سوشل میڈیا پر وائرل ویڈیو کو اترپردیش میں تراویح کے دوران مسجد کے باہر بجرنگ دل کارکنوں پر پولیس لاٹھی چارج سے جوڑا جارہا ہے۔ جانچ پڑتال میں پایا گیا کہ یہ واقعہ 18 فروری 2025 کو مہاراشٹرا کے سانگلی میں پیش آیا تھا، جس کا مذہبی معاملے سے کوئی تعلق نہیں۔
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు
గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేశారు
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య మరోసారి రగడ మొదలయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూ క్షేమంగా భారత్ కు చేరుకున్నారు
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు భారీ విరాళాన్నిభక్తులు అందించారు
టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కు చేరుకుంది.
క్రూడాయిల్ ధరలపై ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ పడనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఈరోజు హోలీ. ఆనంద రంగుల పండుగ.
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి ఉండగా మరొక కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
పాన్ కార్డు నిబంధనల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ మార్పులు చేసింది
నేడు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేస్తారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు
ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. చం
దివ్యాంగ మహిళలకు పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణం
ଇସଲାମ୍ ଧର୍ମାବଲମ୍ବୀଙ୍କ ପବିତ୍ର ମାସ ରମଜାନ୍। ମୁସଲିମ୍ ସମ୍ପ୍ରଦାୟ ପାଇଁ ଅନ୍ୟତମ ପବିତ୍ର ମାସ ଭାବେ ବିବେଚିତ ହେଉଥିବା ଏହି ମାସ ସାରା ଶ୍ରଦ୍ଧାଳୁମାନେ ଉପବାସ ବ୍ରତ(ରୋଜା) ପାଳନ କରନ୍ତି। ସକାଳୁ ସନ୍ଧ୍ୟା ପର୍ଯ୍ୟ
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ప్రవాస ఆంధ్రులను తక్షణం సురక్షితంగా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు
రాష్ట్రంలో వరుస ప్రమాదాలు, సంఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు.
ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
Iran’s Supreme Leader Ali Khamenei was reportedly killed in coordinated US-Israeli airstrikes on key military and government facilities, triggering a 40-day national mourning period across the country. Iranian state media said the strike targeted a high-level Defence Council meeting and killed several senior officials, including Chief of Army Staff Abdol Rahim Mousavi, Defence Minister Aziz Nasirzadeh and senior security figure Ali Shamkhani. More than 200 people were reported dead and over 70
వైసీపీ అధినేత జగన్ కు ఈసారి ఎన్నికలు చావో రేవో అని చెప్పక తప్పదు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారని సమాచారం
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
నాగర్కర్నూల్ జిల్లాకు నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక చేరుకున్నారు
మంగళవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది.
గచ్చిబౌలిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది
పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్నిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు
దుబాయ్లో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిక్కుకున్నారు
ఇరాన్ మరియు ఇరాన్కు మద్దతు ఉన్న మిలీషియా బలగాలు సోమవారం ఇజ్రాయెల్, అరబ్ దేశాలపై క్షిపణులు ప్రయోగించాయి
ఇరాన్ పై ఇజ్రాయిల్ - అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది
అమెరికా, ఇజ్రాయెల్ ఆదివారం ఇరాన్ అంతటా కీలక లక్ష్యాలపై తీవ్ర దాడులు జరిపాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు పెరిగాయి
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
బెంగళూరులో దారుణం జరిగింది. చనిపోతావని జ్యోతిష్కుడు చెప్పడంతో భయపడి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జరిగింది
జోర్డాన్లో షూటింగ్ జరుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' చిత్ర యూనిట్కు పెను ప్రమాదం తప్పింది
اسرائیلی فضائی حملے میں ایران کے سپریم لیڈر آیت اللہ علی خامنہ ای کی ہلاکت اور ملبے سے جسد خاکی ملنے کی خبر، دراصل من گھڑت ہے۔وائرل تصویر اے آئی سے تیار کردہ ہے
సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ లో మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి.
. భారత్ వెస్టిండీస్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు చేరుకుంది
Loud blasts followed by gunfire were heard in the Afghan capital, Kabul, on Sunday morning amid ongoing clashes between Afghan and Pakistani forces, according to media reports. The violence comes days after Afghanistan's Taliban administration said it remained open to negotiations even as tensions with Pakistan spiralled into an open war following Pakistani airstrikes targeting multiple Afghan cities. Amid this, an image surfaced on the internet. The image shows a town engulfed in flames. Users
సర్పంచ్ గీత అమరేందర్ రెడ్డి కృషిని కొనియాడిన డా. ఈమని శివనాగిరెడ్డి
