ఒకరికి తీవ్రగాయాల విశాలాంధ్ర – విజయవాడ (క్రైం) : నమస్కారం పెట్టలేదంటూ.. ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లపై ఒక రౌడీషీటర్ దాడికి పాల్పడిన ఘటన అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల
విశాలాంధ్ర – సీతానగరం: భూ సేకరణతో చేసి రైతులకు పుంత రోడ్డు ఏర్పాటు చేయాలని రెండు వేల ఎకరాలకు చెందిన రైతులు కోరుతున్నారు. మండలంలో చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చీపురుపల్లి, చినకొండే
పారిశుద్ధ్య సమస్యను చక్క దిద్దుతారా.. రానున్న పుష్కరాలు ఆయనకు సవాలుగా మారనున్నాయా..? విశాలాంధ్ర – కొవ్వూరు : అన్నీ ఉన్నాఅల్లుని నోట్లో శని అన్న చందాన కొవ్వూరు పట్టణ తీరు తయారయింది. ఈ నేపద
– వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు దోహదం – కలవచర్ల కెవికెలో ప్రధాని ప్రత్యేక ప్రసారం వీక్షించే విధంగా ఏర్పాట్లు -తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు విశాలాంధ్ర –
విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న నేపధ్యం లో తాము మాత్రం ఇంకా ఆటోలనే ఆశ్రయిస్తూ, ప్రభుత్వం అందించే ఉచిత ఫలాలను పొంద లేక పోత
The post కాలాపాని జైళ్ళను గుర్తు చేస్తున్న శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలు appeared first on Visalaandhra .
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని యాదవ వీధికి చెందిన గూడూరు సరోజమ్మ (80 సంవత్సరాలు) నేతదానం చేయడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భ
విశాలాంధ్ర -ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షులు కే.విజయ్ కుమార్, కార్యదర్శి సిహెచ్. అవినాష్, ఉపాధ్యక్షులు ఎస్విఎల్. నారాయణరావు, టి. చంద్రమౌళీశ్వర రావు, కోశా
జలవనరులు కాపాడితేనే భవిష్యత్ సురక్షితం –మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ధర్మవరం చెరువు నిండిపోవడంతో పట్టణ ప్రజల
ప్రిన్సిపాల్ సురేష్ బాబు విశాలాంధ్ర -ధర్మవరం : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ అనంతపురం ప్రగతి పధం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్ని
కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలోనే నిజమైన సంతృప్తి సంతోషం లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్, కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్
ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సచివాలయ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషావిశాలాంధ్ర ధర్మవరం : సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్ట
ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదేభారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగనున్న ఆయన పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదీ:ప్ర
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేసినట్లు పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు.ఆయన ఈ చర్యను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఫక్రు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. జిన్పింగ్తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా హెచ్
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ప్రస్తుతం రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం కేసులలో ఆరోపణలకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అనిల్ అంబానీ సన్నిహి
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించగా,
మేడారం టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ మధ్య విభేదాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సీఎం రేవంత్కు కొండా సురేఖ ఫిర్యాదురూ.71 కోట్ల టెండర్ను తన అనుచరుడికి ఇప్పించ
శాసనమండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.పైడితల్లి పండుగలో తనను అవమానించాలనో, అంతమొందించాలనో కుట్ర జరిగిందా అని అధికారుల తీరుపై బొత్స ఆవేదన వ్యక్త
వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేసిన కేసు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో నమోదైంది. శుక్రవారం వైసీపీ నేత స
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆందోళనలకు
విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయంగా బాలికలు ఎదుర్కొంటున్న విద్య, పోషకాహారం, బాల్యవివాహాలు, వైద్యం, చట్టపరమైన హక్కులు తదితర అంశాలపై బాలికలకు అవగాహన కల్పించడమే అంతర్జాతీయ బాలికా దినోత్సవ
