గత బీఆర్ఎస్ ప్రభుత్వం (కేసీఆర్ ప్రభుత్వం) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ఇంకా చెప్పాలంటే ఇప్పటి రేవంత్ రెడ్డి సర్క
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో గల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సీగాచి కెమికల్స్ రసాయన పరిశ్రమలో రియాక
SIP vs LumpSum: ఆదాయ ఆర్జన కోసం పెట్టుబడులు పెట్టే చాలామందికి పలు ప్రశ్నలు వస్తుంటాయి. డబ్బంతా ఒకేసారి పెట్టుబడి పెట్టాలా లేదా విడతలు విడతలుగా ప్రతీ నెల పెట్టుబడులు పెట్టాలా..ఇలాంటి సందేహాలు చా
PM Kisan 20th Installment date Latest Update: దేశంలోని రైతులకు మోదీ సర్కారు శుభవార్తను వినిపించే సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజ
భారత్- బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుండి జనపనార, సంబంధిత ఫైబర్ ఉత్పత్తుల దిగుమతిని చాలా మార్గాల్లో తక్షణమే నిషే
బెంగళూరు నగరంలో అద్దెకు ఉండాలంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. సిలికాన్ వ్యాలీ సిటీకి చాలా మంది ఉపాధి కోసం వస్తుంటారు.ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఉపాధి, విద్య, వ్యాపారం వంటి వివిధ ప్రయోజ
అహ్మదాబాద్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ భారీ ప్లానుతో సిద్ధమవుతోంది. అయితే ఈ కంపెనీ జెబి కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లో పెద్ద వాటాను కొనుగోలు చేయ
Gold Rates Today, June 30: గత కొంత కాలంగా కొండెక్కిన బంగారం ధరలు ఈ మధ్య తగ్గుతూ వస్తున్నాయి. పసిడి ధరలు తగ్గడంతో సామాన్యులు సంతోషపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంత
ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి జూలైలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 'రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత అయిన రాబర్ట్ కియోసాకి, వెండి ధర తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చ
ఈ రోజుల్లో మెట్రో లేదా సిటీ నగరాల్లో పిల్లల పెంపకం చాలా కాస్ట్లీ'గా మారింది. దీనికి సంబంధించి బెంగళూరు స్టార్టప్ వ్యవస్థాపకురాలు మీనల్ గోయల్ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ను షేర్ చేశారు. ఇంద
భారతదేశంలో ఇంజినీరింగ్ చదివితే జీవితం స్థిరపడుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. అయితే, బీటెక్ చదివిన గ్రాడ్యుయేట్ల ప్రారంభ జీతం అర్బన్ కంపెనీలో పనిచేసే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల కంటే
ఇది జూలైలో జరగబోతోంది.. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనండి - రిచ్ డాడ్ పేద డాడ్ రచయిత..! ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి జూలైలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 'రిచ్ డాడ్ పూర్ డా
ఐటీ ఉద్యోగాల కష్టాలు రెండేళ్లలో భారీ మార్పులు! ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ మరియు ఐటీ రంగాలలో ఉద్యోగాలు పొందడం కష్టంగా మారుతోందని గణాంకాలు తెలుపుతున్నాయి. అమెరిక
ఈ వారం చివరిలో, జూన్ నెల ముగింపు సమయంలో(జూన్ 30), దేశీయ మార్కెట్లో 7 కొత్త ఐపీవోలు (Initial Public Offerings) బిజినెస్ రంగంలో చక్కటి ఉత్సాహాన్ని సృష్టిస్తున్నాయి. చిన్న, మధ్య తరహా కంపెనీలు తమ వ్యాపార విస్త
మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం లాంగ్టర్మ్ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే సులభమైన పెట్టుబడి మార్గం. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు,పెళ్లి లేదా పింఛన్ ప్లాన్ వంటి విషయాలను ముందుగానే ప్లాన్
ఈ డిజిటల్ యుగంలో చాలా మందికి UPI, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవచ్చు. అయితే ఇంకా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు లేదా చిన్న వ్యాపారులు, రైతులు, రోజువారీ కూలీలు వ
ఇటలీకి చెందిన ప్రముఖ బ్రాండ్ ప్రాడా(prada) ఇబ్బందుల్లో పడింది. అసలు విషయం ఏంటంటే కొల్హాపూర్ చెప్పుల డిజైన్ను కంపెనీ కాపీ కొట్టిందని ఆ బ్రాండ్పై ఆరోపణలు వచ్చాయి. దింతో సోషల్ మీడియాలో ప్రా
జూలై 1, 2025 నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిబంధనలు మారుతున్నాయి. ఇవి మీ బ్యాంకింగ్, టాక్స్ ఫైలింగ్, రైల్వే ప్రయాణం, ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ పేమెంట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. అంద
ఒకప్పుడు ఆకాశమంత సంపదతో లగ్జరీ లైఫ్ గడిపిన బిలియనీర్, ఇప్పుడు ఆస్తులన్నీ కోల్పోయి ప్రతి పైసా కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక చిన్న పొరపాటు అతడిని ఉన్నత శిఖరాల నుంచి పాతాళంలోకి తోసింది. సున్
మనం కష్టపడి సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా చూసుకోవాలనుకుంటాం. కానీ రోజుకు రూ.10, వారానికి రూ.50, నెలకి రూ.100 ఇలా మనకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న ఛార్జీలు, మన జేబు నుంచి డ
Warren Buffett 6 Billion Dollars Donation: ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్కు రూ.50 వేల కోట్ల
Gold Price Outlook: పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త.. బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. మొన్నటి దాకా కొండెక్కిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టేందుకు రెడీగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా
వయసు 20 సంవత్సరాల నుంచి మధ్య నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువ టెకీలకు ఈరోజుల్లో ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా.. సొంతింటి కల.. అయితే ఆ ఇల్లు ఎక్కడ కొనాలి.. ఏ ఏరియాలో కొంటే అనువుగా ఉంటుంది అన
వచ్చే నెలలో బ్యాంకుల పని ఏమైనా పెట్టుకున్నారా..అయితే ఏ రోజు బ్యాంక్ పనిచేస్తుంది.. ఏ రోజు హాలిడ్ ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన జూలై నెల క్యాలె
Hyderabad రియల్ ఎస్టేట్ రంగంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఇళ్ళ ధరల విపరీతంగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయి. మార్కెట్ ఉంటే ఇళ్ల ధరలు పెరగాలి కాని మార్కెట్ లేకుండానే ఇళ్ళ ధరల్
Gold Prices Today, June 28: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ .. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నవారికి తాజా పరిణామాలు శుభవార్తను అందించాయి. జూన్ 14న ఆల్
ఈ మధ్య కాలంలో దేశం నుంచి వలస వెళ్లిన వారి ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. వారంతా విదేశాలను వదిలి మాతృభూమిపై మమకారం పెంచుకుంటున్నారు. ఎన్ఆర్ఐలు (విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు) ప
Gold Prices Today, June 27: ఈ మధ్య రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నవారికి తాజా పరిణామాలు శుభవార్తను అందించాయి. జూన్ 14న ఆల్టైమ్ గరిష్ఠానికి తాకిన తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయ
భారతదేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తుంటారు. ఇక్కడ ప్రతి గుడి ఒక దేవుని నివాసం మాత్రమే కాదు, భక్తుల భక్తి, విశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణ. అందులోనూ హిందుమతానికి వేల సంవత్
మనం ఎప్పుడైనా రైలు ప్రయాణం చేసినా, ఎదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఇది మనకే కాదు - చాలామందికి జరిగే అనుభవమే. నిజానికి, రైలు ప్రయాణంలో ఒక్క సమస్య కూడా రాకుండా ఉంటే అదొక అరుదైన విషయం! సీటు లే
నా వయస్సు 46 సంవత్సరాలు, నేను ఇప్పటివరకు 24 సంవత్సరాల పని అనుభవాన్ని సంపాదించాను. ఇటీవల నేను ఉద్యోగం వదిలేశాను. నా నెలవారీ ఖర్చులకు రూ.70,000 అవసరమవుతోంది. ఈ మొత్తాన్ని Systematic Withdrawal Plan (SWP) ద్వారా పొందా
టీటీడీ 2025-26 ఏడాదికి వార్షిక బడ్జెట్ ఆమోదించింది. చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని ట్రస్ట్ బోర్డు వచ్చే ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను విడుదల చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరాని
పండుగలు, శుభకార్యాలు అంటే బంగారం తప్పనిసరి. ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనడం ఇప్పుడు ఒక సంప్రదాయంగా మారింది.. ఒక్కపుడు బంగారాన్ని తీసుకోవాలంటే చేతిలో డబ్బులు ఉంటేనే కొనేవాళ్ళు. ఇప్పు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య ఏ సందర్భంలోనైనా ఎక్కువగానే ఉంటుంది.అయ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య ఏ సందర్భంలోనైనా ఎక్కువగానే ఉంటుంది.అయ
రియల్ ఎస్టేట్ రంగం అంటేనే లాభాల పుట్ట. అందుకే చాలామంది అందులో పెట్టుబడి పెడుతుంటారు. లాభాలను ఆర్జిస్తుంటారు. అయితే రియాల్టీలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా మార్కెట్ పరిస్థితులను బాగ
ఇప్పటి డిజిటల్ యుగంలో అన్ని లావాదేవీలు వేగంగా, సురక్షితంగా జరిగేలా చేయడంలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఎక్కువ మంది బాంక్ ఖాతాలు UPIకి లింక్ చేసుకున
ఈ మధ్యకాలంలో చాలామంది తమ డబ్బును సురక్షితంగా పెట్టుబడి చేయాలని చూస్తున్నారు. అలాంటి వారు ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఇవి ప్రభుత్వ హామీతో ఉండటమే క
మన ఆరోగ్యం ఎంత విలువైనదో ఒక్కసారి ఆసుపత్రి బిల్లు చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. చిన్న జ్వరం నుంచి పెద్ద సర్జరీల వరకు వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటప్పుడు మనకు వెంటనే గుర్త
యుఎస్ డాలర్ నేల చూపులు చూస్తోంది. గత వారం భారీగా పెరిగిన డాలర్ విలువ ఇప్పడు కుప్పకూలిపోతోంది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం సమయంలో గర్జించిన యూఎస్ డాలర్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారీ
మలేరియా వ్యాక్సిన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలి పిల్లల మలేరియా వ్యాక్సిన్ ను కేవలం రూ. 430 కంటే తక్కువకే తీసుకురానున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటిం
జాతీయ రహదారిని ఉపయోగించే ద్విచక్ర వాహనాలకు పెద్ద వార్త రాబోతోంది. సమాచారం ప్రకారం, ఇప్పుడు ద్విచక్ర వాహనాలు కూడా జాతీయ రహదారి టోల్పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం జూలై 15 నుండి అ
రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ FASTag వినియోగాన్ని మరింత పెంచడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుతం, జాతీయ రహదారులపై టోల్ చార్జెస్ కట్టడానికి FASTag ఉపయోగించబడుతుంది. అయిత
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల దిశగా కీలక చర్యలు చేపట్టింది. వస్తువులు, సేవల పన్ను (GST) అమలులోకి వచ్చి 8 సంవత్సరాలు అయిన సంధర్భంగా మరింత పారదర్శకంగా దానిని అమలులోకి తీసుకొచ్చేందుకు కసర
ఈరోజుల్లో విద్య, వైద్యం, పెళ్లి ఖర్చు లేదా హోమ్ రినోవేషన్ లాంటి తక్షణ అవసరాల కోసం వ్యక్తిగత రుణాన్ని (Personal Loan) తీసుకుంటున్నారు . కొందరు రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెలా చెల్లించాల్సిన EMI వల్
Gold Prices Today, June 26: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు రోజు వారీగా తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు రూ. 16, 000క
టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఈ ఏడాది కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగ తొలగింపులు చేపట్టాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరపబోతోందని వార్తలు వస్తున్న
కంపెనీ మార్కెటింగ్ టీం ప్రొడక్ట్స్ ప్రోత్సహించడానికి ఏ అవకాశాన్ని మిస్ చేసుకోదు. అయితే, కొన్నిసార్లు కొన్ని తప్పులు కూడా చేస్తారు, ఈ కారణంగా సోషల్ మీడియాలో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస
అమెజాన్ అధినేత, ప్రపంచంలోనే మూడవ ధనవంతుడు జెఫ్ బెజోస్ తనకి కాబోయే భార్య లారెన్ సాంచెజ్ను రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లి ఇటలీలోని అందమైన వెనిస్ నగరంలో జరగనుంది, దీనిని 'శత
ఇండియాలోని ఇద్దరు పెద్ద దిగ్గజ వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ ఓ వ్యాపారం కోసం కలిసి వచ్చారు. ఇంకా ఈ ఇద్దరూ ఓ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీని వల్ల సామాన్యులు కూడా ప్రయోజనం
సాధారణంగా EMI అంటే టీవీలు, ఫ్రిడ్జీలు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు పెడుతుంటారు. జీతం డబ్బులు సరిపోకపోవడం లేక కోనుగోలు శక్తి లేకపోవడం వల్ల చాలామంది వస్తువు కొనుగోలు చేసిన తర్వాత న
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా డ్రాగన్ అంతరిక్ష నౌక ఈరోజు అంతరిక్షంలోకి బయలుదేరి రేపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఫ్లోరిడాలోని కెన్నెడీ అ
మధ్య తరగతి భారతీయ దంపతులు తమ పదవీ విరమణ తర్వాత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. వీరంతా గల్ఫ్ కంట్రీల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది మిడిల్ క్లాస్ భా
మనం జీవితంలో కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా ఉంచుకోవాలని అనుకుంటాం. ఆ డబ్బుని పెట్టుబడిలో పెట్టాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ డబ్బును ఎందులో పెట్టుబడిలో పెట్టాలి? ఆ పెట్టుబ
Mukesh Ambani on Reliance Jio: నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద రిస్క్ రిలయన్స్ జియో అంటూ అధినేత ముఖష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెకిన్సే గౌతమ్ కుమార్తో జరిగిన ఇంటర్వ్యూలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చ
గోల్డ్ లోన్ సెక్టార్లో పెద్ద మార్పు తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ మార్చింది, ఈ చర్యతో బ్యాంకులు వ్యాపార నమూనాను విస్తరించడాన్ని సులభం చేస్తుంది. S&P గ్లోబల్ రేటిం
ఇరాన్ - ఇజ్రాయెల్ కాల్పుల విరమణ: ముడి చమురు ధరలు నేడు మంగళవారం భారీగా తగ్గాయి. గత వారంలో చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఇరాన్ ఇంక
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ వార్తల తర్వాత బంగారం ధర బాగా పడిపోయింది . MCXలో ఆగస్టు డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ.3,000 తగ్గింది, అంటే దాదాపు 3%. ట్రేడింగ్ ప్రారంభంలో 10 గ్ర
Gold Prices Today, June 25: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రోజు రోజుకు బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ మధ్య ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరల
Iran-Israel War: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్
India's Strategic Silence on Iran-Israel War: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వాయి. దీంతో పశ్చిమా
బంగారం ప్రియులకు ఎగిరి గంతేసే వార్త వచ్చేసింది. పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ చేసిన ఒక్క ప్రకటనతో బంగారం ధరలు దాదాపు రూ. 14 వేలకు పైగా తగ్గాయి. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి సంబ
బంగారం భారతీయ కుటుంబాల్లో అత్యంత విలువైన ఆస్తిగా పరిగణించబడుతుంది. ఆపద సమయంలో దాన్ని అమ్మకుండా, దాని ఆధారంగా తక్షణ ఆర్థిక సాయం పొందేందుకు గోల్డ్ లోన్ ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం. ఇది తక్కువ
ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ ఆగడం లేదు. కరోనా మహమ్మారి నుంచి మొదలు పెడితే నేటి వరకు అన్ని రంగాల్లో కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. ఇంకా తీసివేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది లేఆప్స్ ఉండవు అనుకుంటే
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాన్నాళ్ల తర్వాత రైల్వే టికెట్ ఛార్జీలు పెరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. రైల్వే బోర్డు అధికారిక వర్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరోసారి ప్రముఖంగా వార్తల్లోకెక్కింది. దాని జోరు ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో హౌజింగ్ బోర్డుకు చె
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ వార్తల తర్వాత బంగారం ధర బాగా పడిపోయింది . MCXలో ఆగస్టు డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ.3,000 తగ్గింది, అంటే దాదాపు 3%. ట్రేడింగ్ ప్రారంభంలో 10 గ్ర
AI Could Take Over Software Engineers Jobs? కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో తెలియక ఇప్పటికీ ఉద్యోగులు భయంతో బతుకుతున్నారు. ఆర్థిక మాంద్య భయాలు ఇంకా వీడనే
ముడి చమురు ధరలు నేడు మంగళవారం భారీగా తగ్గాయి. గత వారంలో చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డు వాడటం సర్వసాధారణమైపోయింది. ప్రతి చిన్న పనికి క్రెడిట్ కార్డు వాడుతుంటారు.. బిల్లు నెలకు ఓ సారి వస్తుండటంతో జీతం వచ్చాక బిల్ పే చేసుకోవచ్చే ధీమాత
ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన కారణంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్ మంచి వృద్ధిని చూస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలో BSE సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పెరిగింది, నేషనల్ స్టాక్
ఈ ఏడాది మార్చి 2025 త్రైమాసికంలో బ్యాంకులకు అంతగా కలిసి రాలేదు. దింతో ఈసారి బ్యాంకుల మొత్తం లాభం ఒకే అంకెకి మాత్రమే పెరిగింది, ఇది గత నాలుగు సంవత్సరాలలో అంటే 17 త్రైమాసికాలలో మొదటిసారి కనిప
ద్రవ్యోల్బణం అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడం. దీంతో మీ డబ్బు విలువ ఏడాదికేడాది తగ్గిపోతుందని ఎప్పుడైనా గమనించారా.. వస్తువులు, సేవల ధరలు పెరగడం మూలంగా మీ డ
Hyderabad Real Estate : ఓ వైపు హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరం నలువైపులా రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. నివాస సముదాయాల భవనాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పక్క ఊర్ల నుంచి వచ్చిన వార
Strait of Hormuz: హార్ముజ్ జలసంధి మూసివేత.. ఇప్పుడు ఈ అంశం ప్రపంచదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పా
అమెరికాలో పనిచేస్తున్న టెకీలకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. ఇక్కడ పనిచేస్తూ అనుమతికి మించి భారతదేశంలో ఎక్కువ రోజులు గడిపారంటూ టెకీలను అమెరికా వెనక్కి పంపించి వేసింది. వారి హెచ్-1బ
ప్రపంచవ్యాప్తంగా టెకీలకు లక్షల్లో జీతాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఏ రంగంలో ఉండని జీతాలు వారికి ఉంటాయి. ఫ్రెషర్లకు కూడా భారీ స్థాయిలో జీతాలు ఆఫర్ చేసి మరీ టెక్ కంపెనీలు తీసుకుంటూ ఉం
భారత్- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కొన్ని డిమాండ్లను భారతదేశం ముందు పెట్టింది. అయితే ఆ డిమాండ్లను కేంద్రంలోని మోదీ సర్కారు అం
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి సన్నిహితుడు, సంస్థలో సీనియర్ అధికారి అయిన ప్రకాష్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాపంచిక అనుబంధాలను, కోట్ల సంపదను విడిచిపెట్టి ఆయన సన్య
చాలా కాలం తర్వాత, స్టాక్ మార్కెట్లో మళ్ళీ సందడి నెలకొననుంది. దీనికి కారణం రేపటి నుండి అంటే జూన్ 23 నుండి ప్రైమరీ మార్కెట్లో చాలా కార్యకలాపాలు ఉంటాయి. దింతో ఈ ఒక వారంలో 12 కంపెనీల IPOలు మార్కె
తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తండ్రులు అందరు కూడా వాళ్ళ పిల్లలకు ప్రేమగా ఎదో ఒక గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు. అయితే దుబాయ్లో ఉంటున్న ఒక భారతీయ వ్యాపారవేత్త తన కూతురికి ఇచ
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న భారీ బంగారు నిల్వలు తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) ప్రకారం, భారతదేశంలోని ఇళ్లు, దేవాలయాలలో దాదాపు 25,000 టన్నుల బంగారం ఉం
స్విస్ బ్యాంకుల ఆకర్షణ ఇంకా అలాగే ఉంది. 2024 సంవత్సరంలో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగిందని స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) ఇటీవల నివేదించింది. అంటే ఈ మొత్తం
ప్రపంచ ఐటీ దిగ్గజం జెన్పాక్ట్ కొత్తగా తీసుకువచ్చిన 10 గంటల పనివేళలు నిబంధను తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఈ నిబంధనపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా జ
ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత భారత దేశంలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుండి తిరుపతికి వెళ్లే స్పైస్ జెట్ విమానం సాంకేతిక లో
బెంగళూరు బైక్ టాక్సీ నిషేధంతో ఉద్యోగులు, సామాన్యులు ఇప్పుడు ప్రయాణాల ఖర్చుతో పోరాటం చేస్తున్నారు. జూన్ 16, 2025 నుంచి సిధ్దరామయ్య సర్కారు రాష్ట్ర వ్యాప్తంగా బైక్ టాక్సీలపై నిషేధం విధించిం
బెంగుళూరులో దాదాపు 19 ఏళ్ల క్రితం జరిగిన భూమి అమ్మకం ఇప్పుడు నగరంలో వివాదం రేపుతోంది. 2006లో కూతురు పెళ్లి కోసం తండ్రి భూమిని అమ్మగా నా పర్మిషన్ లేకుండా మా తండ్రి అమ్మారు..ఇప్పుడు నాకు నష్టప
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను లేఆప్స్ భయాలు వెంటాడుతున్నాయి. మహమ్మారి మొదలైనప్పటి నుంచి కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతూనే ఉన్నాయి. మహమ్మారి ముగిసినా కంపెనీలు మాత్రం ఉద్యోగులను ఇ
ప్రధాన జాతీయ రహదారిపై వాహనదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్తగా FASTag వార్షిక పాస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 3000 రూపాయలతో ఏడాది పాటు ఈ
16 Billion Passwords Leaked from Major Platforms: చరిత్రలో అతిపెద్ద డేటా ఉల్లంఘన చోటు చేసుకుంది. మేజర్ ఫ్లాట్ ఫాంల నుంచి దాదాపు 16 బిలియన్ ఖాతాలు హ్యాక్ చేశారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద డేటా ఉల్లంఘ