SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

36    C
...

Arava Sridhar : సింగిల్ టైం ఎమ్మెల్యే.. చేజేతులా.. రాజకీయ జీవితం ముగించేసుకున్నట్లేనా?

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్నిజనసేన నాయకత్వం పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 1:27 pm

Illegal |ఉప్పల్‌లో గంజాయి గుట్టురట్టు…

Illegal | ఉప్పల్‌లో గంజాయి గుట్టురట్టు… ఇద్దరు అరెస్ట్, ఒకరు పరార్ Illegal

ప్రభ న్యూస్ 27 Mar 2026 1:25 pm

Iran War 2026 : ఇరాన్​ తో యూఎన్​ ఓ రహస్య భేటీ

Iran War 2026 : ఇరాన్​ తో యూఎన్​ ఓ రహస్య భేటీ

ప్రభ న్యూస్ 27 Mar 2026 1:20 pm

బంతి రంగు మారింది.. పాకిస్థాన్ ఇజ్జత్ పోయింది..

గురువారం నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్‌మెన్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతి తొలుత పింక్ రంగులో ఉండగా.. ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారిపోయింది. హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల జెర్సీ రంగు వల్లే ఈ మార్పు జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బంతి షైన్ అవ్వడానికి ఆటగాళ్లు దాన్ని రుద్దుతారు. అందువల్లే జెర్సీ రంగు అంటుకొని బంతి రంగు మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జెర్సీలు నాసిరకం కావడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. దీంతో పాక్ క్రికెట్ పరువు పోయింది. ఆట మధ్యలో బంతి ఇలా రంగు మారడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ అంపైర్‌కి ఫిర్యాదు చేశాడు. ‘‘రెండో ఓవర్ తర్వాత నేను అంపైర్‌తో ఈ విషయంపై మాట్లాడాను. బంతి ఎరుపెక్కింది. అసలు అక్కడ ఏం జరిగింది? కచ్చితంగా దుస్తుల వల్లే జరిగి ఉంటుంది. నేను ఇంతకు ముందు గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనను చూడలేదు’’ అని లబుషేన్ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు. ‘బ్యాట్ రంగు కాస్త బంతికి అంటుకోవడం, బ్యాట్ ప్యాడ్‌కు తగిలి దానిపై ఉన్న రంగు కొద్దిగా ఊడిపోవడం వంటి సందర్భాలు నేను చూశాను. కానీ దుస్తుల విషయంలో ఇలా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. రాబోయే మ్యాచుల్లో దీన్ని సరిచేస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’’ అని లబుషేన్ అన్నాడు.

మన తెలంగాణ 27 Mar 2026 1:12 pm

Telangana |సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ

Telangana | సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ Telangana | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 27 Mar 2026 1:08 pm

India Lockdown : ఇండియాలో లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే?

భారత్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 1:04 pm

అపోహలు నమ్మొద్దు : ఎస్సై రవికుమార్

జైనూర్, ఆంధ్రప్రభ : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమృద్ధిగా

ప్రభ న్యూస్ 27 Mar 2026 1:01 pm

no stock |సీఎన్‌జీ కోసం ఆటోవాలా క‌ష్టాలు

no stock | సీఎన్‌జీ కోసం ఆటోవాలా క‌ష్టాలు అనేక ప్రాంతాల్లో నో

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:57 pm

లొద్ది రామన్న జాతరలో వైద్య శిబిరం ఏర్పాటు..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని లొద్ది రామన్న జాతర ఉత్సవాల సందర్భంగా

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:54 pm

Hyderabad : శ్రీరామనవమి శోభాయాత్ర

శ్రీరామనవమి శోభాయాత్ర శుక్రవారం ధూల్‌పేట్ నుంచి ప్రారంభమైంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 12:51 pm

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం (మార్చి 27) పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. విపత్తుల […] The post ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Mar 2026 12:50 pm

Jai Shetty Ramanayya |సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత

Jai Shetty Ramanayya | సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత Jai Shetty

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:50 pm

రాములోరికి కలెక్టర్ పట్టువస్త్రాల సమర్పణ..

రాములోరికి కలెక్టర్ పట్టువస్త్రాల సమర్పణ.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:45 pm

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 12:42 pm

అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ‌ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్ […] The post అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Mar 2026 12:40 pm

Kolikapudi : కొలికపూడిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలివేనట

కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ కంట్రోల్ తప్పారు.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 12:32 pm

వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి

వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:29 pm

దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత..

దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత.. మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:27 pm

మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం..

మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మాజీ

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:24 pm

రాములోరి కల్యాణం... పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్

మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరుగుతోంది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజకీయ నాయులు, భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి సిఎం రేవంత్ భూమి పూజ చేయడంతో తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన కూడా చేశారు.   

మన తెలంగాణ 27 Mar 2026 12:24 pm

వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు

అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గిస్తూ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం కేవలం రూ.3కు చేరగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి సున్నాకు తగ్గించింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్.. హ‌ర్మూజ్ […] The post వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Mar 2026 12:22 pm

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఘంటసాల, ఆంధ్ర‌ప్ర‌భ : ఘంటసాల గ్రామంలోని పెద్దగూడెంలో ఉన్న

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:22 pm

ఉమ్మడి మండలాల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఆళ్లపల్లి/గుండాల, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మండలాల ప్రజలందరికీ

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:21 pm

సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెడన – ఆంధ్రప్రభ : పెడన మండలం

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:19 pm

Rupee Falls to 94.29 : 100 కు చేరువలో .. రూపాయి

Rupee Falls to 94.29 : 100కు చేరువలో . రూపాయి (

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:18 pm

కాలుష్యం కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి

కాలుష్యం కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:16 pm

మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియా సహా, కొన్ని వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించే లక్ష్యంతో ఆయన ఈ స్పష్టతనిచ్చారు. భారత్‌లో లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో అలాంటి ప్రతిపాదన […] The post మళ్లీ లాక్‌డౌన్‌పై వదంతులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Mar 2026 12:12 pm

Pooja hegde |ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..?

Pooja hegde | ఈసారైనా ఫామ్ లోకి వచ్చేనా..? Pooja hegde |

ప్రభ న్యూస్ 27 Mar 2026 12:08 pm

Varun Tej and Niharika Film Update

Mega girl Niharika Konidela is producing films on Pink Elephant Pictures. After the super success of Committee Kurrollu, her second production titled Rakasa is slated for April 3rd release. Niharika is all set to produce the next film of Mega hero Varun Tej. The film will be launched in a grand manner with a pooja […] The post Varun Tej and Niharika Film Update appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 12:06 pm

Bhadrachalam: భద్రాచలంలో కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

భద్రాచలంలో సీతారాముల వారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 12:06 pm

