Sudheer’s fierce look from Hailesso
Sudheer created a huge following and cult fanbase for himself with his multiple talents on TV. He ventured into movies as a leading man successfully and now, he is starring in his fifth film, Hailesso. The movie is a rural drama with divine intervention directed by Kota Prasanna Kumar and produced by Siva Cherry and […] The post Sudheer’s fierce look from Hailesso appeared first on Telugu360 .
మక్తల్ , ఆంధ్రప్రభ : విజయదశమి పర్వదిన వేడుకలు నారాయణ పేట జిల్లా
కొవ్వూరు కొత్త కమిషనర్ గా వెంకటేశ్వర్లు ?
విశాలాంధ్ర-కొవ్వూరు: కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ గా సిహెచ్ వెంకటేశ్వర్లు నియమితులైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన నాగేంద్ర కుమార్ పై కొన్ని ఆరోపణలు రాగా మున్సిపల్ ఉన్నతాధికారులు ఆయనను పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఏఈ గ్రంధి సందీప్ కు కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే కొత్త కమిషనర్గా నియమితులైన సిహెచ్ వెంకటేశ్వర్లు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆర్వోగా పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఈయన పోస్టింగ్ కోసం ఎదురు […] The post కొవ్వూరు కొత్త కమిషనర్ గా వెంకటేశ్వర్లు ? appeared first on Visalaandhra .
కలెక్టరేట్ లో మహాత్మా గాంధీ – లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
విలువలను ఆచరణలో చూపిన మహనీయులు : జేసీ వై. మేఘ స్వరూప్ విశాలాంధ్ర – తూర్పుగోదావరి :ఈ రోజు భారతదేశం గర్వించదగ్గ మహనీయులు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి అని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మహాత్మా గాంధీ 156వ, లాల్ బహుదూర్ శాస్త్రి 121వ జయంతి వేడుకల సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ […] The post కలెక్టరేట్ లో మహాత్మా గాంధీ – లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు appeared first on Visalaandhra .
వనరుల పరిరక్షణపై అవగాహన కోసం పి ఎమ్ సూర్యఘర్ ర్యాలీ
– కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి :జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గురువారం స్థానిక వై జంక్షన్ వద్ద జెండా ఊపి “పి ఎమ్ సూర్యఘర్ ర్యాలీ”ను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ప్రతి ఇంటికి సౌర శక్తి అందించి, విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధించడం అని స్పష్టం చేశారు. కార్యక్రమం రాజమహేంద్రవరం లోని వై […] The post వనరుల పరిరక్షణపై అవగాహన కోసం పి ఎమ్ సూర్యఘర్ ర్యాలీ appeared first on Visalaandhra .
సూపర్ సిక్స్ సూపర్ హిట్….ఎమ్మెల్యే ముప్పిడి
విశాలాంధ్ర : తాళ్లపూడి ; ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం.లోకి వచ్జిన తరువాత నుండి సూపర్ సిక్స్ పధకాలను ఒక్కక్కటి గా నెరవేర్చుకుంటు వచ్చామని, దానికి తోడు కేంద్ర ప్రభుత్వం జి.ఎస్టీ ని తగ్గించి పేద ప్రజల కు అవసరం మైన ఉత్పత్తులపై జి.ఎస్టీ ని పుర్తిగా తొలగించి సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ గా మనం స్వాగతించాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరవు పేర్కొన్నారు. ఆయన బుధవారం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లో […] The post సూపర్ సిక్స్ సూపర్ హిట్….ఎమ్మెల్యే ముప్పిడి appeared first on Visalaandhra .
గోకులాల నిర్మాణం పాడి రైతులకు భరోసా
ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విశాలాంధ్ర – సీతానగరం: గోకులాల నిర్మాణం పాడి రైతులకు భరోసా కలుగుతుంది అని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలో గల కాటవరం గ్రామ పంచాయితీ పరిధిలో నూతనంగా నిర్మించబోయే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అందు చేపట్టిన గోకులాలు షెడ్లు శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిలో భాగంగా గ్రామంలో విజయదశమి సందర్భంగా శ్రీ కనక దుర్గ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం […] The post గోకులాల నిర్మాణం పాడి రైతులకు భరోసా appeared first on Visalaandhra .
విద్యుత్ స్థంబాల మార్పుతో విద్యుత్ కి అంతరాయం
విశాలాంధ్ర – సీతానగరం: సీతానగరం మండలం ప్రధాన రహదారి పై ఉన్న విద్యుత్ స్థంబాల మార్పుతో విద్యుత్ కి అంతరాయం ఏర్పడుతుంది అని మండల విద్యుత్ అధికారి చంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఈ చంద్రమోహన్ మాట్లాడుతూ అక్టోబర్ 3, 4వ తేదీలో రెండు రోజులు పాటు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ముగ్గుళ్ళ విద్యుత్ సబ్ స్టేషన్ 33/11 పరిధిలో రఘుదేవపురం గ్రామ పంచాయితీ పరిధిలో ప్రధాన రహదారి […] The post విద్యుత్ స్థంబాల మార్పుతో విద్యుత్ కి అంతరాయం appeared first on Visalaandhra .
స్వర్ణాభరణాలంకరణలో శ్రీ కోట సత్తెమ్మ
విశాలాంధ్ర – నిడదవోలు : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీకోటసత్తెమ్మను దసరా ఉత్సవం11వ రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక స్వర్ణ ఆభరణాలు, ప్రత్యేక పూలతో అలంకరించగా పదివేల మంది భక్తులు దర్శించుకున్నట్లు సహాయ కమీషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు. శ్రీ కోట సత్తమ్మ ను దర్శించుకున్న భక్తులులకు దాతల సహకారంతో ఉచిత […] The post స్వర్ణాభరణాలంకరణలో శ్రీ కోట సత్తెమ్మ appeared first on Visalaandhra .
ఎంఆర్ పాలెం లో ఘనంగా దసరా ఉత్సవాలు
— అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోరంట్ల విశాలాంధ్ర – కడియం : ఒకవైపు గ్రామ ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తూనే, మరోవైపు గ్రామ సర్పంచ్ గా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ (చంటి) పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం విజయదశమి సందర్భంగా కడియం మండలం మాధవ రాయుడుపాలెం గ్రామం లో గల, శ్రీ అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర శివ పంచాయతన […] The post ఎంఆర్ పాలెం లో ఘనంగా దసరా ఉత్సవాలు appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్ : వామ్మో రెండు రోజుల్లో నాలుగువేల పైనే బంగారం
Meesala Pilla Promo: Chiru Playful, Udit’s Magical Voice
The musical journey of Mana Shankara Vara Prasad Garu, starring Megastar Chiranjeevi and directed by Anil Ravipudi, kicks off in style with the launch of the promo for its first single Meesala Pilla. Unveiled on the festive occasion of Dussehra, the promo starts with a playful moment where Chiranjeevi mockingly refers to Nayanthara as Meesala […] The post Meesala Pilla Promo: Chiru Playful, Udit’s Magical Voice appeared first on Telugu360 .
అహ్మదాబాద్ : వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టు తొలి రోజున భారత జట్టు
On the occasion of Vijayadasami, Director Gopichand Malineni shared exciting news that the Pooja Ceremony of his upcoming film #NBK111, starring the God of Masses Nandamuri Balakrishna, will be held on October 24th. produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner. This marks another powerful collaboration for Balakrishna, with expectations running high for […] The post Update on NBK111 appeared first on Telugu360 .
Kantara Chapter 1 has made a fantastic start at the box office. Despite low advance bookings until yesterday, the film surprised everyone by opening to packed houses today. The Dasara holiday played a key role in boosting the turnout, helping the film get off to a strong beginning. While the reviews are mixed, the numbers […] The post Kantara Off to a Great Start appeared first on Telugu360 .
వైభవంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం
వైభవంగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణం
కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా ఉత్సవాలు..
మహబూబ్నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
ముక్కలు ముక్కలుగా చేసి.. మురుగు కాలువలో పడేసి..
విశాలాంధ్ర -విజయవాడ (క్రైమ్): ఓ మహిళని ముక్కలు ముక్కలుగా చేసి మురుగు కాలువలో పడేశారు. ఈ దారుణం బుధవారం విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు… భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మసానినగర్ వెనుక ఉన్న మురుగు కలువలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం తల, కాళ్లు, చేతులు, నడుము భాగాలు కట్ చేసి ఉన్నాయి. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎవరో దారుణంగా […] The post ముక్కలు ముక్కలుగా చేసి.. మురుగు కాలువలో పడేసి.. appeared first on Visalaandhra .
‘కాంతార ఛాప్టర్ 1’ పై.. ఎన్టిఆర్ ప్రశంసలు
రిషబ్ శెట్టి హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ సినిమాను అభినందిస్తూ.. జూ.ఎన్టిఆర్ పోస్ట్ పెట్టారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నందకు ‘కాంతార ఛాప్టర్ 1’ టీమ్కు నా అభినందనలు. ముఖ్యంగా రిషబ్శెట్టి తన ఆలోచనలతో నటుడిగా, దర్శకుడిగా ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. ఆయనపై నమ్మకంతో ఈ ప్రాజెక్టును నిర్మించిన హోంబలే ఫిల్మ్స్తో పాటు చిత్ర బృందంలోని ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు’’ అని పోస్ట్లో రాసుకొచ్చారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కాంతారా ఛాప్టర్ 1 సినిమా ప్రీ రిలీజ్ వేడుకతకు ఎన్టిఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇక 2022లో వచ్చిన కాంతారకు ఈ సినిమాను ప్రీక్వెల్గా తెరకెక్కింది. భారీ అంచనాలతో విడులైన ఈ సినిమా థియేటర్ చూసి జనాలు ఆధ్యాత్మిక అనుభూతితో బయటకు వస్తున్నారు. మరి కాంతారా లాగా ఈ సినిమా సూపర్ హిట్ అయి.. భారీగా కలెక్షన్లు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
YSRCP Decisions Pushed Students Away from Public School
Andhra Pradesh’s education sector has taken a severe hit over the past five years, with government schools losing credibility among parents. The previous YSRCP government once promised to prepare students for global competition, but its hasty and poorly thought-out policies drove families away from public institutions. During the pandemic, many parents admitted their children to […] The post YSRCP Decisions Pushed Students Away from Public School appeared first on Telugu360 .
కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక పూజలు..
గజ్వేల్, ఆంధ్రప్రభ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ
ఘనంగా దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం
ఘనంగా దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం చేవెళ్ల, ఆంధ్రప్రభ : చేవెళ్ల (Chevella) లో
Comrade Kalyan Promo: Sree Vishnu Turns Rebel
When it comes to reinventing himself, Sree Vishnu has proven to be among one of the boldest actors of his era. His next film directed by Janakiram Marella not only underscores his flair for comedy but also takes audiences back to a politically turbulent era. The film’s title Comrade Kalyan is unveiled through an intriguing […] The post Comrade Kalyan Promo: Sree Vishnu Turns Rebel appeared first on Telugu360 .
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వులోని జన్నారం ఫారెస్ట్
ఆంధ్రప్రభ బ్యూరో, శ్రీకాకుళం : ఒడిశా రాష్ట్ర పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు
Varun Tej and Lavanya Tripathi Names Son As Vaayuv
Tollywood stars Varun Tej and Lavanya Tripathi have entered a new chapter in their lives as proud parents. The couple welcomed their first child, a baby boy, on September 10 in Hyderabad. Marking the festive occasion of Vijayadasami, they revealed his name as Vaayuv Tej Konidela during a traditional naming ceremony surrounded by close family […] The post Varun Tej and Lavanya Tripathi Names Son As Vaayuv appeared first on Telugu360 .
Rahul Ramakrishna’s Tweets Surprise Netizens with Political Overtones
Tollywood actor Rahul Ramakrishna, usually known for his witty takes and candid humor, surprised many with a series of tweets that carried unexpected political undertones. In one tweet, he wrote bluntly, “Gandhi was no saint. He was no Mahatma,” sparking instant debate. Soon after, he tagged BRS working president K.T. Rama Rao and BRS president […] The post Rahul Ramakrishna’s Tweets Surprise Netizens with Political Overtones appeared first on Telugu360 .
Chandrababu Announces Festive Gift: 3 Lakh Houses for the Poor by Diwali
The Andhra Pradesh government continues to prioritize welfare schemes for people from all walks of life. Alongside pensions, subsidies, and social support, Chief Minister N. Chandrababu Naidu has placed special emphasis on providing homes for the underprivileged. Determined to fulfill this promise, the government is racing to complete massive housing projects and hand them over […] The post Chandrababu Announces Festive Gift: 3 Lakh Houses for the Poor by Diwali appeared first on Telugu360 .
మెదక్, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం మళ్లీ కలకలం
రవాణా శాఖ కమిషనర్ గా రఘునందన్
రవాణా శాఖ కమిషనర్ గా రఘునందన్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : రవాణా శాఖ
పండగవేళ విషాదం.. దేవదర్శనానికి వెళ్తూ.. తండ్రి, కొడుకు దుర్మరణం
ఉరవకొండ: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ప్యాపిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండగ వేళ జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఉరవకొండ పాతపేటకు చెందిన సుంకన్న(40), భార్య కల్పన, కుమారుడు సన్నీ, కుమార్తె భవాని ద్విచక్ర వాహనంపై వజ్రకరూరు మండలం కడమలకుంటలో సుంకలమ్మ ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్యాపిలి వద్ద గుర్తు తెలియని వాహనం.. వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుంకన్న, సన్ని(8) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కల్పన, భవానీని చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు. పండగపూట చోటు చేసుకున్న ఈ ఘటన బాధత కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది.
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : వాతావరణ శాఖ సమాచారం మేరకు అటు ఒడిస్సా, ఇటు
Andhra Prabha Smart Edition|ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-10-2025
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-10-2025, 2.00PM* *శ్రీవారికి వేడుకగా చక్రస్నానం *
డిండి వాగులో పడి.. ఇద్దరు మృతి..
డిండి వాగులో పడి.. ఇద్దరు మృతి.. బాలుడు గల్లంతు ఉమ్మడి నల్లగొండ బ్యూరో,
హుటాహుటిన పైప్ లైన్ మరమ్మతులు..
శ్రీ సత్యసాయి బ్యూరో , ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా
మహాత్ముడికి నీలం మధు నివాళులు..
మెదక్, ఆంధ్రప్రభ : అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల కబంధహస్తాల నుంచి భారత
ఉమ్మడి జిల్లాలో దాదాపుగా పూర్తి కావచ్చిన సర్వే
ఉమ్మడి జిల్లాలో దాదాపుగా పూర్తి కావచ్చిన సర్వే (చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ) :
IND vs WI – 1st Test |కుప్పకూలిన కరేబియన్ జట్టు..
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతమైన
Natural Star Nani is committed to work with OG fame Sujeeth and it was announced long ago. The film has been launched officially with a puja ceremony today and the shoot commences next year. Venkat Boyanapalli’s Niharika Entertainment will produce this big-budget attempt. Malayalam top actor Prithviraj Sukumaran will be seen in a crucial role […] The post Nani’s New Film Launched appeared first on Telugu360 .
విజయదశమి ప్రత్యేక పూజలు న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : న్యూఢిల్లీ (New Delhi)
ప్రభుత్వం ఉద్యోగం కోసం.. బిడ్డను సమాధి చేసిన తల్లిదండ్రులు..
ప్రభుత్వం ఉద్యోగం పోతుందనే భయంతో అప్పుడే పుట్టిన చిన్నారిని సజీవ సమాధి చేసిన ఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలో చోటు చేసుకుంది. కన్నతల్లి కూడా ఇందుకు సహకరించింది. అడవిలో శిశువు ఏడుపును స్థానికులు విని రక్షించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శిశువు తల్లిదండ్రులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి ఉపాధిని పరిమితం చేస్తూ.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పలు నిబంధనలు అమలులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటికే ముగ్గురు పిల్లలకు తండ్రైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బబ్లూకు తన ఉద్యోగం పోతుందనే భయం పట్టుకుంది. మూడో కొడుకు ఉన్నట్లు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ, అతడి భార్య మళ్లీ గర్భం దాల్చింది. దీంతో శిశువు పుట్టగానే చంపేద్దామని, లేదంటే తన ఉద్యోగం పోతుందని భార్య రాజకుమారిని కూడా ఒప్పించాడు. సెప్టెంబర్ 23 తెల్లవారుజామున భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బబ్లూ చిన్నారిని తీసుకెళ్లి అడవిలో బండరాళ్ల మధ్య సజీవ సమాధి చేశాడు. మూడు రోజుల అనంతరం చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. శిశువుకు చింద్వారా జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి) : అధికారుల ప్రక్కా ప్రణాళికతో, అన్ని శాఖల సమన్వయంతో
కరీంనగర్ కల్చరల్, ఆంధ్రప్రభ : శ్రీ మహా శక్తి దేవాలయం లో విజయదశమి
దుర్గా నాగమల్లేశ్వర గుడి ప్రారంభించిన పొంగులేటి
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్లలో శ్రీశ్రీశ్రీ దుర్గా
ఎడ్లబండితో ర్యాలీ.. షమీ పూజలో ప్రభుత్వ విప్
వేములవాడ, ఆంధ్రప్రభ : దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి
చెలరేగిన భారత బౌలర్లు.. వెస్టిండీస్ ఆలౌట్
అహ్మదాబాద్: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ దశలో కెప్టెన్ ఛేజ్, హోప్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నించారు. కానీ, భారత బౌలర్ల ముందు వాళ్ల ఆశలు ఫలించలేదు. హోప్(26)ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంత సమయానికే ఛేజ్(24) సిరాజ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో జెస్టిన్ గ్రీవ్స్ పరుగులు రాబట్టేందుకు కృషి చేశాడు. కానీ, అతని ప్రయత్నాన్ని బుమ్రా విఫలం చేశాడు 32 పరుగుల వద్ద గ్రీవ్స్ బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 44.1 ఓవర్లలో వెస్టిండీస్ 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్లో సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ 2, సుందర్ 1 వికెట్ తీశారు.
‘సంబరాల ఏటి గట్టు’ ప్రీ గ్లింప్స్.. మీరు ఓ లుక్కేయండి..
హైదరాబాద్: ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాల తర్వాత హీరో సాయి దుర్గ తేజ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్పై కనిపించలేదు. ప్రస్తుతం అతను చేస్తున్న చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’. రోహిత్ కెపి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో సినిమా చూడాలనే ఉత్సాహం నెలకొంది. అయితే చిత్ర యూనిట్ నుంచి అంతగా అప్డేట్స్ ఏమీ రాలేదు. అయితే దసరా పండగ సందర్భంగా గురువారం సినిమా ప్రీ గ్లింప్స్ని విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన గ్లింప్స్ని విడుదల చేస్తున్నట్లు ఇందులో ప్రకటించారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తుండగా.. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు నిర్మిస్తున్నారు. అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రజా సేవకు అంకితం మక్తల్ , ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ స్పూర్తితో
గాంధీకి ఘన నివాళులు నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ గాంధీ పార్క్
15 ఏళ్లలో తొలిసారిగా.. ఆ ముగ్గురు లేకుండా టీం ఇండియా..
అహ్మదాబాద్: టీం ఇండియా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఇంగ్లండ్ సిరీస్ని డ్రాగా ముగించుకుంది. ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్లో తలపడుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఓ అరుదైన విషయం జరిగింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురు లేకుండా దాదాపు 15 సంవత్సరాల భారత్ స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఇంతకు ముందు 5,430 రోజుల క్రితం.. 2011లో ఈ ముగ్గునూ లేకుండా భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. తాజాగా ఆసియా కప్ గెలిచి జోష్ మీద ఉన్న భారత్ కేవలం 4 రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్ జట్టుతో తలపడుతోంది. అహ్మదాబాద్లెని నరేంద్రమోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ భారత్ బౌలింగ్ ధాటికి కుప్పకూలిపోతోంది. 35 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు నష్టపోయి.. 136 పరుగులు చేసింది.
జాతిపితకు ఘన నివాళులు హైదరాబాద్, ఆంధ్రప్రభ : జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ
లాల్బహదూర్ శాస్త్రికి కూడా… ఉమ్మడి వరంగల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గాంధీ జయంతి
తూపల్లిలో దాహం దాహం ( శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ )
వణుకుతున్న విశాఖ.. బలమైన ఈదురుగాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం విశాఖపట్నంలో చూపుతుంది. బలమైన ఈదురుగాలులు వీచాయి
జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు
జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు పెద్దపల్లి ఆంధ్రప్రభ : భారతదేశానికి స్వాతంత్రం
దుమ్ము రేపుతున్న కాంతార చాప్టర్ 1
కాంతార చాప్టర్ 1 విడుదలయి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.
పోలీస్ స్టేషన్లలో ఆయుధ, వాహనపూజలు
పోలీస్ స్టేషన్లలో ఆయుధ, వాహనపూజలు పెద్దపల్లి ఆంధ్రప్రభ : విజయదశమి పర్వదిన వేడుకలు
‘ఆఖండ-2’ దసరా కానుక.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది. 2021లో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘ఆఖండ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి బోయపాటి సీక్వెల్ను రూపొందిస్తున్నారు. ‘ఆఖండ-2’ అనే టైటిల్తో ఈ సినిమా రానుంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ బాలకృష్ణ ఫ్యాన్స్కే కాదు.. చాలా మంది సినీ అభిమానులకు నచ్చింది. తాజాగా దసర సందర్భంగా చిత్ర యూనిట్ మరో కానుకను ఇచ్చింది. టీజర్ విడుదల చేసినప్పుడు దసరా కానుకగా ెప్టెంబర్ 25 తేదీకి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయిత కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. తాజాగా చిత్ర యూనిట్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 5న సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు ఓ కొత్త పోస్టర్ని కూడా వదిలింది. ఇందులో బాలకృష్ణ త్రిశూలం పట్టుకొని కనిపిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్ ఈ హీరోయిన్గా నటిస్తోంది.
అహ్మదాబాద్ లో రెచ్చిపోయిన భారత బౌలర్లు
భారత్ జట్టు వెస్టిండీస్ పై తొలిరోజు ఆధిపత్యం దిశగా వెళుతుంది.
ఎమ్మెల్యే కూన ప్రత్యేక పూజలు (ఆముదాలవలస, ఆంధ్రప్రభభ): పాలపొలమ్మ తల్లిని ఆముదాల వలస
జై .. శ్రీ రాజరాజేశ్వరీ మాత విజయవాడ, వెబ్ డెస్క్ : దసరా
Akhanda : బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... నందమూరి అభిమానులకు నిజంగా పండగే
నందమూరి బాలకృష్ణ అభిమానులకు దసరా పండగ రోజున గుడ్ న్యూస్ అందింది.
Anumanapakshi First Look: Whimsical
DJ Tillu fame director Vimal Krishna is back with another eccentric and entertaining story. His latest venture, Anumanapakshi, promises to take audiences on a quirky, comic-inspired journey filled with humor and unpredictability. Unveiled on the festive occasion of Dussehra, the film’s title, first look, and motion poster immediately generates inquisitiveness. True to its name, Anumanapakshi […] The post Anumanapakshi First Look: Whimsical appeared first on Telugu360 .
Sai Durgha Tej’s SYG Pre-Glimpse: Raw and Gritty
Mega Supreme Hero Sai Durgha Tej’s upcoming Pan-India film, Sambarala Yetigattu, SYG, has garnered huge anticipation and buzz with the announcement video, itself. Sai Durgha Tej’s massy transformation and visuals have increased the excitement for the film even multi-folds. On the auspicious occasion of Dussehra, the makers released a raw and gritty pre-glimpse, cleverly attaching […] The post Sai Durgha Tej’s SYG Pre-Glimpse: Raw and Gritty appeared first on Telugu360 .
SDT Claps For Sree Vishnu, Ram Abbaraju, Mythri
Sree Vishnu and director Ram Abbaraju will be joining forces again, after delivering the humorous blockbuster Samajavaragamana. With Mythri Movie Makers joining the project, it will be crafted on a bigger canvas. The film Sree Vishnu x Ram Abbaraju 2 promises to deliver a laugh-packed, lively narrative in a genre that’s completely new for the […] The post SDT Claps For Sree Vishnu, Ram Abbaraju, Mythri appeared first on Telugu360 .
నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో విండీస్
అహ్మదాబాద్: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్కి దిగిన విండీస్కి భారత యువ పేసర్ మహ్మద్ సిరాజ్ చుక్కలు చూపిస్తున్నాడు. సిరాజ్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ టి చంద్రపాల్(0) ధృవ్ జురేల్కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన ఏడో ఓవర్ తొలి బంతికి క్యాంప్బెల్(8) కూడా జురేల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక సిరాజ్ వేసిన 10వ ఓవర్ ఆఖరి బంతికి బ్రాండన్ కింగ్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఇక సిరాజ్ వేసిన 12వ ఓవర్ నాలుగో బంతికి అలిక్ అథనాజ్(12) కెఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 12 ముగిసేసరికి వెస్టిండీస్ 4 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. క్రీజ్లో షాయ్ హోప్(0), రోస్టన్ ఛేజ్ (0) ఉన్నారు.
Indrakiladri : కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రి నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు
తిలక్ వర్మది ఏపీనా? తెలంగాణా?.. క్లారిటీ ఇదే #TeluguPost #telugu #post #news
Telangana : పరిమితికి మించి ఖర్చు పెడితే.. అనర్హత వేటు
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయగల గరిష్ట పరిమితిని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
PMF Joins Raju Gari Gadhi 4: Śrichakram
After delivering the massive hit Mirai, People Media Factory is stepping into the realm of divine terror with their next venture- Raju Gari Gadhi 4: Śrichakram. Marking the return of director Ohmkar to the franchise he established, this fourth installment promises to redefine horror entertainment in Telugu cinema. Unveiled on Dussehra, the project’s eerie announcement […] The post PMF Joins Raju Gari Gadhi 4: Śrichakram appeared first on Telugu360 .
NBK’s Akhanda 2 Release Date Announced
Nandamuri Balakrishna and Boyapati Sreenu’s much-awaited spiritual action entertainer Akhanda 2: Thaandavam has finally announced its release date. The sequel to the 2021 blockbuster Akhanda is now officially set to hit theatres on December 5th. Originally planned for a Dussehra release, the film’s arrival was pushed back due to delay in post-production. However, the makers […] The post NBK’s Akhanda 2 Release Date Announced appeared first on Telugu360 .
Rain Alert : వాయుగుండం.. తీవ్ర వాయుగుండం...మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
దసరాకు, జమ్మి చెట్టుకు సంబంధం ఏంటి?#TeluguPost #telugu #post #news
Gold Price Today : రికార్డ్ బ్రేక్ చేసిన బంగారం ధరలు.. లక్షన్నరకు చేరడానికి?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
కర్నూలు జిల్లాలో నేడు కర్రల సమరం.. పోలీసులు ఆంక్షలివే
కర్నూలు జిల్లాలోని దేవర గట్టులో నేడు బన్నీ ఉత్సవం జరగనుంది.
Revanth Reddy : నేడు కొండారెడ్డి పల్లికి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన స్వగ్రామమైన కొండారెడ్డి పల్లికి వెళ్లనున్నారు. దసరా వేడుకల్లో పాల్గొననున్నారు
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు దసరా కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతుంది
Weather Report : ఈరోజు రాత్రికి తీరం దాటనున్న వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
Pawan Kalyan at Cross Roads: Politics or Movies ?
At the Grand Success meet of OG, Pawan Kalyan left fans buzzing with excitement when he revealed he had already promised a sequel or prequel for OG. Director Sujeeth confessed that he was praying not just for the film’s success, but for another chance to work with Pawan. That emotional moment captured the passion of […] The post Pawan Kalyan at Cross Roads: Politics or Movies ? appeared first on Telugu360 .
Team India : నేటి నుంచి వెస్టిండీస్ తో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్
నేటి నుంచి వెస్టిండీస్ తో టీం ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది
Telangana : కాంగ్రెస్ పార్టీలో విషాదం.. సీనియర్ నేత మృతి
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందారు
Bigg Boss: High Drama, Fierce Games, and Emotional Moments
The latest episode of Bigg Boss brought in a rollercoaster of emotions and competitive spirit as contestants battled through multiple rounds of tasks. With Bigg Boss retaining the team leaders but reshuffling their teams, the equations inside the house shifted significantly. From intense physical games to emotional breakdowns, the day had everything that kept the […] The post Bigg Boss: High Drama, Fierce Games, and Emotional Moments appeared first on Telugu360 .
నేడు దసరా పండగ. దేశ వ్యాప్తంగా ప్రజలు విజయదశమి పండగను జరుపుకుంటున్నారు
బిసిల సంక్షేమం, అభివృద్ధితో పాటు వారు రాజకీయంగా పైకి ఎదగాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్త్తున్న కృషిని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు
కేంద్ర కేబినెట్ బుధవారం నాటి సమావేశంలో డిఎ డిఆర్ పెంపుదల నిర్ణయాలను ఆమోదించారని వెల్లడించారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రాతిపదికన ధరలు ఇతర విషయాలను
బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డిఎస్ఏ ) తన రిపోర్టులో పేర్కొనగా ఆ నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం సం
రైతుల ఆత్మహత్యలు ఇంత భారీ స్థాయిలో తగ్గడానికి కారణాలను కేటీఆర్ వివరిస్తూ తాము అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు, యుద్ధప్రాతిపదికన
గాంధీజయంతిని (అక్టోబర్ 2న) పురస్కరించుకొని మాంసం, మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మాంసం, మద్యం
ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలవల్ల, విద్య, పర్యావరణం, ఇతర సేవలు దెబ్బతింటున్నా, ఆయన వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ఉన్నారు. ఫలితంగా దేశం