కాటన్ విగ్రహ విదాత సత్తిపండుకు సత్కారం. విశాలాంధ్ర – కడియం : ఎద్దుల బండి నడుపుకుంటూ జీవించే నిరుపేద వ్యక్తైనా లక్షలాది రూపాయలు వ్యయంతో కాటన్ దొర విగ్రహాన్ని నెలకొల్పి తల్లిదండ్రుల సంకల్పాన్ని నెరవేర్చిన దొడ్డా సత్తిపండుని బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిరజాల బాబు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆలమూరు మండలం సంధిపూడి గ్రామానికి చెందిన నిరుపేద కూలి వెంకయ్యకు పూర్వం నుంచి కాటన్ విగ్రహాన్ని నెలకొల్పాలనే కోరిక ఉండేది. అది తీరకుండానే ఆయన […] The post సత్తిపండుకు సత్కారం appeared first on Visalaandhra .
ఏఐ సద్వినియోగానికి ప్రపంచ కూటమి
జోహెన్నెస్స్బర్గ్: విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ ) దుర్వినియోగం అరికట్టేందుకు ప్రపంచ కట్టుబాట్ల కూటమి ఏర్పాటు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. జి 20 సమ్మిట్ లో ఆయన మూడో సెషన్లో ఆదివారం టి, వి నూత్న పరిణామాల విషయంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అత్యంత కీలకమైన సాంకేతిక తు మానవ కేంద్రీకృతం కావాల్సిందే. కేవలం ఆ ర్థిక లావాదేవీలతోనే సాగరాదని పిలుపు నిచ్చా రు. ఈ సందర్భంగా ఆయన ఎఐ ఇతర ఐటి వైపరీత్య లక్షణాల ఆటకట్టుకు అత్యవసరంగా గ్లోబ ల్ కూటమి అవసరం అని కోరారు. టెక్నాలజీ విధానాలు కేవలం జాతీయం దేశాల పరిమితం కాకుండా అవి గ్లోబల్ కావల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు కేవలం పరిమితం, కొం దరికే సొంతం కాకుండా అవి బహిరంగ టెక్ వ నరుగా మారాల్సి ఉందని కోరారు. ఇప్పటికే త మ దేశం ఈ విస్తృత విధానంతోనే ముందుకు సాగుతోందని వివరించారు. ఇండియన్ టెక్నాల జీ పర్యావరణ వ్యవస్థ దీనిని అనుసంధానం చే సుకుని ఉందని, ఈ క్రమంలో ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు. అం తరిక్ష రంగం మొదలుకుని ఎఐ వరకూ డిజిటల్ చెల్లింపుల దాకా ఇదే పంథా ఉందన్నారు. డిజిట ల్ పేమెంట్స్లో భారత్ గ్లోబల్ స్థాయిలో అగ్రదశలో ఉందని తెలిపారు. ప్రధానమైన ఖనిజాలు, పనివిధానాలు, ఎఐ ఇతర విషయాలలో అందర కి సరైన న్యాయం, భవిత అనే ఇతివృత్తంతో ఈ సెషన్ జరిగింది. ఎఐ రాకను కాదనలేమం అయి తే ఇది మానవాళికి ఉపయుక్తం అంతకు మించి మేలు చేసేదిగా ఉండాల్సిందే. , దుర్వినియోగం అరికట్టాల్సిందే. ఇందుకు అంతా ఏకాభిప్రాయంతో కట్టడికి తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఎఐను కొన్ని నిర్థిష్ట మౌ లిక సూత్రాల పరిధిలోనే వాడుకోవల్సి ఉంటుం ది. సమర్థవంతమైన మానవ పర్యవేక్షణ, డిజైన్పరంగా సెఫ్టీ, పారదర్శకత, డీప్ ఫేక్, క్రైమ్, ఉగ్రవాద చర్యలలో దీని వాడకం లేకుండా చూడటం వంటివి అత్యవసరం అని పిలుపు నిచ్చారు. అన్నింటికీ మించి ఎఐతో మానవ సమర్థత , ఫలితం పెరగాల్సిందే. మానవ శక్తి ఇనుమడించాల్సిందే అయితే ఎఐని ఏ విధంగా ఏ స్థాయిలో వాడుకోవల్సిందనే తుది నిర్ణయాధికారం మానవుడిదే అయి ఉండాలి. అది కూడా సమగ్ర గ్లోబల్ కట్టుబాట్ల పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఎఐ కాలం ,ఈ క్రమంలో మన దృక్పథంలో మార్పు అవసరం, ఇప్పటి ఉద్యోగాల అవసరం అనే ఆలోచన క్రమేపీ రేపటి సమర్థవంతమైన అవకాశాల దిశకు మారాల్సి ఉంటుందని. ఉద్యోగ నిర్వహణ నుంచి ఉద్యోగ ఉపాధి సృష్టి దశకు దారితీయాల్సిందే అన్నారు. భద్రతా మండలి సంస్కరణలు అత్యవసరం ఐరాస భద్రతా మండలి సంస్కరణలు ఇప్పుడు అత్యవసరం, ఐచ్ఛికం కావని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మండలిలో ఇప్పటి భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరగాల్సిందే అన్నారు. దక్షిణిఫ్రికాలో జి 20 సదస్సు నేపథ్యంలోనే జరిగిన ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా (ఐబిఎస్ఎ) దేశాధినేతల సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుత విభజిత, భిన్నాభిప్రాయాల ప్రపంచంలో ఈ వేదిక ప్రత్యామ్నాయ రీతిలో ఐక్యతా, సహకారం, మానవతా సందేశం బలీయంగా విన్పిస్తుందన్నారు. ఈ సదస్సుకు హాజరయిన దక్షిణాఫ్రికా నేత సైరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షలు లూలా డా సిల్వాలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఐబిఎస్ఎను మరింతగా వ్యవస్థీకృతం చేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. మూడు సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరం అన్నారు. భద్రతా మండలి విస్తృతి ద్వారా ప్రపంచానికి సరైన సందేశం వెలువరించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో ఆయన భారత్కు మండలిలో చోటు గురించి పరోక్షంగా తమ వాదన విన్పించారు. అంతకు ముందు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నేత సైరిల్తో విడిగా సమావేశం అయ్యారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య స్నేహ బంధాలను పలు కీలక రంగాలలో మరింత పటిష్టం చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఇందుకు దక్షిణాఫ్రికా నేత సానుకూలంగా స్పందించారు. జి 20 బాధ్యత ఈజీ కాదని చెప్పాల్సింది జి 20 సారధ్యం వహించడం ఇంత కష్టమని ముందే చెప్పి ఉండాల్సిందని ప్రధాని మోడీతో దక్షిణాఫ్రికా నేత సైరిల్ రమాఫోసా చమత్కరించారు. ఇంత ఇబ్బంది అని చెప్పి ఉంటే తాను ముందుగానే బాధ్యతల నుంచి పారిపోయి ఉండేవాడినేమో అని నవ్వుతూ తెలిపారు. ఇరువురు నేతలు జి 20 నేపథ్యంలో ముచ్చటించుకున్నారు. ఈసారి జి 20కి దక్షిణాఫ్రికా తొలిసారి ఆతిధ్యం ఇచ్చింది. 2023లో ఈ బాధ్యత తీసుకున్న అనుభవం భారత్కు ఉంది. ఏది ఏమైనా ఇక్కడ ఈ భేటీ జరిగేందుకు భారత్ నేత మోడీ నుంచి అందిన సహకారం అభినందనీయం అని కూడా ఆఫ్రికా నేత స్పందించారు. ఇప్పటి సదస్సును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిష్కరించారు. భారత్లో సువిశాల సుందర భారత్ మండపంలో జి 20 జరిగింది. దీనితో పోలిస్తే ఇక్కడ ఏర్పాటు అయిన వేదిక అల్పమే అని ఆఫ్రికా నేత అంగీకరించారు. దీనికి మోడీ బదులిస్తూ అల్పమే ఎప్పుడూ ఘనం, సూక్ష్మంలోనే మోక్షం అని బదులిచ్చారు.
సింధ్ మళ్లీ భారత్లో కలువొచ్చు
న్యూఢిల్లీ : ‘సింధ్ ప్రాంతం ప్రస్తుతం భారతదేశంలో ఉండకపోవచ్చు, కానీ భారత్లో దాని సరిహద్దులు మారవచ్చు. ఆ ప్రాంతం భారతదేశంలోకి తిరిగి రావచ్చు’ అని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారంనాడు ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సింధు నదికి సమీపంలో ఉన్న సింధ్ ప్రావిన్స్ 1947 లో విభజన తర్వాత పాకిస్తాన్ కు వెళ్లింది. ఆ ప్రాంతంలో నివసించిన సింధీ ప్రజలు భారతదేశానికి వచ్చారు.కానీ, మానసికంగా దూరం కాలేదన్నారాయన. సింధ్ ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయడాన్ని సింధీ హిందువులు, ముఖ్యంగా ఎల్ కె. అద్వానీ వంటి నాయకుల తరం వారు ఎన్నడూ అంగీకరించలేదని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సిఎం రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మరో వైపు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ టూర్లో భాగంగా సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే అవకాశం ఉందని సమాచారం.
సోమవారం రాశి ఫలాలు (24-11-2025)
మేషం దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృషభం సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభ వార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిధునం ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. కర్కాటకం ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సింహం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కన్య ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది. తుల విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృశ్చికం స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. ధనస్సు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. మకరం చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. కుంభం కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీనం ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
BIG BOSS |ఫైర్ బ్రాండ్ దివ్య ఔట్!
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బిగ్బాస్ సీజన్ 9లో ఫైర్ బ్రాండ్గా పేరు
స్మార్ట్ఫోన్ ఉంటే.. క్షణాల్లో టికెట్
సాధారణ ప్రయాణీకులకు రైల్వేలు తమ సేవలను మరింత సులభతరం చేశాయి. స్టేషన్కు వెళ్ళి జనరల్ టికెట్ల కోసం ఇ ప్పుడు క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. టెకెట్ల కోసం హైరానా పడాల్సిన అవసరం లేదు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని టికెట్ సహా ఇతర సేవలు స్టేషన్కు వెళ్లకుండానే పొందవచ్చు. దీంతో సమయం కూడా ఆదా అవుతుంది. జనరల్ టికెట్ తీసుకోవాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లి క్యూలైన్లో నిలబడి టికెట్ తీసుకోవాల్సిందే. అయితే ఎవరూ లైన్లో నిలబడకుండా, రైల్వే స్టేషన్కు రాకుండా టికెట్ తీసుకునేలా రైల్వేశాఖ చర్యలు తీసుకుంది. ఇందు కోసం ప్రత్యేకంగా భారతీయ రైల్వే ‘యూటీఎస్‘ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యూటిఎస్ యాప్ పై ప్రయాణికుల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వస్తోంది. దీనిలో టికెట్ కొనుగోలు చేసే క్రమంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పాటు, యూపిఐలను వినియోగించవచ్చు. దీంతో పాటు ‘ఆర్ - వాలెట్‘ను వినియోగించి టికెట్టు కొనుగోలు చేయవచ్చు. ఈ యాప్లో గరిష్ఠంగా రూ. 20 వేల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ యాప్ను రోజుకు సుమారు 90 వేల మందికి పైగా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ యాప్ జనరల్, ప్లాట్ ఫాం, సీజనల్ టికెట్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.
పగిడిద్దరాజు గద్దెను కదలించిన పూజారులు
మేడారంలో పగిడిద్దరాజు గద్దెను పగిడిద్దరా జు పూజారులు ఆదివారం కదలించారు. పగిడిద్దరాజు పూజారులు గదిలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ, గోవిందరాజు పూజారులతో కలిసి గద్దెల వద్దకు వెళ్లారు.అమ్మవార్ల గద్దెల చుట్టు డోలివాయిద్యాలతో ప్రదక్షిణలు చేసి తల్లుల గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. గోవిందరాజు గద్దె వద్ద కూడా పూజలు చేశారు. అనంతరం పగిడిద్దరాజు గద్దె వద్ద పసుపు, కుంకుమలు, కంకణాలు కట్టి పూజలు నిర్వహించారు. గడ్డపారను పవిత్రజలంతో శుద్ది చేసి పసుపు, కుంకుమ రాసి కంకణం కట్టారు. అనంతరం పూజారులు కొబ్బరికాయాలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐదుగురు పూజారులు కలిసి శుద్ది చేసిన గడ్డపారతో గద్దెను మూడసార్లు కదలించారు. అమ్మవార్ల గద్దెల వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పునర్నిర్మాణం చేస్తున్న క్రమంలో నూతన పగిడిద్దరాజు గద్దెను ప్రతిష్టించనున్న సందర్భంగా ఆదివారం పగిడ్దిరాజు పూజారులు గద్దె కదలింపునకు మంచి రోజు కావడంతో ఈకార్యక్రమాన్ని నిర్వహించినట్లు పూజారులు తెలిపారు. కదలించిన మట్టితో నూతన గద్దెను ఏర్పాటు చేస్తామని పూజారులు వివరించారు. ఈకార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ప్రధాన కార్యదర్శి కాక సార య్య, ఉపాధ్యక్షుడు చందా గోపాల్రావు, పూజారులు కాక వెంకటేశ్వర్లు, చందా రఘుపతిరావు, వెంకన్న పాల్గొన్నారు.
ADB |ఆదివాసుల ధర్మ యుద్ధ సభ బిగ్ సక్సెస్..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : రాజ్యాంగపరంగా ఆదివాసుల కల్పిస్తున్న హక్కులు చట్టాలను చట్టసభల ద్వారా
లేబర్ కోడ్స్ దేశాభివృద్ధికి బాటలు: దత్తాత్రేయ
‘లేబర్ కోడ్స్ దేశాభివృద్ధికి బాటలు వేసే సంస్కరణలు..’ అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను తీసుకుని రావడం పట్ల ఆయన ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో ఇది ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు ప్రధాన లేబర్ కోడ్స్గా రూపొందించడం గొప్ప విషయమని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరళత, పారదర్శకత, సమర్ధత, కార్మికుల సంక్షేమం దృష్టా తీసుకున్న కీలక నిర్ణయం అని దత్తాత్రేయ తెలిపారు. లేబర్ కోడ్స్ ద్వారా వచ్చిన కీలక మార్పులతో అందరికీ సాంఘిక భద్రత, అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ఫ్లాట్ ఫార్మ్ వర్కర్ల వంటి వర్గాలకు కూడా రక్షణ పొందేలా మారిందని ఆయన వివరించారు. పరిశ్రమలకు సరళీకృత విధానాలు పెట్టుబడులు, ఉత్తత్తి, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారని ఆయన ప్రశంసించారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలు ఈ కోడ్ ద్వారా మెరుగైన పద్ధతిలో అమలులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. తాను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ సంస్కరణలకు సిద్ధమయ్యాయని ఆయన తెలిపారు. చట్టాలు కాగితాలపైనే కాకుండా కార్మికుల జీవితాలలో మార్పు తెచ్చేలా అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాల్లో ఆదివారమే రిజర్వేషన్లు ఖరారైన నేపత్యంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.దాంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకుంది. గత కొంతకాలంగా ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో నాయకులు, యువకులు చొరవ చూపారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో ఎవరు పోటీలో ఉంటారో దాదాపుగా ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామంలో ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.
భార్యపై దాడి…పరిస్థితి విషమం !
తాంసి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో ఆదివారం
Vijaya Sai Reddy Signals a ‘Possible Comeback’… But Who Exactly Needs Him?
Former Rajya Sabha MP and once the closest confidant of YS Jagan Mohan Reddy, Vijaya Sai Reddy, has stepped back into the spotlight after months of self-declared political “retirement.” He resurfaced in Srikakulam, claiming he is now a farmer and a man devoted to public welfare. Yet, his latest comments suggest that retirement may not […] The post Vijaya Sai Reddy Signals a ‘Possible Comeback’… But Who Exactly Needs Him? appeared first on Telugu360 .
భూ వివాదంలో ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు ఒక్కటై అక్కాబావలపై దౌర్జన్యానికి దిగిన సంఘటనలో కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట జిల్లా, మునగాల ఎస్ఐ బి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన రణబోతు జ్యోతికి గ్రామ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలాన్ని ఇదే గ్రామానికి చెందిన వారికి కౌలుకి ఇచ్చింది. రణబోతు జ్యోతి, ఆమె కుమార్తెలు ఇద్దరు, భర్త రాంరెడ్డి, పొలం కౌలుదారులు పంట పొలం కోయటానికి హార్వెస్టర్ మిషన్తో కలసి పొలం వద్దకు వెళ్లారు. పంట కోయటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడకు ఆమె తల్లి, తమ్ముడు అయిన దొంతిరెడ్డి కళావతి, ఉపేందర్ రెడ్డి మరొక ట్రాక్టర్తో అక్రమంగా జ్యోతి భూమిలోకి ప్రవేశించి, ట్రాక్టర్తో హార్వెస్టర్ మిషన్ను ఢీకొట్టి మిషన్ రేడియేటర్ను డ్యామేజీ చేశారు. ఈ క్రమంలో అడ్డువెళ్ళిన రణబోతు జ్యోతి, ఆమె ఇద్దరు కుమార్తెలు, జ్యోతి భర్త రాంరెడ్డిపై దౌర్జన్యం చేసి భయబ్రాంతులకు గురిచేశారు. తమ ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు రణబోతు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దొంతిరెడ్డి కళావతి, ఆమె కొడుకు ఉపేందర్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Boat capsized : రైవాడలో పడవ బోల్తా
Boat capsized : రైవాడలో పడవ బోల్తా ( ఆంధ్రప్రభ, అనంతగిరి) అల్లూరి
ములుగు, (ఆంధ్రప్రభ) : బస్వాపూర్ గ్రామానికి చెందిన నర్సంపల్లి సందీప్ (21) అనుమానాస్పద
Akhanda 2 Team Surprises UP CM Yogi Adityanath
Nata Simham Nandamuri Balakrishna’s highly anticipated film Akhanda 2 is generating tremendous buzz, fueled by striking promotional material, especially the trailer, and an extensive Pan-India marketing campaign. The excitement around the film intensified following the launch of its first single in Mumbai, succeeded by the trailer unveiling in Bangalore. As part of the promotional campaign, […] The post Akhanda 2 Team Surprises UP CM Yogi Adityanath appeared first on Telugu360 .
