మూడు MP స్థానాలకు అభ్యర్థులు అనౌన్స్.. 17 స్థానాల్లో కాంగ్రెస్ క్యాస్ట్ ఈక్వేషన్ ఇదే..!
లోక్సభ ఎన్నికలకు మరికొన్ని గంటల్లో గడువు ముగుస్తుందనగా కాంగ్రెస్ పార్టీ మూడు పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది.
టీచర్ల సమస్యలపై నిర్లిప్తత ఎందుకు?
ఒకే క్యాడర్లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించి సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా ఉద్యోగ విరమణ చేసే శాఖ ఏదైనా ఉందంటే అది పాఠశాల విద్యాశాఖ అని చెప్పక తప్పదు. నిరాశ, నిస్పృహల మధ్య టీచర్లు మరో విద్యా సంవత్సరాన్ని ముగించారు. ..
ఒక ప్రధానమంత్రి ఇంత దారుణంగా, ఇంత హీనంగా మాట్లాడగలరని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఆయన, భారత దేశం మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే మాతృక అని చాటి చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమని పదే పదే సగర్వంగా ప్రకటిస్తుంటారు. ఈ మాటలు విని భారతీయులు ఎంతో ఆనందించి ఉంటారు కూడా. అటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న ఒక ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలను విని భారత దేశమే కాదు, ప్రపంచమే […]
మళ్లీ నల్లధనంపైనే ఓట్లా? - వెంకట్ నాయక్
మళ్లీ నల్లధనంపైనే ఓట్లా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడు వెంకట్ నాయక్ ప్రశ్నించారు.
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (25 -04 -2024)
ఈ రోజు రాశి ఫలాలు (25 -04 -2024)
నేటి పంచాంగం (25 -04 -2024) : ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
నేటి పంచాంగం (25 -04 -2024)
మాట తప్పడంలో... మీకు మీరే సాటి!
1300 మందిపైగా అమర యువకుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఉద్యమాన్ని అహింసా ఉద్యమంగా మలిచిన అపర గాంధీగా అర్బకుల చేత కీర్తించ బడినవాడా..
మేడే స్ఫూర్తితో వర్గ ఉద్యమాలు నిర్మిద్దాం!
ప్రతి సంవత్సరం మే 1ని మేడేగా ప్రపంచ వ్యాప్తంగా తమ హక్కుల సాధన కోసం పోరాడుతామని కార్మికులు ప్రదర్శనలు, సభలు జరుపుతూ ఐక్యతను చాటుతారు. పాలకులు, పెట్టుబడిదారుల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని శపథం చేస్తారు. 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన పారిశ్రామిక విధానం వలన కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారికి నిర్ణీత పని గంటలు పని లేకపోవటం, ఎటువంటి హక్కులూ లేక పోవటం, రోజులో 14 నుండి 15 గంటల నిర్బంధ […]
Today Panchangam:నేడు ఉదయమే యమగండం..!
తెలుగు పంచాంగం ప్రకారం.. 25 ఏప్రిల్ 2024 గురువారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 25ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం గురువారం తిథి :- విదియ పూర్తి నక్షత్రం :- విశాఖ రాత్రి 01:17ని॥ వరకు యోగం:- వ్యతిపాతం తె.04:00ని॥ వరకు కరణం:- తైతుల సా॥ 06:00ని॥ వరకు వర్జ్యం:- ఉ॥05:44ని॥ల07:26ని॥వరకు తదుపరి తె.05:27ని॥ల అమృత ఘడియలు:- ప॥03:55ని॥ల05:37ని॥వరకు దుర్ముహూర్తం:-ఉ॥ 09:52ని॥ల 10.42ని॥వరకు తిరిగి మ॥ 02:52 ని॥ల 03:42ని॥వరకు రాహుకాలం:-మ.01:30 ని॥ల 03:00 ని॥వరకు యమగండం:-ఉ.06:00 ని॥ల 07:30 ని॥వరకు సూర్యోదయం :- 5:42 ని॥ లకు సూర్యాస్తమయం:- 6:13 ని॥ లకు
Today Horoscope: ఓ రాశివారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1,2,3,4 కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారాధిపతి అశ్విని నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. భరణి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు)మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు.అధికారుల అండ దండలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. కృత్తిక నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు )వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి. దిన ఫలం:-పరిస్థితికి తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు తో అకారణంగా విరోధాలు చిక్కులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బంది రావచ్చు.ఉద్యోగాలలో ఓర్పు సహనం వహించాలి. వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాలి.మనో ధైర్యం పెంచుకోండి.వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ వాతావరణం చిరాకుగా ఉంటుంది.ఓం కామేశ్వర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. వృషభం (కృత్తిక 2 3 4 రోహిణి 1 2 3 4 మృగశిర 1 2) నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో) తారాధిపతి రోహిణి నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలం. మృగశిర నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దిన ఫలం:-మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు.తెలివి తేటలతో సమస్యలు అధిగమిస్తారు.వ్యవహారాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.నిరుద్యోగుల కలలు సాకర మౌతాయి. ధన వ్యవహారాలు కలిసివస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.ఓం కార్తికేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3) నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి) తారాధిపతి ఆరుద్ర నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. పునర్వసు నక్షత్రం వారికి జన్మతార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి . దిన ఫలం:-తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.విద్యార్థులకు అనుకూలం.కార్యసాధన పై మనసు నిలుపుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.ఆదాయం పెరుగుతుంది.మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4) నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాధిపతి పుష్యమి నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు. ఆశ్రేష నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి దిన ఫలం:-వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.అధికారులు తో ఆదరణ పొందుతారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది.శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు .ఓం శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1): నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే) తారాధిపతి మఘ నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం పూ.ఫల్గుణి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు.అధికారుల అండ దండలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు )వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి. దిన ఫలం:-ఆశించిన ఫలితాలను పొందవచ్చు. వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగాలు లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా వుంటాయి.ఆకస్మిక ధన లాభం.ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.చిన్ననాటి మిత్రులు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఓం వెంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2) నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో) తారాధిపతి హస్త నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలం. చిత్త నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దిన ఫలం:-కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.ఓం పార్వత్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3) నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే) తారాధిపతి స్వాతి నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. విశాఖ నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి . దిన ఫలం:-వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి.మానసికంగా ప్రశాంతత లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందవచ్చు.సంతానం విద్యా విషయాలు లో శుభవార్త వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఓం ధనలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4) నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు) తారాధిపతి అనూరాధ నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు. జ్యేష్ట నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి దిన ఫలం:-కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఖర్చుల నియంత్రణ అవసరం.చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు.శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.ఇంటాబయటా సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1) నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే) తారాధిపతి మూల నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పూ.షాడ నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు.అధికారుల అండ దండలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. ఉ.షాడ నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి. దిన ఫలం:-తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ ఒత్తిడి పెరుగుతుంది.ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఓం భానవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2): నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ) తారాధిపతి శ్రవణా నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలం. ధనిష్ఠ నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దిన ఫలం:-అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.వ్యాపార లావాదేవీలు లో మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.విద్యార్థిని విద్యార్థులు కృషి పట్టుదలతో చదవాలి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నిలకడ తక్కువగా ఉంటుంది.. ఉద్యోగాలు లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యాల్సి వస్తుంది.ఓం లక్ష్మీ గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3): నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) తారాధిపతి శతభిషం నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు. పూ.భాద్ర నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) తలపెట్టిన కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి . దిన ఫలం:-ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.వ్యవహారాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం.ప్రయాణాల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టం జరగవచ్చు.ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు. మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): నామ నక్షత్రాలు (దీ-దూ .ఝ-దా-దే-దో-చా-చి) తారాధిపతి ఉ.భాద్ర నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజుడు) ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు. రేవతి నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి దిన ఫలం:-అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.స్నేహితులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో అవకాశాలు కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగాలు లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓం భాగ్యలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
పంత్ ప్రతాపం.. గుజరాత్పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ
దిశ, స్పోర్ట్స్: ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి రెచ్చిపోయాడు. హోం గ్రౌండ్లో సిక్సులు, ఫోర్లతో మోతమోగించాడు. 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఢిల్లీ జట్టును అక్షర్ పటేల్తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నాడు. జట్టు స్కోరును 220 పరుగులు దాటించాడు. ఆఖరి ఓవర్లో 2, Wd, 6, 4, 6, 6, 6తో విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. అయితే, భారీ లక్ష్య ఛేదనలో తీవ్రంగా పోరాడిన గుజరాత్ టైటాన్స్(జీటీ) కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయిసుదర్శన్, డేవిడ్ మిల్లర్లు అర్ధసెంచరీలతో రాణించినా ఫలితం లేకుండాపోయింది. ఐపీఎల్-17లో భాగంగా బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ నమోదుచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్(66), కెప్టెన్ రిషబ్ పంత్(88) అర్ధసెంచరీలతో చెలరేగారు. ఆఖర్లో త్రిస్టన్ స్టబ్స్(26; 7బంతుల్లో) సైతం రాణించడంతో జట్టు భారీ స్కోరు చేసింది. 225 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. చివరివరకు పోరాడినా నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సాయిసుదర్శన్(65), డేవిడ్ మిల్లర్(55) అర్ధసెంచరీలతో రాణించగా, వృద్ధిమాన్ సాహా(39) ఫరవాలేదనిపించాడు. ఢిల్లీ బౌలర్లలో రసిఖ్ దర్ సలా మూడు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు, నోర్జ్టే, ముకేశ్ కుమార్, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. గుజరాత్ బౌలర్లలో వారియర్ 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టాడు. సాయి, మిల్లర్ పోరాడినా.. 225 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు మంచి ఆరంభం లభించకపోయినా.. చివరివరకు పోరాడింది. ఓపెనర్ శుభమన్ గిల్(6) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. దీంతో 13 పరుగులకే గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సాయిసుదర్శన్(65; 39 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సులు), మరో ఓపెనర్ సాహా(39)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. ఓవర్కు 10 రన్రెట్తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 70 పరుగులకుపైగా భాగస్వామ్యం అందించిన వీరి జోడీని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. సాహాను క్యాచ్ అవుట్ చేయడంతో 95 పరుగుల వద్ద జీటీ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా(1)ను అక్షర్ పటేల్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపించాడు. మరోవైపు, అర్ధసెంచరీ చేసుకున్న కొద్దిసేపటికే సాయి సుదర్శన్, ఆ వెంటనే షారుఖ్ ఖాన్(8), రాహుల్ తెవాతియా(4)లు సైతం అవుట్ అయ్యారు. దీంతో 152 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టు.. కష్టాల్లో పడింది. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో 3 సిక్సులు, 6ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే, మరో ఎండ్ నుంచి అంతగా సహకారం లభించకపోవడంతో కొద్దిసేపటికే ముకేశ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. ఇక, 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రషీద్ ఖాన్(21; 11బంతుల్లో) మెరుపు బ్యాటింగ్తో జట్టు ఆశలను సజీవంగా ఉంచాడు. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం ఉండగా, తొలి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. దీంతో 4బంతుల్లో 11 పరుగులు అవసరముండగా, రెండు బాల్స్ డాట్ అయ్యాయి. ఐదో బంతికి సిక్సు కొట్టాడు. ఇక, ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సి ఉండగా, అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. అయితే, ఒక్క పరుగూ రాలేదు. ఫలితంగా 4 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమిపాలైంది. ఇద్దరూ కలిసి శతక్కొట్టారు టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఢిల్లీ జట్టుకు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్(23), పృథ్వీ షా(11)తోపాటు నాలుగో స్థానంలో వచ్చిన షాయి హోప్(5) స్వల్ప స్కోర్లకే వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో స్థానంలో వచ్చిన అక్షర్తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. మరోవైపు పంత్ సైతం తన ప్రతాపం చూపించాడు. దీంతో ఇద్దరూ కలిసి నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం అందించారు. అయితే, ఇన్నింగ్స్ 157 పరుగుల వద్ద అక్షర్ పటేల్(66)ను నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. అక్షర్ అవుటైనా ఏమాత్రం దూకుడు తగ్గించని పంత్.. త్రిస్టన్ స్టబ్స్తో కలిసి బౌండరీలతో చెలరేగిపోయారు. 34 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్న పంత్.. మరింత రెచ్చిపోయాడు. స్టబ్స్ సైతం మెరుపులు మెరిపించాడు. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నాలుగు సిక్సులు, ఒక ఫోర్తో 31 పరుగులు సాధించి, 43 బంతుల్లో 88 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. తన అద్భుతమైన ఆటతీరుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. స్కోరు బోర్డు ఢిల్లీ క్యాపిటల్స్: 224/4 (20 ఓవర్లు) గుజరాత్ టైటాన్స్: 220/8 (20 ఓవర్లు)
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైన ఘటన సంచలనం రేపింది. కేసీఆర్ కాన్వాయ్ లోని 10 వాహనాలు ఒకదానికొకటి ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మిర్యాలగూడ వెళ్తున్న సందర్భంగా వేములపల్లి వద్ద ఒక వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో మిగతా వాహనాలు […] The post కేసీఆర్ కు తప్పిన ప్రమాదం first appeared on namasteandhra .
నాన్నను తిట్టినోళ్లే నాన్న కంటే ఎక్కువా జగనన్నా?: షర్మిల
తన సోదరుడు సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అని షర్మిల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ తాగుబోతు అంటూ విమర్శించిన బొత్స సత్యనారాయణకు జగన్ మంత్రి పదవి ఇచ్చి కూర్చోబెట్టారని ఘాటుగా విమర్శించారు. ఇక తన తల్లి విజయమ్మ గురించి కూడా బొత్స కించపరిచే వ్యాఖ్యలు చేశారని గుర్తు […] The post నాన్నను తిట్టినోళ్లే నాన్న కంటే ఎక్కువా జగనన్నా?: షర్మిల first appeared on namasteandhra .
జగన్ సోషియో పాత్..ఏకిపారేసిన పవన్
నెల్లిమర్లలో జరిగిన టిడిపి-జనసేన ఉమ్మడి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్….జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సైకో పాత్ మాత్రమే కాదని సోషియో పాత్ కూడా అని, ఎవరు నవ్వినా తెల్ల బట్టలు వేసుకున్నా, సంతోషంగా ఉన్నా సహించలేరని షాకింగ్ కామెంట్స్ చేశారు. యువత, మహిళలు ప్రతి ఒక్కరిని జగన్ మోసం చేశారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేకే కూటమిలా ఏర్పడ్డామని అన్నారు. జగన్ గద్దె దించకపోతే తనకు చంద్రబాబుకు ఏ […] The post జగన్ సోషియో పాత్..ఏకిపారేసిన పవన్ first appeared on namasteandhra .
యాంటీ సనాతన్ మాత్రమే కాదు.. యాంటీ సంతాన్ కూడా.. కాంగ్రెస్ పై కేంద్రమంత్రి విసుర్లు
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నామినేషన్ దాఖలు గడువు గురువారంతో ముగియనున్నది. ఈ నెల 18వ తేదీన నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, బుధవారం నాటికి 17 లోక్సభ స్థానాలకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవీలత, […]
ఆకాశమే హద్దుగా చెలరేగిన రిషబ్ పంత్, అక్షర్ పటేల్.. గుజరాత్ పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ
IPL 2024 DC vs GT : ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య 40వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 224 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టుకు పృథ్వీ షా, జాక్ ఫ్రేజర్ మెక్కర్గ్లు ఓపెనర్లుగా డీసీ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. ఇందులో మెక్కర్గ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగుల వద్ద ఔటయ్యాడు. పృథ్వీ షా 11 పరుగుల వద్ద ఔటయ్యాడు. సందీప్ వారియర్ వేసిన 3.2, 3.5 బంతుల్లో మెక్కర్గ్, షా ఇద్దరూ ఔట్ అయ్యారు. తర్వాత షాయ్ హోప్ 5 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో పవర్ప్లేలో ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి తడబడింది. ఆ తర్వాత అక్షర్ పటేల్, రిషబ్ పంత్ ఇద్దరూ కలిసి దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారించారు. 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసిన ఢిల్లీ తర్వాతి 3 ఓవర్లలో 31 పరుగులు చేసి 10 ఓవర్లలో 80 పరుగులు చేసింది. ఆ తర్వాత కొన్ని ఓవర్లు మినహా ప్రతి ఓవర్లో 10కి పైగా పరుగులు జోడించారు. అక్షర్ పటేల్ 37 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. నూర్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాది హ్యాట్రిక్ సిక్సర్ కోసం ప్రయత్నించి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. 6,6,6,6.. రిషబ్ పంత్ విధ్వంసంతో స్టేడియం దద్దరిల్లింది.. ! ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీ ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. స్టబ్స్ తన వంతుగా మూడు ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 19వ ఓవర్ను ఎదుర్కొన్న స్టబ్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. అదేవిధంగా, మోహిత్ శర్మ వేసిన మ్యాచ్ చివరి ఓవర్ను ఎదుర్కొన్న రిషబ్ పంత్ విధ్వంసం సృష్టించాడు. 6, 4, 6, 6, 6 స్కోరుతో 31 పరుగులు రాబట్టాడు. దీంతో రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 పరుగులు చేయగా, స్టబ్స్ 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చివరి 10 ఓవర్లలో 144 పరుగులు సాధించడం విశేషం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ జట్టులో సందీప్ వారియర్ 3 ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ 4 ఓవర్లలో ఏకంగా 73 పరుగులతో సమర్పించుకోవడంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును నమోదుచేశాడు. ఈ మ్యాచ్లో 50కి పైగా పరుగులు చేయడం ద్వారా కెప్టెన్ రిషబ్ పంత్ 19వ సారి 50కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. 50కి పైగా 24 సార్లు పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ టాప్ లో ఉన్నాడు. శిఖర్ ధావన్ 18 సార్లు, శ్రేయాస్ అయ్యర్, వీరేంద్ర సెహ్వాగ్ చెరో 16 సార్లు ఈ ఘనత సాధించాడు. గుజరాత్ టైటాన్స్పై 224 పరుగులతో 200 కంటే ఎక్కువ పరుగులు చేసిన జట్ల జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ 218, కోల్కతా నైట్ రైడర్స్ 207, చెన్నై సూపర్ కింగ్స్ 206, పంజాబ్ కింగ్స్ 200 పరుగులతో తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ఫలించని గుజరాత్ పోరాటం.. 225 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్ లోనే కెప్టెన్ శుభ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహాలు గుజరాత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డారు. సాహా తన 39 పరుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. సాయి సుదర్శన్ 39 బంతుల్లో 65 సాధించగా, ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇతర బ్యాటర్స్ రాణించలేకపోయినా.. డేవిడ్ మిల్లర్ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 55 పరుగుల సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ విజయానికి 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఢిల్లీ, గుజరాత్ లో చెరో 8 పాయింట్లతో ఉన్నాయి. 6,6,6,6.. రిషబ్ పంత్ విధ్వంసంతో స్టేడియం దద్దరిల్లింది.. !
న్యూఢిల్లీ: ఐపిఎల్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఓపెనర్ జాక్ ఫ్రెజర్ (23) పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ 4 సిక్సర్లు, ఐదు ఫోర్లతో 66 పరుగులు చేశాడు. ఇక రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చెలరేగి ఆడిన పంత్ […]
‘స్పెక్ట్రమ్’ బేస్ ధర రూ.96,317 కోట్లు.. 20 ఈఎంఐలలో కట్టుకోవచ్చు !!
దిశ, నేషనల్ బ్యూరో : 2జీ స్పెక్ట్రమ్ను వేలం విధానంలో కాకుండా నేరుగా తామే కేటాయిస్తామంటూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత
ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆసుపత్రిలోమరణించారు.
DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
6,6,6,6.. రిషబ్ పంత్ విధ్వంసంతో స్టేడియం దద్దరిల్లింది.. !
