11 నుంచి 25వరకు అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవాలు విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఈనెల 25 వ తేదీన అటల్ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని, ఈక్రమంలో ఈనెల 11 తేదీ నుండి 25 తేదీ వరకు అటల్ బిహారీ వాజపేయి శతజయంతి సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి చెప్పారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు […] The post వాజ్ పేయి శత జయంతి appeared first on Visalaandhra .
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీతోనే మోరంచపల్లె సంపూర్ణ అభివృద్ధి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నరెడ్ల తిరుపతి రెడ్డి, పరకాల …
పొట్టు పొట్టు కొట్టుకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు..ఒకరు మృతి
పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల నేతలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని చికిత్స కోసం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఓ బిఆర్ఎస్ కార్యకర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Vote | ప్రజాసేవే నా లక్ష్యం.. Vote | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
IDOL |అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం
IDOL | అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం IDOL | అవనిగడ్డ, ఆంధ్రప్రభ
భారత్లో అందుబాటులోకి గూగుల్ ఏఐ ప్లస్
భారత్లో గూగుల్ తన కొత్త సబ్స్క్రిప్షన్ సేవ గూగుల్ ఏఐ ప్లస్ఃను ప్రారంభించింది. నెలకు రూ.399 ధరగా ఉండే ఈ ప్లాన్ను మొదటి ఆరు నెలల పాటు ప్రత్యేక ఆఫర్గా కేవలం రూ.199కే వినియోగదారులకు అందిస్తోంది.దేశంలో ఉన్న వారికి అత్యాధునిక కృత్రిమ మేధ(ఏఐ)టెక్నాలజీని మరింత సులభంగా, తక్కువ ఖర్చుకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ చర్యకు గూగుల్ ముందడుగు వేసింది.నెలవారీ సబ్స్క్రిప్షన్ అయిన గూగుల్ ఏఐ ప్లస్ ద్వారా గూగుల్ ఎకోసిస్టమ్లోని ప్రీమియం ఏఐ సౌకర్యాలు లభిస్తాయి.ఇందులో […] The post భారత్లో అందుబాటులోకి గూగుల్ ఏఐ ప్లస్ appeared first on Visalaandhra .
ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిపించాలి
రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిపించాలి త్వరలో జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీల కు వినతి పత్రాలు విశాలాంధ్ర – రాజమండ్రి సిటి ; జర్నలిజం వృత్తిగా కొనసాగుతున్న జర్నలిస్టులను రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గత ఆరేళ్లుగా అనధికారికంగా తిష్ట వేసిన రాజమండ్రి ప్రెస్ క్లబ్ కార్యవర్గం పెద్దలు తోటి జర్నలిస్టుల పై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా దశల వారి పోరాటం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ పోరాటంలో భాగంగా రెండవ సమావేశం స్థానిక […] The post ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరిపించాలి appeared first on Visalaandhra .
పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు
వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. ప్రారంభించిన ఏపీ
మంగళవారం నుంచే అమలులోకి వచ్చిన పథకం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్రూ.10 లక్షల లోపు వారసత్వ ఆస్తులు రూ.100 కే రిజిస్ట్రేషన్ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఇకపై కేవలం రూ.100 మాత్రమే వసూలు చేయనున్నారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ మేరకు మార్పులు చేసి, సాఫ్ట్ […] The post వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. ప్రారంభించిన ఏపీ appeared first on Visalaandhra .
Candidates |కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీ..
Candidates | కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీ.. Candidates | నెల్లికుదురు, ఆంధ్రప్రభ
Anitha |ఆదరించి ఆశీర్వదించండి..
Anitha | ఆదరించి ఆశీర్వదించండి.. Anitha | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ప్రజలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానిదే ఘనవిజయం. మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు. విశాలాంధ్ర – కొవ్వూరు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీ ఘనవిజయం సాధిస్తుందని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ టీవీ రామారావు అన్నారు. ఆయన విశాలాంధ్రప్రతినిధితో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీలు జడ్పిటిసిల ఎన్నికల కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులతో మాట్లాడి కార్యాచరణ ప్రణాళిక […] The post ఎన్నికలలో కూటమి టీవీ రామారావు appeared first on Visalaandhra .
Digital Arrest: వీడియోకాల్లో ‘డిజిటల్ అరెస్ట్’ బెదిరింపు… రిటైర్డ్ వైద్యుడికి ₹36 లక్షల మోసం
క్రైమ్ బ్రాంచ్–ED–CBI పేర్లు చెప్పి భయపెట్టిన గ్యాంగ్బ్యాంక్ ఖాతాల్లో ‘వెరిఫికేషన్’ పేరుతో డబ్బులు పంపించిన డాక్టర్
Cows | ఫ్రీగా పాలు.. Cows | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
అమెరికాలో జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమేనన్న ట్రంప్ ధనిక వలసదారులు లబ్ధి పొందడానికే ఈ విధానం కాదంటూ వ్యాఖ్యఈ కేసులో సుప్రీంకోర్టులో ఓడిపోతే అది వినాశకరమని హెచ్చరికఅమెరికాలో జన్మతః పౌరసత్వం (బర్త్రైట్ సిటిజన్షిప్) అనేది బానిసల పిల్లల కోసం ఉద్దేశించిందే తప్ప, ఇతర దేశాల నుంచి వచ్చే ధనిక వలసదారులు తమ కుటుంబం మొత్తానికి పౌరసత్వం కల్పించుకోవడానికి కాదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు విచారణకు […] The post వాళ్లకే జన్మతః పౌరసత్వం.. appeared first on Visalaandhra .
Ameerpet |కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
Ameerpet | కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం Ameerpet | హైదరాబాద్, ఆంధ్రప్రభ :
మార్చి 14 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు..
ఒక్కో పరీక్షకు మూడు నాలుగు రోజుల గ్యాప్2026 మార్చి 14 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. దీని ప్రకారం, 2026 మార్చి 14న ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ 16న ముగియనున్నాయి. ఈసారి ఏడు పేపర్లకు జరిగే పరీక్షలను దాదాపు నెల రోజుల పాటు నిర్వహించనుండటం గమనార్హం. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.ఈసారి ప్రభుత్వం ప్రతి పరీక్షకు మధ్య మూడు […] The post మార్చి 14 నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. appeared first on Visalaandhra .
Bigg Boss 9 : గొడవలు సర్దుకుంటాయనుకుంటే.. మరింత ముదురుతున్నాయే
బిగ్బాస్ 9వ సీజన్ ముగుస్తున్న సమయంలోనూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి
Mowgli 2025 Release Date & Premieres Locked
Roshan Kanakala’s Mowgli 2025, directed by Sandeep Raj, has made a slight adjustment to its arrival date. Originally scheduled to land in theatres on December 12, the film will now release on December 13th. Despite the shift, the team is moving forward with premiere screenings on December 12, both across the Telugu states and in […] The post Mowgli 2025 Release Date & Premieres Locked appeared first on Telugu360 .
Bhutpur |సర్పంచ్ గా గెలిపించండి..
Bhutpur | సర్పంచ్ గా గెలిపించండి.. Bhutpur | మక్తల్, ఆంధ్రప్రభ :
Election Code |ముమ్మరం తనిఖీలు..
Election Code | ముమ్మరం తనిఖీలు.. Election Code | బోధన్, ఆంధ్ర
Minister Jupally |ఆర్థిక రంగానికి బూస్టర్ డోస్ పర్యాటకమే..
Minister Jupally | ఆర్థిక రంగానికి బూస్టర్ డోస్ పర్యాటకమే.. Minister Jupally
కోనాపురం కాంగ్రెస్ అభ్యర్థికి రూ.50 వేల విరాళం అందజేత…
చెన్నారావుపేట, డిసెంబర్ 10(జనం సాక్షి); అందజేసిన చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చెన్నారెడ్డి… మండలంలోని కోనాపురం గ్రామ కాంగ్రెస్ …
సర్పంచ్ బరిలో 70 సంవత్సరాల వృద్ధురాలు
చెన్నారావుపేట, డిసెంబర్ 10 (జనం సాక్షి): అమీనాబాద్ లో బరిలోకి దిగిన బరిగెల కట్టమ్మ… 70 సంవత్సరాల వృద్ధురాలు సర్పంచ్ బరిలో నిలుచుంది. మండలంలోని అమీనాబాద్ గ్రామ …
4 ఏళ్లుగా యువకుడి నడక54వేల కి.మీ. ప్రయాణం #HumanStory #Telangana #India #Awareness #Travel
HYD చెరువుల్లో కాలుష్యం: పడిపోతున్న ఆక్సిజన్ స్థాయి #telugupost #latestnews #hyderabad #cheruvu
Telangana : పంచాయతీ ఎన్నికల సందర్భంగా దారుణ హత్య
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారాయి.
Nikhil and his Big Lineup of Films
Young actor Nikhil is not in a hurry and is signing pan-Indian films. His last attempt Karthikeya 2 was a super hit across the country. Nikhil has spent ample time on Swayambhu and the shoot is wrapped up recently. The makers announced that the film will hit the screens in February 2026. Nikhil is working […] The post Nikhil and his Big Lineup of Films appeared first on Telugu360 .
భారీ వర్షం.. ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రాకండి
సౌదీ అరేబియాలో అకాల వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది
Bhaskar |సేవకునిగా పని చేస్తా..
Bhaskar | సేవకునిగా పని చేస్తా.. రాంపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పురం
Car Overturned |కారు బోల్తా… ముగ్గురు మృతి..
Car Overturned | కారు బోల్తా… ముగ్గురు మృతి.. Car Overturned |
మీ చిన్నారుల కోసం ఉత్తమ బెడ్ ప్రొటెక్టర్: OYO BABY డ్రై షీట్ కాంబో రివ్యూ
OYO BABY బెడ్ ప్రొటెక్టర్: చిన్నారులు పరుపు తడిపేయడం, పాలు ఒలికేయడం లాంటివి సర్వసాధారణం. దీనివల్ల పరుపులు తడిసిపోతాయి, త్వరగా పాడవుతాయి. ఆ తడి వల్ల పిల్లలకు చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలన్నింటికీ OYO BABY సంస్థ తీసుకొచ్చిన బెడ్ ప్రొటెక్టర్ కాంబో ఒక అద్భుతమైన పరిష్కారం. ఈ రివ్యూలో, OYO BABY డ్రై షీట్ కాంబో సెట్ (1 పెద్దది + 2 మీడియం) ప్రత్యేకతలు, ఉపయోగాలు, ఇతర వివరాలు తెలుసుకుందాం. ఇది […] The post మీ చిన్నారుల కోసం ఉత్తమ బెడ్ ప్రొటెక్టర్: OYO BABY డ్రై షీట్ కాంబో రివ్యూ appeared first on Dear Urban .
Venky |“ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47”
Venky | “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” Venky | ఆంధ్రప్రభ
మార్గం సుగమం.. ‘అఖండ-2’ విడుదల తేదీ ఇదే..
హైదరాబాద్: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి సీక్వెల్గా ‘అఖండ-2’ సినిమాను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 5వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. సమస్యలన్నీ తొలగిపోవడంతో ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 11న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ‘అఖంఢ-2’ విడుదల తేదీ ప్రకటించడంతో చిన్న సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్ 12న మోగ్లీ, సఃకుటుంబానాం తదితర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అఖండ-2 ఆ రోజే రావడంతో ఈ సినిమాలు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలి అంటే.. వేచి చూడాలి. ఇక 2021లో వచ్చి అఖండ సినిమాకి సీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సంయుక్త, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
H-1B visa |వీసాల కత్తి ఝళిపిస్తున్న ట్రంప్
H-1B visa | వీసాల కత్తి ఝళిపిస్తున్న ట్రంప్ H-1B visa |
VOTERS |ప్రచారంలో దూసుకెళ్తున్న రెడ్డి బేబీ కుమారి
VOTERS | ప్రచారంలో దూసుకెళ్తున్న రెడ్డి బేబీ కుమారి VOTERS | ములకలపల్లి,
Mamatha |ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
Mamatha | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.. Mamatha | నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ
Swarupa |మీ ఇంటి బిడ్డగా వస్తున్నా.. ఆశీర్వదించండి…
Swarupa | మీ ఇంటి బిడ్డగా వస్తున్నా.. ఆశీర్వదించండి… Swarupa | పరకాల,
Publicity | విజయం దిశగా.. Publicity | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల
మీర్పేట్లో ఘటన డివైడర్ను ఢీకొన్న కారు #Accident #Rangareddy #Mirpet #Police #latestnews
వెంకటేశ్- త్రివిక్రమ్ మూవీ షురూ.. టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
విక్టరీ వెంకటేశ్ తన అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకటేశ్ ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ఫిలీం సర్కిల్లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో సినిమా వస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. బుధవారం ఈ మూవీ టైటిల్ తోపాటు ఫస్టు లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'హౌస్ నెం.47-ఎకె 47' అనేది ట్యాగ్ లైన్. పోస్టర్ లో వెంకటేషన్, చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని రోడ్డుపై నిల్చొని పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. పోస్టర్ ను చూస్తుంటే మంచి కామెడీతోపాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈరోజు షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను హారికా అండ్ హాసినీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై చిన్నబాబు(రాధాకృష్ణ) నిర్మిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
ఓ కారు నుంచి ₹1.20 కోట్లు #Crime #Puttaparthi #Anantapur #Police #CashSeizure #Breaking
Tirupati |అభివృద్ధి అంటే మాటలు కాదు..
Tirupati | అభివృద్ధి అంటే మాటలు కాదు.. Tirupati | తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ
US Social Media Vetting Triggers Major Delays for Indian H-1B Visa Applicants
The US State Department’s new social media vetting policy has created significant disruption for thousands of Indian H-1B visa holders planning to travel during the holiday season. Applicants with interviews scheduled from mid to late December have received unexpected notices informing them that their appointments have been moved to next year. Many interviews are now […] The post US Social Media Vetting Triggers Major Delays for Indian H-1B Visa Applicants appeared first on Telugu360 .
Brain Switch |మెదడులో అలవాట్లను మార్చే స్విచ్
Brain Switch | మెదడులో అలవాట్లను మార్చే స్విచ్ ఆంధ్రప్రభ : మెదడు
Ys Jagan : నేడు ముఖ్యనేతలతో జగన్ భేటీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు.
విషాదం: కారు, ఆటో బోల్తా.. నలుగురు మృతి
తెలంగాణలో బుధవారం తెల్లవారుజామున రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం తరోడ సమీపంలో తెల్లవారుజామున ఓ కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు అలాగే,కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో ఆటో బోల్తా కొట్టింది. ఉదయం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో ఒకురు చనిపోయారు. మరో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిని వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
CITU | కార్మికుల సమస్యలు.. CITU | గుడివాడ, ఆంధ్రప్రభ : ఈ
అత్తాకోడళ్ల మధ్య సర్పంచ్ పోరు!#telugupost #peddapelli #sarpanchelections2025 #viralnews
Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Official: Venkatesh’s Aadarsha Kutumbam
Victory Venkatesh and Trivikram Srinivas are teaming up for the first time and the film is said to be a family entertainer with all the needed emotions and entertainment. The regular shoot of the film kick-started today in Hyderabad. The film is titled ‘Aadarsha Kutumbam House No 47 – AK 47’ and the makers unveiled […] The post Official: Venkatesh’s Aadarsha Kutumbam appeared first on Telugu360 .
Chandrababu :నేడు ధాన్యం సేకరణపై చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
Andhra Pradesh : దివ్యాంగులకు త్వరలోనే గుడ్ న్యూస్... ఉచిత ప్రయాణంపై క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
100 Years |శత జయంతి ఉత్సవాలు..
100 Years | శత జయంతి ఉత్సవాలు.. 100 Years, మోపిదేవి, ఆంధ్రప్రభ
తొలి భారత బౌలర్ గా బుమ్రా అరుదైన రికార్డు..
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. మంగళవారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టీ20లో బుమ్రా రెండు వికెట్లతో రాణించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుని బుమ్రా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. టీ20ల్లో 100 వికెట్లు తీసిన రెండవ భారత బౌలర్ గా.. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి భారత బౌలర్ గా బుమ్రా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఐదవ బౌలర్ గా బుమ్రా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20ల్లో 101 వికెట్లు సాధించాడు బుమ్రా. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన బౌలర్లలో బుమ్రా కంటే ముందు.. న్యూజిలాండ్ ఐకాన్ టిమ్ సౌథి ఉన్నారు. సౌథి107 టెస్టుల్లో 391, 161 వన్డేల్లో 221, 126 టీ20ల్లో 164 వికెట్లు పడగొట్టాడు. అయితే, డిసెంబర్ 2024లో టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు.. కానీ వైట్-బాల్ ఫార్మాట్లో అందుబాటులో ఉన్నాడు. ఆ తర్వాత శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ మూడు ఫార్మాట్లలో సెంచరీ వికెట్లు తీసిన మరో బౌలర్. మలింగ 30 టెస్టుల్లో 101 వికెట్లు, 226 వన్డేల్లో 228 వికెట్లు, 338 వికెట్లు, 84 టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టాడు. మలింగ 2021 సెప్టెంబర్లో అన్ని రకాల క్రికెట్ల నుంచి రిటైర్ అయ్యాడు. అలాగే, పాకిస్తాన్ స్టార్ షాహీన్ షా అఫ్రిది కూడా ఈ జాబితాలో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో షహీన్ 100 టీ20 వికెట్లు పూర్తి చేసి మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు సాధించాడు. షహీన్ 33 టెస్టుల్లో 121 వికెట్లు, 71 వన్డేల్లో 135 వికెట్లు, 96 టీ20ల్లో 126 వికెట్లు పడగొట్టాడు.ఇక, బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా మూడు ఫార్మాట్లలో 100 వికెట్ల ఫీట్ ను అందుకున్నాడు. షకీబ్ 2021లో తన 100వ టీ20 వికెట్ను సాధించాడు. షకీబ్ 71 టెస్టుల్లో 246 వికెట్లు, 247 వన్డేల్లో 317 వికెట్లు, 129 టీ20ల్లో 149 వికెట్లు పడగొట్టాడు.
Weather Report : ఎముకలు కొరికే చలి.. మరో వారం రోజులు ఇంతేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగిపోతుంది.
Students |అందరూ బాధ్యత తీసుకోవాలి..
Students | అందరూ బాధ్యత తీసుకోవాలి.. Students, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పర్యావరణ
భోపాల్ లో ఆదిల్ కజ్మీ అనే వ్యక్తి బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నాడని అధికారులు అరెస్టు
AB Vajpayee |తెలుగు గడ్డపై వాజ్పేయి చెరగని ముద్ర
AB Vajpayee | ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ స్వాతంత్ర్యం కోసం,
లోక్సభలో నేడు కూడా ఎన్నికల సంస్కరణలపై చర్చ
పార్లమెంట్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యాయామంపై లోక్సభ చర్చ నేడు కూడా కొనసాగనుంది
Lokesh Nara’s US Tour Sparks Momentum. Major Tech Giants Signal Growing Interest in Andhra Pradesh
Andhra Pradesh Minister for Education, IT and Electronics, Nara Lokesh, is on a high-impact tour of the United States. His meetings with global technology leaders in San Francisco and Santa Clara have opened the door to new partnerships and stronger investment pipelines in the state’s digital and industrial transformation. During the trip, Lokesh met senior […] The post Lokesh Nara’s US Tour Sparks Momentum. Major Tech Giants Signal Growing Interest in Andhra Pradesh appeared first on Telugu360 .
ఓల్డ్ సిటీలో యువకుడు దారుణ హత్య..
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఓదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓల్డ్ సిటీలోని కామాటిపురలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం హైదారాబాద్ నగరంలో ఓ రియల్ ఎస్టేటర్ ను కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో నరి నరికి చంపారు. అదే రోజు వారసిగూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై దారున హత్యకు గురైంది. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుండటంతో.. సిటీలో శాంతి భద్రతలపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
RTC | బంపర్ ఆఫర్.. RTC, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : హైదరాబాద్ వెళ్లే
Medaripet |ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
Medaripet | ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.. Medaripet, దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈనెల
Telangana : నేడు ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు.
Global summit |విద్యార్థి ప్రతిభకు డీజీపీ ప్రశంసలు..
Global summit | విద్యార్థి ప్రతిభకు డీజీపీ ప్రశంసలు.. Global summit, నాగర్
Gold Price Today : గుడ్ న్యూస్.. పసిడి కొనాలనుకునే వారు ఇప్పుడు కొనేయండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
Naskal |సమస్యలు పరిష్కరిస్తా..
Naskal | సమస్యలు పరిష్కరిస్తా.. Naskal, నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట మండల
బడ్జెట్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్: POCO C85 5G లాంచ్ – ధర, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు
పోకో తమ సరికొత్త మోడల్ POCO C85 5Gను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన స్టైల్, అత్యుత్తమ బ్యాటరీ అనుభవంతో వినియోగదారులకు అద్భుతమైన విలువను అందిస్తుంది. ప్రత్యేకించి, రూ. 12,000 లోపు ధర విభాగంలో ఈ ఫోన్ కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది. రెండు రోజుల బ్యాటరీ లైఫ్ మీ సొంతం పోకో C85 5Gలో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది. ఇది సాధారణ వినియోగంలో ఏకంగా రెండు రోజుల పాటు […] The post బడ్జెట్ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్: POCO C85 5G లాంచ్ – ధర, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు appeared first on Dear Urban .
తెలంగాణపై చలి పంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్: తెలంగాణపై చలి పంజా విసురుతోంది. దీంతో రాష్ట్రమంతా గజ గజా వణుకిపోతోంది. ఈ నెల 16 వరకు రాష్ట్రంలో తీవ్ర చలి వాతావరణం ఉండనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాత్రి, ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయి. దీని ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉదయం వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6 నుండి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా. ప్రత్యేకించి డిసెంబర్ 10, 11, 12, 13 తేదీల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తెలంగాణతో పాటు కొన్ని దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధి కంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందని తెలిపింది. హైదరాబాద్లో పెరగనున్న చలి తీవ్రత హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 9నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా. హైదరాబాద్ వాసులు కూడా చలిగాలుల ప్రభావం నుంచి తమను తాము కాపాడుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఈ చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారి పట్ల అదనపు శ్రద్ధ వహించాలని సూచనలు చేశారు. చలి తీవ్రత పెరిగే క్రమంలో ఉదయం వేళల్లో, రాత్రి సమయాల్లో వెచ్చని దుస్తులు ధరించడం, అవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండటం శ్రేయస్కర మని చెబుతున్నారు. పొగమంచు, చలి కారణంగా వాహనదారులు కూడా రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిం చారు.
నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా వర్సిటీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు సిఎం రేవంత్ రెడ్డి ఓయూను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఓయూలోని ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సభలో సిఎం రేవంత్ ప్రసంగించనున్నారు. కాగా, వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ప్రకటించింది. ఇటీవల సిఎం మాట్లాడుతూ.. ఓయూను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ డీపీఆర్ రెడీ చేస్తోంది. కాగా, సిఎం రేవంత్ రెడ్డి.. ఓయూకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి సిఎం హోదాలో రేవంత్ ఓయూకు వెళ్లారు.
Karthi announces Collaboration with a Telugu Director
Tamil actor Karthi has cemented his position in Telugu and all his films get a simultaneous release in the Telugu states. The actor is keen to take up Telugu films in his next slots for 2026. The actor is currently promoting his upcoming release Vaa Vaathiyaar and the film will release as Annagaru Vostaru in […] The post Karthi announces Collaboration with a Telugu Director appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎంత ఉందో తెలుసా?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది
Reshuffle in New Releases of December
The release date of Nandamuri Balakrishna’s Akhanda 2 has been finally announced and the film releases on December 12th with special paid premieres on 11th night. A bunch of films are planned for December 12th release and some of them are moved out to avoid a clash. Roshan Kanakala’s Mowgli is pushed by a day […] The post Reshuffle in New Releases of December appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Fights, Fun and Fan Fury Mark a Dramatic Episode
With the finale fast approaching, tensions are peaking inside the Bigg Boss house. The latest episode delivered a mix of humour, strategy, shock, and controversy, leaving viewers sharply divided over perceived unfairness and shifting alliances. Sanjana Receives a Secret Task Sanjana, who has been confined to the Bigg Boss jail, was assigned a secret mission: […] The post Bigg Boss Telugu 9: Fights, Fun and Fan Fury Mark a Dramatic Episode appeared first on Telugu360 .
Tekumatla |ఒక్కసారి అవకాశం కల్పిస్తే..
Tekumatla | ఒక్కసారి అవకాశం కల్పిస్తే.. Tekumatla, జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్
బస్సు-ట్రక్కు ఢీ.. ముగ్గురు మృతి, 15మందికి గాయాలు
సికార్: రాజస్థాన్లోని సికార్ జిల్లాలోని ఫతేపూర్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వివరాల ప్రకారం, జైపూర్-బికనీర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
Andhra Pradesh : ధాన్యం కొనుగోళ్లపై నాదెండ్ల ఏమన్నారంటే
ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Dharmasagar |సేవ చేసే ఛాన్స్ ఇవ్వండి..
Dharmasagar | సేవ చేసే ఛాన్స్ ఇవ్వండి.. Dharmasagar, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో
భారత్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు
భారత్లో భారీ పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్ సంసిద్ధత తెలిపింది
Indaram |మరింత అభివృద్ధి చేస్తా..
Indaram | మరింత అభివృద్ధి చేస్తా.. Indaram, జైపూర్, ఆంధ్రప్రభ : ఇందారం
Chandrababu : నేడు మంత్రులతో చంద్రబాబు భేటీ
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం మంత్రులతో సమావేశం కానున్నారు
Power Star |డ్యాన్ చేస్తే.. భూకంపం..
Power Star | డ్యాన్ చేస్తే.. భూకంపం.. Power Star, ఆంధ్రప్రభ వెబ్
India vs South Africa: తొలి టీ20 భారత్ దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య కటక్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
Rachapalli |ఆ ఒక్కటీ ఏకగ్రీవం..
Rachapalli | ఆ ఒక్కటీ ఏకగ్రీవం.. Rachapalli, చెన్నూర్ ఆంధ్రప్రభ : మూడోవిడత
Elections |నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది..
Elections | నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది.. Elections, జైపూర్, ఆంధ్రప్రభ : మూడోవ
Revanth Reddy |హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చేస్తే..
Revanth Reddy | హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా చేస్తే.. Revanth
ఇండిగో విమానాల సర్వీస్ 10 శాతం తగ్గింపు
న్యూఢిల్లీ/ముంబై : శీతాకాల షెడ్యూల్లో 10 శాతం విమాన సర్వీసులను తగ్గించుకోవాలని డిజిసిఎ ఆదేశించడంతో ఇండిగో తన విమానసర్వీసులను ఆ మేరకు తగ్గించుకుంది. ప్రస్తుతం రోజుకు నడుస్తున్న 2200 ఇండిగో విమాన సర్వీసుల్లో 200 కు పైగా రద్దవుతాయి. విమానయాన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇండిగో విమాన షెడ్యూల్ను 10 శాతం తగ్గించాలని ఆదేశించింది. సవరించిన షెడ్యూల్ను బుధవారం అందజేయాలని డిజిసిఎ ఆదేశించింది. 2025-26 శీతాకాలం షెడ్యూల్ ప్రకారం రోజుకు 2200 విమానసర్వీసులను ఇండిగో నడపవలసి ఉండగా, తాజా ఉత్తర్వుల ప్రకారం 200 వరకు తగ్గుతాయి. ఈ నేపథ్యంలో లోక్సభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని తేల్చి చెప్పారు. తగిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డిజిసిఎ ఇప్పటికే ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఇండిగో విమానసర్వీసులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, ఇబ్బందులు పడిన ప్రయాణికులకు రిఫండ్ చెల్లించాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే రూ750 కోట్ల రిఫండ్ ప్రయాణికులకు చేరిందని తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తి కానున్నాయి. అప్పటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే అత్యంత ప్రాధాన్యంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అద్భుతమైన ఫలితాలకు వేదికగా అందర్నీ ఆశ్చర్యపర్చింది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో సదస్సులను నిర్వహించారు. మొదటి రోజునే ఈ సదస్సు సూపర్ సక్సెస్ అయింది. 35 కంపెనీలు రూ. 2.43లక్షల కోట్లు తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం కావడం గొప్ప విషయం. రెండో రోజు మంగళవారం అదే స్థాయిలో కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా, ఈ రెండు రోజుల సదస్సులో ఇప్పటివరకు రూ. 6లక్షల వేల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ఎకానమీ ప్రస్తుతం దాదాపు 185 బిలియన్ డాలర్ల వరకు ఉండగా, త్రీ ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సంకల్పాన్ని పెట్టుకుంది. ఎకానమీ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని భావిస్తోంది. విజన్లో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) మోడళ్లను ప్రభుత్వం నిర్దేశించుకుంది. డీప్టెక్, ఎఐ, క్వాంటమ్, కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రపంచంలో తెలంగాణను ఆసియాకు ఇన్నోవేషన్ క్యాపిటల్గా తీర్చిదిద్దే ప్రయత్నాల ప్రారంభంగా ప్రభుత్వం ఈ రైజింగ్ విజన్ సదస్సు భారీ ఎత్తున నిర్వహించింది. చైనా లోని అన్ని ప్రావిన్స్ల్లో పెద్దదైన గ్వాంగ్డాంగ్ ప్రాంతం 20 ఏళ్ల లోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించింది. ఆ ప్రావిన్స్నే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజన్కు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ విజన్ సాధించడం కష్టంగా అనిపించినా, కృషితో సాధించగలమన్న నమ్మకంతో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటి, గ్రీన్ఎనర్జీ, విద్యుత్, రవాణా, విద్య, వైద్యం, పర్యాటకం, వినోదం, ఈ విధంగా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్క ఇంధన రంగంలోనే రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రావడం విశేషం. దీని ద్వారా 1,52,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ 14 సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ 41 వేల కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. డీప్టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ రూ. 75 వేల కోట్లు (భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఈ నిధులు వినియోగిస్తారు), ఎప్రిన్/యాక్సిస్ రూ. 31 వేల కోట్లు, విన్గ్రూప్ రూ. 27 వేల కోట్లు, సల్మాన్ఖాన్ రూ.10 వేల కోట్లు, మేఘా 8 వేల కోట్లు, వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధమయ్యాయి. పునరుత్పత్తి శక్తి, పవర్ సెక్యూరిటీ రూ. 39,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ లాజిస్టిక్ గేల్వేలకు రూ. 19,350 కోట్లు, అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ , కోర్ ఇండస్ట్రీ రూ. 13,500 కోట్లు ఒప్పందం కుదిరింది. మై హోం నుంచి గ్లోబల్ కంపెనీల వరకు ఈ ఒప్పందాల వెల్లువ ఉప్పొంగింది. ప్రస్తుతం తెలంగాణలో 11.4 గిగావాట్ల (11,400 మెగావాట్ల) పునరుత్పాదక విద్యుత్కు అదనంగా మరో 20 గిగావాట్ల (20 వేల మెగావాట్ల) విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్షంగా పెట్టుకున్నారు. 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరం అవుతుంది కాబట్టి ఆ డిమాండ్ సాధన కోసం మరిన్ని సౌర, థర్మల్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలు నెలకొల్పడానికి నిర్ణయించుకున్నారు. రక్షణ, అంతరిక్షరంగాల పరిశోధనలతోపాటు ఉత్పత్తులకు వీలుగా హైదరాబాద్ నగరం త్వరలో మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చ జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ మరో మూడు యూనిట్లు నెలకొల్పడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ ఉత్పత్తులు అందించడానికి 3500 కంపెనీలు 25 పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయని చర్చలో ప్రస్తావించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న సూచన వెలువడింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయం, అనుబంధ ఆర్థిక వ్యవస్థ పరిమాణం దాదాపు 34.6 బిలియన్ డాలర్లు ఉండగా, 2047 నాటికి 400 బిలియన్ డాలర్లకు పెంచడం లక్షంగా పెట్టుకున్నారు. సోమవారం క్రీడారంగానికి ప్రోత్సాహకరంగా రూ.16వేల కోట్ల పెట్టుబడులు సమకూరగా, మంగళవారం మరో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు సమకూరుతున్నాయి. రాష్ట్రంలో రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ముందుకొచ్చింది. కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ నిర్మాణానికి రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో 200 మందికి పైగా ఉద్యోగాలు కల్పించనుంది. అపోలో గ్రూప్ ఆధునిక విశ్వవిద్యాలయం, వైద్య, విద్య పరిశోధన కేంద్రం నిర్మాణానికి 200 కోట్లు పెట్టడానికి ఒప్పందం చేసుకుంది. అరబిందో ఫార్మా రూ. 2 వేల కోట్లు, ఎఐ రెడీ డేటా పార్క్ రూ.70 వేల కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండడం విశేషం. ఆయన సమక్షం లోనే ఒప్పందాలు కుదురుతుండడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మరుపురాని ఘట్టం.
Balayya | 12న అఖండ 2 రిలీజ్.. Akanda 2, ఆంధ్రప్రభ వెబ్

27 C