సబ్సిడీ రుణాల పథకం అటకెక్కనుందా? రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత. విశాలాంధ్ర – కొవ్వూరు : నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల
విశాలాంధ్ర – దేవరపల్లి: దేవరపల్లి బాలదుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు ఉత్సవాలు ముగింపు అనంతరం శుక్రవారం నాడు భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది . ఉదయం బాలదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక
విశాలాంధ్ర – తాళ్లపూడి :కౌమార్ దశలోకి వచ్చిన బాలికలు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి, సమాజంలో బాలికల, మహిళల పట్ల జరుగుతున్న దారుణాల కు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలని అంగన్వాడీ సూపర
విశాలాంధ్ర – తాళ్లపూడి: తాళ్లపూడి లోని కరిబండి విద్యా సంస్థ ల ఆధ్వర్యంలో ని ఎస్.కె.జి.ఆర్ అండ్ ఎస్.ఏస్.కె జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎం.పి.సి చదువుతున్న వేగేశ్వర పురం కు చెందిన దూప
— రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో ప్రతిభ కనబరచిన శెట్టి బలిజ సంఘీయ విద్యార
. జనాభా, ఆదాయం ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజన. క్లస్టర్ల వ్యవస్థ స్థానంలో స్వతంత్ర యూనిట్లు. ఏపీఐఐబీ రూ.1,27,181 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు. అమరావతిలో రూ.212
వెనిజులా మహిళ మరియా మచాడోకు నోబెల్ శాంతి తీవ్రంగా స్పందించిన శ్వేతసౌధం స్టాక్హోమ్: ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి పురస్కారం దక్కాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు ఆడి
. ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర-సచివాలయం: ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులేనని, అధికారులు కాదని సీఎం చంద్రబాబు మంత్రులను హెచ్చరించారు. సెక్రట
సీమాంతర ఉగ్రవాదం`దాడులను సహించం . అఫ్గాన్ల సహనాన్ని, ధైర్యాన్ని పరీక్షించాలనుకోవద్దు. ఏకపక్షంగా సంధి జరగదు. భారత గడ్డపై తాలిబన్ మంత్రి వ్యాఖ్యలు న్యూదిల్లీ: అఫ్గాన్ ప్రజల ధైర్యాన్
అ ఆర్థిక పురోగతిఅణ్వస్త్రాల్లో ప్రగతి అ కిమ్ జాంగ్ ఉన్ సంకల్పం అ అట్టహాసంగా డబ్ల్యూపీకే 80వ వ్యవస్థాపక దినోత్సవం అ హాజరైన చైనా, రష్యా, వియత్నాం అగ్రనేతలు ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా
. గజా కోసం ఆందోళనలు హింసాత్మకం. అమెరికా ఎంబసీ ముట్టడికి యత్నం: ఇద్దరి మృతి. మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఏడో వాడు కేశవ నగర్ లో పలు వీధులలో ట్రైన్స్ నిర్మాణ పనులను ఆకస్మికంగా మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ 15వ ఫ
రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్యాధికారి సంకారపు నరసింహలు.విశాలాంధ్ర ధర్మవరం;; చక్కటి కంటి చూపుకు చిట్కాలను తప్పనిసరిగా అమలుచేసి కంటి వెలుగుతో ఉండాలని రిటైర్డ్ జిల్లా
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతపురం పట్టణంలోని పివికె కె పీజీ కళాశాలలో వివిధ విభాగాల విద్యార్థులకు జీఎస్టీ పై వకృత్వ పోటీలను డాక్టర్ మునికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ వి
టిడిపి, బిజెపి తప్ప జనసేన లేదా..?ఎంపీ సీఎం రమేష్ మాటలు వెనుక అర్థం అదేనా..విశాలాంధ్ర- అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మకవారిపాలెంలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీ ను
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ శ్రీ విశాలాంధ్ర -అనంతపురం : ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం 2025 పురస్కరించుకుని వైద్యకళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఈ తీర్పు ప్రకారం, రాష్ట్
వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను పరస్పర అనుసంధానం చేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్
బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా కీలక ప్రకటననోబెల్ శాంతి బహుమతి ట్రంప్కు రాకపోవచ్చని నిపుణుల అభిప్రాయం నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వా
ట్రంప్ కు తీవ్ర నిరాశ ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్ర
గాల్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్యవిమానాన్ని హఠాత్తుగా దుబాయ్కు మళ్లించిన పైలట్లుదుబాయ్లో తనిఖీల తర్వాత ఢిల్లీకి బయలుదేరిన విమానం ఆస్ట్రియా రాజధాని వియన్నా నుంచి న్యూఢిల్లీకి
నోబెల్ శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ఆశలు పెట్టుకున్నారు.నేడు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు సంబంధించిన ప్రకటన రానుండటంతో, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అరకు కాఫీ తరహాలో జీలుగ బెల్లం,నీరా తయారీని ప్రోత్సహించి, గుర్తింపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధన కేంద్రం అధ
ఈ సంవత్సరం నవంబరు చివరి వారంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు, 2026 జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.మార్చి
డి యం హెచ్ ఓ .డా ఈ బి దేవివిశాలాంధ్ర -అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి టోభాకో ప్రీ యూత్ కాంపెయిన్ 3.O ను జెండా ఊపి జిల్లా వైద్య
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నుండి ధర్మవరానికి వస్తున్న ఆర్టీసీ బస
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్ విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎల్సికేపురం, వైయస్సార్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాలు రెండు డి కొనగా, అప్పుడే అక్కడే విధులలో ఉన్న వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆ ప్రమాదాన్ని గమనించి, వెన
విశాలాంద్ర ధర్మవరం ; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చ
అధ్యక్షులు సంకారపు జయశ్రీవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజ్ చేనేత డిజైన్ డెవలప్మెంట్ నందు జాతీయ అవార్డును కేంద్ర మంత్రుల ద్వారా న్యూఢిల్లీలో భారత్ మండపమునందు స్వ
మార్కెట్ నుంచి ఉపసంహరణ భారత్ ప్రభుత్వం మూడు దగ్గు సిరప్లలో ప్రమాదకర రసాయన పదార్థం కలుషితమైందని గుర్తించి వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది.ఈ విషయం గురించి భారత్ బుధవారం ప్ర
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) స్వరూపాన్ని పూర్తిగా మార్చి, వాటిని రైతులకు సమస్త సేవలు
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పి మాటతప్పిన మోడీకి కర్నూలులో పర్యటించే హక్కుల
దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.కోల్డ్రిఫ్ దగ్గు మందును తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ను
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారంతో ప్రారంభం కానున్నాయి.బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ, స్టే ఆర్డర్లు జారీ కాకపోవటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం
భారతీయ బంగారం మార్కెట్లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ఁసురక్షి
చెన్నై నగరంలోని నీలాంగరై ప్రాంతంలో ఉంటున్న తమిళనాడు వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.ఈ బెదిరింపును గుర్తు తెలియని వ్యక్తి పోలీసులు నిర్వహించే
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు బహుళ జాతి కంపెనీలు ప్రాంగణ నియామకాలలో 175 మంది ఉద్యోగాలు కైవసం చేసుకుని విజయభేరి
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీ అనంతపురం అశోక్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలలో, ధర్మవరం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు అ
అందించిన దాత గూడూరు మోహన్ దాస్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఒకేషనల్ గ్రూపుకు ప్రింటర్ ఏర్పాటు నిమిత్తం పట్టణంలోని దాత గూడూరు మోహన్ దాస్ తనవంతుగా 15వ
60 ఏళ్ల మహిళకు అధునాతన చికిత్సతో ఊరటవిశాలాంధ్ర అనంతపురం : 60 ఏళ్ల మహిళకు ఆరు నెలలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వక్కపొడి ఉండడంతో కిమ్స్ సవేరా కన్సల్టెంట్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : వివిధ రకాల పన్నులు, పన్నేతర ద్వారా పంచాయతీకి వనరులు పెంచుకోవాలని డిప్యూటీ ఎంపీడీఓ జయరాముడు సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ క
అఖిల భారత వీరశైవ మహాసభ ఆంధ్ర ప్రదేశ్ శాఖ అధ్యక్షులు దండిన శివానంద విశాలాంధ్ర -ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల పాలక వర్గ కమిటీలలో వీరశైవులకు ప్రాధాన్యత ఇవ్వాలని అఖ
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉత్తమ ఎస్ ఎల్ ఎఫ్ అవార్డు గ్రహీతగా నందిగామ ఎస్ఎల్ఎఫ్…. విశాలాంధ్ర నందిగామ:-నందిగామ మున్సిపాలిటీకి ఉత్తమ స్వచ్ఛ అవార్డు లభించడం ఎంతో గర్వకారణం అని ప్రభుత్వ విప్,
మయన్మార్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బౌద్ధ ఉత్సవ వేడుకల సమయంలో పారాగ్లైడర్ ద్వారా బాంబు దాడి జరిగింది.ఈ దారుణ ఘటనలో 24 మంది మృతిచెందగా, 47 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.చాం
ఏడుగురు మృతి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మం
మోహన్ బాబు యూనివర్సిటీపై అధిక ఫీజుల వసూలు ఆరోపణలుగుర్తింపు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫారసుమోహన్ బాబు యూనివర్సిటీపై వస్తున్న అధిక ఫీజుల వసూల ఆరోపణల్లో నిజం ల
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్డేట్ని ప్రకటించింది.బుధవారం, తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాన్ని తెలుగు సహా ఏడు కొత్త భారతీయ భాషల్లో విస్తరిస్తున్నట్లు తెలి
పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన దగ్గు మందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.తాజాగా రెండు కొత్త
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు, విద్యా వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా పథకంతో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పథకం రూపొందించబడింది. రాష్ట్ర
టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కీలకంగా చర్యలు తీసుకుంది. ప్రాజెక్టు కోసం సమగ్ర ప్ర
కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జా
డ్యామ్ గేటు తెరవడంతో ఘోర విషాదం కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.మర్కోనహల్లి డ్యామ్ గేట్లు అనుకోకుండా తెరుచుకోడంతో, అక్కడ ప్రవహించిన నీటిలో ఆరు మంది క
కరూర్ తొక్కిసలాట బాధితులను కలవాలనుకుంటున్న హీరో విజయ్అనుమతి కోరుతూ తమిళనాడు డీజీపీకి ఈ-మెయిల్ ద్వారా విజ్ఞప్తికరూర్ తొక్కిసలాట బాధితులను వ్యక్తిగతంగా కలిసి పరామర్శించేందుకు అనుమత
గత ప్రభుత్వంలో పూర్తైంది ఆ ప్యాలెస్ మాత్రమే: మంత్రి లోకేశ్ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదని
హైకోర్టులో వాదనలు వినిపించాలని అభిషేక్ సింఫ్వీుని కోరిన సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీల
విశాలాంధ్ర-హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలైనా ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతుందన
వామపక్షాలు, ప్రజాసంఘాల భారీ ప్రదర్శన విశాలాంధ్రహైదరాబాద్: వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతృత్వంలో ఏర్పడిన పలస్తీనా సంఫీుభావ కమిటీ అధ్వర్యంలో హైదరాబాద్లోని అశోక్ నగర్ నాలా నుండి
. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలతో చిన్న, సన్నకారుల రైతుల అనుసంధానం. సాగు వ్యయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యం. మంత్రి శ్రీధర్ బాబు విశాలాంధ్ర-హైదరాబాద్ : డిజిటల్ వ్యవసాయంలో తెల
టీపీసీసీ లీగల్ సెల్ ` సీజేఐపై దాడికి నిరసన విశాలాంధ్ర-హైదరాబాద్: సీజేఐ బీఆర్ గవాయ్ పై జరిగిన దాడిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) లీగల్ సెల్ తీవ్రంగా ఖండిరచింది. చె
. సాంకేతిక పారదర్శకత, సంస్థాగత జవాబుదారీతనంతో పనులు. ఎన్డీఎస్ఏ నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ. మంత్రి ఉత్తమ్ విశాలాంధ్ర-హైదరాబాద్: పెండిరగ్ ప్రాజెక్టులను సకాలం
18 మంది మృతి హిమాచల్లో ఘటన సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లోని బలాస్పూర్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడి ప్రైవేటు బస్సుపై పడ్డాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. రaాందత్తా అసెంబ్ల
. విజయవాడ ధర్నాలో ఫ్యాప్టో ప్రకటన. బకాయిల చెల్లింపు, 30 శాతం మధ్యంతర భృతి. పీఆర్సీ ఏర్పాటు వేయాలని డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న
పత్తి రైతుకు కాలం కలిసి రావడం లేదు. ఏటా దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. వాతావరణ పరిస్థితులకు తోడు పత్తి తీసే సమయంలో అధిక వర్షాలతో చేలన్నీ తెగుళ్ల బారిన ప
రేపటికల్లా తొలగించిన ఓటర్ల డేటా ఇవ్వండిఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం న్యూదిల్లీ: బీహార్లో తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన 3.66 లక్షల మంది ఓటర్ల వివరాలను అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘా
తేజస్వీ యాదవ్తో భేటీలో డి.రాజాసీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చ బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రా
. ఏపీ, తెలంగాణలో 25 చోట్ల తనిఖీలు. పప్పుల వ్యాపారంలో భారీ అక్రమాలపైనే సోదాలు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, జీఎస్టీ ఫైళ్లు స్వాధీనం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంగళ