విశాలాంధ్ర-తాడిపత్రి: రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ఉపవాస దీక్షకులకు ఆదివారం ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి ఫయాజ్ భాష తన స్వగృహం
విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెం
విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జి
అసోం, కోల్కతా సభలో కాంగ్రెస్పై ప్రధాని మోదీ విసుర్లు కోల్కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస
మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం దిల్లీ: అమెరికా ప్రయోజనాల కోసం రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం రైతులన
వరంగల్: రాయల్ ఛాలెంజ్ తన సరికొత్త విస్కీ బ్లెండ్ ఐరిష్ ట్రయల్ను ఒక అద్భుతమైన బార్ అనుభవంతో ప్రారంభించింది. హైదరాబాద్ మాదాపూర్లో కాక్ అండ్ బుల్ వేదికగా ఐరిష్ పబ్ అనుభవానికి ప్రతీకగా న
2,256 గహ ప్రవేశాలకు సిద్దం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి… The post ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ appeared first on Visalaandhra .
సీహెచ్ కోటేశ్వరరావు ఆందోళన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా ఇప్పుడు గత 15 రోజులుగా ఇజ్రాయిల్ ను అడ్డు పెట్టుకొని ఇరాన్ పై చేస్తున్న యుద్ధంతో ప్ర
ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీ
ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం... జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పొరపాలక సంఘ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన సాధారణ కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశ
విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరుడు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారులకు
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఉరవకొండ వ్యవసాయ మార్కెట్
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ను సీసాలు, డబ్బాలు వంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అదే స
దొంగలు కూడా ట్రెండు మారుస్తున్నారు.. నిన్నామొన్నటి దాకా బంగారం. వెండిపై కన్నేసిన దొంగలు.. ఇప్పుడు గ్యాస్ బండపై కన్నేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు దొంగిలిస్తున్నారు. మన పొరుగున ఉన్న కర్
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలసి యువత ఆత్మహత్య చేసుకుని మతి చెందిన స ంఘటన శనివారం వెలుగు చూసింది. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన రాజేశ
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆరు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద సోనమ్ వాంగ్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడుతోంది.ఇంధన ధరలు భారీగా పెరగడంతో భారతీయ లో-కాస్ట్ విమానయాన సంస్థ ఇండిగో టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించింది. మార్చి
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :- పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశాం అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్
మాట నిలబెట్టుకున్న ఇరాన్.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్కు భారీ ఊరట లభించింది. కీలకమైన హొర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని ఇరాన్ ఇచ్
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :- జిల్లాలో ఎటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, గ్యాస్ సరఫరా కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1967 నంబర్కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రజలకు విజ
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర
ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్కు సహకరిస్తూ ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఫాక
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వులను సవా
ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్
పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ
ఇరాన్పై విరుచుకుపడుతోన్న అమెరికా`ఇజ్రాయిల్ దళాలుప్రతీకార దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లుదుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఉధత
విశాలాంధ్ర-రాప్తాడు : మహిళా సాధికారత, సమానత్వం, గౌరవం ప్రతి మహిళా స్వతంత్రంగా పొందే హక్కు అని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత పురుషులపై ఉందని ఆర్డీటీ బుక్కర
విశాలాంధ్ర – భోగాపురం : నిబద్ధత కలిగిన వారిని పార్టీలో భాగస్వాములను చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. శాసనసభ్యులు లోకం నాగ మాధవ
The post పండగలా అన్నదాత సుఖీభవ appeared first on Visalaandhra .
డాక్టర్ పి ఎస్ ఎన్ మూర్తి విశాలాంధ్రవిజయవాడ: తల తిరుగుడు లేదా వెర్టిగో సమస్యను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకుని వైద్య చికిత్స తీసుకుంటే ఈ స
–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు The post జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు appeared first on Visalaandhra .
ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు... కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగత
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపుర
విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీ
విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో పదవ తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బ
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా):నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తబయపురెడ్డిపాలెం గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్ర
కేసు నమోదు చేసిన రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ డ్రైవర్ ఖాజా హుస్సేన్, కండక్టర్ గీతాంజలి పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ధర్మవరం డిపోకు చెంద
ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను వహించాలి అని ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహుల
యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వైకే శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం;; అన్నదాన కార్యక్రమం యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వై కే శ్రీనివాసులు, మోహన్, గదే రమేష్, సత్రశాల మల్లికార్జున, కేత లోకేష్ తెలిపా
మంత్రి ఇంచార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ మార్చి 14వ తేదీ నుంచి మార్చి 17 వరకు వివిధ అభివృద్ధి పార్టీ కార
తప్పుడు కథనాలు పై పరువు నష్టందావా వేస్తా:సిఐ అశోక్ కుమార్ విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : కక్షపూరితంగా ప్రముఖ పత్రికలో తప్పుడు వార్తలు రాసి, వ్యక్తిగతంగా తన పరువుకు భంగం కలిగించాలన
: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలునెలసరి సెలవును (Menstrual Leave) తప్పనిసరి చేస్తే అది మహిళల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనం అలాంటి చట్టాలు చేస్తే..
తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందంటూ వస్తున్న వదంతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో గ్యాస్కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందా
ఈ నెల 16 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలుహాల్టికెట్లపై తొలిసారిగా క్యూఆర్ కోడ్ ముద్రణఏపీలో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రారంభం కా
ఏపీలోని వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, వాణిజ్య సంస్థలను 24 గంటలూ నిర్వహించుకునేందుకు అన
న్యూదిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిన తృణమూల్ నేతలకు చుక్కెదురైంది. సమయాభావం వల్ల వారిని రాష్ట్రపతి కలవడం సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్న అయ్యర్, థరూర్ న్యూదిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేతలు పరస్పరం లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. సీనియర్ నేతలు మణిశంకర్ అయ్యర్, శశిథరూర్ బహిరంగ లేఖల రూ
రెండ్రోజుల్లో మరొకటి రాక…న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలను దాటి చమురు నౌకలు భారత్కు చేరుకుంటున్నాయి. ఇందులో ఒక నౌక అత్యంత వ్యూహాత్మకంగా బుధవారం నాటికి ముంబయికి చేరుకుంది. రెండ్
వాషింగ్టన్: అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ట్యాంకర్ ఉత్తర ఇరాక్లో గురువారం కుప్పకూలింది. ప్రమాదంలో ఎంతమంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారనేది అమెరికా అధికారులు ప్
మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ దేశంలోనే ప్రముఖ హెల్త్కేర్ హబ్గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల
. దేశ గౌరవం ట్రంప్కు తాకట్టు. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వ
నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్
న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు రావటంతో తీవ్ర కలకలం చెలరేగింది. ముంబైలోని విధాన్ భవన్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని దుండగులు గురువారం ఉదయం అధికారులకు మెయిల్ పెట్ట
విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చ
విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే
. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. వామపక్ష నేతల పిలుపు. ఇరాన్పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడ
. అమెరికా, ఇజ్రాయిల్కు ఇరాన్ స్పష్టీకరణ. యుద్ధం ఆగాలంటే… మూడు షరతులు. అప్ప్పుడే శాంతి స్థాపన: పెజెష్కియాన్ తెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం గురువారం 13వ రోజుకు చేరుకుంది. అమెరికాఇజ్రాయిల్ స
. కాంట్రాక్టర్ల నుంచి పన్నుల వసూళ్లు పెరగాలి. రాష్ట్రంలోనే పన్నులు చెల్లించాలి. లబ్ధిదారులకు సంక్షేమ లేఖలు. విద్యార్థులకు గుర్తుండేలా స్నాతకోత్సవాలు జరగాలి. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమ
తీర్మానానికి భారత్ సహా 130 దేశాల ఆమోదం: ఓటింగ్కు చైనా, రష్యా దూరం న్యూయార్క్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ తక్షణమే దాడులు ఆపాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించింది. బహ్రెయిన్ ప్రవేశపెట్
వాషింగ్టన్: భారత్, చైనా, బంగ్లాదేశ్ సహా 16 కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా వాణిజ్య చట్టం1974లోని ‘సెక్షన్ 301’ను ప్రయోగించేందుకు సిద్ధమైంది. టారిఫ్లు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు
పాక్ ప్రధానితో ఇరాన్ అధ్యక్షుడుతెహ్రాన్/ ఇస్లామాబాద్: ఇరుగు`పొరుగు దేశాలపై దాడులు చేయడం, సరిహద్దుల్లో ఘర్షణ పడటం తమ ఉద్దేశం కాదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఇరాన్ అధ్యక్షుడు
అమెరికా ఇంటెలిజెన్స్వాషింగ్టన్: పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారినప్పటికీ ఇరాన్ పాలనకు ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదని అమెరికా ఇంటెలిజెన్స్ తేల్చింది. ఇరాన్లో పాలన మార్పు కోసమే తాము
తెహ్రాన్: అమెరికా`ఇజ్రాయిల్ భీకర పోరు క్రమంలో కీలకమైన హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. అటుగా వచ్చే వాణిజ్య నౌకలను ధ్వంసం చేస్తామని హెచ్చరించడమే కాకుండా కొన్ని నౌకలపై దాడులు సైతం చ
బాగ్దాద్: ఇరాక్ సముద్ర జలాల సమీపంలో అమెరికా ఆయిల్ ట్యాంకర్ను సూసైడ్ బోట్తో ఇరాన్ దాడి చేసింది. అండర్ వాటర్ డ్రోన్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. ఇరాన్ జలాల్లో ఉన్న ఖోర్ అల్ జుబైర్ పోర్ట
హైదరాబాద్: ‘గబ్బర్ సింగ’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ’ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇ
హైదరాబాద్: యువ హీరో నాగ చైతన్య హీరోగా కార్తీక్వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వృషకర్మపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తో
న్యూదిల్లీ: భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా టీ20 ప్రపంచకప్ విజయం గురించి మాట్లాడుతూ… తనకు ఆటలో కఠిన సవాళ్లు ఎదుర్కోవడమంటే ఇష్టమని స్పష్టం చేశాడు. సంబంధిత వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. ‘నాకు
ప్రధానమంత్రి మోదీ తన ముఖం తాను అద్దంలో చూసుకున్నా ఎన్నికలే కనిపిస్తాయేమో! లేకపోతే ఇటీవల బెంగాల్లో జరిగిన సంథాల్ తెగవారి తొమ్మిదవ అంతర్జాతీయ మహాసభకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
డా.సూర్యదేవర రామకృష్ణ ప్రతి రోజూ ఉదయం కాఫీ కప్పుతో వార్తాపత్రికను తిరగేస్తున్నప్పుడు, ఆర్థిక పేజీల్లో కనిపించే సంఖ్యలు సగటు మధ్యతరగతి మనిషి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ద్ర
సంగిరెడ్డి హనుమంతరెడ్డి మన దేశంలో వైదికవాద మూర్తి పూజ విగ్రహ నిర్మాణాలకు మూలం. విగ్రహారాధన మౌర్య శకం అనగా ప్రస్తుత శకం 300లలో జైన, బౌద్ధ మతాల ప్రభావంతో మొదలయ్యింది. రాజుల విజయ చిహ్నాల స్థ
బి.రామారావు గిరిజన సమాజాల్లో మహిళల వారసత్వ హక్కుల అంశం ఇప్పటికీ స్పష్టమైన పరిష్కారానికి నోచుకోలేదు. ఎక్కువ గిరిజన సమాజాల్లో అమలులో ఉన్న సంప్రదాయ చట్టాలు మహిళలకు సంపూర్ణ ఆస్తి హక్కులు
విశాలాంధ్ర/గుంటూరు: అధిక పనితీరు గల స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ గురువారం భారతదేశంలో ఐక్యూ జెడ11ఎక్స్ ప్రారంభించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందిన ఐక్యూ జెడ11ఎక్స్, సెగ్మెంట్-ల
ముంబయిః ఫ్రెడెరిక్ కాన్స్టాంట్ తన ‘క్లాసిక్స్ మోనెటా మూన్ఫేజ’ వాచీని ఆవిష్కరించింది. ఈ వాచీలో సాంప్రదాయ ఫ్లూటెడ్ బెజెల్ డిజైన్ను వాచీ ఫ్లాంజ్ కు మార్చారు. దీనివల్ల వాచీ కేసు అచ్చం ఒ
బెంగళూరు: భారతదేశం అంతటా వ్యాపారాలు 2025లో రూ.2,000 కోట్లకు పైగా ఆర్థిక విలువను సాధించడానికి వీలు కల్పించినట్లు అమెజాన్ బిజినెస్ వెల్లడించింది. సూక్ష్మ సంస్థలు, చిన్న, మధ్య తరహా సంస్థల నుండి
జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి విశాలాంధ్ర – ఏలూరు : ఏలూరు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్దఎత్తున ఏర్ప
విశాలాంధ్ర – వలేటివారిపాలెం : పీయం కిసాన్ మరియు మరియు అన్నదాత సుఖీభవ నిధులు 2025-2026సంవత్సరానికి గాను మూడవ విడత నిధులు పంపిణీ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ( 13 వ తేదీన ) 4 గంటలకు నిధులు రైతుల ఖా
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని చిన్నతుంబళం, కంబళదిన్నె, కల్లుకుంట, బాపులదొడ్డి, జాలవాడి, హెచ్ మురవణి తదితర గ్రామాల్లో 16వ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం.. అనంతపురం జిల్లా రైతులకు టమాటా పంట ఈసారి ఆశల కంటే ఎక్కువ బాధను మిగిల్చింది. వేల ఎకరాల్లో ఎంతో కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్లో సరైన ధర లేకపోవడంతో రైతు
సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి .. విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజా సమస్యలపై పోరాటం చేసే సిపిఐ పార్టీకు విరివిగా విరాళాలు ఇచ్చి ప్ర
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఉన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించ
విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు నియోజక వర్గం పరిధిలోని సమిశ్రగూడెంలో వైబ్రెంట్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ నియోజకవర్గ సమన్వయకర్త విజయశ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాదకద్రవ్య రహిత సమాజం కోసం
విశాలాంధ్ర ధర్మవరం; మార్చి నెల 13వ తేదీన 19వ విడత సామాజిక తనిఖీ నిర్వహణ నిర్వహణలో భాగంగా బహిరంగ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రజావేదిక బహిరంగ సభను ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడ
హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బి సూర్యప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానము నందు మార్చి 14వ తేదీ శనివారం సాయంత్రం న
ప్రిన్సిపాల్ ముసలి రెడ్డివిశాలాంతర ధర్మవరం;; పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ అండ్ పీజీ కళాశాల యందు డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం ఉన్నత విద్య-భవిష్యత్తు అవకాశాలు అనే అంశంపై ప్రత్
ప్రిన్సిపాల్ ఏ.చంద్రకళవిశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని పొట్లమర్రి గ్రామంలో గల కస్తూరిబా బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) 2026-27 విద్యా సంవత్సరం గాను ఆరవ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమునక
విశాలాంధ్ర ధర్మవరం : ఇటీవల కొత్త చెరువులోని జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో నేషనల్ సైన్స్ డే విజ్ఞాన వారోత్సవాల్లో పట్టణంలోని శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల సుందరయ్య నగర్ కు చెందిన విద్యా
