SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

’అఖండ 2’లో కీలకమైన పాత్ర చేశా: సంయుక్త మీనన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్త మీనన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “దర్శకుడు బోయపాటి శ్రీను చాలా గ్రేట్ విజన్‌తో ఈ సినిమా తీశారు. -ఈ సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యమైన సీక్వెన్స్‌లో చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్ స్టయిలీష్‌గా ఉంటుంది. -హీరో బాలయ్య డైరెక్టర్ యాక్టర్. డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తారు. ఆయనలో ఆ లక్షణం నాకు చాలా నచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు అన్నింటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. ఇందులో పాటలు శివుడికి నివాళిలా ఉంటాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్మాతలు రామ్, గోపి చాలా మంచి ప్రొడ్యూసర్స్. -ఇక ప్రస్తుతం స్వయంభు సినిమాలో యాక్షన్ క్యారెక్టర్ చేస్తున్నాను. శర్వా ‘నారి నారి నడుమ మురారి’లో నాది చాలా మంచి క్యారెక్టర్. అలాగే పూరితో వర్క్ చేయడం మంచి అనుభవాన్నిచ్చింది”అని అన్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 8:24 pm

Photos : Andhra King Taluka Movie Thanks Meet

The post Photos : Andhra King Taluka Movie Thanks Meet appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 8:18 pm

traffic flow |స్పెషల్ డ్రైవ్..

traffic flow | స్పెషల్ డ్రైవ్.. traffic flow | విజయవాడ (క్రైమ్)ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 8:05 pm

Akhanda 2 Locks Rs 50 Lakh Deal for 5 Premiere shows

The makers of Akhanda 2 have applied for ticket hike and permissions for special shows along with paid premieres (on Thursday). The government of AP has granted hike and special permissions in AP and the permissions for the same will arrive in Telangana very soon. A record breaking deal for Akhanda 2 has been closed […] The post Akhanda 2 Locks Rs 50 Lakh Deal for 5 Premiere shows appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 8:05 pm

sexual assault |రేపిస్టుకి 20 ఏళ్లు జైలు

sexual assault | రేపిస్టుకి 20 ఏళ్లు జైలు sexual assault |

ప్రభ న్యూస్ 2 Dec 2025 8:00 pm

GPO |ఈ జీపీవో మాకు వద్దు

GPO | ఈ జీపీవో మాకు వద్దు GPO | తాడ్వాయి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:54 pm

ఇమ్రాన్‌ సురక్షితంగానే ఉన్నారు.. కానీ: సోదరి ఉజ్మా

మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. అనంతరం జైలు బయట ఆమె మీడియాతో మాట్లాడారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు. కాగా, జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిదే. ఆయనను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున రావిల్పిండిలోని అడియాలా జైలు వద్ద ఆందోళనకు దిగారు. ఆయనను కలిసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కుటుంబంలోని ఒకరికి మాత్రమే అనుమతించడంతో ఇమ్రాన్ సోదరి ఉజ్మా జైలులోకి ఆయన వెళ్లి కలిశారు.

మన తెలంగాణ 2 Dec 2025 7:45 pm

Grain |ధాన్యం కాంటా లేదు

Grain | ధాన్యం కాంటా లేదు Grain | కూచిపూడి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:43 pm

Railway Board |ప్రతి రైలు ఆపిస్తాం

Railway Board | ప్రతి రైలు ఆపిస్తాం Railway Board | శావల్యాపురం,

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:38 pm

Dropout |చదువులమ్మగా..

Dropout | చదువులమ్మగా.. Dropout | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:28 pm

AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push

Andhra Pradesh is gearing up for a major electric revolution. Chief Minister N. Chandrababu Naidu has announced an aggressive plan to transform public transport and modernise the state’s power sector. In a key review meeting with the Energy Department, Naidu directed that all APSRTC buses be converted to electric vehicles within five years. As the […] The post AP Goes Big on Electric Future: Chandrababu Unveils Massive EV Push appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 7:15 pm

