నేడు బంగారం, వెండి ధరలు పసిడి ప్రియులకి షాకిచ్చాయి. దింతో 10 గ్రాముల ధర రూ.350 నుండి రూ.380 వరకు పెరిగింది. అలాగే వెండి ధర కూడా పసిడి బాటలోనే ఇవాళ ఒక్కరోజే రూ.1000 పెరిగింది. ప్రస్తుతం 1 గ్రాము 22 క్యా
మీరు స్విగ్గీ లేదా జొమాటో నుండి ఎక్కువగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా..? ముఖ్యంగా మీరు జొమాటో గోల్డ్ లేదా స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. ఈ ఫుడ
బంగారం ధర గత కొంత కలంగా ఆకాశాన్ని తాకుతుంది. దింతో ప్రజలు బంగారాన్ని కొనడానికి మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తున్నారు. మన దేశంలో నకిలీ నోట్లలగే నకిలీ బంగారం, బంగారం అమ్మకాల మోసా
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా దారుణంగా ఉంది. భారతదేశంతో దిగజారుతున్న సంబంధాలు పాక్ దేశ ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టాయి. మే 9న ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య
SWP: మీరు రిటైర్మెంట్ లేదా 60 ఏళ్ళు దాటాక, వృద్ధాప్య సమయంలో ఫైనాన్షియల్ అంటే ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలనుకుంటున్నారా.. అయితే మ్యూచువల్ ఫండ్ల కింద సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (SWP)
మీరు ఇల్లు లేదా కారు లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా... అయితే ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటులో పెద్ద కోతను పరిశీలిస్తోంది. ఈ సంవత్సరం జూన్ నుండి దీపావళి వర
పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకుంది. పాకిస్తాన్పై భారతదేశం తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా టర్కీ నిరసన తెలిపినందుకు అక్కడి ప్రజలు ఇప్పుడు లక్ష
నేడు బంగారం ధర మరోసారి భగ్గుమంది. నిన్న శాంతించాయనుకున్న రేట్లు కాస్త నేడు ఒక్కసారిగా పెరిగాయి. దింతో 10 గ్రాముల పసిడి ధర రూ.110 నుండి రూ.120 దాకా పెరిగింది. మరోవైపు వెండి మాత్రం స్థిరంగా కేజీ
దేశ ఐటీ రాజధాని బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒక రూమ్, వంటగది అంటే 1RK ఫ్లాట్లకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే దీనిని చాలా
దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ నెట్వర్క్ను స్థాపించిన ఆదర్శనీయుడి కృషి భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్నే మార్చేసింది. ఆయనే డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రతిరోజూ ఉదయ
భారత క్రికెట్ టీంలో ప్రస్తుతం అందరి ఫెవరెట్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన వెంటన
చెక్ బౌన్స్... చాలామంది దీన్ని చిన్న విషయంగా లైట్ తీసుకుంటుంటారు. కానీ నిజంగా దీని వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు ప్రభావం అవడమే కాకుండా తీవ్రంగా నష్టపోవాల్సి రావొచ్చు. మన దేశంలో చెక్ బౌన్స్ క
నేడు బంగారం ధరలు మళ్ళీ కుప్పకూలాయి. దింతో 10 గ్రాముల ధర రూ. 195 నుండి రూ.213 దిగొచ్చింది. పసిడితో పాటు వెండి ధర కీడా కాస్త తగ్గటం కొనుదారుల్లో సంతోషాన్ని నింపింది. ఇక ఇవాళ వెండి ధర కేజీకి రూ.900 తగ్
దుబాయ్ అనగానే చాలామంది ఒక్కసారైన వెళ్ళాలి అనుకుంటారు. కానీ అక్కడే స్థిరపడాలని, వ్యాపారం చేయాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు యూఏఈ ప్రభుత్వం ఒక అదిరిపోయే అవకాశం కల్పిస్
మన భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది మద్యం తాగుతుండగా, పాకిస్తాన్లో మద్యం తాగే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అయితే ఇంగ్లీష్ బ్రాండెడ్ మద్యం జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ధర ఇండియాతో పోల్చితే
రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుందని భావిస్తే మీరు పొరబడినట్లే. అవును... తాజాగా ట్రంప్ టవర్స్ ప్రారంభం జరిగింది. విశేషం ఏంటంటే గురుగ్రామ్లో నిర్మించిన ఈ ట్రంప్ టవర్స్ లోని 298 లగ్జరీ ఫ్లట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 1,000 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కీలక ప్రణాళికను ప్రకటించారు. అలాగే ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఓ
microsoft layoffs: టెక్ రంగాన్ని ఉద్యోగాల తొలగిపులు పట్టిపీడిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే చాల కంపెనీలు ఇప్పటివరకు వేల మందిని ఇంటికి పంపాయి. ఈ తరుణంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ మరోసారి తొలగింపులు
నేడు బుధవారం ఉదయం బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిన్న మొన్న పెరుగుతూ షాకిచ్చిన రేట్లు, ఇవాళ మాత్రం భారీగా పతనమయ్యాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గ్రాముకు రూ.50 తగ్గి రూ.8,805కి చే
post office savings schemes: తాజాగా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఆర్బిఐ వరుసగా రెండుసార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత బ్యాంకులు ఈ కోత విధించాయి. FDలపై
personal loan: పర్సనల్ లోన్ తీసుకోవడం ఇప్పుడు ప్రతిఒక్కరికి చాలా సాధారణం అయిపోయింది. ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే పర్సనల్ లోన్ తీసుకోవడం బెస్ట్ అని అనుకుంటారు. కానీ గత సంవత్సరం గణాంకాలను పరిశీలిస
వేసవి కాలం వచ్చిందంటే చాలు, చల్లని ఆహార పదార్థాలతో పాటు చల్లని పానీయాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది బీర్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. సాధారణ ర
Ticket Booking rules: మీరు లేదా మీ ఫ్యామిలీ ఎక్కువగా రైలులో ప్రయాణిస్తుంటారా... అయితే ఈ వార్త మీకు ఉపయోగపడొచ్చు. అవును, ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టికెట్ బుకింగ్కు సంబంధించిన రూల్స్ గతంలో కంటే ఇప్పుడ
నేడు 13 మే 2025న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15 పెరిగి రూ.8,765 వద్ద కొనసాగుతుండగా నిన్నటి ధర చూస్తే రూ.8,750గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట
EPFO SMS service: ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికి ప్రోవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. అలాగే ప్రతినెల వారి జీతం నుండి కొంత PF అకౌంట్లో జమ అవుతుంది. అయితే ప్రోవిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్ చేయడంలో కూడా మీకు సమ
మే 10న ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించాయి, కానీ అంతకు ముందు భారతదేశం పాకిస్తాన్ దేశం లోపల భారీ విధ్వంసం సృష్టించింది. ఈ దాడి భారతదేశ మేడ్ ఇన్ ఇండియా సూపర్సోనిక్ క్రూయి
ఒకప్పుడు మొబైల్స్ వాడుకలోకి వచ్చాక టెలికాం రంగంలో కూడా కొత్త కొత్త నెట్వర్కులు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో పదుల సంఖ్యలో నెట్వర్కులు ఉండేవి, కానీ ప్రస్తుతం 5 కంటే తక్కువ టెలికాంలు మాత్రమే
ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్నీ తెలిపారు. అయితే విరాట్ కోహ
భారత స్టాక్ మార్కెట్కు ప్రస్తుతం నిజంగా పండుగ సమయం. ముఖ్యంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) షేర్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాయి. ఆసియాలోనే అత్యంత పురాతన స్టాక్ ఎక్స్ఛే
ఇండియా పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య, గత శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. దింతో భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు అంటే సోమవారం భారీగా విజృంభించాయి. ఉదయం 10 గంటలకు బిఎస
గత 5 ఏళ్లలో డిఫెన్స్ షేర్స్ అద్భుతాన్నీ సృష్టిస్తున్నాయి. వీటిలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (HAL) అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) ఉన్నాయి. HAL అనేది విమానాలు, హెలికాప్టర్లను తయారు చేసే ప్రభుత్వ సం
సాధారణంగా 20 ఏళ్ల వయస్సులో యువత చదువుపై దృష్టి పెడుతుంటారు. కొందరు ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్తుంటారు. అలాగే మరికొందరు డాక్టర్ కావాలని, ఇంకొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అవుతుంటారు. క
ఒకవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా మరోవైపు భారతీయ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఒక పెద్ద డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీడి
పహల్గామ్ దాడి జరిగి సరిగ్గా 15 రోజుల తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం నిర్వహించిన వైమానిక దాడిలో చాల మంది తీవ్రవాదులు హతమయ
ప్రతి ఒక్కరూ జీతం లేదా సంపాదన నుండి కొంత సేవింగ్స్ చేసి సురక్షితంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి పెట్టుబడిపై మంచి వడ్డీ వస్తుంది కాబట్టి. ఇండియా
సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది . ఈ మెసేజ్ ఏంటంటే ఏటీఎం మెషీన్లో కార్డు పెట్టె ముందు 'CANCEL' బటన్ను రెండుసార్లు నొక్కితే, మీ పిన్ సురక్షితంగా ఉంటుందని చెబుతుంది. ఈ సమాచారాన్ని ర
క్రికెట్ అభిమానులకు ఇదొక ఊహించని చేదు వార్త అని చెప్పవచ్చు ! బహుశా... ఐపీల్ చరిత్రలోనే ఇలా ఎన్నడూ జరగలేదు కూడా. భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇండియన్ ప్రీమియ
insurance policy covergae: ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోని సగానికి పైగా ప్రజలు ప్రతిరోజూ ఈ సంక్షోభాన్ని చూస్తున్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాట
మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్లి ఉంటే మీకు కరాచీ బేకరీ తెలిసే ఉంటుంది. కరాచీ బేకరీలో ఫుడ్ చాల ఫెమస్ అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ ఉద్రిక్తత
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వభారీగా తగ్గింది. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఒక రూ.1115 తగ్గగా, వెండి ధర కేజీకి స్థిరంగా రూ.99 వేల వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు అంటే 9
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఒక రూ.1 పెరగ్గా, వెండి ధర కేజీకి రూ.100 తగ్గింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు అంటే 9 మే 2025 హైదరాబాద
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి మంచి ఛాన్స్. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రతి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ మే నెల కోసం ఒక మంచి స్టాక్ను తీసుకొచ్చింది. అదే APL అపోలో ట్యూబ్స్ (APLAPOLLO).
హైదరాబాద్ నగరం మరోసారి ఐటీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నానక్రామ్గూడ ప్రాంతంలో ఒక అత్యాధునిక కమర్షియల్ బిల్డింగ్ రెంట్ తీసుకున్న
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కిం. రిటైర్మెంట్ కోసం ఎక్కువ డబ్బు కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ అప్షన్. మీరు ప్రతినెల నెల ఇందులో పెట్టుబడి పెడితే ర
నేటి కాలంలో క్రెడిట్ కార్డులు డబ్బులకు ఒక అల్టర్నేటివ్ గా మారిపోయింది. కొందరికి ఒక కార్డు ఉంటే మరికొందరికి రెండు మూడు కార్డ్లు ఉంటున్నాయి. ఈ కార్డ్స్ మనకి ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నప
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగులకు తప్పనిసరిగా అందించే సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ఉద్యోగ సమయంలో ఇంకా ఉద్యోగం మానేసాక డబ్బు అవసరమైన సమయంలో ఆర్థిక భద్రత కల్పిస్త
ఈ రోజుల్లో పర్సనల్ లోన్ అంటే చాలా ఈజీ అయింది. జస్ట్ పాన్ కార్డ్ ఉంటే చాలు రూ. 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇందుకు చాల బ్యాంకులు, లోన్ యాప్లు ఇప్పుడు పాన్ కార్డ్ ద్వారా లోన్స్ అందిస్తున్న
భారత సైన్యంలోని మహిళా అధికారి లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి ధైర్యం, అంకితభావానికి మాత్రమే కాకుండా, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆమె పాత్ర తనని వెలుగులోకి తెచ్చింది. ఆపరేషన్ సింధూర్ భారత చ
ఐటీఆర్ ఫైలింగ్ గురించి చాల మందికి తెలిసే ఉంటుంది. అయితే త్వరలోనే ఉద్యోగులకు ఫారం-16 నింపాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫెయిల్ చేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇంకా చి
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అంటే ప్రతినెల ఖర్చులకు కొంత డబ్బు అనేది ప్రతి ఒక్కరికి చాల అవసరం. దీని కోసం సేవింగ్స్ ప్లాన్స్ ముందు నుంచే చేయడం ముఖ్యం. అయితే మ్యూచువల్ ఫండ్లలో SIP (సిస్టమ
నేడు పాకిస్తాన్ అలాగే పిఓకెపై భారతదేశం చేసిన దాడి కారణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలి 6000 పాయింట్లకు పైగా పతనం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' కి
కాశ్మీర్లో భారత పర్యాటకులపై ఇటీవల జరిగిన దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర వాద స్థావరాలపై భారత్ నేడు తెల్లవారుజామున దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింతగా పెరి
