కాజ్వే నుంచి నీరు ప్రవాహం ( పిచ్చాటూరు, ఆంధ్రప్రభ) : తుపాన్ (Cyclone)
Video : Mass Jathara Director Bhanu Bhogavarapu Exclusive Interview
The post Video : Mass Jathara Director Bhanu Bhogavarapu Exclusive Interview appeared first on Telugu360 .
ఘనంగా ప్రసిద్ధ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు 116 వ జయంతి
విశాలాంధ్ర నందిగామ:-ప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీ కొడవగంటి కుటుంబరావు 116వ జయంతిని స్థానిక గ్రంథాలయం నందు గ్రేడు 2 గ్రంథాలయ అధికారి అల్లూరి రామచంద్రుడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడవటి గంటి కుటుంబరావు 12 వేలకు పైగా వ్యాసాలు రాసి ఎంతో ప్రసిద్ధ రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని ఆయన రాసిన రచనాలలో ముఖ్యంగా జీవితం చదువు అనే నవలలు అద్దె కొంప షావుకారు సుబ్బయ్య […] The post ఘనంగా ప్రసిద్ధ తెలుగు రచయిత కొడవటిగంటి కుటుంబరావు 116 వ జయంతి appeared first on Visalaandhra .
అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే
అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే గూడూరు, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ) :
గర్భిణీలు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
బాపట్ల జిల్లా ప్రత్యేకాధికారి వేణుగోపాల్ రెడ్డివిశాలాంధ్ర – బాపట్ల : లోతట్టు ప్రాంతాలలోని గర్భిణులను యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్యశాలలకు తరలించాలని జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. గర్భిణీలకు ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు. 15 రోజుల్లో కాన్పు జరిగే 47 మంది గర్భిణులను ప్రభుత్వ వైద్యశాలలకు తరలించగా, మరో 87 […] The post గర్భిణీలు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు appeared first on Visalaandhra .
అతడు మాకో ఛాలెంజ్.. ఎదుర్కొనేందుకు సిద్ధం: ఆసీస్ కెప్టెన్
కాన్బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ జట్టు 2-1 తేడాతో వన్డే సిరీస్ని చేజార్చుకుంది. ఇప్పుడు ఆతిథ్య జట్టుతో టి-20 సిరీస్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ భారత్, ఆస్ట్రేలియాలు 32 టి-20ల్లో తలపడగా.. 20 మ్యాచుల్లో భారత్, 11 మ్యాచుల్లో ఆస్ట్రేలియా విజయం సాధించాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో భారత్ను ఈ సిరీస్లో ఎదురుకొనేందుకు ఆసీస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా యువ సంచలనం అభిషేక్ శర్మను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తెలిపాడు. కాన్బెర్రా వేదికగా బుధవావరం (అక్టోబర్ 29) జరిగే తొలి టి-20కి ముందు మార్ష్ మీడియాతో మాట్లాడుతూ ‘‘అభిషేక్ శఱ్మ అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఐపిఎల్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున చక్కగా ఆడాడు. నిజంగా అతడు మాకో ఛాలెంజ్. కానీ, మేం అతణ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడి మనల్ని మనం పరీక్షించుకోవాలి’’ అని అన్నాడు. అలాగే జోష్ ఇంగ్లిస్ ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్కి ఇంగ్లిస్ గాయం కారణంగా దూరమయ్యాడు. కానీ, ఇప్పుడు అతడు ఫిట్నెస్ సాధించాడని తెలిపాడు. ‘‘జోష్ ఇంగ్లిస్ జట్టుకు అందుబాటులో ఉన్నాడు. అతడు మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడు’’ అని మార్ష్ వివరించాడు.
పిన్నేరు వాగుపై అధికారులు అప్రమత్తం
పిన్నేరు వాగుపై అధికారులు అప్రమత్తం ఆంధ్రప్రభ, సైదాపురం (నెల్లూరు జిల్లా) : నెల్లూరు
200 మందికి భోజన ఏర్పాటు.. చిల్లకూరు, ఆంధ్రప్రభ : చిల్లకూరు (Chillakur) మండలం
కాకినాడను సమీపిస్తున్న మొంథా… 190 కి.మీ దూరంలో తీవ్ర తుపాను
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మొంథా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఃమొంథాః తీవ్ర తుపాను అత్యంత వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుపాను, ప్రస్తుతం కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య ఇది […] The post కాకినాడను సమీపిస్తున్న మొంథా… 190 కి.మీ దూరంలో తీవ్ర తుపాను appeared first on Visalaandhra .
దేవనకొండలో యువకుడి మృతి (కోడుమూరు, ఆంధ్రప్రభ) : కర్నూలు (Kurnool) జిల్లా కోడుమూరులో
Exclusive: Pawan Kalyan takes a Hefty Advance
Powerstar Pawan Kalyan is back to politics and he is completely focused on his activities as Deputy Chief Minister of Andhra Pradesh. The actor completed Hari Hara Veera Mallu, OG and Ustaad Bhagat Singh. There are a lot of speculations about the actor doing movies but he has not decided on when to step back […] The post Exclusive: Pawan Kalyan takes a Hefty Advance appeared first on Telugu360 .
డిజిపి ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
హైదరాబాద్: మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నబండిప్రకాశ్ తో కలిసి డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో పుల్లూరి ప్రసాద్ రావు కిషన్ జీకి అనుచరుడిగా మారారని, 1981 లో పుల్లూరి ప్రసాద్ రావు పీపుల్స్ వార్ లో చేరారని తెలియజేశారు.1983 లో పుల్లూరి ప్రసాద్ కమాండర్ అయ్యారని, 1992 లో ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీగా పని చేశారని డిజిపి పేర్కొన్నారు. మావోయిస్టులు చంద్రన్న, బండి ప్రకాశ్ అజ్ఞాతం వీడారని, సిఎం రేవంత్ రెడ్డి పిలుపుతో మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. బండి ప్రకాష్ పై ఉన్న రూ. 20 లక్షల రివార్డు ఆయనకే ఇస్తామని, పుల్లూరి ప్రసాద్ రావు పై రూ.25 లక్షల రివార్డు ఆయనకు ఇస్తామని హామి ఇచ్చారు. చంద్రన్న 15 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని అన్నారు. చంద్రన్న ఆరోగ్యం కూడా బాగాలేకపోవడంతో అజ్ఞాతం వీడారని, ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన 64 మంది మావోయిస్టులు యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు. 64 మందిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని, మరో 10 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారని అన్నారు. 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉప్పాడ–కాకినాడ తీర రోడ్ను ముంచిన అలలు #visakhapatnam #UppadaRoad #kakinada #heavyrains
కుటుంబ సభ్యులకు పరామర్శ హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి , బీఆర్ఎస్(BRS)
ఢిల్లీ ఎయిర్పోర్టులో బస్సు దగ్ధం.. ఎయిరిండియా విమానం పక్కనే ఘటన
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. టెర్మినల్ 3 వద్ద ఎయిరిండియా విమానానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగి ఉన్న ఓ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల్లోకి వెళితే, టెర్మినల్ 3 వద్ద బే 32 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు పలు విమానయాన సంస్థలకు గ్రౌండ్ సర్వీసులు […] The post ఢిల్లీ ఎయిర్పోర్టులో బస్సు దగ్ధం.. ఎయిరిండియా విమానం పక్కనే ఘటన appeared first on Visalaandhra .
20 గుంటల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
20 గుంటల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ :
మత్స్యకారుల స్థితిగతులు ఆయనకు తెలుసు
మత్స్యకారుల స్థితిగతులు ఆయనకు తెలుసు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం (Srikakulam) రూరల్
జలమయమయిన Scindia రోడ్స్ #vizag #heavyrain #telugupost #latestnews #viralvideo
సాయంత్రం 4గంటల నుంచి దుకాణాలు బంద్.
సాయంత్రం 4గంటల నుంచి దుకాణాలు బంద్. ( నర్సాపురం, ఆంధ్ర ప్రభ) :
నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
మంథని, (జనంసాక్షి) : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి వృద్ధాప్యంతో పరమావధించగా హైదరాబాద్ క్రిన్స్ విల్ల …
రంగంలోకి.. రెవిన్యూ అధికారులు..
రంగంలోకి.. రెవిన్యూ అధికారులు.. ముత్తుకూరు, ఆంధ్ర ప్రభ : మొంధా తుఫాను నేపథ్యంలో
వారిద్దరి పిల్లల్ని హాస్టల్ లో చదివిస్తారా..?
వారిద్దరి పిల్లల్ని హాస్టల్ లో చదివిస్తారా..? హిందూపురం, అక్టోబర్ 28 ( ఆంధ్రప్రభ
మొంథా ముప్పు: మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష.. సహాయక చర్యలకు పిలుపు
తుపానుపై ఎన్డీయే నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ రాష్ట్రంపైకి దూసుకొస్తున్న మొంథా తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎన్డీయే కూటమి శ్రేణులను అప్రమత్తం చేశారు. ఈరోజు ఆయన ఎన్డీయే కూటమికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. లీడర్ల నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు […] The post మొంథా ముప్పు: మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్ష.. సహాయక చర్యలకు పిలుపు appeared first on Visalaandhra .
వాటిని ఫ్రీగా వదిలేయాలి.. కోట, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ) : తిరుపతి జిల్లా
ఫ్లైట్ పక్కన బస్సులో మంటలు.. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఘటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బస్సుల్లో అగ్నిప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరు శివారు జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిందే. ఈ ఘటన మరువక ముందే దేశ వ్యాప్తంగా బస్సు ప్రమాదలు అక్కడక్కడ జరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఓ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడో టర్మినల్ వద్ద ఓ బస్సు దగ్ధమైంది. ట్యాక్సీయింగ్ ఏరియాలో నిలిపి ఉంచిన విమానానికి అత్యంత సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఎస్ఎటిఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసస్ ప్రైవేటు లిమిటేడ్ అనే థర్డ్ పార్టీ ప్రొవైడర్ ఈ బస్సు సర్వీస్లను అందిస్తోంది.
విజయవాడ దగాకోరులు అరెస్టు విజయవాడ, క్రైమ్, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రభ : విజయవాడ(Vijayawada)లో
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
“అక్టోబర్ 28 (జనం సాక్షి )హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ …
తాగునీటి సమస్య పరిష్కరించాలి
తాగునీటి సమస్య పరిష్కరించాలి వరంగల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ : తాగునీటి సమస్య పరిష్కరించాలని
ట్రంప్ కు పుతిన్ షాక్.. ఫ్లుటోనియం ఒప్పందం రద్దు
2016 లో ఒబామా హయాంలోనే ఈ ఒప్పందం నిలిపివేసిన పుతిన్తాజాగా ఈ ఒప్పందాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ సంతకం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గట్టి షాకిచ్చారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపేయాలన్న తన సూచనను పెడచెవిన పెట్టాడని పుతిన్ పై ట్రంప్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే అమెరికాతో గతంలో రష్యా కుదుర్చుకున్న ప్లుటోనియం ఒప్పందాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారు. దీనికి సంబంధించిన చట్టంపై తాజాగా […] The post ట్రంప్ కు పుతిన్ షాక్.. ఫ్లుటోనియం ఒప్పందం రద్దు appeared first on Visalaandhra .
