AI ప్రపంచంలో 2026 ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. ముఖ్యంగా ఆంత్రోపిక్ (Anthropic) సంస్థ తన 'క్లాడ్' (Claude) మోడల్ను కేవలం ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాట్గా కాకుండా.. సాఫ్ట్వేర్లను ఆపరేట్ చేసే ఒక శ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ చర్చల ముగింపు నిర్ణయాన్ని రేపు..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు రాబోతున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త , యూరో పసిఫిక్ అసెట్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు పీటర్ షిఫ్ (Peter Schiff) హెచ్చరించారు. ఫాక్స్ బిజినెస్కు ఇచ్చిన ఇంటర్వ
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మిడ్- రేంజ్ విభాగంలో తన పట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు ఒప్పో (Oppo) సిద్ధమైంది. బుధవారం, ఫిబ్రవరి 4న ఒప్పో రెనో సిరీస్ లో భాగంగా ‘Oppo Reno 15 C' మొబైల్ ను కంపెనీ
దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు, చదువుకున్న వారు, మాజీ ప్రభుత్వ అధికారులు కూడా వీరి ట్రాప్లో పడి తమ జీవిత కాలపు సంపాదనను పోగొట్టుకుంటున్నారు. తాజాగా హర్యానాల
India-US Trade Deal: ఇండియా - యుఎస్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Deal) చర్చలు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు త్వరలోనే ఒక సంయుక్త ప్రకటన (Joint Statement) విడుదల చ
ఐటీ నగరం బెంగళూరు (Bengaluru)లో నిత్యం లక్షలాది మంది ప్రయాణించే 'నమ్మ మెట్రో' ఛార్జీలు పెరగనున్నాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఫిబ్రవరి 9, 2026 నుండి మెట్రో ధరలను 5 శాతం మేర పెంచు
టెక్ రంగంలో ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. పని గంటలు ఎక్కవ కావడంతో ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారు. చాలా మంది ఉద్యోగులు ఈ ఒత్తిడి తట్టుకోలేక తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ (Elon musk) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన వ్యాపారాల వల్ల కాకుండా, సంతోషం , డబ్బు గురించి చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ
భారతదేశంలో భక్తికి, నమ్మకానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో.. మన దేవాలయాల వద్ద ఉన్న సంపదకు కూడా అంతటి చరిత్ర ఉంది. వందల ఏళ్లుగా భక్తులు సమర్పిస్తున్న కానుకలు, విరాళాల వల్ల నేడు మన దేశంలోని కొన్
మన నిత్య జీవితంలో ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్లు భాగమైపోయాయి. ఆఫీసుకెళ్లాలన్నా, అర్జంటుగా ఎక్కడికైనా వెళ్లాలన్నా వెంటనే మొబైల్ తీసి రైడ్ బుక్ చేసుకుంటాం. అయితే, మనకు సేవలు అందించే ఈ గిగ్
బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. ధరలు ఎప్పుడు పెరుగుతాయో మరెప్పుడు తగ్గుతాయో పసిడి ప్రియులకు అంతు చిక్కడం లేదు. నిన్న పెరిగిన ధరలు ఈ రొజు భారీగా తగ్గుతున్నాయి. అలాగే ఈ
బంగారం ధరలకు రెక్కలు విరిగిపోయాయి. రోజు రోజుకు భారీగా పతనమవుతున్నాయి. మొన్నటి దాకా చుక్కలు చూపించిన బంగారం ధరలు నేడు నేల చూపులు చూస్తున్నారు. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గము
అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తగ్గిన తరువాత బంగారం ధరలు పుంజుకోవడంతో.. ప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో మరోసారి బంగారం మీద పలు కీలక సూచనలు చేశారు. డబ్బును నిల్వ చేసుకోవడానికి
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంతు చిక్కడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు ఓ వైపు బంగారం మార్కెట్ ని పరుగులు పెట్టిస్తున్నాయి. మరోవైపు డాలర్ బలహీనపడటంతో పెట్టుబ
గత కొన్ని వారాలుగా బంగారం (Gold), వెండి (Silver), ఇతర విలువైన లోహాల మార్కెట్ అత్యంత ఒడిదుడుకులకు లోనైంది. ముఖ్యంగా వెండి (Silver) ధరలు ఆకాశం నుంచి ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి.. మళ్లీ ఇప్పుడు కోలుకుంట
విదేశాల్లో ఉద్యోగం చేసి భారత్కు తిరిగి వచ్చిన వారు (NRIs), అలాగే అక్కడ చదువుకుని వెనక్కి వచ్చిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక ఊరటనిచ్చే వార్త చెప్పింది. విదేశాల్లో ఉన్నప్పుడు పొందిన E
