28వ వర్ధంతి సభను విజయవంతం చేయండి
28వ వర్ధంతి సభను విజయవంతం చేయండి గణపురం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా కేంద్రంలోని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు క్షమాపణ చెప్పాలి –సీపీఎం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు క్షమాపణ చెప్పాలి – సీపీఎం చిలుపూర్,
చార్మింగ్ స్టార్ శర్వా... డైరెక్టర్ సంపత్ నందితో కలిసి చేస్తున్న భారీ పాన్ -ఇండియా పీరియడ్ యాక్షన్ సాగా ’భోగి’. ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్పై కేకే రాధామోహన్ నిర్మాణంలో, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్న ఈ చిత్రం, శర్వా కెరీర్లో అత్యంత భారీ స్థాయి వెంచర్లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. చిత్ర నిర్మాతలు డింపుల్ హయాతి పాత్ర లుక్ను రిలీజ్ చేశారు. డింపుల్ హయతి ఈ చిత్రంలో ‘మందారం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్లో ఆకట్టుకున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో కనిపిస్తున్న ఆమె లుక్ 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఇటీవల చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరించింది. హైదరాబాద్లో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్ నిర్మించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘భోగి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
గరిడేపల్లి ఎస్సైగా శ్రీకాంత్ గౌడ్……
గరిడేపల్లి ఎస్సైగా శ్రీకాంత్ గౌడ్…… గరిడేపల్లి, ప్రభన్యూస్ : గరిడేపల్లి మండల నూతన
తహసీల్దార్ కార్యాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం
తహసీల్దార్ కార్యాలయంలో తృటిలో తప్పిన ప్రమాదం -పరుగులు తీసిన అధికారులు ప్రజలు ఊట్కూర్,
తడిసిన ప్రతి గింజను కొనాలని … చౌటుప్పల్ మార్కెట్ యార్డు వద్ద రైతుల
నేడు ఎస్సీ కార్పొరేషన్ పథక లబ్ధిదారుల ఇంటర్వ్యూలు..
నేడు ఎస్సీ కార్పొరేషన్ పథక లబ్ధిదారుల ఇంటర్వ్యూలు.. భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
ఏసీబీ వలకి చిక్కిన కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి
ఏసీబీ వలకి చిక్కిన కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి -రూ. 10 వేల లంచం
’పెద్ది’ ట్రైలర్ వచ్చేది అప్పుడే
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న రూరల్ యాక్షన్- స్పోర్ట్ డ్రామా ’పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్-లుక్ పోసర్లు, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ’పెద్ది’ జూన్ 4న పాన్- ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ను మే 18న విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు రామ్ చరణ్ పాత్రలోని రెండు షేడ్స్ చూపించిన టీమ్, ట్రైలర్లో సినిమా అసలు కథ, ప్రధాన పాత్రలను చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ట్రైలర్పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అంచనాలను మరింత పెంచుతూ విడుదలైన కొత్త పోస్టర్లో రామ్ చరణ్ పూర్తి స్థాయి 1960ల గ్రామీణ యువకుడి లుక్లో రైల్వే ట్రాక్పై నడుస్తూ కనిపిస్తున్నారు. ఈ కొత్త గెటప్లో రామ్ చరణ్ అద్భుతంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో చరణ్ పూర్తి స్థాయిలో రగ్గడ్ మేకోవర్తో కనిపించనున్నారు. జాన్వీ కపూర్, శివ రాజ్కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి బలమైన తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల
Vishwambhara: ‘విశ్వంభర’కు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఓపెనింగ్స్పై టెన్షన్ అవసరం లేదు!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే కొన్ని అనుకోని కారణాలతో ఆ టైమ్లైన్ మారిపోయింది. సినిమా ఆలస్యం వెనుక పలు రకాల రూమర్స్ వినిపించినా, అసలు కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న స్థాయిలో రాకపోవడమేనని తర్వాత స్పష్టమైంది. క్వాలిటీ విషయంలో […] The post Vishwambhara: ‘విశ్వంభర’కు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఓపెనింగ్స్పై టెన్షన్ అవసరం లేదు! appeared first on Telugu Bullet .
టెక్ట్రిక్స్ – 2026లో యువ ఆవిష్కర్తల సత్తా…
టెక్ట్రిక్స్ – 2026లో యువ ఆవిష్కర్తల సత్తా… జాతీయ సాంకేతిక దినోత్సవం వేడుకల్లో
ఏ శక్తికీ భారత్ తలవంచదు..అణచివేతకు గురికాదు: పిఎం మోడీ
ప్రపంచంలో ఏ శక్తీ భారత్ను తలవంచేలా చేయలేదని, అణిచివేయాలని కూడా చూడబోదని ప్రధాని మోడీ అన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారంనాడు పాల్గొన్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రఖ్యాత సోమనాథ్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించారు. జాతీయ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యత దక్కుతుందని, ఎలాంటి ఒత్తిళ్లు కూడా ఈ దేశాన్ని నీరుగార్చలేవని అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి నాయకత్వంలో భారతదేశం ఎలాంటి అంతర్జాతీయ ఒత్తిళ్లను కూడా లెక్కచేయలేదని, జాతీయ ప్రయోజనాలకే ఎప్పుడూ తొలి ప్రాధ్యానం ఉంటుందని చాటిచెప్పిందన్నారు. సోమనాథ్ ఒక ఆలయం మాత్రమే కాదని, దేశ దృఢ సంకల్పానికి ప్రతీక అని అభివర్ణించారు. ధ్వంసం నుంచి నవనిర్మాణం వరకూ సోమనాథ్ ప్రయాణం చెక్కుచెదరని నాగరికతను ప్రతిబింబిస్తుందని, సర్దార్ పటేల్ విజన్కు ఇది మచ్చుతునక అన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే వెయ్యేళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. సోమనాథ్ ఆలయంలో వేదమంత్రాల మధ్య అభిషేకం, ధ్వజ పూజ, మహాపూజలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు ప్రధానమంత్రి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకూ రోడ్షోలో పాల్గొన్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల మేర జరిగిన ఈ రోడ్షోలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ సంప్రదాయ నృత్యాలతో దారిపొడవునా ప్రధానికి సాదర స్వాగతం పలికారు. కాగా, సోమనాథ్ ఆలయ ప్రాభవాన్ని గుర్తుచేస్తూ స్మారక స్టాంపు, నాణేన్ని ఈ ఉత్సవాల్లో ప్రధాని విడుదల చేశారు.
ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి
ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి :
యూసుఫ్గూడ ఎస్బిఐలో డబ్బులు మాయం
ఎస్పిర్ మిషన్లోని డబ్బులు మాయం అయిన సంఘటన యూసుఫ్గూడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూసుఫ్గూడ ఎస్బిఐలో క్యాష్ ఇన్చార్జిగా అబ్బిరెడ్డి యాదగిరి రెడ్డి పనిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన బ్రాంచిలోని ఎటిఎం స్థానంలో ఎస్పిఆర్ మిషన్ను ఏర్పాటు చేయాలని బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మిషన్ను బ్యాంక్లో ఏర్పాటు చేశారు. బ్యాంక్ ఎటిఎం నుంచి డబ్బులు తీయకుండానే తీసినట్లు ఎంట్రీ, బోగస్ ఎంట్రీలు సృష్టించారు. తర్వాత యాదగిరి రెడ్డి, సిబ్బంది కలిసి ఎటిఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంక్ స్ట్రాంగ్ రూంకు తరలించారు. బ్యాంక్ అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించగా తేడా వచ్చింది. రూ. అందులో 23లక్షలు మాయం అయినట్లు గుర్తించారు. సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. బ్యాంక్ ఛీఫ్ మేనేజర్ కిరణ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రధాని ప్రసంగం ‘మన్ కీ బాత్’లా ఉంది : కోదండరాం
బిజెపి బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగం ‘మన్ కీ బాత్’ తరహాలో ఉందని తెలంగాణ జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు, ఎంఎల్సి ప్రొ. కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలపై స్పష్టత ఇవ్వలేదని ఆచప విమర్శించారు. సోమవారం మీడియా సమావేశంలో ప్రొ. కోదండరాం మాట్లాడుతూ జనగణనలో కులగణన, బిసిల 42 శాతం రిజర్వేషన్లపై ప్రధాని ప్రకటన చేస్తారని ఆశించామని, కాని బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని సుభాషితాలు చెప్పిపోయారని అన్నారు. ఈ సుభాషితాలు దూరదర్శన్లో కూర్చుని కూడా చెప్పవచ్చని ఎద్దేవా చేశారు. జల విహార్లో తెలంగాణ జన సమితి 4వ ప్లీనరీ నిర్వహిస్తున్నామని కోదండరాం తెలిపారు. గత ప్లీనరీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బిఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశామని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటం చేశామని వివరించారు. ప్లీనరీలో గత పోరాటాలు, విజయాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. కాంగ్రెస్తో కలిసి పని చేసినా తమ అస్తిత్వాన్ని కోల్పోమని కోదండరాం స్పష్టం చేశారు. అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ప్లీనరీకి వస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో టిజెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరీ రమేష్, పల్లె వినయ్, మోగడంపల్లి ఆశప్ప, నిజ్జన రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం. నర్సయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధార సత్యం, నాయకులు వైజెఎస్ సలీం పాషా, విజెఎస్ ఎం. అరుణ్ కుమార్, సర్దార్ వినోద్ కుమార్, శంకర్ రావు, చంద్రగిరి సత్యనారాయణ, హనుమంత్ రెడ్డి, బట్టల రాంచందర్, లక్ష్మణ్, రసూల్ ఖాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక
వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఎన్నిక మోత్కూర్, ఆంధ్రప్రభ: మండలంలోని పాలడుగులో
టాస్ గెలిచిన పంత్ సేన! ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా
ఈ నెల 20 నుంచి జూను 20 వరకు టిఆర్ఎస్ జెండా పండుగ
తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ’ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల నుంచి మొదలుకొని మండల, గ్రామ స్థాయి వరకు ప్రతి వార్డులో పార్టీ జెండాలు ఎగురవేసి, పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ మళ్లీ వంచనకు గురవుతోందని, వలస పాలన నాటి దుష్పరిణామాలను నేడు మళ్లీ ఎదుర్కొంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన బాధ్యత తీసుకొని ఉద్యమిస్తుందని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమిద్దాం తెలంగాణ ఏర్పడి పన్నెండున్నరేళ్లు గడిచిన సరే ఇంకా వలస పాలన నాటి దుష్పరిణామాలే ఇప్పటికీ కనిపిస్తున్నాయని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకుంటే బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం కూడా ఇప్పడు తీవ్ర నిస్పృహలో ఉందని విచారం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనమంతా కూడా ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ ఆవిర్భానికి మూడు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున చేరిన నాయకత్వంతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు సమన్వయంతో జెండా పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి
బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి మోత్కూర్, ఆంధ్రప్రభ: కేంద్ర మంత్రి
ఎంజెపి డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2026 -27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి మేరకు దరఖాస్తు గడువు తేదీని పొడిగించామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అధికారిక వెబ్సైట్ mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org/MJP-degree/ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు కోరుకున్న కోర్సులో సీటు కేటాయించడం జరుగుతుందని కార్యదర్శి వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులను చేయాలనుకుంటే గురుకుల విద్యాసంస్థల్లో చేర్చాలని, చదువుతో పాటు క్రమశిక్షణ నేర్చుకుంటారని ఆయన అన్నారు. ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 040-23328266 లో సంప్రదించాలని కార్యదర్శి బడుగు సైదులు సూచించారు.
పాఠశాల వంటగదిని ప్రారంభించిన ఎమ్మెల్యే సామెల్
పాఠశాల వంటగదిని ప్రారంభించిన ఎమ్మెల్యే సామెల్ మోత్కూర్, ఆంధ్రప్రభ: మండలంలోని దాచారం జిల్లా
ఐపీఓ ట్రేడింగ్ పేరుతో రూ.3.26 కోట్ల మోసం
వాట్సాప్ గ్రూప్తో నమ్మకం కల్పించిన నిందితులునకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా డబ్బుల వసూళ్లు
ప్లీనరీని విజయవంతం చేయాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ జన సమితి నాలుగో
జర్నలిస్టుల హౌస్ సైట్లకు న్యాయం చేయాలి..
జర్నలిస్టుల హౌస్ సైట్లకు న్యాయం చేయాలి.. మంత్రి టీజీ భరత్ను కలిసిన మహేష్,
ఐపిఎల్ లో కీలక పోరు.. పంజాబ్ పై టాస్ గెలిచిన ఢిల్లీ
ధర్మశాల: ఐపిఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు సర్వం సిద్ధమైంది. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుని ముందుగా పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఇక, వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగే మ్యాచ్ సవాల్గా మారింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడంతో పంజాబ్ ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది. ఇలాంటి స్థితిలో ఢిల్లీతో పోరు పరీక్షగా తయారైంది. ఆరంభంలో వరుస విజయాలు సాధించిన పంజాబ్ ఆ తర్వాత పరాజయాల బాట పట్టింది. హ్యాట్రిక్ ఓటములతో అగ్రస్థానాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతం పంజాబ్ మూడో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంటోంది. అంతేగాక ప్లేఆఫ్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరోవైపు ఢిల్లీకి కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ సీజన్లో ఢిల్లీ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది. పంజాబ్ పై గెలిచి మళ్లీ గాడిలో పడాలని ఢిల్లీ భావిస్తోంది.
నిరుపయోగంగా వాటర్ ఫ్రిడ్జ్ తాగునీటి కోసం అవస్థలు పడుతున్న ప్రయాణికులుప్రయాణికుల సంక్షేమాన్ని పట్టించుకోని
Spirit Update: రెండు నెలల లాంగ్ షెడ్యూల్లో ప్రభాస్ ‘స్పిరిట్’ హంగామా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్లో అత్యంత హైప్ ఉన్న ప్రాజెక్ట్ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవర్ఫుల్ కాప్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన లాంగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ను చిత్రీకరించనుండగా, ముఖ్యంగా ప్రభాస్ మరియు విలన్ పాత్రలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ మధ్య వచ్చే హై-వోల్టేజ్ ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. […] The post Spirit Update: రెండు నెలల లాంగ్ షెడ్యూల్లో ప్రభాస్ ‘స్పిరిట్’ హంగామా! appeared first on Telugu Bullet .
బహుజనులకు కాంట్రాక్టులు అప్పగించాలి
బహుజనులకు కాంట్రాక్టులు అప్పగించాలి తొర్రూరు, ఆంధ్రప్రభ: బహుజన కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్ పనులు
Ap Weather Alert : ఎండలు బాబోయ్ ఎండలు Andhra Prabha News
Ap Weather Alert : ఎండలు బాబోయ్ ఎండలు Andhra Prabha News
ఎసిబి చిక్కిన కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్..
అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలకు మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ అధికారి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సోమవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఎసిబి అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ భర్త ఎసిబి అధికారులకు చిక్కారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎసిబి అధికారుల కథనం ప్రకారం.. కొమురవెల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి ప్లాట్లో గ్రామ పంచాయతీ వారు డ్రైనేజీ పైప్లైన్ వేశారు. ఆ పైప్లైన్ను అక్కడ నుంచి తొలగించాలనే అధికారిక పని కోసం పంచాయతీ కార్యదర్శి గడ్డం రాజు గౌడ్ పది వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబిని ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో అధికారులు పట్టుకున్నారు. సర్పంచ్ భర్త ద్వారా నగదు స్వీకరణ సోమవారం సాయంత్రం 4.40 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే లంచం డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు సర్పంచ్ గొల్లపల్లి పద్మ భర్త గొల్లపల్లి అంజనేయులు.. ఆ పది వేల రూపాయలను స్వీకరించారు. ఎసిబి అధికారులు వారిద్దరినీ పట్టుకుని, లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కాగా, విధి నిర్వహణలో అవినీతికి పాల్పడి, అనుచిత లబ్ధి పొందేందుకు ప్రయత్నించినందుకు గాను పంచాయతీ కార్యదర్శి రాజు గౌడ్, సర్పంచ్ భర్త అంజనేయులును అధికారులు అరెస్టు చేశారు. వారిని హైదరాబాద్లోని ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుపై ప్రస్తుతం తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Video : Actress Avika Gor Exclusive Interview
The post Video : Actress Avika Gor Exclusive Interview appeared first on Telugu360 .
గృహ హింస కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: గృహహింస కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యను భర్త పశువులా చూడకూడదని.. ఆమెకు గౌరవంతో జీవించే హక్కు ఉందని తెలిపింది. గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారించింది. అనంతరం అతడి అభ్యర్థనను తిరస్కరించింది. నిందితుడు మద్యం మత్తులో దాడి చేశాడని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి బాధితురాలి తలకు గాయమైంది. ఆ తర్వాత కర్రతో కూడా దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నిందితుడు మూడు వివాహాలు చేసుకోగా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బాధితురాలు మొదటి భార్య. వాదనలు విన్న న్యాయస్థానం.. ‘‘మీరు మీ భార్యను ఎందుకు కొట్టాలనుకున్నారు..? ఇలాగే వేధిస్తే.. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి’’ అంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా
వెలుగల్లు ప్రాజెక్టులో విషాదం..
వెలుగల్లు ప్రాజెక్టులో విషాదం.. నీటిలో మునిగి యువకుడు మృతి శ్రీ సత్యసాయి బ్యూరో,
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి…
నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి… భూపాలపల్లి, ఆంధ్రప్రభ : నకిలీ విత్తనాల
తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
నూతన డీఆర్వోను కలిసిన ట్రెసా ప్రతినిధులు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు నూతనంగా నియమితులైన జిల్లా రెవెన్యూ
తమిళనాడులో ఆసక్తికర పరిణామం.. స్టాలిన్ నివాసానికి సిఎం విజయ్
చెన్నై: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం(మే 10) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కజగం టివికె అధినేత విజయ్.. సోమవారం ప్రతిపక్ష నేత, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన సిఎం విజయ్ కు ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికారు. తర్వాత సిఎం విజయ్, స్టాలిన్ ఇరువురు శాలువాలతో ఒకరినొకరు సత్కరించుకున్నారు. సిఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ మర్యాదపూర్వకంగా స్టాలిన్ కు కలిసినట్లు టివికె పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టివికె 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేదు. దీంతో కాంగ్రెస్ తోపాటు చిన్న పార్టీల మద్దతు విజయ్ నేతృత్వంలోని టివికె.. తమిళనాడులో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, మొదట ఏ పార్టీ.. టివికెకు మద్దతు తెలపకపోవడంతో మూడు రోజులపాటు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేందుకు విజయ్కు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ చిన్న పార్టీలను ఒప్పించారని డిఎంకె అధికార ప్రతినిధి ఎ. సర్వణన్ తెలిపారు.
సమస్య పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధానం
సమస్య పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తే ప్రధానం కచ్చితత్వంతో అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపండి..జిల్లా
Peddi: ‘పెద్ది’ మాస్ ఫీవర్ స్టార్ట్..‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై ఆసక్తిని మరింత పెంచే కీలక అప్డేట్ను మేకర్స్ తాజాగా ప్రకటించారు. అందరూ ఎదురుచూస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ను మే 18న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చగా, రాబోయే ట్రైలర్ కథకు మరింత స్పష్టత తీసుకొస్తుందని భావిస్తున్నారు. ‘పెద్ది మీ […] The post Peddi: ‘పెద్ది’ మాస్ ఫీవర్ స్టార్ట్..‘పెద్ది’ ట్రైలర్ డేట్ లాక్! appeared first on Telugu Bullet .
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్ డ్రైవర్ కొడుకు శబరినాథన్ #CMVijay #Shabarinathan #ViralVideo
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఐటీఐ,ఏటీసీ భూపాలపల్లిలో 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలకు
Andhra Prabha Smart Edition|AP|సింగపూర్ మోడల్/సంజీవని
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-05-2026, 4.00PM ap* *సింగపూర్ మోడల్.. ఇంటిగ్రేటెడ్
బోయినిపేట అంగన్వాడీ కేంద్రంలో నాసిరకం పోషకాహారం..
మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలోని బోయినిపేట అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు కుళ్లిపోయిన
ఐసిసి వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. నెం.1గా నిలిచిన భారత్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వన్డే వార్షిక ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఇందులో 118 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 113 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానం, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక 102 పాయింట్లతో పాకిస్థాన్ (95)ను అధిగమించి సౌతాఫ్రికా టాప్-4లోకి వచ్చేసింది. శ్రీలంక 96 పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా.. అఫ్గానిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. ఐసిసి నిబంధనల ప్రకారం గత మూడేళ్లలో జరిగిన మ్యాచ్ల ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను వెల్లడించారు. మే 2025 నుంచి జరిగిన మ్యాచ్లకు 100 శాతం, అంతకు ముందు రెండేళ్ల మ్యాచ్లకు 50 శాతం పాయింట్ల వేయిటేజీని ఇచ్చారు.
కొనసాగుతున్న అల్పపీడనం.. వారం రోజుల్లో ఎపిలో వర్షాలు
అమరావతి: నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని శ్రీలంక పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కి.మి ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఫలితంగా వారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం కోస్తా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మి వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 3.24 సెం.మి వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.
Vishwambara Team considering a New Date?
Megastar Chiranjeevi’s upcoming socio-fantasy attempt Vishwambara is delayed by months. The VFX work has delayed the film’s release and the makers are trying hard to close the digital deal of the film. A July release was on cards for the film but the makers are tight-lipped about the release date and the promotional plan. From […] The post Vishwambara Team considering a New Date? appeared first on Telugu360 .
Us China Talks : అమెరికా..చైనా కీలక భేటీ Andhra Ptabha Top Story
Us China Talks : అమెరికా..చైనా కీలక భేటీ Andhra Ptabha Top
వడ్ల బస్తా 43 కిలోలతో తూకంలో దోపిడి…
జన్నారం, ఆంధ్రప్రభ : వడ్ల కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల బస్తాలకు బదులుగా
కారు లోయలో పడి.. ఆరుగురు మృతి ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : హిమాచల్ ప్రదేశ్
తనికెళ్ల భరణి పోస్ట్ వైరల్.. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నటుడు తనికెళ్ల
సాంకేతిక సృజనకు కేరాఫ్.. ప్రాజెక్ట్ ఎక్స్పో..
సాంకేతిక సృజనకు కేరాఫ్.. ప్రాజెక్ట్ ఎక్స్పో.. విద్యార్థులను అభినందించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష…
మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష… మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రధాని నరేంద్ర మోదీ
Ravi Teja lines up Two New Projects
Mass Maharaj Ravi Teja has stepped out from his strict remuneration game and is working on a profit sharing model. He is shooting for Irumudi directed by Shiva Nirvana and the film is in the final stages of shoot. Mythri Movie Makers are the producers of this interesting attempt. The actor has lined up two […] The post Ravi Teja lines up Two New Projects appeared first on Telugu360 .
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన వర్ధమాన గేయ రచయిత
కాంగ్రెస్ 800 ఏళ్ల చరిత్రను కాలరాస్తుంది: హరీష్ రావు
హైదరాబాద్: రుణమాఫీపై సిఎం రేవంత్ రెడ్డి పచ్చిఅబద్ధాలు చెబుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారని అన్నారు. అశోక్ నగర్ లో ధ్వంసమైన చారిత్రక మట్టికోట శివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 800 ఏళ్ల చరిత్రను రేవంత్ కాలరాస్తున్నారని.. భయం, భక్తి లేని వ్యక్తి అని హరీష్ రావు విమర్శించారు. గుప్తనిధులు, విలువైన వస్తువుల కోసమే ఆలయం ధ్వంసం చేశారని, కాకతీయులు నిర్మించిన పురాతన ఆలయాలపై రేవంత్ కన్నేశారని ధ్వజమెత్తారు. నిజంగానే స్కూల్ నిర్మాణం కోసమైతే అర్థరాత్రి పనులు ఎందుకు? అని ప్రశ్నించారు. నిధుల కోసమే తవ్వకాలు జరపారన్న అనుమానాలున్నాయని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘పెద్ది’ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. మే 18వ తేదీన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేకమైన పోస్టర్ని కూడా రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కోలివుడ్ భామ శృతి హాసన్ స్పెషల్ సాంగ్లో తుళుక్కుమననుంది. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4వ తేదీన విడుదల కానుంది. #PEDDI will stay in your hearts❤️ TRAILER From 18th May #PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd pic.twitter.com/8wIgUTgGrz — PEDDI (@PeddiMovieOffl) May 11, 2026
సేవకు సమయం.. సమాజానికి సహాయం 54 రోజుల్లో వేలాది మందికి సేవలు…యువత సేవా
దేవాలయ భూమిని వెంకన్న స్వామి ఆలయానికే కేటాయించాలి
కేసముద్రం, ఆంధ్రప్రభ : దేవుని ఆలయం కోసం కేటాయించిన భూమిని వెంకన్న స్వామి
పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా గల కోట మున్సిపల్ హైస్కూల్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు, […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra .
కారుణ్య నియామకాల కింద 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : జిల్లా కలెక్టర్
విశాలాంద్ర బ్యూరో ` కర్నూలు : కారుణ్య నియామకాల కింద వివిధ శాఖల్లో 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తూ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందచేశారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందచేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఉద్యోగాలు పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగ విధులను […] The post కారుణ్య నియామకాల కింద 21 మందికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : జిల్లా కలెక్టర్ appeared first on Visalaandhra .
బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం!
బీజేపీ శ్రేణుల్లో నూతనోత్తేజం! ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ
కోచింగ్ క్యాంప్ కు ధర్మవరం బాలికఎంపిక
ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; జాతీయ సాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు కోచింగ్ క్యాంపుకు ధర్మవరం పట్టణానికి చెందిన కిరణ్మయి ఎంపిక కావడం జరిగిందని ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే మే 22 నుండి మే 28 వరకు పాండిచ్చేరి రాష్ట్రంలో జరిగే 76 వ నేషనల్ జూనియర్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ […] The post కోచింగ్ క్యాంప్ కు ధర్మవరం బాలికఎంపిక appeared first on Visalaandhra .
MK Stalin Meets Vijay: Growing Unrest In AIADMK
Tamil Nadu politics is entering a new phase. The rise of actor turned politician Vijay has not only reshaped the state’s power structure but also triggered a deep crisis within the All India Anna Dravida Munnetra Kazhagam. After suffering one of its worst electoral defeats in recent history, the AIADMK is now struggling with internal […] The post MK Stalin Meets Vijay: Growing Unrest In AIADMK appeared first on Telugu360 .
మోడీని ముట్టుకున్నా.. నా జన్మ ధన్యం: తనికెళ్ల భరణి
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం హైదరాబాద్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. అనంతరం బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం తిరిగి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను.. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను భరణి సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. ‘‘నేను రాముణ్ని చూడలేదు. కృష్ణుణ్ని చూడలేదు. ఆది శంకరుల్ని చూడలేదు. వివేకానందుణ్ని చూడలేదు. చూడలేం కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం’’ అని భరణి పేర్కొన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : డీఎంకే అధినేత, మాజీ
మీ వంటింట్లోనే అందానికి మందు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఉన్న
ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం..
డోంగ్లీ, ఆంధ్రప్రభ : మండలంలోని మోఘ, మారేపల్లి గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇల్లు
Revanth Reddy Orders Immediate Probe Into Bandi Bageerath Case
Telangana Chief Minister Revanth Reddy has directed Director General of Police C. V. Anand to immediately begin an investigation into the Bandi Bageerath case registered at Pet Basheerabad police station. The Chief Minister reportedly expressed serious concern over the delay in action, even though the complaint was filed on May 8. During a review discussion, […] The post Revanth Reddy Orders Immediate Probe Into Bandi Bageerath Case appeared first on Telugu360 .
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు
రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ : రైతు కష్టానికి
స్మార్ట్ సిటీగా కర్నూలురూ 6 కోట్లతో రైతు బజార్ విస్తరణ పనులు : మంత్రి టీజీ భరత్ గుప్తా
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కర్నూలు ను స్మార్ట్ సిటీగా మార్చడానికి నిరంతర కృషి చేస్తున్నామని రైతు బజార్ విస్తరణ భూమి పూజ సందర్భంగా పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త పేర్కొన్నారు. సోమవారం ఉదయం కర్నూలు పట్టణ సి – క్యాంపు రైతు బజార్ వెనుక పరిశ్రమలు , వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి.భరత్ గుప్త , కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి […] The post స్మార్ట్ సిటీగా కర్నూలురూ 6 కోట్లతో రైతు బజార్ విస్తరణ పనులు : మంత్రి టీజీ భరత్ గుప్తా appeared first on Visalaandhra .
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి
తల్లిదండ్రులు లేని అనాథ విద్యార్థులకు ప్రత్యేక ప్రతిభ పురస్కారాలు….కాకతీయ కమ్మ సేవా సంఘం.విశాలాంధ్ర ధర్మవరం;;శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో 550 మార్కులకు పైగా సాధించిన కమ్మ సామాజిక వర్గ విద్యార్థులు ఈ పురస్కారాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ కమ్మ సేవా సంఘం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అనాథ విద్యార్థులకు మార్కులతో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రతిభ పురస్కారాలు అందించనున్నట్లు సంఘం తెలిపారు. పట్టణంలోనీ కమ్మ సంఘం కార్యాలయంలో కుల బాంధవులు […] The post ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి appeared first on Visalaandhra .
ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై ప్రజావాణిలో ఫిర్యాదు
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో ఉపాధి హామీ
వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తాం: రేవంత్
హైదరాబాద్: తమతో కలిసి రావాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును స్వాగతిస్తున్నానని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని అధికారిక కార్యక్రమంలో ఆదివారం పాల్గొన్నానని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో చిట్ చాట్ చేశారు. ప్రధాని పిలుపులో రాజకీయాలకు తావులేదని, అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రంతో కలిసి వెళ్లేందుకు అభ్యంతరం లేదని రేవంత్ తెలియజేశారు. వికసిత్ భారత్ లాగే విజన్ 2047 సాధనకు కేంద్రంతో కలిసి నడుస్తామని, 3ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అందుకునేందుకు కేంద్రంతో కలిసి నడుస్తామని తెలియజేశారు. కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్లాలని, తమ పార్టీలు, ఐడియాలజీ వేరైనా..అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాయని అన్నారు. ఎన్నోసార్లు కలిసినా..కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాలేదని, 2 గంటలు సమమిస్తే తమ ప్రణాళికను ప్రధానికి వివరిస్తామని చెప్పారు. మెట్రో పాలిటన్ నగరాలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Vishwambhara Movie: ‘విశ్వంభర’పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు వశిష్ట!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ పై తాజాగా స్పష్టత వచ్చింది. మొదట ఈ సినిమాను జనవరి 2025లో విడుదల చేయాలని భావించినప్పటికీ, పలు కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో సినిమాపై సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారానికి దర్శకుడు వశిష్ట ఫుల్ […] The post Vishwambhara Movie: ‘విశ్వంభర’పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు వశిష్ట! appeared first on Telugu Bullet .
టాక్సీ డ్రైవర్లతో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆత్మీయ భేటీ
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; తిరుమల కొండపై టాక్సీ డ్రైవర్లతో అచ్చంపేట ఎమ్మెల్యే డా.
14న రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బత్తలపల్లి కి రాక
విశాలాంధ్ర ధర్మవరం;;తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మే నెల 14వ తేదీన బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్ కు రానున్నారని తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్నారని తెలిపారు. కావున ధర్మవరం పట్టణ, రూరల్ తెలుగుదేశం […] The post 14న రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బత్తలపల్లి కి రాక appeared first on Visalaandhra .
విభజన హామీలు, పోలవరంపై కీలక చర్చలు
విభజన హామీలు, పోలవరంపై కీలక చర్చలు ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : కేంద్ర హోంమంత్రి
ఈ విచిత్ర వేషధారణ వెనుక రహస్యం ఏంటి?
ఈ విచిత్ర వేషధారణ వెనుక రహస్యం ఏంటి? ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
గడప గడపకు బ్రాహ్మణ్ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ విశాలాంధ్ర – కడియం : గత 75 సంవత్సరాలుగా కొనసాగుతున్న రిజర్వేషన్లు రద్దు చేయాలని, ప్రతిభ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గడపగడపకి బ్రాహ్మిణ్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కడియం మండలం, మురమండ గ్రామంలో ఆదివారం సాయంత్రం గడపగడపకు బ్రాహ్మణ్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […] The post రిజర్వేషన్లు రద్దు చేయాలి appeared first on Visalaandhra .
యువజన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకత్వం….
యువజన కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకత్వం…. బిక్కనూర్, ఆంధ్రప్రభ ; యువజన కాంగ్రెస్
ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటతో.. నేను దంచి కొట్టాను: ఉర్విల్
ఆదివారం ఐపిఎల్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఉర్విల్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కేవలం 13 బంతుల్లోనే అర్థ శతకం సాధించి.. ఐపిఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్థ శతకం చేసిన ఆటగాడిగా యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు. అయితే తన మెరుపు ఇన్నింగ్స్ వెనుక ధోనీ ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉందని ఈ యువ ఆటగాడు తెలిపాడు. ‘‘గత రెండు మ్యాచుల్లో నేను తొందరగా ఔటైన తర్వాత నేను డ్రెస్సింగ్ రూమ్లో మహీ భాయ్ పక్కన కూర్చున్నాను. ‘భయ్యా.. నాకు మంచి ఆరంభాలు లభిస్తున్నాయి. కానీ, నేను ఔటైపోతున్నాను. వాటిని పెద్ద స్కోర్లుగా మలచడానికి నేనేం చేయాలి?’ అని అడిగాను. దానికి మహీ భాయ్ నాతో ఒకే ఒక్క విషయం చెప్పారు. ‘నీ నైపుణ్యాల పట్ల నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఏ సందేహం ఉన్నా అది కేవలం నీ మనసులోనే ఉంది. నువ్వు మానసికంగా స్పష్టతతో ఉంటూ బంతిని సరైన ప్రదేశాలకు కొట్టడానికి ప్రయత్నించు’’ అని ధోనీ సలహా ఇచ్చాడని ఉర్విల్ పేర్కొన్నాడు.
డిజిటల్ టెక్నాలజీ బోధన సద్వినియోగం చేసుకోవాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రపంచం వేగంగా డిజిటల్ దిశగా ముందుకు సాగుతోందని, డిజిటల్
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్
ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, డిజిటల్ సేవల రంగ సంస్థల్లో సాధ్యమైన చోట్ల తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరింది.ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనలో NITES ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన […] The post ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ! appeared first on Visalaandhra .
గోరక్షా చట్టాలను కఠినంగా అమలు చేయాలి
గోరక్షా చట్టాలను కఠినంగా అమలు చేయాలి మక్తల్, ఆంధ్రప్రభ : బక్రీద్ పండుగ
ప్రధాని మోదీకి అన్నా లెజినోవా హామీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ను పరామర్శించేందుకు నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్తో పాటు అన్నా కొణిదెల ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను అన్నా లెజినోవా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “ప్రధాని […] The post ప్రధాని మోదీకి అన్నా లెజినోవా హామీ! appeared first on Telugu Bullet .
కళాశాలకు బెంచీల పంపిణీ… నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ : “ప్రజా పాలన – 99
భగీరధ్ కేసులో సిట్ ఎంట్రీ.. విచారణ మొదలుపెట్టిన పోలీసులు #Bandisanjay #Bhagiradh #SIT #RevanthReddy

34 C