బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు
వైసీపీ పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు
క్యూబా రాజధాని హవానా సహా పశ్చిమ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది
నారాలోకేష్ X లో పోస్ట్ చేసిన ఎండు మిర్చి పొలాల వీడియో తో ఆనంద్ మహీంద్రా సూచన.రైతుల ఆదాయం పెంచేందుకు బెలూన్ రైడ్లు, ఉత్సవాలు నిర్వహహించచు.ప్రతిపాదనను పరిశీలిస్తామని నారా లోకేష్ స్పందన
మద్యానికి దూరంగా ఉండాలని ఇప్పటికే పలు గ్రామాలు నిర్ణయిస్తున్నాయి.
నేడు కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
నేడు హైదరాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటన సాగనుంది
నేటితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ విచారణ ముగియనుంది
భారత్ - ఇంగ్లండ్ మధ్య నేడు టీ 20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ జరగనుంది
నేడు పోలీసుల విచారణకు ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగా ఉంది
Fact Check: Viral video claiming Ali Khamenei was killed in a joint US-Israel missile strike is false. Investigation reveals that three of the four clips are AI-generated, while the remaining footage predates the alleged assassination.
ఏపీఎన్జీవో సంఘ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు
విజయవాడ సైబర్క్రైమ్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఫిర్యాదు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో నేడు నామినేషన్లను దాఖలు చేయనున్నారు
దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచి ఫైనల్స్ కు చేరుకుంది
అంతర్జాతీయ జలాల్లో అమెరికా జలాంతర్గామి ఇరాన్ యుద్ధనౌకను ముంచివేసిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్మత్ ప్రకటించారు.
వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు
శ్వాసాలపై వైసీపీ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద రద్దీ పెరిగింది
తెలంగాణలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది
బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయంటూ జరుగుతున్న వాదనలో
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఇంత వరకూ పవన్ కల్యాణ్ కు నివేదిక అందించలేదు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు సమర్పించనున్నారు
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నేడు జరగనుంది
అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేపట్టిన యుద్ధం మధ్యప్రాచ్య దేశాల్లో విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది
నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 2వ తేదీ తర్వాత గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది
శాసనసభలో ప్రభుత్వ వైద్య కళాశాలలు,పీపీపీ విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నిలకు సిద్ధమవుతున్నారని తెలిసింది
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన చేశారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశముంది
.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి.
నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది
కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఇరాన్ యుద్ధం గల్ఫ్ ప్రాంతం అంతటా వ్యాపించడంతో వేల సంఖ్యలో విమాన ప్రయాణికులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు
“భూభాగమే భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది” అన్న మాట నిజమైతే, దానికి సజీవ ఉదాహరణ సైప్రస్ అవుతుంది
ఈ నెల 9న నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
ఆప్ఘనిస్తాన్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నైరుతి సరిహద్దు వెంబడి పదహారు ప్రాంతాల్లో భూదాడులు చేపట్టింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు
سوشل میڈیا پر وائرل ویڈیو کو اترپردیش میں تراویح کے دوران مسجد کے باہر بجرنگ دل کارکنوں پر پولیس لاٹھی چارج سے جوڑا جارہا ہے۔ جانچ پڑتال میں پایا گیا کہ یہ واقعہ 18 فروری 2025 کو مہاراشٹرا کے سانگلی میں پیش آیا تھا، جس کا مذہبی معاملے سے کوئی تعلق نہیں۔
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది
గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు
గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
చంద్ర గ్రహణం కారణంగా ఈరోజు భారతదేశంలోని చాలా ఆలయాలు మూసివేస్తారు
హోలీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేశారు
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్నిల మధ్య మరోసారి రగడ మొదలయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన నిర్ణయంపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు
