లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 లో మ్యాచ్ జరగనుంది
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతుంది
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీస్ అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు
ఆప్ఘనిస్థాన్ సరిహద్దు వెంట దాడులు జరిపినట్లు పాకిస్థాన్ ఆదివారం తెల్లవారుజామున వెల్లడించింది
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ محمد اکرم نے اپنی بھتیجی کو ریپ کے بعد قتل کیا۔ تحقیق سے واضح ہوا کہ اصل ملزم ودیا ساگر ہے۔
పాత వీడియో. 2021 అక్టోబర్ నెలలో చిత్రీకరించిన వీడియో
చంచల్గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రకుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది.
తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బహిరంగంగానే ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు
కామారెడ్డి లో జరిగిన ఘటన పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుసరించిన తీరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత ఏడాది నుంచి తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున నిరసన తెలుపుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు
జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ వంటి నగరంలో ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా విభాగాలు హెచ్చరిక జారీ చేశాయి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు
హింసకు మారుపేరు బీజేపీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
కామారెడ్డి లో ఉదయం నుంచి ఉద్రికత్త నెలకొంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం వేడెక్కింది
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించడంతో కామారెడ్డిలో టెన్షన్ నెలకొంది
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
ನದಿಯ ಮೇಲೆ ನಿರ್ಮಿಸಲಾಗಿದ್ದ ಸೇತುವೆಯೊಂದು ಕುಸಿದಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
నేడు వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్నారు
భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య సూపర్ 8 మ్యాచ్ రేపు జరగనుంది
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన ఉదయం శ్రీశైలంలో ఆలయాన్ని మూసివేస్తారు
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యాడు
సచివాలయ ఉద్యోగులకు రంజాన్ మాసం సందర్భముగా హాజరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమినహాయింపు ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ దేశాలపై విదించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది
ಬಂಗೀ ಜಂಪ್ ಮಾಡುವಾಗ ಯುವತಿಯೊಬ್ಬಳು ಸಾವನ್ನಪ್ಪಿದ್ದಾಳೆ ಎಂದು ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಂಚಿಕೆ
ହଳିଦିଆପଦର ବ୍ରିଜ ଡିଜାଇନ ହେବ । ହଳଦିଆପଦର ଦୁର୍ଘଟଣା ପ୍ରସଙ୍ଗରେ ପରିବହନ ମନ୍ତ୍ରୀ ବିଭୂତି ଭୂଷଣ ଜେନାଙ୍କ ପ୍ରତିକ୍ରିୟା । ସେ କହିଛନ୍ତି, ଏ ଘଟଣା ଏବେର ନୁହେଁ । ଯେଉଁଦିନରୁ ବ୍ରିଜ ତିଆରି ହୋଇଛି, ସେବେଠାରୁ ଡିଜାଇନ ଭୁ
రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు ఇచ్చారు
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో టెక్ కంపెనీల సీఈఓలు భేటీ అయ్యారు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై ఏకసభ్య కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది
తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కారులకు గుడ్ న్యూస్ చెప్పింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి పార్టీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టారు
ఒవైసీ సోదరులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో కూటమి సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది
హైదరాబాద్ లోని అమీర్పేట మైత్రివనం నీలగిరి బ్లాక్లోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు
శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు
ఇందాపూర్ డెయిరీపై వరసగా నాలుగో రోజు కూడా శాసనమండలి దద్దరిల్లింది
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రాఫెల్ డీల్ విషయంలో భారత్ ను విమర్శించారంటూ
యుద్ధానికి సిద్ధమైన రోబోలు అంటూ వైరల్ అవుతున్న వీడియోను
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నగదు జమపై క్లారిటీ వచ్చింది
పాత కేటాయింపుదారుల జరిమానాలను తొలగించాలని, ఖాతాలను సవరించాలని, బకాయిలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.
