విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: యోగాసనాలు.. మానసిక రుగ్మతులకు ఔషధం అని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట్ కృష్ణ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో ఆరవ
యువర్ ఫౌండేషన్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు అన్నదానం చేయడం దైవ సేవతో సమానమని యువర్ ఫౌండేషన్ సంస్థ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప
విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ :-విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్థానిక శాసన సభ్యురాలు,ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్న
నిమిషాల్లోనే వెనుదిరగడంతో అభిమానుల ఆగ్రహంపది నిమిషాల లోపే మైదానం వీడిన ఫుట్బాల్ స్టార్ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని దగ్గర నుంచి చూద్దామని వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చిన అభిమా
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.830.04 కోట్ల నిధులు విడుదలకు పరిపాలనా అనుమతి ఇస్తూ రాష్ట్ర ప
విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును కోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ మేరకు తు
బేబీ పౌడర్ వాడకంతో ఇద్దరు మహిళలకు క్యాన్సర్ ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్కు అమెరికా కోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన బేబీ పౌడర్ వాడకం వల్ల తమకు ఒవ
జనవరి నుంచి బాధితులను గుర్తించి పరిహారం అందించే ప్రక్రియ ఇటీవలి విమానాల రద్దు, ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారీ ఊరట కల్పించింద
ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ చట్టసభ్యులుభారత్పై ట్రంప్ విధించిన 50% టారిఫ్ల రద్దుకు అమెరికాలో తీర్మానం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్
విశాలాంధ్ర,కదిరి…పట్టణంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రం లో పని చేసే దినసరి కార్మికుల కూలీ రేట్లు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బి. కదిరప్ప అన్నారు. శుక్రవారం ఆయన వ్యవసాయ ప
శ్రీ సత్య సాయి సేవా సమితి..2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్యసాయి సేవా సమితి 2 టిఆర్టి సర్కిల్ సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, ఆచారి జనా
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రెండు వాహనాలైన ఒక టాటా ఇండికా కార్ ఒక ద్విచక్ర వాహనమును బహిరంగ వేలం నిర్వహిస్తున్నట
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర, శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్
కోలుకుంటున్నా వృద్ధురాలు చౌడమ్మవిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో స్క్రబ్ టైఫన్ వ్యాధి శాంతినగర్కు చెందిన 78 సంవత్సరాల చౌడమ్మకు సోకిందని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ జితేంద్రనాయక
రోటి క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వ
విశాలాంధ్ర నందిగామ :-కారుని బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని మునగచర్ల గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 పై శుక్రవారం ఉదయం జరిగింది పోలీసులు అందించిన సమాచ
గత నెలలోనే 25 వేల మంది మరణించారని ట్రంప్ ఆవేదన రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం ఃమూడవ ప్రపంచ యుద్ధంఃగా పరిణామం చెందే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించా
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పలు వీడియోలు, ఫొటోలపై అభ్యంతరం ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో, ఈ-కామర్స్
సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించిన హైకోర్టు డివిజన్ బెంచ్ డిసెంబర్ 14 వరకు కొనసాగనున్న మధ్యంతర ఉత్తర్వులుతదుపరి విచారణను 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానంనందమూరి బాలకృష్ణ, దర్శకుడు
: మంత్రి నారా లోకేశ్విశాఖలో 20,000 సీట్ల సామర్థ్యంతో కాగ్నిజెంట్ క్యాంపస్ తక్షణమే 1,000 సీట్లతో టెక్ ఫిన్ సెంటర్ ప్రారంభంఇది రాష్ట్రానికి గేమ్ ఛేంజింగ్ అంటున్న మంత్రి నారా లోకేశ్ఆంధ్రప్రదేశ
అల్లూరి జిల్లా బస్సు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఆర్థిక సాయంప్రమాద స్థలాన్ని, బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్పై కొనసాగుతుండగానే, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ చిత్రాన్ని కూ
కర్ణాటక రాజకీయాలు గత కొన్ని నెలలుగా హాట్టాపిక్గా మారాయి.ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తరచుగా దిల్లీ ప్రయాణాలు చేయడం, బ్రేక్ఫాస్ట్ సమావేశాలు పెట్టడం వరుసగా వార్తల్లో నిలుస్తున్నాయి.
ఇండిగో సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు వేగం పెంచింది.ఈ పరిణామాల్లో భాగంగా, నాలుగు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు సమాచా
విశాఖపట్టణంలో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని రుషికొండ ఐటీ పార్క్లోని హిల్-2లోని మహతి ఫిన్టెక్
ఒడిశా భువనేశ్వర్లోని సత్య విహార్ ప్రాంతంలోని ఒక బార్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.మంటలు ఎలా చెలరేగాయో స్పష్టంగా తెలియకపోయినా, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు లేదా క
ఉత్తర జపాన్ తీరంలో భారీ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైన తీవ్రతజపాన్ను భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. ఉత్తర జపాన్ తీరంలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7
9 మంది మృతి? రోడ్డు ప్రమాదాలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఏపీలోని అల్లూరి జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న 91 ఏళ్ల పాటిల్ శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాం
9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి భద్రాచలం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది చిత్తూరు జిల్లా వాసులు మృతి చెందారు. ఈనెల ఆరో తేదీన తీర్థయాత్రల కోసం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో వీరు చి
విశాలాంధ్ర – విజయవాడ (వన్ టౌన్): కొందరు నాయకుల అత్యుత్సాహం భవానీమాల ధరించిన భక్తులతోపాటు సామాన్య ప్రజలకు కష్టాలు తప్పలేదు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా గిరిప్రదక్షణ చేసే భక్తులకు స్వాగ
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం ..కళ్యాణదుర్గం పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠ పరిస్థితుల మధ్య కొనసాగింది. గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిష
జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో దీపం, ఉజ్వల యోజన గ్యాస్ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాయని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వార
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర
ధర్మవరం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో యుటిఎఫ్ నిరసనవిశాలాంధ్ర ధర్మవరం; ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వెంటనే రివ్యూ పిట
జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి , కంటి వైద్య నిపుణులు డాక్టర్ అనురాధ.విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ఆప్టికల్స్ షాపుల యందు కంటి పరీక్షలను ఆప్తాలని అసిస్టెంట్ మాత్రమే పరీక్షించాలని,
విశాలాంధ్ర -ధర్మవరం; హిందూ సమ్మేళనం ధర్మవరంలో డిసెంబర్ 21సాయంత్రం 4.00 నుండి కాలేజీ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా వీటికి సంబంధించి వాల్పోస్టర్ విడుదల, స్థానిక ఎమ్మెల్యే వైద్
కరెస్పాండెంట్ సిస్టర్ రిన్సివిశాలాంధ్ర ధర్మవరం: అక్టోబర్ 18 వ తేదీన అనంతపురం ఆర్.డి.టీ. స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం, జీవన్ జ్యోతి స్క
–సిపిఐ తరఫున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 10 న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ఆస్పరి చౌరస్తా వద్ద నిర
సర్పంచ్ మోనాలిసా విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా సూచించారు. గురువారం మండల కేం
ఈ పర్యాయం లేదా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు అని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాన
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిప
దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.గత వారం చోటుచేసుకున్న అంతరాయాల వల్ల వేలాది విమానాలు రద్దు కావడం, అనేక విమానాలు భార
నేడు (గురువారం) 1950కి మించిన విమాన సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.ఈ ప్రయాణాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించింది.తమ నెట్వర్క్ పునరుద్ధరణ వేగంగ
అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం 12ఏ రైల్వే కాలనీనవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్
ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోట్ ఇండియా టూర్ 2025ః కి కౌంట్డౌన్ ప్రారంభమైంది.అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల ప్రత్యేక పర్యటనగా భ
వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం కోర్టు ఎదుట హాజరయ్యారు.పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జ
అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన గోల్డ్ కార్డ్ పథకంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్ఠాత్మక గోల్డ్ కార్డ్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద 1 మిలియన్ డాలర్లు
కేంద్ర మంత్రి సింధియాతో స్టార్లింక్ ప్రతినిధుల కీలక భేటీనగరాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాలకే ప్రాధాన్యత ప్రముఖ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్లింక్ ఎట్టకేలకు భారత్లో అడుగుప
కొత్వాల్గూడలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. నగర శివారులోని కొత్వాల్గూడలో రూ. 300 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి టన్నెల్ అక
పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు పల్నాడు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. జంట హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు కోర్టులో
విమానాల రద్దుపై క్షమాపణ చెప్పిన ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఇటీవల భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ఆలస్యమవ్వడంపై ఇండిగో ఎయిర్లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఈ భారీ
మూడో రోజూ పూర్ కేటగిరీలోనే గాలి నాణ్యత285కు చేరిన వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. వరుసగా మూడో రోజు గురువారం కూడా గాలి నాణ్యత ఃపూర్
హిడ్మాను ఎంకౌంటర్ చేయటం – కసబ్ ను ఉరి తీయటంలో రాజకీయ ఆంతర్యం ఏమిటి విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఆపరేషన్ సిందూర్ వంటి భారతదేశ భద్రతా దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట విని ఆపేసారని,
విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ధర్మవరం తాలూకా యూనిట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది. ఈ కార్యక్రమం పట్టణంలోని ఎన్జీవో హోం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మండల పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో గల పాఠశాలలో హైస్కూల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడే 100 రోజుల యాక్షన్ ప్లా
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణంలో ఈ నెల 11వ తేదీన జరగనున్న భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ధర్మవరంలో ప్రారంభం కానున్న “అటల్–మో
ముదిగుబ్బ మండల సిపిఐ కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;: నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో దీర్ఘకాలికంగా నెలకొన్న చుక్కల భూముల సమస్యలతో పాటు ఫ్రీ ఓల్డ్ భూము
: క్రికెట్ కోచ్ రాజశేఖర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డిటి క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఉత్సాహపరితంగా జరిగిందని క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర- ధర్మవరం; ఈనెల 11వ తేదీన కాలేజీ సర్కిల్లో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణను అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని దిగువగేరిలో గల మున్సిపల్ పదవ వార్డ్ ప్రాథమిక పాఠశాల లోని 60 మంది విద్యార్థులకు దాత చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ (శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ అడహక్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ సీతా రామాంజనేయ స్వామి కళ్యాణ మండపంలో డిసెంబర్ 13 వ, 14వ తేదీలలో ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు యువర్ ఫౌండేషన్ నిర
కూటమి ప్రభుత్వము పై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సమావేశమై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కీలక నియామకాలపై చర్చించారు.చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిష
కిలో వెండి ధర రూ.2 లక్షల మార్కుకు చేరువ బంగారం ధరల గురించి అందరూ మాట్లాడుకుంటున్న వేళ, వెండి అనూహ్యంగా దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర చారిత్రక గరిష్ఠమైన రూ.2 లక్షల మార్కుకు
ఉద్యోగులతో పవన్ కల్యాణ్ మాటామంతీటీటీడీలో అవినీతిని బయటకు తీస్తామన్న డిప్యూటీ సీఎం జీతాలు ఆలస్యం చేస్తున్న సర్పంచ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికగత ప్రభుత్వ హయాంలో బదిలీలు, పదోన్న
ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్నే సవరించుకున్నామని, అ
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధిరేటు పెంపునకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక
11 నుంచి 25వరకు అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి సుపరిపాలన దినోత్సవాలు విశాలాంధ్ర – రాజమండ్రి సిటి : ఈనెల 25 వ తేదీన అటల్ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందని, ఈక్రమంలో ఈనెల
భారత్లో గూగుల్ తన కొత్త సబ్స్క్రిప్షన్ సేవ గూగుల్ ఏఐ ప్లస్ఃను ప్రారంభించింది. నెలకు రూ.399 ధరగా ఉండే ఈ ప్లాన్ను మొదటి ఆరు నెలల పాటు ప్రత్యేక ఆఫర్గా కేవలం రూ.199కే వినియోగదారులకు అందిస్త
మంగళవారం నుంచే అమలులోకి వచ్చిన పథకం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్రూ.10 లక్షల లోపు వారసత్వ ఆస్తులు రూ.100 కే రిజిస్ట్రేషన్ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ను
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానిదే ఘనవిజయం. మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గం ఇంచార్జ్ టీవీ రామారావు. విశాలాంధ్ర – కొవ్వూరు : రాబోయే స్థానిక సంస్థల ఎన్
అమెరికాలో జన్మతః పౌరసత్వం బానిసల పిల్లల కోసమేనన్న ట్రంప్ ధనిక వలసదారులు లబ్ధి పొందడానికే ఈ విధానం కాదంటూ వ్యాఖ్యఈ కేసులో సుప్రీంకోర్టులో ఓడిపోతే అది వినాశకరమని హెచ్చరికఅమెరికాలో జన
ఒక్కో పరీక్షకు మూడు నాలుగు రోజుల గ్యాప్2026 మార్చి 14 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. దీని ప్రకారం, 2026 మార్చి 14న ప్రారంభమయ్యే ప
ఫేస్ అథెంటికేషన్తో వివరాలు మార్చుకునే సౌకర్యం ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకప
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలువిమానాల రద్దుకు ప్రాథమికంగా ఐదు కారణాలు వెల్లడి విమాన సర్వీసుల అంతరాయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన షోకాజ్ న
ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబా
ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ర
విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రక
కడియం డిప్యూటీ ఎంపీడీవోగా శ్యాంప్రసాద్. విశాలాంధ్ర – కడియం : పంచాయతీరాజ్ శాఖలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలలో భాగంగా నూతనంగా ఏర్పటైన కడియం మండలం సచివాలయాల (జిఎస్డబ్ల్యూఎస్) డ
ఘనంగా బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, జేగురుపాడు గ్రామంలో బైబిల్ మిషన్ ( గుంటూరు హెచ్ఓ) ఆధ్వర్యంలో బెత్లెహేము స్త్రీల క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్
కడియం లో కోటి సంతకాల సేకరణ. విశాలాంధ్ర – కడియం : ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం మండల కేంద్రమ
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా దేవరపల్లి గ్రామానికి చెందిన తంగేళ్ల మునీశ్వర రావు ప్రధాన కార్యదర్శిగా దేవరపల్లి గ్రామానికి చెందిన ఉప్పులూరి రా
సమస్యలను పరిష్కరించడంలో దిట్ట.. అక్రమార్కుల గుండెల్లో హడలు.. విశాలాంధ్ర – కొవ్వూరు: ఆమె డివిజన్ కు మహిళా ఉన్నతాధికారి.. నిత్యం తన కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటమే కాక వారి స
దిక్కు తోచని స్థితిలో పేద మధ్యతరగతి కుటుంబాలుకల్తీ పదార్థాలు తిని ఆసుపత్రి పాలుప్రేక్షక పాత్రలో అధికారులువిశాలాంధ్ర- చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గ వ్యాప్తముగా ప్రజల
విశాలాంధ్ర ధర్మవరం; ఘంటసాలకు గంభీరమైన స్వరం దేవుడు ఇచ్చిన వరమని అందుకే ఆయన దేశవ్యాప్తంగా మంచి గాయకుడిగా గుర్తింపు పొందడం జరిగిందని కళాజ్యోతి అధ్యక్షులు నారాయణ, కార్యదర్శి రామకృష్ణ, ఉ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలోని రాంనగర్ వద్ద చేనేత కార్మికుడు నీలూరి కృష్ణమూర్తి (60 సంవత్సరాలు) అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. స్థానికు
ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం ; ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం లో స్కిల్
ధర్మవరం లో రూ. 60 కోట్ల విలువైన 650-2 సర్వే నెంబర్ లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో 60 కోట్లు విలువైన 650-2 సర్వే న
కేసు నమోదు చేసిన రెవెన్యూ అధికారులువిశాలాంధ్ర ధర్మవరం;! మండల పరిధిలోని గుడ్ షెడ్ కొట్టాల వద్ద గుడ్లురికి పోయే దారిలో ఒక బోలోరో వాహనం ఆటోలో 4 టన్నుల స్టోర్ బియ్యం తరలిస్తుండగా, ఆర్ ఎస్ ఎఫ
