ప్రముఖ పర్యావరణ వేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడువిశాలాంధ్ర ధర్మవరం; ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉంది అని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి భాస్కర్ నాయుడు తెలిపారు. ఈ సం
విశాలాంధ్ర, ముదిగుబ్బ: మండల కేంద్రంలో ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుంపులుగా తిరిగే వీధి కుక్కలు చిన్
నిర్వాహకులు బీరే శ్రీరాములువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని నిర్వాహకులు బీరే శ్రీరాములు తెలిపా
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన కామ్రేడ్ డి. జగదీష్ను కళ్యాణదుర్గంలో పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతపురం, శ్ర
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని కబాడీ కోచ్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ జరిగిన జిల్లా సాయి పోటీల
టూ టౌన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం;; చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన సరస్వతి హత్య కేసులో మరొకరిని అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వా
డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ ఈ బి దేవి విశాలాంధ్ర -అనంతపురం : ప్రస్తుత ప్రజలను పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కేవలం స్క్రీనింగ్ తోనే సాధ్యమవుతుందని డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ బి దేవి తెలి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతరం జిల్లా) : ఈ నెల 9,10,11వ తేదిలలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొనేందుకు వి.ఎల్ స్వాతి ఎంపికయ్యారు. రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో
ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా అందించిన రవికాంత్ రమణ విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రికి మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ 50 వీల్ చైర్లను, ఆదిత్య అనే మరో దాత 10మిల్క్ ఫీడింగ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యుత్ శాఖ ఏఈ వల్లే మండలంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఆరోపించారు. శుక్రవారం పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్య
– క్రికెట్లో జాతీయ స్థాయికి ఎంపిక విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : స్థానిక జి.సి.ఎస్.ఆర్. కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ నెలలో నిర్వహించిన 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాల
మహిళల ప్రపంచకప్ విజేత శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం ప్రకటనసీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్తో భేటీ అయిన శ్రీచరణి, మిథాలీ రాజ్మహిళల వ
ప్రపంచాన్ని 150 సార్లు నాశనం చేసే శక్తి తమకుందన్న ట్రంప్ అత్యంత శక్తిమంతమైన మినిట్మ్యాన్-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా ఈ ప్రయోగం ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి అణు పోటీని గుర్తుచేస్తోందంట
పెరుగుతున్న కుక్కకాటు ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన పట్టుకున్న పశువులను షెల్టర్ హోమ్లకు తరలించాలని సూచనదేశవ్యాప్తంగా వీధికుక్కలు, రహదారులపై తిరిగే పశువుల నియంత్రణపై సుప్రీంకోర్టు
డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ప్రతి ప్రభుత్వ శాఖలో సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఁప్రజలు కార
విశాఖపట్టణంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో నిన్న కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.తిరిగి విద్యుత్ పునరుద్ధరించడానికి చాల సమయం పట్టింది. చివరికి కరెంట్ రావడంతో రోగులతో పాటు
ప్రపంచకప్ గెలిచినందుకు శ్రీచరణికి శుభాకాంక్షలు తెలిపిన సీఎంమహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారన్న చంద్రబాబుభారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడంలో భాగమైన తెలుగు క్రీడాకారిణ
విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ కొండలరావును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా అభినందించారు. మోంథా తుపాను సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అద్భుత
నిర్లక్ష్యం వద్దు… గెలుపే లక్ష్యం: సీఎం రేవంత్ పిలుపు విశాలాంధ్రహైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఒక్కటిగా పనిచేద్దామంటూ కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత
. 12న కొత్తగూడెంలో మెగా జాబ్ మేళా. సద్వినియోగానికి కూనంనేని పిలుపు. ప్రచార పోస్టరు విడుదల విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం:కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైనప్పటికీ నిరుద్యోగం అధికమ
టీయూడబ్ల్యూజే హెచ్చరిక విశాలాంధ్ర- హైదరాబాద్: గత ప్రభుత్వం మాదిరిగా జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘ
ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదువిశాలాంధ్ర – హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి దిగజారి చేస్తున్న ప్రయత్నా లను, చౌకబారు మాటలను పరిశీలించి, ఆయనపై తగిన చర్యలు తీసుకోవా
108 సంవత్సరాల క్రితం 1917 అక్టోబర్లో రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం ప్రపంచ చరిత్రగతిని మార్చిన మహత్తర ఘటన. పెట్టుబడిదారీ విధానానికి గట్టి సవాల్ విసిరిన సంఘటన. పెట్టుబడిదారీ విధానం నుం
షాయిస్తా ఖానూమ్ పఠాన్ ఓ న్యూయార్క్ నగరమా! మళ్లీ ఊపిరి పీల్చుకో అంటూ నూతన మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన 34 ఏళ్ల డెమొక్రాట్ నేత జొహ్రాన్ మమ్దానీ పిలుపునిచ్చ
ఏలేవారి చేతికి ఎముకలు లేవనుకుంట బావ హద్దు అదుపు లేకుండా ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడేమయిందయ్యా ఎవరు ఖర్చు పెడుతున్నారు ఏంటి కథ. ఎవరని నిదానంగా అడుగుతావేంటి. అసలు పా
రెవెన్యూ వ్యవస్థలో అక్రమాల దందాసీఎం కంటితుడుపు వ్యాఖ్యలు: ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పాలకుల ప్రోత్సాహంతోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అవినీతి వేళ్లూనుకు పోయిందని, రెవ
ఇటు తుపానులు… అటు ధరల పతనంతగ్గిన దిగుబడి… కొనుగోలుకు ముందుకు రాని సర్కారు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో పత్తిరైతు కష్టాలు వర్ణనాతీతం. అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఓ పక్క…పండి
. ‘వన్ విజన్-వన్ డైరెక్షన్’ ప్రభుత్వ విధానం. సమాచార క్రోడీకరణతో మెరుగైన సేవలు. విజన్ యూనిట్లుగా గ్రామ సచివాలయాలు. ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం నివారించాలి. అధికారులకు సీఎం చంద్రబాబ
బీహార్లో 65 శాతం పోలింగ్. చెదురు మదురు ఘటనలు…ఈవీఎంల మొరాయింపు. అనేక చోట్ల ఓట్ల గల్లంతుపై ప్రజల ఫిర్యాదులు. డిప్యూటీ సీఎం విజయ్కుమార్ సిన్హాకు చేదు అనుభవం. భక్తియార్పూర్లో ఓటేసిన స
మహిళల జట్టుతో రాష్ట్రపతి ముర్ము న్యూదిల్లీ: తొలిసారి వన్డే ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెటర్లు గురువారం రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన టీమ్ఇ
రష్యా విప్లవం 1917 లో మహత్తర విజయం సాధించింది. ఆనాడు రష్యా రాజకీయ చిత్రాన్ని అంత తేలికగా వూహించలేని పరిస్థితి. ఈ మహత్తర విప్లవం వివిధ ఖండాలలో విభ్రాంతి కలిగించే అలలను సృష్టించింది. శతాబ్ద
పతకమూరు దామోదర ప్రసాద్ బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండువిడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్డీఏ, రాహుల్, ఆర్జేడి నేత తేజ
డీజే మోహనరావుభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ నెల 2వ తేదీన, దేశీయంగా అభివృద్ధి చేసిన శక్తిమంతమైన లాంచ్ వెహికల్ మార్క్-3 రాకెట్ ద్వారా, భా
అమెరికాలో అతి పెద్ద నగరం, ప్రపంచంలో గొప్ప నగరాల్లో ఒకటి అయిన న్యూయార్క్ మేయరుగా జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక కావడమే కాక ఆయన డెమొక్రాట్ పార్టీలో సోషలిస్టు కావడం బ్రహ్మాండమైన పరిణామమే. మమ
విశాలాంధ్ర-నల్లమాడ: మండలకేంధ్రములోని పోలీస్ స్టేషన్ శిథిలావస్థలో చేరుకుంది. ఈ స్టేషన్ గ్రామ మధ్యలో దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. వాటికి తోడు సర్కిల్ కార్యాలయం, పీర్లసావడి ద
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మండల పరిధిలోని కుర్లపల్లి గ్రామంలో అప్పులబాధ తాలలేక రైతు వెంకటేశులు(30)గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకున్న 5 ఎకరాల పొలంలో పంటలు సాగు చేసి నష్
విశాలాంధ్ర – గూడూరు: వాసవ్య మహిళా మండలి మరియు హెచ్ సి ఎల్ ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో, జిల్లా పరిశ్రమల శాఖవారితో ఉద్యం రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కప్పలదొడ్డి గ్రామంలో పుణ్యవతి కలంక
ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు.విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా వృద్ధులకు వికలాంగులకు వారి వారి ఇళ్ల వద్దనే సరుకులు పంపిణీ చేయాలని ముద
విశాలాంధ్ర ధర్మవరం;; 30 సంవత్సరాలుగా వాడుకలో ఉన్న వాటిని దారి గుండా వెళ్ళుటకు కొందరు అడ్డంకి కలిగించి మూసి వేయడంతో, ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకొని పరిష్కరించడం జరిగిందని ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎమ్మెల్సీ పాయింటును పట్టణంలోని ఎఫ్.పి షాపులను ఆకస్మికంగా ఆర్డిఓ మహేష్ తనిఖీ చేశారు. ఇతనికెలో భాగంగా ఆర్డిఓ తో పాటుతహసీల్దార్ సురేష్ బాబు, సి.ఎస్.డి.టి., గ
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమములో భాగంగా వాలంటీర్ టీచర్లకు ఒకరోజు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగిందని ఎం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎమ్మెల్సీ పాయింటును పట్టణంలోని ఎఫ్.పి షాపులను ఆకస్మికంగా ఆర్డిఓ మహేష్ తనిఖీ చేశారు. ఇతనికెలో భాగంగా ఆర్డిఓ తో పాటు తహసీల్దార్ సురేష్ బాబు, సి.ఎస్.డి.టి., గ
రోటరీ క్లబ్ అధ్యక్షు డు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం : ఈనెల 9వ తేదీ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వ
విశాలాంధ్ర ధర్మవరం:: నవంబర్ 4వ తేదీన అనంతపురం న్యూ టౌన్ స్కూల్ లో జరిగిన ఎస్.జి.పి జిల్లా స్థాయి క్రీడా పోటీలలో ధర్మవరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరచి రాష
ఈనెల 8, 9 తేదీలలో ముంబైలో జరిగే శిక్షణకు ఎంపిక విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా ఉత్తమ పొలిటిషన్ గా గుర్తింపు పొందారు. ఈ
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రాజాం పట్టణం కాలెపు వీధిలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పై సివిల్ సప్లయ్స్ డ విజిలెన్స్ శాఖ అధికారులు గురువారం దాడి నిర్వహి
థాయిలాండ్లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.ఆతిథ్య దేశానికి చెందిన ప్రముఖ అధికారి,మెక్సికోకు ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల ప్రతినిధి మధ్య జరిగిన
9 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 13.13% పోలింగ్ నమోదుబిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.ఉదయం తొల
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గన్నవరం సమీపంలోని రుషి వాటిక వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు.సుమారు 27 స
ఏపీలోని మన్యం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణిక
గత ప్రభుత్వ నిర్ణయాలపై బోర్డు సమీక్షకొనకళ్ల నారాయణ అధ్యక్షతన విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రక్షాళన దిశగా నూతన ప
ట్రంప్ నోట మళ్లీ అదే పాటవాణిజ్య ఒప్పందాలు రద్దు చేస్తానని బెదిరించడంతోనే ఇది సాధ్యమైందన్న ట్రంప్కూల్చేసిన ఫైటర్ జెట్ల సంఖ్యను 7 నుంచి 8కి పెంచిన అమెరికా అధ్యక్షుడుభారత్, పాకిస్థాన్ మధ
. నేపాల్లో ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. సమన్వయకర్తలుగా ప్రచండ, నేపాల్ ఏకగ్రీవం ఖాట్మండు: నేపాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సీపీఎన్ (మావ
. న్యూయార్క్ మేయర్గా సోషలిస్టు జొహ్రాన్ మమ్దానీ. స్థానిక పోరులో డెమొక్రాట్ల ప్రభంజనం. వర్జీనియాలో భారత సంతతి ముస్లిం ఎన్నిక. న్యూజెర్సీ, కాలిఫోర్నియా, సిన్సినాటిలోనూ రిపబ్లికన్లు చ
పన్డీఏ విధానాలపై రామకృష్ణ, వెంకటరెడ్డి . ప్రైవేటీకరణ, అప్పులు, అవినీతితో అరాచకం. తీవ్ర పేదరిక నిర్మూలనలో కేరళ విధానం స్ఫూర్తిదాయకం. బీహార్ పన్నికల్లో పన్డీఏకు పరాభవం తప్పదు. డిసెంబర
కీలక దస్త్రాల స్వాధీనంపరారైన డాక్యుమెంట్ రైటర్లు! విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మెరుపు దాడులు నిర్వహించింది. అవినీతి ఆరోపణల
విశాలాంధ్ర శింగనమల.. శింగనమల నియోజకవర్గం పుట్లూరులో స్కూలు పిల్లలతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది, బుధవారం సాయంకాలం స్కూలు పూర్తవగానే పుట్లూరు మోడల్, జడ్పీ స్కూళ్లక
విశాలాంధ్ర: చిలమత్తూరు.. శ్రీ సత్య సాయి జిల్లా .చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించారు, ప్రభుత్వ కార్యాలయ అధికారుల పై చాలా కాలం నుండి అవినీతి అక్రమాల ఆరో
జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం: రాష్ట్ర స్థాయిలో నవంబర్ 7వ తేదీ నుండి 10 తేదీ వరకు విశాఖపట్నం నగరంలో జరిగే 11 వ ఆంధ్రప్రదేశ్ సీనియర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కదిరి రైల్వే గేట్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి (20-30 సంవత్సరాలు వయసు) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు
మండల విద్యాధికారులు విశాలాంధ్ర ధర్మవరం; ప్రతి విద్యార్థి సృజనాత్మకంగా ఆలోచించి , ప్రతీ అంశాన్ని పరిశీలనాత్మకంగా , హేతుబద్దంగా చూడాలని మండల విద్యాధికారులు రాజేశ్వరేదేవి , గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; సిపిఎం, సిఐటియు నాయకులు కామ్రేడ్ హైదర్ వలీ మృతికి సంతాపం తెలుపుతూ అంతక్రియలకు భారీగా వామపక్ష పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నా
విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు పట్టణములోని ఆర్డిటి క్రీడామైన రమనందు జరిగిన శ్రీ సత్య సాయి జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడి బాలబాలికల జట్ట
మతిస్థిమితం లేని వృద్ధుడికి ఆహారం, నీరు అందజేసిన కొండూరు రామాంజినేయులు…… విశాలాంధ్ర -పామిడి : పామిడి పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మతిస్థిమితం లేని గుర్తుతెలియని వృ
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణ అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు కావడం జరిగిందని, కదిరి గేటు నుండి గోరీల వరకు గ్రావెల్ పరచడం ప్రారంభం కావడం శుభద
విశాలాంధ్ర- అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని బుధవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజ
హర్యానాలో ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు ఎస్ఐఆర్ను రాహుల్ గాంధీ సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈసీ అని ప్రశ్నహర్యానా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు రాల
హైదరాబాద్ నుండి విజయవాడ వరకు సాగుతున్న 65వ జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ హైవేలో 40వ కిలోమీటరు నుంచి 269వ కిలోమీటరు వరకు, మొత్తం 229 కిలోమీటర్ల దూరంలో ప్ర
ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం,నూజివీడు నియోజకవర్గాలను కలపడం,అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా పరిధిలో ఉంచడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీల
జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు బుధవారం ఆపరేషన్ ఛత్రును ప్రారంభించాయి.కిష్త్వార్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారన్న గూఢచారి సమాచారం రావడంతో బలగాలు అక్కడకు చేరుకుని వారిన
ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో వేకువజాము నుంచే భక్తుల రద్దీ కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక
మీర్జాపూర్లో ఘోర రైలు ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చునార్ రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న రైలు కిందపడి ఆరుగురు భక్తులు అక్కడిక
ఫిబ్రవరిలో నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) ప్లీనరీ సమావేశాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారంలో విజయవాడలో నిర్
. భూకంప నిరోధకంగా నిర్మాణాలు. ధ్వని, వాయు కాలుష్య రహితం. పచ్చదనానికి ప్రాధాన్యం. విరివిగా సోలార్ ప్యానల్స్ వినియోగం. పకడ్బందీగా పర్యావరణ నిబంధనల అమలు విశాలాంధ్ర-సచివాలయం:రాజధానిలో ని
బీహార్లో కొత్త వారికి అవకాశంవిద్యార్థి నాయకులకు ప్రాధాన్యతపిన్న వయస్సు అభ్యర్థుల్లో ధనుంజయ్ పట్నా:వామపక్ష పార్టీలలో యువతరం రాణిస్తోంది. కొత్త వారికి అవకాశం లభిస్తోంది. బీహార్ అస
ఒక్క ఓటు తొలగించినా సర్కారు కూల్చేస్తాం బీజేపీకి మమత హెచ్చరిక. ఈసీపై రహస్య రిగ్గింగ్ ఆరోపణలు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ కోల్కతా: ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా పశ్చిమ
పుట్టపర్తి లో ధర్నా విజయవంతం చేయండి..విశాలాంధ్ర ధర్మవరం;; చేనేత సమస్యలపై చలో హ్యాండ్లూమ్ పుట్టపర్తి ధర్నాలు ఈనెల 7వ తేదీన నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయ
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నవంబరు 19,20 తేదీలలో ఆదోనిలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగు రాష్ట్ర స్థాయి పత్తి రైతుల సమ్మేళనంను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యా
సిపిఎం నాయకులు సంతాపంవిశాలాంధ్ర ధర్మవరం;; ఉమ్మడి జిల్లా సిఐటియు ట్రాన్స్పోర్ట్ రంగం అధ్యక్షులు సయ్యద్ హైదర్ వలీ తిరుపతిలోని రుయా ఆసుపత్రి నందు నవంబర్ మూడవ తేదీ సోమవారం చికిత్స పొందుత
గొట్లురుగ్రామం ప్రజలకు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లచే ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్మవరం ,విద్యార్థులచే గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్. ప్ర
విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని టూ టౌన్ ఎస్ఐ గా వెంకటరాముడు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ శ్రీరాములు 6 నెలల కిందట పదవీ విరమణ పొందడంతో, అప్పటినుండి ఎస్ఐ పోస్
రామగిరి సీఐ. వల్లాల శ్రీధర్ రాజువిశాలాంధ్ర- ధర్మవరం : విద్యార్థులు జ్ఞానం వైపు అడుగు వేయాలని గురువులు విజ్ఞాన సర్వస్వం అవ్వాలని రామగిరి సీఐ వల్లాల శ్రీధర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా పట్
విశాలాంధ్ర -ధర్మవరం; ఇస్రో ఆధ్వర్యంలో ఆదివారం ప్రయోగించిన భారీ ఉపగ్రహం సక్సెస్ లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఇంజనీర్ అంబటి ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నారు. వివరాల
విశాలాంధ్ర- ధర్మవరం; ఇస్రో ఆధ్వర్యంలో ఆదివారం ప్రయోగించిన భారీ ఉపగ్రహం సక్సెస్ లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఇంజనీర్ అంబటి ప్రవీణ్ కుమార్ పాలుపంచుకున్నారు. వివరాల
విశాలాంధ్ర -ధర్మవరం : జూడో కరాటే ఖురాష్ లో పట్టణానికి చెందిన జీవీఈ జడ్పీ హైస్కూల్ విద్యార్థినీలు జూడో కరాటే ఖురాష్ లో ప్రతిభ చాటడం జరిగిందని, ఎస్ జి ఎఫ్ జిల్లా పోటీలకు ఎంపిక కావడం జరిగిం
:డాక్టర్ ఎస్ గ్రీవ్, స్టేట్ డైరెక్టర్ విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా): రాజాం నైరెడ్లో డాక్టర్ ఎస్ గ్రీప్, స్టేట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామోద్యోగవికాస యోజన పై అవగాహన కార్యక్
బిహార్ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మరో కీలక హామీ ఇచ్చారు.ఇండియా కూటమి బిహార్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మై-బహిన్ మాన్ యోజన పేరుతో కొత
అవమానాల శాఖను ఏర్పాటు చేయాలి.. మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు దేశాన్ని, బీహార్ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అగ్రనాయకురా
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో ఇళ్ల అద్దెలు సాధారణ ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి.జీతంలో ఎక్కువ శాతం అద్దెకు వెళ్లిపోతుండటంతో మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 20 లక్షల ఉద్యోగా
