మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ నేత, ఎన్సీపీ అధినేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (ajit pawar) భౌతిక కాయానికి నేడు (గురువారం) ఆయన సొంత నియోజకవర్గం బారామతిలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర
భారతదేశం మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తీరంలో ఉన్న వధవన్ వద్ద దేశంలోనే మొట్టమొదటి ఆఫ్ షోర్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలన
బంగారం ధరలు సామాన్యుల గూబ గుయ్ మనిపిస్తున్నాయి. ధరలు పెరుగుతున్న విధానం పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ ఏడాది ఆరంభంనుంచి బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. అమె
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలతో పాటు ఆర్థిక అనిశ్చితి బంగారం, వెండి లోహాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2.1 శాతం పెరిగి 5,511.79 డాల
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) తన ప్రధాన వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు చేయలేదు. 2026 జనవరి 28న జరిగిన కీలక విధాన సమావేశంలో.. ప్రస్తుతం అమల్లో ఉన్న 3.5 శాతం నుంచి 3.75 శాతం మధ్యనున్న వడ్డీ శ్రేణిని యథాతథంగ
బంగారం ధరలు రాకెట్ కన్నా వేగంతో దూసుకుపోతున్నాయి. ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరిగాయి. అమెరికా డాలర్ క్రమంగా బలహీనపడటం, సావరిన్ బాండ్లపై నమ్మకం తగ్గడం, అలాగే ప్రధాన కరెన్సీల నుంచి పెట్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరణానికి దారితీసిన విమాన ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. వాతావరణం అనుకూలంగా ఉన్నా, పైలట్కు అపారమైన అనుభవం ఉన్నా.. అసలు ఆ చివరి న
నేడు బుధవారం, జనవరి 28, 2026న భారతీయ బులియన్ మార్కెట్ లో బంగారం (gold), వెండి (silver) ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి, డాలర్ బలహీనపడటంతో పెట్టుబడిదా
మహారాష్ట్ర రాజకీయాల్లో 'దాదా' గా పిలవబడే అజిత్ పవార్ (Ajit Pawar) ప్రస్థానం ఒక ప్రభంజనం. కానీ, ఆ ప్రభంజనం ఒక అసంపూర్ణ కలగానే మిగిలిపోవడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. బుధవారం జరిగిన ఘోర విమాన ప
మహారాష్ట్ర రాజకీయాల్లోని ఒక ధ్రువతార నేలకొరిగింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతి వద్ద కుప్పకూలడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్ట
భాగ్యనగర వాసుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. నగరంలో ఒక చోట నుండి మరో చోటికి వెళ్లేటప్పుడు ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించి, తక్
దేశ ఆర్థిక వ్యవస్థలో RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను రూపొందించుకునేటప్పుడు RBI ఇచ్చే డివిడెండ్ (మిగులు నిధుల
ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎంతలా పెరిగిందే అందరికీ తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. అయితే దీన్ని నివారించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ కీలక సమావేశాలు ఆరంభం నుంచే వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ప్రభుత్వం తన అజెండాతో స
ఆధార్ కార్డు అనేది నేడు మన జీవితంలో ఒక భాగమైపోయింది. సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా, ప్రభుత్వ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల సంఖ్య తప్పనిసరి. అయితే, చాలామంది తమ ఆధార్ క
బంగారం ధరలు ఈ నెల ఆరంభం నుంచి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి రోజూ భారీగా పెరుగుతూ పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తు
ఆంధ్ర స్టైల్ నెయ్యి ఇడ్లీ, కారం దోశల రుచికి బెంగళూరు ఫిదా అయిపోయింది. మన తెలుగింటి రుచులను అందిస్తున్న క్యూఎస్ఆర్ (QSR) బ్రాండ్ బాబాయ్ టిఫిన్స్ (Babai Tiffins) తాజాగా రూ. 15.5 కోట్ల భారీ నిధులను సేకరించ
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోవాలంటే ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బయోమెట్రిక్ వేయాలని, గంటల తరబడి క్యూలో నిలబడాలని ఇబ్బందులు పడేవాళ్లం. కానీ, భారత విశిష్ట
ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేది అతిపెద్ద కల. కానీ రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, స్థలం ఖర్చుల వల్ల సామాన్యుడికి ఇది భారంగా మారుతోంది. ఈ కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం PM
భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఒప్పందాన్ని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వ
గత కొద్ది కాలం నుంచి పసిడి ధరలు నింగిని తాకాయి. రాకెట్ కన్నా వేగంగా సిల్వర్ ధరలు దూసుకుపోతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు చూసి సామాన్యులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఇక పెట్టుబడిదారుల స
మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఎదురుచూసే బడ్జెట్ (Budget 2026) సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా సామాన్యుడు ఆశించేది ఒక్కటే.. తన చేతిలో నాలుగు రాళ్లు ఎక్కువ మిగలాలని. పెరిగిన ధరలు, పెరుగుత
భారతదేశం, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) మన దేశ వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు కొత్త తలుపులు తెరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఈయూ అధ్
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా భారత్ ఒక భారీ అడుగు వేసింది. దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్ప
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం 8 నుంచి 9 గంటలు పడుతున్న ఈ ప్రయాణం త్వరలోనే దాదాపు 5 గంటలకు తగ్గే అవకాశం ఉంది.తాజాగా జాతీయ రహదారి-44 (NH-44) కు ఆధునీకరణ ప్రాజ
దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్లో వినిపించే వరకు అత్యంత రహస్యంగా ఉంటుంది. కానీ, భారత స్వతంత్ర చరిత్రలో ఒకే ఒక్కసారి ఈ రహస్యం ముందే పొక్కిపోయింది. బడ్జెట
భారతదేశంలో ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు 'నోరు తీపి' చేసుకోవడం మన ఆచారం. మరి దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ లాంటి కీలక ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నప్పుడు తీపి ఉం
Gold vs Dollar:అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. అగ్ర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మార్పులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమ
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 1 అంటే ఒక పండగ లాంటిది. కానీ, గత కొన్ని ఏళ్లుగా ఆ పండగ ఉత్సాహం మార్కెట్ లో కనిపించడం లేదు. బడ్జెట్ (Budget 2026) దగ్గరపడుతున్న వేళ ఇన్వెస్టర్లంతా ఈసారైనా మ
ఫిబ్రవరి 1వ తేదీ వచ్చిందంటే చాలు.. దేశమంతా టీవీల ముందు అతుక్కుపోతుంది. మన జేబుపై పడే భారం ఎంత? వచ్చే ఆదాయంలో మిగిలేది ఎంత? అని ప్రతి సామాన్యుడు ఆత్రుతగా ఎదురుచూసే సమయం వచ్చేసింది. ఆర్థిక మ
Next Fed Meeting in January: ఫెడరల్ రిజర్వ్ పాలసీ కమిటీ (FOMC) బుధవారం సమావేశమవుతోంది. ఇటీవలి నెలల్లో వరుసగా వడ్డీ రేట్ల కోతలు చేసిన తర్వాత.. ఈ సమావేశంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును స్థిరంగా ఉం
గత కొన్ని వారాలుగా బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ఈ రోజు కాస్త విరామం తీసుకున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు కదలకుండా ఉండిపోయాయి. ఈ ఏడాది బంగారం వరుసగా రికార్డులను బద్దలు కొట్టడ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ యూరోపియన్ యూనియన్-భారత్ (EU-India) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కీలక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ క
గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో మరో పెద్ద రౌండ్ భారీ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. జనవరి 27న కంపెనీ కొత్త రౌండ్ లేఆఫ్స్ను ప
అంతర్జాతీయ బంగారం మార్కెట్లో జనవరి 26న పసిడి ధరలు భగ్గుమన్నాయి. తొలిసారిగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 5 వేల డాలర్ల మైలురాయిని దాటింది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక కీలక మలుపుగా ఆర్థిక విశ్లే
ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 27, 2026 (మంగళవారం) న భారతదేశం అంతటా అనేక బ్యాంక
బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత కాస్త విరామం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు ఔన్స్కు 5 వేల డాలర్ల స్థాయికి రాకెట్ వేగంతో చేరుకున్నాయి. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర గ
బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పసిడి ధరలు నింగిని తాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పసిడి ప్రియుల పాలిట శాపంలా మారాయి. తాజాగా బంగారం ధర
చాలామంది తమ దగ్గర ఉన్న ఖరీదైన బంగారు (gold) ఆభరణాలను ఇంట్లో ఉంచడం రిస్క్ అని భావించి బ్యాంక్ లాకర్లను ఆశ్రయిస్తారు. బ్యాంక్ లాకర్ అంటే అత్యంత భద్రత కలిగిన చోటు అని మనందరి నమ్మకం. ఫిజికల్ సేఫ
డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, భారీ బంగారు నిక్షేపాల గనిని కనుగొంది. చైనాలోని మధ్య భాగంలో గల హునాన్ ప్రావిన్స్లో ఈ అత్యంత విలువైన ఖనిజ నిక్షేపం ఉన్నట్లు చైనా ప్రభుత్వం అధ
సోమవారం ఆసియా ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన వెంటనే బంగారం ధర (XAU/USD) భారీగా పెరిగి ఔన్స్కు సుమారు 5,045 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. 'EPFO 3.0' పేరుతో రాబోతున్న ఈ కొత్త వెర్షన్ ద్వారా కోట్లాది మంది సభ్యులకు అందించే సేవలను మరింత వేగవంతం చేయ
సాధారణంగా 40 ఏళ్లు అంటే కెరీర్లో నిలదొక్కుకుని, కుటుంబ బాధ్యతలు పెరిగే వయసు. కానీ నేటి టెక్ , కార్పొరేట్ రంగాల్లో ఈ 40 ఏళ్లే అత్యంత ప్రమాదకరమైన జోన్గా మారుతోంది. ఒకప్పుడు 58 లేదా 60 ఏళ్లకు రి
భారతదేశంలోని మెట్రో నగరాల్లో సొంత ఇల్లు, ముఖ్యంగా 3BHK ఫ్లాట్ కొనడం అనేది ఇప్పుడు ఒక అసాధ్యమైన పనిగా మారుతోంది. పెరిగిన డిమాండ్, అంతకు మించి పెరిగిన ధరలు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలక
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరూ పసిడి కొనుగోలుపైనే దృష్టి పెడుతున్నారు. అయితే, బెంగళూరు (Bengaluru) కు చెందిన ప్రముఖ ఆప్షన్స్ ట్రేడ
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈరోజు ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. జనవరి 25, 2026 నాటి గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (gold rates) మళ్లీ పరుగులు పెడుతున్నాయి.
ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న ఖర్చుకూ మనం యూపీఐ (UPI) పేమెంట్స్ పైనే ఆధారపడుతున్నాం. కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు.. అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోతే వచ్చే టెన్ష
భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా నాంపల్లి వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో తిరిగే వారికి ఒక తీపి కబురు. గత కొన్నేళ్లుగా వేధిస్తున్న పార్కింగ్ సమస్యలకు పరిష్కారంగా హైదరాబాద్ (Hyderabad) లో దేశంలోనే మొ
ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర పడుతుందంటే చాలు, సామాన్యుడి కళ్లు ఢిల్లీ వైపు చూస్తుంటాయి. వచ్చే బడ్జెట్ (Budget 2026) లోనైనా తమకు కాస్త ఊరట లభిస్తుందా? అని ఎదురుచూడటం మధ్యతరగతి వర్గాలకు అలవాటుగా మారిపోయ
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం హాట్ టాఫిక్ గా మారింది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు బంగారం గురించి ఆలోచించాలంటేనే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయ
దేశంలో పసిడి ధరలు ఆగనంటున్నాయి. సామాన్యుడు బంగారం పేరెత్తాలంటనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా బంగారం ధరల పెరుగుదలపై వచ్చిన అంచనాలు పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పర
బెంగళూరు నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్..బైక్ టాక్సీలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు శుక్రవారం (జనవరి 23) రద్దు చేసింది. ఈ తీర్పుతో ఉబర్, ఓలా, రాపిడో వంటి యాప్-ఆధారిత అగ్రిగేటర్లు మర
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు ఇటీవల అకస్మాత్తుగా భారీగా పెరగడం దేశవ్యాప్తంగా లోహాల రంగంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా వెండి ఫ్యూచర్స్ ధరలు అంతర్జాతీయ స్పాట్ ధర
బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరలను పెంచేస్తున్నాయి. దేశీయంగా కూడా బంగారం ధరలు సామాన్యులకు అందని విధంగా దూసుకుపోతున్నాయి. అ
గ్లోబల్ బెస్ట్ సెల్లర్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన చురుకైన అభిప్రాయాలతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించారు. బంగారం, వెండి లేదా క్రిప్టోకరెన్సీల ధరలు ఎక
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ఉద్రిక్త కరంగా మారే సూచనలతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. ఈ వారంలోనే బంగారం ధరలు భారీగ
జనవరి 23, 2026 న విడుదలైన తాజా మార్కెట్ సమాచారం ప్రకారం.. అమెరికా ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం స్పష్టమైన దిశ లేకుండా అనిశ్చితి మధ్య మూవ్ అవుతున్నాయి. వినియోగదారుల భావన కొంత మెరుగుపడినట్లు త
ప్రపంచ ఆర్థిక మార్కెట్లను ఇటీవల కాలంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారత మార్కెట్ల నుంచి డబ
ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, బంగారం, వెండి వంటి లోహాలు భారీగా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో Bitcoin (క్రిప్టో BTC) మాత్రం 90 వేల డాలర్ల స్థాయిలోనే కదలకుండా నిలిచిపోయింది.
గత ఏడాది కాలంగా కమోడిటీ మార్కెట్లో వెండి (Silver) అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతోంది. కేవలం 12 నెలల కాలంలోనే వెండి ఏకంగా 200 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసి, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించ
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను చూసి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భయపడిపోతున్నారు. మార్కెట్ పడిపోతున్నప్పుడు తమ SIP (Systematic Investment Plan) ఆపేయాలా లేదా తాత్కాలికంగా నిలిపివేయాలా? అని ఆలోచి
భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక భరోసా. అలాగే సామాజిక హోదాకు చిహ్నం. మరికొద్ది రోజుల్లో రాబోతున్న కేంద్ర బడ్జెట్ (Budget 2026) పై దేశవ్యాప్తంగా ప
ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే స్మార్ట్ఫోన్ సిరీస్ ఏదైనా ఉందంటే అది ఆపిల్ ఐఫోన్ మాత్రమే. అయితే రాబోయే iPhone 18 సిరీస్ విషయంలో ఆపిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున
నేటి కాలంలో నెలకు లక్షల్లో జీతం వచ్చినా నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని బాధపడేవారు చాలా మంది ఉంటారు. కానీ, బెంగళూరు (Bengaluru) నగరంలో ఒక సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి,
ప్రపంచ మార్కెట్లలో ఇప్పుడు ప్లాటినం (Platinum) హవా నడుస్తోంది. సాధారణంగా మనం బంగారం, వెండి ధరల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ, నేడు ప్లాటినం తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త గర
ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కొత్త ఏడాదిలో అమేజాన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్
పెట్టుబడిదారులకు నమ్మకమైన ఆస్తిగా నిలిచే బంగారం.. నేడు (జనవరి 23, 2026) చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్ లో పసిడి ధరలు ఉరుకులు పెడుతున్నాయి. అంతర్జ
భాగ్యనగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరిగిన జనాభా, వాహనాల రద్దీతో హైదరాబాద్ (Hyderabad) రోడ్లపై ప్రయాణం అంటేనే వాహనదారులు భయపడిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లు, శివారు ప్రాం
భవిష్యత్తులో జరిగే పరిణామాలను శతాబ్దాల ముందే ఊహించిన మహానుభావులలో బ్రహ్మంగారు ఒకరు అని చాలామంది ఇప్పటికీ విశ్వసిస్తాుంటారు. కాలం, విధి, సమాజ మార్పులపై ఆయన చేసిన ప్రవచనాలు నేటి రోజుల్
భారతదేశ సిలికాన్ వ్యాలీగా, టెక్నాలజీ హబ్ గా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) నగరం ఇప్పుడు మరో అంతర్జాతీయ గుర్తింపును పొందింది. అయితే ఇది గర్వపడాల్సిన విషయం కాదు.. ఆందోళన చెందాల్సిన విషయం. తాజా '
అంతర్జాతీయంగా వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో సిల్వర్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. మన దేశీయ మార్కెట్లో కూడా వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ నేప
మొబైల్ రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. ప్రతినెలా రీఛార్జ్ చేయాలంటే సామాన్యుల జేబుకు చిల్లు పడడం ఖాయం. అందుకే చాలా మంది ఇప్పుడు వార్షిక ప్లాన్ల (Annual Plans) వైపు మొగ్గు చూపుతున్న
నగరాల్లో నివసించే మధ్యతరగతి ఉద్యోగులకు లేదా సామాన్యులకు నెలకు అయ్యే ఖర్చుల్లో అన్నిటికంటే పెద్దది 'ఇంటి అద్దె' (House Rent). నెలకు రూ.10,000 నుండి రూ.40,000 వరకు అద్దె చెల్లిస్తూ.. ఏటా లక్షల రూపాయలు ఖర్చ
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువలు ఊగిసలాడుతున్న తరుణంలో, దేశాలన్నీ ఇప్పుడు ఒకే ఒక లోహం వైపు చూస్తున్నా
పొరుగుదేశం చైనా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ టెక్ రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ఎల
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం ఐటీ ఉద్యోగులకు స్వర్గధామం. కానీ, గత కొద్దికాలంగా ఇక్కడ అద్దెలు చూస్తుంటే సామాన్యులే కాదు, లక్షల్లో జీతం తీసుకునే టెక్కీలు కూడా బెంబ
మీరు కూడా బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (gold rates) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు.
సావెరిన్ గోల్డ్ బాండ్ (SGB) ఇన్వెస్టర్ల పంట పండింది. 2020లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సావెరిన్ గోల్డ్ బాండ్స్ సిరీస్ VIII కు ఐదేళ్లు పూర్తవడంతో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్లకు సంబంధి
మీరు కూడా వన్ ప్లస్ మొబైల్ (oneplus mobiles) వాడుతున్నారా? అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురి చేసి ఉండవచ్చు. వన్ ప్లస్ (OnePlus) ఇండియా నుంచి వెళ్ళిపో
మెయింటెనెన్స్ కేసుల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ, భార్య భరణం అడిగిందని కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు ఓ వ్యక్తి. సినిమాల్లో కనిపించే ఇంటర్వెల్ ట్విస్ట్లా ఉన్న ఈ రియల
ఈ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఏకంగా నిన్న ఒక్క రోజే 100 గ్రాములు బంగారం ధర రూ. 50 వేలకు పైగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు లబోదిబోమంటూ తల
కేంద్ర బడ్జెట్కు రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్కెట్ భాగస్వాములు, పరిశ్రమ సంఘాలు, పెట్టుబడిదారుల నుంచి వచ్చిన పన్ను-విధాన సూచనలను విస్త
ఈ మధ్య కాలంలో వెండి ధరలు అకస్మాత్తుగా పతనమవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు మళ్లీ పడిపోవడంపై మార్కెట్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆల్టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకున్న వెంటనే వెండి ధరలు
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సందర్భంగా జరిగిన కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ అంశంపై తన వైఖరిని మార్చుకున్నారు. సైనిక చర్యను తోసిపుచ్చి
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు బుధవారం గత రికార్డులను బద్దలు కొట్టాయి. ఒక్క ఔన్సు బంగారం ధర ఏకంగా 4,800 డాలర్లకు పైగా చేరుకుని పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. అమెరికా నుంచి వస్తున్
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో భారీ అడుగు పడింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026 సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వం, ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం RMZ గ్రూప్ మధ్య చారి
పాకిస్థాన్లో వింతలు, విడ్డూరాలకు కొదవ ఉండదు. తాజాగా అక్కడి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఒక పని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ట్రోల్ అవుతోంది. బ్రాండెడ్ పిజ్జా హట్ (Pizza Hut) అనుకుని ఆయన ఒక రె
ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం 'ఎటర్నల్ లిమిటెడ్' (Eternal Ltd) లో భారీ మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు.. సీఈఓ దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అ
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త పదం బలంగా వినిపిస్తోంది.. అదే రీసోర్స్ నేషనలిజం (Resource Nationalism). అంటే వనరుల జాతీయవాదం అని అర్థం. గతంలో ఒక దేశం యొక్క శక్తిని ఆ దేశం దగ్గర ఉన్న సైన్యం లేద
ప్రస్తుత కాలంలో ఒక సామాన్య వ్యక్తి ఒంటరిగా బతకాలంటేనే వేలల్లో ఖర్చవుతోంది. అలాంటిది కేవలం పదివేల రూపాయల లోపు ఆదాయంతో ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం సాధ్యమేనా? ఇప్పుడు ఇదే వి
