മറാത്ത സംവരണ പ്രതിഷേധത്തിൽ നിന്നുള്ള ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గం వివాదంపై స్పందించారు.
ఎర్ర చందనం స్మగర్లకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది
హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ ను నేతలు కోరుతున్నారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తల అంచనాలకు అనుగుణంగా ఉండటం లేదు. ఎందుకో ముభావంగా, మౌనంగా ఉంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు.
దేశంలోని అనేక విమానాశ్రయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష చేస్తున్నారు
ବିହାରର ବେଟିଆରେ ଏକ ଏନଡିଏ ରାଲିକୁ ସମ୍ବୋଧିତ କରି କେନ୍ଦ୍ର ସ୍ବରାଷ୍ଟ୍ର ମନ୍ତ୍ରୀ ଅମିତ ଶାହ ବିରୋଧୀଙ୍କୁ କଡ଼ା ଆକ୍ରମଣ କରି ଏନଡିଏର ବିଜୟ ଦାବି କରିଛନ୍ତି। ସେ ଆତ୍ମବିଶ୍ୱାସର ସହିତ ଘୋଷଣା କରିଛନ୍ତି, ୧୪ ତାରିଖ ସକାଳ ୮
పెందుర్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్తను హత్య చేసేందుకు కోడలు మాస్టర్ ప్లాన్ వేసింది
ଉତ୍ତର ପ୍ରଦେଶ ସରକାର ଏକ ଚାଞ୍ଚଲ୍ୟକର ଆୟ ବର୍ହିଭୂତ ସମ୍ପତ୍ତି ମାମଲାରେ ଡେପୁଟି ପୋଲିସ ସୁପରିଣ୍ଟେଣ୍ଡେଣ୍ଟ ଋଷିକାନ୍ତ ଶୁକ୍ଲାଙ୍କୁ ନିଲମ୍ବିତ କରିଛନ୍ତି। ତାଙ୍କ ୧୦ ବର୍ଷର ଚାକିରି କାଳରେ ସେ ୧୦୦ କୋଟି ଟଙ୍କାରୁ ଅଧିକ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రమంగా పార్టీ, ప్రభుత్వంపై గ్రిప్ పెంచుకుంటున్నారు.
విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పలగాని ప్రభాకర్ రావు కుమారుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు.
బిగబాస్ 9 తెలుగు సీజన్ ఆసక్తికరంగా సాగుతుంది. టాప్ 5లో ఇమ్మాన్యుయేల్ కు చోటు దక్కుతుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు పాట్నా బయలుదేరి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేట జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్. అతి పెద్ద సోలార్ పీవీ సెల్ తయారీ ప్లాంట్ ఇక్కడకు రానుంది
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదన్నది తేల్చనుంది
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో భద్రతాదళాలు ఆపరేషన్ ప్రారంభించాయి
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనేక విమానాలు ఇంకా బయలుదేరలేదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు తిరుపతిలో పర్యటించనున్నారు
ಕೋತಿಯೊಂದು ಬೈಕ್ ಓಡಿಸಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
తెలంగాణలో ప్రయివేటు విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
కేరళ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. శబరిమలలో ప్లాస్టిక్ , షాంపూ సబ్బులను హైకోర్టు నిషేధించింది.
కర్నూలు ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ బస్సు భద్రతపై కఠిన చర్యలు తీసుకుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. షుగర్, ఒబెసిటీ ఉన్నోళ్లకు అమెరికా వీసా ఇవ్వలేమని స్పష్టం చేశారు
భారత్ - ఆస్ట్రేలియాలో చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కీలకం కానుంది
తిరుపతిలోని ఎస్వీయూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ కోసం పిలిచిన టెండర్లను రద్దు చేసింది
భారతదేశంలో పులుల సంఖ్య ఇటీవల బాగా పెరుగుతోంది. అడవుల్లో ఎక్కడో మనుగడ సాగిస్తూ
ಭೂಗತ ಹೈಡ್ರಾಲಿಕ್ ಕಸದ ವ್ಯವಸ್ಥೆಯ ವೀಡಿಯೊ ಕರ್ನಾಟಕದ್ದು ಎಂದು ಟರ್ಕಿಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన దానగుణాన్ని మరోసారి చాటుకున్నారు.
హీలియం గ్యాస్.. మనం బెలూన్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. ఈ గ్యాస్ ను కనిపెట్టింది గుంటూరులోనే!
జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం సాగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మాగంటి గోపీనాధ్ మృతి పై తలెత్తుతున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ದೆಹಲಿಯ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಹಾಸ್ಟಲ್ನ ಒಳಚರಂಡಿಯಲ್ಲಿ ನೂರಾರು ಕಾಂಡೋಮ್ಗಳು ಪತ್ತೆ ಎಂದು ನೈಜಿರಿಯಾದ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
మాజీ మంత్రి పేర్ని నానికి క్రేజ్ ఉంది. మచిలీపట్నంలో ఆయనకు కాపు సామాజికవర్గం కూడా అండగా ఉండేది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ క్రికెటర్ల శ్రీచరణికి ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు
వీధి కుక్కుల దాడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును క్రికెటర్ శ్రీచరణి కలిశారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్కాడ్ సోదాలు నిర్వహిస్తుంది
మహిళల వన్డే ప్రపంచ ఛాంపియన్ గా భారత్ అవతరించడానికి జట్టులో ఉన్న రేణుక సింగ్ ఠాకూర్ కూడా ఒక కారణం
ఢిల్లీ వాయు కాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత శుక్రవారం ఉదయం నాటికి ఎక్కువగా పెరిగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది
వియత్నాంలో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను కారణంగా ఫిలిప్పీన్స్లో 188 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం
శబరిమలకు వెళ్లే అయ్యప్పస్వాములకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు కూడా అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మహిళా ప్రపంచకప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టులో ఒకరైనా ఫాస్ట్ బౌలర్ అరుంధతి రెడ్డికి గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్నిరోజుల పాటు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగు అందుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి
మహిళల వరల్డ్ కప్ లో విజయం సాధించిన తర్వాత జట్టులో ఉన్న క్రికెటర్ శ్రీచరణి విజయవాడ రానున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
