SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

40    C
...

Telangana |డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం..

Telangana | డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం.. సమస్యలను పరిష్కరించాలని ట్రాన్స్‌కో

ప్రభ న్యూస్ 17 Apr 2026 3:26 pm

రేపు జగిత్యాలకు కేటీఆర్…

రేపు జగిత్యాలకు కేటీఆర్… జగిత్యాల, ఆంధ్రప్రభ ; భారత రాష్ట్ర సమితి వర్కింగ్

ప్రభ న్యూస్ 17 Apr 2026 3:25 pm

డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి తప్ప, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని ఆయన […] The post డీలిమిటేషన్‌తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్‌సభలో మిథున్ రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 3:23 pm

Rahul Gandhi |శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర

Rahul Gandhi | శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర లోక్‌సభలో రాహుల్

ప్రభ న్యూస్ 17 Apr 2026 3:18 pm

బ్యాంకులో చెలరేగిన మంటలు

బ్యాంకులో చెలరేగిన మంటలు గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇండియన్

ప్రభ న్యూస్ 17 Apr 2026 3:16 pm

కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు

కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి

ప్రభ న్యూస్ 17 Apr 2026 3:11 pm

మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం..

రాయపర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సేవా

ప్రభ న్యూస్ 17 Apr 2026 3:06 pm

ఒటిటిలోకి యూత్‌ఫుల్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

‘కోర్టు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మరోసారి శ్రీదేవి,య హర్ష్ రోషన్‌లు జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ఈ యూత్‌ఫుల్ కామెడీ మార్చిలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి ‘జి5’లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా సదరు ఒటిటి ప్రకటించింది. ‘‘మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతోంది. మీరు సిద్ధమా?’’ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ సినిమాకి సతీశ్ జివ్వాజీ దర్శకత్వం వహించగా.. ప్రముఖ దర్శకుడు కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మన తెలంగాణ 17 Apr 2026 3:03 pm

మందుబాబులకు ‘అడ్డా’గా మారిన విద్యా నిలయం!

మందుబాబులకు ‘అడ్డా’గా మారిన విద్యా నిలయం! మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల భవిష్యత్తును

ప్రభ న్యూస్ 17 Apr 2026 3:03 pm

iplmatches2026 : గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్

iplmatches2026 : గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ iplmatches2026 :

ప్రభ న్యూస్ 17 Apr 2026 2:56 pm

Social media |ప్రధాని మోదీ సంచలన ట్వీట్!

Social media | న్యూఢిల్లీ (ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్) : భారత పార్లమెంటు చరిత్రలో

ప్రభ న్యూస్ 17 Apr 2026 2:53 pm

₹8,175 Crore Lithium Battery Project in Rambilli Boosts AP’s Clean Energy Ambitions

Andhra Pradesh is gearing up for a major push in clean energy with a large lithium ion battery manufacturing project coming up in Rambilli, in Anakapalli district. The project, backed by an investment of ₹8,175 crore, is expected to strengthen the state’s industrial base and create significant employment opportunities. Located near Visakhapatnam, the project adds […] The post ₹8,175 Crore Lithium Battery Project in Rambilli Boosts AP’s Clean Energy Ambitions appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 2:49 pm

ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టామని బెదిరించడంతో స్థానిక పోలీసులు డాగ్ స్కాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు పెట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనుమానాస్పద వస్తువలేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మన తెలంగాణ 17 Apr 2026 2:44 pm

మూడేళ్లుగా దేశంలో జనగణన ప్రక్రియ ఎందుకు చేట్టలేదు: డింపుల్ యాదవ్

ఢిల్లీ: సర్వ సమ్మతితోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని లోక్ సభ సభ్యురాలు డింపుల్ యాదవ్ తెలిపారు. నిజంగా కేంద్రం మహిళల సశక్తికరణ చేయాలని భావిస్తోందా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శుక్రవారం లోక్ సభలో3 కీలక బిల్లుపై చర్చలో డింపుల్ యాదవ్ మాట్లాడారు. 2023 లో బిల్లు ఆమోదం వేళ జనగణన చేపతామని చెప్పారని, జనగణన చేపట్టాలని సమాజ్ వ్యాదీ పార్టీ చెబుతూ వస్తోందని డింపుల్ యాదవ్ తెలియజేశారు. మూడేళ్లుగా దేశంలో జనగణన ప్రక్రియ ఎందుకు చేట్టలేదని సభను ప్రశ్నించారు. జనగణన, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారని అన్నారు. 2024లో ఎన్డిఎ సర్కారు ఏర్పడిన తర్వాత ఎందుకు జనగణన చేపట్టలేదని, జనగణన గురించి ప్రశ్నిస్తే ప్రస్తుతం ఇళ్ల గణన జరుగుతుందని చెప్పారని అన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలు 2029 వరకు ఆలస్యమయ్యేవి కావని డింపుల్ యాదవ్ పేర్కొన్నారు.          

మన తెలంగాణ 17 Apr 2026 2:30 pm

మధిర సమీపంలో ట్రాక్టర్ బోల్తా..

మధిర సమీపంలో ట్రాక్టర్ బోల్తా.. మధిర, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర

ప్రభ న్యూస్ 17 Apr 2026 2:27 pm

Ys Jagan : జగన్.. ఆ గుడ్డి నమ్మకంలోనే ఉన్నట్లుందిగా

వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ కోటరీ మాయలోనే ఉంటున్నారు.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 2:24 pm

గుట్టపాడులో రూ.40 లక్షల నీటి–డ్రైనేజీ ప్రాజెక్టుకు శ్రీకారం..

గుట్టపాడులో రూ.40 లక్షల నీటి–డ్రైనేజీ ప్రాజెక్టుకు శ్రీకారం.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Apr 2026 2:22 pm

AP |చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

AP | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఏపీ సీఎం చంద్రబాబు! AP |

ప్రభ న్యూస్ 17 Apr 2026 2:08 pm

Fatal incident |భార్య కాలు నరికిన భర్త…

Fatal incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలో హృదయ

ప్రభ న్యూస్ 17 Apr 2026 2:00 pm

திருப்பரங்குன்றத்தில் தீபம் ஏற்றினால் பசி தீருமா என மு.க.ஸ்டாலின் கேட்டாரா? உண்மை இதுதான்

திருப்பரங்குன்றத்தில் தீபம் ஏற்றினால் பசி தீருமா என மு.க.ஸ்டாலின் கேட்டதாக வைரலாகும் நியூஸ் கார்டு போலியானது

తెలుగు పోస్ట్ 17 Apr 2026 1:49 pm

Om Birla |స్పీకర్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు!

Om Birla | న్యూఢిల్లీ (ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : లోక్‌సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:44 pm

Central Govt |కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి!

Central Govt | కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి!

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:41 pm

WOMENS |లోక్‌సభలో ధ్వజమెత్తిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

WOMENS | లోక్‌సభలో ధ్వజమెత్తిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి WOMENS |

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:34 pm

AP |వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్..

AP | వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్..

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:27 pm

Pawan Kalyan : పవన్ ను నమ్ముకుంటే పుట్టి మునుగుతుందా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎన్నికలకు ముందున్న జోష్ కనిపించడం లేదు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 1:25 pm

మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు : లావు శ్రీకృష్ణదేవరాయలు

ఢిల్లీ: డీలిమిటేషన్ పై పలు పార్టీలు పలు సందేహాలు లేవనెత్తాయని ఎపి టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డీలిమిటేషన్ బిల్లుకు కూడా టిడిపి మద్దతిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ లోక్ సభలో3 కీలక బిల్లుపై చర్చలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. లోక్ సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టడాన్ని టిడిపి ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపుపై మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, చట్టసభలో మహిళల గొంతుక పూర్తిస్థాయిలో వినిపించే అవకాశం వచ్చిందని తెలియజేశారు. దేశంలో 50శాతం ఉన్న మహిళల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉందని, మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని, 131వ రాజ్యాంగ సవరణ గురించి దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.    

మన తెలంగాణ 17 Apr 2026 1:21 pm

BJP MP |తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దుమారం…

BJP MP | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్-పాక్

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:20 pm

ఆ క్యాచే మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చింది: శ్రేయస్

ముంబై: ఐపిఎల్-2026లో పంజాబ్ కింగ్స్ మరో అద్భుత విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు, ఫీల్డర్లు ముంబై దూకుడుకి అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా ఎంఐ కెప్టెన్ హార్థిక్ పాండ్యా కొట్టిన షాట్‌ను పిబికెఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి అద్భుతంగా ఆపి హార్థిక్‌ని ఔట్ చేశాడు. ఈ క్యాచ్‌తో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటికే 175 పరుగుల స్కోర్ వద్ద ఉన్న ముంబై ఆ తర్వాత 21 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్యాచ్ వల్లే మ్యాచ్ తమకు అనుకూలంగా మారిందని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ‘‘ముంబై ఇండియన్స్‌ను మా బౌలర్లు కట్టడి చేశారు. అయితే బౌండరీ లైన్ వద్ద హార్థిక్ క్యాచ్‌తోనే ఎంఐ దూకుడుకు అడ్డుకట్ట వేశాం. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం సాధించినా.. పుంజుకొని మరీ వారిని ఆపిన సందర్భాలు ఉన్నాయి. సన్‌రైజర్స్‌తోనూ పవర్‌ప్లేలో భారీగా పరుగులు ఇచ్చాం. కానీ, ఆ తర్వాత కట్టడి చేయడంలో మా బౌలర్ల కృషి అద్భుతం’’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.

మన తెలంగాణ 17 Apr 2026 1:16 pm

పరకాలలో మద్యం తాగించి బీరు సీసాతో పొడిచి... హత్య

పరకాల: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో ప్రియుడితో కలిసి అతడిని పొడిచి దారుణంగా చంపేసిన సంఘటన హన్మకొండ జిల్లా పరకాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... సిఎస్‌ఐ కాలనీలో మడికొండ సుమన్, లావణ్య అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. సుమన్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుండగా లావణ్య మున్సిపల్ కార్మికురాలుగా విధులు నిర్వహిస్తోంది. స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో లావణ్యకు పరిచయం ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రియుడితో కలిసి ఉండాలంటే భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రియుడు గోవిందరావుపేటకు చెందిన వ్యక్తితో ఐదు లక్షల రూపాయలకు సుపారీ ఒప్పందం చేసుకున్నాడు. రెండు సార్లు సుమన్ చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఏప్రిల్ మూడో తేదీన తన భార్యతో కలిసి భర్త బంధువుల ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు నుంచి భర్త కనిపించకుండా పోయాడు. భార్య ఏమీ తెలియనట్లుగా నటిస్తుండడంతో సుమన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గోవిందారావుపేట సమీపంలో సిగ్నల్ కట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. శివారులో గాలింపు చర్యలు చేపట్టగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. మద్యం తాగడానికి సుమన్‌ను గోవిందరావు పేట శివారులోకి తీసుకెళ్లారు. అనంతరం అతడికి పుల్‌గా మద్యం తాగించి బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. మృతదేహం ఆనవాళ్లు లేకుండే చేసేందుకు దానిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెతో ప్రియుడు, నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 17 Apr 2026 1:12 pm

MP |బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నం!

MP | బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నం! MP | ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:12 pm

Shashi Tharoor |దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం…

Shashi Tharoor | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:07 pm

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్‌

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్‌ ఎన్నికయ్యారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 1:07 pm

Parliament |రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక..

Parliament | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక.. Parliament

ప్రభ న్యూస్ 17 Apr 2026 1:04 pm

చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు

ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితుల్లో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ 3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రూపాయి బలహీనత కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగి,ముఖ్యంగా చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఆర్థిక రంగంలో […] The post చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 1:03 pm

Telangana |ఆర్టిజన్ల సమ్మె విరమణ..

