ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచారు.
జూనియర్ ఆటగాళ్లను రోహిత్ శర్మ తిట్టడం వెనుక ప్రేమ ఉంటుందని టీమ్ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అన్నాడు.
ముల్తాన్ పూర్ లో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచింది
తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటునట్లే ఉంది
తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది.,., దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు
వైసీపీలో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లేనని ప్రచారం జరుగుతుంది.
ఇండిగో సంక్షోభ సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు నృత్యం చేశారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు
తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం మారలేదు. అధికారుల ఫీడ్ బ్యాక్ తోనే అంతా ఓకే అన్నట్లు భ్రమల్లో ఉంది
తెలంగాణ లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు
ക്രൈസ്തവ പള്ളി നരസിംഹ ക്ഷേത്രമാക്കി മാറ്റിയ വീഡിയോയാണ് പ്രചരിക്കുന്നത്
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు ముల్తాన్ పూర్ లో జరగనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు
చలిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే ఎక్కువగా ఉంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 18వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు
హైదరాబాద్ లో దారుణం జరిగింది. తమ కుమార్తెను ప్రేమించాడని తెలిసి యువకుడిని హత్య చేసిన ఘటన అమీన్ పూర్ లో జరిగింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.
ఈరోజు మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు లొంగిపోనున్నారు
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
తెలంగాణ లో నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయింది.
మొరాకోలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు భవనాలు కూలిపోవడంతో ఇరవై రెండు మంది మరణించారు
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులు ఆలయం సమీపంలోని ఉరళ్కుళి జలపాతాన్ని సందర్శించవద్దని కేరళ అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
திமுக அரசு இந்து கோயிலை இடித்ததாக தவறான தகவல் பரவி வருகிறது. உண்மையில் கோயில் மண்டபத்தை தேசிய நெடுஞ்சாலை ஆணையம்தான் இடித்தது
ఓడిపోయామన్న ఫ్రస్టేషన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటపడటం లేదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మంత్రుల పనీతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త ఏడాది నుంచి యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు
తెలుగుదేశం పార్టీకి చెందిన 37 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందింది.
ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదని...అనవసర ఫైళ్లు సృష్టించే విధానం మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో అమరావతి ప్రాంత రైతులకు సంబంధించిన భూముల విలువ ఢమాల్ అని పడిపోయింది.
క్రైమ్ బ్రాంచ్–ED–CBI పేర్లు చెప్పి భయపెట్టిన గ్యాంగ్బ్యాంక్ ఖాతాల్లో ‘వెరిఫికేషన్’ పేరుతో డబ్బులు పంపించిన డాక్టర్
బిగ్బాస్ 9వ సీజన్ ముగుస్తున్న సమయంలోనూ హౌస్ మేట్స్ మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగిపోతుంది.
పార్లమెంట్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వ్యాయామంపై లోక్సభ చర్చ నేడు కూడా కొనసాగనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశం కానున్నారు
ఆంధ్రప్రదేశ్ లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తెలంగాణ లో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం మంత్రులతో సమావేశం కానున్నారు
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య కటక్ లో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
Mehdipatnamలో 81 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదు Bank of Baroda లోగోతో వచ్చిన ప్రకటనే మోసానికి కారణం
