SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది ఆయనే.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

దేశంలో మొట్టమొదటిసారి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు (CM Chandrababu) అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Gottipati Ravi Kumar) అన్నారు.

దిశా డైలీ 26 Apr 2025 10:29 am

లండన్‌లో పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్న ఇండియన్స్

పాకిస్తాన్ కు ( Pakisthan) అడుగడుగునా ఇండియా చుక్కలు చూపిస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో ( Pahalgam Terror

దిశా డైలీ 26 Apr 2025 10:19 am

Peddapalli |శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యం : పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్

గోదావరిఖని ( ఆంధ్రప్రభ) – అక్రమంగా గుమ్మిగుడిన జన సమూహాలను కంట్రోల్‌ చేయుటకు,

ప్రభ న్యూస్ 26 Apr 2025 10:14 am

రోజూ స్పూన్ నువ్వులు తింటే ఏమౌతుంది?

నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరి, ఈ నువ్వులను ప్రతిరోజూ ఒక స్పూన్ డైట్ లో భాగం చేసుకుంటే, కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.. నువ్వుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు చాలా ఉంటాయి. అందుకే నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వుల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి, ట్రైగ్లిజరైడ్ల స్థాయిని తగ్గిస్తాయి. నువ్వుల్లో జింక్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జింక్ శరీరానికి వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. నువ్వులు శరీర బరువు తగ్గించడంలో సహాయపడతాయి. లిగ్నాన్లు హార్మోన్ చర్యను ప్రభావితం చేసి శరీరంలో ఫ్యాట్ ని కరిగించడంలో సహాయం చేస్తాయి. నువ్వుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి అతిగా తినకుండా సహాయపడుతుంది. నువ్వుల పొడిని ఆహారంలో కలపవచ్చు. లేదా నువ్వుల నూనెతో వంట చేయవచ్చు. లేదంటే నువ్వులను సలాడ్, ధాన్యాలు, దోశ, ఇడ్లీ వంటి ఆహారాలలో కలపవచ్చు. నువ్వులను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విరేచనాలను నివారించవచ్చు. నువ్వుల్లో ఈస్ట్రోజెన్ పుష్కలంగా ఉంటుంది. నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఐరన్ లభిస్తుంది. నల్ల నువ్వులను ప్రతిరోజూ తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఐరన్ శోషణను ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆసియ నెట్ న్యూస్ 26 Apr 2025 10:13 am

ట్రాక్టర్,మోటార్ సైకిల్ ఢీ.. ఒకరు మృతి

శ్రీశైలం- హైదరాబాద్ నెహ్రూ జాతీయ రహదారి 765 పై శనివారం

దిశా డైలీ 26 Apr 2025 10:12 am

Bharat Summit: రెండో రోజు భారత్ సమ్మిట్.. చర్చించే కీలక అంశాలివే!

పెట్టుబడులు, ట్రేడ్ వార్స్, క్రోనీ క్యాపిటలిజం, ప్రపంచ శాంతే లక్ష్యంగా బుధవారం భారత్ సమ్మిట్-2025 (Bharat Summit) ప్రారంభమైంది.

దిశా డైలీ 26 Apr 2025 10:09 am

ఫ్యాక్ట్ చెక్: భారత ఆర్మీ పాకిస్థాన్ పై దాడి చేస్తోందంటూ వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు

వైరల్ అవుతున్న వీడియో 2020 నుండి ఆన్ లైన్ లో అందుబాటులో

తెలుగు పోస్ట్ 26 Apr 2025 10:07 am

ప్రజాస్వామ్యంలో ఏకఛత్రాధిపత్యమా?

ప్రజాస్వామ్యంలో ఏకఛత్రాధిపత్యమా?

v6 వెలుగు 26 Apr 2025 10:06 am

Chandrababu : నేడు వారి ఖాతాల్లో ఇరవై వేలు.. స్వయంగా పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది.

తెలుగు పోస్ట్ 26 Apr 2025 10:05 am

Pakistan: 10 మంది పాకిస్థానీ సైనికులు మృతి.. దాడి చేసింది ఎవరంటే..

బలూచ్ ఫైటర్స్ 10 మంది పాకిస్తానీ సైనికులనుహతమార్చారు. పాకిస్తాన్‌లోని క్వెట్టా సమీపంలో జరిగిన ఘోర దాడిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనిక కాన్వాయ్‌పై దాడి చేసింది. దీనికి తమదే బాధ్యత అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.ఈ దాడి మార్గట్ ప్రాంతంలో జరిగింది. రిమోట్‌తో నియంత్రించేపేలుడు పదార్థంతో సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బిఎల్‌ఎ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ పేలుడులో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 10 మంది సైనికులు మరణించారు. పత్రికా ప్రకటనలో ఈ దాడిని ధృవీకరించారు బిఎల్‌ఎ ప్రతినిధి జియాండ్ బలూచ్ ఒక పత్రికా ప్రకటనలో ఈ దాడిని ధృవీకరించారు. ఈ ప్రాంతంలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్న సైన్యంపై బలూచ్ యోధులు ఈ చర్యకు పాల్పడ్డారనిఆయన అన్నారు. బలూచిస్తాన్‌లో తమ పోరాటంలో ఇది ఒక భాగమని బిఎల్‌ఎ పేర్కొంది. ఇదిలా ఉంటే గత నెలలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే.బోలాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి 339 మంది ప్రయాణికులను బందించిన విషయం తెలిసిందే. #BREAKING : Baloch Liberation Army freedom fighters eliminated 10 personnel of the occupying Pakistani Army in a remote-controlled IED attack in Margat, a suburb of Quetta, and the target vehicle was destroyed in the attack. Pakistani soldiers helpless in Balochistan. pic.twitter.com/ZNvHgv5XoE — Aditya Raj Kaul (@AdityaRajKaul) April 25, 2025 ఈ ఘటనతో పాక్ కు తగిన బుద్ధి జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోస్తున్న పాకిస్థాన్ కు తగిన శాస్తి జరుగుతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాకిస్థాఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కు మరింత కష్ట కాలం మొదలైంది. భారత్ అవలంభిస్తోన్న విధానంతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది.

ఆసియ నెట్ న్యూస్ 26 Apr 2025 10:04 am

తిరుపతిజిల్లాలో ఏనుగుల దాడి.. రైతు మృతి

తిరుపతి జిల్లాలో ఏనుగుల దాడి ఆందోళన కలిగిస్తుంది. ఏనుగుల దాడిలో రైతు మృతి చెందాడు

తెలుగు పోస్ట్ 26 Apr 2025 10:01 am

ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్

ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్

v6 వెలుగు 26 Apr 2025 10:01 am

శ్రీనివాసా అలివేలు మంగకూ నీరాజనం

ప|| శ్రీనివాసుని మాతృమూర్తివకుళామాతకు శ్రీనివాసునకు నీరాజనం. అను|| శేషాద్రి నిలయుడు వేంకటేశ్వరుగఅలివేలు మంగపతిగా

ప్రభ న్యూస్ 26 Apr 2025 10:00 am

ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ చారిత్రాత్మక విజయాలు

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. గత సీజన్లో ఫైనల్ వరకు చేరుకున్న ఆరెంజ్ ఆర్మీ.. రన్నరప్ గా నిలిచింది.

దిశా డైలీ 26 Apr 2025 9:55 am

Summer Effect : ఉడికి పోతుందిరా అయ్యా... రెండు నెలలు బతికి బట్టకట్టేదెలా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి

తెలుగు పోస్ట్ 26 Apr 2025 9:51 am

ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చేసిన భారత ఆర్మీ

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. లష్కరే టెర్రరిస్టులు, అనుమానితులను పట్టుకునేందుకు భారత్ ఆర్మీ కాశ్మీర్ వ్యాప్తంగా జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో ఐదుగురు ఉగ్రవాదుల ఇండ్లను పేల్చేస్తున్నారు. శుక్రవారం రాత్రి.. ఎసాన్‌ ఉల్ హక్‌, షబీర్‌ అహ్మద్‌ కుట్టే, జకీర్‌ గని, షాహిద్ అహ్మద్, అషాన్ షేక్ అనే ఉగ్రవాదుల ఇళ్లను సైనికులు కూల్చేశారు. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మాకు సంబంధం లేదంటూనే సరిహద్దులో పాక్ భారీగా […]

మన తెలంగాణ 26 Apr 2025 9:50 am

Rozgar Mela |నేడు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ప్రదానం చేయనున్న మోడీ

న్యూ ఢిల్లీ ; కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నూతనంగా నియమితులైన 51 వేల

ప్రభ న్యూస్ 26 Apr 2025 9:50 am

ముగిసిన వికసిత్​ భారత్​ నేషనల్​సెమినార్​

ముగిసిన వికసిత్​ భారత్​ నేషనల్​సెమినార్​

v6 వెలుగు 26 Apr 2025 9:48 am

మీ బుద్ధి ఇంతే.. ఇక మీరు మారరు: LOC వెంబడి మళ్లీ పాక్ సైనికుల కాల్పులు

మీ బుద్ధి ఇంతే.. ఇక మీరు మారరు: LOC వెంబడి మళ్లీ పాక్ సైనికుల కాల్పులు

v6 వెలుగు 26 Apr 2025 9:46 am

Bharat Summit : నేడు రెండో రోజు భారత్ సమ్మిట్

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ నేడు రెండో రోజు జరుగుతుంది

తెలుగు పోస్ట్ 26 Apr 2025 9:45 am

స్పా ముసుగులో వ్యభిచారం..ఆరుగురు యువతులు, విటుడు అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం..ఆరుగురు యువతులు, విటుడు అరెస్ట్

v6 వెలుగు 26 Apr 2025 9:43 am

పిల్లలపై చదువుల ఒత్తిడి పెంచొద్దు

పిల్లలపై చదువుల ఒత్తిడి పెంచొద్దు

v6 వెలుగు 26 Apr 2025 9:40 am

SlBC Accident : రెస్క్యూ ఆపరేషన్ కు తాత్కాలికంగా నిలుపుదల... తిరిగి ఎప్పుడనేది?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలకు బ్రేక్ పడినట్లు తెలిసింది.

తెలుగు పోస్ట్ 26 Apr 2025 9:35 am

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

v6 వెలుగు 26 Apr 2025 9:34 am

అనుమానస్పదంగా వ్యక్తి మృతి.. హత్యనా.. ఆత్మహత్యనా?

అలంపూర్ పురపాలిక పరిధిలో ఇమాం పూర్ సమీపంలో

దిశా డైలీ 26 Apr 2025 9:32 am

తెలంగాణ లెజెండ్​ కేసీఆర్​

తెలంగాణ లెజెండ్​ కేసీఆర్​

v6 వెలుగు 26 Apr 2025 9:32 am

TG Main: శ్రుతిహాసన్ సంచలన నిర్ణయం.. విషయం తెలిస్తే షాకే!

వరుస ఫ్లాప్‌లలో డీలాపడిన శృతి‌హాసన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశా డైలీ 26 Apr 2025 9:29 am

Akhanda 2 Thandavam : అఖండ2 కోసం జార్జియాలో రెక్కీ చేస్తున్నా డైరెక్టర్ బోయపాటి

Akhanda 2 Thandavam : అఖండ2 కోసం జార్జియాలో రెక్కీ చేస్తున్నా డైరెక్టర్ బోయపాటి

v6 వెలుగు 26 Apr 2025 9:27 am

నీటిని వదలకుంటే.. అందులో రక్తం పారుతుందని పాక్ వార్నింగ్

శ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు టూరిస్టులపై అతి కిరాతంగా కాల్పులు జరిపి 28 మందిని హత్య చేసిన సంగతి తెలిసిందే.

దిశా డైలీ 26 Apr 2025 9:25 am

Peddapalli |ఉగ్ర దాడికి నిరసనగా బంద్

సుల్తానాబాద్ ఆంధ్రప్రభ ఉగ్ర దాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో బంద్

ప్రభ న్యూస్ 26 Apr 2025 9:21 am

మే 2 నుంచి ఆది కైలాస్​ యాత్ర

మే 2 నుంచి ఆది కైలాస్​ యాత్ర

v6 వెలుగు 26 Apr 2025 9:20 am

పతకాలు బెయిల్‌‌‌‌కు ప్రామాణికం కాదు.. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు

పతకాలు బెయిల్‌‌‌‌కు ప్రామాణికం కాదు.. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వొద్దు

v6 వెలుగు 26 Apr 2025 9:20 am

Kesineni Nani : కేశినేని లేటెస్ట్ ట్వీట్ లో ఎన్నో ప్రశ్నలు?

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని వరస ట్వీట్లతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు

తెలుగు పోస్ట్ 26 Apr 2025 9:17 am

SRH చేతిలో చెన్నై చిత్తు.. హీరోయిన్ కన్నీళ్లు

ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా నిన్న చెన్నై ( CSK ) వర్సెస్ హైదరాబాద్ ( SRH) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి

దిశా డైలీ 26 Apr 2025 9:17 am

సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనాల్లోనే చిక్కుకుపోయిన 1000 మంది టూరిస్టులు

సిక్కింలో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనాల్లోనే చిక్కుకుపోయిన 1000 మంది టూరిస్టులు

v6 వెలుగు 26 Apr 2025 9:17 am

శాతవాహన వర్సిటీలో అగ్నిప్రమాదం..కాలిపోయిన పాత ఆన్సర్‌‌‌‌ షీట్లు

శాతవాహన వర్సిటీలో అగ్నిప్రమాదం..కాలిపోయిన పాత ఆన్సర్‌‌‌‌ షీట్లు

v6 వెలుగు 26 Apr 2025 9:16 am

వరంగల్‌‌‌‌లో మిస్టరీగా మారిన భార్యాభర్తల మిస్సింగ్‌‌‌‌

వరంగల్‌‌‌‌లో మిస్టరీగా మారిన భార్యాభర్తల మిస్సింగ్‌‌‌‌

v6 వెలుగు 26 Apr 2025 9:14 am

అన్నదమ్ముల మధ్య గొడవ.. ఆగిన తండ్రి అంత్యక్రియలు

అన్నదమ్ముల మధ్య గొడవ.. ఆగిన తండ్రి అంత్యక్రియలు

v6 వెలుగు 26 Apr 2025 9:08 am

Gold Prices Today : బంగారంనేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. కొనుగోలుకు ఇదే మంచి సమయం

ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి

తెలుగు పోస్ట్ 26 Apr 2025 9:07 am

AP|లిక్కర్‌ స్కాం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌

వెలగపూడి : లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో

ప్రభ న్యూస్ 26 Apr 2025 9:05 am

CSK vs SRH: చెన్నై సూపర్ కింగ్స్ కు పెద్ద విల‌న్లు వీరే.. కోట్ల రూపాయ‌లు కొట్టేశారు !

IPL 2025 Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగుతోంది. వ‌రుస ఓట‌ముల‌తో ధోని కెప్టెన్సీలోని సీఎస్కే ప్లేఆఫ్స్ అవ‌కాశాల‌ను కోల్పోయింది. సొంత గ్రౌండ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. చెన్నై ఓట‌మికి ముగ్గురు ప్లేయ‌ర్లు పెద్ద విల‌న్లుగా మారారు. IPL 2025 Chennai Super Kings: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మరో దారుణ ఓటమిని చవిచూసింది. వారి సొంత గ్రౌండ్ లో జ‌రిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. శుక్రవారం (ఏప్రిల్ 25) చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 43వ‌ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో ఏడో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత, చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలనే ఆశలు సన్నగిల్లాయి. ఏదైనా అద్భుతం జ‌రిగితేనే చెన్నై ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. చెన్నై జట్టు 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలతో 10వ స్థానంలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇప్పుడు సీఎస్కే మిగిలిన ఐదు మ్యాచ్‌లను ఎలాగైనా గెలవాలి. దీనితో పాటు, చెన్నై ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధార‌ప‌డుతుంది. ఈ సీజన్‌లో చెన్నై జ‌ట్టు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌పై మాత్రమే గెలిచింది. ఇక సన్‌రైజర్స్ హైద‌రాబాద్ చేతిలో సీఎస్కే ఓటమిలో ముగ్గురు ప్లేయ‌ర్లు విల‌న్లుగా మారారు. వారి కోసం ఐపీఎల్ 2025లో సీఎస్కే కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసింది. ఆ ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. సామ్ క‌రాన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయ‌ర్ సామ్ క‌రాన్ గత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌లో ఉన్నాడు. అప్పట్లో అత‌న్ని పంజాబ్ టీమ్ రూ.18.50 కోట్లకు ద‌క్కించుకుంది. అయితే, ఈ సీజన్ కోసం మెగా వేలంలో చెన్నై టీమ్ అత‌న్ని రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్ నుంచే సామ్ క‌రాన్ కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుద‌క్కింది. కానీ, మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌క‌పోవ‌డంతో బెంచ్ కు ప‌రిమితం చేశారు. అయితే, ఇప్పుడు సన్‌రైజర్స్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11లో చోటుద‌క్కింది. కానీ, అత‌ను బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ రాణించలేదు. మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. కేవంల 10 బంతుల్లో 9 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 2 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సామ్ క‌రాన్ 3 మ్యాచ్‌లు ఆడి 21 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా ద‌క్క‌లేదు. దీపక్ హుడా చెన్నై జట్టు ఎప్పుడూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై ఆధారపడుతుంది. వేలంలో కూడా అలాంటి ఎంపిక‌ల‌వైపే మొగ్గుచూపింది. సీనియ‌ర్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడాను కొనుగోలు చేసి అంద‌రినీ ఆశ్చర్యపరిచింది. అత‌ను సీఎస్కేలోకి వ‌చ్చిన త‌ర్వాత అజింక్య రహానే లాగా అతని కెరీర్ తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని అందరూ భావించారు, కానీ అతను అందరినీ నిరాశపరిచాడు. మెగా వేలంలో రూ. 1.70 కోట్లు ద‌క్కించుకున్న అత‌ను ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయాడు. 7.25 సగటు, 74.36 స్ట్రైక్ రేట్‌తో కేవలం 29 పరుగులు మాత్రమే చేశాడు. శివం దుబే చెన్నై సూపర్ కింగ్స్ లో భారీ అంచ‌నాలున్న ప్లేయ‌ర్ శివం దూబే. అత‌ను ఈ సీజన్ లో ఇప్పటివరకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. గతసారి సంచలనం సృష్టించిన శివమ్ దూబే బ్యాట్ ఇప్పుడు ప‌నిచేయ‌డం లేదు. సీఎస్కే తరఫున 9 మ్యాచ్‌ల్లో 242 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఒక‌ CSK బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. కానీ, సిక్స‌ర్ల దూబే నుంచి సునామీ ఇన్నింగ్స్ లు రావ‌డం లేదు. ఎస్ఆర్హెచ్ పై కూడా ఘోరంగా విల‌మ‌య్యాడు. గత సీజన్‌లో శివం 162.30 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అది 133.70కి తగ్గింది. 17 ఫోర్లు, 13 సిక్సర్లు మాత్రమే కొట్టాడు. గ‌త సీజ‌న్ లో ఇది రెట్టింపు గా ఉంది. శివమ్ బ్యాటింగ్‌లో దూకుడు లేకపోవడంతో చెన్నై బ్యాటింగ్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌డం లేదు. దూబేను చెన్నై సూప‌ర్ కింగ్స్ వేలంలో రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆసియ నెట్ న్యూస్ 26 Apr 2025 9:04 am

రామగుండం ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు స్థల పరిశీలన

రామగుండం ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌కు స్థల పరిశీలన

v6 వెలుగు 26 Apr 2025 9:02 am

ఇరిగేషన్ మాజీ ENC హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఇరిగేషన్ మాజీ ENC హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

v6 వెలుగు 26 Apr 2025 9:01 am

ఆన్​లైన్​ లో పండు కొందామనుకున్నాడు.. రూ. 2.6 లక్షలు పోగొట్టుకున్నాడు..!

ఆన్​లైన్​ లో పండు కొందామనుకున్నాడు.. రూ. 2.6 లక్షలు పోగొట్టుకున్నాడు..!

v6 వెలుగు 26 Apr 2025 8:59 am

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ దైవమైన తిరుమల (Tirumala) తిరుపతి కొండపై భక్తుల (Devotees) రద్దీ కొనసాగుతోంది.

దిశా డైలీ 26 Apr 2025 8:58 am

సర్కారు బడి పిల్లలకు టాయిలెట్స్ కట్టించిన ఐటీ ఉద్యోగిని

సర్కారు బడి పిల్లలకు టాయిలెట్స్ కట్టించిన ఐటీ ఉద్యోగిని

v6 వెలుగు 26 Apr 2025 8:54 am

No Cold War Between KTR & Kavitha,” Says Harish Rao

Former Telangana Minister Harish Rao strongly dismissed rumors of a growing rift between KTR and Kavitha Kalvakuntla during a news interview. He accused certain groups of spreading false narratives on social media to create trouble within the party. Harish Rao expressed frustration over baseless gossip, stating, “Those who want to corner us and create problems […] The post No Cold War Between KTR & Kavitha,” Says Harish Rao appeared first on Telugu360 .

తెలుగు 360 26 Apr 2025 8:53 am

Tirumala : శనివారం తిరుమలలో నేటి రద్దీని చూసిన వారికి ఎవరికైనా?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.

తెలుగు పోస్ట్ 26 Apr 2025 8:53 am

నేడు KKR వర్సెస్ పంజాబ్ మ్యాచ్.. బలాబలాలు ఇవే

ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ ( Punja

దిశా డైలీ 26 Apr 2025 8:52 am

భద్రతా బలగాలకు టెర్రరిస్టుల ట్రాప్!

భద్రతా బలగాలకు టెర్రరిస్టుల ట్రాప్!

v6 వెలుగు 26 Apr 2025 8:52 am

10 నెలలుగా జీతాలు ఆపడం దారుణం

10 నెలలుగా జీతాలు ఆపడం దారుణం

v6 వెలుగు 26 Apr 2025 8:52 am

మెగాస్టార్‌కు విలన్‌గా ఆ టాలీవుడ్ యంగ్ హీరో.. ఈ కాంబో అస్సలు ఊహించలేదు బయ్యో అంటూ నెటిజన్ల కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో 'MEGA 157' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

దిశా డైలీ 26 Apr 2025 8:51 am

తెలంగాణలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ షురూ

తెలంగాణలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ షురూ

v6 వెలుగు 26 Apr 2025 8:50 am

వడదెబ్బతో నలుగురు మృతి

వడదెబ్బతో నలుగురు మృతి

v6 వెలుగు 26 Apr 2025 8:48 am

ACB Raid: కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ రెయిడ్స్..

కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశా డైలీ 26 Apr 2025 8:44 am

ఉద్రిక్తతల నడుమ కూడా కర్తాపూర్​ కారిడార్​ ఓపెన్

ఉద్రిక్తతల నడుమ కూడా కర్తాపూర్​ కారిడార్​ ఓపెన్

v6 వెలుగు 26 Apr 2025 8:43 am

నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం

నేడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక సమావేశం జరగనుంది.

తెలుగు పోస్ట్ 26 Apr 2025 8:42 am

తహసీల్దార్ కార్యాలయంలో తాగునీరు కటకట

మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో తాగునీటి

దిశా డైలీ 26 Apr 2025 8:41 am

పహల్గామ్ ఎఫెక్ట్.. వేములవాడ ఆలయంలో తనిఖీలు

పహల్గామ్ ఎఫెక్ట్.. వేములవాడ ఆలయంలో తనిఖీలు

v6 వెలుగు 26 Apr 2025 8:41 am

హిండాల్కో నుంచి ఈవీ పార్టులుహిండాల్కో నుంచి ఈవీ పార్టులు

హిండాల్కో నుంచి ఈవీ పార్టులుహిండాల్కో నుంచి ఈవీ పార్టులు

v6 వెలుగు 26 Apr 2025 8:40 am

పాక్ కవ్వింపు చర్యలు.. బార్డర్ లో ఉద్రిక్త పరిస్థితులు

న్యూఢిల్లీ: భారత్-పాక్ సరిహద్దులో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. నిన్న రాత్రి పాకిస్తాన్ దళాలు కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి.. కవ్వింపు చర్యలకు పాల్పడుగూ కాల్పులు జరిపాయని భారత సైన్యం తెలిపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ ఎదరుదాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. కాగా, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడి తరువాత రెండు దేశాల […]

మన తెలంగాణ 26 Apr 2025 8:39 am

అలంకారప్రాయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు.

దిశా డైలీ 26 Apr 2025 8:37 am

Andhra Pradesh : స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేసిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 26 Apr 2025 8:37 am

గోదావరిలో కాల్వలు తవ్వి .. నీళ్లు మళ్లించుకుంటున్న రైతులు

గోదావరిలో కాల్వలు తవ్వి .. నీళ్లు మళ్లించుకుంటున్న రైతులు

v6 వెలుగు 26 Apr 2025 8:36 am

Andhra Pradesh : వచ్చే నెల స్వచ్ఛాంధ్రలో వేడిని ఎదుర్కోవడం ఎలా?

స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల లో ‘వేడిని ఎదుర్కోవడం ఎలా’ అనే అంశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు

తెలుగు పోస్ట్ 26 Apr 2025 8:32 am

నాగార్జున సాగర్ డ్యాంలో నీటి కుక్కల సందడి

నాగార్జున సాగర్ డ్యాంలో నీటి కుక్కల సందడి

v6 వెలుగు 26 Apr 2025 8:32 am

పోలీసుల అదుపులో ముగ్గురు పాకిస్తానీయులు!

పోలీసుల అదుపులో ముగ్గురు పాకిస్తానీయులు!

v6 వెలుగు 26 Apr 2025 8:26 am

అల్లు అర్జున్ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో, అట్లీ ఏం చేయబోతున్నాడు?

అల్లు అర్జున్ సినిమాను అట్లీ ఏం చేస్తాడా అని ఫ్యాన్స్ లో కాస్త భయం ఉంది. రాజమౌళిని మించిపోవాలని, హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోవాలని చూస్తున్నాడు అట్లీ. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. బన్నీ సినిమాకు సబంధించి అంతా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ, హీరోయిన్లు, ఇతర నటీనటులు, యాక్షన్ సీక్వెన్స్ లు, అంతా అంతకు మించి ఉంటుందట. ఈక్రమంలో ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ ను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్ సినిమా అల్లు అర్జున్ తో అట్లీ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచి హడావిడి మొదలయ్యింది. ఈసినిమాకు సబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈమూవీతో అట్లీ హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళిపోవాలని ప్లాన్ తో ఉన్నాడు. అందుకే సాహసం చేసి 800 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈసినిమాను తెరెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈసినిమా రూపొందుతోంది. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతుందో స్పెషల్ వీడియోతో చెప్పకనే చెప్పారు. హాలీవుడ్ రేంజ్ లో ఈమూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నా.. ఓ పక్క అట్లీని ఇంతలా నమ్మి.. అనవసరంగా రిస్క్ చేస్తున్నాడా అని ఆందోళన కూడా ఉంది అభిమానుల్లో. అసలు ఇంతకీ ఇది తెలుగు సినిమానేనా అని సందేహం కూడా వస్తుంది ఆడియన్స్ కు. మరి అట్లీ ఈసినిమాను ఏంచేస్తాడో చూడాలి. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఇక ఈసినిమాకు సబంధించి అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వార్త ఈ మూవీ నుంచి వినిపిస్తుంది. హీరోయిన్ల గురించి, షూటింగ్ గురించి, నటీనటుల గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. తాజాగా అల్లు అర్జున్ అట్లీ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విల్ స్మిత్‌ను ముఖ్యమైన పాత్రను చేయించాలని దర్శకుడు అట్లీ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడని తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన విల్ స్మిత్ కు హాలీవుడ్ తో పాటు ఇండియాలో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. 56 ఏళ్ల విల్ స్మిత్ మెన్ ఇన్ బ్లాక్ సిరీస్‌ ఇండియాలో కూడా భయంకరమైన క్రేజ్ ను సంపాదించింది. నటుడు నిర్మాత అయిన విల్ స్మిత్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే మూవీ టీమ్ కు ఇబ్బందిగా మారిందట. పెద్దగా సినిమాలు చేయడంలేదు స్మిత్. మరి అలాంటప్పుడు ఈ సినిమా చేస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కాని అల్లు అర్జున్ సినిమాలో విల్ స్మిత్‌ను ఎలాగైనా ఒప్పించేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నుంచి ఓ ప్రత్యేక బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అల్లు అర్జున్ సినిమాలో విల్ స్మిత్ నటిస్తారా లేదా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అసలు ఈ విషయంలో నిజమెంతో కూడా తెలియబోతోంది. ముగ్గరు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్ ఇక ఈసినిమాకు సబంధించి ప్రతీరోజు ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట, ఈ విషయం నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియోలో అందుకు తగ్గ హింట్స్ కూడా ఇచ్చారు టీమ్. ఇక ఈమూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనుకున్నారు. కాని ఆమె రాజమౌళి సినిమాతో బిజీగా ఉండటంతో జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారట. మరో ట్విస్ట్ ఏంటంటే.. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ముగ్గరు హీరోయిన్లు నటిస్తున్నారు. జాన్వీ కపూర్ తో పాటు మరో పాత్ర కోసం సమంతను ఓకే చేశారట టీమ్. సమంత ఈసినిమాలో చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె చేయబోయేది లేడీ విలన్ రోల్ అని కూడా అంటున్నారు. ఇక ముచ్చటగా మూడో హీరోయిన్ కోసం వేట మొదలయ్యింది. శ్రద్దా కపూర్ కాని, దిశా పటాని కాని ఇద్దిరలో ఎవరో ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసినిమాకు సబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరగుతుంది. భారీ ఎత్తున ఈసినిమాను నిర్మిస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు.

ఆసియ నెట్ న్యూస్ 26 Apr 2025 8:23 am

డేంజర్‌లో తెలంగాణ.. మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత

తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దిశా డైలీ 26 Apr 2025 8:22 am

ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్​కు యమ క్రేజ్

ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్​కు యమ క్రేజ్

v6 వెలుగు 26 Apr 2025 8:19 am

పహల్గాం బాధితులకు ఎల్‌‌‌‌ఐసీ భరోసా

పహల్గాం బాధితులకు ఎల్‌‌‌‌ఐసీ భరోసా

v6 వెలుగు 26 Apr 2025 8:18 am

లిక్కర్‌ స్కాం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌ కసిరెడ్డి, ఏ8గా ఉన్న ఆయన తోడల్లుడు చాణక్యను అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డిని అరెస్ట్‌ అయ్యారు. ఆయనను ఎపి సిట్‌ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఆ తర్వాత ఎసిబి కోర్టులో […]

మన తెలంగాణ 26 Apr 2025 8:17 am

Telangana : మాజీ ఈఎన్సీ ఇళ్లలో ఏసీబీ దాడులు

తెలంగాణ మాజీ ఈఎన్సీ హరిరాం ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

తెలుగు పోస్ట్ 26 Apr 2025 8:15 am

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే యువతి దుర్మరణం

రోడ్డు ప్రమాదం (Road Accident)లో స్పాట్‌లో యువతి దుర్మరణం పాలైన విషాద ఘటన సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశా డైలీ 26 Apr 2025 8:15 am

ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై తెలుగులోనూ స్పామ్​హెచ్చరికలు

ఎయిర్ టెల్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై తెలుగులోనూ స్పామ్​హెచ్చరికలు

v6 వెలుగు 26 Apr 2025 8:15 am

మమ్మల్ని బ్లేమ్‌‌ చేయడం ఆపండి

మమ్మల్ని బ్లేమ్‌‌ చేయడం ఆపండి

v6 వెలుగు 26 Apr 2025 8:14 am

3 భారతీయ వెంచర్లకు ASME అవార్డులు

3 భారతీయ వెంచర్లకు ASME అవార్డులు

v6 వెలుగు 26 Apr 2025 8:10 am

IPL 2025 : నేడు ఐపీఎల్ లో సూపర్ మ్యాచ్

ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది

తెలుగు పోస్ట్ 26 Apr 2025 8:08 am

పాకిస్తాన్ సంచలన నిర్ణయం.. ఇండియాలో పెరుగనున్న విమాన టికెట్ ధరలు!

భారత్ వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య యుద్ధం ( War ) వాతావరణం నెలకొన్న నేపథ్యంలో... విమాన ప్రయాణికులకు ( F

దిశా డైలీ 26 Apr 2025 8:08 am

సింగరేణి సమ్మర్ క్యాంప్స్

సింగరేణి సమ్మర్ క్యాంప్స్

v6 వెలుగు 26 Apr 2025 8:08 am

దానికోసం ఓ క్షణం అంటూ కిర్రాక్ ఫొటోస్ పంచుకున్న మెగా బ్యూటీ.. నిన్ను ఇలా చూస్తుంటే ఉంది నా సామి రంగా అంటూ కామెంట్స్

యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) సరసన ‘కంచె’(Kanche) మూవీలో నటించి మెప్పించింది.

దిశా డైలీ 26 Apr 2025 8:07 am

​ముంపు ముప్పుపై ఫోకస్ .. గ్రేటర్ నాలాల్లో పూడిక పేరుకుపోయి ఇబ్బందులు

​ముంపు ముప్పుపై ఫోకస్ .. గ్రేటర్ నాలాల్లో పూడిక పేరుకుపోయి ఇబ్బందులు

v6 వెలుగు 26 Apr 2025 8:04 am

ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతిస్తాం: రాహుల్

ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతిస్తాం: రాహుల్

v6 వెలుగు 26 Apr 2025 8:02 am

ఒక ముస్లింగా క్షమాపణలు చెబుతున్నా : హీనా ఖాన్

ఒక ముస్లింగా క్షమాపణలు చెబుతున్నా : హీనా ఖాన్

v6 వెలుగు 26 Apr 2025 8:01 am

Pahalgam Terror Attack: పీవోకేను భార‌త్ లో క‌లిపేయండి.. సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్న మ‌ద్ద‌తు ఇస్తామ‌ని తెలిపారు. పాకిస్తాన్ ను రెండు ముక్క‌లు చేయాలంటూ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయినవారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. సంఘీభావ ర్యాలీని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ ను రెండు ముక్క‌లు చేయాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పహల్‌గామ్‌లో అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకునే విషయంలో యావత్ దేశం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం చాటుకోవాల్సిన సందర్భం. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే, 1967లో చైనాపై, 1971లో పాకిస్తాన్‌పై నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో మన దేశం చూపిన తెగువను గుర్తు చేస్తూ.. ఇందిరా గాంధీ గారి స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపే విశయంలోనూ ప్రధానమంత్రి గారికి మద్దతు ఇస్తాం. అలాగే, ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. హైద‌రాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భారత్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆసియ నెట్ న్యూస్ 26 Apr 2025 8:00 am

పీవోకేను భారత్​లో కలపాలి..ప్రధానికి మద్దతిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పీవోకేను భారత్​లో కలపాలి..ప్రధానికి మద్దతిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

v6 వెలుగు 26 Apr 2025 7:57 am

ఆందోళనలో జవాన్ ఫ్యామిలీ .. పాక్ ఆర్మీ కస్టడీలో మన జవాన్

ఆందోళనలో జవాన్ ఫ్యామిలీ .. పాక్ ఆర్మీ కస్టడీలో మన జవాన్

v6 వెలుగు 26 Apr 2025 7:55 am

నేడు వాటికన్ సిటీకి భారత రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు వాటికన్ సిటీలో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 26 Apr 2025 7:54 am

పోలీసు శాఖకు అవినీతి మరక .. ఏడాదిలో నలుగురు ఏసీబీ వలలో

పోలీసు శాఖకు అవినీతి మరక .. ఏడాదిలో నలుగురు ఏసీబీ వలలో

v6 వెలుగు 26 Apr 2025 7:54 am