బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వర్షం మొదలయింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది
వైసీపీ అధినేత జగన్ మౌనంగా ఉండటం మంచిదేమో.
ఒక ఎయిర్ హోస్టెస్ సిగ్గుపడుతూ కాక్పిట్లోకి పరిగెత్తుతున్నట్లు చూపించే ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు పది రోజులపాటు జరగనున్నాయి.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తన అక్కసును మాత్రం వెళ్లగక్కుతూనే ఉన్నారు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది
వైసీపీ వ్యవహారశైలిపై వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు జరిపిన దాడుల్లో విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ ఇంట్లో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాపై తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ కార్మికుల సమస్యలపై స్పందించారు.
അനധികൃത കുടിയേറ്റക്കാർക്കെതിരെ സർക്കാരിൻ്റെ കുടിയൊഴിപ്പിക്കൽ നടപടികളെ പിന്തുണച്ച് അസമിൽ ജനങ്ങൾ തെരുവിലിറങ്ങിയെന്നാണ് വാദം
Video claiming to show fresh clashes in Manipur’s Churachandpur after PM Modi’s visit is misleading; the footage is from 2015 tribal protests against controversial land bills.
వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించింది.
దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి
హైదరాబాద్ లో వర్షం వణికిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి వర్షం కుమ్మేస్తుంది. కుండపోత వర్షం కురుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కస్టడీ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
వాసవి గ్రూపు కంపెనీల్లో రెండోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటివద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్కు ఈడీ సమన్లు పంపింది.
ఆసియా కప్ లో భారత జట్టు చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పెద్దలు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోను డీపీగా పెట్టి దారుణంగా మోసం చేశారు.
ఆసియా కప్ లో సంచలనం చోటు చేసుకుంది. ఆసియా కప్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ కు భయపడి ఒక మహిళ వైద్యురాలు మరణించింది
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు ఆగేటట్లు కనిపించడం లేదు
టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు తీపి కబురు అందించింది
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై పై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ గాపెట్టాలని నిర్ణయించింది
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది
తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని చెప్పిన బెదిరింపును వెనక్కి తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ను తప్పించాలనే పాకిస్తాన్ క్రిడిమాండ్ మాత్రం కొనసాగుతోం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు.
గ్రూప్ 1 పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటీషన్ వేసింది
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆహ్వానించింది
ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల పెంపకం దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లలోనూ ఎడతెరపలేని వర్షం పడింది
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగుతుంది
నేడు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించన్నారు.
మావోయిస్టులు తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించడం వెనక వ్యూహమేమైనా ఉందా? అన్న చర్చ జరుగుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విద్యావిధానంపై సమీక్ష చేయనున్నారు.
తెలంగాణలో నేడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ విమోచన, విలీనం, సమైక్యతా దినాన్ని పాటించనున్నాయి
പ്രധാനമന്ത്രിയുടെ സന്ദർശനത്തോടനുബന്ധിച്ച് നടന്ന പ്രതിഷേധമെന്നാണ് പ്രചാരണം
హైదరాబాద్ విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఏడీఈ అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత కార్యక్రమాలతో పార్టీ కంటే ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాసంస్థలకు తొమ్మిదిరోజులు దసరా సెలవులు ప్రకటించింది. తెలంగాణలో పదమూడు రోజులు సెలవులు ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ నేతల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న హ్యాండ్షేక్ వివాదంపై స్పందించారు