సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో పాయల్ రాజ్పుత్ ఒకరు. 2017లో పంజాబీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన పాయల్.. తెలుగులో `ఆర్ఎక్స్ 100`తో బ్
నాటి & నేటి ప్రధాని మోదీ – నేటి మంత్రి – నాటి ముఖ్యమంత్రి…రెండు ఫోటోలు చూసి పుష్పా సినిమాలో షెకావత్ లెక్కన కొంత తగ్గింది అని గులకరాయి గుండె ఎంత మండిపోతోందో! మండదా మరి. సీఎంగా వెళితే తనకు ద
ఎవరేం అనుకుంటారన్న ఆలోచన మాత్రమే కాదు.. నోటికి ఎంత పడితే అంత మాట అనేస్తూ.. తనకు మించినోళ్లు లేరన్నట్లుగా వ్యవహరించే వైసీపీ నేతల్లో.. మాజీ ఎమ్మెల్యే కం మంత్రి కొడాలి నాని ఒకరు. వైసీపీ ప్రభు
విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారరా.. అబ్బో ఆ ఊహే వేరే లెవెల్ లో ఉంది. అయితే ఆ ఊహను రియాల్టీలోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారో డైరెక్టర్. ఇంతకీ ఆయన మరెవ
వల్లభనేని వంశీ చేసిన పొరపాట్లు తాను చేయకూడదని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని భావిస్తున్నారా..? మెరుగైన వైద్యం పేరుతో అమెరికా చెక్కేస్తున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నోసార్లు ఈ జంట తమ రిలేషన్ ను కన్ఫామ్ చేస్తూ వచ
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు కోసం రాష్ట్రంలోని ఆడపడుచులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకం అమలు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో
భారతీయ సినిమాకు ఊపిరి పోసిన దిగ్గజ నిర్మాత, దర్శకుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథను సినిమాగా తీసుకురావడానికి ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాజమౌళి సమర్పణ
సాయానికి ప్రతి సాయం చేయకపోగా వెన్నుపోటు పొడిచి భారత్ ఆగ్రహానికి గురైంది టర్కీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు పలికిన టర్కీ.. భారత్ పై దాడులు చేసేందుకు
ఢిల్లీ లిక్కర్ స్కాం దెబ్బకు ఆప్ సర్కార్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే, దానిని తలపించేలా ఏపీ లిక్కర్ స్కాం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ హయాంలో లిక్కర్ అమ్మకాలలో కోట్ల ర
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్కు కౌంట్ డౌన్ మొదలైందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్
“మా పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. మేమంతా హాజరవుతాం. ఇదొక పండుగ వాతావరణంలో జరుగుతుంది. మహానాడుకు మహా ఏర్పాట్లు జరు
మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది నిహారిక నిర్మించిన `కమిటీ కుర్రోళ్ళు` చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కొత్త నట
స్టార్ బ్యూటీ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు ఆ ప్రచారానికి
కూటమి ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజలను తప్పదారి పట్టించేందుకు విపక్ష వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గురవారం ఎక్స్ ఖాతా వేదికగా ఓ సంచ
భారత్ పై ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన పాక్ కు తగిన బుద్ధి చెప్పేందుకు వీలుగా ఆ దేశంలోని పలు వైమానిక స్థావరాలపై భారత వైమానిక దళం క్షిపణి దాడులు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేస
నటసింహం నందమూరి బాలకృష్ణ మద్యం సేవిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఫేవరెట్ బ్రాండ్ ఏంటని అడిగితే టక్కున వినపడే పేరు మాన్షన్ హౌస్. విదేశాలకు వెళ్లిన వెంట మాన్షన్ హౌస్ ను తీసుకెళ
ఆకట్టుకునే అందం, అంతకు మించిన నటనా ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు లేక సతమతం అవుతున్న హీరోయిన్లు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో నభా నటేష్ ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారం
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కష్టాలు వీడనంటున్నాయి. కేసులు వెంటాడుతున్నాయి. దాదాపు 95 రోజుల నుంచి వంశీ జైల్లోనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంల
తెలుగులో సునీల్ లాగే తమిళంలో కమెడియన్గా తిరుగులేని స్థాయిని అందుకుని, ఆ తర్వాత హీరోగా మారిన నటుడు, కమెడియన్ .. సంతానం. సునీల్ హీరోగా కొన్ని ఎదురు దెబ్బల తర్వాత తిరిగి కమెడియన్గా మారిపో
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో అమెరికాలోని బే ఏరియాలో ‘‘ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS)-2025’’ ఘనంగా ముగిసింది. మే 10 న బిషప్ రాంచ్లోని సిటీ సెంటర్ లో జరిగిన ఈ గ్
ఏపీ సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 2020 నాటికి ఐటీ రంగం సాధించబోతున్న అభివృద్ధిని 20 ఏళ్ల క్రితమే అంచనా వేసిన సీఎం చంద్రబాబ
ఆమె మైనారిటీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఇంట్లోనే ఉంటూ.. కుటుంబాన్ని చూసుకునే ది. అయితే, 2020లో మైనారిటీలను తనకు మరింత మచ్చిక చేసుకోవాలని భావించిన.. జగన్.. ఆమెను రాజ
వైసీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలంతా వరుస పెట్టి తట్టబుట్ట సద్దేస్తున్నారు. కొన్ని గంటల క్రితమే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్ తన
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ స్టార్స్ లో రాజశేఖర్ ఒకరు. ఆయన తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇప్పటికీ హీరోలుగా సత్తా చాటుతున్నారు. సరైన ప్లానింగ్
ఆపరేషన్ సిందూర్ గురించి కీలకమైన బ్రీఫింగ్ ఇచ్చిన కల్నల్ సోఫియా ఖురేషీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెను ఉద్దేశించి మధ్య ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎం
సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఐదేళ్లపాటు వైసీపీ విధ్వంసకర పాలనకు భయపడి ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసేందుకు భయపడ్డ కంపెనీలు చంద్రబాబుపై భ
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిచన యాక్షన్ థ్రిల్లర్ `కింగ్డమ్` విడుదల వాయిదా పడింది. మే 30న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిల
కేశినేని బ్రదర్స్ నాని, చిన్ని మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో బెజవాడ రాజకీయాలు హిటెక్కాయి. టీడీపీలో కేశినేని నాని ని సైడ్ చేసి టికెట్ దక్కించుకున్నాడు చిన్ని. ఇది భరించలేని కే
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త, కేసు పెట్టిన ముదునూరి సత్యవర్థన్ను కిడ్నాప్ చేస
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ను నిలువరించామని.. అప్పుడు జరిగిన యుద్ధంలో తాము అత్యత్తుమ ప్రదర్శనను ప్రదర్శించామని.. భారత్ తమ దెబ్బకు బెది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, చైన్నై సుందరి త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం `అతడు`. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. క
ఏపీ లో పెను సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు అతని పీఏ పైలా దిలీప
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 29 అసెంబ్లీ స్థానాలను ఆ రెండు పార్టీలకు కేటాయించింది. అలాగే టీడీపీలో కొత్త వారికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు. ఫల
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ సన్యాసానికి విరామం పలకబోతున్నారా? మళ్లీ పాలిటిక్స్ లోకి యూటర్న్ కాబోతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ నుంచి రెండుసార్లు ప
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతుంది. మే 17 నుంచి ఐపీఎల్ ను రీస్టార్ట్ చేయాలని బీసీసీఐ సోమవారం నిర్ణయించింది. సవరించిన ష
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి దెబ్బకు పాక్ తో పాటు ఉగ్ర సంస్థల బాస్ లు కూడ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రోజు తిరుపతికి వస్తుంటారు. ఆల్రెడీ తిరుమలలో గతంలో పర్యటించిన భక్తులకు శ్రీవారి దర్శనం
మాజ్ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `భద్ర` ఒకటి. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా విడుదలైన నేటికి ఇరవై ఏళ్లు. ఈ సందర్భంగా భద్ర గురించి కొన్ని ఆసక్తిక
ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే హిట్మ్యాన్ రోహిత శర్మ లాంగ్ ఫార్మాట్ నుంచి వైదొలగ
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లుగా విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. 14 ఏళ్ల సుదీర్ క
కలిసిగట్టుగా రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీడీపీ అధిష్టానం పదే పదే చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడికక్కడే ఎంపీలు, ఎమ్మెల్య
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రొడక్షన్ లో వచ్చిన తొలి చిత్రం `శుభం`. మే 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) ఛైర్మన్ గా డా.రవి వేమూరు మరోసారి నియమితులయ్యారు. 2014-19 మధ్య ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా పనిచేసి విశేష సేవలందించిన
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు చాలా రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమిలోని మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉండడంతో ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్ ప
జగన్ రెడ్డి నరనరాల్లో విపరీతమైన అధికార వ్యామోహం గూడుకట్టుకుని ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లకుపైనే దోచుకున్నా.. ఆయన ధనకాంక్ష తీరలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇ
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి
ఎల్ వోసీ దగ్గర పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. మురళీ నాయక్ క
పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందడంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ పార్థివ దేహం నిన్న స్వగ్రామానికి చేరుకుంది. మురళీ నాయక్
దేశ సరిహద్దులో పాక్ సైన్యంతో పోరాడుతూ వీర మరణం పోందిన ఏపీ జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నేడు స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో అధికారిక, సైనిక లాంఛనాలతో
ప్రముఖ దర్శకుడు, కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో ఏమాత్రం వెనకాడరు. ఎదుటివారు ఎంతటివారైనా తాను చెప్పాల్సింది నిర్మొహమాటంగా చెప్పే ఆర్జీవీ.. తా
అక్కినేని కాంపౌండ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సుమంత్ స్టార్ హీరో అనే ముద్ర వేయించుకోలేనప్పటికీ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. త్వరలోనే `అనగనగ
ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? అంటే.. పెద్ద ప్రశ్నగా మారింది. కూటమి ప్రభుత్వ అను కూల మీడియా దీనిపై పెదవి విప్పడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం జోరుగా కథనాలు వస్తు
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ల మధ్య యుద్ధం తప్పదేమో అనుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, కాల్
తిరుమల లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అడ్వాన్స్ బుకింగ్ లేకపోయినా, కొన్ని మార్గాలు ద్వారా మీరు దర్శనం పొందవచ్చు. అవన్నీ ఇక్కడ మీ కోసం వివరించాం: 1. సర్వదర్శనం (Free Darshan) ఇది ఉచిత దర్శనం.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వైపు పాక్ ఊక దంపుడు ఉపన్యాసాలిస్తూ..తాటాకు చప్పుళ్లు చేస్తోంది. కానీ, మరోవైపు ఆర్థిక మాంద్యంతో
భారత సైనిక దళాలకు అండగా ఉండేందుకు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనం విరా ళంగా ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయ ల అయ
సాధారణంగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులను పై కోర్టుల్లో సవాల్ చేయడం.. కొంత మేరకు ఉపశమనం పొందడం ఎవరికైనా కామనే. ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుందని చెప్పలేం. కొన్నికొన్ని సంద
`ఆపరేషన్ సిందూర్`.. సమర్థవంతంగా సాగుతోందని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. తాజాగా మీడియా తో మాట్లాడిన వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, సై
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ `ఆపరేషన్ సింధూర్` పేరుతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అమాయక పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను పెంచి పోషిస్తున
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలేషన్షిప్లో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ జంట తొలిసారి `గీత గోవిందం`లో నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం సూప
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలను ఆదుకునేందుకు ఆయన ముందడుగు వేశారు. తన నెల జీతం మొత్తాన్ని తల్లిదండ
భారత్-పాక్ మధ్య జరుగుతున్న దాడుల్లో(దీనిని యుద్ధమని భారత ప్రభుత్వం ప్రకటించలేదు) తెలుగు రాష్ట్రానికి చెందిన జవన్ వీర మరణం చెందారు. భారత్ తలపెట్టిన `ఆపరేషన్ సిందూర్
నున్నా తిరుమలరావు ( NTR ). ఈయన ఒక కడలి తరంగం జ్ఞానపిపాసి అవకాశాల కోసం ఎదురు చూడటం ఆయనకు ఇష్టం ఉండదు అవకాశాలను సృష్టించుకుని… సృష్టించుకున్న అవకాశాలలోకి దూసుకుపోవటం తన నైజం. ఈ రోజు తెలుగు వి
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ చేరికకు అడ్డంకులు తొలగినట్లేనా..? త్వరలో అవంతి సైకిల్ ఎక్కడ ఖాయమా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. పార్టీలు మారడం అవంతికి కొత్తేమీ కాదు. మెగాస్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్లో బిజీ బిజీగా మారింది. మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని గప్చుప్గా పెళ్లాడిన ఇలియానా.. 2023లో పండండ
క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2025ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ దాడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియా, పాక్ సరిహద్దు గ్రామాల్లో, నగరాల్లో యుద్
ఏ చిన్న అవకాశం లభించినా… మధ్యవర్తి పాత్రను పోషించేందుకు.. పెద్దన్న పాత్ర ఇవ్వాల్సిందిగా కోరేందుకు అస్సలు మొహమాటపడని అగ్రరాజ్యం అమెరికా తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. దెబ్బ మీద దెబ్బ కొడుతూ పాక్ కు ఊపిరాడకుండా చేస్తోంది. టెర్రరిస్ట్ కుక్కలను ఊచకోత కోస్తోంది. అయితే భారత్, పాకిస
టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పవిత్ర చార్ ధామ్ యాత్ర కోసం వెళ్లిన ఎంపీ సోద రి, ఆమె భర్త.. ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో ఎంపీ సోదరి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె
15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో శిక్ష అనుభ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు క్రిస్టియనే కాదంటున్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. అనంతపురం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావ
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ పేరుత
అక్కినేని వారి కోడలు, నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అంటూ గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వా
రిటైర్డ్ ఐపీఎస్, ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు (ఏబీవీ)కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీవీపై వైసీపీ హయాంలో నమో
త్వరలో ఇంగ్లండ్ తో జరగబోతోన్న టెస్ట్ సిరీస్ కెప్టెన్సీ నుంచి టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను తప్పించబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆస్ట్రేలియాతో గత ఏడాది డి
ఎట్టకేలకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లోకి రాబోతున్నారా..? మళ్లీ ఆయన పాదయాత్రకు రెడీ అవుతున్నారా..? అందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..? అంటే అవునన్న సమాధానమే వినిప
రాష్ట్ర సచివాలయం అంటే.. ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు! అయితే జగన్ జమానాలో వీరిని కాదని.. మరో కొత్త వర్గాన్ని పాదు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ క
పహల్గాం ఉగ్రదాడులకు బదులు తీర్చుకునే క్రమంలో ఆపరేషన్ సిందూర్ తో బలమైన సందేశాన్ని ఇచ్చింది భారత్. అయితే.. ఈ మెరుపుదాడులకు సంబంధించిన అంశాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. కొన్ని ఆసక్తికర అంశాల
న్యాచురల్ స్టార్ నాని నటుడిగా, నిర్మాతగా మరో విజయాన్ని ఖాతాలో వేస్తున్నాడు. హిట్ యూనివర్స్ లో భాగంగా ఇటీవల విడుదలైన `హిట్ 3` చిత్రం బాక్సాఫీస్ వద్ద మాస్ ర్యాంపేజ్ సృష్టించి కేవ
మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రి పదవి చేపట్టేందుకు సమయం ఆసన్నమైందా అంటే.. అవునన్న సమాధానమే వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చం
`ఆపరేషన్ సింధూర్`.. దేశమంతటా ఈ పేరే వినపడుతోంది. పహల్గామ్లో జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతికారం తీర్చుకోవడం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరే
`ఆపరేషన్ సింధూర్`.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాలు సంయ
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఘుుస్ కే మారేంగే…అంటే పాక్ లోకి చొరబడి మరీ ఉగ్రవాదులను ఏరివేస్తాం అని చెప్పినట్లుగానే పాక్ పై భారత సైన్యం మెరుపుదాడి చేసింది. పాక్ తో పా
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బాటలో నడుస్తున్నారు. పొంగులేటి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి యేడాదిన్నర అవుతోంది. పొంగులేటి ఎమ్మె
తెలంగాణలో ఉద్యోగుల సమ్మె వ్యవహారం.. ప్రభుత్వం పోరాటం వ్యవహారం.. కాక రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వారిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మీరు ఎవరిపై పోరాటం చేస్తున్నారంటూ .. నిల
తెలంగాణ ప్రభుత్వానికి అప్పు పుట్టే పరిస్థితి లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదాయం తక్కువ..ఖర్చు ఎక్కువ ఉందని, నన్ను కోసినా రూపాయి ఎక్కువ ఆదాయం రాదని రేవ
విరాట్ కోహ్లీ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు.. ఒక యువ ఐకాన్, ఫిట్నెస్ మోటివేటర్, స్టైల్ సింబల్. అలాగే మిలియన్ల అభిమానుల హృదయాల్లో రాజు కూడా. భారత క్రికెట్ జట్టులో ఒక అత్యుత్తమ బ్యాట్స్