దేశమంతా బడ్జెట్ లెక్కల కోసం ఎదురుచూస్తుంటే.. సంస్కృతిని ప్రేమించే వారంతా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కట్టుకున్న చీర గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రతి ఏటా బడ్జెట
ఫిబ్రవరి 1 ఆదివారం నిర్వహించిన ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్లో భారత బులియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బడ్జెట్ 2026కు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంలో MCX బంగారం, వెండి ఫ్యూచర్స్ రెండూ 9
సాధారణంగా యూనియన్ బడ్జెట్ ప్రసంగం అంటే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ (Part A)లో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వివరాలు ఉంటాయి. పార్ట్-బి (Part B) లో కేవలం పన్నులకు (Tax) సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఉంటాయి
కేంద్ర బడ్జెట్ 2026లో ఈసారి Part B కి ప్రాధాన్యం దక్కనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో Part Aలోనే ప్రభుత్వ విధానాలు, ఖర్చుల ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక అం
భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒక భారీ ప్రకటన చేశారు. భారత్ ఇకపై ఇరాన్ నుండి చమురు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వేళ సామాన్యుడి ఆరోగ్యంతో పాటు ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు , పాన్ మసాలా ధరలను పెంచబోతోంది. ఈ మేర
దేశవ్యాప్తంగా సామాన్యులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 రోజునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటా
జనవరి 31, 2026 నాటికి ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో ఒక్కసారిగా మెగా క్రాష్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడైన బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా పడ
దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్ 2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల
భారతదేశం ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ పటంలో ఒక వెలుగు వెలుగుతోంది. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు , ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మనం అగ్రస్థానానికి చేరుకోవాలంటే కేవలం సాఫ
భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల తీరు మారబోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) లో విద్యా రంగా
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చే జీతం ఎంత అని అర్థం చేసుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా కొత్తగా కెరీర్ ప్రారంభించే యువతకు (Freshers) కంపెనీలు ఇచ్చే భారీ ఆఫర్ లెటర్
భారతదేశ ఆర్థిక చరిత్రలో బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, అది దేశ గమనాన్ని మార్చిన ఒక దిక్సూచి. కొన్ని బడ్జెట్లు సామాన్యులకు ఊరటనిస్తే.. మరికొన్ని కఠిన నిర్ణయాలతో మనల్ని ఆలో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో వరుసగా తన తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు, వ్యయ ప్రాధాన్
ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026 ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచ
ఇంటర్నెట్ ప్రపంచంలో ఖాబీ లేమ్ (Khaby Lame) పేరు తెలియని వారు ఉండరు. ఎటువంటి డైలాగులు లేకుండా.. కేవలం తన ముఖ కవళికలు , చేతి సైగలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ టిక్ టాక్ స్టార్.. ఇప్పుడు టెక్నాలజీ ప్రప
బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనుగోలు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరి మదిలో ఓ ప్రశ్న ఉదయిస్త
గడచిన కొన్ని రోజులుగా రాకెట్లా దూసుకుపోయిన బంగారం ధరలు (gold rates) ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. పసిడి ప్రేమికులకు, ఇన్వెస్టర్లకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. శుక్రవారం జరిగిన ట్రేడింగ్ ల
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ, ఈసారి రాబోయే ఫిబ్రవరి 1 చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట
మన దేశంలో సొంత ఇల్లు కొనడం అనేది ఒక కల. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరో నగరానికి మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు 'రెంటల్ హౌసింగ్' (అద్దె ఇ
బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు నేడు కూడా అదే స్థాయిలో పతనమయ్యాయి. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు అంతర్జాతీయంగా బంగారం, వెండి మార్కెట
గత కొద్ది రోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బంగారం-వెండి ధరలకు భారీ షాక్ తగిలింది. సామాన్యులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. దీనికి ప
అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ శరవేగంగా మారుతున్న తరుణంలో అమెరికా ఇకపై ప్రపంచాన్ని ఏకపక్షంగా నడిపించే శక్తి కాదనే వాస్తవం మరింత స్పష్టమవుతోంది. భారత్, చైనా కేంద్రంగా ఒక కొత్త ప్రపం
జనవరి 23తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఆ వారం నిల్వలు 8.053 బిలియన్ డాలర్లు పెరగడంతో.. మొత్తం విదేశీ మారక నిల్వలు 709.413 బిలియన్ డాలర్లకు చే
ప్రపంచ బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక అసాధారణ దశలోకి ప్రవేశించింది. సాధారణంగా నెలలు లేదా సంవత్సరాలు పట్టే ధరల పెరుగుదల, ఈసారి కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే దాదాపు 10 శాతం ఎగసింది. ఫలిత
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1, 2026 నుండి తమ క్రెడిట్ కార్డ్ (ICICI credit card) నిబంధనలలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
భారతదేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మెరుగుపరిచే దిశగా బడ్జెట్ (Budget 2026) లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) తన 'ప్రిల్యూడ్ టు యూనియన్ బడ్జెట్ 2026-27' నివేదిక
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 'నోట్' సిరీస్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్తూ, షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన సరికొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్ ను దించింద
భారతదేశంలో క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) పట్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న కఠినమైన పన్ను నిబంధనలు ఇన్వెస్టర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయ
భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాయ్పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ దేశ మౌలిక సదుపాయాల రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 464 కిలోమీటర్ల పొడవుతో రూ
ఫాస్టాగ్ను ఉపయోగిస్తున్న వాహనదారులకు అలర్ట్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి FASTag నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పులు ప్రత్యక్షంగా ప్రైవేట్ వాహన యజమానులపై ప్రభావం చూపనున్నాయి. నేషనల్ హైవే అథారిట
భారతదేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ (Budget 2026) కు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
ఇటీవల ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలను తాకుతున్న వేళ ఇప్పుడు వాటి సరసన రాగి (Copper) కూడా చేరింది. ఒకప్పుడు పెట్టుబడిదారులు పెద్
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. అయితే ఈ అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఇంధనంగా ఉండబోతోంది. అందుకే పర్యావరణ మార్ప
ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో వెండి ధరలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. శుక్రవారం భారత మార్కెట్లో స్పాట్ సిల్వర్ గ్రాముకు రూ. 15 తగ్గి రూ. 415 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండి ధర రూ.
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకుంది. భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన బంగారం (gold) తో తయారు చేసిన
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ హవా నడుస్తోంది. కానీ, ఇప్పుడు BRICS (బ్రిక్స్) దేశాలు ఈ గుత్తాధిపత్యానికి ముగింపు ప
అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే చర్చ.. తర్వాతి 'ఫెడ్ రిజర్వ్' బాస్ ఎవరు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో సస్పెన్స్ ను పెంచుతూ, కొత్త ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పేరును ప్ర
జనవరి 2026లో బంగారం ధరలు ఔన్సుకు 5,300 డాలర్లు నుంచి 5,500 డాలర్లు దాటడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రపంచ మార్కెట్లలో విశ్లేషకులు, బ్రోకర్లు దీన్ని అత్యంత బలమైన ర్యాల
బెంగళూరు.. దేశంలోనే బెస్ట్ మెట్రో పాలిటర్ సిటీల్లో ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఈ నగరం అపార్ట్మెంట్ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటోంది. అయితే గార్డెన్ సిటీలో ప్రస్తుతం ఒక కొత్త సమస్య తలెత్త
ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న జెఫ్ బెజోస్ (Jeff Bezos).. ఇటీవల జరిగిన 'న్యూయార్క్ టైమ్స్ డీల్బుక్ సమ్మిట్' లో తన దైనందిన జీవితం, పని పట్ల తనకున్న దృక్పథం గురించి మనసు వ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో బడ్జె్ట్ (Budget 2026) ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా శని, ఆదివారాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా అరుదు. గతంలో 2000వ
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు పసిడి ధరలను అమాంతం పెంచేశాయి. తాజాగా బంగారం డిమాండ్ మీద ప్రపంచ బంగారు మండ
ఫిబ్రవరి 1, 2026న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానుంది. సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలలో భారీ ఉపశమనం లభించే అవకాశంపై అంచనాలు పెరుగుతున్నాయి. శతాబ్ది, రాజధాని, మెయిల్/ఎక్స్ప
ప్రతిరోజూ ఉదయం పాల ప్యాకెట్ దగ్గర నుండి ఆఫీసుకి వెళ్లే ఆటో వరకు మనల్ని వేధించే ప్రధాన సమస్య 'చిల్లర'. జేబులో రూ. 500 నోటు ఉన్నా పది రూపాయల టీ తాగడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ చిల్లర క
కేంద్ర బడ్జెట్ 2020లో కొత్త పన్ను విధానం (New Tax Regime) ప్రవేశపెట్టినప్పటి నుంచి.. పన్ను చెల్లింపుదారులకు కొన్ని ప్రశ్నలు అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) కొనసాగించాలా
బెంగళూరు వంటి రద్దీ నగరంలో ఆటో డ్రైవర్ల గురించి మనం తరచూ నెగటివ్ వార్తలే వింటుంటాం. కానీ, తాజాగా జరిగిన ఒక సంఘటన బెంగళూరు (Bengaluru) లోని మానవత్వాన్ని మరోసారి చాటిచెప్పింది. పొరపాటున రెట్టింప
ప్రతి ఏటా బడ్జెట్కు ముందు వచ్చే ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్లో ఏ పదాలను ఎక్కువసార్లు ఉపయోగించారో గమనిస్తే, రాబోయే రోజుల్లో దేశ economy ఎటువైపు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. 2026-27 ఆర్థిక సర్వే
అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నిపుణులు అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. గ్లోబల్ కారణాలు, భౌగోళిక రాజకీయ ఉద్రి
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జనవరి 29) పార్లమెంటులో ఎకనామిక్ సర్వే(Economic survey)ను విడుదల చేశారు. దీని ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో (FY27) భారతదేశపు ఎకానమీ 6.8 శాతం నుండి 7.2 శాతం మధ్య
ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు లేదా శుభకార్యాల సమయంలో బంగారం (gold) కొనడం ఒక సంప్రదాయం. అయితే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. మీరు రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే.
దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం Employees Provident Fund Organisation (EPFO) కింద అమల్లో ఉన్న వేతన పరిమితిని నెలకు రూ. 15వేల నుంచి రూ.25
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నేత, ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (ajit pawar) భౌతిక కాయానికి నేడు (గురువారం) ఆయన సొంత నియోజకవర్గం బారామతిలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర
భారతదేశం మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తీరంలో ఉన్న వధవన్ వద్ద దేశంలోనే మొట్టమొదటి ఆఫ్ షోర్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలన
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలతో పాటు ఆర్థిక అనిశ్చితి బంగారం, వెండి లోహాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2.1 శాతం పెరిగి 5,511.79 డాల
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) తన ప్రధాన వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు చేయలేదు. 2026 జనవరి 28న జరిగిన కీలక విధాన సమావేశంలో.. ప్రస్తుతం అమల్లో ఉన్న 3.5 శాతం నుంచి 3.75 శాతం మధ్యనున్న వడ్డీ శ్రేణిని యథాతథంగ
బంగారం ధరలు రాకెట్ కన్నా వేగంతో దూసుకుపోతున్నాయి. ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరిగాయి. అమెరికా డాలర్ క్రమంగా బలహీనపడటం, సావరిన్ బాండ్లపై నమ్మకం తగ్గడం, అలాగే ప్రధాన కరెన్సీల నుంచి పెట్
ప్రతి నెలా జీతం రాగానే అద్దెలు, ఈఎంఐలు(EMI), సరుకులు అంటూ ఒక లెక్క వేసుకుంటాం. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో.. అకస్మాత్తుగా కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సి రావడం, పిల్లల స్కూల్ ఫీజుల
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి దారితీసిన విమాన ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉన్నా, పైలట్కు అపారమైన అనుభవం ఉన్నా.. అసలు ఆ చివరి న
నేడు బుధవారం, జనవరి 28, 2026న భారతీయ బులియన్ మార్కెట్ లో బంగారం (gold), వెండి (silver) ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదా
మహారాష్ట్ర రాజకీయాల్లో 'దాదా' గా పిలవబడే అజిత్ పవార్ (Ajit Pawar) ప్రస్థానం ఒక ప్రభంజనం. కానీ, ఆ ప్రభంజనం ఒక అసంపూర్ణ కలగానే మిగిలిపోవడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. బుధవారం జరిగిన ఘోర విమాన ప
మహారాష్ట్ర రాజకీయాల్లోని ఒక ధ్రువతార నేలకొరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతి వద్ద కుప్పకూలడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్ట
దేశ ఆర్థిక వ్యవస్థలో RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను రూపొందించుకునేటప్పుడు RBI ఇచ్చే డివిడెండ్ (మిగులు నిధుల
ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందే అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. అయితే దీన్ని నివారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ కీలక సమావేశాలు ఆరంభం నుంచే వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం తన అజెండాతో స
మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ పవార్ (Ajit Pawar)అ విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి సమీ
ఆధార్ కార్డు అనేది నేడు మన జీవితంలో ఒక భాగమైపోయింది. సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల సంఖ్య తప్పనిసరి. అయితే, చాలామంది తమ ఆధార్ క
బంగారం ధరలు ఈ నెల ఆరంభం నుంచి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి రోజూ భారీగా పెరుగుతూ పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తు
ఆంధ్ర స్టైల్ నెయ్యి ఇడ్లీ, కారం దోశల రుచికి బెంగళూరు ఫిదా అయిపోయింది. మన తెలుగింటి రుచులను అందిస్తున్న క్యూఎస్ఆర్ (QSR) బ్రాండ్ బాబాయ్ టిఫిన్స్ (Babai Tiffins) తాజాగా రూ. 15.5 కోట్ల భారీ నిధులను సేకరించ
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బయోమెట్రిక్ వేయాలని, గంటల తరబడి క్యూలో నిలబడాలని ఇబ్బందులు పడేవాళ్లం. కానీ, భారత విశిష్ట
భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఒప్పందాన్ని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వ
గత కొద్ది కాలం నుంచి పసిడి ధరలు నింగిని తాకాయి. రాకెట్ కన్నా వేగంగా సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి సామాన్యులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక పెట్టుబడిదారుల స
మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఎదురుచూసే బడ్జెట్ (Budget 2026) సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా సామాన్యుడు ఆశించేది ఒక్కటే.. తన చేతిలో నాలుగు రాళ్లు ఎక్కువ మిగలాలని. పెరిగిన ధరలు, పెరుగుత
అంతర్జాతీయంగా వెండి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ధరలు ఒక్కసారిగా పెరగడం వెంటనే కుప్పకూలడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో వివిధ దేశాల్లో ధరల మధ్య తీ
భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) మన దేశ వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు కొత్త తలుపులు తెరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా భారత్ ఒక భారీ అడుగు వేసింది. దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్ప
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం 8 నుంచి 9 గంటలు పడుతున్న ఈ ప్రయాణం త్వరలోనే దాదాపు 5 గంటలకు తగ్గే అవకాశం ఉంది.తాజాగా జాతీయ రహదారి-44 (NH-44) కు ఆధునీకరణ ప్రాజ
దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్లో వినిపించే వరకు అత్యంత రహస్యంగా ఉంటుంది. కానీ, భారత స్వతంత్ర చరిత్రలో ఒకే ఒక్కసారి ఈ రహస్యం ముందే పొక్కిపోయింది. బడ్జెట
Gold vs Dollar:అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. అగ్ర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మార్పులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమ
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 1 అంటే ఒక పండగ లాంటిది. కానీ, గత కొన్ని ఏళ్లుగా ఆ పండగ ఉత్సాహం మార్కెట్ లో కనిపించడం లేదు. బడ్జెట్ (Budget 2026) దగ్గరపడుతున్న వేళ ఇన్వెస్టర్లంతా ఈసారైనా మ
ఫిబ్రవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశమంతా టీవీల ముందు అతుక్కుపోతుంది. మన జేబుపై పడే భారం ఎంత? వచ్చే ఆదాయంలో మిగిలేది ఎంత? అని ప్రతి సామాన్యుడు ఆత్రుతగా ఎదురుచూసే సమయం వచ్చేసింది. ఆర్థిక మ
మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెగా మెట్రో సిటీ కూడా. సిటీ ఎంత వేగంగా పెరుగుతుందో, ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతు
Next Fed Meeting in January: ఫెడరల్ రిజర్వ్ పాలసీ కమిటీ (FOMC) బుధవారం సమావేశమవుతోంది. ఇటీవలి నెలల్లో వరుసగా వడ్డీ రేట్ల కోతలు చేసిన తర్వాత.. ఈ సమావేశంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును స్థిరంగా ఉం
గత కొన్ని వారాలుగా బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ఈ రోజు కాస్త విరామం తీసుకున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు కదలకుండా ఉండిపోయాయి. ఈ ఏడాది బంగారం వరుసగా రికార్డులను బద్దలు కొట్టడ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ యూరోపియన్ యూనియన్-భారత్ (EU-India) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కీలక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ క
గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో మరో పెద్ద రౌండ్ భారీ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. జనవరి 27న కంపెనీ కొత్త రౌండ్ లేఆఫ్స్ను ప
అంతర్జాతీయ బంగారం మార్కెట్లో జనవరి 26న పసిడి ధరలు భగ్గుమన్నాయి. తొలిసారిగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 5 వేల డాలర్ల మైలురాయిని దాటింది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక కీలక మలుపుగా ఆర్థిక విశ్లే
ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 27, 2026 (మంగళవారం) న భారతదేశం అంతటా అనేక బ్యాంక
బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత కాస్త విరామం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు ఔన్స్కు 5 వేల డాలర్ల స్థాయికి రాకెట్ వేగంతో చేరుకున్నాయి. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర గ
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పసిడి ధరలు నింగిని తాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పసిడి ప్రియుల పాలిట శాపంలా మారాయి. తాజాగా బంగారం ధర
