పదేళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తి అస్థిపంజరంగా అనుమానిస్తున్న పోలీసులు ఇంట్లో పడిన బంతి కోసం వెళ్లి అస్థిపంజారాన్ని గుర్తించిన కుర్రాడు దర్యాప్తు చేస్తున్న హబీబ్నగర్ పోలీసులు మనతెలంగాణ/నాంపల్లి:నాంపల్లి మార్కెట్ వద్ద ఓ ఇంట్లో ఓ అస్థి పంజరం కనిపించిం ది. ఇమ్రాన్ ఖాన్ (55) అనే వ్యక్తి ది కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. సు మారు పదేళ్ల క్రితం ఆయన చనిపోయాడు. ఇన్నాళ్లకు అతని అస్థిపంజరం కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఉదయం 11 గంటలకు అస్తిపంజరం […]
ప్రసిద్ధ పత్రికా రచయిత బీహార్లో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టినందుకు ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఓటర్లకు రెండు ఫారాలు ఇవ్వవలసి ఉండగా ఒకటే ఫారం ఇస్తున్నారన్న వాస్తవాన్ని బయట పెట్టినందుకే ఎఫ్ఐఆర్. దాఖలైందనుకోవాలేమో! ఎన్నికల కమిషన్ ప్రధానమంత్రి మోదీ సైగలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలు పెట్టి చాలా కాలమే అయింది. అధికారం నిలబెట్టు కోవడం కోసం, ప్రతిపక్షాలను అణచివేయడం కోసం మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సకల వ్యవస్థలను ఎలా దుర్వినియోగం చేసిందో […] The post నిజం చెప్పే మీడియాపై కేసులు appeared first on Visalaandhra .
ప్రభుత్వాన్ని మార్చి…బీహార్ని కాపాడండి
డి.రాజాసీపీఐ ప్రధాన కార్యదర్శి 2024 లోక్సభ ఎన్నికల కోసం తయారుచేసిన ఓటర్ల జాబితా ఆధారంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహించాలి. 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చాలి. ఎందుకంటే ఒకటి లేదా రెండు నెలల స్వల్ప వ్యవధిలో పూర్తిగా కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలనే ఎన్నికల కమిషన్ ప్రతిపాదన అసాధ్యమైనది. ఈ చర్య వల్ల పెద్ద సంఖ్యలో అర్హత కలిగిన ఓటర్లు ఓటుహక్కును కోల్పోతారు. ‘‘బీహార్ బంద్ […] The post ప్రభుత్వాన్ని మార్చి…బీహార్ని కాపాడండి appeared first on Visalaandhra .
ప్రపంచ శాంతికి బ్రిక్స్ మార్గం అవుతుందా?
డాక్టర్ అరుణ్ మిత్ర తాజాగా బ్రెజిల్లోని రియో డిజనైరోలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం అనేక ముఖ్యమైన పరిణామాలు వెలువరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ శిఖరాగ్ర సమావేశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి – ఈ సమావేశం అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని అంతం చేయడానికి కుట్రగా అభివర్ణించారు. అంతేకాకుండా, బ్రిక్స్ సభ్య దేశాలపై 10శాతం సుంకం విధిస్తానని చిందులు తొక్కారు. ఆగస్టు 1 నుంచి విధిస్తానని ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య బ్రిక్స్ సమావేశం […] The post ప్రపంచ శాంతికి బ్రిక్స్ మార్గం అవుతుందా? appeared first on Visalaandhra .
చింతపట్ల సుదర్శన్ అదో గొప్ప సాయంత్రం. అది వర్షాకాలం అయినా ఖాతరు చేయకుండా సూర్యుడు ఆకాశంలో వీధి గుండాలా చెలరేగిపోయి ఇప్పుడిప్పుడే గొప్పగా రంగు మారుస్తున్నాడు. గొప్ప వాళ్లెప్పుడు గొప్ప వాళ్లే కదా. గొప్పగా గొప్పతనం ప్రదర్శించి కొండల చాటుకు వెళ్తున్నాడు.మైదానంలో నుంచి గొప్పగా అడుగు వేస్తూ వచ్చి గొప్పగా తోక పైకెత్తి చుట్టచుట్టి అరుగు ఎక్కింది డాగీ. ఏమిటి డాగీ తరహామారింది. గొప్పగా ముఖం పెట్టి అరుగు ఎక్కింది అనుకున్న డాంకీ, ఆ మాట అడగకుండా […] The post ‘గొప్ప’ గొప్పలు appeared first on Visalaandhra .
రేషన్ కార్డు… పేదవాడి ఆకలితీర్చే ఆయుధం
సీఎం రేవంత్విశాలాంధ్ర-హైదరాబాద్: రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం… ఆకలి తీర్చే ఆయుధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం సీఎం నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసంపేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయన్నారు. రాష్ట్రంలో 5.61 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, 3.10 […] The post రేషన్ కార్డు… పేదవాడి ఆకలితీర్చే ఆయుధం appeared first on Visalaandhra .
పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
. త్వరలో ప్రణాళిక. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విశాలాంధ్ర-హైదరాబాద్ : పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మిషన్ మోడ్లో పని చేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సమష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యపడుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలను […] The post పోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యం appeared first on Visalaandhra .
రామోజీ ఫిల్మ్ సిటీ మనకు గర్వకారణం
. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణ. ‘శ్రీమద్ భాగవతం’ ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి విశాలాంధ్ర – హైదరాబాద్: దేశంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ ఒక యూనిక్ ఫిల్మ్ సిటీ అని, అది తెలంగాణలో ఉండటం మనకు గర్వకారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘‘శ్రీమద్ భాగవతం పార్ట్-1’’ ఫిల్మ్ ప్రాజెక్ట్ను సోమవారం ప్రారంభించారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో ‘‘శ్రీమద్ […] The post రామోజీ ఫిల్మ్ సిటీ మనకు గర్వకారణం appeared first on Visalaandhra .
పటమటలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభంమొదటి గంటలో ముగ్గురికి… విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: స్టాంప్లు, రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్ కొనుగోలు దారుడికి ఇచ్చేలా పైలట్ ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్శాఖ శ్రీకారం చుట్టింది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ ప్రాజెక్టును సోమవారం అధికారులు ప్రారంభించారు. పాత విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలంటే రోజుల కొద్దీ సమయం పట్టేది. వివిధ ప్రాంతాల నుంచి క్రయ, […] The post పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ appeared first on Visalaandhra .
జేఎన్టీయూకే పరిధిలో 62 వేల ఇంజినీరింగ్ సీట్లు
విశాలాంధ్ర – కాకినాడ : ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో తనిఖీలు చేపట్టామని ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్లో 62 వేల సీట్లు అందుబాటులో ఉండే అవకాశముందని చెప్పారు. 106 ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు చేశామన్నారు. ఫార్మసీలో 34 కళాశాలలకుగాను సుమారు 3,950 సీట్లు, ఎంబీఏ, ఎంసీఏకు సంబంధించి 9 కళాశాలలకు 16,068 సీట్లు అందుబాటులో ఉండే అవకాశముందని తెలిపారు. వెబ్ […] The post జేఎన్టీయూకే పరిధిలో 62 వేల ఇంజినీరింగ్ సీట్లు appeared first on Visalaandhra .
కశ్మీరంలో రాలిన ప్రణయం కవిత్వమైతే…
డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,సెల్: 9177732414 ఎన్నెన్నో అందాల కలబోతగా, ఎన్నెన్నో ప్రణయాల నెలవుగా అలరించే భూతలస్వర్గం కశ్మీరం ఇప్పుడు మళ్ళీ ఉగ్రవాదం తూటాలకు గాయపడి భయంతో వణికిపోతూనే వుంది. యుద్ధం ముగిసినా ఇంకా తీరని దుఃఖం దాని గుండెల్లో తొణికిసలాడుతూనే వుంది. కకావికలమైన ఇక్కడి జనజీవనం ఇంకా కుదుటపడనేలేదు. కుదేలైన పర్యాటకరంగం ఇంకా నిలదొక్కుకోనేలేదు…ఇప్పుడిక్కడ మతమౌఢ్యం చిందించిన నెత్తుటి బిందువుల్ని చూసి వెన్నెల వేదనతో వెలవెలబోతోంది…మానవ ప్రళయానికి ప్రత్యక్ష సాక్షి అయిన ప్రతి చెట్టూ కార్చే అశ్రుధారలు […] The post కశ్మీరంలో రాలిన ప్రణయం కవిత్వమైతే… appeared first on Visalaandhra .
డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి,9885641869 కథలు అందరూ అల్లుతారు. కొందరి అల్లికలో అందం కనిపిస్తుంది. మరికొందరి అల్లికలో మనసు ఆనంద డోలికల్లో ఊగిపోతుంది. అందం, ఆనందం రెండూ కొందరి కథల్లో కనిపిస్తాయి. అలాంటి కథల అల్లిక నేతగాడే ఆర్.సి. కృష్ణస్వామి రాజు. ఇతని కథల్లో ఇంతవరకూ అక్కడక్కడ హాస్యపు ఛాయలు కనిపించాయి. ‘మీది తెనాలి మాది తెనాలి’ కథాసంపుటిలో పూర్తిగా హాస్యాన్ని పండిరచాడు. హాస్యాన్ని రచనలో చూపించాలన్నా, సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలన్నా చాలా కష్టం. హాస్య సన్నివేశాలను […] The post హాస్యభరితం రాజుగారి కథలు appeared first on Visalaandhra .
ఆరాంఘర్ వద్ద ఓ జంట బైక్ పై వికృత చేష్టలు
ప్రేమలో తేలి పోదామా..! జాతీయ రహదారి పై రైయ్యని పోదామా..! గాలిలో కలసి పోదామా అన్నట్లు మోటారు సైకిల్ పై ఓ జంట ప్రేమ మోత మోగించారు. జుగుస్సారమైన రీతిలో సభ్య సమాజానికి ఆ జంట ఏం సందేశం ఇవ్వాలనుకుందో తెలియదు. కానీ, ఆదివారం రాత్రి సమయంలో మోటర్ సైకిల్ పై ఒకరిని, ఒకరు పెనవేసుకుని మోటర్ సైకిల్ పై ప్రేమ విహార యాత్ర చేశారు. హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారి పై ఆరాంఘర్ వద్ద వెలుగు […]
AP |రిజిస్ట్రేషన్ శాఖలో వినూత్నప్రయోగం –కేవలం 10 నిమిషాల్లోనే కొనుగోలుదారుడికి డాక్యుమెంట్ అందజేత
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : భూములు, ఇల్లు, దుకాణాలు క్రయవిక్రయాలకు సంబంధించి నిర్వహించే
బిసి స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
రాష్ట్రంలోని 12 బిసి స్టడీ సర్కిళ్లలో గ్రూప్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్లకు ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ ప్రోగ్రాం‘ ను ఆగస్టు 25 నుం 150 రోజుల పాటు నిర్వహించనున్నట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ‘www.tgbcstudycircle.cgg.gov.in‘ ద్వారా ఈ నెల 16 నుంచి ఆగస్టు 11 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో […]
రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగం:సిఎం రేవంత్ రెడ్డి
రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చాయని, సమతుల్య విధానంతో ఈరోజు శ్రీమద్ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్- వన్ సినిమా నిర్మాణ షూటింగ్ను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నలభై సంవత్సరాల క్రితం రామాయణ సీరియల్ను చిత్రీకరించి టెలివిజన్లో ప్రసారం చేసిన రామానంద్ సాగర్ ఒక చిరస్మరణీయ వ్యక్తి […]
Heartbreak for India as England clinch 22 run win
Team India conceded a heartbreaking defeat against the hosts England at the iconic Lord’s venue in the third test of the ongoing Tendulkar-Anderson trophy. The nerve-wracking fourth Innings ended in a huge disappointment as the final wicket fell with just needing another 23 runs for a famous victory. Ravindra Jadeja remained unbeaten at 61 runs […] The post Heartbreak for India as England clinch 22 run win appeared first on Telugu360 .
Nara Lokesh sets 100 days deadline for his constituency
IT Minister and Mangalagiri MLA Nara Lokesh is leaving no stone unturned to make his constituency a role model and thereby turning it into his political bastion. Besides pulling all stops to ensure that Andhra Pradesh turns into an IT hub in the next few years, Lokesh is making sure that his constituency is not […] The post Nara Lokesh sets 100 days deadline for his constituency appeared first on Telugu360 .
హర్యానాలోని గురుగ్రామ్లో బాలీవుడ్ గాయకుడు రాహుల్ ఫజిల్పూరియాపై హత్యాయత్నం జరిగింది. స్థానిక ఎస్పిఆర్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనలో సింగర్ సురక్షితంగా తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు మూడు రౌండ్ల కాల్పలు జరిపాడు. ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు. 2024 లోక్సభ ఎన్నికలలో రాహుల్ ఇక్కడి నుంచి జననాయక్ జనతా పార్టీ (జెజెపి) అభ్యర్థిగా పోటీ చేసి బిజెపికి చెందిన ముఖేష్ శర్మ చేతిలో ఘోరంగా ఓడారు. తన […]
‘అభినయ సరస్వతి’ బి.సరోజాదేవి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్లతో కలిసి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన బి.సరోజాదేవి తన ఖాతాలో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ వేసుకున్నారు. అభినయ సరస్వతిగా పేరుగాంచిన బి.సరోజాదేవి 13 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో మహాకవి కాళిదాసు, భూకైలాస్, పెళ్లి కానుక, పెళ్లి సందడి, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేకవీరుని కథ, శ్రీ సీతారామ కల్యాణం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన, శకుంతల, ఉమా చండీ […]
ప్రపంచ టెన్నిస్పై సినర్ ముద్ర
ప్రపంచ పురుషుల టెన్నిస్పై ఇటలీ సంచలనం జన్నిక్ సినర్ తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు గ్రాండ్స్లామ్ ట్రోఫీలు గెలిచి ఎదురులేని శక్తిగా మారాడు. 2025లో జరిగిన మూడు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ సినర్ ఫైనల్కు చేరుకున్నాడు. అంతకుముందు 2024 చివర్లో జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లోనూ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మూడు గ్రాండ్స్లామ్ టోర్నీల్లోనూ తుది పోరుకు అర్హత సాధించి పెను ప్రకంపనలు సృష్టించాడు. అతని ఆట ఫెదరర్, జకోవిచ్లను తలపిస్తోంది. […]
రేవంత్ రెడ్డి పచ్చి మోసకారి.. అబద్ధాల కోరు:వేముల ప్రశాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రజలు వినే పరిస్థితి నుండి చీదరించుకునే స్థాయికి దిగజారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చి చేతకాక తీరా సంవత్సరంన్నర తరవాత సోమవారం జరిగిన సభలో రాబోయే రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తా అంటూ మాట మార్చడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా..? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ […]
Third Test|జడేజా సూపర్ బ్యాటింగ్ –అయిన భారత్ కు తప్పని ఓటమి
లార్డ్స్ : ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియాకు మరో
ఐదుగురు సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యుల లొంగుబాటు
ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై శాంతి బాట పడుతున్నారని జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా ఆయన సమక్షంలో ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు దళ సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మావోల లొంగుబాటు వివరాలు వెల్లడించారు. పోలీసులు, సిఆర్పిఎఫ్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సంయుక్తంగా చేపట్టిన పోరు […]
హాస్టల్ భవనం పైనుండి దూకిన విద్యార్థిని
హాస్టల్లో ఉండడం ఇష్టం లేక 9వ తరగతి చదువుతున్న మధు లిఖిత అనే విద్యార్థిని సోమవారం హాస్టల్ భవనం నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం, కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని హాస్టల్లో ఉంటుంది. అయితే తనకు వసతిగృహంలో ఉండి చదవడం ఇష్టం లేకపోవడంతో హాస్టల్ భవనంపై నుండి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తీవ్ర […]
ఎంఎల్సి కవిత అమెరికా ప్రయాణానికి కోర్టు అనుమతి
బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అమెరికా ప్రయాణానికి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 2వరకు కవిత అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తన పాస్పోర్టు విడుదల చేయడంతో పాటు విదేశీ ప్రయాణానికి అనుమతినివ్వాలని కోరుతూ ఆమె రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి వినయ్ సింగ్…‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఎంతో ముఖ్యం. అదే సమయంలో అవసరాల రీత్యా విదేశీ […]
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేస్తేనే..నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రజా పాలనలో క్రమశిక్షణ ఉండేలా చూడడం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఒక విధంగా ప్రభుత్వం చేయలేని పనులను కోర్టు ఉత్తర్వులు చేస్తాయని ఆయన అన్నారు. సోమవారం ఇక్కడ దివంగత ప్రకాశ్ దేశ్పాండే స్మృతి కుశల్ సంఘటక్ పురస్కార్ ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ ప్రభుత్వంపై పిటిషన్లు దాఖలు చేసే కొంత మంది వ్యక్తులు సమాజంలో ఉండాలి. […]
20 నెలల కాంగ్రెస్ పాలనలో 93 మంది విద్యార్థుల మృతి: హరీష్ రావు
బిఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు, రేవంత్ పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు మండిపడ్డారు. హన్మకొండ ధర్మసాగర్ మండలం కరుణాపురం మహాత్మా జ్యోతి బాపూలే బాలుర గురుకుల కళాశాలలో విద్యార్థి మృతి చెందగా, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్ పేట బిసి బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నల్గొండ జిల్లా దేవరకొండ ఎస్టి బాలికల […]
మంత్రి జూపల్లిని కలిసిన బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్
ప్రముఖ బాలీవుడ్ నటుడు, జీటీవీ రామాయణంలో రాముడి పాత్రధారి, బుద్దిజం ప్రచారకులు గగన్ మాలిక్ బేగంపేట టూరిజం ప్లాజాలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గగన్ మాలిక్ను బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రి జూపల్లికి పరిచయం చేశారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనానికి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కల్పించడం, వివిధ బౌద్ధ దేశాలను బుద్ధవనానికి రప్పించడం, వారి సాంస్కృతిక కేంద్రాలను బుద్ధవనంలో ఏర్పాటు చేయడంతో […]
హైకోర్టు నూతన సిజెగా అపరేశ్ కుమార్ సింగ్
తెలంగాణ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. జస్టిస్ అపరేశ్ కుమార్ నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అపరేశ్ కుమార్ సింగ్ ఝార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. గతంలో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఝార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయ వృత్తిని ప్రారంభించారు. ఇదిలా ఉండగా, అపరేష్ కుమార్ సింగ్ (ఎకె సింగ్) 1965, జూలై 7న […]
ఆప్యాయతతో ముడివేసేఅమ్మతనం భాషప్రతి హృదిలో పరిమళించే కమ్మదనం భాషహృదయాంతరాళాలు పలికేశబ్దశక్తి భాష, విద్వత్తు భాషవిద్యుత్తేజ రూపమే భాషనిత్యచైతన్యం భాషసమత భాష, సద్విమర్శ భాషమనిషికి దారిదీపం భాషమాండలిక పరిమళం భాషజీవన వ్యాకరణం భాషజనహితమే తన మతమైనది భాషవ్యవహర్తల కీర్తిపత్రం భాషసంస్కృతికి తోరణం భాషసంప్రదాయాల సంపన్నరూపం భాషఅజరామరమైన ఆత్మతేజం భాషడా. తిరునగరి శ్రీనివాస్, 9441464764 The post జీవన వ్యాకరణం… appeared first on Visalaandhra .
Water Dispute : 16న కేంద్ర మంత్రి వద్ద రేవంత్, చంద్రబాబు పంచాయతీ
ఢిల్లీ జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి కేంద్రం ఏర్పాట్లు
తెలంగాణ, ఎపి సిఎంలతో భేటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య గత కొంతకాలంగా జల వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ సిఎం (Telangana CM) రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ మేరకు వీరిద్దరిని ఆహ్వానిస్తూ.. కేంద్ర జల్శక్తి శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ భేటీకి హాజరయ్యేందుకు సిఎంలకు వీలు అవుతుందో, లేదో తెలపాలని […]
హిందీ మూలం: అద్నాన్ కఫిల్ దర్వేశ్తెలుగు అనువాదం: డా॥ తక్కోలు మాచిరెడ్డి గాజాలో ఇండ్లుచలికి నిలయాలుగా మారిపోయినాయివాటిలో కూర్చొని ఉంది మృత్యువు నిమ్మళంగా80 శాతం నగరంపైపడివుంది చెత్తలోని, శవాన్ని కప్పే వస్త్రందస్త్రం బయట, చలితో దాని కాళ్లు వణుకుతున్నాయిభయకంపితుల్ని చేసే ప్రతి ధమధమ శబ్దం తర్వాత…ఎడ తెగకుండా వచ్చిపడే ఇజ్రాయిల్ బాంబుల మధ్యజనం తమ వారి శవాల్ని వెతుక్కుంటున్నారుఎన్నో శవాలు ఇంకా పడి ఉన్నాయిఈ పెద్ద ఇటుకల గుట్ట కింద…కాలానికి లొంగిపోయిన చేతులుగుట్టల నుంచి తొంగి చూస్తున్నాయి […] The post అనువాద కవితకరపుచ్చకాయ appeared first on Visalaandhra .
దర్జీ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా నిర్మించిన 'ఉదయపూర్ ఫైల్స్' సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా
Telangana |హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్..
హైదరాబాద్, : : తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్
పాకిస్థాన్లో రామాయణ ప్రదర్శన#TeluguPost #telugu #post #news
War 2 is slated for August 14th release and the team is yet to release a song or other content. The fans of Hrithik Roshan and NTR are eagerly waiting for the content to be out. The big update says that the trailer of War 2 will be released during the mid of next week […] The post Big Update on War 2 Trailer appeared first on Telugu360 .
Exclusive Interview with RRR DOP K.K. Senthil Kumar
The post Exclusive Interview with RRR DOP K.K. Senthil Kumar appeared first on Telugu360 .
ఏడేళ్లుగా ఖాళీగా ఉంటున్న ఇల్లు.. దుర్వాసన రావడంతో చూస్తే..
హైదరాబాద్: నగరంలోని ఓ ఇంట్లో అస్థిపంజరం లభ్యమైంది. హబీబ్నగర్ పిఎస్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ (Nampally) ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న సౌత్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ పరిశీలించారు. ఆ ఇంట్లో అస్థిపంజరం లభ్యమైంది. అయితే ఏడేళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ లేరని.. యజమానులు విదేశాల్లో ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో అస్థిపంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు […]
విదర్భ రీజియన్లో వరదలు..8 మంది మృతి
ఈనెల 8, 9 తేదీల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురియడంతో వరదలు సంభవించి విదర్భ రీజియన్లో ఎనిమిది మంది మృతి చెందారు. తూర్పు ప్రాంతం నాగపూర్, అమరావతి డివిజన్లలో ఎడతెరిపి లేని వానలతో ఇళ్లు ఆస్తులు ధ్వంసమై పంటలు దెబ్బతిని అపారనష్టం సంభవించింది. నాగపూర్, వార్ధా, గోండియా, భాంద్రా, గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి. బాధితులకు తక్షణం సహాయం అందేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర వైపరీత్యాల నివారణ […]
భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్స్.. సాక్షాలే : విడాకుల కేసులో సుప్రీం
భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల్లో భాగస్వామి ఫోన్ సీక్రెట్ రికార్డింగ్లను సాక్షాలుగా పరిగణించవచ్చని వెల్లడించింది. వారి మధ్య వివాహ బంధం బలంగా లేదనే విషయాన్ని ఆ రికార్డింగ్స్ స్పష్టం చేస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కోర్టు పక్కన పెట్టింది. పంజాబ్ లోని బఠిండాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఫ్యామిలీ […]
Nandyala |ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
నంద్యాల బ్యూరో, జులై 14 (ఆంధ్రప్రభ) : నంద్యాల (Nandyala) జిల్లా కేంద్రంలో
Return Journey |అంతరిక్ష కేంద్ర నుంచి భూమికి బయలుదేరిన శుభాన్షు శుక్లా
బెంగళూరు – దాదాపు 18 రోజులపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (International space
ఒక పెద్ద రాతిపై నిలబడి ఉన్న వ్యక్తులు కొట్టుకుపోయినట్లు వైరల్ వీడియో చూపిస్తోందా? #telugupost
కవిత త్వరలోనే కాంగ్రెస్లో చేరుతుంది: తీన్మార్ మల్లన్న
కవిత తొత్తుగా మారిన మేడిపల్లి సీఐ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) విమర్శలు మన తెలంగాణ/బోడుప్పల్: ప్రభుత్వ పెద్దలపై తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) విమర్శలు చేశారు. బిసి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న తనపై కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేస్తే అండగా నిలవాల్సింది పోయి కవితకు మద్దతు తెలిపి తననే విమర్శించడం సిగ్గుచేటని అన్నారు. పీర్జాదిగూడలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తనపై తెలంగాణ జాగృతి జరిపిన దాడిని బిఆర్ఎస్ పార్టీ […]
లంచ్ బ్రేక్: ఇంగ్లండ్దే పైచేయి.. భారత్కు విజయావకాశాలు తక్కువే
లండన్: లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్కు (Ind VS Eng) విజయావకాశాలు దాదాపు దూరమయ్యాయి. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 193 పరుగుల టార్గెట్ను భారత్ ముందుంచింది. అయితే నాలుగో రోజే 4 వికెట్లు కోల్పోయిన భారత్.. ఐదో రోజు 24 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డిల జోడీ.. జట్టును ఆదుకొనే ప్రయత్నం చేసింది. వీరిద్దరు కలిసి ఎనిమిదో వికెట్కి […]
Revanth Reddy : గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు గోదావరి నీళ్లను తేవడం : రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు
Wishes |గోవా గవర్నర్ గా గజపతిరాజు –అభినందించిన పవన్ కల్యాణ్
వెలగపూడి – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు (tdp senior leader )
Telanganaలో బీజేపీతోనే స్వర్ణయుగం సాధ్యం –కమలం స్టేట్ చీఫ్ రామచంద్రరావు
హైదరాబాద్ , ఆంధ్రప్రభ : బీజేపీ (BJP ) ప్రభుత్వం మాత్రమే తెలంగాణలో
పవన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారా?
నాలుగు రోజులు పాటు ఇన్ చార్జ్ ముఖ్యమంత్రి గా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు
Priyadarshi, Anandhi’s Premante First Look: Lovely
After impressing audiences with his recent performance in Court, actor Priyadarshi is coming up with a rom-com titled Premante, directed by first-timer Navaneeth Sriram. Paired opposite him is Anandhi, the film promises a refreshing take on young love, laced with humor and emotions. Suma Kanakala plays a key role. The first look poster, launched today […] The post Priyadarshi, Anandhi’s Premante First Look: Lovely appeared first on Telugu360 .
రైలు బోగీలో మంటలు.. పూర్తిగా కాలిపోయిన పెట్టే..
తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. యార్డులో ఉన్న హిసార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి బోగీ పూర్తిగా కాలిపోయింది. రాజస్థాన్లోని హిసార్ నుంచి వచ్చిన హిసార్ ఎక్స్ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా తిరుపతికి చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్లో దింపిన తర్వాత ట్రైను యార్డులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇంజిన్ వెనుకపైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ పక్కనే మరో ట్రైక్పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్లోని జనరేటర్ బోగికి మంటలు […]
TG |కాంగ్రెస్ పాలనలో కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు –కెటిఆర్
కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకపోవడంతోనే దుస్థితికాలం కాటు కాదిది.. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న వేటుఏడాదిలోనే
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దృశ్యాన్ని ఈ వీడియో చూపిస్తోందా? #factchecking
గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల ప్రజలు విసుగుచెందారు
ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ విశాలాంధ్ర ధర్మవరం; ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్ తరహాలో వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలోని 22వ వార్డు, సాయినగర్ లో ఆయన సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్తూ ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. పథకాల పేర్లు చెబుతూ […] The post గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల ప్రజలు విసుగుచెందారు appeared first on Visalaandhra .
వేలానికి అంగారక శకలం.. ఎంత ధరంటే!!
కొనేవాళ్లు ఉండాలే కానీ వేలానికి ఎన్నో వస్తువులు వస్తూనే ఉంటాయి.
కార్యకర్తలు, నాయకులే పార్టీకి మూల స్తంభాలు..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డివిశాలాంధ్ర ధర్మవరం:: వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యకర్తలు నాయకులే మూల స్తంభాలు అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి స్వగృహంలో ఇటీవల వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన చందమూరి నారాయణరెడ్డి కు, 37వ వార్డు ప్రజలు కార్యకర్తలు, పట్టణంలోని కౌన్సిలర్లు, సీనియర్ జూనియర్ నాయకులు కలిసి హర్షం వ్యక్తం చేస్తూ, ఇంతటి పదవిని నాకు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే […] The post కార్యకర్తలు, నాయకులే పార్టీకి మూల స్తంభాలు.. appeared first on Visalaandhra .
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని ఎమ్మార్పీఎస్ మంత్రికి వినతి
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండవ రోజు పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు కేశగాల వెంకటేష్ జయశంకర్ ప్రదీప్ గణేష్ కళ్యాణ్ తదితర నాయకులు మంత్రిని కలిసి ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడ కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం లేనంతవలన, భావన నిర్మాణానికి స్థలం కేటాయించి, ప్రభుత్వ నిధులతో భవనాన్ని నిర్మించాలని కోరుతూ వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ గత 25 […] The post డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనాన్ని నిర్మించాలని ఎమ్మార్పీఎస్ మంత్రికి వినతి appeared first on Visalaandhra .
Ashok Gajapathi Raju : పదవి ఆయనకు అలంకారం కాదు.. పదవికే గౌరవం
మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు అనుకున్నట్లే గవర్నర్ పదవి లభించింది.
విద్యార్థులకు ఉత్తమ బోధన అందించినప్పుడే మంచి గుర్తింపు
ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలప్పవిశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు ఉత్తమ బోధన అందించినప్పుడే ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాలమ్మ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోం లో ఇటీవల ప్రభుత్వ ద్వారా బదిలీలు జరిగిన సందర్భంగా ఇతర మండలాల నుండి ధర్మవరం కు వచ్చిన ఉపాధ్యాయులకు, ధర్మారం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన 40 మంది ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముత్యాలప్ప మాట్లాడుతూ మన బోధన విద్యార్థులకు అర్థమయ్యే […] The post విద్యార్థులకు ఉత్తమ బోధన అందించినప్పుడే మంచి గుర్తింపు appeared first on Visalaandhra .
Hari Hara Veera Mallu Receives U/A Certification Gears Up for Grand Release
The highly anticipated period action epic, Hari Hara Veera Mallu: Part 1 – Sword vs Spirit, starring Power Star Pawan Kalyan, has officially been censored with a *U/A certification* With just 10 days to go until its worldwide theatrical release on *July 24, 2025*, the film is generating immense buzz, and the latest reports suggest […] The post Hari Hara Veera Mallu Receives U/A Certification Gears Up for Grand Release appeared first on Telugu360 .
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్రము అభివృద్ధి…
ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్విశాలాంధ్ర ధర్మవరం;; నాయకుడిగా కాదు.. సేవకుడిగా మీ ఇంటికి వచ్చాను అని, ఎన్డీఏ ప్రభుత్వ ద్వారా రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మూడవరోజు పాదయాత్రలో భాగంగా వారు 21 వ, 22వ వార్డులలో పర్యటించారు. వీరితోపాటు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా ముఖ్య […] The post ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్రము అభివృద్ధి… appeared first on Visalaandhra .
లారీ డ్రైవర్లకు ఏసీ క్యాబిన్ తప్పనిసరి
లారీ డ్రైవర్లకు ఊరటను కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలగిరి (తుంగతుర్తి) బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా
ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదు: పేర్నినాని
అమరావతి: ఉప్పాల హారికపై దాడి చేసి టిడిపి రివర్స్ కేసు పెట్టడం దారుణం అని మాజీ మంత్రి పేర్నినాని (perni nani)తెలిపారు. ఎపి మంత్రి నారా లోకేష్ డైరెక్షన్ లోనే తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ.. టిడిపి మహిళా కార్యకర్తతో తప్పుడు ఫిర్యాదు చేయించారని, ఫ్లెక్సీని చించి గాయపడితే కారుతో ఢీకొట్టారని ఫిర్యాదు చేశారని విమర్శించారు. ఇంతకంటే సైకో ప్రభుత్వం మరొకటి లేదని మండిపడ్డారు. మంత్రి కొల్లు రవీంద్రకు డబ్బులున్న ప్రశాంతి రెడ్డి […]
ధర్మవరం కళాకారిణికి ఘన సన్మానం
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కళాకారిణి, రచయితగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూ గిన్నిస్ బుక్ హోల్డర్ గా ఉన్న సోమిశెట్టి సరళ మరో సత్కారమును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి లోని ఆర్ ఎల్ పేటలో గల కళ్యాణ మండపంలో పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన నాలుగవ వార్షికోత్సవ వేడుకలకు సోమిశెట్టి సరళ ను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచారు. రాష్ట్రంలో పదోన్నతి పొందిన, అవార్డులు […] The post ధర్మవరం కళాకారిణికి ఘన సన్మానం appeared first on Visalaandhra .
సిపిఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి..
పట్టణంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సిపిఐ నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో సిపిఐ జిల్లా రెండవ మహాసభలను జూలై 31వ తేదీ, ఆగస్టు 1వ తేదీ (రెండు రోజులపాటు) విజయవంతం చేసేందుకు సిపిఐ నాయకులు విశేష కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా పట్టణంలోని 40 వార్డులలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, జింక చలపతి, రవికుమార్, వెంకటరమణ, వెంకటస్వామి తోపాటు సిపిఐ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని […] The post సిపిఐ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |చైనా, భారత్ దోస్తానా/బలవుతారు /సర్కారు వేటు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-07-2025, 4.00PM దగ్గరవుతున్న దూరం.. చైనా, భారత్
Mudigonda |ఫుడ్పాయిజన్.. 35 మంది విద్యార్థినులకు అస్వస్థత
నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : దేవరకొండ మండలం ముదిగొండ (Mudigonda) గిరిజన ఆశ్రమ
పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో రెండవ రోజు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గాంధీ నగర్ లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని అక్కడి ప్రజలు తెలపడముతో, అధికారుల ద్వారా రెండు గంటల్లోనే ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. గాంధీనగర్ వాసులు మాట్లాడుతూ రైల్వే గేట్ సమీప ప్రాంతంలో చెట్లు చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దుర్వాసన వ్యాపించి దోమల తీవ్రత పెరగడం వల్ల తాము అనేక అనారోగ్య సమస్యలకు […] The post పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించిన ఆరోగ్యశాఖ మంత్రి appeared first on Visalaandhra .
Stock Market |నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) ఇవాళ ఉదయం ఫ్లాట్గా
రామోజీరావు.. అద్భుతమైన ఫిల్మ్ సిటీ ఇచ్చారు: రేవంత్
హైదరాబాద్: రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగం అని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే యూనిక్ స్టూడియో అని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘శ్రీమద్బాగవతం ’ చిత్రీకరణ కార్యక్రమం ప్రారంభం చేశారు.‘ శ్రీమద్బాగవతం’ చిత్రీకరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ లో తొలిషాట్ వేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. రామోజీరావు.. అద్భుతమైన ఫిల్మ్ సిటీ ఇచ్చారని […]
వరుసగా వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో టీం ఇండియా
లండన్: లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా (Team India) కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 193 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడుతోంది. ఐదో రోజు 58/4 ఓవర్నైట్ స్కోర్తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 21వ ఓవర్ ఐదో బంతికి రిషబ్ పంత్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత స్టోక్స్ ఓవర్లో కెఎల్ రాహుల్ (39) […]
విద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలి..
కే.సాయి ప్రసాద్విశాలాంధ్ర ధర్మవరం:: విద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలి అని అక్షర సుధా నవోదయ, మోడల్ స్కూల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కే. సాయిప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పట్టణంలో జవహర్, నవోదయ, మోడల్ స్కూల్, ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలకు గాను మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే మా కోచింగ్ ద్వారా వందలాదిమంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తూ నవోదయ, మోడల్, జవహర్లాంటి […] The post విద్యార్థుల భవిష్యత్తుకు మంచి అవకాశం తల్లిదండ్రులు ఇవ్వాలి.. appeared first on Visalaandhra .
ఆంధ్రలో 2 సార్లు 3 రోజుల హాలిడేస్ #telugupost #holidays #apnews #sravanamasam
సుపరిపాలన చంద్రబాబు తోనే సాధ్యం
యువ నాయకులు సాంబయ్య విశాలాంధ్ర- వలేటివారిపాలెం : సుపరిపాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే సాధ్యమని చుండి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరువుపల్లి సాంబయ్య పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా మండలం లోని చుండి గ్రామం లో నిర్వహించిన కార్యక్రమంలో చుండి టిడిపిపార్టీ యువనాయకులు చెరువుపల్లి సాంబయ్య కార్యకర్తలు, నాయకులు లతో కలిసి పాల్గొన్నారు. ముందుగా వారు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని వివరించారు.అలాగే […] The post సుపరిపాలన చంద్రబాబు తోనే సాధ్యం appeared first on Visalaandhra .
