ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. డీఎస్పీ హేమంత్ కుమార్ విశాలాంధ్ర – ధర్మవరం : చెన్నై కొత్తపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేయలేదని ఫిర్యాదు అందిన వెంటన
ఏదో ఓ వివాదం లేకపోతే నరేంద్ర మోదీకి, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వానికి నిద్రపట్టదు. రాజ్యసభలో వందే మాతరం, జై హింద్ లాంటి నినాదాలు చేయకూడదని రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్లో పేర
ఎంసీ వెంకటేశ్వర్లు భూస్వామిక పెట్టుబడి దారీ వర్గాల దోపిడీకి గురై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న నిరుపేదలు, రైతన్నలు, శ్రామిక వర్గాల విముక్తికి ‘‘మార్క్సిజం’’ సిద్ధాంత ఆయుధాన్ని అంది
ఎం కోటేశ్వరరావుచైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. మ
రామకిష్టయ్య సంగన భట్లభారత జాతిపిత మోహన్దాస్ గాంధీ కన్నా ముందే ‘‘మహాత్మునిగా’’ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ’’గురువుగా’’ భావించి, జన నీరాజనాలు అందుకున్న జ్యోతిరావ
–దళారుల వ్యవస్థతో కోట్ల దందా–రీసర్వే డిటి భీమేష్ కు ప్రత్యక్ష పాత్ర–ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు : సీపీఐ విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతి అ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గోనుమాను నరసన్న, కోసిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొ
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : ఫైలేరియా వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించేందుకై ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వల
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ దగ్గర గల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం (ఎం ఆర్ సి) ఆవరణములో డిసెంబర్ 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు సెటిల్ టోర్నమె
విశాలాంధ్ర- ధర్మవరం; శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ వారు”రాష్ట్ర స్థాయి వ్యాస రచన – 2025″ పోట
జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 10, 11వ తేదీలలో అనంతపురం నగరంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఏఐఎస్బి జిల్లా
ఎంపీడీవో సాయి మనోహర్. విశాలాంధ్ర ధర్మవరం:; ప్రాజెక్ట్ లక్ష్యము అనేది ఒక మంచి ప్లాట్ఫారం అని ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్య
కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమును వెంటనే ప్రభుత్వం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను స్వాతి క్లినిక్ లో యువర్ ఫౌండేషన్ సంస్థ కమిటీ సభ్యులు
విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 21వ తేదీన అనంతపురంలోని ఆర్.డి.టి స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి అండర్ 19 రాష్ట్రస్థాయి జూడో పోటీలకు తమ పాఠశాలలో 8వ తరగతి చదువుత
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు ఏజీపీ గా (అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్) ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు లాయర్ గా విధులు నిర్వహిస్తున్న వీరిని నియమి
విశాలాంధ్ర – పెద్దకడబూరు ( కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో శుక్రవారం రైతన్నా మీ కోసం కార్యక్రమం టీడీపీ నాయకులు దశరథరాముడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వారు సందర్భంగా ఇంటికి వెళ
వైట్ హౌస్ సమీపంలో కాల్పుల నేపథ్యంలో వలసలపై ట్రంప్ కీలక నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ వ
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకులు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసి
అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపనఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎంరాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని డిప్యూటీ సీ
అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయ
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 25 బ్యాంకులు, ప్రభుత్వ
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను ఏర్పాటు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ాదిత్వా్ణ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల ప్రత
విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : ఆ కమ్యూనిటీయల్ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే మద్యం మత్తులో కుట్లు వేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కాసులు ఇస్తే కాన
రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం విశాలాంధ్ర -కొవ్వూరు : కొవ్వూరు డిఆర్డిఏ సెర్ప్ మరియు హిఫర్ ఇంటర్నేషనల్ వారి భాగ్యస్వామ్యంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థ సిబ్బందిక
బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకం – బాల్య వివాహ ముక్త భారత్ కొవ్వొత్తుల ర్యాలీ – సిడిపివో జి.గౌరమ్మ విశాలాంధ్ర – రాజానగరం : బాల్య వివాహాలతో బాలికల బంగారు కలలకు ఆటంకపరచడంతో పాటుగ
విశాలాంధ్ర – నిడదవోలు : దేవస్థానం అభివృద్ధి కి, ఆస్తుల పరిరక్షణ కు కృషి చేస్థామని శ్రీ ఉమా మల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులు అన్నారు. నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో వేంచేస
సీనియర్ అసిస్టెంట్ దేవదాసుకు పదోన్నతి. విశాలాంధ్ర – కడియం : కడియం మండల పరిషత్తు సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ దేవదాసు కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి దక్కింది. ఆయనను రాజనగరం మండలం జి ఎస్ డబ
భూపతి పాలెం ఏపీఆర్ స్కూల్లో పిన్సిపల్ పి సత్య శేఖర్ ఆధ్వర్యంలో తోట పార్టీ ( గార్డెన్ పార్టీ )విశాలాంధ్ర – గోకవరం : గోకవరం మండలం భూపతి పాలెం గ్రామంలో నున్నా ఏపీ ఆర్ స్కూల్ లో గురువారం ప్రిన
– జిల్లా అధ్యక్షుడు వర్మ విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై జరుగుతున్న అనుచిత రాజకీయ ఒత్తిళ్లు ఆందోళనకరం అని జిల్లా అధ్యక్షుడు పి. గిరి ప్రస
రైతన్న మీ కోసం’ – తొర్రేడులో కరపత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి *వరి సాగు లాభాలపై రైతులతో ముఖాముఖి – కలెక్టర్ కీర్తి చేకూరి* *సేంద్రీయ ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన
సత్యదేవ నర్సరీని సందర్శించిన ఒరిస్సా ఎన్నికల అధికారులు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని ఒరిస్సా జిల్లా పరిషత్ ఛైర్మన్ మరియు సర్పంచ్ ఎన్నికల అధికారుల బృ
రాబోయే సవంత్సరoకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో గల స్త్రీ సమాఖ్య భవనంలో గురువారం యాన్యుల్ యాక్షన్ ప్లాన్ 2 తయారు చేయుటకు 59 మంది మండల సమాఖ్య కార్య నిర్వాహక సభ్
అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు వైద్య పరీక్షలు విశాలాంధ్ర – సీతానగరం: అంగన్వాడీ కేంద్రాల పిల్లలలో పోషకాహార లోపాలపై ఉన్న వైద్య పరీక్ష నిర్వహిస్తున్నామని మండల వైద్య అధికారి డాక్టర్ ఏ వి కే
బాణాసంచా నిప్పులు కారణం గా కాలి బూడిదైన చెరకు తోట* విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం బల్లిపాడు గ్రామంలో వివాహం సందర్భన్గా వేసిన బాణా సంచా వల్ల నిప్పులు పడి చెరుకు తోట దగ్ధమై అగ్ని
బాల్య వివాహాలు అరికట్టేందుకు అందరి కృషి అవసరం విశాలాంధ్ర – తాళ్లపూడి :సమాజం లో బాల్య వివాహాలు జరుగుతున్నప్పటికి అధికారులు గా అడ్డుకోలేక పోయిన పరిస్థితులు వున్నాయని, దీన్ని పూర్తిగా అ
వైకాపా నాయకులు తోట రామకృష్ణ విశాలాంధ్ర – తాళ్లపూడి : ఎన్డీయే ప్రభుత్వం లో నే రైతుకు మేలు జరుగుతుందన్న టీడీపీ నాయకుల మాటలు ప్రచారానికే పరిమితమని, వాస్తవానికి రైతుకు కొత్తగా జరిగిందేమి ల
రైతుకు ఇబ్బంది కలిగించవద్దని సూచన విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మేలు కలిగేలా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లు, సంబంధిత పరిస్థితులు, మిల్లులో దిగుమతులు, ముఖ్యన్గా స
రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్..విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అనంతపురం నగర జనరల్ బాడీ సమావేశం గురువారం వి.కె. మెమోరియల్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కా
విశాలాంధ్ర ధర్మవరం;పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో వి
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : డీసీసీ అధ్యక్షుడు కావాలను కున్నావా దరఖాస్తు చేసుకోండి అని కాంగ్రెస్పార్టీ అదిష్టానం కోరుతుంది. గత 9 నెలలుగా డీసీసీ అద్యక్షుడు పదవీ ఖాళీగా ఉంది.ఖాళీగా ఉన్న
విశాలాంధ్ర ధర్మవరం;; హాకీ లో మండల పరిధిలోని చిగిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను ఘనపరచడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, పిడి ప్రతాపరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట
ప్రిన్సిపాల్ సురేష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన రావడం జరిగిందని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ముఖ్య
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని చెకిచెర్ల గ్రామములో కొనసాగుతున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూ థింగ్ కార్యక్రమాలను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రా
భారత స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ సీజన్లో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (ఔదీదీూ) మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండబోవడం ఖాయమైంది. సహచర క్రీడాకారిణి ఃస్మృతి మంధానః కుటుంబ పరిస్థ
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంద
గ్రూప్-2 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.2015లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ుGూ
ఉత్తర్ప్రదేశ్లో బారాబంకిలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. రామ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డంపర్ ట్రక్ వంతెన రైల్వే రైలు మార్గాన్ని ఢీ కొట్టి, రైలు ట్రాక్లపై పడిపోయింది. పక్క
నైరుతి బంగాళాఖాతం,దానికి సమీపంలోని శ్రీలంక తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ఈ వ్యవస్థ ఉత్త
రాజధాని పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది.కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్
చొరబాటుదారులకు ఆధార్ కార్డులు జారీ కావడంపై సుప్రీంకోర్టు ఆందోళన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి కూడా ఆధార్ కార్డులు అందుతున్నాయని, అలాంటప్పుడు ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన వారి
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను కోరిన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం చేసిన అభ్యర్థన అందిందని, దానిని పరి
బ్రెజిల్లో బుటాంటన్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డెంగీ నివారణలో ప్రపంచం ఒక చారిత్రక ముందడుగు వేసింది. ప్రపంచంలోనే తొలి సింగిల్ డోస్ డెంగీ వ్యాక్సిన్కు బ్రెజిల్ ప్రభుత
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం పొట్టిలంకలో 76 వ రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేడ్కర్ యువజన సంఘం, జై భీమ్ యూత్ ఆధ్వరయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ నక
విశాలాంధ్ర – దేవరపల్లి : భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి రాజ్యాంగ స్ఫూర్తిని పొందాలని దేవరపల్లి సొసైటీ చైర్పర్సన్ ఉప్పులూరి రామారావు సొసైటీ సీఈవో కల్లూరి శ్రీనివాస
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో బుధవారం నాడు సుబ్రహ్మణ్య షష్టి పర్వదినం సందర్భంగా మండలంలో వివిధ గ్రామాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారి జాము నుండి అభిషేకాలు ప్ర
విశాలాంధ్ర – దేవరపల్లి : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తామని పార్టీ అభ్యర్థులు ఎంపిక పదవులు కేటాయింపులో డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని ఏఏసిసి క
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎన్నికకు అభిప్రాయ సేకరణ విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు కార్యకర్తల అభీష్టం మేరకే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం…తూర్పుగోదావరి జిల్లా అబ్జర్వ
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం :1949 నవంబర్ 26 న రాజ్యంగ సభ ఆమోదం పొంది 1950 జనవరి 26 న అమలులోని కి వచ్చిన సందర్భంగా ది. 26-11-2025 తేదీన జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యలయములో జిల్లా వైధ్య ఆరోగ్య శ
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలు. విశాలాంధ్ర – అనపర్తి : తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రాచీన శ్రీ గోలింగేశ్వరస్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ
శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకున్న ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విశాలాంధ్ర – అనపర్తి: రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యం చెందిన అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో ప్
కళాత్మకమైన నృత్య ప్రదర్శన తో చూపారుల హృదయాలను కట్టి పడేసిన “చిరంజీవి అభి” విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : చిన్నతనం నుండే తన తల్లి దండ్రుల అభిరుచి మేరకు , గురువర్యులు శ్రీ శివ సాయి కూచిపూడి
మురమండలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన.— అన్నందేవుల చంటి భూరి విరాళం. కడియం : కడియం మండలం, మురమండ గ్రామం, దొరగారి తోట కాలనీలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి, శ
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలు. విశాలాంధ్ర – కడియం : కడియం శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహ
. ఉగ్ర క్రూరత్వానికి చెరగని గుర్తుగా 26/11. 12 చోట్ల రక్తపాతం – 166 మంది మృతి. తొమ్మిది మంది ముష్కరులు హతం. ప్రాణాలతో పట్టుబడ్డ కసబ్-ఆపై ఉరి. ముంబై ఉగ్రదాడులకు 17 ఏళ్లు ముంబై : నవంబరు 26వ తేదీ ప్రప
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈ బి దేవి అధ్యక్షతన కార్యాలయ లో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహ
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపు విశాలాంధ్ర – అనంతపురం : డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపునిచ్
హెడ్మాస్టర్ సివి. శేషు విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్లో బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హెడ్మాస్టర్, కరెస్పాం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం మన భారతదేశం అని ఓటిపిఆర్ఐ డైరెక్టర్ ఆచార్య జీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తైల సాంకేతిక ఔషధ పరిశోధన సంస్థ
రెండో కేసులో కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు మిగిలిన మూడు కేసులకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలుకోర్టు అనుమతితో మిగిలిన మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్న సైబర్ క్రైమ్ పోలీసు
–సర్పంచ్ మూలింటి రాధమ్మ–300 ఏళ్ల నాటి సింహద్వారం పునర్నిర్మాణం–అట్టహాసంగా సింహద్వారం ప్రారంభం విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రమైన ఆస్పరి గ్రామానికి శతాబ్దాల కలగా మిగిలి
సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు అధ్యక్షతన ఘనంగ
విశాలాంధ్ర -వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండల ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. ఈ సందర్బంగాబుధవారం విశాలాంధ్ర విలేకరి తో ఆయన మాట్లాడు
-టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మహానేత ఎన్టీఆర్, కార్మిక శాఖ మాజీ మంత్రి దివంగత పరిటాల రవి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచి ప్రజల మనసుల్లో ముద్ర వేసుకుక
చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాజ్యాంగ నిర్మాణంలో డా.బి ఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని వజ్రకరూరు మండలం చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. బుధవారం భ
విశాలాంధ్ర- రాజాం( విజయనగరం జిల్లా) : ఈరోజు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆర్. జైభీమ్ మాట్లాడుతూ అ
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఏఐటీయూసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశార
సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సీనియర్ సివిల్ కోర్టులో, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళలపై హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవ
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి,
విశాలాంధ్ర -ధర్మవరం;; అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంటులో మెరిసిన బిఎస్కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ క్రీడాకారుడు 12 సంవత్సరాల చిన్నారి ఎంపీ. శ్రహూద్ బి ఎస్ కే హెచ్ ఎస్ అకాడమీ చీఫ్ ఫోర్స్ ఎస్.
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ
సర్వీస్ నుంచి తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జిర్జి బి. కృష్ణవేణి (ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నారు) తొలగిస్తూ న్యాయశాఖ ఈనె
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనందరావు, డెప్యూటీ ఎంపీడీవో శ్రీన
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం కంచరాం గ్రామంలో ఉన్న సుజనా విద్యాలయం బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ స
చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్పోర్ట్ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్ వెల్లడించారు.ఈ సమయంలో తనకు మద్దతుగా ని
దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తాజాగా అరెస్టు చేశా
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి.ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగా, త్వరలో మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థ
28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.అమెరికా కూడా శాంతి పురోగతి త్వరలోనే కనబడవచ
సినీ ప్రపంచంలో సంచలనాన్ని రేపిన యానిమేషన్ చిత్రం ఃమహావతార్ నరసింహాః విడుదలైన సమయంలో,భారత్లో యానిమేషన్ సినిమాలు పెద్దగా ఆదరణ పొందవని భావన ఉండేది.అయితే ఆ అంచనాలను పూర్తిగా తారుమారు చే
