Wangchuck |విడుదల కానున్న సోనమ్ వాంగ్చుక్…
Wangchuck | విడుదల కానున్న సోనమ్ వాంగ్చుక్… Wangchuck | ఆంధ్రప్రభ, వెబ్
పరీక్ష కోసం నిజం దాచిన ఊరు… గూడూరు, ఆంధ్రప్రభ ; మహబూబాబాద్ జిల్లా
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనల దృష్ట్యా, శనివారం ఉదయం మంత్రులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా […] The post గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ appeared first on Visalaandhra .
YS Viveka : వైఎస్ వివేకా మృతి.. ఇక ఎన్నడూ వీడని మిస్టరీయేగా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఇక ఏమీ తేలదు
వైసీపీ జెండా దిమ్మ తొలగింపు…నిర్మాణం.
వైసీపీ జెండా దిమ్మ తొలగింపు…నిర్మాణం. పాయకాపురం, ఆంధ్ర ప్రభ : స్థానిక వామ్భే
Varun Tej Off To Korea For Korean Kanakaraju
Mega Prince Varun Tej’s upcoming horror-comedy Korean Kanakaraju is moving into its final leg of production. Directed by Merlapaka Gandhi and produced by UV Creations along with First Frame Entertainment, the film is gearing up to complete its shoot with a key schedule in South Korea. The team has travelled to Korea to film the […] The post Varun Tej Off To Korea For Korean Kanakaraju appeared first on Telugu360 .
ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన మరే
విమానం రద్దు.. ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలు రద్దవుతున్నాయి
పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవీ ఇంజెక్షన్
హైదరాబాద్ కు సమీపంలోని పోచారంలో అమానవీయ ఘటన జరిగింది
ఒకే బస్సులో తండ్రి డ్రైవర్గా... కుమారుడు కండక్టర్ గా.... #RTC #Husnabad #FatherSon#BusDuty #Sidipet
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం జిల్లా జైనూర్ మండలంలోని బూసిమెట్ట పంచాయతీలోని
Kurnool | కర్నూలులో విషాదం Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
entry in 2021|ఐదేళ్ల క్రితం కల నిజమైంది..
entry in 2021| ఐదేళ్ల క్రితం కల నిజమైంది.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్
పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో
పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీవో మోత్కూర్, ఆంధ్రప్రభ ; పదో
మెదక్ లో రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.... పరీక్షకు హాజరైన కుమారుడు
మెదక్: రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.. కుమారుడు అంత్యక్రియులు జరగాల్సి ఉండగా బాధను దిగమింగుకొని కుమారుడు పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉషిరికపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కమ్మరి నాగరాజు(45) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. శనివారం నాగరాజులు అంత్యక్రియలు జరపాల్సి ఉండగా దు:ఖంలో కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. తండ్రి శవం ఇంట్లో పెట్టుకొని కుమారుడు పరీక్షలకు హాజరు కావడంతో అందరినీ కలవరపరిచింది.
అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా […] The post అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన appeared first on Visalaandhra .
Pawan Kalyan : గిరిజనుల మధ్య పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు
పదవ తరగతి పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం #10thExams#Kukatpally #ExamCentre
హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ […] The post హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు! appeared first on Visalaandhra .
YSRCP : వైసీపీ విజయంలో నిజమెంత? భవిష్యత్ లో తేలనుందా?
వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం సక్సెస్ కాలేదు
రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య
రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో ఇప్పటి వరకూ పదిహేను మంది మరణించారు
లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం లోని ఉప్లూర్ గ్రామానికి
ఎమ్మెల్యే శ్రీహరి, చైర్మన్ శ్రీధర్రావుకు జ్ఞాపిక
చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి
Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు పాక్షికంగా అనుమతించింది. ఏసీబీ కోర్టు తన పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.ఈ కేసు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, మిథున్ రెడ్డి […] The post మిథున్ రెడ్డి బెయిల్ అంశంలో కీలక పరిణామం appeared first on Visalaandhra .
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో ముస్లిం
నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, నాయకులు
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన వ్యక్తి పార్థివదేహానికి మున్సిపల్
మోత్కూర్ లో గుండెపోటుతో తండ్రి మృతి.... పదో తరగతి పరీక్షలకు హాజరైన కుమారుడు
మోత్కూర్: ఇంట్లో తండ్రి చనిపోయి ఉన్నాడు.. దు:ఖాన్ని దిగమింగుకొని కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది. మోత్కూరు చెందిన కూరెళ్ల ఎల్లయ్య అనే వ్యక్తి గుండాల మండలం వస్తాకొండూరులో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. మృతుడి కుమారుడు హర్షవర్థన్ దు:ఖాన్ని దిగమింగుకొని పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఎల్లయ్య కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మోత్కూరులో విషాదచాయలు అలుముకున్నాయి.
ఏపీలో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయం వంటి […] The post ఏపీలో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ರಂಜಾನ್ ಸಮಯದಲ್ಲಿ ಇರಾನ್ ಮೇಲೆ ಇಸ್ರೇಲ್ ದಾಳಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ರಂಜಾನ್ ಸಮಯದಲ್ಲಿ ಇರಾನ್ ಮೇಲೆ ಇಸ್ರೇಲ್ ದಾಳಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
కర్నూలులో విషాదం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో విషాదకర సంఘటన
రోహిత్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించొద్దు: ఆకాశ్ చొప్రా
హైదరాబాద్: ఐపిఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. అన్ని టీమ్ల ఆటగాళ్లు మ్యాచ్ల కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ముంబయి ఇండియన్స్ మాత్రం రోహిత్ను ఇంపాక్ట్ ప్లేయర్ వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంటే రోహిత్ బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు కానీ ఫీల్డింగ్లో కనిపించడు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చొప్రో స్పందించారు. రోహిత్ శర్మ ప్రస్తుతం 20 ఏళ్ల కుర్రాడిలా కనిపించాడని, ప్రస్తుతం ఫామ్లో ఉన్నాడని, అతడి కెప్టెన్సీలో ముంబయిన్ ఇండియన్స్ ఐపిఎల్ టైటిళ్లను గెలుచుకుందని గుర్తు చేశారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు రోహిత్ సలహాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలియజేశాడు. రోహిత్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకోవద్దని చొప్రా సూచించాడు. గత సీజన్లో కూడా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.
Telangana : తండ్రి మృతి.. బాధను దిగమింగుకుని పరీక్షకు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి
చైతన్య హైటెక్ స్కూల్లో సైన్స్ ఫెయిర్
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని చైతన్య హైటెక్ స్కూల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం
10th exame|పది పరీక్షలు ప్రారంభం
పది పరీక్షలు ప్రారంభం ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలం పోచారం గ్రామ శివారు
Did Rana Daggubati quit Acting?
Daggubati actor Rana Daggubati is active in various crafts of filmmaking. He has close relations with corporate firms and digital giants of Indian cinema. At the same time, he is investing money in content-driven projects and he is also presenting some films to promote them on a profit sharing model. He also invested in Loca […] The post Did Rana Daggubati quit Acting? appeared first on Telugu360 .
తండ్రి మృ*తి మధ్యే ధైర్యంగా పరీక్షకు హాజరైన విద్యార్థి #Yadadri#Motkur#StudentStory#ExamDuty
Meeting |కేంద్రమంత్రిని కలిసిన మంత్రి సీతక్క
Meeting | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : నిర్భయ నిధి కింద కేంద్ర
ములకలపల్లి, ఆంధ్రప్రభ : నేటినుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం ములకలపల్లి మండలంలో
ఒక్క విద్యార్థి కోసం ప్రత్యేక పరీక్షా కేంద్రం తీరా చూస్తే పరీక్ష రాసేందుకు రాని విద్యార్థి#Exam
ఆలయ కమిటీ సభ్యుడిగా బండారు శ్రీనివాసరావు
ఖమ్మం, ఆంధ్రప్రభ : నగరంలోని కమాన్ బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ
Sangareddy | జంట హత్యల కలకలం.. అత్యంత కిరాతకంగా… Sangareddy | ఆంధ్రప్రభ,
ప్రాణం తీసిన అక్రమ సంబంధం చండ్రుగొండ, ఆంధ్రప్రభ : అక్రమ సంబంధానికి అడ్డుగా
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాను పట్టిస్తే రూ.93 కోట్లు... అమెరికా ఆఫర్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతి ప్రకటించింది. మొజ్తాబాను పట్టిస్తే రూ. 93 కోట్లు భారత్ కరెన్సీలో(పది మిలియన్ డాలర్లు) ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. మొజ్తాబాతో పాటు అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భ్రదతాధికారి అలీ లారిజానితో సహా పలువురు ఆచూకీ తెలిపితే తగిన బహుమతి ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. ఆచూకీ తెలిపిన వారికి బహుమతితో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్ మూకమ్మడి దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ హతమైన సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ వారసుడిగా ఖమేనీ ముజ్తాబాను ఎన్నికయ్యారు. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ముజ్తాబా ఎక్కడున్నారో తెలియడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్ లో 1444 మంది దుర్మరణం చెందారు. టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురుపిస్తున్నారు. మినాబ్ స్కూల్పై బాంబులతో దాడి చేయడంతో చాలా మంది పిల్లలు చనిపోయారు. ఈ ఘటనకు వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున గూమికూడి నిరసన తెలిపారు. ఖమేనీ చిత్రపటాలను చేతిలో పట్టుకొని ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ర్యాలీపై అమెరికా బాంబులు వేసినప్పటికి నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. పేలుళ్ల ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలపై ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. దుబాయ్లోని బుర్జ్ ఖలీపా వద్ద కూడా ఇరాన్ డ్రోన్లు కూల్చివేసినట్లు సమాచారం. గల్ఫ్లోని చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో వాటిని సౌదీ వైమానిక బలగాలు కూల్చివేశాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ప్రయాణికుల ఆందోళ #ShamshabadAirport#FlightCancelled#KolkataFlight
చెన్నూర్, ఆంధ్రప్రభ : నేటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
మోత్కూర్లో భావోద్వేగ ఘటన మోత్కూర్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్
ఎమ్మెల్యే చొరవతో తీరిన విద్యుత్ కష్టాలు
ఊర్కొండ, ఆంధ్రప్రభ ; స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సహకారంతో రాచాలపల్లి
ఎంజీఆర్పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. స్పందించిన నటుడు విశాల్ #Vishal#MGR
నిరుపేదలకు సొంతింటి కల సాకరమే ప్రభుత్వ లక్ష్యం
హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; నిరుపేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో
హైదరాబాద్ టోలీచౌకీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం #Hyderabad#SevenTombsRoad#FireAccident
అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదు: ట్రంప్
వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని, సైనిక లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదని, అమెరికా సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దానని తెలియజేశారు. ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదని, అమెరికా సహా మధ్యప్రాచ్యంలోని దేశాలను బెదిరించే పరిస్థితి ఉండకూడదని, ఇరాన్ సైన్యం ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతే మంచిదని సూచించారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేనని ట్రంప్ పేర్కొన్నారు.
Pawn kalyan : పాడేరు నియోజకవర్గంలో నేడు పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పాడేరులో పర్యటించనున్నారు
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఒకరు మృతి.... నలుగురు విద్యార్థులకు గాయాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మోచర్ల వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వీరేపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో యువకులు ఫేర్వెల్ పార్టీ చేసుకున్నారు. అనంతరం యువకులు తమ ఇండ్లలోకి బైక్లపై తిరుగుపయనమయ్యారు. డివైడర్ను బైక్ ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాం జంక్షన్ వద్ద జరిగింది. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Nani and Sekhar Kammula Film on Hold?
Talented and sensible director Sekhar Kammula has been discussing a script with Natural Star Nani from a long time. Nani suggested several changes and Sekhar Kammula has done them. He worked on the final script after the release of Kubera and a recent meeting took place between Sekhar Kammula and Nani. The latest development says […] The post Nani and Sekhar Kammula Film on Hold? appeared first on Telugu360 .
ప్రధాన ఎన్నికల కమిషనర్ పై అవిశ్వాసానికి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు.
Boost for Summer Releases in Telangana
Nizam region has emerged as the biggest territories for theatrical business in the Telugu states. A number of new multiplexes have been launched and the film business has seen substantial growth in Telangana. After the new governments were formed in the Telugu states, the government of Andhra Pradesh has been flexible and is granting permissions […] The post Boost for Summer Releases in Telangana appeared first on Telugu360 .
Summer Effect : ఇప్పుడే ఇలా ఉంటే రోహిణీ కార్తెలో బద్దలవుతాయా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
నేడు రేపు విశాఖలో మంత్రి నారాయణ
నేడు ,రేపు విశాఖపట్నంలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది. […] The post బోసిపోయిన దుబాయ్ appeared first on Visalaandhra .
ఇరాన్పై విరుచుకుపడుతోన్న అమెరికా`ఇజ్రాయిల్ దళాలుప్రతీకార దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లుదుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఉధతమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. యుద్ధం 14వ రోజైన శుక్రవారం తెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, తెలఅవీవ్ యుద్ధవిమానాలతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఒమన్పై తెహ్రాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో […] The post తగ్గని యుద్ధ జ్వాలలు appeared first on Visalaandhra .
మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో భారత్ ఫైనల్కు...#IndianWomensHockey#HockeyQualifiers
‘Padhe Padhe,’ the Second Single from ‘Rākāsā,’ Introduces a Tender Mood of Quiet Romance
The promotional campaign for Rākāsā continues to evolve with the arrival of its second single, “Padhe Padhe,” a mellow romantic number that adds a softer emotional layer to the film’s soundtrack. The film is written and directed by Manasa Sharma, produced by Niharika Konidela under Pink Elephant Pictures, and presented by Zee Studios. With “Padhe […] The post ‘Padhe Padhe,’ the Second Single from ‘Rākāsā,’ Introduces a Tender Mood of Quiet Romance appeared first on Telugu360 .
Gold Price Today : బంగారం ఇంతలా తగ్గిందా.. ఇక కొనేయొచ్చు మరి
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్ అయిన దేవర: పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధించింది. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ను కొరటాల శివ అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. తొలి భాగంలో వర పాత్రలో భయం , అతడి అమాయకత్వంపై ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ రెండో భాగంలో వర పాత్ర విశ్వరూపాన్నిచూపించబోతున్నారు. తండ్రి దేవర ఆశయాలను వర ఎలా ముందుకు తీసుకెళ్లాడు? సముద్రం మీద తన ఆధిపత్యాన్ని ఎలా సుస్థిరం చేసుకున్నాడు? అనే పాయింట్లు హైలైట్ చేస్తూ వర పాత్రను మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. దేవర మరణం వెనుక ఉన్న అసలైన కారణం కుట్రలు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న భావోద్వేగపూరితమైన బంధాన్ని కొరటాల మరింత లోతుగా ఆవిష్కరించనున్నారు. ఈ ఎమోషనల్ డ్రామానే పార్ట్ 2 కి వెన్నెముకగా నిలవనుంది. దేవర పార్ట్ 2 లో స్క్రీన్ ప్లేను మరింత గ్రిప్పింగ్గా ఉత్కంఠభరితంగా మలచనున్నారు. సైఫ్ అలీ ఖాన్ (భైరా), ఎన్టీఆర్ పాత్రల మధ్య సాగే మైండ్ గేమ్స్, ఎత్తుకు పైఎత్తులు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టేలా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే జాన్వీ కపూర్ (తంగ) పాత్రను రెండో భాగంలో కేవలం పాటలకే పరిమితం చేయకుండా, కథలో కీలక భాగం చేయబోతున్నారు. వర,- తంగ మధ్య నడిచే ప్రేమకథతో పాటు, కథను మలుపు తిప్పే కొన్ని సన్నివేశాల్లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని తెలిసింది.
