విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : వ్యవసాయ కార్మికులపై కుట్రతోనే ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంను రద్దు చేసిందని, ఈ పథకంను ఎందుకు ఎత్తి వేస్తున్నారో కేంద్రప్రభుత్వం ప్రజలకు సమ
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్విశాఖపట్నం; దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో సంపన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్ కూడా ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశా
కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి శ్రీ బాలాంజనేయ స్వామి వారి అధ్యక్షతన జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లాలో
-ఈఓ చంద్రశేఖర్, విశాలాంధ్ర- వలేటివారిపాలెం; బడుగు ,బలహీన వర్గాల తరపున నిలిచి ప్రజల పక్షాన నిలిచి పోరాడే పత్రిక జాతీయదినపత్రిక విశాలాంధ్ర పత్రిక అని మాలకొండ ఆలయ కార్యనిర్వాహనాధికారి ఎస్
-జిల్లా గ్రంథాలయ ముఖ్య కార్యదర్శి రమవిశాలాంధ్ర- ధర్మవరం: గ్రంథాలయములో పాఠకులకు కావలసిన అన్ని వస్తువులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని గ్రంథాలయ జిల్లా ముఖ్య కార్యదర్శి పి. రమ తెలిపారు. ఈ
విశాలాంధ్ర ధర్మవరం; స్థానిక కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. పాఠశాల ఆవరణమంతా రంగురంగుల ముగ్గులతో, రక రకాల పూలతో, గొబ్
విశాలాంధ్ర- ధర్మవరం; మానవసేవే మాధవ సేవ అని, అన్నదానం మహాదానముతో సమానమని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభు
శ్రీ సత్య సాయి సేవ సమితి విశాలాంధ్ర- ధర్మవరం; రోగులకు సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని శ్రీ సత్య సాయి సేవాసమితి-2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 150
-కూటమి నేతలపై కేతిరెడ్డి ఫైర్విశాలాంధ్ర- ధర్మవరం; రాయలసీమ కు ఏదైనా చేశారు అంటే అది ఒక వైఎస్సార్ ఫ్యామిలీ మాత్రమే నని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది శుక్రవారం నాటికి తుపానుగా బలపడుతుందని భారత వ
ఖమేనీ ఫోటోలతో సిగరెట్లు వెలిగిస్తున్న మహిళలు ఇప్పటివరకు 60 మందికి పైగా మృతి ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం (1979) తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో ప్రజా తిరుగుబాటు కనిపిస్తోంది. కేవలం ఆర్థిక కష్టా
నేటి మధ్యాహ్నం శ్రీలంక తీరం దాటనున్న వాయుగుండం ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలునైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి వాయవ్య ద
కోర్టు విధులు బహిష్కరణ.... రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు…స్టైఫండ్ రూ.11వేలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ విశాలాంధ్రవిజయవాడ: జూనియర్ న్యాయవాదులకు ఇవ్వవలసిన న్యాయమిత్ర స్టైఫండ్
ప్రతి ఎకరానికి రూ.75 వేలు నష్టపరిహారం చెల్లించాలి కె వి వి ప్రసాద్ డిమాండ్విశాలాంధ్ర`విజయవాడ: నల్ల తామర తెగులు వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన మిర్చి రైతులకు ప్రతి ఎకరానికి రూ.75 వేలు నష్
విశాలాంధ్ర`విజయవాడ:ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రయాణికులపట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వాహనాల్లో తప్పనిసరిగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటి
విశాలాంధ్ర`విజయవాడప్రజలకు పారదర్శకమైన సేవలందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని.. అంకితభావంతో సేవలందిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల
విశాలాంధ్ర – హిందూపురం :పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న కెనరా బ్యాంక్ శాఖలో శుక్రవారం నూతన ఎటిఎం మరియు కాష్ డిపాజిట్ మిషన్ను అనంతపురం రీజినల్ మేనేజర్ ఐ. శ్రీనివాసులు ప్రారంభించారు.ఈ స
విశాలాంధ్ర – హిందూపురం : హిందూపురం రూరల్ పరిధిలోని పూలకుంట గ్రామములో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళలకు మహిళలకు, సంక్రాంతి ముగ్గుల పోటీలు పూలకుంట గ్రామ సర్పంచ్ యన్. మంజునాథ
విశాలాంధ్ర–హిందూపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ను శుక్రవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మహిళా వి
విశాలాంధ్ర ధర్మవరం ; జాతీయస్థాయి జూడో పోటీలకు ధర్మవరం మండలంలోని చిగిచెర్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి త
సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోనీ కదిరి గేట్ నందుగల నేతన్న విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర క్యాలెండర్ ను చేనేత కార్మిక సంఘం జిల
విశాలాంధ్ర ధర్మవరం;; జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే అండర్ – 17 ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ స్కూల్ గేమ్స్ జట్టుకు ధర్మవరం బాలబాలికలు ఎంపిక కావడం జరిగిందని ఉమ్మడి జిల్లా బాస్క
విశాలాంధ–తాడిపత్రి: పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం మహిళా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కానిస్టేబుల్ రమేష్ కుటుంబానికి రూ.25 వేల ఆ
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి, రిటైర్డ్ కంటి డాక్టర్ సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వాహన డ్రైవర్లు జాతీయ రహదారి నియమ నిబంధనలు తప్పక పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ యార్డు చైర్మన్ లక్ష్మీదేవి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆ
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే విద్యార్థి, యువజన నాయకులపై తప్పుడు కేసులు, రౌడీషీట్లు నమోదు చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని విద్యార్థి యువజన సంఘ నాయక
రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం; ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వలన జరుగుతున్నాయని రిటైర్డ్ జిల్లా అందత్వ
రాష్ట్ర బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బెస్ట్ శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం:: బెస్త సంక్షేమ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేప
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 12న రక్తదాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపే
* రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, హిందువులు జరుపుకు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మరణ ధృవీకరణ సర్టిఫికెట్ కావాలంటే పంచాయతీ కార్యదర్శికి ముడుపులు ఇచ్చుకోవాల్సిందేనని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్ర
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : విజయవాడలో ఇటీవల నిర్వహించిన బ్రిడ్జ్ఉ2025 సదస్సులో అనంతపురం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ప్రత్యేక గుర్తింపు పొం
చిన్న విషయాలను వైరల్ చేస్తున్నారని, వ్యవస్థను బలోపేతం చేయడానికే వచ్చానని స్పష్టీకరణఅధికారంతో సంబంధం లేకుండా చివరి శ్వాస వరకు పిఠాపురానికి సేవ చేస్తానని హామీతెలంగాణకు ఆంధ్రా ప్రాంత
సంక్రాంతి రద్దీని తగ్గించేందుకు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొత్త టెక్నాలజీ సంక్రాంతి పండుగ ప్రయాణాలు మొదలవడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా పంతంగ
– కమిటీ సమావేశంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుఅభివృద్ధి పనులకు వేగం పెంచాలని సూచనలు విశాఖపట్నం- జనవరి 09: విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించి
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ:పి.వి.కె.కె ఇంజనీరింగ్ కళాశాలలో డీన్ గా విధులు నిర్వహిస్తున్న నటశేఖర్ కి డా. ఏపీజీ అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ కంప్యూటర్ సైన్స్ లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ
విశాలాంధ్ర -అనంతపురం టౌన్; వై ద్య ఆరోగ్య శాఖ కార్యాలయము నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఈ.బి దేవి అధ్యక్షతన మాతా శిశు మరణాల సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశం లో
ఫోటో రైటప్ :రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు)కూటమి ప్రభుత్వంలోనే రైతులకు గౌరవం దక్కుతుందని టీడీపీ రైతు విభాగం రాష్ట్
అమెరికాను హెచ్చరించిన డెన్మార్క్ఆర్కిటిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక ద్వీపం గ్రీన్లాండ్పై అమెరికా తన నియంత్రణను సాధించాలనే ప్రయత్నం చేస్తుండటంపై డెన్మార్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస
ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలపై ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత ఇరాన్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ, ఆకాశాన్ని తాకుతున్న ధరలు,
వైసీపీ హయాంలో వేధింపులకు గురైన డాక్టర్ సుధాకర్ వేధింపులకు తట్టుకోలేక మరణించిన సుధాకర్కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయంఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత
. ఐ-ప్యాక్ కార్యాలయంలో తనిఖీలు. అడ్డుకున్న బెంగాల్ సర్కారు. పోలీసులతో కలిసి ఫైళ్లు తీసుకెళ్లిన సీఎం. హైకోర్టును ఆశ్రయించిన దర్యాప్తు సంస్థ. ఇది రాజకీయ కక్షసాధింపు: మమత కోల్కతా: బొగ్గు
. ఏపీఎస్ఆర్టీసీకి నాలుగు రోజుల గడువు. రూ.20 వేల అద్దె కోసం డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇచ్చిన యాజమాన్య సంఘాలు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి.
. కేసు బలహీనపరిచిన టీటీడీ, పోలీస్ అధికారులు. రవికుమార్ ఆస్తుల స్వీకరణలోనూ నిబంధనల ఉల్లంఘన. పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పరకామణి చోరీ ఘటనకు బా
న్యూదిల్లీ: ఆంధ్రప్రదేశ్లో 2016`2020 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన
. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యే వరకు పోరాటం. తెలంగాణ సీఎం ప్రకటనపై చంద్రబాబు స్పందించాలి…లేకుంటే రాజీనామా చేయాలి. నిమ్మలకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ
900 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంసీమ ప్రాజెక్ట్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమావైఎస్ జగన్కు మంత్రుల సవాల్ విశాలాంధ్ర – సచివాలయం : అమరావతి రాజధాని, రాయలసీమ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక ప
న్యూదిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన రెండవ దశ పూర్తి అయింది. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ 2.0లో మొత్
. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావువిశాలాంధ్ర – పోలవరం : పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిందేనని, లేకపోతే గల్లీ నుం
ఆలయ నిర్మాణానికి 4 లక్షల చెక్కును అందచేత విశాలాంధ్ర పెనుకొండ.. పట్టణంలోని డాక్టర్ శ్రీ సాయి కాలేశ్వర్ 53వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు మొదటగా సాయి కాలేశ్వర్ చిత్రప
విశాలాంధ్ర కొత్తచెరువు.. నల్లమడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (33) అనే యువకుడు గుండెపోటు మృతి చెందాడు. కొత్త చెరువులో బస్టాప్ నందు బస్సు ఎక్కడానికి వేగంగా వెళుతుండగా ఒక్
విశాలాంధ్ర – హిందూపురం : పట్టణంలో భవిత కేంద్రంలో కరాటే మాస్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో గురువారం స్టీఫెన్ హాకింగ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ము
విశాలాంధ్ర – హిందూపురం : పట్టణంలోని ఆర్ పి జి టి రోడ్డు లో గల కొప్పరమ్స్ డెంటల్ క్లినిక్, (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్) నందు పంటి వైద్య నిపుణుడు డాక్టర్ కె. ఎస్. దీక్షిత్ ఆధ్వర్యంలో విశాలాంధ్ర
ఆర్డిఓ మహేష్ విశాలాంధ్ర ధర్మవరం;రీ సర్వే తర్వాత పలు గ్రామాలలో ఏర్పడిన జాయింట్ ఎల్ పి ఎం లకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ప్రత్య
-ఎంపీడీఓ బి విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి అన్నారు. గాండ్లపర్తి, జి.కొత్తపల్లి, అయ్యవ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న డిగ్రీ విద్యార్థిని జీవితకు సహాయ
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాయలసీమ లిప్టు ఇరిగేషన్ పూర్తి చేయకపోతే చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలి పోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం నంద్య
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య.విశాలాంధ్ర ధర్మవరం;; అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించా
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఏ. పి. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహి
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం : ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు నియోజకవర్గ పరిధిలోని 26 మందికి రూ.14.32 లక్షల సిఎంఆర్ఎఫ్
అఖిలభారత విద్యార్థి పరిషత్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకులు (ఏబీవీపీ)ఘనంగా యువజ ఉత్సవ
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నియోజకవర్గంలో రాజాం టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్
విశాలాంధ్ర -రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం పట్టణానికి చెందిన రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ తండ్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్తా ఆనంతరావు మృతి పట్ల రాజాం నియోజకవర్గం
విశాలాంధ్ర-.రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించ
విశాలాంధ్ర -వెలిగండ్ల: ప్రజల హక్కు వారి ఆస్తి పట్టాదారు పాసుపుస్తకం అని ఎమ్మార్వో ఎం వాసు తెలిపారు.గురువారం మండలంలోని మరపగుంట్ల గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా టిడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తేదీ సాయంత్రం మేడారం చేరుకోనున్నారని, 19వ తేదీ ఉదయం అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్
రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్ భగీ
తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా వేగవంతం అయ్యాయి.రాష్ట్రంలో రిజర్వేషన్ల నిర్ణయాలు ఖరారైన తర్వాతే అధికారిక నోటిఫికేషన్ విడుదల అవ
కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ ప్రమాదం నియంత్రణలోకి రానుందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు.బుధవారం ఆయన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్,ఓఎన్జీసీ అధికారులు హాజరైన విలేకర్ల సమా
సీతంపేట : సుదీర్ఘకాలం చరిత్ర కలిగినటువంటి తెలుగు జాతీయ దినపత్రిక విశాలాంధ్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ గురువారం సీతంపేటలో తన చాంబర్లో విశాలాంధ్ర
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు);మండల పరిధిలోని ముచ్చిగిరి గ్రామానికి చెందిన ఉపాధి కూలీ నరసప్ప (32)గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. గ్రామ శివారులో జరుగుతున్న ఉపాధి పనికి వెళ్లి ఇంటిక
2027 నాటికి సైనిక బడ్జెట్ను 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడానికి ట్రంప్ ప్రతిపాదన ప్రస్తుతం ప్రపంచంలో ప్రమాదకరమైన, సమస్యాత్మకమైన పరిస్థితులు నెలకొన్నాయని చెబుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్
ప్రజల గళాన్ని ప్రభుత్వాల వరకు తీసుకెళ్లే ప్రధాన భూమిక జర్నలిస్టులదే The post వైయస్సార్సీపి ఎల్లప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటుంది appeared first on Visalaandhra .
-ఎంపీడీఓ బి.విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు ; మండలంలోని ఎం.బండమీద పల్లి, మరూరు పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రథమ కర్తవ్యం అని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అ
తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్కుమార్కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడ
విశాలాంధ్ర నల్లచెరువు.. నల్లచెరువు మండలంలోని పంతులు చెరువు పంచాయతీ తెలగుట్లపల్లిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి న
విశాలాంధ్ర గుంతకల్లు.. స్థానిక వైఎస్ఆర్ సిపి క్యాంప్ కార్యాలయంలో గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త,మాజీ శాసన సభ్యులు వై.వెంకటరామిరెడ్డిసమక్షంలో బుధవారం వైస్సార్సీపీ పట్టణ కార్యదర్శి
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్య బోధన -పరిశోధన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి రెండు కళ్ళు వంటివని వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. బుధవారం విశ్వవిద్యాలయం ప్రగ
చేసిన తాసిల్దార్ సురేష్ బాబు.విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని తుమ్మల గ్రామంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు రీ సర్వే పూర్తి చేసి ఎమ్మార్వో సురేష్ బాబు చేతుల మీదుగా అర్హులైన ర
ఎంపీడీవో సాయి మనోహర్ విశాలాంధ్ర ధర్మవరం: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; రెవెన్యూ క్లినిక్ లో ప్రతి సమస్యకు పరిష్కారం చట్ట ప్రకారం చూపడమే మా ధ్యేయము అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన”రెవెన్యూ క
విశాలాంధ్ర ధర్మవరం; కేరళ రాష్ట్రంలోని కన్నూర్లో నిర్వహించిన జాతీయ స్థాయి డిజిటల్ ఫెస్ట్ లో రిషి స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలో ఇంటర్ వరకు దేశవ్యాప్తంగా
అయోమయంలో పక్కా ఇళ్ల దరఖాస్తు దారులు. అధికారుల తీరు మారకపోతే పక్కా గృహాల దరఖాస్తుదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం చల్లా శ్రీనివాసులు… సిపిఐ పార్టీ మండల నాయకులు విశాలాంధ్ర ముద
విశాలాంధ్ర – పాయకరావుపేట : మండలంలోని గుంటపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న 42 మంది విద్యార్థులకు సైకిళ్లు, 399 మంది రైతులకు రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసు
వీధుల్లో, స్కూల్స్, విద్యా సంస్థల పరిసరాల్లో కుక్కలు ఉండాల్సిన అవసరమేంటని ప్రశ్నవీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్
మూడు నెలల క్రితం విజయవాడలో ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్సవాల తర్వాత, కొన్ని రోజులుగా పుస్తక మహోత్సవం ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తోందంటే, ఇప్పుడు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు ఆరంభం కానున్నా
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు.. : మంత్రి శ్రీధర్బాబుదావోస్లో జరిగిన ఒప్పందాల లో 60 శాతం నిష్పత్తిని కార్యరూపంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణే ఒకటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానులను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. జపన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో రానున్న కొన్ని రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్
పీపీపీ ద్వారా 17 కాలేజీలను నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏపీలోని 17 మెడికల్ కళాశాలలను పీపీపీ ద్వారా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని
