బడ్జెట్లో ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపడుతున్నట్లు మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మధ్యాహ
ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.. అలాగే మండలిలో మంత్రి ప్రశాంతరెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు.. ఇందుల
గత మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడిచాయన్న మస్క్త్వరలో లాభాల బాట పడతామన్న మస్క్ట్విట్టర్ దివాలా తీయకుండా కాపాడానని ఎలాన్ మస్క్ తాజాగా పేర్కొన్నారు. గత మూడు నెలలు ఎంతో క్లిష్టంగా గడ
ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టీకరణప్రభుత్వ లాంఛనాల మధ్య ముగిసిన వాణి అంత్యక్రియలుప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం(78) మృతిపై నెలకొన్న అనుమానాలను చెన్నై పోలీసులు పటాపంచ
న్యూదిల్లీ: ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం కోసం ఐదేళ్లు ఎదురు చూశానని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పింది. శనివారం ప్రొ వాలీబాల్ లీగ్ ఆరంభానికి అతిథిగా వచ్చిన సందర్భంగా ఆమె మ
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చిక్కుల్లో పడ్డాడు. తాజాగా అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంబ్లీ సతీమణి ఆండ్రియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం గమనార్హం. త
ఇస్లామాబాద్/ దుబాయ్:పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) మృతిచెందారు. కొంత కాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతూ దుబాయ్లోని అమెరికన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముషారఫ్
ఐదో వారం కొనసాగిన ర్యాలీలు – పాల్గొన్న పదివేల మందికిపైగా టెల్ అవీవ్: ఇజ్రాయిల్లో వరుసగా ఐదో వారం నిరసనలు కొనసాగాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వ న్యాయ సంస్కరణల ప్రణాళి
గ్రీస్ కమ్యూనిస్టుల భారీ ప్రదర్శనఏథెన్స్: దేశంలోని అతిపెద్ద పోర్టులో యూఎస్ఎస్ ‘జార్జ్ డబ్ల్యూ.బుష్’ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ను ఉంచడాన్ని గ్రీస్ ప్రజలు తప్పుపట్టారు. ఇందుకు వ
కీవ్: యుద్ధఖైదీలను మార్చుకునే పద్ధతిలో పదుల సంఖ్యలో రష్యా, ఉక్రెయిన్ సైనికులకు ఊరట లభించింది. ఇప్పటివరకు 116 మంది ఉక్రెయిన్లోని తమ స్వస్థలాలకు చేరుకున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం అధ
ఇస్లామాబాద్: వరుస పేలుళ్లతో పాకిస్థాన్ ఉలిక్కిపడిరది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని క్వెట్టా నగరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. కట్టుదిట్టమైన భద్రతగల ప్రాంతంలో బాంబు పేలినట్ల
. ముమ్మర ఏర్పాట్లలో అధికారులు. రూ.100 కోట్లకుపైనే ఖర్చు. సీఎం నివాస సముదాయంగా బే పార్క్? విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసుకుని ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యవ
న్యూదిల్లీ : దేశంలో అడ్డగోలుగా పుట్టుకొస్తూ ప్రజలను ఆకర్షించి… ఆ తర్వాత వారి మానసిక వేదనకు కారణమవుతున్న రుణ, బెట్టింగ్ యాప్లపై కొరడా రaుళిపించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ యాప్ల ద్వా
కేంద్ర వైఖరికి నిరసనగా 10న కేంద్ర కార్యాలయాల ఎదుట నిరసనలు . నిరుద్యోగ యువత, రైతులు, సామాన్యులకు దగా. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?. అదానీకి మోదీ, జగన్ ఊడిగం. ప్రధాని జాతికి క్షమాపణ చెప్పా
. దేశ ప్రజల తలరాత మార్చడమే బీఆర్ఎస్ లక్ష్ష్యం. గెలవాల్సింది నేతలు కాదు… రైతులు, ప్రజలు. భారత్ పేద దేశం కాదు: కేసీఆర్ విశాలాంధ్ర-హైదరాబాద్ : స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక ప్రభుత్వా
హైదరాబాద్: ఏ పాత్ర అయినా అలవోకగా పోషించే నటుడు జూనియర్ ఎన్టీఆర్. డైలాగ్స్ను చెప్పడంలోను, అభినయించడంలోను తారక్కు ఎవరు సాటిరారు. ఆయన చివరగా ‘ఆర్ఆర్ఆర్’లో నటించారు. ఈ చిత్రం బాక్
ఆకు రాలుతున్న సందర్భంలోని విషాదాన్ని తట్టుకోలేక కలవర పడుతున్న కవి. కురుస్తున్న విద్వేషపు వానలో తడిసి తడిసి ఊపిరాడని కవి. లోతుగా దిగబడిన మనువు వేళ్ళను మొదలంటా తవ్విపారేయాలని తపన పడుతు
బీజేపీ అగ్రనాయకుడు అతల్ బిహారీ వాజపేయి మొట్టమొదటి సారి 1996 మేలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మనగలుగుతుందన్న భ్రమ ఎవరికీ లేదు. 1998 మార్చిలో ఆయన రెండోసారి ప్రధానమంత్రి అయినా సంఫ్
జలపాతపు సెగకళ్ళలోకి ఒలికిందిగుండె అదిరిఆర్తధ్వని పరచుకుందిపాట తెగిఎగతెగని యాది తరిమిందిమనసు సముద్రం ఇంకోసారిఅల్లకల్లోల గాయాల కేంద్రమైందిఉరిసే కష్టమైందికనికరం మరచిన కసాయి కాలమే..న
ముంబై: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్పై అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఏటీఏ) 21 నెలల నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఏటీఏ ఈ మేరకు చ
టీమిండియా ముమ్మర సాధనముంబై: టీమిండియా సాధన షురూ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, సిరాజ్, జయదేవ్ ఉనద్కత్.. ఇలా కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్
ముంబై: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఫలానా జట్టుదే గెలుపు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు అంచనా వేసుకుంటూ ఉన్నా
అదానీ గ్రూపు అక్రమాలపై ప్రపంచం గగ్గోలు పెట్టినప్పటికీ మోదీ ఎప్పటిలాగా మౌనం వీడలేదు. ప్రభుత్వమేకాకుండా తమ చర్యలను సమర్థించుకొనేందుకు ఆర్థిక సంస్థలు తంటాలు పడుతున్నాయి. బ్యాంకింగ్ వ
వెలుగూరి రాధాకృష్ణమూర్తి కార్మిక హక్కులన్నింటితోపాటు కనీసవేతనాలపై కూడా ముప్పేట దాడి జరుగుతున్నది. కార్మికసంఘాలు చేసే పోరాటాలు, ఉద్యమాలను పట్టించుకోవటంలేదు. కనీసవేతనాల నిర్ణయం, వాటి
డాక్టర్ దేవరాజు మహారాజు సావర్కర్ ఎంతటి దేశద్రోహానికి తలపడ్డా, తనపుస్తకం ‘విజ్ఞాన్ నిష్ట్ నిబంధ్’లో ఆవును గురించి కొన్ని వాస్తవాలు రాశాడు. వాటిని ప్రభుత్వపెద్దలు శ్రద్ధగా మళ్లీ
డా. జ్ఞాన్పాఠక్ కేంద్ర బడ్జెట్ వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. 202324లో భారత ఆర్థికరంగ వృద్ధిరేటు తక్కువగా ఉంటుందని అంతర్జాతీయ, జాతీయ సాధికారత సంస్థలు విశ్లేషించాయి. అంతేకాదు, ఇది ప్రజలను మ
సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:రాజధాని కేసులు తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది. ఈ మే
. కొలీజియం సిఫార్సుకు కేంద్రం సానుకూలం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఫైలు న్యూదిల్లీ: అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను మోదీ ప్రభుత
రాజకీయ పార్టీలు ఎటువైపు?. హోదా సాధించే వరకు పోరు. ఉద్యమానికి కలిసి రండి. విద్యార్థి, యువజనుల సాహసయాత్ర. ప్రైవేటు బిల్లును నెగ్గించండి. సమరయాత్రలో వామపక్ష నాయకుల డిమాండ్ విశాలాంధ్రఇచ్ఛ
. పౌరహక్కుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరిక. 19న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలతో విజయవాడలో రాష్ట్ర సదస్సు విశాలాంధ్ర`విజయవాడ : ప్రజాస్వామ్య హ
శాంటియాగో : చిలీ దేశంలోని క్విలాన్ గ్రామీణ ప్రాంతాల్లోని అడవిలో కార్చిచ్చు 13మంది ప్రాణాలు తీసింది. రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్ అటవీ ప్రాంతాల్లో అత్యవ
మహిళా సమాఖ్య నియోజవర్గం కార్యదర్శి రామాంజనమ్మ విశాలాంధ్ర-గుంతకల్లు : ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత యువతి నదిలో స్నానం చేసిందని ఆమె ను విశక్షనీయంగా దాడికి దాడికి పాల్పడిన దుండగులపై కఠినంగా శి
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వైయస్సార్ జగనన్న కాలనీ లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను శనివారం సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ జగనన్న
దిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పేరుఆప్ ప్రభుత్వం గద్దె దిగాలంటూ బీజేపీ శ్రేణుల ఆందోళనపోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాటదిల్లీ లిక్కర్ స్కామ్ అంశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్
విశాలాంధ్ర- గుంతకల్లు : భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శనివారం గుంతకల్లప్ప కళ్యాణ మండపంలో జిల్లా మహాసభ ఏర్పాటు చేశారు. ఈ మహాసభ కార్యక్రమాన్ని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బి.సురేష్
విశాలాంధ్ర= ధర్మవరం : ధర్మవరం డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న సుమో శీనాకు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వారికి
అవినీతి అక్రమాలకు అడ్డ ఎమ్మెల్యే కుటుంబం విశాలాంధ్ర= పెనుకొండ : పెనుకొండ పట్టణమునందు శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పాత్రికేయు ల సమావేశం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ నాయక
విశాలాంధ్ర-గుంతకల్లు : 15 నుంచి 20 ఫిబ్రవరి 2023 పాట్నా బీహార్ లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని శనివాలం పట్టణ కార్యలయంలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వలి, ఏఐఎస్
విద్యార్థుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వైఖరి నశించాలి. ఏఐఎస్ ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.వినోద్ విశాలాంధ్ర-గుంతకల్లు : అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి వ
విశాలాంధ్ర -ఉరవకొండ : టైలర్లు యొక్క ఆర్థిక సమస్యలను గుర్తించి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏడాది పది వేల రూపాయలు తమ ఖాతాల్లో జమ చేయడం పట్ల ఉరవకొండ పట్టణ టైలర్స
విశాలాంధ్ర- రాప్తాడు : గ్రామంలో ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీటి కుళాయి ఏర్పాటు చేసి శుద్ధజలం సరఫరా చేయడమే లక్ష్యమని సర్పంచ్ ఎం.లక్ష్మికళ అన్నారు. జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్
పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి…. ఒంటి పూట కుళాయిల వద్ద గృహిణుల ఎదురుచూపులు.. విశాలాంధ్ర – పెనుమంట్ర : సత్యవరం గ్రామం లో ఎన్నడు లేని విధంగా బిందెడు నీటి కోసం ప్రజలు అష్ట కష్టాలు పడుతున్న
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్త
విశాలాంధ్ర -ధర్మవరం : క్యాన్సర్ వ్యాధిని వైద్య చికిత్సలతోనే నివారణ చేయవచ్చునని, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శనివారంఁ ప్రపంచ క్యాన్సర్ ద
కేంద్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాలకు తీవ్ర అన్యాయం చేసింది… అనంతపురం జిల్లాకు తాగునీరు లేకుండా ఎడారిలా మార్చేందుకే భద్ర ప్రాజెక్టు… సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ వి
జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని నిలబెట్టుకోవాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని, పేదవాళ్ళకు 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్
తమిళనాడు రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తంజావూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంత
ముగిసిన దరఖాస్తు ప్రక్రియ8,180 ఖాళీలు.. ఒక్కో పోస్టుకు 116 మంది పోటీజులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్షతెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు భారీ డిమాండ్ నెలకొంది. మొత్తం 8,180 ఖాళీలకు భారీ సంఖ్యలో దరఖాస్తు
వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టిన రైలుపైకి తాజాగా ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు
కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పోసానిటాలీవుడ్ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళిని వైసీపీ ప్రభుత్వం ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసీ) చైర్మన్ గా నియమ
నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రవిచంద్రకిశోర్ రెడ
కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారని కేసువైసీపీ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నా
పెద్దగట్టు జాతరగా పిలిచే సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి లింగమంతుల స్వామి వారి జాతర రేపటి నుంచి ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెల 9వ తేదీ వరకు ట్రాఫిక్
వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు. మంత్రులు, సలహాదారులపై ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. మంత్రి కాకాణిపై వంగ్యాస్త్రాలను విసిరారు. బావా కాకాణి… వైఎ
బ్యాంకింగ్ సెక్టార్, వ్యక్తిగత బ్యాంకులపై నిరంతరం నిఘా ఉంచుతామని వెల్లడిరచిన ఆర్బీఐప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంస్థల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అమెరికాకు చెందిన హిండ
ట్విట్టర్ తన బ్లూటిక్ చందాదారులకు (సబ్ స్క్రైబర్లు) సంతోషకర విషయం చెప్పింది. ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారి పేజీల నుంచి వచ్చే ప్రకటనల ఆదాయంలో వారికి కూడా కొం
డాక్టర్ సోమ మర్ల ప్రపంచ కుబేరుల్లో రెండవ పెద్ద సంపన్నుడిగా ప్రకటితమైన గౌతమ్ అదానీ స్థాపించిన గ్రూపు అనేకరకాల మోసాలకు పాల్పడిరదని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ ఆర్థిక పరిశోధనా స
కార్యకర్తలే కుటుంబంగా…పార్టీనే ఊపిరిగా తుదిశ్వాస వరకు పాటుపడిన ఆదర్శమూర్తి అమరజీవి మోదుమూడి లలితాదేవి. ఒకపక్క గంపెడుసంతానాన్ని సాకుతూ మరో పక్క చదువుకునేందుకు, వైద్యం కోసం మచిలీపట్న
వి. శంకరయ్య ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపించిన బుందేల్ ఖండ్ ప్రాంతం(విభజన చట్టంలో దానికి అమలు జరిపే ప్యాకేజీ ఇస్తామన్నారు) సస్యశ్యామలం కోసం అమలు జరుగుతున్న కెన్-బ
మామూలే. దింపుడు కళ్లం ఆశలు ప్రతి ఏటా చర్విత చరణమే. ఈ ఏడాది బాగుంటుందని ఆశ పడడం, అబ్బే గతమెంతో మేలు వచ్చే ఏటి కంటే అని సమాధానపడడం. బడ్జెట్లో ఏముంటాయో, దాని వల్ల ఎవరికి ఎంత లాభమో, ఎంత నష్టమో,
అయిదుగురు న్యాయమూర్తుల నియామకంకోసం తాము డిసెంబర్లో సిఫార్సు చేసినా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకో నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎస్.ఓకా ఆగ్రహం వ్యక్తం చేశ
ఉక్రెయిన్కు ఈయూ హామీ యుద్ధం మధ్యలో కీలక సదస్సుకీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు జరుగుతున్న వేళ యూరోపియన్ యూనియన్`ఉక్రెయిన్ సదస్సు కీవ్లో జరిగింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించన
వోల్గోగ్రాడ్ (రష్యా): రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా నాజీ ఆక్రమణదారులపై ఎర్ర సైన్యం విజయానికి 80 ఏళ్లు అయిన సందర్భంగా సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ విగ్రహాన్ని రష్యాలోని వోల్గోగ్రా
యంగావ్: మైన్మార్లోని నాలుగు రాష్ట్రాల్లోగల 37 పట్టణాల్లో మార్షల్ లా విధించినట్లు ఆ దేశ పాలకమండలి ప్రకటించింది. మార్షల్ లా విధించిన పట్టణాల్లో 11 సగైంగ్ ప్రాంతంలో ఉండగా ఏడు చిన్ రాష
ఏమవుతుందిలే అని బరి తెగింపా ?ఐఏఎస్లపై హైకోర్టు ఆగ్రహం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఉపాధిహామీ బిల్లుల చెల్లింపు కేసులో ఐఏఎస్లపై హైకోర్టు శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర
వెనకేసుకొస్తున్న మోదీ ప్రభుత్వంజేపీసీ విచారణకు ప్రతిపక్షాల డిమాండ్సాగని చట్టసభలు … సోమవారానికి వాయిదా న్యూదిల్లీ : అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ గౌతమ్ అదానీ వ్యవహారం శుక
కొనుగోలు కోసం ఎదురు చూపులురైతుల వద్ద ఇంకా లక్ష టన్నుల ధాన్యం (విశాలాంధ్ర`విజయనగరం/ భోగాపురం/వేపాడ/దత్తిరాజేరు/గుర్ల) – ధాన్యం సేకరణ కోసం విజయనగరం జిల్లా రైతాంగం ఇంకా ఎదురుచూపులు చూస్తో
. సదస్సుల పేరుతో జీవితాలు నాశనం చేస్తారా?. ప్రత్యామ్నాయం చూపరా?. విశాఖలో తోపుడుబండ్ల కార్మికుల ఆందోళన విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : ఎండనకా, వాననకా తోపుడు బండ్లపై చిరువ్యాపారాలు చేసుకున
. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఉద్యమానికి ఏడాదైన సందర్భంగా ధర్నా. పెద్దఎత్తున హాజరైన ఉద్యోగ, కార్మిక సంఘాలు విశాలాంధ్ర`విజయవాడ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక విశ్రాంత ఉద్యోగుల సమ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(నరెగా) 2005 ఆగస్టు 25న ఆమోదం పొందింది. ఆ చట్టాన్ని 2006, ఫిబ్రవరి నుంచి 200 జిల్లాలలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ప్రారంభించారు. 2007లో మరో 170 జిల్లాలలో దాన
రా బావ ఏదో గొణుక్కుంటూ వస్తున్నావు. మళ్లీ ఈరోజు ఏం జరిగింది. ప్రతిసారి ఏదో కొత్త అనుభవం వస్తోంది. ఏం జరగాలి. ఈ రోజు పేపరు చూడలేదా? అసలేం జరిగింది. అయినా అన్ని పేపర్లు చూడలేం కదా! ఒకే విషయం ఒ
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి కనక నిర్మలా సీతారామన్ బుధవారం ప్రతిపాదించిన ఆఖరి బడ్జెట్లో కనీసం ఓట్లు రాబట్టుకునే ఆశతో అయినా ఆరోగ్యం, విద్య లాంటి రంగాలకు ఎక్కువ నిధులు
విశాలాంధ్ర-బొమ్మనహళ్: మండలంలోని గోనెహళ్ గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారి గీత భార్గవి ప్రజలకు అవగాహన కల్పించారు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో శ
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని తెలిపా
విశాలాంధ్ర-పెద్దకడబూరు : మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి పంచమ వార్షిక జాతర మహోత్సవం స్వస్తి శ్రీ శాలివాహన శకము 1944 శ్రీ శుభకృత్ నామ సంవత్సరమ
జగనన్న ఇంటికి ఐదు లక్షలు ఇవ్వాలి…. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో పేద ప్రజలకు సొంతింటి కళ నెరవేరాలంటే జగనన్న ఇంటికి ఐదు లక్షలు ఇవ్వాల
రచయిత్రి నల్లాని రాజేశ్వరి తీవ్ర సంతాపంవిశాలాంధ్ర- అనంతపురం వైద్యం : తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ అని ప్రముఖ రచయిత్రి, స
విశాలాంధ్ర-ఉరవకొండ : జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో గత సంవత్సరం కన్నా రూ.29 వేల 400 కోట్ల రూపాయలను కోత పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణల
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన కాయగూరల మార్కెట్లో భాగంగా మొదటి అంతస్తు 51 షాపు రూములు ఈ నెల ఏడవ తేదీన పాత కూరగాయల మార్కెట్ వద్దనే వేలంపాటను
మద్యం విలువ సుమారు లక్ష రూపాయలు రెండు వాహనాలు స్వాధీనం విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ పోలీస్ స్టేషన్ నందు శుక్రవారం డిఎస్పి హుస్సేన్ పీరా సిఐ కరుణాకర్ మరియు ఎస్ఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో
విశాలాంధ్ర-ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్త
గత అర్థరాత్రి కన్నుమూసిన కె.విశ్వనాథ్వెండితెర కళా తపస్వి కె.విశ్వనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. గత అర్ధరాత్రి హైదరాబాదులో కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కె.విశ్వనాథ్
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 6న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని న
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు మరింత ముమ్మరం చేసింది. ఇటీవలే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ అతడి నుంచి సమాచారం సేకరించింది. అవినాశ్ ఫ
భారత సుప్రీంకోర్టులో సందడి చేశారు సింగపూర్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సుందరేశ్ మీనన్.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంతో కలిసి కూర్చున్నారు సు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాగా, నేడు లోక్ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీపై హిండన్ బర్గ్ నివేదిక కలకలం రేపుతున్న నేపథ్యంలో, విపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని
కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) గురువారం రాత్రి మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. దాదాపు 50 కళాత్మక చిత్రాలు నిర్మించిన విశ్వనాథ్కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవా
జాతీయ పార్టీ విస్తరణలో భాగంగా ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు అతిథిగా బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభ
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలోనే 60 వేలకు చేరువలో పసిడి ధరలు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.53,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,470
అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులుదేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలర్ట్ముంబై సహా పలు రాష్ట్రాల పోలీసులకు సమాచారందేశ ఆర్థిక రాజధాని ముంబైలో దాడులు చేస్తామంటూ గుర్తుతెలియని దుండగుల నుంచ