భారత ప్రభుత్వం కొత్త లేబర్ చట్టం(new labour code)ను తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంతో దేశంలోని ఉద్యోగులకు వేతనం, సెలవులు, పనివేళలు, భద్రత వంటి అంశాలపై కొత్త సంస్కరణలు అమలు కానున్నాయి. అయితే ఈ కోడ్ అమల
సేఫ్ గా పెట్టుబడి పెట్టే విధానాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) అన్నింటికంటే ముందు ఉంటాయి. వీటిలో డబ్బు సురక్షితంగా ఉండడమే కాకుండా లాంగ్ టర్మ్ లో మంచి రాబడి కూడా ఇస్తాయి. అయితే మీరు పెద్ద మొ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్! మీ జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు పెరగనున్నాయి. రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం (8th pay commission) ఇప్పటికే ఈ పని మొదలుపెట్
గతేడాది 2024లో ఆస్ట్రేలియా ఒక కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి నిపుణులను, మేధావులను ఆకర్షించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం నేషనల్ ఇన్నోవేషన్ వీసా (National Innovation Visa) అనే సరికొత్త పర్
బెంగళూరు నగరం మరో కొత్త ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకుంది. ఈసారి ఇది స్టార్టప్ల గురించో, ట్రాఫిక్ గురించో కాదు! ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో చోటు సంపాదించింది. దీని గురించిన మరిన్ని వివ
ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించడంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport) మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి లెవెల్ 3 య
నవంబర్ 23 ఆదివారం రోజున దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ముఖ్యంగా త్వరలో రాబోయే US ఫెడ్ డిసెంబర్ పాలసీ కారణంగా పసిడి ధరలు పెద్దగా మ
భారతీయ గృహిణులు పొదుపు చేయడంలో మాత్రమే కాదు.. ఆ పొదుపును ఎక్కడ పెట్టుబడి చేయాలన్న విషయంలోనూ అసాధారణ దూరదృష్టి కలిగి ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, బోనస్లు, చిన్న ఆదాయాలు ఏ సందర్భమైనా బంగ
భారత ఐటీ రంగంలో కొనసాగుతున్న నియామకాల స్థబ్దత.. హైరింగ్-ఫ్రీజ్ పరిస్థితుల మధ్య, 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒక భారతీయ టెక్నీషియన్ ప్రస్తుతం తీవ్రమైన ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున
అమెరికాలోని ప్రముఖ వైర్లెస్ సేవల సంస్థ వెరిజోన్..తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోత చర్యను ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకలాపాలను సరళీకరించడం, ఖర్చులను తగ్గించడం, అలాగే కంపెనీ
భారతదేశంలో శ్రామిక రంగాన్ని పూర్తిగా మారుస్తూ, నూతన కార్మిక కోడ్లు...(వేతన కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత-ఆరోగ్యం-పని పరిస్థితుల కోడ్) నవంబర్ 21 నుంచి అమల్
భారత మార్కెట్లలో బంగారం మరోసారి మెరిసింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, పెట్టుబడిదారుల రక్షణాత్మక కొనుగోళ్ల కారణంగా బంగారం ధరలు శనివారం గణనీయంగా ప
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21, 2025న విడుదల చేసిన కొత్త Labour Code భారత కార్మిక వ్యవస్థలో పెద్ద మార్పులకు నాంది పలికింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సేవల రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్ర
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితి మధ్యలో కూడా భారతదేశపు మధ్యకాలిక ఆర్థిక దృశ్యం బలంగానే నిలబడుతుందనే నమ్మకాన్ని నోమురా సంస్థలో భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే ప్రముఖ ఆర్థి
భారతదేశంలో కొత్త కార్మికుల చట్టం రాబోతోంది! కేంద్ర ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పాత కార్మిక చట్టాలను మార్చి నాలుగు ప్రధానమైన కొత్త లేబర్ కోడ్లను అమలు లోకి తెచ్చింది. ఈ సంస్కరణల ద్
నెలంతా కష్టపడినా పాతికా ముప్ఫై వేలు సంపాదించడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒకేసారి నాలుగైదు పనులు చేస్తూ నెలకు రూ. లక్ష సంపాదిస్తున్నా అని చెప్తున్నాడు ఒక ర్యాపిడో డ్రైవర్. ఇతని కథ విని నెట
బెంగళూరు నగరంలో ప్రయాణించడం ఎంత కష్టమో వివరిస్తూ భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా కొన్ని జోకులు పేల్చారు. గురువారం జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ స్పేస్ ట్రావెల్ చేయడ
చాలామంది రకరకాల అవసరాల కోసం లోన్ తీసుకుంటారు. అయితే ఒకవేళ ఆ లోన్ అమౌంట్ మీకు సరిపోని పక్షంలో మీరు అదనంగా మరికొంత లోన్ పొందొచ్చు. దీన్నే టాప్ అప్ లోన్(top up loan) అంటారు. అసలు వీటిని ఎలా ఇస్తారు?
ప్రపంచం అంతా బంగారు నిల్వల కోసం ప్రయత్నిస్తుంటే.. రష్యా మాత్రం తన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ను అమ్మేసుకుంటుంది. బడ్జెట్ లోటుని పూడ్చేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంటునట్టు సమాచారం. దీ
india us trade deal: భారత్ అమెరికా మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ జరగబోతోందని అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరక్టర్ ఇటీవల పేర్కొన్నారు. అయితే అసలు దీనికి గల కారణాలేంటి? అమెరికా భారత్ ను తక్కువ అంచనా వ
sip for long term:పెద్ద మొత్తంలో ఆదాయం పొందేందుకు భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. కొద్ది మొత్తాలతో నిలకడగా పెట్టుబడి పెడుతూ ఉంటే చాలు. కొద్ది కాలంలోనే లక్షల్లో జమ చేయొచ్చు. కేవలం రూ.200తో రూ. 20 లక
sukanya samriddhi yojana: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం.. తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కూతురి చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఈ ఫ
జర్మనీకి చెందిన ప్రఖ్యాత అంతర్జాతీయ బ్యాంక్ Deutsche Bank.. భారత్లో తన రిటైల్, సంపద నిర్వహణ (వెల్త్ మేనేజ్మెంట్) వ్యాపారం నుంచి పూర్తిగా నిష్క్రమించేందుకు రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాభద
చాలామంది ట్యాక్స్ పేయర్స్.. పన్ను ఆదా చేయడానికి రకరకాల ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. కొంతమంది పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి తమ భార్యల ఖాతాకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. అయితే అసలు
మీరు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని మీకు తెలుసా? ముఖ్యంగా జీఎస్టీ శాఖకు మీ బ్యాంక్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసే అధికారం ఉంటుంది. ఇంతకీ అసలు ఏయే సందర్భాల్లో
ఈ సంవత్సరం బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. దీంతో చాలామంది తమ దగ్గర ఉన్న బంగారంతో డబ్బు ఎలా సంపాదించొచ్చా అని ఆలోచిస్తు్న్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ లీజింగ్ బిజినెస్ ట్రెండిం
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు డిజైన్ మార్చబోతోంది. డేటా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తు్న్నారు. దీనికి సంబంధించిన క
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ రిటైల్ ఇన్ఫ్లేషన్(Consumer Price Index - CPI Inflation) అక్టోబర్ నెలలో కేవలం 0.25% వద్ద రికార్డు స్థాయికి పడిపోయింది. ఇప్పటివరకూ ఇంత తక్కువ ద్రవ్యోల్బణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో భారత్, పాకిస్తాన్ మధ్య అణు ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో.. 350 శాతం సుంకాలను విధిస్తానని హెచ్చరించడం ద్వారా ఆ సంక్షోభాన
బెంగళూరు వాసులను పగటిపూట రూ. 7 కోట్ల దోపిడీ షాక్కు గురిచేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారుల వేషం వేసుకున్న ఐదుగురు-ఆరుగురు వ్యక్తుల ముఠా దాదాపు రూ. 7 కోట్ల నగదును క్యాష్ వాన్ ను
ఒకప్పుడు రోజువారీ వంటశాలల్లో చవకగా లభించే టమోటాలు ఇప్పుడు చాలా ఖరీదుగా మారాయి. కొన్ని రోజుల క్రితం కిలోకు రూ. 30 నుంచి రూ. 35 మధ్య అమ్ముడయ్యే టమోటాలు, ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో రూ. 70 న
మీరు బంగారు దుకాణంలోకి వెళ్లి బంగారాన్ని కొనేటప్పుడు ఒక ధర(gold rate) ఉంటుంది, అదే బంగారాన్ని తిరిగి ఆ దుకాణంలో అమ్మేటప్పుడు మరొక ధర. కొనే ధర కంటే అమ్మే ధర ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే దీన
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం లాగానే వెండి కూడా సేఫ్ పెట్టుబడిగా భావిస్తున్నారు చాలామంది. బంగారంతోపాటే ప్రపంచవ్యాప్తంగా వెండికి కూడా డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారంలో పెట్ట
బంగారం ధరలు పసిడి ప్రియులను అయోమయానికి గురి చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతూ వారికి షాక్ ఇస్తున్నాయి. తగ్గాయిలే అనుకునే సమయానికి మళ్లీ పెరిగి కొనుగోలు చేయాలా వద్దా అనే ఆల
బెంగళూరు ఉత్తర ప్రాంతంలోని దొడ్డబళ్లాపురలో విప్రో ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న రూ.500 కోట్ల విలువైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ యూనిట్ నిర్మాణం పూర్తిస్థాయిలో సాగుతోంది. ఈ యూన
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా రంగ సంస్థలు ఉపయోగిస్తున్న ప్రస్తుత 10 అంకెల మొబైల్ ల్యాండ్లైన్ నంబర్ల స్థానంలో జనవరి 1, 2026 నుండి దశలవారీగా కొత్త 1600 న
భారతదేశంలో వివాహాల సీజన్ ప్రారంభమవడంతో బంగారం డిమాండ్ మరోసారి పెరుగుతోంది. దీపావళి తర్వాత కొన్ని రోజులు మార్కెట్లో స్వల్ప మందగమనం కనిపించినప్పటికీ.. ప్రస్తుతం ఆభరణాల దుకాణాల్లో కొను
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ఎఫ్ఎంసీజీ (FMCG) విభాగమైన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పెట్-కేర్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. బుధవారం రోజున రిలయన్స్ తమ కొత్త పెట్ ఫుడ్
ఈ రోజు నవంబర్ 19. దీన్ని అంతర్జాతీయ పురుషుల దినోత్సవంగా (International Men's Day) జరుపుకుంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో పడి మగవాళ్లు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మర్చిపోతుంటారు. ఆర్థిక జీవితంలో ఎలాంటి ఒత
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే దానికి గోల్డ్ లోన్ ఒక మంచి అవకాశం. మీ బంగారాన్ని అమ్మకుండా కేవలం తాకట్టు పెట్టి ఈజీగా డబ్బు పొందవచ్చు. పైగా బంగారంపై రుణం (Gold Loan) తీసుకోవడం కూడా చాలా స
సాంప్రదాయ భారతీయ సమాచార-సాంకేతిక సంస్థలు (IT Gaints) H-1B వీసా ప్రోగ్రామ్ వినియోగాన్ని తగ్గిస్తున్న తరుణంలో, అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజాలు విదేశీ నైపుణ్యం కలిగిన టాలెంట్పై ఆధారపడటా
నైట్ ఫ్రాంక్-నారెడ్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 2025 మూడవ త్రైమాసికంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత బలంగా నిలిచింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్
మీరు కొత్తగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు.. దాని పక్కన ఉన్న పాత వస్తువులన్నీ చాలా డొక్కుగా కనిపిస్తున్నాయా? వెంటనే వాటిని కూడా మార్చేయాలనిపిస్తోందా? అయితే మీకు తెలియకుండా మీరొక సైకలాజికల
బెంగళూరు నగరం మహానగరంగా విస్తరిస్తోంది. రీసెంట్ గా కర్నాటక ప్రభుత్వం సిటీకి బయటవైపు ఐటీని డెవలప్ చేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిటిలో రెండవ ఎయిర్ పోర్ట్(bengaluru airport) నిర్మించనున్న
డ్రాగన్ కంట్రీ చైనా నిశ్శబ్దంగా US డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా బంగారం నిల్వలను భారీగా పెంచుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం.. చైనా ప్రకటించిన అధికారిక గణాంకాల కంటే 10
కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఒక్కో చోట ఒక్కో రూల్స్ చెప్తుంటారు. కొంతమంది ఎక్కువ అడ్వాన్స్ అడుగుతారు. మరికొందరు ఉన్నట్టుండి అద్దె పెంచుతారు. ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొన
కృత్రిమ మేధస్సు (AI) చెప్పే ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదని వినియోగదారులను గూగుల్ CEO సుందర్ పిచాయ్ హెచ్చరించారు. మే నెలలో గూగుల్ తన జెమిని చాట్బాట్ను ఉపయోగించి శోధనలో AI మోడ్ను ప్రవేశప
బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కీలకమైన పత్రాలు వంటి విలువైన వస్తువులను నిల్వ చేయడానికి బ్యాంక్ లాకర్ ఇప్పటికీ చాలా మంది నమ్మే సురక్షిత మార్గంగా చెప్పుకోవచ్చు. అయితే, 2025 నాటికి అమల్లో ఉ
లోన్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ విషయం. అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఇంట్లో ఉన్న బంగరాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు చాలామంది. అయితే వెండిపై ఇలా లోన్స్ తీసుకునే సదుపాయం లేదు. కానీ,
కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవాళ్లు డైరెక్ట్, రెగ్యులర్ ఫండ్స్ మధ్య కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ప్రతి ఫండ్ లో డైరెక్ట్, రెగ్యులర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితె అందులో ఎప్పు
రాబోయే 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలలో ఉద్యోగుల జీతాల పెరుగుదల శాతం తక్కువగా ఉండవచ్చని ఓ తాజా సర్వే సూచిస్తోంది. అలాగే ఉద్యోగులు జాబ్స్ మారే రేటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఒక అంచనా
బెంగళూరులో పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్న నేపధ్యంలో.. నగరానికి వెలుపలBidadi లో మరో కొత్త ఐటీ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్. బిడది
మీ సంపాదన లక్షల్లో ఉన్నప్పటికీ.. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే సంపాదన అంతా ఆవిరైపోతుంది. అలాగే డబ్బు విషయంలో మీరు చేసే కొన్ని మిస్టేక్స్ మిమ్మల్ని ఆర్థింగా బలహీన పరచడమే కాక
ఐటీ రంగంలో ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల కాగ్నిజెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ లేదా డెస
ఇటీవలి కాలంలో పిల్లల కోసం చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతున్నాయి. చాలామంది పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ కోసమని చిల్ర్డన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు.ఈ తరహా ఇన్వెస
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో అశ్వత్ దామోదరన్ అనే పేరు చాలామంది వినే ఉంటారు. వాల్స్ట్రీట్లో అత్యంత నమ్మదగిన వాల్యుయేషన్ నిపుణుడిగా, ఆయన చెప్పే ప్రతి మాట ప్రపంచవ్యాప్తంగా ఇ
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి పని గంటల గురించి ప్రస్తావించారు. చైనా ఎకానమీ
RodBez Founder Dilkhush Success Story: ఒకప్పుడు ఆటో డ్రైవర్గా రోడ్ల మీద రాత్రింబవళ్లు తిరిగిన వాడే... ఈ రోజు కోట్లు విలువైన కంపెనీకి CEO అయ్యాడు. కాలేజీ విద్యను కూడా పూర్తి చేయని ఒక సాధారణ యువకుడు... కష్టాలే జీవితం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా రకాల ఉద్యోగాలను అది రీప్లేస్ చేస్తుందని చాలామంది భయపడుతున్నారు. దీనికితోడు పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వరుసగా లేఆఫ్స్ ప్రకటిస్తుండడం
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం, నవంబర్ 17న పెద్ద స్థాయి ఇంధన సంక్షోభం నెలకొంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCF) ప్రాంగణంలో ఉన్న GAIL ప్రధాన గ్యాస్ పైప్లైన్ థర్డ్ పార్టీ క
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభత్వం గిగ్ వర్కర్స్ బిల్లుని అమలుచేయబోతోంది. దీనికై కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా గిగ్వర్కర్ల చట్టా
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గత రెండు నెలలుగా వరుసగా రికార్డులు సృష్టించిన పసిడి, ఈ నెలలు ఊహించని విధంగా భారీగా పడిపోయింది. ప్రపంచ
భారతదేశంలో 900 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు, తక్కువ డేటా ఖర్చులు, యువత జనాభా, సాపేక్షంగా తేలికైన నియంత్రణ వాతావరణంతో, ప్రపంచ AI కంపెనీలకు సరికొత్త లాంచ్ప్యాడ్ను అందిస్తోంది.
ఫోన్ పే సంస్థ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లు ఉమ్మడిగా కలిసి ఓ కొత్త క్రెడిట్ కార్డుని ఆఫర్ చేస్తున్నాయి. అదే ఫోన్ పే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అల్టిమో క్రెడిట్ కార్డ్. ఈ కార్డు పొందడం ద్వారా అనేక
కొత్తగా స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలో ప్రీమియం స్మా్ర్ట్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లైన ఒప్పో, వివో, షాయోమి,
కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు, అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా రద్దుకు వ్యతిరేకంగా ఆ దేశంలో విద్యార్థులు భారీ ఏత్తున ఆందోళనలు చేప
భారతదేశంలో అతిపెద్ధ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. తన కోట్లాది మంది కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ఆన్లైన్ఎస్బిఐ వెబ్సైట్, యోనో లైట
ఆదాయం ఎంత ఉన్నా.. నెల గడిచే సరికి రూపాయి కూడా మిగలక ఇబ్బందిపడిపోతుంటారు చాలామంది. చేతిలో డబ్బుల్లేక క్రెడిట్ కార్డులు వాడడం లేదా అప్పు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఒక చిన్న ఫార్మ
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రముఖ పైరసీ వెబ్సైట్లు iBomma, Bapam TVలను నడిపిన ఇమ్మంది రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం రవిని మెజిస్ట్రేట్ లో హాజరుపరచగా, 14 రోజుల న్యాయపరమైన రి
గత కొన్ని రోజులుగా బ్యాంకుల విలీనం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో జరిగినట్టుగా మరోసారి ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది అంటూ వార్తలొ
నలభై వేలు సంపాదించడానికి నెలంతా కష్టపడేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటిది రోజుకి ఏకంగా లక్ష సంపాదిస్తున్నాడు బెంగళూరులోని ఒక మోమోస్ సెల్లర్. అతని దగ్గర మోమోస్ తింటూ అతని ఆదాయం గురించి
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస వ్యవస్థలో మరో పెద్ద మార్పుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రయాణ నిషేధం ఉన్న దేశాలకు చెందిన ప్రజలకు శాశ్వత నివాసం, గ్రీన్ కార్డు జారీని ఆపే దిశగా కొత్త
కోటి రూపాయలు సంపాదించాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇప్పుడున్న రోజుల్లో అది పెద్ద కష్టమేమీ కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ కాలంలోనే కోటి రూపాయల కలను నిజం చేసుకోవచ్చు. దీన్న
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా వడ్డీరేట్లపై మారుతున్న అంచనాలు, ప్రధాన ఆర్థిక సూచికలలో కనిపిస్తున్న బలహీన సంకేతాల నేపథ్యంలో ఈ వారం బంగారం ధరలు ఒత్తిడిలోనే
బంగారానికి డిమాండ్ పెరుగుతున్న కారణంగా చాలామంది గోల్డ్ లో ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే డిజి
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ తన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్లో అనుమతుల్లేకుండా నిర్మించిన కట్టడాలను హైడ
భారతదేశంలో బంగారం అంటే కేవలం విలువైన లోహమే కాదు.. అది మన సంస్కృతి, సంప్రదాయం, భావోద్వేగానికి చిహ్నంగా కూడా చూస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు ఇలా ఏ సందర్భమైనా బంగారం కొనడం మన జీవన
బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వరుసగా రికార్డులు సృష్టించిన పసిడి, గడిచిన పక్షంలో ఊహించని విధంగా భారీగా పడిపోయింది. ప్రపంచ మార్కెట్ల్లో విలువైన లోహాలపై డిమాండ్ తగ్గడం, అమెర
సాధారణంగా కొన్నేళ్ల పాటు బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే అది ఇనాక్టివ్ అయిపోతుంది. అంటే దానితో మీరు ట్రాన్స్ ఫర్, డిపాజిట్, విత్ డ్రా వంటివి చేయలేరు. అయితే ఇలా ఇనాక్టివ్ గా మారిపోయిన బ్యాంక
సొంత దేశంలో వస్తున్న ఫిర్యాదులు అలాగే ఆహార కొరత కారణంగా ట్రంప్ కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్ లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాడు. ముఖ్యంగా బీఫ్, కాఫీ ఉత్పత్తులు, ట్రాపికల్ ఫ్రూట
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు చాలా కంపెనీల్లో పని చేస్తుంటారు. అయితే అన్ని కంపెనీల్లో వర్క్ కల్చర్ ఒకేలా ఉండదు. అయితే ప్రపంచంలో మంచి వర్క్ కల్చర్ కలిగిన కంపెనీలు ఏవి అనే అంశంపై
ప్రస్తుతం చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని బ్యాంకులు ఆ రేట్లను ఇంకా తగ్గించాయి. దీనివల్ల బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం అనేది సేఫ్ పెట్టుబడిగా మారింది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి సామాన్యుల వరకూ అందరూ బంగారం కొనేందకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే బంగారం కొనాలంటే లేదా
యాపిల్ కంపెనీకి కొత్త సీఈవో రాబోతున్నాడు. ప్రస్తుతం పని చేస్తున్న టిమ్ కుక్ కి వచ్చే ఏడాదికల్లా 65 ఏళ్లు నిండుతాయి. దాంతో ఆయన రిటైర్ అవుతారు. ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి ఎవరు వస్తారన్నది చాలా
రీసెంట్ గా చైనాలో అతి పెద్ద బంగారు గని(Gold Mines) బయటపడింది. చైనాలోని తూర్పు లియానింగ్ ప్రావిన్స్లోని ప్రాంతంలో ఈ గని బయటపడినట్టు చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది చైనాలోనే అతి
బెంగళూరు ఇప్పటికే పెద్ద ఐటీ హబ్గా పేరు పొందింది. అయితే దీన్ని మరింత విస్తరించడంలో భాగంగా కర్నాటక ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఐటీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ.. కొత్త ఐ
భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ విడుదల చేసిన తాజా నివేదిక దేశ ఆర్థిక పరిస్థితిపై ఒక ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టింది. బంగారం ధరలను వినియోగదారుల ధర
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ నిలుపుదల గడువు సమీపిస్తున్న సమయంలో.. ఫ్రాంచైజీలు ఎనిమిది ప్రధాన ఆటగాళ్ల ట్రేడ్లను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో రవీంద్ర జడేజా, సంజు సామ్సన్, మహమ్మద్
దక్షిణ కొరియాకు చెందిన గ్లోబల్ ఫుట్వేర్ దిగ్గజం హ్వాస్యుంగ్ భారత మార్కెట్లోకి భారీ అడుగు వేయడానికి సిద్ధమైంది. తోలుయేతర స్పోర్ట్స్ షూ తయారీ యూనిట్ స్థాపన కోసం కంపెనీ ఆంధ్రప్రదేశ్లో
బీహార్ ఆర్థికంగా గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించినా, ఆ అభివృద్ధి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగిందా అనేది ఇంకా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. 2011-12లో రూ.2.5 ట్రిలియన్గా
