SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

Collector |భగవాన్ శ్రీ సత్యసాయి..నిత్య సేవా స్ఫూర్తి..

శ్రీ సత్యసాయి చూపిన మార్గం యువత భవితకు వెలుగు పథం..స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:28 pm

BABA |ప్రేమ,సేవలే నిజమైన ఆధ్యాత్మికత

BABA | ప్రేమ,సేవలే నిజమైన ఆధ్యాత్మికత BABA | కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:23 pm

STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ HOSTEL | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:03 pm

Telangana |ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్

Telangana |చెన్నూర్ ఆంధ్రప్రభ : 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు స్థానిక

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:53 pm

PROMOTION |కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు

PROMOTION | కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు -ఏ డీ

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:35 pm

Sathya Sai Baba |బెల్లంపల్లిలో సత్య సాయిబాబా శతజయంతి వేడుకలు

100 మంది పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం Sathya Sai Baba |

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:25 pm

కార్మికనగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

హైదరాబాద్: మధురానగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది.  కార్మిక నగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. మొదటి అంతస్తులోఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించగా, సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.                               

మన తెలంగాణ 23 Nov 2025 4:25 pm

Telangana |పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు!

Telangana |పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు! ములుగు, అబ్దులాపూర్ రిజ‌ర్వేష‌న్లు ఇలా… Telangana |ములుగు

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:23 pm

FISHERMAN |నైపుణ్యం పెంపొందించుకోవాలి

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిమాధన్నపేట చెరువులో చేపపిల్లల విడుదల FISHERMAN| నర్సంపేట (ఆంధ్రప్రభ):

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:16 pm

POLICE |నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి

POLICE | నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:11 pm

HYD |మధురానగర్‌లో పేలిన సిలిండ‌ర్..

హైదరాబాద్, ఆంధ్రప్రభ: మధురానగర్‌లోని కమాన్ గల్లీలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:11 pm

YCP |మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా

YCP | మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా గుడ్ మార్నింగ్ నరసరావుపేటలో డాక్టర్

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:00 pm

Video: Actor Navdeep Exclusive interview | Celebrity Travel Secrets Unlocked

The post Video: Actor Navdeep Exclusive interview | Celebrity Travel Secrets Unlocked appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 3:47 pm

GOAL |మహిళా అభివృద్ధే లక్ష్యం

GOAL |మహిళా అభివృద్ధే లక్ష్యం GOAL |సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): మహిళలను అన్ని

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:41 pm

రాణించిన టెయిలెండర్లు.. సౌతాఫ్రికా ఆలౌట్..

గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. మొత్తానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించి సౌతాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్ పంపించారు. 247/6 పరుగుల ఓవర్ ‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాటర్లు మన బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓవైపు వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సెనురన్ ముత్తుస్వామి (109) సెంచరీ చేసి ఔట్ కాగా.. మార్కో జెన్సన్ 93 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. వీరిద్దరు కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. మొత్తానికి సౌతాఫ్రికా 489 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.

మన తెలంగాణ 23 Nov 2025 3:35 pm

GAME |రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

GAME |రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక GAME |మక్తల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:29 pm

CHECK |మహిళలను కోటీశ్వరులను చేయ‌డ‌మే ల‌క్ష్యం

CHECK | నర్సంపేట, ఆంధ్రప్రభ : మహిళలు ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:28 pm

Red gold  : ఎర్ర బంగారం  స్మగ్లింగ్​

Red gold : ఎర్ర బంగారం స్మగ్లింగ్​ ( ఏలూరు, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:23 pm

SAREES |కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

SAREES | కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ SAREES | బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:22 pm

BIRTHDAY |ఘ‌నంగా బీఆర్ఎస్ నేత జ‌న్మదిన వేడుక‌లు

BIRTHDAY |ఘ‌నంగా బీఆర్ఎస్ నేత జ‌న్మదిన వేడుక‌లు BIRTHDAY |సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:12 pm

Telangana |రహత్‌నగర్‌ను మరింత అభివృద్ధి చేస్తా

Telangana |రహత్‌నగర్‌ను మరింత అభివృద్ధి చేస్తా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:03 pm

HANUMAN |ముమ్మరంగా అంజన్న జాతర ఏర్పాట్లు

HANUMAN | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:02 pm

LETTER |అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

LETTER | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 2వ వార్డు అభివృద్ధి

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:53 pm

సరూర్ నగర్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొని ఇద్దరు మృతి

       హైదరాబాద్‌ః సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ( పిల్లర్ నెం. 1618 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందారు. అతివేగంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వీరు నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగర వాసులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధు, హరీష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం  నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మన తెలంగాణ 23 Nov 2025 2:51 pm

MISSION BHAGIRATHA |ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్

ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్ MISSION BHAGIRATHA | ఆరు రోజులుగా

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:43 pm

CONGRESS |ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

CONGRESS | ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చీరల పంపిణీతో మహిళల్లో సంబరాలు CONGRESS

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:39 pm

Chandrababu Naidu and Revanth Pay Glowing Tributes at Sri Sathya Sai Baba’s Centenary Celebrations

The Sri Sathya Sai Centenary Celebrations at Puttaparthi turned into a historic and spiritually charged gathering as leaders from both Telugu states paid heartfelt tributes to Bhagawan Sri Sathya Sai Baba. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, AP IT Minister Nara Lokesh and Telangana Chief Minister A. Revanth Reddy joined Vice President C.P. Radhakrishnan […] The post Chandrababu Naidu and Revanth Pay Glowing Tributes at Sri Sathya Sai Baba’s Centenary Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 2:34 pm

DEAD |మృత‌దేహంతో ఆందోళ‌న‌

మృత‌దేహంతో ఆందోళ‌న‌ DEAD | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వైద్యుల నిర్ల‌క్ష్యంతో

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:24 pm

TVK Viijay :విజయ్ యాక్షన్ లోకి దిగినట్లుందిగా.. తమిళనాట ఆట మొదలైనట్లే

టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది.

తెలుగు పోస్ట్ 23 Nov 2025 2:18 pm

Drainage |డ్రైనేజీ అధ్వానం

రాజంపేట కాల‌నీవాసుల అవస్థ‌లు Drainage | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : రాజంపేట

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:17 pm

Photos: Sri Sathya Sai Centenary Celebrations

The post Photos: Sri Sathya Sai Centenary Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 2:15 pm

SRAVANTHI |పదవి గండం..

నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతికి పదవీ

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:11 pm

Unemployees |నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

అప్లికేషన్ డెవలపర్ – వెబ్ & మొబైల్ కోర్సులో ఉచితంగా శిక్షణఎమ్మెల్యే కాగిత

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:03 pm

Minister |సత్య సాయి మార్గం ఆచరణీయం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:54 pm

Danam Nagender : గడువు కావాలన్న దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్‌కుమార్ ను మరికొంత గడువు కోరారు

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:53 pm

Chiranjeevi’s Special Birthday Gift To Anil Ravipudi

Megastar Chiranjeevi turned his director’s birthday into a memorable occasion by personally inviting Anil Ravipudi to his home and presenting him with a high-end wristwatch. The celebration was not merely a mark of appreciation; it also reflected the star’s admiration for Anil Ravipudi’s creative approach while working on the much-anticipated Mana Shankara Vara Prasad Garu. […] The post Chiranjeevi’s Special Birthday Gift To Anil Ravipudi appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 1:46 pm

IBomma : ఐబొమ్మ రవికి ఇంత మద్దతు సోషల్ మీడియాలో ఎందుకో అర్థమయిందా?

ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి.

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:46 pm

AUDIT |ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం

AUDIT |ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం సొమ్ము మరో ఖాతాలోకి మళ్లింపునంద్యాల ఆర్టీసీ డిపోలో

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:43 pm

Chiru starts the action spectacle Prabhas and Sandeep’s Spirit

The powerhouse collaboration of India’s biggest star Prabhas and sensational filmmaker Sandeep Reddy Vanga has officially commenced, with their film SPIRIT going on floors. The much-awaited muhurat ceremony was a star-studded affair, with the auspicious start marked by the presence of Megastar Chiranjeevi. He gave the first clap on the auspicious occasion. Prabhas was present […] The post Chiru starts the action spectacle Prabhas and Sandeep’s Spirit appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 1:42 pm

Satyasaibababa |మానవత్వానికి మారు పేరు..

సాయిబాబా శత జయంతి Satyasaibababa | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : భగవాన్

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:38 pm

POLICE |అదే పోలీసుల ధ్యేయం..

POLICE | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:28 pm

Telangana : తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:26 pm

మనుషుల్లో దేవుడిని సాయిబాబా చూశారు: రేవంత్ రెడ్డి

అమరావతి: భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సాయిబాబా సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ఉందని తెలిపారు. సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచారని, సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారని, మానవులను ప్రేమించాలని ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు.  సత్య సాయిబాబా మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకుల అందరిలో కనిపిస్తోందని, ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని, విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని, జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నారని కొనియాడారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారని, తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు.  మానవ సేవ మాధవ సేవ బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారని, ఈనాడు 140 దేశాల్లో బాబా భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారని, సాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రకటించారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Nov 2025 1:25 pm

ELECTION |’కోడ్ ‘… కూయనుంది…?

ELECTION | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగనుండడంతో

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:20 pm

ముత్తుస్వామి తొలి సెంచరీ.. అరుదైన రికార్డు సొంతం

గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీల వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా 400+ మార్కును దాటేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సెనురన్ ముత్తుస్వామి సెంచరీ సాధించాడు. 192 బంతుల్లో అతడు మూడంకెల స్కోర్‌ దాటేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడిని ఇదే తొలి శతకం కావడం విశేషం ఈ క్రమంలో ఏడు లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ చేసిన మూడో సౌతాఫ్రికా ఆటగాడిగా ముత్తుస్వామి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో క్వింటన్ డికాక్ (111), లాన్స్ క్లూజ్నర్ (102) ఈ రికార్డును సాధించారు. ఇక మరో సౌతాఫ్రికా టెయిలెండర్ మార్కో జెన్సన్‌ కూడా అర్థ శతకం సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. క్రీజ్‌లో ముత్తుస్వామి 106, జెన్సన్ 50 ఉన్నారు.  

