Temple | సొంత నిధులతో… Yadadri | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి
Govt Hospital |పొలం పనులకు వెళ్లి…
Govt Hospital | పొలం పనులకు వెళ్లి… Karimnagar | కాల్వ శ్రీరాంపూర్,
House |ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం…
House | ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం… Jagityala |ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి
Andhra Prabha Smart Edition|ఆశాకిరణం/లెక్కిద్దాం/దోపిడీ
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 16-11-2025, 4.00PM* *రాజకీయాల్లో ఆశాకిరణం* *పులులను
Sports |యువత క్రీడల్లో రాణించాలి…
Sports | యువత క్రీడల్లో రాణించాలి… Warangal | వేలేరు, ఆంధ్రప్రభ :
భారత బౌలర్ల వీరవిహారం.. సౌతాఫ్రికా-ఎ స్కోర్ ఎంతంటే..
రాజ్కోట్: భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేల సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో భారత-ఎ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో సఫారీ ఆటగాళ్లకి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా సఫారీలను స్వల్ప స్కోర్కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా-ఎ జట్టు 30.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో రివాల్డో మూన్సామి (33) టాప్ స్కోరర్గా నిలవగా.. డెలానో పోట్గీటర్ 23, డయాన్ ఫారెస్టర్ 22, లువాన్-డ్రే ప్రిటోరియస్ 21, ప్రేనేలన్ సుబ్రాయోన్ 15 పరుగులు చేశారు. భారత బౌలింగ్లో నిషాంత్ సింధు నాలుగు వికెట్లు, హర్షిత్ రాణా 3 తీసి సఫారీలను కుప్పకూల్చారు. వీరికి ప్రసిద్ధ్ కృష్ణ 2, తిలక్ వర్మ 1 వికెట్తో తమ వొంతు సహకారం అందించారు. ప్రస్తుతం ఇండియా 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. క్రీజ్లో అభిషేక్ శర్మ (12), రుతురాజ్ గైక్వాడ్ (3) ఉన్నారు.
Temple | అన్న ప్రసాద వితరణ… Temple | చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
దేశంలో ఎన్నో పాలసీలు చూశాను : చంద్రబాబు
అమరావతి: ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. మన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. చాయ్ వాలా నరేంద్రమోడీ ప్రధాని అయ్యారంటే అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని కొనియాడారు. దేశంలో ఎన్నో పాలసీలు చూశానని, ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2014లో.. 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 4వస్థానానికి చేరిందని చంద్రబాబు తెలియజేశారు. వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతోందని, 2038 నాటికి ప్రపంచంలో భారత్.. రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోందని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మంటలు వ్యాప్తి చెందడంతో మరో కారు కూడా పాక్షికంగా కాలిపోయింది. భారీగా పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాంధీనగర్, దోమలగూడ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకొని వాహనాల రాకపోకలను నియంత్రించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Adilabad |సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం
Adilabad | సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ
Adilabad |సోయా కొనుగో్లు కేంద్రం ప్రారంభం
Adilabad | సోయా కొనుగో్లు కేంద్రం ప్రారంభం Adilabad | జైనూర్, ఆంధ్రప్రభ
Ram’s Andhra King Taluka to release a day early
The overwhelming hype for Andhra King Taluka, starring Ram Pothineni and Bhagyashri Borse, has led producers Mythri Movie Makers to advance its release date to November 27th. The decision was made to reward the audience enthusiasm following a string of highly successful and trending promotional materials. Under the direction of Mahesh Babu P, the film […] The post Ram’s Andhra King Taluka to release a day early appeared first on Telugu360 .
India Collapses at Eden Gardens
India suffered a shocking defeat at the Eden Gardens as South Africa claimed a memorable 30-run win in the opening Test of the two-match series. Chasing only 124, India were bundled out for 93 on a pitch that turned unpredictable. The result not only handed South Africa a rare Test victory on Indian soil but […] The post India Collapses at Eden Gardens appeared first on Telugu360 .
