తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యేలు కట్టుతట్టుతప్పుతున్నట్లు కనిపిస్తుంది
తెలంగాణపై పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు
ఎంఐఎం అధినేత ఒవైసీపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై కేసు నమోదయింది
అమెరికాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తెలంగాణకుచెందిన విద్యార్థిని మృితి చెదారు..
శింగనమల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అంతా తమ గొప్ప అని డప్పాలు కొట్టుకుంటున్నారు.
ఇండిగో విమానాల రద్దుతో మిగిలిన విమానయాన సర్వీసులు ఛార్జీలు పెంచారు
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య విశాఖలో జరుగుతున్న మూడో వన్డే లో భారత్ టాస్ గెలిచింది
ఇండిగో విమానాల రద్దుతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
బిగ్ బాస్ సీజన్ 9 లో తొలి ఫినాలే టిక్కెట్ ను కల్యాణ్ పడాల కొట్టేశారు
పాకిస్థాన్ పార్లమెంట్ లో గాడిద ప్రవేశించింది అంటూ ప్రచారం
తెలంగాణ పోలీసులు ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ను ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో
తప్పుడు సమాచారంపై ప్రపంచ వ్యాప్తంగా పోరాటం చేస్తున్న పలు ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్స్ లో తెలుగు పోస్ట్ సంస్థ ఒకటి. ఇప్పుడు తెలుగు పోస్ట్ కు అరుదైన స్థానం దక్కింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి మధ్యాహ్నం దేవరకొండ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.
అఖండ 2 మూవీ ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో విమాన సంస్థ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది.
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు వన్డే సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ జరగనుంది
విమాన షెడ్యూళ్లలో అంతరాయం కొనసాగుతుండడంతో పౌర విమానయాన శాఖ శుక్రవారం తక్షణ చర్యలు చేపట్టింది.
దిత్వా తుపాను ప్రభావంతో నేడు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వానలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది
తెలంగాణ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు రికార్డును సృష్టించాయి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
నేడు చంద్రబాబు మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయానికి రానున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
ఇండిగో విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు
నేడు విశాఖపట్నంలో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది
യുഎഇ ഭരണാധികാരിയുൾപ്പടെയുള്ള ചിത്രമാണ് പൂരത്തിന് പ്രദർശിപ്പിച്ചതെന്നാണ് പ്രചാരണം
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఎన్నో హామీలు ఇస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ట్రేడింగ్ యాప్ పేరిట మోసాలు చేస్తున్నారు
ఇండిగో విమాన సర్వీసులు రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఇండిగో విమాన సర్వీసులు రద్దుతో డీజీసీఏ దిగి వచ్చింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
ఇండిగో విమానం రద్దు కావడంతో శబరిమలకు వెళ్లాల్సిన భక్తులు శుక్రవారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు
తిరుమలలో బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, వైసీపీకి విరాళాలు భారీగా తగ్గాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఇండిగో ఎయిర్ లైన్స్ లో అంతర్గత సంక్షోభం కొనసాగుతుంది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
తిరుుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించున్నారు
రష్యా అధ్యక్షుడు పుతిన్ మరికాసేపట్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించనున్నారు.
భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐరోపాలోని బెలారస్, లిథువేనియా దేశాల మధ్య వాతావరణ బెలూన్ల కారణంగా సమస్యలు వస్తున్నాయి.
అఖండ 2 మూవీ నిర్మాత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
శ్రీ తేజ వ్యవహారంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు
