కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 232యాప్స్ను నిషేధిస్తున్నట్టు కేంద్రంప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్యాప్స్, బెట్టింగ్ యాప్లు ఉండడం గమనార్హం.
న్యూఢిల్లీ: కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఈ రోజు పెళ్లి చేసుకోనున్నారు. జైసల్మేర్లోని సూర్యగఢ్ ప్యాలెస్లో ఈ వేడుక జరగనుంది. అన్నింటికంటే, ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న వివ
చేతి నిండా సంపాదించిన తర్వాత సొంత దేశంలో ఉండకుండా బుల్లి దేశానికి తరలిపోతున్న కొత్త ట్రెండ్ ఒకటి చైనాలో ఇప్పుడు ఎక్కువైంది. డ్రాగన్ దేశంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో విసిగిపోయిన సంపన
ఏ వయసు వారు మద్యానికి అలవాటు పడుతున్నారు.. వారిని ఎలా అడ్డుకుందాం.. మద్యానికి బానిసలు కాకుండా ఎలా చూద్దాం.. అని ఏ ప్రభుత్వమైనా ప్రయత్నిస్తుంది. ఇది ఏ మాత్రం బాధ్యత ఉన్న ప్రభ
యువగళం పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర తొమ్మిదో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది. ఈ రోజు బంగారుపాళ్యం మం
కనిష్ఠ ఉష్ణోగ్రతలు అన్నంతనే సింగిల్ డిజిట్ విన్నంతనే వామ్మో అనుకుంటాం. ఇక.. దాన్ని ఫేస్ చేసే వేళలో.. పాడు చలి అంటూ తిట్టేసుకోవటమే తిట్టేసుకోవటం. ఒక్కపని చేసుకోవటానికి కూడా వీల్లేకుండా ఉ
వైసీపీ రాజకీయం ఎంత క్రూరంగా ఉంటుందంటే…. ఏపీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. ఆ పార్టీకి ఎదురుతిరిగే వారిని వేధించడం, తిట్టడం, కొట్టడం, చంపడం… కేసులు పెట్టడం చేస్తారు. ఇది ఇప్పటికి అన
రాజకీయాలు పక్కనబెడితే రాష్ట్రానికి కావాల్సింది @ncbn గారే. ఆయనతోనే అమరావతి అభివృద్ధి చెందుతుంది. ఈ మాట అన్నదివైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మీరావలి. ఆశ్చర్యంగా ఉంది క
బావా కాకాని నువ్వు చేశావని నేను అనడం లే ఆ నకిలీ పాత్రల కేసులో కాకాని గాడి పాత్ర ఏంటో క్లియర్ గా డిక్లేర్ చేశాడు కోటంరెడ్డి pic.twitter.com/K3CKLIgloJ — (@ncbn_for_future) February 4, 2023 వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కో
ఆళ్లగడ్డ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. తాజాగా ఆమె చే
ప్రజల కోసం కాకపోవచ్చు. రాజకీయం కోసమే అయి ఉండొచ్చు. కానీ.. ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని.. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని.. వారి సమస్యల్ని వేలెత్తి చూపించేందుకు పాదయాత్ర అనే ప్రక్రియను
బోరుగడ్డ అనిల్.. జగన్ వీరాభిమానిగా చెప్పుకుంటూ ఈ వ్యక్తి వైసీపీ రాజకీయ ప్రత్యర్థులను దారుణాతి దారుణంగా తిడుతూ, వార్నింగ్లు ఇస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమితంగా అభిమానించి.. ప్రేమించే సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గుండెపోటుతో మరణించినట్లుగా కవరింగ్
ఒకరు తర్వాత ఒకరు. ఏదో అర్జెంట్ పని ఉన్నట్లుగా.. ఎవరో పిలిస్తే.. వస్తున్నా.. అంటూవెళిపోతున్నట్లుగా ఒకరు తర్వాత ఒకరు చొప్పున తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు ఇటీవల వెళ్ల
కొన్ని సందర్భాల్లో మాటల కంటే మౌనం మంచిది. ఆ విషయాన్ని వైసీపీ నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఇప్పటికే మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు కొద్ది నెలల క్రితం శిక్ష విధించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే, వారంతా కోర్టుకు క్షమాపణలు చెప్పడ
టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. యావత్ తెలుగు సినీ లోకాన్ని విషాదంలో ముంచేసి కళా తపస్వి కె.విశ్వనాథ్, ప్రముఖ దర్శక నిర్మాత సాగర్ తిరిగిరాని రోగాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ రెబల్ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. తన ఫోన్ ట్యాప్ చేశారని, తనను అనుమానించిన
సాధారణంగా ఒక కేసు లేదా పిటిషన్ పై కోర్టు విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో దాని గురించి మాట్లాడకూడదన్న విషయం సామాన్యులకు కూడా తెలుసు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ర
వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలోనే కోటంరెడ్డిని ఇరుకున పెట్టేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్
వైసీపీ నేతలు, మంత్రులు, సలహాదారులపై అ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా సొంత జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కోటంర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, లోకేష్ పాదయాత్రకు అనుమతులు నిరాకరించడం మొదలు పా
రూ.1,100 కోట్ల భారీ వ్యయంతో తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ నిర్మించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వాస్తు కోసమే పాత సచివాలయాన్ని వదిలేసి కొత్త సచివాలయం అంటూ ప్రజా ధన
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు సినీ థ్రిల్లర్ ను తలపించేేలా ఏపీ రాజకీయాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఇటీవల హైదరాబాద్ లో సీబీ
మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ టు దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఇప్పటికే స్ట్రీమ్ అయిన అన్ని ఎపి
జగన్ మూడున్నర సంవత్సరాల పాలనలో పార్టీలో నర్సాపురం ఎంపీ రఘురామ రూపంలో తొలి రెబల్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరింత మంది వైసీపీ నేతలు పార్టీలో ఉంటూనే జగన్ పై గతంలో పరోక్షంగా ధి
ఫోన్ ట్యాపింగ్ అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఇరకాటంలో పడేశాయి. ఈ క్రమంలోనే కోటంరెడ్డిపై వేటు వేసిన వైసీపీ అధిష్టానం…నెల్లూరు రూరల్
ఎందుకు మాట్లాడతారో? ఏ లెక్కలు వేసుకొని గొంతు విప్పుతారో తెలీదు కానీ.. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరు గురించి తెలిసిందే. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడే కన్నా.. ఎప్ప
సినిమా అంటే.. హీరో ఉంటాడు. హీరోయిన్ ఉంటుంది. విలన్ ఉంటాడు. పాటలు ఉంటాయి. ఫైటింగ్ లు ఉంటాయి. భారీ డైలాగులు ఉంటాయి. రసవత్తరసన్నివేశాలు ఉంటాయి. హుషారు ఎక్కించే క్లబ్ డ్యాన్సులు.. ఐటెం సాంగులు ఉ
తుదిశ్వాసలోనూ శంకరాభరణం.. రిలీజ్ డేట్ నాడే.. గతాన్ని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ తెలుగు సినిమాను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లటమే కాదు.. దేశీయ సినిమాకు సరికొత్త సొగసులు అద్దిన కళాతపస్వ
తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలిచి.. వైసీపీకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వార్తల్లోకి వచ్చారు. సొంత పార్టీకి చెందిన నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. తాను టీడీపీ అభ్య
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసిపి అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి తోడుగా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏడో రోజు సందర్భంగా పలమనేరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రి పెద్దిరెడ్డి సొంత ఇలాకా అయిన పలమనేరులో పాదయాత
టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సాగర్ (70) గురువారం నాడు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్ చెన్నైలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారుఝామున కన్నుమూశారు. సాగర్ మృతి పట
వైసీపీలో నెల్లూరు నేతల తిరుగుబాటు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తీవ్ర వ్యాఖ్యలు, ఆ
విచిత్రమైన ఉదంతం ఒకటి బిహార్ లో చోటు చేసుకుంది. పరీక్ష రాయటానికి ఎగ్జామ్ హాల్ కు వెళ్లిన ఆ కుర్రాడికి.. హాల్లో పరీక్ష రాసేందుకు ఉన్న అమ్మాయిల సంఖ్యతో టెన్షన్ వచ్చేసిందట. దీంతో.. స్పృహ తప్
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపైనే కోటంరెడ్డి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం
తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరగడంపై టీడీపీ నేతలు విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, బడ్జెట్ బ్రహ్మాండం అంటూ జగన్ సహా వైసీపీ ఎంపీలు మాట్లాడడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక
పుష్కర కాలానికి పైగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు షారుఖ్ ఖాన్. ఆయనకు ఒక మోస్తరు హిట్ పడితే చూడాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘పఠాన్’ సినిమా అయినా ‘సక్సెస్ ఫుల్’
‘ప్రజల్లో మాకు తిరుగులేని ఆదరణ ఉంది. ప్రతిపక్షాలు, ప్యాకేజీ స్టార్, పచ్చ మీడియాలు కలిసి బురద జల్లుతున్నాయి. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయి’ అన్న రీతిలో తరచూ మాట్లాడే ఏపీ ముఖ్యమంత్రి
నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ పరిస్థితి ఇప్పుడు తీవ్ర గందరగోళంగా మారింది. పార్టీకి కంచుకోటలాంటి నెల్లూరులో ప్రస్తుతం అత్యంత గందరగోళ పరిస్థితులు న
మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీనాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర రాజకీయ సంకటంలో ఉన్నారు. గత ఎన్నికల్లో కోరగానే టికెట్ ఇచ్చి.. తన గెలుపునకు దోహదపడిన
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన 2023-24వార్షిక బడ్జెట్లో వృద్ధి రేటు ఆకాశానికి అంటేలా నిర్ణయించడం గమనార్హం. వృద్ధి రేటు 7% గా అంచనా వేస్తున్నామని మంత్రి నిర్మలా స
సమంత కొత్త సినిమా శాకుంతలం విడుదల కోసం సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ భారీ పీరియాడిక్ మూవీ షూటింగ్ను దర్శకుడు గుణశేఖర్ వేగంగానే లాగించేశాడు కానీ.. పోస్ట్ ప్
‘‘తోడేళ్లు గుంపుగా వస్తాయి. సింహం సింగిల్గా వస్తుంది’’ అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మరోసా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా పలమనేరులో దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు పాదయాత్ర సందర్భంగా బైరెడ్డిపల్లిలో కురుబ సా
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన సంచలన ప్రకటన వైసీపీలో పెను దుమారం రేపింది. వైసీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోటంరెడ
ఏపీ సీఎం జగన్ మరి కావాలని చేస్తున్నారో.. లేక తెలియక చేస్తున్నారో.. ఇవన్నీకాకుండా.. ఆయనను ఎవ రైనా నడిపిస్తున్నారో తెలియదు కానీ.. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయా
తెలంగాణ ఉద్యమం షురూ చేసింది మొదలు ఇప్పటివరకు కేసీఆర్ కు భారీ ఎదురుదెబ్బ అంటూ తగిలింది లేదు. అప్పుడప్పుడు ఎదురయ్యేవన్నీ కూడా చిన్నపాటి దెబ్బలే తప్పించి.. తనకు తాను ఆలోచించుకునే పరిస్థి
ఏపీ అధికార పార్టీ వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. జగన్ను ధిక్కరించార నో.. లేదా పార్టీ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారనో.. కీలక నేతలను పార్టీ
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. నిజానికి ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం రావడంతో వెంటనే వెనక్కి వచ్చింది. దీంతో ఢిల్లీ టూర్ రద్దవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అ
అందుకే అంటారు.. ఒకటి అంటే రెండు అనిపించుకోవాల్సి వస్తుందని. తాజాగా అలాంటి ఘోరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు వైసీపీకి చెందిన నేతలు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టివిస్టులు. రా
వైసీపీ అధినేత, సీఎం జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆయన ప్రజల జగన్ కాదు.. పరదాల జగన్“ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల మధ్య ఉండాల్సిన ముఖ్య
ఔను! ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో ఇదే కామెంట్ వినిపిస్తోంది. ఇదేంది జగనన్నా .. ఇలా జరిగింది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం.. సీఎం జగ
కుప్పంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న హఠాత్తుగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై పరోక్ష వైసీపీ నేత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువు నష్టం దావా వేశారు. పట్టాభితోపాటు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిపై కూడా వంశీ కోర్టును ఆ
టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న కుప్పంలో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా హఠాత్తుగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తారక
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా కుప్పంలో మొదలుబెట్టిన ఈ పా
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఐటీడీపీ ఇన్చార్జి చింతకాయల విజయ్ పై సిఐడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. సీఎం జగన్ భార్య భారతిని టార్గెట్ చేస్తూ భారతి పే పేరుతో సోష
తెలంగాణలో గవర్నర్ తమిళిసై వర్సెస్ సీఎం కేసీఆర్ వెర్బల్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆ వ్యవహారం సద్దుమనగకము
సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన ఏమాత్రం బాగోలేదని, రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని టీడీపీ సహా ప్రతిపక్ష నేతలంతా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల కా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాలుగో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. కుప్పం నియోజకవర్గంలో తొలి మూడు రోజులు పాదయాత్ర చేసిన లోకేష్ నాలుగో రోజు పలమన
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయం తనకు ముంద
వివేకానందరెడ్డి హత్యకేసులో కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ శనివారం నాలుగున్నర గంటలపాటు విచారించింది. అవసరమైతే మళ్లీ పిలవవచ్చని సీబీఐ తెలిపింది. అవినాష్ రెడ్డిపై స
మలయాళ సినిమా చరిత్రలో అతి పెద్ద స్టార్ ఎవరంటే మోహన్ లాల్ పేరే చెప్పాలి. మమ్ముట్టికి కూడా కేరళలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. కానీ మోహన్ లాల్కు మాస్లో కొంచెం రీచ్ ఎక్
టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ రోజు రోజుకూ హద్దులు దాటిపోతున్నాయి. ఆఫ్ లైన్ ఫ్యాన్ వార్స్ అయితే ఎప్పుడో ఒకసారి అనుకోకుండా గొడవ పడ్డారు.. తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారు అన్నట్లుండేది. క
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎప్పుడు వస్తాయి..? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. త్వరలోనే మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటి
వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్లు కూడా పెను వివాదాస్పదమవుతుంటాయి. పవన్ కన్నా వెనకొచ్చిన పిల్లలంతా పాన్ ఇండియా స్టార్లు అయిపోతున్నారని, కానీ, పవన్ మాత్రం తె
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా సినీ నటుడు నందమూరి తారకరత్న హఠాత్తుగా గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హ
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు రావడంతో ఈ రోజు సిబిఐ కోర్టు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని సిబ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర 3 రోజుల పాటు సాగనుంది. తొలిరోజు పాదయ
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో సహసమర్పణలో గురువారం సాయంత్రం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిల్పిటాస్ నగరంలో ఘనంగా జరిగాయి. ఇది వా
“ఔను..వైసీపీది సామాజిక అన్యాయం. తెల్లారి లేస్తే.. వైసీపీ నేతలు సామాజిక న్యాయం గురించి ఊకదంపు డు ఉపన్యాసాలు దంచికొడతారు. కానీ, వారు పాలనా పరంగా చేసేది మాత్రం సామాజిక అన్యాయం“ అని టీడ
యువగళం పేరుతో 4 వేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ .. యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే యువత కేంద్రంగా ప్ర
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజాపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు ఛెరిగారు. తనకు చీర, గాజులు పంపుతానని మహిళా మంత్రి అన్నారని, చీరలు కట్టుకొని గాజులు వేసుకునే మహి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో హిందూపురం ఎమ్మెల్యే, లోకేష్ మామ బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అల్లుడు లోకేష్ అడుగులో బాలయ్య బాబు అడుగు వేసుకుంటూ ముందుకు స
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేటి నుంచి యువగళం పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కుప్పం నుంచి పాదయాత్ర మొదలుబెట్టిన లోకేష్ అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో
సిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఉత్తరప్రదేశ్. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాష్ట్రంలో నేరాలకు.. ఘోరాలకు.. చిత్ర విచిత్రమైన ఉదంతాలకు అస్సలు కొదవ ఉండదు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఈ కో
ఆంధ్రప్రదేశ్ అభద్రతలో ఉందా? ఇక్కడి ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా? అంటే.. ఔననే అంటున్నారు పొరుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు. త్వరలోనే కర్ణాటక ఎన్నికలకు ము
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఏమవుతుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ముఖ్యంగా వచ్చే 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని పదే పదే చెబుతున్న వైసీపీ అధినేత జగన్ పరిస్థిత
ఏపీలోని జగన్ సర్కారుకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న పీకే (ప్రశాంత్ కిశోర్)కు చెందిన ఐప్యాక్ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ఒకటి తాజాగా సోషల్ మీడియా
టీడీపీ అధినేత చంద్రబాబు కు విజన్ ఉన్న నాయకుడిగా పేరుంది. గతంలోనే ఆయన 2020 విజన్తో ముం దుకు సాగారు. అప్పుడంటే అధికారంలో ఉన్నారని, అందుకే విజన్ ప్రకటించారని పలువురు వ్యాఖ్యానిం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. యువగళం పేరుతో లోకేష్ రాష్ట్రంలో 4000 కిలోమీటర్ల మేర 400 రోజులపాటు పాదయాత
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. పోలీసులంటే జగన్ కు గౌరవం లేదని, అటువంటి జగన్ కు పోలీసులు సెల్యూట్ చేయాల్సి వస్తోందని పవన్
తెలంగాణలో సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వార్ కొనసాగుతూనే ఉంది. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం కుప్పంలో ప్రారంభం కాబోతోన్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం 10.15 గంటలకు కుప్పంలోని సుప్రసిద్ధ వరదరాజుల స్వ
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు తోటి భారతీయులందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్….ఎందరో మహానుభావులు త్యాగ ఫలితంగా ఈ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 27న ఉదయం 11.03 నిమిషాలకు పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలోనే పాద
వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మెంట్ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సెట్లో కూర్చున్నపుడు తాము నాన్నగారి గురించి, వేదాలు, మంత్రాలు, అక్క
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా సరే తన ప్రాంతంపై తనకు మాత్రమే పట్టుండాలని ఆరాటపడుతుంటాడు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తన నియోజకవర్గ పరిధిలో తన హవానే కొనసాగాలనుకుంటారు. తన అసెంబ్లీ నియోజకవ