డీహెరేహాల్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర డీహెరేహాల్. ..మండల కేంద్రంలోని శివలింగ స్వామి మఠంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చిత్రపటానికి పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య స్టేట్ డైరెక్టర్ నాగల్లి రాజు, గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయకుమార్, తిప్పే స్వామి, వన్నూరు స్వామి, సురేష్, మోహన్, నీలప్ప, గోపాల్, గుండ్రాయి, అంజి, హనుమంత తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంత్రి నారా లోకేష్కు […] The post డీహెరేహాల్ లో నారా లోకేష్ జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
Award |బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్రదానం…
Award | బంజారా సాహిత్య జ్ఞానరత్న అవార్డు ప్రదానం… Award | ఉట్నూర్,
బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సంఘీభావం..
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన సమయంలో, ఆయన క్షేమంగా విడుదలైతే హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేస్తానని సినీ నిర్మాత బండ్ల గణేష్ మొక్కుకున్నారు. తన మొక్కును తీర్చుకునేందుకు బండ్ల గణేష్ ‘సంకల్పయాత్ర’ను చేపట్టారు. ఈ సంకల్పయాత్రలో భాగంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కళ్యాణదుర్గం యువ నాయకుడు ఉన్నం మారుతి చౌదరి బండ్ల గణేష్ను కలుసుకుని సంఘీభావం […] The post బండ్ల గణేష్ సంకల్పయాత్రకు సంఘీభావం.. appeared first on Visalaandhra .
development |ప్రజల సమస్యలు పరిష్కరిస్తా..
development | ప్రజల సమస్యలు పరిష్కరిస్తా.. development | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
plants |నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్
plants | నర్సరీ పనులను ప్రారంభించిన సర్పంచ్ plants | వాంకిడి, ఆంధ్రప్రభ
Munsif’s court |వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్
Munsif’s court | వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్ Munsif’s court
OSSS Trailer: Breezy Godavari Rom-Com, With A Twist
Tharun Bhascker and Eesha Rebba ignite the screen in Om Shanti Shanti Shantihi, A R Sajeev’s debut directorial gem- a breezy rural drama blending sharp banter and heartfelt family vibes. Building on the teaser and songs’ massive buzz, Vijay Deverakonda just released the trailer, ramping up excitement for its January 30th theatrical release. Fish trader […] The post OSSS Trailer: Breezy Godavari Rom-Com, With A Twist appeared first on Telugu360 .
Medaram |సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం
Medaram | సమన్వయంతో సమిష్టిగా సక్సెస్ చేద్దాం Medaram | వరంగల్ క్రైమ్,
Free medical |రాచపూర్లో ఉచిత వైద్య శిబిరం
Free medical | రాచపూర్లో ఉచిత వైద్య శిబిరం Free medical |
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
రాయ్పూర్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా షహీద్ వీర్నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టి-20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్.. అదే సమరోత్సాహంతో ఈ మ్యాచ్లోనూ విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఓటమిని చవిచూసిన కివీస్ జట్టు ఈ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రాణాను, ఇక బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ని జట్టులోకి తీసుకుంది. ఇక న్యూజిలాండ్ జట్టులో మూడు మార్పులు చేసింది. సీఫెర్ట్, ఫౌల్క్స్, మాట్ హర్నీలు కివీస్ జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: సంజూ శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్(కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ చేసిన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ విచారణ పూర్తి అయింది. ఈ కేసుకు సంబంధించి నెల్లూరులోని ఎసిబి కోర్టులో సిట్ అధికారులు సంచలన విషయాల తో కూడిన తుది ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో భారీగా కల్తీ జరిగి నట్లు విచారణలో శాస్త్రీయంగా నిర్ధారించారు. ఈ భారీ స్కామ్లో సిట్ మొత్తం 36 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 12 మంది టిటిడి ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యంగా మాజీ టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ వ్యక్తిగత సహాయకుడు కాసూరి చిన్న అప్పన్న పేరు ఛార్జి షీట్లో ప్రముఖంగా ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కై, కిలోకు రూ. 25 చొప్పున కమీషన్లు డిమాండ్ చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ మేరకు హవాలా మార్గాల్లో దాదాపు రూ. 50 లక్షల వరకు లంచాలు అప్పన్నకు అందినట్లు విచారణ లో వెల్లడైంది. అప్పన్న ఎవరి కోసం ఇలా చేశాడో సిబిఐ తేల్చాల్సి ఉంది. ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ఈ కుంభ కోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ గుర్తించింది. అస్సలు పాలు, వెన్న సేకరించని ఈ డెయిరీ పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, ఇతర రసాయనా లను కలిపి కృత్రిమ నెయ్యి ని తయారు చేసి టీటీడీకి సరఫరా చేసింది. 2019-24 మధ్య సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని రూ. 250 కోట్ల విలువైనది టిటిడికి అంటగట్టినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. 2022లో ఈ డెయిరీని బ్లాక్లిస్ట్లో పెట్టినప్పటికీ, ఇతర బినామీ డెయిరీల పేరుతో మళ్ళీ సరఫరా కొనసాగించడం గమనార్హం. కమీషన్ల కక్కుర్తి కోసం నాణ్యత లేని నెయ్యిని అనుమతించడం వల్ల శ్రీవారి లడ్డూ రుచి, నాణ్యత తీవ్రంగా దెబ్బతిన్నాయని సిబిఐ స్పష్టం చేసింది. తక్కువ ధరకు టెండర్లు వేసిన కంపెనీలు, నాణ్యతా ప్రమాణాలను పాటించకుం డా ల్యాబ్ రిపోర్టులను సైతం మేనేజ్ చేసినట్లు విచారణలో బయటపడింది. లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్ట బోమని, చట్టప రంగా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణాధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు భక్తుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
129th Birthday |ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు
129th Birthday | ఘనంగా చంద్రబోస్ జయంతి వేడుకలు 129th Birthday |
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ ముగిసింది
Bank |అవినీతి పై చర్యలు తీసుకోవాలి….
Bank | అవినీతి పై చర్యలు తీసుకోవాలి…. Bank | బోధన్, ఆంధ్ర
Ram Charan |పెద్ది తెర వెనుక ఏం జరుగుతోంది..?
Ram Charan | పెద్ది తెర వెనుక ఏం జరుగుతోంది..? ఆంధ్రప్రభ వెబ్
Madaram |గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు
Madaram | గోదావరిఖని సమ్మక్క జాతరకు భారీ ఏర్పాట్లు Madaram | గోదావరిఖని,
Public issues |ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక
Public issues | ప్రజా సమస్యలు ఎజెండాగా…ఆంధ్రప్రభ పత్రిక Public issues |
Video : Exclusive Interview with Producer Sahu Garapati
The post Video : Exclusive Interview with Producer Sahu Garapati appeared first on Telugu360 .
Political |మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ
Political | మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ Political | చౌటుప్పల్, ఆంధ్రప్రభ
Home Guards |సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన హోంగార్డులు
Home Guards | బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : బాసర పుణ్యక్షేత్రంలో
Market |వార సంత ప్రారంబించిన నూతన సర్పంచ్
Market | వార సంత ప్రారంబించిన నూతన సర్పంచ్ Market | లక్ష్మణచాంద,
Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ
Returning |మున్సిపల్ ఎన్నికలపై ఆర్ ఓ, ఏఆర్ ఓలకు శిక్షణ Returning |
అండర్-19 ప్రపంచకప్లో ఆసీస్ బౌలర్ వీర విజృంభణ
డిఫెండింగ్ ఛాంపియన్గా అండర్-19 ప్రపంచక్ప బరలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు అందుకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఇప్పటికే ఐర్లాండ్, జపాన్పై విజయాలు సాధించిన ఆస్ట్రేలియా శుక్రవారం శ్రీలంకతో తగలపడుతోంది, ఈ మ్యాచ్లో ఆసీస్ పేసర్ విల్ బైరోమ్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించాడు. బైరోమ్తో పాటు లచ్మండ్, కెసి బార్టన్ తలో రెండు, ష్కిల్లర్ 1 వికెట్ తీశారు. దీంతో శ్రీలకం 18.5 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సులభంగా చేధించింది. 12 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్లో విజయం సాధించింది. మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బైరోమ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Awareness |రోడ్డు భద్రతపై వినూత్న ప్రచారం
Awareness | పాలకుర్తి, ఆంధ్రప్రభ : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా
ఆదోని ప్రత్యేక జిల్లా సాధనకు ప్రైవేట్ పాఠశాలల మద్దతు
* స్వచ్ఛందంగా స్కూళ్ల బంద్ విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : ఆదోని ప్రత్యేక జిల్లా సాధన లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న బంద్కు పెద్దకడబూరు మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా శుక్రవారం పెద్దకడబూరులో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ నాయకులు సమావేశమయ్యారు. మండలంలోని ప్రైవేట్ పాఠశాలలను స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నట్లు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య అసోసియేషన్ తాలూకా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదోని ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక […] The post ఆదోని ప్రత్యేక జిల్లా సాధనకు ప్రైవేట్ పాఠశాలల మద్దతు appeared first on Visalaandhra .
MLA |చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు
MLA | చెరువు సుందరీకరణకు 3.14 కోట్లు మంజూరు MLA | నాగర్
నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన టిడిపి నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కోసిగిలో శుక్రవారం మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. జన్మదినం సందర్భంగా జాలవాడి గ్రామ అధ్యక్షులు వెంకన్న, టీడీపీ నేతలు భీమన్న, రంగన్న, కాసిం, శాంతప్ప, నాగరాజు, బజారి, దేవదానం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, అధ్యక్షులు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, సొసైటీ […] The post నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన టిడిపి నాయకులు appeared first on Visalaandhra .
పెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి…
విశాలాంధ్ర కైకలూరు:ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.శుక్రవారం పెద్దింటి అమ్మవారి జాతర సమన్వయ కమిటీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈఓ, అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. వచ్చే నెల 18 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని,ఫిబ్రవరి 28న పెద్దింటమ్మ సమేత జలదుర్గా గోకర్ణేశ్వరస్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ […] The post పెద్దింటమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి… appeared first on Visalaandhra .
అంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం
విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలో కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా దశాబ్దాల క్రితం వెలసిన పెద్దమ్మ, మారెమ్మ అమ్మవార్ల దేవాలయం 11వ వార్షికోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి విగ్రహాలను పూజారి ఓబులయ్య ఉదయాన్నే పూలతో అలంకరణ చేశారు. భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఫల, పుష్పాలు, కాయకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులకు అన్నం వితరణ కార్యక్రమం చేశారు. The post అంగరంగ వైభవంగా పెద్దమ్మ మారెమ్మ వార్షికోత్సవం appeared first on Visalaandhra .
Hyderabad : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళుతున్నారా? అయితే మీ పార్కింగ్ ఎక్కడంటే?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలంటే మార్పులు గమనించాల్సి ఉంది
గోదావరి పుష్కరాలలో తగిన విధంగా ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించాలి…
పోలవరం, కుక్కునూరు, వేలేరుపాదులలో 44 ఘాట్ల ఏర్పాటు… గోదావరి పుష్కర ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష… విశాలాంధ్ర ఏలూరు: రానున్న గోదావరి పుష్కరాలలో ఏలూరు జిల్లాలో సుమారు 50 లక్షల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కర […] The post గోదావరి పుష్కరాలలో తగిన విధంగా ఏర్పాట్లకు ప్రణాళిక రూపొందించాలి… appeared first on Visalaandhra .
విద్యాసామాగ్రి, టీ షర్ట్లు పంపిణీ చేసిన ధర్మవరం వాస్తవ్యులు
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలంలోని పి జి ఎస్ తాండాలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ధర్మవరం వాస్తవ్యులైన కీర్తిశేషులు హనుమంతరావు జ్ఞాపకార్థం భార్య కాత్యాయని, కుమారుడు ప్రశాంత్, కోడలు ఐశ్వర్య లు 5000 రూపాయలు విలువచేసే విద్యా సామాగ్రితో పాటు విద్యార్థులందరికీ టీ షర్టులను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ హారిక మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది […] The post విద్యాసామాగ్రి, టీ షర్ట్లు పంపిణీ చేసిన ధర్మవరం వాస్తవ్యులు appeared first on Visalaandhra .
కాన్పూర్లో పోలీస్ దాడి: ₹2 కోట్లు, 61 కిలోల వెండి స్వాధీనం#News #TeluguNews #UttarPradesh #Kanpur
షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల పంపిణీ
విశాలాంధ్ర – మండపేట : సంక్రాంతి సందర్భంగా మండపేట సువార్త సైనికులు నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ లో విజేతలకు టీడీపీ యువనేత కుమార్ బాబు గురువారం బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ విజేత గా నిలిచిన కాలేరు కు చెందిన హర్ష వర్ధన్ టీమ్ ను, రన్నర్ గా నిలిచిన అచ్యుతాపురం కిరణ్ పాల్ టీమ్ ను కుమార్ బాబు అభినందించి మెమెంటో లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర […] The post షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల పంపిణీ appeared first on Visalaandhra .
తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులు ఎవరెవరంటే?
తిరుమల కల్తీ నెయ్యి కేసుపై నెల్లూరు ఏసీబీ కోర్టులో తుది ఛార్జ్షీట్ సీబీఐ దాఖలు చేసింది
ప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది
మండల వినియోగదారుల కార్యదర్శి చిన్న తంబి చిన్నప్పవిశాలాంధ్ర ధర్మవరం;! ప్రతి విద్యార్థి చదువుతోపాటు అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుందని మండల వినియోగదారుల సంఘం కార్యదర్శి చిన్న తంబి చిన్నప్ప, జిల్లా వినియోగదారుల సమాచార సమాఖ్య వైస్ చైర్మన్ పోలా ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కొత్తపేటలో గల బాలికల ఉన్నత పాఠశాల యందు జాతీయ వినియోగదారుల వారోత్సవాలు సందర్భంగా డిజిటల్ న్యాయపాలన ద్వారా సత్వర సమర్థ పరిష్కారం అనే అంశంపై […] The post ప్రతి విద్యార్థి అన్ని పోటీలలో పాల్గొంటే మంచి నైపుణ్యం లభిస్తుంది appeared first on Visalaandhra .
గోదావరి పుష్కరాల్లో ఏపీలో ఎన్ని స్నాన ఘట్టాలంటే?
గోదావరి పుష్కర పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
యూరియా విష ద్రావణం తాగి 38 పొట్టేళ్లు అకాల మరణం
-రూ.6లక్షలు నష్టపోయిన కురుబ బుల్లే గంగాధర్ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు గ్రామానికి చెందిన కురుబ బుల్లే గంగాధర్ కు చెందిన 38 పొట్టేళ్లు విష ద్రావణం (యూరియా మిక్సింగ్) తాగి అకాల మరణం చెందాయి. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే గంగాధర్ వృత్తిరీత్యా గొర్రెల పెంపకం కూడా చేసేవాడు. తోటలో వేసిన మొక్కజొన్న పంటకు శుక్రవారం యూరియా కలిపిన నీరు వదిలాడు. కొద్దిసేపటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తర్వాత కరెంటు సరఫరా రాగానే గొర్రెలకు […] The post యూరియా విష ద్రావణం తాగి 38 పొట్టేళ్లు అకాల మరణం appeared first on Visalaandhra .
సమాచార హక్కు వెబ్సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించిన సమాచార హక్కు అవగాహన కమిటీ వ్యవస్థాపకులు హబీబ్ రహిమాన్ జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ వెబ్సైటు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వెబ్సైటు ప్రారంభం కావడం అసోసియేషన్ సేవలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ఈ వెబ్సైటు ప్రధానంగా ప్రజలకు, ఆర్.టి.ఐ కార్యకర్తలకు, ప్రజా సమాచార అధికారులకు మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. The post సమాచార హక్కు వెబ్సైటు ప్రారంభించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .
Dirt road |ప్రజల సౌకర్యార్థం మట్టి రోడ్డు ఏర్పాటు..
Dirt road | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
People Media Factory is one of the top production houses of Telugu cinema. Their last film Mirai was a grand hit and they had big hopes on Raja Saab featuring Prabhas. Raja Saab is the costliest film of PMF and the film was in shooting mode for three years. PMF acquired the theatrical rights of […] The post Prabhas’ Promise for PMF appeared first on Telugu360 .
Minister |అరాచకాలపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి
Minister | కరీంనగర్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ తోపాటు అనేక అవినీతి,
ఈనెల 25న రథసప్తమి మహోత్సవ వేడుకలను విజయవంతం చేయండి..
ఆలయ అడహాక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈనెల 25వ తేదీన రథసప్తమి మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఆడ హక్కు కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒకే రోజున ఏడు వాహనములలో స్వామి వారు పట్టణ పురివీధులలో ఊరేగుతారని తెలిపారు. ఇందులో […] The post ఈనెల 25న రథసప్తమి మహోత్సవ వేడుకలను విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
మంత్రి ఆదేశాల మేరకు కదిలిన నీటిపారుదల అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం; సాగు నీటి దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నీటి విడుదలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, కనగానపల్లి, కూడేరు మండలాల్లోని మొత్తం 42 చెరువులకు నీరు అందించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా చివరి చెరువుకు ముందుగా నీరు […] The post మంత్రి ఆదేశాల మేరకు కదిలిన నీటిపారుదల అధికారులు appeared first on Visalaandhra .
Chandi Homam |రామాలయంలో చండీ హోమం..
Chandi Homam | రామాలయంలో చండీ హోమం.. Chandi Homam | కరీమాబాద్,
అమెరికన్ అతిథిని ఫిదా చేసిన తాపేశ్వరం సురుచి కాజా
విశాలాంధ్ర – మండపేట : సంక్రాంతి సంబరాల సందర్భంగా అమెరికా నుంచి భారత్కు వచ్చిన ఓ అతిథి, రాజమహేంద్రవరంలోని తన స్నేహితుడి ఆహ్వానంతో తూర్పుగోదావరి జిల్లాలో పండుగ ఉత్సవాలను ఘనంగా ముగించుకున్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన తాపేశ్వరం సురుచి ఫుడ్స్ను సందర్శించారు.ఈ సందర్భంగా సురుచి ఫుడ్స్ సిబ్బంది అతిథికి సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం తాపేశ్వరం కాజా తయారీ విధానం, దాని ప్రత్యేకతలను వివరించారు. కాజా రుచికి ముగ్ధుడైన ఆ అమెరికన్ అతిథి […] The post అమెరికన్ అతిథిని ఫిదా చేసిన తాపేశ్వరం సురుచి కాజా appeared first on Visalaandhra .
జైలులో పెళ్లిపీటలెక్కిన హత్య కేసు దోషులు
పెళ్లికి ఎమర్జెన్సీ పెరోల్ రాజస్థాన్ రాష్ట్రంలో సంచలన హత్య కేసుల్లో జీవిత కారాగారశిక్షలను అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటయ్యారు. జైపూర్లోని ఓపెన్ జైలులో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్లో శుక్రవారం వీరి వివాహం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హనీట్రాప్ చేసి దుష్యంత్ శర్మ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ప్రియసేథ్ (33) యావజ్జీవ శిక్ష […] The post జైలులో పెళ్లిపీటలెక్కిన హత్య కేసు దోషులు appeared first on Visalaandhra .
Sarpanch |గ్రంధాలయాన్ని ప్రారంభించిన సర్పంచ్..
Sarpanch | వేల్పూర్, ఆంధ్రప్రభ : విద్యార్థినీ విద్యార్థులు, గ్రామ యువకులు గ్రంథాలయాన్ని
అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు: మాజీ క్రికెటర్
టీం ఇండియా యువ సంచలనం అభిషేక్ శర్మ టి-20 ఫార్మాట్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఫార్మాట్లో నెం.1 ర్యాంకులో ఉన్న అభిషేక్.. నాగ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టి-20లో చెలరేగిపోయాడు. 35 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా అభిషేక్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా అభిషేక్ని ప్రశంసిచారు. ‘టి20ల్లో అభిషేక్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే.. ప్రతి బాల్ను సిక్స్ బాదాలని చూడటం లేదు. తెలివైన క్రికెట్ ఆడుతున్నాడు. తన ఎత్తును సద్వినియోగం చేసుకొని బంతిని బౌండరీ అవతలకు తరలిస్తున్నాడు. ఇతర భారత క్రికెటర్లకు, అతడికి చాలా వ్యత్యాసం ఉంది. అభిషేక్ హాఫ్ సెంచరీ చేస్తే.. ఆ మ్యాచ్లో తప్పకుండా టీం ఇండియా విజయం సాధిస్తుంది. భఆరత జట్టు కూడా 200 పరుగులు చేస్తుంది. టి-20 ఫార్మాట్లో టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ బాగుంది. టాప్ ఆర్డర్లో ప్రతి ఒక్కరూ పరుగులు రాబట్టగలరు’’ అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో అన్నారు.
Distribution |రూ. 3.05 కోట్ల చెక్కుల పంపిణీ..
Distribution | నర్సంపేట, ఆంధ్రప్రభ : పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం
Literacy program |ఘనంగా అక్షరాభ్యాస వేడుకలు
Literacy program | చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ
Political Tensions Flare Up Again in Tadipatri
Anantapur district has long been known as one of the most politically sensitive regions in Andhra Pradesh. Within the district, Tadipatri Assembly constituency often stands out as a constant hotspot for confrontation. Once again, Tadipatri has witnessed rising political tension, driven by an open war of words between two rival camps that dominate local politics. […] The post Political Tensions Flare Up Again in Tadipatri appeared first on Telugu360 .
Jnana Saraswati |వైభవంగా జ్ఞాన సరస్వతీ మహా యజ్ఞం
Jnana Saraswati | మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీ సరస్వతీ శిశు మందిర్
Anniversaries |శ్రీ సాయి దివ్య క్షేత్రంలో వార్షికోత్సవాలు
Anniversaries | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్
ఫోన్ ట్యాపింగ్.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే : మహేష్ గౌడ్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, వ్యక్తిగత హననం చేస్తున్నారని కెటిఆర్ అనడం హాస్యాస్పదం టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్ష ఉంటే అధికారంలోకి రాగానే చర్యలుండేవని, ఫోన్ ట్యాపింగ్.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని చెప్పారు. ఆరోపణలు చేసి పారిపోతామంటే కుదరదని సూచించారు. అలీబాబా 420 దొంగల మాదిరి మాజీ సిఎం కెసిఆర్ కుటుంబం దోపిడి చేశారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను చెల్లెలుగా ఎప్పుడూ గౌరవిస్తానని, వాటాల పంపకాల్లో తేడా వల్లే కెసిఆర్ కుటుంబంలో గొడవలు అని తెలియజేశారు. ఇప్పటికైనా కవిత నిజాలు మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నానని, ఎఐసిసి ఇన్ చార్జ్ మార్పు ఉండదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Campaign |రాజకీయాలలో బీసీల ప్రాధాన్యత పెరగాలి
Campaign | ఇల్లెందు, ఆంద్రప్రభ : రాజకీయాలలో బీసీల ప్రాధాన్యత పెరగాలనీ బీసీ
Voting rights |ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం..
Voting rights | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం
Voter’s Pledge |కలెక్టరేట్లో ఓటరు ప్రతిజ్ఞ
Voter’s Pledge | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జాతీయ ఓటరు దినోత్సవాన్ని
తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ, కేతిరెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత
ప్రాజెక్టులపై చర్చకు సవాల్, ప్రతిసవాల్ విసురుకున్న నేతలు తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఇరు నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పట్టణ వ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి […] The post తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ, కేతిరెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత appeared first on Visalaandhra .
TG |దాతలు ముందుకు వస్తే సమస్యలు పరిష్కారం..
TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : దాతలు ముందుకు వస్తే ఎంతటి సమస్య
worldcup |ఆడకుంటే వారికి కోట్లల్లో నష్టం
ఆడకుంటే వారికి కోట్లల్లో నష్టం worldcup |వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : టీ20 వరల్డ్కప్
Vasanta Panchami |ఘనంగా వసంత పంచమి వేడుకలు
Vasanta Panchami | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ
Nagar Kurnool |నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
Nagar Kurnool | నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన Nagar Kurnool
Dhurandhar: The Most Profitable Indian Film of 2025
Hindi film Dhurandhar emerged as a huge saviour for Bollywood in 2025 which has been in a struggling phase. The film released on December 5th and it completed 50 days of its theatrical run. The film is still doing decently and is generating revenues. Dhurandhar is the most profitable Indian film of 2025 and the […] The post Dhurandhar: The Most Profitable Indian Film of 2025 appeared first on Telugu360 .
Chennur |అభివృద్ధి చేసింది నేనే
Chennur | అభివృద్ధి చేసింది నేనే Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ :
NBK111: Balakrishna Gives Nod To Malineni’s New Script
Nandamuri Balakrishna and director Gopichand Malineni are gearing up for their second collaboration after the thunderous success of Veera Simha Reddy. Though the duo initially intended to make a historical drama, the plan was halted midway for internal reasons. Not letting the pause slow things down, Gopichand Malineni prepared an all-new storyline from scratch. The […] The post NBK111: Balakrishna Gives Nod To Malineni’s New Script appeared first on Telugu360 .
కేటీఆర్, రాధాకిషన్రావును కలిపి విచారిస్తున్న సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్రావు (DCP RADHAKISHANRAO) తో కలిపి కేటీఆర్ను విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరినీ సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్రావు గతంలోనూ సిట్ విచారణకు హాజరయ్యారు. పలు కీలక విషయాలను అప్పట్లో ఆయన వెల్లడించారు. 2023 ఎన్నికల సమయంలో కొందరు నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేకుల ఫోన్లపై నిఘా పెట్టామన్నారు. […] The post కేటీఆర్, రాధాకిషన్రావును కలిపి విచారిస్తున్న సిట్ appeared first on Visalaandhra .
Cheating |నా మాజీ ప్రియుడు మోసగాడు
నా మాజీ ప్రియుడు మోసగాడు పైసల్ తీసుకొని ఇవ్వట్లే.. Cheating | వెబ్డెస్క్,
సునీతా విలియమ్స్ని కలిసి ప్రకాశ్ రాజ్.. ఫోటోలు వైరల్
అంతరక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ని నటుడు ప్రకాశ్ రాజ్ కలిశారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ వీరిద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ సునీతాతో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో ధైర్యవంతురాలైన సునీతతో మాట్లాడే అవకాశం రావడం మరచిపోలేని జ్ఞాపకం అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సునీత మాట్లాడుతూ.. అంతరిక్ష అనుభవాలు గురించి తెలిపారు. అంతేకాక తన భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. అంతరిక్ష కేంద్రంలో నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయన్నారు. అక్కడ ప్రతి రోజూ కొత్తగా ఉంటుందని తెలిపారు. కల్పనా చావ్లాతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. What a moment to cherish …. to meet .. to have conversed with such a courageous woman of our times .. #SunithaWilliams at #KLF … sharing with you all my over the moon memories ❤️❤️❤️ pic.twitter.com/YN5JfyP9Tt — Prakash Raj (@prakashraaj) January 22, 2026
జగన్ నిర్ణయాలు వాడుకుంటూ.. ఆయన పైనే విమర్శలు : పేర్నినాని
అమరావతి: ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై అవాకులు, చవాకులు పేల్చుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనగాని ఎపి మంత్రి కావడం మన ఖర్మ అని విమర్శించారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నారని, ఆ పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ఓపెన్ కావడం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేసి ఒక్క పాస్ పుస్తకం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలు తీసుకుని కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నారని పేర్నినాని మండిపడ్డారు. రూ. 25 కోట్లు ఇస్తే పార్టీ మారతానని అనగాని సత్యప్రసాద్ అన్నారని, రూ.25 కోట్లు ఇవ్వడానికి ఆనాడు వైఎస్ జగన్ అంగీకరించలేదని తెలియజేశారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో తీయడం తప్ప.. కూటమి ప్రభుత్వం ఏం చేసింది..? అని.. రెవెన్యూ వ్యవస్థ గురించి రెవెన్యూ మంత్రికి ఏమైనా తెలుసా? అని ప్రశ్నించారు. తక్కెళ్ల పాడులో కూటమి ప్రభుత్వం మొదలు పెట్టిన సర్వే ఎందుకు కొనసాగించడం లేదు? అని.. రెండెళ్లలో ఎవరి సమస్య తీర్చారు? అని నిలదీశారు. వైఎస్ జగన్ చేపట్టిన భూసర్వేను మీరెందుకు ఫాలో అవుతున్నారు? అని జగన్ నిర్ణయాలు వాడుకుంటూ.. ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ 6 వేల గ్రామాల్లో సమగ్ర భూసర్వే పూర్తి చేశారని, 6వేల గ్రామాల్లో సర్వే కోసం వాడిన ఎక్విప్ మెంట్ నే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు వాడుతున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు.
తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర
తగ్గినట్లే తగ్గి పసిడి ధర మళ్లీ పెరిగింది. గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్యూతో తగ్గుముఖం పట్టిన బంగారం ధర మళ్లీ పెరిగింది. డెన్మార్క్ అధీనంలోని ద్వీపాన్ని బలప్రయోగం ద్వారా స్వాధీనం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించడంతో.. నిన్న బంగారంలో లాభాల స్వీకరణ కనిపించింది. అయితే, అది ఒక్క రోజుకే పరిమితమైంది. ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలు మోహరించడంతో మరోసారి అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు బంగారం వైపు […] The post తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర appeared first on Visalaandhra .
బంగారంపై బండపడ.. ఒక్క రోజులోనే రూ.5వేలు పెరుగుదల హైదరాబాద్లో 10 గ్రాముల 24
ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ #telugupost #latestnews #accidentnews #tsrtc
Tirumala Laddu Ghee Adulteration Case Nears Closure as SIT Prepares Charge Sheet
The investigation into the alleged use of adulterated ghee in the preparation of Tirumala laddu prasadam has reached a decisive stage. After months of extensive inquiry, the Special Investigation Team has completed its probe and is preparing to file a comprehensive charge sheet. The SIT was constituted on the directions of the Supreme Court of […] The post Tirumala Laddu Ghee Adulteration Case Nears Closure as SIT Prepares Charge Sheet appeared first on Telugu360 .
మూడు కిలోల వెండితో 'వివాహ ఆహ్వాన పత్రిక’ #Jaipur #WeddingInvite #SilverArt #Viral
బైక్ ట్యాక్సీలపై వ్యవహారంలో.. హైకోర్టు కీలక తీర్పు..
బెంగళూరు: గతేడాది జూన్లో కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును తాజాగా కర్ణాటక హైకోర్లు పక్కన పెట్టింది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకగానూ పలు నిబంధనలు కూడా అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. బైక్ ట్యాక్సీలను ఇకపై వాణజ్య వాహనాలుగా పరిగణిస్తారు. బైక్ ట్యాక్సీలు ఉపయోగించేందుకు వాహన యజమానులు ముందుగా లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అగ్రిగేటర్లు కూడా కొత్త దరఖాస్తు సమర్పించుకోవాలి. మరి కర్ణక నిషేధం తర్వాత బైక్ ట్యాక్సీలకు పూర్వ వైభవం వస్తుందో.. లేదో.. వేచి చూడల్సందే.
Gopichand33 25 Days Climax: Incredible & Explosive
Macho Star T Gopichand teamed up with director Sankalp Reddy for an untitled movie which is progressing at a good pace. Right now, the team is deep into an incredible climax sequence that’s set to redefine scale in Tollywood. This massive night-action climax is currently being filmed- an extensive 25-day schedule planned exclusively for this […] The post Gopichand33 25 Days Climax: Incredible & Explosive appeared first on Telugu360 .
Ys Jagan : మళ్లీ పాత ఫార్ములాను బయటకు తీసిన జగన్.. ఈసారి ఏమవుతుందో?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
Vikarabad |బీఆర్ఎస్లోకి చేరికలు
Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే
పారిశుద్యం అంటే... ఇదేనా?#telugupost #GodavariRiver #WestGodavari #Abbirajupalem #IllegalDumping
Electronics |ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు
Electronics | ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు Electronics | మైలవరం,
Armoor |మున్సిపల్ నూతన కమీషనర్గా…
Armoor | ఆర్మూర్, ఆంధ్రప్రభ : అర్మూర్ నూతన మున్సిపల్ కమీషనర్ గా
మరుట్ల సమీపంలో రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి #Anantapur #WildlifeAlert #BearOnRoad #RoadSafety
Tributes |ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
Tributes | ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు Tributes | మక్తల్,
Suicide |ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Suicide | ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి Suicide | పార్వతీపురం,
Protest |ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిరసన..
Protest | నర్సంపేట, ఆంధ్రప్రభ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం
T20 cricket|అదే జోరు.. అదే ఊపు కొనసాగాలి
అదే జోరు.. అదే ఊపు కొనసాగాలి T20 cricket| వెబ్డెస్క్, ఆంధ్రప్రభ :
NTR Trust |మంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం..
NTR Trust | మంత్రి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం.. NTR Trust
IT Department |ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
IT Department | ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు IT Department
Minister |జగన్మాతను దర్శించుకున్న మంత్రి అనిత
Minister | జగన్మాతను దర్శించుకున్న మంత్రి అనిత Minister | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ

23 C