తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. భారీగా వెండి ధరలు తగ్గాయి.
ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రమయింది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాయుకాలుష్యం కూడా పెరుగుతుంది
విశాఖపట్నంలో నేడు స్టీల్ప్లాంట్ కార్మికులు ధర్నా చేపట్టనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని సందర్శించనున్నారు
ಅಸ್ಸಾಂನರುವ ಮುಸ್ಲಿಮರು ಮೋದಿ ಸೋಲಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಬಾಂಗ್ಲಾದೇಶದ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
நிதியமைச்சர் நிர்மலா சீதாராமன் காலில் அமைச்சர் கே.என்.நேரு மகன் அருண் நேரு விழுந்ததாக போலி புகைப்படம் பரவி வருகிறது
ఆంధ్రప్రదేశ్ లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలను నిర్వహించనుంది
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడో టీ20లో టీం ఇండియా అద్భుతమైన విజయం సాధించింది
مرشدآباد میں مجوزہ ’بابری مسجد طرز‘ کی مسجد کے حوالے سے پولیس اور مظاہرین کی جھڑپ کا دعویٰ کرتے ہوئے ایک ویڈیو وائرل ہورہا ہے تاہم، تحقیق سے معلوم ہوا کہ یہ ویڈیو بنگلہ دیش میں پرائمری اساتذہ کے احتجاج کا ہے۔
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు
తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపరను కొనసాగిస్తుంది
ఆధార్ కార్డులో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుండాలి.
బైక్పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు
నేడు ఆంధ్రప్రదేశ్ కు ఉత్తరఖాండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రానున్నారు
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది
మరికొన్ని రోజుల పాటు ఈ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
బిగ్ బాస్ సీజన్ 9 ఇక చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ నాగార్జున ప్రకటించారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
నిర్మల్ జిల్లాలో క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతో యాభై ఐదేళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం కలిగించింది
పంచాయతీ ఎన్నికలలో ఓటు వేయడానికి వెళుతూ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు
తెలంగాణలో నేడు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఆడారు.
سوشل میڈیا پر وائرل سنگاپوری سیاح کے پھیپھڑوں میں کاکروچ ملنے کا دعویٰ جھوٹا ہے۔ وائرل ایکس رے دراصل ریڈیوپیڈیا کی پرانی نارمل تصویر ہے جسے ترمیم کرکے مختلف فرضی کہانیوں کے ساتھ بارہا شیئر کیا جارہا ہے
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ మరికాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నారు.
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ పట్టణ శివారులో ఉన్న దేవునిగుట్టపై ఇనపయుగపు రాతి చిత్రాల ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు
ಸುಳ್ಯ ಸಂಪಾಜೆ ರಸ್ತೆಯಲ್ಲಿ ಜಾರಿ ಬಿದ್ದ ಗಜರಾಜ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
వైఎస్ జగన్ ఆశలు 2029 ఎన్నికల్లో కూడా నెరవేరేటట్లు కనిపించేటట్లు లేదు
హైదరాబాద్ లో న్యూఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధించారు
రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది.
కోల్ కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేస్తున్నారు
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది.
హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి
గణపవరం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమై ఐదుగురు యువకుల మృతికి కారణమైన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు
ఢిల్లీ గాలికాలుష్యం అత్యంత దారుణంగా ఉంది. ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతినింది.
తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులపై సీరియస్ గా రంగంలోకి దిగింది.
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీఆర్డీఏ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు
ଆମ୍ ଆଦମୀ ପାର୍ଟି ଛାଡିବା ସହ ରାଜନୀତିରୁ ସନ୍ନ୍ୟାସ ଘୋଷଣା କରିଥିବା ପ୍ରସିଦ୍ଧ କୋଚିଂ ଗୁରୁ ଅବଧ ଓଝା ଏବେ ଆରଏସଏସର ପ୍ରଶଂସକ ହୋଇଛନ୍ତି । ପ୍ରସାରିତ ଏକ ଖବର ଅନୁଯାୟୀ, ସେ ବିଜେପି ଓ ଅନ୍ୟ ଦଳ ମଧ୍ୟରେ ପାର୍ଥକ୍ୟ ଦର୍ଶାଇ କହ
അടിയന്തരാവസ്ഥ ഏർപ്പെടുത്തി നിങ്ങൾ ആരുടെ ജനാധിപത്യത്തെയാണ് രക്ഷിച്ചതെന്ന ചോദ്യത്തിന് ഉത്തരമില്ലെന്നാണ് പ്രചാരണം
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య ముల్తాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది
ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మరికొద్ది రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది
తెలుగు రాష్ట్రాలలో అనధికార ఆధార్ కేంద్రాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్ని విషయాల్లో వెంటనే స్పందిస్తారు
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు వేళలను దక్షిణ మధ్య రైల్వే మార్చింది
