టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఫైనల్స్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి
తిరుమల లో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది.
தமிழ்நாட்டில் பள்ளி ஆசிரியரை தாக்கிய மாணவன் என தவறான தகவலுடன் வீடியோ பகிரப்படுகிறது. அது ஆந்திராவில் நடந்தது.
وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ امریکی لڑاکا طیارے بھارتی مسافروں کو مشرق وسطیٰ سے بہ حفاظت وطن واپس لائے۔ تحقیق سے واضح ہوا کہ یہ نیدرلینڈ کی اولمپک ٹیم تھی، بھارتی مسافر نہیں۔ دعویٰ گمراہ کن ہے۔
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు
చంద్రబాబు సలహా పాటించక నాడు హైదరాబాద్ లో నష్టపోయాయని డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ అన్నారు.
నేడు టీ20 వరల్డ్కప్లో నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు ప్రకటించారు
మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం వారం రోజులు దాటుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు
పశ్చిమాసియాలో టెన్షన్ లు ఇంకా తగ్గలేదు. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది
చారిత్రక ఆనవాళ్లను కాపాడాలని పిలుపుపురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వ్యాఖ్య
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారణ ముగిసింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
వైఎస్ జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు కుట్రలకు దిగారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
కూటమిలోని ప్రధాన పక్షమైన తెలుగుదేశం పార్టీలో క్రమ శిక్షణ అనేది నేడు కనిపించడం లేదు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా శనివారం వర్కలాలోని శివగిరి మఠాన్ని సందర్శించారు
హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించనుంది
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం వల్ల ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోనున్నారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు సేనలో నియామకాల కోసం గుంటూరులో ప్రత్యేక రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు
టీం ఇండియా ఆటగాళ్ల సమిష్టి కృషితో ఫైనల్స్ లోకి అడుగుపెట్టాం
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేడు ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటీషన్ పై విచారించనున్నారు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండిధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
విజయవాడ ఇంద్రకీలాద్రి పై కుంభాభిషేjక ఉత్సవాలు రెండో రోజు యాగశాలలో నిర్వహించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి
అమెరికా ట్రెజరీ విభాగం భారత్కు రష్యా చమురు కొనుగోలు కొనసాగించేందుకు 30 రోజుల అనుమతి ఇచ్చింది.
పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ ایران کے فتاح-2 میزائل نے تل ابیب میں اسرائیل کے آئرن ڈوم کو تباہ کردیا۔ جانچ پڑتال سے واضح ہوا کہ ویڈیو دراصل جنوری 2026 میں امریکہ کی وینوزولہ پر بمباری کا ہے۔
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రూ.441.63 కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది
హైదరాబాద్ జలమండలి కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదు
రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తిరిగి జగన్ కోసం పనిచేస్తారా? అంటే అవుననే చెబుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది
ఈ రోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆత్మయ సమావేశం విజయవాడలో జరగనుంది.
హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది
బీహార్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు విస్తరిస్తాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి
కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత తెలిపారు
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతలను స్వీకరించారు
టీం ఇండియాకు అభిషేక్ శర్మ తెల్ల ఏనుగులా మారాడు. ఏ
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన కామెంట్స్ చేశారు
ମଧ୍ୟପ୍ରାଚ୍ୟ ଯୁଦ୍ଧ ଅତି ଭୟଙ୍କର ରୂପ ନେଇଛି। ଆୟାତୋଲ୍ଲା ଖେମିନିଙ୍କ ହତ୍ୟାର ପ୍ରତିଶୋଧ ନେବାକୁ ସଂକଳ୍ପ ନେଇଛି ଇରାନ। ଯୁଦ୍ଧର ତୃତୀୟ ଦିନରେ ଇରାନ ଆଜି ଇସ୍ରାଏଲ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ବେଞ୍ଜାମିନ ନେତାନ୍ୟାହୁଙ୍କ ଅଫିସ
ఈ బడ్జెట్ దార్శనికతతో కూడినదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా
ఈ నెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది
గల్ఫ్ ప్రాంతంలోని మిత్రదేశాల నుంచి అమెరికా ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి
మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల జాతర మొదలయింది
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
ହର୍ମୁଜ ଜଳପଥ ନେଇ ସ୍ପଷ୍ଟ କଲା ଇରାନ; ଭାରତର ଆଶା ବଢ଼ିଲା। କେବଳ ଆମେରିକା, ଇସ୍ରାଏଲ୍, ୟୁରୋପ ପାଇଁ ବନ୍ଦ ରହିବ ହର୍ମୁଜ ଜଳପଥ। ଇତିମଧ୍ୟରେ ଏକ ପୋଷ୍ଟ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଜଣେ ବିଦେ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది
దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకాల్లో మార్పులు చేశారు
