ఉట్నూర్, (ఆంధ్రప్రభ) : మెంథా తుఫాన్ ప్రభావంతో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలో
When Prabhas urged Rajamouli for a Bali Vacation
SS Rajamouli, Prabhas and Rana Daggubati shot for a promotional interview for Baahubali: The Epic and the interview is now live. During the interaction, Prabhas revealed about how he wanted to take a break for a Bali vacation and how Rajamouli denied it. “There was a three day gap and I wanted to fly to […] The post When Prabhas urged Rajamouli for a Bali Vacation appeared first on Telugu360 .
రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ప్రేమ వ్యవహారం
యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని (18), మంకు నాగరాజు (23) ప్రేమించుకున్నారు. వీరిరువురి మధ్య చిన్న గొడవ జరిగి సోమవారం నందిని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. దీంతో మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదిలా ఉండగా నందిని మృతి చెందిన విషయం తెలుసుకున్న నాగరాజు ఆరుట్ల నుండి వెళ్లి ఆగపల్లి గ్రామంలోని తన అక్క వద్దకు వెళ్లాడు. అయితే, అప్పటికే మనస్థాపానికి గురైన నాగరాజు ఆగపల్లి నుంచి పెత్తుల్ల గ్రామం వెళ్లే రోడ్డులో ఓ చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం గొర్రెల కాపరి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజాంపేట్లో నస్రీన్ చిట్ఫండ్స్ మోసం.. ₹12 కోట్లు దోపిడీ ఆరోపణ
15 ఏళ్లుగా నకిలీ చిట్స్.. అకస్మాత్తుగా తలుపులు వేసి పరారీ50 మందికిపైగా బాధితులు.. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ దర్యాప్తు
వరద ప్రాంతాల్లో నంద్యాల స్వీయ పర్యవేక్షణ
వరద ప్రాంతాల్లో నంద్యాల స్వీయ పర్యవేక్షణ నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా
జూడో క్రీడాకారిణి కల్పనకు కర్నూలు ఎస్పీ అభినందనలు
జూడో క్రీడాకారిణి కల్పనకు కర్నూలు ఎస్పీ అభినందనలు కర్నూలు బ్యూరో, ఆంధ్ర ప్రభ
ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వండి..
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో నీట మునిగిన పంటల
వరద బాధితుల కష్టాలపై చలించిన టీడీపీ నేత కూరపాటి
వరద బాధితుల కష్టాలపై చలించిన టీడీపీ నేత కూరపాటి కేవీబీపురం, తిరుపతి జిల్ల,
నిమ్మ వాగులో కొట్టుకుపోయిన డిసిఎం వ్యాన్..డ్రైవర్ గల్లంతు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా, ఏన్కూరు మండలం, జన్నారం-అంజనాపురం గ్రామాల మధ్య నిమ్మ వాగు పొంగి పొర్లుతుండగా డ్రైవర్ డిసిఎం వ్యానును వాగును దాటించే ప్రయత్నం చేశాడు. దీంతో డిసిఎం వ్యాన్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వాహనంతో పాటు డ్రైవర్ కూడా నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు ప్రారంభించగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. వ్యాన్, డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరించారు.
వరహాల గెడ్డలో గిరిజన యువకుడు గల్లంతు
ఆంధ్రప్రభ, పలాస (శ్రీకాకుళం జిల్లా) : పలాస మండలం దానగోర గ్రామానికి చెందిన
ఛత్తీస్గఢ్లో 51 మంది నక్సలైట్లు సరెండర్
ఛత్తీస్గఢ్లో బుధవారం 51 మంది నక్సలైట్లు బీజాపూర్ జిల్లా ఎస్పి జితేంద్ర కుమార్ యాదవ్ ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మందిపై సమిష్టిగా రూ 66 లక్షల వరకూ పారితోషికం అంతకు ముందు ప్రకటితం అయింది. స్థానిక అధికార యంత్రాంగం చేపట్టిన పునరావాస పథకంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ నక్సలైట్లు లొంగిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. సరెండర్ అయిన వారిలో తొమ్మండుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నక్సలైట్లు తమ పూర్వపు హింసా ప్రవృత్తిని వీడేందుకు, జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నారని, ఆయుధాలతో సరెండర్ అయ్యారని ఎస్పి వివరించారు. ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. సరెండర్ అయిన వారిలో ఐదుగురు కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్జిఎ)కు చెందిన వారు. ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, ముగ్గురు స్థానిక నిర్వహక దళం వారు, ఒక్కరు మిలిషియా ప్లాటూన్ కమాండర్ , 14 మంది ప్లాటూన్ సభ్యులు, 20 మంది వరకూ దిగువ శ్రేణి వారు ఉన్నారని ఎస్పి చెప్పారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకూ బీజాపూర్ జిల్లా నుంచి మొత్తం 650 మంది వరకూ సరెండర్ అయ్యారు. 196మంది ఎన్కౌంటర్లలో హతులయ్యారు. ఇక దాదాపు వేయి మంది వరకూ అరెస్టు అయ్యారని పోలీసు వర్గాలు ఈ సరెండర్ నేపథ్యంలో తెలిపారు.
సహాయక చర్యలో మిల్స్ కాలనీ పోలీసులు..
సహాయక చర్యలో మిల్స్ కాలనీ పోలీసులు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్
హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ప్రారంభం
నగర ప్రజలకు ఎప్పటికప్పుడు కీలక అప్ డేట్స్ ఇచ్చేందుకు విసి సజ్జనార్ అధికారిక వాట్సాప్ ఛానెల్ ను బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్కు సంబంధించిన మఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, లేటెస్ట్ అప్ డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు ఈ ఛానెల్ ను ఫాలో కావాలని సిపి సజ్జనార్ ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ సమాచారం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు సూచించారు. నెట్టింట జరిగే తప్పుడు ప్రచారాలను నిజం అని భావించి మోసపోకూడదన్నారు. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల సైతం గణనీయంగా పెరి గాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ముఖ్యంగా AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఎఐ, డీప్ ఫేక్ లాంటి మోసాలకు ‘సేఫ్ వర్డ్’ తో అడ్డుకట్ట వేసుకోవచ్చని వెల్లడించారు. డీప్ ఫేక్ మోసాలను ఎదుర్కొనేందుకు ‘సేఫ్ వర్డ్’ ఉపయోగించాలని సజ్జనార్ హైదరాబాదీయులకు సూచించారు. గత కొద్ది కాలంగా ఎఐ సాయంతో సైబర్ కేటుగాళ్లు డీప్ ఫేక్ క్లోనింగ్కు పాల్పడుతున్నారని తెలిపారు. మనిషి ఫోటో ద్వారా వారి వీడియోలను తయారు చేసిన, వాటికి వాయిస్ యాడ్ చేస్తున్నారని తెలిపారు. క్లోనింగ్ వీడియోలను చూస్తే ఎవరైనా నిజమైనవే అని నమ్మే అవకాశం ఉంద న్నారు. ప్రజలు టెక్నాలజీని సేఫ్గా వాడుకోవాలని సూచించారు. తెలియని విషయాల జోలికి వెళ్లకూడదని, అనవసర లింక్ లను క్లిక్ చేయకూడ న్నారు. హైదరాబాద్కు సంబంధించిన సమాచారం కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ ఛానెల్ ను ఉపయోగించుకోవాలన్నారు. దీని ద్వారా అన్ని కీలక అప్ డేట్స్ అందిస్తామని సీపీ సజ్జనార్ పునరుద్ఘాటించారు. కాగా, సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించు కోవ డంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముందుంటారు. ఎక్స్ వేదికగా ఆయా అంశాల గురించి ఆయన స్పందించే విధానం నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆయన ఆర్టిసి ఎండిగా ఉన్న సమయంలో బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు పెద్ద యుద్ధమే చేశారు. ఇందుకోసం ప్రపంచ యాత్రికుడు అన్వేష్ లాంటి వారి సాయం తీసుకున్నారు. వారి ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ను అరికట్టేందుకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ప్రజలను అలర్ట్ చేసే పలు కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. తప్పుడు ప్రచారాల గురించి ఎడ్యుకేట్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
మక్తల్ (ఆంధ్రప్రభ) : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం
శ్రీశైలం–హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం. #Srisailam #Hyderabad #FloodAlert #NagarKurnool #DindiVagu
పలువురికి తీవ్రగాయాలు కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి(Kammarpally) మండల
జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా..
జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా.. ఖమ్మం కల్చరల్, ఆంధ్ర ప్రభ
Sai Dharam Tej to take up a Sequel Republic Franchise
Mega hero Sai Dharam Tej is busy with SYG: Sambarala Yeti Gattu, the costliest attempt in the career of the actor. He decided not take up any new film till the release of the film and he sports a new look in the movie. During a recent interview, Sai Dharam Tej revealed that he is […] The post Sai Dharam Tej to take up a Sequel Republic Franchise appeared first on Telugu360 .
టూరిస్ట్ గైడ్ ను కొట్టి చంపారు #telugupost #latestnews #viralvideo #charminar
కూలిన చెట్లు.. పొంగిన డ్రెయిన్లు
కంచికచర్ల, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావంతో కంచికచర్ల మండలంలో రెండు రోజులుగా
సమష్టిగా మొంథాను ఎదుర్కొందాం : మైలవరం ఎమ్మెల్యే వసంత
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్ జిల్లా : మొంథా తుఫానును సమష్టి కృషితో సమర్ధవంతంగా
ఎపిలో తుఫాను బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం
అమరావతి: మొంథా తుఫాను ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేసేస్తోంది. కొన్ని జిల్లాలు ఇప్పటికే తుఫాను కారణంగా అతలాకుతలం అయ్యాయి. అధికారులు ముందుగానే స్పందించి తుఫాను ప్రభావిత ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించారు. తాజాగా తుఫాను బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువగా ఉంటే గరిష్టంగా రూ.3 వేలు అందజేయాలని అధికారులు పేర్కొన్నారు. పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
సహాయక చర్యల్లో జేసీ, ఆర్డీవోలు బిజీబిజీ
ఆంధ్రప్రభ విజయవాడ : తుపాను సహాయక చర్యలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్న
ఓట్ల కోసం మోదీ డాన్స్ చేయమన్నా చేస్తారు: రాహుల్ గాంధీ
బీహార్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభ ర్యాలీ లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీ ఓట్లకోసం ఏమైనా చేస్తారని, మీరు స్టేజ్ మీద డ్యాన్స్ చేయమన్నా చేస్తారని ఎగతాళి చేశారు. ముజఫర్ పూర్ లో బుధవారంనాడు ఆర్జేడీ నాయకుడు మహాఘట్బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజశ్వీ యాదవ్ తో కలిసి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజులే గడువు ఉండడంతో రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ తో పాటు, రాష్ట్రంలో అసమర్థ పాలన పై విమర్శలు గుప్పించారు.బీహారీలకు అతిపెద్ద పండుగ అయిన ఛత్ పూజ ఈ మధ్యనే ముగిసినా, ఆ అంశాన్ని ప్రస్తావించి, ఢిల్లీలోని కంపుకొడుతున్న కలుషిత యమునా నదిలో భక్తులు ఛత్ పూజ చేసుకుంటే, ప్రధాని మోదీ మాత్రం ప్రత్యేకంగా తయారు చేసిన చెరువులో స్నానం చేశారని విమర్శిస్తూ, ఆయన ద్వంద్వ నీతిని ఎండగట్టారు. మోదీకి యమునానది కాలుష్యం పట్టదు, ఛత్ పూజ పట్టదు ఆయనకు కావల్సింది మీ ఓట్లు మాత్రమే అని రాహుల్ గాంధీ అన్నారు. నితీశ్ కుమార్ 20 ఏళ్లుగా బీహార్ లో అధికారంలో ఉన్నా వెనుకబడిన వర్గాలకు ఆయన చేసింది ఏమీ లేదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోపట్టునిలుపుకోవడం కోసం బీజేపీ నితీశ్ కుమార్ ఇమేజ్ ను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.కేవలం షో కోసం నితీశ్ కుమార్ సీఎంగా ఉన్నా, రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లోనే ఉందని, బీహార్ లో వెనుకబడిన తరగతుల సమస్యలు కానీ, సామాజిక న్యాయం కానీ ప్రధాని మోదీ పట్టదని రాహుల్ గాంధీ దుమ్మెత్తి పోశారు. ఓట్ చోరీ ఆరోపణను పునరుద్ఘాటిస్తూ, బీహార్ లో కూడా ఓట్ చోరీ జరగవచ్చునని ఓటర్లను హెచ్చరించారు. బీజేపీ, జేడీయూ కూటమి ఓట్ల దొంగిలించడంలో నిమగ్నమైఉన్నారని అన్నారు. వారు మహారాష్ట్రలో ఓట్ల చోరీకి పాల్పడ్డారు. హర్యానాలోనూ ఓట్లు చోరీ చేశారు. ఇక బీహార్ లోనూ ఓట్లు దొంగిలించేందుకు శాయిశక్తులా ప్రయత్నిస్తారని ప్రతిపక్షనేత విమర్శించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో 66 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. బీహార్ లో సమగ్రమైన పాలన కోసం మహాఘట్బంధన్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.రాష్ట్రంలో అసలైన బీహారీల స్వరం ప్రతిబింబించే ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా వారు కృషి చేస్తారని హెచ్చరించారు. సర్ అంటే అదే అన్నారు. బీహార్ లో ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి తరగతికీ ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా అని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోదీ ఆర్థిక విధానాలను దుమ్మెత్తి పోస్తూ, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చర్యల ద్వారా బీజేపీ ప్రభుత్వం చిన్న వ్యాపారులను నిలువునా ముంచిందని ఆయన అన్నారు. గతంలో యుపీఏ ప్రభుత్వం ప్రఖ్యాత నలంద యూనివర్సిటీ పునరుద్ధరణకు చేసిన కృషిని గుర్తు చేస్తూ, మహా కూటమి ప్రభుత్వం బీహార్ ను విద్యారంగంలో విశ్వకేంద్రంగా చేస్తుందని రాహులు ఉద్ఘాటించారు.
శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు
శ్రీశైలం-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా పరిధి
కోనసీమలో 10 వేల మందికి ఆశ్రయం : మంత్రి అచ్చెంనాయుడు
ఆంధ్రప్రభ, అమలాపురం ప్రతినిధి : మొంథా తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తం గా
గాజాపై వైమానిక దాడుల్లో 104 మంది హతం
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మంగళవారం రాత్రి 104 మంది చనిపోయినట్లు గాజాలోని అరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నా, ఇజ్రాయెల్ సైన్యం బుధవారం కాల్పుల విరమణను అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. హమాస్ ఒక ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు పేర్కొంది.ఇజ్రాయిలే ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మొదట పాలస్తీనా ఉగ్రవాదులు తమ సైనికుడిని చంపిన తర్వాతే, మంగళవారం రాత్రి తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ కాల్పుల విరమణను ఉల్లంఘించినందువల్లనే ప్రతిదాడులు చేశామని పేర్కొంది. తాము ఒప్పందాన్ని కొనసాగిస్తామని, ప్రత్యర్థినుంచి ఎలాంటి ఉల్లంఘన జరిగినా, దీటుగా స్పందించి తీరతామని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. వైమానిక దాడుల్లో కనీసం 104 మంది మరణించినట్లు గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వారిలో సెంట్రల్ గాజాలోని బురైజ్ శరణార్థి శిబిరంలోని ఐదుగురు , గాజానగరంలోని సబ్రా సమీపంలోని భవనంలోని నలుగురు, ఖాన్ యూనిస్ లోని ఒకకారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మరణించారు.
ఎపి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుభేందు ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం,ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్.ద్వారకానాధ్ రెడ్డి అదనపు అడ్వకేట్ జనరల్ ఇ. సాంబశివ ప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిష్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు,బార్ అసోసియేషన్ ,బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు ఉద్యోగులు, ఎపి లీగల్ సర్వీసెస్ అధారిటీ, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్ తో అన్నదాత మృతి…
విశాలాంధ్ర-తాడిపత్రి: విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందినట్లు ఎస్సై రామాంజనేయులు రెడ్డి చెప్పారు. ఆయన మాట్లాడుతూ యల్లనూరు మండలంలోని తిమ్మoపల్లి గ్రామానికి చెందిన లేట్ పత్తికొండ పెద్దన్న కుమారుడు పత్తికొండ పెద్దన్న, వయసు (72) అను వ్యక్తి తనకు ఉన్న 1.50 ఎకరముల పోలంలో వరి పైరుకు నీళ్లు పెట్టుటకు తన భార్యతోపాటుగా బుధవారం ఉదయం 10.00 గంటలకు వెళ్లి కరెంట్ పోలులో ఉన్న లైనుకు, మోటార్ వైరుని తగిలించే క్రమములో ప్రమాదవశాత్తు ఆకస్మాత్తుగా తన […] The post విద్యుత్ షాక్ తో అన్నదాత మృతి… appeared first on Visalaandhra .
మొంథా తుఫానుతో తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈదురు గాలుల వల్ల భారీ నష్టం
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ రాజ్కుమార్ తొలగింపు…
విధి నిర్వహణకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం చర్య… విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్పర్సన్ తలారి రాజ్కుమార్ ను పదవి నుండి తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణకు విరుద్ధంగా ప్రవర్తించడం, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించకపోవడం వంటి కారణాలతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి (జి) శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నం.1194, తేదీ 29-10-2025 ప్రకారం చైర్పర్సన్గా రాజ్కుమార్ రెండు నెలల వ్యవధిలో […] The post కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్పర్సన్ రాజ్కుమార్ తొలగింపు… appeared first on Visalaandhra .
బెట్టింగుల్లో పొగొట్టుకున్న డబ్బుల కోసం…
బెట్టింగుల్లో పొగొట్టుకున్న డబ్బుల కోసం… కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ : ఆన్లైన్ బెట్టింగులు
ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఉద్యోగ ప్రకటనతో రూ.4.5లక్షల మోసపోయిన ఓ కార్మికుడు
టెలిగ్రామ్, నకిలీ ఈమెయిల్స్తో మభ్యపరిచిన మోసగాళ్లు
శతచండీయాగం పూర్ణాహుతితో… మణికొండ, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ ) : మణికొండ స్వర్ణ
వరద ప్రాంతాల్లో.. ఎమ్మెల్యే వంశీకృష్ణ
వరద ప్రాంతాల్లో.. ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, ఆంధ్రప్రభ : తుఫాను తీవ్రత వల్ల
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో కర్ణాటక కి చెందింది అనేది నిజం కాదు, నాగ్ పూర్ కి చెందింది
Viral video claiming 1,500 RSS volunteers held Path Sanchalan in Karnataka is misleading; the footage is from Nagpur, Maharashtra.
‘మహారాణి’ సీజన్ 4.. ట్రైలర్ అదిరిపోయింది..
ఒటిటిలో ఎక్కువ శాతం.. కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిలర్ సినిమాలు, సిరీస్ల హవా నడుస్తోంది. కానీ, పొలిటికల్ డ్రామాలను ఇష్టంగా చూసే వారి సంఖ్య చాలా తక్కువ. అయినా కూడా పొలిటికల్ థ్రిలర్గా విడుదలైన ‘మహారాణి’ సిరీస్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. బాలీవుడ్ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ నుంచి ఇప్పటివరకూ వచ్చిన మూడు సీజన్లలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ నమ్మకంతోనే ఇఫ్పుడు నాలుగో సీజన్ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. నాలుగో తరగతి పాసైన ఓ సాధారణ గృహిణి.. సీఎంగా మారి.. రాజకీయంగా అక్రమాలకు పాల్పడే ఎలా చెక్ పెట్టిందనే కోణంలో ఈ సిరీస్ను రూపొందించారు. తాజాగా ఈ వెబ్సిరీస్ నాలుగో సీజన్ ట్రైలర్ని విడుదల చేశారు. ఈ సీజన్ వచ్చే నెల 7వ తేదీన ప్రముఖ ఒటిటి సంస్థ సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా, ఈ సిరీస్ తొలి సీజన్ 2021లో రాగా.. ఆ తర్వాత 2022లో రెండో సీజన్, 2024లో మూడో సీజన్ అభిమానులను అలరించాయి.
పనులను పరిశీలించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి
పనులను పరిశీలించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కడప ప్రతినిధి, ఆంధ్రప్రభ
కుటుంబ సభ్యులు ఏమయ్యారు..? చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆలనా పాలనా చూసేవారు లేక
హైదరాబాద్ టెకీకి ₹55.9 లక్షలు ఆన్లైన్ క్రిప్టో మోసం
మ్యాట్రిమోనీలో పరిచయం.. ఆపై మోసం
కొనసాగుతున్న పోలీసు అమరవీరుల వారోత్సవాలు
కొనసాగుతున్న పోలీసు అమరవీరుల వారోత్సవాలు కరీంనగర్, (ఆంధ్రప్రభ) : పోలీసు అమరవీరుల సంస్మరణ
రాకపోకలకు తీవ్ర అంతరాయం తొర్రూరు, ఆంధ్రప్రభ : మొంథా తుఫాన్ ప్రభావం వలన
13 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
13 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల గోదావరిఖని (ఆంధ్రప్రభ) : పశ్చిమ
ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం ..
విశాలాంధ్ర గుంతకల్లు.. అక్టోబర్ 31 తేదిన నిర్వహించే ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి గోవిందు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏఐటీయూసీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి గోవిందు హాజరయ్యారు. సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ గోపీనాథ్ అద్యక్షతన వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు బి. గోవిందు మాట్లాడుతూ 31 […] The post ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేద్దాం .. appeared first on Visalaandhra .
క్రీడాభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టీ20
Gen Z: యువతలో కొత్త ట్రెండ్..’జీబ్రా స్ట్రైపింగ్’ .. మద్యానికి గుడ్ బై!
ప్రతి ముగ్గురిలో ఒకరు ఆల్కహాల్ ముట్టడం లేదని వెల్లడి భారత్లో మాత్రం భారీగా పెరగనున్న మద్యం అమ్మకాలుప్రపంచవ్యాప్తంగా యువతలో, ముఖ్యంగా జెనరేషన్-జెడ్ (జెన్-జెడ్)లో మద్యం తాగే అలవాటు గణనీయంగా తగ్గుతోంది. చట్టబద్ధంగా మద్యం తాగే వయసున్న ప్రతీ ముగ్గురు యువకుల్లో ఒకరు (36 శాతం) ఇప్పటివరకు ఆల్కహాల్ తీసుకోలేదని ఓ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ నివేదిక, మారుతున్న యువత ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోంది. […] The post Gen Z: యువతలో కొత్త ట్రెండ్..’జీబ్రా స్ట్రైపింగ్’ .. మద్యానికి గుడ్ బై! appeared first on Visalaandhra .
ఇలా చేస్తే.. కేసులు నమోదు నిజాంపేట, ఆంధ్రప్రభ : డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk
భారత్ VS ఆస్ట్రేలియా.. మొదటి టి-20 వర్షార్ఫణం..
కాన్బెర్రా: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మనుక ఓవెల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన తొలి టి-20 వర్షార్పణం అయింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన ఇండియా తొలుత బ్యాటింగ్కి దిగింది. అయితే విధ్వంసక ఆటగాడు అభిషేక్ శర్మ 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే ఐదు ఓవర్లు పూర్తి అయ్యే సమయానికి వర్షం కురవడంతో మ్యాచ్ని నిలిపి వేశారు. ఆ సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. ఆ తర్వాత కొంత సమయానికి వర్షం తగ్గడంతో మ్యాచ్ని 18 ఓవర్లకు కుదించి మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో గిల్, సూర్యలు ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. గిల్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 37, సూర్య 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 39 పరుగులు చేశారు. అయితే 9.4 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ మళ్లీ నిలిచిపోయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో చివరికి ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ, వరుణ దేవుడు శాంతించలేదు. దీంతో మ్యాచ్ని రద్దు చేశారు.
మొగల్తూరు షెల్టర్లో సహపంక్తి భోజనం…ఉభయ కుశలోపరి
మొగల్తూరు షెల్టర్లో సహపంక్తి భోజనం… ఉభయ కుశలోపరి భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో :
విద్యార్థులు, నిరుద్యోగ యువతులు మత్తు వ్యసనాల బారిన పడుతున్నారు…
ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి సంతోష్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులు నిరుద్యోగ యువతలు మత్తు వ్యసనాల బారిన పడుతున్నారని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ యువత భవిష్యత్తు ప్రమాదంలోకి వెళుతోందని,మొదట సరదాగా మొదలయ్యే అలవాటు తర్వాత మానసిక, ఆర్థిక, సామాజిక నష్టాలకు దారి తీస్తోంది. గంజాయి, డ్రగ్స్, మద్యం వ్యసనం వల్ల చదువు మానేసే విద్యార్థుల […] The post విద్యార్థులు, నిరుద్యోగ యువతులు మత్తు వ్యసనాల బారిన పడుతున్నారు… appeared first on Visalaandhra .
మతిస్మితం కోల్పోయిన వారి మీద మానవతను చూపించండి..
మనోబంధు ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్, అనూషవిశాలాంధ్ర ధర్మవరం:: మతిస్థిమితం కోల్పోయిన వారి మీద మానవతను చూపించాలని మనో బంధు ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్ ,అనూష తెలిపారు. ఈ సందర్భంగా వారు కడప నుంచి అంబులెన్స్ తో పాటు ధర్మవరానికి చేరుకున్నారు. పట్టణములో వివిధ చోట్ల మతిస్థిమితం లేని వారిని గుర్తించి, ఇద్దరినీ అంబులెన్స్ ద్వారా వారి ఆరోగ్య నిమిత్తం బాగుపరచడానికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న వారి జాడ మాకు తెలియజేయండి, […] The post మతిస్మితం కోల్పోయిన వారి మీద మానవతను చూపించండి.. appeared first on Visalaandhra .
వర్షంలోనూ ప్రచారం చేస్తోన్న నవీన్ యాదవ్
వర్షంలోనూ ప్రచారం చేస్తోన్న నవీన్ యాదవ్ శ్రీనగర్ కాలనీ, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్
అధికారులకు ఆదేశాలు.. హైదరాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : వర్షాల వేళ.. నగరంలో క్షేత్ర
గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ వనరులపై అవగాహన శిక్షణ ప్రారంభం..
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజులపాటు జరగనున్న మండల స్థాయి “స్వంత ఆదాయ వనరులుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మొదటి రోజున ఈ శిక్షణ కార్యక్రమానికిడివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ జనార్దన్ రావు, ఉప మండల అభివృద్ధి అధికారి వెంకటేష్, పరిపాలనా అధికారి అబ్దుల్ నబీ హాజరయ్యారు అని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు , డిజిటల్ […] The post గ్రామ పంచాయతీల స్వంత ఆదాయ వనరులపై అవగాహన శిక్షణ ప్రారంభం.. appeared first on Visalaandhra .
నిమ్మా వాగు ఉధృతి వరదలో DCM వాన్ కొట్టుకుపోయింది. #khammamfloods #DCMVan #NimmaVagu #telangana
ప్రభుత్వానికి బుధ్ది చెప్పాలంటే.. బిఆర్ఎస్ గెలవాలి: కెటిఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో బిఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. మళ్లీ మూడేళ్ల వరకూ ఆగాల్సిన అవసరం కూడా రాకపోవచ్చని పేర్కొన్నారు. ఎవరో పిలిచినట్లే నిన్న సిఎం రేవంత్ రెడ్డి యూసఫ్గూడకు వెళ్లారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిఆర్ఎస్ను గెలిచించాలని ప్రజలను కోరారు. రేవంత్రెడ్డి వద్దే డబ్బులు లేకపోతే అభ్యర్థి ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? అని ప్రశ్నించారు. ప్రజలను అంగడి సరుకులా కొని ఎన్నికలో గెలియచందుకు కాంగ్రెస్ యత్నిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బిఆర్ఎస్కు వేయండి అని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు దిగుతున్నారు అని మండిపడ్డారు. ఇప్పడే ఇలా ఉంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.
తెలంగాణ మత్స్యాకారుడిని కాపాడిన పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులు
తెలంగాణ మత్స్యాకారుడిని కాపాడిన పల్నాడు జిల్లా బెల్లంకొండ పోలీసులు పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ
Azharuddin Set to Join Telangana Cabinet
Telangana Chief Minister Revanth Reddy is preparing for a strategic political move as the Telangana cabinet is set to expand with the inclusion of former Indian cricket captain and MLC Mohammed Azharuddin. The swearing-in is expected on Friday, marking a crucial step for the Congress government ahead of the Jubilee Hills by-election. Since coming to […] The post Azharuddin Set to Join Telangana Cabinet appeared first on Telugu360 .
కునుతూరు గ్రామములో శాసనాలు గుర్తింపు..
చరిత్ర పరిశోధకుడు బుక్కపట్నం గోపివిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండల పరిధిలోని కును తూరు గ్రామంలో 1000 సంవత్సరాల క్రితం నాటి శాసనాలను గుర్తించడం జరిగిందని చరిత్ర పరిశోధకుడు బుక్కపట్నం గోపి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన దేవాలయాల చారిత్రిక పరిశోధనలో భాగంగా తాను మూడు ప్రాచీన శాసనాలు గుర్తించడం జరిగిందన్నారు. రెండు శాసనాలు కాలభైరవ శివాలయములోనూ, ఒకటి కొల్లాపూర్ అమ్మ గుడిలోనూ గుర్తించడం జరిగిందన్నారు. ఈ శాసనాలు అన్నీ […] The post కునుతూరు గ్రామములో శాసనాలు గుర్తింపు.. appeared first on Visalaandhra .
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి..
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి.. చేవెళ్ల, ఆంధ్రప్రభ : గ్రంథాలయ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు
ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మోంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
Telangana : మొంథా తుపాను ఇటు మళ్లింది.. తెలంగాణకు గండమే
మొంథా తుపాను తీరం దాటింది. అయితే తీరం దాటిన తర్వాత తెలంగాణకు భారీ ప్రభావం కనిపిస్తుంది
ఎల్లుండి ప్రమాణస్వీకారం హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో కేబినెట్ (Telangana cabinet) విస్తరించే
சென்னையில் பெருவெள்ளம் என திமுக அரசை விமர்சிக்கும் வீடியோ : உண்மை என்ன?
சென்னையில் வெள்ளம் என பரவும் வீடியோ 2020ஆம் ஆண்டு அதிமுக ஆட்சியில் எடுக்கப்பட்டது என்பது தெரியவந்துள்ளது.
మొంథా తుపాన్ పోస్ట్ డిజాస్టర్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
జిల్లాయంత్రాంగం అప్రమత్తత పట్ల సీఎం హర్షంవ్యక్తం :జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డివిశాలాంధ్ర-పార్వతీపురం : మొంథాతుపాన్ పోస్ట్ డిజాస్టర్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విధులనిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలసి మొంథా తుఫాన్ పై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాఅధికారులతో సమీక్షించారు.తుపాన్ పట్ల అప్రమత్తతలో, […] The post మొంథా తుపాన్ పోస్ట్ డిజాస్టర్ పై ప్రత్యేక దృష్టి సారించాలి appeared first on Visalaandhra .
Cyclone Montha: Andhra Pradesh and Telangana Governments Launch Massive Relief and Safety Measures
As Cyclone Montha wreaks havoc across Andhra Pradesh and Telangana, both state governments have moved swiftly to safeguard lives and support affected communities. From emergency relief distribution in Andhra Pradesh to proactive disaster management in Telangana, officials are working round the clock to minimize the storm’s impact. Andhra Pradesh Government Distributes Essential Supplies to Cyclone […] The post Cyclone Montha: Andhra Pradesh and Telangana Governments Launch Massive Relief and Safety Measures appeared first on Telugu360 .
అజహరుద్దీన్ కు మంత్రి పదవి..ఎల్లుండి ప్రమాణ స్వీకారం? #Hyderabad #Azharuddin #TelanganaPolitics
రైల్వే జీఎంకు కృతజ్ఞతలు : ఎంపీ చామల
రైల్వే జీఎంకు కృతజ్ఞతలు : ఎంపీ చామల యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
వర్షాలకు నష్టపోయిన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని నష్టపోయిన కార్మికులను గుర్తించి ప్రభుత్వం వారిని అన్ని విధాల ఆదుకోవాలని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రభుత్వం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వైసిపి పార్టీ కార్యాలయంలో ఎంపీపీ వెలుగొండ నరసింహులు, పట్టణ అధ్యక్షులు ఈడిగ ప్రసాద్, ఆ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి ఎం. బసవరాజు, మండల కన్వీనర్ ఎర్రి స్వామి రెడ్డి మాట్లాడుతూ అధిక […] The post వర్షాలకు నష్టపోయిన చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి appeared first on Visalaandhra .
Cyber Crime: టెలిగ్రామ్లో ఉద్యోగం ఆఫర్ చేసి 51లక్షలు మోసం
ఈ–కామర్స్ పార్ట్టైం పనిగా చెప్పి మోసగాళ్లు ఉచ్చు అకౌంట్ తిరిగి యాక్టివ్ చేసుకోవాలంటే డిపాజిట్ చేయమని ఒత్తిడి
చిలకలూరిపేట టౌన్, అక్టోబర్ 29, (ఆంధ్రప్రభ) : పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ.బీ.దేవి విశాలాంధ్ర- అనంతపురం : అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ.బీ.దేవి పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జిల్లాలో పనిచేయుచున్నటువంటి ప్రాథమిక మరియు పట్టణ వైద్యాధికారులకు మరియు సిబ్బందికి మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ముఖ్యంగా వైద్యాధికారి మరియు వైద్య సిబ్బంది ప్రజలకు ప్రత్యేకమైన శ్రద్ధతో ఆరోగ్య సేవలు అందించాలని ప్రస్తుతం తుపాన్ ఉన్నందున అంటువ్యాధులు పెరిగే అవకాశం […] The post అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి appeared first on Visalaandhra .
ముషీరాబాద్లో అత్యధిక వర్షపాతం
ముషీరాబాద్లో అత్యధిక వర్షపాతం హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో
తుఫాన్ నేపథ్యంలో రాజాంలో మేజర్ డ్రైన్లను శుభ్రపరిచే ప్రత్యేక కార్యక్రమం
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : మొంథా తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా రాజాం పట్టణంలో నిరంతర వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి, మురుగు నీరు బయటకు పొంగి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.సోమవారం సాయంత్రం నుండి మంగళవారం వరకు సానిటరీ ఇన్స్పెక్టర్ చేగొండి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా శ్రీకాకుళం […] The post తుఫాన్ నేపథ్యంలో రాజాంలో మేజర్ డ్రైన్లను శుభ్రపరిచే ప్రత్యేక కార్యక్రమం appeared first on Visalaandhra .
వందల ఎకరాల్లో పడిపోయిన వరి చేలు
వందల ఎకరాల్లో పడిపోయిన వరి చేలు హుజూర్ నగర్, ఆంధ్రప్రభ : రైతులు
ప్రకటించిన పల్నాడు జిల్లా అధికారులు
ప్రకటించిన పల్నాడు జిల్లా అధికారులు నిలిచిన ఆర్టీసీ.. ఇంతకీ ఎక్కడ..? పల్నాడు ప్రతినిధి
మంత్రిగా అజారుద్ధీన్ ప్రమాణస్వీకారానికి లైన్ క్లియర్
హైదరాబాద్: మాజీ క్రికెటర్ ఎమ్మెల్సీ అజారుద్ధీన్కు రాష్ట్ర సర్కార్ నుంచి శుభవార్త అందింది. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకరం చేసేందుకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎఐసిసి పచ్చజెండా ఊపింది. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్కి హోం, మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉంది.
ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి..?
ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి..? భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా తుఫాన్
స్వామి వారి సేవలో.. ఏర్పేడు ఆక్టోబర్ 29 (ఆంధ్రప్రభ): ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆనందవల్లి
‘మోంథా’ తుఫాను పేరుతో నగరంలో గందరగోళం #cyclonemontha #heavyrains #VisakhapatnamRains #MonthaEffect
Naga Vamsi Deserves a Comeback: Tollywood Needs his Energy Again
Producer Suryadevara Naga Vamsi has always been known as one of Tollywood’s most energetic and outspoken personalities. His confidence, wit, and unapologetic attitude once made him a favourite among media circles and fans alike. However, after War 2 Telugu failed to make an impact, things seem to have changed. The once fiery producer has taken […] The post Naga Vamsi Deserves a Comeback: Tollywood Needs his Energy Again appeared first on Telugu360 .
మరోసారి అడ్డుపడిన వాన.. స్కోర్ ఎంతంటే..
కాన్బెర్రా: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టి-20 మ్యాచ్ మరోసారి వర్షం కారణంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. అయితే తొలి ఐదు ఓవర్లు ముగిసేలోపు భారత్ 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసింది. అబిషేక్ శర్మ 14 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే వర్షం కురవడంతో మ్యాచ్ను నిలిపివేశారు. వాన తగ్గడంతో మ్యాచ్ని 18 ఓవర్లకు కుదించి తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో క్రీజ్లో ఉన్న భారత కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ రెచ్చిపోయారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. కానీ, వరుణ దేవుడు మరోసారి మ్యాచ్కి అడ్డుపడ్డాడు. ప్రస్తుతం 9.4 ఓవర్ల వద్ద భారత్ 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజ్లో సూర్య (39), గిల్ (37) ఉన్నారు.
కాపాడిన వీరెశెట్టిపల్లి గ్రామస్థులు
కాపాడిన వీరెశెట్టిపల్లి గ్రామస్థులు తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూరులో ఉదృతంగా ప్రవహించిన
Megastar approaches Cybercrime Cops Again
A Hyderabad based court recently has granted an ad-interim injunction in favour of Megastar Chiranjeevi. The order is issued to protect Chiranjeevi’s personality and publicity rights, including the unauthorised commercial use of his name, image, voice, and other recognisable attributes. Megastar is relieved with the orders from the court but there are several people bothering […] The post Megastar approaches Cybercrime Cops Again appeared first on Telugu360 .
మొంథా తుఫాన్ బాధితులకు రూ.3 వేలు ఆర్థిక సాయం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొంథా తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందించనుంది.తుఫాన్ కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు చేరిన కుటుంబాలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొంథా సైక్లోన్ స్పెషల్ స్కేల్ ఆఫ్ అసిస్టెన్స్గా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ […] The post మొంథా తుఫాన్ బాధితులకు రూ.3 వేలు ఆర్థిక సాయం appeared first on Visalaandhra .
అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం
అధికారులను ఆదేశించిన మంత్రి పొన్నం హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : మొంథా
భద్రాచలం-మారేడుపల్లి మధ్య రాకపోకలు బంద్
భద్రాచలం-మారేడుపల్లి మధ్య రాకపోకలు బంద్ భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : తుఫాన్ ఎఫెక్ట్
శిథిలాల కింద చిక్కుకున్న మహిళ
శిథిలాల కింద చిక్కుకున్న మహిళ నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో
లైంగికదాడికి పాల్పడిన లతీఫ్కు శిక్ష
లైంగికదాడికి పాల్పడిన లతీఫ్కు శిక్ష ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : హిందువుగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అవశేష ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది.- కౌలురైతుల సమస్యలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు.- రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం క్షేత్రస్థాయిలో 26 జిల్లాల్లో సర్వే నిర్వహించి దాదాపు 3000 శాంపిల్స్ సేకరించింది. ఒక్కొక్క జిల్లానుండి 100 నుండి 125 శాంపిల్స్ సేకరించడం జరిగింది.- క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే ప్రకారం కౌలురైతుల్లో దాదాపు 70 శాతం మంది బిసి, ఎస్సి, ఎస్టి, సామాజిక వర్గాలకు చెందినవారే ఉన్నట్లు వెల్లడైంది.- ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం సభ్యులు సేకరించిన డేటాను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డేటా ఎంట్రీ చేసి, అనాలసిస్ చేసి నివేదికను రూపొందించింది.- కౌలురైతులకు గుర్తింపుకార్డు ఇచ్చిందా అని ప్రశ్నించినప్పుడు 87.7 శాతం మంది ఇవ్వలేదని, కేవలం 12.3 శాతం మాత్రమే ఇచ్చిందని తెలిపారు.- రాష్ట్రంలో కౌలురైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో కౌలురైతులకు ఇస్తామన్న గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడమే. కౌలురైతుల గుర్తింపునకు ప్రతిబంధకంగా తయారైన పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్సి) స్థానంలో కొత్తగా చట్టం తెస్తామని కూటమి హామీ ఇచ్చినా ఇది అమలుకాకపోవడంపట్ల కౌలురైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కూటమి ప్రజాగళం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేసి అన్నీ సంక్షేమ పథకాలతో పాటు, పంటల బీమాను వర్తింపజేస్తామని హామీ ఇచ్చి 17 నెలలు కావొస్తున్నా... ఇది కార్యరూపం దాల్చకపోవడంతో కౌలు రైతులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే కౌలురైతుల కోసం చట్టం తీసుకొస్తామని ప్రకటించినా ఈ చట్టాన్ని తీసుకురాకపోవడం పట్ల కౌలురైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌలురైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రశ్నిస్తే తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని 27.4 శాతం, గుర్తింపు కార్డు ఇవ్వాలని 22.7 శాతం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని 12.9 శాతం, పెట్టుబడికి రుణాలు మంజూరు చేయాలని 10.9 శాతం, రుణమాఫీ చేయాలని 10.5 శాతం మంది కోరారు. సామాజికంగా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని ప్రశ్నించినప్పుడు, భూయజమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉచితంగా సర్వీస్ చేయవలసి వస్తుందని, బడుగు బలహీనవర్గాల వారి నుండి ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ తమ సామాజికవర్గానికి మాత్రం తక్కువ వడ్డీకే అప్పులు ఇస్తున్నట్లు కౌలురైతులు తెలిపారు. కౌలు రేట్ల విషయంలో కూడా ఇటువంటి వ్యత్యాసాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.- ఒక్కరికే ప్రతి సంవత్సరం కౌలుకు ఇస్తే భూమి మీద కౌలురైతులకు హక్కులు వస్తాయనే ఆందోళనలో భూయజమానులకు ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.- కౌలుకు ఇచ్చిన భూములపై భూయజమాని ముందుగానే పంటరుణాలు తీసుకుంటున్నారని, భూయజమానులు బ్యాంకుకు బకాయి ఉంటే వారి భూములు సాగుచేస్తున్న కౌలురైతులకు పంటరుణాలు ఇవ్వడం లేదని సర్వేలో తేలింది.- క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా కౌలురైతులతో మాట్లాడినప్పుడు నూతనంగా తీసుకొస్తామని చెప్పిన కౌలు చట్టంపై కూటమి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందనే భావనలో అత్యధిక శాతం మంది కౌలురైతులు ఉన్నారు.- రాష్ట్రప్రభుత్వానికి కౌలు చట్టాన్ని తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టాన్ని తీసుకొని రావచ్చనే పలుచోట్ల కౌలురైతులు తెలిపారు.- కౌలుదారులకు కొత్త చట్టం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5 సదస్సులు నిర్వహించి కౌలు రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సేవాసంస్థల నుండి అభిప్రాయాలు సేకరించారు. ఈ సేకరించిన సమాచారాన్ని చెత్తబుట్టలో వేశారా? లేక పరిగణనలోనికి తీసుకుంటారా? అనే విషయంపై స్పష్టత లేదని పలుచోట్ల రైతులు తెలిపారు.- ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులకు భూయజమాని ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా కౌలు చట్టం అమలు కాలేదు, గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో బ్యాంకులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు, దీంతో వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వస్తోంది, అప్పుల భారం పెరుగుతోంది.- ఈ పంటలో నమోదు చేసుకోలేకపోవడంతో వరదలు, తుఫానుల వల్ల పంట నష్టపోయిన కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు అందడం లేదు, ఆర్థికంగా నష్టపోతున్నారు.- ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కౌలురైతులు పంటలు అమ్ముకునే అవకాశం లేకుండాపోయింది, గుర్తింపు లేకపోవడంతో దళారులకు తక్కువధరకు అమ్మాల్సి వస్తోంది.- వర్షాభావం, తెగుళ్లవల్ల దిగుబడి తగ్గుతోంది. కానీ కౌలు రైతులకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందడం లేదు.- చాలా మంది కౌలు రైతులు నోటిమాటతో ఒప్పందాలు చేసుకుని భూమిని తీసుకుంటారు. దీనివల్ల భూయజమానులతో వివాదాలు వచ్చినప్పుడు వారికి చట్టపరమైన రక్షణ లభించడం లేదు, ఫలితంగా సాగుచేయడానికి భూమిని, భూమిలోపెట్టిన పంటను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.- ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు చేయడం గురించి కౌలురైతులకు తగిన శిక్షణ లేదా సాంకేతిక సమాచారం అందడం లేదు, దీంతో దిగుబడి తగ్గుతోంది.- కౌలు రైతులు పంటల బీమా పథకాల్లో చేరలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద భూమి యాజమాన్య పత్రాలు లేవు. దీనివల్ల పంట నష్టపోయినప్పుడు వారికి ఎలాంటి భరోసా లేదు.- రైతు భరోసా పథకం కౌలు రైతులకు సహాయం చేయడానికి ప్రవేశపెట్టబడినప్పటికీ, అర్హత పత్రాలు లేకపోవడం, అవగాహన లోపం వల్ల చాలా మందికి ఈ పథకం ప్రయోజనం అందడం లేదు.- భూయజమాని తీసుకునే రుణంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు కలిగిన ప్రతీ కౌలు రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలను మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.- కౌలు రక్షణ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా కూటమి ప్రభుత్వం వెంటనే తీసుకొచ్చి కౌలు రైతులకు భరోసా ఇవ్వాలని, అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించైనా ఈ చట్టాన్ని తీసుకొనిరావాలని అత్యధిక శాతం మంది కౌలురైతులు కోరుతున్నారు. కోనసీమ జిల్లా... ఐ. పోలవరం గ్రామంలో ఒక సామాన్య రైతు చెప్పిన ఈ యదార్థ కథ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌలు రైతుల పరిస్థితి అద్దం పడుతుంది. దాదాపు రాష్ట్రంలోని కౌలు రైతులంతా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. - కౌలుకు సాగు చేస్తే రెండు ఎకరాలకు దిగుబడి 140 బస్తాలు వస్తాయి. (మొదటి పంటకు 60బస్తాలు, రెండో పంటకు 80బస్తాలు) ఒక బస్తా 75 కేజీలని మన గమనంలో ఉండాలి.- రెండు ఎకరాలు కలిగిన భూ యజమానికి రూ. కౌలు నిమిత్తం 48 బస్తాలు ఇవ్వాలి.(అంటే రెండు పంటలకు కలిపి ఎకరాకు 24బస్తాలు) కౌలు పోను102 బస్తాలు మిగులుతుంది.- 102 బస్తాలు రూ.1600లకు అమ్మితే వచ్చే ఆదాయం రూ.163,000. (ఒక బస్తాను రూ.1600లకు అమ్మితే)- పెట్టుబడి రెండు ఎకరాలకు రెండు పంటలకు కలిపి రూ.1,40,000. (మొదటి పంటకు రూ. 60వేలు, రెండో పంటకు రూ. 80వేలు)- పెట్టబడికి తెచ్చిన అప్పుకు వడ్డీ సుమారు రూ. 20వేలు కలుపుకుంటే మొత్తం రూ.1,60,000. మొత్తం ఆదాయంలో నుంచి ఖర్చులు తీసివేస్తే రూ. 3000వేలు మిగులుతుంది.- సంవత్సరం మొత్తం కష్టపడితే ఒక రైతు కుటుంబానికి రూ. 3000, రోజుకు రూ. 8లు మిగులుతుంది.- భూమి సారం, విత్తన నాణ్యత, నీటి లభ్యత, వాతావరణం అనుకూలం, తెగుళ్లు లేకుండా ఉండి కూలీలు తక్కువ ఉపయోగించుకుని, సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటే ఆ సమయంలో మార్కెట్ లో కనీసం మద్దతు ధరలు దక్కించుకుంటే ఆ మేరకు అప్పులు లేకుండా బయట పడతాడు లేకపోతే కోలుకోలేని దెబ్బ తింటాడు.కౌలు దోపిడీ,వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీ, ఇన్పుట్ ధరల దోపిడీ (విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ధరలు నిరంతరం పేరుగుదల) వీటికి తోడు ప్రకృతి విపత్తులతో కౌలురైతులు అల్లాడిపోతున్నారు.- చెమట చుక్క చిందించకుండానే భూయజమాని అనేక ప్రయోజనాలు పొందుతున్నాడు. పంట వేసినప్పుడు దిగుబడి వస్తుందో రాదో, మద్దతు ధర దక్కుతుందో లేదో, కనీసం పెట్టిన పెట్టుబడి వస్తుందో, రాదో అని తీవ్రమైన ఆందోళనతో కౌలురైతు మానసికంగా కృంగిపోతుంటారు. తద్వారా అనేక రోగాలకు, రుగ్మతలకు గురవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక వేరే మార్గం లేక ప్రభుత్వాలు కనుకరించక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాధిత కుటుంబాలకు కౌలుగుర్తింపు కార్డు (భూ యజమాని కార్డు ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో) లేకపోవడం చేత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియా అందనటువంటి దయనీయమైన స్థితిలో కౌలు ఉన్నారు.- ఓట్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీ పథకం పెడితే బ్యాంకులో ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తున్నారు. దీని వల్ల కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ పథకాల ద్వారా భూ యజమానులే లబ్ధి పొందుతున్నారు.- ఒక మాటలో చెప్పాలంటే యజమానిని బతికించడం కోసమే కౌలురైతులు బతుకుతున్నారా? అన్నఆలోచన రాకతప్పడం లేదు. భూమిని కౌలుకు ఇచ్చిన భూ యజమానులకు (వ్యవసాయానికి సంబంధించిన) ఎటువంటి ఆందోళనలు, మానసిక వత్తిడి లేకుండా ప్రశాంతంగా, ఏ రోగాలు లేకుండా జీవితం గడుపుతున్నారు. పైగా కౌలురైతులపై వివిధ ఆరోపణలు చేస్తుంటారు.- ప్రస్తుతం రాష్ట్రంలో 25% మంది భూయజమానులే సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు.- మరి కొంత మంది సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నా రు.- ముఖ్యంగా సొంత భూమిలేని పేదలు కౌలుకు భూమి తీసుకుని సాగుచేసే వారు గణనీయంగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల ప్రాథమిక స్థితి! - దిలీప్రెడ్డి సమకాలీనం (రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

23 C