రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలపై అంచనాలు రోజురోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయగలవని ఒక క్లారిటీ
కరోనా మహమ్మారి కాలంలో క్షీణించిన పసిడి దిగుమతులు క్రమంగా కోలుకుంటున్నాయి. తాజాగా దాదాపు రెండేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద కన్స్యూమర్ భారత్. 2021 మొదటి మూడు నెల
కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్ను చూపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాంతో కలిసి ‘సర్కారు వ
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎలాంటి హీరోలైనా సరే ఫిట్నెస్ తోనే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నారు. సినిమా సినిమాకు సరికొత్తగా కనిపిస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఫ
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. పేరును నందమూరి తారక రామారావు మనవడే అయినా.. వారసత్వం కంటే ముందుగా తన టాలెంట్తోనే గుర్తింపును అం
క్రిప్టోకరెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా బుధవారం (ఏప్రిల్ 14) రోజున మొదటిసారి 64,000 డాలర్ల మార్కును క్రాస్ చేసింది. మార్చి నెలలో 61వేల డాలర్లను క్రాస్ చేసి ఆల
తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ పేరు మారుమ్రోగిపోతోన్న విషయం తెలిసిందే. దీనికి కారణం దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన నటించిన ‘వకీల్ సాబ్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ర
దేశంలో కరోనా మహమ్మారి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా లాక్ డౌన్ అవకాశాలు కొట్టి పారేయలేమని కొంతమంది ఆందోళన చె
సినీ నటిగా తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఆ మధ్య రాజకీయాల్లో బిజీగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోవడంతో కొన్నాళ్ళు అటు వైపు
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంటున్నారు. తద్వారా ఫుల్ పాపులర్ అవడంతో పాటు ఎనలేని క్రేజ్ను అందుకుంటున్నారు. దీంతో సినిమాల్లో నటించ
బాలీవుడ్ నటి మలైకా అరోరా మరోసారి సోషల్ మీడియాను వేడెక్కించింది. చేతికి ఉంగరం ధరించిన ఈ బ్యూటీ ఎంగేజ్మెంట్ జరిగిందా అనే విధంగా భారీ రూమర్లకు తెరలేపింది. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్ మీడి
అమెరికా డాలర్ మారకంతో మంగళవారం రూపాయి 9 నెలల కనిష్టం రూ.75.4కు పడిపోయింది. గత మూడు వారాల కాలంలో ఇది 4.2 శాతం మేర క్షీణించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఇంత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎలాంటి సినిమాలతో రెడీ అవుతున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసింద
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా మొన్న శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉగాది పండుగ రోజు కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఒకరకంగా కలెక్షన్స్
గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో మారుతీకి చెందిన స్విఫ్ట్ మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు మారుతీ సుజుకీ మంగళవారం వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో బాలెనో, వ్యాగన్ఆర్,
దాదాపు మూడు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు మెగా బ్రదర్ నాగబాబు. చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తిం
స్టార్ దర్శకుడు కొరటాల శివ మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జనతా గ్యారెంజ్ సినిమా అనంతరం అంతకు మించి అనేలా మరో పాన్ ఇండియా సినిమాకు ప
నరసింహ నందమూరి బాలకృష్ణ కు చాలా సంవత్సరాలుగా సరైన హిట్ పడలేదు. చివరిగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి అనే హిస్టారికల్ సబ్జెక్ట్ చేసి హిట్ కొట్టిన బాలకృష్ణ ఆ తర్వాత దాదాపు మూడు
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ఒరవడి సృష్టించిన తమిళ దర్శకుడు శంకర్ షణ్ముగం మరొక బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఆయన ఎలాంటి సినిమా చేసినా కూడా భాషతో సంబంధం లేకుండా అభిమానులను ఎంతగానో ఆకట్ట
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2018లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన జీరో మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా
కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి ధరలు భారీగా ఎగిశాయి. వ్యాక్సీన్ రాక నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గి భారీగా పడిపోయాయి. ఓ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో 2072 డాలర్లకు ఎగిసిన గోల్డ్ ఫ్యూచర్ ఇప
ఇండియన్ టాప్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన ప్రకాష్ రాజ్ కేవలం నటుడిగానే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా నలుగురికి సహాయం చేస్తుంటారు. అధికార ప్రభుత్వం ఎలాంటి పొరపాట
సింగర్ హేమచంద్ర డబ్బింగ్ చెబితే ఎంత క్లాస్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విలన్స్ అందులోనూ స్టైలీష్ విలన్స్కు హేమచంద్ర చెప్పే డబ్బింగ్ అదిరిపోతుంది. ధృవ సినిమాలో అరవింద్ స్వ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ మొత్తానికి కూల్ గా మొదలైంది. ప్రతిసారి ఆట పాటలతో అంగరంగ వైభవంగా మొదలయ్యే ఈ ఇండియన్ లీగ్ ఈ సారి కరోనా కారణంగా హడావుడి లేకుండా స్టార్ట్ అయ్యింది. ఇక 5వ మ్యాచ
పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాలతో జరిగిన పరిచయం కంటే పవన్ కళ్యాణ్ వ్యవహారంతోనే తెలుగు ఆడియెన్స్కు దగ్గరైంది. కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో పూనమ్ కౌర్ వ
ప్రయివేటురంగ కొటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే హోమ్ లోన్ వడ్డీ రేట్లను పరిమిత కాలంలో భారీగా తగ్గించిన ఈ బ్యాంకు దానిని మరికొంతకాలం కొనసాగిస్తున్నట్లు ప్
బంగారం హాల్మార్కింగ్ తప్పనిసరి నిబంధనలను జూన్ 1వ తేదీ నుండి అమలులోకి తేనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది ఐచ్ఛికం. అయితే జూన్ 1వ తేదీ నుండి తప్పనిసరి కానుంది. ఇప్
దక్షిణాదిన క్యాస్టింగ్ కౌచ్ మీటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చింది సింగర్ చిన్మయి. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనను చిన్నతనంలో ల
హైపర్ ఆది గురించి పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ అలా జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెండితెరపైనా నవ్వులు పూయించ
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఇటీవల పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. బండ్ల గణేష్
తెలుగు, కన్నడ చిత్రాలతో విశేషంగా ఆకట్టుకొన్న హీరోయిన్ రక్షిత పెళ్లి తర్వాత అనూహ్యంగా సినీ పరిశ్రమకు దూరమయ్యారు. పూరీ జగన్నాథ్ లాంటి దర్శకుడితో కలిసి చేసిన ఇడియెట్ సినిమాతో టాలీవుడ్ల
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత కొద్దికాలంగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆర్జీవి ప్రస్తుతం దెయ్యం అనే మూవీతో సిద్దమయ
దేశం గర్వించదగిన నటి ఎవరైనా ఉన్నారంటే ఠక్కున గుర్తొచ్చేది రేఖ. అందం, అభినయంతో ఆకట్టుకొన్న ఈ నటి జీవితంలో హ్యాపీ మూమెంట్స్తోపాటు బ్రేకప్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే అమితాబ్తో బ్రేకప
ఇలియానాకు వెండితెర మీద అవకాశాలు రాకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది. తెరపై సరైన సక్సెస్లు కొట్టలేకపోతోన్నా కూడా ఫాలోయింగ్ విషయంలో మాత్రం ఇలియానా అంత
అల్లు ఫ్యామిలీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అల్లు పిల్లల అల్లరి, బన్నీ పర్సనల్ సీక్రెట్స్ గురించి అల్లు స్నేహా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ప్రతీ రో
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. కరోనా, లాక్ డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను నమోదుచేసిన మార్కెట్లు నేడు కాస్త రికవరీ అయ్యాయి. ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్
రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె చేసే పోస్టుల్లో ఎక్కువగా తన పిల్లల గురించే చెబుతూ ఉంటుంది. అకీరా నందన్, ఆద్యల గురించి రేణూ దేశాయ్ చేసే పోస్ట్ల
బాలీవుడ్లో అమీర్ ఖాన్ కూతురు అనే హోదా తప్పా ఎలాంటి హోదా లేని ఇరా ఖాన్ సెలబ్రిటీగా మాత్రం హంగామా చేస్తున్నది. గత కొద్ది నెలలుగా ప్రియుడితో కలిసి మితీ మీరిన సరసాలు, రొమాంటిక్ మూమెంట్స్
సమంత నాగ చైతన్య ఇంట్లో ఎలా ఉంటారో అందరికీ తెలియకపోవచ్చు గానీ సోషల్ మీడియాలో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియానే ప్రపంచంగా తెగ రచ్చ చేస్తుంటుంది సమంత. తన ప్రపంచం ఏదో తానే అన్నట్
తమిళ ఇళయ దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన సర్కార్ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్తో దర్బార్ చిత్రం మరో విజయాన్ని తన ఖ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం టాలీవుడ్లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. వారాంతం తర్వాత, కరోనావైరస్ పరిస్థితుల్లో కూడ ది బెస్ట్ కలెక్షన్లను నమోదు చేసింది. దీంతో 10
బుట్టబొమ్మ పూజా హెగ్డే అతి తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుంది. మరీ ధారాళంగా తెలుగు మాట్లాడకపోయినా అతి తక్కువ సమయంలోనే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగింది. అలా పూజా హెగ్డే తెలుగు మాట
ఫిబ్రవరి 2021లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) 3.6 శాతం క్షీణించింది. తయారీ రంగంలో 3.7 శాతం, మైనింగ్లో 5.5 శాతం చొప్పున ఉత్పత్తి తగ్గినట్లు NSO డేటా వెల్లడిస్తోంది. అయితే విద్యుత్ రంగంలో ఉత్పత్త
గుత్తా జ్వాలా విష్ణు విశాల్ ప్రేమ కహాని ముగిసి పెళ్లి బంధానికి అడుగులు పడుతున్నాయి. ఇన్నాళ్లూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి విషయంలో దోబూచులాటలు ఆడిన ఈ జంట మొత్తానికి నోరు విప్పింది. ఇద్
శ్రీను వైట్ల ఒకప్పుడు హిట్ల మీద హిట్లు ఇచ్చాడు. అదే శ్రీను వైట్ల గత కొన్నేళ్లుగా డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నారు. వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీను వైట్ల ఈ సారి ఎలాగైన హిట్ క
అమెరికా స్టాక్ ఎక్స్చేంజీ ఎస్ అండ్ పీ డౌజోన్స్ భారత్కు చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్కు భారీ షాక్ ఇచ్చింది. మయన్మార్ మిలిటరీతో బిజినెస్ సంబంధాలు ఉన్నాయని క
వినియోగదారుల ధరల సూచీ (CPI) రిటైల్ ద్రవ్యోల్భణం మరోసారి పెరిగింది. మార్చి నెలకు సంబంధించి సీపీఐ 5.52 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి నెలలో నమోదైన 5.03 శాతం కంటే ఇది ఎక్కువ. ఈ మేరకు కేంద్ర గణాంకాల కా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తానికి వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. 100కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఒక రీమేక్ సినిమాతోనే ఈ రేంజ్ లో సెన్
2021 మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఏకైక హీరో మాస్ మహారాజా రవితేజ. క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా కర
వకీల్ సాబ్ సినిమాపై రకరకాల దుష్ర్పచారాలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఈ సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ దిల్ రాజ్ వీడియోను రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. ఈ సం
మైత్రీ మూవీస్ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్వకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. గతేడాది వదిలిన మోషన్ పోస్టర్ ఓ రేంజ్లో వర్కవుట్ అయింది. తమన్ ఇచ్
ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ 19 సెకండ్ వేవ్ భారీ స్థాయిలో వ్యాపిస్తోంది. రెగ్యులర్ లైఫ్ లో కామన్ గా మారిందని అనుకున్నప్పటికి కోవిడ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. భారీ స్థాయిలో కేసులు నమోదవు
వ్యాక్సీన్ వేయించుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. వివిధ ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు ఈ ఆఫర్ అందిస్తున్నాయి. సాధారణ కస్టమర్లకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఆడే పరాచకాల గురించి అందరికీ తెలిసిందే. తనపై వచ్చే ట్రోలింగ్స్కు నాగబాబు ఇచ్చే కౌంటర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో నాగబాబు కాంట్రవర్సీకి
దేశంలోనే కాకుండా విదేశాల్లోని పరిస్థితులను బేరిజు వేసుకొంటూ నిత్యం సోషల్ మీడియాలో చెలరేగిపోయే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన చేతివాటం ప్రదర్శించారు. తాజాగా దేశంలో జరుగుత
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆయన వారసులకు సంబంధించిన ఫొటోస్ కూడా నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా పవన
ఉగాది సందర్భంగా కొత్త సినిమాల హడావుడి మొదలైంది. కరోనా కారణంగా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నప్పటికి సినిమా అప్డేట్స్ మాత్రం అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. రానున్న రోజుల్లో పెద
ఆంధ్రప్రదేశ్లో వకీల్ సాబ్ సినిమా టికెట్ల రేట్లు పెంపు వ్యవహారం, బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ ప్రీమియర్లపై సర్కార్ ఆంక్షల వివాదం ప్రభావం మిగితా సినిమాలపై ప్రత్యక్షంగా పడుతున్నట్టు కనిపిస
ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రముఖ స్పీచ్ రికగ్నిషన్ సాఫ్టువేర్ ప్రోడక్ట్స్ సంస్థ న్యూఆన్స్ కమ్యూనికేషన్స్ ఇంక్ను కొనుగోలు చేసింది. న్యూఆన్స్ కోసం మైక్రోసాఫ్ట్ 1970 కోట్ల డాలర్లన
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణలో కోపం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంటుందని చాలా మంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన
బాలీవుడ్లో ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్, ఆయేషా ష్రాఫ్ దంపతుల కూతురు కృష్ణ ష్రాఫ్ అందాల ఆరబోత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అక్కర్లేదు. పలు సందర్భాల్లో బీచుల వెంట విహారయాత్ర చేస్తూ బిక
టాలీవుడ్ ఇండస్ట్రీని ప్రపంచం ముందు నిలబెట్టిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా వరల్డ్ వైడ్ గా పవర్ఫుల్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ రానా
ఆర్టీజీఎస్ అలర్ట్! మూడో ఆదివారం (ఏప్రిల్ 18) రోజున RTGS సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. అయితే NEFT సేవల్లో మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చ
బిగ్ బడ్జెట్ సినిమాల విషయంలో ఎంత ప్లాన్ చేసినా కూడా అనుకున్న సమయానికి ఏ పనులు కూడా పూర్తవ్వవు. సినిమాను ఎంత గ్రాండ్ గా లాంచ్ చేసినా కూడా అది పూర్తయ్యే వరకు నమ్మకం ఉండదు. ఇక ఎన్టీఆర్ త్రి
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో అనంతరం వెండితెరకు చా గ్యాప్ ఇచ్చాడు. దీంతో అభిమానులు అతని కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం వీలైనంత త్వరగా రావాలని అనుకున్నప్పటిక
బంగారం ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. అయినప్పటికీ ఫ్యూచర్ గోల్డ్ రూ.46,000కు పైనే ఉంది. వెండి ధరలు భారీగానే క్షీణించాయి. దాదాపు రూ.800 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాల
తెలుగు సినీ పరిశ్రమను కరోనావైరస్ వెంటాడుతున్నది. గత కొద్ది రోజులుగా నిర్మాత అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నివేదా థామస్తోపాటు పలువురు సినీ ప్రముఖులకు కరోనావైరస్ పాజిటివ్ అన
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4తో మంచి క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్స్ లలో అఖిల్ సార్ధక్ ఒకరు. మొదట్లో ఈ యాక్టర్ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కేవలం కొన్ని సీరియల్స్ లలో అక్కడక్కడా కనిపిస్తూ వ
రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు అసలు మొత్తం 1.2 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు భారత్ అంగీకరిస్తే, ఖర్చులు, వడ్డీ కింద చెల్లించాల్సిన 5
టాలీవుడ్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయిలో క్లిక్కవుతుందని సుకుమార్ తప్పితే ఎవరు ఊ
జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నట్లే త్రివిక్రమ్ ప్రాజెక్టు నుంచి తప్పుకొని మరొక దర్శకుడిని ట్రాక్ లోకి తెచ్చాడు. జనతా గ్యారేజ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న తరువాత మరోసారి వీరి కలయిక
కరోనా మహమ్మారి సమయంలోను పలు స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్, ప్రయివేటురంగ బ్యాంకు HDFC సహా పలు కంపెనీలు మంచి రిటర్న్స్ అందించాయి. కరోనా సెకండ్ వేవ్ ఆందోళనలతో సూచీలు నేడ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన వకీల్ సాబ్ మొత్తానికి అభిమానులకు మంచి కిక్కిచ్చింది. అజ్ఞాతవాసి గాయాన్ని ఈ సినిమా తుడిచేసింది. వకీల్ సాబ్ విడుదలను అభిమానులు ఒక
ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను కలిగిస్తున్న కోవిడ్ 19 పరిస్థితులను ఎదురిస్తూ వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టిస్తున్నది. ఈ చిత్రం తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల క్లబ్కు చేరు
సోషల్ మీడియాలో కొన్నికొన్ని సార్లు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో అస్సలు అర్థం కాదు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కాంట్రవర్సీ అయినా.. విషయం ఏదైనా ఫైనల్ గా సెలబ్రేటీ ముద్ర వేసుకోవడం కామన్ అయ
పింక్ రీమేక్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్ సాబ్ చిత్రం రికార్డు వసూళ్ల దిశగా అడుగులెస్తున్నది. వారాంతంలో బాక్సాఫీస్ను షేక్ చేసింది. దాదాపు 100 కోట్లకు చేరువైన ఈ చిత్రంలో ప్రకాశ్ ర
దాదాపు 1000 ఎపిసోడ్స్పైగా కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్లో భావోద్వేగాలు కొనసాగుతున్నాయి. వంటలక్కగా సుపరిచితులైన దీప ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడం ఇంటి సభ్యుల్లో ఆందోళన వ్యక్తవవ
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 12) కుప్పకూలాయి. కరోనా భయాలు పెరగడంతో సూచీలు నేడు క్షీణించాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరగడం, మహారాష్ట్రలో బుధవారం నుండి లాక్ డౌన్ విధించనున్నట
ఒకప్పుడు కొత్త సినిమాలు బుల్లితెరపైకి రావాలి అంటే నెలలు గడిచేది. కానీ ఇప్పుడు మాత్రం విడుదలైన 20 రోజులకే వస్తున్నాయి. కొన్నైతే వారానికే వచ్చేస్తున్నాయి. ఇక మధ్యలో ఓటీటీ కూడా పెద్ద సినిమ
నేటితరం యువ హీరోలు రొటీన్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆడియెన్స్ కూడా కొత్త ఎదో చూడాలనే ఆలోచనతోనే సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రయోగాలు అన్నిసార్లు సక్సెస్
క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉంది. గత నెలలో బిట్ కాయిన్ 61 వేల డాలర్లను క్రాస్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 60వేల డాలర్లను దాటి జీవనకాల గరిష్టానికి దగ్గర
టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతోపాటు బీజిగా ఉన్న తమన్నా భాటియా తాజాగా 11th Hour వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన రిలీజైన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించార
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన(SSY), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం(SCSS) వంటి స్మాల్ సేవింగ్స్ పథకాలపై ఇటీవల వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అ
టాలీవుడ్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఓ వర్గం ఆడియెన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేసింది. ఎందుకంటే ఒకరి తరువాత. మరొకరు బెస్ట్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొన్నటివరకు దేవిశ్రీప్రసాద్,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకుంది. సినిమా విడుదలైన మూడు రోజుల తరువాత కూడా అదే ఉపులో వెలుతోంది. ఆంద్రప్రదేశ్ లో ట
స్టార్ క్యాస్ట్ లేకపోయినా కూడా కంటెంట్ బావుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయవచ్చని జాతిరత్నాలు సినిమా నిరూపించింది. లాక్ డౌన్ తరువాత విడుదలైన బెస్ట్ కామెడీ సినిమ
టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని వాళ్లకు అండగా నిలుస్తుంటారు మెగా బ్రదర్ నాగబాబు. ఇప్పటికే ‘జబర్ధస్త్', ‘అదిరింది' షోల ద్వారా పదుల సంఖ్యలో ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేశారాయన. ఇప్పుడు
అత్యంత సుదీర్ఘంగా కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్లో 1011వ ఎపిసోడ్లో రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. శౌర్య, కార్తీక్ బాబు మధ్య, అలాగే దీపతో తండ్రి మురళీకృష్ణ మధ్య, అత్త సౌందర్యతో దీప
స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 12) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం నుండి సెన్సెక్స్ అంతకంతకూ పతనమైంది. ఉదయం 48,956.65 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 48,956.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని
వయసు పెరుగుతున్నా మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ.. కుర్ర హీరోలకే సవాలు విసురుతున్నారు తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్. ఆరు పదుల వయసులోనూ ఎంతో వేగంగా చిత్రాలను చేస్తూ.. తన అభిమానులను ఖుషీ