Nara Lokesh Red Book: రెడ్ బుక్ గురించి అదే చెప్పిన నారా లోకేష్
ఏపీ రాజకీయాల్లో రెడ్ గురించి చర్చ జరుగుతూ ఉంది
Chandrababu అప్పట్లో చంద్రబాబును కొట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం చంద్రబాబు క్లాస్మేట్స్ అని, అప్పట్లో చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని
డబుల్ ఇస్మార్ట్ నుంచి థర్డ్ సింగిల్ వచ్చేస్తోంది
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ల డెడ్లీ కాంబినేషన్లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూ వీ డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్బస్టర్ నోట్లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ స్టెప్ మార్కి అద్భుతమైన స్పందన వచ్చింది. సెకెండ్ సింగిల్ మార్ ముం త చోడ్ చింత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అ య్యింది. ఇప్పుడు మేకర్స్ థర్డ్ సింగిల్ అ ప్డేట్ ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ థర్డ్ సింగిల్ క్యా లఫ్డా ఈనెల […]
నాలుగు కాలాల పాటు గుర్తుండే సినిమా వీరాంజనేయులు విహారయాత్ర
డా.నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్లో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. నటి పవిత్ర లోకేష్ టీజర్ని లాంచ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్ […]
పల్లెకెలె: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు కూడా కొత్త సారథుల ఆధ్వర్యంలో బరిలోకి దిగనున్నాయి. రోహిత్ శర్మ టి20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను కొత్త కెప్టెన్గా నియమించిన సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక కూడా కొత్త కెప్టెన్ ఆధ్వర్యంలో ఆడనుంది. వానిందు హసరంగ ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి […]
ఏడాది తిరక్క ముందే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సిఎం రేవంత్
ఆందోళనలు చేయొద్దు.. మా వద్దకు వచ్చి మాట్లాడండి మీ అన్నగా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం బడ్డెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయానిక పెద్దపీట వేశాం ఫైర్మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్లో సిఎం రేవంత్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30 వేల మందికి నియామక పత్రాలు అందించామని ఆయన […]
కాళేశ్వరం గేట్లు మూసేస్తే పెను ప్రమాదం పొంచి ఉంది: ఉత్తమ్
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే ఎత్తిపోస్తాం రెండు రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ ప్రారంభం బ్యారేజీలలో నీరు నిల్వ చేయొద్దని ఎన్డిఎస్ఎ చెప్పింది కాళేశ్వరం గేట్లు మూసేస్తే పెను ప్రమాదం పొంచి ఉంది స్వతంత్ర భారత చరిత్రలో జరిగిన ఘోర తప్పిదం కాళేశ్వరం నిర్మాణం రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్డిఎస్ఎ సూచనల మేరకు మూడు బ్యారేజీల నుంచి నీళ్లను వదిలేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎల్లంపల్లి […]
వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు
మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలు ఏమిటని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు సిఎం రేవంత్తో తెలిపారు. అందుకు ఎంత […]
ధరణి సమస్యల పరిష్కారానికి సమగ్ర చట్టం: సిఎం రేవంత్
ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ విస్తృత సంప్రదింపులు, అఖిలపక్ష భేటీ తర్వాతే నూతన చట్టం సమస్యల అధ్యయనానికి పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలం ఎంపిక అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: ధరణితో తలెత్తుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భూ సమస్యలు నానాటికీ ఎక్కువవుతుండడంతో సమ్రగ చట్టం రూపొందించాల్సి ఉందన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవార సాయంత్రం ధరణి సమస్యలపై […]
పిల్లలు పెట్టలేదు…గొర్రెల సంఖ్య పెరగలేదు
2019 నుంచి 2024 నాటికి అన్ని జిల్లాలో పడిపోయిన గొర్రెల సంఖ్య రెండు విడతల్లో 4,25,088 యూనిట్ గొర్రెలను పంపిణీ చేస్తే తగ్గిన గొర్రెల శాతం తాజా పశుగణనలో తేలిన లెక్క గొర్రెల పంపిణీపై విచారణ చేపట్టిన ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రెండు విడతలుగా గొర్రెలను పంపిణీ చేసినా గొర్రెల సంఖ్య తగ్గడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. 2017లో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు (మొదటి, రెండో విడత)ల్లో 4,25,088 […]
మోడీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ సమావేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం(జులై 27) నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన వికసిత్ భారత్@2047 పత్రాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. నీతి ఆయోగ్లో అత్యున్నత భాగమైన గవర్నింగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. నీతి ఆయోగ్కు ప్రధాని నరేంద్ర మోడీ […]
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు
మన తెలంగాణ/హైదరాబాద్: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ అమలుపై సచివాయలంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాల కసరత్తుపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వేగం గా […]
మరో 7,024 ఇంజనీరింగ్ సీట్లకు అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో మరో 7,024 ఇంజనీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి విడత కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటాలో మొత్తం 78,694 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 75,200 సీట్లు కేటాయించారు. అందులో 55,941 మంది విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా రిపోర్ట్ చేశారు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 22,753 సీట్లు ఖాళీగా మిగిలాయి. తాజాగా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 7,024 సీట్లతో కలిపి రెండో […]
Over Sped |ఇద్దరు లోకో పైలట్లపై సస్పెన్షన్ వేటు..
