యాదాద్రి ఆలయంలో బంగారం, వెండి, డాలర్లు మాయం
భువనగిరి: యాదాద్రి భువనగరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బంగారు, వెండి, డాలర్లు మాయమయ్యాయి. భక్తులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న బంగారు, వెండి డాలర్లు పెద్ద సంఖ్యలో గల్లంతు కావడంతో సంచలనం సృష్టిస్తోంది. ఆడిట్ అధికారులు ఆలయ రికార్డులను తనిఖీ చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్టాక్ రిజస్టర్ లో నమోదు చేసి లెక్కలకు, నిల్వ ఉన్న నాణేలకు సరిపోవడం లేదు. నిల్వ ఉంచిన డాలర్ల లెక్కల్లో భారీ తేడాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. స్వామివారి ప్రతిమతో పాటు డాలర్ల విలువ కలిపి పది లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. సిబ్బంది చేతివాటంతోనే ఇది జరగడంతో విచారణకు ఆదేశించారు. లోతైన విచారణ జరపడంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేసతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉంది: మహేష్ గౌడ్
హైదరాబాద్: సిఎం, మంత్రుల ప్రమేయం లేకుండా ట్యాపింగ్ జరగదని టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉందని, 500కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారని సమాచారం ఉందని తెలియజేశారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చునని, సమగ్ర దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Pawan Kalyan : పవన్ ... షాలు చర్చంతా వాటిపైనే అటగా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు
దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్-1కి హాజరు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2026 పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు బుధవారం పూర్తయాయి.దేశంలోని ఎన్ఐటీల్లో, టాప్ ట్రిపుల్ఐటీల్లో బీటెక్లో చేరేందుకు,అలాగే ఐఐటీల్లో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కు అర్హత పొందేందుకు ఈనెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహించారు.చివరి రోజు ప్రశ్నపత్రాలు మిగిలిన రోజుల పేపర్లతో పోలిస్తే కొంచెం సులభంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఈ పేపర్-1కు దేశవ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 95 శాతం మంది హాజరైనట్లు అంచనావీరిలో సుమారు […] The post దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్-1కి హాజరు appeared first on Visalaandhra .
Suhas |హే భగవాన్ మెప్పించేనా…?
Suhas | హే భగవాన్ మెప్పించేనా…? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కలర్
తెలంగాణ సాగునీటి బడ్జెట్పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు..
రుణ చెల్లింపులకు రూ.11,300 వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల రుణాల చెల్లింపులకు, వడ్డీలకు పెద్ద మొత్తాన్ని కేటాయించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది.కాళేశ్వరం ఎత్తిపోతలకు తీసుకున్న రుణానికి ఈ ఏడాదిలో వడ్డీలు చెల్లించడానికి, అసలు రుణం కొంతమేర తిరిగి చెల్లించడానికి రూ.8,690 కోట్లు అవసరమని వర్గాలు తెలిపారు.అదే విధంగా, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ ద్వారా సీతారామ ఎత్తిపోతలు, సీతమ్మసాగర్, దేవాదుల, శ్రీరామసాగర్ వరద కాలువల వంటి ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి […] The post తెలంగాణ సాగునీటి బడ్జెట్పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు.. appeared first on Visalaandhra .
లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైంది
లడ్డూ కల్తీపై తాము చెప్పిందే నిజమైందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కెసిఆర్ కు సిట్ నోటీసులు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. కెసిఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఎర్రవల్లికి బయలు దేరారు. సాయంత్రంలోగా నోటీసులు ఇవ్వడంతో పాటు రేపు ఫాంహౌస్ లోనే కెసిఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావును సిట్ ప్రశ్నించింది. సాయంత్రం లోగా కెసిఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ కు ఇంటి దగ్గర లేదా ఫాం హౌంస్ లో నోటీసులు ఇవ్వడంపై చర్చ జరగబోతోంది.
MULUGU |తన్నుకొస్తున్న పాతాళగంగ
MULUGU | తన్నుకొస్తున్న పాతాళగంగ MULUGU | ములుగు, ఆంధ్రప్రభ : ములుగు
Delhi HC support for NTR: Grants Personality & Public Rights Protection
It is known that Man of Masses NTR has filed a petition with the Delhi High Court, seeking to safeguard his personal rights and reputation from alleged defamation on social media and e-commerce platforms. The Hon’ble Delhi High Court has passed an order safeguarding the personality and publicity rights of Nandamuri Taraka Rama Rao Taking […] The post Delhi HC support for NTR: Grants Personality & Public Rights Protection appeared first on Telugu360 .
Muncipal |ఫస్ట్ డే 902 నామినేషన్లు
ఫస్ట్ డే 902 నామినేషన్లు Muncipal | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలో
రాష్ట్రపతి ప్రసంగంపై మోదీ ఏమన్నారంటే?
రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
ముంబయి: విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్కు అంతిమ సంస్కారాలు చేశారు. ఈ అంత్యక్రియల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అజిత్ పవార్ను కడసారి చూసేందుకు ఎన్సిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మైదానం చేరుకున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కూలడంతో అజిత్ పవార్తో మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
Sadashivapet |కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు
Sadashivapet | కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థుల ఖరారు Sadashivapet | సంగారెడ్డి ప్రతినిధి,
చంద్రబాబు పచ్చి అవకాశవాది : అంబటి రాంబాబు
చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు
20th Ward |బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోపాల్ రెడ్డి
20th Ward | గజ్వేల్, ఆంధ్రప్రభ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 20
Breaking: SIT Likely to Issue Notice to Former CM KCR
The Special Investigation Team (SIT) probing the phone tapping case is expected to issue notices to former Telangana Chief Minister K. Chandrashekar Rao in a significant development. Sources indicate that the notice may be served at his Erravelli farmhouse before the end of the day. Officials are preparing to formally question KCR as part of […] The post Breaking: SIT Likely to Issue Notice to Former CM KCR appeared first on Telugu360 .
Chandrababu : చంద్రబాబు కళ్లలో ఎప్పుడూ అదే కనిపిస్తుంటుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అంతే.
MLA |మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
MLA | మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం MLA | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ
లిఫ్ట్ ఇచ్చి... కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్
రాంఛీ: 25 ఏళ్ల మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చి వాహనంలో ఆమెపై ఒకరు అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా రుద్రపూర్లోని క్యాంప్ ఏరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనవరి 25న ఓ మహిళ తన ఇంటి నుంచి పని చేసే పంత్ నగర్కు నడుచుకుంటూ వెళ్తోంది. రాహుల్ దాస్, పర్కాన్ అనే యువకులు మహిళకు కారులో లిఫ్ట్ ఇచ్చారు. కొంచెం దూరం తీసుకెళ్లిన తరువాత కారులోనే ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు. తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉండడంతో అతడిని కూడా అరెస్ట్ చేశారు. పది రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరి గర్హల్ జిల్లాలో ఓ యూనివర్సిటీ విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.
No Sai Pallavi in Prabhas’ Next
The team of Kalki 2898 AD has given a shock for the lead actress Deepika Padukone and the actress is not a part of the sequel. The shoot of the sequel is finally all set to start next month and there are a lot of speculations about the replacement for Deepika Padukone. From the past […] The post No Sai Pallavi in Prabhas’ Next appeared first on Telugu360 .
కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు
30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నిర్వహణ: ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్విశాలాంధ్ర అనంతపురం టౌన్: జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జనవరి 30 తేదీ (జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా) నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించడం కోసం “స్పర్శ “కార్యక్రమం నిర్వహించడం లో భాగంగా ప్రజలకు అవగాహన కొరకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ కుష్టు వ్యాధికి […] The post కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు appeared first on Visalaandhra .
మరో ఘోర విమాన ప్రమాదం.. పదిహేను మంది మృతి
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది
Thieves | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ట్రాన్స్
check |విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
check | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి check | కుంటాల, ఆంధ్రప్రభ
Breaking : కేసీఆర్ కు నేడు సిట్ నోటీసులు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నేడు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశముంది
ఏపీ లిక్కర్ కేసు… చెవిరెడ్డికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు
చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా బెయిల్వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి భారీ ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో చెవిరెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడులకు కూడా బెయిల్ ఇచ్చింది. పాస్ పోర్టులను కోర్టుకు అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, విచారణకు సహకరించాలని వీరికి హైకోర్టు షరతులు విధించింది. […] The post ఏపీ లిక్కర్ కేసు… చెవిరెడ్డికి భారీ ఊరటనిచ్చిన హైకోర్టు appeared first on Visalaandhra .
గ్రూపు-2లో ఏఎస్ఓ పోస్టుకు ఎంపికైన పూర్ణిమ
స్వయంకృషతో సాధించిందని కుటుంబ సభ్యులు ప్రశంసలు విశాలాంధ్ర-రాప్తాడు: రాప్తాడు గ్రామానికి చెందిన గంజి పండయ్య, జ్ఞానేశ్వరి దంపతుల కుమార్తె గంజి పూర్ణిమ మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో ప్రతిభ చాటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరుగా ఉద్యోగం సాధించింది. గంజి పూర్ణిమ తల్లిదండ్రులు వ్యవసాయంపైన ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునేవారు. పూర్ణిమ ఐఐఐటీలో సీటు వచ్చినా కూడా అడ్మిషన్ పొందకుండా ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసింది. రెండేళ్ల నుంచి తెలుగు అకాడమీ […] The post గ్రూపు-2లో ఏఎస్ఓ పోస్టుకు ఎంపికైన పూర్ణిమ appeared first on Visalaandhra .
Karimabad |కాలనీలోకి భారీ వాహనాలు..
Karimabad | కాలనీలోకి భారీ వాహనాలు.. Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ :
Director locked for Rajinikanth and Kamal Haasan Film
Two legendary actors Rajinikanth and Kamal Haasan have decided to work together after decades. Kamal Haasan also came on board to bankroll the project. Initially, Lokesh Kanagaraj was on board to direct the film and the talented director also worked on the script. After a couple of months, the plans were changed. Lokesh Kanagaraj is […] The post Director locked for Rajinikanth and Kamal Haasan Film appeared first on Telugu360 .
ఏఐని వాడటంపై చాలా అప్రమత్తంగా ఉండాలి
ఏఐ టెక్నాలజీతో ఉత్తర్వులు ఇచ్చిన న్యాయాధికారి.. ఏపీ హైకోర్టు కీలక హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ శరవేగంగా చొచ్చుకొస్తోంది. ప్రజలకు అవసరమైన ఎన్నో సూచనలు, సలహాలను ఏఐ ఇస్తోంది. కీలకమైన వైద్య, న్యాయ రంగాల్లో సైతం ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఓ న్యాయాధికారి ఏఐ టెక్నాలజీ సాయంతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏఐని వినియోగించడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు […] The post ఏఐని వాడటంపై చాలా అప్రమత్తంగా ఉండాలి appeared first on Visalaandhra .
కార్మిక హక్కులు హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి
– ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం: కార్మిక హక్కులను హరిస్తున్న లేబర్ కోర్స్ ను వెంటనే రద్దు చేయాలని, 12వ పిఆర్సి, జీతాల పెంపు డిమాండ్ సాధనకై ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సమ్మె నోటీసును పట్టణంలోని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్యకు అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షుడు అయుబుఖాన్, మున్సిపల్ […] The post కార్మిక హక్కులు హరిస్తున్న లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి appeared first on Visalaandhra .
ఎంతకీ దిగనంటదే..! GOLD | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : బంగారం, వెండి ధరలు
High Court | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం
–అభినందించిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని ఎంపీడీవో సాయి మనోహర్ సతీమణి జి. అపర్ణ గ్రూప్-2 ఫలితాలలో ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సాయి మనోహర్ మాట్లాడుతూ అపర్ణ తన స్వశక్తితో, ఎటువంటి కోచింగ్ లేకుండా ఎంపిక కావడం శుభదాయకమని తెలిపారు. తనకు చదువు పట్ల అమితమైన గౌరవము, ప్రేమ ఉందని తెలిపారు. అందుకే తాను అనుకున్న దానిని సాధించడం జరిగిందని తెలిపారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా […] The post ఎక్సైజ్ ఎస్సైగా అపర్ణ ఎంపిక appeared first on Visalaandhra .
Yadadri Temple |బంగారం, వెండి డాలర్లు మాయం…
Yadadri Temple | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ
విశాఖలో కివీస్ విజయం #Cricket #Visakhapatnam #IndiaVsNZ #T20
అమెరికాలో చాట్జీపీటీ వివాదం మధు గొట్టుముక్కలపై చర్చ #CyberSecurity #AI #CISA #ChatGP
అంతర్జాతీయ ‘ఒప్పందాలన్నిటికీ తల్లి’ వంటిదని అభివర్ణిసున్న భారత్ యూరోపియన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడానికి ఒక ఏడాది కాలం పడుతుందని భారతీయ వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. పర్యావరణ నిబంధనలు, కర్బన్ ఉద్గారాల నియంత్రణ, (ఐరన్, అల్యూమినియం, స్టీల్, సిమెంట్ ఎగుమతుల విషయంలో) ఇవన్నీ క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందని చెబుతున్నారు. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సిబిఎఎం) పేరట ఐరోపా యూనియన్ ఈ నెల 1 నుంచి పర్యావరణ పన్నును అమలులోకి తెచ్చింది. ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, ఎరువుల వంటివి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయడానికి కర్బన్ ఉద్గారాల సమస్యను భారత్ ఎంతవరకు పరిష్కరించగలదన్న అనుమానం ఐరోపా యూనియన్కు పట్టి పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పన్ను నుంచి భారత్కు మినహాయింపు లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం అవుతోంది. జనవరి 1 నుంచి జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎన్పి) కింద సుంకాల భారం భారత్ ఎగుమతులపై 87 శాతం వరకు తగ్గుతాయి. ఈ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చే వరకు భారతీయ ఉత్పత్తులకు తక్కువ పోటీ ఉంటుంది. అంటే ఒక ఏడాది కాలం పట్టవచ్చు. ఈ ఒప్పందాన్ని చట్టపరంగా పరిశీలిస్తే యురప్ యూనియన్ కమిషన్ ఈ మేరకు తన ప్రతిపాదనను యూరోపియన్ కౌన్సిల్ పరిశీలనకు ముందుకు తెస్తుంది. కౌన్సిల్ కనుక ఒకసారి ఆమోదిస్తే ఐరోపా యూనియన్, భారత్ ఒప్పందంపై లిఖితపూర్వకంగా సంతకాలు చేస్తాయి. దీని తరువాత ఈ ఒప్పందం ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి వస్తుంది. అప్పుడు కౌన్సిల్ నిర్ణయం అమలులోకి రావడానికి మార్గం ఏర్పడుతుంది. జనవరి 1 నుంచి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సిబిఎఎం) ప్రకారం భారత్ నుంచి ఎగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్, సిమెంట్ హెడ్రోజన్, ఎలక్ట్రిసిటీ, ఎరువులపై సుంకాల విధింపు ఉంటుంది. అలాగే ఐరోపా ఉత్పత్తులు ఐరన్, స్టీల్తో సహా అన్నిటిపైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద సుంకాల భారం నుంచి విముక్తి లభిస్తుంది. అయితే సిబిఎఎం కింద భారతీయ ఎగుమతులపై కార్బన్ ఛార్జెస్ (పర్యావరణ పన్ను) ఎక్కువగా ఉండవచ్చు. స్టీల్ ఎగుమతిదారులు (భారత్) తమ ధరలను 15 నుంచి 22 శాతం తగ్గించుకోవలసివస్తుంది. ఐరోపా కార్లపై 110 శాతం వరకు భారత్ విధించే సుంకం 10 శాతం వరకు పరిమితమై తగ్గించుకోవలసి వస్తుంది. అయితే ఏడాదికి 2,50,000 యూనిట్ల వరకు కోటా పరిమితి ఉంటుంది. ఐదు నుంచి పదేళ్ల తరువాత కారు విడి భాగాలపై సుంకాలు పూర్తిగా రద్దవుతాయి. దీనివల్ల బిఎండబ్లు, మెర్సిడెస్ బెంజ్, వోక్స్ వ్యాగన్ వంటి ఐరోపా లగ్జరీ కార్లు ధర చాలా తగ్గిపోనుంది. ఐరోపా నుంచి దిగుమతి అయ్యే వైన్స్పై 150 శాతం నుంచి 40 శాతం వరకు, ఆల్కహాలుపై 150 నుంచి 50 శాతం వరకు సుంకాలు తగ్గనున్నాయి. ఆలివ్ ఆయిల్, కీవ్, పియర్స్, పళ్ల రసాలు, గొర్రె మాంసం పై 45 శాతం నుంచి 33 శాతం వరకు ఉన్న సుంకాలు భారం ఇక పూర్తిగా తొలగించబడుతుంది. ఇక సేవా రంగానికి సంబంధించి ఐరోపా కంపెనీలు భారత సేవా రంగంలోకి అందుబాటులోకి వస్తాయి. 144 ఇయు ఉపరంగాలు భారత ఎగుమతిదార్లకు అందుబాటులోకి వస్తాయి. ఐటి/ ఐటిఇఎన్ వంటి వృత్తి నైపుణ్య సాంకేతిక సేవలు అందుబాటులోకి రావడం విశేషం.ఈ ఒప్పందం ప్రభావం కేవలం స్వేచ్ఛా వాణిజ్యానికే పరిమితం కాకుండా ఐరోపా యూనియన్ దేశాలతో భారత్ మైత్రీ బంధం మరింత పటిష్టం కావడానికి దోహదం చేస్తుంది. భద్రత, రక్షణ ఒప్పందాలు కూడా ఈ వాణిజ్యం ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి. దావోస్ ఆర్థిక సదస్సు వేదికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరోపా దేశాలతోపాటు భారత్ దేశాన్ని కూడా రష్యా చమురు కొనుగోలు చేసినందుకు టారిఫ్లు అత్యధికంగా విధిస్తానని హెచ్చరించిన నేపథ్యంతో ఈ ఒప్పందం జరగడం ఒక విధంగా ట్రంప్కు గట్టి సమాధానం ఇచ్చినట్టు సంకేతాలు వెలుపడ్డాయి. ట్రంప్ గ్రీన్లాండ్ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటానని ట్రంప్ నిర్ణయాన్ని ఐరోపా యూనియను దేశాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇక ఇన్నాళ్లూ రష్యా నుంచి చమురు కొనుగోలు అన్నది ప్రపంచ సమస్యగా ఉండేది. అమెరికా, ఐరోపా, భారత్ దేశాలు రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాతనే ఈ పరిస్థితి ఏర్పడింది. రష్యాతో భారత్ రక్షణ సంబంధాలు మరికొంత కాలం కొనసాగుతాయి. ఇప్పటికిప్పుడు హడావిడిగా మారిపోవు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి 2004 లోనే అంకురార్పణ జరిగినా చైనాకే ఐరోపా యూనియన్ ప్రాధాన్యత ఇచ్చింది. భారత్ను పట్టించుకోలేదు. అమెరికాతో భారత్కు పౌర అణు ఒప్పందం కుదరడంతో ఐరోపా యూనియన్ అప్రమత్తమైంది. ఐరోపా యూనియన్తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, మారిషస్, యుఎఇలతో పాటు ఐస్లాండ్, లిబెన్స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో ఐరోపా యూనియన్ తన వైఖరి మార్చుకుంది. భారత్తో పంతాలు పట్టింపులు విడిచిపెట్టి చేతులు కలపడం అన్ని విధాలా భారత్ను బలోపేతం చేయడానికే వీలయింది. 27 ఐరోపా దేశాలతో వివిధ రంగాల్లో భారత్కు ప్రగాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండగా, ఐరోపా యూనియన్ కూటమి రోండో ఆర్థిక వ్యవస్థగా ఉంటోంది. అందువల్ల అమెరికా, చైనా నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పుటికీ ఇవి గట్టిగా నిలబడగలుగుతాయన్న నమ్మకం కలుగుతోంది.
Road Accident |బాలిక మృతి.. 8మందికి గాయాలు
Road Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ
Buzz: Shraddha Kapoor in Allu Arjun’s Film?
Icon Star Allu Arjun will soon team up with Tamil director Lokesh Kanagaraj for a project and the shoot commences later this year. Lokesh Kanagaraj is occupied with the pre-production work of the film and he is busy finalizing the actors and technicians. As per the ongoing buzz, Bollywood beauty Shraddha Kapoor is considered for […] The post Buzz: Shraddha Kapoor in Allu Arjun’s Film? appeared first on Telugu360 .
plane crash |విమానం కూలి 15మంది మృతి
plane crash | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : విమానం కూలి 15మంది
Dhurandhar is all set to stream on Netflix from this weekend but the film still continues to register decent footfalls and box-office numbers. Dhurandhar crossed 3.6 crore footfalls in theatres and this is historic for an Indian film. The movie also did decently over the weekend after the release of Border 2. With a limited […] The post Dhurandhar Rewrites History appeared first on Telugu360 .
Telangana : నేడు భారీగా దాఖలు కానున్న నామినేషన్లు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు నేడు భారీగా దాఖలయ్యే అవకాశాలున్నాయి.
సదాశివపేట జనవరి 28(జనం సాక్షి)సామాన్యుడు ఇంటి పన్ను కట్టడం ఒక్కరోజు ఆలస్యం అయితే చాలు… వడ్డీల మీద వడ్డీలు వేసి.. …
గ్రూప్-2 లో కొలువు సాధించిన షేక్ దాదా పీర్
అభినందించిన మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషావిశాలాంధ్ర ధర్మవరం: పురపాలక సంఘ 12వ వార్డులో మార్కెట్ వీధి నందు వార్డు పరిపాలన కార్యదర్శిగా విధులు కొనసాగిస్తున్న షేక్ దాదా పీర్ గ్రూప్ టు ఫలితాలలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాటగిరి నందు డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక కావడం జరిగింది. ఇతని విజయం పట్ల మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, రాష్ట్ర స్వర్ణ గ్రామం, వాడు ఉద్యోగుల అధ్యక్షులు […] The post గ్రూప్-2 లో కొలువు సాధించిన షేక్ దాదా పీర్ appeared first on Visalaandhra .
గంజాయి అమ్మితే కఠిన చర్యలు తప్పవు
– కల్వకుర్తి సీఐ నాగార్జున – గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ రిమాండ్ – అభినందించిన నాగర్ కర్నూల్ జిల్లా …
‘అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో రెండోసారి ఆశ్చర్యకరమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి ఏడాది పరిపాలన చూస్తుంటే అంతర్జాతీయంగా అమెరికాను ఏకాకిగా మారుస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రపంచ జిడిపిలో 25 వ్యాపార భాగస్వామ్యం గల ఇండియా ఇయు తాజాగా కుదుర్చుకున్నవాణిజ్య ఒప్పందం కీలక భాగస్వామ్య దేశాలే అమెరికాకు దూరంగా మారుతున్నట్లు వెల్లడి అవుతున్నది. 17 సంవత్సరాల సుదీర్ఘ మంతనాల తర్వాత కుదిరిన ఈ ఒప్పందంతో భారత్, ఇయులోని 27 దేశాల్లో దాదాపు 200 కోట్ల మందితో కూడిన స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్ ఏర్పడుతుంది. ఈ మార్కెట్ పరిధిలో ఎగుమతి, దిగుమతి జరిగే దాదాపు 93 శాతం వస్తు, సేవలపై దాదాపుగా సుంకాలు ఉండవు. కొన్నింటిపై నామమాత్రపు సుంకాలు ఉంటాయి. యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన భారత్-ఇయు వాణిజ్య ఒప్పందం ఒక విధంగా అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా ప్రాధాన్యతను విస్మరించటమే అవుతుంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత, సోవియట్ యూనియన్ కూలిపోవడంతో అమెరికా ఒక విధంగా అంతర్జాతీయంగా ఏకైక ఆధిపత్య శక్తిగా నిలిచింది. అటువంటిది ట్రంప్ నాయకత్వంలో దాదాపు శతాబ్ద కాలంగా అమెరికాకు నమ్మకమైన మిత్రదేశాలుగా ఉంటూ వస్తున్న ఐరోపా దేశాలు నేడు దూరం జరుగుతున్నాయి. గ్రీన్ లాండ్ను ఆక్రమించుకొంటానని ప్రకటించినప్పుడు ఐరోపా యూనియన్ ప్రతిఘటించడం, ఎదురు దాడులకు సిద్ధం అనే సంకేతమివ్వడం ఓ విధంగా అమెరికా ధోరణుల పట్ల అభిశంసన వ్యక్తం చేయటమే. అంతర్జాతీయ మర్యాదలను కాలదన్ని పొరుగుదేశమైన వెనెజువెలపై దాడి చేసి, దేశ అధ్యక్షుడిని భార్యతో సహా బందీగా తన దేశం తీసుకొచ్చి, న్యాయస్థానం ముందు నిలబెట్టిన తీరు ట్రంప్ ప్రదర్శిస్తున్న అహంకారానికి పరాకాష్టగా చెప్పవచ్చు. అయితే అటువంటి బెదిరింపులు ఇరాన్, గ్రీన్ లాండ్ వంటి దేశాల విషయంలో పనిచేయడం లేదు. అదే విధంగా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లకు పైగా సాగుతున్నా శాంతి ప్రతిపాదనలలో విఫలం కావడం, గాజా సంక్షోభంలో నిర్ణయాత్మకంగా వ్యవహరింపలేకపోవడం అంతర్జాతీయ వ్యవహారాలలో కుంచించుకు పోతున్న అమెరికా పెత్తనాన్ని వెల్లడి చేస్తున్నాయి. గాజా పునర్నిర్మాణం కోసం అంటూ ఐక్యరాజ్య సమితిని పక్కకు నెట్టివేసి సొంతంగా తన సారథ్యంలో ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిలో పలు కీలక దేశాలు పాల్గొనక పోవడం ఈ సందర్భంగా గమనార్హం. ఘర్షణల నివారణకు శాంతి సమాలోచనలు ఇప్పుడు ఐరోపా, అమెరికాలలో కాకుండా ముస్లిం దేశాలలో జరుగుతున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాలు తమ ప్రతినిధులను అక్కడకు పంపుతున్నారు. అమెరికా ‘పెద్దన్న పాత్ర’ క్రమంగా నిర్వీర్యం అవుతున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా, పలుదేశాలు డాలర్ను త్రోసివేసి ఇతర కరెన్సీలలో వాణిజ్యం చేసేందుకు మొగ్గుచూపుతూ ఉండటం కూడా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసినట్లు అవుతుంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై మరిన్ని సుంకాల బెదిరింపులతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ట్రంప్, భారత్ కన్నా ఎక్కువగా చమురు, ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనా, ఐరోపా దేశాలపై నోరు మెదపలేకపోతున్నారు. చైనా ఎదురు సుంకాలు విధిస్తే ట్రంప్కు కాళ్లబేరానికి రాక తప్పలేదు. తన అహంకారపూరిత చర్యల ద్వారా ట్రంప్ అమెరికాను కాకుండా చైనాను మళ్ళీ గొప్పగా మారుస్తున్నారని ఓ ప్రపంచ సర్వే సూచిస్తోంది. ఐరోపాలో అమెరికాకు గట్టి మద్దతుదారునిగా ఉంటూ వస్తున్న బ్రిటన్ సైతం ఇప్పుడు పలు అంశాలలో విభేదిస్తున్నది. అందుకనే చైనాతో బంధం పటిష్టం చేసుకునేందుకు బ్రిటిష్ ప్రధాని ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ఇసిఎఫ్ఆర్) థింక్ ట్యాంక్ కోసం 21 దేశాలలో జరిపిన ఈ సర్వేలో ట్రంప్ పాలనలో, అమెరికా దాని సాంప్రదాయ విరోధులకు తక్కువ భయపడుతుందని, దాని మిత్రదేశాలు ముఖ్యంగా యూరప్లో మరింత దూరంగా ఉన్నట్లు అనిపిస్తుందని కూడా తేలింది. చాలా మంది యూరోపియన్లు ఇకపై అమెరికాను నమ్మకమైన మిత్రదేశంగా చూడటం లేదు. ఉక్రేనియన్లు మద్దతు కోసం వాషింగ్టన్ కంటే బ్రస్సెల్స్ వైపు చూస్తున్నారు. ఈ సర్వే చేసిన దాదాపు ప్రతి ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు రాబోయే దశాబ్దంలో చైనా ప్రపంచ ప్రభావం పెరుగుతుందని అంచనా వేశారని కనుగొన్నారు. చాలా మంది ఇయు పౌరులు చైనా త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరులలో ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుందని అంచనా వేశారు. ఉక్రెయిన్, దక్షిణ కొరియాలలో మాత్రమే మెజారిటీ ప్రజాలు చైనాను ప్రత్యర్థిగా లేదా విరోధిగా చూస్తున్నారని, దక్షిణాఫ్రికా, భారతదేశం, బ్రెజిల్లలో ఎక్కువ మంది చైనాను రెండేళ్ల క్రితం కంటే మిత్రదేశంగా చూస్తున్నారని పోల్ కనుగొంది. చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్కు కీలక సైనిక సహాయం అందించే దేశంగా ఉన్నప్పటికీ అమెరికా ఏకపక్ష ధోరణుల కారణంగా ఆ దేశంతో తన సంబంధాలను మెరుగుపరచుకోక తప్పడం లేదు. గాల్వాన్ ఘర్షణల సమయంలో చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాతి సంవత్సరాలలో విశేషంగా పెంచుకుంటూ వస్తుంది. గతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన సైనిక కూటమి క్వాడ్లో భాగస్వామిగా చేరిన భారత్ ఇప్పుడు ఈ దిశలో ముందడుగు వేసేందుకు ఆసక్తి కనబరచే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో అమెరికా ప్రభావవంతంగా ఉంటుందని చాలామంది నమ్ముతున్నప్పటికీ, బ్రెజిల్, భారతదేశం, దక్షిణాఫ్రికా, టర్కీ వెలుపల అమెరికాలో కూడా అమెరికన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయానికి మెజారిటీ లేదు. చైనా పట్ల అనుకూల దృక్పథాలు పెరుగుతున్న నేపథ్యంలో సర్వే చేసిన దాదాపు అన్ని దేశాలలో మిత్రదేశంగా అమెరికా హోదా పడిపోయింది. యురోపియన్ యూనియన్ పౌరులలో ఇప్పుడు కేవలం 16% మంది మాత్రమే అమెరికాను మిత్రదేశంగా భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా 20% మంది దానిని ప్రత్యర్థిగా లేదా శత్రువుగా చూస్తున్నారు. ఈ సిరీస్లో నాల్గవదైన ఈ సర్వేను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘యూరప్ ఇన్ ఎ చేంజింగ్ వరల్డ్’ ప్రాజెక్ట్తో కలిసి నిర్వహించారు. ప్రపంచంలో అధికార సమతుల్యత మారుతున్నందున, ఐరోపాపట్ల ప్రజల అవగాహన కూడా మారుతోందని ఇది సూచిస్తుంది. ముఖ్యంగా రష్యాలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, రష్యాలోని ప్రతివాదులు గత సంవత్సరం (41%) కంటే ఇప్పుడు యూరప్ను ప్రత్యర్థిగా చూసే అవకాశం ఎక్కువగా ఉంది (51%). 12 నెలల క్రితం (48%) కంటే అమెరికాను అలా భావించే అవకాశం తక్కువగా ఉంది. (37%) వాస్తవానికి, ఈ సర్వేలో అనేక దేశాలలో మాదిరిగా కాకుండా, చైనాలో మెజారిటీ ప్రజలు (59%) యురోపియన్ యూనియన్ను ఒక గొప్పశక్తిగా భావిస్తున్నారని తేలింది. 46% మంది ఈ కూటమిని ఎక్కువగా ఒక భాగస్వామిగా చూస్తున్నారు. ట్రంప్ యురోపియన్ యూనియన్కు వ్యతిరేక వాక్చాతుర్యం ఉన్నప్పటికీ 40% మంది అమెరికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ‘యూరప్లోని రాజకీయ నాయకులు ఇకపై తమ సొంత పౌరులు ప్రస్తుత భౌగోళిక రాజకీయ మార్పుల రాడికల్ స్వభావాన్ని గ్రహించారా? అని తమను తాము ప్రశ్నించుకోకూడదు. వారు గ్రహిస్తారు’ అని భావిస్తున్నారు. యూరోపియన్లు పాత క్రమం ముగిసిందని చూస్తారనివారు చెప్పారు. యూరోపియన్ నాయకులు ఇప్పుడు ‘వాస్తవికంగా, అదే సమయంలో ధైర్యంగా’ ఉండాలి, ‘బహుళ ధ్రువ ప్రపంచంలో నిర్వహించడానికి మాత్రమే కాకుండా, ఆ ప్రపంచంలో ఒక ధ్రువంగా మారడానికి లేదా ఇతరులలో అదృశ్యం కావడానికి’ కొత్త మార్గాలను కనుగొనాలని స్పష్టం చేశారు. - చలసాని నరేంద్ర 98495 69050
నేడు రెండోరోజు వింగ్స్ ఇండియా-2026
నేడు రెండోరోజు వింగ్స్ ఇండియా-2026 ప్రదర్శన హైదరాబాద్ లో జరుగుతుంది
జనవరి 29,( జనం సాక్షి ) ; జాతర ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణ.. …
Possession | 43కిలోల హెరాయిన్, గ్రెనేడ్లు స్వాధీనం
Possession | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పోలీసులు పంజాబ్ సరిహద్దుల్లో భారీ
–ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని రెండు మద్యం బార్ లకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రెండు మద్యం బార్లకు ఫిబ్రవరి 5 నుంచి ఆగస్టు 31/2028 వరకు లైసెన్స్ పొందడం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ బార్లకు దరఖాస్తు చేసుకునేవారు జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6:00 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. దరఖాస్తుదారులు ఆన్లైన్, హైబ్రిడ్, […] The post మద్యం బార్ల రీ నోటిఫికేషన్స్ appeared first on Visalaandhra .
ప్రపంచానికి భారత్ ఆశా కిరణం: మోడీ
ఢిల్లీ: భారత పార్లమెంట్ చరిత్రలో అరుదైన గౌరవం అని బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు.ఈ సందర్భంగా దేశ ప్రజలు, యువత ఆకాంక్షలు ప్రతిబింబించేలా ఢిల్లీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్నిప్రతిబింబించిందని ప్రశంసించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారని, 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నామని తెలియజేశారు. రిఫార్మ్, పెర్ఫామ్, ట్రాన్స్ ఫార్మ్ విధానంతో ముందుకెళ్లాలని, భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం భారత భవిష్యత్ కు కీలకం కానుందని, ప్రపంచానికి భారత్ ఆశా కిరణంగా మారిందని మోడీ పేర్కొన్నారు. భారత్-ఇయూ ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా మారిందని, మన వస్తువులకు డిమాండ్ పెరగబోతుందని అన్నారు. తయారీ, సర్వీస్ సెక్టార్ లో మన భాగస్వామ్యం పెరుగుతుందని నరేంద్ర మోడీ జోష్యం చెప్పారు.
observation |బైక్ల పై పరిశీలించిన రాష్ట్ర మంత్రులు
observation | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం జాతర ఏర్పాట్లను ఇవాళ
మున్సిపల్ ఎన్నికలలో ఆ గుర్తుపై పోటీ చేస్తాం: కవిత
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తు పోటీచేస్తామని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డితో కలిసి కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, జిహెచ్ఎంసి ఎన్నికలలో కలిసి పని చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్లోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కవితతో జావెద్ లతీఫ్ చర్చలు జరిపారు.
Two lorries | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రెండు లారీలు ఢీకొని
ఘనంగా యశోద కాన్సెప్ట్ స్కూల్ 18 వ వార్షికోత్సవం
కరెస్పాండెంట్ మల్లికార్జున.విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో 18 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్లు డైరెక్టర్ రవీంద్ర, కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ శ్రీ వీణవడ్డీ రెడ్డి, ఎంఈఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో యశోద కాన్సెప్ట్ స్కూలుకు మంచి గుర్తింపు, మంచి విద్యతోనే రావడం జరిగిందని తెలుపుతూ యాజమాన్యాన్ని వారు అభినందించారు. చైర్మన్ […] The post ఘనంగా యశోద కాన్సెప్ట్ స్కూల్ 18 వ వార్షికోత్సవం appeared first on Visalaandhra .
ACB Raids |ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో రైడ్స్
ACB Raids | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అవినీతి
తుర్కపల్లిలో పులి కోసం బోను ఏర్పాటు #Wildlife #YadadriBhuvanagiri #Turkapally #ForestDepartment
ఫిబ్రవరి 8న కేజిఎఫ్ చారిత్రాత్మక సభ
లక్షలలో తరలిరానున్న కమ్మ సోదరులు..విశాలాంధ్ర అనంతపురం టౌన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సోదరులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు 2023 వ సంవత్సరంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ( కే జి ఎఫ్ ) ను జెట్టి కుసుమ కుమార్ వ్యవస్థాపక అధ్యక్షులుగా స్థాపించారు. అప్పుడు హైదరాబాద్ వేదికగా జరిగిన మహాసభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం ఫిబ్రవరి 8వ తేదీన తమిళనాడు తిరువల్లూరు జిల్లా వేమపట్టు గ్రామంలో చారిత్రాత్మకంగా కమ్మ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు […] The post ఫిబ్రవరి 8న కేజిఎఫ్ చారిత్రాత్మక సభ appeared first on Visalaandhra .
ఉదయం తలుపులు తెరవగానే వార్తాపత్రిక శుభోదయం అంటూ ముడిచుకుపోయి పలకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం వార్తల విందును వడ్డిస్తుంది. దినపత్రిక చూడని రోజు ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. వార్తాపత్రిక రాని వేళ మనసు నిలవదు, దినచర్య సజావుగా సాగదు. కాఫీ చప్పరిస్తూ పేపర్ చదివితే ఆ మజానే వేరు. దినపత్రిక ఉషోదయాన చదవడమనే అలవాటు ఉన్న వారు ఎందరో. ప్రజాస్వామ్య సౌధానికి, పార్లమెంటరీ వ్యవస్థకు 4వ పిల్లర్గా పిలువబడే మీడియా నేడు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇలాంటి పలు రకాల మీడియాల్లో వార్తాపత్రికలు ప్రముఖంగా నిలబడుతూ ప్రతి దినం ప్రపంచ వార్తలను మన కళ్ల ముందు ఉంచుతాయి. దేశ గళాలుగా పత్రికలు నిలుస్తున్నాయి. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య పటిష్టమైన వారధిగా పత్రికలు సేవలు చేస్తున్నాయి. అవినీతిని బయట పెట్టడం, అక్రమార్కుల భరతం పట్టడం, సమ్మిళిత అభివృద్ధికి ఉత్ప్రేరకంగా నిలవడం, పేదల పక్షాన నిలబడి పోరాడటం లాంటి ప్రధాన కర్తవ్యాలను నిర్వహిస్తున్న వార్తాపత్రికల మనుగడను నేటి డిజిటల్ సాంకేతిక వేదికలు మసకబార్చుతున్నాయి. భావప్రకటన స్వేచ్ఛకు ప్రతిరూపంగా వార్తాపత్రికలు నిలవాలి. నేటి ఆధునిక భారతంలో వార్తాపత్రికలు ప్రభుత్వాలకు వంత పలకడం, ఏదో ఒక పక్షాల నిలిచి వార్తలను తమకు అనుకూలంగా రాయడం లాంటి పోకడలతో ప్రజల్లో వార్తాపత్రికల మీద ఉన్న సదాభిప్రాయాన్ని సన్నగిల్లేలా చేస్తున్నానే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విలువలతో కూడిన నిష్పక్షపాత వార్తలను అందించే పత్రికలు రోజురోజుకూ తగ్గుతున్నాయనే అభిప్రాయం కూడా క్రమంగా బలపడుతున్నదని నిపుణులు, విశ్లేషకులు వాపోతున్నారు. మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సామాజిక న్యాయాలు, ప్రభుత్వ పాలనలో మంచి చెడ్డలు, పౌరసమాజాన్ని జాగృతపరచడం, పౌరులకు అవసర సమాచార వితరణ లాంటి ప్రధాన భూమికలు నిర్వహిస్తున్న నేటి వార్తాపత్రిక ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడంతోపాటు జర్నలిస్టులు, ఎడిటర్లు, పబ్లిషర్ల అమూల్య సేవలను ప్రస్తుతించడానికి ప్రతి ఏటా 29 జనవరి రోజున మన దేశంలో భారతీయ వార్తాపత్రికల దినోత్సవం (ఇండియన్ న్యూస్ పేపర్స్ డే) నిర్వహించుట ఆనవాయితీగా మారింది. భారతదేశంలో తొలిసారి జేమ్స్ ఆగస్టస్ హెక్కీ నాయకత్వంలో హిక్కీస్ బెంగాల్ గెజిట్ అనే వారపత్రిక కలకత్తా నుంచి 29 జనవరి 1780 న వెలువడింది. ఈ వార్తా పత్రిక నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వార్తలను ప్రజలకు చేర్చడంతో భయపడిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1782లో దానిని రద్దు చేయడం కూడా జరిగింది. భారతీయ వార్తాపత్రికల దినోత్సవం- 2026 ఇతివృత్తంగా సాధికారత, విషయ చైతన్యం కలిగిన సమాజం కోసం విశ్వసనీయమైన జర్నలిజం అనబడే అంశాన్ని తీసుకోవడం ద్వారా దాని ప్రాముఖ్యతను తెలియజేసినట్లు అవుతున్నది. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య అనుసంధాన కర్తలుగా నిలవడం, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడడం, అవినీతి అక్రమాలు జరుగకుండా ‘వాచ్డాగ్’ వలే పని చేయడం, పేదల పక్షపాతిగా నిలవడం, సమయానుకూలంగా ప్రపంచ వార్తలను మన ఇంటికి /కంటికి/ మనసు లోతుల్లోకి చేర్చడం, ప్రజలను బలోపేతం చేయడం, ప్రభుత్వాలు నిర్ణయాలను తీసుకోవడంలో సహకరించడం, ప్రజల బతుకు వెతలను వేలెత్తి చూపడం, ప్రజలను చైతన్యవంతం చేయడం లాంటి అనేక ప్రధాన ప్రయోజనాలను కలిగిస్తున్న వార్తాపత్రికలు మానవాళి నిత్యజీవితంగా ఓ ప్రధానమైన భాగమై మన జీవితాలతో అవిభాజ్యమైన అనుబంధాలను కలిగి ఉన్నాయి. ఇలాంటి ప్రయోజనాలకు తోడుగా ప్రజలను విద్యావంతులుగా మార్చడం, చదివే కళను పెంచి పోషించడం, సమాచార జ్ఞాననైపుణ్యాలను పెంచడం, పారిభాషిక పదకోశాలను పెంచడం, భాషపై పట్టు సాధించే సాధనాలుగా ఉపయోగం, సమకాలీన సమస్యలను లోతుగా విశ్లేషించడం, పౌరసమాజ మంచి చెడ్డలను బయటపెట్టడం, రహస్య చీకటి ఒప్పందాలను బయట పెట్టడం లాంటి పలు అదనపు ప్రయోజనాలను వార్తాపత్రికలు కలిగి ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛయే ప్రజాస్వామ్యం అని, జర్నలిజం లేకుండా నిజమైన స్వేచ్ఛరాదని తెలుసుకుందాం. సమ్మిళిత సామాజిక అభివృద్ధికి పత్రికలు ఉత్ప్రేరకాలు అని, వార్తాపత్రికలు ప్రజలకు అమూల్య సేవకులని భావించాలి. డిజిటల్ టెక్నాలజీ వరదలో సంప్రదాయ వార్తాపత్రికల ఆదరణ క్రమంగా కొట్టుకుపోతున్నది. ఆన్లైన్ పత్రికలు, సోషల్ మీడియా పోస్టింగ్స్తో పాఠకుల్లో వార్తాపత్రికల పట్ల దృష్టికోణం మారుతున్నది. క్షణాల్లో డిజిటల్ వేదికల్లో ప్రపంచ వార్తలు ప్రజలకు చేరుతున్నాయి. టివి చానెల్స్ 24 గంటల వార్తలతో పేపర్ చదవాలనే వాంఛ కూడా క్రమంగా తగ్గుతున్నది. వార్తాపత్రికల్లో ప్రకటనల రెవెన్యూ తగ్గడం, వినియోగదారుల అభిరుచులు మారడం, వార్తాపత్రికల మధ్య పోటీతత్వం పెరగడం, వార్తాపత్రికల ముద్రణ/ నిర్వహణ ఖర్చులు పెరగడం, ప్రాంతీయ భాషలు పుట్టుకురావడం, డిజిటల్ వేదికలు ఏకీకరణ కాకపోవడం, వార్తాపత్రికపై నమ్మకాలు సన్నగిల్లడం, పర్యావరణ అంశాలు, ఎల్లో జర్నలిజం, కరోనా విపత్తు లాంటి సవాళ్ల నడుమ వార్తాపత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది, మారుతూనే ఉన్నది. రానున్న రోజుల్లో వార్తాపత్రిక మనుగడ సుసాధ్యం కావడానికి నిక్కచ్చి వార్తలను అందించడం, నాణ్యమైన సమాచారం చేరవేయడం, డిజిటల్ ఇంటిగ్రేషన్ సాధించడం, ప్రతిభావంతులైన నిజాయితీపరులు మాత్రమే విలేకరులుగా సేవలు అందించడం, తటస్థ పాత్రలో పత్రికలను నడపడం, పాఠకుల అభిరుచుల ఆధారంగా పత్రికల్లో సమయానుకూలంగా మార్పులు చేయడం, ప్రభుత్వాలు తమ ప్రకటనలతో ప్రోత్సహించడం, మెరుగైన ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం లాంటి చర్యలు తీసుకోవడం పత్రికా యాజమాన్యాలకు తప్పనిసరి అని గమనించాలి. వేగవంతమైన డిజిటల్ మానవుడికి పేపరు చదివే ఓపిక సన్నగిల్లడంతో సంప్రదాయ వార్తాపత్రికల మనుగడ ప్రమాదకరంగా మారుతున్నది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని భారతీయ వార్తాపత్రికల దినోత్సవ వేదికగా పౌర సమాజం పత్రికను ఆదరిస్తూ, అన్ని విషయాలను అంశాలను అవగాహన చేసుకుంటూ బాధ్యతగల పౌరులుగా నిలుద్దాం, మన వార్తాపత్రికలను మనమే కాపాడుకుందాం. -బి మధుసూదన్ రెడ్డి 99497 00037 - నేడు వార్తాపత్రికల దినోత్సవం
అధికారులూ గమనించండి.. జనసేన ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామ్యమే
కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి టివిఆర్ చురక విశాలాంధ్ర – తాళ్లపూడి: రాష్ట్రం లో ఎన్డీయే కూటమి లో జనసేన భాగస్వామ్యం అయినప్పటికీ, కొవ్వూరు నియోజకవర్గం లో మాత్రం జనసేన పార్టీ కి గౌరవం, ఆ హక్కు దక్కడం లేదని, మెడికల్ రీ-ఎంబెర్స్మెంట్ కి కూడా టీడీపీ ని ముష్టి ఎత్తుకోవాల్సిన పరిస్థితుల్లో జనసైనికులున్నారని, ఇబ్బందులుంటే బయ(ట)పడకండి, నేరుగా మంగళగిరి కార్యాలయాని కి తేలియ చేద్దాం అని కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి టివిరామారావు పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వ […] The post అధికారులూ గమనించండి.. జనసేన ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామ్యమే appeared first on Visalaandhra .
పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం: కీర్తి సురేష్
హైదరాబాద్: హీరోయిన్ కీర్తి సురేశ్ తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్ను పెళ్లి చేసుకున్న విషయం విధితమే. 2024 డిసెంబర్ 12న హిందూ సంప్రదాయం, 15న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహ వేడుక అంగరంగా వైభవంగా జరిగింది. అప్పటి మధుర క్షణాలను మీడియాతో కీర్తి సురేష్ పంచుకున్నారు. ఇంత గ్రాండ్ పెళ్లి వేడుక జరుగుతుందని తాము ఊహించలేదన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నామని, తాళి కట్టే సమయంలో కళ్ల ముందు తన ప్రేమయాణం కదలాడిందని గుర్తు చేశారు. ఆనందబాష్పాలు ఆగలేదని, ఆంటోనీ కూడా నమ్మలేకపోయారని కీర్తి తెలిపారు. ఆంటోనీ కళ్లలో కూడా ఆనందం చూశానని, ఇది ఓ అందమైన ప్రయాణం అని చెప్పారు. తాము పారిపోయి పెళ్లి చేసుకుంటామని అనుకున్నామని కానీ కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహం ఘనంగా జరిందన్నారు.
Telangana : తెలంగాణ ఐ సెట్ నోటిఫికేషన్ ఎప్పుడంటే?
తెలంగాణ ఐసెట్–2026 నోటిఫికేషన్ను ఫిబ్రవరి 6న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు
ఇదో సమర్థుడైన, విజయవంతమైన ఐఏఎస్ అధికారి అనుభవాల సంకలనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక బాధ్యతలు నిర్వహించడమే కాక, ఎన్నో కీలకమైన ప్రభుత్వరంగ పరిశ్రమలను తన సామర్థ్యంతో నిలబెట్టిన అనుభవజ్ఞుడైన అధికారి ఎం. గోపాల కృష్ణ గారు. నిజమైన కర్మయోగి విశిష్టమైన ఐఏఎస్ కెరీర్, అధికార స్వామ్యానికి అతీతమైన జీవితాన్ని వివరంగా వివరిస్తుంది. సంఘంలో పలుకుబడి, హోదా, అధికారం, ఇంటా బయటా సమాజంలో గౌరవం, రాజకీయ వర్గాలలోనూ ప్రత్యేక గుర్తింపు పొందే ఐఏఎస్ అంటే అందరికీ మోజు. యువతరంలో కాస్త ప్రతిభా పాటవాలు గలవారిలో మెజారిటీ ఐఏఎస్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతారు. సినీ ప్రముఖుల తర్వాత ఐఏఎస్లు అంటేనే మోజు. ఇదో పవిత్రమైన వృత్తి. అధికార వర్గాలతో మమేక మవుతూ, తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపే అలాంటి వారు తన అనుభవాలను, జ్ఞాపకాలను, వాస్తవాలను పంచుకుంటూ చెప్పే కథలు ఆసక్తికరంగానే ఉంటాయి. ఐఏఎస్ జీవితం అంటే నల్లేరుమీద నడక కాదు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ, కీలకమైన అంశాలలో తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఒక్కోసారి నో గో జోన్స్- అంటే అత్యంత ప్రమాదకరమైన, భద్రతా కారణాల వల్ల నిషేధిత ప్రాంతాలలో దూసుకు వెళ్లవలసి వస్తుంది. అప్పుడు ఎదురైన సంఘటనలు, అనుభవాలు, వెల్లడించేందుకు ఆసక్తి చూపుతారా అన్నది ప్రశ్న. అలాగే ఆ పరిస్థితుల్లో పాలనాపరమైన లోపాలను కప్పిపుచ్చుతారా, మొహమాటం లేకుండా వెల్లడిస్తారా అన్నది మరో ప్రశ్న. ఆయా రచయితలు వ్యక్తిగత అభిప్రాయంపై ఇది ఆధారపడి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన, ఓ నిర్ణయం తీసుకునే ముందు ఎంత కసరత్తు జరుగుతుందన్న విషయాలను ఈ పుస్తకాలు వెల్లడిస్తాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ గారి లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి -అనే పుస్తకం భారీ సంకలనం. 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈ కెరీర్ బ్యూరోక్రాట్ కేంద్రంలో, రాష్ట్రంలో రెండు చోట్ల కీలక బాధ్యతలు నిర్వహించి ఎంతో అనుభవం సాధించారు. ఈశాన్య రాష్ట్రాలలోనూ గణనీయమైన పరిపాలనా అనుభవం ఉంది. ఆయన ప్రజ్ఞా పాటవాలకు ఒక ఉదాహరణ. గోదావరి ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ షెడ్యూల్ కన్నా ముందుగానే, అంచనా వ్యయం బడ్జెట్లోనే ప్రారంభించేటట్లు సిద్ధం చేసి కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ఇది ప్రాజెక్టు నిర్వహణలో కేస్ స్టడీగా నిలవడం విశేషం. ఆయన ప్రతిభ, సామర్థ్యం ఆయనకు 400పైగా అవార్డులు గెలుచుకునేటట్లు చేసింది. కార్యనిర్వహకుడిగా, ట్రబుల్ షూటర్గా ఆయన నైపుణ్యం అపారం. గోపాలకృష్ణ గారు.. ఒక సందర్భంలో ఇలా అన్నారు. తనకన్నా ముందు సివిల్ సర్వెంట్స్ విద్యాపరంగా, సాంకేతిక పరంగా, అనుభవపూర్వకంగా చాలా అర్హత కలిగినవారు, బహుముఖ ప్రజ్ఞకలవారు. అభివృద్ధి ప్రణాళికలను విశ్లేషించడానికి, ప్రయోజనకరమైన సలహాలు ఇచ్చి నడిపించడానికి తగినవారు అని తాను గమనించానని, అలాంటి వారి చేతిలో భారతదేశం సురక్షితంగా ఉంది అని పేర్కొన్నారు. పుస్తకంలోని మొదటి భాగంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. రచయిత దేశం వివిధ ప్రాంతాలలో తాను కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎదురైన బహుళ అనుభవాలను ఈ అధ్యాయాలలో వివరించారు. ఆయన ప్రభుత్వరంగ ప్రతినిధిగా స్టాండిగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్సిఒపిఇ) చైర్మన్గా కూడా పనిచేశారు. పుస్తకంలో రెండో భాగం పదవీ విరమణ తర్వాత ఆయన అనుభవాలు, అనుభూతులను వివరిస్తుంది. దీనిని ఆయన సేవా విత్ భావ అన్నారు. ఇది ఆయన ఇఎంఆర్ఐ, ఎన్హెచ్ఆర్డి, ఎన్బిఎ, ఎప్ఐసిసిఐ, గ్రామీణాభివృద్ధి వంటి వివిధ సంస్థలను నిర్వహిస్తున్న సమయంలో ఎదురైన అనుభవాల సేకరణ. అటువంటి అద్భుతమై కెరీర్లో ఎదురైన అనుభవాలు ఎందరికో స్ఫూర్తి దాయకం. అప్పటి గవర్నర్ డాక్టర్ సి.రంగరాజన్ నుంచి, ఆయనతో కలిసి పనిచేసిన తోటి బ్యురోక్రాట్ల అభిప్రాయాలు, అనుభవాలు సంక్షిప్తంగా 10 పేజీలలో కన్పిస్తాయి. ఆయన అసాధారణ నైపుణ్యాలు, సామర్థ్యాలపై తోటి వారి అభిప్రాయానికి ఆ పేజీలు అద్దం పడతాయి. డాక్టర్ రంగరాజన్.. తన స్పందనలో గోపాల కృష్ణ కథనం వివరాలతో నిండి ఉంది. ఆయన తన కెరీర్లో ఎదురైన ఘటనలను వివరణాత్మకంగా గుర్తు ఉంచుకుని రాశారు. ఆయనకు అసాధారణ జ్ఞాపకశక్తి ఉండాలి, కథనంలో ఆసక్తికరమైన అంశం ఎనిమిది దశాబ్దాల సామాజిక, కుటుంబ జీవితం గురించి వివరించడం. ఉమ్మడి కుటుంబాల పనితీరు, ఆనాటి అనుభవాలను చక్కగా వివరించారు. సివిల్ సర్వీస్కు వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి నిజమైన పాలన అంటే ఏమిటో ఈ పుస్తకం వివరిస్తుంది. ఎంతో సమాచారాన్ని అందిస్తుంది. - మల్యాల
విమాన ప్రమాదానికి అదీ ఒక కారణమేమో?
