Bhavani |దీక్షల విరమణ విజయవంతం
Bhavani | దీక్షల విరమణ విజయవంతం సమన్వయంతో భవానీ లందరికీ విస్తృత ఏర్పాట్లుకట్టుదిట్టమైన
నందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు
విశాలాంధ్ర-రాజాం (, విజయనగరం జిల్లా): రాజాం మండలం నందబలగ గ్రామంలో ప్రతి నెలా నాలుగవ గురువారం నిర్వహించే సందర్శన వైద్య శిబిరాన్ని ఈ నెల కూడా విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలకు దగ్గర్లోనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్లో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సిద్దేశ్వరి నేతృత్వంలో నిర్వహించిన ఈ క్యాంప్లో ప్రజలకు అనేక వైద్య పరీక్షలు, అవసరమైన మందుల పంపిణీ చేశారు. […] The post నందబలగలో మెడికల్ క్యాంప్ – ప్రజలకు ఆరోగ్య సేవలు appeared first on Visalaandhra .
Mudhol | షార్ట్సర్య్కూట్తో… ఓ ఇల్లు దగ్దం Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ
Reservation |బీసీ బంద్ను విజయవంతం చేయాలి..
Reservation | బీసీ బంద్ను విజయవంతం చేయాలి.. రిజర్వేషన్లలో బీసీలకు ద్రోహంబీసీఎఫ్ రాష్ట్ర
Asifabad |క్లస్టర్ సెంటర్లను పరిశీలించిన జడ్పీ సీఈఓ
Asifabad | క్లస్టర్ సెంటర్లను పరిశీలించిన జడ్పీ సీఈఓ Asifabad | జైనూర్,
MLA |వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
MLA | వైభవంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం హాజరైన ప్రభుత్వ విప్, గన్నవరం
Accident |రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Accident | రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి Accident | ఆంధ్రప్రభ, విజయవాడ
Muttukuru |గుర్తు తెలియని శవం లభ్యం
Muttukuru | గుర్తు తెలియని శవం లభ్యం కృష్ణపట్నం సముద్ర తీరం వెంబడి
COLLECTOR |ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు
COLLECTOR | ప్రతిభకు వైకల్యం అడ్డు కారాదు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.
యాంటీ డ్రోన్ నిఘా వాహనం.. ఇంద్రజాల్ రేంజర్#TeluguPost #telugu #post #news
Engagement |భట్టి విక్రమార్క కుమారుడి వేడుకకీ..
Engagement | భట్టి విక్రమార్క కుమారుడి వేడుకకీ.. Engagement | ఒంగోలు బ్యూరో,
ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ #telugupost #fakeipsviralvideo #latestnews #viralvideo
Ap, Telangana Politics : పార్టీలు వేరు.. కానీ ఆత్మలు ఒక్కటేనా?
రెండు రాష్ట్రాలు విడిపోయినా అక్కడ ఉన్న పార్టీల అధినేతలు సత్సంబంధాలు నెరపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది
Police Force |నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలే….
Police Force | నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలే…. Police Force |
Election |ఎన్నికల చెక్పోస్టు తనిఖీ..
Election | ఎన్నికల చెక్పోస్టు తనిఖీ.. Election | జన్నారం, ఆంధ్రప్రభ :
ఘనంగా రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని రాహుల్ పెళ్లాడాడు. హైదరాబాద్లో ఇవాళ తెల్లవారుజామున ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో రాహుల్ పెళ్లి వేడుకగా ఘనంగా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాహుల్, హరిణ్య జంటకు సోషల్ మీడియాలో నెటిజన్లు శుభాకాంక్షలు తెలపుతున్నారు. ప్రస్తుతం రాహుల్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, తెలంగాణ మాస్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుని సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కాలభైరవతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ పాడిన 'నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టిపిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్కు రూ.10 లక్షలు బహుమానం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.కోటి నజరానాగా అందిస్తామని అప్పుడు రేవంత్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో చెక్కును అందజేశారు.
Suryapet | ఆర్థికంగా ఎదగాలి ‘టీ’ తాగుదాం కప్పు తినేద్దాం – ‘క్రంచీ
Narayanapet |దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే…
Narayanapet | దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే… Narayanapet | ఊట్కూర్, ఆంధ్రప్రభ
నవంబర్ నెల వచ్చిందంటే చాలు.. ఆన్లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో ‘బ్లాక్ ఫ్రైడే’ హడావుడి కనిపిస్తుంది. భారీ డిస్కౌంట్లు, ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ఈ రోజు వెనుక పెద్ద కథే ఉంది. అసలు ఈ రోజును ‘బ్లాక్’ అని ఎందుకు పిలుస్తారు? పండగ పూట ఆఫర్లు ఇవ్వడం వెనుక ఉన్న వ్యాపార రహస్యం ఏమిటి? బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి? అమెరికాలో అతిపెద్ద పండగల్లో ‘థాంక్స్ గివింగ్’ (Thanksgiving) ఒకటి. ప్రతి ఏటా […] The post బ్లాక్ ఫ్రైడే కథాకమామిషు: అమెరికాలో మొదలై ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘షాపింగ్’ పండగ వెనుక అసలు చరిత్ర ఇదే! appeared first on DearUrban .
Karimabad |సైన్స్ ఫేర్ ప్రారంభం
Karimabad | సైన్స్ ఫేర్ ప్రారంభం అధికారులతో కలిసి ప్రారంభించిన డీఈఓ రంగయ్య
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఎపి, తమిళనాడుకు మరో ముప్పు
కొలంబో: శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫాన్ గా మారనుంది. ఈ తుఫాన్ కి దిత్వాగా నామకరణం చేశారు. తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు నుంచి తుఫాన్ పయనించనుంది. తుఫాన్ ప్రభావం ఆదివారం నుంచి ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 29వ తేదీ రాత్రి నుంచే ఈదురు గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ ౩౦, డిసెంబర్ 1వ తేదీల్లో రాయల సీమలోని వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి, నెల్లూరు, దక్షిణ ప్రకాశం జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. భారీ వర్షాల కారణంగా డిసెంబర్ 1న ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణ, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
COLLEGE |ఆరోగ్య భారతి లక్ష్యం..
COLLEGE | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మనం తినే ఆహారం మన
స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తి: మోడీ
హైదరాబాద్: భారత్ లో నాణ్యమైన మ్యానుఫాక్చరింగ్ వ్యవస్థ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ లో అంతరిక్షరంగం నిపుణులకు కొదవ లేదని అన్నారు. హైదరాబాద్ రావిర్యాలోని స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను వర్చువల్ గా ప్రధాని మోడీ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కైర్యూట్ బృందానికి అభినందనలు తెలియజేశారు. భారత్ అంతరిక్ష రంగంలో ఇది ఒక గొప్ప మైలు రాయి అని.. స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని కొనియాడారు. సైకిల్ పై రాకెట్ మోసుకెళ్లిన స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందని, భారత అంతరిక్ష రంగంలో భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని మోడీ పేర్కొన్నారు. వ్యవసాయం, వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని, భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు. స్పేస్ సెక్టార్ లో కోఆపరేటివ్, ఎకో సిస్టమ్ ను తీసుకువచ్చామని, జన్ జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్తున్న మద్దతు వల్లే స్టార్టప్ లు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలోనూ అంతరిక్ష సంస్థలు పుట్టుకొస్తున్నాయని మోడీ స్పష్టం చేశారు.
Narayanpet |రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
Narayanpet | రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు మున్సిపల్ కమిషనర్ నర్సయ్యధాన్యం కొనుగోలు కేంద్రం
Telangana : బీఆర్ఎస్ కు ఉత్తమ్ సవాల్
బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
mid-day meal | మెగా పేటీయం.. mid-day meal | నంద్యాల బ్యూరో,
Karimnagar |పంట పొలాల్లో దుండగులు…
Karimnagar | పంట పొలాల్లో దుండగులు… Karimnagar | పెద్దపల్లి, ఆంధ్రప్రభ :
POLICE |చైన్ స్నాచింగ్ నియంత్రణకు చర్యలు
POLICE | చైన్ స్నాచింగ్ నియంత్రణకు చర్యలు జిల్లా ఎస్పీ పి.జగదీష్ POLICE
Machilipatnam |అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు
Machilipatnam | అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
Arrest | 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..
Arrest | మామండూరు, ఆంధ్రప్రభ : మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను
దేశ వ్యాప్తంగా పదిహేను ప్రాంతాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు!
గ్రూప్-2 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ుGూూజ 2019లో సెలక్షన్ లిస్ట్ను విడుదల చేసింది. అయితే పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఆ సెలక్షన్ లిస్ట్ను రద్దు చేసింది.ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు డివిజన్ బెంచ్ను ఆశ్రయించడంతో, కేసును పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును […] The post గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు! appeared first on Visalaandhra .
High Court |గ్రూప్-2 ర్యాంకర్లకు ఊరట
High Court | గ్రూప్-2 ర్యాంకర్లకు ఊరట సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్
Varni |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
Varni | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్ Varni | వర్ని,
Guntur |రాజధాని భూ సమస్యలకు త్వరలో పరిష్కారం
Guntur | రాజధాని భూ సమస్యలకు త్వరలో పరిష్కారం Guntur | గుంటూరు
25.91 percent |స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై శిక్షణ
25.91 percent | స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై శిక్షణ 25.91 percent |
Hyderabad : డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన అయ్యప్పలు
తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు
Kurnool | రైతన్నా మీ కోసం… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు
బారాబంకిలో తప్పిన భారీ రైలు ప్రమాదం.. రైల్వే ట్రాక్పై పడ్డ డంపర్
ఉత్తర్ప్రదేశ్లో బారాబంకిలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రామ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డంపర్ ట్రక్ వంతెన రైల్వే రైలు మార్గాన్ని ఢీ కొట్టి, రైలు ట్రాక్లపై పడిపోయింది. పక్కనే మరో మార్గంలో అమృత్సర్-బిహార్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ తృటిలో వెళ్తున్నది. రైలుకు ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో భారీ పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.సమాచారం అందగానే పోలీసులు, రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వాహనంలో చిక్కుకుపోయిన డ్రైవర్ను రేస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు […] The post బారాబంకిలో తప్పిన భారీ రైలు ప్రమాదం.. రైల్వే ట్రాక్పై పడ్డ డంపర్ appeared first on Visalaandhra .
హైదరాబాద్ ప్రగతి అనేది ప్రజల విజయం: పొన్నం
హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ సిటీస్లో 82వ స్థానం సాధించడం నగర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం పొన్నం తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. స్టార్ట్ప్లు, మెడిటెక్, బయోటెక్, గ్లోబల్ క్యాంపసెస్, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీవన ప్రమాణాలతో పాటు అన్ని రంగాల్లో నగరం వేగంగా ఎదుగుతోందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న పారదర్శక పరిపాలన, మౌలిక వసతుల మెరుగుదల, పచ్చదనం–అన్ని రంగాల్లో వృద్ధి హైదరాబాద్ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. హైదరాబాద్ ప్రగతి అనేది ప్రజల విజయం అని పొన్నం కొనియాడారు.
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం : రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం,దానికి సమీపంలోని శ్రీలంక తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈ వ్యవస్థ ఉత్తర-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ, వచ్చే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.అనంతరం, తదుపరి 48 గంటల్లో.. అంటే 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి.. ఇది నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల వైపు కదులుతుందని అంచనా […] The post నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం : రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు appeared first on Visalaandhra .
TDP |భయపెట్టే ప్రయత్నం చేసినా..
TDP | భయపెట్టే ప్రయత్నం చేసినా.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఐదు
లడ్డూ ప్రసాదంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు : వైవి సుబ్బారెడ్డి
అమరావతి: తిరుమలలో ఎన్నో సంస్కరణలు, ప్లాస్టిక్ బ్యాన్ చేశామని టిడిపి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తన హయాంలో టిడిపిలో అవినీతి అనేది లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశామని, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసిపి ప్రభుత్వంపై విమర్శించారు. రాజకీయాల కోసం ఆలయాలను వాడుకుంటున్నారని, తాను తప్పు చేసి ఉంటే.. సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్తా? అని వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. టిటిడి లడ్డూ వ్యవహారంపై లైడిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని తెలియజేశారు. కల్తీ నెయ్యి అంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారని, లడ్డూ ప్రసాదంపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ హయాంలో రూ. 326కి నెయ్యి కొంటే కల్తీ జరిగిందని అంటున్నారని, 2014-19 మధ్య నెయ్యిని రూ. 270 కి కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. మరి అప్పుడు కల్తీ జరిగినట్టు కాదా? అని ప్రశ్నించారు. 2019- 24 సమయంలోనే కాదు.. అంతకుముందు కూడా దర్యాప్తు జరిపించాలని సూచించారు. టిటిడి ద్వారా లాభపడాలని తనకు, తన కుటుంబానికి లేదని అన్నారు. పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని, పరకామణి అంశంలో రేపు విజయవాడలో సిఐడి విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు. అప్పన్న గతంలో తనకు పిఎ మాత్రమేనని.. తర్వాత తనతో లేరని, టిటిడి వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని.. అదే విషయం సిట్ కు చెప్పానని అన్నారు. శ్రీవారి దర్శనానికి అప్పన్న వచ్చారేమో తనకు తెలియదని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం
రాజధాని పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది.కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ, పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధమైంది.జరీబు-మెట్ట భూములు, గ్రామ కంఠాలు, అసైన్డ్ భూములు, లంక ప్రాంతాల వ్యవసాయ భూములపై ఉన్న ఇబ్బందుల పరిష్కారం కమిటీలో ప్రధాన చర్చాంశాలు కానున్నాయి.రైతులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన తీర్చేందుకు చర్యలు వేగవంతం చేయాలని కమిటీ దృష్టి సారించింది. […] The post ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం appeared first on Visalaandhra .
Telangana : హైవేవై వెళుతున్న వారికి ఇక గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
Amaravathi : రాజధాని అమరావతి రైతులను పట్టించుకునేదెవరు?
పాలకులు మారినా.. రాజధాని రైతుల తలరాతలు మాత్రం మారలేదు.
Farmers |‘రైతన్నా మీ కోసం’కరపత్రాల పంపిణీ
Farmers | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలంలో గురువారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో
గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: 2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు ఊరట లభించింది. గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాలను సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. 2019 గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను టిజిపిఎస్సి ఆశ్రయించింది. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. వైటనర్ వినియోగం, దిద్దుబాట్ల ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయడం చెల్లదని 2019లో హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారుసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం టిజిపిఎస్సికి లేదని వెల్లడించింది. ఆన్సర్ సీట్లలో ట్యాంపరింగ్ జరిగిందనడం, వాటిని పక్కన పెట్టడం కమిషన్ వైఫల్యమేనని తప్పుబట్టింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిన రద్దు చేస్తామని హైకోర్టు తెలిపిన విషయం విధితమే. సాంకేతికమిటీ సిఫారసుల మేరకు హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టుగా తిరిగి మూల్యాంకనం నిర్వహించడంతో పాటు అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని సూచనలు చేసింది. ఈ తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు తీర్పునిచ్చింది.
Telangana : సర్పంచ్ పదవి పోటీకి పదమూడు కీలకమైన విషయాలివే
తెలంగాణలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వచ్చే నెల 11వ తేదీన జరగనున్నాయి
Telangana |డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
Telangana | డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ
Motorists |శిథిలావస్థలో వంతెన..
Motorists | శిథిలావస్థలో వంతెన.. భయాందోళనలో వాహనదారులు, ప్రజలు నాగాయలంక, ఆంధ్రప్రభ :
వాళ్లకి ఆధార్ కార్డు ఉంటే ఇక ఓటు హక్కు ఇచ్చినట్టేనా?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
చొరబాటుదారులకు ఆధార్ కార్డులు జారీ కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారికి ఓటు హక్కు కూడా కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలక ప్రశ్న లేవనెత్తింది. ఆధార్ కార్డు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడానికి మాత్రమేనని, దానిని పౌరసత్వానికి లేదా ఓటు హక్కుకు రుజువుగా పరిగణించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల […] The post వాళ్లకి ఆధార్ కార్డు ఉంటే ఇక ఓటు హక్కు ఇచ్చినట్టేనా?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
AP | సీఎం రిలీఫ్ ఫండ్ పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం
Bigg Boss 9 : చివరి వారం కెప్టెన్ ఎవరంటే?
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు చివరి ఘట్టానికి చేరుకుంది
విద్యార్థినిలతో అసభ్యప్రవర్తన.... లెక్చరర్ను చితక బాదిన తల్లిదండ్రులు
అమరావతి: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతులు, దారి తప్పాడు. విద్యార్థులు పక్కటి దారి పడితే సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు. కామ బుద్ధిని బయటపెట్టాడు. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని తల్లిదండ్రులు చితకబాదారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగులుప్పలపాడు మండలం నిడమనూరు జూనియర్ కాలేజీలో బక్కవంతుల వినయ్ లెక్చరర్గా పని చేస్తున్నారు. పలుమార్లు అతడు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినిలు తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో వారు కాలేజీలో వినయ్ను చితకబాదారు. అనంతరం డిఇఒకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అతడు బిసి సంఘాల నాయకుడిగా పని చేసినట్టు సమాచారం. వినయ్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Applications |దరఖాస్తులకు ఆహ్వానం..
Applications |ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో అంగన్వాడీ కార్యకర్త, మినీ
గుడివాడ, ఆంధ్రప్రభ : ఘంటసాల మండలం డాలిపర్రు గ్రామానికి చెందిన తెనాలి ఝాన్సీ
Ootkur |భక్తి మార్గంలో నడవాలి..
Ootkur | భక్తి మార్గంలో నడవాలి.. Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Machilipatnam |ప్రజల చిరకాల కోరిక
Machilipatnam | ప్రజల చిరకాల కోరిక ఆరు నెలల్లో గుడివాడ ఆర్ఓబి నిర్మాణం
AP |స్వచ్ఛ రథం ద్వారా నిత్యవసర సరుకులు పంపిణీ
AP | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : గుడ్లవల్లేరు మండలం ఉలవలపూడి గ్రామంలో స్వచ్ఛ
లడ్డూలో కల్తీ నెయ్యిపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే?
తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు
ఇండోనేషియాలో భూకంపం... వరదలతో విలవిల
సుమత్రా: ఇండోనేషియా దేశం సుమత్రా ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేటుపై 6.3 నమోదైందని భూపరిశోధన విభాగం ప్రకటించింది. అసెక్ ప్రావెన్స్ లో పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదలు పొటెత్తాయి. నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో 17 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Breaking : ఏపీ మండలి ఛైర్మన్ కు నాలుగు వారాల గడువు
వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది
డెంగీకి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. !
బ్రెజిల్లో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డెంగీ నివారణలో ప్రపంచం ఒక చారిత్రక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి సింగిల్ డోస్ డెంగీ వ్యాక్సిన్కు బ్రెజిల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.సావో పాలోలోని ప్రఖ్యాత బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఃబుటాంటన్-డీవీః అనే ఈ వ్యాక్సిన్ను 12 నుంచి 59 ఏళ్ల వయసు వారికి అందించనున్నారు. […] The post డెంగీకి సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ! appeared first on Visalaandhra .
Breaking : గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
2019 గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది
గౌతమ్ గంభీర్ పై బిసిసిఐ కీలక ప్రకటన..
ముంబయి: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు వైట్ వాష్కు గురికావడంతో కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ల్లో భారత జట్టు వైట్ వాష్కు గురికావడంతో హెడ్ కోచ్ను పదవి నుంచి గంభీర్ ను తొలగించాలని క్రికెట్ అభిమానులు, క్రికెట్ పండితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. రెండో టెస్టులో ఓటమి తరువాత బర్సపారా క్రికెట్ స్టేడియంలో గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తొలగించాలని క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహమ్మద్ సిరాజ్తో పాటు సహాయ సిబ్బంది వారిస్తున్న అభిమానులు ఆగలేదు. గంభీర్ హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రెస్ మీట్లో కూడా బిసిసిఐదే తుది నిర్ణయమని గంభీర్ చెప్పిన విషయం తెలిసిందే. గంభీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని బిసిసిఐ సీనియర్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జట్టులో పెద్ద ఎత్తున మార్పుల చేయాలని బోర్డు భావిస్తోందన్నారు. జుట్టు కూర్పు సరిగా లేదని, టి20ల ఆధారంగా జట్టులోకి ఆటగాళ్లను తీసుకోవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Vikarabad |పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ
Vikarabad | పదోన్నతుల పరీక్షలను పరిశీలించిన ఎస్పీ Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ
పదవుల పోరులో రైతులకు దిక్కెవరు?
కర్ణాటకలో ప్రజా సమస్యల పరిష్కారం కన్నా పదవుల కోసం ఆరాటమే ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు ఆగడం లేదు. ఒకపక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరోవైపు డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఫార్ములాపై గందరగోళం నెలకొంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా డికె శివకుమార్ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభం ఎలా ఉన్నా రాష్ట్రంలోని ఎన్నో సమస్యలు ఎక్కడవేసినగొంగళి అక్కడే అన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పనలో రైతుల డిమాండ్ ఇప్పుడు తీవ్ర సమస్యగా ఉంటోంది. ఈ విషయంలో విపక్షం బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కేంద్ర అధిష్ఠానంతో ఈ సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు ధైర్యం వహించడం లేదు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ. 3000 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర కర్ణాటకలోని గడగ్ జిల్లా రైతులు గత పదిరోజులుగా నిరవధిక దీక్ష సాగిస్తున్నారు. పొరుగు జిల్లాల రైతులు కూడా వీరికి మద్దతుగా దీక్షలు ప్రారంభించారు. కర్ణాటకలో ఇదివరకు క్వింటాలు మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 1600 నుంచి రూ. 1800 వరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ. 2400 వరకు కనీస మద్దతు ధరను నిర్ణయించింది. సెప్టెంబరు నుంచి ఈ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమై గత పదిహేను రోజుల్లో అకస్మాత్తుగా మరింత తగ్గిపోయాయి. వరదలవల్ల దెబ్బతిన్న పంటల నుండి ఇప్పుడిప్పుడే రాష్ట్రం తేరుకొంటున్న పరిస్థితుల్లో మొక్కజొన్న రైతుల నిరసన ప్రారంభం అయింది. చెరకు పంటకు టన్ను ఒక్కింటికి న్యాయమైన, లాభదాయకమైన ధర రూ. 3500 వంతున చెల్లించాలని చెరకు రైతులు దీక్షలు చేపట్టిన తరువాత మొక్కజొన్న రైతుల దీక్షలు ప్రారంభమయ్యాయి. చెరకు టన్నుకు రూ. 3300 వంతున చెల్లిస్తామని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలనే చెరకు రైతులను ఒప్పించగలిగింది. త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో విపక్షం బిజెపి ఈ రైతుల నిరసనలను ఒక అవకాశంగా చేసుకుని అధికార పార్టీ ప్రధాన స్వభావం రైతులకు వ్యతిరేకం అని చిత్రించడానికి సిద్ధంగా ఉంది. మొక్కజొన్న, చెరకు రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వమే చొరవతీసుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ వాదిస్తోంది. కేంద్రంలో తమ పార్టీ నాయకుల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తడానికి విపక్ష బిజెపి ఎంపిలకు ధైర్యం లేదని కాంగ్రెస్ ఎగతాళి చేస్తోంది. మొక్కజొన్న, పెసలు ధరలు పతనమవుతున్నందున వీటి ప్రొక్యూర్మెంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య గత వారం లేఖ రాశారు. ధర మద్దతు స్కీమ్ లేదా మరో అనువైన వ్యవస్ధ ద్వారా తక్షణం ప్రొక్యూర్మెంట్ను ప్రారంభించేలా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సిసిఎఫ్) లను ప్రధాని మోడీ ఆదేశించాలని కోరారు. విదేశాల నుంచి ఈ పంటల దిగుమతులు పెంచడం కూడా ఈ సంక్షోభానికి కారణంగా ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వాదిస్తున్నారు. దీనికి స్పందనగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహారప్రజా పంపిణీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన లాబీ బంతిని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకే విసిరారు. కనీస మద్దతు ధర లేదా లాభదాయక, న్యాయమైన ధరల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. దిగుమతులే ఈ సంక్షోభానికి కారణమన్న సిద్ధరామయ్య వాదనను తోసిపుచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.5 లక్షల మెట్రిక్ టన్నులే దిగుమతులు అయ్యాయని సమాధానం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల రాజకీయ నిందారోపణల డ్రామా ఫలితంగా రైతుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుండా మరుగున పడిపోతున్నాయి. కర్ణాటకలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది సరఫరా డిమాండ్ మధ్య వ్యత్యాసం, ప్రపంచ తృణధాన్యాల ధరల అస్థిరత, తదితర అనేక కారణాల వల్ల ధరలు బాగా దిగజారాయి. ఈథనాల్ బ్లెండింగ్ ఫలితాలు కూడా అనుకున్న విధంగా రాలేదు. ఫలితంగా మొక్కజొన్న మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. 2025 ఖరీఫ్ సీజన్లో కర్ణాటకలో 55 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కాగా, 32 లక్షల టన్నుల వరకు మార్కెట్ చేయగల అత్యధిక మిగులు స్థాయిలో మొక్కజొన్న ఉంది. ఇది స్థానిక పరిశ్రమల శోషణ సామర్థాన్ని మించి పోయింది. అంటే స్థానిక పరిశ్రమల అవసరాలకు మించి ఉంది. ఇదివరకటి సంవత్సర ప్రొక్యూర్మెంట్తో డిస్టిలరీల్లో ప్రస్తుతం ఉన్న అదనపు నిల్వలతో ఇప్పుడు ఈ పంటను తీసుకోవడం చాలా సమస్యగా తయారైంది. ఈ సంక్షోభంలో కనీస మద్దతు ధర కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట ప్రొక్యూర్మెంట్ చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సానుకూలంగా హామీ ఇచ్చినప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ లేదు. ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వినియోగించేందుకు నాఫెడ్, ఎన్సిసిఎఫ్లతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్రం లోని డిస్టిలరీలకు ఆయన లిఖిత పూర్వకంగా సూచించినా, ఇంకా పనులు జరగడం లేదు. కర్ణాటకలో ముఖ్యంగా సెంట్రల్, ఉత్తరాది జిల్లాల్లో అత్యధికంగా మొక్కజొన్నను పండించిన రైతులు తమ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ అధికార, విపక్ష నాయకుల నిర్వాకంతో నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
Police |శాంతిభద్రతల పరిరక్షణ కోసం..
Police | శాంతిభద్రతల పరిరక్షణ కోసం.. Police, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
Ajay Bhupathi’s SM Title Poster: Timeless Cult
Jaya Krishna, grandson of Superstar Krishna and son of the late Ramesh Babu, is venturing into films. Ajay Bhupathi, known for his intense storytelling in RX 100 and Mangalavaaram, is directing, while Aswini Dutt’s Vyjayanthi Movies present the movie and P Kiran’s Chandamama Kathalu produce it. Srinivasa Mangapuram is the title finalised, carrying a graceful […] The post Ajay Bhupathi’s SM Title Poster: Timeless Cult appeared first on Telugu360 .
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు #TeluguPost #telugu #post #news
Aditya 999 |క్రిష్.. తప్పుకున్నాడా..?
Aditya 999 | క్రిష్.. తప్పుకున్నాడా..? Aditya 999, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఇబ్సా కూటమి ఏర్పాటు.. ఐక్యత దిశగా ముందడుగు
ప్రపంచ రాజకీయాల్లో దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్ సమ్మిట్ ఒక కొత్త మలుపని చెప్పాలి. ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధినేతలు కలిసి ఐబిఎస్ఎ ఇబ్సా (ఇండియా, -బ్రెజిల్-, సౌత్ ఆఫ్రికా) సదస్సు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డా సిల్వా పాల్గొన్నారు. ఈ సమ్మిట్ గ్లోబల్ సౌత్ దేశాల ఐక్యతకు చిహ్నంగా మారింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు అత్యవసరమని మోడీ స్పష్టం చేశారు. ఇది ఐచ్ఛికం కాదు. ఇది ఆవశ్యకత అని ఆయన ఒత్తిడి చేశారు. ప్రపంచంలో విభజనలు, అడ్డుగోడలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఐబిఎస్ఎ ఐక్యత మానవతా విలువలను ప్రదర్శిస్తుంది. ఈ మూడు దేశాల మధ్య సహకారం మరింత బలపడాలని మోడీ పిలుపునిచ్చారు. జాతీయ భద్రతా సలహాదారుల సమ్మిట్ను నిర్వహించాలని ప్రతిపాదించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ద్వంద్వ ప్రమాణాలు లేవని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సమ్మిట్ గ్లోబల్ గవర్నెన్స్లో మార్పులకు మార్గం సుగమం చేస్తున్నది. ఈ సమ్మిట్లో టెక్నాలజీ పాత్రపై చర్చ ఆకర్షణీయంగా ఉంది. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ కీలకమని మోడీ చెప్పారు. భారతదేశంలోని యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్), కోవిన్ వంటి ఆరోగ్య ప్లాట్ఫారమ్లు ఉదాహరణలుగా పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ, మహిళల సాధికారతలో టెక్నాలజీ కార్యక్రమాలు పంచుకోవాలని ఆయన సూచించారు. ‘ఐబిఎస్ఎ డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్’ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఇది మూడు దేశాల్లోని 40కి పైగా దేశాలకు విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సోలార్ ఎనర్జీ వంటి కార్యక్రమాలకు నిధులు అందిస్తుంది. ఐబిఎస్ఎ ఇప్పటికే ఈ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఉదాహరణకు, ఐబిఎస్ఎ ఫండ్ ద్వారా 2023 నుండి 2025 వరకు 15 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. ఇవి వాతావరణ మార్పులు, పంటల దిగుబడి, తృణధాన్యాలు, ప్రకృతి వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగపడ్డాయి. విపత్తు నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రతలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని మోడీ చెప్పారు. ప్రత్యేక నిధి ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ చర్చలు గ్లోబల్ సౌత్కు మార్గదర్శకాలుగా మారతాయి. జి-20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ) సందర్భంగా మోడీ, రమఫోసా సమావేశం మరింత ప్రాముఖ్యత పొందింది. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, ఆహార భద్రతపై విస్తృత చర్చ జరిగింది. భారత్- దక్షిణాఫ్రికా సంబంధాల పురోగతిని సమీక్షించారు. జి-20 సారథ్యంలో దక్షిణాఫ్రికాకు మోడీ అభినందనలు తెలిపారు. రమఫోసా మాటల్లో భారత్ ఆతిథ్యాన్ని చూసి నేర్చుకున్నామని చెప్పారు. ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. దక్షిణాఫ్రికా జి-20 సారథ్యానికి భారత మద్దతుకు రమఫోసా కృతజ్ఞతలు చెప్పారు. ఈ బైలాటరల్ డైలాగ్లు ఐబిఎస్ఎని మరింత బలపరుస్తాయి. మోడీ ఆదివారం కెనడా ప్రధాని, జపాన్ ప్రధాని, ఇటలీ ప్రధాని, జమైకా, నెదర్లాండ్స్ అధినేతలతో సమావేశాలు జరిగాయి. వ్యాపారం, పెట్టుబడులు, కీలక రంగాల్లో సహకారంపై చర్చించారు. ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్) ఎండి (మేనేజింగ్ డైరెక్టర్) క్రిస్టలీనా జార్జివాతో కూడా భేటీ అయ్యారు. ఈ సమావేశాలు ఐబిఎస్ఎని గ్లోబల్ ప్లాట్ఫారంగా మార్చాయి. భారత మీడియాలో ఈ సమ్మిట్ కు స్వాగతం పలికాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్లో మోడీ ప్రతిపాదనలు ప్రశంసలు అందుకున్నాయి. యుఎన్ఎస్సి (యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్) సంస్కరణలు అత్యవసరమని మోడీ చెప్పిన మాటలు హైలైట్ అయ్యాయి. టెక్నాలజీ అలయన్స్, ఉగ్రవాద వ్యతిరేక ఐక్యతపై ఫోకస్ చేశాయి. దక్షిణాఫ్రికా మీడియాలో మోడీకి ప్రశంసల వర్షం కురిసింది. ఐఒఎల్ న్యూస్, గల్లీ న్యూస్లో ఆయన ఆతిథ్యం, సహకార ఆలోచనలు పాజిటివ్గా చిత్రీకరించబడ్డాయి. సోషల్ మీడియాలో సౌత్ ఆఫ్రికన్లు మోడీని ‘ఇంప్రెస్’ అని పోస్ట్ చేశారు. బ్రెజిల్ మీడియా, జీ న్యూస్లో లూలా,- మోడీ సమావేశం ప్రశంసించబడింది. అంతర్జాతీయంగా, బ్లూంబర్గ్, చాతమ్ హౌస్లో ఐబిఎస్ఎని గ్లోబల్ సౌత్ ఐక్యతగా చూశారు. బిఆర్ఐసిఎస్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) విస్తరణతో పోల్చి, ఐబిఎస్ఎని మరింత డెమొక్రాటిక్గా అభివర్ణించారు. యూ ట్యూబ్ చానెళ్ళు, డబ్ల్యూఐఒఎన్, జీ న్యూస్లో మోడీ మాటలు వైరల్ అయ్యాయి. ఈ ప్రతిస్పందనలు సమ్మిట్ ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే, కొన్ని మీడియా సంస్థలు విమర్శలు కూడా చేశాయి. బెల్ఫర్ సెంటర్లో దక్షిణాఫ్రికా ప్రభావం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమైంది. జి20లో యుఎస్ (యునైటెడ్ స్టేట్స్) ఆపోజిషన్తో సమ్మిట్ బలహీనపడిందని చాతమ్ హౌస్ వ్యాఖ్యానించింది. ఈ విమర్శలు గ్లోబల్ కాంపిటీషన్ను హైలైట్ చేస్తాయి. ఈ సమ్మిట్కు అమెరికా నుండి మిశ్రమ స్పందన వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా తిరిగి రెండోసారి వచ్చిన తర్వాత, యుఎస్ టారిఫ్ పాలసీలు ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాను దగ్గర చేశాయి. బ్లూంబర్గ్ ప్రకారం ట్రంప్ ఆటాక్స్ ఐబిఎస్ఎని ఎకనామిక్ ఇంటిగ్రేషన్ వైపు మళ్ళించాయి. ట్రంప్ యుఎన్ఎస్సి సంస్కరణలపై స్పష్టమైన అభ్యంతరాలు చెప్పలేదు. కానీ, అతని పాలసీలు గ్లోబల్ సౌత్కు వ్యతిరేకంగా ఉన్నాయి. జీ-20 జోహన్నెస్బర్గ్ సమ్మిట్ను యుఎస్ బాయ్కాట్ చేసింది. ఈ చర్య ఆఫ్రికా ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యూట్యూబ్ వీడియోల్లో బిఆర్ఐసిఎస్ మెంబర్ విజయ్ సర్దానా ట్రంప్ను విమర్శించారు. యుఎస్ బాయ్కాట్ను ‘అరొగెన్స్’ అని వ్యాఖ్యానించారు. అయితే, యుఎస్ యుఎన్ఎస్సి రిఫారమ్స్కు తన మద్దతు ఇస్తోంది. యుఎస్ మిషన్ ప్రకారం, ఆఫ్రికాకు రెండు పర్మనెంట్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు 54 ఆఫ్రికన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో యుఎస్, చైనా, రష్యా గ్లోబల్ సౌత్కు పోటీ పడుతున్నాయని చెప్పారు. విల్సన్ సెంటర్లో యుఎస్ ప్రతిపాదనలు వీటో పవర్ లేకుండా ఉన్నాయని విమర్శించారు. ఇది అసమానత్వాన్ని కొనసాగిస్తుందనే అభిప్రాయం వెల్లడైంది. ట్రంప్ హయాంలో యుఎస్ మల్టీలాటరలిజ్ను వదులుకుంటోంది. ఐబిఎస్ఎ సమ్మిట్లో ఉగ్రవాద వ్యతిరేక ఐక్యతకు యుఎస్ మద్దతు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే, ట్రంప్ టెర్రర్ పాలసీలు ద్వంద్వ వైఖరిని కలిగి ఉన్నాయి. ఇండియా పై టారిఫ్లు, దక్షిణాఫ్రికా మైనింగ్పై రిబ్యూక్లు ఐబిఎస్ఎని మరింత బలపరుస్తున్నాయి. ఈ అభిప్రాయాలు సమ్మిట్ను విమర్శనాత్మకంగా చూస్తున్నాయి. యుఎస్ గ్లోబల్ ఆర్డర్ను మార్చాలంటే ఐబిఎస్ఎ వంటి ఫోరమ్లు అవసరమని అంగీకరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఐబిఎస్ఎ సమ్మిట్ గ్లోబల్ చాలెంజెస్కు సమాధానాలు సూచిస్తుంది. వాతావరణ మార్పులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన మంచి అడుగు. సిఒపి 28 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28)లో ట్రిపుల్ అడాప్టేషన్ ఫైనాన్స్ కమిట్మెంట్లా ఇది ప్రభావవంతమవుతుంది. డిజిటల్ అలయన్స్ భారత యుపీఐ వంటి మోడల్స్ను బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు విస్తరిస్తుంది. 2025 నాటికి 40 దేశాల్లో 20 మిలియన్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. ఉగ్రవాదంపై ద్వంద్వాలు లేకుండా ఐక్యత అవసరం. మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో టెర్రర్ దాడులు 2024లో 30 శాతానికి పెరిగాయి. ఐబిఎస్ఎ ఈ విషయంలో లీడ్ చేయాలి. యుఎన్ఎస్సి సంస్కరణలు ఆలస్యమవుతుంటే, గ్లోబల్ పీస్ ప్రభావితమవుతుంది. 193 యుఎన్ (యునైటెడ్ నేషన్స్) మెంబర్ దేశాల్లో 54 ఆఫ్రికన్ దేశాలు రిఫారమ్స్కు తమ మద్దతును తెలిపాయి. ఇండియా, బ్రెజిల్ స్థిరపడిన సీట్లకు క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ సమ్మిట్ జీ-20 ట్రెండ్ను కొనసాగిస్తుంది. భారత జీ20 సారథ్యంలో ఆఫ్రికా యూనియన్ను చేర్చడం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికా జీ-20లో డెవలపింగ్ ఎకనామీస్ ప్రయారిటీలు ముందుకు తీసుకు వచ్చింది. డిసాస్టర్ రెసిలియెన్స్, డెబ్ట్ సస్టైనబిలిటీ, క్రిటికల్ మినరల్స్పై ఫోకస్ జరిగింది. విమర్శనాత్మకంగా చూస్తే, ఐబిఎస్ఎ ప్రభావం ఇంకా పరిమితమనే చెప్పాలి. బిఆర్ఐసిఎస్ విస్తరణతో (2023లో 6 కొత్త మెంబర్లు) ఐబిఎస్ఎ షాడోలో పడవచ్చు. ట్రిపార్టీట్ ఫండ్ 2004లో 1 మిలియన్ డాలర్లతో మొదలైంది. కానీ, 2025 నాటికి 50 మిలియన్కు తగ్గింది. ఇది ఫైనాన్సింగ్ లోపాలను ఎత్తి చూపిస్తుంది. ఇంకా టెక్నాలజీ అలయన్స్ రూల్స్ క్లియర్ కావాలి. డేటా ప్రైవసీ, సైబర్ థ్రెట్స్పై గ్లోబల్ స్టాండరడ్స్ అవసరం. యుఎస్ బాయ్కాట్తో జీ-20 ఫ్రాగ్మెంటేషన్ పెరిగింది. ట్రంప్ పాలసీలు డెవలపింగ్ వరల్డ్ ఒంటరిని (ఐసోలేట్) చేయాలని చూస్తున్నాయి. ఇది మల్టీలాటరలిజానికి గెలవడం కష్టతరం చేస్తుంది. ఐబిఎస్ఎ ఈ చాలెంజ్లను అధిగమించాలి. మూడు దేశాల్లో జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్) మొత్తం 2025లో 10 ట్రిలియన్ డాలర్లు. ఇది ఇయు (యూరోపియన్ యూనియన్) తో పోటీ పడుతుంది. కానీ, ట్రేడ్ వాల్యూమ్ ఇంకా తక్కువ. 2024లో ఐబిఎస్ఎ ట్రేడ్ 100 బిలియన్ డాలర్లకు చేరలేదు. ఈ లోపాలను వీలున్నంత వరకు భవిష్యత్తులో సరిదిద్దాలి. ట్రంప్ టారిఫ్లు (ఇండియా మీద 25 శాతం) ఐబిఎస్ఎ ని ఆటోమేటిక్గా దగ్గర చేస్తున్నాయి. ఇది పాజిటివ్ ట్విస్ట్ గా మనం చెప్పుకోవాలి. గ్లోబల్ సౌత్లో ఇలాంటి ఫోరమ్లు పెరగాల్సి ఉంది. ఐబిఎస్ఎ సమ్మిట్ ఆశయదాయకంగా జరిగింది. యుఎన్ఎస్సి రిఫార్మ్, టెక్నాలజీ, క్లైమేట్ సహకారాలు భవిష్యత్తుకు ఒక నూతన ఆకృతిని ఇస్తాయి. మొత్తానికి మీడియా ప్రతిస్పందనలు ఐక్యతను హైలైట్ చేశాయి. యుఎస్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ట్రంప్ పాలసీలు ఐబిఎస్ఎని మరింత బలపరుస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్ లో మరి కొన్ని మార్పుల అవసరం ఉంది. ఐబిఎస్ఎ ఈ మార్పువకు ముందడుగు పడినట్టే. ఈ ఐక్యత ముందు, ముందు ప్రపంచాన్ని మార్చ గలదు. - డా. కోలాహలం రామ్ కిశోర్ - 9849328496
Tippers |ఆరు టిప్పర్లను పట్టుకున్న తహశీల్దార్..
Tippers | ధర్మపురి, ఆంధ్రప్రభ : ధర్మపురి మండలంలోని ఆరేపల్లి గ్రామం నుంచి
Bigg Boss Telugu 9, Day 80: Tasks & Emotional Twists as Ex-Housemates Return
Day 80 in the Bigg Boss Telugu house brought a mix of intense competition, emotional moments and rising tensions. Former contestants Prerana, Harika and Maanas returned to conduct tasks that would decide the next set of captaincy contenders. Their presence lifted the energy of the house but also pushed contestants into pressure situations where one […] The post Bigg Boss Telugu 9, Day 80: Tasks & Emotional Twists as Ex-Housemates Return appeared first on Telugu360 .
అదుపుతప్పి దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.. #telugupost #lorryaccident #latestnews #viralvideo #apnews
SWAMI |అయ్యప్ప మాల తో సకల సౌభాగ్యాలు…
SWAMI | అయ్యప్ప మాల తో సకల సౌభాగ్యాలు… SWAMI | బిక్కనూర్,
AP |సీఎం రమేష్ మాతృమూర్తికి అమిలినేని నివాళి
AP | సీఎం రమేష్ మాతృమూర్తికి అమిలినేని నివాళి AP | అనంతపురం,
Achampeta | కమ్మేసిన మంచు ఉదయం 6.26 గంటలకు పట్టణం ముసిగిపోయిన దృశ్యాలు
సిపిఐ (మావోయిస్ట్) తీవ్ర తాత్కాలిక ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది, అలాగే భారత ప్రజలు కూడా. ప్రజలు తమ దైనందిన వర్గ పోరాటంలో తీవ్ర తాత్కాలిక ఎదురు దెబ్బను ఎదుర్కొంటున్నారు. వారు ఆకలితో చనిపోతున్నారు. పాలక వర్గం వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులను సృష్టిస్తోంది. సాధారణ వైరల్ దాడిని కూడా తట్టుకోవడానికి వారికి తగిన ఆరోగ్య సంరక్షణ లేదు. వారు కులం, మతం, మతం, లింగం ఆధారంగా రోజువారీ అవమానాన్ని ఎదుర్కొంటున్నారు. పెట్టుబడిదారులు, భూస్వాములచే వారికి కనీస వేతనాలు, జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. కశ్మీర్, మణిపూర్, పంజాబ్ వంటి దేశంలోని అణచివేసిన జాతీయతలు భారత రాజ్యం నిరంకుశ విస్తరణ స్వభావానికి వ్యతిరేకంగా నిరంతరం స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తిని కోరుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ దేశం, భారతదేశం కూడా సంక్షోభంలో ఉన్నందున ఆ సంక్షోభం సామ్రాజ్యవాదం, భారత రాజ్యం ప్రాథమిక లక్ష్యం కాబట్టి ఉంది. వాస్తవానికి, సామ్రాజ్యవాద శక్తుల ఏజెంట్లు అయిన భారత పాలక వర్గం ప్రాథమికంగా జాతి వ్యతిరేకమైంది. కొవిడ్ -19 సంక్షోభం నుండి యుఎస్ సామ్రాజ్యవాదం తనను తాను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. గుత్తాధిపత్య ఆర్థిక మూలధనం ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక దోపిడీని లక్ష్యంగా చేసుకుని మైనింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాఫ్ట్వేర్ పరిశ్రమలో పెట్టుబడులు సామ్రాజ్యవాద దోపిడీకి ఉదాహరణలు. ఈ పెట్టుబడులు పరాన్నజీవులు, ప్రజల నీరు, అడవులు, భూమిని దోచుకుంటాయి. అదే సమయంలో స్థానిక తయారీ, వ్యాపారం వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. రాజకీయ, ఆర్థికస్థాయిలో ఎఐ మాయాజాలం, సైనిక స్థాయిలో మానసిక దాడుల పునరుజ్జీవనం (హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుఎస్ సామ్రాజ్యవాదం సులభతరం చేసిన శాంతి చర్చలు సహా) సామ్రాజ్యవాద ఆర్థిక మూలధనం పరాన్నజీవుల స్వభావాన్ని తీవ్రతరం చేయడానికి సహాయపడతాయి. దండకారణ్య లేదా బీహార్ -జార్ఖండ్లో పార్టీ గెరిల్లా స్థావర ప్రాంతాల్లో జరుగుతున్న పూర్తిస్థాయి యుద్ధం, యుఎస్ సామ్రాజ్యవాద శక్తుల పునరుజ్జీవింపబడిన విధానంలో భాగం. ఈ మానసిక దాడిలో భాగంగా సూరజ్ కుండ్ ప్రాజెక్టును యుఎస్, సిఐఎ భారతీయ నిఘా సంస్థలు మావోయిస్టు పార్టీ, విప్లవాత్మక ఉద్యమంలో ద్రోహులను పెంపొందించడానికి ఉపయోగిస్తున్నాయి. దళారీ రాజ్యం దానిని సిద్ధం చేసింది. కానీ అమెరికా సామ్రాజ్యవాదం కార్మికవర్గం నేతృత్వంలోని కమ్యూనిస్టు ఉద్యమం పాలక వర్గశక్తుల నేతృత్వంలోని జాతీయవాద ఉద్యమం నుండి భిన్నమైనదని పదేపదే మరచిపోతోంది. కార్మికవర్గ శక్తి శాస్త్రీయ సోషలిజం సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల దాని రాజకీయ నిబద్ధత నాయకత్వం వహిస్తుంది. దాని విజయం ఖచ్చితంగా ఉంటుంది.మావోయిస్టు పార్టీ సామ్రాజ్యవాదానికి, ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి, దళారీ బ్యూరోక్రాటిక్ బూర్జువా వర్గానికి, భూస్వామ్య వర్గానికి ప్రాతినిధ్యం వహించే నిరంకుశ భారత రాజ్యానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో పార్టీ అనేక ఒడిదుడుకులను చూసింది. దాని ప్రారంభం నుండి చరిత్ర వలయాకారంగా పురోగమించింది. మమ్మల్ని బూడిదగా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ బూడిద నుండి తాము మమ్మల్ని పునర్నిర్మించుకున్నాం.క్షితిజ సమాంతరంగా ఎర్రటి ఉదయపు సూర్యుడిలా ఉదయించాం. మేఘాలు సృష్టించిన అడ్డంకులు ఉన్నప్పటికీ మేము ముందుకు సాగుతున్న కొద్దీ మరింత ప్రకాశవంతంగా పెరుగుతున్నాం. యుద్ధభూమిలో మా గొప్ప సహచరులను కోల్పోయిన బాధను మేము అనుభవిస్తున్నాం. మా పార్టీ లేదా ఆ విషయం కోసం, ఏ దేశంలోనైనా ఏ కమ్యూనిస్టు పార్టీ అయినా పాలక వర్గం చేతిలో మరణించదు. అది ఎంత నిరంకుశమైనా సరే. కమ్యూనిస్టు పార్టీ పతనానికి ఏకైక కారణం పార్టీలోని రెండు వర్గాల మధ్య పోరాటంలో శ్రామిక వర్గ పంథా బలహీనపడటమే. ఆధునిక రివిజనిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటంలో జన్మించిన పార్టీ బలరాజ్ అలియాస్ బచ్చా ప్రసాద్ సింగ్, దర్శన్ పాల్, అర్జున్ ప్రసాద్ సింగ్, అసిన్ అలియాస్ గగన్ అలియాస్ అనిల్, వేణుగోపాల్ అలియాస్ సోను, రూపేష్, దురహంకార రివిజనిస్ట్ హర్మాన్ గ్రూప్ వంటి దేశద్రోహి కుడి-పక్క అవకాశవాద- విభజన- రివిజనిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటం ద్వారా సైద్ధాంతికంగా, రాజకీయంగా బలంగా ఉద్భవిస్తుంది. పార్టీలో ఉద్భవించిన ఈ ద్రోహులు మనకు సైద్ధాంతికంగా, రాజకీయంగా, తాత్వికంగా మాత్రమే విద్యను అందించారు. ద్రోహులు రూపొందించిన ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే, పార్టీ తన సహచరుల్లో సిపిఐ అవగాహనను బలోపేతం చేసింది. ఈ చర్చలపై మా పార్టీ ప్రచురించిన కథనాలు ప్రపంచ శ్రామిక వర్గ విప్లవానికి చారిత్రాత్మక సహకారం. ఈ సందర్భంలో వేణుగోపాల్ కొత్తగా కనుగొన్న ఆధునిక రివిజనిజాన్ని తిరస్కరించడం, బహిర్గతం చేయడం చాలా అవసరమని ఉత్తర సమన్వయ కమిటీ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా విప్లవకారుల ఊచకోతను నిరసిస్తూ భారత దళారీ పాలక వర్గం దుష్ట ఉద్దేశాలను బయటపెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారి తదుపరి లక్ష్యం అర్బన్ నక్సల్స్ అని మనందరం గుర్తుంచుకోవాలి. వీరిలో బిజెపి-, ఆర్ఎస్ఎస్ ఆకృతులను నిరంతరం వ్యతిరేకిస్తున్న అన్ని ప్రగతిశీల, ఉదారవాద స్వరాలున్నాయి. ఇప్పుడు ప్రశ్న మావోయిస్టులతో నిలబడటం గురించి మాత్రమే కాదు. హిందూత్వ మనువాద రాజకీయాలను వ్యతిరేకించడం ద్వారా ప్రత్యామ్నాయాన్ని అందించడం గురించి.మావోయిస్టు పార్టీ మాత్రమే బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ ప్రభుత్వానికి బలమైన సైద్ధాంతిక, రాజకీయ, సైనిక వ్యతిరేకతను అందిస్తుంది. భారత రాష్ట్ర లక్షణం ప్రాథమికంగా నిరంకుశమైనదని, ప్రజాస్వామ్య ముఖచిత్రంలో కప్పబడి ఉందని మేము ఎల్లప్పుడూ వాదించాం. ఇప్పుడు పాలక వర్గంలోని ఒక వర్గం కూడా మా వైఖరిని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. పాలక వర్గంలోని ఒక వర్గం కూడా ఎన్నికలు ఇకపై అర్థరహితంగా ఉన్నాయని చెబుతున్నాయి. పాలక వర్గంలోని ఒక వర్గంతో సహా మొత్తం దేశం, ప్రస్తుత నిరంకుశ భారత రాష్ట్రం నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించలేమని గ్రహిస్తోంది. మనం ప్రతిపక్షంగా ఒక శక్తిగా ఉన్నామో లేదో స్వయంగా అంచనా వేయమని అన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దండకారణ్యంలో మా సహచరులు అమరులైనప్పుడు పెద్ద ఎత్తున జనసముద్రం మాతో పాటు ఏడ్చింది. మావోయిస్టు పార్టీ వారి భాష, సంస్కృతిని కాపాడటానికి, అభివృద్ధి చేయడానికి కృషి చేసింది. అత్యంత అధునాతన భావజాలం, మార్క్సిజం-, లెనినిజం, -మావోయిజంతో ప్రజలను సన్నద్ధం చేసింది. అయితే మావోయిస్టు పార్టీలోని కార్యకర్తలు, గిరిజన నేపథ్యాల నుండి వచ్చినవారు డేవిడ్ హార్వే యూరో కేంద్రీకృత దృక్పథాన్ని తిరస్కరించి కామ్రేడ్ మార్క్ రాజధానిని అర్థం చేసుకుని, గిరిజన ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఆర్థికంగా, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి మేము అవిశ్రాంతంగా కృషి చేశాం. దీనికి నిదర్శనం జనతా ప్రభుత్వంలో ఎవరూ ఆకలితో చనిపోలేదు. సామాజిక శాస్త్రం, రాజకీయ రంగాల్లో పనిచేస్తున్న చాలా మంది పండితులు మా విజయాలను అంగీకరించారు. గిరిజనులు వాస్తవానికి ఎలాంటి అభివృద్ధి నమూనాను కోరుకుంటున్నారో స్వయంగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గిరిజన ప్రజలు సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను తిరస్కరించారని, వారి ఆదర్శ అమరవీరుడు కామ్రేడ్ హిడ్మా జనతా సర్కార్ అభివృద్ధి నమూనాకు కట్టుబడి ఉన్నారని తెలుసుకోవాలి. అయితే మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి అమెరికా సామ్రాజ్యవాదం మద్దతుతో భారత రాష్ట్రం అనుసరిస్తున్న హత్యా విధానాలు మారణహోమం అన్ని పరిమితులను దాటాయి. మారణహోమంపై మౌనం దానిని మద్దతు ఇవ్వడంతో సమానం కాదా? ప్రపంచం 1871 పారిస్ కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చింది.కానీ దండకారణ్యంలో మా జనతా సర్కార్ సాధించిన విజయాలకు మద్దతు ఇవ్వకుండా వారిని నిరోధించేది ఏమిటి? ఇది వాస్తవానికి ఆ సమయంలో పారిస్ కం విస్తీర్ణం, జనాభాలో పెద్దది? గిరిజన ఆధిపత్య మావోయిస్టు ఉద్యమం ప్రపంచ మీడియా నుండి పూర్తి మద్దతును ఎందుకు పొందలేకపోయింది? ఇది యూరో కేంద్రీకరణ వల్లనా? జాత్యహంకారం, బ్రాహ్మణవాదం కారణాలా? మావోయిస్టు పార్టీ నాయకత్వంలో, దండకారణ్యంలోని గిరిజన ప్రజలు పాలస్తీనా విముక్తి పోరాటంతో పాటు, యూరోపియన్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసన తెలిపే హక్కుతో నిలిచారు. వారు మాతో నిలబడాల్సిన సమయం ఇది కాదా? - ఉత్తర సమన్వయ కమిటీ సిపిఐ ( మావోయిస్టు)
Company | మెగా జాబ్ మేళా.. Company | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
ఇండోనేషియాలో భారీ వర్షాలు: 17 మంది మృతి
సుమత్రా: ఇండోనేషియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమత్రా ప్రాంతంలో ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో 17 మంది మృతి చెందారు. పలు ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాలలో నివిసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు. సుమత్రా ప్రాంతంలోని ఆరు జిల్లాలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నదులు ప్రమాద స్థాయిని దాటి పహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం భారీగా ఉండడంతో 2000 ఇళ్లు, భవనాలు నీటి మునిగినట్టు సమాచారం. వరదలలో కొట్టుకపోయిన వారి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Road Accident : ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
Mopidevi | ఒక్కరోజు ఆదాయం..? Mopidevi, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా మోపిదేవిలోని
ద్వారకా తిరుమలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్
భక్తులకు ద్వారకా తిరుమల ఆలయ కమిటీ గుడ్ న్యూస్ చెప్పింది
బెస్ట్ సిటీ.. హైదరాబాద్#TeluguPost #telugu #post #news
పెళ్లి బృందం కారుకు యాక్సిడెంట్ #telugupost #viralvideo #latestnews #caraccidentvideos
Cyclone Effect : హమ్మయ్య .. గండం తప్పినట్లే...మనకు ముప్పులేనట్లేనట
తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మాత్రం లేదని వాతావరణ శాఖ తెలిపింది
అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు..ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి
వాషింగ్టన్ : అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించింది. నేషనల్ గార్డ్స్పై దుండగుడు కాల్పులు జరిపారు. ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి చెందారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులు జరిపిన మృగాన్ని వదిలేది లేదని, మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. ట్రంప్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు సమాచారం ఇచ్చారు. భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
BC |బీసీ రిజర్వేషన్లలో అన్యాయం..
BC | బీసీ రిజర్వేషన్లలో అన్యాయం.. BC, కల్వకుర్తి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ

27 C