ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవి. విశాలాంధ్ర ధర్మవరం:: మలేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ డెండెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై. మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర :ఉరవకొండ( అనంతపురం జిల్లా) కాంగ్రెస్ పార్టీ పాలనలోనే పేదల అభివృద్ధి సాధ్యమనిప్రజలందరూ కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్
రైతు కూలీలతో చింతమనేని ప్రభాకర్ ముఖా ముఖి…. విశాలాంధ్ర పెదవేగి: ఏదో వర్గాల సంక్షేమమే చంద్రన్న ఆశయం అని, బాబు సూపర్ 6 పథకాలతో ప్రతి పేద కుటుంబానికి కొన్నంత భరోసా లభిస్తుందని దెందులూరు నియ
-యువనేత వై. ప్రణయ్ రెడ్డి విశాలాంధ్-: ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేయడం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని, వ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని పలు పరీక్షా కేంద్రాలలో గురువారం నాడు ఉదయం ఏపీఆర్జేసీ పరీక్షలు, అదేవిధంగా మధ్యాహ్నం డిసి సెట్ 2024 పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందని డీఈవో మీనాక్షి ద
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి విశాలాంధ్ర ధర్మవరం:: ప్రజలు వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలో గాని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గాని సకాలంలో వైద
ఒక్క అవకాశం ఇవ్వాలని అడగడంతో జగన్ ను నమ్మి గెలిపించినందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చింతిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నమ్మి గెలిపిస్తే జగన్
ఉపాధి రంగంలో నిబద్ధత, సమయపాలనతోనే విజయానికి నాందివిశాలాంధ్ర – అనంతపురం వైద్యం : నేటి యువతకు ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత వారి మంచి భవిష్యత్తు కోసం ఏమి చేయాలో నిర్ణయం తీసుకోవడంలో సతమ
విశాలాంధ్ర అనందపురం (విశాఖ జిల్లా): 2024 సాధారణ ఎన్నికల నేపద్యంలో అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., నగరలోని పలు ప్రాంతాలలో చెక్ పోస్టులన
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఎన్నికల వేళ… అక్రమ మద్యం, డబ్బు మరియు ఎన్నికల తాయిలాలు అక్రమంగా తరలించకుండా స్థానిక కళ్యాణదుర్గం రోడ్డులో అనంతపురం రూరల్ పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీ చ
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన గొరిదిండ్ల, ముట్టాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్, గ్రామసభలు నిర్వహించారు. ఆత్మ
వైఎస్ భారతి పసుపు వస్త్రాలను ధరించలేదా? బ్యాండేజ్ తో పులివెందులలో కూడా సానుభూతి పొందాలనుకున్నారని విమర్శపెత్తందార్లకు అసలైన ప్రతినిధి సీఎం జగన్ అని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించార
పెళ్లి సందర్భంగా వధువుకు పుట్టింటి వారు బహుమతిగా ఇచ్చే స్త్రీ ధనంపై సుప్రీం కోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. స్త్రీ ధనంపై భర్తకు ఎలాంటి నియంత్రణ ఉండదని, అయితే కుటుంబం ఇబ్బందుల్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), ఓటరు వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)ల విషయంలో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక నిర్ణయం వెలువరించింది. వీవీప్
రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్లోనే నమోదుకావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఐఎండ
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 27న పాలీసెట్ పరీక్ష లు నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్- జెవి. సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరీక్షలు రాష్ట్ర వ్
బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కె.వి.రమణ విశాలాంధ్ర- ఉరవకొండ( అనంతపురం జిల్లా) : స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బెస్త కులాన్ని( గంగపుత్ర) గుర్తించి అక్కునకు చేర్చుకొని రాజకీయంగ
బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సతీమణి త్రివేణి. విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గ సమస్యలను తప్పక పరిష్కరిస్తామని బిజెపి ఉమ్మడి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ సతీమణి త్రివేణి తెలి
సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీపీ అనూష దేవి సర్పంచ్ పుష్పలత విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- మానసిక ఉల్లాసానికి, శారీరక దారుడ్యానికి క్రీడలు ఎంతగాన
ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో పూర్తయింది.25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 4,210 మంది అభ్యర్థులు నామి
విశాలాంధ్ర, ఎన్ పి కుంట: జాతీయ పరీక్షల విభాగం (ఎన్డీఏ) నిన్న విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలలో నంబులపూలకుంట మండలం అలుగుంటవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా
విశాలాంధ్ర, పార్వతీపురం: గురువారంనాడు పార్వతీపురం మన్యం జిల్లాకేంద్రం పసుపుజనంతో, టీడీపి, జనసేన, బీజేపి జనసంద్రంతో, అభిమానులతో కిక్కిరిసిపోయింది.ఎక్కడ చూసిన జనమే. పార్వతీపురం శాసనసభ న
