గ్రామానికి సర్పంచ్ అవ్వాలని అనుకున్నాడు ఆ యువకుడు. ఎన్నికలు వచ్చేసినా రిజర్వేషన్ అనుకూలించలేదు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత నిరాడంబరంగా జరిపించారు.
విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. తాను కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు.
‘విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్’.. పక్కా గ్రామీణ శైలిలో ఉంటాయి ఇందులోని వంటకాలు.
తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగా మారిపోయారు
తిరుమలలో లభించే అన్న ప్రసాదం తరహాలో అన్ని ఆలయాల్లో తయారు చేస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు
తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన హిల్ట్ పాలసీపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందించారు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి ఈసారి పోలవరం జపం పెద్దగా చేయడం లేదు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు
chief minister revanth reddy will be visiting gandhi bhavan tomorrow
నెల్లూరు నగరం క్రిమినల్స్ కు నిలయంగా మారింది. లేడీ డాన్ లు కూడా నెల్లూరులోనే ఉన్నారు
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది
పార్లమెంటు శీతాకాల సమావేశంలో విపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు
నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు తెలంగాణలో ప్రారంభం కానున్నాయి.
రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవుతున్న సమయంలో సెంటిమెంట్ అంశం ముందుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
ఇండోనేషియా, శ్రీలంక, థాయ్ లాండ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి
పెళ్లిళ్ల సీజన్ పూర్తయింది. శుభకార్యాలకు బ్రేక్ పడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్ టీ20ని తలపించింది
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదకొండు మంది మరణించారు
సీపీఐ జాతీయ నేత నారాయణ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత కిందకు చేరేలా చేస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండో విడత భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమయింది
ఆంధ్రప్రదేశ్ లోనూ దిత్వా తుపాను ఎఫెక్ట్ బలంగా చూపుతుందని వాతావరణ శాఖ చెబుతుంది.
నాగర్కర్నూల్ జిల్లాలోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సర్పంచ్గా మాజీ మావోయిస్టు మల్లేపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు భారీగా పెరిగాయి
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది.
తెలంగాణ రెండో విడత ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల అయింది
2023లో ‘కుషి’ లీక్ సమయంలోనే హెచ్చరిక పంపినట్టు సమాచారం
నెట్వర్క్ విశ్వసనీయత పెరుగుతుందని ప్రభుత్వ అంచనా
உதயநிதி ஸ்டாலின் பட்டாக் கத்தியால் கேக் வெட்டியதாக தவறான தகவலுடன் புகைப்படம் வைரலாகி வருகிறது.
انسان نما 'روبوٹ گرل فرینڈ' کا ویڈیو فرضی ہے۔ تحقیق سے ثابت ہوا کہ یہ ویڈیو حقیقی روبوٹک ٹیکنالوجی کے نہیں بلکہ مصنوعی ذہانت (AI) ٹولز کی مدد سے تیار کیا گیا ڈیجیٹل آرٹ ہے
రాజధాని రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు
పవన్ కళ్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి ముగిసింది
దిత్వా తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది
కృష్ణానదిలో లాంచీ ప్రయాణానికి తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది
శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మరణించారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడత భూసమీకరణపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు
గత కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీకి ఏపీలో పట్టు లేదు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపించడం లేదు
దిత్వా తుపాను పై హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు
