ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకుంటాం :- బంజారా నాయకులు.. విశాలాంధ్ర పుట్టపర్తి: – సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని అఖిల భారత బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి నాయక్ పేర్కొన్
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ:పీ.వి.కె.కె. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. సి. వీణా కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బెస్ట్ టీచర్ అ
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కూరగాయల మండి మర్చంట్ దాదా ఖలంధర్ (52) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. పట్టణంలో సుపరిచితుడుగా ఉంటూ సౌమ్యుడిగా పేరుంది. వ్యాపారంలో ఆర్థిక ఒడుదుడ
బిందు సేద్యం పరికరాలను పరిశీలిస్తున్న సిపిఐ నాయకులు విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ నియోజకవర్గం లో 842 కోట్ల రూపాయల వ్యయంతో 22 గ్రామాలకు 50వేల ఎకరాలకు13వేలు మంది రైతులకు ఉపయోగపడే సామూహిక మెగా
విశాలాంధ్ర – నంద్యాల : రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు గనులు వచ్చేలా చేస్తామని కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కృ
విశాలాంధ్ర – అనంతపురం రూరల్… జిల్లాలో ఈ సంవత్సరం సరైన వర్షాలు కురవకపోవడంతో అనేక గ్రామాల్లో త్రాగనీటితో పాటు, బోరుబావులు భూగర్భ జలాలు తగ్గిపోయాయని, రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీర
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణం నుండి పలు ట
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ పట్టణంలో బుధవారం మద్యం దుకాణాలను జిల్లా ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య జిల్లా ప్ర
ఏపీ చేనేత కార్మిక సంఘం శ్రీ సత్యసాయి ప్రధాన జిల్లా కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం ; చేనేత కార్మికులకు హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నేతన్న భరోసా 25వేల రూపాయల పథకాలను వెం
పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : కుస్తీ పోటీలలో పట్టణములోని నాగులు గ్రామం వద్ద గల రూపా రాజా పి సి ఎం ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల చైర్మన్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని గౌరీ శంకర్ అనే భవన నిర్మాణ కార్మికునికి అనుకోకుండా ఇటీవల కరెంటు షాక్ తో ఓ చేయి పూర్తిగా కాలిపోవడం జరిగింది. సమాచారాన్ని అందుకున్న సందా రాఘవ ఆ భవన కార్మి
ఆర్బిఐ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న పథకాలు పీఎం ఎస్బి వై, పి ఎం జె జె బి వై అనే పథకాలపై మండల పరిధిలోని పోతుల నాగేపల్లి గ్రామంలో గ్రామ ప
విశాలాంధ్ర-రాజాం(విజయనగరం జిల్లా ): విజయనగరంజిల్లా రాజాం ఎక్సైజ్ పరిధిలో గల మద్యం వినియోగదారులకు ముఖ్య విజ్ఞప్తి మీరు మీ సమీపంలో కొనుగోలు చేసిన మద్యం ప్రభుత్వం సరఫరా చేసినదా కాదా అని స
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేయాలి….అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం..ఎంపి అంబికా లక్ష్మీనారాయణవిశా
విశాలాంధ్ర-రాజాం (.విజయనగరం జిల్లా) : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజాం పట్టణంలో అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నం నగరంలో అడుగుపెట్టడం రాష్ట్ర అభివృద్ధికి చారిత్రక మలుపు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సె
జోహో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నారు.ఆయన కొన్ని పెండింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఇకపై ఇతర బహిరంగ కార్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేశారు.కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళుతున్నానని ఆమె చెప్పారు.జాగృతి జనం బాట పేరుతో తెలంగాణలోని వివిధ జి
రేపు ఏపీలో ప్రధాని మోదీ పర్యటనశ్రీశైలం, కర్నూలులో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధానిరూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న మోదీ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ నేపథ్యంలో, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్కుమార్ మంగళవారం సంబంధిత ఉ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీయూ తన తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది.ఈ జాబితాలో 57 స్థానాల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసిన సీట్ల పంపకాల ఒప్పందం ప
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : జీఎస్టీ పండగ కాదు జీఎస్టీ దండగ కార్యక్రమమని సీఎం చంద్రబాబునాయుడు ప్రదాని మోడీ మెహర్బాణి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని , రాష్ట్రంలో చంద్రబాబునాయుడు
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లోని వైద్య విద్యార్థిని అత్యాచార కేసు అనూహ్య మలుపు తిరిగింది.ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని భావిస్తున్న ఈ ఘటనలో, పోలీసులు బాధితుర
ఒకటి, రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను తాకే అవకాశంనైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్కు మరో ముఖ్యమైన వాతావరణ సమాచారం అందింది. ఈశాన్య రుతుపవ
ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశందీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటానికి దిగారు. తన పేరు, గొంతు, ఫొటోలను కొందరు వ్యక్తులు, సంస్థలు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకుం
అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక ముందడుగుమెలనోమా, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటిపై చక్కని పనితీరుమనుషులపై ప్రయోగాలకు ఇంకా చాలా సమయం క్యాన్సర్ మహమ్మారిని జయించే దిశగా వైద్య రంగం
విశాలాంధ్ర-తాడిపత్రి /పుట్లూరు: త్రాగు, సాగునీటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పేర్కొన్నారు. మంగళవారం మ
విశాలాంధ్ర-తాడిపత్రి: చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయొద్దండని మునిసిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణంలోని విజయనగర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ జెసి. ప
నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. విశాలాంధ్ర పుట్టపర్తి:- టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలె
2500 మంది రైతులకు అందని పరికరాలు 12నెలలుగా కాలయాపన…. సిబ్బంది కొరతతో సతమతం విశాలాంధ్ర , కళ్యాణదుర్గం వ్యవసాయం భారంగా మారిన నేపథ్యంలో అన్నదాతలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార ప
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. ఆర్టీసీ బస్టాండుకు ఇరువైపులా ద్వారాలు ఉంటే బస్సులు లోపలికి రావడానికి, వెలుపలికి వెళ్లడానికి సులువుగా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ ను ఆర్టిసి అధికారులు రెండేళ్లుగ
విశాలాంధ్ర ధర్మవరం : క్రీడా పోటీలలో భాగంగా హ్యాండ్ బాల్ పోటీల్లో యశోద పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ అను ప్, డైరెక్టర్లు రవీంద్ర పృధ్విరాజ్ తెలిపారు.
దీక్షలను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, విశాలాంధ్ర గుంతకల్లు… గుంతకల్లు పట్టణము అభివృద్ధి పట్ల ప్రభుత్వాల వివక్షతకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం
విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు డీఎస్సీ – 2025 ద్వారా ఎంపికై, ధర
విశాలాంధ్ర – హైదరాబాద్ :: తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూప
విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ The post బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ appeared first on Visalaandhra .
చారిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ బిఅరెస్ వ్యతిరేకం The post బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి, వినియోగదారుల వృద్ధికి తోడ్పాటున అందిస్తుందని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ అధ్యాపకురాలు బి. షర్మిల రామయ్య పేర్కొన్నారు. పి వి
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు తహసిల్దార్ బాలకృష్ణపై ఒక మహిళ చేసిన దాడి ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యతాయుతంగా ప్రజలకు సేవ
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. మం
దేశ రాజధాని దిల్లీలోని ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.సౌత్ ఏషియన్ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రథమ సంవత్సరం బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని పై నలుగు
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో అందుకున్నారు.ఆమె ఎంపికపై వెనెజువెలా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార చర్యలు చేపట్టింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవోపై హైకోర్టు ఇచ్చిన స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.హైకోర్టు మధ్యంత
గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.ఈ సమావేశం దిల్లీ వద్ద జరిగింది, ఇందులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, అలా
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని త
ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తిన పాక్ ప్రధాని ఇజ్రాయెల్-హమాస్ల మధ్య నెలకొన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ, ఈజిప్టులోని షర్మ్-ఎల్-షేక్లో శాంతి ఒప్పందంపై వివిధ దేశాధినేతలు సంతకాలు చేసి
అభినందించిన వన్టౌన్ సీఐ విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. 2018 బ్యాచ్కు చెందిన కా
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ భట్టిఫోన్లో బాధిత కుటుంబంతో మాట్లాడిన సీఎం.రేవంత్ రెడ్డివిశాలాంధ్ర – హైదరాబాద్ :: చండీఘడ్ లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమా
విద్యార్థులకు సరైన పౌష్టిక ఆహారం అందేలా చూడాలిసమీక్షా సమావేశంలో సీఎం.రేవంత్ రెడ్డివిశాలాంధ్ర – హైదరాబాద్ :: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమం
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆలూరు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్చార్జి వైకుంఠం శివప్రసాద్ కుమారుడు వైకుంఠం శ్రీరామ్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని గాంధీ
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీవిశాలాంధ్ర అనంతపురం : మెడికల్ కళాశాలలో అక్టోబర్ 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలనుమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక
రిటైర్డ్ జిల్లా ఆందత్వ నివారణ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధిక
అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజల కళ్ళకు కంటి వెలుగును ప్రసాదించడమే రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాం
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి
సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి హబి బుర్ రెహమాన్విశాలాంధ్ర ధర్మవరం; సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా ఉద్యమాన్ని తెస్తామని సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార
The post పక్క దేశంలోని తాలిబన్లు ప్రగతిశీలురా appeared first on Visalaandhra .
11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు.విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామ సమీపములో గల కొండపైన కోడిపందెం ఆడుతున్నారన్న రహస్య సమాచారముతో రూరల్ ఎస్సై శ్ర
విశాలాంధ్ర -పామిడి : తమ డిమాండ్ల సాధన కోసం గత 15 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న వైద్యాధికారులకు మద్దతుగా, పామిడి మండలం పరిధిలోని ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సిబ్బంది సోమ
9 మంది జూదరులు అరెస్టు..రూ1,77,500 నగదు .9,సెల్ ఫోన్లు స్వాధీనం.విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ పర్యవేక్షణలో పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో, బాల్ రెడ్డి వైన్ షాప్ పక్కన ఉన్న బి
ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు చదువుతోపాటు కరాటే క్రీడలను కూడా తల్లిదండ్రులు తప్పక నేర్పించాలని ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; వైయస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమతులైన ధర్మవరం కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తం రెడ్డిని వైయస్సార్సీపీ నాయకులు వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. మాజీ
విశాలాంధ్ర – నర్సీపట్నం రూరల్ : విద్యతోనే బాలికలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ జీ.ఇవి రమణ పేర్కొన్నారు. మండలం పరిధిలోని వేములపూడి గ్రామంలో జాతీయ బాలికల దినోత
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: తిమ్మమ్మ మర్రిమాను మహా వృక్షాన్ని పివికెకె పీజీ వృక్షశాస్త్రం విద్యార్థులు సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వటవృక్షం (బన్యాన్ ట్రీ) తిమ్మమ్మ మర్రిమాను ఐదు
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనంకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలన్న అభ్యర్థనను సుప్రీంక
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ నెల మొదలై చలి పెరుగుతుందని భావించినా, వర్షాలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు.కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని హైదర్గూడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్
ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒక అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.ఇది గాజా ఒప్పందం కుదిర్చి,బందీల విడుదల కోసం ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ తీసుకునే చర
విలేకరుల సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై వచ్చిన విమర్శలతో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అది సాంకేతిక కారణాలతో జరిగ
అమరావతిలో సీఆర్డీఏ నూతన కార్యాలయం ప్రారంభంభూములిచ్చిన రైతులతో కలిసి ప్రారంభించిన సీఎం చంద్రబాబుఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వా
దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డ్ సుప్రీం జడ్జి నేతృత్వంలో కమిటీ తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, జమ్మూకశ్మీర్లో ఎన్నికలునవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపుదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నగారా మోగింది. భార
ఒకరికి తీవ్రగాయాల విశాలాంధ్ర – విజయవాడ (క్రైం) : నమస్కారం పెట్టలేదంటూ.. ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లపై ఒక రౌడీషీటర్ దాడికి పాల్పడిన ఘటన అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల
విశాలాంధ్ర – సీతానగరం: భూ సేకరణతో చేసి రైతులకు పుంత రోడ్డు ఏర్పాటు చేయాలని రెండు వేల ఎకరాలకు చెందిన రైతులు కోరుతున్నారు. మండలంలో చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చీపురుపల్లి, చినకొండే
పారిశుద్ధ్య సమస్యను చక్క దిద్దుతారా.. రానున్న పుష్కరాలు ఆయనకు సవాలుగా మారనున్నాయా..? విశాలాంధ్ర – కొవ్వూరు : అన్నీ ఉన్నాఅల్లుని నోట్లో శని అన్న చందాన కొవ్వూరు పట్టణ తీరు తయారయింది. ఈ నేపద
– వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు దోహదం – కలవచర్ల కెవికెలో ప్రధాని ప్రత్యేక ప్రసారం వీక్షించే విధంగా ఏర్పాట్లు -తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు విశాలాంధ్ర –
విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న నేపధ్యం లో తాము మాత్రం ఇంకా ఆటోలనే ఆశ్రయిస్తూ, ప్రభుత్వం అందించే ఉచిత ఫలాలను పొంద లేక పోత
The post కాలాపాని జైళ్ళను గుర్తు చేస్తున్న శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు appeared first on Visalaandhra .
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని యాదవ వీధికి చెందిన గూడూరు సరోజమ్మ (80 సంవత్సరాలు) నేతదానం చేయడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భ
విశాలాంధ్ర -ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షులు కే.విజయ్ కుమార్, కార్యదర్శి సిహెచ్. అవినాష్, ఉపాధ్యక్షులు ఎస్విఎల్. నారాయణరావు, టి. చంద్రమౌళీశ్వర రావు, కోశా
జలవనరులు కాపాడితేనే భవిష్యత్ సురక్షితం –మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ధర్మవరం చెరువు నిండిపోవడంతో పట్టణ ప్రజల
ప్రిన్సిపాల్ సురేష్ బాబు విశాలాంధ్ర -ధర్మవరం : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ అనంతపురం ప్రగతి పధం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్ని
కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలోనే నిజమైన సంతృప్తి సంతోషం లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్, కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్
ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సచివాలయ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషావిశాలాంధ్ర ధర్మవరం : సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్ట
ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదేభారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగనున్న ఆయన పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదీ:ప్ర
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు.ఆయన ఈ చర్యను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఫక్రు
వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టై ఇటీవల సోషల్ మీడియాలో అమితంగా చర్చనీయాంశమైంది.ఈ పేరు తాజాగా సుప్రీంకోర్టు విచారణలోనూ ప్రస్తావనకు వచ్చిం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. జిన్పింగ్తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా హెచ్
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ప్రస్తుతం రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం కేసులలో ఆరోపణలకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అనిల్ అంబానీ సన్నిహి
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించగా,