మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్చే హక్కు ఎవరిచ్చారు నీకు?మోడీ కి ధోనెపూడి సూటి ప్రశ్న వాయు కాలుష్యాన్ని నిర్మూలన చేయలేవా మోడీ? జగ్గయ్యపేట ను పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యం… దీనికి పర
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:: పీఏబీఆర్ కుడి కెనాల్ ద్వారా 49 చెరువులకు నీటితో నింపాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. అనంతరం వారు పీఏబీఆర
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: గణితం ప్రపంచ గమనాన్ని మార్చినది, సాంకేతికత ఆవిష్కరణ, సూపర్ కంప్యూటర్ ను అందించిందని అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ ఎం. అనంత రాముడు, డైరెక్టర్ ఎం.రమేష్ న
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీవిశాలాంధ్ర ధర్మవరం;; మూగజీవాలను హింసించరాదని, వాటిని కూడా భుజించడం తప్పు అని, వాటితో ప్రేమను పంచుకోవాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ స
ఎంఈఓలు గోపాల్ నాయక్. రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వస్తువులో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని ఎం ఈ ఓ.1 రాజేశ్వరి దేవి, ఎంఈఓ.2గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు వినియోగదారుల దినోత
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 198 బాలురకు స్టడీ మెటీరియల్స్ ను ఆంధ్రప్రదేశ్ బెస్త కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్ట
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ గణిత శాస్త్ర దిన
విశాలాంద్ర బ్యూరో శ్రీ సత్యసాయి – జిల్లాలో ప్రజల విద్యుత్ సమస్యలను నేరుగా గుర్తించి వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించిన నికరెంటోళ్ల జనబాట క
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక ఎస్కే ప్రభుత్వ హైస్కూల్లో సోమవారం గణిత శాస్త్ర దినోత్సవంను పురస్కరించుకొని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 138 జయం
ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కౌకుంట్ల రవి విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పేద, ఎస్సీ, ఎస్టీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అర్హత లేని ఆర్ఎంపీ డాక్టర్ల పై చర్య
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో హామీ లేకుండా చేసి, గాడ్సే వారసులను తృప్తి పరిచేందుకు పథకంలో గాంధీ పేరు లేకుండా చే
తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి చిరునామాగా నిలిచిన హాస్య బ్రహ్మా బ్రహ్మానందం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీ హైదరాబాద్లోని రాష్ట్రపతి నివాసంలో జరి
ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇంజిన్కు సంబంధించిన ఆయిల్ ప్రెజర్ తగ్గిపోయింది.క్షణాల్లోనే ఆయిల్ ప్రెజర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి చెందిన ప్రభుత్వ ఆఫీసులను అధికారులు విజయవాడకు తరలించారు. దీంతో హైదరాబాద్ లోని పలు ప్రభుత్వ భవనాలు ఖాళీ అయ్యాయి. అయినప్పటికీ తెలంగాణకు చెందిన పలు
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మరోసారి రౌడీ ఘటన చోటుచేసుకుంది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం ఇద్దరు అన్నదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల ప్రకారం, మృతులు క్రొత్త
ఈ మేరకు నోటిఫికేషన్ను విడుదల చేసిన కేంద్రం సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ
ఆరావళి పర్వతాల విషయంలో ప్రతిపక్షాల ఆందోళనను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. తాజా నిబంధనల వల్ల పర్వతాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని స్పష్టం చేసింది. నూతన నిబంధనలతో 90 శాతం పర్వతాలు సురక్షితం
భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఎవరూ కదిలించకుండా శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసా
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని శివానగర్లో ఆశా కార్యకర్త అయిన ఇర్ఫాన్ (47) గుండెపోటుతో గురువారం రాత్రి మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మృతురాలు ఇర్ఫాన్ ఆశా
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని రావులచెరువులో ఉంటున్న వడ్డే లక్ష్మీదేవి ఇంటిలో రాత్రి దొంగలు పడి బీరువా తెరిచి 20వేల రూపాయలు నగదు తులం బంగారం నగలు చోరీకి గురి అయిందని బాధితురాలు తెల
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమం పై ప్రజలకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో పట్టణములోని ఎల్సికేపురంలో అవగాహ
కాయకల్ప థీమ్స్ అధికారులు స్టీఫెన్ పాల్, సురేందర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను మరింత మెరుగుపరచాలని, ఇందుకు ఆసుపత్రి అధికారులు, సిబ్బంది సమన్వయంతో త
రైతులనుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ రైతుల బాధలు అధికారులు అర్థం చేసుకోవాలి భూ సమస్యలపై ఎక్కువ దృష్టిపెట్టాలన
విశాలాంధ్ర ధర్మవరం : రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో అమలు అవుతున్న స్వామిత్వ సర్వే, అంగన్వాడి కేంద్రం హెల్త్ సబ్బు సెంటర్ ను ధర్మవరం ఆర్డీవో మహే
: 0 -5 ఏళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలిజిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాల
అనకాపల్లిలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబుత్వరలో 75 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనచిన్న చిన్న ఆలోచనలు ఒక్కోసారి అభివృద్ధికి, గొ
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి ఇవి పాటిస్తే రోగాలు దరిచేరవు చీపురు పట్టి రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు వలేటివారిపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం హాజరైన కందుకూరు ఎ
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని అన్న క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ ఏ. రామచంద్రరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్కు అల
విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా) : రాజాం పురపాలక సంఘం పరిధిలోని తెలగవీధికి చెందిన నాయి బ్రాహ్మణ సోదరుడు చెల్లూరి శ్రీను వాసురావు ప్రమాదవశాత్తు కాలు విరగడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చ
కోడిగుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయంటూ ఇటీవలి కాలంలో వస్తున్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వ అధీనంలోని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ స్పష్టత ఇచ్చింది. దేశంలో విక్రయించే
వ్యూ పాయింట్ నుంచి అస్సలు కనిపించని తాజ్సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. పలు నగరాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు అలముకుంటోంది. రెండు మూడు అడుగుల ద
తిరుమల పరకామణిని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఏపీ హైకోర్టుకానుకల లెక్కింపులో ఏఐ, ఆధునిక యంత్రాలు వాడాలని సూచన తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని పరకామణి (కానుకల లెక్కింపు) విభాగాన్ని పూర
తిరిగి రావడానికి ఏడాది దాకా పట్టొచ్చని హెచ్చరికవీసా స్టాంపింగ్ లో తీవ్ర ఆలస్యమవుతోందని ఉద్యోగులకు అంతర్గత మెమో టెక్ దిగ్గజం గూగుల్ తన విదేశీ ఉద్యోగులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ట్
ఏపీలోని అన్ని విద్యాసంస్థల్లో ముస్తాబు కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ముస్తాబు’ అనే కొత్త కా
నేర పరిశోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులు ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏబీసీడీ పురస్కారాల కార్యక్రమంఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో నేర పరిశోధన విభాగంలో అత్యుత్తమ ప్రతిభ
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 21న ధర్మవరం పట్టణంలో పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోతో పాటు ఇంచార్జ్
విశాలాంధ్ర ధర్మవరం ; మానవతను మరోసారి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా పట్టణములోని పూజారి లక్ష్మయ్య 55 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అనుకోకుండా మృతి చెందాడు. ఈ విష
దాత లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మోడల్ స్కూల్ లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు దాత లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ చేతులమీదుగా విద్యార్థులకు మెట
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 21న ధర్మవరం పట్టణంలో పల్స్ పోలియోను విజయవంతం చేయుట అందరి బాధ్యత అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోతో పాటు ఇంచార్జ్ డిప్యూటీ డి ఎ
రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నావెంకటేష్.విశాలాంధ్ర ధర్మవరం;; మానవసేవే మాధవ సేవ అని, అన్నదానం మహాదానముతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకట
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు ఆదర్శనగర్లో పలు ప్రాంతాలు రాత్రి వేళ అంధకారంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమన
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం శ్యాంపురం గ్రామంలోని శ్రీ గాయత్రి శ్రీనివాస అగ్రహారంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 26 వ తేదీన ‘భారీస్థాయిలో శ్రీ శ్రీనివాసా కళ్యాణం’ జరుపనున
వచ్చే వరల్డ్ కప్కు భారీగా పెరిగిన ప్రైజ్ మనీ వచ్చే ఏడాది జరగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్కు సంబంధించిన ప్రైజ్ మనీని ఫిఫా భారీగా పెంచింది. గత టోర్నమెంట్తో పోలిస్తే ఏకంగా 50 శాతం అధికంగా, ర
పెన్నహోబిలం ఆలయ నూతన రథం నిర్మాణా పనులు వేగవంతం గవి మఠాన్ని సందర్శించిన ఆర్ జె సి చంద్రశేఖర్ ఆజాద్ విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పురాతన ఆలయాలను కాపాడడమే కాకుండా వాటిని అభివృద్ధ
యువ నాయకుడు హాదీ మృతి నేపథ్యంలో అల్లర్లు, హింస ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు పాల్పడవద్దని ప్రభుత్వం విజ్ఞప్తిజర్నలిస్టులపై దాడి, మైనార్టీ నేత హత్యను ఖండించిన యూనస్ ప్రభుత్వం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని టీడీపీ గ్రామ అధ్యక్షులు వెంకన్న, భీమన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో కొలి
క్రికెట్ బెట్టింగ్లో పట్టుబడ్డ ప్రధాన అనుచరుడు అరెస్ట్ మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ నేత కొడాలి నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, రాజకీయ సలహాదారు అయిన కూనసాని వినోద
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈ కేసు నమోదైన దాదాపు 21నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయడం కీలక పరిణామంగా మారింది.ద
ఉత్తర భారతదేశం ఈ రోజు దట్టమైన పొగమంచుతో నిండి ఉంది.పంజాబ్ నుంచి బిహార్ వరకు ఆకాశం విషపూరితంగా మారినట్లు కనిపిస్తోంది.గంగా నది పరివాహక ప్రాంతాల్లో దృశ్యాల విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపో
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ-జీ రామ్ జీ) బిల
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి, పార్టీ కార్
ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీని శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీని కారణంగా దృశ్య స్పష్టత తీవ్రంగా పడిపోవడంతో విమాన రాకపోకలపై తీవ్ర ప్ర
మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 40 మంది మావోయిస్టులు ఈరోజు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర స్థాయి కీలక
యువనేత మృతితో బంగ్లాదేశ్లో చెలరేగిన నిరసనలు బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువజన నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది (32) మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రాజధాని ఢాకా
ముదిగుబ్బ మండలం సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; ముదిగుబ్బ మండలములోని చుక్కల భూములను పరిష్కరించాలని, మండలంలో నెలకొన్న వివిధ సమస్యలపై పక్షాన పరిష్కా
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మల కుమారి విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం శ్రీ చింతలపాటి వర ప్రసాదమూర్తి రాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకే
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల రోటరీ క్లబ్ మహాత్మా గాంధీ పార్కును, తదుపరి రోటరీ క్లబ్ కార్యాలయాన్ని రోటరీ క్లబ్ డిజి రవీంద్ర, వేద, అసిస్టెంట్ గవర్నర్ సుమంత్ సంద
మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి కావలసిన త్రాగునీటిని దృష్టిలో ఉంచుకొని ఈనెల 20వ, 21వ, 22వ తేదీలలో (మూడు రోజులపాటు) పట్టణంలో నీటి సుబ్బారావు ఉండదని మున్సిపల్ కమిష
కరెస్పాండెంట్ శ్వేతవిశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని గొట్లూరు సమీపంలో ఉన్న నైరా ఏరుడైట్ పాఠశాల విద్యార్థి జి గౌరీశంకర్ ఈనెల 14 తేదీన విశాఖపట్నం లో జరిగిన ఫస్ట్ ఎండురెన్స్ ఓపెన్ స్టేట
మరో రెండు రోజుల్లో బాధ్యతల స్వీకరణవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా వెంకట రమణయ్య ను ప్రభుత్వం ఈనెల 15వ తేదీన నియమించడం జరిగిందని పురపాలక అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని మాజీ ఎఫ్ పి షాపు డీలర్లకు రావలసిన డబ్బును ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డిఓ మహేష్ కు వైఎస్ఆర్సిపి నాయకులు దేవరకొండ రమేష్, రమాదేవి, దాడి తోట కృష్ణ,,
దేశంలో చాలామందికి కనీసం నీళ్లే దొరకవన్న ప్రధాన న్యాయమూర్తిడబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలు పాటించాలంటూ దాఖలైన పిటిషన్ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు, తాగునీటిలో ఉండే క్యాన్సర్ కారక రసాయనాల పరిమి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తాజాగా సంస్థల యజమానులకు ఒక కీలకమైన అవకాశాన్ని కల్పించింది. గతంలో వివిధ కారణాల వల్ల తమ ఉద్యోగులను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పరిధిలోకి తీసుకురాలేని సంస
కోటి సంతకాల ఉద్యమం చారిత్రక విజయం అన్న జగన్చంద్రబాబు తన తప్పులను కలెక్టర్లపై నెడుతున్నారని వ్యాఖ్యచంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు
రేపు ఢిల్లీకి పయనం కానున్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశంపోలవరం బకాయిలు, నల్లమల్ల సాగర్పై ప్రధానంగా చర్చఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి హస్తిన పర్యటనకు
నాలుగు కేసుల్లో విచారణకు అనుమతించిన నాంపల్లి కోర్టు నేటి నుంచి సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ ప్రారంభంఇప్పటికే రెండుసార్లు 8 రోజుల పాటు రవిని ప్రశ్నించిన పోలీసులుపైరసీ వెబ్సైట్ ాఐబొమ్
ఆంధ్రప్రదేశ్లో జిల్లా స్థాయి పాలనను మరింత పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ లక్ష్యాల అమలును వేగవంతం చేసే ఉద్దేశంతో ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను
కాలుష్యం తీవ్రంగా పెరగడం కారణంగా దిల్లీలో దట్టమైన పొగమంచు చోటు చేసుకుంది.దాని ప్రభావంతో ఎదురుగా ఉన్న వాహనాలు, వ్యక్తులు కూడా స్పష్టంగా కనిపించకపోవడం ఏర్పడింది.ఈ పరిస్థితి కారణంగా నగర
విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో కొత్తగా మరో కేసు నమోదైంది. గత ఏడాది జులై నెల
విశాలాంధ్ర – విజయనగరం : ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా సీనియర్ నాయకులు మిత్తిరెడ్డి మధుసూదనరావ
విశాలాంధ్ర – రాజాం : రాజాం పట్టణంలోని చీపురుపల్లి రోడ్డులో గల శ్రీ గురజాడ పాఠశాలలో శుక్రవారం ఫైర్ & సేఫ్టీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజాం అగ్నిమాపక మ
27 ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాకు వలస!ఆస్ట్రేలియా కాల్పుల నిందితుడికి హైదరాబాద్ మూలాలు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తీవ్ర కలకలం రేపిన సామూహిక కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడికి హైదరాబాద్ మూలాల
రాష్ట్ర పాలనలో వేగాన్ని పెంచి, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ాస్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్్ణ అనే సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.ఈజ్ ఆ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వలసలు వద్దు – ఉపాధి పనులు ముద్దు అని ఎవరూ కూడా వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ
ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు సంకారపు నరసింహులు విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించుట వైద్యుల యొక్క ముఖ్య లక్ష్యము అని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమ
మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని మానవతా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, మెడికల్ ఆఫీ
తహసీల్దార్ సురేష్ బాబువిశాలాంధ్ర- ధర్మవరం : పట్టణ గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలను తప్పనిసరిగా అరికట్టాలని తాసిల్దార్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 20వ వార్డు పిఆర్టి వీధి నందు నివాసముంటున్న అంజలీదేవి ఇల్లు ఈనెల 15వ తేదీ రాత్రి విద్యుత్ షార్ట్ షర్టు కావడంతో ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. దీంతో సమ
పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో శివమ్మను సత్కరించిన పరిటాల సునీత, శ్రీరామ్విశాలాంధ్ర- ధర్మవరం : తోలుబొమ్మల కళాకారిణి డి.శివమ్మ ధర్మవరం ఖ్యాతిని దేశమంతా తెలుసుకునేలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.1975 లో విడుదలైన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ను సవరించడం ద్
: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిలోక్సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా చట్టాల (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. సబ్కా బీమా – సబ్కీ రక్షా అనే పేరుతో
కేంద్రం బిల్లును వెనక్కి తీసుకోవాలి: ప్రియాంకగాంధీమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర వ్యతిరేకత
హోలీ పండుగ నేపథ్యంలో ఎగ్జామ్ తేదీ మార్చిన ఇంటర్ బోర్డు మార్చి 3న జరగాల్సిన పరీక్ష మరుసటి రోజుకు వాయిదాతెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలకు సంబంధించి ఒక తేదీలో మార్పులు చేస్తూ ఇంటర్ బోర
టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో
భారతీయ నిపుణులపై ప్రభావం?హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులకు కొత్త నిబంధనలు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాతో పాటు
నాటో సభ్యత్వ ఆశలు వదులుకునేందుకు జెలెన్స్కీ సుముఖత రష్యాతో యుద్ధాన్ని ముగించే దిశగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఒక కీలక ప్రతిపాదన చేశారు. పశ్చిమ దేశాలు తమకు స్పష్టమ
ముగ్గురు నిందితుల అరెస్ట్.… విశాలాంధ్ర–అమడగూరు:అమడగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కర్ణాటక వాసి ముత్తప్ప హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి వివాదాలు, అవమానంతోనే హత్యకు కారణమని దర
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: యోగాసనాలు.. మానసిక రుగ్మతులకు ఔషధం అని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట్ కృష్ణ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో ఆరవ
యువర్ ఫౌండేషన్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు అన్నదానం చేయడం దైవ సేవతో సమానమని యువర్ ఫౌండేషన్ సంస్థ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప
