ജാർഖണ്ഡിൽ ആദിവാസി വിഭാഗം നടത്തിയ പ്രതിഷേധത്തിൽ നിന്നുള്ള ദൃശ്യങ്ങളാണ് പ്രചരിക്കുന്നത്
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మోహన్ బాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్భంగా జరిగిన ఈవెంట్ కి హాజరయ్యారు.
పటాన్ చెర్వు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేశారు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు
కొడంగల్ లో అత్యున్నతమైన విద్యాసంస్థను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీలేని రుణాలను రేపు పంపిణీ చేయనుంది
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.
జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ ఈసారి నియోజకవర్గాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతను తీవ్రంగా హెచ్చరించారు
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యే పదవి పట్ల సంతృప్తిగా లేరు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
శబరిమలకు వెళుతున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు
ఐ బొమ్మ ఇమ్మంది రవి విషయంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు
బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ లేకుండా ఫ్యామిలీ వీక్ జరిగిపోయింది
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు
తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది
నేడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు.
నెల్లూరు మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది.
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం సిద్ధమవుతుంది
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది
నేడు ఏలూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.
ఈరోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం అయినా భక్తుల రద్దీ తగ్గలేదు
డిసెంబర్లో సరికొత్త ఆధార్ కార్డు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది
నేడు సుప్రీంకోర్టు నూతన చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇజ్రాయిల్ మరోసారి దాడులకు దిగింది. హిజ్బుల్లా చీఫ్ ఈ దాడుల్లో మరణించాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. నేటి నుంచి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు
టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్కుమార్ ను మరికొంత గడువు కోరారు
ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు
The viral video shows Aishwarya Rai questioning PM Modi about losing jets to Pakistan, Rafale aircraft, S-400 systems, and soldiers.
18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని
ఈవెంట్ కు సంబంధించి ఐశ్వర్య రాయ్ పూర్తి ప్రసంగం కోసం మేము Googleలో వెతికాం
മുക്കം മുനിസിപ്പാലിറ്റി വെൽഫെയർ പാർട്ടി സ്ഥാനാർഥിയുടെ 2020ലെ പോസ്റ്റർ എഡിറ്റ് ചെയ്താണ് പ്രചാരണം
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది
సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు
చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
పోలీసులవిచారణలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ కనిపించడం లేదు.
విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ అయింది
నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాదు .. రాజకీయాలనూ ఒక ఊపు ఊపుతున్నాడు
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ వచ్చేసరికి కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి
ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నగదు రైతుల ఖాతాల్లో జమ కాకపోవడానికి అనేక కారణాలున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది
ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
భారత ప్రధాని నరంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు
ఢిల్లీ కారు బాంబు పేలుళ్ల కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
నేటి నుంచి భారత్ - దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది
ఈరోజు తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోతారని సమాచారం
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
చంద్రబాబుపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సీఐ శంకయ్యను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు.
