వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి
విశాలాంధ్ర, ఘట్ కేసర్ : రోడ్డు నిర్మాణ పనుల్లో వెట్టి చాకిరి చేస్తున్న కర్మికులను గుర్తించి వారికి రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు . జాతీయ రహదారి 163 రోడ్డు నిర్మాణ పనుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి రెండు కుటుంబాలను ఇక్కడికి తరలించి వారితో వెట్టి చాకిరి చెయిస్తున్న వారిపై నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సెల్ న్యాయవాది వలిగొండ విజయరాజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు వెట్టి చాకిరి కార్మికుల సమస్యపై […] The post వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి appeared first on Visalaandhra .
బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తం గా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శక ద్వయం అర్జున్, -కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధా లు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో రెచ్చగొట్టడం.. ఈ క్రమం లో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సన్స్టూడియో యూ ఎఫ్ఓతో కలిసి ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ “అందరూ తమ సినిమాని థియేటర్స్లో చూసి ఆశీర్వదిస్తే ఇలాం టి మంచి సినిమాలు మరెన్నో ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తామని అన్నారు. డైరెక్టర్ అర్జున్ మా ట్లాడుతూ.. “ఇది పూర్తిగా ఫన్ మూవీ” అని తెలిపారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “మేము చిన్న చినిమా చేసినా.. అద్భుతమైన సినిమా చే శాం. నేను కామెడీ రెచ్చిపోయి చేశా. ‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, లక్ష్మణ్, అనన్య నాగ ళ్ల, శ్రీరామ చంద్ర, హరితేజ,హేమ పాల్గొన్నారు.
బ్రహ్మాండం.. బ్రహ్మ రథోత్సవం శ్రీ సత్యసాయి బ్యూరో,ఆంధ్రప్రభ :పుణ్యక్షేత్రమైనకదిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి
స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ 71 వ జయంతి
స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ 71 వ జయంతి పరకాల, ఆంధ్రప్రభ :
Supreme Court | ఆ కేసులో… Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్
ایک وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ افغان عوام بھارتی پرچم تلے قومی ترانہ گا رہے ہیں۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو اترپردیش کے دارالعلوم دیوبند میں حالیہ یومِ جمہوریہ کے موقع پر شوٹ کیا گیا تھا
గాలికుంటు నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
గాలికుంటు నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గాలికుంటు
Andhra Prabha Smart Edition|TS|జెన్ జీ/గ్రాండ్ వెల్కమ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-03-2026, 4.00PM ts క్రెడిట్ ట్రాప్లో జెన్
దేశంలో చిల్లర నోట్లకు కొరత లేదు: కేంద్రం
దేశంలో రూ.10, 20, 50 నోట్లకు ఎలాంటి కొరత లేదని వెల్లడి పార్లమెంటులో స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశంలో రూ.10, రూ.20, రూ.50 వంటి తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నోట్లు చలామణిలో సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ఈ […] The post దేశంలో చిల్లర నోట్లకు కొరత లేదు: కేంద్రం appeared first on Visalaandhra .
Telangana |అభివృద్ధే ప్రధాన లక్ష్యం
Telangana | అభివృద్ధే ప్రధాన లక్ష్యం Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
తొర్రూరు టౌన్ సదస్సు కరపత్ర ఆవిష్కరణ…
తొర్రూరు టౌన్ సదస్సు కరపత్ర ఆవిష్కరణ… తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : భారతదేశాన్ని
మాజీ సీఎం జగన్ తో ఎన్టీఆర్ జిల్లా నాయకులు భేటీ
మాజీ సీఎం జగన్ తో ఎన్టీఆర్ జిల్లా నాయకులు భేటీ విజయవాడ, ఆంధ్రప్రభ:
Andhra Prabha Smart Edition|AP|కన్వెన్షన్ సెంటర్/క్రెడిట్ ట్రాప్లో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-03-2026, 4.00PM ap అమరావతిలో కన్వెన్షన్ సెంటర్
వినాయకుడి గుడిలో భారీ చోరీ… బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు#Sangareddy#Ramachandrapuram
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు
ఏపీలో గ్రామ పంచాయతీల స్వరూపాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల పునర్వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా రూర్బన్ (రూరల్+అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం […] The post ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు appeared first on Visalaandhra .
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఎంసీఎక్స్లో తులం బంగారం రూ.1,62,000 పైకి చేరికకిలో వెండి రూ.2,77,000కు ఎగబాకిన వైనంఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,62,150 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో మే సిల్వర్ ఫ్యూచర్స్ 3.68 శాతం లాభపడి కిలోకు రూ.2,77,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 5,082.51 డాలర్లకు, స్పాట్ సిల్వర్ 82.50 డాలర్లకు పెరిగాయి. […] The post భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .
పేదల కోసం గళమెత్తిన నన్ను ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కవిత
వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడ్డ తనను అరెస్ట్ చేశారన్న కవితఅర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆగ్రహం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నిరాహార దీక్షకు దిగిన తనను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పేదల కోసం గళమెత్తిన తనను ఒక ఉగ్రవాదిలా భావించి అరెస్ట్ చేశారని, […] The post పేదల కోసం గళమెత్తిన నన్ను ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కవిత appeared first on Visalaandhra .
మిలియన్ మార్చ్కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ స్పెషల్ పోస్టు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన ‘మిలియన్ మార్చ్ కు నేటితో 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన అద్భుత పోరాట రూపాల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ను స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్బండ్పై యావత్ తెలంగాణ ప్రజలు […] The post మిలియన్ మార్చ్కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ స్పెషల్ పోస్టు appeared first on Visalaandhra .
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోం…
: కేంద్ర ఎన్నికల సంఘంపశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీలు, అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సీఈసీ బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క […] The post అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోం… appeared first on Visalaandhra .
గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా‘ ప్రయోగించిన కేంద్రం
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా కమర్షియల్ ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ క్రమబద్ధమైన సరఫరాను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టం (ఎస్మా)ను ప్రయోగించింది. పశ్చిమాసియాలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో తలెత్తిన ఆటంకాల ఫలితంగా.. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పుడు […] The post గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా‘ ప్రయోగించిన కేంద్రం appeared first on Visalaandhra .
పార్లమెంట్లో చర్చ జరగాలి.. భారత్–అమెరికా ఒప్పందంపై ప్రభుత్వం పారదర్శకంగా వివరణ ఇవ్వాలి..వ్యక్తిగత విమర్శలు
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి…
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి… ఊర్కొండ, ఆంధ్రప్రభ : గ్రామ
క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా…
క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా… ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ మక్తల్,
Anil ravipudi |అలాంటి సినిమా చేయబోతున్నాడా..?
Anil ravipudi | అలాంటి సినిమా చేయబోతున్నాడా..? Anil ravipudi | మరో
పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…
పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు… చిట్యాల, ఆంధ్రప్రభ :
Funds |కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం లేఖ
Funds | కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం లేఖ Funds | ఆంధ్రప్రభ,
గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం
గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం చిట్యాల, ఆంధ్రప్రభ : స్వచ్ఛ
కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు: పొన్నం
హైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ కు పొన్నం బహిరంగ సభ లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు అని తెలియజేశారు. పనులు చెల్లిస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధికి ఎందుకు చర్యలు చేపట్టలేదు? అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం తగదు అని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులపై బండి సంజయ్, కిషన్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని, కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90 శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Back-to-back shocks for Sree Vishnu
Young actor Sree Vishnu delivered a blockbuster with Single last year. He completed the shoots of Vishnu Vinyasam and Mrithyunjay. Sree Vishnu worked hard to avoid the clash between both these films and they released in a gap of a week. Vishnu Vinyasam is a comic entertainer and the film released during the last weekend […] The post Back-to-back shocks for Sree Vishnu appeared first on Telugu360 .
పశు వ్యాధుల పై పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలి
పశు వ్యాధుల పై పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలి ఎడపల్లి, ఆంధ్రప్రభ
చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం…
చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం… జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆదేశానుసారం
Release Date Confusion among Biggies
The trend has changed over the years and the filmmakers are now locking their release dates in advance to avoid clashes and take the advantage of holiday season. Most of the biggies are heading for a pan-Indian release and with the involvement of multiple players, the producers are finalizing and announcing the release dates in […] The post Release Date Confusion among Biggies appeared first on Telugu360 .
Nagarjuna |నిర్ణయం సరైనదేనా..?
Nagarjuna | నిర్ణయం సరైనదేనా..? Nagarjuna | రాజమౌళి సినిమాకు నాగార్జున ఎందుకు
మూగజీవాలకు టీకాలు వేయించాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : పాడి రైతులు మూగజీవాలకు గాలికుంటు
చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు
చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి..
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా
POLICE |మత్తుకు దూరంగా ఉండాలి..
POLICE | మత్తుకు దూరంగా ఉండాలి.. POLICE | డ్రగ్స్ రహిత సమాజం
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
వరంగల్లో ఘోరం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త. వరంగల్, ఆంధ్రప్రభ :
Fuel Alert in India: Centre Invokes Emergency Laws to Prevent LPG Shortage
The Central government has moved quickly to protect India’s fuel supply as tensions in West Asia raise concerns about global oil disruptions. To prevent shortages and ensure stability in the domestic energy supply, the government has activated two strong legal measures. These steps aim to safeguard LPG availability for households and keep the transport fuel […] The post Fuel Alert in India: Centre Invokes Emergency Laws to Prevent LPG Shortage appeared first on Telugu360 .
పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలి : గౌరవ్ గొగొయ్
ఢిల్లీ: ఇప్పటి వరకు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేరని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొయ్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్ సభ నడుస్తోందని అన్నారు. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. స్పీకర్ అవిశ్వాస చర్చకు 10 గంటలు కేటాయించారని, అవిశ్వాస తీర్మానంపై నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు, ప్రస్తుతం లోక్ సభలో ఎన్డిఎకు 293 మంది సభ్యుల మద్దతు అవసరం అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు.. స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారని, పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలని గౌరవ్ గొగొయ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసగంగానికి స్పీకర్ అనుమతించలేదని, 8 మంది విపక్ష సభ్యులను సరైన కారణం లేకుండానే స్పీకర్ ఓ బిర్లా సస్పెండ్ చేశారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడిపై కాంగ్రెస్ ఎంపిలు దాడి చేసే అవకాశం ఉందని స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారని, మైక్ ఇవ్వకుంటే విపక్షాల వాణి ప్రజలకు ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. లోక్ సభ ఎలా నడుస్తోందో దేశమంతా చూస్తోందని అన్నారు. వ్యక్తిగతంగా స్పీకర్ ఓం బిర్లాపై ఎలాంటి కోపం లేదని గౌరవ్ గొగొయ్ పేర్కొన్నారు.
Bhumana : భూమన మళ్లీ ఫోకస్ పెట్టారట... అందుకు ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా?
వైసీపీలో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు
గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు..
గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కోమల్ల
ప్రియుడిని ఇంటికి రప్పించిన కూతురు... గొడ్డలితో కాలును నరికి... కరెంట్ షాక్ ఇచ్చి
భోపాల్: కుతూరు లవర్ కు కరెంట్ షాక్ ఇచ్చి అనంతరం గొడలితో కాలు నరికేసి.. కరెంట్ షాక్తో చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించి చివరలో దొరికిపోయారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బర్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొఖ్రా అనే గ్రామానికి చెందిన పూజా అనే యువతిని సందేప్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పూజాకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయం చేయడంతో తనని పెళ్లి చేసుకోవాలని ఆమెను సందీప్ బలవంతం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు పూజా చెప్పడంతో వారు ప్లాన్ చేశారు. ఫ్లాన్ భాగంగా సందీప్ కు కూతురుతో ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు. ప్రియుడి యువతి ఇంటికి రాగానే పూజా కుటుంబ సభ్యులు అతడిని పట్టుకొని కర్రలతో దాడి చేశారు. అనంతరం కరెంట్ షాక్ ఇచ్చి గ్రామ శివారులో అతడిని పడేశారు. తీవ్రంగా గాయపడిన అతడి కాలును గొడ్డలితో నరికి దుస్తులు తగలబెట్టారు. జంతువులు రాకుండా ఉండేందుకు కట్టిన కరెంట్ వైర్ల వద్ద అతడిని పడేశారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. స్థానికులు అతడిని గమనించి వెంటనే బైధాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నలుగురు నిందితులు భోలానాత్ పనికా(29), మెలాసాగర్ పనికా(19), పూజా పనికా(20), మున్ని దేవి పనికా(40)లు నిజాలు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నాణ్యమైన విద్యుత్ అందించాలి.. పద్మావతి కాలనీలో నూతన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన
BCCI : టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ను ప్రకటించింది
వంట గ్యాస్ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్…
దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నా.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్ అండ్ రెస్టారంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ముంబయి మాత్రమే కాదు.. గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య […] The post వంట గ్యాస్ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్… appeared first on Visalaandhra .
కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..?
కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..? ఫోటోలు దిగారు తప్ప, పని
Iran vs Israel War : యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన
యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది.
Telangana : వేలాది కోళ్లు మృతి... రైతుల్లో ఆందోళన
నాగర్కర్నూల్ జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి
Team India |రూ.131 కోట్ల బహుమతి
Team India | రూ.131 కోట్ల బహుమతి Team India | ఆంధ్రప్రభ,
Rs.8.70 cr |తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు..
Rs.8.70 cr | తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు.. అభివృద్ధికి కృషి చేస్తున్న
Nara Lokesh : నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు
విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్లు#Rajahmundry#GovernmentHospital#NursesSuspended
mileage bikes 2026 |పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బడ్జెట్ బైక్లు ఇవే
mileage bikes 2026 | పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : ద్విచక్ర వాహనం
సహజీవనం... ప్రియురాలు, కూతురిని చంపిన ప్రియుడు... ట్రైన్లో పారిపోతుండగా
డెహ్రాడూన్: సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుమార్తెను ప్రియుడు హత్య చేసి పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ ప్రాంతంలో జరిగింది. కోట్వాలి ప్రాంతంలో నేపాల్ కు చెందిన దీపక్ బహదూర్ అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో పలుమార్లు ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సదరు మహిళతో పాటు ఆమె కుమార్తెను చంపి ప్రియుడు పారిపోయాడు. రెండు రోజుల తరువాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు. రెండు మృతదేహాలు కనిపించడంతో పాటు దుర్వాసన వస్తుంది. వెంటనే మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం రుద్రప్రయాగ్ ఆస్పత్రికి తరలించారు. దీపక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీలోని దీపక్ తలదాచుకున్నాడని పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ముంబయికి వెళ్తున్న ట్రైన్లో అతడిని పోలీసులు పట్టుకున్నారు. వెంటనే నిజాలు ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Avanigadda : బుద్ధప్రసాద్ కే కోపం తెప్పించారుగా.. అవనిగడ్డలో టీడీపీ vs జనసేన డిష్యూం.. డిష్యూం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎప్పుడూ కూల్ గా ఉంటారు
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. దుర్గకు జీవితాంతం ఆర్థిక సహాయం#AlluArjun#IconStarAlluArjun
పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ …
Vaccination |ప్రారంభమైన హెచ్.పీ.వీ వాక్సినేషన్
Vaccination | ప్రారంభమైన హెచ్.పీ.వీవాక్సినేషన్ Vaccination | గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు
ESMA : ఎస్మాను ప్రయోగించిన మోదీ సర్కార్
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించింది
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు బ్యూరో,మార్చి10(జనం సాక్షి):-రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందని మొదటి విడతలో మంజూరు అయిన …
3 districts |నిందితుల నుంచి సొత్తు స్వాధీనం…
3 districts | నిందితుల నుంచి సొత్తు స్వాధీనం… 3 districts |ఏలూరు,
శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా!
సినిమా: ఒక దర్శకుని వద్ద శిక్షణ పొందిన వారంతా విభిన్న కథలతో విజయాలు అందుకోవడం విశేషం. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్కు ఇది వర్తిస్తుంది. ఆయన వదిలిన కొత్త బాణం హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ’ తో హిట్ కొట్టడంతో టాలీవుడ్.. ‘శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా’ అంటోంది. సుకుమార్ శిష్య బృందంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఒకరు. ‘కరెంట’తో దర్శకుడిగా పరిచయమైన తర్వాత సుకుమార్తో ప్రయాణించారు. ఆ క్రమంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కుమారి 21 […] The post శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా! appeared first on Visalaandhra .
పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లి గా మారుద్దాం
మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య మార్చి10(జనం సాక్షి):-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల …
ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!
ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది […] The post ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్! appeared first on Visalaandhra .
Dispute |ఎన్సీఈఆర్టీ బహిరంగ క్షమాపణలు..
Dispute | ఎన్సీఈఆర్టీ బహిరంగ క్షమాపణలు.. Dispute | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Tamannaah in Ravi Teja’s Next?
Milky Beauty Tamannaah has been doing several Bollywood films along with item numbers. She picked up bold attempts among the recent choices and she hasn’t signed any Telugu film in the recent times. If the speculations are to be believed, Tamannaah is in talks for an important role in Ravi Teja’s upcoming film titled Irumudi […] The post Tamannaah in Ravi Teja’s Next? appeared first on Telugu360 .
Chandrababu Govt Withdraws Cases Against Teachers, Grants Relief to Blind Staff
The Andhra Pradesh government, led by Chief Minister N. Chandrababu Naidu has announced two key decisions that bring relief to teachers and government employees. The government has decided to withdraw cases filed against teachers during the previous regime and has also granted an exemption in attendance rules for blind teachers and visually impaired non-teaching staff. […] The post Chandrababu Govt Withdraws Cases Against Teachers, Grants Relief to Blind Staff appeared first on Telugu360 .
‘‘ట్రంప్.. ఈ పసికళ్లలోకి చూసి జవాబు చెప్పు..‘‘
మరణించిన చిన్నారుల ఫొటోలతో టెహ్రాన్ టైమ్స్ ఫస్ట్ పేజీ కథనంఇరాన్ లోని మీనాబ్ పట్టణంలో స్కూలుపై క్షిపణి దాడి..165 మంది చిన్నారుల మృతియుద్ధం ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి దక్షిణ ఇరాన్లోని మీనాబ్ పట్టణంలో జరిగిన ఘోరకలియే సాక్ష్యం. ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో మరణించిన వందలాది మంది చిన్నారుల ఫొటోలతో ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల పత్రిక ‘టెహ్రాన్ టైమ్స్ ప్రచురించిన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ పత్రిక తన మొదటి […] The post ‘‘ట్రంప్.. ఈ పసికళ్లలోకిచూసి జవాబు చెప్పు..‘‘ appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
నల్లగుంట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ను ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర …
నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులు#LavanyaTripathi#ActressLavanyaTripathi#CyberCrime
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, అంగన్వాడి 1,2 కేంద్రాలలో మంగళవారం స్వపరి పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నారులు ఉపాధ్యాయులుగా తమ పాత్రలు పోషించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్ ను మున్సిపల్ కౌన్సిలర్ మొగుళ్ల అనూరాధ శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అనూరాధ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఉపాధ్యాయులకు శాలువ కప్పి కౌన్సలర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. ఉమేష్ చంద్ర, ఉపాధ్యాయురాలు ఆండాలమ్మ, అంగన్వాడీ టీచర్లు చింతల విజయ, చుక్క సునీత, ఆయా మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
పుష్కరాల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత …
బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: కవిత
హైదరాబాద్: వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తాము దీక్ష చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు అని అన్నారు. ఖమ్మంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి కవిత చేరుకుని.. నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 31 ఎకరాల పేదల భూమిని పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తోందని కవిత విమర్శించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి తమ దీక్ష కొనసాగుతూనే ఉందని, బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇళ్లు ఇచ్చి..న్యాయం జరిగేదాకా నిరహార దీక్ష కొనసాగిస్తానని తెలియజేశారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. భూదాన్ భూముల్లోని ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారని, పట్టాలు ఉన్న వారి ఇళ్లను ఎలా తొలగిస్తారు? అని ప్రశ్నించారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నామని తెలిసి కూడా ఇళ్లను తొలగించారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇళ్లంటే లెక్కలేదని ధ్వజమెత్తారు. వెలుగుమట్లలో ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తున్నాం అని కవిత పేర్కొన్నారు.
WAR EFFECT |భారీగా పెరిగిన పెట్రోల్ ధర..
WAR EFFECT | భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. WAR EFFECT |
‘యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించేది అమెరికా కాదు.. మేమే…: ఇరాన్ స్పష్టీకరణ
యుద్ధం త్వరగానే ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్పై యుద్ధం ‘‘చాలా త్వరగా ముగుస్తుంది అన్న ట్రంప్ మాటలకు.. ‘‘యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించేది అమెరికా కాదు.. మేమే అంటూ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) దీటుగా జవాబిచ్చింది.‘‘ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు, సమీకరణాలు ఇప్పుడు మా సాయుధ దళాల చేతుల్లో ఉన్నాయి. […] The post ‘యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించేది అమెరికా కాదు.. మేమే…: ఇరాన్ స్పష్టీకరణ appeared first on Visalaandhra .
తిరుమల లడ్డూ కల్తీపై విచారణ ప్రారంభం
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది
Revanth 1.0 vs YSR 2.0: The Sequel Killing the Original
In the high-stakes laboratories of political PR, a new narrative is being aggressively tested: the branding of Chief Minister A Revanth Reddy as “YSR 2.0.” Sources said that this is to increase the “brand image” of CM. While the intent is to capture the nostalgic warmth of the late Y.S. Rajasekhara Reddy’s welfare era, this […] The post Revanth 1.0 vs YSR 2.0: The Sequel Killing the Original appeared first on Telugu360 .
Union Cabinet : ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం
ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది
అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు: ఇరాన్ సన్నాహాలు
తెహ్రాన్: అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ పన్నుల రూపంలో ఒత్తిడి పెంచడానికి ఉపక్రమించింది. చమురు ధరలు భగ్గుమంటున్న క్రమంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పర్షియన్ గల్ఫ్లో యూఎస్ మిత్ర దేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం… పర్షియన్ గల్ఫ్లో కార్యకలాపాలు సాగిస్తోన్న అమెరికా మిత్ర దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లు, వాణిజ్య […] The post అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు: ఇరాన్ సన్నాహాలు appeared first on Visalaandhra .
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
– మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు భూదాన్ పోచంపల్లి, మార్చి 10 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా …
మలేసియాలో అక్రమ వలసదారులకు కఠిన హెచ్చరిక.#Malaysia#IllegalMigrants#TelanganaNRIs
దత్తాపూర్ లో క్షుద్ర పూజల కలకలం
– భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు ఆర్మూర్, మార్చి 10 ( జనం సాక్షి): ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో …
Telangana |ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు
Telangana | ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
శివకాశీలో ఆంధ్రప్రదేశ్ అధికారులు పర్యటిస్తున్నారు.
Hyderabad : నీటి ట్యాంకర్ల కోసం నగరవాసుల కష్టాలు
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.
GAS |హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
GAS | హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ GAS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

32 C