Srisailam |ఉమామహేశ్వర స్వామిని దర్శంచుకున్న ప్రిన్స్ మహేశ్ సోదరి
Srisailam | ఉమామహేశ్వర స్వామిని దర్శంచుకున్న ప్రిన్స్ మహేశ్ సోదరి Srisailam |
CBI to grill BRS leader Putta Madhu
The Central Bureau of Investigation (CBI) issued notices to BRS senior leader and former MLA Putta Madhu to attend for inquiry on Monday. The CBI will grill controversial leader in the High Court advocates couple murder case. Former MLA of Manthani Putta Madhu is set to attend for inquiry to be conducted by CBI sleuths […] The post CBI to grill BRS leader Putta Madhu appeared first on Telugu360 .
EAG CARTS |ఎగ్ కార్ట్స్ తోపుడు బండ్ల పంపిణీ
EAG CARTS | టంగుటూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక
Warangal |స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
Warangal | స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి Warangal | పాలకుర్తి,
Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2
The sequel to the blockbuster hit, Akhanda 2, featuring the celebrated God of Masses, Nandamuri Balakrishna, under the direction of Boyapati Srinu, has escalated its anticipation. At a recent Hyderabad gathering, producers disclosed the monumental decision to launch the feature in 3D format, on 5th December worldwide. Attendees, including press personnel and enthusiasts, were captivated […] The post Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2 appeared first on Telugu360 .
MLA |పాడె మోసిన ఎమ్మెల్యే మదన్
MLA | పాడె మోసిన ఎమ్మెల్యే మదన్ Kamareddy | కామారెడ్డి, తాడ్వాయి,
GUDIVADA |ఘనంగా కార్తీక వన సమారాధన
GUDIVADA | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో
Gurukula School |ఇక్కడ ఉండం సార్!
Gurukula School | ఇక్కడ ఉండం సార్! Asifabad | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ
TEMPLE |భక్త మార్కెండేయ ఆలయంలో మహాన్నదానం
TEMPLE | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు శ్రీశివ పార్వతి సహిత భక్త
CM Revanth |నాణ్యత ప్రమాణాలు పాటించాలి
CM Revanth | నాణ్యత ప్రమాణాలు పాటించాలి Medaram | గణపురంభూపాలపల్లి జిల్లా
Dial your CMD |రేపు డయల్ యువర్ సీఎండీ
Dial your CMD | తిరుపతి, ఆంధ్రప్రభ : విద్యుత్ వినియోగదారుల సమస్యల
డెఫ్లెంపిక్స్లో అదరగొట్టిన హైదరాబాద్ షూటర్
టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో హైదరాబాద్కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అరదగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. సూరత్కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా రతజ పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్లో భారత్కు రెండు పతకాలు దక్కినట్లైంది.
Medaram |తల్లులకు ప్రత్యేక మొక్కలు
Medaram | తల్లులకు ప్రత్యేక మొక్కలు Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ :
MP KESINENI |నగరాల అభ్యున్నతికి చేయూత
MP KESINENI | విజయవాడ, ఆంధ్రప్రభ : కార్తీక మాసంలో చేసే పూజ
Traffic Police |డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు
Traffic Police | డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు Hyderabad | ఖైరతాబాద్,
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
వరంగల్ ఈస్ట్, నవంబర్ 16 (జనం సాక్షి)సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ …
Birsa Munda |బిర్సా ముండా జీవిత చరిత్ర ఆదర్శణీయం
గిరిజన హక్కుల కోసం పోరాడిన మహా వ్యక్తివిజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్బీరసా
Karimnagar |మూడు పాడి ఆవుల చోరీ
Karimnagar | మూడు పాడి ఆవుల చోరీ Karimnagar | గన్నేరువరం, ఆంధ్రప్రభ
TIDCO HOUSES |కర్నూలు జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపిణీకి శ్రీకారం
TIDCO HOUSES | కర్నూలు జిల్లాలో టిడ్కో ఇళ్ల పంపిణీకి శ్రీకారంకర్నూలు బ్యూరో,
సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):నూతనంగా ఎన్నిక కాబోయే సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల సమావేశంను నిర్వహించారు.జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రెస్ …
School |కూర లేదు.. కారంతోనే భోజనం
School | కూర లేదు.. కారంతోనే భోజనం Mahbubabad | కొత్తగూడ, ఆంధ్రప్రభ
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు
హైదరాబాద్ ( జనంసాక్షి): ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో …
TEMPLE |ఇంద్రకీలాద్రిపై జనసంద్రం
కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు TEMPLE | ఇంద్రకీలాద్రిపై జనసంద్రంఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో
కోనసీమలో అరుదైన ప్యారెట్ ఫిష్ #Konaseema #ParrotFish #Fishermen #FisheriesDepartment #RareSpecies
కుప్పకూలిన భారత్.. తొలి టెస్ట్లో సౌతాఫ్రికా ఘన విజయం
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 153 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 124 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లక్ష్య చేధనలో తడబడింది. 10 పరుగుల వద్దే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మూడో డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన సుందర్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ, అతనికి వేరే ఆటగాళ్ల నుంచ సరైన సహకారం అందలేదు. వరుసగా భారత్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివర్లో అక్షర్ పటేల్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో వరుసగా ఫోరు, రెండు సిక్సులు బాదాడు. కానీ, అదే ఓవర్లో అక్షర్ భారీ షాట్కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే చివరి బ్యాట్స్మెన్గా వచ్చిన సిరాజ్ మార్క్రమ్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గాయం కారణంగా శుభ్మాన్ గిల్ బ్యాటింగ్కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇండియా ఇన్నింగ్స్ 9 వికెట్ల నష్టానికి 93 పరుగుల వద్ద ముగిసిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ స్కోర్ దక్షిణాఫ్రికా : 159/10 భారత్: 189/10
MLA | గులాబీతోనే గుండె నిబ్బరం Nalgonda |యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి :
రైతులను ఆకట్టుకున్న కృషి రోబో #Agritech #FarmRobotics #Bengaluru #GKVK #KrishiBot
Bhimavaram |వివాదాలు రాకుండా..
Bhimavaram | వివాదాలు రాకుండా.. Bhimavaram, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్
CM Revanth |ప్రభుత్వ నిర్లక్ష్యం… ఇబ్బందుల్లో రైతాంగం
CM Revanth | ప్రభుత్వ నిర్లక్ష్యం… ఇబ్బందుల్లో రైతాంగం Siddipet | చిన్నకోడూరు,
‘అఖండ-2’ లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్కి థియేటర్లో పూనకాలే
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ డబుల్ రోల్ చేసి ఈ సినిమా బ్లాక్బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ‘అఖండ-2’. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ మరింత హైప్ పెంచుతూ వచ్చాయి. సినిమా టైటిల్ టీజర్, ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘తాండవం’ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ని చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా ‘3డి’లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చి సినిమాల్లో ఇదొకటి కానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసిం. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఎం తేజస్వినీ నందమూరి సమర్ఫణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ చచాంట, గోపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం : జస్టిస్ గవాయ్
అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. సిజెఐగా తన చివరి కార్యక్రమంలో కూడా అమరావతిలోనే కావడం విశేషం అని.. అన్నారు. ఎపి హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హాజరయ్యారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నానని, సిజెఐ గా ఇది తన చివరి కార్యక్రమమని తెలియజేశారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అని..సాంఘీక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం.. ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పవిత్రంగా భావించలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని గవాయ్ పేర్కొన్నారు. అంశం ప్రాధాన్యతను బట్టి రాజ్యాంగ సవరణ విధానాలను అంబేడ్కర్ ఏర్పాటు చేశారని, కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభం అని.. కొన్ని అంశాల్లో అది చాలా కఠినం అని.. అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే మొదటి రాజ్యాంగ సవరణ, రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగానికి మొదట సవరణచేసుకున్నామని చెప్పారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీం కోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను తీసుకొచ్చిందని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. 1975 వరకూ ఆదేశిక సూత్రాలకంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని, కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లలోనూ క్రీమీలేయర్ విధానం ఉండాలన్నది తన అభిప్రాయం అని.. కొన్నేళ్లుగా న్యాయ విద్యలో మహిళలు బాగా రాణిస్తున్నారని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు.
Maheshbabu |సెట్లో సెల్కు దూరంగా మహేశ్బాబు!
Maheshbabu | సెట్లో సెల్కు దూరంగా మహేశ్బాబు! Hyderabad | వెబ్ డెస్క్,
MARKET |వ్యవసాయ మార్కెట్లో అమ్మకాలు ఇలా..
MARKET | ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ : జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) పరిధిలో
Pathikonda |రగిలిన కక్షలు.. పగిలిన తలలు..
Pathikonda | రగిలిన కక్షలు.. పగిలిన తలలు.. Pathikonda, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రభ
Police |మంచి పోలీసును కోల్పోయాం…
Police | మంచి పోలీసును కోల్పోయాం… Nalgonda | సూర్యాపేట, ఆంధ్రప్రభ :
కార్యక్రమంలో పాల్గొన్నఎంపీ మహేష్ యాదవ్ NTR | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో
MLA |సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం…
MLA | సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం… Kamareddy | డోంగ్లి, ఆంధ్రప్రభ :
BRIDGE |ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు
BRIDGE | ఆదోని, ఆంధ్రప్రభ : ఆదోని పట్టణంలోని పాత ఓవర్ బ్రిడ్జిపై
మనీశ్ కశ్యప్ భారీ పరాజయం #Bihar #Elections #ChunavResults #ManishKashyap #Congress #BJP
Nalgonda |రన్ ఫర్ జస్టిస్…
Nalgonda | రన్ ఫర్ జస్టిస్… Nalgonda | మునుగోడు, ఆంధ్రప్రభ :
ZP |మానవత్వం చాటుకున్న జెడ్పీ చైర్పర్సన్
రోడ్డు ప్రయాణంలో గాయపడిన వాహనదారులకు సహాయం ZP | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో
Avuku rural |బలరామయ్య ఇక లేరు..
Avuku rural | బలరామయ్య ఇక లేరు.. Avuku rural, ఆంధ్రప్రభ :
TPTF |తక్షణమే రద్దు చేయాలి…
TPTF | తక్షణమే రద్దు చేయాలి… Mulugu | ఏటూరునాగారం, ఆంధ్ర ప్రభ
నంబర్ 29లో నుంచి 11కు సతీష్ బ్యాగ్ ఎలా వచ్చింది? ... బోగీలో ఏం జరిగింది?
అమరావతి: టిటిడి మాజీ ఎవిఎస్ఒ సతీష్ కుమార్ హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు బృందాలు దర్యాప్తు వేగం పెంచాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామ శివారులో రైల్వే ట్రాక్ పక్కన సతీష్ మృతిదేహం కనిపించిన విషయం తెలిసిందే. గుంతకల్లు రైల్వేస్టేషన్లో ఫస్ట్ ఎసి బోగీలోని నెంబర్ 29లో కూర్చున్నాడు. సతీష్ 29 నుంచి 11 నెంబర్లో ఎందుకు వచ్చాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సతీష్ రైలులో చంపేసి కిందకు తోసారా? లేక కదులుతున్న రైలు నుంచి కిందకు తోసారా? లేక పరకామణి కేసులో వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. గుత్తి జిఆర్పి పోలీసులు సతీష్ను హత్య చేశారని దర్యాప్తు వెల్లడించారు. సిఐడి విభాగం డిజి రవిశంకర్ అయ్యనార్ అనంతపురం చేరుకొని పోలీసులు బృందాలకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు, వైద్య నిపుణులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోమలి గ్రామం శివారులో రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. కదులుతున్న రైళ్లో నుంచి బొమ్మలను కిందకు తోసేసి ఏ భాగంలో గాయాలు అవుతున్నాయో విషయాలను పరిశీలిస్తున్నారు. గుత్తి నుంచి రెండు, మూడు రైళ్లలో పోలీసులు బొమ్మలను కిందకు తోసేసి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మృతదేహానికి సీటీ స్కానింగ్ నిర్వహించిన రెడియోలాజిస్టులు, శవ పరీక్ష చేసిన ఫోరెన్సిక్ వైద్యులతో రవిశంకర్ సమావేశమవడంతో పాటు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 2003లో ఏప్రిల్లో టిటిడి ఉద్యోగి రవికుమార్ శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ఎవిఎస్ఒ హోదాలో రవికుమార్పై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. రవికుమార్, సతీష్ కుమార్ ఇద్దరు రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఆస్తులను కొంతమేర టిటిడికి ఇవ్వగా మరికొన్ని ఆస్తులు సతీష్ పేరుపై రాయించుకొని కేసు మాఫీ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సతీష్ చాలా రోజులు రిజర్వ్ పోలీస్ విభాగంలో పని చేశాడు. డిప్యుటేషన్పై టిటిడిలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించాడు. 2022లో ఎవిఎస్హోగా పదోన్నతి లభించడంతో టి టిడి ఆలయంలో సతీష్ విధులు నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా సతీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
library | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నంద్యాలలోని
The post Photos: Akhanda 2 Press Meet appeared first on Telugu360 .
హిందూ సనాతన ధర్మ రక్షణే నా లక్ష్యం : బండి సంజయ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మన కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయని, మతం మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్లేనని బండి తెలియజేశారు. అన్ని కులాలు తమ సామాజికవర్గ సంక్షేమానికి పాటుపడుతూనే.. హిందూ ధర్మం కోసం పనిచేయాలని, హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యం అని.. పేర్కొన్నారు. ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Child Labour | డేంజర్ జర్నీ! Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Accident | 3 కి.మీ. లాక్కెల్లినా!
Accident | 3 కి.మీ. లాక్కెల్లినా! ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : జాతీయ
నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు రూపం రామోజీరావు Ramoji | అవనిగడ్డ, ఆంధ్రప్రభ :
Accident| మరో రోడ్డు ప్రమాదం.. Accident, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మర్రిపాడు
ఐబొమ్మ రవి ఇంట్లో రూ.3 కోట్లు స్వాధీనం #ibomma #moviepiracy #hydrabad #latestnews #viralvideo
MLA | 25 రోజుల్లో పనులు ప్రారంభించాలి…
MLA | 25 రోజుల్లో పనులు ప్రారంభించాలి… Karimnagar | గన్నేరువరం, ఆంధ్రప్రభ
PhD degree |కొల్లూరు వాసికి పీహెచ్డీ పట్టా
PhD degree |కొల్లూరు ఆంధ్రప్రభ : కొల్లూరు గ్రామానికి చెందిన యండ్రపాటి రవీంద్ర
Key Developments in iBomma Organizer Arrest
iBomma organizer Ravi has been arrested in Hyderabad by the Cyber Crime cops. Ravi landed in Hyderabad and he was taken into custody yesterday in his own flat in Rainbow Vistas, Kukatpally. Rs 3 crores in cash along with a number of hard disks, laptops and HD copies of new films have been recovered. The […] The post Key Developments in iBomma Organizer Arrest appeared first on Telugu360 .
Rajamouli and Mahesh Babu’s Varanasi: What to Expect?
Superstar Mahesh Babu and SS Rajamouli are teaming up for Varanasi and the film is in shooting mode. The grand launch of the title glimpse took place last night in Hyderabad in the presence of the team. Here is what to expect from the film: Release Date: The film releases on March 25th, 2027 and […] The post Rajamouli and Mahesh Babu’s Varanasi: What to Expect? appeared first on Telugu360 .
Thotlavalluru |టీడీపీ సీనియర్ నేత మృతి..
Thotlavalluru | టీడీపీ సీనియర్ నేత మృతి.. Thotlavalluru, ఆంధ్రప్రభ : తోట్లవల్లూరుకి
జైస్వాల్, రాహుల్ ఔట్... టీమిండియా 10/2
కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 10 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ నాలుగు బంతులాడి పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. కెఎల్ రాహుల్ ఒక పరుగు చేసి జాన్సెన్ బౌలింగ్లో వెర్రీన్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్(05), ధ్రువ్ జురెల్(04) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు, ఇంకా 114 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఈ ఇన్నింగ్స్ లో మార్కో జాన్సన్ రెండు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159 టీమిండియా తొలి ఇన్నింగ్స్: 189 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 153
Minister |అభివృద్ధి పనుల పరిశీలన…
Minister | అభివృద్ధి పనుల పరిశీలన… Medaram | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు
MLA Venigandla |భక్తిశ్రద్ధలతో..
MLA Venigandla | భక్తిశ్రద్ధలతో.. MLA Venigandla, గుడివాడ, ఆంధ్రప్రభ : భగవంతుని
IPL-2026 |రిటెన్షన్ లిస్ట్ ఇదే
IPL-2026 | రిటెన్షన్ లిస్ట్ ఇదే క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న
కార్తీక మాసం చివరి సోమవారం పుణ్యం #Spiritual #KarthikaMasam #Devotional #Shivaratri #TempleUpdates
పుష్కరమైనా.. ఆయన ఆటను మర్చిపోలేదు! #viralvideo #telugupost #sachintendulkar
కామారెడ్డి లో ప్రైవేటు బస్సు బోల్తా .. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం తప్పింది. బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి వద్ద అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ నియంత్రణ డ్రమ్ములను బస్సు ఢీకొట్టింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బిక్కనూరు పోలీసులు డ్రైవర్ మద్యం సేవించినట్లుగా నిర్థారించారు. డైవర్ ను అదుపులోకి తీసుకొని బస్సును సీజ్ చేశారు. బెంగళూరు వెళ్తున్న బస్సులో 30 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Tirumala |బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక శోభ..
Tirumala | బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక శోభ.. Tirumala, ఆంధ్రప్రభ : తిరుచానూరు శ్రీ
అయ్యో.. లేగదూడల అక్రమ రవాణా #Crime #Smuggling #cowsmuggling #latestnews #telugupost #viralvideo
Crime | ప్రతీకార హత్య….? Nalgonda | సూర్యాపేట రూరల్, ఆంధ్రప్రభ :
‘వారణాసి’ టైటిల్ సంచలనం #Varanasi #MaheshBabu #SSRajamouli #PriyankaChopra #CinemaUpdates
Social Media |ప్రశ్నిస్తే.. దాడి..
Social Media | ప్రశ్నిస్తే.. దాడి.. Social Media, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ
Accident | రోడ్డు ప్రమాదం… Warangal | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి :
Bhimavaram |అన్నదాతల అవస్థలు..
Bhimavaram | అన్నదాతల అవస్థలు.. Bhimavaram, ఆంధ్రప్రభ : ఈ ఏడాది ఖరీఫ్
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు..#latestnews #telugupost #trending
కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ సౌతాఫ్రికా 54 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో సపారీ జట్టు 123 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా ముందు 124 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ఉంచింది. స్పిన్ మాయజాలంలో ఇరుక్కొని సఫారీ బ్యాట్స్మెన్లు విలవిలలాడిపోయారు. రవీంద్ర జడేజా స్పిన్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లు చాపచుట్టేశారు. కెప్టెన్ తెంబు బవుమా ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో రెండు వికెట్లు, బుమ్రా, అక్షరపటేల్ చెరో ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159 టీమిండియా తొలి ఇన్నింగ్స్: 189
Kamareddy |అవసరానికి మించి గంగమ్మ…
Kamareddy | అవసరానికి మించి గంగమ్మ… Kamareddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ :
కార్ఖానా పిఎస్ పరిధిలో చోరీకి పాల్పడిన నేపాలీ ముఠా
హైదరాబాద్: కార్ఖానా పిఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ చేశారు. దాదాపు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు అపహరించారు. కార్ఖానాలోని గన్ రాక్ ఎంక్లేవ్ కెప్టెన్ గిరి (76) అనే వ్యక్తి ఇంట్లో పని చేసే నేపాల్ కు చెందిన వ్యక్తి, మరొక నలుగురితో కలిసి చోరీ చేశారు. ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి.. కట్టేసి నేపాలీ ముఠా చోరీకి పాల్పడ్డారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. 25 తులాల బంగారంతో పాటు రూ. 23 లక్షల నగదు చోరీ చేసినట్లు గిరి ఫిర్యాదు చేశారని కార్ఖానా పోలీసులు వెల్లడించారు.
17న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే సామేల్
మన తెలంగాణ/మోత్కూర్: తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఈనెల 17 న శంకుస్థాపన చేయనున్నారని మున్సిపల్ కమిషనర్ కె. సతీష్ కుమార్ శనివారం విలేకరులకు తెలిపారు.మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో టియుఎఫ్ఐడిసి ద్వారా మంజూరైన నిధులు రూ. 5 కోట్లతో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో ఈనెల 17 న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మున్సిపాలిటీ లోని 12 వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజి నిర్మాణ పనులకు, మున్సిపల్ కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ కామన్ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం, మున్సిపల్ కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు కొత్తగా నిర్మించే సిసి రోడ్డు,అండర్ డ్రైనేజ్ నిర్మాణం, జామచెట్ల బావి నుండి కొండాపురం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

26 C