Telangana | ఆర్టిజన్ల సమ్మె విరమణ.. హైదరాబాద్,ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ

ప్రభ న్యూస్ 17 Apr 2026 12:54 pm

దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తరణ్‌జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా […] The post దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 12:53 pm

తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్‌లోని నిమ్స్, […] The post తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 12:48 pm

‘నేస్తం బడికి రా’ పోస్టర్ విడుదల

‘నేస్తం బడికి రా’ పోస్టర్ విడుదల కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పాఠశాల

ప్రభ న్యూస్ 17 Apr 2026 12:39 pm

అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే […] The post అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 12:36 pm

ഫാക്ട് ചെക്ക്: പശ്ചിമ ബംഗാളിൽ പ്രതിഷേധക്കാരെ കസ്റ്റഡിയിലെടുക്കുന്ന സിആർപിഎഫ്? പ്രചാരണം വ്യാജം

ബംഗ്ലാദേശിൽ നിന്നുള്ള വീഡിയോയാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 17 Apr 2026 12:35 pm

Salman Khan faces the Biggest Career Challenges

Rs 100 crore was once a cakewalk for Salman Khan and he delivered back-to-back hits. Salman Khan dominated all the mass circuits with his films. Things changed completely after the pandemic as Salman Khan continued to deliver predictable and outdated films. He continued to step into the shoes of the same concepts and they were […] The post Salman Khan faces the Biggest Career Challenges appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 12:34 pm

Chandrababu : ఎక్కడో తేడా కొడుతుంది కదయ్యా?

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్క్ పాలన మాత్రం కనిపించడం లేదు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 12:26 pm

పోగొట్టుకున్నలక్ష రూపాయలు నగదు సొమ్మును ఇచ్చి

పోగొట్టుకున్నలక్ష రూపాయలు నగదు సొమ్మును ఇచ్చి నిజాయితీని చాటుకున్న అర్చకులు సాయిరాంఅర్చకులు సాయిరాం

ప్రభ న్యూస్ 17 Apr 2026 12:13 pm

YRRCP : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వండి : మిధున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కోరారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 12:11 pm

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత..

పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.. -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్50మందికి

ప్రభ న్యూస్ 17 Apr 2026 12:09 pm

ఓటింగ్ కు ముందు ఇండి కూటమి కీలక భేటీ

లోక్ సభలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇండి కూటమి సభ్యులు సమావేశమయ్యారు.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 12:02 pm

Balakrishna |ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పారా..?

Balakrishna | ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పారా..? Balakrishna | మోక్షజ్ఞ

ప్రభ న్యూస్ 17 Apr 2026 11:59 am

కోడూరులో వల్లభనేని అనుదీప్ జన్మదిన వేడుకలు

కోడూరులో వల్లభనేని అనుదీప్ జన్మదిన వేడుకలు కోడూరు, ఆంధ్రప్రభ : మచిలీపట్నం పార్లమెంట్

ప్రభ న్యూస్ 17 Apr 2026 11:59 am

అలా బంతులు వేస్తే బుమ్రాకు వికెట్లు పడుతాయి: ఇర్ఫాన్ పఠాన్

హైదరాబాద్: ఐపిఎల్‌లో పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి ఇప్పటివరకు ఒక్క వికెట్ తీయలేకపోయాడు. బుమ్రా గతంలో అసలు పరుగులు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. గత ఐదు మ్యాచ్‌లలో 8.63 ఎకానమీతో పరుగులు ఇచ్చి ఘోరంగా విఫలమయ్యాడు. మిస్టరీ స్పన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా మూడు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మిస్టర్ స్పన్నర్ హిస్టరీలో లేకుండా పోతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బుమ్రాకు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక సూచనలు చేశాడు. బుమ్రా ఎక్కువగా స్లో బంతులు వేయడంతోనే వికెట్ల రావడం లేదన్నారు. అతడు ప్రస్తుతం కోచింగ్ అవసరం లేదని, అతి వేగంతో ఎక్కువ బంతులు వేసి తరువాత స్లో బంతులు వేస్తే వికెట్లు పడుతాయని సలహా ఇచ్చాడు. స్లో బంతులను తగ్గిస్తే బౌలింగ్ కుదుటపడుతుందని పేర్కొన్నాడు. బుమ్రా సగటు వేగం 130 కిలో మీటర్లు ఉందని, ఎక్కువ స్లో బంతులు వేయడంతో వికెట్ల దక్కడం లేదన్నారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులు, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు, రాజస్థాన్ రాయల్స్‌తో 32 పరుగులు, ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో 21, కెకెఆర్‌తో జరిగన మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి ఘోరంగా బుమ్రా విఫలమయ్యాడు. 