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి
مہاراشٹرا بلدی انتخابات میں مسلم ووٹروں کے سیلاب کے دعویٰ کے ساتھ پولنک مرکز کی تصویر سوشل میڈیا پر وائرل کی جارہی ہے۔ تحقیق سے واضح ہوا کہ یہ تصویر جون 2024 کے عام انتخابات کے دوران واراناسی میں لی گئی ہے، نہ کہ حالیہ بلدی انتخابات کی۔
బారామతి విమాన దుర్ఘటన పింకీ–శాంభవీ చివరి మాటలు #BaramatiCrash #PinkyMali #ShambhaviPathak
29th Jan Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
29th Jan Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 29th Jan
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అంటూ నిర్వహించిన కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ .. “అందరికీ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. శబార అంటే ప్రపంచం.. ప్రేమ్ చంద్ సృష్టించిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది”అని అన్నారు. దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు మాట్లాడుతూ .. “హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి స్పందనను ఇచ్చారు. చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం”అని తెలిపారు. క్రితికా సింగ్ మాట్లాడుతూ ప్రేమ్ చంద్ లేకపోతే ‘శబార’ ఇంత గొప్పగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీషా నారంగ్, రాజీవ్ పిళ్లై, భూషణ్ కళ్యాణ్, సుమాయా, శివ కామేష్, మోహన్ భగత్, మిథున్ ముకుందన్ పాల్గొన్నారు.
Union Budget : దంపతులకు గుడ్ న్యూస్ చెప్పనున్న నిర్మలమ్మ..ఇక పన్ను చెల్లించక్కర్లేదుగా
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు
‘ఆకాశంలో ఒక తార’లో కీలక పాత్రలో..
వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ’ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్, స్వప్న సినిమా సమర్పణలో ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఆచితూచి సినిమాలు చేస్తున్న శృతి హాసన్, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీం ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. ఆమె కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుంది. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ’ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
మంత్రి నారాయణ నేడు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు
Police |రోడ్డు భద్రత మహోత్సవాలు..
Police | రోడ్డు భద్రత మహోత్సవాలు.. Police, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ
అజిత్ పవార్ ప్రయాణించిన ఫ్లైట్ క్రాష్ వెలుగులోకి మరో వీడియో #Aviation #AjitPawar #DGCA #Maharashtra
Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం.. ఈ ఏడాది ఎండలెలా ఉంటాయంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన వాతావరణం నెలకొంది
Amaravati |అమరజీవి స్మృతివనం..
Amaravati | అమరజీవి స్మృతివనం.. Amaravati, విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని
Telangana : నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన
నేడు తెలంగాణలో మున్సిపల్ అభ్యర్థులను బీజేపీ ప్రకటించనుంది.
Maruthi Teaches a Lesson for Tollywood Directors
It is not an easy journey for director Maruthi in Telugu cinema. He balanced his career by working with stars and he supported small-budget films. He penned scripts and co-produced films. Finally, he bagged an opportunity to work with a star actor like Prabhas which is a dream for many. But unfortunately, he could not […] The post Maruthi Teaches a Lesson for Tollywood Directors appeared first on Telugu360 .
హార్వర్డ్ ప్రొఫెసర్లతో విద్యా ప్రమాణాలపై రేవంత్ చర్చ
న్యూయార్క్: ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్లో విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశామయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుపై చర్చలు జరిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ విజన్ తీసుకోచ్చామని వివరించారు. విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిఎం కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు విద్యా విధానాలు, ప్రక్రియలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ఆధునిక నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి పాత్ర వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ప్రొఫెసర్లతో చర్చలు జరిపారు.
Gold Prices Today : భారీ షాకిచ్చిన బంగారం.. పరుగులు పెడుతున్న వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.
இலங்கை அதிபர் துப்பாக்கி பாதுகாப்புடன் இந்து கோயிலில் வழிபாடு செய்தாரா?
இலங்கை அதிபர் அனுர குமார திசநாயக்க இந்து கோயிலில் சட்டையின்றி வழிபாடு செய்ததாக பரவும் வீடியோ ஏஐ மூலம் உருவாக்கப்பட்டது
AP |పోలీస్ శాఖలో కఠిన చర్యలు..
AP | పోలీస్ శాఖలో కఠిన చర్యలు.. AP, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
Tirumala : తిరుమలకు నేడు వచ్చే వారికి గుడ్ న్యూస్
నేడు తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది.
కాకినాడలో రెండు లారీలు ఢీ... దగ్ధం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొనడంతో ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. మంటల్లో రెండు లారీలు కాలిపోవడంతో ఒకరు సజీవదహనమయ్యారు. అన్నవరం వైపు నుంచి రాజమండ్రి వైపు చేపల ఫీడ్తో వెళ్తున్న లారీని వెనుకనుంచి కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రెండు లారీల క్యాబిన్లు అగ్నికి ఆహుతయ్యాయి. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ సజీవ దహనమయ్యారు. లారీల డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఫైర్ ఇంజన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
శంఖవరం కత్తిపూడిలో రోడ్డు ప్రమాదం కంటైనర్లోనే వ్యక్తి సజీవదహనం #RoadAccident #Kakinada
Municipal Elections |కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ..
Municipal Elections | కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ.. Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ
నేడు వైసీపీ నేతలు గీతం భూముల పరిశీలన
విశాఖపట్నంలో నేడు వైసీపీ నేతలు గీతం విద్యా సంస్థల భూములను పరిశీలించనున్నారు
Pawan Kalyan : నేటి నుంచి పవన్ విశాఖ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు
సీమ ప్రాంత రైతులు తీపి కబురు.. మీ పంటలకు ఇక దిగులులేదు
కర్నూలు వాసులకు గుడ్ న్యూస్. రాయలసీమలో మరొక పరిశ్రమ ఊపిరి పోసుకోనుంది

27 C