మన తెలంగాణ 23 Nov 2025 1:17 pm

Telangana |శ్మ‌శానవాటిక పనులు ప్రారంభం

Telangana |శ్మ‌శానవాటిక పనులు ప్రారంభం Telangana | చెన్నూర్‌, ఆంధ్రప్రభ : మంచిర్యాల

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:17 pm

'ఏనుగు తొండం ఘటికాచలం' ఓసారి చూడొచ్చు

ఈ హాస్యరస ప్రధాన చిత్రం ఈటీవీ విన్ యాప్ లో ఉంది. దీనిని రవిబాబు నిర్మించారు. మామూలుగానే అతను గ్రిప్పింగ్ స్క్రీన్-ప్లేతో సినిమాలను నడిపిస్తాడు. ఏనుగు తొండం ఏమిటి అంటే ఏనుగు తొండం అనేది ఇంటిపేరు అంతే. ఘటికాచలం అతని నామధేయం. నరేష్ ఆ పాత్రను చాలా అద్భుతంగా నటించాడు. ఇంకా చాలామంది మనకు తెలిసిన నటీమణులు నటులు ఇందులో ఉన్నారు.. ఘటికాచలం ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ అతని పెన్షన్ పైన అతని ఇద్దరు కొడుకులు ఆధారపడి ఉంటారు.. ఆ ఇద్దరి కొడుకులు ఏమి పని చేయకుండా అప్పులు చేసి తండరి పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. వాళ్ల ఇద్దరు భార్యలు, పెద్ద కొడుకుకున్న ఇద్దరు పిల్లలు పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. అందరూ అతని పెన్షన్ కావాలనుకుంటారు కానీ అతనికి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు అతను ఒంటరిగా ఉన్న సమయంలో తన తోడు కోసం తన పనిమనిషిని పెళ్లి చేసుకుంటాడు. పెన్షన్ లో భార్యకు వాటా పోతుందని పెద్ద కోడలు ఇతనికి ఐదు కోట్ల ఇన్సూరెన్స్ చేసి దానిని ఇతన్ని చంపేసి తీసుకోవాలి అని ప్లాన్ వేస్తుంది.. ఈ ప్లాన్ నుంచి ఘటికాచలం ఎలా తప్పించుకుంటాడు. ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ చేస్తారు అనేది సినిమా కథ.. ఇలా ఇన్సూరెన్స్ విషయమై ఇంతవరకు ముందు చాలా చిత్రాలు వచ్చినా కానీ ఇది విభిన్నంగా ఉంది. సినిమాకు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే నే.. ఇందులో పెద్ద కోడలుగా నటించిన ఆవిడ, చిన్న కోడుకుగా నటించిన విజయ భాస్కర్ చాలా బాగా నటించారు. చిన్న కొడుకుకు నరేష్ లాగా మేకప్ వేసే సీన్లు హాస్యాన్ని పండిస్తాయి. అందులో అతను నవ్వకుండా మనకు మంచి హాస్యాన్ని అందిస్తాడు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా ఎటువంటి కష్టం తెలియకుండా పెంచుతుంటారు. అందుకోసం ఎన్నో కష్టాలను ఆనందంగా భరిస్తుంటారు. అయితే ఆ తల్లిదండ్రులలో ఎవరు తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినా, ఆ బాధను ఇతర కుటుంబ సభ్యులెవరూ అర్థం చేసుకోరు. తమ సుఖాల కోసం పెద్ద దిక్కును కూడా అడ్డు తప్పించుకోవాలనే ఆలోచన చేస్తారు. అలాంటి ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథను రవిబాబు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ఆలీ రఘుబాబు చాలామంది మనకు తెలిసిననటులే ఉన్నారు. మధ్యతరగతి భాగవతంలా ఉన్నప్పటికీ ఇది మరీ అంత డెప్త్ లేకుండా సూపర్ఫాఫిషియల్ గా హాస్యరస ప్రధానంగా నడుస్తుంది. ఓసారి చూడొచ్చు.. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్  గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 23 Nov 2025 1:13 pm

KARATE |ప్రతిభకు పట్టం..

అండర్‌–14 కరాటే పోటీలలో ప్రతిభ KARATE | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:08 pm

TEMPLE |నందీశ్వ‌రుడికి పూజ‌లు

TEMPLE |నందీశ్వ‌రుడికి పూజ‌లు మహానంది ఆల‌యాన్నిసంద‌ర్శించిన‌ జాయింట్ కలెక్టర్ TEMPLE |నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:04 pm

Mines | 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు

రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర Mines| ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:00 pm

Fact Check: Viral Video Claiming Aishwarya Rai Confronted PM Modi at Sai Baba Event Is a Deepfake

The viral video shows Aishwarya Rai questioning PM Modi about losing jets to Pakistan, Rafale aircraft, S-400 systems, and soldiers.

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:00 pm

MONEY |ఆదర్శం.. ఆటో డ్రైవర్..

MONEY | ఆదర్శం.. ఆటో డ్రైవర్.. MONEY | నర్సింహులపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:57 pm

ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలి: విజయ్

చెన్నై: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేది మా లక్ష్యమని నటుడు, టివికె అధినేత విజయ్ తెలిపారు. రెండు నెలల తర్వాత విజయ్‌ ప్రజల్లోకి వచ్చాడు.  కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో స్థానిక సమస్యలపై ప్రజలతో విజయ్‌ ముఖాముఖి మాట్లాడారు. కరూర్‌ తొక్కిసలాట దృష్ట్యా పోలీసుల ఆంక్షలు విధించారు. రెండు వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.  క్యూఆర్‌ కోడ్‌ ఉన్నవారికి మాత్రమే ఆడిటోరియంలోకి ప్రవేశం కల్పించారు. టివికె పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక బైక్‌ ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని విజయ్ స్పష్టం చేశారు. వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 23 Nov 2025 12:56 pm

ఆయన సిద్ధాంతాన్ని మనకు ఇచ్చి వెళ్లారు: చంద్రబాబు నాయుడు

  అమరావతిః సత్యసాయి ఒక ఉద్దేశంతో లోకానికి వచ్చి దాని కోసమే జీవించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్షం కోసం సత్యసాయి అవతరించారని అన్నారు. పుట్టపర్తి లోని హిల్‌వ్యూ ఆడిటోరియంలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సత్యసాయిబాబా మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారని, సత్యసాయిబాబా తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని తెలియజేశారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయిబాబా చెప్పారని, మానవ రూపంలో మనం చూసినదైవస్వరూపం శ్రీ సత్యసాయి అని కొనియాడారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారని,1960లో బాబాస్థాపించిన శ్రీసత్యసాయి బాబా సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చిందని అన్నారు. తన మహిమలతో అన్ని మతాలతో అన్ని మతాలు ఒక్కటేనని, భక్తులకు ప్రత్యక్షంగా నిరూపంచారని చంద్రబాబు పేర్కొన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, సత్యసాయి సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని సూచించారు. సత్యసాయిబాబా కోట్లమంది జీవితాలను ప్రభావితం చేశారని, సకలజనుల సంక్షేమాన్ని సత్యసాయి కోరుకున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని, సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని అన్నారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చునని సత్యసాయిబాబా నిరూపించారని, సత్యసాయిబాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతని గుర్తుచేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్ట్ నెరవేర్చిందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి రాధాకష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు,త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరించుకుందాం.

మన తెలంగాణ 23 Nov 2025 12:52 pm

POCSO |పోక్సో కేసు..

POCSO | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో 17 ఏళ్ల బాలిక

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:48 pm

RICE |రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

RICE | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:45 pm

ఫ్యాక్ట్ చెక్: కాలేజీ, పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే పథకాన్ని కేంద్రం మొదలుపెట్టలేదు.

18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని

తెలుగు పోస్ట్ 23 Nov 2025 12:41 pm

Male Balappa |బీఆర్ఎస్ నాయకుడు మృతి

Male Balappa | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:28 pm

ఇవాళ కూతురు పెళ్లి.... రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

వికారాబాద్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగుతున్నాయి. కన్న కూతురుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సగెంకుర్దు గ్రామంలో అనంతప్ప అనే వ్యక్తి తన కూతురు అవంతి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. దగ్గర బంధువుతో ఆదివారం పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి పనులలో భాగంగా అనంతప్ప యాలాల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా అతడి బైక్ స్కిడ్ అయ్యింది. వెంటనే అతడిని తాండూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్సనిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో మృతదేహాన్ని సొంతూరు తీసుకొచ్చారు. పెళ్లి కోసం వేసిన టెంట్ కిందనే తండ్రి మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సగెంకుర్ధు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

మన తెలంగాణ 23 Nov 2025 12:21 pm

Dharmayuddham|ధర్మయుద్ధ సభకు భారీ బందోబస్తు

Dharmayuddham | ఉట్నూర్, ఆంధ్రప్రభ : లంబాడీలను ఎస్టీ జాబితా తొలగించాలని ప్రధాన

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:16 pm

POLITICS |అదే జరిగితే.. తరిమికొడతాం..

POLITICS | నల్గొండ, ఆంధ్ర ప్రభ : గాంధీ భవనం చుట్టూ తిరిగితే

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:01 pm

SMRUTI MANDANA |వాళ్లిద్ద‌రూ ఒక్క‌ట‌వుతున్నారు..

సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లినేడు స్మృతి స్వస్థలం సాంగ్లీలో

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:59 am

TELANGANA |ఇంటింటికి వెళ్లి..

TELANGANA |ఇంటింటికి వెళ్లి.. ప్రభుత్వంపై ఆశీర్వాదం ఉండాలిప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరలు

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:57 am

Vijayawada Politics Heat Up as Kesineni Nani Plans a Strong Comeback

Vijayawada’s political landscape is witnessing a dramatic turn as former MP Kesineni Nani appears set for a major comeback. After months of political silence, Nani has begun holding meetings with supporters and close associates, signalling renewed activity. His re-entry is gaining attention, especially as his brother Kesineni Chinni currently represents Vijayawada as a TDP MP. […] The post Vijayawada Politics Heat Up as Kesineni Nani Plans a Strong Comeback appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 11:46 am

సౌతాఫ్రికా 323/6

గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు సఫారీలు 114 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 323 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సెనురన్ ముతుసామీ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఆరో వికెట్ పై ముత్తుసామీ, వెరెన్నె 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామీ(62), కైల్ వెరెన్నె(39) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి సౌతాఫ్రికా ముందంజలో ఉంది.  

మన తెలంగాణ 23 Nov 2025 11:46 am

WORLD CUP |మ‌ళ్లీ దాయాదుల పోరు

2026 టీ20 వరల్డ్ కప్‌లో ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్ WORLD CUP

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:45 am

Chandrababu Naidu Orders Officials to Make All AP Roads Pothole-Free by December-End

Chief Minister N. Chandrababu Naidu has issued clear instructions that every road in Andhra Pradesh must be pothole-free by the end of December. He held a detailed teleconference with Roads and Buildings Minister B.C. Janardhan Reddy, Special Chief Secretary M.T. Krishna Babu and senior officials to review the state’s road conditions and ongoing repair work. […] The post Chandrababu Naidu Orders Officials to Make All AP Roads Pothole-Free by December-End appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 11:43 am

Sathya Sai |కనులు పండుగగా సత్యసాయి జయంతి ఉత్సవాలు

సత్యసాయి 100 వ జయంతి Sathya Sai | చెన్నూర్ ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:30 am

BEACH |పుణ్య స్నానాలు..

BEACH | పుణ్య స్నానాలు BEACH | కోడూరు, ఆంధ్రప్రభ : కృష్ణా

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:21 am

Congress |రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి..

Congress | రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి.. Congress, నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:15 am

మహిళలకు చీరలు పంచిన పొన్నం ప్రభాకర్

కోహెడ: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్  మహిళలకు బొట్టు పెట్టీ చీర (సారే) అందించడం జరిగింది. 22 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.  కోహెడ మార్కెట్ యార్డును పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేనందున ఇవాళ చైర్మన్ నిర్మల జయరాజ్ ,కమిటీ సభ్యులను సత్కరించారు. మార్కెట్ కమిటీ కి కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో డబ్బుల జమలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగింది. 

మన తెలంగాణ 23 Nov 2025 11:13 am

ఫ్యాక్ట్ చెక్: పుట్టపర్తిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆపరేషన్ సింధూర్ గురించి ప్రశ్నించలేదు

ఈవెంట్ కు సంబంధించి ఐశ్వర్య రాయ్ పూర్తి ప్రసంగం కోసం మేము Googleలో వెతికాం

తెలుగు పోస్ట్ 23 Nov 2025 11:12 am

మరో మహోద్యమానికి బడుగులు సిద్ధం కావాలి!

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో బడుగు బలహీన వర్గాలలో బానిసత్వ విముకై పోరాటం మొదలైనది. ఇదే తెలంగాణలో బిసిల రిజర్వేషన్ ఉద్యమం. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎవరమెంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం బలపడుతున్నది. పలు సభల్లో, వేదికల దగ్గర 90 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు తమకు రావాల్సిన వాటాను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో అమలు కావాలని కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కొంత మేరకు సమానత్వానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ ఇంకా వివక్ష ఛాయలు కొనసాగుతున్నాయి. అన్నివర్గాలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంపుతో సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. బిసి రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపారు. ఇప్పుడది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడంతో చట్టరూపం దాల్చలేకపోయింది. తక్షణం బిసి రిజర్వేషన్ 42 శాతం అమలతో స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించడానికి జిఒ 9 తీసుకొచ్చారు. ఇదీ న్యాయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అటు చట్టం, ఇటు జిఒ న్యాయస్థానాల్లో నిలవడం కష్టంగా మారింది. ఆ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. మరోవైపు బిసి సంఘాల సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల పోరుకు సిద్ధమవుతోంది. పాత పద్ధతిలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్ 50 శాతానికి పరిమితం చేస్తూ ఇటీవల జిఒ 46 తీసుకొచ్చారు. ఈ క్రమంలో తొమ్మిదో షెడ్యూల్లో బిసి రిజర్వేషన్ చేర్చాలని నడుస్తున్న బిసి ఉద్యమంపై ప్రధాన బాధ్యత ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. ఎలాంటి పరిమితి విధించలేదు. సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో ప్రతిభకు అవకాశం కల్పించాలని అసంబద్ధమైన 50 శాతం పరిమితిని విధించింది. ఇప్పుడు దేశంలో తమిళనాడు తరహాలో పలు రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్నాయి. కోర్టు విధించిన 50 శాతం పరిమితితో అమలుకు నోచుకోవడం లేదు. 2023 లో బీహర్ ప్రభుత్వం 65 శాతం రిజర్వేషన్ పెంపును పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బిసి రిజర్వేషన్ పెంపుకుసైతం కోర్టు చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో బిసి రిజర్వేషన్లను తమిళనాడు మాదిరిగా 9 వ షెడ్యూల్‌లో చేర్చాలని బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఇందులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి జెఎసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఎపి రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వీరి నాయకత్వంలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమం విజయవంతం కానుంది. వీరితోపాటు పలువురు బిసి, ఇతర కులసంఘ నాయకులు, మేధావులు కలిసి వస్తున్నారు. ఈ సమితి రాజకీయాలకతీతంగా నికార్సయిన నాయకత్వంతో బిసి కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఇది బిసి రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. కావున ప్రభుత్వం సైతం బిసి రిజర్వేషన్లను రాజకీయ కోణం గా చూడకుండా సబ్బండవర్గాల అభివృద్ధిగా భావించాలి. అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కోర్టులు సైతం ప్రతిభ పేరుతో అవకాశాలను లాక్ చేయడం సరికాదు. కాలమాన పరిస్థితుల కనుగుణంగా సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పునస్సమీక్షించాలి. అభివృద్ధి జరగాలంటే ఉచిత పథకాలకు బదులు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆర్థికవేత్తల భావన. ఇందుకై రిజర్వేషన్స్ పంపు దోహదపడనుంది. అధికార వికేంద్రీకరణకు కేంద్ర బిందువు అయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి జరగాలని భారత రాజ్యాంగం కోరుకుంటుంది. ఈ అధికార వికేంద్రీకరణలో అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం లభించాలంటే 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు కావాలి. లేదంటే ధనస్వామ్య ప్రజాస్వామ్యంలో జనరల్ స్థానంలో ఒక నిరుపేద బిడ్డ గెలిచే అవకాశం లేదు. బిసి రిజర్వేషన్ల కోసం ఉద్యమించకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బలమైన బిసి ఉద్యమం నడుస్తుంది. ఇటీవల కామారెడ్డిలో బిసి ఆక్రోష సభ నిర్వహించారు. ఈ విధంగా రిజర్వేషన్ల సాధన సమితి వైవిధ్యమైన పోరాటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఈ ఉద్యమానికి బిసిలు మరింత తోడై రావాలి. లేదంటే బిసిలు మరోసారి మోసపోతారు. కొందరు బిసి నాయకులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ బిసిల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇది సరికాదు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా సీటు గెలవగానే వెనుకబడిన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చే బిసి రిజర్వేషన్లపై పరిష్కారాన్ని పక్కన పెట్టారు. ఇది ఎటు తేలికముందే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నది. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ సాధ్యం కానీ బిల్లులు, ప్రకటనలు చేస్తున్నారా అనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు ఏమాత్రం నిబద్ధత లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఓటు బ్యాంకు కోసం బిసి, ఎస్‌సి, ఎస్‌టి లను వాడుకుంటున్నారు. దేశం, రాష్ట్రాలు కులగణన రిజర్వేషన్ల పెంపు అనేవి సామాజిక న్యాయం, వనరుల సమాన పంపిణీకి విధాన రూపకల్పనగా చెప్పవచ్చు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తూ వనరుల పునః పంపిణీ జరగడమే. ఈ దేశ నిర్మాణంలో తన రక్తమాంసాలు ధార పోసిన ఈ వర్గాలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. దీనికి రిజర్వేషన్ 42 శాతం రిజర్వేషన్లు ప్రాతిపదిక కానున్నాయి. కానీ ప్రభుత్వం స్థానిక పోరుకు వెళ్లడమంటే మరొకసారి సబ్బండవర్గాలను మోసం చేయడమే. దీనిపై బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు ఏకమై మరో మండల కమిషన్ ఉద్యమంలా పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితులు లేవు.  - సంపతిరమేష్ మహరాజ్ 7989578428

మన తెలంగాణ 23 Nov 2025 11:02 am

Mopidevi |స్వామివారి దర్శనం చేసుకుంటే..

Mopidevi | స్వామివారి దర్శనం చేసుకుంటే.. Mopidevi, మోపిదేవి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:01 am

మూవీ రూల్జ్‌లో కొత్త సినిమాలు ప్రత్యక్షం

హైదరాబాద్‌: పైరసీ వెబ్‌సైట్ల దందా ఆన్‌లైన్‌లో ఆగడంలేదు. మూవీ రూల్జ్‌లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. శుక్రవారం రిలీజైన అన్ని మూవీలను ముఠా పైరసీ చేసింది. ఐ బొమ్మ, బప్పం బ్లాక్ అయినా మూవీ పైరసీ ఆగడంలేదు.  థియేటర్‌లో కెమెరాలతో రికార్డుచేసి నెట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మూవీ రూల్జ్‌ వెబ్‌సైట్‌ ముఠా తీరు మాత్రం మార్చుకోవడంలేదు. ఇప్పటికే ఐ బొమ్మ రవి పైరసీపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఐ-బొమ్మ రవిని నాలుగో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.. హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా విచారించిన కూడా ఐ-బొమ్మ రవి నోరు మెదపడంలేదు . మూవీ పైరసీపై కేంద్ర ఏజెన్సీల ఫోకస్ పెట్టాయి. ప్రముఖ ఓటిటిల ఫిర్యాదులతో కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. 

మన తెలంగాణ 23 Nov 2025 10:58 am

BANK|కల నెరవేరింది..

BANK | కల నెరవేరింది.. మాజీ సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:58 am

CONGRESS |కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ

పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి.. CONGRESS | బిక్కనూర్ ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:53 am

TG |అలా చేస్తే సహించేది లేదు..

TG | అలా చేస్తే సహించేది లేదు.. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:46 am

నాగచైతన్య సినిమా టైటిల్ పేరు ఇదే... మహేష్ బాబు పోస్టు.. జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ఎన్24 పేరుతో మూవీ టైటిల్ ను విడుదల చేశారు. నాగ చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'వృషకర్మ' సినిమా పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో హీరో మహేష్ బాబు పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు పోస్టు చేయడంతో అక్కినేని అభిమానుల సంతోషానికి అవధులులేకుండా పోయాయి.  

మన తెలంగాణ 23 Nov 2025 10:45 am

AP |పేదవారి కోసం..

AP | పేదవారి కోసం.. AP, ఆకివీడు, ఆంధ్రప్రభ : ఏలూరు (Eluru)

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:41 am

అప్పులు దేశానికి.. ఆస్తులు కార్పొరేటర్లకు!

78 సంవత్సరాల స్వతంత్ర పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాక పోగా, ఆర్థిక అసమానతలు తీవ్రతరం అయ్యాయి. పేదరికం తీవ్రంగా ఉంది. పేదలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. మొత్తం దేశ జనాభాలోని 10% మంది వద్ద 77% సంపద పోగుబడి ఉంది. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం 2017లో సృష్టించబడిన సంపదలో 73% ఒక శాతంగా ఉన్న అత్యంత సంపన్నులకు చేరింది. కటికి పేదలుగా ఉన్న 67 కోట్ల మంది ప్రజల్లో సగం మంది ఆస్తిలో 1% పెరుగుదల మాత్రమే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతున్నదని కొందరు ఆర్థికవేత్తలు ప్రచారం చేస్తుంటే, దేశం మాత్రం తీవ్ర అసమానతల మధ్య ఉంది. గ్రామీణ ప్రాంతం నిరంతర సంక్షోభం మధ్యలో ఉంటే, పట్టణాలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పాలక ప్రభుత్వాల సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాల ఫలితంగా దేశం అప్పుల్లో కూరుకుపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అప్పుల మీద అప్పులు చేస్తున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడేనాటికి దేశీయ అప్పు రూ. 55 లక్షల కోట్లు. మోడీ 11 సంవత్సరాల (2014- 2024-25 వరకు) పాలనలో దేశం అప్పు సుమారు రూ. 202 నుంచి రూ. 210 లక్షల కోట్ల దాకా ఉంటే, పెరిగిన అప్పు రూ. 150 కోట్లు. మొత్తం అప్పులో విదేశీ అప్పు రూ. 54 లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పు కాకుండా దేశంలోని 28 రాష్ట్రాలు చేసిన అప్పులు రూ. 81 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంటులో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 37.32% మొత్తం రుణాలపై వడ్డీలకే చెల్లిస్తున్నట్లు పార్లమెంట్‌లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో అత్యధిక అప్పులు చేసిన 10 దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. తాజాగా వివిధ డేటాల సమాచారం ప్రకారం రాష్ట్రం అప్పులు బాగా పెరిగాయి. 2024 జూన్ నాటికి రాష్ట్ర అప్పు రూ. 5,19,192 కోట్లని రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనసభలో వెల్లడించారు. 2014 రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ వాటా అప్పు రూ. లక్షా 18 వేల కోట్లు. 2019 నాటికి రూ. 2 లక్షల 64 వేల కోట్లకు చేరింది. 2023 సంవత్సరం నాటికి రాష్ట్రం అప్పు రూ. 4 లక్షల 28 వేల కోట్లని ఆర్‌బిఐ పేర్కొంది. 2024 నవంబర్ నాటికి రాష్ట్రం అప్పు 9,47,000 కోట్ల రూపాయలు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని చంద్రబాబు చెబితే, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న లెక్కల ప్రకారం రాష్ట్రం అప్పు రూ. 5.62 లక్షల కోట్ల. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఇప్పటికే రూ. 2 లక్షలకు పైగా అప్పు చేసింది. ఈ అప్పులు రాష్ట్ర జిడిపి 34.4% గా ఉంది. 2024 -25 సంవత్సరంలో అప్పులకు, వాటి వడ్డీలకు 58,253.30 కోట్ల రూపాయల అవసరమని కూటమి ప్రభుత్వం బడ్జెట్ పేర్కొంది. ఇందులో వడ్డీ చెల్లింపులకే రూ. 28,754.37 కోట్లు. అంటే అసలు కన్నా వడ్డీలకే ఎక్కువ చెల్లిస్తున్నారు. 2014-19లో తెలంగాణ అప్పు 69,603.87 కోట్లు. నేడు తెలంగాణ రాష్ట్రం అప్పు రూ. 5,04,814 కోట్లు. కెసిఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పు రూ. 3.5 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2 వేల కోట్లకు పైగా అప్పు చేసింది. తెలంగాణ అప్పులపై కూడా వివాదం ఉంది. 202425 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అప్పులకు రూ. 23,337 కోట్లు వడ్డీ చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం అప్పులన్నీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, విదేశీ వాణిజ్య బ్యాంకుల, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్నది. ఈ అప్పులన్నీ విదేశీ కరెన్సీలో తీసుకున్నవి. మారకపు విలువ మార్పుపై ఈ అప్పుల ప్రభావం ఉంటుంది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడంతో దేశీయ రుణ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం అప్పు దేశ జిడిపిలో 55.60 శాతంగా ఉంది. అప్పులు నేటి ప్రజలపైనే కాకుండా, రాబోయే తరంపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ప్రజలు, తమకు అప్పు లేదని భావిస్తూ ఉంటారు. పాపం వారిపైన కూడా అప్పులభారం ఉందని వారికి తెలియదు. భారతదేశ జనాభా 142 కోట్లు ఉండగా, ఒక్కో వ్యక్తిపైన సగటు అప్పు సుమారు రూ. లక్షా 44 వేల నుంచి లక్షా 48 వరకు ఉంటుందని సాధారణ అంచనాగా ఉంది. రూపాయి విలువను బట్టి అప్పు మొత్తంలో మార్పులు ఉంటాయి. మోడీ పదకొండు ఏళ్లకాలంలో దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టు ఒక్కటీ స్థాపించలేదు. నీటి పారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఉపాధి పెంచలేదు. తెచ్చిన అప్పులన్నీ సంపన్న వర్గాల సౌకర్యాలకోసం జాతీయ రహదారులకు, విమానాశ్రయాలకు ఖర్చు చేసింది. వీటిని నిర్మించిన తర్వాత తిరిగి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నది. కార్పొరేట్ల రుణాల మాఫీకి రాయితీలు ఇవ్వడం చేస్తున్నది. కూటమి ప్రభుత్వ పరిస్థితి అదే. పాలకుల విధానాల ఫలితంగా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవటంవల్ల పేదరికం పెరుగుతూ, పేదలు దుర్బలమైన జీవితాలు గడుపుతున్నారు. కార్పొరేట్ల సంపదలు, లాభాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. 2020- 21లో 2.50 లక్షల కోట్ల రూపాయలగా ఉన్న కార్పొరేట్ల లాభం, 2024 -25లో 7 లక్షల, 10 వేల కోట్లకు పెరిగిందని ఆర్‌బిఐ బులిటిన్ తెలియజేసి, పలు కీలక విషయాలను వెల్లడించింది. సంవత్సర కాలంలో దేశంలో కార్పొరేట్ పన్నులను, వారి వ్యక్తిగత ఆదాయపు పన్నులు మించిపోయాయి. 2020-21 మధ్య కాలంలో వారి లాభాలు మూడింతలు పెరిగినట్లు ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది భారతదేశంలో ఆర్థిక అసమానతలకు, సంపద కేంద్రీకరణకు, పేదరికానికి, ఉపాధి లేమికి, నిరుద్యోగానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాలే కారణం.   - బొల్లిముంత సాంబశివరావు 98859 83526 

మన తెలంగాణ 23 Nov 2025 10:39 am

SPORTS |ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ*

SPORTS | ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : హనుమకొండలో వరంగల్ ట్రై సిటీ

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:37 am

సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి

శ్రీసత్యసాయి సేవా సమాజము ఆర్ బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి : “ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సేవ భావన సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, యువత ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభ్యున్నతిలో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని సూచించారు.”రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీసత్యసాయిబాబా మందిరం లో ఆదివారం ఉదయం జరిగిన సంప్రదాయ పూజా కార్యక్రమంలో కలెక్టర్ […] The post సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 10:30 am

Vrushakarma 1st Look: Chay Roars In Rugged Avatar

On the occasion of Naga Chaitanya’s birthday, the makers of his highly anticipated film NC24 unveiled the title and first look. Directed by Karthik Dandu of Virupaksha fame, the film now proudly carries the imposing title Vrushakarma- a term that signifies one whose actions are virtuous, perfectly mirroring the protagonist’s moral core. Superstar Mahesh Babu […] The post Vrushakarma 1st Look: Chay Roars In Rugged Avatar appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 10:28 am