భూ దందా కోసం ప్రభుత్వం హిల్ట్ పాలసి తెచ్చింది: బండ ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసం హిల్ట్ పాలసి తెచ్చిందని, ఇందుకోసం జిఒ విడుదల చేశారని బిఆర్‌ఎస్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పేర్కొన్నారు. దాదాపు పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే ఈ పాలసీ తెచ్చారని ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపి బడుగుల లింగయ్యలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ హయాంలో పరిశ్రమల స్థాపనకు టిఎస్‌ఐపాస్ తెచ్చి 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుందని తెలిపారు. పరిశ్రమలకు భూములు ఇచ్చే సమయంలోనే కాదు అమ్మేటప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయానలి, పర్యావరణ వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదని చెబుతున్నారని, జిఒలో మాత్రం తొమ్మిది వేల ఎకరాలపైనే ప్రస్తావించారని అన్నారు.బిఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి ఇఒలు ఎపుడూ ఇవ్వలేదని, పారదర్శకమైన విధానం అమలు చేశామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ భాద్యత అని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎట్లా..? అని ప్రశ్నించారు. ఒఆర్‌ఆర్ అవతలకు పరిశ్రమలు స్థాపింవే అవకాశం పారిశ్రామిక వేత్తలకు కల్పించాలని, బిడ్డింగ్ ద్వారా ఉపయోగంలో లేని పరిశ్రమల భూములను అమ్మాలని పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలవుతోందని చెప్పారు. హిల్ట్ పాలసీ రావడం వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీలో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదని అన్నారు. ఫిలిం యూనిట్లపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదని విమర్శించారు. ఎంఎల్‌సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విలువైన భూములు ప్రభుత్వ సంపద అని, ఈ సంపదను హిల్ట్ పేరుతో సిఎం, ఆయన ఆత్మీయులు కొల్లగొట్టే ప్రణాళిక వేశారని అన్నారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి భూ దందాలతో దోచుకో దాచుకో అనే విధానంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మండిపడ్డారు. బిసిలతో సహా అందరిని మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అని మండిపడ్డారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు.

మన తెలంగాణ 2 Dec 2025 7:15 pm

Minister |కూరగాయల ధరలపై ఆరా

Minister | కూరగాయల ధరలపై ఆరా Minister | విజయవాడ (పటమట) ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:14 pm

2007లో రోహిత్ ఆ మ్యాచ్ ఆడుతున్నప్పుడు.. నేను స్కూల్ లో ఉన్నా: బావుమా

టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ ఆడుతున్న సమయంలో తాను స్కూల్ లో చదువుకుంటున్నానని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అన్నాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా రెండో వన్డే బుధవారం రాయ్‌పూర్‌లో జరగనుంది. మొదటి వన్డేకు దూరమైన కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశారు. రెండో వన్డేకు ముందు రాయ్‌పూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బావుమా మాట్లాడుతూ.. 2007 T20 ప్రపంచ కప్ సమయంలో దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతున్నప్పుడు రోహిత్ ఆటను తాను మొదటిసారి చూశానని.. అప్పుడు తాను ఇంకా పాఠశాల విద్యార్థినేనని గుర్తుచేసుకున్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీలు ప్రపంచస్థాయి ఆటగాళ్లు. వీరిద్దరూ తిరిగి రావడంతో భారత జట్టు బలంగా మారింది. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయించారు. వీరికి చాలా అనుభవం, నైపుణ్యం ఉంది. అయినా వారిని ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. వారితో చాలా మ్యాచ్ లు ఆడాం. కొన్ని సార్లు పైచేయి కూడా సాధించాం. ఇవన్నీ సిరీస్‌ను మరింత ఉత్తేజకరంగా చేస్తాయి అని బావుమా పేర్కొన్నాడు. ఈ సందర్భంగా మొదటి వన్డేలో 39 బంతుల్లో 70 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను విజయం అంచుకు తీసుకెళ్లిన మార్కో జాన్సెన్‌ను బవుమా ప్రశంసించారు. కాగా, తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ 17 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాగా, రోహిత్ అర్థసెంచరీతో రాణించాడు.

మన తెలంగాణ 2 Dec 2025 7:13 pm

ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో హరీశ్‌రావు దిట్ట: కడియం శ్రీహరి

బిఆర్‌ఎస్ అగ్ర నేత హరీశ్‌రావు ఆధారాలు లేని ఆరోపణలు చేయడంలో దిట్ట అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. మంగళవారం మండలంలోని పల్లగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమపై వచ్చే ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే హరీశ్‌రావు, కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధరమైన ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వందల ఎకరాల భూములు, వందల కోట్ల ఫాం హౌస్‌లు ఉన్నాయని.. కావాలనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాలను రూ.1,100 కోట్ల నుంచి రూ.1,700 కోట్లకు పెంచారని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలకు హరీశ్‌రావు సమాధానం చెప్పాలని అన్నారు. కవిత ఆరోపణలు చేస్తున్నా బిఆర్‌ఎస్ నాయకులంతా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఇష్టం లేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిసి రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపిస్తే పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లును ఆమోదించిన 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే రిజర్వేషన్ల అమలు సాధ్యమని తెలిపారు. దీనిని బిసి సంఘాల నాయకులు, ప్రజలు గమనించాలన్నారు. ఇదంతా తెలిసి కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల అభ్యర్థులు గెలిస్తే గ్రామాలభివృద్ధి కుంటుపడుతుందని అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల తరువాత నియోజకవర్గ అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తానన్నారు. అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్న నియోజకవర్గానికి ప్రజలు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో చిల్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 7:11 pm

March fast |ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్..

March fast | ఎన్నికలతో పోలీసుల మార్చ్ ఫాస్ట్.. March fast |

ప్రభ న్యూస్ 2 Dec 2025 7:07 pm

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు

వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎక్సైజ్ సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రాంగూడలో గంజాయి డాన్ నీతుబాయి ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 786 గ్రాముల గంజాయి, 110 బీరు, బ్రిజర్, ఒక బైక్, రూ. 60,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టిఎఫ్ బి టిం లీడర్ ప్రదీప్‌రావు , సిఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది దాడి నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను, గంజాయి, నగదును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంగూరు బస్తీలో గంజాయి విక్రయిస్తున్న కాంబ్లె పరిమళ, ఎస్. బసంతిని అరెస్టు చేశారు. 1.2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలోని విక్రయిస్తున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మంగ్లీ నరేష్ అనే వ్యక్తిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 710 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టిఎఫ్ సిబ్బంది నెహ్రూనగర్‌లో గంజాయి విక్రయిస్తుండగా ఎస్‌టిఎఫ్ సి టీం ఎస్సై మంజు, సిబ్బంది పట్టుకున్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 7:06 pm

కారు ఇంజన్ లోకి దూరిన నాగుపాము

కారు ఇంజన్ లోకి పాము దూరిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. తాటిపల్లి గ్రామనికి చెందిన చంద్రయ్య బుదేరాలోని ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా నాగుపాము కారు కిందకి వెళ్లి బయటకు రాలేదు. అది గమనించిన చంద్రయ్య వెంటనే కారు స్టార్ట్ చేశాడు. అయినా పాము బయటకు రాక కారు ఇంజన్ లోకి దూరింది. దీంతో చంద్రయ్య పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. పాములు పట్టే వ్యక్తి కారు వద్దకు వచ్చి గంటకు పైగా శ్రమించి కారు ఇంజన్ లోంచి పామును బయటకు తీశాడు. 

మన తెలంగాణ 2 Dec 2025 6:55 pm

Model School |ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన…

Model School | ఆర్ధిక అక్షరాష్యతపై విద్యార్థులకు అవగాహన… Model School |

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:55 pm

Talent Test |విద్యార్థులకు టాలెంట్ టెస్ట్

Talent Test | విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ Talent Test | రెంజల్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:49 pm

CPI |నిజాయితీ ప‌రుల‌ను ఎన్నుకోవాలి…

CPI | నిజాయితీ ప‌రుల‌ను ఎన్నుకోవాలి… CPI | జనగామ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:42 pm

12 మంది విద్యార్థులకు అస్వస్థత

ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 12 మంది విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గద్వాలలోని ఎస్‌టి ప్రభుత్వ వసతి గృహం విద్యార్థులు ఉదయం ఉప్మా తిని పాఠశాలకు బయల్దేరారు. ప్రార్థన సమయంలో విద్యార్థులు ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు. గమనించిన పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వైద్యం అందించిన అనంతరం విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరికీ మాత్రలు, ఇంజక్షన్లు ఇచ్చామని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. హాస్టల్‌లో ఉదయం ఉప్మా చేయగా విద్యార్థులు టిఫిన్ చేయకపోవడంతోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా హాస్టల్‌లో నాణ్యమైన భోజనం అందిస్తలేరని, పురుగుల అన్నం, ఉప్మాలో కూడా పురుగులు వస్తున్నాయని పలువురు విద్యార్థులు తెలిపారు. జడ్‌పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గం ఇన్‌ఛార్జి సరిత అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. వసతి గృహాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు, వార్డెన్‌కు సూచించారు.

మన తెలంగాణ 2 Dec 2025 6:41 pm

స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు

స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ లాభాలే ఆశిస్తారు. కానీ, సరైన ప్రణాళిక లేకపోతే అసలుకే ఎసరు వస్తుంది. స్టాక్ మార్కెట్ అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే జాక్‌పాట్ కాదు. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక ప్రయాణం. మార్కెట్‌లో నిలదొక్కుకోవాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, మార్కెట్ గమనాన్ని అర్థం చేసుకునే నేర్పు కూడా ఉండాలి. కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ తగ్గించుకుని, సంపద సృష్టించుకోవడానికి పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు, అలాగే చేయకూడని తప్పుల […] The post స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్: లాభాలు రావాలంటే ఈ తప్పులు చేయొద్దు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 2 Dec 2025 6:40 pm

Nominations |ఓట్లేసేందుకు కాదు…

Nominations | ఓట్లేసేందుకు కాదు… Nominations | నర్సింహులపేట, ఆంధ్రప్రభ: ఫోటోలో వరుసలో

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:32 pm

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ను కలిసేందుకు సోదరికి అనుమతి..

మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన సోదరికి ఎట్టకేలకు అనుమతి లభించింది. జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాక్ లోని రావిల్పిండి జైలు వద్ద ఆందోళనకు దిగారు.  ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారనేందుకు రుజువు కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. అడియాలా జైలు అధికారులు మంగళవారం మాజీ ప్రధానిని కలిసేందుకు ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ను అనుమతించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.

మన తెలంగాణ 2 Dec 2025 6:27 pm

Vision @ 2047 |అభివృద్ధిలో కలుద్దాం

Vision @ 2047 | అభివృద్ధిలో కలుద్దాం Vision @ 2047 |

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:22 pm

WATER |ధర్మవరం రైతులకు తీపికబురు

WATER | ధర్మవరం రైతులకు తీపికబురు మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయంబత్తలపల్లి–తాడిమర్రి చెరువులకునీరు

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:21 pm

GGH |కర్నూలు బ్లడ్ బ్యాంక్‌ బెస్ట్

GGH | కర్నూలు బ్లడ్ బ్యాంక్‌ బెస్ట్ ఏడాదిలో 11,531 యూనిట్ల రక్తం

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:17 pm

Rs. 2,830 crores |కంట్రోల్ రూమ్ రెడీ

Rs. 2,830 crores | కంట్రోల్ రూమ్ రెడీ Rs. 2,830 crores

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:13 pm

Rs.93 crore |ప్రగతికి పన్నులే పునాది

Rs.93 crore | ప్రగతికి పన్నులే పునాది Rs.93 crore | కర్నూలు,

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:05 pm

Telangana : రాజకీయ గురువు వేస్తున్న ఎత్తుగడలకు చెక్ పెట్టాలనేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గడం లేదు.

తెలుగు పోస్ట్ 2 Dec 2025 6:04 pm

తెలంగాణ రాజ్ భవన్ పేరు మార్పు

హైదరాబాద్: అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజ్‌ భవన్‌ల పేరును లోక్‌ భవన్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాద వాసనలను తుడిచి పెట్టేందుకు రాజ్ భవన్, రాజ్ నివాస్‌ల పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్‌లుగా మార్చే అంశాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తే.. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో రాజ్ భవన్‌లను లోక్ భవన్‌లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో తెలంగాణ కూడా చేరింది. 

మన తెలంగాణ 2 Dec 2025 6:01 pm

POLICE |ఫోక్సో కేసు నమోదు

POLICE | ఫోక్సో కేసు నమోదు POLICE | బయ్యారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:01 pm

unanimity |యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నిక

unanimity | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని సుంకెనపళ్లి(Sunkenapally) యూత్

ప్రభ న్యూస్ 2 Dec 2025 6:01 pm

Communication Skills |ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్

Communication Skills | ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కాంపిటీషన్ Communication Skills |

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:58 pm

Perni Nani : చంద్రబాబు చేతులో అమరావతి రైతులు మోసపోయారు

అమరావతి రైతులు ఇప్పుడు జగనే నయమని భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

తెలుగు పోస్ట్ 2 Dec 2025 5:55 pm

Single Screen Theatre Culture Vanishing in India

Post-pandemic, the footfalls of Indian films have seen a steep decline. A section of the movie lovers and audience have turned selective and are watching a majority of the films on digital platforms. The multiplex culture has dominated the urban regions. Over the years, hundreds of multiplexes are launched in towns and semi-urban regions. The […] The post Single Screen Theatre Culture Vanishing in India appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 5:54 pm

ఓయూను ప్రపంచస్థాయిలో నిలబెడతాం: సిఎం రేవంత్

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సిఎం కెసిఆర్ పై ఫైరయ్యారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిందని.. అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ తమకు అప్పగించారని విమర్శించారు. అయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎలా ఉందో చర్చ పెట్టాలని సిఎం అన్నారు. డిసెంబర్‌ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నానని.. ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీను కెసిఆర్ కాలగర్భంలో కలిపారని మండిపడ్డారు. ఓయూను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు పెడతామని.. అంతేకాదు, ప్రపంచస్థాయిలో ఓయూను నిలబెడతాం సిఎం రేవంత్ తెలిపారు.

మన తెలంగాణ 2 Dec 2025 5:51 pm

Revanth Reddy : ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాదే

దేశంలోనే తెలంగాణను అగ్రభాగాన నిలబెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 2 Dec 2025 5:43 pm

Assessment Booklet |చదువుల జాత‌ర‌..

Assessment Booklet | చదువుల జాత‌ర‌.. Assessment Booklet | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:26 pm

Avanigadda |సకాలంలో ధాన్యం కొనుగోళ్లు

Avanigadda | సకాలంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించిన మండలి వెంకట్రామ్ Avanigadda |

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:25 pm

Amaravathi : రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయిందిగా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలయింది

తెలుగు పోస్ట్ 2 Dec 2025 5:22 pm

‘ది రాజాసాబ్’ లేటెస్ట్ అప్‌డేట్.. రన్‌టైం ఎంతంటే..

రెబల్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. రీసెంట్‌గా సినిమా నుంచి మొదటి సింగిల్‌ కూడా రిలీజ్‌ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అది ఈ సినిమా రన్‌టైమ్ గురించి. సాధారణంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ నటించిన సినిమాలు అన్ని మూడు గంటలపైనే రన్‌టైమ్ ఉంటున్నాయి. కానీ, మారుతి సినిమాలో అంత నిడివి ఉండవు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా మూడు గంటలపైనే అంటే.. దాదాపు 3 గంటల 14 నిమిషాల నిడివి ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హారర్ కామెడీ చిత్రం కావడంతో సినిమా ఓ వైపు భయపెడుతూనే.. మరోవైపు ఆసాంతం నవ్వులు పూయిస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజానికి ఈ డిసెంబర్‌లోనే సినిమా విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 2 Dec 2025 5:22 pm

Tributes |గుండెపోటుతో ఒక‌రు మృతి

Tributes| గుండెపోటుతో ఒక‌రు మృతి Tributes| చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:12 pm

Whatsapp |ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు..

Whatsapp | ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు.. Whatsapp | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:06 pm

Devotees |ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు..

Devotees | ఆన్‌లైన్‌లో దుర్గమ్మ ఆలయ సేవ‌లు.. ఇక అందుబాటులో వెబ్‌సైట్‌..నూత‌న సంస్కర‌ణ‌ల‌కు

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:04 pm

Check post |వాహ‌నాల త‌నిఖీలు

Check post | ములుగు, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల‌ను దృష్టిలో

ప్రభ న్యూస్ 2 Dec 2025 5:03 pm

DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February

Writer-director Vimal Krishna, who gained widespread acclaim with his blockbuster debut DJ Tillu, is back with his next unique entertainer, Anumana Pakshi. This upcoming film stars the talented young actor Rag Mayur and Merin Philip as the leading lady, promising a blend of humor and quirkiness. The project is produced by Chilaka Productions’ Rajiv Chilaka, […] The post DJ Tillu fame Vimal Krishna’s Anumana Pakshi to release in February appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 4:52 pm

Polling |పూర్తయిన ర్యాండమైజేషన్‌ ప్రక్రియ

Polling | పూర్తయిన ర్యాండమైజేషన్‌ ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో జీ.పీ ఎన్నికల పోలింగ్

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:49 pm

Triveni Sangha |భక్తికి మరో పేరు..

Triveni Sangha | భక్తికి మరో పేరు.. Triveni Sangha | జుక్కల్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:43 pm

SPORTS |వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్

SPORTS | వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్ SPORTS | ఉట్నూర్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:43 pm

ఫ్యూచర్‌సిటి ఎవరిని అడిగి కడుతున్నారు: రామచందర్‌రావు

హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే.. బిజెపిని భూస్థాపితం చేస్తామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజమే రేవంత్ రెడ్డి సర్కార్‌ను భూస్థాపితం చేస్తుందని అన్నారు. ఇప్పటివరకూ కేంద్రం ఏ సిటీకి నిధులు ఆపలేదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసు గురించి రామ చందర్‌రావు మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీం కోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని అన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని తెలిపారు. సంచార్ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమే అని.. ఏ యాప్ తెచ్చినా అది ప్రజల సంక్షేమం కోసమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్.. బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

మన తెలంగాణ 2 Dec 2025 4:40 pm

చెలరేగిన హార్థిక్ పాండ్యా.. కమ్‌బ్యాక్ అదుర్స్

హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన ఆసియాకప్ సూపర్‌-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఆల్‌ రౌండర్ హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నమెంట్‌లో బరోడా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హార్థిక్, పంజాబ్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (50, 19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. అన్మోల్‌ప్రీత్ సింగ్ (69), నమన్ ధీర్(39) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా 19.1 ఓవర్లలో 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. హార్థిక్ పాండ్యా (77, 42 బంతుల్లో) అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. శివలిక్ శర్మ (47), విష్ణు సోలంకి(43) రాణించారు. దీంతో బరోడా ఈ టోర్నమెంట్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హార్థిక్ బ్యాటింగ్ చూస్తే.. సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్‌కి హార్థిక్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.

మన తెలంగాణ 2 Dec 2025 4:12 pm

Helipad |సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Helipad | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:11 pm

Andhra Prabha Smart Edition|చిగ్గర్ పంజా/డీకే ఇంటికి/సేమ్ సీన్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 02-12-2025, 4.00PM ఏపీలో చిగ్గర్ పంజా..వణుకుతున్న ప్రజలు బ్రేక్

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:09 pm

సంఘమిత్ర లో గీతా జయంతి 

విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగాణి లో భాగంగా, చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బొబ్బిలి ఉషారాణి మరియు శ్రీ సాగరిక సమన్వయంతో చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని నీతి–మార్గదర్శక సూత్రాలను పిల్లలకు చేరువ చేయడం ఈ […] The post సంఘమిత్ర లో గీతా జయంతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 4:02 pm

Suicide Attempt |అన్న మద్దతు ఇవ్వలేదని…

Suicide Attempt | అన్న మద్దతు ఇవ్వలేదని… Suicide Attempt | నంగునూరు,

ప్రభ న్యూస్ 2 Dec 2025 4:01 pm

RANKS |గుడివాడలో జనసేన నిరసన

RANKS | గుడివాడలో జనసేన నిరసన RANKS | గుడివాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:59 pm

ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్ 

విశాలాంధ్ర – నల్లజర్ల : తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులుగా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి భరత్ నియమితులయ్యారు సందర్భంగా కొత్తపల్లి భరత్ మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో చేసిన సేవలకు పార్టీ ఈ బాధ్యతలు అప్పగించడంతో చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఋణం తీర్చుకుంటానని తెలిపిన భరత్. The post ఐ టి డి పి అధ్యక్షులుగా కొత్తపల్లి భరత్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Dec 2025 3:58 pm

Meeting |పీజీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకోండి

Meeting | పీజీఆర్ఎస్‌ను సీరియస్‌గా తీసుకోండి Meeting | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:53 pm

Minister |కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి..

Minister | కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి.. Minister | చెన్నూర్,

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:53 pm

Cases |స్క్రబ్ టైఫస్ విజృంభణ..

Cases | స్క్రబ్ టైఫస్ విజృంభణ.. ఆంధ్రప్రభ బ్యూరో, కర్నూలు : Cases

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:48 pm

Election |ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి…

Election | ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి… Election | వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:44 pm

రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్నతల్లి

చిన్న శంకరంపేట డిసెంబర్ 23( జనం సాక్షి) రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్న సంఘటన చిన్న …

జనం సాక్షి 2 Dec 2025 3:39 pm

24 Carat Gold Rate |స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు!

24 Carat Gold Rate | స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు! Gold

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:34 pm

Nara Lokesh |జ‌గ్గయ్యపేట భూమి ఇవ్వండి

Nara Lokesh | జ‌గ్గయ్యపేట భూమి ఇవ్వండి Nara Lokesh | విజ‌య‌వాడ,

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:31 pm

Insurance money |బీమా డబ్బు కోసం హత్య

Insurance money | బీమా డబ్బు కోసం హత్య ప్రమాదంగా చిత్రీకరించిమిస్టరీ చేదించిన

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:21 pm

gun |శ్రీశైలంలో తుపాకీ కలకలం

gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం gun | శ్రీశైలం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:17 pm

అనారోగ్యంతో గురిజాల మాజీ సర్పంచ్ మృతి…

నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు… చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): అనారోగ్యంతో గురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు ఎల్లయ్య(56) అనారోగ్యంతో మృతి చెందాడు. …

జనం సాక్షి 2 Dec 2025 3:15 pm

అనుమానస్పద స్థితిలో దంపతులు మృతి

టేక్మాల్: దంపతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం బర్దిపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీశైలం(40), మంజుల (35) భార్యభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భార్త ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? లేకా ఆత్మహత్య? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

మన తెలంగాణ 2 Dec 2025 3:15 pm

Municipal |చెత్త సేకరణపై అవగాహన

Municipal | హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:14 pm

Tekmal |భార్యను చంపి తానూ..

Tekmal | మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఘటన Tekmal | టేక్మాల్

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:11 pm

weapons |కామాక్షి ఇళ్లు ధ్వంసం

weapons | కామాక్షి ఇళ్లు ధ్వంసం weapons | నెల్లూరు క్రైమ్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:10 pm

Psychiatrist |విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు..

Psychiatrist | కమలాపూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పరీక్షా సమయంలో మానసిక ఒత్తిడికి

ప్రభ న్యూస్ 2 Dec 2025 3:05 pm

దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చాం : రేవంత్

హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థిక సాయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని సూచించారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసిన వారికి బెనిఫిట్స్ ఉండవని, ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలియజేశారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రిక పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని రేవంత్ పేర్కొన్నారు. షేర్ క్యాపిటల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని, ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధించినది కాదని..అన్నారు. ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని, ఆస్తులన్నీదివంగత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గాంధీవే..వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రిక నడపాలని ప్రయత్నించారని చెప్పారు. మనీలాండరింగ్ కేసు, ఇడి కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్ ను వేధిస్తారా? అని ప్రశ్నించారు. మానసిక ధైర్యం కోల్పోకుండా సోనియా, రాహుల్ కేసులను ఎదుర్కొంటున్నారని, దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చామని.. ఇలాంటి కేసులకు భయపడమని సవాల్ చేశారు. దేశ స్థాయిలో ఓట్ల చోరీ కార్యక్రమాన్ని బయటపెట్టే సరికి భయపడే వేధింపులు? అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాలను అడ్డుకోవాలనే సోనియా, రాహుల్ పై మళ్లీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సోనియా, రాహుల్ పై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తున్నానని, సోనియా, రాహుల్ కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 2 Dec 2025 3:00 pm

Brutal |సెక్యూరిటీ గార్డు దారుణ హత్య

Brutal | సెక్యూరిటీ గార్డు దారుణ హత్య Brutal | నంద్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Dec 2025 2:57 pm

Nani’s Next is Bloody Romeo

Natural Star Nani has locked Sujeeth for his next film and the combo was locked even before Sujeeth’s OG got released. Sujeeth is appreciated for his work in OG and he recently started working on the final script of Nani’s film. This film is said to be a stylish action drama packed with family emotions. […] The post Nani’s Next is Bloody Romeo appeared first on Telugu360 .

తెలుగు 360 2 Dec 2025 2:57 pm

Arrangement |నామినేషన్ కేంద్రాల తనిఖీ

Arrangement | పెద్దవంగర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను

ప్రభ న్యూస్ 2 Dec 2025 2:57 pm

మాజీ ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక

చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…. మండలంలోని …

జనం సాక్షి 2 Dec 2025 2:54 pm

సమంత, రాజ్‌ల పెళ్లి.. రాజ్ మాజీ భార్య వైరల్ పోస్ట్

సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్‌లోని ఇషా యోగా సెంటర్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, రాజ్‌లు ఇద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. వీరిద్దరు వివాహం చేసుకున్న వేళ రాజ్ మాజీ భార్య శ్యామలి సోషల్‌మీడియాలో పెట్టి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం’ అని తెలియజేసేలా ఆమె ఓ ఫోటోని షేర్ చేశారు. రాజ్, సమంతల వివాహం జరిగిన రోజు ఉదయం కూడా శ్యామిలి పెట్టిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ‘‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్యామలికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. ‘‘కర్మ ఎవరిని వదిలి పెట్టదు.. ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

మన తెలంగాణ 2 Dec 2025 2:54 pm

Minister |ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరుస్తూ…

Minister | ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరుస్తూ… జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూప‌ల్లి

ప్రభ న్యూస్ 2 Dec 2025 2:49 pm

Dust bins |పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి..

Dust bins | పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి.. Dust bins |

ప్రభ న్యూస్ 2 Dec 2025 2:44 pm

Vijaya Sai Reddy : సాయిరెడ్డి బీజేపీలో చేరికను అడ్డుకున్న దెవరో తెలుసా?

మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నారు.

తెలుగు పోస్ట్ 2 Dec 2025 2:35 pm

గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మించండి

సంగారెడ్డి, డిసెంబర్ 02( జనం సాక్షి) బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అడెల్లి రవీందర్ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బీరంగూడ …

జనం సాక్షి 2 Dec 2025 2:31 pm

జోరు తగ్గని వైభవ్.. మరో రికార్డు సెంచరీ

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అండర్-19 జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడు ప్రస్తుతం సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు మరో రికార్డు సెంచరీ చేశాడు. ఏడు ఫోర్లు, ఏడు సిక్సుల సాయంతో 61 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతి చిన్న వయస్సులో ఈ టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బిహార్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ ఈ రిరకార్డును 14 ఏళ్ల 250 రోజుల్లో సెంచరీ చేసి మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. గతంలో ఈ రికార్డు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయస్సులో సెంచరీ సాధిచాడు. ఈ సందర్భంగా వైభవ్‌పై సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

మన తెలంగాణ 2 Dec 2025 2:26 pm

MLA |బ‌స్తీల ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్..

MLA | బ‌స్తీల ప‌ర్య‌ట‌న‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్.. MLA | కంటోన్మెంట్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 2 Dec 2025 2:25 pm

రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ

నడికూడ, డిసెంబర్ 2 (జనం సాక్షి): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలో రేపటి నుండి రెండవ …

జనం సాక్షి 2 Dec 2025 2:24 pm