Astrologer |హోలీ పండుగ తేదీలపై స్పష్టత
Astrologer | హోలీ పండుగ తేదీలపై స్పష్టత అర్చకులు కాటేపల్లి శ్రీనివాస శర్మ
పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
చేసిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు పర్వతగిరి ఫిబ్రవరి28 జనం …
ఆర్టీసీ బస్సు…లారీ ఢీకొని 15 మందికి గాయాలు
సదాశివపేట ఫిబ్రవరి 28(జనం సాక్షి)సదాశివపేట జాతీయ రహదారి 65 పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు …
ఆసక్తికరంగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్
యువ హీరో శ్రీ విష్ణు.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ‘విష్ణు విన్యాసం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. త్వరలో ‘మృత్యుంజయ్’ అనే సస్పెన్స్ థ్రిలర్తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెబ్బా జాన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఓ మర్డర్ మిస్టరీ, ఓ పాప చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 6న విడుదల కానుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ‘మృత్యుంజయ్’ ట్రైలర్ని చూసేయండి...
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న
Vishnu Vinyasam was leaked – Sree Vishnu shocks Industry
King of Entertainment Sree Vishnu shocked entire Industry by revealing that his latest release, Vishnu Vinyasam, movie first half was leaked. He stated that they had to rush the second half and finish shoot worth of 20 days in 7 days to release the film at the earliest. He revealed the shocking facts at Funtastic […] The post Vishnu Vinyasam was leaked – Sree Vishnu shocks Industry appeared first on Telugu360 .
Vetlapalem |భారీ పేలుడు..నలుగురు మృతి
Vetlapalem | భారీ పేలుడు..నలుగురు మృతి Vetlapalem | వేట్లపాలెం బాణసంచా తయారీ
Sudden |విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి
Sudden | విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి పది, ఇంటర్ విద్యార్థులు పబ్లిక్
సిసి రోడ్డు పనులు ప్రారంభం.. చెన్నూర్, ఆంధ్రప్రభ : పట్టణంలోని 9వ వార్డు
మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి..మీకు అమెరికా అండగా ఉంది…
: ఇరాన్ ప్రజలకు ట్రంప్ సందేశంఇది చారిత్రక అవకాశం, మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్లో సైనిక చర్యను ధృవీకరిస్తూ ఆయన 8 నిమిషాల నిడివి గల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందేశంలో ఇరాన్ భద్రతా దళాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూనే, ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇరాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక దాడులు […] The post మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి..మీకు అమెరికా అండగా ఉంది… appeared first on Visalaandhra .
28thFebCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
28thFebCartoon| ఆంధ్రప్రభ ‘ఔరా’లో తమిళనాడు రాజకీయాల చమక్కు 28thFebCartoon| తమిళనాడులో వేడెక్కిన రాజకీయం-మారుతున్న
మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ లకు సన్మానం
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్
మన నగరాలు.. నిలబడగలవా? ముంచుకొస్తున్న పెను ముప్పు!!
మున్సిపల్ అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు…
మున్సిపల్ అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు… ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : కోతుల బావి
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు
అమరావతి: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. 20మంది మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణా సంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడుతో అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని నివాసాలు ధ్వంసమయ్యాయి. పరిశ్రమ చుట్టు పక్క గ్రామాల్లో దట్టంగా పొగ అలముకుంది. పేలుడు సమయంలో30 మంది ఉన్నట్లు సమాచారం. చెల్లాచెదురుగా పంటపొలాల్లో మృతదేహాలు పడి ఉన్నాయి. 15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..18 మంది మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ […] The post బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..18 మంది మృతి appeared first on Visalaandhra .
Sharada Peetham Land vs Water Project: BRS and BJP Target Revanth Govt
A political confrontation has intensified over the state government’s decision to allocate land belonging to the Visakha Sharada Peetham at Kokapet for a major drinking water infrastructure project, with BRS and BJP leaders accusing the Congress government of selectively targeting a Hindu religious institution. In 2019, during the government led by former Chief Minister K. […] The post Sharada Peetham Land vs Water Project: BRS and BJP Target Revanth Govt appeared first on Telugu360 .
Sai Prasad |సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
Sai Prasad | సచివాలయంలో బాధ్యతల స్వీకరణ Sai Prasad | వెలగపూడి
భారీ పేలుడు..నలుగురు మృతి వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడుమంటల్లో చిక్కుకున్న
Rs.50 cr |తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
Rs.50 cr | తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఎంపీ కేశినేని శివనాథ్
లింగాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..
లింగాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ.. ఆంధ్రప్రభ గంపలగూడెం : గంపలగూడెం మండలం లింగాల
Temple |కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి…
Temple | కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి… Temple | ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ :
DMK Mind Game |చక్రవ్యూహం Andhra Prabha Analysis
DMK Mind Game | చక్రవ్యూహం Andhra Prabha Analysis DMK Mind
ఎయిర్ చీఫ్ మార్షల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను
చరిత్ర సృష్టించిన జమ్ము.. రంజీ ట్రోఫీ ఫైనల్లో ఘన విజయం
హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్లో జమ్ము కశ్మీర్ జట్టు ఘన విజయం సాధించింది. 67 సంవత్సరాల తర్వాత జమ్ము జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలిసారి ఫైనల్కు చేరుకున్న జమ్ము కశ్మీర్ జట్టు కర్ణాటకతో తలపడింది. తొలి ఇన్నింగ్స్లో 584 పరుగులు చేసి జమ్ము కశ్మీర్ జట్టు ఆలౌట్ అయింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్లో శుభం పుందిర్ 121, యావర్ 88, సాహిల్ 72, పరాస్ 70, కన్హయ్య 70, అబ్ధుల్ 61 పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక జట్టు 293 పరుగులకే ఆలౌట్ అయింది. కర్ణాటక బ్యాటింగ్ మయాంక్ అగర్వాల్ 160 పరుగులు చేశాడు. ఇక 291 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ముకశ్మీర్ జట్టు మరోసారి భారీ స్కోర్ సాధించే ప్రయత్నం చేసింది. రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్లో కమ్రన్ ఇక్బాల్ 160, సాహిల్ 101 పరుగులు చేశారు. దీంతో జమ్ము కశ్మీర్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఫైనల్లో శుభమ్ పుందిర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. అకీబ్ నబీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.
School |సి.వి. రామన్ స్ఫూర్తితో శాస్త్ర ప్రదర్శనలు
School | సి.వి. రామన్ స్ఫూర్తితో శాస్త్ర ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు.శాస్త్ర
Temple |దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్కు ప్రశంసల వర్షం..
Temple | దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్కు ప్రశంసల వర్షం.. మాయమైన బ్రాస్లెట్ను భక్తులకు
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకరదాడులు
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. ఇరాన్ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా క్షిపణులు ప్రయోగించాయి. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ భవనంపై రెండు దేశాలు దాడులకు పాల్పడ్డాయి. దాడులకు ముందే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని బంకర్ లోకి వెళ్లారు. ఖమేని ఇల్లు, హెడ్ క్వార్టర్స్, రక్షణశాఖ, ఇంటెలిజెన్స్ శాఖ ఆఫీసు సమీపంలో దాడులు జరిగాయి. లయన్స్ రోర్ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలలో గగనతలం మూసివేయడంతో విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇజ్రాయెల్ లో భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేయడంతో పాటు హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఇరాన్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వేలాది మంది సైనికులు మరణించారని ఇరాన్ తెలిపింది. టెహ్రాన్, ఇస్ఫహాన్ సహా కీలక నగరాల్లో రెండు దేశాలు వైమానిక దాడులకు పాల్పడాయి. ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఇస్ఫహాన్ లోనే న్యూక్లియర్ తయారీ కేంద్రాలపై దాడులు చేస్తుండడంతో ప్రతిదాడులకు ఇరాన్ సిద్ధమవుతుంది. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ పై ఇరాన్ విరుచుకుపడింది. 35కి పైగా మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది. యుద్ధం మీరు ప్రారంభించారు కానీ మేము ముగింపు పలుకుతామని హెచ్చరించింది. యుద్ధానికి ముగింపు ఊహించని రీతిలో ఉంటుందని ఘాటు విమర్శలు చేసింది. Footage of #Iran targeting US base in Bahrain. https://t.co/sNlT3gw0kI pic.twitter.com/VWkr8fMeDF — 24hr Geopolitics (@24hrGeopolitics) February 28, 2026 Explosions in #Bahrain 's Al Juffair, where U.S. naval base and 5th fleet headquarters is located. #Iran #Israel pic.twitter.com/tzdulYo5t1 — Karan Singh (@Journo_Karan) February 28, 2026 استهداف إيراني مكثف لقاعدة الجفير الأمريكية في العاصمة البحرينية المنامة #Iran #إسرائيل pic.twitter.com/4BkD89o96k — حــنـيـن الـيـاسـري (@LyAsnat44950) February 28, 2026 Visuals from holin Isreal. #Iran pic.twitter.com/IBefBg2qWq — Aly (@Alisheikh870) February 28, 2026
Kethireddy : కేతిరెడ్డి కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో వైరల్ గా మారాయే?
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి.
సచివాలయంలో ఎంపీడీవో తనిఖీ శావల్యాపురం, ఆంధ్రప్రభ : శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ
ఇన్నేళ్ల కల సాకారం అవుతుంది.. మాజీ క్రికెటర్ ఆనందం
హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26 విజేతగా జమ్ము కశ్మీర్ అవతరించడం ఇక లాంఛనమే. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు, జమ్ము కశ్మీర్కి చెందిన పర్వేజ్ రసూల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఆయన అన్నాడు. ‘‘యుధ్వీర్సింగ్ కర్ణాటకలో జరిగిన మొదటి ఇన్నింగ్స్లో చివరి వికెట్ తీశాక.. నేను చాలా ఆనందపడ్డాను. శనివారం (ఈ రోజు) జమ్ము కశ్మీర్ రంజీ ట్రోఫీ ఛాంపియన్స్గా అవతరించనుంది. ఇకపై ఇది కల కాదు.. వాస్తవం. మేం ఈ స్వప్నం సాకారం కావడం కోసం దశాబ్ధలుగా ఎదురు చూస్తున్నాం’’ అని పర్వేజ్ అన్నాడు. అలాగే మ్యాచ్ ప్రత్యర్థివి ఐదు వికెట్లు పడగొట్టిన అఖిద్ నఖ్వీని పర్వేజ్ ప్రత్యేకగా అభినందనలు ‘మా కోసం.. అఖిబ్ నఖీ అద్భుతం చేశాడు. ఇలాంటి ప్రదర్శనను ఎవరూ గుర్తించకుండా ఉండలేరు. త్వరలోనే అతడు భారత జట్టుకు ఎంపిక అవుతాడు అనిపిస్తుంది’’ అని పర్వేజ్ పేర్కొన్నాడు.
ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటి?: బండి
హైదరాబాద్: రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. విద్యారంగంపై రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఇచ్చిన నివేదిక అసంబద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరితోనూ చర్చికుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక ఇచ్చారని విమర్శించారు. ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటి? అని.. ఉపాధ్యాయులకు జీతాలు తగ్గిస్తే.. విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? అని బండి ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి కూడా లేరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Why is Fauzi a Bigger Challenge for Mythri Movie Makers?
Pan-Indian star Prabhas is shooting for Fauzi, a big-budget attempt directed by Hanu Raghavapudi. The film was planned on a strict budget but it went overboard because of the number of working days and the delay in the shoot because of other commitments of Prabhas. When the project was signed or planned, the market of […] The post Why is Fauzi a Bigger Challenge for Mythri Movie Makers? appeared first on Telugu360 .
Rs.103.86 cr |ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Rs.103.86 cr | ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ Rs.103.86 cr |
Ambati Rambabu |హాజరు కావాలని ఆదేశం – కేసు వివరాలు వెల్లడి
Ambati Rambabu | హాజరు కావాలని ఆదేశం – కేసు వివరాలు వెల్లడి
Collector |తాగునీరు కుళాయి లీకేజి
Collector | తాగునీరు కుళాయి లీకేజి బాధ్యులపై చర్యలు తప్పవు..ఖాళీ స్థలాల యజమానులకు
విజయనగరం జిల్లా నీటి కష్టాలు తీరుస్తున్నాం
విజయనగరం జిల్లా నీటి కష్టాలు తీరుస్తున్నాం విజయనగరం, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Rs.2.30 lakh |వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు
Rs.2.30 lakh | వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు Rs.2.30 lakh | గన్నవరం
ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారు : ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ పై అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలకు దిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా భారీ సైనిక చర్యను ప్రారంభించిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తోందని, ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్.. అతిపెద్ద మద్దతుదారు అని.. ఇటీవల నిరసనలు చేస్తున్న తన సొంత పౌరులనే వీధుల్లో చంపేసిందని విమర్శించారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశానికి ఎప్పటికీ అణు ఆయుధాలు ఉండకూడదని, అణు ఆయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని అని సూచించారు. తన మాట వినకుంటే ఇరాన్ ను నాశనం చేస్తాం అని ట్రంప్ హెచ్చరించారు.
Gold Silver |కొనుగోలుదారుల్లో ఆందోళన..పెట్టుబడిదారుల్లో ఆసక్తి
Gold Silver | కొనుగోలుదారుల్లో ఆందోళన..పెట్టుబడిదారుల్లో ఆసక్తి Gold Silver | హైదరాబాద్,
10 villages |సంత ప్రారంభించిన సర్పంచ్…
10 villages | సంత ప్రారంభించిన సర్పంచ్… 10 villages | బిచ్కుంద,
బ్లూ జెట్ హెల్త్కేర్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్కేర్ యూనిట్కు శంకుస్థాపన రూ.2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మా కంపెనీఅనకాపల్లి జిల్లాలో మరో భారీ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అడుగు పడింది. రాంబిల్లి మండలం సీతపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో రూ.2,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న బ్లూ జెట్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇవాళ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు […] The post బ్లూ జెట్ హెల్త్కేర్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన appeared first on Visalaandhra .
9471 people |రూ.18.07 కోట్ల పింఛన్లు
9471 people | రూ.18.07 కోట్ల పింఛన్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కేతనకొండలో ఎన్టీఆర్
Pensions |ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ
Pensions | ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ ఉద్యోగుల పక్షపాతి సీఎం చంద్రబాబు
తుపాకీ శిక్షణలో కిమ్ కూతురు.. తదుపరి బాస్ ఈమేనా..!
