Khalistan | ఎక్కడెక్కడంటే.. Khalistan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ
Ys Jagan : జగన్ మారలేదా? వైసీపీ నేతలు ఏమంటున్నారో తెలుసా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఓటమి తర్వాత కూడా ఏ మాత్రం మారడం లేదు.
స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ
స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి
తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం #Rajamahendravaram #MilkAdulteration #FoodSafetyAlert
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :ఇంటర్మీడియట్ (మొదటి సంవత్సరం) సోమవారం
Hospital |మంట ఎక్కువగా పెడుతున్నావ్ అన్నందుకు
Hospital | మంట ఎక్కువగా పెడుతున్నావ్ అన్నందుకు Hospital | పామర్రు –
శ్రీదేవి నటించిన మామ్ సినిమాలోని సన్నివేశాన్ని నిజ జీవితంలో
పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ను ప్రారంభం…
పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ను ప్రారంభం… బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక వృత్తి
నూతన బార్లకు నోటిఫికేషన్ మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలో మిగిలిపోయిన 5
పెదనాన్న రాక కోసం యువతి ఆరాటం...మావోయిస్టు నేత దేవ్ జీ...#Suma #OperationKagar #FamilyAppeal
రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి
రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి పెడన – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Chandrababu : రాజమహేంద్రవరం ఘటనపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం ఘటనపై స్పందించారు
పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం….
పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం…. మేడ్చల్, ఫిబ్రవరి 22(ఆంధ్రప్రభ)
ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు
ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు పెడన – ఆంధ్రప్రభ :
Mudragada Padmanabham : అంబటి కుమార్తె మౌనికపై ముద్రగడ ప్రశంసలు
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు
2026 లో జమ్మూ కశ్మీర్లో యుద్ధం లాంటి పరిస్థితి కొనసాగుతుందనే వాదనతో
Jana Sena : కుర్చీ ఇవ్వడం లేదటయ్యా.. కూటమి ధర్మం ఇదేనా సామీ?
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మరో పదిహేనేళ్లు కలసి ఉంటామని చెబుతున్నారు
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సహాయం..
రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సహాయం.. చందర్లపాడు, ఆంధ్రప్రభ : మండలం పాత
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. ఉదయ్పుర్ బయల్దేరిన విజయ్, రష్మిక #vijaydevarakonda #rashimkamandanna
shock |మరీ ఇంత బెట్టు చేయాలా..?
shock | మరీ ఇంత బెట్టు చేయాలా..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఎండాకాలంలో
భారత్–బ్రెజిల్ అరుదైన ఖనిజాల ఒప్పందం
భారత్ - బ్రెజిల్ మధ్య అరుదైన ఖనిజాలు, కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి
మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉంది : లోకేష్
ఎపి అసెంబ్లీ: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ లోనే డిఎస్సి పోస్టులు ఇతర రాష్ట్రాల్లో కెజిబివి అడ్మిషన్లు జరగడం లేదని అన్నారు. శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉందని, ఉన్నత విద్యలో ఇంజినీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటిఐ కూడా కీలకమని తెలియజేశారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా..వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతామని దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని అన్నారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు అని.. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని సూచించారు. దేవుడిని కూడా వైసిపి రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమని లోకేష్ విమర్శించారు.
ఆంధ్రప్రభలో వచ్చిన కథనంతో… తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి : కంటి చూపు పేరుతో
అల్లు శిరీష్ ఇంట పసుపు పండుగ #AlluSirisha #PasupuFunction #SnehaReddy #Tollywood #WeddingBuzz
కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు
కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు మంత్రాలయం, ఆంధ్రప్రభ : కేంద్ర
Andhra Pradesh : నిరుద్యోగులకు ఉగాదికి గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
బాబూరావు మృతి తీరని లోటు అవనిగడ్డ – ఆంధ్రప్రభ : చరిత్ర పరిశోధకుడు
Tea Stall |పాపం కూర్చున్న చోటే…
Tea Stall | పాపం కూర్చున్న చోటే… Tea Stall | ఆంధ్రప్రభ,
డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, ఎల్ మెంచోగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.59 సంవత్సరాల వయస్సున్న ఎల్ మెంచోను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో మెక్సికో సైన్యం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.అమెరికా గూఢచారి విభాగాల నుంచి అందిన సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు దాగి ఉన్న […] The post డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ appeared first on Visalaandhra .
రాజమండ్రిలో పాలు తాగి నలుగురు మృతి వెనక అసలు కారణమిదేనా?
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు
సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది
అక్షర్ని పక్కన పెట్టడానికి కారణం అదే..: భారత్ అసిస్టెంట్ కోచ్
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతొ సౌతాఫ్రికా ఈ మ్యాచ్లో 76 పరుగుల తేడా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ అన్ని విభాగాల్లో విఫలం కావడం ఓటమికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్షర్ పటేల్ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ని జట్టులోకి తీసుకోవడంప విమర్శలు వస్తున్నాయి. తీరా సుందర్ని జట్టులోకి తీసుకుంటే అతను బ్యాటింగ్లోనూ,, బౌలింనూ విఫలమయ్యాడు. ఈ విషయంపై టీం ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ వివరించాడు. జట్టు కూర్పు కోసమే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేరొన్నాడు. ‘‘మేం ప్లేయింగ్ ఎ గురించి కొన్ని రోజులుగా తీవ్రంగా చర్చించుకున్నాం. జట్టు కూర్పలో వైవిధ్యం కోసమే వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నాం. బ్యాటింగ్లో డెప్త్ కోసం రింకూ సింగ్ను కొనసాగించాం. అయితే అంతమాత్రాన అక్షర్ పటేల్ ప్రాధానం తగ్గించినట్లు కాదు. అతడు జట్టులో కీలకమైన ఆటగాడు’ అని ర్యాన్ అన్నాడు.
తేజస్కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం!
భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధవిమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ నెల ప్రారంభంలో ఓ కీలక ఎయిర్ బేస్లో సాధారణ శిక్షణ ఫ్లైట్ ముగించుకుని ల్యాండింగ్ సమయంలో Indian Air Force కు చెందిన HAL Tejas లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మరోసారి ప్రమాదానికి గురైంది.ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.ముఖ్యంగా ఆన్బోర్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్ […] The post తేజస్కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం! appeared first on Visalaandhra .
బైక్ ను కంటైనర్ ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి షాబాద్ మండలం నాగర్ గూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కంటైనర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హైతాబాద్ గ్రామవాసులు అజయ్(19), ఉదయ్ కిరణ్(20)గా పోలీసులు గుర్తించారు.
Report | నలుగురు మృతి.. Report | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
ఇంట్లో తండ్రి మృ*తదేహం.. బాధలోనే ఇంటర్ పరీక్షకు కొడుకు #Nellore #Sangam #InterExams
తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2-3 గంటల వ్యవధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.అంతేకాక, గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.అదేవిధంగా, ఈరోజు,రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ […] The post తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం appeared first on Visalaandhra .
