డిప్యూటీ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ సాహెబ్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న గౌస్ సాహెబ్ కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి రావడంతో శనివారం ఆయన వజ్రకరూరు మండలానికి గ్రామ మరియు వార్డు సచివాలయ నిర్వహణకు అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వజ్రకరూరు మండలంలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పారదర్శకంగా పనులు జరిగే విధంగా ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా గ్రామ […] The post డిప్యూటీ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన గౌస్ సాహెబ్ appeared first on Visalaandhra .
GOVT |రైతులకు నష్టపోకుండా చూడాలి
GOVT | రైతులకు నష్టపోకుండా చూడాలి మొక్కజొన్నకు మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు
Akhanda 2 Delay: Big Confusion among December Releases
Akhanda 2 is out from December 5th release and the biggest question is about the new release date of the film. There are a bunch of small and medium-budget films planned for release in the upcoming weeks of December in Telugu cinema. As the official word from the makers is yet to be out, there […] The post Akhanda 2 Delay: Big Confusion among December Releases appeared first on Telugu360 .
సమాజంలో హోంగార్డుల సేవలు కీలకం..
ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : జిల్లా పోలీసు వ్యవస్థలో హోం గార్డులు అత్యంత
అత్యవసర సేవల్లో హోంగార్డుల పాత్ర కీలకం : ఎస్పీ వినీత్
అత్యవసర సేవల్లో హోంగార్డుల పాత్ర కీలకం : ఎస్పీ వినీత్ నారాయణపేట ప్రతినిధి,
జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన చిన్న హోతురు విద్యార్థిని వీణ
విశాలాంధ్ర, ఉరవకొండ( అనంతపురం జిల్లా) : జాతీయ స్థాయిలో జరిగే ఖోఖో పోటీలకు వజ్రకరూరు మండలం చిన్న హోతూరు ప్రభుత్వ హైస్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న ఆర్. వీణ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మరియు పిడి ప్రభాకర్ తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గత నెల 28, నుంచి 30 కొరకు అనకాపల్లి జిల్లా లంకెలపాలెంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్14 ఖోఖో బాలికల విభాగంలో అనంతపురం జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆర్.వీణ […] The post జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన చిన్న హోతురు విద్యార్థిని వీణ appeared first on Visalaandhra .
మనిగళ్లలో శివ యాదవ్ ను గెలిపించండి
మనిగళ్లలో శివ యాదవ్ ను గెలిపించండి పెద్దమందడి, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే తూడి
పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం
రైతు సంక్షేమం ఎక్కడుంది ?…ప్రభుత్వం మెుద్దు నిద్ర వీడాలి ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్డుపై పడేస్తున్నారని రైతుల అరణ్య రోదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. శనివారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిరులు కురిపించే పంటలు నేడు రైతన్న కంట కన్నీరు తెప్పిస్తుందని […] The post పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం appeared first on Visalaandhra .
Kotagiri |ఒక్క సారి ఓటేసి గెలిపిస్తే..
Kotagiri | ఒక్క సారి ఓటేసి గెలిపిస్తే.. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థి
ఎం.ఎస్.రావ్ షాపింగ్ మాల్ 26 వ వార్షికోత్సవ సంబరాలు
ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ఎం.వి.ఆర్విశాలాంధ్ర_అనకాపల్లి: పట్టణంలో గత 26 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ఎం ఎస్ రావ్ షాపింగ్ మాల్ 26వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎం.ఎస్.రావ్ షాపింగ్ మాల్ అధినేత ముత్యాల సుబ్బారావు ( చిన్ని) కి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముందుగా ముత్యాల వెంకటేశ్వరరావు (ఎం.వి.ఆర్) దంపతులకు షాపింగ్ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఎం.వి.ఆర్ సోదరుడు ఎం.ఎస్.రావ్ […] The post ఎం.ఎస్.రావ్ షాపింగ్ మాల్ 26 వ వార్షికోత్సవ సంబరాలు appeared first on Visalaandhra .
హోంగార్డ్స్ సంక్షేమానికి అండగా..
హోంగార్డ్స్ సంక్షేమానికి అండగా.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో
ట్రాఫిక్ నిబంaధనలు పాటించండి..
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: యువత దేశానికి దిశా నిర్దేశమని,
Kadem |అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి
Kadem | అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి కడెంలో ఘనంగా వర్ధంతి వేడుకలు Kadem
సెంచరీ చేసి ఆ వెంటనే ఔటైన డికాక్.. పలు రికార్డులు
వైజాగ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా విశాఖ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సులతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి భారత్.. సౌతాఫ్రికాను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో ఓపెనర్గా వచ్చిన డికాక్.. ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. సౌతాఫ్రికా మరో ఓపెనర్ రికల్టన్ పరుగులు చేయకండానే తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. దీంతో మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన బవుమాతో కలిసి డికాక్ 113 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో 42 బంతుల్లో అర్థశతకం సాధించాడు. ఆ తర్వాత బవుమా (48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్కి వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కేతో కలిసి డికాక్ 54 పరుగులు జోడించాడు. మరో ఎండ్లో వికెట్లు పడుతున్నా తాను మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 80 బంతుల్లో సెంచరీ చేశాడు. దీంతో వికెట్ కిపర్గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కార రికార్డును డికాక్ సమం చేశాడు. వీరిద్దరు 23 సెంచరీలు చేశారు. అంతేకాక భారత్పై అత్యధిక సెంచరీలు(7) చేసి ఆటగాడిగా, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు(7) చేసిన వికెట్ కీపర్గా కూడా రికార్డు సాధించాడు. విదేశాల్లో అత్యధిక సెంచరీలు(7) ఆటగాళ్ల జాబితాలో డికాక్ చోటు దక్కించుకున్నాడు. అయితే వేసిన 33వ ఓవర్ 5వ బంతికి డికాక్(106) క్లీన్ బౌల్డ్ రూపంలో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 35 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజ్లో యాన్సన్(10), బ్రెవిస్(18) ఉన్నారు.
ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బలహీన వర్గంలో జన్మించి బడి బయటనే చదువుకొని అనేక అవమానాలు దిగమింగి, ఉన్నత విద్యబ్యాసం చేసి ప్రపంచమేధావిగా కీర్తించబడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు బొగ్గుల తిక్కన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘసంస్కర్త మాత్రమే […] The post ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ appeared first on Visalaandhra .
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్
సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య ఘననివాళులు విశాలాంధ్ర- అనంతపురం : బిఆర్ అంబేద్కర్ సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య నఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డా, బి ఆర్ […] The post బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ appeared first on Visalaandhra .
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి.ఆర్ అంబేద్కర్
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : బడుగు బలహీన వర్గాల వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం అని మాల మహానాడు జిల్లా సెక్రెటరీ కరుటూరి చంటిబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు మండల అధ్యక్షుడు తొర్లపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ […] The post బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి.ఆర్ అంబేద్కర్ appeared first on Visalaandhra .
రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయి
ఇండిగో వ్యవహారంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రిగత రెండు రోజులుగా రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయని, రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాల రద్దు వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోందని ఆయన అన్నారు. రద్దీ లేదా వేచి ఉండే పరిస్థితి ఉండదని ఆశిస్తున్నట్లు చెప్పారు. వెంటనే మొదలు పెట్టగలిగే అన్ని […] The post రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయి appeared first on Visalaandhra .
TDP |చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు..!
TDP | చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు..! – కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతుల్ని
TRS |అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి
TRS | అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వండి TRS | నవాబుపేట, ఆంధ్రప్రభ
Anil Kumar |అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేస్తా
Anil Kumar | అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేస్తా కాల్వ గ్రామపంచాయతీ అభ్యర్థి
హైదరాబాద్లో హారన్ మోతకు చెక్..
సిగ్నళ్ల వద్ద అనవసర హారన్లతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులుహైదరాబాద్ రోడ్లపై ప్రయాణమంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్షే. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఎరుపు లైట్ పడగానే వెనుక నుంచి ఆగకుండా వినిపించే హారన్ల మోత నగరవాసులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ ధోరణి కేవలం చిరాకు కలిగించడమే కాకుండా, నగరాన్ని తీవ్రమైన శబ్ద కాలుష్యంలోకి నెట్టివేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబై, బెంగళూరు నగరాల్లో విజయవంతమైన హాంక్ మోర్.. వెయిట్ మోర్ (ఎక్కువ హారన్ కొడితే.. […] The post హైదరాబాద్లో హారన్ మోతకు చెక్.. appeared first on Visalaandhra .
Committee Directors |మేడ్చల్లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
Committee Directors | మేడ్చల్లో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి Committee Directors |
Aruna Raju Yadav |మీ ఇంటి ఆడపడుచును.. ఆదరించండి..
Aruna Raju Yadav | మీ ఇంటి ఆడపడుచును.. ఆదరించండి.. రామేశ్వరం గ్రామాన్ని
Competition |తారుపల్లి లో ముమ్మర ప్రచారం
Competition | తారుపల్లి లో ముమ్మర ప్రచారం Competition | కాల్వ శ్రీరాంపూర్,
హెచ్-1బీ వీసాల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలన్న అమెరికా సెనేటర్
సెనేటర్ లేఖతో భారతీయ ఐటీ నిపుణుల్లో పెరిగిన ఆందోళనఅమెరికాలో హెచ్-1బీ (H-1B) వీసాల వినియోగంపై మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రశ్రేణి టెక్ కంపెనీలు స్థానిక అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తూ, అదే సమయంలో వేల సంఖ్యలో విదేశీ నిపుణులను నియమించుకోవడంపై సీనియర్ సెనేటర్ రూబెన్ గాలెగో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని ఆయన ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరిణామం హెచ్-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడే భారతీయ టెక్ […] The post హెచ్-1బీ వీసాల వినియోగంపై కఠిన నిఘా పెట్టాలన్న అమెరికా సెనేటర్ appeared first on Visalaandhra .
Gold Rate | Down Rs. 540 |తగ్గిన బంగారం ధరలు
Gold Rate | Increase Rs. 400 | స్వల్పంగా పెరిగిన బంగారం
హైదరాబాద్ లో డ్రగ్ రాకెట్ భగ్నం #Hyderabad #TaskForce #DrugBust #Saifabad #Crime
Congress |ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
Congress | ఘనంగా అంబేద్కర్ వర్ధంతి Congress | మేడ్చల్, ఆంధ్రప్రభ :
మరోసారి థియేటర్లలోకి 'షోలే'.#telugupost #rerelease #sholey #amithabachan #TeluguPost
Singanamala : మూడేళ్లకు ముందే ఎన్నికల హీట్ మొదలయినట్లుందిగా?
శింగనమల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి
గణపురం సర్పంచ్ గా బిసి బిడ్డ లావణ్యను గెలిపించుకోవాలి
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):గణపురం సర్పంచిగా బీసీ బిడ్డ అయినా మోటపోతుల లావణ్య శంకర్ ను గెలిపించుకోవాలని బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, …
తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
విశాఖపట్నం: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రైనా రికెల్టన్ పరుగులేమీ చేయకుండా అర్షదీప్ బౌలింగ్లో రాహుల్ క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో క్వింటన్ డికాక్(38), తెంబ బవుమా(20) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
President |అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి…
President | అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి… President | తిర్యాణి, ఆంధ్రప్రభ :
ACB | మా రైతుల గోస తాకింది ACB | హనుమకొండ కల్లెక్టరేట్,
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాలు కొన్ని అనుకొని కారణాల వల్ల రద్దైన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వెనక్కి వెళ్లలేక.. ప్రయాణం చేయలేక నానా కష్టాలు ఎదురుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు టికెట్ ధరలను ఇష్టారీతిన పెంచేశాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని పలువురు ఎక్స్ వేదికగా కొందరు ప్రయాణికులు పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం తమ దృష్టి రావడంతో ఈ అంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు అధిక ధరల ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణ తీసుకువచ్చామని, వాటిని పాటించాలని పౌర విమానయాన శాఖ అదేశించింది.
Srikanth |ఆదర్శంగా అభివృద్ధి చేస్తా..
Srikanth | ఆదర్శంగా అభివృద్ధి చేస్తా.. Srikanth | రాజంపేట, ఆంధ్రప్రభ :
Varalakshmi |సరికొత్త థ్రిల్లర్..
Varalakshmi | సరికొత్త థ్రిల్లర్.. Varalakshmi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Anniversary |ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
Anniversary | ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణAnniversary
DK Balaji |శ్రమదానం చేసిన కలెక్టర్
DK Balaji | శ్రమదానం చేసిన కలెక్టర్ ఉద్యోగులతో కలిసి పరిసరాలు పరిశుభ్రం
Bantumilli |అది.. రాజ్యాంగ ఫలితమే..
Bantumilli | అది.. రాజ్యాంగ ఫలితమే.. Bantumilli | బంటుమిల్లి, ఆంధ్రప్రభ :
ICC Chairman |సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజలు
ICC Chairman | సుబ్రహ్మణ్యేశ్వరునికి పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఉండి ICC
సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిల్ దాఖలు
దేశీయ విమానయాన రంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న ఇండిగో సర్వీసుల అంతరాయంపై ఇప్పుడు న్యాయపరమైన పోరు మొదలైంది.వరుసగా విమానాలు రద్దవుతూ ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో, ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.వెంటనే విచారణ చేపట్టాలని, అలాగే పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేందుకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఐదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 500పైగా ఇండిగో […] The post సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిల్ దాఖలు appeared first on Visalaandhra .
Chintal cheruvu |అవకాశం ఇవ్వండి –అభివృద్ధి చేసి చూపుతా!
Chintal cheruvu | అవకాశం ఇవ్వండి – అభివృద్ధి చేసి చూపుతా! చింతల్
BJP : నన్ను ఓడించండి చూద్దాం.. ఈ ఎమ్మెల్యే సవాల్ విన్నారా?
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అంతా తమ గొప్ప అని డప్పాలు కొట్టుకుంటున్నారు.
Home Guard Raising Day |పోలీసు వ్యవస్థకు వెన్నుముక..
Home Guard Raising Day | పోలీసు వ్యవస్థకు వెన్నుముక.. Home Guard
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం సీరియస్
ఇండిగో విమానాల రద్దుతో మిగిలిన విమానయాన సర్వీసులు ఛార్జీలు పెంచారు
Narendra Reddy |మంత్రి దామన్న సహకారంతో అభివృద్ధి చేస్తా
Narendra Reddy | మంత్రి దామన్న సహకారంతో అభివృద్ధి చేస్తా డాకూర్ సర్పంచ్
శంషాబాద్లో ఇండిగో సేవలకు అంతరాయం.. 69 విమానాలు రద్దు
ఇండిగో విమానాల రాకపోకలకు నాలుగో రోజు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ విమానాశ్రయానికి రాబోయే 26 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరే 43 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడడానికి 5-10 రోజులవరకు సమయం పడే అవకాశం ఉంది.ఈ సమస్యను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మూడు రోజులలో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ప్రత్యేక చర్యలు చేపట్టిన రైల్వే శాఖప్రయాణికుల సమస్యను పరిష్కరించడానికి విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేరవేయడానికి రైల్వే శాఖ ప్రత్యేక […] The post శంషాబాద్లో ఇండిగో సేవలకు అంతరాయం.. 69 విమానాలు రద్దు appeared first on Visalaandhra .
69th Death anniversary |అంబేద్కర్ 69వ వర్ధంతి..
69th Death anniversary | అంబేద్కర్ 69వ వర్ధంతి.. 69th Death anniversary,
టాస్ గెలిచిన భారత్... తొలుత ఫీల్డింగ్
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య విశాఖలో జరుగుతున్న మూడో వన్డే లో భారత్ టాస్ గెలిచింది
AP |వైసీపీ హయాంలో అంబేద్కర్కు గౌరవం
AP | వైసీపీ హయాంలో అంబేద్కర్కు గౌరవం AP | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్
Hari Hara Veera Mallu Vs Akhanda 2: What’s the Difference?
Akhanda 2 landed in a crisis after the producers had to clear the financial dues which are not related to the film. The makers have closed the best deals for the film and they are in safe mode. But their past mistakes and dues have turned out to be a headache for them and this […] The post Hari Hara Veera Mallu Vs Akhanda 2: What’s the Difference? appeared first on Telugu360 .
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. మరో రెండు ఫ్లైట్లకు బెదిరింపు మెయిల్స్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబ్ హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.కోవైట్ నుంచి హైదరాబాదుకు బయలుదేరి శంషాబాద్ చేరే ఖఖ-373 ఫ్లైట్కు బెదిరింపు మెయిల్ రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానాన్ని మస్కట్ వైపునకు మళ్లించారు.ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదు వెళ్ళే […] The post శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. మరో రెండు ఫ్లైట్లకు బెదిరింపు మెయిల్స్ appeared first on Visalaandhra .
Amuda Nagaraju |రాజంపేటను అభివృద్ధి చేస్తా…
Amuda Nagaraju | రాజంపేటను అభివృద్ధి చేస్తా… Amuda Nagaraju | రాజంపేట,
నాకాబందీలో స్వయంగా పాల్గొన్న సీపీ సజ్జనార్#TeluguPost #telugu #post #news #sajjannar #hyderabadnews
Hyderabad : విమానాల రద్దుతో రైళ్లకు పెరిగిన రద్దీ
ఇండిగో విమానాల రద్దుతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇదీ పరిస్థితి#telugupost #hyderabadnews #indigo #airport#TeluguPost
NTR |ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
NTR | ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం NTR | అత్తిలి, ఆంధ్రప్రభ
టేకాఫ్ అవుతుండగా.. విమానంలో చెలరేగిన మంటలు..
బ్రెజిల్: గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 180 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపడంతో పెను ప్రమాదం తప్పింది. లాటమ్ ఎయిర్లైన్స్కి చెందిన ఎయిర్బస్ ఎ320 విమానంలో క్యాబిన్లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది ప్రయాణికులను కిందకి దింపేశారు. ఆ వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న అగ్నిపామక సిబ్బందిమ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరకీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై లాటమ్ విమాన సంస్థ స్పందించింది . విమానంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని.. లగేజీ ఎక్కించే లోడర్లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపింది.
టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు!
బ్రెజిల్లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.లాటమ్ ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్బస్ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్కి సిద్ధమవుతున్న సమయంలో క్యాబిన్లో మంటలు చెలరేగాయి.వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను సురక్షితంగా కిందకు దిగించారు.ఈ ఘటనలో విమానంలో పెద్దఎత్తున మంటలు, పొగ వ్యాపించగా, అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్పోర్టు అధికారులు ధృవీకరించారు. లాటమ్ ఎయిర్లైన్స్ వివరణ ప్రకారం.. విమానంలో మంటలు చెలరేగలేదని, అసలు […] The post టేకాఫ్ అవుతుండగా అగ్నిప్రమాదం.. విమానంలో 180 మంది ప్రయాణికులు! appeared first on Visalaandhra .
Ambedkar |దేశానికి మార్గ నిర్దేశకుడు..
Ambedkar | దేశానికి మార్గ నిర్దేశకుడు.. Ambedkar, తణుకు, ఆంధ్రప్రభ : భిన్న
TBGKS|సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరణకు
TBGKS| సింగరేణిలో మెడికల్ బోర్డు పునరుద్ధరణకు TBGKS| గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి
బ్లాక్ మార్కెట్లో ఇండియా - సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు
అమరావతి: విశాఖపట్నంలో భారత్-సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే జరుగుతోంది. విరాట్ కోహ్లీ రెండు వన్డేలలో వరుసగా రెండు సెంచరీలు చేయడంతో టికెట్లు హాట్ కేకులా అమ్ముడుపోయాయి. తొలి వన్డేలో టీమిండియా గెలవగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచి సమంగా ఉన్నారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఇండియా - సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్లు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముకుంటున్నారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. బ్లాక్ లో మ్యాచ్ టికెట్ల విక్రయాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రూ.3 వేల టికెట్ ను రూ.8 వేలకు అమ్ముకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్న పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అభిమానులు వాపోతున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఇండిగో సిబ్బందిని గౌరవించండి ప్లీజ్: సోనూసూద్#TeluguPost #telugu
Ys Jagan : మార్గాని భరత్ విషయంలో జగన్ ఆలోచన మార్చుకున్నారా?
మార్గాని భరత్ కు ఈసారి టిక్కెట్ కేటాయింపుపై వైసీపీలో అనేక రకాలుగా ప్రచారం జరుగుతుంది
Dispute |మాకు ఈ ఏకగ్రీవం వద్దు…
Dispute | మాకు ఈ ఏకగ్రీవం వద్దు… Dispute | గీసుగొండ, ఆంధ్రప్రభ
వీరవల్లిలో ఘటన కారు మంటల్లో దగ్ధం #Krishna #CarFire #Bapulapadu #Accident
రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం..#news #Hyderabad #Somajiguda #FireSafety #BreakingNews #Telangana
ఇండిగో సిబ్బందికి మద్దతుగా నిలవండి : సోనూసూద్
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయం కారణంగా ప్రయాణికుల్లో అసహనం పెరుగుతోంది.ఎయిర్పోర్ట్లో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో, ప్రముఖ నటుడు సోనూసూద్ స్పందించి, అందరినీ సిబ్బందిని గౌరవంగా ప్రవర్తించమని పిలుపునిచ్చారు.ఆయన ఈ సందేశాన్ని ఎక్స్ వేదిక ద్వారా వీడియో రూపంలో షేర్ చేశారు. సోనూసూద్ తన పోస్టులో ఇలా పేర్కొన్నారు. విమానాల ఆలస్యం నిజంగా నిరాశ కలిగిస్తుంది.అయితే ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న […] The post ఇండిగో సిబ్బందికి మద్దతుగా నిలవండి : సోనూసూద్ appeared first on Visalaandhra .
డొనాల్డ్ ట్రంప్కు ఫిఫా శాంతి బహుమతి..
ప్రపంచ శాంతికి కృషి చేశారంటూ ప్రశంసించిన ఫిఫా అధ్యక్షుడు2026 వరల్డ్ కప్ డ్రా వేడుకలో పురస్కారం ప్రదానంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అరుదైన గౌరవం లభించింది. ఫుట్బాల్ క్రీడను నియంత్రించే అంతర్జాతీయ సంస్థ ఫిఫా కొత్తగా ఏర్పాటు చేసిన ఃశాంతి బహుమతిఃని (పీస్ ప్రైజ్) ఆయన అందుకున్నారు. నిన్న జరిగిన 2026 వరల్డ్ కప్ డ్రా వేడుకలో ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో ఈ పురస్కారాన్ని ట్రంప్కు ప్రదానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, ఐక్యతను ప్రోత్సహించేందుకు ట్రంప్ […] The post డొనాల్డ్ ట్రంప్కు ఫిఫా శాంతి బహుమతి.. appeared first on Visalaandhra .
డిసెంబర్ 6(జనం సాక్షి) :వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్నగర్లో బాలుడు ప్రేమ్చంద్..నేడు యూసుఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్లో మాన్వీత్ నందన్ …
పాకిస్థాన్ పార్లమెంట్ లో గాడిద ప్రవేశించింది అంటూ ప్రచారం
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు కేటీఆర్ ఘన నివాళి
డిసెంబర్ 6 (జనం సాక్షి) :సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా …
Commissioner |హోంగార్డుల పాత్ర శాంతి భద్రతలు
Commissioner | హోంగార్డుల పాత్ర శాంతి భద్రతలు పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్
హైదరాబాద్ పోలీసులు గ్లోబల్ సమ్మిట్ అర్ధరాత్రి తనిఖీలు #Hyderabad #Police #GlobalSummit #Security
డిసెంబర్ 6(జనం సాక్షి) :హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్అధికారంలోకి వచ్చి ఏడాది …
YSRCP |ఘనంగా అంబేద్కర్ వర్ధంతి
YSRCP | ఘనంగా అంబేద్కర్ వర్ధంతి YSRCP | గుడివాడ, ఆంధ్రప్రభ :
Mahender Reddy |కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు
Mahender Reddy | కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు డీసీసీబీ
ఎన్నికలను బహిష్కరించిన ఎర్రవల్లి గ్రామస్థులు
డిసెంబర్ 5 (జనం సాక్షి) :నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లిలో స్థానికులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్-డిండి …
MLA |రూ.18 కోట్లతో రహదారుల అభివృద్ధి
MLA | రూ.18 కోట్లతో రహదారుల అభివృద్ధి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము MLA
చిరు మూవీ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ ప్రోమో వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. పండగకి వస్తున్నారు అనేది ట్యాగ్లైన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘మీసాల పిల్లా’ అనే పాట సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశిరేఖ’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరొలియో, మధుప్రియ కలిసి పాడారు. ప్రోమోలో చూపించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి పాటని డిసెంబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. ‘విక్టరీ’ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. క్యాథరీన్ త్రెసా, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఏపీలోని పట్టణాలకు రూ. 281 కోట్ల నిధులు.. ప్రభుత్వం జీవో జారీ
ఏపీలోని పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులురెండో విడతగా రూ. 281.89 కోట్ల విడుదలఆంధ్రప్రదేశ్లోని పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, పది లక్షల లోపు జనాభా ఉన్న (నాన్-మిలియన్ ప్లస్) నగరాలకు రెండో విడత గ్రాంట్గా రూ. 281.89 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిధులను ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో […] The post ఏపీలోని పట్టణాలకు రూ. 281 కోట్ల నిధులు.. ప్రభుత్వం జీవో జారీ appeared first on Visalaandhra .
తెలంగాణ పోలీసులు ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ను ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో
JAC | ఆటో డ్రైవర్ల మహాసభ JAC | బోధన్, ఆంధ్రప్రభ :
Cricket |వన్డే సిరీస్ అయినా గెలిచేనా?
Cricket | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్ట్
Drug | ఒకే ఒక్కడు Drug | ఆంధ్రప్రభ, ప్రతినిధి, హనుమకొండ :
Ambedkar | స్ఫూర్తి ప్రదాత.. Ambedkar | పెడన, ఆంధ్రప్రభ : భారత
‘అఖండ-2’ రిలీజ్ వాయిదా.. బుక్ మై షోలో షాకింగ్ అప్డేట్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్ర కొత్త రిలీజ్ డేట్ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ఫ్లాట్ఫామ్ బుక్ మై షో పెట్టిన ఓ అప్డేట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై సోషల్మీడియాలో చర్చ నడుస్తోన్న వేళ.. బుక్ మై షో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు యాప్లో అప్డేట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే యాప్లో అలా అప్డేట్ చేసి ఉంటారా.. అంటే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందా? అని అభిమానులు అనుకుంటున్నారు. గతంలో ఎన్నోసార్లు బాలకృష్ణ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మరి ఈసారి కూడా ‘అఖండ-2’తో సంక్రాంతికి వచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకుంటారో.? లేదో.? వేచి చూడాలి.
Sai Kiran|ఈతకు వెళ్లి విద్యార్థి గలంతు
Sai Kiran| ఈతకు వెళ్లి విద్యార్థి గలంతు Sai Kiran| మహబూబాబాద్ ప్రతినిధి,

28 C