హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి ఊహించని సంచలనానికి సిద్ధమవుతోంది. రెండు సంవత్సరాల క్రితం కోకాపేటలో నియోపోలిస్ ఫేజ్ IIలో ఒక్క ఎకరం భూమి రూ. 100.75 కోట్లకు అమ్మబడినప్పుడు, అందరూ ఒక్క
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న వేళ భారత్ వాణిజ్యానికి శుభవార్త అందింది. 2025 ఆగస్టులో భారతదేశం వాణిజ్య రంగంలో అద్భుతమైన ప్రదర్శన
ఒకప్పుడు పేదలకు ప్రాణాధారంగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మాత్రం తెలంగాణలో శ్వాస తీసుకోవడానికి కష్టపడుతోంది. ఎంతోమంది బతుకులను, కుటుంబాలను నిలబెట్టిన ఈ పథకం, ప్రభుత్వం చెల్లింపులు చేయ
భారతదేశంలో బంగారం ధరలు గత ఏడు సంవత్సరాలలో ఊహించని స్థాయిలో పెరిగాయి. 2018-19లో 10 గ్రాములకు సగటున రూ. 31,193గా ఉండి, 2024-25లో రూ. లక్షకు పైకి చేరాయి. ఇది మొత్తం 143 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇది ప్రపంచ
గత కొద్ది వారాలుగా చుక్కలు చూపించిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో జరుగుతున్న మార్పులతో మనదేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల వారీగ
ఇంకా ITR ఫైల్ చేయలేదా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. చివరి తేదీ సెప్టెంబర్ 15 అని అనుకుని టెన్షన్ పడుతున్న వారందరికీ ఆదాయపు పన్ను శాఖ ఒక ఊరట ఇచ్చింది. చివరి రోజున పోర్టల్ సరిగ్గా పనిచేయకపోవడంతో
డబ్బు తక్షణం అవసరమైతే, చాలా మంది రుణం తీసుకోవడం గురించి ఆలోచిస్తారు. కానీ, రుణాలు కూడా వేర్వేరు రకాలుగా ఉంటాయని తెలుసా? ముఖ్యంగా రెండు రకాల రుణాలు ఉంటాయి. హామీ ఉన్న రుణాలు మరియు హామీ లేని
ఇప్పుడు చాలా మంది రోజువారీ షాపింగ్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. సరైన రీతిలో ఉపయోగిస్తే, డబ్బు సేవ్ చేయవచ్చు, రివార్డ్స్ పొందవచ్చు, డిస్కౌంట్లు కూడా దక్కించుకోవచ్చు. క్రెడిట్ కార
ఇప్పటికే చాలా మంది భారతీయులు ఇన్సూరెన్స్ మరియు పెట్టుబడులను ఒకేలా చూస్తున్నారు. ఏజెంట్లు పాలసీలను రాబడి + రక్షణ అని చూపిస్తుంటే, కొందరు ఖాతాదారులు కూడా దీన్ని రెండు పనులు ఒకేసారి అని భ
స్టాక్ మార్కెట్లో సోమవారం అనూహ్యంగా చురుకుదనం కనిపించింది. ఈ షేర్ ఒక్కరోజులోనే 8% కంటే ఎక్కువ పెరిగి, గత 4 నెలల్లో చూడని గరిష్ఠ స్థాయిని తాకింది. BSEలో ఒక్కో షేర్ ధర రూ. 8.30 వరకు వెళ్లింది. భార
భారతదేశంలో ఫుడ్ డెలివరీ రంగంలో పాపులర్ సంస్థ అయిన స్విగ్గీ ఇప్పుడు టోయింగ్ అనే ప్రత్యేక యాప్ను ప్రారంభించనుంది. ఈ యాప్ ముఖ్యంగా చౌకగా భోజనం కోరుకునే విద్యార్థులు, నూతన ఉద్యోగులు, తక్క
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు MCX మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.1,09,163/10 గ్రాముల వద్ద స్థిరపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వారం చివర్లో జరగనున్న FOMC (ఫెడర
ఆంధ్ర ప్రదేశ్ లోని రొయ్యల రంగం ఇప్పుడు పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. ఎన్నేళ్లుగా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన ఈ రంగం ఇప్పుడు అమెరికా టారిఫ్ల ఈ రంగాన్ని బాగా దెబ్బతీ
భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సవాల్ విసరబోతోంది. భారతదేశంలో టెక్నాలజీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఇప్పటికీ బెంగళూరు నగరానికి పరిమితమైన సంగతి విదితమే. అయి
డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు మన జీవితంలో మరింత సులభతరం అవుతున్నాయి. UPIతో చిన్న ఖర్చులు మాత్రమే కాదు, బీమా, పెట్టుబడులు, రుణాలు, ట్రావెల్, బంగారం వంటి పెద్ద లావాదేవీలు కూడా చెయ్యగలుగుతున్
నేటి సమాజంలో ఫేక్ SMS స్కామ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు చెప్పినా హ
ఒక మంచి భవిష్యత్తు కోసం... పిల్లల చదువుకోసం... ఎంత శ్రమించడానికైనా సిద్ధపడతారు! ఇదే ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు ఆ కల, ఒక్క సీటు సాధించేందుకు లక్షల రూపాయలు చెల్లించాల్సిన
ITR Filing Last Date News: ఈ ఏడాది (2025) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసిన ప్రకారం.. ఆ తేదీ తర్వాత మరింత పొడిగింపు తేదీ లేదని ప్రకటించారు. చాలామంది
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో కీలక సంస్కరణలు ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పటి వరకు నాలుగు వేర్వేరు జీఎస్టీ శ్లాబులు ఉన్నప్పటికీ, తాజాగా ఆ వాటిని కేవలం రెండు శ్లాబులుగా కుదిర్చారు. 56
బంగారం ప్రియులకు శుభవార్త. ఈ రోజు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో మార్పులతో మనదేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల వారీగా ధరలు చూస్తే, స్వల్ప వ్
ప్రపంచ బంగారం మార్కెట్లో మరోసారి కలకలం రేపే ప్రయత్నం చేస్తోంది చైనా. ఇప్పటివరకు కఠిన నియమాలతో బంగారం దిగుమతులు, ఎగుమతులు నియంత్రించిన ఈ దేశం, ఇప్పుడు వాటిని సడలించి పెద్ద మార్పుకు రంగ
దీర్ఘకాలిక సంపద పెంచుకోవాలంటే ప్లానింగ్ మరియు క్రమంగా పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. దీర్ఘకాలంలో మన ఫైనాన్షియల్ గోల్స్ను సాధించాలనుకునే పెట్టుబడిదారుల కోసం, మార్కెట్ లింక్డ్ SIPల
ఎప్పటి నుంచో ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు నిజంగా ఆచరణలోకి వస్తుంది. ఈ రెండు మెట్రో నగరాల మధ్య ఇప్పుడున్న రైలు ప్రయాణం దా
ప్రతి సంవత్సరం జీతం వచ్చాక టాక్స్ కట్ అయినా సరే... చాలామంది ITR ఫైల్ చేయడాన్ని చివరి నిమిషం వరకు వదిలేస్తారు. కొంతమంది బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు, ఇంకొందరికి ప్రాసెస్ క్లిష్టంగా అనిపిస్
ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం కట్ అవుతుంది. చాలా మంది దాన్ని కేవలం జీతం తగ్గింపుగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి, అది మీ భవిష్యత్తు రిటైర్మెంట్ జీవితాని
భారత్-అమెరికా సంబంధాలు గతంలో ట్రంప్ 50% టారిఫ్ల కారణంగా కాస్త చల్లారిపోయినప్పటికీ, తాజాగా ట్రంప్-మోడీ మధ్య సానుకూల సామాజిక మీడియా ఎక్స్చేంజ్లు ఈ సంబంధాలను మరలా మెరుగుపరిచాయి. దీని ఫల
ఎప్పుడైనా ఒక్కటే రోజులో మీ సంపద కోట్లు చేరే అవకాశం వస్తుందని ఊహించారా? బెంగళూరు టెకీ యువతకు ఇది ఇప్పుడు వాస్తవం అయ్యింది. ఒరాకిల్ కంపెనీ తాజాగా AI క్లౌడ్ సేవలలో భారీ డీల్స్ ప్రకటించడం వల
ఎప్పుడైనా ఊహించారా? ఒక గ్రామంలో ప్రతి రైతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఇది ఎక్కడైనా సినిమా కథలా అనిపించొచ్చు... కానీ ఇది కేరళలోని ఎలెవంచెరి అనే చిన్న గ్రామం వాస్తవం. కేరళ రాష్ట్రంలోన
ఈ సంవత్సరం బంగారం ధరలు గతంలో ఎప్పుడూ పెరగని విధంగా పెరుగుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. 2025 చివరి నాటికి బంగారం ధర చారిత్రాత్మక గరిష్ట స్థాయి 3,800 డాలర్లను తాకే అవకాశం ఉందని చెబుతున్నార
Bengaluru Real Estate: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని కొన్ని కీలక ఏరియాల్లో ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రధానంగా సర్జాపూర్ రోడ్ ఇప్పుడు బెంగ
ఉద్యోగాన్ని పొందడం అంత సులభమేమి కాదు. ఇందులో ఎంతో కష్టపడాలి, ఎన్నో నిరాశలను అధిగమించాలి. ఇప్పుడు ఏఐ రాకతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలనే స్థితికి వచ్
Bengaluru Metro Fare Hike: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రయాణికులకు ఫిబ్రవరి 2024లో ఇప్పటికే 71 శాతం ఛార్జీల పెంపును అమలు చేసిన నేపథ్యంలో..ఇప్పుడు మరోసారి వార్షికంగా 5 శాతం పెంపును అమలు చే
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. లేకుండా రూ. 5 వేల వరకు పెనాల్టీ పడవచ్చు. అయితే పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువ
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు తొలి రెండు వారంల్లోనే పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ రోజు కొంచెం ఊరటనిచ్చాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న మహి
కర్నాటక ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ ధరలపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 12, 2025న సినిమా టికెట్ ధరలను నియంత్రణలోకి తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో సినిమా టిక్కెట్లు అత్యధికంగా రూ.200
ఈరోజుల్లో బంగారం (Gold) మీద పెట్టుబడులు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే 2025లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అద్భుతమైన లాభాలను అందించాయి. దేశీయంగా బంగారం ధరలు ఈ ఏడాది 40 శాతానికి పై
గత ఏడాదిలో ఇన్వెస్టర్లకు నిజంగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2024 సెప్టెంబర్ 11న 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ. 73,200 ఉండగా, కేవలం ఏడాదిలోనే అది రూ. 1,12,500కి దూసుకెళ్లింది అంటే దాదాపు 54%
క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ ఒక దశలో ఈ డైలమాలో పడతారు. రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేయాలా? లేక సూటిగా క్యాష్బ్యాక్ తీసుకోవాలా? ఈ రెండూ మంచి బెనిఫిట్స్నే ఇస్తాయి, కానీ ఎలా వర్క్ అవు
భారతీయ హౌసింగ్ మార్కెట్ మరోసారి వార్తల్లో ఉంది. ఊహించిన దాని కంటే వేగంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి, సులభంగా పొందగల ఇళ్ల కొరతతో, కొత్త ఇంటి కొనుగోలుదారులు ఖరీదైన అద్దెలలో చిక్కిపోతున్నా
భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇది వినియోగదారులకు,పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కొనుగోలుపై అయోమయాన్ని రేపుత
ఈ వారం మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చిన్న సూచన ఫారం పూర్తి చేసిన వెంటనే సబ్మిట్ బటన్ నొక్కేయకండి. ముందుగా డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే స్ట
భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2024-25 (AY 2025-26) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు చివరి తేదీ ఈ ఏడాది సెప్టెంబర్ 15, 2025 నిర్ణయించడం జరిగింది.అయితే ఇప్పటికీ ఎన్నో సమస్యల వల్ల పన్ను చెల్లింపుద
మీ తల్లిదండ్రుల నుండి మీరు బంగారు ఆభరణాలను వారసత్వంగా పొందినట్లయితే.. అది ఆదాయపు పన్ను కిందకు వస్తుందా అనే సందేహం మీకు కలగడం సహజం. శుబవార్త ఏమిటంటే, భారతదేశంలో వారసత్వంగా వచ్చిన బంగారం
Indo-US Relations:డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు (India- US Ties) దెబ్బతిన్న సంగతి విదితమే.ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం నడుస్తుండగా.. చైనా, రష్యాకు భారత్ దగ్గరయ్యే ప్రయత్నం
భారత రాజకీయాల్లో కేంద్ర పార్టీలు మాత్రమే కాకుండా, 40 కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుపుతున్నాయి, మరికొన్ని ప్రతిపక్ష పార్టీల
బెంగళూరులో పని సంస్కృతి గందరగోళానికి దారితీస్తోందనే ఒక తాజా సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. ఇటీవల నగరంలోని ఒక సినిమా థియేటర్లో ఓ మహిళ తన ల్యాప్టాప్ తెరిచి, సినిమా చూస్త
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న కాస్త శాంతించిన ధరలు నేడు మళ్లీ నింగికి ఎగసాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకు మహిళలకు షాకిస్తూ నేడు పసిడి ధరల
కొన్ని ఏళ్ల క్రితం దుకాణాల్లో రూ. 1, రూ. 2 ప్యాకెట్లు రాజ్యమేలేవి. చిన్న చిల్లరతో కూడా ఏదో కొనుక్కోవచ్చు అన్న ఉత్సాహం ఉండేది. కానీ సమయం మారింది, ప్రజల ఖర్చు సామర్థ్యం పెరిగింది, అలవాట్లు కూడ
గత నెలలో గూగుల్ జెమిని యాప్లో కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ టూల్ నానో బనానాని విడుదల చేసింది. ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ జెమిని యాప్ను 10 మిలియన్ మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. గూగు
UPSలో ఫిక్స్ పెన్షన్, NPSలో మార్కెట్ రిటర్న్ ఏది సరిగ్గా మీ రిటైర్మెంట్ ఫైనాన్స్కి మించిపోతుందో స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 30 ముందే నిర్ణయం తీసుకోకపోతే ఆ ఆప్షన్ ఇక రాదు. ఈ తేది తర్వ
సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న GST 2.0 వల్ల దేశవ్యాప్తంగా వినియోగదారుల ఖర్చుల్లో మార్పులు రానున్నాయి. పలు ఉత్పత్తులపై పన్ను తగ్గడంతో, చాలా వస్తువులు చౌక అవుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ మార
భారతదేశంలో రియల్ ఎస్టేట్ అంటే కేవలం డబ్బు పెరిగే మార్గం అని అనుకోవడం సరి కాదు. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం అంటే విలువ పెరుగుతుంది, రెంటల్ ఆదాయం వస్తుంది, సంపద ఏర్పడుతుంది అని నమ్మేవా
రుణం చెల్లించడం ఆలస్యమైతే ఫోన్ లాక్ అవ్వే అవకాశం ఉంది? వినియోగదారుల కోసం ఇది కొత్త హెచ్చరిక! RBI ఇప్పుడు పరిశీలిస్తున్నది ఏమిటంటే, చిన్న రుణాల డిఫాల్ట్ జరిగితే, రిమోట్లో ఫోన్ లాక్ చేయడం బ
ఇల్లు కొనడం అంటే మన జీవితంలో పెద్ద నిర్ణయంగా భావిస్తాం. అయితే దీన్ని ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినప్పుడు ఇల్లు కొనే పన
ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి.. ఇంతకు ముందెప్పుడూ అందని స్థాయిని తాకాయి. ఈ ర్యాలీకి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేటులు తగ్గించనున్న అంచనాలు. సాధారణంగా వడ్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కి దక్షిణం వైపున 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం భారత్ ఫ్యూచర్ సిటీను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ నగరంలో కృత్
అయోధ్యలో జరుగుతున్న రామ్ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ అక్కడ జరిగే మార్పులు, కొత్త నిర్మాణాలు, విశాలమైన ప్రాజెక్టులు ప్రజల్లో ఆసక్తిని రేపుతు
దేశ ఆర్థిక రాజధానిలో RBI తన స్థిర ఆస్తుల వ్యూహాన్ని మరింతగా విస్తరించుకుంది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుండి దక్షిణ ముంబై నారిమన్ పాయింట్ వద్ద ఉన్న 4.61 ఎకరాల భూమిని రూ.3,472 కో
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రె
డబ్బు అవసరం ఏ క్షణానైనా వస్తుంది. అలాంటి సమయంలో మన దగ్గర బంగారం ఉంటే, దాని మీద గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా మందికి సేఫ్ మరియు ఈజీ ఆప్షన్గా మారింది. ముఖ్యంగా బ్యాంకులు, NBFCలు కూడా గోల్డ్ లోన్
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కొత్త ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆమోదించినట్లు కనిపిస్తుంది. పైకి చూస్తే నిజమనిపించినా, ఈ వీడియో నకిలీద
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్లోని భారత ఫ్యూచర
భారతదేశంలో ఒక 61 ఏళ్ల గృహిణి తన మెయిల్బాక్స్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్! ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు వచ్చింది. అది కూడా రూ. 20 లక్షల డిపాజిట్ గురించి! కానీ ఇక్కడ విచిత్
ఇటీవల ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు కంపెనీలో జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. ఇది చాలా మంది సాంకేతిక ఉద్యోగులు, సంస్థల మేనేజ్మెంట్, సాధారణ ప్రజల దృష్ట
ఇప్పుడు వ్యక్తిగత లోన్స్ అంటే కేవలం ఎమర్జెన్సీ కోసం మాత్రమే కాదు. రుపీరిడీ డేటా ప్రకారం, సుమారు 50% వ్యక్తిగత లోన్స్ భారతీయులు లైఫ్ స్టైల్ ఖర్చుల కోసం వాడుతున్నారు. అంటే, రెంట్, షాపింగ్, ట్
ఆపిల్ ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ తీసుకొస్తుంది కానీ Pro మోడల్స్లో వచ్చే మార్పులే అందరినీ ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఐఫోన్ 17 Pro వచ్చేసింది. ఇందులో పూర్వపు మోడల్స్తో పోలిస్తే 5 ముఖ్యమైన అప
భారత IT రంగం ఎన్నో ఏళ్లుగా దళాల్ స్ట్రీట్కి డబ్బు తయారు చేసే యంత్రంలా మారింది. ఇప్పుడు రూ.30 లక్షల కోట్ల విలువైన ఈ రంగం ముందుకు పెద్ద సవాలు వస్తోంది. కారణం అమెరికా ప్రతిపాదిస్తున్న HIRE Act 2025. ఏ
మీ రిటైర్మెంట్ కోసం మీరు పెట్టుబడి చేస్తున్నారా? మీరు చేసే ప్రతి నెలకి రూ. 10,000 చిన్న మొత్తంగా మొదలెట్టినా, 30 ఏళ్ల తర్వాత అది కోట్ల రూపాయలుగా మారగలదని మీరు ఊహించారా? SIP, కాంపౌండింగ్, మ్యూచువల
మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇప్పుడు ఫుల్ ఫామ్లో పరుగులు తీస్తోంది. మొదటి మూడు నెలల్లోనే 10.5% వృద్ధి సాధించింది. ఇది దేశ సగటు 8.8% కంటే ఎక్కువ. దాంతో జోష్లోకి వెళ్లిన సీఎం చంద్రబాబు, ఇక్కడ ఆగిపోవ
గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవో నార్డిస్క్ (Novo Nordisk, NOVOb.CO) బరువు తగ్గించే ఔషధం వెగోవీ (Wegovy) తయారీదారుగా ప్రఖ్యాతి పొందిన సంగతి విదితమే. అయితే ఇటీవల ఈ సంస్థ 9 వేల ఉద్యోగాలను కట్ చేస్తున్నట్
ఐఫోన్ అంటే క్రేజ్ వేరే లెవెల్! కొత్త మోడల్ వస్తే మన దగ్గర లైన్లు పడతాయి, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ అవుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఇండియాలో ఐఫోన్ ధర దాదాపు అన్ని దేశాల కంటే ఎక్కువ. తాజాగా
ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్ పే, గూగుల్ పే లే గుర్తొచ్చేవి. కానీ తాజాగా కొత్త యాప్స్ కూడా ఎంట్రీ ఇచ్చి, మేము కూడా ఉన్నాం అని చెప్పేలా చేస్తున్నాయి. అందులో సచిన్ బన్సాల్ యొక్క 'నావ
South Asia Political Landscape :దక్షిణాసియాలో రాజకీయాలు గత కొంత కాలం నుంచి భగ్గుమంటున్నాయి. ఏకంగా దేశ నాయకులనే మార్చివేసేలా యువత ఉద్యమిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే.. భారతదేశ పొరుగు దేశా
మహారాష్ట్ర గవర్నర్, NDA నామినీ అయిన సిపి రాధాకృష్ణన్ ఇటీవల భారతదేశం యొక్క 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. CP Radhakrishnan ఇండియా బ్లాక్ అభ
ఆగస్టు నెలలో కాస్త ఊరటనిచ్చిన బంగారం ధరలు సెప్టెంబర్ నెలలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పండగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో
ప్రతి ఏడాది సెప్టెంబర్లో యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తాయన్నది మామూలే. కానీ ఈ సారి ఐఫోన్ 17 సిరీస్లో కొంచెం స్పెషల్ ఉంది. యాపిల్ మొదటిసారి ప్లస్ మోడల్ని తీసేసి, దాని బదులు ఐఫోన్ ఎయిర్ అనే
బంగారం ధర రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1.10 లక్షలుగా నమోదైంది. అమెరికా డాలర్ బలహీనత మధ్య Gold కొత్త శిఖరాలకు చేరుకుంది. MCX
భారత ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు ఉచిత రేషన్ పథకం నడుపుతోంది. నిజంగా అవసరం ఉన్న కుటుంబాలు ఈ పథకం వల్ల రెండు పూటల భోజనం జోలికి తక్కువ ఖర్చుతో చేరుతున్నాయి. కానీ కొందరు మంచి జీతాలు తీస
భారతీయులు ఎప్పటి నుండో బంగారం అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు. పండుగలలో, వివాహాల సీజన్లో, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలంటే బంగారం ఆభరణాలు మోస్ట్ ప్రిఫర్డ్. కానీ CA నితిన్ కౌశిక్ చెప్
ఫెస్టివ్ షాపింగ్ సీజన్ మొదలైపోయింది. డిస్కౌంట్లు, ఆఫర్లు చూస్తూ, చాలామంది పెద్ద వస్తువులు EMIలో కొనే ఆలోచనలో ఉంటారు. ఇక No-Cost EMI అంటే వడ్డీ లేకుండా ఈజీగా చెల్లించుకోవచ్చంటూ అన్న మాట వినడం చాల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. టారిఫ్స్ తో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించిన ట్రంప్ మరో అలజడికి రెడీ అయ్యారు. దేశీ క
భారత ప్రభుత్వం ఇటీవల ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సిగరెట్లు, గుట్కా వంటి హానికర వస్తువుల వినియోగాన్ని తగ్గించడానికి 40 శాతం వస్తువులు, సేవల పన్ను (GST)ని ప్రవేశపెట్టింది. ఈ చర్య ప్రధా
కొత్తగా ప్రవేశపెట్టిన GST రేట్లతో కార్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. భారతదేశంలో కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను తగ్గించడం మొదలుపెట్టారు. తాజా పరిణామంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) కంపెనీ
ఇంటర్నెట్ స్లో అవ్వడం, వీడియో కాల్స్లో స్టక్ అవ్వడం, క్లౌడ్ సర్వీసులు లోడ్ కాకపోవడం... ఇటీవలి రోజుల్లో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసా? కారణం ఎర్ర సముద్రంలో జరిగిన అండర్ సీ కేబుల్ డ్యామ
భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దేశంలోని వివిధ నగరాల్లో అమ్మకాలు ఎలా పెరుగుతున్నాయో గమనిస్తే ఒక్కటే పరిస్థితి అన్ని ప్రాంతాలకు వర్తించడం లేదు. బెం
భారతదేశంలో AI హంగామా మరో స్టేజ్కి చేరబోతోంది! ChatGPT ని డెవలప్ చేసిన OpenAI ఇప్పుడు తన $500 బిలియన్ Stargate ప్రాజెక్ట్ కోసం ఇండియాలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేసే చర్చలు మొదలెట్టింది. గరిష్ట AI computing కోసం ప్ల
కొంపల్లిలోని పేట్ బషీరాబాద్లో నిర్మాణ సంస్థ ‘ది బిల్డింగ్ కో' ద్వారా అభివృద్ధి చేయబడుతున్న టీబీసీ రసజ్ఞ నార్త్ ప్రాజెక్ట్ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున
పసిడి పరుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగనంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పసిడి కొనాలంటేనే వణికిపోతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచే Gold పరుగులు పెడుతోంది. సామాన్యులు బంగారం కొనాలంటే హ
అమెరికాలో ఆర్థికమాంద్యం ముప్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండి ఇటీవల యుఎస్ recession మీద ఒక హెచ్చరిక విడుదల చేశారు. ఆయన ప్రకారం అమెరికా జిడిపిల
అమెరికాలో కొత్తగా ప్రవేశపెట్టిన HIRE Act 2025 ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. R-ఒహియో సెనేటర్ బర్నీ మోరెనో ఈ బిల్ సెప్టెంబర్ 5న ప్రవేశపెట్టారు. ఇది అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి, జాబ్స్ వ