నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి, అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అన్న అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీ అంశాల్లో పాల్గొన్నప్పుడే మంచి […] The post నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది appeared first on Visalaandhra .
Tapas |మండల నూతన కమిటీ ఎన్నిక..
Tapas | మండల నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా రవీందర్, రాకేష్
అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్
విశాలాంధ్ర -ధర్మవరం;; అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంటులో మెరిసిన బిఎస్కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ క్రీడాకారుడు 12 సంవత్సరాల చిన్నారి ఎంపీ. శ్రహూద్ బి ఎస్ కే హెచ్ ఎస్ అకాడమీ చీఫ్ ఫోర్స్ ఎస్. ఆదిరత్నకుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ లో ఈ నెల 22 నుండి 24 వరకు జరిగిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎకోరిన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో దాదాపుగా 265మంది అంతర్జాతీయ క్రీడాకారుల మొత్తం […] The post అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్ appeared first on Visalaandhra .
irregularities|రీ సర్వేలో అక్రమాలకు తావివ్వద్దు..
irregularities|నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో రీ సర్వే సమస్యలు
Suspension |కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ
Suspension | కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ కడెం, ఆంధ్రప్రభ :
Bheemgal |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Bheemgal | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Bheemgal | భీమ్గల్ రూరల్,
AndhraPrabhaSmartEdition |తెలుగులో రాజ్యాంగం/సంగీతంతో స్వస్థత/డిటెక్టివ్ డాక్టర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 26-11-2025, 4.00PM తెలుగులో రాజ్యాంగం.. 9 భాషల్లో రిలీజ్
డబ్ల్యూటిసి ర్యాంకింగ్స్లో మరింత దిగజారిన భారత్
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్లో భారత్ 0-2 తేడాతో వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్లో 549 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ స్థానం మరింత దిగజారింది. రెండో టెస్ట్కి ముందు నాలుగో స్థానంలో ఉన్న టీం ఇండియా.. రెండో టెస్ట్ ఓటమి తర్వాత ఐదో స్థానానికి (48.15 శాతం) పడిపోయింది. ఈ డబ్ల్యూటిసిలో ఇప్పటివరకూ 9 మ్యాచ్లు ఆడిన ఇండియా కేవలం 4 మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక టెస్ట్ సిరీస్ విజయంతో సౌతాఫ్రికా గెలుపు శాతం 66.67 నుంచి 75.00కు పెరిగింది. కానీ, రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక (66.67 శాతంతో) మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (50.00 శాతంతో)తో నాలుగో స్థానంలో.. భారత్ తర్వాత ఇంగ్లండ్ (36.11 శాతంతో) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ (16.67) ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడిన వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ డబ్ల్యూటిసిలో న్యూజిలాండ్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు..
సర్వీస్ నుంచి తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జిర్జి బి. కృష్ణవేణి (ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నారు) తొలగిస్తూ న్యాయశాఖ ఈనెల 24న ఉత్తర్వులను జారీ చేసింది. వీరు మూడు సంవత్సరాలుగా ధర్మారం కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణల విషయంలో, అప్పటి జిల్లా జడ్జికి ఫిర్యాదులు పోయాయి. తీర్పులు రాయకపోవడం, ఉత్తర్వులపై సంతకాలు చేయడంలో విఫలం కావడం, సిబ్బందికి కొన్ని పనులు అప్పగించడం […] The post ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు.. appeared first on Visalaandhra .
Ichoda |ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి..
Ichoda | ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. జిల్లా ఎస్పీ అఖిల్
PARK |బీసీలను మోసం చేసిన కాంగ్రెస్
PARK | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లు
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనందరావు, డెప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రథమంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.తరువాత సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలదొక్కుకోవడంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషిస్తోందని, ప్రతి పౌరుడు దానిలో పొందుపరచిన హక్కులు, బాధ్యతలను తెలుసుకుని పాటించాల్సిన అవసరాన్ని […] The post మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం appeared first on Visalaandhra .
School |హోంవర్క్ చేయలేదని..
School | హోంవర్క్ చేయలేదని.. School | హనుమకొండ, ఆంధ్రప్రభ : పెగడపల్లి
GOVT | బీసీలకు తీవ్ర అన్యాయం మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లాని నవీన్
సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం కంచరాం గ్రామంలో ఉన్న సుజనా విద్యాలయం బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి ఎస్ఎఫ్ఓ పైల అశోక్ కుమార్ విద్యార్థులకు ఎల్పీజీ గ్యాస్ వినియోగం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.గ్యాస్ లీకేజ్, సిలిండర్ను సురక్షితంగా హ్యాండిల్ చేయడం, రెగ్యులేటర్ వినియోగ విధానం వంటి అంశాలను ప్రాక్టికల్ డెమో ద్వారా విద్యార్థులకు చూపించారు. […] The post సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన appeared first on Visalaandhra .
democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు
democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులువెల్దుర్తి, ఆంధ్రప్రభ : వెల్దుర్తిలో సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణు
Gudlavalleru |ధాన్యపు రాశుల పరిశీలన
Gudlavalleru | ధాన్యపు రాశుల పరిశీలన Gudlavalleru | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ :
When Nandamuri Balakrishna joins hands with Gopichand Malineni, fireworks are guaranteed, and this time, the sparks are set to light up an entire era. The star-director combination that delivered the roaring success Veera Simha Reddy is back, and their new project, #NBK111, is tipped to be a historical action drama. Produced by Venkata Satish Kilaru […] The post NBK111 Launched Spectacularly appeared first on Telugu360 .
MLA |సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనతో పుణ్యఫలం
MLA | సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనతో పుణ్యఫలం MLA | భీమవరం బ్యూరో,
Gram Panchayat |గ్రామాల అభివృద్ధికి సహకరించండి
Gram Panchayat | గ్రామాల అభివృద్ధికి సహకరించండి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే
Ootkur |రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
Ootkur | రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : డాక్టర్
Officers|ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Officers| కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం భారత
సాఫ్రన్ సెంటర్ ఏర్పాటు చేయడం తెలంగాణకు మైలురాయి: సిఎం
హైదరాబాద్: నగరంలో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్గా మారిందని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెంగుళూరు – హైదరాబాద్ను డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో ముఖ్యంగా వాటి నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్హాల్ వంటి సదుపాయాలతో పాటు పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భాbరత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “తెలంగాణపై ఎంతో నమ్మకంతో Safran గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకున్నందుకు ఆ సంస్థకు మా అభినందనలు. ఈ సెంటర్ ఏర్పాటు ఎయిరోస్పెస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్. ఈ ఫెసిలిటీ సెంటర్తో పాటు సాఫ్రన్కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్ (ఎంఆర్ఓ) కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన పరిణామం. ఈ MRO భారత వైమానిక దళం, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాఫ్రన్ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోంది. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ఎంఇ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఎయిరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయి. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం గమనార్హం. ఎయిరోస్పేస్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును పొందింది. రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. నైపుణ్యతను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం. ప్రపంచ దేశాల్లోనే అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలన్న సంకల్పంతో హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అందరినీ ఆహ్వానిస్తున్నాం. భారత లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వామిగా ఉండాలని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం..” అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ గ్రూప్ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఈఓ, డైరెక్టర్ ఒలివర్ అండ్రీస్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో స్టీఫేన్ క్యూయెల్, జిఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ జిఎం రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Madhapur |బోర్డు తిప్పిన మరో ఐటీ కంపెనీ
Madhapur | బోర్డు తిప్పిన మరో ఐటీ కంపెనీ 400 మంది బలి!
Nizamabad |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Nizamabad | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Nizamabad | కమ్మర్ పల్లి,
నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్ మహిళ
చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్పోర్ట్ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్ వెల్లడించారు.ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే భారత విదేశాంగశాఖ అధికారులు చూపిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అయితే, తన ఇబ్బందులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదని వెల్లడించారు. జపాన్కు వెళ్లే విమానంలో ఎక్కనివ్వలేదు: పెమాతన వద్ద చెల్లుబాటైన వీసా ఉన్నప్పటికీ, చైనా అధికారులు […] The post నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్ మహిళ appeared first on Visalaandhra .
దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్
దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తాజాగా అరెస్టు చేశారు.దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఏడు కు చేరింది.షోయబ్ ఉమర్కు పది రోజులపాటు తన ఇంట్లో ఆశ్రయమివ్వడమే కాకుండా, ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర దాడికి ముందు పేలుడు పదార్థాలను కూడా సరఫరా చేసినట్టు తెలిపారు. డా.ముజమ్మిల్ షకీల్ సమాచారంతో […] The post దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్ appeared first on Visalaandhra .
రుద్రంగి(జనం సాక్షి): తెలంగాణ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలామంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ కోసం గల్లి లీడర్లు ఆశగా చూస్తున్నారు. స్థానికంగా …
29 Labor Laws |లేబర్ కోడ్లను రద్దు చేయాలి…
29 Labor Laws | లేబర్ కోడ్లను రద్దు చేయాలి… 29 Labor
TDP : ఏంటో అనుకుంటాం కానీ.. అందరూ సవ్యంగా ఉంటారా ఏంటి?
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఏంటో కానీ అధినాయకుడు ఒకవైపు లాగుతుంటే.. ఎమ్మెల్యేలు మరొక వైపు లాగుతున్నారు
గురువారం రాశి ఫలాలు (27-11-2025)
మేషం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార మౌతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి._ మిధునం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటకం విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. బంధువులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కన్య గృహమున చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. తుల విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ ఇస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. వృశ్చికం ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ధనస్సు వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మకరం సన్నిహితులతో విందువినోద కార్యకమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభం కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. మీనం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
School |ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు..
School | ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు.. School | కమ్మర్ పల్లి, ఆంధ్ర
Dr. BR Ambedkar |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Dr. BR Ambedkar | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Dr. BR
బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి.ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగా, త్వరలో మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి.మలక్కా జలసంధి పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండ స్థాయికి చేరుకున్నది. ఇది ఇంకా బలపడి ముందుగా వచ్చే 24 గంటల్లో పశ్చిమ దిశగా, తర్వాతి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ఇదే వ్యవస్థ తుపానుగా మారే అవకాశాలు కూడా […] The post బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. appeared first on Visalaandhra .
No. 136 |ప్రభుత్వ భూమి స్వాధీనం
No. 136 | ప్రభుత్వ భూమి స్వాధీనం No. 136 | ఖమ్మం,
Accident |ప్రమాదాలు నివారించేందుకు..
Accident | ప్రమాదాలు నివారించేందుకు.. Accident, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రహదారి
Corruption |విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
Corruption | విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ..విద్యార్థులు అవినీతికి దూరంగా ఉండాలి…..విజిలెన్స్ అవగాహన
Utkoor | 19వసారి రక్తదానం Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట
Nagar Kurnool |కలెక్టర్ను కలిసిన నూతన ఎస్పీ
Nagar Kurnool | కలెక్టర్ను కలిసిన నూతన ఎస్పీ Nagar Kurnool |
AP | అదే.. ప్రభుత్వ ఆశయం.. AP, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :
Pawan Kalyan : గత పాలకుల వల్లనే ఈ కష్టాలు
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే కొబ్బరి రైతులు నష్టపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
నార్సింగీలో భార్యకు వీడియో కాల్ చేసి.. ఉరేసుకున్న భర్త
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగీ లో భర్త అత్మహత్యాయత్నం చేశాడు. భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భర్త మహ్మద్ వాజీద్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని తమ అత్త ఇంటి వారికి భార్య చెప్పింది. తలుపులు బద్దలు గొట్టి వాజీద్ ను సోదరులు కాపాడి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాజీద్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వాజీద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Adilabad |కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు
Adilabad | కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ
President |రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి
President | రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి President | ఢిల్లీ, ఆంధ్రప్రభ
protest |లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
protest|చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నాలుగు లేబర్కోడ్ లు అమలు కోసం కేంద్రం
Chittoor |స్పెషల్ సమ్మరీ రివిజన్..
Chittoor | స్పెషల్ సమ్మరీ రివిజన్.. Chittoor, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల
Chief Minister |రైతులు సద్వినియోగం చేసుకోవాలి
Chief Minister | రైతులు సద్వినియోగం చేసుకోవాలి Chief Minister | వెదురుకుప్పం,
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో ఊరట
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.
ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూళ్లు వేగవంతం చెయ్యండి
భూదాన్ పోచంపల్లి (జనంసాక్షి): పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ రీన్యువల్ వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ డి. అంజన్ రెడ్డి …
విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో నవంబర్ 28 నుండి చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు
BR | భారత రాజ్యాంగ దినోత్సవం BR | తిరుపతి, ఉమ్మడి చిత్తూరు
PM Modi |ఏవియేషన్ హబ్గా భారత్
PM Modi | ఏవియేషన్ హబ్గా భారత్ PM Modi | హైదరాబాద్,
Come in Politics : రాజకీయాల్లోకి రండి
Come in Politics : రాజకీయాల్లోకి రండి Come in Politics |
చారిత్రాత్మక పాత్రలో బాలకృష్ణ.. కొత్త చిత్రం ప్రారంభం
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ మరో వైవిధ్యభరితమైన సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ‘వీర సింహారెడ్డి’ విజయం తర్వాత ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘#NBK111’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం ప్రచారంలో ఉంది. కాగా, బుధవారం ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ని కూడా పంచుకుంది. ఈ పోస్టర్లో చూస్తే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఆయన ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తుండగా.. నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇది బాలకృష్ణ.. నయనతార కాంబినేషన్లో వస్తున్న నాలుగో చిత్రం కావడం విశేషం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘జైసింహా’, ‘శ్రీ రామరాజ్యం’ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. అంతేకాక.. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్లో వస్తున్న ఆరో చిత్రమిది.
Rs.16 crores |టీటీడీకి భారీ విరాళం
Rs.16 crores | టీటీడీకి భారీ విరాళం Rs.16 crores | తిరుమల,
Road Accident : శబరిమలకు వెళ్లి ఇద్దరు ఏపీ వాసుల మృతి
శబరిమలకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మరణించారు.
కొల్లేరులో 1.2 లక్షల పక్షులు #BirdWatching #Kaikaluru #ForestDept #MigratoryBirds #PelicanParadise
23 Gram Panchayats |ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు
23 Gram Panchayats | ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు 23 Gram
ராஜ்நாத் காலில் குடியரசுத் தலைவர் திரவுபதி முர்மு விழுந்து வணங்கினாரா? - உண்மை இதுதான்
பாதுகாப்புத் துறை அமைச்சர் ராஜ்நாத் சிங் காலில் திரவுபதி முர்மு விழுந்து வணங்கியதாக பரவும் வீடியோ ஏஐ மூலம் போலியாக உருவாக்கப்பட்டது.
India vs South Africa : భారత్ దారుణ ఓటమి
India vs South Africa : భారత్ దారుణ ఓటమి
దొంగతనాలు, దోపిడీలను అరికట్టడానికి, ప్రయాణీకుల భద్రతను పెంచడానికి రైల్వే స్టేషన్స్ లో
ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ కోసం పోలీసు శాఖకు అవసరమైన సాంకేతికత, వసతుల కల్పన విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని ఆమె తేల్చిచెప్పారు. అమరావతిలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్పెషల్ సెక్రెటరీతో మంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితి, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న […] The post ఏపీలో ఇక అన్ని పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలు appeared first on Visalaandhra .
పెళ్లిలో ట్రంప్ Jr, జెన్నిఫర్, చరణ్.. ఎవరీ రామరాజు? #Udaipur #CelebrityWedding #GlobalStars #VVIP
రికార్డు విజయం... టెస్టు సిరీస్ సౌతాఫ్రికాదే
గౌహతి: భారత్-సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్ను2-0తో క్లీన్స్వీప్ చేసింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో సఫారీ జట్టు 408 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సిరీస్ ను దక్షిణాఫ్రికా జట్టు 2-0తో కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. 25 ఏళ్ల తరువాత సఫారీ జట్టు టెస్టు సిరీస్ ను గెలిచింది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టు 63.5 ఓవర్లలో 140 పరుగులు చేసి ఆలౌటైంది. హర్మర్ బౌలింగ్లో భారత బ్యాట్స్మెన్ల కకావికలమయ్యారు. స్పిన్ ధాటికి భారత బ్యాట్స్మెన్లు కుప్పకూలిపోయారు. రవీంద్ర జడేజా ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్లు వాషింగ్టన్ సుందర్(16), రిషబ్ పంత్(13), సాయిసుదర్శన్(14), యశస్వి జైస్వాల్(13), కెఎల్ రాహుల్(06), కుల్దీప్ యాదవ్(05), ధృవ్ జురెల్(02), జస్ప్రీత్ బుమ్రా(01) నితీష్ కుమార్ రెడ్డి(0), మహ్మాద్ సిరాజ్(0) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్ లో మార్కో జాన్సన్ 93 పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు తీయడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సిమన్ హర్మర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260 భారత్ తొలి ఇన్నింగ్స్: 201 భారత్ రెండో ఇన్నింగ్స్: 140
మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడి బలపడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది.ఈ తుపానుకు సెనియార్ అనే పేరు పెట్టారు. అయితే మరో 24 గంటల్లో ఈ తుపాను క్రమంగా బలహీనపడుతుందని, బంగాళాఖాతానికే పరిమితమై అక్కడే శక్తిని కోల్పోతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను ఇండోనేషియా భూభాగాన్ని దాటనున్నట్లు అంచనాభారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం, మలక్కా జలసంధి, దాని పక్కన ఉన్న ఈశాన్య ఇండోనేషియా ప్రాంతాల సమీపంలోనే సెనియార్ తుపాను కేంద్రీకృతమై ఉంది.గత ఆరు […] The post ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. appeared first on Visalaandhra .
ప్రజాస్వామ్యం వ్యవస్థకు మూలం రాజ్యాంగం: ద్రౌపదీ ముర్మూ
ఢిల్లీ: రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తెలిపారు. మన ప్రజాస్వామ్యం వ్యవస్థకు మూలం రాజ్యాంగం అని ప్రశంసించారు. సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ మర్ము నేతృత్వంలో రాజ్యాంగ దినోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చిందని, రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశానని, సామాజిక న్యాయం సాధనలో భాగమే ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అని ద్రౌపదీ ముర్మూ తెలియజేశారు. భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని, ఆర్థిక ఏకీకరణలో భాగంగా జిఎస్టి తీసుకొచ్చామని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగామే మార్గదర్శి అని అన్నారు. శాసనాల్లో ఎన్ని మార్పులు చేసినా రాజ్యాంగానికి లోబడి ఉన్నామని, ఇటీవలే బిర్సాముండా 150వ జయంతిని జరుపుకున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,
లాలూ కుటుంబానికి మరో షాక్ .. అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ నోటీసు
రబ్రీ దేవి, తేజ్ ప్రతాప్లకు బంగ్లాలు ఖాళీ చేయాలని నోటీసులు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్లను తమ అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లో ఉన్న బంగ్లాలో రబ్రీ దేవి గత […] The post లాలూ కుటుంబానికి మరో షాక్ .. అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ నోటీసు appeared first on Visalaandhra .
Machilipatnam |ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
Machilipatnam | ఘనంగా రాజ్యాంగ దినోత్సవం Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
VIRA | కోడ్ వర్తించేదెన్నడో? తొలగించని ప్లెక్సీలు.. విగ్రహాలకు ముగుసు వేయని వైనం
Water|శుద్ధ జలం పై చిత్తశుద్ధి శూన్యం
Water| శుద్ధ జలం పై చిత్తశుద్ధి శూన్యం శ్రీ సత్య సాయి బ్యూరో,
Mumbai : ముంబయి మారణహోమానికి పదిహేడేళ్లు
ముంబయిలో జరిగిన మారణహోమానికి నేటితో పదిహేడేళ్లు పూర్తయింది.
క్షమాపణలు చెప్పిన పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన యువకుడు #telugupost #viralvideo #latestnews
Bigger Targets for Naga Chaitanya’s Vrushakarma
Akkineni youngster Naga Chaitanya delivered Thandel this year and he is now focused on Vrushakarma, a mystic thriller. Virupaksha fame Karthik Varma Dandu is the director and the shoot is happening at a decent pace. The film’s release date is yet to be announced and the makers are spending lavishly on the product. As per […] The post Bigger Targets for Naga Chaitanya’s Vrushakarma appeared first on Telugu360 .
NBK 111 |బాలయ్య కొత్త సినిమా ప్రారంభం..
NBK 111 | బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. NBK 111, ఆంధ్రప్రభ
Tirumala | రూ.9కోట్ల విరాళం Tirumala | తిరుమల : తిరుమల(Tirumala) లోని
Ambedkar |మహనీయులను స్మరించుకోవాలి
Ambedkar | మహనీయులను స్మరించుకోవాలి మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం
Tirumala : టీటీడీకి భారీ విరాళాన్ని అందించిన మంతెన
తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది
Video: Actor Narendra Exclusive Interview
The post Video: Actor Narendra Exclusive Interview appeared first on Telugu360 .