ఇంకా తేలని లక్షలాది ఓటర్ల భవిత

పశ్చిమబెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నా ఇంకా కొన్ని లక్షల మంది ఓటర్ల భవిత ఎటూ తేలక న్యాయ పరిశీలనలో ఉండడం ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రక్షాళన ప్రక్రియలో దాదాపు 64 లక్షల ఓటర్ల పేర్లు తొలగించడం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీంతో తొలగింపునకు గురైన ఓటర్ల విషయంలో సుప్రీం కోర్టు జోక్యంతో న్యాయపరిశీలన జరుగుతున్నప్పటికీ ఇంకా దాదాపు 30 లక్షల మంది తుది నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారంటే ఈ ఎన్నికలు ఎంత గందరగోళం రేపుతున్నాయో తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) చేపట్టక ముందు పశ్చిమబెంగాల్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7కోట్ల 89 లక్షలు ఉండేది. స్థానికంగా వారు లేరని, కొందరికి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, మరికొందరికి సరైన రికార్డులు లేవని ఇలా వివిధ కారణాలతో ఎన్నికల కమిషన్ 64 లక్షల ఓటర్లను జాబితాల్లోంచి తొలగించింది. మరింత స్క్రూటినీ అవసరం అన్న కేటగిరి కింద మరో 60 లక్షల మంది ఓటర్ల పేర్లు ఉంచింది. దీనిపై ఫిర్యాదుల వెల్లువ రావడంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్ పక్కన పెట్టిన ఓటర్ల వివరాలను పరిశీలించి న్యాయం చేకూర్చాలని ప్రత్యేకంగా న్యాయాధికారులను ఏర్పాటు చేయించింది. అలాగే వచ్చిన వివాదాలను పరిష్కరించడానికి కలకత్తా హైకోర్టు పర్యవేక్షణలో 19 ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. పెండింగ్‌లో ఉన్న 60 లక్షల ఓటర్లలో న్యాయాధికారులు పరిష్కరించిన 29 లక్షల ఓటర్ల జాబితా సోమవారం రాత్రి విడుదలయింది. సోమవారం ప్రకటించిన తొలి అనుబంధ జాబితాలో మంత్రి గులాం రబ్బనీ, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి పేర్లు కూడా ఉండడం గమనార్హం. బుధవారం వరకు 60 లక్షల ఓటర్లలో 32 లక్షల ఓటర్లు న్యాయపరిశీలనలోనే ఉన్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ప్రకటించింది. ఈ 32 లక్షల ఓటర్ల పేర్లలో కనీసం 40 శాతం అంటే దాదాపు 13 లక్షల మంది పేర్లు జాబితా లోంచి తొలగించినట్టు అనధికారిక సమాచారం. ఇంకా 28 లక్షల మంది ఓటర్ల పేర్లు న్యాయపరిశీలనలోనే చిక్కుకున్నాయి. వీరంతా తాము ఈసారి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభిస్తుందో లేదో అన్న సందిగ్ధంలో నిరీక్షిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మొదటి సప్లిమెంటరీ జాబితా 10 లక్షల పేర్లతో మార్చి 23 అర్ధరాత్రిని విడుదల చేసింది. ఆ జాబితా విడుదల చేసి 40 గంటలైనా కూడా మొదటి జాబితాలో పేర్లు ఎందుకు తొలగించారో అధికారిక సమాచారం ఏదీ లేదు. రాష్ట్రం మొత్తం మీద 60 లక్షల పేర్లు 700 జ్యుడీషియల్ అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నియోజకవర్గాలు, బూత్‌లవారీగా ఆన్‌లైన్‌లో డేటా అందుబాటులో ఉన్నప్పటికీ, ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ కాగితాలపై జాబితాలు కనిపించడం లేదని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ సదుపాయం లేకుంటే వారికి ఎలాంటి సమాచారం అందనట్టే. అదీ కూడా ఎలెక్షన్ కమిషన్ వెబ్‌సైట్ లోకి పేర్లు వెళ్లినప్పుడే ఓటర్లు వ్యక్తిగతంగా పరిశీలించుకోగలుగుతారు. ఎవరి పేర్లు అయితే తొలగించబడ్డాయో వారు రాష్ట్రం లోని జిల్లాల్లో ఏర్పాటు చేసిన 19 ట్రిబ్యునళ్లలో అప్పీలు చేసుకోవచ్చు. ఆ విధంగా వచ్చిన అభ్యంతరాలను ట్రిబ్యునళ్లు తిరిగి పరిశీలిస్తాయని అధికారులు చెబుతున్నారు. కానీ కేవలం నెలరోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిశీలన పూర్తవుతుందా? అన్నదే ప్రశ్న. పరిష్కరించిన ఓటర్ల సప్లిమెంటరీ జాబితాలను ప్రతీ శుక్రవారం ప్రకటించే బదులు, ప్రతిరోజూ విడుదల చేయడానికి కలకత్తా హైకోర్టు అనుమతిని ఎన్నికల అధికారులు పొందారు. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక మంది తమ పేర్లు తొలగించబడడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు మాల్దా జిల్లా సుజాపూర్ నియోజకవర్గం లోని శిలంపూద్ ఒకటో గ్రామ పంచాయతీ ఏరియాలో 522 మంది ఓటర్లు న్యాయపరిశీలనలో ఉన్నారు. అయితే వీరిలో 427 మంది పేర్లు తొలగించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామ పౌరులమైన తాము ఇప్పుడేం చేయాలి? అని 70 ఏళ్ల వృద్ధుడు ప్రశ్నిస్తున్నారు. ఈ వృద్ధుని పేరు కూడా జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగించేశారు. సర్ ప్రక్రియ నిర్వహించినప్పుడు డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ భారీ ఎత్తున పేర్లు తొలగించబడ్డాయని స్థానిక ప్రజల ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా బెంగాల్‌లో మరో సమస్య తెరపైకి వచ్చింది. సరిహద్దు లోని ఓటర్లు చొరబాటుదారులుగా వారిని ఈసారి గుర్తించడం లేదు. 1972 లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరిగినప్పుడు బంగ్లాదేశ్ నుంచి భారీ సంఖ్యలో కాందిశీకులు భారత్‌కు తరలి వచ్చారు. వారిలో అత్యధికులు ముస్లింలు. 1974 లో భారత్ బంగ్లాదేశ్ భూసరిహద్దు ఒప్పందం అమలు లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా తమకు భారత పౌరసత్వ గుర్తింపు లభించినప్పటికీ వీరిని ఎన్నికల కమిషన్ ‘అనిశ్చితి’ కేటగిరిలో ఉంచింది. 2002 ఓటర్ల జాబితాలో వీరికి చట్టపరమైన డేటా లేదని ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెబుతోంది. ఇటువంటి వందల కుటుంబాలు ఇప్పుడు ఓటు హక్కు కోల్పోయి తార్కిక వాదంలో ఇరుక్కున్నారు. మార్చి 23న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తొలి జాబితాలో వీరి పేర్లు లేవు. ఈ కారణంగా వీరి ఓటు హక్కు సందిగ్ధంలో ఊగిసలాడుతోంది. పౌరులుగా ధ్రువీకరణ పత్రాలు లేక ఓటు హక్కు కోల్పోయిన ఇటువంటి వారి ఓటు హక్కు రక్షణ కోసం గట్టిగా పోరాటం సాగిస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 

మన తెలంగాణ 27 Mar 2026 11:53 am

ఇరాన్‌పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్‌పై సైనిక దాడుల నిలిపివేతను మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ చేసిన అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏప్రిల్ 6 వరకు ఆ దేశ ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు అద్భుతంగా ముందుకు సాగుతున్నాయని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ […] The post ఇరాన్‌పై దాడులను మరో 10 రోజులు నిలిపివేసిన అమెరికా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 27 Mar 2026 11:51 am

Revanth Reddy : భద్రాచలం అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు

తెలుగు పోస్ట్ 27 Mar 2026 11:50 am

మనం తెలుసుకోవాల్సిన చరిత్ర

స్త్రీల ఉద్యమాలు దేశం నలుమూలలా ఎగిసిపడుతున్న రోజులవి! హైదరాబాద్ నగరంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) అనంతరం వేళ్ళూనుకున్న పౌరహక్కుల ఉద్యమంలో, స్త్రీలపై హింస, అత్యాచారాలను (రమాజాబీ ఘటన) నిరసిస్తూ, విదేశాలకు కూరగాయలని ఎగుమతి చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ చెలరేగిన ఉద్యమాలలో భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న స్త్రీశక్తి సంఘటన స్త్రీల ఉద్యమ నిర్మాణానికి పూనుకుంది. సంఘటనలో సభ్యులు కొందరు వామపక్షవాద నేపథ్యంలో వచ్చిన వాళ్ళయితే, కొందరు స్త్రీవాద రాజకీయాల స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు. పైన చెప్పిన ఉద్యమాల్లో పాల్గొన్న ఇతర స్త్రీలు చాలా మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉండటం, వాళ్ళు మాతో గత అనుభవాల్ని పంచుకోవటం, మాలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. 1948, 50 సంవత్సరాలలో జరిగిన ఆ చరిత్రాత్మక రైతాంగ పోరాటంలో పాల్గొన్న వాళ్ళ అనుభవాలను సేకరించి దేశంలో స్త్రీ ఉద్యమ చరిత్రగా మలచాలనేది మాలో కలిగిన తలంపు మరుగునపడిపోయిన ఆ స్త్రీల జీవిత కథలు, మన దేశ ప్రజల పోరాటాల్లో స్త్రీల చరిత్రల్ని పొందుపరిచి ‘మనకు తెలియని మన చరిత్ర’ రూపొందించాలనే సంకల్పానికి అది దారి తీసింది. ‘మనకు తెలియని మన చరిత్ర’ తొలిసారి 1986లో తెలుగు ప్రచురణ అయింది. 1986లో దాని ఇంగ్లీషు అనువాదం ‘కాళి ఫర్ ఉమెన్’ ప్రచురణ కర్తలు, 1989లో జెడ్ బుక్స్ ప్రచురించారు. ఈ పుస్తకం తెలుగులో తిరిగి 2002లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. ఇంగ్లీషులో మాత్రం ఇప్పటి వరకూ తిరిగి ముద్రణ జరగలేదు. 80లలో ‘మనకు తెలియని మన చరిత్ర’ అధ్యయన సమయంలో స్త్రీ శక్తి సంఘటనలో ‘మౌఖిక చరిత్ర’లను సేకరించే ప్రయత్నం చేస్తున్నామన్న అవగాహనకన్నా, ఒక రాజకీయ స్పృహతో ఉద్యమంలో స్త్రీల జీవిత కథనాలను, వారి స్వీయానుభవాలను వారి మాటల్లో, వారి వారి భాషల్లోనే రికార్డు చేయటం, వాటిని యథాతథంగా పాఠకులకు అందించటం అన్న లక్ష్యాలు ప్రధానంగా ఉండేవి. తర్వాత కాలంలో పుస్తకాన్ని స్త్రీల అధ్యయన కేంద్రాలు, చరిత్ర బోధించే విశ్వవిద్యాలయ అధ్యాపకుల రాజకీయ పోరాటాలలో స్త్రీల గురించి అధ్యయనం చేసే స్త్రీవాద ఉద్యమాలూ, రాజకీయ కార్యకర్తలు మనకు తెలియని మన చరిత్రను ఒక మార్గదర్శక గ్రంథం textగా వాడుతూ వస్తున్నారు. పోరాటాలు, ఉద్యమాలు, వ్యూహాలు నిర్మించటంలో చరిత్రల్లో స్త్రీలున్నా, లిఖించే సమయానికి వాళ్ళ ప్రసక్తి కనుమరుగైపోవటం సర్వసాధారణం. అంతేకాదు, వాళ్ళ చరిత్రల్ని వాళ్ళే రికార్డు చేసుకోలేని నిరక్షరాస్యులైన స్త్రీల చరిత్రల్ని రాయటానికప్పుడు మౌఖిక చరిత్ర ఒక రాజకీయ పంథా అవుతుంది. ఈ మౌఖిక చరిత్ర సంప్రదాయమే ప్రధాన స్రవంతి పరిశోధనా పద్ధతులకు ఒక సవాలయింది. మనకు తెలియని మన చరిత్ర ముద్రణ జరిగిన సందర్భంలో వెతికితే మౌఖిక చరిత్రలు అతి తక్కువగా కనిపిస్తాయి. బహుశ ప్రపంచవ్యాప్తంగా కూడా చేతివేళ్ళ మీద లెక్కించవచ్చన్న విషయంలో సందేహం లేదు. విప్లవంలో స్త్రీల గురించిన పాండినోస్ డాటర్స్‘, బొలీనియన్ గనుల్లో స్త్రీ కార్మికురాలు డొమితులా ఆత్మకథ’ వంటి పుస్తకాలు మాకు స్ఫూర్తినిచ్చినయి. ‘మనకు తెలియని మన చరిత్ర’ తర్వాత మౌఖిక చరిత్ర ఒక మౌలిక అధ్యయన పద్ధతిగా స్థిరపడింది. స్త్రీల చరిత్రను అధ్యయనం చేయటానికి స్త్రీలను కేంద్రంగా చూసే దృక్పథాన్ని ఎంచుకుంది. స్త్రీ శక్తి సంఘటన స్త్రీలు నిర్దేశించే విలువలతో పరిశీలిస్తే స్త్రీల చరిత్ర ఎట్లా ఉంటుంది? ఈ ప్రయత్నానికి కొత్త విజ్ఞానం, విభాగాలు, కొత్త మూలసూత్రాలు, కొత్త పునాదులు ఏర్పరచే అవసరం, కొత్త సాధనాల్ని సమకూర్చుకునే అవసరం ఎందుకు ఉంటాయనేది మనకు తెలియని మన చరిత్ర రుజువు చేసింది. ఉద్యమంలో స్త్రీల పాత్రను ఒక వాస్తవిక సంఘటనగా మాత్రమే కాకుండా ఆయా ఉద్యమాల అవగాహనల్లో ‘స్త్రీల ప్రశ్న’ ఏమిటన్న విషయాన్ని ప్రపంచం ముందుకు తెచ్చినటువంటి ప్రయత్నం అది!. తెలంగాణ రైతాంగ పోరాటంలో స్త్రీల ప్రశ్న గురించి కొత్త కోణాలలో అధ్యయనం చేసిన మనకు తెలియని మన చరిత్ర వైవిధ్యమైన అస్తిత్వాల రాజకీయ ప్రశ్నలు లేవదీయటానికి కొత్త దారులేసిందనే చెప్పాలి. అటువంటి కొత్త రాజకీయ ప్రశ్నలలో ‘దళిత’ ప్రశ్న ఒకటి. 