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా వింత వింత వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని భారీ లాభాలను తెచ్చిపెడితే, మరికొన్ని వివాదాలకు దారితీస్తున్నాయి. చైనాకు చెందిన ఒక మాజీ బ్యా
ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూ
లండన్ కేంద్రంగా పనిచేసే స్మార్ట్ఫోన్ బ్రాండ్ 'నథింగ్' (Nothing).. భారతీయ మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవడానికి సిద్ధమైంది. ఈ ఏడాది 'నథింగ్ ఫోన్ 4' రావడం లేదని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసిన
దేశంలోని ప్రధాన నగరాల్లో లివింగ్ కాస్ట్ రోజు రొజుకు పెరిగిపోతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా ఏ నగరం చూసినా సామాన్యులు బతకాలంటే కష్టమయ్యే పరిస్థితి ఉంది. అయితే ఉద్యోగ
సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు ఒకటే చర్చ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు ఉంటాయా? కంపెనీలు మనుగడ సాగిస్తాయా? దీనిపై తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నెటిజన్లను ఆలోచింపజేస
బెంగళూరు (Bengaluru) నగరంలో స్థిరాస్తి కలిగిన వారికి లేదా అక్కడ ఇల్లు కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పన్ను వసూళ్ల విషయంలో ఇప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తోంద
ప్రపంచవ్యాప్తంగా ఏ రంగం ఎలా ఉన్నా.. సాఫ్ట్ వేర్ రంగం మాత్రం కాస్త స్థిరంగా ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆంథ్రోపిక్ (Anthropic) అనే సంస్థ చేసిన ఒక ప్రకటన.. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని కుదిపేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థలో ఇటీవల రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి 2026 కేంద్ర బడ్జెట్, రెండోది భారత్-అమెరికా మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం. ఈ రెండు పరిణామాల తర్వాత ఇప్పుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్గా కెవిన్ వార్ష్(Kevin warsh) ను ఎంపిక చేయడం గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించింది. వార్ష్ ఒక హాకిష్ (వడ్డీ రేట్లను పెంచ
బెంగళూరు(Bengaluru) ఐటి కారిడార్ లో అత్యంత రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ (ORR) త్వరలో సరికొత్త రూపు సంతరించుకోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు B-SMILE (Bengaluru Solid Waste Management Infrastructure Ltd) ర
గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. అమెరికా -భారత్ వాణిజ్య ఒప్పందం ఖరారయిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయనే వారికి నిరాశే ఎదురయింది. పెట్ట
నెలల తరబడి సాగిన చర్చల అనంతరం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు ఒకే అయింది. ఈ ఒప్పందం ప్రారంభ దశ నుంచే దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా, అమెరికా ప్రభుత్వం భారతదేశ వ
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ భారతదేశంలో భారీ విస్తరణ చేపడుతుందనే వార్తలు వస్తున్నాయి. ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రణాళికాబద్ధంగా ఈ కార్యాచరణ చేపడుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేది
భారత్-అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం (Trade deal) కేవలం పన్నుల తగ్గింపుకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది అంతర్జాతీయ రాజకీయాలను, ముఖ్యంగా చమురు వ్యాపారాన్ని మలుపు తిప్పేలా కనిపిస్తోంద
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆర్థిక పరిణామాలు చూస్తుంటే.. బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధురాలు, ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా గతంలో చెప్పిన మాటలు నిజమవుతాయా? అనే అనుమానం కలగక మానదు. 2026వ సంవత
భారతీయ బులియన్ మార్కెట్లో ఫిబ్రవరి 3న బంగారం ధరలు ఒక్కసారిగా పైకి ఎగసాయి. అమెరికా-భారత్ మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత..సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు పెట్టుబ
India-US Trade Deal Impact:భారతదేశం అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు తక్షణ ఉపశమనాన్ని కలిగించే కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా.. భారతీయ వస్తువులపై విధిస్త
సాధారణంగా బడ్జెట్ అనగానే మనందరం ఆదాయపు పన్ను స్లాబ్లలో మార్పులు ఉంటాయని, చేతికి వచ్చే జీతం పెరుగుతుందని ఆశపడతాం. కానీ, ఈ బడ్జెట్ లో అటువంటి ప్రత్యక్ష ఊరట ఏదీ లభించలేదు. పైగా మనం చేసే పొ
సాధారణంగా ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఎన్నో కలలు ఉంటాయి. ఆ కంపెనీ ఎదుగుదలలో మనం కూడా భాగం కావాలని.. కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. కానీ, నేటి
గత కొంతకాలంగా విదేశాల్లో నివసించే భారతీయులను (NRIs), ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండేవారిని వేధిస్తున్న ఒక ప్రధాన సమస్యకు భారత ప్రభుత్వం స్వస్తి పలికింది. కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా బంగారం కస్
గత కొన్నేళ్లుగా భారతదేశం తన చమురు అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంద
బెంగళూరు (Bengaluru) వంటి మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు సామాన్యుడి నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరూ మెట్రో రైలు ఎక్కేందుకే మొగ్గు చూపుత
గత ఏడాది కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆ
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చారిత్రాత్మక చర్చల ఫలితంగా కొత్త వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగ
బడ్జెట్ 2026 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) పన్ను నిబంధనలపై ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు SGBలు మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే పన్ను ఉండేది కాదు. కానీ కొత్త
బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి కుప్పకూలుతున్నాయి. నింగిని తాకి దిగిరానంటున్న ధరలు మళ్లీ నేల చూపులు చూశాయి. జనవరి నెలలో పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన పసిడి సామాన్యులను మాత్రం కోల
ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి ఆటోమేటివ్ రంగంలో సంచలనం సృష్టించింది. వాహనాలపై ఆసక్తి కేవలం కార్ల వరకే పరిమితం కాకుండా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబ
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు ప్రస్తుతం విలువైన లోహాల్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.. ఇలాంటి సమయంలో, ప్రముఖ ఆర్థిక నిపుణులు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అ
New Baggage Rules: అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని
బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. పసిడి ధరలు కూప్పకూలి సామాన్యుల చెంతకు వస్తున్నాయి. గత కొద్ది రోజులు చుక్కలు చూపించిన బంగారం ధరలు భారీగా పతనమవుతూ పసిడి ప్రియుల మోములో చిరునవ్వును క
భారతదేశంలో వ్యవసాయం అనేది వాతావరణం, మార్కెట్ ఒడిదుడుకులతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (
గడిచిన కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం(Gold), వెండి(Silver) ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత ఈ రెండు లోహాలు ప్రస్తుతం భారీ పత
మన దేశంలో వ్యాధుల ధోరణి మారుతోంది. ఒకప్పుడు అంటువ్యాధుల బెడద ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ తగ్గి.. డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఆటో ఇమ్యూన్ సమస్యలు పెరుగుతున్
భారతదేశాన్ని గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీ
భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరులో రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకమేనని చెప్పవచ్చు. ట్రాఫిక్ రద్దీ సమస్యకు రోజు రొజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సమస్యకు చెక్ పెట్టేందుకు
కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన వెలువడినప్పటి నుండి ట్యాక్స్ ప్రపంచంలో ఒకే పదం మార్మోగిపోతోంది.. అదే LTCG Tax (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్). నిజానికి ప్రభుత్వం ఈసారి పన్ను నిబంధనల్లో పెద
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో ఒక భారీ మార్పుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ యాప్.. త్వరలో 'సబ్స్క్రిప్షన
బెంగళూరు నగరం అంటే కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు. అద్భుతమైన ఫుడ్ కల్చర్కు కూడా కేరాఫ్ అడ్రస్ అని మరోసారి నిరూపితమైంది. తాజాగా జపాన్ రాయబారి బెంగళూరులోని ఒక పిజ్జా సెంటర్ను సందర్శించి, అక
ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) దక్షిణాసియా రాజకీయల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ ఒప్పందంపై తీవ్ర ఆగ్రహాంతో
గత కొన్నాళ్లుగా రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతున్న పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కేవలం రెండు మూడు రోజుల్లోనే బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. ఈ ప్రభావం కమ
భారతదేశాన్ని ప్రపంచ టెక్నాలజీ పటంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. టెక్నాలజీ రంగానికి భ
మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అయితే మీ జేబుకు గట్టి దెబ్బ తగిలే రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో సిగరెట్ (Cigarette) ధరలు ఆకా
బంగారం ధరల తుఫాను ఎట్టకేలకు శాంతించింది. ధరల ర్యాలీకి బిగ్ బ్రేక్ పడింది. ఈ మధ్య కాలంలో నింగిని తాకిన పసిడి ధరలు నేలకు దిగి వచ్చాయి. డాలర్ విలువను పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీ
ఫిబ్రవరి 2, సోమవారం ఉదయం ట్రేడింగ్లో MCXలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇటీవల బలమైన ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవడం కొనసాగించగా, అంతర్జాతీయ మార్కెట్ల
వెండి ధరల సునామికి బ్రేక్ పడింది. గత కొంత కాలం నుంచి కనివినీ ఎరుగని రీతిలో పెరిగిన ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. జనవరి నెలలో వెండి ప్రియులను వణికించిన సిల్వర్ ధరలు నేల చూపులు చూశాయి. ధరలు
కంపెనీల AI డేటా-సెంటర్ విస్తరణకు అమెరికా బ్యాంకులు నిధులు సమకూర్చడంలో వెనుకడుగు వేస్తున్న నేపథ్యంలో.. టెక్ దిగ్గజం ఒరాకిల్ తన వ్యూహాత్మక వ్యయ నిర్మాణాన్ని తిరిగి సమీక్షిస్తోంది. ఈ క్రమ
Union Budget 2026:గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పెట్టుబడుల ఆధారిత వృద్ధి నమూనాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.. 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని మరింత పెంచడానికి స్పష్టమైన ప్ర
గత వారం, బంగారం మరియు ఇతర విలువైన లోహాలు అత్యంత అస్థిరతను ఎదుర్కున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్గా కెవిన్ వార్ష్ నామినేషన్, జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగియబోవడం వంటి అ
బంగారం మీద పెట్టుబడి పెట్టే వారికి 'సావరీన్ గోల్డ్ బాండ్స్' (SGB) ఒక వరం లాంటివి. ఫిజికల్ గోల్డ్ కంటే వీటిలో రిస్క్ తక్కువ, పైగా ఏటా వడ్డీ కూడా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మెచ్యూరిటీ వరకు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) పన్ను ప్రభావంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. Securities Transaction Tax పెంచుతున్నట్లు ప్రకట
2026-27 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశ సేవల రంగంలో కొత్త సాంకేతిక విప్లవానికి దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేకమైన చర్యలను ప్రకటించారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget 2026) ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసింది. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక మ్యాప్ లో నిలబెట్టేలా ముఖ్యంగా పులి
Lakhpati Didi Scheme: 2026-27 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రధాన నూతన పథకాలలో షీ-మార్ట్స్, లఖ్పతి దీదీ పథకాలు ఉన్నాయి, ఇవి మహి
Biopharma Shakti Mission:2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం సమర్పించిన బడ్జెట్లో ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతను మరింతగా పెంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రోగుల జేబులపై భారాన్ని త
ప్రస్తుతం దేశమంతా బడ్జెట్ (Budget 2026) గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ బడ్జెట్ కంటే ముందే బంగారం, వెండి మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగ
కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సరికొత్త రంగానికి ప్రాణం పోశారు. అదే ఆరెంజ్ ఎకానమీ (Orange Economy). సృజనాత్మకత, కళలు, వినోదాన్ని ఆధారంగా చేసుకుని ఎదిగే ఈ ఆర్థిక వ్యవస్థను భా
Budget 2026: భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కుంటున్న సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల అంచనాలు, అభివృద్ధి దిశను ప్రతిబ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ (Budget 2026) ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మధ్యతరగతి
Union Budget 2026 Highlights:మోడీ 3.0 పాలనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, రైతులు, పేదల శ్రేయస్సుకు ప్రధాన దృష్టి పెట్టిన
భారతదేశ పన్నుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చట్టం 2025 (New Income Tax Act) గురించి కీలక ప్రకటన చేశారు. ఆరు దశాబ్దాల కా
కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ దేశ అభివృద్ధి, యువశక్తిని ప్రధాన కేంద్రము చేసుకుని మూడు కర్తవ్యాల పద్ధతిలో ఆరు కీలక రంగాలలో పెద్ద నిర్ణయాలను తీసుకున్నారు. బడ
భారతదేశ రవాణా రంగంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్తంగా 7 కొత్త హై-స్పీడ్ రైల్ (High-Speed Rail) కారిడార్లను ప్రకటించి ప్రయాణిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ప్రవాస భారతీయులకు (NRIs), విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఊహించని శుభవార్త చెప్పారు. గతంలో విదేశీ టూర్ ప్యాకేజీలు, నగదు బదిలీల
నేటి టెక్నాలజీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఎంత కీలకమో, హార్డ్వేర్ తయారీకి అవసరమైన 'రేర్ ఎర్త్ ఎలిమెంట్స్' (Rare Earth Elements - REE) అంతకంటే ముఖ్యం. బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ
దేశమంతా బడ్జెట్ లెక్కల కోసం ఎదురుచూస్తుంటే.. సంస్కృతిని ప్రేమించే వారంతా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కట్టుకున్న చీర గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రతి ఏటా బడ్జెట
ఫిబ్రవరి 1 ఆదివారం నిర్వహించిన ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్లో భారత బులియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బడ్జెట్ 2026కు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంలో MCX బంగారం, వెండి ఫ్యూచర్స్ రెండూ 9
సాధారణంగా యూనియన్ బడ్జెట్ ప్రసంగం అంటే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ (Part A)లో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వివరాలు ఉంటాయి. పార్ట్-బి (Part B) లో కేవలం పన్నులకు (Tax) సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఉంటాయి
కేంద్ర బడ్జెట్ 2026లో ఈసారి Part B కి ప్రాధాన్యం దక్కనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో Part Aలోనే ప్రభుత్వ విధానాలు, ఖర్చుల ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక అం
భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒక భారీ ప్రకటన చేశారు. భారత్ ఇకపై ఇరాన్ నుండి చమురు
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వేళ సామాన్యుడి ఆరోగ్యంతో పాటు ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు , పాన్ మసాలా ధరలను పెంచబోతోంది. ఈ మేర
భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్, బలమైన పెట్టుబడి. ఫిబ్రవరి 1, 2026న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ పై దేశవ్యాప్తంగా భారీ
దేశవ్యాప్తంగా సామాన్యులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 రోజునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటా
జనవరి 31, 2026 నాటికి ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో ఒక్కసారిగా మెగా క్రాష్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడైన బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా పడ
