Officers |మున్సిపల్ ఛైర్ పర్సన్ గా బాలమణి
Officers | మున్సిపల్ ఛైర్ పర్సన్ గా బాలమణి Officers | ఆంధ్రప్రభ,
1 Town Police |పోలీస్ శాఖ ఆధ్వర్యంలో….
1 Town Police | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో…. 1 Town Police
Burglary at Ponnur MLA Dhulipalla Narendra’s Residence in Guntur District
A burglary was reported at the residence of Ponnur MLA Dhulipalla Narendra in Chintalapudi village of Guntur district. The incident took place when no one was present in the house. According to preliminary reports, unidentified miscreants broke into the property and decamped with gold, silver and cash. Police sources said that nearly 50 sovereigns of […] The post Burglary at Ponnur MLA Dhulipalla Narendra’s Residence in Guntur District appeared first on Telugu360 .
గ్రోక్ డీప్ఫేక్ చిత్రాలపై ఈయూ దర్యాప్తు
ఎక్స్పై ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ విచారణ ప్రారంభంపిల్లల చిత్రాల ఆరోపణలతో యూరప్లో కఠిన చర్యల దిశగా అడుగులు
జనగాం మున్సిపాలిటీ కాంగ్రెస్ దే
జనగాం: లాటరీ పద్ధతిలో జనగాం మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్ గా కడమంచి బాలమణిని ఎన్నికున్నారు. వైస్ చైర్మన్ కోసం సైతం లాటరీ పద్దతిలో ఎన్నిక జరుగనుంది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు సమానమైన సంఖ్య రావడంతో లాటరీ పద్దతి ప్రవేశ పెట్టారు. లాటరీ పద్దతి కాంగ్రెస్ పేరు రావడంతో చైర్మన్ పదవి ఆ పార్టీ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థులపై కాంగ్రెస్ నాయకలు దాడికి పాల్పడ్డినట్టు బిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.
Minister |మాది తెలంగాణ ఉద్యమకారుల జాతి…
Minister | మాది తెలంగాణ ఉద్యమకారుల జాతి… Minister | ఆంధ్రప్రభ, వెబ్
Kadam |జాతీయస్థాయి పోటీలలో గోల్డ్ మెడల్..
Kadam | కడెం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి ఎస్ వి
100 people |ఏఐపై అవగాహన కార్యక్రమం
100 people | ఏఐపై అవగాహన కార్యక్రమం 100 people | అవనిగడ్డ
Kadam |ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
Kadam | కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధకులు,బిఆర్ఎస్ పార్టీ అధినేత
INVIGILATOR |అంతా ఆన్లైన్లో..
INVIGILATOR | అంతా ఆన్లైన్లో.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయిలో పదవ
Makthal |ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ పంపిణీ..
Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : బీ.అర్.ఎస్ పార్టీ అధినేత ,తెలంగాణ
GO 117 |ప్రభుత్వ స్కూళ్లకు బాలల దూరం!
GO 117 | ప్రభుత్వ స్కూళ్లకు బాలల దూరం! GO 117 |
కెసిఆర్ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా?: హరీష్ రావు
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పదవుల కోసం కాంగ్రెస్, బిజెపిలు కలిసిపోయాయని అన్నారు. తెలంగాణ భవన్ లో కెసిఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, హరీష్ రావు, పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ఉద్యమకారుడు, చరిత్రకారుడు, పాలనాదక్షుడు అని కొనియాడారు. కెసిఆర్ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. నాది తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి లేకుండా అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్ లో కెసిఆర్ ను చూసినప్పుడు తమ కళ్లల్లో నీళ్లు తిరిగాయని, ఆయన చివరి దశలో ఉన్నాడని ఆనాడు డాక్టర్లు తమకు చెప్పారని తెలియజేశారు. ఏ ప్రలోభాలకు తలొగ్గకుండా పోరాటం చేశారని, కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ధర్మం దారి తప్పినప్పుడే దేవుడే దారి చూపిస్తాడని హరీష్ రావు పేర్కొన్నారు.
U-turn in Allu Arjun’s 42-Rule Report
Brand strategist Kaveri Baruah made sensational allegations against Icon Star Allu Arjun saying that there are a lot of protocols implemented before meeting the actor. The allegations also revealed a 42-rule report. After a swift response from the team of Allu Arjun, the podcast was removed online but the videobytes have been circulated across social […] The post U-turn in Allu Arjun’s 42-Rule Report appeared first on Telugu360 .
నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సిద్ధార్థ్ రెడ్డి అప్పీల్ కొట్టివేత #SupremeCourt #PrathyushaCase
ప్రత్యూష కేసులో సుప్రీం తుది తీర్పు... సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలి
హైదరాబాద్: 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లోంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ సిద్దార్థరెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ కొట్టివేయడంతో పాటు లోంగిపోవాలని ఆదేశించింది. ప్రత్యూష అనే యువతి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ఇంటర్ చదువుతున్నపుడు సిద్ధార్థరెడ్డి పరిచయం కావడంతో ఇద్దరు ప్రేమలో పడ్డారు. వీళ్ల ప్రేమను సిద్దార్థ రెడ్డి కుటుంబం ఒప్పుకోకపోవడంతో 2002 ఫిబ్రవరి 23న ప్రేమ జంట పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రత్యూష చనిపోగా సిద్ధార్థరెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రత్యూషను ఆత్మహత్యకు ఉసిగొల్పాడని అతడికి స్థానిక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అతడు హైకోర్టును ఆశ్రయించడంతో సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తన కూతురిది ఆత్మహత్య కాదని ప్లాన్ చేసి హత్య చేశారని సుప్రీంకోర్టులో ప్రత్యూష తల్లి సరోజినీ దేవి పిటిషన్ వేసింది. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపి తుది తీర్పు ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో పాటు రెండేళ్ల జైలు శిక్షను కూడా సమర్థించింది. సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్లో సముద్రం, రాయుడు, కలుసుకోవాలని సినిమాలలో నటించి ప్రత్యూష మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. బాలనటిగా ప్రేక్షకుల మెప్పుపొందారు. ఆమె కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఆమె హఠాత్తుగా చనిపోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 24 సంవత్సరాల తరువాత నిందితుడికి శిక్ష పడడంతో ఆమె అభిమానులు సరైన న్యాయం జరిగిందని తెలిపారు.
ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గా దొడ్డ కిరణ్ మిత్ర
ఇల్లెందు, ఆంద్రప్రభ ; ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది.
వైసీపీ రంగులు పోలి ఉన్న ప్రభ కాలిపోయిన ఘటన
Supreme Court |ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు
Supreme Court | ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు Supreme Court |
వేంసూరు, ఆంధ్రప్రభ ; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Chandrababu : షాను కలసి వచ్చిన తర్వాత చంద్రబాబులో ఈ మార్పు హేమిటో?
ఢిల్లీ పర్యటన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పు కనిపిస్తుంది.
Collector |ప్రణాళికాబద్ధంగా రీ సర్వే నిర్వహించాలి…
Collector | ప్రణాళికాబద్ధంగా రీ సర్వే నిర్వహించాలి… Collector | చల్లపల్లి –
నఖ్వీ పై మాట మార్చిన పాక్ మాజీ క్రికెటర్ సోయబ్ అక్తర్ క్రీడలు : పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సోయబ్ అక్తర్ 24 గంటల్లోనే మాట మార్చాడు. తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీ సీ బీ) అధ్యక్షుడు నఖ్వీ ని అసమర్ధుడు, నిరక్షరాశుడు అనలేదని యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా పాకిస్తాన్ కు చెందిన ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. అసమర్థుడు నిరక్షరాస్యుడు అనే పదాలను తాను వేరే అర్ధంలో […] The post అబ్బే… నేను అలా అనలేదు appeared first on Visalaandhra .
వ్యవసాయానికి విఘాతం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; వ్యవసాయ పొలం వద్ద మేతమేస్తుండగా ప్రమాదవశాత్తు
పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక
వివాహానికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు అపరిచితులేనని, శారీరక సంబంధాల విషయంలో యువతీయువకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు ఎవరినీ నమ్మవద్దని పేర్కొంది. ఓ 30 ఏళ్ల మహిళకు మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక సార్లు ఢిల్లీ, దుబాయ్లో ఇద్దరు శారీరంగా కలిశారు. కొన్నిరోజుల తర్వాత మహిళా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా అందుకు సదరు […] The post పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక appeared first on Visalaandhra .
క్యాతనపల్లిలో హైటెన్షన్... మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి
క్యాతనపల్లి: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసకుంది. మంత్రి వివేక్ వాహనంపై బిఆర్ఎస్ శ్రేణులు రాళ్లతో దాడి చేశారు. మంత్రి వివేక్, ఎంపి వంశీ కృష్ణ కాన్వాయ్ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్యాతనపల్లి దగ్గర పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ను మున్సిపాలిటీ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో బిఆర్ఎస్ శ్రేణులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. బయటి వ్యక్తులు ఎవరు మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు రావొద్దని పోలీసులు హెచ్చరించడంతో పాటు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లతో ఒకరు స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నారు. బిఆర్ఎస్కు పది సీట్లు గెలుచుకోగా సిపిఐ పార్టీలో గెలిచిన నలుగురు అభ్యర్థులు వీరికే మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్కు మొత్తం 11, బిఆర్ఎస్కు 14 స్థానాలు ఉండడంతో పోరు రసవత్తరంగా మారింది.
BRS : ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది
గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన గుర్రం
నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష
నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష నిర్వహించనుంది
ఉద్యమ జ్వాల కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ఉద్యమ జ్వాల కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
Manchiryala|బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ
Manchiryala| బీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో ఉద్రిక్తత
సిద్ధార్థ్ రెడ్డి అప్పీల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. నాలుగు వారాల్లోగా లొంగిపోవాల్సిందే
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72 వ
తొర్రూరులో హైటెన్షన్... మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ హౌస్ అరెస్ట్
తొర్రూరు: మహబూబాబాద్ లో మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను హౌస్ అరెస్ట్ చేయడంతో తొర్రూరులో హైటెన్షన్ నెలకొంది. మంగళవారం తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తరుపున మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను బిఆర్ఎస్ పార్టీ తరుపున ఎన్నిక ఇంచార్జ్ గా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నియమించారు. కురవిలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు వేడుకలలో ఆమె పాల్గొన్నారు. అనంతరం తొర్రూరు వెళ్ళేందుకు సిద్దమవుతున్న క్రమంలో మాజీమంత్రి సత్యవతిరాథోడ్ ను మహబూబాబాద్ లోని ఆమె నివాసంలో పోలీస్ లు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తొర్రూరులో ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీ నిర్మానుషంగా మారింది. తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. తొర్రూరు మున్సిపాలిటీ లో షాపులు మొత్తం బంద్ చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సుమారుగా 500 మందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Breaking : మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి.. పోలీసులు లాఠీఛార్జి
Breaking : మంత్రి వివేక్ వాహనంపై రాళ్ల దాడి.. పోలీసులు లాఠీఛార్జి
రాజస్థాన్లో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురు సజీవ దహనం
రాజస్థాన్ భివాడిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో నిన్న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఫ్యాక్టరీలోనే చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగగా.. కొద్ది సేపటికే భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసి సహాయక చర్యలు చేపట్టారు.భద్రతా కారణాల దృష్ట్యా ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తుగా […] The post రాజస్థాన్లో భారీ అగ్నిప్రమాదం..ఏడుగురు సజీవ దహనం appeared first on Visalaandhra .
కేరళలో ఎల్ డీ ఎఫ్ అధికారంలోకి వస్తుంది
కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్య తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి వినరాయి విజయం నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్ డీ ఎఫ్ ) తిరిగి అధికారంలోకి వస్తుందని కేరళ సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. అయితే… ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మండిపడుతున్నారు. అయ్యర్ కాంగ్రెస్ పార్టీలో లేరని రమేష్ చెన్నితాల పేర్కొన్నారు. అయ్యర్ మాత్రం తన దాడిని ఆపలేదు, మరో అడుగు ముందుకేసి కేరళలో కాంగ్రెస్ […] The post కేరళలో ఎల్ డీ ఎఫ్ అధికారంలోకి వస్తుంది appeared first on Visalaandhra .
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలని ఆదేశం!
రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు, ఆయనను వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా… సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి […] The post నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థ రెడ్డి వెంటనే లొంగిపోవాలని ఆదేశం! appeared first on Visalaandhra .
హైదరాబాద్లో ఫేక్ ‘చైల్డ్ కిడ్నాపర్’ రూమర్ కలకలం సీపీ సజ్జనార్ ప్రకటన #Hyderabad #FakeNews
Supreme Court’s Sensational Verdict in Actress Pratyusha Death Case
Tollywood actress Pratyusha passed away on February 23rd, 2002 and her death created a sensation. Her alleged boyfriend Siddharth Reddy was named in the case and the investigation has been going on for years. After 24 years, the Supreme Court has reserved the verdict and it was announced today. In a sensational revelation, the Supreme […] The post Supreme Court’s Sensational Verdict in Actress Pratyusha Death Case appeared first on Telugu360 .
Muncipal |క్షణక్షణం.. ఉత్కంఠ
Muncipal | క్షణక్షణం.. ఉత్కంఠ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్
Tollywood Hunk Rana Daggubati has been quite choosy and selective. He has been active as a film producer and presenter these days. A couple of projects which he signed got shelved due to various reasons. The latest rumor doing rounds is that the actor has been approached for an important role in Jai Hanuman featuring […] The post Did Rana accept Jai Hanuman? appeared first on Telugu360 .