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. తెలుగు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది. పదవ తరగతి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారిలో 2,60,916 బాలురు, 2,56,811 బాలికలు ఉన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా అంటే ఉదయం 9.35 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్(బిఎన్ఎస్ఎస్ 163) అమలులో ఉంటుంది. పది పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 144 ఫ్లైయింగ్ స్కాడ్లను నియమించారు.
నేడు బండిసంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించనున్నారు.
రాజేంద్రనగర్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ ఇద్దరు నిందితుల అరెస్ట్#Rajendranagar#FoodSafety
హయత్నగర్లో పెయింట్ డబ్బా మీద పడి భార్య మృతి?... నాన్నను పట్టించిన కూతుళ్లు
హయత్నగర్: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యను భర్త సుత్తెతో కొట్టి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి భార్య భర్తలు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో రగిలిపోయిన భర్త సుత్తె తీసుకొని భార్య తలపై కొట్టాడు. భార్యపై తలపై పెయింట్ డబ్బా పడడంతో గాయపడిందని కట్టుకథ అల్లాడు. ఆమె తీవ్రంగా గాయపడడంతో యశోద ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు. తండ్రి ప్రవర్తనపై కూతుళ్లకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
BRS : నేడు మూసీ అభివృద్ధిపై బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
బీఆర్ఎస్ నేడు మూసీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ జోష్ ని కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు మూడో సింగిల్ ‘బంగారు బొమ్మ’ను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు నాగ వంశీ హృదయాన్ని హత్తుకునే విధంగా పాటను కంపోజ్ చేశారు. స్క్రీన్పై సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ మధ్య కనిపించే క్యూట్ కెమిస్ట్రీ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దింది.
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
హైదరాబాద్లో ఇళ్ల చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్ #HyderabadPolice#TaskForce#GoldTheft
మంత్రులు సిద్దంగా ఉండాలి... ముహూర్తం ఫిక్స్
కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు
విశాఖపట్నంలో ఆరు కొండచిలువల కలకలం
అమరావతి: లేఔట్లో ఆరు కొండ చిలువలు కనిపించిన సంఘటన విశాఖపట్నం జిల్లా పరవాడ మండలంలో జరిగింది. పెద్దముషిడివాడ గ్రామంలోని ఓ లేఔట్లోని సిమెంట్ పైపుల్లో కొండచిలువలు కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటేన అటవీ శాఖ, స్నేక్ క్యాచర్ లకు సమాచారం ఇచ్చారు. పైపులను జెసిబిలతో తొలగించే క్రమంలో రెండు కొండ చిలువలు మృతి చెందాయి. మిగిలిన నాలుగు కొండచిలువలను స్నేక్ క్యాచర్స్ పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అటవీ శాఖ సిబ్బంది కొండచిలువలను యారాడ కొండల్లో విడిచిపెట్టారు. ఒక్కొక్కటి 12 అడుగుల పొడవు ఉన్నాయని తెలిపారు.
టోల్ ఫీజుల మోత.. ఎప్పటి నుంచి అంటే?
టోల్ ఫీజు ధరలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది
Hyderabad : తెలంగాణలో భారీ జీఎస్టీ కుంభకోణం వెనక?
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಹಸು ಯುವಕನನ್ನು ತಳ್ಳಿ ಆತನ ಪ್ರಾಣವನ್ನು ಉಳಿಸಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಹಸು ಯುವಕನನ್ನು ತಳ್ಳಿ ಆತನ ಪ್ರಾಣವನ್ನು ಉಳಿಸಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
Villagers Catch Thief : దొంగ దొరికాడోచ్..Andhra Prabha Crime News
Villagers Catch Thief : దొంగ దొరికాడోచ్..Andhra Prabha Crime News పోలీసులే
UBS Release: Fans’ Request for Mythri
Mythri Movie Makers is the top production house of Telugu cinema. Their upcoming release is Ustaad Bhagat Singh featuring Pawan Kalyan in the lead role. The film is slated for a grand release on March 19th across the globe. Mythri has distributed films like Raja Saab in the past and they haven’t opened the advance […] The post UBS Release: Fans’ Request for Mythri appeared first on Telugu360 .
సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: మెట్రో స్టేషన్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్లో సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ పరిధిలో జరిగింది. నిత్యతేజ్ అనే యువకుడు బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం అర్థరాత్రి సికింద్రాబాద్లోని ఈస్ట్ మెట్రో స్టేషన్కు నిత్యతేజ్ చేరుకున్నాడు. మెట్రో స్టేషన్లోని రెండో అంతస్థు నుంచి కిందకు దూకాడు. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Curious Case of Danam Nagender: A Loophole in the Defection Law
Khairatabad MLA Danam Nagender has triggered a constitutional debate after a disqualification petition was rejected against him under the anti-defection law. The case verdict is around : An MLA can contest a parliamentary election on another party’s ticket and still remain an MLA of the original party. Nagender was elected as a BRS MLA in […] The post Curious Case of Danam Nagender: A Loophole in the Defection Law appeared first on Telugu360 .
Telangana : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. ఐదు నిమిషాలు ఆలస్యమయినా ఓకే
తెలంగాణ వ్యాప్తం గా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
Pak vs Afghanisthan : మూడు వారాల నుంచి వార్...ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్థాన్ వైమానిక దాడులు
ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిగాయని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది
Kharg Island Strike : ఇరాన్ ఆయువు పట్టు ధ్వంసం Andhra Prabha News
Kharg Island Strike : ఇరాన్ ఆయువు పట్టు ధ్వంసం Andhra Prabha
Iran - Israel War : ఇజ్రాయిల్ - అమెరికా క్షిపణులతో దాడి.. ఇరాన్ ప్రతీకార దాడులు
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పథ్నాలుగో రోజుకు చేరుకుంది.
భూత్పూర్ లో హైవేపై హైటెక్ పోలీస్ దందా!