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం లోని నామినేషన్ కేంద్రంలో ఆరవ రోజు 9నామినేషన్లు రావడం జరిగిందని రిటర్నింగ్ ఆఫీసర్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్ల
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కే హెచ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు రెండవ నాలుగవ ఆరవ సెమిస్టర్ పరీక్షలను ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హుస్సేన్ రెడ్డి, కాలేజ్ డెవలప
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవాలయంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ప్రముఖ డాక్టర్లచే 98వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి స
విశాలాంధ్ర -ధర్మవరం:: పట్టణంలోని యశోద పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలతో ఆశ్రిత అనే అమ్మాయి 592 మార్కులు సాధించడంతో ఆ పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజు, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ అభినందన శుభా
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ప్రపంచ మలేరియా దినోత్సవము ను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుండి సప్తగిరి సర్కిల్ వరకు అవగాహనా ర్యా
విశాలాంధ్ర ధర్మవరం:: స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై బిజెపి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ స
ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిద్దాం చింతపల్లి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్ విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ విధిగ
రాజాం (విజయనగరం జిల్లా ): రాజాం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సెంటర్ స్ట్రీట్ లైటింగ్ గత కొద్ది రోజులుగా వెలగటలేదు. రోడ్డుకు రెండు వైపులా వెలగవలసిన లైట్లువెలగకపోవడంతో మెయిన్ రోడ్డు అంధకార
రాజమండ్రిలో ఉన్న ఆంధ్ర ప్రేపర్ మిల్ కు ఎంతో చరిత్ర ఉంది. ఎంతో పేరుగాంచిన ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్ ప్రకటించింది. మిల్ ను లాకౌట్ చేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. మిల్ గేట్లకు తాళం వేస
చిన్నాన్నపై వ్యక్తిత్వ హననం తగునా జగన్ అంటూ బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ మంత్రి వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లే
పులివెందులే నా ప్రాణమని, విజేతలు ఎవరో తేల్చేది ప్రజలేనని సీఎం జగన్ పేర్కొన్నారు. పులివెందులలో ఇవాళ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సీఎస్ఐ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో
విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎంఎల్ఏ అభ్యర్ధిగా అక్కేన మోహనరావు బుదవారం నామినేషన్ దాఖలు చేశారు. మోహనరావు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికా
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వత్థ నారాయణ.విశాలాంధ్ర ధర్మవరం::: ఇండియా కూటమి ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని, ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని ఇండియా కూటమి కాంగ్రెస్ ఎమ్మెల
విశాలాంధ్ర బ్యూరో – బాపట్ల : వైకాపా ఎంపీ నందిగం సురేశ్పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్బాబు అనే వాలంటీర్ తన ఉద్యోగానికి ర
విశాలాంధ్ర -విజయనగరం రూరల్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పట్టణానికి చెందిన ప్రముఖ ధార్మికవేత్త అప్పసాని రంగారావు దొర పేర్కొన్నారు. పట్టణంలోని రామా
•అన్నదాతల సంక్షేమమే కూటమి లక్ష్యం•రైతాంగానికి చంద్రన్నపాలనలో స్వర్ణ యుగం•రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశంలోకి రండి•పావులూరు,వింజనంపాడు నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిక•
విశాలాంధ్ర ,సీతానగరం: మండలంలోని జోగమ్మపేటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అధ్యక్షులు తట్టికోట గౌరు నాయుడు అధ్యక్షతన జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో సీతానగరం మండల ఏపీటిఎఫ్ శాఖ నూతన అధ్
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బుధవారం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాలలో నాయకులు, కా
విశాలాంధ్ర, పార్వతీపురం: వైఎస్ఆర్సీపీ పార్వతీపురం ఎంఎల్ఏ అభ్యర్ధిగా అలజింగి జోగారావు బుదవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 10గంటల3నిమిషాలకు ముహుర్త సమయానికి పట్టణంలోని శ్రీవినాయక
విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ పత్రికలో వచ్చిన వార్తను మేము పూర్తిగా ఖండిస్తున్నామని బుధవారం ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి, జిల్లా ప్రధాన కార
విశాలాంధ్ర,ఎన్ పి కుంట: కదిరి నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఎస్ మక్బూల్ అహ్మద్ గురువారం కదిరి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ ను వేస్తున్న శుభ సందర్భంగా మండలంలోని ప్రజా ప్రత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు కురిపించారు. మంగళవారం జరిగిన మేమంతా సిద్ధం సభలో మంత్రి బొత్స సత్యనారాయణను తండ్రిలాం
విశాలాంధ్ర- ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ,వజ్రకరూర్ మరియు విడపనకల్ మండలాల్లో ప్రభత్వా పాఠశాలల్లో 2024వ సంవత్సరం లో పదవ తరగతి పరీక్షల లో 60 శాతం పైన మార్కులు సాధించిన వీరశైవ విద్యార్థి
బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అప్పారావు విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- బహుజన సమాజ్ పార్టీ గుర్తు అయిన గజరాజు (ఏనుగు) పై ఓటు మన్య ప్రాంత అభివృద్ధికి చోటు అని ఆ పార్టీ
విశాలాంధ్ర అనంతపురం వైద్యం ఆఫ్రికా దేశాలలో మలేరియా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఆఫ్రికా మలేరియా డే గా జరుపుకునేవారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మలేరియా దినోత్సవాన్ని ఆఫ్రికా దేశాలలో కాకుండా ప
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని రాగిమాన్ దొడ్డి, గంగులపాడు గ్రామాల్లో రిపేరికి వచ్చిన చేతి పంపులను గ్రామ సర్పంచ్ చంద్రకళ, వైసీపీ నేత యంకప్పస్వామి ఆధ్వర్యంలో బుధవారం బోరు మెకా
ఇంకుడు గుంతలలో నిలువ నీటిని పరిష్కరిద్దాం.. మలేరియా సబ్ యూనిట్ అధికారి కన్నబాబు విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్య ప్రాంతంలోనూ మైదాన ప్రాంతానికి దీటుగా ఎండలు మండ
విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ బుధవారం భారీ జన సందోహం మధ్య నామినేషనను దాఖలుచేశారు. నామినేషన్ పత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ
విశాలాంధ్ర-అనంద పురం : కాపు బలిజ సంక్షేమ సేన విశాఖ జిల్లా రైతు విభాగం అధ్యక్షులుగా మండల కేంద్రమైన ఆనందపురం గ్రామానికి చెందిన మీసాల నాగేశ్వరరావును నియమిస్తూ కాపు బలిజ సంక్షేమ సేన వ్యవస్
విజయవాడ పోలీస్ కమిషనర్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడాన్ని టీడీపీ నేత బోండా ఉమా స్వాగతించారు. వైసీపీ కండువా కప్పుకుని పనిచేస్తున్న పోలీసులకు ఇదొక హెచ్చరికగా భావించాలన్నారు. ఇది చూసి
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు చెప్పారు. వీరు పత
ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్ స్లిప్ ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు క
బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన మద్దతు సిగ్గుచేటురాష్ట్రానికి బీజేపీ అడుగడుగునా మోసంజంగాల నామినేషన్ కార్యక్రమంలో నారాయణ విశాలాంధ్ర – గుంటూరు: మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషా
ఎన్నికల సంఘానికి సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా లేఖ న్యూదిల్లీ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తూ విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తగు చర్యలు తీసుకోవాల
. విధ్వంసమే వైసీపీ అజెండా. చంద్రబాబు విమర్శలు విశాలాంధ్ర-పాతపట్నం (శ్రీకాకుళం): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని…అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్మోహన
. ట్రిపుల్ సీతో అక్రమాలపై జల్లెడ. వెబ్ కాస్టింగ్ ద్వారా చెక్పోస్టుల్లో పర్యవేక్షణ. సీఈఓ ప్రత్యేక దృష్టి విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఓట
చంద్రబాబుది చంద్రముఖి పాలన: సీఎం జగన్ డ్రీమ్ మీది… స్కీమ్ నాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల కలలను సాకారం చేశానని, పాదయాత్రలో ఇచ్చిన హామ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కాగితాల వీధిలో గల ప్రణవ సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఇటీవల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో నూరు శాతం సాధించడం జరిగిందని కరెస్పాండెంట్ కిషోర్ హెడ్మాస్టర్
– అధికారుల తీరు పై పలు అనుమానాలు … విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.23.04.2024ది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష కూటమి నేతల ప్రచార వాహనాలు పై మంగళ వారం మీడియా అడిగిన ప్
విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తిన మోహనరావు మంగళవారం ఒక సెట్ నామినేషన్ పత్రాలను పార్వతీపురం రిటర్నింగ్ అ
పాఠశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ విశాలాంధ్ర- ఉరవకొండ : విద్యతో ఏదైనా సాధించవచ్చని, నేటి ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానిక జ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ కిరణ
చెరపల్లి అడవిలో మహిళా మృతదేహం లభ్యం అడ్డపిక్కల కోసం వెళ్లి మృత్యువాత పడిన వృద్ధురాలు రాజులమ్మ విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- అడ్డపిక్కల కోసం అడవికి వెళ్లి గడచిన
512 మార్కులతో ప్రతిభ చూపిన అంజూరి జోష్ణ విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రాష్ట్రవ్యాప్తంగా విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మండల కేంద్రంలోని రామాలయం వీధిలో గల నిర
ఆలోచించి ఓటు వేయండి..ఓటర్లకి విజ్జప్తి చేస్తున్న..కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొబ్బిలి శ్రీను..నేడు నామినేషన్ దాఖలు..విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ‘నేనొక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను. ప్రజ
విశాలాంధ్ర. విజయనగరం : మే 13 వ తేదిన ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఎన్.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. సాదా దుకాణములు మరియు సంస్థలలో పనిచేస్త
సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులకు మండలంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు. ప్రథమ స్థానం దక్కించుకున్న యశ్వంత్ నాయుడు, ద్వితీయ స్థానంలో టీజ అన్సిత. విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు
విశాలాంధ్ర సీతానగరం:మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లు2002లో స్థాపించిన హోలీ క్రాస్ స్కూల్ ఉత్తమ ఫలితాలు సాధనతో పాటు ఉత్తమ విద్యను, బోధనను అందిస్తున్న సంస్థగా మంచి పేరు తెచ్చుకుంది.ఆహ్లాదక
విశాలాంధ్ర,కదిరి. పట్టణ పరిధిలోని మున్సిపల్ హై పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.నాగరాజు తెలిపారు.149 మంది విద్యార్థులు పరీ
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముచ్చటగా మూడవసారి కాంగ్రెస్ పార్టీ నుండి పట్టణానికి చెందిన చేనేత వర్గీయుడు, స్థానికుడు, బిసి సామాజిక వ్యక్తి, రంగన అశ్వత్థ
హెడ్మాస్టర్ ఉమాపతివిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయ దుందుభి మ్రోగించడం జరిగిందని హెడ్మ
హెడ్మాస్టర్ రాంప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంజయ్ నగర్లో గల బిఎస్సార్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విజయ దుందుభి మ్రోగించడం జరిగిందని హె
విశాలాంధ్ర ధర్మవరం::2023-24 సంవత్సరపు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక యశోద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప
ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని, పట్టణములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, పురపాలక సంఘ పాఠశాలలు, కేజీబీవీ పాఠశాలలు, ఏపీ మోడల్ స్కూల్, పాఠశాలలో పదవ త
విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా ) : ఉంగుటూరు నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల కూటమి అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు మంగళవారం ఉంగుటూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి
సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం
విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో జ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణతను సాధించారు. పాఠశాలలో చదివిన వజ్ర కరూర్ మండలం చా
పతంజలి ఆయుర్వేద కేసులో తదుపరి విచారణ వారంపాటు వాయిదా పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసిం
సైనిక విన్యాసాల్లో భాగంగా.. నిర్వహించే ఎయిర్ షో కోసం రిహార్సిల్స్ చేయడానికి రెండు హెలికాఫ్టర్లు గాల్లోకి ఎగిరాయి. ఇంతలోనే ఒక దానిని ఒకటి ప్రమాదవశాత్తూ ఢీకొట్టి కూలిపోయాయి. ఈ ప్రమాదంలో
లోక్సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తా
విజయవాడ తూర్పులో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత ఎంవీఆర్ చౌదరి టీడీపీ కండువా కప్పుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) సహకారంతో సోమవా
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఇంటి నుంచి పంపిన ఆహారంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు పంపిన ఆహారంలో బంగాళదుంప, చామదుంప, మామిడిపండ్లు ఉండకూడద
. పాఠ్యాంశాల్లో ‘హిందూత్వ’ చొరబాటు. చరిత్ర, రాజకీయ శాస్త్రాలను మార్చే కుట్ర. పాఠశాల విద్య, అక్షరాస్యతకు ఖర్చు చేసింది ఏదీ?. పాఠశాలల సంఖ్యను తగ్గించేస్తున్న వైనం. విద్యార్థులకు స్కాలర్ష
విశాలాంధ్ర-నూజివీడు టౌన్ : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ముసునూరు మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన ఆకుల వెంకట సాయి నాగ మనస్వి (599/600 మార్కులు) రాష్ట్రంలోనే ప్రథ
. రాష్ట్రవ్యాప్తంగా 44 వేల మంది రాజీనామాలు. వైసీపీ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం. విపక్ష అభ్యర్థుల్లో గుబులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అనుకున్నదదొకటి, అయినది ఇంకొకటి అన్న చందంగ
విశాలాంధ్ర -తనకల్లు : తనకల్లు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో గత సంవత్సరాలుగా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సాయిబాబా వి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని అన్నవరం వారపు సంతలో వైకాపా అభ్యర్థి మధ్యరాస విశ్వేశ్వర రాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్ర
విశాలాంధ్ర -విజయనగరం టౌన్ విజయనగరం ఎంపీ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోమవారం బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నాగ
–మండల టాపర్ గా ఆర్.పి సందీప్ సింగ్ విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విజేత ఇంగ్లీష్ మీడియం హైస్కూలు విద్యార్థులు విజయ పరంపరను కొనసాగిస్తూ విజయకేతనం ఎగురవేశ