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్లను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని అతిక్రమించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను రిస్క్లో పడేసినందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. ఆగ్రా రైల్వే డివిజన్లోని మధుర సెక్షన్లోని లోకో పైలట్లు గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆదేశాన్ని ఉల్లంఘించారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 27.07.24
పావల శ్యామలకు సుప్రీమ్ హీరో ఆర్థిక సాయం
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. దీన స్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థిక సాయం అందేలా చేశారు. ఈ క్రమంలో ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మెంబర్స్ కలిసి ఆమెకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. సాయి దుర్గ తేజ్ ఇచ్చిన మాటను గుర్తు పెట్టుకుని ఇలా ఆర్థిక సాయాన్ని అందించడంతో […]
మహిళల ఆసియా కప్ 2024: ఫైనల్లో భారత్
దంబుల్లా: శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్తో బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. రేణుకా సింగ్ అద్భుత బౌలింగ్ను కనబరిచింది. ఆరంభంలోనే కీలకమైన మూడు వికెట్లను తీసి బంగ్లాదేశ్ను […]
TG |బోనాల జాతర.. రెండ్రోజులు వైన్స్ బంద్
హైదరాబాద్ లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరుపుకుంటున్న బోనాల పండుగ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు వైన్సులు మూసి వేయాలని నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండుగ ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా.. నాన్ ప్రొప్రయిటరీ క్లబ్ లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లతో సహా అన్ని వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఎల్లుండి అంటే జూలై 28వ […]
దేశంలోని వివిధ కోర్టులలో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లోని అనుబంధ కోర్టులలో 1.18 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని శుక్రవారం లోక్సభకు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ సుప్రీంకోర్టులో 84,045 కేసులు పెండింగ్లో ఉండగా వివిధ హైకోర్టులలో 60,11,678 కేసులు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. పెండింగ్ కేసులు అత్యధికంగా జిల్లా, అనుబంధ కోర్టులలోనే ఉన్నాయని, మొత్తం […]
నీట్ యుజి తుది ఫలితాలు వెల్లడి
న్యూఢిల్లీ : వివాదంలో కూరుకుపోయిన నీట్ యుజి వైద్య ప్రవేశ పరీక్ష అంతిమ ఫలితాలను జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టిఎ) శుక్రవారం ప్రకటించినట్లు అధికారులు తెలియజేశారు. ఒక ఫిజిక్స్ ప్రశ్నకు మార్కులను పరిగణనలోకి తీసుకున్న తరువాత సుప్రీం కోర్టు నుంచి ఆదేశాన్ని అనుసరించి ఫలితాలను ఎన్టిఎ ప్రకటించింది. సదరు ప్రశ్నకు సరైన సమాధానాలు రెండు ఉన్నాయని ఎన్టిఎ అప్పట్లో తెలిపింది. ‘తిరిగి సవరించిన స్కోర్ కార్డులు ఇప్పుడు లైవ్లో ఉన్నాయి’ అని ఎన్టిఎ సీనియర్ అధికారి ఒకరు […]
ఉనికి కోసమే పాక్ ‘ఉగ్రవాదం, పరోక్ష పోరు’: మోడీ
డ్రాస్ (కార్గిల్) : పాకిస్తాన్ చరిత్ర నుంచి పాఠాలు ఏవీ నేర్చుకోలేదని, అది దుస్సాహసానికి ఒడగట్టినప్పుడల్లా పరాజయాన్నే చవి చూసిందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇక్కడ సైనికులకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఉగ్రవాదం, పరోక్ష యుద్ధం ద్వారా ఉనికి చాటుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నదని, అయితే, ఏదైనా దుస్సాహసానికి ఒడిగట్టినప్పుడల్లా దానికి ఓటమే ఎదురైందని ఆయన చెప్పారు. ‘ఉగ్రవాద గురువులు నా వాణిని నేరుగా వినగలిగే ప్రదేశం నుంచే […]
పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మాజీ నక్సల్ హత్య
గడ్చిరోలి: పోలీసు ఇన్ఫార్మర్ అని ఆరోపిస్తూ లొంగిపోయిన ఒక నక్సలైట్ను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సలైట్లు చంపివేసినట్లు పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. అరేవాడ-హిద్దూర్ రోడ్డులోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో గురువారం రాత్రి జట్టుగా వచ్చిన నక్సలైట్లు జగ్గూ అలియాస్ జైరాం గావ్డేను చంపివేశారని ఆ అధికారి తెలిపారు. జిల్లాలోని భామ్రాగడ్లోని ఆరేవాడలో నివసిస్తున్న గావ్డే తన భౠర్య రాసో అలియాస్ దేవే పుంగటితో కలసి 2017లో పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం వ్యవసాయం […]
చవకబారు ప్రచారం కోసమే నాపై కేసు: రాహుల్
సుల్తాన్పూర్(యుపి): పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడి ఎంపి-ఎమ్మెల్యే కోర్గులో హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చవకబారు ప్రచారం కోసమే ఈ కేసును దాఖలు చేశారని రాహుల్ ఆరోపించారు. పరువునష్టం కేసుకు దారితీసే విధంగా తాను ఎవరిపైన ఎటువంటి ప్రకటన చేయలదేని ప్రత్యేక న్యాయమూర్తి శుభం వర్మ ఎదుట హాజరైన రాహుల్ గాంధీ తెలియచేశారని ఆయన తరఫు న్యాయవాది ప్రసాద్ శుక్లా విలేకరులకు తెలిపారు. 2018 ఆగస్టు 4న స్థానిక బిజెపి […]
Asia Cup |పాక్ పై విజయం… ఫైనల్స్ కు శ్రీలంక
సొంతగడ్డపై జరుగుతున్న మహిళల ఆసియా కప్లో శ్రీలంక ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు (శుక్రవారం) జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో పాకిస్థాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ ఛేదనలో కెప్టెన్ చమరి ఆటపట్టు(63) సూపర్ హాఫ్ సెంచరీతో మెరసింది. అనుష్కా సంజీవని(24 నాటౌట్), సుగంధిక కుమారిలు(10) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. దంబుల్లా స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ అమ్మాయిలు దంచేశారు. ఓపెనర్లు గుల్ ఫెరొజా(25), మునీబా అలీ (37)లు శుభారంభమిచ్చి పునాది […]
TG |మంత్రి కొండా సురేఖను కలిసిన రేణు దేశాయ్..
నటి రేణు దేశాయ్ తెలంగాణ దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాల పై చర్చించారు. అలాగే భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటిగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రి సురేఖకు వివరించారు. అనంతరం మంత్రి సురేఖ రేణుదేశాయ్ కు నూతన వస్త్రాలు అందించి సత్కరించారు.
AP |టెట్ కోసం ఉచిత శిక్షణా కేంద్రాలు..
ఏపీలో ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు లాంటి మైనారిటీ విద్యార్ధుల కోసం ఏపీ ప్రభుత్వం ఆఫర్ ప్రకటించింది. వారి కోసం టెట్ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. వీటి ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నారు. ఏపీ- టెట్ 2024 కోసం ఉర్దూ, తెలుగు మీడియంలో శిక్షణ ఇవ్వనున్నామని మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణా శిబిరాలు రాష్ట్రంలో మొత్తం 19చోట్ల ఏర్పాటు చేయనున్నారు. కాగా, మైనారీటీల్లో […]
AP |ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన..
తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి తాజా ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసీ ఆదేశాల మేరకు నవంబర్ 1లోగా జాబితా రూపొందించేందుకు షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ నెల 29న ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ల నమోదుకు ఈసీ నోటీసులు జారీ చేయనుంది. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ నియోజకవర్గం, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు జాబితాలో […]
గుడ్ న్యూస్: LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
జూలై 25న దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. ఈ ఉద్యోగాల కోసం
TG |ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత రేపు (శనివారం) తిరిగి సమావేశం కానుంది. నిన్న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి రేపటి సభలో చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు. శనివారం ఉదయం 10గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా బడ్జెట్ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ […]
Paris Olympics |మరి కొద్దిసేపట్లో విశ్వ క్రీడా సంబరాలు ప్రారంభం…
పారిస్ ఒలింపిక్స్ 33వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సర్వం సిద్ధమైంది! ఒలింపిక్స్లో తొలిసారిగా స్టేడియం బయట ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుండగా… అథ్లెట్ పరేడ్ సెయిన్ నదిపై జరుగనుంది. కాగా, భారత కాలమానం ప్రకారం 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ ప్రారంభ వేడుకలో దాదాపు 10,000 మందికి పైగా ఒలింపిక్ పాల్గొననున్నారు. కాగా, ఈ ప్రారంభ వేడుకల సందర్భంగా అథ్లెట్ల పరేడ్లో భారత్ తరుఫున పివి సింధు, ఆచంట శరత్ కమల్ తొలిసారి ఫ్లాగ్-బేరర్లుగా ఉండనున్నారు. వీరి […]
రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’రివ్యూ..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హాసినీ సుధీర్ జంటగా నటించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ చిత్రాన్ని ‘శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్’ పతాకంపై డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. ఇందులో ప్రకాష్ రాజ్, మురళీశర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాజా రవీంద్ర, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జులై 26వ తేదీ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే.. కథః రామ్(రాజ్ తరుణ్) విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ఇండియాకి వస్తాడు. […]
TG |స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి : సీఎం రేవంత్
హైదరాబాద్, ఆంధ్రప్రభ స్మార్ట్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి ఉన్న ఆటంకాలు ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. అందుకు ఎంత సమయం […]
Lithium |కర్ణాటకలో 1,600 టన్నుల లిథియం నిక్షేపాల గుర్తింపు..
సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్తో సహా బహుళ పోర్ట్ఫోలియోలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, కర్ణాటకలో లిథియం వనరులను కనుగొన్నట్లు ప్రకటించారు. మండ్య జిల్లాలోని మర్లగల్ల ప్రాంతంలో దాదాపు 1,600 టన్నుల లిథియం వనరులను గుర్తించింది అని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) ప్రాథమిక సర్వేలు, పరిమిత ఉపరితల అన్వేషణల ద్వారా.. భారతదేశంలోని పలు ప్రాంతాలలో లిథియం కోసం […]
NEET-UG |నీట్ యూజీ రివైజ్డ్ &ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్..
నీట్ యూజీ పరీక్షకు సంబంధించి రివైజ్డ్, తుది స్కోర్ కార్డు, ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఆధారంగా ఈ మెరిట్ లిస్టును రిలీజ్ చేసింది. కాగా, అంతకముందు ఈ పరీక్షకు సంబంధించి ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని కూడా విడుదల చేసింది. విద్యార్థులు తమ రివైడ్డ్ ఫలితాలను exams.nta.ac.in/NEET వెబ్సైట్లో… రివైజ్డ్ కీని https://nta.ac.in/ వెబ్సైట్లో చూడొచ్చు. తాజాగా విడుదల చేసిన రివైజ్డ్ రిజల్ట్స్ ప్రకారం .. […]
Mouni Roy |చీరకట్టుతో మనసు దోచుకుంటున్న మౌని…
బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోట్ అయిన బోల్డ్ బ్యూటీగా మౌనీరాయ్ కి గుర్తింపు ఉంది. ఈ భామ ఆరంభం టీవీ స్క్రీన్లపై ఎంత పద్ధతిగా కనిపించిందో ఆ తర్వాత సినీనటి అయ్యాక అంత బోల్డ్ గా మారిపోయింది. తెరను బట్టి అవసరాన్ని బట్టి గ్లామర్ ని ఎలివేట్ చేయడం ప్రారంభించింది. ఇటీవల హాటెస్ట్ ఫోటో షూట్లతో మౌని మతులు చెడగొడుతోంది. తాజాగా మరోసారి మౌని తనదైన శైలిలో చెలరేగింది. ఈసారి చీరలో సింగారం ప్రదర్శించింది. స్లీవ్ లెస్ […]
Olympics |రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
పారిస్ ఒలింపిక్స్ భారత అథ్లట్స్ రేపటి నుంచి పతకాల వేట కోసం జోరు పెంచనున్నారు.. ఇప్పటికే అర్చరీలో పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరగా మిగిలిన ఈవెంట్లలలో ప్రత్యర్ధులతో పోటీకి దిగనున్నారు.. రేపటి షెడ్యూల్ ఈ విధంగా ఉంది.. బ్యాడ్మింటన్ : షూటింగ్ : టెన్నిస్ : టేబుల్ టెన్నిస్ : బాక్సింగ్ : హాకీ :
స్పైడర్ మ్యాన్ స్టంట్లు..సీన్ కట్ చేస్తే! Man Doing reels on Road || TeluguPost
Amazon Order: అమెజాన్ లో ఆర్డర్ పెట్టింది.. ఏమొచ్చిందంటే? || TeluguPost
NZB |తల్లులు మొక్కల బోనం… పిల్లలు అక్షర బోనం…
నిజామాబాద్, ఆంధ్రప్రభ స్మార్ట్ : నిజామాబాద్ జిల్లాలోని జిల్లా పరిషత్ కంజర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వనమోత్సవ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించి తల్లిని మించిన దైవం లేదనే సందేశాన్ని అందించారు. నిజామాబాద్ జిల్లా శివార్లలోని కంజర్ గ్రామంలో శుక్రవారం జిల్లా పరిషత్ హైస్కూల్ కంజర్ లో తల్లుల మొక్క బోనాలు… పిల్లలు అక్షర బోనాలు అంటూ వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ గోపాల తెలియజేశారు. ముందుగా చిన్నారులంతా బోనాలతో వచ్చిన తమ తల్లులందరికీ మొక్కులనిచ్చారు. […]
iPhone |ఐఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్..
గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్… ఐఫోన్ ధరలను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కన్సూమర్ ఎలక్ట్రానిక్స్పై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించారు… దీంతో ఆపిల్ తన ఐఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలను తగ్గించింది. యాపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి రూ.6,000కి తగ్గనున్నాయి. ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ లతో […]
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 29 నుండి
UPI Fraud యూపీఐ ఫ్రాడ్ జరుగుతోంది.. జర జాగ్రత్త
యూపీఐ ఫ్రాడ్ జరుగుతోంది.. చాలా జాగ్రత్త
ఈ నీతి ఆయోగ్ ని ఆపండి : మమతా బెనర్జీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నాడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం 2015లో స్థాపించబడిన ‘నీతి ఆయోగ్’ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాల ప్రణాళికను రూపొందించే ప్రణాళికా సంఘాన్ని తిరిగి తేవాలని డిమాండ్ చేశారు. “ఈ నీతి ఆయోగ్ని ఆపండి. సమావేశాలు ఏర్పాటు చేయడం తప్ప మరేమీ చేయడం లేదు. ప్రణాళికా సంఘాన్ని తిరిగి తీసుకురండి” అని బెనర్జీ రాజధానిలో ప్రధాని నరేంద్ర […]
Google Maps |గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్లు..
గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారులకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ లో మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మార్పుల్లో భాగంగానే ఆరు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆయా ఫీచర్లను గూగుల్ గురువారం ప్రకటించింది. ఫ్లై ఓవర్ అలర్ట్.. ఫ్లై ఓవర్ కాల్ అవుట్ పేరిట కొత్త సదుపాయాన్ని తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఈ ఫీచర్ వారంలో అందుబాటులోకి రానుంది. ఐఓఎస్ […]
Tattoo: తొడ మీద శత్రువుల పేర్లు రాసుకున్నాడు.. చంపినోళ్ళను పట్టించింది
22 మంది వ్యక్తుల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు
New QR Code Scam || TeluguPost
Back To Prison: మా అన్న జైలు నుండి బయటకు వచ్చాడంటూ ఓవరాక్షన్.. చివరికి
అన్న కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ అతడి అనుచరులు సోషల్ మీడియాలో
NITI Aayog –ఢిల్లీలో చంద్రబాబు
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో శనివారం జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు, అమరావతి రాజధాని నిర్మాణ ప్రతిపాదనలపై నీతి అయోగ్ అధికారులతో చర్చించనున్నారు.
Ram Pothineni |“డబుల్ ఇస్మార్ట్”డిజిటల్ పార్ట్ నర్ ఫిక్స్..
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీని ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన OTT రైట్స్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. కేవలం ఈ సినిమా సౌత్ లాంగ్వేజ్ రైట్స్ 33 […]
వర్షాకాలంలో పిల్లలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..! Monsoon Safety Tips for Kids || TeluguPost
Malavika Mohanan |ఎర్ర చీరలో కవ్విస్తున్న మాళవిక..
మలయాళ చిత్రం పట్టం పోలె తో పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక మోహనన్. ఈ అమ్మడు తమిళం, మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా రోజులుగా ఈ అమ్మడు టాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. ఎట్టకేలకు ఈ అమ్మడు టాలీవుడ్ కోరిక తీరబోతుంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక […]
Review –ధరణిపై రేవంత్ సమీక్ష …
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణిపై నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, కోదండరెడ్డి, కే కేశవరావు పాల్గొన్నారు. ధరణిలో సమస్యలు, మార్పులు – చేర్పులు ఇతర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలన్నారు. శాశ్వత పరిష్కారం చేపట్టాలని సూచించారు. సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా చూడాలన్నారు. […]
Old City: పాతబస్తీలో ఓ మహిళను ఇంటి ముందే కిడ్నాప్ యత్నం
హైదరాబాద్లోని పాతబస్తీలో ఓ మహిళను ఆమె ఇంటి ముందు
Passengers Alert |ఇవిగో మరికొన్ని రైళ్లు రద్దు !
రైల్వే ప్రయానికులకి అలెర్ట్ !! నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-పుణెల మధ్య నడిచే శతాబ్ది తో సహా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు. ఈ రైళ్లు రద్దు.. విజయవాడ – భద్రాచలం రోడ్ (07979), భద్రాచలం రోడ్ – విజయవాడ (07278), డోర్నకల్ – విజయవాడ (07755), విజయవాడ – డోర్నకల్ (07756), విజయవాడ – సికింద్రాబాద్ […]
AP – Assembly హత్యలు గురించి ఇక్కడకొచ్చి చెప్పు –జగన్ కు చంద్రబాబు ఇన్విటేషన్
అంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి – ఏపీలో ఎన్నికల అనంతరం 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపిస్తున్నారే తప్ప, ఆ చనిపోయిన వాళ్ల పేర్లు ఎందుకు వెల్లడించలేకపోతున్నారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి రాకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. “రషీద్ అనే వ్యక్తి చనిపోతే అతడి ఇంటికి వెళ్లాం అని చెప్పుకుంటున్నారు… ఎవరీ రషీద్? చంపినవాడెవడు? చచ్చినవాడెవడు? వాళ్లు ఒకప్పుడు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నా. మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నారా, లేదా? […]
కొత్తింటికి మారనున్న రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించబోతోంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5ను ఆయనకు ఆఫర్ చేసింది హౌస్ కమిటీ. ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఆ ఇంటిని చూడడానికి రావడంతో ఈ విషయం గుప్పుమంది. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ఇదివరలో ఆయనపై సుప్రీం కోర్టు అనర్హత వేటు పడగా, ఆయన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేయించారు. అప్పటి నుంచి ఆయన తన […]
Olympics |టెన్నిస్ పోటీ నుంచి తప్పుకున్న సిన్నర్..
పురుషుల నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు జన్నిక్ సిన్నర్ పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అస్వస్థత (టాన్సిల్స్) కారణంగా విశ్వ క్రీడల బరి నుంచి వైదొలుగుతున్నట్లు సిన్నర్ ప్రకటించాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కోల్పోయినందుకు బాధగా ఉందని, ఇంటి నుంచే ఇటలీ అథ్లెట్లను సపోర్ట్ చేస్తానని సిన్నర్ తెలిపాడు. ఒలింపిక్స్లో సిన్నర్ సింగిల్స్తో పాటు డబుల్స్లో పోటీ పడాల్సి ఉండింది. సిన్నర్ వైదొలగడంతో అతని పార్ట్నర్ లొరెంజో ముసెట్టి మరో భాగస్వామిని వెతుక్కోవాల్సి వచ్చింది. సింగిల్స్ […]
26July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మధ్యప్రదేశ్లోని పన్నాలో గుంతలు తవ్వి ఇసుకను జల్లెడ పట్టే ఓ రోజు కూలీ రాజు గోండ్ కు అదృష్టం వరించింది. దశాబ్ద కాలంగా అతడు వజ్రాల కోసం వెతుకుతూనే ఉన్నాడు.. అతడికి ఎట్టకేలకు అనుకున్నది దొరికింది. తన చేతుల్లోకి మెరుస్తున్న వస్తువును తీసుకోగలిగాడు. ఇది 19.22 క్యారెట్ల వజ్రం, ప్రభుత్వ వేలంలో దాదాపు రూ.
Shirdi సాయినాధుని సేవలో ఎపి గవర్నర్
ఆంధ్రప్రభ స్మార్ట్ – షిర్డీ – ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ షిర్డీలోని సాయిబాబాను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో షిర్డీ వెళ్లిన ఆయన బాబా సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సాయి సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గవర్నర్ కుటుంబానికి సాయిబాబా శాలువా, విగ్రహం, శ్రీసాయి సచ్చరిత్రను అందజేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ గత రెండు రోజులుగా షిర్డీలో పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా షిర్డీ వెళ్లిన ఆయన సాయిబాబాను దర్శించుకున్నారు. […]
AP –మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు… మంత్రి కొల్లు
ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి : జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్రంలోని మద్యం కుంభకోణంలోని ప్రతి కోణాన్నీ బయటపెడతామని గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ గత ఐదేళ్ల పాలనలో మద్యం డిస్టిలరీల కేటాయింపు నుండి అమ్మకాల వరకు అనేక చోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే శ్వేత పత్రం ద్వారా బయటపెట్టామన్నారు. మద్యం ప్రియుల […]
AP Liquor Scam –పరారిలో వాసుదేవరెడ్డి …లుక్ అవుట్ నోటీసు జారీ
ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతి ఏపీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) గత ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన […]
Deputy CM –ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్.ఆర్.ఎస్ అమలు –భట్టి
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత పటిష్టంగా లే అవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ (ఎల్.ఆర్.ఎస్)ను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కార్యాలయలంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేంలోనే ఎల్.ఆర్.ఎస్ విధివిధానాలపై పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించారు. ఎల్.ఆర్.ఎస్ […]
పడవను ముంచేసిన డాల్ఫిన్! The dolphin that sank the boat! || TeluguPost
ఐదు రోజుల తర్వాత పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
ముంబై: ఐదు రోజులు వరుసగా నష్టాలు చూస్తూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు(శుక్రవారం) భారీ లాభాలతో ముగిశాయి. కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి రాణించడం ఐటి స్టాక్స్ లో కొనుగోళ్లకు ఊతం ఇచ్చాయి. ఐటి కంపెనీలకు చాలా వరకు ఆదాయం అమెరికా నుంచే వస్తుంటుంది. నేడు మార్కెట్ పై బుల్స్ మళ్లీ పట్టు సాధించారు. అన్ని సెక్టార్లు గ్రీన్ లోనే ముగిశాయి. సెన్సెక్స్ కొత్త ఆల్ టైమ్ హైకి […]
కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించిన ఎస్విడి కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు
విశాలాంధ్ర పార్వతీపురం; కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం సందర్భంగా పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలో గల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు ర్యాలీ నిర్వహించారు. కళాశాలలో సమావేశాన్ని నిర్వహించారు.కార్గిల్ యుద్ధం జరిగి 25ఏళ్లు గడిచిన సందర్భంగా అప్పటి స్మృతులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు, ఇంగ్లీష్ లెక్చరర్ శాంతా కుమారి,ఎన్ సి సి అధికారి గుప్తా, తదితర ఆద్యాపకులుపాల్గొన్నారు. The post కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించిన ఎస్విడి కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు appeared first on విశాలాంధ్ర .
Avanigadda –సీబీఐకి శ్రీహరి మర్డర్ కేసు…
నాలుగేళ్ల కిందట ఘటనసీఎం దృష్టికి తీసుకెళ్లిన బుద్ధప్రసాద్తక్షణమే సీఎం చంద్రబాబు స్పందనకేసు పీఠముడి వీడుతుందని ఆశాభావం ఆంధ్రప్రభ స్మార్ట్, అవనిగడ్డ : నాలుగేళ్ల కిందట అవనిగడ్డ నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేపిన డాక్టర్ కోట శ్రీహరి రావు హత్య కేసు విచారణ తెరమీదకు వచ్చింది. ఇక సీబీసీఐడీ ఈ కేసు అంతుతేల్చనుంది. ఈ సమాచారాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. నాలుగేళ్లుగా ఈ కేసు మిస్టరీ పీటముడిని స్థానిక పోలీసులు విప్పలేకపోయారు. డాక్టర్ కోట […]
India Women vs Bangladesh Women ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టిన భారత్
భారత మహిళల జట్టు ఆసియా కప్ ఫైనల్ లో అడుగుపెట్టింది
మట్టి ఖర్చులకు గాను 25 వేల రూపాయలు సహాయం విశాలాంధ్ర ధర్మవరం:: మండలంలోని పోతుల నాగేపల్లి గ్రామ రెవెన్యూ సహాయకుడిగా పనిచేస్తూ ఈనెల 26వ తేదీ శుక్రవారం ఓబన్న అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న తాసిల్దార్ రమేష్ ఆదేశాల మేరకు డిప్యూటీ తాసిల్దార్ ఈశ్వరయ్య, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ భాస్కర్, తోటి గ్రామ రెవెన్యూ సహాయకులు వారి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి, ప్రగాఢ సానుభూతిని తెలిపి, మట్టి ఖర్చులకు గాను 25 వేల రూపాయల […] The post పోతుల నాగేపల్లి విఆర్ఏ మృతి appeared first on విశాలాంధ్ర .
Andhra Prabha Smart Edition –రాగాల పిట్ట /కేటీఆర్ డెడ్లైన్ /అడ్డంగా చీలిన రోడ్డు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 26-07-2024, 4:00PM రాగాల పిట్ట.. అంతులేని అన్వేషణ ఆరు నెళ్లే.. అడ్డంగా చీలిన రోడ్డు కాళేశ్వరం నింపాలి.. కేటీఆర్ డెడ్లైన్ ఉగ్రపురుగులను తుడిచిపెట్టేస్తాం మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://epaper.prabhanews.com/Evening_4pm?eid=28&edate=26/07/2024&pgid=396073
Drain Fly: మన ముందు ఉండే ఈగనే.. కంటి చూపు పోడానికి కారణమైంది
చైనాలో ఒక వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపడం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవపురం కాలనీలో విద్యుదాఘాతంతో ముంతాజ్ బేగం (48) మృతి చెందింది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దినచర్యలో భాగంగా వేడి నీటి కోసం బకెట్లో వేసిన హీటర్ను గమనించగా ముంతాజ్ బేగం బకెట్ను చేతితో తాకడంతో హఠాత్తుగా విద్యుదాఘాతంతో గురై అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. మృతురాలికి భర్త అస్లాం భాష ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఉన్నారని తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు […] The post విద్యుత్ షాక్ తో గృహిణి మృతి appeared first on విశాలాంధ్ర .
Exclusive –భూకంపం కాదు.. బేకార్ పనితో రోడ్డుకు గ్రహణం
కాంట్రాక్టర్ లాలూచీకి రోడ్డు డ్యామేజీదివిసీమ గుండె బద్దలైంది..అలా రోడ్డు వేశారు.. ఇలా పగిలిపోయిందికోట్లాది రూపాయల ఖర్చు..ఆరు నెలల శ్రమంతా వృథాఆదమరిచి వెళ్తే పుణ్య లోకాలకేఇది కేవలం నేతల ఓట్లాటకాంట్రాక్టర్కు కాసులాటఅధికారుల ఆమ్యామ్యాల వేటజననానికి నరకపు బాట ఆంధ్రప్రభ స్మార్ట్, ఘంటసాల: దివిసీమలో భూకంపం వచ్చింది… ఇది నిజమేనండి లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రహదారిపగిలిపోయింది. ఆదమరిచి ప్రయాణం సాగిస్తే అనంత లోకాలకు పోవాల్సిందే.. ఈ రహదారి గురించి తెలియక ‘చీకటి’లో సాదాసీదాగా వచ్చినా.. వేగంగా పరుగులు తీసినా.. […]
పట్టణ పారిశుద్యానికి సహకరించండి, ఐ.ఎస్.ఎల్. సర్వే చేయండి….
– చోడవరం మేజర్ పంచాయతీ కార్యదర్శి నారాయణ రావు…. విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 26.07.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణం పారిశుధ్యానికి సహకరించాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐ.ఎస్.ఎల్) సర్వే పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి నారాయణరావు సిబ్బందిని కోరారు. పంచాయతీ పరిధిలో సచివాలయం సిబ్బంది తో బాటు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు సహకారంతో సర్వే పూర్తి చేయాలన్నారు. సచివాలయం, అంగన్వాడీ ఆశ కార్యకర్తలతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పారిశుధ్యం, […] The post పట్టణ పారిశుద్యానికి సహకరించండి, ఐ.ఎస్.ఎల్. సర్వే చేయండి…. appeared first on విశాలాంధ్ర .
Fact Check: کملا ہیرس کی جنسی مجرم جیفری ایپسٹین کے ساتھ ڈیجیٹل طور پر تبدیل کردہ تصویریں وائرل
سوشل میڈیا پر ایک تصویر وائرل ہو رہی ہے جس میں نائب صدر کملا ہیرس کو جیفری ایپسٹین کے ساتھ دکھایا گیا ہے۔ سزا یافتہ جنسی مجرم ایپسٹین 2019 میں جنسی اسمگلنگ کے مقدمے کے دوران چل بسا تھا
Special Story ట్విక్ టూ.. ట్విక్ టూ .. రాగాల పిట్ట కోసం అన్వేషణ!
ప్రపంచాన్ని కదిలించిన పిట్ట కూత స్వరం వినిపించినా కనిపించని రూపం38 ఏండ్లుగా కలివికోడి కోసం అన్వేషణపక్షి ప్రేమికులతో రోజూ దోబుచులాటప్రపంచంలోనే ఏకైక జాతిగా గుర్తింపులంకమేశ్వర అభయారణ్యం దీని సొంతం₹100 కోట్లకు పైగానే ఖర్చు చేసిన ప్రభుత్వాలుతొలిసారిగా కెమెరా ట్రాప్ ఏర్పాటువాయిస్ రికార్డ్ చేసిన ఆర్నితాలజిస్టులుకలివికోడి పునర్జీవన ప్రాజెక్టు లక్ష్యం 2027నిరంతరాయంగా కొనసాగుతున్న యత్నాలు ఆంధ్రప్రభ స్మార్ట్, కడప బ్యూరో : కలివి కోడి.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. రంగు రంగుల ఈకలు.. చిన్నపాటి ఆకారం.. వినసొంపైన […]
ఎల్ఎల్సీ కాలువ నుంచి సూగూరు డిస్ట్రిబ్యూటర్ కు సాగునీరు విడుదల
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామ సమీపంలో ఉన్న ఎల్ఎల్సీ కాలువ తలుపుల వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సూగూరు డిస్ట్రిబ్యూటర్ కు టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, బీసీ సాధకార కమిటీ సభ్యులు మల్లికార్జున సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు గంగాదేవికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎల్ఎల్సీ పరిధిలోని ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా అందేలా […] The post ఎల్ఎల్సీ కాలువ నుంచి సూగూరు డిస్ట్రిబ్యూటర్ కు సాగునీరు విడుదల appeared first on విశాలాంధ్ర .
YS Jagan: అప్పులపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం
సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలి…
డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ.. డాక్టర్ సెల్వియా సా ల్మాన్విశాలాంధ్ర ధర్మవరం సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలని డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ డాక్టర్ సేల్వియా సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా స్థానిక ఎన్జీవో హోం లో హెల్త్ డివిజన్లోని ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ, చేనేకొత్తపల్లి ,రామగిరి, బత్తలపల్లి ల గల11 పీహెచ్సీలకు,6 యూపీహెచ్సీలకు అవగాహన శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్య […] The post సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలి… appeared first on విశాలాంధ్ర .
శ్రీనివాస డిగ్రీ కళాశాలలో ఏఐసిటిఈ కు అనుమతి..
ప్రిన్సిపాల్ ముసలి రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సాయి నగర్లో గల శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల అండ్ పిజీ కళాశాలలో బిబిఏ, బిసిఏ కోర్సులతోపాటు224-25 సంవత్సరానికి ఏఐసిటిఈ అనుమతి పొందిన ఏకైక పాఠశాల మా కళాశాల అని ప్రిన్సిపాల్ ముసలిరెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు డిగ్రీ చేరుటకు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు, మా కళాశాలలో ఆప్షన్స్ పెట్టుకోవాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9014219361 లేదా 9949206228 లేదా […] The post శ్రీనివాస డిగ్రీ కళాశాలలో ఏఐసిటిఈ కు అనుమతి.. appeared first on విశాలాంధ్ర .
Dhanush Raayan Review: రాయన్ సినిమా రివ్యూ
సినిమాకు దర్శకుడు కూడా ధనుష్ కావడంతో
మనిషిని చుట్టేసిన భారీ కొండచిలువ..Python Attacks Man | Python Viral Video
పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని గుట్ట కింద పల్లి లో గల పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి ఉత్తీర్ణత చెందినవారు పాలిసెట్ లో అర్హత పొందనప్పటికీ స్పాట్ అడ్మిషన్లకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 29వ తేదీ లోపు తమ దరఖాస్తు తో పాటు సంబంధిత సర్టిఫికెట్ యొక్క జిరాక్స్లను జత చేసి కళాశాలలో సమర్పించాలని తెలిపారు. కావలసిన సర్టిఫికెట్లలో పాలిసెట్ […] The post పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు appeared first on విశాలాంధ్ర .
రైల్వే ట్రాక్పై ఇనుప దూలం కేసులో ఇద్దరు అరెస్ట్.. ఆర్పిఎఫ్- సిఐ. బోయ నాగరాజు
విశాలాంధ్ర ధర్మవరం:: జూన్ 18వ తేదీన ధర్మవరం-నాగసముద్రం మధ్య ధర్మవరం టౌన్ కొత్తపేట గాంధీ నగర్ అండర్ బ్రిడ్జి దగ్గర రైల్వే ట్రాక్ మీద ఇనుప దూలం పెట్టిన సంఘటనలో కేసు రిజిస్ట్రేషన్ చేసి దర్యాప్తు చేయడం జరిగిందని ఇందులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని ధర్మవరం రైల్వే ఆర్పిఎఫ్ బోయ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనుమానాస్పదంగా రైల్వే ప్రాంతంలో ట్రాక్ పరిసరాలలో ఉన్నటువంటి గాడే ఓబులేసు.. పెద్దపప్పూరు గ్రామము, కే […] The post రైల్వే ట్రాక్పై ఇనుప దూలం కేసులో ఇద్దరు అరెస్ట్.. ఆర్పిఎఫ్- సిఐ. బోయ నాగరాజు appeared first on విశాలాంధ్ర .
కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
జనం సాక్షి/ కొల్చారంజిల్లా వైద్యాధికారి శ్రీరామ్కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సందర్శించారు. ప్రాథమిక …
Nalgonda –ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణానికి వేగవంతం … అమెరికా నుంచి మెషీన్లు –మంత్రి కోమటిరెడ్డి
విద్యుత్ సబ్స్టేషన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రజాదర్బార్లో వినతుల స్వీకరణప్రతి నియోజకవర్గం కేంద్రంలో సమీకృత వసతి గృహంనల్లగొండలోని ప్రాజెక్టులకు అధిక నిధుల కేటాయించినట్టు వెల్లడి ఆంధ్రప్రభ స్మార్ట్, నల్గొండ ప్రతినిధి: నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం కోసం త్వరలో అమెరికా నుంచి యంత్రాలను తెప్పించనున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శుక్రవారం నల్లగొండ మండలంలోని దొనకల్ గ్రామంలో రూ 3 కోట్లతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన […]
పది నెలల పసికందు అకస్మాత్తుగా మృతి
బ్రెయిన్ ఫీవర్ తో మృతి చెందిందని వైద్యులు వెల్లడివిశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం అనంతసాగర్ కు చెందిన రోహిణి కుమార్ సువర్ణల మూడవ సంతానమైన మోక్షజ్ఞ (ఒక సంవత్సరం వయసు) అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. కుటుంబీకులు తెలిపిన ప్రకారం వివరాలకు వెళితే రోహిణి కుమార్ సువర్ణలకు మూడవ సంతానముగా మోక్షజ్ఞ జన్మించడం జరిగింది. జన్మించిన తొలిత ఫీట్స్ రావడం జరిగిందని, అనంతరం బాబు పెరిగినప్పటి నుంచి రాలేదని, అనుకోకుండా రెండు రోజుల కిందట వాంతులు […] The post పది నెలల పసికందు అకస్మాత్తుగా మృతి appeared first on విశాలాంధ్ర .
Fact Check: سونیا گاندھی کی سگریٹ تھامے ہوئی وائرل تصویر مصنوعی ذہانت سے بنائی گئی ہے
سوشل میڈیا پر ایک پرانی تصویر وائرل ہو رہی ہے جس میں مبینہ طور پر کانگریس لیڈر سونیا گاندھی کو سگریٹ نوشی کرتے ہوئے دکھایا گیا ہے
హైదరాబాదులో ఆకట్టుకున్న ధర్మవరం నృత్య ప్రదర్శనలు.. గురువు మానస
విశాలాంధ్- ధర్మవరం: హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో ఇటీవల తెలంగాణ బోనాల సంబరాలు-2024 కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందినటువంటి మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువు మానస మాట్లాడుతూ ఈ బోనాల సంబరాల కార్యక్రమానికి మమ్ములను ఆహ్వానించడం మాకెంతో సంతోషంగా ఉందని, ధర్మవరం నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకోవడం మాకు మరింత ఉత్సాహాన్ని కల్పించడం జరిగిందని […] The post హైదరాబాదులో ఆకట్టుకున్న ధర్మవరం నృత్య ప్రదర్శనలు.. గురువు మానస appeared first on విశాలాంధ్ర .
తుంగతుర్తి జులై 26 (జనం సాక్షి) మా స్కూలుకు పంతులును ఇవ్వరా వేడుకుంటున్న విద్యార్థులుకలెక్టర్ గారు మీకు దండం పెడతాం… మాది అసలే మారుమూల తండా మా …
ఈనెల 27న జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపికలు..
జింక ఉదయ్ కిరణ్విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ (16 ఏళ్ల లోపు బాల బాలికలకు) జిల్లా జట్టు ఎంపికల కోసం ఈనెల 27వ తేదీన ధర్మవరం పట్టణములో జూనియర్ కళాశాల మైదానం నందు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఇంచార్జ్ జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా క్రీడాకారులు 1/4/2008 […] The post ఈనెల 27న జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపికలు.. appeared first on విశాలాంధ్ర .