യുഎഇ ഭരണാധികാരിയുൾപ്പടെയുള്ള ചിത്രമാണ് പൂരത്തിന് പ്രദർശിപ്പിച്ചതെന്നാണ് പ്രചാരണം
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్' కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ట్రేడింగ్ యాప్ పేరిట మోసాలు చేస్తున్నారు
ఇండిగో విమాన సర్వీసులు రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ ఉన్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
ఇండిగో విమానం రద్దు కావడంతో శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు శుక్రవారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, వైసీపీకి విరాళాలు భారీగా తగ్గాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఇండిగో ఎయిర్ లైన్స్ లో అంతర్గత సంక్షోభం కొనసాగుతుంది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు
తిరుుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించనున్నారు.
భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి.
అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు
అబద్ధాలకు అంబాసిడర్ ఎమ్మెల్యే వైఎస్ జగన్ అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది
తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లుంది
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా, రాకపోతే మరోలా ఉంటారన్నది అందరూ చెప్పే మాట.
రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు దిగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు
కూటమిలోని మిత్ర పక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు
అఖండ సినిమాకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
మొంథా తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం టిక్కెట్ లు ఫినాలే టాస్క్ లు జరుగుతున్నాయి.
ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణకు నోటిఫికేషన్ విడుదలయింది
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మేనమామ అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది
దిత్వా తుపాను ప్రభావం నేడు కూడా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ కోసం నేడు గ్రామస్థులతో సీఆర్డీఏ అధికారులు సమావేశం కానున్నారు
నేడు చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ వరకూ స్పర్శదర్శనాలను నిలిపివేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పారు
బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాయపూర్ లో జరిగిన రెండో వన్డే లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది
അരുണാചൽ തങ്ങളുടേതാണെന്ന് ചൈന അവകാശപ്പെട്ടതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം
டிட்வா புயல் மழை காரணமாக விழுப்புரம் பேருந்து நிலையத்தில் வெள்ளம் சூழ்ந்துள்ளதாக தவறான தகவலுடன் புகைப்படம் வைரலாகி வருகிறது.
మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద కోట్లాది రూపాయల బీమా పాలసీలు చేయించి
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది.
విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు.
హైదరాబాద్ లోని కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధర పలికింది
മലപ്പുറം വേങ്ങര ഗ്രാമ പഞ്ചായത്തിലെ യുഡിഎഫ് സ്ഥാനാർഥിയെന്ന തരത്തിലാണ് പ്രചാരണം
