ్యులతో ఏడుగురుతో కలిసి విజయవాడకు వెళుతుండగా గుండ్రంపల్లి శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమీపంలో ఉన్న యూటర్న్ వద్ద కారు డివైడర్కు ఢీకొట్టింది. దీంతో వేగంగా ఉన్న కారు రివర్స్లో పల్టీ కొట్టింది. వెంటనే అందులో ఉన్న వారంతా అప్రమత్తమై నుంచి బయటికి వచ్చారు. అయితే, కారుకు అగ్గి రాజుకుని కాసేపట్లోనే మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ సంఘటనలో కారు నడుపుతున్న వినోద్ పాటేల్కు రెండు మోచేతులకు గాయాలు కాగా అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమవుతున్న కారును ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు.
పంట పొలాల్లో నాటుకోళ్లు..ఎగబడిన జనం
హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పంట పొలాల్లో వేలాది నాటుకోళ్లు కలకలం సృష్టించాయి. ఈ విషయం ఆనోటా ఈనోటా విన్న జనం నాటుకోళ్లను దక్కించుకునేందుకు పరుగులు తీశారు. వేలాది నాటుకోళ్లు పంటపొలాల్లో ఒక్కసారిగా దర్శనం ఇవ్వడానికి గల కారణాలను పరిశీలిస్తే వివరాలు ఇలా వున్నాయి. వైరస్ వచ్చిందననే అనుమానంతో డిసిఎం వ్యాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎల్కతుర్తి మండల కేంద్రంలోని గ్రామ శివారు ప్రాంతంలోని చేను చెలకల్లో నాటుకోళ్లను కుమ్మరించిపోయారు. పంట చేనుల్లోకి నాటుకోళ్లు వేలాదిగా ఒక్కసారిగా రావడం ఏమిటని ఆలోచించకుండానే నాటుకోళ్ళను ఎవరికి అందిన మేరకు వారు దక్కించుకున్నారు. అయితే, పంటపొలాల్లో విడిచిపెట్టిన నాటుకోళ్లకు వైరస్ ఉంటుందనే అనుమానంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అ కోళ్లకు వైరస్ ఉందని, వాటిని తింటే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న అనుమానంతో పోలీసులు పశు వైద్య అధికారులను రంగoలోకి దించారు. అక్కడున్న కొన్ని కోళ్లను పరీక్షించిన వెటర్నరీ వైద్యాధికారి దీపిక నాటుకోళ్లకు ఎలాంటి వైరస్ లేదని నిర్ధారించారు. పశువైద్యాధికారుల నిర్ధారణతో ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు తమ వెంట తీసుకెళ్లిన నాటుకోళ్లను వండుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, వేలాది నాటుకోళ్లను ఈ గ్రామానికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
ఖమ్మం కుర్రోడికి లాటరీలో రూ.240 కోట్లు
ఖమ్మం జిల్లా కుర్రాడికి అబుదాబిలో లాటరీలో రూ.240 కోట్లు గెల్చుకున్నాడు.ఈ లాటీరితో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన యువకుడు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత చదువులు పూర్తి చేసి..ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆ యువకునికి అదృష్టం లాటరీ రూపంలో తట్టింది. తన తల్లి పుట్టిన తేదీ 11 కావడంతో అదే సంఖ్యతో లాటరీ టికెట్ కొన్నాడు.ఆ అదృష్ట సంఖ్య అతని జీవితాన్నే మార్చేసింది.ఏకంగా రూ240 కోట్ల రూపాయలు లాటరీ తగిలింది.ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన గొల్ల అనిల్ కుమార్ అనే యువకుడు అబుదాబి దేశంలో ఏడాదిన్నరగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అక్కడ తన స్నేహితుల సూచనల మేరకు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.తన తల్లి భూలక్ష్మి పుట్టిన తేదీ 11వ తేదీ కావడంతో.. దాన్నే లక్కీ నంబర్గా భావించి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఆ సంఖ్య అతనికి కలిసొచ్చింది. ఏకంగా అదృష్టం కలిసి వచ్చి రూ 240 కోట్ల లాటరీ తగిలింది.తన కుమారుడికి లాటరీ టికెట్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చాయంటే తల్లిదండ్రులు ఇప్పటికి నమ్మలేకపోతున్నారు.ఆ దేవుడే తమకు ఈ మేలు చేశాడని ఆనందపడుతున్నారు.ఏది ఏమైనా అదృష్టం అంటే ఇలా ఉండాలని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. తమ ఊరి వాడికి అబుదాబిలో రూ 240 కోట్లు లాటరీ తగిలిందంటే.. మామూలు అదృష్టం కాదని.. తమకు గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రూ. 85 లక్షలు స్వాహా.. పైగా అది నకిలీ గోల్డ్ చిన్నగొట్టిగల పీఏసీఎస్
వరుసగా మూడో వారం కూడా బంగారం ధర తగ్గుతోంది. అమెరికా డాలర్ విలువ హెచ్చుతగ్గులు, అక్కడి ఫెడరల్ రిజర్వ్ ద్వారా కొనుగోళ్ల ప్రోత్సాహక పిలుపు వెలువడటంతో స్వర్ణం ధరలపై ప్రభావం పడుతోంది. ఇక మల్టీ కమోడిటి ఎక్సెంజ్ (ఎంసిఎక్స్) సూచీపై డిసెంబర్ పంపిణీకి బంగారం ధర గ్రాముకు రూ 165 లేదా 0.14 శాతం పడిపోయింది. గడిచిన వారం శుక్రవారం మార్కెట్ ధర పది గ్రాములకు రూ 1,21,067గా ఉంది. దీపావళి, దంతేరాస్ పర్వదినాల నేపథ్యంలో అక్టోబర్ చివరి వరకూ బంగారం ధర భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇది క్రమేపీ తగ్గుతోంది. అక్టోబర్ 17వ తేదీన అత్యధికంగా పది గ్రాములకు రూ 1.32 లక్షల వరకూ పలికిన బంగారం ధర ఇప్పుడు రూ 11వేల వరకూ తగ్గింది. బంగారం మార్కెట్ ఇప్పుడు స్తబ్ధత దశలో ఉందని విశ్లేషించారు. అమెరికా డాలర్ ఇతర విషయాల ప్రభావం ఉంటుందని ఫిక్స్డ్ ఇన్కం టాక్స్ అసెట్స్, ఎల్జిటి వెల్త్ ఇండియా సిఐఒ చిరాగ్ దోషి తెలిపారు. అమెరికాలో సుదీర్ఘ స్థాయి షట్డౌన్ ఇప్పుడు రెండో నెలలోకి చేరింది. దీనితో ఆర్థిక రంగం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. డాలర్ ఆటుపోట్ల పరిస్థితి ఏర్పడింది.
Ram Charan’s Peddi Chikiri Song creates a rare worldwide sensation
Mega Powerstar Ram Charan starrer Peddi is taking Internet by storm with the recently released Chikiri Song. The song composed by legendary composer AR Rahman has become a sensational hit across India. Ram Charan’s graceful steps have been talked about everywhere as his style, rugged look and ease have rocked the nation. The song has […] The post Ram Charan’s Peddi Chikiri Song creates a rare worldwide sensation appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి విజయం ఖాయం:రాoచందర్ రావు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు చూపించిన అపారమైన ఆదరణ, ఉత్సాహం చూస్తుంటే ఈ ఉపఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం అని స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాoచందర్ రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వెంగళరావు నగర్లో ఆయన ప్రసంగించారు.ప్రజలు ఈసారి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మోసపూరిత పాలనకు ముగింపు పలకబోతున్నారని అన్నారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో, ఇప్పటి కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని విమర్శించారు. ఇంత భారీ స్థాయిలో సభకు తరలివచ్చిన ప్రజల స్పందన చూస్తుంటే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవంబర్ 11న జరగబోయే ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయమని స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించడంతో, ప్రజల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. ఇక బస్తీల్లో, కాలనీల్లో పరిస్థితి అస్తవ్యస్థంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మురుగు నీటితో నిండిపోయిన డ్రైనేజీలు, తెరచి ఉన్న మ్యాన్హోల్ల వల్ల జరుగుతున్న ప్రాణనష్టాలు, చిన్న వానకే నదుల్లా మారే రోడ్లు వంటి దారుణ పరిస్థితులకు కారణం బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని అన్నారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా, తులం బంగారం, స్కూటీలు, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని అన్నారు. హైదరాబాద్ను విశ్వనగరం చేస్తామని, వాస్తవానికి విషాదనగరంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని అన్నారు. అందుకే అభివృద్ధి బిజెపి ద్వారానే సాధ్యమని, ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని ఘన విజయంతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత
ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద బంజారా జన సంఘం, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య సిఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని తెలంగాణలో కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని కుట్ర చేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మంత్రులు సీతక్క, పొంగులేటిపై కూడా చర్యలు తీసుకోవాలని నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఏఐసిసి కార్యాలయం వద్ద ధర్నాకు వెళుతున్న బంజారా జనసంఘం, గిరిజన విద్యార్థి సంఘం నేతలను తెలంగాణ భవన్ వద్ద ఢిల్లీ పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
ఇకపై తాగి నడిపే జరిగేదిదే… !!
ధర్మపురి / ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష
ఆంధ్రప్రభ, కాశీబుగ్గ (శ్రీకాకుళం జిల్లా) : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు
వేసవిలో రోడ్డు సౌఖ్యం.. ఇది కోమటిపాలెం జనం కోటి కష్టాలు ( ఆకివీడు
IND vs AUS |మ్యాచ్ వర్షార్పణం.. సిరీస్ భారత్ సొంతం…
ఆంధ్రప్రభ : బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో భారత్–ఆస్ట్రేలియా (ind vs aus) మధ్య
Bigg Boss Telugu 9: Ramu Rathod’s Shocking Self-Elimination?
The drama inside the Bigg Boss Telugu Season 9 house has reached new heights. As the reality show enters its ninth week, another elimination twist has left everyone stunned. According to voting trends earlier this week, wildcard contestant Sai Srinivas had reportedly received the least number of votes and was expected to be eliminated. Fans […] The post Bigg Boss Telugu 9: Ramu Rathod’s Shocking Self-Elimination? appeared first on Telugu360 .
Jatadhara is a shock for Sudheer Babu
Sudheer Babu is one of the most hard working and disciplined actors of Telugu cinema. He also attempted new films but he fell short of success. He was never trolled or criticized for his work in the past but his recent offering Jatadhara has left him in huge trolling. Jatadhara released yesterday and the response […] The post Jatadhara is a shock for Sudheer Babu appeared first on Telugu360 .
ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంట ప్రమాదశాత్తు నిప్పంటుకొని రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామని నిలువ చేయగా ప్రమాద శాత్తు పత్తి దగ్ధం కావడంతో రైతు బోరున విలపించిన ఘటన పలువురు ని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా, బెజ్జంకిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బండి ఐలయ్య తన సొంత 12 ఎకరాల భూమితోపాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. గిట్టుబాటు ధర వచ్చాక అమ్ముకుందామని సుమారు 350 క్వింటాళ్ల పత్తి ఇటీవల కురిసిన వర్షానికి తేమశాతం ఎక్కువ ఉందని ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ఆరబెట్టాడు.ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి పత్తి మొత్తం కాలి బూడిదైంది. స్థానికులు ట్యాంకర్ల ద్వారా నీటిని పిచికారీ చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. సంఘటన స్థలానికి రూరల్ సిఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య చేరుకొని సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్ను తెప్పించారు. సిద్దిపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేటప్పటికి పత్తి సగానికి ఎక్కువ కాలి బూడిదయింది. పండించిన పంట మొత్తం కాలి బూడిదయిందని, దీని వల్ల 30 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందజేయాలని రైతు ఐలయ్య వేడుకున్నాడు. కాగా బాధిత రైతు కుటుంబాన్ని పలువరు బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ప్రమాదవశాత్తు గోదావరిలో పడి యువకుడు గల్లంతు
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, బాదంపెల్లి సమీపంలో గల గోదావరి నదిలో ఒక యువకుడు ప్రమాదవశాత్తు పడి గల్లంతయ్యాడు. మృతుడి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పొన్కల్కు చెందిన గుండా శ్రావణ్ కుమార్ (32) శుక్రవారం తన నాన్నమ్మ సంవత్సరీకం కార్యక్రమం జరిపాడు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులు గోదావరికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి చేరుకున్నారు. గుండా శ్రావణ్ కుమార్ ఒక్కడే మళ్లీ గోదావరి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసిన అనంతరం అక్కడ స్నానానికి వచ్చిన మరో వ్యక్తికి తన ఫోన్ ఇచ్చి ఫొటో తీయమని చెప్పాడు. గోదావరిలో పారుతున్న నీటి పక్కనే ఉన్న రాయిపై నిల్చొని ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి వెనుక వైపు ఉన్న గోదావరిలో పడిపోయాడు. నీటిలో కొట్టుకుపోతున్న శ్రావణ్ను కాపాడటానికి మరో వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు అక్కడికి వెళ్లి పలు ప్రాంతాలను గాలించారు. శ్రావణ్ ఆచూకీ కోసం గజఈతగాళ్లు గోదావరిలో గాలిస్తున్నారు. సంఘటన ప్రాంతాన్ని ఎస్ఐ అనూష సందర్శించి వివరాలను సేకరించారు. సిమెంట్ వ్యాపారి గుండా లచ్చన్నకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గల్లంతైన శ్రావణ్ వారి ద్వితీయ పుత్రుడు. ముగ్గురికి కూడా ఇంకా వివాహం కాలేదు.
బెజ్జంకిలో 350 క్వింటాళ్ల పత్తి దగ్ధం #FireAccident #Bejjanki #Cotton #FarmerLoss #viralvideo
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పలు ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. పార్టీల జెండాలు, లాఠీలు, ఫైర్ ఆర్మ్, సమావేశాలు, పోలింగ్ స్టేషన్లకు కిలో మీటర్ దూరంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని హెచ్చరించారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టంను రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. ఎన్నికల రోజు, ఓట్ల లెక్కింపు రోజుల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రోడ్లపై, జనవాసాల్లో టపాసులు పేల్చడం నిషేధించామని తెలిపారు. ఎన్నికల ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు.
కాపాస్ కిసాన్ యాప్ ను రద్దు చేయాలని పత్తి రైతులు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల జీవితాలను కష్టాల పాలు చేస్తుందని తేమ శాతంతో పాటు కొత్తగా కాపాస్ కిసాన్ ఆప్ ప్రవేశంతో సమస్యలకు తెర లేపిందని పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. నేరడిగొండ రైతుల వద్ద కొనే పత్తి పంట కొనుగోలు లో తేమ శాతాన్ని పెంచి తీసుకోవాలని మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు.రాకపోకలను స్థభింప చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యత రేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉప అధ్యక్షులు ఆడే వసంత్ రావు మాట్లాడుతూ పత్తి లో తేమ శాతాన్ని 12 నుండి 20 శాతానికి పెంచి రైతుల వద్ద పత్తి కొనుగోలు చేయాలని, సోయాబీన్ తేమశాతాన్ని ఎనిమిది శాతం నుండి 18 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కాపాస్ కిసాన్ ఆప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పత్తి రైతులను ఆదుకోవాలని అన్నారు. సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి,తేమ శాతం పేరుతో సీసీఐ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, కఫాస్ కిషన్ యాప్ సమస్యలు తప్పడం లేదని వెంటనే కపాస్ కిషన్ యాప్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిసిఐ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఈ కార్యక్రమంలో మండల రైతులు నాయకులు పాల్గొన్నారు.
నంద్యాల జిల్లాలో వజ్రాల హడావిడి.#TeluguPost #telugu #post #news
నవీన్ యాదవ్ కు పాస్టర్లు మద్దతు…
జూబ్లీహిల్స్, (ఆంధ్రప్రభ): జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్
గోదావరిఖని టౌన్ (ఆంధ్రప్రభ) : భారత ప్రభుత్వం 2019లో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన “ఫిట్
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని
తాళాలు పగలగొట్టి 40 లక్షల బంగారం అపహరణ వీరులపాడులో సంచలనం ( వీరులపాడు,
హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో గంజాయి కలకలం
హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల గంజాయి పార్టీ నగరంలో కలకలం సృష్టించింది. బేగంపేటలోని హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు టెస్ట్ నిర్వహించగా ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు బేగంపేటలోని కులినరి అకాడమీ ఆఫ్ ఇండియాలో విద్యార్థులకు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే కాలేజీలో పార్టీ ఏర్పాటు చేశారని, అందులో విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు దాడి చేసి 11మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో టిహెచ్సి పరీక్ష నిర్వహించగా సాక్షి ఈమాలియా, మోహిత్ షాహి, శుభం రావత్, కరోలినా సైన్తియా హరీసన్, ఆరిక్ జోనథన్ ఆంటోనీ, లాయ్ బారౌహాకు పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు రిహ్యాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. మోహిత్ అనే విద్యార్థి గతంలో ఉడిపిలోని మణిపాల్ యూనివర్సిటీలో చదువుతుండగా డ్రగ్స్ తీసుకుంటుండగా, అతడి తండ్రి అక్కడి నుంచి నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేశాడు. ఇక్కడికి వచ్చినా కూడా గంజాయి తీసుకోవడం ఆగలేదు. ఎస్ఆర్ నగర్కు చెందిన జాసన్ తన స్నేహితులు లాయ్, ఆరిక్ జోనాథన్ కలిసి విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్నారు.
కారులో గంజాయి తరలిస్తున్న హోంగార్డును ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది రామోజీ ఫిలిం సిటీ వద్ద శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 15.33కిలోల గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రం, మల్కాన్గిరికి చెందిన నీలంబర్ మీర్కన్ పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన ఉమాకాంత్ నాగర్ తన వద్ద ఉన్న గంజాయి 15.33కిలోలను హైదరాబాద్లో ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పడంతో దానికి హోంగార్డు అంగీకరించాడు. గంజాయి తీసుకుని తన కారులో హోంగార్డు నీలంబర్ మీర్కన్, సోనా కాలా బయలుదేరారు. ఈ విషయం ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బందికి తెలియడంతో రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో వస్తున్న నీలంబర్ను ఆపి కారులో తనిఖీ చేయగా గంజాయి లభించలేదు. కారు డిక్కీలో ఉన్న స్టెఫిన్ టైర్పై అనుమానం రావడంతో దానిని బయటికి తీసి తనిఖీ చేయాగా నాలుగు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ సిబ్బందిని కేసు దర్యాప్తు కోసం హయత్నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. డిఎస్పి తులా శ్రీనివాసరావు తదితరులు తనిఖీలు నిర్వహించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర..
తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత రేవంత్రెడ్డికి పదవీగండం: ఎంఎల్ఎ జగదీష్రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జి.జగదీష్రెడ్డి అన్నారు. సిఎం మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని.. సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు కెసిఆర్ కమాండ్ కంట్రోల్ కట్టారని గతంలో రేవంత్రెడ్డి అన్నారని, ఇప్పుడు ఆయన అక్కడ కూర్చొని తమ మీద పెడుతున్నారా..? అని ప్రశ్నించారు. ప్రగతిభవన్లో బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలు, కమాండ్ కంట్రోల్, సెక్రటేరియట్పై కమీషన్ వేయవచ్చు కదా..? అని అడిగారు. కెసిఆర్ దగ్గర ఉండి పని చేయించారు కాబట్టే.. ఆనాడు శాంతి భద్రతలు అదుపులో ఉండేవి అని పేర్కొన్నారు. కానీ, రేవంత్రెడ్డి చేయరాని పనులు చేస్తున్నారేమో, శాంతి భద్రతలు దెబ్బతిని, క్రైమ్ రేటు పెరిగిందని అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండాపైనే జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయబోతున్నారని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎవరూ తిట్టని విధంగా వైఎస్సార్ను, సోనియా గాంధీని తిట్టింది రేవంత్రెడ్డినే అని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలను ఎన్ని రోజులు భయపెడుతారని ప్రశ్నించారు. ఏం చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు అని, రేవంత్ రెడ్డి చేసే తప్పులకు చరిత్ర క్షమించదు అని చెప్పారు.బిహార్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డిని వద్దని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకున్నారని ఆరోపించారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదవుల్లో ఉన్నారు కాబట్టి.. ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ అని, వారు ఇద్దరూ మోదీ శిష్యులేనని అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి,హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకోవాలని సూచించారు.మాగంటి గోపీనాథ్ తల్లితో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసు అని చెప్పారు.
తిరుపతి జిల్లా ఉగ్గుమూడిలో విషాదం ( ఆంధ్రప్రభ, సూళ్లూరుపేట) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట
జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలి: మంత్రి తుమ్మల
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం వెంగళ్ రావు నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇంటింటి ప్రచారంలో మంత్రి తుమ్మలకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా జూబ్లీ హిల్స్ ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సుస్థిర అబివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో అవినీతి అరాచకం రాజ్యమేలాయనీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్కు ప్రజలు బుద్ధి చెప్పినా, ఉప ఎన్నికలో బిఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రం అవినీతి అరాచక పాలనలోకి వెళ్ళే ప్రమాదం ఉందన్నారు. ప్రశాంతమైన హైదరాబాద్ కోసం బిఆర్ఎస్, బిజెపి పార్టీలను తరిమి కొట్టాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. ఓటమి భయంతో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుందని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు బి ఆర్ఎస్ అభ్యర్థికి వేయాలని కమ్మ సంఘాలకు తాను చెప్పినట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఆ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తుమ్మల తీవ్రంగా ఖండించారు. కమ్మ సామాజిక వర్గానికి ఎవరు ఏమిటో తెలుసని, గత ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం వారిని వేధించిన ఘటనలు మరచి పోలేదని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం ఓట్ల కోసం బిఆర్ఎస్ ఆడుతున్న కపట నాటకాలను ఎలా తిప్పి కొట్టాలో పసుపు సైన్యానికి బాగా తెలుసన్నారు. ఆత్మ గౌరవంతో తెలుగుదేశం శ్రేణులు ఓటు వేయాలని మంత్రి తుమ్మల కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అపార్ట్మెంట్ వాసులు విద్యావంతులు పోలింగ్ కు తరలి రావాలని, ఓటు హక్కు వినియోగించుకోవాలని, ప్రజా ప్రభుత్వం కు మద్దతుగా తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్, బిజెపి ఎన్ని కుయుక్తులు చేసినా జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైరా ఎంఎల్ఏ రాoదాస్ నాయక్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం…
మామండూరు అటవీ క్షేత్రంలో డిప్యూటీ సీఎం… తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : చుట్టూ
సహచరుడిపై కత్తితో దాడి (గుడివాడ – ఆంధ్రప్రభ) గుడివాడ రూరల్ మండలం
సిసిఐ సిఎండితో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల చర్చ
హైదరాబాద్: పత్తి కొనుగోళ్లపై సిసిఐ సిఎండి లలిత్కుమార్ గుప్తాతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడారు. తెలంగాణలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన లలిత్కుమార్కి ఫోన్లో వివరించారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పరిమితిపై చర్చించారు. ఆ నిబంధనను ఎత్తివేసి పాత విధానంలోనే సిసిఐ పత్తి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కపాస్ కిసాన్ యాప్ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని కోరారు. పత్తి మిల్లులన్నీ వెంటనే తెరిచేలా చర్యలు తీసుకోవాలని.. 20 శాతం తేమ ఉన్న పత్తిని సిసిఐ కొనేలా చర్యలు చేపట్టాని విజ్ఞప్తి చేశారు.
Exclusive: Mad Rush for Peddi Theatrical Rights
Ram Charan’s next film Peddi is a hot cake in trade. The makers have closed the non-theatrical deals and the film is on track. The schedules are planned perfectly and the shoot is happening as per the plan. The makers recently reconfirmed that Peddi will hit the screens as per the plan on March 27th, […] The post Exclusive: Mad Rush for Peddi Theatrical Rights appeared first on Telugu360 .
ఎర్రచందనం ఎక్కడ దొరికినా ఇవ్వాల్సిందే: పవన్#TeluguPost #telugu #post #news
Visakhapatnam Emerges as India’s Next Big Investment Destination
Visakhapatnam is witnessing a rapid transformation after Google announced plans to set up a $15 billion data centre in the city. Once known mainly as a serene coastal destination, the city is now emerging as a new hub for business and technology. Companies that once viewed Visakhapatnam as a seaside retreat are now recognising it […] The post Visakhapatnam Emerges as India’s Next Big Investment Destination appeared first on Telugu360 .
The Great Pre-Wedding Show: Boost Needed
Along with several Telugu releases, The Great Pre-Wedding Show is a small attempt that released yesterday in a limited number of screens. Masooda fame Thiruveer is the lead actor and the film is a satire on the pre-wedding shoots. The word of mouth is decent and the film needs a big boost. The makers have […] The post The Great Pre-Wedding Show: Boost Needed appeared first on Telugu360 .
Pawan Kalyan : స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్
ఎర్ర చందనం స్మగర్లకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు
ఒటిటిలోకి ‘ది బెంగాల్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వివేక్ అగ్నిహోత్రి.. తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి వివాదాస్పద చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణం వెనుక జరిగిన కుట్రలపై తాష్కెంట్ ఫైల్స్.. 1990లో జమ్మూ కశ్మీర్లో చెలరేగిన తిరుగుబాట్లపై కశ్మీర్ ఫైల్స్ని ఆయన తెరకెక్కించాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. 1946లో బెంగాల్లో చెలరేగిన అల్లర్ల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివేక్ అగ్నిహోత్రి ట్రయాలజీలో ఇది చివరి సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివి గల ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ అంత సక్సెస్ సాధించలేకపోయింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో విడుదలకు సిద్ధమైంది. గత రెండు చిత్రాల్లానే ఈ చిత్రం కూడా జి-5లో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జి-5 పోస్టర్ని పంచుకుంది.
Jubilee Hills Bye Election : రేవంత్ రెడ్డికే అసలు పరీక్ష.. అందుకే సర్వశక్తులూ ఒడ్డి?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ అని చెప్పాలి
ఆటోలో యువతితో రొమాన్స్ వీడియో వైరల్ #ViralVideo #Hyderabad #Chaderghat #PoliceAction #SocialMedia
India vs Australia : చివరి మ్యాచ్ వర్షార్షణం.. అయినా సిరీస్ భారత్ దే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సజ్జనార్ కీలక ఆదేశాలు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలీంగ్ దృష్ట్యా హైదరాబాద్ కమీషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాలాంధ్ర గుడిబండ.. మండలంలోని తాళ్లకెర పంచాయతీలో గల గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శనివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి ల సమక్షంలో టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన చిత్తనగిరియప్ప, చిత్తయ్య, రంగస్వామి, మురళీధర్,చిత్రలింగప్ప,కరియన్న , కరియప్ప,ఈరన్న,చంద్రశేఖర్,కుమార్, తదితరులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిడిపిలో చేరి పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, మందలపల్లి రైతు సాకార సంఘం అధ్యక్షుడు మద్దనకుట్టప్ప,జిల్లా […] The post వైసీపీ నుండి టీడీపీలో చేరిక.. appeared first on Visalaandhra .
రాజమౌళిని తక్కువ అంచనా వేస్తున్నారా?#TeluguPost #telugu #post #news
Hyderabad : మియాపూర్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందారు
విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి..
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు ఏఐఎస్ఎఫ్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు, నియోజకవర్గ కోశాధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెం.77ను రద్దు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ హాస్టళ్లలో […] The post విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి.. appeared first on Visalaandhra .
విజయ్ ని పెళ్లి చేసుకుంటా.. రష్మిక #Cinema #RashmikaMandanna #VijayDeverakonda #Tollywood #Trending
టీడీపీ తోనే బీసీ లకు పెద్దపీట.. భక్త కనకదాస జయంతి సభలో నారా లోకేష్
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని , రాయలసీమలో అధిక శాతం ఉన్న కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో శనివారం జరిగిన వేడుకల్లో పాల్గొన్న లోకేష్ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసేది టీడీపీనేనని, కురుబ పూజారులకు గౌరవ […] The post టీడీపీ తోనే బీసీ లకు పెద్దపీట.. భక్త కనకదాస జయంతి సభలో నారా లోకేష్ appeared first on Visalaandhra .
దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగిస్తోంది..
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం : దేశంలో బిజెపి పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నేటి బిజెపి పార్టీ అక్రమ ఓట్లతో అధికారం చేపట్టి అరాచక పాలన కొనసాగించడం దారుణమన్నారు. భారతదేశంలో శాశ్వతమైన సంస్కరణల కోసం ,ప్రజల కోసం ,దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని వారు గుర్తు చేశారు. […] The post దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగిస్తోంది.. appeared first on Visalaandhra .
రోగులకు సేవ చేయుట లోనే సంతృప్తి ఉంది
శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం; రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 200 మంది రోగులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను ఆసుపత్రిలోని వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. నేటి ఈ కార్యక్రమానికి సాయి సేవ (దాతగా) లో బి కే తులసమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారికి ప్రత్యేక […] The post రోగులకు సేవ చేయుట లోనే సంతృప్తి ఉంది appeared first on Visalaandhra .
మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం #TeluguPost #telugu #post #news
CM Chandrababu Naidu Issues Strong Directives to TDP MLAs
Andhra Pradesh Chief Minister and Telugu Desam Party (TDP) National President Nara Chandrababu Naidu has issued firm instructions to party MLAs. On Saturday, the Chief Minister visited the TDP headquarters in Amaravati, where he held an extensive meeting with party leaders and reviewed several key issues. During the review, CM Chandrababu expressed concern over reports […] The post CM Chandrababu Naidu Issues Strong Directives to TDP MLAs appeared first on Telugu360 .
మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోండి.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి మండలంలోని జిఎస్ఐ నెంబర్ ఎస్ ఎస్/ఏ 4 షాపుకు, ముదిగుబ్బ మండలంలోని జి ఎస్ ఐ నెంబర్ ఎస్ ఎస్/18 ఏ 4 మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మవరం ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు రుసుము కింద రెండు లక్షల రూపాయలు డిడి తీసి ఆధార్ కార్డు జత చేసి ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం […] The post మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోండి.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి appeared first on Visalaandhra .
బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పే: కవిత
హైదరాబాద్: వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిపై రోగుల ఒత్తిడి పెరిగిందని అన్నారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని కవిత సందర్శించారు. వరద బాదితులను పరామర్శించారు. తదుపరి హనుమకొండ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు, మంత్రులున్నా ఫలితం లేదని విమర్శించారు. ఆస్పత్రిని బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పేనని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరక.. ఇప్పుడూ తీరకపోతే ఎలా? అని కవిత ప్రశ్నించారు. తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాజకీయాలు ఎన్నికలు జరిగే చివరి ఏడాదిలో చేసుకుందాం అని తెలియజేశారు. తన పర్యటనల ద్వారా ప్రజలకు పైసా మేలు జరిగినా తన జన్మ ధన్యమైనట్లేనని కవిత పేర్కొన్నారు.
ఐదో టి-20 వర్షార్పణం.. సిరీస్ ఇండియాదే..
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరగాల్సిన ఐదో టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్లు భారత్కు శుభారంభాన్ని అందించారు. 4.5 ఓవర్లలో వీరిద్దరు కలిసి 52 పరుగులు చేశారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ అంతర్జాతీయ టి-20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (528) ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ ఫీట్ని అభిషేక్ 28 ఇన్నింగ్స్లో సాధించాడు. అప్పుడే ఆకాశం మేఘావృతం కావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత భారీగా వర్షం కురవడం మొదలైంది. చాలాసేపు నిరీక్షించిన తర్వాత మ్యాచ్ని రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్లో 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అభిషేక్ శర్మకే దక్కింది.
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు చూపించిన నేత్ర దాత
విశాలాంధ్ర ధర్మవరం; నేత్రదానముతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్రదాత తమ్మిశెట్టి నాగయ్య అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన తమ్మిశెట్టి నాగయ్య (80) మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు నేత్ర దానమునకు అంగీకరించడంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రెట్రైవల్ సెంటర్ సహకారంతో టెక్నీషియన్ రాఘవేంద్ర […] The post నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు చూపించిన నేత్ర దాత appeared first on Visalaandhra .
రేవంత్ రెడ్డి కుటుంబ వేడుకలో బాలయ్య #CMRevanthReddy #Balakrishna #Hyderabad #Telangana #Wedding
ఒలింపిక్స్లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు లేనట్టే..!