Vangaveeti Radha : వంగవీటి అందుకే అలా మాట్లాడారా? ఫిక్స్ అయినట్లు కనపడుతుందిగా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సరైన అవకాశాలు లభించడం లేదని భావించి నేతలు అసంతృప్తికి గురవుతున్నట్లే కనిపిస్తుంది. వంగవీటి రంగా కుమారుడు రాధా పరిస్థితి చూస్తే ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. ఇక జనసేన కూటమిలో ఉన్నంత వరకూ తనకు ప్రాధాన్యత దక్కదని వంగవీటి రాధాకు అర్థమయినట్లుంది. అందుకే ఆయన నోటి నుంచి ఆ మాటలు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. యధాలాపంగా అన్న మాటలు కావవి. కావాలని రాధా మాట్లాడిన మాటలు ఇప్పుడు కూటమి పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ అదే సామాజికవర్గానికి చెందిన నేత అయినప్పటికీ వంగవీటి రంగాకు ఉన్న ఇమేజ్, క్రేజ్ ఎన్ని దశాబ్దాలైనా ఆ సామాజికవర్గం నుంచి ఆయన ముద్రను ఎవరూ చెరపలేరు. రంగా వారసుడిగా... వంగవీటి రంగా వారసుడిగా వచ్చిన వంగవీటి రాధాకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్న బాధ అందరిలోనూ వ్యక్తమవుతుంది. రాధా రాజకీయంగా చాలా నష్టపోయారు. ఇప్పటికే దశాబ్ద కాలం నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వంగవీటి రాధాకు ఎందుకో రాజకీయ పదవి దక్కడం లేదు. వంగవీటి రంగా కుమారుడిగా బలమైన కాపు సామాజికవర్గం నేతగా వంగవీటి రాధాకు సాధారణంగా పదవి వెతుక్కుంటూ రావాల్సి ఉంది. కానీ వంగవీటి రాధా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అందుకు కారణం కులం కార్డు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిందంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీతో వంగవీటి రాధాను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే రాధా యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనే... వంగవీటి రాధా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి అక్కడ వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, దాడి శెట్టి రాజాలను గెలిపించాలని కోరారంటే ఆయన పరోక్షంగా వైసీపీకి మద్దతిచ్చేనట్లే అనుకోవాలి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా నోటి నుంచి వైసీపీ నేతలను గెలిపించమని బహిరంగ సభల్లో పిలుపు నివ్వడం యాధృచ్ఛికంగా జరిగింది కాదు. టీడీపీకి ఝలక్ ఇవ్వడానికైనా ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. లేకుంటే నిజంగానే రాధా మనసులో ఉన్న మాటను చెప్పి ఉండవచ్చు. రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన రాధా వ్యాఖ్యలతో ఇప్పుడు కూటమి పార్టీలో కొంత డైలామా ఏర్పడింది. అందులోనూ కాపులు అధిక సంఖ్యలో ఉండే తూర్పు గోదావరి జిల్లాలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపాయని చెప్పాలి. మరి టీడీపీ నాయకత్వం వంగవీటి రాధాను ఎలా సర్ది చెప్పగలుగుతుందన్నది చూడాలి.
నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: వెంకటరమణారెడ్డి
హైదరాబాద్: కామారెడ్డి లో కాంగ్రెస్- బిజెపి నేతల మధ్య వివాదం ముదిరింది. కాంగ్రెస్ నేతలు, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో వివాదం చోటు చేసుకుంది. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు వెంకటరమణారెడ్డి బయలు దేరారు. డిగ్రీ కళాశాల అంశంపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు. తాము కూడా కలెక్టరేట్ కు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిముందు పోలీసులు బందోబస్తు ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు కబ్జాకు గురవుతున్నాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని, డిగ్రీ కాలేజీ భూముల్లో ఒక్క గజం ఆక్రమించినా రాజీనామా చేస్తానని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆర్ టిఐ కింద కాలేజీ భూముల వివరాలు అడిగానని, పూర్తి వివరాలు వచ్చాక.. అందరి సంగతి చూస్తానని కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు.
గోదావరి నీటితో చెరువులు నింపాలి
గోదావరి నీటితో చెరువులు నింపాలి బజ్జుతండ సర్పంచ్ రవి రాథోడ్ పిలుపు నల్లబెల్లి,
Supreme Court |సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత
Supreme Court | సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత Supreme Court | ఆంధ్రప్రభ,
ఓటీపీలు చెప్పకండి.. పాస్వర్డ్ లు మార్చండి #DigitalFraud #CyberCrime#OTPAlert #KYC #narendramodi
John Wesley|రాష్ట్రంలో ఆటవిక పాలన
John Wesley| రాష్ట్రంలో ఆటవిక పాలన John Wesley | నాగర్ కర్నూల్
ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..
మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల హాజరుపరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు.. 144 సెక్షన్ అమలు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష మొదలైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి […] The post ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. appeared first on Visalaandhra .
పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు..యువతులకు సజ్జనార్ హెచ్చరిక
పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని… ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా […] The post పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు..యువతులకు సజ్జనార్ హెచ్చరిక appeared first on Visalaandhra .
AP | ఐపీఎస్ అధికారి అరెస్ట్ AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు
రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన బీహార్ లోని పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ ఐజీగా డిప్యూటేషన్ పై బాధ్యతలు నిర్వహించారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ […] The post రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు appeared first on Visalaandhra .
30 injured|అదుపు తప్పి.. వాగులోకి పల్టీ
అదుపు తప్పి.. వాగులోకి పల్టీ 30 మందికి గాయాలు..! ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి
Aaya Sher Promo: Nani’s Unhinged Madness
The countdown to Natural Star Nani’s birthday has kicked off with an explosive surprise. The makers of The Paradise have unveiled the promo of the first single, Aaya Sher. The promo tears open a dust-choked battlefield where chaos breathes, crowds roar, and intensity coils like a ready-to-strike beast. This isn’t just an intro song, but […] The post Aaya Sher Promo: Nani’s Unhinged Madness appeared first on Telugu360 .
neck-pain |కారణాలు, నివారణ మార్గాలు ఇవే
neck-pain | ఎందుకు వస్తుంది? ఇది సాధారణ నొప్పేనా లేక ప్రమాద సంకేతమా?
విద్యాశాఖలో భారీ అవినీతి ₹4కే పుస్తకాల విక్రయం #Bahraich #TextbookScam #EducationCorruption
ఫిబ్రవరి 23( జనం సాక్షి):రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ …
ఫిబ్రవరి 23 ( జనం సాక్షి):ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై …
బీజేపీ నేతల అరెస్టు అక్రమం.. ఆలేరు, ఆంధ్రప్రభ : కామారెడ్డిలో బీజేపీ నేతల
Victory Venkatesh has delivered a blockbuster like Sankranthiki Vastunnam last year and he was never in a hurry. He played an extended cameo in Megastar Chiranjeevi’s film Mana Shankara Vara Prasad Garu and the role of Venky is well appreciated. Venkatesh is currently working with Trivikram’s family entertainer titled Adarsha Kutumbam and the plans are […] The post A Wise Decision by Venkatesh appeared first on Telugu360 .
ఫిల్మ్ఫేర్లో పుష్ప 2 జోరు #FilmfareSouth #Pushpa2 #AlluArjun #KochiEvent #SouthCinema #FilmAwards
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి.
Andhra Pradesh : గుడ్ న్యూస్.. గర్భిణులకు పదకొండు వేలు.. ఉచితంగా నిత్యావర వస్తువులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి..
అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్
BJP : నేడు రాజమండ్రికి బీజేపీ చీఫ్ మాధవ్
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు
Telangana : నేడు ఆదిలాబాద్ కు కేటీఆర్
నేడు ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటించనున్నారు
పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ..
పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ.. కుంటాల, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి మండలంలోని అంబకంటి
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.. గూడూరు, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్
Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. మార్చి నుంచే మొదలట
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది.
అహ్మదాబాద్లో భారత్ భారీ ఓటమి #T20WorldCup #TeamIndia #SouthAfrica #Super8 #CricketUpdate
గ్యాస్ మరియు ఉబ్బరంతో బాధపడుతున్నారా? అయితే మీకోసం ఈ చిట్కాలు
చాలా మంది అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు
మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి..
మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీకి చెందిన
Telangana : కామారెడ్డిలో కొనసాగుతున్న టెన్షన్
కామారెడ్డిలో టెన్షన్ కొనసాగుతుంది
Exclusive: Karthik Subbaraj touch for Varun Tej’s Film
Mega Prince Varun Tej needs a solid hit and he is almost done with the shoot of Korean Kanakaraju. Merlapaka Gandhi is the director and UV Creations, First Frame Entertainments are the producers. Varun Tej will soon work with a debutant named Balaji and the film is said to be an entertainer. Balaji is the […] The post Exclusive: Karthik Subbaraj touch for Varun Tej’s Film appeared first on Telugu360 .
