సంక్రాంతి రేస్ లో వచ్చిన ‘క్రాక్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మాస్ మహారాజా మళ్లీ ట్రాక్లోకి వచ్చారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు చేసి రవితేజ చిత్రాల్లోనే అత్యధిక వసూళ
గోపీచంద్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వెంకటరమణ’ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ కోసం రామోజీ ఫిలిం సిటీ లో సెట్ వేస్తున్నా
దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,34,738 కేసులు నమోదు కాగా, ఇందులో 3
ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రకటన వెలుబడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్
ప్రపంచంలో ఇప్పటివరకూ 780 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కోవిడ్ కథ ముగియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసుస్ హెచ్చరించారు. మహమ్మారిని జయించేందుక
భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శంకర్. ఇప్పటివరకూ ఆయన ఒక్క తెలుగు హీరోతో కూడా సినిమా చేయలేదు.అయితే ఇప్పుడు రామ్చరణ్ కథానాయకుడిగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునుంది
భారతదేశ ఎన్నికల 24వ ప్రధాన కమిషనర్గా (సీఈసీ) శ్రీ సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. సుశీల్ చంద్రకు ముందు సీఈసీగా కొనసాగిన శ్రీ సునీల్ అరోరా ఈ నెల 12వ తేదీన తన పదవీకాలాన్ని ముగించారు. 2019
గోపీచంద్, రాశి ఖన్నా జంటగా డైరెక్టర్ మారుతీ మారుతీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్, గీతాఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పక్క కమర్షియల్. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో ప్రతి రోజు ప
రంజాన్ మాసం ప్రారంభాన్ని పురస్కరించకొని తెలంగాణ హోం మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని ఆయన విజ్
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. దేశంలో నమోదవుతున్నరోజువారీ కరోనా కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోని నమోదవుతున్నాయి . ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు లొక్డౌన్ విధిస
ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట
కోవిడ్ వ్యాక్సినేషన్ నిమిత్తం సోమవారం 4.40 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నాయి. ఎయిరిండియాకు చెందిన ఏఐ 467 విమానంలో 37 బాక్స్లలో ప్రత్యేకంగా భద్రపరిచ
వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఎఫ్ 2 . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కలయికలో తెరకెక్కుతున్న మూవీ ఆచార్య. కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ కి జోడీగా పూజ హ
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ #BB3 మే 28 న వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ మూవీ కి సంబదించిన ఏదో ఒక అప్డేట్ బయటకు వ
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఇటీవలే దుబాయ్ లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర
దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3052 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,32,581 కేసులు నమోదు కాగా, ఇందులో 3
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధానికి భక్తులు సహకరించాలని టీటీడీ ఆరోగ్యవిభాగం అధికారి డాక్టర్ ఆర్.ఆర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.తిరుమలలో ప్లాస్టిక్ కవర్
ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 33,755 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,263 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట
ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రకటన వెలుబడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్
క్రాక్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ప్రస్తుతం పెన్ మూవీస్ ప్రొడక్షన్ బ్యానర్ పై రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్ర
RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి, ప్రస్తుతం ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై శర్వానంద్ , సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ప్రముఖ పాత్రలలో మహాసముద్రం సినిమా చేస్తున
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్నవేళ ఇప్పటికే చాల రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు 10 రోజుల సంపూర్ణ లొక్డౌన్ ప్రకటించాయి. దేశంలో లొక్డౌన్ పెట్ట
తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో జనం టీకాల కోసం క్యూలు కడుతున్నారు. మొదట్లో అయిష్టత చూపిన కొందరు వైద్య సిబ్బంది కూడా టీకా కోసం ముందుకు వస్తున్నారు. దీంతో కరోనా టీకాలకు భారీ డిమాం
దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2251 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,29,529 కేసులు నమోదు కాగా, ఇందులో 3