128 ఏళ్ల తర్వాత 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పించిన విషయం తెలిసిందే. 1900లో చివరిసారిగా క్రికెట్ను ఒలింపిక్స్లో నిర్వహించారు. బ్రిటన్కు చెందిన సోమర్సెట్ వండరర్స్ క్లబ్, ఫ్రాన్స్కు చెందిన ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ రెండు రోజుల మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బ్రిటన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఒలింపిక్స్లో క్రికెట్ను జత చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇష్టపడే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఐసిసి రూపొందించిన కొత్త రూల్స్తో భారత్-పాక్ మ్యాచ్ జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దుబాయ్లో జరిగిన సమావేశంలో ఒలింపిక్స్లో క్రికెట్ గురించి ఐసిసి కొన్ని నిబంధనలు రూపొందించిందని కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్ల చొప్పున పురుషులు, మహిళలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. టి-20 ఫార్మాట్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో టాప్లో ఉన్న జట్టును ఒలింపిక్స్కి నేరుగా పంపనున్నారు. ఐదో జట్టుగా ఆతిథ్య దేశానికి చోటు దక్కుతుంది. ఆరో జట్టును క్వాలిఫయర్ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఐసిసి ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ ఒలింపిక్స్కి ఆమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. దీంతో ఆ రెండు దేశాల్లో ఒక జట్టుకు ఐదో జట్టుగా చోటు దక్కనుంది. ఇక ఆరో స్థానం కోసం క్వాలిఫయర్ పోటీలపై త్వరలోనే ఐసిసి నుంచి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా ఐసిసి సమాలోచన చేస్తోంది. అందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్కు పంపించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్ ప్రకారం పాక్కు ప్రాతినిథ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువ. అదే జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చు.
Andhra Prabha Smart Edition |తేజస్వీ ఓ పిల్లాడు/అత్తా కోడళ్ల దొంగా పోలీసు ఆట..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-11-2025, 4.00PM తేజస్వీ ఓ పిల్లాడు.. వదిలేస్తే రౌడీ
వెంకటేశ్వర పురం సెంటర్ లో కోటి సంతకాల సేకరణ
విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు 53 వ డివిజన్ వెంకటేశ్వర పురం సెంటర్ లో డివిజన్ ఇన్ చార్జ్,వెంగళరెడ్డి కోఆర్డినేటర్పరంధామయ్య ల ఆధ్వర్యంలోరచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమా లు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికివైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరైపార్టీ నేతలకు డివిజన్ స్థాయి కమిటీలపై అవగాహనా కల్పించికమిటీలను త్వరగా పూర్తిచేయాలనిసూచించారు.అనంతరంకోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని గురించి ప్రజలకు వివరించారు.పలు […] The post వెంకటేశ్వర పురం సెంటర్ లో కోటి సంతకాల సేకరణ appeared first on Visalaandhra .
హైదరాబాద్లో గంజాయి యువకుల దాడి #Hyderabad #Crime #GanjaCase #PoliceAction #viralvideo #latestnews
ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం : మహేష్ గౌడ్
హైదరాబాద్: ఇసిని గుప్పిట్లో ఉంచుకొని ఓట్ల అవకతవకలకు బిజెపి పాల్పడుతోందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బిజెపి ప్రభావితం చేస్తోంది అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓట్ల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని, హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని తెలియజేశారు. హరియాణాలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బిజెపి గెలిచింది అని హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని విమర్శించారు. హరియాణాలో ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని, పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హరియాణాలో ఓటర్లుగా చేర్చారని మండిపడ్డారు. బిహార్ లో తమకు బలం లేని చోట్ల.. ఓట్లను బిజెపి తొలగిస్తోందని, ఇసిని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాధానం లేదు అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన ఇసి.. ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో 5 కోట్ల సంతకాలు సేకరణ జరిగిందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారు అని ధ్వజమెత్తారు. బిజెపి, బిఆర్ఎస్ లోపాకారి ఒప్పందం వల్లే పక్క నియోజక వర్గాల ఓటర్లను చేర్చారని, సంతకాల సేకరణ పత్రాలను ట్రక్కుల ద్వారా తీసుకెళ్లి రాష్ట్రపతికి అందిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున నారా లోకేశ్ ప్రచారంరెండు రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్న లోకేశ్ జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన ఉనికిని చాటుతోంది. ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అభ్యర్థులకు మద్దతుగా ఆయన రెండు రోజుల పాటు బీహార్లో పర్యటించనున్నారు.వివరాల ప్రకారం, శనివారం (నవంబర్ 8) మధ్యాహ్నం కల్యాణదుర్గం పర్యటన ముగించుకుని లోకేశ్ […] The post బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం appeared first on Visalaandhra .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಪಾನಿಪುರಿ ನೀರಿನಲ್ಲಿ ಇಲಿ ಸತ್ತಿರುವುದನ್ನು ನೋಡಬಹುದು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಪಾನಿಪುರಿ ನೀರಿನಲ್ಲಿ ಇಲಿ ಸತ್ತಿರುವುದನ್ನು ನೋಡಬಹುದು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
‘పెద్ది’ పాట సంచలనం.. విడుదలైన 24 గంటల్లోనే..
రామ్చరణ్, జాన్వీ కపూర్లు హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను రూపొందించారు బుచ్చిబాబు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ‘ఫస్ట్ షాట్’కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట సంచలనం సృష్టించింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డుల్లోకెక్కింది. 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి సాంగ్గా రికార్డు నెలకొల్పింది. అలాగే కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించిన పాట రికార్డును ఇది బద్దలుకొట్టింది. అస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ ఈ పాటకు లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇప్పటికే ఈ పాటలోని స్టెప్స్పై కొందరు నెటిజన్లు రీల్స్ కూడా చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.
శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ చెలరేగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే సమయంలో పలాసలో జీడి వ్యాపారిని కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పలరాజు, గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు […] The post శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు appeared first on Visalaandhra .
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. రాష్ట్రపతి ఆమోదం
డిసెంబర్ 1 నుంచి 19 వరకు సెషన్ నిర్వహణ ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంఫలప్రదమైన చర్చ జరగాలని ఆశిస్తున్నట్టు కిరణ్ రిజిజు ట్వీట్పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ తేదీలను సోషల్ మీడియా […] The post పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. రాష్ట్రపతి ఆమోదం appeared first on Visalaandhra .
విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
రంగారెడ్డి జిల్లా, నవంబర్ 8 (జనం సాక్షి) మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్, …
విచారణ చేపట్టిన పోలీసులు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని ఎంఎం నగర్
ఆందోళనలో రైతులు జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్
నెల్లూరులో టాప్ కాన్ సెల్ కంపెనీ రూ.1700 కోట్ల పెట్టుబడి .. విస్తరణకు
Ram Charan’s Peddi Chikiri Song creates All-Time Indian Cinema record
Mega Powerstar Ram Charan starrer Peddi has garnered huge anticipation and buzz with the first glimpse shot. Now, doubling it up to next level, the movie team have unveiled Chikiri Chikiri Song, composed by Legendary composer AR Rahman, yesterday. In 24 hours, the song has created All-India sensation with 46 Million plus views across four […] The post Ram Charan’s Peddi Chikiri Song creates All-Time Indian Cinema record appeared first on Telugu360 .
నో హెల్మెట్.. నో ఎంట్రీ వాహనదారులకు మళ్లీ ఆంక్షలు హెల్మెట్ ఉంటేనే బ్యారేజీ
Chiranjeevi’s MSG Song amasses biggest record views
Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi have come together for the first time for a wholesome entertainer, Mana Shankara Vara Prasad Garu. The movie is creating huge buzz and anticipation across India. Mainly, Meesala Pilla song has become an All-India rage. Showcasing graceful steps of Chiranjeevi in his most stylish avatar in recent times, […] The post Chiranjeevi’s MSG Song amasses biggest record views appeared first on Telugu360 .
వరంగల్ NITలో రికార్డు ప్లేస్మెంట్లు #NITWarangal #Placements #Education #Career #viralvideo
స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి డిగ్రీ మిత్ర బృందం
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరలేదు
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరలేదు వరంగల్/హన్మకొండ, ఆంధ్రప్రభ : సమస్యలను
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి
బిక్కనూర్, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం కు మంత్రి వాకిటి శ్రీహరి బర్త్ డే విషెస్
సీఎం కు మంత్రి వాకిటి శ్రీహరి బర్త్ డే విషెస్ మక్తల్, ఆంధ్రప్రభ
ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. రాజారాంపల్లి
భద్రత కట్టుదిట్టం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై సమీక్ష అమ్మ శీఘ్రదర్శనానికి అవసరమైన
Ys Jagan : జనంలోనే జగన్.. నిర్ణయం తీసుకుంది అందుకేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ ను నేతలు కోరుతున్నారు
యూట్యూబర్ నిర్మించిన మినీ వంతెన #Vizianagaram #YouTuber #Inspiration #SocialService #viralvideo
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
19 వరకు జరుగనున్న సెషన్స్ ఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. ఐసిసి కీలక నిర్ణయం..
ఆసియాకప్ ఫైనల్ జరిగి నెల రోజులు దాటినా.. టోర్నమెంట్ ట్రోఫీ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన భారత్.. ఎసిసి ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకొనేందుకు భారత క్రికెట్ జట్టు తిరస్కరించింది. నఖ్వీ కూడా ట్రోఫీ తానే ఇస్తానని పట్టుబట్టడంతో వివాదం కాస్త ముదిరింది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసిసి ముందుకొచ్చింది. శుక్రవారం జరిగిన ఐసిసి బోర్డు సమావేశంలో బిసిసిఐ ఆసియాకప్ విషయాన్ని ప్రస్తావించింది. ఆసియా కప్ ట్రోఫీ తమకు అందేలా చూడాలని ఐసిసిని కోరింది. దీంతో ఐసిసి ఈ సమస్య పరిష్కారం కోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. బిసిసిఐ, పిసిబి రెండింటితోనూ సత్సంబంధాలు కలిగిన ఒమన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పంకజ్ ఖిమ్జీని ఈ కమిటీకి నాయకత్వం వహించనున్నారు. ఐసిసి సమావేశానికి ముందు బిసిసిఐ నఖ్వీకి లేఖ రాసింది. ట్రోఫీ తమకు అందజేయాలని లేఖలో కోరింది. అయితే నవంబర్ 10న దుబాయ్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రోఫీని తానే అందిస్తానని నఖ్వీ సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను బిసిసిఐ తిరస్కరించింది. నఖ్వీ నుంచి నేరగా ట్రోఫీని తీసుకోవడానికి అంగీకరించమని బిసిసిఐ కార్యదర్శి సైకియా స్పష్టం చేశారు. అలా చేయడానికి జట్టు సిద్ధంగా ఉంటే ఫైనల్ జరిగిన వెంటనే ట్రోఫీ తీసుకొనేది కదా అని అన్నారు. ఈ నేపథ్యంలో ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించడానికి ఐసిసి మధ్యవర్తిత్వం చేస్తోంది.

20 C