కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు గత కొంతకాలంగా పోరాటాలను నిర్వహించారు. ఇందులో భాగంగా 01/2019 సర్కులర్ పై పలు పోరాటాలు చేసి తుదకు విజయం సాధించడం జరిగిందని రీజినల్ నాయకులు ఎస్. ఎం. సాబ్, మోహన్, డిపో చైర్మన్ హనుమాన్, అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్ఎంయూ ఏ ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పోరాడినందుకు […] The post కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు appeared first on Visalaandhra .
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి ..!!
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
ఆగి ఉన్న లారీని బొలెరో వ్యాన్ ఢీకొనడంతో ఒకరి మృతి..మరో ముగ్గురుకు గాయపడ్డారు
విశాలాంధ్ర -ఉంగుటూరు( ఏలూరు జిల్లా): ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బొలెరో వ్యాన్ ఢీకొనడంతో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా , మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం నాచుగుంట పంచాయితీ పరిధిలో (తాడేపల్లిగూడెం- నల్లజర్ల రాష్ట్ర రహదారి లో) వెంకట రామన్నగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున తాడేపల్లిగూడెం రహదారి వైపు ఆగి ఉన్న లారీని నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న బొలెరో వ్యాను […] The post ఆగి ఉన్న లారీని బొలెరో వ్యాన్ ఢీకొనడంతో ఒకరి మృతి..మరో ముగ్గురుకు గాయపడ్డారు appeared first on Visalaandhra .
Exclusive –ఆ దీవిలో అడుగుపెడితే చంపేస్తారు
60 ఏండ్లుగా జనాలకు దూరంగా ఆదిమజాతీవాసులుకేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే నివాసంసెంటినలీస్ అంటే
650- 2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపము
… సిపిఐ, ఏ ఐ టి యు సి.విశాలాంధ్ర ధర్మవరం;; 650-2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిపిఐ, కార్మిక సంఘం, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడవ రోజు కూడా కొనసాగాయి. […] The post 650- 2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపము appeared first on Visalaandhra .
Saraswathi Pushkaras |త్రివేణి సంగమంలో జన ప్రవాహం
ఘాట్ల వద్ద భక్తుల పుణ్యస్నానాలుట్రాఫిక్ జామ్.. క్రమబద్దీకరిస్తున్న పోలీసులుశైవక్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
Road Accident : దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదం.. ఆరుగురి మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
Visakha | 20 పడకలతో విమ్స్ లో కోవిడ్ వార్డు సిద్ధం –విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు
-అందుబాటులోకి కోవిడ్ రాపిడ్ కిట్స్, మందులు-కొత్త కోవిడ్ వైరస్ పట్ల ప్రజల అప్రమత్తంగా
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధ్వజంవిశాలాంధ్ర ధర్మవరం;; ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవినీతిని తాము అడ్డుకుంటామని, స్థానిక సంస్థలను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్ఆర్సిపి పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు తమ నివాసం వద్ద నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోగస్ మస్టర్లతో అక్రమాలు […] The post స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం appeared first on Visalaandhra .
Encounter |గడ్చిరోలిలో ఎన్కౌంటర్ –నలుగురు మావోయిస్టుల మృతి
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కవండే సమీపంలో మహారాష్ట్ర – ఛత్తీస్గఢ్
26న జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా జయప్రదం చేయండి
ఏ పి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున పిలుపువిశాలాంధ్ర అనంతపురం : 90 శాతం విత్తన వేరుశనగ అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేయాలి కోరుతూ ఈనెల 26న జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున పిలుపు నిచ్చారు. శుక్రవారం సిపిఐ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుతల . మల్లికార్జున మాట్లాడుతూ… జిల్లావ్యాప్తంగా ముందస్తుగా కురుస్తున్న […] The post 26న జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
Telangana |గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్గా జహీరాబాద్ ను చేస్తాం –రేవంత్ రెడ్డి
జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా) ఆంధ్రప్రభ : జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన
యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బదిలీల ఉచిత ఆన్లైన్ సహకార కేంద్రం ఏర్పాటు
యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ శ్రీ సత్య సాయి జిల్లావిశాలాంధ్ర ధర్మవరం: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఉచిత సహకార కేంద్రం ఏర్పాటు చేసినట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ప్రభుత్వం మొదటిసారిగా ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని తీసుకుని వచ్చి బదిలీలు జరుపుతున్నదని, బదిలీలకు సంబంధించిన ఏవైనా సమస్యల పరిష్కారానికి , ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు, బదిలీల ప్రక్రియలో […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బదిలీల ఉచిత ఆన్లైన్ సహకార కేంద్రం ఏర్పాటు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |దళపతి మృతిపై/మ్యాన్ ఈటర్/ఏపీ రెడీ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-05-2025, 4PM దళపతి మృతిపై అనుమానాలెన్నో డీఆర్డీవో..
Home Loan: ఒకటి కాదు, రెండు కాదు.. ఈ 10 బ్యాంకులు తక్కువ వడ్డీకే గృహ రుణాలు..ఏయే బ్యాంకులు అంటే
Home Loan EMI: కొన్ని ప్రభుత్వ బ్యాంకులు గృహ రుణాలపై 8శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
రవి మోహన్, ఆర్తి విడాకుల కేసు.. సోషల్ మీడియా ఆరోపణలపై హైకోర్టు స్ట్రాంగ్ రియాక్షన్
నటుడు రవి మోహన్, ఆర్తి దంపతుల విడాకుల కేసులో చెన్నై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారా..? ఏడాది పాలనపై త్వరలో సంచలన సర్వే..!
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొదటి సంవత్సర పాలనను పూర్తి చేసుకున్నాయి.
Health Tips : పైనాపిల్ జ్యూస్తో ఇది కలిపి తీసుకుంటే చాలు..! దగ్గు, జలుబు, అజీర్తి, గొంతునొప్పి దెబ్బకు పరార్ !
ఆకట్టుకున్న మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ మారుతీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా, అందరినీ ఉత్సాహపరిచేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీకు చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక నిత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గురువు మానస నిత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. నిత్య ప్రదర్శన అనంతరం గురువు మానసను ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ […] The post ఆకట్టుకున్న మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన appeared first on Visalaandhra .
Operation Sindoor : భారత్- పాక్ ఉద్రిక్తతలు... పేరు మార్చుకున్న మైసూరు పాక్
భారత్-పాకిస్థాన్(Bharat-Pak Conflicts) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో.. జైపూర్లోని 'త్యోహార్ స్వీట్స్'(Tyohar Sweets) అనే ప్రముఖ షాప్ తమ మెనూలోని స్వీట్ల పేర్ల నుంచి పాక్ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో శ్రీ అనే పదాన్ని జోడించింది.
మహిళల ఉజ్వల భవిష్యత్తు కు కిషోరివికాసం కార్యక్రమం
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : యుక్త వయసులో ఉన్న బాలికలు, మహిళల ఉజ్వల భవిష్యత్తు కు కిషోరి వికాసంకార్యక్రమం ఎంతో దోహద పడుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు.శుక్రవారం వలేటివారిపాలెం మండలం లో సీడీపీఓ శర్మిష్ట సూచనల మేరకు సూపెర్వైజర్ సునీత అధ్యక్షతన పోకూరు గ్రామం లో 11to 18 ఇయర్స్ బాలికలకు కిశోరి వికాసం సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ లో విద్య మరియు ఓపెన్ స్కూలింగ్ ప్రాముఖ్యత గురించి వ్యక్తిగత మరియు […] The post మహిళల ఉజ్వల భవిష్యత్తు కు కిషోరివికాసం కార్యక్రమం appeared first on Visalaandhra .
Supreme Court: బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టులో పిటిషన్.. సచిన్ టెండుల్కర్ గురించి ప్రస్తావన
బెట్టింగ్ యాప్ లపై నిషేధం విధించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సువార్త ప్రచారకుడు, రాజకీయ నాయకుడు కేఏ పాల్ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తా: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో సిఎం పాల్గొన్నారు. సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర, ఎంపి సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. జిల్లా మహిళా సంఘాలు తయారు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిందని, గత సిఎం […]
జూన్ 2న మద్యం, మాంసం దుకాణాలు మూసివేయాలని ప్రజాదర్బార్లో ‘స్కై’ వినతి
హైదరాబాద్, మే 23 (జనంసాక్షి) : ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆరు దశాబ్దాలకుపైగా అలుపెరగని పోరు జరిగిందని, ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలకు సిద్ధపడితేనే రాష్ట్రం …
రాష్ట్రంలో కలకలం రేపుతోన్న కవిత లేఖ.. BRS శ్రేణులకు ఎమ్మెల్సీ దాసోజు కీలక సూచన
కవిత(Kavitha) రాసిన లేఖపై ఇప్పటివరకు స్పష్టత లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Sravan) అన్నారు.
ప్రతి రోజు అరకు కాఫీ తాగండి: కేంద్రమంత్రులకు చంద్రబాబు రిక్వెస్ట్
ప్రతి రోజు అరకు కాఫీ తాగండని కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు....
ఊరు ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు..
ఆసిఫాబాద్ కు చెందిన కొందరు ఊరు ఖాళీ చేయాలని తమను బెదిరిస్తున్నారని ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నౌగాం గ్రామస్తులు చెబుతున్నారు.
అనారోగ్యం తాళలేక మహిళ చెరువులో పడి మృతి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని శివానగర్కు చెందిన లలిత (56 సంవత్సరాలు) అనారోగ్యంతోలలేక తీవ్ర మనస్థాపానికి గురై పట్టణంలోని రెండవ మరుగు వద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతురాలు గత కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండేదని, షుగర్ వ్యాధి వలన కుడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో చిటికెన వేలు కూడా తొలగించడం జరిగిందన్నారు. ఆ బాధ భరించలేక మనస్థాపనతో చెరువులో దూకి […] The post అనారోగ్యం తాళలేక మహిళ చెరువులో పడి మృతి appeared first on Visalaandhra .
చట్టపరంగా జీవించాలి.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు..
డి.ఎస్.పి హేమంత్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; రౌడీ షీటర్లు అందరూ కూడా చట్టపరంగా జీవించాలని, లేనియెడల కఠిన చర్యలు తప్పవు అని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్ స్టేషన్లో డిఎస్పి హేమంత్ కుమార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని, గ్రామాల్లో గొడవలకు దూరంగా ఉండాలని, చట్టపరంగా కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని జీవనమును కొనసాగించాలని తెలిపారు. అలా గాకుండా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో […] The post చట్టపరంగా జీవించాలి.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు.. appeared first on Visalaandhra .
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది..
ఆర్డీవో మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని ఆర్డిఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కళాశాల మైదానంలో జూన్ 21 రాష్ట్ర ప్రభుత్వం యోగా దినోత్సవం సందర్భంగా వారు నెల రోజులపాటు నిర్వహించే యోగ శిక్షణా తరగతులను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం జూన్ 21 యోగా దినోత్సవం గా పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలిపిందన్నారు. ఇందులో భాగంగా […] The post యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.. appeared first on Visalaandhra .
సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే.. హరీష్ రావు హాట్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్దాలే అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు.
అనారోగ్యం బారిన ఆర్మూర్ మున్సిపల్ ఉద్యోగి.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా, గతంలో మామిడిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేసిన కొండ్రపేట నరేశ్ అనారోగ్యం బారిన పడ్డారు.
జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Health Tips: ఈ సీడ్స్ను ఆహారంలో చేర్చుకోండి.. బోన్స్ స్ట్రాంగ్ అవ్వడం పక్కా..?
మీ ఆహారంలో విత్తనాలను చేర్చుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.
మరో నటికి కరోనా పాజిటివ్ #nikitadutta #covid19 #shilpashirodkar #latestnews
ఏసీబీ అధికారుల చేతిలో రెండు సార్లు తప్పించుకున్న అధికారి ఎవరు...?
టేకులపల్లి మండలం లో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగి లంచాలకు మరిగి ప్రతీ విషయంలో బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తుండడంతో కొంతమంది బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించిన విషయం తెలిపినట్లు తెలుస్తుంది.
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దివాకర్ రెడ్డి
టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా తుడ ఛైర్మన్ దివాకర్ రెడ్డి శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరో ట్విస్ట్.. సీవీ ఆనంద్ కు హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల నివేదికపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అసంతృప్తితో ఉంది. తాజాగా హ్యూమన్ రైట్స్ కమిషన్ సీవీ ఆనంద్ కు నోటీసులు పంపడం కీలక పరిణామం.
మారుతీనగర్లో వరదకు పరిష్కారం చూపిన హైడ్రా
అకాలవర్షంతో పోటెత్తిన వరద సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. కాలువలో అడ్డుపడిన చెత్తను తొలగించి సాఫీగా వరద నీరు సాగేలా చర్యలు తీసుకుంది.
Soundarya Lahari |సౌందర్య లహరి – 94
94. కళంకః కస్తూరీ రజనికరబింబం జలమయం కళాభిఃకర్పూరైర్మరకతకరండంనిబిడితమ్ అతస్త్వద్భోగేనప్రతిదినమిదంరిక్తకుహరం విధిర్భూయోభూయోనిబిడయతిసూనం తవ కృతే.
ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతి.. నీతా అంబానీ కీలక ప్రకటన
ముంబై: భారతీయ కళలను పరిక్షించడానికి రిలయన్స్ సంస్థ అధ్యక్షుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ‘‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసిసి)’’ను 2023 మార్చి 31న ఏర్పాటు చేశారు. తాజాగా ఈ సంస్థ కీలక ప్రకటన చేసింది. న్యూయార్క్ నగరంలో ‘‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఇండియా వీకెండ్’’ కార్యక్రమాన్ని జరపనున్నట్లు పేర్కొంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 12 నుంచి 14 వరకూ నిర్వహించనున్నారు. లింకన్ సెంటర్ ఫర్ ది […]
మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. తొమ్మిది నెలల చిన్నారికి పాజిటివ్
గత మూడేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి(Corona Virus).. మళ్లీ విస్తరిస్తోంది.
Revanth Reddy: గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్గా ఆ ప్రాంతం: సీఎం రేవంత్
ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.
అడ్డగోలు అనుమతులు.. సూర్యాపేటDMHOపై వేటు
అడ్డగోలు అనుమతులు.. సూర్యాపేటDMHOపై వేటు
Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మరోసారి పోలీసులకు NHRC నోటీసులు
హైదరాబాద్(Hyderabad)లోని సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట(Sandhya Theatre Stampede) ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందాలి.. ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్. మాధవివిశాలాంధ్ర ధర్మవరం:: కరోనా పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని, కరోనా లక్షణాలు అగుపిస్తే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందాలి అని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జన సమూహము, గుంపులు […] The post కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి appeared first on Visalaandhra .
YS Jagan Mohan Reddy : త్వరలో జైలుకు జగన్..బీజేపీ ఎమ్మెల్యే జోస్యం వైరల్
త్వరలో జగన్ జైలుకు వెళ్లబోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు..
2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా : ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
2 వారాల్లో సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ ఖాయమా : ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలు
వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు అర్చకులు, ఆలయ కమిటీ , భక్తుల అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని చెరువు కట్ట వీధిలో గల శ్రీ జీవి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు అర్చకులు చంద్రకాంతచార్యులు శ్రీనివాసచార్యులు, కమిటీ, భక్తతుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అర్చనలు, పూజలు, వివిధ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విగ్రహానికి వివిధ పూలమాలతో పాటు వడమాల కార్యక్రమాన్ని […] The post ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు appeared first on Visalaandhra .
మజ్జిగ పంపిణీ కార్యక్రమం.. గీతం సేవా ట్రస్ట్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కొత్తపేట ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తాదులు, ఆలయ కమిటీ, కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తూ వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి గీతం సేవా ట్రస్ట్ వారు ఆలయానికి వచ్చిన భక్తాదులకు మజ్జిగ తో పాటు ప్రసాదమును పంపిణీ చేశారు. వీరి సేవలు పట్ల భక్తాదులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. The post మజ్జిగ పంపిణీ కార్యక్రమం.. గీతం సేవా ట్రస్ట్ appeared first on Visalaandhra .
‘మీరు ఆ ఒక్క పనిచేస్తే చాలు’.. కేసీఆర్కు CM రేవంత్ ప్రత్యేక విజ్ఞప్తి
బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR)కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
Number Plate: వాహనదారులకు అలర్ట్.. సెప్టెంబర్ 30లోగా ఈ పని చేయకపోతే, మీ బండి సీజ్ అవ్వడం ఖాయం
High Security Registration Plate: మీకు తెలంగాణలో ఏదైనా వెహికల్ ఉందా?
పస్తాపూర్ సభ: 2014 తరువాత నిమ్జ్ అభివృద్ది కుంటుపడింది
పస్తాపూర్ సభ: 2014 తరువాత నిమ్జ్ అభివృద్ది కుంటుపడింది
Bandi Sanjay Kumar : నాన్నకు లేఖ.. కాంగ్రెస్ వదిలిన బాణం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kavitha) ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు నాన్నకు ప్రేమతో అంటూ రాసిన లేఖ(Ltter) రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
‘లాయర్’ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్లో స్టార్ బ్యూటీ.. ఎక్జైటింగ్గా ఉందంటూ విజయ్ ఆంటోని ట్వీట్
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని(Vijay Antony) గత ఏడాది ‘రోమియో’(Romeo) సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
కర్ణాటకలో కొత్త రిజిస్ట్రేషన్ రూల్.. బెంగళూరులో ఇల్లు కొంటున్న తెలుగోళ్లకు అలర్ట్..
కర్ణాటకలో కొత్త రిజిస్ట్రేషన్ రూల్.. బెంగళూరులో ఇల్లు కొంటున్న తెలుగోళ్లకు అలర్ట్..
పాక్లో పట్టపగలే ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగుతాయన్న జైశంకర్
పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు పగటిపూట సైతం తమ కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా విమర్శించారు. నెదర్లాండ్స్కు చెందిన మీడియా సంస్థలకు ఇచ్చిన వరుస ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాద కార్యకలాపాల గురించి తమకు తెలియదని పాకిస్థాన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం రెండూ ఉగ్రవాద కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న కరడుగట్టిన ఉగ్రవాదులంతా […] The post పాక్లో పట్టపగలే ఉగ్రవాదుల కార్యకలాపాలు కొనసాగుతాయన్న జైశంకర్ appeared first on Visalaandhra .
Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. పీఎం ఈ డ్రైవ్ కింద ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజుల్లో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద ఎత్తున పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన చేశారు.
అధికారం ఉంటేనే సభకు వస్తామంటే కుదరదు.. సీఎం రేవంత్ రెడ్డి
అధికారం ఉంటేనే సభకు వస్తామంటే కుదరదు.. సీఎం రేవంత్ రెడ్డి
విజయ్ సేతుపతి `ఏస్` మూవీ రివ్యూ, రేటింగ్.. సినిమా హిట్టా? ఫట్టా?
విజయ్ సేతుపతి చివరగా `మహారాజా` చిత్రంతో అలరించారు. ఇప్పుడు `ఏస్` మూవీతో వస్తున్నారు. నేడు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
ఇప్పుడిక కొడాలి నాని వంతు ..#kodalinani #appolitics #appolice #telugupost #latestnews
పోలీస్ స్టేషన్ సరిపోవట్లే.. రోజురోజుకి పెరుగుతున్న ఫిర్యాదులు
సూర్యాపేట పట్టణంలో సమస్యలు పెరగడంతో బాధితులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు.
అక్రమాల గురించి వైఎస్ జగన్ మాట్లాడటం హాస్యాస్పదం:మంత్రి ఆనం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత నిన్న(గురువారం) మీడియా ముందు చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కుర్చీ ఖాళీగా దర్శనమిస్తోంది.
WhatsApp Steganography Scam: టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.
కవిత లెటర్ మీద మాకే క్లారిటీ లేదు.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
తండ్రి కేసీఆర్(KCR)కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) రాసిన లేఖపై ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) స్పందించారు.
Kamareddy |ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్
కామారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ) – కామారెడ్డి జిల్లాలో ఓ కేసు విషయంలో బాధితుడి
జూబ్లీహిల్స్ లో హైడ్రా పంజా.. జూబ్లీహిల్స్ లో కూల్చివేతలు..
అక్రమ నిర్మాణాలు కూల్చి , ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా , కొన్ని రోజులు విరామం తర్వాత ఇటీవల రంగంలోకి దిగిన హైడ్రా మేడిపల్లి పరిధిలో ఆక్రమణలు కూల్చివేతలు చేశారు.
