Garbage |జగ్గయ్యపేటలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర..
Garbage | జగ్గయ్యపేటలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర.. Garbage | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ :
మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సు చోరీ
విశాఖపట్నంలో బస్సును ఎత్తుకెళ్లిన ఘనుడువిశాఖపట్నంలో ఓ వ్యక్తి మద్యం డబ్బుల కోసం ఆర్టీసీ బస్సును దొంగిలించిన ఘటన కలకలం రేపింది. మద్దిలపాలెం డిపోలో పార్క్ చేసిన బస్సు మాయమవడంతో పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఈగల పైడిరాజును రామా టాకీస్ సమీపంలో బస్సుతో పట్టుకున్నారు. డీజిల్ అమ్మి మద్యం తాగాలనే ఉద్దేశంతోనే బస్సు ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. గతంలోనూ ఇదే తరహా నేరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ఆ వివరాలను పోలీసులు […] The post మద్యం తాగడానికి డబ్బుల కోసం బస్సు చోరీ appeared first on Visalaandhra .
Trump |సుంకాల తగ్గింపునకు సుముఖం
సుంకాల తగ్గింపునకు సుముఖం Trump | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : రష్యా నుంచి
Nara Rohith |మోపిదేవి పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ హీరో…
Nara Rohith | మోపిదేవి పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ హీరో… Nara Rohith
నేను వ్యక్తిగత దూషణలు చేయను…: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ కు సిట్ నోటీసులు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తును విమర్శిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన 12 గంటల్లోపే తనకు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ముఖ్య నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రతీకార చర్యేనని ఆరోపించారు. ప్రభుత్వ హెచ్చరికలకు, నోటీసులకు భయపడేది లేదని, […] The post నేను వ్యక్తిగత దూషణలు చేయను…: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ appeared first on Visalaandhra .
Team india |మీకు కనికరం లేదా..?
మీకు కనికరం లేదా..? టీమిండియా వెరీ స్ట్రాంగ్300 పరుగులైనా కొట్టేసేలా ఉన్నారున్యూజిలాండ్ కెప్టెన్
అండర్ 19 వన్డే వరల్డ్ కప్: మూడు వికెట్లు కోల్పోయిన కివీస్
బులవాయో: అండర్ 19 వన్డే వరల్డ్ కప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో కివీస్ 7.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 17 పరుగులతో ఆటను కొనసాగుతుంది. వర్షం కురవడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. కివీస్ బ్యాట్స్మెన్లు అర్యన్ మన్ (5), హుగో బోగు(4), టామ్ జోన్స్(2) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో స్నేహిత్ రెడ్డి(6), మార్కో అల్పే(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. టీమిండియా బౌలర్లలో ఆర్ఎస్ అంబ్రిష్ రెండు వికెట్లు తీయగా హెనీల్ పటేల్ ఒక వికెట్ తీశాడు. ఈ ఇప్పటికే యుఎస్ఎ, బంగ్లాదేశ్పై భారత జట్టు గెలిచి నాలుగు పాయింట్లతో గ్రూప్-బిలో టీమిండియా తొలి స్థానంలో ఉంది. భారత జట్టు: వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (సి), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుండు (వాక్), ఆరోన్ జార్జ్, కనిష్క్ చౌహాన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, మొహమ్మద్ ఈనాన్ న్యూజిలాండ్ జట్టు: ఆర్యన్ మన్, హ్యూగో బోగ్, టామ్ జోన్స్ (సి), స్నేహిత్ రెడ్డి, మార్కో ఆల్పే (వికెట్ కీపర్), జాకబ్ కాటర్, జస్కరన్ సంధు, కల్లమ్ సామ్సన్, ఫ్లిన్ మోరీ, సెల్విన్ సంజయ్, మాసన్ క్లార్క్
హైదరాబాద్: నాంపల్లి పరిధిలోని చీరక్ గాలి లైన్ వద్ద ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో ఇద్దరు పిల్లలు చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
మద్దూరులో చెట్టుకు ఉరేసుకున్న యువకుడు
నారాయణపేట: ఓ యువకుడు గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సందమోళ్ల భీమేష్(19) తన పొలానికి వెళ్లే మార్గంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. గ్రామస్థులు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
warm welcome |బ్రహ్మానందంకు ఘన స్వాగతం..
warm welcome | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగు చిత్రసీమలో
Farmer |ఏరువాక కేంద్రానికి ఉత్తమ పురస్కారం..
Farmer | కర్నూలు జిల్లా, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ
Social media |బాలుడి కోసం వెళ్లిన బాలిక..
Social media | బాలుడి కోసం వెళ్లిన బాలిక.. Social media |
కెటిఆర్ కేవలం సాక్షే : జూపల్లి
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలోనే ఫోన్ ట్యాపింగ్ అనేది వివాదాస్పదం అయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎన్నో ఏళ్లుగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ పాలనలో ఫోన్లలో మాట్లాడేందుకు బిఆర్ఎస్ నేతలే భయపడేవారని, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా మంది నేతలు గతంలో చెప్పారని తెలియజేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే.. చేసి ఉండొచ్చని స్వయంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఒప్పుకున్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కెటిఆర్ కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారని అన్నారు. కెసిఆర్ హయాంలో ట్యాపింగ్ ప్రజల స్వేచ్ఛను హరించేలా జరిగిందని, నేతలు, వ్యాపారాలు మాట్లాడుకున్నది కూడా దుర్మార్గంగా విన్నారని జూపల్లి విమర్శించారు. రాజకీయ కక్ష సాధించాలనుకుంటే కెసిఆర్, కెటిఆర్ అరెస్టు అయ్యేవాళ్లని, ప్రజాధనంతో నడిచే ఎస్ఐబిని సొంత అవసరాలకు వాడుకుని దుర్వినియోగం చేశారని, బిఆర్ఎస్ పాటు కాంగ్రెస్, బిజెపి నేతలను కూడా విచారణకు పిలిచారని అన్నారు. బిఆర్ఎస్ నేతలను రాష్ట్ర ప్రజలు విశ్వసించరని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బాడీ బిల్డింగ్ పోటీల్లో పాత కోటి నితిన్ ప్రతిభ
బచ్చన్నపేట జనవరి ( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రాజధాని శంషాబాద్ లో జరిగినటువంటి నేషనల్ సబ్ జూనియర్ …
Vikarabad |బాలిక దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ….
Vikarabad | బాలిక దినోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ…. Vikarabad |వికారాబాద్, ఆంధ్రప్రభ
Maoist |ముగ్గురు దళ, ఐదు మీలీషియా నెంబర్స్
Maoist | ముగ్గురు దళ, ఐదు మీలీషియా నెంబర్స్ Maoist | గోదావరిఖని,
గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పుపెట్టారు
బళ్లారి: కర్నాటక రాష్ట్రం బళ్లారిలోని ఎంఎల్ఎ గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పుపెట్టారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఆయన ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్ధన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై బళ్లారి జిల్లా పోలీసులకు స్థానికులు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి కి నిప్పు పెట్టిన ఘటన వెనుక బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపణ చేశారు. జనవరి 1వ తేదీన గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద మ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే బళ్లారిలోని గాలి జనార్ధన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాల్మీకి విగ్రహావిష్కరణ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీల రగడ నెలకొన్న విషయం తెలిసిందే. బళ్లారి ఎమ్మెల్యే భరత్రెడ్డి సన్నిహితుడు సతీష్రెడ్డి గన్మన్ వద్ద తుపాకీ లాక్కుని కాల్పులకు తెగపడిన విషయం విధితమే.
