అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్గా కెవిన్ వార్ష్(Kevin warsh) ను ఎంపిక చేయడం గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. వార్ష్ ఒక హాకిష్ (వడ్డీ రేట్లను పెంచ
బెంగళూరు(Bengaluru) ఐటి కారిడార్ లో అత్యంత రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ (ORR) త్వరలో సరికొత్త రూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు B-SMILE (Bengaluru Solid Waste Management Infrastructure Ltd) ర
గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. అమెరికా -భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారయిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయనే వారికి నిరాశే ఎదురయింది. పెట్ట
నెలల తరబడి సాగిన చర్చల అనంతరం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒకే అయింది. ఈ ఒప్పందం ప్రారంభ దశ నుంచే దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా, అమెరికా ప్రభుత్వం భారతదేశ వ
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ భారతదేశంలో భారీ విస్తరణ చేపడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యాచరణ చేపడుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేది
గత మూడు రోజులుగా బంగారం (Gold), వెండి (Silver) మార్కెట్లలో కనిపించిన భారీ పతనం ఇన్వెస్టర్లను కాస్త కలవరపెట్టినప్పటికీ.. మంగళవారం మార్కెట్ అనూహ్యంగా పుంజుకుంది. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) , సిల్వర్ ఈటీఎఫ్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆర్థిక పరిణామాలు చూస్తుంటే.. బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధురాలు, ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా గతంలో చెప్పిన మాటలు నిజమవుతాయా? అనే అనుమానం కలగక మానదు. 2026వ సంవత
భారతీయ బులియన్ మార్కెట్లో ఫిబ్రవరి 3న బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగసాయి. అమెరికా-భారత్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత..సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు పెట్టుబ
India-US Trade Deal Impact:భారతదేశం అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు తక్షణ ఉపశమనాన్ని కలిగించే కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా.. భారతీయ వస్తువులపై విధిస్త
సాధారణంగా బడ్జెట్ అనగానే మనందరం ఆదాయపు పన్ను స్లాబ్లలో మార్పులు ఉంటాయని, చేతికి వచ్చే జీతం పెరుగుతుందని ఆశపడతాం. కానీ, ఈ బడ్జెట్ లో అటువంటి ప్రత్యక్ష ఊరట ఏదీ లభించలేదు. పైగా మనం చేసే పొ
సాధారణంగా ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఎన్నో కలలు ఉంటాయి. ఆ కంపెనీ ఎదుగుదలలో మనం కూడా భాగం కావాలని.. కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. కానీ, నేటి
గత కొంతకాలంగా విదేశాల్లో నివసించే భారతీయులను (NRIs), ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండేవారిని వేధిస్తున్న ఒక ప్రధాన సమస్యకు భారత ప్రభుత్వం స్వస్తి పలికింది. కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా బంగారం కస్
గత కొన్నేళ్లుగా భారతదేశం తన చమురు అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంద
Bengaluru Real Estate Update: భారతదేశ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరులో సొంత ఇల్లు కావాలనుకునే వారికి కర్ణాటక హౌసింగ్ బోర్డు (KHB) శుభవార్తను అందించింది. అత్యంత తక్కువ ధరక
గత ఏడాది కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆ
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చారిత్రాత్మక చర్చల ఫలితంగా కొత్త వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగ
బడ్జెట్ 2026 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) పన్ను నిబంధనలపై ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు SGBలు మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే పన్ను ఉండేది కాదు. కానీ కొత్త
బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి కుప్పకూలుతున్నాయి. నింగిని తాకి దిగిరానంటున్న ధరలు మళ్లీ నేల చూపులు చూశాయి. జనవరి నెలలో పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన పసిడి సామాన్యులను మాత్రం కోల
ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి ఆటోమేటివ్ రంగంలో సంచలనం సృష్టించింది. వాహనాలపై ఆసక్తి కేవలం కార్ల వరకే పరిమితం కాకుండా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబ
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు ప్రస్తుతం విలువైన లోహాల్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.. ఇలాంటి సమయంలో, ప్రముఖ ఆర్థిక నిపుణులు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అ
New Baggage Rules: అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అమెరికా సుంకాలను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించడానికి అంగీకరించారు. ఈ నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థన మేరకు తీసుకున్నట్
భారతదేశంలో వ్యవసాయం అనేది వాతావరణం, మార్కెట్ ఒడిదుడుకులతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (
గడిచిన కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం(Gold), వెండి(Silver) ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత ఈ రెండు లోహాలు ప్రస్తుతం భారీ పత
మన దేశంలో వ్యాధుల ధోరణి మారుతోంది. ఒకప్పుడు అంటువ్యాధుల బెడద ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ తగ్గి.. డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఆటో ఇమ్యూన్ సమస్యలు పెరుగుతున్
భారతదేశాన్ని గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీ
భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరులో రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకమేనని చెప్పవచ్చు. ట్రాఫిక్ రద్దీ సమస్యకు రోజు రొజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సమస్యకు చెక్ పెట్టేందుకు
కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన వెలువడినప్పటి నుండి ట్యాక్స్ ప్రపంచంలో ఒకే పదం మార్మోగిపోతోంది.. అదే LTCG Tax (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్). నిజానికి ప్రభుత్వం ఈసారి పన్ను నిబంధనల్లో పెద
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో ఒక భారీ మార్పుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ యాప్.. త్వరలో 'సబ్స్క్రిప్షన
ఆధునిక క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని మ్యాచ్లు ట్రోఫీల కంటే కూడా చాలా విలువైనవిగా చెప్పుకోవచ్చు. అవి కేవలం ఫలితాన్ని మాత్రమే నిర్ణయించవు. మొత్తం టోర్నమెంట్ ఆర్థిక వ్యవస్థకు వెన్నె
ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) దక్షిణాసియా రాజకీయల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ ఒప్పందంపై తీవ్ర ఆగ్రహాంతో
గత కొన్నాళ్లుగా రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతున్న పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కేవలం రెండు మూడు రోజుల్లోనే బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. ఈ ప్రభావం కమ
భారతదేశాన్ని ప్రపంచ టెక్నాలజీ పటంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. టెక్నాలజీ రంగానికి భ
మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అయితే మీ జేబుకు గట్టి దెబ్బ తగిలే రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో సిగరెట్ (Cigarette) ధరలు ఆకా
బంగారం ధరల తుఫాను ఎట్టకేలకు శాంతించింది. ధరల ర్యాలీకి బిగ్ బ్రేక్ పడింది. ఈ మధ్య కాలంలో నింగిని తాకిన పసిడి ధరలు నేలకు దిగి వచ్చాయి. డాలర్ విలువను పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీ
ఫిబ్రవరి 2, సోమవారం ఉదయం ట్రేడింగ్లో MCXలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇటీవల బలమైన ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవడం కొనసాగించగా, అంతర్జాతీయ మార్కెట్ల
వెండి ధరల సునామికి బ్రేక్ పడింది. గత కొంత కాలం నుంచి కనివినీ ఎరుగని రీతిలో పెరిగిన ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. జనవరి నెలలో వెండి ప్రియులను వణికించిన సిల్వర్ ధరలు నేల చూపులు చూశాయి. ధరలు
Railway Budget 2026: 2026-27 కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేలకు భారీ ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైల్వేలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆర్థిక వృద్ధికి కీలకంగా భావిస్తున్
Union Budget 2026:గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పెట్టుబడుల ఆధారిత వృద్ధి నమూనాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.. 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని మరింత పెంచడానికి స్పష్టమైన ప్ర
గత వారం, బంగారం మరియు ఇతర విలువైన లోహాలు అత్యంత అస్థిరతను ఎదుర్కున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్గా కెవిన్ వార్ష్ నామినేషన్, జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగియబోవడం వంటి అ
బంగారం మీద పెట్టుబడి పెట్టే వారికి 'సావరీన్ గోల్డ్ బాండ్స్' (SGB) ఒక వరం లాంటివి. ఫిజికల్ గోల్డ్ కంటే వీటిలో రిస్క్ తక్కువ, పైగా ఏటా వడ్డీ కూడా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మెచ్యూరిటీ వరకు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) పన్ను ప్రభావంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. Securities Transaction Tax పెంచుతున్నట్లు ప్రకట
2026-27 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశ సేవల రంగంలో కొత్త సాంకేతిక విప్లవానికి దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేకమైన చర్యలను ప్రకటించారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget 2026) ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసింది. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక మ్యాప్ లో నిలబెట్టేలా ముఖ్యంగా పులి
Lakhpati Didi Scheme: 2026-27 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రధాన నూతన పథకాలలో షీ-మార్ట్స్, లఖ్పతి దీదీ పథకాలు ఉన్నాయి, ఇవి మహి
Defense Budget 2026: కేంద్ర ప్రభుత్వం ఆదివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను మొత్తం రూ. 7,84,678 కోట్లకు పెంచింది. ఇది గత సంవత్సరం రూ. 6,81,210 కోట్లకు (US$1.7 బిలియన్) కంటే గణనీయంగా ఎక్కువ. మొత్తం బడ్జెట్
ప్రస్తుతం దేశమంతా బడ్జెట్ (Budget 2026) గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ బడ్జెట్ కంటే ముందే బంగారం, వెండి మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగ
కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సరికొత్త రంగానికి ప్రాణం పోశారు. అదే ఆరెంజ్ ఎకానమీ (Orange Economy). సృజనాత్మకత, కళలు, వినోదాన్ని ఆధారంగా చేసుకుని ఎదిగే ఈ ఆర్థిక వ్యవస్థను భా
Budget 2026: భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కుంటున్న సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల అంచనాలు, అభివృద్ధి దిశను ప్రతిబ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ (Budget 2026) ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మధ్యతరగతి
Union Budget 2026 Highlights:మోడీ 3.0 పాలనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, రైతులు, పేదల శ్రేయస్సుకు ప్రధాన దృష్టి పెట్టిన
భారతదేశ పన్నుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చట్టం 2025 (New Income Tax Act) గురించి కీలక ప్రకటన చేశారు. ఆరు దశాబ్దాల కా
కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ దేశ అభివృద్ధి, యువశక్తిని ప్రధాన కేంద్రము చేసుకుని మూడు కర్తవ్యాల పద్ధతిలో ఆరు కీలక రంగాలలో పెద్ద నిర్ణయాలను తీసుకున్నారు. బడ
2026-27 బడ్జెట్లో భారత సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0ను రూ. 40 వేల కోట్ల వ్యయంతో ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మిషన్ ప్రధానంగా దేశంలోని సెమీకండక్టర్ పర్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ప్రవాస భారతీయులకు (NRIs), విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఊహించని శుభవార్త చెప్పారు. గతంలో విదేశీ టూర్ ప్యాకేజీలు, నగదు బదిలీల
నేటి టెక్నాలజీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఎంత కీలకమో, హార్డ్వేర్ తయారీకి అవసరమైన 'రేర్ ఎర్త్ ఎలిమెంట్స్' (Rare Earth Elements - REE) అంతకంటే ముఖ్యం. బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ
దేశమంతా బడ్జెట్ లెక్కల కోసం ఎదురుచూస్తుంటే.. సంస్కృతిని ప్రేమించే వారంతా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కట్టుకున్న చీర గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రతి ఏటా బడ్జెట
ఫిబ్రవరి 1 ఆదివారం నిర్వహించిన ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్లో భారత బులియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బడ్జెట్ 2026కు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంలో MCX బంగారం, వెండి ఫ్యూచర్స్ రెండూ 9
సాధారణంగా యూనియన్ బడ్జెట్ ప్రసంగం అంటే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ (Part A)లో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వివరాలు ఉంటాయి. పార్ట్-బి (Part B) లో కేవలం పన్నులకు (Tax) సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఉంటాయి
కేంద్ర బడ్జెట్ 2026లో ఈసారి Part B కి ప్రాధాన్యం దక్కనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో Part Aలోనే ప్రభుత్వ విధానాలు, ఖర్చుల ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక అం
భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒక భారీ ప్రకటన చేశారు. భారత్ ఇకపై ఇరాన్ నుండి చమురు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వేళ సామాన్యుడి ఆరోగ్యంతో పాటు ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు , పాన్ మసాలా ధరలను పెంచబోతోంది. ఈ మేర
దేశవ్యాప్తంగా సామాన్యులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 రోజునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటా
జనవరి 31, 2026 నాటికి ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో ఒక్కసారిగా మెగా క్రాష్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడైన బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా పడ
దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్ 2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల
భారతదేశం ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ పటంలో ఒక వెలుగు వెలుగుతోంది. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు , ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మనం అగ్రస్థానానికి చేరుకోవాలంటే కేవలం సాఫ
భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల తీరు మారబోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) లో విద్యా రంగా
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చే జీతం ఎంత అని అర్థం చేసుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా కొత్తగా కెరీర్ ప్రారంభించే యువతకు (Freshers) కంపెనీలు ఇచ్చే భారీ ఆఫర్ లెటర్
భారతదేశ ఆర్థిక చరిత్రలో బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, అది దేశ గమనాన్ని మార్చిన ఒక దిక్సూచి. కొన్ని బడ్జెట్లు సామాన్యులకు ఊరటనిస్తే.. మరికొన్ని కఠిన నిర్ణయాలతో మనల్ని ఆలో
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో వరుసగా తన తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు, వ్యయ ప్రాధాన్
ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026 ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచ
ఇంటర్నెట్ ప్రపంచంలో ఖాబీ లేమ్ (Khaby Lame) పేరు తెలియని వారు ఉండరు. ఎటువంటి డైలాగులు లేకుండా.. కేవలం తన ముఖ కవళికలు , చేతి సైగలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ టిక్ టాక్ స్టార్.. ఇప్పుడు టెక్నాలజీ ప్రప
బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనుగోలు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరి మదిలో ఓ ప్రశ్న ఉదయిస్త
గడచిన కొన్ని రోజులుగా రాకెట్లా దూసుకుపోయిన బంగారం ధరలు (gold rates) ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. పసిడి ప్రేమికులకు, ఇన్వెస్టర్లకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. శుక్రవారం జరిగిన ట్రేడింగ్ ల
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ, ఈసారి రాబోయే ఫిబ్రవరి 1 చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట
మన దేశంలో సొంత ఇల్లు కొనడం అనేది ఒక కల. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరో నగరానికి మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు 'రెంటల్ హౌసింగ్' (అద్దె ఇ
బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు నేడు కూడా అదే స్థాయిలో పతనమయ్యాయి. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు అంతర్జాతీయంగా బంగారం, వెండి మార్కెట
గత కొద్ది రోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బంగారం-వెండి ధరలకు భారీ షాక్ తగిలింది. సామాన్యులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. దీనికి ప
అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ శరవేగంగా మారుతున్న తరుణంలో అమెరికా ఇకపై ప్రపంచాన్ని ఏకపక్షంగా నడిపించే శక్తి కాదనే వాస్తవం మరింత స్పష్టమవుతోంది. భారత్, చైనా కేంద్రంగా ఒక కొత్త ప్రపం
జనవరి 23తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఆ వారం నిల్వలు 8.053 బిలియన్ డాలర్లు పెరగడంతో.. మొత్తం విదేశీ మారక నిల్వలు 709.413 బిలియన్ డాలర్లకు చే
ప్రపంచ బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక అసాధారణ దశలోకి ప్రవేశించింది. సాధారణంగా నెలలు లేదా సంవత్సరాలు పట్టే ధరల పెరుగుదల, ఈసారి కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే దాదాపు 10 శాతం ఎగసింది. ఫలిత
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1, 2026 నుండి తమ క్రెడిట్ కార్డ్ (ICICI credit card) నిబంధనలలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.
భారతదేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మెరుగుపరిచే దిశగా బడ్జెట్ (Budget 2026) లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) తన 'ప్రిల్యూడ్ టు యూనియన్ బడ్జెట్ 2026-27' నివేదిక
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 'నోట్' సిరీస్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్తూ, షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన సరికొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్ ను దించింద
భారతదేశంలో క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) పట్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న కఠినమైన పన్ను నిబంధనలు ఇన్వెస్టర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయ
భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాయ్పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ దేశ మౌలిక సదుపాయాల రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 464 కిలోమీటర్ల పొడవుతో రూ
అంతర్జాతీయ మార్కెట్లలో గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. జనవరి 30న మార్కెట్లలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అప్పటివరకు రి
ఫాస్టాగ్ను ఉపయోగిస్తున్న వాహనదారులకు అలర్ట్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి FASTag నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పులు ప్రత్యక్షంగా ప్రైవేట్ వాహన యజమానులపై ప్రభావం చూపనున్నాయి. నేషనల్ హైవే అథారిట
భారతదేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ (Budget 2026) కు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
ఇటీవల ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలను తాకుతున్న వేళ ఇప్పుడు వాటి సరసన రాగి (Copper) కూడా చేరింది. ఒకప్పుడు పెట్టుబడిదారులు పెద్
