'ఎన్నికల కమిషన్' స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించగలదా?
Can Election Commission act independently?
వరంగల్ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్ ఎగ్జామ్స్
వరంగల్ జిల్లాలో..మొదటి రోజు ప్రశాంతంగా టెన్త్ ఎగ్జామ్స్
ఆప్ నేతలకు కవిత ద్వారా .. రూ.100 కోట్ల ముడుపులు
ఆప్ నేతలకు కవిత ద్వారా .. రూ.100 కోట్ల ముడుపులు
కరీంనగర్ జిల్లాలో..టెన్త్ ఎగ్జామ్స్ కు 38, 017 మంది హాజరు
కరీంనగర్ జిల్లాలో..టెన్త్ ఎగ్జామ్స్ కు 38, 017 మంది హాజరు
గవర్నర్ తమిళిసై రాజీనామా .. ద్రౌపది ముర్ముకు రిజైన్ లెటర్
గవర్నర్ తమిళిసై రాజీనామా .. ద్రౌపది ముర్ముకు రిజైన్ లెటర్
ఇవి కార్పొరేట్ ప్రపంచం సృష్టి...!
Electoral bonds are the creation of the corporates
మేషం: పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మిథునం: పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. కర్కాటకం: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. భూలాభాలు. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. సింహం: కుటు-ంబంలో చికాకులు. […]
నామా నాగేశ్వరరావు : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Nama Nageswara Rao Biography: జాతీయస్థాయి రాజకీయాలలో తనకంటూ ముద్ర వేసుకున్న నాయకుడు నామా నాగేశ్వర రావు . ఇప్పటికే రెండుసార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక ఆయన మరోసారి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇంతకీ ఆయన వ్యక్తిగత , రాజకీయ జీవిత ప్రస్థానమేంటో తెలుసుకుందాం. బాల్యం, కుటుంబం ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఖమ్మంలోక్సభ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ నాయకులు నామా నాగేశ్వర్ రావు. ఆయన 1957 మార్చి 15న మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం బలపాల గ్రామంలో నామ ముత్తయ్య వరలక్ష్మి దంపతులకు జన్మించారు. నాగేశ్వరరావుకు చిన్నమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. రాజకీయ జీవితం నామా నాగేశ్వర రావు రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది. ఆయన మొదటి సారి 2004లో టీడీపీ తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేణుక చౌదరి పై పోటీ చేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తిరిగి 2009లో రేణుక చౌదరి పోటీ సుమారు లక్ష 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అలా తొలిసారి నామా నాగేశ్వర రావు పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అలాగే.. లోక్సభలో తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడిగా ఆయన నియమితులయ్యారు. అదే విధంగా పబ్లిక్ అండర్టేకింగ్స్, రవాణా, పర్యాటకం, సాంసృతిక కమిటీలలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గ నుంచి పోటీ చేసిన నామా 11 వేల ఓట్ల తేడాతో వైసిపి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తరువాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఈ పరిణామంతో 2019, మార్చి 21న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. అదే సంవత్సరం అంటే.. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచాడు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభ జీవితం.. నాగేశ్వరావు రాజకీయాల్లోకి రాకముందు విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు గడించాడు. పార్లమెంట్ లో పార్టీ అధ్యక్షుని సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. హిందీ, తెలుగు భాషల్లో అనర్గతంగా మాట్లాడగల ఆయన కాశ్మీర్ ఏర్పాటు వాదులతో చర్చించడానికి పార్లమెంట్ నుంచి వెళ్ళిన అఖిలపక్ష బృందంలో ఆయన ఒకరు. 2009 లోక్ సభ ఎన్నికల సమయంలో తెలిపిన సమాచారం ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ దాదాపు 173 కోట్లు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన తండ్రి నామ ముత్తయ్య పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేస్తే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. ప్రజల సమస్యలపై కేంద్రంతో పోరాడి ఎంజిఎన్ఆర్ఈజీఎస్, సెంట్రల్ జాతీయ రహదారులు కొరకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించుకున్నారు. కరోనా సమయంలో కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. నామా నాగేశ్వర రావు బయోడేటా.. పూర్తి పేరు: నామా నాగేశ్వర రావు పుట్టిన తేదీ: 15 Mar 1957 (వయస్సు 67) పుట్టిన ప్రాంతం: బలపాల, తెలంగాణ పార్టీ పేరు : వృత్తి: వ్యాపారం తండ్రి పేరు: ముత్తయ్య తల్లి పేరు : నామా వరలక్ష్మీ జీవిత భాగస్వామి: నామా చిన్నమ్మ
కార్పొరేషన్ పదవులతో కాంగ్రెస్లో జోష్
కార్పొరేషన్ పదవులతో కాంగ్రెస్లో జోష్
కడెంపై ఫోకస్..ప్రాజెక్టు విద్యుద్దీకరణకు 3.81 కోట్లు విడుదల
కడెంపై ఫోకస్..ప్రాజెక్టు విద్యుద్దీకరణకు 3.81 కోట్లు విడుదల
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు సమా న అవకాశాలు కల్పించేందుకు తీసుకునే చర్యలలో భాగంగా గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హోం కార్యదర్శులను తొలగించాలని, ఎన్నికల కమిషన్ సోమవారం ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ బెంగాల్ పోలీసు డైరెక్టర్ జనరల్ను కూడా తొలగించాలని ఇసి ఆదేశించింది. అంతేగాక మిజోరం, హిమాచల్ప్రదేశ్లోని సాధారణ పరిపాలనా శాఖల(జిఎడి)కు చెందిన కార్యదర్శుల ను కూడా తొలగిస్తూ ఉదేశాలు ఇసి ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 16న […]
సీఎం రేవంత్ - బిఆర్ఎస్ ఎమ్మెల్యే జాయినింగ్ | ఆర్ఎస్ ప్రవీణ్ జాయినింగ్ బిఆర్ఎస్ | గవర్నర్ తమిళిసై రిజైన్ | వీ6 తీన్మార్
అబ్బాయి గురించి బాధలేదు వదినా..ఎలాగైనా నెట్టుకురాగలడు.. ఈయనగురించే ఆందోళనంతా..!!
అబ్బాయి గురించి బాధలేదు వదినా..ఎలాగైనా నెట్టుకురాగలడు.. ఈయనగురించే ఆందోళనంతా..!!
