SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ మహోత్సవాన్ని శాస్త్రోక్త్తంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రధాన అర్చకులు , అర్చక బృందం లక్ష పుష్పార్చన పూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పుష్పాలతో స్వామివారిని అర్చిస్తూ నిర్వహించిన పూజను భక్తులు సేవించి దర్శించుకున్నారు. అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం ... యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీ ఆండాలమ్మకు అత్యంత ప్రీతికరమైన శుక్రవారం రోజు కావడంతో శాస్త్రక్తంగా ఊంజల్ సేవా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణ గావించి ఆలయ అర్చకులు వేద పండితులు వేదమంత్రాలు ఉచ్చరిస్తుండగా మేళతాళాల మధ్య ఆలయ తిరువేదులలో ఊరేగించారు. ఆలయ ప్రకారం లోపల అద్దాల మండపంలో అమ్మవారిని కొలువు తెచ్చి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. సేవా మహోత్సవంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి దీపారాధనతో దర్శించుకున్నారు. శ్రీవారి నిత్యారాబడి....

మన తెలంగాణ 17 Oct 2025 11:17 pm

ధనత్రయోదశి, వివాహాల సీజన్‌లో కొత్త గరిష్టాలు..

ముంబై: ధనత్రయోదశి, దీపావళి పండుగల ముందు బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త

ప్రభ న్యూస్ 17 Oct 2025 11:11 pm

దీపావళికీ నిరాశే

. నాలుగు డీఏలు పెండిరగ్‌. పీఆర్సీ, ఐఆర్‌, పెండిరగ్‌ సమస్యలనేకం. 17 నెలలుగా కనీసం చర్చించని సర్కార్‌. ప్రభుత్వ ఉద్యోగుల తీవ్ర అసహనం. పోరాటం తప్పదంటున్న సంఘం నేతలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: దీపావళి పండుగ సమీపిస్తున్నా కరువు భత్యం(డీఏ) చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగులలో అసహనం వ్యక్తమవుతోంది. ప్రతి ఆరునెలలకు డీఏ విడుదల చేయడం సాధారణ పద్ధతి అయినా… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతున్నా ఆ దిశగా చర్యలు […] The post దీపావళికీ నిరాశే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 11:06 pm

విలువ జోడిస్తే…మైనింగ్‌లో మెరుపులే !

రూ.30 వేల కోట్ల ఆదాయం ఆర్జించే అవకాశం. ఉచిత ఇసుక ప్రయోజనం అందరికీ దక్కాలి. తవ్వకాలపై శాటిలైట్‌, డ్రోన్‌లతో విశ్లేషణ. వడ్డెర్లకు మైనింగ్‌ లీజుల కేటాయింపుపై మార్గదర్శకాలు. గనులు, ఉచిత ఇసుక విధానంపై సమీక్షలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడిరపుతో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ […] The post విలువ జోడిస్తే…మైనింగ్‌లో మెరుపులే ! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 11:03 pm

పల్లె ప్రగతి తిరోగమనం

. పన్ను వసూళ్లలో తీవ్ర నిర్లక్ష్యం. పేరుకున్న బకాయిలు. ఆదాయం లేక కుంటుపడిన గ్రామాభివృద్ధి విశాలాంధ్ర-సచివాలయం: పల్లెల్లో పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం కారణంగా గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,325 గ్రామ పంచాయతీలుండగా…దాదాపు సగం పంచా యతీల్లో పన్ను బకాయిలు భారీగానే పేరుకు పోయాయి. ప్రభుత్వం పన్ను వసూళ్లకు మెరుగైన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మారలేదు. పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడంతో పాటు పంచాయతీలకు రావాల్సిన ఆదాయం సకాలంలో రాకపోవడం వల్ల రహదారులు, తాగునీరు, […] The post పల్లె ప్రగతి తిరోగమనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 10:59 pm

హెచ్‌-1బీ వీసా ఫీజుపై ట్రంప్‌ సర్కార్‌కు షాక్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఒక సంచలన నిర్ణయానికి ఆయన సొంత దేశంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షలు) ఫీజు విధించాలన్న ఆయన ప్రతిపాదనను సవాలు చేస్తూ, దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థ ‘యూఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు కొలంబియా జిల్లా కోర్టులో దావా దాఖలు చేసింది. ట్రంప్‌ సర్కార్‌ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలను, పోటీతత్వాన్ని […] The post హెచ్‌-1బీ వీసా ఫీజుపై ట్రంప్‌ సర్కార్‌కు షాక్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 10:49 pm

అవసరమైతే రెండువైపులా యుద్ధం చేస్తాం

పాక్‌ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్‌ఇస్లామాబాద్‌: సరిహద్దుల్లో భారత్‌ డర్టీ గేమ్స్‌ ఆడుతోందంటూ పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఓ టెలివిజన్‌ ఛానెల్‌తో ఖవాజా ఆసిఫ్‌ మాట్లాడారు. అఫ్గాన్‌తో సరిహద్దు ఘర్షణల నడుమ భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా అందుకు ఆయన బదులిస్తూ… ‘కచ్చితంగా.. దాన్ని తోసిపుచ్చలేము. అందుకు […] The post అవసరమైతే రెండువైపులా యుద్ధం చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 10:47 pm

కానిస్టేబుళ్ల ఫై దొంగ కత్తి తో దాడి..కానిస్టేబుల్ మృతి

కానిస్టేబుళ్ల ఫై దొంగ కత్తి తో చేసిన ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన నగరంలో వినాయక్ నగర్ లో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. నగరంలోని హస్మి కాలనీ కి చెందిన ఓ నేరస్తుడు దొంగతనం కేసులో అనుమానితుడిగా భావించిన సీసీఎస్ కానిస్టేబుళ్లు విఠల్, ప్రమోద్ లు అదుపులోకి తీసుకోని బైక్ మీద శుక్రవారం సీసీఎస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సదురు అనుమానితుడు ఇద్దరు కానిస్టేబుళ్ల మీద కత్తి తో దాడి చేసి పారిపోయడు. కానిస్టేబుళ్లు ప్రమోద్ విఠల్ లకు గాయాలు కావడంతో వారిద్దరిని హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయినట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. మరో వైపు పారిపోయిన నిందితుడి కోసం గాలింపు జరుపుతున్నారు.

మన తెలంగాణ 17 Oct 2025 10:40 pm

జ‌డేజా ఎమోష‌న‌ల్ పోస్ట్

జ‌డేజా ఎమోష‌న‌ల్ పోస్ట్ భారత క్రికెటర్ రవీంద్ర జడేజా తన సతీమణి రివాబా

ప్రభ న్యూస్ 17 Oct 2025 10:35 pm

నవంబర్‌ 11న విద్యాసంస్థలకు సెలవు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జూబ్లిహిల్స్‌ అసెంబ్లి నియోజకవర్గానికి నవంబర్‌ 11న ఉప ఎన్నిక జరగనున్న

ప్రభ న్యూస్ 17 Oct 2025 10:30 pm

యువకుడిని పొడిచి చంపిన చేప

కర్ణాటక లోని కార్వర్‌కు చెందిన మత్సకారుడు అక్షయ్ అనిల్ మజలికర్ (24) అక్టోబర్ 14న సముద్రంలో బోటు అంచున ఉండగా, నీళ్లలో నుంచి ఎగిరి వచ్చిన ఒక చేప అతని కడుపులో పొడిచింది. ఈ చేప నోరు 10 అంగుళాల పొడవుతో మొన తేలి ఉండడంతో మత్సకారునికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా రక్తస్రావం జరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత మృతి చెందాడు. ఆ చేప కందెరకమని చెబుతున్నారు. అనిల్ మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని అతని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. 

మన తెలంగాణ 17 Oct 2025 10:24 pm

బంగ్లాదేశ్ - భారత్ మధ్య దౌత్య వివాదం

త్రిపురలో ఓ గ్రామంలో చొరబడి ముగ్గురు బంగ్లాదేశీయులు పశువులను దొంగిలించుకు పోతుండగా, అడ్డుకున్న గ్రామస్తుడిని చంపడంతో గ్రామస్తులు రెచ్చిపోయి వారు ముగ్గురినీ చంపివేశారు. అక్టోబర్ 15న జరిగిన ఈ ఘటన భారత -బంగ్లా మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ ఈ ఘటన పై తీవ్ర నిరసన తెలిపింది. మృతులకు న్యాయం చేయాలని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. బంగ్లా వాదనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టివేసింది.భారత భూభాగంలో 3 కిలోమీటర్ల దూరంలో బిద్యాబిల్ గ్రామంలో బంగ్లా అక్రమ వలసదారులు, పశువులను దొంగిలిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. వారిపై దొంగలు కత్తులతో దాడిచేసి, ఒకరిని చంపివేయడంతో స్థానికులు తమను తాము రక్షించుకునేందుకు వారితో ఘర్షణ పడి చంపివేశారని తెలిపింది. విషయం తెలిసి, అధికారులు ఆ గ్రామానికి చేరుకునేటప్పడికే ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించాడు. మృతదేహాలను బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జైస్వాల్ తెలిపారు.అక్రమ వలసదారులు కత్తులు, ఇతర ఆయుధాలతో స్థానిక గ్రామస్తులపై దాడిచేసి,ఒకరిని చంపివేయడంతో గ్రామస్తులు వారిని ప్రతిఘటించారని, ఘర్షణలో ఇద్దరు అక్కడికి అక్కడే, మరొకరు ఆస్పత్రిలో చనిపోయారని తెలిపారు. అక్రమ వలసలు ఆపేందుకు, స్మగ్లింగ్ ను అరికట్టేందుకు సరిహద్దుల్లో కంచెలను నిర్మించాలని జైస్వాల్ బంగ్లాదేశ్ కు సూచించారు.

మన తెలంగాణ 17 Oct 2025 10:16 pm

బాసర పుణ్యక్షేత్రం చేరుకున్న శృంగేరి పీఠం జగద్గురు….

బాసర (ఆంధ్రప్రభ) : విజయ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి బాసర శ్రీ

ప్రభ న్యూస్ 17 Oct 2025 10:15 pm

Priyadarshi criticised for his Choice of Films

Priyadarshi emerged as one of the most bankable and highest paid comedians of Telugu cinema. He soon switched paths to full-length roles. As a lead actor, Balagam and Court are the only impressive films that came from Priyadarshi and the Court’s content has been the major USP for the courtroom drama. He played lead roles […] The post Priyadarshi criticised for his Choice of Films appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 9:58 pm

Pending Dues and DA: Big Announcement Likely Tomorrow in Andhra Pradesh

Andhra Pradesh government employees may finally hear the good news they’ve been waiting for. After several delays, the state is preparing to make a much-anticipated announcement that could bring relief to thousands of employees. While expectations were high during the previous Cabinet meeting, the announcement was postponed at the last minute. Now, with Diwali around […] The post Pending Dues and DA: Big Announcement Likely Tomorrow in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 9:51 pm

శ్రమశక్తిని దోచుకోవడానికే!

‘శ్రమ్‌ శక్తి నితి2025’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే జాతీయ కార్మికఉపాధి విధానం ముసాయిదాను రూపొందిం చింది. ముసాయిదా విధానాన్ని చట్టంగా మార్చేముందు ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేసింది. న్యాయమైన, సమ్మిళితమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ విధాన లక్ష్యమని మోదీ ప్రభుత్వం చెపుతోంది. కాకపోతే, ఈ ముసాయిదా విధానంలోని ప్రతి పేజీలోనూ ఏదో ఒక లోపం కన్పిస్తున్నప్పుడు, సమ్మిళిత శ్రామికశక్తిని ఇదెలా సృష్టిస్తుంది? మోదీ సర్కారు యథావిధిగా పెట్టుబడిదారీ విధానానికి […] The post శ్రమశక్తిని దోచుకోవడానికే! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 9:43 pm

అదానీ-గూగుల్‌ డేటా సెంటర్‌ మనకు ఉపయోగమా?

చలసాని శ్రీనివాసరావు గూగుల్‌, అదానీ, ఎయిర్‌టెల్‌ కలిసి విశాఖపట్నంలో 1-గిగావాట్‌ మెగా డేటా సెంటర్‌ కాంపస్‌ (ఏఐ హబ్‌) పెడతారనే వార్తలు చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. రూ. 1.3 లక్షల కోట్లు అయిదు సంవత్సరాల్లో పెట్టుబడి పెడతారని, దీనివల్ల భారీగా ఉపాధి కల్పన జరుగుతుందని ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రైవేటీకరణే మా లక్ష్యం అని ప్రకటించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రత్యక్షంగా ఉద్యోగాలు డేటా సెంటర్లో […] The post అదానీ-గూగుల్‌ డేటా సెంటర్‌ మనకు ఉపయోగమా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 9:42 pm

పేదరిక నిర్మూలన విధానాలు అవశ్యం

జనక మోహనరావు దుంగ విశ్వగురువు’గా అవతరించడానికి భారతదేశం వేస్తున్న అడుగులు, ప్రపంచ వేదికపై సాధిస్తున్న ఆర్థిక వృద్ధి సాధిస్తే ప్రతి భారతీయుడికి గర్వకారణమే. మన దేశం నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందని ప్రభుత్వం చెప్తోంది. అంతరిక్ష పరిశోధనలలో, సాంకేతిక రంగాలలో మన విజయాలు ప్రశంసనీయం. మెరిసే ఆకాశహర్మ్యాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ విప్లవం గురించి మనం గర్వంగా మాట్లాడుకుంటాం. అయితే, ఆర్థిక వృద్ధిలో, మన దేశంలో […] The post పేదరిక నిర్మూలన విధానాలు అవశ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 9:39 pm

ఇది మాయాలోకం…!

రా బావ ఏంటి ఈరోజు ఊహల్లో ఊగుతూ ఈల వేసుకుంటూ వస్తున్నావు. అది సరేగాని నేనింకా 23 సంవత్సరాలు బతకాలని ఉంది. నా కొడుకు, మనవళ్లు ఆనందం చూసినాకెే మరణించాలని ఉంది. గతంలో ఇంద్ర లోకంలో అమృతం తాగి బతకాలనుకున్నంత కాలం బతికేవారట. ప్రస్తుతం ప్రభుత్వం అమ్మే మద్యం తాగి మధ్య వయస్కులే చనిపోతున్నారు. నాకు మాత్రం 2047 వరకు ఎంత ఖర్చు అయినా సరెే బతికి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా మన రాష్ట్రం వెలిగే దశ […] The post ఇది మాయాలోకం…! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 9:37 pm

Photos : Jatadhara Movie Trailer Launch

The post Photos : Jatadhara Movie Trailer Launch appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 9:35 pm

Photos : Telusu Kada Movie Success Meet

The post Photos : Telusu Kada Movie Success Meet appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 9:26 pm

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

దీపావళికి ముందు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. దీపావళి బోనస్ గా పిలుచుకునే పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (పిఎల్‌ఆర్) స్కీం బోనస్ కింద ఒక్కొక్క కార్మికునికి 1.03 లక్షల రూపాయల బోనస్ ను చెల్లింపునకు సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ భట్టి విక్రమార్క దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయూత అందిస్తోందని పేర్కొన్నారు. దీపావళి బోనస్గా 400 కోట్ల రూపాయలను చెల్లించనున్నట్లు, ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1.03 లక్షలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద 39,500 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 18న (శనివారం) కార్మికులకు దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్ , ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సింగరేణి నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మరింత అంకితభవంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు తన దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ బోనస్ సొమ్మును కుటుంబ అవసరాలకు సద్వినియోగం చేయాలని లేదా ప్రభుత్వ పొదుపు సంస్థల్లో పొదుపు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ దీపావళి బోనస్ కేవలం కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు వర్తించదు. భూగర్భంలో 190 మస్టర్లు, ఓపెన్ కాస్ట్ గనులు, సర్ఫేస్‌లో 240 మస్టర్లు పూర్తి చేసిన వారికి రూ 1.03 లక్షల పూర్తి బోనస్ అందుతుంది. అంతకంటే తక్కువ దినాలు పని చేసిన వారికి నిష్పత్తి ప్రకారం బోనస్ చెల్లిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 30 మస్టర్లు పూర్తి చేసిన వారు ఈ బోనస్ పొందడానికి అర్హులు.

మన తెలంగాణ 17 Oct 2025 9:20 pm

బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. ఇంటి యజమాని పై వివాహిత ఫిర్యాదు

బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి కటకటాలపాలయ్యడు ఇంటి యజమాని. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...జవహర్‌నగర్, మధురానగర్‌కు చెందిన అశోక్ ఇంటిలో దంపతులు అద్దెకు ఉంటున్నారు. అక్టోబర్ 4వ తేదీన బాత్‌రూమ్‌లో బల్బు పాడైపోవడంతో ఇంటి యజమాని అశోక్, ఎలక్ట్రిషియన్ చింటూతో కలిసి కొత్తది ఏర్పాటు చేశాడు. హోల్డర్‌లో నిందితుడు సిసి కెమెరాలను అమర్చాడు. ఈ విషయం ఈ నెల 13వ తేదీన అద్దెకు ఉంటున్న దంపతులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులపై అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్టు చేయగా, ఎలక్ట్రిషియన్ చింటూ పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 17 Oct 2025 9:04 pm

ఎసిబి వలలో ఇద్దరు మత్స్యశాఖ అధికారులు

మత్స్యకారులకు మేలు చేయాల్సిన అధికారులు లంచాల కోసం వేధిస్తుండడంతో మత్స్యకారులు అవినీతి అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ తో ఎసిబి అధికారులు విసిరిన వలలో వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధికారిణి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ చిక్కుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డిఎస్‌పి సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... మాదన్నపేట మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ 2023లో 124 మందికి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సభ్యత్వం ఖరారు కాకపోవడంతో అధికారులను ప్రశ్నించగా సభ్యత్వం నమోదు కావాలంటే హైదరాబాద్‌లోని పలు కార్యాలయాలతో ముడిపడి ఉందని మత్స్యశాఖ అధికారిణి నాగమణి తెలిపారు. కానీ నూతన సభ్యత్వాలు జిల్లాల పరిధిలోనే కేటాయించుకోవాలని 2025 ఆగస్టులో ప్రభుత్వం నుండి సర్కులర్ రావడంతో విషయం తెలుసుకున్న మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ నర్సయ్య అధికారులను అడిగారు. నూతన సభ్యత్వాల కోసం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ రూ.80 వేలు డిమాండ్ చేయగా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ నాగమణికి ఫిర్యాదు చేశాడు. కానీ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పిన డబ్బులను ఇస్తేనే నూతన సభ్యత్వాలు ఇస్తానని అధికారిణి నాగమణి చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ రూ.75 వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి కోరిక మేరకే తాను మత్స్యకారుల సంఘం నుంచి లంచం తీసుకున్నట్లు హరీష్ ఒప్పుకున్నాడని, దీంతో వీరిద్దరినీ శనివారం కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు ఎసిబి డిఎస్‌పి సాంబయ్య తెలిపారు.

మన తెలంగాణ 17 Oct 2025 8:58 pm

హీరోయిన్లు కేవలం గ్లామర్ డాల్‌: రాధిక ఆప్టే

హిందీ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా రాణించిన రాధిక ఆప్టే హీరోయిన్ల పట్ల జరిగే అన్యాయాన్ని వివక్షతను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాధిక ఆప్టే హీరోలను బాగా చూపిస్తూ.. హీరోయిన్లను తక్కువ చేసి చూపించే వారిపై మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. “సినిమా కథలు ఎక్కువగా హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్‌గా చూపించడం వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ఎప్పుడైనా సరే హీరోయిన్ హీరో వెనకాల ఉండేలా.. హీరోని కాపాడండి అని అడిగేలాంటి పాత్రల్లోనే చూపిస్తారు. హీరో ముందు ఉంటే హీరోయిన్ వెనకాల లేదా పక్కన నిల్చోవాలి అంతే. హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే సెట్ అవుతారని అనుకుంటారు.. హీరోయిన్లను ఏ విధంగా వాడుకోవాలో కూడా తెలియడం లేదు”అని అన్నారు. అయితే రాధిక ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యల్లో 100% నిజం ఉంది. ఎందుకంటే ఏ సినిమా చూసినా కూడా అందులో హీరోని ఎలివేట్ చేస్తూ హీరోయిజాన్ని చూపిస్తారు తప్ప హీరోయిన్ ని ఎవరు కూడా పట్టించుకోరు. కేవలం ఐటమ్ సాంగ్ లకు లేదా రొమాన్స్ చేసే పాత్రలకు మాత్రమే వారిని తీసుకుంటారు. మిగతా కథ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతుంది.అందుకే రాధిక ఆప్టే ఇలాంటి కామెంట్స్ చేసింది.అయితే హీరోయిన్లను పెట్టి కూడా పవర్ ఫుల్ సినిమాలు తీయవచ్చని ప్రతిసారి ఈ అంశాన్ని ఎత్తి చూపుతుంది రాధిక ఆప్టే.

