పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం… ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుంచి రావడ
బెంగళూరు అడ్వొకేట్ల సమావేశంలో డీకే వ్యాఖ్యలుమేం (రాజకీయ నాయకులు) కుర్చీ కోసం ఆరాటపడుతుంటే మీరు (అడ్వొకేట్లు) మాత్రం కుర్చీ ఖాళీగా ఉన్నా కూర్చోవడంలేదు అంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శ
అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు ఏఐ నైపుణ్యాలు అవసరమన్న మైక్రోసాఫ్ట్ఈ ఏడాది ఇప్పటి వరకు 15 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్.. మిగతా ఉద్యోగులకు కూడా హెచ్చరికలు జారీచేసింద
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్
గత ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరి అందరినీ షాక్ చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ధర లక్ష దాటుతుందని భయపడేలోగా.. జూన్
మయన్మార్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధారామంపై జరిగిన వైమానిక దాడిలో 23 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది. క
లిక్కర్ స్కామ్ లో మరోసారి సిట్ విచారణకు హాజరవుతున్న విజయసాయిభగవద్గీతలోని శ్లోకాన్ని ట్వీట్ చేసిన వైనంఏపీలో సంచలనం రేకెత్తించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురి
కొనసాగుతున్న సహాయక చర్యలుఢిల్లీలోని సీలంపూర్ లో ఈ ఉదయం 7 గంటల సమయంలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న
వచ్చే సెప్టెంబర్ 17 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి కనక ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ అధినేత మధుకర్ రావ్ మోహన్ భగవత్ అన్యాపదేశంగా సూచించారు. మోదీ పే
పెళ్లి చేసుకున్నందుకు శిక్ష… ఒడిశాలో అమానుష ఘటన భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు శిక్షగా ఒడిశాలోని రాయగడ జిల్లాకు చ
. సీఎంలిద్దరూ ముందు నీటి వాటాల సంగతి తేల్చుకోవాలి. ట్రంప్ గులాంలా ప్రధాని మోదీ వ్యవహారం. నారాయణ విమర్శ విశాలాంధ్ర – హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు ఓవర్ యాక్షన్ వల్లే బనకచర
. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం. ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ మౌనం. ఓటర్ల తొలగింపునకు కేంద్రం కుట్ర. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శ విశాలాంధ్రహైదరాబాద్: ఎన్నికల్లో విజయం సాధించిన తర్వ
ముంబై : మహారాష్ట్ర మంత్రి సంజయ్ షిర్సాత్ ఒక ప్రైవేట్ గదిలో నగదుతో నిండిన బ్యాగ్ దగ్గరుంచుకొని ధూమపానం చేశారన్న ప్రచారం మహారాష్ట్ర రాజకీయాల్లో కాక రేపింది. దీనికి సంబంధించిన ఓ వీడ
ఆర్థికవనరు కూడా అదేజనాభా నియంత్రణ కంటే నిర్వహణ అవసరం: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేశానికి బలమైన ఆర్థికవనరు జనాభేయేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జనాభా పెరు
. పౌరసత్వం ధ్రువీకరణపై ఓటర్లలో భయాందోళన. బీహార్ ఎన్నికల వేళ జాబితాల పరిశీలనపై విమర్శలు`అనుమానాలు. కాషాయ పార్టీ వ్యతిరేక ప్రజా తీర్పుకు అవకాశాలు న్యూదిల్లీ : బీహార్లో ఓటర్ల జాబితాల ని
ఫీజు బకాయిలు చెల్లింపు…జీవో 77 రద్దు…‘యువగళం’ హామీల అమలు ఏఐఎస్ఎఫ్ డిమాండ్ . రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు. కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి యత్నం…ఉద్రిక్తత. విద్యార్థి న
కూటమి ఎమ్మెల్యేల వసూళ్లపర్వం : రామకృష్ణ విశాలాంధ్ర-ఆలూరు : మాజీముఖ్యమంత్రి జగన్ బాటలోనే సీఎం చంద్రబాబు నడుస్తున్నారని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు అ
గాడితప్పిన వర్సిటీలు, కళాశాలలు . నకిలీ పీహెచ్డీలతో విధులు బ నాణ్యత కొరవడిన చదువులు. విద్యావ్యవస్థ నిర్వీర్యం బ ఉన్నత విద్యా మండలి మౌనం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…. తల్లిదండ్రులు, విద
. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి మరింత చేయూత. అంతర్జాతీయ సమాజానికి జెలెన్స్కీ పిలుపు. 10 బిలియన్ యూరోల సాయం ప్రకటించిన ఇటలీ కీవ్/రోమ్: ఉక్రెయిన్`రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. శ
కాంకర్డ్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూహాంప్
బలూచిస్థాన్లో ఆపరేషన్ బామ్ 17 లక్ష్యాలు ధ్వంసంపెషావర్: పాకిస్థాన్లో తీవ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. హింసకు దిగారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ కేంద్రంలో దాడులకు పాల్పడుతున్నారు.
ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కేబి నాగార్జున రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్టీసీ డిపో నందు 74 వ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన
ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో తాగునీటి సరఫరా కార్మికులకు పెండింగ్ జీతాలు తక్షణమ
విశాలాంధ్ర -అనంతపురం : ప్రణాళిక బద్దమైన కుటుంబం శ్రేయస్కరం అని డి ఎం అండ్ హెచ్ ఓ డా.ఈ.బీ.దేవి పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్
విశాలాంధ్ర- వెలిగండ్ల: ప్రకాశం జిల్లా కనిగిరి ఏపీ మోడల్ స్కూల్ నందు చదివి 2024-2025 సంవత్సరానికి గాను పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ మార్కులు 585 సాధించిన తాతపూడి జూలీకి ఎస్ఎంసి చైర్మన్ పందిట
జర్నలిస్టుల 50 శాతం రాయితీ పత్రాన్ని ఎంఈఓ కు అందజేసిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు విశాలాంధ్ర -రాజంపేట: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు సాయి నగర్ లో వెలసిన షిరిడి సాయిబాబా దేవాలయంలో ఈనెల 10వ, 11వ, రోజులలో (రెండు రోజులు) పాటు షిరిడి సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో గురుపూర్ణిమ మ
ధర్మవరం ఎమ్మార్వో సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు నలుగురు విద్యార్థులు తమక
చదువుతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యమన్న పరిటాల శ్రీరామ్ విశాలాంధ్ర ధర్మవరం; మాతృదేవోభవా, పితృదేవోభవా, ఆచార్యదేవోభవా అని పలికే ముగ్గురు దేవుళ్లను ఒక్క చోట చేర్చాలా మెగా పీటీఎం కార్యక్ర
డిఏఓ..ఖతీజన్ కుప్రావిశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గములలో భారత ఎన్నికల సంఘం -ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆదేశాల మ
జింకా చలపతి, ముసుగు మధు. పూల శెట్టి రవికుమార్విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షుడు జ
మన దేశానికి అతి పెద్ద ఆర్థిక వనరు జనాభా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో జనాభా పడిపోతోందని చెప్పారు. అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం అని అన్నారు. మన దేశ జనాభా 143 కోట్లు
హైదరాబాదులో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకలుహాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్హిందీ నేర్చుకుంటే మరింత బలపడతామని స్పష్టీకరణఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందీ భాష య
నేడు సిట్ విచారణకు హజరుకావాల్సి ఉన్న రజత్ భార్గవతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖలో కీలక స్థానంలో పనిచేసిన రిటైర్డ్ అధికారి డాక్టర్ రజత్ భార్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో భారీ ఉరట లభించింది. ఆయనపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో… ఃఅవినీతి రేటు కార్
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కాలేజీలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘ
మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడి పెరగడంతో అధికారులు బ్యారేజీ మొత్తం 175
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనభర్త సాయంతో యజమానిని హత్యచేసిన పనిమనిషివిజయవాడలో దారుణం జరిగింది. ఇంటి యజమానిని దారుణంగా హత్యచేసిన పని మనిషి ఆపై ఇంట్లోని బంగారం, నగలతో పరారైంది. పోలీ
. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు. మోదీకి వ్యతిరేకంగా దద్దరిల్లిన నినాదాలు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ : నారాయణ. ప్రజా హక్కులు హననం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం : రామకృష్ణ. నాలుగు లేబర్ క
. ధాన్యం బకాయిల జమకు కేబినెట్ నిర్ణయం. మామిడి రైతులకు రూ.260 కోట్లు విడుదల. ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్కు నిధుల కేటాయింపు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్కు అదనంగా 790 ఎకరాల సేకరణ. ఏపీ స
. కదం తొక్కిన కార్మిక, ఉద్యోగ వర్గం. మోదీ సర్కారు కార్మికకర్షకప్రజా వ్యతిరేక విధానాలపై పెల్లుబికిన నిరసనలు . రోడ్డురైల్ రోకోలతో నిలిచిన రవాణా. బెంగాల్లో స్వల్ప ఉద్రిక్తత: అరెస్టులు. బీ
. మొరాయిస్తున్న సర్వర్లు. నమోదు కోసం విద్యార్థుల పడిగాపులు. వెబ్ కౌన్సెలింగ్లోకి 74 బ్రాంచీలు. 13 నుంచి ఆప్షన్లు ప్రారంభం విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీఈఏపీసెట్2025 వెబ్కౌన్సెలింగ్ నమో
బిల్ గేట్స్ ఫౌండేషన్పై సమీక్షలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ప్రస్తుతం సాంకేతికత యుగం కాబట్టే పనులు త్వరగా పూర్తవుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాట్సాప్
షేక్ హసీనా ఆదేశం…ఫోన్ కాల్ లీక్ఢాకా: బంగ్లాదేశ్లో గత సంవత్సరం జరిగిన సామూహిక నిరసనల సందర్భంగా విద్యార్థులపై కాల్పులు జరపాలని అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా భద్రతా బలగాలను ఆదేశ
తమతో విలీనం తప్పదంటూ చైనా హెచ్చరిక తైపీ: తైవాన్ అతిపెద్ద సైనిక విన్యాసాలను ప్రారంభించింది. చైనా తమపై దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే దానిపై ‘హాన్ కువాంగ్’ పేరుతో 10 రోజుల పాటు ఈ లైవ
హైదరాబాద్ః బ్యూటీ అండ్ వెల్నెస్ పరిశ్రమలో ప్రముఖ పేరు అయిన పింక్స్ ఎన్ బ్లూస్, చిన్న, నాన్-బ్రాండెడ్ సెలూన్లను శక్తివంతం చేయడం, నయీ బ్రాహ్మణ సమాజ వారసత్వాన్ని కాపాడటం లక్ష్యంగ
ముంబయి: ప్రైమ్ డే 2025 సమీపించింది, ఈ ఏడాది జులై 12 నుండి 14, 2025 వరకు ఉంటుంది. ఈ ఏడాది, ఇది 72 గంటల ప్రత్యేకమైన డీల్స్, కొత్త విడుదలలు, బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్తో మరింత పెద్దగా, మెరుగ్గా ఉ
గురుగ్రామ్ః భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన శామ్సంగ్, ఎం8 (ఎం80ఎస్ఎఫ్), ఎం7 (ఎం70ఎఫ్) మెరుగైన ఎడిషన్లతో పాటు, విలాసవంతమైన ఎం9 (ఎం90ఎస్ఎఫ్) కలిగి ఉన్న ద
నొయిడాః ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ప్రపంచ అగ్రగామి అయిన హెచ్సీఎల్ సాఫ్ట్వేర్, హెచ్సీఎల్ డొమినో 14.5ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ముఖ్యంగా వారి డేటా గోప్యతకు
ముంబయి : బ్రాండ్ నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, నేషనల్ ఎక్ఛేంజ్ కార్నివాల్ ఫోక్స్వ్యాగన్ ఆటోఫెస్ట్ పునరాగమనాన్ని ఫోక్స్వ్యాగన్ ఇండియా ప్రకటించింది. ఈ వార్షిక కార
విశాలాంధ్ర -ధర్మవరం ; దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ధర్మవరంలో విజయవంతం అయింది. ఈ సందర్భంగా ధర్మవరంలో ప్రజా సంఘాల కార్మికులు, కర్షకులతో పాటు, స్కీం వర్కర్లు, విద్యార్థి సంఘాలు, చేనేత కార్మి
విశాలాంధ్ర- నందిగామ : నాలుగు నల్ల చట్టాలు ద్వారా కార్మికుల హక్కులను భంగం కలిగించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు బ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరం ప్రాజెక్ట్ అంగన్వాడీ కమిటీ కమిటీని సిఐటియు కార్యాలయంలో ఏకగ్రీవంగా రద్దు చేశారు. ఈ సందర్భంగా పెద్దన్న, జేవి రమణ, అయూబ్ కాళ్లు మాట్లాడుతూ ధర్మవరం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి, రాష్ట్ర టిడిపి తెలుగు రైతు విభాగం అధికార ప్రతినిధి
ఆర్ పి ఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే డిఐజి సదాన్ జెబ్ ఖాన్విశాలాంధ్ర ధర్మవరం;; రైల్వే ప్రయాణికులకు మరింత భద్రత కల్పించేలా ఆర్పీఎఫ్ పోలీసులు కృషి చేయాలని ఆర్ పి ఎఫ్ సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే డ
టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం: ఇళ్లు లేని నిరుపేదలకు ఇచ్చిన స్థలాలతో కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పండ్ల తోటల అభివృద్ధి ద్వారా రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వసంతపురం చింతలపల
కనుమరుగవుతున్న చేనేత పరిశ్రమను కాపాడండి..ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకాన్ని వెంటనే అమలు చేయాలని,
డి.ఎస్.పి హేమంత్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గీతా నగర్ కు చెందిన రమాదేవి వద్ద పదివేల రూపాయలను ఇదే పట్టణానికి చెందిన యలమల రాజశేఖర్ (చాకలి శేఖర్) అప్పు తీసుకున్నాడు. అవమానంగా భావ
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ బి.గోపాల్ నాయక్, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు , ఎస్. పావని, భౌతిక శాస్త
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణములోని డిజైనర్ నాగరాజు జాతీయ అవార్డు అందుకోనున్నారని డిజైనర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా డిజైనర్ నాగరాజు మాట్లాడుతూ డెవలప్మెంట్ కమిషనర్, హ్యాండ్లూమ్ న్యూఢ
కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు కళాశాల ఆవరణలో 30 మొక్కలు నాటి వాటిని వి
సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనాగార్జునసాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో 1,05,764 క్యూసెక్కులుఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతో
జనసేనలో చేరుతున్నామనే వార్తల్లో నిజంలేదన్న జక్కంపూడితమ కుటుంబం జనసేన పార్టీలో చేరుతోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజా
రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. బీసీ నేతలను బీజేపీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని వ
: హీరో విజయ్పై కనిమొళి పరోక్ష వ్యాఖ్యలునటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో అధికార డీఎంకే, ఆయన పార్టీ ాతమిళగ వెట్రి కళగం (టీవీకే) మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా డీఎంకే ఎంపీ క
42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించాలన్న కవితస్థానిక ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయదని స్పష్టీకరణబీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి సి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయింది. 2024లో విద్యార్థుల నిరసనలను అణచివేయడానికి ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు ఈ ఆడియో వింటుంటే అర్థం అవుతోంది. ముఖ్యంగా అందుల
రాజస్థాన్లో చూరు జిల్లాలో బుధవారం విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న పైలట్ దుర్మరణం పాలయ్యారు. చూరు జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో ఎయిర్ఫోర్స్
పాతబస్తీలోని సూరం చెరువు పరిరక్షిత ప్రాంతంలో (ఎఫ్టీఎల్) ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించిన ఫాతిమా కాలేజీ కూల్చివేతకు సంబంధించి వెల్లువెత్తుతున్న విమర్శలపై హై
నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యాప్రయత్నమేనని సోషల్ మ
26/11 ముంబై ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవర్ రాణాఆగస్టు 13 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన ఢిల్లీ కోర్టు26/11 ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవర్ రాణా జ్యుడీషియల్ కస్టడీని
కొన్ని విదేశీ కన్సల్టెన్సీల తప్పుడు ప్రచారంపై తీవ్ర హెచ్చరికప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచనయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొన్ని దేశాల వారికి జీ
పంజాబ్లోని మొహాలీ సభలో కేజ్రీవాల్ ప్రసంగంఢిల్లీలో ముఖ్యమంత్రిగా తాను అందించిన పాలనకు గాను తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ క
మోర్బీ దుర్ఘటనను గుర్తు చేసిన బీఆర్ఎస్ నేతగుజరాత్లో మరో వంతెన కుప్పకూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఘాటు విమర్శలు చేశారు
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంఘీభావం తెలిపిన భువనేశ్వరి వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న ద్వేషాన్ని, వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టాయని
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై నిర్మించిన వంతెన బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు, ఒక ట్య
సూపర్ పథకాలను అమలు చేయాలి … చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సి. లింగమయ్యవిశాలాంధ్ర అనంతపురం : సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని, అనంత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : జూన్ నెల 25 వ తేదీన కాకినాడలో నిర్వహించిన గురుకుల పాఠశాల ల ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరగా ప్రభుత్వం విడుదల చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బ
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే మణిగాంధీదివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ సీపీ నేతలు కర్నూలులో ఘనంగా జరుపుకున్నారు.
ఏపీ చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింకా చలపతి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో ఈనెల 31వ తేదీన జరిగే సిపిఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ చే
పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;;ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అద్వైర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ధర్మవరం నందు స్కిల్ హబ్ ను ఏర
బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ప్రభుత్వ బిఎస్సార్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న 23 మంది ఉ
విశాలాంధ్ర -ధర్మవరం: తొలి ఏడాదిలో ప్రజలు చూస్తున్న అభివృద్ధి కొంతేనని.. రానున్న నాలుగేళ్లలో మరింత అభివృద్ధి చూస్తారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ స
రోగులకు 24 గంటల పాటు వైద్య చికిత్సలు అందిస్తాం.. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలు ఉచితము అని, 24 గంట
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని పలు రకాల వ్యాధులతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొంది వైద్యం కోసం ఖర్చు చేసుకున్నావా వారు పలువురు సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా, ధర్మవర
కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతు వ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని గవరవరం గ్రామ కమిటీ వైసిపి ప్రెసిడెంట్ శీమకుర్తి సత్యనారాయణ తెలిపారు. ఉమ్మడి
కార్మికుల హక్కుల కోసం పోరాటం ముమ్మరం చేయాలి – సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపు విశాలాంధ్ర- అనంతపురం : 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని,కార్మికుల
విశాలాంధ్ర నందిగామ :- అనుమతులు లేని సిగరెట్లు, మత్తు పదార్థాలు ఎవరైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా అమ్మకాలు జరిపితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఎసిపి తిలక్ అన్నారు మంగళవార