పిఠాపురం రైల్వే స్టేషన్ కు మహర్దశ
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు
ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో గ్రహణమొర్రి– పెదవి చీలికలకు ఉచిత వైద్య శిబిరం
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురము జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఈ.బి. దేవి ఆధ్వర్యంలో, ఆర్బీఎస్కే జిల్లా కార్యక్రమ అధికారి డా. ఎస్.బి. విష్ణుమూర్తి పర్యవేక్షణలో, బుధవారం డిఈఐసి నందు గ్రహణ మొర్రి మరియు పెదవి చీలిక కార్యక్రమం ఏవిర్ హాస్పిటల్ వారి సహకారం తో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుంచి గుర్తించబడిన పిల్లలను తీసుకువచ్చి, వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు నిపుణ […] The post ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో గ్రహణమొర్రి– పెదవి చీలికలకు ఉచిత వైద్య శిబిరం appeared first on Visalaandhra .
ఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలకు..పటిష్ట నిఘాతో బందోబస్తు..!
వంద మంది సిబ్బంది..షాడో టీమ్స్..డ్రోన్స్.. సీసీ కెమెరాలు, విజిబుల్ పోలీసింగ్ తో పర్యవేక్షణ.. టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు విజయనగరం టౌన్ : పట్టణంలోని బాబామెట్టలో గల ప్రముఖ ఆధ్యాత్మిక సూఫీ క్షేత్రం హజరత్ ఖాదర్ బాబా 67 వ ఉరుసు మహోత్సవాలు సందర్భంగా జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పటిష్ట నిఘా వ్యవస్థతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాత్రి ఖాదర్ బాబా […] The post ఖాదర్ బాబా ఉరుసు ఉత్సవాలకు..పటిష్ట నిఘాతో బందోబస్తు..! appeared first on Visalaandhra .
Singareni |సింగరేణి వ్యవహారంలో కథనాలన్నీ అవాస్తవం
Singareni | సింగరేణి వ్యవహారంలో కథనాలన్నీ అవాస్తవం Singareni | గోదావరిఖని, ఆంధ్రప్రభ
Tirupathi |తిరుమల కొండ.. భక్తుల కిటకిట
Tirupathi | తిరుమల కొండ.. భక్తుల కిటకిట Tirupathi | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
Distribution |ప్రజా పంపిణీలో ఆలసత్వం క్షమార్హం కాదు
Distribution | ప్రజా పంపిణీలో ఆలసత్వం క్షమార్హం కాదు Distribution | చండూర్,
Road |బీటీ రోడ్డు పనులు ప్రారంభం
Road | బీటీ రోడ్డు పనులు ప్రారంభం Road | మోత్కూర్, ఆంధ్రప్రభ
Collector |ఆలేరు నామినేషన్ కేంద్రాన్ని సందర్శన…
Collector | ఆలేరు నామినేషన్ కేంద్రాన్ని సందర్శన… Collector | ఆలేరు, ఆంధ్రప్రభ
CM Cup | 30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు
CM Cup | 30న మండల స్థాయి సీఎం కప్ పోటీలు CM
Utkoor |లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుదాం….
Utkoor | లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచుదాం…. Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ
Mangapeta |ఇసుక వేస్తే రాలనంత….
Mangapeta | ఇసుక వేస్తే రాలనంత…. Mangapeta | మేడారం / మంగపేట,
TG |ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర
TG | ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర TG | మేడారం వాజేడు,
ఐసిసి టి-20 ర్యాంకులు.. సత్తా చాటిన భారత ప్లేయర్లు..
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్లో వరుసగా తొలి మూడు మ్యాచుల్లో విజయం సాధించి.. 3-0 తేడాతో భారత్ సిరీస్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిసి టి-20 ర్యాంకుల్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఎవరికి అందుబాటులో లేని విధంగా 929 పాయింట్లతో నెం.1 ర్యాంకులో స్థిరపడ్డాడు. ఇక కివీస్ టి-20 సిరీస్లో రాణిస్తున్న టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్-10లోకి దూసుకొచ్చాడు. 717 పాయింట్లతో ఐదు స్థానాలు మెరుగుపరచుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ఇక గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్కి దూరమైన తిలక్ వర్మ మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. బౌలర్ల విషయానికొస్తే.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలి స్థానంలో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు మెరుగుపర్చుకొని 13కు, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19కి, హార్థిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకుకు చేరారు. వరుణ్ మినహా టాప్-10లో భారత బౌలర్లు ఎవరూ లేరు. ఆల్ రౌండర్లలో టీం ఇండియా ఆటగాళ్లు హార్థిక్ పాండ్యా ఒకటి, శివమ్ దూబే 6 స్థానాలు మెరుగుపరచుకొని 3, 12 ర్యాంకులను సొంతం చేసుకున్నారు. టాప్-1లో జింబాబ్వే ఆటగాడు సికందర్ రాజా, టాప్-2లో పాకిస్థాన్ ఆటగాడు సైమ్ అయుబ్ ఉన్నారు.
