సిఎస్కె క్యాంప్లో విషాదం.. స్టార్ ప్లేయర్ తల్లి కన్నుమూత
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ క్యాంపులో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టులో ఓ సభ్యుడికి కోలుకోలేని దుఃఖం వచ్చింది. జట్టు పేసర్ ముకేశ్ చౌదరికి మాతృవియోగం కలిగింది. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిఎస్కె తమ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ముకేశ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్తో ఉన్నామని భరోసా ఇచ్చింది. తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఇవాళ ముంబై ఇండియన్స్తో జరిగే కీలక మ్యాచ్కి అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సిఎస్కె బౌలింగ్ విభాగానికి ఇది మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.
పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం… నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ బొడ్డు స్పందన కడెం,
యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవపత్రం మంజూరు..
యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవపత్రం మంజూరు.. యడ్లపాడు, ఆంధ్రప్రభ
‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన […] The post ‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే… appeared first on Visalaandhra .
మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘంటసాల –
Students |అప్పటి నుండే రెండో విడత పరీక్షలు..
Students | అప్పటి నుండే రెండో విడత పరీక్షలు.. Students | ఆంధ్రప్రభ,
110cornbags |అర్ధరాత్రి చోరీ..అంతర్రాష్ట్ర దొంగలముఠాను పట్టించిన సీసీ కెమెరాలు!
110cornbags | అర్ధరాత్రి చోరీ..అంతర్రాష్ట్ర దొంగలముఠాను పట్టించిన సీసీ కెమెరాలు! 110cornbags |
బెంగాల్ ముర్షిదాబాద్లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్కు ముందు రాత్రి రాయ్పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుఈ […] The post బెంగాల్ ముర్షిదాబాద్లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు appeared first on Visalaandhra .
సారపాకలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
ఖమ్మం, ఆంధ్రప్రభ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని వాసవి ఫంక్షన్ హాల్లో
‘వారణాసి’ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మెక్సికోలో స్క్రీనింగ్!
సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంకా చోప్రా జోనస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత అంచనాలు నెలకొన్న ప్రాజెక్ట్గా నిలుస్తోంది. పాన్ వరల్డ్ లెవెల్లో ఒక భారతీయ చిత్రంపై ఇంత ఆసక్తి నెలకొనడం నిజంగా అపూర్వమైన విషయం. ఇటీవల కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారణాసి ప్రెజెన్స్ కనిపించకపోవడంతో పలు వ్యాఖ్యలు వినిపించాయి. అయితే మేకర్స్ దానికి బదులుగా మరో పవర్ఫుల్ ప్లాన్తో ముందుకు వచ్చారు. […] The post ‘వారణాసి’ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మెక్సికోలో స్క్రీనింగ్! appeared first on Telugu Bullet .
AK-47 bullets |నలుగురు అరెస్ట్…
AK-47 bullets | నలుగురు అరెస్ట్… AK-47 bullets | ఆంధ్రప్రభ, వెబ్
జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి…
జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి… ఇంచార్జి కలెక్టర్ మచిలీపట్నం – ఆంధ్రప్రభ :
37% voting |తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్
37% voting | తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్ 37% voting | ఆంధ్రప్రభ
‘ఆదర్శ కుటుంబం’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..
విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసని క్రియేషనన్స్ బ్యానర్పై ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ‘హౌస్ నె0.47’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిప చాలా అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి తొలుత హర్షవర్థన్ రామేశ్వర్ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు అతడు సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో తమన్ని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని.. సోషల్మీడియాలో అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ ప్రభుత్వం ఆర్టిసిను ప్రైవేటుపరం చేసే యోచనలో ఉంది: రామచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం జెఎసి, కార్మిక నేతల డిమాండ్లు అంగీకరించాలని టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు సూచించారు. ఆర్టిసి సమ్మెపై కేబినెట్ భేటీలో చర్చించాలని అన్నారు. బిజెపి కార్యాలయంలో భగీరథ మహిర్షి జయంతి కార్యక్రమం జరిగింది. భగీరథ మహర్షి చిత్రసటానికి రామచందర్ రావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 41 రోజుల ముందే కార్మికులు నోటీసులు ఇచ్చారని, ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు సమ్మె చేపట్టారని తెలియజేశారు. ఆర్టిసి ప్రైవేటుపరం చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, గతంలో 63మంది కార్మికుల మరణానికి బిఆర్ఎస్ కారణమైందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి మూడేళ్లయిందని, కొత్త బస్సులు లేవు..ఉన్న బస్సులను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టిసి కార్మికులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ రావు భరోసా ఇచ్చారు.
భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు
కృత్రిమ కొరతతో పెట్రోల్.. నంద్యాల వాహనదారుల కష్టాలు….బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు..
బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు
మద్దూర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టు పై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు
ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కలెక్టరేట్
ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు
ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు మధిర, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్వి
చార్ ధామ్ యాత్రీకులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ #CharDhamYatra#KedarnathDham#PMModi#DigitalDetox
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం..
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం.. యువకుడిలో ప్రమాదకర ట్యూమర్ తొలగింపు.. మహిళలో
డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పిల్లల భరణానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. డీఎన్ఏ పరీక్షలో ఒక వ్యక్తి తండ్రి కాదని నిరూపితమైతే, ఆ బిడ్డకు భరణం చెల్లించమని అతడిని బలవంతం చేయలేమని స్పష్టం చేసింది. వివాహ బంధం కొనసాగుతున్న సమయంలో బిడ్డ పుట్టినప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుందని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఓ మహిళ దాఖలు చేసిన అప్పీల్ను కొట్టివేసింది.ఓ […] The post డీఎన్ఏ టెస్టు ప్రకారం భరణం కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు appeared first on Visalaandhra .
23rdApril 2026 |తిరుమల సమాచారం..
23rdApril 2026 | తిరుమల సమాచారం.. 23rdApril 2026 | బుధవారం భక్తుల
తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
తొలి ఓటర్లలో ఒకరిగా నిలిచిన నటుడు అజిత్ కుమార్ఓటేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులుతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), వీవీప్యాట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. సమస్యలను గుర్తించిన ఎన్నికల అధికారులు వెంటనే రంగంలోకి దిగి, మరమ్మతులు చేపట్టి పోలింగ్ను తిరిగి ప్రారంభించారు.ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల […] The post తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. appeared first on Visalaandhra .
లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ ముఠాలను పాక్ అణిచివేయాలి
అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షర్మన్ పిలుపు వాషింగ్టన్: లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర ముఠాలను పాక్ అణిచివేయాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడితో ఈ బృందాలకు సంబంధం ఉన్నట్టు ఆరోపించారు. భారతీయ ఎంబసీ ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడారు. ‘హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ పేరిట భారత రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉగ్రవాదం వల్ల సామాన్యులకు కలిగే నష్టం గురించి షర్మన్ ప్రసంగించారు. […] The post లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ ముఠాలను పాక్ అణిచివేయాలి appeared first on Visalaandhra .
Rowdy Janardhana: విజయ్ దేవరకొండ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా?
మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలకి సాలీడ్ హిట్ పడి చాలా కాలమవుతోంది. నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నాయి. నాగ శౌర్య హిట్ అనే పదం విని చాలా ఏళ్ళవుతోంది. శర్వానంద్ ఇటీవల బైకర్ సినిమాతో వచ్చాడు. సినిమా బావున్నప్పటికీ బ్రేకీవెన్ కాలేదనేది ఇండస్ట్రీ టాక్. నిఖిల్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా సినిమా అంటూ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న […] The post Rowdy Janardhana: విజయ్ దేవరకొండ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా? appeared first on Telugu Bullet .
తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. 32 డిమాండ్లతో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హైదరాబాద్ నగరంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సర్వీసులను పెంచింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను తీసుకుని నడుపుతోంది. హైదరాబాద్లోని మహాత్మా […] The post తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె appeared first on Visalaandhra .
శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
ఊర్కొండ, ఆంధ్రప్రభ : శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఊర్కొండ మండపరిధిలోనీ
ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి…
ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి… ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా
ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు…
9 గంటలకు తమిళనాడులో 17.69, బెంగాల్లో 18.76 శాతం ఓటింగ్ నమోదు చెన్నై/ కోల్కతా: తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా… తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమబెంగాల్లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.తమిళనాడు ఓటింగ్లో పాల్గొన్న […] The post ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు… appeared first on Visalaandhra .
ప్రైవేటీకరణ యత్నాలపై ఆగ్రహం… హైదరాబాద్, ఆంధ్రప్రభ ; ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు
శుభలేఖలో సైబర్ అవగాహన #Khammam #CyberAwareness #CyberFraud #TelanganaPolice #PublicAwareness
ఐపిఎల్లో చెత్త ప్రదర్శన.. ధోనీని దాటేసిన రిషబ్ పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్లో 9వ స్థానానికి పరిమితమైంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుపై జరిగిన మ్యాచ్లో విజయానికి మార్గం సులభంగా ఉన్నా.. దాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. బ్యాటింగ్లో మూడు బంతులు ఎదురుకొని డకౌట్ అయ్యాడు. దీంతో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో ధోనీ(6) రికార్డను పంత్ దాటేశాడు. నిన్నటి దానితో కలిపి పంత్ మొత్తంగా 7 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో గిల్క్రిస్ట్తో కలిపి సంయుక్తంగా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. డక్ మాస్టర్ల జాబితాలో దినేశ్ కార్తిక్(16), పార్థివ్ పటేల్ (10), నమన్ ఓఝా(8) టాప్-3లో ఉన్నారు. ఇక నిన్నటి మ్యాచ్లో లక్నో బౌలింగ్లో శభాష్ అనిపించింది. ఆర్ఆర్ను కేవలం 159 పరుగులకే కట్టడి చేసింది. కానీ, ఈ స్వల్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం విఫలమైంది. ఆర్చర్ (3 వికెట్లు), బర్గర్ (2 వికెట్లు), బ్రిజేశ్ శర్మ (2 వికెట్లు), జడేజా, బిష్ణోయ్ తలో వికెట్ తీయడంతో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది.
నిరుపేద కుటుంబానికి దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్ చేయూత
ఖమ్మం, (జనంసాక్షి) : జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామం రాంచంద్రపురంలో నివసిస్తున్న బొజ్జగాని ముత్తమ్మ గారు ఏప్రిల్ 11న మరణించారు. ఆమె …
చందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ
సినిమా: ప్రముఖ హిందీ హీరో అక్షయకుమార్, తెలుగు నటుడు రానా దగ్గుబాటి కథానాయకులుగా మరొక మల్టీస్టారర్ సినిమాకి రంగం సిద్ధమైంది. హిందీ, తెలుగు హీరోల కలయికగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనుంది. మరొక అగ్ర తార ఇందులో నటించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని నేపథ్యంలో కథని సిద్ధం చేశారు చందు. హిస్టారికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాని భారీ హంగులతో కరణ్జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. భక్తి, చరిత్ర, థ్రిల్లింగ్ అంశాలతో […] The post చందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ appeared first on Visalaandhra .
Music Director walks out from Trivikram’s Film
Top director Trivikram is directing Victory Venkatesh for the first time and the family entertainer is titled Adarsha Kutumbam. The shoot of the film is over half done and the makers are in plans to release the film during Dasara this year. Thaman and Trivikram have collaborated for years and they have delivered chartbusters. But […] The post Music Director walks out from Trivikram’s Film appeared first on Telugu360 .
Azharuddin’s Political Future on Edge as Telangana Cabinet Meets Today
The suspense over Mohammad Azharuddin’s pending nomination to the Legislative Council has intensified ahead of today’s Telangana Cabinet meeting, making his political future one of the biggest talking points in the state. A crucial Cabinet meeting will be held at 3 PM in the Secretariat under the chairmanship of A. Revanth Reddy, with Azharuddin’s MLC […] The post Azharuddin’s Political Future on Edge as Telangana Cabinet Meets Today appeared first on Telugu360 .
సమ్మె శాంతియుతంగా నిర్వహించుకోవాలి
సమ్మె శాంతియుతంగా నిర్వహించుకోవాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ
2009 తర్వాత పుట్టినవారికి సిగరెట్లు బ్యాన్ #Britain #Vaping #ECigarette #Nicotine #HealthBill
హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి..
హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 25న భారీ
ఉపాధి కూలీలకు గాయాలు నర్సింహులపేట, ఆంధ్రప్రభ : పాల వాహనం డీకొని ఉపాధి
హోర్మూజ్ను తెరిచేందుకు ఆరు నెలలు: పెంటగాన్
తప్పని చమురు మంటలు తప్పవా! వాషింగ్టన్: చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి విధితమే. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో…ఈ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు గమనిస్తుంటే… మరో ఆరు నెలలు కొనసాగొచ్చని అంచనా. పెంటగాన్, […] The post హోర్మూజ్ను తెరిచేందుకు ఆరు నెలలు: పెంటగాన్ appeared first on Visalaandhra .
బెంగాల్ ఎన్నికల వైపు అందరి చూపు
మొత్తం 294 నియోజకవర్గాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దఫా 152 నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే డార్జిలింగ్ నియోజకవర్గంతోపాటు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మిడ్నపూర్ నియోజకవర్గాలు కూడా మొదటి దఫా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. తొమ్మిది జిల్లాల్లోని ఏడు జిల్లాలు బంగ్లాదేశ్ సరిహద్దులో భాగంగా ఉంటున్నాయి. అవి ముర్షీదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ దినాజ్పూర్, కూచ్ బీహార్, జలపాయ్గురి, డార్జిలింగ్ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరుగుతాయి. అంచనాలకు విరుద్ధంగా స్థానిక ప్రభుత్వంపై వ్యతిరేకత గత 2021 అసెంబ్లీ ఎన్నికల నాటి కన్నా ఇప్పుడు బలంగానే కనిపిస్తోంది. అయినా ఈ ఎన్నికల్లో అది ప్రాధాన్యమైన అంశం కాదు. ఇప్పుడు ఓటర్ల దృష్టి సన్నిహితం, వ్యక్తిగతంపైనే కేంద్రీకరించబడింది. ఓటర్ల జాబితాల్లోంచి ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా కొన్ని లక్షల మంది ఓటర్ల పేర్లను పాత నిబంధనలను పక్కన పెట్టి కొత్త నిబంధనలతో ఎన్నికల కమిషన్ తొలగించడం, వారికి ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును లేకుండా చేయడంపైనే ఓటర్లు చాలా తీవ్రంగా ఉన్నారు. ఏరోజుకారోజు కొత్త నిబంధనలను రూపొందించి అమలు చేయడం, ఆటంకాలు ఇవన్నీ ఆయా సంస్థలకు అసాధారణమనిపిస్తోంది. బిజెపి ఉన్నతాధికారం, అక్రమ వలసదారులకు, కపట ఓటర్లకు వ్యతిరేకంగా బిజెపి సాగించిన భారీ ప్రచారం ప్రభావం ఎంతవరకు ఈ ఎన్నికల్లో పనిచేస్తుందో అంచనా వేయడం కష్టం. టిఎంసి, దాని పాలిత వర్గాల నాయకులు ఓటర్లకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని మద్దతు కల్పించారు. రాష్ట్రంలో తాము అధికారం చేపట్టిన ఆరునెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి తెస్తామని బిజెపి స్పష్టం చేసింది. అయితే ఈ పరిణామం ఓటర్లపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. ఈ ఉమ్మడి పౌరస్మృతి అంశం ఓటరను విభజించి, ఉద్రిక్తతలు స్పష్టంగా తెలిసేలా చేసినట్టు అనిపించడం లేదు. ఉద్రిక్తత మాత్రం కనిపిస్తోంది. 31 లక్షల ఓటర్ల భవిష్యత్తు ఎటూ తేలక పెండింగ్లో పడడం ఓటర్లను కుంగదీస్తోంది. వీరికి పూర్తి న్యాయం చేకూర్చాలన్న నిశ్చయంతో రాజ్యాంగం లోని 142 ఆర్టికల్ ఉపయోగించి అసాధారణ అధికారాలతో ఈ నెల 21 నాటికి వీరి వివాదాలు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో పాల్గొన లేకుండా 34 లక్షల మంది ఓటర్లను మినహాయించడం, తమ ప్రతినిధులను ఎన్నుకోడానికి వారి ఓటుహక్కు లేకుండా చేయడం అన్యాయమే అని సుప్రీం కోర్టు భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 6.44 కోట్ల ఓటర్లు ఓటువేయడానికి అర్హులైనప్పుడు, 34 లక్షలు అన్నది పెద్ద సంఖ్యేమీ కాదు. కానీ ఈ చెప్పుకోతగిన సంఖ్యలో ఉన్న ఓటర్ల భావోద్వేగాలు మమతా బెనర్జీకి లాభదాయకమవుతాయి. వీరి భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం ప్రధాన అంశం అవుతుంది. ప్రజాస్వామ్యాల సాధారణ నియమాల ప్రకారం ప్రభుత్వాలు మారడం అత్యంత సహజం. అదేం వినాశనకరమైన లేదా అత్యంత భయంకరమైన పరిణామం ఏదీ కాదు. గత ఐదేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం మారాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తొలగించాలని, ఢిల్లీ నియంత్రణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలన్న అభిప్రాయం తొంగిచూస్తోంది. ఈ తరుణం లో వామపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందా? కాంగ్రెస్ తిరిగి అవతరిస్తుందా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 91 లక్షల మంది ఓటర్లను జాబితాల్లోంచి తొలగించి ఎన్నికల కమిషన్ గందరగోళం సృష్టించడం హిందూ మద్దతుదారులకు, బిజెపి వర్గాలకు తప్ప మిగతా వారికి నచ్చడం లేదు. ఈ విధంగా తొలగించడంలో తప్పేమీ లేదని, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నా మరే ప్రభుత్వం ఉన్నా ఇదే పనిచేస్తుందని బిజెపి వర్గాలు సమర్థించుకుంటున్నాయి. కానీ గత ఆరునెలలుగా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా ఎన్నికల కమిషన్ ఓటర్లను బాధపెడుతుండడం బెంగాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. కూలీనాలీ చేసుకునే గిగ్ వర్కర్లు తమ పనులు కోల్పోయి ఎన్నికల కమిషన్ చుట్టూ తిరగవలసి వచ్చింది. ఇది ఒక విధంగా కేంద్రంలో ఉన్న ఎన్డిఎ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని బిజెపి వర్గాలకు నష్టదాయకమనే చెప్పవచ్చు. వాస్తవానికి ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో అగ్నిపరీక్ష వంటివి. బిజెపిని ఓడించడం తనకే సాధ్యమని ధీమా పడుతున్న బెనర్జీకి ఇండియా కూటమి లోని పార్టీల నుంచి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కూడా పెరుగుతోంది. ప్రభుత్వంలో అవినీతి హద్దులు దాటిందన్న అపకీర్తి వెంటాడుతోంది. 2021 నాటి అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటి అసెంబ్లీ ఎన్నికలకు మధ్య రాజకీయ పరిస్థితులు, ఇతర పరిస్థితుల్లో చాలా తేడా వచ్చింది. గత ఐదేళ్లలో ఎన్నో ఉత్కంఠభరితమైన సంచలనాత్మక సంఘటనలు జరిగాయి. మహిళలపై హింసాత్మక, హత్య, అత్యాచార సంఘనలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ నిర్వహణ లోని ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, ఆపై హత్యాకాండ ఎంతటి సంచలనం కలిగించిందో తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. మమత ప్రభుత్వానికి ఇది తీరని కళంకంగా మారింది. 2025 డిసెంబర్ 13న క్రీడాకారుడు లియోసివ్ మెస్సీ కోల్కతా పర్యటన సమయంలో నిర్వహణ లోపంతో అల్లర్లు, గందరగోళం చెలరేగాయి. అలాగే యునెస్కో గుర్తింపు పొందిన పశ్చిమబెంగాల్ సాంస్కృతిక వారసత్వ వేడుక దుర్గాపూజ నిర్వహణకు మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందన్న ఆరోపణలు బిజెపి చేసింది. ఇవన్నీ మమత ప్రభుత్వానికి కళంకాలని చెప్పవచ్చు. ఈ తరుణంలో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
తమిళనాడులో ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
తమిళనాడులో ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
తద్దినాలు కాదు.. యుద్ధ చర్యలు కావాలి
ఆధునిక ప్రపంచంలో పర్యావరణ స్పృహ, చేతన మొదలై 56 సంవత్సరాలు. రాచెల్ కార్సన్ పుస్తకం ‘ది సైలెంట్ స్ప్రింగ్’ సంచలనం సృష్టించింది. మానవ చర్యలు, ప్రమేయాలవల్ల వాతావరణ కాలుష్యాలతో ప్రకృతి సమతుల్యత నాశనమై పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందనే చేతన అప్పుడప్పుడే మొదలైంది. కాలుష్యాలవల్ల జరుగుతున్న హాని, చేపట్టవలసిన సత్వర చర్యల అవసరం- అవగాహనను రాజకీయ ఎజెండా మీదికి తీసుకురావాలని అమెరికా సెనెటర్ గెలార్డ్ నెల్సన్ చేసిన ప్రయత్నమే ‘ధాత్రి దినోత్సవం’ (22 ఏప్రిల్ 1970) పుట్టుకకు కారణం. యుద్ధ వ్యతిరేకోద్యమం, జ్వాలలు రేపుతున్న నాటి యువశక్తి ప్రభావాన్ని గుర్తించి, దాన్ని పర్యావరణ చేతన వైపు కూడా మళ్లిస్తే అద్భుత ఫలితాలుంటాయనేది నెల్సన్ ఆనాటి తలంపు. ఆ దృష్టితోనే యువ విద్యార్థి నాయకుడిగా ఉన్న ‘డెన్నిస్ హెయిన్స్’పై దృష్టి పడింది! సదరు యువకున్ని కేంద్రకం చేసి రగిల్చిన అగ్ని- స్వల్ప సమయంలోనే దావాణంలా అంటుకుంది. సరైన రవాణా- కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ కూడా లేని ఆ రోజుల్లో ఇద్దరే ఇద్దరి కృషి అమెరికా, యూరప్, ఇతర దేశాల్లోని రెండు వందల నగరాలు-పట్టణాల్లో రెండు కోట్ల (20 మిలియన్ల) మందిని కదిలించింది. తొలిసారి ఐక్యరాజ్యసమితి (యుఎన్)లోనూ కదలిక తెచ్చింది. అంతిమంగా అమెరికాలో పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఇపిఎ) ఏర్పాటుకు కారణమైంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఎంతో ప్రేరణ కలిగించింది. అప్పట్నుంచి అవి దీన్నొక కీలకాంశంగా అందుకున్నాయి. యుఎన్ తన బాధ్యత గుర్తెరిగి, 1972 స్టాక్హోమ్లో ‘ధరిత్రి సదస్సు’ నిర్వహించే స్థితిని కల్పించింది ఈ చేతననే అయిదున్నర దశాబ్దాలనాటి స్ఫూర్తి, చేతన ఇప్పుడు మన దేశంలో అవసరమవుతోంది. ఎందుకంటే, మన రాజకీయ వ్యవస్థ ప్రాధాన్యతల్లో పర్యావరణం, ‘వాతావరణ మార్పు’ల వల్ల ముంచుకొస్తున్న ప్రమాదం వంటి కీలకాంశాలే వెనుకబడిపోతున్నాయి. యేటా ధరిత్రి దినోత్సవానికి ఒక సంకల్ప అంశం ఇచ్చే ఐక్యరాజ్యసమితి (యుఎన్)ఈసారి 2026కు గాను ‘మన శక్తి-మన ధరిత్రి’ (అవర్ పవర్, అవర్ ప్లానెట్) అని పిలుపునిచ్చింది. అవర్ ‘పవర్’ అంటే, ‘మన రాజకీయ అధికారం’ అనుకున్నారేమో? పాలకులు, ప్రజల సామూహికశక్తి అని గ్రహించినట్టు లేదు. విధానపరంగా ప్రభుత్వాలు, అమలు విస్తృతి-ప్రభావం పరంగా కంపెనీలు, కార్పొరేట్లు, అమలు- ఆచరణలో భాగస్వామ్యంగా ప్రజాసంఘాలు, -పౌరులు పాల్గొనేలా చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సంఘటిత చర్యలే ఉండటం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రకంగా పాలనను అందించాల్సిన తరుణంలో వారిపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా, వారి దీర్ఘకాలక ప్రయోజనాలు లెక్కపెట్టకుండా ఓటు బ్యాంకు రాజకీయాలతో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునే దిశలో పాలకులు పావులు కదుపుతున్నారు. అంతేతప్ప ‘పర్యావరణ మార్పు’ సమస్య తీవ్రతను గుర్తించడం లేదు. కనీసం ఆ ‘పవర్’ అనే మాటకు విద్యుశ్చక్తి అనే అర్థం తీసుకున్నా, శిలాజ ఇంధనాల వినియోగం నుంచి పునరుత్పాదక/ పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరాన్ని, అందుకోవాల్సిన వేగాన్ని గుర్తించే వారేమో! పాలుపోని స్థితిలో అదొక ఆశ మాత్రమే! అన్ని సీజన్లూ తీవ్రమై వాతావరణ మార్పులకు గురవుతున్నవే! శీతాకాలంలో మున్నెన్నడు లేనంత చలి జనాన్ని వణికించి చంపుతోంది. వేసవిలో విపరీతమై ఎండలొకవైపు, వర్ష రుతువులో ప్రమాదకర వర్షాలు- వరదలొకవైపు వాతావరణ మార్పులవల్ల తలెత్తుతున్న విపరిణామాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అతివృ ష్టి, అనావృష్టి మన భారత ఉపఖండమ్మీద విపరీతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్, సహజవాయువు, ప్లాస్టిక్ వంటి శిలాజ ఇంధనాల ఇబ్బడిముబ్బడి వినియోగం కర్బనఉద్గారాలను పెంచింది. అలా వచ్చే గ్రీన్హౌజ్ గ్యాసెస్ వల్ల భూతాపం అసాధారణంగా పెరిగిపోయింది. అది ధ్రువాల్లో మంచు కరిగిపోవడానికి కారణమే కాకుండా సముద్ర జలమట్టాలు పెరగటం, చిన్నచిన్న ద్వీపాలు సాగరగర్భంలో కలిసిపోవడం, సముద్ర తీరాల్లోని మహానగరాలు నీటమునిగే ప్రమాదావకాశాలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సముద్రజలాలు వేడెక్కడం, పసిపిక్ సముద్ర ఉపరితలంలో వీచే పెనుగాలుల వేగం తదితర కారణాలవల్ల బలపడ్డ ‘ఎల్నినో’ ప్రభావంతో వచ్చే సీజన్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదాన్ని వాతావరణ నిపుణులు శంకిస్తున్నారు. రుతుపవనాల క్రమం కూడా మారుతోంది. అసాధారణ వాతావరణ పరిస్థితులుంటాయని, దక్షిణాసియా పైన, మరీ ముఖ్యంగా ద్వీపకల్పమైన భారత్పైన ఈ పరిస్థితుల దుష్ప్రభావం అధికంగా ఉంటుందని అంతర్జాతీయ పరిశోధనా నివేదికలు చెబుతున్నాయి. వాతావరణ మార్పులు -దుష్ప్రభావాలపై అధ్యయనానికి యుఎన్ ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల బృందం (ఐపిసిసి) తాజా నివేదికలు ఇవే విషయాన్ని ధ్రువీకరించాయి. అసియాలో, ముఖ్యంగా భారత్లో ఇది వ్యవసాయం పైన 27 శాతం ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఆహారోత్పత్తిలో 21 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కూడా ఐపిసిసి నివేదిక వెల్లడించింది. అకాల వర్షాలు, ఏడాది వర్షం ఒక పూట కురుస్తున్న తీవ్రత, వాన నీటిని సంరక్షించే వ్యవస్థలు లేక సముద్రం పాలవుతున్న తీరు, వరదలు ముంచెత్తి అపార ప్రాణ- ఆస్తి నష్టాలు కలిగిస్తున్న వైనం, భూగర్భజలాలు అడుగంటిపోతున్న దైన్యం... ఇవన్నీ అరిష్టాలే! అయితే, ఇవి ఒకప్పటిలా పూర్తి ప్రకృతి వైపరీత్యాలు కావు. మానవ తప్పిదాల వల్ల, అసాధారణ, అనుచిత మానవ చర్యల ఫలితంగా తలెత్తుతున్న ప్రమాదాలు. ఏప్రిల్ మధ్య నాటికే తెలంగాణలోని 33కు గాను 24 జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటి, మెజారిటీ జిల్లాల్లో వాతావరణ శాఖ ప్రమాద సంకేతాలు (అలెర్ట్) ప్రకటించాల్సి వచ్చింది. ఇక మే లో పరిస్థితులేంటో? వడగాలి చావులు పెరిగిపోతున్నాయి. అధికారిక, అనధికారిక విద్యుత్ కోతలు నిత్యకృత్యమయ్యాయి. మనది ఇంధన దిగుమతి ఆర్థిక వ్యవస్థ. దేశం వినియోగించే ఇంధనంలో 80 శాతం బయటి నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే! అమెరికా, ఇజ్రాయిల్ -ఇరాన్ యుద్ధ ప్రభావంతో సరఫరా పాక్షికంగా అస్తవ్యస్తమైతే ఒకటి, రెండు రోజుల్లోనే ఎటువంటి పరిస్థితులు తలెత్తాయో మనమంతా పెట్రోల్ బంక్లు, గ్యాస్స్టేషన్లు, ఎల్పిజి గోడౌన్ల వద్ద చూశాం. తరిగిపోతున్న, హాని కారకమైన శిలాజ ఇంధనాల వినియోగం నుంచి పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి వైపు శ్రద్ధ, ప్రాధాన్యత పెంచాల్సిన అవసరాన్ని ఆచరణలో చూపడం లేదు. ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. విద్యుత్ వినియోగం అత్యున్నత (పీక్) స్థాయికి చేరింది. అధికారిక, అనధికారిక కోతలు మొదలయ్యాయి. బొగ్గు (శిలాజ) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి నుంచి సౌర, పవన తదితర పునరుత్పత్తి/ పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లటమే కాదు, వేగంగా పరుగులు తీయాల్సిన సమయంలో భారత్ ఇంకా నత్తనడకన సాగుతోంది. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటూ ఈ విషయంలో ఏయేటి కాయేడు సర్కార్లు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నా, అడుగులు వేగంగా పడటం లేదు. ఇందుకు అనేక ప్రతిబంధకాలున్నాయి. 2070 నాటికి ‘జీరో న్యూట్రాలిటీ’ సాధిస్తామని భాగస్వాముల సదస్సు ‘కాప్’ వేదిక నుంచి ప్రకటించి ఉన్నాం. కానీ, పునర్వినియోగ ఇంధనాల ఉత్పత్తి లక్ష్యాలకు ఇంకా ఆమెడ దూరంలోనే ఉన్నాం. సౌర, పవన తదితరాల్లో ఉత్పత్తి, నిల్వ, రవాణా, బ్యాటరీలు, వాటికవసరమైన వినియోగ వస్తు దిగుమతి.... ఇటువంటివన్నీ సమస్యలే! 500 గిగావాట్స్ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యానికి భారీ పెట్టుబడుల ఆవశ్యకత కూడా ఉంది. 2023 నుంచి 2030 వరకు ఏర్పరచుకున్న లక్ష్యాలు సాధించాలంటే 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. ఉత్పత్తి, నిలువ, రవాణా, గిట్టుబాటు ధరలతో కొనుగోళ్లకు గ్యారెంటీలు లేని చోట పెట్టుబడులకు ఎవరు ముందుకు వస్తారనే సందేహాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై భరోసా కల్పించే విధానంతో, పర్యావరణ స్పృహ చేతనతో ప్రభుత్వాలు ముందుకు వస్తే తప్ప బలంగా అడుగులు ముందుకు పడటం కష్టం. -దిలీప్ రెడ్డి సమకాలీనం (రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు ఇవ్వవద్దు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు డబ్బులు ఇవ్వవద్దు.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల
Telangana : రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల అవస్థలు
తెలంగాణ ఆర్టీసీలో రెండో రోజు సమ్మె ప్రారంభమయింది.
Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది సజీవ దహనం
మీర్జాపూర్ లో జరిగిన ప్రమాదంలో పదకొండు మంది సజీవ దహనమయ్యారు
తమిళనాడు రాజకీయాల్లో సినీనటుడు విజయ్ ప్రవేశం కొత్త ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, ఓటర్ల అభిప్రాయం మాత్రం ఏకపక్షంగా లేదు. పట్టణాల్లో యువతలో కొంత ఉత్సాహం కనిపిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం జాగ్రత్తగా చూసే ధోరణి ఉంది. స్టార్ పవర్ కంటే పాలన అనుభవం ముఖ్యమని చాలా మంది భావిస్తున్నారు. విజయ్ సినిమాలు మాకు చాలా ఇష్టం.కానీ రాష్ట్రాన్ని నడపడం సినిమా కథలా కాదు. ఆయన చెప్పేవిధానాలు ఏమిటో ముందుగా చూడాలి. - చెన్నైలో ఓ యువ ఓటరు కొత్త వాళ్లు రావడం మంచిదే. కానీ మా సమస్యలు - వ్యవసాయం, ఉపాధి -ఇవి ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. అప్పుడే మేము నమ్ముతాం. తిరుచిరాపల్లి జిల్లాలో ఓ రైతు. రాజకీయాల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి. ఓ నాయకుడు అధికారంలోకి రాకపోయినా, అధికారాన్ని ఎవరికిస్తాడో నిర్ణయించే స్థాయికి చేరుకుంటాడు. తమిళనాడు రాజకీయాల్లో 2026 ఎన్నికలు అలాంటి మలుపు వద్ద నిలిచాయి. సినీనటుడు విజయ్ ప్రవేశం ఈ ఎన్నికలను సాధారణ పోటీ నుంచి ఒక రాజకీయ ప్రయోగంగా మార్చింది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు రెండు ప్రధాన శక్తుల చుట్టూ తిరిగాయి. ఒక వైపు అధికారంలో ఉన్న డిఎంకె, మరో వైపు అధికారాన్ని కోల్పోయిన కానీ ఇంకా ప్రాతిపదిక ఉన్న ఎఐఎడిఎంకె. కానీ ఇప్పుడు ఈ సమీకరణంలో మూడోశక్తిగా విజయ్ పార్టీ ప్రవేశించడం రాజకీయ సమీకరణాలను కుదిపేసింది. విజయ్కు ఉన్న ప్రజాదరణ అనేది సందేహానికి తావులేని విషయం. ముఖ్యంగా యువతలో అతని ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. అతని సభలకు వచ్చే జనసందోహం, సోషల్ మీడియా హడావిడి ఇవన్నీ ఒక కొత్త రాజకీయ అలగా కనిపిస్తున్నాయి. కానీ రాజకీయ చరిత్ర ఒక నిజాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది: జన సమూహం ఓట్లుగా మారాల్సిందే గాని, ప్రతి చప్పట్లు ఓటుగా మారవు. ఈ నేపథ్యంలో కీలకమైన ప్రశ్న విజయ్ ఎవరిని గెలిపిస్తాడు? ఎందుకంటే, అతను గెలుస్తాడా అన్నది కంటే ఇది ఎక్కువ ప్రాముఖ్యం పొందింది. విజయ్ పార్టీ పోటీ చేయడంవల్ల ఓట్ల చీలిక అనివార్యం. ఈ చీలిక ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అన్నదే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే, యాంటీ-ఇంకంబెన్సీ ఓటు, ప్రత్యామ్నాయంకోసం ఎదురుచూస్తున్న వర్గం విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ వర్గం సంప్రదాయంగా ఎఐఎడిఎంకెకు మద్దతు ఇస్తూ వచ్చింది. అలాంటి ఓట్లు విడిపోతే, అది ఎఐఎడిఎంకెకు గట్టి దెబ్బగా మారుతుంది. ఇక అధికార పార్టీ డిఎంకె విషయానికి వస్తే, దాని బలమైన కేడర్, సంక్షేమ పథకాల ప్రభావం, నాయకత్వ స్థిరత్వం ఇవన్నీ కలిసి దానికి ఒక ఆధిక్యాన్ని ఇస్తున్నాయి. విజయ్ ప్రభావం డిఎంకె ఓటు బ్యాంకును పూర్తిగా దెబ్బతీయగలదా అంటే, అది సందేహాస్పదం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రభావం చూపే అవకాశం ఉంది. విజయ్ గెలిచే అవకాశాలపై మాట్లాడితే అతని పార్టీకి గణనీయమైన ఓటు శాతం రావచ్చు. కానీ అది సీట్లుగా మారడం సులభం కాదు. కారణం స్పష్టమే: గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ ఇంకా పటిష్టంగా లేకపోవడం, అనుభవం కొరత, మిత్రపక్షాల లేమి. రాజకీయాల్లో ఓటు శాతం కంటే, ఆ ఓటు సరైన చోట కేంద్రీకృతం కావడం ముఖ్యం. అందుకే ఈ ఎన్నికల్లో విజయ్ పాత్రను ఒక కొత్త కోణంలో చూడాలి. అతను కింగ్ కాకపోవచ్చు. కానీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక పరిణామం. ఎందుకంటే, ఇది ద్వైపాక్షిక రాజకీయ వ్యవస్థకు ముగింపు పలికే సంకేతం కావచ్చు. ఇకపై రాష్ట్రంలో మూడో శక్తి స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ఈసారి అధికారాన్ని అందుకోకపోవచ్చు... కానీ అధికారాన్ని ఎవరు అందుకుంటారో చెప్పే స్థాయికి చేరుకున్నాడు. - శ్యాంమోహన్ (సీనియర్ జర్నలిస్ట్)
కో ఆప్షన్ కొలిక్కి వచ్చేనా..? మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Balayya and Bunny’s Lavish Investments
Nandamuri Balakrishna owns a lavish villa in the prime location of Jubilee Hills. With the construction of a flyover nearby and his residence accessible to the busiest Film Nagar route, the actor has decided to shift to a new place years ago. He acquired a land six years ago and started constructing a beautiful bungalow. […] The post Balayya and Bunny’s Lavish Investments appeared first on Telugu360 .
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలి ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : దీర్ఘకాలిక
Andhra Pradesh : అనకాపల్లిలో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ..నేడు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ కునేడు ప్రతిష్టాత్మక సంస్థ రానుంది.
ఓట్లు బహుజనులవి.. కోట్లు అగ్రకులాలవి
‘ఉద్యమాలెన్నీ వచ్చినా, సంపద, అధికారం మాత్రం ఆధిపత్య వర్గాలదే -కుల సర్వే రిపోర్ట్ ఒక ఉదాహరణ. -తెలంగాణలో జరిగిన ప్రతి ఉద్యమం భూమికోసం, నీటికోసం, ఉద్యోగాలకోసం జరిగినవే ఈ పోరాటాల ఫలితాలు మాత్రం సాంప్రదాయంగా అధికారం, భూమి, మూలధనం కలిగి ఉన్న ఆధిపత్య కులాలు చేజిక్కించ్చుకున్నవి. దీంతో సంఖ్య లో మెజారిటీగా ఉన్న బిసి, ఎస్సి, ఎస్టి వర్గాలు పోరాటాల్లో ముందుండి కూడా, ఫలితాల్లో మాత్రం వెనుకబడిపోయారు. ఇదే నిజాన్ని కుల సర్వే స్పష్టంగా అసలు స్వరూపం బయటపెట్టింది. సంఖ్యలో మెజారిటీ అయిన.. బహుజనులు సంపదలో, అధికారంలో మాత్రం మైనారిటీగా మిగిలిపోయిన వాస్తవాన్ని అది వెల్లడించింది. శ్రమ బహుజనులది, భోగాలు మాత్రం ఆధిపత్య కులాలవే అన్న చారిత్రక అసమానతను ఈ గణాంకాలు అద్దంలా చూపించాయి. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే రిపోర్టు (కులసర్వే రిపోర్ట్) -అర్ధసత్యాల రిపోర్ట్. తెలంగాణలో ఇటీవల విడుదలైన కులసర్వే రిపోర్ట్ ఒక సాధారణ గణాంక పత్రం కాదు. ఇది రాష్ట్రంలోని శక్తి సమీకరణాలను, వనరుల పంపిణీని, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యాన్ని ప్రతిబింబించిన కీలక పత్రం. బహుజన సమాజం శతాబ్దాలుగా అనుభవిస్తున్న అసమానతలను సంపూర్ణంగా బహిర్గత పరిచిన పత్రం. అయితే, ఈ రిపోర్టును లోతుగా పరిశీలిస్తే ఇది చెప్పినదానికంటే, చెప్పనిది ఎక్కువగా కనిపిస్తుంది. జనాభా వ్యత్యాసాలు ఈ సర్వే ప్రకారం తెలంగాణ జనాభా 3.55 కోట్లు. కానీ జాతీయ జనాభా కమిషన్ అంచనా ప్రకారం 2024లో తెలంగాణ జనాభా 3.83 కోట్లు సుమారు 30 లక్షల జనాభా తగ్గింది. అలాగే కొన్ని ఒసి కులాల జనసంఖ్య పెరిగింది. ఉదాహరణకు రెడ్డి కులం జనాభా సమగ్ర కుటుంబ సర్వే 2014 ప్రకారం 14,75,000. కానీ ఈ సర్వేలో 17,06,000 రావడం జరిగింది. వెలమ కుల జనాభా 2014 సర్వేలో 102,000, కానీ ఈసర్వేలో 143,000 జరిగింది. కమ్మ కులం 2014 సర్వేలో జనాభా 258,291 ఇప్పుడు 367,226. ఈ విధంగా ఆధిపత్య కులాల జనాభా పెరగడం జరిగింది. అలాగే బిసి జనాభా శాతం తగ్గింది (61%నుంచి 56.33%కు, ఒసి జనాభా 11% నుంచి 15.79 % పెరిగింది. 2014 సర్వే వివరాలు ప్రకటించబడ లేవు, కులగణన ఇంత శాస్త్రీయంగా జరగలేదు. కాబట్టి ఈ వ్యత్యాసాలు అని కొందరు అనవచ్చును. కానీ అసలు నిజాలు 2027 సర్వేలో బయట పడతా యని ఆశించవచ్చును. తెలంగాణలో కులాలు 242 గా తేల్చింది. అందులో ఎస్సి కులాలు 59, ఎస్టి కులాలు 32, బిసి కులాలు 133 (ఒక అనాథ కులం ఎస్ఎల్ 1044 తీసుకోలేదు ) ఒసి కులాలు 18గా తేల్చింది. మొదటి సారిగా వెనుకబాటుతనాన్నీ కొలిచేటందుకు సంయుక్త వెనుకబాటు సూచిక (COMPOSITE BACKWARD NESS INDEX)ను 42 అంశాలమీద 124 మార్కులు ఇచ్చి కులాల వెనుకబాటుతనాన్ని కొలిచినారు భూమిసంపద : ఎవరి చేతిలో? తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగినా, భూమి, సంపద, పరిశ్రమలు, వ్యాపారాలు ఇప్పటికీ కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. జనాభాలో తక్కువ శాతం ఉన్నవర్గాలు అధిక వనరులను నియంత్రిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన అసమానత. భూమి కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది ఆర్థిక శక్తి, రాజకీయ ప్రభావం, సామాజిక ఆధిపత్యానికి మూలం. భూమి కలిగి ఉన్నవారి వివరాలకు వెళ్తే, మొత్తం తెలంగాణ లో 35.6% కుటుంబాలు భూమి కల్గి ఉంటే, షెడ్యూల్డ్ కులాలలో 35.2%, షెడ్యూల్డ్ తెగలలోలో 58.1%, వెనుకబడిన కులాలలో 36.3%, జనరల్ కులాలలో 33.7%, కుటుంబాలు భూమిని కలిగి ఉన్నాయి. ఇందులో 5 ఎకరాలకు లోబడి వెనుకబడిన కులాలలో 85%, షెడ్యూల్డ్ క్యాస్ట్లో 90.5%, షెడ్యూల్డ్ తెగలలో 80.1%, జనరల్ క్యాస్ట్లో 69.1% ఉన్నారు. ఐదు నుంచి 20 ఎకరాలలో వెనుకబడిన కులాలలో 12.2% షెడ్యూల్డ్ కులాలలో 7%, షెడ్యూల్డ్ తెగలలో 17.9%, జనరల్ క్యాస్ట్లో 26.4% ఉన్నారు. అలాగే 20 ఎకరాలకు పైబడిన భూమి ఉన్నటువంటి వాళ్లు షెడ్యూల్డ్ క్యాస్ట్లో 1%, షెడ్యూల్డ్ ట్రైబ్లో 2%, బిసిలలో 2.9%, జనరల్ క్యాస్ట్లో 4.4% ఉన్నారు. కాని ఈ భూ వివరాలు కూడా వాస్తవికతకు దగ్గరగా లేవు, ఎందుకంటే ఆధిపత్య కులాల చేతిలో భూమి ఇంకా ఎక్కువ శాతం ఉంది. భూభారతి రికార్డులతో పరిశీలించి వివరాలు వెల్లడిస్తే వాస్తవాలు బయట కొస్తాయి. ఇందులో ఇచ్చినటువంటి గణాంకాలు భూ యజమాని ఇచ్చిన సమాచారంపై ఆధారపడి ఉంది. కాబట్టి పూర్తిగా నిజం ఉన్నదని భావించదానికి వీలు లేదు. ప్రభుత్వ రికార్డులతో పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయి. కేవలం 9.2% జనాభా ఉన్న 6 అగ్రకులాలు 18.5% భూమిని నియంత్రిస్తున్నాయి. ఎస్సి, బిసి వర్గాల్లో చాలా కులాలు జనాభా శాతంతో పోలిస్తే భూమి తక్కువగా కలిగి ఉన్నాయి భూమి యాజమాన్య విషయంలో స్పష్టమైన సామాజిక -ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అదేకాకుండా ఆధిపత్య కులాల లో 30% మంది భూయాజమానులకు 5 ఎకరాలకు పైబడి భూమిని కలిగి ఉన్నారు. ఇక వ్యాపారాల, పరిశ్రమల, కంపెనీల, రియల్ ఎస్టేట్ పేర లక్షల ఎకరాల వ్యవసాయేతర భూముల్ని అధిపత్య కులాలు కలిగి ఉన్నారు. ఎంఎల్ఎలు, ఎంపిలు, కీలక పదవుల్లో ఎవరి ప్రాబల్యం ఎంత? ఉమ్మడి నిజామాబాదు, ఖమ్మం జిల్లాలో బిసిలు మెజారిటీ ప్రజలైనప్పటికీ ఒక్క బిసి ఎంఎల్ఎ కూడా లేరు. చట్టసభలలో బిసిల స్థానం ఎంత?(ఎస్సి, ఎస్టిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి) ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా రిపోర్టు అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఒక రాజకీయ ఎత్తుగడ, బహుశా ఆధిపత్యకుల రాజకీయ ప్రాబల్యం బహిర్గతమవుతుందని తొక్కిపెట్టారని అనుకోవాల్సి వస్తుంది. పేదరికానికి కులానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని సర్వేలో పాల్గొన్నటువంటి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా బిసిలు జనాభాలో 56.4% అయితే పేదరికంలో 58.4% ఉన్నారు. అలాగే, ఎస్సిలు జనాభాలో 17.5% అయితే, పేదరికంలో 19.7% ఉన్నారు. ఎస్టిలు జనాభాలో 10.4% అయితే, పేదరికంలో 13.2% ఉన్నారు. జనరల్ కులాలకు సంబంధించి 15.79% జనాభా ఇందులో కులం చెప్పనివారు 11.96 లక్షలు అనగా 3.4 % ను తీసి వేస్తే ఒసిల జనాభా 12.4%శాతం. అయితే, వారి 100 జనాభాలో 8.5% పేదరికంలో ఉన్నారు. ఒసిలలోని 18 కులాలలో ఒక్క కులం కూడా పేదరికంలో లేదు. అన్ని కూడా CBI (COMPOSITE BACKWARDNESS INDEX) లో అడుగున ఉన్నాయి. సంక్షేమ పథకాలు,- పంపిణి- ఈ రిపోర్ట్ మరో కీలక అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సంక్షేమ పథకాలు సమానంగా అందడం లేదు. ‘ రైతుభరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ ఇవి ఎక్కువగా భూమి ఉన్న వర్గాలకే లాభం చేకూర్చాయి. భూమిలేని, అట్టడుగు వర్గాలకు ఒరిగింది శూన్యం. బిసి కులాల్లో తీవ్రమైన అంతర్గత అసమానతలు ఉన్నవి. కొన్ని బిసి కులాలు, ఎస్సిల కంటే కూడా వెనుకబాటులో ఉన్నాయి కాబట్టి, లక్ష్యబద్ధమైన విధానాలు అవసరం అని నొక్కి చెప్పుతుంది. ఆధిపత్య కులాల జీవన విధానమే వేరు ఆధిపత్య కులాలు మిగతా బిసి, ఎస్సి, ఎస్టి కులాల జీవన విధానములో తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ కులగణన సర్వే ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఎన్ని ఉద్యమాలు జరిగినా తెలంగాణలో అభివృద్ధి సమానంగా జరగలేదు. సంపద, రాజకీయ అధికారం అంతా కొద్దీ కులాల చేతిలో కేంద్రీకృతమైనది. బిసి, ఎస్సి, ఎస్టిలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలి పోయారు. కానీ అసలు పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది? విధాన మార్పులు చేస్తుందా? బహుజనులలో అట్టడుగు కులాలకు ప్రత్యేక ఆర్థిక ప్రణాళికలు ఏమైనా తెస్తుందా? లెక్కలు బయటపడ్డాయి. సరిచేయాల్సిన సమయం వచ్చింది. అధికారం లాక్కుంటేనే అది సాధమవుతుందనే విషయం గుర్తు బెట్టుకోవాలి. - టి. చిరంజీవులు విశ్రాంత ఐఎఎస్, (బిసి మేధావుల ఫోరం చైర్మన్)
ఫ్యాక్ట్ చెక్: శృంగేరి శారదా పీఠంలో రాహుల్ గాంధీకి ఆశీస్సులు ఇవ్వలేమన్నారనే వాదనలో ఎలాంటి నిజం లేదు
హిందూమతంలో అశాంతిని సృష్టించే బదులు, దయచేసి హిందూమతానికి దూరంగా ఉండండి
Health Tips : వేసవిలో ఈ ఆహారాన్ని తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండిలా
ఎండలు దంచి కొడుతున్నాయి. అయితే ఈ సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
సామాజిక బాధ్యత ఎక్కడ..? రేగొండ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పలు జిల్లాలు, పట్టణాలు
Summer Effect : ఎండలతో అల్లాడిపోతున్న జనం.. బయటకు రావాలంటేనే భయం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా
పోస్టాఫీస్ ఖాతాల్లో రూ.2 లక్షల 30 వేలు స్వాహా మోత్కూర్, ఆంధ్రప్రభ :
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోకు నోయిడాలో చోటు చేసుకున్న విధ్వంసానికి ఎలాంటి సంబంధం లేదు
9 మార్చి 2026న మహారాష్ట్ర లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియో
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ వరుస విజయాలతో దూసుకు పోతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ నాలుగు విజయాలను అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లతో జరిగిన మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత సారథ్యంతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు.బ్యాట్తోనే కాకుండా తన అద్భుత కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతూ జట్టును ముందుకు తీసుకెళుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా జట్టు విజయాల్లో తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. విధ్వంసక బ్యాటింగ్తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్లో కళ్లు చెదిరే శతకం సాధించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను హడలెత్తిస్తూ అభిషేక్ ఐపిఎల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. రానున్న మ్యాచుల్లో కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఆల్రౌండ్షోతో అదరగొడుతున్నాడు. కీలక సమయంలో బ్యాట్తో చెలరేగి పోతున్నాడు. విధ్వంసక బ్యాటింగ్తో జట్టు భారీ స్కోరు సాధిచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. బంతితోనూ రాణిస్తూ కీలక సమయంలో వికెట్లను పడగొడుతున్నాడు. యువ ఫాస్ట్ బౌలర్ సకిబ్ హుస్సేన్ కూడా అసాధారణ బౌలింగ్తో అలరిస్తున్నాడు. పొదుపుగా బౌలింగ్ చేడయమే కాకుండా కీలక వికెట్లను తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ప్రఫుల్ హింగె కూడా తన వంతు పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. శ్రీలంక సంచలనం ఇషాన్ మలింగ కూడా అద్భుత బౌలింగ్తో చెలరేగి పోతున్నాడు. కీలక సమయాల్లో వరుస వికెట్లను పడగొడుతూ ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చుతున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్లో అత్యంత నిలకడైన బ్యాటింగ్ను కనబరుస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో బ్యాట్తో సత్తా చాటుతున్నాడు. జట్టు విజయాల్లో క్లాసెన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ప్రతి ఆటగాడు తనవంతు పాత్రను సమర్థంగా పోషిస్తుండడంతో హైదరాబాద్ వరుస విజయాలను నమోదు చేస్తోంది.
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది
ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు శ్రీకారం
ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులకు శ్రీకారం అమరావతి, ఆంధ్రప్రభ : పారిశ్రామిక రంగంలో అనకాపల్లి
Road Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ’గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం మేకర్స్ ‘గోదారి గట్టుపైన’ నుంచి ’నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందాన్ని అద్భుతంగా చూపించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఈ సాంగ్లో సుమంత్ ప్రభాస్ తన ఫ్రెండ్స్తో గడిపే సరదా క్షణాలని, పల్లెటూరి సింపుల్ లైఫ్ను ఎంతో సహజంగా చూపించారు. ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఫిన్లాండ్ మోడల్ వైపు తెలంగాణ చూపు..
ఫిన్లాండ్ మోడల్ వైపు తెలంగాణ చూపు.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే అత్యుత్తమ
23aprilchintana |తత్త్వజ్ఞానం, జీవన మార్గం
23aprilchintana | తత్త్వజ్ఞానం, జీవన మార్గం 23aprilchintana | తత్త్వ విచారణ ప్రాముఖ్యతకర్కటి
Gold Prices Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయ్
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. పురుషులకూ ఉచిత బస్ ప్రయాణం! #Telangana #RTC #RTCSammey #FreeBus
23aprileditorial |ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ
23aprileditorial | ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ 23aprileditorial | ఇరాన్–అమెరికా
అగ్ని ప్రమాదాల నివారణకు కీలక చిట్కాలు
అగ్ని ప్రమాదాల నివారణకు కీలక చిట్కాలు హైదరాబాద్, ఆంధ్రప్రభ: వేసవి వచ్చిందంటే అగ్ని
Exclusive: Nani Loses Three Crazy Projects
Natural Star Nani is one actor who is quick to complete shoots and he plans a perfect release date for his films. But things changed gradually and Nani is struggling to release one film. His last release was HIT 3 and the film released in May last year. He is shooting for The Paradise and […] The post Exclusive: Nani Loses Three Crazy Projects appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది
బోల్తాపడిన డీసీఎం వ్యాన్ బెజ్జంకి, ఆంధ్రప్రభ : కరీంనగర్ నుండి హైదరాబాద్కు కుటుంబంతో
కూకట్పల్లి కైతలాపూర్లో ఫుడ్ సేఫ్టీ దాడులు.. ఫ్యాక్టరీ సీజ్ #Kukatpally #FoodSafety #PoliceRaid
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ ప్రారంభం
కోల్ కత్తా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తొలివిడతలో 40 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 1,75 కోట్ల మంది మహిళలున్నారు. తొలివిడత బరిలో 1,478 మంది అభ్యర్థులు పోలింగ్ లో పాల్గొన్నారు. తొలివిడతలో భవానీ పూర్ నుంచి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, బిజెపి లోక్ సభ సభ్యుడు సువేందు అధికారి పోటీ చేశారు. బెంగాల్ రెండో విడతలో 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. పోలింగ్ నేపథ్యం లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇసి పటిష్ట చర్యలు ఏర్పాటు చేశారు. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటర్లలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
స్మార్ట్ రోబోల కొత్త యుగం బీజింగ్ : అంట్లు తోమడం, బట్టలు ఉతకడం,
Tamilnadu : నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
తమిళనాడు,పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది
23AprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
23AprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 23AprilCartoon | ఇరాన్ యుద్ధ భయం..
23rdAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
23rdAprilCartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’ 23rdAprilCartoon | ఇరాన్ యుద్ధ భయం..
IPL 2026 : లక్నో ఇక ఇంటికి పోవాల్సిందే.. రాజస్థాన్ మళ్లీ పుంజుకుందిగా
లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
23rdaprileditorial |ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ
23rdaprileditorial | ఒత్తిడి వ్యూహాల వెనుక అసలు కథ 23rdaprileditorial | ఇరాన్–అమెరికా
Hormuz crisis : హోర్ముజ్ జలసంధిలో టెన్షన్.. నౌకలపై ఇరాన్ కాల్పులు
హోర్ముజ్ జలసంధిలో మూడు నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపాయి.
23rdaprilchintana |తత్త్వజ్ఞానం, జీవన మార్గం
23rdaprilchintana | తత్త్వజ్ఞానం, జీవన మార్గం 23rdaprilchintana | తత్త్వ విచారణ ప్రాముఖ్యతకర్కటి
Women-reservation-bill |రాజకీయ పార్టీల వాదనలు, వివాదాలు
Women-reservation-bill | రాజకీయ పార్టీల వాదనలు, వివాదాలు Women-reservation-bill | మహిళా బిల్లు:
Andaman Sea disaster |మయన్మార్ హింస నుంచి శరణార్థుల వలసలు
Andaman Sea disaster | మయన్మార్ హింస నుంచి శరణార్థుల వలసలు Andaman
మనతెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని, రేవంత్రెడ్డి డ్రామాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్ల మర్మమతులు పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు అని ఆయన పేర్కొన్నారు. తీర్పు అనంతరం హరీష్రావు విలేకరులతో మా ట్లాడుతూ బిఆర్ఎస్పై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల లీకులు ఇస్తూ, అక్రమ కేసు లు బనాయిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు ప్రాథమిక హక్కులు, సహ జ న్యాయసూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాం టి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, అందులో పదుల సం ఖ్యలో ఉండే పిల్లర్లలో రెండు మాత్రమే కుంగితే, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని అబద్ధాన్ని పదేపదే చెబుతూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారానికి పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కాళేశ్వరమే ఈ రా ష్ట్రానికి ప్రాణాధారమని హరీష్రావు తెలిపారు. ఈ తీర్పు సత్యమేవ జయతే అని, హైకోర్టు తీర్పుతో ధర్మం గెలిచిందని హరీష్రావు పేర్కొన్నారు. 70 శాతం తెలంగాణకు తాగునీరు అందిస్తున్నది కాళేశ్వరమే హైదరాబాద్తో సహా 70 శాతం తెలంగాణకు త్రాగునీరు, 37 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించే అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమని హరీష్రావు తెలిపారు. నిజానికి రూ.100, రూ.200 కోట్లు ఖర్చు పెడితే కాళేశ్వరం ద్వారా మరో రెండు మూ డు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకా శం ఉందని, కానీ, రెండున్నరేళ్లుగా భూ సేకరణ కు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హరీష్రావు ఆరోపించారు. మోటార్లు, రిజర్వాయ ర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయని, కేవలం కుట్రతోనే ఆపారని హరీష్రావు అన్నారు. ఎన్డిఎస్ఏ అనేది కేవలం ఇంజనీరింగ్ టెక్నికల్ రిపోర్ట్ మాత్రమేనని, దాంట్లో ప్రభుత్వ నిర్ణయాలకు సం బంధం ఉండదని ఆయన అన్నారు. మళ్లీ అవే చిల్లర రాజకీయాలు చేస్తే న్యాయస్థానాలు మరోసారి తగిన బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. అవినీతి బయటపెడితే నాపై రెండు ఎంక్వైరీలు వేశారు అసెంబ్లీ సాక్షిగా రెండున్నరేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను, స్కాంలను బయటపెడుతున్నామని, స మాధానం చెప్పుకోలేక మమ్మల్ని సస్పెండ్ చేయడమే కాకుండా, తాను అవినీతిని బయటపెట్టిన 48 గంటల్లోనే తన మీద రెండు ఎంక్వైరీలు వేశారని హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు సరిదిద్దుకోవడం మానేసి ప్రతిపక్షాలను వేధించ డం, అక్రమ కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
23rdaprilsplstory |ప్రపంచ దేశాల్లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు
23rdaprilsplstory | ప్రపంచ దేశాల్లో తల్లిదండ్రుల సంరక్షణ చట్టాలు 23rdaprilsplstory | తల్లిదండ్రులు–పిల్లల
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారం గా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, అప్పటి సంబంధిత ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిపై చర్యలు తీ సుకోవద్దని హైకోర్టు ధర్మాసనం బుధవారం కీలక తీర్పు వెలవరించింది. అయితే కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేయడం విశేషం. కాళేశ్వరం కమిషన్ జరిపిన విచారణ సహజ న్యా య సూత్రాలకు విరుద్దంగా జరిగిందని, సెక్షన్ 8 కింద నోటీసులు జారీ చేయకుండా విచారణకు పి లువడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఈ మేరకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమా ర్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రా జెక్టులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కున్న వి చారణ అర్హతలను సవాల్ చేస్తూ మాజీ సిఎం కెసిఆర్, అప్పటి నీటిపారుదలశాఖ మాజీగా పని చేసి న హరీశ్రావు, అప్పటి ఇరిగేషన్శాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి ఎస్కె జోషి, సిఎంఓ అధికారిణి స్మితా సబర్వాల్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ సం దర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీచేసిన జీఓ 6ను సమర్థించిన హైకోర్టు, అయితే కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగకుండానే మీడియాకు విడుదల చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఉందని, అందులో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని స్పష్టం చేసింది. కానీ విచారణ జరిపిన విధానం సహజ న్యాయ సూత్రాలు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం- 1952కు విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఎవరి ప్రతిష్టకైనా భంగం కలిగేలా నివేదిక ఇస్తున్నప్పుడు సెక్షన్ 8- బి కింద నోటీసు ఇచ్చి, వారి వాదన వినాలని, ఆ ప్రక్రియ పాటించలేదని ధర్మాసనం తేల్చింది. సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఒకరిని తప్పుపడుతున్నప్పుడు, ఆ సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే హక్కు కల్పించాలని, అటువంటి అవకాశం పిటిషనర్లకు ఇవ్వలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ఈ తప్పిదాల కారణంగా కమిషన్ నివేదికలో మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సిఎస్ ఎస్కె జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్లకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, సిఫారసులు చెల్లవని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ఒకవేళ సిబిఐ విచారణ జరిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ల వాదన పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందర్ వాదనలు వినిపించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం సెక్షన్ 8- బి ప్రకారం, ఒక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగే అంశంపై విచారిస్తే ఆ వ్యక్తికి ముందుగా నోటీసు ఇచ్చి, వారి వాదన వినాలని, కమిషన్ కెసిఆర్, హరీష్రావుకు సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. కమిషన్190 మంది సాక్షులను విచారించిందని, వారిలో ఇంజనీర్లు, అధికారుల వాంగ్మూలాలు పిటిషనర్లను కుట్రపూరితంగా ఇరికించేలా ఉన్నాయనిపేర్కొన్నారు. సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో పూర్తిగా ఉల్లంఘనలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. పిటిషన్దారులను కేవలం సాక్షులుగా పిలిచారని, కానీ తుది నివేదికలో నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండానే ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులుగా తేల్చారని పేర్కొన్నారు. అలాగే నివేదికను అసెంబ్లీలో పెట్టకముందే, ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా కీలక అంశాలను బయటపెట్టిందని, ఇది తీవ్రమైన, పరువు నష్టం కలిగించే చర్య అని, ఇది రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని పేర్కొన్నారు. విస్తృత ప్రయోజనాల దృష్టా కమిషన్ వేశామంటూ మరోకరి పరువు ప్రతిష్టలు దెబ్బతీయం సరయింది కాదని కోర్టుకు వివరించారు. ప్రభుత్వ వాదన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కమిషన్ తీర్మానాలు వ్యక్తిగత అభిప్రాయాలపై కాకుండా కాగ్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర జల సంఘం వంటి అధికారిక సంస్థల నివేదికలు, ప్రభుత్వ ఫైళ్ల ఆధారంగా ఉన్నాయని వివరించారు. నిష్పాక్షిక ప్రభుత్వ రికార్డులపై ఆధారపడినప్పుడు సెక్షన్ 8- బి, 8- సి నోటీసులు తప్పనిసరి కాదని వాదించారు. మెదట ప్రాజెక్టుల అంచనా రూ.81 వేల కోట్లుగా ఉందని, తరువాత ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు పెరగడం అత్యంత ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశమని కోర్టుకు తెలిపారు. పిటిషనర్లు విచారణలో పాల్గొని, ఫలితాలు ప్రతికూలంగా వచ్చాక సవాలు చేయడం ఆలస్యంగా వచ్చిన ఆలోచన అని ప్రశ్నించారు. కమిషన్ పిటిషనర్లకు నోటిసులు ఇచ్చే విచారించిందని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషన్లు కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు.

38 C