ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్
గత కొద్దిరోజులుగా సినిమా రంగంలో అంతులేని విషాదాలు చోటుచేసుకున్నాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణాన్ని తెలుగు పరిశ్రమ ఇంకా జీర్ణించుకోక ముందే ప్రముఖ గాయని వాణీ జయరాం (78) కన్నుమూశారు. ఇవా
తెలుగు సినిమా పరిశ్రమలో సుప్రసిద్ధ దర్శకుడు కళాతపస్వి కే. విశ్వనాధ్ కన్నుమూశారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ ఫీల్ గుడ్
సామజిక సేవే భాద్యతగా భావించే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు. మానవసేవే మా
హీరో సందీప్ కిషన్ తన తొలి పాన్ ఇండియా చిత్రమైన ‘మైఖేల్’ లో మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్
రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి ప్రసాద్ హీరోయిన్గా రూపొందుతోన్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్.వి.ఎస్. కన్స్ట్రక్షన్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంప
కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2023-24 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశపెట్టారు. అందులో కస్టమ్స్ డ్యూటీ మార్పులతో కొన్ని వస్తువుల ధరలు పెరగటం.. మరి కొన్ని తగ్గుతున్నాయ
దళపతి విజయ్ 67, లోకేష్ కనగరాజ్ ల క్రేజీ ప్రాజెక్ట్ కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువల పరంగా భారీగా ఉండబోతోంది. 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని భారీ
కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్గా శ్రీబాలాజీ పిక్చర్స్, బ్యానర్పై వైభవ్ దర్శకత్వంలో వర్షా ముందాడ, మాధవి నిర్మిస్తోన్న న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్ స్టోరి ‘తెలుసా..
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠి, గుజరాతి, బెంగాళి సహా పలు భాషల్లో ఆడియెన్స్కు వైవిధ్యమైన కంటెంట్ అందిస్తోంది జీ 5. ఇంత కంటెంట్ను మరో డిజిటల్ మాధ్యమం అందించటం ల
నిఖిల్, అనుపమ కాంబోలో వచ్చిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్ళని సాధించింది. తాజాగా 18 పేజెస్ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ జంట. కార్తికేయ 2
యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలి ప్రసాద్ హీరోయిన్గా రూపొందుతోన్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘శశివదనే’. గోదావరి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. గౌరి నాయుడు సమర్ప
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఈరోజు ఉదయం కుప్పం సమీపంలోని శ్రీవరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమైంది. ఈ యాత్రలో సినీ
ఆర్.ఆర్.ఆర్. చిత్రంలోని ‘నాటు.. నాటు…’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన తెలు
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్ని నక్షత్రం’. షూటింగ్ పూర్తి చే
ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను అలరించిన విక్టరీ వెంకటేష్ తన 75వ చిత్రం సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ రోజు విడుదలైంది, ఫస్ట్ గ్లింప్స్ కి అటు అభిమానులు,
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్గా అవతరించిన సూర్య కుమార్ యాదవ్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా సూర్య పేరును ఐసీసీ ప్రకటించింది. 2022లో 31 మ్యాచ్లాడిన స
బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలంగా ట్విట్టర్ నుంచి దూరంగా ఉంటున్న కంగనా మనసు మార్చుకుంది. కంగనా తిరిగి ట్విట్టర్ లో యాక్టివ్ కావడం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలిచ
ఇవాళ జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్ల
బెంగళూరు ఆర్కే మార్కెట్ కూడలిలో ఉన్న వంతెన పైనుండి హఠాత్తుగా ఓ యువకుడు సంచీ లోంచి డబ్బులు తీసి గాల్లోకి ఎగరేశాడు. వాటిని ఏరుకునేందుకు ఫ్లై ఓవర్ కింద జనం గుమిగూడారు. దీంతో మార్కెట్ ప
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జా’. శాండిల్వుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ప
ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో ‘రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం’ అనే చిత్
కార్తీకదీపం సిరీయల్లో మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వెల్లడించారు. “ నాకు తెలియకుండానే మా అమ్మ పెళ
డాక్టర్ ఎమ్వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్ల
న్యూజిలాండ్తో మూడో వన్డే నిమిత్తం టీమ్ఇండియా జట్టు మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సూర్యకుమార్, కుల్దీప్, సుందర్తో పాటు భారత క్రికెట్ జట్టు స్టాఫ్ ఉ
హీరో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘’మైఖేల్’. సందీప్ కిషన్ తొలి పాన్ ఇండియా చిత్రమైన ’మైఖేల్’కి రంజిత్ జయకోడి దర్శకత్
విక్టరీ వెంకటేష్ ఎఫ్2 , నారప్ప, ఎఫ్ 3 సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. కొత్త దర్శకులకు అవకాశమిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాడు వెంకటేష్. ఇటీవలే ‘హిట్ 2’ తో భారీ హిట్ని అందించిన యంగ్ అ
ప్రస్తుతం శివ రాజ్కుమార్ చేసిన చిత్రం వేద. వేద చిత్రం శివ రాజ్కుమార్ కి చాలా ప్రత్యేకమైన చిత్రం. ఇది అతని 125 చిత్రాల మైలురాయిని గుర్తించడమే కాకుండా, అతని భార్య గీతా శివ రాజ్కుమార్ నే
ఇరవైఏళ్ళ క్రితం “దేవుడు వరమందిస్తే… నిన్నే కోరుకుంటాలే!” అనే గీతం అప్పటి యూత్ ని విశేషంగా ఆకట్టుకుని సంచలనం సృటించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ స్వరపరిచిన ఆ పాట సిక్స్ టీన్స్ చ
ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు భారతదేశంలో అగ్రగామి ప్రొఫెషనల్ టీమ్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహ యజమానిగా మారారు. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క
కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్, తరవాత హీరోగా కొన్ని సినిమాలలో తన లక్ ని పరీక్షించుకున్నాడు. అయితే హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయాడు. అయితే సునీల్ కెరీర్ని ‘పుష్ప’ సినిమా అనూహ్య
సంక్రాంతి పండుగ టీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి సందర్భంగా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం వల్ల అనూహ్య స్పందన వచ్చిందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది
ఏపీలో కానిస్టేబుల్ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి ఎంట్రీ ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పరీక్ష జరగనుంది. 6100 పరీక్షా కేంద
కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ‘బుట్టబొమ్మ’ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. అయి
పవన్ కళ్యాణ్ – క్రిష్ కలయికలో సూర్య మూవీస్ బ్యానర్ ఫై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి ‘హరిహర వీరమల్లు’ సినిమా ద్వారా పీరియాడిక్ డ్రామ
కన్నడ స్టార్ హీరో రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కాంతార’. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్గ
తిరుమల ఆలయంపై నో ఫ్లై జోన్ ఆంక్షలు ఉన్నాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. తాజాగా ఆలయం డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేప
అటెన్షన్ ఆల్ మూవీ లవర్స్.. ! మీరు హార్ట్-పంపింగ్, యాక్షన్-ప్యాక్డ్ , సైడ్-స్ప్లిటింగ్లీ హిలేరియస్ రైడ్ కోసం సిద్ధంగా ఉన్నారా? సరే, మీ సీట్లలో వుండండి. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు మీకు ఓ ప్రత్య
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్, ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. శాండిల
ట్యాలెంటెడ్ యాక్టర్ సుహాస్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రైటర్ పద్మభూషణ్ ‘తో వస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశా
మిల్కీబ్యూటీ తమన్నా తన దూకుడు చూపిస్తోంది. కథానాయికగా క్రేజీ అవకాశాలు అందుకొంటోంది. ఇప్పటికే భోళా శంకర్ వంటి భారీ చిత్రంలో చిరంజీవితో జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్
15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వచ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా పరిగణించనున్నారు. వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనున్నారు. ట్రాన్స్పోర్టు కార్ప
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అభిమానంతో గుజరాత్లోని సూరత్కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ టీమ్ మోదీ బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించ
అంతర్జాతీయ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్, తమ వేదికపై 2023 లో రాబోయే 16 తెలుగు సినిమాల పేర్లు సంక్రాంతి సందర్భంగా వెల్లడించారు. ఈ విధంగా థియేటర్లలోనే కాక, తమ అభిమాన హీరో చిత్రాన్ని ఇంట్లో కూడా చూ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (36) టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్ని
చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన జయసుధ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి వారితో పలు చిత్రాలు చేసిన ఈ
సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయల్దేరాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్ ఫోన్లో తెలుసుకునే అవకాశాన్న
మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్లది టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి
ఆదిపురుష్ చిత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. గతంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకుండానే సినిమ
సినీ అభిమానులకు సంక్రాంతి పండుగ ఎప్పుడో మొదలయ్యింది. అజిత్ తెగింపు తో మొదలైన ఈ సంక్రాంతి రేసు నేడు విడుదలైన వారసుడు సినిమాతో కొనసాగుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా టాలీవుడ్ డై
ఈ- కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ మరోసారి భారీ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు సంస్ధలు పోటాపోటీగా సేల్స్ ఆఫర్లు ప్రకటించాయి. ‘గ్రేట్ రిపబ్లిక్ డే
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధ
Veera Simha Reddy Review నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, హానీ రోజ్, దునియా విజయ్, నవీన్ చంద్ర, పీ రవిశంకర్, అజయ్ ఘోష్, మురళీ శర్మ, చంద్రిక రవి, సప్తగిరి తదితరులు కథ, స్క్రీన్ ప్ల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే సినిమా పండుగ. ప్రతీ సీజన్ లో కూడా క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతుంటాయి. కోవిడ్ కారణంగా గత రెండేళ్ళు పెద్ద హీరోలు దూరంగా ఉన్నప్పటికీ, ఈ ఏడా
తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ సీనియర్ IAS అధికారిణి, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఫారెస్ట్) గా ఉన్న ఎ.శాంతి కుమారి IAS ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికం
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పుష్కరకాలం ముందు దర్శక హీరోల మధ్య ప్రారంభమైన చర్చలు ఇన్నాళ్లకు
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్న
టీడీపీ, జనసేనలు ఎప్పుడూ కలిసే ఉన్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడు
సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వేస్ విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని నిర్ణయించింది. జనవరి 11-17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 11న రాత్రి 7.50 గ
సంక్రాంతి పండగ వచ్చిందంటే టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతూ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలతో ఫ్యాన్స్ కు కిక్కేకిక్కు. ఏడాది ముందే కొన్ని సినిమాలు పండగ బెర్తు దక్కించుకునేందుకు పోటీ పడతా
HIT-2తో డబుల్ హ్యాట్రిక్ హిట్ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్ గా గూఢచారి సీక్వెల్ అయిన ‘G2’ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇ
వారసుడు సినిమాని జనవరి 11 నుంచి జనవరి 14కి వాయిదా వేస్తున్నట్లు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. తెలుగు వర్షన్ ని మాత్రమే వాయిదా వేస్తూ, తమిళ వర్షన్ ని జనవరి 11నే ఆడి
ఏపీలో ఖాళీగా ఉన్న 111 ‘గ్రూప్-1’ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (జనవరి 8న) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో 297 పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ ఏర్ప
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధ
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర
తెలుగు సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన నటుడు శర్వానంద్ త్వరలో తన బ్యాచిలర్హుడ్కి వీడ్కోలు పలుకనున్నారు. త్వరలోనే తన తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతు
ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మరియు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ల యొక్క
ఒంగోలు ఏబియం గ్రౌండ్ లో ఈ నెల 6న జరగాల్సిన వీరసింహరెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ వేదిక మార్పుచేశారు. పక్క జిల్లాల నుంచి బాలకృష్ణ అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటుందని ఏబియం గ్రౌండ్ ఈవెంట్ నిర్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల రెండో జాతీయ సదస్సు రేపు,ఎల్లుండి ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహిస్తారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వేగవంతమైన
తల అజిత్ యాక్షన్ మోడ్ లోకి దిగి చేసిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘తునివు’. హెచ్.వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై కోలీవుడ్ భారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో అజిత్ తన బాక్సాఫీస్ స్టా
సియాచిన్లో తొలి మహిళా సైనికాధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ రికార్డు. గడ్డకట్టించే చలి, సముద్ర మట్టానికి 15వేల అడుగుల ఎత్తు, ఊపిరి పీల్చుకోవడమే కష్టమనిపించే వాతావరణం, అడుగడుగునా పొంచి ఉ
శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు టీమ్ఇండియా బౌలర్ శివమ్ మావి. ఆడిన మొదటి మ్యాచ్లోనే అద్భుతంగా బౌలింగ్ చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంటు
అనగనగా ఒక పెద్ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ రన్ చేసే ఒక బిజినెస్… దాన్ని కబ్జా చెయ్యాలని చూసే ఒక విలన్. జాయింట్ ఫ్యామిలీలోని ఒక కుర్రాడు వచ్చి తన బిజినెస్ ని విలన్ చేతికి వెళ్ళకుండా, తన ఫ్యామిలీ
తెలుగు ప్రేక్షకులకు ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయం అయిన పునర్నవి భూపాలం ఆ తర్వాత బిగ్ బాస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడి గురించి బాగా ప్రచారం జరిగింది. బిగ్ బాస
గాంధీ, గాడ్సేలు ఎదురుగా నిలబడితే జరిగే మాటల యుద్ధం, సిద్ధాంతాల పోరాటం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నమే ‘గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్’ మూవీని దర్శక, నిర్మాతలు అంటున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ్కు
భారతదేశంలోని అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ) ఏప్రిల్-డిసెంబర్, 2022లో 295.4 బీయూల విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసింది, గత సంవత్సరం ఇదే కాలంతో
సినిమా హాళ్ల యజమానులు తమ థియేటర్ ప్రాంగణంలో ఆహార పానీయాల విక్రయానికి సంబంధించి తమకు అనువైన నిబంధనలు, షరతులను నిర్ణయించుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సినిమా హాళ్ళ యజమాను
పురుషోత్తం రాజ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ని
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్
భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ IAS అధికారి తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో BRS కార్
ప్రామిసింగ్ స్టార్ సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్, ఇటీవల విడుదలైన ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ చాలా క్యూ
అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్తో సినిమాలను రూపొందించే ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం శాకుంతలం’. ఇండియన్ స
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. మెగాస్టార్ చ
సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌలి దర్శకత్వంలో రూపొందిన ఫిక్షనల్ పీరియాడిక్ విజువల్ వండర్ RRR. ఇంటర్నేషనల్ రేంజ్ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చి
నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల చేయ