జైల్లో ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు సోదరికి అనుమతి..
మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆయన సోదరికి ఎట్టకేలకు అనుమతి లభించింది. జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాక్ లోని రావిల్పిండి జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారనేందుకు రుజువు కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. అడియాలా జైలు అధికారులు మంగళవారం మాజీ ప్రధానిని కలిసేందుకు ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ను అనుమతించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
Vision @ 2047 |అభివృద్ధిలో కలుద్దాం
Vision @ 2047 | అభివృద్ధిలో కలుద్దాం Vision @ 2047 |
WATER |ధర్మవరం రైతులకు తీపికబురు
WATER | ధర్మవరం రైతులకు తీపికబురు మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయంబత్తలపల్లి–తాడిమర్రి చెరువులకునీరు
GGH |కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్
GGH | కర్నూలు బ్లడ్ బ్యాంక్ బెస్ట్ ఏడాదిలో 11,531 యూనిట్ల రక్తం
Rs. 2,830 crores |కంట్రోల్ రూమ్ రెడీ
Rs. 2,830 crores | కంట్రోల్ రూమ్ రెడీ Rs. 2,830 crores
Commissioner |బాధితులకు న్యాయం చేస్తాం
Commissioner | బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు కమిషనర్ పి.విశ్వనాథ్ Commissioner |
Telangana : రాజకీయ గురువు వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెట్టాలనేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గడం లేదు.
హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజ్ భవన్ల పేరును లోక్ భవన్గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచి పెట్టేందుకు రాజ్ భవన్, రాజ్ నివాస్ల పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్లుగా మార్చే అంశాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తే.. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో రాజ్ భవన్లను లోక్ భవన్లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది.
POLICE | ఫోక్సో కేసు నమోదు POLICE | బయ్యారం, ఆంధ్రప్రభ :
unanimity |యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నిక
unanimity | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని సుంకెనపళ్లి(Sunkenapally) యూత్
Communication Skills |ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్
Communication Skills | ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ Communication Skills |
Perni Nani : చంద్రబాబు చేతులో అమరావతి రైతులు మోసపోయారు
అమరావతి రైతులు ఇప్పుడు జగనే నయమని భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు
Warangal |గోశాలను దర్శించుకున్న గోవిందాద్రి గోశాల సభ్యులు
Warangal | గోశాలను దర్శించుకున్న గోవిందాద్రి గోశాల సభ్యులు Warangal | కరీమాబాద్,
Single Screen Theatre Culture Vanishing in India
Post-pandemic, the footfalls of Indian films have seen a steep decline. A section of the movie lovers and audience have turned selective and are watching a majority of the films on digital platforms. The multiplex culture has dominated the urban regions. Over the years, hundreds of multiplexes are launched in towns and semi-urban regions. The […] The post Single Screen Theatre Culture Vanishing in India appeared first on Telugu360 .
Revanth Reddy : ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే
దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
Assessment Booklet |చదువుల జాతర..
Assessment Booklet | చదువుల జాతర.. Assessment Booklet | ఎన్టీఆర్ బ్యూరో,
Avanigadda |సకాలంలో ధాన్యం కొనుగోళ్లు
Avanigadda | సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించిన మండలి వెంకట్రామ్ Avanigadda |
Amaravathi : రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయిందిగా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయింది
‘ది రాజాసాబ్’ లేటెస్ట్ అప్డేట్.. రన్టైం ఎంతంటే..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. రీసెంట్గా సినిమా నుంచి మొదటి సింగిల్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అది ఈ సినిమా రన్టైమ్ గురించి. సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు అన్ని మూడు గంటలపైనే రన్టైమ్ ఉంటున్నాయి. కానీ, మారుతి సినిమాలో అంత నిడివి ఉండవు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా మూడు గంటలపైనే అంటే.. దాదాపు 3 గంటల 14 నిమిషాల నిడివి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హారర్ కామెడీ చిత్రం కావడంతో సినిమా ఓ వైపు భయపెడుతూనే.. మరోవైపు ఆసాంతం నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ డిసెంబర్లోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.
Ranveer Singh issues sincere Apologies
Bollywood Firebrand actor Ranveer Singh loves to host events and he electrifies the atmosphere with his energy. He was present for the Closing Ceremony of 56th International Film Festival of India (IFFI) in Goa on 28 November. The actor imitated a scene from Rishab Shetty’s recent film Kantara: A Legend Chapter-1 and Ranveer Singh landed […] The post Ranveer Singh issues sincere Apologies appeared first on Telugu360 .
Tributes |గుండెపోటుతో ఒకరు మృతి
Tributes| గుండెపోటుతో ఒకరు మృతి Tributes| చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని
Whatsapp |ఆన్లైన్లో దుర్గమ్మ ఆలయ సేవలు..
Whatsapp | ఆన్లైన్లో దుర్గమ్మ ఆలయ సేవలు.. Whatsapp | ఎన్టీఆర్ బ్యూరో,
Check post | ములుగు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో
DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February
Writer-director Vimal Krishna, who gained widespread acclaim with his blockbuster debut DJ Tillu, is back with his next unique entertainer, Anumana Pakshi. This upcoming film stars the talented young actor Rag Mayur and Merin Philip as the leading lady, promising a blend of humor and quirkiness. The project is produced by Chilaka Productions’ Rajiv Chilaka, […] The post DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February appeared first on Telugu360 .
Polling |పూర్తయిన ర్యాండమైజేషన్ ప్రక్రియ
Polling | పూర్తయిన ర్యాండమైజేషన్ ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో జీ.పీ ఎన్నికల పోలింగ్
Triveni Sangha |భక్తికి మరో పేరు..
Triveni Sangha | భక్తికి మరో పేరు.. Triveni Sangha | జుక్కల్,
SPORTS |వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్
SPORTS | వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్ SPORTS | ఉట్నూర్,
Flag march |ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
Flag march | రాయపోల్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో
ఫ్యూచర్సిటి ఎవరిని అడిగి కడుతున్నారు: రామచందర్రావు
హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే.. బిజెపిని భూస్థాపితం చేస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజమే రేవంత్ రెడ్డి సర్కార్ను భూస్థాపితం చేస్తుందని అన్నారు. ఇప్పటివరకూ కేంద్రం ఏ సిటీకి నిధులు ఆపలేదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రామ చందర్రావు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీం కోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని అన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని తెలిపారు. సంచార్ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమే అని.. ఏ యాప్ తెచ్చినా అది ప్రజల సంక్షేమం కోసమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
చెలరేగిన హార్థిక్ పాండ్యా.. కమ్బ్యాక్ అదుర్స్
హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీం ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నమెంట్లో బరోడా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హార్థిక్, పంజాబ్తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (50, 19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. అన్మోల్ప్రీత్ సింగ్ (69), నమన్ ధీర్(39) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా 19.1 ఓవర్లలో 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. హార్థిక్ పాండ్యా (77, 42 బంతుల్లో) అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చాడు. శివలిక్ శర్మ (47), విష్ణు సోలంకి(43) రాణించారు. దీంతో బరోడా ఈ టోర్నమెంట్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హార్థిక్ బ్యాటింగ్ చూస్తే.. సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్కి హార్థిక్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.
Andhra Prabha Smart Edition|చిగ్గర్ పంజా/డీకే ఇంటికి/సేమ్ సీన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-12-2025, 4.00PM ఏపీలో చిగ్గర్ పంజా..వణుకుతున్న ప్రజలు బ్రేక్
విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగాణి లో భాగంగా, చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బొబ్బిలి ఉషారాణి మరియు శ్రీ సాగరిక సమన్వయంతో చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని నీతి–మార్గదర్శక సూత్రాలను పిల్లలకు చేరువ చేయడం ఈ […] The post సంఘమిత్ర లో గీతా జయంతి appeared first on Visalaandhra .
Suicide Attempt |అన్న మద్దతు ఇవ్వలేదని…
Suicide Attempt | అన్న మద్దతు ఇవ్వలేదని… Suicide Attempt | నంగునూరు,
RANKS | గుడివాడలో జనసేన నిరసన RANKS | గుడివాడ, ఆంధ్రప్రభ :
ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్
విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి భరత్ నియమితులయ్యారు సందర్భంగా కొత్తపల్లి భరత్ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో చేసిన సేవలకు పార్టీ ఈ బాధ్యతలు అప్పగించడంతో చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఋణం తీర్చుకుంటానని తెలిపిన భరత్. The post ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్ appeared first on Visalaandhra .
కౌశల్ సైన్స్ క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు చైతన్య నగర్ విద్యార్థి ఎంపిక. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామం చైతన్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి యజ్జల వీర వెంకట విజయ వర్ధన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ లో ప్రథమ స్థానం పొంది డిసెంబర్ 27వ తేదీన తిరుపతిలో జరిగే […] The post రాష్ట్ర స్థాయి పోటీలకు వర్ధన్ appeared first on Visalaandhra .
Meeting |పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోండి
Meeting | పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోండి Meeting | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ
Minister |కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి..
Minister | కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి.. Minister | చెన్నూర్,
Election |ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి…
Election | ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి… Election | వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ
రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్నతల్లి
చిన్న శంకరంపేట డిసెంబర్ 23( జనం సాక్షి) రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్న సంఘటన చిన్న …
24 Carat Gold Rate |స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు!
24 Carat Gold Rate | స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు! Gold
Nara Lokesh |జగ్గయ్యపేట భూమి ఇవ్వండి
Nara Lokesh | జగ్గయ్యపేట భూమి ఇవ్వండి Nara Lokesh | విజయవాడ,
Insurance money |బీమా డబ్బు కోసం హత్య
Insurance money | బీమా డబ్బు కోసం హత్య ప్రమాదంగా చిత్రీకరించిమిస్టరీ చేదించిన
నేటి నుండి గ్రామాలలో నామినేషన్ల స్వీకరణ
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): 30 గ్రామాల సర్పంచులు, 258 వార్డు స్థానాలకు నామినేషన్లు… …
gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం gun | శ్రీశైలం, ఆంధ్రప్రభ :
అనారోగ్యంతో గురిజాల మాజీ సర్పంచ్ మృతి…
నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు… చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): అనారోగ్యంతో గురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు ఎల్లయ్య(56) అనారోగ్యంతో మృతి చెందాడు. …
Municipal |చెత్త సేకరణపై అవగాహన
Municipal | హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
Tekmal | మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఘటన Tekmal | టేక్మాల్
weapons |కామాక్షి ఇళ్లు ధ్వంసం
weapons | కామాక్షి ఇళ్లు ధ్వంసం weapons | నెల్లూరు క్రైమ్, ఆంధ్రప్రభ
Psychiatrist |విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు..
Psychiatrist | కమలాపూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పరీక్షా సమయంలో మానసిక ఒత్తిడికి
దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చాం : రేవంత్
హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థిక సాయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని సూచించారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసిన వారికి బెనిఫిట్స్ ఉండవని, ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలియజేశారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రిక పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని రేవంత్ పేర్కొన్నారు. షేర్ క్యాపిటల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని, ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధించినది కాదని..అన్నారు. ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని, ఆస్తులన్నీదివంగత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గాంధీవే..వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రిక నడపాలని ప్రయత్నించారని చెప్పారు. మనీలాండరింగ్ కేసు, ఇడి కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్ ను వేధిస్తారా? అని ప్రశ్నించారు. మానసిక ధైర్యం కోల్పోకుండా సోనియా, రాహుల్ కేసులను ఎదుర్కొంటున్నారని, దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చామని.. ఇలాంటి కేసులకు భయపడమని సవాల్ చేశారు. దేశ స్థాయిలో ఓట్ల చోరీ కార్యక్రమాన్ని బయటపెట్టే సరికి భయపడే వేధింపులు? అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాలను అడ్డుకోవాలనే సోనియా, రాహుల్ పై మళ్లీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సోనియా, రాహుల్ పై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తున్నానని, సోనియా, రాహుల్ కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
టేక్మాల్, డిసెంబర్ 2 (జనం సాక్షి)భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం …
Brutal |సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
Brutal | సెక్యూరిటీ గార్డు దారుణ హత్య Brutal | నంద్యాల, ఆంధ్రప్రభ
Natural Star Nani has locked Sujeeth for his next film and the combo was locked even before Sujeeth’s OG got released. Sujeeth is appreciated for his work in OG and he recently started working on the final script of Nani’s film. This film is said to be a stylish action drama packed with family emotions. […] The post Nani’s Next is Bloody Romeo appeared first on Telugu360 .
మాజీ ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…. మండలంలోని …
సమంత, రాజ్ల పెళ్లి.. రాజ్ మాజీ భార్య వైరల్ పోస్ట్
సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్లోని ఇషా యోగా సెంటర్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, రాజ్లు ఇద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. వీరిద్దరు వివాహం చేసుకున్న వేళ రాజ్ మాజీ భార్య శ్యామలి సోషల్మీడియాలో పెట్టి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం’ అని తెలియజేసేలా ఆమె ఓ ఫోటోని షేర్ చేశారు. రాజ్, సమంతల వివాహం జరిగిన రోజు ఉదయం కూడా శ్యామిలి పెట్టిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ‘‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్యామలికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. ‘‘కర్మ ఎవరిని వదిలి పెట్టదు.. ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Minister |ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ…
Minister | ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ… జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి
Dust bins |పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి..
Dust bins | పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి.. Dust bins |
Vijaya Sai Reddy : సాయిరెడ్డి బీజేపీలో చేరికను అడ్డుకున్న దెవరో తెలుసా?
మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నారు.
గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మించండి
సంగారెడ్డి, డిసెంబర్ 02( జనం సాక్షి) బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అడెల్లి రవీందర్ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బీరంగూడ …
జోరు తగ్గని వైభవ్.. మరో రికార్డు సెంచరీ
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అండర్-19 జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడు ప్రస్తుతం సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు మరో రికార్డు సెంచరీ చేశాడు. ఏడు ఫోర్లు, ఏడు సిక్సుల సాయంతో 61 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతి చిన్న వయస్సులో ఈ టోర్నమెంట్లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బిహార్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ ఈ రిరకార్డును 14 ఏళ్ల 250 రోజుల్లో సెంచరీ చేసి మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. గతంలో ఈ రికార్డు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయస్సులో సెంచరీ సాధిచాడు. ఈ సందర్భంగా వైభవ్పై సోషల్మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
MLA |బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్..
MLA | బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్.. MLA | కంటోన్మెంట్, ఆంధ్రప్రభ
Siddaramaiah and DK Shivakumar Project Unity Again, But Is the Power Tussle Truly Over?
Karnataka Chief Minister Siddaramaiah and Deputy Chief Minister D K Shivakumar once again attempted to silence speculation about their leadership rift by appearing together for a second breakfast meeting on Tuesday. After the meeting at Shivakumar’s residence, both leaders declared that they would “run the government together,” stressing that there were no differences within the […] The post Siddaramaiah and DK Shivakumar Project Unity Again, But Is the Power Tussle Truly Over? appeared first on Telugu360 .
క్షేత్ర స్థాయిలో గ్లోబల్ సమిట్ పనులను పరిశీలించారు : శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సిఎస్, రామకృష్ణరావు ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ సమిట్ పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆర్అండ్ బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే 3 షిప్టుల్లో పని పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశం ఇచ్చారు.
Pawan Kalyan |పవన్ క్షమాపణ చెప్పాలి…
Pawan Kalyan | పవన్ క్షమాపణ చెప్పాలి… Pawan Kalyan | హైదరాబాద్,
Srikakulam |మంత్రి అచ్చెన్నాయుడు భరోసా..
Srikakulam | మంత్రి అచ్చెన్నాయుడు భరోసా.. Srikakulam | సంతబొమ్మాళి (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ
Janasena | జనసేన నేతల నిరసన.. Janasena | గుడివాడ, ఆంధ్రప్రభ :
Polling |పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ..
Polling | పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ.. Polling | సంగెం,
Devotion | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని బొమ్మల సత్రం
IFP Panels |మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం..
IFP Panels | మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం.. IFP Panels |
Flagpole |ధ్వజస్తంభం విరాళం…
Flagpole | ధ్వజస్తంభం విరాళం… Flagpole | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట
Margashira |అంబా అగస్తేశ్వర ఆలయంలో గురుచరిత్ర మహోత్సవం
Margashira | చెన్నూరు, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణంలోని అంబా అగస్తేశ్వర ఆలయం
Shankar starts work on his dream project
Shankar’s reputation as a big-ticket filmmaker took a huge beating after the disastrous results of Indian 2 and Game Changer. He now needs to make a solid comeback to restore his credibility and credentials. There were reports that Shankar wants to complete Indian 3, the third installment of his blockbuster film Indian, with Kamal Haasan […] The post Shankar starts work on his dream project appeared first on Telugu360 .
Hundi | అంకమ్మ గుడిలో చోరీ.. Hundi | పామర్రు, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : పవన్ పై తెలంగాణ ఆగ్రహం.. వెనక్కు తీసుకుంటారా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి
మన్సూరాబాద్ డివిజన్ లో బాలుడిపై వీధికుక్కల దాడి
హైదరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివగంగ కాలనీలో 8 ఏళ్ల బాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. దాదాపు 15 నుంచి 20 కుక్కలు ఎగబడడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో బాలుడి చెవి తెగింది, తల, నడుము, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు.
ଭାରତ ରାଜନୀତିର ପ୍ରମୁଖ ଚେହେରା ଉତ୍ତର ପ୍ରଦେଶ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ । ନିକଟ ଦିନରେ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ଏକ ବଡ଼ ଘୋଷଣା କରିଛନ୍ତି । ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଘୋଷଣା କରିଛନ୍ତି ଯେ, ଦେଶର ପ୍ରତ୍ୟେକ ସ୍କୁଲରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ ବନ୍ଦେ ମାତରମ୍ ଗାନକୁ ବାଧ୍ୟତାମୂଳକ କରାଯିବ। ସେ କହିଛନ୍ତି, ଆମକୁ ସର୍ଦ୍ଦାର ବଲ୍ଲଭଭାଇ ପଟେଲଙ୍କୁ ଆମର ଆଲୋଚନାର ଏକ ଅଂଶ କରିବା ଉଚିତ, ଆମେ ଉତ୍ତର ପ୍ରଦେଶର ସମସ୍ତ ଶିକ୍ଷାନୁଷ୍ଠାନରେ 'ବନ୍ଦେ ମାତରମ୍' ଗାନକୁ ବାଧ୍ୟତାମୂଳକ କରିବୁ ଯାହା ଦ୍ୱାରା ଉତ୍ତର ପ୍ରଦେଶର ପ୍ରତ୍ୟେକ ନାଗରିକ ଭାରତ ମାତା ଏବଂ ମାତୃଭୂମି ପ୍ରତି ସମ୍ମାନର ଭାବନାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେବେ। ଏକତା ଯାତ୍ରା' ଏବଂ 'ବନ୍ଦେ ମାତରମ୍' ଗଣ ଗାନ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଅଂଶଗ୍ରହଣ କରି ଉତ୍ତର ପ୍ରଦେଶ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ କହିଛନ୍ତି, ଅକ୍ଟୋବର 30 ତାରିଖରେ ଦେଶର ପ୍ରତ୍ୟେକ ଜିଲ୍ଲାରେ 'ରନ୍ ଫର୍ ୟୁନିଟି' ଆକାରରେ ଏକ ଜାତୀୟ ଏକତା ଦୌଡ଼ ଆୟୋଜନ କରାଯାଇଥିଲା। ଏହି ସମୟ ମଧ୍ୟରେ, ବିଜେପି ମହାନ ବଲ୍ଲଭଭାଇ ପଟେଲଙ୍କ ଜୀବନୀ ଏବଂ କାର୍ଯ୍ୟ ଉପରେ କେନ୍ଦ୍ରିତ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆୟୋଜନ କରିବା ମଧ୍ୟ ଆରମ୍ଭ କରିଥିଲା। ସରକାରୀ ସ୍ତରରେ ମଧ୍ୟ ଅନେକ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆରମ୍ଭ କରାଯାଇଥିଲା। ସ୍ୱଦେଶୀ ହେଉ କିମ୍ବା ସ୍ୱାବଲମ୍ବନ, ଦେଶବ୍ୟାପୀ ବ୍ୟାପକ ଜନସଚେତନତା ଅଭିଯାନ ସହିତ ଜାତୀୟ ଏକତାର ପ୍ରସଙ୍ଗଗୁଡ଼ିକୁ ସମ୍ବୋଧିତ କରିବା ପାଇଁ ପଦକ୍ଷେପଗୁଡ଼ିକୁ ଆଗକୁ ନିଆଯାଇଛି। ଇତିମଧ୍ୟରେ ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଫଟୋରେ ୟୁପି ସିଏମ ଯୋଗୀ ଆଦିତ୍ୟ ନାଥଙ୍କ ଫଟୋ ଥିବାବେଳେ ଉପରେ ଲେଖା ହୋଇଛି, ଭାରତବାସୀଙ୍କୁ ବିଏନ ରାଓ ସାହେବଙ୍କ ଦ୍ଵାରା ଲିଖିତ ସମ୍ବିଧାନ ଉପରେ ଗର୍ବ କରିବା ଉଚ୍ଚିତ । ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଉତ୍ତର ପ୍ରଦେଶ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ । ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ତଦନ୍ତ କରିଥିଲୁ । ତଦନ୍ତରୁ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ୟୁପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ଦେଇଥିବା କୌଣସି ସୂତ୍ରରୁ ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଯୋଗୀ ଦେଇଥାନ୍ତେ ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ନିଶ୍ଚିତ ହୋଇଥାନ୍ତା । ସେହିପରି ଯୋଗୀ ଆଦିତ୍ୟ ନାଥଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଉକ୍ତ ମନ୍ତବ୍ୟ ସେୟାର ହୋଇଥିବାର ଦାବି ହୋଇଥିବା ବେଳେ ଯୋଗୀଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆ ଆକାଉଣ୍ଟକୁ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏଭଳି କୌଣସି ପୋଷ୍ଟ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥଙ୍କ ପକ୍ଷରୁ କରାଯାଇନଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ପୋଷ୍ଟ ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯାହାର କ୍ୟାପସନ ହିନ୍ଦୀରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ଯେ, ଭାରତବାସୀଙ୍କୁ ଭାରତରତ୍ନ ବାବା ସାହେବ ଭୀମରାଓ ଆମ୍ବେଦକରଙ୍କ ଦ୍ଵାରା ନିର୍ମିତ ସମ୍ବିଧାନ ଉପରେ ଗର୍ବ ଅନୁଭବ କରିବା ଉଚ୍ଚିତ । भारत वासियों को 'भारत रत्न' बाबा साहब डॉ. भीमराव आंबेडकर जी के द्वारा निर्मित संविधान पर गौरव की अनुभूति करनी चाहिए... pic.twitter.com/7RxRgAycQ5 — Yogi Adityanath (@myogiadityanath) November 26, 2025 ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ଯୋଗୀ ସମାନ କଥା କହିଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଉକ୍ତ ଭିଡିଓ ଟିର ଏକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଂଶ ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯେଉଁଥିରେ ସିଏ ସମ୍ବିଧାନ ଦିବସ ଉପଲକ୍ଷେ ଏହି ପ୍ରସଙ୍ଗରେ କହିଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ସମାନ କଥା କହିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ସେହିପରି ଉକ୍ତ ବକ୍ତବ୍ୟକୁ ଏକ ଗଣମାଧ୍ୟମ ନିଜ ଡିଜିଟାଲ ମିଡିଆରେ ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ସମ୍ବିଧାନର ନିର୍ମାତା ବାବା ସାହେବ ଭିମରାଓ ଆମ୍ବେଦକର ବୋଲି କହିଛନ୍ତି ୟୁପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ।
scrub typhus |వైరల్ ఇన్ఫెక్షన్లు..
scrub typhus | వైరల్ ఇన్ఫెక్షన్లు.. scrub typhus | పామర్రు, ఆంధ్రప్రభ
బ్లాక్బస్టర్ యువ భారత టీం.. చరిత్ర సృష్టించారు..
భారత్లో క్రికెట్పై ఉన్నంత అభిమానం మరే ఆట మీద ఉండదు. కానీ, ఇతర ఆటల్లో మనవాళ్లు ఏదైనా ఘనత సాధిస్తే.. అది పూర్తి దేశానికే తలమానికం అవుతుంది. అదే ఇప్పుడు యంగ్ ఇండియా జట్టు చేసింది. సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్కు భారత అండర్-17 పురుషుల ఫుట్బాల్ జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో అత్యంత బలమైన ఇరాన్ ఓడించి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లోని ఎకె ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. గత 20 ఏళ్లో భారత్ ఆసియా కప్ ఫైనల్స్కు చేరడం ఇది మూడోసారి. ఆసియా కప్లో భారత్ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది.
CM Revanth |ఎమ్మెల్యేకు ఘన సన్మానం…
CM Revanth | ఎమ్మెల్యేకు ఘన సన్మానం… CM Revanth | హైదరాబాద్,
Karnataka |కర్నాటకంలో కాపీలూ-టిపినీలూ
karnataka | కర్నాటకంలో కాపీలూ-టిపినీలూ Congress | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
துணை முதல்வர் உதயநிதி கம்யூட்டரை ஆன் செய்யாமல் ஆய்வு செய்தாரா?
துணை முதல்வர் உதயநிதி ஸ்டாலின் கம்யூட்டரை ஆன் செய்யாமல் ஆய்வு செய்ததாக தவறான தகவல் பரவி வருகிறது.
Minister | మంత్రికి ఫిర్యాదు.. Minister | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ
షాపూర్ నగర్ చౌరస్తా.. మద్యం మత్తులో యువతి హల్చల్
హైదరాబాద్: జీడిమెట్ల గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో సోమవారం రాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్ చేసింది. తాగిన మత్తులో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులను యువతి బెంబేలెత్తించి, తీవ్ర అంతరాయం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ యువతిని అదుపులోకి తీసుకుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి పోలీసులు'ఇందు'గా గుర్తించారు.
Andhra Pradesh : పరకామణి పై నివేదిక హైకోర్టుకు
పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక తెలిపింది.
IMAX | అవతార్ హంగామా.. IMAX | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Telangana Leaders Close to YSRCP Step Up Attacks on Andhra Deputy CM Pawan Kalyan
A new round of political friction has emerged as several Telangana Congress leaders, who share close ties with the YSRCP, have intensified their criticism of Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan. Their comments come days after Pawan’s recent statements, which have stirred strong reactions across both states. Anirudh Reddy, a former YSRCP leader from […] The post Telangana Leaders Close to YSRCP Step Up Attacks on Andhra Deputy CM Pawan Kalyan appeared first on Telugu360 .
Football |ఫుట్బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి
Football | ఫుట్బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి Football | వెబ్డెస్క్,
Praja Durbar | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రి పయ్యావుల కేశవ
Kodur |బీసీ సంఘాల ఆధ్వర్యంలో..
Kodur | బీసీ సంఘాల ఆధ్వర్యంలో.. Kodur | కోడూరు, ఆంధ్రప్రభ :

27 C