అభినందించిన వన్టౌన్ సీఐ విశాలాంధ్ర – విజయవాడ (క్రైమ్): విజయవాడ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. 2018 బ్యాచ్కు చెందిన కా
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డిప్యూటీ భట్టిఫోన్లో బాధిత కుటుంబంతో మాట్లాడిన సీఎం.రేవంత్ రెడ్డివిశాలాంధ్ర – హైదరాబాద్ :: చండీఘడ్ లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమా
విద్యార్థులకు సరైన పౌష్టిక ఆహారం అందేలా చూడాలిసమీక్షా సమావేశంలో సీఎం.రేవంత్ రెడ్డివిశాలాంధ్ర – హైదరాబాద్ :: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమం
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆలూరు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, మాజీ ఇన్చార్జి వైకుంఠం శివప్రసాద్ కుమారుడు వైకుంఠం శ్రీరామ్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని గాంధీ
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీవిశాలాంధ్ర అనంతపురం : మెడికల్ కళాశాలలో అక్టోబర్ 13 నుండి 17 వరకు సిపిఆర్ అవగాహన వారోత్సవాలనుమెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక
రిటైర్డ్ జిల్లా ఆందత్వ నివారణ అధికారి సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; చిన్నపిల్లలకు విటమిన్ ఏ పుష్కలంగా ఉన్న వాటిని తప్పనిసరిగా తినిపించాలని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధిక
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం వాసి, ప్రముఖ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత జూజారే నాగరాజును రోటరీ క్లబ్ కమిటీ అధ్యక్షులు నాగభూషణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించార
ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలను తప్పక అందించాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి
సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి హబి బుర్ రెహమాన్విశాలాంధ్ర ధర్మవరం; సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజా ఉద్యమాన్ని తెస్తామని సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర కార
The post పక్క దేశంలోని తాలిబన్లు ప్రగతిశీలురా appeared first on Visalaandhra .
11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు.విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామ సమీపములో గల కొండపైన కోడిపందెం ఆడుతున్నారన్న రహస్య సమాచారముతో రూరల్ ఎస్సై శ్ర
విశాలాంధ్ర -పామిడి : తమ డిమాండ్ల సాధన కోసం గత 15 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్న వైద్యాధికారులకు మద్దతుగా, పామిడి మండలం పరిధిలోని ఎద్దులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సిబ్బంది సోమ
9 మంది జూదరులు అరెస్టు..రూ1,77,500 నగదు .9,సెల్ ఫోన్లు స్వాధీనం.విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం డి.ఎస్.పి హేమంత్ కుమార్ పర్యవేక్షణలో పట్టణంలోని వై జంక్షన్ సమీపంలో, బాల్ రెడ్డి వైన్ షాప్ పక్కన ఉన్న బి
ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు చదువుతోపాటు కరాటే క్రీడలను కూడా తల్లిదండ్రులు తప్పక నేర్పించాలని ఏపీ పోలీస్ అకాడమీ కోచ్ మురళీకృష్ణారెడ్డి
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సోమవారం వైసీపీ రాజాం ఇంచార్జ్ తలే రాజేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. వైన్షాప్
విశాలాంధ్ర – నర్సీపట్నం రూరల్ : విద్యతోనే బాలికలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ జీ.ఇవి రమణ పేర్కొన్నారు. మండలం పరిధిలోని వేములపూడి గ్రామంలో జాతీయ బాలికల దినోత
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: తిమ్మమ్మ మర్రిమాను మహా వృక్షాన్ని పివికెకె పీజీ వృక్షశాస్త్రం విద్యార్థులు సందర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వటవృక్షం (బన్యాన్ ట్రీ) తిమ్మమ్మ మర్రిమాను ఐదు
సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టేసిన ధర్మాసనంకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలన్న అభ్యర్థనను సుప్రీంక
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ నెల మొదలై చలి పెరుగుతుందని భావించినా, వర్షాలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు.కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని హైదర్గూడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్
ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒక అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.ఇది గాజా ఒప్పందం కుదిర్చి,బందీల విడుదల కోసం ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ తీసుకునే చర
విలేకరుల సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై వచ్చిన విమర్శలతో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అది సాంకేతిక కారణాలతో జరిగ
బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. పసిడి ప్రియులకు షాకిస్తూ, ఈ ధనత్రయోదశి నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.3 లక్షలకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాక
దర్యాప్తు పర్యవేక్షణకు రిటైర్డ్ సుప్రీం జడ్జి నేతృత్వంలో కమిటీ తమిళనాడులోని కరూర్లో 41 మంది మృతికి కారణమైన తొక్కిసలాట ఘటన దర్యాప్తులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్, పంజాబ్, ఒడిశా, జమ్మూకశ్మీర్లో ఎన్నికలునవంబర్ 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపుదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నగారా మోగింది. భార
ఒకరికి తీవ్రగాయాల విశాలాంధ్ర – విజయవాడ (క్రైం) : నమస్కారం పెట్టలేదంటూ.. ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లపై ఒక రౌడీషీటర్ దాడికి పాల్పడిన ఘటన అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల
విశాలాంధ్ర – సీతానగరం: భూ సేకరణతో చేసి రైతులకు పుంత రోడ్డు ఏర్పాటు చేయాలని రెండు వేల ఎకరాలకు చెందిన రైతులు కోరుతున్నారు. మండలంలో చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చీపురుపల్లి, చినకొండే
పారిశుద్ధ్య సమస్యను చక్క దిద్దుతారా.. రానున్న పుష్కరాలు ఆయనకు సవాలుగా మారనున్నాయా..? విశాలాంధ్ర – కొవ్వూరు : అన్నీ ఉన్నాఅల్లుని నోట్లో శని అన్న చందాన కొవ్వూరు పట్టణ తీరు తయారయింది. ఈ నేపద
– వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు దోహదం – కలవచర్ల కెవికెలో ప్రధాని ప్రత్యేక ప్రసారం వీక్షించే విధంగా ఏర్పాట్లు -తూర్పు గోదావరి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు విశాలాంధ్ర –
విశాలాంధ్ర – తాళ్లపూడి : రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న నేపధ్యం లో తాము మాత్రం ఇంకా ఆటోలనే ఆశ్రయిస్తూ, ప్రభుత్వం అందించే ఉచిత ఫలాలను పొంద లేక పోత
విశాలాంధ్ర పార్వతీపురం: జిల్లాలోని సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థి,మండలంలోని బూర్జగ్రామానికి ఈదుబిల్లి ప్రదీప్ నాయుడు ఇస్రో లో సైంటిస్ట్ గా పనిచేయడంతో శనివారం న
విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని యాదవ వీధికి చెందిన గూడూరు సరోజమ్మ (80 సంవత్సరాలు) నేతదానం చేయడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భ
విశాలాంధ్ర -ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షులు కే.విజయ్ కుమార్, కార్యదర్శి సిహెచ్. అవినాష్, ఉపాధ్యక్షులు ఎస్విఎల్. నారాయణరావు, టి. చంద్రమౌళీశ్వర రావు, కోశా
జలవనరులు కాపాడితేనే భవిష్యత్ సురక్షితం –మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ధర్మవరం చెరువు నిండిపోవడంతో పట్టణ ప్రజల
ప్రిన్సిపాల్ సురేష్ బాబు విశాలాంధ్ర -ధర్మవరం : భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ అనంతపురం ప్రగతి పధం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాలిటెక్ని
కన్వీనర్ నామా ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలోనే నిజమైన సంతృప్తి సంతోషం లభిస్తుందని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్, కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్
ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సచివాలయ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషావిశాలాంధ్ర ధర్మవరం : సచివాలయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్ట
ప్రధాని మోదీ 16న ఏపీలో పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదేభారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరగనున్న ఆయన పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదీ:ప్ర
వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టై ఇటీవల సోషల్ మీడియాలో అమితంగా చర్చనీయాంశమైంది.ఈ పేరు తాజాగా సుప్రీంకోర్టు విచారణలోనూ ప్రస్తావనకు వచ్చిం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. జిన్పింగ్తో జరగాల్సిన శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసే అవకాశం ఉందని కూడా హెచ్
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ప్రస్తుతం రూ.17 వేల కోట్ల మేర రుణాల మోసం కేసులలో ఆరోపణలకు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. అనిల్ అంబానీ సన్నిహి
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించగా,
మేడారం టెండర్ల విషయంలో మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ మధ్య విభేదాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సీఎం రేవంత్కు కొండా సురేఖ ఫిర్యాదురూ.71 కోట్ల టెండర్ను తన అనుచరుడికి ఇప్పించ
శాసనమండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు.పైడితల్లి పండుగలో తనను అవమానించాలనో, అంతమొందించాలనో కుట్ర జరిగిందా అని అధికారుల తీరుపై బొత్స ఆవేదన వ్యక్త
వైసీపీ నేత, మాజీమంత్రి పేర్ని నానితో పాటు మరో 29 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు.ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేసిన కేసు చిలకలపూడి పోలీస్ స్టేషన్లో నమోదైంది. శుక్రవారం వైసీపీ నేత స
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆందోళనలకు
— పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్యలు.— ఇదీ కడియం మండలంలో పరిస్థితి. విశాలాంధ్ర – కడియం : రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కడియం మండలానికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ అభివృద్ధిలో మ
సబ్సిడీ రుణాల పథకం అటకెక్కనుందా? రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత. విశాలాంధ్ర – కొవ్వూరు : నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల
విశాలాంధ్ర – దేవరపల్లి: దేవరపల్లి బాలదుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు ఉత్సవాలు ముగింపు అనంతరం శుక్రవారం నాడు భారీ స్థాయిలో అన్న సమారాధన జరిగింది . ఉదయం బాలదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక
విశాలాంధ్ర – తాళ్లపూడి :కౌమార్ దశలోకి వచ్చిన బాలికలు పాటించాల్సిన జాగ్రత్తలు గురించి, సమాజంలో బాలికల, మహిళల పట్ల జరుగుతున్న దారుణాల కు గురి కాకుండా జాగ్రత్తలు వహించాలని అంగన్వాడీ సూపర
విశాలాంధ్ర – తాళ్లపూడి: తాళ్లపూడి లోని కరిబండి విద్యా సంస్థ ల ఆధ్వర్యంలో ని ఎస్.కె.జి.ఆర్ అండ్ ఎస్.ఏస్.కె జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఎం.పి.సి చదువుతున్న వేగేశ్వర పురం కు చెందిన దూప
— రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో ప్రతిభ కనబరచిన శెట్టి బలిజ సంఘీయ విద్యార
. జనాభా, ఆదాయం ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజన. క్లస్టర్ల వ్యవస్థ స్థానంలో స్వతంత్ర యూనిట్లు. ఏపీఐఐబీ రూ.1,27,181 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు. అమరావతిలో రూ.212
వెనిజులా మహిళ మరియా మచాడోకు నోబెల్ శాంతి తీవ్రంగా స్పందించిన శ్వేతసౌధం స్టాక్హోమ్: ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి పురస్కారం దక్కాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు ఆడి
. ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం. ఏది కిక్కు? ఏది నకిలీ?. మందుబాబుల బేజారు. పడిపోతున్న కొనుగోళ్లు… తగ్గుతున్న ఆదాయం. ఎక్సైజ్ శాఖలో ఇంటిదొంగలు. ప్రభుత్వానికి సవాల్గా మారిన ‘కల్తీ’ మాఫియా విశాల
సీమాంతర ఉగ్రవాదం`దాడులను సహించం . అఫ్గాన్ల సహనాన్ని, ధైర్యాన్ని పరీక్షించాలనుకోవద్దు. ఏకపక్షంగా సంధి జరగదు. భారత గడ్డపై తాలిబన్ మంత్రి వ్యాఖ్యలు న్యూదిల్లీ: అఫ్గాన్ ప్రజల ధైర్యాన్
అ ఆర్థిక పురోగతిఅణ్వస్త్రాల్లో ప్రగతి అ కిమ్ జాంగ్ ఉన్ సంకల్పం అ అట్టహాసంగా డబ్ల్యూపీకే 80వ వ్యవస్థాపక దినోత్సవం అ హాజరైన చైనా, రష్యా, వియత్నాం అగ్రనేతలు ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా
. గజా కోసం ఆందోళనలు హింసాత్మకం. అమెరికా ఎంబసీ ముట్టడికి యత్నం: ఇద్దరి మృతి. మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఏడో వాడు కేశవ నగర్ లో పలు వీధులలో ట్రైన్స్ నిర్మాణ పనులను ఆకస్మికంగా మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పర్యవేక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ 15వ ఫ
రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్యాధికారి సంకారపు నరసింహలు.విశాలాంధ్ర ధర్మవరం;; చక్కటి కంటి చూపుకు చిట్కాలను తప్పనిసరిగా అమలుచేసి కంటి వెలుగుతో ఉండాలని రిటైర్డ్ జిల్లా
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతపురం పట్టణంలోని పివికె కె పీజీ కళాశాలలో వివిధ విభాగాల విద్యార్థులకు జీఎస్టీ పై వకృత్వ పోటీలను డాక్టర్ మునికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తమ వి
టిడిపి, బిజెపి తప్ప జనసేన లేదా..?ఎంపీ సీఎం రమేష్ మాటలు వెనుక అర్థం అదేనా..విశాలాంధ్ర- అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మకవారిపాలెంలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీ ను
దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులకు పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది.దసరా సెలవులు, అలాగే విజయవాడ దుర్గగుడి సందర్శకుల భారీ తరలింపు,మహిళలకు ప్రత్యేకంగా అమలు చేసినఁస్త్రీ
తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ నోటిఫికేషన్ పై జీవో 9కి మధ్యంతర నిలిపివేత (స్టే) ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఈ తీర్పు ప్రకారం, రాష్ట్
వ్యవసాయశాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను పరస్పర అనుసంధానం చేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్
బహుమతి ప్రకటనకు కొన్ని గంటల ముందు రష్యా కీలక ప్రకటననోబెల్ శాంతి బహుమతి ట్రంప్కు రాకపోవచ్చని నిపుణుల అభిప్రాయం నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వా
ట్రంప్ కు తీవ్ర నిరాశ ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే అత్యున్నత పురస్కారం, 2025 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్ర
గాల్లో ఉండగా విమానంలో సాంకేతిక సమస్యవిమానాన్ని హఠాత్తుగా దుబాయ్కు మళ్లించిన పైలట్లుదుబాయ్లో తనిఖీల తర్వాత ఢిల్లీకి బయలుదేరిన విమానం ఆస్ట్రియా రాజధాని వియన్నా నుంచి న్యూఢిల్లీకి
నోబెల్ శాంతి బహుమతి విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ఆశలు పెట్టుకున్నారు.నేడు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు సంబంధించిన ప్రకటన రానుండటంతో, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అరకు కాఫీ తరహాలో జీలుగ బెల్లం,నీరా తయారీని ప్రోత్సహించి, గుర్తింపు తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పందిరి మామిడి పరిశోధన కేంద్రం అధ
నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ముందు ట్రంప్కు వినూత్న మద్దతుఇప్పటికే ఏడు యుద్ధాలు ఆపానని, ఇది ఎనిమిదవదని ట్రంప్ వ్యాఖ్యట్రంప్కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్దతు నోబెల్ శాంతి బహుమత
డి యం హెచ్ ఓ .డా ఈ బి దేవివిశాలాంధ్ర -అనంతపురం : జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవి టోభాకో ప్రీ యూత్ కాంపెయిన్ 3.O ను జెండా ఊపి జిల్లా వైద్య
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామానికి చెందిన బాధితులకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీకి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నుండి ధర్మవరానికి వస్తున్న ఆర్టీసీ బస
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్ విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 12వ తేదీ ఆదివారం ఉదయం ఏడ
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని ఎల్సికేపురం, వైయస్సార్ సర్కిల్ వద్ద ద్విచక్ర వాహనాలు రెండు డి కొనగా, అప్పుడే అక్కడే విధులలో ఉన్న వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ ఆ ప్రమాదాన్ని గమనించి, వెన
విశాలాంద్ర ధర్మవరం ; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చ
అధ్యక్షులు సంకారపు జయశ్రీవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజ్ చేనేత డిజైన్ డెవలప్మెంట్ నందు జాతీయ అవార్డును కేంద్ర మంత్రుల ద్వారా న్యూఢిల్లీలో భారత్ మండపమునందు స్వ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం రేపు (శుక్రవారం) ఉదయం 10:30 గంటలకు ప్రారంభంకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దేశ చరిత్
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) స్వరూపాన్ని పూర్తిగా మార్చి, వాటిని రైతులకు సమస్త సేవలు
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని చెప్పి మాటతప్పిన మోడీకి కర్నూలులో పర్యటించే హక్కుల
దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించిన కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.కోల్డ్రిఫ్ దగ్గు మందును తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్ను
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు గురువారంతో ప్రారంభం కానున్నాయి.బీసీ రిజర్వేషన్ల పై రాష్ట్ర హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ, స్టే ఆర్డర్లు జారీ కాకపోవటంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం
భారతీయ బంగారం మార్కెట్లో ధరలు రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు ఁసురక్షి
చెన్నై నగరంలోని నీలాంగరై ప్రాంతంలో ఉంటున్న తమిళనాడు వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.ఈ బెదిరింపును గుర్తు తెలియని వ్యక్తి పోలీసులు నిర్వహించే
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు బహుళ జాతి కంపెనీలు ప్రాంగణ నియామకాలలో 175 మంది ఉద్యోగాలు కైవసం చేసుకుని విజయభేరి
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీ అనంతపురం అశోక్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలలో, ధర్మవరం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు అ
జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమవిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయములో వాటకుల సభ్యతమును పెంచాలని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్
అందించిన దాత గూడూరు మోహన్ దాస్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఒకేషనల్ గ్రూపుకు ప్రింటర్ ఏర్పాటు నిమిత్తం పట్టణంలోని దాత గూడూరు మోహన్ దాస్ తనవంతుగా 15వ
60 ఏళ్ల మహిళకు అధునాతన చికిత్సతో ఊరటవిశాలాంధ్ర అనంతపురం : 60 ఏళ్ల మహిళకు ఆరు నెలలుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వక్కపొడి ఉండడంతో కిమ్స్ సవేరా కన్సల్టెంట్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్