ఢిల్లీ రామ్ లీలా మైదాన్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చేపట్టిన ఆక్రమణల తొలగింపు చర్యలు ఉద్రిక్తంగా మారాయి
ఐబొమ్మ రవికి సంబంధించిన వీడియో అంటూ ఏఐ ద్వారా సృష్టించిన వీడియో
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
జపాన్ మెట్రో అధికారులు ట్రైన్ ను ప్రారంభించే ముందు హారతిని ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నేడు రెండో విడత భూ సమీకరణ ప్రారంభం కానుంది
మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపుపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు
సోషల్ మీడియా ద్వారా పరిచయం… నకిలీ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్మూడో వ్యక్తుల ఖాతాల ద్వారా నగదు బదిలీ…
హాంటెక్ మార్కెట్స్ ప్రతినిధులమంటూ మోసంనేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళుతున్నారు
భావి తరాల భవిష్యత్ కోసమే హిల్ట్ పాలసీని తీసుకువచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాళ్లు పెట్టకూడదు
వైసీపీ అధినేత జగన్ కొందరిని పక్కన పెట్టాలి. మరికొందరిని పక్కన పెట్టుకోవాలి
రాయలసీమలో తాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది వైఎస్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
తెలుగుదేశం పార్టీకి సీనియర్ల అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది.
కోనసీమలో చెలరేగిన మంటలను అదుపులోకి వచ్చేందుకు ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ యువతకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పిం
కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెనకు కేంద్ర ప్రభుత్వంటెండర్లు ఆహ్వానించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనవరి నెల మూడో వారం వరకూ చలితీవ్రత కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
నేడు టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ సమావేశలో పాల్గొంటారు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు సచివాలయానికి రానున్నారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటికి ఆరో రోజుకు చేరుకున్నాయి
కోనసీమ జిల్లాలో ఒ.ఎన్.జి.సీ గ్యాస్ లీకవుతుండటం సర్వసాధారణంగా మారింది
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఆగడం లేదు
వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో అధికారాన్ని కోల్పోవడంతో క్యూబా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి 3,000 రూపాయలు నగదు బహుమతిని ఇవ్వనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కళ్ల ముందే విచ్ఛిన్నమవుతుంది.
తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సమాచారం ఇచ్చింది
ఆదోని నియోజకవర్గంలోని పెద్ద హరివాణం గ్రామస్తులు రాజకీయ నేతలకు హెచ్చరిక జారీ చేశారు
కోనసీమలో మరోసారి బ్లో అవుట్ జరిగింది.
YSRCP : అవును.. వాళ్లిద్దరూ ఒకటయ్యారా? ఇందులో నిజమెంత?
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత వైసీపీ గెలిచిన పదకొండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఇన్ ఛార్జుల హవా నడుస్తుంది.
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని కల్వకుంట్ల కవిత ప్రకటించారు
శాసనమండలిలో కవిత కన్నీరు పెట్టారు.
