టోలీ చౌకీ భవన ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
హైదరాబాద్, టోలీచౌకి భవన ప్రమాదంపై హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాణంలో ఉన్న భవన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం, మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడం కలిచివేసిందన్నారు. ఘటనకు గల కారణాలపై జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిర్మాణ ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు…
కేడీసీసీ బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా
47th Division |కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
47th Division | కనకదుర్గాదేవి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన ముఖ్య అతిథిగా బుద్ధా
రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం
రైతుల కోసం సర్పంచ్ కోమల పోరాటం స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :
మహా కుంభాభిషేకం కార్యక్రమానికి సర్వం సిద్ధం..
మహా కుంభాభిషేకం కార్యక్రమానికి సర్వం సిద్ధం.. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్
Have More Children, Get ₹25,000: AP CM Chandrababu’s Population Policy Push
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has called for a major shift in how the state approaches demographic planning. Speaking in the Assembly, he said the time has come to focus on population management rather than traditional population control policies. He warned that failing to act now could create serious challenges for the state […] The post Have More Children, Get ₹25,000: AP CM Chandrababu’s Population Policy Push appeared first on Telugu360 .
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు,
ఆన్లైన్లో టెన్త్ హాల్ టికెట్లు..వాట్సాప్ ద్వారా డౌన్లోడ్
రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్టికెట్లను బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ bsc.telangana.gov.in, హాల్ టికెట్లు పొందవచ్చు. అలాగే విద్యార్థులు వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద నుంచి కూడా ఈ పరీక్ష హాల్ టికెట్లను విద్యార్థులు పొందవచ్చు. దానిని ప్రింట్ తీసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా గురువారం సాయంత్రం వరకు 29,790 మంది విద్యార్థులు డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2,71,564 మంది విద్యార్థులు తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈసారి 5.27 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు పరీక్ష హాజరుకానున్నారు. ఈసారి కొత్తగా హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాంతో విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది.. ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా పరీక్షా కేంద్రానికి వెళ్లవచ్చు. హాల్టికెట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే హెచ్ఎంల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. సైన్స్ పరీక్షలు రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతాయి. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, 7న బయాలజీ, ఏప్రిల్ 13 సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్ 1 భాషా పరీక్ష, 16న ఒకేషనల్ కోర్సు పేపర్ 2 భాషా పరీక్ష జరుగనుంది. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రం(ఆబ్జెక్టివ్ పేపర్) పార్ట్ బి పరీక్ష చివరి అర గంట ముందు ఇస్తారు. విద్యార్థులు ఆ 30 నిమిషాల్లోనే అందులోని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్కు మాత్రం పార్ట్ బి కూడా పార్ట్ ఎ కూడా ఇస్తారు. తెలంగాణలో వాట్సప్లో ఇలా డౌన్లోడ్.. 8096958096 వాట్సాప్ నెంబర్కు హాయ్ (Hi) అని సందేశం చేయండి. మీ ఫోన్కి వెల్కమ్టూ మీ సేవ అని వస్తుంది. చాట్లో SSC hall Ticket march -2026 అని టైప్ చేసి మెసేజ్ చేయండి.
Over 60% Teaching Posts Vacant in Telangana Government Medical Colleges, RTI Reveals
Hyderabad: More than 60 percent of teaching faculty posts are vacant in government medical colleges across Telangana, raising concerns about the state of medical education and healthcare training. According to RTI filed by Sashi Kumar of Yugantar, the response from the Office of the Director of Medical Education (DME), Telangana, said the state currently has […] The post Over 60% Teaching Posts Vacant in Telangana Government Medical Colleges, RTI Reveals appeared first on Telugu360 .
భారీ అక్రమ రేషణ్ మాఫియా గుట్టు రట్టు
భారీ అక్రమ రేషణ్ మాఫియా గుట్టు రట్టు అక్రమంగా నిల్వ ఉంచిన 15
ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కెటిఆర్
రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డిపిఆర్ సిద్ధం చేయకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా కేవలం ఇళ్లకు రెడ్ మార్కులు వేస్తూ ప్రజల పైన కేసులు పెడుతూ బెదిరింపులకు దిగుతూ భయపెట్టిస్తున్నారని కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పేద ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టి లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన అవినీతికి వాడుకుంటామంటే అడ్డుకొని తీరుతామని కెటిఆర్ హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పనులను తమకు అప్పగిస్తే రూ.16 వేల కోట్లకే చేసి చూపిస్తామని అన్నారు. పైగా ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. హామీల అమలు కోసమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటిని నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కెటిఆర్ సవాల్ విసిరారు.
Nandamuri Balakrishna is on a break after the release of Akhanda 2. He is committed to work with Gopichand Malineni on a periodic drama but there are lot of changes done. Considering the current market and the budget limitations, Gopichand Malineni worked on a different script and NBK 111 got delayed by a couple of […] The post NBK 111 Starts Rolling appeared first on Telugu360 .
రాజ్యసభ పోటీకి బిఆర్ఎస్ దూరంగా ఉంది. ఖాళీ అయిన రెండు స్థానాల్లో సురేశ్ రెడ్డి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపి కాగా, తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని గులాబీ పార్టీ కోల్పోయింది. ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే కనీసం 40 ఓట్లు సాధించే అభ్యర్థులు రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారికి సంఖ్యా బలం లేకపోవడంతో బిఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంది.
మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
మామిళ్లపల్లిలో అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట,
పోలీసుల వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
మల్దకల్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శేషన్న(28) గురువారం తన వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ టి. శ్రీను పేర్కొన్నారు. కాగా పోలీసుల వేధింపులు తాళలేక కుమ్మరి శేషన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫిబ్రవరి 25న గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన కుమ్మరి రాణి పై కుమ్మరి మల్లేష్ దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నాడు. పరారిలో ఉన్న ప్రధాన నిందితుడు మల్లేష్ మలక్దల్కు చెందిన కుమ్మరి శేషన్న ఇద్దరు దగ్గర బంధువులు కావడంతో పాటు ప్రధాన నిందితుడు మల్లేష్కు శేషన్నతో పాటు మరో వ్యక్తి సహకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో గట్టు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. తన భర్త శేషన్న జాడ తెలియక పోలీస్ స్టేషన్ల చుట్టు తిరిగిన పోలీసులు తెలుపలేదని మృతుని భార్య ఆరోపించింది. విచారణ అనంతరం వారిని పోలీసులు విడిచి పెట్టినట్లు తెలిపారు. దీంతో మనస్థాపం చెందిన శేషన్న గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. గద్వాల జిల్లా ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. పోలీసుల వేధింపులు తాళలేకనే కుమ్మరి శేషన్న ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై గద్వాల సీఐ టి.శ్రీను వివరణ కోరగా ఆలూరులో కుమ్మరి రాణి పై జరిగి దాడిలో ప్రధాన నిందితుడు మల్లేష్ పరారిలో ఉండటంతో దగ్గరి బందువు అయిన కుమ్మరి శేషన్నను విచారించినట్లు తెలిసింది. పోలీసులు ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని, మృతుడు శేషన్న ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు.
నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ
నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు భూమి పూజ భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
హాల్ టికెట్ చూపిస్తే... టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్ #APSRTC#10thExams#HallTicket
లింగనిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం : సూపర్వైజర్ సునీత
విశాలాంద్ర – వలేటివారిపాలెం : మహిళలు గర్భిణీగా ఉన్న సమయంలో లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అని నువ్వు అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలం లోని కేజీబీవీ పాఠశాల నందు సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 సందర్భంగా మిషన్ శక్తి 20 రోజుల ప్రోగ్రాం లో భాగంగా కేజీబీవీ విద్యాలయంలో గురువారం ప్రిన్సిపాల్ అరుణకుమారి అధ్యక్షతన అంగన్వాడీ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో […] The post లింగనిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరం : సూపర్వైజర్ సునీత appeared first on Visalaandhra .
యుద్ధంలో1230 మంది ఇరానీయన్ల మృతి
ఆరు రోజులుగా మధ్యప్రాచ్యం పోరులో 1230 మంది ఇరానీయన్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ సంస్థ గురువారం తెలిపింది. పలు ప్రాంతాలో అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల క్రమంలో పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. మృతుల సంఖ్యను ఎప్పటికప్పుడు ఇరాన్ ఫౌండేషన్ ఒకటి తెలియచేస్తోంది.
వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్
విశాలాంధ్ర – భీమవరం : భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 6న వర్చువల్ విధానంలో “వ్యవసాయం గ్రామీణ పరివర్తన” అంశంపై వెబినార్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన కార్యక్రమాల అమలు రోడ్మ్యాప్పై చర్చించేందుకు భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 06, 2026న ఉదయం 10:00 గంటల నుండి వర్చువల్ విధానంలో “వ్యవసాయం, గ్రామీణ పరివర్తన” […] The post వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్ appeared first on Visalaandhra .
ఎసిబి వలలో చిక్కిన జిహెచ్ఎంసి ఆడిట్ అధికారి
హైదరాబాద్: మరో అవినీతి అధికారి ఎసిబి వలలో చిక్కారు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ జిహెచ్ఎంసి ఆడిట్ అధికారి సంతోష్ పట్టుబడ్డారు. రూ.35 వేలు లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి పింఛన్ ప్రాసెస్ చేసేందుకు సంతోష్ రూ.40 వేల లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు.
శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి విశాలాంధ్ర – భీమవరం : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జనగణన 2027ను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు.భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మొదటి దశ “గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన” శిక్షణా కార్యక్రమం మూడవ రోజు ఆయన పాల్గొని శిక్షణ తీరును పరిశీలించారు. […] The post ప్రతిష్ఠాత్మకంగా జనగణన appeared first on Visalaandhra .
Online Trading Scam: ₹55.36 లక్షలు కోల్పోయినట్టు వ్యాపారి ఫిర్యాదు
వాట్సాప్ పెట్టుబడి గ్రూప్ ద్వారా వల బ్యాంక్ లావాదేవీలపై పోలీసుల దర్యాప్తు
Fake Trading App Scam: ఐటీ మేనేజర్ నుంచి ₹3.88 లక్షలు కాజేసిన ముఠా
వాట్సాప్ గ్రూప్లో అధిక లాభాల పేరుతో పెట్టుబడులకు ప్రలోభంమోసంతో సంబంధమున్నట్లు అనుమానించి ఖాతాలోని ₹35 వేలపై ఫ్రీజ్
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే చౌటుప్పల్, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ
హాల్ టికెట్ చూపిస్తే.. ఆర్టిసి బస్సులో ప్రయాణం ఉచితం
అమరావతి: అంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు అక్కడి ఆర్టిసి శుభవార్త అందించింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకూ అక్కడ పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టిసి బస్సులో హాల్ టికెట్ చూపిస్తే.. ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టిసి ప్రకటించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఈ సదుపాయాన్ని పొందవచ్చని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 6.42 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు జరిగే రోజుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని, తగినన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆర్టిసి ఎండి ఆదేశాలు జారీ చేశారు.
శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి…
మునుగోడు, ఆంధ్రప్రభ : మూఢనమ్మకాలను వ్యతిరేకించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని ప్రజలకు జన
సిఎం నితీష్కుమార్ పై తెలంగాణ నేత కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి టిపిసిసి ఎలక్షన్ కమిషన్ కో -ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్కుమార్ ఫిర్యాదు చేశారు. నితీష్కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్నబిన్ గురువారం రాజ్యసభకు నామినేషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో నలుగురు కన్నా ఎక్కువమందిని తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి రిటర్నింగ్ ఆఫీస్కు వెళ్లారు. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. తక్షణమే దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పులిపాటి రాజేష్ కుమార్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
గ్రామ సమస్యలే ప్రథమ పరిష్కారం వెల్దండ, ఆంధ్రప్రభ ; గ్రామ సమస్యలే ప్రథమ
మా గ్రామాలకు నిధులు లేవా..? స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
ఖమేని మృతి పట్ల భారతదేశం సంతాపం
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారతదేశం గురువారంనాడు సంతాపం వ్యక్తం చేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయం సందర్శించి భారతదేశం సానుభూతి సందేశాన్ని అక్కడి రాయబారికి అందించారు. ఇరాన్ రాయబార కార్యాలయంలో మిస్రీ భారత ప్రభుత్వం తరుపున సంతాప పుస్తకంలో సంతకం చేశారు. ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీతో మిస్రీ సమావేశమైన ఫోటోను కూడా విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అమెరికా - ఇజ్రాయెల్ ఇరాన్ పై జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ ఫిబ్రవరి 28న మరణించారు. పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో భారతదేశం సంక్షోభాన్ని నివారించేందుకు చర్చలు జరపాలని, దౌత్యం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని భారతదేశం పిలుపునిచ్చినప్పటికీ, ఖమేనీ హత్య పై స్పందించలేదు. ఖమేనీ మరణంపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడంతో గురువారం విదేశాంగ కార్యదర్శి మిస్రీ ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, సంతాప పుస్తకంపై సంతకం చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఉట్నూర్ నూతన ఎస్పీగా రుత్విక్ సాయి కొట్టే
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ నూతనఏ ఎస్పీగా రిత్విక్ సాయి
మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు ఆపం
విశాలాంధ్ర – ధర్మవరం : మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రిలే నిరాహార దీక్షలు ఆపము అని జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కుల్లాయప్ప యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాసిల్దార్ కార్యాలయ ముందు దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ దీక్షా శిబిరం ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు హిందూ దేవాలయాలలో జరుగుతున్న అన్యాయాలు, పరిష్కరించని సమస్యలపై హిందూ సమ్మేళనా కమిటీ పోరాటం […] The post మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు ఆపం appeared first on Visalaandhra .
రాష్ట్రంలో బీరు అమ్మకాలు రికార్డు స్థాయికి....BeerSales#TelanganaNews#SummerDemand
అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ : అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అమర్ సింగ్ తండా
చిరుత దాడిలో లేగదూడ మృతి గుమ్మడిదల, ఆంధ్ర ప్రభ: జిన్నారం మండలం గడ్డపోతారం
NITI Aayog |ఆకాంక్షిత బ్లాకులో..
NITI Aayog | ఆకాంక్షిత బ్లాకులో.. ఆరు కీలక పురోగతి సూచికల సాధనకు
సెమీ ఫైనల్ 2: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరుగుతున్న పోరు ఇది కావడంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. రెహన్ స్థానంలో జెమీ ఓవర్టన్ను జట్టులోకి తీసుకుంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. తుది జట్లు: ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్(కీపర్), హారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెతెల్, టామ్ బాన్టన్, శామ్ కర్రన్, విల్ జాక్స్, జెమీ ఓవర్టన్, లైమ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్. భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ: పట్టణంలోని గోదావరి వద్ద
వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలి…
ప్రభుత్వ శాఖలలో 10 సంవత్సరాలుగా వినియోగంలో లేని బ్యాంకు అకౌంట్లు రద్దు చేసి, సదరు అకౌంట్లలో సొమ్మును కలెక్టరేట్ లోని ప్రభుత్వ ఖాతాకు జమచేయాలి… ప్రధాన పనితీరు సూచికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలి… అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష … The post వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలి… appeared first on Visalaandhra .
గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం
గిరిజన మైనర్ బాలికపై అత్యాచారయత్నం అచ్చంపేట, ఆంధ్రప్రభ: గిరిజన మైనర్ బాలికపై సామూహిక
డీపో మేనేజర్కు వినతిపత్రం అందజేత..
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం
కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇద్దరికి అసెంబ్లీ పరిశీలకులుగా అవకాశం కల్పించింది. పత్తికొండ అసెంబ్లీ పరిశీలకులుగా టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు సీతారామరెడ్డి, అదేవిధంగా కోడుమూరు అసెంబ్లీ పరిశీలకులుగా కంబదహాల్ కు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు పురుషోత్తంరెడ్డిలను నియమించింది. ఈ సందర్భంగా గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ తమను అసెంబ్లీ పరిశీలకులుగా నియమించినందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రాలయం నియోజకవర్గ […] The post కోడుమూరు వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా పురుషోత్తంరెడ్డి appeared first on Visalaandhra .
అత్యవసర వైద్య సేవలలో ముందుండాలి..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఏజెన్సీ గిరిజన ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి
విల్సన్ పాల్ విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను […] The post అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు…
పాపులేషన్ మేనేజ్మెంట్ కొత్త పాలసీపై శాసనసభలో సీఎం ప్రకటన సంతానోత్పత్తి రేటు 2.1% ఉంటే సుస్థిర ప్రగతి: చంద్రబాబు ఏపీ శాసనసభలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఏపీకి అత్యంత కీలకమైన పాలసీని ఇవాళ శాసనసభలో ప్రకటిస్తున్నామన్నారు సీఎం. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు. దీనిపై డ్రాఫ్ట్ పాలసీ రూపొందిస్తున్నామని, నెల రోజుల […] The post ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు… appeared first on Visalaandhra .
Tirumala Steps Witness Two Chapters of Kavitha’s Liquor Case
The Tirumala steps have come to symbolise two distinct moments in the long-running Delhi liquor policy case involving Telangana Jagruthi president K. Kavitha. When the case first surfaced, several names were being discussed, but the connections between Arun Ramchandra Pillai, Boinapally Srinivas and Kavitha were not immediately clear. A family photograph taken on the Tirumala […] The post Tirumala Steps Witness Two Chapters of Kavitha’s Liquor Case appeared first on Telugu360 .
విశాలాంధ్ర – పెద్దకడబూరు : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ అన్నారు. గురువారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేశారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన మాజీ వాలంటీర్ దయ్యాల షాబీర్ బాషా భార్యకు 20, 484 వేల రూపాయలు, జాలవాడి గ్రామానికి చెందిన వడ్డే రమేష్ భార్య […] The post సీఎం సహాయ నిధి పేదలకు వరం appeared first on Visalaandhra .
Updates |యుద్ధం తాజా సమాచారం…
Updates | యుద్ధం తాజా సమాచారం… Updates | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
. ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ. నియోజకవర్గ స్థాయిలో కూడా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవానికి విస్త్రృత ఏర్పాట్లు. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విశాలాంధ్ర – ఏలూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ […] The post అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి appeared first on Visalaandhra .
డి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా గురువారం డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డి ఈ ఐ సి ), కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. ఈ.బి. దేవి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎస్.బి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో వైద్య సిబ్బంది, డీఈఐసీ సిబ్బంది మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.ప్రపంచ వినికిడి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వినికిడి […] The post డి ఈ ఐ సి లో ప్రపంచ వినికిడి దినోత్సవం appeared first on Visalaandhra .
కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కువైట్ (Kuwait) సమీప జలాల్లో ఒక చమురు ట్యాంకర్పై దాడి జరిగినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన కారణంగా ట్యాంకర్ నుంచి ఇంధనం సముద్రంలోకి లీక్ అయ్యిందని వెల్లడైంది.ఈ విషయాన్ని గురువారం బ్రిటన్కు చెందిన మారిటైమ్ భద్రతా సంస్థ ప్రకటించింది.సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,కువైట్లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్ సమీపంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ఆ పేలుడు జరిగిన కొద్ది […] The post కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్పై దాడి.. సముద్రంలోకి ఇంధనం లీక్ appeared first on Visalaandhra .
Telangana : రేవంత్ కాంగ్రెస్ లో సక్సెస్ కావడానికి ఇదే కారణమా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు
అమెజాన్లో మళ్లీ లేఆఫ్లు.. రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్లో (Amazon layoffs) ఉద్యోగాల కోతలు ఇంకా కొనసాగుతున్నాయి.ఈసారి కంపెనీ రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులపై ప్రభావం పడింది. ఈ చర్య వల్ల సుమారు 100 మంది వైట్కాలర్ ఉద్యోగులు ప్రభావితమైనట్లు, ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలను ఉటంకిస్తూ ‘రాయిటర్స్’ తన కథనంలో వెల్లడించింది.ఇదే ఏడాది జనవరిలో అమెజాన్ ఇప్పటికే 16వేల మంది ఉద్యోగులను తొలగించింది.అప్పట్లోనే భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ కోతలు ఉండొచ్చని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.ఆ ప్రకటనల కొనసాగింపుగానే ఇప్పుడు తాజా […] The post అమెజాన్లో మళ్లీ లేఆఫ్లు.. రోబోటిక్స్ విభాగంలో ఉద్యోగాల కోత appeared first on Visalaandhra .
Internet | అప్రకటిత ఎమర్జెన్సీ Internet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
June4th |టాక్సిక్కు పోటీగా ‘జన నాయగన్’..?
June4th | టాక్సిక్కు పోటీగా ‘జన నాయగన్’..? June4th | యశ్ ‘టాక్సిక్’
Telangana : ఇద్దరూ ఏకగ్రీవం దిశగానే
రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పక్రియ ముగిసింది
Andhra Pradesh : 13న ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 13వ తేదీన జరగనుంది
బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ !
జేడీయూ అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ఎక్స్ (X) పోస్టు ద్వారా వెల్లడించారు.దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.తన పోస్టులో నీతీశ్ కుమార్ మాట్లాడుతూ, “గత రెండు దశాబ్దాలుగా మీరు నాపై విశ్వాసం ఉంచి నాకు నిరంతరం మద్దతు ఇచ్చారు. ఆ నమ్మకానికి తగిన విధంగా నేను అంకితభావంతో నా బాధ్యతలను నిర్వర్తించాను. మీ ఆదరణ, విశ్వాసం వల్లే బిహార్ […] The post బీహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ ! appeared first on Visalaandhra .
Hyderabad : టోలీచౌకిలో ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు
అతడి స్థాయికి మనం దిగజారాల్సిన అవసరం లేదు: కైఫ్
టీం ఇండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమిర్ కొంతకాలంగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అభిషేక్ శర్మను స్లాగర్ అంటూ నోరు పారేసుకోవడమే కాకుండా.. భారత్ సెమీఫైనల్స్కు చేరుకోవది వ్యాఖ్యానించాడు. వీటిపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గట్టిగా జవాబిచ్చాడు. అమిర్ స్థాయికి దిగజారి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని కైఫ్ అన్నాడు. అతడు వార్తల్లో నిలవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్లో కైఫ్ పేర్కొన్నాడు. ‘‘టీం ఇండియా సెమీ ఫైనల్స్కు చేరుకుంటుందని మహ్మద్ అమిర్కు నిజంగా తెలియదా? డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ సెమీస్కు వెళ్తుందని అతడికి తెలుసు. కానీ, అతడు వార్తల్లో నిలవడం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మనం వాటికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలాగే అతడి స్థాయికి దిగజారి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కైఫ్ అన్నాడు. దీంతో పాటు 2024లో టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్, యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. ‘‘2024 టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్ యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైంది. అప్పుడు సూపర్ ఓవర్ వేసింది ఈ బౌలరే. కేవలం ఒక్క బౌండరీనే ఇచ్చాడు.. కానీ ఎక్కువగా వైడ్ బాల్స్ వేశాడు. కనీసం స్టంప్లైన్ కూడా ల్యాండ్ కాలేదు. యుఎస్ఎ జట్టుకు భయపడుతూ బౌలింగ్ చేసి ఎవరు తన జట్టు ఓటమికి కారణమయ్యారు? ఇంతకు మించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు’’ అని కైఫ్ చురకలు అంటించాడు.
ఘనంగా అర్జున్ తెందూల్కర్ వివాహం #ArjunTendulkar#SachinTendulkar#MumbaiReception#MukeshAmbani
తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్టికెట్లు విడుదల.. వాట్సప్లోనే పొందండి ఇలా..!
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు (SSC Exams Hall Tickets 2026) విడుదలయ్యాయి. తెలంగాణలో మార్చి 14 నుంచే టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. ఏపీలో 16వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా రాష్ట్రాల ఎస్ఎస్సీ బోర్డులు పరీక్షల హాల్టికెట్లను గురువారం విడుదల చేశాయి. రెగ్యులర్/ప్రైవేటు/ఓపెన్ ఎస్ఎస్సీ/ఒకేషనల్ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్టికెట్లను వెబ్సైట్లలో వేర్వేరుగా అధికారులు […] The post తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ హాల్టికెట్లు విడుదల.. వాట్సప్లోనే పొందండి ఇలా..! appeared first on Visalaandhra .
Allu Arjun |లైనప్ మామూలుగా లేదుగా..
Allu Arjun | లైనప్ మామూలుగా లేదుగా.. Allu Arjun | పాన్
ప్రజా రవాణాను మరింత పెంచాలి : కిషన్ రెడ్డి
హైదరాబాద్: హైదాబాద్ కు తలమానికంగా నిలిచేలా నాంపల్లి రైల్వే స్టేషన్లను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజా రవాణాను మరింత పెంచాలని అన్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాంపల్లిల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లో ప్రయాణికుల సంఖ్య ఎంత పెరిగినా.. వసతులు ఉండేలా.. అంతర్జాతీయ విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. నాంపల్లిలో రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయిస్తున్నామని, నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్ కు స్కెవాక్ ఏర్పాటు చేస్తామని అన్నారు. 2027 చివరికల్లా నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Home |ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో చేపట్టండి.
Home | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సకాలంలో చేపట్టండి. Home | ఊట్కూర్,
Hyderabad | పాపం ఆ నలుగురు…. Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Industrial |పారిశ్రామిక వేత్తలు యూనిట్లు స్థాపించాలి…
Industrial | పారిశ్రామిక వేత్తలు యూనిట్లు స్థాపించాలి… Industrial | పెనమలూరు –
ఇంటర్ పరీక్షా కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని
ఆర్పీఎఫ్ సిబ్బందికి ఘన సన్మానం…
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆల్ ఇండియా పోలీస్ మీట్లో ప్రతిభ కనబరిచి రెండు
పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి…
పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలి… జైనూర్, ఆంధ్రప్రభ : ఈ నెలలో
పదవ తరగతిలో మెలిగైన ఫలితాలు సాధించాలి…
పదవ తరగతిలో మెలిగైన ఫలితాలు సాధించాలి… జైనూర్, ఆంధ్రప్రభ : ఈ నెలలో
Leader Teaser: Legend Saravanan powerful fight for his daughter
The makers of director RS Durai Senthilkumar’s upcoming suspense thriller featuring businessman-turned-actor ‘Legend’ Saravanan in the lead on Thursday dropped the film’s teaser. It offers a power-packed glimpse filled with strong father–daughter emotions. It begins with Legend Saravanan taking on everyone in order to remain with his daughter. The teaser then shifts into a series […] The post Leader Teaser: Legend Saravanan powerful fight for his daughter appeared first on Telugu360 .
Andhra Prabha Smart Edition |AP|వృక్ష సంరక్షణకు/డెడ్ హ్యాండ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 05-03-2026, 4.00PM ap వృక్ష సంరక్షణకు ప్రత్యేక
బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం…
బాలలను రక్షించి ఉజ్వల భవిష్యత్తునిద్దాం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : బాలలను రక్షించి వారి
విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు అందజేత..
దండేపల్లి, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ,దండేపల్లి మండలంలోని
Andhra Prabha Smart Edition|TS|మూసీ పేరిట/ష్యా యుద్ధ తంత్రం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 05-03-2026, 4.00PM ts మూసీ పేరిట దోపిడీ..
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల
10వ తరగతి హాల్ టికెట్లు విడుదల ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యాశాఖ
Temple |ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం
Temple | ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవం విమాన గోపురంపై ఆంజనేయ స్వామి ధ్వజాల
ఆలేరులో ఇంటర్ పరీక్షా కేంద్రాల తనిఖీ..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,
MP Keshineni |దుర్గా భవానీ మాత ఆశీస్సులు ఉండాలి
MP Keshineni | దుర్గా భవానీ మాత ఆశీస్సులు ఉండాలి ఎంపీ కేశినేని
ఇప్పుడు పాపులేషన్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెడుతున్నాం: చంద్రబాబు
అమరావతి: ప్రస్తుతం చాలా దేశాల్లో జనాబా పెరిగిపోయిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్రాసింగ్ కు ప్రధాన్యత ఇచ్చాం అని అన్నారు. ఈ సందర్భంగా పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీలపై అసెంబ్లీలో సిఎం ప్రకటన చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నారని, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెడుతున్నామని తెలియజేశారు. నెల రోజుల పాటు అందరి అభిప్రాయాలు సేకరిస్తామని, అందుకే ప్రత్యేక పాలసీని తెస్తున్నామని అన్నారు. దేశ సగటున కంటే మన రాష్ట్ర జనాభా సగటు తక్కువగా ఉందని, 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయిందని, పనిచేసే వారి సంఖ్య భారీగా పడిపోయిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Ram Charan’s Peddi to have a Peppy Item Number
Mega Powerstar Ram Charan is shooting for his upcoming movie Peddi without breaks to meet the release deadlines. The actor is currently shooting for an action episode in Aluminium Factory. Two songs from the film were released and both the numbers ended up as chartbusters. The film also has a peppy item number and AR […] The post Ram Charan’s Peddi to have a Peppy Item Number appeared first on Telugu360 .
Friday Clash: Four Films in Race
This Friday, there are four films releasing in Telugu cinema. Here is the list and the expectations: Mrithyunjay: After just a week after the release of Vishnu Vinyasam, Sree Vishnu is testing his luck with Mrithyunjay. Hussain Sha Kiran is the director of this thriller and the trailer sounds quite interesting. Celebrities like Sukumar, Nani […] The post Friday Clash: Four Films in Race appeared first on Telugu360 .
‘వృషకర్మ’ ఈవెంట్లో కిందపడ్డ నాగచైతన్య
హైదరాబాద్: తన కొత్త సినిమా ‘వృషకర్మ’ ఈవెంట్లో హీరో నాగచైతన్య జారి కిందపడ్డారు. గురువారం నగరంలోని ప్రసాద్స్ ఐమాక్స్లోని పిసిఎక్స్ స్క్రీన్లో ఈ సినిమా గ్లింప్స్ని విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనేందుకు చిత్ర యూనిట్ చిట్చాట్కి సిద్ధమయ్యారు. వాళ్లు కూర్చొనేందుకు కుర్చీలు తీసుకొచ్చారు. అయితే నాగచైతన్య కుర్చొగానే ఆ కుర్చీ వంగిపోయింది. దీంతో ఆయన వెనక్కి పడిపోయారు. చిత్ర బృందం, అభిమానులు ఆందోళన చెందారు. చైతన్యకు ఏమైనా దెబ్బలు తగిలి ఉంటాయో అని కంగారు పడ్డారు. అప్పటికే తేరుకున్న చైతన్య.. పక్కనే ఉన్న దర్శకుడు కార్తీక్ దండు సహాయంతో లేచి మరో కుర్చీలో కూర్చున్నారు. సిబ్బందిపై చైతన్య కాస్త అసహనం వ్యక్తం చేస్తూనే.. వృషకర్మ చిత్రం గురించి మీడియా అడిగి ప్రశ్నలకు సమాధాలు ఇచ్చారు.
బృందావన్ కాల్వకు మరమ్మతులు ఎప్పుడో…?
బృందావన్ కాల్వకు మరమ్మతులు ఎప్పుడో…? మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో
500 Yrs |చౌడేపల్లి అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి
500 Yrs | చౌడేపల్లి అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి అకాల మృత్యు భయాన్ని
పేద కుటుంబాలకు వరం ఇందిరమ్మ ఇండ్లు…
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటివని రాష్ట్ర
నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా చైర్ పర్సన్ పర్యటణ..
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణ అభివృద్ధే లక్ష్యంగా మున్సిపల్ చైర్మన్
Examination |పరీక్షా కేంద్రాల్లో లోపాలు ఉంటే చర్యలు తప్పవు
Examination | పరీక్షా కేంద్రాల్లో లోపాలు ఉంటే చర్యలు తప్పవు కలెక్టర్ ఇలా

31 C