మాగంటి సునీతకు బీఫామ్ అందజేసిన కేసీఆర్..
గజ్వేల్ (ఉమ్మడి మెదక్ జిల్లా), ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో
‘ఇది ఆల్టైమ్ చెత్త ఫొటో’.. ట్రంప్ సెల్ఫ్ ట్రోలింగ్ #TeluguPost #telugu #post #news
Fresh Tensions Between Telugu States Over Godavari–Krishna Water Link
The political heat between the Telugu states is intensifying once again, this time over the Godavari–Banakacharla Link Project. The Andhra Pradesh government’s decision to move forward with the project has drawn sharp criticism from Telangana, which alleges that the plan could undermine its water rights. According to the Andhra Pradesh government, the Polavaram–Banakacharla Link Project […] The post Fresh Tensions Between Telugu States Over Godavari–Krishna Water Link appeared first on Telugu360 .
Kangana Ranaut compares her journey to Shah Rukh Khan
Kangana Ranaut, an actor who is also active in politics, stated that she had a harder time making it in Bollywood compared to Shah Rukh Khan. She shared this opinion at an event in Delhi today. She questioned why she achieved so much success, suggesting that very few people from small villages reach such high […] The post Kangana Ranaut compares her journey to Shah Rukh Khan appeared first on Telugu360 .
గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి
గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బోగ రామస్వామి కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
మరియాకు నోబెల్ .. నార్వేలో దౌత్య కార్యాలయం మూసివేత
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంపికపై భగ్గుమన్న వెనెజువెలా ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నార్వే లోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియా లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొంది. వెనెజువెలా ప్రభుత్వం నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. అనేక విషయాల్లో తమ విభేదాలు ఉన్నప్పటికీ వెనెజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా పనిచేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాదో , దేశ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. వెనెజువెలాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మదురో ఎన్నికను యూఎస్తో సహా పలు దేశాలు గుర్తించలేదు. మచాదోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమం లోనే దౌత్య కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అంకితమిస్తున్నట్టు మచాదో పేర్కొన్నారు.
Siddhu Jonnalagadda plays it Safe
Siddhu Jonnalagadda turned into a star with the super success of Tillu franchise. His last film Jack was a disaster and it left the actor in shock. His upcoming movie Telusu Kada is hitting the screens this week and the actor is promoting the film. Despite controversial questions, Siddhu Jonnalagadda decided to keep it calm […] The post Siddhu Jonnalagadda plays it Safe appeared first on Telugu360 .
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టివేత
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది మంగళవారం గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...రైలులో గంజాయి చాక్లెట్లు తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ పదో నంబర్ రైల్వే ఫ్లాట్ ఫాం వద్ద అనుమానస్పదంగా కన్పించిన బ్యాగును తీసి పరిశీలించగా గంజాయి చాక్లెట్లు లభించాయి. బ్యాగులో 1.6కిలోల గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చినట్లు గుర్తించారు. ఎక్సైజ్ సిబ్బందిని గుర్తించిన గంజాయి చాక్లెట్లు తీసుకుని వచ్చిన నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం ఎక్సైజ్ చాక్లెట్లను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
మూడేళ్ల చిన్నారి మృతి భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండల కేంద్రానికి
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దండి…
విశాలాంధ్ర-తాడిపత్రి: చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయొద్దండని మునిసిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం పట్టణంలోని విజయనగర్ కాలనీలో మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డి పర్యటిస్తూ ఉండగా విజయనగర్ కాలనీలోని రాముల గుడి ఎదురుగా రోడ్డు పక్కలో చెత్త ఉండడం జెసి. ప్రభాకర్ రెడ్డి గమనించాడు. దీంతో జెసి. ప్రభాకర్ రెడ్డి చీపురు చేత పట్టుకుని చెత్తను ఉడ్చాడు. ఈ సందర్భంగా జెసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ చెత్త వాహనాలు వచ్చినప్పుడు […] The post చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దండి… appeared first on Visalaandhra .
నాగర్కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు దగ్గర విద్యుత్ లైన్మన్ నాగేందర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు. ఎసిబి మహబూబ్నగర్ డిఎస్పి సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ కావాలని ఎన్నో రోజుల నుండి డిడిలు కట్టి ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నాడు. సంబంధిత లైన్మన్ నాగేందర్ను ఇదే విషయమై ప్రశ్నించగా ‘ఇప్పట్లో నీ ట్రాన్స్ఫార్మర్ రావాలంటే సీరియల్ నెంబర్ 450 ఉందని, కనుక రావడానికి చాలా రోజులు సమయం పడుతుంది’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.దీంతో తొందరగా రావాలంటే రూ.20 వేలు అదనంగా ఇస్తే త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య రూ.15 వేలకు బేరం కుదిరింది. అయితే, బాధిత రైతు లైన్మన్కు ఆ డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచలన మేరకు మంగళవారం రూ.15 వేలు లైన్మన్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పి తెలిపారు.
ఎసిబి వలలో సర్వేయర్, అసిస్టెంట్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్హ్యాండెడ్గా పట్టుపడ్డారు. ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్నబోనాలలో ప్రవీణ్ అనే రైతుకు చెందిన 3 ఎకరాల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్ వేణుగోపాల్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. అందులో రూ.10 వేలు ముందుగా స్వీకరించి సోమవారం భూమి సర్వే చేశాడు. మంగళవారం సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రూ.20 వేలు ఇవ్వడానికి మనసొప్పని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఎసిబి డిఎస్పి విజయ్కుమార్ సారధ్యంలో సిరిసిల్లలో కాపుకాసి, బాధితుడి నుండి సర్వేయర్ వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి బుధవారం ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, మంగళవారం ఎసిబికి చిక్కిన సర్వేయర్ వేణుగోపాల్పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
వినియోగించుకున్న ప్రజలు కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల
83 రోజుల్లో రూ. 81 లక్షలు బాసర, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
32 మంది మావోయిస్టుల మృతి.. 30మంది లొంగుబాటు, 266 మంది అరెస్ట్
రాంచీ: మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాలు జరిపి ఎన్ కౌంటర్లలో భారీగా మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 1 నుండి సెప్టెంబర్ చివరి వరకు జార్ఖండ్ లో భద్రతా దళాల ఆపరేషన్ లో మొత్తం 266 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని.. 32 మంది మృతి చెందారని.. మరో 30 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని మంగళవారం ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు ప్రాంతీయ కమిటీ సభ్యులు, ఒక జోనల్ కమాండర్, ఇద్దరు సబ్-జోనల్ కమాండర్లు, CPI(మావోయిస్ట్).. మరో తొమ్మిది మంది ఏరియా కమాండర్లు అరెస్టు అయిన వారిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టులల్లో CPI(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యులు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ, అనుజ్ అలియాస్ సహదేవ్ సోరెన్ ఉన్నారని... ఇద్దరిపై రూ. 1 కోటి చొప్పున రివార్డు ఉందని తెలిపారు. భద్రతా దళాల ముందు 30 మంది లొంగుబాటు మొత్తం 30 మంది నక్సలైట్లు, భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆయన చెప్పారు. లొంగిపోయిన వారిలో జోనల్ కమాండర్ రవీంద్ర యాదవ్, సిపిఐ (మావోయిస్ట్) సబ్-జోనల్ కమాండర్ ఆనంద్ సింగ్, జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (జెజెఎంపి) సబ్-జోనల్ కమాండర్ లావ్లేష్ గంజు అలియాస్ లోకేష్ గంజు ఉన్నారని చెప్పారు. జనవరి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల నుండి దోచుకున్న 58 ఆయుధాలు, 11,950 కార్ట్రిడ్జ్లు, 18,884 డిటోనేటర్లు, 394.5 కిలోల పేలుడు పదార్థాలు, 228 ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ పరికరాలు (ఐఇడిలు) సహా 157 తుపాకులు స్వాధీనం చేసుకోవడంతోపాటు 37 మావోయిస్టు బంకర్లను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు.
హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య
హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు పరిష్కారం కాక ముందే మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్ఐ) సందీప్ కుమార్ మృతదేహం రోహటక్ - పానిపట్ రోడ్డులోని ట్యూబ్ వెల్ సమీపంలో లభ్యమైంది. పూరన్ కుమార్ అవినీతి కేసును అతడు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ కుమార్ మృతదేహం సమీపంలోనే పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్ ను, స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ అధికారి రికార్డు చేసిన వీడియో ను పరిశీలిస్తున్నారు. వరుసగా ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల ఆత్మహత్య పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతిపక్షాల వత్తిడి నేపథ్యంలో రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కపూర్ ను సెలవుపై పంపివేసింది. గతంలోనే రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ను బదిలీ చేశారు. సందీప్ కుమార్ తన నోట్ లో అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి అధికారి అని, ఆయనకు సంబంధించి చాలా ఆధారాలు, రుజువులు ఉన్నాయన్నారు. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నానని ఏఎస్ ఐ పేర్కొన్నాడు. చనిపోయే ముందు మొత్తం అవినీతి బాగోతాన్ని బయటపెట్టాలని అనుకుంటున్నట్లు ఆ నోట్ లో పేర్కొన్నారు. తన మరణం తర్వాత నైనా ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని తాను కోరుతున్నట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు. పూరన్ కుమార్ అవినీతి కుటుంబాన్ని వదిలి పెట్టకూడదని, అతడు తన స్వార్థం కోసం కులరాజకీయాలను వాడుకొని, వ్యవస్థనే హైజాక్ చేశాడని నోట్ లో ఆరోపించారు. ఆ వీడియోలో పూరన్ కుమార్ కుల రాజకీయాలు, అవినీతి తో పోలీసు శాఖనే తీవ్రంగా ప్రభావితం చేశాడని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునుంచే కులరాజకీయాలను ప్రారంభించి, తన వారిని కింది ఉద్యోగులుగా నియమించుకుని పైళ్ల శోధన చేపట్టాడని సందీప్ పేర్కొన్నాడు. తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి, హింసించి డబ్బువసూలు చేసేవాడని, మహిళా పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని బెదిరిస్తూ, కొందరిపై లైంగిక వేధింపులకు గురు చేశాడని ఆ వీడియోలో ఆరోపించారు. ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై దర్యాప్తు అక్టోబర్ 7న 52 ఏళ్ల ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ చండీగఢ్ లోని సెక్టార్ 11లోని తన నివాసంలోసర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆకేసు దర్యాప్తు చేస్తున్న బృందంలోని ఏఎస్ఐ సందీప్ కుమార్ కూడా నేడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశం అయింది.పూరన్ కుమార్ 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రోహ్ తక్ లోని సునారియాలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్ నీత్ పూరన్ కుమార్ ఇంట్లో లేరు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలోని ప్రతినిధివర్గంలో సభ్యురాలిగా జపాన్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కుమర్ పై వేటు ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య, అదే కేసు దర్యాప్తు చేస్తున్న మరో ఏఎస్ఐ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు దాడి ప్రారంభించడం, మరో పక్క పూరన్ కుటుంబసభ్యులు ఆయనను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర డిజిపీ శతృఘ్న్ కుమార్ ను సెలవులో పంపివేసింది. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రోహ్ తక్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాను బదిలీ చేసింది డీజీపీని రాష్ట్రప్రభుత్వం డీజీపీ ని సెలవులోకి పోవల్సిందిగా ఆదేశించినట్లు హర్యానా ముఖ్యమంత్రి మీడీయా సలహాదారు రాజీవి జైట్లీ వెల్లడించారు. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్ లో డిజీపీ శతృఘ్న్ కుమార్, నరేంద్ర బిజర్నియా లు కూడా కులవివక్షతతో , తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు.
గగన వీధిలో మిలమిల ఆంధ్రప్రభ, వెబ్ బిజినెస్ డెస్క్ : ఇటు దీపావళి
కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: హరీష్ రావు
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయణిస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదని అన్నారు. జూన్లో -0.93 శాతం, జూలైలో -0.44 శాతం, సెప్టెంబర్లో -0.15 శాతాలలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల వైఫల్యం అని ఆరోపించారు. కెసిఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు…
నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. విశాలాంధ్ర పుట్టపర్తి:- టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రానున్న దీపావళి సందర్భంగా అనుమతులు పొందిన ప్రతి ఒక్కరూ టపాసులు నిల్వ ఉంచే ప్రాంతాలతో పాటు అమ్మకాలు చేపట్టే దగ్గర ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు […] The post నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు… appeared first on Visalaandhra .
‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ వచ్చేసింది.#chiranjeevi #MeesalaPilla #DasaraRelease #anilravipudi
మాగంటి సునీతకు బి.ఫాం అందజేసిన కెసిఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాజధాని ఢాకాలోని ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగి ఉన్న రెండు భవనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి.. కర్మాగారంలోని మొదటి, రెండవ అంతస్తుల నుండి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. విష వాయువు పీల్చడం వల్ల తొమ్మిది మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Congress : రాహుల్ కోటరీకి కూడా కాంగ్రెస్ నేతలు భయపడటం లేదా?
ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదi
బీహార్ ఎన్నికలు.. బిజెపిలో చేరిన 25 ఏళ్ల సింగర్
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ లో రాజకీయ పార్టీలు సన్నదమవుతున్నాయి. అలాగే, పార్టీలల్లో చేరికలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్(25) మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరింది. మధుబని జిల్లాలోని బెనిపట్టికి చెందిన ఠాకూర్ రాజకీయాల్లోకి రావాలనే తన కోరికను గతంలో వ్యక్తం చేసింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపింది. మైథిలి ఠాకూర్ ఎవరు? బీహార్లోని మధుబని జిల్లాలో జన్మించిన మైథిలి, ఆమె ఇద్దరు సోదరులతో కలిసి.. వారి తాత మరియు తండ్రి వద్ద జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. భోజ్పురి, హిందీ భాషలలో బీహార్ సాంప్రదాయ జానపద పాటలను మైథిలి పాడింది. బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ను అందుకుంది. తన జానపద గీతాలతో ప్రజాదరణను సొంతం చేసుకున్న మైథిలి ఠాకూర్ ను బీహార్ ఎన్నికల సంఘం 'స్టేట్ ఐకాన్'గా నియమించింది. కాగా, దర్భంగా జిల్లాలోని అలీనగర్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే మిశ్రీ లాల్ యాదవ్ పార్టీకి అక్టోబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని ఆరోపిస్తూ.. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్కు తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో అలీనగర్ నుంచి మైథిలి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది. 243 మంది సభ్యులు గల బీహార్ శాసనసభకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొదటి దశ నవంబర్ 6న, రెండవ దశ పోలింగ్ నవంబర్ 11న జరుగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.
ట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు….
2500 మంది రైతులకు అందని పరికరాలు 12నెలలుగా కాలయాపన…. సిబ్బంది కొరతతో సతమతం విశాలాంధ్ర , కళ్యాణదుర్గం వ్యవసాయం భారంగా మారిన నేపథ్యంలో అన్నదాతలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు చేతికి అందక భూగర్భ జలం కోసం అన్వేషిస్తూ రైతులు బోరుబావులు తవ్వుకుంటున్నారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2500 మంది రైతులు బోరు బావులు తవ్వుకొని విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పెట్టుబడి పెట్టి బోరు బావులు […] The post ట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు…. appeared first on Visalaandhra .
Breaking : బస్సులో మంటలు.. పన్నెండు మంది సజీవ దహనం
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు
దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్..
దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.. గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారం
ఆ సమస్యలు ఉన్నవారికి ఇవి బెస్ట్ !!
ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలిలో హై బీపీ (రక్తపోటు), మధుమేహం (షుగర్)
ఆ విషయంలో కోహ్లీ నెంబర్ వన్: హర్భజన్
టీం ఇండియా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కి ఓ ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేవరెట్ క్రికెర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీరిద్దరు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అయితే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత క్రికెటర్లలో ఫిట్నెస్ విషయంలో కోహ్లీనే నెంబర్.1. ఆ విషయంలో అతడు మిస్టర్ పర్ఫెక్ట్. అతడి ఆట చూసేందుకు ఎదురుచూస్తున్నా. విరాట్ మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుతున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ కొన్ని టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడు. మూడు మ్యాచుల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని ఆశిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 29 వన్డేలు ఆడి.. 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 6 అర్థ శతకాలు ఉన్నాయి.
హర్షిత్ ఎంపికపై విమర్శలు.. గంభీర్ ఆగ్రహం #Cricket #HarshitRana #GautamGambhir #BCCI
రెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. ఆర్టీసీ బస్టాండుకు ఇరువైపులా ద్వారాలు ఉంటే బస్సులు లోపలికి రావడానికి, వెలుపలికి వెళ్లడానికి సులువుగా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ ను ఆర్టిసి అధికారులు రెండేళ్లుగా మర్చిపోయారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటన వచ్చిన నేపథ్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కు ధర్మవరం రోడ్డు వైపు ప్రధాన ద్వారాన్ని మూతవేశారు. అప్పట్లో భద్రత దృష్ట్యా ఇలా చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ద్వారాన్ని తెరవాల్సి ఉంది. […] The post రెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు appeared first on Visalaandhra .
Telangana : 40 లక్షలు ఇచ్చి.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ అధినేత కేసీఆర్ నలభై లక్షలు అందించారు
Kalvakuntla Kavitha : తెలంగాణలో కవిత యాత్ర.. ఎప్పటి నుంచి అంటే?
బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తెలంగాణలో యాత్రను ప్రారంభించనున్నారు
మామిడి సబ్సిడీ బ్యాంకులో జమ 31,929 మంది రైతులకు రూ.146.84 కోట్లు విడుదలచిత్తూరు
శిక్షణ ప్రమాణాలపై పలు సూచనలు..
శిక్షణ ప్రమాణాలపై పలు సూచనలు.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్
When will Pawan Kalyan return back to Films?
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is an occupied man and the actor-turned-politician has completed all his film commitments. He also managed to release Hari Hara Veera Mallu and OG recently. His upcoming movie Ustaad Bhagat Singh will have its release next year. There are a lot of speculations about Pawan Kalyan and his […] The post When will Pawan Kalyan return back to Films? appeared first on Telugu360 .
క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్
విశాలాంధ్ర ధర్మవరం : క్రీడా పోటీలలో భాగంగా హ్యాండ్ బాల్ పోటీల్లో యశోద పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ అను ప్, డైరెక్టర్లు రవీంద్ర పృధ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8 నుండి 13వ తేదీలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాలలో హ్యాండ్ బాల్ బాలికల విభాగం అండర్ -14, అండర్ 17, అండర్ 19 జరిగిన పోటీలలో పాల్గొని అనంతపురం జిల్లా జట్టుకు ఎంపిక కావడం […] The post క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్ appeared first on Visalaandhra .
పూరన్ కుమార్ కేసులో మరో ట్విస్ట్.. దర్యాప్తు అధికారి బలవన్మరణం
హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
గుంతకల్ పట్టణమును అభివృద్ధి చేయండి.. సిపిఐ నేత డి.జగదీష్
దీక్షలను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, విశాలాంధ్ర గుంతకల్లు… గుంతకల్లు పట్టణము అభివృద్ధి పట్ల ప్రభుత్వాల వివక్షతకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ జగదీష్ ప్రారంభించారు. ఈ దీక్షలకు మున్సిపల్ చైర్మన్ భవాని, మున్సిపల్ మాజీ చైర్మన్ రామలింగ, అడ్వకేట్ చెన్నకేశవ సంఘీభావం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ గుంతకల్లు […] The post గుంతకల్ పట్టణమును అభివృద్ధి చేయండి.. సిపిఐ నేత డి.జగదీష్ appeared first on Visalaandhra .
సిట్ హీట్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో సోదాలు (తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ )
యుటిఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల బహుకరణ
విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు డీఎస్సీ – 2025 ద్వారా ఎంపికై, ధర్మవరం మున్సిపాలిటీ నందు నియమితులైన నూతన ఉపాధ్యాయులకు స్వాగతం పలికి, అనంతరం యుటిఎఫ్ పక్షాన నూతన ఉపాధ్యాయులకు సేవా పుస్తకాలు (సర్వే రిజిస్టర్లు) , యుటిఎఫ్ బ్యాగులను రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ నాయక్ […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల బహుకరణ appeared first on Visalaandhra .
ఇంట్లోనే ఉరివేసుకొని మృతి దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి(Dandepalli) మండలంలోని గుడిరేవు గ్రామానికి
తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి
విశాలాంధ్ర – హైదరాబాద్ :: తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐ లు పెద్ద ఎత్తున […] The post తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ, ఏర్పేడు (తిరుపతి జిల్లా) : గుడిమల్లం ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన
బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ
విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ The post బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ appeared first on Visalaandhra .
ఆలయంలో రావాడ చంద్రశేఖర్కు ఘనస్వాగతం
ఆలయంలో రావాడ చంద్రశేఖర్కు ఘనస్వాగతం (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada)
Fact Check: Viral image showing Human-Shaped Sweet Potatoes is AI-Generated
The viral human-shaped sweet potato image in Alluri Seetharamaraju, Andhra Pradesh, is AI-generated.
బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు
చారిత్రాత్మక నిర్ణయాన్ని బీజేపీ బిఅరెస్ వ్యతిరేకం The post బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు appeared first on Visalaandhra .
బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1 #cinema #kantara #boxoffice #bahubali #recordbreaker
రైతులను ఇబ్బంది పెట్టిన ఫలితం..
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మామిడి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా
కింగ్ కోహ్లి వచ్చేశాడు ..!#TeluguPost #telugu #post #news
పాల్వంచలో పోలీసులను చూసి పరారు
పాల్వంచలో పోలీసులను చూసి పరారు భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : పాల్వంచలో ఈ
Andhra Pradesh Signs Historic MoU to Set Up India’s Largest AI Data Hub
In a transformative moment for India’s digital future, the Government of Andhra Pradesh and tech giant Google signed a historic Memorandum of Understanding (MoU) on October 14, 2025, in New Delhi. The agreement paves the way for the establishment of a state-of-the-art, AI-powered data centre in Visakhapatnam with a staggering investment of ₹87,520 crore. This […] The post Andhra Pradesh Signs Historic MoU to Set Up India’s Largest AI Data Hub appeared first on Telugu360 .
మొక్కజొన్న విత్తనం గుట్టు భారీ డంపు మర్మమేమిటో? (అర్ధవీడు, ఆంధ్రప్రభ) : ప్రకాశం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను సహించం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను సహించం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మెడికల్ కాలేజీ(Medical
‘మీసాల పిల్ల’ వచ్చేసింది.. మీరూ చూసేయండి..
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్గా ‘శశిరేఖ’ అనే పాత్రలో నటిస్తోంది. కొద్ది రోజుల క్రితం దసరా కానుకగా ఈ సినిమా నుంచి ‘మీసాల పిల్ల’ అనే పాట ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ప్రోమోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫుల్ సాంగ్ విడుదలకు మాత్రం చిత్ర యూనిట్ కాస్త ఆలస్యం చేసింది. అయితే ఈ ఆలస్యాన్ని కూడా ప్రమోషన్ కింద వాడేసుకున్నాడు దర్శకుడు అనిల్. ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాలోని బుల్లిరాజుతో ఈ పాట ఎప్పుడు వస్తుందా అంటూ ఓ ఫన్నీ వీడియోని విడుదల చేశారు. నిజానికి ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ సోమవారమే విడుదల చేస్తామని తొలుత చెప్పారు. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. కాగా, ఈ పాటని మంగళవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ పాటని ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ అలపించగా.. భీమ్స్ సంగీతం అందించారు. భాస్కరభట్ల ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Chiru’s Meesala Pilla: Sure Shot Viral Chartbuster
After teasing with the promo of the first single Meesala Pilla from Megastar Chiranjeevi’s out-and-out entertainer Mana Shankara Vara Prasad Garu which garnered superb response, the team unleashed the lyrical video today. The film directed by Anil Ravipudi and produced by Sahu Garapati and Sushmita Konidela has music scored by Bheems Ceciroleo. Bheems’ composition sparkles […] The post Chiru’s Meesala Pilla: Sure Shot Viral Chartbuster appeared first on Telugu360 .
పెండింగ్ పనులు పూర్తి చేయాలి (అనంతపురం, ఆంధ్రప్రభ ప్రతినిధి) : డిసెంబర్ లోగా
Why did Trivikram replace Thaman
Top director Trivikram is closely associated with Thaman as music composer for all his recent films. Thaman also delivered his best work and spent ample time on Trivikram’s movies. But for Venkatesh’s film, Trivikram roped in Harshavardhan Rameshwar and this came as a surprise for many. There are a lot of speculations about Trivikram replacing […] The post Why did Trivikram replace Thaman appeared first on Telugu360 .
మందు బాబు స్కా న్ చెయ్.. వివరాలు చూసుకో #LiquorSafety #FakeLiquorCheck #apgovernment
ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని చూపడం లేదు
Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet; event was at VIF in Delhi during Muttaqi’s visit
జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి..
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి, వినియోగదారుల వృద్ధికి తోడ్పాటున అందిస్తుందని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ అధ్యాపకురాలు బి. షర్మిల రామయ్య పేర్కొన్నారు. పి వి కె కె పీజీ కళాశాలలోని సెమినార్ హాల్లో జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ పై అవగాహన సదస్సును కళాశాల ప్రిన్సిపల్ డా . వై మునికృష్ణారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రప్రసాద్, కామర్స్ విభాగాధిపతి జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామిక […] The post జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి.. appeared first on Visalaandhra .
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు తహసిల్దార్ బాలకృష్ణపై ఒక మహిళ చేసిన దాడి ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ అధికారిపై కార్యాలయంలోనే దౌర్జన్యానికి దిగడం అమానుషమని, అంగీకారయోగ్యం కాదని రాజాం తహసిల్దార్ యం. రాజశేఖర్ ఖండించారు.ఈ సందర్భంగా దళిత నాయకులు డి. రామప్పడు (రిటైర్డ్ తహసిల్దార్), బొత్స జానకిరావు, బొత్స బుద్ధుడు, జరజాన నీలయ్య, కొల్లి రామారావు, బోనెల నారాయణరావు, ధర్మాన కృష్ణ, […] The post తహసిల్దార్పై దాడి అమానుషం appeared first on Visalaandhra .
44 ఏళ్ల మావోయిస్టు ఉద్యమ చరిత్రకు తెర..
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : విప్లవ ప్రస్థానానికి మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన ( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ):
బిహార్ ఎన్నికలు.. తొలి జాబితా ప్రకటించిన బిజెపి
పాట్నా: బిహార్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇటీవలే బిహార్లో ఎన్డిఎ పార్టీల సీట్ల పంపిణీ ఒప్పందం జరిగింది. అందులో బిజెపికి 101 స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సిఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలోకి దిగనున్నారు. మంత్రులు నితన్ నబీన్.. బాంకీపూర్, రేణు దేవీ.. బేతియా, మంగల్ పాండే సీవాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి మొత్తం 101 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆటోవాలా ఆనందోత్సాహం (ఆంధ్రప్రభ, తిరువూరు) : కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో
షిరిడీ సాయిని దర్శించుకున్న రష్మిక మందన్న #Cinema #rashmika #ayushmannkhurrana #thaman #shirdi
లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై నాలుగు సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం విధానంలో సుమారు రూ. […] The post లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు appeared first on Visalaandhra .
మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా
ఏసీబీ వలలో సర్వేయర్ సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)
ఈ ఏజ్లోనూ మలైకా తగ్గట్లే.. ‘థామా’ నుంచి మరో ఐటమ్ సాంగ్
పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో వస్తున్న ఐదో చిత్రం ఇది. ఇప్పటివరకూ ఈ యూనివర్స్లో ‘స్త్రీ’, ‘భేదియా’, ‘ముంజ్యా’, ‘స్త్రీ-2’ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల తర్వాత వస్తున్న చిత్రం థామా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందనే వచ్చింది. అంతేకాక.. సినిమా నుంచి వచ్చిన వీడియో సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందులో రష్మిక చేసిన పాట ఒకటి కాగా, ‘దిల్బర్’ అంటూ సాగే పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి చిందులు వేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పాయిజన్ బేబి’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఇందులో 51 ఏళ్ల వయస్సులోనూ తన అందంతో కుర్రకారును కుదిపేస్తున్న మలైకా ఆరోరా స్టెప్పులు వేసింది. ఇది కూడా పార్టీ సాంగ్లానే కనిపిస్తోంది. చివర్లో మలైకాతో పాటు రష్మిక కూడా డ్యాన్స్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాను ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించగా.. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 21వ తేదీన థామా విడుదల కానుంది.
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో షూటింగ్
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో షూటింగ్ కొత్తూరు, ఆంధ్రప్రభ : ప్రముఖ దర్శకుడు యోగేష్
శ్రీ సత్యసాయి జిల్లాలో అమలు శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 14 (ఆంధ్రప్రభ):
బాగా చదవండి ( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ప్రభుత్వం కల్పిస్తున్న
రైతు ఆత్మహత్యాయత్నం కుత్బుల్లాపూర్, ఆంధ్ర ప్రభ : దుండిగల్ మండలం తహసీల్దార్ కార్యాలయం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసులో క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం కూడా ఇవ్వాల్సిందే అని పేర్కొంది. యూజర్, పాస్వర్డ్ల సమాచారం ఇవ్వాల్సిందే నని జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్కు సూచించింది. సమాచారం చెరిపేందుకు యత్నించినట్లు తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచిపెట్టిన మల్లారెడ్డి
స్కా న్ చెయ్.. వివరాలు చూసుకో #andhrapradesh #LiquorSafety #FakeLiquorCheck #apgovernment
దర్జాగా పోయిరా మామ |#TeluguPost #telugu #post #news
కాంగ్రెస్కు భయపడవద్దు.. మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులకు
కుత్బుల్లాపూర్ లో ఎంఆర్ఒ ఆఫీసు ముందు యువరైతు ఆత్మహత్యాయత్నం
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ గండిమైసమ్మ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గగిళ్లాపూర్ తండాకు చెందిన సిద్దూ(27) అనే యువకుడు తన భూమిని ఓ బడానిర్మాణ సంస్థకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారుల యత్నిస్తున్నారని ఆరోపణలు చేశాడు. తన భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఒ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. రెవెన్యూ అధికారులు 6లక్షలు రూపాయలు డిమాండ్ చేయడంతో యువకుడి మనస్తాపం చెందాడు. తన భూమి పత్రాలు పట్టుకుని ఎంఆర్ఒ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు.
తొలి వన్డేకు ముందు ఆసీస్కు ఊహించని షాక్
సిడ్నీ: టీం ఇండియా త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో తలపడుతోంది. చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్లో ఆడనున్నారు. దీంతో ఈ సిరీస్పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కీలక సిరీస్ భాగంగా జరిగే తొలి వన్డేకి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. అక్టోబర్ 19వ తేదీన పెర్త్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్కి జట్టు కీలక ఆటగాళ్లు ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వనుండడంతో స్పిన్నర్ జంపా న్యూ సౌత్ వేల్స్లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడంట. రెండో, మూడో వన్డేల్లో మళ్లీ అతడు జట్టుతో జతకట్టే అవకాశం ఉ:ది. ఇక కాలి గాయం కారణంగా ఇంగ్లిస్ కాలి కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఆడే అవకాశాలు లేవు. వీరిద్దరి స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్లను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఫిలిప్ ఆసీస్ తరపున వన్డే అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా మొదటి ఛాయిస్ అయితే అలెక్స్ క్యారి. కానీ, క్యారీ త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్లో పాల్గొనాలి. అందుకే అతన్ని తప్పించారు.
డా. అతీక్బేగంకు ఘనంగా సన్మానం..
డా. అతీక్బేగంకు ఘనంగా సన్మానం.. ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అదిలాబాద్(Adilabad)
బీఆర్ఎస్ కు నైతిక విలువ లేదు..
బీఆర్ఎస్ కు నైతిక విలువ లేదు.. మైనంపల్లి హనుమంతరావు నిజాంపేట, అక్టోబర్14(ఆంధ్రప్రభ) :
బావమరిది పెళ్లికి ఎన్టీఆర్ ఇచ్చి న గిఫ్ట్ ఏం టి..? #jrntr #nandamurifamily #luxurygift #luxurycar
Anhdra Pradesh : కల్లీ మద్యం కేసులో ఊహించని ట్విస్టులు.. ఫ్యాన్ పార్టీని షేక్ చేస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది
ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి
దేశ రాజధాని దిల్లీలోని ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.సౌత్ ఏషియన్ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రథమ సంవత్సరం బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని పై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయత్నించారు.ఈ ఘటనపై బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన తర్వాత క్యాంపస్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా, యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ దాడి జరిగింది.నలుగురు నిందితులు నా […] The post ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి appeared first on Visalaandhra .
Andhra Pradesh : డ్రోన్లు ఎగరడంపై 16 వరకూ నిషేధం
భారత ప్రధాని మోదీ ఈ నెల 16వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు
కుటుంబ కలహాలే కారణం తిర్యాణి, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలతో సైదం కల్పన