గిరిజన నీటిలో సూపర్ బగ్ ముప్పు #Health #Environment #TribalAreas #HyderabadUniversity #SuperBug
కొనుగోలు చేయక వరిధాన్యం వర్షార్పణం
“జనం సాక్షినర్సాపూర్, అక్టోబర్ 28 : భారీ వర్షాలు కురుస్తూ వరి ధాన్యం నీటిపాలైతున్నా ప్రభుత్వం, అధికారులకు మాత్రం చీమకుట్టినట్టు కూడా …
మెడిటేషన్తో ఒత్తడిని జయించొచ్చు!
మెడిటేషన్తో ఒత్తడిని జయించొచ్చు! నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెడిటేషన్ ద్వారా పని
అత్యధికం.. అత్యల్పం ఎంత..? నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను ప్రభావంతో
మొండిచేయి చూపడం తగదు హుజూర్నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష
తిరుపతి జిల్లాలో మొంథా బీభత్సం
తిరుపతి జిల్లాలో మొంథా బీభత్సం తిరుపతి ప్రతినిధి (ఆంధ్ర ప్రభ): జిల్లాలో వర్షం
Raja Saab: The Secret behind the Delayed OTT Deal
Prabhas is the biggest pan-Indian Superstar of the country and he has Raja Saab lined up for release. The biggest surprise here is that the OTT deal of the film is yet to be locked. The film’s trailer has generated huge buzz and the expectations are big. Maruthi has spent over three years on this […] The post Raja Saab: The Secret behind the Delayed OTT Deal appeared first on Telugu360 .
రన్నింగ్ ట్రైన్ దిగబోయి కిందపడ్డ యువకుడు #hyderabadnews #indianrailways #accident #viralvideo
నెల్లూరు జిల్లాలో మొంథా తాకిడి
నెల్లూరు జిల్లాలో మొంథా తాకిడి నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను(Montha
Video : Rahul Ravindran Exclusive Interview with Telugu360
The post Video : Rahul Ravindran Exclusive Interview with Telugu360 appeared first on Telugu360 .
తుఫాన్ రక్షణ.. ప్రత్యేక ప్రణాళిక..
తుఫాన్ రక్షణ.. ప్రత్యేక ప్రణాళిక.. (ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి): తుఫాన్ తీరం
రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు
చెన్నై: తమిళనాడులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ హీరో ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బెదిరింపుల నేపథ్యంలో చెన్నైలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 3వ తేదీన తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్, నటి త్రిష నివాసాలతో పాటు బిజెపి ప్రధాన కార్యాలయం, డిజిపి ఆఫీసు, రాజ్భవన్కి బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత అక్టోబర్ 13వ తేదీన మరోసారి స్టాలిన్, రజనీకాంత్ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
చంద్రగిరి మండలంలో ఏనుగుల ఘీంకారం
చంద్రగిరి మండలంలో ఏనుగుల ఘీంకారం తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా
వసతి గృహంలో ఏం జరిగింది…? పాల్వంచ, ఆంధ్రప్రభ : పాల్వంచ (Palvancha) నవభారత్
నెల్లూరు జిల్లాలో తప్పిన ఘోర ప్రమాదం.. రాకపోకలకు అవాంతరం
నెల్లూరు జిల్లాలో తప్పిన ఘోర ప్రమాదం.. రాకపోకలకు అవాంతరం కోట, తిరుపతి జిల్లా,
మర్యాదపూర్వకంగా కలయిక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు గోల్నాక, ఆంధ్రప్రభ :
మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ఇద్దరు మృతి
జైపూర్: ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్లోని మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్లోని మనోహర్పూర్ ప్రాంతంలోని తోడిలో ఇటుక బట్టీకి కార్మికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సు.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ఓవర్ హెడ్ 11,000-వోల్ట్ల విద్యుత్ తీగను తాకింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మనోహర్పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి గాయపడిన వారిని షాపురా ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడి ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం జైపూర్కు తరలించారు. మృతదేహాలను పోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించి.. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
జమ్మూకు చెందిన ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నగర శివారులో ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. ఇండిగో విమాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ జాహ్నవి తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాజేంద్రనగర్ లో ఉంటున్న జమ్మూకు చెందిన జాహ్నవి సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నతర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబీకులు గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉందని చెబుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కొనసాగిస్తున్న ఆచార వ్యవహారాలు
కొనసాగిస్తున్న ఆచార వ్యవహారాలు ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : క్షత్రియ రాజపుత్రులు రాజా
తుపాను షెల్టర్ కు తరలింపు.. పిచ్చాటూరు తాహసీల్దార్ తక్షణ స్పందన (పిచ్చాటూరు, ఆంధ్రప్రభ)
అరుణాచల్ బార్డర్ వద్ద చైనా షెల్టర్లు #IndiaChinaBorder #ArunachalPradesh #ChinaAirbase #viralvideo
Adivi Sesh’s Dacoit Locks Ugadi Release
Adivi Sesh’s love and action drama Dacoit has locked its new release date. Originally slated to arrive in theatres this Christmas, the film will now hit the big screens on March 19, 2026, coinciding with the Ugadi festival. The makers unveiled a striking release-date poster featuring Sesh and Mrunal Thakur seated inside a car amidst […] The post Adivi Sesh’s Dacoit Locks Ugadi Release appeared first on Telugu360 .
Andhra Pradesh : జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చంద్రబాబు భేటీ
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఆ గ్రామానికి తీరని లోటు.. జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్(Asifabad)
రేణిగుంట పంచాయతీ చకచక ( రేణిగుంట, ఆంధ్రప్రభ) : మొంథా తుఫాను (Montha
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్
అంచనాలకు తగ్గట్టుగానే ఈవారం వరుసగా రెండో రోజూ పసిడి వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది.ఇటీవలి వరకూ చుక్కలనంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మంగళవారం కూడా పసిడి, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 820 మేర తగ్గి రూ.1,22,460కు చేరుకుంది. ఇక […] The post వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్ appeared first on Visalaandhra .
అసలు ఎలా జరిగింది..? భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : అశ్వారావు పేట మండల
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు గజ్వేల్, ఆంధ్రప్రభ : మద్యం తాగి
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై.. ఎబిడి ఆసక్తికర వ్యాఖ్యలు
టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే టి-20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు కింగ్ కోహ్లీ. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ క్రమంలో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి నిరాశ పరిచిన కోహ్లీ. చివరి వన్డేలో మాత్రం 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో తన ఫామ్ ఇంకా తగ్గలేదని విమర్శకులకు నిరూపించాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ ప్రదర్శన చూసిన సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్, కోహ్లీ స్నేహితుడు ఎబి డివిలియర్స్ కోహ్లీ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఇంకో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడని తనకు అనిపిస్తుందని ఎబిడి అన్నాడు. తన అభిప్రాయం 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఐపిఎల్లో కొనసాగుతాడని వెల్లడించాడు. మరో ఐదేళ్ల కోహ్లీ మనకు మైదానంలో కనిపిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్ కంటే ప్రపంచకప్ సన్నద్ధతకు చాలా సమయం వెచ్చించాల్సి వస్తుందని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో తెలిపాడు. అయితే విరాట్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని డివిలియర్స్ పేర్కొన్నాడు. ‘‘జట్టులో కోహ్లీ ఉంటే చాలు.. మిగితా యువ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు. విరాట్, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఇతర ప్లేయర్ల మదిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతారు. మరో విషయం ఏంటంటే.. వారు కొన్నిసార్లు బ్యాట్తో మంచి ప్రదర్శన చేయనప్పటికీ.. జట్టుపై తమదైన ముద్ర వేయగలరు’’ అని ఎబిడి అన్నాడు.
Montha Cyclone : మొంథా తీవ్రత మొదలయింది.. ఒక్కసారిగా వాతావరణం
మొంథా తుపాను తీవ్రత కోస్తా జిల్లాల ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరో నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగానే ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మొంథా తుఫాన్
‘కృష్ణ లీల’ మంచి విజయాన్ని సాధించాలి
యంగ్ టాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నే చురల్ లవ్ స్టొరీ ’కృష్ణ లీల’. ’తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాజీ సిబిఐ జే.డి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ అనిల్ చాలా అద్భుతంగా ఈ స్టోరీని రాశారు అని తెలియజేశారు. హీరో దేవన్ మాట్లాడుతూ “కృష్ణ లీల ఒక బ్యూ టిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమని కృష్ణ లీల లో చాలా వండర్ఫుల్గా థ్రిల్లింగ్ గా చూపించాం”అని అన్నారు. హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ “చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. నిర్మాతలు ఎక్క డా రాజీ పడకుండా సినిమా తీశారు”అని తెలిపారు. నిర్మాత జోష్నా మాట్లాడుతూ ‘దేవన్ అద్భుతంగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుంది”అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనిల్ కిరణ్ పాల్గొన్నారు.
మావోయిస్టు అగ్రనేత బండి ప్రకాశ్ లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత బండి ప్రకాశ్ లొంగుబాటు ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ :
Montha Cyclone : ఉత్తరాంధ్రలో మొదలయిన భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొంథా తుపాను ప్రభావం కనిపిస్తుంది. భారీ వర్షాలు పడుతున్నాయి
నివాళులర్పించిన ప్రతాప్ రెడ్డి
నివాళులర్పించిన ప్రతాప్ రెడ్డి గజ్వేల్, అక్టోబర్ 27( ఆంధ్ర ప్రభ) : మాజీ
భారత్ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారు
ట్రంప్ వాణిజ్య విధానాన్ని విమర్శించిన మాజీ వాణిజ్య కార్యదర్శి అమెరికా మాజీ వాణిజ్య మంత్రి జినా రెమాండో భారత్ పట్ల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న విధానం తప్పిదమని తీవ్రంగా విమర్శించారు.ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మిత్రదేశాలను దూరం చేస్తున్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన విధానాల కారణంగా భారత్తో ఉన్న సంబంధాలు దెబ్బతింటున్నాయి అని ఆమె హెచ్చరించారు.హార్వర్డ్ విశ్వవిద్యాలయం కెన్నడీ స్కూల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ నిర్వహించిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మిత్రదేశాలతో అనుబంధం […] The post భారత్ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారు appeared first on Visalaandhra .
మూడున్నరేళ్లుగా... ముప్పుతిప్పలు #bachupallyflyover #bachupally #hyderabadnews #latestnews
Telangana : మావోయిస్టు కీలక నేత లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలక నేత బండి ప్రకాశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు
ఢిల్లీ యాసిడ్ దాడిలో బిగ్ ట్విస్ట్.. అమ్మాయి తండ్రి ప్లానే!
దిల్లీలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య, ఆశ్చర్యకరంగా బాధితురాలి తండ్రిపైనే లైంగిక వేధింపులు,బ్లాక్మెయిల్ ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది.గతంలో తన ఉద్యోగ సమయంలో బాధితురాలి తండ్రి తనపై లైంగిక దాడి చేశాడని, ఆ తర్వాత ప్రైవేట్ వీడియోలతో బెదిరింపులు చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిన […] The post ఢిల్లీ యాసిడ్ దాడిలో బిగ్ ట్విస్ట్.. అమ్మాయి తండ్రి ప్లానే! appeared first on Visalaandhra .
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (అవుకు రూరల్, ఆంధ్రప్రభ) : అవుకు రిజర్వాయర్
Telugu360 Exclusive Election Survey Result: Mood Of Telangana: Patancheruvu
The post Telugu360 Exclusive Election Survey Result: Mood Of Telangana: Patancheruvu appeared first on Telugu360 .
Andhra Pradesh Shines as Centre Approves ₹5,500-Crore Projects Under Electronics Manufacturing Boost
Andhra Pradesh has emerged as a key player in India’s latest electronics manufacturing expansion. The Central Government has approved seven projects worth over ₹5,500 crore under the Electronics Component Manufacturing Scheme, aimed at strengthening the country’s domestic production ecosystem. Union Minister for IT and Electronics Ashwini Vaishnaw announced in New Delhi that these projects will […] The post Andhra Pradesh Shines as Centre Approves ₹5,500-Crore Projects Under Electronics Manufacturing Boost appeared first on Telugu360 .
అమెరికా ఆంక్షలకు పుతిన్ దిగివచ్చేనా?
శత్రువును జయించాలంటే కేవలం భుజబలం మాత్రమే ఉంటే చాలదు. పరిస్థితులను బట్టి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తేనే ఫలితం సానుకూలమవుతుంది. ఆవేశమే తప్ప ఆలోచన అంతగా లేని అగ్ర రాజ్యాధినేత ట్రంప్ మహాశయుడికి ఈ విషయం గ్రహించడానికి పది నెలల సమయం పట్టిందంటే ఆశ్చర్యం ఏముంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడం తనకు చిటికెలో పని అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తాను అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రతినలు పలికారు. కానీ, రాజకీయాల్లో రష్యా అధినేత పుతిన్ తనకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారన్న వాస్తవం గ్రహించడానికి ఆయనకు ఇంతకాలం పట్టింది. ఉక్రెయిన్ యుద్ధ విరమణ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్ పురిట్లోనే సంధి కొడుతున్నారు. అలస్కాలో గత ఆగస్టు నెలలో పుతిన్ తో జరిగిన ముఖాముఖీ భేటీలో ఫలితమేమీ తేలకపోవడంతో ట్రంప్ అహం దెబ్బతింది. యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్ లో కొన్ని భూభాగాలను తమకు దఖలు పరచాల్సిందేనంటూ మొండికేస్తున్న పుతిన్ ను దారికి తెచ్చేందుకు తాజాగా ఆయన రష్యా చమురు కంపెనీలపై ఆంక్షల కొరడా ఝళిపించారు. ఈ పరిణామం పుతిన్ ను ఒక కుదుపు కుదిపిందనే చెప్పాలి. రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలు రాస్ నెఫ్ట్, లుకాయిల్పై అమెరికా, ఐరోపా కూటమి విధించిన ఆంక్షల ప్రభావం రష్యా తోపాటు భారత్, చైనాలపై ఎక్కువగా పడింది. ఆ రెండు కంపెనీలకూ అనుబంధంగా పనిచేస్తున్న పలు సంస్థలకూ ఆంక్షలు వర్తింపజేయడంతో రష్యా నుంచి చమురు ఎగుమతులు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. తాజా ఆంక్షలతో 557 చమురు షాడో కంపెనీలపై నిషేధం పడినట్లయింది. అమెరికా, ఐరోపా దేశాలు తీసుకున్న నిర్ణయం కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. చమురును రవాణాచేసే సూపర్ ట్యాంకర్ల చార్జీలు ఒక్క రోజే 16 శాతం పెరగడం ఇందుకు ఒక ఉదాహరణ. గత రెండేళ్లలో ఇలా చార్జీలు పెరగడం ఇదే మొదటిసారి. అమెరికా ఆంక్షలకు తలొగ్గేది లేదంటూ పుతిన్ బీరాలు పలుకుతున్నా చమురు కొనుగోళ్లు నిలిచిపోతే, ఇప్పటికే యుద్ధం కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం అసాధ్యమన్న సంగతి ఆయనకు తెలియనిదేమీ కాదు. తాజా ఆంక్షల వల్ల రష్యా తన సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే సామర్థ్యం తగ్గుతుంది. దీంతోపాటు దాని చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలహీనవడుతుందనేది నిర్వివాదాంశం. అయితే ఆంక్షలు ఎంతమేరకు కట్టుదిట్టంగా అమలవుతాయో వేచి చూద్దామనే ధోరణిలో ఆయన ఉన్నట్లు కనబడుతోంది. ఒకప్పుడు పుతిన్ ను టఫ్ గై, స్మార్ట్ గై అంటూ ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్ కు పుతిన్ అసలు రూపం ఇప్పుడు బోధపడినట్లుంది. తాజాగా బుడాపెస్ట్ లో ఇరువురు అధినేతల మధ్య జరగవలసిన భేటీని పుతిన్ రద్దు చేసుకోగా, ఫలితం తేలని చర్చల వల్ల ప్రయోజనమేమిటంటూ ట్రంప్ పెదవి విరచడానికి కారణం అదే. భారత్ విషయానికొస్తే, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ రష్యా చమురును చౌకగా కొనుగోలు చేస్తోంది. భారత ముడిచమురు అవసరాల్లో మూడో వంతు భాగం రష్యానుంచే దిగుమతి అవుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ సగటున రోజుకు 1.7 మిలియన్ బారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటే, ఇందులో 1.2 మిలియన్ బారెళ్ల చమురు తాజాగా నిషేధం వేటు పడిన రెండు సంస్థలనుంచే రావడం గమనార్హం. ఈ దిగుమతుల్లో అధిక వాటాను రిలయన్స్, నయారా ఎనర్జీ సంస్థలే కొనుగోలు చేస్తుండగా, స్వల్ప పరిమితిలో భారత ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ లెక్కల ప్రకారం రష్యానుంచి భారత్ కు ప్రతి నెలా సుమారు ఏడు మిలియన్ బారెళ్ల చమురు దిగుమతి అవుతోంది. ప్రపంచ ముడి చమురు, రిఫైన్డ్ వినియోగంలో ఇది ఏడు శాతానికి సమానం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోక తప్పని పరిస్థితుల్లో భారత్ కు మళ్లీ పశ్చిమాసియాయే దిక్కయ్యేటట్లు కనిపిస్తోంది. అదే జరిగితే, ప్రస్తుతం భారత్ పై 50 శాతానికి పెంచిన సుంకాలను అమెరికా 15 శాతానికి తగ్గించే అవకాశం లేకపోలేదు.
ఎపిలో కుండపోత వర్షం.. విమానాలు, రైళ్లు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో వానలు దంచికొడుతున్నాయి. ఇక, విశాఖపట్నంలో కురుస్తున్న కుండపోత వానలకు రోడ్లు జలమయమయ్యాయి. ఈ క్రమంలో పలు రైళ్లు, విమానాలను రద్దు చేశారు. విశాఖలో అన్ని విమానాలు రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇక, కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ వెళ్లే రైళ్లను రద్దు చేయగా.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు కూడా రద్దు చేశారు.
Chandrababu : తుపానులకు .. చంద్రబాబుకు లింకేమిటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపానులను సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న పేరుంది.
రెండు ఆర్టీసీ బస్సులు.. ఇసుక ట్రాక్టర్ ఢీ..
రెండు ఆర్టీసీ బస్సులు.. ఇసుక ట్రాక్టర్ ఢీ.. 23 మందికి గాయాలు6 గురి
Genz Content: Need of the Hour in Tollywood
Entertainment in Telugu cinema has evolved, and the youth is now deciding what works at the box office. Gone are the days when comedy tracks and routine entertainers pulled crowds. Today’s audience, especially Gen Z, looks for relatable fun, trendy dialogues, and refreshing storytelling. Films that blend humor with emotion and a slice of love […] The post Genz Content: Need of the Hour in Tollywood appeared first on Telugu360 .
జనం ఉక్కిరి బిక్కిరి .. అధికారులు అప్రమత్తం
జనం ఉక్కిరి బిక్కిరి .. అధికారులు అప్రమత్తం ( నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో)
పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం.. బయటకు రావొద్దు అవసరమైతే కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని అధికారుల సూచనబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరగడంతో మొంథా తుపాన్ గా మారి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది.పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాన్, గత ఆరు గంటల్లో గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశలో కదిలింది.ప్రస్తుతం ఇది మచిలీపట్నం నుంచి 280 కి.మీ, కాకినాడ నుంచి 360 కి.మీ, విశాఖపట్నం నుంచి 410 కి.మీ […] The post వణికిస్తున్న ‘మొంథా తుఫాన్’! appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – దేవరపల్లి : ఎన్ ఎల్ ఎస్ పొగాకు చరిత్రలో కిలో 453 ధర దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం పలికింది పొగాకు వేలం ప్రారంభంలో కిలో 2 9 0 ధర ప్రారంభంగా మెల్లమెల్లగా పెరుగుతూ పొగాకు వేలం ఆఖరిలో మంగళవారం 4 53 కిలో ధర పలికింది The post పొగాకు కు రికార్డ్ ధర appeared first on Visalaandhra .
ఏపీపై మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం.. 19 జిల్లాల్లో అలర్ట్ జారీ!
ఆంధ్రప్రదేశ్ అంతటా మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పటికే కోస్తా ప్రాంతంలోని జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలను తుపాను ప్రభావం చుట్టుముట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రభావిత ప్రాంతాల్లో 2,194 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా 3,465 మంది గర్భిణీలు,బాలింతల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. సిద్ధంగా11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు,12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలుఅంతేకాకుండా, రాష్ట్రంలోని […] The post ఏపీపై మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం.. 19 జిల్లాల్లో అలర్ట్ జారీ! appeared first on Visalaandhra .
పార్టీ వ్యతిరేక చర్యలపై ఆర్జేడీ వేటు.. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై వేటు!
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిహార్లో రాజకీయం వేడెక్కింది.ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ కీలక నిర్ణయం ప్రకటించింది.పార్టీ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా మొత్తం 27 మంది నేతలను ఆర్జేడీ బహిష్కరించింది.ఈ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు మంగని లాల్ మండల్ అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.పార్టీ విధానాలకు విరుద్ధంగా పనిచేసిన కారణంగా వారిని ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.మహాగఠ్బంధన్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, పార్టీకి నష్టం […] The post పార్టీ వ్యతిరేక చర్యలపై ఆర్జేడీ వేటు.. ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా 27 మంది నాయకులపై వేటు! appeared first on Visalaandhra .
Cyclone Montha : తుపాను సమయంలో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నెల్లూరులో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం, బలమైన ఈదురుగాలులు
జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖమొంథా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి.జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 3.7 […] The post నెల్లూరులో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం, బలమైన ఈదురుగాలులు appeared first on Visalaandhra .
నేను రాను పో… దిక్కుతోచని స్థితిలో అధికారులు
విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం అన్నదేవరపేట లో పై కప్పు పాడైపోయి ఏ క్షణాన్నైనా ప్రమాదం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు అనుకునే స్థితి లో ఉన్న ఓ ఇంటిని అధికారులు గుర్తించారు. తుఫాన్ నేపధ్యం లో ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ముందస్తుగా ఆ ఇంటి లో ఉంటున్న ఒంటరి మహిళల ను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని వి.ఆర్.ఓ నాగేశ్వరరావు భావించి, ఆ మహిళలను ఇంటి నుండి బయటకు రావాలని కోరారు. మంచం మీదే […] The post నేను రాను పో… దిక్కుతోచని స్థితిలో అధికారులు appeared first on Visalaandhra .
ప్రధానితో అదానీ బంధం ప్రమోదమా.. ప్రమాదమా?
ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక సంబంధం భారత రాజకీయశక్తి, కార్పొరేట్ ప్రభావం మధ్య ఉన్న అనుబంధం మళ్లీ చర్చను రేపుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిని మోడానీ నెక్సస్ అని పిలుస్తూ, ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల మధ్య సంబంధాలు గట్టిపడి సామాన్యుల బతుకు బజారుకీడ్చిందని ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా అదానీ గ్రూప్ విస్తరణతోపాటు, నియంత్రణ సడలింపులు, ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ ప్రాధాన్యత వంటి ప్రశ్నలు నిరంతరం లేవనెత్తుతున్నాయి. ఈ చర్చను మరింత వేడెక్కించినవి రెండు ప్రధాన పరిణామాలు ఒకటి 2023లో హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక, ఇది అదానీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేసింది, గత వారంలో ది వాషింగ్టన్ పోస్ట్ వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వ సహకారంతో జరిగిన బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్. ఇవి రెండూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థికశక్తి, రాజకీయ అధికారాల అంతర్గత బంధంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించాయి. మోడీ అదానీ బంధం మూలాలు 2000 ప్రారంభంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాలం నుంచి ఉన్నాయి. 2014లో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదానీ వ్యాపార సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. అతని ఆస్తులు 230 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరాయి. పోర్టులు, విమానాశ్రయాలు, శక్తిరంగాల వంటి కీలక రంగాల్లో అదానీ కంపెనీలు పెద్ద కాంట్రాక్టులు గెలుచుకున్నాయి. 2018లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిబంధనలు మార్చబడటంతో, విమానయాన అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, అదానీ ఆరు ప్రధాన విమానాశ్రయాలపై నియంత్రణ సాధించాడు. కేరళ ఆర్థిక మంత్రి దీన్ని నిర్లజ్జమైన స్నేహపూర్వక వ్యాపారంగా అభివర్ణించారు. విపక్ష పార్టీలు ఈ పరిణామాలు యాదృచ్ఛికం కావని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అదానీ కంపెనీలు బిజెపికి భారీ విరాళాలు ఇచ్చి, ప్రతిగా విధాన సడలింపులు పొందుతున్నాయని ఆరోపిస్తున్నాయి.2025 జూన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య - డబ్బు, విధానం మీది, లాభం, సౌలభ్యం అదానీది ఈ ఆరోపణలకు ప్రతీకగా నిలిచింది. బిజెపి నేతలు ఈ విమర్శలను కొట్టి, అదానీ ఎదుగుదల మోడీ నాయకత్వంలో దేశ నిర్మాణానికి సంకేతమని చెబుతున్నారు. మోడీ అదానీ అనుబంధం క్రోనీజంను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, మార్కెట్ న్యాయాన్ని ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక, అదానీపై ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక మోసం ఆరోపణలు చేసింది.ఈ నివేదికలో షేర్ ధరల మానిప్యులేషన్, తప్పుడు లెక్కలు, మారిషస్ ఆధారిత షెల్ కంపెనీల ద్వారా మార్కెట్ విలువ పెంపు వంటి అంశాలు వెల్లడించబడ్డాయి. ఫలితంగా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లు కోల్పోయింది. అలాగే ఎల్ఐసి 5.6 బిలియన్ డాలర్ల నష్టపోయింది. అదానీ దీన్ని భారత దేశంపై కుతంత్ర దాడిగా పేర్కొని, వ్యతిరేకంగా 413 పేజీల వివరణ ఇచ్చారు. సెబీ కొన్ని ఆరోపణలను కొట్టివేసినా, విదేశీ పెట్టుబడులపై అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. గతవారం ది వాషింగ్టన్ పోస్ట్ మరో ప్రకంపన రేపింది. ఆ నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా 3.9 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్రణాళికను రూపొందించి. అదానీ కంపెనీల బాండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టించిందని తెలిపింది. అప్పట్లో అదానీ గ్రూప్ అప్పులు పెరుగుతుండగా, ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లను సాకుగా చూపి ఎల్ఐసి నిధులను వినియోగించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జైరాం రమేష్ దీనిని మోడానీ మెగా స్కామ్గా పేర్కొనగా, మల్లికార్జున ఖర్గే ప్రజల బీమా పొదుపులు కార్పొరేట్ రక్షణకు వినియోగించబడ్డాయని విమర్శించారు. ఎల్ఐసి అదానీ కంపెనీలు ఈ ఆరోపణలను అసత్యంగా కొట్టి, పెట్టుబడులు వ్యాపారపరమైనవే అని స్పష్టం చేశాయి. పోర్టులు, విద్యుత్, రవాణా వంటి కీలక రంగాల్లో అదానీ గ్రూప్ దేశపు మౌలిక వసతులలో సుమారు ఐదవ వంతు వాటా కలిగి ఉంది. మద్దతుదారుల దృష్టిలో ఇది దేశ ఆత్మనిర్భరతకు ప్రతీక, విమర్శకుల దృష్టిలో ఇది స్నేహపూర్వక పాజీవాదంకి చిహ్నం. ఈ పరిణామాలు కార్పొరేట్ పాలనకే కాదు, సాధారణ ప్రజలకూ ప్రమాదకర సూచనలు ఇస్తున్నాయి. ఎల్ఐసి, పెన్షన్ నిధులు వంటి ప్రజాసంస్థలు రాజకీయ నిర్ణయాల ప్రభావానికి లోనవుతుండటం, ఆర్థిక వ్యవస్థలో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. మొత్తంగా, మోడీ అదానీ సంబంధం కేవలం ఇద్దరి వ్యక్తుల గాథ మాత్రమే కాదు, ఇది ఉదయోన్ముఖ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అధికారాలు ఆర్థిక శ్రేణులను ఎలా మలుస్తాయన్న సందేహం కలుగుతుంది. - డా. ముచ్చుకోట సురేష్ బాబు, 9989988912
గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు.. ఇవాళ ఎంత తగ్గిందంటే?
బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అత్యధికంగా లక్షా 35 వేల రూపాయలకు పైగా చేరుకోగా.. కేజి వెండి ధర 2 లక్షల రూపాయలు దాటిపోయింది. అయితే, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో పసిడి, వెండి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధర గత వారం రోజుల్లోనే రూ.40 వేలు పడిపోయింది. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గింది. ఇక కిలో వెండిపై ఏకంగా రూ.5వేలు తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్ బులిటెన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460కు పడిపోగా... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250 తగ్గింది. కేజీ వెండి రూ.1,65,000కు చేరుకుంది. హైదరాబాద్ తోపాటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
கரூர் சம்பவத்திற்குப் பிறகு தவெக தலைவர் விஜய் சுற்றுலா சென்றாரா?
கரூர் கூட்ட நெரிசல் சம்பவத்திற்குப் பிறகு தவெக தலைவர் விஜய் சுற்றுலா சென்றதாக தவறான தகவலுடன் புகைப்படம் வைரலாகி வருகிறது.
Cyclone Montha : ఈ జిల్లాలకు ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్
మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా చూపుతుంది. రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
నేల కొరిగిన పంట పొలాలను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే.విశాలాంధ్ర – అనపర్తి / బిక్కవోలు : అనపర్తి నియోజకవర్గం లోని బిక్కవోలు మండలం అరికరేవుల లో తుఫాను వలన నేల కోరిగిన పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. The post నేల కొరిగిన పంట పొలాలను appeared first on Visalaandhra .
శ్రేయస్ కోలుకుంటున్నాడు.. మెస్సేజ్ లకు రిప్లే ఇస్తున్నాడు: సూర్య
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోరుకుంటున్నాడని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. వన్డే సిరీస్ అనంతరం రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మంగళవారం కాన్బెర్రాలో సూర్యకుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ కోలుకుంటున్నాడని తెలిపారు. అయ్యర్ అందరితో మాట్లాడుతున్నాడని.. మెసేజ్ లకు కూడా రిప్లే ఇస్తున్నాడని సూర్య చెప్పాడు. శ్రేయస్ గాయం గురించి తెలియగానే, నేను మా ఫిజియో కమలేష్ జైన్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాను. దేవుడి దయ వల్ల, అంతా బాగానే ఉంది. అయ్యర్ పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. అందరితో మాట్లాడుతున్నాడు, ఫోన్లో రిప్లై ఇస్తున్నాడు. ఐసియు నుంచి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం వైద్యులు పర్యవేక్షనలో ఉన్నాడు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. టీ20 సిరీస్ తర్వాత మేము అతనితో కలిసి ఇండియాకు వెళ్తాం అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఆస్ట్రేలియాతో జరిగి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరుజట్ల మద్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.

26 C