Viral social media posts about Indians arrested for Mossad spying in Qatar following Israeli strike
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఈర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించారు.
భారత్ లో రాజీకీయ వారసత్వంపై అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ నివేదికను బయటపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి.
The Voter Adhikar Yatra was a campaign launched by the Congress party, led by Rahul Gandhi, in Bihar during August
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడు రాజధానుల అంశం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది
హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలు పెట్టారు. ఈరోజు హైడ్రా అధికారులు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఆక్రమణలను కూల్చివేశారు
నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఒక యువకుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన జరిగింది
సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్లో రాజకీయ అవినీతిపై పెద్ద పోరాటమే జరిగింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసనలు
కూకట్ పల్లిలోని రేణు అగర్వాల్ హత్య కేసులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అయితే ఈ కేసులో ముగ్గురిని నిందితులుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ నదికి వరద ఉధృతి పెరుగుతుంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు
తెలంగాణలో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ పాలసీకి స్పందన కొరవడటంతో మరోసారి బార్ లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ గడువు పొడిగించింది
ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు మరో రోజు మాత్రమే సమయం ఉంది.
తమిళనాడులో తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ నేటి నుంచి జనంలోకి వెళ్లనున్నారు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు
కాంగోలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం193 మంది మృతి చెందారు
నేటి నుంచి ఈ నెల పదిహేనో తేదీ వరకు ఐదు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు చేయనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి
కూకట్ పల్లి లోని రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మరణించారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో సహజంగానే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమపై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో వేదికను పంచుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మణిపూర్ లో పర్యటించనున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మణిపూర్ లో ఆయన పర్యటన సాగనుంది
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు
తెలంగాణ స్పీకర్కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చారు. ఇప్పటికీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమేనంటూ లేఖ రాశారు.
కర్ణాటకలోని మైసూరు జిల్లా హెగ్గడదేవనకోటె శివార్లలో చిరుత సంచరిస్తోందని ఫిర్యాదులు వచ్చాయి.
విమాన ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించడానికి శాస్త్రవేత్తలు ఓ సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డులను ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయించింది
సద్గురు జగ్గీ వాసుదేవ్ డీప్ ఫేక్ వీడియోను చూపించి ఓ భక్తురాలిని సైబర్ నేరగాళ్లు దోపిడీ చేశారు.
క్రెడిట్పై మొబైల్ ఫోన్లు కొన్నాక ఆ రుణాన్ని తీర్చకుండా దాటవేస్తే ఆ ఫోన్లు పనికిరాకుండాపోయే అవకాశాలున్నాయి.
While official government sources claim that overall urea availability in India is sufficient, several news reports
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వంపై వైఎస్ జగన్, రాజారెడ్డి ల మద్య రాజకీయ యుద్ధం మొదలయింది.
A National Lok Adalat is a nationwide initiative in India that organizes People's Courts simultaneously across the country to settle a large number of pending cases
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తనయుడు లోకేశ్ కోసం రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
తెలంగాణ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్స్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ని కలిశారు.
డయేరియా పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు
తేజ సజ్జ నటించిన మిరాయ్ చిత్రం ఈరో్జు ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలయింది.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజా న్యాయస్థానాలను నిర్వహించి, ఒకే రోజులో పెద్ద సంఖ్యలో పెండింగ్ కేసులను
సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది దాదాపు 606 కోట్ల రూపాయలను దోచుకున్నారు
భారత ఉప రాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు
ఆసియా కప్ లో టీం ఇండియా శుభారంభాన్ని చేసింది. ఈ నెల 14వ తేదీన పాకిస్థాన్ తో దుబాయ్ లో భారత్ తలపడుతుంది.
నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది
మొన్న శ్రీలంక.. నిన్న బంగ్లాదేశ్.. నేడు నేపాల్ ఇలా భారత్ సరిహద్దు దేశాలన్నీ దాదాపు అనిశ్చితి స్థితికి చేరుకున్నాయి.
అమెరికాలోని డల్లాస్ నగరంలో ఒక హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యను అందులో పనిచేస్తున్న ఒక వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని అన్ని జలాశాయాలు పూర్తిగా నిండిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలపై కసరత్తు చేస్తుంది.
ఈరోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు కొంత మేరకు తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సిన అసవరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు
రోడ్ సేఫ్టీ కమిటీ ఛైర్మన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నగరంలోని రెండు ప్రధాన ఫ్లైఓవర్లను పరిశీలించారు.
విజయవాడలో డయేరియా కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి
భారత ఉప రాష్ట్రపతిగా నేడు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పన్నెండు జిల్లాల కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత మృతి చెందినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్విస్టిగేషన్ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు
The widely shared photo is from a pro-monarchy rally in March 2025, not from the ongoing Gen Z protests
భారత రాష్ట్ర సమితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టాలని దాదాపుగా నిర్ణయించింది.
జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్పాత్లపై ప్లాస్టిక్ టైల్స్ వినియోగించాలని నిర్ణయించారు.
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊరట లభించింది.