YS Jagan : జగన్ కు శత్రువులు.. పక్కనే ఉన్నారుగా...గెలుపు అంత తేలిక కాదా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఈ సారి ఎన్నికలు కూడా అంత తేలిగ్గా ఉండేటట్లు కనిపించడం లేదు
Surrender |నలుగురు మావోయిస్టుల లొంగుబాటు
Surrender | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బస్తర్ ఐజీ
closing ceremonie |భద్రతకు భరోసా ఆర్టీసీ
closing ceremonie | భద్రతకు భరోసా ఆర్టీసీ closing ceremonie | ఏలూరు
initiative |రూ.700 కోట్ల అభివృద్ధికి శ్రీకారం
initiative | తిరుపతి(రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు,
కమాన్ పూర్ లో పౌర హక్కుల దినోత్సవం
మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం ఎస్సీ కాలనీలో …
No government-backed scheme promises ₹20 lakh returns on a ₹21,000 investment
AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో
ఎటు చేసినా జనమయం… పూర్తిగా రద్దీగా మారిన క్యూలైన్ లు మంగపేట, మేడారం జనవరి 30 (జనంసాక్షి)మేడారం అంత …
చందన పూర్ లో పౌర హక్కుల దినోత్సవం
మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందన పూర్ …
ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు …
తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు. నడికూడ, జనవరి 30 (జనం సాక్షి):హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్ సమ్మక్క …
మహాత్మా గాంధీ కి నివాళులు అర్పించిన సర్పంచ్
మంథని, (జనంసాక్షి) : మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో శుక్రవారం మహాత్మా …
పెంచికల్ పేట్, రానాపూర్, గుండారం లో గద్దెనెక్కిన సమ్మక్క, సారక్కలు
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్, గుండారం …
Harish Rao : కుమ్మక్కుతోనే జలవివాదాల కమిటీ సమావేశం
ఢిల్లీలో జరుగుతున్న జలవివాదాల కమిటీ సమావేశంపై మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు
విరాట్ ఇన్స్టా ఖాతా అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షం
టీమ్ఇండియా (Team India) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి (virat kohli) సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు అనుసరిస్తుంటారు. ఇన్స్టాలో అతడి వెరిఫైడ్ అకౌంట్కు 270 మిలియన్లకు పైగా యూజర్లున్నారు. అతడు ఏ పోస్ట్ పెట్టినా క్షణాల్లోనే లైక్లు, కామెంట్ల వర్షం కురుస్తుంది. విరాట్ ఇన్స్టాలో ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్లు, క్రికెట్ అప్డేట్స్, వ్యక్తిగత సమాచారం పంచుకుంటుంటాడు. అయితే శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి అతడి ఇన్స్టా ఖాతా స్తంభించిపోయింది. ‘ప్రొఫైల్ ఈజ్నాట్ అవెయిలబుల్్ణ అనే మెసేజ్ […] The post విరాట్ ఇన్స్టా ఖాతా అదృశ్యం.. కొన్ని గంటల తర్వాత ప్రత్యక్షం appeared first on Visalaandhra .
అప్పుడు మనోభావాలు ... ఇప్పుడు కల్తీ నెయ్యి: మంత్రి వాసం
అమరావతి: తిరుమల లడ్డూ విషయంలో మహాపాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి వాసం శెట్టి సుభాష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సిట్ పూర్తి నివేదిక ఇస్తే వైసిపి నేతలకు గుండె పోటు రావడం ఖాయమని ఎద్దేవా చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో ఐదు కొండలంటూ గతంలో తిరుమల భక్తులను మనోభావాలు దెబ్బతీశారని విమర్శించారు. తిరుమలపై మాజీ సిఎం జగన్, ఆయన బ్యాచ్ ఎందుకు కక్ష కట్టిందో చెప్పాలని సుభాష్ డిమాండ్ చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి అనుచరులు ఖాళీ మధ్యం బాటిళ్లు తిరుమలలో పెట్టి దొరికిపోయారని, కల్తీ నెయ్యితోనే తిరుమల లడ్డూ తయారు చేసిందని సిట్ గుర్తించిందన్నారు. ఇకనైనా దేవుడితో ఆటలాపితే వాళ్లకే మంచిది అని చురకలంటించారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే ఆలయానికి వెళ్లటం, ప్రసాదాన్ని తక్కువ చేసి మాట్లాడటం, గుడికి వెళ్లకుండా సెట్టింగ్లు వేసుకోవడం అలవాటుగా మారిందని సుభాష్ ధ్వజమెత్తారు.
Good news |మహిళా నిరుద్యోగులకు శుభవార్త
2025–26 Good news | మహిళా నిరుద్యోగులకు శుభవార్త 2025–26 Good news
అభిమానులకు షాక్ ఇచ్చిన కోహ్లీ.. ఆ తర్వాత పెద్ద రిలీఫ్..
టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్మీడియాలోనూ అతడికి పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో అది వైరల్ అవుతుంది. లక్షల్లో లైకలు, వేలల్లో షేర్లు జరుగుతాయి. అయితే ఉన్నపళంగా కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఒక్కసారిగా కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా అభిమానులకు కనిపించలేదు. దీంతో అభిమానులంతా చాలా టెన్షన్ పడ్డారు. 274 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఖాతా కనిపించకుండా పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కొన్ని గంటలపాటు అంతా టెన్షన్ పడ్డారు. అయితే కొంత సమయం తర్వాత కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా తిరిగి యాక్టివేట్ అయింది. పాత పోస్టులు, ఫాలోవర్ల సంఖ్య యథాతథంగా ఉంది. అయితే ఇది హ్యాకర్లు చేసిన పనా.. లేక మరేదైనా కారణం ఉందా.? అనే విషయంలో స్పష్టత లేదు.
TDP : స్థానిక సంస్థలు టీడీపీకి తలనొప్పిగా మారనున్నాయా?
తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు
క్రికెట్ తో జతకట్టనున్న గూగుల్
హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్ల కోసం ఐసిసితో గూగుల్ జత కడుతుందని సుందర్ పిచాయ్ తెలిపారు. తన ఎక్స్లో సుందర్ పిచాయ్ పోస్టు చేశారు. క్రికెట్ను మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నం చేస్తామని పిచాయ్ పేర్కొన్నారు. ప్రత్యక్ష మ్యాచ్ల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్డ్ ఎఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుందని చెప్పారు. క్రికెట్ అభిమానులు మ్యాచ్లను మరింత అస్వాదించేందుకు వీలుపడనుందన్నారు. మ్యాచ్లకు సంబంధించిన వీడియోలను ఆప్లోడ్ చేసిన తరువాత జెమిని కీలక ఆటగాళ్లను గుర్తించనుంది. గూగ్లీతో జటకట్టనున్న గూగుల్ అని క్యాప్షన్ ఇచ్చాడు.
Viral clips showing soldiers falling during gravity-defying bike stunts were digitally created and did not occur at India’s 77th Republic Day celebrations
మరణం తర్వాత కూడా జీవన ప్రయోగం:#News #TeluguNews #Cryogenics #Science #telugupost
భద్రకాళి అమ్మవారికి 111 కిలోల వెండి అభరణాలు బహూకరణ#BhadrakaliAmma #SilverJewelry #telugupost
పీటీ ఉష కుటుంబంలో విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
రాజ్యసభ సభ్యురాలు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్(67) తుదిశ్వాస విడిచారు. ఇంట్లో ఉండగా శుక్రవారం తెల్లవారుజామున ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా. అప్పటికే మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. The post పీటీ ఉష కుటుంబంలో విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత appeared first on Visalaandhra .
గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు
గుంటూరు జీజీహెచ్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు
Nipha virus |ప్రపంచ ఆరోగ్య సంస్థ
Nipha virus | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారత్ లో ‘నిఫా’
సిపి చేసిన పనులకు నా రక్తం మరుగుతోంది: కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణలో తమ వివరణ ఇచ్చామని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. అధికార దుర్వినియోగం చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిని అయిన తనను అధికారులు ఇబ్బంది పెట్టారని, తన అనుచరులతో మినీ మేడారం జాతరకు వెళ్తుంటే అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. తన కుటుంబంతో మాత్రమే వెళ్లాలని కండీషన్లు పెట్టారని, దేవుడి గద్దెల వద్ద ఉన్న మమ్మల్ని ఈడ్చుకు వెళ్లారని మండిపడ్డారు. సిపి చేసిన పనులకు తన రక్తం మరుగుతోందని, గురువారం వీణవంకలో పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేశానని అన్నారు. ఓవరాక్షన్ చేసిన సిపి ఇతర పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని, సిపి సిఐ, ఎస్ఐ ప్రివిలైజ్ మోషన్ వేశానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది
MLA |సత్వరమే పరిష్కరించాలి
MLA | సత్వరమే పరిష్కరించాలి MLA | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : ప్రజాసమస్యల
Tributes |రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ నివాళులు
Tributes | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ 78వ వర్ధంతి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు పై విచారణ ముగిసింది
Janagama |కారెక్కిన కాంగ్రెస్ నాయకులు
Janagama | జనగామ ఆంధ్రప్రభ : జనగామ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ
Jana Sena : జనసేన అగ్రనేతల్లోనూ అసంతృప్తి.. కల్యాణ్ బాబూ వింటున్నారా?
జనసేన పార్టీలో పెద్ద స్థాయి నేతలు బయటపడుతున్నారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు
Varanasi | రిలీజ్ డేట్ ఇదే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : దర్శకధీరుడు
ఫీజు రీఎంబర్స్ మెంట్ పై హైకోర్టు కీలక ఆదేశాలు
ఫీజు రీఎంబర్స్ మెంట్ పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Minister |మొక్కులు సమర్పించిన మంత్రి సీతక్క
Minister | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం గద్దెలపై కొలువైన శ్రీ
డ్రగ్స్ పై ఉపాధ్యాయుడి వినూత్న ప్రచారం
డ్రగ్స్ తో జీవితం మసి.. మానేస్తే జీవితం ఖుషి’… అనే నినాదంతో మంగపేట, మేడారం జనవరి …
Competitions | ఆటలు ఆరంభం Competitions | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ
అణ్వస్త్ర నిల్వల్లో భారత్ ముందంజ
ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర పోటీ కొత్త ఆందోళనలకు తెరలేపుతున్న తరుణంలో, దక్షిణాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అణు వార్హెడ్ల సమీకరణలో భారత్ తన పొరుగు దేశం పాకిస్థాన్ను అధిగమించింది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, భారత్ తన అణు సామర్థ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటుండగా, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య ఉన్న కీలక అణు నియంత్రణ ఒప్పందం ముగింపు దశకు రావడం ప్రపంచ భద్రతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది.ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తాజా అంచనాల ప్రకారం, 2025 నాటికి భారత్ […] The post అణ్వస్త్ర నిల్వల్లో భారత్ ముందంజ appeared first on Visalaandhra .
20th ward |వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఇందుమతి ఖరారు
20th ward | వైరా మున్సిపాలిటీ కాంగ్రెస్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఇందుమతి ఖరారు
Om Shanti Shanti Shantihi Movie Review
Om Shanti Shanti Shantihi Movie Review Telugu360 Rating: 2.5/5 Director Tharun Bhascker and Eesha Rebba played the lead roles in Om Shanti Shanti Shantihi and AR Sanjeev is the director of this interesting attempt. The movie is a romantic comedy and the trailer, promotional content looked impressive. 35 fame Srujan Yerabolu is the producer and […] The post Om Shanti Shanti Shantihi Movie Review appeared first on Telugu360 .
Mallikarjuna Swamy |వైభవంగా స్వర్ణరథోత్సవం
Mallikarjuna Swamy | వైభవంగా స్వర్ణరథోత్సవం Mallikarjuna Swamy | నంద్యాల బ్యూరో,
Investigation |నామినేషన్ కేంద్రం తనిఖీ
Investigation | నామినేషన్ కేంద్రం తనిఖీ Investigation | ఆలేరు, ఆంధ్రప్రభ :
Janagama |మహాధర్నాను తరలిరండి..
Janagama | మహాధర్నాను తరలిరండి.. Janagama | జనగామ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని
Medaram Fair |మహాజాతరలో సింగరేణి రెస్క్యూ సేవలు…
Medaram Fair | తాడ్వాయి, మేడారం, ఆంధ్రప్రభ : మేడారం జాతరలో సమ్మక్క
ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా): ఉపాధి హామీని పునరుద్ధరించాలని ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. శుక్రవారం సాగర పంచాయతీ అడప వలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన కొత్త చట్టం బి వి జి […] The post ఉపాధి హామీని పునరుద్ధరించాలి appeared first on Visalaandhra .
MLA Danam Nagender |స్పీకర్ విచారణ ప్రారంభం
MLA Danam Nagender | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే
కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనం గత కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరల జోరుకు ఇవాళ ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశీయంగా తులం బంగారంపై సుమారు రూ.8,000 వరకు తగ్గగా, కిలో వెండిపై రూ.15,000 మేర తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల […] The post పసిడి ధరల జోరుకు బ్రేక్.. appeared first on Visalaandhra .
క్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్లు తప్పవు
ట్రంప్ హెచ్చరికలు క్యూబా లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఈ తాజా ఉత్తర్వులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి […] The post క్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్లు తప్పవు appeared first on Visalaandhra .
TG | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం#ChittoorAccident #RoadAccident #SchoolBusCrash #StudentInjured
చర్చల కోసం మాస్కో రావాల్సిందిగా జెలెన్స్కీకి క్రెమ్లిన్ ఆహ్వానం
దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అంతర్జాతీయ వేదికలపై దౌత్య ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. రష్యా ప్రభుత్వం మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీని శాంతి చర్చల కోసం మాస్కో రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈ మేరకు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, జెలెన్స్కీ గతంలోనే ఇలాంటి ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రతిరోజూ క్షిపణి దాడులు చేస్తున్న దేశ రాజధానికి తాను వెళ్లలేనని, చర్చలు జరగాలంటే […] The post చర్చల కోసం మాస్కో రావాల్సిందిగా జెలెన్స్కీకి క్రెమ్లిన్ ఆహ్వానం appeared first on Visalaandhra .
కానిస్టేబుల్ గర్భవతి.. తలపై డంబెల్తో మోది హత్య
ఢిల్లీ: నాలుగు నెలల గర్భంతో ఉన్న మహిళా కానిస్టేబుల్ను భర్త డంబెల్తో కొట్టి చంపాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంకూర్ అనే వ్యక్తి రక్షణ శాఖ విభాగంలో క్లర్క్గా పని చేస్తున్నాడు. 2022లో కాజల్ అనే యువతి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో ఆమెను స్వాట్ కమాండ్ విభాగంలో విధులు నిర్వహిస్తోంది. 2023లో అంకూర్, కాజల్ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మోహన్ గార్డెన్స్లో అంకూర్, కాజల్ నివసిస్తున్నారు. గత కొంత కాలంగా దంపతుల మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కాజల్ నాలుగు నెలల గర్భవతిగా ఉంది. దంపతులు మధ్య గొడవ జరగడంతో కాజల్ తలపై డంబెల్తో భర్త బాదాడు. ఆమె రక్తపు మడగులో పడడంతో ఆమె సోదరుడు నికిల్కు అంకూర్ ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని సమాచారం ఇచ్చాడు. వెంటనే నికిల్ స్థానిక పోలీసులను తీసుకొని ఇంటికి చేరుకొని రక్తపు మడుగులో చెల్లిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో ఘజియాబాద్లోని మరొక ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ కాజల్ మృతి చెందింది. కట్నం కోసం గత కొంతకాలం అల్లుడు, కుటుంబ సభ్యులు తన కూతురిని వేధిస్తున్నారని కాజల్ తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అంకూర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
కల్తీ నెయ్యితో వైసీపీ నేతల జేబుల్లోకి కోట్లాది రూపాయలు
మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి విమర్శ విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) కల్తీనెయ్యితో వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు జేబుల్లో నింపుకున్నారని మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామంలో టీడీపీ నాయకులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీనెయ్యికి నిరసనగా ఆంజనేయస్వామి దేవాలయాన్ని పసుపునీటితో […] The post కల్తీ నెయ్యితో వైసీపీ నేతల జేబుల్లోకి కోట్లాది రూపాయలు appeared first on Visalaandhra .
మారుతి బ్రెజా vs మహీంద్రా 3XO: కాంపాక్ట్ ఎస్యూవీలో ఏది బెస్ట్
కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో Maruti Brezza vs Mahindra 3XO లలో ఏది బెస్ట్? మైలేజీ, సేఫ్టీ, ధర, ఫీచర్ల లోతైన విశ్లేషణ ఈ కథనంలో చూడొచ్చు. గత రెండు దశాబ్దాలుగా చాలా కార్లను టెస్ట్ డ్రైవ్ చేశాను, వేల మంది కొనుగోలుదారులకు సలహాలిచ్చాను. కానీ ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబం కాంపాక్ట్ SUV షోరూమ్కి వెళ్తే ఎదురయ్యే సందిగ్ధత గతంలో ఎప్పుడూ లేదు. ముఖ్యంగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఉన్న ట్రాఫిక్లో గానీ, […] The post మారుతి బ్రెజా vs మహీంద్రా 3XO: కాంపాక్ట్ ఎస్యూవీలో ఏది బెస్ట్ appeared first on Dear Urban .
కడియం సబ్ రిజిస్ట్రారు కార్యాలయంపై ఏసిబి దాడులు
విశాలాంధ్ర – కడియం : డిజి ఎసిబి అతుల్ సింగ్ ఆదేశాల మేరకు, గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కడియం సబ్ రిజిస్టర్ కార్యాలయం పై దాడులు నిర్వహించినట్లు రాజమహేంద్రవరం ఏసీబీ డిఎస్పి ఎం కిషోర్ కుమార్ తెలిపారు. ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా ఈ లక్ష్మి విధులు నిర్వహిస్తున్నారని, ఆమె వద్ద నుండి సుమారు 79 వేల రూపాయలు, అదేవిధంగా కార్యాలయం లోని ఇతర విభాగాల నుండి […] The post కడియం సబ్ రిజిస్ట్రారు కార్యాలయంపై ఏసిబి దాడులు appeared first on Visalaandhra .
heart attack |ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ మృతి
heart attack | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా
34 మందికి 17.10 రూపాయల చెక్కులను అందజేసిన పరిటాల శ్రీరామ్ విశాలాంధ్ర ధర్మవరం: పేదలకు ఆరోగ్యం విషయంలో ఏ కష్టం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉదారంగా స్పందిస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. నియోజకవర్గంలోని పలువురికి ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మొత్తం 34మందికి 17.10లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. చెక్కులు […] The post సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ appeared first on Visalaandhra .
Andhra Pradesh : గుడ్ న్యూస్...ఏపీలో ఉచిత విద్యుత్తు అమలు ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది
Chittoor |ఏడుగురు విద్యార్థులకు గాయాలు
Chittoor | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో
Raveena Tandon’s Daughter Rasha Looks Elegant In SM
Ajay Bhupathi’s upcoming romantic-action drama Srinivasa Mangapuram continues to build buzz, and the latest highlight is the debut first look of Rasha Thadani, who steps into Tollywood with this. Starring Jaya Krishna Ghattamaneni in the lead, the film introduces Raveen Tandon’s daughter Rasha Thadani as Manga. Rasha’s first look which is out now radiates an […] The post Raveena Tandon’s Daughter Rasha Looks Elegant In SM appeared first on Telugu360 .
Road Accident |పెందూరులో.. రోడ్డు ప్రమాదం..
Road Accident | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : గోదావరి జిల్లా అంతర్వేది తీర్థం
పి ఆర్ సి, ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి విశాలాంధ్ర ధర్మవరం: పిఆర్సి ఇతర ఆర్థిక డిమాండ్లపై ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రామకృష్ణ నాయక్ తెలిపారు.ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఎంతగానో […] The post పి ఆర్ సి, ఇతర ఆర్థిక డిమాండ్లపై యుటిఎఫ్ ఉద్యమం appeared first on Visalaandhra .
Certificate |హార్వర్డ్ కెనడీ స్కూల్ సర్టిఫికెట్
Certificate | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్
‘దాదా’ మృతితో ‘మహా’పవార్లో శూన్యత
పవార్ల కుటుంబానికి కంచుకోట బారామతి నియోజకవర్గం. అజిత్ పవార్ నేతృత్వంలో పవార్ వర్గాలు ఒకటై ముందుకు వెళ్లడానికి గత కొద్ది నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పుడు అజిత్ పవార్ అకాల మరణంతో అడుగంటిపోయే విషాద పరిస్థితి నెలకొంది. ఇటీవల కొన్ని వారాల క్రితం పవార్ కుటుంబం మొత్తం ఎన్సిపికి నాయకత్వ బాధ్యత అప్పగించడానికి అంగీకరించింది. ఈ మేరకు శరద్ పవార్ కాస్త వెనక్కు తగ్గడానికి సిద్ధమయ్యారు. వారసత్వ బాధ్యతపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. రేపోమాపో ఎన్సిపి పూర్తి బాధ్యత అజిత్ పవార్కే అప్పగించనున్న తరుణంలో విధి వక్రించింది. వంశపారం పర్య రాజకీయాలను ఒక పద్ధతి ప్రకారం కేంద్రీకృతం చేయడానికి అజిత్ పవార్ నాయకత్వం తప్పనిసరి అనిపిస్తోంది. 1959 జులై 22న జన్మించిన అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్ మార్గదర్శకత్వంలో రాజకీయ అరంగేట్రం చేశారు. బారామతి నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువా తన చిన్నాన్న శరద్ పవార్ కోసం తన స్థానాన్ని త్యాగం చేయడంతో శరద్ పవార్ కేంద్ర రక్షణ మంత్రిగా పదవిని పొందడానికి పివి నరసింహారావు ప్రభుత్వంలో వీలైంది. అజిత్ పవార్ తన చిన్నాన్న రాజకీయ శైలిని అత్యంత వేగంగా అలవర్చుకున్నారు. ఎంతో క్రమశిక్షణతో, అంకిత భావంతో రాజకీయాల్లో పరిణితి చెందారు. రోజూ ఉదయం 6 గంటలకే తన కార్యక్రమాలను ప్రారంభించి నాయకులకు ఆదర్శమయ్యారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఆల్కహాలు, స్మోకింగ్ అలవాట్లకు దూరంగా ఉండేవారు. రోజూ ఉదయం నాలుగైదు కిలోమీటర్లు దూరం నడిచేవారు. రాజకీయ కేంద్రంగా రాణించే సామర్థాన్ని సాధించారు. రాష్ట్ర స్థాయి నాయకుడే అయినప్పటికీ బారామతి నియోజకవర్గం ఆయన కనుసన్నల్లో ఉండేది. ఆయన విజయాలు, అపజయాల్లోనూ బారామతి నియోజక వర్గం ఆయనకే అండదండలు అందించేది. అందువల్లనే 8 సార్లు బారామతి నియోజకవర్గం ఎంఎల్ఎగా రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించగలిగారు. ఆయనను అంతా ఆప్యాయంగా ‘దాదా’ అని పిలిచేవారు. క్షేత్రస్థాయి కార్యకర్తలను ఎంఎల్ఎలుగా, ఎంపిలుగా ఉన్నత స్థాయిలోకి తీసుకు రావడానికి కృషి చేసేవారు. పార్టీలకు అతీతంగా ఆయన మాటను నాయకులంతా పాటించేవారు. సీనియర్ నాయకులు కూడా ఆయనకు పోటీగా ఉండడానికి ఇష్టపడేవారు కాదు. చట్టాలు, నిబంధనలు, పాలనా విధానాలపై ఆయనకు విస్తృత పరిజ్ఞానం ఉండేది. బలమైన సామాజిక నాయకునిగా ముద్ర గల గట్టి నేత అజిత్ పవార్. ప్రజా సంక్షేమం కోసం ఏమి చేయాలి? వ్యవస్థలను ఎలా వినియోగించాలి? అన్నది ఆయనకు బాగా తెలుసు. కేవలం శుష్క వాగ్దానాలతో పైపై మెరమెచ్చు ప్రణాళికలతో ప్రజలను తప్పుదారి పట్టించేవారు కాదు. దీంతో ఆయన మంచి సమర్థత గల పాలనాదక్షుడు అన్న పేరు సంపాదించగలిగారు. అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్ నీడలో ఏనాడు అసౌకర్యానికి గురైనట్టు కనిపించేవారు కాదు. శరద్ పవార్ కేంద్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తుంటే అజిత్ రాష్ట్రస్థాయి వ్యవహారాలను చూసుకునేవారు. ఈ విధంగా దాదాపు మూడు దశాబ్దాలు ఈ బాధ్యతల పంపకం చాలా సున్నితం జరిగింది. శరద్ పవార్ కూడా అత్యంత జాగ్రత్తగా తన కుమార్తె సుప్రియా సూలేకు, తన అన్న కొడుకు అజిత్ పవార్కు బాధత్యలు పంపిణి చేసేవారు. వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడేవారు. అయితే అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో అట్టడుగు స్థాయి నుంచి కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందగా, సుప్రియా జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించడానికి ప్రయత్నించేది. రాజకీయ విభేదాలు తలెత్తినప్పుడు శరద్ పవార్ తన అన్న కొడుకు అజిత్ కే రక్షణ కల్పించేవారు. అజిత్ కూడా తన చిన్నాన్న గీసిన గిరి దాటే వారు కాదు. శరద్ పవార్ మాటే తుది నిర్ణయంగా భావించేవారు. కొన్ని సార్లు వీరి భావాలు వేరైనా పరస్పర గౌరవ ప్రతిపత్తి పాలనా పరంగా వ్యక్తమయ్యేది. అజిత్ పవార్ తర్వాత బిజెపితో పొత్తు పెట్టుకొని, బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సిఎం అయ్యారు . ఈ విధంగా బిజెపితో పొత్తు ఉన్నప్పటికీ సెక్యులరిజం ప్రగతిదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. సాహు ఫూలే అంబేద్కర్ సిద్ధాంతాలను తాను విడిచిపెట్టబోనని బహిరంగంగా పదేపదే ప్రకటించేవారు. డిప్యూటీ సిఎంగా ఎనిమిది సార్లు పదవిని నిర్వహించినా ముఖ్యమంత్రి పీఠంపై మక్కువ చూపించేవారు. తన కెరీర్లో అనేక సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని సాధించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆయన వయస్సు కూడా దీనికి సహరించేది. అయినప్పటికీ ఆయనకు రాజకీయంగా ముఖ్యమంతి కావడానికి కాలం కలిసి రాలేదు. అనేక ముఖ్యమంత్రుల వద్ద ఉప ముఖ్యమంత్రులుగానే కాలం గడపవలసి వచ్చేది. వివిధ నాయకత్వ లక్షణాలను విజయవంతంగా అలవర్చుకున్నారు. పరిస్థితులను బట్టి రాజకీయంగా త్వరగా నిర్ణయాలు తీసుకునేవారు. సామాన్య ప్రజానీకంతో నిత్యం సంబంధం నెరపేవారు. అనేక కుంభకోణాల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు రూ. 70,000 కోట్ల ఇరిగేషన్ స్కాం జరిగినట్టు ఆరోపణ వచ్చింది. అయితే ఇవన్నీ రాజకీయంగా తనను అప్రతిష్టపాలు చేయడానికి సృష్టించినవేనని తిప్పికొట్టారు. ఎంఎస్సిబి రుణ కుంభకోణం జరిగిందని అజిత్పై ఆరోపణ వచ్చినా ఆ ఆర్థిక నేరాల్లో ఎలాంటి సాక్షం లేకపోవడంతో 2024లో అది ముగిసింది. ఎన్ని వివాదాలు ఎదురైనా ప్రజల నమ్మకం మాత్రం అజిత్పై చెక్కుచెదరలేదు. అజిత్ పవార్ మరణం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం కలిగించకపోయినా, ఎన్సిపి వర్గాల్లో మాత్రం అనిశ్చితిని సృష్టిస్తుంది. అజిత్ అంతటి సమర్థులు ఎన్సిపిలో ఎవరున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది.
Varanasi: The First Indian film to be Shot in Antarctica
SS Rajamouli is leaving no stone unturned for his next film titled Varanasi. He has the budgets, resources and the best actors for the film. The only thing needed is that Rajamouli has to live up to the global expectations. Varanasi will be the first Indian film to be shot in Antarctica. The team will […] The post Varanasi: The First Indian film to be Shot in Antarctica appeared first on Telugu360 .
తిరుమల కొండపై ఫొటో షూట్.. క్షమాపణలు కోరిన జంట #tirumala #photoshoot #latestnews #telugupost
భారత యురోపియన్ యూనియన్ మధ్య దాదాపు 20 ఏళ్ల పాటు జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి జనవరి 27న ఒప్పందం కుదిరి అంతర్జాతీయ వాణిజ్యం లో కొత్త శకం ప్రారంభమైంది. గత నాలుగేళ్లలో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో ఇది నాలుగవది. మొత్తంగా 19వది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని ఈ ఒప్పందాలు వచ్చే యేడాది ఆరంభంలో అమలులోకి వస్తే 97% వస్తువుల ధరలు తగ్గి వాణిజ్యం ఇతోధికంగా వృద్ధి చెంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి సత్వర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాను గొప్పదేశంగా చేసే పేరిట భారత సహా అనేక దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ ప్రపంచ వాణిజ్య విస్తరణకు అవరోధాలు కల్పిస్తున్న పూర్వరంగం లో ప్రపంచ జిడిపిలో 23% కలిగి, 200 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే భారత, 27 యురోపియన్ దేశాల యూనియన్ల మధ్య ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఏ రకంగా చూసినా పెద్ద ముందడుగు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నారనే అక్కసుతో భారత దిగుమతులపై 25% అదనపు సుంకాలు విధించడం వల్ల ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుండి రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి లక్షలాది మంది మహిళలు, శ్రామికులు ఉపాధి కోల్పోయారు. వెనెజువెలా చమురు నిల్వల దోపిడీకి ట్రంప్ ఆ దేశం అధ్యక్షుడు మదురోను రహస్య ఆయుధాలు ప్రయోగించి సైనిక విమానాలలో తరలించి అమెరికాలో నిర్బంధించారు. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ ను బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడానికి చేసిన యత్నాలను, అదనంగా 10% దిగుమతి సుంకం విధించడాన్ని డెన్మార్క్ ప్రభుత్వం, నాటో కూటమి సభ్యదేశాలు తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించడంతో ట్రంప్ తోకముడవక తప్పలేదు. ఇన్నాళ్లు నాటో కూటమి సభ్యదేశాలుగా అమెరికాకు వంత పాడినా తమపై కూడా ట్రంప్ బెదిరింపులకు దిగడంతో ఇయు దేశాలు 145 కోట్ల పెద్ద జనాభాతో పెద్ద మార్కెట్గా ఉన్న భారతతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా పెత్తందారీ, బెదిరింపు వైఖరి వల్ల భారతదేశం కూడా తమ ఉత్పత్తులకు అనువైన ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసమే ఇయుతో ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. చైనా చవక ఉత్పత్తులు వచ్చిపడుతున్న వేళ ధరలు తగ్గడానికి ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఉభయులకు శ్రేయష్కరమని నేతలు గుర్తించారు. 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో ఇయు భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వస్తుసేవల వాణిజ్య శేషం భారత్కు అనుకూలంగా ఉంది. దాదాపు 98% వాణిజ్యం సుంకాలు లేకుండా స్వేచ్ఛగా జరగడం వల్ల భారత ఉత్పత్తుల ధరలు తగ్గి గిరాకీ మరింత పెరిగి దేశీయంగా వస్త్రపరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తుల పరిశ్రమల్లో మన మహిళలు, శ్రామికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. 145 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉన్న భారత్లో మధ్యతరగతి, ఉన్నత వర్గాల సంఖ్య పెరుగుతున్నందున చాక్లెట్లు, బిస్కెట్లు, పాస్తా, తదితర ఉత్పత్తులను సుంకాలు లేకుండా అనుమతి ఇస్తారు. వివిధ రకాల కార్లపై ప్రస్తుతం ఉన్న 110% ఉన్న దిగుమతి సుంకాలను భారత్ క్రమేణా 10 శాతానికి తగ్గిస్తుంది. ధరలు తగ్గి విదేశీ కార్లకు గిరాకీ పెరగవచ్చు. గత యేడాది జులైలో బ్రిటన్ భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇంకా అమలు కాలేదు. అందువల్ల 27 ఇయు దేశాలు ఆమోదించాకే ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. అందుకు దౌత్యపర కృషి అవసరం. మిషన్- 500 పేరుతో 2030 నాటికి భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే ప్రయత్నాలు ట్రంప్ నిర్ణయాలు, అనిశ్చిత వైఖరి వల్ల ముందుకు సాగలేదు. ఇయు దేశాలపై ట్రంప్ ఒత్తిడి పని చేస్తే కొన్ని దేశాలు ఒప్పందం అమలులో జాప్యం చేయవచ్చు. అయితే దుందుడుకు వైఖరి వల్ల ఏకాకిగా మారుతున్న అమెరికా కూడా భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదు. అందులో భాగంగా భారత్పై విధించిన 25 శాతం సుంకం ఉపసంహరించవచ్చు. ఇయు దేశాల కఠిన నియంత్రణా విధానాలు, భారత ఉత్పత్తులపై శానిటరీ, ఫైటో శానిటరీ, మొక్కలు, పశువులకు సంబంధించిన నిబంధనలు అమలులో అవరోధ కారణాలు కావచ్చు. ఉక్కు, సిమెంట్, అల్యూమినం, పరిశ్రమల నుండి వెలువడే బొగ్గుపులుసు వాయువులు, కార్బన్ బోర్డర్ నిబంధనలున్నాయి. ఈ కాలుష్యాన్ని నివారించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి మరిన్ని పెట్టుబడులు కావాలి. అయితే భారత, ఇయు దేశాలు విలువ గొలుసులో వేర్వేరు స్థాయిల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో విరుద్ధ అంశాలు లేవు. ఉభయులు ఎవరి పరిశ్రమల్లో ఉత్పాదకశక్తి, నాణ్యత పెంచుకోవచ్చు. ప్రపంచంలో ఇయు 2వ పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, భారత్ ది 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్లో కోట్లాది మంది జీవితాలతో ముడిబడ్డ సేద్యం, పాడి పరిశ్రమ, కోళ్ల ఉత్పత్తులను, ఆహార ధాన్యాలను ఈ ఒప్పందంలో చేర్చలేదు. యూరప్ దేశాలనుండి అత్యాధునిక యంత్రాలు, వైద్య పరికరాలు, మందులు, సుంకాలు తగ్గి భారతీయులకు అందుబాటులోకి రావడం, ఆస్పత్రుల చికిత్సా రంగానికి, ప్రజారోగ్యం రంగాలకు మేలు. భారత చరిత్రలో ఇది అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమనీ, అన్ని వాణిజ్య ఒప్పందాలకు మాతృక అని ప్రధాని మోడీ అభివర్ణించారు. కొత్త ఢిల్లీలో జరిగిన భారత ఇయు 16వ అగ్రనాయక సభకు మోడీ, ఇయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెరిలియన్, ఇయు కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కో స్టా అధ్యక్షత వహించారు. భారత 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇయు నేతలను మన సాయుధ దళాల సాహస విన్యాసాలు, సాయుధ, వైజ్ఞానిక సంపత్తి ముఖ్యంగా బహు భాషలు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 2500 మంది కళాకారులు తమ తమ భాషలలో భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతీయ ఆత్మ లా చేసిన అద్భుత నృత్యగాన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భారత మహిళలు, తదితర శ్రామికులు అధికంగా పనిచేసే రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, ఆటో విడి భాగాలు, మందులు, ఔషధాలు, స్మార్ట్ఫోన్లు, సానపెట్టిన వజ్రాలు, డీజిల్, విమాన ఇంధనాలు ఎగుమతి చేస్తుంది. ఇయు దేశాలు మరిన్ని పెట్టుబడులు పెడతాయి. మన ఐటి, ఐటి ఆధారిత, ఆర్థిక, టూరిజం, నిర్మాణ తదితర రంగాల నిపుణుల సేవలను ఇయు దేశాలు ప్రోత్సహి స్తాయి. ఆ మేరకు వీసాలు ఇస్తారు. భారత ఇయు వాణిజ్యం ఇప్పటికే 220 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం ద్వారా అది మరింత పెరిగే అవకాశముంది. అతిపెద్ద పొరుగు దేశం చైనాతో మనకు దిగుమతులు ఎక్కువ. వాణిజ్య శేషం భర్తీకి మరిన్ని ఎగుమతులు పెరగాలి. ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు మరిన్ని కుదిరి, వాణిజ్యం పెరిగితేనే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతుంది. అందుకు దీక్షాదక్షిత గల నాయకత్వం అవసరం. - పతకమూరు దామోదర ప్రసాద్ 94409 90381
Shocker: Dhurandhar Netflix version gets Re-Censored
Dhurandhar happens to be the biggest hit of Indian cinema in the recent years. The Hindi version alone shattered all the existing records and the film also registered record footfalls. Dhurandhar is now streaming on Netflix starting from today in Hindi, Telugu, Tamil, Arabic, Brazilian Portuguese and Spanish. All those who watched the film in […] The post Shocker: Dhurandhar Netflix version gets Re-Censored appeared first on Telugu360 .
Nara Lokesh: నేడు కాకినాడలో లోకేష్
మంత్రి నారా లోకేశ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు
ITC |పరిశ్రమలో పట్టుబడిన దొంగలు..
ITC | పరిశ్రమలో పట్టుబడిన దొంగలు.. ITC, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు,
విబి జి రామ్ జితో భారత్ వికసించేనా?
ప్రభుత్వాలు మారినప్పుడల్లా నాటి పాలకుల విధానాలను, సంక్షేమ పథకాలను, వాటి పేర్లను మార్చడం పాలకుల రాజకీయ ఎత్తుగడలో భాగం, సహజం కూడా. అయితే మార్పు అనేది పాలకుల సర్వతోముఖాభివృద్ధికి కాకుండా ప్రజలకు కనీస జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఉండాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత పాలకులు రూపొందించిన అభివృద్ధి విధానాలను, సంక్షేమ పథకాలను లోప భూయిష్టమైనవిగా పేర్కొంటూ వాటిని ఆపివేయడం సర్వసాధారణమైన ప్రక్రియగా మారింది. గత ప్రభుత్వాలు ప్రారంభించి, పూర్తి కాని అభివృద్ధి పథకాల (నీటిపారుదల ప్రాజెక్టులు, విద్య, వైద్య తదితర రంగాల పనుల)ను యథాతథంగా కొనసాగిస్తే ఆ పేరుప్రతిష్ఠలు గత ప్రభుత్వానికి దక్కుతాయేమోననే అక్కసుతోనే నిలుపుదల చేయడం మూలంగా లక్షలాది కోట్ల ప్రజాధనం వృథా అవుతుంది. 2005 లో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం గ్రామాల నుండి పట్టణాలకి వలసలని నివారించడం, పేదరికాన్ని తగ్గించడం, మహిళా సాధికారతను సాధించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి ప్రధాన లక్ష్యాలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (కరువు పని, 100 రోజుల పని) చట్టం 2005 (Mahatama Gandhi National Rural Employ ment Guaranty Act) ను ప్రముఖ ఆర్థికవేత్తలు, మేధావులు, పార్లమెంటు సభ్యులు, వివిధ కమిటీలతో అనేక మార్లు సమావేశాలు నిర్వహించి వారి సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఎంజిఎన్ఎఆర్ఇజిఎ చట్టరూపం దాల్చి రెండు దశాబ్దాలుగా (కొన్ని లోపాలు ఉన్నప్పటికీ) నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు అడుగులు ముందుకు వేస్తున్నది. ఈ పథకం చట్ట రూపంలో ఉన్న కారణంగా ఉపాధి కూలీలకు అన్యాయం జరిగితే చట్టపరంగా న్యాయాన్ని పొందే అవకాశం, ఉపాధి (పని)ని హక్కుగా డిమాండ్ చేసే అవకాశం ఉండడం ఉపాధి కూలీలకు ప్రధాన బలాలైతే ప్రభుత్వం ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి చట్టం రూపంలో హామీ పడి ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డిఎ కూటమి ప్రభుత్వం 2025 లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (విబి జి రామ్ జి) మిషన్ను వికసిత్ భారత్ 2047 లక్ష్యాలలో భాగంగా తీసుకొచ్చామని చెబుతూనే గత ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలున్న కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంజిఎన్ఎఆర్ఇజిఎ 2005 చట్టం తూచా తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఉపాధి హామీని నిరాటంకంగా కొనసాగించాలి అని చెబుతోంది. కానీ విబి జి రామ్ జి 2025 మిషన్ అనేది ప్రభుత్వ ఇచ్ఛ ఉన్నంత వరకే కొనసాగుతుంది. వీటి మధ్యనున్న ఈ వ్యత్యాసాన్ని గమనించకపోతే రాబోయే రోజుల్లో ఉపాధి హామీ అనేది ‘హక్కు’గా ఉండకుండా పోయే ప్రమాదముంది. నూతన పథకంలో ‘25 రోజుల పని దినాలను అదనంగా పెంచడం’ జియో టాగింగ్ ఆధారంగా వేతనాల చెల్లింపులు తప్ప విబి జి రామ్ జి 2025 లక్ష్యాల్లో చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవు. నూతన ఉపాధి పథకానికి కేటాయించే బడ్జెట్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 10% వాటాను భరించాల్సి ఉంటుంది. గత ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేటాయించిన బడ్జెట్లో కూలీలు, సిబ్బంది వేతనాలకు 100%, సామాగ్రి కొనుగోళ్లకు వాటా 90%, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వాటా 10శాతం వాటాలు మాత్రమే భరించాయి. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగించలేని పరిస్థితి ఉన్నది. దానికి తోడు నూతన ఉపాధి పథకంలో రాష్ట్రాల నెత్తిన మోపిన భారం కారణంగా ఒకవేళ ఆయా రాష్ట్రాలు ఆసక్తి చూపకపోయినా, రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలు లేకపోయినా సదరు రాష్ట్రాలు వాటా ఇవ్వలేదనే నెపంతో ఆయా రాష్ట్రాలపై వ్యతిరేకతను కూడగట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చే విధంగా కుట్రలు చేయడం వలన పథకం లక్ష్యాలు నెరవేరకుండా ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. నూతన పథకంలో రెండవ ప్రధానమైన అంశం వర్షాకాలంలో వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఏర్పడుతుందనే కారణంతో 60 రోజుల పాటు ఉపాధి పథకాన్ని నిలిపివేయడం. దీని కారణంగా వ్యవసాయ కూలీల డిమాండ్ తగ్గి తక్కువ వేతనానికే పనికి వెళ్లాల్సి వస్తుంది. వ్యవసాయ పనులకు పోలేనటువంటి వారి జీవనోపాధి దెబ్బ తింటుంది. ఎనభై శాతం యాంత్రీకరణ జరిగిన వ్యవసాయ రంగంలో రెండు నెలల పాటు ఉపాధి పనులు నిలిపివేయడం ఉపాధి నిరోధక చర్యే అవుతుంది. నూతన ఉపాధి పథకంలో కేంద్ర నిర్ణయమే శిరోధార్యంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే నూతన ఉపాధి పథకం ఏ రాష్ట్రంలో జరగాలి, ఎటువంటి పనులు చేయాలనేది కేంద్రం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గడమే కాక వికేంద్రీకరణ ఆదర్శం దెబ్బతిని రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించే ప్రమాదముంది. బాధ్యత, జవాబుదారీతనం పేరుతో రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం వలన ఉపాధి హామీ అసలు లక్ష్యం నెరవేరకుండా క్రమంగా పథకం ఉనికిని కోల్పోయే ప్రమాదముంది. ఏ పథకమైనా విజయవంతం కావాలంటే పాలకుల్లో దృఢ సంకల్పం, నిరంతర పర్యవేక్షణ, అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే ఉపాధి పథక లక్ష్యాలైన స్థానిక సంస్థలు బలపడడం, ఉత్పాదక ఆస్తుల సృష్టి, ఆర్థిక అసమానతల తగ్గుదల, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ కొంత మేరకైనా సఫలీకృతమై సామాజిక, ఆర్థిక అంతరాల గోడల్ని బద్దలు కొట్టగలం. పాలకులు కూడా దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, డ్రగ్స్, ఉగ్రవాదం, అవినీతిలను ప్రధాన శత్రువులుగా భావించినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది. - డా. రాజు 9490393098
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో సిఎం రేవంత్రెడ్డి సందడి చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో 62 మంది భారతీయ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ మేరకు విద్యార్థులతో తన ఆలోచనలను సిఎం రేవంత్రెడ్డి పంచుకున్నారు. 21వ శతాబ్దంలో నాయకత్వం అనే ప్రొగ్రామ్ పై విద్యార్థులు ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు -15 నుండి -24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య పని చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు.
జనాభాలో సగం మేమే అనే స్పృహ వెనుకబడిన తరగతుల (బిసి) ప్రజలకు రావడానికే దశాబ్దాలు పట్టింది. దాని ఫలితం వల్లనే కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ అనే ప్రత్యేక ఎన్నికల హామీని ప్రకటించింది. అలా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లిమేతర బిసిలు 46.25%ఉన్నట్లు ఆ గణాంకాలు తేల్చాయి. ముస్లింలలో బిసి జనాభా 10.08% కలుపుకుని ఆ సంఖ్య 56.33కి చేరింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పాలనలో బిసిలకు 42% రిజర్వ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేసింది. అనుకున్నట్లుగానే అది చట్టాల మధ్యన ఇరుక్కుపోయింది. ఇలా ఎన్ని బిల్లులు ఆమోదించినా రిజర్వేషన్ల పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గొప్పగా మాట్లాడి ఆ తర్వాత చేతులు ముడుచుకొని కూర్చుంది. న్యాయస్థానంలో ఒక్క పిటిషన్తో ఈ బిల్లు అమలు కాకుండా అడ్డుకోవచ్చనేది బహిరంగ రహస్యమే. అనుకున్నట్లుగానే హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదనే నిబంధనపై తెలంగాణ ప్రభుత్వం బిల్లును తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో చేర్చడం ద్వారా 1993లో తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్లు సాధించిన బాటలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని బిసి సంఘాలు రాష్ట్రప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది. సిఎం పలుమార్లు కేంద్రం వద్దకు వెళ్లినా ఈ ప్రసక్తిని ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించలేదు. బిసి రిజర్వేషన్లపై చర్చించేందుకు ప్రధానితో రాష్ట్ర బిజెపి నేతలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. బిసిల్లోనుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర బిజెపి ఆ ప్రతిపాదనను అంగీకరించే వీలు లేదు. ఇలా అన్ని పార్టీలు తప్పుకొని బిసి రిజర్వేషన్ల పెంపు ప్రహసనం మధ్యలోనే వదిలేశాయి. చివరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల పెంపు లేకుండానే జరిగిపోయాయి. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు ఎన్నో ఆశలు కల్పించింది. ఆ ఆశల్లో ఏవీ నిజం కాకున్నా బిసిల్లో ఒక రకమైన కదలికకు మాత్రం ఆ డిక్లరేషన్ దోహదపడింది అనవచ్చు. కులగణన అయ్యాకే రిజర్వేషన్లు పెంచి, ఆ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తమ నిజాయితీని నిరూపించుకుంటామని కాంగ్రెస్ సుమారు రెండేళ్ళపాటు చెబుతూ వచ్చింది. చివరకు ఆ హామీల అమలులో పార్టీ విఫలమైనా ఆ పలవరింత ద్వారా బిసిల్లో ఓ ఐక్యభావనను పెంచింది. ఏ ప్రభుత్వం తమకు చేయని మేలు ఏదో చేసేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతోందనే ఆలోచన సాధారణ బిసి పౌరుడికి అనిపించింది. వ్యక్తులుగా ఉన్న బిసి జనాభా సమూహాలుగా మారేందుకు ప్రభుత్వహామీ పనికొచ్చింది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశాన్ని బిసిలు శ్రద్ధ్దగా గమనిస్తూ వచ్చారు. వారిలో ఈ అంశంపై చర్చ మొదలైంది. ఎంతో విశ్వాసంతో చెబుతున్న ప్రభుత్వం చట్టపర చిక్కులు దాటి తమ హామీని నిలబెట్టుకుంటుందా అనే ఆసక్తి ఆ వర్గాల్లో మొదలైంది. సమాంతరంగా ప్రభుత్వ చర్యలను గమనిస్తూ తగిన ఒత్తిడిని పెంచడానికి బిసి సంఘాలు తమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. బిసి నాయకులు పదేపదే సభలు, పాత్రికేయ సమావేశాలు నిర్వహించి బిసి వర్గాల్లో ఒక చైతన్య వాతావరణాన్ని సృష్టించారు. బిసిలంతా ఐక్యంగా ఉండాలనే స్పృహ ఉద్యోగ, వృత్తి వర్గాలతోపాటు శ్రామిక, గ్రామీణ వర్గాల దాకా పాకింది. దాని ఫలితం గత నవంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడింది. స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం జిఒ విడుదల చేసింది. ఈ జిఒ ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ను సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రిజర్వేషన్లపై కోర్టుల్లో సవాలు చేయడంతో ఎన్నిక ప్రకటన రద్దు చేయక తప్పలేదు. బిసి కోటా పెంచకుండానే పాత పద్ధతిలోనే ఆ ఎన్నికలు జరపడానికి తిరిగి నవంబర్ 25న కొత్త షెడ్యూల్ విడుదలైంది. దాని ప్రకారమే డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. జనాభా ప్రాతిపదికన జరిగిన స్థానిక సంస్థల కేటాయింపులో భాగంగా సరాసరి రాష్ట్ర స్థాయి 17% రిజర్వేషన్లు మాత్రమే బిసిలకు దక్కాయి. బిసి జనాభా బతుకుతెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లడం వల్ల ఆ గ్రామాల్లో వారి సంఖ్య తగ్గిందని బిసి నేతలు అంటున్నారు. రిజర్వేషన్లు పెంచనిదే ఎన్నికలు సాగనియ్యమని హెచ్చరించిన బిసి నేతలు ప్రభుత్వాన్ని నిలవరించలేకపోయారు. అయితే వారి నిరసన గొంతులు బిసి గుండెలకు తాకాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో బిసి అభ్యర్థుల విజయం గతం కన్నా పెరిగింది. చాలా జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలు బిసిల వశమయ్యాయన్న వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో వచ్చిన బిసి చైతన్యానికి ఇది సూచిక అని పత్రికల్లో వ్యాఖ్యానాలు వచ్చాయి. జనరల్ సీట్లకు పోటీ చేసిన బిసి అభ్యర్థులు పైకులాల పోటీని తట్టుకొని విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1226 గ్రామ పంచాయతీల్లో 626 బిసి అభ్యర్థులు గెలిచారు. రిజర్వేషన్ల ద్వారా వచ్చిన 297 స్థానాలకు అదనంగా 600 జనరల్ స్థానాల్లో 329 చోట్ల నెగ్గగలిగారు. ఇదొక కొత్త పరిణామం. రిజర్వేషన్లు ఇయ్యండయ్యా అని అగ్రకులాల నేతల చుట్టూ తిరిగే కన్నా తమ ఓటు తమకే వేసుకుంటే సరిపోతుంది కదా అనే స్పృహ వచ్చిన తరుణం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు కూడా విడుదలైంది. 2996 డివిజన్, వార్డు మెంబర్లలో 854 బిసి (జనరల్, మహిళ) లకు కేటాయించబడ్డాయి. గ్రామ పంచాయితీల మాదిరే వీటిలో కూడా బిసిలు తమ సత్తా చాటి వెయ్యికి పైగా డివిజన్, వార్డు మెంబర్ల స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. పుర ఫలితాల్లోనూ పంచాయతీ ఫలితాలు వస్తే రాష్ట్రంలో రాజకీయంగా బిసిలు ప్రబలమైన శక్తిగా మారవచ్చు. ‘మేమెంతో మాకంత’ అనే నినాదాన్ని సాకారం చేసుకోవచ్చు. - బి.నర్సన్ 94401 28169
Medaram | వనదేవతలకు మొక్కులు.. Medaram, చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా
నేడు స్పీకర్ దానం పిటీషన్ పై విచారణ
నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాదరావు విచారణ చేయనున్నారు.
వైసీపీ నేతలు నేడు విశాఖపట్నంలో నిరసన తెలియజేయనున్నారు
కోకాపేటలో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడిన లారీ
కోకాపేట: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలీస్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెడీమిక్స్ లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. సర్వీసు రోడ్డుపై ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం, నిద్ర మత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Pawan Kalyan : నేడు అరకు కు పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు రెండో రోజు విశాఖలో పర్యటిస్తున్నారు
రెబల్ స్టార్ ప్రభాస్... క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా వరుసగా షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమా అత్యంత గ్రాండ్గా రూపుదిద్దుకుంటోంది. ‘ఫౌజీ’ విజువల్ వండర్ గా ఉండబోతోంది. దర్శకుడు హను రాఘవపూడి... ప్రభాస్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
Weather Report : ముందుంది వడదెబ్బ... అదిరపోతుంది ఇక కాస్కోండి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
MLA Sujana Chowdary |కొండ ప్రాంత వాసులకు బాసటగా..
MLA Sujana Chowdary | కొండ ప్రాంత వాసులకు బాసటగా.. MLA Sujana
Telangana : నేడు కేసీఆర్ కు మళ్లీ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసే అవకాశముంది
నరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కమ్జుల ప్రొడక్షన్స్ పతాకంపై మురళి కమ్జుల, వంశీ కాంజుల నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ‘నీ మాయలో పడేట్టుగా’ అనే సాంగ్ను రిలీజ్ చేశారు. శేఖర్ చంద్ర ఈ పాటను ఎంతో సున్నితంగా హృదయాన్ని తాకే బ్యుటీఫుల్ మెలోడీగా కంపోజ్ చేయగా, చైతు సత్సంగి అందించిన లిరిక్స్ పాటకు మరింత ప్రాణం పోశాయి. రమ్య బెహరా, సిద్ధార్థ్ మీనన్ గాత్రాలు మెలోడీని మరో స్థాయికి తీసుకెళ్లాయి. కొత్తగా పెళ్లయిన జంట ప్రేమను సెలబ్రేట్ చేసే ఈ సాంగ్లో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తం మీద ఈ పాట మ్యూజిక్ లవర్స్ మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది.
నేడు ఢిల్లీలో జలవివాదాలపై కమిటీ తొలి సమావేశం
ఈరోజు తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై కమిటీ తొలి సమావేశం జరగనుంది
AP |పట్టాలు తప్పిన రైలు బోగీలు..
AP | పట్టాలు తప్పిన రైలు బోగీలు.. AP, నాగులుప్పలపాడు, ఆంధ్రప్రభ :
‘ది మేజ్’ ఫస్ట్లుక్, గ్లింప్స్
శ్రీరామ్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం ‘ది మేజ్’. ప్రియాంక శర్మ, హృతిక శ్రీనివాసన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే దర్శకుడు. కేఎస్ఆర్ సమర్పణలో ఉదయ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కె. రెడ్డి పల్వాయి, కె. శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రం ఫస్ట్లుక్తో పాటు టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు మేకర్స్. దర్శకుడు డాక్టర్ రవికిరణ్ గడలే చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘ఈ సినిమా ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితాన్ని కేంద్రంగా తీసుకొని సాగుతుంది. అతని వాస్తవిక జీవితం, మానసిక స్థితి అంతగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి, అతను ఒక కలల ప్రపంచంలో జీవిస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ సినిమా జ్ఞాపకాలు, గ్రహణశక్తి, గుర్తింపు వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తూ, నిజం అంటే ఏమిటి? అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది. మర్మమైన ఆ వ్యక్తి ఉనికి చివరి వరకు ఒక ప్రశ్నగానే మిగులుతుంది. అతను కథానాయకుడి అవచేతన మనస్సుకు ప్రతీకనా? భయం, అపరాధభావం లేదా గతంలోని గాయాల రూపమా? లేక నిజంగానే అతని జీవితంతో ముడిపడి ఉన్న ఎవరైనా వ్యక్తినా? ఆ ప్రశ్నకు సమాధానం అతని మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు కీలకంగా మారుతుంది. మొత్తంగా, ఈ సినిమా వాస్తవం మరియు భ్రమల మధ్య సరిహద్దులను చెరిపేస్తూ, ప్రేక్షకులను చివరి వరకూ ఉత్కంఠలో ఉంచుతుంది‘అని అన్నారు.
Chandrababu : నేటి నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Telugu Cinema |అదే.. వేటూరికి అర్పించే నివాళి..
Telugu Cinema | అదే.. వేటూరికి అర్పించే నివాళి.. Telugu Cinema, మోపిదేవి,

28 C