భారతదేశం డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది! మన దేశం ఇప్పుడు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్గా మారింది. అంటే.. కంపెనీలు తమ డేటాను భద్రపరిచే పె
ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అన్స్టేబుల్ గా ఉంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల (Tariffs) వల్ల ఏర్పడిన అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ తగ్గింది. డాలర్
మీరు కన్స్ట్రక్షన్ దశలో ఉన్న కొత్త ఫ్లాట్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు కాపిటల్ గెయిన్ ట్యాక్స్ (Capital Gain Tax Exemption) లభిస్తుంది. కానీ, ఈ ప్రయోజనం పొందాలంటే ఆదాయ పన్ను చట్ట
వేల సంవత్సరాలుగా బంగారం(gold) చాలా విలువైన సంపదగా ఉంటూ వస్తోంది. అలంకారమైన ఆభరణాల నుంచి దేశాలు దాచిపెట్టుకునే వాల్ట్ ల వరకూ.. బంగారానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్
సాధారణంగా పెట్టుబడి విషయానికి వస్తే అందరి దృష్టి బంగారం (Gold) పైనే ఉంటుంది. కానీ 2025లో.. బంగారాన్ని, స్టాక్ మార్కెట్లను కూడా వెనక్కి నెట్టి.. వెండి (Silver) తన సత్తా చాటింది. ప్రస్తుతం వెండి ధరలు (silver
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ మీషో (Meesho IPO) త్వరలో IPOకి రాబోతోంది. డిసెంబర్ 3న ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది అత్యంత బిజీగా ఉన్న పబ్లిక్ మార్కెట్ లిస్
భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC bank కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ జరిమానా విధించింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో లోపాలు ఉన్నందున.. ముఖ్యంగా కేవైసీ (KYC) ని
బెంగళూరు (bengaluru ) వంటి మెట్రో నగరాల్లో అద్దెకు ఉండేవారికి ఇంటి అద్దెలు, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా ఉండేవి. ఒకేసారి 6 నెలల నుంచి 10 నెలల అద్దెకు సమానమైన భారీ మొత్తాన్
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సంకేతాల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు(నవంబర్ 30) నాటికి ప్రధ
ప్రపంచ బులియన్ మార్కెట్లలో Gold ధరలు మళ్లీ చురుగ్గా పరిగెడుతున్నాయి. శనివారం నాడు అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర మూడు శాతం కంటే ఎక్కువగా పెరిగి, రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఫెడరల
భారతదేశంలో అద్దె వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. చాలా కాలంగా అద్దెదారులు అధిక భద్
బెంగళూరులోని ఎక్కువ కుటుంబాలు పనిమనిషి, వంటమనిషి, బట్టలు ఉతికే వారు, ఇళ్ళు శుభ్రం చేసే వారు, పిల్లలను చూసుకునే వాళ్లు, అలాగే డ్రైవర్లు, తోటమాలిలపై ఆధారపడుతుంటాయి. ప్రత్యేకించి రెండు ఆదా
ఎయిర్బస్ A320 విమానాలపై తక్షణ భద్రతా తనిఖీలు ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రయాణ షెడ్యూల్పై పెద్దగా ప్రభావం ఉండదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA),
అమెరికా-చైనా సంబంధాలు ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాల దృష్టిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని బుసాన్లో అక్టోబర్ 30న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,చైనా అధ్యక్షుడు జీ జిన్
దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్పై.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (Banking Regulation Act), ఆర్బీఐ జారీ చేసిన పలు మార్గదర్శకాలను ఉ
ఇటీవలి రోజుల్లో దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ను పెంచాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు ఎ
అమరావతిని ఒక గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. రాజధాని నగర విస్తరణ కోసం రెండవ దశ భారీ భూ సమీకరణ ప్రణాళికను రాష్ట్ర కేబినెట్ ఆమోద
కృత్రిమ మేధస్సు లేదా AI ప్రస్తుతం నెమ్మదిగా కాకుండా..అత్యంత వేగంగా మన జీవితంలో అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ముఖ్యంగా వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాల రంగంలో దీని ప్రభావం రోజు రోజుకూ ప
Google కో ఫౌండర్.. లారీ పేజ్ (Larry Page) ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన Alphabet స్టాక్ ధరలు విపరీతంగా పెరగడంతో.. Oracle కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ ను వెనక్కి నెట్టి ఈ స