మాలో ఎవరికి ఇచ్చిన పర్లేదు.. కేబినెట్ విస్తరణపై సీఎంకి మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేల రిక్వెస్ట్
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
స్టూడెంట్స్ పాస్.. టీచర్స్ గుండు #telugupost #latestnews #viralvideo
భారీ వరదలు.. నలుగురు మృతి, పలువురు గల్లంతు
ఆస్ట్రేలియాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Kurnul |విద్యుత్ షాక్ తో యువతి మృతి
కర్నూలు బ్యూరో - ఆంధ్రప్రభ – ఇంకో నెల రోజుల్లో పెళ్లి
కట్ చేసిన పండ్లు ఫ్రిజ్లో పెడితే ఏమవుతుందో తెలుసా?
సాధారణంగా పండ్లు ఎక్కువకాలం నిల్వ ఉండడానికి మనం వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటాం. మరి కట్ చేసిన పండ్లను ఫ్రిజ్లో ఉంచితే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.
మద్యం మత్తులో దళిత మహిళపై అత్యాచారం...
కరీంనగర్ జిల్లాలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది ఓ దళిత మహిళ బస్సు దిగి ఇంటికి వెళుతున్న తరుణంలో అడ్డగించి అత్యాచారం చేసిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది.
ఓటీటీ ఆడియన్స్ కి పండగే.. ఈ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు రిలీజ్, ఎందులో చూడాలంటే..
జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటీటీల్లో శుక్రవారం రోజు ఏకంగా 16 చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
ఆయన సూచనలు, స్ఫూర్తితోనే కులగణన చేశాం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలో పయనిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
కిడ్నీల ఆరోగ్యం కోసం రోజుకు ఎన్ని వాటర్ తాగాలి? నిపుణులు ఏం చెబుతున్నారు
రోజుకు సగటున ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి 1.5 నుండి 2 లీటర్ల నీరు తాగడం మేలని నిపుణులు చెబుతుంటారు.
ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్…నలుగురు మావోలు మృతి
ముంబయి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు.
BREAKING : గడ్చిరోలిలో ఎన్కౌంటర్.. నలుగురు మావోలు హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli Encounter)లో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్ గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కంది పప్పుతో మెరిసే అందం ఎలానో తెలుసా?
వేసవిలో ముఖం కాంతి కోల్పోయిందా? కందిపప్పుతో ఈ 5 ఫేస్ ప్యాక్లు ట్రై చేస్తే.. టానింగ్, మచ్చలు, పొడిబారిన చర్మాన్ని తొలగించి, మెరుపును తెస్తాయి.
Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటంబంలో విషాదాన్ని నింపింది. కారు, లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు.
ఈ కలర్ డ్రెస్ మీ అందాన్ని మరింత పెంచుతుంది!
పూజలు, ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ రెడ్ కలర్ సూట్ సెట్స్ ట్రై చేయాల్సిందే. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి.
కాంతార చాప్టర్ 1 రిలీజ్ డేట్ పై రూమర్స్, క్లారిటీ ఇచ్చిన రిషబ్ శెట్టి
‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ ‘కాంతారా: చాప్టర్ 1’ 2025 అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కదంబ రాజుల కాలం నాటి కథను సినిమాగా తెరకెక్కించారు.
మన దగ్గర ఉచితంగా దొరికే జోలా.. న్యూయార్క్లో లగ్జరీ ఐటెంగా మారింది!
ఫ్యాషన్ (Fassion) ప్రపంచంలో ఎన్నో రకాలైన డిజైన్లు, మోడల్స్ నిత్యం చూస్తుంటాం.
Sugar Cravings: ఇవి తింటే.. తీపి తినాలనే కోరిక తగ్గిపోతుంది!
చక్కెర ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది షుగర్, గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి వాటికి దారితీస్తుంది. అయితే తీపి తినాలనే కోరికను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
సమ్మర్ ఫ్రైడేస్ అంటూ యంగ్ బ్యూటీ పోస్ట్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F)సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebah Patel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
గుడికి వెళ్లోస్తుండగా ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి
పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తున్న వారిని మృత్యువు లారీ రూపంలో కబళించింది. ఈ దుర్ఘటన (Road Accident) ప్రకాశం జిల్లా కొమరోలు మండిలం తాటిచెర్లమోటు వద్ద చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. మహానంది పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా.. ఈ ప్రమాదం (Road Accident) జరిగింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. […]
మాజీ సీఎం జగన్కు టీడీపీ ఎమ్మెల్యే సంచలన సవాల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో నిన్న(గురువారం) మాట్లాడిన వ్యాఖ్యలపై టీడీపీ నేడు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు