జాయ్ అలుకాస్ జూవెల్లర్స్లో చోొరి.. కిలో బంగారం కొట్టేసిన సేల్స్మెన్
హైదరాబాద్: జాయ్ అలుకాస్ జూవెల్లర్స్లో జరిగిన చోరీ కేసును పంజాగుట్ట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కిలో బంగారు బిస్కెట్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన బంగారం విలువ రూ.1.60 కోటి రూపాయలు ఉంటుంది. ఈఘటన ఫిబ్రవరి 15వ తేదీన చోటుచేసుకుంది పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని గుంటూరు జిల్లా, తాడేపల్లి, మహానాడుకు చెందిన కారంపూడి గోపాలకృష్ణ(25) పంజాగుట్టలోని జాయ్ అలూకాస్ జూవెల్లర్స్లో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న సమయంలో రోజు నిందితుడు షూస్, సాక్స్లో బంగారు బిస్కెట్లను పెట్టుకుని వెళ్లాడు. ఆడిట్లో బంగారం తక్కువగా రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది సిసిటివి ఫుటేజ్ను పరిశీలించారు. అందులో గోపాలకృష్ణ బంగారు బిస్కెట్లు దొంగిలించినట్లు తెలిసింది. వెంటనే జూవెల్లర్స్ నిర్వాహకులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యే బృందాలను ఏర్పాటు చేశారు. సిసిటివి, టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో నిందితుడిని 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. బంగారం బిస్కెట్లు చోరీ చేయడంతో జూవెల్లర్స్లో పనిచేసే సిబ్బంది ఏమైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జూవెల్లర్స్లో సిసిటివిలు ఉంటాయని తెలిసి కూడా నిందితుడు కిలో బంగారం చోరీ చేయడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు గోపాలకృష్ణతో పాటు మరికొందరికి చోరీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. డిఐ రామకృష్ణ, డిఎస్సై సురేష్ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు.
Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News
Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News
Chegunta |అగ్నిప్రమాదం స్టోర్ రూమ్ లో చెలరేగిన మంటలు Chegunta | ఆంధ్రప్రభ,
Councillor |కౌన్సిలర్ గా ప్రమాణం స్వీకారం చేసిన మల్లెల సరితా శ్రీకాంత్
Councillor | కౌన్సిలర్ గా ప్రమాణం స్వీకారం చేసిన మల్లెల సరితా శ్రీకాంత్
Vice Chairman |ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు
Vice Chairman | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు
సజ్జనార్ ఆదేశాలు.. 63 మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీ
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 63మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్బిలో పనిచేస్తున్న వారిని ఎస్హెచ్ఓలుగా నియమించారు. స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్న రాంబాబు, రామకృష్ణ, లక్ష్మినారాయణ రెడ్డి, రుక్మిణీ, రాజగోపాల్ రెడ్డిని ఎస్హెచ్ఓలుగా నియమించారు. జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్ రెడ్డిని ఎస్బికి బదిలీ చేసి, ఆయన స్థానంలో శ్రీనివాసులు రెడ్డిని నియమించారు. మధులతను జూవైనల్ బ్యూరో యూనిట్ నుంచి ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్కు బదిలీ చేశారు. అఫ్జల్గంజ్ ఇన్స్స్పెక్టర్ నునావత్ రవిని జూవైనల్ బ్యూరో యూనిట్ ఇన్స్స్పెక్టర్గా బదిలీ చేశారు. నర్సింహులును ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ ఇన్స్స్పెక్టర్గా, ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్ ఇన్స్స్పెక్టర్గా పనిచేస్తున్న రంజిత్ కుమార్ గౌడ్ను యాంటీ ఫుడ్ అడాల్ట్రేషన్ టీంకు బదిలీ చేశారు. సుర్వే సునీతను జూబ్లీహిల్స్ పిసిఆర్ జోన్కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Congress |ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట..
Congress | ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట.. వైరా మున్సిపల్ చైర్
100 crores |మాటల వెనుక మర్మం ఏంటి..?
100 crores | మాటల వెనుక మర్మం ఏంటి..? Nikhil 100 crores
నాగర్కర్నూల్ జిల్లా మున్సిపాలీలలో కొలువుదీరిన పాలకవర్గాలు
మూడు మున్సిపాలిటీలలో ఏకగ్రీవంగా ఎన్నిక నాగర్కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా జరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేశారు. ఒక నాగర్కర్నూల్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీలలో సోమవారం పాలకవర్గాలు కొలువుదీరాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్ గా తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ గా బాదం రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ గా షేక్ రహీం పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ గా మొహమ్మద్ షానవాజ్ ఖాన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రక్రియ వరకు సజావుగా సాగడం ప్రజలు మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో ఎక్కడ కూడా హంగ్ అవకాశాలు లేకపోవడం తో ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు.
An honor |ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం
An honor | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం An
Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి..
Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి.. జిల్లా ఉత్సవ కమిటీ
BRS : మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు కనిపించకపోవడం డానికి అసలు రీజన్ అదేనా?
తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ ను కోలుకోనివ్వకుండా చేశాయి
public |ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
public | ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి
ఉద్యమాలను కవిత్వంగా మలిచిన కె.రా.
కాగితాల రాజశేఖర్ తెలుగు అభ్యుదయ సాహిత్యంలో కె.రా. అనేది ఒక కవి పేరు మాత్రమే కాదు; ఒక కాలానికి ప్రతినిధి అయిన స్వరం. కమ్యూనిస్టు ఉద్యమాల మధ్య జీవించాడు; వాటిని కవిత్వంగా మలిచాడు. అందుకే ఆయన కవిత్వం జీవన సమరాల్లో నుంచి ఉబికి వచ్చింది. విజయవాడ కేంద్రంగా 1970 లలో సాగిన విద్యార్థి, యువజన ఉద్యమాలు, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వేదికలు, ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ సభలు – ఇవన్నీ కె.రా. సాహిత్య ప్రయాణానికి […] The post ఉద్యమాలను కవిత్వంగా మలిచిన కె.రా. appeared first on Visalaandhra .
చింతపట్ల సుదర్శన్సెల్: 9299809212 ఇంచుక వాస్తవికత కలిగిన కల్పిత ప్రబంధం కథ అన్నాడు సి.పి.బ్రౌన్. లోకంలో తిరిగితే కానీ కథ రాదు అని వాకాటి పాండురంగారావుగారు అభిప్రాయపడ్డారు. మనకు తెలిసిన విషయాన్నే తిరిగేసి చూస్తే కొత్తకథ అవుతుంది అన్నాడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. హదయగత కల్లోలాన్ని విషాదాన్ని మాటల్లో చెప్పే ప్రయత్నం చేశాను నా కథల్లో అంటాడు ఫణిహారం వల్లభాచార్య. చిరకాలం వివిధ పత్రికల్లో సీనియర్ సబ్ ఎడిటర్గా అక్షర సేద్యం చేసిన వల్లభాచార్య ఇటీవల ప్రచురించిన కథాసంపుటి […] The post మనో సముద్రతీరం…మెరీనా appeared first on Visalaandhra .
ఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్
సాంఘికం, చారిత్రకం, జానపదం, సైన్స్ ఫిక్షన్ సంబంధిత అంశాలతో కథలరూపంలో, నవలలరూపంలో రచనలు చేస్తుంటారు. అయితే వీటిలో చారిత్రకం, జానపదం, సైన్స్ఫిక్షన్ నవలలుకాని, కథలుకాని రావడం ఎప్ప్పుడో తప్ప అరుదుగానే వస్తుంటాయి. అయితే అప్ప్పుడప్ప్పుడు వచ్చినా ఆ రచనలు పాఠకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే రీతిలో సాగుతాయి. అటువంటి రచనే సైన్స్ ఫిక్షన్ నవలల పోటీ 2024లో బహుమతి పొందిన ప్రముఖ రచయిత సలీంగారు అందించిన ‘చంద్రునికో నూలుపోగు’ నవల. ప్రారంభం నుంచి ఆద్యంతం వరకు చదువరులను […] The post ఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్ appeared first on Visalaandhra .
Vijay D and Rashmika have to Make it Official
The entire world is aware that actors Vijay Deverakonda and Rashmika Mandanna will tie the knot in a destination wedding this month. The news is being circulated widely and the pictures from the arrangements from their Udaipur wedding too are out. The Reception invitation is making waves across social media but Vijay Deverakonda and Rashmika […] The post Vijay D and Rashmika have to Make it Official appeared first on Telugu360 .
దీర్ఘాలోచనలు అలలై ఎగసి పడుతున్నాయిభావాలన్నీ రూపం దిద్దుకొని తాకేందుకుఎండిన చోట నీటి చుక్కలను పంచేందుకువసంతంగా మారి వనాలను సృష్టించేందుకు… ఎగిసి పడే అలల ప్రేమ కౌగిలిమట్టి మనసుల్లోనూ మొలకెత్తించు ప్రాణంఅలసిన హృదయములో జీవం పోసితన రెక్కలతో నింగినంతా తాకుతుంది… మనసులో ఆనందపు పువ్వు వికసిస్తేదేహమంతా సువాసనలు వ్యాపిస్తాయిజీవన దృశ్య మాలికలో రంగులు నిండినీ బతుకు వనంలో వనమాలి ప్రవేశిస్తాడు.. కల్లోలాలను శాంతి రెక్కలతో ఆర్పితేప్రశాంతిని పాతాళం దాకా పంపవచ్చునిర్మలత్వంతో నేలపై జీవనం కొనసాగిస్తూమానవత్వాన్ని మహావృక్షంగా మలచవచ్చు… చేతి […] The post మానవత్వపు మహావృక్షం… appeared first on Visalaandhra .
Telangana : ఈ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా
Telangana : ఈ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా
Anirudh Ravichander Concert in HYD: XV Tour on March 21st
Rockstar Anirudh, who made the world groove for his tunes in international level concerts. His Hukum tour became a huge success and now Anirudh is all set to bring his electrifying live concert to Hyderabad this March. The city’s music lovers are thrilled at the prospect of watching the Rockstar perform live. The much awaited […] The post Anirudh Ravichander Concert in HYD: XV Tour on March 21st appeared first on Telugu360 .
భక్తిశ్రద్ధలతో అమరేశ్వరుని గ్రామోత్సవం
భక్తిశ్రద్ధలతో అమరేశ్వరుని గ్రామోత్సవం అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రప్రభ) : పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరుని
dammapeta |గట్టు గూడెం గుట్టపై శివలింగం దర్శనం
దేవుణ్ణి చూడటానికి వెళ్తున్న చుట్టు పక్కల ప్రజలు భక్తులను వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న ఫారెస్ట్
Court | హత్యను నిరసిస్తూ…. Court | ఉట్నూర్, ఆంధ్రప్రభ : న్యాయం
విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈ నెల 26 న?
విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈనెల 26 న ఉదయ్ పూర్ లో జరగబోతున్నట్లు శుభలేఖ ఒకటి బయట వైరల్ అవుతుంది
Maktal |చైర్ పర్సన్ దంపతులను….
Maktal | చైర్ పర్సన్ దంపతులను…. Maktal | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Congress |మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న
Congress | మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల
జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన గొట్లూరు విద్యార్థి ఎం. తౌఫిక్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం క్రికెట్ అకాడమీ నందు సోమవారం జరుగు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలో మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్. హైదర్ వలీ కుమారుడు ఎం. తౌపిక్ ఎంపిక కావడం జరిగిందని కోచ్ కప్పల నరేష్ తెలిపారు. అనంతరం తండ్రి హైదర్ వలీ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కోచ్ నరేష్ వద్ద శిక్షణ పొందడం జరిగిందని, మా కుమారుడు ఎడమచేత్తో క్రికెట్ ఆటలాడుతాడని తెలిపారు. అబ్బాయి పీసీఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఆరవ […] The post జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన గొట్లూరు విద్యార్థి ఎం. తౌఫిక్ appeared first on Visalaandhra .
Mancherial |కొలువుదీరిన కొత్త పాలక వర్గం
Mancherial | కొలువుదీరిన కొత్త పాలక వర్గం Mancherial | చెన్నూర్, ఆంధ్రప్రభ
మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారి… ఎక్సైజ్ సీఐ ఎన్.చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం;;ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్, ధర్మవరం పరిది లోని మద్యం దుకాణాలకు రీ-నోటిఫికేషన్ జారి చేయబడినది అని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జి ఎస్ నెంబర్ ఎస్ ఎస్/13 – బత్తలపల్లి మండలం, జి ఎస్ నెంబర్ ఎస్ ఎస్/18- ముదిగుబ్బ మండలం లలో రీనోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.సత్య సాయి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ప్రొహిబిషన్ , ఎక్సైజ్ జిల్లా అధికారి ఏస్.గోవింద నాయక్ […] The post మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారి… ఎక్సైజ్ సీఐ ఎన్.చంద్రమణి appeared first on Visalaandhra .
Govt |వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా…
Govt | వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా… Govt | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Minister | రాజకీయ చతురత……… Minister | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట
First women |ప్రమాణ స్వీకారం చేసిన చైర్ పర్సన్, వైస్ చైర్ చైర్మన్
First women | ప్రమాణ స్వీకారం చేసిన చైర్ పర్సన్, వైస్ చైర్
ఆలయానికి విరాళం అందించిన చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని రామ్ నగర్ లో గల శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి సమేత జల లింగేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి , సతీమణి ఛాయాదేవి తో కలిసిఆలయానికి వెళ్లి అర్చకులు ద్వారా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అక్కడే కొంత సమయమును గడిపి దేవాలయ వాతావరణాన్ని ఆస్వాదించి ఆలయ ప్రాంగణంలో భక్తులతో కాసేపు మమేకమయ్యారు. […] The post ఆలయానికి విరాళం అందించిన చిలకం మధుసూదన్ రెడ్డి appeared first on Visalaandhra .
నాలుగు రోజుల్లో రిలీజ్.. సినిమా పేరు మార్చేశారు..
సాధారణంగా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుందంటే చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచుతుంది. వివిధ ఛానెల్కి ఇంటర్వ్యూలు ఇస్తూ.. పాటలు, టీజర్, ట్రైలర్లు విడుదల చేస్తూ.. హంగామా చేస్తారు. కానీ, ఓ సినిమా మాత్రం విడుదలకు మరో నాలుగు రోజులు ఉండగా.. ఏకంగా సినిమా టైటిల్నే మార్చేశారు. ఆ సినిమానే సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన ‘హే భగవాన్’. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. అయితే సెన్సార్ బోర్డు ఈ సినిమా పేరు మార్చాలని సూచించింది. దీంతో చిత్ర బృందం ‘హే భగవాన్’ అనే టైటిల్ను ‘హే బల్వంత్’గా మార్చింది. మారింది పేరు మాత్రమే అని.. వినోదం ఏ మాత్రం తగ్గదని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. అయితే ఇలా సినిమా విడుదలకు ముందు చిత్రం టైటిల్ మార్చాలని ఒత్తిడి తేవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే సినిమాకి కూడా టైటిల్ మార్చాలని లేకపోతే ‘ఎ’ సర్టిఫికేట్ ఇస్తామని సెన్సార్ బోర్డు హెచ్చరించింది. అయితే ఆ చిత్ర నిర్మాత ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చిన ఫర్వాలేదు.. టైటిల్ మార్చేది లేదని.. అలాగే సినిమా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో సినిమాకు బోర్డు ‘ఎ’ సర్టిఫికేట్ ఇచ్చింది.
జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక.. అధ్యక్షులు వడ్డే బాలాజీ
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి ధర్మవరం క్రీడాకారుడు అండర్-12 జిల్లా క్రికెట్ జట్టుకు గోవర్ధన్ ఎంపిక కావడం జరిగిందని ఆర్డిటి ఏరియా ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాసులు, ధర్మవరం మండల క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డే బాలాజీ, కార్యదర్శి శివ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ధర్మవరంలోని ఆర్డిటి స్పోర్ట్స్ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్న 11 ఏళ్ల జెన్నీ గోవర్ధన్ అండర్-12 జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడని, ఈ జట్టు […] The post జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపిక.. అధ్యక్షులు వడ్డే బాలాజీ appeared first on Visalaandhra .
ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ
2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు తీవ్ర అన్యాయం విశాలాంధ్ర ధర్మవరం;; 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేత రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యంతో వివక్షతతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని, మొన్న ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో కేంద్రం చేసిన అన్యా యాన్ని మరవకముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అన్యాయాన్ని కొనసాగించడం దారుణం అన్నారు.వ్యవసాయం […] The post ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ appeared first on Visalaandhra .
భైంసాలో మొదటిసారి బిజెపి గెలిచింది.. ఇది చరిత్రాత్మకం: రాంచందర్ రావు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ప్రజలు ఆదరించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. తమకు మున్సిపాలిటీలు తక్కువ వచ్చినప్పటికీ ఓట్ల శాతం పెరిగిందని, బిజెపికి ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికలతో పోలిస్తే బిఆర్ఎస్ కు 14 శాతం ఓట్లు తగ్గాయని, చాలా మున్సిపాలిటీలో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆధిక్యం చూపిందని అన్నారు. బిఆర్ఎస్ 13 మున్సిపాలిటీలకే పరిమితమైందని, భైంసాలో మజ్లిస్ ఆగడాలు తట్లుకోలేక చాలా మంది వెళ్లిపోయారని చెప్పారు. భైంసాలో మొదటిసారి బిజెపి గెలిచిందని ఇది చరిత్రాత్మకం అని కొనియడారు. చాలా చోట్ల బిజెపికి వైస్ చైర్మన్ పదవులు దక్కాయని, 25 మున్సిపాలిటీల్లో బిజెపి నిర్ణయాత్మక శక్తిగా ఉన్నామని రాంచందర్ రావు పేర్కొన్నారు.
ECR Migration: Andhra Surpasses Pre-Covid Levels; Telangana Not Yet
Hyderabad: The latest Emigration Clearance (ECR) data shows that while overseas labour migration has broadly recovered after the Covid disruption, the pace of revival varies sharply across states. In Telangana, ECR clearances remain below pre-pandemic levels. The state recorded 25,099 clearances in 2016, which dropped to 13,388 in 2019. The pandemic year 2020 saw a […] The post ECR Migration: Andhra Surpasses Pre-Covid Levels; Telangana Not Yet appeared first on Telugu360 .
ఐలాపురం వెంకయ్య మృతి తీరని లోటు
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) బీసీ ఉద్యమ నేత, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ ఐలాపురం వెంకయ్య మృతికి బీసీ చైతన్య సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిటికెన రమేష్ ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఐలాపురం వెంకయ్య ఆయన రాజకీయ జీవితంలోనూ ప్రజా జీవితంలోనూ అజాతశత్రువుగా ఉన్నారని, సమాజంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్లారని, ఆయన మృతి బీసీ సామాజిక […] The post ఐలాపురం వెంకయ్య మృతి తీరని లోటు appeared first on Visalaandhra .
మండపేట: శ్రీ గౌరీ శంకర రజక చైతన్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం బల్లల పండుగ ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక 9వ వార్డులో కొలువైయున్న శ్రీ కోదండ రామాలయంలో నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పురవీధుల్లో అత్యంత వైభవంగా మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. బస్టాండ్ దగ్గర గల దోభిఘాట్ వద్ద బల్లల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, ప్రెసిడెంట్ టేకి భీమలింగేశ్వర రావు, వైస్ ప్రెసిడెంట్ ఆవిడి సత్తిబాబు, సెక్రెటరీ టేకి వెంకటేశ్వరరావు, […] The post మండపేట లో ఘనంగా బల్లల పండుగ appeared first on Visalaandhra .
ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలిచిన పార్టీల వివరాలు
మెదక్: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించగా.. కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. అలా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా కూడా ఉంది. సోమవారం ఈ మున్సిపాలిటీల్లో పలు పార్టీలు విజయం సాధించాయి. ఆ పార్టీల వివరాలు ఇలా.. 1.ఇస్నాపూర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓటుతో దక్కించుకున్న బిఆర్ఎస్ 2.జిన్నారం మున్సిపాలిటీని బిజెపి కౌన్సిలర్ల మద్దతుతో గెలిచిన బిఆర్ఎస్ 3.నర్సాపూర్ మున్సిపాలిటీని బిజెపి కౌన్సిలర్ల మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 4.కోహిర్ మున్సిపాలిటీని ఎంఐఎం మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ 5.మెదక్ మున్సిపాలిటీని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుతో దక్కించుకున్న కాంగ్రెస్ 6.కోరం లేక వాయిదపడ్డ జహీరాబాద్ మున్సిపాలిటీ
Chairperson |ఏల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనా శ్రీదేవి..
Chairperson | ఏల్లంపేట్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనా శ్రీదేవి..
Andhra Prabha Smart Edition |Telangana/పవర్ పాలిట్రిక్స్/గేట్స్ ఓపెన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 16-02-2026, 4.00PM ts ఆఖరి ఘట్టంలో హైటెన్షన్.. అంతా
మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత కామన
విశాలాంధ్ర – మండపేట : రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అరకొర నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపిందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే వ్యవసాయ రంగానికి మాటల్లో ఉన్న మద్దతు […] The post మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత కామన appeared first on Visalaandhra .
