ஆந்திரா பள்ளியில் மாணவர்கள் உணவை குப்பையில் கொட்டும் வீடியோவை, தமிழ்நாட்டில் நடந்த சம்பவம் போல பொய்யாக பரப்பி வருகிறார்கள்.
భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సిద్ధమవుతుంది
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు
రేషన్ లబ్దిదారులకు కేంద్రం శుభవార్త అందించనున్నట్లు తెలుస్తోంది.
రేషన్కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాల ఉద్యోగుల కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
వైఎస్ విజయమ్మ తన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ భవిష్యత్ కు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయి
మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలను తగ్గించే ఆలోచనలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కలిగేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది
మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కల్యాణ్ ను ఇబ్బందుల్లోకి నెట్టినట్లే కనిపిస్తుంది
హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు
జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో మంత్రులు సమావేశమయ్యారు
రుణమాఫీ చేయకుండానే సిద్ధిపేటకు ఎలా వస్తావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
కాకినాడ జిల్లాలో ఇన్నాళ్లు సంచరించిన పులి ఇప్పుడు పోలవరం ప్రాంతంలోకి ప్రవేశించింది
హైద రాబాద్ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణపై అడ్డంకులు తొలిగాయి
దక్షిణ లెబనాన్లోని బుర్జ్ ఖలౌయియా గ్రామంలో ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తీవ్ర విషాదానికి దారితీసింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేడు కూడా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపా
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి
తిరుమల వేంకటేశ్వర స్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు
ఈరోజు దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు
అమెరికా అధికారులు కీలక నిర్ణయం ప్రకటించారు
ఇరాన్లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది
రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా..
అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు
ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ರ್ಯಾಲಿಯ ನಂತರ ಮೈದಾನದ ಪರಿಸ್ಥಿತಿ ಎಂದು ಎಐ ಚಿತ್ರ ಹಂಚಿಕೆ
రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష చేశారు.
తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
శంకరగుట్ట వద్ద 4 వేల ఏళ్ల చరిత్రకు సంకేతాలుఆనవాళ్లు కాపాడాలన్న శివనాగిరెడ్డిగ్రామస్తులకు విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక విషయాలు తెలిపారు
ಫೆಬ್ರವರಿ 14ರ ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾ ವಿರುದ್ಧದ ಪಂದ್ಯದ ವಿಡಿಯೋವನ್ನು, ಇಶ್ ಸೋಧಿ ಭಾರತ ರಾಷ್ಟ್ರಗೀತೆ ಕೇಳಿ ಭಾವುಕರಾದರು ಎಂದು ಹಂಚಿಕೆ
జనసేన పార్టీ స్థాపించి పదమూడేళ్లు కావస్తుంది.
జాబ్ క్యాలెండర్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్ వేశారు
వైఎస్ వివేకా హత్యపై అవినాష్రెడ్డి వ్యాఖ్యలను బీటెక్ రవి ఖండించారు
తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించాలని చూస్తుంటే పార్టీకి వారే ఎసరు పెట్టేటట్లు కనిపిస్తున్నారు
ఇంటర్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కేసులో తర్వాత ఎవరినీ విచారించే అవసరం లేదని చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.
ఇరాన్లో జరుగుతున్న యుద్ధం ప్రపంచం ఇంధన మార్గాలపై ఎంతగా ఆధారపడిందో బయటపెడుతోంది
బంగారం ధరలు భారీగా పడిపోయాయి. వెండి ధరలు దిగివస్తున్నాయి.
ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే “ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు” కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుమలకు వెళ్లనున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది
وائرل پوسٹس میں دعویٰ کیا گیا کہ اسرائیلی رپورٹر نے نیتن یاہو کی موت کی تصدیق کی ہے۔ فیکٹ چیک سے واضح ہوا کہ ویڈیو میں ایریئل کے میئر کو نیتن یاہو کی موت نہیں بلکہ ایرانی حملے میں تباہ شدہ مکان کا جائزہ لیتے دکھایا گیا ہے۔
అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతుంది
ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇరవై రోజులయింది
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన కొత్త పార్టీ పేరును త్వరలో ప్రకటించనున్నారు
గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది
క్రూడ్, రిఫైనరీ పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలను తిరిగి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా కోరారు
