చాలామంది ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఒకటో తారీఖున జీతం క్రెడిట్ అయినప్పుడు ఉన్న ఆనందం, ఐదో తారీఖు వచ్చేసరికి ఉండదు. అద్దెలు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు (EMIs) చెల్లించగానే బ్యాంక్ ఖాతా ఖ
దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఒకటే సూత్రం.. స్థిరమైన ఉద్యోగం దొరికితే చాలు.. జీవితం సెటిల్ అయిపోయినట్లే. కానీ 2026 ప్రారంభంతో ఈ పాత నమ్మకం మెల్లగా మసకబారుతోంది. పెరుగుతున్న జీవన
న్యూ ఇయర్ వేడుకల సమయంలో దేశమంతా వెలుగులతో నిండిపోతే, మనకు కావాల్సిన ఫుడ్, గ్రోసరీలను డెలివరీ చేసే గిగ్ వర్కర్స్ (gig workers) మాత్రం రోడ్లపై నిరసనలు తెలుపుతూ కనిపించారు. ఒక్క న్యూ ఇయర్ రోజే జోమా
కొత్త సంవత్సరం 2026 నిరుద్యోగుల పాలిట వరంగా మారబోతోంది. గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో కొంత మందగమనం కనిపించినప్పటికీ.. ఈ ఏడాది భారతీయ కార్పొరేట్ రంగం భారీ స్థాయిలో నియామకాలకు పచ్చజెండా ఊపి
ప్రస్తుతం వెనిజులా (Venezuela) వార్తల్లో నిలుస్తోంది. అమెరికా జరిపిన వైమానిక దాడులతో ఆ దేశ రాజధాని కరాకస్ దద్దరిల్లిపోతోంది. అయితే ఈ యుద్ధ వాతావరణం పక్కన పెడితే ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపె
పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తైతే.. ఆ వచ్చిన లాభాలపై పన్ను ఆదా చేయడం మరో ఎత్తు. తాజాగా ముంబైకి చెందిన ఒక ఎన్ఆర్ఐ (NRI) మహిళ మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ (mutual fund tax) విషయంలో సంచలన విజయం సాధించింది. దాదాప
తరతరాలుగా భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక పటిష్టమైన ఆస్తి. ఆర్థిక మాంద్యం వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనా సంపదను కాపాడుకోవడానికి పసిడిని మించిన సురక్షితమ
ప్రపంచ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా(Venezuela) ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కింది. ఆ దేశంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. వెనిజులా అధ్యక్షు
మీరు ఎప్పుడైనా జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ఆ డెలివరీ ఇచ్చే వ్యక్తి నెలకు ఎంత సంపాదిస్తారో అని ఆలోచించారా? రీసెంట్గా జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇ
Budget 2026: భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. తయారీ రంగం, ఈ-కామర్స్, వ్యవసాయం, ఎగుమతులు ఇలా అన్ని రంగాల్లో వృద్ధి వేగంగా జరుగుతోంది. ఈ వృద్ధిని నిలబెట్టాలంటే బలమైన లాజిస్టిక్స్ వేర్హౌసి
అమెరికా సైన్యం వెనిజులాపై ఒక్కసారిగా విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్పై ఈ దాడిని ధృవీకరించారు. 2026 వచ్చిన మొదటి మూడు రోజుల్లోనే వెనిజులా
Vijayawada Real Estate Insights 2025: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న విజయవాడ నగరం.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం 2025 సంవత్సరంలో క్రమంగా పురోగతి చూపించినప్పటికీ.. పరిశ్రమ వర్గాలు
ఈ ఏడాది తొలి రోజునే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 26న స్పాట్ గోల్డ్ ఔన్సుకు ఆల్టైమ్ రికార్డు స్థాయి 4,549.71 డాలర్లకి చేరిన తర్వాత.. కొద్దిరోజుల లాభాల స్వీకరణ క
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో వెండి ధరలు ఇటీవలి రోజుల్లో ఊహించని ఊగిసలాటను చూస్తున్నాయి. సోమవారం COMEX మార్కెట్లో వెండి ధర ఔన్సుకు రికార్డు స్థాయిలో 82.670 ఢాలర్ల వరకు ఎగబాకినప్పటికీ.. వారాం
ఏపీలో అవినీతి తిమింగలాల పని పడతామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతిపరులపై ఇప్పటికే నిఘా పెట్టామని వారిని వదిలిపెట్టే ప్