IPL 2024 DC vs GT : టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ అభిమానులకు విందును పంచాడు. తన బౌలర్లకు తన బ్యాట్ పవర్ ను చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. ప్రమాదం కారణంగా చాలా కాలం క్రికెట్కు దూరంగా ఉన్న పంత్, ఐపీఎల్ 2024లో బ్యాట్తో విధ్వంసం సృష్టించడం విశేషం. ఐపీఎల్ 2024 40వ మ్యాచ్ లో గుజరాత్-ఢిల్లీ మ్యాచ్లో ఈ సీజన్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరీ ముఖ్యంగా గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మను ఒక ఆట ఆడుకున్నాడు. దీంతో ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ ఐపీఎల్ లో చెత్త రికార్డును నమోదుచేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పెల్ బౌలింగ్ చేసిన బౌలర్గా మోహిత్ శర్మ నిలిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పవర్ ప్లేలో 3 వికెట్లు పడగొట్టి బౌలర్లు శుభారంభం చేశారు. కానీ అక్షర్ పటేల్, రిషబ్ పంత్ మాత్రం గోడలా నిలిచారు. ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. వీరిద్దరి మధ్య వేగవంతమైన సెంచరీ భాగస్వామ్యం కనిపించింది. అక్షర్ పటేల్ 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 66 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జట్టు స్కోరును మరింత పెంచే బాధ్యతను కెప్టెన్ రిషబ్ పంత్ తీసుకున్నాడు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు. గుజరాత్ సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ బౌలింగ్ ను ఉతికిపారేశాడు. పంత్ ఆడిన ప్రతి ఓవర్ లోనూ బౌండరీలు బాదాడు. T20 World Cup 2024 యాక్షన్ కు మీరు సిద్దమా.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా సాంగ్ ఓవర్ లో విధ్వంసం.. 20వ ఓవర్లో కెప్టెన్ గిల్ బంతిని మోహిత్ శర్మకు అందించాడు. తొలి బంతికే రెండు పరుగులు వచ్చాయి. రెండో బంతి వైడ్ అయింది. దాని రెండో బంతికి పంత్ భారీ సిక్స్ కొట్టాడు. మూడో బంతికి ఫోర్ వచ్చింది. ఆ తర్వాతి 3 బంతుల్లో పంత్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది 30 పరుగులు చేశాడు. ఈ ఓవర్లో మొత్తం 31 పరుగులు రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్కోరు 224కి చేరుకుంది. చివరి ఓవర్ తర్వాత, మోహిత్ శర్మ తన పేరు మీద చెత్త రికార్డును నమోదుచేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పెల్ బౌలింగ్ చేసిన బౌలర్గా మోహిత్ శర్మ చెత్త రికార్డును నమోదుచేశాడు. 4 ఓవర్లలో ఒక్కవికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు 2018 సంవత్సరంలో, బాసిల్ థంపి హైదరాబాద్కు ఆడుతున్నప్పుడు, ఎటువంటి వికెట్ పడకుండా 4 ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకున్నాడు. గత సీజన్లో చివరి ఓవర్లో 5 సిక్సర్లు కొట్టిన తర్వాత యష్ దయాల్ తన పేరిట రికార్డును కూడా కలిగి ఉన్నాడు. అతను 4 ఓవర్లలో 69 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం 43 బంతుల్లోనే 88 పరుగుల తన ఇన్నింగ్స్ తో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. Vintage Rishabh Pant™ ❤ pic.twitter.com/k8DlSI1S8B — Delhi Capitals (@DelhiCapitals) April 24, 2024 KL Rahul : ఫ్లయింగ్ మ్యాన్.. కళ్లుచెదిరే సూపర్ క్యాచ్ పట్టిన కేఎల్ రాహుల్.. వీడియో
మరోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్.. ఎందుకు ?
దిశ, నేషనల్ బ్యూరో : కల్పనాచావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత సంతతి మహిళ సునీతా విలియమ్స్ మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు.
బీజేపీ సీ టీమ్.. మెహబూబా ముఫ్తీ పీడీపీ పార్టీ- ఒమర్ అబ్దుల్లా
మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)పై ఫైర్ అయ్యారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. బీజేపీకీ మెహబూబా ముఫ్తీ పార్టీ సీ టీంగా మారిందని విమర్శించారు.
Breaking |ఉత్కంఠ పోరులో ఢిల్లీదే విజయం
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఆఖరి బంతికి అయిదు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, అంతకుముందు భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రెండో ఓవర్లో శుభ్మన్ గిల్ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా(39)తో కలిసి సాయి సుదర్శన్(50) దూకుడుగా ఆడాడు. అయితే 10వ ఓవర్లో నాలుగో బంతికి […]
కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతమే అయితే.. దమ్ముంటే చర్చకు రావాలంటూ సీఎం రేవంత్రెడ్డి కేసీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు.
వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో ట్రోల్స్, అలాగే సినిమాలకు ఇచ్చే రివ్యూలపై స్పందించారు. ఆమె ఫైర్ అయ్యింది. వీరికి ఏం అర్హత ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. లేడీ రెబల్ స్టార్గా పేరు తెచ్చుకుంది వరలక్షి శరత్ కుమార్. ఆమె సినిమాల్లో పాత్రలు అలానే ఉంటాయి. రియల్ లైఫ్లోనూ ఆమె అంతే బోల్డ్ గా, ఓపెన్గా ఉంటుంది. ఏం అనిపిస్తే అది చెప్పేస్తుంది. దీంతో పలు మార్లు ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ట్రోల్స్, రివ్యూలపై ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ సినిమాలపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్ పై ఆమె రియాక్ట్ అవుతూ, ఒకప్పుడు ఆడియెన్స్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది. థియేటర్లలో కలిసినప్పుడు సినిమాపై ఓపీనియన్ చెప్పేవాళ్లు. అయితే డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎవరూ నెగటివ్గా చెప్పరు, బాగుందనేఅంటారు, అరుస్తుంటారు. దీంతో పాజిటివ్గా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ప్రతి ఒక్కరు తమకు నచ్చిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అయితే నెగటివ్గా పెడితే ఎక్కువ వ్యూస్, క్లిక్స్ వస్తాయని చెప్పి, అదొక ప్యాషన్గా నెగటివ్ గా చెబుతున్నారని, బాగా లేదని, వేస్త్ అని అంటుంటారు. రెండోది మీ డ్రెస్ గురించి అడిగితే చాలా అసహ్యంగా ఉందని చెప్పొచ్చు. ఇది వాళ్లు ఫ్రాంక్ నెస్ అనుకుంటారు. కానీ అదే విషయాన్ని `నాకేమో నీ డ్రెస్ నచ్చలేదు, నీకు కంఫర్ట్ అనిపిస్తే వేసుకో` అని చెప్పడం మరో స్టయిల్. ఇందులో మూడోది హానెస్టీ. కానీ చాలా మంది నీచంగా కామెంట్ చేస్తూ నేను నిజాయితీగా చెప్పానని అంటుంటారు. కానీ అది హానెస్టీ కాదు, మీ అమ్మ గురించో, మీ అక్క గురించో అలా మాట్లాడితే చెప్పుతో కొడతారు. కాబట్టి ఇలాంటి బేస్లెస్, ఐడెంటిటీ లేని వాళ్లు కామెంట్ చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు కామెంట్ చేయడానికి వాళ్లు ఎవరు. ఏ పని లేకి ఇంట్లో ఖాళీగా కూర్చొని కామెంట్లు చేస్తుంటారు. వాళ్లు జీవితంలో సాధించింది ఏంటి? ఏమీ ఉండదు. అలాంటిది వాళ్లకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలని ప్రశ్నించింది వరలక్ష్మి శరత్ కుమార్. ఇలాంటి కామెంట్లని నవ్వుకుని వెళ్లిపోతా అని తెలిపింది. పబ్లిక్ రివ్యూ, క్రిటిక్స్ గురించి చెబుతూ, వాళ్లు ప్రతి సినిమాని బాగాలేదని చెబుతుంటారు. అలాగని చెప్పి ఒక రోజు సినిమాలు తీయడం ఆపేస్తే, ఏం చేస్తారు, ఇండస్ట్రీ అనేది ఒక సర్కిల్, అన్ని నడుస్తుంటాయి. కానీ సినిమా చూసి వెంటనే ఫస్ట్ పది నిమిషాలు బాగాలేదు, ఆ తర్వాత బాగాలేదని సినిమా మొత్తం చెప్పేస్తారు. కానీ సినిమానే లేకపోతే ఏం చేస్తారు ఇంట్లో కూర్చుంటే ఎవరు ఇస్తారు డబ్బులు అని సెటైర్లు పేల్చింది వరలక్ష్మి. ఆమె ఇంకా రియాక్ట్ అవుతూ, రివ్యూలను తాను అస్సలు ఫాలో అవ్వని అని తెలిపింది. రివ్యూ ఇచ్చేవారికి ఏం అర్హత ఉందని రివ్యూ చెప్పడానికి, హాలీవుడ్లో రివ్యూ ఇచ్చే వారికి ఓ అర్హత ఉంటుంది. దాన్ని ఫాలో అవుతుంటారు. కానీ మన దగ్గర ఎవరికి ఏ అర్హత ఉంది. ఇంట్లో కూర్చొని వచ్చి సినిమా చూసి ఇవాళ్ల నేను రివ్యూ పెడతా అని పెడుతుంటారు. అసలు ఎవరు వాళ్లు, వాళ్లకి ఉన్న అర్హతలేంటి? సినిమా గురించి ఏం తెలుసు, చెప్పడానికి రైట్స్ ఏముంది? అని ఫైర్ అయ్యింది. అంతేకాదు ఎవరైనా నా వద్దకు వచ్చి రివ్యూ చూశారా? అని అడిగితే నాకు కోపం వస్తుందని చెప్పింది. సినిమా చూశారా? మీకు నచ్చిందా? నచ్చిందా లేదా అనేది ఆడియెన్స్ నిర్ణయం. సినిమా తీయడానికి ఎంత కష్టపడతారో ఇండస్ట్రీలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. అది ఈజీ కాదు, సినిమా రిలీజ్ అయ్యాక కొంత సమయం ఇవ్వండి, ఓ ఐదు రోజులైనా గ్యాప్ ఇవ్వండి. ఆడియెన్స్ డిసైడ్ చేసుకుంటారు. కానీ ముందే ఆడియెన్స్ మైండ్లోకి నెగటివ్ని ఇంజెక్ట్ చేస్తారు, సినిమాకి రావాలనే ఇంట్రెస్ట్ ని కూడా తొక్కేస్తుంటారు. అలాగని సినిమాలే ఆపేస్తే ఏం చేస్తారు ఒకసారి ఆలోచించాలి. కొన్ని మంచి సినిమాలు ఉంటాయి, మంచి రివ్యూలు ఉంటాయి, కానీ మిగిలిన సినిమాల గురించి ఆలోచించాలి అని తెలిపింది వరలక్ష్మి శరత్ కుమార్. వ్యూవర్స్ కోసం నెగటివ్గా చెప్పొద్దని వెల్లడించింది. `శబరి` మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి ఈ విషయాలను పంచుకుంది. `శబరి` సినిమా గురించి చెబుతూ, తల్లికూతుళ్ల స్టోరీతో సస్పెన్స్ థ్రిల్లర్గా సినిమా సాగుతుందని, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అనిచెప్పింది. స్క్రీన్ప్లే హైలైట్గా నిలుస్తుందని పేర్కొంది. అయితే తల్లిగా నటించడం గురించి చెబుతూ, తాను మొదట్లోనే తల్లిగా నటించానని, నటిగా తనకు రిస్క్ గా భావించడం లేదని తెలిపింది. రిస్క్ అన్నింటిలోనూ ఉంటుంది, లైఫే రిస్క్, రిస్క్ చేస్తేనే ముందుకు వెళ్తాం అని పేర్కొంది వరలక్ష్మి. `హిట్టూ ఫ్లాపులనుఎవరూజడ్జ్ చేయలేరు. 'హనుమాన్' చిన్న సినిమా అనుకున్నారు. పెద్ద హిట్ అయ్యింది. 'నాంది', 'కోట బొమ్మాళీ పీఎస్' సినిమాలు అంత మంచి విజయాలు సాధిస్తాయని ఊహించలేదు. మేం ఒక డిఫరెంట్ సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందనేనమ్మకం ఉంది` అని వెల్లడించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'శబరి' మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు మీడియాతోముచ్చటించారు.
రూ.120 కోట్ల అక్రమార్జన.. నోయిడా స్క్రాప్ మాఫియా డాన్ అరెస్టు
థాయ్ లాండ్ లో స్క్రాప్ మెటీరియల్ మాఫియా డాన్ రవి కానాను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. రవి కానాతో పాటు అతని గర్ల్ఫ్రెండ్ కాజల్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
Lok Sabha Elections 2024 : సీఎం రేవంత్ భయపడుతున్నారా..? లేకపోతే రోజుకో దేవుడిపై ఒట్టేంటి..!