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఓ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి.. ‘థర్డ్ వరల్డ్ కంట్రీస్' నుండి వలసలను శాశ్వతంగా నిలిపి
సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన కొద్ది వారాల్లోనే.. టాటా గ్రూప్ భారతీయ జనతా పార్టీ (BJP)కి దేశంలోనే అత్యధిక రాజకీయ విరాళం అందించింది. బీజేపీతోపాటు కాంగ్రెస్, ఇతర పార్ట
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) నేడు శరవేగంతో విస్తరిస్తూ.. పరిశ్రమలు, విద్య, వ్యాపారం.. ఇలా అన్ని రంగాల్లో ప్రవేశించింది. ఏకంగా ఇది మన రోజువారీ జీవితాన్ని కూడా సమూలంగా మారుస్తోంది. ఈ నేపథ్య
భారతదేశంలో ఆహార సేవలు (Food Services) రంగం రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధిని సాధించబోతోందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy).. విడుదల చేసిన How India Eats వార్షిక నివేదిక ప
నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు.. శుక్రవారం నాటికి విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని, ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 2017 నవంబర్ 29న ప్రారంభమ
రీసెంట్ గా RBI కొన్ని కొత్త క్రెడిట్ స్కోర్ రూల్స్ గురించి ప్రకటించింది. అయితే వీటి ద్వారా మీ లోన్ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుదని మీకు తెలుసా? RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకువచ్చిన కొ
బంగారం (Gold) ఎప్పుడూ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ఆర్థిక భద్రత కూడా. ద్రవ్యోల్బణం (Inflation), మార్కెట్ అస్థిరత సమయాల్లో సంపదను కాపాడటానిక
బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ మంచి డిమాండ్ తో కూడి ఉంటుంది. ఒక ప్రాంతం సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కసారిగా భారీ వృద్ధికి కేంద్రంగా మారుతుంది. ఇందుకు ప్రధాన కారణాలు.. కొ
గత మూడేళ్లుగా భారతదేశ హౌసింగ్ మార్కెట్లో పెద్ద మార్పు వచ్చింది. లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు బాగా పెరిగాయి. తాజాగా ANAROCK విడుదల చేసిన డేటా ప్రకారం.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ప్రముఖ న
గత కొన్ని వారాలుగా India US Trade Deal గురించిన చర్చలు ఎక్కడికక్కడ ఆగిపోయాయేమో అన్న భావన చాలా మందిలో ఉంది. ఇరు దేశాల నుండి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. అయితే భారతదేశం తన ఇంధన వనరుల విధానంలో చేస్తున్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ఒక మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. మస్క్ సొంత బ్రాండ్ అయిన టెస్లా కార్లకు భారతదేశంలో అపారమైన క్రేజ్ ఉంది. అయినప్పటికీ.. ప్రస్తుతం టెస్లా కార్లు
విశాఖపట్నం భారతదేశ డేటా రాజధాని కాబోతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించడాన
భారతదేశంలో ఒక స్టార్టప్ ప్రారంభించడం అంటే ఒక కల, ఒక ఆతృత, ఒక ఆశ. కానీ ఆ కలను నెరవేర్చే ప్రయాణం మాత్రం అంత సులభం కాదు. కేవలం ఒక ఆలోచన సరిపోదు.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు, పన్ను దాఖలు, లైసెన్సు
బెంగళూరు నగరంలో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు తిరుగుతాయి. ఇటీవల బెంగళూరులో ట్రాఫిక్ పెద్ద తలనొప్పిగా మారింది. ఒక కిలోమీటరు ప్రయాణించాలంటే 20 నుంచి 30 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. ట్రాఫి
Sovereign Gold Bonds (SGB) పథకం పెట్టుబడిదారులకు ఎంత లాభదాయకమో మరోసారి రుజువైంది. 2017లో రిలీజ్ చేసిన గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ప్రకటించింది. సురక్షితమైన రాబ
ఒకప్పుడు గార్డెన్ సిటీగా, పెన్షనర్ల స్వర్గంగా పిలవబడిన బెంగళూరు (Bengaluru), నేడు భారతదేశానికి టెక్నాలజీ హబ్ గా మారింది. కానీ, ఇప్పుడు ఆ హబ్.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వేల కోట్ల పెట్టుబడులకు, ల
దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన ప్రకారం.. విజయవాడ, బెంగళూరును నేరుగా అనుసంధానించనున్న కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు డిసెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభ తేదీపై తుది ధృవీకర
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ఇది నిజంగా తీపి కబురు! త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కు ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డిజిటల్ మౌలిక వసతులపై గ్లోబల్ పోటీ వేగంగా సాగుతున్న ఈ సమయంలో.. ప్రపంచం నలుమూలల నుండి డేటా సెంటర్ల నిర్మాణం కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ ప
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగో
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగో
దక్షిణ భారతదేశంలో హై-స్పీడ్ రైలు నెట్వర్క్ విస్తరణ మరింత వేగాన్ని పుంజుకుంటోంది. ప్రతిపాదిత చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుందని రైల్వే వర్గాలు వెల్ల
భారతదేశంలో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం
fixed deposits returns vs inflation: 67 ఏళ్ల పదవీ విరమణ చేసిన రామకృష్ణకు.. తన జీవితంలో కష్టపడి సంపాదించిన పొదుపులను భద్రపరచుకోవడం ముఖ్యమైన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆయనకు సేవింగ్స్గా
టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ల తిప్పలు తప్పడం లేదు. టెక్నాలజీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా కష్టకాలమే. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలమందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు ఇప్పుడు మ
మీరు లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? తక్కువ రిస్క్ తీసుకుంటూ అద్భుతమైన రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (nps scheme) లో వచ్చిన సరికొత్త మార్పులు మిమ్మల్ని కో
లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? అయితే మీరు మల్టీబ్యాగర్ స్టాక్స్(multibagger stocks) లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్ ఎలా ఉన్నా కొన్ని స్టాక్స్ మాత్రం దీర్ఘకాలంలో అ
భారతదేశంలో బంగారు నగలు(gold jewellery) అంటే కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు. తరతరాలుగా వస్తున్న భారీ పెట్టుబడి కూడా. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న పండుగలు, వివాహాల సీజన్లో చాలామంది కొత్తగా
హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగం గత మూడు సంవత్సరాలుగా అపూర్వమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా లగ్జరీ హౌసింగ్ విభాగంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం అత్యంత ధనిక వర్గానికి మాత్
సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ వచ్చేసింది. ఈ చలికాలంలో ముఖ్యమైన బ్యాంక్ పనులను ప్లాన్ చేసుకునే వారికి ఒక ముఖ్యమైన అప్ డేట్. అదేంటంటే వచ్చే నెలలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. రి
అమెరికన్ టెక్ కంపెనీలు H1B వీసాను ఉపయోగించి ప్రతిభావంతులైన విదేశీయులను అమెరికాకు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తాయి. ఈ విధంగా, H1B వీసాపై అమెరికాకు వెళ్లే వారిలో 70% మంది భారతీయ టెక్ నిపుణులే. అయ
నవంబర్ నెల ముగుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో డిసెంబర్(December 1) నెల మొదలుకానుంది. నెల మార్పు అంటే కేవలం క్యాలెండర్లో తేదీ మారడం మాత్రమే కాదు, ప్రభుత్వపరంగా కొన్ని ముఖ్యమైన రూల్స్ మారే అవకాశం ఉ
భారత ఆర్థిక వ్యవస్థ 2025లో ఒక కీలక మలుపు దిశగా పయనిస్తోందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో, సరఫరా గొలుసుల మార్పులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, వాతావరణ
టాటా మోటర్స్ తమ కొత్త SUV టాటా సియెరా(tata sierra) ని లాంఛ్ చేయంతో మార్కెట్లో టాటా షేర్లు ఊపందుకున్నాయి. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) షేర్లు దూసుకుపోయాయి
మనదేశంలో బంగారం (Gold) అనేది ఎప్పుడూ ఒక నమ్మకమైన పెట్టుబడిగా ఉండేది. అయితే ప్రపంచానికి మాత్రం బంగారం విలువ ఈ మధ్య కాలంలో బాగా తెలిసింది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బంగారంపై పెట్టుబడు
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భారీగా పెరగడమే కాని తగ్గడం లేదు. నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు..ఈ రోజు కూడా పెరిగాయి. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరప
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత మార్పుల దిశగా వ్యూహాత్మక ప్రయాణంలో భాగంగా..2028 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 వేల నుండి 6 వేల ఉద్యోగాలను తగ్గించాలనే లక్ష్యాన్ని HP ప్రకటించింది. వ్యాపా
భారతదేశంలో అమల్లోకి రానున్న కొత్త కార్మిక నిబంధనలు దేశ ఐటీ రంగంలో శ్రమ విధానం, వేతన నిర్మాణం, ఉద్యోగి సంక్షేమ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయప
బంగారం ధరలు 2025లో అత్యంత చారిత్రాత్మక స్థాయిలను తాకాయి. నవంబర్ 25 2025 నాడు దేశంలో రూ. 1, 25 వేలకు పైగానే ట్రేడ్ అయింది. ఈ సంవత్సరం మొదటిసారిగా బంగారం చరిత్రలో రికార్డుగా ఔన్సుకు4,000 డాలర్ల మార్క్
వారెన్ బఫెట్(warren buffett).. ఈ పేరు వింటే మనకు స్టాక్ మార్కెట్, బిలియన్ల సంపద గుర్తొస్తాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఉన్న ఆయన ఇటీవలే తన కంపెనీ నుంచి రిటైర్ అయ్యారు. అయితే ఆయన ఇన్నేళ్ల అనుభవాన్ని ప
ఫైనాన్షియల్ ప్లానింగ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మీ జీవితానికి ఒక భరోసా ఉండాలంటే తప్పకుండా ఏదో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అయితే వీటిలో చాలా రకాల పాలసీలు ఉంటాయ
కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలామంది మధ్య తరగతి వాళ్లకు ఒక అందని ద్రాక్ష వంటిది. కానీ, సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రూ.కోటి కలను ఈజీగా నిజం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే దానికోసం ఎల
ఈ ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దేశాల దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ లో కూడా మార్పులు వచ్చాయి. కొన్ని దేశాలు సైలెంట్ గా గోల్డ్ రిజర్వ్ ను పెంచుకుంటే మరికొన్ని భూమిలో ఉన్న బంగా
మంగళవారం (నవంబర్ 25) బంగారం ధరలు MCXలో ప్రారంభ లావాదేవీల్లోనే ఒక శాతం కంటే ఎక్కువ పెరిగి పెట్టుబడిదారుల ఆసక్తిని మళ్లీ బంగారంపైనే కేంద్రీకరించాయి. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డ
ITR Refund: 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ (ITR) ఈ సారి చాలా లేట్ అయినట్టు కనిపిస్తుంది. గడువుకు చాలా నెలల ముందే ఫైల్ చేసినా చాలామంది ఇప్పటికీ తమ రిఫండ్ల కోసం ఎదురుచూ
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న కార్మిక చట్టాల(New Labour Code)తో దేశంలో ఉద్యోగ నాణ్యత పెరుగుతుందా? ఇకపై దేశంలోని అన్ని రంగాల ఉద్యోగాల్లో ప్రొడక్టివిటీ పెరగబోతోందా? భారత దేశం ఆర్థికంగ
గత సెప్టెంబర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక అవసరమైన వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్య వలన ఎరువులు, బట్టలు, సైకిళ్లు వంటి ముఖ్యమైన
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సంచలన హెచ్చరిక చేశారు. అమెరికా, యూరప్, ఆసియాలలో చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మ
భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ భారీ పెరుగదలకి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారులు కీలకమైన అమెరికా ఆర్థిక డేటా కోసం ఎదురు చూడటం అని వి
భారతదేశంలో రాబోయే హై-స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ రవాణా రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. బెంగళూరు - హైదరాబాద్లను కలుపుతూ ప్రతిపాదించబడిన ఈ హై-స్పీడ్ ర
భారతదేశం తన చరిత్రలో అత్యంత కీలకమైన కార్మిక సంస్కరణలలో ఒకదాన్ని అధికారికంగా ప్రారంభించింది. వేతనాల నియమావళి (2019), పారిశ్రామిక సంబంధాల నియమావళి (2020), సామాజిక భద్రతా నియమావళి (2020), వృత్తి భద్ర
భారతదేశం పండుగ హడావిడిని ముగించుకున్న వెంటనే దేశవ్యాప్తంగా మరో కొత్త జోష్ మొదలైంది.. అదే వివాహాల సీజన్. ప్రతి నగరంలో హోటల్ లాన్లు కిక్కిరిసిపోవడం, ఆభరణాల దుకాణాల్లో రద్దీ పెరగడం, షేర్
ప్రపంచ స్టీల్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన ఆర్సెలార్ మిత్తల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్ యూకేకు గుడ్బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకువస్తున్న క
ప్రపంచంలో మూడు పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం
2025 నాటికి AI వాడకం సంస్థల పనితీరునే కాదు, మొత్తం శ్రామిక శక్తి నిర్మాణాన్ని కూడా పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా మానవ వనరుల విభాగంలో AI ఆధారిత సాధనాల వినియోగం వేగంగా పెరిగింది. దీంతో ఆధున
భారత మార్కెట్లలో బంగారం ధరలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, పెట్టుబడిదారుల రక్షణాత్మక కొనుగోళ్ల కారణంగా పసిడి ధరలు గత కొంత కాలంగా
భవననిర్మాణ సామగ్రి రంగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు బిర్లాను గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గ్రీన్ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ప్రకటించింది. న
భారత ప్రభుత్వ యాజమాన్యంలోని జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులకు కేంద్రం మళ్లీ శ్రీకారం చుట్టింది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ
భారత ప్రభుత్వం కొత్త లేబర్ చట్టం(new labour code)ను తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంతో దేశంలోని ఉద్యోగులకు వేతనం, సెలవులు, పనివేళలు, భద్రత వంటి అంశాలపై కొత్త సంస్కరణలు అమలు కానున్నాయి. అయితే ఈ కోడ్ అమల
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్! మీ జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు పెరగనున్నాయి. రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం (8th pay commission) ఇప్పటికే ఈ పని మొదలుపెట్
గతేడాది 2024లో ఆస్ట్రేలియా ఒక కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి నిపుణులను, మేధావులను ఆకర్షించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం నేషనల్ ఇన్నోవేషన్ వీసా (National Innovation Visa) అనే సరికొత్త పర్
బెంగళూరు నగరం మరో కొత్త ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకుంది. ఈసారి ఇది స్టార్టప్ల గురించో, ట్రాఫిక్ గురించో కాదు! ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో చోటు సంపాదించింది. దీని గురించిన మరిన్ని వివ
ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించడంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport) మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి లెవెల్ 3 య
మనదేశంలో వరల్డ్ క్లాస్ సిటీలు చాలానే ఉన్నాయి. అయితే వీటిలో బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ ఏది? అన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..? ఈ విషయంపైనే తాజాగా ఒక రీసెర్చ్ జరిగింది. ఇండియా ఫ్లెక్స్ పల్స్
నవంబర్ 23 ఆదివారం రోజున దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ముఖ్యంగా త్వరలో రాబోయే US ఫెడ్ డిసెంబర్ పాలసీ కారణంగా పసిడి ధరలు పెద్దగా మ
భారతీయ గృహిణులు పొదుపు చేయడంలో మాత్రమే కాదు.. ఆ పొదుపును ఎక్కడ పెట్టుబడి చేయాలన్న విషయంలోనూ అసాధారణ దూరదృష్టి కలిగి ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, బోనస్లు, చిన్న ఆదాయాలు ఏ సందర్భమైనా బంగ
భారత ఐటీ రంగంలో కొనసాగుతున్న నియామకాల స్థబ్దత.. హైరింగ్-ఫ్రీజ్ పరిస్థితుల మధ్య, 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఒక భారతీయ టెక్నీషియన్ ప్రస్తుతం తీవ్రమైన ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున
అమెరికాలోని ప్రముఖ వైర్లెస్ సేవల సంస్థ వెరిజోన్..తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోత చర్యను ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకలాపాలను సరళీకరించడం, ఖర్చులను తగ్గించడం, అలాగే కంపెనీ
భారతదేశంలో శ్రామిక రంగాన్ని పూర్తిగా మారుస్తూ, నూతన కార్మిక కోడ్లు...(వేతన కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత-ఆరోగ్యం-పని పరిస్థితుల కోడ్) నవంబర్ 21 నుంచి అమల్
భారత మార్కెట్లలో బంగారం మరోసారి మెరిసింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, పెట్టుబడిదారుల రక్షణాత్మక కొనుగోళ్ల కారణంగా బంగారం ధరలు శనివారం గణనీయంగా ప
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21, 2025న విడుదల చేసిన కొత్త Labour Code భారత కార్మిక వ్యవస్థలో పెద్ద మార్పులకు నాంది పలికింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సేవల రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్ర
