وائرل ویڈیو کو سیاچن گلیشیئر پر تعینات بھارتی فوج کے جوانوں سے جوڑا جارہا ہے، لیکن جانچ پڑتال سے واضح ہوا کہ یہ ویڈیو دراصل دسمبر 2025 میں بھارتی کوہ پیماؤں کی میکسیکو کی بلند ترین چوٹی پیکو ڈی اوریزابا سر کرنے کا ہے
జీ-మెయిల్ యూజర్లు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆప్షన్ను గూగుల్ తీసుకొచ్చింది.
2025లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ డిజైర్ నిలిచింది.
వ్యోమగాములుగా మారడం అంటే అంత సులువేమీ కాదు. ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పొలాల్లో రైతులకు పాముకాట్లు, తేలుకాట్ల సమస్యలు ఉంటాయి.
భారత సైన్యం సోషల్ మీడియా వినియోగంపై కీలకమైన మార్పులు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు
నీటి పారుదల శాఖ రంగంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రభుత్వం ఇవ్వనుంది
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారంటూ వైరల్ అవుతున్న వాదనలో
వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి దీపు చంద్ర దాస్ వాదనలో ఎలాంటి నిజం లేదు
కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసిందని కూటమి పార్టీలకు చెందిన క్యాడర్ అంటోంది
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు భారీ సంఖ్యలో చేరాయి
నీటిని క్షణాల్లో వాహన ఇంధనంగా మార్చే పెట్రోల్ క్యాప్సూల్స్ను హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసింది
ఇండిగో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఉత్తర భారతం నుంచి మొదలయిన చలిగాలులు దక్షిణాదిన కూడా వీస్తున్నాయి
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది
నేడు ఆదిలాబాద్లో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పర్యటించనున్నారు
విజయవాడలో నేడు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు
ಭಾರತದಲ್ಲಿ ಬಂಗೀ ಜಂಪಿಂಗ್ ವೇಳೆ ಹಗ್ಗ ತುಂಡಾಗಿ ಕೆಳಗೆ ಬಿದ್ದ ಯುವತಕ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
గుంటూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగ పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది
రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు
ಮತ ಕಳ್ಳತನವು ದೆಹಲಿ ಮಾಲಿನ್ಯಕ್ಕೆ ಕಾರಣ ಎಂದು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಹೇಳಿದ್ದಾರೆ ಎಂದು ಸುಳ್ಳು ಹೇಳಿಕೆ ಹಂಚಿಕೆ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు
బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
نیپال کی راجدھانی کٹھمنڈو میں غیرمجاز تعمیرات کے انہدامی ویڈیو کو یوپی بلڈوزر کارروائی کے طور پر پیش کیا گیا۔ جانچ پڑتال میں دعویٰ گمراہ کن پایا گیا۔
హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఒక మహిళ, బాలుడు హత్యకు గురయ్యారు
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అనర్హత వేటు నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు
హైదరాబాద్ లో మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగడానికి అనేక కారణాలున్నాయి
మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం రాజకీయంగా అనాధగా మారింది
ఒడిశాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్ ఛార్జిగా ఉన్న గణేశ్ ఈ ఎదురుకాల్పుల్లో మరణించారు
రైతు భరోసా నిధుల విడుదల పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు.
బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్ పై మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని పార్టీ నాయకత్వం ఈసారి పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ నేటితో ముగియనుంది
హైదరాబాద్ పాతబస్తీలో ‘ఆపరేషన్ కవచ్’ ను పోలీసులు నిర్వహిస్తున్నారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
వివాహేతర సంబంధం భర్తను దారుణంగా భార్య హత్య చేసిన ఘటన తెలంగాణలో జరిగింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని చిన్ని కలిశారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగదల కనిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా ఉంది
సీనియర్ సిటిజన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని
నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో భారత రత్న అటల్ బిహారీ వాజపేయి కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది
క్రిస్మస్ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు
నేడు దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మరణించారు
