పంటనష్టం అంచనా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్
పంటనష్టం అంచనా నిరంతరం కొనసాగుతోంది : కృష్ణాకలెక్టర్ ఆంధ్రప్రభ, న్యూస్ నెట్ వర్క్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: బాల్క సుమన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,చాడ కిషన్ రెడ్డి ,ఆజo అలీ ,ముఖీబ్ చాందా ,ముసిముల్లా ఖాన్ తదితర నేతలతో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడా రు. కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైనే సిఎం,మంత్రులు దృష్టి పెట్టా రని, కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ కార్య కర్త రియాజ్ ఇళ్ళు కూలగొట్టి దాడి చేశారని విమర్శించారు. నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే వారిపై దాడి చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా వున్నారని తెలిపారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఎన్నికల సంఘం ఎట్లా అనుమతి ఇచ్చింది? అని ప్రశ్నించారు. అధికారులు,పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్న దీమాను బాల్క సుమన్ వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు... ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల కమిషన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎన్నికల కోడ్ ను రేవంత్ రెడ్డి ఉల్లఘించాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ ఆఫీస్లో రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఒక.మతాన్ని ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడారని, మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే 3 రోజుల నిషేధం ఉంటుందని, చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీ శ్రీ రవిశంకర్కు “వరల్డ్ లీడర్ ఫర్ పీస్” అవార్డు
బోస్టన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్కు బోస్టన్ గ్లోబల్ ఫోరం 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు లభించింది. ప్రపంచ శాంతి,సయోధ్య, మానవతానాయకత్వంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఎఐ వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో అమెరికా లోని బోస్టన్లో ఆయనను ఘనంగా సన్మానించారు. వరల్డ్ లీడర్ ఫర్పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు పదో వార్షికోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గాను గురుదేవ్ ఎంపికయ్యారు. గతంలో ఈ పురస్కారం అందుకున్న వారిలో జపాన్ మాజీ ప్రధాని షింజోఅబె, జర్మనీ అప్పటి ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ,ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ తదితరులు ఉన్నారు.
కన్నుల పండువగా గంగా హారతి బాసర, ఆంధ్ర ప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం
'చికిరి చికిరి'.. అదిరిపోయిన 'పెద్ది' ఫస్ట్ సింగిల్ ప్రోమో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ’పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు చరణ్ అద్భుతంగా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇక మేకర్స్ ఫస్ట్ సింగిల్- చికిరి చికిరి ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో, దర్శకుడు బుచ్చి బాబు సానా, అకాడమీ అవార్డు విన్నింగ్ కంపోజర్ ఎ.ఆర్. రెహమాన్ పట్ల తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని పంచుకుంటూ, పాట సందర్భాన్ని వివరిస్తూ ప్రారంభమవుతుంది. కొండల మధ్య నివసించే హీరో, ఒక అమ్మాయిని చూసిన వెంటనే ఉప్పొంగే భావోద్వేగం సంగీతంగా, సంబరంగా వెలువడుతుందని సందర్భాన్ని వివరించారు. హీరో అమ్మాయిని ‘చికిరి’ అని పిలుచుకోవడం ఈ పాటకు ప్రాణం అయింది. రెహమాన్ సృష్టించిన హై వోల్టేజ్ బీట్లకు అనుగుణంగా రామ్ చరణ్ తన సిగ్నేచర్ మాస్ డాన్స్ స్టైల్, ఎనర్జీ తో అదరగొట్టారు. నవంబర్ 7న విడుదల కాబోతున్న ‘చికిరి చికిరి’ లిరికల్ వీడియో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా, చరణ్ ప్రేమికురాలు‘చికిరి’గా కనిపించనుంది. పెద్ది మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.
Mega fans waiting for Vaisshnav Tej
Mega hero Vaisshnav Tej made an impressive debut with Uppena. The actor has tested his luck with films like Konda Polam, Ranga Ranga Vaibhavanga and Aadikeshava. His last film Aadikeshava released in 2023 and the actor hasn’t announced any new film for two years. There are speculations that Vaisshnav Tej is quite selective and he […] The post Mega fans waiting for Vaisshnav Tej appeared first on Telugu360 .
Crucial Weekend for Many in Telugu Cinema
November 7th will witness several releases in Tollywood. Rashmika’s The Girlfriend, Sudheer Babu’s Jatadhara, Thiruveer’s The Great Pre Wedding Show and others are hitting the screens. This weekend is crucial for many in Telugu cinema. Rashmika: The actress has delivered some of the biggest hit films like Pushpa and Chhaava. For the first time, she […] The post Crucial Weekend for Many in Telugu Cinema appeared first on Telugu360 .
రిపబ్లికన్ అభ్యర్థుల ఓటమి.. ట్రంప్ విచిత్ర స్పందన
వాషింగ్టన్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు ట్రంప్కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కీలకమైన న్యూయార్క్ మేయర్ పదవితోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ట్రంప్ విచిత్రంగా స్పందించారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్పై తన ఫోటో లేకపోవడమే కారణంగా చూపించారు. ట్రూత్ వేదికగా స్పందిస్తూ “ఎన్నికల బ్యాలెట్ పేపర్పై ట్రంప్ ఫోటోలేదు. అమెరికాలో షట్డౌన్ కొనసాగుతోంది. ఈ రెండు ముఖ్య కారణాలే అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు” అని పోల్స్టర్స్ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్ తన ట్రూత్ వేదికలో పోస్ట్చేశారు. ఇది వైరల్గా మారింది. కాలిఫోర్నియాలో ఈ ఎన్నికల ఫలితాలపై అసహనం వ్యక్తం చేస్తూ రాజ్యాంగ విరుద్దమైన రీమ్యాపింగ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని, ఓటింగ్లోనూ రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. మెయిల్ ఇన్ ఓట్లను పక్కన బెట్టేయడం తీవ్రమైన అంశంగా ఆరోపించారు. న్యూయార్క్ మేయర్ పదవికి భారత మూలాలున్న డెమోక్రాట్ నేత జొహ్రాన్ మమ్దానీ, న్యూజెర్సీలో డెమోక్రాటిక్ అభ్యర్థిమైకీ షెరిల్ గవర్నర్గా గెలిచారు.
కరాటే పోటీలో గోల్డ్ మెడల్స్ సాధించిన సాబా మొహీంని అభినందించిన కెటిఆర్
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 కరాటే కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించిన ఓల్డ్ సిటీ కిషన్బాగ్కు చెందిన12 యేండ్ల సాబా మొహీంని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అభినందించారు. భవిష్యత్తులో ఒలంపిక్స్ లో ఆడాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సాబా మొహీంకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు. వచ్చే డిసెంబర్ నెలలో దుబాయ్లో జరిగే అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. కెటిఆర్తోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పోర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. కెటిఆర్ని కలవడం గర్వంగా ఉందని, తెలంగాణ తరుపున గోల్డ్ మెడల్ సాధించిన తనను కెటిఆర్ అభినందించడం సంతోషంగా ఉందని కరాటే క్రీడాకారిణి సాబా మొహీం అన్నారు.
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు –మంత్రి కొల్లు
వచ్చాడు.. రాళ్లు వేశాడు ..పోయాడు – మంత్రి కొల్లు మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ
కెసిఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం:మంత్రి జూపల్లి
ప్రజల అకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కోనసాగిస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కోనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించిన జూపల్లి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో బోరబండలోని సాయిబాబా నగర్లో బుధవారం నవీన్ యాదవ్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వృద్దులను, మహిళలను అప్యాయంగా పలుకరిస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబం రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబమే రౌడీ కుటుంబమని మంత్రి జూపల్లి మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే పునీతులా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో ఉంటే రౌడీ షీటర్లు అంటారా అని నిలదీశారు. జూబ్లీహిల్స్లో గెలుస్తామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. కేటీఆర్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని బాకీ కార్డు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ద్వజమెత్తారు. దోచుకున్న డబ్బుతో విచ్చలవిడిగా ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని అన్నారు. ప్రజా వ్యతిరేఖ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా నిలదీయాలని కోరారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
మెక్సికో అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు..
మెక్సికోసిటీ : మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్కు బహిరంగంగా నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హిస్టారిక్ డౌన్టౌన్లో మంగళవారం ఆమె ప్రజలతో బహిరంగంగా మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనకు ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని పక్కకు నెట్టివేశారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడ్డారు. అతడు చేతిని పక్కకు నెట్టేశారు. ఈ సంఘటన దృశాలు వైరల్ అవుతున్నాయి. దేశాధ్యక్షురాలికే భద్రత లేదా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తి అధ్యక్షురాలి వద్దకు వచ్చేవరకు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు మద్యం మత్తులోఉన్నాడని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అధ్యక్ష కార్యాలయం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
హిందూపురంలో వైసీపీ దూకుడు హిందూపురం, ఆంధ్రప్రభ : వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన కోటి
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ
అందరం సమష్టిగా కృషి చేద్దాం : ఏపీ జెన్ కో ఎండీ ఇబ్రహీంపట్నం
మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దైవదర్శనానికి కారులో వెళ్లి, మొక్కులు తీర్చుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు రూపంలో వచ్చిన బొలెరో వాహనం షిఫ్ట్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హలిఖేడ్ టోల్గేట్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అప్పటికే ముగ్గురు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతవాసులు. మృతుల్లో నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) ఉన్నారు. మరొకరు మనూర్ మండలంలోని ఎల్గోయి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకున్న హలిఖేడ్ పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిరాదర్ ప్రతాప్ అనే వ్యక్తిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధువులే కావడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న ఖేడ్ ఎంఎల్ఎ సోదరుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బిరాదర్ ప్రతాప్ను పరామర్శించారు.
ముగ్గురి ప్రాణాల మీదికి తెచ్చిన వివాహేతర సంబంధం
నాగర్కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని సంజాపూర్లో వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గామానికి చెందిన గుర్రం మల్లేష్కు వెల్దండ మండలం, చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. మల్లేష్ మున్సిపాలిటీ పరిధిలోని సిలార్పల్లికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు . ఈ విషయమై మల్లేష్, అతని భార్య శిరీషకు గతంలో గొడవలు జరిగాయి. ఇరు కుటుంబాల పెద్దమనుషులు గతంలో భార్యాభర్తలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కానీ మల్లేష్ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ భార్య శిరీషను, కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు.ఈ క్రమంలో శిరీష బంధువులు చెరుకూరు గ్రామానికి చెందిన శివ ప్రశాంతు, రామకృష్ణ, వెంకటేష్, సుభాష్, నరేష్ బుధవారం మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరగడంతో వారు మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేల, తమ్ముడు పరమేష్పై విచక్షణారహితంగా ఆయుధాలతో దాడి చేశారు. ఈ ఘర్షణలో జంగయ్య అలివేల, పరమేష్ పరిస్థితి విషమంగా మారింది. వీరిలో జంగయ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. సిఐ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం
హాస్టల్ బాలికలపై పైశాచికం ఫలితం తిరుపతి క్రైమ్ , ఆంధ్రప్రభ : మైనర్
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ
తడిచిన ధాన్యం కొంటాం.. సివిల్ సప్లై ఎండి హామీ విజయవాడ, ఆంధ్రప్రభ :
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసిన బండి సంజయ్ ఉమ్మడి
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం..
కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : టీపీసీసీ ఆదేశాల మేరకు కొమరం
వైభవంగా గోదావరి మహా హారతి మంథని, ఆంధ్రప్రభ : మంథని గోదావరి మహా
పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందే మోతె, ఆంధ్రప్రభ : రైతులు పండించిన పంటలకు నష్టపరిహారం
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని…
పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని… ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా )
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు.. బిచ్కుంద, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా ..రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య
టీపీఎల్ క్రికెట్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి వాకిటి శ్రీహరి
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి క్రీడల్లో రాణించాలని కోరిన మంత్రి శ్రీహరి జూపర్ ఎల్ఈడీ సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 టీమ్లతో లీగ్ టోర్నీ ప్రైజ్ మనీ రూ.80 లక్షలు హైదరాబాద్: తెలుగు ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) క్రికెట్ పోటీల పోస్టర్ను తెలంగాణ క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. మంత్రిని ఆయన కార్యాలయంలో టీపీఎల్ను నిర్వహిస్తున్న జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, లీగ్ విశేషాలను వివరించారు. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా, బాధ్యయుత పౌరుడిగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందని శ్రీహరి అన్నారు. క్రికెట్తో పాటు ఏదొక క్రీడలో యువత రాణించాలని, తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. ‘సే నో టూ’ డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేష్ మాట్లాడుతూ.. తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లీగ్ను కేవలం వినోదం కోసం నిర్వహించకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేదికల్లో 600 టీమ్లతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. నాకౌట్ పోటీలకు తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4 జట్లు ఎంపిక చేస్తామని అన్నారు. గ్రామీణ క్రికెటర్లకు పెద్ద వేదికలపై క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనేది కూడా తమ ఆలోచన అని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.80 లక్షలు.
తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..!
తాండూరు మండలంలో రోడ్డు ప్రమాదం..! తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా
భారత్పై ట్రంప్ ఘాటు దెబ్బ.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేత
న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి భారత్, రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేస్తుంది. నేరుగా రష్యా క్రూడాయిల్ రాక మనకు ఆగిపోతుంది. రష్యా ప్రముఖ చమరు కంపెనీలు రోస్నెఫ్ట్, లూకాయిల్పై అమెరికా భారీ స్థాయి ఆంక్షలు విధించిన తరువాత దీని ప్రభావం భారత్పై పడింది. అనివార్యంగా ఈ కంపెనీల నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేయాల్సిన చక్రబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల చివరి నుంచి రష్యా ముడిచమురు దిగుమతిని తగ్గించుకుంటూ వచ్చే నెల నాటికి పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడైంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురును భారత్ పూర్తి స్థాయిలో నిలిపివేస్తుందని ట్రంప్ పదేపదే చెపుతూ వచ్చారు. రష్యా కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు ఈ నెల 21 నుంచి అమలులోకి వస్తాయి. దీనితో ఆయా కంపెనీలపై ఆధారపడే పలు దేశాలు ఇకపై వేరే మార్గాలను వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో చమురు సరఫరా గొలుసుకట్టు వ్యవస్థకు కుదేలు కానుంది. ఉక్రెయిన్తో యుద్ధం తరువాత రష్యాపై ఆంక్షల దశ నుంచి భారతదేశం రష్యా నుంచి అతి ఎక్కువ మోతాదులో ముడిచమురు నేరుగా దిగుమతి చేసుకొంటోంది. ప్రత్యేకించి ట్రంప్ ఆంక్షలకు గురైన ప్రధాన కంపెనీల నుంచి రిలయన్స్ పెట్రో సంస్థ అత్యధిక వాటాలో చమురు తెప్పించుకొంటోంది. ఇప్పుడు రష్యా క్రూడాయిల్ దిగుమతి ఆగిపోనుండటంతో రిలయన్స్ ఇతర భారతీయ కంపెనీలకు పిడుగు పాటు కానుంది. భారతీయ రిఫైనరీలు తమ దిగుమతులలో సగం వరకూ రష్యా నుంచే తెప్పించుకుంటున్నాయి. రిఫైనరీల ద్వారానే మార్కెట్కు అవసరం అయిన పెట్రోలు, డీజిల్ అందుతుంది. ఇప్పుడు రష్యా ఆంక్షలతో క్రమేపీ భారతీయ చమురు కంపెనీలు, రిఫైనరీలు ఈ లోటును ఇతరత్రా మార్గాల ద్వారా భర్తీ చేసుకోవల్సి ఉంటుంది. మారిటైం ఇంటలిజెన్స్ విశ్లేషణ సంస్థ కెప్లెర్ ఇప్పటి పరిస్థితి గురించి స్పందించింది. డిసెంబర్లో రష్యా నుంచి భారీ స్థాయిలో క్రూడాయిల్ రాక తగ్గుతుంది. డిసెంబర్లో ఈ క్షీణత ప్రభావం మన మార్కెట్పై తీవ్రంగానే పడుతుంది. అయితే వచ్చే ఏడాది ఆరంభంలో క్రమేపీ ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు. కానీ క్రూడాయిల్ రప్పించుకునేందుకు సంబంధిత మధ్యవర్తులు లేదా దళారులు , ప్రత్యామ్నాయ మార్గాలను తక్షణ రీతిలో ఇప్పటి నుంచే వెతుక్కోవల్సి ఉంటుందని విశ్లేషణ సంస్థ తెలిపింది.
స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్…
స్వయంగా భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్… శ్రీశైలం, ఆంధ్రప్రభ
ఎక్కడ దొరికారంటే…. ధర్మపురి ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణంలోని పేకాట ఆడుతున్న స్థావరంపై
అభిరథ్ ధాటికి హైదరాబాద్ గెలుపు #RanjiTrophy #HyderabadCricket #AbhirathReddy #BCCI #SportsNews
నకిలీ ‘IEXS ట్రేడింగ్’ యాప్ ద్వారా చీటింగ్విత్డ్రా పేరుతో మళ్లీ మళ్లీ డబ్బు అడిగిన మోసగాళ్లు
కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
ఛండీగఢ్: పంజాబ్ లోని లుథియానా జిల్లాలో సమ్రాలా బ్లాక్లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్ను ఆగంతకులు కాల్చి చంపారు. ఈ హత్యకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ పేరున సోషల్ మీడియాలో పోస్ట్ వెలువడింది. గుర్వీందర్ సింగ్ను తమ గ్యాంగ్ కు చెందిన కరణ్, తేజ్ చక్ హత్యచేశారని వెల్లడించింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇక, అక్టోబర్ 31న లుథియానాకు చెందిన తేజ్పాల్ సింగ్ అనే 26 ఏళ్ల కబడ్డీ ఆటగాడు కూడా హత్యకు గురయ్యాడు. తేజ్పాల్ స్నేహితులే అతన్ని హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరు కబడ్డీ ఆటగాళ్లు హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం మారింది.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అక్కమ దేవి ఘాట్ రోడ్డులోని కఠిన మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపై అడ్డంగా తిరిగిపోయింది.వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నుండి శ్రీశైలం దిశగా బయలుదేరిన బస్సు వేగం ఎక్కువగా ఉండటంతో అక్కమ దేవి మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. బస్సు రోడ్డుపై అడ్డంగా తిరిగిపోవడంతో ఘాట్ రహదారిపై రెండు గంటలకు పైగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైనా చివరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం
త్వరలో దివి సీమ ప్రజల కల సాకారం .. డిప్యూటీ సీఎం అంగీకారం
TVK పార్టీ సిఎం అభ్యర్థిగా విజయ్
చెన్నై: తమిళిగ నెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం మహాబలిపురం లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన పార్టీ ప్రత్యేక సాధారణ కౌన్సిల్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు, కోయంబత్తూరులోని మహిళపై లైంగిక దాడి, ఓటర్ల జాబితాల సర్వే, తదితర 12 కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. కరూర్ ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. విజయ్, టివికె పార్టీ నిర్వహించే సమావేశాలకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
కుక్కను తప్పించబోయి కారు పల్టీ.. భార్య మృతి.. భర్త, పిల్లలకు గాయాలు
మన తెలంగాణ/మోతె: సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ మరణించగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న పలువురు వ్యక్తులు సూర్యాపేట ఖమ్మం 365 బిబి నేషనల్ హైవే 1033 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి, టోల్గేట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. వెంటనే 1033 పెట్రోలింగ్ సిబ్బంది, 1033 అంబులెన్స్ సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, పోచవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి కారులో తెల్లవారుజామున బయల్దేరారు. సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి చెట్లపొదల్లోకి కారు దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాణి (38) అనే గృహిణి మృతి చెందగా, ఆమె భర్త శ్రీరామ్ (52)కు స్వల్ప గాయాలయ్యాయి. వారి కుమార్తె జాహ్నవి (11), కుమారుడు లోకేష్ (10) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతురాలి భర్త శ్రీరామ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి. అజయ్కుమార్ కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్ట్టు తెలిపారు. కాగా, 1033 వాహనానికి సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.
సదరన్ డిస్కమ్ సరికొత్త ప్రయోగం
సదరన్ డిస్కమ్ సరికొత్త ప్రయోగం తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : ప్రీ
భారతదేశ పౌరులు అవినీతిని నేరుగా నివేదించడానికి నంబర్ ను ప్రకటించలేదు#TeluguPost #telugu #post #news
We are releasing Aaryan with a new climax – Vishnu Vishal
Vishnu Vishal delivered hits like Ratsasan, Matti Kushti, FIR and now, he is starring in a crime thriller, Aaryan. Praveen K has directed the film and Vishnu Vishal produced it. Nithiin’s Shrestha Movies is releasing the movie in Telugu. Now, the makers have conducted a pre-release press meet interacting with Telugu Media. Speaking at the […] The post We are releasing Aaryan with a new climax – Vishnu Vishal appeared first on Telugu360 .
రహదారి భద్రతకు సాఫ్ట్వేర్ ఉద్యోగి సేవ #Hyderabad #TrafficAwareness #TelanganaPolice #Volunteer
ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు…
ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు… గద్వాల, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ(బీసీసీఐ) టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని15 మంది సభ్యుల జట్టును బుధవారం ఎంపిక చేసింది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో గాయపడిన రిషబ్ పంత్ కోలుకుని మళ్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికా Aతో జరిగిన మొదటి అనధికారిక మ్యాచ్లో ఇండియా ఎకి విజయాన్ని అందించిన పంత్.. తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. పంత్ తోపాటు ఆకాష్ దీప్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా, భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. నవంబర్ 22 నుండి గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ స్టేడియం మొదటిసారి టెస్ట్ క్రికెట్కు ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు: శుబ్మాన్ గిల్ (సి), రిషబ్ పంత్ (WK) (VC), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ లోని చునార్ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలుఢీకొనడంతో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సవిత(28), సాధన ( 16 ) .శివకుమారి ’( 12) అంజుదేవి (20). సుశీలాదేవి (60),కళావతి (50) గా గుర్తించారు. ఈ సంఘటన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగింది. చునార్ స్టేషన్ నాలుగో ప్లాట్ఫారం వద్దకు చోపన్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఆగగానే ప్రయాణికులు దిగి ఫుట్ఓవర్బ్రిడ్జి కాకుండా పట్టాలు దాటడానికి ప్రయత్నించారు. అదే సమయంలో హౌరా కల్కాజీ నుంచి ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్ప్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రయాణికులు కార్తీక్ పూర్ణిమ స్నానాల కోసం మీర్జాపూర్ వచ్చారని ఎన్సిఆర్ ప్రయాగ్రాజ్ డివిజన్ పిఆర్ఒ అమిత్ సింగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి , స్థానిక ఎంపీ అనుప్రియ పటేల్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రమాద స్థలానికి జాతీయ, రాష్ట్ర వైపరీత్యాల స్పందన బృందాలను వెళ్లాలని ఆదేశించారు.
హర్యానాలో ఓట్ల చోరీ వల్లనే కాంగ్రెస్ ఓటమి:రాహుల్ గాంధీ
బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో హర్యానాలో ఓట్ల చోరీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అంచులనుంచి ఓటమి పాలైందని ఆయన అన్నారు. హర్యానాలో 2 కోట్ల మంది ఓటర్లలో 25 లక్షలమంది నకిలీ ఓటర్లేనని ఢిల్లీలో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ విమర్శించారు. బోగస్ ఓటర్ల సంఖ్య రాష్ట్రంలో 12 శాతం మేరకు ఉందని. ఇందుకు సంబంధించి తమ వద్ద 100 శాతం రుజువులు ఉన్నాయని ఆయన తెలిపారు. తమ బృందం 5.21 లక్షల నకిలీ ఓటర్ల ఎంట్రీలను కనుగొన్నట్లు తెలిపారు. అంటే హర్యానాలో ప్రతి8 మంది ఓటర్లలో ఒకరు నకిలీ అని ప్రతిపక్షనేత ఎద్దేవా చేశారు. ఒక బ్రెజిలియన్ మోడల్ ఫోటో గ్రాఫ్ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధి పేర్లతో ఓటర్లజాబితాలో అనేకసార్లు కన్పించిందని, ఆమె 22 సార్లు ఓటు వేసిందనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఓటర్ల జాబితాలోని తేడాలను చూపే స్లయిడ్ లను రాహుల్ ప్రదర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని రాహుల్ ఆరోపించారు. హర్యానా చరిత్రలోనే తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదన్నారు. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా జరగలేదని చెబుతూ, కాంగ్రెస్ అఖండవిజయాన్ని ఓటమిగా మార్చేందుకు కుట్ర అమలయిందని రాహుల్ ఆరోపించారు. ఎన్నికల తర్వాత వచ్చిన వీడియోను చూపుతూ, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సైనీపై కూడా విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన రెండు రోజులతర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అందరూ చెబుతున్న సమయంలో నైనీ నవ్వుతున్న ఫోటో ప్రదర్శించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా రెండింటిలోనూ వేలాదిమంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఒక్ పాల్వాల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇంటి నెంబర్ .150లోని బీజేపీ నాయకుడి చిరునామాలో 66 మంది ఓటర్లు నమోదయ్యారన్నారు. ఒక వ్యక్తి ఇంట్లో ఏకంగా 500 మంది ఓటర్లు నమోదయ్యారని ఆయన ఆరోపించారు. తాను ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదని, తన ఆరోపణలను ధ్రువీకరించే డేటా ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ఈసీని మాత్రమే కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియనే ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యాయని ఆయన పునరుద్ఘాటించారు. ఎన్నికల కమిషన్ నకిలీ ఓట్లను ఎందుకు తొలగించడం లేదు. అలా చేస్తే, న్యాయంగా ఎన్నికలు జరుగుతాయికదా. అన్నారు రాహుల్. ఈసీ. న్యాయమైన ఎన్నికలను కోరుకోవడం లేదని ఆయన విమర్శించారు. బీజేపీ కుట్రకు, ఈసీ వత్తాసు ఉందనడానికి ఇదే రుజువు అని దుయ్యబట్టారు.
KTR : రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాదు .. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాదు .. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆగ్రహం
అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
విశాలాంధ్ర శింగనమల.. శింగనమల నియోజకవర్గం పుట్లూరులో స్కూలు పిల్లలతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది, బుధవారం సాయంకాలం స్కూలు పూర్తవగానే పుట్లూరు మోడల్, జడ్పీ స్కూళ్లకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సు మడ్డిపల్లికి బయల్దేరింది, చింతకుంట వద్దకు బస్సు రాగానే స్టీరింగ్ స్ట్రక్ కావడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు దూసుకెళ్లింది, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు బస్ ఎక్కడం వల్ల అధిక లోడుతో వెళుతూ ప్రమాదం జరిగిందని పలువురు భావిస్తున్నారు. ఈ […] The post అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. appeared first on Visalaandhra .
Fact Check: CM Revanth Reddy did not insult Congress Minister Mohammad Azharuddin
Viral social media posts claiming that Telangana CM Revanth Reddy insulted Minister Mohammad Azharuddin are false.
అండగా ఉంటాం.. ఎల్ఓసీ అందజేత…
అండగా ఉంటాం.. ఎల్ఓసీ అందజేత… మక్తల్, ఆంధ్రప్రభ : నర్వ మండలం పాతర్చేడు
తెలుగు రాష్ట్రాలలో ఆగని బస్సు ప్రమాదాలు #Accident #Putlur #RTC #AndhraPradesh #PublicSafety
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
విశాలాంధ్ర: చిలమత్తూరు.. శ్రీ సత్య సాయి జిల్లా .చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించారు, ప్రభుత్వ కార్యాలయ అధికారుల పై చాలా కాలం నుండి అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నాయి,ఈనేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం తనిఖీలు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయ లోపలికి వెళ్లి ఇంటి స్థలాలు. సాగు భూములు క్రయవిక్రయాలకు వచ్చిన వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అయితే అందుకు భిన్నంగా […] The post సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. appeared first on Visalaandhra .
కదిలిస్తే కఠిన చర్యలే!! జన్నారం, ఆంధ్రప్రభ : అడవుల్లోని విలువైన టేకు చెట్లను
నవీన్ యాదవ్కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి
నవీన్ యాదవ్కే ఓటు వేయాలి.. మంత్రి అడ్లూరి జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే అలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి, భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేశారు. ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నదిలో వదిలారు. భక్తులు దానధర్మాలు, నదీ స్నానాలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పలువులు భక్తులు నదుల్లో వద్ద పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. కార్తిక మాసంలో అత్యంత పవిత్రమైన పౌర్ణమి పర్వదినాన్ని భక్తులు పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాలన్నీ భక్త జన సందోహంతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. కార్తిక పౌర్ణమి రోజున శివాలయాల్లో దీపం వెలిగించడం వల్ల పుణ్యం వస్తుందని భక్తులకు ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు వచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మహిళలు ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలను వెలిగించి, 365 వత్తులతో కూడిన దీపాలను సమర్పించారు. వరంగల్ వేయిస్తంబాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, రామప్ప దేవాలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఝారాసంగం కేతకి సంగమేశ్వర, సంగారెడ్డి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించారు. దీపాలు వెలిగించి పూజలు చేశారు. మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు : హైదరాబాద్లోని శేరిలింగంపల్లి, మదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లోని ప్రధాన శివాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా భక్తులందరికీ సకాలంలో దర్శనం లభించేలా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు, భక్తులు వెలిగించిన దీపాల కాంతులతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. కీసరగుట్టలో పౌర్ణమి వేడుకలు : సుప్రసిద్ధ శైవ క్షేత్రం కీసరగుట్టలో భక్తుల సందడి నెలకొంది. శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. దర్శన అనంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివ లింగాలకు పంచామృత అభిషేకాలు చేశారు. అలాగే ఆలయ పరిసరాల్లో కార్తిక దీపాలు వెలిగించారు. సత్యనారాయణ స్వామి వత్రాలు నిర్వహించారు. యాదగిరిగుట్టలో కార్తిక శోభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. ఆలయంలోని వ్రత మండపంలో భక్తులు సత్యదేవుడికి పూజలు నిర్వహించారు. కార్తీక దీపారాధన మండపంలో దీపాలు వెలిగించారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ఆలయ మాఢ వీధులు కార్తిక పూజలు నిర్వహించే భక్తులతో సందడిగా మారాయి. కార్తీక పూజలు జరిపించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రతాలు, బిల్వార్చన, నిజాభిషేకం, కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో శివాలయం, వ్రత మండపాలు, కార్తీక దీపా రాధన ప్రదేశాలు భక్తులతో కిటకిటలాడాయి.
అండగా… ఏపీ సర్కారు మృతుడి కుటుంబానికి పెడన ఎమ్యెల్యే రూ.5లక్షల పరిహారం అందజేత
విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది…
విజయం ఒక పెద్ద ఉద్యమానికి నాంది… హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశంలో నీటి
నవీన్ యాదవ్ ను గెలిపించాలి… కడియం కావ్య
నవీన్ యాదవ్ ను గెలిపించాలి… కడియం కావ్య జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప
నవీన్ యాదవ్కి మద్దతుగా… మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్
Pawan Kalyan’s Flamingo Plan at Pulicat Lake Sparks Bhumana’s Witty Reaction
Andhra Pradesh Deputy Chief Minister and Environment Minister Pawan Kalyan has directed officials to take steps to create a permanent habitat for flamingos at Pulicat Lake. The scenic lake, known for attracting migratory birds from Siberia every winter, is set to be developed as a major ecotourism destination. Pawan Kalyan emphasised that the flamingos, which […] The post Pawan Kalyan’s Flamingo Plan at Pulicat Lake Sparks Bhumana’s Witty Reaction appeared first on Telugu360 .
వినూత్నంగా నిరసన దీక్ష.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : అధిక వర్షాల కారణంగా పత్తి
డివైడర్ ఎక్కిన ఆర్టీసీ బస్సు.. #TeluguPost #telugu #post #news
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక
జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం: రాష్ట్ర స్థాయిలో నవంబర్ 7వ తేదీ నుండి 10 తేదీ వరకు విశాఖపట్నం నగరంలో జరిగే 11 వ ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఇంటర్ జిల్లాపోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలికల విభాగంలో ధర్మవరం పట్టణానికి బి.నీఖ్యశ్రీ , యం.యశస్విని, వైష్ణవి, అలేఖ్య, నలుగురు బాలికలు, అలాగే బాలుర విభాగంలో సంజయ్ కుమార్ ఏకంగా ధర్మవరం పట్టణానికి చెందిన 05 మంది […] The post రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపిక appeared first on Visalaandhra .
Bandla Ganesh Clarifies Remarks After K Ramp Success Meet Controversy
Actor and producer Bandla Ganesh has issued a clarification following the controversy surrounding his speech at the K Ramp movie success meet. His remarks during the event had reportedly upset a few people in the film industry, with many speculating that his comments were aimed at Vijay Deverakonda. Taking X, Bandla Ganesh expressed regret, saying […] The post Bandla Ganesh Clarifies Remarks After K Ramp Success Meet Controversy appeared first on Telugu360 .
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కదిరి రైల్వే గేట్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి (20-30 సంవత్సరాలు వయసు) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు మృతుడు ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకొని కదిరి గేట్ సమీపంలో గల గుజిరి షాపులో వేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇదే తీరిలో రైల్వే పట్టాల పక్కన ఓ చెట్టు కింద కూర్చొని, రైలు వస్తుండగా క్షణాల్లో రైలుకు అడ్డం […] The post రైలు కిందపడి వ్యక్తి మృతి appeared first on Visalaandhra .
Breaking News |భారీ ఎన్ కౌంటర్
ఛత్తీస్ ఘడ్ – తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు-
“అందరికీ సమాన న్యాయం” నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : న్యాయ సేవాధికార సంస్థ
బేల కేంద్రంలో విషాదం..! అదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : బేల మండల కేంద్రంలో
తిరువణ్ణామలై జిల్లాలో మట్టికుండలో బంగారు నాణేలు
తిరువణ్ణామలై జిల్లాలో ఓ పురాతన శివాలయంలో 103 బంగారు నాణేలు బయటపడ్డాయి.
Jubilee Hills Bye Elections : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ ధీమా అదేనట
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది
ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి వుండాలి..
మండల విద్యాధికారులు విశాలాంధ్ర ధర్మవరం; ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించి , ప్రతీ అంశాన్ని పరిశీలనాత్మకంగా , హేతుబద్దంగా చూడాలని మండల విద్యాధికారులు రాజేశ్వరేదేవి , గోపాల్ నాయక్ లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జేవీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్సు సంబరాల్లో ముఖ్య అతిథితులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, ప్రకృతి నుంచి నేర్చుకోవాలన్నారు. చెకుముకి సైన్సు సంబరాల్లో పాల్గొనడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.సైన్సు లేనిదే ఈ […] The post ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి వుండాలి.. appeared first on Visalaandhra .
ఏసీబీ దాడుల్లో విస్తుపోయే నిజాలివే
ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ముఖ్యమంత్రిని కలిసిన సీడీసీ చైర్మన్
ముఖ్యమంత్రిని కలిసిన సీడీసీ చైర్మన్ సదాశివనగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
రూ.60 లక్షలతో నిర్మాణం.. మహిళలకు రక్షణ పునరావాసం (నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) :
శంషాబాద్ లో మొసలి కనిపించి ప్రజలను టెన్షన్ పెట్టింది.
పత్తి రైతు సమస్యలపై ఇల్లు ముట్టడి..
పత్తి రైతు సమస్యలపై ఇల్లు ముట్టడి.. ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో :
51 ఏళ్లుగా నిత్యం సైకిల్ పై తిరుగుతూ సైన్యం గొప్పతనాన్ని వివరిస్తూ ఉంటారు విశ్రాంత జవాన్.
కామ్రేడ్ హైదర్ వలి తరలి వచ్చిన వామపక్ష పార్టీల నాయకులు, కార్మికులు
విశాలాంధ్ర ధర్మవరం;; సిపిఎం, సిఐటియు నాయకులు కామ్రేడ్ హైదర్ వలీ మృతికి సంతాపం తెలుపుతూ అంతక్రియలకు భారీగా వామపక్ష పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, వైఎస్ఆర్సిపి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కామ్రేడ్ హైదర్ వలీ గారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, అంత్యక్రియలలో పాల్గొన్నారు. అనంతరం హైదర్ […] The post కామ్రేడ్ హైదర్ వలి తరలి వచ్చిన వామపక్ష పార్టీల నాయకులు, కార్మికులు appeared first on Visalaandhra .
వేడి వేడి చికెన్ అంతరిక్షంలో కూడా!!
అంతరిక్ష కేంద్రంలో వేడివేడి చికెన్ వింగ్స్ ను ఎలాంటి పొగరాని ప్రత్యేక ఓవెన్ లో వండుకుని చైనా వ్యోమగాములు చరిత్ర సృష్టించారు.
మాజీ ఎమ్మెల్యే కైలే పై కేసు హైవేపై ఓవర్ యాక్షన్ .. పోలీసు
పత్తి రైతులను ఆదుకోవాలి.. సైదాపూర్, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి పండించిన పంట
శ్రీ నాగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు
శ్రీ నాగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ములుగు జిల్లా, మంగపేట, నవంబర్ 5
అతి చేసిన హారిస్ రవూఫ్.. ఐసీసీ నిషేధం
ఆసియా కప్ సందర్భంగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లలో ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంది.
రెండేళ్లలో ఒక్క ఫ్లైఓవర్, ఒక్క కొత్త రోడ్డు అయినా వేశారా? : కెటిఆర్
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి.. బిఆర్ఎస్ ను విమర్శించే వ్యాఖ్యలు నిరాశ, నిస్పృహకు సంకేతం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తనను వ్యక్తిగతంగా విమర్శలు చేసినా.. సిఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని గౌరవిస్తానని అన్నారు. జూబ్లీహిల్స్ డెవలప్ మెంట్ కార్డు విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లోఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి బిఆర్ఎస్ ఏం చేసిందో.. రెండేళ్ల కాంగ్రెస్ ఏం చేసిందో రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని రెండేళ్లలో ఒక్క ఫ్లైఓవర్.. ఒక్క కొత్త రోడ్డు అయినా వేశారా? కెటిఆర్ ప్రశ్నించారు.
5.79 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నాం : నవీన్ కుమార్
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈ ఏడాది 5.79 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కోరిన కోరికలు తీర్చే స్వామి… దండేపల్లి, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని
Online Trading scam: ఆన్లైన్ ట్రేడింగ్ మోసంలో వ్యాపారికి రూ.4.8 కోట్లు నష్టం
లావణ్య, అర్పితల ప్రలోభాలకు బలై పెట్టుబడులుమూడు రెట్లు లాభమంటూ ఎటోరో గ్లోఎఫ్ఎక్స్ వెబ్సైట్తో మోసం
లోకేంద్రసింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ మ్యాన్
అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం. అయితే తనకు వీలు దొరికినప్పుడల్లా ట్రాఫిక్ ను క్రమ బద్ధీకరించే పనిని చేపడుతూ ఉంటారు.
రాష్ట్రస్థాయి పోటీలకు గొట్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు
విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పట్టణములోని ఆర్డిటి క్రీడామైన రమనందు జరిగిన శ్రీ సత్య సాయి జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడి బాలబాలికల జట్టుల ఎంపికలో పాల్గొని ప్రతిభ ఘనపరిచి జిల్లా జట్టుకు ముగ్గురు విద్యార్థులు స్టాండ్ పైగా ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ జగన్నాథం ఫిజికల్ డైరెక్టర్ రమేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన ముగ్గురు విద్యార్థులలో కుమార్ పదవ తరగతి, జాకీర్ పదవ తరగతి, […] The post రాష్ట్రస్థాయి పోటీలకు గొట్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు appeared first on Visalaandhra .
ఆలయానికి ముస్లిం వ్యాపారి కోటి విరాళం
కర్ణాటక రాష్ట్రం చెన్నపట్టణ మంగళవారపేటలో ఉన్న శ్రీబసవేశ్వర స్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు సాగుతూ ఉన్నాయి.
Sree Vishnu Headlines Youthful Entertainer Directed by Sunny Sanjay
Sithara Entertainments has announced its 39th production, featuring King of Entertainment Sree Vishnu in the lead role. Sunny Sanjay, who previously debuted on OTT with Anaganaga, has written and directed the film. The film is produced by S. Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments in collaboration with Fortune Four Cinemas, with Srikara Studios […] The post Sree Vishnu Headlines Youthful Entertainer Directed by Sunny Sanjay appeared first on Telugu360 .

24 C