చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు పాత అకౌంట్ను అలాగే వదిలేస్తుంటారు. అయితే వినియోగించని బ్యాంక్ అకౌంట్లను అలాగే ఉంచడం వల్ల మినిమం బ్యాలెన్స్
ఇటీవలి కాలంలో భారతీయులు దుబాయ్ (Dubai) లో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. సెలవుల్లో గడపడానికి సెకండ్ హోమ్ కావాలన్నా లేదా మంచి లాభాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలామంద
నేటి కాలంలో మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పనిని ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారానే చేస్తున్నాం. సరుకులు కొనడం నుండి స్నేహితులతో మాట్లాడటం, , ముఖ్యంగా బ్యాంకి
ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈక్విటీ , కమోడిటీ మార్కెట్లలో
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం లక్షలాది మంది యువతకు కలల గమ్యస్థానం. భారీ జీతాలు, అత్యాధునిక ఆఫీసులు, హై-ఫై లైఫ్ స్టైల్ ఇక్కడ అందరినీ ఆకర్షిస్తాయి. అయితే బయట నుంచి
ఆర్థిక సంవత్సరం (FY 2025-26) ముగింపు సమయం దగ్గరపడుతోంది. ప్రతి ఏటా మార్చి 31వ తేదీ అనేది పన్ను చెల్లింపుదారులకు, జీతాలు తీసుకునే ఉద్యోగులకు అత్యంత కీలకమైన రోజు. ఈ గడువు ముగిసేలోపు మీరు చేసే కొన్
అంతర్జాతీయంగా ముఖ్యంగా పశ్చిమాసియా (Middle East) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మార్కెట్లో ఇంధన కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య , పర
భారతదేశపు ఐటీ రాజధానిగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే కాదు, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా పెట్టింది పేరు. తాజాగా ఒక యువకుడు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ఇప్పుడు
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను కేటాయిస్తోంది. ప్రస్
యుగయుగాలుగా బంగారం భారతీయుల కుటుంబాల్లో సంప్రదాయంగా మారింది. శతాబ్దాల నుంచి పసిడి అత్యంత విలువైన లోహంగా కీర్తించబడుతోంది. ఇండియన్లకు Gold కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంపద, భద్రతతో పాటుగా స
పశ్చిమాసియాలో యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ మరో టెన్సన్ మొదలయింది. అమెరికా ఇరాన్ మీద ఇజ్రాయెల్ తో కలిసి చేస్తున్న దాడులు ఓ వైపు ఆందోళన కలిగిస్తుంటే నార్త్ కొరియా జపాన్ సముద్ర జలాల్లో
పశ్చిమాసియాలో మొదలైన యుధ్దం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు షిప్పులు ఆగిపోతున్నాయి. ఫలితంగా బ్యారల్ చమురు ధర ఏకంగా 100 డాలర్లకు పెరిగింది
బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కంటిన్యూ అవుతుందా లేక భవిష్యత్తులో ర్యాలీ ఉంటుందా అనే దానిపై పెట్టుబడిదారులు అయోమయంలో పడిపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న య
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరడంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగడంతో భారత్లో వంట గ్యాస్ (
పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రెండు దేశాలు మరో దేశం మీద సాగిస్తున్న దండయాత్రతో ప్రపంచం మొత్తం తీవ్ర ఆందోళన నెలకొంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అంతర్జాతీయంగా స్టాక
టెక్ ఉద్యోగాలు ఈ ఏడాది కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. AI ఖర్చులు రోజు రొజుకు పెరుగుతున్నందున కంపెనీలు ఉద్యోగులను తగ్గించి ఖర్చు భారా
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులను ముమ్మరం చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా రెండు దేశాలపై
ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెల నుండి తన డిజిటల్ గోల్డ్ పెట్టుబడిదారులకు భౌతిక బంగారాన్ని అందించడం తిరిగి ప్రారంభిస్తామని కీలక ప్రకట
ఈ రోజుల్లో పర్సనల్ లోన్ కావాలన్నా, ఇల్లు కొనడానికి హోమ్ లోన్ కావాలన్నా బ్యాంకులు మొదట చూసేది మీ 'క్రెడిట్ స్కోర్'. సిబిల్ (CIBIL) స్కోర్ కూడా దాదాపు ఇలాంటిదే. ఈ రెండింటికీ కొంత తేడా ఉన్నప్పటిక
చాలా మంది భారతీయ కుటుంబాలకు రూ. 1 కోటి సంపాదించడం అనేది ఒక పెద్ద కల. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఆర్థిక స్వేచ్ఛకు , భవిష్యత్తు భద్రతకు ఒక భరోసా. అయితే స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువల్ ఫం
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan) పథకంలో భాగంగా 22వ విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. సాగు ఖర్చు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో, సామాన్యులకు వంట గ్యాస్ పొదుపుగా వాడుకోవడం అనివార్యంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల వల్ల
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం (Gold) ధరలు గత రెండు రోజులుగా ఒకే పరిధిలో కొనసాగుతున్నాయి. మార్చి 13న ఉదయం ట్రేడిం
బెంగళూరు (Bengaluru) అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐటీ కంపెనీలు, అందమైన వాతావరణం.. వీటన్నిటితో పాటు విసిగించే ట్రాఫిక్ కూడా! గంటల తరబడి రోడ్ల మీద వేచి చూడటం ఇక్కడి ప్రజలకు నిత్యకృత్యం అయిపోయింది
చాలామందికి గూగుల్ (Google) లో ఉద్యోగం సాధించడం ఒక కల. అది కూడా నెలకు లక్షల్లో, ఏడాదికి ఏకంగా రూ. 2 కోట్ల ప్యాకేజీ అంటే ఆ అదృష్టం ఎందరికో ఉండదు. కానీ, బెంగళూరు (Bengaluru)కు చెందిన ఒక టెక్కీ మాత్రం ఈ భారీ
డిజైన్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో తిరుగులేని ముద్ర వేసిన అడోబ్ (Adobe) సంస్థలో ఒక శకం ముగియబోతోంది. గత 18 ఏళ్లుగా కంపెనీని విజయపథంలో నడిపిస్తున్న భారత సంతతి టెక్ దిగ్గజం శాంతను నారాయణ్, తన సీఈఓ బా
బంగారం ధరల ర్యాలీ ఆగడం లేదు. పశ్చిమాసియాలో నెలకొన్న యుధ్ద మేఘాలు బంగారం ధరలను కమ్మేస్తున్నాయి. పసిడి ప్రియులు ఈ పెరుగుదల చూసి లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. మూడు దేశాల మధ్య కొనసాగుతున్
ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చాలామందికి నెలవారీ పెన్షన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ సమయంలో పిల్లల పెళ్లిళ్లకో, ఇల్లు కట్టుకోవడానికో లేదా పాత అప్పులు తీర్చడాని
ప్రస్తుతం వంట గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలు సామాన్యులను కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే గ్యాస్ కొరత ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కో
భారతదేశం గ్లోబల్ పవర్హౌస్ గా ఎదుగుతోందనడానికి మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రతిభావంతులే నిదర్శనం. అయితే తాజాగా నీతి ఆయోగ్ (NITI Aayog) విడుదల చేసిన 'ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యు
ప్రస్తుతం ఐటీ రంగం (IT Sector) లో పరిస్థితులు మునుపటిలా లేవు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే జీవితాంతం స్థిరంగా ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పె
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మన ఇంటి కరెంట్ మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల సహజ వాయువు (Natural Gas) సరఫరాకు తీవ్ర అంతరాయం
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధమంటలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. ఈ యుధ్దం మూడు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలను రేపుతోంది. ముఖ్యంగా చమురు సంక్షోభం పతాక
మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా.. పెద్ద పెద్ద కంపెనీల ఆఫీసులు, బ
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేయడం వల్ల ప్రపంచమంతా
పశ్చిమ ఆసియాలో ఫిబ్రవరి28 నుంచి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు..దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా స్థావరలపై చేస్తున్న డ్రోన్ల దాడులతో మిడ
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్జెమినీను రాష్ట్రానికి ఆహ్వానించటం విశేషంగా చెప్పుకోవచ్చు. విశాఖపట
మధ్య ప్రాచ్యంలో రక్తం చిందిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం (Iran War) ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. అమెరికా , ఇజ్రాయెల్తో జరుగుతున్న ఈ భీకర పోరాటాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ ప
గడిచిన రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడులతో మొదలైన ఈ ఇరాన్ యుద్ధం (Iran War) ఇప్పుడు లెబనా
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో ప్రయాణ కష్టాలకు త్వరలో ముగింపు పడబోతోంది. కేవలం సిటీ లోపల మెట్రో మాత్రమే కాకుండా.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను సులభతరం చేసేలా బుల్లెట్ రైలు ప్రాజెక్టులు సి
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. స్టాక్ మార్కెట్లు రోజు రోజుకు రక్తపాతాన్ని చూస్తున్నాయి. అలాగే బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పశ్చిమాసి
దేశంలో ఇటీవల LPG (కుకింగ్ గ్యాస్) సరఫరా సమస్య తీవ్రం అయినట్లుగా వస్తున్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ వార్తలతో పౌరులలో భయాందోళన పెరుగుతోంది. సోషల్ మీడియా, కొన్ని వార్తల ప్రకారం.. కొన్ని ప్
హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరత తీవ్రత కొనసాగుతోంది. పది రోజులుగా LPG సరఫరాలో విఘాతం ఏర్పడడంతో గృహ వినియోగదారులు, వ్యాపార వర్గాలు అన్ని విధాలా కష్టపడ్డారు. హైదరాబాద్ నుంచి మారుమూల జిల్లాల
టెక్ దిగ్గజం Apple తన తాజా ఉత్పత్తుల లాంచ్తో పాటు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ గాడ్జెట్లకు స్థలం కల్పించేందుకు కంపెనీ తన లైనప్లో ఉన్న డజనుకు పైగా పాత పరికరాలను నిశ్శబ్దంగా నిలిప
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత బులియన్ మార్కెట్ ఆందోళనకర పరిస్థితిలోకి వెళ్లింది. గత ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ఈ ఏడాది తగ్గుతాయనుకున్న పసిడి ప్రియులకు యు
ప్రముఖ ఆర్థిక నిపుణుడు..'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం (Market Crash) రాబోతోంద
ప్రస్తుతం భారతదేశం తీవ్రమైన ఎల్పీజీ, ఇంధన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు మూతపడి, చమురు దిగుమతులు నిలిచిపోయ
బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం లేదు. గత నెలలో రికార్డు స్థాయిలో పెరిగిన బం
పశ్చిమాసియాలో యుద్ధాలు, క్షిపణి ప్రయోగాలు, ఇంధన కొరతతో ప్రపంచం ఆందోళనకరంగా మారిన సమయంలో.. జర్మనీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న వోక్స్వ్యాగన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది ఉద్యోగ
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ భయానక రూపం దాలుస్తోంది. బుధవారం మార్చి 11న, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Dubai Airport) సమీపంలో రెండు అనుమానిత ఇరాన్ డ్
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC Bank తన వినియోగదారుల కోసం తాజాగా కొన్ని కీలక అప్డేట్లను ప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్ వడ్డీ రేట్లు (MCLR), ఫిక్స్డ్ డిపాజిట్లు (FD), ఏటీఎం వ
Strait of Hormuz Tensions:పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా భగ్గముంటోంది. దాడులు, ప్రతిదాడులతో భయానకంగా మారింది. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన ఎక్కువవుతోంది. చమురు ధరలు నింగిని తాకుతున్నాయి. గ్యాస్ సంక
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లోని వేలాది మంది టెక్కీలు , విద్యార్థులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదే గ్యాస్ సిలిండర్ల కొరత. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరా
అమెరికా-ఇజ్రాయెల్, Iran మధ్య పెరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉండడంతో ఆస
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అప్పుడప్పుడు ఎదురవుతున్న గ్యాస్ కొరత (LPG Shortage), ఆకాశాన్నంటుతున్న సిలిండర్ ధరలు (LPG Prices) సామాన్యులను కలవరపెడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా మధ్యతరగతి
Gold price today: భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు మార్చి 11న ట్రేడింగ్ను కాస్త నెమ్మదిగా ప్రారంభించాయి. MCXలో బంగారం, వెండి ధరలు 0.5% నుంచి 1% వరకు పడిపోయాయి. అయితే, స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పెరగడం గ
మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ నుండి మన భాగ్యనగరం హైదరాబాద్ (Hyderabad) వెళ్లే ప్రయాణికులకు ఒక అద్భుతమైన వార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండోర్-ఇచ్చాపూర్ జాతీయ రహదారి పనులు శరవేగంగా జరు
సాధారణంగా దుబాయ్ అంటేనే బంగారానికి పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అక్కడి నుంచే బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు గో
బంగారం ధరలు కొండెక్కి కూర్చుకొన్నాయి. కిందకు దిగిరానంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 300 బిలియన్ డాలర్ల చమురు శుద్ధి కర్మాగార ప్రాజెక్టును టెక్సాస్లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భారతదేశ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా ఉంది. ట్రంప్
కర్ణాటకను టాప్ కంపెనీలు వదిలేసి వెళ్లిపోతున్నాయి. దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరును వదిలి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి లోక్ సభ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ వివరాలను వ
పశ్చిమాసియా దేశాలు నివురు గప్పిన నిప్పులా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో సంక్
భారతదేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) పీటర్ ఎల్బర్స్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. వెంటనే పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి
ప్రస్తుతం యూత్ లో పొదుపు పట్ల అవగాహన పెరుగుతోందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 20 ఏళ్ల వయసు నుంచే చాలామంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (sip investment) ద్వారా సంపదను సృష
జీవితంలో ఒకానొక దశలో మన ఆర్థిక ప్రణాళికలు కేవలం మన గురించి మాత్రమే కాకుండా మన తల్లిదండ్రుల చుట్టూ కూడా తిరుగుతుంటాయి. వయసు మళ్లిన కొద్దీ వారికి ఆరోగ్య సమస్యలు పెరగడం, తరచూ ఆసుపత్రికి వ
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం (iran war) ఒక కీలక మలుపుకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లల
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ల నుండి కనీస బ్యాలెన్స్ నిర్వహణ రుసుముల రూపంలో సుమారు రూ. 19,000 కోట్లు వసూలు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్
భారతదేశంలో ఆదాయపు పన్ను (Income Tax) విధానం ఒక చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. దాదాపు 60 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న పాత పద్ధతికి స్వస్తి పలికి.. ఏప్రిల్ 1, 2026 నుండి సరికొత్త ట్యాక్స్ రూల్స్ (tax rules) అ
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా అనేక భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయాయి. ఈ పరిస్థితి భారతదేశ కార్గో భద్రత, సిబ్బంది రక్షణ, ఇంధన సరఫరాలపై ఆందో
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల (oil prices) పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో ప్రపంచంలోనే మూడవ అతిప
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసుకుంటున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుధ్దం ప్రవంచ యవనికపై ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. అంత
నిన్న సాయంత్రం నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు 26% నుంచి 30% వరకు కుప్పకూలడంతో, మార్చి 10న భారత్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం, ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ 1% పెరగగా, ఎంసీఎక్స్ వెండి ధర 4% ర్యాలీ చేసింద
పశ్చిమాసియాలో జరుగుతున్న అమెరికా ఇరాన్ వార్ (Iran war) ఇప్పుడు 11వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం కేవలం మూడు దేశాలకే పరిమితం కాకుండా గల్ఫ్ ప్రాంతమంతా విస్తరిస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీ
ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) నగరాన్ని ఎల్పీజీ సిలిండర్ల కొరత భయం వెంటాడుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు నేరుగా మన సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లపై పడుత
యుద్ధానికి సై అంటూ అన్ని దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికాకు చైనా దిమ్మతిరిగే షాకిచ్చింది. సైలెంట్ అస్త్రం సంధిస్తూ రక్షణ రంగంలో కీలకంగా మారిన F-35 Fighter Jet కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఒక
భారతదేశంలో అద్దె ఇళ్ల మార్కెట్ ను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త రెంట్ రూల్స్ (Rent Rules 2026) ను అమల్లోకి తెచ్చింది. మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 ఆధారంగా రూపొందించిన ఈ కొత్త నిబంధనల
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అమెరికా ఇరాన్ యుద్ధం (iran war) గురించే చర్చ జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బ
పసిడి ధరలు ఈ మధ్య కాలంలో నింగిని తాకాయి. సామాన్యులు బంగారం షాపులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. శుభకార్యాలకు బంగారాన్ని కొనాలనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఇక ప్రపంచ వ్య
ముంబైలోని ప్రసిద్ధ పరేల్ ప్రాంతంలో ఉన్న ఒక 2BHK అపార్ట్మెంట్ కోసం ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకు రూ. 1 లక్ష అద్దె చెల్లిస్తున్నట్లు చూపించిన వైరల్ వీడియో* ఆన్లైన్లో వైరల్ అయింద
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు మార్చి 10 నుండి తీవ్ర అంతరాయా
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో భగ్గుమన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఇరాన్ యుద్ధ ప్రభావం బంగారం ధరలపై అంతగా ప్రభావం చూపడం లేదు. ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే కాని ఈ మధ్యకాలంలో పెరిగినట్లుగా ప
బెంగళూరులోని ఇంజనీర్ మానస మంజునాథ్ ఒక వారం పాటు ఆటో డ్రైవర్ ప్రవర్తనను గమనించిన తర్వాత దేశంలో సెల్ఫోన్ వ్యసనం సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నేను
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ 28 శాతం పెరిగి 116 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) 27
ఐటీ ఉద్యోగాలు ప్రస్తుత కాలంలో ఉద్యోగ భద్రతను అందించడం లేదు. ముఖ్యంగా ఈ AI టెక్నాలజీ యుగంలో జాబ్ అనేది దినదిన గండంగా మారింది. ఐటీ కార్మికులు నిరంతరం ఉద్యోగాల తొలగింపు బెదిరింపులకు గురవుత
ఇరాన్ యుధ్దం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పశ్చిమాసియా దేశాలపై అమెరికా ప్రయోగించిన వార్ అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలను రేపుతోంది. చమురు ధరలు భారీగా పెరిగాయి. సరఫరా ఆగిపోయింది. చమురు ఉత
సోమవారం ట్రేడింగ్లో భారత రూపాయి డాలర్తో పోలిస్తే 92.33కి పడిపోవడంతో తీవ్రంగా బలహీనపడింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం దీనికి
బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. ఇరాయ్ యుద్ధ పరిస్థితులు బులియన్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణం అవుతున్నాయి. పసిడి మార్కెట్లో ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయ
అమెరికా శుక్రవారం వెనిజులా నుండి 100 మిలియన్ డాలర్ల బంగారాన్ని తీసుకువచ్చిందని అమెరికా అంతర్గత కార్యదర్శి డగ్ బర్గమ్ ధృవీకరించారు. ఈ బంగారం పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడనుందని
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం అవుతున్న కొద్దీ ప్రపంచ ముడి చమురు మార్కెట్లలో సరఫరా భయాలు పెరిగాయి. దీంతో సోమవారం చమురు ధరలు దాదాపు 20 శాతం పెరుగుతూ బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటాయి. బెం
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుధ్దం ప్రభావంతో అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక యవనికపై ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి, బ
