Pic Talk: Janhvi Kapoor’s Bold pose in Shorts
The Instagram posts of Bollywood beauty Janhvi Kapoor are always viral because of her glamorous clicks and sexy poses. The actress looked bold and beautiful in shorts and she unveiled her new look in a bunch of clicks that are posted by the actress on her official page. Dressed in shorts and a brown lace-up […] The post Pic Talk: Janhvi Kapoor’s Bold pose in Shorts appeared first on Telugu360 .
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? వెళితే వెయిటింగ్ టైం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. నేడు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది
Telangana Techie Shot Dead by US Police
A 29-year-old man from Telangana’s Mahabubnagar district was shot dead by police in California, United States, after a reported fight with his roommate. The incident occurred on September 3 in Santa Clara, where Mohammed Nizamuddin, a software professional, had been working after completing his Master’s degree in the US. His family said they were informed […] The post Telangana Techie Shot Dead by US Police appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు రెండో రోజు ఏపీ శాసనసభ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు రెండో రోజు ప్రారంభం కానున్నాయి.
Tamil actor and comedian Robo Shankar has died in Chennai. He was 46 years old. Shankar fell ill while working on a film set and was taken to the hospital yesterday. Reports indicate that he was moved to the Intensive Care Unit before he passed away. It is believed that his health got worse earlier […] The post Tamil Comedian passes away appeared first on Telugu360 .
Bigg Boss 9 Telugu: House gets a New Captain
The Bigg Boss house witnessed intense competition as the Time Wheel task concluded with the owners’ team emerging victorious. Pawan and Bharani were instrumental in leading their team to success, showcasing strong coordination and physical endurance. This win gave the owners a significant advantage in the ongoing captaincy task, setting the stage for a series […] The post Bigg Boss 9 Telugu: House gets a New Captain appeared first on Telugu360 .
నిద్రపోతున్న బిడ్డను సరస్సులో పడేసిన కసాయి తల్లి
జైపూర్: ప్రియుడి మాటలు విని కన్నతల్లి బిడ్డ నిద్రలోకి జారుకున్న తరువాత పసిపాపను సరస్సులో పడేసింది. ఈ సంఘటన రాజస్థాన్ అజ్మేర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అంజలి అనే వివాహిత భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా మూడేళ్ల కూతురుతో కలిసి ఉంటుంది. అఖిలేశ్ అనే యువకుడు పరిచయం కావడంతో అతడితో అంజలి సహజీవనం చేస్తోంది. ఇద్దరికి పాప అడ్డుగా ఉండడంతో కూతురు చంపాయేలని ప్లాన్ వేశారు. ప్రియుడి చెప్పిన విధంగా పాపను అన్నా […]
Asia Cup : నేడు భారత్ - ఒమన్ మధ్య మ్యాచ్
నేడు ఆసియాకప్ లో భారత్ తన చివరిలీగ్ మ్యాచ్ ఆడుతుంది. ఒమన్ తో దుబాయ్ లో టీం ఇండియా మ్యాచ్ నేడు ఆడనుంది.
Revanth Reddy : నేడు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపం
మాస్కో: రష్యా, ఇండోనేషియా దేశాలను భారీ భూకంపం వణికించిన .. రష్యాలో భూకంప రిక్టర్ స్కేటుపై 7.8 తీవ్రత ఉండగా ఇండోనేషియాలో 6.1 తీవ్రత ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించారు. రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్-కామ్చట్ స్కీ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని, పది కిలో మీటర్ల లోతులో భూకంప నాభి ఉందని భూపరిశోధన అధికారులు పేర్కొన్నారు. భూకంపంగా రాగానే ప్రజల ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియాలోని సెంట్రల్ […]
Earthquake : రష్యాలో భారీ భూకంపం
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.8 గా నమోదయింది. ఇండోనేషియలోనూ భూకంపం సంభవించింది
పోరాటం ఎజెండా మారనుందా? వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలు, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, నిరుద్యోగం,
మన తెలంగాణ/హైదరాబాద్ : విద్యా, సాంకేతిక రంగాల్లో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇచ్చేందుకు భారత్లో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ అంగీకరించారు. గురువారం జూబ్లీహిల్స్ లోని సిఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బ్రిటన్ హైకమిషనర్ లిండీ కామరూన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ వర్సిటీల్లో చదివే తెలంగాణ విద్యార్థుల […]
న్యూఢిల్లీ: ఓట్ల దొంగతనం ఆరోపణలు చేస్తూ వచ్చిన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గురువారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఓట్ల చోరీలో పాల్గొంటున్న వారని రక్షించేందుకు యత్నిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేవారికి అండగా నిలుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సేకరించిన డేటాను ప్రస్తావిస్తూ, కాం గ్రెస్కి చెందిన ఓటర్లనే లక్ష్యంగా చేసుకుని ఓ క్రమ పద్ధతిలో వారి పేర్లను తొలగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటు […]
ఏఐ టెక్నాలజీకి హైదరాబాద్ గ్లోబల్ సెంటర్ డిజైన్ అనేది సామాజిక మార్పునకు ఆయుధం కావాలి యుఎక్స్ ఇండియా -25 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ డిజైన్: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మన తెలంగాణ/ హైదరాబాద్ : యాప్ డిజైన్ లీడర్ గా హైదరాబాద్ ను నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. యుఎంఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైటెక్ […]
మన తెలంగాణ/సిటీ బ్యూరో :హైదరాబాద్ మహా నగరాన్ని వరుణుడు వదలకుండా వెంటాడుతున్నాడు. గత రాత్రి కురిసిన భారీ వర్షం మరువకముందే గురువారం సాయంత్రం మరోసారి విరుచుకుపడ్డాడు. ముషీరాబాద్లో ఏకంగా 18.45 సెం.మీ.ల వర్షం కురవగా సికింద్రాబాద్లో 14.68సెం.మీ.లు.శేరిలింగంపల్లిలో 14.48 సెం.మీ.లు, మారేడుపల్లిలో 14.05 సెం.మీ.లు, హిమాయత్నగర్ లో 12.83సెం.మీ.లు, ఖైరతాబాద్లో 12.50 సెం.మీ.లు, గచ్చిబౌలిలో 12.35సెం.మీ.లు,బేగంపేట్,శ్రీనగర్లలో 11 సెం.మీ.ల వ ర్షం కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో భారీ వర్షం ఏకధాటిగా సుమారు రెండు గంటల […]
వామన్రావు దంపతుల హత్య కేసు సిబిఐ ఎంట్రీ
మన తెలంగాణ/మంథని/రామగిరి: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృ ష్టించిన అడ్వకేట్ వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. వామన్రావు దంపతుల హత్యకేసు కు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు మంథని కోర్టులో ప్రభుత్వ సమాచా రాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా వామన్రావు స్వగ్రామమైన గుంజపడుగు వెళ్లి వివరాలను సేకరించారు. హైకోర్టు న్యాయవాదు లు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో నిందితు లు బెయిల్పై ఉన్నారు. […]
“Beauty” Grand Worldwide Premieres Today
The much-awaited film “Beauty” hits the screens worldwide today, September 19th, with premieres across India, USA, and Canada. The film has been carrying strong buzz right from its special screenings, where it received highly positive responses. At its heart, “Beauty” is an emotional journey that beautifully blends a tender father–daughter relationship with a youthful romantic […] The post “Beauty” Grand Worldwide Premieres Today appeared first on Telugu360 .
శుక్రవారం రాశిఫలాలు (19-09-2025)
మేషం – వృత్తి- ఉద్యోగ, వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పు లేవి చోటు చేసుకోవు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఊరటను కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. వృషభం – మీ ఆలోచనలకు కార్యాచరణలకు పొంతన ఉండదు, వాయిదాలలో ఉన్న కోర్టు కేసులు మనస్థాపానికి కారణం అవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు. మిథునం – గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెట్టాలన్న ఆలోచనలు కలుగుతాయి. ఈ విషయమై కుటుంబ సభ్యులతో […]
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 19-09-2025
విమానం ఇంజిన్లో ఇరుక్కున్న…..
విశాఖపట్నం నుండి హైదరాబాద్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లి బయలు దేరి
ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్ లో ఇరుక్కున్న పక్షి
ఎయిర్ ఇండియా విమానానికి మరో పెను ప్రమాదం తప్పింది. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో పక్షి ఇరుక్కోవడంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం 2:20 గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఈ విమానం ఇంజిన్లో పక్షి ఇరుక్కొని ఫ్యాన్ రెక్కలు దెబ్బతినడంతో […]
స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి మృతి
కుత్బుల్లాపూర్ దూలపల్లి లో స్నేహితుల మధ్య పాత కక్షలతో జరిగిన గొడవ లో ఓ వ్యక్తిని రాడ్ తో కొట్టటం తో తీవ్ర గాయాలు అయ్యి మృతి చెందాడు.షాపూర్ నగర్ కు చెందిన క్రేన్ ఆపరేటర్ ఆనంద్ దూలపల్లి కి చెందిన అలీ,శ్రీకాంత్ గౌడ్ లు స్నేహితులు. వీరి మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ రోజు సాయంత్రం దూలపల్లి లో ఓ షేడ్ లో మద్యం సేవించిన స్నేహితులు అది మనసులో పెట్టుకుని ఆనంద్ తో […]
Ram Charan Turns Brand Ambassador of Archery Premier League
Global Star Ram Charan, who swooned audiences with his charm on-screeen, has now taken aim at a new arena — sports. Ram Charan has been named as the the Brand Ambassador for the inaugural Archery Premier League (APL). None other than, the Archery Association of India (AAI) officially named Ram Charan. The APL is going […] The post Ram Charan Turns Brand Ambassador of Archery Premier League appeared first on Telugu360 .
‘కల్కీ’ సీక్వెల్ నుంచి దీపికా ఔట్
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 ఎడి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అద్భుతమైన విజువల్స్, మైథాలజి కాన్సెప్ట్, స్టార్ నటుల కలయికతో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తూ మేకర్స్ ప్రీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఎడిలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా […]
హిమాయత్ నగర్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షుడిగా
మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్దం
తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యతా అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్కు తుదిరూపు ఇవ్వడం జరిగిందని వరంగల్ ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం లభించిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభించి వందరోజుల్లోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని […]
ED Raids Heat Up: Sasikala-Linked Benami Case Back in Spotlight
The Enforcement Directorate (ED) has once again turned the spotlight on Sasikala, the long-time aide of late Tamil Nadu Chief Minister J. Jayalalithaa, by launching fresh raids in connection with a ₹200 crore bank fraud. On Thursday, ED officials carried out searches across at least ten locations in Chennai and Hyderabad as part of a […] The post ED Raids Heat Up: Sasikala-Linked Benami Case Back in Spotlight appeared first on Telugu360 .
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కువైట్ నుండి వచ్చిన ఒ ప్రయాణికుడు ఐరన్బాక్స్లలో బంగారం తరలిస్తూ అగష్టు 22వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో రెండు ఐరన్ బాక్సు లను వదిలి వెళ్ళాడు. ఐరన్ బాక్సులను ఓపెన్ చేసి చూడడంతో అందులో 1261.800 గ్రాముల బంగారు ఆభరణాలు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. బంగారు ఆభరణాలను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 1.25 కోట్లు ఉంటుందని […]
దుర్గగుడి చైర్మన్ గా బొర్రా గాంధీ…
ఆంధ్రప్రభ, విజయవాడ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడలోని
రేపు ఛత్తీస్ఘడ్కు మంత్రి ఉత్తమ్
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఛత్తీస్ఘడ్ పర్యటనకు వెళ్తున్నారు. సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు ముంపు అంశంపై ఛత్తీస్ఘడ్ ఇరిగేషన్ మంత్రితో మంత్రి ఉత్తమ్ సమావేశంమై చర్చించనున్నారు. ఇదిలా ఉండగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టు సమార్ధం పెంపు, కృష్ణా బేసిన్లో అదనపు నీటి వినియోగానికి, రిజర్వాయర్ల నిర్మాణాల కోసం వెంటనే డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డిటిఆర్) రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అదేశించారు. Also Read: ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు […]
ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో : విజిబుల్ పోలీసింగ్ తో భద్రతపై ప్రజల్లో భరోసా
Deepika’s Exit: A Hot Topic in Bollywood Circles
Bollywood beauty Deepika Padukone is left in shock after Vyjayanthi Movies broke the news that the actress would no longer be a part of Kalki 2898 AD sequel. There are a lot of speculations about the demands of Deepika Padukone and her exit from the sequel of the prestigious film Kalki 2 has added fuel […] The post Deepika’s Exit: A Hot Topic in Bollywood Circles appeared first on Telugu360 .
అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా
తార్నాక పరిధిలో ముగ్గురు మహిళలు జట్టుగా మారి..అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా కొట్టి వారి వద్ద విలువైన వస్తువులు చోరీ చేసి మాయమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ యువకుడి ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతి.. ప్రభుత్వ ఉద్యోగితో ప్రేమగా మాట కలిపింది. మాదాపూర్ లోని హోటల్లో గది బుక్ చేశానంటూ ఆశచూపింది. ముంబయి నుంచి వచ్చేందుకు విమాన టిక్కెట్ల సొమ్ము వసూలు చేసింది. ఆశ వెళ్లిన […]
ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి : కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా
https://youtu.be/FnP_rvwL6IA The post Trending News Today appeared first on Telugu360 .
ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం..పలు గ్రామాలు జలమయం
ఉత్తరాఖండ్ను గురువారం మరోసారి వరద బీభత్సం దెబ్బతీసింది. ఉత్తరాఖండ్లోని ఛమోలీ జిల్లాలోని గోపేశ్వర్ ప్రాంతంలో భారీ కుండపోత వర్షాలు తరువాత కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. 11 మంది గల్లంతు అయ్యారని అధికార వర్గాలు తెలిపాయి.జిల్లాలోని నాలుగు గ్రామాల వర్షాల ధాటికి భీతిల్లాయి. ఎక్కడ చూసినా చెట్లు విరిగిపడటం, ఇళ్లు కూలిపోవడం, ఇళ్లపై కొండచరియలు కూలడంతో జనజీవితం అస్థవ్యవస్థం అయింది. కుంటారీ గ్రామంలో ఓ వ్యక్తి శవాన్ని అక్కడి చెత్తాచెదారంలో కనుగొన్నారు. […]
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రg శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు
అఫ్జల్సాగర్లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
వర్షాలు సృష్టించిన బీభత్స పరిస్థితి కారణంగా వీధుల్లో వరద ప్రవాహం తీవ్రతకు మాంగార్బస్తీలో నాలుగు రోజుల క్రితం ఇంటి ఎదుట మంచం తీస్తున్న క్రమంలో మామ, అల్లుడు రామ్, ఆర్జున్లు కాలు జారి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహ వేగానికి ఇద్దరు గల్లంతైన సంఘటన విధితమే. గురువారం అల్లుడు అర్జున్ మృతదేహం హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరాన ఉన్న యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం కాలువలో మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని చూసిన స్థానికులు వలిగొండ పోలీసులకు […]
ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : రాష్ట్రంలో జల జీవన్ మిషన్ ను వైసీపీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేడు ఢిల్లీలో జరగబోయే ఇన్వెస్టర్స్ సమావేశంలో సిఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు – తాజ్ ప్యాలెస్ హోటల్ లో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి.మర్ఫీతో సిఎం రేవంత్రెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు – బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరంలో సిఎం ప్రసంగించనున్నారు. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, కారల్స్ బర్గ్, కార్లైల్, […]
బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కేసులో నలుగురు అరెస్ట్
ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అర్జించవచ్చని ఆశ కల్పించి రూ. 4.87 కోట్ల రూపాయలను కాజేసిన ఘటనలో టిజిసిఎస్బి (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) నలుగురిని అరెస్ట్ చేసింది. దీనికి సంబధించిన వివరాలు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంకు చెందిన ఒక వ్యక్తి వాట్సప్ ద్వారా పెట్టుబడి పెడితే అధికంగా లాభాలు అర్జించవచ్చని వచ్చిన మెసెజ్తో రెండు నెలల్లో రూ. 4.87 కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. ఈ […]
ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణకు భారీ నష్టం
సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మాజీ ఎమ్మెల్యే పి .శశిధర్ రెడ్డి , బిఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు సి.కళ్యాణ్రావు, లలితరెడ్డి తదతరులతో కలసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం కర్ణాటక ,మహారాష్ట్ర సిఎంలు సమావేశాలు పెట్టుకున్నారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ 2013లో ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. […]
ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ‘మహావతార్ నరసింహా’ ఒటిటి రిలీజ్ ఎప్పుడంటే..
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనం సృష్టించింది ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha). యానిమేషన్ సినిమా అయినప్పటకీ.. ఈ సినిమా అందరికి తెగ నచ్చేసింది. నరసింహా అవతారం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లు వసూలు చేసింది. థియేటర్లో అందరినీ అలరించిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘మహావతార్ నరసింహా’ త్వరలోనే ఒటిటిలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా పలు భాషల్లో నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. […]
Teja Sajja ranked among IMDB Popular Indian Celebrities
Teja Sajja, who has been riding high on the sensational success of Mirai, now has yet another reason to celebrate. The young star has secured the #9 spot among the IMDb Popular Indian Celebrities of the Week, marking a significant milestone in his rising career. This recognition comes at a time when Mirai is not […] The post Teja Sajja ranked among IMDB Popular Indian Celebrities appeared first on Telugu360 .
ఆసియాకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్థాన్
అబుదాబీ: ఆసియాకప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. గ్రూప్ బిలో శ్రీలంక జట్టుతో ఆఫ్ఘానిస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి అఫ్ఘాన్ (Afghanistan) జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే శ్రీలంక ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో కూడా అద్భుత ప్రదర్శన చేసి లీగ్ దశని విజయంతో ముగించాలని భావిస్తోంది. మరోవైపు అఫ్ఘాన్ గ్రూప్ దశలో హాంగ్కాంగ్పై విజయం సాధించగా.. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో […]
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ తన అంతర్జాతీయ
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మహిళా నక్సలైట్ మృతి
తొమ్మిది సంఘటనల్లో కావలసిన మహిళా నక్సలైట్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో గురువారం ఎన్కౌంటర్లో హతమైంది. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గడిరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుప్డి, పెర్మా పారా గ్రామాల మధ్య ఉన్న అటవీ కొండపై ఉదయం కాల్పులు జరిగాయి. రాష్ట్ర పోలీస్ యూనిట్ అయిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డిఆర్జి) బృందం సోదా ఆపరేషన్ కోసం బయలుదేరిందని ఇక్కడి అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నారన్న సమాచారం అందాక […]
హైదరాబాద్లో కుంభవృష్టి హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షం(heavy
సెంట్రల్ సాఫ్ట్ వేర్ వాడి ఓటర్లపేర్లు తొలగించారు: రాహుల్ గాంధీ
కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశం ఉన్న బలమైన నియోజకవర్గాలలో ఓటర్లను మూకుమ్మడిగా తొలగించారని ఆరోపించారు. ఇందుకు సాఫ్ట్ వేర్ ఉపయోగించి కేంద్రీకృత పద్ధతులలో దారుణాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఈ ఓటరు ఐడీలను వేరే రాష్ట్రాలలో నుంచి, నకిలీ లాగిన్ లు, ఫోన్ నెంబర్ లను ఉపయోగించి కుట్రపూరితంగా తొలగించారని రాహుల్ […]
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామి బంగారాన్ని కొందరు దుండగులు మాయం చేశారు. ఏకంగా కేజీల్లోనే బంగారాన్ని నొక్కేశారు. ఆలయంలో ప్రస్తుతం 4.5 కిలోల బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. రూ.5 కోట్లు విలువ చేసే బంగారం మాయం కావడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ దేవస్థానమ్ బోర్డు (టిడిబి) అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు […]
Bhadrakaali will be realistic and unique – Vijay Antony
After the success of Maargan, Vijay Antony is starring in Bhadrakaali, his landmark 25th film. The movie trailer has created huge anticipation with Vijay’s character being a major suspense and surprising factor. Now, the actor has interacted with media sharing interesting insights about it. Vijay Antony stated that the movie’s unique approach towards politics and […] The post Bhadrakaali will be realistic and unique – Vijay Antony appeared first on Telugu360 .
Upendra radiates charm from Andhra King Taluka
Andhra King Taluka starring Ram Pothineni has been one of the most anticipated movies. Ever since the first glimpse release, where Ram playing a movie buff showcased his love for movies, the buzz for this movie had been high. The special movie has Upendra in a prominent role, too. The popular actor is celebrating his […] The post Upendra radiates charm from Andhra King Taluka appeared first on Telugu360 .
Kishkindhapuri gave me nightmares in theatres – Anil Ravipudi
Bellamkonda Sreenivas has been choosing interesting and different scripts without sticking to one genre. His recent release, Kishkindhapuri has become a clean hit at the box office. Sahu Garapati has produced the film in the direction of Koushik Pegallapati. The movie team held success meet with Sai Durgha Tej, Anil Ravipudi, Vassista Mallidi, Bobby Kolli, […] The post Kishkindhapuri gave me nightmares in theatres – Anil Ravipudi appeared first on Telugu360 .
సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రెండుసార్లు పార్టీ తరఫున గెలిచానని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అంటే తనకు చాలా అభిమానమని, మా కుటుంబమే […]
అంచనాలు లేకుండా వచ్చి సరి కొత్త రికార్డ్స్#TeluguPost #telugu #post #news
మోహన్లాల్ ‘వృషభ’ టీజర్ వచ్చేసింది.. యాక్షన్ కేక
మలయాళం సూపర్స్టార్ మోహల్లాల్కు(Mohanlal) దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. మలయాళం ఇండస్ట్రీ మాత్రమే కాదు.. తెలుగు, తమిళ, కన్నడ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తారు. ఆరు పదుల వయస్సులో కూడా ఆయన యాక్షన్ సినిమాలు చేస్తూ.. అభిమానులను అలరిస్తున్నారు. మోహన్లాల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పేరు ‘వృషభ’. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో మోహన్లాల్.. రాజు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా […]
తక్షణమే కులగణన చేపట్టాలి…సీపీఐ
విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: తెలంగాణ తరహాలో జనగణన లో కులగణన శాస్త్రీయంగా తక్షణమే చేపట్టాలని అనంతపురము సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండు చేసింది. గురువారం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున అధ్యక్షతన నీలం రాజశేఖరరెడ్డి భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యము నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తరహాలో జనగణనలో కులగణన చేపట్టాలని అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలోని […] The post తక్షణమే కులగణన చేపట్టాలి… సీపీఐ appeared first on Visalaandhra .
Andhra Pradesh : ఏపీలో దేవాలయాలకు ఛైర్మన్ లు వీరే
ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు
స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి
విశాలాంధ్ర……డీ హి రే హల్.. స్తానిక అవసరాలకు మాత్రమె ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవాలని ఎస్ఐ గురుప్రసాడు రెడ్డి అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. కేవలం రవాణా ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు తప్ప ఇసుక కు డబ్బు కట్టనవసరం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించడం,ఇసుకను అవసరం లేకుండా డంప్ చేయడం కూడా నేరమన్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న […] The post స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుక రవాణా.. ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి appeared first on Visalaandhra .
రూ.3.5 కోట్లు సమర్పయామి శ్రీశైలం, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీశైలంలో వేంచేసిన
హెల్త్ సెంటర్ సిబ్బంది పరుగో పరుగు
హెల్త్ సెంటర్ సిబ్బంది పరుగో పరుగు ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరు
ఆ దేశంలో టి-20 సిరీస్.. విండీస్కి కొత్త కెప్టెన్
వెస్టిండీస్ (West Indies) జట్టు త్వరలో నేపాల్తో టి-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో పాల్గొనే జట్టును వెండీస్ ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయి హోప్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో అకీల్ హొసేన్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. షార్జా వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టి-20లు జరగనున్నాయి. సెప్టెంబర్ 27, 28, 30 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తమ జట్టును వెస్టిండీస్ బోర్డు ప్రకటించింది. షాయి […]
చలో మెడికల్ కాలేజీకి నో ఫర్మిషన్
చలో మెడికల్ కాలేజీకి నో ఫర్మిషన్ నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : వైసీపీ
Ponguleti : మీ నాయన వల్లే కాదు.. నీవల్ల ఏమవుతుంది?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
(ఆదోని , ఆంధ్రప్రభ) : కర్నూలు (Kurnool) జిల్లా, ఆదోని మండలం పరిధిలో
కుండపోత.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు #heavyrain #hyderabadnews #latestnews #telugupost
ప్రాచీన స్వర్ణ కంకణం అదృశ్యం#TeluguPost #telugu #post #news
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానానికి తప్పిన ప్రమాదం
విశాఖపట్నం: ఈ మధ్యకాలంలో పలు విమానాలు పెను ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటున్నాయి. తాజాగా ఎయిరిండియాకు చెందిన ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు విమానం హైదరాబాద్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొంత సమయానికే విమాన రెక్కలలో ఓ పక్షి ఇరుక్కుపోయింది. పక్షి ఇరుక్కోవడంతో విమాన ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బ తిన్నాయి. ఇది గమనించిన పైలట్ చాకచక్యంగా విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి ల్యాండ్ […]
ఎయిర్ ఇండియా ఎయిర్ లైన్స్ కు తప్పిన ప్రమాదం
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
కేరళలో అరుదైన వ్యాధి..#TeluguPost #telugu #post #news
తమిళ తంబీలుగా గుర్తింపు తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా కరకంబాడి(Karakambadi)
స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనపరిచిన జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు..
హెడ్మాస్టర్ సుమనవిశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 16వ తేదీన జరిగినటువంటి అనంతపూర్ ఆర్డిటి స్టేడియంలో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో జడ్పీ.హెచ్.ఎస్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఅండర్ (14) మైనస్ 24 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న సి. సాహిత్య.అలానే 26 కేజీ విభాగంలో 6 వ చదువుతున్న కె.హరిక 8 వ తరగతి చదువుతున్న 48 కేజీ […] The post స్కూల్ గేమ్స్ లో ప్రతిభ కనపరిచిన జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు.. appeared first on Visalaandhra .
Hyderabad : సాయంత్రం అయితే గుండెదడ... హైదరాబాద్ పై పగబట్టిన వరుణుడు
హైదరాబాద్ లో మళ్లీ కుండపోత వర్షం మొదలయింది. హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది
(ఆంధ్రప్రభ, కర్నూలు బ్యూరో) : ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, పక్వానికి వచ్చిన
అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లాలలో పల్లె అభిమానులు, టీడీపీ ,బీజేపీ,జనసేన కార్యకర్తలు, విద్యాసంస్థలు అధ్యాపకులు అనంతలో జనసంద్రంగా మారిన పల్లె నివాసం విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యా ప్రదాత, నిరుపేదల పెన్నది, ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురంలోనీ పల్లె నివాసంలో గురువారం కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, వియాన్, వన్మా, వియ్యంకులు కేరళ మాజీ డిజిపి శంకర్ రెడ్డి ,ఆయన సతీమణి సౌభాగ్య రాణి, యాజమాన్యం ప్రతినిధి […] The post అనంతలో ఘనంగా మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
కేఎం బాధ్యతలు స్వీకారం కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు ఫారెస్ట్ సర్కిల్(Forest
( నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ ) : జిల్లాలో వివిధ పరిశ్రమలు,
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తనిఖీ
చేసిన డిఐ ఈ ఓ, అండ్ ఆర్ జె డివిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా డిఐఇఓ చెన్నకేశవులు, ఆర్జెడి సురేష్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలోని పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం విద్యార్థుల ప్రగతి గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆధునిక విద్యా విలువలను పెంపొందిస్తూ విద్యార్థినీలకు అవగాహన కలిగించేలా బోధన విలువలు పాటించాలని తెలిపారు. గతంలో కన్నా ఈ సంవత్సరం మరింత మెరుగైన […] The post ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల తనిఖీ appeared first on Visalaandhra .
రాహుల్ ఆరోపణలు నిరాధారం.. అవాస్తవం: ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ: ఆన్లైన్లో సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగించారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిప్పికొట్టింది. రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారం.. అవాస్తవమని పేర్కొంది. అన్లైన్ వేదికగా ఓట్లను తొలగించడం అసాధ్యమని వెల్లడించింది. సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా ఏ ఒక్కరి ఓట్లు తొలగించలేదని.. ఆన్లైన్లో మరెవరూ తొలగించలేరని స్పష్టం చేసింది. ‘‘2023లో అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపునకు విఫల ప్రయత్నాలు జరిగాయి. […]
ప్రతి పర్వదినం మతసామరస్యానికి ప్రతీకే
ప్రతి పర్వదినం మతసామరస్యానికి ప్రతీకే ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : పర్వదినాలు మతసామరస్యానికి
బిజెపికి అనుబంధంగా కేంద్ర ఎన్నికల సంఘం
డిసిసి అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి సంతకాల సేకరణను ప్రారంభించిన డిసిసి అధ్యక్షులు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని డిసిసి అధ్యక్షులు వై.మధుసూదన్ రెడ్డి ఆరోపించారు.గురువారం ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక కవిత హోటల్ సమీపంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారంలో […] The post బిజెపికి అనుబంధంగా కేంద్ర ఎన్నికల సంఘం appeared first on Visalaandhra .
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆర్ ఎస్
వారాసిగూడలో వర్ష బీభత్సం #heavyrain #floods #hyderabadnews #rescue #telugupost
బెల్ట్ షాపులను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం
మద్యానికి బానిస అవుతున్న యువత శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విచ్చలివిడి బెల్ట్ షాపుల వల్ల మద్యానికి యువత బానిస అవుతుందని ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి గురువారం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం బెల్ట్ షాపులు ఉండవని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన […] The post బెల్ట్ షాపులను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం appeared first on Visalaandhra .
Dasara Biggies banking on Star Power
Pawan Kalyan’s OG and Rishab Shetty’s Kantara: Chapter 1 are the biggies that are in the Dasara race. Both these films are carrying huge expectations and the makers have minimized the promotions to live up to the expectations. Pawan Kalyan will promote OG for three days and the trailer cut is getting ready. The film […] The post Dasara Biggies banking on Star Power appeared first on Telugu360 .
Is Deepika Padukone demanding Too Much?
The makers of Kalki 2898 AD gave a shock after they announced that top actress Deepika Padukone is no longer a part of Kalki 2898 AD sequel. From the past few months there are rumors that Deepika Padukone is demanding big money and the makers who approached her are in search of other options. Sandeep […] The post Is Deepika Padukone demanding Too Much? appeared first on Telugu360 .
స్థల సేకరణకు రెవెన్యూ కసరత్తు చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో పరిశ్రమలకు
గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు..ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.దీనికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.ఈ సవరణలు ఆమోదం పొందితే, భవిష్యత్తులో విడుదలయ్యే నోటిఫికేషన్ల నుంచే అమలులోకి వచ్చే అవకాశముంది. ప్రస్తుతం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు (జనరల్ స్టడీస్, జనరల్ అప్టిట్యూడ్) ఉంటాయి.ఒక్కోటి 120 మార్కులకు నిర్వహిస్తున్నారు. అయితే కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఈ రెండింటిని కలిపి ఒకే పేపర్గా నిర్వహించనున్నారు.మొత్తం మార్కులు 150గా నిర్ణయించే […] The post గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు..ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ! appeared first on Visalaandhra .