కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు తీసుకువచ్చింది. అయితే ఈ రైళ్లలో ప్రయాణ సౌకర్యాల పరంగా ప్రీమియం అనుభవాన్ని అందిస్తున్నప్పటికీ..టికెట్ రద్దు నిబంధనల విషయంల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పసిడి ప్రియుల పాలిట శాపంలా మారుతున్నాయి. బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే సూచనలు కనపడటం లేదు. గ్ర
బంగారం ధరలు ఈ నెల ఆరంభం నుంచి చుక్కలు చూపిస్తున్నాయి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. అయితే గత మూడు రోజుల నుంచి కొంచెం ఊరట కలిగిస్తూ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధర
బిట్కాయిన్, XRP సహా అనేక ప్రధాన క్రిప్టోకరెన్సీలు ఆదివారం అకస్మాత్తుగా కుప్పకూలడం పెట్టుబడిదారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా జరిగిన ఈ పతనం క్రిప్టో మ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది సభ్యుల కోసం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. గతంలో పీఎఫ్ పనుల కోసం కంపెనీ (యజమాని) చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడ
భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. గత ఏడాది కాలంలో ఇండియాలో గోల్డ్ రేట్లు ఏకంగా 76 శాతానికి పైగా పెరిగినప్పటికీ.. పసిడిపై మన మోజు అస్సలు తగ్గలేదు. అయితే, మారుతున్న క
పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గంగా పేరున్న బంగారం ధరలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ద్రవ్యోల్బణం పెరిగినా, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు వచ్చినా సామాన్యుల నుంచి సంపన్ను
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. సామాన్యులే కాదు, రిటైర్డ్ ఉద్యోగులు, చివరకు బ్యాంకర్లను కూడా వదలడం లేదు. స్టాక్ మార్కెట్, IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లలో పెట్టుబడులు పెడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తుందో మనందరికీ తెలుసు. అయితే ఇదే టెక్నాలజీ ఇప్పుడు పసి ప్రాణాలను బలి తీసుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు సేల్స్ఫోర్స్ (Salesforce) C
టాలీవుడ్లో సంక్రాంతి పండగ అంటే కేవలం పిండి వంటలే కాదు థియేటర్ల వద్ద కలెక్షన్ల జాతర కూడా! అయితే ఈ 2026 సంక్రాంతి.. గతానికి భిన్నంగా ఐదు క్రేజీ సినిమాలతో రసవత్తరంగా మారింది. పాన్ ఇండియా స్టా
భారతదేశం ప్రస్తుతం యువతతో కళకళలాడుతోంది. మన దేశ ఆర్థిక వృద్ధికి ఈ యువశక్తే అసలైన ఇంజిన్. అయితే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు, చేతిలో నైపుణ్యం (Skill) కూడా ఉండాలి. అందుకే రాబోయే బడ్జెట్ (Budget 2026) పై
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేసిన 'వందే భారత్' ఇప్పుడు మరో కొత్త అవతారంలో మన ముందుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం కూర్చుని ప్రయాణించే (Chair Car) సదుపాయం మాత్రమే ఉండగా.. ఇప్పుడు సుదూర ప్రాంత
బెంగళూరు (Bengaluru) ట్రాఫిక్ అంటేనే అందరికీ ఒక పెద్ద యుద్ధం గుర్తొస్తుంది. గంటల తరబడి సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయలేక ఐటీ ఉద్యోగులు, సామాన్య జనం నరకం చూస్తుంటారు. అయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కి
భారతీయ కుటుంబాల ఆర్థిక చరిత్రలో 2025 ఏడాది ఒక కీలక మలుపుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాల మధ్య బంగారం మరోసారి తన శక్త
చాలా మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. డాలర్లు సంపాదిస్తే సంతోషంగా గడిపేయవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ కల H1B వీసా ద్వారా తీరే అవకా
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు ఉపసంహరించుకునే ప్రక్రియను
ఏపీని భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏ
కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ
గ్రీన్లాండ్పై పెత్తనం చెలాయించాలనే అమెరికా ఆసక్తి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన టారిఫ్స్ ప్రకటన ఆందోళనకరంగా మారింది. ఈ ఆర్కిటిక్ ద
ఈ ఏడాది ఆరంభం నుంచి చుక్కలు చూపించిన పసిడి ధరలు గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అయితే పెట్టుబడిదారులకు పసిడి లాభాల పంట పండించింది. ఈ సంవత్సరం కూడా బంగారం ధరలు భారీగా పెరు
ఈ ఏడాది కొత్తగా స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ లేదా టీవీ కొనాలనుకునే వినియోగదారులకు బిగ్ షాక్. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన మెమరీ చిప్ల కొరత కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల
కోర్టుల స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రాజకీయ నేతలు సంక్రాంతి పండుగను భారీ జూదోత్సవంగా మార్చారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు, క్యాసినోల
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువు లేదా పెళ్లి కోసం మాత్రమే పొదుపు చేస్తుంటారు. కానీ, వారు వృద్ధాప్యంలో కూడా ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలంటే, ఇప్పటి నుంచే ప్లాన్ చేయడం ముఖ్యం
ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య 'టారిఫ్ వార్' (Tariff War) నడుస్తున్న తరుణంలో.. యూరోపియన్ యూనియన్ (EU), దక్షిణ అమెరికా దేశాల కూటమి (Mercosur) ఒక అసాధారణ అడుగు వేశాయి. దశాబ్దాల కాలంగా సాగుతున్న చర్చల తర్వాత ప్ర
భారతదేశం 2047 నాటికి 'వికసిత్ భారత్'గా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశంలోని ఇళ్లల్లో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలోకి
ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ రికార్డులను తిరగరాస్తూ కొత్త శిఖరాలకు చేరుకుంటున్న పసిడి.. 2026లో మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అంతర్జాతీయ ఆర్
ప్రపంచవ్యాప్తంగా చమురు (Oil) సంపదకు పెట్టింది పేరు సౌదీ అరేబియా. అయితే ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. సౌదీ అరేబియాలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో కళ్లు చెదిరే స్థాయిలో బంగ
భారతదేశంలో ఆధ్యాత్మికతకు, జ్యోతిష్యానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నమ్మకాన్ని ఒక పద్ధతి ప్రకారం బిజినెస్ మోడల్గా మార్చి, అద్భుతాలు చేస్తోంది ప్రముఖ ఆన్లైన్
భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ఎరువులు (Fertilisers) పంట దిగుబడికి అత్యంత కీలకం. అయితే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మోనియా, సల్ఫర్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో దేశీయంగా ఎరువుల పరిశ
పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు ఈరోజు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా జ
అమెరికా వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ లేదా పర్మినెంట్ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో తన ఉక్కుపాదాన్ని మోపింది. ఏకంగా 75 దేశ
భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి కూడా. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు (Gold Rates) గమనిస్తే సామాన్యుడు బంగారాన్ని కొనాలంటే భయపడే స్థాయికి ధరలు చేర
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. చాట్ జీపీటీ (ChatGPT) నుంచి డ్రైవర్ లేని కార్ల వరకు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో భ
సాధారణంగా ఏ రంగంలోనైనా ఏళ్లు గడుస్తున్న కొద్దీ అనుభవం పెరుగుతుంది, దాంతో పాటే జీతం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో అయితే ప్యాకేజీలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ, ఇండియాలోనే అతిపెద
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడికి 'సంక్రాంతి' అంటే అదో ఎమోషన్. కొత్త బట్టలు, పిండి వంటలు ఎలాగో.. ఆంధ్రాలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 'కోడి పందాలు' (Cockfighting) కూడా అంతే ఫేమస్. అయితే తాజాగా అమెరి
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది రైల్వే రంగం. ప్రతి ఏటా బడ్జెట్ అనగానే సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ రైల్వే కేటాయింపుల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి క
గత వారం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. పసిడి ప్రియులు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితు
అగ్రరాజ్యం అమెరికా తమ దేశంలో ఉన్న పౌరుల కోసం కీలక హెచ్చరికను జారీ చేసింది. తీవ్ర భద్రతా ప్రమాదాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ అస్థిరత కారణంగా 21 దేశాలకు Level 4 ప్రయాణం చేయవద్దు (Do Not Travel) అని హెచ్చ
గ్లోబల్ బులియన్ మార్కెట్లో 2025లో కనిపించిన అద్భుత ర్యాలీ తర్వాత.. 2026 కోసం బంగారం ధరలపై విశ్లేషకులు రెండు వైపులా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరికొత్త అంచనాల ప్రకారం, కొన్ని ఇన్వెస్
నేటి కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అనగానే అందరికీ గుర్తొచ్చేది సిప్ ఇన్వెస్ట్ మెంట్ (SIP Investment). ప్రతినెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ కోటీశ్వరులు కావాలని చాలామంది కలలు కంటారు. నేను ఐదేళ్లుగా SIP
ఒకప్పుడు నెలకు 1 GB డేటా వాడుతుంటేనే చాలా ఎక్కువ అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు రోజుకు 2 GB వాడినా సరిపోవట్లేదు! దీనికి ప్రధాన కారణం కేవలం జియో(Jio 5G). అప్పట్లో జియో ఉచిత డేటాతో ఎంట్రి ఇచ్చినప్పటి
ఎస్బీఐ (SBI) ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తన ఏటీఎం (ATM) లావాదేవీల ఛార్జీలను సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు SBI కస్టమ
త్వరలో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) పై హెల్త్కేర్, ఫార్మా, ఇన్సూరెన్స్ రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. పెరుగుతున్న వ్యాధులు, మారుతున్న జీవనశైలి నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి కేవలం చికిత్సకే క
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. 2025లో అమెరికాతో జరిగిన తీవ్ర వాణిజ్య యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొని చరిత్రాత్మక రికార్డును సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డొనా
దేశవ్యాప్తంగా పెరుగుతున్న రుణాలతో పాటుగా ఈఎంఐ భారం నేపథ్యంలో.. లోన్ను ముగించే మార్గాలపై అవగాహన చాలా అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోన్ సెటిల్మెంట్, ఫోర్క్లోజర్,
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ (OnePlus) ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆ సంస్థ సీఈఓ పీట్ లౌ (Pete Lau) పై తైవాన్ ప్రాసిక్యూటర్లు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తైవాన్ చట్టాలను అతిక్రమించ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ వస్తువులపై ఆయన విధించిన భారీ సుంకాలు (Trump Tariffs) ఇప్పుడు అగ్ర
బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు (జనవరి 14, 2026) మల్టీ కమోడిటీ ఎక్
మరో కొన్ని రోజుల్లో దేశం మొత్తం ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) రాబోతోంది. ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఈసారి నిర్మలా సీతారామన్ గారి నుంచి ఏవైనా కీలక ఉపశమనాలు లభిస్త
Bengaluru నమ్మ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్. బస్ పాస్ల తరహాలోనే ఇప్పుడు మెట్రోలో కూడా అపరిమిత ప్రయాణానికి డిజిటల్ పాస్ అందుబాటులోకి రానుంది. నగరంలో రోజూ మెట్రోపై ఆధారపడే లక్షలాది మ
భారతీయ రైల్వేలు స్పీడ్ పెంచుతున్నాయి! ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) ఎక్స్ప్రెస్ పట్టాలెక్కడానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటివరకు
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక అద్భుతమైన దశలో ఉంది. ఎక్కడ చూసినా అభివృద్ధి పరుగులే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో రాబోయే బడ్జెట్ (Budget 2026) కోసం ఇప్పటి నుంచే దేశవ్యాప్తంగా భారీ అంచనా
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. సంక్రాంతి పర్వదినాన పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు ధరలు పెరుగుదలను చూసి బిత్తరపోతున్నారు. షాపుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కని
బెంగళూరు వాసులకు బిగ్ షాక్.. ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి మెట్రోను ఆశ్రయించే వారి జేబులకు చిల్లులు పడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరు నమ్మ మెట్రో ఛార్జీలు మళ్లీ పెరిగే అవక
వెండి చారిత్రాత్మక మైలురాయిని దాటింది, ఔన్సుకు 88.37 డాలర్ల వద్ద ట్రేడవుతూ.. చరిత్రలోనే అతి గరిష్ట స్థాయిని నమోదు చేసింది. కేవలం 13 నెలల్లో వెండి 210 వాతం పెరిగి, బంగారం, ప్లాటినం వంటి ఇతర విలువ
Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 వచ్చే నెలలో సామాన్యుల ముందుకు రానుంది. రాజకీయ స్థిరత్వం, బలమైన స్థూల ఆర్థిక ప్రాథమికాలు, పెరుగుతున్న దేశీయ డిమాండ్ వంటి అంశాలు రుణ ఆధారిత వృద్ధిని మరింత వేగవంతం చే
ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఘట్టం 'కేంద్ర బడ్జెట్'. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ (Budget 2026) ను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున
సాధారణంగా ఏ ఆర్థిక నిపుణుడిని అడిగినా.. మీరు చిన్న వయసు నుండే రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం మొదలుపెట్టండి, మ్యూచువల్ ఫండ్స్ లేదా పీఎఫ్ అకౌంట్లు తెరవండి అని సలహా ఇస్తారు. కానీ, దాదాపు 600 బి
డెలివరీ ఏజెంట్ల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో.. దేశంలోని ప్రధాన త్వరిత-వాణిజ్య (క్విక్ కామర్స్) సంస్థలు తమ 10 నిమిషాల డెలివరీకు స్వస్తి పలికాయి. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సు
భారతదేశంలోనే అతిపెద్ద హెల్త్కేర్ నెట్వర్క్ అయిన అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) లో జరుగుతున్న మార్పులు ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. అపోలో తన ఫార్మసీ, డిజిటల్ హెల్త్ విభ
ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. కేవలం స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే నిమిషాల్లో బ్యాంక్ ఖాతాను తెరిచే సదుపాయం అందుబాటులో ఉంద
బంగారం, వెండి ధరలు లాభాల పంట పండిస్తున్నాయి. సమీప కాలంలో కూడా తగ్గే అవకాశాలు కనపడటం లేదు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు విలువైన
మంగళవారం బిట్కాయిన్ ధర కీలకమైన 92 వేల డాలర్ల స్థాయిని నిలబెట్టుకోవడంలో విఫలమై మళ్లీ 90 వేల మార్కుకు పడిపోయింది. కొద్ది సేపు 92 వేలకు పైగా ట్రేడైనప్పటికీ.. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్
ఐటీ రంగంలో ఉద్యోగం అంటే ఒకప్పుడు కేవలం రూ. 3 నుండి 4 లక్షల ప్రారంభ ప్యాకేజీ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ, ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ మారుతున్న కొద్దీ నైపుణ్యం కలిగిన యువతకు కంపెనీలు
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక కీలక అప్డేట్ వెలువడింది. దేశ రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) డిసెంబర్ నెలలో 1.33 శాతానికి చేరుకుంది. నవంబర్లో ఇది 0.71 శాతంగా ఉండగా.. ఇప్పుడు స్వల్పంగా పెరిగి
ఇండియా కార్పొరేట్ రంగంలో అమలులో ఉన్న 90 రోజుల నోటీసు వ్యవధిపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థలో పనిచేస్తున్న ఒక మేనేజర్, అనేక భారతీయ కంపెనీలు అమలు చేస్తున
మన జీవితంలో కొన్నిసార్లు మనం దేన్నైతే వద్దని కోరుకుంటామో.. దేవుడు మనల్ని సరిగ్గా అక్కడికే చేరుస్తాడు. అది మొదట్లో మనకు నచ్చకపోయినా కాలక్రమేణా ఆ మార్పే మనల్ని ఒక మెరుగైన వ్యక్తిగా తీర్చ
ఈ నెల చివరి నుంచి బడ్జెడ్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న పరిశ్రమలకు ఉపశమనం ఇవ్వాలని FACSI కేంద్రాన్ని కోరుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో సూక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన 'టారిఫ్' అస్త్రాన్ని ప్రయోగించారు. ఇరాన్ పై ఒత్తిడి పెంచే క్రమంలో భాగంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న ఏ దేశమైనా అమెరికాకు చేసే ఎగు
ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర పడుతుండటంతో అందరి కళ్లు కేంద్ర బడ్జెట్ 2026 పైనే ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్ అంటే చాలు.. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరూ చూసేది ‘పన్నులు తగ్గుతాయా? పెరుగతాయా?'
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తూ వస్తున్నారు. ముందుగా వీసాపై తీసుకున్న చర్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆంద
దేశంలో అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్ డిసెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ రంగంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయి. కొత్త లేబర్ కోడ్స్ కారణంగా కంపెనీల ఖర్చులు పెరగనున్నాయని, దీని వల్ల
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ నష్టాలను చవిచూసింది. Q3 నికర లాభంలో గణనీయమైన పతనాన్ని నమోదు చేసింది. ఈ తగ్గుదలకు కారణాలు ప్రధానంగా పునర్నిర్మాణ ఖ
మచిలీపట్నం ఒకప్పుడు భారతదేశంలోని అత్యంత కీలకమైన సముద్ర వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా వెలుగులు విరజిమ్మింది. శతాబ్దాల క్రితం ఈ పోర్ట్ నుంచి విలువైన రత్నాలు, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, ప్ర
బంగారం ధరలపై గుడ్ న్యూస్.. త్వరలో ధరలు కుప్పకూలబోతున్నాయి. HSBC తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026లో బంగారం ధరలు అత్యంత పదునైన హెచ్చుతగ్గులను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. ముఖ్యంగా సౌరశక్తి తయారీ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంట
Budget 2026:కొత్త పన్ను విధానం ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులకు ఆకర్షణీయంగా మారింది. రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు, అలాగే పెరిగిన సెక్షన్ 87A రాయితీ కారణంగా జీతగాళ్లకు రూ.12.75 లక్షల వరకు
గత ఏడాది వెండి మార్కెట్కు చారిత్రక మలుపుగా నిలిచింది. కేవలం ఒక్క ఏడాదిలోనే సుమారు 170 శాతం ర్యాలీ సాధించిన వెండి.. ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో అత్యంత వేగంగా దృష్టిని ఆకర్షించిన ఆస్తిగా మ
అమెరికా న్యాయ శాఖ ఫెడరల్ రిజర్వ్పై క్రిమినల్ నేరారోపణలతో బెదిరించడం.. అదే సమయంలో ఇరాన్లో తీవ్రతరం అవుతున్న నిరసనలు ప్రపంచ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఒక్కసారిగా పెంచాయి. దీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికా-క్యూబా సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. వెనెజువెలా నుంచి చమురు లేదా ఆర్థిక సహాయం కొనసాగాలంటే అమెరిక
Swadeshi Tech 2.0:భారతదేశ సాంకేతిక చర్చ ఎక్కువగా వినియోగదారుల యాప్లు, స్టార్టప్ పెట్టుబడులు, ఐటీ సేవల ఎగుమతుల చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ కనిపించే కథనాల వెనుక.. మరింత లోతైన, దీర్ఘకాల ప్రభావం కలి
మన దేశ ఆదాయపు పన్ను వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణకు రంగం సిద్ధమైంది. ఆరు దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ.. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం (Income Tax Act) అమల్లోకి రాబోతోం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం రాజాసాబ్ (Raja saab) బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా థి
కేంద్ర బడ్జెట్ సమయం దగ్గరపడుతుండటంతో ఇన్కమ్ ట్యాక్స్, ఇతర పన్నుల మార్పులపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా ధనవంతులపై అదనపు సర్చార్జ్ లేదా వెల్త్ టాక్స్ (సంపద పన్ను) విధించాలనే ప
భారతదేశంలో అప్పు తీసుకోవడం ఇప్పుడు చాలా సులభమైపోయింది. స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. నిమిషాల్లో అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే ఈ సులభమైన అప్పులే ఇప్పుడు బ్యా
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ (trending) అవుతున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలు సామాన్యులనే కాదు, విద్యావంతులను కూడా వణికిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక వృద్ధ ఎన్ఆర్ఐ (NRI) దంపతు
పేమెంట్స్ యాప్స్ లో అగ్రగామిగా ఉన్న ఫోన్ పే (PhonePe) మరో సంచలన ఫీచర్ను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ పేమెంట్లను మరింత వేగవంతం చేస్తూ పీజీ బోల్ట్ 'PG Bolt' పేరుతో సరికొత్త
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు బంగారం ఎప్పుడూ ఒక భరోసా. ద్రవ్యోల్బణం పెరిగినా లేదా స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా.. బంగారం తన విలువను కోల్పోదు. శతాబ్దాలుగా సంపదకు చిహ్నంగా ఉన్న పసి
ప్రపంచ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఇరాన్లో అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వస్తుంటే, మరోవైపు అమెరికా తన అత్యంత శక్తివంతమైన డూమ్స్ డే ప్లేన్ (Doomsday Plane) గాల్
కేంద్ర బడ్జెట్ అంటేనే దేశ గమనాన్ని మార్చే ఒక రోడ్ మ్యాప్ వంటిది. ఈ ఏడాది ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ (Budget 2026) ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి అందరి