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి…
జైనూర్, (ఆంధ్రప్రభ) : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ : కరేడ్పల్లి గ్రామ ఫారెస్ట్ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్న ఐదుగురు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంతో
సినిమాల పైరసీ తాను ఒక్కడినే చేశానని, తనకు ఎవరూ సహకరించలేదని ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి విచారణలో చెప్పాడు. పైరసీ సినిమాల కేసులో ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రవిని నాంపల్లి కోర్టు కస్టడీకి ఇవ్వడంతో పోలీసులు నాలుగు రోజుల నుంచి విచారణ చేస్తున్నారు. ఆదివారం సిసిఎస్ పోలీసులు రవిని విచారించగా సరిగా సమాధానాలు చెప్పనట్లు తెలిసింది. తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్లను పోలీసులు తన ఇంటి తలుపు కొట్టగానే ఖాళీ చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వెళ్లగా రవి రెండు గంటల వరకు ఇంటి డోర్ తీయలేదు. ఈ సమయంలో తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లో ఐ బొమ్మకు సంబంధించిన ఐపి అడ్రస్లు, వెబ్సైట్ వివరాలు డిలిట్ చేశాడు. వాటిలో కేవలం పైరసీ సినిమాలను మాత్రమే ఉన్నాయి. పైరసీ సినిమాల కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భావించి నెదర్లాండ్కు వెళ్లిపోయినట్లు చెప్పాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతో వెబ్సైట్ను క్రియేట్ చేశానని చెప్పాడు. పైరసీ సినిమాల నుంచి వచ్చే డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశానని, అమెరికా, థాయిలాండ్, దుబాయ్, ఫ్రాన్స్ తదితర దేశాలు తిరిగానని చెప్పాడు. ఇమంది రవికి హైదరాబాద్, విశాఖపట్టణంలో ఖరీదైన ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) దుర్వినియోగం అరికట్టేందుకు ప్రపంచ కట్టుబాట్ల కూటమి ఏర్పాటు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. జి 20 సమ్మిట్లో ఆయన మూడో సెషన్లో ఆదివారం టి, వినూత్న పరిణామాల విషయంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అత్యంత కీలకమైన సాంకేతికతు మానవ కేంద్రీకృతం కావాల్సిందే. కేవలం ఆర్థిక లావాదేవీలతోనే సాగరాదని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎఐ ఇతర ఐటి వైపరీత్య లక్షణాల ఆటకట్టుకు అత్యవసరంగా గ్లోబల్ కూటమి అవసరం అని కోరారు. టెక్నాలజీ విధానాలు కేవలం జాతీయం దేశాల పరిమితం కాకుండా అవి గ్లోబల్ కావల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు కేవలం పరిమితం , కొందరికే సొంతం కాకుండా అవి బహిరంగ టెక్ వనరుగా మారాల్సి ఉందని కోరారు. ఇప్పటికే తమ దేశం ఈ విస్తృత విధానంతోనే ముందుకు సాగుతోందని వివరించారు. ఇండియన్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ దీనిని అనుసంధానం చేసుకుని ఉందని, ఈ క్రమంలో ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు. అంతరిక్ష రంగం మొదలుకుని ఎఐ వరకూ డిజిటల్ చెల్లింపుల దాకా ఇదే పంథా ఉందన్నారు. డిజిటల్ పేమెంట్స్లో భారత్ గ్లోబల్ స్థాయిలో అగ్రదశలో ఉందని తెలిపారు. ప్రధానమైన ఖనిజాలు, పనివిధానాలు, ఎఐ ఇతర విషయాలలో అందరకి సరైన న్యాయం, భవిత అనే ఇతివృత్తంతో ఈ సెషన్ జరిగింది. ఎఐ రాకను కాదనలేమం అయితే ఇది మానవాళికి ఉపయుక్తం అంతకు మించి మేలు చేసేదిగా ఉండాల్సిందే. , దుర్వినియోగం అరికట్టాల్సిందే. ఇందుకు అంతా ఏకాభిప్రాయంతో కట్టడికి తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఎఐను కొన్ని నిర్థిష్ట మౌలిక సూత్రాల పరిధిలోనే వాడుకోవల్సి ఉంటుంది. సమర్థవంతమైన మానవ పర్యవేక్షణ, డిజైన్పరంగా సెఫ్టీ, పారదర్శకత, డీప్ ఫేక్, క్రైమ్, ఉగ్రవాద చర్యలలో దీని వాడకం లేకుండా చూడటం వంటివి అత్యవసరం అని పిలుపు నిచ్చారు. అన్నింటికీ మించి ఎఐతో మానవ సమర్థత , ఫలితం పెరగాల్సిందే. మానవ శక్తి ఇనుమడించాల్సిందే అయితే ఎఐని ఏ విధంగా ఏ స్థాయిలో వాడుకోవల్సిందనే తుది నిర్ణయాధికారం మానవుడిదే అయి ఉండాలి. అది కూడా సమగ్ర గ్లోబల్ కట్టుబాట్ల పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఎఐ కాలం ,ఈ క్రమంలో మన దృక్పథంలో మార్పు అవసరం, ఇప్పటి ఉద్యోగాల అవసరం అనే ఆలోచన క్రమేపీ రేపటి సమర్థవంతమైన అవకాశాల దిశకు మారాల్సి ఉంటుందని. ఉద్యోగ నిర్వహణ నుంచి ఉద్యోగ ఉపాధి సృష్టి దశకు దారితీయాల్సిందే అన్నారు.
అమెరికా వీసా రాలేదని గుంటూరు యువ వైద్యురాలి ఆత్మహత్య
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్న కల నెరవేరలేదన్న తీవ్ర మనస్తాపంతో గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే డాక్టర్ రోహిణి గత ఏడాది కాలంగా అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజి) చేసేందుకు జే1 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో తన భవిష్యత్ ఆశలు అడియాసలయ్యాయని భావించిన ఆమె, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీసా రాకపోవడం వల్లే రోహిణి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలమైన గుంటూరుకు తరలించారు.
తల్లి చనుపాలలో యురేనియం.. ఆ మాట వింటేనే జనం భయాందోళనలకు గురవుతున్నారు. బీహార్ లో పాలిచ్చే తల్లుల చను పాలలో యురేనియం ఉన్నట్లు ఒక అధ్యయనం లో వెల్లడి కావడంతో ఆందోళన వ్యక్తమైంది. కాగా, ఈఅంశంపై అంతగా భయపడాల్సిన అవసరం లేదని సీనియర్ శాస్త్రవేత్త, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ డిఎం ఏ) సభ్యుడు భరోసా ఇచ్చారు. ఈ అధ్యయనం ఫలితాలు ప్రజారోగ్యానికి ఎటువంటి హాని కలిగించబోవని, బీహార్ నమూనాలలో కనుగొనబడిన యురేనియం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కన్నా చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ఎన్ డిఎంఏ సభ్యుడు, బాబా అటామిక్ రీసర్చ్ సెంటర్ మాజీ గ్రూప్ డైరెక్టర్ అయిన అణు శాస్త్రవేత్త డాక్టర్ దినేశ్ కె. అస్వాల్ ఓ ఇంటర్ వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అధ్యయనం ఫలితాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.గుర్తించిన స్థాయి కన్నా పరిమితిలోనే ఉన్నాయన్నారు. వాస్తవానికి తాగునీటిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉందన్నారు. అధ్యయనం ఇలా బీహార్ నుంచి వచ్చిన తల్లి పాల నమూనానలో 5 పిపిబి (పార్ట్స్ ఫర్ బిలియన్ ) వరకూ యురేనియం ఉన్నట్లు పట్నాసోని మహవీర్ క్యాన్సర్ సంస్థాన్, పరిశోధన కేంద్రం, లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బీహార్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ఈ అధ్యయనం ఫలితాలను ప్రచురించారు. అధ్యయనంలో ప్రధానంగా పాల్గొన్న ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ తెలిపినదాని ప్రకారం ఈ అధ్యయనం 40 మంది పాలిచ్చే తల్లుల పాలను విశ్లేషించింది. అన్ని నమూనాలలో యురేనియం (యు-238) ఉన్నట్లు తేలింది. 70 శాతం మంది శిశువులు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదాన్ని చూపించినప్పటికీ, మొత్తం యురేనియం స్థాయిలు అనుమతించిన పరిమితుల కన్నా తక్కువగా ఉన్నాయని డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. తల్లులు, శిశువులు ఇద్దరిపైనా కనీస వాస్తవ ఆరోగ్య ప్రభావాన్ని చూపుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీర్ఘకాలిక యురేనియం బహిర్గతం శిశువులపై చాలా హానికరమైన ఆరోగ్య ప్రభావాలను చూపుతుంది. బీహార్ అధ్యయనం ఫలితాలు శిశువు ఆరోగ్యం పై వాస్తవ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ అశోక్ శర్మ తెలిపారు. మహిళలు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు.
Bellampally |పట్టించుకునే వారేరీ?
Bellampally | పట్టించుకునే వారేరీ? బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ) : బెల్లంపల్లి పట్టణంలోని వన్
తెల్లారితే కుమార్తె వివాహం.. అంతలోనే
తెల్లారితే భాజాభజంత్రీల మధ్య వివాహ వేడుక జరగాల్సి ఉంది. కుమార్తె పెళ్లికి బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట్ వేశారు. బంధువుల రాకతో ఇల్లంతా సందడి నెలకొంది. అంతలోనే అందిన ఓ విషాద వార్త అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, యాలాల మండలం, సంగెంకుర్దు గ్రామానికి చెందిన అండాల అనంతప్ప (46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని మొదటి భార్య శాకమ్మకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పదిహేనేళ్ల క్రితం శాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరుకు చెందిన భరత్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. ఆదివారం వివాహం జరిపించేందుకు అనంతప్ప అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాడు. చిన్నచిన్న పనుల నిమిత్తం శనివారం సాయంత్రం మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో స్థానికులు అతనిని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలియడంతో పెళ్లికి వచ్చిన బంధువులతో పాటు గ్రామమంతా విషాదంలో మునిగిపోయారు. పచ్చటి పందిట్లో పెళ్లి జరగాల్సిన సమయంలో తండ్రి అంత్యక్రియలు జరుగుతుండటం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాదకర సంఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
TELANGANA |ఘనంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ
“కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం” TELANGANA |తెలంగాణ రాష్ట్రంలో మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం,
Govt. Advisor |థాంక్యూ సీఎం సార్
Govt. Advisor | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సౌదీ అరేబియాలోని మదీనా
అనిల్ రావిపూడి బర్త్డే.. చిరంజీవి సినిమా సెట్లో గోల గోల
హైదరాబాద్: టాలీవుడ్లో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీని ప్రధాన ఆధారంగా చేసుకొని ఇప్పటివరకూ ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అనిల్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనేది ఈ సినిమా టైటిల్. కాగా, ఆదివారం అనిల్ రావిపూడి తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ ఆయనకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్తో కలిపి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే సినిమా ఇంకేంత ఫన్నీగా ఉంటుందో అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట సూపర్ హిట్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
Article |ఆంధ్రప్రభ కథనంలో.. అధికారుల్లో చలనం
రహదారి మరమ్మతులకు అధికారులు స్పందన Article | అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : అచ్చంపేట
Distribution |మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తాం
Distribution |లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం
సత్యసాయి ‘శత జయంతి’ ఉత్సవాలు.. విజయ్ ఎమోషనల్ పోస్ట్
హైదరాబాద్: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చాలా మంది భక్తులు సత్యసాయి బాబాను తలుచుకుంటూ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. తాజాగా సత్యసాయిని స్మరించుకుంటూ హీరో విజయ్ దేవరకొండ కూడా సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. నెలల వయసులో తనకు సత్యసాయి ‘విజయ సాయి’ అని నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మేం రోజూ మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మీరెప్పటికీ మాతోనే ఉంటారు. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ప్రపంచానికి ఏదైనా ఇవ్వగలిగేలా మాలో స్పూర్తి నింపారు’’ అని సత్యసాయి గురించి విజయ్ రాసుకొచ్చారు. అంతేకాక.. చిన్న తనంలో ఆయనతో దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలోనే విజయ్ విద్యాభ్యాసం చేశారు. ‘పుట్టపర్తి సాయి దివ్య కథ’ పేరుతో రూపొందించిన టివి సీరియల్లోనూ అతడు నటించారు. ఇక ఈ ఏడాది ‘కింగ్డమ్’ అనే సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా అంత సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం అతడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేశ్ హీరోయిన్.
నకిలీ సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్టు
నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితుల వద్ద నుంచి ఎస్ఆర్ఎం, బెంగళూరు సిటీ యూనివర్సిటీల సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం- ప్రధాన నిందితుడు, మహ్మద్ అజాజ్ అహ్మద్, - వడ్డేపల్లి వెంకట్ సాయి, విస్టాలా రోహిత్ కుమార్, సత్తూరి ప్రవీణ్ని అరెస్టు చేశారు. వెంకట్, రోహిత్, ప్రవీణ్ - నకిలీ బి.టెక్ సర్టిఫికెట్ను కొనుగోలు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు నార్సింగి పోలీసులకు సమాచారం రావడంతో నార్సింగిలోని చింతచెట్టు ప్రాంతంలో నకిలీ సర్టిఫికేట్లు అవసరం ఉన్న వారికి ఇచ్చేందుకు వచ్చిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. యబడ్డాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకే నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమండ్ విధించింది.
బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ తనకు సమాధానం చెప్పేందుకు మరి కొంత గడువు కావాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కోరారు. పార్టీ ఫిరాయించిన దానంతో సహా మొత్తం పది మంది ఎంఎల్ఏలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్ఎస్ ఇదివరకే స్పీకర్ను కోరిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ పంపించిన నోటీసులకు ఎనిమిది మంది స్పందించి కౌంటర్ దాఖలు చేయగా, ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కౌంటర్ దాఖలు చేయలేదు. తాము న్యాయ నిపుణులతో సంప్రదించి సమాధానం ఇస్తామని గత నెలలో స్పీకర్కు చెప్పినా, ఇంత వరకూ సమాధానం ఇవ్వలేదు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ పది రోజుల క్రితం మళ్లీ నోటీసు పంపించగా, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చే గడువు ఆదివారం (23)తో ముగిసింది. దీంతో దానం నాగేందర్ ఆదివారం స్పీకర్ను కలిసి తనకు మరింత గడువు కావాలని కోరాలనుకున్నారు. కాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉదయమే వికారాబాద్ పర్యటనకు వెళ్ళడంతో, దానం నాగేందర్ స్పీకర్కు ఫోన్ చేసి సమాధానం ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరినట్లు సమాచారం. పది మంది ఎంఎల్ఏల విచారణ నాలుగు వారాల్లో ముగించాల్సి ఉన్న విషయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ దానంతో అన్నట్లు తెలిసింది. సోమవారం దానం గడువు కోసం లిఖితపూర్వకంగా స్పీకర్కు లేఖ అందించినున్నట్లు ఆయన అనుయాయుల ద్వారా సమాచారం.మరోవైపు ఫిరాయింపు ఎంఎల్ఏగా ఆరోపణ ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి కూడా స్పీకర్ను గడువు కోరారు. అందుకు స్పీకర్ వారం రోజుల గడువు ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇరువురూ అనర్హత వేటు పడడానికి ముందే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.
JaganCoterie |ఏ పార్టీలోనూ చేరను…
Jagan Coterie | ఏ పార్టీలోనూ చేరను… శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :
Jagan Coterie |ఏ పార్టీలోనూ చేరను…
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్
PRINCIPAL |ప్రిన్సిపాల్ కు లీగల్ నోటీసులు
మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం మహబూబాబాద్ మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం ఆదివారం
RSS|ఆర్ఎస్ఎస్ జన జాగరణ అభియాన్ ప్రారంభం
ఆజాద్ నగర్ లో జన జాగరణ అభియాన్ కరపత్రము RSS|మక్తల్ , ఆంధ్రప్రభ
SPACE |అంతరిక్ష విజ్ఞాన వీచిక…
‘స్పేస్ ఆన్ వీల్స్’ ఆకర్షణ ఆంధ్రప్రభ, విజయవాడ: అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విద్యార్థులు,
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. టీం ఇండియాకు కొత్త కెప్టెన్
భారత్, సౌతాఫ్రికా మధ్య ప్రస్తుతం రెండు టెస్ట్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగనుంది. అయితే సఫారీలతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ నొప్పి కారణంగా అతను మైదానరం వీడాడు. ఆ తర్వాత వైద్యుల పరిరక్షణలో ఉన్నాడు. రెండో టెస్ట్ కోసం కోల్కతా నుంచి గౌహతి వచ్చిన గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో రిషబ్ పంత్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు వన్డే జట్టుకు కూడా కొత్త కెప్టెన్ని నియమించారు. టీం ఇండియా స్టార్ కీపర్, బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ ఈ సిరీస్లో భారత్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అంతేకాక.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు అనధికారిక వన్డేల సిరీస్లో రాణించిన రుతురాజ్ గైక్వాడ్కి జట్టులో చోటు కల్పించారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత జట్టు : రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కీపర్, కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ధృవ్ జురెల్.
MP |భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుశతజయంతి వేడుకల్లో నేతలు, అధికారులు భావోద్వేగం MP |
SEVA |ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు
SEVA | ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు SEVA | వెల్లంకి
COTTON |దగా పడుతున్న పత్తి రైతు
ఒకవైపు ప్రకృతి కన్నెర్ర .మరోవైపు ధరలలేమి ఇంకోవైపు తూకాల్లో మోసం. కర్నూలు జిల్లా
భక్తుడి అచంచల సంకల్పానికి నెటిజన్ల సెల్యూట్! #sabarimala #telugupost #devotee #physicallychallenged
TG | మహిళా శక్తి చీరల పంపిణీ TG | తాడ్వాయి, ఆంధ్ర
Collector |భగవాన్ శ్రీ సత్యసాయి..నిత్య సేవా స్ఫూర్తి..
శ్రీ సత్యసాయి చూపిన మార్గం యువత భవితకు వెలుగు పథం..స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్
కరీంనగర్...6 లక్షల కు శిశువు విక్రయం #telugupost #karimnagar #viralvideo #latestnews #newsupdates
ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఎంత వెనుకంజలో ఉందంటే..
గౌహటి: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో సఫారీలే ఆధిపత్యం చూపించారు. రెండో రోజు 247/6 ఓవర్నైట్ స్కోర్తో ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా.. తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. టీ విరామ సమయానికి 316/6 పరుగులు చేసింది. రెండో సెషన్లో దూకుడుగా ఆడుతున్న కైల్ వెరినె వికెట్(45)ను భారత బౌలర్లు ఔట్ చేయగలిగారు. కానీ, ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన యాన్సెన్తో ముత్తుస్వామి అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ముత్తుస్వామి తన టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీ సాధించగా.. యాన్సెన్ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. అయితే వీరిద్దరి 97 పరుగుల భాగస్వామ్యానికి సిరాజ్ అడ్డుకట్ట వేశాడు. సెంచరీ సాధించిన ముత్తుస్వామిని ఔట్ చేశాడు. కానీ, యాన్సెన్ మాత్రం తన బ్యాటింగ్లో వేగం తగ్గించలేదు. భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. వేగంగా పరుగులు రాబట్టాడు. మరోవైపు బ్యాటింగ్ చేస్తున్న హార్మర్ (5)ని బుమ్రా ఔట్ చేశాడు. ఈ క్రమంలో 93 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటై.. సెంచరీని చేజార్చుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా 489 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత బౌలింగ్లో కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 6 ఓవర్లు ఆడి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసి.. 480 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో జైస్వాల్ (7), రాహుల్ (2) ఉన్నారు.
STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ
STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ HOSTEL | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ
Telangana |ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్
Telangana |చెన్నూర్ ఆంధ్రప్రభ : 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు స్థానిక
Amaravati Set for a Major Breakthrough as Centre Prepares to Give Formal Capital Status
Amaravati is heading towards a defining moment. The Union government is already supporting the capital financially and is now preparing to take a crucial step that Amaravati farmers have been demanding for years. The upcoming winter session of Parliament is expected to become the stage for this landmark decision. According to Union Minister Pemmassani Chandrasekhar, […] The post Amaravati Set for a Major Breakthrough as Centre Prepares to Give Formal Capital Status appeared first on Telugu360 .
తెలిసిన అమ్మాయి కదా అని ఇంట్లోకి రాణిస్తే..#theft #telugupost #viralvideo #nizamabad #latestnews
Choodu From Godari Gattupaina: Refreshingly Lively
Sumanth Prabhas’s upcoming flick Godari Gattupaina marks the directorial debut of Subash Chandra. As the film’s promotions pick up steam, the team has dropped its first song, Choodu Choodu, a track that instantly steals attention with its pleasing composition and village-side warmth. Composer Naga Vamshi crafts the melody weaving together classical instruments to form a […] The post Choodu From Godari Gattupaina: Refreshingly Lively appeared first on Telugu360 .
మహిళలు శభాష్.. మరో ప్రపంచకప్ నెగ్గిన భారత్
కొలంబో: కొద్ది రోజుల క్రితమే భారత మహిళలు ఐసిసి వన్డే ప్రపంచకప్ను గెలిచిన విషయం తెలిసిందే. నేవి ముంబై వేదికగా సౌతాఫ్రికా మహిళలతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఇదిలా ఉండగానే భారత మహిళలు మరో ప్రపంచకప్ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి అంధుల టోర్నమెంట్లో. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తొలి టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు యుఎఇ కూడా పాల్గొన్నాయి. అయితే నేపాల్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. పూలా సరెన్ (44) అద్భుతంగా రాణించింది. దీంతో తొలి ఎడిషన్లోనే టి-20 ప్రపంచకప్ను సొంతం చేసుకొని భారత్ అంధ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో జట్టుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Sathya Sai Baba |శతజయంతి వేడుకలు
100 మంది పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం Sathya Sai Baba |
Sathya Sai Baba |బెల్లంపల్లిలో సత్య సాయిబాబా శతజయంతి వేడుకలు
100 మంది పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం Sathya Sai Baba |
కార్మికనగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: మధురానగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది. కార్మిక నగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. మొదటి అంతస్తులోఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించగా, సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Telangana |పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు!
Telangana |పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు! ములుగు, అబ్దులాపూర్ రిజర్వేషన్లు ఇలా… Telangana |ములుగు
FISHERMAN |నైపుణ్యం పెంపొందించుకోవాలి
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిమాధన్నపేట చెరువులో చేపపిల్లల విడుదల FISHERMAN| నర్సంపేట (ఆంధ్రప్రభ):
POLICE |నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి
POLICE | నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా
HYD |మధురానగర్లో పేలిన సిలిండర్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మధురానగర్లోని కమాన్ గల్లీలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.
6 కిమీ పాటు అంబులెన్స్ను బ్లాక్ చేసిన కారు…#latestnews #viralvideo #ambulance #rashdriving
CONTAINER SCHOOL |ఆదర్శం అంతేనా?
మిగిలిన గ్రామాలకు విస్తరించని వైనం CONTAINER SCHOOL |ములుగు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ
Video: Actor Navdeep Exclusive interview | Celebrity Travel Secrets Unlocked
The post Video: Actor Navdeep Exclusive interview | Celebrity Travel Secrets Unlocked appeared first on Telugu360 .
GOAL |మహిళా అభివృద్ధే లక్ష్యం GOAL |సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): మహిళలను అన్ని
రాణించిన టెయిలెండర్లు.. సౌతాఫ్రికా ఆలౌట్..
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. మొత్తానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించి సౌతాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్ పంపించారు. 247/6 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాటర్లు మన బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓవైపు వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సెనురన్ ముత్తుస్వామి (109) సెంచరీ చేసి ఔట్ కాగా.. మార్కో జెన్సన్ 93 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. వీరిద్దరు కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. మొత్తానికి సౌతాఫ్రికా 489 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్లో కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.
GAME |రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
GAME |రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక GAME |మక్తల్, ఆంధ్రప్రభ :
CHECK |మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
CHECK | నర్సంపేట, ఆంధ్రప్రభ : మహిళలు ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం
Red gold : ఎర్ర బంగారం స్మగ్లింగ్
Red gold : ఎర్ర బంగారం స్మగ్లింగ్ ( ఏలూరు, ఆంధ్ర ప్రభ
SAREES |కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ
SAREES | కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ SAREES | బెల్లంపల్లి
తెలంగాణ సిఎంవొ, మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్
హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించిన ఏదో మూల చాప కింద నీరులా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరూ అతీతులు కారు. తాజాగా తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ గ్రూప్తో పాటు, పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లను హ్యాక్ చేశారు. ఎస్బిఐ అకౌంట్ ఆధార్ వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర ఎపికె ఫైల్స్ని కేటుగాళ్లు పంపించారు. వెంటనే సదురు ప్రమాదకరమైన లింకులు క్లిక్ చేసి ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇది గమనించిన సైబర్ నిపుణులు అలాంటి లింక్స్ జోలికి వెళ్లవద్దని సూచించారు. కాగా, ఎనిమిది రోజుల క్రితమే సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అర్డర్ కాపీలు డౌన్లోడ్ చేసేందుకు చూస్తే.. అది గేమింగ్ సైట్లోకి వెళ్లేలా మార్చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్టార్ డిజిపికి ఫిర్యాదు చేశారు.
Telangana |రహత్నగర్ను మరింత అభివృద్ధి చేస్తా
Telangana |రహత్నగర్ను మరింత అభివృద్ధి చేస్తా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్
HANUMAN |ముమ్మరంగా అంజన్న జాతర ఏర్పాట్లు
HANUMAN | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో
ఐబొమ్మ రవి అరెస్ట్ ఆటోపై మద్దతు పోస్టర్ #ibommaravi #telugupost #ibommaarrest #latestnews
LETTER |అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి
LETTER | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 2వ వార్డు అభివృద్ధి
సరూర్ నగర్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొని ఇద్దరు మృతి
హైదరాబాద్ః సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ( పిల్లర్ నెం. 1618 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందారు. అతివేగంతో బైక్పై ప్రయాణిస్తున్న వీరు నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగర వాసులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధు, హరీష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
MISSION BHAGIRATHA |ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్
ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్ MISSION BHAGIRATHA | ఆరు రోజులుగా
CONGRESS |ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
CONGRESS | ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చీరల పంపిణీతో మహిళల్లో సంబరాలు CONGRESS
Telangana |లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు
Telangana |లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు Telangana |మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి
మృతదేహంతో ఆందోళన DEAD | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వైద్యుల నిర్లక్ష్యంతో
TVK Viijay :విజయ్ యాక్షన్ లోకి దిగినట్లుందిగా.. తమిళనాట ఆట మొదలైనట్లే
టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది.
రాజంపేట కాలనీవాసుల అవస్థలు Drainage | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాజంపేట
Photos: Sri Sathya Sai Centenary Celebrations
The post Photos: Sri Sathya Sai Centenary Celebrations appeared first on Telugu360 .
నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతికి పదవీ
Unemployees |నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి
అప్లికేషన్ డెవలపర్ – వెబ్ & మొబైల్ కోర్సులో ఉచితంగా శిక్షణఎమ్మెల్యే కాగిత
Minister |సత్య సాయి మార్గం ఆచరణీయం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :
Danam Nagender : గడువు కావాలన్న దానం నాగేందర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్కుమార్ ను మరికొంత గడువు కోరారు
RTC | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి పోలీసులు పారుపల్లి
Chiranjeevi’s Special Birthday Gift To Anil Ravipudi
Megastar Chiranjeevi turned his director’s birthday into a memorable occasion by personally inviting Anil Ravipudi to his home and presenting him with a high-end wristwatch. The celebration was not merely a mark of appreciation; it also reflected the star’s admiration for Anil Ravipudi’s creative approach while working on the much-anticipated Mana Shankara Vara Prasad Garu. […] The post Chiranjeevi’s Special Birthday Gift To Anil Ravipudi appeared first on Telugu360 .
IBomma : ఐబొమ్మ రవికి ఇంత మద్దతు సోషల్ మీడియాలో ఎందుకో అర్థమయిందా?
ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి.

18 C