జ్యోతి మల్హోత్రా భారత్ లో ఉంటూ ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు సిద్ధమవుతున్నారు
తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
భారత వాతావరణ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు ముందే వచ్చేస్తున్నాయి
నేడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు పిటీషన్ వేశారు.
నేడు కదిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ను కూడా సభ్యులు ఎన్నుకోనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
విదేశాలకు వెళ్లే ఎంపీ బృందాలకు తేదీలను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
తిరుపతి వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
పాకిస్తాన్ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఆ దేశం కోలుకునే పరిస్థితులు కనిపించడం లేదు
లక్నో సూపర్ జెయింట్స్ తో నేడు హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అమరావతి రాజధాని పనులపై సమీక్ష నిర్వహించనున్నారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది
ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయాన్ని సాధించి ప్లే ఆఫ్ రేసుకు చేరుకుంది
జైపూర్ లో జరిగిన రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది
وائرل اخباری تراشے میں دعویٰ کیا گیا ہے کہ ناسا نے خلائی تحقیق کیلئے ایک آیورویدک ڈاکٹر کا انتخاب کیا ہے، جسے ’دی نیویارک ٹائمس‘ کی طرف منسوب کیا گیا۔ تحقیق سے پتہ چلا کہ یہ خبر جعلی ہے اور تراشہ فرضی ہے۔
ప్రమాదం అనేది తెలియకుండానే జరుగుతుంది. కానీ ప్రమాదంలోనూ రాజకీయాన్ని వెతుక్కునే వారు నేతలు
హైదరాబాద్ లోని చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది
తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీని కూటమ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనపడుతుంది
వేసవి సెలవులకు బెంగాల్ నుంచి హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డారు.
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు మరోసారి బ్రేక్ పడింది
ఉగ్రవాదానికి ఆకర్షితులైన ఇద్దరు అనుమానితులను హైదరాబాద్ పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది
దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది
హైదరాబాద్ లో వరస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫైర్ సేప్టీ నిబంధనలను ఏ మాత్రం పాటించరు
హైదరాబాద్ పాతబస్తీ లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు
హైదరాబాద్ పాతబస్తీ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పాతబస్తీలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.
హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు తెలిసింది
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలలో అక్కడక్కడ భారీ వర్షాలు నేడు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
రాజధాని అమరావతికి రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం సిద్ధమయింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్ లో హై కోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది
దాయాది దేశం పాకిస్తాన్ అన్ని రకాలుగా సతమతమవుతుంది. వేర్పాటు ఉద్యమాలతో ఇబ్బందులు పడుతుంది
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సుజనా చౌదరి ని పరామర్శించారు
ಡಾ. ಬಿ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ರವರು ಆರ್ಎಸ್ಎಸ್ ಸಂಸ್ಥಾಪಕ ಹೆಡ್ಗೇವಾರ್ರೊಂದಿಗೆ ಬೈಕ್ನಲ್ಲಿ ಒಟ್ಟಿಗೆ ಪ್ರಯಾಣಿಸಿದ್ದಾರೆ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాలోకేశ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు
முதல் பெண் ராணுவ வீரர் கிரண் ஷெகாவத் (27) வீர மரணம்
వైసీపీ లో కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు కామ్ అయిపోయారు.
ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తూనే పాకిస్తాన్ పై భారత్ దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తుంది.
కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. ఆసియాదేశాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో మద్యం స్కామ్ కేసు విచారణ వేగం అందుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్ లో డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
అనంతపురం జిల్లాలో భారీ వర్షం పడుతుంది. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి
తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది
ఆపరేషన్ సిందూర్ తో తమ దేశానికి నష్టం వాటిల్లిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శనివారం కూడా కొనసాగుతుంది
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుని వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలెప్ మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది
హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నాటి నుంచి పెరగనున్నాయి. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి
ఐపీఎల్ లో ఈరోజు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది.
తెలంగాణలో మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లా పర్యటనకు వెళుతున్నారు
మాజీ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అఅధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
குழந்தையுடன் பைக்கில் வந்த தம்பதிக்கு போலீஸ் அபராதம் விதித்த வீடியோ தற்போது எடுக்கப்பட்டது அல்ல, 6 ஆண்டுகள் பழைய வீடியோ.