Harshith Reddy’s Deewana: Kirrak Story Poster
Talented actor Harshith Reddy, who earned good success with the film Subham, is now coming up with a new project titled Deewana. The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of ARHA Media and V Studios. Directed by Sreekanth Sangishetty, Deewana is a beautiful love story and is gearing […] The post Harshith Reddy’s Deewana: Kirrak Story Poster appeared first on Telugu360 .
Elections |బ్యాలెట్లో భవితవ్యం
Elections | బ్యాలెట్లో భవితవ్యం Elections | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : తెలంగాణ
అతి పెద్ద డీల్.. రఫేల్ జెట్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: భారత వాయుసేనకు మరింత బలం చేకూరేలా కేంద్రం అడుగు వేస్తోంది. ఈ మేరకు రఫేల్ యుద్ధ జెట్లకు కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 కోట్లతో 114 రఫేల్ విమానాలను కేంద్రం కొనుగోలు చేయనుంది. భారత రక్షణ చరిత్రలోనే అతి పెద్ద పెద్ద ఒప్పందాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఈ ఒప్పందాన్ని ఆమోదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డీల్కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈ 114లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు భారత వాయు సేనలో విధులు నిర్వర్తించనున్నాయి. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబ్లీ వంటి వాటి కోసం ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్.. భారత్లోని ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి.
Running water |గజ ఈతగాళ్లు అందుబాటులో…
Running water | గజ ఈతగాళ్లు అందుబాటులో… Running water | నంద్యాల
225 words | 225 మాటలతో శంకరనారాయణ కొత్త పుస్తకం…
225 words | 225 మాటలతో శంకరనారాయణ కొత్త పుస్తకం… 225 words
13th to 19th |వినోదం కాదు… మృత్యు బంధనం
13th to 19th | వినోదం కాదు… మృత్యు బంధనం 13th to
Dates of Veteran South Stars in Fast Filling Mode
The young generation of actors have been giving a tough competition for every veteran actor in each language of Indian cinema. After the pandemic, the films of young actors have fetched big deals for the non-theatrical rights which is considerably less for the veterans. But things have changed from the past few months. All the […] The post Dates of Veteran South Stars in Fast Filling Mode appeared first on Telugu360 .
TG |రోడ్డు ప్రమాదంలో రఘునాథపల్లి మండలం వాసి మృతి..
TG | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : కుక్కలు అడ్డు రావడంతో బైక్ పై
Green signal | 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Green signal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం దేశ
Rs.4,498 crore |అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావ్ ప్రసంగం…
Rs.4,498 crore | అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావ్ ప్రసంగం… Rs.4,498 crore |
Municipal |ఎన్నికల పోలింగ్ కేంద్రంలో స్వీయ చిత్రీకరణ
Municipal | ఏర్గట్ల, ఆంధ్రప్రభ : పోలింగ్ విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయురాలు
CC camera | 10 రోజుల్లో చోరీ కేసు ఛేదన… .
CC camera | 10 రోజుల్లో చోరీ కేసు ఛేదన… . CC
ఉదిత్ నారాయణ్పై మొదటి భార్య ఫిర్యాదు.. ‘తన అనుమతి లేకుండానే..’
ఎన్నో పాటలతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న సింగర్ ఉదిత్ నారాయణ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మొదటి భార్య రంజన ఝా బిహార్లోని మహిళ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్యపైనా ఆమె ఆరోపణలు చేశారు. 1996లో చెకప్ కోసమని తనను వారంతా ఆస్పత్రికి తీసుకెళ్లి.. అనుమతి లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని రంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది కూడా ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కాన్సర్ట్లో భాగంగా తనతో ఫొటోలు తీసుకునేందుకు వచ్చిన మహిళ అభిమానిని ఆయన ముద్దు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీరును తప్పుబడుతూ పలువురు విమర్శలు చేశారు. అయితే ఈ విషయంపై ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. తనకు వేరే ఉద్దేశం లేదని.. అభిమానులపై ఉన్న ప్రేమను తెలియజేస్తూనే తాను అలా చేశానని అన్నారు.
కదం తొక్కిన కార్మిక, కర్షక, ఉద్యోగ ఉపాధ్యాయులుకార్మిక, కర్షక సంఘాల నాయకులు
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మికచట్టాలను అమలుచేసి ,నాలుగుకోడ్లను రద్దుచేయాలని ,వీవీజీ రామ్జీ చట్టంను రద్దుచేయాలని,కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేఖ విధానాల ప్రతిపాధించిన బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. గురువారం కేంద్రకార్మిక సంఘాలు పిలుపు మేరకు కర్నూలులో కార్మిక, కర్షక సంఘాలు నగరంలో కదం తొక్కారు.కర్నూలు జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహంచి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా […] The post కదం తొక్కిన కార్మిక, కర్షక, ఉద్యోగ ఉపాధ్యాయులుకార్మిక, కర్షక సంఘాల నాయకులు appeared first on Visalaandhra .
19th feb | ఆగిన పసిడి పరుగు 19th feb | ఆగిన
Supreme Court Refuses Regular Bail to Raj Kesireddy in AP Liquor Scam Case
A major development unfolded on Thursday in the Andhra Pradesh liquor scam case as the Supreme Court declined to entertain a regular bail plea filed by Raj Kesireddy, who has been named as the prime accused in the investigation. The liquor scam is related to the previous YSRCP government. The current state government is investigating […] The post Supreme Court Refuses Regular Bail to Raj Kesireddy in AP Liquor Scam Case appeared first on Telugu360 .
Parkal |ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
Parkal | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంపై
Crazy Not a Trailer: Hey Bhagawan Hilarious Business Secret is still safe
Suhas is coming with full on fun entertainer Hey Bhagawan. Generally, we see a trailer for a film to raise the buzz and give a idea about the film’s story which audience then decide to watch it or not. Now, breaking this norm, Hey Bhagawan makers chose to reveal “Not a Trailer.” The film had […] The post Crazy Not a Trailer: Hey Bhagawan Hilarious Business Secret is still safe appeared first on Telugu360 .
Medchal |ఘనంగా 24వ వార్షికోత్సవ వేడుకలు…
Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ పోలీసులు ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన
Mepma |స్కామ్ పై అధికారుల చర్యలు…!!
Mepma | స్కామ్ పై అధికారుల చర్యలు…!! Mepma | పల్నాడు ప్రతినిధి,
టి-20 ప్రపంచకప్: ఒమాన్పై శ్రీలంక భారీ తేడాతో విజయం
పల్లెకెలె: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా పల్లెకెలె స్టేడియం వేదికగా ఒమాన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్లో కుషల్ మెండీస్ 61 పరుగులు చేయగా.. పవన్ రత్ననాయకే 28 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సుతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 60 పరుగులు చేశాడు. కెప్టెన్ దాసున్ శనక(50) అర్థ శతకం సాధించాడు. అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమాన్ లక్ష్య చేధనలో దారుణంగా విఫలమైంది. మహ్మద్ నదీమ్ (53) అర్థ శతకం చేసి.. జట్టును గెలిపించేందుకు పోరాడాడు. వసీం అలీ(27) కూడా ఫర్వాలేదు అనిపించాడు. కానీ, మిగితా బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో ఒమాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 120 పరుగులు చేసింది. ఫలింగా శ్రీలంక ఈ మ్యాచ్లో 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన మెరుపు ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ రత్ననాయకేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాల రాస్తోంది: మహేశ్ గౌడ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటీష్ పాలనను తలపిస్తోందని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మోడీకి కావాల్సింది అధికారమే.. ప్రజలతో పనిలేదని అన్నారు. ఇందిరా పార్కు వద్ద కార్మిక చట్టాలను నిరసిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కష్టపడుతున్నారని, కాంగ్రెస్.. కార్మికుల పక్షపాత పార్టీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ ప్రతిష్టను మోడీ అమెరికా కాళ్ల దగ్గర పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల పోరాటంతో మోడీ ప్రభుత్వం దిగరాక తప్పలేదని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Release of funds |మరోసారి రూ.387 కోట్ల నిధులు విడుదల!
Release of funds | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం
108 vehicle |ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి
108 vehicle | ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి 108
భారత్ వర్సెస్ పాక్.. పాక్ మాజీ క్రికెటర్ అక్కసు
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. కొలంబో లోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐసిసిని.. బిసిసిఐ ప్రభావితం చేస్తోందని ముస్తాక్ పేర్కొన్నాడు. ప్రస్తుత టెక్నాలజీతో కొలంబోలోని పిచ్ను ఎప్పుడైనా మార్చొచ్చని నిరాధార ఆరోపణలు చేస్తూ.. అక్కసు వెల్లగక్కాడు. ‘‘ఐసిసి ఎవరి ఒత్తిడికి తలొగ్గి పని చేస్తుందో మనందరికీ తెలుసు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉందంటే.. దాని సాయంతో తెలియకుండానే గ్రౌండ్స్మెన్ ఎప్పుడైనా పిచ్ను మార్చొచ్చు’’ అని అన్నాడు. ఇక అతడు బౌలింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ.. ‘‘భారత్తో మ్యాచ్కు ముందు ఉస్మాన్ తారిక్ ఆత్మవిశ్వాసాన్ని పొందాడు. కానీ, మీకు ఇద్దరు పేసర్లు, ఒక ఆల్ రౌండర్ అవసరమైతే.. మొత్తం సమీకరణం మారిపోతుంది. జిమ్మీ నీషమ్ను చూడండి. అతడు ఫహీమ్ అష్రఫ్ లాంటి వాడు. పాకిస్థాన్ తరఫున 20వ ఓవర్ ఎవర వేస్తారు? తారిక? నవాజ్? షాదాబ్? అబ్రార్? వారు చివరిగా 20వ ఓవర్ ఎప్పుడు వేశారు. ఫహీమ్ 20వ ఓవర్ వేయగలడో.. లేదో’’ అని ముస్తాక్ పేర్కొన్నాడు.
Rs.110 crore |గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు..
Rs.110 crore | గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు.. Rs.110 crore |
ఓయూలో రోడ్డెక్కిన విద్యార్థులు.. కొనసాగుతున్న ఆందోళన.! #OU #OsmaniaUniversity #StudentProtest
Zero Hour |సాగర్ జలాలు విడుదల చేయాలి.
Zero Hour | సాగర్ జలాలు విడుదల చేయాలి. Zero Hour |
Kolikapudi : కొలికపూడికి సీనియర్లు సలహాలివ్వాలట.. ఆయనకు అనుభవం లేదట
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదంలోకి ఇరుక్కున్నారు
Police |దాడి చేసిన తోటి విద్యార్థుల అరెస్ట్
Police | దాడి చేసిన తోటి విద్యార్థుల అరెస్ట్ Police | గుంటూరు,
విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ కి ఉలుకు.. పలుకు లేదు : హరీశ్ రావు
హైదరాబాద్: గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై సమీక్షించే తీరిక లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఢిల్లీకి పోయి సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటో కేంద్రబడ్జెట్ తోనే తేటతెల్లమైందని అన్నారు. గురుకులాలు, ఒయు విద్యార్థుల నిరసనలపై హరీశ్ రావు ట్వీట్ చేశారు. కల్తీ ఆహారం మాకొద్దు అంటూ విద్యార్థులు నిరసనలు చేశారని, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సిఎం రేవంత్ కి ఉలుకులేదు.. పలుకు లేదని మండిపడ్డారు. కమీషన్ల కోసమే యంగ్ ఇండియా స్కూల్స్ పేరుతో భారీ నాటకం అని.. పిల్లలకు మంచి భోజనం పెట్టలేని కాంగ్రెస్ ప్రభుత్వం..అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తారట అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Assembly |డిప్యూటీ సీఎం పవన్తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ
Assembly | డిప్యూటీ సీఎం పవన్తో ఎమ్మెల్యే బాలకృష్ణ భేటీ Assembly |
29 Labour |కదం తొక్కిన కార్మిక వర్గం
29 Labour | కదం తొక్కిన కార్మిక వర్గం 29 Labour |
brutal incident |వెలుగులోకి సంచలనాలు
brutal incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం
‘హే భగవాన్’ ట్రైలర్ విడుదల.. నవ్వులే నవ్వులు..
యూట్యుబ్లో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా పరిచయమై.. తన నటనతో అందరినీ మెప్పిస్తున్నాడు సుహాస్. ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాక.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ‘హే భగవాన్’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శివాని నగరం హీరోయిన్గా నటిస్తుండగా.. నరేష్, సుదర్శన్లు కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20 తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ‘హే భగవాన్’ ట్రైలర్ చూసేయండి...
80 feet |తక్షణమే మరమ్మతులు చేపట్టాలి…
80 feet | తక్షణమే మరమ్మతులు చేపట్టాలి… 80 feet | శ్రీకాకుళం,
Ground level |లోకేష్ డిన్నర్ డిప్లొమసీ..
Ground level | లోకేష్ డిన్నర్ డిప్లొమసీ.. Ground level | ఉమ్మడి
Cardiography |బలగ ఆసుపత్రిలో గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం
Cardiography | బలగ ఆసుపత్రిలో గుండె జబ్బుల నిర్ధారణ శిబిరం Cardiography |
Nara Lokesh : లోకేశ్ వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారా?
నారా లోకేశ్ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు
Tempo Travel |లారీని ఢీ కొట్టిన టెంపో ట్రావెల్స్…
Tempo Travel | లారీని ఢీ కొట్టిన టెంపో ట్రావెల్స్… Tempo Travel
ఆంధ్రలో బర్డ్ ఫ్లూ #AndhraPradesh #BirdFlu #HealthAlert #PublicHealth #FoodSafety
ప్రతి ప్రభుత్వానికి పారిశ్రామిక విధానం ఉంటుంది: లోకేష్
అమరావతి: ఎపికి పెట్టుబడులు రాకుండా చేయడమే వైసిపి లక్ష్యం అని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖకు ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయని అన్నారు. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై ఎపి మండలిలో లోకేష్ చర్చా సమావేశం జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. క్రెడిబులిటీ కంపెనీలకే భూములు, 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు కేటాయింపు జరుగుతుందని, ఎమ్ఒయులు కుదుర్చున్నాకే కంపెనీలకు భూములు కేటాయిస్తున్నామని తెలియజేశారు. వైసిపి హయాంలో పెట్టుబడిదారులను వేధించారని లోకేష్ విమర్శించారు. దేశంలో 25 శాతం పెట్టుబడులు ఎపికే వస్తున్నాయని, పెద్ద పెద్ద కంపెనీలకు భూములకు భూములు ఇవ్వడం తప్పా? అని..కంపెనీలకు భూములు ఇవ్వొదంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వానికి పారిశ్రామిక విధానం ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా.. ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యం అని.. విశాఖలో ఎకో సిస్టం లేదని అన్నారు. విశాఖలో ఎకో సిస్టమ్, దేశంలో ఎక్కడాలేని విధంగా మెడికల్ డివైజ్ సిస్టం నిర్మించే ప్రయత్నం జరుగుతోందని, విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని అని లోకేష్ స్పష్టం చేశారు.
Minister Vakiti Srihari |తనకు ఎలాంటి సంబంధం లేదు..
Minister Vakiti Srihari | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవలే మక్తల్లో
Student |ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిపై దాడి
Student | ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిపై దాడి Student | గుంటూరు, ఆంధ్రప్రభ
Raj KC Reddy |ఏపీ మద్యం కుంభకోణం.. అతనే ఆర్కిటెక్ట్
Raj KC Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సంఘాలు ఏర్పడతాయి.ఈ కార్యక్రమానికి నాబార్డు ఆర్థిక సహకారం అందించనుంది. రైతుల చేతుల మీదుగానే విత్తనోత్పత్తి చేయించి, వాటికి ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు కల్పించి రైతులకు అందించడం ఈ […] The post అన్నదాతకు విత్తన భరోసా.. appeared first on Visalaandhra .
Nishikant Dubey |రాహుల్ పై అనర్హత వేటు వేయాలి..
Nishikant Dubey | రాహుల్ పై అనర్హత వేటు వేయాలి.. Nishikant Dubey
Hyderabad : ఇలా రోడ్డుపైకి వస్తే భారీ జరిమానా .. పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Poster invention |వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
Poster invention | చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ బుగులు వెంకటేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లాలో దారుణం.. భర్తపై భార్య కొడవలితో దాడి
అమరావతి: అన్నమయ్య జిల్లా నాయనవారి పల్లెలో దారుణం జరిగింది. భర్తపై భార్య కొడవలితో దాడి చేసింది. తరచూ మద్యం తాగి వస్తున్నాడని కోపంతో కొడవలితో భర్తపై భార్య కొడవలితో నరికి చంపింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని మదన పల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మదనపల్లె మండలం నాయనవారి పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు మదన పల్లె రూలర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
warning |విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
warning | విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు warning | ఆంధ్రప్రభ ప్రతినిధి
బ్రిటన్ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం
శతాబ్దాల సంప్రదాయాన్ని కలిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన House of Lordsలో తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు జీవితకాల సభ్యుడిగా (లైఫ్ పీర్) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ ఆచారాలను అనుసరిస్తూ ముదురు ఎరుపు రంగు గౌను ధరించిన ఆయన, భగవద్గీతపై ప్రమాణం చేసి భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని స్పష్టంగా తెలియజేశారు.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు సుమారు 25 ఏళ్ల క్రితం బ్రిటన్కు […] The post బ్రిటన్ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం appeared first on Visalaandhra .
