అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికా-క్యూబా సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. వెనెజువెలా నుంచి చమురు లేదా ఆర్థిక సహాయం కొనసాగాలంటే అమెరిక
Swadeshi Tech 2.0:భారతదేశ సాంకేతిక చర్చ ఎక్కువగా వినియోగదారుల యాప్లు, స్టార్టప్ పెట్టుబడులు, ఐటీ సేవల ఎగుమతుల చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ కనిపించే కథనాల వెనుక.. మరింత లోతైన, దీర్ఘకాల ప్రభావం కలి
మన దేశ ఆదాయపు పన్ను వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణకు రంగం సిద్ధమైంది. ఆరు దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ.. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) అమల్లోకి రాబోతోం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం రాజాసాబ్ (Raja saab) బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా థి
కేంద్ర బడ్జెట్ సమయం దగ్గరపడుతుండటంతో ఇన్కమ్ ట్యాక్స్, ఇతర పన్నుల మార్పులపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా ధనవంతులపై అదనపు సర్చార్జ్ లేదా వెల్త్ టాక్స్ (సంపద పన్ను) విధించాలనే ప
భారతదేశంలో అప్పు తీసుకోవడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. నిమిషాల్లో అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే ఈ సులభమైన అప్పులే ఇప్పుడు బ్యా
పేమెంట్స్ యాప్స్ లో అగ్రగామిగా ఉన్న ఫోన్ పే (PhonePe) మరో సంచలన ఫీచర్ను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ పేమెంట్లను మరింత వేగవంతం చేస్తూ పీజీ బోల్ట్ 'PG Bolt' పేరుతో సరికొత్త
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బంగారం ఎప్పుడూ ఒక భరోసా. ద్రవ్యోల్బణం పెరిగినా లేదా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా.. బంగారం తన విలువను కోల్పోదు. శతాబ్దాలుగా సంపదకు చిహ్నంగా ఉన్న పసి
ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఇరాన్లో అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తుంటే, మరోవైపు అమెరికా తన అత్యంత శక్తివంతమైన డూమ్స్ డే ప్లేన్ (Doomsday Plane) గాల్
కేంద్ర బడ్జెట్ అంటేనే దేశ గమనాన్ని మార్చే ఒక రోడ్ మ్యాప్ వంటిది. ఈ ఏడాది ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ (Budget 2026) ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి అందరి
ఈ రోజుల్లో జేబులో రూపాయి లేకపోయినా చేతిలో క్రెడిట్ కార్డ్ (Credit Card) ఉంటే చాలు.. ఏదైనా కొనేయొచ్చు అనే ధీమా పెరిగిపోయింది. ఇండియాలో క్రెడిట్ కార్డ్ వినియోగం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోత
మకర సంక్రాంతి, పొంగల్, మాఘ్ బిహు వంటి ప్రధాన పండుగలకు ముందు భారతదేశంలో బంగారం ధరలు విపరీతంగా పెరగడం సాధారణ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. పండుగ సీజన్లో బంగారం కొనుగోలు చేయడం
అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ప్రీమియం ప్రాసెసింగ్ సేవల ఫీజులను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫీజులు 2026 మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జూ
గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించడంతో పాటు ఆదాయ వనరులను పెంచే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే నగరంలోని సెంట్రల్ బిజినె
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు..భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేయకపోవడం వల్లే భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదన్న అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ
గత వారం అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. వారం ప్రారంభంలో ఒత్తిడిలో ఉన్న COMEX వెండి ధరలు శుక్రవారం ఒక్కరోజులోనే 5.59 శాతం లాభపడి చివరికి ఔన్సుకు 79.341 డాలర్ల వద్ద
బెంగళూరులో గృహ కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రధాన రహదారికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లు అధిక డిమాండ్లో ఉండేవి. అయితే ఇప్పుడు Bengaluru నగరంలోని అధిక ట్రాఫిక్