మన తెలంగాణ 17 Oct 2025 8:51 pm

స్తంభంపల్లిలో దారుణం…

స్తంభంపల్లిలో దారుణం… జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో విషాద

ప్రభ న్యూస్ 17 Oct 2025 8:50 pm

జపాన్ మాజీ ప్రధాని టోమిచి మురాయమా కన్నుమూత

తన దేశ దురాక్రమణకు గురైన ఆసియా బాధితులకు 1995లో ‘మురాయమా ప్రకటన’ ద్వారా క్షమాపణలు చెప్పిన జపాన్ మాజీ ప్రధాని టోమిచి మురాయమా శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 101 సంవత్సరాలు. జపాన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ అధిపతి మిజుహో ఫుకుషిమా ప్రకటన ప్రకారం, మురాయమా తన స్వస్థలమైన నైరుతి జపాన్‌లోని ఓయిటాలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. 1994 నుంచి 1996 వరకు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మురాయమా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ చర్యలకు చారిత్రాత్మక క్షమాపణలు తెలిపారన్నది గమనార్హం. 

మన తెలంగాణ 17 Oct 2025 8:46 pm

పరిగి అటవీ కార్యాలయంలో ఎసిబి దాడులు

వికారాబాద్ జిల్లా, పరిగి అటవీ శాఖ కార్యాలయంలో ఎసిబి అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఎసిబి డిఎస్‌పి ఆనంద్‌  కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో సీతాఫలాల టెండర్లకు అనంతసాగర్ సమీపంలోని ఓ కాంట్రాక్టర్ రూ.15 లక్షలకు టెండర్లు వేయగా జిఎస్‌టి ఇతర ఖర్చులతో కూడిన మొత్తం రూ.18 లక్షల వరకు టెండర్లు దక్కించుకున్నాడు. సీతాఫలాలు అడవి, ఇతర ప్రాంతాల నుంచి తెంపి తరలించేందుకు ప్రతిరోజూ పర్మిట్లు అటవీ శాఖ అధికారులు ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా రూ.50 వేలు ఇవ్వాలని పరిగి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం సెక్షన్ ఆఫీసర్లు బి.సాయికుమార్,మహమ్మద్ మోహినుద్దీన్‌తో పాటు డ్రైవర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇందులో కాంట్రాక్టర్ పండ్లు తీసుకువెళ్లేందుకు రోజు వారి అనుమతులు పొందేందుకు రూ.50 వేలు ఇవ్వాలని సెక్షన్ అధికారులు డిమాండ్ చేశారు. అయితే, అంత డబ్బులు లేవని పండ్లు మురిగిపోతున్నాయని, అవి కుళ్లిపోతే తమకు నష్టం వస్తుందని బాధితుడు వారికి చెప్పాడు. దీంతో కనీసం రూ.40 వేలు అయినా లంచం ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం బాధితుడు డబ్బులు తీసుకుని పరిగికి వచ్చినప్పుడు డ్రైవర్ సహాయంతో తీసుకున్నారు. వెంటనే సెక్షన్ అధికారులను ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెక్షన్ అధికారులతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్టు ఎసిబి డిఎస్‌పి తెలిపారు.

మన తెలంగాణ 17 Oct 2025 8:38 pm

మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊర‌ట‌..

ఏపీ మద్యం కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి

ప్రభ న్యూస్ 17 Oct 2025 8:37 pm

రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

 సిద్దిపేట జిల్లా, ములుగు తహసీల్దార్ కార్యాలయం వద్ద గల రాజీవ్ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజీవ్ రహదారి డివైడర్‌పై గడ్డి కటింగ్ చేస్తున్న ఇద్దరు కార్మికులను ఆర్‌టిసి గరుడ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ములుగు మండలం, కమలాబాద్‌కి చెందిన బోయిని సాయిలు (65), మర్కుక్ మండలం, పాములపర్తికి చెందిన లెంకల రాజమల్లు (55) అనే ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. కార్మికులను ఢీకొన్న బస్ గోదావరిఖని డిపోకు చెందినదిగా తెలిసింది. హైదరాబాద్ వైపు నుంచి గోదావరిఖనికి బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అతివేగంగా బస్ ను నడపడం ఈ ప్రమాదానికి కారణంగా తెలిసింది. ఘటనా స్థలానికి చురుకున్న పోలీసులు మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపడతున్నారు.

మన తెలంగాణ 17 Oct 2025 8:32 pm

Pradeep Ranganathan’s Dude opens on a Strong Note

Pradeep Ranganathan has scored two resounding blockbusters like Love Today and Dragon. His recent offering Dude released in Telugu and Tamil languages today and the film opened on an impressive note. The film has been super strong in Tamil Nadu and dominated other releases. Across the Telugu states, Dude opened better than Siddhu Jonnalagadda’s Telusu […] The post Pradeep Ranganathan’s Dude opens on a Strong Note appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 8:08 pm

51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

విజయవాడ (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : 2025–26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51

ప్రభ న్యూస్ 17 Oct 2025 8:08 pm

వృద్ధురాలి నుంచి రూ. 35.23లక్షలు దోచుకున్న సైబర్ నేరస్థులు

లండన్‌లో కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని వృద్ధురాలిని బెదిరించి రూ.35.23లక్షలు సైబర్ నేరస్థులు దోచుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...హైదరాబాద్‌కు చెందిన వృద్ధురాలు(61)కి వాట్సాప్ కాల్ వచ్చింది. బాధిత మహిళ కుమారుడు లండన్‌లో ఉంటున్నాడు. ఫోన్ చేసిన వ్యక్తి తాను డాక్టర్ స్టీవ్ రోడ్రీగుజ్ మాట్లాడుతున్నానని చెప్పాడు. సౌత్ మాంచెస్టర్ జనరల్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నానని చెప్పాడు. మహిళ కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తలకు తీవ్రగాయాలయ్యాయని, లగేజీ మిస్సయ్యిందని తెలిపాడు. ఆస్పత్రిలో అధికారికంగా చేర్చలేదని, అనదికారికంగా చేర్చామని చికిత్స కోసం వెంటనే డబ్బులు పంపించాలని చెప్పాడు. సైబర్ నేరస్థుడు చెప్పిన మాటలు నమ్మిన బాధితురాలు ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు పలు మార్లు రూ.35,23,070 ట్రాన్ఫ్‌ర్ చేసింది. మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో తన కుమారుడు చికిత్స పొందుతున్న ఫొటో చూపించాలని కోరింది. దానికి నిరాకరించిన సైబర్ నేరస్థులు బాధితురాలితో వాట్సాప్‌లో చేసిన ఛాటింగ్‌ను డిలీట్ చేశాడు . దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ నేరస్థులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 17 Oct 2025 8:03 pm

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పదేళ్లు బీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, ఆ పార్టీ అధికారంలోనూ ఉన్నప్పటికీ అభివృద్ధి జరగలేదని అసదుద్దీన్ విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న మురికివాడల్లో సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. సెంటిమెంట్ కంటే అభివృద్ధి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే సాధించిందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.. బీఆర్‌ఎస్ ఓట్లన్నీ ఎంపీ ఎన్నికలలో బీజేపీకి మళ్లినట్లుగా స్పష్టమవుతోందని ఆయన విశ్లేషించారు. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా అసద్ స్పష్టం చేశారు. అయితే తాను ప్రచారంలో మాత్రం పాల్గొనబోనని విస్పష్టం చేశారు. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయానికి ఎంఐఎం కార్యకర్తలు, నాయకులు సహకరించాలని కోరారు.

మన తెలంగాణ 17 Oct 2025 7:58 pm

నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెప్తున్నా: మంత్రి సీతక్క

‘నా తల్లి తండ్రులపై ప్రమాణం చేసి చెబుతున్నా, నన్ను కన్న సమ్మయ్య సమ్మక్క సాక్షిగా చెపుతున్నా’ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి రాద్దాంతం జరగలేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాద్దాంతం జరిగిందన్న అంశాన్ని బిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు నిరూపించగలడా? అని ప్రశ్నించారు. క్యాబినెట్ అజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదని అన్నారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి సీతక్క శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తన తల్లి తండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి హరీష్ రావుకి సీతక్క సవాల్ విసిరారు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విడివిడిగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ జరగలేదని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్‌ఎస్ పార్టీయేనని అన్నారు. అబద్ధానికి ఆరడుగుల సాక్ష్యం హరీష్ రావు అంటూ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలోనే రోడ్లపై అడ్వకేట్లను చంపింది బీఆర్‌ఎస్ నేతలేనని అన్నారు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్‌ఎస్ పార్టీనేనని మండిపడ్డారు. కేసీఆర్ ఫాం హౌజ్ కి పరిమితమైతే రేవంత్ రెడ్డి ప్రజా పాలన అందిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో తూతూ మంత్రంగా క్యాబినెట్ సమావేశాలు జరిగేవని అన్నారు.హరీష్ రావుపై కేసీఆర్ కూతురు కవిత అనేక విషయాలను బయట పెట్టారని, కవిత ఆరోపణలపై హరీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గన్ కల్చర్ తెచ్చిందే బీఆర్‌ఎస్. ఇబ్రహీం పట్నంలో రియల్ ఎస్టెట్ గొడవల్లో తుపాకులతో కాలిస్తే ఇద్దరు చనిపోయారని గుర్తు చేశారు. హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేట కేంద్రంలో సబ్ రిజిస్టార్ కార్యాలయ ఆవరణలో తుపాకితో కాల్పులు జరిపి 42 లక్షలు ఎత్తుకు పోయిన సంగతి మర్చిపోయారా..? అని నిలదీశారు. నాటి మంత్రులకు మాట్లాడే స్వేచ్చ లేదని అన్నారు అంతా పంజరంలో చిలుకలేనని, అయితే తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలు స్వేచ్చగా మాట్లాడుకుంటున్నారని వివరించారు. గతంలో క్యాబినెట్ సమావేశాన్ని కెసిఆర్ నామమాత్రంగా మార్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తున్నారని అన్నారు.

మన తెలంగాణ 17 Oct 2025 7:54 pm

దానికి ఇంకా చాలా టైం ఉంది.. ఇప్పడే ఆలోచించేది లేదు: అగార్కర్

ఇటీవలే ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్... ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సిరీస్‌లో దాదాపు 7 నెలల గ్యాప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మళ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో ఈ సిరీస్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్లు.. 2027 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అంతా కోరుకుంటున్నారు. ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా స్పందించారు. ప్రపంచకప్‌కి ఇంకా చాలా సమయం ఉందని.. ఇప్పుడే దాని గురించి ఆలోచించేది లేదని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం భారత్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ టీంలో రోహిత్, విరాట్ సభ్యులు. వారిద్దరూ అద్భుత ఆటగాళ్లను చాలాసార్లు చెప్పాను. జట్టుకు ఏది ముఖ్యమో అదే చేస్తాం. వన్డే ప్రపంచకప్‌కి ఇంకా రెండు సంవత్సరాల టైం ఉంది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. ఇది కేవలం వారిద్దరి విషయంలోనే కాదు.. కుర్రాళ్లకు వర్తిస్తుంది. ఇప్పటికే పరుగుల పరంగానే కాకుండా చాలా ట్రోఫీలు గెలిచిన చరిత్ర వారిద్దరికి ఉంది. ఒక్క సిరీస్‌లో పరుగులు చేయనంత మాత్రాన పక్కన పెట్టేది లేదు. అలా అని భారీగా రన్స్ చేసినా వరల్డ్ కప్ గురించి ఇప్పుడే ఆలోచించేది లేదు. మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి’’ అని అగార్కర్ అన్నారు.

మన తెలంగాణ 17 Oct 2025 7:46 pm

రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

నల్గొండ (ఆంధ్రప్రభ) : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డేను

ప్రభ న్యూస్ 17 Oct 2025 7:45 pm

కోట్లు ముంచిన కేటుగాడు..

మంథని, ఆంధ్రప్రభ : మంథని పట్టణంలో వ్యాపార పెట్టుబడుల పేరిట భారీ మొత్తంలో

ప్రభ న్యూస్ 17 Oct 2025 7:37 pm

బాసర ఆర్జీయూకేటీ వీసీకి సన్మానం

బాసర, (ఆంధ్రప్రభ) : బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్

ప్రభ న్యూస్ 17 Oct 2025 7:27 pm

Fact Check: Tamannaah, Samantha and Rakul Preet Not Registered as Jubilee Hills Voters

Tamannaah, Samantha and Rakul Preet Not Registered as Jubilee Hills Voters

తెలుగు పోస్ట్ 17 Oct 2025 7:22 pm

ఏసీబీ వ‌ల‌కు చిక్కిన మత్స్య శాఖ అధికారి..

ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : వరంగల్ జిల్లా మత్స్య శాఖ కార్యాలయంలో రూ.75,000

ప్రభ న్యూస్ 17 Oct 2025 7:19 pm

ADB |డిసిసి చీఫ్ పదవి బొజ్జు పటేల్‌కే ఇవ్వాలి

ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : అదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

ప్రభ న్యూస్ 17 Oct 2025 7:11 pm

రచ్చలేపుతున్న ‘కాంతార-1’.. కలెక్షన్లతో దూసుకుపోతుంది..

రిషబ్‌ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాంతార: ఛాప్టర్ 1’. 2022లో వచ్చి ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చలేపుతోంది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.717 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇందులో రూ.105 కోట్లు తెలుగు రాష్ట్రాల నుంచ రాబట్టినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో కన్నడ సినిమాగా ‘కాంతార: ఛాప్టర్ 1’ నిలిచింది. ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో రూ.1200+ కోట్లతో ‘కెజిఎఫ్-2’ మొదటి స్థానంలో ఉంది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ‘కాంతార: ఛాప్టర్ 1’ రిలీజ్‌ రోజే అత్యధిక వసూళ్లు (రూ.89+ కోట్లు) చేసిన కన్నడ సినిమాగా నిలిచింది. 24 గంటల్లో ‘బుక్ మై షో’లో 1.28 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ పోర్టల్‌లో ఈ ఏడాది ఈ రేంజ్‌లో టికెట్లు సేల్ కావడం విశేషం.

మన తెలంగాణ 17 Oct 2025 7:09 pm

లగ్జరీ బస్సు బీభత్సం.

ములుగు, (ఆంధ్రప్రభ): జిల్లాలోని ములుగు రాజీవ్ రహదారి పై విషాదం చోటుచేసుకుంది. ఆర్టికల్చర్

ప్రభ న్యూస్ 17 Oct 2025 7:04 pm

ఆలయాభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి..

వేములవాడ, (ఆంధ్రప్రభ) : రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర

ప్రభ న్యూస్ 17 Oct 2025 6:55 pm

ఈ సిరీస్ మా వాళ్లకు అగ్నిపరీక్షే: వార్నర్

ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు టీం ఇండియా ఆ దేశానికి వెళ్లింది. ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఈ సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చాలా గ్యాప్‌ తర్వాత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌లు ఆడుతున్న సిరీస్ ఇది కావడంతో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సిరీస్‌ కోసం జట్లను ఎంపిక చేసిన విషయంలో సెలక్టర్లపై చాలానే విమర్శలు వచ్చాయి. అందులో సంజూ శాంసన్‌ని వన్డే జట్టులో ఎంపిక చేయకపోవడం ఒకటి. అయితే తాజా ఈ విషయంపై ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. సంజూ శాంసన్, రింకూ సింగ్‌లపై ప్రశంసలు కురిపించాడు. సంజూ, రింకూలు జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకునేందుకు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ‘‘టిం ఇండియా టి-20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకొనేందుక సంజూ, రింకూలు చాలా కష్టపడ్డారు. ఐపిఎల్‌లో అద్భుత ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా రింకూ ఐపిఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. భారత్‌లో ఇప్పటికే ఎందరో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఫియల్‌లెస్ యంగ్‌స్టర్లు కూడా వచ్చేశారు. ఇది భారత క్రికెట్‌కి శుభపరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియాకు అగ్ని పరిక్ష వంటిది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్ అన్నాడు. అక్టోబర్ 19 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్, అక్టోబర్ 29 నుంచి ఐదు టి-20ల సిరీస్ జరుగనుంది.

మన తెలంగాణ 17 Oct 2025 6:42 pm

Jublee Hills Bye Elections : జూబ్లీహిల్స్ ప్రజలు ముందుగానే ఫిక్సయిపోయారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతుంది.

తెలుగు పోస్ట్ 17 Oct 2025 6:30 pm

Dude Review : Lighthearted entertainer with a youthful vibe

Dude follows the story of Gagan (Pradeep Ranganathan) and his relative and childhood friend, Kundana (Mamitha Baiju). When Kundana falls in love with Gagan, he refuses — and vice versa. Another man, Pardhu (Hridhu Haroon), enters the picture, and unforeseen circumstances bring Kundana and Gagan together in marriage. The rest of the film delves into […] The post Dude Review : Lighthearted entertainer with a youthful vibe appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 6:13 pm

తిరురపతి కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

తిరుపతి:  తిరుపతి కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. కలెక్టరేట్ భవనాన్ని బంుతలో పేల్చేస్తామండటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ బృందం రంగంలోకి దిగాయి. కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ ఛాంబర్‌తో పాటు కార్యాలయంలోని వివిధ శాఖలకు చెందిన గదులను పరిశఈీలించిన తర్వాత ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధరించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ అధికారిక మెయిల్‌కు తమిళనాడు నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. గడిచిన 15 రోజుల్లో బాంబు బెదిపింపు మొయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

మన తెలంగాణ 17 Oct 2025 5:59 pm

Midhun Reddy : ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డికి ఊరట

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది

తెలుగు పోస్ట్ 17 Oct 2025 5:57 pm

Varun Tej lines up a New Film

Mega Prince Varun Tej has delivered a series of debacles which impacted his business. A couple of films got delayed and the actor was completely focused on Korean Kanakaraju. The actor completed major portions of the shoot of the film directed by Merlapaka Gandhi and he is on a paternity break. The actor will complete […] The post Varun Tej lines up a New Film appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 5:52 pm

Telangana : రేపటి బంద్ కు కాంగ్రెస్ మద్దతు

రేపు బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది

తెలుగు పోస్ట్ 17 Oct 2025 5:45 pm

ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్నఇద్దరు అరెస్టు

విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి; ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి రాబడిన సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్న ఉత్తర్ ప్రదేశ్ నివాసి సాజాద్ హుస్సైన్ , మహారాష్ట్ర నివాసి తౌఫీక్ ఆలం షేక్ లను ధర్మవరము పోలీసులు ఈనెల 16వ తేదీన అరెస్టు చేసినట్లు శ్రీ సత్య సాయి జిల్లా యస్.పి. సతీష్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారము జిల్లా పోలీసు కార్యలయం లోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్ లో ఈ కేసు వివరాలను […] The post ఉగ్రవాద సంస్థ ISI తో సంబంధమున్నఇద్దరు అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 5:40 pm

క్యాన్సర్ చికిత్సకు ఎల్‌ఓసీ మంజూరు..

ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

ప్రభ న్యూస్ 17 Oct 2025 5:36 pm

ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు

రిషి విద్యాలయ ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఋషి విద్యాలయంలో ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలలో భాగంగా, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డీ భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ స్వరూ కిరణ్ స్వరూప సింగ్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి త్రీ మోడల్ లో శిశు కేంద్రీకృత విద్యాబోధనను అందిస్తూ, వ్యక్తంకర ,వ్యక్తం తగ్గత భేదాలను గుర్తిస్తూ వినూత్న బోధన చేపడుతున్నామని తెలిపారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక ను […] The post ఉత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 5:32 pm

కాకతీయ విద్యా నికేతన్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం

విశాలాంధ్ర -ధర్మవరం; ప్రపంచ ఆహార దినోత్సవమును పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శన గావించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి పాఠశాల డైరెక్టర్లు శెట్టిపి పద్మ ,శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు జింక్ ఫుడ్స్ కు దూరంగా ఉండవలెనని, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా 2025 ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా […] The post కాకతీయ విద్యా నికేతన్ లో ఘనంగా ప్రపంచ ఆహార దినోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 5:28 pm

Cyber Crime : కొత్తదారుల్లో మోసానికి దిగుతున్న సైబర్ నేరగాళ్లు.. ఫేక్ యాక్సిడెంట్ పేరుతో ట్రాప్

సైబర్ నేరగాళ్లు కొత్త దారులతో మోసగించేందుకు సిద్ధమవుతున్నారు

తెలుగు పోస్ట్ 17 Oct 2025 5:25 pm

మెగా రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి..

రజిని హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ఆర్గనైజేషన్ సంస్థ.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో ఈ నెల 21వ తేదీ పోలీస్ అమరవీరుల సంస్కరణ దిన సందర్భంగా తలసేమియా చిన్నారుల కోసం ధర్మవరం పోలీస్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రజిని హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బత్తలపల్లి లో తల సేమియా చిన్నారులు కు ప్రతినెల రక్తం ఎంతో […] The post మెగా రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 5:24 pm

‘లవ్ అండ్ బ్రేకప్’అనే థీమ్‌తో

‘లవ్ అండ్ బ్రేకప్’ అనే థీమ్‌తో హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రేమ, విరహం

ప్రభ న్యూస్ 17 Oct 2025 5:19 pm

మరోసారి దాతృత్వమును చాటుకున్న సందా రాఘవ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సంధర రాఘవ మరోసారి తన దాతత్వమును చాటుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 27వ వార్డు వైయస్సార్ కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు అన్నం రాజేశ్వరి గుండెపోటుతో మృతి చెందారు. ఐటీడీపీ టీం సభ్యులు ఆనంద్ రెడ్డి విషయం తెలియజేసిన వెంటనే చేనేత ప్రముఖులు టిడిపి నాయకులు సంద రాఘవ కు తెలియజేయగా, వారు అందుబాటులో లేనందున వారి తరఫున పదివేల రూపాయలు రాజేశ్వరి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మీకు ఎల్లప్పుడూ అండగా […] The post మరోసారి దాతృత్వమును చాటుకున్న సందా రాఘవ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 5:05 pm

మా హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇచ్చాం: హరీశ్ రావు

హైదరాబాద్: కాంట్రాక్టుల్లో వాటాల కోసం కాంగ్రెస్ నేతల మధ్య తగాదాలు వస్తున్నాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఈ ఏడాది అతి తక్కువ పరిశ్రమలు వచ్చాయని అన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లోహరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల పంచాయితీ చెప్పుకోవడానికే కేబినేట్  మీటింగ్ అని మంత్రులు గ్రూపులుగా విడిపోయారని, కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు. దండుపాళ్యంలో ముఠాకంటే అధ్వాన్నంగా మారిందని, కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సిఎం కెసిఆర్ ఢిల్లీకి తిరిగి లోకల్ రిజర్వేషన్ల వాట, నీళ్ల వాటాను సాధించారని కొనియాడారు. తమ హయాంలో పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. మీరు వ్యాపార వేత్తలకు తుపాకులు పెడుతున్నారని గన్ కల్చర్ తెచ్చారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.   

మన తెలంగాణ 17 Oct 2025 5:00 pm

బంద్‌ను విజయవంతం చేయాలి : బూడిద లింగయ్య యాదవ్

మునుగోడు, (ఆంధ్రప్రభ): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో,

ప్రభ న్యూస్ 17 Oct 2025 4:58 pm

పండుగ సీజన్‌కు లెగసీ విస్కీ ప్రత్యేక ప్యాక్స్

పండుగ సీజన్‌కు లెగసీ విస్కీ ప్రత్యేక ప్యాక్స్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : బకార్డి

ప్రభ న్యూస్ 17 Oct 2025 4:53 pm

‘జటాధర’ ట్రైలర్ వచ్చేసింది.. అందరు యాక్టింగ్ కుమ్మేశారు..

హైదరాబాద్: స్టైలిష్ హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జటాధర’. ఫాంటసీ, హారర్ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘పూర్వం ధనాన్ని దాచిపెట్టి... మంత్రాలతో బంధనాలు వేసేవారు’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతోంది. ట్రైలర్‌లోని ప్రతీ షాట్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘ధనపిశాచి’ అనే పాత్రలో బాలీవుడ్ నటి సోనాక్షి నటన, నమ్రతా శిరోధ్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ నటన ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. సుధీర్ బాబు కూడా యాక్టింగ్‌ కుమ్మేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు గోస్ట్ హంటర్ పాత్రలో నటిస్తున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్‌లో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు వెంకటేశ్ కల్యాణ్, అభిషేక్ అగర్వాల్ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.

మన తెలంగాణ 17 Oct 2025 4:53 pm

రాజావర్ధన్ రెడ్డి జయంతి..రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ

విశాలాంధ్ర- గూడూరు: కర్నూలు కేడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి తనయుడు మాజీ ఎంపీపీ స్వర్గీయ రాజా వర్ధన్ రెడ్డి 47వ జయంతి వేడుకలకు టిడిపి నేతలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం మండలంలోని కే నాగలాపురంలో టిడిపి మండల కన్వీనర్ జె సురేష్ అధ్యక్షతన డి రాజవర్ధన్ రెడ్డి జయంతి వేడుకలను టిడిపి నేతలు ఘనంగా జరుపుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జె సురేష్ మాట్లాడుతూ మంచికి మానవత్వానికి మారుపేరుగా నిలిచి […] The post రాజావర్ధన్ రెడ్డి జయంతి..రోగులకు పండ్లు, బ్రేడ్లు పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 4:41 pm

దీపావ‌ళి పండుగ‌ను ఆనందంగా జ‌రుపుకోండి….

దీపావ‌ళి పండుగ‌ను ఆనందంగా జ‌రుపుకోండి…. వరంగల్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : బాణసంచా అమ్మకంలో

ప్రభ న్యూస్ 17 Oct 2025 4:39 pm

ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన

విశాలాంధ్ర-నర్సీపట్నం ( అనకాపల్లి జిల్లా ): సాక్షి దినపత్రికకు నోటీసులు ఇచ్చి , సిబ్బందిని 170 ప్రశ్నలతో వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించి మెమో రాండం ఇవ్వడమైనది. ఏపీయూడబ్ల్యూజే స్టేట్ సెక్రటరీ సిహెచ్ బి ఎల్ స్వామి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ డి బాబు, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సకిరెడ్డి నానాజీ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు భీమిరెడ్డి సత్యనారాయణ, […] The post ఏపీయూడబ్ల్యూజే నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆందోళన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 4:32 pm

హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ మోసంపై బాధితుల ఆగ్రహం

హెల్త్ అండ్ వెల్త్ కంపెనీ మోసంపై బాధితుల ఆగ్రహం ఆందోళ‌న‌కు సీపీఐ నాయ‌కుల

ప్రభ న్యూస్ 17 Oct 2025 4:32 pm

సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె గాంధీ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించి కార్మికుల నిర‌స‌న‌

ప్రభ న్యూస్ 17 Oct 2025 4:19 pm

సాక్షిపై కక్ష సాధింపులకు నిరసనగా జర్నలిస్టులు ఆందోళన

విశాలాంధ్ర-అనకాపల్లి: నెల్లూరు జిల్లాలోని సాక్షి కార్యాలయం పై దాడులు, అక్రమ కేసులకు నిరసనగా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం నిరసనకు దిగిన జర్నలిస్టులు,ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన జర్నలిస్టులు, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, దాడులను అరికట్టాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని నినాదాలు. అనంతరము అనకాపల్లి ఆర్డీవో ఆయేషా కు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఆళ్ల వెంకటప్పారావు, రామచంద్రరావు, మళ్ల భాస్కరరావు, భీమరశెట్టి గణేష్, వీరబాబు, పెద్దాడ నాయుడు, చాగంటి సర్వారావ్, ఎల్లపు రమణజి, […] The post సాక్షిపై కక్ష సాధింపులకు నిరసనగా జర్నలిస్టులు ఆందోళన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 4:19 pm

Video : Mood Of Telangana : Boath Election Survey 2025

The post Video : Mood Of Telangana : Boath Election Survey 2025 appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 4:18 pm

గుజరాత్ మంత్రిగా రవీంద్ర జడేజా భార్య

గాంధీనగర్: గుజరాత్‌లో మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగితా మంత్రులందరూ గురువారం రాజీనామా సమర్పించారు. దీంతో శుక్రవారం కొత్త కేబినెట్ ఏర్పాటు అయింది. గాంధీనగర్‌లో 26 మంది సభ్యలతో కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వారికి ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు. 1990లో రాజ్‌కోట్‌లో జన్మించిన రివాబా. ఆత్మియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2016 ఏప్రిల్ 17న రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. 2019లో బిజెపిలో చేరారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. బిజెపిలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళ విభాగానికి చీఫ్‌గా వ్యవహరించారు.

మన తెలంగాణ 17 Oct 2025 4:17 pm

Fact Check: Viral Video Does Not Show Patna Metro

The viral video showing passengers entering the Metro station without tickets is not from Patna

తెలుగు పోస్ట్ 17 Oct 2025 4:09 pm

హెచ్-1బీ ఫీజుల పెంపు: ట్రంప్ సర్కార్‌ను కోర్టుకు లాగిన చాంబర్ ఆఫ్ కామర్స్

వలస విధానాలపై దూకుడుగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయానికి ఆయన సొంత దేశంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షలు) ఫీజు విధించాలన్న ఆయన ప్రతిపాదనను సవాలు చేస్తూ, దేశంలోని ప్రముఖ వాణిజ్య సంస్థ ాయూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు కొలంబియా జిల్లా కోర్టులో గురువారం దావా దాఖలు చేసింది. ట్రంప్ సర్కార్ […] The post హెచ్-1బీ ఫీజుల పెంపు: ట్రంప్ సర్కార్‌ను కోర్టుకు లాగిన చాంబర్ ఆఫ్ కామర్స్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 4:09 pm

ఆర్టిసి బస్సు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ములుగు తహశీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై పనిచేస్తున్న రోడ్డు డివైడర్ పై గడ్డి కత్తిరిస్తున్న కూలీలను ఆర్టిసి బస్సు ఢీకొని అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టిసి బస్సు ఢీకొన్న కూలీలు సాయిలు, రాజమల్లు గా పోలీసులు గుర్తించారు.  

మన తెలంగాణ 17 Oct 2025 4:08 pm

Jatadhara Trailer: Spooky Mythical Adventure

Nava Dhalapathy Sudheer Babu is coming up with a unique fantasy adventure Jatadhara directed by Venkat Kalyan and Abhishek Jaiswal and produced by Zee Studios and Prerna Arora of Ess Kay Gee Entertainment. After making impression with its teaser and songs, the film’s trailer has been dropped today. Superstar Mahesh Babu unveiled the trailer. The […] The post Jatadhara Trailer: Spooky Mythical Adventure appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 4:03 pm

Andhra Prabha Smart Edition |స్థానికం ఎప్పుడు/వనం వీడినా పోరే/బిగ్​బాస్​ హౌస్​లో…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 17-10-2025, 4.00PM స్థానికం ఎప్పుడు.. హైకోర్టు ఆస్కింగ్​ వనం

ప్రభ న్యూస్ 17 Oct 2025 4:01 pm

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

ప్రభ న్యూస్ 17 Oct 2025 3:58 pm

టీమిండియా క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి

గుజరాత్ కొత్త మంత్రివర్గంలోకి రివాబా జడేజా భార్య విజయంపై రవీంద్ర జడేజా అభిమానుల హర్షం ఎంతో మంది సినీ, క్రీడా రంగానికి చెందిన వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు మంత్రులుగా కూడా అవకాశం సంపాదించారు. తాజాగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ భార్యకు మంత్రి పదవి దక్కింది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా […] The post టీమిండియా క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 3:54 pm

కనకదుర్గమ్మకు కానుకగా 2 కోట్ల ఆభరణాలు

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాలతో కూడిన బంగారపు ఆభరణాలను కానుకగా కీర్తిలాల్‌ జ్యూయలరీ నిర్వాహకులు అందజేశారు.

తెలుగు పోస్ట్ 17 Oct 2025 3:50 pm

చింతూరు ఏజెన్సీలో మృతదేహాల కలకలం

చింతూరు ఏజెన్సీలో మృతదేహాల కలకలం సోకిలేరు వాగు వద్ద రెండు మృతదేహాలు ఉన్నట్లు

ప్రభ న్యూస్ 17 Oct 2025 3:46 pm

ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ..

కీలక నేత ఆశన్న సహా 208 మంది లొంగుబాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.మావోయిస్టుల అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్‌ రూపేశ్‌తో పాటు అభూజ్‌మఢ్ ప్రాంతం సహా సుమారు 208 మంది నక్సలైట్లు శుక్రవారం బస్తర్ జిల్లా జగ్‌దల్‌పూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు.లొంగుబాటు సందర్భంగా వారు తమ వద్ద ఉన్న సుమారు 153 ఆయుధాలను స్వచ్ఛందంగా సమర్పించి, కేంద్ర హోంశాఖకు అప్పగించి జనజీనవ స్రవంతిలో […] The post ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Oct 2025 3:32 pm

భక్తుల విశ్వాసానికి ప్రతీక కోడె మొక్కు

కోడెల‌ను వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించాలిప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Oct 2025 3:22 pm

ప్రపంచకప్‌కి ముందు.. పాక్‌ జట్టులో కీలక మార్పు..?

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. లీగ్ ఏదైనా సరే చెత్త ప్రదర్శనలతో విమర్శలు ఎదురుకుంటోంది. తమ దేశం ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దరశలోనే వైదొలిగిన పాక్.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆసియాకప్‌లో ఫైనల్స్ వరకూ వచ్చి భారత్ చేతిలో చిత్తయింది. దీంతో జట్టులో మార్పలు చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోడర్డు నిర్ణయం తీుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా టి-20 జట్టులో ప్రస్తుత ఉన్న కెప్టెన్‌ని తప్పించి అతడి స్థానంలో మరో యువ క్రికెటర్‌కు ఆ బాధ్యతలు అప్పిగిస్తారని టాక్. యువ క్రికెటర్ షాదాబ్ ఖాన్.. గాయం కారణంగా ఆసియా కప్‌కి దూరమయ్యాడు. అతడు తిరిగి జట్టు లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం పాక్‌కి కెప్టెన్ సల్మాన్ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ 30 టి20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించినప్పటికీ.. అతడి బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం దారుణంగా పడిపోయింది. ఆసియాక‌ప్‌-2025లో 7 మ్యాచ్‌లు ఆడిన అఘా.. 12 స‌గ‌టుతో 72 ప‌రుగులు చేశాడు. దీంతో సల్మాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి.. షాదాబ్‌కు ఆ బాధ్యతలు ఇవ్వాలని పిసిబి భావిస్తోందట. 

మన తెలంగాణ 17 Oct 2025 3:15 pm

క‌లెక్ట‌ర్‌కు దివ్యాంగులు, వృద్ధుల మొర‌

క‌లెక్ట‌ర్‌కు దివ్యాంగులు, వృద్ధుల మొర‌ జెడ్పీలో స్వాభిమాన్ దివ్యాంగుల గ్రీవెన్స్ఇప్ప‌టి వ‌ర‌కు 169

ప్రభ న్యూస్ 17 Oct 2025 3:14 pm

Kantara DOP for NBK’s Film

Kannada Cinematographer Arvind Kashyap worked for Kannada movies like 777 Charlie, Kantara and other films. His work in Kantara: Chapter 1 has been receiving top class appreciation. In one of the interviews before the film’s release, Arvind Kashyap revealed about the hard work they have put for some of the episodes. He also explained about […] The post Kantara DOP for NBK’s Film appeared first on Telugu360 .

తెలుగు 360 17 Oct 2025 3:03 pm