రైలు పట్టాలపై మృతదేహం..తల,మొండెం వేరు వేరుగా!
హనుమకొండ జిల్లా న్యూ శాయంపేట శివారులో రైలు పట్టాలపై గుర్తు
Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది.
ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఆల్ఖైదా ఉగ్రవాదులు
పశ్చిమ ఆఫ్రికాలోని మాలి (Mali) దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు కొనసాగుతున్నాయి.
తస్మాత్ జాగ్రత్త.. వీధి కుక్కలతో వ్యాపించే వ్యాధులు
Street Dogs: వీధి కుక్కలు అంటే భయపడిన వారు ఉండరు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎవరి మీద పడితే వారిపై దాడి చేస్తుంటాయి.వీధి కుక్కల దాడి చేయడం వల్ల రేబిస్ మాత్రమే కాదు, అనేక ఇతర ప్రమాదకర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయట. ఆ వ్యాధులేంటో తెలుసుకుందాం.
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్.(Solo Boy) బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతం కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి జుడా సంధ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా రఘు కుంచే, […]
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా పట్టుబడిన ..10 వేల బీరు, 376 విస్కీ బాటిళ్లు ధ్వంసం
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమంగా పట్టుబడిన ..10 వేల బీరు, 376 విస్కీ బాటిళ్లు ధ్వంసం
Gold Rates Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు బీజేపీ కొత్త అధ్యక్షులు
ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే కూటమి తో కలిసి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) మరోసారి అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తుంది.
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొట్టుకన్న విద్యార్థులు
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొట్టుకన్న విద్యార్థులు
యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu).
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ’అఖండ 2’ Akhanda 2) తాండవం’ కోసం నాలుగవ సారి కలిసి పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. మేకర్స్ బుధవారం జననిగా హర్షాలీ మల్హోత్రా ఫస్ట్ లుక్ను (Harshaali Malhotra’s first look Janani) రిలీజ్ చేశారు. సల్మాన్ […]
దేశాన్ని మోదీ తాకట్టు పెట్టారు.. అమెరికన్ కాన్సులేట్ ముట్టడికి యత్నం
దేశాన్ని మోదీ తాకట్టు పెట్టారు.. అమెరికన్ కాన్సులేట్ ముట్టడికి యత్నం
హసీనాకు 6 నెలల జైలు.. కోర్టు ధిక్కరణ కేసులో విధింపు
హసీనాకు 6 నెలల జైలు.. కోర్టు ధిక్కరణ కేసులో విధింపు
AP Govt:తల్లికి వందనం పథకం.. రెండో విడత పై కీలక అప్డేట్!
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Chandrababu : కుప్పం పర్యటనలో చంద్రబాబు ఒప్పందాలివే
కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కంపెనీలతో ఒప్పందాలు చేశారు.
Rains Alert : ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... పోటెత్తుతున్న నీరు, పొంచివున్న వరద ప్రమాదం
తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పరివాహక ప్రాంతాలకు వరద ప్రమాదం పొంచివుంది.
స్పెయిన్లో కార్చిచ్చు..వేలాది ఎకరాల అడవి దగ్దం
స్పెయిన్లో కార్చిచ్చు..వేలాది ఎకరాల అడవి దగ్దం
అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. (Show time) నవీన్ చంద్ర హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తున్న ఈ వినూత్నమైన థ్రిల్లర్ (Innovative thriller)విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో నవీన్ చంద్ర మాట్లాడుతూ “ఒక ఫ్యామిలీలో తక్కువ క్యారెక్టర్ల నడుమ సాగే ఈ కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రతీ అంశం […]
ICUలో ‘గబ్బర్ సింగ్’ నటుడు.. సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబసభ్యులు
గబ్బర్ సింగ్, ఆది, మిరపకాయ్, దిల్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) ప్రస్తుతం పుట్టెడు కష్టాల్లో ఉన్నారు.
