విశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 29న జరిగిన అండర్ 12 బాలికల ఆర్డిటి జిల్లా లీక్స్ ఆర్ట్స్ కాలేజీ క్రీడా మైదానము నందు జరిగాయి. ఈ పోటీలలో ధర్మవరం మండలంలోని జడ్పీహెచ్ఎస్ గొట్లూరు అండర్ 12 బాలికల వ
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రాణం పోయిన చోట మాటలు మౌనము అవుతున్నాయని, కానీ బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంధ్యా రాఘవ అని రాఘవ టీం నాయకులు, తారక్ చేయుట ట్రస
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలమని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రార
విశాలాంధ్ర-ధర్మవరం : ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీలకు టూ టౌన్ సిఐ రెడ్డప్ప కౌన్సిలింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రౌడీలుగా ఉన్న మీరు ఇల్లీగల్ యాక్టివిట
విశాలాంధ్ర – పాయకరావుపేట : జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం శిధిలావస్థకు చేరుకోవడంతో దాని స్థాన
ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్ల
దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న సోనియాకాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఢిల్లీలోని
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (81) మంగళవారం తుదిశ్వాస విడిచారు.పూణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించార
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ల (సుంకాలు) విధానాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. టారిఫ్ల ద్వారా తమ దేశానికి 600 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం సమకూరిందని, త్వరలోనే మరిన్ని
దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్కు చేరవేస్తున్న మైనర్ అరెస్ట్ పంజాబ్లోని మరికొందరు మైనర్లు కూడా ఈ నెట్వర్క్లో ఉన్నట్లు పోలీసుల అనుమానంపాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (
విద్యార్థులకు ప్రాక్టికల్స్లో కఠిన నిబంధనలుఏపీ ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణను బోర్డు కార్యాలయం నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణరాష్ట్రవ్యాప్తంగా 45 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ లో హైదరాబాదు వారి విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ జోనల్ లెవెల్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయని జోనల్ మేన
జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్ బషీర్విశాలాంధ్ర ధర్మవరం; జెవివి నాయకులూ,కార్యకర్తలు, ప్రజలూ శాస్త్రీయ ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని జెవివి జిల్లా గౌరవా
మదీనా మసీదు కమిటీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కేశవ నగర్ కు చెందిన టి జీవిత డిగ్రీ చదువుతూ, బ్రెయిన్ టీబీ రావడంతో ఆర్థిక సహాయం లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ సమాచారాన్ని మదీనా
విశాలాంధ్ర – పాయకరావుపేట : మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో సర్పంచ్ గారా కృష్ణ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వై.సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. గ్రామంలోని రా
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విశాలాంధ్ర 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను సోమవారం కళాశాలలో శ్రీ బాలాజీ విద్యాసంస్థల అధినేత పల్లె వెంకటకృష్ణ కిషోర్, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కర
విశాలాంధ్ర – పాయకరావుపేట : మండలంలోని అరట్లకోట గ్రామంలో రామాలయంలో సప్త సప్తాహ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏట గ్రామంలో సప్తాహ మహోత్సవం నిర్వహిస్తూ వచ్చారు. ఈ ఏడాద
విశాలాంధ్ర – పాయకరావుపేట : సాత్యకి ఆధ్వర్యంలో పట్టణంలోని రఘుపతి ఫంక్షన్ హాల్ లో మహిళలకు వివిధ రకాల పోటీలు ఏర్పాటు చేసి, ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగోలి, శారీ
2020లో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి నమోదైన పెద్ద కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే ఇదే కేసులో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హై
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్హౌస్ వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.గజ్వేల్ నియోజకవర్గ ప్రజాప
వెనెజువెలా సుప్రీం కోర్టు డిల్సీ రోడ్రిగ్స్ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటివరకు ఆమె వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించా
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే నగరవాసులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక సూచనలు చేశారు. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు, ప్రయాణానికి
2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్కు చుక్కెదురు 2020లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణలతో నమోదైన కేసులో విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : సీపీఐ శత వసంతాల వేడుకలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని స్థానిక
నివాళులు అర్పించిన సిపిఎం నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 37వ వార్డులో మారుతీ నగర్ కు చెందిన సాకే లక్ష్మీనారాయణ (45) ఆర్టీసీ బస్టాండ్ వద్ద పనిచేస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి, గుండెప
రజని, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షులు కన్నా వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానమే దైవ సేవతో సమానమని రజని, రక్త బంధం ట్రస్ట్ అధ్యక్షుడు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆస
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లోని శాఖవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జిల్లా విద్య శిక్షణ సంస్థ పరిశీలకులు సంగా మహేంద్ర విజిట్ చేసి పునాది అభ్యసనం, సామర్ధ్యాలు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ లో పీజీటీ ఇంగ్లీష్ సబ్జెక్టును బోధించుటకు ఆసక్తిగల ఎం ఏ ( ఇంగ్లీష్)బిఇడి అర్హత కలిగిన అభ్యర్థ
విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆస్పరి మండల శాఖ ఆధ్వర్యంలో 2026 ఎస్ టి యు డైరీ, క్యాలెండర్లను మండల విద్యాశాఖ అధికారులు రాజేం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ఎమ్మార్సీ భవనం నందు శనివారం రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) 2026 సంవత్సరపు నూతన క్యాలండర్ ను మండల విద్యాశాఖ అధికా
వెనెజువెలా (Venezuela) రాజధాని కారకాస్ (Caracas)తో పాటు సమీపంలోని మిరాండా (Miranda), అరాగువా (Aragua), లా గైరా (La Guaira) రాష్ట్రాలలో ఈ రోజు (శనివారం) దాదాపు ఏడు చోట్ల భారీ పెలుళ్లు (Bomb blast) సంభవించాయి. యుద్ద విమానాలు చాలా
అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుత
అమరావతిలో 4,026 భవనాలు, ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నాయన్న నారాయణ ఏపీ రాజధాని అమరావతిలో రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్ అధికారులు, జడ్జీల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు ఈ ఏప్రిల్లో పూర్తి చేసి హ
ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులపై భద్రతా బలగాలు విరుచుకుపడుతున్నాయి. బీజాపూర్ జిల్లా దక్షిణ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఉదయం భద్రతా బలగ
పుట్టుకతో చూపు లేని వ్యక్తులు కూడా చూడగలిగేలా చేసే బ్రెయిన్ ఇంప్లాంట్ను కలిగే భవిష్యత్తు ఇప్పుడే దాదాపుగా నిజమవుతోంది.ఎలాన్ మస్క్ స్థాపించిన కాలిఫోర్నియా సంస్థ న్యూరాలింక్ఈ మార్గం
బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డ
కేంద్ర ప్రభుత్వం గిగ్వర్కర్లకు సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించడానికి కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.ఈ ప్రయోజనాలు పొందాలంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అగ్రిగేటర్ వద్ద కనీస
మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా పోలింగ్ జరగకముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తన రాజకీయ బలాన్ని చాటుకుంది.ఈ ఎన్నికలకు జనవరి 15న ఓటింగ్ జరగాల్సి ఉండగా, ఇప్పటికే 68 మంది అభ్యర్
తన ఆరోగ్యంపై స్పందించిన ట్రంప్ తన ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. అయితే వైద్యులు సూచి
దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్ర సృష్టించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఘన నివాళి అర్పించారు. మహిళలను వి
యుటిఎఫ్ 2026 డైరీ క్యాలెండర్స్ ను ఆవిష్కరించిన జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప విశాలాంధ్ర ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో 2026 నూతన
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రాప్తాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత మరిది (చెల్లెలు భర్త) గుంటూరు రామాంజనేయులుకి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆత్మకూ
క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో వృద్ధులకు, అనాధలకు, ఒంటరి
వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చెవిచెర్ల గ్రామంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికా
ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ చక్కగా నిర్వహించడం జరిగిందని ఎంఈఓ లు రా
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 4వ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ
విశాలాంధ్ర, పార్వతీపురం: అన్నివర్గాలవారికి అనుకూలమైనధరలతో పాటు నాణ్యత కలిగిన వస్త్రాలు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో లభ్యంకావడంతోపాటు పార్వతీపురం జిల్లాలో ఏర్పాటుచేయడం ఎంతో సంతోషించద
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : కొడిమి గ్రామంలో గంధము మహోత్సవము పూల చాందినీ లైటింగ్ డెకరేషన్, ఫక్కీర్ల జిల్లాలో ఊరేగింపు బయలుదేరి దర్గాషరీఫ్ చేరుకుంటుందని కమిటీ సభ్యులు శుక్రవారం పేర్కొన
వివరాల కోసం ఇన్స్టాగ్రామ్కు పోలీసుల లేఖ హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన యూట్యూబర్ అన్వేష్పై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. విదేశాల్లో ఉంటున్న అన్వే
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ (అనంతపురం) : యువ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిత, ఉపాధి కల్పన, వినూత్న ఆవిష్కరణలను వేదిక నిలిచేలా.. సరికొత్తగా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU A ) (ANAN
టెస్లా, స్పేస్-X సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ దాతృత్వంలో మరోసారి తన ఉదారతను చాటారు.ఆయన టెస్లా కంపెనీకి చెందిన 2,10,699 షేర్లను దాతృత్వ కార్యక్రమాల కోసం విరాళంగా ఇచ్చారు.వీటి మొత్తం విలువ దాదాపు 100
యుద్ధాన్ని ముగించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగినట్టు వెలుగులోకి రావడం అంతర
జనవరి 1 నుంచి వైఫై కాలింగ్ సేవలను ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తమ కస్టమర్ల కోసం కీలకమైన సేవను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 1 నుంచి దేశ
హైదరాబాద్ శివారు ప్రాంతాలను శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లు, భవనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఇబ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుడ్ సెట్ కొట్టాలలో చేనేత కార్మికుడిగా జీవనం చేస్తున్న ఓ తండ్రి మూడు నెలల కిందట మృతి చెందడం జరిగింది. ఈ సమాచారాన్ని అందుకున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం మండలంలో గ్రామాలను సంపూర్ణంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ను అమలు చేస్తున
.విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శారద నగర్కు చెందిన రామాంజనేయులు వయసు రిత్యా ఆరోగ్య సమస్యలతో మృతి చెందడం జరిగింది. అంత్యక్రియలు చేయడానికి కొడుకులు కూడా ఎవరూ లేకపోవడంతో చాలా ఇబ్బందులకు
విశాలాంధ్ర ధర్మవరం;; ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణంలోని తారకరామాపురంలో గల బాలుర సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల నడుమ ఘనంగా విద్యార్థి సంఘం నాయకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగ
మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోని 40 వార్డులలో 17,951 మంది పెన్షనర్లు ఉండగా బుధవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఐదున్నర వరకు 17,076 మంది పెన్షన్ దారులకు పెన్షన్లను పంపిణ
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : వ్యవసాయ శాఖలో పని చేస్తూ పదవి విరమణ అయ్యి 10సం పైబడిన కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగులు గత ఐదు సంవత్సరాలుగా నూతన సంవత్సర ముందస్తుగా వేడుకలను జరుపు
విశాలాంధ్ర ధర్మవరం;; నేత్రదానం చేయుటలో అపోహాలకు తావు ఇవ్వరాదని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని విశ్వదీప సేవా సంఘం వార్షికోత్సవం సేవా సంఘం కార్యాలయం నందు ముఖ్యఅతిథిగ
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టిక ఆహారమును ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ త
విశాలాంధ్ర ధర్మవరం; జాతీయ స్థాయిలో జనవరి 1 తేదీ నుండి 06 తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ _19 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ జట్టు ధర్మ
విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ రామలాలిత్యా వారు మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ న
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అధ
5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపునూతన సంవత్సరం వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. దీన
డిజిటల్ మోసాల కట్టడికే కఠిన నిర్ణయంనూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక హెచ్చరిక జారీ
హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదంతెలంగాణ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులతో పాటు ఇళ్లలోనూ జనం న్యూ ఇయర్ సెలబ్రేషన
దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో 2025లో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యుత్తమ గాలి నాణ్యతను నమోదు చేసింది. కొవిడ్ కారణంగా లాక్డౌన్లు అమలైన 2020 సంవత్సర
లక్ష డాలర్ల ఫీజు పెంపును సమర్థించిన ఫెడరల్ కోర్టుఅప్పీల్ కోర్టును ఆశ్రయించిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిల
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 630 మంది పోలీసులకు పతకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి ఇంటెలిజెన్స్ విభాగంలో స
ఆక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ ఉత్తర్వులు రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అనధికార, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు చట్ట సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విశాలాంధ్ర -ధర్మవరం : జాతీయ స్థాయిలో జనవరి 1 తేదీ నుండి 06 తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో జరిగే 69 వ నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ బి19 జాతీయ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ జట్టు ధర
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా షూటింగ్ బాల్ చాంపియన్షిప్–2025 (సీనియర్ మహిళల విభాగం)లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని సిరి జాతీయ స్థాయికి ఎంపిక కావడం
హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల లో చదువుతున్న 11 మంది విద్యార్థినీలు జనవరి 4వ తే
విశాలాంధ్ర- ధర్మవరం : ఈనెల 26వ తేదీన తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో జరిగిన రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ ప్రభుత్వ మున
శ్రీకాకుళంలో 9 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల బకాయిలు అందజేతఏపీలో నూతన సంవత్సర కానుకగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ పండుగ వాతావరణంలో జరిగింది. సాధారణంగా ప్రతినెలా ఒకటో
కొన్ని రోజులుగా ఉక్రెయిన్పై భారీ దాడులు చేస్తున్న రష్యా… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన మరింత భూభాగాన్ని ఆక్రమించుకునే దిశగా అడుగులు వేస్తోంది. రష్యా అధ్యక్ష
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచా
దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో నగరంలోని దృశ్యమానత శూన్యానికి దగ్గరగా పడింది.దగ్గర్లోనే ఉన్న వాహనాలు కూడా స్పష్టంగా కనిపించకపోవటం వలన రోడ్లు, రైళ్లు, విమాన మార్గాల్లో
జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు సంక్రాంతి పండుగ సమయం సందర్భంగా సొంతూళ్లను వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.పండుగ రద్దీని దృష్టిలో ఉంచి, ప్రయాణికుల
: 2027 రిజిస్ట్రేషన్ సీజన్ నుంచి అమలుఅమెరికా వలస నిబంధనల్లో కొత్త క్రమపద్ధతులు ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది.యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఈ మార్పులను ఫెడరల్ రిజిస్టర్
గత రెండేళ్లుగా ఏటా వెయ్యికి పైగా కేసులు నమోదు 22 కు చేరిన మరణాలు ఏపీ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.గత రెండేళ్లుగా ఏటా వెయ్యికి పైగ
మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా,మార్కాపురం కేంద్రంగా మార్కాప
అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్న సీపీ బాగ్చీ నూతన సంవత్సర వేడుకల వేళ విశాఖపట్నంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా న
మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం లోని కౌన్సిల్ హాలు నందు ఈనెల 31వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశమును నిర్వహిస్తున్న
విశాలాంధ్ర -ధర్మవరం; డిసెంబర్ 28వ తేదీ మడకశిరలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ నాలుగవ జిల్లా కౌన్సిల్ నందు జిల్లా నూతన కమిటీని ఎన్నికల అధికారులు ఎస్ఎస్ నాయుడు , శెట్ట
భారత ప్రభుత్వానికి క్షమాపణలు మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్కు విధించిన జీవిత ఖైదును నిలిపివేస్
