SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ నేపథ్యంలో, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ మంగళవారం సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నాలుగు సంస్థలకు ఇప్పటికే 10 ఎకరాల భూభాగం కేటాయించబడింది.అందులో జీవీ ఎస్టేట్స్, మాలక్ష్మి ఇన్ఫ్రా, ఓంశ్రీ భావనసాయి అసోసియేట్స్, వరుణ్ హాస్పిటాలిటీ లు తమ-తమ ప్రాంతాల్లో కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఎవరికి, ఎక్కడ స్థలం కేటాయింపులుజీవీ ఎస్టేట్స్ – మందడంలోమాలక్ష్మి ఇన్ఫ్రా – మందడంలోఓంశ్రీ […] The post ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 3:30 pm

ప్రధాని పర్యటనలో అప్రమత్తత అత్యవసరం

ప్రధాని పర్యటనలో అప్రమత్తత అత్యవసరం రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాభ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై

ప్రభ న్యూస్ 15 Oct 2025 3:27 pm

బీహార్ ఎన్నికల్లో జేడీయూ తొలి విడత జాబితా ప్రకటన

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీయూ తన తొలి అభ్యర్థుల జాబితాను బుధవారం ప్రకటించింది.ఈ జాబితాలో 57 స్థానాల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసిన సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం, జేడీయూ మొత్తం 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించింది.ఆ క్రమంలో మొదటి జాబితా ద్వారా 57 మంది అభ్యర్థులను బరిలోకి విడుదల చేసింది. బలమైన అభ్యర్థుల ప్రకటనరాజోగిర్ నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్‌పుర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్‌బార్సా […] The post బీహార్ ఎన్నికల్లో జేడీయూ తొలి విడత జాబితా ప్రకటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 3:24 pm

రాష్ట్ర స్థాయి పోటీలకు రాయపోల్ విద్యార్థులు

రాష్ట్ర స్థాయి పోటీలకు రాయపోల్ విద్యార్థులు రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : గజ్వేల్ (Gajwel)

ప్రభ న్యూస్ 15 Oct 2025 3:24 pm

దళితుల పట్ల వివక్ష సరికాదు

దళితుల పట్ల వివక్ష సరికాదు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ప్రభ న్యూస్ 15 Oct 2025 3:17 pm

బస్సుల ఫిట్‌నెస్‌, పార్కింగ్‌, పికప్‌, డ్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టి

బస్సుల ఫిట్‌నెస్‌, పార్కింగ్‌, పికప్‌, డ్రాపింగ్‌పై ప్రత్యేక దృష్టి ర‌వాణా శాఖ అధికారుల‌తో

ప్రభ న్యూస్ 15 Oct 2025 3:15 pm

జీఎస్టీ పండుగ కాదు జీఎస్టీ దండగ మోడీ పల్లకి మోస్తున్న చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డి… వామపక్షపార్టీ నేతలు

విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : జీఎస్టీ పండగ కాదు జీఎస్టీ దండగ కార్యక్రమమని సీఎం చంద్రబాబునాయుడు ప్రదాని మోడీ మెహర్బాణి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారని , రాష్ట్రంలో చంద్రబాబునాయుడు, వైసీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డిలు ఇరువురు మోడీ పల్లకి మోస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ రామచంద్రయ్యలు విమర్శించారు. వామపక్షపార్టీల ఆద్వర్యంలో జిల్లా పరిషత్‌ నుండి కలెక్టరేట్‌ వరకు గోబ్యాంక్‌ మోడీ అంటూ నినాదాలు చేస్తూ నల్లజెండాలతో […] The post జీఎస్టీ పండుగ కాదు జీఎస్టీ దండగ మోడీ పల్లకి మోస్తున్న చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డి… వామపక్షపార్టీ నేతలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 3:11 pm

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

అబ్దుల్ కలాం జయంతి వేడుకలు శావల్యాపురం, ఆంధ్రప్రభ : నీతి, నిజాయితీతో పాటు

ప్రభ న్యూస్ 15 Oct 2025 3:00 pm

ప్ర‌ధాని మోదీ స‌భ ఏర్పాట్లు వేగిరం

ప్ర‌ధాని మోదీ స‌భ ఏర్పాట్లు వేగిరం కర్నూలు బ్యూరో ,అక్టోబర్ 15 (ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 15 Oct 2025 2:51 pm

ఆసీస్‌కు విరాట్, రోహిత్.. గంభీర్ లేకుండానే..

న్యూఢిల్లీ: వెస్టిండీస్ సిరీస్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తొలి బ్యాచ్‌లో కొంతమంది క్రికెటర్లు ఆస్ట్రేలియాలకు పయనమయ్యారు. వీరిలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో పాటు.. స్టార్ బ్యాట్స్‌మెన్లు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. వీరితో పాటు టెస్ట్ వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, ఓపెఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ కూడా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. కొంత మంది సహాయక సిబ్బంది కూడా వీరి వెంట ఉన్నారు. అయితే తొలి బ్యాచ్‌లో జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం వెళ్లడం లేదు. రెండో బ్యాచ్‌తో కలిసి సాయంత్రం ఆయన ఆస్ట్రేలియాకు పయనం కానున్నారు. ఇక ఆస్ట్రేలియాతో టీం ఇండియా మూడు వన్టేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం అవుతుండగా.. అక్టోబర్ 29 నుంచి టి-20 సిరీస్ ప్రారంభం అవుతుంది.

మన తెలంగాణ 15 Oct 2025 2:46 pm

Photos : SYG Movie Glimpse Launch Event

The post Photos : SYG Movie Glimpse Launch Event appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 2:45 pm

జంగంప‌ల్లిలో దుర్ఘ‌ట‌న‌

జంగంప‌ల్లిలో దుర్ఘ‌ట‌న‌ భిక్కనూర్, ఆంధ్రప్రభ : ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటిస్తే ప్ర‌మాదాలు త‌గ్గుతాయ‌ని

ప్రభ న్యూస్ 15 Oct 2025 2:42 pm

అధికారుల‌కు సీఎం చంద్రబాబు సూచ‌న‌లు

అధికారుల‌కు సీఎం చంద్రబాబు సూచ‌న‌లు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ కర్నూలు బ్యూరో,

ప్రభ న్యూస్ 15 Oct 2025 2:41 pm

చరిత్ర సృష్టిస్తుంది..

చరిత్ర సృష్టిస్తుంది.. ఈ సంఘటన తరతరాలుగా చెప్పుకోవాలి…మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పొంగూరి నారాయణ,

ప్రభ న్యూస్ 15 Oct 2025 2:38 pm

సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా?: కవిత

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ఫోటో లేకుండానే జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. తన దారి తాను చూసుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ దారులు వేరే అయినప్పుడు తన లైన్ తాను తీసుకోవడం కరెక్ట్ అని దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానని తెలియజేశారు. జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసిందని, కెసిఆర్ నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదని చెప్పారు. బిఆర్ఎస్ నుంచి తన సస్పెన్షన్ కారణాలను విశ్లేషించుకున్నానని, ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా? అని ప్రశ్నించారు.  నిజామాబాద్ నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని..4 నెలల పాటు కొనసాగుతుందని కవిత పేర్కొన్నారు. 

మన తెలంగాణ 15 Oct 2025 2:37 pm

రేప‌టి నుంచి నెల రోజులు ఇండస్ట్రియల్ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్

చిత్తూరు, ఆంధ్ర‌ప్ర‌భ : ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధితో పాటు ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌ని చిత్తూరు క‌లెక్ట‌ర్

ప్రభ న్యూస్ 15 Oct 2025 2:29 pm

Devineni : అవినాష్ దారి మార్చినట్లుందిగా?

వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ ఈసారి నియోజకవర్గం మార్చబోతున్నారు.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 2:26 pm

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

భిక్కనూరు:  కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి భిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్‌ రూట్‌లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఆ సమయంలో స్కూటీపై ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి, తాత ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల బాలుడు, తల్లి ఘటనాస్థలం లోనే మృతి చెందారు. తాత, నాలుగేళ్ల పాపకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ వారు కూడా మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 15 Oct 2025 2:19 pm

రూ.139 కోట్ల భూమిలో ఆక్ర‌మ‌ణల తొల‌గింపు

రూ.139 కోట్ల భూమిలో ఆక్ర‌మ‌ణల తొల‌గింపు హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్‌లోని అక్ర‌మ

ప్రభ న్యూస్ 15 Oct 2025 2:19 pm

సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ ను సక్సెస్ చేద్దాం : చంద్రబాబు

అమరావతి: డబులు ఇంజిన్ సర్కార్ విధానాలతో ఎపికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర సహకారంతో ఎపికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై సిఎం టెలీకాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గూగుల్ డేటాహబ్ రావడంతో ప్రధాని, కేంద్రమంత్రులు చొరవ ఉందని, గూగుల్ రావడానికి మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని తెలియజేశారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ముందుకొచ్చిందని, దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చంద్రబాబు పేర్కొన్నారు. గత పాలకులు చేసిన విధ్వంసంతో ఎపి తీవ్రంగా నష్టపోయిందని, గత పాలకుల తప్పులను సరిచేసేందుకు చాలా సమయం పట్టిందని అన్నారు. యోగాంధ్ర, అమరావతి రీసార్ట్ కార్యక్రమాలను విజయవంతం చేశామని, ఇప్పుడు ప్రధాని పాల్గొనే సూపర్ జిఎస్టి- సూపర్ సేవింగ్స్ ను సక్సెస్ చేద్దాం అని  సూచించారు. రాయలసీమకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నామని, గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని, హైల్తి, వెల్తి, హ్యాపి ఎపి సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలని కోరారు. ప్రధాని మోడీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మహర్దశ రాబోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.  

మన తెలంగాణ 15 Oct 2025 1:55 pm

కుట్టు మిష‌న్ అంద‌జేశారు…

కుట్టు మిష‌న్ అంద‌జేశారు… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిరుపేద కుటుంబానికి

ప్రభ న్యూస్ 15 Oct 2025 1:42 pm

Road Accident : రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు

తెలుగు పోస్ట్ 15 Oct 2025 1:35 pm

బీఆర్ఎస్ జైత్య‌యాత్ర షురూ : కేటీఆర్

బీఆర్ఎస్ జైత్య‌యాత్ర షురూ : కేటీఆర్ హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌ పొలిటిక‌ల్ బ్యూరో :

ప్రభ న్యూస్ 15 Oct 2025 1:35 pm

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ గాయని కన్నుమూత

హైదరాబాద్: తెలుగులో తొలి నేపథ్య గాయని రావు బాల సరస్వతి (97) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో తుది శాస్వ విడిచినట్లు కుటుంబసభ్యలు చెప్పారు. 1928లో జన్మించిన బాల సరస్వతి ఆరేళ్ల వయస్సు నుంచే సంగీతంపై మక్కువ పెంచుకున్నరు. ఆ పిన్న వయస్సు నుంచే ఆమె పాటలు పాడేవారు. ఆకాశవాఱి కార్యక్రమంతో తెలుగు వారికి బాల సరస్వతి పరిచయమయ్యారు ‘సతీ అనసూయ’ చిత్రంలో ఆమె తొలి పాటను పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తో పాటు పలు భాషల్లో 2వేలకు పైగా పాటలు ఆలపించారు. 

మన తెలంగాణ 15 Oct 2025 1:31 pm

ఐరాస మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భారత్…

అంతర్జాతీయ వేదికపై భారత్‌ మరో కీలక దౌత్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సభ్య దేశంగా ఏడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2026-28 కాలానికి గాను ఈ పదవిలో భారత్ కొనసాగనుంది. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది.ఈ చారిత్రక విజయంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీశ్ పి. హర్షం వ్యక్తం చేశారు. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పరిరక్షణలో భారత్‌కు ఉన్న అచంచలమైన […] The post ఐరాస మానవ హక్కుల మండలికి ఏడోసారి ఎన్నికైన భారత్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 1:31 pm

బైపోల్లో త్రిముఖ పోటీ

బైపోల్లో త్రిముఖ పోటీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక పుట్టిస్తోంది.

ప్రభ న్యూస్ 15 Oct 2025 1:30 pm

Jublee Hills By Election : బీజేపీ అభ్యర్థి.. ఎవరీ దీపక్ రెడ్డి?

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. లంకల దీపక్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది

తెలుగు పోస్ట్ 15 Oct 2025 1:23 pm

విధుల్లో చేరిన బాపట్ల జేసీ భావన విశిష్ట

బాపట్ల కలెక్టరేట్ అక్టోబర్ 15 ఆంధ్రప్రభ : స్థానిక జాయింట్ కలెక్టర్‌గా భావ‌న

ప్రభ న్యూస్ 15 Oct 2025 1:22 pm

చిరుత మృతి….

చిరుత మృతి….నంద్యాల బ్యూరో, అక్టోబర్ 15 ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా (Nandyal

ప్రభ న్యూస్ 15 Oct 2025 1:14 pm

రోడ్డు ప్రమాదంతో... కరడు గట్టిన నేరగాడు అరెస్ట్

యాక్సిడెంట్ పదిహేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టించింది

తెలుగు పోస్ట్ 15 Oct 2025 1:11 pm

రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ఎవ‌రు కోర్టుకు వెళ్లినా…

రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై ఎవ‌రు కోర్టుకు వెళ్లినా… హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 15 Oct 2025 1:04 pm

కెటిఆర్ పై విమర్శలు చేసిన ఎంపి అర్వింద్

 హైదరాబాద్: తెలంగాణలో దొంగఓట్లు తెచ్చిందే బిఆర్ఎస్ పార్టీ అని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ తెలిపారు. బంగ్లాదేశ్, మయన్మార్ దేశీయులకు గతంలో ఆశ్రయం ఇచ్చింది బిఆర్ఎస్ అని అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు. బోధన్ లో 42 దొంగ పాస్ పోర్టులు ఇచ్చిందని మరిచారా అని జూబ్లీహిల్స్ లో డ్రగ్స్ దందాకు తెరలేపింది కెటిఆర్ కాదా? అని అర్వింద్ ప్రశ్నించారు.   

మన తెలంగాణ 15 Oct 2025 12:56 pm

బైక్‌ను ఢీకొట్టిన కారు

బైక్‌ను ఢీకొట్టిన కారు లోయ‌లోకి దూసుకెళ్లిన కారు.. ప‌రారైన నిందితులుబ‌య‌ట‌ప‌డిన ఎర్ర‌చంద‌న దుంగ‌లుద్విచ‌క్ర‌వాహ‌న‌దారుడికి

ప్రభ న్యూస్ 15 Oct 2025 12:52 pm

ప్రముఖ గాయని రావు బాలసరస్వతి మృతి

ప్రముఖ గాయని రావు బాలసరస్వతి మృతి చెందారు.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 12:50 pm

దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక పరిణామం .. బాధితురాలి స్నేహితుడి అరెస్ట్!

పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్‌లోని వైద్య విద్యార్థిని అత్యాచార కేసు అనూహ్య మలుపు తిరిగింది.ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని భావిస్తున్న ఈ ఘటనలో, పోలీసులు బాధితురాలి స్నేహితుని అరెస్ట్ చేయడంతో విచారణ కొత్త కోణంలోకి మళ్లింది.బాధితురాలి వాంగ్మూలం, స్నేహితుడు చెప్పిన విషయాల మధ్య అనుమానాస్పద తేడాలు ఉన్నందున, మంగళవారం సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో సామూహిక అత్యాచారం జరగలేదని బాధితురాలి క్లాస్‌మేట్ అయిన స్నేహితుడే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.ఈ మేరకు […] The post దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక పరిణామం .. బాధితురాలి స్నేహితుడి అరెస్ట్! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 12:49 pm

Liquor Case : ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఎన్ని మలుపులో?

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 12:40 pm

స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం

స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : కలియుగ

ప్రభ న్యూస్ 15 Oct 2025 12:35 pm

విదేశాలకు ఆదర్శం

విదేశాలకు ఆదర్శం జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ శ్రీ సత్యసాయి బ్యూరో,

ప్రభ న్యూస్ 15 Oct 2025 12:32 pm

Srisailam : రేపు శ్రీశైలం వెళ్లేవారికి అలెర్ట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా శ్రీశైలం రహదారి రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు

తెలుగు పోస్ట్ 15 Oct 2025 12:31 pm

మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. మోడీ సంతాపం

పనాజీ: గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ (79) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పనాజీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన స్వస్థలం ఖడ్పబంద్‌లో మంత్రి రవి నాయక్‌ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని పోండాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని ఖడ్పబంద్‌లోని నివాసానికి తరలించారు. రవి నాయక్‌కు నేతలు, అధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాళులు అర్పించారు. ఆక్ష్నకు భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. రవి నాయక్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు సంతాపం తెలియజేశారు. ‘‘గోవా మంత్రి రవినాయక్ ఆకస్మిక మరణం బాధాకరం. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసినందుకు, అంకితభావంతో ప్రజలకు సేవ చేసిందుకు ఆయన్ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించంలో ఆయన ఎంతో ఆసక్తి చూపించే వారు. ఓం శాంతి’’ అని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

మన తెలంగాణ 15 Oct 2025 12:31 pm

రేపే ఈశాన్య రుతుపవనాల రాక.. ఏపీకి భారీ వర్ష సూచన!

ఒకటి, రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను తాకే అవకాశంనైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌కు మరో ముఖ్యమైన వాతావరణ సమాచారం అందింది. ఈశాన్య రుతుపవనాలు రేపు (16వ తేదీన) దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే ఇవి ఆంధ్రప్రదేశ్‌ను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చి, ముందుగానే వెనుదిరగడంతో ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి మార్గం సుగమమైంది. సాధారణం కంటే అధిక […] The post రేపే ఈశాన్య రుతుపవనాల రాక.. ఏపీకి భారీ వర్ష సూచన! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 12:28 pm

50 మంది పిల్లలు లేని మహిళలను పరీక్ష‌లు

50 మంది పిల్లలు లేని మహిళలను పరీక్ష‌లు శావల్యాపురం, (ఆంధ్రప్రభ) : పల్నాడు

ప్రభ న్యూస్ 15 Oct 2025 12:23 pm

సీఎం ఫ‌డ్న‌వీస్ స‌మ‌క్షంలో మ‌ల్లోజుల లొంగుబాటు

సీఎం ఫ‌డ్న‌వీస్ స‌మ‌క్షంలో మ‌ల్లోజుల లొంగుబాటు ఆయ‌న బాట‌లో 60 మంది సాయుధులు

ప్రభ న్యూస్ 15 Oct 2025 12:21 pm

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్..

ఈ నెల‌ 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశందీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్‌ను పరిమితంగా కాల్చుకునేందుకు అనుమతినిస్తూ, ఈ నెల‌ 18 నుంచి 21 వరకు నాలుగు రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. అయితే, ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలోకి బయటి ప్రాంతాల నుంచి టపాసులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది.ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు […] The post ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 12:19 pm

నాగార్జున, ఐశ్వర్య బాటలోనే హృతిక్… కోర్టులో పిటిషన్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయపోరాటానికి దిగారు. తన పేరు, గొంతు, ఫొటోలను కొందరు వ్యక్తులు, సంస్థలు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. తన ఇమేజ్‌ను దుర్వినియోగం […] The post నాగార్జున, ఐశ్వర్య బాటలోనే హృతిక్… కోర్టులో పిటిషన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 12:12 pm

SDT’s SYG Asura Aagamana: Lands Like A Thunder

On the occasion of Sai Durgha Tej’s birthday, the team of the most-awaited Pan India grandeur Sambarala Yetigattu has unleashed a glimpse called Asura Aagamana, and it lands like thunder. Far from a conventional teaser, this is a declaration of war. From its very first frame, Asura Aagamana drags viewers into a realm veiled in […] The post SDT’s SYG Asura Aagamana: Lands Like A Thunder appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 12:11 pm

Trend Set Cheyy From Jatadhara: Bachelor Anthem

The makers of the fantasy action adventure Jatadhara have released their latest single, Trend Set Cheyy, a high-octane promotional track that’s instantly setting the dance floor on fire. Starring Nava Dhalapathy Sudheer Babu and marking the Telugu debut of Bollywood star Sonakshi Sinha, the film generated strong buzz following the impact of its first glimpse […] The post Trend Set Cheyy From Jatadhara: Bachelor Anthem appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 12:09 pm

Fresh Backlash against Meher Ramesh

Meher Ramesh has delivered some of the biggest disasters of Tollywood. Due to his close association with Mega family, Chiranjeevi offered him a film after years. The film titled Bholaa Shankar ended up as an embarrassment for Megastar. Meher Ramesh wasn’t heard or seen after that. A speculation from a meme page started a couple […] The post Fresh Backlash against Meher Ramesh appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 12:05 pm

ప్రధాని అభివృద్ధి అస్త్రం

ప్రధాని అభివృద్ధి అస్త్రం రూ.13,430 కోట్లతో శ్రీకారం (ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్

ప్రభ న్యూస్ 15 Oct 2025 12:02 pm

ఆ రికార్డు బద్దలు కొట్టిన ఆఫ్గాన్.. కొత్త చరిత్ర సృష్టించింది..

అబుదాబి: యుఎఇ వేదికగా బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌ల మధ్య మూడు టి-20లు, మూడు వన్డేల సిరీస్ జరిగింది. టి-20 సిరీస్‌లో ఆఫ్గానిస్థాన్‌ని బంగ్లాదేశ్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే వన్డే సిరీస్‌లో ఆఫ్గాన్ ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాదేశ్‌ను వన్డే సిరీస్‌లో 3-0 తేడాతో చిత్తు చేసింది. ముఖ్యంగా మూడో వన్డేలో ఏకంగా 200 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును బద్దలు కొట్టింది. అబుదాబి వేదికగా జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచి అఫ్గాన్, రెండో మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నామమాత్రపు మూడో వన్డే మంగళవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్.. 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయి 293 పరుగులు చేసింద. బ్యాటింగ్‌లో జద్రాన్ 95, నబీ 62, గుర్బాజ్ 42 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అఫ్గాన్ మూడో వన్డేలో 200 పరుగుల తేడాతో గెలిచి.. వన్డే సిరీస్‌ని అప్గానిస్థాన్ 3-0 తేడాతో సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో అబుదాబి వేదికగా జరిగిన వన్డేల్లో పరుగుల పరంగా ఇదే అత్యధిక తేడాతో విజయం. గతంలో ఈ రికార్డు సౌతాఫ్రికా ఐర్లాండ్‌పై ఇదే వేదికగా 174 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును అఫ్గానిస్థాన్ బద్దలు కొట్టింది. కొత్త రికార్డును సెట్ చేసింది. 

మన తెలంగాణ 15 Oct 2025 11:55 am

క్యాన్సర్‌ను ముందుగానే నిరోధించే వ్యాక్సిన్ ఆవిష్కరణ

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక ముందడుగుమెలనోమా, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వాటిపై చక్కని పనితీరుమనుషులపై ప్రయోగాలకు ఇంకా చాలా సమయం క్యాన్సర్ మహమ్మారిని జయించే దిశగా వైద్య రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. క్యాన్సర్ సోకకముందే దానిని నిరోధించే ఒక సూపర్ వ్యాక్సిన్ ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మసాచుసెట్స్ అమ్హెర్స్‌ట్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ టీకా ప్రయోగశాలలో ఎలుకలపై అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది శరీరంలోని […] The post క్యాన్సర్‌ను ముందుగానే నిరోధించే వ్యాక్సిన్ ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Oct 2025 11:48 am

ఒకరు మృతి…

ఒకరు మృతి… పెద్దపల్లి రూరల్, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : పెద్దపల్లి (Peddapalli) జిల్లా

ప్రభ న్యూస్ 15 Oct 2025 11:40 am

విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో స‌ర్కార్ నిర్ణ‌యం నంద్యాల బ్యూరో అక్టోబర్ 15 ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Oct 2025 11:32 am

మల్లోజుల ఆయుధాలు ముఖ్యమంత్రికి అప్పగింత

మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 11:30 am

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో స‌ర్కార్ నిర్ణ‌యం

ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో స‌ర్కార్ నిర్ణ‌యం క‌ర్నూలు జిల్లాలో రెండు రోజులు మూత‌బ‌డ‌నున్న‌

ప్రభ న్యూస్ 15 Oct 2025 11:27 am

Andhra Pradesh : స్పీడందుకున్న అమరావతి నిర్మాణ పనులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి

తెలుగు పోస్ట్ 15 Oct 2025 11:14 am

కోహ్లీ, రోహిత్‌కి ఇదే చివరి సిరీస్.. బిసిసిఐ రియాక్షన్ ఇదే..

టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఒకరి తర్వాత ఒకరిగా అన్నట్లుగా టెస్టులు, టి-20ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరు వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే వన్డే సిరీస్‌లో రో-కోల జోడి తమ ఆటతో అభిమానులను అలరించనున్నారు. అయితే ఈ సిరీస్‌ తర్వాత తమకు బ్యాడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉందనే సోషల్‌మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఈ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్‌లు వన్డేల నుంచి కూడా రిటైర్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై బిసిసిఐ రియాక్ట్ అయింది. ఢిల్లీలో మంగళవారం బిసిసిఐ ఉపాధ్యక్షఉలు రాజీశ్‌ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో రో- కో వన్డే రిటైర్మెంట్‌ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వాళ్లిద్దరు జట్టులో ఉండటం మాకు అతిపెద్ద సానుకూలాంశం. ఇద్దరూ గొప్ప బ్యాటర్లు. వారిద్దరి సమక్షంలో టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాను ఓడించి తీరుతుంది. రో-కో లకు ఇదే చివరి సిరీస్‌ అనడం హాస్యాస్పదం. అసలు మేము ఈ విషయం గురించి ఆలోచించము. రిటైర్మెంట్‌ అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. ఏదేమైనా రోహిత్‌- కోహ్లికు ఆసీస్‌ సిరీస్‌ ఆఖరిది అనడం తప్పు’’ అని రాజీవ్‌ శుక్లా పేర్కొన్నాడు.

మన తెలంగాణ 15 Oct 2025 11:07 am

ఐదు రోజులవుతున్నా.. అందని వైద్య సేవలు

బకాయిలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరించింది.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 11:00 am

Did Aamir Khan shelve Vamshi Paidipally’s Project?

Bollywood’s Mr Perfect Aamir Khan is never in a hurry and he is always selective and extra cautious. After a series of debacles and shocks, Aamir turned more cautious about his upcoming projects. His cameo in Rajinikanth’s Coolie turned out to be trolling stuff and Aamir decided not to respond. He also shelved Lokesh Kanagaraj’s […] The post Did Aamir Khan shelve Vamshi Paidipally’s Project? appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 10:49 am

పేదలకు ఎంతో తోడ్పాటు

పేదలకు ఎంతో తోడ్పాటు మార్కెట్ డైరెక్టర్ కేశమల్ల కృష్ణ వెల్దండ అక్టోబర్ 15

ప్రభ న్యూస్ 15 Oct 2025 10:44 am

Big Blow to Minister Konda Surekha

In a major setback to Telangana Forest, Environment, and Endowments Minister Konda Surekha, the state government has terminated her Officer on Special Duty (OSD), N. Sumanth, from service with immediate effect. The government has issued official orders confirming his removal, reportedly based on serious corruption allegations. According to official records, Sumanth joined the Telangana Pollution […] The post Big Blow to Minister Konda Surekha appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 10:23 am

ప్రారంభమైన రంజీ.. టాస్ గెలిచిన హైదరాబాద్, ఆంధ్ర

హైదరాబాద్: ప్రతిష్టాత్మక దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ‌కి తెరలేచింది. ఇందులో భాగంగా నేడు గ్రూప్-ఎ, బి, సి, డిలోని వివిధ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచింది. హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ బౌలింగ్ ఎంచుకొని.. ఢిల్లీ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీ జట్టుకు ఆయుష్ బదోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఉత్తర్‌ప్రదేశ్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర కెప్టెన్ రికీ భుయ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌ని బౌలింగ్‌కి ఆహ్వానించాడు. యుపి జట్టుకు కరణ్ శర్మ కెప్టెన్సీ చేస్తున్నాడు.

మన తెలంగాణ 15 Oct 2025 10:07 am

Weather Report : ఏపీలో ఇక్కడ అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వెళ్లేవారికి అలెర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

తెలుగు పోస్ట్ 15 Oct 2025 10:04 am

మీడియా ముందుకు మల్లోజుల

మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు

తెలుగు పోస్ట్ 15 Oct 2025 9:59 am

రాజస్థాన్ లో బస్సు అగ్నిప్రమాదం 20 మంది మృతి

జైపూర్: రాజస్థాన్ లో ఘోర బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. బస్సులో మంటలు వ్యాపించడంతో 20 మంది మృతి చెందారు.  జైసల్మేర్-జోధ్‌పూర్‌  రహదారిపై బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి అంతటా వ్యాపించడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. జాతీయ రహదారిపై థయ్యాత్‌ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్‌ సర్క్యూటే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మన తెలంగాణ 15 Oct 2025 9:56 am

రైలులో ఒంటరి మహిళపై అఘాయిత్యం.. గుంటూరు జిల్లాలో ఘటన

రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న 35ఏళ్ల మహిళపై ఓ గుర్తుతెలియని వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది

తెలుగు పోస్ట్ 15 Oct 2025 9:49 am

Andhra Pradesh : నేడు, రేపు పాఠశాలలకు సెలవు

ఆంధ్రప్రదేశ్ లో నేడు, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 9:38 am

Gold Rates Today : రికార్డు బ్రేక్ చేసిన వెండి.. రెండు లక్షలు దాటి.. బంగారం అదే బాటలో

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు అయితే దూసుకెళుతున్నాయి

తెలుగు పోస్ట్ 15 Oct 2025 9:18 am

Andhra Pradesh :ప్రకాశం జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ప్రకాశం జిల్లా దొనకొండలో ఆయుధ తయారీ పరిశ్రమకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి

తెలుగు పోస్ట్ 15 Oct 2025 8:48 am

Tirumala : తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ కొంచెం కూడా తగ్గలేదు

తెలుగు పోస్ట్ 15 Oct 2025 8:39 am

‘మిత్ర మండలి’ అందరినీ నవ్విస్తుంది

బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలా బీవీ వర్క్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా.విజేందర్‌రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం హీరో హీరోయిన్లుగా నటించా రు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. “మిత్ర మండలి’ పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది” అని అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ “మిత్ర మండలితో దీపావళిని మేం మీ కోసం ముందుగానే తీసుకువస్తున్నాం. అక్టోబర్ 16న ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లి మా చిత్రా న్ని చూడండి” అని తెలిపారు. బన్నీ వాస్ మాట్లాడుతూ దీపావళికి ఫ్యామిలీని నవ్వించే క్లీన్ ఎంటర్‌టైనర్ ఇదని పేర్కొన్నారు. డైరెక్టర్ విజయేందర్ మాట్లాడుతూ “మిత్ర మం డలి సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి” అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిహారిక ఎన్‌ఎం, భాను ప్రతాప, డా.వి జేందర్‌రెడ్డి తీగల, ధృవన్, అనుదీప్ కేవీ, కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయ, ఆదిత్య హాసన్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 15 Oct 2025 8:30 am

Facts about Sankranthiki Vastunnam Hindi Remake

Sankranthiki Vastunnam is a resounding blockbuster in Telugu and the film made big money during Sankranthi 2025. The film’s producer Dil Raju had plans to remake the film in Hindi. Anil Ravipudi who directed the original decided to stay away from the remake because of his commitments in Telugu. Dil Raju has paid an advance […] The post Facts about Sankranthiki Vastunnam Hindi Remake appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 8:24 am

Meesaala Pilla: No Comparisions to be Drawn

For the first time, Megastar Chiranjeevi is working with successful director Anil Ravipudi and the film titled Mana Shankara Vara Prasad Garu is a hilarious entertainer. The first single ‘Meesaala Pilla’ from the film is out and it is entertaining. Megastar’s grace, looks and his dance moves are the major USP of the song. The […] The post Meesaala Pilla: No Comparisions to be Drawn appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 8:22 am

Andhra Pradesh : ఏపీలో విద్యుత్తు ఉద్యోగుల సమ్మె వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది

తెలుగు పోస్ట్ 15 Oct 2025 8:22 am

ఆసక్తికరంగా ట్రైలర్

నీలం స్టూడియోస్, అ ప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు పారంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం బైసన్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో దగ్గుబాటి రానా రిలీజ్ చేసి టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. 1990 బ్యాక్‌డ్రాప్ పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో వచ్చిన ఈ ట్రైలర్ రా అండ్ రస్టిక్‌గా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత బాలాజీ మాట్లాడుతూ..“ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంటూనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ధృవ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు”అని అన్నారు.

మన తెలంగాణ 15 Oct 2025 8:12 am

Jublee Hills By Election : నేడు మాగంటి సునీత నామినేషన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేయనున్నారు

తెలుగు పోస్ట్ 15 Oct 2025 8:03 am

Revanth Reddy : నేడు వరంగల్ కు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లా పర్యటనకు వెళుతున్నారు.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 7:52 am

Bigg Boss Telugu 9: Explosive Nominations and Bold Justifications

The latest episode of Bigg Boss Telugu 9 was filled with heated exchanges, unexpected twists, and intense confrontations as the nomination process continued. Wild card entrants added fuel to the fire, while old contestants found themselves defending their alliances, decisions, and emotions. The episode perfectly captured how fragile trust and strategy can be inside the […] The post Bigg Boss Telugu 9: Explosive Nominations and Bold Justifications appeared first on Telugu360 .

తెలుగు 360 15 Oct 2025 7:46 am

Srisailam : శ్రీశైలం వెళ్లే వారికి అలెర్ట్.. మీరు ఇలా వెళ్లాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో శ్రీశైలం వెళ్లే రాకపోకలపై నిషేధం విధించారు

తెలుగు పోస్ట్ 15 Oct 2025 7:40 am

రోకోలకు ఇంతటి అవమానమా...? ఆగ్రహిస్తున్న ఫ్యాన్స్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పట్ల బీసీసీఐ సెలక్షన్ కమిటీ అవమానకరంగా వ్యవహరించిందన్న కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వినపడుతున్నాయి.

తెలుగు పోస్ట్ 15 Oct 2025 7:27 am