1980ల దశకం చివర్లోని (85లో కారంచేడు, 90లో చుండూరు) సంఘటనల సందర్భంగా దళిత ఉద్యమాలు నిర్మించి దళిత సంఘాలు స్థిరపడటం ఒక విశిష్ట ప్రక్రియ. ఇది ఏర్పడే వరకు దళిత ప్రశ్నను కొత్త కోణాలలో ఆవిష్కరించే సందర్భం, కొత్త దృక్కోణాలను, దృక్పథాలను పెంచుకోగలిగే మేధోపరమైన, భౌతికమైన పరిస్థితులు ఏర్పడలేదు. మనకు తెలియని మన చరిత్ర రాసే సమయానికి (1982-86ల మధ్య) ఆ పరిస్థితులు దాదాపు లేవనే విషయం గుర్తుంచుకోవాలి. విప్లవోద్యమాలలో, కమ్యూనిస్టు రాజకీయాలలో అంతర్భాగంగా స్త్రీలెట్లా ఉంటూ వచ్చారో, దళితలు కూడా అదే విధంగా ఉండి చరిత్ర లిఖించే సమయానికి వాళ్ళ ఉనికి లేకుండా పోవటం యాదృచ్ఛికం (accidental) కాదు అనే అవగాహన దళిత ఉద్యమం నిర్మించిన సందర్భంలోనే సాధ్యపడింది. వామపక్ష ఉద్యమాలలో దళితుల అస్తిత్వాన్ని గురించి, నాయకత్వ స్థానాల్లో వాళ్ళెప్పుడూ కనిపించక పోవటం గురించీ, వామపక్ష సంఘాలు, పార్టీలు దళిత బహుజనులను నిరంతరం అంచులకు పెట్టివేయటాన్ని ప్రశ్నిస్తూ దళిత రచనలు, వ్యాఖ్యానాలు రావటం అప్పుడే మొదలయింది. దళిత బహుజన నాయకులు పౌరహక్కుల సంఘాలలో, వామపక్ష పార్టీలలో దళిత ప్రశ్నలను లేవదీయటం ప్రారంభమయింది. మనకు తెలియని మన చరిత్ర ప్రచురణ తర్వాత వామపక్ష వర్గాల నుంచి ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంది. ఈ పుస్తకాన్ని అశాస్త్రీయ దృక్పథంతో రాసినదిగా; అట్టడుగు వర్గాల్లో, పోరాటాల్లో మమేకం కావల్సిన స్త్రీల ఉద్యమాల్ని విప్లవోద్యమాల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నంగా తిరస్కరించారు. ఇంకొక వ్యాఖ్యానంలో ‘స్త్రీ శక్తి సంఘటన వ్యక్తిగత అనుభవాల్ని చరిత్ర గురించి స్వీయాత్మక ధోరణిలో చర్చించి విశ్లేషణలను గాలికి వదిలి వేశారు’ అన్నారు. అశాస్త్రీయమైన అవగాహనలు ముందు ముందు ఇతర అస్తిత్వం (subjectivities) ఉద్యమాలకు దోవచూపి కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బ తీసిందిగా రూపొందే ప్రమాదం ఉందనే వ్యాకులత (anxiety) కనిపిస్తుంది. ఆ వ్యాకులత వెనుక విప్లవ ఉద్యమాలలో అన్ని విధాల అణచివేతలు, స్త్రీలకు విప్లవ ఉద్యమాలలో అన్ని విధాల అణచివేతలు, స్త్రీలకు సంబంధించినవైనా, దళిత, బహుజనులకు సంబంధించినవైనా అన్నీ విప్లవోద్యమంలో భాగంగా (అంతరంగికంగా) పోరాడాలే తప్ప, ప్రత్యేక ఉనికి (existence)ని చాటుకునేవిగా ఉండకూడదు అనే దృష్టి కోణానికి చెందినవి. ఈ విమర్శల మూలంగా పార్టీలు, మనకు తెలియని మన చరిత్రను పక్కకు పెట్టినా, ఉద్యమాలలో భాగమైన ఎంతో మంది స్త్రీలు దీన్ని చదివి స్ఫూర్తి పొందారు. వాళ్ళు భాగమైన పార్టీల్లో వారి స్థానాన్ని, ఉనికిని, ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషించుకోగలిగే శక్తి నిచ్చింది ఈ పుస్తకం. వామపక్ష పార్టీలలో పని చేసిన తర్వాత తరాల స్త్రీ కార్యకర్తలలో ‘స్త్రీల ప్రశ్న’ గురించీ, స్త్రీవాదం గురించీ కుల, వర్గ దృక్పథాలతో ముడిపడి ఉన్న ఒక పటిష్టమైన అవగాహనను ఏర్పరచటానికి మనకు తెలియని మన చరిత్ర దోహదం చేసిందనటంలో సందేహం లేదు. తెలంగాణ నూతన రాష్ట్రంలో ఎన్నో రకాల రాజకీయ కార్యక్రమాల్ని ఉద్యమాల్ని నిర్వహిస్తున్న ఐక్యకార్యాచరణ చొరవలలో ఎక్కువ భాగం స్త్రీల, కుల, వర్గ, మతపరమైన సెక్సువల్ మైనారిటీల సంక్లిష్ట దృక్పథాలతో పని చేస్తున్న కార్యకర్తలు కనిపిస్తారనేది వాస్తవం! అలాగే ‘మనకు తెలియన మన చరిత్ర’ పుస్తకంలో ఉన్న జీవితాలేవీ దళిత స్త్రీలవి కాదనీ, పుస్తక రచయితలలో కుల దృక్పథం గురించి ఏ మాత్రం అవగాహనలేదని వ్యాఖ్యానాలు వచ్చాయి. ఈ పరిశోధన జరిగిన కాలంలో కులప్రశ్నకు అప్పటి సందర్భంలో తావులేదనే విషయాన్ని అంగీకరించారు. మనకు తెలియని మన చరిత్రలో దళిత ప్రశ్నతోపాటు ఇతర వైయక్తికత (subjective) ప్రశ్నలు (మైనారిటీ, గిరిజన, ఆదివాసీ) కూడా కనిపించవు. 90లలో మనకు తెలియని మన చరిత్రపై దళిత విమర్శ ముందుకొచ్చిన తర్వాత కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో దళిత స్త్రీల గురించిన అధ్యయనం ఇప్పటికీ జరగలేదనేది వాస్తవం. తెలంగాణ భాష గురించి, దాని రాజకీయాల గురించి జీవిత కథనాల్ని స్త్రీల గొంతుల్లో స్వయంగా వాడిన పద ప్రయోగాల్లో వారి వారి స్వంత భాషల్లో పాఠకులకు అందచేయాలనే తపన ఈ పుస్తకంలో వుంది. మనకు తెలియని మన చరిత్ర తెలంగాణ భాషను వ్యక్తీకరించిన పుస్తకాలలో ఒకటని భావించటం జరిగింది. ఉమెన్స్ స్టడీస్ మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ ఒక నూతన విజ్ఞాన విభాగంగా రూపొందే సందర్భంలో (80లలో) ‘మనకు తెలియన మన చరిత్ర’ ప్రముఖమైన స్త్రీవాద గ్రంథంగా తెచ్చుకుంది. ఇంతకు ముందే ప్రస్తావించినట్టు, మొదటిసారిగా మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అతికొద్ది పుస్తకాలలో ఒకటిగా; ఒకమౌలిక, మౌఖిక చరిత్రగా; రాజకీయ ఉద్యమాలలో ‘చరిత్ర వంటి జ్ఞాన విభాగంలో స్త్రీల చరిత్రను చూసే దృక్పధాన్ని స్థిరపరిచింది. ఇతర స్త్రీవాదులు మనకు తెలియని మన చరిత్ర ప్రారంభించిన సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళారు. షీలా రొబోతమ్ ‘తెలియని మనచరిత్ర’ పుస్తకంపై చేసిన సమీక్షలో ‘ఇది ఒక స్త్రీల వీరోచితచరిత్ర మాత్రమే కాదు. ఈనాటి ప్రపంచంలో సోషలిజం, ఫెమినిజంలో ఉన్న సందిగ్ధాలు, ఊగిసలాటలు గురించిన గ్రంథం’ అని రాసింది. ఇవే ప్రశ్నలు ఇప్పటికీ వామపక్షాలలో సభ్యులైన స్త్రీలను వేధిస్తున్నాయనటంలో సందేహం లేదు. హైదరబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకంలో రెండు జీవిత కథల్ని కొండపల్లి కోటేశ్వరమ్మ, మల్లు స్వరాజ్యం సంపూర్ణమైన ఆత్మకథలుగా మలిచి ముద్రించింది. తెలుగు స్త్రీవాద పత్రిక భూమికలో అన్ని జీవిత కథలు సంచికలుగా ముద్రించబడినయి. కె. లలిత, అన్వేషి 

మన తెలంగాణ 27 Mar 2026 11:48 am

Maoists : నాలుగు రోజులే గడువు.. గణపతి లొంగుబాటుకు రెడీ

మావోయిస్టు అగ్రనేత గణపతి త్వరలో లొంగిపోనున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 11:32 am

Fuel Taxes Cut and Prices Stay the Same

Global crude oil prices are rising sharply. This puts direct pressure on fuel prices in India. In such a situation, petrol and diesel rates should have increased significantly. In fact, there were strong chances that prices could have crossed ₹150 per litre. That did not happen because of the government’s decision. Instead of allowing prices […] The post Fuel Taxes Cut and Prices Stay the Same appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 11:32 am

WAR |ఎక్సైజ్ సుంకం రూ.10 తగ్గింపు

WAR | ఎక్సైజ్ సుంకం రూ.10 తగ్గింపు WAR | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 27 Mar 2026 11:28 am

భారత్-అమెరికా వాణిజ్యంలో అసమానతలు

భారత్ అమెరికా మధ్య 2022 నుండి 2025 వరకు వాణిజ్య సంబంధాలు గణనీయంగా విస్తరించాయి. అయితే ఈ విస్తరణ వెనుక ఒక ముఖ్యమైన ఆర్థిక వాస్తవం దాగి ఉంది. వాణిజ్య లోటు (ట్రేడ్ డెఫిసిట్). భారత్‌కు అమెరికాతో ఉన్న వాణిజ్యం పరిమాణంలో పెరుగుతున్నప్పటికీ, సమతుల్యత లోపం మాత్రం మరింత స్పష్టమవుతోంది. ఈ కాలంలో ఎగుమతులు, దిగుమతుల గణాంకాలు మాత్రమే కాకుండా, వాటి నిర్మాణం, విధానపరమైన మార్పులు, గ్లోబల్ రాజకీయాల ప్రభావం కూడా ఈ అసమానతను అర్థం చేసుకోవడానికి కీలకం. 2022 సంవత్సరంలో భారత్ నుండి అమెరికాకు జరిగిన ఎగుమతులు సుమారు 75 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు సుమారు 50 బిలియన్ డాలర్ల వరకు నమోదయ్యాయి. అంటే భారత్‌కు సుమారు 25 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కనిపించింది. ఇది చూస్తే భారత్ కు లాభదాయకంగా అనిపించినా, ఈ లాభం కొన్ని ప్రత్యేక రంగాలపై అధికంగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా ఐటి సేవలు, ఔషధాలు, వస్త్రాలు వంటి రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి. 2023లో ఈ వాణిజ్య పరిమాణం మరింత పెరిగింది. భారత్ ఎగుమతులు 78 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా దిగుమతులు భారత్ లోకి 55 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఏడాది కూడా భారత్‌కు సుమారు 23 బిలియన్ డాలర్ల మిగులు ఉంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ కాలంలో అమెరికా భారత్‌కు ఎగుమతులు చేసే వస్తువుల విలువ పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా రక్షణ సామగ్రి, ఇంధన వనరులు, సాంకేతిక పరికరాలు వంటి రంగాల్లో అమెరికా ప్రభావం పెరిగింది. 2024 నాటికి ఈ వ్యాపారం మరింత వ్యూహాత్మకంగా మారింది. భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు సుమారు 82 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు 60 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు సుమారు 22 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ తగ్గుదల వెనుక ప్రధాన కారణం భారత్ అమెరికా నుండి పెరుగుతున్న ఇంధన దిగుమతులు, ముఖ్యంగా క్రూడాయిల్, ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్). రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో మార్పులు చోటుచేసుకోవడం దీనికి కారణం. 2025లో ఈ ధోరణి మరింత స్పష్టమైంది. భారత్ ఎగుమతులు సుమారు 85 బిలియన్ డాలర్లకు చేరగా, అమెరికా నుండి దిగుమతులు 65 బిలియన్ డాలర్లకు పెరిగాయి. వాణిజ్య మిగులు 20 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అంటే నాలుగేళ్లలో భారత్‌కు ఉన్న వాణిజ్య లాభం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఒక ఆందోళనకరమైన సంకేతంగా భావించాలి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఒక స్పష్టమైన ధోరణి కనిపిస్తుంది. భారత్ ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ, అమెరికా నుండి దిగుమతులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. దీని వెనుక ప్రధాన కారణం భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక బలహీనతలు. ముఖ్యంగా హైటెక్ తయారీ, అధునాతన రక్షణ ఉత్పత్తులు, ఇంధన స్వావలంబన లోపం వంటి అంశాలు భారత్‌ను అమెరికాపై ఆధారపడేలా చేస్తున్నాయి. విమర్శనాత్మకంగా చూస్తే ఈ వాణిజ్య సంబంధం సమాన భాగస్వామ్యం కంటే, ఆధారపడే సంబంధంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. అమెరికా తన ఆర్థిక, సాంకేతిక ఆధిపత్యాన్ని ఉపయోగించి భారత్ మార్కెట్‌ను విస్తరిస్తోంది. మరోవైపు భారత్ తన సేవా రంగం ద్వారా మాత్రమే ప్రతిస్పందిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ప్రమాదకరమైన అసమతుల్యతకు దారితీయవచ్చు. మరొక ముఖ్యమైన అంశం గ్లోబల్ రాజకీయాల ప్రభావం. అమెరికా, -చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో భారత్ ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా ఎదగడానికి ప్రయత్నిస్తోంది. కానీ అదే సమయంలో అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలకోసం భారత్‌ను వినియోగించుకుంటోంది. రక్షణ ఒప్పందాలు, ఇంధన సరఫరా ఒప్పందాలు ఈ దిశగా స్పష్టమైన ఉదాహరణలు. 2022 నుండి 2025 వరకు అమెరికా- భారత్ వాణిజ్య సంబంధాలు విస్తరించినప్పటికీ, సమతుల్యత లోపం ఒక ప్రధాన సమస్యగా నిలుస్తోంది. గణాంకాల ప్రకారం భారత్‌కు ఇంకా మిగులు ఉన్నప్పటికీ, అది క్రమంగా తగ్గుతూ ఉండటం ఆందోళన కలిగించే విషయం. దీన్ని సరిదిద్దాలంటే భారత్ తన తయారీ రంగాన్ని బలోపేతం చేయాలి. ఇంధన స్వావలంబన సాధించాలి, సాంకేతికతలో ముందడుగు వేయాలి. లేకపోతే ఈ వాణిజ్య సంబంధం ఏకపక్షంగా మారే ప్రమాదం ఉంది. కోలాహలం రామ్‌కిశోర్ 98493 28496

మన తెలంగాణ 27 Mar 2026 11:27 am

ఇరాన్ ధాటికి చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్

హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన 48 గంటల గడువు పూర్తి కాకుండానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా తాత్కాలికంగా యుద్ధం ఆపివేస్తున్నానని ప్రకటించడం చాలామందికి విస్మయం కలిగించింది. పశ్చిమాసియాలో 25 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో ఇంకేమాత్రం యుద్ధం చేయలేక ట్రంప్ చేతులెత్తేసారా? అనే అనుమానం నేడు ప్రపంచం అంతటా కలుగుతుంది. ఇరాన్‌లో ప్రభుత్వం మారాలి, ఆ దేశంలో అణుసామర్థ్యం పూర్తిగా తుడిచి పెట్టుకుపోవాలి, ఆ దేశం సైనిక సామర్థ్యం అంతరించిపోవాలి అంటూ నిత్యం ఎన్నెన్నో ప్రకటనలు చేస్తూ వచ్చిన ఆయన రాజీకోసం రెండు రోజులుగా ఇరాన్‌తో జరుపుతున్న చర్చల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యప్రాచ్యంలో మన మధ్య ఉన్న శతృత్వాలకు పూర్తి పరిష్కారంపై గత రెండు రోజులుగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య చాలా మంచి ఫలవంతమైన చర్యలు జరిగాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. లోతైన, విశ్లేషణాత్మక, నిర్మాణాత్మక చర్యలు ఈ వారంలో కూడా కొనసాగుతాయి. కొనసాగుతున్న సమావేశాలు, చర్చలు విజయవంతం కానున్నందున, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సాదుపాయాలపై అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని నేను భద్రతా దళాన్ని ఆదేశించాను అని ప్రకటించారు. ట్రంప్ వాదనలను కొట్టిపారేసిన ఇరాన్ ట్రంప్ భయపడ్డారని ఎద్దేవా చేసింది. తాము ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది. తమ హెచ్చరికలతోనే ట్రంప్ భయపడిపోయి వెనక్కి తగ్గినట్టు పేర్కొన్నది. తమ విద్యుత్ ప్లాంట్లను అమెరికా లక్ష్యంగా చేసుకొంటే, అదే రీతిన ప్రతిదాడులు చేయడంతోపాటు హర్మూజ్ జలసంధిని కూడా పూర్తిగా మూసివేస్తామన్న తమ హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఇరాన్ వెల్లడించింది. కానీ, ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తహతహలాడుతున్నట్టు చెబుతున్న ట్రంప్ ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రతినిధులు ఇరాన్‌కు చెందిన ఓ గౌరవప్రదమైన నేతతో చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. ఏదిఏమైనా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడటం మొత్తం ప్రపంచ ప్రజలకు ఊరట కలిగిస్తోంది. ఇటీవలకాలంలో మొత్తం ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురిచేసిన మరో యుద్ధం లేదని చెప్పవచ్చు. అందుకు ప్రధాన కారణం చమురు సరఫరాకు ఆటంకం కలగటమే. కాగా, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన తర్వాతనే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన చేశారని ఐరోపా పత్రికలు చెబుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం, ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి నాయకులతో ఈ వారంలోనే చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్‌ను ఒక వేదికగా పాకిస్తాన్ ప్రతిపాదించిందని తెలుస్తున్నది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ కూడా సోమవారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో చర్చలు జరిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ‘అంతరాన్ని పూడ్చేందుకు’ పాకిస్థాన్, టర్కీ, ఈజిప్టులతో కలిసి ‘చురుకైన రహస్య దౌత్యం’లో నిమగ్నమై ఉందని, ఈ విషయాన్ని ఒక అధికారి ధృవీకరించారని పాకిస్తాన్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘డాన్’ కూడా నివేదించింది.ఈ ప్రక్రియలో మధ్యప్రాచ్యానికి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా పాలుపంచుకున్నారని ఆ అధికారి తెలిపారు. ఈ మొత్తం యుద్ధం సమయంలో ఓ విధంగా ‘ప్రేక్షక పాత్ర’ వహించిన భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉద్రిక్తలను అదుపు చేసేందుకు క్రియాశీలకంగా వ్యవహరించే ఓ అద్భుత అవకాశాన్ని కోల్పోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఇరాన్‌పై దురాక్రమణలను అరికట్టడంలోనూ, ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడంలోనూ బ్రిక్స్ కూటమి స్వతంత్ర పాత్ర పోషించాలని ఇరాన్ అధ్యక్షుడు డా. మసూద్ పెజెష్కియన్ ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి సూచించడం గమనార్హం. అణుకార్యక్రమం రద్దు చేసుకోవడమే కాకుండా, తమ దేశంలో ఈ విషయమై ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతోపాటు అమెరికా ప్రతినిధులు కూడా తనిఖీలు చేసుకొనేందుకు కూడా ఇరాన్ సమ్మతి తెలిపింది. ఆ తనిఖీల విషయమై తదుపరి సాంకేతికపరమైన చర్చలు జరగాల్సి ఉన్న తరుణంలో యుద్ధం ప్రారంభించారు. అయితే, వెనెజులాలో మాదిరిగా ఇరాన్ అత్యున్నత నేతలను చంపివేస్తే ఆ దేశం లొంగిపోతుందని అమెరికా, ఇజ్రాయెల్ వేసుకున్న అంచనాలు తలకిందులు కావడంతో ఆ దేశంనుండి వారెవ్వరూ ఊహించని విధంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గత 20 ఏళ్లుగా ఇరాన్ ప్రభుత్వం తమ ఉనికిని ప్రశ్నిస్తున్న ఇజ్రాయెల్, అమెరికాల నుండి ముప్పు ఉందని, ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యంగా గత జూన్ లో 12 రోజుల యుద్ధం జరిగినప్పటి నుండే పూర్తిస్థాయి యుద్ధం కోసం సన్నాహాలు ప్రారంభించింది. పైగా, ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసుకొంటూ, సొంతంగా ఆ దేశం ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుందని గ్రహించలేకపోయారు. ఈ యుద్ధం గల్ఫ్ దేశాలకు సైతం ఓ పెద్ద గుణపాఠం అని చెప్పాలి. 200కు పైగా బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాతో ఏర్పాటు చేసుకున్న రక్షణ ఒప్పందాలు ఇరాన్ నుండి వాటికి భద్రతను కల్పించలేకపోయాయి. వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్‌పై కన్నా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా డ్రోన్‌లను ప్రయోగించడం ద్వారా అమెరికా ప్రయోజనాలపై ఎవ్వరూ ఊహించని విధంగా దెబ్బతీశారు. అందుకనే భారీ వ్యయంతో ఆయుధాలను సమకూర్చుకోవడంకన్నా ఆధునిక కాలంలో దౌత్య సంబంధాలే గట్టి రక్షణ కల్పించగలవనే సందేశాన్ని ఇరాన్ ఇవ్వగలిగింది. ఈ సందేశం ప్రపంచంలో పొరుగుదేశాలతో ఘర్షణలు ఎదుర్కొంటున్న అన్ని దేశాలకు ఓ గుణపాఠం కాగలదు. తనను చంపటమే అమెరికా మొదటి లక్ష్యం అని ఖమేనీ ముందే గ్రహించారు. తాను చనిపోయినా అమెరికా ఒత్తిడులకు లొంగని నాయకత్వాన్ని ఆయన నిర్మించుకుంటూ వచ్చారు. అటువంటి ప్రణాళికలు, సన్నాహాలు అమెరికా, ఇజ్రాయెల్ లలో కనిపించడంలేదు. పైగా, అమెరికా సైన్యం ‘ప్రచ్ఛన్న శీతల యుద్ధం’ కాలంలో పోరాడే విధంగా, ఆధిపత్యం కోసం, కండరాలను వంచడానికి, తమ ఆర్థిక- సైనిక బలగాలను చూపి బెదిరింపులతో లొంగదీసుకోవడానికి పేరొందింది. పటిష్టమైన యుద్ధ సన్నద్ధతకు తోడు కంటికి కనిపించని, తేలికగా లొంగిపోని ‘మొజాయిక్ డిఫెన్స్’ అనే రక్షణ కోట వ్యూహాత్మక అడుగులు అమెరికాను ఆశ్చర్యపరిచాయి. ఈ దళానికి ఆద్యుడు మహమ్మద్ అలీ జఫారీ. వెనుజువెలా తరహాలో ఒక్కరోజులోనే ఇరాన్‌లో నాయకత్వ మార్పు తీసుకురావాలనుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం బెడిసికొట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ, సైనిక అధికారులు, అణు ఇంధన శాస్త్రవేత్తలు నేలకొరిగినా ఇరాన్‌లోని మూడు వారాలు దాటినా ఇరాన్ సైన్యం ప్రతిఘటిస్తూనే ఉండటాన్ని మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరచేటట్లు చేసింది. కేంద్రీకృతంగా కాకుండా పలు అంచెలుగా విభజితమై శత్రుసేనల్ని కంగుతినిపించే సామర్ధ్యం కలిగిన మొజాయిక్ డిఫెన్స్ తమ స్టయిల్ దాడులతో అమెరికాను ఆశ్చర్యానికి గురిచేసింది. వీటన్నింటిని మించి ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకులు ఎవ్వరూ ట్రంప్ లేదా అమెరికాను నమ్మటం లేదని ఈ సందర్భంగా స్పష్టం అయింది. అందుకనే గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ వీధులలో భీకర నిరసనలు తెలుపుతున్న మహిళలు, యువత, మరెవ్వరూ యుద్ధం ప్రారంభం కాగానే అమెరికాకు మద్దతుగా రాలేదు. ‘మీ ప్రభుత్వాన్ని మీరే ఎన్నుకోండి’ అంటూ ట్రంప్ వారిని రెచ్చగొట్టినా వారెవ్వరూ స్పందించలేదు. అమెరికన్ సైన్యం 21వ శతాబ్దపు ఆధునిక యుద్ధంతో పోరాడటానికి సిద్ధంగా లేదని పలువురు నిపుణులు భావిస్తున్నారు. అదీగాక, భారీ అమెరికా యుద్ధ యంత్రాంగం ఖరీదైనది. అది నిదానంగా, నెమ్మదిగా కదిలేది. వేగంగా, ప్రత్యర్థుల ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా తిరగబడే స్వభావం దానికి లేదు. బలప్రదర్శనతో విర్రవీగడమే గాని వ్యూహాత్మకంగా అడుగులు వేసే అలవాటు లేదు. వీటన్నిటితోపాటు, అమెరికా సైన్యం అవినీతికి పేరొందింది. పెంటగాన్, జనరల్స్ ముడుపులు తీసుకొని ఆయుధాలు, యుద్ధ పరికరాలను అప్పగించడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుత యుద్ధంలో అమెరికా కన్నా ఇరాన్ వ్యూహాత్మకంగా ముందంజలో ఉందని ట్రంప్ వ్యవహారాలపై నిశితంగా అధ్యయనం జరుపుతున్న ప్రొఫెసర్ జియాంగ్ జోక్విన్ తెలిపారు. చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 27 Mar 2026 11:20 am

రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్

రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్ వేములవాడ ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ

ప్రభ న్యూస్ 27 Mar 2026 11:15 am

మాజీ ప్రొఫెసర్ కు సైబర్ నేరగాళ్లు కోటి టోకరా

వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్‌ ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు

తెలుగు పోస్ట్ 27 Mar 2026 11:15 am

AP |బావమరిదిని హత్య చేసిన నిందితుడిపై కాల్పులు

AP | బావమరిదిని హత్య చేసిన నిందితుడిపై కాల్పులు AP | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 27 Mar 2026 11:04 am

రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు..

రాష్ట్ర ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. మేడ్చల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలందరికి

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:54 am

Medical Services |ఏజెన్సీలో కలకలం

Medical Services | ఏజెన్సీలో కలకలం ట్రయల్ రన్‌లో అదుపుతప్పిన డ్రోన్ Medical

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:54 am

ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర..

ఘనంగా శ్రీ సీతారాముల శోభాయాత్ర.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : శ్రీ రామనవమి పర్వదినాన్ని

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:46 am

ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట... పెద్ది గ్లింప్స్ విడుదల

హైదరాబాద్: హీర్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. పెద్ది మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా ఎఆర్ రహమాన్ సంగీతమందిస్తున్నాడు. పెద్ది అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా? ప్రాణంతో సావుకు ఎదురెళ్లే ఆట అనే డైలాగు బాగుంది. ఇప్పుడు సెప్పు ఉంటావా? పోతావా?.. ఆటే నా పొగరు అనే డైలాగ్ సూపర్‌గా ఉంది. రామ్ చరణ్‌కు తోడు జాన్వీ కపూర్ నటిస్తోంది. పెద్ది చిత్రం ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు సినిమా బృందం ప్రయత్నిస్తోంది. 

మన తెలంగాణ 27 Mar 2026 10:46 am

Video: Sri Gouri Priya Exclusive Interview

The post Video: Sri Gouri Priya Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 10:40 am

శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు..

శ్రీ సీతారాముల విగ్రహాల ఊరేగింపు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:32 am

Srirama Navami : శ్రీరామనవమి ప్రసాదానికి ప్రత్యేకతలివే

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగకో ప్రసాదం ఉంటుంది.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 10:10 am

తాడిపత్రిలో బాలుడు హత్య... సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై బీర్ బాటిల్ తో దాడి... పోలీసులు కాల్పులు

అమరావతి: బాలుడిని కిడ్నాప్, హత్య చేసిన కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితుడు బీర్ బాటిల్ లో దాడి చేయగా అతడిపై పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా  తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన ఉప్పలపాడు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...  ఏడేళ్ల బాలుడిని బావ సర్వేష్ కిడ్నాప్ చేసి హత్య చేశాడు. సర్వేష్ ను పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు.  సీన్ రీకన్ స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై నిందితుడు బీర్ బాటిల్ తో దాడి చేశాడు. బీరు బాటిల్ దాడిలో సిఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సర్వేష్  తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.  తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో డబ్బుల కోసం వేమచంద్ర (7) అనే బాలుడిని అక్క మొగుడు సర్వేష్ కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే.  

మన తెలంగాణ 27 Mar 2026 10:09 am

నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు..

నలుగురు పేకాటరాయుళ్లు అరెస్టు.. జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని సావర్

ప్రభ న్యూస్ 27 Mar 2026 10:07 am

Ayodhya : అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు

అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి

తెలుగు పోస్ట్ 27 Mar 2026 10:06 am

స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన మంత్రి పోన్నం,విప్ అది

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 27 (జనంసాక్షి):హరి హర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం సందర్భంగా …

జనం సాక్షి 27 Mar 2026 10:00 am

భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్

భారత ప్రభుత్వానికి ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 10:00 am

Second Weekend: Dhurandhar: The Revenge is Unstoppable

Dhurandhar: The Revenge has completed its first week across the globe on an outstanding note and several records are broken. There is a big task ahead for the film to break all the existing records of Indian cinema and trade analysts believe that Dhurandhar: The Revenge is one film that has the potential to achieve […] The post Second Weekend: Dhurandhar: The Revenge is Unstoppable appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 9:57 am

Charan’s Peddi Pehelwan: Non-Stop Goosebumps

On the occasion of Mega Power Star Ram Charan’s birthday and Sri Rama Navami, the makers of Peddi unveiled a riveting glimpse- highlighting a journey carved out of pain, perseverance, and an unbreakable spirit. The glimpse opens with a powerful voiceover, declaring that wrestling isn’t a playful sport of bats and balls, but a life-or-death […] The post Charan’s Peddi Pehelwan: Non-Stop Goosebumps appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 9:54 am

Weather Report : ఈ నెలాఖరు వరకూ వానలే.. ఎల్లో అలెర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:53 am

Dil Raju’s Two Big Deals in Bollywood

Successful Telugu producer Dil Raju has big plans in Bollywood. He produced the remakes of Jersey and HIT in Hindi but the results were discouraging. After years, Dil Raju is now in plans to make his comeback in Hindi cinema. He approached Superstars like Salman Khan and Akshay Kumar long ago and paid advances for […] The post Dil Raju’s Two Big Deals in Bollywood appeared first on Telugu360 .

తెలుగు 360 27 Mar 2026 9:51 am

అనంతపురం జిల్లాలో కాల్పులు

అనంతపురం జిల్లాలో కాల్పులు జరిగాయి.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:45 am

26marchchintana |ఆదర్శ పురుషుడు.. మన రాముడు

26marchchintana| ఆదర్శ పురుషుడు.. మన రాముడు 26marchchintana | శ్రీరాముడు – ధర్మానికి

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:41 am

భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే..

భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే.. భద్రాచలం (టౌన్) ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:37 am

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

దిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీంతో వాహనదారులకు భారీ ఊరట లభించింది. పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో పెట్రో ధరలు భారీగా తగ్గనున్నాయి. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 మోడీ ప్రభుత్వం తగ్గించింది. డీజిల్‌పై దీనినిపూర్తిగా ఎత్తివేసింది. గతంలో పెట్రోల్‌పై లీటరు రూ.13 ఎక్సైజ్ సుంకం ఉండగా ఇప్పుడు మూడు రూపాయలు తగ్గించారు. డీజిల్‌పై పది రూపాయలు ఉండగా జీరోకు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులు ఉంటాయి.  ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా సంక్షోభం కొనసాగుతున్న సమయంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మన తెలంగాణ 27 Mar 2026 9:29 am

Narendra Modi : నేడు సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:20 am

Breaking : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోలు, డీజిల్ పై సుంకం తగ్గింపు

దేశంలో పెట్రోలు, డీజిల్ పై పది రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:15 am

ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి..

ఛలో ఢిల్లీని విజయవంతం చేయాలి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఓబీసీ సమస్యల పైన

ప్రభ న్యూస్ 27 Mar 2026 9:10 am

Tirumala : నేడు తిరుమలకు వచ్చే వారికి అలెర్ట్.. క్యూ లైన్ లో ఎంతసేపు ఉండాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 9:02 am

ఏజెన్సీలో కూలిన భారీ డ్రోన్... వీడియో వైరల్

అమరావతి: ఏజెన్సీలో భారీ డ్రోన్ కుప్ప కూలిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా జిమాడుగుల మండలం బోయితల్లి గ్రామ శివారులో జరిగింది. రెడ్ వింగ్ సంస్థ ఏజెన్సీలో ఎమర్జెన్సీ వైద్య పరీక్షల కోసం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. బొయితిలి గ్రామ శివారులో డ్రోన్ దారి తప్పి చెట్లలో పడిపోయింది. రెడ్ వింగ్ సంస్థ ఉద్యోగులు అక్కడికి చేరుకొని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ మినీ హెలికాప్టర్ లాగా కనిపించడంతో పలు గ్రామ ప్రజలు డ్రోన్ ను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. 

మన తెలంగాణ 27 Mar 2026 8:55 am

సీతారాముల దాంపత్యం అజరామరం..

సీతారాముల దాంపత్యం అజరామరం.. తిరువూరు, ఆంధ్రప్రభ : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:53 am

ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు..

ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం వేడుకలు.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : శ్రీ సీతారాముల కళ్యాణ

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:46 am

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం.. విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:38 am

Amaravathi : అమరావతి అగ్నిప్రమాదాల కేసులో పురోగతి

అమరావతిలో వరుస అగ్నిప్రమాదాల కేసులో పురోగతి కనిపించింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:37 am

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్..

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శ్యాంసుందర్ ముదిరాజ్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:33 am

విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌ నౌకలు

విశాఖకు ఎల్‌పీజీ గ్యాస్‌తో నౌకలు చేరుకున్నాయి

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:32 am

మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ..

మృతుని కుటుంబానికి జనసేన పరామర్శ.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్ లో

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:28 am

Ontimitta : నేడు ఒంటిమిట్టలో నవమి బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:26 am

పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం..

పేద ప్రజల ఆశాజ్యోతి కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పేద

ప్రభ న్యూస్ 27 Mar 2026 8:24 am

ట్రాన్స్‌జెండర్‌తో మంత్రి రాసలీలలు... సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

ముంబయి: మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ తన నివాసంలో ఓ ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు మంత్రిపై విమర్శలు వస్తున్నాయి. నరహరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. నాసిక్ జిల్లాలోని డిండోరి నియోజవర్గం నుంచి ఎన్‌సిపి తరఫున నరహరి ఎంఎల్‌ఎగా గెలిచారు. బిజెపికి ఎన్‌సిపి మద్దతు ఇవ్వడంతో నరహరికి ఆహార ఔషదాల నియంత్రణ మంత్రిత్వ శాఖ కేటాయించారు. నాసిక్ జిల్లాలో నరహరికి గిరిజన నేతగా మంచి గుర్తింపు ఉంది. ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలల వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఆయను మంత్రి వర్గం నుంచి తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే ఆ వీడియోలను మార్ఫింగ్ చేశారని, తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.  సర్కార్ నామా సౌజన్యంతో 

మన తెలంగాణ 27 Mar 2026 8:22 am

Srirama Navami : నేడు శ్రీరామ నవమి.. ఈరోజు ఏం చేయాలంటే?

చైత్ర శుద్ధ నవమి రోజున హిందువులంతా శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:19 am

Andhra Pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:14 am

Bhadrachalam : సీతారాముల కల్యాణ్యం చూతము రారండి

శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబయింది.

తెలుగు పోస్ట్ 27 Mar 2026 8:05 am