SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
... ...View News by News Source

నయా చరిత్ర సృష్టించిన పారా షూటర్ శ్రీకాంత్

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్‌లో భారత్‌కు చెందిన పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్‌కు చెందిన ధనుష్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు క్వాలిఫికేషన్‌లోనే రికార్డును తిరగరాసిన తెలుగుతేజం ధనుష్ ఫైనల్లో అసాధారణ ఆటను కనబరిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో ధనుష్ 251.7 పాయింట్లతో పసిడి పతకాన్ని గెలిచి అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన మహ్మద్ వానియాకు రజతం లభించింది. ఇక డెఫ్లింపిక్స్‌లో స్వర్ణం గెలిచి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేసిన ధనుష్‌కు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానాను ప్రకటించింది. ధనుష్ శ్రీకాంత్ కోటి 20 లక్షల రూపాయల నగదును ఇస్తున్నట్టు రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం హనుమకొండలో ప్రకటించారు.

మన తెలంగాణ 16 Nov 2025 10:26 pm

ప్రపంచబ్యాంక్ నిధులు దారిమళ్లింపు.. బిజెపి గెలుపుపై ప్రశాంత్ కిషోర్

పాట్నా: బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బిజెపి ఏకంగా రూ.14000 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులను దారిమళ్లించిందని జన్‌సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. మహిళల ఖాతాల్లోకి రూ.10000ల్లోకి నగదు బదిలీగా చేశారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు పాల్పడ్డ అత్యంత తీవ్రస్థాయి అనైతిక చర్య ఇదే అని విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన చెప్పారు. ప్రతి కుటుంబంలో మహిళ ఖాతాకు రూ పదివేలు పంపిస్తామని మోడీ ఎన్నికల కోడ్‌కు ముందు చెప్పారని, ఇందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ నిధులను బిజెపి తన ఇష్టారాజ్యంగా వాడుకుందని చెప్పారు. బీహార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంక్ రూ 14000 కోట్లు మంజూరు చేసింది. వీటిని మోడీ తన డబుల్ ఇంజిన్ అధికారంతో దారిమళ్లించాడని, ఈ క్రమంలో భారీ మెజార్టీ సాదించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు నితీశ్ కుమార్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన పరిధిలో రాష్ట్రంలోని 1.25 కోట్ల మంది మహిళా ఓటర్ల ఖాతాలకు ఈ డబ్బు పంపించిందని లెక్కలు తేల్చారు. 

మన తెలంగాణ 16 Nov 2025 10:13 pm

Thalaivar173: Dhanush to Direct the Project?

Thalaivar173 is one of the most prestigious films in Tamil Cinema. Legendary actor Kamal Haasan has decided to produce the film featuring Superstar Rajinikanth in the lead role. After Sundar C’s exit, there are a lot of names speculated to take up the direction hat. But nothing has been finalized told Kamal Haasan. As per […] The post Thalaivar173: Dhanush to Direct the Project? appeared first on Telugu360 .

తెలుగు 360 16 Nov 2025 10:11 pm

Egg Carts |ఇక వీధుల్లో ఎగ్ కార్ట్స్

టంగుటూరు (ప్రకాశం జిల్లా) , ఆంధ్రప్రభ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ, పేదరిక

ప్రభ న్యూస్ 16 Nov 2025 10:06 pm

కొన్ని గంటల్లో పెళ్లి.. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

భావ్‌నగర్: పెళ్లి జరగాల్సిన రోజే గుజరాత్ భావ్‌నగర్‌కు చెందిన యువతి సోనీ రాథోడ్ ప్రియుడు, కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట శనివారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం సోనీ ఇంట్లో కలుసుకున్నారు. చీర గురించి కొన్ని ఖర్చుల గురించి ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీనితో ప్రేమికుడు సాజన్ బరాయియా రాక్షసుడై అత్యంత పాశవికంగా చంపివేశాడు. పరారైన ఈ వ్యక్తి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. సోనీ ఈ విధంగా పెళ్లి రోజు నాడు , పెళ్లికి ముందే అంతం కావడంపై ఆవేదన వ్యక్తం అయింది.

మన తెలంగాణ 16 Nov 2025 10:03 pm

Auto Stunt |   ఆటో రీల్ వాలా​ 

Auto Stunt | ఆటో రీల్ వాలా​ ( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో)

ప్రభ న్యూస్ 16 Nov 2025 9:52 pm

Paanch Minar Trailer: Raj Tharun is Back

Raj Tharun starrer Paanch Minar trailer has been launched today by director Sai Rajesh. The trailer promises a neat, fun out and out comedy entertainer. Directed by Ram Kadumula and produced by Madhavi, MSM Reddy, movir is presented by Govinda Raju. Raj Tharun is playing a cab driver who wishes to become a business magnate […] The post Paanch Minar Trailer: Raj Tharun is Back appeared first on Telugu360 .

తెలుగు 360 16 Nov 2025 9:37 pm

త్రికూట ఆలయంలో కార్తీకదీపోత్సవం..

రఘునాథపల్లి, (ఆంధ్రప్రభ) : జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ గ్రామంలో కార్తీక

ప్రభ న్యూస్ 16 Nov 2025 9:36 pm

బీహార్ ఫలితం ప్రకంపనలు.. ఇండియా కూటమిలో బీటలు?

లక్నో: బిజెపి అత్యంత బలోపేతంగా ఉన్న ప్రధాన హిందీబెల్ట్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఇక ఇండియా కూటమి పరిస్థితి ఏమిటనేది కీలక ప్రశ్న అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాల ఐక్యత, ప్రత్యేకించి , ఇతర పార్టీలు కాంగ్రెస్‌తో కూటమి కట్టడం వంటి వాటిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి భవితవ్యం ఏమిటనేది కీలక ప్రశ్నగా మారింది. రాజకీయంగా అత్యంత కీలకమైన యుపిలో అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరుగుతాయి. 2024లోక్‌సభ ఎన్నికల దశలో కాంగ్రెస్, ఎస్‌పి ఇతర పార్టీల ఎన్నికల సర్దుబాట్లతో ఇండియా కూటమి రంగంలోకి దిగింది. ఈ దశలో బిజెపి ఆధిపత్యానికి సవాలు విసిరింది. ఎన్‌డిఎకు వ్యతిరేకంగా నిలిచి తగు సీట్లు పొందింది. అయితే ఇప్పుడు బీహార్ ఎన్నికలలో మహాఘట్‌బంధన్ ఫార్మూలా పనిచేయలేదు. మరింత బలోపేతం అయిన బిజెపి ఇప్పటి నుంచే యుపిపై ఎక్కువగా తన శక్తియుక్తులను కేంద్రీకృతం చేసుకుంటోంది. మరో వైపు ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో రాజకీయ దాడికి దిగుతున్నారు. పార్టీని ముస్లిం లీగ్, మావోయిస్టు పార్టీ అని, త్వరలోనే పార్టీలో చీలిక వస్తుందని చెప్పడం అత్యంత వ్యూహాత్మక రాజకీయ పరిణామం అయింది. ప్రత్యేకించి కాంగ్రెస్‌లో అంతర్గతంగానే కాకుండా, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలలోనూ కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగాలా? వద్దా అనే రాజకీయ ధర్మసందేహంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ ఇండియా కూటమి వైపు మొగ్గుచూపుతూ వస్తున్న కొన్ని ప్రాంతీయ బలీయ పార్టీల నాయకులు ఇండియా కూటమిలో సాగాలా? వీడాలా? అనే సందిగ్ధంలో పడుతున్నారని రాజకీయ వర్గాలు తెలిపాయి. అయితే బీహార్ ఎన్నికల ఫలితాలు యుపిపై పడబోవని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ చెప్పారు. బిజెపి ఓ పార్టీ కాదు, ఓ ఫ్రాడ్ అని, బీహార్ ఫలితంపై సమీక్షించుకుని ఇక్కడ తగు వ్యూహాలు రూపొందించుకుంటామని చెప్పారు. ఇప్పటికిప్పుడు యుపిలో పరిస్థితిపై చెప్పడానికి ఏమి లేదని, పరిస్థితిని సమీక్షించుకుంటామని యుపి పిసిసి అధ్యక్షులు అజయ్ రాయ్ తెలిపారు. 

మన తెలంగాణ 16 Nov 2025 9:30 pm

టెర్రర్ లింక్‌తో కశ్మీర్‌లో లేడీ డాక్టర్ అరెస్ట్..

శ్రీనగర్ : పలు రాష్ట్రాలకు విస్తరించుకున్న వైట్‌కాలర్ టెర్రర్ వ్యవస్థ ఛేదన దశలో జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం ఓ లేడీ డాక్టర్‌ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కీలక మూలాలున్న హర్యానాలోని రొహతక్‌కు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంత్‌నాగ్‌లో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులలో ఉన్న లేడీ డాక్టర్‌ను ఆమె నివాసం ఉంటున్న వసతి గృహంపై దాడి చేసి అరెస్టు చేశారు. ఎర్రకోట ఉగ్రపేలుడు తరువాత టెర్రర్ ముఠా ప్రత్యేకించి డాక్టర్లుగా పనిచేస్తున్న వారే ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నట్లు నిర్థారణ అయింది. దీనితో బహుళస్థాయి దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కశ్మీర్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో అనుమానిత ప్రాంతాలలో సోదాలకు దిగుతున్నాయి. ఈ క్రమంలోనే అనంత్‌నాగ్‌లో ఈ డాక్టర్‌ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తు వేగవంతం అయింది. ఈ క్రమంలోనే దీని వెనుక పలు స్థాయిల్లో పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ ఉగ్ర సంస్థలతో ఈ వైట్‌కాలర్ టెర్రర్ గ్యాంగ్‌కు లింక్‌లు ఉన్నట్లు వెల్లడైంది. పైగా టర్కీనుంచి కూడా ఎప్పటికప్పుడు ఫరీదాబాద్‌లోని టెర్రర్ లింక్‌ల అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీకి సాయం అందుతోందని సూచనప్రాయంగా తెలిసింది. అదుపులోకి తీసుకున్న వైద్యురాలిని భద్రతా సంస్థలు వెంటనే తరలించి కీలక విషయాలను రాబట్టుకునేందుకు విచారిస్తున్నాయి. అరెస్టు తదుపరి ప్రక్రియ గురించి అనంత్‌నాగ్ పోలీసులుమీడియాకు సంక్షిప్తంగా తెలిపారు. అనంత్‌నాగ్‌లోని మలక్‌నాగ్ ప్రాంతంలో ఓ హాస్టల్‌లో ఈ డాక్టర్ ఉంటోంది. అక్కడి నుంచి స్వాధీనపర్చుకున్న మొబైల్ ఫోన్, సిమ్‌కార్డులోని సమాచారాన్ని ఫోరెన్సిక్ పరీక్షలతో రాబట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఇంతకు ముందు పనిచేసిన అదీల్ అనే వ్యక్తిని పట్టుకుని జరిపిన విచారణ క్రమంలో ఈ లేడీడాక్టర్ పాత్ర గురించి తెలిసింది. అదీల్ ఫోన్ కాల్స్ సమాచారంతో డాక్టర్ చిరునామాను నిర్థారించారు. ఈ టెర్రర్ మాడ్యూల్ ప్రకంపనలు ఉత్తరప్రదేశ్‌లోనూ చోటుచేసుకున్నాయి. అక్కడ చదివే దాదాపు 200 మంది కశ్మీరీలైన మెడికల్ కాలేజీ విద్యార్థుల కదలికలను కూడా స్థానిక పోలీసు సహకారంతో నిఘా సంస్థలు ఆరాతీస్తున్నాయి. కాన్పూర్, లక్నో, మీరట్, సహ్రాన్‌పూర్ ఇతర చోట్ల ఉన్న మెడికల్ కాలేజీలు, అక్కడి విద్యార్థుల మూలాలు, పూర్వాపరాలపై నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. 