మన తెలంగాణ 17 Apr 2026 11:58 am

అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు డాక్టరేట్..

అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణకు డాక్టరేట్.. యడ్లపాడు, ఆంధ్రప్రభ : స్థానిక చౌడవరంలోని ఆర్వీఆర్

ప్రభ న్యూస్ 17 Apr 2026 11:56 am

ఘనంగా ఐఎన్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవం

ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య హైదరాబాద్: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముంబయి వేదికైంది. బాలివుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ వర్గాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ.. నిర్వహించిన ఈ ఈవెంట్‌లో చాలామంది సినీ ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ యాక్టర్ రానా, నటి శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా అదరగొట్టారు. ఈ […] The post ఘనంగా ఐఎన్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 11:49 am

మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది : కిషన్ రెడ్డి

ఢిల్లీ : డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ దురేద్దేశంతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, సౌత్, నార్త్ మధ్య యుద్ధం జరగుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్ న్యాయమా? అన్యాయమా? అనే దానిపై చర్చకు సిద్ధమా? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దక్షిణాది రాష్ట్రాల సెంటిమెంట్ గుర్తించి 50 శాతం సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకుందని, మహిళా రిజర్వేషన్లు వస్తే కొత్త నాయకత్వం వస్తుందని కాంగ్రెస్ భయమని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదని..ఎమ్ఐఎం హైబ్రిడ్ ఫార్ములా అని ఎద్దేవా చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ కుమ్మక్కె ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, మహిళలు రాజకీయాల్లో ఉండకూడదనేది ఎంఐఎం పాలసీ అని మండిపడ్డారు. హైదరాబాద్ లో తమ సీట్లు పోతాయని ఎంఐఎం భయమని, తెలంగాణ విభజనపై తన వ్యాఖ్యలు తప్పని లోక్ సభ సభ్యుడు తేజస్వి సూర్య ఒప్పుకున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు బిల్లును అడ్డుకుంటే.. దేశ చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.             

మన తెలంగాణ 17 Apr 2026 11:49 am

తేజస్వి వ్యాఖ్యలు...కాంగ్రెస్ ఎంపీల నిరసన

బీజేపీ పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 11:47 am

Israel - Lebanon Ceasefire : యుద్ధం ఆగడం ఇజ్రాయిల్ చేతుల్లోనే ఉందా?

లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం, హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న పోరుకు పది రోజుల కాల్పుల విరమణ శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చినట్టు కనిపించింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 11:35 am

AP Looks to Rebuild Singapore Trust as Chandrababu Targets Reforms

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has raised serious concerns over the strain in relations with Singapore during the previous YSRCP government. He stated that the state now faces the challenge of rebuilding trust with a country that has long shown a positive outlook towards Andhra Pradesh. Speaking at a dinner meeting with ministers ahead […] The post AP Looks to Rebuild Singapore Trust as Chandrababu Targets Reforms appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 11:23 am

పునర్విభజన బిల్లు తమిళనాడు ఉనికిని దెబ్బతీసేలా ఉంది: స్టాలిన్

చెన్న: నియోజకవర్గాల పునర్విభజన బిల్లు తమిళనాడు ఉనికిని దెబ్బతీసేలా ఉందని సిఎం స్టాలిన్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హామీలను నమ్మలేమన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చట్ట సవరణ పేరుతో కొత్త కుట్రలకు తెరలేపారని, రాష్ట్రాల హక్కులు కాలరాయడమేనని మండిపడ్డారు. నోటి మాటలతో హామీలు ఇవ్వడం కాదు అని, చట్టసభల్లో రక్షణ కల్పించాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే కమిషన్‌కు కేంద్రం అపరిమిత అధికారాలు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. దీంతో తమకు కావాల్సిన రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని  డిమాండ్ చేశారు. ఇది కేవలం రాజకీయ వ్యూహమే తప్ప దేశ ప్రయోజనం ముఖ్యం కాదు అని స్టాలిన్ దుయ్యబట్టారు. 

మన తెలంగాణ 17 Apr 2026 11:23 am

Is Puri Jagannadh Resolving Financial Disputes?

Slumdog: 33 Temple Road is the next attempt of Puri Jagannadh after two back-to-back disasters like Liger and Double iSmart. The shooting portions of the film are completed and Vijay Sethupathi moved on to his next project. There are a lot of rumors in Tollywood about the film. The makers are tight-lipped about the film’s […] The post Is Puri Jagannadh Resolving Financial Disputes? appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 11:21 am

Amaravati : ఎల్ఆర్ఎస్ పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

టౌన్ ప్లానింగ్ అధికారులు,మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లతో మంత్రి నారాయ‌ణ టెలికాన్ఫ‌రెన్స్ నిర్వహించారు

తెలుగు పోస్ట్ 17 Apr 2026 11:16 am

Andhra Pradesh : అనకాపల్లికి మరో భారీ పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో భారీ పరిశ్రమ వచ్చింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 11:06 am

అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.

ఏటునాగారం,ఏప్రిల్ 17 (జనం సాక్షి).మండలంలోని శివాపురం శివారు గోగుపల్లి గ్రామానికి చెందిన గిలకత్తుల కిరణ్ గౌడ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న …

జనం సాక్షి 17 Apr 2026 11:01 am

Caste Still Plays Big Role in Marriage in Telangana

In Telangana, inside many homes, marriage still follows old caste rules. The SEEEPC Survey-2024, which tracked inter-caste marriages across 56 major castes, shows that social change is happening, but slowly and unevenly. Some communities are clearly opening up. Many others are not. Top of the List These communities reported the highest share of households with […] The post Caste Still Plays Big Role in Marriage in Telangana appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 10:59 am

సిగాచి బాధితులకు న్యాయం శూన్యం: హరీష్ రావు

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి మరోసారి తన అసమర్ధతను చాటుకున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిగాచి ప్రమాద బాధితులకు ఇస్తామన్న పరిహారం సగం కూడా ఇవ్వలేదని అన్నారు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాడు కోటి రూపాయలు సాయం అంటూ సిగాచి బాధితులను నమ్మబలికారని, నయవంచనలో తనను మించినవారు లేరని రేవంత్ నిరూపించుకున్నారని విమర్శించారు. తాను చెప్పిన మాటలకే విలువ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని, సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంతో తేటతెల్లమైందని, మాట ఇచ్చి తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని ధ్వజమెత్తారు. యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో మోసం చేస్తున్నారని, ఒక్కో కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం 45.40 లక్షలు మాత్రమేనని అన్నారు. ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు 54.60 లక్షల చొప్పున చెల్లించాలని, 29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులకు నట్టేట ముంచిందని మండిపడ్డారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.లక్ష మాత్రమే చెల్లించడం శోచనీయమని అన్నారు. మరి ముఖ్యమంత్రి, మంత్రులు హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారం ఎవరు ఇస్తారు? అని ప్రశ్నించారు. డబ్బు ఎగ్గొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం జారుకోవాలని చూస్తోందని, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పేద బాధితులను గాలికి వదిలేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.                                                          

మన తెలంగాణ 17 Apr 2026 10:58 am

కూలిన హెలికాప్టర్: 8 మంది మృతి

జకర్తా: ఇండోనేషియాలోని పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. మెల్వాయ్ లో టేకాప్ అయిన కొంచెం సేపటికే ఎయిర్ బస్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఎనిమిది మంది చనిపోయారు. మృతులలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు గుర్తించారు. ఎయిర్ బస్ హెచ్ 130 అనే హెలికాప్టర్ టెకాఫ్ అయిన తరువాత కంట్రల్ రూమ్ తో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ సిగ్నల్ మిస్ అయినట్టుగా గుర్తించారు. టేకాఫ్ అయిన మూడు కిలో మీటర్ల దూరంలో హెలికాప్టర్ ఒక శకలాన్ని గుర్తించినట్టు సమాచారం. పోలీసులు, విమాన సిబ్బంది, సహాయక బృందాలు హెలికాప్టర్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ హెలికాప్టర్ ఇండోనేషియాలోని పామాయిల్ కంపెనీకి చెందిందని అధికారులు వెల్లడించారు. 

మన తెలంగాణ 17 Apr 2026 10:52 am

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు

గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ […] The post ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Apr 2026 10:46 am

Breaking : కేంద్రం సంచలన నిర్ణయం.. అమల్లోకి మహిళ రిజర్వేషన్

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 10:37 am

రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం

అంబర్‌పేట ఏప్రిల్ 17( జనం సాక్షి ):అంబర్‌పేట పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడును హైదరాబాద్ పోలీస్ …

జనం సాక్షి 17 Apr 2026 10:36 am

రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం

జడ్చర్లకు ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్లు కావాలి డీజీపీ శివధర్ రెడ్డి కి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి ప్రజలందర్నీ …

జనం సాక్షి 17 Apr 2026 10:31 am

Health News : కళ్ళు తిరుగుతున్నాయా? అయితే ఇదిగో పరిష్కారం

చాలా మందిలో ఇప్పుడు బీపీ సాధారణంగా మారింది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 10:04 am

Chandrababu : నేడు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు రానున్నారు.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:57 am

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:52 am

అనకాపల్లిలో భూకంపం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాకపల్లి జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. రాంబిల్లి మండలంలో అర్థరాత్రి 12.05 నిమిషాలకు భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. 

మన తెలంగాణ 17 Apr 2026 9:52 am

మార్కెట్ యార్డుకు మొక్కజొన్న తీసుకురావద్దు..

మార్కెట్ యార్డుకు మొక్కజొన్న తీసుకురావద్దు.. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:51 am

Road Accident : మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:45 am

Earth Quake : అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు

అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:33 am

17thAprilchintana |వ్యక్తిత్వ వికాసం – విలువలు, నైతికతతో జీవన మార్గం

17thAprilchintana | వ్యక్తిత్వ వికాసం – విలువలు, నైతికతతో జీవన మార్గం 17thAprilchintana

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:31 am

IPL 2026 : నేడు మరో కీలక మ్యాచ్

IPL 2026 : నేడు మరో కీలక మ్యాచ్

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:22 am

Varanasi in Song Shoot Mode

A crucial schedule of Superstar Mahesh Babu’s Varanasi is happening in Hyderabad from the past one month. After filming crucial episodes on the lead actors, the team is now picturizing a song in a special set in Hyderabad. Top choreographer Bosco Martis is supervising the song. The shoot is happening in Taher Studios, Hyderabad. After […] The post Varanasi in Song Shoot Mode appeared first on Telugu360 .

తెలుగు 360 17 Apr 2026 9:21 am

పాంటింగ్ సలహాతోనే మూడు వికెట్లు తీశా: అర్ష్ దీప్ సింగ్

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖేడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ముంబయిపై పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఐదు మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు విజయాలు, ఒకటి రద్దు కావడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అర్ష్‌దీప్ సింగ్ వంద వికెట్ల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం అతడు 87 మ్యాచ్‌లలో 102 వికెట్లు తీసుకున్నాడు. ఈ సందర్భంగా అర్ష్‌దీప్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తనకు రీల్స్ చేయడం అంటేనే ఇష్టమని, రీల్స్ ద్వారానే తాను చాలా మందికి తెలుసునని, రీల్స్‌తో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యానని వివరణ ఇచ్చాడు. ఇంక ముందు కూడా రీల్స్ చేసి అభిమానులు సంతోషపరుస్తానని తెలియజేశారు. ముంబయిపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, విజయంలో కీలక పాత్ర పోషించడంతో చాలా ఆనందంగా ఉందని, ఈ మ్యాచ్‌కు ముందు కోచ్ రికీ పాంటింగ్‌తో సంభాషించానని, తనపై పెట్టుకున్న భారీ అంచనాలతో చాలా ఇబ్బంది పడ్డానని, దాన్నుంచి బయటపడడానికి పాంటింగ్‌తో చిట్‌చాట్ చేశానని వివరణ ఇచ్చాడు. ప్రాథమిక సూత్రలకు కట్టుబడి బౌలింగ్ చేయమని  పాంటింగ్ సలహా ఇచ్చాడని వివరించారు. రికెల్టన్‌ను ఔట్ చేసిన బంతి చాలా స్పెషల్ అని, భిన్నమైన వేరియేషన్‌తో బంతిని విసిరి వికెట్లు తీశానని, సిరాజ్ కూడా అలా బౌలింగ్ చేస్తూనే వికెట్లు తీసేవాడని పేర్కొన్నాడు. వైడ్, యార్కర్లు విసరడంతోనే బ్యాటర్లు బౌండరీలు తరలించకుండా ఉంటారని అతడు తెలియజేశారు. 

మన తెలంగాణ 17 Apr 2026 9:17 am

ఏడి కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నల్లగొండ జిల్లా దేవరకొండలో అవినీతి వ్యతిరేక శాఖ

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:15 am

రా రా ధీవర..

నిఖిల్ సిద్ధార్థ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్‌ల నిర్మాణంలో, టాగోర్ మధు సమర్పణలో భారీ పీరియడ్ యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రారా ధీవర’ అంచనాలను భారీ గా పెంచింది. రవి బస్రూర్ సంగీతం అందించడంతో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఆయన ఆ అంచనాలను మించి అదిరిపోయే సంగీతాన్ని అందించారు. పవర్ ఫుల్ డ్రమ్స్, ఆర్కెస్ట్రా లేయర్స్‌తో పాట ఒక యోధుడి నినాదంలా అనిపిస్తుంది. సంతోష్ వెంకీ వోకల్స్ పవర్‌ను మరింత పెంచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ధైర్యం, సంకల్పం, యోధుని ఆత్మను ప్రతిబింబిస్తాయి. ఈ పాటలో నిఖిల్ తన కెరీర్‌లోనే అత్యంత ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్ లుక్, యుద్ధానికి సిద్ధమైన బాడీ లాంగ్వేజ్, ఖడ్గాలతో చేసే యాక్షన్ ఫైట్స్.. కఠిన సాధనను చూపిస్తున్నాయి. ఆయన చేసిన ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. హై ఎనర్జీ డ్యాన్స్ మూ మెంట్స్‌తో కూడా ఆకట్టుకుంటారు. నభా న టేశ్ ఈ పాటలో కనిపిస్తూ విజువల్ మరింత ఆకర్షణ తెచ్చారు. సినిమా గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మ్యూజికల్ లాంచ్‌తో ‘స్వయంభూ’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం పాన్ ఇండి యా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 17 Apr 2026 9:14 am

నేడు లోక్ సభలో ఓటింగ్

మూడు కీలక బిల్లులపై నేడు లోక్‌సభలో ఓటింగ్‌ జరగనుంది

తెలుగు పోస్ట్ 17 Apr 2026 9:11 am

Jailer 2 |అసలు ఏం జరిగింది..?

Jailer 2 | అసలు ఏం జరిగింది..? Jailer 2 | సెట్స్

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:10 am

ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలి..

ఓపెన్ ప్లై ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 17 Apr 2026 9:07 am

తస్సాదియ్యా..

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపో యే అప్డేట్‌ను వదిలారు. పెళ్లి వేడుకల్లో మార్మోగిపోయేలా ఈ ఫస్ట్ సింగిల్ ‘తస్సాదియ్యా’ని మేకర్స్ రూపొందించారు. ‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా.. చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. ఇక సంతోష్ నారాయణన్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఇక ఇందులో సమంత కనిపించిన తీరు, ఎనర్జిటిక్ స్టెప్పులు, క్లాసీ కొరియోగ్రఫీ అన్నీ కూడా పాటను విజువల్ ట్రీట్‌గా మార్చేసింది. ‘ఓ బేబీ’ తరువాత నందినీ రెడ్డి, సమంత కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సహజంగానే ఆడియెన్స్‌లో అంచనాలు ఏర్పడతాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ రాబోతోంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 15న విడుదల కానుంది.

మన తెలంగాణ 17 Apr 2026 9:03 am