విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కూటమి ప్రభుత్వం ఎన్నికలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని,జీఓ నెం 108,77ను రద్దుచేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు, బందెల నాసర్ జీ లు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ కలెక్టరేట్ సమీపంలోని విజయపాలడైరీ వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్షుడు సోమన్న అద్యక్షత నిర్వహించిన బహిరంగ సభలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో చేపట్టిన ఇచ్చాపురం […] The post ఎన్నికల హామీలు అమలు చేయాలి మెడికల్ కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి.వలరాజు,నాసర్ జీ appeared first on Visalaandhra .
బ్రిడ్జి ఉన్నట్టా? లేనట్టా? టేకుమట్ల, ఆంధ్రప్రభ : నవ్వి పొదురు గాక నాకేటి
Ap Cabinet Meeting : మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు
వాటి నిర్మూలనకు కృషి చేయాలి.. చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ల్లోమన ఊరు-మన బాధ్యతగోడపత్రికల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
త్వరగా పరిష్కరించాలి వైద్య పరీక్షలు చేయించుకున్న ఇన్చార్జి పీఓ ఉట్నూర్, ఆంధ్రప్రభ :
53 అర్జీలు స్వీకరించిన ఎస్పీ..
53 అర్జీలు స్వీకరించిన ఎస్పీ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంజిల్లా ఎస్పీ కె.వి.
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరైతే 50 మార్కులు విద్యార్థులకు ఇవ్వడం లేదు
ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని అంజలి
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని అంజలి దండేపల్లి, ఆంధ్రప్రభ : నల్గొండ (Nalgonda) లో
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక.
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక. ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ
జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచాలి… ప్రతి ఉద్యోగి 24 గంటలు విధుల్లో
కాంప్లెక్స్ షెటర్లను కిరాయికి ఇస్తాం
స్పందించిన కమ్మర్పల్లి ఎంపీడీవోఆంధ్రప్రభ ఎఫెక్ట్ కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల
ముగింపు దశలో షట్డౌన్ వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాలో నెలకొన్న సుధీర్ఘ
Andhra Prabha Smart Edition |దివికేగిన అందెశ్రీ/కోర్టు ధిక్కారమే/హాస్పిటల్లో ఆర్డీఎక్స్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-11-2025, 4.00PM ఎల్లిపోయావా ఎల్లన్నా.. దివికేగిన అందెశ్రీ స్పీకర్ది
#ఫైరింగ్ రేంజ్లో పవన్ గన్ ప్రాక్టీస్ #PawanKalyan #Tadepalli #Police #ShootingPractice #viralvideo
రేపు ఘట్కేసర్లో అందెశ్రీ అంత్యక్రియలు
రేపు ఘట్కేసర్లో అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో అంతిమ సంస్కారాలులాలాపేట నివాసానికి అందెశ్రీ
బస్సు ను లారీ ఢీ కొనడంతో.. అదుపు తప్పి బోల్తా
అమరావతి: : నల్గొండ జిల్లా ఎపి లింగోటం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న బస్ ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఉల్లిపాయల లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రేపు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు శంకుస్థాపన
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఎచ్చెర్ల నియోజకవర్గం
32 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులువాహనం స్వాధీనంగంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలుజిల్లా
ప్రైవేటు పాఠశాలల మధ్య పోటాపోటీ…
ప్రైవేటు పాఠశాలల మధ్య పోటాపోటీ… నర్సింహులపేట, ఆంధ్రప్రభ : జిల్లా స్థాయి అండర్
బుమ్రా కంటే అతడే బెస్ట్ బౌలర్.. : మాజీ క్రికెటర్
ప్రస్తుత క్రికెట్లో బెస్ట్ బౌలర్ ఎవరని అడిగితే అంతా ముందుగా చెప్పేది జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. చిన్న, పెద్ద అంతరూ అతడిని ఇస్టపడతారు. అయితే టీం ఇండియా మాజీ క్రికెట్ర్ సుబ్రమణ్యం బ్రదీనాథ్ మాత్రం బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా కంటే యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంతో బెటర్ అని పేర్కొన్నారు చక్రవార్తి గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడని, అందుకే టి-20ల్లో నెం.1 బౌలర్ అయ్యాడని కొనియాడారు. ‘‘వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నెం.1 టి-20 బైలర్ ఎందుకు అయ్యాడో అతడి గణంకాలే చెబుతున్నాయి. అతడు బుమ్రా కంటే ఎక్కువ విలువైనవాడు. పవర్ప్లేలో కావొచ్చు, డెత్ ఓవర్లలో కానీ పరుగులు కట్టడి చేయాలంటే కెప్టెన్కు గుర్తుకువచ్చే పేరు చక్రవర్తిదే. అతడు ఇప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్. తన అంతర్జాతీయ కెరీర్ అరంభంలో పెద్దగా రాణించకపోయినా.. తన పునరాగమనంలో మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు. టి-20 ప్రపంచకప్ 2026లో అతడు భారత జట్టుకు కీలకం కానున్నాడు. వరుణ్ బంతితో మ్యాజిక్ చేస్తే భారత్కు తిరుగుండదు’’ అని సుబ్రమణ్యం అన్నారు.
రాజుకు లక్ష సహాయం తక్షణమే స్పందించిన తోటి వ్యాపారులు నర్సంపేట, ఆంధ్రప్రభ: షార్ట్
Samantha’s Socio-fantasy Attempt
Top actress Samantha is returning back to Telugu cinema after a huge gap. The actress has commenced shooting for ‘Maa Inti Bangaram’ and this interesting attempt is directed by Nandini Reddy. The film is said to be a socio-fantasy film which comes with a divine touch. Samantha’s rumored boyfriend Raj Nidimoru has penned the script […] The post Samantha’s Socio-fantasy Attempt appeared first on Telugu360 .
కేజీబీవీ విద్యాలయం ఆకస్మిక తనిఖీ..
కేజీబీవీ విద్యాలయం ఆకస్మిక తనిఖీ.. జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కస్తూరిభా గాంధీ బాలికల
చాలామంది గుండె జబ్బు వచ్చే పేషెంట్లకు ఆఖరి సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది.. గుండె ప్రధాన పని ఏంటి అంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపించడమే.. అది పుట్టినప్పటినుంచి చనిపోయేదాకా నిరంతరం పనిచేసే ఒక పంపు.. కానీ ఆ పంపు పని గుండె చేయలేనప్పుడు అది పూర్తి ఫెయిల్యూర్ అయిపోయి కాళ్ళ వాపులు ఆయాసము వస్తాయి.. గుండె ఎన్లార్జ్ అయిపోయి చాలా పెద్దగా అవుతుంది.. అప్పుడు దానిని కార్డియామయోపతి అని అంటారు.. అటువంటి అప్పుడు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది చాలా అవసరం అంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్స.. కానీ ఇది చాలామందికి అవసరం ఉండడము మరియు గుండెను చనిపోయినప్పుడు కడావరిక్ ట్రాన్స్ ప్లాంటుకు దానం చేయడం మన లాంటి దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది.. అన్ని దేశాలలో కూడా గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వాళ్లకు గుండె దొరకడం అనేది కష్ఠం గా ఉంటుంది.. ఎందుకంటే అవయవ దానం అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మన దేశంలో వస్తూ ఉంది.. బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల అవయవాలను మనం దానం చేయవచ్చు.. అలా గుండె మార్పిడి కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళకు ఈ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఉపశమనం కలిగించే కి ఓ పరికరాన్ని అనగా ఓ యంత్రాన్ని గుండె లోపల పంపు చేయడానికి అమరుస్తారు.. కొన్ని కారణాల వలన గుండె మార్పిడి చేయడానికి పనికిరాని అప్పుడు కూడా ఈ యంత్రాన్ని అమరుస్తారు.. దీనిని లెఫ్ట్ వెంట్రుకలర్ అసిస్టెంట్ డివైస్ LVAD అని అంటారు.. ఇది ఎడమ జఠరికలో అమరుస్తారు అక్కడినుంచి రక్తాన్ని తీసుకొని బృహద్దమని అనగా అయోర్టాలోకి పంపిస్తుంది.. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది ఈ బ్యాటరీ లోకి కనెక్ట్ చేసే లీడ్ ను మన చర్మం నుంచి బయటికి తీసుకొచ్చి పెడతారు.. ఇవి రీఛార్జిబుల్ బ్యాటరీలు 12 గంటల నుంచి 24 గంటల వరకు పనిచేస్తాయి.. ఈ పరికరం ఖరీదు దానికి అమర్చేకి అంతా కలిపి ఓ 40-80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.. ఇది మన దేశంలో చాలా తక్కువగా అమరుస్తారు కానీ జర్మనీ లాంటి దేశాలలో ఎక్కువగా అమరుస్తారు.. కొందరు గుండె మార్పిడి కంటే ఇదే సౌకర్యంగా ఉంది అని కూడా ఫీల్ అవుతారు.. మన దేశంలో ఇది రేటు తక్కువగా ఉండండం వల్ల దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ద్వారా అమర్చుకుంటూ ఉన్నారు.. ఇది చాలా ఖరీదైనది కానీ ప్రాణాలు పోకుండా ఆపుతుంది... - డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Allu Sirish Responds to Trolls in Style
Mega hero Allu Sirish got engaged to his lady love Nayanika and the wedding will take place soon. The engagement was limited to the family members. Allu Sirish’s look and his specially designed jewellery went viral all over. Some of the meme pages have trolled Allu Sirish for wearing a necklace and some of them […] The post Allu Sirish Responds to Trolls in Style appeared first on Telugu360 .
జంతర్ మంతర్ దగ్గర… యువకుడు తనను తాను కాల్చుకుని.. ఢిల్లీ : దేశ
Ram Charan’s Chikiri Rare Global Milestone
Mega Power Star Ram Charan attained global fame with RRR and is now all set to enthrall in the rustic sports-action drama Peddi, helmed by Buchi Babu Sana. The musical journey of the movie began with the release of the first single, Chikiri Chikiri, which has already become a worldwide sensation. AR Rahman delivered a […] The post Ram Charan’s Chikiri Rare Global Milestone appeared first on Telugu360 .
ఘనంగా కార్తీక మహోత్సవాలు వేకువ జాము నుంచే దర్శనం ప్రారంభం.. నంద్యాల బ్యూరో,
వైభవంగా లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం
వైభవంగా లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ
Massive Bureaucratic Reshuffle on the Cards in Andhra Pradesh
Andhra Pradesh is gearing up for a major bureaucratic overhaul. The state administration, led by Chief Minister N. Chandrababu Naidu, is preparing for a large-scale reshuffle of IAS officers across departments. After the formation of the coalition government, several transfers have already taken place, but the next phase is expected to be far more significant. […] The post Massive Bureaucratic Reshuffle on the Cards in Andhra Pradesh appeared first on Telugu360 .
నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం
నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ సాహితీ
వ్యాపారులకు అధికారుల ఆదేశం సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : రాజీవ్ రహదారి కి ఇరువైపుల
సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన…
సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన… బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా
రెండోదశలో 122 స్థానాల్లో ఓటింగ్కు సర్వంసిద్ధం చివరి రోజు ఎన్డిఎ, మహాకూటమి నేతల హోరాహోరీ ప్రచారం 14న ఎన్నికల ఫలితాలు పాట్నా: బీహార్లో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రెండో తుది రౌండ్ పోలింగ్ ప్రచారం చివరి రోజున ఎన్డిఎ, ఇం డియా కూటమి అగ్రనేతలు పలు సభలలో గడు వు దాకా సభల్లో పాల్గొన్నారు. సాయంత్రంతో నెలరోజులుగా ఇక్కడ నెలకొని ఉన్న తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం, అధికారం కోసం ప్రత్యర్థుల స్థాయి హోరాహోరీ ముగిసింది. రెండో దఫా ఓటింగ్ మంగళవారం జరుగుతుంది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్లో బీహార్లో అత్యధిక స్థాయి లో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయిం ది. అప్పుడు 121 స్థానాల్లో తమ ప్రతినిధుల భ వితవ్యాన్ని ప్రజలు బ్యాలెట్ ద్వారా నిర్ధేశించి ఉంచారు. రెండో దఫాలో 122 స్థానాలకు పో లింగ్ జరుగుతుంది. దీనితో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలకు మరింత పదును పెట్టుకోవడం జరిగింది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర నేతలు ఎన్డిఎ తరఫున పలు సభల లో ప్రసంగించారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగా రు. ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఓట్ల చోరీ ఆ రోపణలను తీవ్రతరం చేశారు. సీమాంచల్ ప్రాంతంలోని కిషన్గంజ్, పూర్ణియా జిల్లాల్లో ముస్లింల జనా భా ఎక్కువగా ఉండటంతో ఇక్క డ తమ స్థితిని పదిలపర్చుకునేందుకు ఇండియా కూటమి య త్నిస్తోంది. దీనికి ప్రతిగా బీహార్ ప్రగతిని ప్రధా న నినాదంగా చేసుకుని కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచార రంగంలోకి దిగారు. వరుసగా 20 దశాబ్దాలుగా బీహార్లో నితీశ్ పాలన కొనసాగుతూ వస్తోంది. దీనిని ఇప్పుడు దెబ్బతీసేందుకు ప్రత్యేకించి ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తన స్థానికత బలంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. తండ్రి లాలూ సెంటిమెంట్ను జాగ్రత్తగా వాడుకున్నారు. ఈ సారి ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు అ నేక మంది బీహార్లో ప్రచారం సాగించారు. డ బుల్ ఇంజిన్తోనే బీహార్ ప్రగతి సాగుతుందనే సంకేతాలు వెలువరించారు. పలువురు ఎన్డిఎ పాలిత సిఎంలు, మంత్రులు కూడా ప్రచారానికి వచ్చా రు. కాంగ్రెస్ సిఎంలు కూడా బీహార్ ప్రచారానికి దిగారు. ఎన్డిఎ, ఇండియా కూటమి మ ధ్య ఈసారి ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఈ నెల 14వ తేదీన ఎన్నికల వెల్లడి అవుతుంది. ఈసారి ఎన్నికల ఫలితం ఇప్పటికైతే ఎవరికి అంతుచిక్కని ఉత్కంఠత రీతిలోనే ఉందని ఎన్నికల విశ్లేషకులు తెలిపారు.
Undavalli Arun Kumar : ఉండవల్లి జోస్యం నిజమవుతుందా?
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అంచనాలు ఎప్పటికప్పుడు నిజమవుతాయని చెప్పలేం
ఇంకా మూడు నెలలే ఉంది.. అందరూ సిద్ధంగా ఉండాలి: గంభీర్
ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్లో విజయం తర్వాత భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ మేరకు ఇప్పటికే జట్టు సభ్యులు అంతా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చే ఏడాదిలో జరిగే టి-20 ప్రపంచకప్ గురించి ఇప్పటి నుంచే జట్టు సభ్యులు సిద్ధంగా ఉండాలని.. సూచనలు చేశారు. జట్టులో ఉండే ప్రతీ ఒక్కరు ఫిట్గా ఉండలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిమా సోషల్మీడియాలో అప్లోడ్ చేసింది. అందులో గంభీర్ మాట్లాడుతూ.. ‘‘మా డ్రెస్సింగ్ రూం పారదర్శకంగా ఉంటుంది. ఇది అలాగే కొనసాగాలి. టి-20 ప్రపంచకప్ కోసంమేం పూర్తిగా సన్నద్ధం కావాలి. మన చేతిలో ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రాముఖ్యతను ఆటగాళ్లు అందరూ తెలుసుకోవాలి’’ అని అన్నారు. ఇక 2026 టి-20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్లు 2026. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరిగే అవకాశం ఉంది.
రేపే జూబ్లీహిల్స్ పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతోపాటు 58 మంది పోటీ…407 కేంద్రాల ద్వారా 4,01,365
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్కు శంకుస్థాపన మేడిపల్లి,ఆంధ్రప్రభ
దృశ్యం సినిమా వీక్షించి.. భార్యను చంపి కొలిమిలో పడేసి.. మిస్సింగ్ కేసు
ముంబయి: దృశ్యం సినిమాలు నాలుగు సార్లు వీక్షించి భార్యను భర్త చంపి కొలిమిలో పడేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడంతో లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా విచారించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివాణే ప్రాంతంలో సమీర్ పంజాబ్రావు జాదవ్ అనే వ్యక్తి తన భార్య అంజలి సమీర్ జాదవ్తో నివసిస్తున్నాడు. సటేజ్ పటీల్ అనే వ్యక్తితో అంజలి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. నటుడు దేవగణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు వీక్షించాడు. ఓ గిడ్డంగి 18,000 రూపాయలకు అద్దెకు తీసుకొని అగ్నికుండం ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్ 26న భార్యను తీసుకొని మరియాయ్ ఘాట్కు తీసుకెళ్లాడు. దారిలో స్నాక్స్ తీసుకొని భార్యను గిడ్డంగికి తీసుకెళ్లాడు. గిడ్డంగిలో భార్యను గొంతునులిమి చంపి అనంతరం కొలిమిలో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తరువాత అస్థికలు నదిలో కలిపేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో భర్త వచ్చి ఆరాతీశాడు. పోలీసులు అడిగినప్పుడల్లా సమాధానాలు వేర్వేరుగా చెబుతుండడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇసికి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశాం : హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎస్ఇసిని బిఆర్ఎస్ నేతలు కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల వద్ద బలగాలను పెంచాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. మిక్సీలు, గ్రైండర్లు, చీరలు పంచుతున్నారని, మంగళవారం పోలీంగ్ లో దొంగఓట్లు పడే అవకాశం ఉందని హరీశ్ రావు తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో మద్యం ఏరులై పారుతోందని, ఫేక్ ఓటర్ ఐడిలు పంచుతున్నారని విమర్శించారు. ఇసికి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశామని, కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు.
9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి!
అమరావతి: కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విషాదం చోటు చేసుకుంది. చైతన్య పాఠశాల హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అనారోగ్యంగా ఉందని రిమ్స్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా.. ఈ మృతిని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఎంత ధాన్యం వచ్చింది?.. ఎంత గొనుగోలు చేశారు?
ఎంత ధాన్యం వచ్చింది?.. ఎంత గొనుగోలు చేశారు? రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ :
రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం #Accident #Palnadu #Reddegudem #BusCrash #Police #viralvideo
అజారుద్దీన్ మంత్రి బాధ్యతలు స్వీకారం #Telangana #News # #Azharuddin #MinorityWelfare #Sachivalayam
ముమ్మరంగా సాగుతున్న పనులు మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన
పాలకులు నిర్లక్ష్యం.. నాయకుడు ఆగ్రహం..
పాలకులు నిర్లక్ష్యం.. నాయకుడు ఆగ్రహం.. నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ – నారాయణపేట జిల్లా
Kolikapudi Srinivasa Rao : కొలికపూడిని కెలుక్కుంటే ఎవరికి నష్టం?
తిరువూరు వివాదంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుదే తప్పని తేల్చింది
రాజన్న- భీమన్న ఆలయంలో కార్తీక సందడి
రాజన్న- భీమన్న ఆలయంలో కార్తీక సందడి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఆంధ్రప్రభ
Bihar Assembly Elections : బీహార్ ఎన్నికలకు అంతా సిద్ధం
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు
బాసరతో అందెశ్రీకి అవినాభావ అనుబంధం
బాసరతో అందెశ్రీకి అవినాభావ అనుబంధం బాసర, ఆంధ్రప్రభ : తెలంగాణ సాహితీ పితామహుడు,
తల్లిదండ్రుల ఆశలను నిజం చేసిన రోజా… నర్సంపేట, ఆంధ్ర ప్రభ : పేదరికం
ఆ.. MLA పట్టించుకోకపోవడంతో.. గన్నేరువరం, ఆంధ్రప్రభ: మండల కేంద్రానికి ప్రధాన రహదారి అయిన
ఘనంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి
ఘనంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు రూపొందించింది చార్లెస్ ఫిలిప్
లారీ కిందపడి బాలుడు మృ*తి #RoadAccident #Telangana #TrafficSafety #rajendranagar #telugupost
జడేజా ఇన్స్టా అకౌంట్ మాయం.. కారణం అదేనా..?
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్కి ఇంకా చాలా సమయమే ఉన్నా.. దాని గురించి చర్చ ఇప్పటికే మొదలైంది. ఏ ఫ్రాంచైజీలు ఏ ఆటగాడిని ఆట్టిపెట్టుకుంటాయో, ఎవరిని వదిలేస్తారా అని అభిమానులు సోషల్మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సోమవారం రవీంద్ర జడేజా ఇన్స్టా అకౌంట్ మాయమైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని వదులుకునేందుకు సిద్ధమైందనే వార్తకు మరింత బలం చేకూరింది. కానీ, అసలైన కారణం ఇప్పటి వరకూ తెలియరాలేదు. వచ్చే ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్ను వదులుకొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. సంజూని తమ జట్టులోకి తీసుకొని అతడికి బదులుగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరన్లను వదలుకొనేందుకు సిఎస్కె సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ జట్టు ఆమోదం తెలిపితే ఈ ప్రక్రియ పూర్తవుతుందట. 2021 నుంచి సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపిఎల్ కెరీర్లో అతడు ఎక్కువ మ్యాచ్లు ఆర్ఆర్ తరఫునే ఆడాడు. మరోవైపు సిఎస్కె జట్టులో రవీంద్ర జడేజా కూడా చాలాకాలంగా కొనసాగుతున్నాడు. 2022లో అతడికి స్వల్పకాలం కెప్టెన్సీ కూడా ఇచ్చారు. కానీ, కెప్టెన్గా జడేజా ఆకట్టుకోకపోవడంతో మరోసారి ఆ బాధ్యతలను ధోనీకే అప్పగించారు. అయితే జడేజా తొలి రెండు ఐపిఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫఉనే ఆడాడు.
BRS : కాంగ్రెస్ పై ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారిని కలిశారు.
Exclusive: Fans’ Feedback reaches Ravi Teja
Mass Maharaj Ravi Teja has delivered the most number of debacles in his career. His recent offering Mass Jathara even failed to register decent openings in its first weekend. Ravi Teja’s hardcore fans are completely worried about the choice of films the actor has been making and about Ravi Teja’s opinion on taking up experiments. […] The post Exclusive: Fans’ Feedback reaches Ravi Teja appeared first on Telugu360 .
అంగరంగ వైభవంగా సీతా రాములోరి కళ్యాణం…
రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి
రాములోరి కళ్యాణం.. జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి – అంగరంగ వైభవంగా సీతారాములోరి కళ్యాణ
భారత్లో టెస్లా మార్కెట్కి షాక్ #Business #Tesla #India #ElectricVehicles #viralvideo #latestnews
మీరు రెండేళ్లే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని.. ఈ
యువతితో వివాహిత సహజీవనం.... అడ్డుగా ఉన్నాడని శిశువు చంపిన కసాయి తల్లి
చెన్నై: వివాహిత, ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. వీళ్లు ఏకాంతంగా గడుపుతుండగా శిశువు అడ్డుకావడంతో కన్నతల్లి చంపేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో జరిగింది. చిన్నతి గ్రామంలో సురేష్(38), భారతి(28) అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొంతకాలంగా సుమిత్ర అనే యువతితో భారతి సహజీవనం చేస్తోంది. ఇద్దరు కూడా లివ్ ఇన్ పార్టర్లో ఉన్నారు. భారతికి కుమారుడు పుట్టిన తరువాత ఇద్దరు కలవడం తగ్గించారు. ఈ జంట కలిసి సమయం గడిపేందుకు టైమ్ లేకపోవడంతో పసి కందును హత్య చేశారని భారతి నిర్ణయం తీసుకుంది.చిన్నారికి తల్లి పాలు ఇస్తుండగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తం డ్రి బాబును కెళమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి చనిపోయిందని తెలిపారు. బాబు మరణం సహజంగానే జరిగిందని అందరూ భావిలించారు. తన కుమారుడు చనిపోవడానికి అతడి భార్య భారతి(26), ఆమె ప్రియురాలు సుమిత్ర కారణమని ఆరోపణలు చేయడంతో పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. భారతి ఫోన్లో అసభ్యకర ఫొటోలు, వాయిస్ మెయిల్ ఉండడంతో పోలీసులు చూపించాడు. భారతి తన బిడ్డను చంపినట్లుగా ఒప్పుకున్న ఆడియో కూడా ఉండడంతో పోలీసులు సమర్పించాడు. దీంతో వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దంపతులకు నాలుగు, ఐదు సంవత్సరాల కూతుళ్లు కూడా ఉన్నారు.
Telugu Desam Party : టీడీపీలో థిక్కార స్వరం.. ఇది వేకప్ కాల్.. మేల్కొనకపోతే?
తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పుతుంది
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బిక్కనూర్, ఆంధ్రప్రభ : శివుని ఆశీస్సులుంటే ఏదైనా సాధ్యమవుతుందని
Telangana : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రేవంత్ కీలక ఆదేశాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు
అలా జరిగితే.. సహించేది లేదు.. ఊట్కూర్, ఆంధ్రప్రభ – మహాత్మా గాంధీ జాతీయ
Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్లో మరో బస్సుకు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయింది
అయోధ్యలో 25 అడుగుల రావణుడు #Ayodhya #RamayanaPark #UttarPradesh #CulturalTourism #RavanaStatue
అందెశ్రీ మరణం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి
అందెశ్రీ మరణం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వికారాబాద్, ఆంధ్రప్రభ :
బండి మనసు బంగారం.. కరీంనగర్, ఆంధ్రప్రభ – ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ
BRS : స్పీకర్ కోర్టు థిక్కారంపై సుప్రీంకోర్టుకు కేటీఆర్
తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు థిక్కారానికి పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
Bigg Boss 9 : దివ్య కుట్రలను వీడియోలతో బయట పెట్టిన నాగార్జున
బిగ్ బాస్ 9 సీజన్ లో కంటెస్టెంట్స్ కుట్రలను ఎప్పటికప్పుడు హోస్ట్ నాగార్జున బయటపెడుతున్నారు
భారీ ఉగ్ర కుట్ర భగ్నం హర్యాణా : భద్రతా దళాలు దేశంలో మరో
దళారులకు వద్దు.. వెంకటాపూర్, ఆంధ్రప్రభ – ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు
అనుపమ ఫేక్ ప్రొఫైల్ వెనుక అసలు కథ #CyberCrime #Kerala #AnupamaParameswaran #FakeProfile #viralvideo
అందెశ్రీ నెల రోజుల నుంచి మందులు వాడటం లేదు: గాంధీ వైద్యులు
హైదరాబాద్: అందెశ్రీని సోమవారం ఉదయం 7.20 నిమిషాలకు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యుడు సునీల్ కుమార్ తెలిపారు. అప్పటికే గుండెపోటుతో అందెశ్రీ చనిపోయారని, ఆయన నెల రోజుల నుంచి మందులు వాడటం లేదని తెలిసిందన్నారు. గత రాత్రి భోజనం చేశాక మామూలుగానే వెళ్లి పడుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. కాసేపట్లో అందెశ్రీ భౌతికకాయానికి సిఎం నివాళులర్పించనున్నారు. అందెశ్రీ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో జరపాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఆయన అంత్యక్రియాల ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో తన నివాసంలో అందెశ్రీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంఎల్ఎ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
నిద్రిస్తుండగా.. కుటుంబం మొత్తం…
నిద్రిస్తుండగా.. కుటుంబం మొత్తం… బిహార్ : బిహార్ లోని దానాపూర్ (Danapur) ప్రాంతంలోని
మహిళ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగులు తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి
రేపే ఫైనల్ ఫైట్.. బీహార్ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి చివరి రోజైన
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసే సినిమా
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ జిగ్రీస్. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. జిగ్రీస్ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల మాట్లాడుతూ.. ‘ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ప్రతి సన్నివేశాన్ని చూసి హిలేరియస్గా నవ్వుకుంటారు. ఫ్యామిలీతో కలిసి జిగ్రీస్కి వెళ్ళండి. సినిమాను ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు. నిర్మాత కృష్ణ వోడపల్లి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని చాలా కష్టపడి తీశాం. సినిమా ఎంత హిలేరియస్గా ఉంటుందో అంత ఎమోషనల్గా ఉంటుంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి పక్కా, చిట్టెం వినయ్ పాల్గొన్నారు.
All Eyes on Jubilee Hills: City Braces for a High-Stakes By-Election Tomorrow
Hyderabad is abuzz with anticipation as the Jubilee Hills Assembly constituency prepares for its much-awaited by-election. Voting will begin tomorrow morning, and officials say every arrangement is in place for a smooth and transparent process. District Election Officer R.V. Karnan confirmed that polling teams, equipment, and security forces are ready to ensure a peaceful election […] The post All Eyes on Jubilee Hills: City Braces for a High-Stakes By-Election Tomorrow appeared first on Telugu360 .
Gatha Vaibhavam Trailer: Interesting Blend of Time Periods
Gatha Vaibhavam starring SS Dushyanth, Ashika Ranganath directed by Suni, known for his romantic entertainers in Kannada, Telugu Trailer has been unveiled today. The trailer starts with pirates attacking an European ship and cuts to Devaloka. In Devaloka, we see Ashika as an apsara and Dushyanth as a demon attacking her place. Interestingly, they fall […] The post Gatha Vaibhavam Trailer: Interesting Blend of Time Periods appeared first on Telugu360 .
తల్లి, తమ్ముడి దారుణ హత్య.. తానే హత్య చేశానని పోలీసులకు ఫోన్ చేసిన
తల్లి, తమ్ముడిని నరికి చంపిన అన్న
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో దారుణం జరిగింది. తల్లి, తమ్ముడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... సుంకరపద్దయ్య వీధిలో మహాలక్ష్మి అనే తల్లికి ఇద్దరు కుమారులు రవితేజ(33), శ్రీనివాసరావులు ఉన్నారు. శ్రీనివాసరావుకు మతిస్థిమితం సరిగా లేదు. సోమవారం తెల్లవారుజామున శ్రీనివాసరావు కత్తి తీసుకొని తల్లి, తమ్ముడిపై దాడి చేశాడు. వాళ్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే దారుణంగా నరకడంతో వారు ఘటనా స్థలంలో మరణించారు. గంట తరువాత పోలీసులకు శ్రీనివాసరావు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
బెంగళూరు జైలులో ఖైదీలు మందు–డ్యాన్స్ దృశ్యాలు #Bengaluru #ParappanaAgrahara #ViralVideos
ఆయన అక్షర యాత్ర చేశారు.. కవి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన శ్రీ
‘ఇరువురు భామల కౌగిలిలో’ ప్రారంభం
దర్శకకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ శ్రీనివాస గౌడ్ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన చిత్రం ‘ ఇరువురు భామల కౌగిలిలో’. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినాఎద్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్షాట్కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్ ఎస్ గోపాల్రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్ర ఓపెనింగ్కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర దర్శకుడు మల్లిక్రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
డిపోలోనే ఢీకొట్టిన బస్సు.. ఆర్టీసీ ఉద్యోగి… వికారాబాద్ జిల్లా, పరిగి: పరిగి ఆర్టీసీ

28 C