మైదానంలో బట్లర్ బౌండరీల వర్షం.. హాఫ్ సెంచరీ చేసి వెంటనే ఔట్..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు గుజరాత్ను బ్యాటింగ్కు అహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన గుజరాత్కు ముఖేశ్ కుమార్ షాక్ ఇచ్చాడు. 3వ ఓవర్ తొలి బంతికే సాయి సుదర్శన్(12) క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన జాస్ బట్లర్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 52 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్లో గిల్(29), సుందర్(15) ఉన్నారు.
విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి…
విస్తరించిన చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధి… 11 గ్రామాల విలీనం… చిట్యాల,
Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ?
In a significant political observation ahead of the April 23 Tamil Nadu Assembly election, Durai Vaiko stated that actor Vijay and his party Tamilaga Vettri Kazhagam (TVK) could secure close to 15 percent vote share in their debut electoral outing. He said such a performance could alter the balance of power in the state. Speaking […] The post Vijay’s TVK To Reshape Tamil Nadu Poll Dynamics ? appeared first on Telugu360 .
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకుడు భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
Powerstar to attend Mega158 Launch
Megastar Chiranjeevi is all set to launch his 158th film in a grand manner. The film will be directed by Bobby Kolli and this is their second collaboration after Waltair Veerayya. The film will have its launch in a grand manner in Hyderabad on April 11th. Powerstar Pawan Kalyan will attend the event as Special […] The post Powerstar to attend Mega158 Launch appeared first on Telugu360 .
‘ధురంధర్’ కథ కాపీ వివాదం.. హైకోర్టులో అదిత్యకు ఊరట..
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘ధురంధర్’ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే జోరుతో ఆ సినిమా సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ చిక్కుల్లో పడ్డారు. సంతోష్ కుమార్ అనే దర్శకుడు.. అదిత్య తన కథను కాపీ కొట్టి సినిమా తీశారంటూ ఆరోపణలు చేశాడు. ‘స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’లో తన కథ రిజిస్టర్ అయి ఉందని అదిత్య పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిచాడు. దీంతో ఆదిత్య తనపై సంతోష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని.. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నాడని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తాజాగా హై కోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణ చేపట్టే వరకూ ఆదిత్య గురించి ఏం మాట్లాడకూడదంటూ సంతోష్కు న్యాయస్థానం సూచించింది. ఇలాంటి పునరావృతం కాకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీన జరుగనుంది.
ఇరాన్ కు ఆయుధాలు ఇస్తే.. భారీగా సుంకాలు విధిస్తా: ట్రంప్ వార్నింగ్
ఇరాన్ తో కాల్పుల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ హెచ్చరికలు ఇరాన్ కు కాదు.. ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు. ఇక నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తూ.. అమెరికాకు ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని తన ట్రూత్ సోషల్ లో ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇరాన్ ఎట్టకేలకు అమెరికాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. కాల్పుల విరమణ డీల్ తర్వాత రెండు వారాల పాటు ఇరాన్పై దాడులకు ట్రంప్ విరామం ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరిచేందుకు ఇరాన్ అంగీకారించడంతోపాటు 10 ప్రతిపాదనలను ఇరాన్.. అమెరికా ముందు ఉంచింది. దీనికి ట్రంప్ ట్రంప్ అంగీకరించడంతో రెండు వారాలపాటు హార్ముజ్ లో రాకపోకలకు అనుమతి ఇస్తామని భద్రతామండలికి ఇరాన్ తెలిపింది.
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : విద్యుత్ కార్మికుల సమస్యలు
జుక్కల్ ఎస్సైగా మురళి నియామకం జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ పోలీస్ స్టేషన్
విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు
విద్యుత్ శాఖ అధికారులకు అవగాహన సదస్సు గీసుగొండ, ఆంధ్రప్రభ : ఈ వంచనగిరి
బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి…
బాలికల విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి… రూ 38 లక్షలతో కేజీబీవీలో పలు పనులకు
మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి
మాతృ సంరక్షణ పట్ల జాగ్రత్త వహించాలి : డాక్టర్ కుషాలి చిలుపూర్, ఆంధ్ర
సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్
సురక్షిత మాతృత్వమే లక్ష్యం.. సర్పంచ్ డ్యాగల రాజశేఖర్ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ఆరోగ్యవంతమైన
పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి
పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ డిప్యూటేషన్ రద్దు చేయాలి పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్ నిజామాబాద్ స్పోర్ట్స్,
అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు
అక్రమ మట్టి తరలిస్తున్న 6 గురి పై కేసు నమోదు గీసుగొండ, ఆంధ్రప్రభ
పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు..ఆవిరైపోతున్న వానాల్లోని ఇంధనం
రాజు ఒక చిరు ఉద్యోగి, సమయానికి కార్యాలయానికి చేరుకోక పోతే వేతనంలో కోత విధించడంతో రోజుకు 60 కిలో మీటర్లు ఇచ్చే ద్విచక్ర వాహానాన్ని ఆశ్రయించారు. గత కొద్ది రోజులు క్రితం నుంచి ఒక లీటర్కు 60 కిలో మీటర్లు ఇచ్చే వాహనం మైలేజ్ తగ్గడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చి పెట్రోల్ పోసేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాడు. అయితే బంక్ నుంచి పెట్రోల్ సరిగ్గా వస్తున్నట్లుగానే గుర్తించాడు. దాంతో వెంటనే సమీపంలోని మెకానిక్ను సంప్రందించగా అతడు కూడా క్షుణ్ణంగా బండి పరిశీలించి ఎటువంటి సమస్య లేదని తేల్చి చెప్పాడు. ఇటువంటి సమస్య కేవలం ఒక రాజుది అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే .నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వాహనాల్లో ఇంధనం 20 శాతం ఆవిరై పోతుండటంతో వాహనాల్లో గత వారం రోజులుగా మైలేజి తగ్గుముఖం పడుతోంది. వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఏ మాత్రం సరిపోవడం లేదు. పశ్చిమాసియా యుద్ద ప్రభావంతో వినియోగదారులు తమ వాహనాల్లో పెట్రోల్ను పూర్తి స్థాయిలో నింపుకోవడంతో గత కొద్ది రోజులుగా పెట్రోల్,డిజీల్ అమ్మకాలు బాగా పెరిగాయి. ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్ ,డీజిల్ బంకులు వుండగా ప్రతి రోజు సగటున 30 లక్షల లీటర్ల డీజిల్,పెట్రోల్ అమ్మకాలు సాగుతున్నాయి. అయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతి రోజు పెట్రోల్ బంకులకు 170 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధన సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్లలో సగటున 12 నుంచి 30వేల లీటర్ల సామర్థం కలిగి ఉన్నాయి. వాహన ట్యాంక్లను పూర్తిగా నింపవద్దు ః పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పెట్రోల్ వాహనాల ట్యాంకులు పూర్తిగా నింపవద్దు, సగం వరకు మాత్రమే నింపాలని అయిల్ కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ట్యాంక్ నిండా నింపితే ప్రమాదమని గతంలో ట్యాంక్ను పూర్తిగా నింపడం వల్ల ప్రమాదాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా గ్తురు చేశాయి.వాహనంలో పెట్రోల్ ఆవిరి కాకుండా ఉండాలంటే ద్విచక్ర వాహనాలయితే పెట్రోల్ ట్యాంక్పై గుడ్డతో కూడిన ట్యాంక్ కవర్ను ఉపయోగించాలి. అంతే కాదు వాహనాన్ని ఎక్కువ సమయం ఎండలో నిలపకూడదని, కార్ల వంటి వాహనాలను కూడా ఎక్కవ సేపు ఎండలో ఉండకుండా చూడాలని , ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నాయి.
న్యాయవాదులు విధుల బహిష్కరణ యువ న్యాయవాది హత్యకు దమ్మపేట బార్ అసోసియేషన్ ఖండన
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించిన ఢిల్లీ.. హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిన గుజరాత్ జట్టు తొలి విజయం సాధించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ తన జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. గుజరాత్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. కుమార్ కుషాగ్రా స్థానంలో శుభ్మాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. తుది జట్లు ఢిల్లీ క్యాపిటల్స్: కెఎల్ రాహుల్(కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీశ్ రాణా, విప్రాజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్. గుజరాత్ టైటాన్స్: శుభ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ.
బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.
విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ […] The post బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి. appeared first on Visalaandhra .
విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం….
విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం…. మంటలను అదుపులోకి తీసుకు వచ్చిన
కొలనూరులో సన్న బియ్యం పంపిణీ… పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి
వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం….
వ్యవసాయ మార్కెట్లోకి పలు గ్రామాలు విలనంపట్ల హర్షం…. చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల
వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్…
వేద రెస్టారెంట్ ను ప్రారంభించిన టీజిఐఐసీ చైర్ పర్సన్… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్
మతిస్థిమితం లేని వ్యక్తికి భరోసా నిచ్చిన సర్పంచ్ చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు: రామ్మోహన్ నాయుడు
ఎయిర్పోర్టులపై వస్తున్న అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఫీజబులిటి ఉన్న చోట ఎయిర్పోర్టులు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మామునూరు ఎయిర్పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్లో పెద్ద ఎయిర్పోర్టు నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఉంటుందని అన్నారు. సివిల్ ఏవియేషన్తో కలిసి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ శాఖ చెప్పిందని తెలిపారు. ఈ నెల 17న ఆదిలాబాద్ భూముల పరిశీలనకు అధికారులు వెళ్తారని పేర్కొన్నారు. రక్షణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాక నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఆదిలాబాద్లో రక్షణశాఖకు 360 ఎకరాలు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎయిర్పోర్టు ఏర్పాటుకు కావాల్సిన అనుకూలతలు ఆదిలాబాద్కు ఉన్నాయని.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద ఏయిర్పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వివరించారు. పెద్దపల్లి ఎయిర్పోర్టు ప్రతిపాదనపై ఫీజబులిటీ నివేదిక సానుకూలంగా ఉందని అన్నారు.
మహిళా రిజర్వేషన్లతో చట్ట సభలకు ఎన్నికలు: బిజెపి రాంచందర్ రావు
చట్ట సభలకు రాబోయే ఎన్నికలు తప్పని సరిగా మహిళా రిజర్వేషన్లతోనే జరుగుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.కొండాపూర్లోని శిల్పా పార్క్ అపార్ట్మెంట్స్ నివాసితులు బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ ఒక చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఈ చట్టం ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని, రాబోయే 2029 ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఇది పెద్ద అడుగు అని ఆయన అభివర్ణించారు.దేశవ్యాప్తంగా త్వరలో డీ-లిమిటేషన్ ప్రక్రియ జరగనుందన్నారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ అనేది పూర్తిగా ఎలక్టోరల్ ప్రాసెస్లో భాగమని ఆయన తెలిపారు. ఓటర్ లిస్టును శుద్ధి చేయడానికి చేపట్టే ప్రక్రియ మాత్రమే. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానమని ఆయన వివరించారు. సర్ ప్రక్రియ గతంలో 1956, 1965, 1970, 1980, 1990లలో జరిగిందని, చివరిసారిగా 2002లో జరిగిందని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఓటర్లు వేరే ప్రాంతానికి మారడం, మరణించడం వంటి కారణాలతో ఓటర్ లిస్టులో లోపాలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఈ సమస్యలను సరిచేయడానికి ఎన్నికల సంఘం ఫార్మ్-6, ఫార్మ్-7, ఫార్మ్-8లను ప్రవేశపెట్టిందని, వీటి ద్వారా కొత్త ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు జరుగుతాయని అందువల్ల ప్రతి ఓటరు తమ వివరాలను సరిచేసుకోవడం చాలా అవసరమని ఆయన చెప్పారు. మరోవైపు హైదరాబాద్ పాతనగరంలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు నమోదై ఉండడం వంటి అనుమానాస్పద అంశాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. అంతేకాదు, కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు అక్రమంగా ప్రవేశించి, స్థానికంగా మజ్లీస్ మద్దతుతో ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు పొందడం చూస్తూనే ఉన్నామన్నారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలి. రెండు చోట్ల ఓటు ఉండటం చట్ట విరుద్దమని, అలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించడం తప్పనిసరి అని రాంచందర్ రావు అన్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలోనూ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదేనని రాంచందర్ రావు ఆయన తెలిపారు. --==--
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి…
అదనపు జిల్లా కోర్టును ఏర్పాటు చేయాలి… కోర్టు ముందు న్యాయవాదులు ధర్నాబార్ అసోసియేషన్
చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి
చిన్నారులకు, గర్భి ణీలకు పౌష్టిహారం అందజేయాలి అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ
Telangana : యాష్కీకి ఇక పదవులు లభించడం కష్టమేనా?
మధుయాష్కీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యున్నత పదవి లభిస్తుందని భావించారు
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ…
మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ… జవహర్ నగర్, ఆంధ్రప్రభ : కీసర
నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి
నువ్వెంత… నువ్వెంత… కాంగ్రెస్ నేతల లొల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రె
ఇషాన్, పంత్ రికార్డులను బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ..
గౌహతి: ఐపిఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ యువ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ మరోసారి భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లు ఉన్న ముంబైకి ముచ్చెమటలు పట్టించాడు. టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రాను సైతం లెక్క చేయలేదు. ఏమాత్రం బెదరకుండా భారీ సిక్సులతో స్టేడియంలో మెరుపులు మెరిపించాడు. కేవలం 14 బంతుల్లోనే ఒక ఫోర్, ఐదు సిక్సులతో 39 పరుగులు చేసి రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలో 15ఏళ్ల ఈ చిచ్చరపిడుగు.. టీమిండియా ఆటగాళ్లు ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. 20 ఏళ్లు నిండకముందే ఐపిఎల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు. కిషన్, పంత్లు చెరో 30 సిక్సర్లు కొట్టగా, సూర్యవంశీ ఇప్పటికే 35 సిక్సర్లు బాదాడు. 20 ఏళ్లు నిండడానికి ఇంకా ఐదేళ్ల సమయం ఉండటంతో సూర్యవంశీ మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ(39), యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో అజేయంగా 77 పరుగులు) రాణించారు. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 11 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబైపై రాజస్థాన్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొట్టమొదటి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు…
మొట్టమొదటి ‘వరల్డ్ డైమండ్ డే’ వేడుకలు… వారసత్వ సంపద నుండి ఆధునిక మైలురాళ్ల
రైల్వే స్టేషన్లలో పోలీసుల విస్తృత తనిఖీలు…
రైల్వే స్టేషన్లలో పోలీసుల విస్తృత తనిఖీలు… రామగుండం, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణ,
YSRCP : చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్చంద్రబాబు ప్రసంగాలు కామెడీగా ఉంటున్నాయ్
చంద్రబాబుకు రాయలసీమ అంటే ద్వేషమని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు
కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత…
కొత్తపల్లి పాఠశాలకు దాతల చేయూత… పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాయపోల్, ఆంధ్రప్రభ
ఎన్టీఆర్ వైద్య సేవలో రావలసిన బకాయిలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ..
ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె విరమణ.. డాక్టర్ బషీర్విశాలాంధ్ర ధర్మవరం;; ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించవలసిన బకాయిల్లో సుమారు 1000 కోట్ల రూపాయలను 10 రోజుల్లో చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు విరమించడం జరిగిందని డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యవర్గం తెలిపిన మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమలుతీరులు ఆశా ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం […] The post ఎన్టీఆర్ వైద్య సేవలో రావలసిన బకాయిలకు ప్రభుత్వం స్పష్టమైన హామీ.. appeared first on Visalaandhra .
ఆ విషయంలో అందుకే హరీశ్ రావు దుష్ప్రచారం: పొంగులేటి
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాదర్గుల్ భూముల విషయంలో హరీశ్ దుష్ప్రచారం చేస్తున్నారని పొంగులేటి అన్నారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన హరీశ్రావు, బిఆర్ఎస్ సర్కార్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. సర్వే నంబర్.613లోని భూములను 2014లో మూడు సంస్థలకు అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని.. భూముల మ్యుటేషన్ 2016లో జరిగినప్పుడు కూడా బిఆర్ఎస్యే అధికారంలో ఉందని తెలిపారు. 2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లతో ఈ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ‘‘హరీశ్రావు చెబుతున్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభించారు. భూములు పొందిన వారు నాలా కన్వర్షన్ ఇవ్వట్లేదని 2022లోనే సుప్రీంకోర్టుకు వెళ్లారు. వాళ్లు కోర్టుకు వెళ్తే, బిఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. అవి ప్రభుత్వ భూములు అని చెప్పి మం కౌంటర్ వేశాం. ఆనాడు వాటాల ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టి ఇలాళ మా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. నాదల్గుల్ వాటా రాకపోవడంతో హరీశ్ రావు ఇవాళ తెరపైకి తెచ్చారు. ప్రొహిబిటెడ్ భూముల్లో ఈ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. హరీశ్ రావు చెబుతున్న కంపెనీల్లో నా కుటుంబ సభ్యులు లేరు. నా కుటుంబ సభ్యులు ఉన్నారని నిరూపించాలని సవాల్ చేస్తున్న. వట్టి నాగులపల్లి భూముల్లోనే హరీశ్ రావు పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వివాదాన్ని కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టారు’’ అని పొంగులేటి విరుచుకుపడ్డారు.
Instagram Subscriptions: What Are You Really Paying For?
