కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు !
అమరావతి, ఆంధ్రప్రభ : చీరాల కుప్పడం పట్టు చీరలకు ప్రాచుర్యం లభించింది. ఈ
తెలంగాణ సీపీగెట్- 2025 నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ 2025 పరీక్షకు
Karnataka : కర్ణాటకలో బైక్ టాక్సీలపై నిషేధం
కర్ణాటక(Karnataka) హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలో బైక్ టాక్సీ సర్వీసులు ఆగిపోనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ పెంపు
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది.
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో హరిహర వీరమల్లు ఒకటి.
‘దురదృష్టవశాత్తూ ఆధునిక జీవనం.. ప్రకృతి నుంచి మనల్ని దూరం చేసింది’: renu desai
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
Rana Naidu Season 2 gets Poor Reviews
After the super success of the first season of Rana Naidu, the season 2 was planned and the shoot was wrapped up last year. The second season is now streaming on Netflix from today. Venkatesh and Rana Daggubati played the lead roles. The season has been receiving underwhelming response all over. Though there were several […] The post Rana Naidu Season 2 gets Poor Reviews appeared first on Telugu360 .
Air india: థాయ్లాండ్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
బాంబు బెదిరింపులకు పాల్పడింది ఎవరనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు.
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ కుర్రాడు
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ కుర్రాడు. టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఫిన్ అలెన్.
వానకాలం.. ప్రజారోగ్యాలపై అప్రమత్తం..!
ప్రస్తుతం వానకాలం దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తం కావాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా వానకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు దుర్మరణం
ఇల్లందు మండలం అందుగుల బోడు సమీపం లో గుండాల ప్రధాన రహదారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఇల్లందుకు చెందిన సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఇలాంటి వారికి అస్సలు దానం చేయకూడదు!
దానం చేయడం పుణ్యకార్యమే. కానీ తప్పుడు పద్ధతిలో చేసిన దానం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. దానం చేసేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
`కేసరి 2` OTTలో రచ్చ.. అక్షయ్ కుమార్ సినిమాకి ఆడియెన్స్ రివ్యూ, ఎలా ఉందంటే?
అక్షయ్ కుమార్, అనన్య పాండే, ఆర్ మాధవన్ నటించిన `కేసరి చాప్టర్ 2` ఇప్పుడు OTTలో వచ్చేసింది! ప్రేక్షకుల రివ్యూస్, సోషల్ మీడియాలో సినిమా గురించి చర్చ గురించి తెలుసుకుందాం.
గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందుకోబోతున్న అందరికి అభినందనలు: CM రేవంత్
గద్దర్ ఫిల్మ్ అవార్డులు అందుకోబోతున్న అందరికి అభినందనలు: CM రేవంత్
చంచల్ గూడ జైలులో దోస్తానా.. విడుదలై డ్రగ్స్ ముఠా ఏర్పాటు...
జైలు లో కలిసిన స్నేహం మత్తు దందా చేసే ముఠా ఏర్పాటుకు వేదికైంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శుక్రవారం హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, గోల్కోండ పోలీసులు అరెస్టు చేశారు.
చేసిన మంచిని చెప్పండి..పార్టీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
మంత్రులు, తమ పార్టీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నుండి పార్టీ నేతలు, ముఖ్యనేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
నిండు ప్రాణాన్ని బలిగొన్న మద్యం మత్తు
మద్యం మత్తుతో డ్రైవింగ్ చేసిన ట్రక్ డ్రైవర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. తప్పుడు దారిలో వేగంగా వెళ్లి ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడి మృతికి కారణమయ్యాడు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు MLC కవిత ఫోన్.. కారణమిదే!
ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రంకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Agrigold : అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట
అగ్రిగోల్డ్ స్కాం(Agrigold Scam)లో మోసపోయిన 19 లక్షల మంది బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ (ED) చురుగ్గా పని చేస్తోంది.
హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్ట్
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో రొయ్యల సురేష్ పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచిన ఆరుగురినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విక్రమ్ శుక్రవారం తెలిపారు.
మొన్న భర్త, నేడు భార్య.. పురుగుల మందు సేవించిన దంపతులు మృతి
మనస్తాపంతో దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలో భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలో GV ప్రకాష్.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ను ఫుల్ ఖుష్ చేస్తున్నాడు.
అణు ఒప్పందాన్ని కుదుర్చుకోండి.. ఇరాన్ కు ట్రంప్ బెదిరింపు హెచ్చరిక
మరింత జాప్యం చేయకుండా తక్షణమే అణుఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ కు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బెదిరింపుతో కూడీన హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులకు తెగబడి, సీనియర్ సైనికాధికారులను, శాస్త్రవేత్తలను హతమార్చిన కొద్ది గంటలలోనే ట్రంప్ ఇరాన్ కు ఈ హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ దాడులు, ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ ల దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరాన్ తక్షణమే అణు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు అంగీకరించని పక్షంలో […]
Meghalaya honeymoon murder Case : హనీమూన్ మర్డర్ కేసు.. ఇకపై కఠిన చర్యలన్న సర్కార్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(Honeymoon Murder Case) గురించి తెలిసిందే.
కోయంబత్తూరు జిల్లా సూలూరులోని ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ ఉత్సవాల్లో హీరో కార్తి పాల్గొన్నారు. అక్కడ కార్తి మాట్లాడిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తాం : మంత్రి సీతక్క
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రైతు బంధు, రైతు భరోసా, బోనస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
అల్లుడు మరణ వార్త విని అత్త మృతి
అల్లుడు గుండె పోటుతో మృతి చెందిన సమాచారం ఫోన్ లో తెలిసిన వెంటనే అత్తా షాక్ కు గురై మృతి చెందిన డబుల్ విషాద ఘటన మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగింది.
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను అందిస్తాం: మంత్రి లోకేష్
ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన విద్యను అందిస్తాం: మంత్రి లోకేష్
ఇరాన్ గగనతలం మూసివేత..16 ఎయిరిండియా విమానాల దారి మళ్లింపు
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్ దాడి కారణంగా ఇరాన్ తమ గగనతలాన్ని శుక్రవారం మూసివేసింది.ఈ పరిణామాలతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ130ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. లండన్ హీత్రూముంబై విమానం వియన్నాకు మళ్లించారు. ఎఐ102న్యూయార్క్ ఢిల్లీ విమానాన్ని షార్జాకు, ఏఐ116 న్యూయార్క్ ముంబై విమానం జెడ్డాకు మళ్లించారు. ఎఐ2018 లండన్ హీత్రూ ఢిల్లీ విమానం ముంబైకి, ఏఐ 129 ముంబైలండన్హీత్రూ విమానం,ఏఐ […]
Pic Talk: Meenakshi poses like a Glamour Doll
Tollywood beauty Meenakshi Chaudhary has turned a signing spree after scoring super hits like Lucky Baskhar and Sankranthiki Vastunnam. The actress is showing off her glamorous side through photo shoots and during her public appearances. Meenakshi Chaudhary posed like a glamour doll in one of her recent photo shoots. In a specially designed long dress, […] The post Pic Talk: Meenakshi poses like a Glamour Doll appeared first on Telugu360 .
Aamir Khan about Completely Drunk on his 60th Birthday
Aamir Khan marked his 60th birthday on March 14th. In a recent episode of The Bombay Journey for Mashable India, the actor shared his recollections from that day, admitting that he has no memory of the celebration due to excessive drinking. Speaking during the conversation, Aamir mentioned, “My family organized a celebration for my 60th […] The post Aamir Khan about Completely Drunk on his 60th Birthday appeared first on Telugu360 .
మీ నడుముని ఫిట్గా-బలంగా చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సులభమైన వ్యాయామం మీ కోసం!
స్క్వాట్స్ అనేది తుంటిని తగ్గించి, తిరిగి నిలబడటం వంటి బలపరిచే వ్యాయామం.
ఎయిరిండియా మృతులకు నివాళులర్పించిన భారత జట్టు
ఎయిరిండియా మృతులకు భారత జట్టు నివాళులర్పించింది. ఇన్ట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా నల్లటి బ్యాడ్జ్లు ధరించి ఆడింది.
ప్రేమ జంటల బెదిరించి డబ్బులు వసూల్ చేస్తోన్న నకిలీ పోలీసులు అరెస్ట్
ప్రేమ జంటల బెదిరించి డబ్బులు వసూల్ చేస్తోన్న నకిలీ పోలీసులు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ..పొంగి పొర్లుతున్న వాగులు
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్థంభించిపోయింది. వాగులు పొంగి పారుతున్నందున అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని బేలా, తాంసి మండల్లాతోపాటు ఇతర మండల్లాలోని పలు వాగులు నీటి ప్రవాహానికి రోడ్లు కొట్టు కొని పోయాయ్. బేలా మండలం లోని టాక్ లి వద్ద ప్రధాన రోడ్లు కొట్టుకొని పోయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎగువ ప్రాంతలో ఎడా తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాకపోకలకు ఆటంకం కలిగింది. వాగుల […]
గంధపు చెట్ల స్మగ్లింగ్ కోసం.. హైదరాబాద్ కు పార్థీ గ్యాంగ్...
దిశ, సిటీక్రైం : హైదరాబాద్ పై పార్థి గ్యాంగ్ కన్నెసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ లోని 23 మంది నగరానికి 20 రోజుల ముందు వలస వచ్చి తిష్ట వేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని గంధపు చెక్కల చెట్లను టార్గెట్ చేసుకున్న గ్యాంగ్ కొన్నింటిని కోసేసింది. ఈ సంఘటన పై దర్యాప్తు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నలుగురు మహిళలను అరెస్టు చేశారు. మరో 19 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ వారి క్రైం పై ఎవరీకి అనుమానం రాకుండా మహిళలు, పిల్లలను వెంటబెట్టుకుని మొత్తం 23 మంది నగరంలో సంచరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , రాజస్థాన్ , గుజరాత్ రాష్ట్రాలకు చెందిన పార్థి గ్యాంగ్ లకు చెందిన కొన్ని కుటుంబాలకు చెందిన 23 మంది ఇరవై రోజుల కిందట హైదరాబాద్ కు వచ్చారు. ఈ గ్యాంగ్ లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ముఠా పై ఎవరీకి అనుమానం రాకుండా ఉండేందుకు ఇలా పిల్లలను, మహిళలు వెంటబెట్టుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా వచ్చి గ్యాంగ్ జూబ్లీహిల్స్ , యూసుఫ్ గూడ్ లోని ఎన్ఐ-ఎమ్ఎస్ఎమ్ఈ క్యాంపస్ ను టార్గెట్ చేసుకుని ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించారు. రాత్రి సమయాల్లో గంధపు చెట్టలను నరికి చిన్న , చిన్న గా కట్ చేసి వాటిని ఆటోలలో తీసుకువెళ్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ముఠా నుంచి మొత్తం 10 గంధపు చెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువను అంచనా వేసేందుకు పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు. గంధపు చెక్కల చోరీ కోసమే వచ్చారా లేదా ఇంకా ఇతర నేరాలకు ఏమైనా పాల్పడేందుకు వచ్చారా అనేది బయటపడాల్సి ఉందని పోలీసులు వివరించారు. ప్రస్తుతుం ఈ గంధపు చెక్కల చోరీ పాల్పడ్డ గ్యాంగ్ లోని మహిళ సభ్యులు పళని బాయి, షానాజ్ బాయి, నిమత్ బాయి, మాధురి ఆదివాసి లను అరెస్టు చేశారు మరో 19 మంది పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ గంధపు చెట్ల ను వీరి నుంచి ఎవరు కొంటున్నారు, వీరి వెనకాల ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
గద్దర్ అవార్డులు అందుకోబోతున్న టాలీవుడ్ యాక్టర్స్కు CM రేవంత్ విషెస్
సినిమా(Tollywood) రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు'(Gaddar Awards) అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు.
TG |ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కీలక చర్యలు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు మరో మూవీ ఓకే చేశారు. ఓ నటుడి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలి.. కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆగ్రహం!
ఆసియా కప్కు అర్హత సాధించేందుకు భారత ఫుట్బాల్ జట్టు కష్టపడటంపై మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆవేదన వ్యక్తంచేశాడు. ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశాడు.
సీనియర్ నటి ఊర్వశి కూతురు హీరోయిన్గా ఎంట్రీ.. ఎంత అందంగా ఉందో కదా, వైరల్ ఫోటోస్
నటి ఊర్వశి కూతురు తేజలక్ష్మి సినీ రంగంలోకి హీరోయిన్గా అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని ఊర్వశి ధృవీకరించారు.
పిడుగుపాటుకు మహిళ మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు..
మండల పరిధిలోని గూడూరు గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి
శునకాలు క్యాన్సర్ ను పసిగట్టేస్తాయ్ #telugupost
విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం... ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలి: సీఎం రేవంత్
విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం... ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలి: సీఎం రేవంత్
Good Health: ఈ బియ్యం తినండి.. త్వరగా బరువు తగ్గుతారు
Good Health: ఈ బియ్యం తినండి.. త్వరగా బరువు తగ్గుతారు
ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ విడుదల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన చిత్రం తొలిప్రేమ(Tholi Prema Movie).
ఎయిర్ ఇండియా విమానంలో బ్లాక్ బాక్స్ లభ్యం.. ఇంతకీ బ్లాక్ బాక్స్ ఉపయోగం ఏంటో తెలుసా.?
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ప్రమాద స్థలమైన భవన శిథిలాల మధ్య నుంచి విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
CM Revanth Reddy : కొత్తగా 571 స్కూల్స్ : సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది.
ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇంటికి గంభీర్.. తొలి టెస్టు ముందే తిరిగొస్తాడా?
ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇంగ్లండ్ నుంచి గంభీర్ ఇంటికి వచ్చేశాడు. తొలి టెస్టు ముందే తిరిగి లండన్ వచ్చేస్తాడా?
భారత్లో జరిగి ఉంటే.. డబ్ల్యూటీసీపై మండిపడ్డ చోప్రా
డబ్ల్యూటీసీపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మండిపడ్డాడు. రెండ్రోజుల్లో 28 వికెట్లు భారత్లో పడి ఉంటే విమర్శలు వెల్లువెత్తేయన్నాడు.
Tirumala:టీటీడీ ట్రస్టులకు భారీ విరాళం
తిరుమలలోని టీటీడీ ట్రస్ట్కు భారీ విరాళాలు ఇచ్చారు.
పిల్లలకు కుటుంబం, సమాజంపై బాధ్యత తెలిసేలా కౌన్సిలింగ్: సిఎం
హైదరాబాద్: ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు ప్రారంభిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సిఎం విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. విద్యార్థులకు (Students) భాషా పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లేఅవుట్లలో ప్రజల అవసరాల కోసం కోటాయించిన స్థలాల్లో బడులు నిర్మించాలని ఆదేశించారు. గురుకులాల తరహాలో సౌకర్యాల కల్పనపై అధ్యయనం చేయాలని సూచించారు. డేస్కాలర్లకూ […]
కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై స్పందించిన కవిత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేశారని అన్నారు.
