SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

36    C
... ...View News by News Source

‘టిల్లు క్యూబ్’ మూవీ కు ‘మ్యాడ్’ డైరెక్టర్?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీ లు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీటికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ రూపొందించనున్నట్లు సినిమా టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీనికి మ్యాడ్ సినిమా ఫెమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మ్యాడ్ స్క్వేర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా,సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని […] The post ‘టిల్లు క్యూబ్’ మూవీ కు ‘మ్యాడ్’ డైరెక్టర్? appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 23 Apr 2024 1:29 pm

90 సెకన్ల నా ప్రసంగంతో విపక్షాల కూటమి వణికిపోతుంది: ప్రధాని మోడీ

మంగళవారం రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన సమావేశంలో భారత ప్రధాని మోడీ.. విపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశా డైలీ 23 Apr 2024 1:29 pm

BJP : వ్యూస్ వచ్చాయని ఓట్లు వచ్చిపడతాయా? పాతబస్తీలో నెగ్గుకు రాగలరా?

తెలంగాణలో అన్ని లోక్‌సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గమే

తెలుగు పోస్ట్ 23 Apr 2024 1:29 pm

ఈ ఎండల్లో కచ్చితంగా తాగాల్సిన డ్రింక్ ఇది..!

ఈ ఎండల్లో మనం ఎన్ని నీళ్లు తాగినా కూడా బాడీ డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. కచ్చితంగా మనం మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అలా మనల్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఒక డ్రింక్ మాత్రం కచ్చితంగా తాగాలి. భారత్ లో ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఉన్నవాళ్ల సంగతి పర్లేదు కానీ... రోజూ ఆఫీసు పనిమీద బయటకు వెళ్లేవారు మాత్రం.. ఆ ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఏప్రిల్ లోనే ఇంతలా ఎండలు ఉన్నాయి అంటే.. మేలో ఇంకా ముదిరిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఈ ఎండల్లో మనం ఎన్ని నీళ్లు తాగినా కూడా బాడీ డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. కచ్చితంగా మనం మన బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అలా మనల్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఒక డ్రింక్ మాత్రం కచ్చితంగా తాగాలి. అదేంటో కాదు బేల్ పండు. దీనినే వుడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. తెలుగులో దీనిని మారేడుకాయ అని కూడా అంటారు. ఈ పండు లో చాలా మెడికల్ ప్రాపర్టీలు ఉంటాయట. ఇక ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ పండు జ్యూస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.. ముందు ఈ పండును కట్ చేసి... దానిలోని పల్ప్ ని స్పూన్ సహాయంతో బయటకు తీయాలి. ఆ పల్ప్ లో నుంచి గింజలు మొత్తం బయటకు తీయాలి. గింజలు చేదుగా ఉంటాయి కాబట్టి... వాటిని తీసేసి..మిగిలిన పల్ప్ ని స్మాష్ చేయాలి. ఈ పల్ప్ లో కొద్దిగా చల్లటి నీరు పోసి.. మరోసారి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా. .. వడబోసుకోవాలి. లేదు.. మాకు ఫైబర్ కావాలి అంటే.. పల్ప్ కూడా తీసుకోవచ్చు. లేదుంటే.. వడబోసుకుంటే సరిపోతుంది. రుచికోసం కావాలంటే పంచదార లేదంటే.. తేనె కలుపుకోవచ్చు. ఇదే జ్యూస్ లో చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకున్నా... రుచి అద్భుతంగా ఉంటుంది. మరి ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం... ఈ పండులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తి మెరుగౌతుంది. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. అంతేకాదు.. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి.. చర్మాన్ని చాలా మృదువుగా మారుస్తాయి. చర్మంపై ఉన్న రెడ్ నెస్ ని తగ్గించేస్తాయి. మొటిమల సమస్యలను కూడా తగ్గించేస్తాయి. ఈ డ్రింక్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది.మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా షుగర్ లెవల్స్ ని కూడా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 1:29 pm

యాడ్ ల సైజులోనే మీ క్షమాపణ ఉందా?: బాబా రాందేవ్, అనుచరుడు బాలకృష్ణపై సుప్రీం ప్రశ్నల వర్షం

పతంజలి ఆయుర్వేద కేసులో తదుపరి విచారణ వారంపాటు వాయిదా పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో పతంజలి ఉత్పత్తులపై పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన సైజ్ లోనే క్షమాపణ ప్రకటన కూడా ఉందా? అని పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్, బాలకృష్ణను ప్రశ్నించింది. వారి తరఫున విచారణకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ తాజాగా కోర్టుకు మరోసారి క్షమాపణ […] The post యాడ్ ల సైజులోనే మీ క్షమాపణ ఉందా?: బాబా రాందేవ్, అనుచరుడు బాలకృష్ణపై సుప్రీం ప్రశ్నల వర్షం appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 23 Apr 2024 1:29 pm

టిసిఎస్ లో ఆఫీసు నుంచి పనిచేస్తేనే బోనస్!

60 శాతం కన్నా తక్కువ అటెండెన్స్ ఉద్యోగులకి బోనస్ దక్కదు హైదరాబాద్: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఆఫీసు నుంచి పనిచేసే వారికే వార్షిక బోనస్ లింక్ పెట్టింది. అయితే 60 శాతం కన్నా తక్కువ అటెండెన్స్ ఉండే ఉద్యోగులకు బోనస్ ఉండదు. వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పనిచేసే వారికి 85 శాతం కన్నా ఎక్కువ అటెండెన్స్ ఉంటే 100 శాతం బోనస్, 75 శాతం నుంచి 85 శాతం అటెండెన్స్ ఉండే […]

మన తెలంగాణ 23 Apr 2024 1:27 pm

ADB: బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు నామినేషన్..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : అదిలాబాద్ లోక్ స‌భ‌ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవలక్ష్మి, మాజీమంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. అదిలాబాద్ కలెక్టరేట్ లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజార్షి షా కు ఆత్రం సక్కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అనంతరం మీడియా పాయింట్ […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 1:24 pm

Raja Singh : కేసులకు భయపడే ప్రశ్నే లేదు

తనకు కేసులు కొత్తేమీ కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను హిందూధర్మం కోసం కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు.

తెలుగు పోస్ట్ 23 Apr 2024 1:24 pm

‘నా సోదరిని వేధించారు’.. గీతాంజలి మృతిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గీతాంజలి మరణం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గీతాంజలి మరణంపై సీఎం జగన్ స్పందించారు.

దిశా డైలీ 23 Apr 2024 1:24 pm

Prabhas : డైరెక్టర్స్ అసోసియేషన్ కు డార్లింగ్ రూ.35 ల‌క్ష‌ల విరాళం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోమారు హెడ్‌లైన్స్‌లోకి ఎక్కాడు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్‌(టీఎఫ్‌డీఏ)కు ఏకంగా రూ. 35 లక్షల విరాళం ప్రకటించారు. దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ముందుగానే భారీ విరాళం ప్రకటించి మంచి మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు మారుతి ప్రకటించారు. ఈ వేడుక కోసం ఇప్పటికే నటీనటులకు ఆహ్వానాలు అందాయి. […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 1:23 pm

నగరంలో ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర..!

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నగరంలో శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది.

దిశా డైలీ 23 Apr 2024 1:23 pm

బోల్డ్ మూవీకి ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే?

చాలా మంది బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ విమర్శలు చేసారు.