భారత్పై 25 శాతం సుంకాలు తగ్గొచ్చు.. అమెరికా మంత్రి హింట్
భారత్ పై అమెరికా అధ్యక్షుడు విధించిన టారిఫ్ లు తగ్గించే యోచనలో ఉన్నట్లు అగ్రరాజ్యం సంకేతాలు వెలువరించింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ప్రతీకార సుంకాలు 25 శాతం కలిపి మొత్తంగా మన దేశంపై 50 శాతం సుంకాలు విధించారు.భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తుసేవలపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. అయితే, ఇటీవల రష్యా చమురు […] The post భారత్పై 25 శాతం సుంకాలు తగ్గొచ్చు.. అమెరికా మంత్రి హింట్ appeared first on Visalaandhra .
అబ్దుల్లాపూర్ మెట్ లో .. డివైడర్ పైకి లారీ దూసుకెళ్లడంతో భారీగా ట్రాఫిక్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బ్రేకులు ఫెయిల్ అయి లారీ డివైడర్ పైకి దూసుకెళ్లింది. హైదరాబాద్- విజయవాడ హైవే పై లారీ నిలిచిపోవడంతో భారీ గా ట్రాఫిక్ నిలిచిపోయింది. రెండువైపులా వాహనాలు నెమ్మదిగా సాగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సహాయంతో లారీని తొలగించే చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణనష్టం తప్పడంతో అక్కడ వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Sindhura Reddy |పురాతన ఆలయాలను పునరుద్ధరణ, పరిరక్షణ…
Sindhura Reddy | పురాతన ఆలయాలను పునరుద్ధరణ, పరిరక్షణ… Sindhura Reddy |
Joined BJP |ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో….
Joined BJP | ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో…. Joined BJP |
పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి
అభివృద్ధి కార్యక్రమాలతో అనంతపురం జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొందారని కితాబుఎక్స్ వేదికగా చంద్రబాబు నివాళిమాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి సందర్భంగా టీడీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా పరిటాల రవీంద్ర ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.ప్రజాసేవనే ధ్యేయంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలతో అనంతపురం జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొందారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా […] The post పరిటాల రవీంద్ర వర్థంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి appeared first on Visalaandhra .
Jc Prabhakar Reddy : జేసీ ఇక అంతే.. తట్టుకోవాలంటే కష్టమే
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర హోంశాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు
టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు: భట్టి
హైదరాబాద్: సింగరేణిపై కొన్ని రోజులుగా కొన్ని కట్టుకథలు, రాతలు వచ్చాయని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. పెట్టుబడులు, కట్టుకథలు, పిట్టకథల విష పలుకులతో తప్పుడు ప్రచారానికి రాధాకృష్ణ తెరలేపారని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా భవన్ లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. రకరకాలుగా అపోహలు ప్రచారం చేశారని, రాష్ట్ర ప్రభుత్వంపై కావాలని తప్పుడు కథనాలు రాస్తున్నారని విమర్శించారు. ఏ రాబంధులు, ఏ గద్దలు, ఏ దోపిడీ దారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్టు కనిపిస్తోందని తెలియజేశారు. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో? అని..తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో? అని సందేహం వ్యక్తం చేశారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారని, సింగరేణి కథనంపై రెండు అంశాలు లేవనెత్తారని మండిపడ్డారు. అందరికీ వాస్తవాలు తెలియజేసేందుకు డాక్యుమెంట్లు కూడా ఇస్తామని అన్నారు. బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాయడం మంచిదేనని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారణ చేస్తామనడం కూడా మంచిదేనని భట్టి పేర్కొన్నారు. అందరి నిర్ణయాలను తాము స్వాగతిస్తున్నామని, 2018 లోనే టెండర్ డాక్యుమెంట్ కోల్ ఇండియా తయారు చేసి పంపించిందని అన్నారు. సైట్ విజిట్ తప్పనిసరి అని కోల్ ఇండియానే పెట్టిందని, నిజానిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పారు. పత్రికలు, నాయకులే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, టెండర్ డాక్యుమెంట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదని అన్నారు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచిందని, అడ్డగోలు ప్రచారం చేసేవారి అసలు రూపం బయటపడాలని అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఎన్ఎమ్ డిసి కూడా చెప్పిందని, రైల్వే శాఖలో కూడా టెండర్ వేసే కంపెనీ సైట్ విజిట్ తప్పనిసరి అని నిబంధన ఉందని తెలిపారు. హిందూస్థాన్ కాపర్స్ సంస్థలో కూడా సైట్ విజిట్ రూల్ ఉందని, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీస్ లిమిటెడ్ లోనూ సైట్ విజిట్ నిబంధన ఉందని అన్నారు. గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ టెండర్లలోనూ ఆ రూల్ ఉందని, సెంట్రల్ మైనింగ్, డిజైనింగ్ అండ్ ప్లానింగ్ అనే సంస్థ సైట్ విజిట్ అనే నిబంధన పెట్టిందని అన్నారు. రాధాకృష్ణా ఎవరి ప్రయోజనాల కోసం.. ఎవరి కళ్లలో ఆనందం చూడాలని రాశారో? అని ప్రశ్నించారు. రాధాకృష్ణ తన ఆనందం తాను వెతుక్కున్నారని చురకలంటించారు. దేశంలోని చాలా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు సైట్ విజిట్ అనే నింబంధన పెట్టాయని, సైనిక్ స్కూల్, దీన్ దయాళ్ పోర్టు టెండర్ లో కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయని అన్నారు. అసలు.. సృజన్ రెడ్డి ఎవరు? అని సైట్ విజిట్ పెడితే.. సృజన్ రెడ్డికి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. సోదా కంపెనీ ఎండి దీప్తి రెడ్డి.. ఆమె కందాల ఉపేందర్ రెడ్డి కూతురు అని.. కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే సృజన్ రెడ్డి అన్నారు. ఆర్ జి ఒసి-2 సి5 కంపెనీకి ఇచ్చారని, బిఆర్ఎస్ హయాంలో హర్ష కంపెనీ ఎవరిదో అందరికీ తెలుసు అని అన్నారు. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచినా.. బిఆర్ఎస్ తీసుకుని పోయిందని ఎద్దేవా చేవారు. తాను ఆస్తులు సంపాదించుకోవడానికి రాలేదని, రాధాకృష్ణ మీరు తప్పుడు రాతలు రాశారని అన్నారు. తన వ్యక్తితాన్ని ఒక్క రోజులో ఒక్క కలంతో రాస్తానంటే ఊరుకోమని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలి
టీ హబ్పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అమెరికా పర్యటన నుంచే సీఎస్కు ఫోన్ చేసి సూచనలు టీ హబ్లో ఇతర కార్యాలయాలు వద్దని స్పష్టం చేసిన సీఎం టీ హబ్ను ఒక ప్రత్యేక స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలని, అందులోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న కొన్ని ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం […] The post టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలి appeared first on Visalaandhra .
Lorry Driver |ఇది మద్యం మత్తు.. విపత్తు
Lorry Driver | ఇది మద్యం మత్తు.. విపత్తు Lorry Driver |
నిజామాబాద్లో గంజాయి బ్యాచ్ హల్చల్... మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టి
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. ఎక్సైజ్ సిబ్బంది అర్థరాత్రి తనిఖీలు చేస్తుండగా గంజాయి బ్యాచ్ కారుతో వారిని ఢీకొట్టారు. దీంతో మహిళా కానిస్టేబుల్ గాజుల సౌమ్య తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు గంజాయి స్మగ్లర్ల కారును వెంబడించి పట్టుకున్నారు. కారులో రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Study Material |మెరుగైన ఫలితాలే లక్ష్యంగా…
Study Material | మెరుగైన ఫలితాలే లక్ష్యంగా… Study Material | నందిగామ,
Utnoor |హామీని నిలబెట్టుకున్న కలెక్టర్ ..
Utnoor | హామీని నిలబెట్టుకున్న కలెక్టర్ .. Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ
MLA |ప్రజలందరూ మద్దతుగా నిలవాలి…
MLA | ప్రజలందరూ మద్దతుగా నిలవాలి… MLA | గుడివాడ – ఆంధ్రప్రభ
distribution |విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది..
distribution | విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.. distribution | తిరువూరు, ఆంధ్రప్రభ
District Collector |ఈనెల 28న జాబ్ మేళా…
District Collector | ఈనెల 28న జాబ్ మేళా… District Collector |
Ram turns Calm after AKT Debacle
Energetic Star Ram has pinned many hopes on Andhra King Taluka. Like never before, the actor believed the film, he worked on the script, wrote songs and promoted the film all over. The film received positive response from the audience but the film failed to end up as a successful film. The entire Tollywood was […] The post Ram turns Calm after AKT Debacle appeared first on Telugu360 .
Prakasham |కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి..
Prakasham | కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి.. Prakasham | ప్రకాశం,
Nandyala |పోలీస్ కవాతు రిహార్సల్…
Nandyala | పోలీస్ కవాతు రిహార్సల్… Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Indrakeeladri |వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం..
Indrakeeladri | వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం.. Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
కొత్త వాహనాలకు షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినట్లుగా, నేటి నుండి వాహనాలను షోరూమ్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయవచ్చు.అంటే కొత్త వాహనం కొన్నవారు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదుబీ వాహనాన్ని కొనుగోలు చేసిన షోరూమ్ వద్దే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.రవాణా శాఖ అధికారులు వెల్లడించినట్లు, నేటి నుండి మరిన్ని సంస్కరణలు అమలు కానున్నాయి. ఇప్పటికే అన్ని […] The post కొత్త వాహనాలకు షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ appeared first on Visalaandhra .
TDP : రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది
సాధారణ బీమా కంపెనీల్లో వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్సిగ్నల్
ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పాటు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నాబార్డ్లో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పింఛను సవరణకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో మొత్తం 46,322 మంది ఉద్యోగులు, 23,570 మంది పింఛనుదారులు, 23,260 మంది కుటుంబ పింఛనుదారులు లబ్ధి పొందనున్నారని శుక్రవారం […] The post సాధారణ బీమా కంపెనీల్లో వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్సిగ్నల్ appeared first on Visalaandhra .
Medaram : మేడారానికి మూడు కోట్ల మంది భక్తులు
ఈరోజు మేడారానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలు బయలుదేరి వెళ్లారు
గూగుల్ మ్యాప్స్ చూస్తూ బైక్ నడిపి బావిలో పడ్డ యువకుడు!#GoogleMaps #BikeAccident #TelanganaNews
టీహబ్ను స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగించాలని –రేవంత్ రెడ్డి
హైదరాబాద్: టీహబ్ను స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ అంశంపై సీఎస్ రామకృష్ణారావుకు అమెరికా నుంచి ఫోన్ చేసి సీఎం మాట్లాడారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను టీహబ్కు మారుస్తున్నారనే వార్తలను ఖండించారు. టీహబ్లో ఇతర ఆఫీసులు ఉండకూడదని ఆదేశించారు. అలాంటి ఆలోచనలు అధికారులు విరమించుకోవాలన్నారు. అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులను ఇతర ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని సీఎం సూచించారు. The post టీహబ్ను స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగించాలని – రేవంత్ రెడ్డి appeared first on Visalaandhra .
నాలుగేళ్ల కూతురు అంకెలు రాయలేదని కొట్టి చంపిన తండ్రి
హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది, ఇది సమాజాన్ని తీవ్రంగా షాక్లో పెట్టింది. హోమ్ స్కూలింగ్ సెషన్లో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి 1 నుంచి 50 వరకు అంకెలను రాయలేకపోవడమే తండ్రి కోపానికి కారణమై, తాను ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా ఖేరతియా గ్రామానికి చెందిన కృష్ణ జైస్వాల్, కుటుంబంతో కలిసి ఫరీదాబాద్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. జైస్వాల్, అతని భార్య […] The post నాలుగేళ్ల కూతురు అంకెలు రాయలేదని కొట్టి చంపిన తండ్రి appeared first on Visalaandhra .
TDP : చింతమనేని అన్న దాంట్లో తప్పేముంది? అన్నీ వాస్తవాలేగా?
తెలుగుదేశం పార్టీ లో కోవర్టులు పార్టీలో ఉన్న అసలైన నేతలను ఇబ్బందులు పెడుతున్నారు.
Kadem |శిక్షణ అధికారులకు సన్మానం…
Kadem | శిక్షణ అధికారులకు సన్మానం… Kadem | కడెం( నిర్మల్ జిల్లా)
Lion symbol |మున్సిపల్ బరిలో జాగృతి
Lion symbol | మున్సిపల్ బరిలో జాగృతి Lion symbol | కరీంనగర్,
Murder Case : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తను చంపిన భార్య
ప్రకాశం జిల్లాలో భార్య వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు.
అమెరికాపై మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులు రద్దు
–అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు అమెరికా (USA)ను భారీ మంచు తుపాను తాకింది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీస్థాయిలో మంచు, వర్షంతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం టెక్సాస్, ఓక్లహోమాపై మంచు తుపాను పంజా విసురుతోంది. ఈ భీకర తుపాను (వీశీఅstవతీ wఱఅtవతీ stశీతీఎ) కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. శనివారం నాటి 3,200 విమాన సర్వీసులు, ఆదివారం నాటి 4,800 విమాన […] The post అమెరికాపై మంచు తుపాను.. 8 వేల విమాన సర్వీసులు రద్దు appeared first on Visalaandhra .
Paritala Ravindra |ఘన నివాళులు..
Paritala Ravindra | ఘన నివాళులు.. Paritala Ravindra | ఆంధ్రప్రభ విజయవాడ
పురపాలక ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ
సింహం గుర్తుతో పోటీ చేయాలని నిర్ణయం త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది.ఇదే సమయంలో పార్టీని అధికారికంగా రాజకీయ పార్టీగా నమోదు చేసుకునే ప్రక్రియను నేతలు వేగవంతం చేశారు.అయితే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తవడానికి సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉండటంతో, సమీప ఎన్నికల్లో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునే దిశగా ఆలోచన చేస్తోంది.ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ)కు […] The post పురపాలక ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ appeared first on Visalaandhra .
రాజస్తాన్ ఓపెన్ జైలులో ఖైదీల ప్రేమకథ!#RajasthanNews #PrisonLoveStory #OpenJail #CrimeNews #Viral
స్వర్ణాంధ్ర –స్వచ్చాంధ్ర కార్యక్రమంలో…ఎమ్మెల్యే వేగుళ్ళ
విశాలాంధ్ర – మండపేట : మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం మొత్తం స్ఫూర్తినిచ్చేలా స్వచ్ఛభారత్ కార్యక్రమం నడుస్తోందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమం చేసినా అది శాశ్వతంగా ఉంటుందని, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతే కాదు, ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని చెప్పారు. […] The post స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో…ఎమ్మెల్యే వేగుళ్ళ appeared first on Visalaandhra .
ఎయిరిండియాకు రూ.1,100కోట్ల బీమా సొమ్ము..
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో చెల్లించినట్లు ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడిఅహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా (AirIndia) కు పలు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి పరిహారం అందింది. ఎయిర్లైన్కు రూ.1,100 కోట్లకు పైగా చెల్లించినట్లు ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఆంగ్ల మీడియా కథనం ఈ మేరకు పేర్కొంది.గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా ( (Airindia) డ్రీమ్లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని […] The post ఎయిరిండియాకు రూ.1,100కోట్ల బీమా సొమ్ము.. appeared first on Visalaandhra .
బాలిక ప్రాణం తీసిన సిమెంట్ జింక బొమ్మ#TelanganaNews #Accident #CementStatue #ChildTragedy
Gattuppala |యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
Gattuppala | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా గట్టుప్పల మండలంలోని రైతులు
Nikhil’s Swayambhu looks push release to April
Nikhil Siddharth has been choosing intersting scripts and different concepts for each of film bringing innovation to the table. He has been working on his visual masterpiece epic action drama, Swayambhu, in the direction of Bharat Krishnmachari, for over three years. Recently, he confirmed that they have finished shoot and aimed at 13th February 2026 […] The post Nikhil’s Swayambhu looks push release to April appeared first on Telugu360 .
MLA |ధాన్యం గోదాంకు శంకుస్థాపన
MLA | ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి
మంచులో చిక్కుకున్న పన్నెండు మందిని?
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో భారీగా మంచు కురుస్తుంది
House Fire |కర్ణాటకలో కలకలం
House Fire | కర్ణాటకలో కలకలం House Fire | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
అన్నారంలో ఉచిత కంటి వైద్య శిబిరం
పిట్లం జనవరి 23 (జనం సాక్షి)పిట్లం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం …
పాఠశాలల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని రుషి విద్యాలయ, సూర్య ఉన్నత పాఠశాల, కాకతీయ విద్యా నికేతన్లలో వసంత పంచమి వేడుకలను ఆయా పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా రిషి విద్యాలయంలో వెల్ బేబీ షో కూడా నిర్వహించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ షోను నిర్వహించినట్లు డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అక్షరాభ్యాసం ప్రాధాన్యతను సిఏఓ రవీంద్ర తెలపగా ప్రిన్సిపాల్ స్వరూప సింగ్ విద్యతోపాటు సంస్కారాలు కూడా పిల్లలలో పెంపొందించాలని […] The post పాఠశాలల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు appeared first on Visalaandhra .
వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణమ్మ
ఊర్కొండ జనవరి 24, ( జనం సాక్షి) ;ఊరుకొండ మండల కేంద్రంలోని మాదారం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ …
బాధితుడికి రూ. 20 వేల 500 ఆర్థిక సహాయం
చెన్నారావుపేట, జనవరి 24( జనం సాక్షి): మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన శీలం రాజుకు ఇటీవల కాలు సర్జరీ చేసి తీసివేయడం …
ముఖ్యమంత్రి స్వామీజీ పథకంలో 93 మందికి మెగా చెక్కు పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ హాల్ నందు ఉత్సాహ, సమాన్, స్వాభిమాన్ అనే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పథకం ద్వారా 93 మంది లబ్ధిదారులకు మెగా చెక్ రూ.76,30,000 నుఅందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్టు ఆఫీసర్ విజయభాస్కర్ ,మెప్మా సిటీ మిషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ ,కమ్యూనిటీ ఆర్గనైజర్ నారాయణస్వామి, సుగుణ, భువనేశ్వరి, […] The post ముఖ్యమంత్రి స్వామీజీ పథకంలో 93 మందికి మెగా చెక్కు పంపిణీ appeared first on Visalaandhra .
అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం సృష్టించింది
Certificates |సర్పంచులకు శిక్షణ ప్రశంసా పత్రాలు అందజేత
Certificates | ఆళ్లపల్లి/ గుండాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్
Vijayawada |టిడిపి విజయాలలో బొప్పన ది కీలక పాత్ర..
Vijayawada | టిడిపి విజయాలలో బొప్పన ది కీలక పాత్ర.. Vijayawada |
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకుడు అన్నామలై డ్యాన్స్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షునిగా పగ్గాలు పట్టిన దగ్గర నుంచీ గ్రీన్లాండ్ను ఎలాగైనా చేజిక్కించుకుంటానన్న మొండి పట్టుదలతో ఉంటున్నారు. బుధవారం దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి గ్రీన్లాండ్పై తనకు ఎంత ఆకాంక్ష ఉందో బయటపెట్టారు. ప్రపంచాన్ని రక్షించేందుకు ఒక ఐస్ముక్కను అడుగుతున్నామని, కానీ నాటో దేశాలు దానిని వదలిపెట్టమని చెబుతున్నారని, బలప్రయోగం చేస్తే ఎవరూ కాదనలేరని, కానీ అలా చేయబోమని ఒక విధంగా బెదిరించారు. అమెరికా, చైనా, రష్యా మధ్య ఉండటం వల్ల వ్యూహాత్మకంగా మాకెంతో అది కీలకమని, అంతే తప్ప ఆ మంచుకింద భారీగా ఉన్న అరుదైన ఖనిజాల కోసం కాదని చెప్పుకొచ్చారు. నాటో కూటమి లోని డెన్మార్క్లో పాక్షిక స్వయం ప్రతిపత్తిగల గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్య తప్పదని బెదిరించి ఐరోపా యూనియన్ దేశాలను రెచ్చగొట్టారు. డెన్మార్క్ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో మిలిటరీ కత్తిని వేలాడదీశారు. యూరప్ దేశాలన్నీ దీనికి తిరుగుబాటు చేసి ముక్తకంఠంతో వ్యతిరేకించేసరికి వెనక్కు తగ్గారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్ను అమెరికా కాపాడినా ఆ దేశానికి కృతజ్ఞత లేదని నిందించారు. గ్రీన్లాండ్పై టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. మొత్తం మీద కొంతసేపు బెదిరింపు, మరికొంతసేపు బుజ్జగింపు ధోరణితో గ్రీన్లాండ్ ఎట్టకేలకు కావాలన్న ఆకాంక్షను మాత్రం ట్రంప్ విడిచిపెట్టడం లేదు. 57000 మంది జనాభాతో ప్రపంచం లోనే అతిపెద్ద ద్వీపం అయిన గ్రీన్లాండ్ డెన్మార్క్ ప్రభుత్వ నియంత్రణ లోని స్వయం పాలిత భూభాగం. 18వ శతాబ్దంలో ఈ ద్వీపం డేన్స్ వలస పాలకుల అధీనంలో ఉండేది. ఆ సమయంలో ఐరోపాతో సమన్వయం పాటించేది. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో ఇదో భూభాగం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ముట్టడిలో డెన్మార్క్ ఉన్నప్పుడు అమెరికా స్వల్పంగా దీనిని ఆక్రమించి రక్షించింది. యుద్ధం తరువాత దీని ప్రాంతీయ భౌగోళిక, రాజకీయ ప్రాధాన్యతను అమెరికా గుర్తించింది. ఈ గత చరిత్రను దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ తమకే చెందాలని దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ ద్వీపంపై అమెరికా విమాన స్థావరాన్ని నిర్వహిస్తున్నా, ఈ ద్వీపంపై పూర్తి స్వాతంత్య్రం సాధించాలన్న లక్షం తో డెన్మార్క్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జాతీయ భద్రత, ప్రపంచం మొత్తం మీద స్వేచ్ఛ, తదితర ప్రయోజనాల దృష్టా గ్రీన్లాండ్పై నియంత్రణ అధికారం తప్పనిసరిగా ఉండాలని అమెరికా ఆశిస్తున్నట్టు గత రెండేళ్లుగా ట్రంప్ చెబుతున్నారు. గ్రీన్లాండ్ ద్వీపానికి ఒకవైపు అట్లాంటిక్, మరోవైపు ఆర్కిటిక్ జలాలు చుట్టిముట్టి ఉన్నాయి. వాతావరణ మార్పులకు, భూతాపానికి, ఆర్కిటిక్ సముద్రం లోని హిమానీ నదులు, మంచు ఫలకాలు కరుగుతుంటాయి. దీనివల్ల నౌకా రవాణాకు కొత్త మార్గాలు ఏర్పడుతుంటాయి. దీంతో సముద్ర వాణిజ్యం విస్తరించడానికి ఎక్కువగా వీలవుతుందని అమెరికా ఆశపడుతోంది. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఆర్కిటిక్ జలాల్లో నూతన నౌకా రవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి రష్యా, చైనా దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇది అమెరికాకు కన్నెర్రగా ఉంటోంది. స్కాండినేవియా సమీపానగల బారెంట్స్ సముద్రం నుంచి అలస్కా సమీపాన గల బెరింగ్ జలసంధి వరకు ఈ మార్గం 5600 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో రష్యా చైనా సహకార ఒప్పందం పెద్ద సవాలు కావడంతో గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటేనే గానీ తమ ఆధిపత్యం సాగబోదని అమెరికా భావిస్తోంది. గ్రీన్లాండ్ స్వాధీనమైతేనే ఈ వ్యూహాత్మక జలాల్లో ఎవరు రవాణా సాగించాలో, ఎవరు ఆపరేట్ చేయాలో నిర్ణయించే అధికారం అమెరికాకు కలుగుతుంది. గ్రీన్లాండ్ ఖనిజాల కోసం తన తాపత్రయం కాదని పైకి ట్రంప్ చెబుతున్నప్పటికీ, ఈ ద్వీపంలో అపురూప ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయన్న మాట మాత్రం వాస్తవం. 2025 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 35 కీలకమైన ఖనిజాల్లో 25 ముడి ఖనిజాలు గ్రీన్లాండ్లో నిక్షిప్తమై ఉన్నాయని తేలింది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల్లో ఈ ఖనిజాలను వినియోగిస్తారు. 28,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రీన్లాండ్ మంచు ఫలకలు కరుగుతుండడంతో చమురు, గ్యాస్, ఇతర కీలకమైన ఖనిజాలను తవ్వితీయడం సులువవుతుంది. ప్రపంచం మొత్తం మీద చైనా కీలకమైన ఖనిజాల ఎగుమతి, ఉత్పత్తిదారుగా ఉంటోంది. గ్రీన్లాండ్ను అమెరికా కొనుగోలు చేయగలిగితే చైనాకు గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది. దేశాల సార్వభౌమత్వాన్ని గ్రీన్లాండ్తోసహా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్లో పేర్కొన్న మొదటి ప్రమాణానికి అమెరికా గండికొడుతోంది. అలాగే నాటో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. ఐక్యరాజ్యసమితి పొందుపరిచిన సముద్ర పరిరక్షణ చట్టం మేరకు ప్రపంచ దేశాలన్నిటికీ సమాన వినియోగ హక్కు కల్పించేవిగా ఆర్కిటిక్ జలాలు ఉంటున్నాయి. కానీ ట్రంప్ పాలసీలు వీటిని ఖాతరు చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా గ్రీన్లాండ్పై టారిఫ్ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తుండటంపై ఐరోపా యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్డెర్ తీవ్రంగా ఆక్షేపించారు. ఐరోపా కూటమిదేశాలపై ఎలాంటి టారిఫ్లు విధించబోమని గత ఏడాది ట్రంప్ ప్రకటించారని, ఆ విశ్వసనీయత ఇప్పుడేమైందని ధ్వజమెత్తారు. ఐరోపా యూనియన్, అమెరికా గత జులైలో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఒప్పందం అటకెక్కినట్టేనా అని ఉర్సులా ప్రశ్నించడం ఈ సందర్భంగా గమనార్హం.
తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచిత స్థానం
తెలుగుదేశం పార్టీ –బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు సంకారపు జయశ్రీ విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎల్లప్పుడూ సాముచిత స్థానమును కల్పించడం జరుగుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జై శ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారి స్వగృహములో నారా లోకేష్ జన్మదిన వేడుకలు బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొని కేకు కట్ చేసి, శుభాకాంక్షలును తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక […] The post తెలుగుదేశం పార్టీలో బీసీలకు సముచిత స్థానం appeared first on Visalaandhra .
Rally |ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు
Rally | ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు Rally | వరంగల్
షరతులు లేకుండా యూరియా అందించాలి
–ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు విశాలాంధ్ర – నిడదవోలు : యూరియా కావాలంటే కాంప్లెక్స్ కొనవాల్సిందే అంటూ పెరవలి మండలంలోని సొసైటీల వద్ద ఏర్పాటుచేసిన ప్రకటన చిన్న,సన్న కారు రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. మండలంలో వరి నాట్లు వేసేందుకు పొలాల్లో దమ్ము పనులుచేస్తుండగా, మరి కొన్ని చోట్ల ప్రస్తుతం వరినాట్లు వేస్తున్నారు. దాంతో రైతులకు యూరియా అవసరమై దాన్ని కొనేందుకు సొసైటీలు వద్దకు చేరుకుంటున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా […] The post షరతులు లేకుండా యూరియా అందించాలి appeared first on Visalaandhra .
DK.Balaji |సైకిల్ పై ప్రయాణం చేసిన కలెక్టర్..
DK.Balaji | సైకిల్ పై ప్రయాణం చేసిన కలెక్టర్.. DK.Balaji | మచిలీపట్నం,
ఆదోని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు.
గ్రీన్లాండ్తో ‘రాక్షస వివాహం’?
డెన్మార్క్ అనే తండ్రి, గ్రీన్లాండ్ అనే తన కుమార్తెను, తనకిచ్చి వివాహం చేయాలన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్. అందుకు తండ్రి ససేమిరా అంగీకరించటం లేదు. గ్రీన్లాండ్ను తన కిస్తే కన్యాశుల్కం చెల్లించేందుకైనా సిద్ధమని ట్రంప్ ప్రకటించగా, తండ్రి అందుకు కూడా ఒప్పుకోవటం లేదు. దానితో ఆ కన్యను బలప్రయోగంతో అపహరించగలనన్నది వరుడు కాదలచుకున్న వారి హెచ్చరిక. దానితో గ్రామంలో కలకలం చెలరేగగా, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, పూజారి వేషధారణతో మధ్యవర్తిగా రంగ ప్రవేశం చేసి, ట్రంప్, గ్రీన్లాండ్లకు ‘రాక్షస వివాహ’ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాజా వార్తలు అందేసరికి డెన్మార్క్ ఇంకా కాదంటున్నది. ఆపని చేసేందుకు ‘నాటో’ ఎవరని ప్రశ్నిస్తున్నది. ఈ వ్యాసం వెలువడే సరికి ఏమి జరగవచ్చు? ఏమైనా జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఇంతకూ పూజారి రాజీ ప్రతిపాదన ఏమిటి? మార్క్ రుట్టే ఒక పాత నమూనాను తవ్వి తీసారు. మధ్యధరా సముద్రంలోని సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా ఉండేది. ఆ వలస పాలన నుంచి సైప్రస్ 1960లో స్వాతంత్య్రం పొందినపుడు, అదంతా కీలక ప్రాంతం అయినందున ఆ దీవిపై రెండు చిన్న ప్రాంతాలను మాత్రం తమకు వదలివేయాలని బ్రిటన్ కోరింది. అందుకు సైప్రస్ సమ్మతించింది. ఆ ప్రాంతాలు అక్రోటిరి, ఢెకేలియా. అవి దక్షిణాన ఒకటి, తూర్పున ఒకటి విసరివేసినట్లుంటాయి. వాటిపై సార్వభౌమత్వం బ్రిటన్ ది. అక్కడ దాని సైనిక స్థావరాలుంటాయి. అక్కడి ప్రజలను అదే పాలిస్తుంది. సరిగా అదే పద్ధతిలో ట్రంప్ కోరుతున్నట్లు మొత్తం గ్రీన్లాండ్పై సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించకున్నా, కనీసం అక్కడ లోగడ అమెరికా స్థావరాలు ఉండిన ప్రాంతాల వరకు సార్వభౌమాధికారం అప్పగించి రాజీ చేసుకోవచ్చునన్నది నాటో పూజారి రాజీమార్గం. ఇది దావోస్లో ఒక అర్ధరాత్రి మంతనాలలో ముందుకు వచ్చిన మీదటనే, తాను గ్రీన్లాండ్ స్వాధీనానికి బలప్రయోగం జరపబోనంటూ ట్రంప్ ప్రకటించారు. యూరప్పై 10 శాతం సుంకాలు ఇక ఉండవన్నారు. ఇంతకూ ఇది డెన్మార్క్, గ్రీన్లాండ్ల అంగీకారంతో జరిగిందా? నాటోకు అటువంటి అధికారం లేదనే తిరస్కారాలు ఇప్పటికే మొదలయ్యాయి. చివరకు ఏమి జరిగేదీ తెలియదు. గ్రీన్లాండ్పై అమెరికా స్థావరాల కోసం 1951లోనే జరిగిన సైనిక ఒప్పందం ఎట్లాగూ ఇంకా అమలులో ఉన్నందున, ఆ కొద్దిపాటి భూభాగాలను వారికి సార్వభౌమాధికారంతో అప్పగిస్తే రాగల నష్టం ఏమిటని డెన్మార్క్, గ్రీన్లాండ్ల భావించి రాజీ పడవచ్చునా? లేక, అటువంటి ప్రతిపాదనలను ట్రంప్ సామరస్య పూర్వకంగా చేయటానికి బదులు తమను బెదరించటం, తమ ఆత్మగౌరవాన్ని అవమానించటం, విషయం చిలికి చిలికి గాలివానగా మారి మొత్తం యూరోపియన్ యూనియన్ దీనినొక సవాలుగా తీసుకోవటం, ఘర్షణ వాతావరణం ఏర్పడటం, ట్రంప్ 10 శాతం, 25 శాతం టారిఫ్ ప్రకటనలు, వాటిని 100 శాతమైనా చేస్తాననటం, తాజాగా కొద్ది రోజుల క్రితం యూరప్ ఎదురు సుంకాల ఆలోచనలు, గ్రీన్లాండ్కు సైనిక దళాల రవాణా, ఒక అమెరికా యుద్ధ విమానం రాకడ వంటి పరిణామాలన్నీ ప్రపంచం చూసినవే. ఇంతకూ సైప్రస్లో బ్రిటిష్ స్థావరాలవలే గ్రీన్లాండ్లో అమెరికన్ స్థావరాలున్నాయా? రెండవ ప్రపంచ యుద్ధ తర్వాత అప్పటి సోవియెట్ యూనియన్తో ప్రచ్ఛన యుద్ధ కాలంలో గ్రీన్లాండ్ తూర్పు, పడమర, పశ్చిమ ప్రాంతాలతో కలిపి సుమారు పన్నెండు వైమానిక స్థావరాలుండేవి. ప్రచ్ఛన్న యుద్ధం 1991లో సోవియెట్ పతనంతో ఆగిపోగా ఆ స్థావరాల అవసరం లేకుండాపోయింది. అట్లాగే, అప్పటి రహస్య భూగర్భ అణుశక్తి కేంద్రం ఒకటి కూడా. అది ఇటీవల నాసా అన్వేషణలో బయటపడింది. అయితే, పిటూఫిక్ అనే చోట ఉపరితల సైనిక స్థావరం మాత్రం నేటికీ కొనసాగుతున్నది. ఆ స్థావరాన్ని అమెరికాకు అప్పగించిన 1951 నాటి ఒప్పందం ప్రకారం, గ్రీన్లాండ్పై సైనిక కార్యకలాపాలు ఏమైనా జరపవచ్చు. అందుకోసం డెన్మార్క్తో “సంప్రదింపులు” తప్ప వారి “అంగీకారం” అంటూ అవసరం లేదు. వాస్తవానికి అటువంటి వీలును ఆధారం చేసుకునే బదులు మొత్తం గ్రీన్లాండ్ సార్వభౌమాధికారాన్ని ట్రంప్ కోరటంతోనే సమస్య తలెత్తింది. ఇపుడు నాటో సెక్రటరీ జనరల్ పూజారి వేషధారణతో ట్రంప్, గ్రీన్లాండ్లకు సాధారణ వివాహమో, రాక్షస వివాహమో జరగవచ్చునా అన్నది ప్రస్తుత ప్రశ్న. అది ఈ వ్యాసం వెలువడే సమయానికి తేలిపోవచ్చునా? చెప్పలేము. ఒకవేళ రాజీ అన్నది సూత్రరీత్యా జరిగినా, అప్పుడ మొత్తం గ్రీన్లాండ్ కాకున్న ట్రంప్ ఏమేమి కోరవచ్చును? ఒకప్పటి వైమానిక స్థావరాలు అన్నీ కావాలని, ప్రస్తుత స్థావరాలనూ ఇవ్వాలని, మైనింగ్ వనరులన్నింటిపై అత్యధిక హక్కులు వదలాలని, గ్రీన్లాండ్ ఉత్తరాన గల ఆర్కిటిక్ ప్రాంతం మొత్తం కూడా తమ అజమాయిషీలో ఉండాలని డిమాండ్ చేయగల అవకాశం ఉంటుంది. నిజానికి, గ్రీన్లాండ్ తీరప్రాంతం నుంచి కొంత దూరం వరకే హక్కులుంటాయి. ఆ తర్వాత ఆర్కిటిక్ అంతా అంతర్జాతీయ సముద్ర ప్రాంతం. అంతర్జాతీయ చట్టాలే వర్తిస్తాయి. సముద్రయానానికి గాని, సముద్ర గర్భ వనరుల వెలికితీతకు గాని. పోతే, ఈ వివాదం తలెత్తిన తర్వాత వెలుగులోకి వస్తున్న విషయాలు కొన్నున్నాయి. గ్రీన్లాండ్ పట్ల అమెరికా ఆసక్తి ట్రంప్తో మొదలు కాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం (193945)లో హిట్లర్ను ఓడించిన తర్వాత సోవియెట్ యూనియన్ మరింత బలమైనదిగా కన్పించటంతో కీలక ప్రాంతంలో గల గ్రీన్లాండ్ను డెన్మార్క్ నుంచి ఖరీదు చేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ ప్రయత్నించారు. అందుకు పది కోట్ల డాలర్లు చెల్లిస్తామన్నారు. కాని డెన్మార్క్ అసలు అమ్మేందుకే ఒప్పుకోలేదు. తర్వాత ట్రంప్కు తన మొదటి విడత పాలనా కాలం (201721) లోనే ఈ ఆలోచన వచ్చింది. అయితే, ట్రూమన్ ఆలోచనకు, ట్రంప్ దృష్టికి మధ్య ఒక చిత్రమైన తేడా ఉంది. ట్రూమన్ ది సామ్రాజ్యవాద ప్రయోజనం కాగా, ట్రంప్ ది కేవలం వ్యాపార దృష్టి. రష్యా, చైనాల నుంచి రక్షణ అన్నది ఒక ముసుగు. ‘ద డివైడర్’ అనే పుస్తకం కోసం ఆయన 1921లో ఇచ్చిన ఇంటర్వూలో అన్నది గమనించండి. “ఒకసారి మ్యాప్ను చూడు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఒక మూలన ఒక దుకాణం కనిపిస్తుంది. నేను కట్టే పెద్ద బిల్డిండ్ కోసం ఆ దుకాణపు స్థలం కావాలనిపిస్తుంది. ఇందులోనూ అంతకన్న తేడా లేదు. దీని (గ్రీన్లాండ్) సైజు ఎంతున్నదో చూడు. అది అమెరికాలో భాగం కావాలి.” ఇదీ తాను అన్నది. గ్రీన్లాండ్పై దృష్టి పెట్టాలని ట్రంప్కు నూరిపోసింది తన స్కూల్ మేట్ రోలండ్ లాడర్. ఆయన ఒక బిలియనీర్ వ్యాపారి. అదే ప్రకారం ట్రంప్ తన మొదటి హయాంలో జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ను, గ్రీన్లాండ్ ఖరీదుకు ఒక పథకం తయారు చేయమన్నారు. ఆయన అది సాధ్యం కాదన్నా ఊరుకోలేదు. కావాలంటే తమ ప్యూర్టోరి కోనును ఇచ్చి గ్రీన్లాండ్ను తీసుకుందామన్నారు. ఆ కథనమంతా వాల్స్ట్రీల్ జర్నల్లో వెల్లడికావటంతో ఆందోళన చెందిన డెన్మార్క్ వెంటనే అందుకు నిరాకరించింది. అయినా ట్రంప్ పట్టువదలని విక్కమార్కుని వలే, 2024లో తిరిగి ఎన్నిక కాగానే, గ్రీన్లాండ్ కావాలంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీనంతటి బట్టి ట్రంప్ ప్రయోజనాలేమిటో, స్వభావమేమిటో గ్రహించవచ్చు. ఇంతే విచిత్రంగా ఆయన ఒక కొత్త వాదన మొదలు పెట్టారు. గ్రీన్లాండ్కు వందల సంవత్సరాల క్రితం డెన్మార్క్ పడవలు ఎపుడుపోయాయో, అమెరికా కూడా అపుడు వెళ్లాయని, అసలు గ్రీన్లాండ్తో డెన్మార్క్కు లిఖిత ఒప్పందం ఏమైనా ఉందా అని అంటున్నారాయన. ఆ కాలంలో నిజానికి అమెరికా అనే దేశమే లేదు గనుక ట్రంప్ వాదన తప్పు. ఆ మాటకు వస్తే, యూరోపియన్లు మొదట అమెరికా తూర్పుతీరానికి వచ్చి స్థానికులపై మారణకాండ సాగిస్తూ పశ్చిమం వైపు తరిమివేస్తూ వారి యావత్ ఖండాన్ని ఆక్రమించినప్పుడు ఒప్పందాలేమైనా జరిగాయా? ఏ పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశమైనా ప్రపంచాన్ని ఒప్పందాలతోనే వలసలుగా మార్చుకున్నదా? - టంకశాల అశోక్ ( దూరదృష్టి) (రచయిత సీనియర్ సంపాదకులు)
బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్కు నిప్పు#Ballari#GaliJanardhanReddy#ModelHouseFire
Repairs |ఊరవాగు వద్ద తాత్కాలిక కల్వర్టు మరమ్మత్తులు
Repairs | ఊరవాగు వద్ద తాత్కాలిక కల్వర్టు మరమ్మత్తులు Repairs | ఆళ్లపల్లి,
ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వేగుళ్ళ లీలాకృష్ణ
విశాలాంధ్ర మండపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో అమలులో ఉన్న ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కలిగిన నీటిపారుదల ప్రాజెక్టులపై సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కి అందజేశారు. The post ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వేగుళ్ళ లీలాకృష్ణ appeared first on Visalaandhra .
MLA |మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తా
MLA | మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తా MLA |
విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం పాత్రత్వాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్॥ అంటే విద్య వినయాన్నిస్తుంది, వినయం పాత్రతనిస్తుంది, పాత్రతతో ధనం లభిస్తుంది, ధనంతో ధర్మం, దానితో సుఖం కలుగుతాయి- అని ఒక శ్లోకం వివరిస్తుంది. విద్య లేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. కొందరినే కాల్చగలదు గన్, కానీ ఎందరినో మార్చగలదు పెన్. విద్య అంటే చీకటిలో నుండి వెలుగులోకి. విద్య అంటే అన్నిటికన్నా గొప్ప జ్ఞానాయుధం. ఎపిజె అబ్దుల్ కలాం అభిప్రాయం ప్రకారం ‘అభ్యాసం సృజనాత్మకతను ఇస్తుంది, సృజనాత్మకత ఆలోచనలకు దారితీస్తుంది, ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది, జ్ఞానం మనల్ని గొప్పవారుగా చేస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాం. ఐక్యరాజ్యసమితి విద్య అవసరం గుర్తించి అంతర్జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినట్లయితే పిల్లలకు విద్య నాణ్యత ఒక్కో దగ్గర ఒక్కో విధంగా ఉంటుంది. కోట్లాదిమంది పిల్లలు ఇప్పటికీ విద్య అనే ఈ ప్రాథమిక మానవ హక్కును పొందలేకపోతున్నారు. అందరికీ ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ఉత్తమమైన విద్యా సంస్కరణల అమలు కోసం ప్రచారం కల్పించడానికి, సామాన్యుడికి సైతం విద్య అందుబాటులో ఉండడానికి ప్రతి దేశంలో విద్యా దినోత్సవాన్ని జరుపుకొనుచున్నారు. విద్య మానవ హక్కు, ప్రజా బాధ్యత, ప్రజా శ్రేయస్సులైనా ఈ మూడింటినీ గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ శాంతియుత అభివృద్ధి కోసం విద్యను దృష్టిలో ఉంచుకొని 2018 డిసెంబర్ 3న ‘జనవరి 24 ను అంతర్జాతీయ విద్య దినోత్సవంగా’ ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదింప చేసుకుంది. విద్య లేకుండా ఏ దేశం అభివృద్ధి సాధించలేదు. విద్యా అభివృద్ధి కాకుండా మనుగడ కూడా కష్టం. నాణ్యమైన, బాధ్యతాయుతమైన విద్య లేకుండా ఏ దేశం లింగ సమానత్వం సాధించడం కష్టం. కోట్లాది మంది పిల్లలు, యువత, పెద్దలు విద్యాబుద్ధులు నేర్చుకొని నిరక్షరాస్యతను తరిమి కొట్టినప్పుడే పేదరికం నిర్మూలించి విజయం సాధించగలరు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 25 కోట్ల మంది పిల్లలు, యువకులు పాఠశాలకు వెళ్లి చదువుకోలేకపోతున్నారు. సుమారు 76.5 కోట్ల మంది పెద్దలు నిరక్షరాసులుగా ఉన్నారని తెలుస్తున్నది. భారత దేశంలో తల్లిదండ్రులు సగటున ఒక విద్యార్థిపై ఒక అంచనా ప్రకారం 18,479 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. తమ పిల్లలను విదేశాల్లో చదివించేందుకు భారతీయులు 2024లో అక్షరాల 3,78,400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కేంద్రప్రభుత్వం 2025- 26 బడ్జెట్లో విద్యకు నిధులు పెంచి కేటాయించినా, ప్రపంచ సగటుతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది. ప్రపంచ సగటు విద్యపై 4.48% గా ఉంటే, భారత సగటు మాత్రం 4% గా ఉంది. యూరోపియన్ యూనియన్లో జిడిపి పరంగా చూసినప్పుడు స్వీడన్ అత్యధికంగా 6.9%, బెల్జియం 6.2%, పిన్లాండ్ 6%. చిన్న దేశం కిరిబతి 14.2% అత్యధికం. అమెరికాలో కె -12 విధానం అంటే కిండర్ గార్డెన్ టు 12వ తరగతి వరకు (6 సంవత్సరాల ప్రాథమిక విద్య, 4 సంవత్సరాల జూనియర్ హైస్కూల్, 2 సంవత్సరాల సీనియర్ హైస్కూల్ కలుపుకొని). ప్రధానంగా విద్యా నిధులు స్థానిక, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వస్తాయి, ఫెడరల్ ప్రభుత్వం (8-10%) సహాయపడుతుంది. భారతదేశంలో విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ విద్యా హక్కు చట్టం చేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలవుతున్నది. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలమీద ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. స్కూలు నిర్వహణ కమిటీ లేదా స్థానిక ప్రభుత్వం పాఠశాల చదువులకు దూరంగా ఉండిపోతున్న ఆరేళ్లపైబడిన బాలిబాలికలందరినీ గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇప్పించి, పాఠశాలలో తగిన తరగతిలో చేర్పించాల్సి ఉంటుంది. ఏ విద్యార్థికీ పాఠశాలలు అడ్మిషన్ను నిరాకరించటానికి వీల్లేదు. ప్రైవేటు పాఠశాలలు సైతం 25% సీట్లను బలహీన, పేదవర్గాలకు కేటాయించాలి. వారి ఖర్చులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. నిధులను 55-:45 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలి. మన దేశంలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉన్నత విద్య కూడా నిధులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని దేశాలలో మాత్రమే పరిశోధనలకు నిధులు సరిపడా అందుతున్నాయి. చాలా దేశాలలో విద్యార్థులు ఉన్నత విద్యలో చేరలేకపోతున్నారు. కారణం ఉన్నత విద్య ఖరీదైనది. ఉన్నత విద్య కూడా సరైన విధంగా ప్రోత్సహించేటట్లు చేయడం అంతర్జాతీయ సమాజంపై ఉన్నది. కావున విద్య ఏదైనా దానికి విలువలు జోడిస్తూ పూర్వ ప్రాథమిక, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మాద్యమిక, స్నాతక, స్నాతకోత్తర, పరిశోధక, పరిశోధన కొత్తర విద్యలను అన్ని స్థాయిలలో ప్రోత్సహించినప్పుడే సంపూర్ణమైన విద్య అందుతుంది. ఈ రోజు విద్యను భాగస్వామ్యంతో ఒక ప్రజా ప్రయత్నంగా, ఉమ్మడి శ్రేయస్సుగా ఎలా బలోపేతం చేయాలో, డిజిటల్ పరివర్తనను ఎలా నడిపించాలో, ఉపాధ్యాయులకు ఎలా మద్దతు ఇవ్వాలో, ఎలా అబివృద్ధి చేయాలో విద్య నిర్ణయిస్తుంది. విద్యార్థులకు విద్యను అందించే ఉపాధ్యాయులపై ఇతర పనుల ప్రభావాన్ని తగ్గించి వారిని బోధనలో మాత్రమే నిమగ్నం చేయాలి. ఉపాధ్యాయులకు మన దేశంలో స్థానిక, పురపాలక, సాధారణ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు వినియోగిస్తున్నారు. ఫలితంగా విద్య బోధన కొంటుపడుతుంది. అప్పుడప్పుడు జనగణన విధులు కూడా ఉపాధ్యాయులకు అప్పచెప్పుతున్నారు. కానీ ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఉపాధ్యాయులు కూడా బోధన విరుద్ధమైన విధులు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనై బోధనపై నిరాసక్తత ఏర్పడే ప్రమాదం ఉన్నది. అంతర్జాతీయ సమాజం విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో సహాయపడుతూ చదువుకున్న ప్రతి వాడికీ ఉపాధి దొరికేటట్లు చూడాల్సిన బాధ్యత ఉన్నది. విద్యను అందించడంలో ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ముఖ్యం. విద్యార్థులు గురువులను గౌరవించే విధంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు చెప్పాలి అప్పుడే విద్యార్థి గురువు మధ్య గురుశిష్య బంధం బలపడుతుంది. స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి విద్యా బోధన సక్రమంగా సాగడానికి అనుకూల వాతావరణ ఏర్పడుతుంది. కావున సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యాభివృద్ధికి పాటుపడాలి, సమాజాభివృద్ధికి తోడ్పడాలి. అప్పుడే ఈ సమస్త ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది. - డా. కావలి చెన్నయ్య ముదిరాజ్ 9000481768
దున్నపోతు పై దాడి చేసిన పెద్దపులి
ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది.
Mopidevi |స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ…
Mopidevi | స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ… Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ :
AP |బౌద్ధ సాంప్రదాయ ప్రకారం గృహప్రవేశం
AP | బౌద్ధ సాంప్రదాయ ప్రకారం గృహప్రవేశం AP | ఆంధ్రప్రభ, కృష్ణా
Inclusion |అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిక
Inclusion | అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరిక Inclusion | రెంజల్,
Fact Check: Viral Video Showing ‘Completed’ Kottayam Skywalk Is AI-Generated
The Kottayam skywalk remains incomplete as authorities have ordered demolition of the rusted structure
మత్తుకు బానిసలు అయి జీవితాలు పాడుచేసుకోవద్దు
-ఎస్ఐ డి. రామ్ కుమార్ విశాలాంధ్ర – సీతానగరం: విద్యార్దులు చెడు అలవాట్లకు బానిసలు అయ్యి తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని ఎస్ఐ డి రామ్ కుమార్ అన్నారు. శుక్రవారం చినకొండేప్పుడి గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీకాంత్, సీఐ మూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ డి రామ్ కుమార్ చట్టాలు పై అవగాహన, పోక్సో చట్టం, డ్రగ్స్ నియంత్రణ, మైనర్ డ్రైవింగ్ […] The post మత్తుకు బానిసలు అయి జీవితాలు పాడుచేసుకోవద్దు appeared first on Visalaandhra .
Temple |సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
Temple | సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో హైకోర్టు న్యాయమూర్తులు Temple | మోపిదేవి, ఆంధ్రప్రభ
ఫ్యాక్ట్ చెక్: ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజంగా ఏనుగు మనిషిపై దాడి చేసిన ఘటనగా షేర్ చేస్తున్నారు
ఏఐ ద్వారా సృష్టించిన వీడియోను నిజంగా ఏనుగు మనిషిపై దాడి చేసిన ఘటనగా
తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలి
-వెలుగు ఏపీఎం నరేంద్రకుమార్ విశాలాంధ్ర నాగులుప్పలపాడు : పొదుపు మహిళలు తీసుకున్న రుణాన్ని సక్రమంగా తిరిగి చల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని వెలుగు ఏపీఎం నరేంద్రకుమార్ సూచించారు. శుక్రవారం ఈ-నారీ కార్యక్రమంతో పాటు సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా బ్యాకుల్లో రుణ పరపతి పెరుగుతుందన్నారు. అలాగే మన డబ్బులు, మన లెక్కలు యాప్ ఉపయోగాన్ని వివరించారు. యాప్ వినియోగం ద్వారా అకౌట్ల నిర్వహణలో పారదర్శకత […] The post తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలి appeared first on Visalaandhra .
Bandh |మళ్లీ రగిలిన ఉద్యమాగ్ని…
Bandh | మళ్లీ రగిలిన ఉద్యమాగ్ని… Bandh | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ

27 C