ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి? బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా? పేదలకు ఇస్తే ఉచితాలు, పెద
ఆపిల్ తన నెక్ట్స్ జనరేషన్ ఐఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే.. చైనా, తైవాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో యాపిల్ టెక్ దిగ్గజానికి కొన్ని అవాంతరాలు ఏర్పడే చాన్సెస
గతేడాది ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండురోజుల్లో తాలిబన్ల పాలన ఏడాదికావొస్తోంది. తాలిబన్లు ఆఫ్గానిస్తాన్ ని చేజిక్కించుకున్ననాటి నుంచి మహిళల హక్కుల
పవన్కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ సినిమాలలో జల్సా ఒకటిగా నిలిచింది. సంజయ్ సాహుగా పవన్ కళ్యాణ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీతో కూడిన క్
దర్శకుడు మిత్రన్ జవహర్ తెరకెక్కిస్తోన్న చిత్రం తిరు. ఈ చిత్రంలో తమిళ హీరో ధనుశ్ నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళ
ట్రెండ్కు తగ్గట్టు జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU)-హైదరాబాద్ ఈ విద్యా సంవత్సరం నుంచి హైదరాబాద్, సుల్తాన్పూర్ క్యాంపస్లలో B.Tech ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మెషిన్ లెర్న
దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు జులైలో పెరిగాయి. జూన్ నెలలో 2,64,442 యూనిట్ల అమ్మకాలు జరిగితే , జులైలో 2,93,865 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. కంపెనీల నుంచి డీలర్లకు ప్యాసింజర్ వాహనాల డిస
తీవ్రవాద కార్యకలాపాలు పెరగడంతో జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్లో 1990లో సినిమా టాకీస్లు మూతపడ్డాయి. మూడేండ్ల క్రితం జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో స
ఒక నాడు రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటన్ రాజధాని లండన్ ఇప్పుడు నీటి కొరతను ఎదుర్కొంటోందిన. ఇంగ్లాండ్కి ప్రధాన నీటి వనరు అయిన థేమ్స్ నది క్రమంగా ఎండిపోతోంది. 1935 తర
భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు.. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఉత్తరప్రదేశ్లో మాత్రం దారుణ ఘటనలు ఆగడం లేదు. యూపీలో తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. వారణాసిలో అమా
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ను కంపెనీ నిలి పివేయనుంది. చిన్నారుల కోసం వాడే ఈ టాల్కమ్ పౌడర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. మార్కెట్లో ఎన్నో కంపెనీల పౌడర్లు వచ్చినా, జాన్సన్
జనగామ : జాతీయ పతాకాలను చేతపుచ్చుకొని జై జవాన్, జై కిసాన్ నినాదాలు చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత
ఈ నెలాఖరులోగా పార్టీలోని పీసీసీ, ఎఐసీసీ ఎన్నికల ప్రక్రియ ముగించేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. తొలుత పీసీసీ జనరల్ బాడీలో పీసీసీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, పీసీసీ
తన ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి తన కొడుకుని పాము కాటు నుంచి రక్షించుకుంది ఓ తల్లి.ఈ ఘటన సీసీటీవీ కెమెరాకు చిక్కింది.దాంతె ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు అంత
పోలీసు తుపాకిని తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్..దాంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. పోలీసుల చేతుల్లోని ఎస్ఎల్ఆర్ తుపాకీని తన చేతుల
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తమ నివాసంపై తన భార్యతో కలిసి జాతీయజెండాని ఎగరవేసి ఆ ఫొటోని ట్వీట్ చేశారు. మూడు రంగుల జెండా మన గౌరవం. ప్రతి భారతీయ
జై జవాన్.. జై కిసాన్… భారత్ మాతాకీ జై… వందేమాతరం… నినాదాలతో సత్తుపల్లి పట్టణం మారుమోగిపోయింది. జాతీయ పతాకాన్ని పట్టుకొని 75 బుల్లెట్ మోటర్ సైకిళ్ళు, కిలోమీటర్ పొడవున జాతీయ జెండా, వేలాదిమ
జన్మలన్నింటిలో మానవజన్మ ముఖ్య మైంది. పవిత్రమైంది. బాల్యం, కౌ మారం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్ర మం, వానప్రస్థానం, సన్యాసం. ఇందులో ము ఖ్యంగా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం, వాన ప్రస్థం, సన్యాసం. చాలామ
శ్రీరాముని చరిత్రకు రామాయణం, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతం ఎలానో హనుమ భవ్య చరిత్రకు ”పరాశర సంహిత” అటువంటిది. వ్యాసుని తండ్రి పరాశరుడు. స్కాంద, అగ్ని, పద్మ, నారద, మార్కండేయ పురాణాలలోనూ, అగస్త
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ట్రాక్టర్ డ్రైవర్ గా మారారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు… తను వెళ్లే దారిలో ఓ పొల
మంచిర్యాల జిల్లా చెన్నూరులో జాతీయ లోక్ అదాలత్ చెన్నూరు కోర్టు ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం న్యాయమూర్తి సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మేరకు కక్షిదారుల కేసులను కొన్
తిరుపతి : టీటీడీ పరిపాల ప్రస్తుతం చాలా బాగుంది అని కేంద్ర మాజీ మంత్రి టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి నేతృత్వంలో మంచి సౌకర్యాలు కల్పిస్తు
ప్రత్యేక విమానంలో స్పెయిన్ వెళ్లారు స్టార్ కపుల్స్ నయనతార .. విఘ్నేష్ శివన్ లు. హనీమూన్ ప్లాన్ చేసిన కొత్త జంట దాదాపు రెండు వారాల పాటు స్పెయిన్ లో ఉంటారని సమాచారం.వీరిద్దరు కలిసి ఉన్న
స్టేషన్ ఘన్ పూర్ : భారత స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే డాక్ట
ఆలూరు : కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్ అని, రాష్ట్రంలో కొందరిని సుర్పణకలను తయారుచేసి వాడుకుంటున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని మంత్
కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ హీరోగా నటించాడు. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. కథ ఏంటంటే- ఎంబీబీఎస్
హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ హోటల్ లో Global Vyasya Business Legends(GVBL) అవిఘ్న బిజినెస్ చాప్టర్ (Avigna Business Chapter)ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు.
దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఆ పార్టీ ఇంఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించేందుకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. త్వరలో జరగనున్న పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్
ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల సత్ప్రవర్తనతో మెదులుతూ నీతి నిజాయితీలకు చిరునామాగా నిలువాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీ.సత్యనారాయణ అన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కులమతాలు వేరైన
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మలు, బోనాలు, డప్పు వాయిద్యాలతో ర్యాలీలో సందడి నెలకొంది. కొత్త
కర్నూల్ బ్యూరో : శ్రీశైలం ఆనకట్ట పరిధిలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇందులో ఏపీ కుడి విద్యుత్ కేంద్రం పరిధిలో 30614, తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్ర పరిధిలో 31,784 క్యూసెక్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం వద్ద బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికుల
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. కాగా నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాదయాత్రని చేపట్టింది. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున
తిరుపతి సిటీ : 76వ స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఈ నెల 15వ తేదీ జరుగుచున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జేసి బాలాజీ తో కలిసి పరిశీలించి అధికా
మరోసారి కరోనా బారిన పడ్డారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ముందు కరోనా బారిన పడిన సోనియా గాంధీ…ప
ఢిల్లీలో భారీ కుట్ర పన్నారు ఉగ్రవాదులు. వార కుట్రని భగ్నం చేశారు పోలీసులు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఉగ్రవాదులు ఈ కుట్రకి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీమొత్త
రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వినూత్న ప్రదర్శనలతో ఉత్సవాలు ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖ్
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల పెళ్లిలు..ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కాగా ఈ ఏడాది మేలో వివాహబంధంతో ఒక్కటయిన సినీ నటులు ఆది పినిశెట్టి..నిక్కిగల్రానిల వ
వరుస సెలవులు రావడంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి నెలకొంది.దాంతో స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. .స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్
స్వాతంత్ర్య భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం వేడుకలను ఆగస్టు 8వ తేదీ నుండి 22 వరకు వైభవోపేతంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం నగరం జడ్పీ సెంటర్ నుండి 10 వేల మందితో రెండు కిల
ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట
ఇకపై మాస్క్ లు ధరించాల్సిన అవసరమే లేదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ తెలిపారు. కరోనాపై పోరులో తమ దేశం విజయం సాధించిందన్నారు. దాంతో దేశంలో మాస్కు తప్పనిసరి అన్న నిబంధనను ఆ దేశ
తిరుపతి సిటీ : సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిస్తామని శనివారం బేరి వీధి కణాల వీధి.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకున
సముద్ర మట్టానికి 3,488కిలోమీటర్ల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు. భారత్-చైనా సరిహద్దుల్లోని లఢక్ నుంచి ఉత్తరాఖండ్ వరకు అన్ని ప్రాంతాల్లో
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన కాసుల సతీష్ అనే యువకుడు ప్రమాదశత్తు చేత బావిలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే గత నెలలో తన త
కరీంనగర్ : హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పూదరి శ్రావణి అనే మహిళకు సాధారణ ప్రసవం చేస్తుండగా పురిట్లోనే బిడ్డ మృతి చెందింది. డాక్టర్ లేకుండా నర్సులే ప్రసవం చేయడం వల్లే శిశువు చనిపోయిం
తమ ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు కేరళ సీఎం పినరయి విజయన్. కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కుట్రల
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నిన్నటి వరకు ఉధృతంగా ప్రవహించింది.. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి వరద ప్రవాహం తగ్గుతూ వస్తుంది. ఈరోజు భ
చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హోంగార్డు ప్రస్తావన అలాగే చండూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు క
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజవకర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘మునుగోడు నిన్ను క్షమించదు.. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏండ్ల న
నేడు కొత్తగా 15,815కరోనా కేసులు నమోదయ్యాయి. 53మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా
హైదరాబాద్, ఆంధ్రప్రభ : వయస్సు, ఆరోగ్యం, జాతితో సంబంధం లేకుండా ప్రజలంతా అవయవదానానికి ముందుకు రావాలని జీవన్దాన్ పిలుపునిచ్చింది. తమను తాము అవయవ, కణజాల దాతలుగా (టిష్యూ)మార్చుకోవాలని సూచ
దోస–బిర్యానీ దోస్తీ కట్టాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియా, పాకిస్తానీ స్టూడెంట్స్ సరదాగా కబుర్లు చెప్పుకుంటా తమ అభిప్రాయాలను పంచుకుని ఫ్రెండ్స్ అయ్యారు. భారతదేశంతో
మద్యం బాటిల్ ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం అంటే మందుబాబులు ఊరికే ఉంటారా? బారులు తీరి మరి కొన్నారు. ఎక్కడ చూసినా మద్యం షాపుల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఇదేమి ఆషాడం ఆఫర్ కాదు… అదయితే ఏ చ
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈసెట్ ప్రవేశ పరీక్షలో 90.69శాతం ఉత్తీర్ణత సాధించారు. జేఎన్టీయూ నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబిత
సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CPGRAMS) అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్. దీనిలో దేశంలోని ప్రజలు ఎవరైన
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న పురపాలక పాఠశాలల స్థితిగతులను పట్టించుకునే నాథుడే లేరు. ఫలితాలతోపాటు అడ్మిషన్లకూ కార్పొరేట్, ప్రైవే
విజయ్ దేవరకొండ.. అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ సినిమా నుంచి మరో పాట ‘కోకా 2.0’ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ఈ పాటలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. ప
అమరావతి, ఆంధ్రప్రభ : అనకాపల్లి జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొండకర్ల ఆవ మంచినీటి చిత్తడి నేలను మొదటి కన్జర్వేషన్ రిజర్వ్ మరియు ప్రముఖ పర్యాటక కేంద్రంగా పునరాభివృద్ధి చేసేందుకు రాష్ట్ర
‘‘ఈడీ, ఆదాయం పన్ను శాఖ, సీబీఐలకు నేను ఆహ్వానం అందిస్తున్నా.. వాళ్లు నిక్షేపంగా మా ఇంటి వద్దనే ఆఫీసులు తెరుచుకోవచ్చు. ఇప్పుడు వెళ్లి, మరో రెండు నెలల తర్వాత సోదాల పేరిట రావడమెందుకు? మాతోనే
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఎనిమిదేళ్లు పూర్తి అయింది. మోడీకి ప్రజాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఇండియాటుడే- సీ ఓటర్ నిర్వహించిన సంయుక్త సర్వేలో వెల్లడైంది. గత రెండేళ్లుగా దేశం
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి కేసులో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ కే. రఘురామకృష్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ సిబ్బందికి ప్రతి ఏటా ప్రదానం చేస్తున్న కేంద్ర హోం మంత్రి “ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్” అవార్డుకు 2022 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా 1
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్-పూణే-సికింద్రాబాద్ శతాబ్ధి ఎక్స్ ప్రెస్ రైలులో కొత్తగా ఏర్పాటు చేసిన విస్టాడోమ్ కోచ్ ప్రయాణికులను ఆకర్షిస్తోంది. ఈకోచ్లో ప్రయాణించేందుక
గ్లోబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో చేస్తున్న కొత్త మూవీ సలార్. దీన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ ఈ మధ్య కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకట
కొన్ని బంధాలు ప్రత్యేకమైనవి.. (సమ్ బాండ్స్ ఆర్ సో స్పెషల్) అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఓ ఫోటోని షేర్ చేశారు. ఇప్పుడా ట్వీట్లోని ఫొటోలను చూ
జనగామ : జనగామ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు అందించాల్సిన వైద్యసేవలను సెక్యూరిటీ గార్డులు,ఆయాలు అందిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసి 24గంటలు వైద్య
అమరావతి, ఆంధ్రప్రభ: రైతు అంటే భరించేవాడు.. సహించేవాడు. వ్యవసాయం అంటే వ్యయసాయంలా మారింది. పెరిగిన సాగు ఖర్చులు.. తగ్గిన దిగుబడులతో రెక్కల కష్టం మినహా మరేమీ మిగలడంలేదు. అయినా వ్యవసాయంపై ఆపే
హైదరాబాద్, (ప్రభ న్యూస్) : స్మార్ట్ఫోన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా దూసుకుపోతున్న సంస్థ మోటరోలా. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మోడల్స్ని వినియోగదారులకు అందించిన ఈ సంస్థ… ఇప్ప
హైదరాబాద్, (ప్రభ న్యూస్) : శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ లిమిటెడ్ నెక్స్ట్ జనరేషన్ అద్భుతమైన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ జెడ్ ప్లిప్, గెలాక్సి జెడ్ ఫోల్డ్4 లన
ప్రభ న్యూస్, హైదరాబాద్ (ప్రతినిధి) : సికింద్రాబాద్తో పాటు నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లలో వెండర్లు ఆహార పదార్థాలను ఇష్టారాజ్యంగా ధరలతో విక్రయాలు చేస్తున్నా
గోఫస్ట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానం ఇంజిన్ వేడెక్కినట్లు పైలట్ గుర్తించాడు. కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానం బెంగళూరు నుంచి మాల్దీవ
ఇప్పుడు అన్నీ ఆన్ లైన్ సర్వీసులే. ఫోన్లో ఆర్డరిస్తే ఇంటికి భోజనం తెప్పించుకోవచ్చు.అలాగే, అప్పులు కూడా తెప్పించుకోవచ్చు. ఇందు కోసమే ఆన్లైన్ ఫ్లాట్ఫారమ్లు అవతరించాయి.అయితే, ఈ లోన
విశాఖపట్నం జిల్లాలో మృతదేహాల మిస్టరీ చోటుచేసుకుంది. తిమ్మాపురం బీచ్ లో యువతి మృతదేహం కొట్టుకొచ్చింది. నిన్న రుషికొండ బీచ్ లో యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. అయిదే యువతి దివ
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లదాకా సమయం ఉంది. కానీ, ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు, పార్టీల బలా బలాలు, ప్రజల నాడీ వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మీ
బిహార్ పోలీసులు ఓ జర్నలిస్టును కొట్టిన ఘటన ఇప్పుడు సీరియస్ అయ్యింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి వార్తను కవర్ చేయడానికి వెళ్లిన స్థానిక జర్నలిస్టుపై అకారణంగా దాడి చే
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా దీవెన సభ కోసం మునుగోడులో మంత్రి జగదీశ్ రెడ్డి,
స్టేషన్ ఘన్ పూర్ : జాతీయ సమైక్యతను చాటే విధంగా సోదరభావాన్ని పెంపొందించే విధంగా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారతదేశంలోనే రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని స్టేషన్ ఘ
మునుగోడు ప్రచారానికి తాను వెళ్లనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… మునుగోడు ఉప ఎన్నిక సమావేశంపై తనకు సమాచారం ఇవ్వట్లేదన్నారు. తనను హోంగార్డుతో పోల్చా
కర్నూల్ నగరంలోని కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ర్యాలీ ఎస్టిబిసి కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కో
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్తగా మరో 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్ష
గుండెపోటుతో మరణించారు కన్నడ ప్రముఖ గాయకుడు జాతీయ అవార్డు గ్రహీత శివమొగ్గ సుబ్బన్న కన్నుమూశారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన బెంగళూరులోని జయదేవ ఆసుపత్రి
జనగామ : నేను నీకు రక్ష..నాకు నువ్వు రక్ష మనమిద్దరం దేశానికి రక్ష అంటూ ఒకరికొకరు రక్ష కట్టుకుంటూ.. అన్నదమ్ములు, అక్కాచెల్లెండ్లు, అన్ని పార్టీల మహిళా కార్యకర్తలు, రక్షాబంధన్ ప్రత్యేకతను
జనగామ : రక్షా బంధన్ ను పురస్కరించుకొని శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి వారి సోదరీమణులు అనంత ల
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ సునీతారెడ్డి.సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్
మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకులంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం గురుకులంలో విద్యార్థులు ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కటౌట్ లకు రాఖీలు కట్
టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ పోకిరీలు తనను ఇన్ స్ట్రా గ్రామ్ లో వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో కొందరు అసభ్యకరంగా మెసేజ్ లు చేస్తూ తనను వేధిస్తున్
థియేటర్లలలోనే కాదు ఓటీటీలోనూ మంచి వ్యూయర్ షిప్ తో దూసుకుపోతుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఇతర దేశాల్లోనూ ‘ఆర్ఆర్ఆర్’ ఉన్న క్రేజ్ చూస్తే తెలుగు సినిమా సత్తా ఏంటో అర్థమవుతోంది. కాగా ఈ చిత్ర