రైఫిల్ తో గురిచూస్తున్న కిమ్ కుమార్తె ఫొటోలు విడుదల చేసిన ప్రభుత్వం ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఇటీవలి కాలంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నియంత కిమ్ తర్వాత పాలనా బాధ్యతలను ఆయన కూతురు జూ యే చేపడతారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా అధికారిక కార్యక్రమాలకు కిమ్ తన వెంట కూతురును కూడా తీసుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తన వారసురాలిగా తీర్చిదిద్దేందుకు జూ యే కు కిమ్ శిక్షణనిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. […] The post తుపాకీ శిక్షణలో కిమ్ కూతురు.. తదుపరి బాస్ ఈమేనా..! appeared first on Visalaandhra .
‘విరోష’ వివాహం.. ‘రణబాలి’ టీమ్ సూపర్ సర్ప్రైజ్
టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మికలు కొద్ది రోజుల క్రితం వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ల పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా విజయ్ ప్రస్తుతం నటిస్తున్న రీసెంట్ చిత్రాల్లో ఒకటి ‘రణబాలి’. విరోషల వివాహ సందర్భంగా రణబాలి టీం ఓ సర్ప్రైజ్ వీడియోని విడుదల చేసింది. ‘‘ఏందయ్య సామీ’’ అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుందని ఈ పాట చూస్తే అర్థమవుతోంది. కాగా, విజయ్ సరసన ఈ మూవీలో రష్మికనే హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా సూపర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన యూత్కి బాగా కనెక్ట్ అయింది. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం ‘రణబాలి’. అది కూడా వీరిద్దరి పెళ్లి జరిగిన తర్వాత వస్తుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది.
Day 82 |ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ
Day 82 | ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ సమస్యల పరిష్కారానికి
Ongole : ఒంగోలులో కూటమి నేతల మధ్య చిచ్చు.. హీటెక్కిన పాలిటిక్స్
ప్రకాశం జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య హాట్ హాట్ కామెంట్స్ మొదలయ్యాయి
Nara Lokesh |కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు..
Nara Lokesh | కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు.. అనకాపల్లి జిల్లా
విద్యార్థులు సైన్స్ రంగంలో రాణించాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు సైన్స్ రంగంలో రాణించడం వల్ల జీవితంలో ఉన్నత
Chandrababu : హెచ్పీవీ వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చీపురుపల్లి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు.
Deputy CM |పవన్ కళ్యాణ్ కార్యాలయంలో వ్యక్తి చొరబాటు
Deputy CM | పవన్ కళ్యాణ్ కార్యాలయంలో వ్యక్తి చొరబాటు Deputy CM
Agriculture |అమెరికాతో వ్యవసాయ ఒప్పందాలు
Agriculture | అమెరికాతో వ్యవసాయ ఒప్పందాలు భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి..రాష్ట్రపతి
శారదాపీఠం స్థలంపై అధికార ప్రతిపక్ష విమ్శలు
శారద పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు
భూ రీ సర్వేపై మహారాష్ట్ర బృందం పరిశీలన
భూ రీ సర్వేపై మహారాష్ట్ర బృందం పరిశీలన గన్నవరం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటటరీగా సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు
భూభారతి కాదు.. అది భూదోపిడీ: హరీష్ రావు
కాంగ్రెస్ నాయకులు, అధికారుల జేబులు నింపడానికే కొత్త భూభారతి పోర్టల్ స్కామ్ వెనుక ఉన్న పెద్ద తలకాయలను కాపాడేందుకే ఆపరేటర్ల అరెస్ట్ ధరణిని రద్దు చేసి తెచ్చిన భూ భారతితో ప్రజల ఆస్తులకు రక్షణ కరువైంది ఈ కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో లేదా సిట్ తో విచారణ జరిపించాలి జనగామ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తీసుకొచ్చిన భూ భారతి పోర్టల్ ఇప్పుడు అక్రమార్కులకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. ధరణి మీద బురదజల్లి భూభారతి తెచ్చామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఆ పోర్టల్లో జరుగుతున్న కుంభకోణంపై ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. జనగామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా భ్రష్టు పట్టించిందో రైతులను ఎలా మోసం చేస్తోందో వివరించారు. ధరణి పోర్టల్లో లోపాలున్నాయంటూ పదే పదే విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఐసి సాఫ్ట్వేర్ తో భూ భారతి తెచ్చామని గొప్పలు చెప్పిందని, కానీ ఆ పోర్టల్ ఇప్పుడు ఖజానాకు గండి కొడుతూ దళారులకు భూ హారతిగా మారిందని దుయ్యబట్టారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పూర్తి డబ్బులు కడుతుంటే, భూ భారతి పోర్టల్ ఎడిటింగ్ ఆప్షన్ వాడుకుని కేవలం 10 శాతం మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగతా 90 శాతం దళారులు జేబుల్లో వేసుకున్నారని విమర్శలు గుప్పించారు. 37 మండలాల్లో ఈ భూ భారతి కుంభకోణం దర్జాగా నడుస్తుంటే, కనీసం నిఘా వ్యవస్థలకు కూడా తెలియకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యమేని చురకలంటించారు. విలేకరులు వార్తలు రాస్తే తప్ప ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి ఈ స్కామ్ గురించి సోయి లేదని, ఈ భారీ కుంభకోణం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద అధికారులు ఉన్నారని, వాళ్ల పేర్లు బయటకు రాకుండా కవర్ చేయడానికే నామమాత్రంగా ఆపరేటర్లను అరెస్ట్ చేసి కేసులు నీరుగారుస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడానికి కమీషన్ల మీద కమీషన్లు, సిట్ లు వేస్తున్న రేవంత్ రెడ్డి. ఈ భూ భారతి కుంభకోణంపై, ప్రభుత్వ ఖజానా లూటీపై సిట్ తో విచారణ ఎందుకు జరిపించడంలేదని ప్రశ్నించారు. దీనిపై వెంటనే సిట్ వేసి దోషులను కఠినంగా శిక్షించాలని, ఖజానాకు రావాల్సిన ప్రతి పైసా రాబట్టాలని డిమాండ్ చేశారు. పేలని బాంబులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదలుకొని మండల స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి నిషేధిత భూముల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని, లక్షల ఎకరాలను ఉద్దేశపూర్వకంగా నిషేధిత జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం ఈ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని, నేడు ఆ జాబితా కోటి ఎకరాలు దాటిందని, హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారడం లేదని ఎద్దేవా చేశారు. అసలు నిషేధిత జాబితాలో ఎన్ని భూములు పెట్టారో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో 6 లక్షల 18 వేల మంది రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా సాదా బైనామాలు చేసి పాస్ బుక్ లు ఇచ్చారని, రెండో విడత కోసం 8 లక్షల 92 వేల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, గతంలో లేని విధంగా భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ పైన అఫిడవిట్ ఇవ్వాలని అనే కొత్త నిబంధన పెట్టి సాదా బైనామాకు ఉరితాడు బిగించారని హరీష్ రావు మండిపడ్డారు. ఆ నిబంధన వల్ల ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా సాదా బైనామా కాలేదని, వెంటనే ఆ బాండ్ పేపర్ నిబంధన తొలగించి పెండింగ్ లో ఉన్న 8.92 లక్షల మంది రైతులకు న్యాయం చేయాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అని చెప్పి, ఇప్పుడు ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ సమయంలో పాస్ పుస్తకాల కోసం రూ. 300 వసూలు చేస్తున్నారని, కానీ ఆరు నెలలైనా ఒక్క పాస్ బుక్ ఇవ్వడం లేదని, పాస్ బుక్ లేకపోతే ఎరువులు రావు, బ్యాంకు లోన్లు రావు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కెసిఆర్ హయాంలో రిజిస్ట్రేషన్ అయిన వారం రోజులకే పాస్ బుక్ నేరుగా ఇంటికి వచ్చేదని, ఇప్పుడు ఆన్లైన్ అంటారు, ఎన్ఐసి సాఫ్ట్వేర్ అంటారు.. ఎందుకు ఇవన్నీ ఫెయిల్ అయ్యాయో రెవెన్యూ మంత్రి సమాధానం చెప్పాలని నిలదీశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పేదలకు ఇచ్చిన లక్ష ఎకరాల ఎస్సి, ఎస్టిల అసైన్డ్ భూములను గుంజుకున్నారని, ప్రతిపక్షాల మీద పగబట్టడం, పేదల ఇళ్లు కూలగొట్టడం, కెసిఆర్ కట్టిన గుళ్లను కూడా కూలగొట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ పనిగా మారిందన్నారు. వందల కోట్లు పెట్టి క్యాంప్ ఆఫీస్ కట్టుకోవచ్చని, వేల కోట్లతో పార్కులు కట్టొచ్చని, ఫుట్ బాల్ ఆడేందుకు డబ్బులుంటాయని, మూసీలో ఇళ్లు కూలగొట్టి వేల కోట్లు ఇవ్వడానికి డబ్బులుంటాయని, కానీ రైతుల ఖాతాల్లో రైతుబంధు వేయడానికి మాత్రం రేవంత్ రెడ్డికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. కెసిఆర్ ఉన్నప్పుడు నమ్మకంగా నాట్లకు ముందే రైతుబంధు వచ్చేదని, రేవంత్ రెడ్డి ఏమో కేవలం ఓట్ల కోసమే రైతుబంధు వేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు ఉంటే కచ్చితంగా రైతుబంధు వేసేవారని, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ నీటిని వినియోగించుకుంటోందని, సాగర్, శ్రీశైలంలో ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా మన నీళ్లను మళ్లిస్తుంటే రేవంత్ రెడ్డి గుడ్లప్పగించి చూస్తున్నాడు తప్ప ఆపడం లేదన్నారు. కండ్ల గుడ్లు ఊడబీకుతా అని డైలాగులు కొట్టడం కాదు అని, చేతనైతే కేంద్రమంత్రి దగ్గర కూర్చుని ఆ నీటి దోపిడీని అడ్డుకోవాలని సూచించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ఇలాగే వదిలేస్తే రేపు హైదరాబాద్ కు మంచినీళ్ల కటకట వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సామాన్యుడిపై ధరల భారం పెంచడం నిత్యకృత్యంగా మారిందని, పేదవాడు ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద పదివేల రూపాయల లైఫ్ టాక్స్ పెంచారని, ఆర్టిసి ఛార్జీలను డబుల్ చేశారని, ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి, మంత్రుల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజలకు ఏ న్యాయం జరగలేదన్నారు. ధరలు పెంచడం, కమీషన్లు దంచుకోవడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకేమీ రాదని హరీష్ రావు విమర్శించారు.
కౌన్సిల్ సమావేశానికి తాచుపాము తెచ్చిన వైసీపీ కౌన్సిలర్
పాఠశాల వద్ద కనిపించిన పామును సీసాలో బంధించి తీసుకువచ్చిన వైనం వార్డులోని పరిస్థితిని తెలిపేందుకే ఇలా చేశానని కౌన్సిలర్ వివరణ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఓ కౌన్సిలర్ సమావేశానికి పామును తీసుకుని రావడం కలకలం రేపింది. పట్టణంలోని 20వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దాకే అనిల్కుమార్, కౌన్సిల్ సమావేశానికి ఏకంగా ఓ తాచుపామును తీసుకొచా్చరు. దీంతో ఆ భేటీకి వచ్చిన వారంతా హడలిపోయారు.. ఇంతకీ పామును […] The post కౌన్సిల్ సమావేశానికి తాచుపాము తెచ్చిన వైసీపీ కౌన్సిలర్ appeared first on Visalaandhra .
మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టండి
మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టండి చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి
Varahaswamy |ముచ్కూర్లో భక్తుల సంబరాలు…
Varahaswamy | ముచ్కూర్లో భక్తుల సంబరాలు… Varahaswamy | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
Tirupati |బాపట్ల ఎస్పీ కుటుంబంపై ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు
Tirupati | బాపట్ల ఎస్పీ కుటుంబంపై ప్రభుత్వ భూముల ఆక్రమణ ఆరోపణలు హైకోర్టు
Celebrating 3 Years: ETV Win Ups OTT Game
ETV Win’s third anniversary marks a remarkable chapter in its journey as a leading force in the regional OTT landscape. Since its launch, the platform has focused on delivering meaningful Telugu content while constantly expanding its creative and technological capabilities. Today, it stands as India’s only regional streaming service known for offering continuous original blockbusters. […] The post Celebrating 3 Years: ETV Win Ups OTT Game appeared first on Telugu360 .
దేశీ మిర్చికి రికార్డు ధర#DesiMirchi#ChilliPrices#RecordPrice#AgricultureNews
పేదల ఇళ్లను కూల్చడమొక్కటే రేవంత్ కు తెలుసు : ఈటల
హైదరాబాద్: వెలుగుమట్ల భూముల్లో పేదలు 2014 నుంచి ఉన్నారని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ భూములపై గతంలో మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం కూడా కన్నేసిందని, ప్రజల తిరుగుబాటును చూసి ఆనాడు కెసిఆర్ వెనక్కి తగ్గారని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఆయన మాట్లాడుతూ.. పేదల ఇళ్లను కూల్చడ మొక్కటే సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసింది అని ఈటల విమర్శించారు. వినోభానగర్ ఉన్న వారికి నీరు, విద్యుత్ ఇవ్వాలని గతంలో కోర్టు కూడా చెప్పిందని, సర్వేనంబర్ 148,149లో 62 ఎకరాల భూమి ఉందని తెలియజేశారు. వందలమంది పోలీసులతో తెల్లవారుజాములన వెళ్లి పేదల ఇళ్లు కూల్చారని, లక్షల ఎకరాల్లో ఉన్న అసైన్డ్, భూదాన్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
Andhra Pradesh : లడ్డూ టీడీపీకి మాత్రమే తీపిగా ఉందా? మిగిలిన వారికి చేదు ఎందుకయ్యింది?
తిరుమల లడ్డూ విషయంలో బీజేపీ, జనసేన ఒకింత వెనకడుగు వేస్తున్నట్లే కనిపిస్తుంది
నిజామాబాద్ లో తల్లిపై పాత బట్టలు వేసి నిప్పుపెట్టి చంపిన కసాయి కొడుకు
కోటగిరి: నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. కన్నతల్లిని కుమారుడు సజీవ దహనం చేశాడు. మద్యానికి బానిసగా మారిన కుమారుడు తల్లి భూమవ్వను నిప్పు పెట్టి కాల్చి చంపాడు. తల్లిపై పాత బట్టలు వేసి కసాయి కొడుకు నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా కుమారుడు మద్యానికి బానిసగా మారి తల్లితో గొడవలు పడుతున్నాడని గ్రామస్థులు వాపోయారు.
