విశాలాంధ్ర-కొవ్వూరు: కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ గా సిహెచ్ వెంకటేశ్వర్లు నియమితులైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన నాగేంద్ర కుమార్ పై కొన్ని ఆరోపణలు రాగా మున
విలువలను ఆచరణలో చూపిన మహనీయులు : జేసీ వై. మేఘ స్వరూప్ విశాలాంధ్ర – తూర్పుగోదావరి :ఈ రోజు భారతదేశం గర్వించదగ్గ మహనీయులు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబ
– కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి :జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గురువారం స్థానిక వై జంక్షన్ వద్ద జెండా ఊపి “పి ఎమ్ సూర్యఘర్ ర్యాలీ”ను ప్రారంభించారు.ఈ సందర్భం
విశాలాంధ్ర : తాళ్లపూడి ; ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం.లోకి వచ్జిన తరువాత నుండి సూపర్ సిక్స్ పధకాలను ఒక్కక్కటి గా నెరవేర్చుకుంటు వచ్చామని, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం జి.ఎస్టీ ని తగ్గ
విశాలాంధ్ర – కడియం : చిరు సేవాసమితి స్థాపించి, 25 సంవత్సరాలుగా వేలాదిమందికి రక్తదానం చేస్తూ, నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గెడ్డం శివ రత్న గణపతి మరియు చిరు సేవా సమితి సభ్
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విశాలాంధ్ర – సీతానగరం: గోకులాల నిర్మాణం పాడి రైతులకు భరోసా కలుగుతుంది అని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలో గల కాటవరం గ్రామ
విశాలాంధ్ర – నిడదవోలు : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మను దసరా ఉత్సవం11వ రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకి
— అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోరంట్ల విశాలాంధ్ర – కడియం : ఒకవైపు గ్రామ ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూనే, మరోవైపు గ్రామ సర్పంచ్ గా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్
విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): ఓ మహిళని ముక్కలు ముక్కలుగా చేసి మురుగు కాలువలో పడేశారు. ఈ దారుణం బుధవారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు… భవానీపురం పోలీస్ స్టేషన్
: ఆర్డీవో మహేష్ నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే భారీ జరిమానా తో పాటు కేసులు నమోదు చేస్తాం పట్టు వదలని విక్రమార్కుడిలా ఆర్డీవో మహేష్ అక్రమ ఇసుక రవాణాపై దాడి విశాలాంధ్ర ధర్మవరం :
విమానాశ్రయాల్లో కాఫీ, మంచినీరు, సమోసా, స్వీట్లు ధరలను అందుబాటులో తెస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. త్వరలో దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్ర
రూరల్ ఎస్సై శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం;; పౌర హక్కులపై రూరల్ పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో ప్రజలతో అవగాహన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై శ్రీనివాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మ
నగర సీపీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత కొరవడటంతో చాలామంది నష్టపోతున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. నగర నూతన సీపీగా ఆయన ఈరోజు బాధ్యతలు చేపట్టారు.
విశాలాంధ్ర -చాట్రాయి : వినిమయ సంస్కృతి పెరుగుతున్న టీవీలు సెల్ ఫోన్ లు సామాజిక మాధ్యమాల హడావుడి ఎంత ఉన్న గురుభట్లగూడెం వారి చెక్కభజన కోటపాడు గ్రామస్తులను అలరించింది. చాట్రాయి మండలం కోట
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని లింగిశెట్టి పాలెం లో గల ఓబులేసు కుమారుడు నితిన్ (12) అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలకు వెళితేపట్టణంలోని కళాజ్యోతి సర్కి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మానవతా సంస్థ ద్వారా ప్రజలకు మరింత సేవలు అందించేలా అందరూ తమ సహాయ సహకారాలు అందించినప్పుడే మానవతా విలువలు పెరుగుతాయని సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, క
శ్రీ గీత భక్తమండలి సభ్యులు దేవత వెంకట నాగరాజువిశాలాంధ్ర ధర్మవరం:: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించినప్పుడే చక్కటి మనశ్శాంతి లభిస్తుందని శ్రీ గీతా భక్తమండలి సభ్యుడు ద
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణానికి చెందిన కె.మణిదీప్ అంతర కళాశాల పోటీలకు ఎంపికైనట్లు కబడ్డీ కోచ్ పృథ్వి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనంతపురం నగరంలో ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కళాశా
సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థని కాపాడాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్ సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ
సిపిఐ నేత వై ఎన్ భద్రం విమర్శవిశాలాంధ్ర _అనకాపల్లి: మండల రెవిన్యూ కార్యాలయంలో తహసిల్దార్ మూడు నెలలుగా అందుబాటులో లేరు. ఇన్చార్జి తహసిల్దార్ గా వ్యవహరిస్తున్న డిప్యూటీ తహసిల్దార్ నిత్
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : జాతీయ రహదారి రక్తసిక్తంగా మారింది.వేగంగా పోతున్న కారు గొర్రెల మందపై దూసుకు పోవడంతో గొర్రెల కాపరితోపాటు ,20 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం
భారతదేశంలో క్యాన్సర్ మరణాల సంఖ్య 21% పెరిగింది, కానీ అమెరికా, చైనా వంటి దేశాల్లో అదే సమయంలో క్యాన్సర్ కేసులు, మరణాల సంఖ్య తగ్గడం గమనార్హం.నిపుణుల ప్రకారం ఈ తేడాకు కారణం త్వరిత గుర్తింపు, మ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీ శుభవార్త అందించింది.ఇకపై 50 చదరపు గజాల లోపు ఇళ్ల నిర్మాణానికి కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే అనుమతులు మంజూరు చేయనుంది.ఈ మేరకు రాష్ట్ర ప్
నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశ
ప్రభుత్వంపై విప్లవం తీసుకురావాలంటూ టీవీకే నేత అధవ్ అర్జున పోస్ట్నేపాల్, శ్రీలంక యువతలా తిరగబడాలని తమిళ యువతకు పిలుపుతమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార
తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ముఖ్యమంత్రికి విన్నపం విశాలాంధ్ర పుట్టపర్తి :- సత్యసాయి జిల్లా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు పుట్టపర్తి రూరల్, అర్బన్ గ్రామ వార్
విశాలాంధ్ర-అమడగూరు: మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం లో భవనం పైకప్పు కూలి మంజుల వెంకటరమణ అనే వృద్ధుడు మృతి చెందాడు.మంజుల వెంకటరమణ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కూల
విశాలాంధ్ర-తాడిపత్రి: మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జెసి.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారము పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ సర్
విశాలాంధ్ర పుట్టపర్తి:- జనగణనలో కులగణన త్వరగా పూర్తి చేయాలని సిపిఐ జాతీయ రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సాయి ఆరామoలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అధ్యక్షతన రౌండ్ టేబ
విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన వైసిపి సీనియర్ నాయకులు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శించారు.భాస్క
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని శాంతినగర్ లో గల డేరంగుల సరస్వతి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. వివరాలను కుటుంబ సభ్యులు, టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు డేర
కిమ్స్ సవీర హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ విశాలాంధ్ర -అనంతపురం : వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు అధికమవుతున్నాయని అన్నారు కిమ్స్ సవీర సీనియర్ కార్డియాలజిస్ట్ డా. బాల కిషోర్. అ
విశాలాంధ్ర-అనంతపురం: కూటమి ప్రభుత్వం 2025 సంవత్సరంలో నిర్వహించిన మెగా డీఎస్సీ నందు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అభినందనలు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ వద్ద ఉన్న
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పి
విశాలాంధ్ర శ్రీశైలం : శిల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకొని పవిత్ర పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించ
ఏపీ లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక
దేశంలో నక్సలైట్ల మూలాధారాలపై భద్రతా దళాలు సుదీర్ఘ సమరం సాగిస్తున్నాయి.ఆదివారం ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో నక్సలైట్ల వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్లో భద్రతా దళాలు పెద్ద విజయం సాధ
భారత రాష్ట్ర సమితిస్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.గల్లీ నుంచి దిల్లీ వరకు ఏ ఎన్నికైనా ఎదుర్కొనే దైర్యం తమ పార
చెన్నైలో టీవీకే పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది.ఆదివారం రాత్రి 9:30 గంటల సమయానికి నీలాంగరైలోని ఆయన నివాసానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా బాంబ్
నటుడు విజయ్ టీవీకే పార్టీ కరూర్ సభలో తొక్కిసలాటమరో మహిళ మృతితో 41కి చేరిన మృతుల సంఖ్యమృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ప్రకటించిన విజయ్నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీ
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 6.86 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.దీని కారణంగా 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి, 6.86 లక్షల క్యూసెక్కుల నీటిని ది
తాజాగా నేపాల్లో జరిగిన జెన్-జెడ్ ఆందోళనల నేపథ్యంలో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశం వీడి వెళ్లబోతున్నారనే వార్తలు వెలువడాయి.ఈ వార్తలపై ఓలీ స్పందిస్తూ, తమపై జరుగుతున్న ప్రచారా
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలతోపాటు వీూుజ, ్గూుజ ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.రాష్ట్రంలో పెద్ద రాజకీయ సమరానికి తుది స్థాయి సన్నాహ
కేరళను వణికిస్తున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబాఇప్పటి వరకు 69 కేసుల నమోదుమృతుల్లో మూడు నెలల పసికందు కూడా బ్రెయిన్-ఈటింగ్ అమీబాగా పిలుస్తున్న నాగ్లేరియా ఫౌలెరీ కారణంగా ప్రైమరీ అమీబిక్ మెనిం
అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో షట్టర్ డౌన్, వీల్ జామ్రాజకీయ, ఆర్థిక హక్కులు కోరుతూ ప్రజల ఆందోళనపాకిస్థాన్ చెర నుంచి స్వేచ్ఛ కావాలంటూ హోరెత్తిన నినాదాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో
విశాలాంధ్ర పెనుకొండ… పెనుకొండ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు 1985 -86 సంవత్సరం 10వ తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక ఆదివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం నందు జరిగింది. ఈ
విశాలాంధ్ర-తాడిపత్రి: ఎనిమిది మంది పేకాట రాయులను అరెస్ట్ చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ శివగంగాధర్ రెడ్డి మాట్లాడ
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం లోని ఓ పేద కుటుంబం లో చిన్నారికి క్యాన్సర్ మహమ్మారి సోకింది. బెంగళూరు లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ క
విశాలాంధ్ర గుంతకల్లు : స్థానిక పట్టణంలో రోజు రోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా ఫుడ్ కోర్టులు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనమిస్తూ ట్రాఫిక్కుకు పూ
33 మందికి పైగా మృతి 50 మంది పరిస్థితి విషమం తమిళనాట విజయ్ ర్యాలీలో తొక్కిసలాటమృతుల సంఖ్య పెరిగే అవకాశం కరూర్ : తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
. అక్టోబర్ 4న ‘ఆటో డ్రైవర్ సేవలో’. హామీలు ఇచ్చాం… అమలు చేస్తాం. అందరికీ రాష్ట్రాభివృద్ధే లక్ష్యం కావాలి. శాసనసభలో చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కా
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికతగ్గుముఖం పట్టి మళ్లీ పెరిగిన కృష్ణా ప్రవాహంతీర ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భ
విశాలాంధ్ర కనేకల్,.. కనేకల్ పట్టణంలో గ్రానైట్ బండల లోడు దించుతుండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ బండ మీద పడి సలాం అనే వ్యక్తికి రెండు కాళ్లకు,ఎడమ చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన సలాం ను హ
విశాలాంధ్ర -ధర్మవరం;గుంటూరు నగరంలో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లో జరిగిన రాష్ట్రస్థాయి రణభేరి భారీ బహిరంగ సభ నందు ధర్మవరం పట్టణానికి కి చెందిన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి శెట్
విశాలాంధ్ర- ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూరు గ్రామ లో గల సహకార సంఘం చైర్మన్ గా మేకల రామాంజనేయులు బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, అభిమానులు, సీనియర్ నాయకులు మేకల రామాంజనే
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరామ్విశాలాంధ్ర ధర్మవరం:; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) అక్టోబర్ 5వ తేదీ ఆదివారం ఉదయం
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీవిశాలాంధ్ర ధర్మవరం;; వృత్తి విద్య విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్
విశాలాంధ్ర -అనంతపురం : యువతను మాదకద్రవ్యాల బారినుంచి దూరంగా ఉంచి, క్రీడల వైపు దృష్టి సారింపజేయడమే లక్ష్యంగా అవగాహన కల్పించాలని దిశ పోలీస్ డిఎస్పి మహబూబ్ బాషా పేర్కొన్నారుస్థానిక దిశా
దసరా పండుగ సందర్భంగా నగరవాసులు స్వగ్రామాలకు తరలివెళ్లడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సొంత వాహనాలు సైతం రోడ్డెక్కడంతో విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు శుక్రవారం ముగిశాయి. విద్య, ఉద్యోగ నియామకాలు, వ్యవసాయం వంటి కీలక రంగాలకు సంబంధించిన ఆరు ముఖ్యమైన బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం, ఛైర్మన్ మోషేన్ రాజు
నగరంలో మూసీ నది ఉగ్రరూపం చాదర్ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, మూసారాంబాగ్ ప్రాంతాలను ముంచెత్తిన వరదసహాయక చర్యల్లో హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ భారీ వర్షాలతో పాటు ఉస్మాన్సాగర్, హిమాయత్
ఒడిశాలో లాంఛనంగా సేవలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్వదేశీ 4జీ సేవలను దేశవ్యాప
తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు కేటాయించారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సజ్జనార్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్ ని
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండా కొనసాగుతున్నాయి. సభలో మొత్తం అధికార కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే ఉన్నప్పటికీ, హాట్టాపిక్లతో రాజకీయ వేడి పెరుగుతోంది. ప్రభుత్వాన
అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాలు మరోసారి గోదావరి వరద భయానికి గురయ్యాయి. గడచిన రెండు నెలల్లో ఇది ఐదవసారి వరద తాకిడికి కారణమవుతుంది.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా శభరి, గ
గుంటూరులో పలు చోట్ల డయేరియా వ్యాప్తిఅప్రమత్తమైన గుంటూరు కొర్పొరేషన్ అధికారులువ్యాధిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టిన గుంటూరు కార్పొరేషన్ గుంటూరు నగరంలో డయేరియా కేసులు పెరుగు
ప్రసంగం మధ్యలోనే పలు దేశాల ప్రతినిధులు వాకౌట్గాజాపై యుద్ధం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఇజ్రాయెల్ ప్రధానిఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత
విశాలాంధ్ర, గోరంట్ల,.. బేల్దారు పనికి వెళ్లి విద్యుత్ షాక్ కొట్టడంతో కూలి పనికి వెళ్ళిన యువకుడు మృతి చెందిన సంఘటన గోరంట్ల మండలంలో చోటు చేసుకుంది, సీఐ బోయ శేఖర్ తెలిపిన వివరాల మేరకు…గోరంట
విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు ఎక్సైజ్ కేసులలో పట్టుబడి ప్రభుత్వానికి జప్తు అయిన 6 వాహనాలను శుక్రవారం ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ నందు అనంతపుర
డాక్టర్లు నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లు బంధువులు ఆందోళన బాలుడు మృతి పై విచారణ జరిపిన జిల్లా వైద్య శాఖ అధికారులు విశాలాంధ్ర, ఉరవకొండ… ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. త
విశాలాంధ్ర బొమ్మనహల్.. మండలంలోని నేమకల్లు గ్రామంలో ట్రాక్టర్ల బ్యాటరీలు చోరికి గురయ్యాయి. గురువారం రాత్రి 8 ట్రాక్టర్ల కు చెందిన 90,000 విలువ చేసే 8 బ్యాటరీలు చోరీ జరిగినట్లు శుక్రవారం బాధి
విశాలాంధ్ర శింగనమల.. మండల పరిధిలోని పడమటి నరసాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (38)శుక్రవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. దివ్యాంగురాలైన లక్ష్మీదేవి గత కొన్నిసంవత్సరాలుగ
గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ, మండల పరిధిలోని గ్రామాలలో గల ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలలో సెలవులలో అదనపు తరగతులు నిర్వహించరాదని, అలా నిర్వహిస్తే డిఇఓ ఆదేశాల మేరక
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; స్మార్ట్ రేషన్ కార్డులు పేదలకు వరంగల్ గా మారాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన
విశాలాంధ్ర ధర్మవరం:: ఉచిత వైద్య శిబిరం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనివల్ల పేద ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కన్వీనర్ సాంబశివుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని శిరిడి సాయిబాబా దే
దొరల గుండెల్లో బడబాగ్ని ఐలమ్మసిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి విశాలాంధ్ర – అనంతపురం : ఈ భూమినాదిౌ పండించిన పంట నాదిౌ తీసుకెళ్లడానికి దొరెవ్వడుౌనా ప్రాణం పోయాకే ఈపంట, భూమి దక్కి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడితెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఉత్తర,తూర్పు ప్రాంతాల్లో
కేంద్ర జల్ సంచయ్ జన్ భాగీదారీఃలో ఎంపిక దేశంలో వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించిన జల్ సంచయ్-జన్ భాగ
రాష్ట్ర ప్రభుత్వానికి ద.మ.రైల్వే ప్రతిపాదనలు హైదరాబాద్ నగర మధ్య భాగంలో ముఖ్యమైన రైల్వే మార్గాన్ని విస్తరించడానికి దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది.ప్రస్తుతం సనత్నగర
అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ అధినేత జగన్పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎన
దేశంలో బంగారం ప్రియులకు ఊరట తెచ్చే వార్త వచ్చేసింది. ఇటీవల లక్షల 19 వేలకు చేరుకున్న బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టాయి.2025 సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటలకు గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్
ప్రస్తుతం 17వ ఎడిషన్ ఆసియా కప్ జరగుతోంది.ఈ సారి మొత్తం ఎనిమిది జట్లు బరిలోకి దిగాయి.ఫైనల్లో భారత్,పాకిస్థాన్ తలపడతుండటం ప్రత్యేకం. టాప్ టీమ్లు కాబట్టి ఇందులో పెద్ద వింతేముంది? అని
ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులున్నారంటూ రైల్వే పోలీసులకు సమాచారం హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులున్నారంటూ పోల
అమెరికా, పాకిస్థాన్ రోజురోజుకీ మరింత చేరువవుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ అగ్రరాజ్యంలో పర్యటించిన విషయం తెలిసిందే.ఆతర్వాత ఇప్పుడు పాకిస్థాన్ ప్రధా
. సీపీఐ శ్రేణులకు డి.రాజా పిలుపు. మోదీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో ముప్పు. ముగిసిన సీపీఐ 25వ జాతీయ మహాసభలు చండీగఢ్ః భారతదేశం సంక్లిష్టదశలో ఉందని, మతోన్మాద, ఫాసిస్టు, కార్పొరేట్ శక్తుల
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రస్తుతం పట్టణంలో వాతావరణ ము లో మార్పులు వచ్చినందున విష జ్వరాలు ప్రబలకుండా ఎల్సికేపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సురేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల
ఆయన కృషితోనే సిపిఐ కు నందిగామ కార్యాలయ నిర్మాణం… అనేక పార్టీలో ఉన్న ఎందరో నాయకులు ఆయన శిష్యులే… విశాలాంధ్ర నందిగామ:-కామ్రేడ్ దివంగత సూర్యదేవర నాగేశ్వరరావు నందిగామ ప్రజల హృదయాలలో చిరస
విశాలాంధ్ర-కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తోట వీర వెంకట సత్యనారాయణ (రవి) పేర్కొన్నారు. మండలంలో సరిపల్లి గ్రామంలో
-ఎంపీడీఓ బి.విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని 26 గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేస్తామని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి అన్నారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో గురు
-డాక్టర్ శివకృష్ణ విశాలాంధ్ర-రాప్తాడు : మహిళల ఆరోగ్య పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయనిడాక్టర్ శివకృష్ణ అన్నారు. గురువారం గొల్లపల్లి గ్రామంలో స్వస్థనారీ స్