తన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సొంత చెల్లెలు అని కూడా చూడకుండా షర్మిలపై జగన్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు జుగ
నగరిలో మంత్రి రోజాకు చాలాకాలంగా అసమ్మతి సెగ తగులుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు సొంత పార్టీకి చెందిన నేతలే రోజాకు వ్యతిరేకంగా పలుమార్లు గళం వినిపించారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని జ
వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్ షర్మిళపై, సునీతపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్, బీజేపీల కుట్రలో తన చెల్లెళ్లు భాగమయ్య
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు ఈరోజు చివరి తేదీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలకు చెందిన పలు అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు, చిన్నాచితక పా
ఏపీ సీఎం జగన్ గురువారం తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. తొలుత ఆయన నామినేషన్ వేశారు. అనంతరం.. భాకారాపేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే.. ఈ మ
వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఈ సారి టీడీపీ విజయం దక్కించుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. “ఇప్పటి వరకు వైనాట్(ఎందుకు కాదు) పులి వెందుల
తన సోదరుడు సీఎం జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం, అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అని షర్మిల షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
నెల్లిమర్లలో జరిగిన టిడిపి-జనసేన ఉమ్మడి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్….జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సైకో పాత్ మాత్రమే కాదని సోషియో పాత్ కూడా అని, ఎవరు నవ్వినా తెల్ల బట్టలు వేసుక
నెల్లిమర్లలో జరిగిన ప్రజాగళం-వారాహి విజయభేరి సభకు టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సభలో ప్రసంగించిన చంద్రబాబు…జగన్ పై నిప్పులు
విధానపరమైన అంశాల గురించి విమర్శలు చేస్తే వివరణ ఇవ్వరు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. రాష్ట్రానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి నిలదీస్తే స్పందించరు. ప్రతిపక్ష
నవ్యాంధ్రలో అన్నదాత ల పరిస్థితి దయనీయంగా మారింది. వరుస విపత్తులతో విలవిలలాడుతున్న రైతన్నకు పాలకులు అండగా నిలవడం లేదు. కరువు, తుఫానకు పంట నష్టపోయినవారికి ప్రభుత్వపరంగా ఓదార్పూ కరువైంద
కాలం కలిసి రాకపోతే తాడే పామై మారి కాటేస్తుందని ఓ సామెత. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రతి విషయం కలిసొచ్చింది. యూత్తో నిర్వహించిన అనేక సమావేశాలు, చర్చా కార్యక్ర
దస్తగిరికి వంద మందితో భద్రత? అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. సీఎం జగన్ పులివెందుల నుంచి మరోసారి పోటీ చేస్తున్న నేప థ్యంలో ఆయన గురువారం నామినేషన్ వేసేందుకు వెళ్లనున్నారు. వాస
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్రలు, సభలకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సభలు విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాగళం అని పిలుపునిస్తే జన
2019 ఎన్నికలకు ముందు ఏదైతే వైసీపీ అధినేత జగన్ గెలుపులో కీలకంగా మారి, పార్టీని అధికారంలోకి తెచ్చిందో ఇప్పుడదే ఆయనకు మైనస్గా మారుతోంది. అప్పుడు ఏ విషయంపై సింపతీతో పీఠమెక్కా
మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్యలో ప్రధాన నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారిపోవటం తెలిసిందే. అతడి ద్వారానే.. వివేకా హత్యకు ప్లాన్ ఎలా చేశారు? ఎలా అమలు చేశారు? హత్య తర్వాతేం చేశారు? లా
జనసేన అధ్యక్షుడు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సమర్పించిన అఫిడవిట్లో గత ఐదేళ్ల ఆదాయం, అప్పులు, చె
దళిత యువకులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం మండపేట నియోజకవర్గం అభ్య ర్థి తోట త్రిమూర్తులుకు హైకోర్టు షాకిచ్చింది. సుమారు 28 ఏళ్ల కిందటి ఈ కేసులో ఇటీవల తుది తీ
ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్.. ఈ మూడు లోక్ సభ నియోజకవర్గ స్థానాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరు ? నామినేషన్ల దాఖలుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్య
నటసింహం నందమూరి బాలయ్య చిన్నల్లుడు.. మెతుకుమల్లి శ్రీభరత్ విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నామినేషన్ వేశారు. అదేవిధంగా అఫిడ
జనసేన అధినేత పవన్ .. ఎన్నికల్లో కీలక ఘట్టమైన.. నామినేషన్ల దాఖలు ప్రక్రియను పూర్తి చేశా రు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవ
మెగాస్టార్ చిరంజీవి అలియాస్ చిరు చాలా ఏళ్ల తర్వాత మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో టాక్ ఆఫ్ది లీడర్గా మారారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి సీ
మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లుండి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. తాను రాజకీయాలకు దూరం అంటూ సినిమాలకే పరిమితం అయినా.. రాజకీయం ఆయన్ని వదలట్లేదు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోన
ఏపీలో వైసీపీ పాలనలో అక్రమాలు జరుగుతున్నాయని.. గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని.. దీంతో చిన్నారులు, యువత గంజాయికి అలవాటు పడి.. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని.. ప్రత
రాజకీయాల్లో శాశ్వత మితృలు, శాశ్వత శతృవులు ఉండరు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవ్వరూ చెప్పలేరు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అదే సీన్ రిపీట్ అయింది. గత ఎన్నికలలో ప్రత్యర్ధులుగా పోటీ పడిన
హైదరాబాద్ లో జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీ లత సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు గురిపెట్టి బాణం వదులుతున్నట్టు ప్రచారమై
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, షర్మిల దాఖలు చేసిన అఫిడవిట్ లో జగనన్నకు రూ.82 కోట్లు, వదిన భారతీ రెడ్డికి రూ.19 లక్ష
వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నేతలకు నాలుగేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన నరసాపురం రెబల్ ఎంపీ, టీడీపీ నేత రఘురామ ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం జగన్ పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పెళ్లిళ్లపై కామెంట్లు చేసిన జగన్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో
డాలర్ దివాకర్ రెడ్డి అంటే చంద్రగిరి నియోజకవర్గం లో మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఆయన ఒక రియల్ ఎస్టేట్ కింగ్ అని మాత్రమే తెలుసు. కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంట
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలను అమెరికాలోని బే ఏరియా లో ఉన్న శాన్ రామన్ స్పోర్ట్స్ పార్క్ లో ట్రై వ్యాలీ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాబోయే ఎన్
‘‘ నేను ఎటువైపు ఉన్నానంటూ ఎవరైనా అడిగితే.. ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నాను’’ అని దివంగత నందమూరి నటుడి తారకరత్న సతీమణి అలేఖ
వైసీపీ యువ నాయకురాలు, బీసీ నేత మురుగుడు లావణ్య కు మంగళగిరిలో కొందరు మహిళలు షాకిచ్చా రు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నుంచి పోటీకి దిగిన రాజకీయ కుటుంబానికి చెందిన ల
ఎన్నికల ప్రచారం అనగానే.. నాయకులు సామాన్యుల మనసు ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. సామాన్యుల్లో సామాన్యులైపోతారు.. కూలీల్లో కూలీలుగా కూడా మారిపోతారు. వారి సమస్యల
నామినేషన్ల పర్వం ప్రారంభమై..మూడు రోజులు అయిపోయినా..కూడా టీడీపీలో అభ్యర్థుల మార్పు జరుగుతూనే ఉంది. ఇది క్షేత్రస్థాయిలో ఆ పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉందని సీనియర్ నాయకు
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ , సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు మధ్య అనుకోని వివాదం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఛోటా చె
కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమాలు ఎంత విజయవంతం అయ్యాయో అందరికీ తెలిసిందే. బంగారు గనులు కేంద్రంగా సాగిన ఈ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు రేపాయి. అయితే కొత్తగా తెలుగుదేశం పార్టీ అధినే
మాట తప్పను..మడమ తిప్పను..ఇది సీఎం జగన్ పేటెంట్ డైలాగ్. తాను ఇచ్చిన హామీలలో 99 శాతం నెరవేర్చానని, దేశవ్యాప్తంగా మరే ముఖ్యమంత్రి చేయని రీతిలో మేనిఫెస్టోను ఖుర్ ఆన్, బైబిల్, భగవద్గీతలా భావించ
మిరపకాయ్ సినిమాతో మెరిసిన దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ,దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేష్ సినిమాలతో భారీ హిట్లు కొట్టాడు. హరీష్ సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన ఛోటా కే నాయుడు విభ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన కొన్ని చోట్ల ఆయనకు నిరసన సెగ తప్పట్లేదు. ప్రస్తుతం ఆయన గోదావరిప్రాంతంలో పర్యటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు జిల్
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఉన్న నేతలు అధికార పార్టీలో చేరేందుకు తమకు తోచిన దారులు వెతుక్కుంటున్నారు. శాసనస
ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి తగ్గేదేలే అన్నట్లు సాగుతున్నారు. ఎన్నికల సంఘం చెప్పినా వినేదేలేదనే విధంగా ఆయన తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ప్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ఎన్నోసార్లు వ్యక్తిగత విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. పవన్ ను రాజకీయపరంగా ఎదుర్కోలేక ఆయన వ్యక్తిగత జీవితంపై జగన్ విమర్శలు చేస్తున్నారని జనసేన న
అందివచ్చిన సాంకేతికత సాయంతో తక్కువ ఖర్చు.. రోటీన్ కు భిన్నమైన అనుభూతి మాత్రమే కాదు.. చూసినంతనే వావ్ అనేలా చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. పెళ్లి వేడుక వేళ.. ఖరీదైన శుభలేఖ
ఆరు జిల్లాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు…పట్టు పట్టడం.. అన్న మాట వింటాం. రాజకీయాల్లో అయితే.. మరీ ఎక్కువగానే ఈ మాట వినిపిస్తుంది. కానీ, పరిస్థితులకు అనుగుణంగా.. పట్టును సడలించే పరిస
టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు ఈరోజు. పుట్టిన రోజు పండగే అందరికీ అయినా.. కొందరి విష యంలో సమాజానికి పండుగ.. వ్యవస్థలకు పండుగ. ఇలాంటివారిలో దార్శనికుడు.. చంద్రబాబు. విజ
సుదీర్ఘకాలంగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు భారీ ఎత్తున ఆస్తులు ఉంటాయని అందరూ అను కుంటారు. ఇది తప్పుకాదు. ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా.. 40 ఏళ్ల సినీ ప్రస్థానంల
వైఎస్ వివేకా హత్య వ్యవహారంపై అధికార వైసీపీని ప్రతిపక్ష పార్టీలు ఇరుకున పెడుతున్న సంగతి తెలిసిందే. సొంత బాబాయి మర్డర్ జరిగి ఐదేళ్లు కావస్తున్నా నిందితులకు శిక్ష పడలేదని, వివేకాను చంపి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు నరసరావురం ఎంపీ టికెట్ ఆశించిన సంగతి తెలిసిందే. అయితే, టిడిపి, బిజెపి, జనసేన కూటమి పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం శ్రీనివాస వర్మకు దక్కింది. ఈ న
ఏపీ సీఎం జగన్ చేసేదొకటి.. చెప్పేది మరొకటని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కానీ.. వైసీపీ నాయకులు మాత్రం ఈ వాదనను, విమర్శలను తోసిపుచ్చుతుంటారు. అయి
ఎన్నికల వేళ చోటు చేసుకునే సిత్రాలకు కొదవ ఉండదు. తాజాగా అలాంటి సిత్రమే ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో అధికార వ
తన తండ్రి, దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసు నిందితులకు శిక్ష పడాలని కోరుతూ ఆయన తనయురాలు సునీత రెడ్డి ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన సోదరుడు సీఎం జగన్ తో
ప్రజారవాణా బస్సు లను ఎక్కేప్పుడు ఎంతో సంప్రదాయంగా ఉండడం సహజం. మహిళలైనా, పురుషులై నా.. కొంత సంప్రదాయం పాటిస్తారు. మరీ ఇంట్లో ప్రైవేట్ గా ఉండే సమయంలో వేసుకును దుస్తులు అయితే
ప్రచార పిచ్చి ఎక్కువైతే ఒక్కోసారి అసలుకే మోసం వస్తుంది. ఈ విషయం ఇప్పుడు వైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు బాగా తెలిసొచ్చిందనే చెప్పాలి. సత్తెనపల్లి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున
విజయవాడలో సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ దాడికి కారణమంటూ కొందరు బీసీ యువకులను ఇరికించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని టిడి
దివంగత నేత వంగవీటి రంగా తనయుడు, టీడీపీ నేత వంగవీటి రాధా టీడీపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అనకాపల్లిలో ప్రచారంలో పాల్గొన్న రాధా తాజాగా చంద్రగిరి టి
సీఎం జగన్ పై గులకరాయి దాడి ఘటన నేపథ్యంలో ఆ కేసులో టిడిపి నేత బోండా ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టిడిపి అధినే
“జగన్ రెడ్డి మీద రాయి దాడి జరిగింది. నేను ఖండించా. కానీ, నాపై రాళ్లు పడితే మాత్రం ఈ సైకో సంతోషించాడు. రాయి పడితే ఏదో పొరపాటున పడిందని అనుకున్నా.. కానీ, వాస్తవం ఏంటంటే.. బస్సు యాత్రక
ఏపీ సీఎం జగన్ పై గులక రాయి దాడి ఘటనపై చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇది వైసీపీ స్క్రిప్ట్ ప్రకారం జరిగిన దాడి అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుండగా వైసీపీ నేతలు ఆ ప్రచారాన్ని ఖండిస్తున్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాకిచ్చింది. 28 ఏళ్ల క్రితం నమోదైన
ఒకటి..రెండు..మూడు..నాలుగు…పదకొండు….ఇవేవో చైతన్య, నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల ర్యాంకులు ప్రకటిస్తున్న ప్రకటన అనుకుంటున్నారా? అయితే, మీరు పప్పులో కాలు వేలు వేసినట్లే. ఏపీలో త్వరలో జర
తెలుగులో అత్యంత విజయవంతమైన వెబ్ సిరీస్ అంటే..90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో బెస్ట్ వెబ్ సిరీస్ కూడా ఇదే. కేవలం ఈ ఒక్క ఒరిజినల్తో ఈటీవీ విన్ యాప్ ఏకంగా 5 లక్షలకు ప
ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి అంగరంగవైభవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నవ్య
ఏపీ సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి పంచ్ ల వర్షం కురిపించారు. గురజాల నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న నన్నూరి తన మార్క్ డైలాగులతో జగన్ అండ్ కోపై సె
రాష్ట్రానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం అరాచక పాలనను అంతమెందించి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఎన్నికలు కీలకమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవి
సిద్ధం సభలలో ప్రసంగిస్తున్న సీఎం జగన్ ప్రతి రోజు ఈ డైలాగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. నేను బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలలోకి దాదాపు మూడు లక్షల కోట్లు వేశాను అని జగన్ గొప్పలు చ
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై వందల మంది జనాన్ని మందలుగా వేసుకొని వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత జోగి రమేష్…నోరు తెరిస్తే చాలు బూతులు తప్ప మరేమీ మాట్లాడకుండా చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వ్యవహారం ప్రస్తుత ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. గత 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఈ దారుణ ఘటన.. ఐద
బ్రహ్మానందం చెప్పినట్టు… బాగా డామేజ్ అయిపోయాక, సగం జీవితం సంకనాకి పోయాక, ఇక మన వల్ల ఏం కాదు అని డిసైడ్ అయిపోయాక చంద్రబాబు ని ఎన్నుకుంటాం ! కానీ నిజానికి చంద్రబాబు మీద మనకున్న అభిమానం తక్
ఏపీ సీఎం జగన్ పై విజయవాడ శివారు ప్రాంతంలో జరిగిన రాయి దాడి ఘటనకు సంబంధించి.. బాధ్యుల వివరాలు తమకు చెప్పిన వారికి రూ.2 లక్షలు కానుకగా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అయితే..
ఏపీ సీఎం జగన్పై విజయవాడలో జరిగిన రాయి ఘటనపై రాజకీయ మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన అదినేతలు ఇద్దరూ కూడా ఈ విషయంపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. తా
వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని, అటు బీఆర్ఎస్ పార్టీని శాసించిన కేసీఆర్కు ఎంత కష్టమొచ్చింది! ఒకప్పుడు తన మాట వినకుండా పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయ
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకా హత్య కేసే హాట్ టాపిక్. అది ఎన్నికల అంశంగానూ మారింది. తన బాబాయిని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని హత్య చేయించారంటూ ఆరో
ఏప్రిల్ మూడో వారంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా మే, జూన్ నెలలనుతలుచుకుని జనాలు భయపడిపోతున్నారు. అప్పుడేఎండలు 44, 45 డిగ్రీలకు చేరుకున్నాయి. అందుకే ఇంట్లో ఎండవేడిమి, ఉక్కపోతనుతట్టుకునే
సీఎం జగన్ పై విజయవాడలోని సింగ్ నగర్ రోడ్ షో సందర్భంగా రాయి దాడి జరిగిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కొందరు ప్రతిపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం జ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నిప్పులు చెరిగారు. సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆ
2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ దాడి కేసులో నిందితుడైన శ్రీనివాస్ కు నాలుగున్నరేళ్ల తర్వాత బెయిల్ రావడం
“2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఇచ్చిన హామీలు సూపర్. అవి ఎక్కడు న్నాయయ్యా? ఎక్కడ అమలయ్యాయయ్యా అంటే.. బారు షాపుల్లో వైన్ దుకాణాల్లో. జగన్ ఇచ్చిన హామీ లు చూడ
పవర్ లో ఎవరున్నా సరే.. తాము టార్గెట్ చేసిన పనుల్ని సొంతం చేసుకోవటంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు ర
ఏపీ సీఎం జగన్ పై శనివారం రాత్రి విజయవాడ శివారు ప్రాంతం సింగ్నగర్లో జరిగిన రాయి దాడి ఘటన పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇక, ప్రధాని మోడీ నుంచి పలు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 14 కీలక అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ఢిల్లీలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేన
జనాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రోటోకాల్ ప్రకారంగా చూస్తే.. రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండే ముఖ్యమంత్రి మీదనే
సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. `నన్ను.. నా వయసును ప్రశ్నిస్తున్నాడు. ముసలో డు అంటున్నాడు. నా అనుభవం అంత లేదు నీ వయసు. నువ్వా నా వయసు గురి
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గం అంటేనే.. గుంటూరు కారానికి ప్రతీక. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే సాగుతుంటాయి. నాయకులు ఎవరున్నా.. పార్టీలు ఏవైనా.. రాజకీయాలు మ
ఔను.. ఇప్పుడు ఈ మాటే వైఎస్ అనుచరుల్లోనూ.. కరడుగట్టిన అభిమానుల్లోనూ వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి.. బతికిపోయారా?! అని వారు భావిస్తున్నారు. దీనికి కారణం.. వైఎస్ వివేక
“ఒక దిక్కుమాలినోడు వచ్చి ఏం చేయాలో అంతా చేశాడు“ అని ఏపీ సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించా రు. గుంటూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తాడికొండలో ప్రజాగళం బహిర
జగన్ యాత్రలో దుర్ఘటన చోటు చేసుకుంది. జగన్ పై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన ఈ దాడిలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు. ఎడమ కంటిపైన ఒక సెంటీమీటరు వ
ఒకే పార్టీ గొడుగు కింద ఎదిగిన ముగ్గురు లీడర్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా పోటీపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరకూ ఒకే పార్టీలో పనిచేసిన ఆ ముగ్గురు.. ఇప్పుడు రాజకీయ శత్రువులుగా
వైఎస్ విమలారెడ్డి. ఓ ఆరు మాసాలకు ముందు ఈమె ఎవరు? అనేది ఈ రాష్ట్ర ప్రజలకు పెద్దగా తెలియ దు. కేవలం కడపకు మాత్రమే పరిమితం. అది కూడా పులివెందుల రాజంపేట నియోజకవర్గాలకు మాత్ర
ఏపీ అధికార పార్టీ వైసీపీ కి కీలకమైన ఎన్నికల ముందు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్బై చెప్పారు. తిరువూరు ఎ