Breaking : ఇరాన్ పై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు
ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు దిగింది
సోషల్ మీడియాలో ‘విరోష్’ ప్రభంజనం..పెళ్లి ఫొటోలతో రికార్డులన్నీ బద్దలు!
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఫొటోలకు రికార్డు స్థాయిలో లైకుల వర్షం ఇన్స్టాగ్రామ్లో 23 మిలియన్ల మార్క్ను దాటిన పోస్ట్భారత సెలబ్రిటీల పెళ్లిళ్ల రికార్డులను అధిగమించిన కొత్త జంటటాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.అయితే అయితే ఈ వివాహం డిజిటల్ వరల్డ్లో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెల 26న ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా ఒక్కటైన ఈ జంట, తమ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకోగా లైకుల […] The post సోషల్ మీడియాలో ‘విరోష్’ ప్రభంజనం..పెళ్లి ఫొటోలతో రికార్డులన్నీ బద్దలు! appeared first on Visalaandhra .
Suspension |సీనియర్ ఐఎయస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్
Suspension | సీనియర్ ఐఎయస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెన్షన్ Suspension |
ఈసారైనా రాజ్యసభ అవకాశం నాకే ఇవ్వాలి: విహెచ్
హైదరాబాద్: ఈసారైనా రాజ్యసభలో తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంతరావు కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయసుతో సంబంధం లేకుండా పార్టీ కోసం పని చేస్తున్నానని, ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ తాను ఉన్నానని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, ఎలాంటి పదవి లేదన్నారు. అయినా నిరంతరంగా పని చేస్తున్నానని విహెచ్ పేర్కొన్నారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఏర్పడనున్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. సీట్లు తక్కువ పోటీ ఎక్కువగా ఉంది. ఖాళీలేర్పడుతున్న స్థానాలకు వచ్చే నెల ఎన్నికల నిర్వహణకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఖాళీలేర్పడనున్న స్థానాల్లో అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్), కెఆర్ సురేష్ రెడ్డి (బిఆర్ఎస్) ఉన్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు ఉంది. ఇప్పుడు జరగబోయే రెండు స్థానాలూ పార్టీల బలబలాలను బట్టి కాంగ్రెస్ ఖాతాలో చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రెండు స్థానాల్లో అభిషేక్ మను సింఘ్విని కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తుందా? అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో బిసి నాయకునికి రాజ్యసభ సీటు ఖరారు చేయాలనుకుంటే ఏఐసిసి నాయకుడు మాజీ ఎంపీ వి. హనుమంత రావు ముందు వరసలో ఉంటారు. ఇంకా తాను పిసిసి అధ్యక్ష పదవిని కోరినప్పుడు పార్టీ అధిష్టానం తనకు నచ్చజెప్పిందని, భవిష్యత్తులో మంచి పదవిని ఇచ్చి గౌరవిస్తామని చెప్పిందని మధుయాష్కీ గౌడ్ తన అనుయాయుల వద్ద అన్నారని తెలిసింది. మార్చి 16న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక వచ్చే నెల 16న రాజ్యసభలో 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాలకు ఏప్రిల్, ఏప్రిల్ 9వ తేదీల్లో ఖాళీలు ఏర్పడుతాయి. ఈ ఎగువ సభ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల బలాబలాల పరిస్థితి , అధికారపక్షం అనుకూలతతో బిజెపినే ఎక్కువ స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తెలంగాణలో 2, అత్యధికంగా మహారాష్ట్రలో 7, ఒడిషాలో 4, తమిళనాడులో 6, ఛత్తీస్గఢ్లో రెండు, పశ్చిమ బెంగాల్లో ఆరు, అసోంలో 2, బీహార్లో 5 , హిమాచల్ ప్రదేశ్లో ఒక్కస్థానానికి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ద్వైవార్షిక ఎన్నికల నోటీఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీనే వెలువడింది. దీని మేరకు పోలింగ్ మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు జరుగుతాయి. .
ఆర్టీసీ బస్సు ఢీ కొని యువకుడు మృతి..
ఆర్టీసీ బస్సు ఢీ కొని యువకుడు మృతి.. పామర్రు, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా
Gold Rates : భగ్గుమన్న బంగారం ధరలు .. ఒక్కరోజే ఇంతా?
బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగదల కనిపించింది
కల్వకుంట్ల కవితను కేటీఆర్ చేయి పట్టుకుని తీసుకుని వెళ్తున్న
Red Book Will Decide Accountability, Says Lokesh
Andhra Pradesh Education and IT Minister Nara Lokesh has sent out a clear warning on political accountability. Speaking at the Ideas of India 2026 summit in Mumbai, he said it will soon become evident whether former Chief Minister Y. S. Jagan Mohan Reddy finds a place in what he described as the “Red Book.” Lokesh […] The post Red Book Will Decide Accountability, Says Lokesh appeared first on Telugu360 .
