తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత.. MP సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
జాతీయ రహదారిపై కారు బీభత్సం.. బైక్ను ఈడ్చుకెళ్లిన వైనం
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి వద్ద ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు బీభత్సం సృష్టించింది
శ్రీకాంత్ జోరు.. మలేసియా మాస్టర్స్లో సెమీస్కు క్వాలిఫై
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది.
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని శుక్రవారం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
అడ్డం తిరిగిన కిడ్నాప్ డ్రామా..
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి మానవత్వం మరిచి కర్కశంగా మారింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది.
CM Recvanth Reddy : విద్యార్థులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సంగారెడ్డిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఝరాసంగం మండలం మచునూరు(Machunuru)లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ(Kendriya Vidyalaya) నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. భవన ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల మీ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయమని చెబుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు విద్యార్థుల వద్దకెళ్లి వారితో కరచాలనం చేస్తూ వెన్నుతట్టారు. కొద్దిసేపు వారితో ముచ్చటిస్తూ వారి వివరాలు, హాబీలు అడిగి తెల్సుకున్నారు.
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షల విరాళం
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన వారు విరాళం అందించారు.
After the blockbuster like Sankranthiki Vastunnam, successful director Anil Ravipudi is all set to direct Megastar Chiranjeevi. The film too will rely on entertainment which happens to be the major strength of Anil. The regular shoot of the film kick-started today in Hyderabad’s Annapurna Studios. The first schedule of the film will conclude in Hyderabad […] The post Mega157 Starts Rolling appeared first on Telugu360 .
కెనాల్ భూములపై నిర్లక్షం వీడని ఇరిగేషన్ అధికారులు.. చేస్తాం... చూస్తాం అంటున్న ఇరిగేషన్ డిఈ
కెనాల్ భూముల రక్షణకు ఇరిగేషన్ అధికారుల కాలు ముందుకు కదలడం లేదు.
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. మైసూర్ పాక్ పేరు మార్చేశారు. కొత్త పేరేంటంటే..
భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల వేళ భారతీయులకు పాకిస్థాన్పై సహజంగానే కోపం పెరుగుతోంది. భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్థాన్ మాత్రం సాధారణ పౌరులపై విరుచుకుపడింది. అయితే భారత ఆర్మీ దీనికి తగిన సమాధానం చెప్పింది.
2025లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 సౌత్ హీరోయిన్లు
సౌత్ హీరోయిన్లు చాలా మంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు.. అధికారులకు కీలక ఆదేశాలు
టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలోని సహజ శిలాతోరణం మరియు చక్ర తీర్థాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
సల్మాన్ ఖాన్ పిలిచాడంటూ లోపలకు వెళ్ళిపోయింది!!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్స్లోకి ఓ మహిళ ప్రవేశించేందుకు యత్నించింది.
COVID 19 : తెలంగాణలో తొలి కరోనా కేసు
తెలంగాణ(Tealangana)లో తొలి కరోనా కేసు(First Carona Case) నమోదు అయింది.
Jeevan Reddy : పాపం జీవన్ రెడ్డి..సీనియర్ నేతకు ఇన్ని కష్టాలా?
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి కష్టాలు ఇప్పట్లో తొలిగేటట్లు కనిపించడం లేదు.
కళ్యాణలక్ష్మిలో లంచాల కలుషితం..! పది శాతం ఇవ్వకుంటే ఫైలు ముందుకు కదలదు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం, కొన్ని ప్రాంతాల్లో అధికారుల అవినీతి చేతుల్లో బందీ అయిపోయింది.
ప్రమాదంలో 227 మంది ప్రాణాలు బుద్ధి చూపించిన పాకిస్థాన్!!
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది.
Shani Jayanthi: శని జయంతి రోజున ఈ మూడు పనులు చేస్తే,మీ కష్టాలు తీరినట్లే..!
మీ జీవితంలో ఏవైనా ఈ సమస్యలు ఉంటే, ఈ శని జయంతి రోజున శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఆ సమస్యలు తీరిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
సైలెంట్ మోడ్! కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!
సైలెంట్ మోడ్! కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!
అనుమానాస్పద స్థితిలో ప్రొఫెసర్ మృతి..
అనుమానాస్పద స్థితిలో భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
New Projects |తెలంగాణకు కేంద్రం వరాలు –కవచ్, మిల్లెట్స్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక ప్రాజెక్టులను కేటాయించింది. సుమారు రూ.200
AP DSc : ఏపీ డీఎస్సీకి లైన్ క్లియర్
ఏపీ డీఎస్సీ(AP DSc) పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.
దిశ, ఎఫెక్ట్ : ఎట్టకేలకు మారిన ఊర్ల పేర్లు తెలిపే బోర్డులు
ఎట్టకేలకు ఆర్ అండ్ బీ అధికారులు తప్పును సరి చేసుకున్నారు.
Condemned |పాక్ కు యురోపియన్ దేశాల మద్దతు … ఆగ్రహం వ్యక్తం చేసిన జైశంకర్
బెర్లిన్ – ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ విషయంలో ఐరోపా దేశాలు అనుసరిస్తున్న వైఖరిని
Ketu-Mangal: కేతు-మంగళ కలయిక ఈ 5 రాశులకు కష్టకాలమే..!
జోతిష్య శాస్త్రం ప్రకారం, కేతువు, మంగళ గ్రహాలు కలిసి కేజ-కేతు యోగం ఏర్పడుతోంది. ఈ కలయిక ఐదు రాశులకు సమస్యలు తేనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానంటూ ‘వార్-2’ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘వార్-2’(War-2). అయితే ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Chandrababu : చంద్రబాబు వరసగా కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు
కులగణనపై మరోసారి CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
విశ్వగురు బసవేశ్వరుడి(Basaveswarudu) స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు.
పదవి ఉంటెనే వస్తరా.. కేసీఆర్.. శాసన సభకు రండి... మీ 40 ఏండ్ల అనుభవం చెప్పండి
పదవి ఉంటెనే వస్తరా.. కేసీఆర్.. శాసన సభకు రండి... మీ 40 ఏండ్ల అనుభవం చెప్పండి
IMF: పాకిస్తాన్ అన్ని షరతులను అంగీకరించాకే రుణమిచ్చాం:ఐఎంఎఫ్
గతేడాది సెప్టెంబర్లోనే పాకిస్తాన్కు ఇవ్వాల్సిన ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) ప్రోగ్రామ్కు ఆమోదం లభించిందన్నారు
ఇసుక లారీల భీభత్సం.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు..
ములుగు జిల్లాలో ఇసుక లారీలు భీభత్సం సృష్టింస్తున్నాయి. భాద్యత లేని ఇసుక లారీల డ్రైవర్ల రాష్ డ్రైవింగ్తో వాహనదారుల ప్రాణాలకు నూరెళ్లు నిండుతున్నాయి.
AP DSC: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీపై సుప్రీం కీలక తీర్పు.. ఆ పిటిషన్ తిరస్కరణ
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షల తేదీలను వాయిదా వేయాలని కొంత మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్(Sara Ali Khan) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
‘వర్షం’ మూవీ రీ రిలీజ్.. థియేటర్ వద్ద కొట్టుకున్న ఫ్యాన్స్.. కారణం ఇదే!?
రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన చిత్రం వర్షం విడుదలై దాదాపు 21 ఏళ్లు అవుతుంది.
బొంగరాలంటి కళ్లు తిప్పింది... ఉంగరాలున్న జుట్టు తిప్పింది... గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ... అమ్మో బాపు గారి బొమ్మో... ఓలమ్మో మల్లెపూల కొమ్మో...’.. అత్తారింటికి దారేదీ సినిమాలో
Miss World: మిస్ వరల్డ్ పోటీలు.. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ విన్నర్స్ వీరే..
హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి.
Share Market |కోలుకున్న స్టాక్ మార్కెట్ … భారీ లాభాలతో ముగింపు
ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశాయి.
Benguluru : సినిమాను తలపించిన దొంగతనాల కథ
ధనవంతుల నుంచి డబ్బు దొంగలించి(Robbery) పేదలకు సహాయం చేసే రాబిన్ హుడ్(Rabin Hood) కథలు సినిమాల్లో చూస్తూ ఉంటాం.
కొవిడ్ విజృంభణ.. ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశం
దేశ వ్యాప్తంగా కరోనా(Covid 19) కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి.
కంది నూతన తహసీల్దార్ గా రవికుమార్..
సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కనే కంది మండలానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇదే మండలంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఆర్టిఏ ఆఫీస్, సెంట్రల్ జైలు ఉన్నది.
సికింద్రాబాద్ లో ఏసీబీ సోదాలు... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
సికింద్రాబాద్ లో ఏసీబీ సోదాలు... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
Hydra : హైడ్రా కూల్చివేతలు.. ఎన్ని కోట్ల విలువైన స్థలమెంతో తెలుసా?
జూబ్లీహిల్స్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు గత కొంతకాలంగా పోరాటాలను నిర్వహించారు. ఇందులో భాగంగా 01/2019 సర్కులర్ పై పలు పోరాటాలు చేసి తుదకు విజయం సాధించడం జరిగిందని రీజినల్ నాయకులు ఎస్. ఎం. సాబ్, మోహన్, డిపో చైర్మన్ హనుమాన్, అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్ఎంయూ ఏ ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పోరాడినందుకు […] The post కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు appeared first on Visalaandhra .
వెల వెల బోయిన రుద్రమ చెరువు.. అడుగంటి కళ తప్పి
రుద్రమ చెరువు కళ తప్పింది.నీళ్లు లేక నిట్టూరుస్తుంది. ఫలితంగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.సూర్యాపేట జిల్లాలోని అతిపెద్ద వాటిలో రుద్రమ చెరువు ఇదొకటి.
నల్లమల అడవుల్లో కెమెరాకు చిక్కిన అరుదైన అడవి దున్న.. 150 ఏళ్ల తర్వాత మళ్లీ..
నల్లమల అడవుల్లో కెమెరాకు చిక్కిన అరుదైన అడవి దున్న.. 150 ఏళ్ల తర్వాత మళ్లీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్రెడ్డి ..!!
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
మళ్లీ వస్తా.. ఇదే ప్లేసులో పుల్ బాటిల్ తాగుతా: నడిరోడ్డుపై మందు బాబు హల్ చల్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై ఓ మందు హల్ చల్ చేశారు...
Exclusive –ఆ దీవిలో అడుగుపెడితే చంపేస్తారు
60 ఏండ్లుగా జనాలకు దూరంగా ఆదిమజాతీవాసులుకేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే నివాసంసెంటినలీస్ అంటే
650- 2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపము
… సిపిఐ, ఏ ఐ టి యు సి.విశాలాంధ్ర ధర్మవరం;; 650-2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిపిఐ, కార్మిక సంఘం, ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడవ రోజు కూడా కొనసాగాయి. […] The post 650- 2 సర్వే నెంబర్ పై న్యాయం జరిగేంత వరకు రిలే దీక్షలు ఆపము appeared first on Visalaandhra .
మైసూర్ పాక్ అనొద్దు..ఇప్పుడు మైసూర్ శ్రీ..జైపూర్ అన్ని స్వీట్ షాపుల్లో ఇవే బోర్డులు..ఎందుకో తెలుసా?
మైసూర్ పాక్ అనొద్దు..ఇప్పుడు మైసూర్ శ్రీ..జైపూర్ అన్ని స్వీట్ షాపుల్లో ఇవే బోర్డులు..ఎందుకో తెలుసా?
BJP : ప్రకాష్ రాజ్కు తెలంగాణ బీజేపీ మాస్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్ : నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) కు తెలంగాణ బీజేపీ(Telangana BJP) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ను బురదలో పందితో పొలుస్తూ పోస్ట్ షేర్ చేసింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఓ ప్రకటనలో తన నరనరాల్లో దేశభక్తి ప్రవహిస్తుందని తెలపగా.. దానిని విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ప్రధాని నరనరాల్లో ఉండేది దేశభక్తి కాదని.. ఆయన నరనరాల్లో ప్రవహించేది ఎన్నికలేనని ఓ పోస్ట్ షేర్ చేశారు. ప్రకాష్ రాజ్ విమర్శలపై బీజేపీ నాయకులు, శ్రేణులు తీవ్రంగా మండిపడ్డారు. అయితే తెలంగాణ బీజేపీ ప్రకాష్ రాజ్ ను బురదలో పందితో పోలుస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆయన నటించిన ఒక్కడు సినిమాలోని ఓ సన్నివేశంలో బురదలో పడే దృశ్యాన్ని, పందితో జోడించి.. 'రెండూ ఒకటే' అంటూ టీ బీజేపీ సోషల్ మీడియాలో వదిలింది. అది కాస్త శోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే బీజేపీ సపోర్టర్స్ ఆయనను దేశద్రోహి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ పోస్టర్ సరిగ్గా సరిపోయిందని అంటుండగా.. మరికొందరు మాత్రం ఆయన అభిప్రాయం స్వేచ్ఛగా చెప్పడంలో తప్పేం ఉందని ప్రశ్నిస్తున్నారు.
ఫారెన్ నుంచి వచ్చాను కదా, దానికి ఒప్పేసుకుంటానని అనుకున్నారు.. కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ కామెంట్స్
బ్రిటిష్ సింగర్, నటి సోఫీ చౌదరి బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదుర్కొన్నట్లు తెలిపింది. అవకాశాల కోసం నిర్మాణ సంస్థల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు రాజీ అనే మాట ఉపయోగించేవారని సోఫీ పేర్కొంది.
బిఆర్ఎస్ పార్టీ ఓ మునిగిపోతున్న నావ: కిషన్ రెడ్డి
హైదరాబాద్: కెసిఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పూర్తి అంతర్గత విషయం అని.. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. బిఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓ మునిగిపోతున్న నావ అని అన్న ఆయన.. అలాంటి పార్టీలో ఇలాంటి ఘటనలు జరగడం మామూలే అని పేర్కొన్నారు. డాడీ-డాటర్ ఉత్తరం ఓ డ్రామా అని ఎద్దేవా చేశారు. కవిత ఎందుకు ఉత్తరం రాశారు తనకు తెలియదని.. కానీ, కెసిఆర్, […]
Saraswathi Pushkaras |త్రివేణి సంగమంలో జన ప్రవాహం
ఘాట్ల వద్ద భక్తుల పుణ్యస్నానాలుట్రాఫిక్ జామ్.. క్రమబద్దీకరిస్తున్న పోలీసులుశైవక్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
చదివింది రోజుకు రెండు గంటలే మార్కులు 499/500 #telugupost #cbseexamprep #cbseexamresult #latestnews
చోరీ కేసు ఛేదించిన సిరిసిల్ల పోలీసులు.. వ్యక్తి అరెస్టు, రిమాండ్ కు తరలింపు
సీసీ కెమెరాల ఆధారంగా పది రోజుల్లోనే చోరీ కేసును సిరిసిల్ల పోలీసులు ఛేదించారు. కరీ
Road Accident : దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదం.. ఆరుగురి మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
ACE Review: ‘ఏస్’ మూవీ రివ్యూ.. విజయ్ సేతుపతి క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
ACE Review: ‘ఏస్’ మూవీ రివ్యూ.. విజయ్ సేతుపతి క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటానికి భారతదేశం 32 దేశాలను ఎందుకు ఎంచుకుంది?
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టేందుకు భారతదేశం ఏడు పార్లమెంటరీ బృందాలను 32 కీలక దేశాలకు పంపింది.
యంగ్ బ్యూటీ తారా సుతారియా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ డాల్గానే కనిపిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పటి వరకు నటనాపరంగా ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు.
‘కొవిడ్ పై భయపడాల్సిన అవసరం లేదు’.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో కొవిడ్ వ్యాప్తి పై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Health Minister Satya kumar Yadav) తెలిపారు.
మిస్ వరల్డ్ 2025 టాలెంట్ షో ఫినాలే.. విన్నర్ ఎవరో తేలిపోయింది, ఇండియాకి షాక్
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ వచ్చింది. 24 మంది అందగత్తెలతో ఏర్పాటు చేసిన టాలెంట్ షో ఫినాలేలో విన్నర్ ఎవరో తేలిపోయింది. కానీ ఇండియాకి షాక్ తగిలింది.
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధ్వజంవిశాలాంధ్ర ధర్మవరం;; ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవినీతిని తాము అడ్డుకుంటామని, స్థానిక సంస్థలను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్ఆర్సిపి పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు తమ నివాసం వద్ద నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోగస్ మస్టర్లతో అక్రమాలు […] The post స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం appeared first on Visalaandhra .
Encounter |గడ్చిరోలిలో ఎన్కౌంటర్ –నలుగురు మావోయిస్టుల మృతి
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కవండే సమీపంలో మహారాష్ట్ర – ఛత్తీస్గఢ్
Period Cramps: పీరియడ్స్ లో నొప్పులను తగ్గించే డ్రింక్స్ ఇవి
కొన్ని రకాల టీలను ప్రతిరోజూ తాగడం వల్ల పీరియడ్ పెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. క్షణాల్లో నొప్పిని తగ్గించేస్తాయి.
26న జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా జయప్రదం చేయండి
ఏ పి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి మల్లికార్జున పిలుపువిశాలాంధ్ర అనంతపురం : 90 శాతం విత్తన వేరుశనగ అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేయాలి కోరుతూ ఈనెల 26న జిల్లా కలెక్టర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున పిలుపు నిచ్చారు. శుక్రవారం సిపిఐ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుతల . మల్లికార్జున మాట్లాడుతూ… జిల్లావ్యాప్తంగా ముందస్తుగా కురుస్తున్న […] The post 26న జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
‘అందుకు సిద్ధంగా ఉన్నాను.. క్యాప్షన్ కోసం నన్ను చంపకండి’ అంటూ బాలీవుడ్ బ్యూటీ పోస్ట్
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
కోట్లు పోసి కొన్న అపార్మెంట్స్.. వర్షం దెబ్బకు ఊడిపడ్డ కిటికీలు.. ఇవి ఇళ్లా లేక పేకమేడలా!
కోట్లు పోసి కొన్న అపార్మెంట్స్.. వర్షం దెబ్బకు ఊడిపడ్డ కిటికీలు.. ఇవి ఇళ్లా లేక పేకమేడలా!
మీ ఎన్నికల్లో మీ కన్నా ఎక్కువ శ్రమపడుతా: మంత్రి పొన్నం
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పార్టీని బలపర్చే లక్ష్యంతో, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది.
Telangana |గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్గా జహీరాబాద్ ను చేస్తాం –రేవంత్ రెడ్డి
జహీరాబాద్ (సంగారెడ్డి జిల్లా) ఆంధ్రప్రభ : జహీరాబాద్ నిమ్జ్ కోసం భూములు కోల్పోయిన
యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బదిలీల ఉచిత ఆన్లైన్ సహకార కేంద్రం ఏర్పాటు
యుటిఎఫ్ ధర్మవరం డివిజన్ శ్రీ సత్య సాయి జిల్లావిశాలాంధ్ర ధర్మవరం: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఉచిత సహకార కేంద్రం ఏర్పాటు చేసినట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ ప్రభుత్వం మొదటిసారిగా ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని తీసుకుని వచ్చి బదిలీలు జరుపుతున్నదని, బదిలీలకు సంబంధించిన ఏవైనా సమస్యల పరిష్కారానికి , ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయుటకు, బదిలీల ప్రక్రియలో […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బదిలీల ఉచిత ఆన్లైన్ సహకార కేంద్రం ఏర్పాటు appeared first on Visalaandhra .
పురుషులకు గడ్డురోజులు.. ఆ కారణంగా మగజాతి మాయం కానుందా.. ?!
పురుషులకు గడ్డురోజులు.. ఆ కారణంగా మగజాతి మాయం కానుందా.. ?!
కేసీఆర్-కవిత మధ్య లేఖ ఓ డ్రామా.. అందులో ఏమీ లేదు: కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) లేఖపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు.
మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
చాలా రోజుల తర్వాత కీలక పరిణామం.. హైదరాబాద్లో రెండు రాష్ట్రాల మంత్రుల భేటీ
హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది...
Business Ideas: 30 రోజుల్లో లక్ష రూపాయలు ఎలా సంపాదించాలి? చాట్ జీపీటీ ఇచ్చిన బెస్ట్ ఐడియాస్ ఇవే
ఆర్టిఫిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. రోజురోజుకీ తనను తాను మార్చుకుంటూ ప్రపంచాన్ని మార్చేస్తోంది. అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పేస్తోంది. మరి బిజినెస్ ఐడియా గురించి అడిగితే ఏం చెబుతుంది.?
ఎన్నిసార్లైనా మోదీని కలుస్తాం.. నిధులు రాబడతాం.. తెలంగాణను అభివృద్ది చేస్తాం..
ఎన్నిసార్లైనా మోదీని కలుస్తాం.. నిధులు రాబడతాం.. తెలంగాణను అభివృద్ది చేస్తాం..
Tamannaah Bhatia as Brand Ambassador sparks Row
Karnataka Soaps and Detergents Limited (KSDL), renowned for its iconic Mysore Sandal Soap, has selected actress Tamannaah Bhatia to serve as its brand ambassador. This choice, however, has sparked criticism from pro-Kannada organizations, local activists, and political opponents. MB Patil, the state’s Minister for Commerce & Industries, mentioned that the decision was made after evaluating […] The post Tamannaah Bhatia as Brand Ambassador sparks Row appeared first on Telugu360 .
Australia Floods : ఆస్ట్రేలియాలో భారీ వరదలు.. చిక్కుకున్న 50 వేల మంది భారతీయులు
ఆస్ట్రేలియాలో భారీ వరదలు(Austrelia Floods) సంభవించి దాదాపు 50 వేల మంది భారతీయులు ఆ వరదల్లో చిక్కుకుపోయారు.
Fatal road accident: ఆ చిన్నారులిద్దరూ మృత్యుంజయులు..
ప్రకాశం జిల్లాలో ఈ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత.. ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’ (The Rajasaab).
మైసూర్పాక్లో ‘పాక్’ ఉందని ఆ వ్యాపారి ఏం చేశారంటే..
జైపూర్: పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత యావత్ భారతదేశమంతా పాకిస్థాన్పై నిప్పులు చెరుగుతోంది. ఆ దేశానికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేయడంతో ఈ ఆగ్రహం కాస్త చల్లారినప్పటికీ.. ఇంకా పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు పాకిస్థాన్పై తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ‘త్యోహార్ స్వీట్స్’ (Sweet) దుకాణం వ్యాపారి పాకిస్థాన్పై తన కోపాన్ని తనదైన రీతిలో […]
విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ ఎయిర్పోర్టుల్లో ఫోటోలు, వీడియోలు తీసుడు నిషేధించిన DGCA
విమాన ప్రయాణికులకు అలర్ట్.. ఆ ఎయిర్పోర్టుల్లో ఫోటోలు, వీడియోలు తీసుడు నిషేధించిన DGCA
మీడియా ముందుకు MLC కవిత.. ఏం మాట్లాడుతారో అని సర్వత్రా ఉత్కంఠ!
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) లేఖ సంచలనంగా మారింది.
Chennai High Court warns Ravi Mohan and Aarti Ravi
The divorce news of Tamil actor Ravi Mohan and his wife Aarti Ravi have been a sensation. The duo issued several public statements pointing at each other and their flaws. The criticism on each other reached new heights and their divorce issue is in the court. The Chennai High Court has asked Ravi Mohan and […] The post Chennai High Court warns Ravi Mohan and Aarti Ravi appeared first on Telugu360 .
‘అమ్మా నేను చిప్స్ దొంగలించలేదు’ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడి సూసైడ్.. ఎక్కడంటే?
‘అమ్మా నేను చిప్స్ దొంగలించలేదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కర్ణాటక హనగల్ గ్యాంగ్రేప్ కేసు..బెయిల్ తర్వాత నిందితుల ఊరేగింపు..మండిపడుతున్న జనం
కర్ణాటక హనగల్ గ్యాంగ్రేప్ కేసు..బెయిల్ తర్వాత నిందితుల ఊరేగింపు..మండిపడుతున్న జనం
Andhra Prabha Smart Edition |దళపతి మృతిపై/మ్యాన్ ఈటర్/ఏపీ రెడీ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-05-2025, 4PM దళపతి మృతిపై అనుమానాలెన్నో డీఆర్డీవో..
లిటిల్ ఫ్లవర్ స్కూల్ ను ప్రారంభించిన వైరా ఎమ్మెల్యే
గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు.
Home Loan: ఒకటి కాదు, రెండు కాదు.. ఈ 10 బ్యాంకులు తక్కువ వడ్డీకే గృహ రుణాలు..ఏయే బ్యాంకులు అంటే
Home Loan EMI: కొన్ని ప్రభుత్వ బ్యాంకులు గృహ రుణాలపై 8శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.