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యహు ఫోన్
ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israeli PM Netanyahu) ఫోన్ చేశారు. ఇరాన్పై దాడి, అనంతర పరిస్థితులను వివరించారు.
Plane Crash : టాటా చరిత్రలోనే తీవ్ర విషాదం : టాటా ఛైర్మన్
అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) టాటాల చరిత్రలోనే తీవ్ర విషాదమని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్(TATA Chairman ChandraShekharan) ఆవేదన వ్యక్తం చేశారు.
మహేష్ బాబు చేయాల్సిన ఆమీర్ ఖాన్ చిత్రం, ఎలా మిస్ అయింది.. చేయకపోవడమే మంచిదైందా ?
మహేష్ బాబు గతంలో కొందరు అగ్ర దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాన్ని కోల్పోయారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్, తన దర్శకత్వ ప్రతిభతో క్లాసిక్ చిత్రాలు అందించే మణిరత్నం లతో మహేష్ బాబు గతంలో సినిమాలు చేయాల్సింది.
అమెరికన్ ఖర్జూరం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణంగా ఖర్జూరాల గురించి వినే ఉంటారు. కానీ అమెరికా ఖర్జూరాల గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది.
కాళేశ్వరం పూర్తిగా పనికిరాని ప్రాజెక్టు:కూనమనేని సాంబశివరావు
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్రావు హంగు, ఆర్భాటాలతో జనబలంతో హాజరు కావడం వెనుక ఆంతర్యం ఏమిటని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ఎ కూనమనేని సాంబశివరావు ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఎడ్ల గురువారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి ఎడ్ల గురువారెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాళేశ్వరం డిజైన్ తానే చేశానని చెప్పుకున్న కెసిఆర్ ఇప్పుడు తనకేమీ […]
భూ వివాదంలో అన్నను చంపిన తమ్ముడు
భూ తగాదాల నేపథ్యంలో సొంత అన్ననే తమ్ముడు కొట్టి చంపిన సంఘటన జగిత్యాల జిల్లా, పెగడపల్లి మండలం, ఐతుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఐతుపల్లి గ్రామానికి చెందిన కూన నర్సయ్య, కూన రాములు అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా భూమి విషయంలో వివాదాలు నెలకొన్నాయి. గురువారం గ్రామంలో పెద్దమ్మ బోనాల పండగ జరిగింది. అనంతరం రాత్రి మద్యం మత్తులో భూమి వివాదం మనసులో పెట్టుకున్న తమ్ముడు […]
బైక్ ఢీకొని ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం
మండలానికి చెందిన గేడం సోమేశ్వర్ (౩౦) శుక్రవారం బైక్ ఢీకొని మృతి చెందగా కొమురం మాల్కు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
NIRF 2025 Rankings |జాతీయ స్థాయిలో మెరిసిన హెచ్సీయూ !
దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం విడుదల
తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రధానోపాధ్యాయుడు మృతి
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.
Israel Iran: ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య ఉద్రిక్తతలకు కారణం ఏంటి.?
అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసినప్పటి నుంచి, ఇరాన్తో ఉద్రిక్తతలు ప్రాణాంతక ప్రాంతీయ సంఘర్షణగా మారాయి. రాయబార కార్యాలయాల బాంబు దాడులు, హత్యలు, క్షిపణి దాడులు, జూన్ 2025లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇరానియన్ సైనిక స్థావరాలపై జరిగాయి.
భార్య అస్థికల నిమజ్జనానికి వచ్చి ఆహుతి
లండన్ నివాసి జన్మతః గుజరాతీ అర్జున్ పటోలియా విషాదాంతం కలిచివేసే రీతిలో ఉంది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన పటోలియా తన భార్య అస్థికలను గుజరాత్లోని నర్మద జలాల్లో కలిపేందుకు వచ్చారు. భార్య తన అంతిమ క్షణాలలో భర్తతో తన అస్థికలను గుజరాతీల ఆరాధ్య నర్మద నదిలో కలపాలని కోరింది. పిల్లలను లండన్లో వదిలిపెట్టి పటోలియా గుజరాత్కు వచ్చాడు. భక్తి శ్రద్ధలతో హిందూ ధర్మం ప్రకారం అస్థికల నిమజ్జనం చేసి లండన్కు వెళ్లుతున్న విమానం ప్రమాదానికి గురైంది. […]
సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు : హరీష్ రావు
సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.
విమాన ప్రమాదంపై కీలక అప్డేట్.. బ్లాక్బాక్స్ లభ్యం
అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై (Flight Crash) కీలక అప్డేట్ వచ్చింది. ప్రమాదానికి గురైన విమాన బ్లాక్బాక్స్ (Black Box) లభ్యమైంది. భవన శిథిలాల నుంచి దీన్ని స్వాథీనం చేసుకున్నట్లు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎఎఐబి) అధికారులు వెల్లడించారు. ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బాక్స్లు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డ్ చేయగా.. మరొకటి కాక్పిట్ వాయిస్ని రికార్డు చేస్తుంది. విమానానికి ప్రమాదం వాటిల్లినప్పుడు, ఆ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తూ.. ‘మేడే’ అనే సందేశాన్ని సమీప […]
ఉపాధ్యాయులందిరిలో..! కొందరు ఉపాధ్యాయులు వేరయ్య..!
పాఠశాలల పునః ప్రారంభంతో పిల్లలు పాఠశాలలకు పరిగెత్తే సమయం ఆసన్నమయింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రొఫెసర్ జయశంకర్-బడిబాట లాంటి కార్యక్రమాలతో ప్రైవేట్ స్కూల్ లకు ధీటుగా ప్రచారాలను నిర్వహించారు.
నా తల్లి, కూతురు కనిపించడంలేదు
బిజె మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్లో తన తల్లి, చిన్న కూతురు ఉండగా ఎయిర్ ఇండియా విమానం కూలిందని, వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ తెలియడం లేదని రవి ఠాకుర్(24) ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కాలేజ్ హాస్టల్ మెస్పై కూలిందన్నది తెలిసిన విషయమే. ‘నా తల్లి, నా భార్య, నేను బిజె మెడికల్ కాలేజ్ మెస్లో పనిచేస్తుంటాము. లంచ్ కోసం […]
నూతన కలెక్టర్ కు స్వాగతం పలికిన జిల్లా అధికారులు
మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరి బాధ్యతలు చేపట్టారు
ఈ హై స్కూల్లో మూడేండ్లుగా ఒక్క విద్యార్థి లేరు.. టీచర్లే ముగ్గురు రోజూ వచ్చి వెళ్తున్నరు
ఈ హై స్కూల్లో మూడేండ్లుగా ఒక్క విద్యార్థి లేరు.. టీచర్లే ముగ్గురు రోజూ వచ్చి వెళ్తున్నరు
PCOD/PCOS: పీసీఓడీతో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలే బెస్ట్ సొల్యూషన్
PCOS/PCOD సమస్యతో బాధపడుతున్నారా? రోజుకి 20 నిమిషాల యోగాతో హార్మోన్ల సమతుల్యత, ఒత్తిడి నియంత్రణ, నెలసరి సమస్యలకు ఉపశమనం పొందండి.
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
కెటిఆర్కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే:హరీశ్ రావు
ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదని మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంఎల్ఎ హరీష్రావు ఎక్స్ వేదికగా ఆరోపించారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారని అనడానికి కెటిఆర్కు ఇచ్చిన తాజా నోటీసులే నిదర్శనం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు […]
‘మీకు 24 గంటల టైం ఇస్తున్నా’.. మంత్రి లోకేష్ సంచలన సవాల్
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గురువారం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
వాహనాలు రోడ్లపై రోజుల తరబడి పార్కింగ్ చేస్తున్నారా?..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే
వాహనాలు రోడ్లపై రోజుల తరబడి పార్కింగ్ చేస్తున్నారా?..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబోలో వస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab).
లడ్డూ ప్రసాదంపై అసత్య ప్రచారం..టీటీడీ వార్నింగ్
తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా అసత్య ప్రచారం జరుగుతోందని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవీన్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది.
Mehandi: ఐదు నిమిషాల్లో చేతులకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్
చేతుల నిండా మెహందీ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. కానీ, ఆ మెహందీని కేవలం ఐదు నిమిషాల్లో పెట్టుకోవాలంటే ఈ డిజైన్స్ ఎంచుకోవాల్సిందే.
విచారణకు వస్తా.. అన్ని విధాలుగా సహకరిస్తా: ఏసీబీ నోటీసులపై స్పందించిన KTR
విచారణకు వస్తా.. అన్ని విధాలుగా సహకరిస్తా: ఏసీబీ నోటీసులపై స్పందించిన KTR
Plane Crash : ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను : వార్నర్ సంచలన ప్రకటన
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సంచలన ప్రకటన చేశారు.
నార్మల్ డెలివరీ అని నిర్లక్యంతో వైద్యం.. బాలుడు మృతి
గుడిపల్లి మండలం కి చెందిన కేషనేనిపల్లి తండా చెందిన జటోతూ ఝాన్సీ ఈనెల 6న 8 నెలల గర్భం తో ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించి న డాక్టర్లు వార్డులో ఉంచారు. ఆమెకు కొంత కడుపునొప్పి తీవ్ర తరం అవ్వడంతో నిన్న సాయంత్రం డెలివరీ చేయగా బాబు పుట్టి చనిపోయాడు.
మొత్తం నాశనం కాకముందే ఒప్పందం చేసుకోండి: ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
మొత్తం నాశనం కాకముందే ఒప్పందం చేసుకోండి: ఇరాన్కు ట్రంప్ వార్నింగ్
DGCA: అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశాలు
తనిఖీ అనంతరం నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
ప్రభాస్ ‘రాజా సాబ్’ టీజర్ లీక్ కావడంతో చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Mrunal Thakur: వారు కండీషన్ పెట్టడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
సీరియల్స్ ద్వారా వచ్చిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అనతి కాలంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది.
కెటిఆర్కు మరోసారి ఎసిబి నోటీసులు.. సిఎంకు సవాల్
హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు (KTR) ఎసిబి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మే26నే ఈ కేసులో విచారణకు రావాలని ఎసిబి (ACB) నోటీసులు ఇచ్చింది. కానీ, విదేశీ పర్యటన ఉన్న కారణంగా రాలేనని కెటిఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పుడు విచారణకు హాజరుకావాలని కెటిఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులపై కెటిఆర్ (KTR) స్పందించారు. ఫార్ములా-ఈ […]
పిక్నిక్లో ఎంజాయ్ చేస్తోన్న ఫ్యామిలీకి ఊహించని షాక్.. ఏమైందంటే?(వీడియో)
చాలా మంది నది ఒడ్డున, సరస్సు, పార్కు, ఇతర అందమైన ప్రదేశాల్లో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడపడానికి విహారయాత్రకు వెళుతుంటారు.
Kids and Parenting : ఆటలే కాదు.. మీ చిన్నారులకు పొదుపు పాఠాలు కూడా నేర్పండి..!
Kids and Parenting : ఆటలే కాదు.. మీ చిన్నారులకు పొదుపు పాఠాలు కూడా నేర్పండి..!
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ తప్పులు చేస్తే నష్టాలు తప్పవు!
మనలో చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. ఇంట్లో మనీప్లాంట్ ఉంటే మంచిదని నమ్ముతారు. కానీ మనీప్లాంట్ విషయంలో కొన్ని తప్పులు అస్సలు చేయకూడదట. అవేంటో చూద్దాం.