ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.2,03,969 ల ఆర్థిక చెక్కులు విశాలాంధ్ర పుట్టపర్తి:-పేదల ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ప
విశాలాంధ్ర పుట్టపర్తి :-శ్రీ సత్య సాయి జిల్లాలో జిల్లా కోర్టు కోసం హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ ప్రసాద్ స్థల పరిశీలన చేశారు. శనివారం ప్రశాంతి నిలయం శాంతిభవనం కి ఏపీ హైకోర్టు న్యాయమూర్
పెనుకొండ విశాలాంధ్ర.. రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెరతీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావత
విశాలాంధ్ర పుట్టపర్తి :- మున్సిపాలిటీలో సమగ్రత్రాగునీటి పథకాన్ని త్వరితగీతన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీ
విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన తోపుదుర్తి భాస్కర్రెడ్డి మృతి పట్ల అనంతపురం సిపిఐ పార్టీ సంతాపము ప్రకటించింది. శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ
విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం : శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుక కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా యువత నిర్వహించిన క్లాసికల్,మాస్,
విశాలాంధ్ర ధర్మవరం/ ముదిగుబ్బ; రాష్ట్రంలో ఫ్రీ ఓల్డ్ భూముల పై నిషేధం మరో రెండు నెలలు పొడిగిస్తున్నామని బుధవారం ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సిపిఐ పార్టీ ముదిగుబ్బ మండల కార్యదర్శి చ
సిపిఎం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం: కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఎస్ హెచ్ భాష ,జె.వ
జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజు అధికారి సుధీర్ విశాలాంధ్ర బ్యూరో అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన బార్ విధానం 2025-28 లో భాగంగా జీవీఎంసీ, నర్సీపట్నం మునిసిపాలిటిల పరిధిలో నో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం.. తాజాగా శనివారం రోజున ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు క
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మరో ఎయిర్పోర్టు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడుచోట్ల విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో 9 నెలల్లో అల్లూరి సీతారామరా
ఏపీలోని కూటమి నేతలపై మాజీ మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. కూటమి మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలానే మహిళా మంత్రులైన అనిత, సవ
బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం త
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి చేత ప్రమాణం చేయించిన అధ్యక్షుడు రామచంద్రనేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామా చేసిన తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరతకు తెరపడింది.తాత్కాలిక ప్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి.హనుమకొం
రష్యాలో మరోసారి భూకంపం సంభవించింది. కామ్చాట్కా తూర్పు తీరప్రాంతంలో శనివారం భూమి కంపించింది.రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్ర
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డీ.డి. లాపాంగ్ వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు.షిల్లాంగ్లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.లాపాంగ్ 1992 నుంచి 2010
. తీరం వెంబడి ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం. శాశ్వత ప్రాతిపదికన స్నాన ఘాట్లు, మౌలిక వసతులు. పర్యాటక, నీటి పారుదల, దేవదాయశాఖలు సమన్వయంతో పనిచేయాలి. సమీక్షలో సీఎం రేవంత్ విశాలాంధ్ర
‘ఓట్ చోరీ’ కంటే ఇది దారుణం: కేటీఆర్ విశాలాంధ్ర – హైదరాబాద్ : జాతీయ స్థాయిలో ‘‘ఓటు చోరీ’’ పై నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ‘‘ఎమ్మెల్యేల చోరీ’’ గురించి మాట్లాడక
కవిత ఆరోపణలపై కేటీఆర్ ఎందుకు స్పందించలేదు: జూపల్లి విశాలాంధ్ర – హైదరాబాద్ : ‘సిగ్గుందా’ అనే పదం కేటీఆర్కి ఇప్పుడు గుర్తు వచ్చిందా… ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్ప
. జాతుల ఘర్షణల తర్వాత తొలిసారి ఈశాన్య రాష్ట్రానికి…. 3గంటల పర్యటనతో ఏం సాధిస్తారంటూ కాంగ్రెస్ విమర్శ ఇంఫాల్: జాతుల మధ్య ఘర్షణలతో రావణకాష్టంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శనివారం
రాజ్యసభ చైర్పర్సన్గా బాధ్యతలు న్యూదిల్లీ: చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ శుక్రవారం భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత ఆయన పార్లమెంటు లోని తన కార్యాలయంలో
నేపాల్ ఉద్యమకారులు, సైన్యం, అధ్యక్షుడి మధ్య కుదిరిన ఒప్పందంమాజీ ప్రధానన్యాయమూర్తికి యువ ప్రతినిధుల మద్దతు ఖాట్మండు: తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న నేపాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కం
నేడు, రేపు భారీ వర్షాలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డె
అలప్పుజ: సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శిగా వినయ్ విశ్వం మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం అలప్పుజలో జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. డిసెంబరు 2023లో కణం ర
. భావితరాల కోసమే విజన్ రూపకల్పన. వచ్చే మూడేళ్లలో అమరావతి ఇన్ఫ్రా. 2027 డిసెంబరుకు పోలవరం పూర్తి. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలతో నష్టం లేదు. వే 2 న్యూస్ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు విశాలా
జీ7 దేశాలపై ట్రంప్ సర్కార్ ఒత్తిడివాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్న భారత్, చైనాలపై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతోంది. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్య
అల్బేనియా ప్రధాని వెల్లడి టిరానా: ప్రపంచాన్ని ఏఐ కొత్త పుంతలు తొక్కిస్తున్న సంగతి తెలిసిందే. చివరకు మనిషి అవసరం లేకుండా అన్నీ ఏఐ చేసేస్తుందేమోనన్న రీతిలో పరిణామాలు మారుతున్నాయి. ఓ దేశ
బ్రస్సెల్స్ : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకి గట్టి షాక్ తగిలింది. సైనిక కుట్ర కేసులో ఆయనకు ఆ దేశ సుప్రీంకోర్టు 27 ఏళ్ల 3 నెలల జైలుశిక్ష విధించింది. 2022 ఎన్నికల్లో వామపక్ష
అరుణ్శ్రీవత్సవబీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీకి మహిళల నుంచి పెద్దగా స్పందనలేదు. ఎన్ని విన్యాసాలు, చమత్కారాలు ప్రదర్శించినా అవి మహిళలను ఆకట్టుకోలేదు. బీహారు అసెంబ్లీ
వీఎస్ బోస్ చైనాలోని సముద్ర ప్రాంతమైన తియాన్జెన్ 2025 ఆగస్టు 23 నుంచి సెప్టెంబరు 1 వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ 25వ వార్షిక సమావేశం సరైన సమయంలో జరిగిందని భావిస్తున్నారు. సమావేశంలో జరిగి
ప్రస్తుతం సమాజంలో ప్రతి మనిషి జీవితం సర్దుబాటుతోనే సాగుతోంది. పనిమనిషి దగ్గర నుంచి మేధావి వరకు చివరకు పాలించే ప్రధాని వరకు సర్దుబాటుతోనే జీవితం కొనసాగిస్తున్నారు. చివరకు భార్యాభర్తల
విశాలాంధ్ర . కొత్తచెరువు.… కొత్తచెరువు లోనే బుక్కపట్నం రోడ్ లో శివాలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా
ఎన్డిఏ ప్రభుత్వం బీసీలను అణగదొక్కే ప్రయత్నం మానుకోవాలి.. వైద్య విద్య కళాశాలలను ప్రవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం గుంతకల్లు విశాలాంధ్ర … ఆంధ్ర రాష్ట్రంలో బీసీలను ఎన్ డి ఏ.ప్రభు
విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్…. కళ్యాణదుర్గం పట్టణంలో ఓ కసాయి తల్లి ముళ్ళ పొదల్లో శిశువును వదిలి వెళ్లిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే పట్టణ సమీపంలో గ్యాస్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి 200 బెడ్ షీట్లను పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ లో గల స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా దంపతులు ఆసుపత్రి స
