NDA |మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ
NDA | మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ NDA | ఆంధ్రప్రభ,
YSRCP : ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారే... మెరుపు తీగలా మారారుగా?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Swayambhu is larger-than-life yet realistic – Nikhil
Swayambhu movie starring Nikhil Siddhartha has been one of the most anticipated films in Indian Cinema. The movie is directed by Bharat Krishnmachari and produced by Bhuvan and Sreekar on an epic scale. The movie teaser has been launched today and 3D version got huge applause from media personnel. At the event, Nikhil stated that […] The post Swayambhu is larger-than-life yet realistic – Nikhil appeared first on Telugu360 .
మున్సిపల్ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 51.66 శాతం పోలింగ్ నమోదుకాగా 7 కార్పొరేషన్లలో 40.96 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చి ఓటు వేయిస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
AP |అంగన్వాడీపై కలెక్టర్ సడెన్ సర్జ్..!
AP | అంగన్వాడీపై కలెక్టర్ సడెన్ సర్జ్..! చిన్నారుల పోషణ, అభివృద్ధిపై కలెక్టర్
Mopidevi |పుడమి తల్లిని పరిరక్షించుకోవాలి
Mopidevi | పుడమి తల్లిని పరిరక్షించుకోవాలి Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ :
యోధుడుగా నిఖిల్.. అదిరిపోయేలా ‘స్వయంభు’ టీజర్
కార్తికేయ-2 సినిమా తర్వాత యువ హీరో నిఖిల్కు సరైన హిట్ పడలేదు. ఆ సినిమా తర్వాత మూడు సినిమాలు చేసినప్పటికీ.. అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే ఇప్పుడు ఓ పీరియాడిక్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు నిఖిల్. ఆ సినిమానే ‘స్వయంభు’. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. గ్రాండ్ సెట్స్తో.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నిఖిల్ యోధుడి పాత్రలో దుమ్ములేపేశాడు. ఇక ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిగా.. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మించారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ఈ వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.
TDP | చంద్రబాబు అధ్యక్షతన.. TDP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Abhishek|రేపటి మ్యాచ్ ఆడతాడో.. లేడో..?
Abhishek| రేపటి మ్యాచ్ ఆడతాడో.. లేడో..? వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచ
AP |గుణదల మేరీమాత దివ్య బలి పూజలో దేవినేని అవినాష్
AP | గుణదల మేరీమాత దివ్య బలి పూజలో దేవినేని అవినాష్ బిషప్లు,
Vijayawada |ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించండి..
Vijayawada | ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించండి.. శాసనసభ్యుడు వై. సుజనా చౌదరికి
AP |సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి
AP | సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి AP
సంప్రదాయం.. ఆధునికత..ప్రణవ్ చాగంటి ప్రయత్నం.. సక్సెస్ దిశగా
సంప్రదాయం, ఆధునికత పరస్పరం ఢీకొంటున్న నేటి కాలంలో వాటికి వంతెనగా నిలుస్తున్న స్వరం ప్రణవ్ చాగంటి
Now rold gold : రోల్డ్ గోల్డ్.. క్రష్ Andhra Prabha SPL Story
Now rold gold : రోల్డ్ గోల్డ్.. క్రష్ Andhra Prabha
Andhra Pradesh : జమిలి ఎన్నికలు...తధ్యమా... అయితే ఎవరికి లాభం?
కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
TG |సంగారెడ్డి, సదాశివపేట పురపాలకంపై ఎగిరేది గులాబీ జెండానే
TG | సంగారెడ్డి, సదాశివపేట పురపాలకంపై ఎగిరేది గులాబీ జెండానే సదాశివపేటలో ఓటు
Rs. 1.50 lakhs |ఫేక్ ఐపీఎస్ అరెస్ట్…
Rs. 1.50 lakhs | ఫేక్ ఐపీఎస్ అరెస్ట్… Rs. 1.50 lakhs
అర్బన్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి: పొన్నం ప్రభాకర్
సిద్దిపేట: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. హుస్నాబాద్ నవ భారత్ హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఆయుధమని, పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారని, అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉందన్నారు. 116 మున్సిపాలిటీ లు, 7 కార్పొరేషన్ లలో ప్రతి అర్బన్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధిని ఎక్కుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్లు కాదని నానుడి ఉందని, అర్బన్ లో అనేక పనులు ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకొని తమ ఓటు వినియోగించుకోవాలని కోరారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని పొన్నం చెప్పారు.
పాకిస్థాన్ ఓవరాక్షన్ చేసింది.. ఉతికి ఆరేసిన హర్భజన్
టి-20 ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంత చెప్పినా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకోమని గట్టిగా వాదించింది. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చురకలు అంటించడంతో.. చివరకు పాక్ బోర్డు దిగి వచ్చింది. భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు యూటర్న్ తీసుకుంది. దీంతో మొదట నిర్ణయించినట్లు ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్థాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాత్రం ఒప్పుకునే దానికి అంత హడావుడి చేయడం అవసరమా అని ఏకిపారేస్తున్నారు. టీం ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా పాకిస్థాన్ వైఖరిపై విమర్శల వర్షం కురిపించాడు. రోజుకో కొత్త వేషం వేసుకుంటూ పాకిస్థాన్ ఓవరాక్షన్ చేసిందంటూ.. ఉతికి ఆరేశాడు. మ్యాచ్ను బహిస్కరిస్తున్నట్లు చెప్పిన పాక్.. ఇప్పుడు మళ్లీ ఎందుకు ఒప్పుకున్నట్లు అంటూ ప్రశ్నించాడు. అంతేకాక.. భారత్తో మ్యాచ్ ఆడకపోతే.. పాకిస్థాన్ మనుగడ సాధించలేదని అన్నాడు. ఆ విషయం పాక్కి తెలుసని.. అయినా కూడా బంగ్లాదేశ్ కోసం త్యాగాలు చేసినట్లు నటించిందని పేర్కొన్నాడు. ప్రతీ విషయంలో పాకిస్థాన్ భారత్పై ఆధారపడాల్సిందేనని.. కానీ, భారత్కు ఎన్నడూ పాకిస్థాన్పై ఆధారపడే పరిస్థితి రాదని హర్భజన్ అన్నాడు. పాకిస్థాన్ ఇలా యూటర్న్ తీసుకుంటుందని తనకు ముందే తెలుసని.. ఒకవేళ భారత్తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని హెచ్చరించాడు. అప్పుడు ఐసిసి విధించే జరిమానాలకు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అన్నాడు.
Photos: Swayambhu Movie Teaser Launch
The post Photos: Swayambhu Movie Teaser Launch appeared first on Telugu360 .
TG |అసౌకర్యాల మధ్య మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు
TG | అసౌకర్యాల మధ్య మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు విఫలమైన ఎన్నికల బల్దియా
TG |ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి
TG | ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి TG |
Makthal |ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం
Makthal | ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం Makthal |
Minister |నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన
Minister | నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన Minister | అచ్చంపేట,
TG |సేవకుల గా మారిన పోలీసు అధికారులు
TG | సేవకుల గా మారిన పోలీసు అధికారులు వృద్ధ ఓటర్లకు సహాయం
TG |ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
TG | ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర TG |
Polling stations |మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు తనిఖీ..
Polling stations | నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్
TG |మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
TG | మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం TG | అచ్చంపేట, ఆంధ్రప్రభ :
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో సౌతాఫ్రికా-అఫ్ఘానిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి ఆఫ్ఘాన్ ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘానిస్థాన్ నాలుగు ఓవర్లలో 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లలో క్వింటన్ డికాక్(59), రికెల్టన్(61) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఓమర్ జాయ్ మూడు వికెట్లు తీయగా రషీద్ ఖాన్ రెండు వికెట్లు, ఫరూకీ ఒక వికెట్ తీశాడు.
మునిసిపల్ ఎన్నికల వేడి… 9 రోజుల్లో ₹961 కోట్ల మద్యం విక్రయాలు #MunicipalElections #LiquorSales
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు.వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని చేశారు. 2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో […] The post రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్ appeared first on Visalaandhra .
28 ఏళ్ల క్యాబిన్ క్రూ సూపర్వైజర్ పై లైంగిక దాడి
ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలో పనిచేస్తున్న 28 ఏళ్ల క్యాబిన్ క్రూ సూపర్వైజర్పై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురుగ్రామ్లోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు ఢిల్లీలో నివసిస్తూ ఒక దేశీయ ఎయిర్లైన్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. సదరు మహిళ తన సహోద్యోగితో కలిసి ఢిల్లీ నుండి డెహ్రాడూన్కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో వారు దారి తప్పి సుమారు 250 కిలోమీటర్లు తప్పుడు దిశలో ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చేరుకున్నారు. తిరిగి వస్తుండగా బాగా ఆలస్యం కావడంతో వారు గురుగ్రామ్ సెక్టార్-29లోని ఒక హోటల్లో ఆగారు. నిందితుడి వద్ద డబ్బులు లేవని చెప్పడంతో బాధితురాలు అతడిని తన గదిలోనే ఉండేందుకు అనుమతించింది. ఈ క్రమంలో ఆమె నిద్రపోతున్న సమయంలో నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడమే కాకుండా బట్టలు తొలగించేందుకు ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో అతడు బయపడిపోయాడు. వెంటనే హోటల్ సిబ్బంది బాధితురాలు గది వద్దకు వచ్చి నిందితుడికి దేహశుధ్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరకొని వివారాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
Threat Letters to Andhra Pradesh Ministers Trigger Security Alert
A wave of threatening letters sent in the name of Maoists has created concern within the Andhra Pradesh government. At least four ministers are reported to have received similar warning letters, prompting police complaints and an ongoing investigation. The first letter was received by Tourism, Culture and Cinematography Minister Kandula Durgesh at his office in […] The post Threat Letters to Andhra Pradesh Ministers Trigger Security Alert appeared first on Telugu360 .
మున్సిపల్ ఎన్నికలు: 11 గంటల వరకు 28.48 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లర్లు 52.17 లక్షల మంది కాగా ఇప్పటివరకు 14.85 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చి ఓటు వేయిస్తున్నారు. 116 మున్సిపాలిటీల్లో 3062 శాతం పోలింగ్ నమోదుకాగా 7 కార్పొరేషన్లలో 23.26 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
Andhra Pradesh : రాజకీయ పరిణామాలతో రాజ్యసభ పదవి ఆయనకే ఫిక్సయిందా?
ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి
Andhra Pradesh : మార్చి 6 వరకూ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్ మహానగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నగర జనాభా, […] The post తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు appeared first on Visalaandhra .
అల్లు అర్జున్పై ఆరోపణలు స్పందించిన అల్లు అర్జున్ టీమ్ #AlluArjun #KaveriBarua #FilmNews
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని శివానగర్ లో గల తిక్క స్వామి కొట్టాల వద్ద కిషోర్ కుమార్ అనే యజమాని ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధము కాగా, ఒకటిన్నర లక్ష నష్టము వాటిలినట్లు బాధితుడు కిషోర్ కుమార్ తెలిపారు. వివరాలకు వెళితే మధ్యాహ్న సమయంలో కిషోర్ కుమార్ బయటకు వెళ్లగా, అనుకోకుండా ఇంట్లో ఓ గదిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అతనికి సమాచారాన్ని అందించారు. అనంతరం ఫైర్ ఆఫీసుకు సమాచారాన్ని అందించారు. అంత లోపలే ఇంట్లో […] The post విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం appeared first on Visalaandhra .
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు
ధర్మవరం విద్యార్ధికి అంతర్జాతీయ కరాటే పోటీలో స్వర్ణ పతకం
–పాఠశాల కరస్పాండెంట్ సివి శేషు విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 8వ తేదీన హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 5 వ ఇంటర్నేషనల్ ఆల్ స్టైల్ కరాటే, తైక్యండో ఛాంపియన్ షిప్ 2026, భాగంగా జరిగిన 11 సంవత్సరాల వయసుగల కేటగిరీ విభాగం లో ధర్మవరం పట్టణంలోని శివానగర్లో గల బ్రిలియంట్ స్కూల్ లో చదువుచున్న కె. శశికుమార్ రెడ్డి (కటాస్ ) లో మొదటి బహుమతి, స్వర్ణ పతకం అలాగే కుముతి ఫైటింగ్ లో […] The post ధర్మవరం విద్యార్ధికి అంతర్జాతీయ కరాటే పోటీలో స్వర్ణ పతకం appeared first on Visalaandhra .
Assembly |ఏపీ శాసనసభ రేపటికి..
Assembly | ఏపీ శాసనసభ రేపటికి.. Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
మాత్రలు వేసుకున్న 120 మంది విద్యార్థులకు అస్వస్థత
ఫరూఖాబాద్, మెయిన్పురి జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహించిన నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో దాదాపు 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారని అధికారులు తెలిపారు. అల్బెండజోల్ మాత్రలు వేసిన కొద్దిసేపటికే పిల్లలు తలనొప్పి , వాంతులు చేసుకున్నారు. ఫరూఖాబాద్లోని కమల్గంజ్ బ్లాక్లోని రాథోరా మొహద్దీన్పూర్ గ్రామంలోని జవహర్ లాల్ ప్రేమా దేవి పాఠశాలలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. మందు ఇచ్చిన దాదాపు 150 మంది విద్యార్థులలో సుమారు 100 మంది విద్యార్థులు అసౌకర్యానికి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఈసంఘటన తల్లిదండ్రులు, పాఠశాల అధికారులలో భయాందోళనలకు గురిచేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..33 మంది విద్యార్థులను కమల్గంజ్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకెళ్లగా, మరో 67 మందిని జిల్లా కేంద్రంలోని లోహియా ఆసుపత్రికి తరలించారు. కడుపులో నులిపురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్ర ప్రభావంతో అవి చనిపోయే క్రమంలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. దీనివల్ల కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.ఈ మాత్రలను ఖాళీ కడుపుతో వేసుకోకూడదు. ఆహారం తిన్న తర్వాతే వేసుకోవాలని వైద్యులు సూచిస్తారు.
TG |మందకొడిగా మున్సిపల్ పోలింగ్..!
TG | మందకొడిగా మున్సిపల్ పోలింగ్..! TG | మంచిర్యాల, ఆంధ్రప్రభ :
Minister |ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి
Minister | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్
నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు వరసగా బెదిరింపులు లేఖలు వస్తున్నాయి.
వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం
ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరిఅంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరిక ఃవందేమాతరంః గీతాన్ని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. జనగణమన వంటి జాతీయ గీతాల కంటే ముందు దీనిని కచ్చితంగా ఆలపించాలని ఈ నిబంధనలలో పేర్కొంది. వందేమాతర గీతం ఆలపించినప్పుడు అందరూ నిలబడాలని పేర్కొంది.అన్ని పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని ఈ నిబంధనల్లో […] The post వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
Polling |ఆలేరులో 27 శాతం పోలింగ్ నమోదు
Polling | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
TG |ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి..
TG | ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి
పోలింగ్ కేంద్రానికి కత్తితో వచ్చిన మహిళ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైనవి. ఈ క్రమంలో ఓటు వేయడాని వచ్చిన ఓ మహిళ తన వెంట కత్తిని తీసుకొచ్చింది. ఈ సంఘటన ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ లోని పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో తోటి ఓటర్లు, సిబ్బంది ఆందోళనకు గురైనారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Nirmal Town |ఓటు హక్కు వినియోగించుకున్న బీజేఎల్పీ నేత
Nirmal Town | నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : బీబీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే
Jagan |ఆరంభంలోనే వైసీపీ సభ్యులు..
Jagan | ఆరంభంలోనే వైసీపీ సభ్యులు.. Jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
22nd ward |పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
22nd ward | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని
వైజాగ్ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! #VizagMetro #Chandrababu #DelhiMeetings #GodavariTribunal
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎంతంటే?
కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు
TG |ఉపాధి పనుల్లో రికార్డులపై ప్రజాదర్బార్
TG | ఉపాధి పనుల్లో రికార్డులపై ప్రజాదర్బార్ రూ.58 వేల రికవరీ, రూ.49
Mancherial |జిల్లాలో మున్సిపల్ పోరు
Mancherial | జిల్లాలో మున్సిపల్ పోరు Mancherial | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
TG |పోలింగ్ కేంద్ర లలో బారులు తీరిన ఓటర్లు.
TG | పోలింగ్ కేంద్ర లలో బారులు తీరిన ఓటర్లు. TG |
హౌస్ ఆఫ్ లార్డ్స్లో చేరిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఉదయ్ నాగరాజు. #UKParliament #HouseOfLords
Revanth Reddy | కొడంగల్లో….. Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Vote | నిజామాబాద్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం కల్పిం చిన ఓటు
YSRCP MLAs Arrive, Raise Slogans, Leave Within Minutes
The Andhra Pradesh Assembly Budget Session began today in Amaravati amid political tension and visible drama inside the House. What was expected to be a formal start to the session quickly turned into a brief protest followed by an early walkout by YSRCP legislators. Governor Abdul Nazeer addressed the joint sitting of the Assembly and […] The post YSRCP MLAs Arrive, Raise Slogans, Leave Within Minutes appeared first on Telugu360 .
MLA |ఓటు హక్కు వినియోగించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్
MLA | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని
హైదరాబాద్: అరేయ్ నా కొడకా టిటిడి లడ్డూలో కొవ్వు ఉందని ఎందుకు చెప్పడం లేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును ఫోన్ లో కొందరు బెదిరింపులకు దిగారు. టిటిడి లడ్డూ వ్యవహారంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు గుర్తు తెలియని వ్యక్తులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఇదే విషయాన్ని మంత్రి లోకేష్ కు చెప్పానని, చర్యలు తీసుకుంటామని మంత్రి సిబ్బంది హామీ ఇచ్చారన్నారు. టిటిడి లడ్డులో జంతు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూం కెమికల్స్ కలిశాయని ఎందుకు చెప్పట్లేదని గుర్తు తెలియని వ్యక్తులు అరేయ్ నా కొడకా అంటూ నాగేశ్వర్ రావుపై బూతులు వర్షం కురిపించారు. చెప్పలేని రీతిలో తనని తిట్టారని వాపోయారు. లోకేష్కి ఫోన్ నంబర్లతో సహా పంపితే సమాధానం ఇప్పటివరకు లేదని నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
Governor |ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
Governor | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Governor | ఆంధ్రప్రభ, వెబ్
Makthal |ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్
Nikhil’s Swayambhu Teaser: Mind-blowing Visual Wonder
Hero Nikhil is working ambitiously on his next outing Swayambhu, which is now in the final leg of production, with post-production progressing simultaneously. As the team eyes a summer release, they kickstarted the promotional campaign, by releasing the film’s teaser today in 3D format at Prasad’s PCX Screen in Hyderabad. The narrative pivots around the […] The post Nikhil’s Swayambhu Teaser: Mind-blowing Visual Wonder appeared first on Telugu360 .
Alair |ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు
Alair | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
ఓటు హక్కు వినియోగించుకున్న సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 13న ఓట్ల లెక్కింపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజే నగర, పట్టణ ప్రజానీకం ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉత్కంఠకు తెరపడనున్నది. ఈనెల 16వ తేదీన 116 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు 4,150 మందిని బైండోవర్ చేయగా, 1,183 లైసెన్స్ ఆయుధాలను జమ చేసుకున్నారు. గత నెల 27న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మంగళవారం సాయంత్రం వరకు రూ.1,19,68,200 విలువైన నగదు జప్తు చేశారు. నగలు, నగదు, మద్యం, మత్తుపదార్థాలు, ట్యాబ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలతో పాటు ఆమ్ ఆద్మీ, బిఎస్పి, ఎఐఎంఐఎం, టిడిపి, వైఎస్ఆర్సిపితోపాటు పలు ఇతర రిజిష్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన రెబల్స్, స్వతంత్రుల్లో కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల అగ్రనేతలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
TG |ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థిని సల్ల కృష్ణవేణి
TG | ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థిని సల్ల కృష్ణవేణి (బెల్లంపల్లి –
ఓటు హక్కు వినియోగించుకున్న భట్టి
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మహబూబ్నగర్ 45వ డివిజన్ 5వ బూత్లో దాదాపు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్పై అభ్యర్ధులకు కేటాయించిన గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. అభ్యర్థులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అభ్యర్థులతో చర్చలు జరిపిన అనంతరం ఓటింగ్ ప్రక్రియను అధికారులు పున:ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 412 డివిజన్లు, 2569 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలు చేపట్టిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్
ఫిబ్రవరి10 (జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును …
In a major relief for students across Andhra Pradesh, the state government has released nearly ₹1,200 crore towards fee reimbursement and scholarships for the 2024–25 academic year. The decision comes following directions from Chief Minister N. Chandrababu Naidu, with the Finance Department issuing the necessary Budget Release Orders on February 10, 2026. The funds cover […] The post Andhra Pradesh Releases ₹1,200 Crore for Fee Reimbursement, Lokesh Assures Students of Continued Support appeared first on Telugu360 .
Luck not in Favour of Vishwambara Director
Young director Vassishta made an impressive debut with Kalyanram’s Bimbisara. He soon bagged an opportunity to direct Megastar Chiranjeevi in Vishwambara. The big-budget socio-fantasy attempt is delayed by more than a year because of the delay in the VFX work and the film is expected to hit the screens later this year. Vassishta has penned […] The post Luck not in Favour of Vishwambara Director appeared first on Telugu360 .
Andhra Pradesh : వైసీపీ నిరసనల మధ్య ప్రారంభమయిన గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
AITUC |దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి..
AITUC | దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.. AITUC, మునుగోడు, ఆంధ్రప్రభ :
తోలుబొమ్మలాట కళాకారుల సమస్యలను పరిష్కరించండి
-ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు కళాకారుల వినతి ధర్మవరం: తోలుబొమ్మలాటను వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కళాకారులు విన్నవించారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో తోలుబొమ్మలాట కళాకారులు టిడిపి నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ ను కలిశారు. కండేగంగాదర్, సిండే శ్రీనివాసులు, కండే రామాంజినేయులు, తులసీరావులు 25వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు, ,చీమల రామాంజి, చీమల సూరిలతో పాటు […] The post తోలుబొమ్మలాట కళాకారుల సమస్యలను పరిష్కరించండి appeared first on Visalaandhra .
T20 World Cup : తోపు టీంలకు షివరింగ్...తగ్గేదే లేదంటున్నఅంచనా లేని జట్లు
టీ20 ప్రపంచ కప్ లో చిన్న టీంలను అలక్ష్యం చేస్తూ బరిలోకి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
హీరోయిన్ల దుస్తులపై నటి ఇంద్రజ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ నిన్న రాత్రి ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా నటి ఇంద్రజ హీరోయిన్ల దుస్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఇంద్రజ గారు ఈ అంశంపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. హీరోయిన్లు తెరపై కనిపించేటప్పుడు లేదా బయట కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు వేసుకునే దుస్తులు గౌరవప్రదంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. నటీనటులను యువత ఫాలో అవుతుంటారు కాబట్టి వారు వేసుకునే దుస్తులు సమాజంపై ముఖ్యంగా ఆడపిల్లలపై ప్రభావం చూపుతాయని ఆమె పేర్కొన్నారు. శరీరాన్ని ప్రదర్శించడం మాత్రమే అందం కాదని, సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కూడా హీరోయిన్లు ఎంతో అందంగా కనిపిస్తారని ఆమె ఉదాహరణలతో చెప్పారు. తను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, ప్రస్తుత ట్రెండ్ మరియు మారుతున్న ఫ్యాషన్ విలువలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె మాటలు నూటికి నూరు శాతం నిజమని మద్దతు ఇస్తుండగా, మరికొందరు వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని విమర్శిస్తున్నారు.
Municipal Elections |బారులు తీరిన ఓటర్లు..
Municipal Elections | బారులు తీరిన ఓటర్లు.. Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ
–యోగ సేతు పోస్టర్ ను విడుదల చేసిన వీసీ సుదర్శన్ రావు విశాలాంధ – జేఎన్టీయూ ఏ: భారతీయ యోగా సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సహకారంతో ఫిబ్రవరి 2026 పిబ్రవరి 13 వ న నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి) లో “యోగ సేతు – అనే జాతీయ స్థాయి ఒక రోజు యోగా సదస్సు పోస్టర్ ను మంగళవారం పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు ఆవిష్కరించారు. అనంతరం […] The post విద్యార్థులు యోగ సాధన చేయాలి appeared first on Visalaandhra .
అర్జున్ తెందుల్కర్ వివాహం.. ప్రధాని మోదీకి ఆహ్వానం #ArjunTendulkar #SachinTendulkar #PMModi #Mumbai
మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు బాధ్యతలు చేపట్టిన కమిషనర్లు
హైదరాబాద్: జిహెచ్ఎంసిపరిధిలోని మూడు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. సైబారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా సృజన, జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆర్ వి కర్ణన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా టి వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. సైబారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్కు వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సృజనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసికి మాత్రం కమిషనర్ ఆర్వి కర్ణన్ కొనసాగిస్తామని ఉత్తర్వులో పేర్కొంది. పారిపాలన సౌలభ్యం కోసం జిహెచ్ఎంసిని మూడుగా రాష్ట్ర ప్రభుత్వ విభజించింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జిహెచ్ఎంసిగా విభజించారు. జిహెచ్ఎంసి చట్ట 1955, సెక్షన్-3(1) ప్రకారం జిహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరధిలో 300 డివిజన్లు ఏర్పాటు చేసింది. వీరితో సహా 10 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు. సింగరేణి సిఎండిగా జ్యోతి బుద్ద ప్రకాష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించిన విషయం తెలిసిందే.
Anganwadi |చిన్నారులకు యూనిఫామ్లు, షూస్ పంపిణీ..
Anganwadi | చిన్నారులకు యూనిఫామ్లు, షూస్ పంపిణీ.. Anganwadi, మోపిదేవి, ఆంధ్రప్రభ :
Andhra Pradesh : స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు
–ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న విశాలాంధ్ర ధర్మవరం: స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం, సిఐటియు, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెలలో 12న లేబర్ కోర్సు రద్దుకై దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్న పోస్టర్లను వారు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్. చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్.బాషా. రైతు […] The post రేపటి సమ్మెను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
ഫാക്ട് ചെക്ക്: മുംബൈ ഫ്ലൈ ഓവറിൽ കുടുങ്ങിയ ബസ്? ചിത്രം എഐ നിർമിതം
വിവാദമായ മീര ഭയന്ദർ മേൽപ്പാലത്തിൽ ബസ് കുടുങ്ങിയ ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്
మంగళవారం సాయంత్రం చెరువులో పడి యువకుడు గల్లైంతన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ శివారులో గల మల్లన్న చెరువులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. మూడవత్ భాస్కర్(25) నందిగామ మండలం చాకలిదానిగుట్ట తండాకు చెందినవాడు. మంగళవారం మధ్యహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతంలో వెతకడంతో రంగాపూర్ శివారులోని మల్లన్న చెరువు కట్టపై భాస్కర్ సెల్ ఫోన్, బైక్, చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమచారం మేరకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రెస్క్యూ సిబ్బంది ఎంత ఆచూకి లభించలేదు. చీకటి పడడంతో భుధవారం ఉదయం నుంచి రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతుకుతున్నారు. గల్లంతైన యువడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Andhra Pradesh : మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ
ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ అందింది
తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి
–డీఎంహెచ్ఓ.డా. ఈ బి. దేవి విశాలాంధ్ర- అనంతపురం టౌన్: సాధారణ కాన్పు సాధ్యం కాని సందర్భంలో సిజేరియన్ చేయాలని అలా అని సిజేరియన్ అవసరం లేని కాన్పులకు సిజేరియన్ చేయడం సరైనది కాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి దేవి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలో గత నెలలో జరిగిన మాతృ శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్లూరు మండల పరిధిలో పసాల సరస్వతి అనే మహిళ కాన్పు సందర్భంగా […] The post తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి appeared first on Visalaandhra .

28 C