దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నేటి వరకు దేశవ్యాప్తంగా . టీకా వేసుకున్న వారి మొత్తం సంఖ్య 11,11,79,578గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.’రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భం
కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయి
జబల్పూర్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక మందుల దుకాణం కరోనా రోగులకు ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్న్ని నిర్ధిష్ట ధర కంటే అధికంగా (రూ.18 వేలు) విక్రయిస్తుండడంతో, ఆ దుకాణాన్ని సీజ్ చేస
ప్రతాప్గర్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గర్ జిల్లా మన్గ్రౌరా బ్లాక్ పంచాయితీ ఎన్నికల్లో 10 మంది అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు. గెలుపొందిన వారిలో
దిల్లీ : గోవా రాష్ట్రంలో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా ఎటువంటి పొత్తులు లేకుండా పోటీ చేస్తుందని పార్టీ సీనియర్ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా త
దిల్లీ : కొవిడ్-19 మార్గదర్శకాలు తగిన విధంగా పాటించకపోవడం భారత్లో కరోనా సెంకడ్ వేవ్ విజృంభించడానికి ప్రధాన కారణంగా అఖిల భాతర వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టరు రణదీప్
దిల్లీ : ఖురాన్లోని కొన్ని శ్లోకాలను తొలగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్లోని షియా సెంట్రల్ బోర్డు ఆఫ్ వక్ఫ్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ వసీం రిజ్వి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్
టెహ్రాన్ : ఇరాన్ అణు శుద్ధి కర్మాగారం నటాన్జ్పై ఉగ్రవాదులు దాడి చేసారు. యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు అధునాతన సెంట్రిఫ్యూజ్లను ప్రారంభించిన నటాన్జ్ అణు కర్మాగారంలో విద్
జర్మనీ వైమర్లోని బుఖెన్్వాల్డ్ విముక్తి ఉద్యమం జరిగి 76ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబంధిత వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకుంది. వైమర్లోని బుఖెన్వాల్డ్, మిట్టెల్బావు-డోరా
లిమా : లాటిన్ అమెరికా దేశమైన పెరూలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి పెడ్రో కాస్టిల్లో (51) 16.1 శాతం ఓట్లతో విజయం సాధించారు. మాజీ నియంత అల్బెర్టో ఫుజిమెరి కుమార్తె కైకో ఫ
క్విటో : ఈక్వెడార్లో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ బ్యాంకర్, కన్సర్వేటివ్ గిల్లెర్మో లాస్సో విజయం సాధించారు. క్రియేటింగ్ ఆపర్చునిటీస్ (క్రెయో) అభ్యర్థి గిల్లెర్మో లాస్స
దీప్ సిద్దూకు బెయిల్ ఇవ్వద్దన్న దిల్లీ పోలీస్ విచారణ 16కు వాయిదా దిల్లీ : హింసను ప్రేరేపించడం, జాతీయ జెండాను అగౌరవపర్చడమే పంజాబీ నటుడు దీప్ సిద్దూ ఉద్దేశమని దిల్లీ పోలీసులు కోర్టుక
దిల్లీ : పశ్చిమబెంగాల్లో బీజేపీ మతంతో పాటు కుల రాజకీయాలు ప్రారంభించింది. ఎస్సీల ఓట్ల కోసం జిమ్మిక్కులు చేస్తోంది. షెడ్యూల్డ్ కులాల గురించి తృణమూల్ నాయకులు అవమానకర వ్యాఖ్యలు చేశారన
కోజికోడ్ : కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ విధ్వంసానికి దిగింది. పాలక సీపీఎం కార్యాలయంపై సోమవారం అర్ధరాత్రి దాడి చేసింది. కోజికోడ్కు సమీపంలో గల సీపీఎం కార్యాలయంపై కాంగ్రెస్
కరోనాను కట్టడికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. ఒడిశాలో ఇప్పటికే టీకాల కొరత కారణంగా 900 కోవిడ్ వ్యాక్సిన్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది మహమ్మారి బారిన పడడం తాజాగా కలకలం రేపుతోంది.దీంతో అలర్టైన అధికారులు కరోనా బారిన పడిన ఉద్యోగులను క్వారంటైన్కు తరలించి కోర్టు
రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగల్ ఇచ్చింది. దీంతో భారత్లో ఆమోదం పొందిన మూడో కరోనా వ్యాక్సిన్గా స్పుత్నిక్ వి నిల
భారత్- నేపాల్ భద్రతా ఏజెన్సీలు ఈ నెల 24 నుంచి భారత్- నేపాల్ సరిహద్దులు పూర్తిగా మూతబడుతున్నాయి. కరోనా కేసుల పెరుగుతుండటం, యూపీ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇర
ప్రజలు తమ ఆరోగ్యం కోసం, ప్రాణాల కోసం కచ్చితంగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, అలా కుదరని పక్షంలో తాము కఠిన నిబంధనలు విధించాల్సి ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప హెచ్చరించారు. కోవ
పాలన పేరుతో మమతా బెనర్జీ పదేళ్లుగా తీవ్ర గందరగోళాన్నే సష్టించారని, చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దీదీ ఇక క్లీన్బోల్డ్ అని, నాలుగు విడతల్లోనూ బీజేపీ సెంచరీ సాధించ
భారత్ తరపున పలు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో సత్తా చాటిన షఉటర్ నేహ తోమర్ ముజఫర్నగర్ జిల్లా మఖియాలి పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్ధిగానామినేషన్ దాఖలు చేశారు. జర్మనీలో జ
కరోనా వైరస్ ముప్పు నుంచి బయటపడేందుకు దేశ ప్రజలందరికీ ప్రభుత్వం టీకాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా ట