విశాలాంధ్ర ధర్మవరం; మత్తు వద్దు.. జీవితం ముద్దు అని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లా సహాయ సంచాలకులు అర్చన తెలిపారు. ఈ సందర్భంగా వారు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ భవనంలో స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు పై రెండు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని ఎంపీడీవో సాయి మనోహర్ తె
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ఇసుక సరఫరా నిర్వహణను మెరుగుపరచడానికి పారదర్శకతను పెంచడానికి స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ మహేష్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ మాట్లా
ఎంపీడీవో గీతావాణికి వినతి విశాలాంధ్ర, ఆస్పరి (కర్నూలు జిల్లా): రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవా
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మతోన్మాద, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఐక్యంగా ఉద్యమించాలని సిపిఎం మండల కార్యదర్శి బి.బాలకృష్ణ పిలుపునిచ్చా
వడ్డెర్ల కుల సంఘాల నాయకుల పిలుపు విశాలాంధ్ర అనంతపురం : ఈ నెల 14న విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ కే. రామకృష్ణ ఆధ్వర్యంలో జరగబోవు బీసీ కులగణన సమావేశాన్ని జయప్
జిల్లా అభివృద్ధికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు విశాలాంధ్ర బ్యూరో శ్రీ సత్యసాయి – జిల్లా ప్రజల ప్రేమ, అభిమానాలు మరువలేనివని, జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించిన ప్రజాప్రతినిధులు, అధ
చేతి వృత్తి దారుల సమాఖ్య ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి లింగమయ్య పిలుపు విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్రంలో జనగణన లో కులగణను చేపట్టాలని,స్థానిక సంస్థల్లో బిసీలకు రిజర్వేషన్లను
నేపాల్ రాజధాని ఖాట్మండు వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన యాత్రికుల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేసి, ప్రయాణికుల వస్తువులు చోరీ చేసారు. పశుపతినాథ్ ఆలయం దర్శన అనంతరం తిరిగి వస్తున్న బస
ఏపీ ప్రభుత్వం తాజాగా క్యూఆర్ ఆధారిత రేషన్ కార్డులు జారీ చేస్తున్న సందర్భంలో, కార్డులోని పేర్లలో తప్పులు ఉంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేయడం ద్వారా సరిచేసుకోవచ్చని పౌర
సుప్రీంకోర్టుకాలుష్యాన్ని నియంత్రించడంలో విధానాలు కేవలం దిల్లీకి మాత్రమే పరిమితమై ఉండకూడదని శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు
తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది. అలాగే మూసీకి కూడా భారీగా వరద నీరు చేరుక
ఏపీ లిక్కర్ స్కాం కేసులోనిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. లిక్కర్ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న
రాబోయే రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం,
నేపాల్లో చిక్కుకున్న ఆంధ్ర రాష్ట్ర టూరిస్టులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. మంత్రి నారా లోకేశ్ చొరవతో ఎట్టకేలకు వారు ప్రత్యేక విమానంలో వైజాగ్, రేణిగ
భారత కొత్త ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్
ఇప్పటికే వినతుల స్వీకరణప్రజల అవసరాలు,పరిపాలనా సౌలభ్యాన్ని పక్కన పెట్టి.. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు.అయితే ఈ నిర్ణయానికి ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి తీసుకోవడం
భారత దేశం 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు అధికార ప్రమాణ స్వీకారం చేయనున్నారు.భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.ఈ సందర్భ
విశాలాంధ్ర ధర్మవరం; 19 వ నేషనల్ ఫ్లోర్ బాల్ ఛాంపియన్షిప్ 2025-26 శ్రీ సత్య సాయి జిల్లా తరఫున జాతీయ స్థాయిలో విజయం సాధించినట్లు హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ కళ్యాణదుర్గం లక్ష
-ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ విశాలాంధ్ర అనంతపురం : మెడికల్ కళాశాల శానిటేషన్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్
ఎంపీడీవో భాస్కర్విశాలాంధ్ర -శింగనమల : ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ ఉపయోగం ఎక్కువగా ఉందని దీనివల్ల వాతావరణ కాలుష్యం భూకాలష్యం తదితరాల వల్ల మానవాళి మనగడకు ముప్పు పొంచి ఉందని, ఇలాంటి పరిస
విశాలాంధ్ర పుట్టపర్తి: – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ టూరిజం ఆస్తులను ప్రవేటు పరం చేయడాన్ని వెంటనే ఆపాలని ఎఐటియుసి జిల్లా ప్రధానకార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం ఆయన ఒక ప్రక
విశాలాంధ్ర,కదిరి.నలుగురు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ డివి నారాయణ రెడ్డి తెలిపారు.గురువారం సీఐ తన కార్యాలయంలో మాట్లాడుతూ యర్రగుంటపల్లి గ్రామము వద్ద జగనన్న కాలనీల
— జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని కర్నూలు, కడప జిల్లాలో పండించిన ఉల్లిపాయలను ప్రజలు వినియోగించుకుని రైతులకు బాసటగా నిలవాలని జిల్లా కలెక్టర్ చ
విశాలాంధ్ర ధర్మవరం : నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా ఆఖరిరోజు విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని కదిరిగెట్ నుండి ప్రారంభమై శివానగర్ గీతా నగర్ తేరుబజార్,అంజిమాన్ సర్కిల్,
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు విశాలాంధ్ర ధర్మవరం; రైతులకు యూరియా సరఫరా లో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్ట
విశాలాంధ్ర, ఉరవకొండ ….కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనంతో అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సూపర్ ఫ్లాప్ అని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని యువర్ ఫౌండేషన్ అధ్యక్షుడు షీలా నాగేంద్ర, కార్యదర్శి ఆర్. జయరాం, కోశా
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు అనేక రకాల పంటలు నీటి మునిగాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొర్లాయి.. నియోజకవర్
విశాలాంధ్ర -ధర్మవరం : జీ తెలుగు సరిగమప లిటిల్ చాంప్స్ లో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన విద్యార్థిని అండ్ గాయని లక్ష్మీ చౌదరి తన ప్రతిభను చాటారు. వివరాలకు వెళితే ధర్మవరం
విశాలాంధ్ర బొమ్మనహళ్.. మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున దంచి కొట్టిన వర్షానికి టమోటా, వేరుశనగ, పత్తి, పంటలు నీట మునిగాయి. కుండపోత వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతు
తెలంగాణలో గ్రామ పంచాయతీలు,మండల పరిషత్,జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా (ఎంపీటీసీ,జడ్పీటీసీ) ఓటర్ల తుది జాబితాలు తయారయ్యాయి. ఈ నెల 2వ తేదీన వార్డులు,గ్రామ పంచాయతీల వారీగా ఓటర
సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక భావనలు వ్యక్తం చేయడంపై వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా కేసులు నేరుగా నమోదు చేయకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.వలం విమర్శనాత్మక అంశాలను సామాజిక మాధ్య
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో సిట్ అధికారులు సోదాలు చేస్త
నేపాల్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానమంత్రి కేపీ శర్మ ఒలీ అకస్మాత్తుగా రాజీనామా చేసి అనేక మందిని ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే తాజాగా తాత్కాలిక ప
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆమె ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న రోషన్, అతనితో కలిసి వచ్చిన హర్ష్ ఇద్దరూ కలిసి ఆమె చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేసి.. చిత్ర
నేపాల్లో సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా జెన్-జెడ్ తరగతికి చెందిన యువత ఆందోళనలు హోరెత్తాయి.సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న నిరసనకారులపై భద్రతా బలగాలు కాల్
అమెరికాకు చైనా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశీయ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని, ఇతర దేశాలు వారి స్వతంత్ర నిర్ణయాలను గౌరవించాల్సిందని చైనా స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో బుధవారం
అమెరికాకు చెందిన టెక్నాలజీ బిలియనీర్, ప్రముఖ ఒరాకిల్ సంస్థ స్థాపకుడు లారీ ఎల్లిసన్, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా నిలిచేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో తీవ్ర పోటీ పడుతున్నారు.బుధవా
నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి చొరవ వల్ల అధికారులు చర్యలు చేపట్టి, పలు కార్యాచరణలన
నేపాల్ దేశంలో జెన్-జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరాగా తీసుకుని అనేక ఖైదీలు జైళ్ల నుంచి పరారవుతున్నట్లు తాజా వార్తలు వెల్లడి అవుతున్నాయి.రామేచాప్ జైలు నుంచి పరారైన కొందరు ఖైదీ
సుప్రీంకోర్టు గవర్నర్లు బిల్లులను పెండింగ్లో ఉంచే వ్యవహారాన్ని పరిశీలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంలో, నేపాల్,బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను కూడా ప్రస్
పార్టీ అగ్ర నాయకులు అందుబాటులో లేకపోవడంతో ఎటు తేలని వైనం.. జనసేన నాయకులను పరామర్శించిన బిజెపి.. రాజీ ప్రయత్నాలు ఎలా ఉంటాయోనన్న ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రజానీకం.. విశాలాంధ్ర – కొవ్వూరు :
…ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా) డిమాండ్.. విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : తెలంగాణా హై కోర్టు బార్ మెంబెర్ న్యాయవాది సురేష్ బాబు పై ఒక రౌడీ షీటర్ అమానుషంగా జరిపిన దాడిని ” ఆలా ” తీవ్రంగా ఖండిస
విశాలాంధ్ర – సీతానగరం: మండలంలో రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఎమ్ నవీన్ బుదవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ అర్ ఐ గా బాధ్యతలు నిర్వహించిన రవీంద్ర బదిలీ పై కలక్టరేట్ క
. దేశమంతటా ‘బ్లాక్ ఎవిరిథింగ్’ నినాదం. మాక్రాన్ రాజీనామాకు ప్రజల డిమాండ్. అన్ని నగరాల్లో ఆందోళనలు, ప్రదర్శనలు. వాహనాలకు నిప్పు` 200 మందికిపైగా అరెస్టు నాంటెస్/మాంట్పెల్లియర్: ఫ్రా
ఇజ్రాయిల్కు చైనా సూచన: దోహాపై దాడులకు ఖండనబీజింగ్: ఇజ్రాయిల్ యుద్ధోన్మాదంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెంచే విధంగా ఇజ్రాయిల్ ముందుకెళుతుండట
ఒస్లో: నార్వేలో ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ విజయం సాధించింది. 28.2 శాతం ఓట్లు, 57 పార్లమెంట్ సీట్లను సాధించింది. నాలుగు వామపక్ష పార్టీలు 21.1 శాతం ఓట్లు, 27 పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నా
. జెన్జీ ఆమోదం. బాధ్యతల స్వీకరణకు మాజీ న్యాయమూర్తి అంగీకారం ఖాట్మండు: నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిరది. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వా ధినేతగా సర్వోన్నత న్యాయస్థానానికి మాజీ న్యాయమ
. ఓటు హక్కుకు భరోసానివ్వడంలో ఈసీ విఫలం. వామపక్షాల ఐక్యతతోనే కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అలప్పుజా: వామపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తేనే కమ్యూనిస్టు ఉద్యమం బల
ప్రజల ఆకాంక్షల మేరకే కూటమి పాలన. త్వరలో రాష్ట్రానికి ఆరోగ్య కవచం. ఆటో డ్రైవర్లకు దసరా కానుక రూ.15 వేలు. వైసీపీ ఉనికి కోల్పోతోంది. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
. పీపీపీ కి10 వైద్య కళాశాలల కేటాయింపు దుర్మార్గం. కేంద్రంలోని మోదీ విధానాలు రాష్ట్రంలోనూ అమలు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం అ
నేపాల్ నుంచి 22 మంది తరలింపు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : హింస ప్రజ్వరిల్లిన నేపాల్లో చిక్కుకున్న తెలుగు పౌరులను రాష్ట్రానికి సురక్షితంగా తరలిస్తామని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్ర