మన తెలంగాణ 16 Nov 2025 9:23 pm

Global Summit ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం..

Global Summit ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.. ఆంధ్రప్రభ , రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, కందుకూరు

ప్రభ న్యూస్ 16 Nov 2025 9:09 pm

Nallagonda |మట్టి రోడ్డుకు మోక్షం…

Nallagonda | మట్టి రోడ్డుకు మోక్షం… మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 16 Nov 2025 8:59 pm

కవిత వ్యాఖ్యలు ఎవరి కోసం?: వివేకానంద గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ సర్కారు హయాంలో పదేళ్లు ఎంపి, ఎంఎల్‌సి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని బిఆర్‌ఎస్ శాసనసభ విప్ కెపి వివేకానంద గౌడ్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి, ఆ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బిఆర్‌ఎస్ పార్టీపై, మాజీ మంత్రులపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటీ..? అని అడిగారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరి కోసం...ఎవరి ప్రయోజనాల కోసం..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయంతో కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం కెపి వివేకానంద మీడియాతో మాటాడుతూ, బిఆర్‌ఎస్ లక్ష్యంగా చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్‌కు ప్రయోజకరంగా ఉన్నట్టుగా అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు, రౌడీయిజం, ఈ ఎన్నికలో గెలిచిన తీరు తెన్నులు ఆమెకు కనబడలేదా..? అని ప్రశ్నించారు. పార్టీ పెడితే పెట్టుకోవాలి, నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి ప్రయోజన కరంగా ఉండే విధంగా కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ట్రాప్‌లో కవిత.. ఎంఎల్‌సి కవిత కాంగ్రెస్ పార్టీ ట్రాప్‌లో పడ్డారని వివేకానంద గౌడ్ ఆరోపించారు. అందుకే బిఆర్‌ఎస్ మాజీ మంత్రులను విమర్శిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ కూతురిగా బిఆర్‌ఎస్ పార్టీలో, నాయకులు, కార్యకర్తలలో ఆమెకు చాలా గౌరవం ఉందని, పార్టీలో సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. ఇంటి బిడ్డగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో గౌరవించారని తెలిపారు. ఆమె ఇలాంటి వ్యాఖ్యల వల్ల సభ్యసమాజం ఏమనుకుంటుందో అర్థం చేసుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో బిఆర్‌ఎస్ కార్యకర్తలను పోరాటాలు చిన్నగా చేసి మాట్లాడారని, కానీ అధికార దుర్వినియోగం చేసి, రౌడీయిజంతో అరాచకాలు చేస్తే, అలాంటివి కనబడలేదా..? అని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులను ఉద్దేశిస్తూ కృష్ణార్జునులు అని సంభోధిస్తూ, సెటైర్లు వేయడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ వల్లనే సిఎం రేవంత్‌రెడ్డి గల్లీగల్లీ తిరిగారని అన్నారు. కెసిఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని, ఆయనే తిరిగి ముఖ్యమంత్రిగా రావాలని తెలంగాణ ప్రజానీకం ముక్తకంఠంతో కోరుకుంటుందని వివేకానంద స్పష్టం చేశారు.

మన తెలంగాణ 16 Nov 2025 8:59 pm

Excellence Award |డా.వల్లూరి ప్రియాంకకు ఎక్సలెన్స్‌ అవార్డు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గచ్చిబౌలిలోని గమన్ మల్టీ స్పెషాలిటీ

ప్రభ న్యూస్ 16 Nov 2025 8:47 pm

DRUSHYAM 3 : వీడిన కుప్పం మర్డర్​ మిస్టరీ

DRUSHYAM 3 : వీడిన కుప్పం మర్డర్​ మిస్టరీ ( చిత్తూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Nov 2025 8:39 pm

రాజ్యాంగం వల్లే చాయ్‌వాలా ప్రధాని అయ్యారు: సిఎం చంద్రబాబు

బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామన్నారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని తెలిపారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే, ప్రతి ఒక్కరూ ఎడిటరే అన్నారు. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేడ్కర్ మనకు అందించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదన్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో భారత్ అన్నిరంగాల్లో నిపుణులను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047కల్లా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు.

మన తెలంగాణ 16 Nov 2025 8:30 pm

రాణించిన రుతురాజ్.. వన్డే సిరీస్ భారత్-ఎదే

రాజ్‌కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన రెండు అధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్‌ని 2-0 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా 30.3 ఓవర్లలో 132 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని భారత్-ఎ 27.5 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ కోల్పోయి చేధించింది. భారత బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 68 పరుగులతో కదం తొక్కాడు. అభిషేక్ శర్మ 32, తిలక్ వర్మ 29 పరుగులతో రాణించాడు. హాఫ్ సెంచరీతో జట్టు విజయానికి తొడ్పడిన రుతురాజ్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది.

మన తెలంగాణ 16 Nov 2025 8:26 pm

బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. భారీ వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు అల్పపీడనాలు ఉన్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎపి వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సోమవారం నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ . అదే సమయంలో, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మరుసటి రోజు, మంగళవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. 21న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రస్తుత అల్పపీడనం నుంచి కోలుకునేలోపే ఏపీపై మరో అల్పపీడనం ప్రభావం చూపనుంది. నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమా చారం ప్రకారం, ఈ రెండవ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మన తెలంగాణ 16 Nov 2025 8:18 pm

బాలికలు స్నానం చేస్తుండగా చిత్రీకరణ.. వార్డెన్‌పై పోక్సో కేసు

ఆదిలాబాద్: ఆశ్రమ పాఠశాలలో బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్‌ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్‌పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.ఆనందరావు ఈ దురాగతానికి పాల్పడ్డాడు. ఇటీవల షీ టీమ్ అవగాహన కార్యక్రమం పాఠశాలలో జరిగింది. అప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వివరాలు సేకరించిన సిటీ పోలీసులు .. బేల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి ఆనందరావుపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం అతడిని రిమాండ్‌కు తరలించారు. తాజాగా అతడిని విధుల నుంచి బహిష్కరిస్తూ.. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అంజాజీ ఉత్తర్వులు జారీ చేశారు. 

మన తెలంగాణ 16 Nov 2025 7:50 pm

సఫారీల విజయం.. డబ్ల్యూటిసి టేబుల్‌లో భారత్ స్థానం?

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 124 పరుగుల లక్ష్య చేధనలో భారత జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత భారత్‌లో సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయం తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా స్థానం మెరుగుపడింది. ఇప్పటివరకూ డబ్ల్యూటిసిలో మూడు మ్యాచ్‌లు ఆడిన సఫారీలు రెండింట గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోయారు. దీంతో 66.67 విజయశాతంతో ఐదో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది సౌతాఫ్రికా. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత్ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. డబ్ల్యూటిసిలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన భారత్, 4 మ్యాచుల్లో గెలిచి, 3 మ్యాచుల్లో ఓడి, ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. దీంతో 54.17 విజయశాతంతో నాలుగో ప్లేస్‌లో స్థిరపడింది భారత్. ఇక 100 విజయశాతంతో ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉండగా.. శ్రీలంక 66.67 శాతంతో శ్రీలంక మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (50.00), ఇంగ్లండ్ (43.33), బంగ్లాదేశ్ (16.67) వరుసగా ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఇక వెస్టిండీస్ ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడి.. ఎనిమిదో ప్లేస్‌లో ఉంది. న్యూజిలాండ్ ఈ డబ్ల్యూటిసిలో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

మన తెలంగాణ 16 Nov 2025 7:31 pm

బిఆర్‌ఎస్‌తో తమకెలాంటి విభేదాల్లేవు: అసదుద్దీన్ ఒవైసీ

మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే నవీన్ యాదవ్‌కు మద్దతిచ్చామని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందిస్తూ తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు భావించడం సరికాదన్నారు. బిఆర్‌ఎస్ పార్టీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అసదుద్దీన్ స్పష్టం చేశారు. కెసిఆర్ అయినా, తానైనా తమ పార్టీలకు ఏది మంచిదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్తామని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంచల్‌కు వెళ్లనున్న ఓవైసీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాలు కైవసం చేసుకున్న మజ్లిస్ పార్టీలో ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 23 స్థానాల్లో పోటీ చేసింది. ఐదు స్థానాల్లో విజయం సాధించడం ద్వారా తమ సిట్టింగ్ స్థానాలను నిలుపుకుంది. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ అక్కడి ప్రజలను కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ నెల 21, 22 తేదీల్లో బీహార్‌లోని సీమాంచల్ వెళుతున్నారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఎక్స్ వేదికగా తెలిపారు.

మన తెలంగాణ 16 Nov 2025 7:02 pm

షూటర్ ధనుష్‌కు సర్కార్ భారీ నజరానా

హైదరాబాద్: టోక్కో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కి చెందిన ధనుష్ శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ స్వర్ణపతకం సాధించాడు. ఫైనల్స్‌లో 252.2 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన ధనుష్.. తద్వారా డెఫ్లంపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్‌లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్‌గా రికార్డు సృష్టించాడు. సూరత్‌కు చెందిన షూటర్ మహ్మద్ వానియా 250.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతాకం సొంతం చేసుకున్నాడు. తద్వారా రెండు పతకాలు భారత్‌నే వరించాయి. ఈ నేపథ్యంలో ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సర్కార్ భారీ సజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం రూ.1.20 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీధర్ ప్రకటించారు. ఆదివారం (నవంబర్ 16) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మన తెలంగాణ 16 Nov 2025 6:56 pm

హలో మాదిగ… చలో ఢిల్లీ !

హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJI గావాయ్ పై జరిగిన దాడిని

ప్రభ న్యూస్ 16 Nov 2025 6:48 pm

క్రీడాకారుల‌కు ప్రోత్సాహం…

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన వివిధ క్రీడా

ప్రభ న్యూస్ 16 Nov 2025 6:41 pm

HYD |ప్రజలపై హనుమంతుని ఆశీస్సులు.. –ఎమ్మెల్యే గణేష్

తాడుబందు హనుమాన్ దేవాలయంలో అన్నకూట మహోత్సవం, దివ్య జ్యోతి సందర్శన కార్యక్రమాలు భక్తి

ప్రభ న్యూస్ 16 Nov 2025 6:34 pm

HYD |అయ్యప్ప పూజలో ఎమ్మెల్యే గణేష్..

కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బొల్లారం నల్ల పోచమ్మ తల్లి

ప్రభ న్యూస్ 16 Nov 2025 6:25 pm

ఆ మెసేజ్‌లను నమ్మకండి.. హీరోయిన్ కామెంట్స్..

హీరోయిన్ అదితి రావు హైదరీ.. తన ఫ్యాన్, ఫ్రముఖ ఫోటోగ్రాఫర్లకు తన నుంచి వచ్చిన ఫేక్ మేజ్‌లను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు. తన పేరు, ఫోలటో వియోగిస్తూ.. ఓ వ్యక్తి ఫోటోగ్రాపర్లను మోసం చేస్తున్నాడని.. ఫేక్ అకౌంట్‌ నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఓ వ్యక్ వాట్సాప్‌లో పేరుతో పాటు ఫొటో ప్రొఫైల్‌పిక్‌గా పెట్టుకుని.. ఫెైటోషూట్స్ పేరిట పలువురు ఫొటోగ్రాఫర్లకు మెసేజ్‌ చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని కొందరు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ మెసేజ్‌లు చేసింది నేను కాదు. ఫొటోషూట్ లాంటి వాటి కోసం ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలన్నా.. నేను నా వ్యక్తిగత ఫొన్ గెంబర్ వాడను. నా టీమ్ ద్వారానే వారిని సంప్రదిస్తా. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే.. నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేయండి’’ అని తెలిపారు.

మన తెలంగాణ 16 Nov 2025 6:21 pm

Naveen Yadav |మంత్రుల‌తో న‌వ ఎమ్మెల్యే భేటీ..

Naveen Yadav | మంత్రుల‌తో న‌వ ఎమ్మెల్యే భేటీ.. హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 16 Nov 2025 6:09 pm

ఫ్యాక్ట్ చెక్: మహేంద్ర సింగ్ ధోనిని యూకే పోలీసులు అరెస్ట్ చేయలేదు

ముసుగు ధరించిన ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు ఎస్కార్ట్ చేస్తూ తీసుకెళ్తుండగా

తెలుగు పోస్ట్ 16 Nov 2025 6:05 pm

Jubilee Hills |న‌వీన్ గెలుపుతో త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన కాంగ్రెస్ నేత‌…

Jubilee Hills | న‌వీన్ గెలుపుతో త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన కాంగ్రెస్ నేత‌… Warangal

ప్రభ న్యూస్ 16 Nov 2025 6:05 pm

HYD |సీఎం రేవంత్ పోరాట పటిమ అన్ని వర్గాలకు ఆదర్శం : డాక్టర్ కోట నీలిమ

సనత్ నగర్ : బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:55 pm

Temple |శివనామ స్మరణతో…

Temple | శివనామ స్మరణతో… Kamareddy | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:53 pm

Narayanpet |కేంద్ర ప్ర‌భుత్వం విధానాలే అడ్డంకి…

Narayanpet | కేంద్ర ప్ర‌భుత్వం విధానాలే అడ్డంకి… Narayanpet | నారాయణపేట ప్రతినిధి,

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:46 pm

Basara |బాసర క్షేత్రంలో భక్తజన సంద్రం

Basara | బాసర క్షేత్రంలో భక్తజన సంద్రం Basara | బాసర, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:38 pm

HYD |వాస్కులర్, డయాబెటిక్ ఫుట్ కేర్‌పై అవగాహన

HYD | వాస్కులర్, డయాబెటిక్ ఫుట్ కేర్‌పై అవగాహన బంజారా హిల్స్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:30 pm

Govt Hospital |పొలం ప‌నుల‌కు వెళ్లి…

Govt Hospital | పొలం ప‌నుల‌కు వెళ్లి… Karimnagar | కాల్వ శ్రీరాంపూర్,

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:15 pm

House |ఇందిర‌మ్మ ఇంటి గృహ‌ప్ర‌వేశం…

House | ఇందిర‌మ్మ ఇంటి గృహ‌ప్ర‌వేశం… Jagityala |ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:09 pm

Andhra Prabha Smart Edition|ఆశాకిరణం/లెక్కిద్దాం/దోపిడీ

*ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 16-11-2025, 4.00PM* *రాజకీయాల్లో ఆశాకిరణం* *పులులను

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:04 pm

Sports |యువ‌త క్రీడ‌ల్లో రాణించాలి…

Sports | యువ‌త క్రీడ‌ల్లో రాణించాలి… Warangal | వేలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 16 Nov 2025 5:01 pm

భారత బౌలర్ల వీరవిహారం.. సౌతాఫ్రికా-ఎ స్కోర్ ఎంతంటే..

రాజ్‌కోట్: భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత-ఎ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో సఫారీ ఆటగాళ్లకి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఫలితంగా సఫారీలను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా-ఎ జట్టు 30.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో రివాల్డో మూన్సామి (33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెలానో పోట్గీటర్ 23, డయాన్ ఫారెస్టర్ 22, లువాన్-డ్రే ప్రిటోరియస్ 21, ప్రేనేలన్ సుబ్రాయోన్ 15 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో నిషాంత్ సింధు నాలుగు వికెట్లు, హర్షిత్ రాణా 3 తీసి సఫారీలను కుప్పకూల్చారు. వీరికి ప్రసిద్ధ్ కృష్ణ 2, తిలక్ వర్మ 1 వికెట్‌తో తమ వొంతు సహకారం అందించారు. ప్రస్తుతం ఇండియా 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (12), రుతురాజ్ గైక్వాడ్ (3) ఉన్నారు.

మన తెలంగాణ 16 Nov 2025 5:00 pm

Delhi |బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ర‌న్ ఫ‌ర్ జ‌స్టిస్‌…

Delhi | బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ర‌న్ ఫ‌ర్ జ‌స్టిస్‌… Nagar Kurnool |

ప్రభ న్యూస్ 16 Nov 2025 4:54 pm

Temple |అన్న ప్రసాద వితరణ…

Temple | అన్న ప్రసాద వితరణ… Temple | చౌటుప్పల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 16 Nov 2025 4:45 pm

దేశంలో ఎన్నో పాలసీలు చూశాను : చంద్రబాబు

అమరావతి: ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. మన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. చాయ్ వాలా నరేంద్రమోడీ ప్రధాని అయ్యారంటే అది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని కొనియాడారు. దేశంలో ఎన్నో పాలసీలు చూశానని, ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2014లో.. 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 4వస్థానానికి చేరిందని చంద్రబాబు తెలియజేశారు. వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండబోతోందని, 2038 నాటికి ప్రపంచంలో భారత్.. రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబోతోందని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్.. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 16 Nov 2025 4:40 pm

Adilabad |సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం

Adilabad | సోయా కొనుగోలు కేంద్రం ప్రారంభం Adilabad | జైనూర్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 16 Nov 2025 4:23 pm

Adilabad |సోయా కొనుగో్లు కేంద్రం ప్రారంభం

Adilabad | సోయా కొనుగో్లు కేంద్రం ప్రారంభం Adilabad | జైనూర్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 16 Nov 2025 4:23 pm

Ram’s Andhra King Taluka to release a day early

The overwhelming hype for Andhra King Taluka, starring Ram Pothineni and Bhagyashri Borse, has led producers Mythri Movie Makers to advance its release date to November 27th. The decision was made to reward the audience enthusiasm following a string of highly successful and trending promotional materials. Under the direction of Mahesh Babu P, the film […] The post Ram’s Andhra King Taluka to release a day early appeared first on Telugu360 .

తెలుగు 360 16 Nov 2025 4:22 pm

India Collapses at Eden Gardens

India suffered a shocking defeat at the Eden Gardens as South Africa claimed a memorable 30-run win in the opening Test of the two-match series. Chasing only 124, India were bundled out for 93 on a pitch that turned unpredictable. The result not only handed South Africa a rare Test victory on Indian soil but […] The post India Collapses at Eden Gardens appeared first on Telugu360 .

తెలుగు 360 16 Nov 2025 4:18 pm

Srisailam |ఉమామ‌హేశ్వ‌ర స్వామిని ద‌ర్శంచుకున్న ప్రిన్స్ మ‌హేశ్ సోద‌రి

Srisailam | ఉమామ‌హేశ్వ‌ర స్వామిని ద‌ర్శంచుకున్న ప్రిన్స్ మ‌హేశ్ సోద‌రి Srisailam |

ప్రభ న్యూస్ 16 Nov 2025 4:12 pm

Adilabad |కోల్డ్ వేవ్స్‌!

Adilabad | కోల్డ్ వేవ్స్‌! Komuram Bhima | ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో,

ప్రభ న్యూస్ 16 Nov 2025 4:05 pm

CBI to grill BRS leader Putta Madhu

The Central Bureau of Investigation (CBI) issued notices to BRS senior leader and former MLA Putta Madhu to attend for inquiry on Monday. The CBI will grill controversial leader in the High Court advocates couple murder case. Former MLA of Manthani Putta Madhu is set to attend for inquiry to be conducted by CBI sleuths […] The post CBI to grill BRS leader Putta Madhu appeared first on Telugu360 .

తెలుగు 360 16 Nov 2025 4:01 pm

Warangal |స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

Warangal | స్థానిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి Warangal | పాల‌కుర్తి,

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:58 pm

Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2

​The sequel to the blockbuster hit, Akhanda 2, featuring the celebrated God of Masses, Nandamuri Balakrishna, under the direction of Boyapati Srinu, has escalated its anticipation. At a recent Hyderabad gathering, producers disclosed the monumental decision to launch the feature in 3D format, on 5th December worldwide. ​Attendees, including press personnel and enthusiasts, were captivated […] The post Boyapati Srinu promises immersive 3D experience with Akhanda 2 appeared first on Telugu360 .

తెలుగు 360 16 Nov 2025 3:58 pm

MLA |పాడె మోసిన ఎమ్మెల్యే మదన్

MLA | పాడె మోసిన ఎమ్మెల్యే మదన్ Kamareddy | కామారెడ్డి, తాడ్వాయి,

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:52 pm

GUDIVADA |ఘనంగా కార్తీక వన సమారాధన

GUDIVADA | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:51 pm

Gurukula School |ఇక్కడ ఉండం సార్!

Gurukula School | ఇక్కడ ఉండం సార్! Asifabad | బెల్లంపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:47 pm

TEMPLE |భక్త మార్కెండేయ ఆలయంలో మహాన్నదానం

TEMPLE | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు శ్రీశివ పార్వతి సహిత భక్త

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:45 pm

CM Revanth |నాణ్యత ప్రమాణాలు పాటించాలి

CM Revanth | నాణ్యత ప్రమాణాలు పాటించాలి Medaram | గ‌ణ‌పురంభూపాల‌ప‌ల్లి జిల్లా

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:41 pm

డెఫ్లెంపిక్స్‌లో అదరగొట్టిన హైదరాబాద్ షూటర్

టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అరదగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. సూరత్‌కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా రతజ పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కినట్లైంది.

మన తెలంగాణ 16 Nov 2025 3:22 pm

Medaram |తల్లులకు ప్రత్యేక మొక్కలు

Medaram | తల్లులకు ప్రత్యేక మొక్కలు Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:20 pm

MP KESINENI |న‌గ‌రాల అభ్యున్న‌తికి చేయూత

MP KESINENI | విజ‌య‌వాడ, ఆంధ్రప్రభ : కార్తీక మాసంలో చేసే పూజ

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:19 pm

Traffic Police |డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు

Traffic Police | డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు Hyderabad | ఖైరతాబాద్‌,

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:14 pm

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 16 (జనం సాక్షి)సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ …

జనం సాక్షి 16 Nov 2025 3:10 pm

Birsa Munda |బిర్సా ముండా జీవిత చ‌రిత్ర ఆదర్శణీయం

గిరిజన హక్కుల కోసం పోరాడిన మహా వ్యక్తివిజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్బీరసా

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:10 pm

MLA |ముంద‌స్తు వైద్య‌ప‌రీక్ష‌లు ఆరోగ్యానికి మేలు

MLA | ముంద‌స్తు వైద్య‌ప‌రీక్ష‌లు ఆరోగ్యానికి మేలు Ameerpet | అమీర్‌పేట‌, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:07 pm

Karimnagar |మూడు పాడి ఆవుల చోరీ

Karimnagar | మూడు పాడి ఆవుల చోరీ Karimnagar | గన్నేరువరం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Nov 2025 3:02 pm

సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి):నూతనంగా ఎన్నిక కాబోయే సూర్యాపేట ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల సమావేశంను నిర్వహించారు.జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో ప్రెస్ …

జనం సాక్షి 16 Nov 2025 2:59 pm

School |కూర లేదు.. కారంతోనే భోజ‌నం

School | కూర లేదు.. కారంతోనే భోజ‌నం Mahbubabad | కొత్తగూడ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Nov 2025 2:58 pm

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు

హైద‌రాబాద్ ( జనంసాక్షి): ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో …

జనం సాక్షి 16 Nov 2025 2:55 pm

TEMPLE |ఇంద్రకీలాద్రిపై జనసంద్రం

కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు TEMPLE | ఇంద్రకీలాద్రిపై జనసంద్రంఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో

ప్రభ న్యూస్ 16 Nov 2025 2:48 pm

కుప్పకూలిన భారత్.. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఘన విజయం

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 153 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 124 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ లక్ష్య చేధనలో తడబడింది. 10 పరుగుల వద్దే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మూడో డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన సుందర్ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ, అతనికి వేరే ఆటగాళ్ల నుంచ సరైన సహకారం అందలేదు. వరుసగా భారత్ వికెట్లు కోల్పోతూ వచ్చింది.  చివర్లో అక్షర్ పటేల్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో వరుసగా ఫోరు, రెండు సిక్సులు బాదాడు. కానీ, అదే ఓవర్‌లో అక్షర్ భారీ షాట్‌కి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే చివరి బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన సిరాజ్ మార్క్‌రమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్‌కి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇండియా ఇన్నింగ్స్ 9 వికెట్ల నష్టానికి 93 పరుగుల వద్ద ముగిసిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ స్కోర్ దక్షిణాఫ్రికా : 159/10 భారత్: 189/10

మన తెలంగాణ 16 Nov 2025 2:20 pm

World Bank funds used in Bihar polls : PK

Poll strategist turned politician Prashant Kishor’s Jan Suraaj party failed to make any noticeable impact in the just concluded Bihar polls as it failed to secure even a single seat out of 243 assembly constituencies. The embarrassing defeat came as a big shock to Kishor, who was once known for designing electioneering strategies for numerous […] The post World Bank funds used in Bihar polls : PK appeared first on Telugu360 .

తెలుగు 360 16 Nov 2025 2:14 pm

MLA |గులాబీతోనే గుండె నిబ్బరం

MLA | గులాబీతోనే గుండె నిబ్బరం Nalgonda |యాదాద్రి, ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి :

ప్రభ న్యూస్ 16 Nov 2025 2:02 pm

Bhimavaram |వివాదాలు రాకుండా..

Bhimavaram | వివాదాలు రాకుండా.. Bhimavaram, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:50 pm

CM Revanth |ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం… ఇబ్బందుల్లో రైతాంగం

CM Revanth | ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం… ఇబ్బందుల్లో రైతాంగం Siddipet | చిన్న‌కోడూరు,

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:46 pm

‘అఖండ-2’ లేటెస్ట్ అప్‌డేట్.. ఫ్యాన్‌కి థియేటర్‌లో పూనకాలే

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ డబుల్‌ రోల్ చేసి ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ‘అఖండ-2’. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ మరింత హైప్ పెంచుతూ వచ్చాయి. సినిమా టైటిల్ టీజర్, ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ‘తాండవం’ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్‌ని చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా ‘3డి’లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చి సినిమాల్లో ఇదొకటి కానుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసిం. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఎం తేజస్వినీ నందమూరి సమర్ఫణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ చచాంట, గోపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మన తెలంగాణ 16 Nov 2025 1:43 pm

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం : జస్టిస్ గవాయ్

అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. సిజెఐగా తన చివరి కార్యక్రమంలో కూడా అమరావతిలోనే కావడం విశేషం అని.. అన్నారు. ఎపి హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ హాజరయ్యారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నానని, సిజెఐ గా ఇది తన చివరి కార్యక్రమమని తెలియజేశారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అని..సాంఘీక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని అన్నారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం.. ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పవిత్రంగా భావించలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారని గవాయ్ పేర్కొన్నారు. అంశం ప్రాధాన్యతను బట్టి రాజ్యాంగ సవరణ విధానాలను అంబేడ్కర్ ఏర్పాటు చేశారని, కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభం అని.. కొన్ని అంశాల్లో అది చాలా కఠినం అని.. అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే మొదటి రాజ్యాంగ సవరణ, రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగానికి మొదట సవరణచేసుకున్నామని చెప్పారు. రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీం కోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను తీసుకొచ్చిందని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. 1975 వరకూ ఆదేశిక సూత్రాలకంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదని, కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎస్సి వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లలోనూ క్రీమీలేయర్ విధానం ఉండాలన్నది తన అభిప్రాయం అని.. కొన్నేళ్లుగా న్యాయ విద్యలో మహిళలు బాగా రాణిస్తున్నారని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 16 Nov 2025 1:41 pm

Maheshbabu |సెట్‌లో సెల్‌కు దూరంగా మ‌హేశ్‌బాబు!

Maheshbabu | సెట్‌లో సెల్‌కు దూరంగా మ‌హేశ్‌బాబు! Hyderabad | వెబ్ డెస్క్‌,

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:39 pm

MARKET |వ్యవసాయ మార్కెట్‌లో అమ్మ‌కాలు ఇలా..

MARKET | ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ : జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) పరిధిలో

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:37 pm

సొంత గూటికి జడేజా..#TeluguPost #telugu #post #news

తెలుగు పోస్ట్ 16 Nov 2025 1:31 pm

Pathikonda |రగిలిన కక్షలు.. పగిలిన తలలు..

Pathikonda | రగిలిన కక్షలు.. పగిలిన తలలు.. Pathikonda, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:30 pm

Police |మంచి పోలీసును కోల్పోయాం…

Police | మంచి పోలీసును కోల్పోయాం… Nalgonda | సూర్యాపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:29 pm

NTR |ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

కార్యక్రమంలో పాల్గొన్నఎంపీ మహేష్ యాదవ్ NTR | ఏలూరు, ఆంధ్ర ప్రభ బ్యూరో

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:28 pm

MLA |సీఎంఆర్ఎఫ్ పేద‌ల‌కు వ‌రం…

MLA | సీఎంఆర్ఎఫ్ పేద‌ల‌కు వ‌రం… Kamareddy | డోంగ్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 16 Nov 2025 1:21 pm