ఈరోజు పంజాబ్ కింగ్స్ తో కోల్కత్తా నైట్ రైడర్స్ తలపడనుంది. కోల్కత్తా వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. నేడు నామినేషన్లను పరిశీలించనున్నారు
ఖమ్మం - నల్లగొండ - వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది.
నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం పదమూడు రాష్టాల్లో 88 స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలను పొడిగించారు. ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరుగుతుండటంతో మెట్రో రైళ్ల వేళను పొడిగిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రా
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గురువారం హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది.
రాయలసీమలోనూ కూటమిదే ప్రభంజనమని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణరాజు అన్నారు
జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయడం మంచిదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సూచించారు.
వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
మిధున్ రెడ్డిని ఓడిస్తేనే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం బాగుపడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు
భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు పోలింగ్ మే 13, 2024న జరగనున్నాయి.
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు
آندھرا پردیش بی جے پی کی صدر پورندیشوری نے اعلان نہیں کیا کہ ٹی ڈی پی- بی جے پی - جے ایس پی اتحاد مسلم کوٹہ ختم کردے گی۔ آندھرا پردیش میں پارلیمانی اور اسمبلی دونوں انتخابات کے لئے 13 مئی 2024 کو ووٹ ڈالے جائیں گے۔
జగన్ నామినేషన్ సమయంలో అకస్మాత్తుగా ఒక యువకుడు జగన్ వైపు దూసుకు వచ్చాడు
In view of the ensuing 2024 general elections, the political atmosphere is heated up, just like the scorching heat which in intensifying by the day. Every day, leaders of various political parties are coming up with new manifestos to attract the voters. On April 6, Congress leader Rahul Gandhi unveiled the Nyay Patra (Congress Manifesto) in Hyderabad , Telengana. A 42-sec video of Rahul Gandhi is being shared on social media showing the Congress leader addressing the public in Hindi: “दे
మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో కొద్దిసేపటి క్రితం నామినేషన్ వేశారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు
ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరుగుతుండటంతో మెట్రో రైళ్ల వేళను పొడిగించారు
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడుతుంది
పదేళ్ల పాటు మోదీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఏజెంట్లు దొరకకపోవడంతో మిగిలిన పార్టీలకు చెందిన వారే ఏజెంట్లుగా ఉండే అవకాశాలున్నాయి.
వైఎస్ జగన్ చరాస్తులు 483 కోట్ల రూపాయలుగా , స్థిరాస్థులుగా 35 కోట్ల రూపాయలున్నట్లు ఎన్నికల అఫడవిట్ లో చూపించారు.
విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో షర్మిల పాల్గొని ప్రసంగించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ లేఖ రాశారు
తన కుటుంబంలో జరిగే పరిణామాలతో పాటు వివేకానంద హత్య, ఆయన రెండో వివాహం గురించి కూడా జగన్ ప్రస్తావించారు.
ఈ నెల కూడా పింఛను ఇంటివద్దకు ఇవ్వకపోతే తమకు ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని టీడీపీ ఆందోళన చెందుతుంది
The second phase of Lok Sabha polls is scheduled for April 26, 2024. Political parties are busy campaigning to woo the voters. Congress general secretary Priyanka Gandhi attended public meetings in Chitradurga and Bengaluru’s HSR layout in Karnataka.
తుని నియోజకవర్గం టిక్కెట్ తనకు దక్కక పోవడంతో యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు
తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు
ఢిల్లీ కాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగలనుంది. సీనియర్ నేత పార్టీని వీడనున్నారు
నాలుగో దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు ఆఖరి తేదీ నేడుకావడంతో పెద్ద సంఖ్యలో దాఖలయ్యే అవకాశాలున్నాయి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. తీన్మార్ మల్లనను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు
నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభం కానుంది
ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తో తలపడనుంది.
వరంగల్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
వైసీపీ అధినేత జగన్ నేడు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు.
డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి అనుకూల పవనాలు వీయడం లేదు. కేఈ వర్గం మద్దతు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాన్వాయ్ లోని వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి
తైవాన్ లో భారీ భూకంపాల దెబ్బకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున కూడా భూకంపం వచ్చింది. ఈ భూకంపం రెండు వందల సార్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పెద్ద స్థా
నల్గొండ పార్లమెంటు స్థానాన్ని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు
వాలంటీర్ల రాజీనామాతో తమకు సంబంధం లేదని హైకోర్టుకు ఎన్నికల కమిషన్ తెలిపింది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మ్యానిఫేస్టో విడుదలకు అంతా సిద్ధం చేస్తున్నారు
سوشل میڈیا پر ایک اخبار کا کلپ شئیر کیا جارہا ہے جس میں دعویٰ کیا گیا ہیکہ دہلی کے وزیر اعلیٰ اروند کیجریوال کو آئی آئی ٹی کھڑگ پور میں زیر تعلیم کے دوران مقامی لڑکی کے ریپ کے الزام میں گرفتار کرکے پوچھ تاچھ کی گئ تھی
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు.
సికింద్రాబాద్ నుంచి ఏ పార్టీ గెలుస్తుందో కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
టెక్కలి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు
ఈ ఐపీఎల్ సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా దిగిన జట్టు హైదరాబాద్ సన్ రైజర్స్
తెలంగాణలో ఎండ వేడిమితో పాటు వడగాలులు కూడా తీవ్రంగా ఉండటంతో బీర్లను ఇష్టమొచ్చినట్లు తాగేస్తున్నారు
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం తేదీలు ఖరారయ్యాయి.
కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు ఏమేరకు ఉపయోగపడతాయన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో నడుస్తుంది
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు
IPL 2024 : భారీ లక్ష్యం కంటిముందున్నా చేతులు వణకలేదు.. బ్యాట్ పదును తగ్గలేదు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి
నేడు వైఎస్ షర్మిల గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. రేపు జగన్ కడపలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు
నేడు బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చింతమనేని ప్రభాకర్ కు లైన్ క్లియర్ అయింది. ఆయనకు బీఫారం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓకే చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ లు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24వ నుంచి జూన్ 11 వరకూ విద్యాశాఖ సెలవులను ప్రకటించింది