బడ్జెట్లో ఆడబిడ్డలకు తీరని అన్యాయం: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షడు కెటిఆర్ విమర్శలు గుప్పించారు. బడ్జెట్లో తెలంగాణ ఆడబిడ్డకు తీరని అన్యాయం చేశారని ఆయన అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు గోవిందా అని అర్ధమైందని పేర్కొన్నారు. ఏడాది దాటిన ఉద్యోగాల ఊసే లేదని.. బిఆర్ఎస్ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం, మహిళలకు నెలకు […]
ഫാക്ട് ചെക്ക്: കേരളത്തെ തകർക്കാൻ സുനിത വില്യംസ് ശ്രമിച്ചെന്ന് മന്ത്രി പറഞ്ഞോ?
നിയമസഭയിലെ മറുപടി പ്രസംഗത്തിലാണ് മന്ത്രിയുടെ പരാമർശം
Chandrababu Naidu Meets Bill Gates to Explore Tech Partnerships for Andhra Pradesh
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu held a significant meeting with Microsoft co-founder Bill Gates in New Delhi on March 19, 2025. Their discussions centered on potential collaborations between the state government and the Bill & Melinda Gates Foundation. The meeting explored how cutting-edge technologies like artificial intelligence and predictive analytics could be harnessed […] The post Chandrababu Naidu Meets Bill Gates to Explore Tech Partnerships for Andhra Pradesh appeared first on Telugu360 .
Bellamkonda Sreenivas continues to trouble his Producers
After a long pause and after the debacle of Chatrapathi in Hindi, Bellamkonda Sreenivas made his comeback to Telugu cinema. He signed four films and he initially commenced the shoot of Tyson Naidu directed by Sekhar Chandra. The film is 70 percent complete and Bellamkonda Sreenivas moved on to his next film produced by Shine […] The post Bellamkonda Sreenivas continues to trouble his Producers appeared first on Telugu360 .
Centre to Fully Fund Amaravati Railway Line Construction
Andhra Pradesh Municipal Minister Narayana has clarified that the central government will bear the entire cost of the Amaravati railway line construction. He stated that since the state government only needs to arrange land, they will soon decide whether to acquire land or use land pooling. Narayana explained that the Central Finance Ministry has clearly […] The post Centre to Fully Fund Amaravati Railway Line Construction appeared first on Telugu360 .
Fact Check: Ear buds do not emit harmful radiation that are dangerous to human brain
Wireless earbuds have become popular as consumers find them better than wired ear buds. Wireless earbuds and headphones
2018లో వేడి తగ్గేలా చర్యలు తీసుకోవాలని
Budget Comments |హామీల ఎగవేతల బడ్జెట్ –బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వరరెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రవేశ
TG |మీ జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతున్నాం.. సీఎం రేవంత్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన
భర్తపై కోపంతో టవర్ ఎక్కిన భార్య #telugupost #viralvideo #viralnews #latestnews
TG |ఇది 40శాతం కమీషన్ల బడ్జెట్ –కేటీఆర్
హైదరాబాద్ : ఈ బడ్జెట్ చూస్తుంటే రేవంత్ సర్కార్ 40శాతం కమిషన్ పాలన
బైక్ ను ఢీకొట్టిన అగ్నిమాపకయంత్రం…వైద్యుడు మృతి
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపకయంత్రం అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వైద్యురాలు మృతి చెందగా మరొక వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
TG |రేవంత్ రెడ్డిపై కేసును కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై గతంలో నమోదైన కేసును హైకోర్టు
சுந்தர் பிச்சை உண்மையில் இந்தியில் பேசினாரா? காணொளியின் பின்னணி !
கூகுள் தலைமை நிர்வாகி சுந்தர் பிச்சை இந்தியில் நன்றாக பேசுவார்
సినిమా పేరు నచ్చేలేదు…అందుకే ఆ సినిమా ఫ్లాప్: జయ బచ్చన్
ముంబయి: ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. బాలీవుడ్లో బ్లాక్బస్టర్ మూవీ. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమా బాలీవుడ్ నటి, ఎంపి జయబచ్చన్కి నచ్చలేదట. అందుకు కారణం ఆ సినిమా పేరే. అందుకోసం ఆ సినిమాను ఇప్పటివరకూ ఆమె చూడలేదట. 2017లో విడుదలైన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ సినిమాలో అక్షయ్కుమార్కి జంటగా భూమి ఫడ్నేకర్ నటించింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న టాయిలెట్ల […]
Hot Discussion |ఎపి మండలిలో హాట్ హాట్ –బొత్స –నారా లోకేష్ మద్య వాగ్వాదం
విద్యను కాషాయూకరణ చేస్తుందంటూ వైసిపి విమర్శలువిద్యలో మతం తీసుకురావద్దన్నలోకేష్గత అయిదేళ్లలో 12 లక్షల
TG |కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ నందకుమార్ రెడ్డి
హైదరాబాద్ – వరంగల్ లోని కాలోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా
అప్పుడు మోడీ గ్రేట్…. నేను మూర్ఖుడిని: శశిథరూర్
ముంబయి: ఎంపి శశి థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోంది. కేంద్రంలో ఉన్న ఎన్డీఎ ప్రభుత్వాన్ని ఎంపి శశిథరూర్ ప్రశంసించడంమనేది హాట్ టాఫిక్గా మారింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భారత్ వైఖరి పట్ల తాను విమర్శలు చేశానని, ఈ విషయంలో అప్పుడు తానొక మూర్ఖుడినని ఎంపి శశి థరూర్ తెలిపారు. యుద్ధం జరుగుతున్నప్పుడు భారత్ ఎవరి వైపు ఉండలేదని తాను విమర్శలు చేశానని, రెండు వారాల వ్యవధిలో రెండు దేశాధినేతలను పిఎం ఆలింగనం చేసుకొని ఆమోదం […]
Andhra Pradesh : నిరుద్యోగ భృతిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి మండిపల్లి
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు
తెలంగాణ వార్షిక బడ్జెట్పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఉదయం ఆర్ధిక మంత్రి భట్టివిక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు.
KIA: కారు కొందాం అనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 1లోపే కొనండి.. లేకపోతే అప్పు చేయక తప్పదు!
Kia Price Hike: కార్ల తయారీ సంస్థలు మరోసారి ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నాయి.
TG Budget: అన్నదాతలకు శుభవార్త.. ఆ పథకానికి ఏకంగా రూ.18 వేల కోట్లు కేటాయింపు
రాష్ట్రంలోని అన్నదాతలకు తెలంగాణ సర్కార్ (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది.
రాజశేఖర్, సుమన్ మధ్య చిచ్చు పెట్టిన యాక్షన్ హీరో, స్ట్రాంగ్ వార్నింగ్.. చివరికి ఇద్దరికీ ఝలక్
Suman-Rajasekhar: రాజశేఖర్, సుమన్ ఒకప్పుడు యాక్షన్ హీరోగా రాణించారు. కానీ మరో యాక్షన్ హీరో వీరి మధ్య చిచ్చు పెట్టాడు. ఇద్దరు గొడవ పడే పరిస్థితికి తీసుకెళ్లాడు. మరి ఆయన ఎవరు? ఆ కథేంటి చూస్తే Suman-Rajasekhar: రాజశేఖర్, సుమన్ అప్పట్లో స్టార్ హీరోలుగా వెలిగారు. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్లకు దీటుగా సినిమాలు చేశారు. వారికి సమానమైన ఇమేజ్, క్రేజ్ని సంపాదించుకున్నారు. కానీ వాళ్లలా ఆ ఇమేజ్, మార్కెట్ని కంటిన్యూ చేయలేకపోయారు. అయితే స్టార్లుగా వెలుగుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. కారణం మరో యాక్షన్ హీరో. మరి ఆయన ఎవరు? వీరి గొడవేంటి? అనేది చూస్తే. డాక్టర్ అయిన రాజశేఖర్ సినిమాలపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చారు. మొదట్లో ఒకటి రెండు సినిమాల్లో నెగటివ్ షేడ్ ఉన్న రోల్స్ చేసినా తర్వాత హీరోగా రాణించాడు. స్టార్ హీరోగా ఎదిగాడు. యాంగ్రీ యంగ్ మేన్గా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో సుమన్ కూడా హీరోగా రాణించారు. స్టార్గా ఎదిగారు. చిరంజీవిని డామినేట్ చేసే స్థాయికి సుమన్ ఎదగడం విశేషం. ఆయన్ని కేసులు వెంటాడకపోతే సుమన్ రేంజ్ ఇప్పుడు వేరేలా ఉండేది. కేసుల తర్వాత హీరోగా చేసినా పెద్దగా ఆడలేదు. ఓ దశలో ఆయన క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నాడు. అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరు హీరోలు సినిమాల్లో వాడేది సొంత వాయిస్ కాదు. వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పేవాళ్లు. అది ఎవరో కాదు సాయికుమార్. ఈ ఇద్దరు హీరోలకు అప్పట్లో సాయికుమార్ డబ్బింగ్ చెప్పేవారు. అయితే ఇద్దరు స్టార్లు గా రాణిస్తున్న సమయంలో ఇద్దరి వాయిస్లు సేమ్ అనే ఫీలింగ్ కలిగింది. ఆడియెన్స్ అదే గమనించారు. ఇది వారి కెరీర్కి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇది సుమన్, రాజశేఖర్ మధ్య గొడవకు దారితీసింది. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇద్దరు కలిసి సాయికుమార్కి వార్నింగ్ ఇచ్చారు. నాకు డబ్బింగ్ చెప్పితే ఆయనకు చెప్పొద్దని ఇద్దరు హెచ్చరించారు. కానీ ఇద్దరికీ సాయికుమార్ వాయిసే కావాలి. ఇది ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో ఓ ప్లాన్ చేశారు. ఇద్దరి వాయిస్లో చిన్న డిఫరెంట్స్ క్రియేట్ చేశారు. క్రమ క్రమంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారట. దీంతో రాజశేఖర్కి ఆవేశంగా డబ్బింగ్ చెప్పగా, సుమన్కి కాస్త తక్కువ పిచ్లో డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశారట. మొదట్లో వాళ్లకి తెలియకుండానే దీన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్లని కూల్ చేశాడు. కానీ తర్వాత అర్థమైపోయింది. దీంతో చేసేదేం లేక వాళ్లు కూడా అంగీకరించారు. కానీ ఆయనలా తనకు, తనలా ఆయనకు చెప్పొద్దని హెచ్చరించారు. అలా ఇద్దరిని బ్యాలెన్స్ చేశాడట సాయికుమార్. చివరికి మరో చిక్కు వచ్చింది. అది తన విషయంలోనే కావడం గమనార్హం. అప్పట్లో సాయికుమార్ కూడా సోలో హీరోగా సినిమాలు చేశారు. ఆయన కూడా యాక్షన్ మూవీస్ చేశారు. రాజశేఖర్ స్టయిల్లో తన సినిమాలకు వాయిస్ చెప్పుకోవడంతో సాయికుమార్కి రాజశేఖర్ వాయిస్ చెబుతున్నాడని ప్రచారం జరిగింది. జనాలంతా అలానే ఫీలయ్యారు. చివరికి తనకే అది ఎఫెక్ట్ అయ్యిందన్నారు సాయికుమార్. ఒపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు సాయికుమార్. read more: చిరంజీవికి నటనలో శిక్షణ ఇచ్చిన స్టార్ హీరో, కట్ చేస్తే మెగాస్టార్ సినిమాల్లోనే సైడ్ రోల్స్ also read: అల్లు అర్జున్ వివాదంలో ఇండస్ట్రీ కావాలనే మౌనం, చిరు దెండం ఎందుకు పెట్టాడంటే.. మంచు విష్ణు బయటపెట్టిన నిజాలు
Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు
2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మూడో రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం.. 2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మూడో రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం.. ఈ ఉగాది సంవత్సరం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఏడాది తొలి భాగంలో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఫలితంగా వారు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. కానీ ఏడాది మధ్యలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.గురు, శని, రాహు, కేతువుల సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన, అనుకోని ఖర్చులు, కుటుంబ సంబంధిత సమస్యలు ఎదురౌతాయి.అయితే, సంతానం, ఉద్యోగం, వ్యాపారం వంటి అంశాల్లో మాత్రం పురోగతి సాధించగలరు. ఈ విషయంలో చాలా సంతృప్తి చెందుతారు. విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి ఆరోగ్య పరిస్థితి... ఈ సంవత్సరం మిథున రాశివారికి ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొలి మూడు నెలల్లో మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు, అలసట పెరిగే అవకాశం ఉంది. కాలం మారినప్పుడు జలుబు, దగ్గు, అలర్జీలు చికాకు పెడతాయి. ఆహార నియమాలు పాటించకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. నడుం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది. విశ్వావసు నామ సంవత్సరంలో వ్యాపారం & ఉద్యోగం ఎలా ఉందంటే... వ్యాపారం చేసే వారికి ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినప్పటికీ, మే నెల తర్వాత స్పష్టమైన లాభదాయక పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పెట్టుబడులు సురక్షితంగా ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలసి వస్తుంది. ప్రమోషన్లు, వేతనవృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే, మధ్య తరగతి ఉద్యోగులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మార్పులు, బదిలీలు ఉండొచ్చు. విశ్వావసు నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి: ఆర్థిక వ్యవహారాల్లో ఈ సంవత్సరం ప్రారంభం కొంత మిశ్రమంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు ఆచితూచి వేయడం మంచిది. ఆగస్టు నెల తర్వాత మెరుగైన ధన యోగం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి రియల్ ఎస్టేట్, భూమి కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. అప్పులు, రుణప్రయత్నాలు మధ్యభాగంలో విజయవంతం కావచ్చు. నెలవారీ రాశి ఫలితాలు ఏప్రిల్ 2025: ఈ నెలలో శుభకార్యాలకు అనుకూలం. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ధనవృద్ధి సూచనలు కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాలలో లాభం ఉంది. మే 2025: ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కోర్టు వ్యవహారాల్లో నిరాశ కలుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. జూన్ 2025: ఉద్యోగ రంగంలో ఒత్తిడి పెరిగే అవకాశం. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా, లాభాలు కూడా కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్, భూమి సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. జూలై 2025: కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ధన యోగం ఏర్పడుతుంది. ఉన్నత అధికారుల సహాయంతో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. ఆగస్టు 2025: ఈ నెలలో వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో అపార్థాలు దూరం చేయడం మంచిది. సెప్టెంబర్ 2025: ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగండి. అనుకోని వ్యయాలు ఉండొచ్చు. ఉద్యోగస్తులకు ఒత్తిడిగా ఉంటుంది. అక్టోబర్ 2025: ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఊహించని లాభాలు రావచ్చు. కొన్ని విజయవంతమైన ప్రాజెక్టులు పూర్తవుతాయి. సంతానం విషయంలో మంచి వార్త వింటారు. నవంబర్ 2025: ఇంటి మార్పులు, భూమి కొనుగోలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన కొన్ని సమస్యలు తలెత్తినా, త్వరగా పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు గట్టి పోటీ ఉంటుంది. డిసెంబర్ 2025: ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. కుటుంబ గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ధన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతంగా సాగుతాయి. జనవరి 2026: ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వివాహయోగం లభించే సూచనలు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అప్పులు తీరుతాయి. ఫిబ్రవరి 2026: కుటుంబంలో శుభకార్యాల యోగం. వ్యాపారులకు మంచి సమయం. విదేశీ అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు. మార్చి 2026: ఈ నెలలో ధననష్టం, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు. అనవసరంగా ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వాయిదా
తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది.
MDK |కేంద్ర మంత్రి కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ ఎంపీ
ఉమ్మడి మెదక్ బ్యూరో, మార్చి 19 (ఆంధ్ర ప్రభ): కేంద్ర మంత్రి భూపేంద్ర
MDK |రాహుల్, రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నీలం మధు
ఉమ్మడి మెదక్ బ్యూరో, మార్చి 19 (ఆంధ్ర ప్రభ): ఏళ్లుగా నిరీక్షిస్తున్న సమస్యకు
Gold Scams: బంగారం కొనేటప్పుడు ఇవి చూస్కోపోతే మోసపోవడం పక్కా..!
బడ్జెట్ 2025: బీసీ సంక్షేమానికి పెరిగిన బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను అర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టారు.
Telangana Budget : మిగిలిపోయిన హామీల నిధుల ప్రస్తావన లేదే.. కేటాయించారా? లేదా?
తెలంగాణ బడ్జెట్ ను 3,04, 965 కోట్లతో ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టారు.
‘దిశ’ ఎఫెక్ట్.. వృథా అయిన ప్రజాధనం పై స్పందించిన అధికారులు..
వైరా మున్సిపాలిటీ కార్యాలయం లో అకౌంటెంట్ బాధ్యతలు సుధీర్ కు
TG |తెలంగాణ శాసనసభ, మండలి ఎల్లుండికి వాయిదా
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ, శాసన మండలి ఎల్లుండికి వాయిదా పడ్డాయి. ఇవాళ
IPL 2025: బలహీనంగా ముంబై.. హార్దిక్, బుమ్రా లేకుండానే చెన్నైతో మ్యాచ్
IPL 2025: బలహీనంగా ముంబై.. హార్దిక్, బుమ్రా లేకుండానే చెన్నైతో మ్యాచ్
నయనతార తో బ్రేకప్ కు ప్రభుదేవా పెట్టిన 3 షాకింగ్ కండీషన్స్ కారణమా? ఇంతకీ ఆ షరతులేంటి?