తీరనున్న ర్యాలంపాడు రంది !..గతంలో సర్వేల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ సాగదీత
తీరనున్న ర్యాలంపాడు రంది !..గతంలో సర్వేల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ సాగదీత
ఎన్నారై ఔదార్యం.. తల సేమియా బాధితుని కుటుంబంలో ఆనందం
తలసీమియా వ్యాధి తో గత సంవత్సరం నుంచి ఆ కుటుంబానికి ఓ ఎన్నారై
సిద్దిపేటలో రోడ్డు ప్రమాదం…ఫిల్మ్నగర్ ఎస్ఐ మృతి
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొనడంతో ఫిల్మ్నగర్ ఎస్ఐ మృతి చెందాడు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఎస్ఐ రాజేశ్వర్ విధులు ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఢిల్లీలో వైభవంగా లాల్ దర్వాజా బోనాలు..బంగారు బోనం సమర్పించిన దత్తాత్రేయ
ఢిల్లీలో వైభవంగా లాల్ దర్వాజా బోనాలు..బంగారు బోనం సమర్పించిన దత్తాత్రేయ
Tirumala : తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. ఈరోజు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన సంఘటన నాగల్గిద్ద పోలీస్స్టేషన్ పరిధిలోని గంగారాం తండా సమీపంలో రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
ఆదిలాబాద్: రిమ్స్లో అరుదైన ఆపరేషన్లు.. ముగ్గురికి అన్నవాహిక క్యాన్సర్ సర్జరీలు
ఆదిలాబాద్: రిమ్స్లో అరుదైన ఆపరేషన్లు.. ముగ్గురికి అన్నవాహిక క్యాన్సర్ సర్జరీలు
Amazon Prime Day Sale 2025 :అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు ఇవే
Amazon Prime Day Sale 2025 :అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్లు ఇవే
హైదరాబాద్లో రోజంతా ముసురే .. మరో మూడురోజుల పాటు భారీ వానలు
హైదరాబాద్లో రోజంతా ముసురే .. మరో మూడురోజుల పాటు భారీ వానలు
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మనపై ప్రభావం ఏమేరకు?
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ మనపై ప్రభావం ఏమేరకు?
అమర్నాథ్ పవిత్ర యాత్రకు భయల్దేరిన కేంద్ర మహిళా మంత్రి
కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే బాల్టాల్ బేస్ క్యాంప్ నుండి అమర్నాథ్ యాత్ర కోసం తన పాదయాత్రను ప్రారంభించారు. హెల్త్ చెకప్ తర్వాత ఆమె.. తన యాత్రను స్టార్ట్ చేశారు.
రోడ్డు ప్రమాదం…ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హఫీజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ను భారీ వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మజీద్ పూర్ కు చెందిన దినేష్ తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, స్నేహితుడు కుమారుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా భారీ వాహనం ఢీకొట్టింది. ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఎఎస్ పి వినీత్ భటాగర్ తన సిబ్బందితో కలిసి […]
దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్గా చరిత్ర
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ప్రొడక్ట్స్ బిజినెస్ పేరుతో రూ.కోట్లలో ముంచిండు
ప్రొడక్ట్స్ బిజినెస్ పేరుతో రూ.కోట్లలో ముంచిండు
నేడు సిగాచీ పరిశ్రమ వద్దకు నిపుణుల కమిటీ
నేడు పాశమైలారం సిగాచీ పరిశ్రమ ప్రమాదస్థలానికి నిపుణుల కమిటీ సందర్శించనుంది
టైర్ల ఎగుమతులు భారీగా పెరిగాయ్.. రూ.25వేల కోట్లకు చేరాయ్
టైర్ల ఎగుమతులు భారీగా పెరిగాయ్.. రూ.25వేల కోట్లకు చేరాయ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అనుభవమే ఓ చిత్రంతో ఎదురైంది.
నేడు ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్
ఫార్ములా ఈ రేసు కేసులో నేడు ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ ఏసీబీ ఎదుట హాజరు కానున్నారు.
ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
MLC Kavitha: తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Tirumala News:పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.
బైక్పై వెళుతున్న విలేకరిపై దుండగుల దాడి
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం లో బిగ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్
పిల్లల్లో విపరీత ధోరణులపై నియంత్రణ అవసరం
పిల్లల్లో విపరీత ధోరణులపై నియంత్రణ అవసరం
రాంగ్రూట్లో స్కూల్ బస్సులు .. 137 వాహనాలపై కేసులు నమోదు
రాంగ్రూట్లో స్కూల్ బస్సులు .. 137 వాహనాలపై కేసులు నమోదు
సాగర్ డ్యామ్ పై సీఆర్పీఎఫ్ భద్రత పొడిగింపు ..డిసెంబర్ వరకు కొనసాగిస్తూ కేఆర్ బీఎం ఉత్తర్వులు జారీ
సాగర్ డ్యామ్ పై సీఆర్పీఎఫ్ భద్రత పొడిగింపు ..డిసెంబర్ వరకు కొనసాగిస్తూ కేఆర్ బీఎం ఉత్తర్వులు జారీ
రెండేండ్లలో 2 లక్షల మంది ఏఐ ఎక్స్పర్ట్స్ : మంత్రి శ్రీధర్ బాబు
రెండేండ్లలో 2 లక్షల మంది ఏఐ ఎక్స్పర్ట్స్ : మంత్రి శ్రీధర్ బాబు
కారు-లారీ ఢీ.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి
లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి చెందారు.
Weight Loss Drinks: రాత్రి పడుకునేటప్పుడు ఇవి తాగితే.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుందట!
Weight Loss: ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులోనే పొట్ట వచ్చేస్తుంది. అలాంటివారు జిమ్కి వెళ్లకుండా, డైట్ చేయకుండా పొట్ట తగ్గించుకోవాలనుకుంటే రోజూ రాత్రి పడుకునే ఈ సూపర్ డ్రింక్స్ తాగండి. పొట్ట కొవ్వు ఐస్ లాగా కరిగిపోతుందట.
Pawan Kalyan : రేపు ప్రకాశం జిల్లాకు పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 4వ తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.
టెన్త్ పాసైన ప్రతి స్టూడెంట్ ఇంటర్లో చేరేలా చూడండి: సీఎం రేవంత్ రెడ్డి
టెన్త్ పాసైన ప్రతి స్టూడెంట్ ఇంటర్లో చేరేలా చూడండి: సీఎం రేవంత్ రెడ్డి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్(Alia butt) గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు.
రైతుల ప్రయోజనాలను కేసీఆర్, హరీశ్ పణంగా పెట్టిన్రు : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
రైతుల ప్రయోజనాలను కేసీఆర్, హరీశ్ పణంగా పెట్టిన్రు : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
బుక్ ఫెయిర్ మాజీ కార్యదర్శి విభా భారతి మృతి
బుక్ ఫెయిర్ మాజీ కార్యదర్శి విభా భారతి మృతి
రేవంత్ వల్లే బనకచర్లకు బ్రేక్ పడింది : ఎంపీ చామల
రేవంత్ వల్లే బనకచర్లకు బ్రేక్ పడింది : ఎంపీ చామల
ఆ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్.. ఎందుకంటే?
ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
మహిళా హక్కులపై అవగాహన కల్పించండి : కలెక్టర్ హరిచందన
మహిళా హక్కులపై అవగాహన కల్పించండి : కలెక్టర్ హరిచందన
హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..రబ్బర్ కంపెనీలో చెలరేగిన మంటలు
హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం..రబ్బర్ కంపెనీలో చెలరేగిన మంటలు
మాజీ సీఎం రోశయ్య కు అరుదైన గౌరవం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కు అరుదైన గౌరవం దక్కింది.
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన జగిత్యాల వాసి డెడ్ బాడీ
ఇజ్రాయెల్ నుంచి వచ్చిన జగిత్యాల వాసి డెడ్ బాడీ
దోమల నివారణకు స్పెషల్ యాక్షన్ : మేయర్ విజయలక్ష్మి
దోమల నివారణకు స్పెషల్ యాక్షన్ : మేయర్ విజయలక్ష్మి
త్వరలోనే ప్రభుత్వానికి కుల గణన అధ్యయన నివేదిక
త్వరలోనే ప్రభుత్వానికి కుల గణన అధ్యయన నివేదిక
రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం
కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని జగన్నాథ పల్లి గేటు సమీపంలో జాతీయ రహదారి 161 పై బుధవారం రాత్రి(జులై 2) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
నీటిలో మునిగిన పడవ.. ఇద్దరు మృతి, 43 మంది గల్లంతు
ఇండోనేసియాలోని (Indonasia) ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బాలీ (Bali) ద్వీపం సమీపంలో పడవ ప్రమాదం (Boat accident) సంభవించింది.
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మరణించారు
ఈమె సూపర్ బామ్మ..80యేళ్ల వయసులో ఆమె సాహసం మామూలుగా లేదు
ఈమె సూపర్ బామ్మ..80యేళ్ల వయసులో ఆమె సాహసం మామూలుగా లేదు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో.. నలుగురు యువకులు మృతి
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో.. నలుగురు యువకులు మృతి
టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్
టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్
పాకిస్తాన్ మీడియాపై నిషేధం ఎత్తివేసిన కేంద్రం
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం(NDA Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) వేళ పాకిస్తాన్(Pakistan) మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
మనదే ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మనదే ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వింబుల్డన్లో మూడో రౌండ్లోకి సబలెంక
వింబుల్డన్లో మూడో రౌండ్లోకి సబలెంక
హ్యామ్ విధానంలో 39 ఎస్టీపీల నిర్మాణం..త్వరలోనే పనులు షురూ
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది.
హ్యాపీ బర్త్డే హీరో అంటూ అతనికి విష్ చేసిన హెబ్బా పటేల్.. ఫొటో షేర్ చేయడంతో షాక్ అవుతున్న నెటిజన్లు
‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
భారత ప్రధాని నరేంద్ర మోడీకి 24వ ప్రపంచ దేశపు అత్యున్నత పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) విదేశీ టూర్ బుధవారం ప్రారంభమైంది.
హిమాచల్లో భారీవర్షాలు, విరిగిపడిన కొండచరియలు,51 మంది మృతి
హిమాచల్లో భారీవర్షాలు, విరిగిపడిన కొండచరియలు,51 మంది మృతి
జీహెచ్ఎంసీలో గ్రేడ్ 2, 3 కమిషనర్లకు పోస్టింగ్లు.. ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆర్వీ కర్ణన్
గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు అత్యవసరమైన సేవలు అందితే జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే పనిలో కమిషనర్ నిమగ్నమయ్యారు.
Ys Jagan : ఈనెల 9న చిత్తూరు జిల్లాకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
Sangeet Shobhan : మానస శర్మ దర్శకత్వంలో .. సంగీత్ శోభన్ కొత్త చిత్రం షురూ
Sangeet Shobhan : మానస శర్మ దర్శకత్వంలో .. సంగీత్ శోభన్ కొత్త చిత్రం షురూ
సర్కారు దవాఖానల్లో .. ఏడాదిలో నెలరోజులు పని చెయ్యండి
సర్కారు దవాఖానల్లో .. ఏడాదిలో నెలరోజులు పని చెయ్యండి
హైదరాబాద్లో వర్షాలు పడుతుంటే రోడ్లు, డ్రైనేజీల పనులు
హైదరాబాద్లో వర్షాలు పడుతుంటే రోడ్లు, డ్రైనేజీల పనులు
తెలంగాణపై కేంద్రం ద్వేషం : పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
తెలంగాణపై కేంద్రం ద్వేషం : పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ
కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం.. ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా వారి పనితీరు!
పదేండ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణతో ఊరట కలిగింది.
వాటర్ బోర్డు ఉద్యోగుల అభ్యున్నతికి కృషి : ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి
వాటర్ బోర్డు ఉద్యోగుల అభ్యున్నతికి కృషి :ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి
పీక్అవర్స్లో మరింత బాదుడు.. క్యాబ్ ఫేర్ రెండింతలు
పీక్అవర్స్లో మరింత బాదుడు.. క్యాబ్ ఫేర్ రెండింతలు
Telangana : మేడారం జాతర ఈసారి ముందుగానే
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్క జాతరకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి
Stroke symptoms : పక్షవాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటో తెలుసా..?
Stroke symptoms : చాలా సార్లు మన శరీరం వ్యాధులకు సంకేతాలను ఇస్తుంది. కానీ అవగాహన లేకపోవడం వల్ల మనం వాటిని పెద్దగా పట్టించుకోము. అలాగే పక్షవాతం వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఇంతకీ ఆ లక్షణాలేంటీ?
వరంగల్ జిల్లాలో డీలాపడిన డీఆర్ఎఫ్ .. వంద మంది ఉండాల్సిన చోట 27 మందితోనే విధులు
వరంగల్ జిల్లాలో డీలాపడిన డీఆర్ఎఫ్ .. వంద మంది ఉండాల్సిన చోట 27 మందితోనే విధులు
విషాదం నింపిన విహారయాత్ర..ఇద్దరు మృతి!
వారంతా.. బంధువులు.. అందరూ కలిసి ఆనందంగా విహారయాత్ర వెళ్లి రావాలనుకున్నారు.
వాడిని వేసేస్తే మనమే పెద్ద రౌడీలం..పాపులర్ అయ్యేందుకే రౌడీషీటర్ను హత్య చేసిన అనుచరులు
వాడిని వేసేస్తే మనమే పెద్ద రౌడీలం..పాపులర్ అయ్యేందుకే రౌడీషీటర్ను హత్య చేసిన అనుచరులు
సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ
సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ
‘దిశ’ కథనానికి CM రేవంత్ స్పందన.. ముఖ్య ఉన్నతాధికారి పాత్రపై ప్రత్యేక విచారణ
రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ల నిధుల్లో అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం.