Fact Check: Students Were Not Promised 50 Marks for Attending PM Modi’s Rally
Fake notice claiming Dev Bhoomi Uttarakhand University awarded 50 marks to students attending PM Modi’s event.
Chennur : అన్నిరంగాల అభివృద్దే లక్ష్యం..
Chennur : అన్నిరంగాల అభివృద్దే లక్ష్యం.. మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్,
special camp : 14న మీ డబ్బు.. మీ హక్కు ప్రత్యేక శిబిరం
జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ కె.ప్రియాంక.. విజయవాడ, ఆంధ్రప్రభ : మీ డబ్బు-మీ
Kuravi : మానవత్వం చాటుకున్న రఘు
Kuravi : మానవత్వం చాటుకున్న రఘు కురవి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని
మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేయొద్దుమాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుశ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీ
షాద్ నగర్ లో మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రుత్విక్ అనే మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు కేకలు వేయడంతో స్థానికుల కుక్కలను తరిమికొట్టారు. ఈ దాడిలో బాలుడి కన్నుకు గాయం కావడంతో షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కంటికి గాయం తీవ్రంగా ఉండడంతో సరోజినీ కంటి ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Tourist hub : పర్యాటక హబ్గా జిల్లా
అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకం స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ గ్రోత్ ఇంజన్గా పర్యాటకంటెంపుల్
వేలంలో ఆ ఇద్దరిని సిఎస్కె తీసుకోవాలి: అశ్విన్..
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్ని తీసుకొని అతనికి బదులుగా రవీంద్ర జడేజా, శామ్ కర్రన్లను ట్రేడ్ చేస్తుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జట్టును బలోపేతం చేసేందుకు ఏం చేయాలో టీం ఇండియా మాజీ ఆటగాడు అశ్విన్ సిఎస్కెకి సలహా ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి నితీశ్ రాణాను, కోల్కతా నైట్రైడర్స్ నుంచి వెంకటేశ్ అయ్యర్ను జట్టులోకి తీసుకోవాలని అశ్విన్ సూచించాడు. అయ్యర్ మూడో స్థానంలో చక్కగా బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్లు ఓపెనర్లుగా వస్తే బాగుటుందని.. మూడో స్థానంలో వెంకటేశ్ అయ్యర్ లేదా నితీశ్ రాణా బ్యాటింగ్కు రావాలని అన్నాడు. బ్రెవిస్, శివమ్ దూబె నాలుగు, ఐదు స్థానాల్లో వస్తే బాగుంటుందని తెలిపాడు. కెమెరూన్ గ్రీన్ను ఆరోస్థానంలో బ్యాటింగ్కు పంపాలని.. అతడు ఇటీవల ఆసీస్ తరఫున మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. ‘వెంకటేశ్ అయ్యర్ చెపాక్లో ఒకటి, రెండు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. స్వీప్, రివర్స్ స్వీప్ చక్కగా ఆడుతాడు. ఇక నితీశ్ రాణా అయితే స్వ్కేర్ బౌండరీలను బాదగలడు. అందుకే వీరిద్దరిని ఎంపిక చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఐపిఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే, వదిలేసే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15లోపు సమర్పించాలని బిసిసిఐ గడువు విధించింది.
KCR : హైకోర్టులో కేసీఆర్ కు ఊరట
హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊరట దక్కింది.
Mulugu : నిర్మాణ పనులపై సమీక్ష…
Mulugu : నిర్మాణ పనులపై సమీక్ష… ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు
Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు
కొల్హాపూర్లో చిరుత కలకలం #Kolhapur #LeopardRescue #Wildlife #ForestDepartment #ViralVideo
డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు..
హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ తమ ప్రభుత్వంలో గంజాయిపై ఉక్కుపాదం మోపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగహన కల్పించాలని సూచించారు. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. ఇవాళ(బుధవారం) అనకాపల్లి జిల్లా వేదికగా ప్రసంగించారు హోంమంత్రి వంగలపూడి అనిత. మన భవిష్యత్ – మన చేతుల్లోనే ఉంది్ణ. మాదకద్రవ్యాల నిర్మూలన […] The post డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు.. appeared first on Visalaandhra .
చైనాలో కుప్పకూలిన బ్రిడ్జి తప్పిన ప్రాణనష్టం #China #BridgeCollapse #ViralVideo #Sichuan #viralvideo
RTI – ఆర్టీఐ లక్ష్యం ఇదే.. యాదాద్రి, ఆంధ్రప్రభ, ప్రతినిధి – ప్రభుత్వం
Ganta Srinivasa Rao : గంటా తీసుకున్న నిర్ణయం కరెక్టేనా?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచీ 400 పైన తీవ్ర కేటగిరీలోనే నమోదైంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా పడిపోయింది. దీంతో ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం అల్లాడిపోతున్నారు.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన డేటా ప్రకారం బుధవారం ఉదయం గీతా కాలనీ-లక్ష్మీ నగర్ రోడ్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 413గా నమోదైంది. ఇండియా […] The post ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం appeared first on Visalaandhra .
Breaking |యువకుడికి 25ఏళ్ల జైలుశిక్ష
Breaking | యువకుడికి 25ఏళ్ల జైలుశిక్ష హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad) లోని
Koneru – మంత్రి వాకిటి ఆదేశం.. మక్తల్, ఆంధ్రప్రభ – వచ్చేనెల డిసెంబర్
‘శివ’లో చిన్నారి ఇప్పుడెలా ఉందంటే.. సారీ చెప్పిన ఆర్జివి
హైదరాబాద్: ‘శివ’ హీరోగా అక్కినేని నాగార్జున కెరీర్ని, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు ఆర్జివి. ఈ సినిమాలో అమల హీరోయిన్గా నటి్ంచగా.. జెడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఈ తరం ప్రేక్షకుల కోసం ఈ సినిమాను 36 తర్వాత నవబంర్ 14న రీరిలీజ్ చేస్తున్నారు. ఇక ‘శివ’ సినిమాలో ప్రతి సన్నివేశం ఐకానిక్గా ఉంటుంది. ముఖ్యంగా విలన్ గ్యాంగ్.. నాగార్జున మధ్య జరిగే అన్ని సన్నివేశాలు దేనికి అవే సాటి అన్నట్టు ఉంటాయి. అసలు విషయానికొస్తే.. శివలో నాగార్జున తన అన్న కూతురితో సైకిల్పై వెళ్తుంటే.. విలన్ గ్యాంగ్ ఛేజ్ చేసే సన్నివేశం సినిమా చూసిన అందరికి గుర్తుండే ఉంటుంది. సైకిల్పై పాపను కూర్చొబెట్టుకొని విలన్గ్యాంగ్ నుంచి తప్పుంచుకుంటూ వేగంగా సైకిల్ తొక్కుతుంటారు నాగార్జున. ఈ సీన్లో యాక్ట్ చేసిన పాప ఇప్పుడు ఎలా ఉందో ఆర్జివి ట్వీట్ చేశారు. ఆ అమ్మాయి పేరు సుష్మ అని.. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఎఐ, కాగ్నిటివ్ సైన్స్లో రీసెర్చ్ చేస్తుందని ఆర్జివి పేర్కొన్నారు. అంతేకాదు.. ఆమెకు సారీ కూడా చెప్పారు. అప్పుడు ఈ సీన్ని చిత్రీకరించినప్పుడు ఆ పాప ఎంత భయపడి ఉంటుందో తనకు అప్పుడు అర్థం కాలేదని.. ఒక దర్శకుడిగా తన స్వార్థంతో రిస్కీ సీన్ని చిత్రీకరించానని ఆయన అన్నారు. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమెకు ఆర్జివి సారీ చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. Hey @symbolicsushi please accept my sincere apologies after 36 years for subjecting you to such a traumatic experience which I dint realise at that time ..The directorial greed in me took over in being blinded to subjecting a little girl like you to such risky shots ..I apologise… https://t.co/NWzrRzl9Ib — Ram Gopal Varma (@RGVzoomin) November 12, 2025
Chandrababu : కార్తీక మాసంలో చంద్రబాబు పేదలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్తీక మాసంలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు
Mystery – బావిలో పడి… పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి (Peddapalli) వ్యవసాయ
Rally : కూటమి కుట్రలను గుర్తించండి..
ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పుత్తూరులో రోజా నేతృత్వంలో ర్యాలీ పుత్తూరు, నవంబర్ 12
Telangana : వివాహానికి ఒక్క రోజు ముందు .. బలవన్మరణం
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివాహానికి ఒక్కరోజు ముందు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు
Thermal plant |భూములు కట్టబెడితే ఉద్యమిస్తాం
Thermal plant | భూములు కట్టబెడితే ఉద్యమిస్తాం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : థర్మల్
Motkur : ఇప్పటికే 6వేల క్వింటాళ్లు..
Motkur : ఇప్పటికే 6వేల క్వింటాళ్లు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
అభిషేక్ చేతిపై టాటూ... వైరల్ ... ఎవరి కోసం?
హైదరాబాద్: టి20ల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు అభిషేక్ శర్మ. ఆసియా కప్, ఆస్ట్రేలియాలో టి20లో సిరీస్లో దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థులను హడలెత్తించాడు. అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే ప్రత్యర్థి టీమ్ గజగజ వణికిపోతుంది. తాజాగా 'ఇట్ విల్ హ్యాపెన్' అంటూ తన చేతిపై టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. పోస్టు పెట్టిన పది గంటల్లోనే లక్షలలో లైక్లు వచ్చాయి. ప్రస్తుతం అభిషేక్ 925 పాయింట్లతో టి20ల్లో నంబర్ వన్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. 849 పాయింట్లతో ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉండగా 788 పాయింట్లతో తిలక్ వర్మ మూడో స్థానంలో, 696 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టి 20ల్లో ఎవరికి అందనంత ఎత్తుల్లో శర్మ కనిపిస్తున్నాడు. అందరూ మరో రోహిత్ శర్మ దొరికాడని భావించారు. రోహిత్ శర్మ వారసత్వానికి కొనసాగిస్తూనే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మను వరించింది.
Medical Colleges : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
పామర్రు – ఆంధ్రప్రభ : ప్రభుత్వం నిర్మించి నిర్వహించాల్సిన మెడికల్ కాలేజీల(Medical Colleges)ను
Adilabad |తేమ నిబంధనలు సడలించాలి ..!
Adilabad | తేమ నిబంధనలు సడలించాలి ..! మంత్రి తుమ్మలను కలిసిన ఎమ్మెల్యేలు
వైరల్ అవుతున్నవి ధర్మేంద్రకు సంబంధించిన పాత విజువల్స్
వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన ద్వారం మూసివేత
వేములవాడ టౌన్ నవంబర్ 12(జనంసాక్షి): దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న అలయంలో దర్శనాల విషయంలో అధికారులు అనుసరిస్తున్న …
YSRCP : వైఎస్ జగన్ కు ఆళ్ల పెట్టిన షరతులు ఏంటో తెలుసా?
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి యాక్టివ్ గా కనిపించడం లేదు
CM – సీఎం సారూ.. చిన్నగూడూరు, ఆంధ్రప్రభ – చిన్నగూడూరు (Chinna Guduru)
Kho-Kho : అట్టహాసంగా రాష్ర్టస్థాయి ఖో-ఖో పోటీలు
గుడివాడ – ఆంధ్రప్రభ : విజయనగరంలో అండర్ -19 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి
ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడికి కౌంటర్ ఎటాక్
నవంబర్ 12(జనంసాక్షి)కొల్లాపూర్: అడవులను నరికడమే కాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన తమ సిబ్బందిపై దాడి చేసిన ఘటనపై నాగర్కర్నూల్ జిల్లా ఫారెస్ట్ …
Medaram |పనులను పరిశీలించిన మంత్రులు
Medaram | పనులను పరిశీలించిన మంత్రులు అధికారులకు పలు సూచనలు ఆంధ్రప్రభ ప్రతినిధి,
Bigg Boss 9 Telugu : రీతూ చౌదరి మరోసారి తొండాట.. పవన్ కోసం?
బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే వారిపై ఒకింత క్లారిటీ వచ్చింది.
సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ
నవంబర్ 12(జనంసాక్షి): : సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం సృష్టించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీదర్ హైవేపై ఒక లారీని …
భారత్పై సుంకాలు తగ్గించనున్నాం.. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలను తగ్గించనున్నట్లు ముఖ్య వ్యాఖ్యలు చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తమకు ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక,వ్యూహాత్మక భద్రతా భాగస్వామిగా ఉన్నదని ట్రంప్ పేర్కొన్నారు.భారత్కు అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్జియో గోర్ సోమవారం శ్వేతసౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ,మోదీతో తన సంబంధాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. న్యాయమైన, సమానమైన ఒప్పందం సాధించబోతున్నాం: […] The post భారత్పై సుంకాలు తగ్గించనున్నాం.. కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ appeared first on Visalaandhra .
AP Government Delivers on Housing Promise: 3 Lakh Families Enter New Homes
In a major milestone for Andhra Pradesh, the coalition government has fulfilled one of its key promises, providing homes for all. Over three lakh newly built houses across the state are being handed over to beneficiaries today, marking a proud and emotional moment for thousands of families. Chief Minister N. Chandrababu Naidu will inaugurate the […] The post AP Government Delivers on Housing Promise: 3 Lakh Families Enter New Homes appeared first on Telugu360 .
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్య #TrafficRules #RoadSafety #TelanganaPolice #DGP #DrivingLicense
Video: Kaantha Team Exclusive Interview
The post Video: Kaantha Team Exclusive Interview appeared first on Telugu360 .
ఈ నెల 21లోగా హాజరవుతా… సీబీఐ కోర్టుకు తెలిపిన జగన్
యూరప్ పర్యటన తర్వాత నవంబర్ 14న హాజరుకావాలన్న కోర్టు తొలుత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన జగన్మంగళవారం విచారణలో మినహాయింపు మెమో ఉపసంహరణఅక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత జగన్ ఈ నెల 21వ తేదీలోగా హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మెమోను జగన్ ఉపసంహరించుకున్నారు. వివరాల్లోకి వెళితే, […] The post ఈ నెల 21లోగా హాజరవుతా… సీబీఐ కోర్టుకు తెలిపిన జగన్ appeared first on Visalaandhra .
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించొద్దు..
గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీ ఆధ్వర్యంలో ర్యాలీ గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా
హెచ్-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానం గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి.ఒక వైపు ఆయన ప్రభుత్వం ఈ వీసాలపై కఠిన చర్యలు తీసుకుంటుండగా, మరో వైపు అమెరికాలోని కొన్ని రంగాలకు విదేశీ నిపుణుల ప్రతిభ తప్పనిసరిగా అవసరమని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన నిపుణులను అమెరికా తప్పనిసరిగా ఇతర దేశాల నుండి తీసుకురావాల్సిన పరిస్థితి ఉందని ట్రంప్ తెలిపారు.ఫాక్స్ న్యూస్కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ను హెచ్-1బీ వీసాల ప్రాధాన్యంపై […] The post హెచ్-1బీ వీసా విధానాన్ని సమర్థించిన డొనాల్డ్ ట్రంప్ appeared first on Visalaandhra .
Mohan Babu picks up Two Crazy Films
Veteran actor Mohan Babu has done hundreds of films but he has wasted time by rejecting several films. He should have picked up character-driven roles and though he was the choice, he rejected them for years. He hasn’t done any prominent role over the years except a small cameo in Suriya’s Soorarai Pottru. Mohan Babu […] The post Mohan Babu picks up Two Crazy Films appeared first on Telugu360 .
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ (Andhra
రిపబ్లిక్ డే టార్గెట్ గా ఎర్రకోట వద్ద రెక్కీ.. పేలుడు ఘటనలో మరిన్ని వివరాలు..!
దేశ రాజధాని న్యూదిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద ఇటీవల చోటుచేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు బయటపడుతున్నాయి.ఈ ఘటనకు ముందు నిందితులు ఎర్రకోట పరిసరాల్లో రహస్యంగా రేకీ చేసినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకొని పెద్ద ఎత్తున దాడి చేయాలని వారు ముందుగానే పథకం వేసుకున్నారని విచారణాధికారులు వెల్లడించారు.పేలుడు సంభవించిన కారు నడిపిన వ్యక్తి జమ్ముకశ్మీర్ రాష్ట్రం పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో […] The post రిపబ్లిక్ డే టార్గెట్ గా ఎర్రకోట వద్ద రెక్కీ.. పేలుడు ఘటనలో మరిన్ని వివరాలు..! appeared first on Visalaandhra .
Snakes | పాములు బాబోయ్ పాములు వారం, పది రోజులుగా ఇళ్లల్లోకి వస్తున్న
Ys jagan : 21న కోర్టుకు హాజరుకానున్న వైఎస్ జగన్
ఈ నెల 21వ తేదీన వైసీపీ అధినేత జగన్ ఏసీబీ కోర్టులో హాజరు కానున్నారు
Hyderabad : ఉగ్రవాదానికి.. హైదరాబాద్ కు లింకు లేకుండా ఉండదా?
ఉగ్రమూకలు మన మధ్యనే ఉంటున్నాయి. హైదరాబాద్ ుకు, ఉగ్రదాడులకు లింకులుంటున్నాయి
Congress –వంశీకృష్ణకు ఏఐసీసీ కీలక బాధ్యతలు..
Congress – వంశీకృష్ణకు ఏఐసీసీ కీలక బాధ్యతలు.. అచ్చంపేట, ఆంధ్రప్రభ – కాంగ్రెస్
ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీ అబద్ధ ప్రచారం
వైద్య కళాశాలలపై తప్పుదారి పట్టించే ప్రయత్నంబీజేపీ అధికార ప్రతినిధి డా. వినూషా రెడ్డి
CMRF | నిరుపేదల పాలిట వరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..పేద ప్రజల
హైవే పై వెళ్లేవారికి అలెర్ట్.. దారి దోపిడీ ముఠాలున్నాయ్
హైవేలో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలి. దారి దోపిడీ గ్యాంగ్ లు కాచుకుని ఉన్నాయి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి - వైసిపి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైసిపి మెడికల్ కాలేజీల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి కార్యక్రమాలు ఉన్నందున మరో చోట కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని వైసిపి నేతలకు పోలీసులు సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండల కేంద్రంలో ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు. తాడిపత్రిలోని ఇంటి వద్ద ర్యాలీకి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టనున్న విషయం తెలిసిందే. టిడిపి ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి మరో చోట కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల సూచనతో యాడికి మండల కేంద్రానికి వైసిపి కార్యక్రమం మార్చుకున్నారు.
Chiru-Charan’s Mega Comeback, Fans On Cloud Nine
Mega fans had been disappointed for quite some time following the underwhelming results of Megastar Chiranjeevi’s Bholaa Shankar and Mega Power Star Ram Charan’s Game Changer. Adding to their woes, the Mega camp hadn’t seen a true musical hit in recent years. However, that dry spell seems to have ended in spectacular fashion. Fans are […] The post Chiru-Charan’s Mega Comeback, Fans On Cloud Nine appeared first on Telugu360 .
Lord|సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భారీగా ఆదాయం
Lord|సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భారీగా ఆదాయం వివిధ సేవా రుసుముల ద్వారా 30 లక్షల
Hyderabad : శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు కోట్ల విలువైన పరికరాలు స్వాధీనం
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్మగ్లింగ్ యత్నాన్ని కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు
బాస్మతికి గట్టి పోటీ చిట్టి ముత్యాలకు తోడు ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు
దారుణ హత్య… పాత కక్షలు నేపద్యంలో హత్య..అక్రమ సంబంధం వ్యవహారమే కారణమా?.. నంద్యాల
విశాఖలో కంటైనర్ బోల్తా... ట్రాఫిక్ జామ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం అక్కిరెడ్డిపాలెంలోని షీలానగర్ చౌరస్తా వద్ద కంటైనర్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టు రోడ్డు నుంచి ఎన్ఎడి వైపు వెళ్తున్న కంటైనర్ లారీ బోల్తాపడింది. మార్నింగ్ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో నాలుగు క్రేన్ల సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఆయన.. రైతుకు రోల్ మోడల్.. చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో – మన దేశంలో
Weather Report : చలిగాలులు చంపేస్తున్నాయ్.. ఇంకా ఎన్ని రోజులంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ని
Delhi : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..హైబ్రిడ్ విధానంలో పాఠశాలలు
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ఈరోజు మరింతగా క్షీణించింది. వాయు కాలుష్యం పెరిగింది
మదనపల్లెలో కిడ్నీల డీల్ కేసుతో కలకలం #Madanapalle #KidneyScam #GlobalHospital #Annamayya
మత్తు వదలకపోతే.. కరీమాబాద్, ఆంధ్రప్రభ – పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన యువకుడి
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
డేంజర్ హైవే.. నెల్లికుదురు, ఆంధ్రప్రభ : మండలంలోని నర్సింహులగూడెం శివారులో నడుస్తున్న గ్రీన్
తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ పోటా పోటీ కార్యక్రమాలను నిర్వహించడానికి పిలుపు నిచ్చారు
సురక్షిత రహదారుల దిశగా విద్యార్థినీ ఆలోచన #ScienceFair #Merut #Bhopal #Innovation #NCERT
Dharmendra Discharged: In Recovery Mode
Veteran Bollywood actor Dharmendra has been hospitalized and there are a lot of rumors about his health from the past couple of days. His family members said yesterday that Dharmendra is recovering well. The 89-year-old actor has been discharged today from the hospital and he will be treated at his residence for further recovery. The […] The post Dharmendra Discharged: In Recovery Mode appeared first on Telugu360 .
Chandrababu : నేడు విశాఖపట్నానికి చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు.
Actor Govinda Falls Unconscious at Home
Bollywood has been going through a tough phase because of several uncertain incidents. Veteran actor Dharmendra is hospitalized and he is in recovery mode. Now, the entire nation woke up to a shock after actor Govinda was rushed to CritiCare Hospital in Juhu, Mumbai last night. He fell unconscious at his residence last night and […] The post Actor Govinda Falls Unconscious at Home appeared first on Telugu360 .
MS Dhoni : మహేంద్రుడి నిర్ణయానికి వేళయిందా?
క్రికెట్ ఫ్యాన్స్ కు డీలాపడే న్యూస్. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి
జనం బాటలో.. కవిత.. మిర్యాలగూడ, ఆంధ్రప్రభ – నల్లగొండ జిల్లాలో తెలంగాణ జాగృతి
జై శ్రీరామ్ ఇటుకలు.. భద్రాచలం, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్
వైరలైన చిరు టెన్త్ సర్టిఫికెట్..
వైరలైన చిరు టెన్త్ సర్టిఫికెట్.. మెగాస్టార్ చిరంజీవి.. (Chiranjeevi) ఒక వ్యక్తిగా ఇండస్ట్రీలోకి
విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం... టీచర్ పై పోక్సో కేసు నమోదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్చుకొని మూడేళ్లుగా చిన్నారిపై టీచర్ అత్యాచారం చేశాడు. ఓ ప్రైవేటు స్కూల్లో చెన్నంపల్లి జలపతి రెడ్డి అనే వ్యక్తి సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. కూతురు తీరుపై మార్పును గమనించి తల్లిదండ్రులు నిలదీశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈస్ట్ పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం ఆధ్వర్యంలో విచారణ చేయగా నిందితుడు నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళన
తిరుపతి: కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా కపిలతీర్థం పుష్కరిణీ వద్ద భక్తుల నిరసన తెలిపారు. స్నానం ఆచరించేందుకు అనుమతించడం లేదని టిటిడి వైఖరిపై భక్తులు మండిపడుతున్నారు. టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు డౌన్ డౌన్, ఇఒ డౌన్ డౌన్ అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎందుకు స్నానానికి రానివ్వడంలేదని ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు. అయ్యప్ప భక్తులు ఆందోళనతో అధికారులు దిగివచ్చారు. పుష్కరిణీలో అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతి ఇచ్చారు. ఆందోళన చేసినప్పుడే కాదు ప్రతి రోజూ వదలండి అంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Why Did Konda Surekha Apologise Only to Nagarjuna?
Minister Konda Surekha has finally apologised to actor Akkineni Nagarjuna for the controversial remarks she made. Her apology came through a late-night tweet that seemed carefully worded and legally cautious. She wrote: “I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu […] The post Why Did Konda Surekha Apologise Only to Nagarjuna? appeared first on Telugu360 .
సస్పెన్స్, థ్రిల్లర్స్ని ఇష్టపడే వారికి మంచి ట్రీట్లా..
హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ‘12ఎ రై ల్వే కాలనీ’ సినిమాను నాని కాసరగడ్డ ద ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీ నివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్తో పాపులరైన డాక్ట ర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ రాశా రు. తాజాగా లాంచ్ చేసిన 12ఎ రైల్వే కాలనీ ట్రై లర్ మిస్టరీ మర్డర్స్ సిరీస్ చుట్టూ తిరిగుతూ ఆ ద్యంతం ఆకట్టుకుంది. దర్శకుడు నాని కాసరగ డ్డ... డా. విశ్వనాథ్ రాసిన థ్రిల్లింగ్ కథను తెరపై సస్పెన్స్తో అద్భుతంగా చూపించారు. అల్లరి నరే ష్ ఈసారి తన కామెడీ ఇమేజ్కి భిన్నంగా, ఇం టెన్స్ ఎమోషన్స్తో అదరగొట్టారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ ఇది. ఏ కథ ఎ టు నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డై రెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశా డు. సినిమాలో కామాక్షి చాలా సహజంగా నటించింది. ఈ సినిమా చూసి రెండు, మూడు చోట్ల జర్క్ అవుతారు. అందరూ థియేటర్స్కి వచ్చి సి నిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ నాని మా ట్లాడుతూ “సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ “మంచి కథ, కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న సినిమా ఇది. నరేష్ లేకపోతే ఇదొక చిన్న కథగా అయిపోయేది. ఆయన ఓకే చేశారు కాబట్టి ఇంత డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో సినిమా చూడబోతున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసే ఆడియన్స్కి ఇది మంచి ట్రీట్లా ఉండబోతుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు”అని పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మా ట్లాడుతూ “ ఈ సినిమాలో వాట్ నెక్స్ అనేది మనం ఎవరు కూడా ఊహించలేము. నాకు ఒక డిఫరెంట్ మ్యూజిక్ చేయడానికి స్కోప్ ఇచ్చిన సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కామాక్షి, నిర్మాత శ్రీనివాస చిట్టూరి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.
మెగా పోటాపోటీ…రికార్డ్ బ్రేక్ చేసింది ఎవరో..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. సక్సెస్
Tirumala : తిరుమలకు వెళుతున్నారా.. అయితే మీకొక గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారమయినా భక్తుల రద్దీ తగ్గలేదు.
NBK’s Akhanda 2 Lagging Behind in Promotions
Akhanda 2 is the most awaited film of the year and it is slated for December 5th release. The shoot of the film has been wrapped up and the expectations are big on the film. With just three weeks left for the film’s release, the film’s promotions are yet to begin. The makers have closed […] The post NBK’s Akhanda 2 Lagging Behind in Promotions appeared first on Telugu360 .
నిజామాబాద్ లో రెండు రోజుల్లో పెళ్లి.... నవవరుడు ఆత్మహత్య
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి ముందు చెట్టుకు ఉరి వేసుకొని ప్రతాప్(౩౦) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవ జరిగిందన్న మనస్థాపంతో ప్రతాప్ బయటకు వెళ్లాడు. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నూరులో.. మంత్రి వివేక్.. చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో
మంచి వినోదం, సందేశమున్న సినిమా
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సిని మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నా రు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. డైరెక్టర్స్ బా బీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ ర వి, ప్రొ డ్యూసర్ లగడపాటి శ్రీధర్ ముఖ్య అ తిథులుగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడు తూ “సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ చాలా బాగుంది. ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్ట్ను అందరికీ నచ్చేలా చె ప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు తప్పకుండా స క్సెస్ దక్కుతుంది”అని తెలియజేశారు. లెలేక్టర్ సం జీవ్రెడ్డి మాట్లాడుతూ - “అన్నీ బా గుండి లైఫ్స్టైల్ వ ల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో చూపించాం. ట్రైల ర్ చూస్తే మంచి లవ్ స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఉన్నాయి. వాటితో పా టు చిన్న సందేశం కూడా ఉంది. ఇదే మా సినిమా”అని అన్నారు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడు తూ “- ఈ చిత్రంతో ఒ క మంచి ప్రయత్నం చేశాం. ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక క్లీన్ ఫ్యామిలీ మూవీ నిర్మించాం. మా సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా”అని తెలిపారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ “ఒక సున్నితమైన సమస్యను తీసుకుని దా నికి వినోదాన్ని జతచేసి రూపొందించిన చిత్రమిది. మూవీ చివరలో మంచి భావోద్వేగం, సందేశంతో ప్రే క్షకులు థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. సిని మా విజయంపై నమ్మకంగా ఉన్నాము” పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి, హీరోయిన్ చాందినీ చౌదరి, అజయ్ అరసాడ, కాసర్ల శ్యామ్, షేక్ దావూద్.జి, బాలవర్థన్, కల్యా ణ్ రాఘవ్, మురళీధర్ గౌడ్ పాల్గొన్నారు.
Andhar Pradesh :ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది
ఆలయం మూసేసారు.. వేములవాడ, ఆంధ్రప్రభ – దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ

28 C