ఆహార డెలివరీ సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్విగ్గీ సంస్థ.. తన క్విక్-కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టామార్ట్ ద్వారా కస్టమర్ల షాపింగ్ అలవాట్లపై 2025 సంవత్సరానికి సంబంధించి ఓ నివ
ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 2024 నుంచి 2025 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రూ.8 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో ఇప్పటికే రూ.7,041 కోట్లు సా
అమెరికాలో ఉన్న భారతీయులకు ఇప్పుడు ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి. అమెరికాలో స్థిరపడాలనే కోరికతో అక్కడికి వెళ్లిన ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. గూగుల్ (Google), యాపిల్ (Apple) వంట
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే అందరికీ ఒక పెద్ద భయం. అదే ట్రాఫిక్. అక్కడ గంటల కొద్దీ రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నమ్మ మెట్రో జెట్ స
హైదరాబాద్ (Hyderabad) నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఐటీ రంగం పుణ్యమా అని జనాల రద్దీ, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సిటీ లోపల నుండి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) చేరుకోవాలంటే చుక్కలు కన
డిసెంబర్ నెల చివరలో పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలు రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు అమాంతం పెరిగాయి. కొత్త సంవత్సరంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వా
భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శుభవార్త చెప్పింది. మహానగర పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై ఒకేసారి పరిష్కారం (వన్ టైమ్ సెటిల్మెంట్) అవకాశం కల్పిస్త
సోమవారం జరిగిన 56వ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (CRDA) సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి, మౌ
బెంగళూరులో గృహ కొనుగోలు చేసే యువకులు ఎదుర్కొంటున్న పెద్ద సందిగ్ధతపై ఒక రెడ్డిట్ పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. ఐటీ హబ్లకు దగ్గరగా ఉన్న సిటీ సెంటర్ అపార్ట్మెంట్లను ఎంచుకోవాలా,
ఇటీవల పెరుగుతున్న మోసపూరిత డిజిటల్ లావాదేవీలపై ఆందోళనల నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులను పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ము
ఈ ఏడాది పసిడి ధరలు నింగిని తాకాయి. సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. 2025లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచాయి. క్
భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బహుళజాతి సంస్థలు, ఐటీ దిగ్గజాలు, స్టార్టప్లను ఆకర్
బంగారం ధరల్లో ఇటీవల పెరుగుతున్న తీవ్ర అస్థిరతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీంతో భారతదేశంలోని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCల
తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమిటెడ్ (ఫాక్స్కాన్) భారతదేశంలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బెంగళూరు స
ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం (8వ CPC)కు సంబంధించిన నిబంధనలు వెలువడిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లలో అనేక సందేహాలు, భయాలు తలెత్తాయి. జీతాలు, డీఏ పెంపు, పెన్షన్ సవరణలు వంట
డిసెంబర్ 16న దుబాయ్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను రూ. 25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) దక్కించుకోవడం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి
శత్రుదేశాలను ఎదుర్కోవడానికి భారత్ తన నావికాదళ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. నీటి అడుగున యుద్ధ సామర్థ్యాలను నావికాదళ బలాన్ని బలోపేతం చేయడంలో ప్రస్తుతం భారతదేశం కీలక
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో అపారమైన సంపద ఉండాలని, కనీసం ఒక కోటి రూపాయలైనా వెనకేయాలని కోరిక ఉంటుంది. కానీ, లక్షల్లో జీతం వచ్చే వారికి కూడా కోటి రూపాయల ఆస్తి ఉండటం ఈ రోజుల్లో కష్టంగా మారింద
ప్రయాణికులకు భారత రైల్వే శాఖ (Indian Railways) ఒక చేదు వార్తను అందించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తట్టుకోవడానికి వీలుగా రైలు టికెట్ ధరలను పెంచుతూ ఆదివారం (డిసెంబర్ 21) కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని అందమైన అరకు లోయ.. ప్రకృతి అందాలకే కాదు, కాఫీ పంటలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ గింజలు పండుతాయి. అందుకే అరకు కాఫీ చాలా ప్రత్యేకం. దశాబ్దాలుగా అర
బెంగళూరు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఐటి కంపెనీలు అలాగే విపరీతమైన ట్రాఫిక్. అయితే ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నా, వ్యాపారం, డబ్బు సంపాదనలో మాత్రం బెంగళూరుకు సాటిలేదని తేలిపోయి
ప్రపంచ టెక్ దిగ్గజం.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) మరోసారి చరిత్ర సృష్టించారు. అసాధ్యం అనుకున్న మైలురాయిని సుసాధ్యం చేస్తూ.. ప్రపంచంలోనే 700 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగిన తొలి వ్యక్తి
బంగారం అంటే భారతీయులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, మన దగ్గర ఆశించినంత స్థాయిలో బంగారు నిక్షేపాలు లేవు. కానీ, మన పొరుగు దేశం చైనాకు మాత్రం భారీ ఎత్తున బంగారు నిల్వలు దొరు
మీరు బంగారం లేదా నగలు కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే మీకు ఇది ఒక రకమైన ఊరట కలిగించే వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గరిష్ట స్థ
హైదరాబాద్ అంటేనే బిర్యానీ, చాయ్, సందడి. అయితే అదంతా కేవలం పగటిపూట మాత్రమే. రాత్రి అయితే సిటీ అంతా స్తబ్ధుగా మారిపోతుంది. ఎక్కడైనా షాపులు తెరవాలన్నా.. అర్ధరాత్రి దాటితే చాలు పోలీసులు వస్త
ఎవరికైనా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఆ కష్టాలే అతడిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయనే మాట తరచూ వింటుంటాం. కొందరికి ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. అయితే మరికొందరు మాత్రం అదే కష్టాన్న
అమెరికా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఈ కొత్త నిబంధనల ప్రభావంతో అనేక మంది అభ్యర్థుల వీసా అపాయింట్
ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను ఇప్పటివరకు అందమైన బీచ్లు, మత్స్యకార, నౌకాశ్రయాల కోణంలో మాత్రమే చూసారు. అయితే ఇప్పుడు అదే తీరప్రాంతం భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చే
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, పరిశ్రమ, సాంకేతికత ఒకదానికొకటి బలోపేతం అవుతూ ముందుకు సాగుతున్న అరుదైన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా అవతరిస్తోంది. గత దశాబ్ద కాలంగా భారతదే
కష్టపడి చదవండి, మంచి డిగ్రీ సంపాదించండి... మిగతాదంతా మార్కెట్ చూసుకుంటుంది అనే అంశం దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి మనసుల్లో నాటుకుపోయింది. విద్యే సామాజిక చలనం, ఆర్థిక భద్రతకు మార్గమని నమ
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. గ్లోబల్ ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, అలాగే సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల వి
నేటి రోజుల్లో భారతదేశంలోని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం ఒక కలలా మారుతోంది. కారణం వారు తక్కువ సంపాదిస్తున్నారని కాదు.. ఇళ్ల ధరలు భారీగా పెరగడం. గత కొన్ని దశాబ్దాలుగా జీతాల ప
గ్లోబల్ కమోడిటీ మార్కెట్లపై గోల్డ్మన్ సాచ్స్ (Goldman Sachs) విడుదల చేసిన తాజా అంచనాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం, చమురు, రాగి (Copper) వంటి ప్రధాన కమోడిటీల విషయంలో పూర్తిగా భ
కృత్రిమ మేధస్సు (AI) కంప్యూటింగ్ రంగంలో ఎన్విడియా (Nvidia) దాదాపు ఏకపక్ష ఆధిపత్యాన్ని కొనసాగిస్తోన్న సంగతి విదితమే. పెద్ద భాషా మోడళ్ల నుంచి జనరేటివ్ AI వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న చా
చాలా మంది తక్కువ జీతం వస్తోందని లేదా చేతిలో ఎక్కువ డబ్బు లేదని పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు. వేలల్లో పొదుపు చేస్తే కోట్లు ఎలా వస్తాయి? అని జోకులు వేస్తుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్
డబ్బును ఎక్కడ దాచుకోవాలి? ఎలా లాభాన్ని పొందాలి? ఇది ప్రతి సామాన్యుడిని వేధించే ప్రశ్న. స్వల్పకాలిక అవసరాలకు బ్యాంకు డిపాజిట్లు (FD) బాగుంటాయి. కానీ, దశాబ్దాల పాటు దీర్ఘకాలికంగా పెట్టుబడి
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది సాఫ్ట్వేర్ టెక్నాలజీలు కాదు, ఆ సాఫ్ట్వేర్ నడవడానికి అవసరమైన 'సెమీ కండక్టర్ చిప్స్' (Semiconductors). ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆధిపత్యం చ
కాలం మారుతోంది.. కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది.. టెక్నాలజీతో పాటు మనం చేసే ఉద్యోగాలు కూడా మారిపోతున్నాయి! 2024 వరకు కొన్ని పనులు కేవలం ప్రయోగాత్మకంగానో లేదా ఇతర ఉద్యోగాల్లో భాగంగానో ఉండే
టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే OpenAI వేస్తున్న భారీ స్కెచ్. ఇప్పటిదాకా మనం కేవలం ప్రశ్నలు అడగడానికి, కంటెంట్ రాయడానికి మాత్రమే ChatGPTని వాడుతున్నాం. కానీ త్వరలో ఇది మీ మొబైల్లోని ఆండ్ర
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మంచి వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధర
భారతదేశ టెక్ రాజధాని, లక్షలాది మందికి ఉపాధి కల్పించే Bengaluru (బెంగళూరు) నగరం గురించి ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చ సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి కాదు.. రోడ్ల మీద ఉన్న గుంతల గుర
సాధారణంగా సిటీల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే భద్రత ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ బెంగళూరు(Bengaluru) లోని ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ చేస్తున్న పనులు చూస్తుంటే..
ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల.. కేవలం సామాన్యులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సొంత ఇల్లు కొనడం అనేది ఒక కలగానే మిగిలిపోతోంది. మార్కెట్ రేట్లకు పోటీ పడి ఇళ్లు క
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన టీంకు ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒక కఠినమైన సందేశాన్ని ఇచ్చినట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. దీని కథనం ప్రకారం.. AI టెక్నాలజీకు పూర్తిగా అలవా
మీ ఇంట్లో బంగారం ఉందా? అయితే మీరు దాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించొచ్చని మీకు తెలుసా? సాధారణంగా భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్. ఇంట్లో పెళ్లిళ్లకైనా, పండగల
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ కులే అనే సన్నకారు రైతు కథ ఇది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక మనిషి ఎంతటి దారుణమైన నిర్ణయాలైనా తీసుకుంటాడని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రైవేట్ వడ
ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయిన సంగతి విదితమే. ఒకవైపు ముఖేష్ అంబానీకి ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ వంటి పారిశ్రామిక వ్యాపారాలు దక్కగా, మ
షేర్ మార్కెట్ అంటేనే అంచనాలతో కూడుకున్నది. అయితే 2026 నాటికి భారత మార్కెట్ ఒక కొత్త శిఖరాన్ని చేరుకుంటుందని ప్రపంచస్థాయి బ్రోకరేజ్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తగ్గనున్న ద్రవ్యోల
Telecom in 2026: 2024 జూలైలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పుడు భారతీయ వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొబైల్ కనెక్టి
చాలామంది తమ కష్టార్జితాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. స్టాక్ మార్కెట్లలో పెడితే ఎప్పుడు మునుగుతుందో అన్న భయం, ఇంట్లో దాచి పెడితే ఎలాంటి లాభం ఉండదు. ఇలాంటి వారి
ఏపీ ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగం కీలకమైన మలుపు వద్ద నిలిచింది. రాబోయే కాలంలో వేగవంతమైన వృద్ధి దశలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని క్రెడాయ్ విశాఖపట్నం
చాలామందికి వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి. కొన్ని సార్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినప్పుడు లేదా పాత అకౌంట్లను వాడటం మానేసినప్పుడు వాటిలో ఉన్న బ్యాలెన్స్ ను మర్చిపోతుంట
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. బట్టలు, మందులు, నిత్యావసరాలు.. ఇలా ఏది కావాలన్నా ఒక్క క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అదే దారిలో ఆంధ్రప్రదేశ్ ప్
అమెరికా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వలసలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కట్టడి చేయడం లేదా దశలవారీగా తగ్గించే
స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ పే (Google Pay) వంటి పేమెంట్ యాప్స్ కచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పటివరకు కేవలం బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు పంపడానికి లేదా బిల్లులు చెల్లించడాన
ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గురించి పరిచయం అక్కర్లేదు. అలాగే భారతీయ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇటీవల మెస్స
ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు ఇప్పటివరకు ఎప్పుడూ లేని రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, అలాగే సురక్షిత పెట్టుబడుల వైపు ఇ
China's Brahmaputra Project: హిమాలయాల మంచుకొండల నుంచి పుట్టిన యార్లుంగ్ త్సాంగ్పో నది.. టిబెట్ను దాటి భారతదేశంలోకి బ్రహ్మపుత్ర నదిగా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరకు ప్రవహిస్తూ, లక్షలాది మందిక
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక ఆర్థిక, ఇంధన, ఉపాధి సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా భావిస్తున్న బీమా రంగం, అణుశక్
గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యూహంలో భాగంగా మరో కీలకమైన అడుగు ముందుకు వేసింది. జెమిని 3 ప్రో మోడల్ లాంచ్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే.. డిసెంబర్ 17న గూగుల్ జెమిని 3 ఫ్లాష్ అనే కొత్త AI
India Jobs Report 2026: భారత ఉద్యోగ మార్కెట్ 2025లో బలమైన ప్రదర్శనతో ముగియబోతోంది. అయితే 2026లోకి అడుగుపెడుతున్న సమయంలో నియామక వాతావరణం మరింత స్థిరమైన, వ్యూహాత్మక దిశలో సాగనుందని తాజా నివేదిక స్పష్టం చేస
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ఊహించని స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత సూచీ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ
మీరు సిటీలో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఆఫీసుకో లేదా ఎయిర్పోర్టుకో వెళ్లాలని ఓలా, ఉబెర్ యాప్లు ఓపెన్ చేసినప్పుడు భారీగా ఛార్జీలు చూసి షాక్ అయ్యి ఉంటార
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ టైట్ తాజా వ్యాఖ్యలు బంగారం భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. 2025లో బంగారం ధరలు చూపిన అద్భు
Groww CEO Lalit Keshre Success Story: ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కుర్రాడు ఇప్పుడు బిలియనీర్. ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఆ బాలుడు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పరిమిత వనరుల మధ్య చదువును కొ
ప్రతి సామాన్యుడికి ఉండే పెద్ద కల.. తన అకౌంట్లో కనీసం కోటి రూపాయలు ఉండాలని. చాలామంది ఇది జీవితాంతం కష్టపడితేనే సాధ్యం అనుకుంటారు. కానీ, సరైన ప్లానింగ్ మరియు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి
ఒకప్పుడు వెయ్యి చెరువుల నగరంగా, గార్డెన్ సిటీగా పిలవబడే బెంగళూరు ఇప్పుడు నీటి సంక్షోభం (Bengaluru's water crisis)తో విలవిలలాడుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ ఇప్పుడు తెల్
Commercial Real Estate Investment Guide: భారతదేశ వాణిజ్య రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కీలక మలుపు దశలోకి చేరుకుంది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని టాప్ 32 నగరాల్లో ఉన్న షాపింగ్ సెం
ప్రతి నెలా జీతం పడగానే మొబైల్కు వచ్చే మెసేజ్ చూసి మురిసిపోతుంటాం. కానీ, శాలరీ స్లిప్లో పీఎఫ్ (PF) కింద కట్ అయిన డబ్బులు నిజంగానే మీ EPFO అకౌంట్లో జమ అవుతున్నాయా? ఎప్పుడైనా చెక్ చేశారా? మనలో
బెంగళూరు నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్కు కీలకమైన మారతహళ్లి ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో
బెంగళూరులో ఒంటరిగా జీవించడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ.. ఓ యువతి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బెంగళూరుకు మారిన శ్రద్ధా సైని అనే యువతి.. తాను న
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ దేశం చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), క్లీన్ ఎనర్జీ, హై-టెక్ గ్యాడ్జెట్ల గురించే మాట్లాడుతోంది. అయితే వీటన్నింటి తయారీలో అత్యంత కీలకమైనవి రేర్ ఎర్త్ మినరల్స్ (Rare E
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయిన YONO (You Only Need One)ని సరికొత్త హంగులతో, మెరుగైన ఫీచర్లతో SBI YONO 2.0 గా అప్గ్రేడ్ చేసింది. ఇది
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు, అలాగే భద్రత కలిగిన పెట్టుబడుల వైప
బెంగళూరు నగర రవాణా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగళూరుకు మెరుగైన కనెక్టివిటీ అందించాలనే ల
డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కియా ఇండియా భారీ అమ్మకాల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పాన్-ఇండియా ఇయర్-ఎండ్ సేల్స్ క్యాంపెయిన్లో భాగంగా, ఎంపిక చేసి
అమెరికా బయట నుంచి నియమించబడే కొత్త H-1B కార్మికులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు.. అమెరికా ఐటీ అవుట్సోర్సింగ్, సిబ్బంది నియామక పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతో
భారతీయుల కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల బంగారు రుణ నిబంధనలను మరింత సరళీకరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇప్పుడు వెండిని కూడా రుణాలకు పూచీకత్
గత నెలలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయడంతో.. నగరం పరి
మన దేశంలో యువతరం డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? అంటే చాలా మంది స్టాక్ మార్కెట్, లేదా కొత్త గ్యాడ్జెట్లపై ఖర్చు చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. యువత ఇన్
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు
డబ్బు విషయంలో మన చిన్నప్పుడు ఇంట్లో విన్న మాటలు, నమ్మిన అలవాట్లే ఇప్పటికీ మనల్ని అడ్డుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు! మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక అలవాట్లు (Financial Habits
మరో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో పాటు, మీ ఫైనాన్షియల్ గోల్స్ కూడా తప్పనిసరి. మనం ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు గమ్యానికి ఇంకా ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి మైల
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే ఉంది. తాజాగా ఈ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఊహ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆధార్ కొత్త రూల్స్ (Aadhar New Rules) దేశంలో డిజిటల్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. ముఖ్యంగా ఫేస్ అథెంటికేషన్కు (Face Authentication) అధికారికంగా అనుమ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటేస్ట్ చిత్రం OG. They Calling him OG ఉప శీర్షిక. ప్రమఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ ఎంటర్టైన్మెంట్పై భారీగా నిర్మించారు. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజ
అమెరికా వెళ్లాలనుకునే H-1B వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. డిసెంబర్ 15 నుంచి అన్ని H-1B వీసా దరఖాస్తుదారులు, వారిప
ఒకప్పుడు భారత్ను కేవలం తక్కువ ఖర్చుతో సేవలు అందించే కేంద్రంగా మాత్రమే చూసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మల్టీనేషనల్ కంపెనీలకు (MNCs) చెందిన గ్లోబల్ కెపబిలిటీ సెంట
ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు PF ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఎప్పుడైనా, ఎటువంటి కారణం చెప్పకుండా
అమెరికాలో $150,000 (దాదాపు కోటి రూపాయల పైన) జీతం సంపాదిస్తున్న ఒక భారతీయ ఉద్యోగి.. భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరు (Bengaluru) లో రూ.32 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో పనిచేయడం సరైన నిర్ణయమేనా? అని రెడిట
