ఒక మున్సిపల్ చైర్మన్ గా ప్రజల బాగోగులు చూడవలసిన వ్యక్తి.. ప్రజల జీవితాల మాట అటుంచి.. ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం ఎజెండాగా మార్చుకున్నాడు.. కోర్టులు, చట్టాలు, ప్రభుత్వం ఇవన్నీ ఇతగాడికి
భారతదేశ వ్యాప్తంగా స్త్రీలకు అందులో దళిత బహుజన బిడ్డలకు విద్య నందించాలని నినదించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆంద్రా విషపు కౌగిలిలో బలి అయ్యారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అని బొల్లం శ
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. మొత్తం 543 స్థానాలకు 7దశల్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జూన్ 1తో ఓట్లు ముగియనుండగా అదే నెల 4న ఎన
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు రాక్షస పాలన చేసిన రావులను ఇప్పుడు రాహు గ్రహం మింగేసింది. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నేను నాది అనే విర్ర
పెద్దపల్లి జిల్లా ఓదెల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జావేద, ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ మోడల్ స్కూల్స్ హెడ్ ఆఫీస్ హైదరాబ
టీఎస్ఎస్పీడీసీఎల్లో తవ్వినా కొద్ది భయకరమైన అవినీతి బాగోతాలు బట్టబయలు అవుతున్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండ చూసుకొని అప్పటి సీఎండీ రఘుమారెడ్డి స్మార్ట్గా ఉంటునే.. స
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కడియం శ్రీహరి నెం.1 అని చెప్పాలి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ కట్టిన ఘనత సాధించాడు. వరంగల్ జిల
మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి విక్రయిస
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో మేలు పొందిన లబ్ధిదారులందరూ ఈ నెల 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపు
హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ 2024 మ్యాచ్ల టికెట్లకు భారీగా డిమాండ్ ఉండటంతో అక్రమంగా టికెట్ల పంపకాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెరలేపినట్టు బహిరంగ విమర్శలు వెలువెత్తుతు న
కుత్బుల్లపూర్ నియోజక వర్గం నిజాంపేట్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలకు అడ్డా అంటూ విమర్శలు రావడంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ భవనాలను నిజాంపేట్ కార్పొరేషన్ అధికారుల
కొత్త టీఎస్ బిపాస్ మున్సిపల్ చట్టం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం లోపాయికారి ఒప్పందాలు.. అక్రమ నిర్మాణం పూర్తి బాధ్యత ఎస్టిఎఫ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం దే అవుతు
తెలంగాణ టీఎస్ఎస్పీడీసీఎల్ లో కొందరు అవినీతి అక్రమార్కుల శని ఇంకా వదలడం లేదు.. గత ప్రభుత్వంలోని కొందరు అవినీతి నాయకుల అండ చూసుకొని అక్రమ నియామకాలు చేస్తూ.. కోట్ల రూపాయల అవినీతికి తెర లే
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జెన్ కో కంత్రీలు అనే శీర్షికతో గత కొద్దిరోజులుగా వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలతో నకిలీ స్థానిక అభ్యర్డుల గుండెల్లో రైళ్లు ప
స్మార్ట్ సిటీల మిషన్ను కేంద్ర ప్రభుత్వం జూన్ 25న 2015లో లాంచ్ చేసింది. స్మార్ట్ సొల్యుషన్స్ అప్లికేషన్స్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, సురక్షితమై, సుస్థిరమైన వాతావరణాన్ని, మ