ipl23april |ఐపీఎల్ ఎల్-క్లాసికో: ముంబై vs చెన్నైఉత్కంఠభరిత పోరు
ipl23april | ఐపీఎల్ ఎల్-క్లాసికో: ముంబై vs చెన్నైఉత్కంఠభరిత పోరు ipl23april |
రిజిస్ట్రేషన్ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు..!
రిజిస్ట్రేషన్ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు..! ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి అదిలాబాద్ : అవినీతి,
48 గంటల్లో బిహారి హత్య కేసు ఛేదించిన పోలీసులు..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్
Bollywood is now Relying on Telugu Directors
Bollywood was once the most dominant film industry in Indian cinema. Regional films slowly dominated the show and there is a big demand for directors and technicians of regional films. Telugu films have been on the top of the show from years and our directors are in huge demand. Directors like Rajamouli, Sukumar, Trivikram and […] The post Bollywood is now Relying on Telugu Directors appeared first on Telugu360 .
వెలిదండ పాఠశాల అభివృద్ధికి భారీ సాంస్కృతిక మేళా…
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పాఠశాల రూపురేఖలను మార్చేందుకు, విద్యార్థులకు మెరుగైన వసతులు
Video : Exclusive Interview with Hero Adivi Sesh
The post Video : Exclusive Interview with Hero Adivi Sesh appeared first on Telugu360 .
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు పట్టుదలతో చదివి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని యాదాద్రి
పెళ్లి కాకుండానే తల్లైంది.. టాయ్లెట్లో బిడ్డను కని.. పీక కోసేసింది..
కర్ణాటకలో దేవనహళ్లిలోని దారుణం చోటు చేసుకుంది. ఓ 19 ఏళ్ల యువతి టాయ్లెట్లో బిడ్డకు జన్మనిచ్చి.. ఆ బిడ్డ పీక కోసి చంపేసి ఓ సంచిలో పడేసింది. ఫాక్స్కాన్ సంస్థకు చెందిన తయారీ ప్లాంటులో ఈ దారుణం జరిగింది. ఆ యువతికి వివాహం కాలేదని.. ఈ విషయం తెలిస్తే ఎక్కడ పరువుపోతుందనే భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రోజు డెలివరీ అవుతుందని ఆమె ఊహించకపోయి ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరువాత మరొకరు వాష్రూంలోకి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బిడ్డ పుట్టిన వెంటనే చంపేసినట్లు గుర్తించారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘పెద్ది’లో ఆ ఒక్క సాంగ్ సస్పెన్స్ — శృతి హాసన్ ఫైనల్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు అమితంగా నెలకొన్నాయి. అయితే సినిమా పూర్తి కావడానికి ఇంకా ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆ ఒక్క సాంగ్ చుట్టూ కొనసాగుతున్న సస్పెన్స్ మాత్రం సినిమా కంటే ఎక్కువ రచ్చగా మారింది. ఆ సాంగ్లో నటించే హీరోయిన్ పేరు ఒకోకటిగా మారుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు […] The post ‘పెద్ది’లో ఆ ఒక్క సాంగ్ సస్పెన్స్ — శృతి హాసన్ ఫైనల్? appeared first on Telugu Bullet .
Fact Check: Fake message claims that IMD warns that temperature will increase to 55°C
Viral claim that IMD warned of 45–55C heatwave from April 29 to May 12 is false. No such extreme alert issued by India Meteorological Department.
5000years |మహాత్మా గాంధీ ఇరాన్కు ఆదర్శప్రాయం..
5000years | మహాత్మా గాంధీ ఇరాన్కు ఆదర్శప్రాయం.. 5000years | భారత్, ఇరాన్
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వ హయాం నుండి పేదింటి ఆడబిడ్డలకు
జగిత్యాల, ఆంధ్రప్రభ ; జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన
4 hours |నూతన దంపతుల ఆదర్శం వైరల్
4 hours | నూతన దంపతుల ఆదర్శం వైరల్ 4 hours |
రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే…
రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే… బెజ్జంకి, ఆంధ్రప్రభ : రైతుల పండించిన వడ్లు
కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసి చైర్మెన్..
కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసి చైర్మెన్.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ముత్తన్నపేట,
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో ధర్నా
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ
మైనారిటీ కోటాలో కో ఆప్షన్ సభ్యులు వీరే..!
మైనారిటీ కోటాలో కో ఆప్షన్ సభ్యులు వీరే..! మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
Polling |మే 4న స్వీట్లు పంచుతాం..
Polling | మే 4న స్వీట్లు పంచుతాం.. Polling | ఆంధ్రప్రభ, వెబ్
The latest schedule of Superstar Mahesh Babu’s upcoming film Antarctica directed by SS Rajamouli is happening in Antarctica. Mahesh Babu flew down to the country recently while Rajamouli and others reached the country last week. This short schedule will be concluded soon and the shoot is happening in some of the exclusive locales which are […] The post Varanasi Shoot in Antarctica appeared first on Telugu360 .
పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం..
పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం.. ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పేదల సంక్షేమమే
కాంగ్రెస్ ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: తలసాని
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జీవితాలతో యాజమాన్యం, సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుకుంటుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ మెడలు వంచి డిమాండ్లను సాధించుకుందామని అన్నారు. ఆర్టిసి కార్మికుల నిరసనలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను విధుల్లోకి రావాలని ఎండి బెదిరిస్తున్నారని, ఆర్టిసిని ప్రైవేటు పరం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. ఆర్టిసి కార్మికులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని, కేబినెట్ భేటీలో ఆర్టిసి కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా ఆర్టిసి డైవర్లతో నడిపించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను రోడ్డున పడేస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, ఆర్టిసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సచివాలయం ముట్టడిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
‘రాకా’ నుంచి తప్పుకున్న దీపిక.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘రాకా’. ఈ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా దీపిక పదుకొనే నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో ఆమె పలు డేంజరస్ యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి వస్తుంది. అయితే దీపికా ఇటీవలే మరోసారి గర్భం దాల్చారు. దీంతో ఆమె స్టంట్స్ చేయలేరని.. ఆమె స్థానంలో వేరే హీరోయిన్ని తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ని ‘రాకా’ టీమ్ ఖండించింది. సినిమాలో దీపిక పాత్ర నిడివి తగ్గించారనే ప్రచారాన్ని కూడా కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని స్ఫష్టం చేసింది. రూమర్స్ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఇక ఈ సినిమాలో దీపికతో పాటు మరికొందరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
మత్తు వ్యసనాల నిర్మూలనకు భారీ వాకథాన్…
మత్తు వ్యసనాల నిర్మూలనకు భారీ వాకథాన్… డ్రగ్ ఫ్రీ కర్నూల్” లక్ష్యంగా చైతన్య
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్
నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి పాలవుతున్నారనే ఆరోపణలతో
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలను ఖండించిన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ #Petrol #Diesel
‘ఆదర్శ కుటుంబం’లో హర్షవర్ధన్ అవుట్ — థమన్ ఇన్!
విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ అనౌన్స్మెంట్ నుండే మంచి బజ్ సొంతం చేసుకుంది. అనిమల్ ఫేమ్ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడని అనౌన్స్ అయినప్పుడు అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే తాజాగా ఒక షాకింగ్ ట్విస్ట్ వెలువడింది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో త్రివిక్రమ్తో సాలిడ్ ట్రాక్ రికార్డు కలిగిన థమన్ […] The post ‘ఆదర్శ కుటుంబం’లో హర్షవర్ధన్ అవుట్ — థమన్ ఇన్! appeared first on Telugu Bullet .
గురువారం రాశి ఫలాలు (23-04-2026)
మేషం సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృషభం కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. మిధునం నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. కర్కాటకం దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. సింహం ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కన్య ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తుల కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృశ్చికం చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ధనస్సు వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. మకరం ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు. కుంభం ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారమున భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. మీనం ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి: చంద్రబాబు
అమరావతి: వైసిపి హయాంలో పరిశ్రమలు వెనక్కు వెళ్లాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అందిస్తామని హామీ ఇస్తే కూటమిని గెలిపించారని అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో క్లీన్ ఎనర్జి ప్లాంట్ ప్రాజెక్టు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు పాల్గొన్నారు. మొత్తం రూ.5,400 కోట్ల పెట్టుబుడులతో ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..2019- 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం చేశారని, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. వైసిపి హయాంలో ఎక్కడ చూసినా అవినీతి అని మండిపడ్డారు. ఉచితంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోలేదని, గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల అదనపు భారం మోపిందని ధ్వజమెత్తారు. భవిష్యత్ లో ఆర్టిసి బస్సులన్నీ వైయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్ లుగా మారుస్తామని, ప్రతీ ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని అన్నారు. రైతులు కూడా పొలం దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని, రూ.20 లక్షల 74 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు. ఎంవొయూ చేసి మూలకు పడేయం తమ పాలసీ కాదని, ఎవరికి ఎంత కరెంటు కావాలో అంత కరెంటు ఇస్తామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చేరుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 22 నెలలుగా ఒక్క పైసా కరెంటు ఛార్జీ పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కరెంట్ సమస్యలు పరిష్కరించామని అన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేశామని, గత ప్రభుత్వం ప్రజలపై ట్రూఫ్ అప్ ఛార్జీల భారం వేస్తే.. తాము తగ్గించామని అన్నారు. భవిష్యత్ లో కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నామని, తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి జరగాలని రైతులకు సూచించారు. సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలని అన్నారు. రెండు మూడేళ్లలో 40 లక్షల రూప్ టాప్ కరెంట్ లభిస్తుందని, భవిష్యత్ లో 5వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సిఎస్కె క్యాంప్లో విషాదం.. స్టార్ ప్లేయర్ తల్లి కన్నుమూత
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ క్యాంపులో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టులో ఓ సభ్యుడికి కోలుకోలేని దుఃఖం వచ్చింది. జట్టు పేసర్ ముకేశ్ చౌదరికి మాతృవియోగం కలిగింది. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిఎస్కె తమ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ముకేశ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్తో ఉన్నామని భరోసా ఇచ్చింది. తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఇవాళ ముంబై ఇండియన్స్తో జరిగే కీలక మ్యాచ్కి అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సిఎస్కె బౌలింగ్ విభాగానికి ఇది మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.
యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవపత్రం మంజూరు..
యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవపత్రం మంజూరు.. యడ్లపాడు, ఆంధ్రప్రభ
‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన […] The post ‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే… appeared first on Visalaandhra .
మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘంటసాల –
Students |అప్పటి నుండే రెండో విడత పరీక్షలు..
Students | అప్పటి నుండే రెండో విడత పరీక్షలు.. Students | ఆంధ్రప్రభ,
Terrible incident |కుటుంబ కలహాలే కారణమా..?
Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో దారుణ
110cornbags |అర్ధరాత్రి చోరీ..అంతర్రాష్ట్ర దొంగలముఠాను పట్టించిన సీసీ కెమెరాలు!
110cornbags | అర్ధరాత్రి చోరీ..అంతర్రాష్ట్ర దొంగలముఠాను పట్టించిన సీసీ కెమెరాలు! 110cornbags |
బెంగాల్ ముర్షిదాబాద్లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్కు ముందు రాత్రి రాయ్పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుఈ […] The post బెంగాల్ ముర్షిదాబాద్లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు appeared first on Visalaandhra .
సారపాకలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
ఖమ్మం, ఆంధ్రప్రభ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని వాసవి ఫంక్షన్ హాల్లో
AK-47 bullets |నలుగురు అరెస్ట్…
AK-47 bullets | నలుగురు అరెస్ట్… AK-47 bullets | ఆంధ్రప్రభ, వెబ్
జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి…
జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి… ఇంచార్జి కలెక్టర్ మచిలీపట్నం – ఆంధ్రప్రభ :
37% voting |తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్
37% voting | తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్ 37% voting | ఆంధ్రప్రభ
‘ఆదర్శ కుటుంబం’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..
విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసని క్రియేషనన్స్ బ్యానర్పై ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ‘హౌస్ నె0.47’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిప చాలా అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి తొలుత హర్షవర్థన్ రామేశ్వర్ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు అతడు సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో తమన్ని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని.. సోషల్మీడియాలో అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలుస్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలుఅలరించిన చిన్నారుల సాంస్కృతికప్రదర్శనలువిశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు […] The post శత వసంతాల సరస్వతీ నిలయం appeared first on Visalaandhra .
ఈ ప్రభుత్వం ఆర్టిసిను ప్రైవేటుపరం చేసే యోచనలో ఉంది: రామచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం జెఎసి, కార్మిక నేతల డిమాండ్లు అంగీకరించాలని టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు సూచించారు. ఆర్టిసి సమ్మెపై కేబినెట్ భేటీలో చర్చించాలని అన్నారు. బిజెపి కార్యాలయంలో భగీరథ మహిర్షి జయంతి కార్యక్రమం జరిగింది. భగీరథ మహర్షి చిత్రసటానికి రామచందర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 41 రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చారని, ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు సమ్మె చేపట్టారని తెలియజేశారు. ఆర్టిసి ప్రైవేటుపరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, గతంలో 63మంది కార్మికుల మరణానికి బిఆర్ఎస్ కారణమైందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మూడేళ్లయిందని, కొత్త బస్సులు లేవు..ఉన్న బస్సులను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టిసి కార్మికులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ రావు భరోసా ఇచ్చారు.
భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు
కృత్రిమ కొరతతో పెట్రోల్.. నంద్యాల వాహనదారుల కష్టాలు….బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు..
ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కలెక్టరేట్
ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు
ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు మధిర, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్వి
చార్ ధామ్ యాత్రీకులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ #CharDhamYatra#KedarnathDham#PMModi#DigitalDetox
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం..
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం.. యువకుడిలో ప్రమాదకర ట్యూమర్ తొలగింపు.. మహిళలో
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన
డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పిల్లల భరణానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డీఎన్ఏ పరీక్షలో ఒక వ్యక్తి తండ్రి కాదని నిరూపితమైతే, ఆ బిడ్డకు భరణం చెల్లించమని అతడిని బలవంతం చేయలేమని స్పష్టం చేసింది. వివాహ బంధం కొనసాగుతున్న సమయంలో బిడ్డ పుట్టినప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఓ మహిళ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది.ఓ […] The post డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు appeared first on Visalaandhra .
23rdApril 2026 |తిరుమల సమాచారం..
23rdApril 2026 | తిరుమల సమాచారం.. 23rdApril 2026 | బుధవారం భక్తుల
తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
తొలి ఓటర్లలో ఒకరిగా నిలిచిన నటుడు అజిత్ కుమార్ఓటేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులుతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), వీవీప్యాట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. సమస్యలను గుర్తించిన ఎన్నికల అధికారులు వెంటనే రంగంలోకి దిగి, మరమ్మతులు చేపట్టి పోలింగ్ను తిరిగి ప్రారంభించారు.ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల […] The post తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. appeared first on Visalaandhra .
Rowdy Janardhana: విజయ్ దేవరకొండ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా?
మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలకి సాలీడ్ హిట్ పడి చాలా కాలమవుతోంది. నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నాయి. నాగ శౌర్య హిట్ అనే పదం విని చాలా ఏళ్ళవుతోంది. శర్వానంద్ ఇటీవల బైకర్ సినిమాతో వచ్చాడు. సినిమా బావున్నప్పటికీ బ్రేకీవెన్ కాలేదనేది ఇండస్ట్రీ టాక్. నిఖిల్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా సినిమా అంటూ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న […] The post Rowdy Janardhana: విజయ్ దేవరకొండ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా? appeared first on Telugu Bullet .
తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. 32 డిమాండ్లతో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హైదరాబాద్ నగరంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సర్వీసులను పెంచింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను తీసుకుని నడుపుతోంది. హైదరాబాద్లోని మహాత్మా […] The post తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె appeared first on Visalaandhra .
శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
ఊర్కొండ, ఆంధ్రప్రభ : శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఊర్కొండ మండపరిధిలోనీ
ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి…
ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి… ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా
دعویٰ کیا جا رہا ہے کہ الیکشن کمیشن نے بنگال کے ووٹروں کو دھمکانے کے لیے بکتر بند گاڑیاں تعینات کی ہیں۔ جانچ پڑتال میں ثابت ہوا کہ یہ ویڈیو مغربی بنگال کا نہیں بلکہ گوہاٹی شہر کے لوکھرا روڈ کا ہے
ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు…
9 గంటలకు తమిళనాడులో 17.69, బెంగాల్లో 18.76 శాతం ఓటింగ్ నమోదు చెన్నై/ కోల్కతా: తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా… తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమబెంగాల్లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.తమిళనాడు ఓటింగ్లో పాల్గొన్న […] The post ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు… appeared first on Visalaandhra .
ప్రైవేటీకరణ యత్నాలపై ఆగ్రహం… హైదరాబాద్, ఆంధ్రప్రభ ; ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు
శుభలేఖలో సైబర్ అవగాహన #Khammam #CyberAwareness #CyberFraud #TelanganaPolice #PublicAwareness
నిరుపేద కుటుంబానికి దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్ చేయూత
ఖమ్మం, (జనంసాక్షి) : జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామం రాంచంద్రపురంలో నివసిస్తున్న బొజ్జగాని ముత్తమ్మ గారు ఏప్రిల్ 11న మరణించారు. ఆమె …
చందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ
సినిమా: ప్రముఖ హిందీ హీరో అక్షయకుమార్, తెలుగు నటుడు రానా దగ్గుబాటి కథానాయకులుగా మరొక మల్టీస్టారర్ సినిమాకి రంగం సిద్ధమైంది. హిందీ, తెలుగు హీరోల కలయికగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనుంది. మరొక అగ్ర తార ఇందులో నటించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని నేపథ్యంలో కథని సిద్ధం చేశారు చందు. హిస్టారికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాని భారీ హంగులతో కరణ్జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. భక్తి, చరిత్ర, థ్రిల్లింగ్ అంశాలతో […] The post చందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ appeared first on Visalaandhra .
Music Director walks out from Trivikram’s Film
Top director Trivikram is directing Victory Venkatesh for the first time and the family entertainer is titled Adarsha Kutumbam. The shoot of the film is over half done and the makers are in plans to release the film during Dasara this year. Thaman and Trivikram have collaborated for years and they have delivered chartbusters. But […] The post Music Director walks out from Trivikram’s Film appeared first on Telugu360 .
Azharuddin’s Political Future on Edge as Telangana Cabinet Meets Today
The suspense over Mohammad Azharuddin’s pending nomination to the Legislative Council has intensified ahead of today’s Telangana Cabinet meeting, making his political future one of the biggest talking points in the state. A crucial Cabinet meeting will be held at 3 PM in the Secretariat under the chairmanship of A. Revanth Reddy, with Azharuddin’s MLC […] The post Azharuddin’s Political Future on Edge as Telangana Cabinet Meets Today appeared first on Telugu360 .
గజరాజుపై కొలువుదీరిన వానరరాజు..
గజరాజుపై కొలువుదీరిన వానరరాజు.. యాదాద్రి, ఆంధ్రప్రభ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం
సమ్మె శాంతియుతంగా నిర్వహించుకోవాలి
సమ్మె శాంతియుతంగా నిర్వహించుకోవాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ
2009 తర్వాత పుట్టినవారికి సిగరెట్లు బ్యాన్ #Britain #Vaping #ECigarette #Nicotine #HealthBill
హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి..
హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 25న భారీ
హోర్మూజ్ను తెరిచేందుకు ఆరు నెలలు: పెంటగాన్
తప్పని చమురు మంటలు తప్పవా! వాషింగ్టన్: చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి విధితమే. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో…ఈ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు గమనిస్తుంటే… మరో ఆరు నెలలు కొనసాగొచ్చని అంచనా. పెంటగాన్, […] The post హోర్మూజ్ను తెరిచేందుకు ఆరు నెలలు: పెంటగాన్ appeared first on Visalaandhra .
బెంగాల్ ఎన్నికల వైపు అందరి చూపు
మొత్తం 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దఫా 152 నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే డార్జిలింగ్ నియోజకవర్గంతోపాటు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మిడ్నపూర్ నియోజకవర్గాలు కూడా మొదటి దఫా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. తొమ్మిది జిల్లాల్లోని ఏడు జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దులో భాగంగా ఉంటున్నాయి. అవి ముర్షీదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, కూచ్ బీహార్, జలపాయ్గురి, డార్జిలింగ్ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి. అంచనాలకు విరుద్ధంగా స్థానిక ప్రభుత్వంపై వ్యతిరేకత గత 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి కన్నా ఇప్పుడు బలంగానే కనిపిస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో అది ప్రాధాన్యమైన అంశం కాదు. ఇప్పుడు ఓటర్ల దృష్టి సన్నిహితం, వ్యక్తిగతంపైనే కేంద్రీకరించబడింది. ఓటర్ల జాబితాల్లోంచి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా కొన్ని లక్షల మంది ఓటర్ల పేర్లను పాత నిబంధనలను పక్కన పెట్టి కొత్త నిబంధనలతో ఎన్నికల కమిషన్ తొలగించడం, వారికి ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును లేకుండా చేయడంపైనే ఓటర్లు చాలా తీవ్రంగా ఉన్నారు. ఏరోజుకారోజు కొత్త నిబంధనలను రూపొందించి అమలు చేయడం, ఆటంకాలు ఇవన్నీ ఆయా సంస్థలకు అసాధారణమనిపిస్తోంది. బిజెపి ఉన్నతాధికారం, అక్రమ వలసదారులకు, కపట ఓటర్లకు వ్యతిరేకంగా బిజెపి సాగించిన భారీ ప్రచారం ప్రభావం ఎంతవరకు ఈ ఎన్నికల్లో పనిచేస్తుందో అంచనా వేయడం కష్టం. టిఎంసి, దాని పాలిత వర్గాల నాయకులు ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని మద్దతు కల్పించారు. రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తెస్తామని బిజెపి స్పష్టం చేసింది. అయితే ఈ పరిణామం ఓటర్లపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశం ఓటరను విభజించి, ఉద్రిక్తతలు స్పష్టంగా తెలిసేలా చేసినట్టు అనిపించడం లేదు. ఉద్రిక్తత మాత్రం కనిపిస్తోంది. 31 లక్షల ఓటర్ల భవిష్యత్తు ఎటూ తేలక పెండింగ్లో పడడం ఓటర్లను కుంగదీస్తోంది. వీరికి పూర్తి న్యాయం చేకూర్చాలన్న నిశ్చయంతో రాజ్యాంగం లోని 142 ఆర్టికల్ ఉపయోగించి అసాధారణ అధికారాలతో ఈ నెల 21 నాటికి వీరి వివాదాలు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో పాల్గొన లేకుండా 34 లక్షల మంది ఓటర్లను మినహాయించడం, తమ ప్రతినిధులను ఎన్నుకోడానికి వారి ఓటుహక్కు లేకుండా చేయడం అన్యాయమే అని సుప్రీం కోర్టు భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 6.44 కోట్ల ఓటర్లు ఓటువేయడానికి అర్హులైనప్పుడు, 34 లక్షలు అన్నది పెద్ద సంఖ్యేమీ కాదు. కానీ ఈ చెప్పుకోతగిన సంఖ్యలో ఉన్న ఓటర్ల భావోద్వేగాలు మమతా బెనర్జీకి లాభదాయకమవుతాయి. వీరి భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం ప్రధాన అంశం అవుతుంది. ప్రజాస్వామ్యాల సాధారణ నియమాల ప్రకారం ప్రభుత్వాలు మారడం అత్యంత సహజం. అదేం వినాశనకరమైన లేదా అత్యంత భయంకరమైన పరిణామం ఏదీ కాదు. గత ఐదేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం మారాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తొలగించాలని, ఢిల్లీ నియంత్రణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలన్న అభిప్రాయం తొంగిచూస్తోంది. ఈ తరుణం లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందా? కాంగ్రెస్ తిరిగి అవతరిస్తుందా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 91 లక్షల మంది ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి ఎన్నికల కమిషన్ గందరగోళం సృష్టించడం హిందూ మద్దతుదారులకు, బిజెపి వర్గాలకు తప్ప మిగతా వారికి నచ్చడం లేదు. ఈ విధంగా తొలగించడంలో తప్పేమీ లేదని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నా మరే ప్రభుత్వం ఉన్నా ఇదే పనిచేస్తుందని బిజెపి వర్గాలు సమర్థించుకుంటున్నాయి. కానీ గత ఆరునెలలుగా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ఎన్నికల కమిషన్ ఓటర్లను బాధపెడుతుండడం బెంగాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. కూలీనాలీ చేసుకునే గిగ్ వర్కర్లు తమ పనులు కోల్పోయి ఎన్నికల కమిషన్ చుట్టూ తిరగవలసి వచ్చింది. ఇది ఒక విధంగా కేంద్రంలో ఉన్న ఎన్డిఎ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని బిజెపి వర్గాలకు నష్టదాయకమనే చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో అగ్నిపరీక్ష వంటివి. బిజెపిని ఓడించడం తనకే సాధ్యమని ధీమా పడుతున్న బెనర్జీకి ఇండియా కూటమి లోని పార్టీల నుంచి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కూడా పెరుగుతోంది. ప్రభుత్వంలో అవినీతి హద్దులు దాటిందన్న అపకీర్తి వెంటాడుతోంది. 