మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
చిట్యాల, ఆంధ్రప్రభ ; మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు
జైనూర్ పంచాయతీలో వారపు సంతల వేలంపాట
జైనూర్, ఆంధ్రప్రభ: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రతి
Ram’s Action Thriller on Cards
Energetic Star Ram is occupied with debacles. He was super confident on his last film Andhra King Taluka but the film ended up as a disappointment. Ram is on a break and he is personally working on a couple of scripts. His next film has been finalized and it will be announced next week. Logi […] The post Ram’s Action Thriller on Cards appeared first on Telugu360 .
lpg |గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్
lpg | గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్ మూసివేత దారిలో యజమానులుఖర్చు
Jeevan Reddy : జీవన్ రెడ్డి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? ఫ్యూచర్ ప్లాన్ అదేనట
కాంగ్రెస్ తో సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రయాణానికి నేటితో ముగిసింది
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు…
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు… కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు..
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు.. -ఏడాది నుంచి భారత్ పెట్రోల్ బంక్
డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు
డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు ట్రాఫిక్ పోలీసుల మానవీయ కోణం…సిగ్నల్ వద్ద
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు
రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం…
రెండోవ రోజు ఘనంగా ఉర్సు గంధ మహోత్సవం… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు.
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని
గ్యాస్, పెట్రోల్ పై ప్రధాని క్లారిటీ
దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు
Ashish DeThadi Glimpse: Hits Like Thunder
Producers Dil Raju and Shirish of Sri Venkateswara Creations continue their legacy with their new film DeThadi. Ashish of Rowdy Boys and Love Me fame plays the lead in the movie directed by newcomer Aditya Rao Gangasani. After receiving warm appreciation for the first look, the makers have now unveiled the First Glimpse that hits […] The post Ashish DeThadi Glimpse: Hits Like Thunder appeared first on Telugu360 .
Telangana : ప్రభుత్వోద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవ్వండి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపొందుగల గ్రామంలో ‘రైతన్నా మీకోసం’
Telangana |నిందితులు అదుపులో..
Telangana | నిందితులు అదుపులో.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ
వార్డు అభివృద్ధే లక్ష్యం -ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను-అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు
కన్నతండ్రి కాలయముడయ్యాడు.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : భార్యాభర్తల కుటుంబ కలహాలకు ఘోర
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన…
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన… మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకనిమెర్లతండాలో హెల్త్
సాకరమైన పేదల దశాబ్దాల కల… పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత
జనసేన ఎమ్మెల్యేల అసంతృప్తిని విన్న పవన్ కల్యాణ్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు
పాత వాహనాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం… #Telangana #VehicleScrappage #Hyderabad #GreenTax
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో సాయంత్రం
మూడుచింతలపల్లిలో జంతర్ మంతర్… మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ
చిరంజీవి సినిమాకు సంగీతం అందించాలనేది నా డ్రీమ్
యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించా రు. వాటిలో నాగార్జున నటించిన ది ఘోస్ట్, ప్రియదర్శి మల్లేశం, తేజ సజ్జ జాంబీరెడ్డి, తాప్సీ మిషన్ ఇంపాజిబుల్, నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. తాజాగా దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు మార్క్ కె రాబిన్. ఈ సందర్భంగా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని, తన ప్రయాణంలోని విశేషాల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ “దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా దండోరా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రేరణనిచ్చింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే దండోరా సినిమాకు సంగీతాన్ని అందించాను. ఇక నాని తను నిర్మించిన అ..! సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం కల్పించారు. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలా టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 8 ఏళ్ల ప్రయాణంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను. - మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. - ప్రస్తు తం కథాకళి అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నాను”అని అన్నారు.
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు. […] The post తాగునీటి నాణ్యతపై అవగాహన appeared first on Visalaandhra .
హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన […] The post హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే! appeared first on Visalaandhra .
IPL 2026.. SRHలోకి ఇంగ్లాండ్ బౌలర్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారంగా ప్రారంభ మ్యాచులకు దూరం కాగా.. తాజాగా జాక్ ఎడ్వర్డ్స్ వైదొలగాల్సి వచ్చింది. గాయం కారణంగా అతను IPL 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జాక్ ను ఎస్ఆర్ హెచ్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతని స్థానంలో 35 ఏళ్ల ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ పేన్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. పేన్.. ఇంగ్లాండ్ తరపున కేవలం ఒక వన్డే (ODI) మాత్రమే ఆడినప్పటికీ, రూ. 1.5 కోట్లకు SRH జట్టులో చేరడం విశేషం. అయితే, పేన్ టీ20 ఫార్మాట్లో అత్యున్నత ప్రదర్శనే చేశాడు. T20 క్రికెట్ ఆడిన అపారమైన అనుభవం అతనికి ఉంది.పేన్, తన కెరీర్లో ఇప్పటివరకు అతను 233 T20 మ్యాచ్లు ఆడి.. 8.03 ఎకానమీ రేటుతో మొత్తం 304 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగిన BBL (Big Bash League) 15 సీజన్లో పేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన 'పెర్త్ స్కార్చర్స్' జట్టులో డేవిడ్ పేన్ కీలక బౌలర్ గా ఉన్నాడు. ఆడిన ఆరు మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా, ఫైనల్ మ్యాచ్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేన్.. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. BBLలో చూపిన ఇదే ఫామ్ను IPLలో SRH తరపున కూడా పునరావృతం చేయాలని పేన్ ఆశిస్తున్నాడు. దీంతో సరైన బౌలింగ్ లేక ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ కు పేన్ కీలకం కానున్నాడు. ఇక, కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ SRH జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
బిఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేశాం: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దివ్యాంగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అసెంబ్లీ ముందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను దివ్యాంగులు కలిశారు. రేపు చేపట్టనున్న వికలాంగుల దీక్షకు రావాలని కెటిఆర్ ను కోరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగుల సైతం రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి వచ్చిందని, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని సిఎం రేవంత్ సర్కార్ మాట తప్పిందని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల సంక్షేమం గంగలో కలిసిపోయిందని, నెల నెలా వచ్చే పెన్షన్ కూడా దివ్యాంగులకు సమాయానికి అందడంలేదని మండిపడ్డారు. దివ్యాంగుల సంక్షేమానికి బిఆర్ఎస్ హయాంలో ఎంతో కృషి చేశామని తెలియజేశారు. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తామని, దివ్యాంగుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చే వరకు పోరాడుతామని అన్నారు. రేపు దివ్యాంగులు చేపట్టే నిరసన దీక్షకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని కెటిఆర్ పేర్కొన్నారు.
పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక
విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం, బ్యాగు, షూస్, యూనిఫారం గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి, అమానుషమైనవనీ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి, ధర్మ ప్రబోధాలు చేసే వ్యక్తి, పేద పిల్లల ఆకలిని , వారి ప్రాథమిక హక్కులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ […] The post పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక appeared first on Visalaandhra .
Pic Talk: Vaani Kapoor in a Bikini
Bollywood beauty Vaani Kapoor is open to glamorous roles. The actress hasn’t scored a big hit but she has been associated with some of the top production houses. From sizzling in a bikini to slipping into the best modern looks, Vaani Kapoor looks stunning on screen. The actress posted several pictures in a two-piece bikini […] The post Pic Talk: Vaani Kapoor in a Bikini appeared first on Telugu360 .
క్రికెట్లో ప్రకాశం పటిమ… ఏసీఏ సెంట్రల్ జోన్ వన్డే కిరీటం కైవసం…ఫైనల్ లీగ్
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణ తాజ్ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నుంచి 15 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 30,777 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.12 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Indians |పశ్చిమాసియా యుద్ధంపై…
Indians | పశ్చిమాసియా యుద్ధంపై… Indians | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో
Social media |‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
Social media | ‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం…
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం… కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..
సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున […] The post మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం.. appeared first on Visalaandhra .
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి West Asia |
Andhra Prabha Smart Edition |TS|మతం మారితే/జీవన్రెడ్డి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-03-2026, 4.00PM ts మతం మారితే ఎస్సీ
మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2026-27 సంవత్సరమునకు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందవచ్చునని ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాజేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో చదువుతోపాటు అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తల్లిదండ్రులు గమనించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారంలు బూట్లు, పుస్తకాలు, నోర్సులు అందించడం […] The post మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు appeared first on Visalaandhra .
అసెంబ్లీలో బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్
బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచని బిజెపి.. బడా పారిశ్రామికవేత్తలకే రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, రైతులను విస్మరించిందని సీతక్క ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్నా నిధులు తేవడంలో విఫలమయ్యారని, కేంద్రం సహకరించకున్నా తాము ఆరు గ్యారెంటీలను, ఉచిత విద్యుత్, సన్నబియ్యం బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కో టి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 4.70 లక్షల మంది మహిళలు వ్యాపారాలు ప్రారంభించారని మంత్రి తెలిపారు. MGNREGS లో కేంద్రం తెచ్చిన మార్పుల వల్ల పని దినాలు తగ్గి రాష్ట్రంపై భారం పడుతోందని, చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీజీని చంపిన గాడ్సేకు RSS తో సంబంధం లేదా అని ప్రశ్నిస్తూ, విభజన హామీలు నెరవేర్చకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదని సీతక్క ఎద్దేవా చేశారు.
Andhra Pranbha Smart Edition |AP| జల్జీవన్/సుప్రీం తీర్పు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-03-2026, 4.00PM ap జల్జీవన్ మిషన్.. కేంద్రంతో
ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త వచ్చింది. ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేశామని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు అందించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కి కేంద్రం నుంచి ఫోన్ ద్వారా ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ […] The post ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ appeared first on Visalaandhra .
క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి..
క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాదికారి
నిజామాబాద్ రుద్రురు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం#Nizamabad #RoadAccident #BusAccident #BreakingNews
After the release of Dhurandhar, Aditya Dhar has emerged as the most discussed director and Dhurandhar: The Revenge kept him in the top slot. The entire Bollywood and Indian cinema is amazed with his work and the film is having a dream run across the globe in all the languages. Even before the film completed […] The post What Next Aditya Dhar? appeared first on Telugu360 .
அமைச்சர் முத்துசாமி பரிசுப் பெட்டகம் வழங்கும் வீடியோ... 2023ல் எடுக்கப்பட்டது தற்போது வைரலாகிறது
அமைச்சர் முத்துசாமி 2023ஆம் ஆண்டு பரிசுப் பெட்டகம் வழங்கும் வீடியோ, தேர்தல் தேதி அறிவிப்புக்குப் பிறகு தவறான தகவலுடன் வைரலாகிறது.
ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే […] The post ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట.. appeared first on Visalaandhra .
సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ […] The post సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ appeared first on Visalaandhra .
జాబ్ క్యాలెండర్పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు. […] The post జాబ్ క్యాలెండర్పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు appeared first on Visalaandhra .
Sri leela |ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?
Sri leela | ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..? Sri leela |
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం… అనూష ప్రాజెక్ట్స్ నిర్వాణలో ఘనంగా సీతారాముల
నిర్మల్ జిల్లాలో 140 ఏళ్ల మామిడి చెట్టు #MangoTree #Nirmal #Mamda #Telangana #Nature #Village
ప్రభుత్వ ఉద్యోగులకు ఆ వాహనాలపై 20శాతం డిస్కౌంట్: పొన్నం
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈవీ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి ప్రత్యేక డిస్కౌంట్లు ఖరారు చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం సబ్సిడీ మాత్రమే కాదు. మహీంద్రా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, గ్రావ్టన్ మోటార్స్ వంటి కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం. ఇప్పటికే 100శాతం రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమల్లో ఉంది. ఇకపై ప్రభుత్వ అవసరాల కోసం కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగిస్తాం. పరిశుభ్రమైన గాలి, తక్కువ ఇంధన ఖర్చులు, భవిష్యత్తు అవసరాల కోసం మెరుగైన సేవలు అందించాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం
ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక లో భాగంగా
Digital Deals: Doors Closed for 2026 Indian Films
The digital platforms have been investing big money on Indian films. But with hundreds of films under making in various regional languages apart from Hindi, it has been tough for the digital giants like Netflix and Amazon Prime to acquire the OTT rights of all the super hit films. 2026 is a year packed with […] The post Digital Deals: Doors Closed for 2026 Indian Films appeared first on Telugu360 .
నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ…
నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ… ఓటరు జాబితాయే మన బ్రహ్మాస్త్రం.. దొంగ
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. సఫారీలతో టీమిండియా ఐదు మ్యాచ్ల T20I సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) భారత జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా.. సీనియర్ ప్లేయర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన WPL (మహిళల ప్రీమియర్ లీగ్) సీజన్లో మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న అనుష్క శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సీజన్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అనుష్క శర్మ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 17, 19, 22, 25, 27 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి రెండు T20I మ్యాచ్లు డర్బన్లో జరగనుండగా, మూడు నాలుగు మ్యాచ్లు జోహన్నెస్బర్గ్లో నిర్వహించనున్నారు.చివరి T20I మ్యాచ్ బెనోనిలో జరుగుతుంది. జట్టు వివరాలు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుణ్ధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాష్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ.
సమయోచిత చికిత్సతో ఇరువురి ప్రాణాలూ సురక్షితం
సమయోచిత చికిత్సతో ఇరువురి ప్రాణాలూ సురక్షితం ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : ప్రాణాలకు
108 లో గర్భిణీ మహిళా ప్రసూతి..
108 లో గర్భిణీ మహిళా ప్రసూతి.. తల్లి బిడ్డ క్షేమం జైనూర్, ఆంధ్రప్రభ
క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు… సుప్రీంకోర్టు స్పష్టం#SupremeCourt #SCHoda #ReligionChange
ఆర్థిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక : మోడీ
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై మోడీ ప్రసంగించారు. ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడిచమురు, గ్యాస్ వస్తోందని తెలియజేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చామని, భారత్ కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని అన్నారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్థిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక అని మోడీ కొనియాడారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు పనిచేస్తున్నారని, ఇప్పుడు వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని ఇది ఆందోళనకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కి వచ్చారని, మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని సూచించారు. గృహావసరాలకు సంబంధించి ఎల్పిజి సరఫరాను పెంచుతున్నామని, 41 దేశాల నుంచి మనం పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం మన దగ్గర 53 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయని, మనకు గల్ఫ్ నుంచి ఎక్కువగా చమురు, గ్యాస్ వస్తోందని అన్నారు. గల్ప్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని, దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని, కావాల్సినంత గ్యాస్, పెట్రోల్ అందుబాటులో ఉంది అని అన్నారు. ఈ సభ ద్వారా మనం ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశాన్ని వినిపించాలని మోడీ కోరారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమాయణం... భర్తను గొంతునులిమి చంపిన భార్య, ప్రియుడు
జైపూర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య గొంతు నులిమి చంపింది.ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బలోత్రా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మేఘ్వాల్ గ్రామానికి చెందిన మహేంద్ర కుమార్, బగుండి ప్రాంతానికి చెందిన అను దేవితో పెళ్లి జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమరారామ్తో అను దేవి అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి అను దేవి, మహేంద్ర కుమార్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దలు దంపతులకు నచ్చజెప్పారు. వాళ్లలో మార్పు మాత్రం రాలేదు. అత్తగారింటికి వచ్చిన తరువాత తన ప్రియుడు అమరారామ్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. భర్త గాఢనిద్రలోనికి జారుకున్న తరువాత గదిలో ప్రియుడిని పిలిచింది. ఇద్దరు కలిసి భర్త గొంతునులిమి హత్య చేశారు. ఉదయం మహేంద్ర నిద్ర నుంచి లేవకపోవడంతో కుమారుడిని లేపటానికి ప్రయత్నించింది. అతడు అచేతనంగ పడిఉండడంతో పాటు గొంతుపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి భార్యను అనుదేవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు బయటకు వచ్చాయి. భార్యతో అమరారామ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
సోలార్ ప్యానల్స్ ని ఎత్తుకెళ్లిన దొంగలు..
సోలార్ ప్యానల్స్ ని ఎత్తుకెళ్లిన దొంగలు.. టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల
Tamil Nadu Elections Turn Triangular as Telugu Voters Emerge as Key Deciders
Tamil Nadu is heading into a fiercely contested election. The political landscape has shifted into a three-way battle between the DMK alliance, the NDA bloc, and Vijay’s party. Alliances are almost final. Seat sharing has largely been settled. Candidate selection is now in its final stage. Amid this intense contest, one factor is drawing sharp […] The post Tamil Nadu Elections Turn Triangular as Telugu Voters Emerge as Key Deciders appeared first on Telugu360 .
AP BJP : బీజేపీ వ్యూహం అదిరిందిగా.. సూపర్ ట్విస్ట్ ఉంటుందట
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్థానాలు పెంచడానికి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది.
సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల బిక్షాటన..
సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల బిక్షాటన.. ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ వెళ్లి బిక్షాటనడిమాండ్లు
ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు……
ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు…… రేగొండ, ఆంధ్రప్రభ : నూతన ఎస్సైగా
అక్రమ అరెస్టు అప్రజాస్వామికం… బీఆర్ ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్టు ఉట్నూర్,
26న నార్సింగిలో తైబజార్ వేలం… మెదక్, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి
మౌనం కాదు.. చేతల్లో చూపించండి..
మౌనం కాదు.. చేతల్లో చూపించండి.. ప్రధ యుద్ధంపై భారత్ స్పష్టమైన స్థానం తీసుకోవాలికాంగ్రెస్
AP | దంపతులకు తీవ్ర గాయాలు.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
From28March |యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్ల ఎంట్రీ
From28March | యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్ల ఎంట్రీ From28March
సత్తియాడి జాతరలో భక్తి సందడి – ఘనంగా భోగ్ బండారో, గ్రామ ఐక్యతకు
బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్…
బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్… బెజ్జంకి, ఆంధ్రప్రభ : జాబ్ క్యాలెండర్,
Sunrisers Hyd |ఎస్ఆర్హెచ్కు బిగ్ బూస్ట్..
Sunrisers Hyd | ఎస్ఆర్హెచ్కు బిగ్ బూస్ట్.. Sunrisers Hyd | ఆంధ్రప్రభ,
ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు
విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ […] The post ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు appeared first on Visalaandhra .
Andhra Pradesh : చేరికల జోరుతో గ్లాస్ పార్టీని పట్టుకోలేమటగా?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.
Ys Sharmila : మిట్టల్ కు చంద్రబాబు దురంధర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఖల్ నాయక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు
99వ జయంతి వేడుకలు.. రావి శోభనాద్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన… ఎమ్మెల్యే వెనిగండ్ల
తూడుకుర్తిలో పనుల వేగం పెంచాలి..
నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని తూడుకుర్తి
Nara Lokesh : లోకేష్ ప్రజాదర్బార్ లో సమస్యలివీ
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు
పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం
పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించండి…
బాధితులకు మెరుగైన వైద్యం అందించండి… మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశం… నంద్యాల బ్యూరో,
పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు పెరిగాయి
నా పదేళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసింది: జీవన్ రెడ్డి
హైదరాబాద్: తనది పూలబాట కాదు.. ముళ్లబాట అని ఎంఎల్ సి జీవన్ రెడ్డి తెలిపారు. తనకు పిసిసి చీఫ్ పదవి రాకుండా చేసినా బాధపడలేదని అన్నారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డానని, రేవంత్ రెడ్డి కు పిసిసి చీఫ్, సిఎం భట్టి విక్రమార్కకి సిఎల్ పి లీడర్, డిప్యూటీ సిఎం ఇచ్చారని తెలియజేశారు. మరి తాను మండలి నేతను కాదా? తనకెందుకు అన్యాయం చేశారు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తన పదేళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసిందని, పార్టీ ఫిరాయింపుల్లో మనకు మాజీ సిఎం కెసిఆర్ ఆదర్శం కాదు కదా? అని.. అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు ఏంటి? మనం చేస్తున్నదేంటీ? అని..కెసి వేణుగోపాల్ వంటి నేత ఇచ్చిన హామీ అమలు కాకపోతే పార్టీ ఎందుకు? అని.. ప్రశ్నించారు. అధిష్టానం తనను బుజ్జగించలేదని, కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్తున్నానని తెలిసి..ఇలా వచ్చి అలా వెళ్లారని జీవన్ రెడ్డి చురకలంటించారు.
Sharwa’s Biker Trailer Gets Massive Response
The trailer of Biker has landed with surprising force, instantly altering the perception of what the film sets out to deliver. Starring Charming Star Sharwa, the trailer has garnered massive response and injected excitement into the project. From the pulsating racing sequences and intense emotional beats to its polished visuals and crisp sound engineering, every […] The post Sharwa’s Biker Trailer Gets Massive Response appeared first on Telugu360 .
Investigation |దర్యాప్తు వేగవంతం
Investigation | దర్యాప్తు వేగవంతం Investigation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మొయినాబాద్
బుగ్గ కోనేరు పైప్లైన్ లీకేజీకి మోక్షం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కన్నాల శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి
మతం మారితే ఎస్సి హక్కులు కోల్పోతారు: సుప్రీం
హైదరాబాద్: మతమార్పిడి అనంతరం ఎస్సిల హక్కుల గురించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సి హక్కులు కోల్పోతారని సుప్రీం తెలిపింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్ కులంలోకి రారని పేర్కొంది. వేరే ఏ మతంలోకి మారినా షెడ్యూల్ కుల హోదాను కోల్పోతారని వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కాస్ట్ హక్కులను కోల్పోతారని ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. మత మార్పిడి తరువాత ఎస్సి హక్కులు కొనసాగవని జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చర్చి నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆనంద్ చర్చి నిర్వహిస్తున్నాడని అక్కల రామిరెడ్డి, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కింద ఆనంద్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సవాల్ చేస్తూ రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆనంద్ వ్యక్తి అనే వ్యక్తి పాస్టర్గా మారాడని, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు వర్తించవని హైకోర్టులో పిటిషన్లో వివరించాడు. షెడ్యూల్ కులాల రాజ్యాంగం 1950లోని మూడోవ నిబంధన ప్రకారం హిందువు కాని వ్యక్తి ఎలా కులానికి చెందుతాడని కోర్టు ప్రశ్నించింది. పుట్టుకతో హిందువు అయినప్పటికి అతడు వేరే మతంలోకి మారడని, ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందిన వాడు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందు మతంలో కుల ప్రస్తావన ఉంది కానీ మహమ్మదీయ, క్రైస్తవ మతంలో కుల ప్రస్తావన లేదని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత దేశ ఉన్నత న్యాయం స్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు కొట్టివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

31 C