కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు
వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు.
మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
పిఠాపురం వర్మకు మళ్లీ కోపం వచ్చింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై ఇక ఏమీ తేలదు
హైదరాబాద్ కు సమీపంలోని పోచారంలో అమానవీయ ఘటన జరిగింది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు
వైద్య కళాశాలల విషయంలో ప్రభుత్వం సక్సెస్ కాలేదు
రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో ఇప్పటి వరకూ పదిహేను మంది మరణించారు
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
ರಂಜಾನ್ ಸಮಯದಲ್ಲಿ ಇರಾನ್ ಮೇಲೆ ಇಸ್ರೇಲ್ ದಾಳಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పాడేరులో పర్యటించనున్నారు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది
బీఆర్ఎస్ నేడు మూసీ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
టోల్ ఫీజు ధరలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో గ్యాస్ కొరతపై మానిటరింగ్కు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది
ಹಸು ಯುವಕನನ್ನು ತಳ್ಳಿ ಆತನ ಪ್ರಾಣವನ್ನು ಉಳಿಸಿತು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
తెలంగాణ వ్యాప్తం గా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్థాన్ వైమానిక దాడులు జరిగాయని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం పథ్నాలుగో రోజుకు చేరుకుంది.
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్పై వస్తున్న విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు
ట్రాయ్, సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లువాట్సాప్ వీడియో కాల్లో నకిలీ కోర్టు విచారణ
ఏఐ క్రిప్టో ట్రేడింగ్ పేరుతో పెట్టుబడులు విదేశీ నంబర్లతో సంప్రదింపులు…
திமுக மாநாட்டில் உதயநிதி அமைச்சர் கே.என்.நேரு புறக்கணித்ததாக தவறான தகவலுடன் வீடியோ வைரலாகி வருகிறது
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో ఎల్.పి.జి కొరత ఏర్పడింది
అన్నదాత సుఖీభవ పధకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీమంత్రి కన్నబాబు అన్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ డీజీపీగా పనిచేసిన హెచ్.జె దొర మృతి చెందారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి.
నాణ్యత లేని మధ్యాహ్న భోజనం ఏర్పాటుపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు మంత్రి వర్గ సమావేశానికి ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు
అమెరికా ట్యాంకర్ విమానం KC-135 ఇరాక్ పశ్చిమ భాగంలో కుప్పకూలిందని అమెరికా సైన్యం వెల్లడించింది
సీనియర్ నేత సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉండి కూటమిలోని బీజేపీ పై విమర్శలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ వాసులకు గ్యాస్ కొరత నోటి రుచులను దూరం చేస్తుంది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ నేడు ప్రమాణస్వీకారం చేశారు
ಇರಾನ್ ಕ್ಷಿಪಣಿಗಳು ಟೆಲ್ ಅವೀವ್ನ ರಕ್ಷಣಾ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಭೇದಿಸಿವೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేటి నుంచి రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు
హైదరాబాద్ చందానగర్లో నిన్నరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రెండు కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ చేయనుంది
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.
దేశంలో ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది
