Collector |ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది…
Collector | ఆర్గాన్ మిర్చి ఆరోగ్యానికి మంచిది… Collector | బూర్గంపాడు,ఆంధ్రప్రభ: ఆరోగ్యానికి
NTR Varsity : త్వరలో పబ్లిక్ హైల్త్ కోర్స్ Andhra Prabha News
NTR Varsity : త్వరలో పబ్లిక్ హైల్త్ కోర్స్ Andhra Prabha News
Anger |విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం
Anger | విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం ప్రధానోపాధ్యాయుడికి
భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల ఆలయం
ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయం మహాశివరాత్రి జాతర వేడుకల సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. మెదక్ జిల్లా నాగుసానిపల్లిలో వెలసిన ఈ చారిత్రక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం మూడవ రోజు మంగళవారం లక్షలాది మంది భక్తుల రాకతో జనసంద్రంగా మారింది. జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తి నినాదాలతో మార్మోగిపోయాయి. వేకువజామున ప్రత్యేక పూజలు : మూడవ రోజు మంగళవారం వేడుకలు వేకువజామునే ప్రారంభమయ్యాయి. అర్చకులు అమ్మవారికి మహాభిషేకాలు, అర్చనలు నిర్వహించి పూలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. దివ్యరూపంలో దర్శనమిచ్చిన వన దుర్గ భవాని అమ్మవారిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. దర్శనాన్ని సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మంజీరా తీరం పుణ్యస్నానాలు : మంజీరా నది తీరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి వన దుర్గ భవాని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం కోసం దంపతులు ఆలయం సమీపంలోని సంతాన గుండంలో పవిత్ర స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓడిబియ్యం సమర్పణలు, కుంకుమార్చనలు భక్తి వాతావరణాన్ని మరింత గంభీరంగా మార్చాయి. డప్పుల మోత తో బోనాల సందడి : డప్పుచప్పుళ్ల మోతల మధ్య బోనాల ఉత్సాహం జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు నెత్తిమీద బోనాలు ఎత్తుకుని శివసత్తుల పునకాలు, పోతరాజుల నృత్యాల మధ్య అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం డప్పుల శబ్దాలతో మార్మోగిపోయింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత బస్సులు నడిపించి భక్తులను సురక్షితంగా జాతర ప్రాంగణానికి చేర్చారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, జాతర ప్రత్యేక అధికారి చంద్రశేఖర్, ఈఓ వీరేశం తదితర అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాయి.
టోలిచౌకిలో 23 విదేశీయుల అరెస్టు
హైదరాబాద్: టోలిచౌకి గోల్కొండ డివిజన్ పోలీసులు సోమవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పారమౌంట్ కాలనీ, హకీంపేట కుంట ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేశారు. గోల్కొండ డిసిపి చంద్రమోహన్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటున్న 23మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 250 మంది పోలీసు సిబ్బందితో కాలనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 10 సెర్చ్ పార్టీలు, 7 కట్ ఆఫ్ పార్టీలు, 5 లిఫ్టింగ్ పార్టీలు , రెండు హోల్డింగ్ పాయింట్లు పాల్గొన్నాయి. ఎఫ్ఆర్ఆర్ఓ హైదరాబాద్ సహాయంతో నిర్వహించిన ఈ తనిఖీల్లో, వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన 23 మంది విదేశీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న 9 గ్యాస్ సిలిండర్లు, 53 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని డిసిపి చంద్రమోహన్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
cI |ఉత్తమ గుణాలతో, ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు విజేతలు కావాలి..
cI | ఉత్తమ గుణాలతో, ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు విజేతలు కావాలి.. cI
ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలను నిర్వహించి, ఎన్నికల ఫలితాలను ప్రకటించగా గెలుపును స్వీకరించాల్సిన నేతలు అధికారం కొరకు అప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహారించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగబద్దంగా ప్రజాస్వామ్య విలువలతో ప్రజలు తమ ఓటు ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోగా, అధికారం కోసం ఓటర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా నేతలు వ్యవహారించడం పట్ల ఆగ్రహాం వ్యక్తమవుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికల నిర్వహాణలో మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటి అధికారం చేజిక్కుంచుకునే ప్రయత్నంలో క్యాతన్పల్లి ప్రాంతంలో మంగళవారం యుద్దభూమిని తలపించింది. క్యాతన్పల్లి మున్సిపాలిటిలో 22 వార్డులు ఉండగా బిఆర్ఎస్ 10, సిపిఐ 4, కాంగ్రెస్ 7 వార్డులు, ఒక్కరు స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు. ఇక్కడ చైర్మన్ కావాలంటే 12 వార్డు సభ్యులు ఉన్న చైర్మెన్ పదవి దక్కుతుంది. కాగా ఇక్కడ బిఆర్ఎస్, సిపిఐ పొత్తు ఉండడంతో ఇరువురికి కలిపి 14 వార్డులు ఉన్నాయి. దీంతో బిఆర్ఎస్ కు చైర్మెన్ పదవి అనివార్యం అనుకున్న నేపధ్య ంలో ఇక్కడ రెండు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ చైర్మెన్ పదవి కొరకు అనేక ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తుండగా బిఆర్ఎస్, సిపిఐ మాత్రం ఒక్కతాటిపై ఉండడంతో ఇక్కడ సామ, దాన, దండోపాయ విధానాలకు తెరతీశారనే వాదనలు వినవస్తున్నాయి. సోమవారం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక ఉన్నప్పటికీ కోరం లేక పోవడంతో వాయిదా వేసి మంగళవారం నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు మద్య ఎవరికి అనుమతులు ఇవ్వకుండా పకడ్బందీగా అధికారులు ప్రణాళిక చేపట్టారు. ఈ నేపద్యంలో బిఆర్ఎస్, సిపిఐ లకు చెందిన వార్డు సభ్యులను కార్యాలయం వరకు తీసుకుని వెళ్లేందుకు ఇతరులకు అనుమతులు ఇవ్వక పోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు సిపి ఆదేశాల మేరకు వాహనాల డ్రైవర్ల తో వార్డు సభ్యులను కార్యాలయానికి పంపించారు. ఎన్నికల నిబంధనల మేరకు రెండు వందల మీటర్ల దూరంలోను అందరిని ఆపి వేయడంతో అక్కడే కాంగ్రేస్, బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ఉండి పోయారు. ఈ నేపద్యంలో ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా అక్కడ యుద్దభూమిని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో బిఆర్ఎస్ శ్రేణులు సైతం ఎదురు దాడికి దిగారు. దీంతో పోలీసుల లాఠీ చార్జిలో పలువురు గాయపడ్డారు. అలాగే కానిస్టేబుల్ రాకేష్, కాంగ్రేస్ నాయకులు జావేద్ కూడా ఘర్షణ వాతావరణంలో తీవ్రంగా గాయపడ్డారు, కానిస్టేబుల్ రాకేష్, జావేద్ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి వివేకానంద, పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ కార్యాలయానికి ఓటు వేసేందుకు చేరుకున్నారు. అధికారులు, 22 మంది వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక విషయమై లోపల ఇరు వర్గాల మధ్య జరిగిన వాదోపవాదాలతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మందమర్రి తహాసిల్దార్ సతీష్ ప్రకటించడంతో కాంగ్రెస్ సభ్యులు, మంత్రి వెళ్తున్న సమయంలో మంత్రి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో కారు స్వల్పంగా ధ్వసంమైంది. మెజారీటీ ఉన్నప్పటికీ చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలను నిర్వహించకుండా అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తసు పలుకుతున్నారని బిఆర్ఎస్, సిపిఐ వార్డు సభ్యులు కార్యాలయం బయటకు రాకుండా ఆందోళనకు దిగారు. సిపిఐ కి చెందిన వార్డు సభ్యులు తమను కావాలని రెచ్చగొట్టి బయటకు వస్తే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, దానిని వదిలి వేసి కోరం ఉండి మెజారిటీ ఉన్నప్పటికీ అధికారులు ఎన్నికలను వాయిదా వేయడం ఎంత వరకు సమంజసమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎఐ సమ్మిట్కు బిల్గేట్స్ హాజరుపై సందిగ్ధత..
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్గేట్స్ ఢిల్లీలో జరుగుతున్న ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరవుతారో లేదో సందిగ్ధత నెలకొంది. ఆయన సదస్సుకు హాజరు కారని ప్రభుత్వ వర్గాలు చెబుతుండగా,ఆయన ఫౌండేషన్ అధికార ప్రతినిధి మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఆయన సదస్సులో ప్రసంగిస్తారని చెబుతున్నారు. ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రసంగించే టెక్ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, విధాన రూపకర్తలు, సంస్థాపకులు,సాంకేతిక నిపుణులు జాబితాలోంచి బిల్గేట్స్ పేరు మొదట్లో కనిపించగా, మంగళవారం సమ్మిట్ వెబ్సైట్ లో ఆయన పేరు కనిపించలేదు. బిల్గేట్స్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి మాత్రం షెడ్యూల్ ప్రకారం సమ్మిట్లో ఫిబ్రవరి 19న 11.50 గంటలకు బిల్గేట్స్ ప్రసంగిస్తారని వెల్లడించారు. ఈ సందిగ్ధానికి ప్రధాన కారణం ఒకటి తెలుస్తోంది. అమెరికా కోర్టు ఇటీవల విడుదల చేసిన జెఫ్రీ ఎప్సీన్ పత్రాలల్లో బిల్గేట్స్ పేరు ఉండటం అంతర్జాతీయంగా దుమారం రేపింది. లైంగిక నేరగాడైన ఎప్సీన్తో గేట్స్కు ఉన్న పాత సంబంధాల నేపథ్యంలలో భారత్ ఆయనకు అధికారిక వేదికను కల్పించడంపై విమర్శలు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలు అసంగతమని గేట్స్ అధికార ప్రతినిధి చెబుతున్నారు.
suicide |సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న..
suicide | సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగిన వెంకన్న.. suicide
మావోయిస్టు కమిటీ సభ్యుడు లొంగుబాటు
నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు జిల్లా ఎస్పీ ఎదుట మంగళవారం లొంగిపోయాడు. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన తాటి ముఖ అలియాస్ చూట్తే లొంగిపోయినట్లు ఎస్పీ రోహిత్రాజ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయాల గురించి తెలుసుకుని జనజీవన స్రవంతిలో తాను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని లొంగిపోయాడని తెలిపారు. జనవరి నుండి ఇప్పటివరకు 359 మంది మావోయిస్టు సభ్యులు వివిధ హోదాలలో జనజీవన స్రవంతిలో కలిసి తమ జీవితాలను పున ప్రారంభించి పునరావాస సౌకర్యాలను పొందారని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు శాఖ ప్రకటించిన సరెండర్ పాలసీ అనుకూలంగా ఆపరేషన్ చేయూత ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, దీనిలో భాగంగా ఇతను జిల్లా పోలీసుల ముందు లొంగిపోయాడని తెలిపారు. మిగిలిన మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోవాలని, శాంతియుత జీవనం గడపాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.మంగళవారం లొంగిపోయిన తాటి ముఖకు ప్రస్తుత సాయంగా 25 వేల రూ ఇవ్వడం జరిగిందని, మిగతా నగదు ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలో చెక్కు రూపంలో జమ చేస్తామని ఎస్పీ తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీ… వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా
4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకటన
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నికల సంఘం మార్చి నెల మధ్యలో షెడ్యూల్ విడుదల చేయనుంది. ఏప్రిల్ మాసంలో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ఆయా రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ముగియనుంది. ఎన్నికల నిర్వహణ సన్నాహాల కోసం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. ఎన్నిల సంసిద్ధతను పరిశీలించారు. పశ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో నిర్వహించారు. అస్సాంలో రెండు దశలు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేశారు.
Festivals |ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
Festivals | ఘనంగా శ్రీభవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు Festivals | మర్రిగూడ,ఆంధ్రప్రభ:
ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో స్థానిక
వాష్రూమ్లో సీక్రెట్ వీడియో తీసి బ్లాక్మెయిల్.. నటి ఫిర్యాదు
బెంగళూరు: మహిళా క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా కోరమంగళ ఇండోర్ స్టేడియంలో ఈవెంట్కు వెళ్లిన తనకు వాష్రూమ్లో కొందరు సీక్రెట్ వీడియో తీసి బెదిరిస్తున్నారని కన్నడ టీవీ నటి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు డిమాండ్ చేసిన డబ్బు చెల్లించకపోతే ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. కోరమంగళ ఇండోర్స్టేడియంలో మూడు రోజుల ఈవెంట్కు ఆమె వెళ్లింది. ఫిబ్రవరి 7న ఈవెంట్ రెండోరోజు స్టేడియం లోని మహిళల రెస్ట్రూమ్ను తాను వినియోగించుకోగా, తనకు తెలియకుండా ఎవరో సీక్రెట్గా అశ్లీల , అసభ్యకర వీడియో చిత్రీకరించారనని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన స్నేహితుని ఇన్స్టాగ్రామ్కు పంపించి డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోల ఆధారాలతో పెన్డ్రైవ్లో ఫిర్యాదు పంపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 13న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఉపయోగించి వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్…
పేట చైర్ పర్సన్ దంపతులను సన్మానించిన సర్పంచ్… ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట
గ్రామ పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు పంచాయతీలకు రూ.256 కోట్ల నిధులు విడుదల చేశారు. పంచాయతీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నాం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులు చర్చించనున్నట్టుగా తెలిసింది. అలాగే, జీహెచ్ఎంసి, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
బంగారం కొనుగోలుదారులకు ఊరట మళ్లీ తగ్గిన బంగారం ధర #GoldRates #Hyderabad #BullionMarket #SilverRate
సహజ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్కు దేశంలో మొదటి స్థానం
ఎన్ఎంఎన్ఎఫ్లో అత్యధిక నమోదు4.07 లక్షల రైతులు నమోదు… 2.72 లక్షల హెక్టార్లలో సాగు
ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు
అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల […] The post ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు appeared first on Visalaandhra .
యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన మహబూబాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ లో చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై యువకుడు పెట్రోల్ పోసి యువతితో పాటు తాను నిప్పింటించుకున్నాడు. అది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఇద్దరిని వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Birthday |ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
Birthday | ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు Birthday | పరకాల,ఆంధ్రప్రభ: తెలంగాణ
iBomma Ravi granted Bail with Conditions
iBomma Ravi has been accused in piracy issues of Telugu cinema and multiple cases have been registered against him. The Hyderabad cops nabbed him after a long hunt and he has been in jail from the past few weeks. The court asked to handover the passport of iBomma Ravi and he was asked not to […] The post iBomma Ravi granted Bail with Conditions appeared first on Telugu360 .
Paddy prohibited వరికి ఆకస్మిక ఉరి Andhra Prabha SPL Story
Paddy prohibited వరికి ఆకస్మిక ఉరి Andhra Prabha SPL Story అర్థంతర
Tools |రాయితీ పై రోటవేటర్లు, ట్రాక్టర్ పనిముట్లు
Tools | రాయితీ పై రోటవేటర్లు, ట్రాక్టర్ పనిముట్లు Tools | వేంసూరు,ఆంధ్రప్రభ;
sportsmen |ప్రతిభ చూపారు.. హాట్స్ ఆఫ్..
sportsmen | ప్రతిభ చూపారు.. హాట్స్ ఆఫ్.. sportsmen | గుంటూరు, ఆంధ్రప్రభ
Honor |మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన మాజీ చైర్మన్ దంపతులు
Honor | మున్సిపల్ చైర్మన్ ను సన్మానించిన మాజీ చైర్మన్ దంపతులు Honor
Albendazole |విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
Albendazole | విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ Albendazole | శావల్యాపురం, ఆంధ్రప్రభ
Rally |ఘనంగా మాజీ కేసీఆర్ జన్మదిన వేడుకలు
Rally | ఘనంగా మాజీ కేసీఆర్ జన్మదిన వేడుకలు Rally | జూలూరుపాడు,ఆంధ్రప్రభః
voltage | పాల రంగంలో నూతన దిశ… voltage | ఓబుల దేవర
Anemia |ఆరోగ్య పథంలో పయనించాలి..
Anemia | ఆరోగ్య పథంలో పయనించాలి.. Anemia | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ :
ఏఐ సమ్మిట్.. సందర్శకులకు మంత్రి క్షమాపణలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతో సరైన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. భారీ క్యూలైన్లు, జనం రద్దీతో సదస్సు లోపలికి వెళ్లడం చాలా ఆలస్యం కావడంతో సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర ఐటీ అండ్ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం అతిధులకు క్షమాపణలు చెప్పారు. సదస్సు సజావుగా సాగేందుకు నిరంతరం నిర్వహణ బృందం పనిచేస్తోందని మంత్రి తెలియజేశారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు వార్రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. “ప్రపంచం లోనే ఇది భారీ సదస్సు. దీనికి స్పందన అసాధారణం. ఈమేరకు ఉత్తేజం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు నిర్వహణ సానుకూలంగా ఉండేలా చూస్తున్నాం. నిన్న ఎవరైనా ఎలాంటి సమస్యలు ఎదురై ఉన్నా తాము క్షమాపణలు చెబుతున్నాం”అని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.ఈ సమ్మిట్పై ఆసక్తితో ఈరోజు 70,000 మంది హాజరయ్యారు. సందర్శకులు, గౌరవ అతిధులు, ప్రదర్శకులు వీరందరిలో ఉత్తేజం కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.ఎవరైనా తమ అభిప్రాయాలను తమతో పంచుకోవచ్చని, ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగాఉందన్నారు. సదస్సులో పాల్గొనడం వ్యక్తిగత ఎంపిక ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్లో కొంతమంది సాంకేతిక దిగ్గజాలు పాల్గొనకపోవడంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ పాల్గొనడం లేదా పాల్గొనకపోవడం అనేది వారి వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుందని వివరించారు.ఎన్విడియా సిఇఒ జెన్సెన్ హుయాంగ్ వంటి ప్రముఖులు సదస్సుకు హాజరు కాలేదు. అవాంఛనీయ కారణాల వల్ల హాజరు కాలేకపోతున్నానని హుయాంగ్ తెలియజేశారని,తనకు బదులు సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ను పంపించారని మంత్రి వివరించారు. భారత కంపెనీలతో ఎన్విడియా కూడా కలిసి పనిచేస్తోందని ఎఐ మౌలిక సౌకర్యాల కోసం కొంతవరకు భారీ పెట్టుబడులు పెట్టిందని చెప్పారు.
T20 World Cup : టోర్నీ నుంచి ఆస్ట్రేలియా అవుట్
ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజీకి చేరకుండానే టోర్నీ నుంచితప్పుకుంది
Jai Kisan |క్షేత్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ అధికారి…
Jai Kisan | క్షేత్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ అధికారి… Jai Kisan |
WindPower |కరువు నేలల్లో ‘వెలుగుల పంట’కు శ్రీకారం
WindPower | కరువు నేలల్లో ‘వెలుగుల పంట’కు శ్రీకారం WindPower | రాయలసీమలో
Chocolates |పాలల్లో గంజాయి చాక్లెట్లు …
Chocolates | పాలల్లో గంజాయి చాక్లెట్లు … Chocolates | హైదరాబాద్,ఆంధ్ర ప్రభ:
T20 World Cup |ఆస్ట్రేలియా ఔట్..
T20 World Cup | ఆస్ట్రేలియా ఔట్.. T20 World Cup |
Congress : జీవన్ రెడ్డికి బాసటగా ఎవరూ నిలవరా? పెదవి విప్పరా?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఎంతో దగ్గరగా లేదు
150 Hotspot |డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే కాల్ 1972..
150 Hotspot | డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే కాల్ 1972.. 150 Hotspot
Amaravathi RRR అవుటర్…టెర్రర్ AndhraPrabha SPL Story
Amaravathi RRR అవుటర్…టెర్రర్ AndhraPrabha SPL Story ఓఆర్ఆర్ భూ పేచీ 250
3175cr |రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలే..
3175cr | రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలే.. మక్తల్ , ఆంధ్రప్రభ :
హైదరాబాద్: సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. మంగళవారం రవికి పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రాష్ట్ర హైకోర్టు. ప్రతిరోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని, దేశం విడిచి వెళ్లొద్దని.. పాస్పోర్ట్ను కోర్టులో సరెండర్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే,ఇంటర్నెట్ను వాడాలనుకుంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. కాగా, సినిమాల పైరసీ కేసులో హైదరాబాద్ పోలీసులు..2025 నవంబరులో ఐబొమ్మ రవిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చి కస్టడీలోకి తీసుకుని విచారించారు. తర్వాత ఐబొమ్మ వెబ్ సైట్ ను డిలీట్ చేయించారు. ప్రస్తుతం జైలులో రవికి బెయిల్ రావడంతో బయటకు రానున్నారు.
Bail |ఐ బొమ్మ రవికి కోర్టు బెయిల్ …
Bail | ఐ బొమ్మ రవికి కోర్టు బెయిల్ … Bail |
30 years |చంద్రబాబు చరిష్మతోనే బిల్ గేట్స్ రాక..
30 years | చంద్రబాబు చరిష్మతోనే బిల్ గేట్స్ రాక.. 30 years
ఐబొమ్మ రవికి కోర్టు షరతులతో మంజూరు #Hyderabad #IbbomaRavi #BailOrder #CCS #PiracyCase
పెన్షనర్ కార్డ్ మోసం… రిటైర్డ్ బ్యాంకర్కు ₹20 లక్షల దెబ్బ
నకిలీ క్రెడిట్ కార్డ్ ఆఫర్తో వలనాలుగు ఖాతాల నుంచి ఏడు లావాదేవీలు
Revanth Reddy : రోడ్డుపై చెత్త కనిపిస్తే సస్పెండ్ చేస్తా : రేవంత్ వార్నింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖపై సమీక్ష చేశారు
1000 liters |నీరు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు…
1000 liters | నీరు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు… 1000 liters |
Telugu cinema l ఆ ముగ్గురులో విజేత ఎవరు…?
Telugu cinema l ఆ ముగ్గురులో విజేత ఎవరు…? Telugu cinema l
Breaking : ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్
సినిమాలను పైరసీ చేసిన ఐబొమ్మ రవికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
US Tightens Visa Rules, Says Entry Is a Privilege, Not a Right
The United States has once again reinforced its tough immigration stance, making it clear that a visa is not a constitutional right but a temporary permission granted to foreign nationals. US Secretary of State Marco Rubio stated that entry into the country is a privilege extended at America’s discretion and can be withdrawn if national […] The post US Tightens Visa Rules, Says Entry Is a Privilege, Not a Right appeared first on Telugu360 .
Why is Dragon Crucial for Prashanth Neel?
Prashanth Neel is a sensation in Indian cinema after the release of KGF franchise. Several top Telugu producers are in the race to produce his upcoming films. He is committed to KGF producers Hombale Films for his upcoming film and several top Telugu actors are keen to work with him. But it all depends on […] The post Why is Dragon Crucial for Prashanth Neel? appeared first on Telugu360 .
3lakhschildren | ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంచలన ఎఫ్ స్టీన్ ఫైల్స్: భయానక నిజాలెంత?
Telangana : మూడు మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా
ఈరోజు ఎనిమిది మున్సిపాలిటీల్లోనే ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరిగింది
జనగామ మున్సిపల్ ఎన్నికలో మహిళా కౌన్సిలర్పై దుర్వ్యవహారం.#Jangaon #MunicipalElection #PoliticalClash
NTR l అసలు ప్లాన్ ఇదే.. NTR l 500 కోట్ల కలెక్షన్స్
108.44 cr |వేగంగా పూర్తి చేయాలి
108.44 cr | వేగంగా పూర్తి చేయాలి 108.44 cr | మచిలీపట్నం
నూతన డిప్యూటీ డిఎంహెచ్వో గా భాగ్యలక్ష్మి పదవీ బాధ్యతల స్వీకరణ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని నూతన డిప్యూటీ డిఎంహెచ్వో గా భాగ్యలక్ష్మి పదవీ బాధ్యతలను స్వీకరించారు. వీరు తిరుపతిలో పీహెచ్సీ లో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై ధర్మవరంకు బదిలీగా వచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నారెడ్డి తో పాటు అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం డివిజన్ పరిధిలో ప్రజల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి, అధికారులు సిబ్బంది సహాయ సహకారాలతో అభివృద్ధి బాటలో నడుపుతారని వారు తెలిపారు. పట్టణ, గ్రామీణ […] The post నూతన డిప్యూటీ డిఎంహెచ్వో గా భాగ్యలక్ష్మి పదవీ బాధ్యతల స్వీకరణ appeared first on Visalaandhra .
సచివాలయం – 2 భవన నిర్మాణం పూర్తి చేయాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని సచివాలయం – 2 నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంగళవారం కాలనీవాసులు ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీవాసులు రాజు, నరసన్న, ఏలియా మాట్లాడుతూ సచివాలయం – 2 నిర్మాణం పునాదులకే పరిమితమైనా సంబంధిత కాంట్రాక్టర్ ఏకంగా 16 లక్షలకు పైగా నిధులు డ్రా చేశారన్నారు. దీనిపై స్పందించి విచారణ చేపట్టాలన్నారు. తక్షణమే సచివాలయం – 2 భవన […] The post సచివాలయం – 2 భవన నిర్మాణం పూర్తి చేయాలి appeared first on Visalaandhra .
School |గురుకులాల్లో ప్రవేశాలు…!!
School | గురుకులాల్లో ప్రవేశాలు…!! School | పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Viswak sen l ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?
Viswak sen l ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..? బ్యాక్ గ్రౌండ్ లేకుండా
బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా తారిక్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారం
భారీ విజయం తర్వాత అధికార బాధ్యతలు స్వీకారంఅవామీ లీగ్ నిషేధం మధ్య జరిగిన ఎన్నికలు
ఈనెల 22న నిర్వహించే చేనేత గర్జనను విజయవంతం చేయండి
చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మిక సంఘం, సహకార సంఘాలు, వస్త్ర విక్రయ దారుల సంఘం ఆధ్వర్యంలో చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఈనెల 22న చలో మంగళగిరి చేనేత గర్జనను విజయవంతం చేయాలని చేనేత కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22న మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గాలి గోపరి నుండి నూతన సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, నేతన్న సర్కిల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ […] The post ఈనెల 22న నిర్వహించే చేనేత గర్జనను విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు ఉండాలి : రేవంత్
హైదరాబాద్: హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న చోట స్కెవాక్ బ్రిడ్జిలు, అవసరమైన చోట పిపిపి విధానంలో స్కెవాక్ లు నిర్మించాలని అన్నారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై, సిఎస్, సిఎంవొ సెక్రటరీ, హెచ్ఎండిఎ కమిషనర్ తో సిఎం సమీక్షించారు. జిహెచ్ఎంసి విభజనలో తలెత్తిన సమస్యల పరిష్కారాలు సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని, ప్రకటన బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం ప్రకటన బోర్డులు కేటాయించాలని అన్నారు. అడ్వర్టెజింగ్ బోర్డుల నుంచి ఏడాదికోసారి ఫీజు వసూలు చేయాలని, నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు కార్పొరేషన్లలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, హైదరాబాద్ లో త్వరలో ప్రతి జోన్ లో పర్యటిస్తానని తెలియజేశారు. రోడ్లు శుభ్రంగా లేకుంటే అధికారులను సస్పెండ్ చేస్తామని, కమీషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దున్నే ఫీల్డ్ లో ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎండిఆర్టీ ఏజెంట్లను సన్మానించిన ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్
విశాలాంధ్ర ధర్మవరం;! ధర్మవరంలో ఎల్ఐసి కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా ధర్మవరం ఎల్ఐసి ఏజెంట్లు ఎండిఆర్ టి సాధించిన ఎల్ఐసి ఏజెంట్ల ను బ్రాంచ్ కార్యాలయంలో మేనేజర్ పి. విజయ్ శేఖర్ దుశ్యాలవాతో సన్మానించారు ఎం డి ఆర్ టి దినోత్సవ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ ఎం. విజయ శేఖర్ ఆధ్వర్యం లో గత 10 సంవత్సరాలలో ఎం డి ఆర్ టి కి అర్హత సాధించిన ఏజెంట్స్ మిత్రుల సమావేశం ఈ కార్యక్రమం జరిగింది. ఈ […] The post ఎండిఆర్టీ ఏజెంట్లను సన్మానించిన ఎల్ఐసీ బ్రాంచ్ మేనేజర్ appeared first on Visalaandhra .
suspend |సీఎం వార్నింగ్…ఎవరికంటే…
suspend | సీఎం వార్నింగ్…ఎవరికంటే… suspend | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Star Pratyusha Case : సుప్రీం తీర్పు ఓకే Andhra Prabha Analysis
Star Pratyusha Case : సుప్రీం తీర్పు ఓకే Andhra Prabha Analysis
Online Trading Scam: సినిమా నిర్మాతగా నటించి మోసం బంజారాహిల్స్ వైద్యురాలికి ₹6.2 లక్షల నష్టం
వైద్యురాలిని సినిమా నిర్మాతగా పరిచయం చేసుకున్న వ్యక్తిస్టాక్ ట్రేడింగ్లో అధిక లాభాలు ₹6.20 లక్షలు తీసుకున్నాడు
విశాలాంధ్ర -శెట్టూరు (అనంతపురం జిల్లా) : పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం ద్వారా పేగుల్లోని పురు గులను నిర్మూలించి, రక్తహీనత, పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని డాక్టర్ లిఖిత అన్నారు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా శెట్టూరు జడ్పీ ఉన్నత పాఠశాల , కేజీబీవీ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు డాక్టర్ లిఖిత ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రవేట్ అంగనవాడి పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈసందర్భంగా డాక్టర్ లిఖిత మాట్లాడుతూ […] The post నులి పురుగులను నులిమేద్దాం appeared first on Visalaandhra .
Railway |ఎక్స్ప్రెస్ రైలులో మంటలు…
Railway | ఎక్స్ప్రెస్ రైలులో మంటలు… Railway | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Andhra Prabha Smart Edition |AP/విద్యుత్ కారిడార్లు/పిల్లలు స్కూళ్లకు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-02-2026, 4.00PM ap సౌర, పవన సాగు.. ఏపీలో
వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..
ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్.విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 17వ తేదీ నిర్వహించే వార్మింగ్ డే ను విజయవంతం చేయాలని ఏపీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం డివిజన్లోని ధర్మవరం రూరల్ అర్బన్ లోని రెసిడెన్షియల్ హాస్టల్ లను వారు సందర్శించారు. వార్మింగ్ డే పై సమీక్షను కూడా వారు నిర్వహించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఏరియా హెల్త్ స్టాప్ అందరు కూడా మీ యొక్క హాస్టల్స్ ను […] The post వార్మింగ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
టేబుల్ టెన్నిస్ లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ సూరావజ్ఞుల సంచలనం #TableTennis #Snehaith #WTT
Fire |జాతీయ రహాదారిపై కారు దగ్ధం
Fire | జాతీయ రహాదారిపై కారు దగ్ధం Fire | సదాశివనగర్, ఆంధ్రప్రభః
కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం….
బిక్కనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన
Andhra Prabha Smart Edition|Telangana |జాతిపిత కేసీఆర్ /ఎత్తులు పై ఎత్తులు/
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-02-2026, 4.00PM ts తెలంగాణలో సంబురం.. జాతిపిత కేసీఆర్
అల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ
ఎంపీడీఓ బి.విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : పిల్లలలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించటం, నీరసం, ఆందోళన రాకుండా ఉండేందుకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రాప్తాడు ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం వల్ల రక్తహీనత , పోషకాహార లోపం పిల్లలలో ఉండదని, చదువుపై ఏకాగ్రత, నేర్చుకొనే సామర్థ్యము పెరుగుతుందన్నారు. […] The post అల్బెండజోల్ మాత్రలతో నులిపురుగుల నివారణ appeared first on Visalaandhra .
Emotional కంట తడి పెట్టిన ఎర్రబెల్లి..
Emotional కంట తడి పెట్టిన ఎర్రబెల్లి.. రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలనలో ప్రజాస్వామ్యం
కొత్తగూడెంలో సీపీఐ చరిత్ర కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను సీపీఐ దక్కించుకుంది. ఆ పార్టీకి చెందిన మూడ్ గణేశ్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన లలిత కుమారి ఎన్నికయ్యారు. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 58 స్థానాల్లో పోటీచేసి పొత్తులో భాగంగా సీపీఎం కు రెండు స్థానాలు కేటాయించింది. ఇక సీపీఐ 57 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేసింది. బీఆర్ఎస్ 58, బీజేపీ 53, జనసేన 14, బీఎస్పీ […] The post మేయర్గా ఆటో డ్రైవర్ appeared first on Visalaandhra .
Collector |సిబ్బందికి దిశా నిర్దేశం..
Collector | సిబ్బందికి దిశా నిర్దేశం.. Collector | ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు
Atchannaidu Slams YSRCP Over Tirupati Laddu Row in Legislative Council
Andhra Pradesh Minister Kinjarapu Atchannaidu strongly criticised YSR Congress Party members for their protest in the Legislative Council, accusing them of creating unnecessary drama over unrelated issues. He alleged that the opposition was deliberately diverting attention by bringing matters into the House that had no direct relevance to the ongoing proceedings. Referring to the controversy […] The post Atchannaidu Slams YSRCP Over Tirupati Laddu Row in Legislative Council appeared first on Telugu360 .
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బాధ్యతా సేవా సంస్థ సాయం
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, జేగురుపాడు గ్రామం, బీసీ కాలనీ లో నివాసం ఉంటున్న ర్యాలి సత్యవతి కుటుంబానికి చెందిన తాటాకిల్లు ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించి ఇంట్లో ఉన్న సామాగ్రి ఎలక్ట్రికల్ వస్తువులు కాలి బూడిద అయ్యాయి. గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, గ్రామ పార్టీ నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న బాధ్యత సేవా సంస్థ అధ్యక్షులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, వారితో కలిసి […] The post అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి బాధ్యతా సేవా సంస్థ సాయం appeared first on Visalaandhra .
వైభవంగా శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని దొడ్డిమేకల గ్రామంలో వెలిసిన శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రధోత్సవం సోమవారం అశేష భక్తవాహిణి నడుమ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు జంగం వీరభద్ర స్వామి స్వామివారికి జలాభిషేకం, కుంకుమార్చన, పుష్పభిషేకం, పంచామృతాభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. సాయంత్రం గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ కీ.శే. గజ్జల వెంకట్రామిరెడ్డి ఇంటి నుంచి కుంభం, కలసంతో ఊరేగింపుగా స్వామివారి రథం […] The post వైభవంగా శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం appeared first on Visalaandhra .
కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీకి టార్చ్లైట్ గుర్తు
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎఎం) రాబోయే పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం భారత ఎన్నికల సంఘం బ్యాటరీ టార్చ్లైట్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీ టార్చ్లైట్ గుర్తుతో బరిలోకి దిగనుంది. తమకు టార్చ్లైట్ గుర్తు వచ్చిందని, ఈ గుర్తుపై పుదుచ్చేరిలో పోటీ చేస్తామని పార్టీ ఎంఎన్ఎం పార్టీ మీడియా విభాగం ప్రకటించింది. […] The post కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీకి టార్చ్లైట్ గుర్తు appeared first on Visalaandhra .
అత్తాపూర్లో హల్దీరాం స్వీట్ హౌస్పై కేసు నమోదు #Attapur #Haldirams #FoodSafety #BNS #HyderabadNews
పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో అపశ్రుతి #Palnadu #Kotappakonda #Accident #Electricity
Buchi Babu Sana, a protege of top director Sukumar has made his directorial debut with Uppena which was a sensational hit. He bagged an opportunity to direct Ram Charan in his second film and Peddi is now the most awaited Telugu film of 2026. The film is slated for April 30th release across the globe […] The post What Next Buchi Babu? appeared first on Telugu360 .
గజ్వేల్ లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
గజ్వేల్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల
ఆస్పత్రి తలుపు తట్టిన పక్షి #Germany #Berlin #Wildlife #Rescue #Hospital

27 C