ఈగల్ టీం భారీ ఆపరేషన్.. 12 మంది అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా ఈగల్ టీం భారీ రాష్ట్రంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల కేసుల్లో పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న 12 మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శ్యాండిల్య గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్న వివిధ జిల్లాలకు చెందిన వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచిందన్నారు. ఈ ఆపరేషన్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నిందితులయిన నాయ్ని సాయి అక్షిత్, మల్లూరి యశ్వంత్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అంబారిపేట అశ్విన్ కుమార్, సయ్యద్ షాహేద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వేదాంత్ గుప్తా, రిషబ్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షేక్ ఖాజా ఫరీదుద్దీన్, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని మహ్మద్ సమీర్, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని దుర్గం కృష్ణ కుమార్, ఖమ్మం కమీషనరేట్ పరిధిలోని దుబ్బాకుల రామకృష్ణా, వనపర్తికి చెందిన పాలెం వినయ్ లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందని డైరెక్టర్ స్పష్టం చేశారు.
సిఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మామునూరు ఎయిర్పోర్ట్
మామునూరు ఎయిర్పోర్ట్కు భూమి అప్పగింత ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులను త్వరగా పూర్తి చేయాలి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వింగ్స్ ఇండియా 2026 అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు, భట్టి మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మామునూరు ఎయిర్ పోర్ట్ కల నెరవేరుతోందని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ ప్రదర్శనలో గురువారం అవార్డుల కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు మామునూరు అతిపెద్ద ఎయిర్ పోర్ట్గా ఉండేదని అన్నారు. మామునూరు ఎయిర్ పోర్ట్కు 696 ఎకరాలు మాత్రమే ఉందని అయితే 180 సీట్ల విమానం దిగాలంటే రన్వే పొడవు 2500 మీటర్లు ఉండాలని మంత్రి తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ కల నెరవేరాలంటే మరో 259ఎకరాలు అవసరమని మంత్రి తెలిపారు. గతంలో ఎవరూ ఆ భూమిని సేకరించలేదని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డ్ టైమ్లో రైతులను ఒప్పించి భూమి సేకరించిందని ప్రశంసించారు. ఏవియేషన్ మంత్రిగా ఎక్కువ ఎయిర్పోర్ట్లు నిర్మించాలనేది తన లక్ష్యమని, రాష్ట్రాలు సహకరించి భూములు ఇస్తే కొత్త ఎయిర్పోర్టులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తర్వాత గొప్ప వారసత్వ నగరమయిన వరంగల్లో ఎయిర్పోర్ట్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా, నిర్మాణం చేసుకోలేక పోయామని, ఇప్పుడు ఆ కల నెరవేరుతోందని అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5 వేల ఎకరాల్లో నిర్మిస్తామంటే అందరూ నవ్వారని, అన్ని వేల ఎకరాలు ఉండటం వల్లే నేడు ఆపరేషన్, మెయింటెనెన్స్, రిపేర్ కేంద్రాలకు వీలు అవుతోందని, అందువల్లే హైదరాబాద్ ఏవియేషన్ హబ్గా ఎదిగిందని మంత్రి పేర్కొన్నారు. పోటీపడి రాజకీయాలు చేయడం కాదని, అభివృద్ధి చేయాలని, తెలంగాణను కూడా అభివృద్ధి చేయాలని తన గురువు చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ కు భూమి అప్పగింత: భట్టి విక్రమార్క మామునూరు ఎయిర్ పోర్ట్కు అవసరమైన భూమిని సేకరించి కేంద్ర విమానయాన శాఖ కు గురువారం అప్పగించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ కు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం అన్నారు. మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయాల నిర్మాణ పనిని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో వైమానిక శాఖ మంత్రిగా ఉండడం అభినందనీయమని, తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తిస్తూ సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ఎయిర్పోర్ట్ అథారిటీతో 2007లోనే మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు పట్టించుకోకపోవడంతో నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయిన కొత్తగూడెం, ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును రాష్ట్ర క్యాబినెట్ కోరిందని, దీనికి సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లడం రాష్ట్రానికి శుభపరిణామమన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ 1930లో నిజాం కాలంలోనే పనులు మొదలుపెట్టారని, ఇది ఆనాడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దద విమానాశ్రయమని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్షాలకు అనుగుణంగా 2047 నాటికి రాష్ట్ర ఏరో ఇంజన్ హాబ్గా అవతరిస్తొందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నిర్వహణ, మరమ్మత్తులు, ఆపరేషన్లు (ఎంఆర్ఓ)హబ్గా మార్చాలనే లక్షంతో ప్రభుత్వం పెట్టుబడిదారులను అన్ని విధాలుగా ఆకర్షిస్తోందని డిప్యూటీ సిఎం అన్నారు. రెండో రోజు ఆకట్టుకున్న ప్రదర్శనలు వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ ఎగ్జిబిషన్ రెండో రోజు ఆకట్టుకుంది. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, భారీగా హాజరయ్యారు. పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. వివిధ రకాల స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. దేశంలో విమాన తయారీకి అవసరమయిన ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసి ఉత్పత్తులను ప్రదర్శించాయి. దీంతో పాటుగా ఆకాశంలో ప్రతి రెండు గంటలకు ఒక సారి జెట్ ఎయిర్ క్రాఫ్ట్లు చేసిన విన్యాసాలు అలరించాయి. కాగా, ఈ సందర్శనలో పలు దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్లు ప్రదర్శించారు. చివరి రెండు రోజుల పాటు సాధారణ ప్రజలను ఈ సందర్శనకు అనుమతించనున్నారు.
బిఆర్ఎస్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని వీణవంకలో గురువారం అదుపులోకి తీసుకుని సైదాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలా డం, దౌర్జన్యం చేయడం వంటి అభియోగాలపై అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా వీణ వంక లోకల్ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకున్నారని తన కుటుంబంతో కలిసి హుజరాబాద్లో రోడ్డుపై ఎంఎల్ఎ పాడి కౌశిక్ రెడ్డి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై రెచ్చిపోయారు. పోలీసుల మీదకు దూసుకెళ్లి బెదిరించారు. ‘భవిష్యత్తులో రేపు మీ కంటే పెద్ద పొజిషన్లో ఉంటా. మీ కంటే ఎక్కువ పవర్ నాకు ఉంటుంది. నా ఇంట్లో పండగ లేకుండా చేస్తున్నారు. నాపైన ఎన్ని కేసులైనా పెట్టుకోండి. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కని సంగతి చూస్తా. వీణవంకలో సమ్మక్క పండగ చేసుకోకుండా అడ్డుకున్నారు’ అని సిఐకి వార్నింగ్ ఇచ్చారు. కరీంనగర్ సిపి పైన కూడా పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఐబొమ్మ రవి
మన తెలంగాణ/హైదరాబాద్ : సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. నాంపల్లి కోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ చుక్కెదురైంది. దీంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. రవి పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు బెయిల్ ఇవ్వకూడదని మంగళవారం కౌంటర్ దాఖలు చేయనున్నారు. చిత్ర పరిశ్రమకు పైరసీ ద్వారా భారీ నష్టం చేకూర్చారనే ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై నాలుగు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు పలుమార్లు రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
OSSS is not just another remake it is a highly relatable story.
Tharun Bhascker and Eesha Rebba starrer Om Shanti Shanti Shantihi is releasing on 30th January, worldwide. The movie has garnered good buzz and anticipation with Jay Krish songs and lead pair chemistry, interesting content showcased in teaser and trailer. There have been reports about the film being a Malayalam film, Jaya Jaya Jaya Hein remake […] The post OSSS is not just another remake it is a highly relatable story. appeared first on Telugu360 .
Social media has become a major way for videos to go viral, reaching thousands of people in just minutes. Short clips are shared through messaging apps, reposted on different platforms, and often come with captions that add explanations or claims sometimes without checking if they are true. This fast sharing makes videos get a lot of attention quickly, influencing people’s views even before the video’s accuracy or origin is confirmed. Amid this, a video is circulating online showing a young boy standing with a bunch of balloons, seemingly selling them. At one point, a young man points at the balloons and bursts all of them. This video became more viral on the internet, while sharing this video a x user wrote, ಬಳಲಿದ ಕೈಗಳನ್ನು ಕೈ ಹಿಡಿದು ಬಲಪಡಿಸಬೇಕೇ ಹೊರತು.. ನಮ್ಮ ಬಲವನ್ನು ಅಸಹಾಯಕರ ಮೇಲೆ ತೋರಿಸಬಾರದು..! this post also share with a hashtag #NewIndia When we translate it to english it reads, We must hold the trembling hands and strengthen them, not.. We must not show our strength on the helpless..! A screenshot is provided below. Fact check: The claim linking the video to India is misleading. The footage is actually from Bangladesh, and the child in the video was given money and encouraged to go to school after the incident. To verify the claim, we searched the internet using relevant keywords but did not find any reports published by prominent media outlets. If such an incident had occurred in India, it would likely have been widely reported by major news organizations or shared widely on prominent Indian social media platforms. We also took a screenshot of the viral video and performed a reverse image search. Through this search, we found a YouTube Shorts video . On January 21, 2026, a YouTuber named Arif Vai 01 uploaded a video on his channel. While uploading, Arif wrote in Bengali: “বেলুনওয়ালা বাচ্চাটার সাথে একি হলো দেখুন”. Translated to English, it reads: “Look at the kid with the balloon.” We found that this video is similar to the viral video, which is why we compared both. During the comparison, we observed that both videos are from the same incident, but this one was recorded from a different camera angle. When we checked the description on the YouTuber’s channel, he mentioned: Discover the best street food, viral dishes, live cooking, and hidden food spots across Bangladesh. Real flavors, real stories, real street food! Subscribe for daily tasty adventures. We also found that this version of the video is slightly longer than the viral clip. In the final part, the man is seen asking the boy his age and then advising him to go to school and spend time playing at home instead of selling balloons. He also pays the boy for all the balloons. We came across several other videos of the same incident recorded from different angles. These videos can be found here , here & here . From these additional angles, it is clear that after bursting the balloons, the man speaks to the boy, asks his age, pays him for the balloons, and encourages him to go to school and play rather than work. We found that all the accounts sharing these videos are based in Bangladesh and are posting local content from Bangladesh. We also found Mohammed Zubair a senior factchecker react to a claim post and post a larger version of the video. In the post Zubair mentioned, The video is from Bangladesh. Not India. In the video, The man asks the boy his age and then pays him for all the balloons and asks him to go to school/ go home and play instead of selling balloons. At the end of the video you see him give 1000 Taka. Hence, we found that the claim is likely Misleading. We could not identify the exact location, nor confirm whether the video is real or scripted. However, based on our investigation and observation of the posts sharing the video, it is clear that the incident is not from India and is likely from Bangladesh.
విచారణకు రాలేను.. మీరే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు రండి
మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేసి, మరో తేదీని ఇవ్వండి 160 సిఆర్సిపి కింద ఒకే ప్రాంతంలో విచారణను చేయాలన్న నిబంధనలు లేవు నన్ను ఎర్రవల్లిలో విచారణ చేయండి సిట్ విచారణ అధికారికి కెసిఆర్ లేఖ మనతెలంగాణ/హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఇచ్చిన నోటీసులకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ స్పందించారు. ఈ మేరకు గురువారం రాత్రి సిట్ విచారణ అధికారి ఎసిపి పి.వెంకటగిరికి కెసిఆర్ లేఖ రాశారు. శుక్రవారం విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు శుక్రవారం(జనవరి 30) చివరి తేదీ అయినందున మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని, విచారణకు శుక్రవారం కాకుండా మరో తేదీని తెలపాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ఖరారు పనిలో ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని సిట్ అధికారులను కోరారు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, భాధ్యతగల దేశ పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని కెసిఆర్ వెల్లడించారు. సెక్షన్ 160 సిఆర్సిపి కింద విచారణను ఒకే ప్రాంతంలో చేయాలన్న నిబంధనలు లేవని పేర్కొన్నారు. తనను ప్రస్తుతం ఉంటున్న ఎర్రవల్లిలోని నివాసంలోనే విచారణ చేయాలని, భవిష్యత్తులో నోటీసులన్నింటిని ఎర్రవల్లిలోని తన నివాసానికే పంపాలని కెసిఆర్ కోరారు.
ఇది విచారణ కాదు.. ప్రతీకారం: కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత కెసిఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది విచారణ కాదు..ప్రతీకారం.. ఇది న్యాయం కాదు..రాజకీయ దురుద్దేశం అని విమర్శించారు.చావు నోట్లో తలబెట్టి కెసిఆర్ సచ్చుడో- తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కెసిఆర్ అని వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కెసిఆర్పై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు అని, నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు...ప్రజల తీర్పుతోనే రాస్తారని అన్నారు.
Director Shankar |డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా…?
Director Shankar | డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా…? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
హోంగార్డు ఆస్తులు రూ.20 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఓ హోంగార్డు అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర సంచలనం కలిగిస్తోంది . జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న నెట్టి శ్రీనివాసరావు అనే హోంగార్డు ఇళ్లు, ఇతర ఆస్తులపై ఎసిబి అధికారులు గురువారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అతడు ఆదాయానికి మించి సుమారు రూ.20 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతంలో సుమారు 15 ఏళ్ల పాటు ఎసిబి విభాగంలోనే హోంగార్డుగా పనిచేసేవాడని, ఆ సమయంలో ఎసిబి చేపట్టే దాడుల రహస్య సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని, అవినీతి అధికారులకు చేరవేసేవారని, అందుకు ప్రతిఫలంగా భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలున్నాయి. ఈ కారణంతోనే గతంలో అతడిని ఎసిబి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేశారు. అయినప్పటికీ, పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలను కొనసాగించినట్లు సమాచారం. విశాఖపట్నం, విజయనగరం, గుర్ల మండలంలోని శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపైనా ఎసిబి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు విలాసవంతమైన భవనాలు, భూముల పత్రాలతో పాటు నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ అవినీతి వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో ఎసిబి అధికారుల విచారణ సాగుతోంది.
Mitra Youth |రూ.60 వేల ఆర్థిక సహాయం అందజేత
Mitra Youth | రూ.60 వేల ఆర్థిక సహాయం అందజేత Mitra Youth
Devotees |సమ్మక్క సారక్క జాతరను మరింత అభివృద్ధి…
Devotees | సమ్మక్క సారక్క జాతరను మరింత అభివృద్ధి… Devotees | బచ్చన్నపేట,
Sharmila Takes a Swipe at Jagan’s Padayatra Plan, Questions His Track Record
APCC president Y. S. Sharmila has strongly reacted to the announcement made by YSRCP chief and former Chief Minister Y. S. Jagan Mohan Reddy about launching another padayatra. Addressing the media in Vijayawada, Sharmila said the proposed march is driven purely by the hunger for power and nothing more. She questioned what Jagan achieved when […] The post Sharmila Takes a Swipe at Jagan’s Padayatra Plan, Questions His Track Record appeared first on Telugu360 .
ఆ సైకోగాళ్లకు సజ్జనారే కరెక్ట్: జగ్గారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండానే వారి ఇంటికే వెళ్లి కేసు నమోదు చేయాలని పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు నిర్ణయం చాలా మంచివని ఆయన చెప్పారు. కొంతమంది సైకోగాళ్లు మహిళలను ట్రాప్ చేసి మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అలాంటి వారికి హైదరాబాద్ కమిషనర్ సజ్జనారే కరెక్ట్ అన్నారు. గురువారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎన్కౌంటర్ వంటి భయం కూడా ఉండాలన్నారు. వైఎస్సార్ హయాంలో వరంగంలో ఓ అమ్మాయిని వేధించినందుకు ఎన్కౌంటర్ చేశారన్నారు. బిఆర్ఎస్ హయాంలో మరో ఎన్కౌంటర్ జరిగిందన్నారు. ఎన్కౌంటర్లను రాజ్యంగ పరంగా సమర్ధించలేమని, కానీ, ఆడపిల్ల తండ్రిగా, కుటుంబాలు కలిగిన వారు సమర్ధిస్తారని, ఇది వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. బాధిత మహిళలు, యువతులకు భరోసా ఇచ్చేలా పోలీసుల చర్య ఉండాలని ఆయన తెలిపారు. ఆడపిల్లలతో ఫొటోలు తీసుకొని బ్లాక్మొయిల్ కొంతమంది ఆడపిల్లలతో ఫొటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. అలాంటి ఫొటోలు, ఆడపిల్ల తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదును బహిర్గతం చేయవద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. సమాచారం బహిర్గతం చేస్తే ప్రైవసీ దెబ్బతీస్తుందని తద్వారా బాధితులు తమ జీవితం బలి తీసుకునే ప్రమాదం ఉంటుందన్నారు. ట్రాప్ అయిన అమ్మాయికి సమస్య కాకుండా పోలీసులు చూడాలన్నారు. సున్నితమైన విషయాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంయమనం పాటించాలని నాయకులు, అధికారుల వ్యక్తిగత సంబంధాల వార్తలు వేయకుండా ఉండాలని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రైవసీ, ఇష్టాయిష్టాల్లో ఇంకొకరు వేలు పెట్టొద్దన్నారు. రాజకీయ నాయకుడిగా పోలీసులతో కోట్లాడుతానని, ఇది పొలిటికల్ గేమ్, పోలీస్, పాలిటిక్స్ ఎప్పుడూ ఉండేదేనని ఆయన అన్నారు. సిఐడి చారు సిన్హా ప్రకటన మహిళలు, ఆడపిల్లల తల్లిదండ్రులకు వెపన్ లాంటిదన్నారు.
Temple |ప్రారంభమైన గజ్జెలమ్మ ఆలయ వార్షికోత్సవం..
Temple | ప్రారంభమైన గజ్జెలమ్మ ఆలయ వార్షికోత్సవం.. Temple | కుంటాల, ఆంధ్రప్రభ
Maddi Medaram |మద్ది మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం…
Maddi Medaram | మద్ది మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనం… Maddi Medaram
Anil Ravipudi |మనసు మార్చుకున్నాడా..?
Anil Ravipudi | మనసు మార్చుకున్నాడా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అనిల్
D46 Canal |కాలువలో బాలిక మృత దేహం లభ్యం
D46 Canal | కాలువలో బాలిక మృత దేహం లభ్యం D46 Canal
Chilakalagattu |గాలిలో కాల్పులు జరుపుతూ…
Chilakalagattu | గాలిలో కాల్పులు జరుపుతూ… Chilakalagattu | మేడారం, ఆంధ్రప్రభ :
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం
మన తెలంగాణ/హైదరాబాద్ : కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రావికంపాడు జంక్షన్ వద్ద రొయ్యల వ్యాన్ను తప్పించ బోయి డీజిల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టడంతో 43 ఏళ్ల డ్రైవర్ ఎస్కె. కలాం సజీవ దహనం అయ్యాడు. మృతుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్కు చెందినవాడు. గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఘటనపై అన్నవరం సబ్ -ఇన్స్పెక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ జి.శ్రీధర్ మాట్లా డుతూ సర్వీస్ రోడ్డు నుండి అకస్మాత్తుగా హైవేపైకి వచ్చిన రొయ్యలతో నిండిన వ్యాన్ను తప్పించుకునేందుకు కలాం ప్రయత్నించినప్పుడు, కలాం నడుపుతున్న లారీ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. కలాం మృతదేహం లారీ లోపల కాలిపోయి కనిపించిందన్నారు. దీనిపై అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Sammakka |గద్దెనెక్కిన వరాల తల్లి సమ్మక్క
Sammakka | గద్దెనెక్కిన వరాల తల్లి సమ్మక్క Sammakka | స్టేషన్ ఘన్
Janhvi Kapoor and Karan Johar Parts Ways
Late actress Sridevi and Bollywood producer Boney Kapoor’s daughter Janhvi Kapoor has been closely associated with top filmmaker Karan Johar from a long time. The actress admitted that he happens to be her mentor in Hindi cinema and she worked for films like Dhadak, Sunny Sanskari Ki Tulsi Kumari, and Homebound. The actress is associated […] The post Janhvi Kapoor and Karan Johar Parts Ways appeared first on Telugu360 .
“న్యాయవాదుల హక్కులు మా తొలి ప్రాధాన్యత….చలసాని అజయ్ కుమార్
4 వ నెంబర్ పై తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పోరాడతామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అభ్యర్థి, ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు చలసాని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 13న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి కౌన్సిల్ సభ్యుడిగా గెలిపించాలని ఆయన న్యాయవాదులను కోరారు. ఈ సందర్భంగా […] The post “న్యాయవాదుల హక్కులు మా తొలి ప్రాధాన్యత….చలసాని అజయ్ కుమార్ appeared first on Visalaandhra .
MLA | అవినీతి లేని దేశంగా…. MLA | నిజామాబాద్, ఆంధ్రప్రభ :
కెసిఆర్పై గౌరవం ఉంది.. సిట్ విచారణకు సహకరించాలి: పిసిసి చీఫ్
ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయనీయం గత పదేళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేలాలి టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గత పదేళ్లలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. కెసిఆర్ సిట్ విచారణకు సహకరించాలని పిసిసి అధ్యక్షుడు సూచించారు. గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ.. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం లేకుండా అధికారులు ట్యాపింగ్ చేయలేరని ఆయన ఆరోపించారు. ఉద్యమకారుడిగా కెసిఆర్పై గౌరవం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజానిజాలు తేలాలని మహేశ్కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. 500లకు పైగా ఫోన్ నంబర్లు ట్యాప్ అయ్యాయన్న సమాచారం తమ దగ్గర ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు నందినగర్లోని కెసిఆర్ ఇంటికి వెళ్లారని, ఆ సమయంలో కెసిఆర్ ఫాంహౌస్లో ఉన్నారని, దీంతో నందినగర్లోని కెసిఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చి సిట్ అధికారులు వెళ్లిపోయారని పిసిసి అధ్యక్షుడు తెలిపారు. సిట్ సంపూర్ణ విచారణ జరిపితేనే నిజాలు బయటకు వస్తాయని, ఈ విషయంలో వాస్తవాలు బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దురుద్దేశం లేదన్నారు. మున్సిపా లిటీలో మెజారిటీ స్థానాలను గెలుస్తామన్నారు. మున్సిపాలిటీల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. ఇంచార్జ్ మంత్రులు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు బిఫాం ఇచ్చే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.
Railway |వ్యవస్థాగత సంస్కరణలు, నైపుణ్య వృద్ధి రైల్వేల అభివృద్ధికి కీలకం
Railway | వ్యవస్థాగత సంస్కరణలు, నైపుణ్య వృద్ధి రైల్వేల అభివృద్ధికి కీలకం Railway
హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్రెడ్డి సందడి
మనతెలంగాణ/హైదరాబాద్: హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్రెడ్డి సందడి చేశారు. తన పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ కార్యక్రమం అనేక వర్గాల్లో చర్చకు దారితీసింది. భారతీయ విద్యార్థుల ప్రత్యేక ఆహ్వానంతో క్యాంపస్ను సిఎం రేవంత్ సందర్శించారు. ఈ మేరకు విద్యార్థులతో తన ఆలోచనలను సిఎం రేవంత్రెడ్డి పంచుకున్నారు. విద్యార్థులతో జరిగిన చర్చాగోష్ఠిలో సిఎం రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను విద్యార్థులకు వివరించారు. విజయం అనేది అదృష్టం వల్ల రాదని నిరంతర కృషి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని ఆయన విద్యార్థులకు తెలిపారు. ఎవరికైనా వారి కెరీయర్లో ప్రారంభంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలా అధిగమించాలో విద్యార్థులకు సిఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. విజన్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ను కేవలం ఐటీ హబ్గానే కాకుండా అన్నిరంగాల్లోనూ మేటిగా తీర్చిదిద్దుతున్నామని సిఎం రేవంత్రెడ్డి వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ గురించి సిఎం రేవంత్రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా పాటిస్తున్నామో ఆయన చెప్పారు. హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహారించాలని సిఎం వారికి పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని సిఎం అన్నారు.
శాంసంగ్ గెలాక్సీ A07 5G ఆవిష్కరణ
గురుగ్రామ్: భారతదేశపు ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్, ఫిబ్రవరి మొదటి వారంలో 'గెలాక్సీ A07 5G'ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. 'ఏ సిరీస్'లో వస్తున్న ఈ కొత్త ఫోన్... ఆన్లైన్ వినోదం, సోషల్ మీడియా ద్వారా విజువల్ స్టోరీ టెల్లింగ్, మరియు రోజంతా వచ్చే బ్యాటరీని కోరుకునే నేటి తరం డిజిటల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది సరసమైన ధరలో లభిస్తుంది. అద్భుతమైన కెమెరా ఫీచర్లు: గెలాక్సీ A07 5G ఐకానిక్ 'ట్రాక్ కెమెరా డెకో' డిజైన్తో వస్తుంది. ఇందులో హై-రిజల్యూషన్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది: నాణ్యమైన ఫోటోల కోసం 50MP ఆటోఫోకస్ కెమెరా మరియు డెప్త్ అంచనా కోసం 2MP కెమెరా. మెయిన్ కెమెరాలోని F1.8 అపెర్చర్, 2MP డెప్త్ కెమెరా సహాయంతో సబ్జెక్ట్పై ఫోకస్ చేసి, బ్యాక్గ్రౌండ్ను బ్లర్ చేయడం ద్వారా అద్భుతమైన 'బోకే ఎఫెక్ట్' పోర్ట్రెయిట్లను సృష్టిస్తుంది. సూర్యాస్తమయాలు, వీధి దృశ్యాలు లేదా క్యాండిడ్ మూమెంట్స్ను స్పష్టమైన వివరాలతో, ఆకర్షణీయమైన రంగులతో బంధించడానికి దీని వైడ్-యాంగిల్ సెటప్ అనువుగా ఉంటుంది. అలాగే, దీని 8MP ఫ్రంట్ కెమెరా, తక్కువ నాయిస్తో స్పష్టమైన సెల్ఫీలు, వీడియోలను అందిస్తుంది. లీనమయ్యే డిస్ప్లే: వినియోగదారులు ఫోటోలు తీసుకోవడం, వాటిని ఎడిట్ చేయడం మరియు ఇతరులతో పంచుకోవడం వంటి వాటిని పూర్తిగా ఆస్వాదించేందుకు వీలుగా... గెలాక్సీ A07 5Gలో 6.7-అంగుళాల HD+ డిస్ప్లేను పొందుపరిచారు. ఇందులో ఉన్న 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల.. వీడియోలు చూస్తున్నప్పుడు లేదా ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ చాలా సున్నితంగా, వేగంగా కదులుతుంది. ఇక ఎండలో ఉన్నప్పుడు కూడా అక్షరాలు, దృశ్యాలు స్పష్టంగా కనిపించేలా ఇందులో 'హై-బ్రైట్నెస్ మోడ్' (HBM) ఉంది; ఇది 800 నిట్స్ వరకు వెలుతురును ఇస్తుంది. అలాగే, ఫోన్ స్క్రీన్ త్వరగా పగిలిపోకుండా, అదనపు మన్నిక కోసం '2-స్టెప్ టెంపర్డ్ గ్లాస్' రక్షణను ఏర్పాటు చేశారు భారీ బ్యాటరీ: గెలాక్సీ A07 5G శక్తివంతమైన 6000mAh బ్యాటరీతో వస్తుంది. దీని మునుపటి మోడల్తో పోలిస్తే ఇది 20% పెద్దది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చే ఈ భారీ బ్యాటరీ... యూట్యూబ్ వీడియోలు స్ట్రీమింగ్ చేసినా, సోషల్ మీడియాలో బ్రౌజ్ చేసినా రోజంతా నిరంతరాయంగా పనిచేస్తుంది. గెలాక్సీ A07 5G ఆప్టిమైజ్ చేసిన పవర్ మేనేజ్మెంట్ కారణంగా పని మరియు వినోదం రెండింటికీ అంతరాయం కలగదు. గెలాక్సీ A07 5G విడుదల తేదీ, ధర, ఎక్స్క్లూజివ్ ఆఫర్ల గురించిన మరిన్ని వివరాల కోసం వేచి ఉండండి.
చెరువులకు నీరు అందించేందుకు కాలువ పనులు పూర్తి చేయాలి..
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు సిపిఐ నేతలు డి.జగదీష్,పి.హరినాథ్ రెడ్డి ల వినతి.. విశాలాంధ్ర–గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్–ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని చెరువులకు సాగునీరు అందించేందుకు పెండింగ్లో ఉన్న కాలువ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, పి. హరినాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమరావతిలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి వారు వినతిపత్రం సమర్పించారు. రాగలపాడు మైనర్ కాలువ […] The post చెరువులకు నీరు అందించేందుకు కాలువ పనులు పూర్తి చేయాలి.. appeared first on Visalaandhra .
గ్లోబల్ లైఫ్ సైన్సెస్ గా కొత్త లోగోను ఆవిష్కరించిన PI ఇండస్ట్రీస్
PI ఇండస్ట్రీస్ లిమిటెడ్ (PI) తన కొత్త కార్పొరేట్ లోగోను ఆవిష్కరించింది, ఇది బలమైన అగ్రి-సైన్సెస్ ఫౌండేషన్ నుండి ప్రపంచవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ లైఫ్ సైన్సెస్ ఆర్గనైజేషన్గా ఎదుగుతున్న తన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. PI బ్రాండ్ పేరు కార్పొరేట్ గుర్తింపును కొనసాగించడంతో, కంపెనీ పేరు మార్చబడలేదు. PI యొక్క శాస్త్రీయ DNA మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆశయంలో పాతుకుపోయిన, రిఫ్రెష్ చేయబడిన గుర్తింపు, వ్యవసాయ శాస్త్రాలు, జీవశాస్త్రాలు, ఔషధాలు మరియు సంక్లిష్ట రసాయన శాస్త్ర-ఆధారిత పరిష్కారాలలో కంపెనీ విస్తరిస్తున్న పాత్రను ప్రతిబింబిస్తుంది. సిగ్నేచర్ బ్లూ దశాబ్దాల ప్రపంచ భాగస్వామ్యాల్లో నిర్మించిన ఆవిష్కరణ, విశ్వసనీయత మరియు నమ్మకాన్ని సూచిస్తుంది, అయితే శక్తివంతమైన ప్రకాశవంతమైన పసుపు, ఆశావాదం మరియు సానుకూల మార్పును సృష్టించే సైన్స్ శక్తిని సూచిస్తుంది. DNA హెలిక్స్ మరియు పరస్పర అనుసంధానమైన వ్యవస్థల సిస్టమ్స్ ద్వారా ప్రేరణ పొందిన నిర్మాణ అంశాలు PI యొక్క క్రాస్-డొమైన్ శాస్త్రీయ సామర్థ్యాలను సూచిస్తాయి, అయితే దేవనాగరి-ప్రేరేపిత టైపోగ్రఫీ PI యొక్క భారతీయ మూలాలు మరియు దాని ప్రపంచ దృక్పథంలో గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. సైన్స్ నేతృత్వంలోని అమలు మీద 80 ఏళ్ల వారసత్వాన్ని కలిగిన PI, లోతైన రసాయన శాస్త్ర నైపుణ్యం, అధునాతన సాంకేతికతలు మరియు మానవ చాతుర్యాన్ని మిళితం చేసి ఖచ్చితత్వం, నాణ్యత మరియు వేగాన్ని మెరుగైన స్థాయిలో అందిస్తుంది. నేడు, కంపెనీ నియంత్రిత మార్కెట్లలో ప్రముఖ గ్లోబల్ ఆవిష్కర్తలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని, నాణ్యత, రక్షణ మరియు సుస్థిరతలో అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక మాలిక్యూల్స్, ప్లాట్ఫారంలు మరియు పరిష్కారాలను అందిస్తుంది. కొత్త గుర్తింపు గురించి వ్యాఖ్యానిస్తూ, మిస్టర్ మయాంక్ సింఘాల్, వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఇలా అన్నారు: PI నేడు రసాయనశాస్త్రం, జీవశాస్త్రం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిపి పనిచేస్తుంది. ఎనిమిది దశాబ్దాలుగా మాకు నిర్వచించిన విలువలు, శాస్త్రీయ క్రమశిక్షణకు కట్టుబడి ఉండగా, మా తాజా గుర్తింపు కంపెనీ మారిన స్థాయి, అధునాతనత మరియు గ్లోబల్ ఔచిత్యాన్ని ప్రతిబింబిస్తుంది.”
ఏపీలో హోంగార్డు ఆస్తి రూ.20 కోట్లు #ACB #Vijayanagaram #Corruption #AndhraPradesh #Raid
'గోపాల్ స్నాక్స్' 'ఛోటీ భూక్ కా బడా సొల్యూషన్' ప్రచారం
ముంబై: వ్యవస్థీకృత సంప్రదాయ స్నాక్స్ రంగంలో భారతదేశపు ప్రముఖ కంపెనీలలో ఒకటైన 'గోపాల్ స్నాక్స్', తమ ఫ్లాగ్షిప్ ఉత్పత్తి అయిన 'గాథియా' (Gathiya) కోసం “ఛోటీ భూక్ కా బడా సొల్యూషన్” (చిన్న ఆకలికి పెద్ద పరిష్కారం) అనే ట్యాగ్లైన్తో భారీ జాతీయ స్థాయి ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత ఇష్టపడే స్నాక్స్లో ఒకటిగా గాథియా స్థానాన్ని హైలైట్ చేస్తూ చేపట్టిన మొట్టమొదటి భారీ స్థాయి ప్రచారం ఇదే కావడం విశేషం. గోపాల్ స్నాక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద గాథియా తయారీదారు. ఈ కొత్త క్యాంపెయిన్, గోపాల్ గాథియాను కేవలం ఏ సమయంలోనైనా తినే స్నాక్గా మాత్రమే కాకుండా, ప్రతి జీవనశైలికి సరిపోయే స్నాక్గా ఉంచింది. విభిన్న వినియోగదారుల వర్గాలు మరియు సందర్భాలలో ఇది దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిందని తెలియజేస్తోంది. ఈ ప్రచారంలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇవి యువత, ఉద్యోగస్తులు మరియు గృహిణుల జీవితాల్లోని సాపేక్షమైన సందర్భాలను చిత్రీకరిస్తాయి. ప్రతి చిత్రం వేర్వేరు మూడ్స్ మరియు క్షణాలను సంగ్రహిస్తుంది. అయితే, ఇవన్నీ ఒకే లిరికల్ పాట అనే సంగీతంతో ముడిపడి ఉంటాయి. ఒక్కో సందర్భానికి తగినట్లుగా ఆ పాటకు ప్రత్యేకమైన బాణీలు మరియు టెంపోలు సమకూర్చారు. బ్రాండ్ కమ్యూనికేషన్ను సరళంగా, అందరినీ కలుపుకొనిపోయేలా మరియు భావోద్వేగపూరితంగా ఉండేలా చేయాలనే గోపాల్ స్నాక్స్ లక్ష్యాన్ని ఈ విధానం ప్రతిబింబిస్తుంది. ఈ ప్రచారం గురించి గోపాల్ స్నాక్స్ సీఈఓ రాజ్ హద్వానీ మాట్లాడుతూ, మాకు ఈ ప్రచారం ఒక మైలురాయి లాంటిది. మేము గాథియా తయారీదారుగా ప్రారంభమయ్యాము, మా విజయగాథలో ఇది అంతర్భాగంగా ఉంది. గాథియాకు నిజంగా దక్కాల్సిన గుర్తింపును ఇవ్వాల్సిన సమయం వచ్చిందని మేము భావించాము. అందరికీ దగ్గరగా, విశ్వవ్యాప్తంగా మరియు దైనందిన ఆనంద క్షణాలలో లోతుగా పాతుకుపోయినట్లు అనిపించేదాన్ని సృష్టించాలనుకున్నాము. 'ఛోటీ భూక్ కా బడా సొల్యూషన్' ప్రచారం... గాథియా అనేది అన్ని తరాల వారితో నిజంగా కనెక్ట్ అయ్యే మరియు ప్రతి జీవనశైలికి సరిపోయే ఒక సరళమైన ఉత్పత్తి అని అద్భుతంగా చూపిస్తుంది, అని అన్నారు. ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఈ ప్రచారాన్ని ఆవిష్కరించారు. ఈ ఈవెంట్కు గోపాల్ స్నాక్స్ 'అధికారిక స్నాక్స్ పార్టనర్'గా వ్యవహరించింది. ఇది లాంచ్కు అధిక విజిబిలిటీని అందించింది. నేషనల్ మరియు రీజినల్ టెలివిజన్, ప్రింట్, అవుట్డోర్, రేడియో, సినిమా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లను కవర్ చేస్తూ... గోపాల్ స్నాక్స్ ఇప్పుడు విస్తృతమైన, అధిక-ఫ్రీక్వెన్సీ మీడియా ప్లాన్ను అమలు చేస్తోంది. లీనియర్ మరియు డిజిటల్ ఫార్మాట్ల కోసం ఈ చిత్రాలను రూపొందించారు. తక్కువ అవధాన వ్యవధి ఉన్న ప్రేక్షకులను బహుళ టచ్పాయింట్ల ద్వారా ఆకట్టుకోవడానికి షార్టర్ ఎడిట్లను సిద్ధం చేశారు. వినియోగదారులు మరియు ట్రేడ్ పార్టనర్స్ నుండి ఈ ప్రచారానికి ప్రారంభ స్పందన చాలా సానుకూలంగా ఉంది. ముఖ్యంగా దీని ఎమోషనల్ కనెక్ట్ మరియు సాపేక్షత పట్ల ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్యాంపెయిన్ గాథియాను ప్రాంతీయ ఇష్టమైన స్నాక్ స్థాయి నుండి పాన్-ఇండియా అప్పీల్ ఉన్న ఉత్పత్తిగా పునఃస్థాపిస్తుంది. గోపాల్ స్నాక్స్ భవిష్యత్ మార్కెటింగ్ ప్రయత్నాలకు ఈ ప్రచారం కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. 85కి పైగా ఉత్పత్తులు మరియు 320 ఎస్కెయు (SKUs)లతో తన పోర్ట్ఫోలియోను బలోపేతం చేసుకుంటూ, తన ఉనికిని విస్తరిస్తున్నప్పటికీ... గాథియా దాని ఫ్లాగ్షిప్ ఉత్పత్తిగా కొనసాగుతుంది.
చైన్ స్నాచింగ్ పుకార్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక #Hyderabad #Police #CyberSafety #Sajjana
Protest rally |సిట్ నోటీసులపై నిరసన ర్యాలీ….
Protest rally | సిట్ నోటీసులపై నిరసన ర్యాలీ…. Protest rally |
Anjana Devi |రెండు జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్…
Anjana Devi | రెండు జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్… Anjana Devi
Hero Nikhil |కార్తికేయ 3 నిజంగా ఉంటుందా…?
Hero Nikhil | కార్తికేయ 3 నిజంగా ఉంటుందా…? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Tree | మర్రిపై తాటి..! Tree | రాయపోల్, ఆంధ్రప్రభ : రాయపోల్
MLA |శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో…
MLA | శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో… MLA | మేడ్చల్, ఆంధ్రప్రభ
Encounter |ఇద్దరు మావోయిస్టులు మృతి
Encounter | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో
VBG Ram Ji |వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
VBG Ram Ji | వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
Notices |కేసీఆర్ కు నోటీసులు..
Notices | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత
KCR |మరోసారి కేసీఆర్ ఇంటికి పోలీసులు
KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్
రైల్వే టికెట్ రద్దు చేసుకుంటే సొమ్ము వచ్చేదెంతంటే.?
రైలులో ప్రయాణమంటే ముందుగా రిజర్వేషన్ చేసుకుని వెళుతుంటారు
డివైడర్పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు #Accident #Nalgonda #RTC #HighwayCrash
siege |జూబ్లీహిల్స్లో నీరూస్ షోరూమ్ సీజ్
siege | జూబ్లీహిల్స్లో నీరూస్ షోరూమ్ సీజ్ siege | వెబ్ డెస్క్,
Telangana : కాంగ్రెస్ కష్టాలు కొని తెచ్చుకుంటుందా.. పెద్దాయనకు నోటీసులు ఇవ్వడం కరెక్టేనా?
మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ అధికారులు బీఆర్ఎస్ కు సానుభూతి తెచ్చేందుకు నడుంకట్టుకున్నట్లు కనిపిస్తుంది.
రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, బిఆర్ఎస్ మోసగిస్తున్నాయి: రామచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. బిఆర్ఎస్ నాటి స్కామ్ లే.. కాంగ్రెస్ హయాంలో జరగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టింగ్ తప్పితే.. యాక్షన్ లేదని, రెండేళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు తప్పితే చర్యలు లేవు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను కాంగెస్, బిఆర్ఎస్ మోసగిస్తున్నాయని, నోటీసులు ఇస్తున్నారు తప్పితే.. అరెస్టులు చేయట్లేదని రామచందర్ రావు ఎద్దేవా చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయు ఉద్యమబాట
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయు ఉద్యమబాట పడుతుందని ఎస్టీయు రాష్ట్ర పూర్వపు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఉదయం విరామ సమయంలో ఎస్టీయు ఉద్యమబాట కరపత్రాలను పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, […] The post ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయు ఉద్యమబాట appeared first on Visalaandhra .
Sammakka |పూరేడు గుట్ట మినీ మేడారంలో…
Sammakka | పూరేడు గుట్ట మినీ మేడారంలో… Sammakka | చిట్యాల, ఆంధ్రప్రభ
ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం; జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24-7 ప్రకారం నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ధర్మవరం పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాల బియులు, […] The post ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .
ఘనంగా శ్రీ భద్రావతి భావన రుషింద్రుల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు..
శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం అధ్యక్షులు పుత్త రుద్రయ్యవిశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని మార్కెట్ వీధిలో గల శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో శ్రీ భద్రావతి శ్రీ భావన రుషింద్రుల స్వామివారి 60వ కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈనెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రెండవ రోజు అర్చకుల వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధ్యక్షులు పుత్త రుద్రయ్య మాట్లాడుతూ […] The post ఘనంగా శ్రీ భద్రావతి భావన రుషింద్రుల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు.. appeared first on Visalaandhra .
రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం
–మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం లక్ష్యము అని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని మార్కెట్ యార్డును మంత్రి ఆదేశాల మేరకు ఆకస్మికతనికి నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడిన హరీష్ బాబు, కందుల కొనుగోలు ప్రక్రియ, మద్దతు ధర అమలు, తూకం విధానం, రవాణా తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు […] The post రైతు పంటకు గిట్టుబాటు ధరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం appeared first on Visalaandhra .
MLA |వైభవంగా ఆలయ 25వ వార్షికోత్సవం..
MLA | వైభవంగా ఆలయ 25వ వార్షికోత్సవం.. MLA | గన్నవరం –
Minister |కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం….
Minister | కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం…. Minister | మేడారం, ఆంధ్రప్రభ
Petition |బస్సులు పునరుద్ధరించాలి…
Petition | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్ల
జీవితం మీద విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన గూడూరు ఆంజనేయులు (76) జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులు మాట్లాడుతూ మృతుడు బిపి, షుగర్ ఉన్నందున కొన్ని నెలల కిందట కుడికాలను ఆపరేషన్ చేసి తొలగించడం జరిగిందని, అనంతరం ఏడు నెలల కిందట రోడ్డు ప్రమాదంలో అదే కాలుకు తిరిగి దెబ్బ తీవ్రంగా తగలడంతో, కుటుంబ సభ్యులు కాలుకు ప్లేటు […] The post జీవితం మీద విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య appeared first on Visalaandhra .
సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలు స్వీకరణ
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం ఐసిడిఎస్ విభాగానికి సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న లక్ష్మీని సోమందేపల్లి ఏసీ డిపిఓగా జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు. అదేవిధంగా ధర్మవరం ఐసిడిఎస్ కార్యాలయంలో బ్లాక్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న నరేందర్ రెడ్డిని నల్లచెరువుకు బదిలీ చేశారు. ఐసిడిఎస్ శాఖలో కొన్ని వ్యవహారాల పైన ఆరోపణలు రాగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా ఇరువురిని బదిలీ చేశారు. ఈ బదిలీని ఐసిడిఎస్ పీడీ ప్రమీల ధ్రువీకరించి […] The post సిడిపిఓ గా జయంతి పదవీ బాధ్యతలు స్వీకరణ appeared first on Visalaandhra .
Tributes |దళిత ఉద్యమకారుడికి నివాళులు…
Tributes | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : మృతి చెందిన కనకం యాదగిరి..
Parakala |బీఆర్ఎస్ లో చేరిన మాజీ కౌన్సిలర్…
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బండారి
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్ పనిచేయాలి..
డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ధర్మవరం పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా పనిచేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల వారి కార్యాలయంలో పట్టణములోని ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులతో (డాక్టర్లు) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచనలను వారు తెలియజేశారు. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లేదా క్లినిక్ రిజిస్ట్రేషన్ తో పాటు రెన్యువల్స్ కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు […] The post ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్ పనిచేయాలి.. appeared first on Visalaandhra .
Collector |ఎన్నికల నిబంధనలను పాటించాలి
Collector | ఎన్నికల నిబంధనలను పాటించాలి Collector | చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
Nirmal Rural |క్రీడలతో పాటు విద్యలో రాణించాలి
Nirmal Rural | నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : నేటి పోటీ ప్రపంచంలో
Andhra Pradesh Releases ₹12,843 Crore NHM Funds to Strengthen Public Healthcare
The Andhra Pradesh government has taken a major step to strengthen its healthcare system by releasing ₹12,843 crore under the National Health Mission. The funds were issued by the Andhra Pradesh Health, Medical & Family Welfare Department as the final budget instalment for the 2025–26 financial year. A virtual review meeting was held at the […] The post Andhra Pradesh Releases ₹12,843 Crore NHM Funds to Strengthen Public Healthcare appeared first on Telugu360 .
Election |ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
Election | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో
విద్యాసాగర్ , రమణ ప్యానెల్ కే మా మద్దతు
: పార్వతీపురం మన్యంజిల్లా ఎన్జీఓ యూనియన్ మద్దతు ప్రకటనవిశాలాంధ్ర,పార్వతీపురం : ఫిబ్రవరి 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర ఏపి ఎన్ జి జి ఓ సంఘం ఎన్నికలలో కామ్రేడ్ అలపర్తి. విద్యాసాగర్, కామ్రేడ్ డివి. రమణలప్యానెల్ కే పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు సంపూర్ణ మద్దతని జిల్లా అధ్యక్షులు జి విఆర్ఎస్ కిషోర్ తెలిపారు. గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించిఅంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.ఆయనమాట్లాడుతూ ఉద్యగులశ్రేయస్సుకోసం నిరంతరం అలుపెరుగనిపోరాటం చేస్తూ, సమయానుకూలంగా పెండింగ్ బకాయిలను […] The post విద్యాసాగర్ , రమణ ప్యానెల్ కే మా మద్దతు appeared first on Visalaandhra .
Maha Shiva Puja |ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూజ….
Maha Shiva Puja | ద్వాదశ జ్యోతిర్లింగాల మహా శివపూజ…. Maha Shiva
జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు..?
జగన్ పాదయాత్ర ప్రకటనపై షర్మిల సెటైర్లు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పాదయాత్ర ప్రకటనపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు… అధికారం కోసమే కదా అని ఎద్దేవా చేశారు. అధికారం ఇస్తే.. జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో చేపట్టిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్… ఆ […] The post జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు..? appeared first on Visalaandhra .
డబ్బు మద్యం రహిత ఎన్నికలు నిర్వహించుకుందాం
నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకునికి పట్టం కడుదాం అవినీతి రహిత పాలకవర్గాన్ని ఎన్నుకుందాం జేఏసీ చైర్మన్ డాక్టర్ …
ఇకపై Jr. ఎన్టీఆర్ పేరు వాడితే చర్యలే.. #JrNTR #DelhiHighCourt #PersonalityRights
వామ్మో…మేడారంలో అవి కొనాలంటే రూ. 500 లకు పై మాటే… మంగపేట, మేడారం జనవరి 29(జనంసాక్షి)ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన …
మహా జాతరలో కీలకఘట్టం.. వనం వీడి…జనంలోకి సమ్మక్క నేడు సమ్మక్కను గద్దె పై ప్రతిష్టనించనున్న పూజారులు మంగపేట, …
భారత్- ఈయూ ట్రేడ్ డీల్.. మమ్మల్ని నిరాశపరిచింది: అమెరికా
భారత్ – యూరప్ వాణిజ్య ఒప్పందం ( India – EU FTA)పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం తమను తీవ్ర నిరాశపరిచిందని తెలిపింది. ఉక్రెయిన్ ప్రజల కంటే కూడా యూరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు. ఒక ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నామని ఈయూ ఒకవైపు చెబుతూనే.. మరోవైపు రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు […] The post భారత్- ఈయూ ట్రేడ్ డీల్.. మమ్మల్ని నిరాశపరిచింది: అమెరికా appeared first on Visalaandhra .
South Zone |పోటీలకు ఎస్ఆర్ కేఆర్ క్రీడాకారులు..
South Zone | భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : ఈ నెల 27,
కొనుగోలుదారుల్లా వచ్చి.. జ్యువెలరీ షాపులో చోరీ .. #Crime #Nandyala #JewelleryTheft #CCTV
Collector |బాల్య వివాహాల నిరోధానికి కృషి ..
Collector | బాల్య వివాహాల నిరోధానికి కృషి .. Collector | భీమవరం,
passes away |ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత..
passes away | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రముఖ టీవీ, సినీ
Collector | పటిష్టమైన నిఘా.. Collector | శ్రీ సత్య సాయి బ్యూరో,
searches |చేసేది చిరు ఉద్యోగం.. సంపాదన కోట్లలో..
searches | చేసేది చిరు ఉద్యోగం.. సంపాదన కోట్లలో.. searches | విజయనగరం
15 tips |నో టెన్షన్! ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చిట్కాలు
15 tips | నో టెన్షన్! ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చిట్కాలు
Boyapati’s Bollywood Project on Cards?
Tollywood’s mass director Boyapati Sreenu’s last attempt Akhanda 2 released in December and the film ended up as a disappointment. The mass director has been in plans to direct Allu Arjun in his next but the Icon Star has lined up several new films. Boyapati had plans to direct a Bollywood star from a long […] The post Boyapati’s Bollywood Project on Cards? appeared first on Telugu360 .
Suicide | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా
Chittoor |శరవేగంగా తాగునీటి ప్రాజెక్టు పనులు..
Chittoor | శరవేగంగా తాగునీటి ప్రాజెక్టు పనులు.. Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ
కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు.కేసీఆర్ వయసు దృష్ట్యా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాల్సిన అవసరం లేదని సిట్ తెలిపింది. హైదరాబాద్ నగర పరిధిలోని ఏదైనా ప్రాంతం వివరాలను […] The post కేసీఆర్ కు నోటీసులు అందించిన సిట్.. రేపే విచారణ appeared first on Visalaandhra .
cricket |ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ cricket | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : ఐసీసీ ఇవాళ
తెలంగాణ సమాజమంతా కెసిఆర్ వెంటే ఉంది : హరీష్ రావు
హైదరాబాద్: సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు పంపించారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ ను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టివి సీరియళ్లను మించి పోయిందని, సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షను ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. కెసిఆర్ ను టచ్ చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని హరీశ్ రావు సూచించారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కెసిఆర్ అని కొనియాడారు. కెసిఆర్ పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని అన్నారు. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, రాజకీయ వేధింపులతో మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ది పొందే కుట్ర అని.. తెలంగాణ సమాజమంతా.. కెసిఆర్ వెంటే ఉందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.
యూజీసీ 2026 నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే
ఉన్నత విద్యా సంస్థల్లో సమానత్వ ప్రోత్సాహం కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన 2026 నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు ఇవాళ మధ్యంతర స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు 2012 నాటి పాత నిబంధనలే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి, యూజీసీకి నోటీసులు జారీ చేసింది. యూజీసీ కొత్త నిబంధనలు జనరల్ కేటగిరీ విద్యార్థుల పట్ల వివక్ష చూపించేలా ఉన్నాయని, వారికి ఫిర్యాదు చేసే యంత్రాంగాన్ని నిరాకరిస్తున్నాయని ఆరోపిస్తూ […] The post యూజీసీ 2026 నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే appeared first on Visalaandhra .
Former MLA |బాధిత కుటుంబాలకు పరామర్శ….
Former MLA | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బాధిత కుటుంబాలను కామారెడ్డి మాజీ
Dharshanam |కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం….
Dharshanam | మేడారం, ఆంధ్రప్రభ : సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా
Flight Crash |డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా ఆరుగురు మృతి. ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు
Flight Crash | డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా ఆరుగురు మృతి.

19 C