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బుధవారం ఉదయం భారతదేశం క్షిపణి దాడులు చేసింది. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ చర్య తీసుక
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియా పాకిస్తాన్ అలాగే పీఓకే స్థావరాలపై దాడులు చేసింది. అయితే ఈ దాడులు బుధవారం తెల్లవారుజామున జరిగింది. దేశంలోని మూడు సైన్యాలు ఉమ్మడి ఆ
ఇండియాలోని మూడవ అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన అదానీ గ్రూప్ షేర్లన్నీ నిన్న సోమవారం భారీగా పరుగులు పెట్టాయి. మీడియా నివేదికల ప్రకారం, అదానీ ప్రతినిధులు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొన
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వెలువడింది. అయితే తిరుపతి జి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) సోమవారం వడ్డీ రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించి 11%కి కుదించింది. అయితే పాకిస్తాన్ అమెరికా సుంకాల పెంపు అలాగే పెరుగుతున్న భారత పాక్ భౌగోళిక రాజకీయ ఉద్రి
మే 11న మదర్స్ డే రాబోతోంది. ఈ మదర్స్ డే రోజు మీ అమ్మకు చీర లేదా నగలు కొని ఇవ్వడం కంటే ఆమె భవిష్యత్తుకు భద్రత కల్పించే గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే నేటి ప్రపంచంలో పెట్టుబడి బహుమతి ప్రతి ఒక్క తల్
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుతాయా..? ప్రస్తుతం ఇంధన ధరల భారాన్ని మోస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది. గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి గ్రూప్ అ
నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బంగారం ప్రియులకు నిజంగా షాకింగ్ న్యూస్! నిన్న మొన్నటి వరకు స్థిరంగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దింతో 6 మే 2025న ఒక
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గుతాయా..? ప్రస్తుతం ఇంధన ధరల భారాన్ని మోస్తున్న ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్న తలెత్తుతుంది. గల్ఫ్ దేశాల చమురు ఉత్పత్తి గ్రూప్ అ
మీకు ప్రతినేల జీతం వస్తుందా.. అలాగే మీ జీతం నుండి ప్రతినెలా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో కట్ ఆవుతుందా, అయితే ఈ వార్త మీకోసమే. ఏంటంటే ఉద్యోగులకు అత్యంత నమ్మకమైనది రిటైర్మెంట్ సేవింగ్
అమెరికన్ లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఈ ఏడాది చివరిలో బెర్క్షైర్ హాత్వే సిఇఒ పదవి నుంచి రిటైర్మెంట్ కానున్నారు. అయితే కంపెనీ అన్యువల్ సమావేశంలో ఈ పదవిని వైస్-చైర్మన్ గ్రెగ్ అబెల్
గుడ్ల ధర రోజురోజుకి పెరిగి పోతుండటంతో ఎవరైనా కోళ్లను పెంచుకోవడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది... ఆశ్చర్యంగా ఉంటుంది కదా.. ఈ రోజుల్లో అమెరికాలో ఇలాంటిదే జరుగుతోంది. ఇక్కడ గత రెండు నెలలుగా ప
కాలం కలిసి రాకపోతే రాజును కూడా పేదవాడిగా మారుస్తుంది. కూతురి పెళ్ళి కోసం రూ.550 కోట్లు ఖర్చు చేసిన ప్రమోద్ మిట్టల్ చిన్న చిన్న ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన రోజు వస్తుందని బహుశా ఊహించ
బంగారం ధరలు నేడు మళ్ళీ భగ్గుమన్నాయి. దింతో 10 గ్రాముల ధర దాదాపు రూ.220 పెరగ్గా, వెండి ధర కాస్త చల్లబడింది. అయితే పెళ్లిళ్ల సీజన్ సమయంలో ధరలు పెరగడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కొ
మన దేశంలో మద్యం తాగే అలవాటు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఇంకా అతితక్కువకి మద్యం ఎక్కడ దొరుకుతుంది అంటే గోవా అనే చెప్తారు. ప్రస్తుతం గోవాలో మద్యం బాటిల్ రూ.100 నుండి కూడా దొరుకుతుంది. అదే బాట
దేశంలోని ప్రముఖ నాలుగు బ్యాంకులపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ భారీ జరిమానా విధించింది. అయితే ఈ మొత్తం జరిమానా చూస్తే రూ. 2.52 కోట్లుగా వెల్లడైంది. గత శుక్రవారం అంటే 2 మే 2025న అన్ని బ్యాంకులలో అతి ప
భారతదేశంలోని ప్రధాన ఐటీ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఈ సమ్మల భరించలేని నీటి కొరతతో అల్లాడుతోంది. ఎటు చూసినా నీటి ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. నగరమంతా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఒక