డి యం హెచ్ ఓ .డా ఈ బి దేవివిశాలాంధ్ర -అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి టోభాకో ప్రీ యూత్ కాంపెయిన్ 3.O ను జెండా ఊపి జిల్లా వైద్య
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నుండి ధర్మవరానికి వస్తున్న ఆర్టీసీ బస
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్ విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎల్సికేపురం, వైయస్సార్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాలు రెండు డి కొనగా, అప్పుడే అక్కడే విధులలో ఉన్న వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆ ప్రమాదాన్ని గమనించి, వెన
విశాలాంద్ర ధర్మవరం ; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చ
మార్కెట్ నుంచి ఉపసంహరణ భారత్ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది.ఈ విషయం గురించి భారత్ బుధవారం ప్ర
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం రేపు (శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశ చరిత్
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) స్వరూపాన్ని పూర్తిగా మార్చి, వాటిని రైతులకు సమస్త సేవలు
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పి మాటతప్పిన మోడీకి కర్నూలులో పర్యటించే హక్కుల
దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.కోల్డ్రిఫ్ దగ్గు మందును తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ను
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారంతో ప్రారంభం కానున్నాయి.బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ, స్టే ఆర్డర్లు జారీ కాకపోవటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం
భారతీయ బంగారం మార్కెట్లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ఁసురక్షి
చెన్నై నగరంలోని నీలాంగరై ప్రాంతంలో ఉంటున్న తమిళనాడు వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.ఈ బెదిరింపును గుర్తు తెలియని వ్యక్తి పోలీసులు నిర్వహించే
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీ అనంతపురం అశోక్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలలో, ధర్మవరం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు అ
జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమవిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయములో వాటకుల సభ్యతమును పెంచాలని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్
అందించిన దాత గూడూరు మోహన్ దాస్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఒకేషనల్ గ్రూపుకు ప్రింటర్ ఏర్పాటు నిమిత్తం పట్టణంలోని దాత గూడూరు మోహన్ దాస్ తనవంతుగా 15వ
60 ఏళ్ల మహిళకు అధునాతన చికిత్సతో ఊరటవిశాలాంధ్ర అనంతపురం : 60 ఏళ్ల మహిళకు ఆరు నెలలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వక్కపొడి ఉండడంతో కిమ్స్ సవేరా కన్సల్టెంట్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వివిధ రకాల పన్నులు, పన్నేతర ద్వారా పంచాయతీకి వనరులు పెంచుకోవాలని డిప్యూటీ ఎంపీడీఓ జయరాముడు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ క
అఖిల భారత వీరశైవ మహాసభ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షులు దండిన శివానంద విశాలాంధ్ర -ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పాలక వర్గ కమిటీలలో వీరశైవులకు ప్రాధాన్యత ఇవ్వాలని అఖ
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉత్తమ ఎస్ ఎల్ ఎఫ్ అవార్డు గ్రహీతగా నందిగామ ఎస్ఎల్ఎఫ్…. విశాలాంధ్ర నందిగామ:-నందిగామ మున్సిపాలిటీకి ఉత్తమ స్వచ్ఛ అవార్డు లభించడం ఎంతో గర్వకారణం అని ప్రభుత్వ విప్,
మయన్మార్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బౌద్ధ ఉత్సవ వేడుకల సమయంలో పారాగ్లైడర్ ద్వారా బాంబు దాడి జరిగింది.ఈ దారుణ ఘటనలో 24 మంది మృతిచెందగా, 47 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.చాం
మోహన్ బాబు యూనివర్సిటీపై అధిక ఫీజుల వసూలు ఆరోపణలుగుర్తింపు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫారసుమోహన్ బాబు యూనివర్సిటీపై వస్తున్న అధిక ఫీజుల వసూల ఆరోపణల్లో నిజం ల
తాజాగా దగ్గు మందు వల్ల చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన సృష్టించింది.ముఖ్యంగా మధ్యప్రదేశ్లో విక్రయించిన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ వల్ల పలువురు చిన్నారులు ప్రాణాలను క
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్డేట్ని ప్రకటించింది.బుధవారం, తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాన్ని తెలుగు సహా ఏడు కొత్త భారతీయ భాషల్లో విస్తరిస్తున్నట్లు తెలి
పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.తాజాగా రెండు కొత్త
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు, విద్యా వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా పథకంతో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పథకం రూపొందించబడింది. రాష్ట్ర
టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కీలకంగా చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కోసం సమగ్ర ప్ర
కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జా
డ్యామ్ గేటు తెరవడంతో ఘోర విషాదం కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.మర్కోనహల్లి డ్యామ్ గేట్లు అనుకోకుండా తెరుచుకోడంతో, అక్కడ ప్రవహించిన నీటిలో ఆరు మంది క
గత ప్రభుత్వంలో పూర్తైంది ఆ ప్యాలెస్ మాత్రమే: మంత్రి లోకేశ్ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదని
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 4,000 డాలర్ల పైకివెండి ధరల్లో కూడా గణనీయమైన పెరుగుదలబంగారం ధర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు సృష్టించింది. బుధవారం అంతర్జాతీయ మా
హైకోర్టులో వాదనలు వినిపించాలని అభిషేక్ సింఫ్వీుని కోరిన సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీల
విశాలాంధ్ర-హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతుందన
వామపక్షాలు, ప్రజాసంఘాల భారీ ప్రదర్శన విశాలాంధ్రహైదరాబాద్: వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతృత్వంలో ఏర్పడిన పలస్తీనా సంఫీుభావ కమిటీ అధ్వర్యంలో హైదరాబాద్లోని అశోక్ నగర్ నాలా నుండి
. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలతో చిన్న, సన్నకారుల రైతుల అనుసంధానం. సాగు వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యం. మంత్రి శ్రీధర్ బాబు విశాలాంధ్ర-హైదరాబాద్ : డిజిటల్ వ్యవసాయంలో తెల
టీపీసీసీ లీగల్ సెల్ ` సీజేఐపై దాడికి నిరసన విశాలాంధ్ర-హైదరాబాద్: సీజేఐ బీఆర్ గవాయ్ పై జరిగిన దాడిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) లీగల్ సెల్ తీవ్రంగా ఖండిరచింది. చె
. సాంకేతిక పారదర్శకత, సంస్థాగత జవాబుదారీతనంతో పనులు. ఎన్డీఎస్ఏ నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ. మంత్రి ఉత్తమ్ విశాలాంధ్ర-హైదరాబాద్: పెండిరగ్ ప్రాజెక్టులను సకాలం
. విజయవాడ ధర్నాలో ఫ్యాప్టో ప్రకటన. బకాయిల చెల్లింపు, 30 శాతం మధ్యంతర భృతి. పీఆర్సీ ఏర్పాటు వేయాలని డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న
పత్తి రైతుకు కాలం కలిసి రావడం లేదు. ఏటా దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. వాతావరణ పరిస్థితులకు తోడు పత్తి తీసే సమయంలో అధిక వర్షాలతో చేలన్నీ తెగుళ్ల బారిన ప
రేపటికల్లా తొలగించిన ఓటర్ల డేటా ఇవ్వండిఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం న్యూదిల్లీ: బీహార్లో తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 3.66 లక్షల మంది ఓటర్ల వివరాలను అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘా
తేజస్వీ యాదవ్తో భేటీలో డి.రాజాసీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రా
. ఏపీ, తెలంగాణలో 25 చోట్ల తనిఖీలు. పప్పుల వ్యాపారంలో భారీ అక్రమాలపైనే సోదాలు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, జీఎస్టీ ఫైళ్లు స్వాధీనం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళ
మతోన్మాద న్యాయవాదిని కఠినంగా శిక్షించాలి . మనువాదులను పెంచి పోషిస్తున్న మోదీ. సనాతన సేనాని ఇప్పటికైనా కళ్లు తెరవాలి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తి
తక్షణం కులగణన చేపట్టాలి: రామకృష్ణ విశాలాంధ్ర`గుంటూరు కలెక్టరేట్ : తెలంగాణ, కర్నాటక తరహాలో రాష్ట్రంలో కూడా కులగణనకు చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత
తొలి బ్యాచ్ సరఫరాషిప్మెంట్ కోసం అరేబియా సముద్రంలో పోర్టు ఇస్లామాబాద్: అమెరికాతో చేసుకున్న కీలక ఒప్పందంలో భాగంగా తమ అరుదైన ఖనిజాలా తొలి బ్యాచ్ను ఆ దేశానికి పాకిస్థాన్ సరఫరా చేస
బీహార్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నిజానికి వాతావరణం వేడెక్కడం మూడు నెలల కింద ప్రత్యేక, సునిశిత ఓటర్ల జాబితా తయారీతోనే మొదలైంది. ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్
జి.నవీన్డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడై తొమ్మిది నెలలే అయింది. కానీ అంతర్గతంగానూ, అంతర్జాతీయంగానూ ఆయన తీసుకున్న తలకిందుల నిర్ణయాలు చూస్తే అధికారంలోకి వచ్చి తొమ్మిది అయి
కృష్ణ కానూరిభారతీయ జర్నలిజంలో ఒక శకం ముగిసింది. దేశ పత్రికా రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన నిర్మొహమాటమైన, సూటి వ్యాఖ్యానంతో సుసంపన్నం చేసిన దిగ్గజ జర్నలిస్ట్ టీజేఎస్ జార్జ్ (97) (థయి
మన రోజువారీ జీవితంలో పండ్లు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. ఇవి సహజంగా కాకుండా, రసాయనాలతో వేగంగా పండిరచినప్పుడు, మన ఆరోగ్యానికి శత్రువులుగా మారుతాయి. అందులో ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ ఒ
చింతపట్ల సుదర్శన్అరుగు అంచున కూచుని ఆకాశంలోకి చూస్తున్నది డాగీ. అప్పటికి మూడు నాలుగు సార్లు డాగీని పిలిచి పలకకపోవడంతో పెద్దగా అరవాల్సి వచ్చింది డాంకీకి. ఏమిటి డాగీ. ఏమైంది నీకు. అరగంట
ప్రశంసలు అందజేసిన మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ విశాలాంధ్ర – ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో శిల్పారామం లో జరిగిన స్వచ్ఛ అవార్డ్స్ కార్యక్రమంలో ధర్మవరం పట్టణానికి చెందిన శ్
సంతోషం వ్యక్తం చేసిన యువర్స్ ఫౌండేషన్ సంస్థ విశాలాంధ్ర – ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) యువర్స్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఉచిత ఐఓఎల
విశాలాంధ్ర – ఉరవకొండ : శ్రీ మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల
విశాలాంధ్ర – పెద్దకడబూరు : వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలంటూ మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐకెఎస్, సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భం
. నవంబరు 6, 11న పోలింగ్…14న ఓట్ల లెక్కింపు. షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం. ఏడు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు న్యూదిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్
సీజేఐపై షూతో దాడికి న్యాయవాది యత్నం న్యూదిల్లీ: సుప్రీం కోర్టులో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ న్యాయవాది దాడికి ప్రయత్నించాడు. అ
. ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు. ఇబ్రహీంపట్నంలో భారీగా స్పిరిట్, ఖాళీ సీసాలు బట్టబయలు. జనార్థనరావు గోడౌన్గా గుర్తింపు?. అన్నమయ్య జిల్లాలోనూ దాడులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: నకిలీ మద్యం త
సీపీఐ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ న్యాయవాది బూటు విసరడం దారుణమని, ఇది న్యాయ వ్యవస్థను బెది
కనుమరుగవుతున్న సహజ వనరులు,… విశాలాంధ్ర: చిలమత్తూర్…. మండల పరిధిలో దేమకైతేపల్లి పంచాయతీ పరిధిలో కర్పూరంలా కొండలు కరిగిపోతున్నాయి.. కొంతమంది బడాబాబులు నామమాత్రపు లైసెన్సులతో రాత్రి పగల
విశాలాంధ్ర పామిడి… పామిడి పట్టణంలోని బీసీసీ రోడ్డు ప్రక్కనగల పెద్దమ్మ దేవాలయం వెనుక భాగంలో ఉన్న రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. మృతుని ఆచూకీ తెలియకపో
విశాలాంధ్ర- ధర్మవరం; ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అని తగ్గింపు చేయడం పట్ల, ఇందులో భాగంగా మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భం
ఆర్డిటి కి వెంటనే ఎఫ్ సి ఆర్ ఏ మంజూరు చేయాలని డిమాండ్ విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సేవ్ ఆర్డిటి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.నల
అడ్మినిస్ట్రేటివ్ అధికారిని కతిజు న్ కుప్రావిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై సమావేశమును అడ్మినిస్ట్రేటివ్ అధికారి కతిజున్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న జరిగే ఛలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు. శ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కీలక పరిణామం చోటు చేసుకుంది.యూకే ప్రభుత్వం నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని సమా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించి, ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ. 15,000 ఆర్థిక సాయం అందించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డ
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభంలో మంత్రి నారా లోకేష్ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్న వారిని 11కి దించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్ర
వచ్చే ఏడాది అమెరికా 250వ వార్షికోత్సవం జరుపుకోనుంది.ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోతో కూడిన స్మారక డాలర్ నాణేన్ని విడుదల చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు
నాగార్జునసాగర్ జలాశయంలో వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రస్తుతం జలాశయానికి 2.70 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతున్న
ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది.2026 ఫిబ్రవరి 23 నుండి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ పరీక్షలు మార్చి 24 వరకు కొనసాగిస్తాయి. ప్రత్యేకంగా,ఎన్వి
మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 11 మంది చిన్నారుల మృతి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 11 మంది చిన్నారుల మృతికి కారణమైందన్న తీవ్ర అనుమానాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కోల్డ్రిఫ్ అనే దగ్
. కొత్త కార్మిక చట్టాలు, 13 గంటల పనిపై ప్రజాగ్రహం. కదం తొక్కిన గ్రీస్ కార్మికులు: 24 గంటల సమ్మెతో స్తంభించిన దేశం ఏథెన్స్ : పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ రోజుకు 13 గ
. బాహ్య ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదు`అవమానిస్తే సహించదు. ట్రంప్ విధానాలు అమెరికాకు చేటు: సోచి సదస్సులో పుతిన్ మాస్కో: తమ దేశానికి, భారతదేశానికి మధ్య బంధం ప్రత్యేకమైనదని రష్యా అధ్యక్షుడ
. రాజధానిలో భూములివ్వని రైతులపై సర్కార్ అస్త్రం. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం. అమరావతి పనుల వేగవంతానికి ఎస్పీవీ. కారవాన్ పర్యాటకానికి… అమృత్ 2.0కి ఆమోదం. కుష్టు వ్యాధి
వాయుగుండం ప్రభావంతో వర్ష బీభత్సం . వంశధారకు భారీ వరద, మూడో ప్రమాద హెచ్చరిక జారీ. నలుగురి మృతి… పంటలకు తీవ్ర నష్టం. చెట్లు కూలి వాహన రాకపోకలకు అంతరాయం. విద్యుత్ సరఫరా నిలిచి అంధకారంలో గ్ర
. 2.90 లక్షల మందికి రూ.436 కోట్లు. నేడు సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ ప్రారంభం విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. సొంత ఆటో, మో
విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మసాని నగర్ వెనుక ఉన్న డ్రెయిన్ లో ముక్కలు ముక్కలుగా పడి ఉన్న మహిళ మృత దేహం కేసులో మిస్టరీని ఛేదించేందుకు రెండు ప్రత్
బీహార్లో ఓటు వేయడానికి అధికారం లేని వారిని ఓటర్ల జాబితాలోంచి తొలగించడానికే ప్రత్యేక నిశిత ఓటర్ల జాబితా సవరణ చేస్తున్నామని ఎన్నికల కమిషన్ గత మూడు నెలలుగా ఊదరగొట్టింది. బీహార్లో చొర
డా॥ జ్ఞాన్ పాఠక్భారతదేశంలో పిల్లలపై నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం, సమాజం ఆత్మావలోకనం చేసుకోవాలి. దేశంలో పిల్లలపై జరిగే నేరాల సంఖ్య, పిల్లల జనాభా నిష్పత్తిలో నేర
బి.సాంబశివరావు రాష్ట్ర శాసనసభలో వ్యవసాయంపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర రైతాంగం పండిస్తున్న ధాన్యం రకాలు తినటానికి, ఎగుమతి చేయట
ఐ.పి.రావునేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ప్రజలందరినీ పండుగలు పేరుతో మతం మత్తులో ముంచి తేలిస్తున్నాయి. సహజంగా మన దేశంలో ప్రజలకు దైవభక్తి ఎక్కువ. దీనిని ఆసరాగా చేసుకుని భారత రాజ
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆర్డిటికీ ఎఫ్ సిఆర్ ఏను కేంద్రం పునరుద్ధరించాలని కోరుతూ గురువారం అంబేద్కర్ జయంతి రోజు ఉరవకొండ లో స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహం మ
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామం లో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారి సహకారంతో 10లక్షలు రూపాయలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పునర్నిర్మిస్తున్న వన్నూరు స్వామి దర్గా కు గ్రామ సర్పంచ్ మల్లెల జగదీష్ శుక్రవారం రూ, 25,116 విర
విశాలాంధ్ర నందిగామ: శ్రీ శుక శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి అంతరాలయ దర్శనాలు శుక్రవారం నుండి నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈవో ఓ ప్రకటన ద్వారా తెలియపరిచారు నందిగామలో ఎంతో ప్రసిద్ధిగాం
సాంకేతికత ప్రవేశంతో బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.ఫోన్ ద్వారా క్షణాల్లోనే నగదు పంపడం సులభమైంది. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ల వల్ల బ్యాంక్ కౌంటర్ల
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. ఇటీవల అనారోగ్యానికి గురైన కళ్యాణదుర్గం బిగ్ టీవీ రిపోర్టర్ ఇషాక్ ను ఆసుపత్రిలో చేర్పించి, మెరుగైన చికిత్స చేయించి, ఆరోగ్యం కుదుటుపడేదాక చొరవ తీసుకుని, ఆర్థి
సైక్లోన్ శక్తి ముంచుకొస్తోంది. ఇది 2025లో అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను అని భారత వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది.అరేబియా సముద్రంలో ఈశాన్య దిశలో ద్వారకాకు సుమారు 240 కి.మీ, పోర్బందర