దిశా డైలీ 23 Apr 2024 1:20 pm

Rajasthan Royals : ఎవ‌రీ సందీప్ శ‌ర్మ‌…

రాజస్థాన్ రాయల్స్ వెటరన్ పేసర్ సందీప్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో నిప్పులు చెలరేగుతున్నాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సందీప్ శర్మ(5/18) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 4.50 ఎనానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలో ఇషాన్ కిషన్(0), సూర్యకుమార్ యాదవ్(10)లను ఔట్ చేసిన సందీప్ శర్మ డెత్ ఓవర్లలో తిలక్ వర్మ(65), టీమ్ డేవిడ్(3), గెరాల్డ్ […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 1:19 pm

MP ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం

పార్లమెంట్ ఎన్నికల వేళ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశా డైలీ 23 Apr 2024 1:19 pm

టైట్‌ జీన్స్, రెడ్‌ షర్ట్ లో కాజోల్‌ సూపర్‌ హాట్‌.. ఎయిర్‌ పోర్ట్ లో కేక పెట్టించేలా ముదురు భామ లుక్‌

టైట్‌ జీన్స్, రెడ్‌ షర్ట్ లో కాజోల్‌ సూపర్‌ హాట్‌.. ఎయిర్‌ పోర్ట్ లో కేక పెట్టించేలా ముదురు భామ లుక్‌

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 1:17 pm

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి మహేశ్వరి.. నెట్టింట చర్చనీయాంశంగా మారిన పోస్ట్!

బుల్లితెర నటి మహేశ్వరి వదినమ్మ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసి ప్రేక్షకులను అలరించింది.

దిశా డైలీ 23 Apr 2024 1:17 pm

ఫేక్ నెటిజన్ల విమర్శలు భరిస్తున్నం! కరెంట్ సిబ్బందిపై TSSPDCL పోస్ట్ వైరల్

సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ సంస్థల అధికార హ్యాండిల్స్ ప్రజల సమస్యలను తీరుస్తుంటాయి. పలు విషయాలపై సూచనలు ఇవ్వడంతో పాటు, పబ్లిక్ నుంచి కంప్లైంట్స్ స్వీకరిస్తుంటాయి.

దిశా డైలీ 23 Apr 2024 1:16 pm

IPL : య‌శ‌స్వీ మ‌రో చ‌రిత్ర‌…

రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. సోమవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ నిప్పులు చెరిగాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 104 పరుగులు చేశాడు. జైస్వాల్ మెరుపు శతకం చేయడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ ఒక్క వికెట్టే కోల్పోయి 18.4 ఓవర్లలోనే అందుకుంది. సెంచరీతో చేసిన యశస్వి జైశ్వాల్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 1:16 pm

శర్వానంద్ నెక్స్ట్ సినిమా లో రాజశేఖర్‌!

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ తదుపరి మనమే మూవీ లో కనిపించనున్నారు. ఈ మూవీ తర్వాత, అతను లూజర్ సిరీస్‌ తో ఫేమస్ అయిన అభిలాష్ రెడ్డితో కలిసి స్పోర్ట్స్ డ్రామా (శర్వా 37)లో పాల్గొంటారు . సుదీర్ఘ విరామం తర్వాత ఈ మూవీ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ప్రముఖ నటుడు రాజశేఖర్‌ను ఒక కీలక పాత్ర కోసం మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది . అతను శర్వా తండ్రి పాత్రని పోషిస్తాడని మరియు ఈ […] The post శర్వానంద్ నెక్స్ట్ సినిమా లో రాజశేఖర్‌! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 23 Apr 2024 1:14 pm

Mumbai Indians : హార్దిక్ పనైపోయిందా…

ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పరాజయం. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్సీ మార్పు, కొత్త ఆటగాళ్ల రాక జట్టును ప్రభావితం చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 1:13 pm

Telangana : తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రిజల్ట్స్ ఎప్పుడంటే?

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పదో తరగతి పరీక్ష ఫలితాలు 30న విడుదల చేస్తారు

తెలుగు పోస్ట్ 23 Apr 2024 1:12 pm

నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్

నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్

v6 వెలుగు 23 Apr 2024 1:11 pm

IPL : త‌ల కోట‌లో బిగ్ ఫైట్… చెన్నైతో ల‌క్నో ఢీ

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో నేడు మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఐదు సార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఢీకొట్టనుంది. చెన్నై హోం గ్రౌండ్‌ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో చెన్నై 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. లక్నో సైతం 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి ఐదో స్థానంలో నిలిచింది. సీఎస్‌కేతో పోలిస్తే లక్నో రన్‌రేట్‌ కాస్త తక్కువగా […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 1:08 pm

బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం

బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం

v6 వెలుగు 23 Apr 2024 1:05 pm

పుష్ప 2 మూవీ పై మరొక లేటెస్ట్ అప్డేట్ ..ఏంటో తెలుసా ..!

పుష్ప ది రైజ్ (Pushpa the rise) సినిమా తో వరల్డ్ వైడ్ సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ మూవీ బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ కి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది . ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) […] The post పుష్ప 2 మూవీ పై మరొక లేటెస్ట్ అప్డేట్ ..ఏంటో తెలుసా ..! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 23 Apr 2024 1:03 pm

Amitshah : ఈనెల 25న‌ సిద్ధిపేటకు అమిత్ షా

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. విపక్ష బీఆర్ఎస్ అడపా దడపా హంగామా చేస్తోంది. ఇక బీజేపీ అయితే ఎవరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఆ పార్టీది. ముఖ్యనేతలు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకున్నారు. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అన్న బీజేపీ.. పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. బహిరంగ సభలు, ముఖ్య నేతలు ఇప్పటివరకైతే ఎవరూ కనిపించలేదు. అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్న సందర్భాలు ఇప్పటివరకు లేవు. […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 1:02 pm

బీజేపీకి భయపడే ప్రసక్తే లేదు: ఈశ్వరప్ప కీలక వ్యాఖ్యలు

బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

దిశా డైలీ 23 Apr 2024 1:01 pm

నగరంలో హనుమాన్ జయంతి ర్యాలీ ఆరంభం

హైదరాబాద్: నగరంలో మంగళవారం శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్ర(ర్యాలీ) గౌలిగూడ రామ మందిరం నుంచి మొదలయింది. ఈ ర్యాలీ బోవెన్ పల్లి హనుమాన్ టెంపుల్ వరకు దాదాపు 13 కిమీ. పయనించనున్నది. మార్గమధ్యంలో సికింద్రాబాద్ ను కూడా దాటగలదు. ఈ ర్యాలీని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషద్ నిర్వహిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులను కూడా మోహరించారు. ఆర్టిసీ క్రాస్ రోడ్డు వద్ద ముషీరాబాద్ కు వెళ్లే దారిలో పోలీసులు బారీకేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరో […]

మన తెలంగాణ 23 Apr 2024 1:01 pm

రామ్ చరణ్ అంటే పిచ్చి.. తనతో ఒక్కసారి అయినా ఆ పని చేయాలని ఉందంటూ తన కోరిక బయటపెట్టిన మాజీ ప్రపంచ సుందరి

స్టార్ హీరో రామ్ చరణ్ చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి తనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు.

దిశా డైలీ 23 Apr 2024 12:59 pm

రాముడు ఎంపీనో ఎమ్మెల్యేనో కాదు.. కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

దిశా డైలీ 23 Apr 2024 12:59 pm

ఫస్ట్ టైమ్ FIR నమోదైంది.. గొప్పగా భావిస్తున్నా: మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు

తనపై నమోదు అయిన కేసుపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిని మాధవీలత స్పందించారు. మంగళవారం హనుమాన్ జయంతిని

దిశా డైలీ 23 Apr 2024 12:57 pm

ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. శరీరం నిండా బొక్కలు, పుర్రెలు వేలాడుతుంటే.. ఈ మోడల్స్ హంగామా చూడండి..

ఫ్యాషన్ షో అంటే ఎలా ఉంటుంది? అందమైన అవుట్‌ఫిట్స్, జ్యువెల్లరీలో అంతకన్నా అందమైన మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటే.. అబ్బా..

దిశా డైలీ 23 Apr 2024 12:56 pm

పెళ్లి విందులో తాటి ముంజలు.. అదిరిపోయే ఐడియాకు అతిథులు ఫిదా

పెళ్లి విందులో తాటి ముంజలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.

దిశా డైలీ 23 Apr 2024 12:53 pm

ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం…యువకుడి పైనుంచి వెళ్లిన బస్సు

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఉప్పల్ లో బైక్ స్కిడ్ అయి యువకుడు కిందపడిపోయాడు. అతడిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. వర్షిత్ రెడ్డి అనే యువకుడు బైక్ పై వెళ్తుండగా కిందపడిపోయాడు. వెనుక నుంచి వస్తున్న బస్సు అతడి పైనుంచి పోవడంతో తీవ్రంగా గాయపడి వర్షిత్ రెడ్డి చనిపోయాడు. తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని గుండెలు బాదుకొని కన్నీంటిపర్యంతమయ్యారు. తల్లిదండ్రులకు కడుపుకోత […]

మన తెలంగాణ 23 Apr 2024 12:53 pm

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో అన్నారం బ్యారేజీ లో ప్రారంభమైన పనులు..!

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ ఎగువన ఉన్న ఇసుక మేటలను తొలగింపు ప్రారంభమైంది.

దిశా డైలీ 23 Apr 2024 12:53 pm

“హను మాన్”మూవీ : ప్రశాంత్ వర్మ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

ప్రస్తుతం మన టాలీవుడ్ మూవీ ఏ రేంజ్ లో షైన్ అవుతుందో చూస్తున్నాం. మరి ఈ ఏడాది జనవరిలో వచ్చిన చిన్న మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. మరి ఆ మూవీ నే మన తెలుగు సూపర్ హీరో మూవీ “హను మాన్” (Hanu Man Movie). యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్ […] The post “హను మాన్”మూవీ : ప్రశాంత్ వర్మ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 23 Apr 2024 12:52 pm

ఉచిత హామీలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

రాజకీయ నాయకులు పార్టీలు మారడంపై, ఉచిత హామిలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరం రాజకీయ నాయకుల్లో విలువలు లేకుండా పోయాయన్నారు. నేతలు పార్టీలు మారడం ప్రస్తుతం ట్రెండ్ గా మారిందన్నారు. మంగళవారం ఢిల్లో జరిగిన ఓ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. “పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరోచ్చు.. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదు. నేను ఉచితాలకు వ్యతిరేకం.. […]

మన తెలంగాణ 23 Apr 2024 12:49 pm

జగన్ ఆస్తులు.. కేసుల లెక్కలు ఇవే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి తన ఆస్తులు.. అప్పులతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తులు.. అప్పుల వివరాల్ని వెల్లడించారు. ఈ నెల 25న (గురువారం) పులివెందులలో తన ఎన్నికల నామినేషన్ రెండో సెట్ ను ఎన్నికల అధికారులకు సమర్పించనున్న సంగతి తెలిసిందే. సోమవారం.. తన నామినేషన్ పత్రాల్ని తన తరఫు ప్రతినిధుల చేత ఎన్నికల అధికారులకు మొదటి సెట్ రూపంలో సమర్పించిన సంగతి తెలిసిందే. తాజాగా దాఖలు చేసిన నామినేషన్ పత్రాల సెట్ లోని […] The post జగన్ ఆస్తులు.. కేసుల లెక్కలు ఇవే first appeared on namasteandhra .

నమస్తే ఆంధ్ర 23 Apr 2024 12:49 pm

కాకరకాయను వీళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

కాకరకాయలు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

దిశా డైలీ 23 Apr 2024 12:47 pm

లీటరు పాలని 5వేలకి అమ్ముతూ.. సొంతంగా వ్యాపారం.. లక్షలు సంపాదిస్తున్న నిరుద్యోగ యువకుడు..

గుజరాత్‌లో గాడిద ఫారం ప్రారంభించిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో ఆవు పాల కంటే 70 రెట్లు ఎక్కువకు గాడిద పాలను విక్రయిస్తున్నారు. అతను అమ్మే గాడిద పాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. తిరేన్ సోలంకి గుజరాత్‌లోని పటాన్ జిల్లాలోని తన గ్రామంలో 42 గాడిదలతో గాడిద ఫారమ్‌ను ఏర్పాటు చేశాడు. తన పొలం నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని కస్టమర్లకు గాడిద పాలను సప్లయ్ చేస్తూ నెలకు రూ.2-3 లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ పరిశ్రమలోకి రావడం గురించి ధీరేన్ సోలాంగ్యే మాట్లాడుతూ, నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నాను, నాకు కొన్ని ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగావకాశాలు వచ్చాయి. కానీ నేను ఉద్యోగంలో చేరితే జీతం కుటుంబ ఖర్చులకే సరిపోతుంది. ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో గాడిద పెంపకం గురించి తెలుసుకున్నాను. తరువాత నేను ఈ విషయంలో కొంతమందిని కలుసుకొని సలహా తీసుకొని 8 నెలల క్రితం మా గ్రామంలో ఈ వ్యవసాయాన్ని ఏర్పాటు చేసాను, ”అని చెప్పాడు. అతను మొదట్లో 22 లక్షల పెట్టుబడితో 20 గాడిదలతో వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో అతనికి కష్టంగా, గుజరాత్‌లో గాడిద పాలకు గిరాకీ లేదు. సోలంకి మొదటి ఐదు నెలల్లో ఎం సంపాదించలేదు. తర్వాత దక్షిణ భారతదేశంలోని కంపెనీలను సంప్రదించడం మొదలు పెట్టాడు. గాడిద పాలు అవసరమని తెలిసి వాటిని సప్లయ్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు గాడిద పాలను సప్లయ్ చేస్తున్నాడు. అతని కస్టమర్లలో చాలా వరకు గాడిద పాలను ఉపయోగించే కాస్మెటిక్ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం లీటర్ ఆవు పాలను రూ.65కు విక్రయిస్తుండగా, సోలంకి విక్రయిస్తున్న గాడిద పాల ధర లీటరుకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు పలుకుతుంది. పాల తాజాదనాన్ని ఎక్కువ సేపు ఉంచేందుకు ఎక్స్‌ప్రెస్డ్ మిల్క్ ఫ్రీజర్‌లలో స్టార్ చేయబడుతుంది. పాలను ఎండబెట్టి పాలపొడి తయారు చేస్తే కిలోకు ధర లక్ష వరకు ఉంటుంది. సోలంకి పొలంలో ఇప్పుడు 42 గాడిదలు ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు 38 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాడు. కానీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. తనవంతు కృషితో పెట్టుబడిని పెంచుకుంటూ వ్యాపారాన్ని విస్తరించాడు. గాడిద పాల ప్రత్యేకతలు: పురాతన కాలంలో గాడిద పాలను ఎక్కువగా వాడేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా ఇందులో స్నానం చేసిందని కథనాలు ఉన్నాయి. హిప్పోక్రేట్స్, గ్రీకులు గాడిద పాలను కాలేయ సమస్యలు, ముక్కు దిబ్బడ, జ్వరానికి ఔషధంగా ఉపయోగించారని చెబుతారు. గాడిద పాలు మనిషి పాలను పోలి ఉంటాయి. US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, పిల్లలకు ముఖ్యంగా ఆవు పాలకు అలెర్జీ ఉన్నవారికి గాడిద పాలు మంచి ప్రత్యామ్నాయం.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 12:46 pm

Ys Jagan : మీకు నేనున్నా.. నాకు మీరున్నారు

వైసీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ అధినేత వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పిలుపు నిచ్చారు

తెలుగు పోస్ట్ 23 Apr 2024 12:45 pm

హైదరాబాద్ నగరంలో ఘనంగా ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర..

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భాగ్యనగరంలో భారీ శోభాయాత్ర నిర్వహించనున్నారు.

దిశా డైలీ 23 Apr 2024 12:42 pm

National : కాంగ్రెస్ అధికారంలో ఉంటే… జ‌వాన్ల‌పై రాళ్ల దాడులే.. ప్ర‌ధాని మోదీ

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ ప్ర‌ధాని మోదీ రాజ‌స్థాన్‌లో ప‌ర్య‌టించారు. టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ, కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే.. నేటికి అక్కడ జవాన్లపై రాళ్ల దాడులు జరిగేవని అన్నారు. ప్రజలు మెచ్చిన బీజేపీ పార్టీ సరిహద్దులో అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ సుస్థిరతను తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మన సైనికులకు వన్ […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 12:37 pm

మెడికల్ షాప్‌పై దాడులు.. ఇట్రారోల్‌ టాబ్లెట్లు సీజ్

మెడికల్ షాప్‌పై దాడులు.. ఇట్రారోల్‌ టాబ్లెట్లు సీజ్

v6 వెలుగు 23 Apr 2024 12:36 pm

ఆ పార్ట్‌పై టాటూ వేయించుకున్న ఫరియా అబ్దుల్లా.. సీక్రెట్ రివీల్ చేసి షాకిచ్చిన బ్యూటీ!

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశా డైలీ 23 Apr 2024 12:34 pm

Supreme Court : పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు

ఆయుర్వేద సంస్థ పతంజలి సంస్థకి మరోసారి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది

తెలుగు పోస్ట్ 23 Apr 2024 12:33 pm

కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అవుతోంది.. మరోసారి విరుచుకుపడిన ప్రధాని మోడీ

కాంగ్రెస్ పై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఎటాక్ చేశారు.

దిశా డైలీ 23 Apr 2024 12:33 pm

HYD : విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు.. అంతలోనే యాక్సిడెంట్ కావడంతో..

ఉప్పల్ నల్ల చెరువు కట్ట మైసమ్మ దగ్గర బస్ కింద పడి బీటెక్ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశా డైలీ 23 Apr 2024 12:32 pm

'యానిమల్' నచ్చలేదు కానీ , ఆ మాట అంటే సందీప్ వంగా ఎటాక్ చేస్తారు అంటున్న స్టార్ డైరక్టర్

సినిమా వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతున్నా సరే ఇప్పటికీ ఎవరో ఒకరు 'యానిమల్'పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ - సందీప్ వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్‌’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అలాగే 'యానిమల్' సినిమాని ఎంతమందికి నచ్చింది అనేది ప్రక్కన పెడితే విమర్శలు మాత్రం చాలా ఎక్కువే వచ్చాయి. చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాలోని సన్నివేశాలపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. అయితే సందీప్ వంగా వాటిని తేలిగ్గా తీసుకోలేదు. డైరక్ట్ గానే కౌంటర్స్ ఇస్తూ వచ్చారు. దాంతో గౌతమ్ వాసుదేవ మీనన్ వంటి స్టార్ డైరక్టర్ సైతం ఈ సినిమాపై కామెంట్స్ చేయటానికి జంకారు. ఆయన ఏమన్నారో చూద్దాం. రీసెంట్ గా గౌతమ్ మీనన్ ని సందీప్ తాజా చిత్రం యానిమల్ పై అభిప్రాయం చెప్పమని ఇంటర్వూలో అడగటం జరిగింది. అయితే దానికి గౌతమ్ మాట్లాడుతూ ...సినిమా నేరేషన్, క్యారెక్టరైజేషన్‌పై తనకు రిజర్వేషన్లు ఉన్నాయని మీనన్ చెప్పారు. అయితే తన కామెంట్స్ అవాంఛిత చర్చలకు దారితీస్తుందనే భయంతో వివరించకూడదని ఆగిపోతున్నానని అన్నారు. యానిమల్ చిత్రం చేస్తున్నప్పుడు కొందరు ఓ హార్రర్ మూవీని చూస్తున్నట్లుగా కనిపించారని అన్నారు. తరచుగా వారి ముఖాలను చేతులతో కప్పి, వేళ్ళతో సినిమాని చూస్తున్నారని అన్నారు. తాను యానిమల్ చిత్రం ఫస్టాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుండి బయటకు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఆ తర్వాత సెకండాఫ్ చూడటానికి ఐదు రోజుల తర్వాత తిరిగి వచ్చానని చెప్పారు. అలాగే కంటిన్యూ చేస్తూ.., “నేను కనక సినిమా గురించి ఏమైనా చెప్తే, వంగా టీమ్ నాకు ఈ సినిమా గురించి మాట్లాడటానికి అధారిటి ఏమిటి అని ప్రశ్నించవచ్చు. అలాగే అసలు నువ్వు అనవచ్చు . అవి అనేక మాటల యుద్దాలకు ,కాంప్లికేషన్స్ కు దారి తీస్తాయి. కాబట్టి నేను అలాంటి జరగకుండా జాగ్రత్తపడుతున్నాను .ఇక సినిమా ఎలా ఉన్నా రణబీర్ కపూర్ మాత్రం అద్బుతంగా నటించారు” అన్నారు. సోషల్ మీడియా జనం గౌతమ్ మీనన్ మాట్లాడిన ఈ క్లిప్ ని షేర్ చేస్తూ వంగాని ట్యాగ్ చేస్తు ...ఫన్ చేస్తున్నారు. ఇప్పుడు మీనన్ కు కౌంటర్ ఇవ్వు అని రెచ్చగడొతున్నారు. అయితే సందీప్ వంగా ఇలా రెచ్పిపోయి మాట్లాడే మనిషి కాదు. తనకు అసంబద్దంగా అనిపిస్తేనే ఆయన ఎదురు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో కొందరు గౌతమ్ మీనన్ ని భలే తప్పించుకున్నారు సార్ అని మెచ్చుకుంటూంటే ,మరికొందరు సందీప్ వంగాని పొగుడుతున్నారు. అంత గొప్ప సినిమా తీసినప్పుడు ఆ మాత్రం మాట్లాడకపోతే ఎలా అంటున్నారు. జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో యానిమల్ మూవీ చూసిన సెలబ్రిటీలు విమర్శలు చేస్తున్నారు. అదేం సినిమా అంటూ పలు కామెంట్స్‌తో తమ రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం యానిమల్ మూవీపై రియాక్ట్ అయింది. బోల్డ్ కంటెంట్, స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కిరణ్ రావు అన్నారు. దాంతో ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. కిరణ్ రావు చేసిన కామెంట్స్‌పై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో ఆమె పేరు ఎత్తకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దాంతో సందీప్ రెడ్డి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ''ఈ రోజు ఉదయం నా ఏడీ (అసిస్టెంట్ డైరెక్టర్) నాకు ఒక ఆర్టికల్ చూపించారు. అవి సూపర్ స్టార్ రెండో మాజీ భార్య చేసిన కామెంట్స్. బాహుబలి 2, కబీర్ సింగ్ లాంటి సినిమాలు స్త్రీ వ్యతిరేకతను, వేధింపులను ప్రోత్సహిస్తున్నాయని ఆమె అంటున్నారు. వేధింపులకు, దగ్గరవడానికి మధ్య తేడా ఆమెకు తెలియదని నేను అనుకుంటున్నాను. ప్రజలు ఈ విషయాలను సందర్భోచితంగా చదివినప్పుడు వారు అంగీకరిస్తారు. ఇది పూర్తిగా తప్పు'' అని సందీప్ రెడ్డి వంగా అన్నాడు. సందీప్ వంగా తనపై చేసిన కామెంట్ల గురించి ఆమిర్‌ ఖాన్ మాజీ భార్య కిరణ్‌ రావు (Kiran Rao) స్పందించారు. ‘నేను ప్రత్యేకించి సందీప్‌ చిత్రాల గురించి మాట్లాడలేదు. కొన్ని సినిమాల్లో స్త్రీలను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని అన్నాను. ఇదే విషయం నేను గతంలోనూ చాలా వేదికలపై చెప్పాను. నేను తన సినిమాల గురించే మాట్లాడుతున్నానని ఎందుకు ఊహించుకున్నారో నాకు తెలియదు. మీరు ఈ విషయం ఆయన్నే అడగండి’ అన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో 12th ఫెయిల్ నటుడు, మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి కూడా చేశారు. ఈ చిత్రం మన సమాజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుందని కౌంటర్స్ వేశారు.''యానిమల్' లాంటి సినిమా మన సమజాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇలాంటిది అసలు తీసి ఉండకూడదు. మీకు డబ్బులు వచ్చి ఉండొచ్చు. కానీ హీరోని మీరు జంతువులా చూపించారు. అలానే ఈ సినిమాలో హీరోయిన్ ని హీరో తన కాలికి ఉన్న షూ నాకమనే సీన్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి రేప్పొద్దున యూత్ కూడా ఇలానే ప్రవర్తిస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి కేర్ లెస్, బుద్ధిలేని సినిమాలు తీయడం చూస్తుంటే బాధేస్తోంది. మూవీ చూస్తుంటే చిరాకేసింది' అని వికాస్ దివ్యకృతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ (Javed Akhtar) గతంలో ఈ చిత్రంలోని సన్నివేశాన్ని పరోక్షంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఇలాంటి చిత్రాలు ప్రమాదకరమన్నారు. దీనిపై సందీప్ (Sandeep Reddy Vanga) తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. ‘‘మీర్జాపుర్‌’ సిరీస్‌లో ఎన్నో అభ్యంతరకరమైన పదాలు ఉన్నాయి. ఆ సినిమాను నిర్మించిన ఫర్హాన్‌ అక్తర్‌ (జావేద్‌ కుమారుడు)కు సలహా ఇవ్వమనండి. ప్రపంచంలో ఉన్న అసభ్యపదాలన్నీ అందులోనే ఉన్నాయి. నేను దాన్ని పూర్తిగా చూడలేదు. ప్రకటనల్లో వచ్చిన సీన్స్ చూసే వాంతి వచ్చిన ఫీలింగ్ కలిగింది. ముందు తన కుమారుడు నిర్మించే వాటిపై జావేద్‌ను శ్రద్ధపెట్టమనండి..’’ అని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన అర్జున్ రెడ్డి సినిమాతో బోల్డ్ డైరెక్టర్‌గా సక్సెస్ కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. 3 గంటల 6 నిమిషాల రన్ టైమ్‌తో అర్జున్ రెడ్డి మూవీని తెరకెక్కించడంతోపాటు సెన్సేషనల్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా పేరు అప్పట్లే మారుమోగిపోయిన విషయం తెలిసిందే. అనంతరం అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలతో కబీర్ సింగ్‌ టైటిల్‌తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా కబీర్ సింగ్ మూవీ సూపర్ హిట్ కొట్టింది. మరో ప్రక్క బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ‘యానిమల్‌’పై తన స్పందనను సందీప్‌కు ఫోన్ చేసి చెప్పారట. ‘ఈ చిత్రానికి రణ్‌వీర్‌ సింగ్‌ ఇచ్చిన రివ్యూను నేను మర్చిపోలేను. దాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ‘యానిమల్‌’ చూశాక నాకు ఫోన్‌ చేసి 40 నిమిషాలు మాట్లాడాడు. ఆ తర్వాత ఓ సుదీర్ఘ మెసేజ్‌ పెట్టాడు. దాన్ని నాలుగు సార్లు చదువుకున్నా. చాలా ఆనందం వేసింది. సినిమా గురించి చాలా విషయాలు రాశాడు. ఇందులో ఇన్ని విశేషాలున్నాయా అని నేనే ఆశ్చర్యపోయాను’ అని చెప్పారు.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 12:31 pm

TS : మోదీ వెన్నులో వ‌ణుకు పుడుతోంది… మంత్రి పొన్నం

మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోంద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. కరీంనగర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని స్వయంగా ప్రధానమంత్రి అనడం విచారకన‌మ‌న్నారు. పాంచ్ న్యాయ్, కులగణన వంటివి బీజేపీకి రుచించడం లేదని, ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నార‌న్నారు. ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలన్నారు. మేము అన్నివర్గాలకు న్యాయం చేసే విధంగా పాలించామ‌ని, […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 12:25 pm

‘నా చెయ్యి పట్టుకోవే…’పాట విడుదల

బిడ్డపై తల్లి ప్రేమ, అనురాగం చూపించే ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల చేసిన ‘శబరి’ టీమ్ https://www.youtube.com/watch?v=r6XyIyReqxI వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం […]

మన తెలంగాణ 23 Apr 2024 12:24 pm

సడెన్ గా గ్లామర్ ఫోజులు షేర్ చేసిన కాజల్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగాస్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగాస్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతోరాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ చివరగానందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాజల్ అగర్వాల్ చిన్న గ్యాప్ తర్వాత మరోసారి భగవంత్ కేసరితో టాలీవుడ్ లో యాక్టివ్ అయింది. తాజాగా కాజల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. కాజల్ అగర్వాల్ గ్లామర్ గా కనిపించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా కాజల్ తాజాగా సడెన్ గా గ్లామర్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫొటోల్లో కాజల్ గ్లామర్ ని కాస్త ఎక్కువగా ప్రదరిస్తోందిఅని చెప్పొచ్చు. పెళ్లి తర్వాత కూడా తాను గ్లామర్ రోల్స్ చేస్తాననికాజల్ ఇలా పరోక్షంగా చెబుతోందా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కాజల్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అవుతున్నాయి.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 12:24 pm

ప్రధాని మోడీని డేంజరస్ నియంతతో పోల్చిన మాజీ సీఎం

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల మధ్య మాటల తుటాలు

దిశా డైలీ 23 Apr 2024 12:22 pm

ఛీ ఛీ.. హైపర్ ఆదితో దగ్గరుండి అమ్మాయితో ఆ పని చేయించిన రష్మీ... ఇలా తయారయ్యారేంటి బాబోయ్!

ఎంటర్టైన్మెంట్ పేరుతో రోజు రోజుకు బుల్లితెర షోల్లోఅశ్లీలత పెరిగిపోతుంది. అమ్మాయిలు అబ్బాయిలు మధ్య అశ్లీలతతోకూడిన ఆటలు, హగ్గులు, ముద్దులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోహైపర్ ఆది హద్దులు దాటేశాడు. ఒకప్పుడు బుల్లితెర పై కామెడీ చాలా హెల్తీగా ఉండేది. ఇంటిల్లపాది కలిసి చూసే కార్యక్రమాల్లో ఎక్కడాబూతు కామెడీ, డబుల్ మీనింగ్ జోక్స్, మితిమీరిన రొమాన్స్ లేకుండా మేకర్స్ ప్లాన్ చేసేవారు. జబర్దస్త్ వచ్చాక ఈ రూల్ కి బ్రేక్ పడింది. పొట్టిబట్టల్లో యాంకర్స్ స్కిన్ షో చేయడం. డబుల్ మీనింగ్ జోక్స్ కల్చర్ పెరుగుతూ వచ్చింది. ఒక దశలో జబర్దస్త్ కామెడీలోబూతు కంటెంట్ మితిమీరి పోయింది. విమర్శలు తలెత్తడంతో డోసు తగ్గిస్తూ వచ్చారు. మరలా బుల్లితెర కామెడీ షోలలో అశ్లీలత ఎక్కువవుతుంది. బుల్లితెర కమెడియన్స్ మొత్తం కలిసి చేసే శ్రీదేవి డ్రామా కంపెనీలో తాజాగా హైపర్ ఆది, కర్లీ సీత రెచ్చిపోయారు. ఆమెను గట్టిగా హత్తుకోవడం, పైకి ఎత్తుకోవడం చేశాడు హైపర్ ఆది. ఇవన్నీ యాంకర్ రష్మీ దగ్గరుండి చేయించింది. యూట్యూబ్ లో అడల్ట్ కామెడీతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కర్లీ సీత పాప్యులర్ అయ్యింది. ఆమె బ్లాక్ బస్టర్ మూవీ బేబీలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేసింది. కర్లీ సీత శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి రావడమైంది. పొట్టి నరేష్, హైపర్ ఆది మధ్య ఒక గేమ్ కండక్ట్ చేసింది రష్మీ గౌతమ్. ఈ గేమ్ లో భాగంగా పొట్టి నరేష్ ని ఒక అమ్మాయి చేతుల్లోకి తీసుకుంది. హైపర్ ఆది, కర్లీ సీత గట్టిగా హత్తుకుని ఒక బాక్స్ లో నిల్చున్నారు. కర్లీ సీత తన కాళ్ళు నేలకు తగలకుండా హైపర్ అది కాళ్ల మీద నిలుచుంది. ఆమెను హైపర్ ఆది గట్టిగా పట్టుకొని పైకి లేపాడు. ''ఏం యాంకర్స్ అయ్యా వీరు మీరే దగ్గరుండి ఇలా కలుపుతారు అనుకుంటే' అన్నాడు. మీరు ఆ బాక్స్ నుండి బయటకు వచ్చి గేమ్ కంప్లీట్ చేయమని యాంకర్ రష్మీ చెప్పింది. మేము గంట అయినా కూడా బాక్స్ నుండి బయటకు రాను అన్నాడు హైపర్ ఆది. మరీ పచ్చిగా హగ్ చేసుకోవడం, గాల్లోకి ఎత్తడం చేస్తూ హైపర్ ఆది రొమాన్స్ కురిపించాడు. సెట్స్ లో ఉన్నవారందరూ దీన్ని ఎంజాయ్ చేశారు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కామెడీ పేరుతో దిగజారిపోతున్నారనిఎద్దేవా చేస్తున్నారు. కాగా శ్రీదేవి డ్రామా కంపెనీ హైయెస్ట్ టీఆర్పీ షోలలో ఒకటిగా ఉంది.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 12:22 pm

నవ్వులే నవ్వులు.. ఆసక్తికరంగా అల్లరి నరేష్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ ట్రైలర్.. అల్లరోడి పెళ్లి కష్టాలు మామూలుగా లేవుగా.. (వీడియో)

తెలుగు సినీ తెరపై ప్రేక్షకులను అలరిస్తున్న హీరోల్లో అల్లరి నరేష్ రూటే సపరేటు. ఎక్కువగా కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

దిశా డైలీ 23 Apr 2024 12:22 pm

గుడ్ న్యూస్ :“అనిమల్ 2” పై లేటెస్ట్ అప్డేట్.!

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కించిన భారీ మూవీ నే “అనిమల్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ వాటిని అందుకొని దర్శకుడు, హీరో ల కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళని సాధించి రికార్డు ని సెట్ చేసింది. ఇక ఈ మూవీ కి రెండో భాగం […] The post గుడ్ న్యూస్ :“అనిమల్ 2” పై లేటెస్ట్ అప్డేట్.! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 23 Apr 2024 12:19 pm

వేణు స్వామిని పొట్టు పొట్టు తిట్టిన యంగ్ హీరోయిన్.. రష్మిక పైసలిచ్చి మరీ ఆ పని చేయించిందట...

సెలబ్రిటీలకు జాతకాలు చెప్పి పాపులర్ అయిన వేణు స్వామి.. అయితే ఈ మధ్య చెప్పేటివన్ని రాంగ్ అయ్యేసరికి దారుణమైన

దిశా డైలీ 23 Apr 2024 12:18 pm

హనుమంతుడి చేతిలో ఇన్సులిన్.. వివాదాస్పదం అవుతున్న శోభాయాత్ర (వీడియో)

హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది.

దిశా డైలీ 23 Apr 2024 12:16 pm

`ప్రేమలు` హీరో ఫ్రెండ్‌తో మమితా బైజు పబ్లిక్‌గా రొమాన్స్.. `ప్రేమలు2` హీరో అతనే అంటూ రచ్చ..

`ప్రేమలు` చిత్రం మలయాళంతోపాటు తెలుగులోనూ పెద్ద హిట్‌ అయ్యింది. దీనికి సీక్వెల్‌ రాబోతుంది. కానీ తాజాగా మమితా బైజు, సంగీత్‌ మధ్య రొమాన్స్ వైరల్‌గా మారింది. మలయాళ చిత్రాలు మరోసారి సౌత్‌లో చర్చనీయాంశం అవుతున్నాయి. వరుసగా అక్కడి సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి వాటిపై పడింది. అంతేకాదు వరుసగా ఇతర భాషల్లోనూ డబ్ అయి ఆదరణ పొందుతున్నాయి. `2018`, `ప్రేమలు`, `మంజుమ్మల్‌ బాయ్స్` చిత్రాలు అలానే విజయాలు సాధించాయి. అయితే తెలుగులో `మంజుమ్మల్‌ బాయ్స్` సత్తా చాటలేకపోయింది. కానీ `ప్రేమలు` తెలుగు ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది. హైదరాబాద్‌లో సాగే లవ్‌ స్టోరీ కావడం, తెలుగు డైలాగ్‌లు చాలా క్యాచీగా ఉండటంతో మన ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఇటీవల దీనికి సీక్వెల్‌ని కూడా ప్రకటించారు. `ప్రేమలు 2` రాబోతున్నట్టు ప్రకటించారు. `ప్రేమలు` మూవీని తెలుగులో రిలీజ్‌ చేసిన రాజమౌళి కొడుకు కార్తికేయనే సీక్వెల్‌కి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌ మమితా బైజు పాపులర్‌ అయ్యింది. ఆమె అందానికి అంతా ఫిదా అయ్యారు. దీంతో ఆమెకి వరుసగా ఆఫర్లు కూడా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా చేసింది. ఇందులో సచిన్‌ (నెస్లెన్‌ కె గఫూర్‌)తో ఆమె లవ్‌ స్టోరీ ఆద్యంతం ఆకట్టుకుంది. దీంతోపాటు సచిన్‌తోపాటు అతని ఫ్రెండ్‌ అముల్‌(సంగీత్‌ ప్రతాప్‌) ల మధ్య ఫ్రెండ్‌ షిఫ్ట్ కూడా ఆకట్టుకుంటుంది. ఇద్దరి కెమిస్ట్రీ నవ్వులు పూయించేలా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా మమితా బైజు.. సంగీత్‌ ప్రతాప్‌తో కలిసి క్లోజ్‌గా మూవ్‌ అయిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. గత రెండు మూడు రోజులుగా ట్విట్టర్‌(ఎక్స్)లో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఒక ఈవెంట్‌లో మమితా బైజు, సంగీత్‌ పాల్గొన్నారు. ఒకేసోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు. ఇందులో సంగీత్‌తో మమితా బైజు ఏదో ముచ్చట చెబుతుంది. వినిపించకపోవడంతో అతని చెబిలో చెప్పింది. అంతేకాదు చిలిపి అతని బుగ్గపై కూడా కొడుతుంది. ఇది వైరల్‌గా మారింది.దీంతో నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోని షేర్‌ చేస్తూ సచిన్‌ విదేశాలకు వెళ్లిపోవడంతో అతని ఫ్రెండ్‌తో మమితా బైజు రొమాన్స్ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. `ప్రేమలు` చిత్రంలో క్లైమాక్స్ లో మమితా బైజు ప్రియుడు సచిన్‌ విదేశాలకు వెళ్లిపోతాడు. అతని ఫ్రెండ్‌ అముల్‌ ఇక్కడే ఉండిపోతాడు. దీంతో `ప్రేమలు 2` హీరో అములే అంటూ చిలిపిగా కామెంట్లు చేస్తున్నారు. ప్రియుడు విదేశాలకు పోవడంతో అతని ఫ్రెండ్‌తో మమిత రొమాన్స్ అంటూ చిలిపి కామెంట్ల రచ్చ చేస్తున్నారు. ఈ వీడియో మరింతగా వైరల్‌ అవుతుంది.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 12:15 pm

మంచిది కదా అని కీరదోస ఎక్కువ తింటే ఏమౌతుందో తెలుసా?

మరీ ఎక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంంటో ఓసారి చూద్దాం... బయట ఎండలు మండుతున్నాయి. రెండు రోజులు ఏదో వర్షం పడినట్లు అనిపించినా.. మళ్లీ ఎండలు షరా మామూలే అంటూ మండిపోతున్నాయి. ఈ ఎండల్లో మనకు కాస్త ఊరటనిచ్చేలా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, చెరకు రసం, కీర దోస తినడం లాంటివి చేస్తూ ఉంటాం. ఎక్కువ మంది కీరదోస తినడానికి ఇష్టపడతారు. కీరదోస ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దీనిలో ఉన్న కూలింగ్ ఫ్యాక్టర్స్.. శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న కీరదోసను కూడా రోజూ తినకూడదట. మరీ ఎక్కువగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంంటో ఓసారి చూద్దాం... మరీ ఎక్కువ కీరదోస తినడం వల్ల ఎక్కువగా కడుపునొప్పి వస్తుంది. బ్లోటింగ్ సమస్య కూడా ఉంటుంది. కీరదోస లో ఉండే అధిక ఫైబర్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. అంతేకాదు.. కీరదోస ఎక్కువగా తినడం వల్ల..శరీరంలోని ఫ్యూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దాని వల్ల.. ఊరికూరికే యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం ఏర్పడే అవకాశం ఉంది. కీరదోసలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కానీ.. ఎక్కువగా తినడం వల్ల న్యూటియంట్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. వీటిని ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయేరియా వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. కొందరికి అయితే.. కీరదోస ఎక్కువగా తినడం వల్ల చర్మంపై అలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమస్య వచ్చిన వారు అయితే.. దీనికి దూరంగా ఉండటమే మంచిది. మీరు నమ్మరు కానీ.. కీరదోస ను విపరీతంగా ఎక్కువగా తినడం వల్ల.. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. ఇక మార్కెట్లో లభించే అన్ని కీరదోసలు ఆర్గానిక్ అయ్యి ఉండకపోవచ్చు. కొన్ని కెమికల్స్ తో కూడా ఉంటాయి. కాబట్టి. ఎంత కడిగినా ఆ కెమికల్స్ పోవు. అలాంటి సమయంలో.. కూడా కీరదోస తిన్నప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. వీటిని తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 12:13 pm

TDP : నారాయణ ఈసారి సిలబస్ మార్చాడట.. నెగ్గడం కోసం న్యూ స్కూల్ ఓపెన్ చేశాడంట్రోయ్

నెల్లూరు నగర నియోజకవర్గంలో మాజీ మంత్రి నారాయణ గెలుపు కోసం శ్రమిస్తున్నారు.

తెలుగు పోస్ట్ 23 Apr 2024 12:12 pm

పెద్దపల్లి జిల్లాలో కూలిన నిర్మాణంలోని వంతెన

పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఘటన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఓడేడు నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య మానేరు వాగుపై ఈ వంతెన నిర్మాణిస్తున్నారు. బిఆర్ఎస్ సర్కార్ హయాంలో 2016లో పనులు ప్రారంబించినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వంతెన నిర్మాణ చేపడుతుండడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్గంలో స్తానికులు రాకపోకలు సాగిస్తున్నారు. చాలా […]

మన తెలంగాణ 23 Apr 2024 12:12 pm

కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ

కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ

v6 వెలుగు 23 Apr 2024 12:12 pm

కాంగ్రెస్ అధికారంలో ఉంటే నేటికి అక్కడ రాళ్ల దాడులు జరిగేవి: ప్రధాని మోడీ

2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తనదైన శైలిలో విపక్షాలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

దిశా డైలీ 23 Apr 2024 12:10 pm

పాక్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో: అసోం సీఎం బిస్వ శర్మ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోపై అసోం సీఎం హిమంత బిస్వశర్మ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ మేనిఫెస్టో ముమ్మాటికీ పాక్ ఎన్నికల కోసమే రూపొందించారని విమర్శించారు.

దిశా డైలీ 23 Apr 2024 12:08 pm

Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!

Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!

v6 వెలుగు 23 Apr 2024 12:06 pm

లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజ‌రు.. 30 మంది అధికారుల‌పై క్రిమినల్ కేసులు

లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 30 మంది అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇటీవల 10 మందిపై కేసులు నమోదు చేయించిన కమిషనర్, తాజాగా 30 మందిపై చర్యలు తీసుకున్నారు. ఆర్పీ యాక్ట్ 1951, సెక్షన్134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తునట్లు కమిషనర్ తెలిపారు.సైఫాబాద్​లో 40 మందిపై..ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ శాఖల్లో […] The post లోక్​సభ ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజ‌రు.. 30 మంది అధికారుల‌పై క్రిమినల్ కేసులు appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 23 Apr 2024 12:03 pm

AP: ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఎడ్‌సెట్‌ పరీక్షను నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన వారు మే 15, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 12:02 pm

Vizag Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం జగన్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర

దిశా డైలీ 23 Apr 2024 11:57 am

మీ ఇంట్లో బీరువాలో ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసా ?

మీరు బంగారాన్ని కొని 3 సంవత్సరాలలోపు అమ్మితే ప్రభుత్వం దానిపై పన్నును విధిస్తుంది. అంతే కాకుండా, 3 సంవత్సరాల తర్వాత బంగారం అమ్మకంపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో బంగారం అత్యంత విలువైన లోహంగా పరిగణించబడుతుందనడంలో సందేహం లేదు. దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో బంగారం (చిన్న మొత్తాలలో కూడా) ఆభరణాలు, నాణేలు లేదా పెట్టుబడి పథకాలు ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రకారం సరైన ఆదాయంతో లేదా వ్యవసాయ ఆదాయం, చట్టబద్ధంగా సంపాదించిన డబ్బు (వివరించదగినది), గృహ పొదుపు వంటి ఆదాయ వనరులతో బంగారాన్ని కొనడం ట్యాక్స్ నుండి మినహాయించబడ్డాయి. కానీ పన్ను విధించదు. బంగారం మొత్తం పరిమితికి లోబడి ఉంటే, చెకింగ్(inspection) ప్రక్రియలో ఆదాయపు పన్ను అధికారి మీ ఇంటి నుండి బంగారు ఆభరణాలను రికవరీ చేయలేరు. అవివాహిత మహిళ: 250 గ్రాములు. అవివాహిత పురుషులు: 100 గ్రాములు. వివాహిత మహిళ: 500 గ్రాములు. వివాహిత పురుషుడు: 100 గ్రాములు. బంగారంపై పన్ను : ప్రజలకి బంగారంపై ఎన్నో విధాలుగా హక్కు ఉంటుంది. వివిధ రకాల బంగారానికి వర్తించే పరిమితులు, ఆదాయపు పన్ను నియమాలను చెక్ చేయండి. CBDT కొత్త సర్క్యులర్ ప్రకారం, పురుషులు (పెళ్లి కానివారు లేదా వివాహం చేసుకున్నవారు) 100 గ్రాముల బంగారాన్ని ఆభరణాల రూపంలో వంటిపై ఉంచుకోవచ్చు. అంతే కాకుండా మహిళలు 250 గ్రాముల నుంచి 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చు. వివాహిత మహిళలకు ఈ పరిమితి 500 గ్రాములు, అవివాహిత స్త్రీలకు ఈ పరిమితి 250 గ్రాములు. మీరు మీ బంగారాన్ని కొన్న 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే, ప్రభుత్వం దానిపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ పన్నును విధిస్తుంది. అంతే కాకుండా, 3 సంవత్సరాల తర్వాత బంగారం అమ్మకంపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ పన్ను చెల్లించాలీ. ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే, రాబడి పరంగా డిజిటల్ బంగారం ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. డిజిటల్ బంగారం కొనుగోళ్ల ఆధారంగా, వ్యక్తులు కొనే సమయంలో GST ఇతర చిన్న ఛార్జీలను మాత్రమే చెల్లిస్తారు. చట్టబద్ధంగా, డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి గరిష్ట పరిమితి లేదు. డిజిటల్ బంగారం కొనుగోలు చేయడానికి మీరు ఒక రోజులో రూ. 2 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. 3 సంవత్సరాల కంటే తక్కువ కాలం పాటు ఉన్న డిజిటల్ బంగారంపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ పన్ను లేదు. అయితే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ పై మీరు 20% చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సవరన్ గోల్డ్ బాండ్ (SGB) వంటి బంగారు పెట్టుబడి పథకాలలో భారతీయులు సంవత్సరానికి గరిష్టంగా 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉంది. అదనంగా, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోల నుండి ఉపయోగించే స్టాక్‌లను మినహాయించాయి. SGB ​​కోసం వడ్డీ రేటు సంవత్సరానికి 2.5%, దీనిని కొనుగోలుదారుడి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కలుపుతారు. అయితే ఎనిమిదేళ్ల తర్వాత సావరిన్ గోల్డ్ బాండ్‌పై పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిపై మీరు ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ కేవలం 3 సంవత్సరాల కంటే ఎక్కువ గోల్డ్ బాండ్లను ఉన్నట్లయితే, అమ్మకంపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్ పన్ను చెల్లించాలి. బంగారంలో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం, అయితే ఇంట్లో ఉంచుకోవడానికి ఈ విలువైన లోహాన్ని సరైన విలువ మొత్తం తెలుసుకోవడం ముఖ్యం. దీని ద్వారా మీ పన్ను బాధ్యత అర్థం చేసుకోవడానికి, చట్టపరమైన చర్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో మీకు సహాయపడుతుంది.

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 11:55 am

ఈ దేశాన్ని అందంగా ముస్తాబు చేసిన వాళ్లం.. మోడీ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ కౌంటర్

పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోడీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.

దిశా డైలీ 23 Apr 2024 11:53 am

వైసీపీకి రాజీనామా చేసిన విజ‌య‌వాడ తూర్పు నేత ఎంవీఆర్ చౌద‌రి

విజ‌య‌వాడ తూర్పులో వైసీపీకి మ‌రో షాక్ త‌గిలింది. పార్టీ సీనియ‌ర్ నేత ఎంవీఆర్ చౌద‌రి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స‌హ‌కారంతో సోమ‌వారం ఉండ‌వ‌ల్లిలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ స‌మ‌క్షంలో ఎంవీఆర్ చౌద‌రి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోకేశ్ ఆయ‌న‌కు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, చౌద‌రి గ‌తంలో పార్టీ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొంత‌కాలం ప‌నిచేశారు. ఈ సంద‌ర్భంగా […] The post వైసీపీకి రాజీనామా చేసిన విజ‌య‌వాడ తూర్పు నేత ఎంవీఆర్ చౌద‌రి appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 23 Apr 2024 11:53 am

టాలీవుడ్ డైరెక్టర్స్ కోసం భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్.. ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే డార్లింగ్ గత ఏడాది సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఫామ్‌తో షూటింగ్స్ చేస్తూ బిజీ బిజీ లైఫ్ గడుపుతున్నాడు. అంతేకాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందిని ఆదుకుంటున్నాడు. ఆయన గొప్ప మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. షూటింగ్ సెట్‌లో ప్రభాస్ పెట్టే భోజనం కోసం వెయిట్ చేస్తుంటారు. వారే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్స్ కూడా ఒక్కరోజైనా ప్రభాస్ ఇంటి భోజనం చేయాలని కోరుకుంటారు. అంతేకాకుండా ఇప్పటికే ఆయన చాలా సార్లు విరాళం ఇచ్చి మంచి మనసు చాటుకున్నాడు. తాజాగా, ప్రభాస్ తెలుగు డైరెక్టర్స్‌కు భారీ విరాళం ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ దాసరి నారాయణరావు పుట్టిన రోజు మే 4 ఉండటంతో ముందుగానే ప్రభాస్ రూ.35 లక్షలు ఇచ్చాడని డైరెక్టర్ మారుతి వెల్లడించాడు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ వేడుక ఘనంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు సమాచారం. దీనికి సినీ ప్రముఖులంతా హాజరుకానున్నారు.

దిశా డైలీ 23 Apr 2024 11:52 am

పవన్ కళ్యాణ్ కి నాలుగో పెళ్ళాం ఉంది... పవన్ కళ్యాణ్ ప్రైవేట్ లైఫ్ పై పోసాని షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ కి నాలుగో పెళ్ళాం ఉంది... పవన్ కళ్యాణ్ ప్రైవేట్ లైఫ్ పై పోసాని షాకింగ్ కామెంట్స్

ఆసియ నెట్ న్యూస్ 23 Apr 2024 11:52 am

ఆ పని కోసం ఓయూ ఫోటోలు వాడుతున్నారా? ఇకపై ఆంక్షలు తప్పవు.. ఏం జరిగిదంటే?

తెలంగాణ చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్థానం ఓ ప్రత్యేకమైనది.

దిశా డైలీ 23 Apr 2024 11:50 am

బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్‌లో దొరికాడు

బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్‌లో దొరికాడు

v6 వెలుగు 23 Apr 2024 11:50 am

Pawan : భారీ ర్యాలీతో బయలుదేరిన జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ కు బయలుదేరారు. మరికాసేట్లో పిఠాపురం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోనున్నారు

తెలుగు పోస్ట్ 23 Apr 2024 11:48 am

టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్

టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్

v6 వెలుగు 23 Apr 2024 11:46 am

రామాలయంలో డీజీపీ పూజలు

రామాలయంలో డీజీపీ పూజలు

v6 వెలుగు 23 Apr 2024 11:44 am

ఉచిత బస్సు కింద పడ్డ అంజన్న భక్తుడు

హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ప్రమాదానికి గురయ్యాడు.

దిశా డైలీ 23 Apr 2024 11:43 am

పెళ్లి కాకుండానే తల్లైన వరలక్ష్మీ శరత్ కుమార్.. కూతురితో ఆడుతున్న వీడియో వైరల్

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా వచ్చిన హనుమాన్ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

దిశా డైలీ 23 Apr 2024 11:43 am

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు

v6 వెలుగు 23 Apr 2024 11:42 am

Delhi : మ‌ళ్లీ రాజ‌కీయాలా… ప్ర‌జా జీవితంలో ఉంటా.. మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి

ఉప రాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భావించా.. అందుకే రాలేదు.. కానీ ప్రజా జీవితంలో ఆక్టీవ్ గా ఉంటాన‌ని మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు పేర్కొన్నారు. పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్యనాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. . ప్రజా సమస్యలను, ఇతర అంశాలను ప్రధానితో చర్చించానని అన్నారు. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళనని తెలిపారు. సాధారణ రాజకీయాల గురించి స్పందిస్తానని […]

ప్రభ న్యూస్ 23 Apr 2024 11:41 am

రిషి బాటలో వసుధార.. గుప్పెడంత మనసు సీరియల్ కి బై బై చెప్పనున్న రక్షా గౌడ .. షాక్ లో అభిమానులు

గుప్పెడంత మనసు సీరియల్ కి బై బై చెప్పనున్న రక్షా గౌడ

దిశా డైలీ 23 Apr 2024 11:41 am

గాలికి కూలిన ఓడేడు బ్రిడ్జి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

పెద్దపల్లి జిల్లాలో గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గాలికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్ప కూలింది. ముత్తారం మండలం ఓడేడు వద్ద మానేరు నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి రాత్రిపూట కూలిపోయింది.

దిశా డైలీ 23 Apr 2024 11:39 am

కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇంటి నుంచి పంపిన ఆహారంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు పంపిన ఆహారంలో బంగాళదుంప, చామదుంప, మామిడిపండ్లు ఉండకూడదని తమ వైద్యుడు సూచించినా పట్టించుకోలేదని, వాటిని ఆహారంలో చేర్చారని పేర్కొంది. మెడికల్ ప్రిస్క్రిప్షన్‌లో లేని ఆహారాన్ని పంపితే ఎలా అనుమతించారని జైలు అధికారులను సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ప్రశ్నించారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్ తన సుగర్ లెవల్స్ పెంచుకొని […] The post కేజ్రీవాల్ ఇంటి భోజనంపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం appeared first on విశాలాంధ్ర .

విశాలాంధ్ర 23 Apr 2024 11:39 am

బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్

బండారు ఉత్సవంలో పాల్గొన్న ఎంపీ క్యాండిడేట్

v6 వెలుగు 23 Apr 2024 11:39 am

ఘనంగా బండారు ఉత్సవం

ఘనంగా బండారు ఉత్సవం

v6 వెలుగు 23 Apr 2024 11:36 am