ఇంటి పన్ను చెల్లించలేదని అధికారులు గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లారు
ఎల్.పి.జి గ్యాస్ కొరతతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది
ఎయిర్పోర్టు, పన్నులు, కరెన్సీ మార్పిడి పేర్లతో డబ్బు వసూలుసైబర్ క్రైమ్ యూనిట్లో ఫిర్యాదు…
వైఎస్ జగన్ కు రాజకీయ శత్రవులు ఎక్కువగా కనపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్న మాటలు కూటమి వల్లే గెలిచామని
తెలంగాణ నూతన గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు
సుప్రీంకోర్టులోనైనా తన వాదనలను వినిపిస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు.
కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి అంత కుదురుగా లేదు
స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరుగుతుందని వైఎస్ జగన్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమయింది
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి.
మీ కార్లకు అదనపు హంగులు సమకూర్చుకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు
బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పారు
మధ్య ప్రాచ్యంలో యుద్ధ ప్రభావం కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది
నేడు తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం చేయనున్నారు
ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావంతో గిగ్ వర్కర్లపై ప్రభావం చూపుతుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది
യുക്രൈനിലെ കീവിൽ റഷ്യൻ ഡ്രോണാക്രമണത്തിൻ്റെ ദൃശ്യമാണ് പ്രചരിക്കുന്നത്
బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇద్దరిపై నేడు స్పీకర్ గడ్డం ప్రసాదరావు తీర్పు చెప్పనున్నా
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతోంది
మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాల్లో వర్క్ ఫ్రం హోం చేయాలని నిర్ణయించారు
ఇరాన్ యుద్ధ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెతో కలిసి యుద్ధనౌక నుంచి ప్రయోగించిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షలను పరిశీలించారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరించడంతో ఆసియా దేశాలు దాని ప్రభావంతో అప్రమత్తమవుతున్నాయి
ഐആർഐഎസ് ദേനയുടെ വിവരം ഇസ്രായേലിന് നൽകിയെന്ന് പറയുന്ന വീഡിയോ എഐ നിർമിതമാണ്
గ్యాస్ సరఫరాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష చేశారు
హైదరాబాద్ లో హోటళ్లు మూతబడే పరిస్థితికి చేరుకున్నాయి
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ విధిస్తూ నిర్ణయం తీసుకుంది
2018ലെ ഒരു അഭിമുഖ വീഡിയോ എഡിറ്റ് ചെയ്താണ് പ്രചരിക്കുന്നത്
ایک وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ افغان عوام بھارتی پرچم تلے قومی ترانہ گا رہے ہیں۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو اترپردیش کے دارالعلوم دیوبند میں حالیہ یومِ جمہوریہ کے موقع پر شوٹ کیا گیا تھا
వైసీపీలో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు
నాగర్కర్నూల్ జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎప్పుడూ కూల్ గా ఉంటారు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని నేడు కూడా సూర్య కిరణాలు తాకలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులున్న వారిపై భారం మోపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
నల్గొండ జిల్లాలో లో ఘోర ప్రమాదం జరిగింది.
ఈరోజు వివిధ రాశిఫలాలకు సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండిధరలు స్వల్పంగా తగ్గాయి.
ಭಾರತದಲ್ಲಿ ಪೋರ್ಟಬಲ್ ಜನರೇಟರ್ ಬಳಸಿ ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಕಾರನ್ನು ಚಾರ್ಜ್ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
మిడిల్ ఈస్ట్లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు చెందిన హిస్టారికల్ పాక్ట్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల్లో ముందంజ సాధించింది.
మధ్య ప్రాచ్యంలో యుద్ధం వల్ల ఇంధన సరఫరాకు అంతరాయం కలిగే అవకాశముందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ଇରାନ ଯୁଦ୍ଧ ପରେ ସୃଷ୍ଟି ହୋଇଥିବା ଆର୍ଥିକ ସଙ୍କଟ ମଧ୍ୟରେ ପାକିସ୍ତାନ ସରକାର ପେଟ୍ରୋଲ ଓ ଡିଜେଲର ଲିଟର ପିଛା ଦାମ ରେକର୍ଡ ପରିମାଣର ବୃଦ୍ଧି କରିଛନ୍ତି। ପେଟ୍ରୋଲ ଓ ହାଇସ୍ପିଡ ଡିଜେଲ ଦାମକୁ ରେକର୍ଡ ପିକେଆର ୫୫ ବା ଭାରତୀୟ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒక్కటీ చేయరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు
రాజ్యసభ ఎన్నికలలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు
