Kurnool |వేసవికి ముందస్తు చర్యలు
Kurnool | వేసవికి ముందస్తు చర్యలు జిల్లా కలెక్టర్ డా. సిరి.. Kurnool
56 women |గర్భిణీ స్ర్తీలకు అమ్మ ఒడి
56 women | గర్భిణీ స్ర్తీలకు అమ్మ ఒడి 56 women |
Puttaparthi |కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం…
Puttaparthi | కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం… బ్రహ్మోత్సవాలను తలపించిన వేడుకలు…భారీ ఎత్తున
Charitable Trust |అనునిత్యం ప్రజా సమ్యలపై ….
Charitable Trust | అనునిత్యం ప్రజా సమ్యలపై …. Charitable Trust |
COLLECTOR |వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ
COLLECTOR | వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ COLLECTOR | చిత్తూరు, ఆంధ్రప్రభ
MLA |ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLA | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం MLA| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :
Award | ప్రకాశం… భేష్ !! @. వాటర్ షెడ్ పనుల్లో ఉత్తమ
Youth |పేర్లను గోప్యంగా ఉంచుతాం…
Youth | పేర్లను గోప్యంగా ఉంచుతాం… Youth | కురవి, ఆంధ్రప్రభ :
ACB trap |గోడ దూకి.. పరుగులు తీసిన ఎస్ఐ
ACB trap | గోడ దూకి.. పరుగులు తీసిన ఎస్ఐ ఏసీబీ ట్రాప్
Photos : santhana prapthirasthu Success Meet
The post Photos : santhana prapthirasthu Success Meet appeared first on Telugu360 .
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ 19 సెప్టెంబర్ 2025న సింగపూర్లో మరణించారు
Nandyal |ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్
Nandyal | ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్ రూ.35 కోట్ల మోసంలో నలుగురు
Disastrous time for Theatre Industry
November is usually a dull season for films. With all the recent new releases rejected badly, the exhibitors are struggling to run the theatres. Ravi Teja’s Mass Jathara ended up as a disaster and followed by new releases like Jatadhara, Kaantha and others. The Girlfriend provided some relief for the multiplexes but the numbers dropped […] The post Disastrous time for Theatre Industry appeared first on Telugu360 .
FARMER |అన్నదాతలకు గుడ్ న్యూస్
FARMER | అన్నదాతలకు గుడ్ న్యూస్ రేపు రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ
2800 Crore |రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్
2800 Crore | రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్ 2800 Crore
Tirupati |భూసేకరణ పనులను వేగవంతం చేయాలి
Tirupati | భూసేకరణ పనులను వేగవంతం చేయాలి గడువులోగా రైల్వే ప్రాజెక్టులు పూర్తి
Andhra Prabha Smart Edition |హిడ్మా ఎన్కౌంటర్/బెజవాడలో గెరిల్లా ఆర్మీ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 18-11-2025, 4.00PM హిట్ మ్యాన్ హతం.. హిడ్మా ఎన్కౌంటర్
CMRF 4 lakh |సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
CMRF 4 lakh | సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత CMRF 4 lakh
విజయవాడలో మావోయిస్టుల కలకలం… ఒకే భవనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్
కేంద్ర, రాష్ట్ర బలగాల జాయింట్ ఆపరేషన్లో 27 మంది అరెస్ట్ అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక నేతలుఆయుధ డంపుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపువిజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి […] The post విజయవాడలో మావోయిస్టుల కలకలం… ఒకే భవనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్ appeared first on Visalaandhra .
వైభవ్ని ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉంది: ఒమన్ ప్లేయర్స్
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యుఎఇ అండర్19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించిన వైభవ్.. ఆ మ్యాచ్లో 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ అండర్19తో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. ప్రస్తుతానికి రెండు మ్యాచుల్లో కలిపి 189 పరుగులతో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా, మంగళవారం భారత ఏ జట్టు, ఒమన్తో తలపడనుంది. ఈ సందర్భంగా వైభవ్ని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఒమన్ ఆటగాళ్లు ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవ అన్నారు. ‘వైభవ్ని కేవలం టివిల్లో చూడటమే.. మరికాసేపట్లో ప్రత్యక్షంగా అతడితో తడపడనున్నాం. మనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు బంతిని అంత దూరం బాదలేం. కానీ, వైభవ్ మాత్రం అందుకు మినహాయింపు. అతడు అద్భుతంగా, అలవోకగా సిక్సులు బాదుతున్నాడు’ అని ఆర్యన్ బిస్త్ అన్నాడు. ‘అతన్ని కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను క్రికెట్పై అతడి దృక్పథం ఏంతో తెలుసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అతడు కేవలం 14 సంవత్సరాల వయసులోనే అంత పెద్ద సిక్సులు కొడుతున్నాడు. నేను అతడిని కలిసి.. మాట్లాడదామని అనుకుంటున్నా’ అని సమయ్ శ్రీవాత్సవ తెలిపాడు.
Rains |నెల్లూరు జిల్లాలో వర్షాలు
Rains | నెల్లూరు జిల్లాలో వర్షాలు rains | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ
110 students |పాఠశాలకు తాళం!
110 students | పాఠశాలకు తాళం! 110 students | అచ్చంపేట, ఆంధ్రప్రభ
2 crores |ఆదిలాబాద్ కలెక్టర్కు జలసంరక్షణ పురస్కారం
2 crores | ఆదిలాబాద్ కలెక్టర్కు జలసంరక్షణ పురస్కారం 2 crores |
రైతు రాష్ట్ర సమ్మేళనానికి తరలి వెళ్లిన రైతు సంఘం నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆదోనిలో జరుగుతున్న పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనానికి మంగళవారం పెద్దకడబూరు నుంచి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు బయలు దేరారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రాష్ట్రంలో అరకొర పంటలు పండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దీనికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. అధిక వర్షాల వల్ల […] The post రైతు రాష్ట్ర సమ్మేళనానికి తరలి వెళ్లిన రైతు సంఘం నాయకులు appeared first on Visalaandhra .
పశ్చిమ గోదావరి వన్ స్టాప్ సెంటర్కు అద్దె వాహనం దరఖాస్తులు ఆహ్వానం
విశాలాంధ్ర,పెనుమంట్ర :పశ్చిమ గోదావరి జిల్లా వన్ స్టాప్ సెంటర్కు 2025–26 సంవత్సరానికి అద్దె ప్రాతిపదికన వాహనం నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి వెల్లడించారు. ఆసక్తి గల వ్యక్తులు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు తమ దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు.దరఖాస్తులు సమర్పించవలసిన కార్యాలయం: జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కార్యాలయం, కలెక్టర్ ప్రాంగణం, భీమవరం.వివరాల కోసం అభ్యర్థులు పై […] The post పశ్చిమ గోదావరి వన్ స్టాప్ సెంటర్కు అద్దె వాహనం దరఖాస్తులు ఆహ్వానం appeared first on Visalaandhra .
డెలివరీ మధ్యలో కూతురికి చదువు క్లాస్! #ViralVideo #Swiggy #Hyderabad #FatherDaughter #Inspiration
Ration Card |నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి
Ration Card | నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి
Cyber scam: నకిలీ యాప్, నకిలీ లాభాలు...₹1.34 కోట్లు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
కొండాపూర్ కి చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు నకిలీ స్టాక్-ట్రేడింగ్ యాప్, వాట్సాప్ గ్రూప్తో మోసపోయి ₹1.34 కోట్లు కోల్పోయినట్టు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
MLA |పార్ధివదేహానికి నివాళులు
MLA | పార్ధివదేహానికి నివాళులు Warangal | గీసుకొండ, ఆంధ్రప్రభ : వరంగల్
Childrens |చిన్నారులకు పౌష్టికాహారం అందించండి..
Childrens | చిన్నారులకు పౌష్టికాహారం అందించండి.. Childrens | కర్నూలు ఆంధ్రప్రభ: అంగన్వాడీ
Medical Camp | 104 మంది రోగులకు చికిత్సలు…
Medical Camp | 104 మంది రోగులకు చికిత్సలు… Warangal | నల్లబెల్లి,
నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేశ్…ఈ నెల 20న పాట్నాకు పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఇరువురు నేతలు ఈ నెల 20వ తేదీన పాట్నాకు వెళ్లనున్నారు.ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన […] The post నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేశ్…ఈ నెల 20న పాట్నాకు పయనం appeared first on Visalaandhra .
Kalvakuntla Kavitha |అది భిక్ష కాదు.. హక్కు!
Kalvakuntla Kavitha | అది భిక్ష కాదు.. హక్కు! Kalvakuntla Kavitha| ఖమ్మం
Tirumala |సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత
Tirumala | సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత టీటీడీ కీలక నిర్ణయాలు Tirumala
విజయవాడలో 27 మంది మావోయిస్టుల అరెస్ట్
విజయవాడ: నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. నగర శివారులో కానూరు కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఛత్తీస్గఢ్కి చెందిన 27 మంది మావోలను అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్గా చేసుకొని మావోలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.
Narcotics | పోలీసుల ప్రతజ్ఞ Manchryala | చెన్నూర్, ఆంధ్రప్రభ : మాదక
KTR |పోరాటాలతోనే రైతు సమస్యలకు చెక్!
KTR | పోరాటాలతోనే రైతు సమస్యలకు చెక్! Adilabad | ఆదిలాబాద్ బ్యూరో,
గాలింపు చర్యలు విస్తృతం చేశాం : మహేష్ చంద్ర లడ్డా
మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్ కౌంటర్ లో ఆరుగురు చనిపోయారని ఇంటిలిజెన్స్ ఎఐడి మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని, మంగళవారం ఉ.6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్ కౌంటర్ జరిగిందని తెలియజేశారు. ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశామని మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.
గిల్ బదులు.. అతడిని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్
కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టీం ఇండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ గాయంతో విలవిలలాడిన గిల్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. రెండో ఇన్నింగ్స్లో గిల్ స్థానంలో రిషబ్ పంత్ కెప్టెన్ా వ్యవహరించాడు. అయితే గిల్కి పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోతే.. రెండో టెస్ట్కి కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో గిల్ రెండో టెస్ట్లో పాల్గొన పోతే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్కి జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. ఇప్పటికే ప్రకటించిన జట్టును ప్రకటించారు కాబట్టి.. రుతురాజ్ను ఎలా తీసుకుంటారనే ప్రశ్న వస్తుంది. ‘‘సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ రిజర్వ్లో ఉన్నారు. వీరిద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకున్న మొత్తం ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవుతారు. ఇది సమంజసం కాదు’’ అని ఆకాశ్ పేర్కొన్నారు. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కుడి చేతి వాటం బ్యాటర్లు అయినప్పటికీ.. ఆకాశ్ మాత్రం రుతురాజ్కే మద్దతు ఇస్తున్నారు. ‘రుతురాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్ ఏ తరఫున వన్డేల్లో పరుగులు రాబడుతున్నాడు. అతడికి రెడ్ బాల్ క్రికెట్లో అవకాశం దక్కడం లేదు. రుతురాజ్.. రంజీ దులీప్ ట్రోఫీలో చక్కగా రాణించాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సామూహిక ప్రతిజ్ఞ
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పిలుపు మహబూబాబాద్, నవంబర్ 18 (జనం సాక్షి): నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ …
There are so many options available to watch on several OTT platforms for the Indian audience. A bunch of Telugu films are streaming from last week. This week there are no Telugu options for the OTT audience however a bunch of originals and other language films will be streaming on OTT. Dhruv Vikram’s recent film […] The post OTT Options for this Weekend appeared first on Telugu360 .
ఐబొమ్మ రవి ఎలా దొరికాడంటే? #Crime #Hyderabad #iBOMMA #Police #DCPKavitha #WhatsAppEDITOR NOTES
ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదం: ఎంపీ, ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు …
CM Revanth |రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
CM Revanth | రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Yanamala Ramakrishnudu : యనమల రూటు మార్చారా? అటు వైపు చూపు పడిందా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రూటు మార్చినట్లు కనపడుతుది.
వంట నూనె 3సార్లు కంటే వాడితే జరిమానా#Kerala #FoodSafety #PublicHealth #Restaurants #Telangana
YSRCP Leader Karumuri Venkata Reddy Arrested in Hyderabad
Police in Hyderabad arrested YSRCP leader and Andhra Pradesh official spokesperson Karumuru Venkat Reddy early this morning. A police team from Andhra Pradesh reached his residence in Kukatpally and took him into custody. The sudden arrest triggered strong reactions from his family, who alleged that officers neither issued prior notices nor informed them before taking […] The post YSRCP Leader Karumuri Venkata Reddy Arrested in Hyderabad appeared first on Telugu360 .
Madvi Hidma Encounter: Inside Operation Black Forest
Madvi Hidma, one of India’s most feared Maoist commanders, was killed early Tuesday morning in a high-intensity encounter in the dense forest region of Maredumalli in Andhra Pradesh. His wife and core team members were also eliminated in the operation. Intelligence ADG Mahesh Chandra Ladda officially confirmed the encounter in a press briefing, calling it […] The post Madvi Hidma Encounter: Inside Operation Black Forest appeared first on Telugu360 .
12 quintals |రైతులను ఇబ్బందులు పెడితే సహించం
12 quintals | రైతులను ఇబ్బందులు పెడితే సహించం Medak | ఉమ్మడి
పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రస్తుత వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే …
Panchayath Polls: Can Congress repeat Jubilee Hills feat?
Thanks to the thumping victory in Jubilee Hills bye election, Congress Government has finally decided to hold Panchayath elections. As bypoll victory gave a huge confidence boost, Revanth Sarkar has mustered courage to hold Panchayath elections. The decision to go ahead with Panchayath elections was taken in the Cabinet meeting held on Monday. As the […] The post Panchayath Polls: Can Congress repeat Jubilee Hills feat? appeared first on Telugu360 .
Medak |ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా..
Medak | ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా.. గుమ్మడిదల, (ఆంధ్రప్రభ) :
కుప్రియాల్ వద్ద యాక్సిడెంట్ తక్షణమే స్పందించిన పోలీసు సిబ్బంది
నవంబర్ 18 (జనంసాక్షి)సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ శివారులో మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన …
కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారికే భద్రత లేదు : అంబటి
అమరావతి: వైఎస్ ఆర్ సిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై కక్షగట్టి ఎపి పోలీసులు అరెస్టు చేశారని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అక్రమమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకటరెడ్డి అరెస్టుకు కారణాలు చెప్పాలని, సమాధానం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని అంబటి మండిపడ్డారు. పరకామణి కేసులో విచారణకు వెళ్తూ సిఐ చనిపోయారని, హత్యా.. ఆత్మహత్యా అనేది ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారికే భద్రత లేదని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు ఎన్ని సార్లు హెచ్చరించినా.. కొంతమంది పోలీసుల్లో మార్పు రాలేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Police Station |లక్కీ డ్రా పేరుతో మోసం…
Police Station | లక్కీ డ్రా పేరుతో మోసం… Nizamabad | బిక్కనూర్,
సినిమా కాదు శివుని లీలా ఇది "#Spiritual #Manali #HimachalPradesh #Travel #viralvideo
Gardens |తమ కలలను నిజం చేసుకోవాలి…
Gardens | తమ కలలను నిజం చేసుకోవాలి… Nagar Kurnool | నాగర్
Anganwadi | ఆకస్మిక తనిఖీ.. Anganwadi, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అంగన్వాడీ
మరోసారి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఇ-మొయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తీస్ హజారీ, సాకేత్ కోర్టులు లక్ష్యంగా ఢిల్లీ పోలీసులకు బెదింరింపు మొయిల్స్ వచ్చాయి. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పేరుతో వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ద్వారక, సాకేత్, పటియాలా హౌస్, రోహిణి కోర్టులను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. ద్వారక, ప్రశాంత్ విహార్లోని రెండు సిఆర్పిఎఫ్ పాఠశాలలకు కూడా బెదిరింపులు వచ్చాయి.
Janasena : జనసేన ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహంగా ఉన్నారా?
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది
Not Allari Naresh, He Is Andari Naresh: Harish Shankar
The pre-release event of Allari Naresh’s 12A Railway Colony was held ahead of its release on November 21. The entire cast and crew attended the event. Edited and directed by Nani Kasaragadda, the film is produced by Srinivasaa Chitturi and presented by Pavan Kumar under the Srinivasaa Silver Screen banner. Hero Allari Naresh said that […] The post Not Allari Naresh, He Is Andari Naresh: Harish Shankar appeared first on Telugu360 .
Congress |ఆ.. బాధ్యత ప్రభుత్వానిదే..
Congress | ఆ.. బాధ్యత ప్రభుత్వానిదే.. Congress, పత్తికొండ, ఆంధ్రప్రభ : పత్తికొండ
Revanth Reddy :హైదరాబాద్ లో మరో నగరం.. దేశంలోనే అత్యుత్తమ సిటీ
హైదరాబాద్ నగరంలో మరో నగరం నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్లాన్ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
టీటీడీ పరకామణి కేసు… కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైన టీటీడీ మాజీ సీవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… కేసులోని నిందితులు, సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్తో పాటు ఇతర సాక్షులందరికీ పూర్తిస్థాయి భద్రత కల్పించాలని ఏపీ సీఐడీ డీజీని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ముగిసేంత […] The post టీటీడీ పరకామణి కేసు… కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు appeared first on Visalaandhra .
మృతుడి ఒంటి పై 11 కత్తి పోట్లుఅక్రమ సంబంధమే కారణంఘటనా స్థలాన్ని పరిశీలించిన
విజయవాడలోని ఒక భవనంలో ఇరవై ఏడు మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
Super Cyclone @ 48 : దివిసీమ ఉప్పెన
Super Cyclone @ 48 : దివిసీమ ఉప్పెన (ఆంధ్రప్రభ – కృష్ణా
Social Media |దర్శకుడు రాజమౌళిపై కేసు
Social Media | దర్శకుడు రాజమౌళిపై కేసు Hyderabad | గ్రేటర్ హైదరాబాద్
తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కొత్త ప్రణాళిక : రేవంత్
హైదరాబాద్: కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి మంత్రుల ప్రాంతీయ సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే.. దేశాభివృద్ధి మరింత వేగం అవుతుందని, కేంద్రం నిర్దేశించుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలని భావిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్రం త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామని, హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకంగా మారుతుందని రేవంత్ చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నామని, తెలంగాణ రైజింగ్-2047 పేరుతో కొత్త ప్రణాళిక రూపొందించామని అన్నారు. జిడిపి లో ప్రధానంగా 5 మెట్రోపాలిటన్ నగరాలు కీలకంగా ఉన్నాయని, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు దేశానికి ఎంతో కీలకంగా ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం సహకరించకుంటే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని, హైదరాబాద్ మెట్రోరైలు, ఆర్ఆర్ఆర్, మూసీ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. దేశానికి పెద్దన్నగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ సహకరిస్తే.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని, మోడీ గుజరాత్ మోడల్ రూపొందించుకున్నట్లే తాము తెలంగాణ మోడల్ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేపట్టినట్లే తాము మూసి పునరుజ్జీవనం చేపట్టామని, ప్రధాని మోడీ..గుజరాత్ కు ఇచ్చిన సహకారాన్నే తాము తెలంగాణకు కోరుతున్నామని అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామని రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు.
Drugs|మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ
Drugs| మాదకద్రవ్యాల నివారణపై ప్రతిజ్ఞ Drugs | భీమ్గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ
Rayalaseema |ఆత్మగౌరవ దినోత్సవం..
Rayalaseema | ఆత్మగౌరవ దినోత్సవం.. Rayalaseema, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ
సౌదీ మదీనా బస్సు ప్రమాదం 3 తరాలు మాయం #Saudi #BusAccident #Hyderabad #Makkah #Breaking
Medak | రైలు పట్టాలపై.. ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం Medak | మెదక్
రైతు బిడ్డ.. బిలియనీర్ అయ్యాడు#StockMarket #Groww #IPO #Billionaire #NSE
పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం
పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
dangerous |పట్టించుకోవడమే లేదు…
dangerous | పట్టించుకోవడమే లేదు… Nagar Kurnool | అచ్చంపేట, ఆంధ్రప్రభ :
దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
Vizianagaram |ఆ ముగ్గురుకి షోకాజ్ నోటీసులు..
Vizianagaram | ఆ ముగ్గురుకి షోకాజ్ నోటీసులు.. Vizianagaram, రామభద్రపురం, ఆంధ్రప్రభ :
Vidadala Rajini : విడదలకు షాకివ్వనున్న జగన్.. ఈసారి ఎక్కడికో తెలుసా?
మాజీ మంత్రి విడదల రజనీకి వైసీపీ నాయకత్వం మరోసారి షాక్ ఇచ్చే అవకాశముంది
సినీ దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు
రాజమౌళిపై సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ారాష్ట్రీయ వానరసేన్ణ అనే సంస్థ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదును అందజేసింది. ఃవారణాసిః సినిమా టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆ సంస్థ ఆరోపించింది.ఫిర్యాదులో వానరసేన సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. ఁఇటీవల సినిమాల్లో హిందూ దేవతలను కించపరిచే […] The post సినీ దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు appeared first on Visalaandhra .
Tirupati | దివ్యదర్శనం.. Tirupati, తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు (Tiruchanur)
Delhi : ఢిల్లీ లో మారోసారి బాంబు బెదిరింపులు కలకలం
ఢిల్లీ లో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
మరోసారి బాలయ్యకు జోడిగా స్టార్ హీరోయిన్.. ఈసారి మహారాణిలా..
నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బికె111’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సాగే శక్తివంతమైన ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు భిన్న కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహరెడ్డి’ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. మరోసారి ఈ దర్శకుడు, హీరో కలిసి వస్తుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో నయనతార మహారాణి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించింది. ‘సముద్రమంత ప్రశాంతతను, తుఫాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది’ అంటూ ఓ వీడియోతో నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వస్తాయని పేర్కొంది. నవంబర్ 26న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభకానున్నట్లు వెల్లడించింది.
Basara | ఆలయ హుండీ లెక్కింపు Basara | బాసర, ఆంధ్రప్రభ :
2 Places Encounter |ఏడుగురు మృతి
2 Places Encounter | ఏడుగురు మృతి ఏపీలో హిడ్మాతోపాటు ఆరుగురు ప్రాణాలు
సూసైడ్ బాంబింగ్పై డాక్టర్ ఉమర్ నబీ వీడియో విడుదల ..!
ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడుకు కారణమని అనుమానిస్తున్న ఉమర్ నబీ మాట్లాడుతూ తీసిన ఒక వీడియో బయటకు వచ్చింది.ఆ వీడియోలో అతడు పేలుడు జరిగే ముందు ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తావిస్తూ,ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారని,నిజానికి ఇది బలిదాన మిషన్లా చూడాలని రెచ్చగొట్టేలా ఉమర్ వ్యాఖ్యలు చేశాడు.దర్యాప్తు అధికారులు చేపట్టిన విచారణలో,డిసెంబర్ 6 (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు)భారీ పేలుళ్లు జరగాలని ఉమర్ నబీ ముందుగానే ప్లాన్ చేసినట్టు బయటపడింది.ఇదేసమయంలో ఫరీదాబాద్ ఉగ్ర […] The post సూసైడ్ బాంబింగ్పై డాక్టర్ ఉమర్ నబీ వీడియో విడుదల ..! appeared first on Visalaandhra .
ప్రీ స్కూల్ చిన్నారులకు పాల పంపిణీ
నవంబర్ 18 (జనంసాక్షి)అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ చిన్నారులకు రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా రోజూ …
Bigg Boss 9 : రీతూను నామినేట్ చేసిన డీమాన్ పవన్.. రీజన్ అదేనా?
తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్ లో నామినేషన్ల పర్వం హాట్ హాట్ గా సాగాయి.
వైసీపీ నేత కారుమూరు వెంకట్రెడ్డి అరెస్ట్
ఏపీ పోలీసులు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్రెడ్డిని అరెస్ట్ చేశారు.హైదరాబాద్లోని కూకట్పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.ఆయనపై ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక కేసులు నమోదై ఉన్నాయి.ఇటీవలి తిరుమల పరకామణి వ్యవహారానికి సంబంధించిన కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీశ్కుమార్ ఈ నెల 14న తాడిపత్రి పరిసరాల్లో రైల్వేట్రాక్ పక్కన హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ హత్య కేసుపై ఏపీ పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరించారని, ముఖ్యమంత్రి […] The post వైసీపీ నేత కారుమూరు వెంకట్రెడ్డి అరెస్ట్ appeared first on Visalaandhra .
లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
నవంబర్ 18 (జనంసాక్షి)మరో ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై లారీని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పిన …

27 C