SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి

సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి విజయవాడ, ఆంధ్రప్రభ : జనసేన పార్టీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:28 pm

ప్రేమ పెళ్లి: భార్యను హత్య చేసిన భర్త

నల్గొండ: వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ, ఆ మురిపెం పట్టుమని మూడు నెలలు కూడా ఉండలేదు. ఏమైందో తెలియదు కానీ, భార్యని భర్త దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం గూడూరులో చోటు చేసుకుంది. భర్త తవీర్ భార్య మనీషా చారును దారుణంగా హత్య చేశాడు. మూడు నెలల క్రితమే మనీషా-తవీర్‌లు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం మనీషా-తవీర్‌ దంపతులు ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. గూడూరులోని ఓ ఇటుక బట్టీలో వీరిద్దరు పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

మన తెలంగాణ 1 Mar 2026 6:27 pm

వికలాంగుల సమస్యలు... మార్చి 13న సామూహిక నిరాహార దీక్ష

వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం... మార్చి 13న హైదరాబాద్‌లో సామూహిక నిరాహార దీక్ష : ఎన్‌పిఆర్‌డి మన తెలంగాణ / హైదరాబాద్ : వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 13న హైదరాబాద్‌లో సాముహిక నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు మానవ హక్కుల జాతీయ వేదిక వెల్లడించింది. వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని, ఎంపికైన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణి చేయాలని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు పెంచాలని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య, కోశాధికారి ఆర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు బి స్వామి, సహాయ కార్యదర్శి జెర్కొని రాజు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలైనా ఎన్నికల హామీలు వికలాంగుల పెన్షన్ రూ. 4016 నుండి రూ. 6వేలకు పెంచడం, చేయూత పెన్షన్స్ రూ. 2016 నుండి రూ. 4 వేలకు పెంచలేదని అన్నారు. 29,572 మంది వికలాంగుల పెన్షన్స్ రద్దు చేశారని, చేయూత పెన్షన్స్ కోసం ప్రతి నెల రూ. 994.50 కోట్లు అవసరమని, .2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 14628.91 కోట్లు కేటాయించిన ప్రభుత్వం రూ. 10,514.32 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. 2026-27 వార్షిక బడ్జెట్‌లో పెన్షన్స్ పెంపుదలకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తోందని, 2026-27 బడ్జెట్‌లో 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రూ. 5 వేల కోట్లతో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెపుతున్న ముఖ్యమంత్రికి చేయూత పెన్షన్స్ పెంచలనే ఆలోచన ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. మార్చి 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశాలలో పెన్షన్స్ పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 1 Mar 2026 6:18 pm

వైభవంగా ఎదురుకోల ఉత్సవం

వైభవంగా ఎదురుకోల ఉత్సవం గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మండలంలోని నెమలి

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:15 pm

Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News

Operation Ajai 2.0 ఇండియా రెడీ Andhra Prabha Spl News (ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:14 pm

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు,

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:13 pm

సైన్స్ ప్రదర్శనలు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతాయి

తిరువూరు, ఆధ్రప్రభ : పాఠశాలల్లో తరచు సైన్సు ప్రదర్శనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో

ప్రభ న్యూస్ 1 Mar 2026 6:10 pm

UBS: Pawan Kalyan to rock with his swag

Power Star Pawan Kalyan and Harish Shankar have formed a cult combination with the blockbuster, Gabbar Singh. The movie gave the Power Star, a big break from underperformers. Hence, audiences have been waiting for his next collaboration with Harish Shankar from long time and Ustaad Bhagat Singh is releasing soon. Exactly in 25 days, the […] The post UBS: Pawan Kalyan to rock with his swag appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 6:04 pm

టీచర్ల జీతాలపై విద్యాకమిషన్ నివేదిక..

టీచర్ల జీతాలపై విద్యాకమిషన్ నివేదిక.. రాబోయే తరానికి ప్రమాద సూచిక.ఉపాధ్యాయుల కొరత ఏర్పడి

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:59 pm

supreme leader |కౌన్సిల్‌ చేతికి పగ్గాలు

supreme leader | కౌన్సిల్‌ చేతికి పగ్గాలు ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:57 pm

చంద్రగ్రహణం దృష్ట్యా 12లోపు హొలీ వేడుకలు…

చంద్రగ్రహణం దృష్ట్యా 12లోపు హొలీ వేడుకలు… మోత్కూర్, ఆంధ్రప్రభ : సంపూర్ణ చంద్రగ్రహణం

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:56 pm

Decades |మోదుగు చెట్టుకి హొలీ పువ్వు…

Decades | మోదుగు చెట్టుకి హొలీ పువ్వు… మోత్కూర్ లో హొలీ, శ్రీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:52 pm

ఆర్‌టిసి బస్సు - కారు ఢీ.. ముగ్గురు మృతి

అనంతపురం: ఆర్టిసి బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గువనపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ముదిగలకు చెందిన చెల్లెలు చంద్రకళ(32), తన సోదరులు శివకుమార్(36), హనుమంత రాయుడు(40) కారులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం నుంచి రాయదుర్గానికి వెళ్తున్న ఆర్టిసి బస్సు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. కర్ణాటకలోని మొలకల్మూర్‌లో జరిగే వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డిఎస్పి రవిబాబు, సిఐ హరినాథ్ తమ సిబ్బందితో సంఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతదేహఆలను పోస్టుమార్టం నిమిత్తం కలంద్రం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మన తెలంగాణ 1 Mar 2026 5:45 pm

Ram Charan begins dubbing for most anticipated Peddi

Mega Power Star Ram Charan has officially kickstarted the dubbing process for his highly anticipated sports drama, Peddi. As the film moves into its crucial post-production phase, the actor shared a light-hearted and candid video from the dubbing studio alongside director Buchi Babu Sana. In a humorous exchange, Ram Charan was seen playfully teasing the […] The post Ram Charan begins dubbing for most anticipated Peddi appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 5:41 pm

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు భూమి పూజ

మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు పట్టణంలోని దుబ్బ కాలువ రోడ్డులో రూ.200 కోట్ల

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:14 pm

Indian |ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి

Indian | ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించాలి చర్చల ద్వారా చేసక్కటి పరిష్కారం..యుద్ధం సమస్యలకు

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:11 pm

Workshop |ప్రాచీన కళలు మానసికోల్లాసానికి వారధులు..

Workshop | ప్రాచీన కళలు మానసికోల్లాసానికి వారధులు.. ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డా.

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:07 pm

నవాబుపేటలో మాదిగ అమరవీరులకు నివాళులు

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేటలో మాదిగ అమరవీరులకుఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:06 pm

బ్యాటింగ్‌లో విఫలమైన భారత్.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్

హోబార్ట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో భారత చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. రిటైర్‌మెంట్ ప్రకటించిన అలీసా హేలీ 158 పరుగులతో చెలరేగిపోగా, బెత్ మూనీ 106, జార్జియా వొల్ 62, నికోలా కేరీ 34 పరుగులు సాధించారు. ఆ తర్వాత భారీ లక్ష్య చేధనలో భారత్ తీవ్రంగా తడబడింది. ఆసీస్ బౌలింగ్ ధాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. భారత బ్యాటింగ్‌లో స్నేహ్ రానా 44, జెమీమా 42 పరుగులు చేయగా మిగితా వాళ్లంతా స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. దీంతో భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో అలీసా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 1 Mar 2026 5:02 pm

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 5:01 pm

అమరవీరులకు ఘనంగా నివాళ్ళు

అమరవీరులకు ఘనంగా నివాళ్ళు ప‌ర‌కాల‌, ఆంధ్రప్రభ : పట్టణంలోని అమరధామంలో మాదిగ అమరవీరులకు

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:56 pm

మృతురాలికి నివాళులు..

మృతురాలికి నివాళులు.. పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతురాలి

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:35 pm

కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి..

కచ్చితమైన డేటా సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : జనగణన విధులను

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:29 pm

భీకర యుద్ధం.. పాకిస్థాన్-ఇంగ్లండ్ క్రికెట్ సిరీస్ రద్దు

అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇరాన్‌ కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణించారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ యుద్ధం ప్రభావం ఓ క్రికెట్ సిరీస్‌పై పడింది. పాకిస్థాన్ షాహీన్స్‌తో (ఎ జట్టు), జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు) రద్దు చేసుకుంది. నిజానికి ఈ సిరీస్ అబుదాబీ వేదికగా జరగాల్సి ఉంది. కానీ, అమెరికా ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా ఇరాన్ అబుదాబీపై దాడులు చేస్తోంది. దీంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ అక్కడే చిక్కుకుపోయారు. అయితే భారతకాలమానం ప్రకారం మార్చి 1న ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్థాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది. అయితే భద్రతా కారణఆల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్ మొత్తం రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. ‘‘జట్టు భద్రత మా ప్రాధాన్యం పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం’’ అని ఇసిబి ఓ ప్రకటనలో పేర్కొంది. 

మన తెలంగాణ 1 Mar 2026 4:27 pm

వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం

వైరా మున్సిపాలిటీకి ‘చికిత్స’ అవసరం వైరా, ఆంధ్రప్రభ : నూతనంగా వైరా మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:18 pm

రూ. 1 లక్ష ఆర్థిక సహాయం….

రూ. 1 లక్ష ఆర్థిక సహాయం…. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:14 pm

స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం..

స్నేహితురాలికి భరోసా కల్పించిన మిత్ర బృందం.. చిట్యాల, ఆంధ్రప్రభ : తనతో పాటు

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:11 pm

Andhra Prabha Smart Edition|TS|మూసీ తీరంలో/ఖమేనీ హతం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 01-03-2026, 4.00PM ts ఖమేనీ హతం..అమెరికా, ఇజ్రాయెల్​

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:11 pm

అమర వీరుల త్యాగాల వలనే ఎస్సి వర్గీకరణ

అమర వీరుల త్యాగాల వలనే ఎస్సి వర్గీకరణ దండేపల్లి, ఆంధ్రప్రభ : మాదిగ

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:11 pm

Andhra Prabha Smart Edition |AP|ఖమేనీ హతం/సెమీస్​ ఆశలు..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 01-03-2026, 4.00PM ap ఖమేనీ హతం, విండిస్​ ఫైట్​..

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:07 pm

అన్ని ఏఐ అంటావ్.. నిజం ఒప్పుకో

అన్ని ఏఐ అంటావ్.. నిజం ఒప్పుకో బీఆర్‌ఎస్ కార్యకర్తల కష్టాన్ని మరిచిపోయావురాజ్యాంగాన్ని కించపరిస్తే

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:05 pm

చింతపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో వివాదం..

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా చింతపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో

ప్రభ న్యూస్ 1 Mar 2026 4:04 pm

ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం: రామచందర్ రావు

ఖమ్మం: వెలుగుమట్లలోని భూదాన్ భూములను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పరిశీలించారు. భూనిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు. ‘‘భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం. పేదల ఇళ్లు కూలగొట్టి ఏం సాధించారు? బాధితుల పక్షాన బిజెపి పోరాడుతుంది. కూల్చిన చోట పేదల 100 గజాలలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదలను పంపించేస్తున్నారు’’ అని ఆరోపించారు.

మన తెలంగాణ 1 Mar 2026 3:31 pm

మొక్కలు నాటిన నాయకులు..

మొక్కలు నాటిన నాయకులు.. ఆంధ్రప్రభ, జగదేవపూర్: భారతదేశంలో సనాతన ధర్మం ప్రకారం నేల

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:29 pm

పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీల‌న‌…

పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీల‌న‌… 20 ప్రత్యేక టీమ్స్ తో పర్యవేక్షణశానిటేషన్ సిబ్బంది

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:27 pm

ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ: కడెం మండలంలోని ఏలగడప గ్రామంలో గల శ్రీ

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:23 pm

ఫలించిన సాధన కమిటీ కృషి..

ఫలించిన సాధన కమిటీ కృషి.. పట్టణానికి మణిహారం కానున్న అర్బన్ ప్రైమరీ హెల్త్

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:20 pm

6,432 hectares |ఆశాజనకంగా రబీ పంటల సాగు

6,432 hectares | ఆశాజనకంగా రబీ పంటల సాగు ఖరీఫ్ కంటే మెరుగైన

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:10 pm

విద్యా కమిషన్ సిఫారసులు ఆక్షేపణీయం

విద్యా కమిషన్ సిఫారసులు ఆక్షేపణీయం ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆకునూరి మురళి అధ్యక్షతన ఏర్పాటు

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:09 pm

war| 400 విమానాలు ర‌ద్దు

war| 400 విమానాలు ర‌ద్దు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:03 pm

సయ్యద్ సేవానిరతికి సముచిత సత్కారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మందనపల్లి లోని ప్రభుత్వ పాఠశాల

ప్రభ న్యూస్ 1 Mar 2026 3:01 pm

నేర నివారణే లక్ష్యంగా..

నేర నివారణే లక్ష్యంగా.. జిల్లా లో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:59 pm

శతకాలతో చెలరేగిన అలీసా, మూనీ.. భారత తడబాటు

హోబార్ట్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోబార్ట్ వేదికగా భారత మహిళ జట్టుతో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆసీస్ కెప్టెన్ అలీసా హేలీ ఉతకి ఆరేసింది. 98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్సులతో 158 పరుగులు చేసింది. కీపర్ బెత్ మూనీ 84 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సుతో 106 పరుగులు చేసింది. జార్జియా వోల్ (62), నికోలా క్యారీ (34) రాణించారు. దీంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. అయితే ఈ భారీ లక్ష్య చేధనలో భారత్ 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ (21), హర్లిన్ డియోల్ (14) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ మరో 301 పరుగులు చేయాలి. 

మన తెలంగాణ 1 Mar 2026 2:50 pm

ఉడుంపూర్‌లో ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:29 pm

గురుకుల పాఠశాలలో కలకలం..

గురుకుల పాఠశాలలో కలకలం.. గూడూరు, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:22 pm

7 lakh people |ఉగాది ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించాలి..

7 lakh people | ఉగాది ఉత్సవాలను పటిష్టంగా నిర్వహించాలి.. ఏడు లక్షలకు

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:21 pm

player|దుబాయ్‌లో చిక్కుకున్న‌ పీవీ సింధూ

player| దుబాయ్‌లో చిక్కుకున్న‌ పీవీ సింధూ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద పేలుళ్లు..క‌మ్ముకున్న పొగ‌ఇప్ప‌డు అంతా

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:15 pm

ఇంటికి చేరిన మల్లోజుల

ఇంటికి చేరిన మల్లోజుల పెద్దపల్లి, ఆంధ్రప్రభ ; 45 ఏళ్ల సుదీర్ఘ విరామం

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:15 pm

బండారు ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి. బూర్గంపహాడ్ మార్చి 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- సీపీఎం మాజీ …

జనం సాక్షి 1 Mar 2026 2:15 pm

నా ఫేవరేట్ దోశ అదే.. ఎంతో స్పెషల్ కూడా : రాధిక

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘సరస్వతి’. ఈ సినిమాలో ప్రియమణి, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీమ్, అతిథులతో యాంకర్ సుమ చిట్‌చాట్ చేశారు. ఆమె కొన్ని రకాల దోశల పేర్లు ప్రస్తావిస్తుండగా.. ‘చిరంజీవి దోశ’ను గుర్తు చేసుకున్నారు నటి రాధిక శరత్‌కుమార్. ఓసారి చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు ఆయన దోశ వేసి ఇచ్చారని, అది మల్లెపువ్వులా ఉందని పేర్కొన్నారు. అలాంటి దోశ తానెక్కడా తినలేదని చెప్పారు.

మన తెలంగాణ 1 Mar 2026 2:12 pm

పతంజలి యోగ ఆధ్వర్యంలో మట్టి స్నానాలు…

ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎండాకాలం సందర్భంగా చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని అలాగే

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:10 pm

రాష్ట్ర కార్యదర్శిగా అనుమకొండ గౌరీ ప్రసాద్

రాష్ట్ర కార్యదర్శిగా అనుమకొండ గౌరీ ప్రసాద్ పెడన, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:05 pm

ఉచిత శిక్షణ‌కుదరఖాస్తుల ఆహ్వానం

ఉచిత శిక్షణ‌కుదరఖాస్తుల ఆహ్వానం గన్నవరం – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:02 pm

సిమెంటు రహదారి నిర్మాణం పూర్తి..

సిమెంటు రహదారి నిర్మాణం పూర్తి.. ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : కృష్ణా జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:01 pm

pakistan |అమెరికా రాయబారి కార్యాలయంపై దాడులు

pakistan | అమెరికా రాయబారి కార్యాలయంపై దాడులు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 1 Mar 2026 2:01 pm

పశ్చియాసియాలో ఉద్రిక్తతలు.. భారీగా విమాన సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ:  పశ్చియాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పటికే దుబాయ్‌తో పాటు పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం 444 విదేశీ విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఎన్ని విమానాలు రద్దవనున్నాయి. ఎన్ని ఆలస్యమవ్వనున్నాయనే విషయంపై విమానయాన సంస్థల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవరి 28న 410 దేశీయ విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. విమానాల రద్దు నేపథ్యంలో విమానాశ్రయాల్లోని ప్రయాణికులకు సహకారం అందించేందుకు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు పలువరు సీనియర్ అధికారులను నియమించినట్లు విమానయాన శాఖ తెలిపింది. ప్రయాణికుల ఫిర్యాదులను నమోదు చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార్ ‘ఎయిర్‌సేవ’కు 216 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. వీటిలో 105 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు.

మన తెలంగాణ 1 Mar 2026 1:26 pm

న్యాయం అందించడంలో నిర్దేశిత గడువు ఉండాలి: జస్టిస్ సూర్యకాంత్

అమరావతి: బార్ నుంచి వాదన సరిగ్గా ఉన్నప్పుడే జడ్జిల నుంచి నాణ్యమైన తీర్పులు ఉంటాయని సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఒక్క బెంచ్ కే కాదు.. బార్ లోని లాయర్లు కూడా లక్ష్యంతో ఉండాలని అన్నారు. దామినేడు వద్ద జిల్లా కోర్టు భవనాల సముదాయానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..నాణ్యమైన తీర్పులు ఉంటే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని, న్యాయవ్యవస్థ మరింత బలోపేతమవుతోందని తెలియజేశారు. మహిళా న్యాయవాదులకు చక్కని సౌకర్యాలు కొత్త భనంలో ఏర్పాటు చేయాలని, కోర్టు నూతన భవనంలో మెడికల్ సెంటర్ కూడా ఉండాలని అధికారులకు ఆదేశించారు. న్యాయం అందించడంలో నిర్దేశిత గడువు ఉండాలని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. 

మన తెలంగాణ 1 Mar 2026 1:17 pm

12వ వార్డు కౌన్సిలర్ కు ఆత్మీయ సత్కారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 12వ వార్డ్

ప్రభ న్యూస్ 1 Mar 2026 1:09 pm

political|కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్‌

political| కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్‌ఎస్‌

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:42 pm

దాడుల ఆలోచన చేయకపోతే ఇరాన్ కే మంచిది: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదని, అయతుల్లా అలీ ఖమేనీ బాధితులకు న్యాయం చేశామని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖమేనీ మృతి ఇరాన్ ప్రజలకే కాదు.. అమెరికన్లకు గొప్ప విజయం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశాన్ని స్వాదీనం చేసుకునేందుకు ఇరాన్ ప్రజలకు ఇదే గొప్ప అవకాశం అని.. తమ నిఘా నుండి ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేక పోయారని, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు తమతో పోరాడాలనుకోవట్లలేదని, ఇరాన్ సైన్యం తమ నుంచి మద్దతు కోరుకుంటున్నారని ట్రంప్ తెలియజేశారు. ఇరాన్ ప్రజాస్వామ్య వాదులతో సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ కలవాలని, అందరూ కలిసి ఇరాన్ ను గొప్పగా పునర్నిర్మించాలని సూచించారు. శాంతి నెలకొనేవరకు దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించిందని, దాడుల ఆలోచన చేయకపోతే ఇరాన్ కే మంచిదని సూచించారు. ఇరాన్ దాడులకు దిగితే మరింత తీవ్రతతో దాడులు చేస్తామని, ఇంతకు ముందెన్నడూ చూడని క్షిపణులతో దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. 

మన తెలంగాణ 1 Mar 2026 12:34 pm

వైద్యుడిపై దాడి చేసిన వారిని శిక్షించాలి..

నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని క్రేయాన్ హాస్పిటల్‌లో బాలల వైద్యుడు డాక్టర్ అభిషేక్‌పై

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:34 pm

VIP visits |ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

VIP visits | ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ VIP visits | విస్తృత

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:33 pm

ప్రజలు సహకరించాలి..

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:28 pm

ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం..

ఆక్వా రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.. ఏపీ రాష్ట్ర శ్రింప్ హ్యాచరీల సంఘం

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:23 pm

కొలనుపాకలో రేణుకాచార్య చిత్రపటం ఊరేగింపు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లో

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:22 pm

Iran|మోగిన వార్ సైర‌న్‌

Iran| మోగిన వార్ సైర‌న్‌ విరుచుకుప‌డుతున్న ఇరాన్ఇజ్రాయెల్‌, అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడులుదెబ్బ‌తిన్న

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:22 pm

విశ్వ గురువుగా భారతదేశాన్ని చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

విశ్వ గురువుగా భారతదేశాన్ని చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం వికారాబాద్, ఆంధ్రప్రభ : భారతదేశాన్ని

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:15 pm

TTD Chairman B.R. Naidu Denies Deepfake Allegations, Files Cyber Crime Complaint

Tirumala Tirupati Devasthanams Chairman B.R. Naidu has strongly denied allegations linked to viral videos circulating on social media. The controversy erupted after several clips and images surfaced online claiming to show him in compromising situations with women. The content spread rapidly, triggering political criticism and public debate. B.R. Naidu dismissed the visuals as fabricated. In […] The post TTD Chairman B.R. Naidu Denies Deepfake Allegations, Files Cyber Crime Complaint appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 12:10 pm

గంజాయి, డ్రగ్స్ అడ్డాగా ఏపీ

గంజాయి, డ్రగ్స్ అడ్డాగా ఏపీ భవానిపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో గంజాయి, మాదక

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:09 pm

Ranabaali |దటీజ్.. విజయ్ దేవరకొండ, రష్మిక..

Ranabaali | దటీజ్.. విజయ్ దేవరకొండ, రష్మిక.. Ranabaali | విజయ్ దేవరకొండ

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:06 pm

Middle East Conflict Intensifies After Israel–U.S. Strikes on Iran

A dramatic and violent escalation has erupted in the Middle East following coordinated strikes by Israel and the United States against Iranian military and leadership targets. What began as a dangerous military operation has quickly expanded into a broader regional confrontation, drawing in Gulf states and raising fears of a larger war. The Role of […] The post Middle East Conflict Intensifies After Israel–U.S. Strikes on Iran appeared first on Telugu360 .

తెలుగు 360 1 Mar 2026 12:05 pm

blost|స్పాట్‌లో 15మంది డెడ్‌

blost| స్పాట్‌లో 15మంది డెడ్‌ నాగ్‌పూర్‌లో బాణాసంచా త‌యారీ కేంద్రంలో పేలుడుడెటోనేటర్‌కు వైర్‌ను

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:04 pm

ప్రగతి దిశగా ముందడుగు వేయండి..

ప్రగతి దిశగా ముందడుగు వేయండి.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : విద్యార్థులు ప్రగతి దిశగా

ప్రభ న్యూస్ 1 Mar 2026 12:02 pm

war|ఇరాన్ సుప్రీం లీడర్ హ‌తం

war| ఇరాన్ సుప్రీం లీడర్ హ‌తం ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దశాబ్దాల పాటు

ప్రభ న్యూస్ 1 Mar 2026 11:50 am

యుద్ధ వాతావరణం.. దుబాయ్‌లో చిక్కుకున్న పివి సింధు

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం ఆమె ఇంగ్లండ్ వెళ్లాల్సి ఉంది. పశ్చియాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆమె వెళ్లాల్సిన విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో సింధెు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులు రద్దు చేశారు’’ అని సింధు సోషల్‌మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడికి దిగాయి. ఈ దాడుల్లో ఆదివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

మన తెలంగాణ 1 Mar 2026 11:33 am

Chiru – Pawan |క్రేజీ మల్టీస్టారర్ డైరెక్టర్ ఎవరు…?

Chiru – Pawan | క్రేజీ మల్టీస్టారర్ డైరెక్టర్ ఎవరు…? Chiru –

ప్రభ న్యూస్ 1 Mar 2026 11:17 am

నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

నాగ్‌పూర్: మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కటోల్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల తయారీ సంస్ఘ ఎస్‌బిఎల్‌ ఎనర్జి లిమిటెడ్‌లో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారని.. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. ఉదయం అందులోని ఒక యూనిట్‌లో ప్రమాదం సంభవించిందని.. ఆ సమయంలో 30 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పని చేస్తున్నారని తెలిపారు.

మన తెలంగాణ 1 Mar 2026 10:59 am

కరుణగిరి పుణ్యక్షేత్రంలోని విశ్వాసులకు సకల సౌకర్యాలు..

కరుణగిరి పుణ్యక్షేత్రంలోని విశ్వాసులకు సకల సౌకర్యాలు.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఆర్సియం జిల్లా

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:56 am

మున్సిపల్ చైర్మన్ దంపతులకు సన్మానం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో లైట్ వెయిట్ మోటార్స్, వెహికిల్స్

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:43 am

కరుణగిరి పుణ్యక్షేత్రం ట్రాపిక్ విధుల్లో యానిమేటర్లు..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఖమ్మం జిల్లా రోమన్ క్యాథలిక్ మిషన్ ఖమ్మం

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:33 am

గాంధీజీ స్ఫూర్తిని సజీవంగా నిలుపుదాం

హైదరాబాద్ నగర చరిత్రలో లంగర్‌హౌస్ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడే 1948లో జాతిపిత మహాత్మా గాంధీ అస్థికలు నిమజ్జనం చేయబడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఈ చారిత్రక స్థలాన్ని స్మారక కేంద్రంగా మార్చడమే కాకుండా, మూసీ నది పునరుద్ధరణ, నగర సుందరీకరణ, వరద నివారణలతో సమన్వయపరచి సమగ్ర అభివృద్ధిని సాధించాలనే దూరదృష్టిని ప్రతిబింబిస్తోంది. మహాత్మాగాంధీ సత్యం, అహింస, సమానత్వం వంటి మహా విలువలను భారత జాతీయోద్యమానికి అందించారు. లంగర్ హౌస్‌లో అస్థికల నిమజ్జన స్థలాన్ని అభివృద్ధి చేయడం అంటే చరిత్రను సజీవంగా ఉంచడమే కాదు.. ఆ విలువలను యువతకు అందించడం. ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ, శాంతి విగ్రహ మ్యూజియం, మెడిటేషన్ విలేజ్ వంటి నిర్మాణాలు ఇక్కడ ఏర్పాటవుతాయి. గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం, ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వంటి స్మారకాలు జాతీయ గౌరవానికి ప్రతీకలుగా నిలిచాయి. అలాగే గాంధీ సరోవర్ తెలంగాణలో సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా మారుతుంది. మూసీ-ఈసా నదుల సంగమం సమీపంలో భారీ స్మృతి వనం, హ్యాండ్లూమ్ ప్రమోషన్ హబ్, నాలెడ్జ్ సెంటర్లు గాంధీజీ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విభజన రాజకీయాలకు ఆయుధంగా కాకుండా, ప్రజాస్వామ్య విలువలకు బలం చేకూర్చే సంకల్పంగా చూపించింది. ఇది హైదరాబాద్ను గేట్‌వే ఆఫ్ హైదరాబాద్‌గా మారుస్తూ, ఐకానిక్ టవర్‌తో ప్రపంచస్థాయి చిహ్నంగా నిలబెడుతుంది. హైదరాబాద్ గుండెకాయగా ప్రవహించే మూసీ నది గత దశాబ్దాలుగా కాలుష్యం, వరదలు, చెరువుల ఆక్రమణలకు గురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 55 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ అభివృద్ధితో మూసీ ప్రక్షాళనకు కొత్త ఊపిరిలు ఊదుతుంది. గోదావరి నది నుంచి 5 టిఎంసిల నీటిని మూసీలోకి మళ్లించి, ఏడాది పొడవునా నీటి ప్రవాహాన్ని నిలబెట్టే ప్రణాళిక దీర్ఘకాల దృష్టిని సూచిస్తుంది. సిఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును స్వచ్ఛ పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమంగా వివరించారు. వరదల నుంచి రక్షణ, పర్యాటక అవకాశాల పెరుగుదల, పచ్చదన విస్తరణ ఇవన్నీ సమగ్ర లక్ష్యాలు. ఇమ్మేద్ సాగర్‌బండు, ఎక్స్‌ఎకో పార్క్ వంటి చర్యలు మూసీని మంచినీటి నదిగా మారుస్తాయి. ప్రభుత్వం ఈసా-మూసీ సంగమాన్ని ప్రపంచస్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడంతో హైదరాబాద్‌కు మౌలిక సదుపాయాలు, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతాయి. ఇది స్థిరమైన పట్టణ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. బఫర్ జోన్‌లోని మధుపార్క్ రిజ్ అపార్ట్‌మెంట్స్ వంటి ప్రాంతాల్లో నివాసుల ఆందోళనలు సహజం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరిస్తోంది. గవర్నమెంట్ విలువ రూ. 3,000 ఉన్నప్పటికీ, స్క్వేర్ ఫీట్‌కు రూ.5,000 పరిహారం ప్రకటించడం ప్రజాహిత దృక్పథాన్ని చాటుతుంది. ఇల్లు కేవలం ఆస్తి కాదు.. కుటుంబాల ఆశలు. పారదర్శకత, న్యాయం, సముచిత పరిహారంతో పునరావాసం అందించడం ప్రభుత్వ సంకల్పం. బాధితులతో చర్చలు జరుపుతూ, వారికి నష్టం జరగకుండా చూస్తోంది. ఇది గత పాలనలతో పోలిస్తే భిన్నమైన, మానవీయ విధానం. కేంద్ర రక్షణ శాఖనుంచి 98.20 ఎకరాల భూమి కోరుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలు ప్రాజెక్టును త్వరగా అమలు చేయడానికి దోహదపడతాయి. ప్రభుత్వం ప్రజల బతుకులను కాపాడుతూ అభివృద్ధిని సాధిస్తోంది. ప్రతిపక్షాలు భూసేకరణ, పారదర్శకతపై విమర్శిస్తున్నాయి. కానీ మూసీ కాలుష్యం ఏ ప్రభుత్వానికీ పరిమితం కాదు. గత సంవత్సరాల్లో తగిన చర్యలు లేకపోవడం వాస్తవం. ఇప్పుడు చేపట్టిన సమగ్ర చర్యలను రాజకీయంగా అడ్డుకోవడం ప్రజలకు అనుకూలం కాదు. సబర్మతి, గంగా ప్రక్షాళనలను సమర్థించినవారు మూసీకి వ్యతిరేకంగా మాట్లాడటం సందేహాలు కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లాభనష్టాలకు అతీతంగా నగర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రజల శ్రేయస్సుకు మాత్రమే. చివరగా, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనా పరిపక్వతకు, ప్రజాకేంద్రీకృత పాలనకు ప్రతీకగా నిలుస్తోంది. ఇది కేవలం ఒక స్మారక నిర్మాణం కాదు; చరిత్రను సంరక్షిస్తూ, పర్యావరణాన్ని పునరుద్ధరిస్తూ, భవిష్యత్ తరాలకు సురక్షిత నగరాన్ని అందించే సమగ్ర దృష్టికోణం. మూసీ పునర్జీవనం ద్వారా హైదరాబాద్‌ను వరద ముప్పు నుంచి రక్షించడం, గాంధీజీ స్ఫూర్తిని సజీవంగా నిలుపుకోవడం, అభివృద్ధి పునరావాసం మధ్య సమతౌల్యం పాటించడం ఇవన్నీ కలిసి బాధ్యతాయుత పాలనకు ఉదాహరణగా నిలుస్తాయి. ప్రజల ఇళ్లకు అన్యాయం జరగకుండా, న్యాయమైన పరిహారం, పారదర్శక విధానాలతో ముందుకు సాగడం కాంగ్రెస్ ప్రభుత్వ కట్టుబాటును చాటుతోంది.అభివృద్ధిని రాజకీయఅద్దంలో చూడటం సులభం, కానీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం నిజమైన నాయకత్వం. ప్రజాహితమే పరమావధిగా, సామాజిక న్యాయమే మార్గదర్శకంగా తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుతో మరో మైలురాయిని నెలకొల్పుతోంది. - అమరవాజీ నాగరాజు (టిపిసిసి చీఫ్ పిఆర్‌ఒ)

మన తెలంగాణ 1 Mar 2026 10:31 am

పేరుకే మున్సిపాలిటీ… అభివృద్ధి ఏది..?

పేరుకే మున్సిపాలిటీ… అభివృద్ధి ఏది..? కొండగడప లో ‘ఖననం’ కష్టాలు…అంత్యక్రియల అవస్థలు !స్మశాన

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:29 am

ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ కు విద్యార్థుల ఎంపిక..

ఎన్ఎంఎంఎస్ స్కాలర్ షిప్ కు విద్యార్థుల ఎంపిక.. కడెం నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Mar 2026 10:24 am