లోన్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ విషయం. అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఇంట్లో ఉన్న బంగరాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు చాలామంది. అయితే వెండిపై ఇలా లోన్స్ తీసుకునే సదుపాయం లేదు. కానీ,
కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవాళ్లు డైరెక్ట్, రెగ్యులర్ ఫండ్స్ మధ్య కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ప్రతి ఫండ్ లో డైరెక్ట్, రెగ్యులర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితె అందులో ఎప్పు
రాబోయే 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలలో ఉద్యోగుల జీతాల పెరుగుదల శాతం తక్కువగా ఉండవచ్చని ఓ తాజా సర్వే సూచిస్తోంది. అలాగే ఉద్యోగులు జాబ్స్ మారే రేటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఒక అంచనా
బెంగళూరులో పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్న నేపధ్యంలో.. నగరానికి వెలుపలBidadi లో మరో కొత్త ఐటీ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్. బిడది
మీ సంపాదన లక్షల్లో ఉన్నప్పటికీ.. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే సంపాదన అంతా ఆవిరైపోతుంది. అలాగే డబ్బు విషయంలో మీరు చేసే కొన్ని మిస్టేక్స్ మిమ్మల్ని ఆర్థింగా బలహీన పరచడమే కాక
ఐటీ రంగంలో ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల కాగ్నిజెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ లేదా డెస
ఇటీవలి కాలంలో పిల్లల కోసం చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతున్నాయి. చాలామంది పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ కోసమని చిల్ర్డన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు.ఈ తరహా ఇన్వెస
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో అశ్వత్ దామోదరన్ అనే పేరు చాలామంది వినే ఉంటారు. వాల్స్ట్రీట్లో అత్యంత నమ్మదగిన వాల్యుయేషన్ నిపుణుడిగా, ఆయన చెప్పే ప్రతి మాట ప్రపంచవ్యాప్తంగా ఇ
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి పని గంటల గురించి ప్రస్తావించారు. చైనా ఎకానమీ
RodBez Founder Dilkhush Success Story: ఒకప్పుడు ఆటో డ్రైవర్గా రోడ్ల మీద రాత్రింబవళ్లు తిరిగిన వాడే... ఈ రోజు కోట్లు విలువైన కంపెనీకి CEO అయ్యాడు. కాలేజీ విద్యను కూడా పూర్తి చేయని ఒక సాధారణ యువకుడు... కష్టాలే జీవితం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా రకాల ఉద్యోగాలను అది రీప్లేస్ చేస్తుందని చాలామంది భయపడుతున్నారు. దీనికితోడు పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వరుసగా లేఆఫ్స్ ప్రకటిస్తుండడం
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం, నవంబర్ 17న పెద్ద స్థాయి ఇంధన సంక్షోభం నెలకొంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCF) ప్రాంగణంలో ఉన్న GAIL ప్రధాన గ్యాస్ పైప్లైన్ థర్డ్ పార్టీ క
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభత్వం గిగ్ వర్కర్స్ బిల్లుని అమలుచేయబోతోంది. దీనికై కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా గిగ్వర్కర్ల చట్టా
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గత రెండు నెలలుగా వరుసగా రికార్డులు సృష్టించిన పసిడి, ఈ నెలలు ఊహించని విధంగా భారీగా పడిపోయింది. ప్రపంచ
భారతదేశంలో 900 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు, తక్కువ డేటా ఖర్చులు, యువత జనాభా, సాపేక్షంగా తేలికైన నియంత్రణ వాతావరణంతో, ప్రపంచ AI కంపెనీలకు సరికొత్త లాంచ్ప్యాడ్ను అందిస్తోంది.
ఫోన్ పే సంస్థ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లు ఉమ్మడిగా కలిసి ఓ కొత్త క్రెడిట్ కార్డుని ఆఫర్ చేస్తున్నాయి. అదే ఫోన్ పే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అల్టిమో క్రెడిట్ కార్డ్. ఈ కార్డు పొందడం ద్వారా అనేక
కొత్తగా స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలో ప్రీమియం స్మా్ర్ట్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లైన ఒప్పో, వివో, షాయోమి,
కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు, అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా రద్దుకు వ్యతిరేకంగా ఆ దేశంలో విద్యార్థులు భారీ ఏత్తున ఆందోళనలు చేప
భారతదేశంలో అతిపెద్ధ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. తన కోట్లాది మంది కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ఆన్లైన్ఎస్బిఐ వెబ్సైట్, యోనో లైట
ఆదాయం ఎంత ఉన్నా.. నెల గడిచే సరికి రూపాయి కూడా మిగలక ఇబ్బందిపడిపోతుంటారు చాలామంది. చేతిలో డబ్బుల్లేక క్రెడిట్ కార్డులు వాడడం లేదా అప్పు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఒక చిన్న ఫార్మ
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రముఖ పైరసీ వెబ్సైట్లు iBomma, Bapam TVలను నడిపిన ఇమ్మంది రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం రవిని మెజిస్ట్రేట్ లో హాజరుపరచగా, 14 రోజుల న్యాయపరమైన రి
గత కొన్ని రోజులుగా బ్యాంకుల విలీనం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో జరిగినట్టుగా మరోసారి ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది అంటూ వార్తలొ
నలభై వేలు సంపాదించడానికి నెలంతా కష్టపడేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటిది రోజుకి ఏకంగా లక్ష సంపాదిస్తున్నాడు బెంగళూరులోని ఒక మోమోస్ సెల్లర్. అతని దగ్గర మోమోస్ తింటూ అతని ఆదాయం గురించి
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస వ్యవస్థలో మరో పెద్ద మార్పుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రయాణ నిషేధం ఉన్న దేశాలకు చెందిన ప్రజలకు శాశ్వత నివాసం, గ్రీన్ కార్డు జారీని ఆపే దిశగా కొత్త
కోటి రూపాయలు సంపాదించాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇప్పుడున్న రోజుల్లో అది పెద్ద కష్టమేమీ కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ కాలంలోనే కోటి రూపాయల కలను నిజం చేసుకోవచ్చు. దీన్న
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా వడ్డీరేట్లపై మారుతున్న అంచనాలు, ప్రధాన ఆర్థిక సూచికలలో కనిపిస్తున్న బలహీన సంకేతాల నేపథ్యంలో ఈ వారం బంగారం ధరలు ఒత్తిడిలోనే
బంగారానికి డిమాండ్ పెరుగుతున్న కారణంగా చాలామంది గోల్డ్ లో ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే డిజి
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ తన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్లో అనుమతుల్లేకుండా నిర్మించిన కట్టడాలను హైడ
భారతదేశంలో బంగారం అంటే కేవలం విలువైన లోహమే కాదు.. అది మన సంస్కృతి, సంప్రదాయం, భావోద్వేగానికి చిహ్నంగా కూడా చూస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు ఇలా ఏ సందర్భమైనా బంగారం కొనడం మన జీవన
బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వరుసగా రికార్డులు సృష్టించిన పసిడి, గడిచిన పక్షంలో ఊహించని విధంగా భారీగా పడిపోయింది. ప్రపంచ మార్కెట్ల్లో విలువైన లోహాలపై డిమాండ్ తగ్గడం, అమెర
సాధారణంగా కొన్నేళ్ల పాటు బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే అది ఇనాక్టివ్ అయిపోతుంది. అంటే దానితో మీరు ట్రాన్స్ ఫర్, డిపాజిట్, విత్ డ్రా వంటివి చేయలేరు. అయితే ఇలా ఇనాక్టివ్ గా మారిపోయిన బ్యాంక
సొంత దేశంలో వస్తున్న ఫిర్యాదులు అలాగే ఆహార కొరత కారణంగా ట్రంప్ కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్ లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాడు. ముఖ్యంగా బీఫ్, కాఫీ ఉత్పత్తులు, ట్రాపికల్ ఫ్రూట
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు చాలా కంపెనీల్లో పని చేస్తుంటారు. అయితే అన్ని కంపెనీల్లో వర్క్ కల్చర్ ఒకేలా ఉండదు. అయితే ప్రపంచంలో మంచి వర్క్ కల్చర్ కలిగిన కంపెనీలు ఏవి అనే అంశంపై
ప్రస్తుతం చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని బ్యాంకులు ఆ రేట్లను ఇంకా తగ్గించాయి. దీనివల్ల బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం అనేది సేఫ్ పెట్టుబడిగా మారింది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి సామాన్యుల వరకూ అందరూ బంగారం కొనేందకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే బంగారం కొనాలంటే లేదా
యాపిల్ కంపెనీకి కొత్త సీఈవో రాబోతున్నాడు. ప్రస్తుతం పని చేస్తున్న టిమ్ కుక్ కి వచ్చే ఏడాదికల్లా 65 ఏళ్లు నిండుతాయి. దాంతో ఆయన రిటైర్ అవుతారు. ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి ఎవరు వస్తారన్నది చాలా
రీసెంట్ గా చైనాలో అతి పెద్ద బంగారు గని(Gold Mines) బయటపడింది. చైనాలోని తూర్పు లియానింగ్ ప్రావిన్స్లోని ప్రాంతంలో ఈ గని బయటపడినట్టు చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది చైనాలోనే అతి
బెంగళూరు ఇప్పటికే పెద్ద ఐటీ హబ్గా పేరు పొందింది. అయితే దీన్ని మరింత విస్తరించడంలో భాగంగా కర్నాటక ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఐటీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ.. కొత్త ఐ
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ నిలుపుదల గడువు సమీపిస్తున్న సమయంలో.. ఫ్రాంచైజీలు ఎనిమిది ప్రధాన ఆటగాళ్ల ట్రేడ్లను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో రవీంద్ర జడేజా, సంజు సామ్సన్, మహమ్మద్
దక్షిణ కొరియాకు చెందిన గ్లోబల్ ఫుట్వేర్ దిగ్గజం హ్వాస్యుంగ్ భారత మార్కెట్లోకి భారీ అడుగు వేయడానికి సిద్ధమైంది. తోలుయేతర స్పోర్ట్స్ షూ తయారీ యూనిట్ స్థాపన కోసం కంపెనీ ఆంధ్రప్రదేశ్లో
బీహార్ ఆర్థికంగా గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించినా, ఆ అభివృద్ధి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగిందా అనేది ఇంకా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. 2011-12లో రూ.2.5 ట్రిలియన్గా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం సాంకేతిక రంగాన్ని మరింత విస్తరించి, రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలో కొత్త ఐటీ కేంద్రంగా నిలబెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దిశగా ప్రపంచ ప్రఖ
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒక వ్యక్తి చుట్టూనే తిరిగాయి. ఆ వ్యక్తి పేరే నితీష్ కుమార్. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ ప్రయాణం, చేసిన పనులు, చేయని పనులు, ప్రజలు ఆయనపై వేసే అంచనాలు.. ఇవి అన్నింటిన
ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. దీంతో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో భారతదేశంలో బంగారం ధరలు గత నెలలో భ
2025లో బంగారం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ వేగంగా పెరిగింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 4,123 డాలర్లు కాగా, భారతదేశంలో ధర రూ. 1,26,090 వద్ద ఉంది. సంవత్సరం ప్రారంభంలో ఈ ధరలు వరుసగా 2,600 డా
భారత మార్కెట్లో బంగారం ధరలు ఊహించలేనంత ఎత్తుకు ఎగబాకాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.27 లక్షలు దాటింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆభరణాల కొనుగోలు మందగిస్తుందని అందరూ భావిస్తా
బెంగళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో సుధా మూర్తి డ్యా్న్స్ చేసిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. సుధామూర్తితోపాటు బయోకాన్ లిమిటెడ్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా కూడా డ్యాన్స్ చేశ
ఏపీలోని వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందన్ని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. గూగుల్ తరహాలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయ
అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం Verizon తన చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాబోయే వారం ప్రారంభంలోనే దాదాపు 15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్కు సమాచారం అంది
ఈసారి బీహార్ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. చివరి వరకూ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు బీహార్లో ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ
విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ (APSEZ) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే 10 సంవత్సరాలలో పోర్టులు, సిమెంట్, డేటా సెంటర
ముంబైలో భారీ స్థాయి ఆన్లైన్ పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. లార్సెన్ &టూబ్రో (ఎల్ అండ్ టి) సంస్థలో మాజీ అధికారి, రిటైర్డ్ న్యాయవాది అయిన 65 ఏళ్ల ఘనశ్యామ్ మచ్చింద్ర మాత్రే దాదాపు రూ. 9.94
