Telangana : అఖండ 2 మూవీ నిర్మాతకు షాకిచ్చిన తెలంగాణ సర్కార్
తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 మూవీ సినిమా విడుదల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది.
Heavy Rain |ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు
Heavy Rain | ఉప్పొంగుతున్న ముదిగేడు వాగు Heavy Rain | పొదలకూరు,
Toll Plaza : టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు.. రయ్.. రయ్ మంటూ
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Krishna Tarang |తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం..
Krishna Tarang | తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. Krishna Tarang | మచిలీపట్నం,
201 couples |సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు..
201 couples | సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు.. 201 couples |
తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు#TeluguPost #telugu #post #news
విమానాశ్రయానికి 800 ఎకరాల భూసేకరణకు ఆదేశించారు : పాయల్ శంకర్
హైదరాబాద్: ఆదిలాబాద్ కు విమానాశ్రయం కావాలని గతంలో సిఎం రేవంత్ రెడ్డిను అడిగానని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రం మంజూరు చేస్తే.. కావాల్సిన సహకారం అందిస్తానని సిఎం అన్నారని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్న సిఎం కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ లో సిఎం పర్యటించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బహిరంగసభ నిర్వహించారు. రూ. 18.7 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తే అంగీకరించారని, విమానాశ్రయానికి వెంటనే 800 ఎకరాల భూసేకరణకు సిఎం ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వం ఆదిలాబాద్ విమానాశ్రయానికి భూమి ఇచ్చేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. నియోజక వర్గం అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా సిఎం ను కలుస్తానని చెప్పారు. చనాఖా- కొరాట ప్రాజెక్టుకు పెండింగ్ నిధులు విడుదల చేయాలని, సోయాబీన్ పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. ఆదిలాబాద్ కు యూనివర్శిటీ మంజూరు చేయాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని పాయల్ శంకర్ తెలియజేశారు.
special attention |ప్రచారం అదిరింది
special attention | ప్రచారం అదిరింది special attention | కమలాపూర్, ఆంధ్రప్రభ
MLA | కోడూరు, ఆంధ్రప్రభ : ప్రజాదర్బార్ కార్యక్రమం కోడూరు మండల పరిషత్
Plant Water |గుణాత్మక విద్యను అందించాలి
Plant Water | గుణాత్మక విద్యను అందించాలి ఉట్నూర్ ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ
77 DDO offices |డీడీఓ కార్యాలయాలతో అభివృద్ధి పరుగులు
77 DDO offices | డీడీఓ కార్యాలయాలతో అభివృద్ధి పరుగులు 77 DDO
Panchayat elections |ఎన్నికల్లో సత్తా చాటాలి
Panchayat elections | ఎన్నికల్లో సత్తా చాటాలి Panchayat elections | క్యాతనపల్లి,
అఖండ2 టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..
నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్స్. ఈవాళ(డిసెంబర్ 4) రాత్రి 8 గంటల నుంచే ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా అఖండ2 సినిమా టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ధారించింది. ఇక, సినిమా విడుదలైన రోజు నుంచి మూడు రోజులపాటు మల్టీప్లెక్స్ లకు రూ.100, సింగిల్ స్క్రీన్ లకు రూ.50 చొప్పున ధరల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే చెప్పింది.
Rs.600 crore |ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు
Rs.600 crore | ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధికి బాటలు Rs.600 crore |
నా సితార్ విరిగిపోయింది.. ఎయిరిండియాపై కళాకారిణి ఫైర్ #AnoushkaShankar #AirIndia #Music #ViralVideo
విచిత్ర హామీ.. 'నా భార్యను గెలిపిస్తే ఫ్రీగా కటింగ్, షేవింగ్' #TeluguPost #telugu #post #news
Gold Rate |తగ్గిన పసిడి రేటు
Gold Rate | తగ్గిన పసిడి రేటు Gold Rate | వెబ్
హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
ఇటీవల దేశంలో విమానాలకు తరుచూ బాంబు బెదిరింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇండిగో విమనానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తర్వాత విమానం నుంచి ప్రయాణికులందరినీ సురక్షితమైన హోల్డింగ్ ప్రాంతానికి తరలించారు. విమానాశ్రయ బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది.. కానీ అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదు.180 మందికి పైగా ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్లో దిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఇమెయిల్ అందిన తర్వాత విమానం అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. విమానాన్ని హైదరాబాద్లో ల్యాండ్ చేయడానికి అనుమతిస్తే, బాంబు పేల్చివేస్తామని ఆ మెయిల్ బెదిరించింది. అందుకే అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండింగ్ జరిగింది అని అహ్మదాబాద్ జోన్ ఫోర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ బన్సాల్ తెలిపారు.
నిర్మాతకు నివాళులర్పిస్తూ.. సూర్య కంటతడి#TeluguPost #telugu #post #news
200 aircraft | 300 ఇండిగో విమానాల రద్దు
200 aircraft | 300 ఇండిగో విమానాల రద్దు 200 aircraft |
హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయి : మహేష్ గౌడ్
హైదరాబాద్: సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు బిఆర్ఎస్ యత్నిస్తోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొణిజేటి రోశయ్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని, ఈ దేశానికి వారు సంపద అని కొనియాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్రభారతిలో ఉంటే తప్పేంటి? అని మహేష్ ప్రశ్నించారు. బిజెపి కోసమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, కాలుష్యరహితంగా హైదరాబాద్ మారుతుందని తెలియజేశారు. అవినీతికి అలవాటు పడిన మాజీ సిఎం కెసిఆర్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అంటూ విమర్శించడం అలవాటుగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Competition |గెలుపు బాటలో మిట్టపల్లి మహేశ్వరి
Competition | గెలుపు బాటలో మిట్టపల్లి మహేశ్వరి Competition | కమలాపూర్, ఆంధ్రప్రభ
Andhar Prabah Smart Edition |ఆరావళి/కోటరీలోనే కోవర్టు/ఆషాఢం సేల్స్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 04-12-2025, 4.00PM అడ్డుగోడ ఆరావళి.. మైనింగ్తో ముప్పు కోటరీలోనే
బిగ్బాస్ 9 గెస్ట్ ఎవరో తెలుసా? #BiggBossTelugu9 #Chiranjeevi #ManaShankaraVaraprasad
CC roads |ప్రచారంలో దూసుకుపోతున్న పెనుకుల రాజేందర్
CC roads | ప్రచారంలో దూసుకుపోతున్న పెనుకుల రాజేందర్ CC roads |
CM Relief Fund |బాధితుడికి అండగా..
CM Relief Fund | బాధితుడికి అండగా.. CM Relief Fund |
Finally, Telangana GO arrives for Akhanda 2
Akhanda 2 is releasing with paid premieres today but the Telangana government is yet to grant the GO with special shows permission. The advance sales are not open because of the delay in the GO. The GO has finally arrived and the government of Telangana has granted permission for three days. The single screens can […] The post Finally, Telangana GO arrives for Akhanda 2 appeared first on Telugu360 .
MLA |అయ్యప్ప అనుగ్రహం ఉండాలి..
MLA | అయ్యప్ప అనుగ్రహం ఉండాలి.. MLA | నిజాంపేట, ఆంధ్రప్రభ :
Mandali Buddhaprasad |దేవాలయాల అభివృద్ధికి నిధులు
Mandali Buddhaprasad | దేవాలయాల అభివృద్ధికి నిధులు Mandali Buddhaprasad | అవనిగడ్డ,
Retirement |ఎన్నికల విధుల నుండి మినహాయించాలి
Retirement | ఎన్నికల విధుల నుండి మినహాయించాలి Retirement | నారాయణపేట ప్రతినిధి
సర్పంచ్ నామినేషన్ లో రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యం.
ఆర్మూర్,డిసెంబర్ 4(జనంసాక్షి): – న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు. – ఆర్వో నిర్లక్ష్యమన్న జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కుమార్ కులచారి. గ్రామ సర్పంచ్ …
Air Force |ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి స్థల పరిశీలన
Air Force | అంతర్గాం, ఆంధ్రప్రభ : ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి మార్గం
77 DLDO |గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు
77 DLDO | గ్రామ స్థాయిలో మెరుగైన సేవలు 77 DLDO |
CC Roads |అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం
CC Roads | అంతర్గత రహదారుల అభివృద్ధి చేస్తాం CC Roads |
దారుణం.. తనకన్నా అందంగా ఉన్నారనే అసూయతో వరుస హత్యలు..
పానిపట్: తనకంటే అందంగా ఉన్నారనే అసూయ, ద్వేషంతో ఓ మహిళ.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గత సోమవారం చనిపోయిన వారిలో ఓ చిన్నారి కనిపించకుండా పోయి తర్వాత శవమై కనిపించింది. తర్వాత కుటుంబ సభ్యులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవల నౌల్తా గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో 6 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. ఆ తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని స్టోర్రూమ్లో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్లో పడి చనిపోయినట్లు గుర్తించారు. దీనిని సహజ మరణంగా భావించిన చిన్నారి కుటుంబ సభ్యులు..తర్వాత సిసిఫుటేజీ పరిశీలించగా.. మేనత్త పూనమ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూనమ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే విషయాలు చెప్పింది. వివాహ వేడుకకు వచ్చిన అతిథులు వెళ్లిన తర్వాత, నింధితురాలు బాలికను మేడమీదకు తీసుకెళ్లి, నీటిలో ముంచి చంపి.. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నీటి టబ్ లో పడి మృతి చెందినట్లు సీన్ క్రియేట్ చేసి.. కిందకు తిరిగి వచ్చిందని పోలీసులు తెలిపారు. అంతేకాదు, మరో ఇద్దరు బాలికలను కూడా హత్య చేసిందని.. ఇందులో ఓ చిన్నారిని చంపుతుంటే చూసిన తన సొంత కొడుకును కూడా హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకుంది. కేవలం తనకంటే అందంగా ఉన్నారనే కారణంగా ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో నింధితురాలు వెల్లడించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
ACB | ఏసీబీ సోదాలు ACB | రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ
ఆసిఫాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం #telugupost #latestnews #leopard #viralvideo
DDO Office |ప్రజల మంచి కోసమే..
DDO Office | ప్రజల మంచి కోసమే… DDO Office | గుడివాడ,
అంధ విద్యార్థినితో కలిసి కలెక్టర్ గేయాలాపన డిసెంబర్ 4 (జనం సాక్షి):కలెక్టరేట్, డిసెంబర్ 3 : ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ …
POCSO Case |త్వరితగతిన పరిష్కరించాలి
POCSO Case | త్వరితగతిన పరిష్కరించాలి POCSO Case | ఒంగోలు క్రైమ్,
One year for Pushpa Stampede: How is Sritej?
Icon Star Allu Arjun’s last film Pushpa: The Rule released a year ago and the stampede incident in Sandhya theatre on the night of the premiere show created a sensation. Two people from a family lost their lives and their son Sritej is battling for life. It has been a year but he is yet […] The post One year for Pushpa Stampede: How is Sritej? appeared first on Telugu360 .
కొనసాగుతున్న ఇండిగో విమానాల రద్దు
డిసెంబర్ 4 (జనం సాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత సాంకేతిక …
Jagan Slams NDA Coalition on Farm Crisis, Walks Out When Asked About Three Capitals
YSRCP president YS Jagan Mohan Reddy launched a strong attack on the ruling NDA coalition in Andhra Pradesh, accusing it of neglecting farmers during one of the toughest phases the state has faced. Speaking at the YSRCP central office in Tadepalli, he claimed that the government failed to support farmers even as Andhra Pradesh witnessed […] The post Jagan Slams NDA Coalition on Farm Crisis, Walks Out When Asked About Three Capitals appeared first on Telugu360 .
Prajadarbar |సమస్యలు పరిష్కరిస్తాం..
Prajadarbar | సమస్యలు పరిష్కరిస్తాం.. Prajadarbar | వినుకొండ, ఆంధ్రప్రభ : పట్టణంలోని
jagruti kavita | 14 ఏళ్లుగా ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం
jagruti kavita | 14 ఏళ్లుగా ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం jagruti
Tammineni Sitharam : సీతారాం.. ఇక రాం.. రాం చెప్పినట్లేనా?
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయినట్లుంది
Assistant Commissioner |డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం
Assistant Commissioner | డీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవం పూజలో పాల్గొన్న కలెక్టర్ వినోద్
Hybrid seed |పత్తికి మద్దతు ధర..
Hybrid seed | పత్తికి మద్దతు ధర.. Hybrid seed | పెద్దపల్లి
ఇది ప్రజా పోరాటం.. పెద్ద ధన్వాడలో మిన్నంటిన సంబరాలు
రాజోలి (జనంసాక్షి) : కాలుష్య కారక ఫ్యాక్టరీ తరలిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట …
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఏడి సర్వేయర్ శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులో భాగంగా రంగారెడ్డి …
Navya Bharati Global School |సినిమా పాటల్లో సాహిత్యం..
Navya Bharati Global School | సినిమా పాటల్లో సాహిత్యం.. సినీ గేయ
Forest Region |అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే
Forest Region | అంజన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే Forest Region |
Isha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thriller
The upcoming horror thriller Isha features Thrigun and Hebah Patel in lead roles with Akhil Raj, Siri Hanmanth and Prithveeraj also playing significant roles. The makers recently unveiled an thrilling glimpse at a special event, offering the audience a first look at the eerie world the film is set in. The glimpse opens with a […] The post Isha Glimpse stuns: Bunny Vas & Vamsi Nandipati releasing this horror thriller appeared first on Telugu360 .
పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ : పవన్
అమరావతి: ప్రజలకు సేవలందించడానికి డిడివో కార్యాలయాలు ఉపయోగపడతాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. చిత్తూరులో పవన్ కల్యాణ్ పర్యటించారు. చిత్తూరు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా కొత్త డిడివో కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..77 డిడివో ఆఫీసులు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధిలో భాగంగా 77 డిడివోలు ప్రారంభించామని, పదివేల మందికి ఉద్యోగాలకు పదోన్నతులు అందించామని తెలియజేశారు. పంచాయితీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఐటీ వింగ్ ఏర్పాటు చేశామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి గ్రామీణ అభివృద్ధిశాఖ పని చేస్తుందని పవన్ పేర్కొన్నారు.
16 Villages|సర్పంచ్ అభ్యర్థులు వీరే..
16 Villages| నిజాంపేట, ఆంధ్రప్రభ : నిజాంపేట మండల వ్యాప్తంగా 16 గ్రామ
BRS |పొలానికి రక్షణగా బీఆర్ఎస్ జెండా…
BRS | నిజాంపేట, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ
AISF | ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. AISF, ఏలూరు, ఆంధ్రప్రభ : బుధవారం ఆంధ్రప్రభలో
KTR |రూ. ఐదు లక్షల కోట్ల కుంభకోణం
KTR | రూ. ఐదు లక్షల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ కుట్రను బయటపెడుతాం
Minister |పడమటి ఆంజనేయ స్వామి సన్నిధిలో…
Minister | పడమటి ఆంజనేయ స్వామి సన్నిధిలో… Minister | మక్తల్, ఆంధ్రప్రభ
Chandrababu : నాయుడు గారి ల్యాండ్ బ్యాంక్ వెనక ఉన్నదెవరు?
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా, రాకపోతే మరోలా ఉంటారన్నది అందరూ చెప్పే మాట.
Ghantasala | ఘనంగా వేడుకలు.. Ghantasala, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : గాన గాంధర్వుడు
CM| ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం జరగనున్న తెలంగాణ
Bad Boy Karthik Pommante Single: Heart-wrenching
Naga Shaurya has been choosing different scripts and he is offering nice diverse films to audiences. Now, he is starring in Bad Boy Karthik in the direction of Ramesh and it is produced by Srinivasa Rao Chintalapudi, Vijaya Kumar Chintalapudi, Dr. Ashok Kumar Chintalapudi. The makers have released first single, Pommante, from the film. Upon […] The post Bad Boy Karthik Pommante Single: Heart-wrenching appeared first on Telugu360 .
Festival |వైభవంగా పడమటి అంజన్నబ్రహ్మోత్సవాలు
Festival | వైభవంగా పడమటి అంజన్నబ్రహ్మోత్సవాలు Festival | మక్తల్, ఆంధ్రప్రభ :
సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని బాలికపై కోడైరెక్టర్, కెమెరామెన్ అత్యాచారం
హైదరాబాద్: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై కో డైరెక్టర్, కెమెరామెన్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ ల్ లోని ఫిలింనగర్ లో జరిగింది. కో డైరెక్టర్, కెమెరామెన్, వారికి సహకరించిన బాలిక పెద్దమ్మను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ బాలిక (13) తొమ్మిదో తరగతి చదువుతూ తన పెద్దమ్మ ఇంట్లో ఉంటుంది. బాలిక పెద్దమ్మకు పరిచయమైన కడప జిల్లాకు చెందిన సినిమా కో డైరెక్టర్ బండి వెంకట శివారెడ్డి, కెమెరామెన్ పెనికెలపాటి అనిల్ ఆమె ఇంటికి తరచూ వస్తున్నారు. బాలికపై ఇద్దరు కన్నేసి సినిమాలు అవకాశాలు ఇప్పిస్తామని ఆశ కల్పించారు. ఇదే విషయాన్ని వారు బాలిక పెద్దమ్మకు తెలపగా, వారిద్దరికి సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని వారితో చనువుగా ఉంటే మంచి అవకాశాలు వస్తాయని బాలికను ఇద్దరు నమ్మించారు. పెద్దమ్మ మాటలు విని వారితో మాట్లాడుతున్న సమయంలో పలుమార్లు బాలికపై నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బాలిక తన పాఠశాల ఉపాధ్యాయురాలికి తెలిపింది. ఉపాధ్యాయురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెంకట శివారెడ్డి, పెనికెలపాటి అనిల్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Ditwah cyclone | విధ్వంసం.. Ditwah cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టుల సంచలన లేఖ
హిడ్మా ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖను విడుదల చేశారు
Secretariat Union Polls Turn Into New Political Battleground in Andhra Pradesh
Andhra Pradesh has not seen any major elections after the YSRCP was defeated in last year’s Assembly polls and the NDA alliance came to power. The wait ends soon. The State Secretariat Employees’ Union is heading into a crucial election that has already started drawing political attention across the state. The term of the current […] The post Secretariat Union Polls Turn Into New Political Battleground in Andhra Pradesh appeared first on Telugu360 .
Digital Arrest |సైబర్ గ్యాంగ్ అరెస్ట్..
Digital Arrest | సైబర్ గ్యాంగ్ అరెస్ట్.. Digital arrest, భీమవరం బ్యూరో,
Nandigama Election |నందిగామ అంటేనే.. నాణ్యతకు చిరునామా..
Nandigama Election | నందిగామ అంటేనే.. నాణ్యతకు చిరునామా.. Nandigama Election |
Ys Jagan : రాష్ట్రమంతటా కల్తీ మద్యమే... రెడ్ బుక్ తో అక్రమ కేసులే
రెడ్ బుక్ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపునకు దిగుతున్నారని వైఎస్ జగన్ అన్నారు
తుఫాన్ తో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదు: జగన్
అమరావతి: ఎపిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా కూటమి పాలన ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమ హయాంలో వ్యవసాయాన్ని పండగలా చేశామని తెలియజేశారు. పండగలా ఉన్న వ్యవసాయాన్ని దండగలా మార్చారని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. మొంథా తుఫాన్ తో నష్టపోయిన రైతులకు ఒక్క పైసా రాలేదని, రైతులకు హక్కుగా ఉన్న పంట బీమా పథకాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. కేజీ అరటిపండ్లు రూపాయంటే రైతులు ఎలా బతకాలి? అని జగన్ ప్రశ్నించారు. ఎపి నుంచి ఢిల్లీ, ముంబైకి రైళ్లలో 3 లక్షల టన్నుల ఎక్స్ పోర్టు చేశామని అన్నారు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజీలను మూసేశారని, ఈ క్రాప్ వ్యవస్థను ఎపి సిఎం చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని జగన్ ధ్వజమెత్తారు.
Engineering college |ఉపకార వేతనాలు..
Engineering college | ఉపకార వేతనాలు.. Engineering college, భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ
Andhra Pradesh : టీడీపీ vs జనసేన .. కూటమిలో క్రాక్స్...ఇక్కడ కూడా అంటుకున్నట్లేనా?
కూటమిలోని మిత్ర పక్ష పార్టీలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదు
Lord |దత్తాత్రేయునికి పంచామృత అభిషేకం..
Lord | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు శ్రీ షిరిడి సాయి దివ్య,
Akhanda : అఖండ 2 సినిమా విడుదలకు బ్రేక్.. హైకోర్టు సంచలన తీర్పు
అఖండ సినిమాకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
IMDB Most Popular Indian Stars of 2025
IMDB has announced the most Popular Stars of the country for the year. Saiyyara stars Ahaan Panday and Aneet Padda are on the top of the list and they surpassed several legendary actors. None from Telugu cinema are in the list. Aamir Khan, Ishaan Khatter and Lakshya made it to the top five. Rashmika Mandanna, […] The post IMDB Most Popular Indian Stars of 2025 appeared first on Telugu360 .
100కు పైగా ఇండిగో విమానాల రద్దు #Airlines #Hyderabad #IndiGo #DGCA #FlightCancellation
170 ఇండిగో విమాన సర్వీసులు రద్దు
ఢిల్లీ: వరుసగా రెండోరోజు ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. గురువారం 170 విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బుధవారం కూడా 200 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసింది సాంకేతిక లోపం కారణంగా విమానాలను రద్దు చేశారు. రేపు కూడా ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం తప్పదని ప్రకటించారు. ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం, ఆలస్యంపై డిజిసిఎ దర్యాప్తు చేస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 28 ఇండిగో విమానాలు రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన 27 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దు కావడంతో ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వామి భక్తుల ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలి : కెటిఆర్
హైదరాబాద్: పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. భూముల దోపిడీ ఆర్నెల్లుగా జరుగుతుందని, పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందని అన్నారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బిఆర్ఎస్ బృందం నిజనిర్థారణ చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుత్బుల్లాపూర్ లోని షాపూర్లో హమాలీలతో కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని సూచించారు. రూ. 5 లక్షల కోట్ల భూదోపిడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని కోరారు. రూ. 5 లక్షల కోట్ల భూకుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని, ఆషాడం సేల్ వంటి ఆఫర్ ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దని అన్నారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావొద్దని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ అని ఢిల్లీకి మూటలు పంపేందుకు.. దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములను ధారాదత్తం చేస్తున్నారు? అని కెటిఆర్ ప్రశ్నించారు.
Raging |పెట్రేగిపోతున్న ర్యాగింగ్ భూతం
Raging | పెట్రేగిపోతున్న ర్యాగింగ్ భూతం ఆంధ్రప్రభ, ఉమ్మడి మెదక్ బ్యూరో :
Disasters | కోతులు కూడా.. Disasters, పెడన, ఆంధ్రప్రభ : పెడన మండలం
Dubai Meeting for Ram Charan and Sukumar
Ram Charan is committed for a film with Sukumar and the top director is working on the script. Sukumar and his team are in Dubai and are busy completing the script work of the film. Sukumar and Ram Charan met for two days in Dubai to discuss about the script. Ram Charan has completed the […] The post Dubai Meeting for Ram Charan and Sukumar appeared first on Telugu360 .
Ys Jagan : మొంథా తుపాను పరిహారం ఎక్కడ బాబూ?
మొంథా తుపానుతో దెబ్బతిన్న పంటలకు ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం చెల్లించలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు
Akhanda 2’s 4 Epic Fights: Boyapati’s Stamp
The combination of Nandamuri Balakrishna and director Boyapati Sreenu has become synonymous with mass entertainers, delivering a hat-trick of blockbusters that fans continue to celebrate. Their latest venture, Akhanda 2, is already one of the most-anticipated sequels in recent times, promising the same larger-than-life action and devotion that made the original a smashing hit. Promotional […] The post Akhanda 2’s 4 Epic Fights: Boyapati’s Stamp appeared first on Telugu360 .
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ పై ఎసిబి దాడి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ పై ఎసిబి దాడి చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో ఎసిబి సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఆరు చోట్ల ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. ల్యాండ్ రికార్డ్స్ ఇడిగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ లో ఒక రైస్ మిల్లు ఉండడంతో పాటు పలుచోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంతో పాటు రాయ్ దుర్గ మై హోమ్ భుజాలో ఎసిబి సోదాలు చేస్తోంది.
Gifted |రూ.కోటి విలువైన వెండి మండపం బహుకరణ
Gifted | మోపిదేవి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజుల్లుతున్న
పోలీసులకే సవాల్ విసురుతున్న హ్యాకర్స్.... పోలీస్ వెబ్ సైట్లు హ్యాక్
హైదరాబాద్: సైబర్ హ్యాకర్ల దృష్టి పోలీస్ వెబ్ సైట్లపై పడింది. మరోసారి తెలంగాణ పోలీసు వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రాష్ట్ర పోలీస్ సాంకేతిక విభాగానికి సవాల్ విసిరారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది రెండవసారి ఇలా పోలీస్ సైట్లను హ్యాక్ చేయడం జరిగింది. తాజాగా తెలంగాణ పోలీసు వెబ్ సైట్ సహా హైదరాబాద్ మహా నగర పరిధిలోని సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు చెందిన సైట్లను కూడా హ్యాక్ చేశారు. ప్రస్తుతం పోలీస్ విభాగానికి చెందిన సాంకేతిక నిపుణులు వెబ్ సైట్లను మళ్లీ పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద పోలీస్ సైట్లలోని కీలక సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

27 C