తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు
హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జానారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రొఫెసర్ కోదండరాం, కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్
జూన్ 2న రాష్ట్రగీతం మాత్రమే ఆవిష్కరణ. కొత్త లోగో ఆవిష్కరణపై కొనసాగుతున్న సంప్రదింపులు. కొత్త లోగోపై 30 కిపైగా ప్రతిపాదనలు వచ్చాయన్న ప్రభుత్వం. ప్రతిపాదనలపై సంప్రదింపులు జరుపుతున్న ప్రభ
ర్యాలీ జూన్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ నుండి ప్రారంభమై తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్దకు చేరుకుంటుంది.. అక్కడ కేసీఆర్ అమరులకు నివాళులు అర్పించిన తర్వా
భారత్లో ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్పూర్లోని ఉష్ణోగ్రత పర్యవేక్షణ కేంద్రం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సంఖ్యను నివేదించింది. పెరుగుతున్న ఉ
నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం. నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొంద
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబ
గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష. సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదం
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ స్కాం గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్కు చెప్పారని ఈడీ సంచలన విషయం వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచ
మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని కూడా సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను మ
తెలంగాణ రాష్ట్ర రాజముద్ర ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండి పడ్డారు. తెలంగాణ చరిత్ర కు, సాంస్కృతిక వారసత్వానికి కాకతీయుల కళా వైభవానిక
హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై వెళ్ళేవారు సులువుగా గుర్తు పట్టే విధంగా రంగులలో కవర్లు ఉంటే మంచిదనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీక
వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి సూచించారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాల ప్రణాళ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా, నూతన హంగులతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది. అయితే సచివాలయం నిర్మిస్తున్న సమయంలో అక్కడున్న మసీద్ ను కూల్చివేసి, కొత్త సెక్రటేరియట్
సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య సీఎమ్మార్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించారని కేసు నమోదు చేసిన పోలీసులు. ఇటీవల మూడు మిల్లుల
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ పోలీసు అధికారి, BRS నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కు సంబంధించిన విషయమని అన
ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు…మాజీ డీసీపీ రాధాకిషన్రావు వాగ్మూలంలో సంచలన విషయాలు… The post BRSకు వ్యతిరేకంగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా appeared first on Aadab Hyderabad .
పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి నన్ను దుర్భాషలాడారు The post పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు మీడియా సమావేశం : appeared first on Aadab Hyderabad .
The post పట్టాలు తప్పిన గూడ్స్ appeared first on Aadab Hyderabad .
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన య
The post జూన్ 14 తర్వాత కూడా పాత ఆధార్ పనిచేస్తుంది: UIDAI appeared first on Aadab Hyderabad .
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్టు లో ఈదురు గాలులలో కూడీన వర్షం కురిసిoది. ఉప్పల్, అబిడ్స్, సికింద్రాబ
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా జరిగాయి. మహేష్ గౌడ్ ను తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ శాల
హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యే సమయంలో గాల్లో రెండు రౌండ్లు కొట్టిన హెలికాప్టర్. ఆ సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు. ప్రయాణికులతో కూడిన హెలికాప్టర్ సేఫ్ ల్యాండింగ్ స
జూన్7న లిక్కర్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ.. కవిత బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన ఈడీ.. The post ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచా
నాగోల్లో ఈరోజు తెల్లవారుజామున ఒక యువతి, యువకుడు మద్యం సేవించి, సిగరెట్ తాగుతూ న అడిగిన వారితో గొడవ పెట్టుకున్నారు నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతుల్ల గూడ సమీపంలో ఉదయం ఆరు గంటలకి బీ
‘నేను పోను తల్లో సర్కారు బడికి’ అన్న పదం నిజం చేస్తున్నారు పాలకులు. ఇన్నెండ్లు అయినా మనం మారట్లే.. రాష్ట్రం అభివృద్ధి కావట్లే.. సర్కారు సదువులు మంచిగలేవు వాటిని డెవలప్ చేయలె.. గవర్నమెంట
వికారాబాద్ జిల్లా తాండూరు లో 5 నెలల శిశువు పై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన అందరి హృదయాలను కలిసివేసింది . విక్షణంగా దాడి చేయడంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కు
The post పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు appeared first on Aadab Hyderabad .
The post Pooja Hegde Latest Photo shoot appeared first on Aadab Hyderabad .
విష్ణు మంచు కన్నప్ప సినిమాను మే 20న కేన్స్లో జరగనున్న ఫిల్మ్ ఫెస్టివల్లో “ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప”గా ఆవిష్కరించనున్నారు. తెలుగు సినిమాని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తుండటం ఒక చారిత్రాత్
మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి నామినేషన్
తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ సీఎంఆర్ బియ్యం సేకరణలో మిల్లర్ల వైఖరి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. 2021-22 రబీ, ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం నుండి దాన్యం తీసుకొని, బియ్యం అప్పగించని రైస్
సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వర్కఅవుట్ చేస్తోంది. పెండింగ్ మిల్లర్ల ముక్కు పిండి బియ్యం వసూలు చేయాల్సిందేనని రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మం
ఢిల్లీ లిక్కర్ స్కాం లో వందకోట్లు పెట్టుబడి పెట్టిందని కవితను అరెస్ట్ చేశారు! మరి అంతకంటే పెద్ద లిక్కర్ స్కామ్ ను వెనకుండి నడిపించిన సంతోష్ ని ఎందుకు వదిలేశారు? స్కామ్ లేదు గేమ్ లేదు అం
డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పది. రాజ్యాంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగంలో
(చదువుకున్నళ్లో కన్నులు తెరిపిస్తున్న సాధువులు) ప్రజాసామ్యంలో ఓటు హక్కు విలువ ఎంతో తెలిసి కూడా పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయని గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ‘చదువుకున్నోడికి కన్నా అవత
ఆమె ఒక మహిళా అధికారి.. ఈ స్థాయికి చేరిందంటే ఆమె ఎంత కష్టపడిందో అర్ధం అవుతుంది.. ఉన్నత చదువులకోసం, ఆపై ఉద్యోగం కోసం ఆమె అహర్నిశలు కష్టపడి ఉంటుందన్నని నిర్విదాంశం.. ఒక మహిళలో పట్టుదల ఉంటే ఏద
పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలే టార్గెట్ గా కసరత్తు చేస్తుంది. రాష్ట్ర రాజధానిలో ఉన్న మేడ్చల్ మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ మూడు
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం భిన్న ప్రాంతాల విభిన్న రాజకీయాలకు కేంద్రం ఈ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఇందులో పరిగి, తాండూర్, వికారాబాద్, వెనుకబడిన ప్రా
వడ్డించేటోడు మనోడు అయితే ఏ బంతిలో కూర్చున్న ముక్కలు పడుతాయన్నట్టుగా జీహెచ్ఎంసీలో జె.ట్యాక్స్ చెల్లిస్తే ఎంత పెద్ద పనిఅయినా అయిపోతుంది. కాంట్రాక్టర్ కు రావాల్సిన బిల్లులు వెంటనే క
The post రవిప్రకాష్.. తగ్గేనా.. నెగ్గేనా..! appeared first on Aadab Hyderabad .
ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు ఎవరడిగారు ఉ
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. మే 6 నుంచి 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉండను
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో అక్రమలీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యారోగ్యశాఖలో నెలకొన్న వర్క్ ఆర్డర్లు, డిప్యూటేషన్లపై అవినీతి అక్రమాలు జరుగుతున్న
ఉత్తరప్రదేశ్లోని రాయబరేటి, అమేఠీ సీట్లపై ఉత్కంఠకు తెరపడిరది. సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో రాయబరేలి నుంచి ఇప్పుడు ఆమె తనయుడు రాహుల్ రాయబరేలిలో పోటీకి దిగబోతున్నారు. ఇ
దెయ్యం సినిమా అంటే జనాల్లో ఓ రకమైన ఇంట్రెస్ట్ చూస్తుంటాం. అన్ని వర్గాల ఆడియన్స్ ఘోస్ట్ సినిమాలను ఇష్టపడుతుంటారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్రర్ మూవీస్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హార్
పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన తరువాత అధికారుల జోరు కొనసాగుతుంది. గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించిన కూడా వారు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది దీనిత
రాజ్యాంగం సాక్షిగా సరియైన నాయకుడికి ఓటు వేయలేమా..? యువతలో ఎన్నికల చిచ్చు.. పెడుతున్నది.. ఎవడు.. భారతదేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా కులాల, మతాల, నాయకులు అంటూ మన ఇండ్ల ముందుకు వచ్చి మీకు ఉ
‘కోడలికి సుద్దులు చెప్పి.. ఆ తర్వాత అత్త ఏదో నేర్చిందట’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలోని పైస్థాయి అధికారుల పనితీరు… డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్
రాజకీయ నాయకులలో ఎక్కువ శాతం ఎంపీ పదవి కంటే ఎమ్మెల్యే పదవి పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు! ఎమ్మెల్యేగా ఉంటేనే స్థానికంగా తమ అడ్డాలో పూర్తిస్థాయిలో పరపతి ఉంటుందని, అధికార యంత్రాంగం, రాజకీ
అమీన్ పూర్ మున్సిపాలిటీలో రోజు రోజుకూ వింత వింత మోసాలు బయటపడుతున్నాయి.. మీకు ఖాళీ జాగా ఉంటే చాలు.. దుర్మార్గులు ఆ జాగా మీద కన్నేస్తారు.. మీరు బ్రతికి ఉండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫి
నేటి మహిళల ఎక్స్ పోజింగ్ వల్లనేరాల శాతం పెరుగుతుందిమహాలక్ష్మిలా ఉండాల్సిన ఆడపిల్లకళ తప్పి కకలావికలం అవుతుంది చేయెత్తి దండం పెట్టాల్సిన ఆడపిల్లకుచెయ్యి పట్టి లాగే సంస్కృతీ మొదలైంది
ప్రతి పక్షాలు ఎవరి పక్షం.. ప్రజల వైపా.. వాళ్ళ స్వార్థం వైపా.. గతంలో పెద్ద దొర నేర్పిన నీతి ఏంటి.. గులాబీ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ కూడా మళ్ళీ పక్కపార్టీలో గెలిచినా ఎమ్మెల్యేలను పదవుల ఎరవేశి
భాగ్యనగర్ గడ్డ నా అడ్డా అంటూ లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపిన బిజెపి,అసద్ పై బీజేపీ అస్త్రం ఏ మాధవీలత – ఎవరీమె, ఎంపిక వెనుక.!! కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహం ఏంటి హైదరాబాద్ లో హ్యాట్రి
వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఓయూ అధికారుల కళ్ళు కప్పి ఆడిట్ సెల్ సిబ్బందితో ప్రైవేట్ యాజమాన్యాలు కుమ్మక్కై నయా దందాలకు పాల్పడుతున్నారు. ఉస్మానియా విశ్వవిద
‘మూడు నెలలు సాము నేర్చి మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు’ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ కీచకుడు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు. తోటి ఉద్యోగినీలను భయపెట్
రాష్ట్ర రాజకీయాల్లో అతనో ఓ గొప్ప ఫైటర్.. మంచి షూటర్ కూడా.. ఆయన ఒక్కడై పోరాడుతున్నాడు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, బడా కంపెనీల బండారం బయటపెడుతూ కీలక ఆధారాలతో నిలదీసే ఏకైక వ్యక్తి. బెదిరింప
దేవుడు కరుణిస్తే.. తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పున:ర్జన్మ ఇస్తారు… అందుకే మన పూర్వికులు ‘వైద్యో నారాయణో హరి’ అనేవారు. తన రోగాలు నయం చేయాలని దేవునీ కాడికి వెళ్లలేక డాక్టర్ దగ్గర
భాగ్యనగరం నడిబొడ్డున ప్రభుత్వ భూమి కబ్జాకు గురవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కోట్లాది రూపాయల సర్కారు భూమిని అప్పనంగా రాసిచ్చాడు. గవర్నమెంట్ భూమి
ఒక మున్సిపల్ చైర్మన్ గా ప్రజల బాగోగులు చూడవలసిన వ్యక్తి.. ప్రజల జీవితాల మాట అటుంచి.. ప్రభుత్వ భూములను కొల్లగొట్టడం ఎజెండాగా మార్చుకున్నాడు.. కోర్టులు, చట్టాలు, ప్రభుత్వం ఇవన్నీ ఇతగాడికి
భారతదేశ వ్యాప్తంగా స్త్రీలకు అందులో దళిత బహుజన బిడ్డలకు విద్య నందించాలని నినదించిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆంద్రా విషపు కౌగిలిలో బలి అయ్యారా అంటే అవుననే సమాధానం వస్తుంది. అని బొల్లం శ
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు రాక్షస పాలన చేసిన రావులను ఇప్పుడు రాహు గ్రహం మింగేసింది. అధికారం పోయిన అహంకారం తగ్గలేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త నేను నాది అనే విర్ర
పెద్దపల్లి జిల్లా ఓదెల తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జావేద, ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులు, వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా తెలంగాణ మోడల్ స్కూల్స్ హెడ్ ఆఫీస్ హైదరాబ
టీఎస్ఎస్పీడీసీఎల్లో తవ్వినా కొద్ది భయకరమైన అవినీతి బాగోతాలు బట్టబయలు అవుతున్నాయి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండ చూసుకొని అప్పటి సీఎండీ రఘుమారెడ్డి స్మార్ట్గా ఉంటునే.. స
యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో గడిచిన 17 ఏళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి. స్పౌజ్ బదిలీపై ఇక్కడ ఉద్యోగం న
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కడియం శ్రీహరి నెం.1 అని చెప్పాలి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ కట్టిన ఘనత సాధించాడు. వరంగల్ జిల
మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను ప్లాట్లుగా విభజించి విక్రయిస
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో మేలు పొందిన లబ్ధిదారులందరూ ఈ నెల 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపు
హైదరాబాద్లో జరుగుతున్న ఐపీఎల్ 2024 మ్యాచ్ల టికెట్లకు భారీగా డిమాండ్ ఉండటంతో అక్రమంగా టికెట్ల పంపకాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెరలేపినట్టు బహిరంగ విమర్శలు వెలువెత్తుతు న
కొత్త టీఎస్ బిపాస్ మున్సిపల్ చట్టం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం లోపాయికారి ఒప్పందాలు.. అక్రమ నిర్మాణం పూర్తి బాధ్యత ఎస్టిఎఫ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం దే అవుతు
తెలంగాణ టీఎస్ఎస్పీడీసీఎల్ లో కొందరు అవినీతి అక్రమార్కుల శని ఇంకా వదలడం లేదు.. గత ప్రభుత్వంలోని కొందరు అవినీతి నాయకుల అండ చూసుకొని అక్రమ నియామకాలు చేస్తూ.. కోట్ల రూపాయల అవినీతికి తెర లే
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జెన్ కో కంత్రీలు అనే శీర్షికతో గత కొద్దిరోజులుగా వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనాలతో నకిలీ స్థానిక అభ్యర్డుల గుండెల్లో రైళ్లు ప
లే అవుట్స్ మారిపోతాయి.. ఖాళీ భూములు మాయమైపోతాయి.. చట్టాలు సైతం తలొంచుతాయి.. అధికారులు మడుగులొత్తుతారు.. చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. కోట్ల రూపాయల అక్రమార్జన.. ఇవన్నీ సాధ్యమేనా..? అని సామా
స్మార్ట్ సిటీల మిషన్ను కేంద్ర ప్రభుత్వం జూన్ 25న 2015లో లాంచ్ చేసింది. స్మార్ట్ సొల్యుషన్స్ అప్లికేషన్స్ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం, సురక్షితమై, సుస్థిరమైన వాతావరణాన్ని, మ