Telangana : తెలంగాణ రైతాంగానికి గుడ్న్యూస్.. నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ నగరంలో కిడ్నాప్ కలకలం అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
హైదరాబాద్ నగరంలో కిడ్నాప్ కలకలం అంటూ
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
ఊర్కొండ, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ నాయకులు
తల్లీకూతుళ్ల ప్రాణాలు తీసిన ఫ్యాన్ సెట్
అమరావతి: ఫ్యాన్సెట్లో ఇరుక్కొని తల్లీకూతుళ్ల ప్రాణాలు పోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా కలిదిండి ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... దొడ్డిపట్ల గ్రామంలో గంగుల శ్రీనివాసరావు, వీరనాగజ్యోతి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల 14న నాగజ్యోతి ఇద్దరు పిల్లలతో కలిసి కలిదిండిలోని తన పుట్టింటికి వచ్చింది. ఆమె తండ్రి రోయ్యల చెరువులో మేత వేయడానికి వెళ్తుండగా అతడితో పాటు నాగజ్యోతి, కూతరు హేమ కూడా వెళ్లారు. గట్టుపై ఉన్న ఇంజిన్కు బిగించిన ఫ్యాన్ సెట్ను తల్లీకూతుళ్లు దాటుతుండగా జ్యోతి చీర రాడ్డుకు తాకగడంతో ఫ్యాన్కు చుట్టుకుపోయింది. క్షణాల్లో తల్లీకూతుళ్ల శరీర భాగాలు చాపలా చుట్టుకుపోయాయి. రెండు శరీరాల ఒత్తిడికి మోటారు బెల్ట్ కూడా తెగిపోయింది. ఫ్యాన్కు శరీరాలు మాంసం ముద్దలా మారాయి. దీంతో ఈ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. అత్తింటి, తల్లింటి వారు శోకసంద్రంలో మునిగిపోయారు.
ప్రత్యూష మృతి కేసు.. నాలుగు వారాల్లో లొంగిపోవాలంటూ
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది
Road accident |విధులకు వెళ్తూ విషాదం..
Road accident | విధులకు వెళ్తూ విషాదం.. Road accident | శ్రీ
Bill Gates Fida : బిల్ గేట్స్ ఫిదా Andhra Prabha SPL Story
Bill Gates Fida : బిల్ గేట్స్ ఫిదా Andhra Prabha SPL
sarpanch|సరిలేరు నీకెవ్వరూ..
sarpanch| సరిలేరు నీకెవ్వరూ.. భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : అబల అనగానే అందరికీ
–రికార్డు దిశగా ప్రపంచ కుబేరుడు వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలా మస్క్ సరికొత్త రికార్డుకు చేరువవుతున్నారు. ప్రపంచం లోనే తొలి త్రిలియనీరుగా మారనున్నారు. ఈ ఏడాదిలోనే ఆ మార్కుకు చేరుకుంటారని అంచనాలు ఉన్నాయి. నెలాఖరు నాటికి ₹800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా మస్క్ నిలిచారు. ప్రస్తుతం ఆయన సంపద 850 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన కుబేరుల జాబితాలో ఉన్న గూగుల్ సహా వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గిబ్రిన్, […] The post తొలి ట్రిలియనీరుగా మస్క్? appeared first on Visalaandhra .
రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవీంధర్
వైస్ చైర్ పర్సన్గా తురగ సౌజన్య : జనం సాక్షి రాయికల్ :రాయికల్ మున్సిపల్ చైర్మన్ …
cm revanth|సమావేశాలు.. పర్యటనలు
cm revanth| సమావేశాలు.. పర్యటనలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామానికి చెందిన స్నేహశీలి వేమూరి రాధాకృష్ణ (71)
గంగానమ్మ ఆలయ 13వ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు..
గంగానమ్మ ఆలయ 13వ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు
ముంబయి : ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణాను గుర్తించి మూడు నౌకలను సీజ్ చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్కు పాల్పడుతుండగా… భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇటీవల అడ్డుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు జాబితాలో ఈ మూడు నౌకలు ఉన్నాయని అధికార […] The post ఇరాన్ నౌకలను సీజ్ appeared first on Visalaandhra .
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం.
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజకవర్గo లోని కబేళా సెంటర్ లోని ప్రభుత్వ
పశ్చిమ పనులపై కూటమి నాయకుల సమీక్ష..
భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ నియోజక వర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనుల
Nani’s The Paradise Mass Mayhem Anthem Aaya Sher for his birthday
Natural Star Nani is setting huge expectations for his upcoming biggie, The Paradise. Director Srikanth Odela is putting in every effort to make the film a special event in the actor’s career and Indian Cinema history. The raw blood bath is going to be a cult event that will deliver new-age cinematic experience to audiences. […] The post Nani’s The Paradise Mass Mayhem Anthem Aaya Sher for his birthday appeared first on Telugu360 .
మణికొండలో పేలిన మంజీరా నీటి పైప్లైన్... సెల్లార్లలోకి భారీగా నీరు
మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో మంజీరా నీటి పైప్లైన్ భారీ శబ్ధంతో పేలింది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో మణికొండ రోడ్డులో మంజీరా నీటి పైప్లైన్ పేలడంతో భారీ వరద నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తెంది. ఐదు నిమిషాల్లోనే అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరు నిండిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన వల్ల భారీ ఎత్తున నీరు విడుదల కావడంతో సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆరు అడుగుల మేర నీరు అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరింది. అపార్ట్మెంట్లలో పార్క్ చేసిన దాదాపు 7 నుండి 8 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయి భారీగా దెబ్బతిన్నాయి. సెల్లార్లో ఉన్న వస్తువులు, విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందిన వెంటనే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) బలగాలు, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైప్లైన్ లో నీటిని వెంటనే నిలిపివేసి, సెల్లార్లలో ఉన్న నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం #CBSE #BoardExams #Hyderabad #Education #Class10
సనాతన ధర్మం రక్షణ అంటే ఇదీ.. మాటలు కాదు చేతల్లో యూట్యూబర్లు
యూట్యూబర్లు కేవలం తమ సొంత ప్రయోజనాలే కాదు.. సామాజిక సమస్యలకు కూడా చెక్ పెడుతున్నారు
pawan kalyan| ‘జనసేన’లో ఆందోళన జనసేన పార్టీ స్థాపించి దశాబ్దకాలం దాటిపోయింది. అయితే
Weather Report : బాబోయ్ ఇవేం ఎండలు.. ప్రాణాలు పోతాయా ఏంది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేడి వాతావరణం ప్రారంభమయింది
Revanth Reddy : నేడు ముంబైకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు ముంబైకి వెళ్లనున్నారు
Mothkur l మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్నకు సన్మానం..
Mothkur l మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకన్నకు సన్మానం.. Mothkur, ఆంధ్రప్రభ :
Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే వెయిట్ చేయండి
నేడు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధర స్వల్పంగా తగ్గింది
BRS l పొలంలో వినూత్నంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు..
BRS l పొలంలో వినూత్నంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు.. BRS, బెజ్జంకి, ఆంధ్రప్రభ
పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్! #Cricket #IshanKishan #AditiHundia #TeamIndia #T20WorldCu
Nalgonda l వానరానికి అంత్యక్రియలు.. పాల్గొన్న గ్రామప్రజలు..
Nalgonda l వానరానికి అంత్యక్రియలు.. పాల్గొన్న గ్రామప్రజలు.. Nalgonda, గట్టుప్పల, ఆంధ్రప్రభ :
Congress l కౌన్సిలర్ కత్తి నరేందర్ కు సన్మానం..
Congress l కౌన్సిలర్ కత్తి నరేందర్ కు సన్మానం.. Congress, నిర్మల్ టౌన్,
రైల్ వన్ యాప్ కు సూపర్ రెస్పాన్స్
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రైల్ వన్ ' సూపర్ యాప్ ప్రయాణికుల ఆదరణ పొందుతోంది
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు
సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది.
వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్... దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం కోసం చేతులు కలిపారు. అమరన్ తర్వాత శివకార్తికేయన్ మరోసారి రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్తో కలిసి పనిచేస్తుండడం విశేషం. గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సెయాన్ అనే శక్తివంతమైన టైటిల్ను ఖరారు చేశారు. 2026లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచేలా ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, వినోదాన్ని మేళవిస్తూ ఈ సినిమా రూపొందుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ ఆధ్యాత్మిక లుక్లో కనిపిస్తున్నారు. ధోతి, విభూతి, రుద్రాక్షలతో సంప్రదాయానికి దగ్గరగా కనిపిస్తూ, చేతిలో వంపు ఉన్న కత్తి ఆయన ప్రశాంతత వెనుక దాగిన శక్తిని సూచిస్తోంది. వెనుకన కనిపించే నెమలి రెక్కలు, చుట్టూ ఉన్న నెమళ్లు మురుగన్ స్వామి ప్రతీకను గుర్తు చేస్తూ పాత్రకు మిథికల్ టచ్ను అందిస్తున్నాయి. ఈ చిత్రంలో శివకార్తికేయన్ పవర్ఫుల్, డైనమిక్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శివకార్తికేయన్, ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ కలిసి పనిచేస్తున్న తొలి సినిమా కావడం ఈ ప్రాజెక్ట్కు మరో ప్రత్యేకగా నిలిచింది. తన ప్రత్యేకమైన మ్యూజికల్ స్టైల్తో, చార్ట్బస్టర్ ఆల్బమ్స్తో పేరుగాంచిన సంతోష్ నారాయణన్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుంది.
రీల్ కాదు రియల్గా శుభలగ్నం సినిమా రిపీట్... భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య
భోపాల్: శుభలగ్నం సినిమాలో భర్తను భార్య కోటి రూపాయలకు అమ్మేస్తుంది. 1990లో ఈ సినిమాకు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. అది రీల్లో జరిగితే ఇప్పుడు రియల్గా జరిగింది. ఓ వ్యక్తి తన కుటుంబాన్ని వదిలి ప్రియురాలితో కలిసి ఉండడంతో భార్య, కూతురు కోర్టుకెక్కింది. దీంతో భర్త తన ప్రియురాలితో కలిసి ఉంటానని తెగేసి చెప్పడంతో కోటిన్నర రూపాయలకు భర్తను ప్రియురాలికి భార్య అమ్మేసింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఓ న్యాయస్థానంలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం... భోపాల్కు చెందిన ఓ వ్యక్తి 23 సంవత్సరాల క్రితం ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆఫీసులో పని చేసే మహిళతో పరిచయం పెంచుకొని ప్రేమలో పడ్డాడు. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలుతో ఉంటూ తన భార్య, పిల్లలను పట్టించుకోకపోవడంతో కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన తండ్రి తనని పట్టించుకోవడంలేదని పెద్ద కుమార్తె కోర్టు మెట్లు ఎక్కింది. ఫ్యామిలీ కోర్టు ప్రియురాలితో పాటు అతడి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్కు పిలిచింది. తాను ప్రియురాలితో కలిసి ఉంటానని భర్త స్పష్టం చేయడంతో భార్య ఓ నిర్ణయానికి వచ్చింది. భర్తకు విడాకులు ఇస్తానని, కానీ ప్రియురాలికి ఓ షరతు పెట్టింది. భర్తను వదిలించుకోవాలంటే తనకు కోటిన్నర రూపాయలు ఇవ్వాలని ప్రియురాలిని భార్య డిమాండ్ చేసింది. దీంతో ప్రియురాలు కోటిన్నర ఇస్తానని చెప్పడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. డూప్లెక్స్ విల్లాతో పాటు రూ.27 లక్షలను ప్రియుడి భార్యకు ప్రియురాలు బదిలీ చేయడంతో వివాదానికి తెరపడింది. తన ఇద్దరు కూతుళ్లతో తల్లి వెళ్లిపోయింది. ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని ప్రియురాలు వెళ్లిపోయింది.
Prakash Raj about his role in Varanasi
Veteran actor Prakash Raj is playing a crucial role in Varanasi, a big-budget attempt directed by SS Rajamouli featuring Superstar Mahesh Babu in the lead role. Bollywood actor Rajat Kapoor was on board for the role but he was replaced due to creative differences. Prakash Raj was later roped in for the role and he […] The post Prakash Raj about his role in Varanasi appeared first on Telugu360 .
ಯುವತಿಯೊಬ್ಬಳು ಪಿಜ್ಜಾ ಡೆಲಿವರಿ ಬಾಯ್ ತನ್ನ ಸ್ನೇಹಿತನೆಂದು ವ್ಯಂಗ್ಯ ಮಾಡುತ್ತಿರುವ ವೀಡಿಯೊ ಸ್ಕ್ರಿಪ್ಟ್ಡ್
Tirumala : హమయ్య తిరుమలలో కొంత రష్ తగ్గింది.. భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ నేడు తగ్గింది.
నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు.
Telangana : నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక
నేడు తెలంగాణలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక నేడు జరగనుంది
neela rajamma, gattayya l 30 ఏళ్ల రాజకీయ అనుబంధానికి ఫలితం..
neela rajamma, gattayya l 30 ఏళ్ల రాజకీయ అనుబంధానికి ఫలితం.. Kadiyam
Ilayaraja gets a Big Shock from Delhi High Court
Legendary music composer Ilayaraja has been trolled and criticized in the recent times for his legal claims on the songs that are used in several films. A composer of that stature should not demand money for using his songs. Several producers had to pay money for Ilayaraja. The legendary music composer has received a rude […] The post Ilayaraja gets a Big Shock from Delhi High Court appeared first on Telugu360 .
వైస్ చైర్మన్గా పల్లెర్ల వెంకన్న పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నిక మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే సామేల్ . మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ చైర్మన్గా గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్గా పల్లెర్ల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మున్సిపల్ కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ భవనంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకు గాను కాంగ్రెస్ 8 వార్డులు, బీఆరఎస్ 3 వార్డులు, ఒక ఇండిపెండెంట్ గెలుపొందారు. కాంగ్రెస్ తమ కౌన్సిలర్లకు విప్ జారీ చేయడంతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎంపిక చేసి బీఫాంలు అందజేశారని, విప్ను ధిక్కరిస్తే సభ్యులు అనర్హతకు గురవుతారని మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సురేష్ ప్రకటించారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం పూర్తి కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు పల్లెర్ల వెంకన్న, కుర్మిళ్ల ప్రమీల, గడ్డం స్వప్న, గనగాని శైలజ, పన్నాల శ్రీవిద్య, బీసు శ్రీకాంత్, కారుపోతుల వెంకన్న, మెంట రమణ, బీఆరఎస్ కౌన్సిలర్లు సుల్తాన్ స్వామి, కొండ శోభ, నల్ల మధు, ఇండిపెండెంట్ మొగుళ్ల అనురాధ హాజరయ్యారు. చైర్మన్ కోసం ఎన్నిక నిర్వహించగా 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య 6వ వార్డు కౌన్సిలర్ గడ్డం స్వప్నను ప్రతిపాదించగా 7వ వార్డు కౌన్సిలర్ గనగాని శైలజ బలపర్చారు. పోటీ లేకపోవడంతో మెజార్టీ కోరంతో గడ్డం స్వప్న చైర్మన్గా ఎన్నికైనట్టు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సురేష్ ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించగా 11వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న 1వ వార్డు కౌన్సిలర్ పల్లెర్ల వెంకన్నను ప్రతిపాదించగా 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ బలపర్చారు. పోటీ లేకపోవడంతో వైస్ చైర్మన్గా పల్లెర్ల వెంకన్న ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి ఎన్నికల ఆఫీసర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ముగిసే వరకు కూడా ముగ్గురు బీఆరఎస్ కౌన్సిలర్లు సమావేశంలోనే కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్ మోత్కూరు మున్సిపల్ పీఠంపై మూడో మహిళా చైర్మన్ కొలువుదీరారు. మోత్కూరు మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత రెండోసారి ఎన్నికలు జరిగాయి. 2018 ఆగస్టు 2న కొత్త మున్సిపాలిటీగా ఏర్పడగా 2020 జనవరిలో ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా ఆ ఎన్నికల్లో బీఆరఎస్ 7 స్థానాల్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చైర్మన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా తొలి మున్సిపల్ చైర్మన్గా తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి ఎన్నికయ్యారు. 2023లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మున్సిపాలిటీలో మారిన రాజకీయ సమీకరణాలు, కౌన్సిలర్ల అసంతృప్తితో చైర్మన్ సావిత్రిమేఘారెడ్డిపై అవిశ్వాసం పెట్టారు. అవిశ్వాసంతో సావిత్రిమేఘారెడ్డి చైర్మన్ పదవి కోల్పోగా, కాంగ్రెస్ కౌన్సిలర్ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి చైర్మన్ అయ్యారు. కౌన్సిల్ ఐదేళ్ల పదవీకాలంలోనే ఇద్దరు మహిళలు చైర్మన్ పదవి చేపట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో 8 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకోగా 6వ వార్డు (ఎస్సీ జనరల్) నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలుపొందిన గడ్డం స్వప్నసోమనర్సయ్య మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. దీంతో ముగ్గురు మహిళలు చైర్మన్ పదవుల్లో కొలువుదీరినట్టు అయ్యింది. కాంగ్రెస్లో చైర్మన్ పదవి కోసం 12వ వార్డు కౌన్సిలర్ మెంట రమణనగేష్, వైస్ చైర్మన్ పదవి కోసం 9వ వార్డు కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ తీవ్రంగా పోటీ పడినప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరిని బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. పోయిన సారి వైస్ చైర్మన్ పదవి బీసీకి దక్కగా, ఈసారి వైస్ చైర్మన్ పదవి వైశ్య సామాజికవర్గానికి దక్కింది. కౌన్సిలర్లను సన్మానించిన ఎమ్మెల్యే సామేల్ సమావేశం ముగిసిన అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చైర్మన్ స్వప్న, వైస్ చైర్మన్ వెంకన్నతో పాటు కాంగ్రెస్, బిఆరఎస్ కౌన్సిలర్లను సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ను నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామని, మెయిన్ రోడ్డు, అంగడి బజారు సీసీ రోడ్డు చేశామని, పెద్ద చెరువులో కలుస్తున్న డ్రైనేజీని మళ్లించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, బృందావన్ కాల్వ వెంట ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో కాల్వను శుభ్రం చేయిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Andhra Pradesh : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి
రేబీస్ కారణంగా కుక్కలా ప్రవర్తించిన యువకుడు అంటూ
Tirumala : పదిన్నర గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత
మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు
ఆ మిస్ ఇండియా ఫైనలిస్ట్ తో ఇషాన్ పెళ్లి: తాతయ్య
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ కు ఇష్టమైన యువతినే పెళ్లి చేసుకుంటాడని అతడి తాతయ్య రామ్ అనురాగ్ పాండే తెలిపారు. టి20 వరల్డ్ కప్ తరువాత ఇషాన్ వివాహం జరిపిస్తామన్నారు. ఆయన మీడియతో మాట్లాడారు. ఇషాన్ కిషన్ సోదరుడికి లవ్ మ్యారేజ్ చేశామని, అదే విధంగా ఇషాన్ కూడా లవ్ మ్యారేజ్ చేయడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. గర్ల్ ఫ్రెండ్ అదితి హుందియాతోనే ఇషాన్ ప్రేమలో ఉన్నాడని, వారికి వివాహం చేస్తామన్నారు. ఆమె మోడల్గా రాణించడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానంలో ఉన్నారని అనురాగ్ కొనియాడారు. తన మనవడు ప్రతి మ్యాచ్లో ఉత్తమంగా ఆడాలని తన కుటుంబం కోరుకుంటుందని, అందుకోసం దేవుడిని ప్రార్థిస్తామని, పాకిస్థాన్తో మ్యాచ్ ముందు అభిషేక్ శర్మ-ఇషాన్ కిషన్ ఒకటే అడిగానని, తొలి పది ఓవర్లలో వంద పరుగులు చేస్తే పాక్పై ఒత్తిడి పెరుగుతుందని సలహా ఇచ్చానన్నారు. పాక్పై ఇషాన్ హాఫ్ సెంచరీ చేయడంతో కాస్త రిలాక్స్ అయ్యామని తెలియజేశారు. పాక్పై భారత్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. టి20 వరల్డ్ కప్ను టీమిండియా గెలువాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అదితి హుందియా ఎవరు అంటే ఆమె రాజస్తాన్ రాష్ట్రం జైపూర్కు చెందిన వ్యాపారవేత్త కూతురు. ఆమె పేరుమీదనే ఓ ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. ఫెమినా మిస్ ఇండియా ఫైనలిస్ట్లో ఉంది. 2019 నుంచి అదితి, ఇషాన్ ప్రేమలో ఉన్నారు.
మజాకో మల్లికా... డ్యాన్స్ అదరగొట్టిన సునీల్
క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై షరీఫ్ ముహమ్మద్ నిర్మించిన గ్రాండ్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. పుష్ప, జైలర్ వంటి చిత్రాల ద్వారా ఇప్పటికే మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితుడైన తెలుగు స్టార్ సునీల్ ఈ ట్రాక్లో అదరగొట్టారు. ఐటమ్ నంబర్గా వచ్చిన ఈ పాటలో సునీల్ హై-ఎనర్జీ డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. బి. అజనీష్ లోక్నాథ్ స్వరపరిచిన ‘మజాకో మల్లికా...’ అనే ట్రాక్ను వినాయక్ శశికుమార్ రాశారు. ఆనంద్ శ్రీరాజ్, భద్ర పాడారు. ఇది మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదలైంది. కాటాలన్ మే 14న భారీ పాన్ -ఇండియా మూవీగా విడుదలకు సిద్ధమవుతోంది. బ్లాక్బస్టర్ మార్కో మేకర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పాల్ జార్జ్ దర్శకత్వం వహించారు. ఆంటోనీ వర్గీస్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, పుష్ప ఫేమ్ రాజ్ తరందాసు, బాలీవుడ్ నటుడు పార్థ్ తివారీ, మలయాళ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-గాయకుడు హనన్ షా, రాపర్ బేబీ జీన్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓంగ్-బాక్ సిరీస్కు ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయంగా ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ కేచా ఖంఫక్డీ తన బృందంతో కలిసి థాయిలాండ్లో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశారు.
మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రంతో ప్రముఖ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఓ ఐటమ్ సాంగ్తో ఎంట్రీ ఇస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ప్రమోషన్స్ను మేకర్స్ ప్రారంభిస్తున్నారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ అంటూ వర్మ డ్యాన్స్ నెంబర్తో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ వారంలోనే ఈ సాంగ్ని మేకర్స్ విడుదల చేయబోతున్నారు.
17Feb2026 |నేటి తిరుమల సమాచారం..
17Feb2026 | నేటి తిరుమల సమాచారం.. “ఓం నమో

28 C