రెండు లవ్ ఫెయిల్యూర్స్ తరువాత విఘ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది నయనతార. అయితే ప్రభుదేవతో ప్రేమలో ఉన్నప్పుడు నయనతారకు మూడు కండీషన్లు పెట్టాడట. ఇంతకీ అవేంటి? ప్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది? మలయాళ సినిమాలతో పరిశ్రమలో నటిగా అడుగుపెట్టి, తరువాత తమిళంలోకి వచ్చిన నటి నయనతార, దర్శకుడు హరి దర్శకత్వం వహించిన 'ఐయా' సినిమాతో తన సినీ కెరీర్ నుప్రారంభించింది. దీని తరువాత, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తన చంద్రముఖి' సినిమాతో స్టార్ హీరోయిన్ గామారింది.. తరువాత, గజిని, శివకాశి, ఈ, వల్లభ వంటి లాంటి సినిమాలతో వరుస విజయాలు చూసింది. నయనతార ఎంత స్టార్ హీరోయన్అయినా.. ఆమె జీవితం మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. వల్లభ సినిమా టైమ్ లోశింబుతో పీకల్లోతు ప్రేమలో పడింది నయన్.వారి ప్రేమ కెమిస్ట్రీ సినిమాని దాటి నిజ జీవితంలోనూ పనిచేసింది. శింబు నయనతారను విదేశాలకు తీసుకెళ్లి మరీ డేటింగ్ చేశాడు. వారిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ వివాదం ముదిరి పాకాన పడటం, ఇండస్ట్రీలో రచ్చ రచ్చ అవ్వడంతో శింబుతో ప్రేమ పెళ్ళి వరకూ వెళ్ళకుండానే నయనతార బ్రేకప్ చెప్పేసింది.తరువాత, ఒంటరిగా ఉన్న నయనతార, దళపతి విజయ్ తో 'విల్లు' చిత్రంలో నటించినప్పుడు, ఆమె ఆ చిత్ర దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ప్రభుదేవతో ప్రేమ వ్యవహారం చాలా కాలం రహస్యంగా సాగింది. మొదట్లో తమ ప్రేమను రహస్యంగా ఉంచినప్పటికీ, తరువాత వారు సినిమా ఈవెంట్స్ కు కలిసి హాజరై తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. వారిద్దరూ వివాహం చేసుకుంటారని భావించినప్పటికీ, నయనతార ప్రభుదేవా నుండి విడిపోవడానికి ఆయన పెట్టిన 3 ప్రధాన షరతులు కారణమని చెబుతారు. అదేవిధంగా నయనతార కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభుదేవా, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రామలం నుండి విడాకులు తీసుకున్నాడు. నయనతారని, ప్రభుదేవా తన మతంలోకి మారమని చెప్పడంతో, నయనతార పూర్తిగా అంగీకరించి హిందువుగా కూడా మారిందని చెబుతున్నారు.అదేవిధంగా, నేను నా మొదటి భార్య నుండి విడిపోయినప్పటికీ, నా పిల్లలు నాకు ముఖ్యమైనవారని, వారు ఎప్పుడు నాతోనే ఉంటారని ఆయన అన్నారు. ఇందులో నయనతారకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పిందని సమాచారం. కాని చివరిగా నయనతారకు ప్రభుదేవ పెట్టిన ఓ కండీషన వీరు విడిపోయేలా చేసిందట. నయనతార పెళ్లి తరువాత నటించకూడదని ప్రభుదేవా ఖచ్చితంగా చెప్పాడట. కానీ, నయనతార దాని గురించి చాలాసార్లు మాట్లాడి, తన వైఖరిని స్పష్టం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అతను వినలేదు. బదులుగా, సమస్య తీవ్రమైంది , ఒక సమయంలో వారు ఇకపై కలిసి జీవించలేరని నిర్ణయించుకుని విడిపోయారు. ప్రభుదేవాతో బ్రేకప్ తర్వాత నయనతార విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అదేవిధంగా, ప్రభుదేవా కూడా హిమానీ సింగ్ అనే డాక్టర్ ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ ప్రస్తుతం తమ కెరీర్పై దృష్టి సారించారు. అదే సమయంలో, ప్రభుదేవాతో విడిపోవడం నయనతార సినీ కెరీర్లో అతిపెద్ద బ్రేక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సముద్రంలో సునీత విలియమ్స్ సేఫ్ ల్యాండింగ్ | NASA Astronauts Sunita Williams | Asianet News Telugu
తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు బుధవారం భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ కోసమే ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. బుచ్ విల్మోర్, సునీ విలియమ్స్, బుచ్ విల్మోర్ తో పాటు అమెరికన్ నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్లను మోసుకువచ్చిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌక బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఫ్లోరిడా తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
భూమిపైకి రాగానే సునీతా విలియమ్స్ను ఎక్కడికి తీసుకెళ్లారు? | Sunita Williams First 24 Hours on Earth
ఇద్దరికీ కలిపి 18 కూడా లేవు కదరా? #telugupost #bikeride #minor #viralvideo #latestnews
అప్పుడు విరాట్తో కలిసి.. ఇప్పుడు ఐపిఎల్ అంపైర్గా
2008లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ను భారత్ దక్కించుకుంది. ఈ టోర్నమెంట్లో టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ భారత్ జట్టుకు కెప్టెన్గా ఉండగా.. మరో స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా కూడా ఈ జట్టులో సభ్యుడే. అయితే ఈ టీంలో ఆడిన ఓ ఆటగాడు ఇప్పుడు ఐపిఎల్కు అంపైర్గా రానున్నాడు. 2008 అండర్-19 ప్రపంచకప్లో టాప్ స్కోరర్గా నిలిచిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు ఐపిఎల్కు అంపైర్గా రానున్నాడు. తన్మయ్ […]
756 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ సిటీ.. బడ్జెట్లో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
756 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ సిటీ.. బడ్జెట్లో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
Assembly : వరికంకులతో బీఆర్ఎస్ నేతల నిరసన
హైదరాబాద్ : ఎండిన వరి పంటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో
నందమూరి హీరో లేటెస్ట్ లుక్స్ వైరల్.. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi).
Jio: జియో యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు
రిలయన్స్ సంస్థకు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా (Jio cinema), డిస్నీ హాట్ స్టార్ (Disney Hotstar) విలీనం తర్వాత జియో హాట్స్టార్ (Jio Hotstar) అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
Good News : హైదరాబాద్ సిటీలో కొత్తగా 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్ లు
Good News : హైదరాబాద్ సిటీలో కొత్తగా 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్ లు
బెట్టింగ్ కేసులో అరెస్ట్ భయంతో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కి జంప్
బెట్టింగ్ కేసులో అరెస్ట్ భయంతో ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్కి జంప్
Telanana Budget : నిరుపేదలకు గుడ్ న్యూస్... ఇందిరమ్మ ఇళ్లకు అధిక నిధులు
ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ బడ్జెట్ భారీగా నిధులు కేటాయింపులు జరిగాయి.
TG Budget |ఎస్సీ లకు రూ.40 వేల కోట్లు, బిసిలకు 11వేల కోట్లు కేటాయింపు..
హైదరాబాద్ – తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదం తెలపగా.. అసెంబ్లీలో
Gold Ring: 1 గ్రాములో బంగారు ఉంగరం.. చూస్తే వెంటనే కొనేస్తారు!
వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా? Drinking Cold Water In Summer And Its Side Effects #telugupost
TG Budget: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. బడ్జెట్లో ఊహించని విధంగా కేటాయింపులు
2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
IPL 2025: ఓపెనర్లుగా ఆరెంజ్ క్యాప్ వీరులు.. ఇద్దరూ కలిస్తే విధ్వంసమే!
IPL 2025: ఓపెనర్లుగా ఆరెంజ్ క్యాప్ వీరులు.. ఇద్దరూ కలిస్తే విధ్వంసమే!
sunita williams |మీ పట్టుదలకు సెల్యూట్ : సీఎం చంద్రబాబు
వెలగపూడి : నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ సురక్షితంగా భూమికి
سائبر مجرم رمضان کے جذبۂ سخاوت کاناجائز فائدہ اٹھاتے ہوئے جعلی کرپٹو گِیو اویز، عطیات کے فراڈ اور جعلی فروخت کے ذریعے لوگوں کو دھوکہ دے رہے ہیں۔ ایک نئی رپورٹ میں AI سے تیار کردہ دھوکہ دہی اور فریب دہی کی حکمت عملیوں کو بے نقاب کیا گیا ہے
OTT Crime Thriller: తెలుగులో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అంచనాలు పెంచేలా ట్రైలర్
OTT Crime Thriller: తెలుగులో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అంచనాలు పెంచేలా ట్రైలర్
Weight Loss: నెలరోజులు ఇవి తింటే బరువు తగ్గడం పక్కా..!
Weight loss: బరువు తగ్గడానికి కష్టపడుతున్నారా? కేవలం ఇంట్లో తయారు చేసుకునే కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల నెలరోజుల్లోనే బబరువు తగ్గవచ్చని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Diet for Weight loss: పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు. అంతేకాదు.. బరువు తగ్గాలని ఏవేవో ఆహారాలు తినాలని.. మనం రోజూ ఇంట్లో వండుకునే అన్నం, కూరలతో బరువు తగ్గడం చాలా కష్టం అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ, కేవలం మనం ఇంట్లో వండుకునేవి తింటూనే ఈజీగా బరువు తగ్గవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. డైట్ లో ఏమేం ఉండాలి? మనం రోజూ తినే ఆహారంలో కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే, వాటి వల్ల మనం బరువు పెరుగుతాం. కానీ, కార్బో హైడ్రేట్స్ తో పాటు.. ప్రోటీన్, విటమిన్లు,ఫైబర్ కలిపి తీసుకుంటే.. కచ్చితంగా బరువు తగ్గొచ్చు. డైట్ చేసేవాళ్లు అన్ని పోషకాలు బ్యాలెన్స్ గా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ వంటివి తీసుకోవచ్చు. వీటిని మోతాదుగా ప్రోటీన్ ఫుడ్స్ తో తింటే బరువు పెరగరు. ఉప్మా లేదా వెజిటబుల్స్ వేసిన అటుకుల ఉప్మా తినొచ్చు. ఇడ్లీలను ఎక్కువ చట్నీలతో కాకుండా.. ఎక్కువ కూరగాయలు ఉన్న సాంబార్ తో తినొచ్చు. అవి కూడా రెండే తినాలి. ఇక ఉప్మా చిన్న గిన్నెడు తినొచ్చు. అందులోనూ ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. లంచ్... వేయించిన పదార్థాలు తగ్గించాలి. నూనె లేకుండా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, సలాడ్, చపాతీ లేదా గోధుమ రొట్టె తినొచ్చు. మధ్యాహ్నం అన్నం తిన్నా 200 గ్రాముల లోపే ఉండాలి. కూరగాయలు, రెండూ మూడు కూరలు తినొచ్చు. ప్రోటీన్ కోసం పప్పు తీసుకోవచ్చు. డిన్నర్; రాత్రి 2 ఇడ్లీలు లేదా చపాతీలు తినొచ్చు. కూరగాయలు, ప్రోటీన్ తీసుకోవచ్చు. గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, వెజిటబుల్ సూప్, ఉడికించిన కూరగాయలు, తందూరి చికెన్ బరువు తగ్గడానికి ముఖ్యమైన చిట్కాలు.. చిన్న ప్లేట్లలో తినండి. ఎంత తింటున్నారో జాగ్రత్తగా ఉండండి. రోజంతా నీళ్లు బాగా తాగండి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండండి. పొరపాటున కూడా చేయకూడని పనులు.. స్వీట్ స్నాక్స్ తినడం మానేయండి. స్వీట్ డ్రింక్స్ తాగొద్దు. స్వీట్ కాఫీ, టీ తాగొద్దు. స్వీట్స్ పూర్తిగా మానేయండి. తొందరగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిది కాదు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం..: తాండూరు ఎమ్మెల్యే
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి
సునీతా విలియమ్స్ ధైర్యం లక్షలాది మందికి స్పూర్తినిస్తుంది: ప్రధాని మోడీ
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ . గత సంవత్సరం జూన్ నెలలో ఓ మిషన్ పనిలో స్టార్లైన్ క్యాప్సుల్లో ఐఎస్ఎస్కు వెళ్లగా వారు వెళ్లిన స్టార్లైన్ క్యాప్సుల్లో సాంకేతిక లోపం తలెత్తంది.
Ampere Magnus Neo: రూ.80,000లకే 100 కి.మీ రేంజ్ దూసుకెళ్లే ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్
Ampere Magnus Neo:మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా?టాప్ కంపెనీల మోడల్స్ అయితే ధర ఎక్కువగా ఉంటాయి. అలాంటి టాప్ కంపెనీలకు పోటీగా నిలుస్తూ తక్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది ఆంపియర్ కంపెనీ. ఆంపియర్ మాగ్నస్ నియో మోడల్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం రండి. ఆంపియర్ మాగ్నస్ నియో ఇప్పుడు బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా ఫేమస్ అయింది. ఇది తక్కువ ధరకే లభిస్తుంది. ప్రయాణించడానికి సౌకర్యంగా కూడా ఉంటుంది. ఆంపియర్ మాగ్నస్ నియో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ వరకు ఈజీగా వెళ్లొచ్చు. ఈ స్కూటర్లో డిజిటల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవి మిమ్మల్ని డిజిటల్ వరల్డ్ కి కనెక్ట్ చేసి ఉంచుతాయి. ఈ స్కూటర్ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆంపియర్ మాగ్నస్ నియో ఫీచర్ల లిస్ట్ ఆంపియర్ మాగ్నస్ నియో స్కూటర్ డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్ వంటి అధునాతన సదుపాయాలను కలిగి ఉంది. అంతేకాకుండా నావిగేషన్ సిస్టమ్, లో బ్యాటరీ ఇండికేటర్, ప్యాసింజర్ ఫుట్రెస్ట్, ఎల్ఈడీ హెడ్లైట్లు, టర్న్ సిగ్నల్ లైట్లు వంటి మంచి ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ స్కూటర్ లో ఉన్న స్మార్ట్ ఫీచర్లలో ఒకటి ఏంటంటే.. స్మార్ట్ పుష్ బటన్ స్టార్ట్. దీంతో మీకు స్కూటర్ స్టార్ట్ చేయడం చాలా సింపుల్ గా ఉంటుంది. హెల్మెట్ తీసుకెళ్లడానికి సీట్ల కింద అవసరమైనంత స్టోరేజ్ కూడా ఉంది. ఆంపియర్ మాగ్నస్ నియో బ్యాటరీ కెపాసిటీ మాగ్నస్ బ్యాటరీ కెపాసిటీ, విషయానికొస్తే కంపెనీ ఈ స్కూటర్ లో 2.3 kWh బ్యాటరీని అమర్చింది. ఇది నడిపే వారికి బెస్ట్ హై పవర్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్ వరకు వెళుతుంది. దీని మాక్సిమ్ స్పీడ్ 65 కి.మీ. ఈ స్కూటర్ మగవారికి, ఆడవారికి ఇద్దరికీ సూట్ అవుతుందని ఆంపియర్ కంపెనీ ప్రకటించింది. మాగ్నస్ నియో ఆన్రోడ్ ధర ఆంపియర్ కంపెనీ ఇండియాలో ఒక వేరియంట్ని మాత్రమే తీసుకొస్తోంది. దీని ధర రూ.79,999 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో మీరు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆంపియర్ మాగ్నస్ నియో సస్పెన్షన్, బ్రేకులు ఈ స్కూటర్ కి ముందు వైపు మీరు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుకవైపు డ్యూయల్ ట్యూబ్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇవి రెండు టైర్లకు డ్రమ్ బ్రేకుల్లో అమర్చారు.అందువల్ల ప్రమాదాలు జరగడానికి మాక్సిమం అవకావం ఉండదు.
రాజమౌళి, మహేష్ మూవీ సెట్స్ ఫొటోలు వైరల్!
SSMB 29: రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న SSMB29 మూవీ షూటింగ్ ఒరిస్సాలో జరిగింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. SSMB 29:ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్ బాబు (Mahesh babu) కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంపై ఎన్ని ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయో తెలిసిందే. ఇదో మహేష్ బాబు కెరీర్ లోనే హైయిస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న భారీ చిత్రం. SSMB 29గా చెప్పబడుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొద్ది రోజులుగా ఒరిస్సాలో జరుగుతోంది. అక్కడ షూట్ పూర్తైన సందర్బంగా అక్కడ వాళ్లు దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షూటింగ్ లో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) లపై ప్రధానంగా సీన్స్ షూట్ చేసారు. గత 15 రోజుల నుంచి ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరుగుతోంది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్సీల్, బాల్డ ప్రాంతాల్లో నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్ పూర్తైంది. దీంతో నటీనటులను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. సెట్కు చేరుకొని నటీనటులు, ఇతర చిత్ర టీమ్ తో ఫొటోలు దిగారు. పొట్టంగి ఎమ్మెల్యే రామ్చంద్ర కడం నేతృత్వంలో పలువురు ప్రజాప్రతినిధులు చిత్ర టీమ్ ని కలిశారు. రాజమౌళి ఇక్కడి ప్రకృతి అందాలు తనని ఎంతగానో ఆకట్టుకున్నాయని, ఇదొక స్వర్గసీమ అని వర్ణించారు. జిల్లా యంత్రాంగం, ప్రజల సహకారం ఎప్పటికీ మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు థాంక్స్ నోట్ను అధికారులకు అందించారు. యూనిట్ సభ్యులందరూ మంగళవారం రాత్రే అక్కడినుంచి హైదరాబాద్కు బయలుదేరగా.. నటీనటులు, రాజమౌళి బుధవారం ఉదయమే వెళ్లిపోయారు. బయలుదేరే ముందు హీరో మహేశ్ను జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ కలెక్టర్ సస్యరెడ్డి, ఇతర అధికారులు కలిసి ఫొటోలు దిగారు.
TG |ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం … ఆ ఇద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్
హైదరాబాద్ – ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఫ్యూచర్ సిటీలో.. 200 ఎకరాల్లో AI సిటీ : బడ్జెట్ లో రూ.774 కోట్లు
ఫ్యూచర్ సిటీలో.. 200 ఎకరాల్లో AI సిటీ : బడ్జెట్ లో రూ.774 కోట్లు
Gold: లైట్ వెయిట్ లో బంగారు నల్లపూసల దండ.. ఓసారి ట్రై చేయండి
Telangana Budget: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో కీలక ప్రకటన
Telangana Budget: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో కీలక ప్రకటన
అన్నింటిలో మహిళలకే తొలి ప్రాధాన్యత.. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
AP |ఎన్టీటీపీఎస్ కోల్ప్లాంట్లో అగ్నిప్రమాదం
కొండపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి సమీపంలోని ఎన్టీటీపీఎస్ కోల్ప్లాంట్లో
మీ ప్రయాణం ఓ అడ్వెంచర్ థ్రిల్లర్.. సునీత విలియమ్స్ రాకపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు 9 నెలల నిరీక్షణ తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమికి చేరుకున్నారు.
TG Budget: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అసెంబ్లీ (Assembly)లో ప్రవేశ పెట్టారు.
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
వరుస సెలవులు వస్తుండటంతో గత కొన్ని రోజులుగా ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్ర తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
త్వరలో భారత్కు రానున్న సునీతా విలియమ్స్.. వెల్లడించిన ఆమె బంధువు!
9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సురక్షితంగా పుడమికి చేరడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలుఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె బంధువు ఫాల్గుణి పాండ్యతొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు పుడమిని చేరుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురితో భూమికి బయల్దేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా దిగింది. వారి రాకను ప్రపంచమంతా ఊపిరి […] The post త్వరలో భారత్కు రానున్న సునీతా విలియమ్స్.. వెల్లడించిన ఆమె బంధువు! appeared first on Visalaandhra .
జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి మరో కీలక నేత రాజీనామా!
వైసీపీ అధ్యక్షడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. ఆయన మరెవరో కాదు మర్రి రాజశేఖర్. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న మర్రి రాజశేఖర్.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రీ […] The post జగన్ కు బిగ్ షాక్.. వైసీపీకి మరో కీలక నేత రాజీనామా! first appeared on namasteandhra .
Arjun S/O Vyjayanthi Pre Release Deals: Highest For NKR
The teaser for Arjun S/O Vyjayanthi was released couple of days ago, introducing Kalyan Ram as Arjun, a son with an unshakable bond with his mother, played by Vijayashanthi, who will be seen as a duty-minded IPS Officer. The teaser got stupendous response and everyone is raving about the combination of gripping action and the […] The post Arjun S/O Vyjayanthi Pre Release Deals: Highest For NKR appeared first on Telugu360 .
Delhi |మీరు ఎందరికో స్ఫూర్తి… సునీతకు మోడి విషెస్
ఢిల్లీ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగివచ్చిన సునీత విలియమ్స్ బృందానికి
లండన్ లో మెగాస్టార్ కి గ్రాండ్ వెల్కమ్ | Megastar Chiranjeevi in London #chiranjeevi #telugupost
Modi on sunita williams: భూమి నిన్ను చాలా మిస్సయ్యింది.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్.
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్,ఆమె సిబ్బంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా తిరిగి వచ్చినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారత సంతతికి చెందిన విలియమ్స్ తొలుత కేవలం 8 రోజుల కోసంఅంతరిక్షంలోకి వెళ్లారు.కానీ సాంకేతిక సమస్యల వల్ల తిరిగి రావడానికి ఆలస్యం కావడంతో 286 రోజులు అంతరిక్షంలోనే ఉండిపోయారు. అనుకున్నదానికంటే 278 రోజులు ఎక్కువ గడిపారు. సోషల్ మీడియా వేదిక X ద్వారా ప్రధాని మోదీ వ్యోమగాముల ధైర్యాన్ని, పట్టుదలను కొనియాడారు. స్వాగతం #Crew9! భూమి మిమ్మల్ని మిస్సయింది అని మోదీ పోస్ట్ చేశారు. ఇది ధైర్యానికి, సాహసానికి పరీక్ష. సునీతా విలియమ్స్, #Crew9 వ్యోమగాములు మరోసారి పట్టుదల అంటే ఏమిటో చూపించారు. వారి అచంచలమైన సంకల్పం ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది అని Xలో రాశారు. సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో బయలుదేరారు. ఈ మిషన్ వారం రోజులు మాత్రమే ఉంటుంది అనుకున్నారు. కానీ స్టార్లైనర్లో సాంకేతిక సమస్యలు రావడంతో ఎక్కువ రోజులు పట్టింది. నాసా వ్యోమనౌకను సిబ్బంది లేకుండానే వెనక్కి రప్పించి, స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా వారిని తిరిగి రప్పించే ఏర్పాట్లు చేసింది. క్యాప్సూల్లో సమస్యల కారణంగా వారి రాక మరింత ఆలస్యమై మార్చికి వాయిదా పడింది. సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధనలకు చేసిన కృషిని ప్రధాని మోదీ అభినందించారు. విలియమ్స్ను మార్గదర్శకురాలు, గొప్ప వ్యక్తి అని ప్రధాని మోదీ అంతరిక్ష పరిశోధనలకు ఆమె చేసిన కృషిని కొనియాడారు. Welcome back, #Crew9 ! The Earth missed you. Theirs has been a test of grit, courage and the boundless human spirit. Sunita Williams and the #Crew9 astronauts have once again shown us what perseverance truly means. Their unwavering determination in the face of the vast unknown… pic.twitter.com/FkgagekJ7C — Narendra Modi (@narendramodi) March 19, 2025 అంతరిక్ష పరిశోధన అంటే మానవ సామర్థ్యాన్ని పెంచడం, కలలు కనడానికి ధైర్యం చేయడం, ఆ కలలను నిజం చేయడానికి సాహసం చేయడం. సునీతా విలియమ్స్ తన కెరీర్లో ఈ స్ఫూర్తిని చాటారు అని మోదీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. సిబ్బంది సురక్షితంగా తిరిగి రావడానికి కృషి చేసిన బృందాల కృషిని కూడా ఆయన అభినందించారు. వ్యోమగాముల సురక్షితమైన రాక కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వారందరినీ చూసి మేము గర్విస్తున్నాము. కచ్చితత్వం, అభిరుచి, సాంకేతికత, పట్టుదల కలిస్తే ఏమి జరుగుతుందో వారు నిరూపించారు అని ఆయన అన్నారు. విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన తర్వాత త్వరలో భారతదేశానికి వస్తారని ఆమె కుటుంబం తెలిపింది. విలియమ్స్, విల్మోర్ భూమి చుట్టూ 4,576 సార్లు తిరిగారు. మొత్తం 121 మిలియన్ మైళ్లు (195 మిలియన్ కి.మీ) ప్రయాణించారు.
మడూరులో బయటపడ్డ వెయ్యేళ్ల నాటి శిల్పాలు..
చిన్న శంకరంపేట మండలం మండూరు శివాలయం వద్ద అద్భుతంగా
వైఎస్సార్సీపీకి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్సీ రాజీనామా, పార్టీకి గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దారుణమైన పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యింది.. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్సీపీకి వరుసగా నేతలు షాకిస్తున్నారు.. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మరో నేత పార్టీని వీడియోరు. వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీని వీడగా.. వారిలో […] The post వైఎస్సార్సీపీకి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్సీ రాజీనామా, పార్టీకి గుడ్ బై appeared first on Visalaandhra .
తెలంగాణ వార్షిక బడ్జెట్లో ఎస్సీ సంక్షేమ శాఖకు భారీగా కేటాయింపులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ రోజు తమ మొట్టమొదటి వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
viral video: వామ్మో.. నోట్ల వర్షం.. కాదు కాదు.. వరద.. తుపాను.. మీరు కూడా ఏరుకోండి!
viral video: ఆకాశం నుంచి డబ్బుల వర్షం కాదు తుఫాన్ లా వస్తే ఎలా ఉంటుంది.
Telangana Budget : వ్యవసాయరంగంపైనే రేవంత్ సర్కార్ ఫోకస్.. భారీగానే నిధులు
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలకు ఈ బడ్జెట్ లో అధిక మొత్తంలో నిధులు కేటాయించింది.
భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్..డాల్ఫిన్లు నుంచే తొలి స్వాగతం..
ఫ్లోరిడా తీరంలో దిగిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకసముద్రంలో కాప్సూల్ చుట్టూ చేరిన డాల్ఫిన్లుసోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ కాప్సూల్లో నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గుర్బునోవ్లు క్షేమంగా భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు […] The post భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్..డాల్ఫిన్లు నుంచే తొలి స్వాగతం.. appeared first on Visalaandhra .
రాచకొండ ఏహెచ్టీయూ పోలీసుల డెకాయ్ ఆపరేషన్.. పట్టుబడిన లేడీ కిలాడీ..
హలో అమ్మాయి కావాలి. ఎంత రేటు. అమ్మాయిల ఫోటోలు పంపండి
రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు
రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసాకు 18 వేల కోట్ల నిధులు కేటాయింపు
యూట్యూబ్ చిట్కాలతో ఎవరెస్టు అధిరోహించిన 59 ఏళ్ల మహిళ
ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టును (Everest) అధిరోహించాలని చాలా మంది కలలు కంటారు.
వెండితెర అద్భుతం `ఆదిత్య 369` మళ్లీ వస్తోంది..!
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే వెండితెర అద్భుతం `ఆదిత్య 369` మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తొలి టైమ్ ట్రావెల్ చిత్రమిది. హెచ్. జి. వెల్స్ రచించిన నవల `ది టైం మెషీన్` స్పూర్తితో సైన్స్ఫిక్షన్ కథాంశానికి హిస్టరీ, లవ్ ట్రాక్, క్రైమ్ను జోడించి ఆదిత్య 369 మూవీని రూపొందించారు. హీరోయిన్ గా మోహిని యాక్ట్ చేయగా.. అమ్రీష్ పురి, టినూ ఆనంద్, తరుణ్, […] The post వెండితెర అద్భుతం `ఆదిత్య 369` మళ్లీ వస్తోంది..! first appeared on namasteandhra .
భర్తపై కోపంతో టవర్ ఎక్కిన భార్య.. ప్రాణాలు కాపాడిన పోలీస్ పై ప్రశంసలు
భర్తపై కోపంతో టవర్ ఎక్కిన మహిళ ప్రాణాలను ఓ పోలీస్ సాహసం చేసి కాపాడాడు.
ఇంట్లో సిసి కెమెరాలు పెట్టిన భర్త…. కన్నబిడ్డను చంపిన కసాయితల్లి
అమరావతి: ఇంట్లో సిసి కెమెరాలు పెట్టి భర్త అనుమానిస్తుండడంతో భార్య తన కన్నబిడ్డను చంపింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. పెదగదిలి కొండవాలు ప్రాంతంలో వెంకటరమణ, శిరీష అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు 12 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదు నెలల క్రితం ఒక పాప జన్మించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి భార్యకు వివాహేతర సంబంధం ఉందని […]
IPL 2025: హెలికాఫ్టర్ షాట్ అదిరింది.. పతిరానా యార్కర్ను సిక్సర్ కొట్టిన ధోనీ
IPL 2025: హెలికాఫ్టర్ షాట్ అదిరింది.. పతిరానా యార్కర్ను సిక్సర్ కొట్టిన ధోనీ
TG Assembly: రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు.. శాఖల వారీగా కేటాయింపులు ఇవే!
2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
Budget |తెలంగాణ బడ్జెట్ @ రూ.3,04,965 కోట్లు
హైదరాబాద్: రూ. 3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క