2021 నాటి అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటి అసెంబ్లీ ఎన్నికలకు మధ్య రాజకీయ పరిస్థితులు, ఇతర పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది. గత ఐదేళ్లలో ఎన్నో ఉత్కంఠభరితమైన సంచలనాత్మక సంఘటనలు జరిగాయి. మహిళలపై హింసాత్మక, హత్య, అత్యాచార సంఘనలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ నిర్వహణ లోని ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, ఆపై హత్యాకాండ ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. మమత ప్రభుత్వానికి ఇది తీరని కళంకంగా మారింది. 2025 డిసెంబర్ 13న క్రీడాకారుడు లియోసివ్ మెస్సీ కోల్కతా పర్యటన సమయంలో నిర్వహణ లోపంతో అల్లర్లు, గందరగోళం చెలరేగాయి. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన పశ్చిమబెంగాల్ సాంస్కృతిక వారసత్వ వేడుక దుర్గాపూజ నిర్వహణకు మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందన్న ఆరోపణలు బిజెపి చేసింది. ఇవన్నీ మమత ప్రభుత్వానికి కళంకాలని చెప్పవచ్చు. ఈ తరుణంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
తమిళనాడులో ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
తద్దినాలు కాదు.. యుద్ధ చర్యలు కావాలి
ఆధునిక ప్రపంచంలో పర్యావరణ స్పృహ, చేతన మొదలై 56 సంవత్సరాలు. రాచెల్ కార్సన్ పుస్తకం ‘ది సైలెంట్ స్ప్రింగ్’ సంచలనం సృష్టించింది. మానవ చర్యలు, ప్రమేయాలవల్ల వాతావరణ కాలుష్యాలతో ప్రకృతి సమతుల్యత నాశనమై పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందనే చేతన అప్పుడప్పుడే మొదలైంది. కాలుష్యాలవల్ల జరుగుతున్న హాని, చేపట్టవలసిన సత్వర చర్యల అవసరం- అవగాహనను రాజకీయ ఎజెండా మీదికి తీసుకురావాలని అమెరికా సెనెటర్ గెలార్డ్ నెల్సన్ చేసిన ప్రయత్నమే ‘ధాత్రి దినోత్సవం’ (22 ఏప్రిల్ 1970) పుట్టుకకు కారణం. యుద్ధ వ్యతిరేకోద్యమం, జ్వాలలు రేపుతున్న నాటి యువశక్తి ప్రభావాన్ని గుర్తించి, దాన్ని పర్యావరణ చేతన వైపు కూడా మళ్లిస్తే అద్భుత ఫలితాలుంటాయనేది నెల్సన్ ఆనాటి తలంపు. ఆ దృష్టితోనే యువ విద్యార్థి నాయకుడిగా ఉన్న ‘డెన్నిస్ హెయిన్స్’పై దృష్టి పడింది! సదరు యువకున్ని కేంద్రకం చేసి రగిల్చిన అగ్ని- స్వల్ప సమయంలోనే దావాణంలా అంటుకుంది. సరైన రవాణా- కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ కూడా లేని ఆ రోజుల్లో ఇద్దరే ఇద్దరి కృషి అమెరికా, యూరప్, ఇతర దేశాల్లోని రెండు వందల నగరాలు-పట్టణాల్లో రెండు కోట్ల (20 మిలియన్ల) మందిని కదిలించింది. తొలిసారి ఐక్యరాజ్యసమితి (యుఎన్)లోనూ కదలిక తెచ్చింది. అంతిమంగా అమెరికాలో పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఇపిఎ) ఏర్పాటుకు కారణమైంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఎంతో ప్రేరణ కలిగించింది. అప్పట్నుంచి అవి దీన్నొక కీలకాంశంగా అందుకున్నాయి. యుఎన్ తన బాధ్యత గుర్తెరిగి, 1972 స్టాక్హోమ్లో ‘ధరిత్రి సదస్సు’ నిర్వహించే స్థితిని కల్పించింది ఈ చేతననే అయిదున్నర దశాబ్దాలనాటి స్ఫూర్తి, చేతన ఇప్పుడు మన దేశంలో అవసరమవుతోంది. ఎందుకంటే, మన రాజకీయ వ్యవస్థ ప్రాధాన్యతల్లో పర్యావరణం, ‘వాతావరణ మార్పు’ల వల్ల ముంచుకొస్తున్న ప్రమాదం వంటి కీలకాంశాలే వెనుకబడిపోతున్నాయి. యేటా ధరిత్రి దినోత్సవానికి ఒక సంకల్ప అంశం ఇచ్చే ఐక్యరాజ్యసమితి (యుఎన్)ఈసారి 2026కు గాను ‘మన శక్తి-మన ధరిత్రి’ (అవర్ పవర్, అవర్ ప్లానెట్) అని పిలుపునిచ్చింది. అవర్ ‘పవర్’ అంటే, ‘మన రాజకీయ అధికారం’ అనుకున్నారేమో? పాలకులు, ప్రజల సామూహికశక్తి అని గ్రహించినట్టు లేదు. విధానపరంగా ప్రభుత్వాలు, అమలు విస్తృతి-ప్రభావం పరంగా కంపెనీలు, కార్పొరేట్లు, అమలు- ఆచరణలో భాగస్వామ్యంగా ప్రజాసంఘాలు, -పౌరులు పాల్గొనేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సంఘటిత చర్యలే ఉండటం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రకంగా పాలనను అందించాల్సిన తరుణంలో వారిపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా, వారి దీర్ఘకాలక ప్రయోజనాలు లెక్కపెట్టకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశలో పాలకులు పావులు కదుపుతున్నారు. అంతేతప్ప ‘పర్యావరణ మార్పు’ సమస్య తీవ్రతను గుర్తించడం లేదు. కనీసం ఆ ‘పవర్’ అనే మాటకు విద్యుశ్చక్తి అనే అర్థం తీసుకున్నా, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి పునరుత్పాదక/ పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరాన్ని, అందుకోవాల్సిన వేగాన్ని గుర్తించే వారేమో! పాలుపోని స్థితిలో అదొక ఆశ మాత్రమే! అన్ని సీజన్లూ తీవ్రమై వాతావరణ మార్పులకు గురవుతున్నవే! శీతాకాలంలో మున్నెన్నడు లేనంత చలి జనాన్ని వణికించి చంపుతోంది. వేసవిలో విపరీతమై ఎండలొకవైపు, వర్ష రుతువులో ప్రమాదకర వర్షాలు- వరదలొకవైపు వాతావరణ మార్పులవల్ల తలెత్తుతున్న విపరిణామాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అతివృ ష్టి, అనావృష్టి మన భారత ఉపఖండమ్మీద విపరీతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్, సహజవాయువు, ప్లాస్టిక్ వంటి శిలాజ ఇంధనాల ఇబ్బడిముబ్బడి వినియోగం కర్బనఉద్గారాలను పెంచింది. అలా వచ్చే గ్రీన్హౌజ్ గ్యాసెస్ వల్ల భూతాపం అసాధారణంగా పెరిగిపోయింది. అది ధ్రువాల్లో మంచు కరిగిపోవడానికి కారణమే కాకుండా సముద్ర జలమట్టాలు పెరగటం, చిన్నచిన్న ద్వీపాలు సాగరగర్భంలో కలిసిపోవడం, సముద్ర తీరాల్లోని మహానగరాలు నీటమునిగే ప్రమాదావకాశాలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సముద్రజలాలు వేడెక్కడం, పసిపిక్ సముద్ర ఉపరితలంలో వీచే పెనుగాలుల వేగం తదితర కారణాలవల్ల బలపడ్డ ‘ఎల్నినో’ ప్రభావంతో వచ్చే సీజన్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదాన్ని వాతావరణ నిపుణులు శంకిస్తున్నారు. రుతుపవనాల క్రమం కూడా మారుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటాయని, దక్షిణాసియా పైన, మరీ ముఖ్యంగా ద్వీపకల్పమైన భారత్పైన ఈ పరిస్థితుల దుష్ప్రభావం అధికంగా ఉంటుందని అంతర్జాతీయ పరిశోధనా నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు -దుష్ప్రభావాలపై అధ్యయనానికి యుఎన్ ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపిసిసి) తాజా నివేదికలు ఇవే విషయాన్ని ధ్రువీకరించాయి. అసియాలో, ముఖ్యంగా భారత్లో ఇది వ్యవసాయం పైన 27 శాతం ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఆహారోత్పత్తిలో 21 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కూడా ఐపిసిసి నివేదిక వెల్లడించింది. అకాల వర్షాలు, ఏడాది వర్షం ఒక పూట కురుస్తున్న తీవ్రత, వాన నీటిని సంరక్షించే వ్యవస్థలు లేక సముద్రం పాలవుతున్న తీరు, వరదలు ముంచెత్తి అపార ప్రాణ- ఆస్తి నష్టాలు కలిగిస్తున్న వైనం, భూగర్భజలాలు అడుగంటిపోతున్న దైన్యం... ఇవన్నీ అరిష్టాలే! అయితే, ఇవి ఒకప్పటిలా పూర్తి ప్రకృతి వైపరీత్యాలు కావు. మానవ తప్పిదాల వల్ల, అసాధారణ, అనుచిత మానవ చర్యల ఫలితంగా తలెత్తుతున్న ప్రమాదాలు. ఏప్రిల్ మధ్య నాటికే తెలంగాణలోని 33కు గాను 24 జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటి, మెజారిటీ జిల్లాల్లో వాతావరణ శాఖ ప్రమాద సంకేతాలు (అలెర్ట్) ప్రకటించాల్సి వచ్చింది. ఇక మే లో పరిస్థితులేంటో? వడగాలి చావులు పెరిగిపోతున్నాయి. అధికారిక, అనధికారిక విద్యుత్ కోతలు నిత్యకృత్యమయ్యాయి. మనది ఇంధన దిగుమతి ఆర్థిక వ్యవస్థ. దేశం వినియోగించే ఇంధనంలో 80 శాతం బయటి నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే! అమెరికా, ఇజ్రాయిల్ -ఇరాన్ యుద్ధ ప్రభావంతో సరఫరా పాక్షికంగా అస్తవ్యస్తమైతే ఒకటి, రెండు రోజుల్లోనే ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో మనమంతా పెట్రోల్ బంక్లు, గ్యాస్స్టేషన్లు, ఎల్పిజి గోడౌన్ల వద్ద చూశాం. తరిగిపోతున్న, హాని కారకమైన శిలాజ ఇంధనాల వినియోగం నుంచి పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి వైపు శ్రద్ధ, ప్రాధాన్యత పెంచాల్సిన అవసరాన్ని ఆచరణలో చూపడం లేదు. ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్ వినియోగం అత్యున్నత (పీక్) స్థాయికి చేరింది. అధికారిక, అనధికారిక కోతలు మొదలయ్యాయి. బొగ్గు (శిలాజ) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నుంచి సౌర, పవన తదితర పునరుత్పత్తి/ పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లటమే కాదు, వేగంగా పరుగులు తీయాల్సిన సమయంలో భారత్ ఇంకా నత్తనడకన సాగుతోంది. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటూ ఈ విషయంలో ఏయేటి కాయేడు సర్కార్లు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నా, అడుగులు వేగంగా పడటం లేదు. ఇందుకు అనేక ప్రతిబంధకాలున్నాయి. 2070 నాటికి ‘జీరో న్యూట్రాలిటీ’ సాధిస్తామని భాగస్వాముల సదస్సు ‘కాప్’ వేదిక నుంచి ప్రకటించి ఉన్నాం. కానీ, పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి లక్ష్యాలకు ఇంకా ఆమెడ దూరంలోనే ఉన్నాం. సౌర, పవన తదితరాల్లో ఉత్పత్తి, నిల్వ, రవాణా, బ్యాటరీలు, వాటికవసరమైన వినియోగ వస్తు దిగుమతి.... ఇటువంటివన్నీ సమస్యలే! 500 గిగావాట్స్ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యానికి భారీ పెట్టుబడుల ఆవశ్యకత కూడా ఉంది. 2023 నుంచి 2030 వరకు ఏర్పరచుకున్న లక్ష్యాలు సాధించాలంటే 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. ఉత్పత్తి, నిలువ, రవాణా, గిట్టుబాటు ధరలతో కొనుగోళ్లకు గ్యారెంటీలు లేని చోట పెట్టుబడులకు ఎవరు ముందుకు వస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై భరోసా కల్పించే విధానంతో, పర్యావరణ స్పృహ చేతనతో ప్రభుత్వాలు ముందుకు వస్తే తప్ప బలంగా అడుగులు ముందుకు పడటం కష్టం. -దిలీప్ రెడ్డి సమకాలీనం (రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)
నిర్మానుషంగా మారిన ఆర్టీసీ ప్రాంగణం..
నిర్మానుషంగా మారిన ఆర్టీసీ ప్రాంగణం.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ కార్మికుల సమ్మెతో
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు ఇవ్వవద్దు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు ఇవ్వవద్దు.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల
Telangana : రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల అవస్థలు
తెలంగాణ ఆర్టీసీలో రెండో రోజు సమ్మె ప్రారంభమయింది.
Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం
మీర్జాపూర్ లో జరిగిన ప్రమాదంలో పదకొండు మంది సజీవ దహనమయ్యారు
కో ఆప్షన్ కొలిక్కి వచ్చేనా..? మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Balayya and Bunny’s Lavish Investments
Nandamuri Balakrishna owns a lavish villa in the prime location of Jubilee Hills. With the construction of a flyover nearby and his residence accessible to the busiest Film Nagar route, the actor has decided to shift to a new place years ago. He acquired a land six years ago and started constructing a beautiful bungalow. […] The post Balayya and Bunny’s Lavish Investments appeared first on Telugu360 .
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : దీర్ఘకాలిక
Andhra Pradesh : అనకాపల్లిలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ..నేడు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ కునేడు ప్రతిష్టాత్మక సంస్థ రానుంది.
గ్రామాల అభివృద్ధే ధ్యేయం కుంటాల/ నర్సాపూర్ జి, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని గ్రామాలను
ఓట్లు బహుజనులవి.. కోట్లు అగ్రకులాలవి
‘ఉద్యమాలెన్నీ వచ్చినా, సంపద, అధికారం మాత్రం ఆధిపత్య వర్గాలదే -కుల సర్వే రిపోర్ట్ ఒక ఉదాహరణ. -తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం భూమికోసం, నీటికోసం, ఉద్యోగాలకోసం జరిగినవే ఈ పోరాటాల ఫలితాలు మాత్రం సాంప్రదాయంగా అధికారం, భూమి, మూలధనం కలిగి ఉన్న ఆధిపత్య కులాలు చేజిక్కించ్చుకున్నవి. దీంతో సంఖ్య లో మెజారిటీగా ఉన్న బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలు పోరాటాల్లో ముందుండి కూడా, ఫలితాల్లో మాత్రం వెనుకబడిపోయారు. ఇదే నిజాన్ని కుల సర్వే స్పష్టంగా అసలు స్వరూపం బయటపెట్టింది. సంఖ్యలో మెజారిటీ అయిన.. బహుజనులు సంపదలో, అధికారంలో మాత్రం మైనారిటీగా మిగిలిపోయిన వాస్తవాన్ని అది వెల్లడించింది. శ్రమ బహుజనులది, భోగాలు మాత్రం ఆధిపత్య కులాలవే అన్న చారిత్రక అసమానతను ఈ గణాంకాలు అద్దంలా చూపించాయి. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే రిపోర్టు (కులసర్వే రిపోర్ట్) -అర్ధసత్యాల రిపోర్ట్. తెలంగాణలో ఇటీవల విడుదలైన కులసర్వే రిపోర్ట్ ఒక సాధారణ గణాంక పత్రం కాదు. ఇది రాష్ట్రంలోని శక్తి సమీకరణాలను, వనరుల పంపిణీని, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రతిబింబించిన కీలక పత్రం. బహుజన సమాజం శతాబ్దాలుగా అనుభవిస్తున్న అసమానతలను సంపూర్ణంగా బహిర్గత పరిచిన పత్రం. అయితే, ఈ రిపోర్టును లోతుగా పరిశీలిస్తే ఇది చెప్పినదానికంటే, చెప్పనిది ఎక్కువగా కనిపిస్తుంది. జనాభా వ్యత్యాసాలు ఈ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3.55 కోట్లు. కానీ జాతీయ జనాభా కమిషన్ అంచనా ప్రకారం 2024లో తెలంగాణ జనాభా 3.83 కోట్లు సుమారు 30 లక్షల జనాభా తగ్గింది. అలాగే కొన్ని ఒసి కులాల జనసంఖ్య పెరిగింది. ఉదాహరణకు రెడ్డి కులం జనాభా సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 14,75,000. కానీ ఈ సర్వేలో 17,06,000 రావడం జరిగింది. వెలమ కుల జనాభా 2014 సర్వేలో 102,000, కానీ ఈసర్వేలో 143,000 జరిగింది. కమ్మ కులం 2014 సర్వేలో జనాభా 258,291 ఇప్పుడు 367,226. ఈ విధంగా ఆధిపత్య కులాల జనాభా పెరగడం జరిగింది. అలాగే బిసి జనాభా శాతం తగ్గింది (61%నుంచి 56.33%కు, ఒసి జనాభా 11% నుంచి 15.79 % పెరిగింది. 2014 సర్వే వివరాలు ప్రకటించబడ లేవు, కులగణన ఇంత శాస్త్రీయంగా జరగలేదు. కాబట్టి ఈ వ్యత్యాసాలు అని కొందరు అనవచ్చును. కానీ అసలు నిజాలు 2027 సర్వేలో బయట పడతా యని ఆశించవచ్చును. తెలంగాణలో కులాలు 242 గా తేల్చింది. అందులో ఎస్సి కులాలు 59, ఎస్టి కులాలు 32, బిసి కులాలు 133 (ఒక అనాథ కులం ఎస్ఎల్ 1044 తీసుకోలేదు ) ఒసి కులాలు 18గా తేల్చింది. మొదటి సారిగా వెనుకబాటుతనాన్నీ కొలిచేటందుకు సంయుక్త వెనుకబాటు సూచిక (COMPOSITE BACKWARD NESS INDEX)ను 42 అంశాలమీద 124 మార్కులు ఇచ్చి కులాల వెనుకబాటుతనాన్ని కొలిచినారు భూమిసంపద : ఎవరి చేతిలో? తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగినా, భూమి, సంపద, పరిశ్రమలు, వ్యాపారాలు ఇప్పటికీ కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. జనాభాలో తక్కువ శాతం ఉన్నవర్గాలు అధిక వనరులను నియంత్రిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన అసమానత. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది ఆర్థిక శక్తి, రాజకీయ ప్రభావం, సామాజిక ఆధిపత్యానికి మూలం. భూమి కలిగి ఉన్నవారి వివరాలకు వెళ్తే, మొత్తం తెలంగాణ లో 35.6% కుటుంబాలు భూమి కల్గి ఉంటే, షెడ్యూల్డ్ కులాలలో 35.2%, షెడ్యూల్డ్ తెగలలోలో 58.1%, వెనుకబడిన కులాలలో 36.3%, జనరల్ కులాలలో 33.7%, కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. ఇందులో 5 ఎకరాలకు లోబడి వెనుకబడిన కులాలలో 85%, షెడ్యూల్డ్ క్యాస్ట్లో 90.5%, షెడ్యూల్డ్ తెగలలో 80.1%, జనరల్ క్యాస్ట్లో 69.1% ఉన్నారు. ఐదు నుంచి 20 ఎకరాలలో వెనుకబడిన కులాలలో 12.2% షెడ్యూల్డ్ కులాలలో 7%, షెడ్యూల్డ్ తెగలలో 17.9%, జనరల్ క్యాస్ట్లో 26.4% ఉన్నారు. అలాగే 20 ఎకరాలకు పైబడిన భూమి ఉన్నటువంటి వాళ్లు షెడ్యూల్డ్ క్యాస్ట్లో 1%, షెడ్యూల్డ్ ట్రైబ్లో 2%, బిసిలలో 2.9%, జనరల్ క్యాస్ట్లో 4.4% ఉన్నారు. కాని ఈ భూ వివరాలు కూడా వాస్తవికతకు దగ్గరగా లేవు, ఎందుకంటే ఆధిపత్య కులాల చేతిలో భూమి ఇంకా ఎక్కువ శాతం ఉంది. భూభారతి రికార్డులతో పరిశీలించి వివరాలు వెల్లడిస్తే వాస్తవాలు బయట కొస్తాయి. ఇందులో ఇచ్చినటువంటి గణాంకాలు భూ యజమాని ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉంది. కాబట్టి పూర్తిగా నిజం ఉన్నదని భావించదానికి వీలు లేదు. ప్రభుత్వ రికార్డులతో పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి. కేవలం 9.2% జనాభా ఉన్న 6 అగ్రకులాలు 18.5% భూమిని నియంత్రిస్తున్నాయి. ఎస్సి, బిసి వర్గాల్లో చాలా కులాలు జనాభా శాతంతో పోలిస్తే భూమి తక్కువగా కలిగి ఉన్నాయి భూమి యాజమాన్య విషయంలో స్పష్టమైన సామాజిక -ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అదేకాకుండా ఆధిపత్య కులాల లో 30% మంది భూయాజమానులకు 5 ఎకరాలకు పైబడి భూమిని కలిగి ఉన్నారు. ఇక వ్యాపారాల, పరిశ్రమల, కంపెనీల, రియల్ ఎస్టేట్ పేర లక్షల ఎకరాల వ్యవసాయేతర భూముల్ని అధిపత్య కులాలు కలిగి ఉన్నారు. ఎంఎల్ఎలు, ఎంపిలు, కీలక పదవుల్లో ఎవరి ప్రాబల్యం ఎంత? ఉమ్మడి నిజామాబాదు, ఖమ్మం జిల్లాలో బిసిలు మెజారిటీ ప్రజలైనప్పటికీ ఒక్క బిసి ఎంఎల్ఎ కూడా లేరు. చట్టసభలలో బిసిల స్థానం ఎంత?(ఎస్సి, ఎస్టిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి) ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రిపోర్టు అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఒక రాజకీయ ఎత్తుగడ, బహుశా ఆధిపత్యకుల రాజకీయ ప్రాబల్యం బహిర్గతమవుతుందని తొక్కిపెట్టారని అనుకోవాల్సి వస్తుంది. పేదరికానికి కులానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వేలో పాల్గొన్నటువంటి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బిసిలు జనాభాలో 56.4% అయితే పేదరికంలో 58.4% ఉన్నారు. అలాగే, ఎస్సిలు జనాభాలో 17.5% అయితే, పేదరికంలో 19.7% ఉన్నారు. ఎస్టిలు జనాభాలో 10.4% అయితే, పేదరికంలో 13.2% ఉన్నారు. జనరల్ కులాలకు సంబంధించి 15.79% జనాభా ఇందులో కులం చెప్పనివారు 11.96 లక్షలు అనగా 3.4 % ను తీసి వేస్తే ఒసిల జనాభా 12.4%శాతం. అయితే, వారి 100 జనాభాలో 8.5% పేదరికంలో ఉన్నారు. ఒసిలలోని 18 కులాలలో ఒక్క కులం కూడా పేదరికంలో లేదు. అన్ని కూడా CBI (COMPOSITE BACKWARDNESS INDEX) లో అడుగున ఉన్నాయి. సంక్షేమ పథకాలు,- పంపిణి- ఈ రిపోర్ట్ మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సంక్షేమ పథకాలు సమానంగా అందడం లేదు. ‘ రైతుభరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇవి ఎక్కువగా భూమి ఉన్న వర్గాలకే లాభం చేకూర్చాయి. భూమిలేని, అట్టడుగు వర్గాలకు ఒరిగింది శూన్యం. బిసి కులాల్లో తీవ్రమైన అంతర్గత అసమానతలు ఉన్నవి. కొన్ని బిసి కులాలు, ఎస్సిల కంటే కూడా వెనుకబాటులో ఉన్నాయి కాబట్టి, లక్ష్యబద్ధమైన విధానాలు అవసరం అని నొక్కి చెప్పుతుంది. ఆధిపత్య కులాల జీవన విధానమే వేరు ఆధిపత్య కులాలు మిగతా బిసి, ఎస్సి, ఎస్టి కులాల జీవన విధానములో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ కులగణన సర్వే ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణలో అభివృద్ధి సమానంగా జరగలేదు. సంపద, రాజకీయ అధికారం అంతా కొద్దీ కులాల చేతిలో కేంద్రీకృతమైనది. బిసి, ఎస్సి, ఎస్టిలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలి పోయారు. కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది? విధాన మార్పులు చేస్తుందా? బహుజనులలో అట్టడుగు కులాలకు ప్రత్యేక ఆర్థిక ప్రణాళికలు ఏమైనా తెస్తుందా? లెక్కలు బయటపడ్డాయి. సరిచేయాల్సిన సమయం వచ్చింది. అధికారం లాక్కుంటేనే అది సాధమవుతుందనే విషయం గుర్తు బెట్టుకోవాలి. - టి. చిరంజీవులు విశ్రాంత ఐఎఎస్, (బిసి మేధావుల ఫోరం చైర్మన్)
ఫ్యాక్ట్ చెక్: శృంగేరి శారదా పీఠంలో రాహుల్ గాంధీకి ఆశీస్సులు ఇవ్వలేమన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
హిందూమతంలో అశాంతిని సృష్టించే బదులు, దయచేసి హిందూమతానికి దూరంగా ఉండండి
Health Tips : వేసవిలో ఈ ఆహారాన్ని తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండిలా
ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే ఈ సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
సామాజిక బాధ్యత ఎక్కడ..? రేగొండ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పలు జిల్లాలు, పట్టణాలు
Summer Effect : ఎండలతో అల్లాడిపోతున్న జనం.. బయటకు రావాలంటేనే భయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా
పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా మోత్కూర్, ఆంధ్రప్రభ :
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోకు నోయిడాలో చోటు చేసుకున్న విధ్వంసానికి ఎలాంటి సంబంధం లేదు
9 మార్చి 2026న మహారాష్ట్ర లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో

38 C