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రొజుకు పెరుగుతూ పోతున్నాయి. పసిడి ప్రియులు షాపుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా ధరలు భారీగా పెరిగాయ
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. అందరూ తమ సొంత ఊళ్లకు బయలు దేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరం నుంచి ఏపీకి చాలామంది పండుగ జరుపుకోవడానికి వెళుతున్నారు. దీంతో నగ
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే అభిప్రాయం స్పష్టంగా లేదని.. అలాగే పెరుగుతున్న దేశీయ-బాహ్య ఒత్తిళ్లు వృద్ధిని దెబ్బతీయగలవని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) అరవింద్ సుబ్రమణియన్ హెచ్చర
సాధారణంగా మనం అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ముందుగా చేసే పని.. మన దగ్గరున్న పొదుపు మొత్తాలను వెనక్కి తీసుకోవడం లేదా పెట్టుబడులను అమ్మేయడం. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) లో ఇన్వెస్ట
హైదరాబాద్ అంటేనే సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడి ప్రేక్షకులకు సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక ఎమోషన్. అందుకే నగర విస్తరణతో పాటు ఇక్కడి థియేటర్ల రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఇప్ప
భాగ్యనగరం మరో అంతర్జాతీయ స్థాయి రవాణా వ్యవస్థకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అవుటర్ రింగ్ రోడ్డు (ORR) తో ట్రాఫిక్ కష్టాలు తీరగా.. ఇప్పుడు అదే మార్గంలో హైదరాబాద్ (Hyderabad) మెట్రో రైలును కూడా పరుగులు
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో సక్సెస్ ఫుల్ బ్రాండ్గా వెలుగుతున్న శాంసంగ్.. తన తదుపరి ఫ్లాగ్షిప్ సిరీస్ ఎస్ 26 (Samsung S26) లాంచ్కు సర్వం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2026లో ఈ సిరీస్ గ్రాండ్ గా రిలీజ్ అవ
భాగ్యనగర వాసులకు ముఖ్య గమనిక. నగరంలోని పలు ప్రాంతాల్లో రేపటి నుంచి అంటే జనవరి 10వ తేదీ నుంచి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగనుంది. ఏకంగా 36 గంటల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోనుందని హైదరాబాద్ మ
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆర్టిసి బస్సుల్లో మహిళల సందడే కనిపిస్తోంది. ఎన్నికల హామీలో భాగంగా తెలంగాణలో 'మహాలక్ష్మి', ఆంధ్రప్రదేశ్లో 'స్త్రీ శక్తి' పథకాల ద్వారా మహిళలకు
నేడు మార్కెట్ ప్రారంభం కావడమే బంగారం, వెండి ధరలు జోరుగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical tensions) ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను బంగారం వైప
మీకు బెంగళూరు (Bengaluru) లేదా కర్ణాటకలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో ఆస్తి ఉందా? అది B-Khata (బి-ఖాతా) పరిధిలో ఉండి.. లోన్ రాకనో లేదా అమ్మడం కుదరకనో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకో శుభవార్త! అక్రమ లేఅవుట్
సాధారణంగా భారతీయులకు బంగారం అంటే ప్రాణం. పెళ్లిళ్లు ఉన్నా, పండగలు వచ్చినా ఫిజికల్ గోల్డ్ కొనడానికే మనం మొగ్గు చూపుతాం. కానీ, మారుతున్న కాలంతో పాటు ఇన్వెస్టర్ల ఆలోచనలు కూడా మారుతున్నాయి
కోవిడ్ సమయంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఇప్పటికీ కొన్ని కంపెనీల్లో అమలు అవుతుంది. ఇప్పటికీ చాలామంది ఐటీ ఉద్యోగులు వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తున్నారు. అయి
తెలంగాణలోని అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. సాగు పెట్టుబడి కోసం ఇచ్చే ఈ సాయాన్ని పక్కాగా అర్హులకు మాత్రమే అందించాలని రేవంత్ రె
భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా రాకింగ్ స్టార్ యష్ పేరు మారుమోగిపోతోంది. కేజీఎఫ్ సిరీస్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ స్టార్ హీరో.. ఇప్పుడు తన తదుపరి చిత్రం 'టాక్సి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న OpenAI.. తన యూజర్ల కోసం ఒక సంచలన ఫీచర్ను పరిచయం చేసింది. అదే ఛాట్ జీపీటీ హెల్త్ (ChatGPT Health). సాధారణంగా మనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే గూగ
డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ సినిమా ది రాజా సాబ్ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మొదట ఇది ఒక సరదా హారర్ ఎంటర్టైనర్గా మాత్రమే భా
కేంద్ర బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రంగాల చూపు ఆర్థిక మంత్రిపైనే ఉంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ప్రభుత్వం నుంచి భారీ వరాలను ఆశ
ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరోసారి హైపర్-ఫాస్ట్ డెలివరీ మోడళ్లపై తీవ్ర చర్చకు దారితీసింది. కేవలం కొన్ని నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒత్తిడి మధ్య పనిచేస్తు
భారతీయ ఎగుమతిదారులకు, ఇన్వెస్టర్లకు జనవరి 8 ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణ
స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ వార్నింగ్ తో కూడిన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా వీసా అనేది ఎవరికైనా స్వయంగా లభించే హక్కు కాదని, అది పూర్తిగా ఒక ప
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి 'కేజీఎఫ్' (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా 'రాకీ భాయ్'గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు యష్(Yash) నేడు తన 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొ
వెండి ధరలు గత కొంత కాల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సామాన్యులకు షాకిస్తూ బంగారంతో పోటీపడి మరీ ధరలు నింగిని తాకాయి. అయితే ఇప్పుడు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వె
టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే చర్చ.. అది మైక్రోసాఫ్ట్లో రాబోయే భారీ లేఆఫ్స్ గురించి. 2026 సంవత్సరం ఆరంభంలోనే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది మంది ఉద్యోగులను తొలగించబోతోందని వస్
ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలవబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ (Bhogapuram airport) ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది. విశ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మౌలిక సదుపాయాల కల్పనలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు రోడ్లంటే గుంతలు, ప్రయాణమంటే నరకం అనుకునే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచ వేదికపై తెలు
గత కొద్ది సంవత్సరాల నుంచి బంగారం ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. గత ఏడాది అయితే పెట్టుబడిదారులు భారీగా లాభాలను ఆర్జించారు. సామాన్యులు మాత్రం పసిడి కొనాలంటేనే భయపడే పరిస్థితులు వచ
అగ్రరాజ్యం అమెరికా.. వెనిజువెలాపై గత వారం దాడులతో విరుచుకుపడిన సంగతి విదితమే. జనవరి 3న కారకాస్లో జరిగిన దాడిలో అమెరికా ప్రత్యేక దళాలు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లు సమాచారం. ప్రస్త
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై మరింత కఠినమైన ఆర్థిక చర్యలకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్
గత కొద్ది సంవత్సరాల నుంచి బంగారం పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది. గత ఏడాది అయితే ఇన్వెస్టర్లు భారీగా లాభాలను ఆర్జించారు. సామాన్యులు మాత్రం పసిడి కొనాలంటేనే భయపడే పరిస్థితులు వచ
భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్ణయించే Budget 2026 కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించేందుకు అసాధారణమ
డిజిటల్ పేమెంట్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ పే (Amazon Pay) ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పటివరకు కేవలం రీఛార్జీలు, బిల్లు చెల్లింపులకే పరిమితమైన ఈ యాప్.. ఇప్పు
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మిడ్-రేంజ్ సెగ్మెంట్లో పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. తాజాగా రియల్మీ కంపెనీ తన ప్రతిష్టాత్మక రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro), 16 ప్రో+ మోడళ్లను భారత్లో విడుద
ప్రస్తుతం బులియన్ మార్కెట్లో వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈరోజే వెండి ధర ఏకంగా కేజీకి రూ. 12,000 పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 2,83,000 కు చేరుకుంద
అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు సహజ సంపదలతో అలరారే వెనిజులా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికారం నుంచి తొలగించిన అనంతరం ట్రంప్ మరో బాంబు పేల్
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో.. ఇళ్ల అద్దెలు కూడా అంతే వేగంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఒక వ్యక్తికి, ఒక ఇంట
మీరు తరచుగా ఓలా లేదా ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులను వాడుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే అప్డేట్! భారత ప్రభుత్వం క్యాబ్ రైడ్స్ కోసం ఓ కొత్త యాప్ను తీసుకొచ్చింది. అదే భారత్ ట్యాక
Real Estate Budget 2026:కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్ననేపథ్యంలో భారతదేశ గృహ ఆర్థిక వ్యవస్థ మీద బడ్జెట్లో ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా అనే ఆసక్తికర చర్చకు తెరలేచింది.. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల తక
భారతదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది. ఎందుకంటే ఆ రోజున కేంద్ర బడ్జెట్ విడుదల చేస్తారు. బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నారంటే ప్రతీ ఒక్కరూ ఏమేం ధరలుపెరుగుత
Budget 2026: ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తు
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హార్రర్-కామెడీ మూవీ రాజాసాబ్ (Raja Saab) మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ట్రే
భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్! ముఖ్యంగా సికింద్రాబాద్, శామీర్పేట వైపు ప్రయాణించే వారికి ఇది నిజంగా తీపి కబురు అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ రూట్ లో భారీ ఫ్లైఓవర్ రానుంది. హైదరాబాద్ (Hyderabad ) నగరం
వచ్చే కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పించే అవకాశం ఉంది. ఈసారి ఆ తేదీ ఆదివారం కావడంతో, అదే రోజు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) నుండి దీనిపై
బడ్జెట్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో, వ్యక్తిగత ఆదాయపు పన్ను సంస్కరణలపై పన్ను చెల్లింపుదారులు, ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం, మారుతున్న జీవనశైలి, భార
ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీలో భారత్ ఒక గ్లోబల్ పవర్హౌస్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 2025లో పసిడి ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు 2026లో తగ్గుతాయని భావిస్తే.. ఎక్కడ తగ్గేది లేదంటూ దూసుకుపోతున్నాయి. జనవరి మొదటి వారంలోనే బంగారం ధరలు నింగిని తా
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశ సౌర తయారీ రంగంలో కీలక మైలురాయిగా నిలిచే ఒక భారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనుంది. దేశంలోనే అతిపెద్దదైన 10 గిగావాట్ల సామర్థ
గత వారాంతంలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అధికార పతనం తరువాత.. ప్రపంచ దృష్టి మళ్లీ ఆ దేశ సంపదలపై కేంద్రీకృతమైంది. ఇప్పటివరకు ప్రధానంగా వెనిజులా వద్ద ఉన్న విస్తారమైన చమురు నిల్వల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రపంచ రాజకీయ వేదికపై తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. విదేశాంగ విధానం, వాణిజ్యం, వలస విధానాల విషయంలో ట్రంప్ అవలంబ
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వెనిజులాపై దాడి చేయడం అలాగే లాటిన్ అమెరికా దేశాలకు వార్నింగ్ ఇవ్వండి వంటి వ
నేటి కాలంలో మనం స్మార్ట్ఫోన్ తీసి ఆర్డర్ ఇస్తే చాలు. 10 నిమిషాల్లో వేడి వేడి బిర్యానీ లేదా ఇంట్లోకి కావాల్సిన సరుకులు మన గుమ్మం ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ వేగవంతమైన సేవ వెనుక ఉన్నది వేల
తమ పిల్లలు ప్రయోజకులు కావాలని, వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, పెరుగుతున్న కాలేజీ ఫీజులు, పెళ్లి ఖర్చులు చూస్తుంటే కాస్త భయం వేయడం సహజం.
ఎక్కడో మారుమూల చిన్న గ్రామం నుండి 12 రూపాయలతో నగరానికి వచ్చిన ఓ యువకుడు తదనంతర కాలంలో రూ. 12 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అయితే అతని విజయం వెనుక కష్టంతో పాటు దేవునిపై నమ్మకం కూడ
భారతదేశంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన విప్రో తన హైబ్రిడ్ వర్క్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరవ్వాలని.. ఆ రోజుల్లో కనీ
ప్రస్తుతం ప్రపంచం అంతా వెనిజులా ఇష్యూ గురించే మాట్లాడుకుంటుంది. జనవరి 3, 2026న అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంల
హైదరాబాద్ నగర వాసులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) కీలక అడుగులు వేస్తోంది. నగరానికి నిరంతరాయంగా, ఎలాంటి అంతరాయం
జనవరి 3, 2026న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Maduro)ను అమెరికా దళాలు బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే రాజకీయ పరిణామాల కంటే ఎక్కువగా ఇప్పుడు మరో
భారత సిలికాన్ సిటీ బెంగళూరు రోడ్లపై రోజూ కనిపించే ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలామందికి చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే అదే చిరాకు ఒక వినూత్న ఆవిష్కరణకు దారి తీస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలానే జరిగ
ప్రస్తుతం సోషల్ మీడియాలో విడాకులు (Divorce), భరణం (Alimony) అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హై-ప్రొఫైల్ విడాకుల కేసులు పెరగడం, కోర్టులు భరణం విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో సామాన్య
దశాబ్దాలుగా భారత అణు శక్తి రంగంలో థోరియం ఒక కీలక స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద థోరియం నిల్వలు భారత్ వద్ద ఉండటంతో.. ఇది స్వచ్ఛమైన శక్తి, దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్వావలంబనక
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒకటే చర్చ.. అది ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురందర్' సృష్టిస్తున్న బాక్సాఫీస్ సునామీ. కేవలం 32 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమా
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఏడాది బడ్జెట్ మహా అయితే ఒక పది లక్షలు ఉంటుందేమో. అయితే ఈ బెంగళూరు (Bengaluru) జంట లెక్కలు చూస్తే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 2025 సంవత్సరానికి సంబంధించి తమ ఖర
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో యూఎస్ సైన్యం వెనిజువేలా రాజధాని కారకాస్పై భారీ స్థాయిలో దాడులు చేపట్టినట్లు వచ్చిన వార్తలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవి నేరు
మీరు పని చేసే కార్యాలయంలోని నిశ్శబ్దం కొన్నిసార్లు అధికారిక హెచ్చరిక లేఖ కంటే ఎక్కువ చెప్పగలదని చెప్పవచ్చు. ఇమెయిల్స్కు సమాధానం రాకపోవడం, మీరు లేకుండానే సమావేశాలు జరగడం, మీ పాత్ర క్ర
కర్ణాటక క్యాబినెట్ 153 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్కుకు ఆమోదం తెలపింది. ఈ పార్కు రాకతో బెంగళూరు నగరం తన పర్యావరణ వారసత్వంలో మరో కీలక అధ్యాయాన్
ఆపిల్ తన ఉత్పత్తుల తయారీ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీకి భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. కుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం 2025 సంవత్సరంలో భార
2025లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ నింగిని తాకాయి. ఈ పెరుగుదల, ప్రధానంగా, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, గ్లోబల్ డిమాండ్, ద్రవ్యోల్బణ భయాల కారణంగా జరిగిందని చెప్పవచ్చు. ఈ ఆందోళనతో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో టెక్ పరిశ్రమలో లక్షలాది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చిన సంగతి విదితమే. 2025లో చాలా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసేసాయి. అయితే ఈ ఏడ
అమెరికా సాయుధ దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను స్వాధీనం చేసుకోవడం, ఆయన భార్యను బంధించడం వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ పరిణామాలు బంగారం, వెండి వంటి సేఫ్
అంతర్జాతీయంగా, దేశీయంగా వెండి ధరలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలను తాకుతూ పెట్టుబడుదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం తర్వాత అత్యంత కీలక విలు
బాల్యంలో చింతచెట్టు కింద పడ్డ చింతకాయలు ఏరుకుని.. వాటికి ఉప్పు-కారం అంటించి తినని వారు చాలా అరుదు. అయితే ఆ చిన్ననాటి రుచినే ఒక ఇంజనీర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారంగా మార్
సేంద్రీయ ఆహారం ఇప్పుడు ఒక విలాసం కాదు.. ఒక అవసరంగా మారుతోంది. మన ఆహారం, నీరు, గాలిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆరోగ్యంపై ప్రభావం తీవ్రంగా పడుతోంది. అయితే మెట్రో నగరాల్లో లభించే సేంద్ర
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత.. లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.వెనిజులా ఘటనతో ఆగిపోకు
