మేషం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటు-ంబ సభ్యుల సహాయ సహకారాలతో
బుధవారం (24-04-2024)సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరంమాసం : చౖౖెత్ర మాసం, బహుళ పక్షంవసంత ఋతువు, ఉత్తరాయణం–తిధి : పాడ్యమి ఉదయం 5.43నక్షత్రం : స్వాతి రాత్రి 11.50వర్జ్యం : ఉదయం 5.40దుర్ముహుర్తం : ఉదయం 11.30 నుం
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగాలో సీఎస్కే తో తలపడిన లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. చెపాక్లో భారీ ఛేదనకు దిగిన లక్నో.. చెన్నైపై లక్నో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సీఎస
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సరిపడినన్ని టార్పాలన్ షీట్లు (ప్లాస్టిక్ పరదలు)
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈ నెల 26న ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ రాష్ట్రానికి వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బంధీగా చేయాలని వివిధ శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాం
శ్రీకాకుళం, ప్రభన్యూస్ బ్యూరో : రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ
మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గతంలో ఇక్కడ గవర్నర్గా పనిచేసిన ఆమె ప్రస్తుతం బిజెపి స్టార్ క్యాంపెయినర్గా తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజన
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు లక్నో సూపర్ జేయింట్స్తో హోం గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెలరేగాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే ఆదిలోనే కీలక వికెట్లు క
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్ చేసిన టెక్నికల్ గ్రాడ్యుయేట్ ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు పోస్టుల వివరాలను కూడా
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మెట్రోలో ప్రయాణించే వారు తప్పక తెలుకోవాల్సిన విషయం.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25వ తేదీన ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో రాయల
బెంగళూర్లో రేపు జీరో షాడో డే జరగబోతోంది. బుధవారం రోజు నగర ప్రజలు ‘జీరో షాడో డే’ని అనుభవించనున్నారు. ఈ సంఘటన రేపు మధ్యాహ్నం 12.17 నుంచి 12.23 మరకు జరుగుతుంది. అప్పుడు సూర్యుడు మన నడినెత్తిపై ఉం
హైదరాబాద్ : ఈనెల 27 నుంచి టాటా ప్లే థియేటర్ లో మా రిటైర్ హోతీ హై చూడవచ్చు. బలహీనమైన, సాత్వికమైన వారు మహిళలు అనే మూస భావనలను బద్దలు కొట్టే కథను దక్షిణాది ప్రేక్షకులు మెచ్చుకుంటారని యత
హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్ సీసీబీ), 25,000కు పైగా యువతకు విక్రయాలు, మార్కెటింగ్ శిక్షణకు సంబంధించి తమ బహుళ-రాష్ట్ర అప్
హైదరాబాద్ : నాగోల్ లోని తన నివాసానికి వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తన గెలుపునకు కృషి చేయాలని భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్
సీరత్ కపూర్ టాలీవుడ్ కి పరిచయం అవసరం లేని పేరు. ‘రన్ రాజా రన్’ తో పరిచయమైన అమ్మడు అటుపై కొన్నాళ్ల పాటు వేగంగా సినిమాలు చేసింది. ఇటీవలే రిలీజ్ అయిన ‘భామా కలాపం’ తో ప్రేక్షకుల్ని పలకరించిం
సుకుమార్ దర్శక్వంలో అల్లు అర్జున్ నటిస్తొన్న ‘పుష్ప: ది రూల్’ కోసం వరల్డ్ వైడ్గా ప్రేక్షకులు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8న) సందర్భంగా మూవీనుం
ఐపీఎల్ 2024 లో నేడు (మంగళవారం) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. సీఎస్కే డెన్ చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా.. ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. కాగా, ఈ మ్యా
శ్రద్ధా దాస్.. తెలుగు ఆడియన్స్ లో ఈమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. యాక్టింగ్ కంటే తనదైన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ అమ్మడు. అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధ
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అద్భుతమైన యాక్టింగ్ తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.తాజాగా “ఊరిపేరు భైరవకోన’
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన పొలిటికల్ సూపర్ హిట్ మూవీ “ప్రతినిధి”. ఈ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2” వస్తొంది. ఈ మూవీకి జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది వరకే పలుమార్
నదుల అనుసంధానం చేస్తే..కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాలు ఎడారే..-తెలంగాణ లో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదుప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ : బీజేపీ కేం
ఎపి తెలంగాణలలో నామినేషన్ల సందడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు (ఆర్వో) సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో ఆయా
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనే పరిస్థితులు ఉన్న టాలీవుడ్ లో హైదర
పిఠాపురం – ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైంది… ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు భవిష్యత్ తరాలకు ఎంతో కీలకమైనవి. అందుకోసం టీడీపీ, బీజేపీతో కలస
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు.
బీజేపీకి ముస్లింలు దూరం దూరంబెడిసికొట్టనున్న రిజర్వేషన్ రద్దు ప్రచారంఏపీలో కూటమికి అప్పుడే ముచ్చెటలు13 ఎంపీ స్థానాలు.. 91 అసెంబ్లీ స్థానాల్లో ఎఫెక్ట్కడప, కర్నూలు జిల్లాల్లో తీవ్ర ఆందో
డీకే అరుణకు తన మీద కోపం, అసూయ ఎందుకో అర్థం కావడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ కోడంగల్ నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరును అభివృద్ధి చేస
హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్సత్తా చాటిన ఇండియన్ స్టూడెంట్స్ఢిల్లీ, ముంబై స్కూల్, కాలేజీ విద్యార్థుల ఘనతరెండు విభాగాల్లో నాసా అవార్డుల అందజేతసొంతంగా తయారు చేసిన రోవర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-04-2024, 4:00PM ఎండ దెబ్బకి.. చిల్ అవుతున్నరురిజర్వేషన్ల మిస్సైల్.. ఎఫెక్ట్ ఎవరికోకేసీఆర్ పోరుబాట.. బస్సు యాత్రకు రెడీబడికి తాళం.. సెలవులిచ్చిన సర్కారు మరిన్ని
ఉదయగిరి వైసీపీకి షాక్నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చిరంజీవి రెడ్డి చేరిక ఆంధ్రప్రభ స్మార్ట్, మంగళగిరి ప్రతినిధి .. ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప
కూటమి కుట్రలపై యుద్ధంఅబద్ధాలు, మోసాలపైనే నా పోరాటంబాబు, దత్తపుత్రుడిని ఓడించడమే ధ్యేయందగ్గరలోనే మన విజయంటీడీపీ దిగజారుడు తనంతోనే గీతాంజలి ఆత్మహత్యఏపీకి డెస్టినీ విశాఖే.. ఇక్కడ సీఎం క
వేలాదిగా కదిలిన జనసైన్యంతండోపతండాలుగా తరలివచ్చిన కార్యకర్తలుటీడీపీ, బీజేపీ నేతల హాజరుకారుపై అభివాదం చేస్తూ పవన్ చిరునవ్వులు ఆంధ్రప్రభ స్మార్ట్, పిఠాపురం ప్రతినిధి కాకినాడ జిల్లా పి
ఎన్నికల నామినేషన్ ప్రమాణ పత్రం అందజేతవిజయనగరంలో అలక నేతలతో బాబు భేటీబుజ్జగింపులు సక్సెస్.. కలిసి పని చేస్తామన్న కిమిడి నాగార్జున విజయనగరం : టీడీపీ అధినేత, మాజీ ముఖ్య
వాజేడు, ఏప్రిల్ 23 ప్రభ న్యూస్ : రాష్ట్ర సరిహద్దు ధాన్యం కొనుగోలు కేంద్రంను జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి బి.రాంపతి తనిఖీ చేశారు. వాజేడు మండలంలోని చెరుకూరు గ్రామం వద్ద ఏర్పాటు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చందమామ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని
జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబిం
నందనందన వేణునాద వినోద, ముకుంద కుంద దంతహాస గోవర్ధనధర || ||నందనందన వేణునాద|| రామరామ గోవింద రవిచంద్రలోచనకామకామకలుష వికారవిదూరధామ ధామ విభవత్ప్రతాపరూప దనుజ ని –ర్ధూమధామకర ణ చతుర భవభంజన || ||నందన
కాంగ్రెస్ సర్కారు అప్పుడు, ఇప్పుడు కూడా మోసమే చేసిందిఅన్నింటిని వాయిదాలు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ఇక మత విద్వేషాలతో బిజెపి రెచ్చగొడుతున్నదితెలంగాణకు ఏమీ ఇవ్వని మోదీ మ
శిక్ష అమలుపై స్టే ఇచ్చేందుకు నోదీనిపై పై కోర్టుకు అప్పిల్ చేసుకోవచ్చన్న హైకోర్టుశిక్షపై ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేం ..విచారణను మే మొదటి వారానికి వాయిదా ఆంధ్రప్రదేశ్ హైకోర
తెలంగాణ, ఏపీలోనూ బడులకు తాళంఏకంగా ఈసారి 50 రోజులు హాలీడేస్ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పేరేంట్స్ ప్లాన్హైదరాబాద్ / అమరావతి – ఏపీ, తెలంగాణలో రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి స
హనుమత్ జయంతి సందర్భంగా దీక్షా విరమణస్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలుఅంజన్న దర్శనానికి నాలుగు గంటలు సమయంహైదరాబాద్ లో హనుమాన్ శోభయాత్రగౌలిగూడ నుంచి తాడ్ బండ్ వ
17 రోజుల పాటు ఏక దాటిగా ఎన్నికల ప్రచారంటూర్ షెడ్యూట్ విడుదల చేసిన బిఆర్ఎస్ పార్టీప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసే విధంగా ప్లాన్ప్రచారానికి ముందు ఆయా ప్రాంతాల నేతలతో కెసిఆర
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : అదిలాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు అనిల్ జ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు హెడ్లైన్స్లోకి ఎక్కాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్డీఏ)కు ఏకంగా రూ. 35 లక్షల విరాళం ప్రకటించారు. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జయ
ఎస్సీ ,ఎస్టీ, బిసి కోటాలో కోతతోముస్లీంలకు రిజర్వేషన్ లు ఇచ్చిన కాంగ్రెస్ఇది అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్దమన్న ప్రధాని రాజస్థాన్ – కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. సోమవారం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో జైస్వాల్ నిప్పులు చెరిగాడు. 60 బంతుల్
ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పరాజయం. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ల
ఐపీఎల్ 2024 సీజన్లో నేడు మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. చెన్నై హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ
తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. విపక్ష బీఆర్ఎస్ అడపా దడపా హంగామా చేస్తోంది. ఇక బీజేపీ అయితే ఎవరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారో తెలియని పరిస్థితి
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ రాజస్థాన్లో పర్యటించారు. టోంక్-సవాయి మాధోపూర్లో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ. కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డా
మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు
హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి యువకుడు మృతి చెందాడు. ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఉప్పల్లో బైక్ పై వెళ్తున్న యువకుడు(వర్షిత్ రెడ్డి ) ఒక్కసారిగా అదుపు తప్పి పడటంతో వెనుక నుండి వస్త
ఉప రాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించా.. అందుకే రాలేదు.. కానీ ప్రజా జీవితంలో ఆక్టీవ్ గా ఉంటానని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నా
మక్తల్, ఏప్రిల్23(ప్రభన్యూస్) నారాయణ పేట జిల్లా కర్ని గ్రామంలో గ్రామ దేవత శ్రీ ఎల్లమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇవాళ నిర్వహించి
మోత్కూర్, ఏప్రిల్ 23(ప్రభ న్యూస్) విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి కురి
లోక్సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తా
మెదక్: కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పేదల పక్షాన నిలబడుతుందని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. నీలం మధు మంగళవారం పటాన్ చెరు మండలం ఇంద్రేశం పిఎన్ఆర్ టౌన్ షిప్ కాలనీవాసులను క
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమ పార్టీకి ప్రచార సారథి కావడం వల్ల, దేశమంతటా తిరిగి రోజుకు గంటల కొద్దీ ప్రసంగాలు చేయడం వల్ల ఆయన ప్రసంగాల్లో కొన్ని చోట్ల పదనిసలు దొర్లుతున్నాయి. ఆయన ఎంతో సమయస
హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర రేపు ప్రారంభం కానున్నది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంత
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 23( ప్రభ న్యూస్): మల్కాజ్గిరి పార్లమెంట్ కు జరిగే ఎన్నికల్లో బీఆర్ ఎస్ గెలుపు ఖాయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గౌడ్ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట
కాంగ్రెస్ సీనియర్ నేత టి.నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్ధరాత్రి బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నాగయ్య మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డ
కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం మాల విరమణ కోసం హనుమాన్ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అంజన్న దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. రాష్ట్రంలో ప్రసి
తూర్పు ఆసియా దేశం తైవాన్ తీవ్ర భూకంపాలతో వణికిపోతుంది. సోమవారం నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు 24 గంటల వ్యవధిలో మొత్తం 80 భూకంపాలు సంభవించినట్లు పేర్కొన్నారు. తైవాన్ తూర్పు తీరంలో అత
చైత్రశుద్ధ పౌర్ణమినాడు వచ్చే హనుమజ్జయంతి యొక్క విశిష్టత, ఆచరించాల్సిన విధానం…. ‘జన్మద్విధా’ అనగా పుట్టుక రెండు విధములు. తల్లి గర్భము నుంచి ఈ లోకములోకి వచ్చినపుడు మొదటి విధము, గురువు ఉప
మలేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్ మలేషియన్ నేవీ సెలబ్రేషన్ ఈవెంట్ కోసం రిహార్సల్ చేస్తున్న సమయంలో రెండు నేవీ హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో కనీసం 10 మంది స
(ఎన్టీఆర్ బ్యూరో,ప్రభ న్యూస్): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణను నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా
హైదరాబాద్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని యూసఫ్గూడలో ఈ ఘటన జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే నాని కార్స్లో ఈ ప్రమాదం చోటు
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం జూన్ నెల టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఇవాళ ఉదయం అంగప్రదక్షణ టోకెన్లు రిలీజ్ చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను విడుదల చేయనుంది.
హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందో హైదరాబాద్ సీపీ శ్రీ
ఇవాళ ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం శక్తిలోని జేథా మైదాన్లో నిర్వహిస్తున్న విజయ శంఖనాద్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభ కోసం మైదానాన్ని సర్వా
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీలు ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. వరుస పర్యటనలతో అటు క్యాడర్, నాయకులు, కార్యకర్తల్లో జోష్ ను నింపుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే స
సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రం ఇవాళ పునః ప్రారంభించనున్నారు. సోమవారం విరామం తీసుకోగా నేడు ఉదయం గంటలక ఎండాడ ఎంవీవీ సిటీ రాత్రి బస నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి మధురవా
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది.మద్దూరు మండలం తిమ్మాజీ పల్లి గ్రామంలో
సీఎం జగన్ను కించపరిచేలా మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న షర్మిల, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా ఈదురు గాలుల బీభత్సం సృష్టించింది. ముత్తారం మండలం ఓడేడ్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. మానేరు నదిపై గూడూరులో నిర్మిస్తున్న బ్రిడ్జి పై ఉన్న గైడర్లు ఈదురు గాలి బీభత్సానిక
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో నామినేషన్ వేయనున్నార
ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నేడు జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో మరో విజయం సాధించింది. హోం గ్రౌండ్ వేదికగా ముంబై ఇండియన్స
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్పై 5 రూపాయల చొప్పున వసూలు చేయనుంది. ఏప్రిల్ 20 నుంచి పెంచిన ఫీజును జొమాటో అమల్లోకి తీసుకువచ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ నెల 25న ఆయన జహీరాబాద్కు బదులు మెదక్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు. ఈ నె
భారత యువ గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ కొత్త చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్లకే ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ టైటిల్ను కైవసం చేసుకుని గుకేశ్ కొత్త ఘనత సాధించాడు. అత్యంత పిన్
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రానున్న రోజుల్లో వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రమంతా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో సమస్యలు ఉత్పన్నం కా
హెదరాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల విధులకు హాజరుకాకండా నిర్లక్ష్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగులపై ఎన్నికల కమిషన్ కొరడా ఝలిపించింది.ఎన్నికల విధులకు హాజరు కావాలని పలుమార్లు అదేశించి
జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ – ముంబై ఇండియన్స్ జట్ల మదకయ జరుగుతున్న మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించింది. పవర్ ప్లే ముగిసిన అనంతరం వర్షం మొ
గణపురం,(ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యా యత్నం చేసింది.. కర్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రావణి ఆదివారం ఉరివేసుకు
ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్ లో ఒక్క విద్యార్థి కూడా పాస్
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్ జైపూర్ వేదికగా జరుగుతున్నఈ మ్యాచ్ లో ముంబైని అదుపు చేయగలిగారు. అయితే కీలక విక
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. సోమవారం (ఏప్రిల్ 22) సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరిగింద