Kadem |గడపగడపకు బొంతల లక్ష్మి భూమన్న ప్రచారం
Kadem | కడెం, ఆంధ్రప్రభ : తమకు ఓటు వేసి గెలిపించాలని బెల్లాల్
Sheena Nayak | ఈవో ఆగ్రహం.. Sheena Nayak | ఎన్టీఆర్ బ్యూరో,
Elections |కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
Elections | కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి Elections | నాగర్ కర్నూల్,
Hyderabad: సైబర్ మోసగాళ్ల చేతిలో మరో వృద్ధుడు
సైబర్ మోసగాళ్లకు మరో వృద్ధుడు లక్ష రూపాయలను పోగొట్టుకున్నాడు
నన్ను ఆశీర్వదించండి రూపు రేఖలు మారుస్తా
పిట్లం డిసెంబర్ 07(జనం సాక్షి) పిట్లం సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజాసేవయే లక్ష్యంగా గ్రామ …
VOTERS |భగీరత్ పల్లి లో వినూత్న ప్రచారం…
VOTERS | భగీరత్ పల్లి లో వినూత్న ప్రచారం… VOTERS | బిక్కనూర్,
BRS |బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే….
BRS | బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే…. BRS | నెల్లికుదురు,
Candidate |ప్రచారంలో దూసుకెళ్తున్న అభ్యర్థి తులసి రవి
Candidate | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం మల్లేపల్లి గ్రామ సర్పంచ్
వందేమాతరం గీతాన్ని బిజెపి రాజకీయంగా వాడుకుంటుంది: కిరణ్ కుమార్ రెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్ లో వందేమాతరం గీతంపై జరగబోయే చర్చను బిజెపి రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చరిత్రను వక్రీకరించి, కాంగ్రెస్ నాయకులపై తప్పుడు ప్రచారం చేయడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ఖాతాలో చామల వీడియోను పోస్టు చేశారు. గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి వరకు అన్ని కాంగ్రెస్ సమావేశాలలో వందేమతరం పాడేవారని తెలియజేశారు. బిజెపి పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్, సంఘ్ గానీ వాళ్ల ఆఫీస్లలో వందేమతరం ఎప్పుడు పాడలేదని చురకలంటించారు. వందేమాతరం గొప్పతనం గురించి పార్లమెంటు చర్చ తీసుకరావడంతో పాటు దివంగత మాజీ ప్రధాని నెహ్రూ, గాంధీజీ గురించి చెడుగా ప్రచారం చేయాలని చూస్తోందన్నారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ నాయకులపై బిజెపి తప్పుడు చరిత్ర రాసి తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, తాను కూడా నిజాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. శీతాకాలంలో 15 రోజులు మాత్రమే సమావేశాలు ఉంటాయని, దేశంలో ఇండిగో, ఢిల్లీ కాలుష్యం, నిరుద్యోగం వంటి సమస్యలు చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బిజెపి రాజకీయం, ఎన్నికల గురించి మాట్లాడి కాంగ్రెస్ను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
CRIME |సర్పంచ్ అభ్యర్థి ఆత్యహత్య..
CRIME | సర్పంచ్ అభ్యర్థి ఆత్యహత్య.. CRIME | జోగిపేట, రాయికోడ్, ఆంధ్రప్రభ
BIKE |బుల్లెట్ బండి పై ప్రచారం
BIKE | బుల్లెట్ బండి పై ప్రచారం BIKE | టేకుమట్ల, ఆంధ్రప్రభ
Vote |ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
Vote | నల్లబెల్లి, ఆంధ్రప్రభ : బజ్జు తండా గ్రామ ప్రజలు లేడీ
నెల్లూరులో ఆర్టిసి బస్సు ఢీకొనడంతో.. 11 ఏళ్ల బాలుడు మృతి
అమరావతి: నెల్లూరు జిల్లా రాముడు పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై ఉన్న 11 ఏళ్ల బాలుడిని ఆర్టిసి బస్సు ఢీకొనడంతో చక్రం కిందపడి బాలుడు మృతి చెందాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం రాముడు పాలెం వద్ద ఘటన చోటు చేసుకుంది. తమ్ముడు సైకిల్ తొక్కుతున్నాడు. అన్న సైకిల్ వెనుక కూర్చున్నాడు. ప్రమాదవశాత్తు అన్న మరణించగా, సైకిల్ తొక్కుతున్నతమ్ముడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కిరణ్ (11), తమ్ముడు( ప్రదీప్) గా పోలీసులు గుర్తించారు.
భోజనం చేస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ #carelessdrivers #rtcbusdriver #eatingfood #viralvideo
PEOPLE | గెలుపు నాదే.. PEOPLE | మంథని, ఆంధ్రప్రభ : స్థానిక
Manthani |కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా
Manthani | కత్తుకు ఓటెయ్యండి.. కష్టాలు తీరుస్తా Manthani | మంథని, ఆంధ్రప్రభ
శంషాబాద్కు వరుస బాంబు బెదిరింపు మెయిల్స్ #Hyderabad #RGIA #AirportSecurity #CyberCrime #ThreatMails
Hyderabad : హైదరాబాద్ లో రియల్టర్ దారుణ హత్య
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగింది.
RTC |ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి
RTC | ఢీ కొట్టిన బస్సు.. బాలుడు మృతి RTC | నెల్లూరు
జవహర్నగర్ లో రియల్టర్ దారుణ హత్య
జవహర్నగర్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జవహర్నగర్ ప్రాంతంలో రియల్టర్ దారుణంగా హత్య చేశారు. సాకేత్ కాలనీలోని ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ ముంందు రియల్టర్ రత్నమ్ బైక్పై వెళ్తుండగా కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చారు. రత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్గొండ జిల్లాలో చిరుత పులి కలకలం
నల్గొండ జిల్లాలో చిరుత పులి కలకలం రేపుతుంది
Eklaspur |అభివృద్ధి చేసి చూపిస్తా..
Eklaspur | అభివృద్ధి చేసి చూపిస్తా.. Eklaspur, మంథని, ఆంధ్రప్రభ : మంథని
Telangana Global Summit : పెట్టుబడులు ఈసారి తెలంగాణలో దంచి కొట్టనున్నాయా?
తెలంగాణలో నేటి నుంచి గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభం కానుంది
B.b.raj Pally |నిరంతరం కృషి చేస్తా..
B.b.raj Pally | నిరంతరం కృషి చేస్తా.. B.b.raj Pally, గొల్లపల్లి, ఆంధ్రప్రభ
Parlament : నేడు వందేమాతరంపై పది గంటలు చర్చ
నేడు పార్లమెంటు సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి
తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్?
తెలుగు సినిమా ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణులకు వేదిక. ఒక అప్ కమింగ్ మూవీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్తవారు ఉన్నారు. స్టార్ కంపోజర్ తమన్ ఈ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్నారు. తమన్ సోషల్ మీడియాలో ఈ సినిమా పై ఆసక్తిని రేకెత్తించారు. ఈసారి’ న్యూ గయ్ ఇన్ టౌన్’ అనే హ్యాష్ట్యాగ్తో ట్వీట్ చేసి ప్రేక్షకులలో ఆసక్తిని పెంచారు. హ్యాష్ట్యాగ్తో పాటు అతను పెద్దగా మాట్లాడడు. కానీ అతని రాక సౌండ్ చేస్తుంది’ అనే టీజర్ లైన్ పరిశ్రమలో మిస్టీరియస్ న్యూ ఫేస్ రాకను సూచిస్తుంది. నిర్మాణ సంస్థ ప్రకారం, ఈ చిత్రం కొత్త తారాగణం, సిబ్బందితో కూడిన న్యూ ఏజ్ ప్రాజెక్ట్. ప్రేమ, యాక్షన్ బ్యాక్ డ్రాప్లో వుంటుంది. తారాగణం, సిబ్బంది వివరాలు త్వరలో తెలియ చేస్తామని టీం చెబుతోంది. టైటిల్, గ్లింప్స్ డిసెంబర్ 14న విడుదల కానుంది.
Dhurandhar tops the Indian Box-office
With no regional films releasing on Friday and Telugu film Akhanda 2 being postponed, Bollywood film Dhurandhar has dominated the Indian box-office. The film opened on a decent note in North India and the word of mouth has made a lot of difference. The film picked up across the country from Saturday and the film […] The post Dhurandhar tops the Indian Box-office appeared first on Telugu360 .
లండన్ కు బయలు దేరిన విరాట్ కోహ్లీ
ముంబయి: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ పూర్తి కావడంతో టీమ్ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్ బయలుదేరారు. ముంబై ఎయిర్పోర్టులో విరాట్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా కోహ్లి తన కుటుంబంతో కలిసి లండన్ ఉంటున్న విషయం తెలిసిందే. . ఈ నెలాఖరున బెంగళూరులో జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లలో ఆడేందుకు ఆయన తిరిగి భారత్కు రానున్నారు. వచ్చే ఏడాది జనవరిలో భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్లో కూడా కోహ్లి ఆడనున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ లలో రెండు సెంచరీలు చేయడంతో ఒక భారీ హాఫ్ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో టాస్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో విరాట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
Weather Report : ఫ్యాన్ తిరగడం లేదు.. దుప్పట్లను వదలడం లేదు
ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చలిగాలుల తీవ్రత పెరిగిపోయింది.
Pamireddypally |అభివృద్ధికి పట్టం కట్టండి..
Pamireddypally | అభివృద్ధికి పట్టం కట్టండి.. Pamireddypally, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల
విద్యుత్ బిల్లు రూ.12.35 లక్షలు #ElectricityBill #Kothagudem #Bhadrachalam #PowerDept
తల వెనుక రెండు చేతులతో నడిచే ఆ తల్లుల మంద్ర రాగాలాపనల దుఃఖ కెరటాల సముద్రాలు ప్రవహిస్తాయి ఎండిన నెత్తుటి నేలల మీదుగా కనురెప్పల మైదానాలపై కాలిన సతతారణ్యాలను కూలిన స్థూపాల ధూళి నుండి ఎగసి రాలి, నేలలో కలిసిన అద్భుత కలలను అనేకానేక ఉద్దాన, పతనాలను గాలి లిఖిస్తుంది రేపటికై కాలచక్రాలను మీటుతూ ఆలపిస్తాయి క్షణాలు ఎగుడు దిగుడుల తడబడు అడుగులతో నడిచిన మానవ జాతి సుదీర్ఘ చరిత్రను లిఖిత, అలిఖిత దుఃఖ,యుద్ధ గానాలను చెదరని జ్ఞాపకాలను, ద్రోహాలను అకాల మరణాలను, హింసాత్మక హనలాల్ని మరపురాని అపూర్వ మానవులను ఈ లోకం తప్పక గుర్తుంచుకుంటుంది యుగాలుగా మనుషుల హృదయాల నిండా నిండిన గాయాలను, వేదనలను అది తన హృదయ స్పందన చేసుకుంది వేటిని, వేటినీ అది మరువలేదు ఎన్నడూ అనేకానేక దుఃఖభాజిత మరణాంతరాల అనంతరపు జీవితానికంటిన చేదు ఎన్నడూ వదలలేదు బాధిత మానవులు దిగమింగిన ఆ చేదు విడువలేదు ఇంకా ఎవరూ ఈ లోకం నుండి చేదును పోగొట్టలేదు అవును అది గుర్తుంచుకుంటుంది దయగా శోక సముద్రాల ఎగసిన కన్నీటి అలలను పరాజితుల చరిత్రను, ధిక్కారాల్ని సామాన్యుల సాహసోపేత త్యాగాలను ఒక్కొక్కటి, ప్రతి ఒక్కటి.. విడువని దుఖపు చేదును సరిగ్గా ఇలానో, మరోలానో ఇప్పుడో, మరొక్కప్పుడో సరికొత్త ఆవిష్కారాలకై అవి అన్నీ, అన్నీ శుసుప్త కాలమై అట్లా అంతటా పరివ్యాప్తమై, నిద్రాణమై వేచివుంటాయి దుఃఖం తొలగని, ఏ శాంతీ దొరకని లోకం గుర్తుకుంటుంది.. తర్పణం వదలక జరిగినవన్నీ, మళ్ళీ, మళ్ళీ.. నిజం సుమీ.. తప్పక అన్నింటినీ అది గుర్తించుకు తీరుతుంది - విమల
Revanth Reddy : నేటి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
Eturnagaram |ఎన్నికల బరిలో కాకులమర్రి శ్రీలత..
Eturnagaram | ఎన్నికల బరిలో కాకులమర్రి శ్రీలత.. Eturnagaram, ఆంధ్ర ప్రభ :
అతడు బాధల తట్టను నెత్తిన ఎత్తుకొని దినమంతా మట్టితో ముచ్చటిస్తాడు సదా సమస్యల కొలిమిలో కాలిపోతూ చెదిరిన కలల బూడిదను రాల్చుతుంటాడు చెమట చుక్కలను అంగట్లో అమ్ముకుంటూ బత్కు బండిని భారంగా లాగుతుంటాడు ఒకే గర్భ గుడి మా ఇద్దరికి ఊపిరి పోసినా అక్షరాలు నా బత్కుని పచ్చని పైరుని చేస్తే తమ్ముని లైఫ్ని ఎండిన ఏటిగడ్డ జేసినయ్ తనని ఈడ్చికెల్లి నేను బడిలో ఇడ్శిపెట్టినా లంగా సవాసాలు మోపుజేసుకొని ఊరేగి గోవ కర్ర , తాళ్ళకు తన తనువుని తాకట్టు పెట్టాడు పేర్చుకున్న ఆశలన్నీ పెలుసులుగా రాలి గాజు వక్కలై రోజూ నా గుండెకు గుచ్చుకుంటూనే ఉన్నాయి ఇప్పుడు నాన్న ఇచ్చిన వారసత్వపు తాపీ తన ఎండిన పేగులకు ఎనగర్రై నిలబడ్తాంది ఇప్పుడు రుతువులన్నీ తమ్ముని పెయ్యి మీదనే పేరిణీ నృత్య మాడుతున్నాయి తన జీవితంలోకి ఆమె వసంతమై వచ్చినా తన బత్కు ఈసమంతైనా ఇగురు పడ్తలే వాడి కడుపులో రెండు కాయలు కాసి, తన మనసును ఇంకా దిగులు బావిలోకి నెట్టింది తను కాసుల కత్తెరలో ఇరుక్కున్నప్పుడల్లా నేను ఊత కర్రై ఊపిరి పోస్తూనే ఉన్నాను తమ్ముడి బతుకు ఒక యుద్ధంలా మారింది అతను అలసిపోని సైనికుడై శ్రమ ఆయుధాన్ని తిప్పుతూనే ఉన్నాడు కాలం చెబుతున్న పాఠాలను నేర్చుకుంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నాడు అవమానాల గరళాన్ని కంఠంలోనే దాచుకుంటూ మౌనమునిలా సాగుతున్నాడు - తాటిపాముల రమేశ్ (తార)
Road Accident : పల్నాడు యాక్సిడెంట్ కు అసలు కారణం అదేనట.. ఐదుగురు విద్యార్థుల మృతి వెనక?
పల్నాడు జిల్లాలో నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే
Gandlagudem |పంట పొలాల్లో ప్రచారం..
Gandlagudem | పంట పొలాల్లో ప్రచారం.. Gandlagudem, అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : ఈనెల
రచయిత శ్రీ పద్మతో మెహఫిల్ గెస్ట్ ఎడిటర్ విమల ఇంటర్వూ. (గతవారం తరువాయి ) ఆదిమ సమాజం నుంచి అమ్మ దేవతలు ఉండేవారని, అంటే మాతృస్వామ్య వ్యవస్థ ఒకప్పుడు ఉండేదని ఆ తరువాత సమాజం పితృ స్వామికి వ్యవస్థగా మారుతున్న సమయంలో వీళ్ళ ప్రాధాన్యత తగ్గి పురుష దేవుళ్ళు ముందుకు వచ్చారని, అలాగే ఈ పురాతన ఆడ దేవతలు ఇప్పుడున్న రూపంలో దుర్గా, పార్వతిగా మారారు, పురుషదేవతల ప్రాధాన్యత పెరిగింది అని అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? బహుశా అట్లా కాకపోవచ్చు. అ ది నమ్మను నేను మీరన్న విషయం కొంతమం ది స్కాలర్స్ పర్స్యు చేశారు. ఇలాంటి ఐడియాని, థియరీని కొందరు ప్రమోట్ చేశారు. ఉదాహరణకు సివిలిజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్పు ప్రోగ్రెస్ గురించి చెప్తారు. ఇప్పు డు అది కూడా ప్రశ్నిం చబడుతుంది. సివిలైజే షన్ అంటే ఏమిటి? ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఉదాహరణకి అపార్ట్ మెంట్లు, కాంక్రీట్ జంగల్ని నిర్మించటమా? దాన్నే మనం ప్రోగ్రెస్ అని అంటామా? సరే ఇదంతా వేరే చర్చ.. ఇప్పుడు మనం మాట్లాడు తున్న విషయానికి మళ్ళీ వద్దాం. అంటే మేట్రియార్కి నుంచి పేట్రియార్కి మారడం ఉండ వచ్చు. అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత కూడా మనదేశంలో కేరళ లాంటి ప్రాంతంలో మేట్రియార్కి ఉంది. వివిధ రకాల మేట్రియార్కిని చూస్తాం. ఉదాహరణకి కేరళలో చూద్దాం. అక్కడ ఎప్పుడూ ఒక మెయిల్ ఫిగర్ ఉంది. అది సో దరులు, మేనమామలు ఇట్లా. మేనమామ పిల్లల్ని పెంచి పెద్ద చే యడంలో ఉంటాడు. ఒకరు ఇద్దరు, ముగ్గురు ఇలా ఉండే తన సిస్టర్స్ పిల్లల సంరక్షణ చూస్తాడు. ఆస్తి ఎప్పుడు స్త్రీల పైనే ఉం టుంది. దాదాపు ఈజిప్ట్లో ఉండే ఫెరోస్ లాగా. అలాగే ఇతర రాజరికాల్లో కూడా. తల్లి, సోదరి ఇట్లా ఎవరైనా సరే, ఫార్మల్ గా ఫారో ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆస్తి స్త్రీల ద్వారా సంక్రమించినా నిజానికి అది నామమాత్రమే అయింది. వాస్తవమైన కంట్రోల్ పురుషుడి చేతిలో ఉంటుంది. కేరళలో ఉన్న మేట్రియారికి కూడా అలాంటిదే. ఈ స్త్రీలకి చాలా స్వేచ్ఛ ఉంది. ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలన్నా వాళ్ళు పె ట్టుకోవచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్లకు ఇష్టమైన ఎవరితో నైనా లైంగిక సంబంధం పెట్టుకోవడానికి, వాళ్లకు ఇష్టమైన చో టికి ఎక్కడికైనా సరే వెళ్లడానికి అవకాశం ఉంటుంది అని అన్నా, వాళ్లు వాళ్ల సంప్రదాయాలను బట్టి ఎంపిక చేసుకుంటారు ఈ వ్యక్తినా, ఆ వ్యక్తినా అనేది. తండ్రి లేదా సోదరులు వీళ్ళు వ్యవ హారాలని నిర్ణయిస్తారు. ఇది కూడా బ్రిటిష్ వారి కాలం నాటికి మెల్లిగా నిలిచిపోయింది. స్త్రీల ఆస్తి హక్కుని గుర్తించలేదు. నా యర్స్ కేరళలో మెల్లిగా మెయిన్ స్ట్రీమ్లోకి రావాల్సి వచ్చింది. అలాగే మరో తరహా మెట్రియర్కి ఉదాహరణకి ద్రౌపతి, హిమాల యన్ ట్రైబ్స్, శ్రీలంకలో కూడా... అక్కడే, నేను రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు ఒక ధనిక కుటుం బాన్ని కలిసాను. ఆ ఇంటి అత ను వరండాలో ఉన్న ఫోటో చూ పిస్తూ, నాకు ఇద్దరు తండ్రులు అని చెప్పాడు. అది చాలా సాధా రణ విషయం కొన్ని చోట్ల అక్క డ. నా పొరుగున ఉండే కుటుం బంలో ఒక వ్యక్తి తనకి ఐదుగు రు తండ్రులు అని చెప్పాడు. అం టే ఒక స్త్రీ ఐదుగురిని పెళ్ళి చేసు కుంది. ఈ ప్రాక్టీస్ అక్కడక్కడ కనిపించినంత మాత్రాన అది ఆ స్త్రీలకి స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. శ్రీలంకలో ఒక మహిళా ప్రొఫెస ర్ మా అమ్మమ్మ మా తాత గారి నే కాక, అతని సోదరుని కూడా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంది అని చెప్పింది. ఈ పరిశోధనలో మీరు కనుగొన్నది ఏమిటి అనేది చెప్తారా? చాలా ప్రాంతాలు తిరిగాను క్షేత్ర స్థాయి పరిశోధనలు చేశాను. ఆచార సాంప్రదాయాల్ని పరిశీలించాను. ఇ వన్నీ చేస్తున్నప్పుడు కూడా నా ప్రధానమైన ఫోకస్ గ్రామ దేవతలకి, ఇప్పుడున్న స్త్రీల పరిస్థితికి మధ్య ఉన్న లింక్ ఏమిటి? ఆ బ్రిడ్జ్ ఏమిటనేది. పరిశోధనలో చాలా విషయాలు ముం దుకు వచ్చాయి. అవన్నీ కూడా ఇం కా నేను రాయాలి. అమెరికా యూని వర్సిటీలో, నేను టీచ్ చేస్తూ ఉండడం, సిలబస్ తయారీ, అమెరికన్ స్టాండ ర్డ్స్కి అనుగుణంగా అక్కడ విద్యార్థు లకు బోధించాల్సి రావడం, మరి ఇత ర అంశాల పై కూడా రీసర్చ్ పేపర్స్ రాయడం ఇలాంటి అనేక పనుల ఒత్తిడి వల్ల కూడా ఈ పుస్తకం రావదానికి చాలా సమయం పట్టింది. గాడెసేస్ పైన ప్రతి యేటా కాన్ఫరెన్సులలో ఒకటి, రెండు పేపర్లు నేను ప్రజెంట్ చేస్తూనే వచ్చాను. గాడెసేస్ మీది నా ఈ పరిశోధన, పేపర్ల ప్రజెంటేషన్ అమెరికన్లలో ఆసక్తిని కలిగించింది. ‘ఇన్వెంటింగ్ అండ్ రీ ఇన్వెంటింగ్ గాడ్సే స్’ అనే నా రెండో పుస్తకం వచ్చింది. దాంట్లో చాలా దేవతల గురించి చెప్పాను.దేవతల మీద పరిశోధన చేసిన స్కాలర్స్ నుండి అనేక వివరాలని నేను సేకరించాను. రిలీజియన్ స్పెషలిస్ట్ తో కూడా. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే నేను లాస్ట్కి ఏమిటి? అని అనుకున్నప్పుడు తెలుసుకోవాల్సింది ఆర్కియాలజీలో ఉందని, ఈ వైపుగా నేను పరిశోధన చేయాలనుకున్న. నేను రాసిన పేపర్లు బియ్యే గ్రాడ్యుయేట్ పిల్లలకి పాఠ్యాంశా లుగా కూడా పెట్టారు అమెరికాలో చాలా చోట్ల. అకాడమిక్ పుస్తకాలని ఆక్సఫర్డ్ బౌండ్ ఫామ్ లో ప్రింట్ చేస్తుంది చాలానే. ఈ పుస్తకం కూడా మొదట అలానే వచ్చింది. వాళ్లు పేపర్ బ్యాక్ ఎడిషన్ తీసుకొచ్చిన తర్వాత, ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చి, డిమాండ్ పెరిగింది. విద్యార్థులు కూడా పేపర్ బ్యాక్ ధర తక్కువ కాబట్టి కొనగలిగేవాళ్లు. ఈ పుస్తకం చాలా యూనివర్సి టీల్లో ఇప్పుడు సిలబస్లో భాగంగా ఉంది .అనేక యూనివర్సి టీస్ ఈ పుస్తకాన్ని బోధన కోసం యూస్ చేసుకున్నాయి. కొలం బియా యూనివర్సిటీ లో రిలీజియన్ ప్రొఫెసర్ పిలి క్రిమెజస్, హిందూ రిలీజియన్ స్పెషలిస్ట్ చెప్పాడు. అతనీ పుస్తకాన్ని తన క్లాసులో విద్యార్థులకు బోధించడానికి ఉపయోగించినట్టు. అతని దగ్గర పీహెచ్డీ చేసిన అతని స్టూడెంట్ ఒకరు మాతో పని చేయడానికి వచ్చినప్పుడు అతను మీ పుస్తకం గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పారు మా ప్రొఫెసర్ అన్నాడు. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? నేను రిటైర్డ్ అయ్యాను. స్టూడెంట్స్ కి గెస్ట్ లెక్చర్స్ ఇస్తాను అమెరికాలో. అలాగే నా ఇతర రీసెర్చ్ ప్రాజెకట్స్ పై వర్క్ చేస్తాను. గాడ్ విభీషణ, అతను రామాయణంలో ఉన్నవాడు. అలాగే అతడు ఎలా బుద్ధిస్ట్ దేవుడు అయ్యా డు ఈ విషయం పైన, అలాగే ఇంతకు ముందు చెప్పాను కదా. ఇద్దరు తండ్రు లు ఉండడం, దీనిపైన విశిష్టమైన ఫీల్ స్టడీ చేశాను. వైద్యంలో పరంపర ఎ లా వచ్చింది అనే విషయం పైన కూడా. ఇంతకుముందు చెప్పాను కదా మీకు. నాకు ఆసక్తి అనిపిస్తే ఒకదానించి ఒక దాని వైపు జంప్ చేస్తూ ఉంటానని అట్లా.. అట్లా ట్రెడిషనల్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ పైన కూడా అధ్యయనం చేస్తున్నాను. దీనిలో నా ఫోకస్ ఈ ప్రత్యేకమైన వైద్య విధానాలు, ఉదాహరణకి కొన్ని జబ్బులకు మందులు ఇవ్వడం, ఎముకల్ని సెట్ చేయడం వంటివి పరంపరగా చేస్తూ ఉండే కొన్ని ఇళ్ళు ఉంటాయి. జనం ఆ ఇళ్లకు వైద్యం కోసం వెళుతూ ఉంటారు. శ్రీలంక అంతటా నేను పర్యటించాను ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఈ రెండు అంశాల పైన శ్రీలంకలో పరిశోధించాను. ఇప్పుడు ఈ రెండింటిని పుస్తకాలుగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మరో సంగతి కొన్ని కొన్ని మార్లు, నేను కథలు కూడా రాస్తూ ఉంటాను. సో, ఆ పని కూడా నేను ఎప్పుడో మొదలు పెడతాను. ఎప్పుడన్నా పరిశోధనా పుస్తకాల కోసం రాస్తున్నప్పుడు అనేక కథనాలు ముందుకు వస్తాయి. పరిశోధనలో ప్రతి విషయానికి మనం ఆధారాల్ని, మూలాలను చూపించాల్సి ఉంటుంది. రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ పేజీలో ఎక్కడి, ఎక్కడ నుంచి ఏ విషయాన్ని తీసుకున్నామనే దానితో సహా. అందువల్ల ఈ పని కంటిన్యూస్ గానే చేయాల్సి ఉంటుంది. ఒక కథ రాసి ఆపేసి, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ మొదలుపెడదాం దాన్ని అని అనుకునేలా పరిశోధన ఉండదు కదా. ఏమైనప్పటికీ నిజానికి ఆ స్వేచ్ఛ నాకు ఇష్టం.
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ‘అన్నగారు వస్తారు’ చిత్రం నుంచి ’అలాపిక్కే ఉమ్మక్’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ను సంతోష్ నారాయణన్ ట్రెండీ ట్యూన్తో కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - ‘వలయ అహ్ కలయ, గోలయ్య, జై బాలయ్య, కలలే వలరా, గురువా నా మాటే వినరా..’ అంటూ కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్తో ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్ రోడ్లకు అంతర్జాతీయ దిగ్గజాల పేర్లు: ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్
హైదరాబాద్: తెలంగాణను గ్లోబల్ మ్యాప్లో మరింత ప్రముఖంగా నిలపడానికి, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, దిగ్గజ టెక్ కంపెనీల పేర్లను హైదరాబాద్లోని ప్రధాన రహదారులకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా, యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ’ (Donald Trump Avenue), ప్రముఖ రోడ్లకు ‘గూగుల్ స్ట్రీట్’ (Google Street) వంటి పేర్లను పెట్టాలని సంకల్పించారు. తెలంగాణ రైజింగ్ […] The post హైదరాబాద్ రోడ్లకు అంతర్జాతీయ దిగ్గజాల పేర్లు: ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్ appeared first on Dear Urban .
Padmajiwadi |అభివృద్ధి ధ్యేయం..
Padmajiwadi | అభివృద్ధి ధ్యేయం.. Padmajiwadi, సదాశివనగర్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధిలో
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್:ಸಕಲೇಶಪುರದಲ್ಲಿ ಕಾಡಾನೆಗಳ ದಂಡು ಎಂದು ಅಸ್ಸಾಂನ ವೀಡಿಯೊ ಹಂಚಿಕೆ
ಸಕಲೇಶಪುರದಲ್ಲಿ ಕಾಡಾನೆಗಳ ದಂಡು ಎಂದು ಅಸ್ಸಾಂನ ವೀಡಿಯೊ ಹಂಚಿಕೆ
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ నుంచి ఈ సినిమా వస్తుండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై లేటెస్ట్గా పవన్ ఎనర్జిటిక్ పోస్టర్ని విడుదల చేసి ఈ సాంగ్ తాలూకా ప్రోమోని డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాలిడ్ డాన్స్ నెంబర్ని పవన్ నుంచి వారు ఆశిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను సమ్ థింగ్ కంపోజ్ చేశాడట. ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాదిలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు.
Gold Price Today : బంగారం, వెండిని ఇక మర్చిపోండి.. మీరు కొనలేరంతే
ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025: తొలి రోజు షెడ్యూల్
హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్తును రూపుదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 (Telangana Rising Global Summit) ఈరోజు, డిసెంబర్ 8న ప్రారంభమవుతుంది. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు ఫ్యూచర్ సిటీ వేదిక అవుతుంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల దిగ్గజాలు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Telangana […] The post తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025: తొలి రోజు షెడ్యూల్ appeared first on Dear Urban .
షోలే, ‘ద ఫైనల్ కట్’ అంటూ 2025 డిసెంబరు 12న మళ్లీ దేశమంతటా షోలేను విడుదల చేస్తున్నారు. ఇది 4కే, డాల్బీ 5.1 హంగులు అద్దిన సిసలైన మూల వెర్షన్. 1975లో సెన్సార్ అభ్యంతరాలు చెబితే, రి-షూట్ చేసిన క్లైమాక్సునే మనం ఇన్నాళ్లుగా చూస్తూ వచ్చాం. అయితే, కత్తెర పడని పతాక సన్నివేశాలతో ఈసారి కొత్తగా వస్తోందీ ఆల్ టైం బ్లాక్ బస్టర్. ఒకానొక డ్రీం గర్ల్, ఎవర్గ్రీన్ హీరో, యాంగ్రీ యంగ్ మేన్, ఒక కల్ట్ మాస్ క్లాసిక్.. వీటన్నిటి డీఎన్ఏ షోలే ఇప్పటికి ఏభై ఏళ్ల కిందట వచ్చింది షోలే. ఇది ఒక సినిమా మాత్రమే కాదు, మన జీవనంలో ఓ విడదీయలేని భాగం. చూసిన ప్రతిసారీ సరికొత్త అనుభూతులను కలిగిస్తూ ఉంటుం ది. ఏభై సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా, ఇప్పటికీ నిత్య నూతనంగా ఉంది. ఈ సినిమాకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇండియా 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని దూరదర్శన్ నేషనల్ టెలివిజన్ ఛానల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం చేశారు. 2025 సెప్టెంబరు 7న టొ రంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (TIFF) 50వ ఎడిషన్ లో షోలే 4K వర్షన్ గాలా ప్రెమియర్ 1800 సీట్లు ఉన్న రాయ్ థామ్సన్ హాలులో ప్రత్యేక ప్రదర్శన చోటు చేసుకొంది. రాంగఢ్ గావ్, మాల్గాడీ (గూడ్స్ బండి)ని బందిపోటులు దారిమళ్లించుకుపోతూ ఉంటే ఇన్స్సెక్టర్ బల్దేవ్ సింహ్ ఠాకుర్ ప్రాణాలు పణం పెట్టి వారికి ఎదురొడ్డి పోరాడడం, ఇద్దరు దొంగలు.. వీరూ, జయ్.. ఆయనకు సైదోడు నిల్చి చేసిన ప్రాణాంతక సాహసం, స్నేహం, ప్రేమ, ఆక్రోశం, పగ, రెండు హోలీ పండుగలు, ఎదిగివచ్చిన కొడుకుకు వృద్ధ తండ్రికి తుది వీడ్కోలును పలకాల్సిరావడం అన్నీ ఇంకా తాజాగా గుర్తుండనే ఉన్నాయి జనాలకు. ప్రతి చిన్న పాత్రా చెప్పే సంభాషణాలన్నీ ప్రేక్షక లోకానికి కంఠస్థం. ఆ అద్భుతమైన డైలాగ్ రచయితలు సలీమ్- జావేద్ లు. సబ్బాస్.. హీ.. అంటూ ఠాకుర్కేసి గబ్బర్ చూసి నవ్విన నవ్వు‘ఓ సాంబ’ అనే ఊతపదం, క్లోజ్-అప్ షాట్లు, గుర్రాలపై దండెత్తి వచ్చిన బందిపోట్లను, తెల్లని ఫుల్ స్లీవ్స్ బనియన్, మెడలో పూల దండతో ఓ చిన్నపూరింటి కర్రల దడిలో నుంచి పిస్తోలుతో వీరూ కాల్చిపడేసి, గురి తప్పనందుకు పిస్తోలును ముద్దుపెట్టుకు చిరునవ్వు రువ్విన సీనునూ ఓ పట్టాన మరచి పోగలమా. (ఎడిటింగ్ బాధ్యత ఎం.ఎస్. షిండేది). కథానాయకులు ఇద్దరూ మొదటి రీలు నుంచి చివరి రీలు దాకా రెండో, మూడో జతల బట్టల్నే ధరించారన్న సంగతి గుర్తుకు తెచ్చుకొంటే గాని గుర్తుకు రానంతలా ఈ చలనచిత్రంలో లీనమై పోతాం. ఆ ఘనత డ్రెస్మెన్ డిసూజ, కాస్ట్యూమ్స్ తయారుచేసిన మిసెస్ శాలిని షాహ్లకు, చెరేలారామ్, కచిన్స్, రోబ్ స్టయిలో, న్యూస్టైలో అసిస్టెంట్స్ బాబు, విఠల్లకు దక్కుతుంది. భర్త మరణించిన రాధ, ఫ్లాష్ బాక్లో పెళ్లికి ముందు రాధ.. ఇలాగ ఒకే సినిమాలో ద్విపాత్రాభినయం చేసేసినంత పని జయ బాధురి చేసింది. అంగ్రేజ్ కే జమానే కే జైలర్గా అస్రానీ. హరిరాంనాయీగా కేశవ్ ముఖర్జీ, సూర్మా భూపాలీగా జగ్దీప్, ఠాకుర్ పెద్ద కోడలుగా గీత సిద్ధార్థ్ కాక్, ఇమాం సాహెబ్గా ఎ.కె. హంగల్ వంటి అతిథి నటులు వారికి అప్పగించిన పాత్రలను నమిలి మింగి త్రేన్చి ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..’ చెప్పేసుకున్నారు కదా. టైటిల్ కార్డులు పడేటప్పుడు వినపడే థీం మ్యూజిక్ మొదలుకొని పాటల్లో, సన్నివేశాల నేపథ్యంలో సంగీతం ఈ సినిమా లో పోషించిన పాత్ర అమోఘం. చిత్రానికి మ్యూజిక్ అందించినది ఆర్.డి. బర్మన్. షోలే ఎల్పీ రికార్డులను పాలిడార్ , డైలాగ్స్ ఆడియో క్యాసెట్స్ను 2 వాల్యూముల్లో మ్యూజిక్ ఇండియా లిమిటెడ్లు తీసుకురాగా విపరీతంగా అమ్ముడవడం, ది ‘షోలే : ద మేకింగ్ ఆఫ్ క్లాసిక్’ పేరుతో (అనుపమ చోప్రా రాసింది, పెంగ్విన్ ఇండియా అచ్చేసింది) పుస్తకాలు 2000 డిసెంబరులో ఇంగ్లిషు భాషలో వచ్చి సినీ ప్రేమికులను అలరించడం.. మరో చరిత్రండోయ్. అమ్జాద్ ఖాన్ అనే ఒక వరిష్ట నటుడికి (గబ్బర్ సింగ్) రాత్రికి రాత్రి ‘ద బిగ్ బ్యాడ్ మేన్’ పట్టాన్ని కట్టింది షోలే. స్టంట్స్ను కూర్చింది మహమ్మద్ అలీ, అజీంలతోపాటు పరదేశీలు జిమ్, జెరీ. ఈ సినేమాకు డి. ఆర్. ఠక్కర్ సహాయక దర్శకుడు. ఈ అందరినీ మించి -ఈ చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పిని గురించి చెప్పుకోవాలి. అతడు అతడి యవ్వనంలో, ఈ సినిమాని ఓ మహా యజ్ఞంలా నిర్వహించాడు. రెండున్నరేళ్లు పట్టిందట చిత్రీకరణకు. భారతదేశంలో అత్యంత ఎక్కువ మందిపైన ప్రభావాన్ని ప్రసరించిన చలనచిత్ర స్రష్ట అనే ఘనత లభించిందతడికి. రమేశ్ సిప్పి తండ్రి జి.పి. సిప్పి మహా సాహసి. అంతకు ముందు ప్రకాశ్ మెహ్రాతో సహా ఎందరికో షోలే కథని వినిపించి, నహీఁ బాబా నహీఁ అనే స్పందనలే విని, విని విసుగెత్తిన సలీం- జవేద్ లకు వారి కలను ఎట్టకేలకు నిజం చేసి చూపెట్టారు తండ్రి సిప్పి, పుత్రుడు సిప్పిలు. ‘ది గ్రేటెస్ట్ స్టార్- కాస్ట్ ఎవర్ అసెంబల్డ్’, ‘ది గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్’ లాంటి ఈ పబ్లిసిటీ ఐడియాస్ ఖ్యాతి గీత సిప్పిది. షోలే’ను రూ.3 కోట్లు పెట్టి తీస్తే, బాంబే మినర్వా థియేటర్లో 3 సంవత్సరాల పాటు రెగ్యులర్ షోస్ ,రోజుకు 3 ఆటలు ఆడింది. ఈ సినిమాని అది విడుదల అయిన ఆగస్టు 15న దూరదర్శన్లో చాలా సంవత్సరాలు పాటు ప్రదర్శిస్తూ వస్తున్నారంటేనే, అది జనసమూహ మస్తిష్కంలో ఎంతలా మమేకమైందీ చెప్పకనే చెప్పే ఫినామినన్. “షోలే కె దిన్, దిల్ ఖిల్ జాతే హైఁ..” మరి. ఒకే ఒక్కటి ‘ముఘల్- ఎ- ఆజమ్’ (1960), షోలే కూడ ఏకైకమే. ఇవి 1913లో సినిమా భారత్ కు వచ్చాక, ఇప్పటి వరకు మనకు దక్కిన అపురూప చలనచిత్ర రూపాలూ, గొప్ప వాణిజ్య మైలురాళ్లూను. ‘ముఘల్- ఎ- ఆజమ్’ విడుదలైన కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన రూ.11 కోట్లు ఇప్పటి ధరలలో పోల్చి చూస్తే రూ.4,000 కోట్లకు సమానం అని, ‘షోలే’ 1975లో విడుదలైనప్పటి నుంచి వసూలు చేసిన రూ.35 కోట్లు ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొని చూస్తే, రూ.3,090 కోట్లు ఆర్జించినట్లవుతుందని ఒక ఇంగ్లిషు దినపత్రిక ద హిందుస్తాన్ టైమ్స్ 2024 అక్టోబరు 15 సంచికలో పేర్కొంది. ఏమైనా చరిత్ర సృష్టించిన, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన సినిమా షోలే. - దిలీప్
Earth Quake In Nepal : నేపాల్ లో భూకంపం
Earth Quake in Nepal : నేపాల్ లో భూకంపం హిమాలయాల్లో అలజడి
IndiGo : దిగి వచ్చిన ఇండిగో.. ప్రయాణికులకు 610 కోట్ల చెల్లింపు
ఇండిగో ప్రయాణికుల ఖాతాల్లోకి రద్దయిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ డబ్బులను చెల్లించింది
Hyderabad : హైదరాబాద్ లో మూడు విమానాలకు బాంబు బెదిరింపు
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
Tangutoor |ఆదర్శ గ్రామంగా నిలబెడతా..
Tangutoor | ఆదర్శ గ్రామంగా నిలబెడతా.. Tangutoor, శంకర్ పల్లి, ఆంధ్రప్రభ :
Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
Shankarpalli |స్పీడు పెంచిన రవి నాయక్..
Shankarpalli | స్పీడు పెంచిన రవి నాయక్.. Shankarpalli, ఆంధ్రప్రభ : శంకర్
Aamir Khan about Falling in Love at 60
Bollywood Superstar Aamir Khan has been in news majorly in the recent times because of his private life. After parting ways with his wife Kiran Rao, Aamir Khan has introduced his girlfriend Gauri Spratt and everytime, the duo is spotted together in public, the videos and pictures went viral. During a recent interaction, Aamir Khan […] The post Aamir Khan about Falling in Love at 60 appeared first on Telugu360 .
కాంట్రాక్టర్, గుమస్తాను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
రాయ్ పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాంట్రాక్టర్, గుమస్తాను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల చెర నుంచి గుమస్తా తప్పించుకున్నాడు. కాంట్రాక్టర్ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులపై కేంద్రం ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. 20 రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత హిడ్మాను మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. హిడ్మా చనిపోవడంతో మావోయిస్టులు దాదాపుగా భూస్థాపితం అయ్యారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ప్రకటిస్తున్న విషయం విధితమే.
Hyderabad May Soon Host Roads Named After Global Icons and Tech Giants
The Telangana government is preparing an ambitious plan to rename several key roads in Hyderabad after globally influential personalities and world-renowned companies. The initiative aims to give the city greater international visibility while honouring leaders and organisations that have shaped modern industry and global relations. One of the major proposals is to name the 100-metre […] The post Hyderabad May Soon Host Roads Named After Global Icons and Tech Giants appeared first on Telugu360 .
BRS | ఆదర్శ గ్రామం చేస్తా.. BRS, నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు
శంషాబాద్ విమానాశ్రయంలో మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ కాగానే అధికారులు తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రయాణికులను సురక్షితంగా దింపి ఐసోలేషన్కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Khanapur | ప్రజలే ప్రచారం.. Khanapur, మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం
Tirumala : తిరుమలలో ఈరోజు వెళ్లే వారికి గుడ్ న్యూస్
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಲಾರೆನ್ಸ್ ಬಿಷ್ಣೋಯ್ ಜಾಮೀನಿನ ಮೇಲೆ ಜೈಲಿನಿಂದ ಹೊರಬರುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು 2020ರ ವಿಡಿಯೊ ಹಂಚಿಕೆ
ಲಾರೆನ್ಸ್ ಬಿಷ್ಣೋಯ್ ಜಾಮೀನಿನ ಮೇಲೆ ಜೈಲಿನಿಂದ ಹೊರಬರುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು 2020ರ ವಿಡಿಯೊ ಹಂಚಿಕೆ
Komatireddy |అమ్మలా అందుబాటులో ఉంటా..
Komatireddy | అమ్మలా అందుబాటులో ఉంటా.. Komatireddy, రామన్నపేట, ఆంధ్రప్రభ : అమ్మలా
Andhra Pradesh :ఏపీ, గ్రామ సచివాలయాలకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP N NGO |నూతన కార్యవర్గం ఎన్నిక..
AP N NGO | నూతన కార్యవర్గం ఎన్నిక.. APN NGO, చల్లపల్లి,
Telangana : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు
Christmas |సెమీ క్రిస్మస్ వేడుకల్లో..
Christmas | సెమీ క్రిస్మస్ వేడుకల్లో.. Christmas, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ
Hyderabad : నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది.
Teacher | గుండె పోటుతో మృతి.. Teacher, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు
Congress |ఆసక్తికరంగా.. గొల్లపూడి రాజకీయం..
Congress | ఆసక్తికరంగా.. గొల్లపూడి రాజకీయం.. Congress, వైరా, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
నేడు, రేపు గ్లోబల్ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబు నేడు మధ్యాహ్నం సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభించనున్నగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2:30 గంటలకు సిఎం రేవంత్తో పాటు ఆర్థిక, పారిశ్రామికవేత్తల ప్రసంగాలు సదస్సుకు 154మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 2వేల మంది అతిథులు, ప్రముఖులు వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు 3లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్షం ఇప్పటికే 50 కంపెనీల సంసిద్ధత విజన్2047 డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న ప్రభుత్వం 10వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, సిసిటివిల నిఘా మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రై జింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించ టం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యం గా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సి ద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం భారత్ ఫ్యూ చర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. సోమవారం మధ్నాహ్నం ఒ కటిన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనం గా సమ్మిట్ను ప్రారంభిస్తారు. 9వ తేదీ సా.6 గంటలకు సమ్మిట్ ముగియనుంది. సుమారు రెండువేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారం భ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్లో వివి ధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్ర్కైడర్, వరల్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యా లు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెష న్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. వంద ఎకరాల్లో ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, మొత్తం 500 ఎకరా ల భూమిని ఈ సమ్మిట్ కోసం వినియోగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సమ్మిట్ ప్రారం భం కానుండగా ఆదివారం మంత్రులు, అధికారులు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రతినిధులు బస చేసే ప్రదేశాలు, వారు ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గాల్లో రిహార్సల్ను నిర్వహించారు. అతిథులు హైదరాబాద్కు వచ్చినప్పటి నుంచి వారు బస చేసిన ప్రదేశాలు, ఫ్యూచర్ సిటీకి వెళ్లే రహదారుల్లో పూర్తిగా సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల నుంచి 2వేల మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, పలు దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండిలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతుండడంతో ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు నిర్వహణ కోసం 20 రోజు ల నుంచి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. రాను న్న 22 ఏళ్లలో రాష్ట్రంలో ఏం సాధిస్తామన్న విషయాన్ని తెలియచేయడమే ఈ సమ్మిట్ ఉద్ధేశ్యమని అధికారులు పేర్కొంటున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500ల నుంచి -600 మంది విఐపిలతో పాటు 1,500ల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్లో మొత్తం నాలుగు వేదికలపై చర్చలు జరుగనుండగా, రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్ల ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. 50 కంపెనీలు, రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 14 కంపెనీలకు ప్రభుత్వం తరపున లక్ష కోట్ల పెట్టుబడులపై అవగాహన కల్పించగా, తా జాగా మరో 36 సంస్థలతో అధికారులు పెట్టుబడులకు సం బంధించి జరిపిన చర్చలు కొలిక్కివచ్చాయి. ఈ సమ్మిట్లో మొత్తంగా రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా వెలువడనున్నాయి. రైజింగ్ సమ్మిట్ను ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించేందుకు భవిష్యత్, అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక విజన్ 2047ను ఆవిష్కరించే లక్షంతో సమ్మిట్ను ఏర్పాటుచేశారు. వంతారాకు 200 ఎకరాలు.. సెంబ్కార్ప్కు 1,000 ఎకరాలు రిలయన్స్ సంస్థకు చెందిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 200ఎకరాలను ఫోర్త్ సిటీలోని ముచ్చర్లలో కేటాయించనున్నారు. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వస్తే వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, అనుబంద ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. మరోవైపు సింగపూర్కు చెందిన సెంబ్కార్ప్ సంస్థ తమకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కోరింది. ఈ వెయ్యి ఎకరాల్లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటామని ప్రతిపాదించింది. వియత్నాంకు చెందిన విన్గ్రూప్ కూడా తామే ఒక సమీకృత పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేసి అందులో తమ కంపెనీతో పాటు ఇతర సంస్థలు, అనుబంధ సంస్థలను కూడా తీసుకొస్తామని చెప్పింది. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ప్రతి చోటా డిజిటల్ స్క్రీన్లు, అందమైన లాన్లు, రకరకాల పూలమొక్కలతో ఆకర్షణీయంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ఏర్పాటు చేయడంతో పాటు టన్నెల్లోకి ప్రవేశిస్తుండగా ఇరు వైపులా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రారంభ వేదికపై 2వేల మందికి పైగా ప్రతినిధులు కూర్చునే లా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన అధికారులు 22 ప్రభు త్వ శాఖల స్టాళ్లు, ప్రైవేటు సంస్థల స్టాళ్లను కూడా ఏర్పా టు చేశారు. 8,9వ తేదీల్లో సమ్మిట్ జరుగనుండగా 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సాధారణ ప్రజలు ఎగ్జిబిషన్ను వీక్షించడానికి అనుమతిస్తారు. కంట్రోల్ రూంతో సిసి కెమెరాల అనుసంధానం సమ్మిట్కు హాజరవుతున్న ప్రతినిధుల కోసం పోలీసుశాఖ ప్ర త్యేక దృష్టి సారించింది. ఈ ప్రదేశంలో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథిగృహాల వద్ద సాయుధ పోలీసు బలగాలను ఏర్పాటు చేసింది. కేవలం ఫ్యూచర్ సిటీలోనే వె య్యికి పైగా సిసి కెమెరాలను కంట్రోల్ రూంతో అనుసంధా నం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్ పోలీసు అధికారులకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. భద్రతా విధుల్లో 10వేల మంది పోలీసులు నిమగ్నమయ్యారు. వారికి అదనంగా మరో వెయ్యి మం ది ట్రాఫిక్ పోలీసులు పనిచేయనున్నారు. ట్రాఫిక్ మార్షల్స్తో పాటు గ్రేహౌండ్స్, క్విక్ రెస్పాన్స్ టీం, తెలంగాణ ప్రత్యేక పోలీ సు బలగాలు మూడో భద్రతా వలయంలో ఉండనున్నారు. ప్రచార సామాగ్రి సిద్ధం వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దం చేశారు. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3డి ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్లో ఎల్ఈడీ స్క్రీన్స్తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాం స్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి.
Power Star |ఉస్తాద్ ఫస్ట్ సింగిల్.. ఇక పండగే..
Power Star | ఉస్తాద్ ఫస్ట్ సింగిల్.. ఇక పండగే.. Power Star,
చలికి వణుకుతున్న రాష్ట్రం సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో అత్యల్పంగా 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో చలి పులి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీచడం, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరుకున్నాయని, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం ముఖ్యంగా రాత్రి, సాయంత్రం, తెల్లవారుజామన అత్యధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొమరంభీం ఆసిఫాబాద్లో 9.1, నిర్మల్ 10.5, రాజన్న సిరిసిల్ల 10.9, జగిత్యాల, సంగారెడ్డి 11.1, కామారెడ్డి 11.2, నిజామాబాద్, సిద్దిపేట 11.3, మంచిర్యాల 11.4, మెదక్ 11.5, వికారాబాద్, పెద్దపల్లి 11.8, ములుగు 12 డిగ్రీల ఉష్ణోగత్రల నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.
నైట్ క్లబ్లో అగ్నికీలలు.. 25 మంది దుర్మరణం
మృతుల్లో నలుగురు పర్యాటకులు మిగతావారంతా సిబ్బందే గోవాలో ఘోర విషాదం పనాజీ: గోవా ఉత్తరప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి ఉత్సాహంగా సాగుతున్న నృత్యకార్యక్రమం సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 25మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని అర్పోరా వద్ద ఉన్న బిర్చ్ బై రో మియో లేన్ నైట్ క్లబ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ప్ర మాదం జరిగింది. బయటకు వెళ్లే మార్గాలు ఇరు గ్గా ఉండడంతో బాధితులు చిక్కుకుపోయారు. ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయినట్లు అగ్నిమాపక దళం అధికారి తెలిపారు. మరణించిన వారిలో నలుగురు టూరిస్ట్లు, 14మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. ఇంకా ఏడుగురిని గుర్తించవలసి ఉందని పోలీసులు తెలిపారు. క్లబ్ భవనం అనధికారికంగా నిర్మించిన కట్టడం. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినా పట్టించుకోకుండా క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. క్లబ్ మొదటి అంతస్తులో మొదట మంటలు చెలరేగాయని, రద్దీ, బయటుకు వెళ్లే తలుపులు చిన్నగా ఉండడంతో బాధితులు బయటకు వెళ్లలేకపోయారని ప్రాథమిక విచారణలో తేలింది. కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కి పరిగెత్తుకువెళ్లినా అక్కడ చిక్కుకు పోయారని ముఖ్యమంత్రి సావంత్ తెలిపారు. నైట్ క్లబ్ య జమాని, జనరల్ మేనేజర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని సీఎం తెలిపారు. క్లబ్ య జమానితో పాటు, నిబంధనలు ఉల్లంఘించినా, క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపా రు. టూరిస్ట్ సీజన్ సమయంలో ఇలాంటి సం ఘటన జరగడం దురదృష్టకరమని ముఖ్యమం త్రి తెలిపారు. మెజిస్టేట్ ఎంక్వయిరీకి ఆదేశించి దోషులను శిక్షిస్తామన్నారు. క్లబ్లో జరిగిన ప్ర మాదంలో పలువురి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. క్లబ్ను సౌరవ్ లూ త్రా నడుపుతున్నారని అర్పోరా- నాగో వా పంచాయతి సర్పంచ్ రోషన్ రెడ్కర్ తెలిపారు. క్లబ్ నిర్మాణానికి అనుమతి లేదని, కూల్చివేతకు పంచాయతీ నోటీసులు జారీ చేసినా పంచాయతీ డైరెక్టరేట్ అధికారులు ఆ నోటీసులను నిలిపివేశారని సర్పంచ్ రెడ్కర్ చెప్పారు. నైట్ క్లబ్ యజామూనులపై కేసు, సర్పంచ్ నిర్బంధం గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా తో పాటు, క్లబ్ మేనేజర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్లబ్ కు గతంలో అనుమతిచ్చిన అర్పొరా- నాగోవా పంచాయతి సర్పంచ్ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం, బయటకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడం, డాన్స్ వేదిక వద్ద భారీ రద్దీ కారణంగా క్లబ్ ప్రాణాంతకంగా మారింది.
విచ్చుకుంటున్న లోహ విహంగాల రెక్కలు
1,650 ఇండిగో విమానాల రాకపోకలు క్రమంగా కుదుటపడుతున్న ప్రయాణాలు విమానాలు రద్దయిన ప్రయాణికులకు రూ.610 కోట్ల రిఫండ్ శంషాబాద్లో కొనసాగిన సంక్షోభం, 126 సర్వీసులు రద్దు న్యూఢిల్లీ: దేశవ్యాప్ంతగా ఇండిగో విమానాల ప్రయాణాలు క్రమేపీ కుదుటపడుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దుతున్నామని సంస్థ సిఇఒ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. దశలవారీగా మేం తిరిగి సవ్యమైన పరిస్థితికి చేరుకుంటున్నామని ఆయన ఆదివారం తెలిపారు. దేశంలో అత్యధిక విమానాల నిర్వహణ సంస్థ ఇండిగో ద్వారా ప్రతిరోజూ సాధారణంగా 2,300 విమానాలు నిర్వహిస్తారు. అయితే కొద్దిరోజులుగా పలు విమానాలు రద్దయ్యాయి. వందలాది విమానాల నిలిపివేతతో ప్రధాన విమానాశ్రయాలలో ప్రయాణికులు నానా అగచాట్లకు గురయ్యారు. తాము పెద్ద ఎత్తున చేపట్టిన దిద్దుబాటు చర్యలతో ఆదివారం సాయంత్రానికి దాదాపు 1,650 విమానాలను నడిపించినట్లు సిఒఒ తెలిపారు. ఆయన సిబ్బందికి అంతర్గత సందేశం లో ఈ విషయం తెలిపారు. ఆదివారం నిర్వహణ సామర్థం (ఒటిపి)75 శాతానికి చేరుకుందని వివరించారు. ఆదివారం మొత్తం 138 రూట్లలో 137 వరకూ సజావుగా ప్రయాణాలు సాగాయని వివరించారు. ఇక పరిస్థితిని బట్టి ముందుగా కొన్ని విమానాల కాన్సిల్ గురించి సకాలంలో తెలియచేయడం జరుగుతుంది. దీని వల్ల విమానాశ్రయాలలో రద్దీ , ప్రయాణికుల పడిగాపులు ఉండకుండా ఏర్పాట్లు జరిగాయి.ఇప్పటివరకూ ఇండిగో విమాన జాప్యం, రద్దు పరిణామాలతో ప్రయాణికులకు రిఫండ్ వేగవంతం అయింది. ఇప్పటివరకూ మొత్తం మీద రూ 610 కోట్ల వరకూ చెల్లింపులు జరిగాయి. ఇక 3వేల వరకూ బ్యాగేజ్లను దేశవ్యాప్తంగా ప్రయాణికుల చిరునామాలకు పంపించడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. టికెట్ల రిఫండ్ వేగవంతానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది. శంషాబాద్లో కొనసాగిన సంక్షోభం.. 126 సర్వీసుల రద్దు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)లో ఇండిగో విమానాల రద్దు పరంపర ఆదివారం కొనసాగింది. ఆదివారం ఏకంగా 126 సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆదివారం రద్దయిన విమానాల్లో 66 శంషాబాద్ నుండి వెళ్లేవి కాగా, 60 రావాల్సిన విమానాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు రద్దు చేసిన మొత్తం ఇండిగో విమానాల సంఖ్య 519కి చేరుకుంది. సర్వీసుల రద్దు క్రమంగా తగ్గుతాయని ఇండిగో పేర్కొన్నప్పటికీ, త్వరలో ప్రయాణ ప్రణాళికలు ఉన్న ప్రయాణికులు తమ విమానాలు నడుస్తాయో లేదో అని ఖచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దుతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇండిగో కౌంటర్ల వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సె క్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయంలో పది ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. తమ వ్యవస్థను పునరుద్దరించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే షెడ్యూళ్లను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Allu Arjun |ఆ ఆరుగురిలో నెక్ట్స్ ఎవరితో..?
Allu Arjun | ఆ ఆరుగురిలో నెక్ట్స్ ఎవరితో..? Allu Arjun, ఆంధ్రప్రభ
టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు!
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ఘోర పరాజయం పాలైన భారత్కు వన్డేల్లో గెలుపు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. రానున్న టి20 సిరీస్లోమరింత మెరుగ్గా బరిలోకి దిగేందుకు ఇది దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పరుగుల వరద పారిన సిరీస్లో ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. టీమిండియా సీనియర్ బౌలర్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు బాదాడు. అంతేగాక విశాఖలో జరిగిన మూడో మ్యాచ్లో అజేయ అర్ధ సెంచరీతో అలరించాడు. మరో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా సిరీస్లో అత్యంత నిలకడైన బ్యాటింగ్ను కనబరిచాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కీలకమైన మూడో మ్యాచ్లో సెంచరీతో చెలరేగి పోయాడు. కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలతోఆకట్టుకున్నాడు. ఇక సీనియర్లు రోహిత్, కోహ్లిల బ్యాటింగ్ను ఎంత పొగిడినా తక్కువే. ఇద్దరు అసాధారణ బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సఫారీ సిరీస్లో రాణించడం ద్వారా సీనియర్లు జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అంతేగాక వచ్చే వరల్డ్కప్ టీమ్లో చోటు సంపాదించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు.
ఆరు గ్యారంటీలు గల్లంతు అమలయ్యింది ఉచిత బస్సు, సన్నబియ్యం మాత్రమే దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి అవినీతిలో బిఆర్ఎస్, కాంగ్రెస్ దొందూదొందే బిజెపి మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధ్వజం రైజింగ్ కాదు.. సింకింగ్ తెలంగాణ:ఎంపి లక్ష్మణ్ కాంగ్రెస్ సైతం భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు ధారాదత్తం చేస్తోంది: రాంచందర్ రావు మన తెలంగాణ/విద్యానగర్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మాయ చేశారని బిజెపి నేతలు మండిపడుతూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీ జేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, పార్లమెంటు సభ్యులు డా క్టర్ కె.లక్ష్మణ్, డి.కె.అరుణ, మాజీ ఎంపీ సుధాక ర్రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనా తప్పిదాలు, హామీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వంపై చార్జీ షీట్ విడుదల చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే అని, ప్రజలను మోసం చేసే పార్టీలు అని ఆరోపించారు. నిజంగా చెప్పింది చేశామన్న నమ్మకం, దైర్యం ఉంటే హామీల అమలుపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను బీఆర్ఎస్పదేండ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చిందనీ, తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలనను రుద్దిందనీ చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయనీ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలంతా పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రం కేసీఆర్ నియంత పాలనతో ఆయన కుటుంబం చేతిలో బందీగా మారిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనతో విసిగి పోయిన ప్రజలు మార్పుకోసం, అనేక రకాల హామీలు, అభయహస్తాలను నమ్మి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించారని పేర్కొన్నారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలకులు ప్రజలను మళ్ళీ మోసం చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు చేయడాన్ని తప్పుపట్టిన కిషన్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళుతున్నారని నిలదీశారు. ఇచ్చిన హామీలు ఎన్ని? మీరు అమలు చేసిన పథకాలెన్ని అని ప్రశ్నించారు. ఒక్క ఫ్రీబస్సు, ఇంకోటి సన్నబియ్యం తప్ప మరేం చేశారో చెప్పాలన్నారు. రేవంత్ సర్కారు ఇస్తున్నామంటున్న ప్రతి కిలో సన్నబియ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వాటా 43 రూపాయలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 13 రూపాయలు మాత్రమే ఇస్తున్నదనీ తెలిపారు. మీ రెండేండ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి, ఏ రంగంలో మీరు చెప్పిన మార్పు వచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డినీ ప్రశ్నించారు. కేసీఆర్ పోయి రేవంత్, గులాబీ జెండా పోయి, కాంగ్రెస్ జెండా వచ్చిందనీ, పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. చివరకు పార్టీ ఫిరాయింపుల్లోను మార్పు లేదని, వైఎస్సార్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనీ, కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారనీ, తాజాగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారనీ వాపోయారు. రైతులు, నిరుద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేంద్రమంత్రి ఇచ్చిన హామీలపై ఇందిరా పార్క్ వేదికగా చర్చకు వస్తారా లేదంటే ప్రజాభవన్, ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందన్నారు. భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోందనీ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘోరమే ఇండస్ట్రియల్ భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రైవేట్ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు దారాదత్తం చేస్తోందనీ మండి పడ్డారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. విద్యార్థుల ఫీజులు,ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోగా, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదనీ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఏమైందనీ, పదిహేను వేల రైతు భరోసాను ఎప్పుడూ ఇస్తారని ప్రశ్నించారు. ఎంపీ డి. కె అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఒరిగింది శూన్యమని చెప్పారు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు ఉండగా తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందన్న సందే హాన్నీ వెలిబుచ్చారు.
ప్రధాని మోడీతో ప్రారంభం... కీలక అంశాల ప్రస్తావన న్యూఢిల్లీ ః జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో లోక్సభలో సోమవారం చర్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. చర్చ ఆరంభ ప్రసంగంలో ప్రధాని మోడీ వందేమాతరంపై అనేక కీలక ఆసక్తికర విషయాలను, చరిత్రలో వెలుగుచూడని కోణాలను ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. గత వారం బిఎసి సమావేశంలో వందేమాతరంపై ఉభయ సభలలో వేర్వేరుగా పది గంటల పాటు చర్చను అజెండాలో ఖరారు చేశారు. ప్రధాని మోడీ తరువాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికార పక్షం తరుఫున రెండో వక్తగా ప్రసంగిస్తారు. కాంగ్రెస్ తరఫున లోక్సభలో పార్టీ ఉప నాయకులు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ ఇతరులు మాట్లాడుతారు. మంగళవారం జరిగే చర్చలో కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. లోక్సభలో పది గంటల పాటు వందేమాతరంపై చర్చా కార్యక్రమాన్ని అధికార వర్గాలు నిర్థారించాయి. వందేమాతరంతో ముడివడి ఉన్న పలు కీలక అంశాలు ఈ చర్చ సందర్భంగా వెలుగులోకి వస్తాయని ప్రకటనలో తెలిపారు. బెంగాలీ కవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన గీతం ఆ తరువాత జాదూనాథ్ భట్టాచార్య సంగీత బాణిలో రూపుదిద్దుకుని , దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్ఫూర్తిని అందించే జాతీయ గీతంగా జనం మన్నన్నలు పొందింంది. ఈ గీతానికి 150 సంవత్సరాల వసంతం ఏడాది దశలో ఈ ఏడాది మొత్తం ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాతీయ గీతంలోని కొన్ని ప్రధాన చరణాలను కాంగ్రెస్ పార్టీ 1937లో తొలిగించిందని, ఇది దేశ విభజనకు ఆద్యం పలికినట్లు అయిందని ఆరోపించారు. ఇక రాజ్యసభలో మరుసటి రోజు మంగళవారం వందేమాతరంపై పది గంటల చర్చను హోం మంత్రి అమిత్ షా ఆరంభిస్తారు. రాజ్యసభలో అధికార పక్షం నేత, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా రెండో వక్తగా ఉంటారు. ఎగువ సభలో ప్రతిపక్షాల తరుఫన చర్చను కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరంభిస్తారు. సమావేశాల ఆరంభం నుంచి అత్యధిక సమయం సర్పై తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతిపక్షాల నిరసన హోరుతో ప్రతిష్టంభనల నడుమనే సాగుతూ వచ్చాయి. ఈ దశలో ఇప్పుడు సర్పై చర్చకు అంగీకారం కుదిరింది. మూడు రోజుల పాటు జరిగే వందేమాతరం చర్చలో కాంగ్రెస్ పార్టీ వక్తల జాబితా ఖరారు అయింది. దీపేందర్ హూడా, బిమోల్ అకోయిజమ్, ప్రణతి షిండే, ప్రశాంత్ పదోలే, చామల కిరణ్ రెడ్డి , జ్యోత్సా మహంత్ మాట్లాడుతారు. ఇక ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్ తరఫున కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్షా గైక్వాడ్, మెహ్మద్ జావెద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇసా ఖాన్, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్, జ్యోతిమణి పేర్లు ఖరారయ్యాయి.
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్ఠాతకమైన జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) సీజన్2కు ఆదివారం తెరలేచింది. స్పోర్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరుగనున్న టోర్నమెంట్లో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన పది జట్లు పోటీ పడుతున్నాయి. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఆరంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎంఎల్ఎ టి.హరీశ్ రావు ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా పది జట్లకు సంబంధించి జెర్సీలని ఆవిష్కరించారు. అంతేగాక టాస్ వేసి తొలి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జర్నలిస్ట్లు, పోలీసులు, డాక్టర్స్, పొలిటియన్స్ వృత్తుల్లో పని చేసే వారికి సెలవులు ఉండవని, వ్యక్తిగత జీవితం కంటే తమ వృత్తికే ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్ వంటి పోటీల్లో పాల్గొనడం కాస్త మానసిక ఉల్లాసం కలిగిస్తుందన్నారు. టోర్నీలో పాల్గొనే జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మర్రి రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, స్పోర్టిఓ డైరెక్టర్ చల్లా భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ములకలూరులో వ్యక్తి దారుణ హత్య…
నరసరావుపేట (పల్నాడు జిల్లా) ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు
ఆంధ్రప్రభ విజయవాడ : వారాంతపు సెలవులు, పెరిగిన భవానీళ్లు స్వాముల రాకతో ఇంద్రకీలాద్రి
విజయవాడ, ఆంధ్రప్రభ : టూ వీలర్స్ మెకానిక్స్ వాహనాల తయారీలో వస్తున్న సాంకేతికను
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్ జిల్లా : ఎన్టీఆర్ జిల్ల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్
సముద్రాల అభివృద్ధి కోసం.. సర్పంచ్గా ఒక అవకాశం ఇవ్వండి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మన సముద్రాల గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్గా
యాషెస్ సిరీస్.. ఆస్ట్రేలియా ఘన విజయం
బ్రిస్బేన్: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో ఐదుమ్యాచ్ల సిరీస్లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. 134/6తో ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ను తిరిగి ఆరంభించిన ఇంగ్లండ్ 241 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (50), విల్జాక్స్ (41) ఏడో వికెట్కు 96 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రమైన స్కోరును సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నీసర్ ఐదు, స్టార్క్ రెండు వికెట్లను పడగొట్టారు.ఇక 65 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. స్టీవ్ స్మిత్ 23 (నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 334 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 511 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియాకు 177 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
గ్లోబల్ సమ్మిట్ను స్వాగతిస్తున్నాం : బిజెపి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తు న్నామని బిజెపి చీఫ్ ఎన్.రామచంద్రరావు అన్నారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిజెపి పార్టీ ఆకాంక్షిస్తుందని వెల్లడించారు. వికసిత్ భారత్ -2047 లక్ష్యంగా మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొం దిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తోందన్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు..
హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్ అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయనున్న ప్రభుత్వం మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ కు మరింతగా గ్లోబల్ మ్యాప్ లో చోటు కల్పించేలా సీఎం సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్ఫీల్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్చేంజ్కు ఇప్పటికే టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టారు. యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం: అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేరుతో డొనాల్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు: ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం హైదరాబాద్లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని గూగుల్ స్ట్రీట్ అని ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితవ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించివారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు.
ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దేవుడా సమీపంలోని కలవాటు
గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కాలేకపోతున్నా: ఖర్గే
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు హాజరు కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 విజయవంతం కావాలని ఖర్గే ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖర్గే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధే లక్ష్యంగా
శాసనసభలో తీవ్రమైన లోపాలున్నాయి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ టి. హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. గడిచిన రెండేళ్లుగా శాసనసభలో తీవ్రమైన లోపాలు జరుగుతున్నాయని, ఇది శాసనసభ రాజ్యాంగబద్ధమైన విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేయడంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై హరీష్ రావు తన లేఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు-1986, ముఖ్యంగా రూల్స్ 3 నుండి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయం అని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన తీవ్ర హెచ్చరికలను ఆయన గుర్తుచేశారు. గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లుగా సభా కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం వల్ల ప్రివిలేజ్ కమిటీ వంటివి పనిచేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ పనిదినాలు గణనీయంగా తగ్గిపోయాయని, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, అన్స్టార్డ్ ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు రావడం లేదని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ హరీష్ రావు పలు డిమాండ్లు చేశారు. ఏడాదికి కనీసం 30 రోజులు సభను నిర్వహించాలని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలని, అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని, ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని, సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీష్రావు డిమాండ్ చేశారు. ఈ లేఖ ప్రతిని శాసనసభా వ్యవహారాల మంత్రికి కూడా పంపించారు.

25 C