Investigation |విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Investigation | విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Investigation |
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన సాలె ధనుంజయ గ్రూప్ – 2 ఫలితాల్లో ప్రతిభ చాటి జోన్ – 4 ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ధనుంజయ తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయం వద్ద చిల్లర కొట్టు నడుపుతూ కుమారుడిని బీటెక్ వరకు చదివించారు. అమ్మ నాన్నల కష్టాన్ని గుర్తించిన ధనుంజయ పట్టుదలతో చదివి గ్రూప్ – 2 లో విజయం సాధించారు. సామాన్య కుటుంబం నుంచి […] The post ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపికైన ధనుంజయ appeared first on Visalaandhra .
TG |వేరుశనగ రైతులకు శిక్షణ….
TG | వేరుశనగ రైతులకు శిక్షణ…. TG | మునుగోడు, ఆంధ్రప్రభ :
గ్రూప్–2 ఫలితాల్లో మెరిసిన కూలి కొడుకు
విశాలాంధ్ర- రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండలం గార్రాజుచీపురుపల్లి గ్రామానికి చెందిన తుర్ల దుర్గారావు గ్రూప్–2 పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO)గా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన దుర్గారావు విజయం ప్రాంతీయ యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తోంది. దుర్గారావు తల్లిదండ్రులు తుర్ల అప్పన్న, సూరమ్మలు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పరిమిత ఆదాయం ఉన్నప్పటికీ, తమ కుమారుడు […] The post గ్రూప్–2 ఫలితాల్లో మెరిసిన కూలి కొడుకు appeared first on Visalaandhra .
TG |ఊట్కూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలి….
TG | ఊట్కూర్ ముంపు గ్రామంగా ప్రకటించాలి…. TG | ఊట్కూర్, ఆంధ్రప్రభ
1000 above |అరుదైన వృక్ష సంపద, ఆయుర్వేద మూలికల నిలయం
1000 above | మేడారం అడవుల్లోని ప్రధాన వృక్ష సంపదఅరుదైన ఆయుర్వేద మూలికలు
BRS | ఆరూరి రమేష్కు స్వాగతం…. BRS | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ :
గిరిజన సంఘం చొరవతో మంచినీటి వినియోగం..
విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): గిరిజన సంఘం చొరవతో అందరికీ అందుబాటులో మంచినీటి వినియోగానికి తీసుకొచ్చామని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడపవలస గ్రామంలో గత మూడు వారాల నుంచి మంచినీటి ట్యాంకులో అమర్చిన పరికరాలు మరమ్మత్తులకు గురవడంతో మూడు వారాలు పైబడి గ్రామంలో నీరు అందక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఈ విషయంపై సంబంధిత పంచాయతీ సెక్రెటరీ కి పలుమార్లు ఫిర్యాదు చేసిన […] The post గిరిజన సంఘం చొరవతో మంచినీటి వినియోగం.. appeared first on Visalaandhra .
Team india |సింహాద్రి అప్పన్నా.. గెలిపించయ్యా!
Team india | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : న్యూజిలాండ్తో నాలుగో టీ20 మ్యాచ్
Palakurthi |ఉద్యోగ భద్రత కల్పించాలి
Palakurthi | ఉద్యోగ భద్రత కల్పించాలి Palakurthi | పాలకుర్తి, ఆంధ్రప్రభ :
TG |నూతన రోడ్డు పనులు ప్రారంభం…
TG | నూతన రోడ్డు పనులు ప్రారంభం… TG | కరీమాబాద్, ఆంధ్రప్రభ
Jana Nayagan |జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
Jana Nayagan | జన నాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్..? Jana Nayagan
Jainoor |ఉపాధి హామీ పనులను ప్రారంభం…
Jainoor | ఉపాధి హామీ పనులను ప్రారంభం… Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలిందని అన్నారు.విమానయాన నిపుణుడు, మాజీ ఎయిరిండియా పైలట్ మినూ వాడియా ఈ ప్రమాదంపై స్పందిస్తూ, సరైన […] The post అజిత్ పవార్ విమాన ప్రమాదంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన! appeared first on Visalaandhra .
ఇది భారతదేశంలోని బ్రిడ్జి కాదు. చైనాకు సంబంధించినది
AOT: Shruthi Haasan raises anticipation
Dulquer Salmaan starrer Aakasam Lo Oka Tara created good hype and buzz with the first teaser and promotional material till date. The makers have announced that Telugu lady Satvika Veeravalli is playing the leading lady role and now, they took the intrigue to next level with Shruthi Haasan’s first look. The movie makers have released […] The post AOT: Shruthi Haasan raises anticipation appeared first on Telugu360 .
TG | ప్రయాణికులకు ఆశ్చర్యం.. TG | కామారెడ్డి–నిజామాబాద్ రూట్, ఆంద్రప్రభ :
Minister Sitakka |మీడియా ప్రతినిధులకు టీ షర్ట్ లను పంపిణీ చేసిన మంత్రి సీతక్క
Minister Sitakka | మీడియా ప్రతినిధులకు టీ షర్ట్ లను పంపిణీ చేసిన
‘ఓం శాంతి శాంతి శాంతిః’.. టికెట్లపై బంపరాఫర్
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు ఇది రీమేక్. ఎఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ జనవరి 30వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వస్తున్న జంటలకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ ప్రకటించింది. ఇప్పటికే టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చింది చిత్ర యూనిట్. సింగిల్ స్క్రీన్లో రూ.99, మల్టీప్లెక్స్లలో రూ.150కే టికెట్ని కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. తాజాగా కపుల్స్కు ఈ 1+1 ఆఫర్ను ఇచ్చింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ఆశపడుతోంది.
ఆంగరంగ వైభవంగా జరుగుతున్న మేడారం జాతర #MedaramJatara #TelanganaNews #TribalFestival
Madaram |అక్కడ అడవులే రాజ్యం…
Madaram | అక్కడ అడవులే రాజ్యం… Madaram | తాడ్వాయి( మేడారం) ఆంధ్రప్రభ
Gold |ఇలా అయితే.. ఎలా కొంటాం..?
Gold | ఇలా అయితే.. ఎలా కొంటాం..? Gold | బంగారం, వెండి
ప్రేమ కోసం తల్లిదండ్రులను హతమార్చిన కూతురు #Crime #Vikarabad #Police #LoveMarriage
Crime |తల్లిదండ్రులను చంపేసిన కూతురు
Crime |తల్లిదండ్రులను చంపేసిన కూతురు Crime | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
YSRCP : అక్కడ అభ్యర్థిని ముందుగానే ఫిక్స్ చేసిన జగన్ .. కారణమేంటంటే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు
Telangana MLA Defection Case Sees Fresh Twist as Speaker Issues Notices
A key development has emerged in the Telangana MLA defection case, adding new momentum to a politically sensitive issue. Telangana Assembly Speaker Gaddam Prasad Kumar has issued notices to Khairatabad MLA Danam Nagender, who is facing allegations of party defection. Notices have also been served to Padi Kaushik Reddy, the BRS legislator who filed the […] The post Telangana MLA Defection Case Sees Fresh Twist as Speaker Issues Notices appeared first on Telugu360 .
ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జనసేన చర్యలు
అమరావతి: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై విచారణ చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనిలో టి.శివశంకర్, తంబళ్ల రమాదేవి, టి.సి.వరుణ్ ఉన్నారు. ప్రసార మాద్యమాల్లో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని ఆ కమిటీని పార్టీ ఆదేశించింది. ఈ కమిటీ ముందు ఏడు రోజుల్లోపు ఎమ్మెల్యే శ్రీధర్ హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ఇచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేను ఆదేశించింది.
Jana Sena Forms Inquiry Committee Over Allegations Against MLA Arava Sridhar
Serious allegations against Jana Sena MLA and Government Whip Arava Sridhar have triggered a major political stir in Andhra Pradesh. A woman has accused the Railway Kodur legislator of sexual exploitation and emotional abuse, claiming the incidents continued for nearly one and a half years. In a video released on social media, the woman broke […] The post Jana Sena Forms Inquiry Committee Over Allegations Against MLA Arava Sridhar appeared first on Telugu360 .
Nomination |నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
Nomination |నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ Nomination |పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ :
Public examination | 9వేల విద్యార్థులు తిరిగి బడికి…
Public examination | 9వేల విద్యార్థులు తిరిగి బడికి… Public examination |
vizag |నేడు విశాఖలో నాలుగో టీ20
vizag | స్వదేశం వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత్
CM Revanth Reddy |విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ …
CM Revanth Reddy |విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ … CM
Office |మున్సిపల్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం…
Office | మున్సిపల్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం… Office | మోత్కూర్, ఆంధ్రప్రభ
medaram 2026 |జాతరతో పాటు చూడాల్సిన పరిసర పర్యాటక ప్రాంతాలు
medaram 2026 |మేడారం జాతర – భక్తి, ప్రకృతి, పర్యాటకానికి అరుదైన సమ్మేళనంతాడ్వాయి
AP | జవాబు దారీతనంతో…. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రజదర్బారు లక్ష్యం.మైలవరం
TG |నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్…
TG | నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్… TG | నిర్మల్
Arava Sridhar |జనసేన ఎమ్మెల్యేపై…
Arava Sridhar | జనసేన ఎమ్మెల్యేపై… Arava Sridhar | వెబ్ డెస్క్,
ఏపీలో ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ
ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేతఫిబ్రవరి 1న బడ్జెట్, ఆదివారం కావడంతో ప్రభుత్వ నిర్ణయంఏపీలోని పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతినెలా అందించే పింఛన్లను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను డబ్బులను ఈ నెల 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు […] The post ఏపీలో ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ appeared first on Visalaandhra .
టోల్ గేట్ డివైడర్కు తల తగిలి కాలేజీ విద్యార్థి మృతి
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం జరిగింది.
ఫ్యాక్ట్ చెక్: నారా లోకేష్ స్కూల్ బ్యాగ్ మోసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనే కథనం నిజం కాదు
నారా లోకేష్ స్కూల్ బ్యాగ్ మోసినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి
కర్ణాటకలో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం #FireAccident #Karnataka #BusFire #Shivamogga
TG |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
TG | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా
TG |తొలిరోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలన…
TG | తొలిరోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలన… TG | నాగర్ కర్నూల్
అదే గేల్కు అభిషేక్కు ఉన్న వ్యత్యాసం: మహ్మద్ కైఫ్
టీం ఇండియాలో టి-20 స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అభిషేక్ శర్మ. ప్రత్యర్థి ఎవరైనా సరే దంచికొడుతున్నాడు ఈ యువ క్రికెటర్. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడో టి-20లో 340 స్ట్రైక్ రేటుతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో అభిషేక్పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా అభిషేక్ ఆటతీరును కొనియాడాడు. అభిషేక్కు విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్తో పోల్చాడు. అభిషేక్.. గేల్ కంటే విధ్వంసకర ఆటగాడని కైఫ్ అన్నాడు. ‘‘సాధారణంగా దూకుడుగా ఆడే ఆటగాళ్లలో నిలకడ ఉండదు. నేను చాలా మంది పెద్ద ఆటగాళ్లను గమనించాను. క్రిస్ గేల్ పెద్ద పెద్ద షాట్లు కొడతాడు. కానీ, అతడు క్రికెట్ చాలా తెలివిగా ఆడుతాడు. మెయిడిన్ ఓవర్లు కూడా ఆడుతాడు. మొదటి ఓవర్లో జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ.. ఆ తర్వాత వేగం పెంచుతాడు. ముఖ్యంగా బెంగళూరు వంటి పిచ్ల మీద నిలకడగా బ్యాటింగ్ ప్రారంభిస్తాడు’’ అని కైఫ్ అన్నాడు. అయితే అభిషేక్ అందుకు విరుద్ధమని కైఫ్ అన్నాడు. ‘‘అభిషేక్ క్రీజ్లో సెటిల్ కావడానికి ఎక్కువ టైం తీసుకోడు. వచ్చీ రాగానే బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తాడు. అలా విధ్వంసం సృష్టించే ఆటగాళ్లలో నిలకడ ఉండదు. కానీ, అభిషేక్ అందుకు భిన్నం. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ తనను తానుని నిరూపించుకుంటున్నాడు. కేవలం 12, 14 బంతుల్లోనే 60 నుంచి 70 పరుగుల వరకూ రాబడుతున్నాడు. అదే అతడిని మ్యాచ్ విన్నర్గా నిలబెడుతోంది. అభిషేక్ ఒకవేళ రాణిస్తే.. టీం ఇండియానే కచ్చితంగా విజేతగా నిలుస్తోంది’’ అని కైఫ్ విశ్లేషించాడు.
TG |పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్గా…
TG | పరకాల మున్సిపల్ ఎన్నికల కన్వీనర్గా… TG | పరకాల, ఆంధ్రప్రభ
Jannaram |అడవుల్లోని 12 గుడిసెల తొలగింపు..
Jannaram | అడవుల్లోని 12 గుడిసెల తొలగింపు.. Jannaram | జన్నారం, ఆంధ్రప్రభ
Gangaram |పగిడిద్ద రాజుకు గోవిందరావుపేటలో ఘన స్వాగతం…
Gangaram | పగిడిద్ద రాజుకు గోవిందరావుపేటలో ఘన స్వాగతం… Gangaram | గంగారం,
Telangana |భక్తుల ట్రాక్టర్ బోల్తా.. తల్లీకూతుళ్లు మృతి
Telangana | భక్తుల ట్రాక్టర్ బోల్తా.. తల్లీకూతుళ్లు మృతి Telangana | వెబ్
బాలయోగి.. వైఎస్ ను బలితీసుకున్న హెలికాప్టర్లు.. దేశంలో ఎంతమందో? #Aviation #HelicopterCrash
TG |నామినేషన్ల ప్రక్రియ పరిశీలన..!
TG | నామినేషన్ల ప్రక్రియ పరిశీలన..! TG | మిర్యాలగూడ, ఆంధ్రప్రభ :
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఅధ్యక్షతన బుధవారం ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు వెలగపూడిలోని సచివాలయానికి 10:15లకు సీఎం రానున్నారు. ఉదయం 10:30లకు కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారు, కొత్త పెట్టుబడులు, భూ కేటాయింపులపై సీఎం చర్చించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర […] The post ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చర్చ appeared first on Visalaandhra .
Medaram |విపరీతంగా భక్తుల తాకిడి….
Medaram | విపరీతంగా భక్తుల తాకిడి…. Medaram | మేడారం, ఆంధ్రప్రబ :
Medaram |జంపన్న వాగులో శివశక్తుల పూనకాలు…
Medaram | జంపన్న వాగులో శివశక్తుల పూనకాలు… Medaram | మేడారం వాజేడు,
Janasena : జనసేన ఎమ్మెల్యేపై పవన్ యాక్షన్ ఇలా ఉంటుందా?
కూటమి ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు. అనేక ఆరోపణలు వస్తున్నా నాయకత్వాలు మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు
భారత్ అన్ని రంగాల్లో దూసుకెళులోంది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కేటీఆర్ ను ఆహ్వానించిన పుష్పలత మల్లారెడ్డి
భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ …
Students |మంచితనానికి మారుపేరు…
Students | మంచితనానికి మారుపేరు… Students | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు,
TG |నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం..
TG | నేటి నుండే సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం.. TG |
నిఫా ఎఫెక్ట్: ఎయిర్పోర్టుల్లో మళ్లీ కొవిడ్ తరహా స్క్రీనింగ్
థాయ్లాండ్, నేపాల్, తైవాన్ ఎయిర్పోర్టుల్లో కొవిడ్ తరహా స్క్రీనింగ్ పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ కేసులు వెలుగుచూడటంతో పలు ఆసియా దేశాలు అప్రమత్తమయ్యాయి. థాయ్లాండ్, నేపాల్, తైవాన్ వంటి దేశాలు తమ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలను పునఃప్రారంభించాయి. అయితే, బెంగాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ఇప్పటివరకు కేవలం రెండు కేసులే నమోదయ్యాయని భారత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ప్రయాణికుల కోసం థాయ్లాండ్లోని […] The post నిఫా ఎఫెక్ట్: ఎయిర్పోర్టుల్లో మళ్లీ కొవిడ్ తరహా స్క్రీనింగ్ appeared first on Visalaandhra .
Choutuppal |విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ప్రజా బాట
Choutuppal | విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ప్రజా బాట Choutuppal | చౌటుప్పల్,
డెలివరీ బాయ్స్.. చైన్ స్నాచర్స్ #Crime #Hyderabad #Police #ChainSnatching #Malkajgiri
USA | తెలంగాణ వాసి మృతి USA | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
భారత్పై దాడి చేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసింది: ద్రౌపది ముర్మూ
న్యూఢిల్లీ: వికసిత్ భారత్లో రైతులు, మహిళలు, యువత కీలకపాత్ర పోషించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, తయారీ రంగంలో మంచి ప్రగతి నమోదవుతోందని ప్రశంసించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. స్మార్ట్ ఫోన్ల ఎగుమతుల్లోనూ భారత్ దూసుకెళ్తోందని, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, సామాజిక న్యాయసాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు జమ చేస్తున్నామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, సికిల్ సెల్ వంటి వ్యాధులపై పోరాటం కొనసాగిస్తున్నామని, కరోనా తరువాత బీమాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని ద్రౌపది ముర్మూ తెలియజేశారు. పేదల కోసం నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని, వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల ద్వారా సేవలు విస్తరించామని, జలజీవన్ మిషన్ ద్వారా కోట్ల మందికి తాగునీరు అందిస్తున్నామని, భారత దేశంలో స్పేస్ టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చామని, ఆపరేషన్ సిందూర్ మన సైన్యం సత్తా చాటిందన్నారు. భారత్పై దాడి చేస్తే ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూసిందన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమన్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత భారత డిఫెన్స్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని, నానో చిప్ల తయారీపైనా భారత్ దృష్టి సారించిందని, మైక్రో చిప్ల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించాగలిగామని, ముద్ర యోజన ద్వారా చిరువ్యాపారులకు భారీగా రుణాలు ఇచ్చామని, పిఎం విశ్వకర్మ యోజన ద్వారా 20 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, స్టార్టప్ ఎకో సిస్టమ్లో భారత్ మూడో స్థానంలో నిలిచిందని, కొత్తగా 25 లక్షల సంస్థలు స్టార్ట్ప్లుగా నమోదయ్యయని రాష్ట్రపతి వివరించారు.
అజిత్ పవర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని, (జనంసాక్షి) : బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ …
రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి, వెండి.. ధరలు
హైదరాబాద్లో రూ.1.65 లక్షలు దాటిన 24 క్యారెట్ల తులం బంగారం ధరవెండి ధర కూడా జోరు.. కిలోకు రూ.10,000 పెరిగి రూ.4 లక్షలకు చేరికబంగారం, వెండి ధరల పరుగు ఆగడం లేదు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి, వెండికి డిమాండ్ పెరిగి ధరలు రికార్డు స్థాయికి దూసుకెళ్తున్నాయి. తాజాగా బంగారం ధర పది గ్రాములకు రూ.3,220 మేర పెరిగింది. వెండి సైతం కిలోకు […] The post రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి, వెండి.. ధరలు appeared first on Visalaandhra .
Feb 1st |బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
Feb 1st | బడ్జెట్ సమావేశాలు ప్రారంభం Feb 1st | వెబ్
శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, జనవరి 27 …
అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి
అమెరికాలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందారు
–హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక అర్ధరాత్రి హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద సెటిల్మెంట్లు, కుటుంబ తగాదాలు, భూ వివాదాల్లో తలదూర్చి బెదిరింపులకు పాల్పడుతున్న వారి భారతం పడతామని సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బిహార్, యూపీ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసి ప్రత్యర్థులకు సవాళ్లు… ఇదీ శివారు ప్రాంతాల్లోని రౌడీషీటర్ల జులుం. కొందరు వ్యభిచార గృహాలు, జూద స్థావరాలు, డ్రగ్స్ దందాలు దర్జాగా నిర్వహిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలోని పాత […] The post హద్దులు మీరితే కఠిన చర్యలు appeared first on Visalaandhra .
పోచంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి …
VISIT |జంపన్న వాగులో భక్తుల పుణ్య స్నానాలు
VISIT | జంపన్న వాగులో భక్తుల పుణ్య స్నానాలు VISIT | మేడారం
గంజాయి సరఫరా చేసే వ్యక్తులు అరెస్టు
విచారిస్తున్న పోలీసులు ఊర్కొండ జనవరి 28, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోనీ ఊర్కొండపేట …
బాలయోగి నుంచి వైఎస్ .. అజిత్ పవార్ వరకూ... బలితీసుకున్న హెలికాప్టర్లు.. దేశంలో ఎందరో?
భారతదేశంలో అనేక విమాన ప్రమాదాలు ప్రముఖులను పొట్టన పెట్టుకున్నాయి
SUICIDE |ఏమైందో తెలియదు కానీ…
SUICIDE | ఏమైందో తెలియదు కానీ… SUICIDE | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
అంగన్వాడీ కేంద్రానికి కుర్చీలు అందజేసిన బాత్క శంకర్ యాదవ్
భూదాన్ పోచంపల్లి, జనవరి 28 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మహమ్మాయినగర్ కాలనీ అంగన్వాడీ …

29 C