రష్యా అధ్యక్ష పదవికి మరోసారి పుతిన్ ఎన్నిక స్టాలిన్ రికార్డు తిరగరాయనున్న నేత 87 శాతం ఓట్లు ఆయనకే.. మాస్కో : రష్యాలో ఐదో దఫా కూడా అధ్యక్ష పీఠం అత్యం త సులువుగా ఇప్పటి అధినేత వ్లాదిమిర్ పుతిన్ దక్కించుకున్నారు. సోవియట్ అనంతర రష్యాలో రికార్డు స్థాయిలో పుతిన్కు ఈ ఎన్నికలలో బ్రహ్మండమైన మెజార్టీ వచ్చింది. పోలయిన ఓట్లలో ఆయనకు 87.8 శాతం ఓట్లువచ్చాయి. ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఫలితాల ప్రతి దశలోనూ పుతిన్దే పైచేయి […]
Today Horoscope: ఓ రాశివారికి శ్రమ అధికం .. కానీ పనులు వేగవంతం కావు
Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.శుభ సమాచారం అందుకుంటారు, వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపార పరమైన చర్చలు జరుపుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. 19-3-2024,మంగళవారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..) జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను) రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారా బలము అశ్విని నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు. భరణి నక్షత్రం వారికి(సాధన తార) కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కృత్తిక నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ. అధికారులు తో వివాదాలు. అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును. దిన ఫలం:-శుభ ఫలితాలను పొందగలరు.ఉత్సాహంగా గడుపుతారు.అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతాయి.ఇతరుల సహాయ సహకారాలు అంది వస్తాయి.వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.హోదా గల వ్యక్తులు తో స్నేహ లాభాలు పొందగలరు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ప్రయాణాలను చేయవలసి వస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2) నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో) తారాబలం రోహిణి నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం.గౌరవంగా గడుపుతారు. మృగశిర నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు ఎదురవుతాయి.అకారణ కలహాలు.వృత్తి వ్యాపారాలు జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు. దిన ఫలం:-జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలలో ధన లాభం. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహము కలుగును.పాత బాకీలు వసూలు చేస్తారు.ఓం అనంత పద్మనాభాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర పునర్వసు 1 2 3) నామ నక్షత్రములు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి) తారాబలం ఆరుద్ర నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు. పునర్వసు నక్షత్రం వారికి(జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం. దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ధన నష్టము. ఆరోగ్య సమస్యలు రావచ్చు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజంలో అవమానాలు కలగవచ్చు.ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.రుణాలు చేయవలసి వస్తుంది. చెడు పనుల యందు ఆసక్తి పెరుగుతుంది. ప్రయత్నించిన ప్రతి పనిలో అడ్డంగులు ఏర్పడగలవు. ఇతరుల నిందలకు పాత్రులు అవుతారు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష 1 2 3 4): నామ నక్షత్రాలు(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో) తారాబలం పుష్యమి నక్షత్రం వారికి(పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు.అకారణ కలహాలు.శారీరక బాధలు.వ్యాపారంలో ధన నష్టము రావచ్చు. ఆశ్రేష నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు మంచిది. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును. నూతన పరిచయం. దిన ఫలం:-అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.మానసికంగా భయాందోళన గా ఉంటుంది. ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా విరోధాలు రాగలవు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.అనుకున్న పనులు పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు.సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గును. భాగస్తుల మూలకంగా కష్టనష్టాలు రాగలవు.ఓం ఆదిత్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. సింహం (మఖ పుబ్బ ఉత్తర 1) నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే) తారాబలం మఘ నక్షత్రం వారికి(నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు. పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి(ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును. దిన ఫలం:-కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.శుభ సమాచారం అందుకుంటారు, వ్యాపారాలు పరంగా సానుకూల ఫలితాలను పొందవచ్చు. వ్యాపార పరమైన చర్చలు జరుపుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2): నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో) తారాబలం హస్త నక్షత్రం వారికి (క్షేమతార) శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం. చిత్త నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు. దిన ఫలం:-ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు.తలపెట్టిన పనులు లో ఆటంకాలు ఏర్పడగలవు. శత్రువులు మూలకం గా భయంగా ఉండును.వ్యవహారాలలో ఆలోచించి అడుగు వేయుట మంచిది.ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నూతన ఆలోచనలు కలుగును. ఓం దక్షిణామూర్తయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3) నామ నక్షత్రాలు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే) తారాబలం స్వాతి నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు. విశాఖ నక్షత్రం వారికి (జన్మతార)అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం. దిన ఫలం:-అనవసరమైన కలహాలకు దూరంగా ఉండాలి.శత్రువుల వలన అపకారం జరగవచ్చు. మానసిక భయాందోళన గా ఉంటుంది.తలచిన పనులు తగు సమయానికి పూర్తి గాక ఇబ్బందులకు గురి అవుతారు.ప్రతి విషయంలో నిరుత్సాహంగా ఉంటుంది.ఓం మృత్యుంజయాయ నమః అన్న జపించండి శుభ ఫలితాలను పొందండి. వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ ) నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు) తారాబలం అనూరాధ వారికి (పరమమిత్ర తార) వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము. జ్యేష్ఠ నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం. దిన ఫలం:-బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యావంతుల తో పరిచయాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.అధికారులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి.అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి.సంఘంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మానసిక ఆనందం పొందగలరు.ఓం వేంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1) నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే) తారాబలం మూల నక్షత్రం వారికి (నైధనతార)పనిలో ఆటంకాలు.వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరపు ఖర్చులు. పూ.షాఢ నక్షత్రం వారికి (సాధన తార)కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉ.షాఢ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)అధిక శ్రమ.అధికారులు తో వివాదాలు.అకారణ కోపం.నిందారోపణలు ఏర్పడును. దిన ఫలం:-కారణం లేకుండానే తగాదాలు రావొచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. క్రయ విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థిక విషయాలు నిరుత్సాహం కలిగిస్తాయి. శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టంగా ఉంటుంది.ఆరోగ్య సమస్యలు రాగలవు.ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. తెలీకుండానే పొరపాట్లు జరగవచ్చు.ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి. మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం ధనిష్ట 1 2) నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ) తారాబలం శ్రవణా నక్షత్రం వారికి (క్షేమతార)శుభ నూతన కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.వృత్తి వ్యాపారంలో ధన లాభం. ధనిష్ఠ నక్షత్రం వారికి (విపత్తార)అనుకోని సంఘటనలు.అకారణ కలహాలు ఏర్పడగలవు.వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.పనులలో ఆటంకాలు. దిన ఫలం:-పెద్దలు మరియు గురువు లు యందు భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవం లభించును.ఆసక్తికరమైన విషయాలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి.శారీరక సుఖం లభిస్తుంది.బంధుమిత్రుల సహాయ సహకారాలు అంది వస్తాయి.ఓం శంకరాయ నమః అనే జపించండి శుభ ఫలితాలను పొందండి. కుంభం (ధనిష్ట 3 4, శతభిషం పూ.భాద్ర 1 2 3) నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా) తారాబలం శతభిషం నక్షత్రం వారికి (సంపత్తార)వృత్తి వ్యాపారంలో ధన లాభం.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.శుభవార్తలు వింటారు పూ.భా నక్షత్రం వారికి (జన్మతార) అధికారులు తో విరోధములు.మరియు పనులలో ఆటంకాలు ఏర్పడును. శారీరక శ్రమ అధికం.. దిన ఫలం:-వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు చేతికి అందుతాయి.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.ఓం విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి . మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర రేవతి ) నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి) తారాబలం ఉ.భాద్ర నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వ్యవహారాల్లో ఆటంకములు. అకారణ కలహాలు.శారీరక బాధలు.ధన నష్టము. రేవతి నక్షత్రం వారికి (మిత్ర తార)శుభ కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారంలో అధిక ధనాదాయం లభించును.నూతన పరిచయం. దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల తో సమస్యలు ఏర్పడును. వ్యాపారాల్లో ప్రతిబంధకాలు ఏర్పడకుండా చూసుకోవాలి.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.బంధుమిత్రులతో మనస్పర్థలు రాగలవు. దుష్ట సహవాసాలు కు దూరంగా ఉండాలి.అనవసరమైన ఆలోచనలు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
తిట్లు, శాపనార్థాలే ‘ట్రంప్’ కార్డ్!
‘ఈసారి నేను గెలవకపోతే రక్తపాతమే’నంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోనీ అంతటితో ఆగారా అంటే, ఈసారి తాను గెలవకపోతే అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ట్రంప్ మహాశయుడి వాచాలత్వం ప్రజాస్వామికవాదులను ఒకింత ఆందోళనకు గురి చేసి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా, కొన్ని దేశాలకు తలలో నాలుకగా […]
నేటి పంచాంగం (19 -03-2024) : ఈ రోజు శుభ, అశుభ గడియలు ఇవే.. !
నేటి పంచాంగం (19 -03-2024)
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు రాజ్యంగ ధర్మాసనం సోమవారం భారతీయ స్టేట్ బ్యాంకును ఆదేశించింది. ప్రతి బాం డుకు సంబంధించిన విశిష్ట సంఖ్యతో సహా ఏ వివరాలను కూడా ఎస్బిఐ దాచకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల బాండ్లకు సంబంధించి తన వద్ద ఉన్న అన్ని వివరాలను అందచేయవలసిన అవసరం ఎస్బిఐకి ఉంది అనడంలో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ […]
తెలంగాణ ప్రజలకు ఇది ‘మోడీ గ్యారంటీ’ మన తలంగాణ/జగిత్యాల ప్రతినిధి : కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ లూటీ పార్టీలేనని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హెచ్చరించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం మైదానంలో సోమవారం జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొన్న ఆయన ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్, బిఆర్ఎస్ తనను విమర్శించడమే పనిగా […]
‘హోం ఓటింగ్’కు ఏప్రిల్ 22లోగా దరఖాస్తులు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ తెలిపారు. ఈసారి 85 ఏళ్లపై బడిన వారికి హోం ఓటింగ్ అవకా శం ఉంటుందని, ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఫారం డీ పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అర్హులైన వారు ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సో మవారం తమ కార్యాలయంలో ఏర్పా టు […]
సార్వత్రిక సమరంలో తొలిసారి ఓటు వేసే యువతే కీలకం
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు విడతల్లో జరగనున్న పోలింగ్లో పాల్గొనే ‘తొలిసారి ఓటు వేసే ఓటర్లు’ కీలకం కానున్నారు. ఓటు వేయనున్న మొత్తం ఓటర్ల సంఖ్య 97.8 కోట్లు. కాగా అందులో కొత్త ఓటర్లే 1.90 కోట్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే తొలిసారి ఓటు వేసే యువ భారతం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నారా అనిపిస్తుంది. తొలిసారి ఓటు హక్కు పొందిన యువత తమ ఓట్లను సద్వినియోగం చేసుకొని, […]
కొప్పుల ఈశ్వర్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Koppula Eshwar Biography: ఉద్యోగంలోనూ.. రాజకీయ ప్రస్థానంలోనూ నమ్ముకున్న సూత్రాన్ని ఎక్కడ వదిలిపెట్టలేదని నాయకుడు. నమ్మిన సిద్ధాంతం కోసం.. నమ్మిన వ్యక్తి కోసం.. ఎంతటి కష్టానైనా ఇష్టంగా స్వీకరించే నేత. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచే క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడు. ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన లక్ష్యంగా.. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ భరోసా నేత. సింగరేణి కార్మికుల నుంచి ప్రభుత్వ చీఫ్ వరకు ఎదిగిన ప్రజ్ఞాశాలి ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్. వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్ జీవిత, రాజకీయ ప్రస్థానం మీకోసం.. కొప్పుల ఈశ్వర్ బాల్యం, విద్యాభ్యాసం పోరాటాల పురిటి గడ్డ కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామంలో 1959 ఏప్రిల్ 24న మల్లమ్మ - లింగయ్య దంపతులకు జన్మించారు కొప్పుల ఈశ్వర్. ఆయన తన తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో గోదావరిఖనిలో సెటిల్ అయ్యారు. కొప్పుల ఈశ్వర్ చదువు మొత్తం గోదావరిఖనిలో సాగింది. బిఏ డిగ్రీ వరకు చదువుకున్న కొప్పుల ఈశ్వర్ సింగరేణి కార్మికుడిగా 27 సంవత్సరాలపాటు పని చేశారు. ఉద్యోగం చేస్తున్న ఎక్కడో చిన్న అసంతృప్తి తన చుట్టూ ఉన్న వాళ్ళు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండవలసి వస్తుంది . గడిచిపోతున్న ఆయనను రాజకీయాల వైపు అడుగులు వేయించింది రాజకీయ ప్రవేశం 1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో కొప్పుల ఈశ్వర్ కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తారు. తన అభిమాన నేత పెట్టిన టీడీపీ పార్టీలో చేరి.. ఎస్సీసెల్ బాధ్యతలు చేపట్టారు. ఆయన 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేడారం శాసనసభ నియోజకవర్గ నుంచి పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే ఆ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మాతంగ్ నర్సయ్య పదవీ విరమణ చేయడంతో 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు భాగంగా టిఆర్ఎస్ అభ్యర్థిగా మేడారం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఆ తరువాత కేసీఆర్ పిలుపు మేరకు 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే గారి గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు. విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడ్డ ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2010 ఉపఎన్నికల్లో ధర్మపురి నుంచి తిరిగి ఎన్నికయ్యారు. ఇలా 2004 నుంచి 2018 వరకు సాధారణ, ఉప ఎన్నికలతో కలుపుకొని వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొప్పుల సాధించారు. కానీ, 2023లో జరిగిన తెలంగాణ శాసససభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై ఓటమి పాలయ్యారు. అయితే.. మాజీ సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. స్వీకరించిన పదవులు >> సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో 26 ఏళ్లపాటు పనిచేసిన ఆయన 2014 నుంచి 2018 వరకు ప్రభుత్వ చీఫ్విప్గా పనిచేశారు. >> షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, BC సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ మంత్రిత్వ శాఖలలో సేవలందించారు. >> 2019 నుంచి 2023 వరకు కేసీఆర్ కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. కొప్పుల ఈశ్వర్ బయోడేటా.. పేరు: కొప్పుల ఈశ్వర్ జననం: 20 ఏప్రిల్ 1959 స్వస్థలం:గోదావరిఖని. రాజకీయ పార్టీ: బీఆర్ఎస్ తల్లిదండ్రులు: కొప్పులమల్లమ్మ - లింగయ్య నివాసం: కరీంనగర్ వెబ్సైట్: https://koppulaeshwar.officialpress.in/
భావ ప్రకటనా స్వేచ్ఛకు పరిమితి లేదా!
చెప్పేది మంచి అయినప్పుడు ‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నది కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు. సెల్ ఫోన్ విచ్చలవిడి వాడకం మొదలైన దగ్గర నుండి సంభాషణల విలువ అథఃపాతాళానికి దిగజారి, ఉన్నావా? తిన్నావా? పడుకున్నావా? లాంటి తేలిక పదాలు, బూతు కవరింగుల డబుల్ మీనింగ్ల దాకా విలువ లేని మాటలే వినసొంపవు తున్నాయి. ‘వ్యథా లాపన- వృథా కాలయాపన’ జరుగుతోంది. వ్యక్తిగత […]
Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు (19-03-2024)
ఈ రోజు రాశి ఫలాలు (19-03-2024)
మనతెలంగాణ/హైదరాబాద్ : నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ), కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అటు నుంచి నేరుగా ఢిల్లీ కి వెళ్లారు. ఈ క్రమంలోనే సిఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్లో పాల్గొననున్నారు. కాగా, నేడు జరిగే సమావేశంలో లోక్ సభ అభ్యర్థుల ఎంపిక […]
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంఎల్సి కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిఃవరకు 15 మందిని అరెస్ట్ చేశామని, మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా, […]
అనిల్ కుమార్ యాదవ్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Anil Kumar Yadav Biography: బాల్యం, విద్యాభ్యాసం: పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ .. 1980 మార్చి 23న తిరుపాలయ్య, శైలిజా దంపతులకు నెల్లూరు జిల్లా అంబాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు, బాబాయి గ్రామస్థాయి రాజకీయాలలో పంచాయితీ ప్రెసిడెంట్లు గా పనిచేశారు. ఆయన పుట్టింది నెల్లూరు అయినా.. విద్యాభ్యాసం చైన్నైలో సాగింది. ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చెన్నైలోని వెంగల సుబ్బారావు స్కూల్లో చదివించారు. తరువాత ఇంటర్ రత్నం జూనియర్ కాలేజీలో చదివించారు. తన తండ్రి కోరిక మేరకు డాక్టర్ అవ్వాలని MGR యూనివర్సిటీలోని SRM డెంటల్ కాలేజ్ బీడీఎస్ పూర్తి చేశారు. తానుడెంటల్ స్పెషలిస్ట్ గా చేసిన ప్రాక్టీస్ మాత్రం పెద్దగా చేయలేదు. రాజకీయ జీవితం అనిల్ కుమార్ యాదవ్ బాబాయి సుధాకర్ మృతితో రాజకీయాల్లోకి వచ్చాడు. 2008లో అనూహ్యంగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన వెనుదిరిగి చూడలేదు. అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించారు.వీరి కుటుంబానికి ఆనం సోదరుల కుటుంబానికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీనికి తోడు 2008లో నెల్లూరు రెండు సెగ్మెంట్లుగా విడిపోయింది. ఒక సిగ్మెంట్ కి బీసీలకు టికెట్ ఇవ్వాలని ఆనం బ్రదర్స్ అనుకోవడంతో అలా.. అనిల్ కుమార్ కి కాంగ్రెస్ తరపున వైయస్ హయాంలో 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. కానీ, ఖర్చు అంతా అనిల్ పెట్టుకోవడం అజమానిస్తూ మాత్రం ఆనంద్ సోదరులు చెలాయించడంతో వాళ్లతో కొన్ని విభేదాలు వచ్చాయి. దాంతో ఆనం బ్రదర్స్ వారి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలలో కేవలం 90 ఓట్ల అత్యంత స్వల్ప తేడాతో ఓడిపోయారు. కానీ, అనిల్ నిరాశ చెందకుండా నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. నెల్లూరు తన సిగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసి తన అనుచరులతో నిత్యం ప్రజల్లోనే ఉండేవాడు. వైసీపీలో చేరిక ఆ తరువాత వైయస్సార్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. 2011లో జగన్ పెట్టిన వైఎస్ఆర్సిపి లో చేరి జగన్ తో ఇంకా బలమైన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకొని వైసిపి తరఫున ఏ కార్యక్రమం జరిగిన ముందుండి చురుకుగా ఉండేవారు. 2012లో వైఎస్ జగన్ జైల్లో పెట్టిన 16 నెలలు నిరసనగా బ్లాక్ అండ్ బ్లాక్ లో తిరిగి జగన్ కు వీరభక్తుడయ్యాడు. ఆ తర్వాత 2014లో వైసిపి తరపున నెల్లూరు నుంచి పోటీ చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపోర్టుతో టిడిపి అభ్యర్థి పై 19,500 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా 2014లో మొదటి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2019 ఎలక్షన్స్ లో నారాయణ పై అత్యధిక మెజార్టీతో గెలుపొంది వైసీపీలో మంత్రి స్థాయి నాయకుడు అయ్యారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా తొమ్మిది సార్లు చూసానని చెప్పుకునే ఆయన ప్రస్తుత్తం పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శింస్తున్నారు. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను 2024 ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి బరిలో దించారు వైఎస్ జగన్. మరీ ఈ ఎన్నికల్లో అనిల్ విజయం సాధించేనా? లేదా? వేచి చూడాలి. అనిల్ కుమార్ బయోడేటా. . పేరు: పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ జననం: 1980 మార్చి 23 (వయసు 44) స్వస్థలం: కొత్తూరు, అంబాపురం, నెల్లూరు జిల్లా. రాజకీయ పార్టీ: YSR కాంగ్రెస్ తల్లిదండ్రులు: పోలుబోయిన తిరుపాలయ్య , శైలమ్మ జీవిత భాగస్వామి: జాగృతి సంతానం : పాప సమన్వి , బాబు ధర్మనందన్ నివాసం: నెల్లూరు జిల్లా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జిఎస్టి రీఫండ్ల ముసుగులో కొందరు అక్రమార్కులు ప్ర భుత్వ ఖజానాకు భారీ మొత్తంలో గండి కొట్టారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే కమీషన్లకు కక్కుర్తిపడి గత ప్రభుత్వ హయాంలో 2022 జూలై నుంచి 2023 నవంబర్ వరకు అనర్హులకు జిఎస్టి రీఫండ్లు ఇచ్చినట్టుగా వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. తప్పుచేసిన ఒకరిద్దరు డీలర్లు అధికారులపై ఫిర్యాదు చేయడం తో ఈ విషయం కాస్త బయటపడింది.దీంతో అప్రమత్తమైన ప్రస్తుత వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ […]
బ్యాటు ఝుళిపించిన అభిషేక్, త్రిపాఠి
ఐపీఎల్-2024 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధమవుతున్నది.
ముంబై జట్టులో మార్పు.. బెరెన్డార్ఫ్ స్థానంలో ల్యూక్ వుడ్
ఐపీఎల్-2024 సీజన్కు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ సిద్ధమవుతున్నది.
కొడాలి నాని: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం
Kodali Nani Biography: కొడాలి నాని.. 1971 అక్టోబర్ 22న కృష్ణాజిల్లాలోని గుడివాడలో కొడాలి అర్జున్ రావు దంపతులకు జన్మించారు. కొడాలి నాని అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు.ఆయన చిన్నప్పటి నుంచి దూకుడుగా ప్రవర్తించేవారు. చదువుపై అంతగా శ్రద్దగా లేకపోవడంతో 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. రాజకీయ కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి చదువు కంటే రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇక తన అభిమాన నటుడు పార్టీ స్థాపించడంతో వెంటనే టిడిపి కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నిజంగా టిడిపి జెండా కనబడితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు. తెలుగుదేశం తరఫున ఎటువంటి ర్యాలీ జరిగిన ఆయనే ముందుండి నడిపించేవారు. రాజకీయ జీవితం ఇక ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో అప్పటినుంచి ఎన్టీఆర్ కి చాలా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. ప్రతి విషయంలోనూ హరికృష్ణ కి చేదోడు వాదోడుగా ఉండి ఆయనకి బాగా దగ్గరయ్యారు. ఎంతగా అంటే.. నందమూరి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఒక అన్నయ్యల వ్యవహరించేవారు. జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో కూడా ఎంతో సహాయం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏర్పడిన స్నేహంతో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి సాంబ సినిమా తీశారు. అయితే ఈ సినిమాతో వాళ్ళకు ఆశించిన ఫలితం రాలేదు. దాంతో సినిమాలు మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పాలి. రాజకీయం మీద ఇష్టం ఉండడంతో హరికృష్ణ ప్రాద్బలంతో కృష్ణ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. అందుకే హరికృష్ణను తన రాజకీయ గురువు అని సంభోదిస్తారు. తరువాత 2004లో హరికృష్ణ సపోర్ట్ తో తెలుగుదేశం తరఫున గుడివాడ శాసనసభ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆ టికెట్ నానికి ఇవ్వడంతో అప్పట్లో పెద్ద దుమారమే అయ్యింది. ఆ విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్ పై భారీ మెజార్టీతో మొదటిసారి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన మాట తీరు.. తన ప్రవర్తన తో అప్పటి సీఎం చంద్రబాబుకు కూడా చాలా దాంతో 2009లో కూడా గుడివాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పెన్నమనేని వెంకటేశ్వరరావు మీద విజయం సాధించి రెండవసారి గెలిచారు. అయితే 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణని పార్టీ నుంచి చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. దీంతో చంద్రబాబుతో రాజకీయంగా కూడా కొన్ని విభేదాలు రావడంతో 2012 టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేసి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. ఆ తరువాత 2014లో వైసీపీ తరఫున పోటీ చేయడంతో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు .. విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పై ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించారు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అనేలా నిరూపించుకున్నారు. ఆయన పార్టీలతో సంబంధం లేదు నిత్యం గుడివాడ ప్రజలకి అందుబాటులో ఉంటూ వ్యక్తిగతంగా ఓటు బ్యాంకు ని సంపాదించుకున్నారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గుడివాడ నేడు కొడాలి నాని కంచుకోటగా మారిందంటే తన కృషి ఎంతో ఉందని చెప్పాలి. 2014లో తాను గెలిచిన తన పార్టీ అధికారంలోకి రాలేదు. దాంతో ఆయన ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం నాయకులపై ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 ఏప్రిల్ నెలలో వైసీపీ తరఫున పోటీ చేసి నన్ను ఓడించేవాడు గుడివాడలో పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసి టిడిపి అభ్యర్థి దేవినేని అవినాష్ పై అఖండ విజయం సాధించారు. ఇలా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొడాలి నాని బయోడేటా.. అసలు పేరు: కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు మారుపేరు: కొడాలి నాని వృత్తి: రాజకీయ నాయకుడు భార్య పేరు: పుట్టిన తేది: అక్టోబర్ 22, 1971 పుట్టిన ప్రదేశం: ష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ తండ్రి పేరు: అర్జున్ రావు తల్లి పేరు: కులం: కమ్మ మతం: హిందూ
భర్త ఫ్యామిలీపై భార్య ఫిర్యాదు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో : భర్త, అతడి కుటుంబ సభ్యులపై భార్య స్థానంలో ఉన్నవారు మోపే నేరాభియోగాలను కోర్టులు తప్పనిసరిగా క్షుణ్నంగా పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు నిర్దేశించింది.
ఇండియన్ వెల్స్ టైటిల్ అల్కరాజ్దే
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ నం.2 కార్లోస్ అల్కరాజ్ ఇండియన్ వెల్స్ ఓపెన్ టైటిల్ను దక్కించుకున్నాడు.
ఏప్రిల్ నెలాఖరు నుంచి ‘వార్ 2’లో ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. వార్ 2 సినిమాతో తారక్ బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తారు. ఇప్పటికే హృతిక్ రోషన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా షూటింగ్కి టైమ్ ఇచ్చారు. అందరూ అనుకుంటున్నట్లు తారక్ది చిన్న పాత్ర కాదు. హృతిక్ రోషన్కి సమానంగా ఉండే పాత్ర. అంటే ఫుల్ లెంగ్త్లో డేట్స్ ఇవ్వాలి. హృతిక్ రోషన్ ఈ సినిమాకి 100 […]
ఇజ్రాయెల్ రాక్షసత్వం : గాజాలో 2 లక్షల మంది ఆకలికేకలు
దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ మానవ హక్కులను కాలరాస్తోంది.
ధోనీ నాయకత్వంలో చెన్నయ్ ఆరో టైటిల్ నెగ్గాలని ఉవ్విళ్లూరుతున్నది.
మనవడికి రూ.240 కోట్ల విలువైన గిఫ్ట్
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన మనవడు ఏకాగ్రహ్కు ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్లో 0.04 శాతం వాటా(రూ.240 కోట్లు)ను తన మనవడికి మూర్తి గిఫ్ట్గా ఇచ్చాడు. దీంతో ఇన్ఫోసిస్లో మూర్తి వాటా 0.36 శాతానికి తగ్గింది. నారాయణ మూర్తి కొడుకు రోహన్ మూర్తి, అయితే రోహన్ కుమారుడు అయిన ఎకాగ్రాహ్ వయసు 4 నెలలు మాత్రమే. నారాయణ మూర్తి ఏకాగ్రహ్కు రూ.240 కోట్ల విలువైన షేర్లను ఇచ్చినట్లు ఇన్ఫోసిస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్లో […]
పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు శిక్ష
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… మహబూబ్నగర్ జిల్లా, ఉంగూరు, కొండారెడ్డిగూడెంకు చెందిన ఉప్పునూతల హరీష్ కర్మాన్ఘాట్లలో ఉంటున్నాడు. బాలికపై 2016లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆధారాలను పోలీసులు కోర్టులో […]
మలయాళ కవి, సాహితీవేత్త ప్రభావర్మకు సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారం దక్కింది. ఆయన రాసిన నవల రౌద్ర సాత్వికంలోని కవితాత్మకత విలువలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పురస్కార వ్యవస్థాపకులు అయిన కెకె బిర్లా ఫౌండేషన్ ఓ ప్రకటన వెలువరించింది. దేశంలో సాహిత్య సృజన విషయంలో ఈ పురస్కారాన్ని అత్యున్నతంగా పరిగణిస్తారు. ఉన్నత స్థాయి చాయన్ పరిషత్ జరిపిన పరిశీలన క్రమంలో ఈ అవార్డుకు ఈ కవిని ఎంపిక చేశారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ […]
భారత్కు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి?
ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిట్రో కులేబా త్వరలో భారతదేశంలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో ఆయన పర్యటన ఉంటుందని, ఇప్పటికే సంబంధిత విషయం ఖరారు అయిందని అధికారులు సోమవారం తెలిపారు. త్వరలోనే స్విట్జర్లాండ్లో జరిగే శాంతి సదస్సుకు భారతదేశం మద్దతును కోరేందుకు కులేబా ఇక్కడికి వస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో రష్యా దాడుల , దీనితో తలెత్తుతున్న దుష్ఫలితాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఇతర సీనియర్ అధికారులతో ఆయన చర్చిస్తారని భావిస్తున్నారు. పర్యటన పూర్తి స్థాయిలో […]
చైర్మన్ వీరయ్యను సన్మానించిన కార్పొరేషన్ ఉద్యోగ సంఘ నేతలు
మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగుల సహకార సంస్థ చైర్మన్గా నియమితులైన ముత్తినేని వీరయ్యను ఆ సంస్థ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు కలిశారు. సోమవారం చైర్మన్ను కలిసి శాలువా, పూల బోకేతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్న వీరయ్య సంస్థను మరింత పటిష్టం చేస్తూ ముందుకు పోతారన్న ఆశాభావాన్ని ఉద్యోగులు వ్యక్తం చేశారు. చైర్మన్ను కలిసిన వారిలో స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్ఎన్ చారి, ప్రధాన కార్యదర్శి […]
TS |సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్కు కేంద్ర ప్రభుత్వం షాక్..
సింగరేణి మాజీ సీఎండీ ఎన్ శ్రీధర్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎన్ఎండీసీ సీఎండీగా శ్రీధర్ నియామక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. గత ఏడాది మార్చి 18వ తేదీన పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ సెలక్షన్ బోర్డ్ సీఎండీ పోస్ట్ కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది. గతేడాది మార్చి 18న పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు సీఎండీ పోస్టుల కోసం 7 మందిని ఇంటర్వ్యూ చేసింది. వీరిలో సింగరేణి సీఎండీగా ఉన్న శ్రీధర్ను పీఈఎస్బీ […]
దానం నాగేందర్ అనర్హత వేటుపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి
ఏక్నాథ్ షిండే కేసులో సుప్రీం కోర్టు తీర్పుతో గతంలో మాదిరిగా జాప్యం చేసే పరిస్థితి లేదు బిఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ ఎంఎల్ఎ దానం నాగేందర్ అనర్హత వేటుపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపున ఎంఎల్ఎగా గెలిచిన దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో […]
బిఆర్ఎస్ నాయకురాలు శిరీష కుమార్తెకు ‘శ్రీయా ఫూలే’గా నామకరణం చేసిన కెసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజవర్గానికి చెందిన బిఆర్ఎస్ నాయకురాలు అకినేపల్లి శిరీష -ప్రవీణ్ దంపతుల ద్వితీయ కుమార్తెకు శ్రీయా ఫూలేగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఫాదర్ ముసుగులో అక్రమాలు.. ఆరోగ్య రెడ్డిపై డీజీపీకి బక్క జడ్సన్ ఫిర్యాదు
ఫాదర్ ముసుగోలో ఆరోగ్య రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సోమవారం ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరుగుతుంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపికి ఆదరణ పెరుగుతుందని దీంతో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో యాలాల్ ఎంపి తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తాతో పాటు పలువురు సర్పంచులు, సీనియర్ నాయకులు చేరినట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే మొదటి విడుత ప్రచారం పూర్తి చేశామని, ప్రజల నుంచి అనుహ్యమైన స్పందన వస్తుందని హర్షం వ్యక్తం […]
BREAKING: ఇబ్రహీంపట్నంలో తీవ్ర విషాదం.. యువతి అనుమానాస్పద మృతి
ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండు మైలారంలో గ్రామంలో ఇవాళ చోటుచేసుకుంది.
నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్
నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్
‘టిల్లు స్క్వేర్’ నుంచి థమన్ తప్పుకోవడానికి అసలు కారణం ఇదే!
నాగవంశీ నిర్మించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda హీరోగా, అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పదిరోజుల్లో మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను వదులుతూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ‘హో మై లిల్లీ’ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. అయితే మొదట ఈ చిత్రానికి థమన్ (Thaman) నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కోరారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. కానీ తర్వాత థమన్ కు బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకు వర్క్ చేయలేకపోయారు. ఆయన స్థానంలో భీమ్స్ సిసిరోలియోను తీసుకున్నామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సినిమాను సమయానికి ప్రేక్షకులకు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక థమన్ చివరి ‘గుంటూరు కారం’ సాంగ్స్ తో దుమ్ములేపారు. నెక్ట్స్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో ఆకట్టుకోబోతున్నారు.
నన్ను ఇంకా మాట్లాడనిస్తే.. తట్టుకోలేరు : సీనియర్ లాయర్కు సీజేఐ వార్నింగ్
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల బాండ్ల అంశంపై సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఫ్యాక్ట్ చెక్: అంబటి రాంబాబు సీఎం జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారు.
ఒరిజినల్ వీడియోలో 49:30 నుండి 50:26 మధ్య ఆంద్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
మాజీ ఎంపి జితేందర్ రెడ్డి డబ్బుకు అమ్ముడు పోయాడు: బిజెపి నేత రఘనందన్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ ఎంపి జితేందర్ రెడ్డి బిజెపిలో పెద్ద పెద్ద పదవులు అనుభవించి, పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడటం చూస్తూంటే ఆయన డబ్బులకు అమ్ముడు పోయాడనే సంగతి అర్థమవుతోందని మెదక్ ఎంపి అభ్యర్థి రఘనందన్ రావు దుయ్యబట్టారు. ఆయన కుమారుడికి సీటు ఇస్తే పార్టీకి సిద్ధాంతం ఉన్నట్లు, ఆయనకు ఎంపీ టికెటు ఇవ్వక పోతే సిద్ధాంతం లేనట్లా? అని ప్రశ్నించారు. ఏ ఆర్థిక ప్రయోజనాలు కోసం ఆయన పార్టీ మారారో ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. […]
Delhi |సీఎం రేవంత్తో రాజయ్య భేటీ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య సోమవారం ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఢిల్లీలోని యమునా అపార్ట్మెంట్స్ వద్ద సీఎం రేవంత్ బయటికెళ్లే సమయంలో కార్ ఎక్కేముందు రాజయ్య కలిశారు. పుష్పగుచ్ఛాన్ని అందజేసి కాసేపు మాట్లాడారు. అయితే సోనియా గాంధీని కలిసేందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి అక్కణ్ణుంచి వెంటనే బయలుదేరారు. మరోవైపు […]
AP |రేపటి నుంచి ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్..
అమరావతి, ఆంధ్రప్రభ: ఇటీవల ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన (వాల్యుయేషన్ ) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో 4 ఏప్రిల్ వరకు మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. సుమారు 23,000 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 60 లక్షల జవాబు పత్రాలు మూల్యాంకనం చేస్తారని వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 […]
BREAKING: లైసెన్స్డ్తుపాకీతో నెమళ్ల వేట.. పోలీసుల అదుపులో వేటగాడు
నెమళ్లను వేటాడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతుపల్లిలో చోటుచేసుకుంది.
తెలంగాణకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు..!
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు
నిబంధనల ప్రకారమే ఈఆర్సి పని చేస్తుంది
ఈఆర్సి కార్యదర్శి మన తెలంగాణ / హైదరాబాద్: రెగ్యూలరేషన్ చట్ట ప్రకారమే ఉత్తర్వులు ఇచ్చామనీ ఈఆర్సీ స్పష్టం చేసింది. ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించిన ఆరోపణలపై ఈఆర్సీ స్పందించింది. ఈమేరకు సోమవారం ఈఆర్సీ కార్యదర్శి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ చట్టం, 2003 ప్రకారం ఏర్పాటైన సంస్థగా చట్టానికి కట్టుబడి తన విధులను నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రయోజనం చేకూర్చే ఈ పథకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కమిషన్ గుర్తించిదని తెలిపారు. […]
CEC కీలక మీటింగ్.. కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ..!
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల ఎంపికపై మంగళవారం ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరనున్నది. ఈ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డితో
నేన్నది వాస్తవమని తెలిసే మోదీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: రాహుల్ గాంధీ
నేన్నది వాస్తవమని తెలిసే మోదీ నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు: రాహుల్ గాంధీ
ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డిది నయా ట్రెండ్: మాజీ మంత్రి సమరసింహారెడ్డి
కృష్ణా నది వాటర్ ఇష్యూ తేల్చాలని మాజీ మంత్రి డీకే సమర సింహారెడ్డి కేంద్రాన్ని కోరారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) బోల్డ్ పెర్ఫామెన్స్ తోనే కాదు.. బోల్డ్ గానూ మాట్లాడుతూ షాకిస్తోంది. ఆమె లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. మలయాళ బ్యూటీ, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ వరుసగా హిట్లు అందుకుంటూ వస్తోంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతోనూ సందడి చేస్తోంది. సినిమాల విషయంలో ఇటీవల మరింత జోరు పెంచింది. టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతిగా మెరిసి ఆకట్టుకుంది. సంప్రదాయంగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరోవైపు హ్యాట్రిక్ హిట్ ను కూడా అందుకుంది. ఆ తర్వాత హిట్లు లేకపోవడంతో రూటు మార్చుకుంది. బోల్డ్ పెర్ఫామెన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వచ్చింది. తన కెరీర్ లోనే ‘రౌడీ బాయ్స్’ చిత్రంలో ఫస్ట్ లిప్ లాక్ పెట్టి షాకిచ్చింది. ఆ తర్వాత నుంచి ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్లు కూడా ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉన్నాయి. ఇలా తన పద్ధతి మొత్తం మార్చుకుంటూ వచ్చింది. ఇక ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)తో రోమాన్స్ లో రెచ్చిపోయింది. ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’ నుంచి వచ్చిన ప్రమోషనల్ మోటీరియల్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ పెర్ఫామెన్స్ కు అంతా షాక్ అవుతున్నారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఈరోజు ‘హో మై లిల్లీ’ (Oh my Lilly) అనే సాంగ్ విడుదలైంది. తన బోల్డ్ పెర్ఫామెన్స్ పై స్పందించింది. ’రోజూ అన్నమే తినలేం కదా.. ఓ బిర్యానీ, పుల్వా కావాలి.. డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కావాలి... అయితే డైరెక్టర్ నాకు ఇచ్చిన డ్యూటీని పూర్తి చేయడం నా బాధ్యత.. అందుకే అలా చేశాను.’ అంటూ చెప్పుకొచ్చింది.
వన్డే సిరీస్ బంగ్లాదే.. నిర్ణయాత్మక మూడో వన్డేలో శ్రీలంక ఓటమి
శ్రీలంకతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్…మిర్యాలగూడలో రూ. 5 కోట్ల బంగారం పట్టివేత
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్పోస్టుల నిర్వహణతో పాటు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మిర్యాలగూడలో కోట్లాది రూపాయల బంగారం పట్టుకున్నారు. నల్గొండ జిల్లా ఈదులగూడ చౌరస్తా వద్ద పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి కోదాడ వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని గుర్తించారు. వాహనంలోని ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం, […]
తెలంగాణలో పలు చోట్ల అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు..!
భానుడి ప్రతాపంతో అతలాకుతలమైన తెలంగాణలో సోమవారం పలు చోట్ల అకాల వర్షం కురిసింది. కొన్ని జిల్లాలో వడగళ్ల వానలు పడ్డాయి.
Karnataka: లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరబోతున్న మాజీ ముఖ్యమంత్రి
లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఆయా పార్టీల అధినేతలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.
జహీరాబాద్ నియోజర్గ కాంగ్రెస్ నేతలతో మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జుక్కల్ ఎంఎల్ఎ తోట లక్ష్మీ కాంతారావు, ఎల్లారెడ్డి ఎంఎల్ఎ మదన్ మోహన్ రావు, నారాయణఖేడ్ ఎంఎల్ఎ సంజీవరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ […]
‘ట్రస్ట్ పాలిటిక్స్’-CBN-Jagan-KCR!
నాలుగు రోజుల క్రితం ఇద్దరు తెలంగాణ జర్నలిస్టులు అమరావతి వచ్చారు. పాత పరిచయం ఉండడంతో ఎక్కడ అంటూ ఫోన్ చేశారు. చాలా రోజులు అయ్యిందని కలిసి, తాడేపల్లి బాలాజీ హోటల్ దగ్గర టీ తాగి రాజకీయాల గురించి కొద్దిసేపు మా అభిప్రాయలు షేర్ చేసుకున్నాం. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు ఖచ్చితంగా రాజకీయాలను ఫాలో అవుతున్న ఎపి ప్రజలకు చేరాలి. ట్రస్ట్ పాలిటిక్స్ పై మా మాటలు సాగాయి. దీనికి కారణం రెండు తెలుగు రాష్ట్రాల్లో […] The post ‘ట్రస్ట్ పాలిటిక్స్’-CBN-Jagan-KCR! first appeared on namasteandhra .
ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
మళ్లీ ప్రజల్లోకి చంద్రబాబు.. ఆ పేరుతోనే వెళ్లాలని నిర్ణయం
టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు..
MP రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం నయవంచన, దగా, వెన్నుపోటు: కార్తీక్ రెడ్డి ఫైర్
ఎంపీ రంజిత్ రెడ్డికి ఈసారి జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
TS |కన్నుల పండువగా.. లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణం
ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి/ యదగిరికొండ : వేదమంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు.. కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది..సకల జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అయిన అమ్మవారికి మాంగల్యధారణ మహోన్నతంగా నిర్వహించారు. యాదాద్రి కొండపై ఓం నమో నారసింహాయ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నామస్మరణలు మిన్నంటాయి.. స్వామి వారి కల్యాణం కల్యాణం అందర్నీ ఆనంద పారవశ్యంతో నిండిన అపూర్వ ఘట్టం భక్త హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది. స్వర్ణాభరణాలతో అలంకరించిన […]
BRS –ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు –కెసిఆర్
ఎర్రవల్లి – అధికారం కోల్పోవడంపై బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగేళ్లు రాష్ట్ర సాధన కోసం పదేళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందని చెప్పారు. ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లో సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా వేసి ఆహ్వానించిన కేసీఆర్ ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. బహుజనుల విషయమై మాట్లాడుతూనే అసెంబ్లీ ఎన్నికల ఓటమి పరిస్థితులపై మాట్లాడారు. […]
కోడూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అన్నమయ్య జిల్లా కోడూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటాయి. శేషాచలం కొండలను ఆనుకుని వుండే ఈ నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్ధితులు నెలకొన్నాయి. 1962లో ఏర్పడిన కోడూరులో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 4 సార్లు, టీడీపీ ఐదు సార్లు, వైసీపీ మూడు సార్లు , ఇతరులు మూడు సార్లు విజయం సాధించారు. ఎస్సీ నియోజకవర్గమైన కోడూరులో 2,01,660 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 99,463 మంది పురుషులు కాగా.. 1,02,180 మంది మహిళలు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పెనగలూరు, చిట్వేల్, పుల్లంపేట, ఓబుళవారిపల్లె, రైల్వే కోడూరు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం 1999 వరకు టీడీపీకి కంచుకోటగా వుండేది. అలాంటి పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు 25 ఏళ్లు గడుస్తోంది. వరుసగా ఐదు సార్లు కోడూరు ప్రజలు తెలుగుదేశం పార్టీని తిరస్కరిస్తూనే వస్తున్నారు. కోడూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి వరుస పరాభవాలు : కోడూరులో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సరస్వతి టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటి శ్రీరాములు, తూమాటి పెంచలయ్యలు రెండేసి సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కోరుముట్ల శ్రీనివాసులు అనంతర కాలంలో జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో 2012లో కోడూరులో ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికలో గెలిచిన శ్రీనివాసులు.. 2014, 2019లలో వైసీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. కోడూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ జైత్రయాత్రకు బ్రేక్ వేసిన వైఎస్ : 2024 ఎన్నికల విషయానికి వస్తే రైల్వే కోడూరులో విజయాలను కంటిన్యూ చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోరుముట్ల శ్రీనివాసులకే మరోసారి టికెట్ ఖరారు చేశారు. జగన్ ఛరిష్మా, తనకున్న క్లీన్ ఇమేజ్ కారణంగా మరోసారి విజయం సాధిస్తానని శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. ఒకప్పుడు కోడూరు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచింది. ఉమ్మడి కడప జిల్లాలోనే తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న ప్రాంతంగా వర్ధిల్లింది. 1983 నుంచి 1999 వరకు సైకిల్ జోరుగా దూసుకెళ్లింది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడూరులో ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో 2004లో టీడీపీ ఓటమి పాలై నాటి నుంచి కోలుకోలేకపోయింది. చంద్రబాబు నాయుడు ఎంతగా వ్యూహాలు రచిస్తున్నా కోడూరులో మాత్రం గెలుపు సాధ్యం కావడం లేదు. ఈసారి జనసేన, బీజేపీలతో పొత్తులతో వుండటంతో ఆ పార్టీల ఓట్లు టీడీపీకి పడతాయని చంద్రబాబు భావిస్తున్నారు.
అదుపుతప్పి బోల్తా పడిన సుమో వాహనం
వికారాబాద్ జిల్లా,బొంరాస్ పేట్ మండలం, తుంకిమెట్ల గ్రామ సమీపంలో హైదరాబాద్ -బీజాపూర్ వెళ్లే అంతరాష్ట్ర 163 రహదారి పై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
Tillu Square: లిల్లీ వదిలేసి వెళ్ళకు ..మళ్లీ గాయం చేయకు..ఈ లొల్లి ఏందీ టిల్లు
Tillu Square: లిల్లీ వదిలేసి వెళ్ళకు ..మళ్లీ గాయం చేయకు..ఈ లొల్లి ఏందీ టిల్లు
బిచానా ఎత్తేసిన జేవీ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ
జేవీ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుబడుల పేరుతో భారీ వసూలు
AP |చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీస్..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు పోస్ట్ పెట్టిందని.. దీంతో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని సీఈవో ఆదేశించారు. ఎన్నికల […]
‘అందమే కాదు... అదృష్టం కూడా ఉండాల్సిందేనేమో’! శ్రద్ధా దాస్ లేటెస్ట్ లుక్ పై కామెంట్స్!
టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ (Shraddha Das) లేటెస్ట్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కానీ కొందరు అభిమానులు మాత్రం ఆమె లేటెస్ట్ పోస్ట్ పై ఇలా స్పందిస్తున్నారు. బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ఫిట్ నెస్ విషయంలో, అందం విషయంలో రోజురోజుకు మరింతగా ఆకట్టుకుంటోంది. తన లేటెస్ట్ లుక్స్ తో ఫ్యాన్స్, నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఈక్రమంలో తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అయితే ఓ హోటల్ ను సందర్శించిన సందర్భంగా అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. ట్రెడిషనల్ లుక్ లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. వయస్సు పెరుగుతున్నా మరింత యంగ్ లుక్ తో ఆకర్షిస్తోంది. అలాగే తన ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తోంది. అయితే శ్రద్దా దాస్ లేటెస్ట్ లుక్ తో ఫ్లడ్ లైట్ లా వెలిగిపోతోంది. తన అందం యంగ్ హీరోయిన్లకు పోటీనిచ్చేలా ఉంది. ఈ క్రమంలో ఫొటోషూట్ ను నెటిజన్లు లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు మాత్రం శ్రద్ధా దాస్ కున్న అందానికి కాస్తా అదృష్టం కూడా తోడై ఉంటే.. ఈపాటికి స్టార్ హీరోయిన్ గా దుమ్ములేపేదని అంటున్నారు. ఇప్పటికైనా ఆమె దశతిరగాలని కోరుకుంటున్నారు. కెరీర్ తొలినాళ్లలో శ్రద్ధా దాస్ కూడా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడానికి ఎంతో కృషి చేశారు. కానీ పెద్దగా హిట్లు లేకపోవడంతో అలాఅలా కెరీర్ సాగించింది. ప్రస్తుతం మాత్రం విభిన్న పాత్రలతో అలరిస్తోంది. ప్రస్తుతం ‘పారిజాత పర్వం’, ‘అర్ధం’ వంటి సినిమాల్లో నటిస్తోంది.
‘నష్టమేమీ లేదు’’.. అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు
ఒకసారి ఓడితే నష్టమేమీ లేదు.. గాడిది ఎమ్మటి పోతేనే గదా గుర్రాల విలువ తెలుస్తద్ది’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ కర్ణాటకను ఏటీఎంలా వాడేస్తోంది : మోడీ
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఏటీఎంలా ఎడాపెడా వాడుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తారు.
ప్రజలను మోసగిస్తున్నామనే బాధ వారిలో లేదు: సజ్జల
ప్రజలను మోసగిస్తున్నామనే బాధ వారిలో లేదు: సజ్జల
కీసర ఎమ్మార్వో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్
కీసర ఎమ్మార్వో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు.
IPL |లక్నోకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చాడు. కాలు నొప్పితో బాధపడుతున్న అతను పూర్తిగా కోలుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రాహుల్.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. అయితే ఆరంభ మ్యాచ్ల్లో అతను వికెట్ కీపింగ్ చేయవద్దని, కేవలం స్పెషలిస్ట్ […]
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.... ఇద్దరికి తీవ్ర గాయాలు
మండల పరిధిలోని చండ్రుపట్ల గ్రామంలోని దళితవాడకు చెందిన యువకుడు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి.
రష్యా అధ్యక్షుడిగా విజయం సాధించిన పుతిన్కు మోదీ శుభాకాంక్షలు
రష్యా అధ్యక్షుడిగా విజయం సాధించిన పుతిన్కు మోదీ శుభాకాంక్షలు