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి
పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి మోత్కూరు, ఆంధ్రప్రభ ;
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు గుబిరె రాజయ్య
HPV vaccination |కోటి 15 లక్షల మంది బాలికలకు టీకా..
HPV vaccination | కోటి 15 లక్షల మంది బాలికలకు టీకా.. HPV
ప్రభుత్వ నియంత్రణల కారణంగానే పత్రికా స్వేచ్ఛకు ముప్పు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: నిర్బంధాలు, బెదిరింపులు, ఒత్తిడుల నీడలో మీడియా తన కార్యకలాపాలు సాగించలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పేర్కొన్నారు. పత్రికా స్వాతంత్య్రానికి ఎదురవుతున్న ముప్పు ప్రత్యక్ష సెన్సార్షిప్ నుంచి కాక.. ప్రభుత్వ నియంత్రణలు, యాజమాన్య నిబంధనలు, లైసెన్సింగ్ చట్టాలు, ఆర్థిక విధానాల నుంచి తలెత్తుతోందని ఆమె ‘‘ఐపీఐ ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ జర్నలిజం’’ అవార్డు ప్రదానోత్సవంలో పేర్కొన్నారు. పత్రికా రంగాన్ని కబళించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పర్యవసానాలు ఆర్థికంగానే కాక […] The post ప్రభుత్వ నియంత్రణల కారణంగానే పత్రికా స్వేచ్ఛకు ముప్పు appeared first on Visalaandhra .
Narendra Modi : HPV వ్యాక్సిన్ ను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశ వ్యాప్తంగా హెచ్.పి.వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు
CBI Reopens Vivekananda Reddy Murder Case, Fresh Questions Over Midnight Call
The murder case of former minister Y.S. Vivekananda Reddy has taken a fresh turn as the Central Bureau of Investigation resumed its probe after nearly two years. Acting on directions from the Supreme Court, CBI officials have reached Pulivendula and begun a new round of questioning, signaling renewed momentum in the long running investigation. The […] The post CBI Reopens Vivekananda Reddy Murder Case, Fresh Questions Over Midnight Call appeared first on Telugu360 .
Mohan Babu Screams Supremacy In SM
Director Ajay Bhupathi unveils another prominent character from his latest flick Srinivasa Mangapuram. Jaya Krishna Ghattamaneni and Rasha Thadani are the lead pair. Backed by producer Chandamama Kathalu and presented by Ashwini Dutt, the project features Mohan Babu in a powerful character. The character Venkatappayya Naidu is brought to life by Mohan Babu in a […] The post Mohan Babu Screams Supremacy In SM appeared first on Telugu360 .
మోత్కూర్ లో టైలర్స్ డే వేడుకలు…
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్
కూటమి ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ప్రాముఖ్యత
కూటమి ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ప్రాముఖ్యత అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్మోదుమూడిలో పింఛన్లు
రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన దర్యాప్తును పునఃప్రారంభించింది. ఈ కేసులో నిందితులు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్కుమార్, భరత్కుమార్ యాదవ్ సోదరుడు మహేంద్ర యాదవ్ను విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. తాజాగా కడప జిల్లా పులివెందుల పోలీస్స్టేషన్కు చేరుకున్న సీబీఐ అధికారులు వారిని విచారించనున్నారు. మహేంద్ర యాదవ్ విచారణకు […] The post రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మరోసారి సీబీఐ విచారణ appeared first on Visalaandhra .
BJP : నేడు కామారెడ్డిలో బీజేపీఎల్పీ సమావేశం
ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష సమావేశం కామారెడ్డిలో జరగనుంది
కీలక పోరుకు సై అంటున్న భారత్ వెస్టిండీస్ జట్లు
-వెస్టిండీస్ పై భారత్ కు మెరుగైన రికార్డు పొట్టి ప్రపంచకప్(T-20 world cup) సూపర్ 8లో భాగంగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమ్ఇండియా (Team India) ఆదివారం వెస్టిండీస్తో తలపడనుంది. భారత్కు సూర్యకుమార్ యాదవ్, వెస్టిండీస్కు షాయ్ హోప్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. సెమీస్కు వెళ్లాలంటే భారత్ ఈ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలి. వెస్టిండీస్కు కూడా ఈ పోరు చావోరేవో లాంటింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ఆడనుండటం ఇదే […] The post కీలక పోరుకు సై అంటున్న భారత్ వెస్టిండీస్ జట్లు appeared first on Visalaandhra .
హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ మహరాజ్: ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):శ్రీ సద్గురు సేవాలాల్ మహరాజ్ బంజారా హక్కుల పోరాడారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …
మోపిదేవి, ఆంధ్రప్రభ : మార్చి 1వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28వ
ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు..
ప్రజల మంచి కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలు.. గుడివాడ, ఆంధ్రప్రభ :

32 C