SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

ఇంటిల్లిపాది కలసి భోజనం చేద్దాం

ఇంటిల్లిపాది కలసి భోజనం చేద్దాం కర్నూలు, ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళల ఆరోగ్య

ప్రభ న్యూస్ 17 Sep 2025 6:27 pm

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు

తెలుగు పోస్ట్ 17 Sep 2025 6:26 pm

Telangana : బాత్ రూంలో ఇరవై లక్షలు.. మరో ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తెలుగు పోస్ట్ 17 Sep 2025 6:16 pm

Andhra Pradesh : రాజధాని అమరావతి రైతులకు తీపికబురు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 17 Sep 2025 6:08 pm

భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు

భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ ప్రభుత్వం భారీ

ప్రభ న్యూస్ 17 Sep 2025 6:06 pm

Hyderabad : హైదరాబాద్ లో డిజిటల్ అరెస్ట్ కు భయపడి డాక్టర్ మృతి

హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ కు భయపడి ఒక మహిళ వైద్యురాలు మరణించింది

తెలుగు పోస్ట్ 17 Sep 2025 5:57 pm

తల్లీకొడుకు ఆత్మహత్య

తల్లీకొడుకు ఆత్మహత్య పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, సత్తెనపల్లి(Sattenapalli)

ప్రభ న్యూస్ 17 Sep 2025 5:49 pm

Komatireddy : హలో.. వినిపించడం లేదా.. కోమటిరెడ్డి కామెంట్స్ కనిపించడం లేదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు ఆగేటట్లు కనిపించడం లేదు

తెలుగు పోస్ట్ 17 Sep 2025 5:44 pm

స్మృతి అదరహో.. ప్రపంచ రికార్డు సమం..

ముల్లాన్‌పూర్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అదరిపోయే ఇన్నింగ్స్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో 77 బంతుల్లో సెంచరీ సాధించిన స్మృతి భారత తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్‌లో మొదటి స్థానంలో కూడా స్మృతినే ఉండటం విశేషం. ఈ ఏడాది ఐర్లాండ్‌పై ఆమె 70 బంతుల్లోనే […]

మన తెలంగాణ 17 Sep 2025 5:39 pm

నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో యాచకులకు సేవలు

విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకొని నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షులు మాల్యవంతం చలపతి, పట్టణ అధ్యక్షులు కడియాల నారాయణస్వామి ఆధ్వర్యంలో యాచకులకు సేవలు అందించారు. పట్టణములోని శిరిడీ సాయిబాబా ఆలయం వద్ద అపరిశుభ్రంగా ఉన్న వందమంది యాచకులకు కటింగ్, షేవింగ్ ను చేశారు. అదేవిధంగా వారికి బిజెపి పట్టణ ప్రతినిధి హరీష్ బాబు, పట్టణ అధ్యక్షుడు జింక […] The post నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో యాచకులకు సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 5:29 pm

మరింత అందుబాటులోకి మెరిల్ రోబోటిక్ సర్జరీ

ఆంధ్రప్రభ : భారతీయ ఆరోగ్య సంరక్షణ అండ్ ప్రపంచ మెడ్‌టెక్‌కు ఒక మైలురాయి

ప్రభ న్యూస్ 17 Sep 2025 5:29 pm

నృత్య కళారత్న అవార్డును కైవసం చేసుకున్న డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ

విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురంలోని లలిత కళాపరిషత్ లో రంగస్థలం సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళా నికేతన్ వ్యవస్థాపకులు, డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ చేస్తున్న కూచిపూడి విభాగంలో ఎన్నో సేవలను చేశారు. ఈ సందర్భంగా బాబు బాలాజీ వారి చేస్తున్న సేవలను పురస్కరించుకొని కార్యనిర్వాహకులు పెద్ద ప్రోగు ఆనంద్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అధినేత నాగేంద్ర గౌడ్ చేతుల […] The post నృత్య కళారత్న అవార్డును కైవసం చేసుకున్న డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 5:24 pm

గ్లోబల్ స్థాయిలో …

గ్లోబల్ స్థాయిలో … హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్శిటీ(Mahindra University),

ప్రభ న్యూస్ 17 Sep 2025 5:20 pm

పక్షవాతంతో 14 ఏళ్ళు పోరాడి తుదివిశ్వాస విడిచిన చిట్టెమ్మ

విశాలాంధ్ర- చింతలపూడి : గలగలా మాట్లాడే ఆ గొంతు మూగబోయింది…అనంతమైన ఆత్మీయానురాలను పంచిన చక్రపు చిట్టెమ్మ(80) గడచిన 14 ఏళ్లుగా పక్షవాతం వ్యాధితో పోరాడుతూ తుదిశ్వాసవిడిచింది. చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన చిట్టెమ్మ తుది శ్వాస విడవడంతో బుధవారం సాంప్రదాయపద్ధంగా ఆమె కొడుకులు అంత్యక్రియలు నిర్వహించారు. గురుభట్లగూడెంలో ఓ పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగిన చిట్టెమ్మ చిన్ననాటి నుండి అందరితో కలిసి మెలిసి ఉండడం, కష్ట సుఖాలను పంచుకోవడం తనవాళ్లు అన్నవాళ్ళకి అండగా నిలవడం ఆమె […] The post పక్షవాతంతో 14 ఏళ్ళు పోరాడి తుదివిశ్వాస విడిచిన చిట్టెమ్మ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 5:18 pm

Telangana : టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్...1,743 ఉద్యోగాలు

టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు తీపి కబురు అందించింది

తెలుగు పోస్ట్ 17 Sep 2025 5:17 pm

Pawan Kalyan’s OG completes Censor Scrutiny

Pawan Kalyan’s upcoming movie OG is all set for a grand release during Dasara season. All eyes are waiting for the trailer of the film. OG is high on expectations and it will be the biggest opener for Telugu cinema this year. The film completed all the censor formalities and it is awarded U/A certificate. […] The post Pawan Kalyan’s OG completes Censor Scrutiny appeared first on Telugu360 .

తెలుగు 360 17 Sep 2025 5:17 pm

Netflix Team meets Allu Arjun and Atlee

Icon Star Allu Arjun and top director Atlee are working on a project that offers a bigger scale experience for the Indian audience. The team hinted that it would be a global film and some of the top technicians are working for the film. A massive 50-day schedule of the film was wrapped up recently […] The post Netflix Team meets Allu Arjun and Atlee appeared first on Telugu360 .

తెలుగు 360 17 Sep 2025 5:13 pm

Breaking : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై పై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ గాపెట్టాలని నిర్ణయించింది

తెలుగు పోస్ట్ 17 Sep 2025 5:10 pm

నేత్రదానం చేసిన మేడ సుధాకర్ కుటుంబ సభ్యులు

మానవతా చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో అతి కొద్ది కాలంలోనే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల వద్ద, అధికారుల వద్ద, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వద్ద మంచి గుర్తింపును పొందడం జరిగింది. ఇందులో భాగంగానే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గలవారికి ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను కూడా గత కొన్ని నెలలుగా సేవా దృక్పథంతో పంపిణీ చేస్తున్నారు. ఇందులో పట్టణంలోని శాంతినగర్ లో నివాసముంటున్న మేడా […] The post నేత్రదానం చేసిన మేడ సుధాకర్ కుటుంబ సభ్యులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 5:09 pm

రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప

విశాలాంధ్ర -ధర్మవరం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో టూ టౌన్ సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. అనంతరం సిఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సదరు వ్యక్తులను మీకు ఎదురుపడితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలని అక్కడి ప్రయాణికులకు ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించిన, నేరం చేసిన కఠినంగా శిక్షలు తప్పవని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ […] The post రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 5:04 pm

ధర్మవరంలో బ్యాంకింగ్ ఉచిత శిక్షణ అర్హత పరీక్షలు విజయవంతం

ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం; యువత తమ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేంతవరకు విశ్రమించకూడదని ఉపాధ్యాయ సంఘాల గౌరవ సలహాదారు, సంస్కృతి సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ కే.హెచ్. డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన పురస్కరించుకుని, సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ (నంద్యాల) సహకారంతో 120 […] The post ధర్మవరంలో బ్యాంకింగ్ ఉచిత శిక్షణ అర్హత పరీక్షలు విజయవంతం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 4:54 pm

ఆకట్టుకున్న మానస నృత్య కళాకేంద్రం ప్రదర్శన

విశాలాంధ్ర -ధర్మవరం: అనంతపురం పట్టణంలోని లలిత కళా పరిషత్ వేదిక నందు జానపద మహా బృంద నృత్యం ఉద్యమంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి శిష్య బృందం ప్రదర్శించిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురువు మానస మాట్లాడుతూ దాదాపుగా 2000 మంది శిష్య బృందంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం పట్టణం కి చెందినటువంటి మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య […] The post ఆకట్టుకున్న మానస నృత్య కళాకేంద్రం ప్రదర్శన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 4:47 pm

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి

విశాలాంధ్ర ధర్మవరం ; ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి ఫుట్బాల్ అండర్ 14 బాలికల విభాగంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్న సాజియా తన ప్రతిభను కనబరిచి జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగింది. త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆ విద్యార్థిని పాల్గొంటుందని హెడ్మాస్టర్ శారద, ఫిజికల్ డైరెక్టర్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, పిడి, పాఠశాల విద్యార్థులు, […] The post రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 4:39 pm

మోదీ బయోపిక్..#TeluguPost #telugu #post #news

తెలుగు పోస్ట్ 17 Sep 2025 4:36 pm

ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ

విశాలాంధ్ర- ధర్మవరం ; ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఫిజికల్ సైన్స్ టీచర్ విజయ్ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో వరల్డ్ ఓజోడే ను ఘనంగా జరుపుకున్నారు. సైన్స్ టీచర్లు విద్యార్థులతో ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించిన అవగాహన కల్పించుటకు గొడుగులతో ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా పోస్టర్ ప్రదర్శన భక్తుత్వపు పోటీలు నిర్వహించారు. తదుపరి ఓజోన్ (03) ఆకారంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఓజోన్ పొర అనేది […] The post ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 4:34 pm

రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వజ్రకరూరు మండలం చిన్న హోతురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే రగ్బీ పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడాకారులను అభినందించారు. బుధవారం స్థానిక పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డిటి క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన సెలక్షన్లలో రగ్బీ క్రీడకు సంబంధించి […] The post రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 4:30 pm

‘మిరాయ్’ @ 100 కోట్లు.. ఐదు రోజుల్లోనే..

హైదరాబాద్: తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai). గత శుక్రవారం(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అతీంద్రియ శక్తులు, మైథాలజీ కథాంశంగా ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా తేజా సజ్జా, మంచు మనోజ్‌లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌ను విజయవాడలో […]

మన తెలంగాణ 17 Sep 2025 4:25 pm

Interesting buzz on Prabhas’ Fauji in Bollywood media

Since morning, Bollywood media houses are abuzz with an interesting rumour about pan-India superstar Prabhas’ upcoming film Fauji under the direction of Telugu filmmaker Hanu Raghavapudi. As per these reports, Hanu Raghavapudi has reportedly approached notable Bollywood actor Abhishek Bachchan for a pivotal role in this war drama which is currently on shooting floors. The […] The post Interesting buzz on Prabhas’ Fauji in Bollywood media appeared first on Telugu360 .

తెలుగు 360 17 Sep 2025 4:16 pm

పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం: రేవంత్

హైదరాబాద్: విద్యావిధానంలో సమూల మార్పులు, ప్రక్షాలళనకు నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై సిఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగట్లేదని తెలియజేశారు. ఏటా లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో […]

మన తెలంగాణ 17 Sep 2025 4:14 pm

పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

కొంతమందిని జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఈ విషయంపై తాజా విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహందేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కాలుష్యానికి ప్రధాన కారణంగా పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగ్గలబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి.తాజా విచారణలో సుప్రీంకోర్టు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనికి […] The post పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 4:08 pm

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన టిప్పర్‌ కారును ఢీ కొట్టి కొద్దిదూరం తీసుకెళ్లింది. కారు టిప్పర్‌ కిందకి వెళ్లడంతో అందులో ఉన్న మృతదేహాలు నుజ్జునుజ్జయయ్యాయి. కారులో ఉన్న వ్యక్తులు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి […] The post నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 3:42 pm

గ్రూప్‌-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ

తెలంగాణ హైకోర్టులో గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాలపై సింగిల్‌ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది. మార్చి 10న విడుదల చేసిన మెయిన్స్‌ ఫలితాలు, మార్చి 30న ప్రకటించిన జనరల్‌ ర్యాంకులను రద్దు చేయడం ద్వారా టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను సూచించింది.ఒకవైపు, మెయిన్స్‌ జవాబు పత్రాలను సుప్రీంకోర్టు సూత్రాల ప్రకారం మాన్యువల్‌ మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఎనిమిది నెలల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలిలేకపోతే, 2024 అక్టోబరు […] The post గ్రూప్‌-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 3:34 pm

చిత్తూరు స్వచ్ఛతాహీ సేవ ర్యాలీ సందడి..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నగర ప్రజలు, యువత, నాయకులు అంతా కలిసి

ప్రభ న్యూస్ 17 Sep 2025 3:29 pm

Lokesh Kanagaraj back to Khaithi 2?

Lokesh Kanagaraj is one director who is in huge demand. His recent film Coolie featuring Rajinikanth received huge criticism but the film managed to mint money. Before the release of Coolie, Lokesh Kanagaraj said that he would direct Khaithi 2 soon. But soon, he narrated a script for Rajinikanth and Kamal Haasan which happens to […] The post Lokesh Kanagaraj back to Khaithi 2? appeared first on Telugu360 .

తెలుగు 360 17 Sep 2025 3:27 pm

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోలు మృతి చెందగా.. ఘటనాస్థలంలో ఎకె-47 సహా పెద్దు ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడవుల్లో భద్రతాబలగాల గాలింపు కొనసాగుతోంది. Also Read : డెహ్రాడూన్ లో […]

మన తెలంగాణ 17 Sep 2025 3:20 pm

ప్ర‌జాస్వామ్యం వైపు అడుగులు

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ (Telangana) బిడ్డలు

ప్రభ న్యూస్ 17 Sep 2025 3:12 pm

కర్నూలు పోలీసులు నివాళి

కర్నూలు పోలీసులు నివాళి కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వకర్మను ప్రపంచంలోనే తొలి

ప్రభ న్యూస్ 17 Sep 2025 3:11 pm

గుంటూరులో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం

( గుంటూరు బ్యూరో , ఆంధ్రప్రభ) : మహిళ ఆరోగ్యంగా బలపడితే ఆమె

ప్రభ న్యూస్ 17 Sep 2025 3:05 pm

ప్ర‌క‌టించిన తీన్మార్‌

ప్ర‌క‌టించిన తీన్మార్‌ హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకొత్త పార్టీ పేరు(Name

ప్రభ న్యూస్ 17 Sep 2025 3:01 pm

కళ్యాణదుర్గంలో కూటమి నేతల వేడుక

( అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన

ప్రభ న్యూస్ 17 Sep 2025 2:59 pm

Big Relief for Amaravati Farmers: Govt Removes “Assigned Land” Tag

In a major relief to farmers who gave their land for the development of Amaravati, the Andhra Pradesh government has taken a significant step to resolve a long-standing issue. The farmers, who had voluntarily handed over their lands under the Land Pooling Scheme, are now being given developed returnable plots as per earlier promises. However, […] The post Big Relief for Amaravati Farmers: Govt Removes “Assigned Land” Tag appeared first on Telugu360 .

తెలుగు 360 17 Sep 2025 2:55 pm

కేరళలో కలకలం.. 60 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో ఆయుధాలు

తిరువనంతపురం: కేరళలోని (Kerala) ఓ వృద్ధుడి ఇంట్లో భారీగా ఆయుధాలు లభించడం కలకం సృష్టిస్తోంది. భారీగా ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రి కూడా దొరికాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మలప్పురం జిల్లాలో నివసిస్తున్న ఉన్నికమద్ (60) ఇంట్లో ఆయుధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 20 ఎయిర్ గన్‌లు, మూడు రైఫిల్స్, 40 పెల్లెట్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఉన్నికముద్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. […]

మన తెలంగాణ 17 Sep 2025 2:53 pm

హైడ్రా కార్యాల‌యం ఎదుట ఉద్రిక్త‌త‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల (DRF teams) జీతాలు

ప్రభ న్యూస్ 17 Sep 2025 2:49 pm

15నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు

( లండన్, ఆంధ్రప్రభ ప్రతినిధి ) : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ప్రభ న్యూస్ 17 Sep 2025 2:35 pm

వారు మంచిని నేర్చుకుంటారు

వారు మంచిని నేర్చుకుంటారు హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సుభాషితం అన‌గా మంచిమాట‌. రెండువేల

ప్రభ న్యూస్ 17 Sep 2025 2:32 pm

Telugu Desam Party : టీడీపీకి మరో భారీ గిఫ్ట్.. మోదీ మామూలుగా ఇవ్వడం లేదుగా

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది

తెలుగు పోస్ట్ 17 Sep 2025 2:31 pm

పోస్ట‌ర్ రిలీజ్‌.. టైటిల్ ఏంటంటే..?

ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల ప‌ర్వం న‌డుస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్

ప్రభ న్యూస్ 17 Sep 2025 2:28 pm

మ‌హిళ‌ల కోసం ఎన్నో ప‌థ‌కాలు

మ‌హిళ‌ల కోసం ఎన్నో ప‌థ‌కాలు చేవెళ్ల, ఆంధ్రప్రభ : మ‌హిళ‌ల కోసం ప్ర‌ధాని

ప్రభ న్యూస్ 17 Sep 2025 2:19 pm

నిరుద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా: రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: నిరుద్యోగ యువత కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ గద్దె దించడంలో యువత పాత్ర కీలకమన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని అమరవీరుల సాక్షిగా చెప్తున్నానని, సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ వస్తానని […]

మన తెలంగాణ 17 Sep 2025 2:08 pm

చెత్తగా ఆడాము.. అదే మా ఓటమికి కారణం: రషీద్ ఖాన్

ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అయితే తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదని.. అందుకే ఓటమిని ఎదురుకోవాల్సి వచ్చిందని ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) అన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కానీ, ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అఫ్ఘాన్ జట్టు విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ […]

మన తెలంగాణ 17 Sep 2025 2:06 pm

ట్రిపుల్ఆర్ బాధితుల‌ రాస్తారోకో

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండలంలో త్రిపుల్‌ ఆర్ (Triple R) అలైన్మెంట్

ప్రభ న్యూస్ 17 Sep 2025 1:55 pm

Asia Cup :పాక్ క్రికెట్ బోర్డు మరోసారి ఐసీసీకి లేఖ

ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని చెప్పిన బెదిరింపును వెనక్కి తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలనే పాకిస్తాన్ క్రిడిమాండ్ మాత్రం కొనసాగుతోంది.

తెలుగు పోస్ట్ 17 Sep 2025 1:54 pm

భర్త కిరాతక దాడి

భర్త కిరాతక దాడి ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : అనుమానపు భర్త కిరాతంగా

ప్రభ న్యూస్ 17 Sep 2025 1:49 pm

మోదీకి ఫోన్ చేయడంతో అదనపు సుంకాలు తగ్గుతాయా? త్వరలో గుడ్ న్యూస్ రానుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు.

తెలుగు పోస్ట్ 17 Sep 2025 1:45 pm

Telangana : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టుకు టీజీపీఎస్సీ

గ్రూప్ 1 పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటీషన్ వేసింది

తెలుగు పోస్ట్ 17 Sep 2025 1:35 pm

రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్

హైదరాబాద్ చెత్తను సజీవ వనరుగా మార్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ రికార్డులు సృష్టిస్తున్న దిశగా ముందడుగు వేస్తోంది.ఇప్పటికే జవహర్‌నగర్‌లో 24 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేసే విద్యుదుత్పత్తి కేంద్రం, దుండిగల్‌లో 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేంద్రం ఉన్నాయి.తాజాగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో నిర్మించిన రెండో కేంద్రం ప్రారంభంకోసం సిద్ధమవుతోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కన్‌కి పంపేందుకు అవసరమైన అనుమతులను అధికారులు ఎదురుచూస్తున్నారు.భవిష్యత్తులో వచ్చే రెండు ఏళ్లలో మరో మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని బల్దియా పేర్కొంది.నగరంలో […] The post రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 1:32 pm

పాల‌న సాగుతోంది!

ఖమ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : ప్ర‌జ‌లు కోరుకున్న విధంగా పాల‌న సాగిస్తున్నామ‌ని, ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన

ప్రభ న్యూస్ 17 Sep 2025 1:29 pm

మరో సినిమాపై ఇళయరాజా ఫిర్యాదు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగింపు

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా ఆయన ఫిర్యాదులతో ఇతర సినిమా వాళ్లకు దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాపై కాపీరైట్ ఫిర్యాదు చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘గుడ్‌ బ్యాడ్ అగ్లీ’ సినిమాపై ఇళయరాజా ఫిర్యాదు చేయడంతో ఆ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు. తన అనుమతి లేకుండా ఈ సినిమాలో తన పాటలను ఉపయోగించారని ఇళయరాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టానికి విరుద్ధమని.. […]

మన తెలంగాణ 17 Sep 2025 1:26 pm

శ్రీవారి బ్రహ్మోత్సవాలుకు చంద్రబాబుకు ఆహ్వానం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆహ్వానించింది

తెలుగు పోస్ట్ 17 Sep 2025 1:18 pm

గంటలోనే అతి భారీ వర్షం

గంటలోనే అతి భారీ వర్షం ఆంధ్రప్రభ , బ్యూరో ఒంగోలు : జిల్లా

ప్రభ న్యూస్ 17 Sep 2025 1:18 pm

అక్కడికక్కడే ఏడుగురు హరీ

( ఆంధ్రప్రభ, నెల్లూరు ప్రతినిధి): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం

ప్రభ న్యూస్ 17 Sep 2025 1:17 pm

చిత్తూరులో ఏపీఎస్‌ఆర్టీసీ తొలి సీఎన్‌జీ బస్సు ప్రారంభం

చిత్తూరు ఆర్టీసీ డిపోలో రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రయోగం చేపట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా డీజిల్ బస్సును సీఎన్‌జీ బస్సుగా మార్చి ప్రారంభించారు.ఈ ప్రయత్నానికి పునాది వేసినదే ఆర్టీసీ అధికారులు, థింక్‌ గ్యాస్‌ అనే సంస్థ సహకారం అందించింది. ఈ కొత్త సీఎన్‌జీ బస్సులో మొత్తం 8 సిలిండర్లు అమర్చారు.ఒక్కో సిలిండర్‌ 11.2 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది.ప్రతి కిలో గ్యాస్‌ బస్సుకు సుమారు 5 కి.మీ. మైలేజ్‌ ఇస్తుంది.ప్రస్తుతం ఈ బస్సును చిత్తూరు-వేలూరు మార్గంలో నడుపుతున్నారు. ఈ ప్రయత్నం […] The post చిత్తూరులో ఏపీఎస్‌ఆర్టీసీ తొలి సీఎన్‌జీ బస్సు ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 1:15 pm

ఇది కూటమి సర్కారు మోసం

ఏడాది దాటిన షాదీఖానా పూర్తి కాలేదుజగన్ సీఎం అయితే పూర్తి చేసేవాళ్ళం..2014 నుంచి

ప్రభ న్యూస్ 17 Sep 2025 1:12 pm

Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

ఆంధ్రప్రదేశ్ లో్ భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు

తెలుగు పోస్ట్ 17 Sep 2025 1:11 pm

ప్రజలపై భారం తగ్గించేందుకే జిఎస్టి : నిర్మలా సీతారామన్

ఢిల్లీ: ఇప్పటికే అనేక రంగాల్లో జిఎస్టి ప్రయోజనాలు చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్టి స్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అన్నింటినీ కలిపి ఒకే పన్ను, నాలుగు స్లాబ్ లుగా తీసుకొచ్చిందే జిఎస్టి అని తెలియజేశారు. 2017 కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని, 2017 కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లించే వారని […]

మన తెలంగాణ 17 Sep 2025 1:09 pm

Aamir Khan has a Shock for Rajkumar Hirani?

Top actor Aamir Khan is all set to team up with legendary director Rajkumar Hirani. The duo delivered blockbuster films like 3 Idiots and PK in the past. This time they are collaborating for the biopic of Indian legend Dadasaheb Phalke. Recently Aamir Khan heard the script narrated by Rajkumar Hirani and he asked the […] The post Aamir Khan has a Shock for Rajkumar Hirani? appeared first on Telugu360 .

తెలుగు 360 17 Sep 2025 1:06 pm

స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరం: మోడీ

భోపాల్: దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మధ్య ప్రదేశ్ లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరమని, ఈ పథకం మధ్యప్రదేశ్‌లోని వివిధ వర్గాలకు చాలా ఉపయోగమని, ఈ పథకం వల్ల చేనేత కార్మికులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. పిఎం మిత్ర పార్కుతో రైతులూ పలు విధాలుగా ప్రయోజనం పొందుతున్నారని, […]

మన తెలంగాణ 17 Sep 2025 1:02 pm

విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు

విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లోPM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.వీటి ప్రధాన కారణంగా వాహనాలు, భవన నిర్మాణ వ్యర్థాల వల్ల ఏర్పడే కాలుష్యం ఉన్నదని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య పేర్కొన్నారు.ఈ విషయం పై కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏ జిల్లాల్లో ఏ రకమైన కాలుష్యం ఎక్కువగా ఉందో, దానిని నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యల గురించి సిఫారసులు చేశారు. ప్రధాన అంశాలివి..ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మైనింగ్ వ్యర్థాలను రోడ్డు […] The post విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 1:01 pm

నేడు యూఏఈతో ఢీ..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : ఆసియాక‌ప్ (Asia Cup) 2025లో పాకిస్థాన్ (Pakistan)

ప్రభ న్యూస్ 17 Sep 2025 1:00 pm

Breaking : టిప్పర్, కారు ఢీ.. ఆరుగురు మృతి

టిప్పర్, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని

ప్రభ న్యూస్ 17 Sep 2025 12:50 pm

కొండశిలువ దొరికింది

కొండశిలువ దొరికింది శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి

ప్రభ న్యూస్ 17 Sep 2025 12:49 pm

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాంగ్ రూట్ వేగంగా వచ్చిన కారును టిప్పర్ లారీ ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. ఈ ప్రమాదానికి రాంగ్ రూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇసుక టిప్పర్లు ఇష్టానుసారంగా నడుపుతున్నారని […]

మన తెలంగాణ 17 Sep 2025 12:45 pm

ఘనంగా వైసీపీ అగ్రనేత పూజలు

( ఆంధ్రప్రభ, గుంటూరు బ్యూరో): గుంటూరు(Guntur) జిల్లా తాడేపల్లి(Tadepalli)లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో

ప్రభ న్యూస్ 17 Sep 2025 12:45 pm

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి..

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది.వెండి ధర కిలోకు రూ.1,44,100గా నమోదైంది. ఇక ఆల్ ఇండియా సరాఫా సంఘ్ సమాచారం ప్రకారం, మంగళవారం ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,090 చేరి కొత్త రికార్డు సృష్టించింది.వెండి కూడా కిలోకు రూ.1,34,100 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్ మార్కెట్ […] The post బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 12:35 pm

అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 1948 ఆగస్టు 27న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు […]

మన తెలంగాణ 17 Sep 2025 12:33 pm

కాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరాసన!

రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )! ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు …

జనం సాక్షి 17 Sep 2025 12:32 pm

తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా

సెప్టెంబర్ 17(జనం సాక్షి )!హైద‌రాబాద్ : తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గ‌డ్డ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ …

జనం సాక్షి 17 Sep 2025 12:26 pm

గోదావరిలో పెరుగుతున్న వ‌ర‌ద‌

బాసర , ఆంధ్రప్రభ : ఎగువన మహారాష్ట్ర(Maharashtra)లో భారీగా కురుస్తున్న వర్షాల(rains)కు బాసర(Basara)

ప్రభ న్యూస్ 17 Sep 2025 12:25 pm

రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం

రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే ముఖ్యం హైదారాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌న‌కు

ప్రభ న్యూస్ 17 Sep 2025 12:17 pm

తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోంది: కవిత

హైదరాబాద్: తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎంఎల్ సి కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని స్పష్టం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి ఎప్పటికీ బిజెపి వ్యతిరేకం కాదని, మతవిద్వేషాలను బిజెపి రెచ్చగొడుతోందని విమర్శించారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని […]

మన తెలంగాణ 17 Sep 2025 12:15 pm

ఏపీలో మద్యం షాపులపై కీలక నిర్ణయం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు

ఇకపై 100శాతం డిజిటల్ చెల్లింపులుఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని.. డిజిటల్ చెల్లింపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఎర్రచందనం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా ఆయన సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల రాబడిలో కనిపించాలని కలెక్టర్లకు సూచించారు. ఆదాయార్జన శాఖలపై సమీక్షలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మద్యం షాపుల్లో పూర్తిగా డిజిటల్ […] The post ఏపీలో మద్యం షాపులపై కీలక నిర్ణయం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 12:14 pm

రొయ్యల ధర ఇంతగా పతనమయిందా? ప్రభుత్వాలు పట్టించుకోవా?

ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల పెంపకం దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు పోస్ట్ 17 Sep 2025 12:07 pm

యూకే పర్యటనలో ట్రంప్.. ఎప్స్టీన్ తో కలిసి ఉన్న చిత్రాల ప్రదర్శన.. నలుగురు అరెస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే (UK)పర్యటనలో ఉన్న సమయంలో ఒక చేదు పరిణామం చోటుచేసుకుంది.ట్రంప్ లండన్‌కి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, కొంతమంది వ్యక్తులు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న ఆయన ఫొటోల్ని ప్రదర్శించారు.ఆ ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.ట్రంప్, ఆయన భార్య మెలానియా మంగళవారం(స్థానిక కాలమానం ప్రకారం)లండన్‌కు చేరుకున్నారు.వీరికి బ్రిటన్ రాజు చార్లెస్‌ III (King Charles III)ఆతిథ్యం ఇవ్వనున్నారు. రాయల్ విండ్సర్ కోటలో ఆయన బస చేయనున్నారు.ఈ నేపథ్యంలోట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో […] The post యూకే పర్యటనలో ట్రంప్.. ఎప్స్టీన్ తో కలిసి ఉన్న చిత్రాల ప్రదర్శన.. నలుగురు అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Sep 2025 11:59 am

జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలి: రాజ్ నాథ్ సింగ్

హైదరాబాద్: రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప […]

మన తెలంగాణ 17 Sep 2025 11:59 am