పేబ్బేరు సంతకెళ్లే వాహనాల నుంచి బలవంతపు వసూళ్లు, ప్రతి శనివారం వేలల్లో అక్రమ వసూళ్లు కట్టెలు పట్టుకొని దౌర్జన్యకాండ ప్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా ? భూత్పూర్ పోలీస్ మార్క్ మన తెలంగాణ/మహబూబ్నగర్ బ్యూరో : అదో 167 బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారి.. ఇక్కడ ప్రతి రోజు వేలల్లో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇంత వరకు బాగానే ఉంది. వాహనాలను తనఖీ చేయాలన్నా, అధిక లోడులను తనఖీ చేయాలన్నా... అందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఆర్టిఎ శాఖను ఏర్పాటు చేసింది. కాని ఇక్కడ వచ్చి న చిక్కంతా ఆర్టిఏ అధికారులు చేయాల్సిన పనిని పోలీసులు చేస్తే త ప్పేంటనా మీ అనుమానం.. కరెక్టే తప్పలేదు కాని లాఠీ పట్టుకొని మరీ వసూళ్లు చేయడంపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇం తకు వారు ఒరిజనల్ పోలీసులా? లేక నకిలీ పోలీసులు అన్నది తెలియ డం లేదు. ఒక నకిలీ పోలీసులు అయితే భూత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది ఈ దందా సాగుతుంటే అక్కడే ఉన్న పోలీసులకు ఎం దుకు తెలియక పోయిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు ప్రెండ్లీ పోలీసింగ్ విధానం అంటున్న ప్రభుత్వం ఈ తరహా పోలీసుల వసూల పర్వంపై చెడ్డపేరు వచ్చే అవకాశాలు లేక పోలేదు. జిల్లా ఎస్పి జానకి కూడా ఎప్పటికప్పుడు శాంతి బద్రతల పర్యవేక్షణ చేపడుతూ మంచి అధికారిణిగా పేరు తెచ్చుకున్న తరుణంలో ఈ తరహా దందా పోలీసు శాఖను అప్రతిష్ట చేసే అవకాశం ఉంది. కాసులు కురిపిస్తున్న పెబ్బేరు సంత పెబ్బేరు సంత ఉమ్మడి జిల్లాతో రాష్ట్రంలోనే పెద్ద సంతల్లో ఇది ఒకటి. ఇ క్కడ ప్రతి పశువుతో పాటు అన్నిరకాల మార్కెట్ పెద్ద ఎత్తున సాగుతుం ది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు వస్తుంటారు. ప్రభుత్వంతో పాటు స్థానిక మున్సిపాల్టీతో కూడా ఆ ర్థిక ఆదాయాన్ని కల్పిస్తుంది. ఇక్కడ నుంచి వేలాది పశువులు, ఆవులు, గేదెలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటాయి. అదునుగా భావించిన పో లీసులు ఈ తరహా దందాకు తెరలేపారు.పేరుకు తనఖీల పేరుతో అక్రమంగా లక్షలు వెనుకేసుకుంటున్నారు. ప్రతి శనివారం పైసా వసూల్ ప్రతి శనివారం ఒక్క హైదరాబాద్ నుంచి పెబ్బేరు సంతకు 200 నుంచి 300 పైగా పశువులు, గేదెలు, గొర్రెలు, వంటి పశువులు వాహనాలు వె ళ్తుంటాయి. తిరుగు ప్రయాణం చేస్తుంటారు. భూత్పూర్ సమీపంలో పోలీసులు ప్రవేట్ వాహనం నిలుపుకొని ఒక కానిస్టేబుల్తో లాఠీ పట్టించి పైసా వసూల్కు పాల్పడుతున్నారు. ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చి పోవాలి కాదూ కూడదు అంటే అంతకు పదింతలు జరిమాన విధి స్తాం అంటూ దబాయిస్తున్నారని పేరు వెల్లడించలేని వాహన డ్రైవర్ మ న తెలంగాణకు చెప్పారు. వాహన పేపర్లు అన్ని కర్టెక్గా ఉన్నాయి చెప్పినప్పటికీ బండిని అక్రమ పార్కింగ్ చేశావు జరిమాన కట్టు అని బయపెడ్తున్నారని వాపోయాడు. నిజానికి పేపర్లు తనఖీ చేయాల్సిన పని అర్టిఏ శాఖది. కాని వారిపై ప్రేమనో ఏమో కాని వారి డ్యూటి పోలీసులు చేయడం వెనుక మతలబు ఏమిటో వారికే తెలియాలి. ఈ దందా వారానికి లక్షకు పైగా అంటే నెలకు లక్షల్లోనే ఉంటుందని తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉళ్లంగిస్తే ఎలా అన్న ప్రశ్న వస్తోంది. పోలీసులు అంటే ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. పోలీసుల్లో అనేక మంది మంచి వాళ్లు ఉన్నారు. కాని కొందరు పోలీసులు చీడ పురుగుల్లా మారడంతో శాఖకే చెడ్డపేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా వసూల్ రాయళ్లపై కఠిన చర్యలు తీ సుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు. లేక పోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
Revanth Reddy : మూసీ ప్రాజెక్టుతో ప్రయోజనాలు ఎన్నో.. పేదలకు వ్యతిరేకం కాదు
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్పై వస్తున్న విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు

35 C