మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ.విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం లోని కౌన్సిల్ హాలు నందు ఈనెల 31వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ అత్యవసర సమావేశమును నిర్వహిస్తున్న
విశాలాంధ్ర -ధర్మవరం; డిసెంబర్ 28వ తేదీ మడకశిరలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ నాలుగవ జిల్లా కౌన్సిల్ నందు జిల్లా నూతన కమిటీని ఎన్నికల అధికారులు ఎస్ఎస్ నాయుడు , శెట్ట
భారత ప్రభుత్వానికి క్షమాపణలు మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన కుల్దీప్ ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు కుల్దీప్ సెంగర్కు విధించిన జీవిత ఖైదును నిలిపివేస్
ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశి సత్తా చాటారు.స్థిరమైన, పోరాటపూరిత ఆటతో ఇద్దరూ కాంస్య పతకాలు సాధించి ప్రపంచ చెస్లో మరోసారి తెలుగు ప
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.ఈ ప్రమాదంలో రెండ
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్గా చరిత్ర సృష్టించి
: ట్రంప్తో జెలెన్స్కీ భేటీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్
దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలను కూడా స్పష్టంగా చూడలేని పరిస్థితి ఏర్పడటంతో, వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఆదివారం అర్ధరాత్రి నుండి వాతావరణం తీ
మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది.శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) ఎన్సీపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, రాజధాని అమ
సినీ పరిశ్రమను కుదిపేసిన ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో దర్యాప్తు రోజురోజుకూ మరింత లోతుగా వెళ్తోంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్త
విజయవాడలో కఠిన ఆంక్షలునగరంలోని అన్ని ఫ్లైఓవర్లను రాత్రిపూట మూసివేయనున్న పోలీసులు కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో విజయవాడ నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఐపి ఎస్ జి ఎం 2025-26 జిల్లా సిపిఐ స్థాయి పోటీలలో అనంతలక్ష్మి కళాశాల విద్యార్ధులు ప్రధమ, ద్వితీయ , తృతీయ బహుమతులు సాధించి విజయభేరి మోగించి.. జాతీయస్థాయి పోటీలలో పాల్గ
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ గా కేశగాల శ్రీనివాసులు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. అనంతరం వారు మాట్
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం;పట్టణంలోని స్థానిక కె హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు , విద్యార్థుల నడుమ వీర బాల దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నా
సిఐటియువిశాలాంధ్ర ధర్మవరం;; సిఐటియు 18 వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు తెలిపారు. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జీపు జాతా ద్వారా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని 14 పంచాయితీలలో పెన్షన్దారులకు డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మ
విశాలాంతర ధర్మవరం; పట్టణంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోతుకుంట గ్రామ సచివాలయమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా
జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రిషి విద్యాలయ పాఠశాలలో ఒక వారం పాటు గణిత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా గణిత క్విజ్, గుణకార పట్టికలు, గణిత సమస్యలు, వివిధ గణిత పోటీల
టూ టౌన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో రాజకీయ పార్టీల మధ్య రెచ్చగొట్టే విధంగా అనుచిత వాక్యాలు, ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సీ
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బీరే విజయలక్ష్మి మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20, 21వ తేదీల్లో రీజియన్-1 స్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు శనివారం రెవిన్యూ స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. రెండో
దండోరా సినిమా వేడుకలో హీరోయిన్ల డ్రెస్సులపై వివాదాస్పద వ్యాఖ్యలుసినీ నటుడు శివాజీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్ప
విశాలాంధ్ర -అనకాపల్లి : చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అనకాపల్లికి చెందిన పొన్నా సోమేష్ మనుమరాలు పొన్నా శ్రీ భారతి అనే ఏడాది 8 నెలల బుజ్జాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛ
చోడవరం గ్రామంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులుదీని వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయనే కోణంలో విచారణతూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర
శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 285 మందిని అరెస్ట్ చేసి అదు
ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం ఇంకా బస్టాండ్లు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్ను డిసెంబర్ 31న, అంటే ఒక రోజు ముందుగానే
హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. డ్రగ్స్ రహ
ఆంధ్రప్రదేశ్లో భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ
ఎంపీ నాగరాజు హామీఉహర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) :హలిగేర గ్రామంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ (సంపు)
జనవరి 10 నుంచి 18 వరకు మొత్తం 9 రోజుల సెలవులు ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు సెలవులు ఇవ్వ
నైజీరియా దాడులపై డొనాల్డ్ ట్రంప్ నైజీరియాలో ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలకు ప్రతీకారంగా, అధ్
యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్విశాలాంధ్ర ధర్మవరం;; స్థానిక ఎన్నికలలోపు కుల గణన నిర్వహించాలని యాదవ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని జయకృష్ణ స్వామి దేవస్థానంలో ని
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా ఉమాదేవి బాధ్యతలు స్వీకరించారు. వీరు గతంలో గోరంట్లలో విధులు నిర్వర్తించి ధర్మవరంకు బదిలీ కావడం జరిగింది. గతంలో ఉన్న ఎస్సై కేతన్న బదిలీపై
విశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు బీహార్లో జరుగుతున్న జాతీయ సైకిల్ పోలో గేమ్ కు శ్రీ సత్య సాయి జిల్లా యశోద పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ టీమ్ కు ఎంపిక కావడం జరిగిందన
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; ఎస్కే యూనివర్సిటీ పరిధిలోని అంతర్ కళాశాలల గ్రూప్-సి ఈ నెల 21 తేదీ న ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో జరిగిన క్రీడపోటీలలో కే.హెచ్ ప్రభుత్వ డిగ్రీ క
ఇప్పటికే చర్లపల్లి రైల్వే స్టేషన్లో అందుబాటులోకి … రైల్వే ప్రయాణికుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే సరికొత్త హంగులు అద్దుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వ
ప్రతి ఎకరా భూమికి రూ.12,000తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలపరచడానికి అనేక కీలక చర్యలను తీసుకుంటోంది.ఈ క్రమంలో కొత్త పథకాలను ప్రవేశపెట్టి, పంటల సాగులో రైతులకు ప్రత
: శశి థరూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్భారత దేశవాళీ క్రికెట్లో ఓ యువ కెరటం సృష్టిస్తున్న సంచలనాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. బీహార్కు చెందిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ,
అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్యఉత్తర్ప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పు
ప్రార్థనల్లో ఉన్న 10 మంది మృతి!పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని ఒక మసీదులో బుధవారం సాయంత్రం ప్రార్థనల సమయంలో భీకర
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న స్థానిక భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల వారికి ప్రత్యేక కోటా కింద దర్శన టోకెన
గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుపై సీఎంకు ఎంపీ కేశినేని వినతి సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబుగ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్
స్వర హోటల్కు భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్ తిరుపతి మండలం పేరూరు గ్రామ పరిధిలో టీటీడీకి చెందిన భూమిని పరస్పర భూమార్పిడి విధానంలో పర్యాటక శాఖకు కేటాయించి, అనంతరం దానిని ఒబెరాయ్ గ్రూ
న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు సజ్జనార్ హెచ్చరిక హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్ శాఖ… డ్రంకెన్ డ్రైవ్పై ఉక్కుపాదం మోపుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వే
ఆర్ డి ఒ కేశవ నాయుడువిశాలాంధ్ర -అనంతపురం : ఆడ పిల్లల ప్రాముఖ్యత పై గ్రామ స్థాయి లో అవగాహన కల్పించాలనిఆర్ డి ఒ కేశవ నాయుడు పేర్కొన్నారు. అనంతపురం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ కేశవ నాయుడు అధ
-జెడ్పీ సీఈఓ జి. శివశంకర్ విశాలాంధ్ర-రాప్తాడు : గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించడానికే చెత్త సేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని జెడ్పీ సీఈఓ జి. శివశంకర్ అన్నారు. రాప్తాడ
కరస్పాండెంట్ ఎస్. చాంద్ భాషావిశాలాంధ్ర ధర్మవరం:: క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైనదని ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ ఎస్. చాంద్బాషా తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని ఘనంగా నిర
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక నారాయణ ప్రైమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల యందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం పాఠశాల కరిష్పాండెంట్ నిర్మలాదేవి క్రిస్మస్
క్యాంప్ చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణంలో ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 11
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఏ హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్ర
విశాలాంధ్ర – గూడూరు: ప్రముఖ కలంకారి ఆర్టిజన్ యక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం లభించింది. పి 4 మార్గదర్శకుల మహోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రము
రక్త బంధం, రజనీ ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన జీవిత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న
ఫెస్ట్ ఘన విజయంవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రిషి విద్యాలయంలో నిన్న డిజిటల్ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. వ
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలక బాల రామాంజనేయులు ఉరవకొండ పట్టణంలో పాండురంగ అనాధ ఆశ్రమంలో బుధవారం అనాధలక
ఇండోనేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన అంతర్జాతీయ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు.కంబోడియాతో జరిగి
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవస
అమెరికాలో హెచ్-1బీ వర్క్ వీసా విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అమలులో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, నైపుణ్యం, అధిక వేతనాల ఆధారంగా వీ
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీ
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు గానీ, ప్రజలు గానీ హద్దులు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్ర
ఏపీ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివవిశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి మోడల్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పట్టణంలోని శ్రీ సాయి కృప జూనియర్ కాలేజ్ లో జిల్లా ఏపీ ఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి బ
సిడిపిఓ లక్ష్మి, ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : బాల్య వివాహాలు చెట్టరీత్య నేరమని సిడిపిఓ లక్ష్మి, ఏహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, చైల్డ్ ప్రొటెక్ష
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని విశ్రాంత ఉద్యోగస్తుల భవనంలో వృత్తుల సమావేశమును ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా మహాత్మా గాంధీ సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అ
విశాలాంధ్ర ధర్మవరం:: చిత్తూరు జిల్లాలోని కానిపాక శ్రీ స్వయంభు విగ్నేశ్వర ఆలయంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో నృత్య ప్రద
-ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం) : మండలాధికారులు 16 పంచాయతీల్లోని ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి సూచ
అమెరికా వీడితే రూ. 2.7 లక్షలు… అమెరికా వీడే అక్రమ వలసదారులకు 3000 డాలర్లు ఆఫర్ ఉచిత విమాన ప్రయాణంతో పాటు జరిమానాల రద్దుఆఫర్ తీసుకోని వారిని అరెస్ట్ చేసి, శాశ్వతంగా నిషేధిస్తామని హెచ్చరిక అమ
భారత్లో ఆండ్రాయిడ్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీసును ప్రారంభించిన గూగుల్ టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం అత్యంత కీలకమైన ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్ (ELS) ను మం
దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి సోషల్ మీడియా
బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యకు నిరసనగా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట నిరసనలు కొనసాగుతున్నాయి. గత వారం మైమెన్సింగ్ జిల్లాలో ఇస్లామిస్ట్ గుంపు దాడిలో దీ
మైదుకూరు మున్సిపల్ కమిషనర్ వేసిన జనాభా అంచనాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వ్యాఖ్యరెస్టారెంట్ అండ్ బార్లపై విధించే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఆర్ఈటీ) విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్
భారత్ – బంగ్లాదేశ్ ల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిన విషయం విదితమే. అంతర్గత అశాంతితో పాటు ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత్ కు బంగ్లాదేశ్ దూరమవుతోంది. భారత్ పట్ల శత్రుభావంతో వ్యవహర
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పేరు మార్చే హక్కు ఎవరిచ్చారు నీకు?మోడీ కి ధోనెపూడి సూటి ప్రశ్న వాయు కాలుష్యాన్ని నిర్మూలన చేయలేవా మోడీ? జగ్గయ్యపేట ను పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యం… దీనికి పర
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:: పీఏబీఆర్ కుడి కెనాల్ ద్వారా 49 చెరువులకు నీటితో నింపాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. అనంతరం వారు పీఏబీఆర
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: గణితం ప్రపంచ గమనాన్ని మార్చినది, సాంకేతికత ఆవిష్కరణ, సూపర్ కంప్యూటర్ ను అందించిందని అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పాఠశాల చైర్మన్ ఎం. అనంత రాముడు, డైరెక్టర్ ఎం.రమేష్ న
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీవిశాలాంధ్ర ధర్మవరం;; మూగజీవాలను హింసించరాదని, వాటిని కూడా భుజించడం తప్పు అని, వాటితో ప్రేమను పంచుకోవాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఈ స
ఎంఈఓలు గోపాల్ నాయక్. రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వస్తువులో నాణ్యత తప్పనిసరిగా ఉండాలని ఎం ఈ ఓ.1 రాజేశ్వరి దేవి, ఎంఈఓ.2గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు వినియోగదారుల దినోత
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 198 బాలురకు స్టడీ మెటీరియల్స్ ను ఆంధ్రప్రదేశ్ బెస్త కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్ట
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు నర్సిరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బాపులదొడ్డి గ్రామ శివారుల్లోని పొలా
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ గణిత శాస్త్ర దిన
విశాలాంద్ర బ్యూరో శ్రీ సత్యసాయి – జిల్లాలో ప్రజల విద్యుత్ సమస్యలను నేరుగా గుర్తించి వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించిన నికరెంటోళ్ల జనబాట క
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక ఎస్కే ప్రభుత్వ హైస్కూల్లో సోమవారం గణిత శాస్త్ర దినోత్సవంను పురస్కరించుకొని భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 138 జయం