Exclusive Interview with Praveena Paruchuri & Manoj Chandra
The post Exclusive Interview with Praveena Paruchuri & Manoj Chandra appeared first on Telugu360 .
గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం
న్యూఢిల్లీ: కొత్తగా ముగ్గురు గవర్నర్లను నియమిస్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) గోవా రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. హర్యానా గవర్నర్గా ఆషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాలను నియమించారు. ఇక హర్యానా గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీ కాలం ముగిసింది. టిడిపి ఆవిర్భావం నుంచి అశోక్ గజపతిరాజు (Ashok Gajapathi Raju) […]
వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలి
– ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ డిమాండ్ విశాలాంధ్ర -అనంతపురం : నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలని ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఏ.ఐ.వై.ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమాన్ని ఏ.ఐ.వై.ఎఫ్ అనంతపురం జిల్లా సమితి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏ.ఐ.వై.ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ […] The post వెంటనే నిరుద్యోగ భృతి అమలు చేయాలి appeared first on Visalaandhra .
Perni Nani Sparks Political Firestorm with Personal Attacks and Veiled Threats
Former minister and YSRCP leader Perni Venkatramaiah (Perni Nani) has once again ignited controversy with a series of incendiary remarks targeting top TDP leaders, prompting public outrage and multiple police complaints. Speaking at a YSRCP workers’ meeting in Pedana, Krishna district, Perni Nani launched scathing personal attacks on Chief Minister Chandrababu Naidu, Deputy CM Pawan […] The post Perni Nani Sparks Political Firestorm with Personal Attacks and Veiled Threats appeared first on Telugu360 .
తిరుపతి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం..లూప్ లైన్ లో ఉన్న రైళ్లలో ఒక్కసారిగా మంటలు
రెండు బోగీలు దగ్ధం భయాందోళనలకు గురైన ప్రయాణికులు తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్ లూప్ లైన్లో ఆగి ఉన్న రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు.. రాయలసీమ, షిర్డీ ఎక్స్ప్రెస్లలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక శకటాలతో వారు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో బోగి పూర్తిగా దగ్ధమైంది. రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం జరగడంతో.. ప్రయాణికులు భయాందోళనలకు […] The post తిరుపతి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం..లూప్ లైన్ లో ఉన్న రైళ్లలో ఒక్కసారిగా మంటలు appeared first on Visalaandhra .
చంద్రబాబుపై పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై అనిత ఫైర్
అమరావతి: వయసైయిపోయి ఎన్నికల్లో పోటీకి కొడుకుని దింపిన విషయం వైసిపి నేత, మాజీ మంత్రి పేర్నినాని (perni nani) మరిచారా? అని ఎపి హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై అనిత స్పందించారు. నిద్రలేస్తూనే 4 రకాల మందులు, 10 సంతకాలు పెట్టడానికి చేతులు వణికే వారూ చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో చెప్పడానికి.. పేర్నినాని ఏమన్నా దేవుడా? అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో(provocative comments) […]
Is NBK’s Akhanda 2 Getting Postponed?
Nandamuri Balakrishna and Boyapati Sreenu’s Akhanda 2 is high on expectations. The major filming of the film will be completed very soon and the makers announced that the film will release on October 25th. Pawan Kalyan’s OG too is announced for release on the same day and there are huge expectations on both these films. […] The post Is NBK’s Akhanda 2 Getting Postponed? appeared first on Telugu360 .
సింహంలా గర్జించిన నితీష్ కుమార్ రెడ్డి.. #indvsengtest2025 #nitishkumar #latestnews #cricketnews
Tirupati |రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం.. రెండు రైళ్లలో మంటలు
తిరుపతి : తిరుపతి రైల్వే స్టేషన్ (Railway Station) అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్
గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు
టీడీపీ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది.టీడీపీ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం మూడు రాష్ట్రాలకు కేంద్రం కొత్త గవర్నర్లను నియమించింది. హర్యానా అషింకుమార్, లద్దాఖ్ […] The post గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు appeared first on Visalaandhra .
నిమిష ప్రియను కాపాడలేం.. సుప్రీంకు కేంద్రం వెల్లడి
జులై 16న కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఆమెను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా ఓ కీలక అప్డేట్ వచ్చింది. నిమిష ప్రియకు పడిన ఉరిశిక్ష ఆపేందుకు భారత్ వద్ద పెద్దగా ఎలాంటి మార్గాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. సోమవారం సుప్రీంకోర్టుకు కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది.అడ్వకేట్ జనరల్ వెంకటరమణి అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు. భారత్-యెమెన్ మధ్య దౌత్యపరంగా ఎలాంటి […] The post నిమిష ప్రియను కాపాడలేం.. సుప్రీంకు కేంద్రం వెల్లడి appeared first on Visalaandhra .
ప్రయాణీకుల భద్రతను మెరుగుపరిచే నిర్ణయం తీసుకుంది భారత రైల్వే మంత్రిత్వ శాఖ.
రోడ్ల మీదికి వస్తున్న AC కేబిన్ లారీలు #telugupost #latestnews #lorry #airconditioner