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది... అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిలో ఏమాత్రం భయం కనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్ గా అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రేవంత్ లో కాస్త భయం కనిపిస్తోంది. ప్రతిపక్షంలో వుండగా లేనిభయం అధికారంలో వుండగా ఎందుకు అనుకోవచ్చు. కానీ ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే... అధికారంలో వుండికూడా పార్టీని గెలిపించుకోలేకపోయాడనే అపవాదు వస్తుందన్నది రేవంత్ భయంగా కనిపిస్తోంది. అందువల్లే ఆయన తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చాయి. అయితే ఇందులో చాలా కీలకమైనది వ్యవసాయ రుణామ మాఫీ. ప్రతి రైతుకు రెండు లక్షలలోపు బ్యాంకు రుణాలను అధికారంలోకి రాగానే మాపీ చేస్తారని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వందరోజులకు పైనే అయ్యింది... కానీ ఇప్పటివరకు రుణమాపీ జరగలేదు. దీని ప్రభావం ఎక్కడ లోక్ సభ ఎన్నికలపై పడుతుందోనన్న భయం సీఎం రేవంత్ లో మొదలయ్యింది. అందువల్లే ఎక్కడికి వెళ్లినా దేవుళ్లపై ఒట్టేసి మరీ ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం లోపు రైతు రుణాలను మాపీ చేస్తానని హామీ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి : ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్ కారణంగానే రైతు రుణమాపీ ఆలస్యం అవుతోందని... ఈ ఎన్నికలు ముగియగానే మాపీ చేసి తీరతామని హామీ ఇచ్చారు. బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి పంద్రాగస్ట్ లోగా రుణమాపీ చేస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల భువనగిరిలో పర్యటించారు సీఎం రేవంత్. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు రేవంత్. ఈ క్రమంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి పంద్రాగస్ట్ వరకు రైతుల రుణాలు మాపీ చేస్తానని హామీ ఇచ్చారు. రైతులెవ్వరూ అధైర్యపడకూడదని... ఇచ్చిన మాట నిలబెట్టుకుని తీరతామని రేవంత్ అన్నారు. జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేసి : ఇక నాగర్ కర్నూల్ ఎన్నికల ప్రచారంలోనూ రేవంత్ రెడ్డి రుణమాపీపై స్పందించారు. జోగులాంబ అమ్మవారిపై ఒట్టేసిమరీ రైతుల రుణాలను మాపీ చేస్తామని చెప్పారు. ఆరు నూరయినా, అటు పొడిచే సూరీడు ఇటు పొడిచినా పంద్రాగస్టు లోపు రుణమాపీ చేసి తీరతామన్నారు. రుణమాపీ చేయకుంటే రాజీనామా చేయాలని హరీష్ రావు సవాల్ చేస్తున్నాడు.. చేస్తు నువ్వూ, నీ మామ కేసీఆర్ కలిసి బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని రేవంత్ ఛాలెంజ్ విసిరారు. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్న.. ఆగస్ట్ 15లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/cHMHOMuOpd — Telugu Scribe (@TeluguScribe) April 24, 2024 రామప్ప ఆలయంలోని శివుడు, సమ్మక్క సారలమ్మ, వేయి స్తంభాల ఆలయంపై ఒట్టేసి : ఇక తాజాగా వరంగల్ లోక్ సభ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా దేవుళ్లపై ఒట్టేసి రైతు రుణాల మాఫీపై హామీ ఇచ్చారు. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా.. ఆగస్టు 15లోపు 2 లక్షలు రుణమాఫీ చేసి తీరతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలా కేవలం రైతు రుణాల మాపీపై కనిపించిన దేవుళ్లందరిపై ఒట్టు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఆరు గ్యారంటీల్లో ఐదు అమలుచేసామని చెబుతున్నా... ఒక్క రైతు రుణమాపీ గురించి ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు బిఆర్ఎస్, బిజెపి లు కూడా దీన్నే ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకునేలా కనిపిస్తోంది. అందుకోసమే ముందుగానే రైతు రుణమాపీపై రేవంత్ రెడ్డి క్లారిటీ ఇస్తున్నారు.
BREAKING: చేవెళ్ల పార్లమెంట్ బరిలో ప్రముఖ సినీనటి.. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల పక్రియ ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
‘నా అంతిమ యాత్రకైనా రండి’.. అల్లుడి తరఫున ప్రచారంలో ఖర్గే ఎమోషనల్
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని తన సొంత జిల్లా కలబురగిలో అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి తరఫున ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎమోషనల్ అయ్యారు.
DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
ఆంధ్రావాళ్లు నీళ్లు ఎత్తుకెళ్తుంటే మినిస్టర్ ఏంచేస్తుండు.. ఉత్తమ్పై KCR ఫైర్
తెలంగాణలో రైతులకు వరంగా ఉన్న శ్రీరాంసాగర్, కాళేశ్వరం, మేడిగడ్డ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఏదో సాకు పేరుతో 60 నుండి 70 టిఎంసిల నీరు వృథాగా వదిలేయడంతో పాటు రైతుల పంట పొలాలకు నీరు అందించలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
CM Jagan: రేపు నామినేషన్ వేయనున్న సీఎం జగన్.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసు శాఖ
రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.
Nellimarla –అందర్నీ మోసం చేసిన జగన్ ను సాగనంపాల్సిందే –పవన్ కళ్యాణ్
నెల్లిమర్ల – ప్రతి ఒక్కరినీ మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే తనకు గానీ, చంద్రబాబుకు గానీ, ఏ రాజకీయనాయకుడికి గానీ ఏమీ జరగదు, కానీ ప్రజలకు నష్టం కలుగుతుంటే, అన్ని వర్గాలవారు నలిగిపోతుంటే చూడలేక పొత్తు కుదుర్చుకున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి-ప్రజాగళం ఉమ్మడి ప్రచార సభకు చంద్రబాబుతో కలిసిన హాజరైన పవన్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు జగన్ సైకో పాత్ మాత్రమే కాదు […]
IPL టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు.. స్డేడియం ముట్టడికి పిలుపు
ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని సాట్ చైర్మన్ శివసేనారెడ్డి ఆరోపించారు.
వికలాంగుల రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు
కేంద్రంలో పవర్లోకి రాగానే స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు....
పవన్ కల్యాణ్తో పోలికా?: సీఎం జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్కు, జగన్కు అసలు పోలిక ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ...
ఎక్సైజ్ కమిషనర్పై వెంటనే చర్యలు తీసుకోండి: ఈసీకి ఫిర్యాదు చేసిన ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ తెలంగాణ
ఎన్నికల్లో అక్రమాలకు అవకాశం ఇచ్చే విధంగా ఎక్సైజ్ శాఖలో దాదాపు 23 మంది ఎస్హెచ్వో, డీటీఎఫ్తో పాటు ఎస్ఐ నుంచి డీసీ స్థాయి వరకు బదిలీ అయిన ఎక్సైజ్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫోరమ్ ఫర్ డెమొక్రటిక్ తెలంగాణ ఫిర్యాదు చేసింది.
‘ఉమ్మడి AP కంటే BRS పాలనలోనే ఎక్కువ దోపిడి’
బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు పలికిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా కేవలం లక్షా 30 వేల ఎకరాలకే మాత్రమే నీళ్లు అందించారని మినిస్టర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
రాందేవ్బాబా ‘పతంజలి’ ఇంకో‘సారీ’.. ఏం చేసిందంటే.. ?
దిశ, నేషనల్ బ్యూరో : ప్రజలను తప్పుదోవ పట్టించేలా పతంజలి ఆయుర్వేద సంస్థ గతంలో పత్రికా ప్రకటనలు ఇచ్చిన కేసులో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది.
బీజేపీ కోసం సికింద్రాబాద్ను తాకట్టు పెట్టిండ్రు: సీఎం రేవంత్రెడ్డి ఫైర్
బీజేపీ కోసం బీఆర్ఎస్ సికింద్రాబాద్ సీటును తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఫైర్ అయ్యారు.
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ పని ఖతం.. ఎంపీ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముస్లింలను ఎస్సీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ కోరుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు..
అనసూయ ధరించే దుస్తులు, ఫోటో షూట్లపై విమర్శలు, వల్గర్ కామెంట్లు వస్తుంటాయి. ఆమె క్యారెక్టర్ని ప్రశ్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో దీనిపై హైపర్ ఆది రియాక్ట్ అయ్యాడు. హైపర్ ఆది జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ షోతోనే అనసూయ కూడా యాంకర్గా నిలబడ్డారు. పాపులర్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. అయితే సోషల్ మీడియాలో అనసూయపై తరచూ దారుణంగా ట్రోల్స్ జరుగుతుంటాయి. దాని గురించి రియాక్ట్ అయ్యాడు ఆది. అనసూయ సోషల్ మీడియాలో ప్రతి విషయానికి స్పందిస్తుంటుంది. సామాజిక విషయాలపై కూడా ఆమె స్పందిస్తుంటుంది. ఆమె పోస్ట్ లపై నెటిజన్లు విమర్శలు చేయడం, ట్రోల్ చేయడం జరుగుతుంటుంది. దీనికి ఆమె కూడా స్ట్రాంగ్గానే రియాక్ట్ అవుతుంది. దీంతో ఇష్యూ పెద్దది అవుతుంది. ఆమె వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేసే స్థాయికి వెళ్తుంది. వాటిని అంతే ధైర్యంగా ఎదుర్కొంటుంది అనసూయ. అనసూయ డ్రెస్పై, ఫోటో షూట్లపై వల్గర్ కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. డ్రెస్ని బట్టి ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు. అందుకే అనసూయ రియాక్ట్ అవుతుంటుంది. వాళ్ల నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే అనసూయకి ఎందుకు ఇవన్నీ అని సెలబ్రిటీలు, కామన్ ఆడియెన్స్ అంటుంటారు. ఆమె రియాక్ట్ కాకపోతే ఈ గొడవలు ఉండేవి కావుగా అంటుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా హైపర్ ఆది కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనసూయ డ్రెస్ని బట్టి ఆమె క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంటారు. ఆమెపై దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. కానీ అనసూయ వ్యక్తిగతంగా చాలా స్ట్రిక్ట్ అని, అలాంటి విషయాలకు దూరంగా ఉంటుందని, ఏ పరిధిలో ఉండాలో ఆమెకి బాగా తెలుసు అని తెలిపారు హైపర్ ఆది. అనసూయతో ఈజీ కాదని, ఎవరైనా ఆమె విషయంలో చనువు తీసుకున్నా, వారిని ఎక్కడ కట్ చేయాలో అక్కడ చేస్తుందని, ఆ లైన్ బాగా తెలుసు అన్నారు ఆది. ఆ విషయంలో ఎవరూ హద్దుదాటలేరని, ఆమె చాలా హుందాగా ఉంటుందని తెలిపారు హైపర్ ఆది. ట్రోల్స్ పై, విమర్శలపై ఎందుకు స్పందించడం, లైట్ తీసుకుంటే అయిపోతుంది కదా అన్న ప్రశ్నకి ఆది రియాక్ట్ అవుతూ కొందరు అంతే అని, చూసినప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉండలేరు, ఆటోమెటిక్గా అటు వెళ్లిపోతుంటారు. అనసూయ కూడా అంతే అని, ఆమె తనకు నచ్చనవి, తనకు ఇబ్బందిగా అనిపించిన వాటికి రియాక్ట్ అవుతుంది, అది ఆమె మనస్థత్వం అని చెప్పారు ఆది. న్యూస్ యంకర్గా కెరీర్ని ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత నటిగా మారింది. అనంతరం `జబర్దస్త్` యాంకర్గా చేరింది. ఆ షో ఆమెకి స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. స్టార్ యాంకర్గా విశేష అభిమానులను, క్రేజ్ని సొంతం చేసుకుంది. ఫోటో షూట్లతో ఫాలోయింగ్ని పెంచుకుంది. ఇక నటిగా అద్భుతమైన పాత్రలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు `జబర్దస్త్` మానేసి నటిగా బిజీగా ఉంది. త్వరలో ఆమె `పుష్ప2`తో రాబోతుంది. హైపర్ ఆది.. అదిరే అభి టీమ్లో కమెడియన్గా కెరీర్ని ప్రారంభించాడు.టీమ్ లీడర్గా ఎదిగాడు. తనే స్కిట్లు రాస్తూ, పంచ్ డైలాగులు పేల్చుతూ నవ్వులు పూయించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు నటుడిగా బిజీగా ఉన్నారు. దీంతో జబర్దస్త్ ని మానేశాడు. ఓవైపు `ఢీ` షో, `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలు చేస్తున్నారు. అలాగే కమెడియన్గా పెద్ద సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు ఆది. మరోవైపు రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తో జనసేన పార్టీలో కొనసాగుతున్నాడు.
ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ హల్చల్
ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బుధవారం
GT Vs DC: మరోసారి చితక్కొట్టిన రిషభ్ పంత్ .. గుజరాత్ ముందు భారీ లక్ష్యం
ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్ జట్టు తలపడ్డాయి.
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి : కేటీఆర్
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యి, బండి సంజయ్ ని
వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
ఏపీ అప్పులపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ఏపీ అప్పులపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ...
Nellimarla –అసలు పులివెందులలో గెలుస్తావా జగన్ –ప్రశ్నించిన చంద్రబాబు
నెల్లిమర్ల – ఏపీ సిఎం జగన్ ఇవాళ కూడా అంటున్నారు 175కి 175… 25కి 25 అని. … ఆ 175కి 175 మనవే… ఆ 25కి 25 మనవే… ఇప్పుడు నెల్లిమర్ల నుంచి సవాల్ విసురుతున్నా… వై కాంట్ పులివెందుల? ఏ ముఖం పెట్టుకుని పులివెందులలో ఓటు అడుగుతావు? బాబాయ్ ని చంపావని ఓటు అడుగుతావా? నెల్లిమర్లలో ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతావు? రేపు గొడ్డలి పంపిస్తానని ఓటు అడుగుతావా? ఆంటూ చంద్రబాబు .సీఎం […]
కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాతపెట్టాలి
గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని దొంగహామీలతో రైతుల్ని మోసం చేస్తే పుట్టగతులు ఉండబోవని, కర్రుకాల్చి వాతపెట్టాలి అని ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు.
కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి.. ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది.
అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి రైతులను పట్టించుకోవడం లేదని, మళ్లీ మన రాజ్యమే వస్తుందని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు.
IPL –రిషబ్ పంత్ మెరుపు బ్యాటింగ్ –లక్నో కి భారీ టార్గెట్
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు ధాటిగా ఆడారు. ముఖ్యంగా రిషబ్ పంత్, అక్షర్ పటేల్ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. . టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జేక్ ఫ్రేజర్, పృథ్వీషా దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. కానీ నాలుగో ఓవర్కే ఇద్దరూ ఔటయ్యారు. పవర్ ప్లే ముగిసేలోపు షై హోప్ (5) రూపంలో మూడో […]
IPL |పంత్ దూకుడు… గుజరాత్ ముందు భారీ టార్గెట్!
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు దంచికొట్టారు. ముఖ్యంగా రిషబ్ పంత్, అక్షర్ పటేల్ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కాగా, గుజరాత్ టార్గెట్ 225 పరుగులుగా ఉంది.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జేక్ ఫ్రేజర్, పృథ్వీషా దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. కానీ నాలుగో ఓవర్కే ఇద్దరూ ఔటయ్యారు. పవర్ ప్లే ముగిసేలోపు షై […]
వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరికి మరోసారి భద్రత పెంపు
వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచారు...
DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
Andhra Pradesh –ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..
అమరావతి: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను. నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమించింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
చేవెళ్ల పార్లమెంట్ పహారాలో కాంగ్రెస్ విజయం తథ్యం : రంజిత్ రెడ్డి
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యమని డీసీసీ
BREAKING : తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఆ స్థానం నుంచి పోటీ
క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.
కువైట్ తో కీలక పోరు.. భువనేశ్వర్ లో ఫుట్ బాల్ టీం సన్నాహక శిబిరం
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ రెండో రౌండ్ లో కువైట్ తో భారత జట్టు కీలకపోరు జరగనుంది. జూన్ 2న కువైట్- భారత్ మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది.
బస్ని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం...యువతి మృతి
రహదారి మధ్యలో బస్ని ఓవర్ టేక్ చేస్తుండగా ఓ యువతి మృతి చెందిన ఘటన జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Telanagana Congress –ఆ మూడు ఎంపీ స్థానాలలో అభ్యర్థులు వీరే
తెలంగాణలో పెండింగ్ లో ఉంచిన మూడు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా వసీఉల్లా సమీర్ పేర్లను ప్రకటించింది.
BREAKING: 62 వేల మంది వాలంటీర్ల రాజీనామాలు ఆమోదించొద్దు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
ఎన్నికలు ముగిసేంత వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వానికి ఆదేశించాలని బీసీవై పార్టీ ప్రెసిడెంట్ రామచంద్ర యాదవ్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు.
మటన్ లివర్ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ముఖ్యంగా అమ్మాయిలకు!
ప్రస్తుత రోజుల్లో జనాలు ఎక్కువగా నాన్వెజ్ తినడానికే మొగ్గుచూపుతున్నారు.
చంద్రయాన్2 అప్జ డేట్పాస్న్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
చంద్రయాన్2 అప్జ డేట్పాస్న్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
హైకోర్టు తీర్పు ఏకపక్షం.. 23,123 జాబ్స్ తొలగింపు అన్యాయం : దీదీ సర్కారు
దిశ, నేషనల్ బ్యూరో : 2016 సంవత్సరంలో బెంగాల్ ప్రభుత్వం రిక్రూట్ చేసిన 23,123 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగిస్తూ కోల్కతా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ప్రధాని మోడీ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రోజుకో కొత్త మాట మాట్లాడుతున్నారని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తునాడని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మొన్న మహిళల పుస్తె మట్టెలు తీసుకుంటారని అన్నాడని, ఇప్పుడు కొత్త మాట చెప్తున్నాడని ఆయన విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా అమలు చేశావా అని ఆయన ప్రశ్నించారు. అయోధ్య చెప్పుకొని ఓట్లు అడుగుతావా..? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవా […]
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు
సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను
BREAKING : కాంగ్రెస్ తుది జాబితా విడుదల
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్లో పెండింగ్ మూడు స్థానాలపై సస్పెన్స్ వీడింది.
ప్రెగ్నెంట్ అయితే ముసలోళ్లు అయినట్లే.. రీసెంట్ స్టడీలో విస్తుపోయే నిజాలు
గర్భధారణ ప్రతీ స్త్రీ జీవితంలో, ఆమె కుటుంబంలో అత్యంత సంతోషకరమైన సందర్భంగా పేర్కొంటారు. ప్రెగ్నెన్సీలో పలు ఆరోగ్య సమస్యలు ఎదరైనా సంతానం కలుగుతుందనే ఆనందంలో వాటిని భరిస్తుంటారు మహిళలు.
లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి
లోక్ సభ ఎన్నికల బరిలో మా ఊరి పొలిమేర నటి
లక్నోపై చెన్నై ఓటమి.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన చెన్నై కోచ్..!
లక్నో చేతిలో చెన్నై జట్టు ఓటమిని చవిచూసింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో మూడు పరుగులు మిగిలి ఉండగానే 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఛేదించింది.
ధోని నాకో విషయం చెప్పాడు.. సీఎస్కేని ఆ మంత్రాతోనే ఓడించా- స్టోయినీస్
చెన్నైపై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల ఛేదించి.. మరో 3 బంతులు ఉండగానే విజయం సాధించింది లక్నో.
స్వార్థ రాజకీయాలు కోసం సొంత పార్టీ నేతలకు వెన్నుపోటు : వంశీచంద్ రెడ్డి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి జాతీయ
AP Politics:సైకిల్కి ఓటేసి అరాచకాన్ని పారద్రోలండి: టీడీపీ అభ్యర్థి
రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అరాచకానికి ముగింపు పలకాలని బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీ నాయన పిలుపు నిచ్చారు.
పిల్లి తీర్థయాత్రకు బయలు దేరింది.. KCRపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సెటైర్లు
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్ధయాత్రకు బయలు దేరినట్లు మాజీ సీఎం కేసీఆర్ వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
అక్కడ సినిమా హాళ్లకు తాళాలు.. కారణం ఏంటో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..
ఏప్రిల్ నెల అంటే బాలీవుడ్కి దౌర్భాగ్యం తప్పేలా లేదు.
Miriyalaguda -! బలం ఇవ్వండి –కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి హామీలను అమలు చేయిస్తా…కెసిఆర్
మిర్యాలగూడ – లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి బలం ఇస్తేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వచ్చి హామీలను అమలు చేయిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్యాత్రలో భాగంగా బుధవారం మిర్యాలగూడలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తమంటున్నరు. కేసీఆర్ను తీసుకుపోయి చర్లపల్లి జైలులో వేస్తమంటరు. జైళ్లకు.. తోకమట్టకు కేసీఆర్ భయపడుతడా? అట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా? 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను తెచ్చాం. ఈ […]
కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్
కేరళలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. 26న పోలింగ్
రైతుల చెప్పులు.. బందవస్తుగా ఉంటాయి: కాంగ్రెస్ నేతలకు KCR కౌంటర్
కాంగ్రెస్ పార్టీ నేతలపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆ టెక్నాలజీ రాజీవ్ గాంధీ తెచ్చిందే.. జగ్గారెడ్డి ‘కీ’ కామెంట్స్
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వాలు వాడుతున్న టెక్నాలజీ అంతా రాజీవ్ గాంధీ తెచ్చిందేనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికల ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే భావోద్వేగ ప్రసంగం బెంగళూరు : “మీకోసం పనిచేయలేదని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి” అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే భావోద్వేగంతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక లోని తన స్వంత కాలబురిగి జిల్లా లోని అఫ్జల్పూర్లో బుధవారం ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కాలబురిగి నియోజక వర్గం నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమాని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, సిటింగ్ ఎంపి ఉమేష్ […]