Bhimaram |టెండర్లకు బహిరంగ వేలం..
Bhimaram | భీమారం, ఆంధ్రప్రభ : శ్రీ శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర
తెలంగాణ వ్యక్తి కిబ్రిటన్ పార్లమెంటులో అరుదైన గౌరవం
తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటన్ పార్లమెంటులో జీవితకాల సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Mella Chervu |దక్షిణ కాశీగా శివలింగం ప్రసిద్ధి
Mella Chervu | దక్షిణ కాశీగా శివలింగం ప్రసిద్ధి Mella Chervu |
పోలవరం నుంచి నల్లమలసాగర్కు డీపీఆర్ తయారీకి రూ.14.37 కోట్లు
పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్కు నీటిని మళ్లించే అనుసంధాన పనుల కోసం డీపీఆర్ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) తయారీ, సాంకేతిక అంశాల పరిశీలన, సర్వేలు తదితర కార్యక్రమాలకు మొత్తం రూ.14.37 కోట్లు ఖర్చు చేయాలన్న జలవనరులశాఖ గత నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి ర్యాటిఫికేషన్ ఇచ్చారు. మొదట పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం కోసం డీపీఆర్ తయారీకి కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు […] The post పోలవరం నుంచి నల్లమలసాగర్కు డీపీఆర్ తయారీకి రూ.14.37 కోట్లు appeared first on Visalaandhra .
Why is Drishyam 3 a Big Risk for Venkatesh?
Malayalam filmmaker Jeethu Joseph created a sensation with the Drishyam franchise. The film was remade in all the languages and it emerged as a super hit. The second installment also emerged as a blockbuster and Jeethu Joseph is currently carving the third installment in Malayalam. Victory Venkatesh signed the Telugu version of the film and […] The post Why is Drishyam 3 a Big Risk for Venkatesh? appeared first on Telugu360 .
Ambati Rambabu : అంబటిని వదిలేటట్లు లేరుగా.. అయినా తగ్గేదేలే అంటున్న రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వరస కేసులు నమోదవుతుండటం కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేటట్లే కనిపిస్తున్నాయి
నా దేశం కోసం ఆ పని చేయాలని కోరిక: రోహిత్ శర్మ
టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ఇప్పటికే టి-20లు, టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. వన్డే మ్యాచుల్లో ఓ మోస్తారుగా రాణిస్తున్నాడు. అయితే 2027లో జరిగే వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ పాల్గొనాలని.. అతడు ట్రోఫీ అందుకుంటే చూడాలని ప్రతీ క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. రోహిత్ కూడా ఆ టోర్నమెంట్లో పాల్గొనడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ టోర్నమెంట్కి రోహిత్ని ఎంపిక చేస్తారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. తాజాగా, రోహిత్ ఈ టోర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. నేను వన్డే ప్రపంచకప్ మ్యాచ్లు చూస్తూ పెరిగాను. అప్పట్లో టి-20 ప్రపంచకప్, ఐపిఎల్ లేవు. వన్డే ప్రపంచకప్ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. దానికి ఎంతో విలువ ఉంది. నాకు ఆ ట్రోఫీ గెలవాలని ఉంది. దాన్ని పొందేందుకు నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’’ అని రోహిత్ ఒక ఐసిసి ఈవెంట్లో అన్నాడు.
Naspur |సింగరేణిలో జాతీయ సంఘాల నిరసన
Naspur | నస్పూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక
విద్యుత్ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు..
విశాఖ,రాజమహేంద్రవరంలలో కొత్త డిపోల నిర్మాణంపీఎం-ఈబస్ సేవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది.ఈ బస్సుల నిర్వహణ కోసం ఆయా డిపోలలో అవసరమైన సివిల్, విద్యుత్ పనులు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాలకు ఒక్కో చోట 100 బస్సుల చొప్పున కేటాయించగా, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి, కడప, మంగళం (తిరుపతి), అనంతపురం, కర్నూలు నగరాలకు 50 బస్సుల చొప్పున ఇచ్చారు.ఈ విద్యుత్ […] The post విద్యుత్ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు.. appeared first on Visalaandhra .
Ambati Rambabu |ఏ కేసులో అంటే…
Ambati Rambabu | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ
world cup|నేడు భారత్, నమీబియా ఢీ
world cup| నేడు భారత్, నమీబియా ఢీ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా
జేఈఈ మెయిన్ ఫలితాలపై NTA కీలక అప్డేట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
NTA ప్రకారం, JEE మెయిన్ సెషన్ 1 ఫలితాలు ఇప్పుడు ఫిబ్రవరి 16న విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం JEE మెయిన్ ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ తేదీని ఎన్టీయే మార్చింది. దీంతో జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 16వ తేదీన వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది NTA JEE మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలను జనవరి 21 నుంచి […] The post జేఈఈ మెయిన్ ఫలితాలపై NTA కీలక అప్డేట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే? appeared first on Visalaandhra .
Minister Lokesh |ఏపీకి పెట్టుబడులపై వైసీపీ కుట్ర..
Minister Lokesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్ట్
హైవే పై గురుకుల విద్యార్థుల ధర్నా #Sangareddy #Narayanakhed #Gurukul #StudentProtest #STSchool
మేడారం మహా జాతర హుండీ ఆదాయం ఎంతంటే?
మేడారం జాతర సందర్భంగా ఆదాయం భారీగా లభించింది
ద్వేష ప్రసంగాలపై ఉపేక్షించరాదని కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో అనేకసార్లు హెచ్చరికలు చేసినా నాయకులు ప్రత్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తరచుగా జరుగుతోంది. తాజాగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ద్వేషపూరిత ప్రసంగాలు చేయడమే కాదు, ముస్లింలను తుపాకీతో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేయడం దేశం మొత్తం మీద ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను బిజెపి తొలగించినా కలకలం ఆగిపోలేదు. హిమంత ముస్లిం జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముస్లిం వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. మరోవైపు ముస్లింలను పాయింట్ బ్లాక్లో తుపాకీతో కాలుస్తున్నట్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనను అరెస్టు చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిఎం శర్మ ఎయిర్ రైఫిల్ పట్టుకుని ఉన్న అసలు ఫుటేజీకి ఎఐ ద్వారా సృష్టించిన వీడియోలకు కలిపారు. అసోంలో ఎన్ఆర్సి, అక్రమ చొరబాటుదారుల అంశంపై ముఖ్యమంత్రి హిమంత మియా కమ్యూనిటీని లక్షంగా చేసుకుని పరిశీలనను ముమ్మరం చేయాలని అధికారులకు బహిరంగంగా ప్రకటించారని, అభ్యంతరాలు దాఖలు చేయాలని అధికార పార్టీ బిజెపి కార్యకర్తలకు సూచించారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి మతపరమైన ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని కలుషితం చేస్తాయని సిపిఐ తోసహా విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉన్న అధినేత నుంచి ఇటువంటి వ్యాఖ్యలు ఆర్థిక వివక్ష, సామాజిక అవమానాన్ని ప్రేరేపించడమేనని రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయని విద్యావేత్త హిరేన్ గోహైన్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరేకృష్ణ డేకా, గౌహతి మాజీ ఆర్చ్ బిషప్ థామస్ మేనరంపిల్, ఎంపి అజిత్ కుమార్ భుయాన్, పర్యావరణ శాస్త్రవేత్త దులాల్ చంద్రగోస్వామి గౌహతి కోర్టుకు మెమోరాండం సమర్పించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘిస్తుందని, రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సోదర భావాన్ని క్షీణింప చేస్తుందని, లౌకిక వాదంపై దాడి చేస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. హైకోర్టు జోక్యం చేసుకోవాలని వివిధ ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఏదైనా మతం లేదా సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తిచేయడం నేరమేనని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పులను ఉదహరిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం (ఫిబ్రవరి 9న) మీడియాముందు హిమంత బిశ్వశర్మను తూర్పారబట్టారు. ఓ వీడియోలో హిమంత బిశ్వశర్మ తుపాకీతో ముస్లింలను లక్షంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్టు కనిపించారని, ‘పాయింట్ బ్లాంక్ షాట్’ నో మెర్సీ వంటి పదాలను ఉపయోగించారని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలు ఓ సమాజాన్ని నేరుగా భయపెట్టడానికి చేసే ప్రయత్నమని, దీనిపై సంబంధిత ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ను కోరారు. 2022 లో ద్వేషపూరిత ప్రసంగాలపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సుమోటోగా చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పోలీస్ ఉన్నతాధికారులను సుప్రీం కోర్టు ఆదేశించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. 2021లో ఢిల్లీ, హరిద్వార్ల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని సుప్రీం కోర్టుకు పిటిషనర్లు ఫిర్యాదు చేశారు. లా కమిషన్ నివేదిక ప్రకారం ద్వేషపూరిత ప్రసంగం అనేది ప్రధానంగా జాతి, లింగం, లైంగిక ధోరణి, మత విశ్వాసం ఇలాంటి వాటి పరంగా ఒక సమూహంపై ద్వేషాన్ని రెచ్చగొట్టడమే. ద్వేషపూరిత ప్రసంగాన్ని ఎదుర్కోవడానికి దేశంలో ప్రత్యేకించి ఎలాంటి చట్టం లేదు. ఏ తరగతి లేదా మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం కానీ, మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలకు ఐపిసి సెక్షన్ 295ఎ ప్రకారం శిక్షించవచ్చు. మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన కారణాలవల్ల వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినా, సామరస్యాన్ని చెడగొట్టే లేదా పక్షపాతం కలిగించే చర్యలకు పాల్పడితే సెక్షన్ 153ఎ శిక్షిస్తుంది. ప్రజాదుష్ప్రవర్తనకు కారణమైన ప్రకటనలపై ఐపిసి సెక్షన్ 505 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అలాగే వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా ద్వేషాన్ని సృష్టించడం, ప్రోత్సహించే ప్రకటనలు చేస్తే 505 (2) కింద నేరంగా పరిగణిస్తారు. ప్రార్థనా స్థలంలో లేదా మతపరమైన ఆరాధన లేదా మతపరమైన వేడుకల్లో పాల్గొనే ఏదైనా సభలో ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు జరిగితే 505 (3) సెక్షన్ కింద ఐదేళ్లవరకు జైలు శిక్ష పడుతుంది. ద్వేష ప్రసంగాలను ఆన్లైన్లో చేసినా, కమ్యూనికేషన్ సేవల ద్వారా అభ్యంతరకరమైన సందేశాలను పంపినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్ 66 ఎ కింద శిక్షపడుతుంది. మన ప్రజాస్వామ్యంలో మైనారిటీ వంటి సమాజాలు పూర్తి భాగస్వామ్యం వహించడానికి ద్వేషపూరిత ప్రసంగాలు తీవ్ర అవరోధంగా నిలుస్తున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మతాన్ని, సామాజిక వర్గాన్ని ద్వేషిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం దేశం ఏమవుతుందో అన్న భయం కలుగుతోంది.
Meeting |ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన సీఎం..
Meeting | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ
– జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పిలుపు విశాలాంధ్ర ధర్మవరం: చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత […] The post ఫిబ్రవరి 22న చలో మంగళగిరి appeared first on Visalaandhra .
టీచర్పై కత్తితో దాడి.. ఆభరణాలతో ఆటో డ్రైవర్ పరార్
నెల్లూరు: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి.. ఆమె బంగారు ఆభరణాలతో పరార్ అయ్యాడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండటం కందలి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిత (35) బాలాయపల్లి మండలం గొట్టివాడి గ్రామంలోని ప్రాథమిక ఫాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు హరిత ఆటో ఎక్కింది. కొంత సేపటి తర్వాత ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆటో ఆపిన డ్రైవర్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. బంగారు ఆభరణాలు తీసుకొని పరార్ అయ్యాడు. గాయపడిన ఉపాధ్యాయురాలిని గూడూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం..
అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి చెందిన కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్స్ అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ ముందుకొచ్చింది. ఈమేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటన విడుదల చేశారు. ‘‘జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం. ఈ సెటిల్మెంట్తో […] The post జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం.. appeared first on Visalaandhra .
భారత్ అమెరికాయూరోపియన్ యూనియన్ల మధ్య కొన్నేళ్లుగా జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి వాణిజ్య ఒప్పందాలు కుదిరిన పూర్వరంగంలో అవి భారత ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏ మేరకు తోడ్పడుతాయనే తర్జనభర్జనలు సాగుతున్నాయి. జనవరి 27న 27 దేశాల ఇయుతో ఒప్పందం కుదిరి అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త శకం ప్రారంభమైంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు, ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించగా మోడీ ఆ తర్వాత ధ్రువీకరణ చేశారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని ఈ ఒప్పందాలు వచ్చే ఏడాది ఆరంభంలో అమలులోకి వస్తే మనం ఆ దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల ధరలు తగ్గి, గిరాకీ పెరిగి వాణిజ్యం ఇతోధికంగా వృద్ధిచెంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి సత్వర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. మన ఎగుమతులలో 20 శాతం అగ్రరాజ్యం అమెరికాకే జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికాను గొప్పదేశంగా చేసేపేరిట ఇన్నాళ్లూ భారత సహా అనేక దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ ప్రపంచ వాణిజ్య విస్తరణకు అవరోధాలు కల్పించడం, అనిశ్చితి నెలకొనడం తెలిసిందే. ప్రపంచ జిడిపిలో 23% వాటా కలిగి, 200 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే భారత, 27 యూరోపియన్ దేశాల మధ్య ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఏ రకంగా చూసినా పెద్ద ముందడుగు. ట్రంప్ భారత దిగుమతులపై తొలుత 10% ఉన్న సుంకాలను 25 శాతానికి, తదుపరి రష్యాతో చమురు కొంటున్నారనే కుంటి సాకుతో 25 శాతం అదనపు సుంకాలను విధించడం వల్ల అవి 50 శాతానికి పెరిగి మన వస్తువుల ఖరీదు పెరిగి, మహిళలు, శ్రామిక వర్గం అధికంగా పని చేసే రొయ్యలు, చేపలు, తదితర సముద్రపు ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుండి రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి లక్షలాది మంది మహిళలు, శ్రామికులు ఉపాధి కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ నుండి 90% రొయ్యల ఎగుమతులు, అదీ అమెరికాకే జరుగుతున్నాయి. వెనెజువె లా చమురు నిల్వల దోపిడీకి ట్రంప్ ఆ దేశం అధ్యక్షుడు మదురోను రహస్య ఆయుధాలు ప్రయోగించి సైనిక విమానాలలో తరలించి అమెరికాలో నిర్బంధించారు. ఇప్పుడు ఆ చమురును భారత్కు అమ్మజూపుతున్నారు. డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ను బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడానికి చేసిన యత్నాలను, అదనంగా 10% దిగుమతి సుంకం విధించడాన్ని డెన్మార్క్ ప్రభుత్వం, నాటో కూటమి సభ్యదేశాలు తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించ డంతో ట్రంప్ తోకముడవక తప్పలేదు. ఇన్నాళ్లు నాటో కూటమి సభ్యదేశాలుగా అమెరికాకు వంతపాడినా తమపై కూడా ట్రంప్ బెదిరింపులకు దిగడంతో ఇయు దేశాలు 145 కోట్ల జనాభాతో పెద్ద మార్కెట్గా ఉన్న భారతతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా పెత్తందారీ, బెదిరింపు వైఖరి వల్ల భారతదేశం కూడా మన ఉత్పత్తులకు అనువైన ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసమే ఇయుతో ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. చైనా చవక ఉత్పత్తులు వచ్చి పడుతున్న వేళ ధరలు తగ్గడానికి ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఉభయులకు శ్రేయస్కరమని నేతలు భావిస్తున్నారు. 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో ఇయు భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వస్తు సేవల వాణిజ్య శేషం భారత్కు అనుకూలంగా ఉంది. దాదాపు 98% వాణిజ్యం సుంకాలులేకుండా స్వేచ్ఛగా జరగడం వల్ల భారత ఉత్పత్తుల ధరలుతగ్గి గిరాకీ మరింత పెరిగి దేశీయంగా వస్త్ర పరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తుల పరిశ్రమల్లో మన మహిళలు, శ్రామికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. భారీ జనాభాతో మొదటి స్థానంలో ఉన్న భారత్లో మధ్య తరగతి, ఉన్నత వర్గాల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నందున చాక్లెట్లు, బిస్కెట్లు, పాస్తా, పేస్ట్రీలు తదితర ఉత్పత్తులను సుంకం లేకుండా అనుమతి ఇస్తారు. వివిధ రకాల కార్లపై ప్రస్తుతం ఉన్న 110% ఉన్న దిగుమతి సుంకాలను భారత్ క్రమేణా 10 శాతానికి తగ్గిస్తుంది. ధరలు తగ్గి విదేశీ కార్లకు, మద్యానికి గిరాకీ పెరగవచ్చు. అది ఉన్నతవర్గాలకు ఉపయోగం. గత ఎడాది జులైలో బ్రిటన్ భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇంకా అమలు కాలేదు. అందువల్ల 27 ఇయు దేశాలు ఆమోదించాకే ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. అందుకు దౌత్యపర కృషి అవసరం. మిషన్- 500 పేరుతో 2030 నాటికి భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే ప్రయత్నాలు ఇప్పుడు అమలు కావచ్చు. మొక్కజొన్న, సోయాబీన్ తదితర వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా కొనడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ చెప్పగా, వ్యవసాయ, పాడి పరిశ్రమల ఉత్పత్తులను అనుమతించబోమని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేసినా, నాలుగైదు రోజుల్లో అసలు ఒప్పందం వెలుగులోకి వస్తేగానీ అది దేశానికి మేలు చేస్తుందా లేక అమెరికా దిగుమతులు సున్నా సుంకాలతో కుప్పతెప్పలుగా వచ్చి చేటు చేస్తాయా అనేది తేలుతుంది. అమెరికా 18% సుంకాలు విధిస్తున్న తరుణంలో మనం సున్నా సుంకాలను అనుమతించడం అమెరికా బెదిరింపులకు భయపడి లొంగిపోవడమేనని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయగా లోక్సభ పదేపదే వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని మోడీ దాటవేయడం, మహిళా ఎంపిలు దాడి చేసే ప్రమాదం ఉందని, సభకు రావద్దు అని స్పీకర్ ప్రధానికి చెప్పడం శోచనీయం. పార్లమెంటులో ప్రధానికే రక్షణ కల్పించలేని ఎన్డిఎ ప్రభుత్వం దేశప్రజలను ఏమి రక్షిస్తుందని ప్రతిపక్షాలు నిగ్గ దీశాయి. భారత- ఇయు ఒప్పందం దరిమిలా దుందుడుకు వైఖరివల్ల ఏకాకిగా మారుతున్న అమెరికా వారం రోజుల్లో భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. అమెరికా, ఇయు దేశాల కఠిన నియంత్రణా విధానాలు, భారత ఉత్పత్తులపై, మొక్కలు, పశువులకు సంబంధించిన నిబంధనలు అమలులో అవరోధ కారణాలు కావచ్చు. ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, పరిశ్రమల నుండి వెలువడే బొగ్గు పులుసు వాయువులు, కార్బన్ బోర్డర్ నియమ నిబంధనలున్నాయి. ఈ కాలుష్యాన్ని నివారించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి మరిన్ని పెట్టుబడులు కావాలి. అయితే భారత్, ఇయు దేశాలు విలువ గొలుసులో వేర్వేరు స్థాయిల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో విరుద్ధ అంశాలు లేవు. ఉభయులూ ఎవరి పరిశ్రమల్లో ఉత్పాదకశక్తి, నాణ్యత పెంచుకోవచ్చు. ప్రపంచంలో అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, ఇయు రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్ది 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్లో కోట్లాది మంది జీవితాలతో ముడిబడ్డ సేద్యం, పాడి పరిశ్రమ, కోళ్ల ఉత్పత్తులను, ఆహార ధాన్యాలను ఈ ఒప్పందాలలో చేర్చలేదని పాలకులు చెప్పడంలో నిజమెంతో అమలులోకి వచ్చాక తెలుస్తుంది. యూరప్ దేశాలనుండి అత్యాధునిక యంత్రా లు, వైద్యపరికరాలు, మందులు, సుంకాలు తగ్గి భారతీయులకు అందుబాటులోకి రావడం, ఆస్పత్రుల చికిత్సా రంగానికి, ప్రజారోగ్యం రంగాలకు మేలు. భారత చరిత్రలో ఇది అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమనీ, అన్ని వాణిజ్య ఒప్పందాలకు మాతృక అని ప్రధాని మోడీ అభివర్ణించారు. కొత్త ఢిల్లీలో జరిగిన భారత ఇయు 16 వ అగ్రనాయక సభకు మోడీ, ఇయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెరిలియన్ ఇయు కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అధ్యక్షత వహించారు. భారత 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్ఛేసిన ఇయు నేతలను మన సాయుధ దళాల సాహస విన్యాసాలు, సాయుధ, వైజ్ఞానిక సంపత్తి ముఖ్యంగా బహుభాషలు, విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబి స్తూ దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన 2500 మంది కళాకారులు తమతమ భాషలలో భిన్నత్వంలో ఏకత్వమని భారతీయ ఆత్మలా చేసిన అద్భుత నృత్య గాన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.భారత మహిళలు, తదితర శ్రామికులు అధికంగా పనిచేసే రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, ఆటో విడిభాగాలు, మందులు, ఔషధాలు, స్మార్ట్ ఫోన్లు, సానపెట్టిన వజ్రాలు, డీజిల్, విమాన ఇంధ నాలు ఎగుమతి చేస్తుంది. ఇయు దేశాలు మరిన్ని పెట్టుబడులు పెడతాయి. మన ఐటి, ఐటి ఆధారిత, ఆర్థిక, టూరిజం, నిర్మాణ తదితర రంగాల నిపుణుల సేవలను ఇయు దేశాలు ప్రోత్సహిస్తాయి. ఆ మేరకు వీసాలు ఇస్తారు. భారత ఇయు వాణిజ్యం ఇప్పటికే 220 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం ద్వారా అది మరింత పెరిగే అవకాశముంది. అతిపెద్ద పొరుగు దేశం చైనాతో మనకు దిగుమతులు ఎక్కువ. వాణిజ్య శేషం భర్తీకి మరిన్నిఎగుమతులు పెరగాలి. ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు మరిన్ని కుదిరి, వాణిజ్యం ఉభయ తారకంగా పెరిగితేనే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతుంది. - పతకమూరు దామోదర ప్రసాద్ 94409 90381
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడిప్రియులకు నేడు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి
అభివృద్దే లక్ష్యంగా…అల్లిపూర్ గ్రామ సభ
సర్పంచ్ ఎంభారి గౌతమి వెంకటేష్.. జనం సాక్షి రాయికల్:రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం రోజున గ్రామ సర్పంచి …
Seattle Agrees to Pay $29 Million (₹262 Crore) to Jaahnavi Kandula’s Family
The City of Seattle has agreed to pay 29 million US dollars, approximately ₹262 crore, to the family of Telugu student Jaahnavi Kandula, who was killed in a police vehicle crash in January 2023. The settlement comes more than three years after the tragic incident that sparked international outrage and diplomatic concern. Jaahnavi, 23, was […] The post Seattle Agrees to Pay $29 Million (₹262 Crore) to Jaahnavi Kandula’s Family appeared first on Telugu360 .
మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత
– నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం: మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు గ్రీన్ ధర్మవరం క్లీన్ ధర్మవరం అనే లక్ష్యంతో భాగంగా పట్టణంలోని సూర్య హైస్కూల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం సూర్య హై స్కూల్ ఆవరణములో మొక్కలను నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అంతా పదివేల చెట్లను నాటాలన్న […] The post మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత appeared first on Visalaandhra .
Andhra Pradesh : అటెండర్ కు కోట్ల ఆస్తి.. కిలోల కొద్దీ బంగారం, వెండి..మామూలోడు కాదుగా?
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే అటెండర్ కు కోట్ల రూపాయల విలువై ఆస్తులున్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది
దేశంలో తొలిసారిగా ముంబైలో మ్యూజికల్ రోడ్డు ఏర్పాటు #Mumbai #MusicalRoad #IndiaFirst #Innovation
రిషి విద్యాలయ విద్యార్థుల ఐఐటీ పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ
–అభినందించిన డీన్ భాస్కర రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం: రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు ఐఐటీ పోటీ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. నిర్వహించిన పోటీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు. గ్రేడ్ 6 నుండి గౌతమ్ లిఖిల్, సాత్విక్, సాత్విక్ నాగ, ప్రేరణ రెడ్డి, గగన్ గీత్ రెడ్డి, జతిన్ కుమార్ రెడ్డి మరియు గ్రేడ్ 7 నుండి మధు, ఆదిత్య సాయి, రితిక, […] The post రిషి విద్యాలయ విద్యార్థుల ఐఐటీ పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ appeared first on Visalaandhra .
Kandula Jahnavi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికాలో పోలీస్ కారు
మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి
– సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర ధర్మవరం: మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ న్యాయవాదుల ద్వారా సహాయ సహకారాలు, ప్రణాళికలు గూర్చి చర్చించారు. అదేవిధంగా కేసులను నిర్ధారించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. అందరూ న్యాయవాదులు సమన్వయంతో ముందుకు వస్తూ తమ […] The post మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
Andhra Pradesh : విశాఖ భూ కేటాయింపులపై మండలిలో దుమారం
విశాఖపట్నంలో భూముల కేటాయింపులపై శాసనమండలిలో నారా లోకేశ్ సమాధానమిచ్చారు
Earthquake |మహారాష్ట్రలో భూకంపం..
Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్
Airplanes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల కాంలో స్కూళ్లకు, విమానాలకు
రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి
–రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నల్లమల విజయ్ కుమార్, టీడీపీ ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, మురళీ […] The post రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి appeared first on Visalaandhra .
జుట్టు కత్తిరింపులో తప్పిదం రూ.2 కోట్ల పరిహారం రూ.25 లక్షలకు తగ్గింపు #SupremeCourt #ConsumerCase
AP | 22 మంది విద్యార్థులకు గాయాలు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సెవెంత్ డే ప్రైవేటు పాఠశాల
అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో అర్ష్దీప్
cరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అర్ష్దీప్ సింగ్. తన స్వింగ్ బౌలింగ్తో అర్ష్దీప్ బడా బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చాడు. బుమ్రా జట్టులో లేకపోయిన.. ఆ లోటును అర్ష్దీప్ భర్తీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓ అరుదైన రికార్డుకు అర్ష్దీప్ అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచకప్లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్, నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. టి-20 ప్రపంచకప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్ 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్లో 24 టి-20 ప్రపంచకప్ మ్యాచులు ఆడిన అశ్విన్.. మొత్తం 32 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అర్ష్దీప్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ ఘనతను అతడు కేవలం 15 మ్యాచుల్లోనే సాధించాడు. ఇక మరో నాలుగు వికెట్లు తీస్తే.. అశ్విన్ను వెనక్కినెట్టి నెం.1 ప్లేస్కి వచ్చేస్తాడు. ఇక ఈ లిస్ట్లో ఆ తర్వాతి స్థానాల్లో బుమ్రా (18 మ్యాచులు, 26 వికెట్లు), హార్థిక్ పాండ్యా (25 మ్యాచులు, 24 వికెట్లు), రవీంద్ర జడేజా (30 మ్యాచులు, 22 వికెట్లు) ఉన్నారు.
Shooting Updates of Ram Charan’s Peddi
After a long break, the shoot of Ram Charan’s Peddi resumed today in Aluminium Factory, Hyderabad. Some key portions are shot in this schedule and Ram Charan has allocated dates without breaks to complete the shoot of the film at the earliest. The entire shoot will be completed by the third week of March. Buchi […] The post Shooting Updates of Ram Charan’s Peddi appeared first on Telugu360 .

29 C