మిడ్ మానేర్లో రాజన్నసిరిసిల్ల ఎస్పీ బోటింగ్
మిడ్ మానేర్లో రాజన్నసిరిసిల్ల ఎస్పీ బోటింగ్
నెయ్యిని వేడి నీటిలో కలిపి తీసుకుంటే ఏమౌతుంది?
రోజూ ఉదయాన్నే వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసి.. ఆ నీటిని తాగాలి. రెగ్యులర్ గా ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.... ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం మాత్రం ఆగడం లేదు. మన పూర్వీకులు మాత్రం చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపారనే చెప్పాలి. వారు ప్రతి ఆహారం.. కెమికల్స్ లేకుండా, ఆర్గానిక్ గా ఇంట్లోనే పండించుకొని తినేవారు. కానీ.. ఇప్పుడు అలా కాదు.. ప్రతిదీ కొనుక్కొని తినాల్సిందే. పండ్లు, కూరగాయాలు కూడా కెమికల్స్ తోనే పండిస్తున్నారు. అందుకే ఏది తిన్నా జబ్బులు తప్పడం లేదు. అయితే.. ఇలాంటి ఆహారం మధ్యలో కూడా హెల్దీగా ఉండాలంటే.. కొన్ని రెమిడీలు ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా నెయ్యితో చేసే ఒక పని.. మనం ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. అవేంటో చూద్దాం... నెయ్యిని రెగ్యులర్ గా తమ ఆహారంలో భాగం చేసుకునేవారు చాలా మందే ఉన్నారు. అయితే... అలా కాకుండా.. రోజూ ఉదయాన్నే వేడి నీటిలో ఒక స్పూన్ నెయ్యి వేసి.. ఆ నీటిని తాగాలి. రెగ్యులర్ గా ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.... మలబద్దకం... ఈరోజుల్లో చాలా మంది కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో మలబద్దకం ఒకటి. దీనికి ఈ నెయ్యి వాటర్ మంచి పరిష్కారం. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలిపి ఉదయాన్నే తాగాలి. అది కూడా పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం సమస్య అనేది ఉండదు. నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీవక్రియను నియంత్రించడమే కాకుండా.. జీర్ణ వ్యవస్థను సమస్యల నుంచి దూరం గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడం: ఊబకాయం సమస్యలు ఉన్నవారు వేడి నీటిలో నెయ్యి కలిపి తినవచ్చు. దీనిలోని లినోలిక్ ఆమ్లం శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వులను కరిగించడంలో , బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి: నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీటితో కలిపినప్పుడు, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది వైరస్లు , బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. చర్మ ఆరోగ్యం: నెయ్యిలోని వివిధ పోషకాలు, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఉంచడంలో సహాయపడతాయి. పురుషులు, మహిళలు ఇద్దరికీ, వేడి నీటితో కలిపిన నెయ్యి తాగడం వల్ల ముఖం సహజంగా మెరుస్తూ ఉంటుంది. మెదడు పనితీరు: నెయ్యిలోని ముఖ్యమైన పోషకాలు జ్ఞాపకశక్తి , అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇటువంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో, మీ రోజువారీ దినచర్యలో వేడి నీటితో కలిపిన నెయ్యిని జోడించడానికి ప్రయత్నించండి.
శరీరంలో ఇక్కడ నొక్కితే.. కడుపులో గ్యాస్ పరార్ అవుతుంది
ఇటీవల చాలా మంది గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా కడుపుబ్బరం వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీంతో ఈ సమస్యను తగ్గించుకునేందుకు రకరకాల టానిక్స్, ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా.? కడుపులో గ్యాస్ సమస్య రాగానే చాలా మంది ట్యాబ్లెట్స్ లేదా సిరప్లను తీసుకుంటారు. అయితే గ్యాస్ను తరిమికొట్టడంలో అక్కుప్రెషర్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా.? శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాలపై ఒత్తిడికి గురి చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై, కండరాలు సడలిస్తాయి. దీంతో గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తంది. అయితే అక్యుప్రెషర్ పాయింట్స్ ఏవి అనేది తెలియాల్సి ఉంటుంది. బొడ్డుపైన బొడ్డుకు సుమారు నాలుగు అంగుళాలపై నొక్కడం వల్ల ఫలితం ఉంటుంది. ఈ పాయింట్ను సీవీ12 పాయింట్గా చెబుతారు. ఇక్కడ ఒత్తిడి చేయడం వల్ల ఉదరం, మూత్రాశయం, పిత్తాశయంపై ప్రభావం కనిపిస్తుంది. తేలికగా ఒత్తిడి చేస్తూ, గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే గ్యాస్ సమస్య నుంచి క్షణాల్లో ఉపశమనం లభిస్తుంది. చీలమండ పై భాగంలో చీలమండ నుంచి మూడు అంగుళాల పైన మసాజ్ చేయడం వల్ల గ్యాస్తో కలిగే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనిని ఎస్పీ6 పాయింట్గా చెబుతారు. కడుపులో గ్యాస్ ఏర్పడి నొప్పిగా ఉంటే.. వెంటనే ఈ భాగంలో నొక్కడం లేదా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే పొట్ట కింది అవయవాలు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. ఇలా సున్నితం మసాజ్ చేయడం వల్ల పొట్టలోని గ్యాస్ బయటకు వెళ్లి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. బొడ్డు కింద బొడ్డుకు ఒకటిన్నర అంగుళ కింద నొక్కడం వల్ల కూడా గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ పాయింట్ను సీవీ6గా చెబుతుంటారు. ఈ భాగంలో తేలికగా నొక్కి, మసాజ్ చేయాల్సి ఉంటుంది. రెండు నుంచి మూడు మినిషాల పాటు ఇలా చేస్తే గ్యాస్ బయటకు పోయి, ఉపశమనం లభిస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి.. అక్యుప్రెషర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అయితే ఈ విధానం పాటించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల సూచనలు కచ్చితంగా పాటించాలి. ఆక్యుప్రెషర్ పాయింట్లను నొక్కే సమయంలో గాఢంగా శ్వాస తీసుకుంటూ, నిదానంగా శ్వాస వదలాలి. గట్టిగా నొక్కకూడదు. ఏ ఆక్యుప్రెషర్ పాయింట్లను ప్రెస్ చేయాలో తెలుసుకోవాలి. వాటి స్థానాలు కచ్చితంగా తెలిసిన తర్వాత మాత్రమే నొక్కాలి. ఈ ప్రక్రియలో భాగంగా ఏమైనా నొప్పి కలిగినట్లు అనిపిస్తే వెంటనే ఆపేసి, వైద్యులను సంప్రదించాలి.
పెద్దపల్లి బస్డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్ .. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం జీవో
పెద్దపల్లి బస్డిపో ఏర్పాటుకు లైన్ క్లియర్ .. రూ. 11.70 కోట్లు రిలీజ్ చేస్తూ ప్రభుత్వం జీవో
నాగర్ కర్నూల్ లో అక్రమ మైనింగ్.. తెల్లవారుజామున రైతుల అరెస్టులు.. గ్రామస్తుల ఆందోళన
నాగర్ కర్నూలు: జిల్లాలో బల్మూర్ మండలంలోని మైలారం గ్రామం గుట్టపై అక్రమ మైనింగ్ చేపట్టొద్దని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో రిలే నిరాహార దీక్ష చేయాలని మైలారం గ్రామస్తులు నిర్ణయించారు. దీంతో పోలీసులు గ్రామంలోని రైతులు, మహిళలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోమవారం ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో పొలంలో పనులకు వెళ్లిన పలువురు రైతులను, గ్రామంలోని మహిళలను […]
అమ్మా, నాన్న క్షమించండి, బతకాలంటే భయమేస్తోంది.. కలకలం రేపుతున్న విద్యార్థి సూసైడ్ నోట్
అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది అంటూ మెడికల్ కాలేజీ విద్యార్థి(Mediacal College Student) సూసైడ్ నోట్(Suicide Note) రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
షాట్ సర్క్యూట్ తో మూడు షాపులు దగ్ధం..
షాక్ సర్క్యూట్ తో మూడు షాపులు దగ్ధమైన ఘటన మధిర పట్టణంలో చోటు చేసుకుంది.
Trump: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తా- ట్రంప్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పుకొచ్చారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ(Washington DC)లో జరిగిన ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు.
Thandel: Geetha in plans to sell Theatrical Rights
Naga Chaitanya’s Thandel is the most expensive film in the actor’s career. The makers are extremely confident on the film and they spent lavishly. The digital deal recovered a portion of the investment and Thandel has to do well in theatres for the makers to end up as a safe bet. GA2 Pictures are the […] The post Thandel: Geetha in plans to sell Theatrical Rights appeared first on Telugu360 .
Accident –సంగుపేట బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లారీ –ఇద్దరికీ గాయాలు
జోగిపేట, జనవరి20 (ఆంధ్రప్రభ)నాందేడ్-ఆకోలా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సోమవారం తెల్లవారుజామున బండల లోడ్ తో కర్నూల్ బేతం చెరువు నుంచి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్ వెళ్తున్న లారీ అందోల్ మండలం సంగుపేట వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఉన్న వంతెన పై నుంచి అదుపుతప్పి కింద పడింది. లారీకి సంబంధించిన టైర్లు మొత్తం బ్రిడ్జిపై ఉండిపోయాయి. లారీ నుజ్జునుజ్జు అయ్యింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లినర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో లారీ […]
Mohan Babu University issue reaches Chief Minister
The entire Manchu family has been in the news for wrong reasons. The family issues are now open to the world and they are dragging themselves badly and the entire family lost their respect. Now, the new issue of Mohan Babu University has reached the notice of Chief Minister Chandrababu Naidu. The private hostels located […] The post Mohan Babu University issue reaches Chief Minister appeared first on Telugu360 .
క్రీడలతో యువతకు గుర్తింపు :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
క్రీడలతో యువతకు గుర్తింపు :ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వామ్మో చలి.. పొద్దు పొడిచినా.. వణుకుతున్నారు..
వామ్మో చలి.. పొద్దు పొడిచినా.. వణుకుతున్నారు..
వ్యవసాయేతర భూములను గుర్తించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
వ్యవసాయేతర భూములను గుర్తించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
Divya : రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నటుడు సత్యరాజ్ కూతురు
అయితే, ఎవరూ ఊహించని విధంగా అతని కుమార్తె దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.
గ్రామస్తుల నిర్ణయం మేరకే.. జీపీకి సీఎం తండ్రి పేరు పెట్టాం
గ్రామస్తుల నిర్ణయం మేరకే.. జీపీకి సీఎం తండ్రి పేరు పెట్టాం
తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. ఈ వారంలో విచారణకు హరీశ్.!
తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ.. ఈ వారంలో విచారణకు హరీశ్.!
యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అతి వేగం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జనగామ మండలంలోని పెంబర్తి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.
Israel – Hamas ceasefire: యుద్ధ భూమిలో శాంతి కపోతం – 93 మంది బందీలు విడుదల
.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒప్పందం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30గంటలకు అమల్లోకి రావాల్సి ఉండగా.. దాదాపు మూడు గంటలు ఆలస్యమైంది. హమాస్ నుంచి ఇజ్రాయెల్ బందీల జాబితా విడుదలలో జాప్యం కావడంతో తొలుత శాంతి ఒప్పందం అమలుపై సందిగ్దత నెలకొంది. చివరకు ఇజ్రాయెల్ కు చెందిన ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేసింది. గాజాకు చేరుకున్న రెడ్ క్రాస్ ప్రతినిధులకు ఈ […]
రాష్ట్రంలోనే మొదటిసారి మహిళా కబడ్డీ అసోసియేషన్ ఏర్పాటు
రాష్ట్రంలోనే మొదటిసారి మహిళా కబడ్డీ అసోసియేషన్ ఏర్పాటు
జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : కలెక్టర్లు విజయేందిర బోయి
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ : కలెక్టర్లు విజయేందిర బోయి
గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు
గుడ్ న్యూస్: జనవరి 21 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్లు
Viral: లైక్స్ కోసం వెర్రి చేష్టలు.. మనిషిని బురదలో పూడ్చి లైక్ చేయాలని రిక్వెస్ట్
సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యేందుకు కొందరు యువకులు వెర్రీ చేష్టలకు పాల్పడుతున్నారు.
ఈ ఆరు అలవాట్లు చాలు జుట్టు ఊడిపోవడానికి..!
ప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మిస్తాం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రతి గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మిస్తాం : ఎమ్మెల్యే పాయల్ శంకర్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తా: ట్రంప్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిరోధిస్తా: ట్రంప్
WEF 2025 –నేటి నుంచి దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు –హాజరుకానున్న ఎపి, తెలంగాణ సీఎం లు
దావోస్ – స్వీట్జర్లాండ్ లోని దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకి వేదిక కాబోతోంది. నేటి నుంచి 24 వరకూ జరిగే ఈ సదస్సులో. ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు.. అలాగే.. అన్ని దేశాల ప్రతినిధులూ వస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు తాము ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నదీ.. ప్రతినిధులు.. ఈ సదస్సులో చెబుతారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు.. వ్యాపార దిగ్గజాలతో సమావేశాలు పెట్టుకొని.. ఏపీ, తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించబోతున్నారు. తెలంగాణ టార్గెట్: తెలంగాణ ప్రభుత్వం […]
ఆదిలాబాద్ జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లాలో అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాజర్షి షా
Israel-Hamas ceasefire: గాజాలో కాల్పుల విరమణ.. సొంత స్థలాలకు చేరుకుంటున్న ప్రజలు
Israel-Hamas ceasefire: గాజాలో కాల్పుల విరమణ.. సొంత స్థలాలకు చేరుకుంటున్న ప్రజలు
పోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది, రెడ్కార్నర్ నోటీస్కు హైదరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు.
మైలారంలో ఉద్రిక్త వాతావరణం.. మహిళలను అరెస్టు చేసిన పోలీసులు..
నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఖో ఖో ప్రపంచ కప్ విజేతగా భారత్.. మహేశ్ బాబు, రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఖోఖో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులలో భారత జట్లు విజయం సాధించి.. ప్రపంచ విజేతలుగా నిలిచారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
వైభవంగా చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవం : సునీతారెడ్డి
వైభవంగా చాముండేశ్వరీ ఆలయ వార్షికోత్సవం : సునీతారెడ్డి
పెద్ద సినిమాలకు ఓటీటీ రైట్స్ చాలా కీలకంగా మారాయి. నిర్మాతలకు బిగ్ సపోర్ట్ నిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో అత్యధిక రేట్కి అమ్ముడుపోయిన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది. అదే సమయంలో కలెక్షన్లు చర్చనీయాంశం అవుతుంది. కలెక్షన్ల పోటీ నెలకొంది. దీనికితోడు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతోపాటు ఓటీటీ రైట్స్ కూడా కీలకంగా మారింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఓటీటీ రైట్స్ రూపంలోనే భారీగా వస్తున్నాయి. ఇవే నిర్మాతలకు కాపాడుతున్నాయి. థియేటర్లో సినిమా ఆడినా, ఆడకపోయినా ఓటీటీ ల నుంచి పెద్ద సినిమాలు భారీగా వసూళ్లు చేస్తున్నారు నిర్మాతలు. ఇదే ఇప్పుడు చాలా మంది నిర్మాతలను నిలబెడుతుంది కూడా. మరి ఇండియా వైడ్గ్ అత్యధికంగా ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయిన టాప్ 10 సినిమాలు, వాటి ఓటీటీ రేట్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో టాప్లో డార్లింగ్ ప్రభాస్ ఉన్నారు. ఆయన నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీ ఏకంగా రూ.375కోట్లతో టాప్లో ఉంది. అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ మూవీ సుమారు రూ. 1200కోట్ల కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. రెండో స్థానంలో కన్నడ స్టార్ యష్ ఉన్నారు. ఆయన `కేజీఎఫ్ 2`తో కన్నడ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ రూ.320కోట్లకు అమ్ముడు పోయాయి. అమెజాన్ ప్రైమ్ ఈ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమా థియేట్రికల్గా రూ.1200కోట్లు రాబట్టింది. మూడో స్థానంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన `ఆర్ఆర్ఆర్` ఉంది. రాజమౌళి రూపొందించిన ఈ మూవీ సుమారు రూ.300కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయినట్టు సమాచారం. డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసిన `పుష్ప 2` కూడా టాప్ 4లో నిలిచింది. సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ రూ.275కోట్లు సేల్ అయ్యాయి. నెట్ ఫ్లిక్స్ ఈ రైట్స్ దక్కించుకుంది. ఈ మూవీ కలెక్షన్లు రూ.1900కోట్లకు దగ్గర్లో ఉంది. read more: కొరటాల శివ దర్శకత్వలో అల్లు అర్జున్ మూవీ?, బ్యాక్ డ్రాప్ తెలిస్తే మతిపోవాల్సిందే.. `పుష్ప 2` ఎఫెక్ట్ ఐదో స్థానంలో ప్రభాస్ నటించిన `సలార్` నిలిచింది. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ మూవీ రూ.250కోట్లకి ఓటీటీ రైట్స్ అమ్మారు మేకర్స్. ఈరైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సుమారు రూ.700కోట్ల కలెక్షన్లని రాబట్టింది. also read: `ఆదిత్య 369` షూటింగ్లో నడుము విరగొట్టుకున్న బాలయ్య, కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! ఆరో స్థానంలో కూడా ప్రభాస్ ఉన్నారు. ఆయన నటించిన `ఆదిపురుష్` సైతం భారీగా అమ్ముడు పోయింది. ఈ మూవీ కూడా రూ. 250కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యాయి. ప్రైమ్ ఈ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఇలా మూడు సినిమాలతో ప్రభాస్ టాప్లో ఉన్నారు. ఏడో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయని పవన్.. ప్రస్తుతం నటిస్తున్న `ఓజీ` భారీగా ఓటీటీ రైట్స్ సేల్ అయ్యాయి. ఈ మూవీ రూ.200కోట్లు అమ్ముడుపోయిందట. నెట్ ఫ్లిక్స్ ఈ రైట్స్ సొంతం చేసుకుంది. సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. also read: సీఎంగా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంగా లోకేష్, మరి చంద్రబాబు?.. టీడీపీ, జనసేన మధ్య ముదురుతున్న వార్? ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్ నిలిచారు. ఈ మూవీ రూ.160కోట్లకు ఓటీటీ రైట్స్ అమ్మేశారట. అమెజాన్ ప్రైమ్ ఈ రైట్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై నిరాశ పరిచిన విషయం తెలిసిందే. read more: `గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్ ని రామ్ చరణ్ ముందే ఊహించాడా? కాలమే సమాధానం చెబుతుందంటూ స్టేట్మెంట్ ఇక తొమ్మిదో స్థానంలో ఎన్టీఆర్ `దేవర` నిలిచింది. ఈ సినిమా రూ.150కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యాయి. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సుమారు. రూ.450 నుంచి 500కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. read more: పుష్ప-2 : కేరళలో డిజాస్టర్ కు అసలు కారణం ? ఇక తొమ్మిదో స్థానంలో ఎన్టీఆర్ `దేవర` నిలిచింది. ఈ సినిమా రూ.150కోట్లకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యాయి. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సుమారు. రూ.450 నుంచి 500కోట్ల వరకు కలెక్ట్ చేసిందని సమాచారం. read more: `సంక్రాంతికి వస్తున్నాం` సీక్వెల్, రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టోరీ స్టార్ట్ అయ్యేది అక్కడే? also read: `ఫతే` మూవీ 10 రోజుల కలెక్షన్లు.. దర్శకుడిగా మారిన సోనూసూద్కి గట్టి దెబ్బ?
పేదల కోసం సీపీఐ అలుపెరగని పోరాటం : చాడ వెంకటరెడ్డి
పేదల కోసం సీపీఐ అలుపెరగని పోరాటం : చాడ వెంకటరెడ్డి
గంగా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి ..బిహార్లో ఘటన
గంగా నదిలో పడవ బోల్తా.. ముగ్గురు మృతి ..బిహార్లో ఘటన
ఒక్క పసుపు బోర్డు ఏర్పాటుతో అన్నీ మారిపోవు :ఎమ్మెల్సీ కవిత
ఒక్క పసుపు బోర్డు ఏర్పాటుతో అన్నీ మారిపోవు :ఎమ్మెల్సీ కవిత
జియో మరో సంచలనం, అందుబాటులోకి VoNR సేవలు.. ఏంటీ టెక్నాలజీ, ఎలా పనిచేస్తుంది?
టెలికం రంగంలో సరికొత్త విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. VoNR పేరుతో కొత్త సేవలను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇంతకీ VoNR అంటే ఏంటి.? ఎలా పని చేస్తుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. రిలయన్స్ జియో టెలికం రంగంలో సరికొత్త విప్లవానికి తెర తీసిన విషయం తెలిసిందే. టెలికం కంపెనీలకు ధీటుగా అన్ లిమిటెడ్ కాల్స్, ఓటీటీతో సహా అనేక ఆకర్షణీయమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే జియో తాజాగా యూజర్ల కోసం VoNR టెక్నాలజీని తీసుకొచ్చింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. VoNR సేవ అంటే.. జియో తీసుకొచ్చిన VoNR సేవలతో పోటీదారుల గుండెల్లో భయం మొదలైంది. కోట్లాది మంది యూజర్లకు ఈ సేవల ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఈ అధునాతన టెక్నాలజీ కాల్స్ లో ఉపయోగపడుతుంది. జియో 5జీ సేవలు ఉపయోగిస్తున్న వారందరికీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలోఅన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు VoLTE (వాయిస్ ఓవర్ LTE) సాంకేతికతను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. జియో కూడా ఇప్పటి వరకు ఇదే సేవలను అందించింది. అయితే తాజాగా 5జీ యూజర్ల కోసంVoNR టెక్నాలజీ ద్వారా సేవలను అందిస్తోంది. VoLTEతో పోలిస్తే VoNR నాణ్యత మెరుగ్గా ఉంటుంది ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసే సమయంలో అనవసర శబ్దాలు మీకు వినిపించవు. మాట్లాడే వ్యక్తి వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆడియో HD నాణ్యతతో వినిపిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీతో కాల్స్ నాణ్యత పెరుగుతుందన్నమాట. దీంతో పాటు ఈ సరికొత్త టెక్నాలజీతోనెట్వర్క్, కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ సమస్యలు ఉండవు. నెట్వర్క్ బలహీనంగా ఉన్నా కాల్లో ఎలాంటి సమస్యలు ఉండవు. ఇది VoNR టెక్నాలజీ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇప్పుడు జియో 5G వినియోగదారులు VoNR టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది. జియో కొత్త సాంకేతికతతో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, BSNL కంపెనీలకు గట్టి దెబ్బ పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టెక్నాలజీ అందిస్తున్న మొదటి కంపెనీగా జియో నిలిచింది. కాగా త్వరలోనే ఇతర కంపెనీలు సైతం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Today Weather Update (20-01-2025): నేటి వాతావరణం అప్డేట్ ఇదే
నేటి వాతావరణం అప్డేట్ ఇదే
Telangana : గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్ రెడీ?
తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు రెడీ అవుతున్నారు
Balakrishna: ఆదివారం ఆ పని మాత్రం అస్సలు చేయను.. బాలయ్య షాకింగ్ కామెంట్స్ (వీడియో)
బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj).
All set for Panchayat Elections in February:
If developments in Telangana Government circles are to believed, then Panchayat Elections are all set to be held in February. According to the highly placed sources, Revanth Reddy Sarkar is making moves to release the notification for Panchayat Elections in February second week and complete the entire election process by March. Already it has been […] The post All set for Panchayat Elections in February: appeared first on Telugu360 .
TTD: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన
తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshan) ఆదివారంతో ముగిశాయి.
విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన దంతాలపల్లి మండల కేంద్రంలోని బొడ్లాడ స్టేజి గోప్యా తండాలో చోటు చేసుకుంది.
వీరెవర్రా బాబూ... దేవుడి హుండీలో దొంగనోట్లు
వీరెవర్రా బాబూ... దేవుడి హుండీలో దొంగనోట్లు
KTR : కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనుందా? విచారణకు పిలిచి?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించే అవకాశముంది
Revanth Reddy : దావోస్ కు చేరుకున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి దావోస్ లో పర్యటించనున్నారు
Fire Accident: హైవేపై రన్నింగ్ కారులో మంటలు .. పూర్తిగా దగ్దమైన కారు
హైవేపై రన్నింగ్ కారులో మంటలు చేలరేగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్(Choutuppal) లో చోటు చేసుకుంది.
Sankranthi 2025 Box-office Report
The Sankranthi 2025 holiday season has come to an end and three films Game Changer, Daaku Maharaaj and Sankranthiki Vastunnam tested their luck. Victory Venkatesh’s Sankranthiki Vastunnam directed by Anil Ravipudi emerged as a clear winner in the game. The film performed exceptionally well and recovered the investments in just three days. All the revenue […] The post Sankranthi 2025 Box-office Report appeared first on Telugu360 .
జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం.. 3 గంటల పాటు లారీలో ఇరుక్కున్న డ్రైవర్..
నాందేడ్ - ఆకోలా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nirupam Paritala: పబ్లిక్లో భార్యతో అలా చేసిన డాక్టర్ బాబూ.. మామూలోడు కాదంటూ నెటిజన్ల కామెంట్స్
బీచ్లో రొమాంటిక్ ఫోజులతో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు
KTR: కాంగ్రెస్ పాలనలో కటింగ్లు, కటాఫ్స్.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి ఫైర్ అయ్యారు.
సంగుపేట బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ రాళ్ల లోడు లారీ
సంగుపేట బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ రాళ్ల లోడు లారీ
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం..
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. వాషింగ్టన్ డీసీలో మైనస్ డిగ్రీల టెంపరేచర్ ఉండటంతో ఇండోర్ స్టేడియంలో ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు, పలువురు ప్రతినిధులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు. భారత్ నుంచి ఇప్పటికే అంబానీ దంపతులు అమెరికా చేరుకుని.. ట్రంప్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం తరపున ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి విదేశాంగమంత్రి జైశంకర్ […]
‘ఒక దేశం, -ఒక పెవిలియన్’ లో తెలంగాణ ప్రదర్శన.. ఆరు రాష్ట్రాలకు కేంద్రం అవకాశం
‘ఒక దేశం, -ఒక పెవిలియన్’ లో తెలంగాణ ప్రదర్శన.. ఆరు రాష్ట్రాలకు కేంద్రం అవకాశం
Tirumala : పది రోజుల్లో తిరుమల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మొక్కులు చెల్లించుకుంటారు
ప్రాజెక్టుల భద్రతకు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్!
ప్రాజెక్టుల భద్రతకు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్!
నా కెరీర్లోనే ఇది బిజీయెస్ట్ ఇయర్
నా కెరీర్లోనే ఇది బిజీయెస్ట్ ఇయర్
అర్హులకు ఇండ్లు ఇస్తం..హౌసింగ్ శాఖను పునరుద్ధరిస్తం: మంత్రి పొంగులేటి
అర్హులకు ఇండ్లు ఇస్తం..హౌసింగ్ శాఖను పునరుద్ధరిస్తం: మంత్రి పొంగులేటి
Cyber Crimes: డిజిటల్ అరెస్ట్ స్కామర్లకు షాక్ ఇచ్చిన యువకుడు.. వీడియో వైరల్
డిజిటల్ అరెస్ట్(Digital arrest) పేరుతో వీడియో కాల్ చేసిన స్కామర్లకు(Scamers) ఓ యువకుడు షాక్(Shock) ఇచ్చాడు.
రేషన్ కార్డులపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రేషన్ కార్డులపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చాంపియన్స్ ట్రోఫీ టీమ్ మేనేజర్గా హెచ్సీఏ సెక్రటరీ దేవ్రాజ్
చాంపియన్స్ ట్రోఫీ టీమ్ మేనేజర్గా హెచ్సీఏ సెక్రటరీ దేవ్రాజ్
విద్యా రంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి : టీపీటీఎఫ్
విద్యా రంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి : టీపీటీఎఫ్
ఆ హెడ్జ్ ఫండ్ ఏం చెబితే అదే పబ్లిష్ చేశాం: హిండెన్బర్గ్!
ఆ హెడ్జ్ ఫండ్ ఏం చెబితే అదే పబ్లిష్ చేశాం: హిండెన్బర్గ్!
ఏడాదిలో 402 మంది రైతుల ఆత్మహత్య : హరీశ్ రావు
ఏడాదిలో 402 మంది రైతుల ఆత్మహత్య : హరీశ్ రావు
సీనియర్ నటుడు నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) గతంలో సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు.
Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
Gold Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం.. లేటెస్ట్ బంగారం ధరలు
విషాదం.. కల్తీ మద్యంతో ఏడుగురు మృతి..
బీహార్: పశ్చిమ చంపారన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం కారణంగా ఏడుగురు మృతి చెందారు. దీంతో అధికారులు విచారణకు ఆదేశించింది. గత కొన్ని రోజులుగా మరణాలు సంభవించినప్పటికీ పోలీసు అధికారి ప్రకారం.. ఆదివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. లౌరియా పోలీస్ స్టేషన్ పరిధిలోనే అన్ని మరణాలు సంభవించాయని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) శౌర్య సుమన్ ధృవీకరించారు. కల్తీ మద్యం సేవించడం వల్లే ప్రాణనష్టం జరిగిందని స్థానికులు పేర్కొంటుండగా, గత రెండు మరణాలకు మద్యం […]
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఆ ఇద్దరికి రెడ్కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు పోలీసుల కసరత్తు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తుంది.
వాతావరణ మార్పులను అరికట్టలేని అభివృద్ధి వృథా!
వాతావరణ మార్పులను అరికట్టలేని అభివృద్ధి వృథా!
జొకోవిచ్ X అల్కరాజ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్లోకి ప్రవేశం
జొకోవిచ్ X అల్కరాజ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్లోకి ప్రవేశం
కో-ఆప్షన్ కబ్జాలకు నో-ఆప్షన్..
అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూముల ఆక్రమణకు నో ఆప్షన్ అంటూ కొల్లగొట్టారు.
డీడీఎన్ పథకంలో మరో 270 టెంపుల్స్.. ఒక్కో ఆలయానికి నెలకు రూ.10 వేలు
డీడీఎన్ పథకంలో మరో 270 టెంపుల్స్.. ఒక్కో ఆలయానికి నెలకు రూ.10 వేలు
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. ఫోటోలు వైరల్
భారత జావెలిన్ ఛాంపియన్ నీరజ్ చోప్రా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చాడు. తన వివాహాన్ని రసహ్యంగా ఉంచిన చోప్రా తాజాగా బయటపెట్టారు. ఆదివారం రాత్రి తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. “నా కుటుంబంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను. మమ్మల్ని ఈ క్షణానికి చేర్చిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞతలు. నీరజ్ లవ్ హిమానీ” అని చోప్రా తన పోస్ట్కు క్యాప్షన్లో పెట్టాడు. దీంతో అభిమానులు, పలువురు సినీ, రాజకీయ, […]
Bogus Pensions: సర్కార్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరికీ పింఛన్లు కట్!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
ఆ జిల్లాల అధ్యక్ష స్థానాల మార్పు తప్పదా..?
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్లో మరో మలబార్ షోరూమ్ ఓపెన్
హైదరాబాద్లో మరో మలబార్ షోరూమ్ ఓపెన్
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మార్కో సీక్వెల్.?
మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ మార్కో సీక్వెల్.?
ఖో ఖో వరల్డ్ కప్లో.. ఇండియా డబుల్ ధమాకా
ఖో ఖో వరల్డ్ కప్లో.. ఇండియా డబుల్ ధమాకా
Hero Vishal: ఆ పార్టీ లో అదిరిపోయే స్టెప్పులేసిన హీరో విశాల్ .. వైరల్ అవుతున్న వీడియో
అక్కడ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.