హైదరాబాద్ : నగరంలోని చార్మినార్ పరిధిలో తీవ్రవిషాదం నెలకొంది. చార్మినార్కు దగ్గరలో గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింద
గ్రంథాలయ అధికారిని. అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, మాతృభాష
ఎంఈఓ లు రాజేశ్వరి దేవి ,గోపాల్ నాయక్.విశాలాంధ్ర ధర్మవరం:; వికలాంగ పిల్లలను గుర్తింపు కొరకే సర్వే కార్యక్రమమును నిర్వహించడం జరుగుతోందని ఎంఈఓలు..రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సం
విశాలాంధ్ర -రాజాం (. విజయనగరం జిల్లా) : రాజాం డివిజన్ రాజాం మండలంలో నందబాలగ గ్రామంలో నవధాన్యాల సాగు నేలతల్లి బాగుఅగ్రికల్చర్ డివిజనల్ అసిస్టెంట్ చంద్రరావు ఆధ్వర్యంలో నవధాన్యాలు సాగుపై
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు యూనివర్సిటీ ప్రకటించిన 3వ సెమిస్టర్ ఫలితాలలో యూనివర్సిటీ స్థాయిలో టాప్ మార్కులుతో
రిటైర్డ్ జిల్లా ఆంధత్వ నివారణ అధికారి సంకారపు నర్సింహులువిశాలాంధ్ర ధర్మవరం;; కంటి క్యాన్సర్ వ్యాధి ను ప్రాథమిక దశలోనే గుర్తించాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి కంటి వైద్య ని
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలో ఎంతో సంతృప్తి, సంతోషం ఉందని శ్రీ సత్యసాయి సేవా సమితి గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆ
విశాలాంధ్ర- నందిగామ:-మండల పరిధిలోనే లింగాలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి తిరుణాల మహోత్సవాలు గత ఐదు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూ
కనుల విందుగా పట్టాల పండుగ.: జేఎన్టీయూ 14 వ స్నాతకోత్సవం.. గౌరవ డాక్టరేట్ను లారస్ ల్యాబ్స్ అధినేత డాక్టర్ సత్యనారాయణ చావాకు గవర్నర్ చేతుల41 మందికి గోల్డ్ మెడల్స్. విశాలాంధ్ర- జేఎన్టీయూ: ఉన్న
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ప్రభుత్వం నిర్ణయించిన కొలతలతో పనులు చేస్తే మంచి వేతనం లభిస్తుందని ఏపీడీ లోకేశ్వర్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ శివారులో జరుగుత
పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన టర్కీభారత మార్కెట్లో టర్కీ వస్తువులకు కష్టాలుపాకిస్థాన్కు మద్దతుగా నిలిచిన తుర్కియే (టర్కీ) దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో
భారత సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఎస్ఎస్ కార్తికేయ, మరుణ్ గప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్
ఎంపిక చేయడమే కాకుండా ఏకంగా ప్రతినిధి బృందానికి ఆయననే నాయకుడిగా .. ఆపరేషన్ సిందూర్ పై విదేశాలకు బ్రీఫింగ్ కోసం అఖిలపక్షం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయంనలుగురు ఎంపీల పేర్లు ఇచ్చిన ఖర్గే..అందు
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి పెరిగాయి. కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు.. గరిష్ఠ టికెట్ ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచామని ఎల్
దివ్యాంగులకు గుర్తింపు కార్డులు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దివ్యాంగులకు గుర్తింపు కార్డుల జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాం
. విద్యుత్ లైన్ల ఆధునికీకరణపై దృష్టి. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు. సబ్స్టేషన్లు అప్గ్రేడ్ చేయాలి. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ దిశానిర్దేశం
. రాజరాజేశ్వరి ఆలయంలో సందడి. వెదురు ఆకృతులు, హస్తకళలకు ఫిదా. ఏఐజీ ఆసుపత్రిలో చిన్నారులకు పరామర్శ విశాలాంధ్రహైదరాబాద్: తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లలమర్రి అందాలభామల రాకతో మెర
. పట్టాదారు పాసుపుస్తకంలో భూకమతాల మ్యాపులు ముద్రిస్తాం. అర్హులైన రైతులకు పట్టాలిస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విశాలాంధ్ర -హైదరాబాద్ : భూ భారతి చట్టం అమలులో భాగంగా ట్రిబ్యు
. పొగాకుకు రూ.12,500 ధర చెల్లించాల్సిందే. కిలోకు రూ.500 తగ్గకుండా కోకో గింజలు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకుంటాం. పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ. సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో
మోదీ సర్కారు యోచన న్యూదిల్లీ: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రక్షణరంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ రంగానికి రూ.50 వేల కోట్ల మేర బడ్జెట్లో అదనపు కేట
. ఎన్నికల సంస్కరణలతోనే దేశ భవిష్యత్. ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ. బిల్లులపై సుప్రీం తీర్పును స్వాగతించాల్సిందే. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఎన్నికల నిర్వహణ ఖర్చ
. మద్యం కేసులో కీలక పరిణామం. ముందస్తు బెయిల్ నిరాకరణ. విచారణకు సహకంరించాలని సుప్రీం ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందిత
రణరంగమైన పశ్చిమాసియా ` గాజాపై కొనసాగిన ఇజ్రాయిల్ భీకర దాడులు జెరూసలేం: పశ్చిమాసియా రణరంగమైంది. గాజాపై ఇజ్రాయిల్ గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జరిపిన భీకర దాడుల్లో 100 మంది
ఇస్తాంబుల్: భారత్ దెబ్బకు టర్కీకి చెందిన సెలెబీ కంపెనీ షేరు ధర ఏకంగా 10 శాతం పతనమైంది. గత నాలుగు సెషన్లలో ఈ షేరు విలువ 30శాతం ఆవిరైంది. సెలెబీ సబ్సిడరీ కంపెనీ ద్వారా భారతీయ విమానాశ్రయాలల
వాషింగ్టన్: యుద్ధ విమానాల చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఎఫ్-22 రాప్టర్ను అమెరికా తయారు చేసింది. ఇప్పుడు ఈ యుద్ధ విమానాన్ని అప్గ్రేడ్ చేసే యోచనలో అగ్రరాజ్యం ఉంది. ఈ విషయాన్ని దేశాధ్
ముంబయి : ప్రముఖ గ్లోబల్ మల్టీ-అసెట్ బ్రోకర్ అయిన విటి మార్కెట్స్ తన బలమైన నెలవారీ ట్రేడిరగ్ పరిమాణాన్ని నమోదు చేసింది. ఏప్రిల్ 2025లో 720 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ మైలురాయి విటి మ
ముంబయి: భారతదేశంలోని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అగ్రగామి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన ఐకెఎఫ్ ఫైనాన్స్ తాజాగా నోర్వెస్ట్, మోతీలాల్ ఓస్వాల్ అ
ముంబయిః ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ మార్చి 31, 2025తో ముగిసిన త్రైమాసికం, సంవత్సరానికి స్వతంత్ర ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. అధిక పనితీరు నమోదయింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఆదాయం, లాభాలు
హైదరాబాద్: నాణ్యమైన ఆరోగ్య సేవలు మరింత మందికి అందించాలన్న లక్ష్యంతో బీమా రంగంలో అడుగు పెట్టామని అపోలో హెల్త్కో సీఈఓ మాధివనన్ బాలకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు బంజారా హిల్స్ లో ఉన్న తాజ
వినికిడి లోపించిన వాడు మాట్లాడలేడు. మోదీ వ్యవహారం అలాగే ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ తనవల్లే జరిగిందని పదే పదే చెప్తున్నా ‘‘విశ్వ గురువు’
కేవీవీ ప్రసాద్ జులై 9 న కార్మిక సంఘాలు దేశవ్యాపిత సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెను జయప్రదం చేసేందుకు కేంద్ర కార్మిక సంఘాలతో వివిధ రాష్ట్రాలలోని అనేక స్వతంత్ర కార్మిక సంఘాలు ఐక్య ఆందో
సాత్యకి చక్రవర్తి యూరోపియన్ యూనియన్ దేశమైన పోర్చుగల్లో వచ్చే ఆదివారం, మే 18న జాతీయ ఎన్నికలు జరుగనున్నాయి. 230 మంది సభ్యుల పార్లమెంటును ఎన్నుకోవడానికి ఆ దేశం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది
శ్రీ షిరిడి సాయిబాబా సేవ సమితివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడి సాయినాథ స్వామి విగ్రహ స్థిర ప్రతిష్టాపన జరిగ
విశాలాంధ్ర ధర్మవరం; ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సరోజమ్మ కళా బృందం తో వీధి నాటకముల
విశాలాంధ్ర -ధర్మవరం: మే నెల 20న జరగబోయే సార్వత్రిక సమ్మె వాయిదా వేయడం జరిగిందని సిఐటియు నాయకులు జెవి రమణ, టి. అయుబ్ ఖాన్, ఎస్హెచ్ భాష ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మ
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని అత్తింటివారి పాలెం అంగన్వాడి సెంటర్ లో సి డి పి ఓ శర్మిష్ట సూచనల మేరకు కిశోరి వికాసం సమ్మర్ క్యాంప్ కార్యక్రమం శుక్రవారం నిర్వహిం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు): మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు డా.గద్వాల సోమన్న 70వ పు
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 15వ తేదీ తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం నమోదు కావడం జరిగిందని, మొత్తం డివిజన్ పరిధిలో 264.8 మిల్లీమీటర్లు రావడం జ
– ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్.విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానున్న సందర్భంగా గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర
శ్రీ సత్య సాయి సేవ సమితి -2 నిర్వాహకులు.విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి-2, నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి లో
గ్రంథాలయ అధికారిని. అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ ఫై అవగాహ
తొలగించిన మున్సిపల్ కార్మికులు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పలు ప్రాంతాలలో గురువారం అర్ధరాత్రి సమయంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల్లో వర్షం కు నీరు
కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి. గత 48 గంటల్లో చేపట్టిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎ
ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేస
ఎర్డోగాన్ కుమార్తె తమ బాస్ అనే వార్తలకు ఖండనపాకిస్థాన్కు తుర్కియే మద్దతు నేపథ్యంలోసెలెబీ అనుమతులు రద్దు చేసిన కేంద్రంభారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెలెబీ ఏవియేషన్ ఇండియ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసులో ఊరట లభించి బెయిల్ మంజూరైనా, మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు కావడంతో ఆయన గత 95 రోజులుగా జైలుకే పరిమితం కావాల్స
మెగా డీఎస్సీ ద్వారా ఏపీ ప్రభుత్వం 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది. జూన్ 6 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే, ప్ర
ఆసియాలో మళ్లీ కోవిడ్ అలజడి.. పలు దేశాల్లో పెరుగుతున్న కేసులుఆసియాలోని పలు దేశాల్లో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. ముఖ్యంగా అధిక జనసాంద్రత కలిగిన హాంకాంగ్, సింగపూర్ నగరాల్లో కోవ
. రూ.33 వేల కోట్ల పెట్టుబడులు. 35 వేల మందికి ఉపాధి. 6వ ఎస్ఐపీబీ సమావేశం ఆమోదం. ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ: చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిక
. జిల్లాకు ఒకే పేపర్. వయోపరిమితి పెంపు. ప్రభుత్వానికి అభ్యర్థుల వినతులు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: డీఎస్సీ గడువు, వయోపరిమితి పెంపు, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ
. ఉద్యమమే శరణ్యం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం. తక్షణం భగత్ సింగ్ ఉపాధి హామీచట్టం. 20 కోట్ల ఉద్యోగాలపై మోదీ సమాధానం చెప్పాలి. సేవ్ ఇండియా… చేంజ్ ఇండియా నినాదంతో దేశవ్యాప్త
సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు న్యూదిల్లీ: శాసనసభలు ఒకటికి రెండుసార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవీ తీవ్ర జ
భారత్`పాక్ కీలక నిర్ణయం న్యూదిల్లీ: భారత్`పాకిస్థాన్ డీజీఎంఓల మధ్య కాల్పుల విరమణపై మే 10న అవగాహన కుదిరిన సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా పరస్పరం విశ్వాసం పాదుకొల్పే చర్యలు పెంపొందిం
. ఆ దేశంలో యాపిల్ ఉత్పత్తి విస్తరణ వద్దన్నా. ఖతార్ వ్యాపారవేత్తల సదస్సులో ట్రంప్ వాషింగ్టన్: తమ ఉత్పత్తులపై అన్ని సుంకాలు రద్దు చేసేందుకు భారత్ ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్ష
మంగళవారం పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, ఆ స్థానంలోకి వచ్చిన బీఆర్ గవాయ్ ఒకే భాష మాట్లాడడం, ఒకే లక్ష్యాన్ని ప్రకటించడం న్యాయవ్యవస్థ ఇప్పటికీ ఎంతోకొ
జి. ఈశ్వరయ్య అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 1959 వ సంవత్సరంలో ఏర్పాటైంది…. దేశానికి భవిత, వెన్నెముక, జవసత్వాలిచ్చే యువత కోసం, దేశానికి ఉజ్వల భవిష్యత్ కోసం గత 66 ఏళ్లుగా అవిశ్రాంత పోరాటం చ
డి. భట్టాచార్య మనదేశంలో ఇతర కార్మికులతో సమంగా గృహ కార్మికులను చూడటంలేదు. 2011లో ఐఎల్ఓ సదస్సులో సి 189 చట్టం కింద గృహకార్మికులను కూడా ఇతర కార్మికులతో సమంగా చూసేందుకుగాను ఇండియా ఆమోదంతోనే త
కె. రామాంజనేయులు అమరవీరుడు కామ్రేడ్ నక్కి రామన్న మరణించి గురువారానికి 35 సంవత్సరాలు. నక్కి రామన్న భౌతికంగా మరణించి 35 సంవత్సరాల గడిచినప్పటికీ ప్రజల గుండెల్లో నేటికీ చిరస్మరణీయులుగా ఉన
ముంబయిః ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన వివో వి50 స్మార్ట్ ఫోన్ గురువారం ఎక్స్ క్లూజివ్ వి50 ఎలైట్ ఎడిషన్ను లాంచ్ చేసింది. రోజ్ రెడ్ 12 జిబి ం 512 జిబి 1 స్టోరేజ్ వేరియంట్లో లభించే వ
న్యూదిల్లీ : హై పెర్ఫార్మెన్స్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూ తన నూతన ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్ను మే 26, 2025న భారత్లో విడుదల చేయనుంది. ప్రధానంగా మల్టీటాస్కింగ్ యువ ప్రొఫెషనల్స్, ప్రా
ముంబై : భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్, బెస్పోక్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ వెర్టెలో దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఎలక్ట్రిక్ వా
ముంబయిః భారతదేశంలో తన 40 సంవత్సరాల మైలురాయిలో భాగంగా, యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐవైఎం), భారతదేశంలో తయారు చేసిన మోటార్ సైకిళ్ళు, స్కూటర్ల శ్రేణి అంతటా 10 సంవత్సరాల మొత్తం వారంటీ కా
గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ , గురువారం తమ విభాగాన్ని -నిర్వచించే గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్, సన్నని గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలో పాలిటెక్నిక్ డిప్లమహా ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ -2025 లో జిల్లాలో 94.03 శాతము ఉత్
అల్లర్లు.. గొడవల జోలికి వెళ్ళకండి.విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ పర్యవేక్షణలో , నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాళ్ల అనంతపురం తండ
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం నిర్వహించినఏపీ ఈసెట్ 2025 పరీక్ష ఫలితాలను గురువారం వీసీ ఛాంబర్ లో సెట్ చైర్మన్ ఉపకులపతి ఆచార్య సుదర్శన్ రావు, రిజిస్ట్ర
విశాలాంధ్ర ధర్మవరం; ప్రగతి శీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గా పనిచేస్తున్న మంజుల నరేంద్ర జాతీయ కార్యదర్శివర్గంలో జాతీయ కమిటీ సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్ర రా
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; పందులు పట్టణాలలో తిరగరాదని, పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పందుల పెంపకం జరగాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సంద
విశాలాంధ్ర ధర్మవరం; రూడ్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో మే నెల 15వ తేదీ నుండి జూన్ నెల 13వ తేదీవరకు 30 రోజులపాటు పురుషుల కోసం సెల్ఫోన్ రిపేరీ లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్ట
విశాలాంధ్ర ధర్మవరం;; నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలని కోరుతూ ఈనెల 20వ తారీకున జరగబోయే దేశవ్యాప్త సమ్మయొక్క కరపత్రాలను సిఐటియు నాయకులు విడుదల చేశారు.ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జె వి రమణ
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : 50శాతం రాయితీపైన పచ్చ రొట్టె విత్తనాలు అయిన జనుము, జీలుగా మరియు పిల్లి పెసర విత్తనాలు కావలసిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రం నందు రిజిస్ట్రేషన్స్ చేయించుక
విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని కోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ నాయక్ అనారోగ్యం బారిన పడి ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం కోరగా అతనికి 25584 రూపాయలు మంజూరు అయింది. ఆ చెక్కును మ
దేవాలయ నిర్మాణ వ్యవస్థాపకులు గురు స్వామి విజయకుమార్, కలవల నాగరాజు కుటుంబ సభ్యులు, బండపల్లి వెంకట జయప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కేశవ నగర్ లో గల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ ప్ర
ఆలయ ఈవో వెంకటేశులు, అడ హక్ కమిటీ చైర్మన్ చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం వారి బ్రహ్మోత్సవ వేడుకలు మే నెల 4వ తే
యశోద పాఠశాల కరస్పాండెంట్ పృద్వివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎర్రగుంట కాలనీ వద్దగల యశోద పాఠశాల యందు యువతి యువకుల కొరకు ఉచిత కోచింగ్ను నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ పృథ్వ
కార్యదర్శి గంగాధర్, జుజారు నాగరాజువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రజాహిత పాలనకు మార్గదర్శకుడు శంభాజీ మహారాజ్ అని చత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ అధ్యక్షుడు హరి, కార్యదర్శులు గంగాధర్, జూజారు నాగరా
వందలాది మందికి గాయాలు.. క్షతగాత్రులు నాజర్ ఆసుపత్రికి తరలింపుగాజా నగరంపై ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులతో విరుచుకుపడింది. దక్షిణ గాజాలో గురువారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 54 మంద
కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం కల్నల్ సోఫియా ఖురేషీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాహైకోర్టు ఆదేశాలతో ఆయనపై కేసు కూడ
జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఈ ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు విశ్వ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలు నుంచి హూటాహూటిన ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తీసు
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీట్ కౌన్సిలింగ్ ఉ 2022లో అర్హురాలైన విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు రూ.7 లక్షల పరిహారం చెల్లించా
. ఇది ఉద్యోగం కాదు ఓ భావోద్వేగం. కట్టిన మూడేళ్లలోనే కాళేశ్వరం కూలింది. ప్రాజెక్టులు తొలిప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : నీళ్లు మన నాగరికత… నీళ్
. గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700. చెంచు కుటుంబాలకు 10 వేలు. గవర్నర్కు మంత్రి పొంగులేటి విశాలాంధ్ర – హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి… ఎంపీ రామసహాయం, రఘురామ్రెడ్డిలత
. అభివృద్ధిలో కొత్తగూడెం ఆదర్శం. కూనంనేని సాంబశివరావు. సీసీ రోడ్లు, డ్రెయిన్లకు శంకుస్థాపన విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: అభివృద్ధి పనుల్లో అవినీతిని ఉపేక్షించేది లేదని సీపీఐ రాష్ట్ర క
. అందాలభామల రాకతో ఖిల్లాకు శోభ. బతుకమ్మ పాటలకు నృత్యాలతో సందడి విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రపంచ అందాల భామలతో వరంగల్ ఖిల్లా కళకళళాడిరది. మిస్ వరల్డ్ `2025 కంటెస్టెంట్లు బుధవారం వరంగల్లో
. ప్రతినెలా పేదలకు పథకాలు. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. అదేరోజు లక్ష మందికి పెన్షన్ల పునరుద్ధరణ. రెండు నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇకపై 3 సిలిండర్ల నగదు ఒకేసా
. విజయవాడ, విశాఖ ప్రాజెక్ట్లకు రూ.12వేల కోట్లు అవసరం. రుణాలిచ్చేందుకు విదేశీ బ్యాంకుల సుముఖత. కార్పొరేషన్ ఎండీ సంప్రదింపులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రా
. పాడి, పౌల్ట్రీ పరిశ్రమల్ని లాభాల బాట పట్టిస్తాం. రాష్ట్ర జీఎస్డీపీలో 11.23 శాతం వాటా పశుసంవర్ధక శాఖదే. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రథమస్థానం మనదే. మాంసం ఉత్పత్తిలో 5, పాల ఉత్పత్తిలో 7వ స్థానం. పశ
విశాలాంధ్ర బ్యూరో-తిరుపతి : ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. బైరాగిపట్టెడలోని గంధమన
. నేడు మహా ప్రదర్శన, బహిరంగ సభతో ప్రారంభం. తిరుపతిలో పూర్తయిన ఏర్పాట్లు. బ్యానర్లు, కటౌట్లతో ఎరుపెక్కిన నగరం. 24 రాష్ట్రాల నుంచి ప్రతినిధుల రాక. హాజరవనున్న అగ్ర నాయకులు, ప్రజా ప్రతినిధులు వ