రుతురాజ్, కోహ్లీ అద్భుత సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్ పూర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లు అద్భుత సెంచరీలతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో భారీ స్కోరు దిశగా టీమిండియా దూసుకుపోతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు జైస్వాల్(22), రోహిత్(14)లు తర్వగా ఔటైనా.. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రుతురాజ్ లు ధనా ధన్ బ్యాటింగ్ తో బౌండరీలు బాదుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రుతురాజ్ కేవలం 77 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇది అతనికి తొలి వన్డే శతకం. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన గైక్వాడ్ 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇక, కోహ్లీ 90 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. తొలి వన్డేలోనూ కోహ్లీ సెంచరీ చేశాడు. ప్రస్తుతం భారత్ 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(100), కెఎల్ రాహుల్(14)లు ఉన్నారు.
Railway station |నాటు బాంబుల కలకలం..
Railway station | నాటు బాంబుల కలకలం.. భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ :
NBK’s Akhanda 2 Censor, First Time Ever Feat
Nata Simham Nandamuri Balakrishna’s much-awaited devotional action drama Akhanda 2 is all set to roar into theatres worldwide on December 5th, with premiere shows scheduled for tomorrow both in India and overseas. In a rare and first time ever feat, the film has received a single censor certificate for all languages. As known, Akhanda 2 […] The post NBK’s Akhanda 2 Censor, First Time Ever Feat appeared first on Telugu360 .
రైతులకు భూభారతి ద్వారా భద్రత కల్పిస్తున్నాం: పొంగులేటి
హైదరాబాద్: భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భయంకరమైన ధరణిని బంగాళఖాతంలో వేస్తామని గతంలో చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతి తయారు చేశామని, 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించామని తెలియజేశారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ధరణిలో ఉన్న అనేక సిక్రెట్ లాకర్లను ఓపెన్ చేశామని, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించామని అన్నారు. భూభారతిలో చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధం చేశామని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఐదు రెవెన్యూ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, అభద్రతతో ఉన్న రైతులకు భూభారతి ద్వారా భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో 3,490 మందిని సర్వేయర్లుగా నియమించామని, రెండో విడతలో 2,500 మందిని సర్వేయర్లను నియమించనున్నామని అన్నారు. మొదటి విడతలో సర్వేల కోసం 400 రోవర్లను కొన్నామని, ఆలస్యమైనా భూభారతి వ్యవస్థను మరింత పటిష్టంగా రూపొందిస్తామని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
Rashmika urges to fight against AI Misuse
The latest technology is being misused and a lot of netizens are misusing Artificial Intelligence to generate fake images and are tampering the privacy of celebrities. Especially the heroines and movie actors are targeted and a lot of AI generated images are being circulated across the internet and social media platforms. Actress Rashmika Mandanna had […] The post Rashmika urges to fight against AI Misuse appeared first on Telugu360 .
Breaking News|నామినేషన్ పత్రాలు గాయబ్
Breaking News| వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గిర్మాపూర్(Girmapur)
అప్పాజీపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
మెదక్, డిసెంబర్ 3( జనం సాక్షి ):మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ …
Andhra Prabha Smart Edition|డెత్ వారెంటే/గొడ్డుకారం/తొలి అడుగు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 03-12-2025, 4.00PM అది డెత్ వారెంటే.. కేంద్రంపై సోనియా
Railway Police |కంసాన్ పల్లిలో విషాదం..!
Railway Police | కంసాన్ పల్లిలో విషాదం..! Railway Police | షాద్
Unique title considered for Ravi Teja’s Next?
Mass Maharaj Ravi Teja has recently commenced the shoot of his next film without any announcement and launch. The film is a realistic attempt directed by Shiva Nirvana and the first schedule of the film has been wrapped up. The makers are considering ‘Irumudi’ as the title of the project and it is quite unique […] The post Unique title considered for Ravi Teja’s Next? appeared first on Telugu360 .
నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఇంచార్జి కలెక్టర్
గంభీరావుపేట, డిసెంబర్ 03 (జనం సాక్షి ):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట స్థానిక ఎన్నికల్లో భాగంగాగ్రామ పంచాయతీ మూడో …
కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటుబాంబుల కలకలం..
భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేసింది. అయితే, చెత్తకుప్పలో పడేసిన సంచుల్లో ఉన్న నాటుబాంబును వీధి కుక్క కొరకడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వీధి కుక్క మృతి చెందింది. పేలుడు ధాటికి రైల్వే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రేల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని చెత్తకుప్పలోని నాటుబాంబులను గుర్తించారు. అనంతరం పోలీసులు స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు.
YSR CP |శరీరానికే కానీ.. మనసుకు కాదు..
YSR CP | శరీరానికే కానీ.. మనసుకు కాదు.. YSR CP |
Response |కృష్ణపట్నంలో వెలుగులు
Response | కృష్ణపట్నంలో వెలుగులు Response | ముత్తుకూరు, ఆంధ్రప్రభ : శ్రీ
Nagabandham Climax: Unbelievable Spending
Abhishek Nama’s pan-India epic Nagabandham is presently progressing with its high-stakes climax shoot underway at Ramanaidu Studios. The team is currently filming what is said to be one of the most ambitious finale sequences ever attempted in a mythological action drama. Starring young hero Virat Karrna and produced by Kishore Annapureddy and Nishitha Nagireddy, an […] The post Nagabandham Climax: Unbelievable Spending appeared first on Telugu360 .
బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ఘడ్ లో మరోసారి భద్రతా దళాలు, మావోయిస్టుల మద్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలం నుంచి మావోల మృతదేహాలతోపాటు భారీగా తుపాకులు, ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా, ఇటీవల పెద్ద ఎత్తున మావోయిస్టులు, పోలీసుల ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఇందులో మావోల టాప్ కమాండర్లు కూడా ఉన్నారు.మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుండగా.. మరోసారి ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కాగా, మావో అగ్ర కమాండర్ హిడ్మాను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపిన సంగతి తెలిసిందే.
Farmer… for you |రైతన్నా.. మీ కోసం
Farmer… for you | రైతన్నా.. మీ కోసం Farmer… for you
BRS |హస్తం గూటికి బీఆర్ఎస్ నాయకులు
BRS | చిట్యాల, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే వేముల
Nominations |నాలుగు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం..
Nominations | నాలుగు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం.. Nominations | కోటగిరి, ఆంధ్రప్రభ
Rs. 18,500 |రాజకీయ వేధింపులు ఆపాలి..
Rs. 18,500 | రాజకీయ వేధింపులు ఆపాలి.. Rs. 18,500 | కళ్యాణదుర్గం
Himanshu Shukla |అప్రమత్తంగానే ఉండాలి..
Himanshu Shukla | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : అధికారులందరూ అప్రమత్తంగానే ఉండాలి
Rs.13 lakhs |అదే ప్రభుత్వ లక్ష్యం..
Rs.13 lakhs | అదే ప్రభుత్వ లక్ష్యం.. Rs.13 lakhs | అనంతపురం
NDA Gears Up for Big Legislative Push to Secure Amaravati’s Future
The NDA government is now pushing with full force to pass an amendment that will officially declare Amaravati as the capital of Andhra Pradesh. According to senior officials, the Centre is determined to complete the process within the ongoing winter session, even if it requires moving the bill at short notice. This move comes after […] The post NDA Gears Up for Big Legislative Push to Secure Amaravati’s Future appeared first on Telugu360 .
The Raja Saab : Longest film for Prabhas ?
Reigning pan-India superstar Prabhas seems to be setting a new trend with his films. Unlike his contemporaries who insist crisp runtime for their films, Prabhas appears to be unperturbed with the duration of his movies as long as he is content with the overall output. For his previous three films, Kalki, Salaar and Adipurush, the […] The post The Raja Saab : Longest film for Prabhas ? appeared first on Telugu360 .
జర్నలిస్టుల మహాధర్నా – డిమాండ్లు బలంగా #JournalistsProtest #MasabTank #Hyderabad #WorkingJournalists
Rising Global Summit |తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రండి
Rising Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రండి కేంద్ర
Revealed | బలహీనపడిన వాయుగుండం Revealed | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Check Post | వాహనాల తనిఖీలు… Check Post | బోధన్ టౌన్,
Encounter |నలుగురు మావోయిస్టుల మృతి
Encounter | నలుగురు మావోయిస్టుల మృతి Encounter | బీజాపూర్, ఆంధ్రప్రభ :
Under 14 Cricket |రాష్ట్ర స్థాయి క్రికెట్లో రాణించాలి
Under 14 Cricket | రాష్ట్ర స్థాయి క్రికెట్లో రాణించాలి మంత్రి డాక్టర్
YSRCP : ఐ ప్యాక్ ను నమ్ముకుంటే అధోగతే.. అందుకే జగన్ రూటు మార్చారా?
వైఎస్సార్పీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
satya prasad |ఇబ్బందులేమైనా ఉన్నాయా?
satya prasad | ఇబ్బందులేమైనా ఉన్నాయా? satya prasad | గొల్లపల్లి, ఆంధ్రప్రభ
Ward Member |బుంగమూతులు.. బుజ్జగింపులు
Ward Member | బుంగమూతులు.. బుజ్జగింపులు పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని బేరసారాలు Ward
BJP| కంకిపాడు, ఆంధ్రప్రభ : కంకిపాడులో ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ లో
మళ్లీ పెరిగిన గోల్డ్.. తులం ఎంతైందంటే?
మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల పసిడి, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోతున్నాయి. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరలకు చేరుకుంటున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.710 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరపై రూ.650 పెరిగింది. దీంతో తులం గోల్డ్ లక్ష 30 వేల రూపాయలకు చేరుకుంది. ఇక, కేజీ వెండిపై ఏకంగా రూ.3వేలు పెరిగింది. దీంతో వెండి ధర రెండు లక్షల రూపాయలకు చేరువైంది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,30,580కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,700కు పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.1,91,000కు దూసుకెళ్లింది.
పవన్ కళ్యాణ్ను బర్తరఫ్ చేయాలి: నారాయణ
అమరావతి: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను బర్తరఫ్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందించారు. గతంలో పవన్ చేగువేరా వేషం ధరించి విప్లవకారుడిని అన్నారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకిత్తించే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. వెంటనే ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ నటించి అఖండ2 సినిమా టికెట్ రేట్లు పెంచారని విమర్శలు గుప్పించారు. ఇలా రేట్లు పెంచడంతోనే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారని నారాయణ తెలియజేశారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని, సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్నారు. అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 10 గంటల షోకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. విడుదలైన మొదటి రోజు నుండి 10 రోజుల పాటు స్క్రీన్ ధియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్లో రూ.౧౦౦ అదనంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జివొ జారీ చేసిన విషయం విధితమే.
Railway station |అక్కడ అన్నీ సమస్యలే..!
Railway station | అక్కడ అన్నీ సమస్యలే..! Railway station | ఏలూరు
సమంతకు అత్తింటివారు గ్రాండ్ వెల్ కమ్..ఫోటో వైరల్
హీరోయిన్ సమంత తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి అనంతరం సమంతకు అత్తింటివారు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా సమంతను తమ కుటుంబంలోకి స్వాగతిస్తూ.. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “చంద్రకుండ్లో శివుడిని ప్రార్థిస్తున్నప్పుడు... గొప్ప భక్తుడు ఆర్తితో నిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో.. ఈరోజు నేను అలా ఉన్నాను. ఆనందబాష్పాలతో నా హృదయం నిండిపోయింది. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. రాజ్, సమంత.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక కుటుంబంగా ఎలా ముందుకు నడుస్తున్నారో చూసి మేము చాలా గర్వపడుతున్నాము. వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం” అని కొత్త జంటతో కలిసి దిగిన తమ ఫ్యామిలీ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. కాగా, డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పరిచయమైన సమంత, రాజ్.. తర్వాత ప్రేమికులుగా మారారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. రాజ్ నిడిమోరుకు వివాహం కాగా.. ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఇక, సమంత, నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
సెక్షన్ 24 కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల పన్ను మినహాయింపు: నిబంధనలు, షరతులు
భారతదేశ ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 24 హోం లోన్పై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపును అందిస్తుంది. ఇంటి యజమానులు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన మార్గం.సాధారణంగా, సెల్ఫ్-ఆక్యుపైడ్ ప్రాపర్టీ (స్వయం-ఆక్రమిత ఆస్తి) విషయంలో గృహ రుణంపై చెల్లించే వడ్డీకి లభించే గరిష్ఠ మినహాయింపు ప్రతి సంవత్సరం ₹2 లక్షలు. గరిష్ఠ మినహాయింపు పరిమితులు సెక్షన్ 24 కింద గరిష్ఠ మినహాయింపు, ఆ ఆస్తి స్వయం-ఆక్రమితమా లేదా అద్దెకు ఇచ్చారా అనే దానిపై […] The post సెక్షన్ 24 కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల పన్ను మినహాయింపు: నిబంధనలు, షరతులు appeared first on Dear Urban .
NBK’s Akhanda 2 Censor Report: Shiva Thaandavam at BO
God of Masses Nandamuri Balakrishna has been on a huge success streak and it all began with Akhanda, directed by Boyapati Srinu. The actor-director duo have always delivered a blockbuster and now, they are back with Indian Cinema’s most anticipated film, Akhanda 2, produced by 14 Reels Plus on a massive scale. The Pan-India movie […] The post NBK’s Akhanda 2 Censor Report: Shiva Thaandavam at BO appeared first on Telugu360 .
ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మృతి
ఎల్బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంజయ్ సావంత్(58) మృతిచెందాడు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన గత రాత్రి పోలీస్ స్టేషన్లో నిద్రించాడు. సంజయ్కు గుండెపోటు రావడంతో నిద్రలోనే చనిపోయాడు. మార్నింగ్ నిద్ర నుంచి లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు. నాచారంలో నివాసం ఉంటూ ఎల్బి నగర్ పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అబ్దుల్లాపూర్మెట్లో ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంది. ఎస్ఐ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీస్ స్టేషన్లో విషాదచాయలు అలుముకున్నాయి. 1989 లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది . 2011లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందాడు. 2020లో ఎఎస్ఐగా 2023లో ఎస్ఐగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యాడు. అతడు గత రెండు సంవత్సరాలుగా ఎల్ బి నగర్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నాడు.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత్ బ్యాటింగ్
రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బావుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్..అదే టీమ్ తో బరిలోకి దిగుతోంది. ఇక, సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేశారు. తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశాడు. అలాగే, స్పిన్నర్ కేశవ్ మహరాజ్, స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి జట్టులోకి తీసుకున్నారు. కాగా, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. జట్ల వివరాలు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా(సి), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి.
Amaravathi : చంద్రబాబు ఆలోచనలకు.. ఆచరణకు పొంతన లేకుండా పోతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు
Cereal grain | పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో
Cyclone Dvitva |అర్ధరాత్రి నుంచి పవర్ కట్
Cyclone Dvitva | అర్ధరాత్రి నుంచి పవర్ కట్ Cyclone Dvitva |
Patients Kidnop : కమీషన్ల దాదా MBBS
Patients Kidnop : కమీషన్ల దాదా MBBS ( ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో)
ఓయూలో అర్ధరాత్రి రోడ్డెక్కిన విద్యార్థులు #OU #HostelIssues #StudentProtest #FoodQuality #CampusNews
ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
డిసెంబర్ 3 (జనం సాక్షి):ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి …
Andhraprabha |నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక
Andhraprabha | నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక Jagadish Reddy | సూర్యాపేట
Jagadish Reddy |నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక
Jagadish Reddy | నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక Jagadish Reddy |
Chandrababu : రైతులతో చంద్రబాబు ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడు: కెటిఆర్
హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిజెపికి ప్రత్యామ్నాయం దేశానికి అందించలేకపోయిందని అన్నారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇగ్నిషన్ సదస్సులో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. బిజెపిని ఎదుర్కోవడం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమని, తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర నుండి మేల్కొనే వరకు బిజెపి గెలుస్తూనే ఉంటుందని, ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వల్లే మోడీ ఇంకా ఎన్నికల్లో గెలుస్తున్నారని, ప్రాంతీయల పార్టీలను ఏకం చేసి మోడీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు మాజీ సిఎం కెసిఆర్ ప్రయత్నించారని తెలియజేశారు. బిజెపి మత రాజకీయాలు చేస్తుందని, రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క ప్రతిపాదనను కూడా రాహుల్ గాంధీ నుండి వినలేదని అన్నారు. దేశానికి ఏం అవసరం అవుతుందో చెప్పకుండా అధికారంలోకి వస్తామని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. తమరు అడిగినట్టు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటే తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణను దేశంలో ఎలా అయితే అగ్రగామిగా తీర్చిదిద్దామో, దేశాన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తానని చెప్పేవాడిని అని కెటిఆర్ పేర్కొన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
డిసెంబర్ 3 (జనం సాక్షి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు …
Made for Each Other |అన్యోన్య దంపతుల విషాద గాథ
Made for Each Other| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా,
Kotam redddy : పెంచలయ్య కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం
పెంచలయ్య కుటుంబానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్థికసాయం అందించారు
Collector|ప్రతి దశ అత్యంత కీలకం
Collector| నర్సంపేట, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి దేశ అత్యంత కీలకమని
Central Andhra |ఆలయాన్ని పునరుద్ధరించండి!
Central Andhra | ఆలయాన్ని పునరుద్ధరించండి! Central Andhra | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ
Jakia Khanam : జకియా ఖానం యూటర్న్ వెనక ఇంత కథ నడిచిందా?
ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా ఉప సంహరణకు సిద్దమయ్యారు
తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా? పవన్: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా? అని మండిపడ్డారు. క్షమాపణ చెప్పే వరకు జడ్చర్లలో పవన్ సినిమా ఆడనిచ్చేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదని దుయ్యబట్టారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం విధితమే. రెండు రోజుల క్రితం కూడా పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎంఎల్ఎ అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ 70 ఏళ్లు అయినా సిఎం కాలేవని చురకలంటించారు. తెలంగాణ వాళ్లది నర దిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నావని అడిగారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు అని పవన్ కు హెచ్చరించారు.
Revanth Reddy : అరగంట సేపు రేవంత్ ప్రధానితో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
డిసెంబర్ 3 (జనం సాక్షి):నల్లగొండ:మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల …
Post Office |గుడివాడ బ్యూటిఫికేషన్కు ప్రత్యేక చర్యలు
Post Office | గుడివాడ బ్యూటిఫికేషన్కు ప్రత్యేక చర్యలు Post Office |
Tributes |మండలి, గొట్టిపాటికి నివాళులు
Tributes | ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతు పెద్ద, పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య
నెల్లూరుకు వెళ్లే వారికి హై అలెర్ట్.. వెళ్లొద్దండీ
దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి
Bigg Boss 9 : తనూజ గ్రాఫ్ డిజాస్టర్ .. నోరు.. చేతలే ఇలా చేశాయా?
బిగ్ బాస్ 9 సీజన్ లో ఫినాలే టిక్కెట్ రేస్ మొదలయింది.
water |నెల్లూరులో.. భారీ వర్షాలు
water | నెల్లూరులో.. భారీ వర్షాలు water| నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Attack| భక్తుల పై దాడి Attack| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల
మూగ బాలుడిపై కుక్కల దాడి... స్పందించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో మూగ బాలుడు ప్రేమ్చంద్పై మంగళవారం వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పత్రికల్లో వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.
Road Widening |రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం
Road Widening | రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చెన్నూర్, ఆంధ్రప్రభ :
హుస్నాబాద్ లో పర్యటించనున్న రేవంత్
హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ,కార్పొరేషన్ చైర్మన్లు , డిసిసి అధ్యక్షులు ,పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. హుస్నాబాద్ ప్రాంతం అక్కన్నపేటలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ జెండాలు, కటౌట్ల తో అందంగా అలంకరణ, బహిరంగ సభకు భారీ లెడ్ స్క్రీన్ లు ,పార్కింగ్ ప్రదేశాలు, సభకి తరలి వచ్చే జనాలకు మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అభివృద్ధి కార్యక్రమాలు 44.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కి, రూ. 58.91 కోట్ల అంచనా వ్యయంతో హుస్నాబాద్ టూ అక్కన్నపేట వరకు 4 లేన్ హమ్ రోడ్డుకు, 20 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ పలు అభివృధి కార్యక్రమాలకు, 45.15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎడిసి (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) కు, రూ. 8.5 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి, రూ. 86 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ రహదారి నుండి కొత్తపల్లి , హుస్నాబాద్ వరకు 4 లేన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కి ఎక్స్ ప్రెస్ బస్సు కు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ ను పరిశీలించడంతో పాటు 70 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేస్తారు.
Thiru Veer, Aishwarya’s Oh..! Sukumari: Attention-Grabbing
After his hit Pre Wedding Show, Thiru Veer is coming up with a heartwarming family entertainer, this time pairing up with Aishwarya Rajesh, who achieved blockbuster success with Sankranthiki Vasthunnam. The film, directed by debutant Bharat Dharshan and produced by Maheswara Reddy Mooli under Gangaa Entertainments, has unveiled its fascinating title: Oh..! Sukumari. The title […] The post Thiru Veer, Aishwarya’s Oh..! Sukumari: Attention-Grabbing appeared first on Telugu360 .
surveillance |పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా
surveillance | పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన
SIT Adds Two More Accused in YSRCP-Era Liquor Scam, Key Mumbai Jewellers Caught in Money Routing Web
The Special Investigation Team (SIT) probing the multi-thousand-crore liquor scam that took place during the YSRCP government has added two more accused to the expanding case. Mumbai-based jewellers, Chetan Kumar Palgota (A-50) and Ronak Kumar Palgota (A-51) have been named as new suspects. The SIT filed a memo to this effect in the ACB Court […] The post SIT Adds Two More Accused in YSRCP-Era Liquor Scam, Key Mumbai Jewellers Caught in Money Routing Web appeared first on Telugu360 .
కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం #TeluguPost #telugu #post #news
Services | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాలలోని శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర
Tiger |పెంచికల్ పేట్ లో పులి సంచారం
Tiger | పెంచికల్ పేట్ లో పులి సంచారం ప్రజల్లో ఆందోళన Tiger
Amaravathi : అమరావతి వాసులకు గుడ్ న్యూస్
అమరావతికి రాజధాని హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానుంది.
SHE Teams |మఫ్టీలో షీ టీమ్స్ నిఘా..
SHE Teams | మఫ్టీలో షీ టీమ్స్ నిఘా.. మహిళల భద్రత కోసంసోషల్
ఉప్పల్లో భద్రతా లోపం అభిమానులు గ్రౌండ్లోకి #Cricket #Hyderabad #T20 #MushtaqAliTrophy #HCA
Reservation |ముందస్తు అరెస్టులు
Reservation | ఓదెల, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన
Kufti got |త్రుటిలో తప్పిన ప్రమాదం
Kufti got | నేరడిగొండ, ఆంధ్రప్రభ : రోజురోజుకు ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels)
Chairman |దివ్యాంగులకు ప్రేమతో..
Chairman | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని, వారిపట్ల
దక్షిణాదిలో గోల్డ్ లోన్ జోరు #Business #SouthIndia #GoldLoan #RBIData #Finance
హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ రెండు ఒకటేనా?
ఒకటి కాదు ఎందుకంటే హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమినో డెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే ఒక వ్యాధి.. ఇది అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల కానీ లేక సక్రమ మార్గంలో ప్రికాషన్స్ లేకుండా రక్తం మార్పిడి చేయకపోవడం వలన ఒకరికి వాడిన ఇంజక్షన్లు మరొకరికి వాడడం వలననో వస్తుంది. ఒక వ్యక్తి లోకి హెచ్ఐవి వైరస్ ప్రవేశిస్తే మనము పరీక్ష చేసినప్పుడు వారికి హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ చేస్తాం. కానీ వాళ్లకందరికి ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఉన్నట్లు కాదు. హెచ్ఐవి వైరస్ బాగా మల్టీప్లై జరిగి శరీరంలో తన సంఖ్యను విస్తరించుకొని మన యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి మన ఇమ్యూనిటీని తగ్గించి మామూలుగా వచ్చే ఇన్ఫెక్షన్లను ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది అంతేకాక కొన్ని రకాల ప్రత్యేక ఇన్ఫెక్షన్స్ లాంటివి మనకు వస్తాయి. సిడి4 కౌంట్ చేయడం వలన ఒక వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ ఎలా ఉంది ప్రస్తుతం అనే విషయాన్ని మనం గమనించవచ్చు. వీరికి తగు సమయంలో ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవ్వడం వలన వ్యాధి తీవ్రత తగ్గించి వారికి ఉపశమనం కలిగించవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతను హెచ్ఐవి పాజిటివ్ అయివుండవచ్చు అతను ఎయిడ్స్ కు గురి అయ్యేంతవరకు అతనిలో ఎటువంటి లక్షణాలు ఉండవు.. అతను ఆరోగ్యంగా మన మధ్యనే సంచరిస్తూ ఉంటాడు అతనికి హెచ్ఐవి ఉన్నట్లు అతనికే తెలియదు.. ఇటువంటి వ్యక్తులతో అసురక్షిత లైంగిక సంపర్కం అంటే కాండోమ్ లేకుండా కలవడం వలన హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మనకు సోకవచ్చు. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ రేట్ బాగా పెరుగుతుంది.. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు కదా ఎయిడ్స్ తగ్గిపోయింది అని మనం అనుకున్నాం. కానీ మనకు కోవిడ్ లాంటి వైరస్లు, ప్రతి సంవత్సరము కొత్త కొత్త వైరస్ లో వస్తుండంవల్ల ఈ ఎయిడ్స్ ను పట్టించుకోవడం మానేశాము. ఇది చాపకింది నీరులా విస్తరించింది. ఇప్పుడు మరలా అత్యధికంగా కేసులో నమోదు అవుతున్నాయి అని వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మన మెట్రోపాలిటన్ నగరాలు ఇందుకు కొత్త బ్రీడింగ్ ప్లేసెస్ అని నివేదిక వచ్చింది. అదేంటి అందరూ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా ఎలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటే మీకు తెలియని ఒక షాకింగ్ విషయం ఏమంటే ఇది సాఫ్ట్వేర్ పర్సన్స్ లో ఎక్కువగా ఉందంట. ఎవరైతే కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక బటన్ తో సమస్త సమాచారాన్ని తెలుసుకోగలరో వారిలోనే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం మనలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇప్పుడు మరలా మనం ఎయిడ్స్ పై ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు ముఫై సంవత్సరాల కింద ఏ విధంగా మనం ఎయిడ్స్ పరీక్షలు చేసే వాళ్ళము ఇప్పుడు అలాగే అందరికీ చేయడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా మనం ఎలాగో బ్లడ్ పరీక్షలు చేయించుకుంటామో అప్పుడు ఈ హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం కూడా మంచిది.. ఎందుకంటే ఇది కేవలం సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ కాదు బ్లడ్ ట్రాన్స్ఫషన్ వలన మరియు నీడిల్స్ వలన కూడా వస్తుంది మనకు తెలియకుండా ఆ వైరస్ మనలో ప్రవేశించి ఉండొచ్చు. మనకు తెలియని వ్యక్తులతో లైంగిక సంపర్కం అవాయిడ్ చేయడం మంచిది.. నిరోద్ వాడడాన్ని ఎక్కువగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది అని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పుడు మరలా చెప్తుంది. నిరోద్ వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కేవలము హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడమే కాకుండా మిగతా సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీస్ ను ఆపడం అంతేకాకుండా అవాంఛిత గర్భాన్ని ఆపడం కూడా కాండోమ్ చేస్తుంది. మనము సెక్స్ గురించి కాండోమ్ గురించి మరియు ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పుగాను అది ఒక అనాగరికంగాను మనం భావించరాదు. మనము ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి. తమ అభిప్రాయాలను పంచుకోవాలి. పదిమందికి ఈ విషయాలు తెలియడం వలన వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎయిడ్స్ లేని సొసైటీ రావాలి అంటే ఇవన్నీ తప్పనిసరి. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Ghantasala |బ్రహ్మయ్యకు ఘన నివాళి..
Ghantasala | బ్రహ్మయ్యకు ఘన నివాళి.. Ghantasala, ఆంధ్రప్రభ : ఘంటసాలలో బుధవారం
Wishes |జేపీ నడ్డాకు శుభాకాంక్షలు
Wishes | జేపీ నడ్డాకు శుభాకాంక్షలు Wishes | ఉమ్మడి మెదక్ బ్యూరో,
Divyavani Prashant Goud |సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు
Divyavani Prashant Goud | సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు తొగరపల్లి సర్పంచ్
రంగారెడ్డిలో కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
హైదరబాద్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాదారం శివారులో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు మంటలను గమనించి, సకాలంలో కారు దిగడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్రిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
Cyclone |భయంకరమైన ఉరుములు, మెరుపులు..
Cyclone | భయంకరమైన ఉరుములు, మెరుపులు.. Cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి
స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది

26 C