Deputy CM |డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఆశీస్సులు …
Deputy CM | డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఆశీస్సులు … Deputy
తమిళనాడులో బీజేపీ నేత వ్యాఖ్యలపై స్పందించిన త్రిష #TamilNadu #BJP #Trisha #Vijay
Fauzi: A Big Challenge for Hanu Raghavapudi
Pan-Indian star Prabhas has been trolled badly for his looks and performance in Raja Saab. This haunted his fans and they were left speechless. His harcore fans suggested the actor to work on his looks. His next release is Fauzi directed by Hanu Raghavapudi. The film is a periodic drama set before independence and Prabhas […] The post Fauzi: A Big Challenge for Hanu Raghavapudi appeared first on Telugu360 .
Chairman Elections Postponed in 11 Telangana Municipalities Amid Political Turbulence
The election process for Municipal Chairpersons and Vice Chairpersons in Telangana remains incomplete after polls were postponed in eleven municipalities. Officials announced deferment in Dornakal, Jangaon, Thorrur, Yellandu, Kyathanpally, Khanapur, Zaheerabad, Sultanabad, Kagaznagar, Ibrahimpatnam, and Indresham. In most of these towns, elections were put off due to lack of quorum and procedural disruptions. Jangaon witnessed […] The post Chairman Elections Postponed in 11 Telangana Municipalities Amid Political Turbulence appeared first on Telugu360 .
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు రిషి విద్యాలయ విద్యార్థుల ఎంపిక
పాఠశాల డీడ్ భాస్కర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఋషి విద్యాలయ విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ9వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ ఉ 2026 | సబ్ జూనియర్ బాలురు & బాలికలు లకు ఫిబ్రవరి 14వ, 15వ తేదీలలో పల్నాడు జిల్లా, సత్తెనపల్లి లో నిర్వహించనున్న అంతర్ జిల్లా షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో […] The post రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు రిషి విద్యాలయ విద్యార్థుల ఎంపిక appeared first on Visalaandhra .
విజయ్ –రష్మిక పెళ్లి ముహూర్తం ఖరారు.. వెడ్డింగ్ కార్డ్ లీక్!
టాలీవుడ్లో సంచలన జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పెళ్లి వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చేలా వారి వివాహ నిశ్చయ తాంబూలాల ఆహ్వాన పత్రిక (వెడ్డింగ్ ఇన్విటేషన్) నెట్లో వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, వీరి వివాహం ఫిబ్రవరి 26, 2026న అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య ఈ పెళ్లి జరగనుందని ఆహ్వాన పత్రికలో […] The post విజయ్ – రష్మిక పెళ్లి ముహూర్తం ఖరారు.. వెడ్డింగ్ కార్డ్ లీక్! appeared first on Visalaandhra .
ఆర్టీజీఎస్ను సందర్శించిన బిల్గేట్స్..
టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలుఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి రాష్ట్ర పాలనలో టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు.రియల్టైమ్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న విధానం, అందుతోన్న ఫలితాలను ముఖ్యమంత్రి బిల్గేట్స్కు వివరించారు.డేటా లేక్,అవేర్ 2.0,వాట్సాప్ గవర్నెన్స్,సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి వంటి కీలక ప్రాజెక్టులపై […] The post ఆర్టీజీఎస్ను సందర్శించిన బిల్గేట్స్.. appeared first on Visalaandhra .
చేవెళ్ల మున్సిపల్ చైర్మన్ గా దేవర సమతవెంకట్ రెడ్డి
చేవెళ్ల,ఫిబ్రవరి 16 (జనంసాక్షి) చేవెళ్ల మున్సిపాలిటీ చైర్మన్ గా దేవర సమతా రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చేవెళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో …
జీహెచ్ఎంసీ : ఐటీ కారిడార్ ట్రాఫిక్కు చెక్: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాస్
హైదరాబాద్ లోని ఐటీ కారిడార్లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ను సిగ్నల్ ఫ్రీ కారిడార్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బహుళస్థాయి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్పాస్ను నిర్మిస్తుండగా, ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్ల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం […] The post జీహెచ్ఎంసీ : ఐటీ కారిడార్ ట్రాఫిక్కు చెక్: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాస్ appeared first on Visalaandhra .
ఎయిర్టెల్కు ఉపశమనం.. పరిహారం ₹15 వేలకు తగ్గింపు
జిల్లా కమిషన్ ఆదేశాల్లో మార్పు అన్న రాష్ట్ర కమిషన్నంబర్ పునరుద్ధరణ ఆదేశాలు రద్దు
Trisha condemns Political Remarks against Her
Tamil actress Trisha has been left distressed because of the comments made by Tamil Nadu BJP president Nainar Nagendran. While he took a dig at TVK Chief Vijay, he referred to Trisha as the rumored lady love of Vijay. This created huge outrage and Trisha is completely disturbed with the allegations made on her. Nainar […] The post Trisha condemns Political Remarks against Her appeared first on Telugu360 .
శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన మొత్తం 67 పిటిషన్లపై త్వరలో విచారణ చేపట్టనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. మహిళల ప్రవేశంపై నిషేధం అమలులో ఉన్న వివిధ మతపరమైన ప్రదేశాల విషయంలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ మార్చి 14లోపు లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయాలు,ప్రార్థనా స్థలాల నిర్వాహకులను […] The post శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం appeared first on Visalaandhra .
దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి..
షెడ్యూల్ వివరాలు..భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచ స్థాయి నేతగా ఎదగడంపై స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ఏఐ సదస్సు ఃఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ః నేడు (ఫిబ్రవరి 16, సోమవారం) న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా ఘనంగా ఆరంభం కానుంది. ఫిబ్రవరి 20 వరకు ఐదు రోజుల పాటు కొనసాగే ఈ మహాసదస్సుకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సాంకేతిక నిపుణులు, టెక్ దిగ్గజ సంస్థల అధినేతలు, వివిధ దేశాల […] The post దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి.. appeared first on Visalaandhra .
చైతన్యపురిలో వైశ్యరాజు జ్యువెలర్స్ భవనంలో వాచ్ మెన్ ఆత్మహత్య?
హైదరాబాద్ : చైతన్యపురిలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జ్యువెలర్స్ భవనంలో వాచ్ మెన్ మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. కార్ పార్కింగ్ ప్రాంతంలోని లిఫ్ట్ రాడ్స్కు ఉరిబిగించుకుని వాచ్ మెన్ చామల ముత్తయ్య మృతదేహం కనిపించింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడు చామల ముత్తయ్య భవన యజమాని వద్ద చాలా సంవత్సరాలుగా వాచ్ మెన్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ముత్తయ్య మృతికి న్యాయం చేయాలని, యజమానులపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ముత్తయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్గా ..
బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్గా .. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్
fromfeb18th |యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
fromfeb18th | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 18 నుంచి 28
మక్తల్లోని 3 మున్సిపాలిటీలు ‘హస్త’గతం
మక్తల్: మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు నేడు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అయితే మక్తల్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మక్తల్, ఆత్మకూరు, అమరచింత మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మక్తల్ చైర్ పర్సన్ వాకిటి మానస హన్మంతు, వైస్ చైర్ పర్సన్ శైవీ రెడ్డి.. ఆత్మకూరు చైర్ పర్సన్ నాగమణి, వైస్ చైర్ పర్సన్ నల్లగొండ శ్రీనివాసులు.. అమరచింత చైర్ పర్సన్ జింక సువర్ణ, వైస్ చైర్ పర్సన్ రాధా అరుణ్లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు, కౌన్సిలర్లకు రాష్ట్ర క్రీడా, పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాభినందనలు తెలిపారు.
PAKISTHAN|ఇలా జరుగుతుందని ముందే తెలుసు
PAKISTHAN| ఇలా జరుగుతుందని ముందే తెలుసు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టీ20
సామాన్యుడికి మేయర్ పట్టం నిజామాబాద్ మేయర్ గా కూరగాయల ఉమారాణి..ఇందూరు గడ్డపై ఎగిరిన
welcome|కార్పొరేటర్లకు ఘన స్వాగతం పలికిన మండల బిజెపి శ్రేణులు
welcome| కార్పొరేటర్లకు ఘన స్వాగతం పలికిన మండల బిజెపి శ్రేణులు welcome| బెజ్జంకి,
Siddhu Jonnalagadda and Venky Atluri coming for Netflix Web series
Venky Atluri emerged as one of the Happening directors of Telugu cinema after he delivered Sir and Lucky Baskhar. He is currently directing Suriya and the shoot of the film is in the final stages. The film is expected to release later this year. The latest news is that Venky Atluri will direct Siddhu Jonnalagadda […] The post Siddhu Jonnalagadda and Venky Atluri coming for Netflix Web series appeared first on Telugu360 .
మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక... కష్టపడి పనిచేసే వారినే కాంగ్రెస్ గుర్తిస్తుంది: మైనంపల్లి
మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్.. అభినందించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మున్సిపల్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ లను ఆయన అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సాధించిన విషయాన్ని ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టి మెదక్ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం అభినందనీయమన్నారు. నూతనంగా ఏర్పడిన పాలకవర్గం పట్టణాభివృద్ధికి కృషి చేస్తూ సేవలందించాలని ఆయన నూతనంగా ఎన్నికైన కార్యవర్గం కు ఆయన సూచించారు. ప్రజలు నమ్మకం ఉంచి గెలిపించిన కౌన్సిలర్లు పట్టణాభివృద్ధికి ఐక్యంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణాభివృద్ధికి గాను తన వంతుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన అన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన కానుగు రాధిక, దొంతి నరేష్ గౌడ్ లను, కౌన్సిలర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ…
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ… జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ
నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం..
నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం.. మేయర్ పదవిని బీసీలకు ఇచ్చి చిత్తశుద్దిని చాటుకున్నాం..పేద
తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్గా రఘునందన్ రెడ్డి
సూర్యాపేట: మున్సిపల్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన అభ్యర్థులను సోమవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్గా బిఆర్ఎస్ నేత ఎస్.రఘునందన్ ప్రమాణస్వీకారం చేశారు. రఘునందన్ రెడ్డిపేరును కౌన్సిలర్ యాకుబ్ నాయక్ సూచించగా.. మరో కౌన్సిలర్ త్రిషుల్ బలపర్చిచారు. బరిలో ఎవరూ లేకపోవడంతో.. ఎస్.రఘునందన్ రెడ్డి ని చైర్మన్గా ఎన్నికల అధికారి ప్రకటించారు.
కౌన్సిలర్లను తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ ఐలయ్య
కౌన్సిలర్లను తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ ఐలయ్య ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ కౌన్సిలర్లు
ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
YSRCP : వైసీపీలోకి ఆ నేతలు క్యూ కట్టే ఛాన్స్ ఎంత?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో చేరికలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
MLA | 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా కంకటి ప్రణీత ప్రమాణ స్వీకారం
MLA | 25వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్గా కంకటి ప్రణీత ప్రమాణ స్వీకారం
బీద కుటుంబం నుంచి చైర్మన్ పీఠం వరకు..!
బీద కుటుంబం నుంచి చైర్మన్ పీఠం వరకు..! కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచిన వినయ్విద్యను
RDO |నూతన పాలకవర్గానికి ఎన్నికల అధికారి శుభాకాంక్షలు
RDO | నూతన పాలకవర్గానికి ఎన్నికల అధికారి శుభాకాంక్షలు RDO | ఆలేరు,
బిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి?: బండి
హైదరాబాద్: ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత రాజకీయాలు పక్కన పెట్టాలని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగామని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రజా తీర్పును పక్కన బెట్టి కాంగ్రెస్ కుట్రలు చేసిందని విమర్శించారు. బిజెపి బలపడితే కాంగ్రెస్ భయపడుతోందని, కరీంనగర్ గడ్డపై బిజెపి జెండా ఎగురవేశామని, 80 ఏళ్ల కల నెరవేరిందని బండి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల వెనుక ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయని, ఎన్ని చేసినా ప్రజలు ధర్మం వైపే నిలబడ్డారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి మాటిచ్చా.. కరీనంనగర్ లో గెలిపించానని తెలియజేశారు. కరీంనగర్ అభివృద్ధికి కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులనూ కలుస్తామని, బిజెపి మేయర్ ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వదిలేది లేదని హెచ్చరించారు. బిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి సాధించింది ఏంటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో తాము గెలిచినా.. మేయర్ గా ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి కుట్రలు కలిశాయని బండిసంజయ్ పేర్కొన్నారు.
45th Division |నల్లగొండ మేయర్గా…
45th Division | నల్లగొండ మేయర్గా… 45th Division | ఉమ్మడి నల్లగొండ
చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా దేవర సమత వెంకట్ రెడ్డి
చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా దేవర సమత వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా
బిజెపిని దెబ్బతీసేందుకు అనైతిక పొత్తులు: ధర్మపురి అరవింద్
నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి త్వరలోనే ఈ ఫలితాన్ని తిరగరాస్తాం:.. ఎంపి ధర్మపురి అరవింద్ ధ్వజం నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వేదికగా కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటయ్యాయని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. బిజెపిని దెబ్బతీసేందుకు సిద్ధాంతాలను పక్కనబెట్టి ఈ మూడు పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం నగర మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ తీరును, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా-ఈ కారు రేసు వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని అరవింద్ ప్రశ్నించారు. ఒకవైపు విమర్శలు చేస్తూనే, మరోవైపు బిఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకురావడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన అడిగారు. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు ఎందుకు మద్దతు ఇచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ ఎన్నిక ప్రక్రియలో కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని ఎంపి ఆరోపించారు. కొందరు పోలీసులు రాజకీయ రంగు పూసుకుని మరీ పనిచేశారనీ విమర్శించారు. బిఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ వ్యానులో కూర్చోబెట్టి తీసుకురావడంలో పోలీసుల హస్తం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. స్వల్ప తేడాతో విజయం.. ఇది శాశ్వతం కాదు బిజెపి అభ్యర్థి స్రవంతి రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కేవలం మూడు స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారనీ పేర్కొన్నారు. అలాగే ఎంఐఎం అభ్యర్థి, బిజెపి అభ్యర్థి బంటు రాముపై గెలవడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉందని విమర్శించారు. ఈ ఎన్నిక ఫలితం ముగిసిపోయిన అధ్యాయం కాదు. ఈ బాడీ గడువు ముగియక ముందే, ఈ ఫలితాన్ని రివర్స్ చేసి చూపిస్తాం, ప్రజాక్షేత్రంలో అక్రమ పొత్తులను ఎండగడతాం అని అరవింద్ హెచ్చరించారు. గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సాంకేతికతతో పౌర సాధికారత సాధ్యమనే స్ఫూర్తి వచ్చింది: చంద్రబాబు
హైదరాబాద్: పరిపాలనలో వేగాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని ఆర్టిజిఎస్ అందిస్తోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మానవజీవనాన్ని మెరుగుపరిచేందుకు సేవ చేయాలన్నదే తమ లక్ష్యం అని అన్నారు. ఎపి సచివాలయంలో సిఎంతో కలిసి ఆర్టిజిఎస్ కేంద్రాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టిజిఎస్ కేంద్రం నుంచి పరిపాలనలో టెక్నాలజీ వినియోన్ని పరిశీలించారు. డేటాలేక్, అవేర్ 2.0 వాట్సప్ గవర్నర్ ను, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్షంగా ప్రజల జీవితాల్లో ఆర్టిజిఎస్ మార్పు తీసుకువస్తోందని, 1990లో బిల్ గేట్స్ ను కలిసినప్పుడు సాంకేతికపై స్ఫూర్తి వచ్చిందని తెలియజేశారు. సాంకేతికత ద్వారా పౌర సాధికారత సాధ్యమనే స్ఫూర్తి వచ్చిందని, నాటి ఆలోచనలే ఇవాళ టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బాటలు వేశాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్టిజిఎస్ ద్వారా ఇవాళ పలు కార్యక్రమాలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.
చైర్మన్ అభ్యర్థి బీజని బాలమణి ప్రమాణ స్వీకారం
చైర్మన్ అభ్యర్థి బీజని బాలమణి ప్రమాణ స్వీకారం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి
కొత్తగూడెం మేయర్ గా మూడ గణేష్ ప్రమాణ స్వీకారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొలువుదీరిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై వీడిన ఉత్కంఠ! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. సోమవారం నూతనంగా ఎన్నికైన 60 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఇప్పటికే కాంగ్రెస్, సిపిఐ మేయర్ పీఠం చెరో రెండున్నరేళ్ల కు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో తొలుత రెండున్నరేళ్ల తొలి మేయర్ గా సిపిఐ అభ్యర్థి మూడ గణేష్ నియామకం జరిగింది. డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి 8వ డివిజన్ లో విజయం సాధించిన సిరిపురపు లలిత ను ఖరారు చేశారు. ఈ కీలక ఘట్టంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి రామసాయం రఘురాం రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వయంగా రంగంలోకి దిగారు. తమ పార్టీల తరపున గెలుపొందిన అభ్యర్థులను వెంటబెట్టుకొని వారు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. కూటమి అభ్యర్థుల్లో ధీమా నింపుతూ, మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా వ్యూహ ప్రతివ్యూహాలతో వారు ముందుకు సాగుతున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల గైర్హాజరు కాగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి కి చెందిన 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరు కావాలనే దూరంగా ఉన్నారా లేదా ఇతర రాజకీయ సమీకరణాలు ఏవైనా ఉన్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరి గైర్హాజరు మేయర్ ఎన్నిక ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక ప్రక్రియ మొదలుకానుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకమైన ఈ పీఠం కోసం ప్రయత్నిస్తుండటంతో కొత్తగూడెం రాజకీయాలు వేడెక్కాయి.
Jana Sena : జనసేన బాలినేని దూరం పెట్టిందా? మిగిలిన నేతలకున్న ప్రాధాన్యత లేదా?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి భవిష్యత్ లోనూ జనసేనలో పదవులు దక్కే అవకాశాలు లేనట్లే కనిపిస్తుంది.
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి.అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్లు డాలర్లలో నిర్వహించేందుకు రష్యా సిద్ధమవుతుండడం బంగారం, వెండి లోహాల ధరలను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర మళ్లీ లక్ష రూపాయల దిగువకు వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధర సోమవారం గ్రాముకు రూ.1300కు పైగా తగ్గింది. ఈ […] The post మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. appeared first on Visalaandhra .
కరీంనగర్ పై కాషాయ జెండా.. మేయర్ గా కొలగాని, డిప్యూటీ గా సునీల్
కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ పోటీలో నిలిచినప్పటికీ. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దీంతో మేయర్ స్థానాన్ని భాజపా దక్కించుకుంది. కరీంనగర్ మేయర్గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మేయర్ గా కొలగాని శ్రీనిబాస్, డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. బిఆర్ఎస్ ఆదేశంతో ఆ పార్టీకి చెందిన 9 మంది ఓటింగ్ లో పాల్గొనక పోవడంతో బిజెపి మ్యాజిక్ ఫిగర్ ని దాటి కరీంనగర్ బల్దియా పీఠం దక్కించుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్ లను కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు. మరోవైపు నిజామాబాద్ కార్పొరేషన్ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గతంలో యాదగిరి సునీల్ రావు కరీంనగర్ మేయర్ గా సేవలందించారు.
శ్రీశైల మల్లన్న కల్యాణానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైల మల్లన్న కల్యాణం ఉత్సవానికి భారీగా భక్తుల హాజరయ్యారు
jewellery |గోల్డ్ ధరలకు బ్రేక్
jewellery | గోల్డ్ ధరలకు బ్రేక్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గత ఏడాది
కుల్దీప్పై హార్థిక్, సూర్య అసహనం.. కారణం ఏంటంటే..
కొలంబో: ఐసిసి ప్రపంచకప్లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ సేన.. పాక్ జట్టును మట్టికరిపించింది. అయితే మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై అసహనం వ్యక్తం చేస్తూ కనిపించారు. హార్థిక్ పాండ్యా ఓవర్లో షాహిన్ అఫ్రీది భారీ షాట్ ఆడగా.. సునాయాసమైన క్యాచ్ని కుల్దీప్ చేజార్చాడు. అది కాస్త బౌండరీ అవతల పడటంతో అంపైర్ దాన్ని సిక్స్గా ప్రకటించారు. అంతకు ముందు ఓవర్ మధ్యలోనే షాహిన్ అఫ్రిదీ ఔట్ కావాల్సింది. అతడి గ్లోవ్స్కు తగిలిన బంతిని క్యాచ్ అందుకోవడంలో ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. దీంతో పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో కోపంతో హార్థిక్ ‘‘ముందు నువ్వు.. తర్వాత అతడు’’ అంటూ సైగలు చేస్తూ.. కోపం ప్రదర్శించాడు. అయితే చివరకు హార్థిక్ బౌలింగ్లోనే ఉస్మాన్ తారిఖ్ క్లీన్ బౌల్డ్ కావడంతో భారత్ మ్యాచ్ గెలిచింది. వరుసగా రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న షాహిన్ అఫ్రిది మాత్రం (23) నాటౌట్గా నిలిచాడు.
19 places |కలిసిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్
19 places | కలిసిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్ 19 places | కామారెడ్డి

29 C