రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వజ్రకరూరు మండలం చిన్న హోతురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే రగ్బీ పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడాకారులను అభినందించారు. బుధవారం స్థానిక పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డిటి క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన సెలక్షన్లలో రగ్బీ క్రీడకు సంబంధించి […] The post రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు appeared first on Visalaandhra .
Teenmaar Mallanna floats new political party
Telangana MLC Chintapandu Naveen Kumar alias Teenmaar Mallanna, who was suspended by the Congress high command in March this year for his anti-party activities, has announced a new political party on Wednesday in Hyderabad. Calling it a historic day for the BC community and poor people across the state, Mallanna floated the Telangana Rajyaadhikaari Party […] The post Teenmaar Mallanna floats new political party appeared first on Telugu360 .
Interesting buzz on Prabhas’ Fauji in Bollywood media
Since morning, Bollywood media houses are abuzz with an interesting rumour about pan-India superstar Prabhas’ upcoming film Fauji under the direction of Telugu filmmaker Hanu Raghavapudi. As per these reports, Hanu Raghavapudi has reportedly approached notable Bollywood actor Abhishek Bachchan for a pivotal role in this war drama which is currently on shooting floors. The […] The post Interesting buzz on Prabhas’ Fauji in Bollywood media appeared first on Telugu360 .
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
కొంతమందిని జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఈ విషయంపై తాజా విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహందేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కాలుష్యానికి ప్రధాన కారణంగా పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగ్గలబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి.తాజా విచారణలో సుప్రీంకోర్టు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనికి […] The post పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టి కొద్దిదూరం తీసుకెళ్లింది. కారు టిప్పర్ కిందకి వెళ్లడంతో అందులో ఉన్న మృతదేహాలు నుజ్జునుజ్జయయ్యాయి. కారులో ఉన్న వ్యక్తులు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి […] The post నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్ appeared first on Visalaandhra .
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది. మార్చి 10న విడుదల చేసిన మెయిన్స్ ఫలితాలు, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేయడం ద్వారా టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను సూచించింది.ఒకవైపు, మెయిన్స్ జవాబు పత్రాలను సుప్రీంకోర్టు సూత్రాల ప్రకారం మాన్యువల్ మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఎనిమిది నెలల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలిలేకపోతే, 2024 అక్టోబరు […] The post గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ appeared first on Visalaandhra .
Lokesh Kanagaraj back to Khaithi 2?
Lokesh Kanagaraj is one director who is in huge demand. His recent film Coolie featuring Rajinikanth received huge criticism but the film managed to mint money. Before the release of Coolie, Lokesh Kanagaraj said that he would direct Khaithi 2 soon. But soon, he narrated a script for Rajinikanth and Kamal Haasan which happens to […] The post Lokesh Kanagaraj back to Khaithi 2? appeared first on Telugu360 .
గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోలు మృతి చెందగా.. ఘటనాస్థలంలో ఎకె-47 సహా పెద్దు ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడవుల్లో భద్రతాబలగాల గాలింపు కొనసాగుతోంది. Also Read : డెహ్రాడూన్ లో […]
వరద ప్రాంతాల పరిశీలన నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇటీవలి భారీ వర్షాలు,
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ (Telangana) బిడ్డలు
కర్నూలు పోలీసులు నివాళి కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వకర్మను ప్రపంచంలోనే తొలి
గుంటూరులో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం
( గుంటూరు బ్యూరో , ఆంధ్రప్రభ) : మహిళ ఆరోగ్యంగా బలపడితే ఆమె
ప్రకటించిన తీన్మార్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకొత్త పార్టీ పేరు(Name
కళ్యాణదుర్గంలో కూటమి నేతల వేడుక
( అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన
కేరళలో కలకలం.. 60 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో ఆయుధాలు
తిరువనంతపురం: కేరళలోని (Kerala) ఓ వృద్ధుడి ఇంట్లో భారీగా ఆయుధాలు లభించడం కలకం సృష్టిస్తోంది. భారీగా ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రి కూడా దొరికాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మలప్పురం జిల్లాలో నివసిస్తున్న ఉన్నికమద్ (60) ఇంట్లో ఆయుధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 20 ఎయిర్ గన్లు, మూడు రైఫిల్స్, 40 పెల్లెట్ బాక్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఉన్నికముద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. […]
హైడ్రా కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల (DRF teams) జీతాలు
Rajinikanth too confirms, but suspense on director continues
It all started when reliable sources in Kollywood divulged that two biggest stalwarts of Indian cinema, Superstar Rajinikanth and Universal actor Kamal Haasan, are going to join forces after nearly five decades for a big-ticket project. This news broke internet and created a mass euphoria among moviegoers all over the country because both Rajini and […] The post Rajinikanth too confirms, but suspense on director continues appeared first on Telugu360 .
15నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
( లండన్, ఆంధ్రప్రభ ప్రతినిధి ) : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
వారు మంచిని నేర్చుకుంటారు హైదరాబాద్, ఆంధ్రప్రభ : సుభాషితం అనగా మంచిమాట. రెండువేల
Telugu Desam Party : టీడీపీకి మరో భారీ గిఫ్ట్.. మోదీ మామూలుగా ఇవ్వడం లేదుగా
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది
పోస్టర్ రిలీజ్.. టైటిల్ ఏంటంటే..?
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ప్రస్తుతం బయోపిక్ల పర్వం నడుస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్
100 కోట్ల క్లబ్లోకి ‘మిరాయ్’#TeluguPost #telugu #post #news
నిరుద్యోగుల సమస్యలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: నిరుద్యోగ యువత కష్టాల్లో ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి రాజగోపాల్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సిఎం కెసిఆర్ గద్దె దించడంలో యువత పాత్ర కీలకమన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని అమరవీరుల సాక్షిగా చెప్తున్నానని, సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ వస్తానని […]
చెత్తగా ఆడాము.. అదే మా ఓటమికి కారణం: రషీద్ ఖాన్
ఆసియాకప్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అయితే తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదని.. అందుకే ఓటమిని ఎదురుకోవాల్సి వచ్చిందని ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) అన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. కానీ, ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అఫ్ఘాన్ జట్టు విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ […]
Revanth Reddy : విద్యా రంగంలో మార్పులకు సిద్ధం : రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
ట్రిపుల్ఆర్ బాధితుల రాస్తారోకో
సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండలంలో త్రిపుల్ ఆర్ (Triple R) అలైన్మెంట్
Asia Cup :పాక్ క్రికెట్ బోర్డు మరోసారి ఐసీసీకి లేఖ
ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని చెప్పిన బెదిరింపును వెనక్కి తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ను తప్పించాలనే పాకిస్తాన్ క్రిడిమాండ్ మాత్రం కొనసాగుతోంది.
భర్త కిరాతక దాడి ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : అనుమానపు భర్త కిరాతంగా
మోదీకి ఫోన్ చేయడంతో అదనపు సుంకాలు తగ్గుతాయా? త్వరలో గుడ్ న్యూస్ రానుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు.
Telangana : గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టుకు టీజీపీఎస్సీ
గ్రూప్ 1 పరీక్షలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటీషన్ వేసింది
ఖమ్మం, ఆంధ్రప్రభ : ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగిస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన
మరో సినిమాపై ఇళయరాజా ఫిర్యాదు.. నెట్ఫ్లిక్స్ నుంచి తొలగింపు
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా ఆయన ఫిర్యాదులతో ఇతర సినిమా వాళ్లకు దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాపై కాపీరైట్ ఫిర్యాదు చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాపై ఇళయరాజా ఫిర్యాదు చేయడంతో ఆ సినిమాను నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించారు. తన అనుమతి లేకుండా ఈ సినిమాలో తన పాటలను ఉపయోగించారని ఇళయరాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టానికి విరుద్ధమని.. […]
తెలంగాణలో మరోసారి హౌసింగ్ స్థలాల వేలానికి సర్కారు సిద్ధం
తెలంగాణలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు నిర్వహిస్తున్న ఖాళీ స్థలాలను వేలం ద్వారా అమ్మేందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మరోసారి సిద్ధమైంది.ఈసారి రెండో విడతలో కూడా స్థలాలు, ఫ్లాట్ల వేలం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ద్వారా రాష్ట్రానికి రూ.3,500 కోట్లకు పైగా ఆదాయం రావాలని నిర్ణయించగా, ఇప్పటికే మొదటి విడతలోనే రూ.1,200 కోట్లకు పైగా వసూలు అయ్యింది.ఈ నేపథ్యంలో మిగిలిన ఖాళీ […] The post తెలంగాణలో మరోసారి హౌసింగ్ స్థలాల వేలానికి సర్కారు సిద్ధం appeared first on Visalaandhra .
శ్రీవారి బ్రహ్మోత్సవాలుకు చంద్రబాబుకు ఆహ్వానం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆహ్వానించింది
గంటలోనే అతి భారీ వర్షం ఆంధ్రప్రభ , బ్యూరో ఒంగోలు : జిల్లా
( ఆంధ్రప్రభ, నెల్లూరు ప్రతినిధి): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం
చిత్తూరులో ఏపీఎస్ఆర్టీసీ తొలి సీఎన్జీ బస్సు ప్రారంభం
చిత్తూరు ఆర్టీసీ డిపోలో రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రయోగం చేపట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా డీజిల్ బస్సును సీఎన్జీ బస్సుగా మార్చి ప్రారంభించారు.ఈ ప్రయత్నానికి పునాది వేసినదే ఆర్టీసీ అధికారులు, థింక్ గ్యాస్ అనే సంస్థ సహకారం అందించింది. ఈ కొత్త సీఎన్జీ బస్సులో మొత్తం 8 సిలిండర్లు అమర్చారు.ఒక్కో సిలిండర్ 11.2 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది.ప్రతి కిలో గ్యాస్ బస్సుకు సుమారు 5 కి.మీ. మైలేజ్ ఇస్తుంది.ప్రస్తుతం ఈ బస్సును చిత్తూరు-వేలూరు మార్గంలో నడుపుతున్నారు. ఈ ప్రయత్నం […] The post చిత్తూరులో ఏపీఎస్ఆర్టీసీ తొలి సీఎన్జీ బస్సు ప్రారంభం appeared first on Visalaandhra .
ఏడాది దాటిన షాదీఖానా పూర్తి కాలేదుజగన్ సీఎం అయితే పూర్తి చేసేవాళ్ళం..2014 నుంచి
ప్రజలపై భారం తగ్గించేందుకే జిఎస్టి : నిర్మలా సీతారామన్
ఢిల్లీ: ఇప్పటికే అనేక రంగాల్లో జిఎస్టి ప్రయోజనాలు చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్టి స్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అన్నింటినీ కలిపి ఒకే పన్ను, నాలుగు స్లాబ్ లుగా తీసుకొచ్చిందే జిఎస్టి అని తెలియజేశారు. 2017 కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని, 2017 కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లించే వారని […]
Aamir Khan has a Shock for Rajkumar Hirani?
Top actor Aamir Khan is all set to team up with legendary director Rajkumar Hirani. The duo delivered blockbuster films like 3 Idiots and PK in the past. This time they are collaborating for the biopic of Indian legend Dadasaheb Phalke. Recently Aamir Khan heard the script narrated by Rajkumar Hirani and he asked the […] The post Aamir Khan has a Shock for Rajkumar Hirani? appeared first on Telugu360 .
వరంగల్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద మార్కెట్ అయిన వరంగల్ జిల్లా
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరం: మోడీ
భోపాల్: దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మధ్య ప్రదేశ్ లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ పథకం మహిళలకు గొప్ప వరమని, ఈ పథకం మధ్యప్రదేశ్లోని వివిధ వర్గాలకు చాలా ఉపయోగమని, ఈ పథకం వల్ల చేనేత కార్మికులు ఎంతో లబ్ధి పొందుతున్నారన్నారు. పిఎం మిత్ర పార్కుతో రైతులూ పలు విధాలుగా ప్రయోజనం పొందుతున్నారని, […]
విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లోPM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.వీటి ప్రధాన కారణంగా వాహనాలు, భవన నిర్మాణ వ్యర్థాల వల్ల ఏర్పడే కాలుష్యం ఉన్నదని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య పేర్కొన్నారు.ఈ విషయం పై కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏ జిల్లాల్లో ఏ రకమైన కాలుష్యం ఎక్కువగా ఉందో, దానిని నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యల గురించి సిఫారసులు చేశారు. ప్రధాన అంశాలివి..ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మైనింగ్ వ్యర్థాలను రోడ్డు […] The post విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆసియాకప్ (Asia Cup) 2025లో పాకిస్థాన్ (Pakistan)
'ఉచిత' ప్రచారం.. ఉల్లి బస్తాలు ఎత్తుకుపోయిన జనం #telugupost #farmers #onions #viralvideo
Breaking : టిప్పర్, కారు ఢీ.. ఆరుగురు మృతి
టిప్పర్, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
నెల్లూరులో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాంగ్ రూట్ వేగంగా వచ్చిన కారును టిప్పర్ లారీ ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. ఈ ప్రమాదానికి రాంగ్ రూట్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇసుక టిప్పర్లు ఇష్టానుసారంగా నడుపుతున్నారని […]
( ఆంధ్రప్రభ, గుంటూరు బ్యూరో): గుంటూరు(Guntur) జిల్లా తాడేపల్లి(Tadepalli)లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో
పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన.. 4వేల ఎకరాలకు నూతన భూ పట్టాలు!
అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4,000 మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలు జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలంలో సాగు చేస్తున్న గిరిజనులకు హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్రెడ్డి, బాలూనాయక్, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్కుమార్, […] The post పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన.. 4వేల ఎకరాలకు నూతన భూ పట్టాలు! appeared first on Visalaandhra .
బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి..
బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఎగబాకుతున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్సైట్ ప్రకారం బుధవారం ఉదయం నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,940కి చేరింది.వెండి ధర కిలోకు రూ.1,44,100గా నమోదైంది. ఇక ఆల్ ఇండియా సరాఫా సంఘ్ సమాచారం ప్రకారం, మంగళవారం ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,090 చేరి కొత్త రికార్డు సృష్టించింది.వెండి కూడా కిలోకు రూ.1,34,100 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్ మార్కెట్ […] The post బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి.. appeared first on Visalaandhra .
అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 1948 ఆగస్టు 27న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు […]
కాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట మహిళల నిరాసన!
రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )! ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు …
సెప్టెంబర్ 17(జనం సాక్షి )!హైదరాబాద్ : తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …
బాసర , ఆంధ్రప్రభ : ఎగువన మహారాష్ట్ర(Maharashtra)లో భారీగా కురుస్తున్న వర్షాల(rains)కు బాసర(Basara)
తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోంది: కవిత
హైదరాబాద్: తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎంఎల్ సి కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని స్పష్టం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి ఎప్పటికీ బిజెపి వ్యతిరేకం కాదని, మతవిద్వేషాలను బిజెపి రెచ్చగొడుతోందని విమర్శించారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని […]
ఏపీలో మద్యం షాపులపై కీలక నిర్ణయం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
ఇకపై 100శాతం డిజిటల్ చెల్లింపులుఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ దుకాణాల్లో 100% డిజిటల్ చెల్లింపులు అమలు చేయాలని.. డిజిటల్ చెల్లింపులు లేకపోవడం వల్ల బెల్ట్ షాపులు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఎర్రచందనం ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలను కూడా ఆయన సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల రాబడిలో కనిపించాలని కలెక్టర్లకు సూచించారు. ఆదాయార్జన శాఖలపై సమీక్షలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మద్యం షాపుల్లో పూర్తిగా డిజిటల్ […] The post ఏపీలో మద్యం షాపులపై కీలక నిర్ణయం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు appeared first on Visalaandhra .
రొయ్యల ధర ఇంతగా పతనమయిందా? ప్రభుత్వాలు పట్టించుకోవా?
ఆంధ్రప్రదేశ్ లో రొయ్యల పెంపకం దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యూకే పర్యటనలో ట్రంప్.. ఎప్స్టీన్ తో కలిసి ఉన్న చిత్రాల ప్రదర్శన.. నలుగురు అరెస్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే (UK)పర్యటనలో ఉన్న సమయంలో ఒక చేదు పరిణామం చోటుచేసుకుంది.ట్రంప్ లండన్కి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, కొంతమంది వ్యక్తులు జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి ఉన్న ఆయన ఫొటోల్ని ప్రదర్శించారు.ఆ ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.ట్రంప్, ఆయన భార్య మెలానియా మంగళవారం(స్థానిక కాలమానం ప్రకారం)లండన్కు చేరుకున్నారు.వీరికి బ్రిటన్ రాజు చార్లెస్ III (King Charles III)ఆతిథ్యం ఇవ్వనున్నారు. రాయల్ విండ్సర్ కోటలో ఆయన బస చేయనున్నారు.ఈ నేపథ్యంలోట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్తో […] The post యూకే పర్యటనలో ట్రంప్.. ఎప్స్టీన్ తో కలిసి ఉన్న చిత్రాల ప్రదర్శన.. నలుగురు అరెస్టు appeared first on Visalaandhra .
జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలి: రాజ్ నాథ్ సింగ్
హైదరాబాద్: రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప […]
బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు #telugupost #latestnews #bus #kadapanews #viralvideo
( ఆంధ్రప్రభ, లండన్ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)తో చేతులు కలిపితే, అది మీ
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు రండి.. పెట్టుబడులు పెట్టండి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
Andhra Pradesh : ఒంగోలులో పిడుగు పడి బాలుడి మృతి
ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లలోనూ ఎడతెరపలేని వర్షం పడింది
Biopic “Maa Vande” to Chronicle Narendra Modi’s Life
On his birthday, Prime Minister Narendra Modi’s life story was announced for the big screen with Maa Vande. Produced by Veer Reddy M., the film casts Unni Mukundan as Modi, under the direction of Kranthi Kumar C.H. The narrative goes beyond politics, portraying the boy who became a leader, driven not only by ambition but […] The post Biopic “Maa Vande” to Chronicle Narendra Modi’s Life appeared first on Telugu360 .
అత్యధిక రెమ్యునరేషన్ ఈ హీరోయిన్లకే!#TeluguPost #telugu #post #news
Narendra Modi : పదకొండేళ్లుగా మోదీ మార్క్ ఆఫ్ డైనమిజం పాలన.. దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతూ
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు
76వ వసంతంలోకి ప్రధాని మోదీ #pmmodi #narendramodi #birthday #indianprimeminister #telugupost
(గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ) : గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
తెలంగాణ విమోచన దినోత్సవం…పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన రాజ్ నాథ్
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళాకారులు రాజ్ నాథ్ సింగ్ […]
Exclusive: Young actor Divorced: Battling Depression
Young and talented actor who has done many memorable roles has been struggling to score a success from the past few years. He has three films in shoot and all of them got delayed due to various reasons. He got married and the couple were blessed with a baby girl last year. All is not […] The post Exclusive: Young actor Divorced: Battling Depression appeared first on Telugu360 .
ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటం పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణది అని ప్రశంసించారు. గన్పార్క్లో అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ […]
Revanth Reddy : ఏపీ సర్కార్ కు రేవంత్ హెచ్చరిక.. చుక్క నీరు కూడా వదులుకోం
తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ విలీన దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
Mirai crosses the huge 100 crore milestone
Mirai has become a huge blockbuster crossing Rs.100 crores at the box office in 5 days. On Day 5, especially, the movie achieved several important milestones. In North America, the movie crossed the US$2 Million milestone. This marks second 2 Million dollar film for Teja Sajja after HanuMan and he crossed this mark back to […] The post Mirai crosses the huge 100 crore milestone appeared first on Telugu360 .
మోదీకి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మియాపూర్(Miyapur) డిపోలో కండక్టర్(Conductor)గా పనిచేస్తున్న పండరి(Pandari) మంగళవారం ఉదయం
పిఎం మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు: బాబు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రధాని దొరకడం అదృష్టమని ప్రశంసించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్తో దేశాన్ని మోదీ ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యం కోసం మోడీ అందిస్తున్న మార్గదర్శకత్వం అద్భుతమని మెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా మోడీ పుట్టిన రోజుల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు పిఎం మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. […]
Gold Rates Today : బంగారం భరోసా ఇస్తుందనుకుంటే.. ఇలా భయపెడుతుందేమిటో?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
( ఆంధ్రప్రభ, తిరుమల ప్రతినిధి): అలిపిరి సమీపంలోని విష్ణుమూర్తి విగ్రహంపై అసత్యాలు మాట్లాడారని
న్యూఢిల్లీ [భారతదేశం], సెప్టెంబర్ 17 ఆంధ్రప్రభ బెబ్ డెస్క్: కేంద్ర హోం మంత్రి
Nizam Distribution: Dil Raju aims a Strong Comeback
Top producer Dil Raju was once the top distributor for the Nizam region. With several players in the game, Dil Raju’s SVC was not on the top. From the past couple of years, Mythri Movie Distributors raced to the top and several producers have approached the new distribution house for films. Dil Raju also faced […] The post Nizam Distribution: Dil Raju aims a Strong Comeback appeared first on Telugu360 .
Weather Report : రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఎక్కడెక్కడంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అన్న కూతురుకు న్యూడ్ వీడియోలు పంపించి…బాబాయ్ లైంగిక వేధింపులు
అమరావతి: కూతురు వరసయ్యే యువతికి బాబాయి వాట్సాప్ లో వీడియో కాల్స్, అర్థనగ్న ఫోటోలు, అసభ్యకర మెసేజ్ పంపి లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెనుకొండ మండలంలో ఓ గ్రామానికి చెందిన బాబాయ్ వెంకట్ రెడ్డి తన అన్న కూతురిని ఫోన్ లో లైంగిక వేధించాడు. అర్థరాత్రి యువతికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకర మెసేజ్ లు బాబాయ్ పంపించాడు. […]
Breaking : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు
‘కుబేర’తో బ్లాక్బస్టర్ సక్సెస్ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ’ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిలిమ్స్ బ్యానర్స్పై ఆకాష్ భాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గా ధనుష్ కి ఇది నాలుగో మూవీ. తాజా గా మేకర్స్ కొత్తగుందే సాంగ్ రిలీజ్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ ఈ సాంగ్ని ఫీల్గుడ్ మెలోడీ కంపోజ్ చేశారు. సింగర్స్ కృష్ణ […]
Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ఆరోగ్య శ్రీ బంద్
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవల బంద్ కొనసాగుతుంది
Chandrababu : నేడు విశాఖకు చంద్రబాబు నాయుడు
నేడు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించన్నారు.
Team Raja Saab to make a Big Announcement
The team of Raja Saab are disturbed with the frequent rumors about the film’s delay and the release date. The film’s producer TG Vishwa Prasad has clarified that the film will release during Sankranthi 2026 season and the December 5th release plans are ruled out. From the past couple of days, there are speculations that […] The post Team Raja Saab to make a Big Announcement appeared first on Telugu360 .
మావోయిస్టుల నిర్ణయం.. ఎత్తుగడలో భాగమేనా? కేంద్ర హోంశాఖలో అనుమానం
మావోయిస్టులు తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించడం వెనక వ్యూహమేమైనా ఉందా? అన్న చర్చ జరుగుతుంది.
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం ధర(gold price) రోజు
ఫోన్ తెచ్చిన తంటా.. పుట్టింట్లో ఉరేసుకున్న నవ వధువు
హైదరాబాద్: ఫోన్లో మాట్లాడుతుందని తల్లి మందలించినందుకు నవ వధువు ఉరేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్లోని మూసాపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యాదవబస్తీలో జానకీ రావు అనే వ్యక్తి తన భార్య తులసమ్మ, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. పెద్ద కుమార్తె రమ్యకు అశోక్ అనే యువకుడితో మూడు నెలల క్రితం పెళ్లి చేశాడు. రమ్య తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. తులసమ్మ తన కూతురు రమ్యను మార్కెటికి తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి […]