Bengaluru Tunnel Road Project: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెబ్బాల్ ఫ్లైఓవర్ (Hebbal Flyover), మెక్రి
IndiGo Airlines Success Story: విమానాల రద్దు కారణంగా గత రెండు రోజుల నుంచి ఇండిగో వార్తల్లో నిలిచింది. అయితే మీకు తెలుసా భారతదేశంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన విమానయాన సంస్థ ఇండిగోనే. విమానయాన మార్కెట్ల
ప్రపంచ ప్రఖ్యాత రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి అమెరికా డాలర్ (US Dollar) భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు చేశారు. తన పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్'
Naveen Jindal Daughter Wedding: భారతదేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యాపార కుటుంబాలలో ఒకటైన జిందాల్ ఫ్యామిలీలో పెళ్లి సందడి అంబరాన్నంటింది. బిలియనీర్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె యశస్విని జిందాల్ వి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా.. బంగారంపై (Gold) తన పట్టును మరింత పెంచుకుంటోంది. చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వరుసగా 13వ నెల కూడా తమ బంగారం నిల్వ
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) కు యూరోపియన్ యూనియన్ (EU) భారీ జరిమానా విధించింది. తన సంస్థ 'ఎక్స్' (X)కు దాదాపు రూ.1,250 కోట్లు (120 మిలియన్ యూరోలు) ఫైన్ విధించడంతో మస్క్ తీవ్రంగా స్ప
నిర్వహణ లోపాలతో ఇండిగో (IndiGo) విమాన సర్వీసులు వందల సంఖ్యలో రద్దు అయ్యిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి
గత కొన్నేళ్లుగా బంగారం(Gold)తో పోటీపడుతూ వెండి ధరలు (Silver Prices) అసాధారణంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు సామాన్యుల బంగారం (Poor Man's Gold)గా పిలవబడే వెండి ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ. 1.90
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నగరాలవారీగా కొన్ని చోట్ల ధరలు పెరిగినప్పటికీ ఓవరాల్ గా ఈ రోజు(డిసెంబర్ 7) నాటికి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయంటే..మనదేశంలో బంగారం (Gol
జర్మనీలో మంచి జీతం, అత్యాధునిక టెక్ కంపెనీలో సురక్షితమైన కెరీర్.. ఇది ఎంతోమంది భారతీయ యువకుల కల. కానీ ఒక భారతీయ యువకుడైన మోహన్కు ఆ కల అంత ఆసక్తికరంగా అనిపించలేదు. అతని హృదయానికి దగ్గరైన
శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు చెన్నై విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసిన నిర్ణయం తర్వాత..ఇప్పటికే నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న గందరగోళం ఈరోజు ఐదో రోజుకు చ
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందకుండా పోతున్నాయి. పెళ్లి సీజన్ దగ్గరపడుతుండటంతో ఆభరణాల కొనుగోలు అవసరం ఉన్న కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క
దేశంలోని పలు నగరాల విమానాశ్రయాలలో గత మూడు రోజులుగా ఇండిగో విమాన సేవల్లో ఏర్పడిన భారీ అంతరాయాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ముందస్తు సమాచారం లేకుండా, తగిన మార్గదర్శకాలు
చెన్నై నుంచి ముంబైకి వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇండిగో అకస్మాత్తుగా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. దీనిపై Pops KV Sridhar అనే ప్రయాణికుడి అనుభవం సోషల్ మీడియాను కుదిపేసింది. అతను చెన్నై (MAA) నుంచి ముంబై
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన రద్దులు, భారీ జాప్యాల కారణంగా ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో సంస్థ అధికారికంగా క్షమాపణలు తెలిపింది. ప్రయాణీకులు ఎదుర్కొన్న అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేస్తూ
బంగారం కొనుగోలుదారులకు ఇది పండగ సమయం అని చెప్పవచ్చు. ఇటీవల గోల్డ్ రేట్లు చరిత్రాత్మక గరిష్ఠాలను తాకిన తర్వాత, ఇప్పుడు ధరలు గణనీయంగా తగ్గాయి. ఒక్క రోజులోనే భారీ పతనం నమోదు కావడంతో బంగార
రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి జరిగిన అత్యంత ఘనమైన అధ్యక్ష విందులో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావోద్వేగపూర్వకంగా ప్రసంగించారు. రెండు రోజుల భారత పర్యటనను ముగించే ఈ కార్
బెంగళూరు నగర రవాణా భారాన్ని తగ్గించే దిశగా అత్యంత కీలకంగా భావిస్తున్న నమ్మ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. సెంట
బెంగళూరు (Bengaluru) మహానగరం చుట్టూ రియల్ ఎస్టేట్ మార్కెట్ రూపురేఖలు మారిపోతున్నాయి. మెగా-ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ప్రభుత్వ పెట్టుబడులు, మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాక కారణంగా
కోటీశ్వరులు కావాలనేది ప్రతి భారతీయుడి కల. ముఖ్యంగా ఉద్యోగులకు లేదా చిన్న వ్యాపారులకు ఇది కష్టమైన లక్ష్యం అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. SIP (Systematic Investment Plan) ద్వారా ప్రతి నెలా క్రమశిక్షణతో కూ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలకమైన రెపో రేటు (Repo Rate) ను 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బెంచ్మార్క్ రేటు 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గింది. RBI గవర్నర్ మల్హోత్రా ప్రస్త
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో (IndiGo).. చరిత్రలో ఎన్నడూ లేని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, టైమ్టేబుల్ లోపాల కారణంగా ఇండిగో ఒక్క ర
రతన్ టాటా పెంపుడు తల్లి, ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా (Simone Tata) 95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో శుక్రవారం ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా పార్
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన అత్యంత కీలకమైన సమావేశం ముగిసింది. ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం.. రష్యా నుంచి మనం ఎక్కువగా చమురు దిగుమతి చేసుకోవడం వల్ల
డిసెంబర్ 5, శుక్రవారం రోజున భారతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) సమీక్ష తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. RBI Interest Rates ను మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కోతతో రెపో రేటు (Repo Rate) 5.25 శాతానికి దిగి వచ్చింది.
ఈ రోజు (డిసెంబర్ 5) భారతీయ రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే బలంగా ట్రేడింగ్ ప్రారంభించింది. నిన్నటి ముగింపు ధర 89.98 వద్ద ఉండగా.. ఈ రోజు 89.85 వద్ద ప్రారంభమై 13 పైసలు లాభపడింది. దీనికి ప్రధాన కారణం
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు విధానం మరో ఏడాదిలోపు పూర్తిగా రద్దు చేయబడుతుందని, దాని స్థానంలో పూర్తిస్థాయి బారియర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 480 ఎకరాల భూమిని అదానీ ఇన్ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ కంపెనీకి చెందిన రై
భారతదేశంలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత సంపద, ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఎప్పుడూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రా
గత నెలలో సామాన్యుల నడ్డి విరిచిన పసిడి ధరలు ఈ నెలలో కూడా అదే వేగంతో దూసుకువెళుతున్నాయి. ఏడాది చివర కావడంతో బంగారం కొనుగోలు చేద్దామని పసిడి ప్రియుల ఆశలు ధరల పెరుగుదలతో నీరుగారిపోతున్నా
అమెరికాలో ఉన్నత చదివులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే కలలు ఎంతోమంది భారతీయ యువతలో ఉంటాయి. US లో చదువుకుంటే జీవితం మారిపోతుంది అనే మాటలు మామలు, అత్తలు, బంధువుల
హైదరాబాద్ రాత్రి 2 గంటలు సమయం.. నగరమంతా ఊపిరి పీలుస్తూ నిద్రలోకి జారుకుంటోంది. రోడ్లపై వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీధి దీపాలు నిశ్శబ్దాన్ని నింపుకుని ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అ
మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ తన పని విధానంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అమెరికాలో ఉన్న ఉద్యోగులు ఫిబ్రవరి 2, 2026 నుండి వారానికి ఐదు రోజులు కార్యాలయానికి తప్పనిసరిగా హాజరు కావాలని
ఈ నెలలో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడిదారులకు అనుకూలంగా కొనసాగే అవకాశం కనిపిస్తున్నప్పటికీ..ఇన్వెస్టర్లు కొంత అస్థిరతను గమనించడానికి సిద్ధంగా ఉండాలి. ఆనంద్ రతి షేర్లు, స్ట
క్రికెట్లో దూకుడుగా ఫోర్లు, సిక్సులు కొట్టే విధానం ఎప్పుడూ ఆకర్షణీయమే. కానీ, మార్కెట్ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు 'డిఫెన్స్' (Defense) ఆడటం తెలివైన నిర్ణయం. స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగ
భారతదేశంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గింది. కొత్తగా అమ్మే ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app) ను తప్పనిసరిగా ముందుగా
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారిలో చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఇది. ప్రతి నెలా రూ. 10,000 SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) లో పెట్టుబడి పెట్టాలా, లేక ఏడాదికి ఒకసారి రూ. 1.2 లక్షలు (Lump Su
ఏపీలోని ఓ చిన్న గ్రామం భారతదేశం రూపు రేఖలను మార్చబోతోంది. ఏఐ విప్లవానికి నాంది పలకబోతోంది. ఏపీ ప్రజల్లో చాలామందికి తెలియని ఆ గ్రామం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. దీనికి కారణం
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం గందరగోళంగా ఉంది. బుధవారం ఉదయం దేశంలోని కొన్ని ప్రధాన విమానాశ్రయాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన చెక్-ఇన్ (Check-in) వ్యవస్థల్
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి కీలకమైన చర్యగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులు..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్లను మళ్ల
సాధారణంగా భారతీయ కుటుంబాలలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంగారం (Gold) అనేది ఆపదలో ఆదుకునే ఆస్తిగానే కాదు. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా కూడా. అయితే 2025 కొ
ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువ
మంగళవారం ముగింపు 89.96తో పోలిస్తే.. ఈరోజు భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 90.16కి పడిపోయింది. రూపాయి తొలిసారిగా 90 స్థాయిని దాటడం మార్కెట్లో ఆందోళన కలిగించడమే కాకుండా.. రాబోయే నెలల
భారతదేశంలో కార్ల తయారీ రంగంలో అగ్రగామి అయిన మారుతి సుజుకి ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV అయిన e-Vitaraను (maruti suzuki e vitara launch) ఇటీవల ఆ
త్వరలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) ప్రపంచ స్థాయి నగరంగా రూపాంతరం చెందబోతోంది. ఇటీవల ప్రతిపాదించిన 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసే ప్రత
కోరుకున్న దాని కోసం చాలా రకాల చర్చలు, అనేక రకాల ఆలోచనలు, డైలెమాల తర్వాత 22 ఏళ్ల బెంగళూరు యువకుడు ఆంషుల్ ఉతయ్య అనే యువకుడు తన ఉద్యోగాన్ని వదిలేస్తున్నట్లుగా తెలిపిన వీడియో సోషల్ మీడియాలో
భారతదేశం రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోందని రష్యా బహిరంగంగా ప్రకటించింది. అయితే ఆ ఒత్తిడి భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపదని, రెండు దేశాలు తమ ద్వైపాక
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో ఇల్లు కొనడం నిజంగా ఆర్థికంగా, జీవనశైలికి అర్ధవంతమా అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇటీవల Redditలో పోస్ట్ చేయబడిన ఒక వ
ఈ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో చాలా మంది పెట్టుబడిదారులు 2026 కోసం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రణాళికల్లో బంగారం (Gold) , వెండి (Silver) కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది బంగ
ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు.. చాలామందిని మొదటగా వేధించే సమస్య క్రెడిట్ కార్డు(credit card) బిల్లు చెల్లింపు. క్రెడిట్ కార్డులు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, గడువులోగా బిల్లు చెల్లించకపోతే, భార
ఎవరో చెబితే కొనేస్తున్నారా? అయితే మీది కూడా ఇదే సైకాలజీ! ఒకసారి చెక్ చేసుకోండి!అవకాశం ఒకేసారి వస్తుంది.. చేజారితే తిరిగి రాదు! ఈ మాట నిజమే కావచ్చు. కానీ డిజిటల్ యుగంలో ఈ సిద్ధాంతాన్ని ఆర్థ
భారతదేశంలో డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నుంచి దేశంలో అమ్ముడవుతున్న లేదా విదేశాల నుండి దిగుమతి అవుతున్న ప్రతి కొ
ప్రపంచం వ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో భారతీయులే కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు యాపిల్ కూడా అదేబాటలో నడుస్తోంది. అమర్ సుబ్రమణ్య(Amar Subramanya) అనే భారతీయుడ్ని తన ఏఐ వైస్ ప్రెసిడెంట్
దేశంలో డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. షాపింగ్ నుండి బిల్లుల చెల్లింపులు, ఆన్లైన్ కొనుగోళ్లు, ప్రయాణ ఖర్
ప్రస్తుతం అందరూ బంగారం, వెండి గురించి ఆలోచిస్తుంటే ధనవంతులు మాత్రం సైలెంట్ గా వేరే ఆస్తిపై ఫోకస్ పెట్టారు. బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ ఊహించని విధంగా ఉన్న ఈ సమయంలో.. పెట్టుబడుల్లో ఒక కొ
టెక్ పరిశ్రమలో భారీ జీతాలు, మెరిసే కెరీర్లు, గ్లోబల్ అవకాశాలు కనిపించినా, లోపల ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలు, భావోద్వేగ పతనం బయటకు చాల తక్కువగా వస్తాయి. ఇటీవలి రోజులలో ఈ వాస
భారత ప్రభుత్వం స్మార్ట్ఫోన్ తయారీదారులకు ఒక ఆదేశం జారీ చేయడంతో, ఇటీవల సంచార్ సాథి (sanchaar sathi) యాప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ యాప్ను కొత్తగా అమ్మే అన్ని మొబైల్ ఫోన్లలో ముందస్తుగా (Pre-i
దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 'బై బై బెంగళూరు, హలో హైదరాబాద్' అనే నినాదంతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. అప్పుడు ఆయన దృష్టి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission)పై దేశవ్యాప్తంగా ఉద్యోగుల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో, డీఏ-బేసిక్ పే విలీనంపై నెలకొన్న అనుమానాలకు సోమవారం కేంద్ర
భారతదేశంలో IPO (Initial Public Offering) మార్కెట్ ఈ ఏడాది అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో దాదాపు రూ30,000 కోట్ల విలువైన సుమారు 25 పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి. ఇది ఇప్పటికే రికార్డుల
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, శుక్రవారం గమనించిన అస్థి
భారతదేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాలపై ఇటీవల సైబర్ దాడులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడులు దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హై
బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక మలుపును చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఔన్సుకు దాదాపు 4,240 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇది కే
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరు వివాహం గురించి ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేపుతున్నాయి. ఇద్దరు ప్రముఖులు అధికారికంగా ధృవీకరించకపోయినా డిసెం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మండలాలు (Special Development Zones) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం మంగళగిరి
భారత ఐటీ రంగంలో సంచలనం రేపిన తాజా పరిణామంలో.. భారతీయ ఐటీ కంపెనీలకు జారీ చేయబడిన కొత్త H-1B వీసా ఆమోదాలు 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,573 మాత్రమే నమోదయ్యాయి. ఇది గత పది సంవత్సరాలలో అత్యల్ప స్థాయి
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, శుక్రవారం గమనించిన అస్థి
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం, సరఫరా కొరత ఉద్రిక్తతల నడుమ స్పాట్ మార్కెట్లో వెండి ధరలు సోమవారం నాడు కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. గత శుక్రవారం నమోదు చేసి
సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ను భారీగా పెంచాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు
అమెరికా అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అపారమైన లాభాలు పొందిందని టెస్లా, స్పేస్ఎక్స్ CEO ఎలోన్ మస్క్ వ్యాఖ్యానించారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన WTF పాడ్కాస్
భారత్- రష్యా మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి, డిసెంబర్ 4-5 తేదీలలో న్యూఢిల్లీ.. మెగా ఇండియా-రష్యా బిజినెస్ ఫోరమ్కు ఆతిథ్యమివ్వడానికి రెడీ అవుతోంది. అధ్యక్షుడు
భారతదేశం డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది! మన దేశం ఇప్పుడు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్గా మారింది. అంటే.. కంపెనీలు తమ డేటాను భద్రపరిచే పె
ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అన్స్టేబుల్ గా ఉంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల (Tariffs) వల్ల ఏర్పడిన అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ తగ్గింది. డాలర్
మీరు కన్స్ట్రక్షన్ దశలో ఉన్న కొత్త ఫ్లాట్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు కాపిటల్ గెయిన్ ట్యాక్స్ (Capital Gain Tax Exemption) లభిస్తుంది. కానీ, ఈ ప్రయోజనం పొందాలంటే ఆదాయ పన్ను చట్ట
వేల సంవత్సరాలుగా బంగారం(gold) చాలా విలువైన సంపదగా ఉంటూ వస్తోంది. అలంకారమైన ఆభరణాల నుంచి దేశాలు దాచిపెట్టుకునే వాల్ట్ ల వరకూ.. బంగారానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్
సాధారణంగా పెట్టుబడి విషయానికి వస్తే అందరి దృష్టి బంగారం (Gold) పైనే ఉంటుంది. కానీ 2025లో.. బంగారాన్ని, స్టాక్ మార్కెట్లను కూడా వెనక్కి నెట్టి.. వెండి (Silver) తన సత్తా చాటింది. ప్రస్తుతం వెండి ధరలు (silver
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ మీషో (Meesho IPO) త్వరలో IPOకి రాబోతోంది. డిసెంబర్ 3న ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది అత్యంత బిజీగా ఉన్న పబ్లిక్ మార్కెట్ లిస్
భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC bank కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ జరిమానా విధించింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో లోపాలు ఉన్నందున.. ముఖ్యంగా కేవైసీ (KYC) ని
బెంగళూరు (bengaluru ) వంటి మెట్రో నగరాల్లో అద్దెకు ఉండేవారికి ఇంటి అద్దెలు, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా ఉండేవి. ఒకేసారి 6 నెలల నుంచి 10 నెలల అద్దెకు సమానమైన భారీ మొత్తాన్
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సంకేతాల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు(నవంబర్ 30) నాటికి ప్రధ
ప్రపంచ బులియన్ మార్కెట్లలో Gold ధరలు మళ్లీ చురుగ్గా పరిగెడుతున్నాయి. శనివారం నాడు అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర మూడు శాతం కంటే ఎక్కువగా పెరిగి, రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఫెడరల
భారతదేశంలో అద్దె వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. చాలా కాలంగా అద్దెదారులు అధిక భద్
బెంగళూరులోని ఎక్కువ కుటుంబాలు పనిమనిషి, వంటమనిషి, బట్టలు ఉతికే వారు, ఇళ్ళు శుభ్రం చేసే వారు, పిల్లలను చూసుకునే వాళ్లు, అలాగే డ్రైవర్లు, తోటమాలిలపై ఆధారపడుతుంటాయి. ప్రత్యేకించి రెండు ఆదా
ఎయిర్బస్ A320 విమానాలపై తక్షణ భద్రతా తనిఖీలు ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రయాణ షెడ్యూల్పై పెద్దగా ప్రభావం ఉండదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA),
అమెరికా-చైనా సంబంధాలు ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాల దృష్టిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని బుసాన్లో అక్టోబర్ 30న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,చైనా అధ్యక్షుడు జీ జిన్
ఈ సంవత్సరంలోని పెళ్లి సీజన్ భారత ఆభరణాల మార్కెట్లో ఒక్క పెద్ద మార్పుకు వేదికగా మారింది. గత కొన్నేళ్లుగా వజ్రాల ఆభరణాలు ఆధిపత్యం చాటుకున్నా, ఈసారి మాత్రం పసుపు లోహం అంటే బంగారం మరోసారి
దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్పై.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (Banking Regulation Act), ఆర్బీఐ జారీ చేసిన పలు మార్గదర్శకాలను ఉ
ఇటీవలి రోజుల్లో దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ను పెంచాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు ఎ
అమరావతిని ఒక గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. రాజధాని నగర విస్తరణ కోసం రెండవ దశ భారీ భూ సమీకరణ ప్రణాళికను రాష్ట్ర కేబినెట్ ఆమోద