Gold Prices Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇది
. నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి
‘మా ఇంటి బంగారం’ వచ్చేది అప్పుడే
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర ప్రాతల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబి వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సమంత, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే15న వరల్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. యాక్షన్ డ్రామా మూవీ అందరికీ నచ్చేలా, అన్ని అంశాలతో రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠతను రేపే యాక్షన్ ఎలిమెంట్స్ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు.
రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
ఘనంగా చింతల జన్మదిన వేడుకలు.. భువనగిరి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్
మెట్రో పిల్లర్పై చిక్కుకుపోయిన ‘సుభాష్’..రక్షించిన అగ్నిమాపక బృందం.. #FireRescue #ViralVideo
Nearly 4 in 10 Adults in Hyderabad May Have Fatty Liver Disease
A major nationwide health study has flagged a worrying trend for Hyderabad. Nearly four out of every ten adults in the city may be living with metabolic dysfunction-associated steatotic liver disease (MASLD), commonly known as fatty liver disease. The findings come from the Phenome India cohort study published in The Lancet Regional Health – Southeast […] The post Nearly 4 in 10 Adults in Hyderabad May Have Fatty Liver Disease appeared first on Telugu360 .
RBI : నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్
నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్స్టార్ను ఆవిష్కరించిన ఈ పాట చార్ట్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పవర్స్టార్ ఆరాను ప్రతిబింబించేలా ఈ గీతముంది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ గీతావిష్కరణ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ పాటకు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అని ఏ ముహూర్తాన పెట్టామో.. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ ఆరా కనిపిస్తుంది. ‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’. సినిమాలో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల నుంచి ఈ మేనరిజమ్ చేస్తున్నారు. దీనికి మాట రూపంలో చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన నుంచి ఈ డైలాగ్ వచ్చింది. ఆ మాటను హుక్ లైన్ గా తీసుకొని మంచి పాటగా మలిచాము. ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ కలమే కావాలి అనిపించింది. వెంటనే చంద్రబోస్ని కలిసి ఈ పాట గురించి చెప్పాము. కేవలం ఎనిమిది గంటల్లో పాట సిద్ధమైంది. ఇది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చిన పాట కాదు. ఆయన మీద అవగాహనతో రాసిన పాట. ఏ లైన్ విన్నా పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అభిమానులకు నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘దేఖ్లేంగే సాలా’ విని, చాలా రోజుల తరువాత నాకు డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగిందని పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. అలాగే ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట విని నాకు ఫోన్ చేసి, చాలా బాగుందని అభినందించారు. ఈ పాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ‘ఆరా ఆఫ్ పవన్ కళ్యాణ్’. ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది’ అని తెలిపారు. ఈ వేడుకలో గీత రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Bus accident |వాగులో పడ్డబస్సు.. తప్పిన పెను ప్రమాదం..
Bus accident | వాగులో పడ్డబస్సు.. తప్పిన పెను ప్రమాదం.. Bus accident,
Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఇలా వెళితే మీకు దర్శనం కష్టమే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
AP |నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం..
AP | నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. AP, విజయవాడ, ఆంధ్రప్రభ
వాగులోకి దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షాంపూర్ వద్ద ఒక ఆర్టిసి బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో అదుపుతప్పి వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు #Adilabad #Utnoor #RTC
Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే
ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
Andhra Pradesh : నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. నిబంధనలివే
నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానున్నాయి
Vijay and Rashmika names it VIROSH
Actors Vijay Deverakonda and Rashmika Mandanna are set to get married on February 26th in a grand wedding in Udaipur. Despite speculations, the duo has been calm and did not make it official. Finally, on the night of February 22nd, the duo announced about their wedding. They named it ‘VIROSH’ and the duo revealed that […] The post Vijay and Rashmika names it VIROSH appeared first on Telugu360 .
T20 World Cup : దక్షిణాఫ్రికా దెబ్బకు చిత్తుగా ఓడిన టీం ఇండియా
టీం ఇండియా దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది.
గాయాల అలల మధ్య జీవితం ఛిద్రమైన అద్దం కదలికల్లో ఉశ్చాస నిశ్వాసలు ఎవరు లెక్కిస్తారు? రాల్చిన కన్నీటి బొట్లను ఆడిన అబద్దాలను హింసించిన వ్రణాలను ఎవరు రుచి చూస్తారు? పోనీ- కూలిన జ్ఞాపకాలను కలల భవంతులను ఇళ్ళు కూలిన పునాదులను శిధిలాలను జనావాసాల్లో పేరుకున్న రక్తపు మడుగులను స్పందనల అలలను ఎవరు చూసి ఆనందిస్తారు? దుఃఖిత స్వరాల ఆర్తనాదం బుల్డోజర్ల రణగొణ ధ్వనుల సంగీతం చావు డప్పుల వెనక బతుకు నృత్యం దింపుడు కల్లం ఆశ బతుకుతుందా? అక్కడక్కడ దండు మూగుతున్నది వేల, వేల జులూసులుగా నిద్రలు నటిస్తున్న పిరికి వాళ్ళ చెవులు చిల్లులు పడేవరకు నృత్యం చేయాల్సిందే - హనీఫ్
జైన ధర్మానికి సంబంధించిన శిలాశిల్పాలు, లోహ శిల్పాలు, మట్టిబొమ్మలు, వర్ణచిత్రాలు ప్రత్యేక ప్రతిమా లక్షణాలను కలిగివుంటాయి. జైనమతంలో తీర్థంకరులకే ప్రాథమ్యం. 24 మంది తీర్థంకరులు, వారి శాసనదేవతలు (యక్ష, యక్షిణులు), వారి పరివారంలో విద్యాధరులు, గణధరులు, గంధర్వులు, చామర ధారులు, పాదాలు, నిశీథులు కాక చౌముఖ, చౌవీసీ, స్థాపనాచార్య శిల్పాలు గణనీయమైనవి. (జైనరూపమండన) తీర్థంకరులు: జైనతీర్థంకరులు తలపై ముగ్గొడుగుతో (త్రిస్తరచ్ఛత్రాలు), వక్షం మీద శ్రీవత్సలాంఛనంతో, ఆజానుబాహువులతో, యవ్వనులుగా, ధ్యాన నిమగ్నులుగా, కాంతి పరివేషాలతో, నగ్నమూర్తులుగానే చెక్కబడతారు. తీర్థంకరుల లాంఛనాలే వారి గుర్తింపులు. తీర్థంకరులు దేవాదిదేవులుగా ‘దేవుళ్ళు’గా పిలువబడ్డారు. కాని, తీర్థంకరులు అచ్చంగా మానవ మూర్తులే. తెలంగాణాలో జైనాలయాల వాస్తు లక్షణాలు: తెలంగాణలోని జైన ఆర్కిటెక్చర్ను తొలి చారిత్రక దశ, మధ్యయుగ దశ, అనంతర దశలని విభజించవచ్చు. తొలి దశలో ఇటికెల గుడులు, గుహాలయాలు, మధ్యయుగ దశలో జైనబసదులు, జైనాలయాలు, అనంతర దశలో మళ్ళీ జైనతీర్థాల పునరుద్ధరణ కనిపిస్తుంది. తెలంగాణాలోని జైనబసదుల వాస్తు ప్రణాళికలలో అధిష్టానం, పాదవర్గం, ప్రస్త రం, శిఖరం, పైన కలశం అగుపిస్తాయి. వీటిలో ఏ కకూట, ద్వికూట, త్రికూటాలున్నాయి. జైనాలయాల విమానాలు ‘కదంబనాగర’ ఫంసానా శైలి లో పిరమిడ్ వలె సోపానాలతో నిర్మితమైనాయి. రాతిచిత్రాలలో జైనతీర్థంకరులు: జనగామ జిల్లా గోపరాజుపల్లి పెద్దగుట్ట రాతి చిత్రాలలో జైనతీర్థంకరుని తొక్కుడు బొమ్మ (Rockbruising) ఉంది. అదే జిల్లా సిద్దెంకి గుట్ట పక్కన రాతిగుండు మీద మహావీరుని పెట్రోగ్లైఫుం ది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి దానయ్య గుట్ట మీద 30 అడుగుల ఎత్తున్న తీర్థంకరుని చెక్కుడుబొమ్మ (Petroglyph) అగుపించింది. హన్మకొండ జిల్లా మెట్టుగుట్ట మీద ధర్మనాథతీర్థంకరుని పెట్రోగ్లైఫ్, వజ్ర చిహ్నం, నామసహితంగా చెక్కి ఉంది. నల్లగొండ జిల్లా అన్నీశ్వరమ్మ గుట్ట మీద ‘జినబ్రహ్మయోగి గురుపాద చారుకీర్తి’ అనే నామ శాసనముంది. సిద్ధిపేట జిల్లా వెల్కటూరు, పాత గూడూరులో రాతిమీద ధర్మనాథతీర్థంకరుని చెక్కుడుబొమ్మ, వజ్రచిహ్నం, పాదాలు, ‘జినబ్రహ్మజోగి’ నామశాస నం లభించాయి. కౌలాసులో ‘జినబ్రహ్మజోగి’ శాసనం లభించింది. ఇటికెల గుడులు: విష్ణుకుండినుల కాలంలో తెలంగాణాలోని కీసరగుట్ట, గుమ్మడం, ఆల్వాన్ ప ల్లిలలో జైనధర్మచైత్యాలు ఇటికెల గుడులుగా నిర్మించబడ్డాయి. వనపర్తి జిల్లా గుమ్మడంలో ఇటికెలగుడి సర్వతోభద్ర జినాలయమని చరిత్రకారుల అభిప్రాయం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల-, కల్వకుర్తి రోడ్డు పక్కన అల్వాన్ పల్లిలోని జైనుల ఇటికెలగుడి గొల్లత్తగుడి. గొల్లత్తగుడి శిల్పాలు మహావీరుడు పిల్లలమర్రి మ్యూజియంలో, పార్శ్వనాథుడు హైద్రాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. రాతి గుహలు-జిన బసదులు: వికారాబాద్ జిల్లా ఎల్లకొండలోని గుట్టమీద సిద్ధుల గుహలు జినుల గుహలే. మొగిలచెర్ల ఏకవీరగుడి ముందర రెండు రాతి గుండ్లలో ఉన్నవి జైనమునులు సల్లేఖవ్రతమాచరించిన గుహలు. ఉల్బణ శిల్పాలు: యాదగిరి గుట్ట- భువనగిరి జిల్లా తుమ్మలగూడెం (ఇంద్రపాల నగరం) గుట్టమీద రణధీరజినాలయం అనే బసదిలో ఎతైన రాతిగుండ్ల మీద జైనతీర్థంకరుల ఉల్బణ శిల్పాలున్నాయి. జగిత్యాల జిల్లాలో కుర్క్యాలవృషభాద్రి వేములవాడ చాళుక్యు ల కాలంనాటి జైనబసది బొమ్మల గుట్టగా ప్రసిద్ధి. ఇక్కడ ఆద్యంత తీర్థంకరులు రుషభనాథుడు, మహావీరుడు, రుషభనాథుని శాసన దేవత చక్రేశ్వరి ఉల్బణ శిల్పాలు చెక్కి ఉన్నాయి. అక్కడే పంప సోదరుడు జినవల్లభుడు రచించిన త్రిభాషాశాసనం చెక్కబడ్డది. జనగామ జిల్లా సిద్దెంకి గుట్ట మీద రుషభనాథుడు, మహావీరులతో పాటు జైనయక్షిణి ఆమ్రకూష్మాండిని, పార్శ్వనాథుని శిల్పా లు చెక్కబడ్డాయి. సిద్ధిపేట జిల్లాలోని శనిగరంలో గొల్లత్తగుడి అనే జైన బసదిలో రాతి గుండుపై పా ర్శ్వనాథ, అంబికల శిల్పాలున్నాయి. కొమురవెల్లి లో మల్లన్న గుట్టకు సుపార్శ్వనాథుని ఉల్బణ శిల్పమున్నది. హన్మకొండ అగ్గలయ్య గుట్టమీద చెక్కిన 30అడుగుల శాంతినాథుని శిల్పముంది. తెలంగాణాలో మొదటి ఎతైన శిల్పం. ఇక్కడే గుహలో జైన మహావీరుని ధ్యానాసన శిల్పం ఉన్నది. అగ్గలయ్య గుట్టపై శాంతినాథ తీర్థంకరుడు: పద్మాక్షి గుట్టమీది గుడిలో నేమినాథ తీర్థంకరుడు, శాసన దేవతలైన సర్వంసహా, ఆమ్రకూష్మాండినుల అర్ధశిల్పాలున్నాయి. కడలాలయబసదిలోని ఆమ్రకూష్మాండినినే మార్చబడి ‘పద్మాక్షి’ అయిందిపుడు. సిద్ధిపేట జిల్లా బైరాంపల్లిలో అంగడి వీరన్న గుడిగా పిలువబడే జైనాలయం లలాటబింబం జినునిశిల్పం. జైనబసదులు: జైనంలోని ‘త్రిషష్టిశలాక పురుషుల’ పేరుమీద నిర్మించిన కొలనుపాకలోని వీరనారాయణ దేవాలయం, బోధన్ దేవల్- మసీదుగా పిలువబడుతున్న ఇంద్రనారాయణ దేవాలయం ప్రసిద్ధమైనవి. వేములవాడలోని శివాలయం 2వ అరికేసరి కొడుకు బద్దెగ గురువు సోమదేవసూరి కొరకు కట్టించిన శుభధామజినాలయం. అక్కడి గుడుల ప్రాంగణాల్లో కుప్పలుగా జైనశిల్పాలు అగుపిస్తాయి. బాసరలోని పాపహరమయ్య దేవర జైనబసది పాపహరేశ్వరాలయంగా మార్పుపొందింది. నారాయణపేట జిల్లా ఉజ్జిలికోటలో బద్దిజినాలయముంది. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరులో జైనశిల్పాల తయా రీ కేంద్రముండేది. పార్శ్వనాథ, మహావీర, చౌము ఖ, చౌవీసీ, రాశిచక్ర జైనశిల్పాలు హైద్రాబాద్ రాష్ట్ర మ్యూజియంలో, గోల్కొండ సమీపంలోని కెబి మ్యూజియంలో పెట్టబడ్డాయి. శైవుడు దేవరదాసమయ్య తాను పొట్ల చెరువులోని 500 జైన బసదులను కూల్చానని, జైనులను వధించానని చెప్పుకున్నట్టు పాల్కురికి సోమనాథుని ‘పండితారాథ్య చరిత్ర’ వల్ల తెలుస్తున్నది. కొలనుపాకలోని ఊబదిబ్బ మీద అక్క(జైన) బసదనే ‘అంబరకులతిలకబసది’ ఉంది. ముందర జైనమాన స్తంభముంది. జోగులాంబ -గద్వాల జిల్లా, పూడూరులో శివాలయం గా మార్చబడ్డ పల్లవజినాలయం ముందరున్న నగ్నజైన విగ్రహాలను ‘బయటిదేవర్లు’, జైనబొమ్మయ్యలంటారట. వరంగల్లు కోట ఆగ్నేయ దిశలో చతుర్వింశతి తీర్థంకరుల గుడి నిర్మాణం కనిపిస్తుంది. నేలశంభునిగుడిలో జైనశిల్పాల అవశేషా లు, పక్కనున్న మేడరాయని గుడిలో రంగ శిలలలో ఒకటి తీర్థంకరుని అభిషేకానికి (సమవసరణ), రెండవది రంగభోగానికని అంటారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. వర్ధమాన మహావీరుని శిల్పమున్న గుడితోనే ఆ వూరికి వర్ధమానపురమని (నాగర్ కర్నూల్ జిల్లా నందివడ్డెమాను) పేరొచ్చిందంటా రు. దేవాలయం బయట జైనశిల్పాలున్నాయి. కరీంనగర్ జిల్లా నగునూరు జంటగుళ్ళలో పార్శ్వనాథ, మహావీరుల శిల్పాలుండేవి. - శ్రీరామోజు హరగోపాల్
23 Feb2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో టోకెన్లులేని భక్తులకు

30 C