SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

17    C
... ...View News by News Source

రాష్ట్ర భవిష్యత్ కోసమే విజన్

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవా రం సాయంత్రం ఆయన ప్రజాభవన్ లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి ఏర్పాటు చేసిన 2047 విజన్ డాక్యుమెం ట్ వార్ రూమ్ సమావేశ మందిరంలో ప్రసంగించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సా ధన సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ కల అన్నారు. ఆ కల సాధనకు ప్రతి ఒక్క రం ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నామని, ఈ లక్ష్య సాధనలో అం దరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం రే వంత్ రెడ్డి తనకు అ ప్పగించారని డిప్యూ టీ సీఎం వివరించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం ఐఎస్‌బితో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖ ల నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఐఎస్‌బి బృందం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిందన్నా రు. గ్లోబల్ సమ్మిట్ వచ్చేనెల 8, 9 తేదీల్లో జరగనుందని, తక్కువ సమయం అందుబాటులో ఉ న్నందున పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డా క్యుమెంట్‌ను తుది దశకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం  అధికారులకు సూచించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమని డిప్యూటీ సీఎం వివరించారు. ఆర్థిక, పారిశ్రామిక, సర్వీసు సెక్టార్లలో జిడిపిని పెంచి 2047 కల్లా మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించిందని వివరించారు. రెండు సంవత్సరాల్లో కనబరిచిన నిబద్ధతతోనే 2047 డాక్యుమెంట్ రూపకల్పనకు అడుగులు ముందుకు వేయాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూల అంశాలకు విజన్ డాక్యుమెంట్లో పకడ్బందీగా చోటు కల్పించాలని వివరించారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది వివరించేందుకు దేశంలో అనేక రంగాల్లో ప్రసిద్ధి చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కంపెనీల సీఈఓ లను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ ను పెద్ద పండుగలా నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని సంపద, వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చూపడమే కాదని, వాటిని ఏ విధంగా కార్యరూపం దాలుస్తామో కూడా అధికారులు డాక్యుమెంట్ లో చూపించాలని పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం తెలిపారు. గురువారం అన్ని శాఖల కార్యదర్శులు మంత్రులతో చర్చించి విజన్ డాక్యుమెంట్ ను తుది దశకు తీసుకురావాలన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు కూర్చుని కసరత్తు చేసి విజన్ డాక్యుమెంట్ కు ఆమోదం తెలుపుతారన్నారు. 85 వేల కోట్లతో చేపడుతున్న రోడ్ల పనులు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని, దేశంలోని ఏ రాష్ట్రం తెలంగాణతో పోటీ పడలేదన్నారు. సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సిఎస్ రామకృష్ణారావు, జయేష్ రంజన్, సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 20 Nov 2025 4:00 am

కోవర్టుల వల్లే ఓడిపోయాం

మన తెలంగాణ/హైదరాబాద్: సొంత పార్టీలోని కొందరి తీరు వల్లే జూబ్లీహిల్స్ లో ఓటమి పాలయ్యామని, కొందరు కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొం దరు కార్యకర్తలు వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భవన్‌లో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర ఎమ్మెల్యేలు, జూబ్లీహిల్స్ నియోజక వర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప లువురు కార్యకర్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక నేతలు, జిల్లాల నుం చి వచ్చిన బీఆర్‌ఎస్ నేతల మధ్య సమన్వయ లో పం కూడా ఓటమికి కారణమని చెప్పినట్టు తెలిసిం ది. స్థానిక జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ నేతలు బైపోల్స్ ను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. నియోజక వర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పోల్ మేనేజ్‌మెంట్ ను ఎదుర్కోలేకపోవడం కూడా ఓటమికి కారణమని చెప్పుకొచ్చారు. తండ్రి చనిపోయినా కూడా హరీశ్ రావు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా పార్టీ కోసం పనిచేశారని ప్రశంసలు కురిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఆ తర్వాత సంస్థాగత నిర్మాణం చేపడతామని అన్నారు. బూత్ ల వారీగా పటిష్టంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దివంగత గోపీనాథ్ మరణం తర్వాత పార్టీ ఆయన కుటుంబానికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని ప్రశంసించారు. రాబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు కోసం, ఎమ్మెల్యే ఎన్నికల్లో వారు పడ్డ కష్టానికి మించి తాము పని చేస్తామని, ‘కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని కేటీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నైతిక విజయం బీఆర్‌ఎస్‌దే : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాటస్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18వేల ఓట్లు మాత్రమే వచ్చిన జూబ్లీహిల్స్‌లో, ఈ ఉపఎన్నికలో 75వేల ఓట్లు సాధించడం అనేది కార్యకర్తల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతికంగా గెలిచి ఉండవచ్చని, కానీ నైతిక విజయం మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతమ్మదేనని హరీశ్ రావు అన్నారు.

మన తెలంగాణ 20 Nov 2025 3:30 am

నేడు 10వ సారి సిఎంగా నితీశ్ ప్రమాణం

బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్ రికార్డు స్థాపించబోతున్నారు. బీహార్‌లో ఎన్‌డిఎ ఘన విజయం తరువాత ఆయన 10వ సారి గురువారం ప్రతిష్టాత్మక రీతిలో ప్రమాణం చేస్తారు. స్థానిక గాంధీ మైదాన్‌లో ఉదయం 11 గంటలకు ఆయన బీహార్ అధికార పీఠం అధిరోహిస్తూ ప్రమాణం చేస్తారు. బుధవారం ఉదయం విజయపక్షం అయిన ఎన్‌డిఎ నూతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఇందులో ఎన్‌డిఎ శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపి నేత, ఇప్పటి డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి ఈ సందర్భంగా నితీశ్ పేరును ప్రతిపాదించారు. బిజెపి, జెడియు ఎమ్మెల్యేలంతా బలపర్చారు. దీనితో మరోసారి బీహార్ సిఎంగా నితీశ్ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధం అయింది. బిజెపి, జెడియుల సంయుక్త శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కొద్ది సేపటి తరువాత నితీశ్‌కుమార్ తన వెంట బిజెపి నేతలు కూడా రాగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కలిశారు. లాంఛన ప్రాయంగా తన సిఎం పదవికి రాజీనామా చేశారు. తాను శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన పత్రాన్ని అందించారు. గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించినట్లు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు వెల్లడైంది. రాజ్‌భవన్‌కు వెళ్లిన వారిలో చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) నేత ఉపేంద్ర కుశావా, యుపి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇతరులు కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ స్థాపనకు అభ్యర్థించారు. పాట్నాలోని బీహార్ లెజిస్లేచర్ సెంట్రల్ హాల్‌లో బిజెపి, జెడియుల కార్యకర్తల హర్షధ్వానాల నేపథ్యంలో లెజిస్టేటివ్ పార్టీ సమావేశం జరిగింది. నితీశ్ ఆధ్వర్యంలోనే ఎన్‌డిఎ ప్రచారం , తరువాతి క్రమంలో సిఎం కూడా ఆయనే అని ప్రధాని మోడీ పదేపదే చెపుతూ వచ్చారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు నితీశ్‌కు పట్టం జరుగుతోంది. నితీశ్‌జీనే తమ సంయుక్త పక్ష నేత అని , చెక్కుచెదరని తీర్పు వెలువరించిన బీహారీలకు అభినందనలు అని కేంద్ర మంత్రి , లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఎన్‌డిఎ కూటమి సమావేశం వివరాలను ఆ తరువాత విలేకరులకు రాష్ట్ర మంత్రి శ్రావణ్‌కుమార్ విలేకరులకు తెలిపారు. చారిత్రక గాంధీ మైదాన్‌లో నితీశ్ మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. నితిశ్‌తో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారని వెల్లడైంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు , బిజెపి అగ్రనాయకులు, ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల సిఎంలు హాజరుకానున్నారు. దీనితో పాట్నాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పలు ప్రధాన రాదార్లలో తనిఖీలు, పర్యవేక్షణ ఇనుమడించింది. అంతకు ముందు బుధవారం ఉదయమే బిజెపి శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ఇందులో సీనియర్ బిజెపి నేత సామ్రాట్ చౌదరిని బిజెపి శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక డిప్యూటీ నేతగా విజయ్‌కుమార్ సిన్హాను ఎంచుకున్నారు. వీరిద్దరికి నూతన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రుల పదవులు దక్కనున్నాయి. ఈసారి ఎన్నికలలో మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్‌డిఎకు 202 స్థానాలు దక్కాయి. ఇందులో బిజెపికి 89, జెడియుకు 85, ఎల్‌జెపికి 19, హామ్‌కు 5, ఆర్‌ఎల్‌ఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో బిజెపి అత్యధిక స్థానాల పార్టీ అయినా తిరిగి జెడియు నేత నితీశ్‌కు సిఎం పదవి కట్టబెట్టారు. బిజెపి నుంచి ఉపముఖ్యమంత్రులు కొనసాగనున్నప్పటికీ, నితీశ్ మంత్రిమండలిలో బిజెపికి ఎన్ని బెర్తులు? జెడియుకు ఎన్ని? ఇతర పార్టీలకు ఎన్ని? కీలక శాఖలలో ఎవరికి అవకాశం ఉంటేందనేది స్పష్టం కాలేదు. దీనిపై తగవులు రాకుండా చేసుకునేందుకు ప్రధానపార్టీల నేతలు రంగంలోకి దిగారు.  

మన తెలంగాణ 20 Nov 2025 3:00 am

బిల్లుల ఆమోదంలో గవర్నర్లకు కాలపరిమితిపై నేడు సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపే విషయంలో రాజ్యాంగ న్యాయస్థానం కాలపరిమితి విధించగలదా అని అడిగిన రాష్ట్రపతి సూచనపై సుప్రీంకోర్టు గురువారం నాడు తన తీర్పును ప్రకటించనున్నది. దాదాపు 10 రోజులపాటు, వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు సూర్యకాంత్, విక్రమ్ నాథ్, సిఎస్ నరసింహ, ఎఎస్ చందూర్కర్ లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 11న తన తీర్పును రిజర్వు చేసింది. మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగం లోని ఆర్టికల్ 143(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లిలు ఆమోదించిన బిల్లులను పరిష్కరించేటప్పుడు రాష్ట్రపతి విచక్షణతో వ్యవహరించడానికి న్యాయపరమైన ఆదేశాల ద్వారా కాలపరిమితి విధించవచ్చా, లేదా అని సుప్రీంకోర్టు నుంచి, తెలుసు కోవడానికి తనకు రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను ఉపయోగించారు. తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ అధికారాలపై ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి నిర్ణయం వచ్చింది. రాష్ట్రపతి ఐదు పేజీల రిఫరెన్స్ లో ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను సంధించారు. 

మన తెలంగాణ 20 Nov 2025 3:00 am

గురువారం రాశి ఫలాలు (20-11-2025)

మేషం భాగస్వామ్య వ్యాపారాల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృషభం నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిధునం వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. కర్కాటకం మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. సింహం ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కన్య ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. తుల దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వృశ్చికం నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ధనస్సు కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం ఋణాలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. మకరం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభం ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో. చేతికి అందుతుంది.  

మన తెలంగాణ 20 Nov 2025 12:20 am

ഫാക്ട് ചെക്ക്: എൻഡിഎ വിജയത്തിന് പിന്നാലെ ബിഹാറിൽ പ്രതിഷേധം? വസ്തുതയറിയാം

ഗായകൻ സുബീൻ ഗാർഗിൻ്റെ വിലാപയാത്രയിൽ നിന്നുള്ള ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 19 Nov 2025 11:47 pm

SCAM |కోట్ల రూపాయల భూ కుంభకోణం..

SCAM | కోట్ల రూపాయల భూ కుంభకోణం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 19 Nov 2025 11:43 pm

గ్రామీ అవార్డులకు నామినేట్ అయిన దలైలామా

నోబెల్ బహుమతి గ్రహీత దలైలామా మొట్టమొదటిసారి గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు చెందిన దలైలామా ఆల్బమ్ ఆ పోటీలో ఉంది. దలైలామా చేసిన ప్రసంగాలకు సరోద్ వాయిద్య కళాకారుడు అంజద్ అలీఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. అంతర్జాతీయ కళాకారులు అంద్రాడే, మ్యాగీ రోజర్స్, టోనీ సుకార్, టెడ్ నాష్, దేబీనోవా,రూఫస్ వెయిన్‌రైట్ కూడా పనిచేశారు. ఈ ఆల్బమ్‌ను గ్రామీ అవార్డు విజేత కబీర్ సెహగల్ రూపొందించారు. 2026 ఫిబ్రవరి 1న లాస్ ఏంజెలెస్‌లో 68 వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది

మన తెలంగాణ 19 Nov 2025 11:00 pm

సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ కొత్తస్టార్టప్ టెస్ట్ విజయవంతం

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గగన్‌యాన్ యాత్రలో మరో ముందడుగు వేసింది. నవంబర్ 7న మహేంద్రగిరి లోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఎల్‌వీఎం 3 రాకెట్‌ను నడిపించే సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను కొత్త బూట్‌స్ట్రాలప్ మోడ్‌లో విజయవంతంగా స్టార్ట్ చేసింది. దాదాపు పది సెకన్ల పాటు ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇంజిన్ ఇప్పటికే 19 నుంచి 22 టన్నుల వరకు థ్రస్ట్ స్థాయిలో ప్రయోగాల్లో పనిచేసింది. తాజాగా బూట్‌స్ట్రాప్ స్టార్ట్ సాధించడం విశేషం. అదనంగా ఉండే స్టోర్డ్ గ్యాస్ సిస్టమ్ అవసరం లేకుండానే థ్రస్ట్ చాంబర్ , గ్యాస్ జెనరేట్‌లో మల్టీ ఎలిమెంట్ ఇగ్నిటర్ ఉపయోగించి ఈ విధానం సాధించినట్టు చెప్పింది. ఈ కొత్త స్టార్ట్‌అప్ టెక్నిక్ సాయంతో ఇంజిన్ లోని టర్బో పంపులు తామే వేగాన్ని పెంచుకుంటూ స్థిరస్థితికి చేరుతాయని , దాంతో రాకెట్ బరువు తగ్గి, సామర్థం పెరుగుతుందని తెలియజేసింది. 

మన తెలంగాణ 19 Nov 2025 10:50 pm

లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడి మృతి

 లిప్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నగరంలో ఎల్లారెడ్డి గూడలోని కీర్తి అపార్ట్‌మెం ట్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉండే నరుసు నాయుడు చిన్న కుమారుడు హర్షవర్ధన్(5) మధురానగర్‌లోని శ్రీనిధి పాఠశాలలో ఎల్‌కెజి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి తల్లి, సోదరుడితో పాటు ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్‌లో ఐదో అంతస్తులోకి వెళ్లాడు. తిరిగి కిందకు దిగుతున్న సమయంలో 4,5 అంతస్తుల మధ్య లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే బాలుడిని బయటకు తీయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతితో అపార్ట్‌మెంట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మన తెలంగాణ 19 Nov 2025 10:40 pm

శరబరిమలో భక్తులకు తొలిరోజే నరకం

శబరిమల ఆలయ పరిసరాలలో జనం కిక్కిరిసిపోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం అక్కడికి అసాధారణ సంఖ్యలో జనం రావడం, వారిని అదుపులో పెట్టలేకపోవడంపై ఆలయ నిర్వాహక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రావెన్‌కోర్ దేవస్థానం ధర్మకర్త మండలి నిర్వాహకులు, ఉన్నతాధికారుల మధ్య సరైన సమన్వయం లేనట్లు అక్కడి పరిస్థితితో స్పష్టం అయిందని కేరళ హైకోర్టు తెలిపింది. ఆలయ సమీపంలోకి దర్శనం తొలిరోజునే ఏకంగా రెండు లక్షల మంది వరకూ చేరుకుని ఉంటారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ ప్రాంతంలో దిక్కుతోచనిస్థితిలో గడిపారు. భారీ సంఖ్యలో జనాన్ని అనుమతించడం, సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఎప్పుడు దర్శనం తిరిగి ఆరంభం అవుతుందనేది తెలియదా? కనీసం ఆరు నెలలకు ముందే అన్ని ఏర్పాట్లు జరిగి ఉండాల్సింది అని న్యాయస్థానం మందలించింది. దీనికి దేవస్థానం బోర్డు చైర్మన్ కె జయకుమార్ అంగీకరించారు. 

మన తెలంగాణ 19 Nov 2025 10:30 pm

ఫైనల్లో నిఖత్ జరీన్

భారత స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచకప్ బాక్సింగ్‌లో ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీ ఫైనల్లో నిఖత్ అలవోక విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉజ్బెకిస్థాన్ బాక్సర్ గనివా గుల్సెవర్‌తో జరిగిన పోరులో నిఖత్ 50తో అలవోక విజయం సాధించింది. ఆరంభం నుంచే తన మార్క్ ఆటతో చెలరేగి పోయిన నిఖత్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అద్భుత పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన నిఖత్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే పసిడి పోరుకు అర్హత సాధించింది. మరోవైపు జస్మయిన్ లంబోరియాతో సహా మరో నలుగురు కూడా ప్రపంచకప్ బాక్సింగ్‌లో ఫైనల్‌కు చేరి రజత పతకాలు ఖాయం చేశారు. జస్మయిన్‌తో పాటు జాదుమని సింగ్, పవన్ బర్త్‌వాల్, సచిన్ సివాచ్, హితేశ్ గులియాలు కూడా సెమీ ఫైనల్ పోటీల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నారు. గురువారం జరిగే ఫైనల్లో 15 మంది భారత బాక్సర్లు స్వర్ణం కోసం పోటీపడనున్నారు.

మన తెలంగాణ 19 Nov 2025 10:20 pm

దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను దేవాదాయ శాఖ జారీ చేసింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 109 పోస్టులు, డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 21 పోస్టులు, అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 26 పోస్టులు, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 117 పోస్టులు, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 32 పోస్టులు, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో 19 పోస్టులను డైరెక్ట్‌గా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 223 కాగా, 113 మంది పనిచేస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 84 కాగా, 63 మంది పనిచేస్తున్నారు. అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 145 కాగా, 119 మంది, 6ఏ ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 532 కాగా, 415 మంది, 6బి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 37 కాగా, 05 మంది, 6సి ఇనిస్టిట్యూషన్స్ పరిధిలోని ఆలయాల్లో శాంక్షన్ పోస్టులు 21 కాగా, 02 పనిచేస్తున్నట్టు దేవాదాయ శాఖ తెలిపింది. మొత్తం 1042 మంది ఉద్యోగులకు గాను 717 మంది ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారని మిగతా 324 మందిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద తీసుకోవాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ తెలిపింది.

మన తెలంగాణ 19 Nov 2025 10:10 pm

Railway Coach |ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల క‌ల‌

Railway Coach | ఓరుగల్లు ప్రజల 30 ఏండ్ల క‌ల‌ ఆంధ్రప్రభ సిటీ

ప్రభ న్యూస్ 19 Nov 2025 9:54 pm

దేశంలో 5.67 లక్షల గ్రామాలలో ఇంటింటా టాయిలెట్ లు

దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ టాయిలెట్ లు ఉండాలని, ఎవరూ బహిరంగ ప్రదేశాలలో మల మూత్రవిసర్జన కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్న లక్ష్య సాధనలో గొప్ప ప్రగతి సాధ్యమైంది. దేశంలో 5.67 లక్షల గ్రామాలలో ఇంటింటా టాయిలెట్ లు నిర్మాణమయ్యాయి. ఈ గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ ( బహిరంగ మల విసర్జన రహిత స్థితి గలిగినవి)గా ప్రకటించారు. 2022 నుంచి ఓడిఎఫ్ లు 467 శాతం పెరుగుదల సాధ్యమైంది. బుధవారం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన డేటా ద్వారా ఈ విషయం వెల్లడైంది.వీటిలో 4.86 లక్షల గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ దశను సాధించాయి. ఫలితంగా గ్రామాలలో శుభ్రతకు అత్యంత పెద్దపీట వేసినట్లయింది.భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మింపజేయడంలో కేంద్రం, రాష్ట్రాలకు మద్దతు ఇచ్చిందని కేంద్ర జల్ శక్తి శాఖమంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. ప్రభుత్వం కృషితో పాటు ప్రజలు పెద్దసంఖ్యలో భాగస్వాములు కావడం వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు.

మన తెలంగాణ 19 Nov 2025 9:50 pm

Maoist |రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !!

Maoist | రంపచోడవరం ఉక్కిరి బిక్కిరి !! చింతూరు /మారేడుమిల్లి/రంపచోడవరం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Nov 2025 9:32 pm

అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్‌లో మహిళ కాలు

సచివాలయం వద్ద సంఘటన మనతెలంగాణ/హైదరాబాద్ సచివాలయం వద్ద బుధవారం సాయంత్రం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సచివాలయ ప్రవేశ ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్‌లో ఒక మహిళ కాలు ఇరుక్కుపోవడంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ తనిఖీల కోసం ఏర్పాటు చేసిన ఈ గ్రిల్ పై నుంచి వెళ్లిన సమయంలో ఆమె కాలు లోపలికి జారీ చిక్కుకుపోయింది. వెంటనే అక్కడ భద్రతా సిబ్బంది స్పందించి మహిళలకు సాయం అందించారు. స్కానర్ గ్రిల్ చాలా బలంగా ఉండటంతో, సాధారణంగా బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో ఎస్‌పిఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలను తెప్పించి గ్రిల్‌ను కట్ చేసి, ఆమె కాలును సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని, ఆమెను వెంటనే వైద్య పరీక్షలకు తరలించినట్లుగా ఎస్‌పిఎఫ్ సిబ్బంది తెలిపారు.

మన తెలంగాణ 19 Nov 2025 9:30 pm

WGL |పేకాటరాయుళ్ల అరెస్ట్

వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : నగర శివారు ప్రాంతంలో గుట్టుగా పేకాట జరుగుతోందని

ప్రభ న్యూస్ 19 Nov 2025 9:24 pm

ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు: దామోదర్ రాజనర్సింహ

దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్యసేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్‌లో జెరియాట్రిక్ సేవలు అందిం చాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో మంత్రి బుధవారం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఈ సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డిహెచ్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ జీవన ప్రమాణాలు పెరిగాయని, దీంతో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతున్నదన్నారు. పిల్లల కోసం మనం ప్రత్యేకంగా చైల్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగానే, జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు నిర్వహించాల్సిన అవసరం భవిష్యత్తులో మన దేశంలోనూ ఏర్పడుతుందన్నారు. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని మంత్రి సూచించారు. ప్రతి జీజీహెచ్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో ఇప్పటికే జెరియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమా లు నిర్వహించాలని సూచించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల జాబితాలు సిద్ధం చేసుకుని, వారికి ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచిత వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డీఎంహెచ్‌వోలదేనని మంత్రి ఆదేశించారు. “గత ప్రభుత్వం తరహాలో హాస్పిటల్, మెడికల్ కాలేజీ పేరిట అరకొర బిల్డింగులు కట్టి వదిలేయడం లేదు. ప్రతి హాస్పిటల్‌లోనూ అవసరమైన మేర డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని నియమి స్తున్నాం. ఈ రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశాం. మరో 7 వేలకుపైగా పోస్టులు భర్తీ అవుతున్నాయి. మ్యాన్ పవర్‌తో పాటు మీరు అడిగిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇక మీ దగ్గరకు వచ్చే పేషెంట్లకు సర్వీస్ చేయడం మీ చేతుల్లోని ఉంది. ప్రభుత్వ హాస్పిటళ్లు మీవి మీరు వాటిని ఓన్ చేసుకుని కాపాడుకోవాలి.. అక్కడికి వచ్చే పేషెంట్లకు మంచి సర్వీస్ అందించి రక్షించుకోవాలి. డీఎంహెచ్‌వోలు, హాస్పిటల్ సూపరింటెండెంట్ల అటెండెన్స్‌ను మేము మానిటర్ చేస్తున్నాం. మీ సిబ్బంది అటెండెన్స్‌ను మీరు మానిటర్ చేస్తున్నారో లేదో కూడా చేస్తున్నాం. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. ఎంతటివారిపైన అయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో మంచిగా పని చేసే వారికి అండగా నిలుస్తాం. హాస్పిటళ్లలో పాతుకుపోయి, పని చేయించే ఆఫీసర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, వార్తలు రాయించడం వంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిద్దాం. వారి వివరాలను మీ హెచోడీలకు అందించండి. మీరు చేసిన పర్యటనలు, తనిఖీలు, ఫైండింగ్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ప్రతి నెలా అందించాలి. ‘మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన వైద్య వ్యవస్థ కూడా మారాలి.. మార్చే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు కమ్యునికెబుల్ డిసీజెస్ ఎక్కువగా ఉండేవి.. ఇప్పుడు నాన్ కమ్యునికెబుల్ వ్యాధులు, లైఫ్‌స్టైల్ వ్యాధులు ఎక్కువయ్యాయి. మన హాస్పిటళ్లను కూడా బిపి, షుగర్, కేన్సర్, గుండె, కిడ్నీ జబ్బులు లైఫ్‌స్టైల్ వ్యాధులకుమెరుగైన ట్రీట్‌మెంట్ అందించే విధంగా తయారు చేసుకుంటున్నా’మని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి పేషెంట్లను బయటకు రిఫర్ చేయొద్దని మంత్రి అన్నారు. సబ్ సెంటర్ నుంచి జీజీహెచ్ల వరకూ అన్ని హాస్పిటళ్ల నడుమ సమన్వయం ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్‌ను అవసరమైనప్పుడు మరో ప్రభుత్వ హాస్పిటల్‌కు మాత్రమే రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే అవసరమైన అన్నిరకాల వైద్య సేవలు అందించాలన్నారు.

మన తెలంగాణ 19 Nov 2025 9:21 pm

Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం

Tech Shankar | 37 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం పలాస /

ప్రభ న్యూస్ 19 Nov 2025 9:21 pm

NTR to have a Busy Time with Dragon

It has been a long pause from the shoot for NTR. The actor lost weight and this added a lot of speculation for the film. Dragon is his next film directed by Prashanth Neel and the shoot of the film came to a halt for the past three months. The team is working on the […] The post NTR to have a Busy Time with Dragon appeared first on Telugu360 .

తెలుగు 360 19 Nov 2025 9:17 pm

Ghatkesar |ఆసుప‌త్రిలో విద్యార్థిని మృతి..

Ghatkesar | ఆసుప‌త్రిలో విద్యార్థిని మృతి.. ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : నర్సింగ్ చదువుతున్న

ప్రభ న్యూస్ 19 Nov 2025 9:09 pm

Buzz: Madhavan’s Crucial role in Varanasi?

Varanasi will be the most awaited Indian film and the predictions say that the film will hit the screens in 2027. From the past few months, there are speculations that R Madhavan has been roped in for a crucial role but the team hasn’t made any announcement. His name went missing even during the recent […] The post Buzz: Madhavan’s Crucial role in Varanasi? appeared first on Telugu360 .

తెలుగు 360 19 Nov 2025 9:02 pm

డిసెంబర్‌లో ‘అన్నగారు వస్తారు’

స్టార్ హీరో కార్తి నటిస్తున్న ‘వా వాతియార్‘ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘అన్నగారు వస్తారు‘ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా హీరో కార్తి నటిస్తున్న ‘అన్నగారు వస్తారు‘ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

మన తెలంగాణ 19 Nov 2025 9:01 pm

సేంద్రీయ వ్యవసాయంలో గ్లోబల్ హబ్‌గా భారత్ : ప్రధాని మోడీ

సేంద్రీయ వ్యవసాయంలో భారత్ ఒక గ్లోబల్ హబ్‌గా మారే దిశగా పయనిస్తోందని , ఇది దేశానికి స్థానికం,సంప్రదాయ విధానంగా ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. బుధవారం కోయంబత్తూర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాను వేదిక పైకి రాగానే రైతులు తమ చేతి కండువాను గాల్లోకి ఊపారని, తాను రావడానికి ముందే బీహార్ గాలి ఇక్కడకు వచ్చిందనిపించిందని వ్యాఖ్యానించారు. సౌత్ ఇండియా నేచరల్ ఫార్మింగ్ సమిట్ 2025ను ప్రధాని మోడీ ఇక్కడ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. దేశం మొత్తం మీద తొమ్మిది కోట్ల రైతులకు మద్దతుగా పిఎం కిసాన్ పథకం 21వ వాయిదా కింద రూ.18,000 కోట్లను ప్రధాని మోడీ విడుదల చేశారు. అవసరానికి మించి అత్యధికంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించడం నేల సారవంతం క్షీణిస్తుందని అందువల్ల సేంద్రీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోడానికి కూడా సేంద్రీయ వ్యవసాయం తోడ్పడుతుందన్నారు. దేశ ఆర్థిక పురోగతిపై ప్రధాని విజన్‌ను సూచించే ప్లకార్డులను ప్రదర్శించిన ఇద్దరు విద్యార్థినులైన బాలికలను గమనించి వారి ప్లకార్డులను సెక్యూరిటీ ద్వారా ప్రధాని రప్పించుకున్నారు. ఆ బాలికలను ప్రశంసించారు. అంతకు ముందు సిటీ ఎయిర్‌పోర్టు నుంచి కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ గ్రౌండ్స్‌వరకు రోడ్‌షో నిర్వహించారు. దారిపొడుగునా ప్రజలు ప్రధానిపై పూలజల్లులు కురిపించారు. 

మన తెలంగాణ 19 Nov 2025 8:52 pm

Operation Sambhav success |ఆపరేషన్ సంభవ్ సక్సెస్…

Operation Sambhav success | ఆపరేషన్ సంభవ్ సక్సెస్… చింతూరు / మారేడుమిల్లి

ప్రభ న్యూస్ 19 Nov 2025 8:49 pm

ఐదు రోజుల కస్టడికి ఐ బొమ్మ రవి

ఐ- బొమ్మ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని కస్టడికి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసి సినిమా రాకెట్‌లో కీలక సూత్రధారిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రవిని విచారించి కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని, ఈ క్రమంలో ఏడు రోజుల పాటు ఆయన్ను కస్టడికి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇమ్మడి రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఐ బొమ్మ, బప్పం, ఐ విన్, బప్పం, ఐ రాధ టీవీ పేర్లతో వెబ్‌సైట్‌లు రూపొందించి గత ఏడేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన విషయం విధితమే. అరెస్ట్ సందర్భంగా ఆయన నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను అధికారులు గుర్తించారు. నిందితుడిని బషీర్‌బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్)కు తరలించి కీలక సమాచారం సేకరించారు. ఈ మేరకు బుధవారం నిందితుడిన నాంపల్లి కోర్టులో కస్టడి కోసం మరోసారి హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతించిన ఐదు రోజుల కస్టడి విచారణలో మరిన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవి కేసుపై ఇడి దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇందులో మనీ లాండరింగ్ అంశం జరిగిందా అనే కోణంలో ఇడి ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఇడి అధికారులు ఇప్పటికే పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఇమ్మడి రవి కస్టడి విచారణ కీలకం కానుంది.

మన తెలంగాణ 19 Nov 2025 8:40 pm

Custody granted for iBomma Ravi

iBomma Ravi has been arrested by the Hyderabad Cyber Crime cops and the case created a sensation. Ravi has revealed some sensational facts to the cops and the investigation is going on at a faster pace. The Cyber Crime cops have filed a petition in the Nampally court to grant the custody of iBomma Ravi […] The post Custody granted for iBomma Ravi appeared first on Telugu360 .

తెలుగు 360 19 Nov 2025 8:40 pm

గ్రూప్ 2 తీర్పుపై రివ్యూ అప్పీల్‌కు టిసిపిఎస్‌సి

గ్రూప్ 2 పరీక్షలపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై టిజిపిఎస్‌సి రివ్యూ అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉంది. రాష్ట్ర హైకోర్టు 2015 గ్రూప్-2 నియామకాలు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై బుధవారం కమిషన్ సమావేశమై చర్చించింది. తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది, తరువాత తీసుకొనే చర్యలతో పలు అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. గ్రూప్ 2 పరీక్షలకు 2015,16లో నోటిఫికేషన్ వెలవడగా పరీక్షల అనంతరం మూల్యాకంనంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో 2019లో సాంకేతిక కమిటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం 1032 మందికి పలు విభాగాల్లో నియమించింది. నియామకాలు జరిగిన 6 ఏళ్ల తరువాత పరీక్షలను హైకోర్టు రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించడంతో ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన పడుతున్నారు. ఈ విషయంపై టిజిపిఎస్‌సి సైతం హైకోర్టునే ఆశ్రయించాలని భావిస్తోంది. కాగా 2015లో గ్రూప్-2 పరీక్షల్లో ఓఎంఆర్ షీట్స్ ట్యాంపరింగ్‌కు గురయ్యాయని పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా కమిషన్ వ్యవహరించిందని తాజాగా వెల్లడించిన తీర్పులో హైకోర్టు మండిపడింది. ఈ క్రమంలో గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ, ఓఎంఆర్ షీట్లను పునర్మూల్యాంకనం చేయాలని, ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లోపు పూర్తి చేయాలని టిజిపిఎస్‌సిని ఆదేశించింది.

మన తెలంగాణ 19 Nov 2025 8:34 pm

School |పాఠ‌శాల నిర్మాణానికి స‌న్నాహాలు…

School | పాఠ‌శాల నిర్మాణానికి స‌న్నాహాలు… School | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Nov 2025 8:10 pm

MLA |ఆరోగ్యానికి శ్రేయస్కరం

MLA | ఆరోగ్యానికి శ్రేయస్కరం MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఇప్ప

ప్రభ న్యూస్ 19 Nov 2025 8:04 pm

MG |ఏడాదిలో 50వేల‌ యూనిట్ల అమ్మకాలు…

MG | ఏడాదిలో 50వేల‌ యూనిట్ల అమ్మకాలు… గురుగ్రామ్ : MG విండ్సర్

ప్రభ న్యూస్ 19 Nov 2025 8:02 pm

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

నాంపల్లిలోని సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి భవన్ ను కవిత ముట్టడిస్తుందన్న సమాచారంతో పోలీసులు ముందుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఆటలో సింగరేణి భవన్ కు చేరుకుని ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సింగరేణి లో డిపెండెంట్ ఉద్యోగాల్ని పునరుద్ధరించాలని కోరుతూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కవిత సింగరేణి భవన్ ను ముట్టడికి యత్నించారు. కార్మికుల కోసం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 19 Nov 2025 8:00 pm

crime |వృద్ధురాలు అనుమానస్పద మృతి

crime | వృద్ధురాలు అనుమానస్పద మృతి crime | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Nov 2025 7:59 pm

Hyderabad |చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

Hyderabad | చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి Hyderabad | మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Nov 2025 7:52 pm

పట్ట పగలే భారీ దొంగతనం

పట్ట పగలే భారీ దొంగతనం జరిగిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జెపి నగర్ లో గల ఒక ప్రైవేటు బ్యాంక్ బ్రాంచ్ నుంచి వ్యాన్ లో క్యాచ్ ను ఎటిఎంకు తరలిస్తుండగా అశోకా పిల్లర్ ప్రాంతంలో వ్యానుకు కారు అడ్డంగా పెట్టి అందులోంచి నలుగురు కిందికి దిగి మేము పన్ను విభాగ అధికారులమని పత్రాలు చూపించాలని వ్యాన్ లో ఉన్న వాళ్లను అడిగారు. వ్యాన్ సిబ్బంది స్పందించే లోపే వ్యాన్ లో ఉన్న క్యాచ్ ను కారులోకి ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యారు. వ్యాన్ 7 కోట్లకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. వ్యాన్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతకటం ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సిసిటివి పుటేజిని పోలీసులు పరిశిలిస్తున్నారు. 

మన తెలంగాణ 19 Nov 2025 7:42 pm

CM Revanth | 18సం.లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలి

CM Revanth | 18సం.లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలి CM

ప్రభ న్యూస్ 19 Nov 2025 7:39 pm

A Small Telugu Film With a Big Passport: The Great Pre-Wedding Show Hits US $100,777 in North America

In a season filled with high-decibel releases, The Great Pre-Wedding Show has quietly carved out a space of its own in the overseas market, now crossing US $100,777+ in North America. The film’s performance is a strong reminder that content-driven Telugu cinema still finds dependable traction abroad when it strikes the right emotional notes. With […] The post A Small Telugu Film With a Big Passport: The Great Pre-Wedding Show Hits US $100,777 in North America appeared first on Telugu360 .

తెలుగు 360 19 Nov 2025 7:24 pm

Farm collectoter :   తిరిగి ఇచ్చేశారు

Farm collectoter : తిరిగి ఇచ్చేశారు తిరుపతి ప్రతినిధి (ఆంధ్ర ప్రభ) సమాజం

ప్రభ న్యూస్ 19 Nov 2025 7:23 pm

100 dial |జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ తనిఖీలు

100 dial | జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ తనిఖీలు 100 dial | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 19 Nov 2025 7:21 pm

ఇడి కస్టడీకి అల్ ఫలాహ్ అధినేత సిద్ధిఖీ

 ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు గ్యాంగ్ మూలాలున్న అల్ ఫలాహ్ వర్శిటీ ఛైర్‌పర్సన్ జవాద్ అహ్మద్ సిద్థిఖీని 13 రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. విద్యాసంస్థకు సంబంధించి రూ 415 కోట్ల మేర అక్రమ నిధులను గుర్తించారు.ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమగ్ర విచారణ అవసరం, పైగా ఈ వ్యక్తి ఏదో విధంగా దేశం వీడి పారిపోయేందుకు వీలుంది. ఆయన కుటుంబ సభ్యులు గల్ఫ్‌లో స్థిరపడి ఉన్నారు. అన్నిటిని గుర్తించి ఈ వ్యక్తిని ఇడి నిర్బంధానికి అప్పగిస్తున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి షీతల్ చౌదరి ప్రదాన్ తెలిపారు. కేసు తీవ్రతను బట్టి నిందితుడిని తెల్లవారుజామున జడ్జి నివాసంలో ప్రవేశపెట్టారు. అరగంట పాటు విచారణ తరువాత సిద్థిఖీని ఇడి కస్టడికి తరలించేందుకు మహిళా న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారని ఇడి వర్గాలు తెలిపాయి. ఈ వ్యక్తి 14 రోజుల కస్టడీకి ఇడి అభ్యర్థించింది. వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్శిటీకి చెందిన పలువురు డాక్టర్లు ప్రమేయం ఉన్నట్లు వెల్లడికావడంతో ఈ విద్యాసంస్థ పూర్వాపరాలు ఇప్పుడు భారీ స్థాయిలో దర్యాప్తు సంస్థల నిఘాకు తరువాతి ఆరాలు, పలు అరెస్టులకు దారితీస్తున్నాయి. ఈ వర్శిటీకి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీనే ఈ ఢిల్లీ పేలుడు ఘటనలో తనను తాను పేల్చుకుని, పౌరుల మృతికి కారకుడైన సూసైడ్ బాంబర్‌గా నిర్థారణ అయింది. ఈ క్రమంలో ఈ విద్యాసంస్థ నిధులు , ఇతర వ్యవహారాలు పూర్తి స్థాయిలో దర్యాప్తునకు, మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలో విచారణకు దారితీశాయి. ఈ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు , మేనేజింగ్ ట్రస్టీగా సిద్ధిఖీ చక్రం తిప్పుతూ వచ్చాడు. ఈ వ్యక్తి లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు అత్యవసరం అని, ఆయన పారిపోకుండా కట్టడి చేసుకోవల్సి ఉందని ఇడి కోర్టుకు తెలిపింది. 

మన తెలంగాణ 19 Nov 2025 7:20 pm

నిజామాబాద్ కొర్పొరేషన్ కార్యాలయంలో ఎసిబి సోదాలు

 నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఎసిబి) బుధవారం సోదాలు నిర్వహించారు. మున్సిపల్ అధికారుల గుండెల్లో అలజడి మొదలయ్యింది. ఉదయం ఎసిబి అధికారులు ముకుమ్మడిగా టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లోకి వచ్చి ప్రధాన ద్వారం లోపల నుంచి గడియ పెట్టి సోదాలు నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతూ, మామ్మూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నారని ఇటీవల టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఎసిబి బృందం ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, తనిఖీల అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఎసిబి అధికారి ఒకరు తెలిపారు. 

మన తెలంగాణ 19 Nov 2025 7:14 pm

100 Beds |ఆధునిక పద్ధతిలో చికిత్సలు

100 Beds | ఆధునిక పద్ధతిలో చికిత్సలు 100 Beds | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 19 Nov 2025 7:14 pm

కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ పదవుల్లో అర్బన్ నక్సలైట్లు:బండి సంజయ్

అమాయక నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే...అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బిజెపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు, ఆపైస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్ విచ్చేసిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు...కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాల్సిందేనని ఉద్ఘాటించారు. అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి తమ పార్టీ వ్యతిరేకమని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని, ప్రజలు హర్షించబోరని చెబుతూ వస్తున్నామనని అన్నారు. ఈరోజు అదే నిజమైంది. కానీ మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారు. అమాయక పిల్లలను రెచ్చగొట్టి వాళ్ల ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు అర్బన్ నక్సల్స్ ఏం జవాబు చెబుతారు? పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్‌కు తెలియదా? అని అన్నారు. తాను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని అన్నా రు. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావులకు బాధ్యత వహించాలని అన్నారు. ‘ఈ అర్బన్ నక్సల్స్, పౌర హక్కుల సంఘం నాయకులను నేను ఒకటే అడుగుతున్నా...పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనే సిద్ధాంతం మీది కదా? మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎట్లా భాగస్వాములు అయ్యారు?’ అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నా రు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు. ఇచ్చారా? అట్లాంటప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘అడవుల్లో అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా....అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నా’ అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరు.. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం’ అని అన్నారు. ‘దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలి. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సాయం అందిస్తున్నాం.. సంతోషంగా జీవించవచు’ అని అన్నారు. నక్సలిజాన్ని ఎవరు సమర్ధించినా వాళ్లు కూడా నేరస్తులేనని, మావోయిస్టులే తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తుంటే... అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా? అది సమర్ధ నీయమా? వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

మన తెలంగాణ 19 Nov 2025 7:11 pm

రాష్ట్ర క్రికెట్‌కు మైనార్టీ కళాశాల విద్యార్ధి

 రాష్ట్రస్ధాయి క్రికెట్ పోటీలకు పట్టణంలోని తెలంగాణ మైనార్టీ కళాశాల ఇంటర్ ద్వితియ సంవత్సరం విద్యార్ధి ఎస్‌కే షాహిద్ ఎంపికయ్యాడు. ఇటీవల ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్‌జిఎఫ్ అండర్ 19 క్రికెట్ సెలక్షన్‌లో షాహిద్ అత్యుత్తమ ప్రతిభ చూపాడు. అందులో భాగంగా ఈనెల 23వ తేదిన హెద్రాబాద్‌లో జరిగే రాష్ట్రస్ధాయి క్రికెట్‌లో పాల్గోననున్నాడు. విద్యార్ధి షాహిద్‌ను కళాశాల ప్రిన్సిపాల్ ముదస్సార్ హుస్సేన్, ఉపాధ్యాయులు సైదులు, అశోక్, సాధిక్, నర్మదా, ఉషారాణి, రజని, శిరిష, రేష్మ, శిరిష, ప్రసాద్, మహేశ్వరి, నజీముద్ధీన్‌లు అభినందించారు.

మన తెలంగాణ 19 Nov 2025 7:00 pm

wines |పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు

wines | పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపులు wines | తిర్యాణి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:57 pm

Temple |మాలదారులకు అన్నదానం

Temple | మాలదారులకు అన్నదానం Temple | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:50 pm

Jogini |ఝాన్సీలక్ష్మీబాయి ఆదర్శాలను స్ఫూర్తిగా…

Jogini | ఝాన్సీలక్ష్మీబాయి ఆదర్శాలను స్ఫూర్తిగా… Jogini | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:43 pm

పత్తి రైతులు దిగులు చెందవద్దు..కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మవద్దు: రాంచందర్ రావు

పత్తి రైతులు ఎవరూ దిగులు చెందరాదని, మార్చి వరకూ మొత్తం పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన రైతులను కోరారు. పత్తి రైతులు తమ వద్ద ఉన్న పత్తి విక్రయానికి కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన బుధవారం పార్టీ నాయకులు ఎన్‌వి సుభాష్, మల్లారెడ్డి, జగ్‌మోహన్ సింగ్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు ‘బంద్’ విధించి, తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. రుణ మాఫీ అమలు చేయకపోవడంతో రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో వత్తిడికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమని అన్నారు. మరోవైపు బిఆర్‌ఎస్ తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన ఘన చరిత్ర ఆ పార్టీకి ఉందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పత్తి రైతుల వద్ద ఉన్న మొత్తం పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పత్తి దిగుబడి ఎంత వచ్చినా సిసిఐ కొనుగోలు చేస్తుంది కాబట్టి పత్తి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సిసిఐ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లను, జిన్నింగ్ మిల్స్, ఎంఎస్‌పి అమలుకు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విధాలా చర్యలు చేపట్టారని రాంచందర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండు వందలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనట్లు ఆయన వివరించారు. వరకు కేవలం లక్షల బేళ్ళు మాత్రమే కొనుగోలు జరిగితే, నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లక్షల బేళ్ళు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా చేసేందుకు, మిల్లుల వద్ద రద్దీ, గందోళగోళం లేకుండా చేసేందుకు వీలుగా కేంద్రం తీసుకుని వచ్చిన యాప్‌ను రైతులు ఉపయోగించుకోవాలని రాంచందర్ రావు తెలిపారు.

మన తెలంగాణ 19 Nov 2025 6:41 pm

CPI 100 years |పేదలకు అండగా కమ్యూనిస్టు…

CPI 100 years | పేదలకు అండగా కమ్యూనిస్టు… CPI 100 years

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:36 pm

MBNR |ఉమామహేశ్వర దేవస్థానానికి భక్తుల విలువైన విరాళం

MBNR | ఉమామహేశ్వర దేవస్థానానికి భక్తుల విలువైన విరాళం అచ్చంపేట, నాగర్‌కర్నూలు జిల్లా

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:27 pm

రావులపాలెంలో హిడ్మా అనుచరుడి అరెస్ట్

రావులపాలెం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేగింది. రావుల పాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మద్వి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అనుచరుడు మడివి సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సరోజ్ స్వస్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక.

మన తెలంగాణ 19 Nov 2025 6:25 pm

33 lakh crore |ఈపీఎఫ్ఓలోని పీఎఫ్ వెంటనే చెల్లించాలి

33 lakh crore | ఈపీఎఫ్ఓలోని పీఎఫ్ వెంటనే చెల్లించాలి 33 lakh

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:19 pm

Everyone will get emotionally connected to ATK – Upendra

Real Star Upendra is playing a prominent role in Energetic Star Ram Pothineni’s Andhra King Taluka. The team have unveiled Telugu Trailer of the movie at Kurnool with a spell-binding drone show. The trailer is receiving huge positive reception and now, the movie team have unveiled Kannada Trailer in Bengaluru. Upendra revealed that he watched […] The post Everyone will get emotionally connected to ATK – Upendra appeared first on Telugu360 .

తెలుగు 360 19 Nov 2025 6:18 pm

Upasana Reiterates, She Isn’t Anti Marriage

Entrepreneur and philanthropist Upasana Kamineni Konidela has once again pushed the envelope on women’s empowerment with a strong message that is now being hotly debated across social media and mainstream platforms. In her latest post, she highlights a clear cultural shift among young Indian women, who are increasingly prioritizing education, careers and financial stability, and […] The post Upasana Reiterates, She Isn’t Anti Marriage appeared first on Telugu360 .

తెలుగు 360 19 Nov 2025 6:16 pm

Hyderabad : ఇరవై కోట్ల నగదు..బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్ లోని పిస్తా హౌస్, షా గౌస్ బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఇరవై కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

తెలుగు పోస్ట్ 19 Nov 2025 6:15 pm

ELECTION|రైతు సంఘం నూతన కమిటీ ఏకగ్రీవం..

ELECTION| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ జిల్లా మహాసభలు

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:09 pm

Telangana : తెలంగాణపై బీజేపీ ఒడిశా ఫార్ములా.. ప్లాన్ షురూ

బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ దక్షిణాదిలో ఉన్న తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెంచనుంది

తెలుగు పోస్ట్ 19 Nov 2025 6:05 pm

PM Kisan |ఉద్యాన సాగుతో ఎదుగుతారు..

PM Kisan | ఉద్యాన సాగుతో ఎదుగుతారు.. PM Kisan | ములుగు,

ప్రభ న్యూస్ 19 Nov 2025 6:04 pm

రాష్ట్రంలో తాలిబన్ల పాలన నడుస్తుంది : మాజీ మంత్రి బొత్స

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహంవ్యక్తం చేశారు.

తెలుగు పోస్ట్ 19 Nov 2025 5:58 pm

FOUNDATION |బిజెపి కార్యకర్తకు వైద్య చికిత్స

FOUNDATION | బిజెపి కార్యకర్తకు వైద్య చికిత్స FOUNDATION | కరీమాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:58 pm

షాయ్‌ హోప్ శతకం వృధా.. వన్డే సిరీస్ కివీస్‌దే

నైపర్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్‌ని కూడా కోల్పోయింది. ఇప్పటికే టి-20 సిరీస్‌ని చేజార్చుకున్న కరేబియన్లు తాజాగా నైపర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓడి.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ని 0-2 తేడాతో చేజార్చుకున్నారు. ఈ మ్యాచ్‌ని వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 34 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ముఖ్యంగా వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్(109) కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించి సెంచరీ చేసినా.. ఫలితం మాత్రం కివీస్‌ను వరించింది. న్యూజిలండ్ జట్టులో ప్రతి ఒక్కరు అద్భతంగా రాణించారు. దీంతో న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకంది. జట్టు కోసం పోరాడిన షాయ్ హోప్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 19 Nov 2025 5:54 pm

Bheemgal |విద్యార్థులకు బాలరత్న అవార్డులు

Bheemgal | విద్యార్థులకు బాలరత్న అవార్డులు Bheemgal | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:52 pm

Govt |ఉన్నత లక్ష్యంతో సాగాలి…

Govt | ఉన్నత లక్ష్యంతో సాగాలి… Govt | బిక్కనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:52 pm

Annadata Sukhibhava and PM Kisan bring cheers to farmers

It’s festive time for farmers as Chandrababu Sarkar released Annadata Sukhibhava money to farmers, bringing cheers to the 46.85 lakh ryots in Andhra Pradesh state. About Rs 3,135 Cr have been disbursed into the accounts of the farmers across the state, immediately after Chief Minister Chandrababu Naidu officially released the scheme’s second installment in Kamalapuram […] The post Annadata Sukhibhava and PM Kisan bring cheers to farmers appeared first on Telugu360 .

తెలుగు 360 19 Nov 2025 5:49 pm

సైబర్ క్రైమ్ పోలీసుల సరికొత్త రికార్డు

సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం వారం రోజుల్లోనే పదకొండు కేసులను పరిష్కరించారని తెలిపారు

తెలుగు పోస్ట్ 19 Nov 2025 5:46 pm

AP|లైంగిక వేధింపుల నిరోధం అందరి బాధ్యత

AP| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : లైంగిక వేధింపుల చట్టాల పై మహిళలు

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:42 pm

రైతన్నకు అండగా చంద్రన్న… ఎంపీ కేశినేని చిన్ని

రైతుకు అండగా కూటమి ప్రభుత్వం… ఎమ్మెల్యే తంగరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-రాష్ట్రంలో అన్నదాతలు ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్(చిన్ని) అన్నారు బుధవారం స్థానిక బాబు జగజ్జీవన్ రావు భవన్ నందు ఏర్పాటుచేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సెక్స్ లో భాగంగా అన్నదాత […] The post రైతన్నకు అండగా చంద్రన్న… ఎంపీ కేశినేని చిన్ని appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Nov 2025 5:34 pm

FARMER|రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

FARMER|టెక్కలి, ఆంధ్రప్రభభ : రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉత్తరాంధ్ర పట్టభద్రులు,

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:26 pm

Police |ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు

Police | ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు Police | అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:21 pm

కోనసీమ జిల్లాలో మావోయిస్టు కలకలం… హిడ్మా అనుచరుడి అరెస్ట్!

హిడ్మా అనుచరుడు మడివి సరోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోనసీమ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు కలకలం రేపాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివి సరోజ్‌ను పోలీసులు రావులపాలెంలో ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.మారేడుమిల్లి సమీపంలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో హిడ్మా అనుచరుడిగా ఉన్న మడివి సరోజ్ […] The post కోనసీమ జిల్లాలో మావోయిస్టు కలకలం… హిడ్మా అనుచరుడి అరెస్ట్! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Nov 2025 5:21 pm

గోడ దూకి పారిపోయిన ఎస్ఐ

ఎస్‌ఐ తనను పట్టుకోబోయిన అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఏకంగా గోడ దూకి పారిపోయాడు.

తెలుగు పోస్ట్ 19 Nov 2025 5:16 pm

DONATION|సోమేశ్వరుడికి సెంటున్నర స్థలం విరాళం

DONATION| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పంచారామ క్షేత్రామైన భీమవరం శ్రీసోమేశ్వర స్వామి దేవస్థానంకు

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:15 pm

ధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర కు సన్మానం

విశాలాంధ్ర ధర్మవరం; గ్రంధాలయాల వారోత్సవాలు సందర్బంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ రచయిత కవి, గుర్రం జాషువా అవార్డు గ్రహీత ఎల్. ప్రఫుల్ల చంద్ర పాల్గొని గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు అంటూ కవిత వినిపించి రంజింప జేశారు. ఈ కార్యక్రమం లో మహిళా లైబ్రరియన్ అంజలి సౌభాగ్య వతి, పాల్గొని కవులు నక్కల వెంకటేష్,కాకుమాను రవీంద్ర, గాయకుడు జె. నాగరాజు […] The post ధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర కు సన్మానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Nov 2025 5:15 pm

Vivek Venkataswamy |అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Vivek Venkataswamy | అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి మంత్రి వివేక్ వెంకటస్వామి

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:15 pm

CPI 100 years |పేదల పక్షాన పోరాడేది సీపీఐ

CPI 100 years | పేదల పక్షాన పోరాడేది సీపీఐ CPI 100

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:13 pm

ప్రభుత్వ కళాశాలల లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది..

ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ కళాశాలలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వనిత వాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణము గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను పొందండి అనే కార్యక్రమాన్ని తాము నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధ్యాపకులు సునీత వనతి తాజ్ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. […] The post ప్రభుత్వ కళాశాలల లోనే నాణ్యమైన విద్య లభిస్తుంది.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Nov 2025 5:11 pm

38 కిలోల బంగారం.. 60 కిలోల వెండి చోరీ

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లా బర్హీ చౌక్‌లో భారీ దోపిడి జరిగింది.

తెలుగు పోస్ట్ 19 Nov 2025 5:11 pm

CELEBRATION |ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

CELEBRATION | ఇందిరాగాంధీ జయంతి వేడుకలు CELEBRATION | మేడ్చల్, (ఆంధ్రప్రభ): స్వర్గీయ

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:11 pm

ఫిట్ నెస్ టెస్టుల ఫీజులు భారీగా!!

పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా పది రెట్లకు పైగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 19 Nov 2025 5:07 pm

పాముకాటుకు గురైన బిజెపి నాయకుడిని పరామర్శించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు దేవి రెడ్డి శంకర్ రెడ్డి పాముకాటుకు గురైన ఘటన పట్ల మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. బత్తలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవి రెడ్డి శంకర్ రెడ్డిని వారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి రైతులకు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం వైద్యులు అందించాలని వైద్యులకు తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ […] The post పాముకాటుకు గురైన బిజెపి నాయకుడిని పరామర్శించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Nov 2025 5:06 pm

68 years |ముదిరాజ్ జెండా రెపరెపలాడాలి…

68 years | ముదిరాజ్ జెండా రెపరెపలాడాలి… 68 years | స్టేషన్

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:05 pm

Medchal |ఘనంగా ఇందిరాగాంధీ జయంతి

Medchal | ఘనంగా ఇందిరాగాంధీ జయంతి Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Nov 2025 5:00 pm

GOVERNMENT|చెవిరెడ్డికి సర్కార్ బిగ్ షాక్

GOVERNMENT|తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి

ప్రభ న్యూస్ 19 Nov 2025 4:59 pm

చిత్రలేఖనమునకు విశేష స్పందన.. గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయం లో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు విద్యార్థులకు గ్రంథాలయం వాటి ప్రాముఖ్యత, సమాజంలో నేటి పాత్ర తో పాటు చిత్రలేఖనం పైన పోటీలను నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారి ని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు నచ్చిన జాతీయ నాయకుని చిత్రాలు గీయడం జరిగిందని ప్రముఖుల వ్యక్తుల […] The post చిత్రలేఖనమునకు విశేష స్పందన.. గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Nov 2025 4:58 pm