మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్ఠాతకమైన జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) సీజన్2కు ఆదివారం తెరలేచింది. స్పోర్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరుగనున్న టోర్నమెంట్లో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన పది జట్లు పోటీ పడుతున్నాయి. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఆరంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎంఎల్ఎ టి.హరీశ్ రావు ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా పది జట్లకు సంబంధించి జెర్సీలని ఆవిష్కరించారు. అంతేగాక టాస్ వేసి తొలి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్లు, పోలీసులు, డాక్టర్స్, పొలిటియన్స్ వృత్తుల్లో పని చేసే వారికి సెలవులు ఉండవని, వ్యక్తిగత జీవితం కంటే తమ వృత్తికే ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్ వంటి పోటీల్లో పాల్గొనడం కాస్త మానసిక ఉల్లాసం కలిగిస్తుందన్నారు. టోర్నీలో పాల్గొనే జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మర్రి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్టిఓ డైరెక్టర్ చల్లా భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సోమవారం రాశి ఫలాలు (08-12-2025)
మేషం మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. వృషభం వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మిధునం ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బందు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కర్కాటకం నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది. సింహం కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కన్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. తుల వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృశ్చికం సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనస్సు విందువినోదాలు కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మకరం కుటుంబమునకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. కుంభం వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీనం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.
ములకలూరులో వ్యక్తి దారుణ హత్య…
నరసరావుపేట (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు
ఆంధ్రప్రభ విజయవాడ : వారాంతపు సెలవులు, పెరిగిన భవానీళ్లు స్వాముల రాకతో ఇంద్రకీలాద్రి
విజయవాడ, ఆంధ్రప్రభ : టూ వీలర్స్ మెకానిక్స్ వాహనాల తయారీలో వస్తున్న సాంకేతికను
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్ల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్
యాషెస్ సిరీస్.. ఆస్ట్రేలియా ఘన విజయం
బ్రిస్బేన్: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో ఐదుమ్యాచ్ల సిరీస్లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. 134/6తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను తిరిగి ఆరంభించిన ఇంగ్లండ్ 241 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (50), విల్జాక్స్ (41) ఏడో వికెట్కు 96 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రమైన స్కోరును సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నీసర్ ఐదు, స్టార్క్ రెండు వికెట్లను పడగొట్టారు.ఇక 65 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టీవ్ స్మిత్ 23 (నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 334 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 511 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు 177 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
గ్లోబల్ సమ్మిట్ను స్వాగతిస్తున్నాం : బిజెపి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తు న్నామని బిజెపి చీఫ్ ఎన్.రామచంద్రరావు అన్నారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిజెపి పార్టీ ఆకాంక్షిస్తుందని వెల్లడించారు. వికసిత్ భారత్ -2047 లక్ష్యంగా మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొం దిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తోందన్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు..
హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్ అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయనున్న ప్రభుత్వం మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ కు మరింతగా గ్లోబల్ మ్యాప్ లో చోటు కల్పించేలా సీఎం సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్ఫీల్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్చేంజ్కు ఇప్పటికే టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టారు. యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం: అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేరుతో డొనాల్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు: ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం హైదరాబాద్లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని గూగుల్ స్ట్రీట్ అని ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితవ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించివారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు.
ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దేవుడా సమీపంలోని కలవాటు
గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కాలేకపోతున్నా: ఖర్గే
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు హాజరు కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 విజయవంతం కావాలని ఖర్గే ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖర్గే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధే లక్ష్యంగా
శాసనసభలో తీవ్రమైన లోపాలున్నాయి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ టి. హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. గడిచిన రెండేళ్లుగా శాసనసభలో తీవ్రమైన లోపాలు జరుగుతున్నాయని, ఇది శాసనసభ రాజ్యాంగబద్ధమైన విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేయడంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై హరీష్ రావు తన లేఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు-1986, ముఖ్యంగా రూల్స్ 3 నుండి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయం అని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన తీవ్ర హెచ్చరికలను ఆయన గుర్తుచేశారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లుగా సభా కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం వల్ల ప్రివిలేజ్ కమిటీ వంటివి పనిచేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ పనిదినాలు గణనీయంగా తగ్గిపోయాయని, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, అన్స్టార్డ్ ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు రావడం లేదని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ హరీష్ రావు పలు డిమాండ్లు చేశారు. ఏడాదికి కనీసం 30 రోజులు సభను నిర్వహించాలని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలని, అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని, ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని, సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీష్రావు డిమాండ్ చేశారు. ఈ లేఖ ప్రతిని శాసనసభా వ్యవహారాల మంత్రికి కూడా పంపించారు.
జాతీయ రహదారిపై కూలిన జాతర ఆహ్వాన తోరణం
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణం నల్లజానమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారి
దస్తురాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ పదవికి పోటీ
Adilabad |వామ్మో.. కోల్డ్ వేవ్..
Adilabad | వామ్మో.. కోల్డ్ వేవ్.. ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో :
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని గూడమామడ
తిమ్మాపూర్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా
ధర్మపురి, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ
ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలి
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు అన్ని రాజకీయ
’అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు ప్రదానం చేసిన ఉడిపి పీఠాధిపతి పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ చేతుల మీదుగా సత్కారం రాష్ట్ర ప్రయోజనాల కోసమే 21 స్థానాల్లో పోటీ చేశానన్న పవన్ భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి అని వ్యాఖ్య ధర్మ స్థాపనకే తన రాజకీయ ప్రస్థానమని స్పష్టీకరణ మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో ఆయనకు ’అభినవ కృష్ణ దేవరాయ’ అనే బిరుదును ప్రదానం చేశారు. కర్ణాటకలోని ఉడిపి పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహ త్ గీతోత్సవ కార్యక్రమంలో మఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ఈ బిరుదును పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లా డుతూ భగవద్గీత ప్రాముఖ్యత, ధర్మం, తన రాజకీయ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తాను డిప్యూటీ సిఎంగానో, ప్రజాసేవకుడిగానో రాలేదని, ధర్మాన్ని అన్వేషించే ఒక వినయపూర్వక సాధకుడిగా మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు. సరైన పాలన, సేవ, బాధ్యతలతో కూడిన ప్రతి చర్యే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎపి ఎన్నికలకు ముందు తాను కూడా అర్జునుడిలాంటి సందిగ్ధతను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర సమగ్ర శ్రేయస్సే ముఖ్యమని, ధర్మాన్ని అనుసరించే కేవలం 21 స్థానాలకే పరిమితమయ్యానని వివరించారు. భగవద్గీత అనేది కేవలం ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంలో చుట్టి పూజాగదిలో పెట్టే గ్రంథం కాదన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి నిర్ణయంలో, ప్రతి గందరగోళంలో, ప్రతి అంతర్గత పోరాటంలో గీత మనతోనే నడుస్తుందని, మన కురుక్షేత్రాల్లో స్థిరమైన తోడుగా నిలుస్తుందని తెలిపారు. నేటి తరం యువత నిరంతరం సమాచార వెల్లువ, కెరీర్ ఒత్తిడి, గుర్తింపు సంక్షోభం, వైఫల్య భయాలు వంటి ఆధునిక కురుక్షేత్రాలను ఎదుర్కొంటోందని, వారికి అత్యంత అవసరమైన మానసిక బలం, భావోద్వేగ నిలకడను గీత అందిస్తుందని అభిప్రాయపడ్డారు. మన కర్మభూమి ఎన్నో దండయాత్రలను తట్టుకుని నిలబడింది ఆయుధాలు లేదా సంపదతో కాదని, ధర్మాన్ని సజీవంగా ఉంచిన గ్రంథాలు, సంప్రదాయాలు, సాధువులు, పవిత్ర సంస్థల వల్లేనని ఉద్ఘాటించారు. ఐన్స్టీన్ నుంచి ఓపెన్హైమర్ వరకు ఎందరో ప్రపంచ మేధావుల ఆలోచనలను గీత శతాబ్దాలుగా ప్రభావితం చేస్తోందని గుర్తు చేశారు. ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు సమావేశమైనప్పుడు ’వసుధైక కుటుంబం’ అనే ప్రాచీన భారతీయ దార్శని కతకు జీవం పోస్తారని, ఇదే నేడు ప్రపంచానికి భారత్ అందిస్తున్న సందేశమని వెల్లడించారు. జగద్గురు మధ్వాచార్యుల శాశ్వత వార సత్వం ద్వారా మన ఆధ్యాత్మిక సంపదను కాపాడిన వారిని స్మరించుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
దస్తురాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా తీసుకుని రేవోజిపేట గ్రామ
ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది..
రేగొండ, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను
415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్లలో ఒక్కో జిల్లాలో 38 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో దశలో 4,332 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 38,322 వార్డు స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. అందులో శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 38,322 వార్డు స్థానాలకు 8,304 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,128 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 78,158 మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 7,584 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు పోటీ చేసిన వారిలో 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా…
దండేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే
వైభవంగా మార్కండేయ స్వామి హోమ–యజ్ఞం
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లిలోని పద్మశాలి భవనంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తొలి సింగిల్ ఎప్పుడంటే..
పవర్స్టార్ పవన్కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ‘ఒజి’ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నారు పవన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ, ఇతర సినిమాలతో పవన్ బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ రావడం కాస్త ఆలస్యం అయింది. చాలా రోజుల క్రితం ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ పెంచుకున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా తొలి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 6.30 నిమిషాలకు తొలి సింగిల్ని విడుదల చేస్తున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ని కూడా వదిలింది చిత్ర యూనిట్. అందులో పవన్ ఫుల్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్-హరీశ్ల కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్ కావడం.. ఇందులోనూ పవన్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ చిత్రంపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
తక్కువ కాలంలో అద్భుత విజయాలు తెలంగాణ సొంతం: పొంగులేటి
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉంది విలేకరులతో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉందని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి భారత్ ఫ్యూచర్సిటీని సందర్శించినప్పుడు మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండేళ్ల పాలనపై స్పందించారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతిరథం పరుగులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుపెడుతోందని, రెండేళ్ల కాలం తక్కువే కానీ, ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అద్భుతమన్నారు. ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎక్కడలేని, ఎవరూ ఊహించని, అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి రథం పరుగులు తీస్తోందన్నారు. నాలుగు గ్యారంటీలను అమలు చేశాం రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వాటిలో నాలుగు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన రెండు గ్యారంటీలలో కొన్నింటిని పాక్షికంగా అమలు చేశామని ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ రెండు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదని, అయినా వాటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆర్ధికవృద్దిలో తెలంగాణ అగ్రస్ధానంలో నిలిచిందని, తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం పాలన సాగిస్తోంది 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని పొంగులేటి తెలిపారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్మోడల్గా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి ఉందన్న విషయం ఇప్పటి జరిగిన ఉప ఎన్నికలే రుజువు చేస్తున్నాయని. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రిఫరెండమ్ అని బిఆర్ఎస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటే తమ ప్రభుత్వానికి, సిఎం రేవంత్రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వొచ్చో అందరికీ అర్థం అవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే తదితర విభాగాల్లో విప్లవాత్మక మార్పుల తీసుకు వచ్చామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంత వరకు తగ్గించడం, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యం దిశగా తాము చేపట్టిన చర్యలు విజయవంతంగా అమలు అవుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు.
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా…
ధర్మపురి, ఆంధ్రప్రభ: తనను సర్పంచ్గా గెలిపిస్తే రాయపట్నం గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం
విషాదం.. నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు నీటికుంటలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన ఎపిలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నేరేంద్ర, చరణ్లు గ్రామ శివారులోని మామిడి తోటలో ఉన్న నీటి కుంటలో పడి మునిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు, మరికొందరు కూలీలతో కలిసి మామిడి చెట్లకు పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లారు. అనంతరం వారంతా మామిడి చెట్లకు పరుగుల మందు కొడుతున్నారు. ఈ తరుణంలో అన్నద మ్ములిద్దరూ నీటి కుంట వద్దకు వెళ్లారు. తమ్ముడు చరణ్ కాళ్లు కడుగుకుంటానని నీటి కుంటలో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. అన్నయ్య కాపాడు అని కేకలు వేయడంతో తన అన్న అయిన నరేంద్ర తమ్మడిని కాపాడేందుకు నీటికుంటలో దిగాడు. కాపాడ బోయే తరుణంలో అన్నకూడా నీటిలో మునిగిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక మరణించారు. ఎంతకి తిరిగి రాకపోవడంతో చుట్టు ప్రక్కల గాలించారు. నీటికుంట వైపు వెళ్లి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. దీంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
election |మన గ్రామాభివృద్ధి కోసం..ఒక్క అవకాశం ఇవ్వండి
election | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మన నమిలిగొండ గ్రామాభివృద్ధి
కాంగ్రెస్ ను గద్దె దించే వరకూ పోరాటం ఆగదు: బిజెపి
మహా ధర్నాలో ఛార్జీ షీట్ విడుదల చేసిన బిజెపి నేతలు అమలుపై సిఎం చర్చకు రావాలిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ కాదు సింకింగ్ తెలంగాణః డాక్టర్ కె. లక్ష్మణ్ మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని బిజెపి నేతలు మండిపడుతూ మహా ధర్నా నిర్వహించారు. తమ ఈ పోరాటం అంతం కాదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ కొనసాగుతుందని పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఆదివారం ఇందిరా పార్కు (ధర్నా చౌక్) వద్ద జరిగిన మహా ధర్నాకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Road repairs |భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ…
Road repairs | భట్టుపల్లి సర్పంచ్ బరిలో ఆడబిడ్డ… Road repairs |
పూజారి ఇంట్లో చోరీ #Crime #Nellore #Police #AndhraPradesh #TheftCase #latestnews #viralvideo
వారిద్దరికి ఆట కొత్తేమీ కాదు: భారత మాజీ కోచ్
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శన చేశారు. కోహ్లీ రెండో సెంచరీలు, ఒక అర్థ శతకం సాధించగా.. రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఈ జోడి 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. కానీ, బిసిసిఐ మాత్రం వీరిని దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొనాలని కోరగా.. అందుకు ఈ జోడి ఒకె అన్నట్లు సమాచారం. అయితే ఈ రో-కోల జోడీని ఇతర ఆటగాళ్ల కంటే భిన్నంగా చూడాలని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ‘జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాన్ని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. ఎన్నో సంవత్సరాలుగా వారు జట్టు కోసం ఏం చేశారో చూడండి. వారిద్దరూ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. కానీ, ఫామ్ విషయంలో వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారికి ఆట కొత్తేమీ కాదు. కొన్ని ఓవర్లు ఆడితే లయ అందుకుంటారు. యువ ప్లేయర్ల వలే వీరి ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదు. పరుగులు చేయాలనే తపన ఉండి ఫిట్గా ఉన్న నాణ్యమైన ఆటగాళ్లు మనకు అవసరం. ఈ విషయంలో రో-కోకు ఢోకా లేదు. వారిని ఇతర క్రికెటర్ల కన్నా భిన్నంగా చూడాలి. వారి ఉనికి డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని మారుస్తుంది’’ అని సంజయ్ బంగర్ అన్నాడు.
Ring symbol |అమ్మలా అందరికీ అందుబాటులో ఉంటా…
Ring symbol | అమ్మలా అందరికీ అందుబాటులో ఉంటా… Ring symbol |
Development |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
Development | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా Development | ధర్మపురి, ఆంధ్రప్రభ
national highway |కుక్క దాడిలో 20 మందికి గాయాలు
national highway | కుక్క దాడిలో 20 మందికి గాయాలు national highway
Election campaign |కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి.
Election campaign | కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి. Election campaign
inspection |ఓటును నిర్భయంగా వేయండి..
inspection | ఓటును నిర్భయంగా వేయండి.. inspection | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ
Chief Minister Revanth Reddy |అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
Chief Minister Revanth Reddy | అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
PMSRI Scam : భళా.. అర్థ క్రీడ Andhra Prabha SPL Story)
PMSRI Scam : భళా.. అర్థ క్రీడ Andhra Prabha SPL Story)
Local Elections |తండాను అభివృద్ధి చేస్తా..
Local Elections | తండాను అభివృద్ధి చేస్తా.. Local Elections | పెద్దవంగర,
ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతా
రామన్నపేట, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా
హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్స్: ఇన్వెస్ట్ చేసే వారి కోసం ఇన్సైట్స్
హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్లో ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగా వృద్ధి చెందుతాయి? ఫ్లాట్లయితే ఎటువైపు కొనాలి? ప్లాట్లయితే ఎక్కడ కొనాలి? వంటి ఆసక్తికర సమాచారం ఈ కథనంలో చూడొచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కేంద్రం. ఐటీ రంగ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇతర ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో నివాస ప్రాపర్టీలు గణనీయంగా తక్కువ ధరకే లభించడం వంటి కారణాల వల్ల […] The post హైదరాబాద్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ ట్రెండ్స్: ఇన్వెస్ట్ చేసే వారి కోసం ఇన్సైట్స్ appeared first on Dear Urban .
10 lakh donation |ఆలయానికి 10 లక్షల విరాళం..
10 lakh donation | ఆలయానికి 10 లక్షల విరాళం.. 10 lakh
భారత గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మారుస్తాం: సిఎం
హైదరాబాద్: ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల క్రితం నిండు మనస్సుతో ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించారని అన్నారు. అహర్నిశలూ శ్రమించి రాష్ట్రాన్ని శిఖరాగ్రాన నిలిపేందుకు శ్రమించానని తెలిపారు. గత పాలనలో కొనఊపిరితో ఉన్న యువతకు ఉద్యోగాలతో కొత్త ఊపిరి పోశామని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. రుణమాఫీతో రైతుకు అండగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు ఆర్థిక మద్దతు ఇచ్చి వ్యాపార రంగంలో నిలిపామన్నారు. కుల సర్వేతో బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను నెరవేర్చామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో మార్గదర్శకపత్రం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్కు ప్రాణం పోశామన్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. భారత గ్రోత్ ఇంజిన్గా తెలంగాణను మార్చేందుకు సర్వం సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని తెలిపారు.
ఆ పదం ఉపయోగించినందుకు చింతిస్తున్నా: దక్షిణాఫ్రికా కోచ్
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ని సఫారీ జట్టు 2-0 తేడాతో వైట్వాష్ చేసిన విషయం తెలిసిందే. అయితే గౌహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ‘గ్రోవెల్’ (సాష్టాంగపడటం) అనే పదం వాడటం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అయితే తాను ఆ పదం ఉద్దేశపూర్వకంగా వాడలేదని భారత్తో వన్డే సిరీస్ ముగిసి అనంతరం షుక్రి పేర్కొన్నాడు. ఆ పదాలను ఉపయోగించినదంకు చింతిస్తున్నానని తెలిపాడు. ‘ఎలాంటి దురుద్ధేశంతో ఆ కామెంట్ చేయలేదు. ఎవరిని కించపర్చాలనేది నా లక్ష్యం కాదు. నేను తెలివిగా వ్యవహరించి మంచి పదం ఎంచుకోవాల్సింది. భారత ఆటగాళ్లు ఎక్కువ సమయం ఫీల్డింగ్ కోసం మైదానంలో గడపాలన్నది నా ఉద్దేశ్యం. కానీ, ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో నా భాష విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ప్రతి దానికీ ఏదొక సందర్భం ముడిపడి ఉంటుంది. నా వ్యాఖ్యలతో వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు భారత్ సిరీస్ను సొంతం చేసుకుంది. దీంతో టి-20 సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది’ అని షుక్రి వివరించాడు.
MLA |బీఆర్ఎస్ సర్పంచు అభ్యర్థుల గెలుపు ఖాయం
MLA | బీఆర్ఎస్ సర్పంచు అభ్యర్థుల గెలుపు ఖాయం MLA | తాండూరు
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరు మండలం అంతారం గ్రామ సర్పంచుగా గెలిపించాలని
గెలిపించండి.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తా..
రాయపోల్, ఆంధ్రప్రభ : తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి
గ్రామమే దేవాలయం… ప్రజలే దేవుళ్ళు
రాయపర్తి, ఆంధ్రప్రభ : గ్రామమే దేవాలయం అని ప్రజలే దేవుళ్ళని.. స్థానిక సంస్థ
ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తా….
గొల్లపల్లి, ఆంధ్ర్రప్రభ : గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో
Bumper majority |సంగెం కలాన్లో సమస్యలన్నీ తీరుస్తాం
Bumper majority | సంగెం కలాన్లో సమస్యలన్నీ తీరుస్తాం Bumper majority |
RC Goud |సేవ చేసే భాగ్యం కల్పించండి
RC Goud | సేవ చేసే భాగ్యం కల్పించండి RC Goud |
Mahender |అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!
Mahender | నిజాంపేట, ఆంధ్రప్రభ : లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి
COLONY |ఆదరించి గెలిపిస్తే సెంటర్ లైటింగుకు కృషి చేస్తా
COLONY | ఆదరించి గెలిపిస్తే సెంటర్ లైటింగుకు కృషి చేస్తా పొనకల్ జీపీ
ఇండిగో...నాయుడు గారి అబ్బాయి.. ఇలా ఇరుక్కున్నాడేంటమ్మా?
ఇండిగో విమాన ప్రయాణికులకు ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
Thanda |ఉంగరం గుర్తుకు ఓటేసి.. అభివృద్ధిని స్వాగతించండి
Thanda | ఉంగరం గుర్తుకు ఓటేసి.. అభివృద్ధిని స్వాగతించండి Thanda | సంగారెడ్డి
‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ వచ్చేసింది..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట సూపర్ హిట్ అయింది. తాజాగా రెండో పాటను కూడా విడుదల చేసింది. హీరోయిన నయనతార ఈ సినిమాలో శశిరేఖ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పేరుతోనే(శశిరేఖ) అనే పాటని విడుదల చేశారు. అయితే ఈ పాటను పోమవారం విడుదల చేస్తున్నట్లు ముందు ప్రకటించారు. కానీ, అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఆదివారమే పాటను విడుదల చేశారు. ఈ పాటని అనంత శ్రీరామ్ రాశారు. మధుప్రియతో కలిసి స్వీయ సంగీత దర్శకత్వంలో భీమ్స్ పాడారు. ఇక ఈ సినిమాని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
Majority |గ్రామాబివృద్ధే తన లక్ష్యం
Majority | గ్రామాబివృద్ధే తన లక్ష్యం Majority | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
CI SI |సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసుల కవాత్తు
CI SI | సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో పోలీసుల కవాత్తు CI SI
Helmet |సేఫ్ రైడింగ్ పై అవగాహన
Helmet | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలోని ట్రాఫిక్ నగరంలోని వాహనదారులకు
VOTERS |బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి….
VOTERS | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి…. VOTERS | కడెం,
కిలోవేయ అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం. #Hawaii #Kilauea #Volcano #LavaFlow #USGS #WorldNews
RALLY |హోరెత్తించిన ప్రచారం, ర్యాలీలు…
RALLY | హోరెత్తించిన ప్రచారం, ర్యాలీలు… RALLY | ఉట్నూర్, ఆంధ్రప్రభ :
WATER ROAD |హాజీ పల్లి ని సుందరంగా తీర్చిదిద్దుతా..
WATER ROAD | హాజీ పల్లి ని సుందరంగా తీర్చిదిద్దుతా.. WATER ROAD
MP |జగన్ నాపై అనవసరంగా కామెంట్స్ చేశారు
MP | జగన్ నాపై అనవసరంగా కామెంట్స్ చేశారు MP | నెల్లూరు
Schemes| అభివృద్ధి చేస్తా… Schemes| కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం
గోవా నైట్ క్లబ్ స్టేజ్ షోలో మంటలు #Goa #FireAccident #NightClub #Arpora #BreakingNews
పలాశ్ ముచ్చల్తో వివాహం రద్దు.. స్మృతి ప్రకటన
భారత మహిళ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం గురించి గత కొంతకాలం జరుగుతున్న చర్చకి ఎట్టకేలకు స్మృతి చెక్ పెట్టింది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో నవంబర్ 23న స్మృతి వివాహం జరగాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే ఇప్పుడు పెళ్లిని పూర్తిగా రద్దు చేసుకుంటున్నట్లు స్మృతి ఇన్స్టా స్టోరీ ద్వారా స్పష్టం చేసింది. ‘‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టు ఎన్నో ఊహాగానాలు సాగాయి. ఇప్పుడు నేను మాట్లాడటం ఎంతో ముఖ్యం. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని. కానీ, వివాహం రద్దయిందని స్ఫష్టం చేయాలనుకుంటున్నా. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నా. రెండో కుటుంబాల గోప్యతను గౌరవించి.. ముందుకు సాగేందుకు స్పేస్ ఇవ్వాలని కోరుతున్నా. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతా. భారత్ తరఫున మరిన్ని మ్యాచ్లు ఆడి ట్రోఫీలు గెలుస్తా. నాకు మద్ధతిచ్చిన అందరికి ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని స్మృతి తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. పలాశ్ కూడా పెళ్లి రద్దవుతున్నట్లు ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు. తన జీవితంలో మూవ్ ఆన్ అవుతున్నానని.. ఇది తన జీవితంలో అత్యంత కష్టకాలమని పేర్కొన్నాడు. తన ప్రతిష్టకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై తన లీగల్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని.. ఇలాంటి కష్ట సమయంలో తన పక్షాన ఉన్న అందరికి ధన్యవాదాలు తెలిపాడు.
DEAD |పెన్నానదిలో వ్యక్తి మృతదేహం
DEAD | ఇందుకూరుపేట, ఆంధ్రప్రభ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
JAGGA REDDY |కళ్యాణి మహేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : నిర్మల జగ్గారెడ్డి
JAGGA REDDY | కళ్యాణి మహేష్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
New Case Filed Against YSRCP Leader Kakani Govardhan Reddy
The YSRCP has been hit with yet another shock as former minister Kakani Govardhan Reddy finds himself facing a fresh police case. The complaint was filed by Chavatapalem Society Chairman Ravuru Radhakrishna Naidu, who alleged that Kakani used offensive and insulting language against senior TDP leader and Sarvepalli MLA Somireddy Chandramohan Reddy. Based on this […] The post New Case Filed Against YSRCP Leader Kakani Govardhan Reddy appeared first on Telugu360 .
Temple | హుండీ కానుకలు… వేణుగోపాల స్వామి ఆదాయం రూ.18,46,236 Temple |
Boring |నిధుల్లేవ్.. మరమ్మతుల్లేవ్..
Boring | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని
Public service |బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
Public service | బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి Public service
‘విజయ్ దివస్’ ఘనంగా నిర్వహించాలి: కెటిఆర్
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ చేపట్టిన దీక్ష ఫలించిన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్ దివస్’ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ సంబరాలు చేపట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కెసిఆర్ 2009, నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ దీక్ష ఫలించిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్ దివస్’ పేరుతో పండగలా జరుపుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
BRS |అవకాశం ఇవ్వండి .. అభివృద్ధి చేస్తా
BRS | అవకాశం ఇవ్వండి .. అభివృద్ధి చేస్తా BRS | పెద్దవంగర,
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా – నర్సింహులపేట పోలీసుల ప్రజలకు విజ్ఞప్తి
నర్సింహులపేట, డిసెంబర్ 7 (జనం సాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో శాంతి భద్రతలు కాపాడేందుకు నర్సింహులపేట …
Election |గ్రామాభివృద్ధి చేస్తా
Election | గ్రామాభివృద్ధి చేస్తా Election | పెద్దవంగర, ఆంధ్రప్రభ : పెద్దవంగర
Development |నేను మీ సేవకున్ని నన్ను ఆదరించండి
Development | నేను మీ సేవకున్ని నన్ను ఆదరించండి Development | షాద్నగర్,
BULDING |సచివాలయం.. నిరుపయోగం!
BULDING | సచివాలయం.. నిరుపయోగం! అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా భవనంనిర్మాణం పూర్తి చేసి
MLA |జర్నలిస్టు కుటుంబానికి పరామర్శ
MLA | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన
చట్టాలను ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టం: లోకేష్
వాషింగ్టన్: అమెరికాలో తెలుగువాళ్లు తమ సత్తా చాటారని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ కు ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అన్నారు. డాలస్ లో లోకేష్ పర్యటించారు. తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని, విలువలతో కూడిన భారత్ తోనే వికసిత్ భారత్ సాధ్యమని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని లోకేష్ తెలియజేశారు. వైసిపి వైనాట్ 175 అంటే.. ప్రజలు వైనాట్ 11 అని అన్నారని, చట్టాలను ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టమని, తల్లిని అవమానించే వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులు మనం చేయకూడదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని లోకేష్ పేర్కొన్నారు.
రాజేంద్రనగర్లో గ్యాస్ లీక్ #RangaReddy #Rajendranagar #FireAccident #GasLeak #Emergency
తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు: మహేష్ గౌడ్
హైదరాబాద్: కేంద్రమంత్రిగా ఉండి కూడా కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిజెపికి, కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపికి డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డి ఆలోచించాలని మహేష్ గౌడ్ సూచించారు. వచ్చే మూడేళ్లలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
nomination |బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలి
nomination | బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలి nomination | ప్రతినిధి /యాదాద్రి,
development |గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..
development | గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా.. development | తంగళ్ళపల్లి, ఆంధ్ర
సింహాచలంలో కోహ్లీ దర్శనం #ViratKohli #Simhachalam #Vizag #TempleVisit #CricketStar
Accident |ట్రావెల్ బస్సు బోల్తా..
Accident | ట్రావెల్ బస్సు బోల్తా.. Accident | చిల్లకూరు, ఆంధ్రప్రభ :

17 C