ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మధ్య దళారులకు
ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు…
ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇండ్లు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఆడబిడ్డల ఆత్మగౌరవం ఇందిరమ్మ
tg |జీవన్రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో ముసలం
tg | జీవన్రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో ముసలం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను…
అర్హులకు సొంత ఇల్లు అందేలా కృషి చేస్తాను… ముధోల్ శాసన సభ్యులు పవార్
రేపు మోడీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో అగ్ని ప్రమాదం
బలోత్రా: రాజస్థాన్లోని ఓ రిఫైనరీలో భారీ అగ్న ప్రమాదం చోట చేసుకుంది. బలోత్రా జిల్లా పచ్పద్రలోని రిఫైనరీలో మంటలకు చెలరేగాయి. రిఫైనరీ క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్లో కూడా మంటలు ఎగిసిపడుతున్నాయి. రిఫైనరీలో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువస్తున్నారు. అయితే, నిజారకి మంగళవారం ఈ రిఫైనరీని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిచాల్సి ఉంది. ఈ క్రమంలో దీన్ని సిఎం భజన్లాల్ శర్మ సాయంత్రం సందర్శించాల్సి ఉంది. ఈ లోపే ఈ ప్రమాదం జరిగింది. బలోత్రా రిఫైనరీ దేశంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కావడం మరో విశేషం.
తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్
తిరుపతి : తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడు […] The post తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్ appeared first on Visalaandhra .
Intense interest |ప్రజా సమస్యలపై పోరాడేందుకే..: జీవన్రెడ్డి
Intense interest | ప్రజా సమస్యలపై పోరాడేందుకే..: జీవన్రెడ్డి Intense interest |
15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి
15 రోజుల్లోనే వెలిదండ రహదారి పనులు పూర్తి సూర్యాపేట జిల్లాగరిడేపల్లి,ఆంధ్రప్రభ : ప్రజా
గిట్టుబాటు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు…
గిట్టుబాటు ధర చెల్లించేందుకు కొనుగోలు కేంద్రాలు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన
Vaala 2 Trailer: Highly Relatable and Youthful
Producer Sahu Garapati, who originally produced the film Vaazha 2, the Malayalam Super Blockbuster under his Shine Screens banner, is now bringing it to the Telugu states, as Vaala 2. Natural Star Nani, known for always encouraging new talent, has officially released the Telugu trailer of Vaala 2 today. After achieving massive blockbuster status with […] The post Vaala 2 Trailer: Highly Relatable and Youthful appeared first on Telugu360 .
TG |జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో చీలిక..
TG | జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్లో చీలిక.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
Chiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with Dextrocardia
The upcoming film “Chiranjeevi” glimpse launched today. The launch has created interest around this emotionally driven project. The makers, confident in their film’s unique concept, unveiled the glimpse at a grand event. Chiranjeevi glimpse introduces Chiru, played by Kiku Yamanala, and focuses on his rare condition, dextrocardia. The film is designed as an inspiring tale […] The post Chiranjeevi Glimpse: Emotional Journey of a Young Man with Dextrocardia appeared first on Telugu360 .
CBN Slams DMK-Congress, Highlights Women’s Reservation and Growth Agenda
Chandrababu Naidu intensified his campaign in Tamil Nadu with a direct attack on the alliance between the Dravida Munnetra Kazhagam and Indian National Congress. He questioned the ideological shift of the DMK, pointing out that the party was originally founded in opposition to Congress, yet now works closely with the same party. Addressing public meetings […] The post CBN Slams DMK-Congress, Highlights Women’s Reservation and Growth Agenda appeared first on Telugu360 .
State Minister |హరీష్ రావుకు తుమ్మల స్ట్రాంగ్ కౌంటర్
State Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి హరీష్
దేశంలో డెంగీకి తొలి వ్యాక్సిన్! #DengueVaccine #Qdenga #IndiaHealth #Takeda #PublicHealth
దక్షిణ కొరియాతో బంధాలు మరింత బలోపేతానికి చర్యలు: మోడీ
న్యూఢిల్లీ: భారత్-దక్షిణ కొరియా మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ పాల్గొన్నారు. మోడీ, లీ జే మ్యూంగ్ సమక్షంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, చోహ్యూన్లు ఎంవొయులు మార్చుకున్నారు. ఆ తర్వాత లీ జే మ్యూంగ్తో కలిసి ప్రధాని మోడీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చిప్స్ నుంచి షిప్స్, ట్యాలెంట్ నుంచి టెక్నాలజీ వరకు, ఎంటర్టైన్మెంట్ నుంచి ఎనర్జీ వరకు దక్షిణ కొరియాతో భాగస్వామ్యం ఉంటుందని మోడీ అన్నారు. దక్షిణ కొరియాతో బంధాలు మరింత బలోపేతానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రపంచ సంక్షోభ పరిస్థితుల వేళ ఇరు దేశాలు శాంతి, స్థిరత్వ సందేశం ఇస్తున్నాయని తెలిపారు. భారత్-కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 27 బిలియన్ డాలర్లకు చేరిందని.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చేందకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక ప్రవాహాల కోసం ఫైనాన్షియల్ ఫోరం ప్రారంభించామని మోడీ తెలిపారు. వ్యాపాచర సహకారానికి ఊతం ఇచ్చేందుకు పారిశ్రామిక సహకార కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
Nani Launches Vijay Deverakonda’s Film
Hi Nanna director Shouryuv is all set to direct his second film featuring Vijay Deverakonda in the lead role. Vyra Entertainment, the production house of Hi Nanna will produce this project and an official announcement arrived yesterday. The film has been launched in a grand manner today and Natural Star Nani attended the launch as […] The post Nani Launches Vijay Deverakonda’s Film appeared first on Telugu360 .
ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు..
ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు.. ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా
10.5lakhs |ఆపదలో అండగా ‘మెగాస్టార్’… రెండు కుటుంబాలకు ప్రాణాధారం
10.5lakhs | ఆపదలో అండగా ‘మెగాస్టార్’… రెండు కుటుంబాలకు ప్రాణాధారం 10.5lakhs |
ప్రతి బిడ్డకు విద్య మన అందరి బాధ్యత
ప్రతి బిడ్డకు విద్య మన అందరి బాధ్యత విస్సన్నపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర
IPL | నేడు గుజరాత్, ముంబై ఢీ IPL |ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
DJ Dance Steps |యువతకు సవాల్ విసురుతున్న ఎనర్జీ వెనుక రహస్యమేంటో?
DJ Dance Steps | యువతకు సవాల్ విసురుతున్న ఎనర్జీ వెనుక రహస్యమేంటో?
బిఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోంది: అడ్లూరి
హైదరాబాద్: బిఆర్ఎస్ లో ముసలం మొదలైందని, వర్గపోరు జరుగుతోందని కాంగ్రెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మొదటి నుండి బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గురించి చెబుతూనే ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది తర్వాత మాజీ సిఎం కెసిఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వస్తున్నారని తెలియజేశారు. హరీష్ రావు జగిత్యాలకు రాకుండా ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వివరాలు త్వరలో బయటకు వస్తాయని, బిఆర్ఎస్ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం కనిపిస్తోందని అన్నారు. అక్రమ డబ్బుతో జగిత్యాలతో జనసమీకరణ చేస్తున్నారని, మాజీ మంత్రి జీవన్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి ప్రభుత్వాన్ని నిందించే యత్నం చేస్తున్నారని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డిపై కుట్ర, అక్కసు, కుతంత్రం ఎందుకు? అని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు.
డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం
డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం పార్లమెంటులో రెండు బిల్లులను
గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన
గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నిరసన చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు
Andhra Pradesh : రెండేళ్లకే ఈ సర్వేలు.. నమ్మొచ్చా.. జనాభిప్రాయమేనా?
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి ఏంటి? బలం పెరిగిందా? తగ్గిందా?
బసవేశ్వరుడికి నివాళులర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్
వికారాబాద్, ఆంధ్రప్రభ : సమసమాజ నిర్మాణానికి మహాత్మా బసవేశ్వరుడు చూపిన మార్గం ఆచరణీయమని
فیکٹ چیک: محکمہ موسمیات نے 55 ڈگری سیلسیس درجہ حرارت کا کوئی انتباہ جاری نہیں کیا
واٹس ایپ پر وائرل میسج میں دعویٰ کیا گیا کہ بھارت میں درجہ حرارت 55 ڈگری سیلسیس تک جا سکتا ہے۔ فیکٹ چیک سے واضح ہوا کہ محکمہ موسمیات نے ایسا کوئی الرٹ جاری نہیں کیا، یہ دعویٰ فرضی ہے۔
సీఎం చంద్రబాబు బర్త్డే గిఫ్ట్…
సీఎం చంద్రబాబు బర్త్డే గిఫ్ట్… భువనేశ్వరి విరాళంతో పేదలకు ఉచిత భోజనంప్రజల కోసం
స్పాట్ వాల్యుయేషన్ తనిఖీ… హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్… కాజీపేట, ఆంధ్రప్రభ
ఉట్నూర్ లో రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి ఐబి వెళ్లే
చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం విషయం కలకలం
బిఆర్ఎస్లో మరో చీలిక వచ్చే అవకాశం ఉంది: ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల: సీనియర్ నేత జీవన్రెడ్డి బిఆర్ఎస్లో చేరుతున్న నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్రెడ్డి చేరిక బిఆర్ఎస్ పార్టీలోని కొందరికి ఇష్టం లేనట్టుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. బిజెపి నేతలను కలిసేందుకే హరీశ్ ఢిల్లీకి వెళ్లారని సమాచారం తెలిసిందని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఎక్కడ ఉంటే ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు అని తెలిపారు. కాళేశ్వరం కట్టిన కెసిఆర్ని ఉరి తీయాలని గతంలో జీవన్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ‘‘జీవన్ రెడ్డి చేరికను బిఆర్ఎస్లోని ఉద్యమకారులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ నుంచి కవిత వెళ్లిపోయారు. బిఆర్ఎస్లో మరో చీలిక వచ్చ అవకాశం ఉంది’’ అని సంజయ్ అన్నారు.
లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన…
లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా నిరసన… యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో
Court |విజయ్, సంగీత విడాకుల కేసు వాయిదా
Court | విజయ్, సంగీత విడాకుల కేసు వాయిదా Court | ఆంధ్రప్రభ
Bodhan |ఉపాధి హామీ పనిలో కూలీ ఆకస్మిక మృతి
Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఎరాజ్పల్లి గ్రామంలో ఉపాధి
అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో అస్వస్థతకు గురైన NSG కమాండర్ #AnnCanteen #NSGCommander #BreakingNews
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం..
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగు
వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన…
బిక్కనూరు, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో సోమవారం
Andhra Pradesh : పొత్తులతో కత్తులు దూస్తున్న తమ్ముళ్లు..అసలు బాధ అదేనటగా?
తెలుగుదేశం పార్టీలోనూ పొత్తుల వల్ల నష్టపోయామన్న అభిప్రాయం బలంగా వినపడుతుంది
విజయ్ విడాకుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
చెన్నై: ప్రముఖ నటుడు, టివికె పార్టీ అధినేత దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసిన కోర్టు.. ఆ రోజు కోర్టుకు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలుపగా.. కోర్టు అందుకు అంగీకరించనట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 15న విజయ్ కూడా హాజరు కావాలని కోర్టు అదేశించింది.
ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
Beautiful Star |మిస్ వరల్డ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ వరకు..
Beautiful Star | మిస్ వరల్డ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ వరకు.. Beautiful
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అనిశ్చితి
నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు
శ్రీ మహాత్మ బసవేశ్వర 893వ జయంతోత్సవం….
శ్రీ మహాత్మ బసవేశ్వర 893వ జయంతోత్సవం…. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ
అమరావతి దార్శనికుడు సీఎం చంద్రబాబు…
అమరావతి దార్శనికుడు సీఎం చంద్రబాబు… 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవికుమార్.. పాయకాపురం,
రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పనిచేస్తున్నారు: జీవన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రజలు నైరాశ్యంలో ఉన్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని కొనియడారు. సిఎం రేవంత్ ఎన్నికల్లో చెప్పేందేంటి? ఇప్పుడు చేస్తుందేంటీ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అధిష్టానం కాంగ్రెస్ కాదని ప్రధాని నరేంద్ర మోడీ అని ఎద్దేవా చేశారు. మాజీ సిఎం కెసిఆర్ హయాంలోనే రీజినల్ రింగ్ రోడ్డు మంజూరైందని, మెట్రో విస్తరణపై రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డతోనే తెలంగాణ రైతాంగానికి మేలు అని అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ రిపేర్ చేయాల్సిందని సూచించారు. రిపోర్టు వచ్చి ఏడాదైనా గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా? అని ఇప్పుడు మేడిగడ్డ వచ్చి రేవంత్ ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. పంట నాటు వేసే సమయంలో పెట్టుబడి సాయం ఇవ్వాలని, పంట కోతకు వచ్చేసమయానికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పంట బీమా పథకం ఏమైంది? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Jagtial |వరంగల్ జిల్లాలో నిర్వహణకు ప్లాన్
Jagtial | వరంగల్ జిల్లాలో నిర్వహణకు ప్లాన్ Jagtial | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
Road Accident |కూలీల కన్నీటి ప్రయాణం…
Road Accident | కూలీల కన్నీటి ప్రయాణం… Road Accident | వలస
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బిఆర్ఎస్: సంజయ్
హైదరాబాద్: తెలంగాణ అసలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిందే బిఆర్ఎస్ అని జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్ కుమార్ తెలిపారు. పార్టీ మారిన ఎంఎల్ఎ క్రాస్ బ్రీడా... హైబ్రీడా అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు సంజయ్ రీకౌంటర్ ఇచ్చారు. 2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మీరు బిఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఉన్నారా? అని జర్నలిస్టులు ప్రశ్నించడంతో అది కోర్టు పరిధిలో ఉందని ప్రశ్నను దాటవేశారు. జగిత్యాల జిల్లాకు ఎవరు ఏం చేశారో లెక్కలు తీద్దామని అడిగారు. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో పని చేస్తున్నానని వివరించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
నేడు కోర్టులో విజయ్ విడాకుల కేసు విచారణ
టీవీకే అధినేత విజయ్, సంగీత విడాకుల కేసుపై నేడు న్యాయస్థానం లో విచారణ జరగనుంది.
Vijay and Sangeetha skips Family Court Hearing
Tamil actor and politician Vijay and his wife Sangeetha have filed for a divorce and the case is currently pending in the family court. With Vijay making his political debut, there are a lot of speculations and he is targeted by a section. The discussion about his wife Sangeetha demanding alimony is the most discussed […] The post Vijay and Sangeetha skips Family Court Hearing appeared first on Telugu360 .
కామారెడ్డిలో అక్రమసంబంధం పెట్టుకోవాలని వివాహితను బెదిరించిన ప్రజాప్రతినిధి
కామారెడ్డి: ఓ ప్రజాప్రతినిధి పదవి వ్యామోహంలో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వివాహితపై ఒత్తిడి తీసుకరావడంతో ఆమె భర్త టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కంచర్ల గ్రామంలో ఉప సర్పంచ్ ఓ వివాహితను అక్రమ సంబంధం పెట్టుకోవాలని పలుమార్లు బెదిరించాడు. డబ్బులు ఇవ్వడంతో పాటు నగలు చేయిస్తామని ఆమెకు ఆశ చూపి వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటానని తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే టార్చర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. ఈ వార్త వాట్సప్ గ్రూపులలో వైరల్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అతడికి సర్ది చెప్పి కిందకు దించారు. వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఉప సర్పంచ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాగా కష్టపడ్డాం.. కానీ, ఇంకా మెరుగవ్వాలి: రిషబ్ పంత్
ఐపిఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయ పరంపర కొనసాగుతుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల టేబుల్లో నెం.1 స్థానంలో ఉంది. మరోవైపు లక్నో కూడా ఈ మ్యాచ్లో గెలిచేందుకు పోరాడింది. కానీ, ఆఖర్లో విజయం మాత్రం పంజాబ్నే వరించింది. ఈ ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. బ్యాటర్లు, బౌలర్లు.. రాణించినప్పటికీ.. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పంత్ అన్నాడు. ‘‘పంజాబ్ చేతిలో ఓటమికి నా గాయ కారణం అని చెప్పడం లేదు. మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. అయితే కొన్నింట్లో మెగురు కావాల్సి ఉంది. బ్యాటింగ్లోనూ మా వాళ్లు మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్యాన్ని చేధించడం సులభమైన విషయం కాదు. ఆ ప్రయత్నం మాత్రం చేయగలిగాం’’ అని పంత్ తెలిపాడు.
రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి: చంద్రబాబు
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరి కడుపు నింపాలనే ఉద్దేశంతో క్యాంటీన్లు పెట్టామని అన్నారు. విజయవాడ పడమటలో సిఎం దంపంతులు పర్యటించారు. పటమట హైస్కూల్ దగ్గర అన్న క్యాంటీన్ ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా ప్రజలు, టిడిపి శ్రేణులతో కలిసి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో అల్పాహారం తీసుకుని, పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ప్రభుత్వ పథకాల అమలుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. భువనేశ్వరి అన్న క్యాంటీన్ల ఒకరోజు ఖర్చు రూ.76 లక్షలు విరాళం ఇవ్వగా, ఎపి వ్యాప్తంగా ఈరోజు సిఎం దంపంతులు 269 అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ.. తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడొద్దని, అందుకే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, త్వరలో మరో 5అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. అన్నదానంలో భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని, అన్నదాన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసిందని, భోజనం పెట్టేవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
Telangana |కేసీఆర్ రీ-ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
Telangana | కేసీఆర్ రీ-ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం Telangana | జగిత్యాల
కళ తప్పిన పసిడి మార్కెట్ ఆఫర్ల వర్షం కురిపించినా నిరాశే! #AkshayaTritiya #GoldSales #Hyderabad
TDP : పొలిటికల్ స్కెచ్ అదిరింది గురూ... వర్క్ అవుట్ అయితే ఊడ్చినట్లేనట
తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో మహానాడును ఈసారి నిర్వహించాలని నిర్ణయించింది
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఆందోళన
బోనకల్, ఆంధ్రప్రభ : పండించిన మొక్కజొన్న పంటను సకాలంలో అమ్ముకునే పరిస్థితి లేక
ప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు
అలా షాట్లు కొట్టడానికి తెగింపు ఉండాలి: శ్రేయస్ క్రీడలు: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ఆరింట ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్పై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 భారీ పరుగులు చేసింది. ఇందులో యువ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కనోలీ (87) చెలరేగారు. వీరిద్దరూ కలిసి 80 బంతుల్లో 186 పరుగుల […] The post ప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు appeared first on Visalaandhra .
15peopledied |లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి
15peopledied | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : జమ్ముకశ్మీర్లో ఉద్దంపూర్ జిల్లాలో సోమవారం ఘోర
Harassment |ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి?
Harassment | ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి? Harassment | మైక్రో ఫైనాన్స్
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
Simhachalam |నేడు చందనోత్సవం.. స్వామి నిజరూప దర్శనం
Simhachalam | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, కలియుగ వెంకటేశ్వర
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు
ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
పెనమలూరు, ఆంధ్రప్రభ ; ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మ దినోత్సవ వేడుకలు పోరంకి
భార్య సంగీతకి విజయ్ విడాకులు.. సెటిల్మెంట్ అన్ని కోట్లా?! #Vijay#Sangeetha#DivorceCase#TVK#Chennai
Tiger : ఆ పులి.. అక్కడకు వెళ్లిపోయిందట
ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పులి ప్రస్తుతానికి అడవిలోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్వరి
Vijay Sethupathi calls Slumdog a special one in Puri’s legacy
Vijay Sethupathi celebrated the legendary Puri Jagannath as the maverick filmmaker officially completed 26 glorious years in Telugu and Indian cinema. Puri’s signature taking, characterized by bold characterizations and a fast-paced cinematic rhythm, has significantly shaped modern commercial filmmaking over the past two decades. Recognizing the director’s enduring impact and raw energy, the acclaimed actor […] The post Vijay Sethupathi calls Slumdog a special one in Puri’s legacy appeared first on Telugu360 .
BRS |బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్
BRS | బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్ BRS | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
Narendra Modi : చిన్న దుకాణంలో మరమరాలు తిన్న మోదీ
నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు
నా ప్రధాన కోరిక సీతారామ ప్రాజెక్టు: తుమ్మల
హైదరాబాద్: కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని స్టీరియో రికార్డు వినిపిస్తుందని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఆరోపణలతో బిఆర్ఎస్ నేతల బతుకు బజారుపాలవుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..పదవి పోయిన ఆందోళన, ఆక్రోశం బిఆర్ఎస్ నేతల్లో ఉందని, గత అవినీతి వల్లే బిఆర్ఎస్ అస్తిత్వం, స్థానం, అధికారం పోయిందని విమర్శించారు. సీతారామ పథకం తనతో పాటు ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షని, తాను టిడిపిలో ఉన్నప్పుడే దుమ్ము గూడెం ప్రాజెక్టు డిజైన్ చేశారని తెలియజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ఇందిరాసాగర్- రాజీవ్ సాగర్ పనులు చేపట్టారని, వైఎస్ఆర్ మరణాంతరం ఇందిరాగాంధీసాగర్- రాజీవ్ సాగర్ పథకానికి తిలోదకాలని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తన ప్రధాన కోరిక సీతారామ ప్రాజెక్టు అని చెప్పానని, రాజీవ్ సాగర్ డిజైన్ తో బయ్యారం బ్యాలెన్స్ డ్ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశామని, బయ్యారం డిజైన్ మార్చి ప్రాజెక్టు ఎత్తివేసి జూలూరుపాడు మీదుగా సీతారామ ప్రాజెక్టు చేపట్టామని తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంపులు, పైపుల కోసం కమీషన్లు దండుకున్నారని, కేంద్ర అనుమతి లేకుండా ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. భారీగా ఖర్చు పెట్టినా ఎక్కడా ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదని తుమ్మల నాగేశ్వరరావు దుయ్యబట్టారు.
పిల్లలతో గడపడం తనకు ఎంతో ఇష్టం: దీపికా పదుకొణె
హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ దీపికా పదుకొణె బాలివుడ్ హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత ఆమె అటు కెరీర్ను, ఇటు కుటుంబ జీవితాన్ని సమతూకం చేసుకుంటూ వస్తున్నారు. వీరి జంటకు మొదటి సంతానం ‘దువా’ అనే కూతురు ఉంది. ఇప్ప్పుడు రెండోసారి తల్లి కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఆమె పిల్లల గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను నటి […] The post పిల్లలతో గడపడం తనకు ఎంతో ఇష్టం: దీపికా పదుకొణె appeared first on Visalaandhra .
గోవా సుందరికి మిస్ ఇండియా కిరీటం #MissIndia #SadhviSatish #BeautyPageant #MissWorld #India
పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు గెలిచాయి.. నిలిచాయి
లోక్సభ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తిరస్కరించడం దేశ ప్రజల విజయం. ఈ బిల్లు పూర్తిగా అసంబద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టానికి అందరూ అనుకూలమే.. కానీ బీసీ …
ఘనంగా మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలు
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని చీలాపూర్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలను
Road Accident : లోయలో పడిన బస్సు.. పదిహేను మంది మృతి
జమ్ము కాశ్మీర్ లో బస్సు లోయలో పడి పదిహేను మంది మరణించారు.
గచ్చిబౌలిలోని అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టిఎన్జీవో కాలనీలోని ఒక అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో మంటలు చెలరేగడంతో అపార్ట్ మెంట్ మొత్తం మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బంది పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్ మెంట్ లో పై అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. బిల్డింగ్ సెల్లార్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తోనే భారీ అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్..
ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్.. పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు మండలం
హామీ పనులు పరిశీలించిన జాయింట్ కమిషనర్
బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ మండలం ఉట్ పల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి
బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం…
బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం… కూటమి ప్రభుత్వంలో బీసీలపై చిన్నచూపు..ఇచ్చిన హామీలను
IPL 2026 : నేడు ఐపీఎల్ లో మరో బిగ్ ఫైట్
గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ టీం నేడు తలపడనుంది
ఆంధ్రప్రభ, జగదేవపూర్ : సమాజానికి సేవ చేసే అవకాశం కలగడం దేవుడు కల్పించిన
బసవేశ్వర బోధనలు ఆచరణీయాలు: మాజీ సర్పంచ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో
సంచలన విషయాలు బయటపెట్టిన రషీద్.. భారత్ పౌరసత్వం తిరస్కరణ
అఫ్గానిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.‘‘Rashid Khan : From Streets to Stardom’’ అనే పుస్తకంలో రషీద్ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనకి ఆస్ట్రేలియా మరియు భారత్ నుంచి పౌరసత్వం తీసుకోవాలని ఆఫర్లు వచ్చాయని.. కానీ, అతడు వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. తన దేశం అఫ్గాన్ తరఫునే తాను ఆడుతానని చెప్పినట్లు తెలిపాడు. 2023 ఐపిఎల్ సందర్భంలో ఈ ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో అఫ్గాన్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని.. దీంతో తనకు ఆఫర్ వచ్చిందని.. అయినా కూడా తాను దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపాడు. ‘‘నాకు రెండు దేశాల నుంచి సిటిజన్షిప్ ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. భారత్తో పాటు ఆస్ట్రేలియా నుంచి అందాయి. ఆ సమయంలో నేను ఒక్కటే చెప్పా. నా దేశం తరఫున క్రికెట్ ఆడకపోతే.. మరే ఇతర దేశం తరఫున కూడా ఆడనని అన్నాను’’ అని రషీద్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ బోర్డు నుంచి ఓ ఉన్నతాధికారి ఈ ఆఫర్ని తనకు ఇచ్చాడని రషీద్ అన్నాడు. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపిఎల్ ఆడుతున్న సమయంలో ఓ అధికారి నన్ను కలిశాడు. నన్ను కలవాలని అడిగారు. తర్వాత వెళ్లి కలిశా. మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ‘ఇప్పుడు అఫ్గానిస్తాన్ పరిస్థితులు బాగా లేవు. భారత్కు వచ్చి ఉండండి. మీకు అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తాం. ఇక్కడే జీవించండి. క్రికెట్ ఆడండి’ అని అన్నారు. ఆ మాటలకు నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. ఎలా స్పందించాలో కాసేపు అర్థం కాలేదు. నవ్వుతూనే ‘ధన్యవాదాలు. కానీ, నేను నా దేశం అఫ్గాన్ తరఫునే క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా’ అని చెప్పా’’ అని రషీద్ గుర్తు చేసుకున్నాడు.
లోయలో పడిన బస్సు: పది మంది మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని ఉధమ్ పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రామనగర్ టూ ఉధమ్పూర్ రహదారిలోని కనోటే గ్రామ శివారులో బస్సు లోయలో పడడంతో పది మంది మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్ప్రతులకు తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో బోల్తాపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూత ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక పరిపాలన యంత్రాంగంతో పాటు రాజిందర్ శర్మ నేతృత్వంలోని మా స్థానిక కార్యకర్తల బృందంతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు.

38 C