మన తెలంగాణ/హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్షంగా పని చేస్తున్న టీం భారీ సక్సెస్ సాధించిం ది. నైజీరియన్ డ్రగ్స్ ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాం చ్ ఆఫీసర్స్తో సహకారంతో రట్టు చేసింది. ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా పనిచేస్తు న్న ఈగల్ టీమ్ ఢిల్లీలో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఢిల్లీ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ జాయింట్ ఆపరేషన్లో దేశవ్యాప్తంగా వ్యాపిం చిన నైజీరియన్ డ్రగ్స్ నెట్వర్క్ను ఈగల్ టీం డీకోడ్ చేసింది. ఈ జా యింట్ ఆపరేషన్లో భాగంగా 124 మంది ఈగల్ ఫోర్స్ (1ఎస్పి, 8డిఎస్పీ లు, 17ఇన్స్పెక్టర్స్, 16ఎస్ఐలు, 82 హోంగా ర్డులు/ పోలీసు కానిస్టేబుల్స్), 100 మంది ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్స్తో మొత్తంగా 16 టీమ్స్ తో అంతర్రాష్ట్ర దాడులు చేపట్టింది. మెహ్రౌలీ, సంత్ గర్, ప్రతాప్ ఎన్క్లేవ్, పృథ్వీ పార్క్, నీలోతి, చంద్ర నగర్, మునిర్కా తదితర 20 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ క్రమంలో మొత్తం 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా డ్రగ్స్, నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ డ్రగ్ లింక్స్పై ఈగల్ టీమ్ దృష్టి సారించింది. ఈ జాయింట్ ఆపరేషన్లో మొత్తం 50 మంది ఓవర్ స్టే నైజీరియన్స్ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖలో ఈ ఆపరేషన్ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. డ్రగ్ కింగ్పిన్, డ్రగ్ సేల్ గరల్స్, సెక్స్ వర్కర్స్ పేర్లతో ఉన్న మ్యూల్ అకౌంట్ హోల్డర్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నోయిడా,గ్వాలియర్, విశాఖలో స్థానిక పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టామని ఈగల్ టీం అధికా రులు పేర్కొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమయ్యాయి, తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, 1,821 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా, ఈ నెల 29 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సా యంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పింవచ్చు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదేరోజు పోటీ లో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం టిఇ పోల్ అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది. ఎన్నికల నియమావళి పరిశీలనకు స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిశీలనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శి లేదా కార్యదర్శులతో పాటు, మరొక విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.
శుక్రవారం రాశి ఫలాలు (28-11-2025)
మేషం చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. వృషభం ముఖ్యమైన వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. స్త్రీ సంబంధిత సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారమున అవరోధాలు తప్పవు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిధునం వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారాలలో ఎంత శ్రమపడిన ఫలితం అంతగా కనిపించదు. సింహం ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపార విస్తరణకు కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. ప్రముఖుల నుండి సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. కన్య వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సంతాన విద్య విషయాలలో మరింత కష్ట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికి నిదానంగా పూర్తవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో పునరాలోచన చేయుటం మంచిది. తుల స్థిరస్తి క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూరప్రాంత బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృశ్చికం దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించటం మంచిది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను చేజారకుండా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ధనస్సు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. వాహన ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మకరం బంధు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కుంభం ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. ఉద్యోగమున ఇతరులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలసివస్తాయి.
When will NTR and Nelson Film Kickstart?
Young Producer S Naga Vamsi has been working on a crazy project featuring NTR in the lead role. He locked Jailer fame Nelson Dilipkumar to helm the film and Nelson also received a big advance from the young producer. The project is planned to commence next year after NTR completes Prashanth Neel’s film. Meanwhile, Nelson […] The post When will NTR and Nelson Film Kickstart? appeared first on Telugu360 .
28 Nov 2025 Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
రిజర్వేషన్ల అమల్లో కాంగ్రెస్ తడిగుడ్డతో బీసీల గొంతు కోసింది: బిజెపి లక్ష్మణ్
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారిందని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో జీవో నెం.46 తీసుకొచ్చి బీసీలను దగా చేస్తోందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం కాదు, కనీసం 20 శాతం కూడా ఇవ్వకుండా కేవలం 17 శాతం మాత్రమే కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన, సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్స్లు, జీవోలు అంటూ వెనుకబడిన వర్గాలను మైమరిపించి, ఆశలు రేకెత్తించి చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. కులగణన సర్వే పేరిట రూ.200 కోట్లు ఖర్చు చేశారు, ఏమైంది? కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు..? ఇప్పుడేమంటారు..? తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ మాటలు నమ్మి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తారని రేవంత్ రెడ్డికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి రేవంత్ గౌడ్ అన్నరు, రేవంత్ యాదవ్ అన్నరు, రేవంత్ ముదిరాజ్ అన్నరు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏమైంది? బీసీలను కాంగ్రెస్ దోఖా చేసిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, న్యాయం కాంగ్రెస్ ఆలోచనలో లేదని, నెహ్రూ కుటుంబమే ప్రధానంగా వారి ఆలోచన అని విమర్శించారు. బిహార్ ఎన్నికల్లో ఓట్ల కోసం తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసిందని ఆరోపించారు. కానీ అక్కడి ప్రజలు వాటిని నమ్మకుండా కాంగ్రెస్ను తిరస్కరించారని అన్నారు. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆంక్షలు, అమల్లో ఉన్న చట్టాలు అన్నీ పరిగణనలోకి తీసుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ అలవికాని హామీలను గుప్పించిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే కేవలం రూ.2,300 కోట్ల నిధుల కోసం మాత్రమే స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. కోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ నడుస్తున్నప్పటికీ ఎన్నికలు హడావుడిగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎన్టీ రామారావు హయాంలో 1988లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే ఇప్పుడు వాటిని కేవలం 17 శాతానికి తగ్గించారని ఆరోపించారు. పార్టీ పరంగా కాంగ్రెస్ అభ్యర్థులకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం అంటే ఎవరిని మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు.
ముందుకొచ్చిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ..
ఆంధ్రప్రభ, విజయవాడ : యువతకు ఎయిడ్స్ వ్యాధి రావడానికి గల కారణాలు, డ్రగ్స్
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి అవసరం…
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోని శ్రీ స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్
మహబూబ్ పట్నం ఎన్నికలపై హైకోర్టు స్టే
మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టిలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరుగురు ఎస్టి ఓటర్లు ఒకటే వార్డులో ఉంటే, మిగతా వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. పంచాయతీలో రిజర్వేషన్లు సరిగా చేయలేదని, దీంతో రిజర్వేషన్లు మార్చాలని గ్రామానికి చెందిన మిట్టగుడుపుల యాకూబ్, శ్రీకాంతాచారి, లింగయ్య, నాగయ్య, విజయ్, వెంకటమల్లు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను గురువారం హైకోర్టు ధర్మాసనం విచారించింది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం మహమూద్పట్నంలో గ్రామపంచాయతీలో మూడు ఎస్టి కుటుంబాలకు చెందిన ఏడుగురు ఓటర్లుండగా, సర్పంచ్తో పాటు మూడు వార్డులు ఎస్టికి కేటాయించారని పిటిషనర్ తెలిపారు. మహమూద్పట్నం గ్రామ పంచాయతీ నుంచి తండాలను వేరు చేసి కొత్త జీపిలు ఏర్పాటు చేసిన అనంతరం గ్రామంలో 576 ఓట్లు ఉన్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు. గ్రామంలో 199 మంది ఎస్సిలు, 358 మంది బిసిలు, 13 మంది ఓసిలు, ఏడుగురు ఎస్టిలు ఓటు హక్కును కలిగి ఉన్నారని, అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో సర్పంచ్ స్థానంతో పాటు 3 వార్డులు ఎస్టికి దక్కాయని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు వివరించారు. జనాభా, ఓటర్ల లెక్క సరిగా లేకపోవడంతో రిజర్వేషన్లు తప్పుగా ఇచ్చిరని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికలపై స్టే విధించి, ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది.
అమీర్పేటలో పేలిన వాషింగ్ మిషన్
నగరంలోని అమీర్పేట్లోని ఓ ఇంటి బాల్కనీలో గురువారం వాషింగ్ మిషన్ పేలింది. భారీ శబ్దంతో పేలడంతో వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. ఈ పేలుడు సమయంలో బాల్కానీలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయింది. వాషింగ్ మిషన్ రన్నింగ్లో ఉండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి తామంతా భయబ్రాంతులకు ఆ ఇంటి యజమాని తెలిపారు. తమ కుటుంబంలోని ఎవరైనా బాల్కానీలో ఉండి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు. ఈ పేలుడు ధాటికి వాషింగ్ మిషన్ లోపలి భాగాలు ఎగిరిపడా ్డయని పేర్కొన్నారు. ఈ పేలుడు ఘటన స్థానిక ప్రజానీకాన్ని ఉలికిపాటుకు గురిచేసింది.
నిరుపేదలకు అపార్ట్మెంట్లు సిద్ధం…
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : ఇల్లు లేని నిరుపేదలకు జి ప్లస్ త్రి
అన్ని వర్గాలకూ.. అగ్రతాంబూలం !!
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పట్టణ టీడీపీ అధ్యక్ష పదవి ఎంపిక కొలిక్కి
అర్హులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు..
ఆంధ్రప్రభ, పటమట : రాష్ట్రంలోని పేద ప్రజలు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు
Aswapuram |పాఠశాలలపై పర్యవేక్షణ లోపం…..
Aswapuram | పాఠశాలలపై పర్యవేక్షణ లోపం….. అశ్వాపురం, ఆంధ్రప్రభ : గిరిజన గ్రామాల్లో
Tirupati | రహదారులకు రాజయోగం తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): జిల్లాలో రహదారుల అభివృద్ధికి
మెప్మా అక్రమాలపై నిగ్గు తేల్చాలి…
ఒంగోలు, ఆంధ్రప్రభ బ్యూరో: ఒంగోలు మెప్మాలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చాలని
GGH |జిజిహెచ్ లో సేవలు మరింత విస్తృతం…
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : విజయవాడలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వైద్య
Ongole |కథ అడ్డం తిప్పిన రాపిడ్ రైడ్..
ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : రైళ్లలో దోపిడీలు చేయడంలో చేయి తిరిగిన దొంగ…
Cyber gang |సైబర్ గ్యాంగ్ ముఠా 13 మంది అరెస్ట్..
Cyber gang | సైబర్ గ్యాంగ్ ముఠా 13 మంది అరెస్ట్.. భీమవరం
KVN Productions lining up Big Tollywood Films
K Venkata Narayana, a realtor based in AP has settled in Bengaluru and his construction firm Prestige Group is one among the leading construction companies of South. He floated KVN Productions and is currently producing Vijay’s Jana Nayagan and Yash’s Toxic. KVN has paid big advances for some of the happening stars and directors and […] The post KVN Productions lining up Big Tollywood Films appeared first on Telugu360 .
జైలులో ఇమ్రాన్ ఖాన్ చనిపోయినట్లు వార్తలు.. స్పందించిన అధికారులు
లాహోర్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక స్పందన వెలువడింది. ఆయన ఖైదీగా ఉంటున్న అడియాలా జైలు అధికారుల నుంచి గురువారం ఓ ప్రకటన వెలువరించారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగా ఉందని, ఆయన పరిస్థితిపై వెలువడ్డ వార్తలు వదంతులే అని తెలిపారు. పాకిస్థాన్ తెహరీక్ఏ ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చిత్రహింసల పాలయ్యి , మృతి చెందాడనే వార్తలు పాకిస్థాన్లో భగ్గుమన్నాయి. ఆయన జైలులోనే బాగా ఉన్నారని, ఫిట్గా ఉన్నారని తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఫోటోలు ఏమీ పొందుపర్చలేదు. పార్టీ వర్గాలకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియచేశామని, వదంతులు నమ్మవద్దని తెలియచేస్తున్నామని పేర్కొన్నారు. రావల్పిండిలోని జైలు వద్ద పిటిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున రెండు రోజులుగా తమ నేత ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనను తమకు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో జైలు అధికారులు స్పందించారు. ఆయన జైలులోనే ఆరోగ్యంగా ఉన్నారు. వేరే చోటికి తరలించారనే వాదన సరికాదని పేర్కొన్నారు.
చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ కెటిఆర్: కడియం శ్రీహరి
అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని, దాన్ని ప్రజలు హర్షించరని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్పూర్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మాజీ మంత్రి కెటిఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెటిఆర్ సభ్యత, సంస్కారం మర్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కెటిఆర్ లాగా అయ్య పేరు చెప్పుకొని.. కుటుంబం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్నారు. నేను సొంతంగా ఎదిగిన నాయకుడిని అన్నారు. కెసిఆర్ లేకపోతే కెటిఆర్ ఎక్కడ ఉండేవాడో ఆయన ఊహకే వదిలేస్తున్నాను. కెటిఆర్ నాయకత్వంపై పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయన్నారు.కెటిఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత వెళ్లిందన్నారు. కెటిఆర్ కు సిగ్గుంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. చెల్లికి సమాధానం చెప్పలేని దద్దమ్మ, సన్యాసి కెటిఆర్ అన్నారు. తన దగ్గర ఆధారాలున్నాయి కాబట్టే కవిత ఆ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు. ముందు నీ చెల్లికి సమాదానం చెప్పి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.
ట్రాఫిక్ నియంత్రణలో రౌడీ షీటర్లు
రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లను సామాజిక సేవలో భాగస్వాముల్ని చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
కాలేయానికి లైఫ్ ఇచ్చే తులసి-28ఎక్స్
అనారోగ్యంతో కాలేయం దెబ్బతిని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మందిని ఆసుపత్రుల్లో చూస్తున్నాం.
గ్రూప్ 2 2019 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట
గ్రూప్ -2 పరీక్షల 2019 ర్యాంకర్లకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 ర్యాంకర్లకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ 2 పరీక్షలకు సంబందించి 2019 సెలెక్షన్ లిస్ట్ను రద్దు చేస్తూ ఈ నెల 18న సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం విధితమే. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టిజిపిఎస్సి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన సిజె అపరేష్ కుమార్ సింగ్ డివిజన్ ధర్మాసనం మెరిట్ జాబితా చెల్లదు అంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.కాగా, గ్రూప్-2 పరీక్షల ఫలితాలను 2019 అక్టోబర్ 24న టిజిపిఎస్సి విడుదల చేసింది. ఈ ఫలితాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ భీమపాక నగేష్ సింగిల్ బెంచ్ అప్పటి సెలక్షన్ లిస్ట్ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని, తరువాతనే అర్హులైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని, ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని టిజిపిఎస్సిని సింగిల్ బెంచ్ ఆదేశించింది. టిజిపిఎస్సి 2015,-16లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో కొందరు వైట్నర్ ఉపయోగించారంటూ అభ్యంతరం తెలుపుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయినా టిజిపిఎస్సి 2019లో నియామకాలు చేపట్టింది. ఈ నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వైట్నర్, దిద్దుబాటు ఉన్న ప్రశ్నప్రత్రాలను మూల్యంకనం చేయడంపై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. ట్యాంపరింగ్ జరిగినట్టు తెలిసినా మూల్యంకనం చేయడం చట్టవిరుద్ధమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం అప్పటి ప్రశ్నపత్రాలను తిరిగి మూల్యంకనం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. సాంకేతిక కమిటీ, హైకోర్టు తీర్పుకు విరుద్దంగా వ్యవహరించే అధికారం టిజిపిఎస్సికు లేదని తేల్చిచెప్పారు.
డాక్టర్ షాహిన్ గర్ల్ ఫ్రెండ్ కాదు..నాభార్య : ఉగ్రవాది ముజమ్మిల్
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో నిందితురాలు డాక్టర్ షాహిన్ గర్ల్ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో వెల్లడించాడు. 2023 సెప్టెంబర్లో అల్ ఫలా యూనివర్శిటీ సమీపం లోని మసీదులో తమ నిఖా జరిగిందని దర్యాప్తు సంస్థలకు తెలిపాడు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) దర్యాప్తులో ముజమ్మిల్కు 2023లో ఆయుధాలు కొనేందుకు షాహిన్ రూ. 6.5 లక్షలు ఇచ్చినట్టు బయటపడింది. అలాగే 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు రూ. 3 లక్షలు ఇచ్చింది. మొత్తం ఆమె జైష్ మాడ్యూల్కు ఆయుధాలు, పేలుడు పదార్ధాల కొనుగోలుకు రూ.27 లక్షల నుంచి రూ. 28 లక్షల వరకు ఇచ్చినట్టు బయటపడింది. అయితే ఈ డబ్బంతా జకత్ (మతపరమైన విరాళం) కిందే ఇచ్చినట్టు దర్యాప్తు అధికారులకు షాహిన్ వెల్లడించింది.
సాంగ్ లాంచ్.. భీమవరంలో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి డ్యాన్స్..
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. గురువారం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో 'భీమవరం బల్మా' అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. విద్యార్థుల కేరింతల మధ్య ఈ సాంగ్ కు నవీన్, మీనాక్షీ డ్యాన్స్ చేసి హుషారెత్తించారు. ఇక, విడుదలైన లిరికల్ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. గ్రామీణ నేథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా అనగనగా ఒక రాజు మూవీ రూపొందుతోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సూపర్ హిట్ మూవీ తర్వాత నవీన్ పొలిశెట్టి నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది.
ప్రపంచ టాప్ 100 నగరాల్లో హైదరాబాద్
ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన టాప్-100 నగరాల్లో హైదరాబాద్ స్థానం సంపాదించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్ ఓఎస్డి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు రెండు గంటల పాటు ఆయన్ను విచారించిన అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్ఫోర్స్ డిసిపి రాధకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధా కిషన్ రావు స్టేట్మెంట్లో మాజీ సిఎం కెసిఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, కెసిఆర్ కుటుంబ సభ్యులు, బిఆర్ఎస్లో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో రాధా కిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ను సైతం అధికారులు రికార్డు చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు నిందితులతో పాటు, భారీ సంఖ్యలో బాధితులను విచారించారు.
నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
సిగాచీ పేలుళ్ల ఘటనలో దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహాం
సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగాచీ పేలుళ్లపై బాబురావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఘటన కాదని, 54 మంది కార్మికులు చనిపోయారన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటని, ఇంత పెద్ద ప్రమాదంలో బాధ్యత ఎవరిదో ఇప్పటికీ నిర్ధారణ కాలేదా? అంటూ ఏఏజీ రజినీకాంత్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తులో 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటి వరకు ఘటనకు బాధ్యులెవరని తేల్చలేదా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే డిఎస్పిని ఎందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని ఏఏజిని సిజె నిలదీశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా అని సిజె ప్రశ్నించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవారి వసుధా వాదనలు వినిపించారు. పేలుడు సంభవించి ఐదు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిపుణల కమిటీ పరిశ్రమల నిర్వహణలో లోపాలున్నాయని తేల్చిందని, నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారని కమిటీ గుర్తించినట్లు న్యాయవాది కోర్టుకు వివరించారు. పేలుడు తీవ్రతకు ఎనిమిది మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని న్యాయవాది వసుధా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏఏజీ రజినీకాంత్ కోర్టుకు తెలిపారు. దీనికిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
Rs. 1 lakh |నిందితుతులకు జైలు శిక్ష
Rs. 1 lakh | నిందితుతులకు జైలు శిక్ష Rs. 1 lakh
వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
రైతులు చస్తే గాని భూ సమస్యలు పరిష్కరించరా... అయితే నా చావుతో నైనా మా భూ సమస్య పరిష్కారం కావాలని సూసైడ్ నోటు రాసుకొని ఒక యువకుడు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజా అహమ్మద్ పల్లి గ్రామానికి చెందిన వడ్డె శ్రీనివాస్ కుటుంబానికి గ్రామ శివారులో 331 సర్వే నంబరులో 9 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. అయితే అందులో 6 ఎకరాల భూమిని వారి పెద్దలు ఇతరులకు విక్రయించారు. కాగా మిగిలిన మూడు ఎకరాల 26 గుంటల భూమి మిగిలి ఉంది. ఆ భూమి మొత్తం తమ ప్రస్తుతం 7 మంది కుటంబ సభ్యులకు పట్టా రికార్డు ఉంది. భూమి రికార్డులకు మాత్రమే ఉంది. కాని ఖాస్తులో మాత్రం వారు లేరు. ఈ విషయాన్ని వారు గమనించి తమ పొలాన్ని సర్వే చేయించారు. మండల సర్వేయర్, ఆర్డీఓ సర్వేయర్, జిల్లా సర్వేయర్తో సర్వే చేయించారు. తమకు న్యాయంగా రావాల్సిన పొలం రిజర్వు ఫారెస్టులో జమ ఉన్నట్లు సర్వేయర్లు రిపోర్టు ఇచ్చారని బాదితులు తెలిపారు. కాని అటవీశాఖ అధికారులు మాత్రం తాము ఎప్పుడు కలిసినా తమ భూమి తమకు అప్పజెప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము అన్ని రకాల సర్వేలు నిర్వహింప జేశామని, సమస్య పరిష్కరించాలని తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు ఎన్నో సార్లు విన్నవించినా అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు. చాలా సార్లు కలెక్టర్ కొడంగల్ అటవీశాఖ రేంజర్ అధికారిణి సవితకు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినా అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 3 సంవత్సరాలుగా తాము ఈ భూ సమస్యపై సంబంధిత అధికారులతో ఎన్ని సార్లు విన్నవించినా లాభం లేదని, ఇక తమ సమస్య పరిష్కారానికి చావే శరణ్యమని వారు వాపోయారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కాగా కలెక్టర్ కార్యాలయం దగ్గర శ్రీనివాస్ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సందర్భంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడి పట్టణంలోని పోలీస్స్టేషన్కు తరలించారు. సమస్యకు పరిష్కారం కొరకు ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆత్మహత్య చావుకు పరిష్కారం కాదని కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు.
Election Commission |ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి..
Election Commission | ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి.. Election Commission |
ఆధార్ ఉంటే ఎవరికైనా ఓటు హక్కు ఇస్తారా?: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డు పౌరసత్వ పూర్తి స్థాయి ఆధారం కాదని, ఆధార్ ప్రాతిపదికన ఎన్నికల్లో ఓటుకు విదేశీయులకు అనుమతినిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల తుది విచారణల దశలో ఎన్నికల సంఘానికి గురువారం కీలక ప్రశ్నలు సంధించింది. చొరబాటుదార్లు ఆధార్ కార్డులు పొంది ఉంటే వారు ఓటు హక్కుకు అర్హులవుతారా? అని ప్రశ్నించింది. ప్రస్తుతం పలు రాష్ట్రాలు, యుటిలలో సర్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆధార్ కార్డు వాడకం, ఓటు హక్కు వంటి ప్రశ్నలు తలెత్తాయి. ఆధార్ను పౌరసత్వ నిర్థారణ పత్రంగా పూర్తి స్థాయిలో భావించడానికి వీల్లేదు. ఈ క్రమంలో విదేశీయుల ఓటు హక్కు కూడా పరిగణనలోకి వస్తుందని తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాలా బాగ్చీతో కూడిన ధర్మాసనం వ్యాజ్యాలపై విచారణను వేగవంతం చేసింది ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు వాడే ఫారం 6 విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఫారంలోని సమాచారం అంతా సరైనదేనా? కాదా అనేది నిర్థారించుకునే అధికారం పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు. ఆధారే అన్నింటికీ ఆధారభూతం అని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ పథకాల ద్వారా పౌరులు ప్రయోజనాలు పొందేందుకు రూపొందించిన అధికారిక సాధనం అంతే అని తెలిపారు. రేషన్ ఇతర విషయాలకు ఆధార్ జారీ అయిన వ్యక్తులను వారి ఆధార్ ప్రాతిపదికన ఓటరుగా చేర్చడం కుదురుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఉదాహరణకు పొరుగుదేశం వ్యక్తి ఎవరైనా ఇక్కడికి వచ్చి రోజువారి కూలీగా పనిచేస్తూ ఉంటే , దీని ద్వారా రేషన్ వంటివి పొందుతూ ఉంటే వారు ఓటు వేసేందుకు వీలు కల్పిస్తారా? అని సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదుగా ఎన్నికల సంఘం పోస్టాఫీసు కాదు. ఫారం 6 లో పొందుపర్చిన వాటన్నింటిని యధావిధిగా అంగీకరిస్తూ పోవల్సిన పనిలేదని , అవుననే వాదన కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లు కొందరు తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ లేవనెత్తిన అంశాలను బెంచ్ తోసిపుచ్చింది. సర్ ప్రక్రియ ద్వారా ఎన్నికల సంఘం సాధారణ పౌరులపై అనుచిత భారం మోపుతోందని , అనేకులు రాతకోతలతో చిక్కులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. దీనిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల సంఘాన్ని మీరు బట్వాడా విభాగం అనుకుంటున్నారా? అని చురకలు పెట్టింది. అత్యధిక వివరణలతో చివరికి ఓటరు కార్డులు తొలిగిపోయిన వారు ఉన్నారనే సిబల్ వాదన సరికాదని బెంచ్ తెలిపింది. రివిజన్ ఇసి విద్యుక్త ధర్మం కాదనడానికి వీల్లేదు రివిజన్ అనేది ఎన్నికల సంఘం అధికారంలో ఓ భాగం. దీని వల్ల ప్రజాస్వామికమైన ఓటుహక్కుకు విఘాతం ఏర్పడుతోందనే వాదన సమంజసమా? అని ప్రశ్నించారు. సరైన నోటీసు తరువాతనే జాబితాల్లో నుంచి పేర్ల తొలిగింపులు ఉంటాయని, ఇది తప్పనిసరి అని న్యాయస్థానం తెలిపింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియ సాగుతున్న దశలో ప్రత్యేక సందేహాలు సవాళ్లకు కోర్టు నిర్ధేశిత గడువులను విధించింది. తమిళనాడు పిటిషన్లపై ఎన్నికల సంఘం డిసెంబర్ 1లోగా వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. కేరళ పిటిషన్లపై విచారణ రెండున జరుగుతుంది. ఇక బెంగాల్కు సంబంధించిన పిటిషన్లపై విచారణ 9వ తేదీన ఉంటుంది. ఈ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు సర్ ప్రక్రియపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. దీనిని పరిగణనలోకి తీసుకుని వీటికి ప్రత్యేక నిర్థిష్ట గడువును ఖరారు చేశారు.
Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ
Manchiryala | 11 నామినేషన్ల స్వీకరణ Manchiryala | జన్నారం, ఆంధ్రప్రభ :
షేక్ హసీనాకు 21 సంవత్సరాల జైలుశిక్ష
పదవీచ్యుత, ప్రవాస బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు దేశంలోని ప్రత్యేక న్యాయస్థానం 21 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో అవినీతి సంబంధిత మూడు కేసులలో ఆమెకు ఈ శిక్ష విధించారు. ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం 5 న్యాయమూర్తి మెహమ్మద్ అబ్దుల్లా ల్ మమూన్ గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. మూడు కేసులకు కలిపి ఇప్పుడు ఈ 78 సంవత్సరాల నాయకురాలు, ఇప్పుడు భారత్లో తలదాచుకుంటున్న హసీనా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కేసుల విచారణ ఆమె గైర్హాజరీ క్రమంలోనే వెలువడింది. ఇప్పటికే బంగ్లాదేశ్ లోని ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. దీనిని అమలుచేస్తామని ప్రకటించింది. ఈ మూడు కేసులలో హసీనాకు కేసుకు ఒక్క లక్ష టాకాల జరిమానా విధించింది. ఈ మొత్తం కట్టకపోతే అదనంగా 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్కు , కూతురు సైమా వాజిద్ పుతుల్కు ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్షల తీర్పు వెలువరించారు. రాజధాని ఢాకా సమీపంలో హౌసింగ్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో ఆమె తమ అధికార దుర్వినియోగం తారాస్థాయికి చేరిందనే అభియోగాలతో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు ఈ విచారణలు, ఈ తీర్పులు అన్ని కూడా తనపై కక్షపూరితం, రాజకీయ దురుద్ధేశపూరితం అని హసీనా కొట్టిపారేశారు.
Manchu Manoj Unveils intriguing Vaanara Teaser filled with action & emotion
Young actor Avinash Thiruvidhula is making his debut as hero and director with the socio-fantasy entertainer “Vaanara”. Simran Choudhary plays the female lead, while Nandu appears as the antagonist. After the solid reception to the first look, the makers unveiled the teaser today in a grand launch event. Rocking Star Manchu Manoj graced the event […] The post Manchu Manoj Unveils intriguing Vaanara Teaser filled with action & emotion appeared first on Telugu360 .
High Court |ఇమ్మడి రవి త్వరలో…
High Court | ఇమ్మడి రవి త్వరలో… High Court | ఖైరతాబాద్,
గ్రేటర్లో..ఇక ప్లాస్టిక్ ఫుట్ పాత్లు
పాదచారుల భద్రతపై జీహెచ్ఎంసి ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పాదచారుల సౌకర్యాలను మెరుగుపరచడం, నగర వీధులను సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్ ప్రాంతంలో మోడల్ ఫుట్పాత్ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసి ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ సర్కిల్-18, ఖైరతాబాద్జోన్ పరిధిలోని రామానాయుడు స్టూడియో - రోడ్ నెం. 79/82 జంక్షన్ నుండి బీవిబా జంక్షన్, సివిఆర్ ఛానల్, రోడ్ నెం. 82 వరకు పాదచారుల రద్దీ అధికంగా ఉండే 1500 మీటర్ల పొడవైన మార్గాన్ని కవర్ చేస్తుంది. ఇందులో ఎడమ వైపు రూ. 1000 మీటర్లు, కుడి వైపు 500 మీటర్లు అభివృద్ధికి ప్రణాళికలను జిహెచ్ఎంసి రూపొందించింది. ఇందుకోసం మొత్తం రూ. 1 కోటి 68 లక్షలు వెచ్చించనున్నారు. వచ్చే 4 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. జిహెచ్ఎంసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫుట్పాత్లో ప్లాస్టిక్ పేవర్ బ్లాకుల పయోగించబడుతోంది. ఈ బ్లాకులు.. 65-70% పోస్ట్-కన్స్యూమర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు అవుతాయి. 35 ఎంపిఏ కంప్రెషన్ బలం కలిగి ఉంటాయి 225ఎంఎం 112 ఎంఎంస 50 ఎంఎం(జిగ్-జాగ్ ప్యాటర్న్) పరిమాణంలో ఉంటాయి. సాధారణ కాంక్రీట్ పేవర్లకు సరిసమానమైన దృఢత్వంను అందిస్తాయి భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి పర్యావరణాన్ని కాపాడటానికి తోడ్పడతాయి స్మార్ట్ ఫుట్పాత్ కోసం సోలార్ గ్రిడ్ ఫుట్పాత్ పైభాగంలో 10 కెడబ్లూపి సామర్థ్యం గల సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. 600 డబ్య్లూ లేదా అంతకంటే పై రేటెడ్ సోలార్ మాడ్యూల్స్ 10 కెడబ్లూ గ్రిడ్ -టైడ్ ఇన్వర్టర్. 8-10 అడుగుల ఎత్తులో ఎంఎస్ మౌంటింగ్ స్ట్రక్చర్ ఆటోమేటెడ్ మాడ్యూల్ క్లీనింగ్ సిస్టమ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ బాక్స్లు, లైట్నింగ్ అరెస్టర్, ఎర్తింగ్, అన్ని ఎలక్ట్రికల్ కనెక్షన్లు, ఇన్స్టాలేషన్ & కమిషనింగ్ ఈ సోలార్ పందిరి ( రూప్ టాప్ ) పాదచారుల భద్రతను పెంచడంతో పాటు సౌరశక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దివ్యాంగులకు అనుకూలంగా టాక్టైల్ పేవర్లు ( స్పర్శ సంబంధిత టైల్స్) దృష్టిలోపం ఉన్నవారికి, వృద్ధులకు మార్గనిర్ధేశం చేసేలా టాక్టైల్ పేవర్లు మరియు గైడ్ బార్లు ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఫుట్పాత్ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది.
CCTV network |సిటీ సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ బలోపేతానికి ‘ఐస్’
CCTV network | సిటీ సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ బలోపేతానికి ‘ఐస్’ CCTV
పవన్ కల్యాణ్వి తెలివితక్కువ మాటలు: జగదీష్రెడ్డి
కోనసీమ పచ్చదనానికి తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న ఎపి డిప్యూటీ సిఎం పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్వి తెలివితక్కువ మాటలని, మెదడుకు పనిచెప్పకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ దిష్టి వాళ్లకు తగలడం కాదు, ఇన్నేళ్లుగా వాళ్ల దిష్టే మా తెలంగాణకు, హైదరాబాద్కు తగిలిందని కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజూ వందలాది మంది ఎపి నుంచే హైదరాబాద్కు వస్తున్నారని, అలాంటప్పుడు తమ దిష్టి ఎలా తగులుతుందని ప్రశ్నించారు. ఒకవేళ దిష్టి తగులుతుందని అంత భయంగా ఉంటే, ఓ దిష్టిబొమ్మ పెట్టుకోవాలని, దాన్ని తామేమీ ఆపలేదని అన్నారు. ఇంత తెలివిలేని వాళ్లు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటే ఆశ్చర్యంగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో గురువారం బిఆర్ఎస్ నేతలతో జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తరువాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని, పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.10 వేల ఎకరాల విలువైన భూములను కారు చౌకగా, రేవంత్ రెడ్డి ఆత్మీయ బంధువులు అప్పగించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని, అందులో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 40 మంది ఉన్నారని అన్నారు. హైదరాబాద్ ప్రజలనే కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేయడమే ఈ హిల్ట్ పి పాలసీ అని పేర్కొన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పుకుంటూ ఒఆర్ఆర్ దగ్గర ఎకరం 137 కోట్లు పలికిందనీ చెప్తున్న ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న భూములని కారు చౌకగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను ఒక పథకం ప్రకారం తక్కువ ధరకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నాచారం, బాలానగరంలో గజం లక్ష యాభై వేలు మార్కెట్ ధర ఉంటే,10వేల రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఎకరానికి ప్రభుత్వానికి కట్టిదే 3 కోట్ల ఆదాయం వస్తే, రేవంత్ రెడ్డి బంధువులకు 30 కోట్లు లాభం చేకూరుతుందని ఆరోపించారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూములు ఉపయోగపడాలని కెసిఆర్ అన్నారని, పార్కులు, ఆసుపత్రులు కట్టేందుకు ఉపయోగపడాలని ఆయన చెప్పేవారని గుర్తు చేశారు. కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డి హిల్ట్ పి పాలసీకి తెరలేపారని, మంత్రులకు వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించారని ఆరోపించారు. పారిశ్రామిక వాడలోనీ భూములను ఎవరికీ కేటాయించారో వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Nizam College |తక్షణమె జీఓ 46 రద్దు చేయాలి
Nizam College | తక్షణమె జీఓ 46 రద్దు చేయాలి Nizam College
కెటిఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, బిసి రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. గురువారం ప్రజాభవన్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందని పేర్కొన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని ఆమె స్పష్టం చేశారు. బీసీలకు జరిగిన ఈ అన్యాయాన్ని బీసీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని అన్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా సర్పంచ్ల రిజర్వేషన్లను టిఆర్ఎస్ ఖరారు చేయగా, ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్గా పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగిందని తెలిపారు. కుల గణనను పూర్తి చేసి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారైనట్లు తెలిపారు.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం
ఐటీ, బయోటెక్ హబ్గా ఎదిగిన భాగ్యనగరం, ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతి …
MLA |విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు..
MLA | విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు.. MLA | జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ
School |పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు..
School | పీఎం శ్రీనిధుల వివరాలు ఇవ్వాలని దరఖాస్తు.. School | మోత్కూర్,
ఎసిబికి పట్టుబడిన ఆర్మూరు మున్సిపల్ కమిషనర్..
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి చేప చిక్కింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అస్తి పన్నుకు సంబంధించి ఓ వ్యక్తి నుంచి 20 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సదరు వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా కమిషనర్ రాజును నిజామాబాద్ ఎసిబి అధికారులు పట్టుకున్నారు. కమిసనర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి విచారణ చేయనున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలోనే కాదు దేశంలో నిత్యం అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు.
90 Sarpanch |నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
90 Sarpanch | నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి 90 Sarpanch |
MLA |ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్గా….
MLA | ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచ్గా…. MLA | రేగొండ, ఆంధ్రప్రభ :
Bhimavaram Balma from Anaganaga Oka Raju: Total Festive Blast
Star Entertainer Naveen Polishetty is back, and this time as a playback singer. Fans of Naveen Polishetty have a reason to celebrate! The first single from Anaganaga Oka Raju, Bhimavaram Balma, has dropped, and it’s already creating a solid buzz with a catchy vibe. The track has a fun, energetic feel with beats that instantly […] The post Bhimavaram Balma from Anaganaga Oka Raju: Total Festive Blast appeared first on Telugu360 .
బంగాళాఖాతంలో మరో తుఫాను.. భారీ వర్షాలు
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం ఏర్పడిందని.. అది తుఫాను మారుతోందని ప్రకటించింది. దీనికి దిట్వా తుఫానుగా నామకరణం చేశారు.ఈ తుఫాను నవంబర్ 30 నాటికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి-దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంత రాష్ట్రాలలోని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే శ్రీలంకలో భారీ వర్షాలతో కూడిన ఈదురుగాలులు ప్రారంభమయ్యాయని.. ఎపి, తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు కోరారు.
Nizamabad | సర్పంచ్ బరిలో … Nizamabad | వేల్పూర్, ఆంధ్రప్రభ :
English Olympiad |ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు…..
English Olympiad | ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీలు….. English Olympiad | రేగొండ,
Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్
Tirumala |కల్తీ నెయ్యి వ్యవహారంలో మరొకరు అరెస్ట్ Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ
విద్యుత్ తీగలు తగిలి లారీకి అంటుకున్న మంటలు
విద్యుత్ తీగలు తగిలి లారీకి మంటలు అంటుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం పెంజర్ల గా్రమం నుంచి మహేశ్వరం మండలం నాగారం గ్రామనికి గడ్డిని లారీలో తరలిస్తుండగా విద్యుత్ తీగలు లారీకి తగిలి మంటలు అంటుకున్నాయి. అది గమనించకుండా లారీ డ్రైవర్ కొంచెం దూరం అలానే వెళ్లాడు. స్థానికులు తెలపడంతో లారీ డ్రైవర్ లారీని పక్కనే ఉన్న పంటపొలాల్లోకి తీసుకెళ్లి ఆపాడు. మంటలు ఎక్కువకావడంతో లారీని దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లి నీళ్లతో మంటలను ఆర్పాడు. ఈ ఘటనలో లారీ వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. రోడ్డుపై గడ్డి కట్టలు పడడంతో అందులోంచి వంచిన పోగతో వాహదారులు తీవ్ర ఇబ్బందికి గురైనారు.
Telangana : పల్లెపోరులో కారు పరుగులు పెట్టాలన్న ప్రయత్నమేనా?
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబరు నెలలో రావడంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత కలసి వచ్చింది
Accidents |జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి
Accidents | జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టండి Accidents |
Minister |వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి …
Minister | వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి … Minister | మోత్కూరు, ఆంధ్రప్రభ :
అక్కడ.. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించిన హైకోర్టు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లా మహబూబపట్నం పంచాయతీ ఎన్నికలపై స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు.. ఒక సర్పంచ్, మూడు వార్డులు ఎలా రిజర్వ్ చేశారు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే.. మిగతా రెండు వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారని సర్కార్ ను హైకోర్టు వివరణ కోరింది. కాగా, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. అయితే, బిసిలకు సరైన విధంగా రిజర్వేషన్లు కేటాయించలేదని.. ఈ ఎన్నికలపై స్టే విధించాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
MLA |ఘనంగా జన్మదిన వేడుకలు…
MLA | ఘనంగా జన్మదిన వేడుకలు… MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ :
Chevella |అదనపు బస్సులు కేటాయించాలి
Chevella | అదనపు బస్సులు కేటాయించాలి ఎమ్మెల్యే, ఆర్టీసీ డిపో మేనేజర్ కు
పాలమూరుకు రేవంత్ చేసింది శూన్యం:కెటిఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కెసిఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కెటిఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్దేనని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎన్టిఆర్ రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని గుర్తు చేశారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని పేర్కొంటూ కెటిఆర్ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ది అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయని, ప్రజలు కెసిఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైన లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కెసిఆర్ను ముఖ్యమంత్రిని చేసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైపల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని కెటిఆర్ బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Medical |డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం
Medical | డాక్టర్ సుధాకుమారి సేవలు ఉత్తమం కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూల్
Sub Center |రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
Sub Center | రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. Sub Center |
WPL 2026 Auction.. దీప్తి శర్మకు రికార్డు ధర
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 4వ ఎడిషన్ కోసం గురువారం మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మ రికార్డు ధరను దక్కించుకుని అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచింది. ఆమెను రూ.3.2 కోట్లతో యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. దీప్తి శర్మ తర్వాత న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రూ.3 కోట్లు వెచ్చించి అమేలియాను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. తెలుగమ్మాయి శ్రీ చరణీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, యూపి వారియర్స్ పోటీపడ్డాయి. రూ.1.3 కోట్లకు ఆమెను ఢిల్లీ సొంతం చేసుకుంది. పలువురు విదేశీ స్టార్ ప్లేయర్లు భారీ ధరలనే దక్కించుకున్నారు. ఇక, ఈ మెగా వేలంలో కొంతమంది ప్లేయర్స్ అన్ సోల్డ్ గా మిగిలారు. సోల్డ్, అన్సోల్డ్ ప్లేయర్ల జాబితా: సోల్డ్ అయిన ప్లేయర్లు దీప్తి శర్మ - రూ.3.2 కోట్లు (యూపీ వారియర్స్) - RTM న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ - రూ. 3 కోట్లు (ముంబై ఇండియన్స్) న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ - రూ.2 కోట్లు (గుజరాత్ జెయింట్స్) రేణుకా సింగ్ ఠాకూర్ - రూ.60 లక్షలు (గుజరాత్ జెయింట్స్) ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్ - రూ.85 లక్షలు (యూపీ వారియర్స్) - RTM ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్ - రూ.1.9 కోట్లు (యూపీ వారియర్స్) సౌతాఫ్రికా క్రికెటర్ లారా వోల్వార్డ్ట్ - రూ. 1.1 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) భారతి ఫుల్మాలి - రూ.70 లక్షలు (గుజరాత్ జెయింట్స్) - RTM ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్ఫీల్డ్ - రూ. 1.2 కోట్లు (యూపీ వారియర్స్) జార్జియా - రూ. 60 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కిరణ్ నవ్గిరే -రూ. 60 లక్షలు (యూపీ వారియర్స్) - RTM వెస్టిండీస్ ప్లేయర్ చినెల్లే హెన్రీ - రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) శ్రీ చరణి - రూ. 1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్) ఇంగ్లాండ్ ఫాస్ట్బౌలర్ లారెన్ బెల్-రూ.90 లక్షలు(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) నాడిన్ డి క్లర్క్ - రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) సౌతాఫ్రికా పేసర్ షబ్నిమ్- రూ.60 లక్షలు(ముంబై ఇండియన్స్) స్నేహ రానా - రూ. 50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్) రాధా యాదవ్ - రూ. 65 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) హర్లీన్ డియోల్ - రూ. 50 లక్షలు (యూపీ వారియర్స్) లిజెల్ లీ - రూ.30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్) ఇంగ్లాండ్ బౌలర్ లిన్సే స్మిత్- రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) అన్సోల్డ్ అలిస్సా హీలీ గ్రేస్ హారిస్ సబ్బినేని మేఘన తజ్మిన్ బ్రిట్స్ అమీ జోన్స్ ఇజ్జీ చూపులు
Cheetahs |డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు
Cheetahs | డిసెంబర్ 1 నుంచి చిరుతల లెక్కింపు Cheetahs | శ్రీ
California almonds |రెండు సూపర్ఫుడ్ రెసిపీలు
California almonds | రెండు సూపర్ఫుడ్ రెసిపీలు California almonds | హైదరాబాద్,
బీసీలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
బీసీ కులాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Ambati Rambabu : లోకేశ్, పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు విన్నారా?
మంత్రి నారా లోకేశ్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
DM&HO |టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు
DM&HO | టీబీ నివారణకు ప్రత్యేక చర్యలు DM&HO | భీమిని, ఆంధ్రప్రభ
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమును వెంటనే ప్రభుత్వం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 590తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానములో ఏర్పాటు చేయడం ద్వారా 3700 కోట్లు అభివృద్ధి ఖర్చు ఏటా 500 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని వారు తెలిపారు. సుమారు […] The post మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వెంటనే నిలుపుదల చేయాలి appeared first on Visalaandhra .
SAND |వినియోగదారులకు సమృద్ధిగా ఇసుక
SAND | వినియోగదారులకు సమృద్ధిగా ఇసుక SAND | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
Police|భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
Police|భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు Police| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ :
Rangel |ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు
Rangel | ఇద్దరు సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు Rangel | రెంజల్, ఆంధ్రప్రభ
సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్..విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అనంతపురం నగర జనరల్ బాడీ సమావేశం గురువారం వి.కె. మెమోరియల్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పి. నారాయణ స్వామి పాల్గొన్నారు. ఈ సంద్భంగా జగదీష్ మాట్లాడతు… భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 […] The post సీపీఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు…
విశాలాంధ్ర ధర్మవరం;పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై. కుళ్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం ఉపాధ్యక్షులు […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు… appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : డీసీసీ అధ్యక్షుడు కావాలను కున్నావా దరఖాస్తు చేసుకోండి అని కాంగ్రెస్పార్టీ అదిష్టానం కోరుతుంది. గత 9 నెలలుగా డీసీసీ అద్యక్షుడు పదవీ ఖాళీగా ఉంది.ఖాళీగా ఉన్న అద్యక్షత పదవికి దరఖాస్తులు చేసుకోవాలని ఇటీవల పార్టీ అదిష్టానం పిలుపు నివ్వడం జరిగింది. కర్నూలు జిల్లా ఒకప్పటి కాంగ్రెస్పార్టీ అడ్డా .కాంగ్రెస్పార్టీకి ఉద్దండులను అందించిన జిల్లా కోట్ల విజయబాస్కర్రెడ్డి, దామోదరం సంజీవయ్య, పెండేకంటి వెంకటసుబ్బయ్య, మాచాని సోమప్ప, రాచోటి రామయ్య, కోసిగి దొరలు, […] The post కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావాలి appeared first on Visalaandhra .
Mukt Bharat |ప్రతి ఒక్కరి పాత్ర కీలకం
Mukt Bharat | ప్రతి ఒక్కరి పాత్ర కీలకం Mukt Bharat |
Collector|శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి
Collector|శెట్టిపల్లి లేఔట్ పనులు వేగవంతం చేయాలి Collector| తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Nomination |నామినేషన్కు ఆసక్తి చూపుతున్న యువత…
Nomination | నామినేషన్కు ఆసక్తి చూపుతున్న యువత… Nomination | చందూర్, ఆంధ్రప్రభ
Collector |ఎన్నికల సంస్కరణలపై సమీక్ష…
Collector | ఎన్నికల సంస్కరణలపై సమీక్ష… తిరుపతి ప్రతినిధి, ఆంధ్ర ప్రభ :
Huzurnagar |రైస్ మిల్ లో ప్రమాదం…
Huzurnagar | రైస్ మిల్ లో ప్రమాదం… నలుగురు కూలీలకు తీవ్రగాయాలుఇద్దరి పరిస్థితి
Megastar’s Remuneration for Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu is the upcoming movie of Megastar Chiranjeevi. The film is in the final stages of shoot and it is announced for Sankranthi 2026 release. Successful director Anil Ravipudi is carving out this family entertainer. Chiranjeevi is taking Rs 72 crores as remuneration for this film and his daughter Sushmitha Konidela […] The post Megastar’s Remuneration for Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
స్ఫూర్తిదాయకంగా “దీక్ష దివాస్”
బి. వినోద్ కుమార్ మాజీ ఎం.పీ. అంబేద్కర్ చౌక్ వద్ద స్థల పరిశీలన. రాజన్న సిరిసిల్ల (జనంసాక్షి): నవంబర్ 29 దీక్ష దివాస్ కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తామని …
Election |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్…
Election | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్, కలెక్టర్… Election | నార్కట్
హాంకాంగ్ అగ్నిప్రమాద ఘటన..55కి చేరిన మృతుల సంఖ్య.. 279 మంది మిస్సింగ్
హాంకాంగ్: హాంకాంగ్లోని తాయ్ పో జిల్లాలోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 55కి పెరిగిందని అధికారులు తెలిపారు. దీనిని, హాంకాంగ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన అగ్నిప్రమాదంగా పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం వాంగ్ ఫక్ కోర్టు కాంప్లెక్స్లోని 32 అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో ఐదు భారీ టవర్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 279 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని రక్షించిన సహాయక బృందాలు.. భవనాల్లో చిక్కుకున్న మిగతావారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం నాటికి నాలుగు భవనాల్లో మంటలు నియంత్రణలోకి వచ్చినట్లు అగ్నిమాపక సేవల విభాగం తెలిపింది. కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి నరహత్య అనుమానంతో ముగ్గురు వ్యక్తులను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.
గోదావరిలో పడవ పోటీలు...#boats #latestnews #telugupost #godavaririver #fishing #viralvideo
గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలి
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రగ్రాద్ధతో పనిచేయాలి నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి తప్పులు,పొరపాట్లు లేకుండా చూడాలి వికారాబాద్ జిల్లా సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాష …
హాకీ లో చిగిచర్ల విద్యార్థుల ప్రతిభ
విశాలాంధ్ర ధర్మవరం;; హాకీ లో మండల పరిధిలోని చిగిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను ఘనపరచడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, పిడి ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 22 నుండి 24 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్ 14 బాల బాలికల పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపి ఉమ్మడి అంతఃపురం జిల్లా జట్టు విజయం సాధించడం లో ముఖ్య పాత్ర పోషించారు అని తెలిపారు. బాలికల జట్టు రాష్ట్ర స్థాయి లో […] The post హాకీ లో చిగిచర్ల విద్యార్థుల ప్రతిభ appeared first on Visalaandhra .

20 C