లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ కుమారుడు చైతన్య భగేల్ ను నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.దాదాపు రూ.2100 కోట్ల లిక్కర్ స్కా
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఎగిరిపోయిందన్న నారాయణ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ము
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది . ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల చైనా పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే.ఈ సందర్బంగా ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భారత్-చైనా సంబంధాలకు సంబంధ
కాలిపోయిన కరెన్సీ కట్టలు ఇంట్లో భారీగా బయటపడిన నేపథ్యంలో తీవ్ర వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ తాజాగా సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను న
ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలు యాదవ్పై ఆరోపణలుఢిల్లీ కోర్టు కార్యకలాపాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రస
దాదాపు గత నలభై నెలలుగా కర్నాటకలోని చెన్నరాయపట్న, మరో 13 గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటం చివరకు సుఖాంతమైంది. ప్రభుత్వం రైతుల భూమిని సేకరించాలనుకుంది. కానీ తమ పూర్వీకుల నుంచి సంక్రమించి
. నూతన రైలు మార్గాలకు అనుమతులు. కేంద్ర మంత్రి వైష్ణవ్కు సీఎం రేవంత్ వినతి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు తక్షణమే ఆమోదం తెలపాలని కేంద్ర ఐటీ, రైల్వేశాఖ
. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు అందజేస్తాం. నిజాం కళాశాల పూర్వ విద్యార్థిగా గర్వంగా ఉంది. ‘లింగ సమానత్వ’ సదస్సులో భట్టి విశాలాంధ్ర – హైదరాబాద్ : మహిళల ఆర్
స్థిరమైన, సమగ్ర ఇంధన అభివృద్ధికి కృషి: మంత్రి శ్రీధర్ బాబు విశాలాంధ్ర – హైదరాబాద్: భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నడిపించడంలో కేంద్ర, రాష్ట్రాల పరస్పర సహకారం అవసరమని రాష్ట్ర ఐటీ
. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన. ప్రపంచంలోనే అతిపెద్దది ఎర్రజెండా పార్టీ: కూనంనేని, చాడ విశాలాంధ్ర బ్యూరో -పెద్దపల్లి: పేదల పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని… ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎర
. తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే వైఖరి. నదుల అనుసంధానంతో కరువుకు చెక్. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. హంద్రీనీవా కాల్వలకు నీటి విడుదల విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : రాయలసీమకు నీరు ఇచ్చానన్న స
బంగాళాఖాతంలో ఆవర్తనం22వరకు కోస్తా, రాయలసీమకు వర్షసూచనవాతావరణశాఖ వెల్లడి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థి తులు నెలకొన్న నేపథ్యంలో వాతావరణ శాఖ వానకబురు మో
కష్టపడి పని చేసినా ఉద్యోగులకు దక్కని ఫలితం. వేతనాలపై సుప్రీంకోర్టు తీర్పు బేఖాతరు. మార్గదర్శకాలతో లైన్మెన్లకు చేటు. ఆందోళనలు పట్టించుకోని విద్యుత్ సంస్థ. శ్రమదోపిడీకి గురవుతున్న క
గోదావరి వరదలకు గూడు కోల్పోతున్న కుటుంబాలు . నెలల తరబడి ఉపాధికి దూరం. పట్టించుకోని పాలకులు… ఆందోళనలో బాధితులు దశాబ్ద కాలంగా విలీన మండలాల సమస్య ఓ కొలిక్కి రాలేదు. ‘పోలవరం’తో నష్టపోతున్న
. 24 గంటల్లో 423 మిల్లీమీటర్ల వర్షపాతం, వరదలు. 30 మంది మృతి`300 మందికి గాయాలు. 125కుపైగా ఇళ్లు ధ్వంసం రావల్పిండి : పాకిస్థాన్లోని పంజాబ్లో రెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 24 గంటల్లో 423 మిల్లీమీటర్ల
మంటల్లో ఐదంతస్తుల భవనం60 మంది సజీవ దహనంబాగ్దాద్: తూర్పు ఇరాన్లోని అల్ కుత్ నగరంలోని హైపర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 మంది సజీవ దహనం కాగా 11 మంది గల్లంతయ్యార
అమెరికా వ్యాప్తంగా నిరసనలు వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అమెరికావ్యాప్తంగా గురువారం ఆందోళనలు జరిగాయి. ఇమ్మిగ్రేషన్ ఆంక్షలు, ఆరోగ్య సంరక్షణలో కోతలకు వ్యతిరేకం
పెరోల్ పై వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీని తుపాకులతో కాల్చి చంపిన దుండగులు బీహార్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.రాజధాని పాట్నా లోని పారస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. షికోపూర్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.ఈ కేసులో పలుసార్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రన్యారావుకు బెంగళూరు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలే నటి రన్యారావు దాఖలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్ల
అహ్మదాబాద్లో గత నెల 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. విమానం టేకాఫ్ తర్వాత ఇంధన స్విచ్లు ఆగిపోవడంతో రెండు
అమెరికాలోని అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. దీంతో అలస్కా రాష్ట్రానికి సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ యూఎస్ జియోలాజికల్ సర్వే ఓ ప్రకటనన
టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవితఆ సంఘం ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వర్ ను నియమించిన కేటీఆర్తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ
సత్యజిత్ రే పూర్వీకులకు, కూల్చివేస్తున్న ఇంటికి సంబంధం లేదన్న బంగ్లాదేశ్ అధికారులుకూల్చివేస్తున్న ఇల్లు గతంలో చిల్డ్రన్స్ అకాడమీ అని వివరణబంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లాలో క
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తోసి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో పర్యటించారు. తన పర్యటన సందర్భంగా ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్, మన్స
తాజాగా మరోసారి సంచలన నిర్ణయంప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15
బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో ఆర్సీబీని సిద్ధరామయ్య ప్రభుత్వం నిందించింది. కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించి
. రెవెన్యూ లోటు భర్తీ చేయండి. అమరావతికి రెండో విడత నిధులు గ్రాంటుగా ఇవ్వండి. కేంద్ర ఆర్థికమంత్రికి సీఎం చంద్రబాబు వినతి. ఏపీ క్రీడాభివృద్ధికి సహకరించండి. క్రీడామంత్రి మాండవీయకు విజ్ఞప్
. ఒడిశాలో బీజేడీ ఆందోళనలు హింసాత్మకం. బాష్పవాయు గోళాలు… జలఫిరంగుల ప్రయోగం. ఇద్దరు మాజీ మంత్రులు సహా బీజేడీ నాయకులకు గాయాలు. సీఎం మారీa… విద్యా మంత్రి రాజీనామాకు డిమాండ్ భువనేశ్వర్ : బీ
. అమరావతిలో కేఆర్ఎంబీ, హైదరాబాద్లో జీఆర్ఎంబీ కార్యాలయాలు. రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగంపై టెలీ మీటర్లు. తెలుగు రాష్ట్రాల సీఎంల చర్చలు సానుకూలం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బనకచర్
. 36 పథకాలను ఏకీకృతం చేసే పథకం. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయం. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.20వేల కోట్ల పెట్టుబడికి అవకాశం. శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానానికి ఆమోదం. కేంద్ర కేబినెట్ కీలక నిర
. కోట్లమంది మరణించినా… కార్డులు యథాతథం. కార్డుల జారీ, రద్దులో తీవ్ర అలసత్వం. ప్రభుత్వ పథకాలపై ప్రభావం న్యూదిల్లీ : దేశంలో ఏ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.బ్యాంకులో ఖతా తెరవాలన్
మాస్కో/కీవ్: ఉక్రెయిన్కు అమెరికా అన్ని విధాలా అండగా నిలుస్తూ రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేసింది. 50 రోజుల్లోగా యుద్ధాన్ని ముగించాలని హెచ్చరించింది. లేకుంటే తీవ్రస్థాయిలో సుంకాలు విధిస
కీవ్: ఉక్రెయిన్ ప్రధాని డెనిస్ ష్మిహాల్ (39) రాజీనామా చేశారు. జెలెన్స్కీ ప్రభుత్వంలో పునర్వ్యవస్థీకరణకు ఇది తొలి సూచిక కాగా, అమెరికాలో ఉక్రెయిన్ రాయబారి నియామకానికి అవకాశముంది. ఉక
భారత్, చైనా, బ్రెజిల్కు నాటో హెచ్చరికరష్యాపై ఒత్తిడి పెంచేందుకు అస్త్రంగా ‘వాణిజ్యం’ వాషింగ్టన్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర పోరు ఏళ్ల తరబడి కొనసాగుతున్నది. అమెరికా అన్ని విధాలుగ
ముంబై : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే వినోద గమ్యస్థానం అయిన ప్రైమ్ వీడియో, తాజాగా తమ కొత్త బ్రాండ్ ప్రచారాన్ని విడుదల చేసింది. ‘ప్రతి భావోద్వేగం.. అమెజాన్ ప్రైమ్లో ఉంది’ అంటూ తీ
గురుగ్రామ్ః కీలకమైన బ్రాండ్ కేపీఐలను నడిపించడంలో కనెక్టెడ్ టీవీ (సీటీవీ) ప్రకటనల పర్యావరణ వ్యవస్థ పాత్రను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్న కాంటర్తో కలిసి శామ్సంగ్ యాడ్స్, బియా
ఆయనపై అన్ని విచారణలను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వంఏబీపై ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్ లను కొట్టివేసిన ఏపీ హైకోర్టుఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకే
పీఎం ధన్ ధాన్య కృషి యోజనకు మంత్రివర్గం ఆమోదంశుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానంమంత్రివర్గ సమావేశ వివరాలను వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్ పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తె
ఓ డి ఓ పి- 2024 అవార్డును అందుకున్న మంత్రి సవితమ్మ, జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ విశాలాంధ్ర ధర్మవరం;భారత దేశ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవర
పలు వాహనాలకు జరిమానా విధింపుఆర్డిఓ మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం డివిజన్ పరిధిలో గల తాడిమర్రి బత్తలపల్లి ధర్మవరం మండలాలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న పలు వాహనాలపై ఆర్డిఓ మహేష్
వాసవి మహిళా మండలి.. అధ్యక్షురాలు పోలమడ రూప రాగిణివిశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని కే పి టి లో గల వాసవి దేవాలయంలో వాసవి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని వివిధ ఆకులతో, అ
ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం : గుండె పేటు రాకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ
విశాలాంధ్ర- ధర్మవరం : తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే అనారోగ్యంతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా కార్యకర్త బళ్ళారి నాగరత్నమ్మ కుటుంబానికి పరిటాల శ్రీరామ్ తరపు
మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.. హిందూపురం జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ ఎర్రిస్వామివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పోతుకుంట బ్రిడ్జ్ కింద గల రైల్వే పట్టాలపై పట్టణంలో సాయి నగర్కు చెంద
రాష్ట్రంలో 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆ 25 వేల పదవుల్లో
శ్రమ శక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశందేశ రాజధాని ఢిల్లీలోని శ్రమ శక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యా ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్కు మద్దతు
కూటమి సర్కార్పై విరుచుకుపడ్డ జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.బు
: కేరళ నర్సు చేతిలో హత్యకు గురైన యెమెన్ వ్యక్తి సోదరుడు నిమిష ప్రియ చేతిలో హతమైన తలాల్ అబ్దో మెహదీ సోదరుడు అబ్దెల్ ఫతే మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉరిశిక్ష ఆలస్యమైనప్పటికీ అది అమలవుత
బాల ఆధార్.. చిన్నారుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఫొటో, పేరు వివరాలతో జారీ చేసే ఈ కార్డును చిన్నారులకు ఐదేళ్లు దాటాక అప్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే ఇంటిని కూల్చివేసే నిర్ణయాన్ని పునరాలోచించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ చారిత్రక భవనానికి మరమ్మతు చేయడానికి అవసరమైన ఆర్థి
: కేటీఆర్ ఫైర్రాష్ట్రానికి ఫుల్ టైమ్ హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ
భారత సైన్యం ఆధునీకరణపై దృష్టి సారించాలి ఆపరేషన్ సిందూర్పై సీడీఎస్ చౌహన్ అభిప్రాయం ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కోవడానికి సంప్రదాయ ఆయుధాలు సరిపోవని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జ
14 ఏళ్లలో 11.7 కోట్ల మంది మృతి.. 1.15 కోట్ల ఆధార్ కార్డులు మాత్రమే డీయాక్టివేషన్ఆర్టీఐ ద్వారా వెలుగులోకి సమాచారందేశంలో గత 14 ఏళ్లలో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, ఆధార్ కార్డులను జారీ చేసే
ప్రపంచ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ (మంగళవారం) ఐకార్ బయోలజిక్స్ కొత్త యూనిట్కి శంకుస్థాపన చేశారు. ఈ క
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలో 18 రోజుల పాటు జరిపిన ఆక్సియం-4 (Ax-4) మిషన్ను విజయవంతంగా పూర్తి చేసి భూమికి తిరిగి వచ్చారు. శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లిన
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. పిటిషన్ మీద గురువారం
సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణవిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాధర్మవరం పట్టణంలో 650-2 సర్వే నెంబర్ లో ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కె.హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్.సి.సి.. యూనిట్ లో గల ద్వితీయ ,తృతీయ సంవత్సరంలోని మొత్తం 8 మంది ఎన్.సి.సి. క్యాడెట్లు సికింద్రబాద్ లో 76 ఇన్ఫాంట్రీ బ్రిడ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆర్జేడీ డా. డి. నాగలింగా రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలప్రిన్సిపాల్ డా కె ప్రభాకర్ రెడ్డి
ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలప్పవిశాలాంధ్ర ధర్మవరం : విద్యార్థులకు ఉత్తమ బోధన అందించినప్పుడే ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలమ్మ తెల
పాఠశాల హెడ్మాస్టర్ షర్ఫుద్దీన్విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సుందరయ్య నగర్ లో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల యందు దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయడం జరిగిందని పాఠశాల హెడ్మ
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు కంటి వెలుగులు ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్క
కళా జ్యోతి పాలకవర్గంగాయత్రి సంఘం, అర్చకుల సంఘంవిశాలాంధ్ర ధర్మవరం;; ప్రముఖ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందడం చాలా బాధాకరమని కళాజ్యోతి అధ్యక్షుడు నారా
విశాలాంధ్ర-రాజాం : ఈ నెల 12, 13 తేదీలలో శ్రీకాకుళం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో రాజాం డిఏవి స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని
యెమెన్లో కేరళ నర్సు నిమిష ప్రియకు బిగ్ రిలీఫ్ దక్కింది. యెమెన్ ప్రభుత్వం చివరిక్షణంలో ఉరిశిక్ష అమలును వాయిదా వేసింది. తనను వేధిస్తున్న వ్యక్తిని హత్య చేసినందుకు గాను కేరళకు చెందిన
కేంద్రానికి తెలంగాణ కీలక లేఖబనకచర్ల అజెండాపై తెలంగాణ అభ్యంతరంగోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత విపణిలోకి అడుగుపెట్టింది. ఇవాళ ఉదయం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మేకర్
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి గత పది రోజులుగా కొనసాగిన వరద ప్రవాహం ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు అన్ని గేట్లను అధికారులు మూ
ఈరోజు మూడు గంటలకు పేలుళ్లు సంభవిస్తాయని మెయిల్ఎక్స్చేంజీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టిన బాంబు స్క్వాడ్అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని వెల్లడిబాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి బాంబు బె
బీసీ రిజర్వేషన్లు, కోర్టు ఆదేశాలతో వేగంజిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కీలక ఆదేశాలుతెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలైంది. గత సంవత్సర కాలంగా గ్రామాల్లో సర్పంచులు ల
యెమెన్లో భారతీయ నర్సు నిమిష ప్రియను ఉరి తీయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. బుధవారం నిమిషను ఉరి తీయనున్నారు. ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హ
ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకు వేసి రష్యా అధ్యక్షుడు పుతిన్కు గడువు విధించారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పర
ప్రసిద్ధ పత్రికా రచయిత బీహార్లో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టినందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఓటర్లకు రెండు ఫారాలు ఇవ్వవలసి ఉండగా ఒకటే ఫారం ఇస్తున్నారన్న వాస్తవా
డాక్టర్ అరుణ్ మిత్ర తాజాగా బ్రెజిల్లోని రియో డిజనైరోలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం అనేక ముఖ్యమైన పరిణామాలు వెలువరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ శిఖరాగ్ర
చింతపట్ల సుదర్శన్ అదో గొప్ప సాయంత్రం. అది వర్షాకాలం అయినా ఖాతరు చేయకుండా సూర్యుడు ఆకాశంలో వీధి గుండాలా చెలరేగిపోయి ఇప్పుడిప్పుడే గొప్పగా రంగు మారుస్తున్నాడు. గొప్ప వాళ్లెప్పుడు గొప్
సీఎం రేవంత్విశాలాంధ్ర-హైదరాబాద్: రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం… ఆకలి తీర్చే ఆయుధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం సీఎ
కృష్ణా-గోదావరి బేసిన్ సమస్యలకు పరిష్కారంకేంద్ర మంత్రి పాటిల్కు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ లేఖ విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణకు సంబంధించి పెండిరగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, నీటి
. త్వరలో ప్రణాళిక. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విశాలాంధ్ర-హైదరాబాద్ : పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్లో పని చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ
. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణ. ‘శ్రీమద్ భాగవతం’ ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి విశాలాంధ్ర – హైదరాబాద్: దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ స
పటమటలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభంమొదటి గంటలో ముగ్గురికి… విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: స్టాంప్లు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పది నిమిషాల్లో రి
విశాలాంధ్ర – కాకినాడ : ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో తనిఖీలు చేపట్టామని ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీ
డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,సెల్: 9177732414 ఎన్నెన్నో అందాల కలబోతగా, ఎన్నెన్నో ప్రణయాల నెలవుగా అలరించే భూతలస్వర్గం కశ్మీరం ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదం తూటాలకు గాయపడి భయంతో వణికిపోతూనే వుంది. యుద
డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి,9885641869 కథలు అందరూ అల్లుతారు. కొందరి అల్లికలో అందం కనిపిస్తుంది. మరికొందరి అల్లికలో మనసు ఆనంద డోలికల్లో ఊగిపోతుంది. అందం, ఆనందం రెండూ కొందరి కథల్లో కనిపిస్తాయి. అ
ఆప్యాయతతో ముడివేసేఅమ్మతనం భాషప్రతి హృదిలో పరిమళించే కమ్మదనం భాషహృదయాంతరాళాలు పలికేశబ్దశక్తి భాష, విద్వత్తు భాషవిద్యుత్తేజ రూపమే భాషనిత్యచైతన్యం భాషసమత భాష, సద్విమర్శ భాషమనిషికి ద
హిందీ మూలం: అద్నాన్ కఫిల్ దర్వేశ్తెలుగు అనువాదం: డా॥ తక్కోలు మాచిరెడ్డి గాజాలో ఇండ్లుచలికి నిలయాలుగా మారిపోయినాయివాటిలో కూర్చొని ఉంది మృత్యువు నిమ్మళంగా80 శాతం నగరంపైపడివుంది చెత