తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది
మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చి యాభై ఐళ్లు కావస్తుంది.
జనసేన పార్టీలో గత ఎన్నికల కంటే ఈసారి భిన్నంగా పార్టీ అధినేత వ్యవహరిస్తారని పార్టీ నేతలు భావిస్తున్నారు
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ కు గుంటూరు మొబైల్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది
బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. వెండి ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వేసవి నీటిఎద్దడి, సవాళ్లపై నేడు సమీక్ష నిర్వహించనున్నారు
నేటి నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లను దేశ వ్యాప్తంగా స్వీకరించనున్నారు
ఇరాన్, అమెరికా మధ్య అణు చర్చలు గురువారం జెనీవాలో జరగనున్నాయి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుడ్న్యూస్
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
భారత్ - జింబాబ్వే మధ్య మ్యాచ్ నేడు చెన్నై వేదికగా జరగనుంది
నేడు ఖమ్మం, సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు.
బైకర్ పై దాడి చేసిన చిరుతపులి అంటూ వైరల్ అవుతున్న వీడియో
ఈరోజు కూడా బంగారం ధరలు దేశంలో పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో గాయత్రీ మంత్రం, శివస్తోత్రం ప్లే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నేడు కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ లో నేడు జింబాబ్వాతో తలపడనుంది.
జెనీవాలో జరగనున్న అణు చర్చల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి రాజకీయాలు నడిపిస్తున్నారని ఇరాన్ బుధవారం తీవ్రంగా స్పందించింది
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ کولکاتہ سے صومالیہ جانے والا طیارہ حادثے کا شکار ہوا اور تبلیغی جماعت کی مستورات بال بال بچ گئیں۔ تحقیق سے واضح ہوا کہ حادثہ صومالیہ میں ہوا اور تمام مسافر محفوظ رہے۔
డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు పర్యటించారు
గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు అన్నారు
கடந்த சில நாட்களாக தேர்தல், கூட்டணி குறித்து பலச் செய்திகள் வந்துக்கொண்டுதான் இருக்கின்றன. சமீபத்தில் சமூக வலைதளங்களில் பரவி வரும் ஒரு அறிவுப்பதிவில், இந்திய தேர்தல் ஆணையம் தமிழக சட்
ఆటోలో కూర్చున్న యువతిని ఒక వ్యక్తి వేధిస్తున్నట్లుగా ఉన్న వీడియో
పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ జనసేనను ఒక వ్యూహం ప్రకారం తీసుకెళుతున్నారు
హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
హైదరాబాద్ బౌరంపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది
టీ 20 వరల్డ్ కప్ లో రేపు భారత్ - జింబాబ్వే తలపడనున్నాయి
శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు
అమెరికా అధ్యక్షుడు మరోసారి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ప్రేమించి పెళ్లికి యువకుడు నిరాకరించడంతో యూట్యూబర్ బలవన్మరణం పొందింది
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఐదుగురు మరణించిన ఘటన కలకలం రేపింది.
మార్చి నెల 2వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు.
టీం ఇండియా సౌతాఫ్రికాపై ఓటమిని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న శ్రీశైలం ఆలయాన్ని మూసివేయనున్నారు.
శ్రీకాకుళం లో డయేరియా పరిస్థితి పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
నేడు ఇజ్రాయెల్ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది
తెలంగాణాలో నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్ పోటీలపై కూడా ప్రభావం చూపుతున్నాయనే చర్చ మొదలైంది
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ సెమీఫైనల్కు చేరింది
പ്രധാനമന്ത്രി നരേന്ദ്ര മോദിയുടെ സന്ദർശനത്തിന് മുന്നോടിയായി നടത്തിയ പ്രസ്താവനയെന്ന തരത്തിലാണ് പ്രചാരണം
குருமூர்த்தியுடன் மாணிக்கம் தாகூர் இருப்பதாக புகைப்படம் தவறான தகவலுடன் வைரலாகி வருகிறது.
