Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Adilabad |కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు
Adilabad | కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ
President |రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి
President | రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి President | ఢిల్లీ, ఆంధ్రప్రభ
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు..
28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.అమెరికా కూడా శాంతి పురోగతి త్వరలోనే కనబడవచ్చని చెప్పినా, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొంటున్నారు.దీంతో శాంతి ఒప్పందంపై ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.తాజాగా,ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల కోసం 28 అంశాల ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది.దీనిని అమలు చేయడంలో భాగంగా, అమెరికా ప్రతినిధి బృందం రెండు దేశాల మధ్య చర్చలను ముందుకు […] The post ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు.. appeared first on Visalaandhra .
protest |లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
protest|చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నాలుగు లేబర్కోడ్ లు అమలు కోసం కేంద్రం
Chittoor |స్పెషల్ సమ్మరీ రివిజన్..
Chittoor | స్పెషల్ సమ్మరీ రివిజన్.. Chittoor, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.
ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూళ్లు వేగవంతం చెయ్యండి
భూదాన్ పోచంపల్లి (జనంసాక్షి): పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ రీన్యువల్ వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ డి. అంజన్ రెడ్డి …
విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 28 నుండి చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు
BR | భారత రాజ్యాంగ దినోత్సవం BR | తిరుపతి, ఉమ్మడి చిత్తూరు
PM Modi |ఏవియేషన్ హబ్గా భారత్
PM Modi | ఏవియేషన్ హబ్గా భారత్ PM Modi | హైదరాబాద్,
ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!
సినీ ప్రపంచంలో సంచలనాన్ని రేపిన యానిమేషన్ చిత్రం ఃమహావతార్ నరసింహాః విడుదలైన సమయంలో,భారత్లో యానిమేషన్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందవని భావన ఉండేది.అయితే ఆ అంచనాలను పూర్తిగా తారుమారు చేస్తూ ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అశ్విన్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హోం బలే సంస్థ సుమారు రూ.40 కోట్ల బడ్జెట్తో నిర్మించింది. థియేటర్లకు వచ్చిన వెంటనే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ సినిమా, దేశవ్యాప్తంగా భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీర్ఘకాలిక ప్రదర్శనలో రూ.325 […] The post ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..! appeared first on Visalaandhra .
Come in Politics : రాజకీయాల్లోకి రండి
Come in Politics : రాజకీయాల్లోకి రండి Come in Politics |
Rs.16 crores |టీటీడీకి భారీ విరాళం
Rs.16 crores | టీటీడీకి భారీ విరాళం Rs.16 crores | తిరుమల,
23 Gram Panchayats |ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు
23 Gram Panchayats | ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు 23 Gram
ராஜ்நாத் காலில் குடியரசுத் தலைவர் திரவுபதி முர்மு விழுந்து வணங்கினாரா? - உண்மை இதுதான்
பாதுகாப்புத் துறை அமைச்சர் ராஜ்நாத் சிங் காலில் திரவுபதி முர்மு விழுந்து வணங்கியதாக பரவும் வீடியோ ஏஐ மூலம் போலியாக உருவாக்கப்பட்டது.
India vs South Africa : భారత్ దారుణ ఓటమి
India vs South Africa : భారత్ దారుణ ఓటమి
అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం..
హాజరైన చంద్రబాబు, లోకేశ్ అమరావతిలో విద్యార్థులు మాక్ అసెంబ్లీని నిర్వహించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా.. మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా.. మన్యం జిల్లా చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎంగా.. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా.. తిరుపతి జిల్లా చెందిన చిన్మయి, స్పీకర్గా..కాకినాడ […] The post అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన కూటమి ప్రభుత్వం.. appeared first on Visalaandhra .
దొంగతనాలు, దోపిడీలను అరికట్టడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైల్వే స్టేషన్స్ లో
ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖకు అవసరమైన సాంకేతికత, వసతుల కల్పన విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని ఆమె తేల్చిచెప్పారు. అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్పెషల్ సెక్రెటరీతో మంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న […] The post ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు appeared first on Visalaandhra .
మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడి బలపడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది.ఈ తుపానుకు సెనియార్ అనే పేరు పెట్టారు. అయితే మరో 24 గంటల్లో ఈ తుపాను క్రమంగా బలహీనపడుతుందని, బంగాళాఖాతానికే పరిమితమై అక్కడే శక్తిని కోల్పోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ఇండోనేషియా భూభాగాన్ని దాటనున్నట్లు అంచనాభారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, మలక్కా జలసంధి, దాని పక్కన ఉన్న ఈశాన్య ఇండోనేషియా ప్రాంతాల సమీపంలోనే సెనియార్ తుపాను కేంద్రీకృతమై ఉంది.గత ఆరు […] The post ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. appeared first on Visalaandhra .
లాలూ కుటుంబానికి మరో షాక్ .. అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ నోటీసు
రబ్రీ దేవి, తేజ్ ప్రతాప్లకు బంగ్లాలు ఖాళీ చేయాలని నోటీసులు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్లను తమ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లో ఉన్న బంగ్లాలో రబ్రీ దేవి గత […] The post లాలూ కుటుంబానికి మరో షాక్ .. అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ నోటీసు appeared first on Visalaandhra .
Avanigadda |ఉచిత మెగా వైద్య శిబిరం..
Avanigadda | ఉచిత మెగా వైద్య శిబిరం.. Avanigadda, అవనిగడ్డ, ఆంధ్రప్రభ :
VIRA | కోడ్ వర్తించేదెన్నడో? తొలగించని ప్లెక్సీలు.. విగ్రహాలకు ముగుసు వేయని వైనం
Water|శుద్ధ జలం పై చిత్తశుద్ధి శూన్యం
Water| శుద్ధ జలం పై చిత్తశుద్ధి శూన్యం శ్రీ సత్య సాయి బ్యూరో,
Mumbai : ముంబయి మారణహోమానికి పదిహేడేళ్లు
ముంబయిలో జరిగిన మారణహోమానికి నేటితో పదిహేడేళ్లు పూర్తయింది.
క్షమాపణలు చెప్పిన పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన యువకుడు #telugupost #viralvideo #latestnews
Bigger Targets for Naga Chaitanya’s Vrushakarma
Akkineni youngster Naga Chaitanya delivered Thandel this year and he is now focused on Vrushakarma, a mystic thriller. Virupaksha fame Karthik Varma Dandu is the director and the shoot is happening at a decent pace. The film’s release date is yet to be announced and the makers are spending lavishly on the product. As per […] The post Bigger Targets for Naga Chaitanya’s Vrushakarma appeared first on Telugu360 .
NBK 111 |బాలయ్య కొత్త సినిమా ప్రారంభం..
NBK 111 | బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. NBK 111, ఆంధ్రప్రభ
Tirumala | రూ.9కోట్ల విరాళం Tirumala | తిరుమల : తిరుమల(Tirumala) లోని
తాడిపత్రి టిడిపిలో పేకాట పంచాయితీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతం టిడిపిలో పేకాట పంచాయితీ వెలుగులోకి వచ్చింది. హునాపురంలోని టిడిపి నేత కాకర్ల రంగనాథ్ వ్యవసాయ క్షేత్రంపై పోలీసుల దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతూ 16 మంది టిడిపి నేతలు పట్టుబడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి పేకాటరాయుళ్ల నుంచి రూ.89,020 నగదు, మూడు కార్లు, 13 మోటార్ సైకిళ్లు, 11 సెల్ పోన్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లలో టిడిపి నేత కాకర్ల రంగనాథ్ ఉన్నట్లుగా మరో టిడిపి వర్గం ఆరోపణలు చేస్తుంది. కొంతకాలంగా టిడిపి నేత జెసి ప్రభాకర్రెడ్డి - టిడిపి నేత కాకర్ల మధ్య వివాదాలు ఉన్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టిడిపిలోని కాకర్ల వర్గం ఆరోపణలు చేస్తుంది. జెసి వర్గీయులు ధర్నాకు సిద్ధమైన తర్వాతే కాకర్ల రంగనాథ్, ఆయన సోదరుడు జయనాథ్పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Tirumala : టీటీడీకి భారీ విరాళాన్ని అందించిన మంతెన
తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది
Video: Actor Narendra Exclusive Interview
The post Video: Actor Narendra Exclusive Interview appeared first on Telugu360 .
బిజెపి ఎంపి సిఎం రమేశ్కు మాతృవియోగం
హైదరాబాద్: బిజెపి ఎంపి సిఎం రమేశ్కు మాతృవియోగం కలిగింది. సిఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ(83) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3:39 గంటలకు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిఎం రమేష్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. తన కుటుంబానికి వెన్నెముక, తన జీవితానికి వెలుగుగా నిలిచిన మా అమ్మ ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం చాలా భారంగా ఉందని ట్విట్టర్ లో సిఎం రమేష్ పోస్టు చేశారు. తన తల్లి ప్రేమ, త్యాగం, ఆప్యాయత అనేవి మాటలతో చెప్పలేనంత గొప్పగా ఉన్నాయన్నారు. మా నవ్వుల్లో తన ఆనందాన్ని చూసుకునేదని గుర్తు చేశారు. మా కష్టాల్లో మా కన్నా ఎక్కువగా కలవరపడే ఆమెనేనని, ఎప్పుడూ తాము ముందుకెళ్లాలని, మంచి చేయాలని కోరుకున్నది కూడా ఆమెనని తెలిపారు. తన చిన్న విజయం నుండి పెద్ద విజయాల వరక అమ్మే మొదటగా పండుగలా జరుపుకునేదని, తాను నిలబడిన ప్రతి అడుగులో ఆమె ఆశీస్సులు, నమ్మకం, ప్రేమే తనకు బలం ఉందన్నారు. ఇప్పుడు ఆమె లేకపోవడంతో మాటల్లో చెప్పలేనంత పెద్ద లోటు ఉందని, ఇంట్లో, మనసులో, జీవితంలో ఒక ఖాళీగా మారిపోయిందన్నారు. 'అమ్మా… మీరు మాకు నేర్పిన విలువలు, అందించిన ప్రేమ, చూపించిన బాట ఇవి మా జీవితాంతం నడిపించే శక్తి అని, మీరు లేకపోయినా, మీ స్మృతులు, మీ మాటలు, ఆశీస్సులు ప్రతి రోజూ మాతోనే ఉంటాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు మా జీవితంలో ఎప్పటికీ విడదీయలేని ప్రేమగా, వెలుగుగా నిలిచిపోతారు' అని రమేష్ పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుబూతి ప్రకటించారు.
Gudivada |యూనియన్ బ్యాంకులో ఫైర్..
Gudivada | యూనియన్ బ్యాంకులో ఫైర్.. Gudivada, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ
Will Pradeep Ranganathan Finish in Style?
Pradeep Ranganathan has gained a huge fanbase in no time and he emerged as one of the most bankable actors in Tamil and Telugu languages. He managed to release Dragon this year and the film did extremely well. Dragon also had a steady run across the Telugu states. During the second half of 2026, Pradeep […] The post Will Pradeep Ranganathan Finish in Style? appeared first on Telugu360 .
How Kadapa’s Gun Licenses Turned Into a Weapon of Fear
In YSR Kadapa district, the previous YSRCP government created a dangerous trend. Gun licenses were handed out freely to smugglers, land grabbers and local strongmen. People close to ruling party leaders received licenses with almost no scrutiny. Even small-time workers, a panchayat secretary and a minor mining trader managed to secure weapons. This revealed how […] The post How Kadapa’s Gun Licenses Turned Into a Weapon of Fear appeared first on Telugu360 .
Sensation |ఇరిగేషన్ భవనం ధ్వంసం
Sensation | ఇరిగేషన్ భవనం ధ్వంసం ఏలూరులో సంచలనంజనం ఎదుటే సర్కారు భూమి
Election |ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు
Election | ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు ……….ఎన్నికల కోడ్ వర్తింపు……….ఊట్కూర్, ఆంధ్రప్రభ
Andhra Pradesh : నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోనున్న ఏపీ లిక్కర్ కేసు నిందితులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నేడు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలు లొంగిపోనున్నారు
Grain|కోనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..
Grain| ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించుకోవాలని
Tributes|డా.బి.ఆర్.అంబేడ్కర్ కు ఘన నివాళులు
Tributes| ఘంటసాల, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘంటసాలపాలెంలోని చిన
స్మతి మంధాన తండ్రి ఆరోగ్యం పై కీలక అప్ డేట్
ఇండియన్ వుమెన్ టీం సభ్యురాలు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యంపై వారి కుటుంబ సభ్యులు తాజాగా అప్ డేట్ ఇచ్చారు
మహిళతో వివాహేతర సంబంధం... భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
వేరే మహిళతో వివాహేతర సంబంధం న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మన తెలంగాణ /సిద్దిపేట రూరల్: వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేసిన సంఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన బాల్ లక్ష్మి అనే మహిళ తన భర్త భూంరాజు ఇంటి ముందు పిల్లలతో కలిసి శనివారం నిరసనకు దిగింది. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తనను, తన పిల్లలను బాధింపజేసి చివరికి ఇంటి బయటకు నెట్టేశాడని ఆమె ఆరోపించింది. 2005లో పెద్దల సమక్షంలో భూంరాజుతో తన వివాహం జరిగింది. ప్రస్తుతం 18 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా భూంరాజు తమ ఇంటి సమీపంలోని మరో మహిళతో అనైతిక సంబంధం కొనసాగిస్తూ, తనపై తరచూ దాడులకు పాల్పడ్డాడని ఆమె పేర్కొంది. పలుమార్లు పెద్దల సమక్షంలో జరిగిన సమావేశాల్లో భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ బాల్ లక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో భూంరాజుపై అధికారిక ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
హెచ్పీలో భారీ లేఆఫ్లు.. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం
ప్రముఖ టెక్ కంపెనీ హెచ్పీలో భారీ లేఆఫ్లు టెక్ రంగంలో ఉద్యోగాల కోతల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) వైపు మళ్లుతోంది. తాజాగా, ప్రపంచ ప్రఖ్యాత పీసీ, ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్పీ (HP) కూడా భారీ లేఆఫ్లను ప్రకటించి టెక్ వర్గాల్లో కలకలం రేపింది. రాబోయే రెండు, మూడేళ్లలో సుమారు 6 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది.2028 ఆర్థిక […] The post హెచ్పీలో భారీ లేఆఫ్లు.. 6 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం appeared first on Visalaandhra .
Hockey|రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
Hockey| కొత్తచెరువు, ఆంధ్రప్రభ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్–14
Mandali Buddha Prasad |భూమి పూజ..
Mandali Buddha Prasad | భూమి పూజ.. Mandali Buddha Prasad, నాగాయలంక,
అసత్య కథనాలు ప్రసారం చేశారంటూ జగన్ మీడియాపై కేసుపొన్నూరు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడి ఫిర్యాదుతో చర్యలు గుంటూరు జిల్లా పొన్నూరులో జగన్ మీడియా యాజమాన్యం మరియు ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ పరువుకు భంగం కలిగేలా అసత్య కథనాలను ప్రచురించి, ప్రసారం చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు పొన్నూరు అర్బన్ సీఐ ఎల్. వీరానాయక్ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.సీఐ వెల్లడించిన […] The post జగన్ మీడియాపై కేసు నమోదు appeared first on Visalaandhra .
రివాల్వర్ ను తాకట్టు పెట్టిన ఎస్ఐ?
హైదరాబాద్: అంబర్ పేట ఎస్ఐ భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ కనిపించడంలేదు. ఎస్ఐ భాను నిర్లక్ష్యంగా వ్యవహరించి తన సర్వీస్ రివాల్వర్ ను పోగొట్టుకున్నాడు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ లో డిఎస్ఐగా భాను విధులు నిర్వహించాడు. డిఎస్ఐ గా ఉన్న సమయంలో పలు కేసులకు సంబంధించి రికవరీ చేసిన దొంగ బంగారాన్ని కుదువ పెట్టినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బంగారంతో పాటు రివాల్వర్ ను సైతం డబ్బుల కోసం తాకట్టు పెట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులతోనే ఎస్సై ఈ పని చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బెట్టింగ్ లో భారీగా డబ్బు పోగొట్టుకొని తన సర్వీస్ రివాల్వర్ కూడా తాకట్టు పెట్టి ఉంటారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ భాను ప్రకాష్ పై అంబర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ భాను కుటుంబ సభ్యులు, స్నేహితులను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. భాను ప్రకాష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.
స్మృతి పెళ్లిపై సంచలనం పెళ్లికి ముందు రోజు రాత్రి..ఏం జరిగింది?#SmritiMandhana #PalashMucchal #Viral
AP |రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
AP | రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. AP, పెడన, ఆంధ్రప్రభ : పెడన
Smart move from Andhra King Taluka Team
Energetic Star Ram has been struggling for success. All his previous films have been mass entertainers and they failed to live up to the expectations because of the loud and senseless action. He changed path and did Andhra King Taluka which is releasing tomorrow. The film is carrying decent buzz and the result completely depends […] The post Smart move from Andhra King Taluka Team appeared first on Telugu360 .
Gira Gira From Champion: Pure With Earthy Vibes
Swapna Cinemas, along with Anandi Art Creations and Concept Films, is producing a period drama woven with sports, romance, and action—Champion. Starring Roshan and Anaswara Rajan, the film is directed by National Award–winner Pradeep Advaitham. Presented by Zee Studios, the project is gearing up for a Christmas release on December 25th. Following the excitement generated […] The post Gira Gira From Champion: Pure With Earthy Vibes appeared first on Telugu360 .
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా... 69/5
గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 36 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 69 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సౌతాఫ్రికా ప్రస్తుతం 480 పరుగుల ఆధిక్యంలో ఉంది. దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ సిమన్ హర్మర్ దాటికి టీమిండియా బ్యాట్స్మెన్లు చెత్తులేత్తేశారు. కుల్దీప్ యాదవ్ 38 బంతుల్లో ఐదు పరుగులు చేసి హర్మర్ బౌలింగ్లో క్లీన్బౌల్డయ్యాడు. ధృవ్ జురెల్ రెండు పరుగులు చేసి హర్మర్ బౌలింగ్లో మర్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 13 పరుగులు చేసి హర్మర్ బౌలింగ్లో మర్క్రమ్ క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్(13), రవీంద్ర జడేజా(07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హర్మర్ నాలుగు వికెట్లు తీయగా మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీశాడు.
Cyclone Alert : తుపాను ప్రభావం.. ఈ జిల్లాల్లో అలెర్ట్ గా ఉండాల్సిందేనట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది
Current shock |బ్రహ్మోత్సవాల్లో అపశృతి..
Current shock | బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. Current shock, కొడిమ్యాల, ఆంధప్రభ :
Hyderabad : సంక్రాంతికి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీ జేబులు లూటీ
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ బస్సులకు డిమాండ్ పెరిగింది. ఛార్జీలు భారీగా పెంచారు.
وائرل ویڈیو میں دوبئی میں دکھایا گیا اے آئی ہیئر کٹ پوڈ میں کوئی حقیقت نہیں۔جانچ پڑتال سے پتہ چلا کہ وائرل ویڈیو سورا نامی اے آئی ٹول سے بنایا گیا ہے
Former | అన్నదాతల ఆవేదన.. Former, ఊట్కూర్, ఆంధ్రప్రభ : చేతికొచ్చిన పంటలు,
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా మొబైల్ ఫోన్స్ ఇస్తామని ఎలాంటి ప్రకటన చేయలేదు
జి20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ
టీ20 ప్రపంచకప్ ఫైనల్ వివాదం #T20WorldCup #ICC #AdityaThackeray #Ahmedabad #Cricket #Sports
Mumbai : ముంబయిలో 39 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం
ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
Amaravathi : క్వాంటం వ్యాలీ.. ఇక అమరావతికి కొత్త రూపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణం పై దృష్టి సారించింది
మంథనిలో బోర్డుతో పరుగెత్తిన గేదె కలకలం#Manthani #Peddapalli #Traffic #LocalUpdates #ViralVideo
ఫ్యాక్ట్ చెక్: వైరల్ అవుతున్న వీడియో ఐబొమ్మ రవి లైవ్ లో జడ్జికి వివరణ ఇస్తున్న నిజమైన వీడియో కాదు
వైరల్ అవుతున్న వీడియో ఐబొమ్మ రవి సంబంధించింది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
Kavitha |జాగృతి సందోహం గులాబీ సంకటం..
Kavitha | జాగృతి సందోహం గులాబీ సంకటం.. Kavitha, హైదరాబాద్, ఆంధ్రప్రభ పొలిటికల్
బిసిలకు 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించారు: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొప్ప చెప్పారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కెటిఆర్ ఎక్స్లో పోస్టు చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రూ.160 కోట్లు ఖర్చు చేశారని, పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు కేవలం 17 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని దుయ్యబట్టారు. బిసిలకు గతంలో 24 శాతం ఉండేదని, ఇప్పుడు 17 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. రిజర్వేషన్ల తగ్గింపు ప్రజాధనం దుర్వినియోగంపై రాహుల్ స్పందిస్తారా? అని ప్రశ్నించారు.
ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
కాలువులోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖింపుర్ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాఖేర్వా- గిరిజపురి జాతీయ రహదారిపై శార్థా కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడడంతో ఆస్పత్రి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సంతాపం తెలిపారు.
నేటి నుంచి కస్టడీకి జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను నేటి నుంచి ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నించనున్నారు
Yellamma: Dil Raju’s Big Announcement on Cards
Top Producer Dil Raju has a strong belief in Yellamma, a rooted Telangana based love story which also has a strong emotional drama. After the super success of Balagam, Venu Yeldandi worked on the script of Yellamma and narrated it to Dil Raju. The top producer is all excited about the project and he revealed […] The post Yellamma: Dil Raju’s Big Announcement on Cards appeared first on Telugu360 .
Gold Rates Today : బ్యాడ్ న్యూస్.. ఇక బంగారాన్ని సొంతం చేసుకోవడం కష్టమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
Railway | గేటు మూసివేత.. Railway, నరసరావుపేట, ఆంధ్రప్రభ : గుంటూరు (Guntur)
ఏపీ స్కూళ్లకు 9 రోజులు సంక్రాంతి సెలవులు! #Education #AndhraPradesh #Sankranthi #SchoolHolidays
Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి సూచనలివే
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది
అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం... కారుతో ఢీకొట్టి హత్య
కుకునూరుపల్లి: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్లుడిని తమ్ముడితో కలిసి భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో షాహిద్(25) అనే యువకుడు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహ్మద్ ఖదీర్ అనే వ్యక్తి జూనయర్ లైన్మన్ పని చేస్తున్నాడు. ఖదీర్ భార్యతో షాహిద్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఖదీర్కు తెలియడంతో పలుమార్లు షాహిద్ను హెచ్చరించాడు. అతడిలో మార్పు రాకపోవడంతో షాహిద్ను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 22న షాహిద్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చిన్న కిష్ణాపూర్ సమీపంలో ఖధీర్ను కారుతో ఢీకొట్టాడు. అనంతరం అతడిపై నుంచి పలుమార్లు కారు పోనిచ్చాడు. అతడు చనిపోయాడు అని నిర్థారించుకున్న తరువాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. షాహిద్ తీవ్ర గాయాలతో రోడ్డుపై కనిపించడంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షాహిద్ మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఖదీర్ తమ్ముడు షబ్బీర్ తానే షాహిద్ను హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. ఇద్దరు సోదరులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
IBomma : నేడు రవి కస్టడీపై న్యాయస్థానంలో
ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసుల పిటిషన్ వేశారు
NTR and Koratala have to Break Silence on Devara 2
For every two weeks, someone starts a debate on social media about Devara 2 and it continues for days. NTR fans divide themselves into groups and some of them oppose the sequel while some of them argue that the film will unleash the potential of Tarak. Koratala Siva has completed the script of Devara 2 […] The post NTR and Koratala have to Break Silence on Devara 2 appeared first on Telugu360 .
అద్భుతమైన భావోద్వేగం ఉన్న సినిమా
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్బస్టర్లుగా మారాయి. ట్రైలర్ అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా కన్నడ సూపర్స్టార్ ఉపేంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “-ఈ కథని ఒక ప్రేక్షకుడిగా విన్నాను. స్టొరీ చెప్పగానే ఫ్యాన్స్ కి కనెక్ట్ అయిపోయాను. ఇందులో చాలా అద్భుతమైన భావోద్వేగం ఉంది. అందరి జీవితంలో ఇలాంటి భావోద్వేగం వుంటుంది. అది నాకు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యింది. అసలు అభిమానుల ప్రేమకు లాజిక్ వుండదు. ఎందుకు ఇంతగా ప్రేమిస్తారు? దానికి మనం అర్హులమేనా? అనిపిపిస్తుంటుంది కదా. అందుకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో సూపర్ స్టార్ సూర్య క్యారెక్టర్... ఒక స్టార్ జీవితం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనిషి భావోద్వేగాలు, ప్రేమ, ధనవంతుడు, పేదవాడికి మధ్య ఉండే ఒక సంఘర్షణ నేపథ్యంలో అన్ని కమర్షియల్ యాంగిల్లో చేసిన సినిమా ఇది. అవన్నీ సినిమాకి అద్భుతంగా కలిసి వచ్చాయి. ఒక స్టార్ కి అభిమానికి మధ్య ఉండే ఎమోషన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నేను భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలని ఒక కోరిక ఉంటుంది. అది ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. -రామ్ అద్భుతమైన నటుడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన యాక్షన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆయన రియల్గా ఒక ఫ్యాన్ లాగా నటించారు. ఇందులో రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. ఒక రెట్రో ఫీలింగ్ని కలిగించే ఆ లవ్ స్టోరీ మనసును తాకే విధంగా ఉంటుంది. డైరెక్టర్ మహేశ్ బాబు.పి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు” అని అన్నారు.
భద్రాద్రిలో భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురట్టు
భద్రాద్రి కొత్తగూడెం: భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురట్టు జరిగిన సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. భక్తులు స్వామివారికి సమర్పించే వస్త్రాల అమ్మకాల్లో గోలుమాల్ జరిగింది. వస్త్ర దుకాణాల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలను భక్తులకు అమ్మవారి చీరలు అని చెప్పి కొందరు అమ్ముతున్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్ రావు పట్టుకున్నారు. సాధారణంగా భక్తులు అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను తిరిగి కొనుగోలు చేసే విధానం ఒకటి ఉంటుంది. ఈ వ్యవస్థను బ్రష్టు పట్టించడమే కాకుండా మార్కెట్లోని దుకాణాల నుంచి కొనుగోలు చేసి బట్టలను భక్తులకు అమ్మేందుకు కొందరు సిద్ధం చేయడంతో వారిని అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ చేసిన వస్త్రాలను తనిఖీ చేయడంతో పాటు స్వాధీనం చేసుకున్నామని భక్తుల నమ్మకాన్ని వ్యాపారంగా మలచడం దారణమని ఇఒ మండిపడ్డారు. సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.
Andhra king taluka |ఇది వేరే లెవెల్..
Andhra king taluka | ఇది వేరే లెవెల్.. Andhra king taluka,
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు
Bigg Boss Telugu 9: BB Alumni Led Captaincy Games
The aftermath of yesterday’s explosive nomination episode continued to reverberate through the Bigg Boss house. Sharp remarks, physical aggression and emotional breakdowns left the atmosphere tense, and today’s episode dealt with the consequences. Even as former contestants visited the house to conduct fun but competitive captaincy tasks, the emotional rifts between housemates remained visible. Continued […] The post Bigg Boss Telugu 9: BB Alumni Led Captaincy Games appeared first on Telugu360 .
India Vs South Africa : ఇక అవతలకు బోయి ఆడుకోండి భయ్యా..ఓటమి అంచున భారత్
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య గౌహతిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమి దిశగా పయనిస్తుంది
Ys Jagan : నేడు రెండో రోజు పులివెందులలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది
‘పూరిసేతుపతి’ చిత్రీకరణ పూర్తి
వర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘పూరిసేతుపతి’ షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ చివరి రోజు పూరి, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్ మధ్య ఎమోషనల్ మూమెంట్స్కి సంబంధించిన వీడియోను టీం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి పూరి కనెక్ట్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ త్వరలో రిలీజ్ చేయనున్నారు.
Pawan Kalyan : నేడు కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు
జనసేన పార్టీ కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన
అమరావతి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు కోరుతున్నారు. ఇప్పటికే 20సార్లు జనసేన కార్యాలయం వద్దకు వచ్చామని రైతులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఎపిఐఐసికి తమ వ్యవసాయ భూములు ఇచ్చి నిరాశ్రయులుగా మారామన్నారు. ఇప్పటి వరకు పరిహారం అందలేదని వాపోయారు. 11వ తేదీన ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేశారు. 10 రోజుల్లో న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. 15 రోజులు అయినా న్యాయం చేయలేదని రైతులు మండిపడుతున్నారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ తమని ఇప్పటివరకు కలవడం లేదని వాపోయారు. పవన్ ను కలిసిన తరువాతే ఇక్కడి నుంచి వెళ్తామని జనసేన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
AP |పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు..
AP | పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు.. AP, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్
ఫిబ్రవరి 27 నుంచి టి20 వరల్డ్ కప్..
ముంబై: వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగా టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. వరల్డ్కప్లో పాల్గొంటున్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదేసి జట్లు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు ఒకే గ్రూప్లో ఉన్నారు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 16న కొలంబో వేదికగా లీగ మ్యాచ్ జరుగనుంది. మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసిసి చైర్మన్ జైషా, భారత మాజీ సారథి రోహిత్ శర్మ, ప్రస్తుత టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మహిళా జట్టు సారథి హర్మన్ప్రీత్ కౌర్ తదితరులు వరల్డ్కప్ ట్రోఫీ షెడ్యూల్ను ప్రకటించారు. భారత్లోని ఐదు, శ్రీలంకలోని మూడు వేదికల్లో వరల్డ్కప్ జరుగనుంది. వరల్డ్కప్లో పాకిస్థాన్ ఆడే అన్ని మ్యాచ్లు శ్రీలంకలోనే జరుగనున్నాయి. ఇక ఫైనల్ వేదికగా అహ్మదాబాద్ను ఎంపిక చేశారు. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్కు చేరుకుంటే తుది పోరును కొలంబోలో నిర్వహిస్తారు. ఇక సెమీ ఫైనల్ మ్యాచ్లను ముంబై, కోల్కతా నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్థాన్ సెమీస్కు చేరితే వేదికల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాగా, లీగ్ దశలో ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్8కు అర్హత సాధిస్తాయి. ఇక సూపర్8లో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీస్కు చేరుకుంటాయి. కాగా, భారత్లోని ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై నగరాల్లో వరల్డ్కప్ మ్యాచ్లు జరుగుతాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న యూఎస్ఎ టీమ్తో ఆడుతుంది. ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. తొలి రోజు పాకిస్థాన్, నెదర్లాండ్స్, భారత్, అమెరికా, వెస్టిండీస్బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్ఎలో భారత్, పాకిస్థాన్ వరల్డ్కప్లో పాల్గొనే జట్లను ఎ, బి,సి, డి గ్రూపులుగా విభజించారు. గ్రూప్ఎలో భారత్తో పాటు పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా జట్లు ఉన్నాయి. గ్రూప్బిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్, శ్రీలంక, జింబాబ్వే, గ్రూప్సిలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇటలీ, నెపాల్, వెస్టిండీస్, గ్రూప్డిలో అఫ్గానిస్థాన్, కెనడా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, యుఎఇ జట్లు ఉన్నాయి. కాగా, ఇటలీ తొలి సారి వరల్డ్కప్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. భారత్, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నాయి. ఐసిసి అంబాసిడర్గా రోహిత్ శర్మ టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసిసి నియమించింది. వరల్డ్కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొంటాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా టి20 వరల్డ్కప్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి జరిగే విశ్వకప్ కోసం రోహిత్ను ఐసిసి తన అంబాసిడర్గా నియమించింది.

27 C