Once a simple social media platform has now turned into a full-fledged monetization machine. Instagram is no longer just about sharing photos or staying connected. Celebrities and influencers are now selling access. The rise of subscriptions has changed the game. Earlier, users followed accounts and engaged with content freely. Now, many creators have locked their […] The post Instagram Subscriptions: What Are You Really Paying For? appeared first on Telugu360 .
సిఎం రేవంత్ ను కలిసిన ఘనా హైకమిషనర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో మర్యాదపూర్వకంగా కలిశారు. హైకమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా క్వాసి ఒబిరి-డాన్ హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్ ను కలిశారు. ఘన, తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆరోగ్య, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని సిఎం రేవంత్ ను హైకమిషనర్ క్వాసి ఒబిరి డాన్ కోరారు.
గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలి: ఎంపీడీవో
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఎంపీడీవో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గ్రామంలో తలెత్తే త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు వంటి ఇతరత్రా ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు వెంటనే సోషల్ మీడియా గ్రూపుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డ్రైనేజీలు చెత్తతో పేరుకుపోయినా, పంచాయతీ పారిశుధ్య కార్మికులు నిర్ణీత ప్రాంతాలకు రాకపోయినా లేదా వేసవి దృష్ట్యా ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఏర్పడితే […] The post గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు సహకరించాలి: ఎంపీడీవో appeared first on Visalaandhra .
Iran - America Cease Fire : కాల్పుల విరమణతో దిగివచ్చిన చమురు ధరలు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి
సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి…
సమస్యల పరిష్కారంలో ఉప సర్పంచ్ లు ముందుండాలి… ఉప సర్పంచ్ ల సంఘం
ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా): మండలంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యాలను నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతో వారపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలోగ్రామాల్లో ఉపాధి అవసరమైన వారిని గుర్తించి, ప్రభుత్వం కల్పిస్తున్న పనుల గురించి వారికి వివరించి, వారు పనికి వచ్చేలా (లేబర్ మొబలైజేషన్)పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇటీవల మన రాప్తాడు […] The post ఉపాధి లక్ష్యాలను అధిగమించాలి: ఎంపీడీఓ బి. విజయలక్ష్మి appeared first on Visalaandhra .
Rs 72 lakhs |నకిలీ కంపెనీ మోసం
Rs 72 lakhs | నకిలీ కంపెనీ మోసం Rs 72 lakhs
రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..
అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. […] The post రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం.. appeared first on Visalaandhra .
ఒక్కరోజే రూ.10,000 పెరిగిన వెండి ధర వెండి ధరలకు రెక్కలు.. బంగారం కంటే నేను ఏం తక్కువ అంటూ దూసుకుపోతున్న వెండిహైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి రేటు ఏకంగా రూ.10,000 ఎగబాకింది.దీంతో ప్రస్తుతం వెండి ధర రూ.2,65,000కు చేరింది. The post వెండి.. మహా మొండి! appeared first on Visalaandhra .
జిల్లా సహాయ కార్యదర్శిగా చికూరి బిక్షం ఎన్నిక…
జిల్లా సహాయ కార్యదర్శిగా చికూరి బిక్షం ఎన్నిక… మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ
సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలి..
సీఎం రిలీఫ్ ఫండ్ను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం… మునుగోడు, ఆంధ్రప్రభ
శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది..
వైద్యాధికారులు దిలీప్ కుమార్, పుష్పలత విశాలాంధ్ర ధర్మవరం;; మానవ శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది అని, దానిని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం అందరి కనీస బాధ్యత అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ దిలీప్, డాక్టర్ పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవము సందర్భంగా గ్రామంలో ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కావున ప్రతిరోజు ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటూ, […] The post శరీరం అనేది ఒక దేవాలయం లాంటిది.. appeared first on Visalaandhra .
ఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఫ్లెక్సీల నిర్వహణపై పట్టణంలోని రాజకీయ నాయకులకు, ఫ్లెక్సీ నిర్వాహకులకు, మేదర సంఘ నాయకులతో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరమణయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, సీనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ధర్మవరం ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా సరే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపల్ కార్యాలయం ద్వారా అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ఫ్లెక్సీలను […] The post ఫ్లెక్సీల నిర్వహణపై సమావేశం.. మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య appeared first on Visalaandhra .
Ham Roads |ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం….
Ham Roads | ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం…. Ham Roads |
*గ్రానైట్ క్వారీల్లో నలిగిపోతున్న జీవితాలు*అనారోగ్యంతో అర్థంతర చావులు*వలస జీవుల వెతలు… పట్టించుకోని పాలకులు ‘‘కొండలు పగలేసినం…బండలనే పిండినంమా నెత్తురు కంకరగాప్రాజెక్టుల కట్టినంశ్రమ ఎవరిదిరోసిరి ఎవరిదిరో’’…ప్రముఖ కవి చెరబండరాజు రాసిన ఈ అక్షరాలు చిత్తూరు జిల్లాలోని గ్రానైట్ క్వారీల్లో రక్తాన్ని చెమటగా మార్చి, రాళ్లను రత్నాలుగా మారుస్తున్న వలస జీవుల బతుకులకు అక్షరాలా సరిపోతాయి. ఇక్కడ సంపద సృష్టించబడటం వెనుక వేలాది మంది కార్మికుల అస్థిపంజరాలు దాగి ఉన్నాయి. మెరిసే గ్రానైట్ పలకల వెనుక వారి కన్నీటి గాథలు […] The post బతుకు ‘బండ’ బారుతోంది appeared first on Visalaandhra .
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు…
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు… ఎన్ ఏం ఎన్ ఎఫ్ కిట్ల పంపిణీ…
ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రావాలి
ప్రిన్సిపాల్ పద్మశ్రీ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి లోగల ఏపీమోడల్ స్కూల్, ధర్మవరం లో 6 వ తరగతి,(2026-2027) ప్రవేశానికి దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని పరీక్ష రోజున హాజరుకావాలని తెలిపారు. The post ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రావాలి appeared first on Visalaandhra .
గాయపడిన బాధితుడికి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే…
గాయపడిన బాధితుడికి ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే… మునుగోడు, ఆంధ్రప్రభ : ఇటీవల
అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం
అల్లు అర్జున్ అభిమానుల రక్తదానం చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రముఖ తెలుగు హీరో
మద్యం మత్తులో అతివేగంతో కారు… ముగ్గురిని ఢీకొట్టిన కనకాల రామ్ కుమార్ రెడ్డిఇద్దరు
ఇన్స్పెక్టర్ ఇంట్లో ఎసిబి సోదాలు.. భారీగా నగుదు, ఆస్తి పత్రాలు సీజ్
శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇన్స్పెక్టర్ కనకయ్య ఇంట్లో ఎసిబి సోదాలు చేపట్టింది. బుధవారం ఆయన నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి.. దాదాపు రూ.35 లక్షల నగదు, పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్య, సబ్ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వర్లను ఎసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే ఇవాళ ఇన్స్పెక్టర్ కనకయ్య ఇంట్లో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నాయకులు కేశవ నాయుడు మృతి
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం పట్టణానికి చెందిన టిడిపి నాయకులు నెట్టెం కేశవ నాయుడు (50) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. వీరి స్వగ్రామం నెట్టo కేశవ నాయుడు స్వస్థలం తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం సోమనపల్లి గ్రామానికి చెందినవారు కాగా 30 ఏళ్ల క్రితం ధర్మవరం పట్టణo శాంతినగర్ కు కుటుంబంతో వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. బొలెరో వాహనం డ్రైవర్గా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడుగా పనిచేశారు. మార్చి నెల 31వ […] The post రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టిడిపి నాయకులు కేశవ నాయుడు మృతి appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08: (జనం సాక్షి ) మాజీ రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర …
‘పెద్ది’ ఐటమ్ సాంగ్ కోసం టాలీవుడ్ యంగ్ బ్యూటీ..?
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకు ముందు విడుదలైన సాంగ్స్, టీజర్కి కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా.. అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫ్యాన్స్లో మరింత జోష్ని నింపుతోంది. ఎఆర్ రెహమాన్ సంగీతం తమకూరుస్తున్నా ఈ సినిమాలో ఉండే ఐటమ్ సాంగ్ కోసం ఓ యంగ్ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్నారని పుకార్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో ప్రేక్షకుల మనస్సు దోచేసిన మానస వారణాసి. తొలుత ఈ పాట కోసం మృణాల్ ఠాకూర్ని అనుకున్నారట. అయితే మృణాల్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మానసకు ఈ ఛాన్స్ దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గల్లా జయదేవ్ హీరోగా చేసిన ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో మానస హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇక జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు సృజనాత్మకత నైతిక విలువలతో కూడిన విద్య మిట్ట కోడూర్ గ్రామ సర్పంచ్
పూడూర్ ఏప్రిల్ 08(జనం సాక్షి): పరిగి డివిజన్ పరిధిలోని మిట్ట కోడూరు గ్రామంలో విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత కళలను వెలికి తీయడానికి …
లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
మహబూబాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 8 (జనం సాక్షి):మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. గూడూరు మండల ఇంచార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న అయోధ్యపురం పాఠశాల …
అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ …
అంగన్వాడి కేంద్రాల పనితీరు మెరుగుపరచడానికి మొబైల్స్ … జైనూర్, ఆంధ్రప్రభ : అంగన్వాడి
కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08 (జనం సాక్షి ):నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి …
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ….
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…. మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని
ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోట పురపాలక ప్రాథమిక పాఠశాలలో (ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా) ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయ్ భాస్కర్, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ పెరుమాళ్ళ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలిలో కరపత్రాలను విడుదల చేశారు. […] The post ఉచిత కంటి వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు..
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల పదవ తరగతి పరీక్షలు జరిగాయి. పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో కూడిన మార్కులు కైవసం చేసుకోవడానికి యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేయడం జరిగిందని, తద్వారా 600 మార్కులకు గాను 499 మార్కులు తమ స్టడీ మెటీరియల్ ద్వారా రావడం పట్ల యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర నారాయణరెడ్డి, […] The post పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ద్వారా 499 మార్కులు.. appeared first on Visalaandhra .
నిధులు వినియోగించడంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి….
నిధులు వినియోగించడంలో ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి…. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
కర్నూలులో ఉద్రిక్తతలు… ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ శ్రేణుల ఆందోళన…. కర్నూలు, ఆంధ్రప్రభ
Andhra Prabha Smart Edition |TS|కాళేశ్వరం/దెబ్బతింటాయ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-04-2026, 4.00PM ts కాళేశ్వరం తీర్పు.. రెండు
‘జన నాయగన్’ రిలీజ్ వివాదం.. రజనీ రియాక్షన్ ఇదే..
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్-2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. 2023లో వచ్చిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లోని ఓ షెడ్యూల్ని పూర్తి చేసుకొని రజనీ బుధవారం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయం వద్ద విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో ఆసక్తికరంగా విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఆలస్యంపై ఓ ప్రశ్న తలెత్తింది. దీనికి రజనీ ‘సారీ.. నో కామెంట్స్’ అంటూ సమాధానాన్ని దాటవేశారు. ఇక తాను, కమల్హాసన్ కలిసి నటించనున్న సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అవుతుందని తెలిపారు. ‘జైలర్ 2’ షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుందని.. నిర్మాణ సంస్థ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తుందని చెప్పారు. ఇక, ‘జన నాయగన్’ విషయానికొస్తే.. నటుడు, టివికె పార్టీ అధినేత విజయ్ నటించిన చిత్రమిది. ఈ సినిమా నిజానికైతే.. ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడింది. ఇంకా సినిమా కొత్త విడుదల తేదీలో స్పష్టత రాలేదు.
కర్నూలులో యువకుడి దారుణ హత్య….
కర్నూలులో యువకుడి దారుణ హత్య…. స్నేహితుల మధ్య మద్యం మత్తులో ఘర్షణప్రాణాలు కోల్పోయిన
Andhra Prabha Smart Edition |AP|అమరావతిలో/మళ్లీ పాదయాత్ర
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-04-2026, 4.00PM ap అమరావతిలో ఆక్వాబోర్డు.. కేంద్రం
మార్టేరులో కిసాన్ మేళాకు వెళ్లిన జేగురుపాడు రైతులు
విశాలాంధ్ర – కడియం : కిసాన్ మేళాలు రైతులకు ఎంతో ఉపయోగకరమైనవని కడియం మండలం, జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో జరిగే కిసాన్ మేళాకు జేగురుపాడు గ్రామ రైతులు బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరై తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుని, నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. మర్రెడ్డి రమేష్ […] The post మార్టేరులో కిసాన్ మేళాకు వెళ్లిన జేగురుపాడు రైతులు appeared first on Visalaandhra .
ఏప్రిల్ 9 నుంచి 23 వరకు పోషణ పక్వాడ….
ఏప్రిల్ 9 నుంచి 23 వరకు పోషణ పక్వాడ…. జిల్లాలో సమర్థవంతంగా అమలు
ఏపీలో ఈ-బస్సులు… సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో రహదారులను గుంతలు లేకుండా పటిష్ఠంగా తీర్చిదిద్దాలని, ప్రజా రవాణాకు తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో బుధవారం ఆయన రహదారులు, భవనాలు (ఆర్ అండ్ బీ), రవాణా శాఖల పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. కేవలం మరమ్మతులు చేయడమే కాకుండా, ఆయా ప్రాంతాల్లోని […] The post ఏపీలో ఈ-బస్సులు… సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .
Ravi Teja’s Flop Director back as Writer
Writers duo Bhanu and Nandu have been successful and they penned several comic entertainers like Samajavaragamana, Single, Daaku Maharaj, Nari Nari Naduma Murari and others. Bhanu Bhogavarapu quickly bagged an opportunity to direct Ravi Teja in Mass Jathara but the film ended up as a massive disaster. From the writing to the entertainment, everything was […] The post Ravi Teja’s Flop Director back as Writer appeared first on Telugu360 .
Dimple Hayathi|రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్
Dimple Hayathi| రవితేజ హీరోయిన్ గ్లామర్ అదుర్స్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : డింపుల్
అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిలిదే... #AlluArjun#Raka#Atlee#DeepikaPadukone#PanIndiaMovie
జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక….
జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపిక…. దండేపల్లి,
Outpost |ఏసీబీ ఉచ్చులో ఇన్స్పెక్టర్, ఎస్సై..
Outpost | ఏసీబీ ఉచ్చులో ఇన్స్పెక్టర్, ఎస్సై.. Outpost | ఆంధ్రప్రభ, వెబ్
నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి..
నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కా మహబూబ్
మా ఓటమికి కారణం వాళ్లే.. హార్థిక్ కీలక వ్యాఖ్యలు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబైపై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో రాజస్థాన్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేయగా.. ముంబై 9 వికెట్లు కోల్పోయి 123 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో తమ ఓటమి గురించి కెప్టెన్ హార్థిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటమికి తమ బౌలింగ్ యూనిటే కారణమని హార్థిక్ అన్నాడు. ‘‘మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి నుంచి మా భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే మేం బౌలింగ్లోనే సరిగ్గా రాణించలేదు. నాతో సహా మా బౌలింగ్ బృందం మొత్తం విఫలమైంది. ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్దే బాధ్యత. కనీసం ఐదు బంతులైనా.. సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయాల్సింది. అప్పుడు ముంబైకి పోరాడే అవకాశం లభించేది’’ అని హార్థిక్ తెలిపాడు. రాజస్థాన్ జట్టుపై హార్థిక్ ప్రశంసలు కురిపించాడు. ‘‘రాజస్థాన్ జట్టు గొప్పగా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. వెనేకబడిపోయాం’’ అని అన్నాడు.
Dhurandhar Director is Clueless about his Next Project
Aditya Dhar is the new sensational director of India. With Dhurandhar and Dhurandhar: The Revenge ending up as huge money spinners, the entire nation is eager about his next film. Aditya Dhar is one director who is never in a hurry. Rumors say that he would team up with Tollywood actors like Ram Charan, Allu […] The post Dhurandhar Director is Clueless about his Next Project appeared first on Telugu360 .
CM Revanth |సీఎం రేవంత్ రెడ్డితో టిమ్ రిఫెల్ భేటీ
CM Revanth | సీఎం రేవంత్ రెడ్డితో టిమ్ రిఫెల్ భేటీ CM
నామినేషన్ దాఖలు.. సిఎం మమత ఎమోషనల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ను దాఖలు చేశారు. అంతకుముందు, కాళీఘాట్లోని తన నివాసం నుంచి అలీపూర్ సర్వే భవనం వరకు ఆమె రోడ్ షో నిర్వహించారు. నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత దీదీ.. భవానిపూర్ నియోజకవర్గంతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. నేను ఇక్కడే, భవానిపూర్లోనే పుట్టి పెరిగాను. నా జీవితంలో ప్రతీదీ ఇక్కడి నుంచి మొదలైంది అని మమత అన్నారు. భవానిపూర్ తోపాటు, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 294 స్థానాల్లోని తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఆమె బావోద్వేగంతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటర్ల జాబితాల నుండి అనేక పేర్లను తొలగించారని, అందులో అవకతవకలు జరిగాయని బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాల నుంచి ఇన్ని పేర్లను తొలగించడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఓటర్ల జాబితాలను ఎందుకు స్తంభింపజేశారో నాకు అర్థం కావడం లేదు. దీనిపై మేము మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామం అని బెనర్జీ అన్నారు. కాగా, భవానీపూర్ నియోజకవర్గంలో మమతపై బిజెపి అభ్యర్థి సువేందు అధికారి మరసారి పోటీ చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
క్రీడాకారులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో క్రీడాకారులకు

34 C