SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

18    C
... ...View News by News Source

Naveen Polishetty – The Raju of USA to Meet You Live

After Rocking Andhra & Telangana, Naveen Polishetty Takes the Celebration to the USA. After setting theatres on fire across Andhra Pradesh and Telangana, In just five days, the film has stormed past a massive ₹100.2 CRORES GROSS worldwide, turning the Sankranthi star entertainer Naveen Polishetty is now bringing his electrifying energy to the USA, as […] The post Naveen Polishetty – The Raju of USA to Meet You Live appeared first on Telugu360 .

తెలుగు 360 24 Jan 2026 1:14 am

సీతక్క పర్యటనలో ఉద్రిక్తత

మన తెలంగాణ 24 Jan 2026 12:04 am

ఎంఎసఎంఈలను ప్రోత్సహిస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి

. పారిశ్రామికవేత్తలుగా 5 లక్షల మంది మహిళలు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత. ఆర్థిక సంస్థలకు కేంద్రంగా అమరావతి. బడుగుల అభ్యున్నతికి బ్యాంకర్లు చేయూత ఇవ్వాలి. ఎసఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి బాట పట్టాలంటే ఎంఎసఎంఈలను ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వాలని సీఎం […] The post ఎంఎసఎంఈలను ప్రోత్సహిస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:40 pm

రూ.6 లక్షల కోట్లు ఆవిరి

. కుప్పకూలిన సెన్సెక్స్. అత్యంత కనిష్ట స్థాయికి రూపాయి. బంగారం ధర పైపైకి ముంబై: భారతీయ మార్కెట్లు శుక్రవారం ఖంగుతున్నాయి. స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. రూపాయి రికార్డు స్థాయికి పతనమైంది. బంగారం ధర ఇప్పటికే దడ పుట్టిస్తున్నది. ఉదయం స్వల్ప లాభాలతో 82,335.94 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమై… ఒక దశలో 800 పాయింట్ల” నష్టపోయింది. చివరకు 769.67 పాయింట్లు (1 శాతం) నష్టంతో 81,537.70 వద్ద సెన్సెక్స్ ముగిసింది. నిఫ్టీ కూడా 241.25 పాయింట్లు […] The post రూ.6 లక్షల కోట్లు ఆవిరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:35 pm

తెలుగులో ఉత్తర్వులు వచ్చేదెన్నడు?

ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమా?భాషాభిమానుల్లో అసంతృప్తి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ ప్రభుత్వం తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ)లు జారీ చేస్తామని అధికారికంగా ప్రకటించి ఏడాది గడుస్తున్నా… ఆ నిర్ణయం కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినప్పటికీ, ఆ దిశగా అధికార యంత్రాంగం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. ప్రస్తుతం హోం శాఖ పేరోల్‌కు సంబంధించిన కొద్ది జీఓలు మాత్రమే […] The post తెలుగులో ఉత్తర్వులు వచ్చేదెన్నడు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:33 pm

మారని బతుకులు

. జీడి పరిశ్రమల్లో అమలుకాని చట్టాలు. వేతనాల కోసం నిత్యం పోరాటాలే. ఐదు దశాబ్దాలుగా కాయకష్టం. మారని కార్మికుల జీవనస్థితి. కోట్లు కొల్లగొడుతున్న యాజమాన్యాలు… బ్రోకర్లు. ప్రభుత్వ ఆదాయానికి గండి జీడిపిక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టాలు వర్తించవు. రెక్కాడితే గాని డొక్కాడని కష్ట జీవులు సుమారు ఐదు దశాబ్దాలుగా కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. జీవనస్థితిలో మార్పు మచ్చుకైనా కానరావడం లేదు. వేతనాలు పెంచండి మహాప్రభు అంటూ పోరాడాల్సి వస్తోంది. పరిశ్రమల్లో కనీస సౌకర్యాలూ ఉండవు. […] The post మారని బతుకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:31 pm

వైష్టవిఏపీ బడ్జెట్ కసరత్తు షురూ

మార్చిలోనే అసెంబ్లీ సమావేశాలుసవరణలు, అంచనాల ప్రతిపాదనలపై సమీక్షలు విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వ కసరత్తు ప్రారంభమైంది. ఆయా శాఖలు తమ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గతంలో కంటే భిన్నంగా బడ్జెట్ ప్రవేశ పెట్టాలని, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతివ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ రాష్ట్రానికి దిక్సూచిగా ఉండాలని, కీలక పథకాలకు నిధులు కేటాయిస్తూనే ఆదాయ పెంపు మార్గాలను అన్వేషించాలని యోచిస్తోంది. వివిధ శాఖలతో ఆర్థిక శాఖ ఇప్పటికే […] The post వైష్టవిఏపీ బడ్జెట్ కసరత్తు షురూ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 11:24 pm

టీమిండియా ఘన విజయం

న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన టీమిండియా 15.2 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజు శాంసన్ (6) విఫలమయ్యారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చి ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. ఇదే సమయంలో మూడో వికెట్ 48 బంతుల్లోనే 122 పరుగులు జోడించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ 37 బంతుల్లోనే 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 82 పరుగులు సాధించాడు. అతనికి శివమ్ దూబె 36(నాటౌట్) అండగా నిలిచాడు. ఇక కివీస్ టీమ్‌లో సాంట్నర్ (47), రవీంద్ర (44) రాణించారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:46 pm

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సజ్జనార్ నోటీసులు

రిటైర్డ్ ఐపిఎస్ అధికారి, బిఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ కమిషనర్ వి.సి సజ్జనార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో ఏడు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని సిట్ అధికారిగా ఎలా నియమిస్తారంటూ సిట్ చీఫ్‌గా ఉన్న తనపై ఆరోపణలు చేసినందుకు గాను అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను నోటీసులు అందిన రెండు రోజుల్లోపు ఇవ్వాలని కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యంగా, తప్పుదారి పట్టించే విధంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నాయన్నారు. ఆరోపణలన్నీ కేవలం ప్రచారం కోసమే చేశారని, ఇవి సిట్, అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆధారాలు అందచేయడంలో విఫలమయితే చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:40 pm

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేగింది. తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో సిఐఎస్ ఎఫ్ సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. తెలిసిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌కు చెందిన నాథూరామ్ తిరుపతిలో దైవదర్శనం చేసు కుని శంషాబాద్ మీదుగా తన స్వస్థలానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతని లగేజీ తనిఖీ చేయగా అందులో ఒక బుల్లెట్ లభ్యమైంది. సిఐఎస్‌ఎఫ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. నాథూరామ్‌కు లైసెన్సు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. అతడు లగేజీలో ఉన్న దుస్తుల్లో బుల్లెట్‌ను పొరపాటున తీసుకొచ్చినట్లు గుర్తించారు ఈ ఘటనతో ఎయిర్‌పోర్టులో కొద్ది సేపు కలకలం నెలకొంది. గతేడాది అక్టోబర్‌లోనూ కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. ఆ ప్రయాణి కుడిని విశాల్‌గా గుర్తించారు. అతడి బ్యాగ్‌లో 38 ఎంఎం బుల్లెట్ లభ్యమైంది. విశాల్‌ను అదుపులోకి తీసుకున్న సెక్యూరి టీ అధికారులు అతడిని పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. వివిధ దేశాలు, రాష్ట్రా లకు వెళ్లే సాధారణ ప్రయాణికులు, వీఐపీలు ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుంటారు. తనిఖీల సందర్బంగా డ్రగ్స్, బంగారం, ఆయుధాలు బయటపడుతూ ఉంటాయి.

మన తెలంగాణ 23 Jan 2026 10:37 pm

మేడారంలో కుప్పకూలిన హోర్డింగ్

 మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో హరిత హోటల్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ హోర్డింగ్ శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలింది. మేడారం మహా జాతర సందర్భంగా గత కొద్ది రోజుల క్రితమే హరిత హోటల్ వనదేవతల గద్దెలవద్ద జరుగుతున్న విశేషాలను, ప్రచారాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా పెద్ద సైజులో స్క్రీన్ ఏర్పాటు చేశారు. అది హఠాత్తుగా కూలిం. ఆ సమయంలో భక్తులు ఎక్కువగా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇద్దరు భక్తులకు గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సంఘటన స్థలానికి చేరుకొని, కూలిన హోర్డింగ్‌ను పరిశీలించారు. జేసీబీ సాయంతో హోర్డింగును తొలగించారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:33 pm

‘పెద్ది’ ఐటమ్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్‌

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. స్పోర్ట్ డ్రామా జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ‘పెద్ది’ నుంచి విడుదలైన గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్, విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే విడుదలైన ‘చికిరి’ సాంగ్ యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ రూరల్ స్పోర్ట్ డ్రామాలో డైరెక్టర్ బుచ్చిబాబు ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట కోసం ఇప్పటివరకు పలువురు క్రేజీ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఈ ఐటమ్ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తెలుగు ప్రేక్షకుల్లో మృణాల్ ఠాకూర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆమె గ్లామర్‌తో పాటు నటనలో ఉన్న పాపులారిటీ దృష్ట్యా, ‘పెద్ది’లో ఈ స్పెషల్ సాంగ్ ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే తెలుగు, హిందీ, తమిళ పరిశ్రమల్లో మృణాల్‌కు మంచి పాపులారిటీ ఉంది. త్వరలోనే ‘పెద్ది’ ఐటమ్ భామపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:30 pm

Mrunal Thakur |డెకాయిట్‌తో సక్సెస్ సాధించేనా..?

Mrunal Thakur | డెకాయిట్‌తో సక్సెస్ సాధించేనా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 23 Jan 2026 10:30 pm

జమ్మూకశ్మీర్ కథువాలో ఎన్ కౌంటర్..జేషే టెర్రరిస్ట్ హతం

జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో జైష్ -ఏ-మొహమ్మద్ సంస్థకు చెందిన పాక్ టెర్రరిస్ట్ ను భద్రతాదళాలు హతమార్చాయని పోలీసులు తెలిపారు. బిల్లావర్ జనరల్ ప్రాంతంలో భద్రతదళాలు, జమ్మూకశ్మీర్ పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ లో ఆ ఉగ్రవాదిని కాల్చి చంపినట్లు జమ్మూ రేంజ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ భీమ్ సేన్ టుట్టి తెలిపారు. మరణించిన జైషే టెర్రరిస్ట్ ను ఉస్మాన్ గా గుర్తించారు. ఉధంపూర్ - కథువా బెల్ట్ లో రెండేళ్లుగా జేషే మొహమ్మద్ తరుపున చురుగ్గా పనిచేస్తున్న ఉస్మాన్, తరచు సరిహద్దు దాడి చొరబడుతూ తప్పించుకు తిరుగుతున్నాడని ఆయన తెలిపారు. ఉస్మాన్ గతంలోనూ ఓ ఎన్ కౌంటర్ సందర్భంగా తప్పించుకున్నాడు. జనవరి 7, 13 తేదీలలో వరుసగా, కహోగ్ , మజోట్ అడవులలో వరుస ఎన్ కౌంటర్లు జరిపినట్లు అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 23 Jan 2026 10:23 pm

ప్రజాభిప్రాయాలు బుట్టదాఖలు

బాధ్యత విస్మరిస్తున్న నియంత్రణ మండలి.. జి. కోటేశ్వరరావువిశాలాంధ్రవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి అనేది స్వతంత్ర వ్యవస్థ గా నడపాల్సిన బాధ్యత విస్మరించి పాలకుల లోపభూయిష్ట ఆర్థిక విధానాలు అమలు చేసే వ్యవస్థగా మారిందని సీపీఐ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు ఆరోపించారు. 2026 - 2027 ఆర్థిక సంవత్సర ఆదాయ అవసరాల రిటైల్ ధరలపై నియంత్రి మండలి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళక్షేత్రం లో నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఐ […] The post ప్రజాభిప్రాయాలు బుట్టదాఖలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:59 pm

రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడుకుందాం

జిల్లా కలెక్టర్ లక్ష్మీశ,విశాలాంధ్ర`విజయవాడ: రక్తదానం మహా యజ్ఞఫలంతో సమానమని రక్తదానం చేయడం ద్వారా ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం అదృష్టంగా ప్రతి ఒక్కరూ భావించాల్సిన అవసరం ఉందని రక్తదానానికి మించిన మరొక దానం లేదని రక్తదానం చేసేలా యువతను ప్రోత్సహించాలల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.స్వాంతంత్ర సమరయోదుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు నలంద విద్యా సంస్థల సంయుక్త అధ్వర్యంలో […] The post రక్తదానంతో నిండు ప్రాణాలను కాపాడుకుందాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:49 pm

హెల్మెట్ ప్రయాణం సురక్షితం

కలెక్టర్ జి లక్ష్మీశ విశాలాంధ్రవిజయవాడ:ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సూచించారు.జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా, పోలీసు శాఖల అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుండి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ ధరించి వాహనాలను నడపడం పై పూర్తి అవగాహన కల్పించేందుకు […] The post హెల్మెట్ ప్రయాణం సురక్షితం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:46 pm

77వ రిపబ్లిక్ డే స్పీచ్: యువతను ఉర్రూతలూగించేలా ప్రసంగించండి ఇలా

భారతదేశం 2026 జనవరి 26న 77వ రిపబ్లిక్ డే జరుపుకుంటోంది. దేశ భవిష్యత్తును నిర్మించే యువతలో స్ఫూర్తిని నింపేలా, పాఠశాలలు, కళాశాలలు, బహిరంగ సభల్లో ప్రసంగించడానికి సిద్ధం చేసిన ప్రసంగ పాఠం మీ కోసం.. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక ప్రసంగం ప్రారంభం: “వేదికపై ఉన్న పెద్దలకు, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, నా దేశ భవిష్యత్తు అయిన నా తోటి యువతీ యువకులకు నమస్కారం. ఈరోజు మనం భారత మాత ముద్దుబిడ్డలుగా, సగర్వంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. […] The post 77వ రిపబ్లిక్ డే స్పీచ్: యువతను ఉర్రూతలూగించేలా ప్రసంగించండి ఇలా appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 23 Jan 2026 9:42 pm

Hero Vishal |ప్రయత్నం ఫలించేనా..?

Hero Vishal | ప్రయత్నం ఫలించేనా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తమిళ

ప్రభ న్యూస్ 23 Jan 2026 9:30 pm

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరంలాగా మారుతున్నాయి

విశాలాంధ్ర – ధర్మవరం; పట్టణములో వివిధ సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు నేడు పేదలకు వరంలాగా మారుతుండడంతో చక్కటి ఆరోగ్యాన్ని పొందుతున్నారని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆరోగ్య లబ్ధిదారులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో 119వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి […] The post ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరంలాగా మారుతున్నాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:29 pm

రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిచార శ్రీరామ్ విశాలాంధ్ర – ధర్మవరం; రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్ అని, ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా నారా లోకేష్ పై విశ్వాసంతో ఉన్నారు అని ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ధర్మవరంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. ముందుగా నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పట్టణంలోని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి […] The post రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడు నారా లోకేష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:18 pm

కేరళలో మార్పు తిరువనంతపురంతో ఆరంభం: పిఎం మోడీ

కేరళలో మార్పు చోటుచేసుకుంటుందని, ప్రజలకు బిజెపిపై నమ్మకం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. బిజెపి తరఫున తిరువనంతపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజకీయ మార్పునకు వీలుందని తెలిపారు. తిరువనంతపురంలో నాలుగు దశాబ్దాల వామపక్ష పాలన అంతం అయింది. బిజెపిపై ప్రజలకు ఏర్పడుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనం అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్‌లో నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. గుజరాత్‌లో ఒకే ఒక్క నగరంలో గెలుపు సాధించి , ఆ తరువాత అక్కడ బిజెపి పూర్తిస్థాయిలో అధికారానికి వచ్చింది. తిరుగులేకుండా సాగుతోందని గుర్తు చేశారు. ఇక్కడ కేరళలో కూడా తిరువనంతపురంతో ఆరంభమైన బిజెపి విజయం విస్తరించుకుంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. 1987 ముందటి వరకూ గుజరాత్‌లో బిజెపి నామమాత్రపు పార్టీగా ఉండేది. మీడియా కూడా ఎక్కువగా పట్టించుకోకుండా ఉండేది. 1987లో రాజకీయ మలుపు చోటుచేసుకుంది. అక్కడ తొలిసారిగా రాజధాని అహ్మదాబాద్‌లో బిజెపి ఆధిపత్యం నెలకొంది. అక్కడి నుంచి పార్టీ విజయయాత్ర సాగిందన్నారు. కేరళలో కూడా ఇప్పుడు తిరువనంతపురం గెలుపు మలుపు అవుతుందని చెప్పారు. ఏ మార్పు కోసం అయినా ప్రజల నమ్మకం కీలకం అవుతుంది. అక్కడ అహ్మదాబాద్ ఆరంభం. ఇక్కడ తిరువనంతపురం మైలురాయి అవుతుందని చెప్పారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి సేవలు అందించేందుకు అవకాశం కల్పించారు. దీనిని తాము నిలబెట్టుకుంటున్నామని తిరువనంతపురం సభలో చెప్పారు. ఇక్కడి బిజెపి గెలుపు మామూలు విషయం కాదు. కేరళను ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌ల అవినీతి వలయాల , రంగుల రాట్నాల బారి నుంచి విముక్తం చేయాలనే కృత నిశ్చయానికి తొలి గెలుపు అని విశ్లేషించారు. తిరువనంతపురం ప్రజలను అభినందించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే కేరళలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త రైలు సేవల ఆరంభానికి ప్రధాని మోడీ కేరళ పర్యటనకు వచ్చారు. ప్రజల ప్రేమను డ్రామాగా గేలిచేసే రకాలు..విమర్శకులపై ప్రధాని మోడీ మండిపాటు జనం ప్రేమాభిమానాలు చూపితే , వాటి వెనుక డ్రామాలు ఉన్నాయని అంటారు. పైగా ప్రచారపు ఎత్తుగడగా దుష్ప్రచారం చేస్తారు. అయితే ఇటువంటి గేలికి తాను అలవాటు పడ్డానని ప్రధాని మోడీ తెలిపారు. శుక్రవారం తిరువనంతపురంలో ఓ చిన్నారి మోడీ చిత్రాన్ని గీసి తనకు కన్పించేలా నిలబడినప్పుడు ప్రధాని స్పందించారు. ఈ బాలుడి వద్ద ఉన్న ఫోటోను తన రక్షణ సిబ్బందికి చెప్పి తెప్పించుకున్నారు. దీని వెనుక పేరు, అడ్రసు రాయమని, తరువాత మాట్లాడుతానని చెప్పారు. తాను ఎక్కడికి అయినా వెళ్లినప్పుడు ప్రజలు తన పట్ల చూసే అభిమానం గురించి ప్రస్తావించారు. ప్రత్యేకించి పిల్లలు, యువత తమ స్పందనను ఈ విధంగా చిత్రాలతో కనబరుస్తారు. వీటిని తాను స్వీకరిస్తాను. అయితే తరువాత దీనిపై కొందరు వెంటనే వ్యంగ్మాత్మక విమర్శలతో రీల్స్ చేస్తారు. మోడీది ప్రచార ఆర్బాటం, పెద్ద నాటకం అని దెప్పిపొడుస్తారు. అయితే ఇటువంటి వాటితో తన తలబొప్పి కొట్టింది. తాను ప్రజల ప్రేమ అభిమానాలను సాదరంగా స్వీకరిస్తానని, వేరే విధంగా స్పందించే వారి వైఖరితో ప్రజల పట్ల ఆదరణను మరింత పెంచుకుంటానని తెలిపారు. జనం మధ్యలో బాబు చాలా సేపు తన పటంతో నిలబడ్డాడని, అలసిపోతూనే ఈ బొమ్మ తనకు కనబడాలని తపించాడని, ఇటువంటివి తరచూ తనకు ఎదురయ్యే ఘటనలు అని తెలిపిన ప్రధాని ఇదే దశలో వెటకారాలకు దిగే వారూ ఉంటారని నవ్వుతూ చెప్పారు.

మన తెలంగాణ 23 Jan 2026 9:10 pm

ఓటు వజ్రాయుధం

విశాలాంధ్ర -జేఎన్టీయూ ఏ : సుపరి పాలన, ప్రజా సంక్షేమ, స్వేచ్ఛ సమాజ నిర్మాణానికి ఓటు వజ్రాయుధమని అనంతపురం రూరల్ తహశీల్దార్ కే. మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ఓటు హక్కు పై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొంది ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలని సూచించారు. అనంతరం ఓటు హక్కు దరఖాస్తు విధానం, నిబంధనలపై వివరించారు. చైర్మన్ అనంత రాముడు […] The post ఓటు వజ్రాయుధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 9:00 pm

బైక్ టాక్సీలపై నిషేధాన్ని రద్దు చేసిన హైకోర్టు

బైక్ టాక్సీలను నిషేధిస్తూ గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు మంగళవారం నాడు తప్పుపట్టింది. బైక్ టాక్సీల పై నిషేధాన్ని హైకోర్టు జనవరి 23న రద్దు చేసింది. ఈ విషయంలో బైక్ టాక్సీ అగ్రిగేటర్లు, వ్యక్తిగత బైక్ టాక్సీ యజమానులు, ఇతరులు దాఖలు చేసిన అపీళ్లను అనుమతించింది. మోటార్ సైకిళ్లను రవాణా వహనాలుగా నమోదు చేయాలని, కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్లను మంజూరు చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విభు బఖ్రు, జస్టిస్ సిఎం జోషీలతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్ల జారీకి సంబంధించిన అంశాలపై రవాణా అధికారులు ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ, మోటర్ సైకిళ్లు అనుమతించబడవు అనే కారణంతో వారు పర్మిట్లను, రిజిస్ట్రేషన్ ను తిరస్కరించలేరని డివిజన్ బెంచ్ పేర్కొంది.

మన తెలంగాణ 23 Jan 2026 8:57 pm

జోగి రమేష్ జైలు నుంచి విడుదల

మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేష్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్ జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని ఆరోపిం చారు. 83 రోజుల పాటు తనను జైల్లో ఉంచి, ఇష్టం వచ్చినట్లుగా వివిధ జైళ్లకు తిప్పారని వాపోయారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. కేసులు పెడితే వైసీపీ నేతలు భయపడతారని అనుకుంటే అది పొరపాటేనని స్పష్టం చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ముందుకు సాగుతామని అన్నారు. శనివారం అమ్మవారి ఆలయానికి వెళ్లి తాను తప్పు చేయలేదని ప్రమా ణం చేస్తానని జోగి రమేష్ వెల్లడించారు.

మన తెలంగాణ 23 Jan 2026 8:51 pm

మేడారం జాతరకు 3 కోట్ల 70 లక్షల కేంద్ర నిధులు

గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ మొత్తాన్ని విడుదల చేశాయి.కేంద్ర పర్యాటక శాఖ అధ్వర్యంలో మేడారం చుట్టు పక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం గిరిజన సర్కూట్ పేరిట గతంలో ఎనభై కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన బౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. అదేవిధంగా యునెస్కొ గుర్తింపు లభించిన రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం రూ. 140 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

మన తెలంగాణ 23 Jan 2026 8:45 pm

కరుణాపూరిత కర్కశ ఖడ్గం

గజా పునర్నిర్మాణం కోసం శాంతి మండలి ఏర్పాటుచేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే శాంతి మండలి ఏర్పాటు కేవలం గజా పునర్నిర్మాణానికి పరిమితం కాబోదు. ఈ శాంతి మండలిలో ఇప్పటికే 25దేశాలు చేరిపోయాయి. ఈ శాంతి మండలి ముఖ్యోద్దేశం వివిధ దేశాల మధ్య ఘర్షణల నివారణ అని ట్రంప్ చెప్తున్న విషయం పూర్తిగా డొల్ల అని ఈ మండలిలో చేరిన దేశాల జాబితాయే రుజువు చేస్తోంది. ఏ ఘర్షణను నివారించాలన్నా అందులో రెండు పక్షాల పాత్ర […] The post కరుణాపూరిత కర్కశ ఖడ్గం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 8:44 pm

పీపీపీతో వైద్యవిద్య, ప్రజారోగ్యం ప్రమాదకరం

బందెల నాసర్ జీ ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంతో ప్రైవేట్‌కు ధారాదత్తం చేసే చంద్రబాబు ప్రభుత్వం విధానాలు విద్యతో పాటు ప్రజారోగ్య హక్కుకు ముప్పే. 2025 సెప్టెంబర్ 4వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి నూతనంగా కేటాయించిన 17 ప్రభుత్వ వైద్యకళాశాలలో 10వైద్య కళాశాలలను (ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, అమలాపురం, పాలకొల్లు, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం) పీపీపీ […] The post పీపీపీతో వైద్యవిద్య, ప్రజారోగ్యం ప్రమాదకరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 8:44 pm

గ్రీన్‌లాండ్‌పై అమెరికా దుర్నీతి

సుంకవల్లి సత్తిరాజు ఇతర దేశాలను కొనుగోలు చేయడం, వీలుకాకుంటే ఆక్రమించుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. అమెరికా చరిత్రను పరిశీలిస్తే ఈ వాస్తవం అవగతమవుతుంది. 50 రాష్ట్రాల అమెరికాలో అలాస్కా రాష్ట్రం అతి పెద్దది. అలాస్కాను 1867లో రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది. అమెరికాలో అత్యధిక జనాభా గల రాష్ట్రమైన కాలిఫోర్నియాను గతంలో మెక్సికో పై దాడి చేసి అమెరికా వశపరచుకుంది. నెవాడా, ఉటా, అరిజోనా, న్యూ మెక్సికో వంటి రాష్ట్రాల భూభాగాలు మెక్సికో నుంచి […] The post గ్రీన్‌లాండ్‌పై అమెరికా దుర్నీతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 8:40 pm

గూగుల్ మ్యాప్ చూస్తూ బావిలో పడిన యువకుడు

గూగుల్ మ్యాప్ చూస్తూ బైక్ పై వెళుతున్న యువకుడు బావిలో పడిపోయిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. రాయ్ బరేలికి చెందిన రితేశ్ జైస్వాల్ లఖ్నోలోని అర్జున్ గంజ్ లో నివాసముంటున్నాడు. అయితే రితేశ్ తన సొంత ఊరికి బైక్ వెళ్లే సమయంలో కరోరా-నాగ్రామ్ దారిలో గూగుల్ మ్యాప్ ను చూస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ చోట పెద్ద మలుపు రావడంతో ముందుకు వెళ్లగా బావి గోడను ఢీకొట్టాడు. దీంతో రితేశ్ బైక్ పై నుంచి బావిలో పడిపోయాడు. అదే దారిలో గస్తీలో ఉన్న పోలీసులు రోడ్డు పక్కన బైక్ పడిపోయి ఉండటాన్ని గమనించి బావి వద్దకు వెళ్ళి చూడగా బావిలో రితేశ్ అరుపులు వినిపించాయి. వెంటనే రితేశ్ ను పోలీసులు స్థానికుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో రితేశ్ స్వల్పంగా గాయపడ్డాడు. 

మన తెలంగాణ 23 Jan 2026 8:37 pm

‘RaaKaaSaa’ Glimpse Promises a Wholesome Fantasy-Comedy Entertainer

The glimpse of the upcoming Telugu fantasy-comedy RaaKaaSaa has generated strong buzz, thanks to its smart humour, quirky tone, and refreshing narrative approach. Offering a playful blend of fantasy and satire, the glimpse clearly establishes comedy as the film’s core strength and sets expectations for a light-hearted yet imaginative entertainer. The glimpse opens with a […] The post ‘RaaKaaSaa’ Glimpse Promises a Wholesome Fantasy-Comedy Entertainer appeared first on Telugu360 .

తెలుగు 360 23 Jan 2026 8:34 pm

పంట పొలాల్లో మొసలి కలకలం

 పంట పొలాల్లోకి మొసలి వచ్చిన సంఘటన ముగ్ధుంపురం గ్రామంలో చోటుచేసుకుంది. కాగా గ్రామానికి చెందిన గొర్రె రవి రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లగా అక్కడ మొసలిని చూశాడు. వెంటనే నెక్కొండ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న నెక్కొండ సెక్షన్ ఆఫీసర్ సోమిరెడ్డి సరిత, సోమ యోగేష్, బీట్ ఆఫీసర్, డ్రైవర్ శివ మొసలిని పట్టుకుని పాకాల చెరువులో వదిలేశారు.

మన తెలంగాణ 23 Jan 2026 8:23 pm

Icon Star |బన్నీ మరో రెండు సినిమాలు ఓకే చేశాడా..?

Icon Star | బన్నీ మరో రెండు సినిమాలు ఓకే చేశాడా..? ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 8:20 pm

అతి వేగం.. రెయిలింగ్ ఢీకొని ఇద్దరు దుర్మరణం

ఖమ్మం: జిల్లాలోని కల్లూరు మండలంలోని గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఏలూరు జిల్లాకు చెందిన సాయి మహేష్(35), గట్టు రాంబాబు(39) శుక్రవారం ఖమ్మం వెళ్తుండగా.. లింగాల సమీపంలో ఈ ఘటన జరిగింది. వారు బైక్‌పై అతి వేగంగా ప్రయాణిస్తూ రెయిలింగ్‌ను ఢీకొన్నారు. దీంతో కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

మన తెలంగాణ 23 Jan 2026 8:19 pm

కెసిఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము సిఎంకు లేదు: బండి సంజయ్

ఈ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కెసిఆర్ కుటుంబాన్ని అరెస్ట్‌చేసే దమ్ములేదన్నారు. చేతగాదు, చేసే ఆలోచనే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంప్రమైజ్ పొలిటిక్స్ మాత్రమే చేస్తున్నారని , అసలు రేవంత్ రెడ్డికి పౌరుషమే లేదని, డ్రోన్ ఎగరేశారని అరెస్ట్ చేసి బిడ్డ పెళ్లికి కూడా వెళ్లకుండా చేసినా... వాళ్లపై చర్యలు తీసుకోవడం లేదంటే.. ఆయనకు చేతగావడం లేదని.. మా రక్తం మరుగుతోందన్నారు. మా కార్యకర్తలపై అడుగడుగునా లాఠీఛార్జ్ చేసి కేసులు పెట్టిన వేధించిన దృశ్యాలు కళ్లముందు ఇంకా కనిపిస్తున్నాయన్నారు. మేం అధికారంలోకి వచ్చి ఉంటే ఒక్కో లాఠీ దెబ్బకు ఒక్కో గుణపాఠం చెప్పేవాళ్లమన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి దేశ భద్రత కోసమేనని చెప్పడానికి సిగ్గు లేదా? మావోయిస్టు జాబితాలో రేవంత్ రెడ్డితోపాటు నా పేరు, జడ్జీల పేర్లు పెట్టారు. మీ అక్రమ దందా కోసం సినిమా నటులను, వ్యాపారుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లు పెడతారా? దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేసి, సిగ్గులేకుండా దేశ భద్రత అని తప్పించుకోవాలని చూస్తున్నారా? కేటీఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వాంగ్మూలంగా భావించి పూర్తిస్థాయి విచార ణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము రేవంత్‌రెడ్డి సర్కార్‌కు లేదని పదేపదే వ్యాఖ్యానించారు. సాక్షాత్తూ సీఎంను పట్టుకుని ఎడమ చేతి చెప్పుతో కొట్టాలని ఉందని అంటున్నా.. కాంగ్రెసోళ్లకు పౌరుషం లేదని, అధికారం ఉంది కదా అని కోట్లు దండుకోవడంపై దృష్టి పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం మాకు చేతకాదు, అసమర్ధులం, చేవ చచ్చినోళ్లమని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తే అప్పుడు కేంద్రం చర్యలు తీసుకునేందుకు సిద్ధమని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.

మన తెలంగాణ 23 Jan 2026 8:18 pm

చత్తీస్‌గఢ్‌లో 9మంది మావోల లొంగుబాటు

చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ జిల్లా కేంద్రంలో  9మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాయపూర్ రేంజ్ ఐజి ఉమరేష్ కుమార్ మిశ్రా, జిల్లా ఎస్పీ ఎదుట దామ్ తరిలో నగరి ఏరియా కమిటీ, సీతానది ఏరియా కమిటీ, గరియా బంద్, సువాపాడ డివిజన్‌కు చెందిన 9మంది మావోయిస్టులు ఎల్‌జిఎస్ ఆయుధాలతో లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఇద్దరు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరంతా జిల్లాలో జరిగిన అనేక ప్రధాన సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులపై 47 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టు తెలిపారు. చత్తీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం, రాయపూర్ జిల్లా పోలీసులు లొంగిపోయిన మావోయిస్టులకు అందజేస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్టు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి సుఖవంతమైన జీవితం గడపాలనే మావోయిస్టులు తమ ఎదుట లొంగిపోవచ్చని సూచించారు.

మన తెలంగాణ 23 Jan 2026 8:06 pm

బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్ఎ పై పది కోట్ల పరువు నష్టం దావా

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు కోపం వచ్చింది. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వికారాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు స్పీకర్ ప్రసాద్ కుమార్ తరఫున న్యాయవాది సదరు మాజీ ఎమ్మెల్యేకు లీగల్ నోటీసు పంపించారు.తనను మానసికంగా క్షోభ పెట్టినందుకు పది కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించడంతో పాటుగా వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టం ప్రకారం న్యాయ స్థానాల ద్వారా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.మెతుకు ఆనంద్ ఈ నెల 14న ఇంకా ఈ నెల 19న తేదీలలో మీడియా సమావేశాల్లో నిర్లక్షంగా మాట్లాడుతూ తనపై నిరాధార తప్పుడు, అసత్య, అభూత కల్పనలు, కట్టు కథలతో కూడిన అవినీతి ఆరోపణలు చేశారని, వ్యక్తిగత జీవితానికి, గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లలో తాను వందల కోట్ల రూపాయల లంచం తీసుకున్నట్లు ఆనంద్ ఆరోపించారని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. రాజ్యాంగబద్దమైన పదవిని అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వికారాబాద్ పురపాలన సంఘాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారనే కట్టు కథలు అల్లారని ఆయన విమర్శించారు.అంతేకాకుండా తనను బుల్లెట్ రాజు అంటూ అవహేళనగా మాట్లాడి వ్యక్తిగతంగా మనసును గాయపరిచారని, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఇతరులపై విమర్శలు చేసే స్వేచ్ఛ, స్వాతంత్య్రం రాజ్యాంగం కల్పించిందని, కానీ నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం అత్యున్నత పదవులను అవమానించడం, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీయడానికి చేసే ప్రయత్నం అవుతుందని ఆయన విమర్శించారు. ఇలాంటి చర్యలను సమాజంలో సాకుగా, న్యాయ స్థానాలు కూడా సమర్థించవని, భారత న్యాయ సహితలోని సెక్షన్ ల ప్రకారం దురుద్వేశ ఆరోపణలు చేసిన వారు శిక్షార్హులని ఆయన వివరించారు.అట్టడుగు స్థాయి నుంచి వచ్చి శాసన వ్యవస్థలో అత్యన్నతమైన శాసన సభాపతి హోదాలో ఉంటూ, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయిస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 23 Jan 2026 7:58 pm

School |ఎమ్మెల్యే వినోద్‌కు ‘గజమాల’స్వాగతం..

School | ఎమ్మెల్యే వినోద్‌కు ‘గజమాల’ స్వాగతం.. School | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:54 pm

ఇక నుంచి షోరూంల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్

షోరూంల వద్దే వాహనాల రిజిస్ట్రేషన్ శుక్రవారం నుంచి ప్రారంభమయ్యింది. ప్రయోగాత్మకం గా హైదరాబాద్ పరిధిలోని ఓ షోరూంలో దీనిని రవాణా శాఖ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. వాహనాల యజమానులు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లకుండా డీలర్ వద్దే వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా రవాణా శాఖ ఈనెల 8వ తేదీన విధాన పర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రవాణా శాఖ అధికారులు సాఫ్ట్‌వేర్‌ను 15 రోజుల్లో సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత సాఫ్ట్‌వేర్ ఆధారంగా ప్రయోగా త్మకంగా శుక్రవారం శ్రీ కృష్ణ ఆటోమోటివ్స్ షో రూంలో డీలర్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని విజయవంతంగా అధికారులు నిర్వహించారు. ఈ విధానం విజయవంతం కావడంతో ఇక నుంచి కొత్త వాహనాలు షోరూంల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు. 24-01-2026 నుంచి కొన్న వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుందని - రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానం ప్రకారం డీలర్ శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకుంటారు. అవసరమైన పత్రాలు (ఇన్‌వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు మొదలైనవి) ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన పత్రాల ఆధారంగా రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. అనంతరం వాహనానికి సంబంధించి ఆర్‌సిని స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తారు. ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం ఆదా అవుతుంది. ఈ విధానం గురించి రవాణా శాఖ కమిషనర్ 33 జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఆ విధానం అమల్లో షో రూం డీలర్లకు ఏవైనా సందేహాలుంటే సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది.

మన తెలంగాణ 23 Jan 2026 7:53 pm

Documents |సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందజేత

Documents | సర్పంచులకు ప్రశంసా పత్రాలు అందజేత Documents | చిట్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:48 pm

సిద్ధార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో అక్షరాభ్యాస వేడుకలు..

విశాలాంధ్ర, పెనుకొండ..వసంత పంచమిని పురస్కరించుకొని శుక్రవారం పెనుకొండలోని సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ లింగారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ వసంత పంచమి ప్రాధాన్యతను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. మనిషి జీవితంలో ఎదగడానికి జ్ఞానం, ధనం కీలక పాత్ర పోషిస్తాయని, జ్ఞానానికి ప్రతీక సరస్వతీ మాత, ధనానికి ప్రతీక లక్ష్మీదేవి […] The post సిద్ధార్థ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో అక్షరాభ్యాస వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:47 pm

Funding |దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తా

Funding | దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తా Funding | కుంటాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:43 pm

ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం..

విశాలాంధ్ర, డీ హీరేహాళ్ ..డీ హీరేహాళ్ మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీ హీరేహాళ్ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్ జి. రాజేష్ నేతృత్వంలో స్థానిక హైస్కూల్ డీ హీరేహాళ్ మరియు హైస్కూల్ హెచ్. సిద్దాపురం లో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది డీ హీరేహాళ్ మండలంలోని 700 మందికి పైగా విద్యార్థినులకు sanitary napkins పంపిణీ చేసినట్లు మేనేజర్ రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ స్టేట్ […] The post ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:36 pm

‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్.. నవ్వులే నవ్వులు

హైదరాబాద్: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జయ జయ జయహే అనే మలయాళ మూవీకి ఇది రీమేక్‌. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. భార్య మధ్య జరిగే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల మధ్య జరిగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సినిమా ట్రైలర్‌ చూసేయండి..

మన తెలంగాణ 23 Jan 2026 7:33 pm

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಶಿಮ್ಜಿತಾ ಮುಸ್ತಫಾಳನ್ನು ಕೇರಳ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಹಳೆಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ​

ಶಿಮ್ಜಿತಾ ಮುಸ್ತಫಾಳನ್ನು ಕೇರಳ ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಹಳೆಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ​

తెలుగు పోస్ట్ 23 Jan 2026 7:30 pm

డీహెరేహాల్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర డీహెరేహాల్. ..మండల కేంద్రంలోని శివలింగ స్వామి మఠంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చిత్రపటానికి పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య స్టేట్ డైరెక్టర్ నాగల్లి రాజు, గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయకుమార్, తిప్పే స్వామి, వన్నూరు స్వామి, సురేష్, మోహన్, నీలప్ప, గోపాల్, గుండ్రాయి, అంజి, హనుమంత తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి నారా లోకేష్‌కు […] The post డీహెరేహాల్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:27 pm

Award |బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్ర‌దానం…

Award | బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్ర‌దానం… Award | ఉట్నూర్,

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:24 pm

బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సంఘీభావం..

విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన సమయంలో, ఆయన క్షేమంగా విడుదలైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ మొక్కుకున్నారు. తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ ‘సంకల్పయాత్ర’ను చేపట్టారు. ఈ సంకల్పయాత్రలో భాగంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కళ్యాణదుర్గం యువ నాయకుడు ఉన్నం మారుతి చౌదరి బండ్ల గణేష్‌ను కలుసుకుని సంఘీభావం […] The post బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సంఘీభావం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 7:10 pm

development |ప్రజల సమస్యలు పరిష్కరిస్తా..

development | ప్రజల సమస్యలు పరిష్కరిస్తా.. development | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:07 pm

plants |నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్

plants | నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్ plants | వాంకిడి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 7:02 pm

Munsif’s court |వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్

Munsif’s court | వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్ Munsif’s court

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:58 pm

విషాదం: ఐదేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు

పుణె: మహారాష్ట్రలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడిని ఓ కారు చిదిమేసింది. పుణెలోని లోనికల్బోర్ ప్రాంతంలోని ఓ నివాస సముదాయంలో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం తన ఇంటి సముదాయంలో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. కటుంబసభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అటువైపుగా దూసుకొచ్చిన ఓ కారు.. అతడి మీద నుంచి వెళ్లిపోయింది. వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి దిగొచ్చి, పిల్లాడిని పైకి లేపాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. తీవ్ర గాయాల కారణంగా అతడు చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సిసికెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 23 Jan 2026 6:56 pm

Medaram |సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం

Medaram | సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం Medaram | వరంగల్ క్రైమ్,

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:50 pm

Free medical |రాచపూర్‌లో ఉచిత వైద్య శిబిరం

Free medical | రాచపూర్‌లో ఉచిత వైద్య శిబిరం Free medical |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:43 pm

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

రాయ్‌పూర్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. అదే సమరోత్సాహంతో ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమిని చవిచూసిన కివీస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రాణాను, ఇక బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేసింది. సీఫెర్ట్, ఫౌల్క్స్, మాట్ హర్నీలు కివీస్ జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

మన తెలంగాణ 23 Jan 2026 6:41 pm

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ చేసిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణ పూర్తి అయింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరులోని ఎసిబి కోర్టులో సిట్ అధికారులు సంచలన విషయాల తో కూడిన తుది ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగి నట్లు విచారణలో శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ భారీ స్కామ్‌లో సిట్ మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 12 మంది టిటిడి ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా మాజీ టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ వ్యక్తిగత సహాయకుడు కాసూరి చిన్న అప్పన్న పేరు ఛార్జి షీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై, కిలోకు రూ. 25 చొప్పున కమీషన్లు డిమాండ్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు హవాలా మార్గాల్లో దాదాపు రూ. 50 లక్షల వరకు లంచాలు అప్పన్నకు అందినట్లు విచారణ లో వెల్లడైంది. అప్పన్న ఎవరి కోసం ఇలా చేశాడో సిబిఐ తేల్చాల్సి ఉంది. ఉత్తరాఖండ్‌కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఈ కుంభ కోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ గుర్తించింది. అస్సలు పాలు, వెన్న సేకరించని ఈ డెయిరీ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనా లను కలిపి కృత్రిమ నెయ్యి ని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసింది. 2019-24 మధ్య సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని రూ. 250 కోట్ల విలువైనది టిటిడికి అంటగట్టినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. 2022లో ఈ డెయిరీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినప్పటికీ, ఇతర బినామీ డెయిరీల పేరుతో మళ్ళీ సరఫరా కొనసాగించడం గమనార్హం. కమీషన్ల కక్కుర్తి కోసం నాణ్యత లేని నెయ్యిని అనుమతించడం వల్ల శ్రీవారి లడ్డూ రుచి, నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నాయని సిబిఐ స్పష్టం చేసింది. తక్కువ ధరకు టెండర్లు వేసిన కంపెనీలు, నాణ్యతా ప్రమాణాలను పాటించకుం డా ల్యాబ్ రిపోర్టులను సైతం మేనేజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్ట బోమని, చట్టప రంగా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణాధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది.

మన తెలంగాణ 23 Jan 2026 6:40 pm

129th Birthday |ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు

129th Birthday | ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు 129th Birthday |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:38 pm

ముగిసిన కేటీఆర్ విచారణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది

తెలుగు పోస్ట్ 23 Jan 2026 6:35 pm

Bank |అవినీతి పై చర్యలు తీసుకోవాలి….

Bank | అవినీతి పై చర్యలు తీసుకోవాలి…. Bank | బోధన్, ఆంధ్ర

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:34 pm

Sports |విజేతలకు బహుమతులు ప్రధానం

Sports | విజేతలకు బహుమతులు ప్రధానం Sports | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:30 pm

Madaram |గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు

Madaram | గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు Madaram | గోదావరిఖని,

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:25 pm

Public issues |ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక

Public issues | ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక Public issues |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:18 pm

Video : Exclusive Interview with Producer Sahu Garapati

The post Video : Exclusive Interview with Producer Sahu Garapati appeared first on Telugu360 .

తెలుగు 360 23 Jan 2026 6:15 pm

Political |మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ

Political | మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ Political | చౌటుప్పల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:15 pm

Home Guards |సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన హోంగార్డులు

Home Guards | బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : బాసర పుణ్యక్షేత్రంలో

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:13 pm

Market |వార సంత ప్రారంబించిన నూతన సర్పంచ్

Market | వార సంత ప్రారంబించిన నూతన సర్పంచ్ Market | లక్ష్మణచాంద,

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:12 pm

Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ

Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ Returning |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:08 pm

Jayanti celebrations |సరస్వతీ మాత జయంతి వేడుకలు

Jayanti celebrations | సరస్వతీ మాత జయంతి వేడుకలు Jayanti celebrations |

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:06 pm

Awareness |రోడ్డు భద్రతపై వినూత్న ప్రచారం

Awareness | పాలకుర్తి, ఆంధ్రప్రభ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా

ప్రభ న్యూస్ 23 Jan 2026 6:02 pm

ఆదోని ప్రత్యేక జిల్లా సాధనకు ప్రైవేట్ పాఠశాలల మద్దతు

* స్వచ్ఛందంగా స్కూళ్ల బంద్ విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ఆదోని ప్రత్యేక జిల్లా సాధన లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న బంద్‌కు పెద్దకడబూరు మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దకడబూరులో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలలను స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ తాలూకా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదోని ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక […] The post ఆదోని ప్రత్యేక జిల్లా సాధనకు ప్రైవేట్ పాఠశాలల మద్దతు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 6:00 pm

MLA |చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు

MLA | చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు MLA | నాగర్

ప్రభ న్యూస్ 23 Jan 2026 5:59 pm

నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన టిడిపి నాయకులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కోసిగిలో శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. జన్మదినం సందర్భంగా జాలవాడి గ్రామ అధ్యక్షులు వెంకన్న, టీడీపీ నేతలు భీమన్న, రంగన్న, కాసిం, శాంతప్ప, నాగరాజు, బజారి, దేవదానం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, అధ్యక్షులు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, సొసైటీ […] The post నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన టిడిపి నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:57 pm

పెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి…

విశాలాంధ్ర కైకలూరు:ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.శుక్రవారం పెద్దింటి అమ్మవారి జాతర సమన్వయ కమిటీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈఓ, అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. వచ్చే నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని,ఫిబ్రవరి 28న పెద్దింటమ్మ సమేత జలదుర్గా గోకర్ణేశ్వరస్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ […] The post పెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:53 pm

అంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం

విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా దశాబ్దాల క్రితం వెలసిన పెద్దమ్మ, మారెమ్మ అమ్మవార్ల దేవాలయం 11వ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి విగ్రహాలను పూజారి ఓబులయ్య ఉదయాన్నే పూలతో అలంకరణ చేశారు. భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఫల, పుష్పాలు, కాయకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నం వితరణ కార్యక్రమం చేశారు. The post అంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:50 pm

Hyderabad : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళుతున్నారా? అయితే మీ పార్కింగ్ ఎక్కడంటే?

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలంటే మార్పులు గమనించాల్సి ఉంది

తెలుగు పోస్ట్ 23 Jan 2026 5:49 pm

ఘనంగా వసంత పంచమి వేడుకలు

విశాలాంధ్ర ఆస్పరి : మండల కేంద్రంలోని నారాయణ ప్రైమ్ స్కూల్ నందు శుక్రవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి దేవి పూజా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పూజా అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ దీప్తి మాట్లాడుతూ వసంత పంచమి అనేది మాఘ శుద్ధ పంచమి రోజున జరుపుకునే పవిత్ర పర్వదినమని, వసంత ఋతువు ఆరంభానికి ఇది సంకేతమని తెలిపారు. జ్ఞానం, విద్య, కళలకు ప్రతీక […] The post ఘనంగా వసంత పంచమి వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:47 pm

విద్యాసామాగ్రి, టీ షర్ట్లు పంపిణీ చేసిన ధర్మవరం వాస్తవ్యులు

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలంలోని పి జి ఎస్ తాండాలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ధర్మవరం వాస్తవ్యులైన కీర్తిశేషులు హనుమంతరావు జ్ఞాపకార్థం భార్య కాత్యాయని, కుమారుడు ప్రశాంత్, కోడలు ఐశ్వర్య లు 5000 రూపాయలు విలువచేసే విద్యా సామాగ్రితో పాటు విద్యార్థులందరికీ టీ షర్టులను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ హారిక మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది […] The post విద్యాసామాగ్రి, టీ షర్ట్లు పంపిణీ చేసిన ధర్మవరం వాస్తవ్యులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:37 pm

షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల పంపిణీ

విశాలాంధ్ర – మండపేట : సంక్రాంతి సందర్భంగా మండపేట సువార్త సైనికులు నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ లో విజేతలకు టీడీపీ యువనేత కుమార్ బాబు గురువారం బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ విజేత గా నిలిచిన కాలేరు కు చెందిన హర్ష వర్ధన్ టీమ్ ను, రన్నర్ గా నిలిచిన అచ్యుతాపురం కిరణ్ పాల్ టీమ్ ను కుమార్ బాబు అభినందించి మెమెంటో లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర […] The post షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:34 pm

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులు ఎవరెవరంటే?

తిరుమల కల్తీ నెయ్యి కేసుపై నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్‌షీట్ సీబీఐ దాఖలు చేసింది

తెలుగు పోస్ట్ 23 Jan 2026 5:34 pm

ప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది

మండల వినియోగదారుల కార్యదర్శి చిన్న తంబి చిన్నప్పవిశాలాంధ్ర ధర్మవరం;! ప్రతి విద్యార్థి చదువుతోపాటు అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుందని మండల వినియోగదారుల సంఘం కార్యదర్శి చిన్న తంబి చిన్నప్ప, జిల్లా వినియోగదారుల సమాచార సమాఖ్య వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపేటలో గల బాలికల ఉన్నత పాఠశాల యందు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు సందర్భంగా డిజిటల్ న్యాయపాలన ద్వారా సత్వర సమర్థ పరిష్కారం అనే అంశంపై […] The post ప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:28 pm

గోదావరి పుష్కరాల్లో ఏపీలో ఎన్ని స్నాన ఘట్టాలంటే?

గోదావరి పుష్కర పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు

తెలుగు పోస్ట్ 23 Jan 2026 5:24 pm

యూరియా విష ద్రావణం తాగి 38 పొట్టేళ్లు అకాల మరణం

-రూ.6లక్షలు నష్టపోయిన కురుబ బుల్లే గంగాధర్ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు గ్రామానికి చెందిన కురుబ బుల్లే గంగాధర్ కు చెందిన 38 పొట్టేళ్లు విష ద్రావణం (యూరియా మిక్సింగ్) తాగి అకాల మరణం చెందాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే గంగాధర్ వృత్తిరీత్యా గొర్రెల పెంపకం కూడా చేసేవాడు. తోటలో వేసిన మొక్కజొన్న పంటకు శుక్రవారం యూరియా కలిపిన నీరు వదిలాడు. కొద్దిసేపటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తర్వాత కరెంటు సరఫరా రాగానే గొర్రెలకు […] The post యూరియా విష ద్రావణం తాగి 38 పొట్టేళ్లు అకాల మరణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:22 pm

Expulsion |ఓరుగల్లు నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ

Expulsion | ఓరుగల్లు నుంచి రౌడీ షీటర్ బహిష్కరణ Expulsion | వరంగల్

ప్రభ న్యూస్ 23 Jan 2026 5:21 pm

సమాచార హక్కు వెబ్‌సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించిన సమాచార హక్కు అవగాహన కమిటీ వ్యవస్థాపకులు హబీబ్ రహిమాన్ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ వెబ్‌సైటు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వెబ్సైటు ప్రారంభం కావడం అసోసియేషన్ సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ఈ వెబ్సైటు ప్రధానంగా ప్రజలకు, ఆర్.టి.ఐ కార్యకర్తలకు, ప్రజా సమాచార అధికారులకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. The post సమాచార హక్కు వెబ్‌సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Jan 2026 5:17 pm

Dirt road |ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం మ‌ట్టి రోడ్డు ఏర్పాటు..

Dirt road | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం

ప్రభ న్యూస్ 23 Jan 2026 5:16 pm

Prabhas’ Promise for PMF

People Media Factory is one of the top production houses of Telugu cinema. Their last film Mirai was a grand hit and they had big hopes on Raja Saab featuring Prabhas. Raja Saab is the costliest film of PMF and the film was in shooting mode for three years. PMF acquired the theatrical rights of […] The post Prabhas’ Promise for PMF appeared first on Telugu360 .

తెలుగు 360 23 Jan 2026 5:14 pm

Minister |అరాచకాలపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి

Minister | కరీంనగర్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ తోపాటు అనేక అవినీతి,

ప్రభ న్యూస్ 23 Jan 2026 5:13 pm