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే దిశగా పయనిస్తున్నారు. మొన్నటి వరకు చుక్కలు చూపించిన ధరలు నేడు పసిడి ప్రియులకు కాస్త ఉరటన
భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో ఏ చిన్న రూమర్ వచ్చినా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా నోట్ల రద్దు అనగానే 2016 నవంబర్ 8న జరిగిన సంఘటన చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. ఆ రోజున ప్రధా
2025-2026 సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో వర్క్ పర్మిట్లు గడువు ముగియనున్న నేపథ్యంలో.. కెనడా ఒక తీవ్రమైన వలస సంక్షోభం వైపు దూసుకుపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల చట్టబద్ధ హోద
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఒక టెక్ జంటకు పెళ్లైన 15 రోజులకే ఊహించని షాక్ ఎదురైంది. పెళ్ళి ఘడియల ఆనందాన్నిఅనుభవించకముందే వివాహం జరిగి కేవలం 15 రోజులు కూడా కాకముందే ఇద్దర
అప్పు చేయడం ఈ రోజుల్లో చాలా సులభం అయిపోయింది. కానీ, ఆ అప్పును తిరిగి చెల్లించడమే పెద్ద సవాలుగా మారింది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ ఏదైనా సరే.. ఏళ్ల తరబడి EMIలు కట్టడం వల్ల మానసిక ప
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. అయితే అందరూ చేసే సాధారణ ఇన్వెస్ట్మెంట్ కంటే కొంచెం భిన్నంగా ఆలోచించి, భారీ లాభాలు గడించాలనుకునే వారు సెక్టోరల
భారతీయ రైల్వే రంగంలో మరో విప్లవం రాబోతోంది. ఇప్పటికే పగటిపూట ప్రయాణాలకు వన్నె తెచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఇప్పుడు రాత్రి ప్రయాణాల కోసం 'స్లీపర్' వెర్షన్లో సిద్ధమైంది. ఈ నెలలోనే ప్
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పీఎఫ్ (Provident Fund) అనేది ఒక వరం లాంటిది. రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పీఎఫ్ నిధి ఎంతగానో ఉపయోగపడ
భారతదేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ (Bullet train) కల నిజం కాబోతోంది. వచ్చే ఏడాది అంటే 2027, ఆగస్టు 15వ తేదీన దేశ ప్రజలకు మొదటి బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి
పొగతాగే అలవాటు ఉన్నవారి జేబుకు ఇక చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. భారత ప్రభుత్వం సిగరెట్లపై పన్నుల విధానంలో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ సి
2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యుల దగ్గర గతంలో కంటే కాస్త ఎక్కువ డబ్బు కనిపిస్తోంది. 2025లో ప్రభుత్వం కల్పించిన ఆదాయపు పన్ను ఊరట. రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, జీఎస్టీ మార్ప
గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు (gold rates) ఇప్పుడు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. 2025 చివరలో ఆల్టైమ్ హై రికార్డులను సృష్టించిన పసిడి.. 2026 కొత్త ఏడాది ప్రారంభంలో ఇన్వెస్
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం ఖాళీ అయిపోతుంది. లక్షలాది మంది తమ సొంత ఊర్లకు క్యూ కడతారు. అయితే ఈ పండగ ప్రయాణాల్లో అందరినీ వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్స్ అలాగే టోల్ ప్లాజాల
నేడు మనం 2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అయితే కొత్త ఏడాదలోకి అడుగుపెడుతూ చాలామంది చాలా రకాల లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటారు. వీటినే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు. అయితే సరిగ్గా
భారతదేశ కార్మిక రంగంలో రాబోతున్న అతిపెద్ద మార్పులకు సమయం ఆసన్నమైంది. 2025 నవంబర్ నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్ (Labour law) కు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజా
2025 ముగిసింది. కొత్త ఏడాది వచ్చేసింది. మరి న్యూ ఇయర్ అంటే మన దేశంలో హడావిడి మామూలుగా ఉంటుందా!? పాతఏడాదికి ఘనంగా వీడ్కోలు చెబుతూ.. న్యూ ఇయర్ 2026ని ఆహ్వానించే క్రమంలో భారతీయులు ఫుడ్ విషయంలో అస్
2025 ఏడాదిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంగా చెప్పకోవచ్చు. గతేడాదిలో మానవులకు సాధ్యం కావనుకున్న ఎన్నో టెక్నాలజీలు ఏఐతో సాధ్యం అయ్యాయి. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అసలైన సినిమ
ప్రపంచ బియ్యం ఉత్పత్తి రంగంలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉన్న చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో నంబర్-1
తెలంగాణలో పెరుగుతున్న కాంక్రీట్ జంగిల్కు చెక్ పెడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో కొత్తగా 14 అర్బన్ ఫారెస్ట
ప్రపంచ వ్యాప్తంగా వెండి ధరలు పెరగడం భారతదేశంలోని స్థానిక మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్లో వెండి ట్రేడింగ్ మార్కెట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొ
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన స్వల్పకాలిక ప్రమాదాలపై భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా స్టాక్ మార్కెట్లలో కని
కొత్త ఏడాది వచ్చింది.. పసిడి ప్రియులు పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. గత ఏడాది పసిడి ధరలు భారీగా పెరిగి చుక్కలు చూపించాయి. సామాన్యులు బంగారం కొనుగోలు వాయిదా కూడ
2026 కొత్త సంవత్సర ఆరంభంతో పాటు వంట గ్యాస్ ధరలపై కీలక సమాచారం వెలువడింది. జనవరి 1, 2026 నుంచి 19 కిలోగ్రాముల వాణిజ్య LPG సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఒక్కో వాణిజ
బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త బాబా వంగా పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి ఆశ్చర్యంతో పాటుగా ఆసక్తి, కొంత భయం కూడా కలుగుతాయి. చూపు కోల్పోయినప్పటికీ, ఆమె చెప్
2026 సంవత్సరం అడుగుపెడుతున్న వేళ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల నిబంధనల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ కేవైసీ (KYC) అప్డేట్ నుండి స్మార్ట్ మీటర్ల వరకు ప్రతి అంశం సామాన్యుల జీవితంపై ప
జనవరి 2026 నుండి UPI లావాదేవీల పరిమితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతర
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక భారీ శుభవార్త! గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న 8th Pay Commission అమలుకు సమయం ఆసన్నమైంది. రేపటితో (డిసెంబర్ 31) 7వ వేతన సంఘం గడువు ముగిసిపోనుండటంతో, జనవరి 1, 2026 ను
Warren Buffett Success Story: అమెరికాలోని ఒమాహాలో చిన్న వయసులో సోడా బాటిళ్లు అమ్మిన ఓ బాలుడు... నేడు ప్రపంచ కార్పోరేట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. పేపర్బాయ్ నుంచి మొదలైన అతని ప్రస్థానం నేడు ప్రపంచ పె
2025 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మానవ చరిత్రలో ఈ ఏడాదిని 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం'గా చెప్పకోవచ్చు. ఎందుకంటే.. ఒకప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే చూసిన హ్యూమనాయిడ్ రోబోలు, మన ఆల
కేవలం ఒక కోతి బొమ్మ.. ఒక హల్క్ లాంటి క్యారెక్టర్.. కొన్ని ఏఐ (AI) విజువల్స్! వీటితో ఏడాదికి రూ. 35 కోట్ల సంపాదన అంటే మీరు నమ్ముతారా? అవును! మీరు విన్నది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో 'AI Slop'
గ్లోబల్ కార్పోరేట్ ఇన్వెస్ట్ మెంట్ రంగంలో చారిత్రాత్మక మలుపు చోటు చేసుకోబోతోంది. ఆరు దశాబ్దాల పాటు బెర్క్షైర్ హాత్వే కు సేవలందించిన లెజెండరీ వారెన్ బఫెట్ తన రిటైర్మెంట్ ప్రకటించారు.
2025లో అద్భుతమైన ర్యాలీ అనంతరం సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్ లో పడిపోయాయి. మార్చి 2026కి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ 6 శాతం తగ్గి కిలోకు రూ.2,35,952కి చేరింది. ఫిబ్రవరి
ఆపైల్స్ నుంచి రిటైల్, టెలికాం, శక్తి, పదార్థాలు, జీవశాస్త్రాలు, ఆర్థిక సేవలు, మీడియా వరకు విస్తృత రంగాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రక
భారతదేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే, మన దేశం మాత్రం దూసుకుపోతోంది. తాజాగా అందిన గణాంకాల ప్రకారం, జప
ఆధార్, పాన్ కార్డ్ లింక్ గురించి ఆదాయపు పన్ను శాఖ (CBDT) కీలకమైన గడువును ప్రకటించింది. ఈ గడువు ముగిస్తే.. మీ పాన్ కార్డ్ కేవలం ఒక ప్లాస్టిక్ ముక్కగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆధార్ పాన్ లింక్ (aadh
కంప్యూటర్ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ తాజా ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. మనం అనుకుంటున్న దానికంటే చాలా వేగంగా AI అభివృద్ధి చెందుతోందని, 2026 నాటికి ఇది అనేక ఉద్యోగాలను ప్రభావి
సాధారణంగా పాత రోడ్లను వెడల్పు చేస్తే వాటిని మనం డెవలప్ మెంట్ అంటాం. కానీ, 'గ్రీన్ ఫీల్డ్' అంటే పూర్తిగా కొత్తగా, ఖాళీగా ఉన్న భూముల్లో అత్యాధునిక హంగులతో నిర్మించే రహదారి అని అర్థం. ఇలాంటి
బంగారం ధరలు రెండు రోజుల నుంచి కుప్పకూలాయి. ఈ సంవత్సరం ఆరంభం నుంచి పరుగులు పెట్టించిన బంగారం ధరలు నెల చివరలో భారీగా తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ నెలలో ఆకాశాన్ని తాకిన ధరలు సామాన్యులకు చు
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఈ సందర్భంగాCyberabad నగరంలో ట్రాఫిక్ నియంత్రణలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, మద్యం విక్రయ పరిమితులు వంటి పలు నియమాలు అమల్లోకి వచ్చాయి. Hyderabad నగర
పొరుగు దేశం చైనా నుంచి పెరుగుతున్న చౌక ఉక్కు దిగుమతులను నియంత్రించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఉక్కు ఉత్పత్తులపై మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకం (
Budget 2026 Wishlist:భారత పన్ను వ్యవస్థా విధానం గత కొన్నేళ్లుగా పన్ను చెల్లింపుదారులకు తగ్గింపులు, మినహాయింపుల ద్వారా కొంతమేరకు ఉపశమనాన్ని అందిస్తోంది. అయితే, ఈ ప్రయోజనాలు ప్రధానంగా పాత పన్ను విధా
అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న సుంకాలతో పొరుగుదేశం చైనా అలర్ట్ అయింది. ముందస్తు చర్యలు తీసుకుంటూ దేశీయ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని
ప్రస్తుత కాలంలో ఒక కప్పు కాఫీ తాగాలన్నా కనీసం రూ.30 నుండి రూ.50 ఖర్చు చేయాల్సి వస్తోంది. మరి అదే రూ. 50 రూపాయలకు ఇద్దరు వ్యక్తులు టిఫిన్ చేసి, కాఫీ కూడా తాగే రోజులు ఉండేవని చెబితే నమ్ముతారా? అవు
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులు సామాన్య ప్రజలతో పాటు ఆర్థిక వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. భారతీయుల పెట్టుబడి అలవాట్లను పరిశీలిస్తే,
భారతదేశం నుంచి సంపన్నులైన కోటీశ్వరులు విదేశాలకు తరలిపోతున్న మార్పు గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. చాలా మంది దీనికి కాలుష్యం, పన్నులు, జీవన ప్రమాణాలు లేదా విదేశాల్లో విలాసవంతమైన జీవితం
చాలా మంది తమ దగ్గర పెద్ద మొత్తం డబ్బు ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. కానీ, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడి మొత్తానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే 'క్రమశిక్షణ' (Discipline)
reliance Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2026 సంవత్సరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) తన టెలికాం, డిజిటల్ విభాగమైన 'జియో ప్లాట్ఫారమ్స్'ను మార్కెట్లో లిస
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా మారుతోంది. ముఖ్యంగా అమెరికాలో చాలా మంది కుటుంబాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో తమ కలల ఇంటిని వెతుక్కుంటున్నా
బంగారం భారతీయులకు తరతరాల నుంచి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారాన్ని అమితంగా ప్రేమిస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారతీయ సమాజంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం ఎంతో ప్రత్యేకమైనది. వివాహాలు, పండు
ఇటీవల బెంగళూరు(bengaluru)కు చెందిన 'అఫ్లాగ్' (Aflog) సంస్థ సీఈఓ రోహిత్ ష్రాఫ్ లింక్డ్ఇన్ లో పెట్టిన ఒక పోస్ట్ పారిశ్రామిక వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. భారత్లో వ్యాపారాన్ని నిర్మించాలనే
గత రెండేళ్లుగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి 2026 ఒక కీలకమైన ఏడాది కాబోతోంది. అయితే ఒకప్పుడు కనిపించిన మాస్ హైరింగ్(Mass Hiring).. అంటే వేల సంఖ్యలో ఒకేసారి తీసుకోవడం ఇకపై జర
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సాధారణంగా బంగారం, రియల్ ఎస్టేట్ లేదా టెక్నాలజీ స్టాక్స్ వైపు పరుగులు తీస్తుంటారు. కానీ, సైలెంట్గా ఎవరికీ తెలియకుండా ఒక పరిశ్రమ మాత్రం విదేశీ మార్కెట
అమెరికాలోకి వలసలను నియంత్రించేందుకు ట్రంప్ సర్కారు మరింత కఠినమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో.. అక్కడ నివసిస్తున్న వలసదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భారతీయ H-1B వీసా నిపుణుల్ల
హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లాలంటే ప్రస్తుతం ట్రైన్లో కనీసం 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లు వచ్చాక ఈ సమయం 4 గంటలకు తగ్గింది. అయితే భవిష్యత్తులో ఈ దూరాన్ని
బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి పరుగులు పెట్టించిన బంగారం ధరలు నెల చివరలో భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో నింగిని తాకి సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. పసిడి కొనుగ
2025 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది గ్లోబల్ ఎకానమీ చరిత్రలో ఒక విలక్షణమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో టారిఫ్ (సుంకాల) యుద్ధాన్ని
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆస్తులలో వెండి ఒకటిగా మారింది. స్టాక్స్, బాండ్లు లాంటి ఆస్తుల మాదిరిగా నేరుగా ఆదాయం ఇవ్వకపోయినా, వెండి పెరుగుతున్న పారిశ్రామిక వినియో
ప్రపంచ బులియన్ మార్కెట్లో భారీ ర్యాలీ తర్వాత వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకులాయి. వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవడంతో MCXలో వెండి ఫ్యూచర్స్ ధరలు కిలోకు రూ.21 వేల మేర పతనమయ్యాయి. కేవలం గంట వ్
ప్రావిడెంట్ ఫండ్ (PF) కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా పీఎఫ్ సేవలను సులభతరం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు EPFO కార్యాలయాల పని విధానంలోనే పె
వెండి ధరలు ఈ నెలలో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకోవడం ప్రపంచ మార్కెట్లను కలవరపరుస్తోంది. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. వెండి ధరల ప
వెండి వెలుగులు జిలుగులతో హోయలు పోతోంది. సామాన్యుడికి అందనంత దూరానికి వెండి ధరలు చేరుకున్నాయి. రోజు రోజుకు దాని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి దాదాపు రూ.20 వేల
కర్ణాటకలో నమోదు అయిన వాహనదారులకు ఇతర రాష్ట్రాల్లో బిగ్ షాక్ ఎదురవుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. కర్ణాటక ప్రభుత్వ కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (PUCC) డేటాబేస్ కేంద్ర ప్రభుత్వ వాహన (ప
బంగారం ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. డిసెంబర్ నెల మొత్తం బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పెరుగుదల కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నార
నేటి కాలంలో మధ్యతరగతి వారికి అప్పు అనేది కామన్ అయిపోయింది. మంచి ఉద్యోగం చేస్తున్నవారికైనా, స్థిరమైన ఆదాయం ఉన్నవారికైనా కొన్ని సందర్భాల్లో రుణం (లోన్) తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవు
బంగారం కన్నా వెండి ఇప్పుడు చాలా విలువైనదిగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ ధరలు అమిత వేగంతో దూసుకుపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులు వెండి ధరలను అమాంతం
2025 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది ఇండియా ఆర్థికంగా ఎంతో ఎదిగినా, సామాన్య మరియు మధ్యతరగతి భారతీయుల మనసుల్లో కొన్ని రహస్య ఆందోళనలు మాత్రం అలాగే ఉండిపోయాయి. మిత్రులతో కాఫీ తాగుతున్నప్పుడో
భారతదేశానికి రాజధాని అనగానే మనకు గుర్తొచ్చేది ఢిల్లీ. కానీ, ఒక ఢిల్లీ అమ్మాయే ఇప్పుడు మన దేశ రాజధానిని మార్చాల్సిన సమయం వచ్చింది.. బెంగళూరుకు ఆ అర్హత ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ
చాలా మంది తమ చిన్నతనంలోనో లేదా అవగాహన లేకనో వింత వింత పేర్లతో జీమెయిల్ అడ్రస్లను క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ అవసరాల కోసం ఆ అడ్రస్ను చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇ
2025 సంవత్సరం పన్ను చెల్లింపుదారులకు అనేక కొత్త పాఠాలను నేర్పింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను నిబంధనలలో వచ్చిన మార్పులు, మారుతున్న పెట్టుబడి ధోరణులు చూస్తుంటే.. ముందస్తుగా ట్యాక్స్ ప్లానింగ్
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు.. కానీ, ఇప్పుడు అది జేబుకు కూడా చాలా హానికరం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సరికొత్త చట్టం వల్ల దేశంలో సిగరెట్ ధర (cigarette cost) సామాన్యుడిక
ఒకప్పుడు మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల వెనుక 'మేడ్ ఇన్ చైనా' లేదా 'మేడ్ ఇన్ వియత్నాం' అని కనిపించేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మీరు వాడుతున్న స్మార్ట్ఫోన్ వెనుక మేక
భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది ఒక భారీ వేడుక.. అంతకు మించి ఒక భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. ఇటీవల ప్రముఖ ఫైనాన్స్ నిపుణుడు సార్థక్ అహుజా లింక్డ్ ఇన్
బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు.. ఒక సురక్షితమైన పెట్టుబడి కూడా. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (gold rates) చూస్తుంటే మధ్యతరగతి సామాన్యుడికి చమటలు పడుతున్నాయి. అంతర్జా
gig workers strike : న్యూ ఇయర్ వేడుకల కోసం మీరు భారీ ప్లాన్స్ వేసుకుంటున్నారా? డిసెంబర్ 31న రాత్రి వేడివేడిగా ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా? అయితే మీకు ఇది చేదు వార్త అవ్వొచ్చు. ఎందుకంటే.. డిసెంబర్
మన దేశంలో సామాన్యుడికి అత్యంత చేరువలో ఉన్న రవాణా సౌకర్యం ఏదంటే అది కచ్చితంగా రైల్వేస్ (indian railways) మాత్రమే. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే శాఖ.. రాబోయే 2026 నాటికి తన రూప
