కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలంటూ పౌరుల డిమాండ్
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది.
వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఆ పార్టీ నేతలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు
చలితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వణుకుతున్నాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో సమావేశం కానున్నారు
నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది.
ಭಾರತದ ಹಳ್ಳಿಯೊಂದರಲ್ಲಿ ಮೂರು ತಲೆಯ ಮರಿ ಆನೆಯಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా నిలకడ కనిపిస్తుంది
ಮದುವೆಗೂ ಮುನ್ನ ಮಾಜಿ ಪ್ರಿಯಕರನ ಭೇಟಿಯಾದ ವಧು ಎಂದು ಸ್ಕ್ರಿಪ್ಟೆಡ್ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
బంగ్లాదేశ్లో హిందూ యువకుడి హత్య కేసులో పది మందిని అరెస్ట్ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా నేడు కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేయనుంది
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ కు రానున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం గ్రామాన్ని సందర్శించారు
న్యూ ఇయర్ వేడుకలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని పోలీసులు తెలిపారు
వైసీపీ అధినేత జగన్ అనేక మంది నాయకులను వచ్చే ఎన్నికలలో పక్కన పెట్టేస్తారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరును మదిస్తున్నారు
విశాఖలో భూకేటాయింపులు పెద్ద కుంభకోణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అన్నారు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిరసనలు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు
చంద్రబాబు నాయుడు అంతే..ఆయన ప్రయివేటు వ్యక్తుల వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా నమ్ముతారు
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. పొగమంచు చుట్టుముట్టింది.
రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం జరిగింది
పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతిల్లు ఒక కల. అందులో హైదరాబాద్ వంటి నగరంలో సొంతిల్లు ఉంటే అది చాలు
రైలు నుంచి జారిపడి కొత్త దంపతులు మరణించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది.
టీ20 వరల్డ్ కప్ కు ఇంకా యాభై రోజుల సమయం ఉంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ నేడు భారత జట్టును ప్రకటించనుంది
అసోంలోని హొజాయ్ లో ఎనిమిది ఏనుగులు మరణించాయి. రైలు ఢీకొని ఇవి మరణించాయి
నేడు, రేపు హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ పర్యటన కొనసాగుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి
పోన్ ట్యాపింగ్ కేసులో నేటి నుంచి మరో సారి స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం విచారణ జరపనుంది
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీ తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
టీ20 వరల్డ్ కప్ కు భారత్ జట్టును నడు ప్రకటించనుంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేడు హైదరాబాద్ లో నిరసనలను తెలియజేయనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
అహ్మదాబాద్ లో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ సమావేశం నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 41 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన వైపు వెళ్లడం లేదు. ఆయన ఢిల్లీకి వెళ్లి చాలా రోజులవుతుంది
వైసీపీ అధినేత జగన్ లో రెండేళ్ల తర్వాత ధీమా పెరిగింది.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
మద్యం సేవించేందుకు పది రూపాయలు ఇవ్వలేదని వ్యక్తిని హత్య చేశాడు. విజయవాడ కొత్తపేటలో ఈ దారుణ ఘటన జరిగింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో రాజీ పడరు.
రాష్ట్రంలో కీలక ఐటీ పార్క్ ప్రాజెక్టులపై వరుసగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలవుతుండటంపై ఐటీ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర జల్ శక్తి శాఖా మంత్రి సీ.ఆర్.పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
