వేపచెట్టునే మాడ్చేసే ఫంగస్ 'ఫోమోప్సిస్ అజాడిరక్టే' ఇప్పుడు తెలంగాణలోని వేపచెట్లను పీడిస్తోంది.
అమరావతిలో పర్యాటక శాఖ 'ఆవకాయ' పేరుతో సరికొత్త ఉత్సవానికి శ్రీకారం చుట్టింది.
సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ ఎన్నికలు సవాల్ అని చెప్పాలి.
కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ కు కీలక పదవి కట్టబెట్టింది
కేరళలో వైద్యులు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృత్యుఒడికి చేరుకుంటున్న వారిని రోడ్డుపైనే రక్షించగలిగారు
అక్రమంగా చేపలు పట్టారని ఆరోపిస్తూ ఇండోనేషియా చైనా
ఆంధ్రప్రదేశ్ లో వంగవీటి కుటుంబంలో ఆశాకిరణ్ యాక్టివ్ అవుతున్నారు
దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తరచూ ఫ్రస్టేషన్ కు గురవుతున్నారు.
రాయిటర్స్ సంస్థకు ఒక ఒక ప్రత్యేకత ఉంది. ప్రతిష్టాత్మకమైన సంస్థ అది.
ఆదిలాబాద్ జిల్లాలో వింత ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని చెప్పి భార్య భర్తను ప్రియుడితో కలసి హత్య చేయించింది
మద్యాన్ని అతిగా సేవించి బైకుతో గోడను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మరణించారు
హైదరాబాదులోని కో- లివింగ్ హాస్టల్ లో డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతన్నాయి
నేడు ఆంధ్రప్రదేశ్ లో రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని బంద్ ను నిర్వహిస్తున్నారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 వ తేదీ నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెరిగింది
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాందీ,రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమర్ సింగ్ చాహల్ మరణించారు
లండన్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది
నేటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటంచనున్నారు.
రేవంత్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారంటూ పోస్టులను సోషల్ మీడియాలో
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కానున్నారన్నది ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదు
వైసీపీ నేతలకు మరోసారి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు
బీఆర్ఎస్ చేసిన అప్పులు తీర్చడానికే తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు
బీజేపీ నేత నవ్య హరిదాస్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబ సభ్యులను
గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఈ సారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై వత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలిసింది
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోఈ ఏడాది మహిళలపై కేసులు పెరిగాయి
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాకు తిరుగులేదు
కూటమి ప్రభుత్వానికి చేగొండి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ చిక్కే అవకాశాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది
హైదరాబాద్ లో వీకెండ్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం తాగి వాహనాలను నడుపుతున్న న 800 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
నేడు ఢిల్లీకి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెళ్లనున్నారు.
ఈ వచ్చేనెల మొదటి వారం వరకూ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
