సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో నామమాత్రంగానే ఉన్నారు
ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని హైదరాబాద్ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ కోరింది
వైసీపీ అధినేత జగన్ కు పలువురు సీనియర్ నేతలు సలహాలు ఇస్తున్నారు
జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడిప్పుడే వారు బయట పడుతున్నారు
సిలిండర్ బుకింగ్ నిబంధనను మార్చలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లను ఖరారు చేయనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతపై సమీక్షించనున్నారు
తెలంగాణ హైకోర్టు స్పీకర్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులను ప్రారంభించారు
హైదరాబాద్ లో పెట్రోలు, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి
ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రమూలాలు కలకలం రేపుతున్నాయి
ആണവ അന്തർവാഹിനിയായ എച്ചഎംഎസ് ആൻസൺ അറബിക്കടലിലെത്തിയെന്നാണ് പ്രചാരണം
Authorities confirmed that the circulating claim is false and that no such appointment announcement has been made so far
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
నేడు గుంటూరుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు
. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది.
వైసీపీ నేత పెద్దిరెడ్డి కంపెనీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు
పార్టీ పిరాయింపుల ఎమ్మెల్యే లపై స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడంతో మరోసారి బిఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది
హైదరాబాద్లో బంకుల వద్ద భారీగా వినియోగదారులు భారీగా బారులు తీరారు
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అద్దంకి నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు
డెన్మార్క్లో మంగళవారం జరిగిన సాధారణ ఎన్నికలు స్పష్టమైన ఫలితాన్ని ఇవ్వలేదు
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య కొన్నేళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజూ అదే మాట పునరుద్ఘాటించారు
కాంగ్రెస్ తో సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రయాణానికి నేటితో ముగిసింది
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు
அமைச்சர் முத்துசாமி 2023ஆம் ஆண்டு பரிசுப் பெட்டகம் வழங்கும் வீடியோ, தேர்தல் தேதி அறிவிப்புக்குப் பிறகு தவறான தகவலுடன் வைரலாகிறது.
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్థానాలు పెంచడానికి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు
విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు
చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తుల తరలింపును పోలీసులు అడ్డుకున్నారు
ఎల్.పి.జి కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్ అందింది
గృహ అవసరాల కోసం 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీ సింలిండర్
ఎల్.పి.జి గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ آر ایس ایس کارکن اسرائیلی جھنڈے کے ساتھ اسرائیل۔ایران کی جنگ میں تل ابیب کی حمایت میں مارچ کر رہے ہیں۔ تحقیق سے واضح ہوا کہ یہ پرانی اور ترمیم شدہ تصویر ہے، آر ایس ایس نے 2016 میں خاکی نیکر ختم کر دی تھی۔
రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు
మొయినా బాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో భారీ తగ్గుదల కనపించింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
విజయవాడలో ఉగ్రవాదులతో లింకులున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశాన్ని శాశ్వత అణు శక్తిగా నిలబెట్టే దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం మళ్లీ పుంజుకున్నాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీనే ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి
స్పీడ్ ఆఫ్ బిజినెస్ వైపు ఏపీ వైపు వెళుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
వైఎస్ వివేకా హత్య కేసు వచ్చినప్పుడల్లా వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని తెస్తున్నారని వైఎస్ షర్మిల తెలిపారు
తన కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు
