SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

8th ward |ఒక్క అవకాశం ఇవ్వండి..వార్డు అభివృద్ధి చేస్తా

8th ward | ఒక్క అవకాశం ఇవ్వండి..వార్డు అభివృద్ధి చేస్తా 8th ward

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:24 pm

Dandepalli |సెల్ ఫోన్‌ను బాధితురాలికి అప్పగింత…

Dandepalli | సెల్ ఫోన్‌ను బాధితురాలికి అప్పగింత… Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:23 pm

జోగి రమేష్‌ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌పై నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ నేత జోగి రమేష్‌కు తెలుగుదేశం శ్రేణుల నుంచి నిరసన సెగ తగలింది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరి ముట్టడించినట్లు సమాచారం. ఆందోళనకారులు ఇంటిపై అగ్గి పెట్టి నిరసన తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతంలో […] The post జోగి రమేష్‌ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 3:18 pm

Family Suicide |ఒంట‌రిత‌న‌మే ప్రాణం తీసిందా..?

Family Suicide | ఒంట‌రిత‌న‌మే ప్రాణం తీసిందా..? Family Suicide | వెబ్‌డెస్క్‌,

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:15 pm

Too many Rumors on Vijay and Rashmika’s Wedding

Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna are expected to get married this month. The duo did not make it official for now but the wedding plans are going on. The wedding will take place in Udaipur. There are a lot of speculations going on and Bollywood media started speculating that the grand wedding will […] The post Too many Rumors on Vijay and Rashmika’s Wedding appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 3:02 pm

The incident |బావిలో పడేశారు..

The incident | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:00 pm

A Costly Mistake from Tharun Bhascker

Talented writer and director Tharun Bhascker has taken up acting assignments. Though the results are not great, he continued to act. Before kick-starting Ee Nagaraniki Emaindi 2 as a director, Tharun Bhascker completed Om Shanti Shanti Shantihi and he played the lead role in this drama. The film was well promoted and a proper release […] The post A Costly Mistake from Tharun Bhascker appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 2:58 pm

3rd ward |ఒక్కసారి అవకాశం ఇవ్వండి…

3rd ward | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరుగనున్న

ప్రభ న్యూస్ 2 Feb 2026 2:43 pm

Review meeting |గ్రామ స్థాయిలో కమిటీల నియామకం చేపట్టాలి..

Review meeting | వెల్దండ, ఆంధ్రప్రభ : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర

ప్రభ న్యూస్ 2 Feb 2026 2:39 pm

Buzz: Pooja Hegde in Nani’s Next?

Natural Star Nani will soon kick-start the shoot of Sujeeth’s film and it is a full-length action entertainer. Titled Bloody Romeo, the shoot commences during the second half of the year. The team is currently finalizing the actors and technicians currently. Pooja Hegde is rumored to play the leading lady in Bloody Romeo and the […] The post Buzz: Pooja Hegde in Nani’s Next? appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 2:33 pm

MLA |ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

MLA | ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం MLA | వెబ్ డెస్క్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 2:33 pm

Shah Rukh Khan replaces Balakrishna?

Superstar Rajinikanth is completely busy with the shoot of Jailer 2. After the super success of Jailer, the sequel plan happened and the shoot will be wrapped up soon. Nelson Dilipkumar is the director of Jailer 2. The team has approached Nandamuri Balakrishna for a crucial role in Jailer 2 but the talks were not […] The post Shah Rukh Khan replaces Balakrishna? appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 2:21 pm

Mohan Babu’s Record Remuneration for The Paradise

Legendary actor Mohan Babu has a career spanning for five decades in Telugu cinema. He hasn’t done many films in the recent times and he is quite selective as an actor. He was seen in a guest role in Manchu Vishnu’s Kannappa for his son. The actor is now essaying the role of the lead […] The post Mohan Babu’s Record Remuneration for The Paradise appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 2:15 pm

Multiple Cases Filed Against Jogi Ramesh

Legal trouble is intensifying for former minister Jogi Ramesh, with fresh cases being registered against him at multiple police stations across Andhra Pradesh. The latest case was filed after police alleged that his remarks against IT Minister Nara Lokesh were inappropriate and capable of provoking tensions between castes and religious communities. Ibrahimpatnam police registered the […] The post Multiple Cases Filed Against Jogi Ramesh appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 2:14 pm

Atmakur |అభివృద్ధికి సహకరించండి…

Atmakur | అభివృద్ధికి సహకరించండి… Atmakur | ఆత్మకూర్, ఆంధ్రప్రభ : ఆత్మకూరు

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:58 pm

Raipole |పదో తరగతి ప్రతిభకు భారీ ప్రోత్సాహకం

Raipole | పదో తరగతి ప్రతిభకు భారీ ప్రోత్సాహకం Raipole | రాయపోల్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:53 pm

TDP |మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

TDP | మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు TDP | వెబ్ డెస్క్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:48 pm

Chandrababu : వైసీపీ ట్రాప్ లో పడొద్దు : చంద్రబాబు

ఏపీలో జరిగే అభివృద్ధి వైసీపీకి నచ్చడం లేదని, అందుకే కుట్రలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 1:42 pm

Suzlan Group |చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

Suzlan Group | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : 9వ తరగతి చదువుతున్న బాలికల‌కు,

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:40 pm

అసలు మీరు తెలంగాణకు తెచ్చింది ఏంటీ? : కెటిఆర్

హైదరాబాద్: అన్ని గ్రామాలు, పట్టణాల్లో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదిలాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆదివారం మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకు వచ్చాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..7 వేలకు పైగా గ్రామాల్లో దిష్టిబొమ్మలు దగ్ధం చేశారని, ఆదివారం నందినగర్ లో 900 మంది పోలీసులను పెట్టారని.. పోలీసులంతా ఒకేచోట ఉంటే నగరంలో పట్టపగలే కాల్పులు, దోపిడీలు జరుగుతున్నాయని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డికి ఎపి, కేంద్రంతో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోగలం అని కెటిఆర్ తెలియజేశారు. నల్లమల సాగర్ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని, రాష్ట్రంలో సహజ వనరులు, జలవనరుల దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. సింగరేణిలో స్కామ్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం లేదని, కేంద్రం అప్పు 3 రెట్లు పెరిగి.. నెలకు రూ. లక్ష కోట్లు వడ్డీలకే పోతోందని ఎద్దేవా చేశారు. పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని, ఎరువుల రాయితీ, ఆహార రాయితీకి నిధులు తగ్గించారని ధ్వజమెత్తారు.  60 సార్లు ఢిల్లీకి వెళ్లి సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేమిటీ? అని..అసలు మీరు తెలంగాణకు తెచ్చింది ఏంటీ? అని  ప్రశ్నించారు. బిఆర్ఎస్ హయాంలోని డేటా సెంటర్స్ కు సబ్సిడి, గర్ల్స్ హాస్టల్స్ ని పథకాలను కేంద్రం కాపీ కొట్టిందని, బయో ఫార్మాకు కేంద్రం రూ. 10 వేల కోట్లు ప్రకటించిందని అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని ప్రభుత్వం గ్రహించాలని కోరారు. తీర్పు ఇవ్వడానికి సిపి సజ్జనార్ జడ్జికాదు..పోలీస్ అధికారి మాత్రమేనని, కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్టు పోలీస్ అధికారులు ఆడొద్దు అని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ లో చార్జ్ షీట్ వేయండని, మున్సిపల్ ఎన్నికల్లో తాము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డే అని..తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని చెప్పారు. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారు, ప్రతి అంశానికి కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదు అని కెటిఆర్  పేర్కొన్నారు. 

మన తెలంగాణ 2 Feb 2026 1:39 pm

BJP MLA |అసభ్య వ్యాఖ్యలు ఖండనీయం…

BJP MLA | అసభ్య వ్యాఖ్యలు ఖండనీయం… BJP MLA | భవానీపురం,

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:37 pm

Andhra Pradesh : ఏపీలో శాంతి భద్రతల వైఫ్యల్యానికి ఎవరు కారణం?

శాంతి భద్రతల వైఫల్యం ఏ ప్రభుత్వానికైనా చెడ్డపేరు తెస్తుంది.

తెలుగు పోస్ట్ 2 Feb 2026 1:28 pm

IndiGo |ఎందుకంటే….

IndiGo | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : ఇండిగోకు జరిమానా విధించింది కన్స్యూమర్‌

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:24 pm

గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలాడుతోంది: కవిత

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణను తప్పు పడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడటం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. చట్టాలను అందరూ గౌరవించడంతో పాటు సహకరించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సిటి విచారించిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్లు అవుతున్నా సిట్ విచారణ ఎందుకు ముగియడం లేదని ప్రశ్నించారు. దోషులకు శిక్షపడేలా చూడాలని, గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. తనతో పాటు తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, విచారణకు సిట్ అధికారులు పిలిస్తే వెళ్లతానని కవిత స్పష్టం చేశారు. సిట్ విచారణలో ఏం జరిగిందే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చెబుతారన్నారు. 

మన తెలంగాణ 2 Feb 2026 1:19 pm

MLA |మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం…

MLA | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి పట్టణంలో ఈ రోజు

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:16 pm

‘ఇందులో కొత్తేముంది’.. పాక్ వైఖరిపై గవాస్కర్ సెటైర్లు..

ఐసిసి టి-20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మరింత ప్రత్యేకం కానుంది. అయితే భారత్‌తో తాము మ్యాచ్ ఆడమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రగల్భాలు పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ వైఖరిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ సెటైర్లు వేశారు. మ్యాచ్ సమయానికి పాక్ తన నిర్ణయాన్ని మార్పుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. పాక్ క్రికెటర్లు గతంలో తమ రిటైర్మెంట్‌ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నట్లే.. పాక్ కూడా ఈ విషయంలో యూటర్న్ తీసుకోవచ్చని గవాస్కర్ పేర్కొన్నారు. ‘‘ఇందులో కొత్తేముంది? పాకిస్థాన్ క్రికెటర్లు ముందు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. నాలుగు రోజుల తర్వాత మా అభిమానులు మమ్మల్ని ఇంకా ఆడమన్నారని చెప్పి.. వారు తమ రిటైర్మెంట్లను వెనక్కి తీసుకుంటారు. ఇలాంటిదే మరోసారి జరుగుతుంది. 15వ తేదీ కంటే ముందే ఇది జరగ వచ్చు’’ అని గవాస్కర్ అన్నారు. ఇక మెగా టోర్నీలో పాకిస్థాన్.. భారత్‌తో మ్యాచ్‌ను బహిస్కరిస్తే.. ఐసిసి నుంచి తీవ్రమైన చర్యలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘‘భారత్‌తో మ్యాచ్ నుంచి పాక్ వైదొలగడానికి సరైన కారణాలు, ఆధారాలు చూపకపోతే.. ఐసిసి నుంచి చర్యలకు లోనుకావాల్సి వస్తుంది’’ అని గవాస్కర్ తెలిపారు.

మన తెలంగాణ 2 Feb 2026 1:12 pm

Minister |శ్రీశైలంలో మంత్రుల పర్యటన…

Minister | శ్రీశైలంలో మంత్రుల పర్యటన… Minister | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:12 pm

స్టాండ్ వేసి సైకిల్ తొక్కినట్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 1:09 pm

45th Rank |జాతీయస్థాయిలో డబుల్ ఏ ఏ రేటింగ్…

45th Rank | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయస్థాయిలో మద్రాస్ ఐఐటి

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:05 pm

Phone Tapping |తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Phone Tapping | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత Phone Tapping |

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:03 pm

Financial assistance |పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులకు ఆర్థిక సహాయం

Financial assistance | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : భీమవరం నియోజకవర్గం రాయలం

ప్రభ న్యూస్ 2 Feb 2026 1:01 pm

Veldanda |అంజయ్య మృతి బాధాకరం…

Veldanda | అంజయ్య మృతి బాధాకరం… Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:57 pm

33th Ward |దూసుకుపోతున్న బిఆర్ఎస్ అభ్యర్థి….

33th Ward | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీలో ఎన్నికల్లో

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:54 pm

TG |చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..

TG | చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. TG |

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:53 pm

కారులో వెళ్తుండగా ప్లయింగ్ క్లిస్ లు... ఆకతాయి అరెస్టు

లక్నో: కారులో వెళ్తుండగా ప్లయింగ్ క్లిస్ లు ఇచ్చిన ఆకతాయిలను అరెస్టు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వ్యక్తి రెడ్ కారులో వెళ్తున్నాడు. పక్క కారులో ఉన్న మహిళను ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చినట్లు సైగ చేయడంతో పాటు అసభ్య సంకేతాలు ఇచ్చాడు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో రికార్డు అవుతుందని తెలిసి కూడా ఆకతాయిలు అలాగే ప్రవర్తించారు. తాము కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుండగా ఓ వ్యక్తి అసభ్యంగా సంకేతాలు చేశాడని, వీడియో తీసిన వ్యక్తి కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడన్నారు. బైక్ పై వెళ్తున్న మహిళలతో కూడా అలాగే ప్రవర్తించారన్నారు. దీంతో వారు భయాందోళనకు గురయ్యారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళలకు మాత్రం గౌరవం లేదని, నలుగురిలో ఉన్నామన్న కనీసం మార్యద కూడా లేదని నెటిజన్లు దుయ్యబట్టారు.

మన తెలంగాణ 2 Feb 2026 12:50 pm

Gold and Silver Swings Worry Middle Class Families

The sharp fall in gold and silver prices has left many middle-class households confused and cautious. On Monday, 24-carat gold fell to Rs 1,44,430 per 10 grams and 22-carat gold stood at Rs 1,32,394 per 10 grams. Silver dropped to Rs 2,52,770 per kilogram in futures. For families who see these metals as safe savings, […] The post Gold and Silver Swings Worry Middle Class Families appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 12:50 pm

రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని దుర్మరణం

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 2 Feb 2026 12:40 pm

చట్టాలను అందరూ గౌరవించాలి, సహకరించాలి: కవిత

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ సిఎం కెసిఆర్‌ను సిట్ విచారించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సిట్ విచారణలో ఏం జరిగిందో కెసిఆర్ చెప్తారని అనుకుంటున్నానని, రెండేళ్లు అవుతున్నా.. ఫోన్ ట్యాపింగ్ కేసు ముగింపునకు రావట్లేదని అన్నారు. దీనిపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు త్వరగా ముగింపు పలకాలని.. దోషులకు శిక్షపడాలని కోరారు. సిట్ విచారణను తప్పుపడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడటం కరెక్టు కాదని కవిత విమర్శించారు. చట్టాలను అందరూ గౌరవించాలని, సహకరించాలని సూచించారు. గంటనక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలిస్తే వెళ్లానని, తన ఫోన్, తన భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయని అన్నారు. సిట్ అధికారులు పిలిస్తే వెళ్లి విచారణకు సహకరిస్తానని తెలియజేశారు. కెటిఆర్ వ్యాఖ్యలు రాచరికపు పోకడలకు నిదర్శనమని, చెడ్డవారికి ఓటెయాలని కెటిఆర్ చెబుతున్నారా? అని ప్రశ్నిచారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదు.. గుణం చూసి ఓటేయాలని, పైసలు కాదు.. పనిచేసేవాడికి ఓటు వేయాలని ఏ పార్టీ అయినా సరే.. మంచి అభ్యర్థులకు ఓటేయాలని అన్నారు. కెసిఆర్ గతంలో సిఎంగా ఉన్నారు కాబట్టి సిట్ విచారణకు పిలిచిందని, విచారణకు పిలిస్తే ఎవరైనా వెళ్లక తప్పదని కవిత పేర్కొన్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 12:36 pm

స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ ఊరట లభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), తాజాగా దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో నారా చంద్రబాబు పేరును నిందితుడిగా చేర్చలేదు. నిధుల దుర్వినియోగం, మనీలాండరింగ్ కార్యకలాపాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు తమ దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈడీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌ను […] The post స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 12:34 pm

Andhra Pradesh : ఏపీ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో? పారిశ్రామికవేత్తలు వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా తయారయ్యాయి

తెలుగు పోస్ట్ 2 Feb 2026 12:30 pm

Election campaign | 9 వార్డు రూపు రేఖలు మారుస్తా

Election campaign | 9 వార్డు రూపు రేఖలు మారుస్తా Election campaign

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:26 pm

బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 12:24 pm

MLA |ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన చల్లా ధర్మారెడ్డి..

MLA | ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల మాజీ

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:21 pm

Vanaparthi |మార్నింగ్ వాక్ లో ఎన్నికల ప్రచారం

Vanaparthi | వనపర్తి, ఆంధ్రప్రభ : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:11 pm

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే ధ్యేయం

– యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం విశాలాంధ్ర ధర్మవరం: పేద ప్రజల కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయమని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉచిత ఐఓఎల్ కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం యువర్స్ ఫౌండేషన్, జిల్లా అందత్వ నివారణ సంస్థ […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే ధ్యేయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 12:07 pm

AP | 50 వేల శివలింగాలు సమర్పణ..

AP | 50 వేల శివలింగాలు సమర్పణ.. AP | ఘంటసాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:06 pm

Exams |ప‌రీక్షా కాలం..

Exams | ప‌రీక్షా కాలం.. Exams | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : విద్యార్థుల‌కు

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:05 pm

జోగి రమేశ్ పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ మంత్రి

నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జోగి రమేశ్ ఇబ్రహీంపట్నం పీఎస్ లో కేసు నమోదుమాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రి నారా లోకేశ్ పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారనే ఆరోపణలతో… 189(2), 190, […] The post జోగి రమేశ్ పై కేసు నమోదు.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మాజీ మంత్రి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 12:04 pm

Chief Minister |రాజీపడేది లేదు..

Chief Minister | రాజీపడేది లేదు.. సీఎం చంద్రబాబు Chief Minister |వెబ్

ప్రభ న్యూస్ 2 Feb 2026 12:03 pm

కొత్వాల్ చెరువులో పడిన బాలురు మృతదేహాలను వెలికితీత

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కేసితండా వద్ద కొత్వాల్ చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బాలురు చెరువులో జారి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు నీట మునుగుతుండగా గట్టుపై ఉన్న మరో బాలుడు ఇచ్చిన సమాచారంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం చెరువులో నుంచి గజ ఈతగాళ్లు మృతదేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రిషి(6),బద్రినాథ్ (8)గా పోలీసులు గుర్తించారు.

మన తెలంగాణ 2 Feb 2026 11:57 am

S. KOTA |వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభం..

S. KOTA | వంద పడకల ఆస్పత్రి భవనం ప్రారంభం.. ప్రారంభించిన ఆరోగ్య

ప్రభ న్యూస్ 2 Feb 2026 11:54 am

ఘనంగా డాక్టర్ మాధవి పదవీ విరమణ వేడుకలు

విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ మాధవి పదవి విరమణ కార్యక్రమ వేడుకలు ప్రభుత్వ ఆసుపత్రి లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ ఆధ్వర్యంలో వారు ఆసుపత్రికి చేసిన సేవలను గూర్చి కొనియాడారు. ముఖ్యఅతిథిగా అనంతపురం డి సి హెచ్ ఎస్ డేవిడ్ రాజు, శ్రీ సత్య సాయి జిల్లా డిసిహెచ్ఎస్ మధుసూదన్ పాల్గొన్నారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ పట్టణంలోని రోగుల వద్ద మనం […] The post ఘనంగా డాక్టర్ మాధవి పదవీ విరమణ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:54 am

Campaign | 34వ వార్డులో అనంతలక్ష్మి ప్రచారం

Campaign | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డు

ప్రభ న్యూస్ 2 Feb 2026 11:52 am

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం!

బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్ఠ‌ స్థాయికి చేరిన తర్వాత, గత నాలుగైదు రోజులుగా పసిడి, వెండి ధరలు నేలచూస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ‌ ఒక్కరోజే బంగారం ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. ఈ పరిణామం పెట్టుబడిదారులకు షాక్ ఇవ్వగా, కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది.ఈరోజు (ఫిబ్రవరి 2) ఉదయం 9:30 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.9,050 తగ్గి రూ.1,51,530కి చేరింది. అలాగే, 22 […] The post బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పతనం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:48 am

గంగాపురిలో కోతుల బీభత్సం

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురిలో కోతులు బీభత్వాన్ని సృష్టించాయి గంగాపురి …

జనం సాక్షి 2 Feb 2026 11:46 am

ప్రభుత్వ (ఊరి) బడిలో విద్యార్థులను చేర్పిద్దాం

– ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం – యు టి ఎఫ్ విశాలాంధ్ర ధర్మవరం: బడి అంటే ఉపాధ్యాయులు, విద్యార్థి, నాలుగు గోడలు, సిలబస్, పరీక్షలు, ర్యాంకులు మాత్రమే కాదు అని, ఈ బడి చుట్టూ సమాజం ఉంది అని,భవిష్యత్తులో ఈ బడిలో తయారయ్యే బాలబాలికలు సమాజ అవసరాలు తీర్చగలిగిన వనరులుగా మారాలి అనేది విద్య యొక్క లక్ష్యం అని,ఆ లక్ష్య సాధన మన చేతుల్లోనే ఉంది అని కాబట్టి అటువంటి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవడం ఉపాధ్యాయులందరి బాధ్యత […] The post ప్రభుత్వ (ఊరి) బడిలో విద్యార్థులను చేర్పిద్దాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:43 am

కేంద్ర బడ్జెట్ తో రాష్టానికి ప్రయోజనం గుండు సున్నా

–రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు మండపేట : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ ఎన్ డి ఏ లో చంద్రబాబు కీలకంగా ఉన్నారన్నారు. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్న గా ఎద్దేవా చేశారు. బాబు అండతో ప్రధానిగా నిలబడ్డ మోడీ ప్రతిసారి బడ్జెట్ లో రాష్ట్రానికి చేస్తున్నది […] The post కేంద్ర బడ్జెట్ తో రాష్టానికి ప్రయోజనం గుండు సున్నా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:33 am

తల్లిదండ్రులు, సోదరిని చంపి... ఇంట్లోనే పాతి పెట్టిన కుమారుడు

బెంగళూరు: కుమారుడు కన్నతల్లిదండ్రులు, చెల్లిని చంపి అనంతరం వారి మృతదేహాలను ఇంట్లోనే పాతి పెట్టారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం విజయనగర జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిత్రదుర్గ జిల్లాకు చెందిన భీమరాజ్, జయలక్ష్మీ అనే దంపతులు కొట్టూరులో నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు అక్షయ్ కుమార్, కుమార్తె అమృత ఉంది. అమృత యువకుడితో ప్రేమలో పడి గర్బం దాల్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెతో గొడవ పడ్డారు. అమృతను అబార్షన్ చేయించాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అబార్షన్ కోసం తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.  తల్లి, సోదరి హత్య చేశాడు. అనంతరం తండ్రిని చంపి ఇంట్లో గుంత తీసి మూడు మృతదేహాలను పాతిపెట్టాడు. తండ్రి కాళ్లు పొడవుగా ఉండడంతో రెండు కాళ్లు నరికి పక్కన పెట్టాడు. అనంతరం టైల్స్ వేసి బెంగళూరుకు వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, సోదరి కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ దర్యాప్తు అనుమానాలు రావడం అక్షయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పరువు కోసం హత్య చేశాడా? లేక డబ్బు కోసమే తల్లిదండ్రులను చంపాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్ని రోజుల క్రితం భీమ్ రాజ్ పొలం విక్రయించగా వచ్చిన డబ్బును తనకు ఇవ్వాలని అక్షయ్ తన తల్లిదండ్రులతో గొడవకు దిగుతున్నాడు. 

మన తెలంగాణ 2 Feb 2026 11:28 am

ఉపాధ్యాయులకు ఉచితంగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సర్వీసులు

– ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బికే ముత్యాలప్ప విశాలాంధ్ర ధర్మవరం: ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఉచిత సేవలను ప్రారంభించడం ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బి కే ముత్యాలప్ప తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరం జోన్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 2025 – 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఉచితంగా చేసి ఇవ్వబడునని ఉపాధ్యాయుల పూర్తిగా ఉచితంగా సంఘాలతో నిమిత్తం లేకుండా అందించబడునని తెలిపారు. ధర్మవరం పట్టణంలో, ఎన్జీవో […] The post ఉపాధ్యాయులకు ఉచితంగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ సర్వీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:23 am

AP |మెడికో మృతి

AP | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : లారీని కారు ఢీకొనడంతో మెడికో

ప్రభ న్యూస్ 2 Feb 2026 11:23 am

బగ్గు అన్న నిరసన జ్వాల నిరసన జ్వాల

దండేపల్లి ఫిబ్రవరి 2( జనం సాక్షి) ఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు …

జనం సాక్షి 2 Feb 2026 11:18 am

8th Ward |సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా

8th Ward | సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతా 8th Ward |

ప్రభ న్యూస్ 2 Feb 2026 11:15 am

సిట్ నోటీసులపై భగ్గుమన్న బిఆర్ఎస్

అడుగడుగున నిరసన జ్వాల.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం హత్నూర, ఫిబ్రవరి 2 (జనం సాక్షి)ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి,‌ …

జనం సాక్షి 2 Feb 2026 11:13 am

జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ బాల బాలికల జిల్లా జట్టు ఎంపికలు విజయవంతంగా నిర్వహించామని శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు సి. శీను, జిల్లా కార్యదర్శి జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానం నందు నిర్వహించడం జరిగింది అని, ఈ సెలక్షన్స్ కూ దాదాపుగా 80 మంది బాల బాలికలు పాల్గొనడం జరిగింది అని […] The post జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:10 am

Injuries |గీత కార్మికుడికి గాయాలు..

Injuries | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి

ప్రభ న్యూస్ 2 Feb 2026 11:10 am

మతిబ్రమించి మాట్లాడుతున్న అంబటి రాంబాబు

–టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) అంబటి రాంబాబు మతిబ్రమించి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు . ఆదివారం పెద్దకడబూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అసభ్యకరంగా, బాధ్యతారహిత్యంగా అంబటి రాంబాబు మాట్లాడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. తిరుమల […] The post మతిబ్రమించి మాట్లాడుతున్న అంబటి రాంబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 11:03 am

protest |బెల్లంపల్లిలో కార్మికుల నిరసన..

protest | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రైల్వే కార్మికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 2 Feb 2026 10:56 am

అరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ఉత్తరాంధ్రలో డోలి రహిత గ్రామాలు:మంత్రి గుమ్మడి సంధ్యారాణి విశాలాంధ్ర – డుంబ్రిగుడ : గిరిజన ప్రాంతాల అభివృద్ధి పర్యటక రంగ విస్తరణ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. అరకు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆదివారం అరకు ఫై నరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అరకు సంస్కృతిని, కళాలను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అరకు మండలం చంపి గ్రామంలో […] The post అరకు అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 10:55 am

Jammu Kashmir |జమ్మూలో భూకంపం

Jammu Kashmir | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : జమ్మూకశ్మీర్ లో ఇవాళ‌

ప్రభ న్యూస్ 2 Feb 2026 10:51 am

చంద్రబాబునాయుడు కాపుల మీద రగిలిపోతున్నారు: ముద్రగడ

అమరావతి: టిడిపి పాలనలో కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారని, గతంలో తన కుటుంబాన్ని ఇప్పుడు అంబటి రాంబాబు కుటుంబానికి టార్టెట్ చేశారని కాపునేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్ లను ఘోరంగా అవమానించడం సరికాదని ధ్వజమెత్తారు. గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి నేతలను అవమానించడం సరికాదని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీ విధించాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కాపు సామాజికవర్గం కోపంగా ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి  పవన్‌పై ఉన్న ప్రేమతోనే మద్దతు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కాపుల మీద రగిలిపోతారని, కాపులకు రిజర్వేషన్లు బాబు మోసం చేశారని దుయ్యబట్టారు. కాపులంతా చంద్రబాబుపై కోపంగా ఉన్నారని, దయచేసి కాపులను ఎపి నుంచి ఇతర రాష్ట్రాలకు కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయాలని సూచించారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని సిబిఐ ఇచ్చిన నివేదికలో తెలిసిందని, బాబు చెప్పింది అబద్దమని తేలిపోయిందన్నారు. 

మన తెలంగాణ 2 Feb 2026 10:44 am

Tekumatla |క్రీడా సామాగ్రి అందజేత

Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వేలంపల్లి

ప్రభ న్యూస్ 2 Feb 2026 10:42 am

Hyderabad : ఎస్.బి.ఐ వద్ద కాల్పుల ఘటన.. నిందితులు తప్పుదోవ పట్టించారా?

హైదరాబాద్ లోని కోఠి ఎస్.బి.ఐ వద్ద జరిగిన కాల్పుల ఘటనలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 10:32 am

Vijay Devarakonda |విజయ్ కి టర్నింగ్ పాయింట్ కానుందా…?

Vijay Devarakonda | విజయ్ కి టర్నింగ్ పాయింట్ కానుందా…? Vijay Devarakonda

ప్రభ న్యూస్ 2 Feb 2026 10:30 am

‘లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి నవ్వుతూ వెళ్తారు

రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా కె. యశ్వంత్ కుమార్ సమర్పణలో 20 సెంచ్యూరీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కె. హిమ బిందు నిర్మించిన చిత్రం ‘లగ్గం టైం’. ఈ మూవీకి ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 6న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. నిర్మాత కె. హిమబిందు మాట్లాడుతూ .. ‘ఎన్నో కష్టాలు, ఎంతో ఖర్చు పెట్టి ‘లగ్గం టైం’ని నిర్మించాం. ’లగ్గం టైం’ని చూసి థియేటర్ నుంచి మనస్ఫూర్తిగా నవ్వుతూ వెళ్తారని మాత్రం గ్యారెంటీగా చెప్పగలను” అని అన్నారు.దర్శకుడు ప్రజోత్ కె వెన్నం మాట్లాడుతూ .. “లగ్గం టైం’ మూవీని టీం అంతా కలిసి చాలా బాగా తీశాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా, అందరూ చూసి మెచ్చుకునేలా మా సినిమా ఉంటుంది’ అని తెలిపారు.ఈ కార్యక్రమం లో హీరో రాజేష్ మేరు, కృష్ణ ప్రసాద్, విశ్వనాధ్ కూచనపల్లి, పవన్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 10:22 am

T20 World Cup : వరల్డ్ కప్ లో భారత్ విజయావకాశాలు ఎన్నంటే?

టీ20 వరల్డ్ కప్ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది

తెలుగు పోస్ట్ 2 Feb 2026 10:17 am

తెలంగాణకు మళ్ళీ అన్యాయం

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో తెలంగాణ కు మరోసారి అన్యాయం జరిగిందని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కవలసిన నిధులు,ప్రాజెక్టు లు,విభజన హామీల అమలు విషయంలో కేంద్రం పుష్కరకాలంగా వివక్షపూరిత వైఖరి కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 60 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదని, రేవంత్ రెడ్డి ఢిల్లీలోని బిజెపి పెద్దల చుట్టూ చేసిన ప్రదక్షణలవల్ల కలిగిన ప్రయోజనం పైన తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం తనపై ఉన్న కేసులను, అవినీతి ఆరోపణల నుంచి కాపాడమని బిజెపి పెద్దల కాళ్లు పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఇన్ని రోజులపాటు ఢిల్లీ పర్యటనలు చేశారని ఈ బడ్జెట్ లో జరిగిన సున్నా కేటాయింపులతో తేలిపోయిందని ఆరోపించారు. 60 సార్లు ఢిల్లీ చుట్టూ చ క్కర్లు కొట్టిన ఆరు చిల్లర పైసలు కూడా తేలేని చేతగాని రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండ డం దౌర్భాగ్యం అని పేర్కొన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా చిల్లిగవ్వ దక్కలేదు తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించని ఈ బడ్జెట్‌పై బిజెపి నేత లు కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కెటిఆర్ అన్నా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పార్లమెంట్ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి దక్కవలసిన విభజన హామీల నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పాలమూరు రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, కొత్త రైల్వే లైన్లకు నిధు లు, వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ, ఐఐటి, ఐఐఎం, విద్యాసంస్థల ఏర్పాటు, ఖమ్మంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, సిరిసిల్లలో మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి అనేక కీలక డిమాండ్లపై తాము గత పది సంవత్సరాలకు పైగా కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేసినా, ఏ ఒక్కదానికి కూడా న్యాయం చేయలేదని విమర్శించారు. ఎంపీలు క్షమాపణలు చెప్పాలి తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బిజెపి ఎంపీలు, కేం ద్ర మంత్రులు, రాష్ట్ర ప్ర భుత్వం, ఈ బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం ఉంటే ప్రతి బడ్జెట్‌లో నిధుల వరద పారుతుందని, పక్క రాష్ట్రాలకు బడ్జెట్లలో జరుగుతున్న కేటాయింపులను చూసి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జాతీయ పార్టీ లు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని ఈ బడ్జెట్ మరోసారి నిరూపించిందని స్పష్టం చేశారు. తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సిఎం రేవంత్ రెడ్డి, బిజెపికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్, బిజెపి పార్టీల ఎంపీలు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 2 Feb 2026 10:04 am

Accident |అదుపు తప్పిన లారీ..

Accident | అదుపు తప్పిన లారీ.. Accident | వికారాబాద్ క్రైం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 10:03 am

రాజమండ్రి ప్రాంతంలో పులి... స్కూళ్లకు సెలవులు

రాజమండ్రి ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది

తెలుగు పోస్ట్ 2 Feb 2026 10:00 am

మూడోసారి రిక్త హస్తమే

 రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను కలిపే ప్రాజెక్టులకు నిధులు హుళక్కి  గోదావరి మూసీ అనుసంధానానికి నిధులు ఇవ్వని కేంద్రం బడ్జెట్‌లో అడుగు ముందుకు పడని కీలక ప్రాజెక్టులు కేంద్ర కేటాయింపులపై తెలంగాణ ఆశలు ఆవిరి మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్ర మూడోసారీ రిక్తహస్తం చూపింది. విభజన చట్టంలోని హామీలతో పాటు దాదాపు 12 కీలక శాఖలకు సంబంధించిన 47 అంశాల చిట్టా ఇప్పటికే కేంద్రం ముందు ఉంచిన తెలంగాణ ప్రభుత్వం ఈసారైనా వాటికి మోక్షం లభిస్తుందని భావించినా ఆశించిన ప్రయోజనం లేకుండా పోయింది. హైదరాబాద్ విశ్వ నగర విస్తరణకు మౌలిక సదుపాయాలకు భారీ ఊతమిచ్చే కీలక ప్రాజెక్టుల పైన కేంద్రానికి కీలక ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో వాటి పైన ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావించింది. మొత్తం 34 వేల 367 కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన రీజినల్ రింగ్ రోడ్, ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ను కలిపే 45 వేల కోట్ల విలువైన రేడియల్ రోడ్ల ప్రాజెక్టులకు నిధుల కోసం కేంద్రాన్ని కోరుతున్న తెలంగాణ ఈ బడ్జెట్లో కేటాయింపులపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణకు, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రై నేజీ, 17 వేల కోట్లతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ హైవే, గోదావరి మూసీ అనుసంధానానికి 6 వేల కోట్లు, అనే క కీలక ప్రాజెక్టుల పైన ఆశలు పెట్టుకుంది. అంతే కాకుండా విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు పరిశ్రమ, 8 కొత్త రైల్వే లైన్ల మంజూరు పైన తెలంగాణ ఆశగా ఎదురుచూసినా నిష్ప్రయోజనమే మిగిలింది. తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాలతో పాటు, తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా ఐఐ ఎం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల వంటి సంస్థలు మంజూరవుతాయని ప్రభుత్వం ఆశించినా ఎలాంటి ప్రకటనా రాలేదు. గత కొన్నేళ్లుగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు తక్కువగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడంలో విఫలమవుతున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ఏపీకి రూ.9,417 కోట్ల నిధులు కేటాయిస్తే, తెలంగాణకు మాత్రం రూ. 5,337 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. 2023 -24 నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో రాష్ట్రానికి తీవ్ర అన్యా యం జరుగుతోంది. పుష్కరకాలమైనా అరకొర నిధులే తెలంగాణ రాష్ట్రం దేశంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. నీతి ఆయోగ్ రిపోర్ట్‌లు, ఆర్థిక సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. పైగా జీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) 5 శాతం సమకూరుస్తు న్న రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్ నామమాత్రంగా ఉండ టం గమనార్హం. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్ విస్తీర్ణం 69 వేల కిలోమీటర్ల పైనే. అయితే తెలంగా ణ రాష్ట్రంలో మాత్రం అది 2,014.61 కిలోమీటర్లే. ఇది దేశ రైల్వే నెట్‌వర్క్‌లో 3 శాతమే. ప్రత్యేక రా ష్ట్రంగా ఏర్పడి దాదాపు పుష్కరకాలం అవుతున్నప్పటికీ రైల్వే మౌలిక సదుపాయాల లోటును పూడ్చేందుకు కేంద్ర బడ్జెట్‌లో సరిపడా నిధులను కేటాయిస్తున్న పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాక, వాటి మంజూరులో రైల్వే శాఖ ఏళ్ల తరబడి జాప్యం చేస్తోంది. వీటిని అధిగమించాక టెండర్లు పిలిచేందుకూ ఏళ్లు పడుతోంది. అయితే భూసేకరణలో జాప్యం, అంతర్రాష్ట్ర సమన్వయలోపం, రాష్ట్ర వాటా నిధుల్లో ఆలస్యం తదితర అం శాలూ కారణాలుగా ఉన్నట్లుగా రైల్వేశాఖ వర్గాలు వివరిస్తున్నాయి. రూ.23 వేల కోట్లు నిధులు అవసరం తెలంగాణలో ప్రస్తుతం 6 కొత్త లైన్లు, 14 డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని పూర్తి చేసేందుకు రూ.23 వేల కోట్లు ని ధులు కావాలి. సర్వే దశలో ఉన్నటువం టి ప్రతిపాదిత ప్రాజెక్టుల విలువ రూ. 49 వేల కోట్లకు పైమాటే. అయితే 2025- 26 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5,336 కోట్లు మాత్రమే కేటాయించింది. 2014 సంవత్సరానికి ముందుతో పోల్చితే తమ హయాంలో నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి పెరుగుతోందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నా యి. అయితే దశాబ్దాలుగా కొనసాగుతున్న లోటును భర్తీ చేయాలంటే మా త్రం నిధుల కేటాయింపు భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి 2,343 హెక్టార్ల భూ సేకరణకు 1,580 హె క్టార్లను మాత్రమే సేకరించారు. 2016-17లో మం జూరైన మనోహరాబాద్- కొత్తపల్లి ప్రాజెక్టు (151.36 కి.మీ.) పనులు పుష్కరకాలమైనా సగ మే పూర్తయ్యాయి. 130.28 కిలోమీటర్లు వికారాబాద్- కృష్ణా కొత్త ప్రాజెక్టు మంజూరుకు కేంద్రం అ నాసక్తి చూపగా భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. 126 కి లోమీటర్ల కల్వకుర్తి-మాచర్ల ప్రాజెక్టును మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఎ లాంటి ప్రకటన ఈ బడ్జెట్‌లో లేకపోవడం విశేషం.

మన తెలంగాణ 2 Feb 2026 9:51 am

2ndFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

2ndFebCartoon | జాతీయ, అంతర్జాతీయ సవాళ్ల నడుమ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2ndFebCartoon |

ప్రభ న్యూస్ 2 Feb 2026 9:48 am

Weather Report : చలి తగ్గిందనుకుంటుంటే.. మళ్లీ పెరుగుతుందిగా

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 9:48 am

మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదు

మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసు కేసు నమోదయింది.

తెలుగు పోస్ట్ 2 Feb 2026 9:40 am