SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

Ration Card |నిర్మాణంలో ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి

Ration Card | నిర్మాణంలో ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి

ప్రభ న్యూస్ 18 Nov 2025 3:27 pm

Cyber scam: నకిలీ యాప్‌, నకిలీ లాభాలు...₹1.34 కోట్లు కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

కొండాపూర్ కి చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఒకరు నకిలీ స్టాక్‌-ట్రేడింగ్‌ యాప్‌, వాట్సాప్‌ గ్రూప్‌తో మోసపోయి ₹1.34 కోట్లు కోల్పోయినట్టు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 3:26 pm

MLA |పార్ధివ‌దేహానికి నివాళులు

MLA | పార్ధివ‌దేహానికి నివాళులు Warangal | గీసుకొండ, ఆంధ్రప్రభ : వరంగల్

ప్రభ న్యూస్ 18 Nov 2025 3:21 pm

Childrens |చిన్నారులకు పౌష్టికాహారం అందించండి..

Childrens | చిన్నారులకు పౌష్టికాహారం అందించండి.. Childrens | కర్నూలు ఆంధ్రప్రభ: అంగన్వాడీ

ప్రభ న్యూస్ 18 Nov 2025 3:21 pm

Kosigi |మామను చంపిన అల్లుడు

Kosigi | మామను చంపిన అల్లుడు Kosigi | కోసిగి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Nov 2025 3:16 pm

Medical Camp | 104 మంది రోగుల‌కు చికిత్స‌లు…

Medical Camp | 104 మంది రోగుల‌కు చికిత్స‌లు… Warangal | నల్లబెల్లి,

ప్రభ న్యూస్ 18 Nov 2025 3:14 pm

Kalvakuntla Kavitha |అది భిక్ష కాదు.. హ‌క్కు!

Kalvakuntla Kavitha | అది భిక్ష కాదు.. హ‌క్కు! Kalvakuntla Kavitha| ఖమ్మం

ప్రభ న్యూస్ 18 Nov 2025 3:07 pm

Tirumala |సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత

Tirumala | సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత టీటీడీ కీలక నిర్ణయాలు Tirumala

ప్రభ న్యూస్ 18 Nov 2025 3:06 pm

విజయవాడలో 27 మంది మావోయిస్టుల అరెస్ట్

విజయవాడ: నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. నగర శివారులో కానూరు కొత్త ఆటోనగర్‌లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఛత్తీస్‌గఢ్‌కి చెందిన 27 మంది మావోలను అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకొని మావోలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

మన తెలంగాణ 18 Nov 2025 3:03 pm

Narcotics |పోలీసుల ప్రతజ్ఞ

Narcotics | పోలీసుల ప్రతజ్ఞ Manchryala | చెన్నూర్, ఆంధ్రప్రభ : మాదక

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:59 pm

KTR |పోరాటాల‌తోనే రైతు సమస్యలకు చెక్‌!

KTR | పోరాటాల‌తోనే రైతు సమస్యలకు చెక్‌! Adilabad | ఆదిలాబాద్ బ్యూరో,

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:52 pm

గాలింపు చర్యలు విస్తృతం చేశాం : మహేష్ చంద్ర లడ్డా

మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్ కౌంటర్ లో ఆరుగురు చనిపోయారని ఇంటిలిజెన్స్ ఎఐడి మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని, మంగళవారం ఉ.6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్ కౌంటర్ జరిగిందని తెలియజేశారు. ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశామని మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.  

మన తెలంగాణ 18 Nov 2025 2:48 pm

JAGTIAL |విద్యుత్ ఘాతంతో..

JAGTIAL | విద్యుత్ ఘాతంతో.. ఇద్దరికి తీవ్ర గాయాలు JAGTIAL | గొల్లపల్లి,

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:45 pm

గిల్ బదులు.. అతడిని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్

కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ టీం ఇండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ గాయంతో విలవిలలాడిన గిల్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. రెండో ఇన్నింగ్స్‌లో గిల్ స్థానంలో రిషబ్ పంత్ కెప్టెన్‌ా వ్యవహరించాడు. అయితే గిల్‌కి పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోతే.. రెండో టెస్ట్‌కి కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో గిల్ రెండో టెస్ట్‌లో పాల్గొన పోతే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కి జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. ఇప్పటికే ప్రకటించిన జట్టును ప్రకటించారు కాబట్టి.. రుతురాజ్‌ను ఎలా తీసుకుంటారనే ప్రశ్న వస్తుంది. ‘‘సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ రిజర్వ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకున్న మొత్తం ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవుతారు. ఇది సమంజసం కాదు’’ అని ఆకాశ్ పేర్కొన్నారు. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కుడి చేతి వాటం బ్యాటర్లు అయినప్పటికీ.. ఆకాశ్ మాత్రం రుతురాజ్‌కే మద్దతు ఇస్తున్నారు. ‘రుతురాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ ఏ తరఫున వన్డేల్లో పరుగులు రాబడుతున్నాడు. అతడికి రెడ్ బాల్ క్రికెట్‌లో అవకాశం దక్కడం లేదు. రుతురాజ్.. రంజీ దులీప్ ట్రోఫీలో చక్కగా రాణించాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.

మన తెలంగాణ 18 Nov 2025 2:43 pm

OTT Options for this Weekend

There are so many options available to watch on several OTT platforms for the Indian audience. A bunch of Telugu films are streaming from last week. This week there are no Telugu options for the OTT audience however a bunch of originals and other language films will be streaming on OTT. Dhruv Vikram’s recent film […] The post OTT Options for this Weekend appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 2:42 pm

ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదం: ఎంపీ, ఎమ్మెల్యే 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు …

జనం సాక్షి 18 Nov 2025 2:33 pm

CM Revanth |రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

CM Revanth | రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:27 pm

Yanamala Ramakrishnudu : యనమల రూటు మార్చారా? అటు వైపు చూపు పడిందా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రూటు మార్చినట్లు కనపడుతుది.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 2:25 pm

Kadiam Kavya |సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలి

Kadiam Kavya | సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలి కేంద్ర నిధులు సకాలంలో

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:22 pm

YSRCP Leader Karumuri Venkata Reddy Arrested in Hyderabad

Police in Hyderabad arrested YSRCP leader and Andhra Pradesh official spokesperson Karumuru Venkat Reddy early this morning. A police team from Andhra Pradesh reached his residence in Kukatpally and took him into custody. The sudden arrest triggered strong reactions from his family, who alleged that officers neither issued prior notices nor informed them before taking […] The post YSRCP Leader Karumuri Venkata Reddy Arrested in Hyderabad appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 2:21 pm

Madvi Hidma Encounter: Inside Operation Black Forest

Madvi Hidma, one of India’s most feared Maoist commanders, was killed early Tuesday morning in a high-intensity encounter in the dense forest region of Maredumalli in Andhra Pradesh. His wife and core team members were also eliminated in the operation. Intelligence ADG Mahesh Chandra Ladda officially confirmed the encounter in a press briefing, calling it […] The post Madvi Hidma Encounter: Inside Operation Black Forest appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 2:18 pm

పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు  భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రస్తుత వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే …

జనం సాక్షి 18 Nov 2025 2:15 pm

Panchayath Polls: Can Congress repeat Jubilee Hills feat?

Thanks to the thumping victory in Jubilee Hills bye election, Congress Government has finally decided to hold Panchayath elections. As bypoll victory gave a huge confidence boost, Revanth Sarkar has mustered courage to hold Panchayath elections. The decision to go ahead with Panchayath elections was taken in the Cabinet meeting held on Monday. As the […] The post Panchayath Polls: Can Congress repeat Jubilee Hills feat? appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 2:14 pm

Medak |ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా..

Medak | ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా.. గుమ్మడిదల, (ఆంధ్రప్రభ) :

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:11 pm

 కుప్రియాల్ వద్ద యాక్సిడెంట్ తక్షణమే స్పందించిన పోలీసు సిబ్బంది

నవంబర్ 18 (జనంసాక్షి)సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ శివారులో మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన …

జనం సాక్షి 18 Nov 2025 2:10 pm

కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారికే భద్రత లేదు : అంబటి

అమరావతి: వైఎస్ ఆర్ సిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై కక్షగట్టి ఎపి పోలీసులు అరెస్టు చేశారని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అక్రమమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకటరెడ్డి అరెస్టుకు కారణాలు చెప్పాలని, సమాధానం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని అంబటి మండిపడ్డారు. పరకామణి కేసులో విచారణకు వెళ్తూ సిఐ చనిపోయారని, హత్యా.. ఆత్మహత్యా అనేది ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారికే భద్రత లేదని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు ఎన్ని సార్లు హెచ్చరించినా.. కొంతమంది పోలీసుల్లో మార్పు రాలేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మన తెలంగాణ 18 Nov 2025 2:05 pm

Super Cyclone@48 :  దివిసీమ ఉప్పెన

Super Cyclone@48 : దివిసీమ ఉప్పెన (ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) దివిసీమ

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:03 pm

Police Station |లక్కీ డ్రా పేరుతో మోసం…

Police Station | లక్కీ డ్రా పేరుతో మోసం… Nizamabad | బిక్కనూర్,

ప్రభ న్యూస్ 18 Nov 2025 2:02 pm

Anganwadi |ఆకస్మిక తనిఖీ..

Anganwadi | ఆకస్మిక తనిఖీ.. Anganwadi, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అంగన్వాడీ

ప్రభ న్యూస్ 18 Nov 2025 1:47 pm

మరోసారి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో కలకలం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఇ-మొయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తీస్ హజారీ, సాకేత్ కోర్టులు లక్ష్యంగా ఢిల్లీ పోలీసులకు బెదింరింపు మొయిల్స్ వచ్చాయి. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పేరుతో వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ద్వారక, సాకేత్, పటియాలా హౌస్, రోహిణి కోర్టులను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. ద్వారక, ప్రశాంత్ విహార్‌లోని రెండు సిఆర్పిఎఫ్ పాఠశాలలకు కూడా బెదిరింపులు వచ్చాయి.

మన తెలంగాణ 18 Nov 2025 1:40 pm

Janasena : జనసేన ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహంగా ఉన్నారా?

యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 1:34 pm

Not Allari Naresh, He Is Andari Naresh: Harish Shankar

The pre-release event of Allari Naresh’s 12A Railway Colony was held ahead of its release on November 21. The entire cast and crew attended the event. Edited and directed by Nani Kasaragadda, the film is produced by Srinivasaa Chitturi and presented by Pavan Kumar under the Srinivasaa Silver Screen banner. Hero Allari Naresh said that […] The post Not Allari Naresh, He Is Andari Naresh: Harish Shankar appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 1:31 pm

Congress |ఆ.. బాధ్యత ప్రభుత్వానిదే..

Congress | ఆ.. బాధ్యత ప్రభుత్వానిదే.. Congress, పత్తికొండ, ఆంధ్రప్రభ : పత్తికొండ

ప్రభ న్యూస్ 18 Nov 2025 1:31 pm

School |క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ…

School | క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీ… Nagar Kurnool | నాగర్ కర్నూల్

ప్రభ న్యూస్ 18 Nov 2025 1:26 pm

Revanth Reddy :హైదరాబాద్ లో మరో నగరం.. దేశంలోనే అత్యుత్తమ సిటీ

హైదరాబాద్ నగరంలో మరో నగరం నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 1:24 pm

టీటీడీ పరకామణి కేసు… కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైన టీటీడీ మాజీ సీవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… కేసులోని నిందితులు, సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్‌తో పాటు ఇతర సాక్షులందరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఏపీ సీఐడీ డీజీని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ముగిసేంత […] The post టీటీడీ పరకామణి కేసు… కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Nov 2025 1:23 pm

బెజవాడలో మావోయిస్టుల కలకలం

విజయవాడలోని ఒక భవనంలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 1:18 pm

Super Cyclone @ 48 :  దివిసీమ ఉప్పెన

Super Cyclone @ 48 : దివిసీమ ఉప్పెన (ఆంధ్రప్రభ – కృష్ణా

ప్రభ న్యూస్ 18 Nov 2025 1:15 pm

Social Media |దర్శకుడు రాజమౌళిపై కేసు

Social Media | దర్శకుడు రాజమౌళిపై కేసు Hyderabad | గ్రేటర్ హైదరాబాద్

ప్రభ న్యూస్ 18 Nov 2025 1:11 pm

తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కొత్త ప్రణాళిక : రేవంత్

హైదరాబాద్: కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే.. దేశాభివృద్ధి మరింత వేగం అవుతుందని, కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలని భావిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామని, హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకంగా మారుతుందని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నామని, తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించామని అన్నారు. జిడిపి లో ప్రధానంగా 5 మెట్రోపాలిటన్ నగరాలు కీలకంగా ఉన్నాయని, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు దేశానికి ఎంతో కీలకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం సహకరించకుంటే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని, హైదరాబాద్ మెట్రోరైలు, ఆర్ఆర్ఆర్, మూసీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సహకరిస్తే.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, మోడీ గుజరాత్ మోడల్ రూపొందించుకున్నట్లే తాము తెలంగాణ మోడల్ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేపట్టినట్లే తాము మూసి పునరుజ్జీవనం చేపట్టామని, ప్రధాని మోడీ..గుజరాత్ కు ఇచ్చిన సహకారాన్నే తాము తెలంగాణకు కోరుతున్నామని అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. 

మన తెలంగాణ 18 Nov 2025 1:07 pm

Drugs|మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ

Drugs| మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ Drugs | భీమ్‌గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Nov 2025 1:03 pm

Rice Mill |వెంట‌నే ధాన్యం అన్ లోడింగ్‌…

Rice Mill | వెంట‌నే ధాన్యం అన్ లోడింగ్‌… Nizamabad | బిక్కనూర్,

ప్రభ న్యూస్ 18 Nov 2025 1:01 pm

Rayalaseema |ఆత్మగౌరవ దినోత్సవం..

Rayalaseema | ఆత్మగౌరవ దినోత్సవం.. Rayalaseema, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ

ప్రభ న్యూస్ 18 Nov 2025 12:59 pm

పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం

పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 12:42 pm

dangerous |ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు…

dangerous | ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు… Nagar Kurnool | అచ్చంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Nov 2025 12:41 pm

రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 12:33 pm

Vizianagaram |ఆ ముగ్గురుకి షోకాజ్ నోటీసులు..

Vizianagaram | ఆ ముగ్గురుకి షోకాజ్ నోటీసులు.. Vizianagaram, రామభద్రపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Nov 2025 12:33 pm

Harish Rao |ప‌త్తి కొనుగోళ్లు లేక రైతుల ఆందోళ‌న‌

Harish Rao | ప‌త్తి కొనుగోళ్లు లేక రైతుల ఆందోళ‌న‌ సీసీఐ నిబంధ‌న‌లు

ప్రభ న్యూస్ 18 Nov 2025 12:25 pm

Vidadala Rajini : విడదలకు షాకివ్వనున్న జగన్.. ఈసారి ఎక్కడికో తెలుసా?

మాజీ మంత్రి విడదల రజనీకి వైసీపీ నాయకత్వం మరోసారి షాక్ ఇచ్చే అవకాశముంది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 12:24 pm

సినీ దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు

రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ారాష్ట్రీయ వానరసేన్ణ అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదును అందజేసింది. ఃవారణాసిః సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆ సంస్థ ఆరోపించింది.ఫిర్యాదులో వానరసేన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. ఁఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే […] The post సినీ దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Nov 2025 12:21 pm

Delhi : ఢిల్లీ లో మారోసారి బాంబు బెదిరింపులు కలకలం

ఢిల్లీ లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 12:17 pm

మరోసారి బాలయ్యకు జోడిగా స్టార్ హీరోయిన్.. ఈసారి మహారాణిలా..

నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్‌బికె111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహరెడ్డి’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మరోసారి ఈ దర్శకుడు, హీరో కలిసి వస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ‘సముద్రమంత ప్రశాంతతను, తుఫాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది’ అంటూ ఓ వీడియోతో నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని పేర్కొంది. నవంబర్ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభకానున్నట్లు వెల్లడించింది. 

మన తెలంగాణ 18 Nov 2025 12:17 pm

Basara |ఆలయ హుండీ లెక్కింపు

Basara | ఆలయ హుండీ లెక్కింపు Basara | బాస‌ర‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 18 Nov 2025 12:16 pm

2 Places Encounter |ఏడుగురు మృతి

2 Places Encounter | ఏడుగురు మృతి ఏపీలో హిడ్మాతోపాటు ఆరుగురు ప్రాణాలు

ప్రభ న్యూస్ 18 Nov 2025 12:09 pm

సూసైడ్‌ బాంబింగ్‌పై డాక్టర్‌ ఉమర్‌ నబీ వీడియో విడుదల ..!

ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కారణమని అనుమానిస్తున్న ఉమర్ నబీ మాట్లాడుతూ తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది.ఆ వీడియోలో అతడు పేలుడు జరిగే ముందు ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తావిస్తూ,ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారని,నిజానికి ఇది బలిదాన మిషన్‌లా చూడాలని రెచ్చగొట్టేలా ఉమర్ వ్యాఖ్యలు చేశాడు.దర్యాప్తు అధికారులు చేపట్టిన విచారణలో,డిసెంబర్ 6 (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)భారీ పేలుళ్లు జరగాలని ఉమర్ నబీ ముందుగానే ప్లాన్ చేసినట్టు బయటపడింది.ఇదేసమయంలో ఫరీదాబాద్‌ ఉగ్ర […] The post సూసైడ్‌ బాంబింగ్‌పై డాక్టర్‌ ఉమర్‌ నబీ వీడియో విడుదల ..! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Nov 2025 12:09 pm

ప్రీ స్కూల్‌ చిన్నారులకు పాల పంపిణీ

నవంబర్ 18 (జనంసాక్షి)అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్‌ చిన్నారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా రోజూ …

జనం సాక్షి 18 Nov 2025 12:09 pm

Bigg Boss 9 : రీతూను నామినేట్ చేసిన డీమాన్ పవన్.. రీజన్ అదేనా?

తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ లో నామినేషన్ల పర్వం హాట్ హాట్ గా సాగాయి.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 12:05 pm

వైసీపీ నేత కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్

ఏపీ పోలీసులు వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.ఆయనపై ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే అనేక కేసులు నమోదై ఉన్నాయి.ఇటీవలి తిరుమల పరకామణి వ్యవహారానికి సంబంధించిన కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీశ్‌కుమార్ ఈ నెల 14న తాడిపత్రి పరిసరాల్లో రైల్వేట్రాక్‌ పక్కన హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ హత్య కేసుపై ఏపీ పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించారని, ముఖ్యమంత్రి […] The post వైసీపీ నేత కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Nov 2025 12:04 pm

YSRCP : వైసీపీ నేత కారుమూరి అరెస్ట్

వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:57 am

మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఐదుగురు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.మరణించిన వారిలో మావోయిస్టుల కీలక నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా దళాలు తీవ్రంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మరో ఘటనఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కూడా సమాన పరిస్థితి ఏర్పడింది.మంగళవారం ఉదయం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు ఒకరిపై ఒకరు […] The post మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఐదుగురు మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Nov 2025 11:57 am

గీత కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి 

మంగపేట నవంబర్ 18 (జనంసాక్షి) ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి… సమస్యలపై పరిష్కారం చూపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం…. ప్రాంతాల్లో గీత వృత్తినే నమ్ముకొని …

జనం సాక్షి 18 Nov 2025 11:55 am

నేడు పుట్టపర్తికి వెళుతున్న చంద్రబాబు, పవన్.. రేపు రానున్న మోదీ

పుట్టపర్తిలో ఘనంగా శ్రీ సత్యసాయి శత జయంత్యుత్సవాలుపలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖుల రాక పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి భక్తులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి పట్టణం మొత్తం కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ […] The post నేడు పుట్టపర్తికి వెళుతున్న చంద్రబాబు, పవన్.. రేపు రానున్న మోదీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Nov 2025 11:51 am

గ్యాస్ సిలిండర్ పేలి ఆరుగురికి తీవ్ర గాయాలు ఇల్లు దగ్ధం

చేర్యాల నవంబర్ 18, (జనంసాక్షి) : గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబ సభ్యుల ఆరుగురికి తీవ్ర గాయాలై ఇల్లు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం …

జనం సాక్షి 18 Nov 2025 11:49 am

మారేడుమిల్లిలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు అగ్రనేత మృతి

మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా, ఆయన భార్య రాజీ, అనుచరులు ఉన్నారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా అలియాస్ సంతోష్‌పై రూ.6 కోట్ల వరకు పలు రాష్ట్రాలు రికార్డు ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామంలో హిడ్మా జన్మించారు. బస్తర్ ప్రాంతంలో దళంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యారు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ పని చేశారు. కాగా, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతుందని ఎపి డిజిపి హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిన నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలోనూ ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఎర్రబోరు ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.

మన తెలంగాణ 18 Nov 2025 11:49 am

Vikarabad |అనుమానాస్పద స్థితిలో..

Vikarabad | అనుమానాస్పద స్థితిలో.. తాండూరు పట్టణంలో ఘటన Vikarabad | తాండూరు,

ప్రభ న్యూస్ 18 Nov 2025 11:48 am

Srinivasa Mangapuram Shooting Updates

Talented director Ajay Bhupathi is all set to launch Ghattamaneni youngster Jaya Krishna Ghattamaneni and the film is a mass entertainer and it is titled Srinivasa Mangapuram. The movie will not have any official launch and the shooting formalities will kickstart in Madhya Pradesh from November 21st. A short schedule will conclude the shoot after […] The post Srinivasa Mangapuram Shooting Updates appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 11:47 am

Formers |పారదర్శక పంపిణి..

Formers | పారదర్శక పంపిణి.. Formers, మహబూబాబాద్, ఆంధ్రప్రభ : యాసంగి సాగు

ప్రభ న్యూస్ 18 Nov 2025 11:46 am

ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక పురోగతి..

కారు బాంబు తయారు చేసిన నిందితుడి అరెస్ట్ కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్ వాని అరెస్ట్అనంతనాగ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో కీలక పురోగతి సాధించింది. ఈ కేసుకు సంబంధించి కారు బాంబును తయారు చేసిన కీలక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. అనంతనాగ్‌లో జసీర్ బిలాల్ వాని అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ […] The post ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక పురోగతి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Nov 2025 11:45 am

Hyderabad |నగరంలో ఐటీ సోదాలు…

Hyderabad | నగరంలో ఐటీ సోదాలు… పిస్తా హౌస్​, షా గౌస్, మెహిఫిల్‌​

ప్రభ న్యూస్ 18 Nov 2025 11:30 am

ఇంటి భోజనం కావాలి : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:29 am

నేడు బీహార్ శాసనసభ పక్ష సమావేశం

నేడు బిహార్‌ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:24 am

Harish Rao : నేడు వరంగల్ కు హరీష్ రావు

నేడు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో హరీష్‌రావు పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:20 am

వెండితెరకు పైరసీ చీడ

పైరసీ పెనుభూతంగా మారి భారతీయ సినీ పరిశ్రమను కబళిస్తోంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలాది మంది టెక్నీషియన్లతో కొన్ని నెలలపాటు తీసే సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు మూడు గంటల్లోనే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతోంది. హాలీవుడ్ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తదితర పేర్లతో పిలుచుకునే భారతీయ సినీ పరిశ్రమే ప్రపంచంలో అతి పెద్దది. ఇక్కడ రూపొందిస్తున్న సినిమాలు అమెరికా, జర్మనీ, చైనా, జపాన్ వంటి దేశాల్లో అమోఘమైన ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అయితే, పైరసీ మహమ్మారి కారణంగా భారతీయ చిత్ర పరిశ్రమకు ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఎర్నెస్ట్-యంగ్ సంస్థలు ఆ మధ్య సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయ సినీ పరిశ్రమకు పైరసీ కారణంగా 2023వ సంవత్సరంలో ఒనగూడిన నష్టం అక్షరాలా 22,400 కోట్ల రూపాయలని తేలింది. ఇటీవల ఓ భారీ తెలుగు చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే ఆర్‌టిసి బస్సులో ప్రసారమైన సంఘటన పైరసీ పెనుభూతం గ్రామీణ స్థాయికి సైతం ఎంతలా పాకిందో తెలియజెప్పడానికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత కొన్ని నెలల్లో అనేకమంది పైరసీదారుల ఆటకట్టించారు.అందులో చెప్పుకోదగినది తాజాగా ఐ బొమ్మ పేరిట సాగుతున్న పైరసీదారుణ్ని కటకటాల వెనక్కి నెట్టడం. కరేబియన్ దీవుల్లో తిష్టవేసుకు కూర్చుని, వచ్చిన సినిమాను వచ్చినట్లుగా పైరసీ చేసి, ఆన్‌లైన్‌లో పెడుతున్న ఐ బొమ్మ నిర్వాహకుడు విద్యాధికుడు. ఇంజినీరింగ్, ఎంబిఎ పట్టాలు తీసుకుని, రెండు కంపెనీలకు సిఇఒగా పనిచేసిన ఈ ప్రబుద్ధుడు ఈజీ మనీకి ఆశపడి, సినిమాల పైరసీకి శ్రీకారం చుట్టడం ఆశ్చర్యం గొలిపే విషయం. వందకు పైగా డొమైన్లతో, ప్రాక్సీ సర్వర్ల ద్వారా వేలాది సినిమాలను ఇతను పైరసీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఔపోసన పట్టిన ఇలాంటివారు తమ తెలివితేటలను అక్రమార్జనకు వినియోగిస్తున్నారు. నిర్మాతలు లేదా పంపిణీదారులనుంచి థియేటర్లకు చేరే సినిమా ‘కీ’ని బగ్ హంటింగ్, బర్ఫ్ స్యూట్ వంటి టెక్నాలజీల సాయంతో కాజేస్తున్నట్లు ఆ మధ్య బీహార్ కు చెందిన ఓ పైరసీదారు వెల్లడించడం ఐటి నిపుణులను సైతం ఆశ్చర్యానికి లోను చేసింది. పైరసీదారులకు మూడేళ్ల కారాగారం, సినిమా నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానా విధించేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించినా పైరసీదారులకు ముకుతాడు పడకపోవడానికి కారణం.. విదేశాలనుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారతీయ చట్టాలకు దొరకకుండా తప్పించుకుంటూ ఉండటమే. ‘మమ్మల్ని మీరేం చేయలేరు’ అంటూ ఐ బొమ్మ నిర్వాహకుడు అంత ధైర్యంగా మన పోలీసులకు సవాల్ విసరడం వెనుక విదేశాలలో ఉన్న తనను ఏమీ చేయలేరనే ధైర్యమే కారణం. అతను హైదరాబాద్‌కు రాకపోయి ఉంటే, మన పోలీసులు పట్టుకోగలిగేవారేనా అనేది ప్రశ్నార్థకం. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాల మధ్య సయోధ్య కొరవడటం వల్లే ఇలాంటి పైరసీదారులు పేట్రేగిపోతున్నారు. తమ వెబ్‌సైట్లకు గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా వచ్చే ప్రకటనలే వీరికి కాసులు కురిపిస్తున్నాయి. ఈ వెబ్‌సైట్లలో సినిమాలు చూస్తున్న అమాయక జనం, ఇలాంటి యాప్‌ల ప్రభావానికి లోనవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలడం మరింత ఆందోళన కలిగించే అంశం. ఒకరిద్దరి అరెస్టులతో పైరసీ పెనుభూతం మటుమాయమవుతుందని భావించడం హాస్యాస్పదం. పైరసీ సినిమాలకు ప్రేక్షకాదరణ ఎందుకుంటోందని సినీ పరిశ్రమ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయమిది. ఐ బొమ్మ వెబ్‌సైట్‌లో నెలకు 35 లక్షలమంది పైరసీ సినిమాలు చూస్తున్నారంటే అందుకు కారణమేమిటి? పేదవాడికి అందుబాటులో ఉండే వినోద సాధనం సినిమా. ప్రస్తుత పరిస్థితుల్లో అది అందని ద్రాక్షగా మారుతోంది. రిలీజైన రోజే సినిమా చూడాలంటే నలుగురు సభ్యులుగల కుటుంబం పదిహేను వందలనుంచి రెండువేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక థియేటర్‌లో తినుబండారాల ధరల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పైరసీని అరికట్టడం గురించి తలలుబద్దలు కొట్టుకుంటున్న సినీపెద్దలు చిత్ర నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడంతోపాటు, టికెట్ రేట్లు సగటు ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచితే సెల్ ఫోన్‌లో పైరసీ సినిమా చూసే బదులు సగటు మనిషి వెండితెరపై సలక్షణంగా సిసలైన సినిమానే చూస్తాడనడంలో సందేహం అక్కర్లేదు. 

మన తెలంగాణ 18 Nov 2025 11:16 am

Breaking : మోస్ట్ వాంటెండ్ మావోయిస్టు హిడ్మా మృతి?

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందారని చెబుతున్నారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 11:15 am

Nayanthara reunites with NBK for a huge historical epic

God of Masses Nandamuri Balakrishna is on a massive success streak with back to back four blockbusters. He joined hands with his Veera Simha Reddy director, Gopichand Malineni for his upcoming biggie, an ambitious historical epic, NBK111. Now, the team has announced the casting of leading lady, Nayanthara. On the occasion of her birthday, the […] The post Nayanthara reunites with NBK for a huge historical epic appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 11:04 am

Prajavani |ఫిర్యాదు పై విచారణ..

Prajavani | ఫిర్యాదు పై విచారణ.. Prajavani, బిక్కనూర్, ఆంధ్రప్రభ : ప్రజావాణిలో

ప్రభ న్యూస్ 18 Nov 2025 11:01 am

HYD |రోడ్లపైనే సిట్టింగ్‌…..

HYD | రోడ్లపైనే సిట్టింగ్‌….. అమీర్‌పేట్‌, (ఆంధ్రప్రభ) : నగరంలోని పలు వైన్స్‌ల

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:58 am

హనుమంతుడిపై కామెంట్స్.. రాజమౌళిపై కేసు నమోదు

దిగ్గజ దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో ఆయన తాజా చిత్రం టైటిల్ ప్రకటన ఈవెంట్‌ ఈ నెల 15వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో టైటిల్ ప్రకటనతో పాటు చిత్రానికి సంబధించిన చిన్న గ్లింప్స్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టాయి. రాజమౌళి ఈ ఈవెంట్‌లో హనుమంతుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉణ్నాయని.. రాష్ట్రీయ వానర సేన సభ్యులు ఫిర్యాదు చేశారు. మరి ఈ కేసుపై పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇక సినిమా విషయానికొస్తే.. ‘#SSMB29’ అనే టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తున్నారు. ‘కుంభ’ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకు మించి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ బయటకు రాలేదు.

మన తెలంగాణ 18 Nov 2025 10:55 am

Makhtal |డిసెంబర్ 6న కోర్టు ప్రారంభోత్సవం

Makhtal | డిసెంబర్ 6న కోర్టు ప్రారంభోత్సవం Makhtal | మక్తల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:49 am

Encounter : ఆరుగురు మావోయిస్టుల హతం

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు

తెలుగు పోస్ట్ 18 Nov 2025 10:45 am

Chandrababu |అన్నదాత సుఖీభవ..

Chandrababu | అన్నదాత సుఖీభవ.. Chandrababu, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : రబీ

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:39 am

iBomma Ravi: How was he Traced?

Immadi Ravi alias iBomma Ravi was finally caught and he is currently in the custody of Cybercrime cops of Hyderabad. The investigation is on and Ravi has revealed several facts about his journey. There are speculations that Ravi’s wife has passed the information about him reaching Hyderabad and this news is untrue. The Hyderabad cops […] The post iBomma Ravi: How was he Traced? appeared first on Telugu360 .

తెలుగు 360 18 Nov 2025 10:37 am

ప్రతిపక్షాలకు ‘బీహార్’ పాఠాలు

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఓ రాష్ట్రానికి సంబంధించిన ఫలితం మాత్రమే కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ఇది రాజకీయపరంగా మొదటి పెద్ద షాక్. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, ఇతర రాష్ట్రాలలో జరగనున్న కీలకమైన ఎన్నికలకు ముందు ఎన్‌డిఎ కూటమి మనోధైర్యాన్ని పెంచే తీర్పు. ఎన్నికల ఫలితాలు.. సంఖ్యలే సుస్పష్టం చేశాయి. బిజెపి, జెడి(యు), ఎల్‌జెపి (రామ్ విలాస్) నేతృ-త్వంలో ఎన్‌డిఎ, బీహార్‌లోని 243 సీట్లలో దాదాపు 202 సీట్లు అంటే.. మూడింట రెండు వంతులకు పైగా సీట్లు గెలిచింది. బిజెపి ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. నితీశ్ కుమార్ తన సత్తా చాటి రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని స్థానాన్ని నిలుపుకున్నాడు. కాంగ్రెస్, ఆర్‌జెడి, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ లేదా ఇండియా కూటమి చిన్నగా కుంచించుకుపోయింది. కనీసం 40 స్థానాలు కూడా దాటలేక చతికిలబడింది. ఈ ఎన్నికల వ్యవస్థను తీవ్రంగా విమర్శించిన వారిలో ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ ఒకరు. పోలింగ్‌కు చాలా ముందుగానే, బీహార్‌లో ఓటర్లజాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (సర్) దాదాపు 47 లక్షల మందిని, ముఖ్యంగా 16 లక్షల మంది మహిళలను తొలగించిందని, లింగ నిష్పత్తిని దెబ్బతీసిందని, ఓటు హక్కు కోల్పోవడంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తిందని యోగేంద్ర యాదవ్ సుప్రీం కోర్టును హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యానాలు, ఇంటర్వ్యూలలో ఆయన మూడు అంశాలను ప్రస్తావించారు. 1, ఎన్‌డిఎకు గల నిర్మాణాత్మక ప్రయోజనం ప్రస్తుతం ఎన్‌డిఎ గతంలో కంటే విస్తృతమై సామాజిక పరంగా చక్కటి సంకీర్ణాన్ని కలిగి ఉంది. అగ్రకులాలు, ఒబిసిల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎన్‌డిఎ వైపే ఉన్నారు. యాదవులు, ముస్లింలు ఆర్‌జెడికి సాంప్రదాయ పునాదిగా ఉన్నా, వామపక్షాలు వెంట ఉన్నా, ప్రతిపక్ష కూటమి తన పరిధిని విస్తరించుకోలేపోయింది. 2. రాజకీయ సాంకేతికతతో ఓటర్ల జాబితా సవరణ యాదవ్, ఇతర కార్యకర్తలు సర్ ను జాబితా ప్రక్షాళనగా కాకుండా, ముస్లింలు, మహిళలను ప్రభావితం చేసేందుకు చేపట్టిన ప్రక్రియగా చూశారు. ప్రతిపక్షం వైపు మొగ్గుచూపే అంశాలను పట్టించుకోలేదు. 3. సంస్థాగతమైన అసమానతలు ఎన్‌డిఎకు చెందిన బూత్ స్థాయి యంత్రాంగం, ఐటి మద్దతులో సాగిన ప్రచారం, సందేశాలు పంపడంలో అనుసరించిన క్రమశిక్షణ ఇండియా కూటమి ప్రయత్నాలు కచ్చితంగా గండికొట్టాయి. ఈ ఎన్నికలలో ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఛత్ పండుగ సమయం కావడంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఓటు వేయడానికి తిరిగి వచ్చారు. అనేక నియోజకవర్గాలలో రికార్డుస్థాయి ఓటింగ్ నమోదు కావడానికి వారు తిరిగి రావడమే కారణమని వ్యాఖ్యాతలు గమనించారు. ఏళ్లుగా వలసలు బీహార్ దుస్థితికి అద్దంగా నిలిచాయి. 2025 లో వలసదారుల ఆలోచన మారింది. వారు కుటుంబాలను కలవడానికే కాక, రాజకీయ సృ్పహతో ఓట్లు వేసేందుకు తిరిగి వస్తున్నారు. ఇంతకీ వారు ఎవరికి ఓటు వేసి ఉంటారన్నడే మిలియన్ డాలర్ల ప్రశ్న. బిజెపి పాలిత అసోం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కొద్ది ఏళ్లుగా ఒకే మాట అంటున్నారు. రాహుల్ గాంధీ ఎంత ఎక్కువ ప్రచారం చేస్తే, బిజెపి ఓట్లు అంత ఎక్కువ పెరుగుతాయి అని. అసోంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్పారు. రాహుల్ గాంధీ ఎన్నికలకు సంబంధించినంత వరకూ గుదిబండగా మారారని అంటున్నారు. బీహార్ ఫలితం చూస్తే ఇది పాక్షిక సత్యం కూడా. ఈ మధ్య అనేక రాష్ట్రాల ఎన్నికలలో హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, ఇప్పుడు బీహార్‌లలో రాహుల్ భారీగా ప్రచారం చేసిన నియోజకవర్గాలలో కాంగ్రెస్‌కు లేదా ఇండియా బ్లాక్‌కు తగిన ఫలితాలు లభించలేదన్నది నిజం. అయితే బీహార్‌లో ఎన్‌డిఎ భారీ విజయానికి రాహుల్ గాంధీకి ఆపాదించడం సులభం. కానీ, ఆ విజయానికి కారణం, శాంతిభద్రతలు, మౌలిక సదుపాయాలపై నితీశ్ కుమార్ ఆలోచన, స్థానికంగా ఆయనపై ఉన్న నమ్మకం, సంక్షేమ పథకాల ద్వారా మహిళల్లో మోడీకి ఉన్న ఆకర్షణ, అటు కులాల సెంటిమెంట్‌ను, ఇటు సంక్షేమ పథకాలను సమతూకం చేస్తూ ఎన్నికల వ్యూహంపై ఎన్‌డిఎ ఆధారపడి ఉంది. బలమైన నాయకత్వం లోపం తటస్థ ఓటర్లకు ఉన్న ఏకైక ప్రశ్న. రాహులా, మోడీయా అని కాదు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రతి రాష్ట్రంలోనూ స్థిరమైన, బలమైన నాయకత్వాన్ని అందించగలవా అన్నదే. బీహార్‌లో నితీశ్ కుమార్‌కు ప్రత్యామ్నాయంగా బలమైన నాయకత్వం అందించలేమని వారే నిరూపించుకున్నారు. విశ్లేషాత్మకంగా చూస్తే బిజెపి విజయాలకు రాహుల్ అసమర్థత కారణం కాదు. ప్రతిపక్షాల అస్తవ్యస్త పరిస్థితి. అధికార పార్టీ క్రమశిక్షణ అసలు కారణం. ముందుకు సాగాలంటే.. ప్రతిపక్షాలు వ్యూహాలను సమీక్షించుకోవాలి. బీహార్ ఓటమి ప్రతిపక్షాలకు ఓ గుణపాఠం. బిజెపి వ్యతిరేక భావన, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తాయని, ఎన్‌డిఎను చిత్తుగా ఓడిస్తాయన్న భ్రమలు మానుకోవాలి. వారి ఆలోచన మారాలి. వ్యూహాలను తిరిగి సమీక్షించుకోవాలి. పలు రాష్ట్రాల ఎన్నికలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉంది. ప్రత్యేక వ్యూహ రచనకు పూనుకోవాలి. అన్ని రాష్ట్రాలలోనూ ఒకే మూస ధోరణి పనిచేయదు. ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని తిరిగి కల్పించాలి ప్రతిపక్షాలు ఎన్నికల సమగ్రతను చట్టపరమైన సాంకేతిక సమస్యగా కాక, ప్రధాన రాజకీయ సమస్యగా పరిగణించాలి. ఓడిపోయినప్పుడు అభ్యంతరాలను వ్యక్తం చేయడం కాకుండా, ఓటర్ల జాబితాలో తొలగింపులు, తప్పిపోయిన ఓటర్లు బూత్‌స్థాయి అవకతవకలను క్రమబద్ధంగా నమోదు చేయడంతోపాటు, ఓటర్ల జాబీతాలో వారి పేర్లను తనిఖీ చేసి పునరుద్ధరించడానికి పౌరులకు సహాయపడే విధంగా గ్రూస్ రూట్ ప్రచారాలు చేపట్టాలి. ఎన్నికల కమిషనర్ల నియామకం, ఇసి జవాబుదారీతనంలో సంస్కరణల కోసం ఓ స్పష్టమైన జాతీయ స్థాయి ప్రచారం సాగించాలి. మేం గెలిచినప్పుడు మాత్రమే ఇవిఎంలను గౌరవిస్తాం అన్న ధోరణికు స్వస్తి చెప్పాలి. కేడర్ కేంద్రీకృత రాజకీయాలకు మారాలి బిజెపి విజయానికి కారణం మోడీయో, నితీశ్ కుమారో, బిశ్వశర్మనో కాదు. బూత్ స్థాయి వ్యూహాన్ని అమలు చేయగల లక్షలాది మంది కార్యకర్తలు కూడా. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో హడావుడి చేయడం కాకుండా ఎన్నికల సీజన్‌కు మించి స్పష్టమైన కేడర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా యువత, మహిళలు, వలసదారులతో బలమైన కేడర్ ఏర్పాటు చేసుకోవాలి. బిజెపికి దీటుగా దూకుడుగా డిజిటల్ సాధనాలను వాడుకోండి. పారదర్శకంగా, సమస్యల పరిష్కారానికి తోవచూపే సందేశాలతో ఆకట్టుకోండి. ఒకప్పుడు అగ్రవర్ణాలకే పరిమితమైన బిజెపి యాదవేతర ఒబిసిలు, దళితులు, మహిళా లబ్ధిదారులతోపాటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకుని తన కూటమిని విసృ్తతం చేసుకుంది. ప్రతిపక్ష మండల్ ఫార్ములాకే పరిమితం కాకుండా, సామాజిక న్యాయంపై మొగ్గు చూపాలి. ఉద్యోగాలు, సామాజిక భద్రత, ఆరోగ్యం, విద్య వంటి స్పష్టమైన ఆర్థిక ఎజెండాతో ఆకట్టుకోవాలి. ఎన్‌డిఎ నుంచి ప్రస్తుతం సంక్షేమం, గుర్తింపు మాత్రమే పొందుతున్న అసంఘటిత కార్మికులు, వలసదారులు, యువతను ఈవ్యూహం ఆకర్షిస్తుంది. నితీశ్ కుమార్ స్థానిక ఇమేజ్, మోడీ జాతీయ స్థాయి బ్రాండ్ బీహార్‌లో ఓ అపూర్వ విజయాన్ని అందించాయి. ప్రతిపక్షాలకు సంబంధించినంతవరకూ బెంగాల్‌లో మమతా బెనర్జీయే కీలకమైన నేతగా కొనసాగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఆమెను బలహీనపరచాలనుకుంటున్నారా లేక విభేదాలు మరచి ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నారా అన్నది నిర్ణయించుకోవాలి. అసోంలో తరుణ్ గొగోయ్ తర్వాత ఓ శూన్యత ఏర్పడింది. సాంసృ్కతిక రంగంలో జుబీన్ లాగ ప్రతిపక్షంలో ఏ నాయకుడికీ అంతటి గౌరవం లేదు. తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్ అసోంలో, జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదుగుతున్నా, విద్యార్థి ఉద్యమాలు, పౌరసమాజం, చిన్న పార్టీలను ఏకంచేసి, ప్రాంతీయ నాయకుల రెండో శ్రేణి నిర్మాణం చాలా అవసరం. కేరళలో ఇప్పటికే పినరయి విజయన్, శశిథరూర్ వంటి ప్రాంతీయ నాయకులు ఉన్నారు. ఇండియా కూటమి జాతీయ స్థాయిలో విస్తరించాలంటే మరింత సమన్వయం అవసరం. నైతిక ఆగ్రహం, సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడం లేదా చివరిక్షణంలో సీట్ల సద్దుబాటు వల్ల ఎన్‌డిఎను ఓడించలేమన్నది ప్రతిపక్షాలకు బీహార్ నేర్పిన పాఠం. సంస్థాగతంగా బలపడడం, తెలివిగా సంకీర్ణాలు ఏర్పాటు, న్యాయం, అభివృద్ధి అజెండాతో ముందుకు సాగితేనే ప్రతిపక్షాలకు, ఇండియా కూటమికి భవిష్యత్తు.  - గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

మన తెలంగాణ 18 Nov 2025 10:33 am

Kamareddy |ఇంట్లో చోరీ…

Kamareddy | ఇంట్లో చోరీ… బంగారం, వెండి, నగదు అపహరణ Kamareddy |

ప్రభ న్యూస్ 18 Nov 2025 10:33 am