బిజెపి ఎంపి సిఎం రమేశ్కు మాతృవియోగం
హైదరాబాద్: బిజెపి ఎంపి సిఎం రమేశ్కు మాతృవియోగం కలిగింది. సిఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ(83) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3:39 గంటలకు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా రత్నమ్మ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సిఎం రమేష్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. తన కుటుంబానికి వెన్నెముక, తన జీవితానికి వెలుగుగా నిలిచిన మా అమ్మ ఇక లేరనే నిజాన్ని అంగీకరించడం చాలా భారంగా ఉందని ట్విట్టర్ లో సిఎం రమేష్ పోస్టు చేశారు. తన తల్లి ప్రేమ, త్యాగం, ఆప్యాయత అనేవి మాటలతో చెప్పలేనంత గొప్పగా ఉన్నాయన్నారు. మా నవ్వుల్లో తన ఆనందాన్ని చూసుకునేదని గుర్తు చేశారు. మా కష్టాల్లో మా కన్నా ఎక్కువగా కలవరపడే ఆమెనేనని, ఎప్పుడూ తాము ముందుకెళ్లాలని, మంచి చేయాలని కోరుకున్నది కూడా ఆమెనని తెలిపారు. తన చిన్న విజయం నుండి పెద్ద విజయాల వరక అమ్మే మొదటగా పండుగలా జరుపుకునేదని, తాను నిలబడిన ప్రతి అడుగులో ఆమె ఆశీస్సులు, నమ్మకం, ప్రేమే తనకు బలం ఉందన్నారు. ఇప్పుడు ఆమె లేకపోవడంతో మాటల్లో చెప్పలేనంత పెద్ద లోటు ఉందని, ఇంట్లో, మనసులో, జీవితంలో ఒక ఖాళీగా మారిపోయిందన్నారు. 'అమ్మా… మీరు మాకు నేర్పిన విలువలు, అందించిన ప్రేమ, చూపించిన బాట ఇవి మా జీవితాంతం నడిపించే శక్తి అని, మీరు లేకపోయినా, మీ స్మృతులు, మీ మాటలు, ఆశీస్సులు ప్రతి రోజూ మాతోనే ఉంటాయి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరు మా జీవితంలో ఎప్పటికీ విడదీయలేని ప్రేమగా, వెలుగుగా నిలిచిపోతారు' అని రమేష్ పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుబూతి ప్రకటించారు.
Gudivada |యూనియన్ బ్యాంకులో ఫైర్..
Gudivada | యూనియన్ బ్యాంకులో ఫైర్.. Gudivada, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ
Will Pradeep Ranganathan Finish in Style?
Pradeep Ranganathan has gained a huge fanbase in no time and he emerged as one of the most bankable actors in Tamil and Telugu languages. He managed to release Dragon this year and the film did extremely well. Dragon also had a steady run across the Telugu states. During the second half of 2026, Pradeep […] The post Will Pradeep Ranganathan Finish in Style? appeared first on Telugu360 .
How Kadapa’s Gun Licenses Turned Into a Weapon of Fear
In YSR Kadapa district, the previous YSRCP government created a dangerous trend. Gun licenses were handed out freely to smugglers, land grabbers and local strongmen. People close to ruling party leaders received licenses with almost no scrutiny. Even small-time workers, a panchayat secretary and a minor mining trader managed to secure weapons. This revealed how […] The post How Kadapa’s Gun Licenses Turned Into a Weapon of Fear appeared first on Telugu360 .
Sensation |ఇరిగేషన్ భవనం ధ్వంసం
Sensation | ఇరిగేషన్ భవనం ధ్వంసం ఏలూరులో సంచలనంజనం ఎదుటే సర్కారు భూమి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది
Election |ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు
Election | ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు ……….ఎన్నికల కోడ్ వర్తింపు……….ఊట్కూర్, ఆంధ్రప్రభ
Andhra Pradesh : నేడు ఏసీబీ కోర్టులో లొంగిపోనున్న ఏపీ లిక్కర్ కేసు నిందితులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు నేడు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలు లొంగిపోనున్నారు
Grain|కోనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి..
Grain| ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యం విక్రయించుకోవాలని
Tributes|డా.బి.ఆర్.అంబేడ్కర్ కు ఘన నివాళులు
Tributes| ఘంటసాల, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘంటసాలపాలెంలోని చిన

28 C