బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
அமித்ஷாவின் காலணியை பெண் ஒருவர் துடைப்பதாக பரவும் வீடியோ போலியானது, ஏஐ மூலம் உருவாக்கப்பட்டது.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు చేశారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారిపై వేలాది నాటుకోళ్లు కనిపించాయి.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పెళ్లికుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో మూడు సార్లు దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈజిప్టు రాజధాని కైరోలో నిర్వహించిన ISSF వరల్డ్ చాంపియన్షిప్లో భారత షూటర్ సామ్రాట్ రాణా గోల్డ్ కొట్టాడు.
పోలీసులుగా, సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లు
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకనేత. ఆయన కుటుంబం చిక్కుల్లో చిక్కుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుట్టు బయటపెట్టారు.
బంగారం కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్. ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా పెరిగింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదే పదే ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియో విడుదల చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్ వేశారు
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి మంటంపలో వధువుపై కత్తితో దాడికి దిగారు
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది
విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు జరుగుతున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రతా కారణాల దృష్ట్యాఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద ఏనుగులు దాడి చేశాయి.
ఈరోజు దేశంలో బంగారం ధరలు కొంత తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది.
నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతించింది.
ఢిల్లీలో బాంబు పేలుళ్ల కేసులో నిర్ఘాంతపడే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
నేడు విద్యాసంస్థల యాజమాన్యాలపై దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మరికొద్దిసేపట్లో సంచలన ప్రకటన చేయనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు సంబంధించి నేటి నుంచి సన్నాహక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారా? కాసులకు కక్కుర్తి పడి నమ్మేశారంటే దారుణంగా మోసపోకతప్పదు.
నకిలీ ట్రేడింగ్ యాప్తో మోసంఅదనంగా అప్పు తీసుకోమని ఒత్తిడి
హైదరాబాద్ లో మరోసారి బాంబ్ స్వ్కాడ్ తనిఖీలను ప్రారంభించింది
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది
బెట్టింగ్ యాప్స్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకను ఎమ్మిగనూరు ఇన్ ఛార్జి నుంచి తప్పించి వైసీపీ నాయకత్వం పెద్ద తప్పు చేసిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Fake notice claiming Dev Bhoomi Uttarakhand University awarded 50 marks to students attending PM Modi’s event.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్తీక మాసంలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహానికి ఒక్కరోజు ముందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు
వైరల్ అవుతున్నవి ధర్మేంద్రకు సంబంధించిన పాత విజువల్స్
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ గా కనిపించడం లేదు
బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే వారిపై ఒకింత క్లారిటీ వచ్చింది.
ఈ నెల 21వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏసీబీ కోర్టులో హాజరు కానున్నారు
ఉగ్రమూకలు మన మధ్యనే ఉంటున్నాయి. హైదరాబాద్ ుకు, ఉగ్రదాడులకు లింకులుంటున్నాయి
హైవేలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి. దారి దోపిడీ గ్యాంగ్ లు కాచుకుని ఉన్నాయి
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్మగ్లింగ్ యత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ని
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఈరోజు మరింతగా క్షీణించింది. వాయు కాలుష్యం పెరిగింది
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటా పోటీ కార్యక్రమాలను నిర్వహించడానికి పిలుపు నిచ్చారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
క్రికెట్ ఫ్యాన్స్ కు డీలాపడే న్యూస్. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి
నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తుంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది
నేడు మేడారానికి నలుగురు తెలంగాణ మంత్రులు బయలుదేరి వెళుతున్నారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు ఉగ్రకుట్ర కారణమని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు
