SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం…

చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం… భవానిపురం, ఆంధ్రప్రభ : అరుదైన నాడీమండల వ్యవస్థ

ప్రభ న్యూస్ 17 Mar 2026 3:28 pm

కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్‌కు వినతి

కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్‌కు వినతి కాలుష్యాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు

ప్రభ న్యూస్ 17 Mar 2026 3:28 pm

No LPG Shortage in Andhra Pradesh, Assures Chandrababu Naidu

Amid rising concerns over a possible LPG shortage due to the Iran war, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu conducted a high-level review at the Secretariat to assess the situation. The meeting included representatives from oil companies, along with officials from GAIL and ONGC. Addressing the growing panic among consumers, the Chief Minister clarified […] The post No LPG Shortage in Andhra Pradesh, Assures Chandrababu Naidu appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 3:25 pm

STF City Team |ఒక‌రు అరెస్ట్

STF City Team | ఒక‌రు అరెస్ట్ STF City Team |

ప్రభ న్యూస్ 17 Mar 2026 3:22 pm

up2down |భారత్‌లో బంగారం ధరలు: యుద్ధ భయం &మార్కెట్ అప్‌డేట్స్

up2down | భారత్‌లో బంగారం ధరలు: యుద్ధ భయం & మార్కెట్ అప్‌డేట్స్

ప్రభ న్యూస్ 17 Mar 2026 3:17 pm

ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం..

ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం.. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

ప్రభ న్యూస్ 17 Mar 2026 3:13 pm

8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత

న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి సస్పెండయిన 8 మంది విపక్ష ఎంపిలపై స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేశారు. దీంతో మంగళవారం సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు ఇవాళ సభా కార్యక్రమాలకు హాజరయ్యారు. సస్పెండైన వారిలో ఏడుగురు కాంగ్రెస్ ఎంపిలు, ఒక సిపిఎం సభ్యుడు ఉన్నారు. బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో సభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై తెలంగాణ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మందిపై ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఏప్రిల్ 2వరకు సభాపతి సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజులుగా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను విపక్షాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో స్పీకర్.. వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.

మన తెలంగాణ 17 Mar 2026 3:06 pm

నిధులు నేడు విడుదల..

నిధులు నేడు విడుదల.. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఇమాములు మౌజన్ లకు

ప్రభ న్యూస్ 17 Mar 2026 3:06 pm

Restoration |మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్‌కి పునరుజ్జీవనం

Restoration | మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్‌కి పునరుజ్జీవనం Restoration | లక్ష కోట్ల

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:56 pm

జెడియుకి బిగ్ షాక్.. పార్టీకి సీనియర్ లీడర్ గుడ్ బై

పాట్నా: జనతా దళ్ యునైటెడ్ (JDU) పార్టీ బిగ్ షాక్ తగిలింది. మంగళవారం (మార్చి 17న) సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి పార్టీకి గుడ్ బై చెప్పారు. అధినేత నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజే త్యాగి పార్టీని వీడడంతో పార్టీలో కలకలం రేపుతోంది. జేడీయూ నుంచి బయటకు వచ్చిన త్యాగి..  వేరే పార్టీలో చేరతారా లేక సొంత పార్టీని ఏర్పాటు చేస్తారా? అనే విషయమై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

మన తెలంగాణ 17 Mar 2026 2:48 pm

క‌డెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం…

క‌డెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం… పలు వైద్య నిపుణుల డాక్టర్లచే

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:41 pm

మహిళల పట్ల చులకనగా మాట్లాడటం సరికాదు: భట్టి

హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్ముల్లా గౌరవిస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా భట్టి మాట్లాడారు. నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, పేదల ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది లెక్కలతో చెబుతామని, గతంలో పెండింగ్ పెట్టిన వడ్డీ లేని రుణాలను తాము క్లియర్ చేస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, బిఆర్ఎస్ వాళ్లు ఎన్ని అడ్డుంకులు సృష్టించినా వడ్డీలేని రుణాలు ఇచ్చి తీరుతామని భట్టి పేర్కొన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దారి తప్పారని అనిపిస్తోందని, బిఆర్ఎస్ పాలనలో మహిళల అభ్యున్నతిని గాలికి వదిలేశారని విమర్శించారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి గత ప్రభుత్వానికి ఆలోచన లేదని, బిఆర్ఎస్ హయాంలో మహిళా మంత్రులను తీసుకోలేదని మండిపడ్డారు. ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించే చర్యలు తీసుకుంటామని, ఇదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు ఇప్పటివరకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇప్పించామని, మహిళల పట్ల చులకనగా మాట్లాడటం సరికాదని అన్నారు. మీ ఇంటి ఆడబిడ్డపై ఎలాంటి గౌరవం ఉందో రాష్ట్రమంతా చూస్తోందని, మీ వ్యాఖ్యలు కోట్లాది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. 

మన తెలంగాణ 17 Mar 2026 2:40 pm

Minister Lokesh Sudden Visit : హెచ్ ఎం స‌స్పెన్ష‌న్ Andhra Prabha News

Minister Lokesh Sudden Visit : హెచ్ ఎం స‌స్పెన్ష‌న్ Andhra Prabha

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:40 pm

Nagababu : నాగబాబు గారూ ట్వీట్లతో ఓట్లు రాలవండీ

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పటికీ రాజకీయంగా అనుభవం సంపాదించలేదు

తెలుగు పోస్ట్ 17 Mar 2026 2:25 pm

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి…

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి… ఇరాన్ పై అమెరికా

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:23 pm

రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్‌గా అన్నావజ్జుల

రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్‌గా అన్నావజ్జుల రెండవసారి బాధ్యతలు అప్పజెప్పిన భాజపా పార్టీ

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:18 pm

ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు

భువనేశ్వర్: పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు వేసింది. ఒడిశాలో రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి మద్దతుతో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్‌కు ఓటేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బిజెపి మద్దతు పోటీ చేసిన దిలీప్ గెలుపుకు కారణమైన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ మంగళవారం సస్పెండ్ చేసింది. ఈ ఎమ్మెల్యేలలో సనఖేముండికి చెందిన రమేష్ చంద్ర జెనా, మోహనకు చెందిన దాశరథి గోమంగో, బారాబతి-కటక్‌కు చెందిన సోఫియా ఫిర్దౌస్ ఉన్నారు. సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు దిలీప్ కు ఓటు వేశారని పార్టీ నిర్దారించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ..సోషల్ మీడియా పోస్ట్‌ పెట్టింది. కాంగ్రెస్‌కు ద్రోహం చేసేవారు దేశానికి ద్రోహం చేస్తున్నట్లే అని పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు రామచంద్ర కడమ ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ విప్ జారీ చేసినప్పటికీ, ఈ ఎమ్మెల్యేలు క్రాస్-వోటింగ్‌కు పాల్పడ్డారని, ఈ చర్య రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొన్నారు.

మన తెలంగాణ 17 Mar 2026 2:16 pm

సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు.. అసలు ఆయన ఎవరు?: జీవన్ రెడ్డి

జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో కలిసి పనిచేయాలని తనకు ఆయన ఆఫర్ ఇచ్చారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. మంగళవారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనని ఎలా కలిసి రమ్మంటారని చురకలంటించారు. సంజయ్ బిఆర్ఎస్‌లో ఉన్నారని స్పీకర్ అంటున్నారని, కాంగ్రెస్‌లో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారని, తనకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు? అని నిలదీశారు. తాను పార్టీ వీడతానని ఆయనకు చెప్పానా? పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు? అని మండిపడ్డారు. పార్టీ వీడాలనే ఆలోచన రావడానికి కారణం సంజయ్ కాదా? అని దుయ్యబట్టారు. మా పార్టీలోకి వచ్చి చిచ్చు పెట్టింది సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో అవమానాలు ఇంకా ఎంత కాలం బరించాలని జీవన్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి అవమానాలు బరించలేక పార్టీ మారుతానని చెప్పిన విషయం విధితమే. 

మన తెలంగాణ 17 Mar 2026 2:13 pm

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:12 pm

కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:12 pm

కుటుంబ సభ్యులను పరామర్శించించిన మాజీ మంత్రి..

కుటుంబ సభ్యులను పరామర్శించించిన మాజీ మంత్రి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:09 pm

కల్లు డబ్బులు ఇవ్వలేదని పోలుకు కట్టేసి..

కల్లు డబ్బులు ఇవ్వలేదని పోలుకు కట్టేసి.. జైపూర్, ఆంధ్ర ప్రభ : జైపూర్

ప్రభ న్యూస్ 17 Mar 2026 2:06 pm

తుపాకీతో రీల్స్... గాల్లో కలిసిన ప్రాణాలు

ఢిల్లీ: రీల్స్ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్ అనే యువకుడు తుపాకీ పట్టుకొని రీల్స్ చేస్తున్నాడు. అతడి స్నేహితుడు వీడియో రికార్డు చేస్తున్నాడు. తుపాకీ లోడ్ చేసిన అనంతరం చాతీ వైపు తుపాకీ గురి పట్టుకొని నిలబడ్డాడు. నవ్వుతూ వీడియో తీయమని ట్రిగ్గర్‌పై వేలు పెట్టడంతో చాతీలోనికి బుల్లెట్ దూసుకెళ్లింది. అక్కడికక్కడే కుప్పకూలి అతడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ గన్‌కు లైసెన్స్ ఉందని పోలీసులు వెల్లడించారు. రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని నెటిజన్లు మండిపడుతున్నారు. 

మన తెలంగాణ 17 Mar 2026 2:03 pm

Assembly |ఆ ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేస్తా…

Assembly | ఆ ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేస్తా… లేదంటే భట్టి

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:59 pm

కాబుల్‌ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్‌

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్‌లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య […] The post కాబుల్‌ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 1:49 pm

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం..

పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరం.. రు. 33.57 లక్షలు సీఎం

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:47 pm

వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం : సీతక్క

హైదరాబాద్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సత్యదూరమైన మాటలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా సీతక్క మాట్లాడారు. స్త్రీ నిధి పథకం కింద రూ.57 వేల కోట్లు ఇప్పటివరకు అందించామని తెలియజేశారు. గతంలో మహిళల వడ్డీ లేని రుణాలు రూ. 3 వేల కోట్లు బాకీ పెట్టారని విమర్శించారు. ఇప్పటివరకు రూ. 1121 కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించామని సీతక్క పేర్కొన్నారు.  

మన తెలంగాణ 17 Mar 2026 1:42 pm

ఏపీలో విభిన్నమైన వాతావరణం

ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ‌లు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు […] The post ఏపీలో విభిన్నమైన వాతావరణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 1:41 pm

Temperatures |జిల్లాలో ఎలినోవా ప్రభావం అధికం..

Temperatures | జిల్లాలో ఎలినోవా ప్రభావం అధికం.. వేసవిలో 50 డిగ్రీలు దాటే

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:29 pm

మాకు ఎవరి అవసరమూ లేదు..

: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం […] The post మాకు ఎవరి అవసరమూ లేదు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 1:25 pm

Moinabad Farmhouse Drugs Case: SIT Formed as Probe Deepens

The Telangana government has constituted a Special Investigation Team to probe the high profile drugs case linked to a farmhouse in Moinabad. The farmhouse belongs to former MLA Pilot Rohith Reddy. The case has gained serious attention due to the involvement of political figures and businessmen. The SIT will function under Chevella DCP Yogesh Gautham. […] The post Moinabad Farmhouse Drugs Case: SIT Formed as Probe Deepens appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 1:22 pm

Vijaya Sai Reddy : సాయిరెడ్డి చేరికకు సమయం దగ్గరపడినట్లుందిగా?

విజయసాయిరెడ్డి తాను త్వరలో రాజకీయ పార్టీలో చేరతానని ప్రకటించారు

తెలుగు పోస్ట్ 17 Mar 2026 1:19 pm

Jeevan Reddy : పార్టీ వీడాలంటే బాధగా ఉంది

పార్టీని వీడాలని తాను కోరుకోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని జీవన్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 17 Mar 2026 1:18 pm

ఉగాది తేదీపై స్పష్టత..

ఉగాది తేదీపై స్పష్టత.. నార్సింగి, ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ నామ సంవత్సర

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:17 pm

యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు..

యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు.. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:15 pm

ఖానాపూర్ మాజీఎమ్మెల్యే మృతి..

ఖానాపూర్ మాజీఎమ్మెల్యే మృతి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:12 pm

Komatireddy |పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి..

Komatireddy | పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి.. Komatireddy | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:09 pm

ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం : శ్రీధర్ బాబు

హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బిఆర్ఎస్ మాదిరిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్లలేదని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై సలహాలు ఇస్తామని ఆశించామని, ప్రాంతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ ఢిల్లీకి ఎన్నిసార్లు చక్కర్లు కొట్టిందని, పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగారో లెక్క తీయాలని శ్రీధర్ బాబు సూచించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తామని, ప్రభుత్వాన్ని ఆషామాషీగా కాదు.. బాధ్యతాయుతంగా నడుపుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వం నడపడమంటే యజ్ఞమని.. ప్రభుత్వంలో లేనప్పుడు భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడం యజ్ఞమని గుర్తించినందుకు సంతోషమని అన్నారు. కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మా తీసుకురావాలని చూస్తున్నామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తు వాటికి అవసరమైన సౌకర్యాలు వస్తాయని అన్నారు. రూ.5.75 లక్షల కోట్లతో ఎంవొయులు ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారని, దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఎంవొయులు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంవొయుల్లో 30-40 శాతం వాస్తవ రూపం దాలుస్తాయని మహారాష్ట్ర తెలిపిందని, ఎంవొయిలు, పెట్టుబడుల విషయంలో శ్వేతపత్రం సమర్పిస్తామని అన్నారు. మహిళల సాధికారత విషయంలో హేళనగా మాట్లాడటం సరికాదు అని శ్రీధర్ బాబు అన్నారు.  

మన తెలంగాణ 17 Mar 2026 1:05 pm

IPL2026 |క్రికెట్ ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం!

IPL2026 | క్రికెట్ ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం! IPL2026 | ఐపీఎల్ 2026

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:05 pm

Rajinikanth Clears Air on Political Speculations

Superstar Rajinikanth had political plans initially but he decided to stay away from politics. He is focused on films and he is busy with a number of projects. A couple of days ago, Aadhav Arjuna, General Secretary of Vijay’s political partyTamilaga Vettri Kazhagam made a statement that the ruling DMK had threatened Rajinikanth before his […] The post Rajinikanth Clears Air on Political Speculations appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 1:05 pm

సీసీ రోడ్లను పరిశీలించిన డీఈ

సీసీ రోడ్లను పరిశీలించిన డీఈ ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని గుణగుంటపల్లి

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:04 pm

శ్రీశైలంలోఉగాది మహోత్సవములు..

శ్రీశైలంలోఉగాది మహోత్సవములు.. రెండో రోజు చండీ హోమం.. అమ్మవారికి కైలాస వాహన సేవ..

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:02 pm

బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు బెజ్జంకి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Mar 2026 1:01 pm

జగద్గురును దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే..

జగద్గురును దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే.. జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని

ప్రభ న్యూస్ 17 Mar 2026 12:58 pm

Telangana : నేడు రైతులకు 'ఫార్మర్ కిట్స్' పంపిణీ : మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఫార్మర్స్ కిట్స్ పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా

తెలుగు పోస్ట్ 17 Mar 2026 12:56 pm

Ys Jagan : చంద్రబాబు చర్యలు ఎవరిపైనా ఉండవు

ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ అన్నారు

తెలుగు పోస్ట్ 17 Mar 2026 12:49 pm

లోక్ సభ స్పీకర్ సంచలన నిర్ణయం

లోక్ సభ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు పోస్ట్ 17 Mar 2026 12:38 pm

ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్‌లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో నెం.58ని విడుదల […] The post ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 12:32 pm

Delhi |ఛాతిలో గన్ పెట్టుకొని…

Delhi | ఛాతిలో గన్ పెట్టుకొని… Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 17 Mar 2026 12:29 pm

Putta Mahesh : రంగంలోకి దిగిన ఏపీ ఇంటలిజెన్స్.. పుట్టా మహేశ్ విషయంలో ఆరా

మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.

తెలుగు పోస్ట్ 17 Mar 2026 12:28 pm

Chandrababu : ఎల్పీజీ కొరతపై చంద్రబాబు సమీక్ష

గృహ వినియోగానికి ఎల్పీజీ సిలెండర్ల కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు

తెలుగు పోస్ట్ 17 Mar 2026 12:23 pm

కాళేశ్వరం నీళ్లు చుక్క వాడకుండా 71.86 లక్షల టన్నుల ధాన్యం పండించాం: ఆది

హైదరాబాద్: రైతులు, ప్రజల మద్దతుతోనే మున్సిపల్, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, రైతులకు పనిముట్లు అందిస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసించరని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా 71.86 లక్షల టన్నుల ధాన్యం పండించామని, ఎల్లంపల్లి నీటితో పెద్ద ఎత్తున ధాన్యం పండించామని, బిఆర్‌ఎస్ హయాంలో మోటార్లకు కూడా బిల్లులకు పెండింగ్ పెట్టారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కట్టిన ఒకే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు నేటికీ సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ధరణితో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక భూముల సమసల్య పరిష్కారానికి భూదార్ తీసుకొచ్చామని, పెద్ద ఎత్తున గ్రామ పాలనాధికారులు, లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించామని, ఈ ఏడాది 3.76 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశామని, గతంలో పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బిసిని కూడా పెండింగ్‌లో పెట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించిందని తెలియజేశారు. 

మన తెలంగాణ 17 Mar 2026 12:21 pm

ట్రాక్టర్, బైక్ ఢీ.వ్యక్తిమృతి..

ట్రాక్టర్, బైక్ ఢీ.వ్యక్తిమృతి.. దుర్గి, ఆంధ్ర ప్రభ : ట్రాక్టర్, బైక్ ఢీ

ప్రభ న్యూస్ 17 Mar 2026 12:19 pm

మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు…

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమన్ నెతన్యాహు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొత్త వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఓ పర్యాటక ప్రాంతంలో తీసిన ఈ వీడియోలో నెతన్యాహు జనంలోకి వెళ్లడం, వారిని పలకరించడం చూడొచ్చు. ఇటీవల నెతన్యాహు పోస్ట్ చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయన్న […] The post మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 12:19 pm

గ్యాస్ కోసం క్యూ లైన్ లో ప్రజలు..

గ్యాస్ కోసం క్యూ లైన్ లో ప్రజలు.. మచిలీపట్నంలో బారులు తీరిన లబ్ధిదారులు

ప్రభ న్యూస్ 17 Mar 2026 12:16 pm

ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక’

నేడు క్రూడ్ ఆయిల్ నౌక ‘జగ్ లడ్కీ’ రాకకాండ్లా పోర్టుకు గ్యాస్ నౌక ‘నందాదేవి’ దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్పీజీని మోసుకొచ్చిన ‘శివాలిక’ ట్యాంకర్ సోమవారం భారత్‌లోని గుజరాత్ ముంద్రా పోర్ట్‌కు చేరుకుంది. శివాలిక్ నౌకలో 45 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్‌కు వచ్చిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌తో వస్తోన్న ‘జగ్ […] The post ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 12:12 pm

బాలుడిపై వీధి కుక్కలు దాడి..

బాలుడిపై వీధి కుక్కలు దాడి.. మూడురోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే..వీధి కుక్కల

ప్రభ న్యూస్ 17 Mar 2026 12:12 pm

క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ముజ్తాబా

ఇరాన్ సుప్రీం అలీ ఖామేనీ నివాసంపై జరిగిన దాడిపై ‘ది టెలిగ్రాఫ’ కథనం తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభింలోనే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ మరణించిన సంగతి తెలిసిందే. కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా త్రుటిలో బయటపడినట్లు తెలుస్తోంది. వీరి భవనాన్ని క్షిపణులు తాకడానికి కొన్ని క్షణాల ముందే మొజ్తాబా అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇరాన్ అధికారుల సమావేశానికి సంబంధించి లీకైన ఓ ఆడియోను ఉటంకిస్తూ ‘ది టెలిగ్రాఫ’ ఈ కథనం ప్రచురించింది. “భగవంతుడి […] The post క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ముజ్తాబా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 12:03 pm

Property tax |వారికి వడ్డీలో 50 శాతం రాయితీ

Property tax | వారికి వడ్డీలో 50 శాతం రాయితీ Property tax

ప్రభ న్యూస్ 17 Mar 2026 12:01 pm

రాజస్థాన్ రాయల్స్‌ను అందుకే వీడాను: సంజూ

హైదరాబాద్: మరో పది రోజుల్లో ఐపిఎల్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శామ్సన్ 2018 నుంచి 2025 వరకు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శామ్సన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సంజూ మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి తాను ఆడానని, మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఒక సమయం ఉంటుందని, రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తన సమయం ముగిసిందని, అందుకే ఆర్‌ఆర్ నుంచి బయటకు వచ్చానని వివరించారు. రాజస్థాన్‌కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారి అని సంజూ చెప్పాడు. ప్రతి ఒక్కరూ మైదానంలోకి దిగాక ఆట గురించే ఆలోచిస్తానని, మరొకటి ఉండదన్నారు. చైన్నై సూపర్ కింగ్స్‌లో ఉండటం అనేది తనకు కొత్త ప్రయాణమని, రాజస్థాన్ రాయల్స్‌పై చాలా సంతోషంగా ఆడుతానని సంజూ వివరణ ఇచ్చాడు. 

మన తెలంగాణ 17 Mar 2026 11:58 am

Telangana |ఏసీబీకి చిక్కిన వర్క్స్‌ అకౌంట్స్‌ సూపరింటెండెంట్

Telangana | ఏసీబీకి చిక్కిన వర్క్స్‌ అకౌంట్స్‌ సూపరింటెండెంట్ Telangana | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 17 Mar 2026 11:55 am

ట్రంప్‌నకు షాకిచ్చిన మిత్ర దేశాలు

హర్మూజ్ ప్రాంతానికి యుద్ధ నౌకలను పంపలేంయుద్ధంతో నాటోకు సంబంధం లేదన్న జర్మనీపర్షియన్ గల్ఫ్‌లో రవాణాపై ఇరాన్ పట్టుతెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రమవుతోంది. పర్షియన్ గల్ఫ్‌లో చమురు నౌకల రవాణాపై ఇరాన్ పట్టు సాధించడంతో ఇంధన సంక్షోభం, తద్వారా ఆర్థిక సంక్షోభం భయాలు చుట్టుముడుతున్నాయి. చమురుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలప్రయోగం ద్వారా హర్మొజ్ జల సంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపేందుకు మిత్ర […] The post ట్రంప్‌నకు షాకిచ్చిన మిత్ర దేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Mar 2026 11:53 am

Kiran abbavaram |విశ్వక్ తర్వాత కిరణ్ అబ్బవరం..

Kiran abbavaram | విశ్వక్ తర్వాత కిరణ్ అబ్బవరం.. Kiran abbavaram |

ప్రభ న్యూస్ 17 Mar 2026 11:47 am

Buzz: Pawan Kalyan to work with a Tamil Director?

Powerstar Pawan Kalyan is done with all the film shoots and he is focused on AP politics completely. His next release is Ustaad Bhagat Singh and it is due for Thursday release. Pawan Kalyan is in plans to sign a new bunch of films. He will soon work with Surendar Reddy and the film was […] The post Buzz: Pawan Kalyan to work with a Tamil Director? appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 11:36 am

Harish Shankar and Megastar Film on Cards

Harish Shankar is one of the best writers and directors of Telugu cinema. He was stuck with Ustaad Bhagat Singh for over three years and he is now lining up back-to-back films. In an interview, Harish Shankar said that he is in touch with Megastar Chiranjeevi and he has a film lined up with Megastar […] The post Harish Shankar and Megastar Film on Cards appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 11:33 am

Peddi |బుచ్చిబాబు అనుకున్నది జరిగేనా ..?

Peddi | బుచ్చిబాబు అనుకున్నది జరిగేనా ..? Peddi | పెద్ది మూవీ:

ప్రభ న్యూస్ 17 Mar 2026 11:32 am

Pak Diversion Game : కాబూల్ పై దాడి గుట్టు రట్టు Andhra Prabha News

Pak Diversion Game : కాబూల్ పై దాడి గుట్టు రట్టు Andhra

ప్రభ న్యూస్ 17 Mar 2026 11:26 am

Andhra Pradesh : రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 17 Mar 2026 11:23 am

Former MLA |పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు

Former MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ పార్టీ మాజీ

ప్రభ న్యూస్ 17 Mar 2026 11:22 am

Two Release Dates considered for Jana Nayagan

The big day for Vijay’s Jana Nayagan is here. The Revising Committee will watch the film this afternoon in Chennai and the makers are confident that the censor hurdles will be cleared at the earliest. Tamil media speculates that the team is considering a May 8th release for the film. The other considered date of […] The post Two Release Dates considered for Jana Nayagan appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 11:19 am

A Remix Song in Ustaad Bhagat Singh

Powerstar Pawan Kalyan’s Ustaad Bhagat Singh is all set for a grand release during the Ugadi weekend. A music bit from Pawan’s Tholi Prema is used in the trailer as the background score. The film’s director Harish Shankar has confirmed that for the first time a Pawan Kalyan’s song is remixed and is used in […] The post A Remix Song in Ustaad Bhagat Singh appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 11:17 am

ఇసిపై అభిశంసన మధ్యనే ఎన్నికలు

దేశం లోని అసోం, పశ్చిమబెంగాల్,కేరళ, తమిళనాడు నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఏప్రిల్ 9 నుంచి 29 మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి మాత్రం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తరువాత ఎన్నికలు జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువల్ల ఇదివరకులా సాధారణంగా ఓటు శాతం వాటా గురించి ఊహాగానాలు చేయడానికి అవకాశం ఉండదు. అయినా అంచనాలు తప్పడం లేదు. పశ్చిమబెంగాల్ లోని టిఎంసి, తమిళనాడు లోని డిఎంకె, కేరళ లోని సిపిఎం ప్రస్తుతం పాలకవర్గాలుగా ఉండడమే కాదు, చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవినుంచి తొలగించాలని అభిశంసన ప్రకటించినవే. ఇప్పుడు ఆ చీఫ్ ఎన్నికల కమిషనర్ నేతృత్వం లోనీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం. నాలుగు రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో పాలిస్తున్న ప్రభుత్వాలకు మళ్లీ విజయావకాశాలు ఉన్నాయా లేదా తేల్చే అగ్ని పరీక్ష. కేరళలో సిపిఎం కూటమి ఎల్‌డిఎఫ్ గత పదేళ్లుగా అధికారంలో ఉంది. అసోంలో కూడా సిపిఎం ప్రాధాన్యంలో ఉంది. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓటరు అదే ప్రభుత్వం మళ్లీ ఎందుకు అని అసంతృప్తి చెందినా తొందరపడి పరిపాలన మార్పుకు ఓటు వేయడం తెలియని రాష్ట్రంగా పశ్చిమబెంగాల్‌కు పేరుంది. కేరళలో ఎల్‌డిఫ్‌కు కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్ ప్రధాన విపక్షంగా వ్యవహరిస్తున్నా జాతీయ స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాష్ట్రాలకు ఇబ్బందిగా తయారైందని ఆయా ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ ఓటర్లను కలుపుకోకుండా నిజమైన ఓటర్లను అనర్హులుగా చేస్తోందని వాదిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తాను నివసిస్తున్న నియోజకవర్గం లోనే ఓటు నమోదు చేసుకోవాలి. ఇంకెక్కడైనా నివసిస్తుంటే ఈ ఓటును రద్దు చేసుకుని అక్కడ నమోదు చేయించుకోవాలి. అయితే ఇది అంత సాఫీగా జరగదు. ఓటర్ల జాబితాలో 100 శాతం నమోదు ఎప్పటికీ సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఓటర్లను నమోదు చేసినా కొంత శాతం ఓటర్లు జాబితాలో చేరకపోవడం లేదా తప్పుడు వివరాలు నమోదు కావడం జరుగుతుందనే ఆరోపణలు ఉంటున్నాయి. పశ్చిమబెంగాల్‌లో అదనపు ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత తుది జాబితాకు చేర్చడమవుతుందని ఎన్నికల అధికారులు భరోసా ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో , కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రం మొత్తం ఓటర్ల సంఖ్య నిర్ధారణైంది. 2021లో పశ్చిమబెంగాల్‌లో మొత్తం 8 రౌండ్ల వంతున పోలింగ్ జరిగింది. ఆ సమయంలో ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు రెండు రౌండ్ల లోనే ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి వచ్చే ఫిర్యాదులను ఎంతవరకు పరిష్కరిస్తారో చూడాలి. రౌండ్లు కేవలం రెండే కాబట్టి రాజకీయ హింసకు అవకాశం ఉండకపోవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. కానీ ఈ విషయంలో ఏదీ చెప్పలేం. ఒకవేళ రాజకీయ హింసాత్మక సంఘటనలు జరిగినా పరిష్కరించగలమని ఎన్నికల సంఘం చెబుతోంది. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల రోజు ఏప్రిల్ 23కు ముందే వివాదాస్పద ఓటర్ల జాబితాలు అందుబాటులోకి వస్తాయి. పాత జాబితాలను తిరిగి అమలు చేసే ప్రశ్నే లేదు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిబంధనల ప్రకారం క్రమపద్ధతిలోనే జరిగినప్పటికీ ఎవరికైనా అర్హులకు ఓటు వేసే అవకాశం రాకుంటే సమస్య పరిష్కరించి న్యాయం చేకూరుస్తామని ఎన్నికల అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదులో తొందరపాటు నిర్ణయంపై నడుస్తున్న వివాదానికి ముగింపు పలకాలి. ఇక అసోం, బెంగాల్, కేరళలో ముస్లిం ఓట్లు పాత జాబితాల ప్రకారం స్థిరంగా ఉంటాయా లేక సర్ ప్రక్రియలో తొలగింపబడ్డాయా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లు రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతమే ఉన్నాయి. బెంగాల్ టిఎంసికి, కేరళ యుడిఎఫ్‌కు ముస్లిం ఓటర్లు మద్దతుగా ఉంటున్నారు. అసోంలో విపక్షాలకు ముస్లిం ఓటర్లు మద్దతు ఇస్తున్నారు. ఒవైసీకి చెందిన ఎఐఎంఐఎం, అజ్మల్‌కు చెందిన ఎఐయుడిఎఫ్ అసోంలో విపక్షాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కేరళ లోని ఎల్‌డిఎఫ్‌లో హిందూవర్గాల వైపు బిజెపి చొచ్చుకుపోకుండా అడ్డుకోవలసిన సామర్థం కేరళ ముఖ్యమంత్రి పినరయి చూపిస్తేనే ఎన్నికల్లో నెగ్గే అవకాశాలు ఉంటాయి. కొన్ని వారాల క్రితం తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురడం బిజెపికి కొంత బలం వచ్చినట్టయింది. అది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చెప్పలేం. బెంగాల్‌లో ముస్లిం ఓటర్లను బంగ్లాదేశ్‌నుంచి వచ్చే చొరబాటుదారులుగా బిజెపి ప్రచారం చేస్తోంది. అయితే ఈ చొరబాటు దార్లను గుర్తించడానికి ఇతర రాష్ట్రాల నుంచి జ్యుడీషియల్ అధికారులు వచ్చి బెంగాల్‌లో తిష్ట వేస్తున్నారు. మాతువా అనే దళిత వర్గాలు బంగ్లాదేశ్ జాతీయులన్న జనాభా గణన అధికారులు తేలుస్తున్నారు. ఈ వర్గాలను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో దీనిపై ఆందోళన చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంవల్ల బెంగాల్‌లో ఇప్పుడున్న ఓటర్ల జాబితా తుది జాబితా కింద పరిగణించలేం. ఈ వ్యత్యాసాలన్నీ తొలగించిన తరువాత సుప్రీం కోర్టు సప్లిమెంటరీ ఓటర్ల జాబితాలకు అవకాశం ఇచ్చినప్పుడే తుది జాబితాలు ఖరారవుతాయి. ఇదిలా ఉండగా 30 లక్షల మహిళా ఓటర్లు జాబితాల నుంచి తొలగించబడడం కూడా ప్రధాన సమస్యగా తయారైంది. ఇన్ని సమస్యల మధ్య ఎన్నికలు జరుగుతుండడం ఓటర్లకు అగ్నిపరీక్షే. 

మన తెలంగాణ 17 Mar 2026 11:13 am

Miyapur | 10మందికి గాయాలు..

Miyapur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మినీ బస్సు బోల్తాపడిన ఘటనలోో

ప్రభ న్యూస్ 17 Mar 2026 11:13 am

గాజువాకలో మంత్రి నారాయణ

విశాఖలోని గాజువాక‌లో మంత్రి నారాయ‌ణ ప‌ర్య‌ట‌ిస్తున్నారు

తెలుగు పోస్ట్ 17 Mar 2026 11:10 am

రెండో రోజు విచారణకు లక్ష్మీదుర్గ

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నేడు సిట్ ఎదుట రెండో రోజు విచారణ జరుతోంది

తెలుగు పోస్ట్ 17 Mar 2026 11:04 am

హెచ్.పి.వి వ్యాక్సిన్ వినియోగంలో ఏపీ టాప్

హెచ్.పి.వి వ్యాక్సిన్ వినియోగంలో ముందు వరుసలో ఆంధ్రప్రదేశ్ ఉంది

తెలుగు పోస్ట్ 17 Mar 2026 11:00 am

మోడీ మౌనం వ్యూహాత్మకమే!

ప్రధాని నరేంద్ర మోడీ, ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించకపోవడం దేశంలో పెద్ద చర్చ కు దారితీసింది. డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు సంయుక్తంగా నిర్వహించిన అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు గురయ్యారని వార్తలు వచ్చిన తరువాత మోడీ మౌనం పాటించడం దేశీయంగా, అంతర్జాతీయంగా కొన్ని విమర్శలు వచ్చిన మాట నిజమే. ప్రతిపక్ష నేతలు దీన్ని నైతిక బాధ్యతలను వదిలిపెట్టడంగా వ్యాఖ్యానిస్తున్నారు. సమీపంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యంగా ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించే ప్రాంతాల్లో, ఈ విషయం రాజకీయ వివాదంగా మారింది. అయితే చాలామంది తెలివైనవారు కూడా.. ఖమేనీ హత్యపై మాత్రమే దృష్టిని పెట్టి, దానికి ప్రతిగా ఇరాన్ చేసిన చర్యలు అరబ్ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో మాత్రం పెద్దగా గమనించడం లేదు. మోడీ తన అభిప్రాయాన్ని తరువాత వెల్లడించే అవకాశముంది. కానీ ప్రస్తుతం ఆయన మౌనం పాటించడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. మొదటిది.. గల్ఫ్ అరబ్ దేశాలతో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక సంబంధాలు, ఇరాన్ ప్రతి దాడి కారణంగా ఇప్పుడు ఆ దేశాలే ప్రధాన లక్ష్యాలుగా మారాయి. రెండవది.. భారత దేశంలోని ముస్లిం జనాభాలోని మతపరమైన విభజనలు కూడా మరో కారణం. ఖమేనీ హత్య వార్త ప్రపంచానికి చేరకముందే, ఇరాన్ తన ఆగ్రహాన్ని అరబ్ దేశాలపై చూపించడం ప్రారంభించింది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాలని ప్రకటించినప్పటికీ, అనేక మిసైళ్లు, డ్రోన్లు సాధారణ పౌర ప్రాంతాలను కూడా తాకాయి. పోర్టులు, విమానాశ్రయాలు, ఆయిల్ టెర్మినల్స్, హోటళ్లు, పర్యాటక రిసార్ట్ వంటి గల్ఫ్ దేశాల ప్రధాన ఆర్థిక వనరులపై దాడులు జరిగాయి. ఇరాన్ ప్రతిదాడులు కేవలం ఇజ్రాయెల్‌కే పరిమితం కాలేదు. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ సభ్యదేశాలు, జోర్డాన్, అలాగే ఇరాక్‌లోని కుర్దిష్ స్వయంప్రతిపత్తి ప్రాంతం కూడా లక్ష్యాలయ్యాయి. సుదీర్ఘ కాలంగా తటస్థ విధానాన్ని అనుసరిస్తున్న ఒమన్ కూడా ఈ దాడుల నుండి తప్పించుకోలేదు. ఇరాన్‌తో మంచి సంబంధాలు కలిగిన ఖతార్ కూడా దాడులకు గురైంది. ఇప్పటివరకు ఇలాంటి మిసైల్ దాడులకు అలవాటుపడింది ప్రధానంగా ఇజ్రాయెల్ మాత్రమే. కానీ సంపద, భద్రతలతో జీవిస్తున్న గల్ఫ్ దేశాలకు ఈ దాడులు తీవ్రమైన షాక్‌గా మారాయి. ట్రంప్-నెతన్యాహు చర్యలవల్ల ఈ యుద్ధం ప్రారంభమైనా, ఇరాన్ ప్రతిస్పందన భారతదేశానికి అత్యంత కీలకమైన ప్రాంతాన్ని అస్థిరం చేస్తోంది. మోడీ ఖమేనీ హత్యపై సంతాపం ప్రకటించి ఉండవచ్చు. కానీ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు ఒక కోటి భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం కూడా భారత్ ప్రధాన మంత్రిగా మోడీపై బాధ్యత ఉంది. ఈ సందర్భంలో ఇరాన్‌కు మద్దతుగా మోడీ ఏ వ్యాఖ్య చేసినా గల్ఫ్ అరబ్ నాయకులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఈ దేశాలు భారతదేశానికి రాజకీయంగా, ఆర్థికంగా ముఖ్యంగా ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైనవి. అందుకే ఇరాన్ దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే మోడీ, షేఖ్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలోని యుఎఇ నాయకత్వంతో మాట్లాడి దాడులను ఖండించారు. అలాగే మొహమ్మద్ బిన్ సల్మాన్ తో మాట్లాడి సౌదీ అరేబియాపై జరిగిన దాడులను కూడా ఖండించారు. తరువాత బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, జోర్డాన్ నాయకులతో కూడా మాట్లాడి భారతదేశం మద్దతు ప్రకటించారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఆయన స్పందన మాత్రం భిన్నంగా కనిపించింది. ఇక్కడ మరో చారిత్రక అనుభవాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. 1990లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కువైట్‌పై దాడి చేసినప్పుడు, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ అతనికి మద్దతు ఇచ్చాడు. 1991లో కువైట్ విముక్తి పొందిన తరువాత గల్ఫ్‌దేశాలు సుమారు నాలుగు లక్షల పాలస్తీనీయులను అక్కడి నుండి పంపివేశాయి. ఆ నిర్ణయం పాలస్తీనా సమస్యను అరబ్ రాజకీయాల్లో బలహీనపరిచింది. తరువాత అనేక దేశాలు, భారతదేశం సహా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణం చేసుకున్నాయి. అలాగే 1990లో అప్పటి భారత విదేశాంగ మంత్రి ఐ.కె. గుజ్రాల్ సద్దాం హుస్సేన్‌ను ఆలింగనం చేసుకున్న ఘటన కూడా అరబ్ దేశాల్లో అసంతృప్తికి దారితీసింది. తరువాత ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు గల్ఫ్ దేశాలు ఆయనను ఆహ్వానించడానికి కూడా ఇష్టపడలేదు. ఇంకొక అంశం భారతదేశంలో మతపరమైన విభజనలు. తాజా అంచనాల ప్రకారం, ఇరాన్, పాకిస్తాన్, ఇరాక్ తరువాత ప్రపంచంలో నాలుగో పెద్ద షియా జనాభా భారత దేశంలో ఉంది. సుమారు రెండు కోట్లమంది షియా ముస్లింలు ఉన్నారు. ఖమేనీ షియా ముస్లింలకు గౌరవనీయ నాయకుడు. అయితే ఇస్లామిక్ ప్రపంచం ఒకే స్వరంతో మాట్లాడదు. ఇజ్రాయెల్ విషయంలో కూడా అనేక దేశాలకు వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి.గల్ఫ్ ప్రాంతంలోని సున్నీ దేశాలపై ఇరాన్ దాడులు షియా-సున్నీ విభేదాలను మళ్లీ ప్రేరేపించే అవకాశం ఉంది. ఖమేనీ మరణంపై ముస్లింలందరూ సంతాపం వ్యక్తం చేసినా, ఆయనను షియా మతంలోని నాల్గవ ఇమామ్ అయిన అలీలా మార్త్యుడుగా భావించడం చాలా మంది సున్నీ ముస్లింలకు అంగీకారయోగ్యం కాదు. ఈ నేపధ్యంలో ఖమేనీకి మద్దతుగా జరిగే ర్యాలీలపై భారత హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలను అర్థం చేసుకోవాలి. ఇరాన్ దాడులు, అలాగే మతపరమైన విభజనలు ఉన్న ఈ పరిస్థితిలో భారత ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాలు కోపంతో విదేశీ కార్మికులను పంపిస్తే, భారతదేశం వంటి కార్మికులను పంపే దేశాలు భారీగా తిరిగి వచ్చే వలసదారులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాంగ విధానం భావోద్వేగాలపై ఆధారపడదు. ఖమేనీని ప్రశంసించినవారైనా, గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించడం భారతదేశానికి ఎంత అవసరమో గుర్తించాలి. ప్రస్తుతం గల్ఫ్ దేశాల భద్రత, స్థిరత్వం భారతదేశానికి అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే ఖమేనీ గతంలో కశ్మీర్ సమస్యపై, భారత ముస్లింల పరిస్థితిపై భారత్‌ను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, విదేశాంగ నిపుణులు, మేధావులు ఈ విషయంపై ఎన్నో చర్చలు, విమర్శలు చేయవచ్చు. కానీ ప్రభుత్వానికి మాత్రం భావోద్వేగాల కంటే కూడా దేశప్రయోజనాలు ముఖ్యం. ఇరాన్ సార్వభౌమత్వం ముఖ్యమా లేక అరబ్ దేశాల భద్రత ముఖ్యమా అనే నైతిక చర్చలు చేయడం సులభమే. కానీ ప్రభుత్వాలను పాలించే నేతలకు అలాంటి సౌకర్యం ఉండదు. భారతదేశం ఇరాన్‌కు మద్దతు ఇచ్చిందని భావించి గల్ఫ్ దేశాలు అక్కడ ఉన్న సుమారు కొటి మంది భారతీయులను వెనక్కి పంపివేస్తే అదే విమర్శకులు మళ్లీ ప్రభుత్వాన్ని ఈ విపక్షాలు తప్పుబడతాయి. గల్ఫ్ దేశాలలో ఉన్న ఒక కోటి భారతీయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే, ప్రభుత్వం మాట్లాడే ప్రతి మాటను వెయ్యిసార్లు ఆలోచించి చెప్పాల్సి ఉంటుంది. ఒక భావోద్వేగ వ్యాఖ్య కూడా వారి జీవితాలను పూర్తిగా తారుమారు చేసే ప్రమాదం లేకపోలేదు. - కోలాహలం రామ్‌కిశోర్ 98493 28496

మన తెలంగాణ 17 Mar 2026 10:59 am

ప్రేమపెళ్లి... కోరుట్లలో గర్భవతిని కత్తితో పొడిచి చంపిన ప్రేమికుడు

జగిత్యాల: ప్రేమ పెళ్లి చేసుకున్నాడు... నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యను భర్త కత్తితో పొడిచి చంపాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్‌కు చెందిన వైష్ణవి అనే యువతి యువకుడు గాఢంగా ప్రేమించుకున్నారు.  గత నవంబర్ నెలలో ప్రేమ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద కార్మికుడిగా పని చేస్తూ మాదాపూర్‌లో నివసిస్తున్నారు. వైష్ణవి యూట్యూబ్‌లో రీల్స్ చేస్తూ ఛానల్‌ను నిర్వహిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున వైష్ణవిని హరిబాబు కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు చూసేసరికి వైష్ణవి రక్తపు మడుగులో కనిపించింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

మన తెలంగాణ 17 Mar 2026 10:57 am

తరుణి మిత్ర అవార్డు అందుకున్న శేకు రమేష్

సూర్యాపేట(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన శేకు రమేష్ తరుణి మిత్ర అవార్డును అందుకున్నారు.​కౌమార బాలికలు, మహిళల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణి …

జనం సాక్షి 17 Mar 2026 10:52 am

రోహిత్ రెడ్డికి బిఆర్ఎస్ షోకాజ్

డగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అరెస్టు చేసిన సందర్భంగా ఆయనకు బిఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. మొయినాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు పార్టీ కార్యకలాపాలకు హాజరు కావొద్దని నిర్ణయం తీసుకోవడంతో పాటు రోహత్ పై సస్పెన్షన్ విధించారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విజ్ఞానం కలిగి ఉందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏవిషమైన సంబంధం కలిగి ఉందడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పై సంఘటనలో రోహిత్ హాజరు, ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చి పెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట, విశ్వనీయతకు భంగం కలిగించే అవకాశం కలిగించాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు, ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇవాళ్టి నుంచి 7 రోజులలోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖిత పూర్వక వివరణ సమర్పించవలసిందిగా మిమ్మల్ని ఈ నోటీసు ద్వారా ఆదేశిస్తున్నామని పార్టీ నాయకత్వం పేర్కొంది.  

మన తెలంగాణ 17 Mar 2026 10:50 am

Husband and wife |దంపతులు అక్కడికక్కడే..

Husband and wife | దంపతులు అక్కడికక్కడే.. Husband and wife |

ప్రభ న్యూస్ 17 Mar 2026 10:50 am

ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ

ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం గద్వాల టౌన్ మార్చి 17 జనంసాక్షిజిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు …

జనం సాక్షి 17 Mar 2026 10:47 am

Karimnagar Firing Row: MLA Kaushik Reddy Alleges Misuse, Police Call Claims “Baseless”

Hyderabad/Karimnagar: A controversy surrounding an alleged firing incident in Karimnagar has intensified after BRS MLA Kaushik Reddy made serious allegations against senior police officials, prompting a sharp rebuttal from the police department. Raising the issue repeatedly in the Assembly over the past two weeks, Kaushik Reddy accused officials of misuse of power and demanded answers […] The post Karimnagar Firing Row: MLA Kaushik Reddy Alleges Misuse, Police Call Claims “Baseless” appeared first on Telugu360 .

తెలుగు 360 17 Mar 2026 10:41 am

ప్రజాసేవకే అంకితమైన అర్థ వెంకట్ రెడ్డి..

ప్రజాసేవకే అంకితమైన అర్థ వెంకట్ రెడ్డి.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజా సేవకు

ప్రభ న్యూస్ 17 Mar 2026 10:40 am

Two Bikes |కళ్లలో కారం కొట్టి..

Two Bikes | కళ్లలో కారం కొట్టి.. Two Bikes | కూకట్‌పల్లి,

ప్రభ న్యూస్ 17 Mar 2026 10:38 am

వేంకటేశ్వర ఆలయంలో చోరీ..

వేంకటేశ్వర ఆలయంలో చోరీ.. ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ : కరీంనగర్

ప్రభ న్యూస్ 17 Mar 2026 10:27 am