తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నటిస్తూ వ్యాపారవేత్తల నుండి డబ్బు డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ కొట్టివేయడంతో ఏపీలో డీఎస్సీ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్స్లోకి ఓ మహిళ ప్రవేశించేందుకు యత్నించింది.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి కష్టాలు ఇప్పట్లో తొలిగేటట్లు కనిపించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు
జూబ్లీహిల్స్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొదటి సంవత్సర పాలనను పూర్తి చేసుకున్నాయి.
బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు స్పష్టంగా కనపడుతుంది. కేసీఆర్ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ లో మూడు వర్గాలు అయిపోయినట్లు స్పష్టంగా కనపడుతుంది
Indian travel blogger Jyoti Malhotra was arrested for allegedly spying for Pakistan, revealing a new ISI tactic of using
పాక్ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇందుకు పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను నమ్మిన వాళ్లే తనను మోసం చేశారన్న అభిప్రాయంలో ఉనట్లుంది.
వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సెలవులను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది
విజయనగరం ఉగ్ర లింక్స్ కేసులో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేసింది.
தமிழகத்தில் மின் கட்டணம் உயர்ந்துள்ளதாகவும், புதிய மின் கட்டண அட்டவணை எனவும் பழைய நியூஸ் கார்டு பரவி வருகிறது.
చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చారు కానీ, టీడీపీ నేతల్లో మాత్రం చాలా చోట్ల అసంతృప్తులు తలెత్తుతున్నాయి. తెలు
పవన్ కల్యాణ్ రాజకీయాలను చూసుకుంటూనే తాను అంతకు ముందు అంగీకరించిన మూవీలను పూర్తిచేసే పనిలో ఉన్నారు.
మహమ్మద్ మహరూఫ్ అనే తీవ్రవాదికి ఇజ్రాయెల్
సిరాజ్ ఒక్కడే బాంబ్ బ్లాస్ట్ లకోసం ప్లాన్ చేయలేదు. అతినికి సహకరించిన వారిపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు
తెలంగాణలో సరస్వతి పుష్కరాలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్ ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది
కరోనా వైరస్ మరోసారి ప్రబలుతుంది. అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి
మాజీ మంత్రి కొడాలి నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. కొడాలి నానిపై లుక్ ఔట్ సర్క్యులర్ నోటీసులు జారీ చేశారు.
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించింది
Tirumala : తిరుమల భక్తుల రద్దీ మామూలుగా లేదుగా.. ఇంత పొడవు లైనా?
నేడు ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
రెండు కీలక కేసులలో వైసీపీకి చెందిన నాయకులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో బిజిబిజీగా గడపనున్నారు. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది
విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ఒక వివాహితకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
மனைவியை இழந்த, திருமணமாகாத, ஆதரவற்ற ஆண்களுக்கு மாதம் ₹5,000 நிதியுதவி திட்டம்
ఈ వీడియో అమ్రాబాద్ టైగర్ రిజర్వుకు చెందింది కాదు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన మనసులో మాటను చెప్పేశారు. బీఆర్ఎస్ అగ్రనేత, తన తండ్రి కేసీఆర్ కు ఘాటు లేఖ రాశారు
హైదరాబాద్ లో ఈరోజు కూడా భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
లిక్కర్ మాఫియాపై ప్రభుత్వం కేసులు బనాయిస్తుండటంతో వైసీపీ కి భయం పట్టుకుందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
భోగాపురం ఎయిర్పోర్టు సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం భూమి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
అమూర్ ఫాల్కన్ పక్షి ఒడిశా నుండి చైనాలోని మంచూరియన్ బే వరకు కేవలం 18 రోజుల్లోనే 6,000 కిలోమీటర్ల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసిందని వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు
‘ఆపరేషన్ సిందూర్’ తో భారత సైన్యం తమ సత్తాను పాకిస్థాన్ కు చూపించింది.
జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్తో నిరంతరం టచ్లో ఉన్నట్లు విచారణలో తేలింది.
హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లాలంటే కొంత ఇబ్బందులు తప్పవు.
వచ్చేనెల నాలుగోతేదీన వెన్నుపోటు దినంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు
విజయసాయిరెడ్డిపై వైసీపీ చీఫ్ వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు
చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారంటే కేంద్ర మంత్రుల్లో గుండె దడ మొదలవుతుంది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది మూవీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
తెలంగాణలో సరస్వతి పుష్కరాలకు భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తున్నారు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పై నేడు తీర్పు రానుంది
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయివేట్ వాహనంతో ప్రభుత్వ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు
ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు పడతాాయని వాతావరణ శాఖ తెలిపింది
బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి
నేడు నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ గురువారం కూడా ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నేడు ఐపీఎల్ లో . గుజరాత్ టైటాన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
పాక్ ప్రజలు తిరగబడుతున్నారు. సింధూ జలాలను భారత్ నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.