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో జరిగే 30వ CII భాగస్వామ్య సదస్సుకు ముందు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ మరో కీలక ముందడుగు వేసింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వం దా
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఐటీ పాలసీ 2025-30, రాష్ట్రంలో ఐటీ విస్తరణకు కొత్త దిశను చూపుతోంది. ఇప్పటివరకు బెంగళూరును కేంద్రంగా చేసుకుని ఉన్న టెక్నాలజీ రంగాన్ని, ఇప్పుడు ట
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది చరిత్ర సృష్టించారు. నగరంలో తొలిసారిగా ఒకే సంవత్సరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై వసూలైన జరిమానాల మొత్తం రూ. 200 కోట్ల మార్క్ను దాటింది. 2025 జనవరి నుంచి అక్టోబర్
2025లో బంగారం, వెండి రెండింటి ధరలు చరిత్రలోనే ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. ఈ కారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలు సంపాదించారు. అయితే 2026లో కూడా ఇదే ర్యాలీ కొనసాగుతుందా? అ
చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో తమ EPF (Employee Provident Fund) నిధులను ఉపసంహరించుకుంటారు. అయితే ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకముందే PF ఉపసంహరణ చేస్తే దానిపై పన్ను
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు,ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం మళ్లీ పెట్టుబడిదారుల విశ్వసనీయ ఆస్తిగా మారుతోంది. ఈ పరిస్థితుల మధ్య
అమెరికా చరిత్రలో అతి పొడవైన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్ చివరికి ఎట్టకేలకు ముగిసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆహార సహాయాన్ని పునరుద్ధరించడానికి, సమాఖ్య ఉద్యోగులకు వేతనాలు చెల్లించడాన
భారత రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ గ్రూప్ కు చెందిన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ (Jaypee Infratech Ltd)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలు చేపట్టింది. ఈ చర్యలో భాగంగా,
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ నింగిని తాకుతుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రపం
తక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ మీ పొదుపు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు నిల్వ ఉంటే, అది ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) కంటికి కనపడటం లేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ఈ శాఖ ప్రస్తుతం ఆర్టి
టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి తన సంస్థ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయ నియంత్రణ చర్యల భాగంగా సంస్థ దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ని
ఇటీవలి కాలంలో బెంగళూరు నగరంలో చెత్త సమస్య తీవ్రతరం అవుతుండటంతో.. నగర పాలక సంస్థ బీబీఎంపీ (BBMP) శుభ్రతా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్ పరిధ
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్లాది ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలామంది గుర
work-life balance :యూకే వ్యాపారవేత్త టామ్ గ్రోగన్ (Tom Grogan) తన వ్యాపారాన్ని విక్రయించి బిలియనీర్గా మారిన తర్వాత కూడా జీవితంలో సంతృప్తి దొరకలేదని చెప్పి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. 35 ఏళ్ల వయస
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H-1B వీసా పథకంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటివరకు కఠిన చర్యలతో వ్యవహరించిన ట్రంప్, ఇప్పుడు ఆ పథకాన్ని సమర్థిస్తూ, అమెరికా కొన్ని రంగాల్లో విదేశీ
బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేటు తగ్గించవచ్చనే అంచనాలు.. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగుస్తుందనే సంకేతాలు ప్రపంచ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలకు కొత్త ఊపునిచ్చాయి. మంగళవ
భారత ప్రభుత్వం రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం 2026 జనవరి తర్వాత తయారయ్యే అన్ని కొత్త మోటార్సైకిళ్లు, స్కూ
మెటా ప్లాట్ఫామ్లు (Meta Platforms) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు (Layoff) చేపట్టాయి. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విభాగాలలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపె
భారత బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత బలపడేలా మరో పెద్ద ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారు. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఖ
భారతదేశ బ్యాంకింగ్ రంగం మరో చారిత్రాత్మక మలుపులు తీసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల రెండో దశకు (బ్యాంక్ విలీనం 2.0) సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్రణాళికతో భారతదేశం
Red Fort Blast:భారతదేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఆదివారం సాయంత్రం రద్దీగా ఉండే ప్రాంతంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారం
పసిడి ధరలు బంగారం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చాయి. మంగళవారం మార్కెట్లో ధరలు నింగిని తాకాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారటం, డాలర్ విలువ పడిపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మ
ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మరియు మార్కెట్ నిపుణులు దీన్ని ఒకసువర్ణావకాశంగా (Golden Opportunity) చూస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత బంగారానికి ప్రస్
వరుసగా మూడు అర్ధ సంవత్సరాలపాటు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మార్కెట్గా నిలిచిన భారత మద్యం పరిశ్రమ రంగం.. ఇప్పుడు ఆకస్మికంగా మందగమనం ఎదుర్కొంటోంది. స్పిరిట్స్ తయారీదారులు
రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గంభీరమైన హెచ్చరిక జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచం మరోసారి భారీ మార్కెట్ క్రాష్ ను ఎదుర
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా ప్రకటించిన నూతన నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రజలు తమ వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలరు. ఇప్పటివరకు కేవలం బంగారంపై మాత
ఇకపై ఉద్యోగాలు మారేటప్పుడు EPF (Employees' Provident Fund) బదిలీ కోసం ఫారమ్లు పూరించాల్సిన అవసరం లేదా యజమాని ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. EPFO (Employees' Provident Fund Organisation) కొత్త ఆటోమేటిక్ EPF ట్రాన్స్ఫర్ సిస్టమ్
డిజిటల్ బంగారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల చేసిన హెచ్చరిక పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఆన్లైన్ యాప్లు, ఫిన్టెక్ సంస్థల ద్వారా అందించే డిజ
ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో మార్పులు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు అంతా రిస్క్ ఆస్తులను వదిలేసి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గ
అమెరికాకు చదువుకోవడానికి, పని చేయడానికి వెళ్లే విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం వివిధ ఆంక్షలు విధిస్తోంది. విదేశీయులు చదువుకుని ఉద్యోగాలు పొందడానికి అమెరికాకు వస్తున్నందున, అమెరికన్లు
ఇటీవలి కాలంలో వెండి (Silver) ధరలు ఔన్సుకు 50 డాలర్ల కంటే తక్కువ స్థాయిలో స్థిరపడుతున్నప్పటికీ.. దాని వ్యూహాత్మక ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది.US Geological Survey (USGS) తన 2025 కీలక ఖనిజాల జాబితాలో వెండిని (Silver
ఇంటిని కొనుగోలు చేయాలనే కల చాలా మందికి జీవితంలో పెద్ద లక్ష్యం. కానీ, ఆ కలను నెరవేర్చే గృహ రుణం (Home Loan) మన భవిష్యత్తులో భారీ ఆర్థిక భారం అవుతుంది. వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉండటం వల్ల రుణగ్ర
ప్రైవేట్ రంగ ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ముఖ్యమైన పథకాలలో ఒకటి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్
అమెరికా ప్రభుత్వం తన జాతీయ భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన చర్య తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం రాగి (Copper), వెండి (Silver), యురేనియం (Uranium)ను అధికారికంగా అమెరికా కీలక
బంగారం..ఎప్పటికీ సురక్షితమైన ఆస్తిగా భావించబడిన ఈ విలువైన లోహం. ఇటీవలి వారాల్లో గణనీయమైన దిద్దుబాటును ఎదుర్కొంటోంది. అక్టోబర్ 20, 2025న లండన్ స్పాట్ మార్కెట్లో ఔన్సుకు 4,381 డాలర్ల వద్ద గరిష్
అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత.. ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రక్షణ వ్యవస్థలు, పునరుత్పత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో
