Nominations |నాలుగు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం..
Nominations | నాలుగు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం.. Nominations | కోటగిరి, ఆంధ్రప్రభ
Rs. 18,500 |రాజకీయ వేధింపులు ఆపాలి..
Rs. 18,500 | రాజకీయ వేధింపులు ఆపాలి.. Rs. 18,500 | కళ్యాణదుర్గం
Himanshu Shukla |అప్రమత్తంగానే ఉండాలి..
Himanshu Shukla | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : అధికారులందరూ అప్రమత్తంగానే ఉండాలి
Rs.13 lakhs |అదే ప్రభుత్వ లక్ష్యం..
Rs.13 lakhs | అదే ప్రభుత్వ లక్ష్యం.. Rs.13 lakhs | అనంతపురం
Andhra prabha |అన్నివర్గాల అభివృద్ధికి కృషి
Andhra prabha | అన్నివర్గాల అభివృద్ధికి కృషి Andhra prabha | కొండాపూర్
NDA Gears Up for Big Legislative Push to Secure Amaravati’s Future
The NDA government is now pushing with full force to pass an amendment that will officially declare Amaravati as the capital of Andhra Pradesh. According to senior officials, the Centre is determined to complete the process within the ongoing winter session, even if it requires moving the bill at short notice. This move comes after […] The post NDA Gears Up for Big Legislative Push to Secure Amaravati’s Future appeared first on Telugu360 .
Rising Global Summit |తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రండి
Rising Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రండి కేంద్ర
Revealed | బలహీనపడిన వాయుగుండం Revealed | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Check Post | వాహనాల తనిఖీలు… Check Post | బోధన్ టౌన్,
Encounter |నలుగురు మావోయిస్టుల మృతి
Encounter | నలుగురు మావోయిస్టుల మృతి Encounter | బీజాపూర్, ఆంధ్రప్రభ :
Under 14 Cricket |రాష్ట్ర స్థాయి క్రికెట్లో రాణించాలి
Under 14 Cricket | రాష్ట్ర స్థాయి క్రికెట్లో రాణించాలి మంత్రి డాక్టర్
ఢిల్లీ యూనిర్సిటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు కలకలం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని రామ్జాస్ కళాశాల, దేశబంధు కళాశాలలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాంబు స్క్వాడ్, ఢిల్లీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. కాగా, ఢిల్లీలో తరచుగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఆందోళనలకు గురిచేస్తోంది. ఇక, మంగళవారం కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. తర్వాత దర్యాప్తు చేసిన అధికారులు అది ఫేక్ బాంబు బెదిరింపుగా గుర్తించారు.
YSRCP : ఐ ప్యాక్ ను నమ్ముకుంటే అధోగతే.. అందుకే జగన్ రూటు మార్చారా?
వైఎస్సార్పీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
satya prasad |ఇబ్బందులేమైనా ఉన్నాయా?
satya prasad | ఇబ్బందులేమైనా ఉన్నాయా? satya prasad | గొల్లపల్లి, ఆంధ్రప్రభ
BJP| కంకిపాడు, ఆంధ్రప్రభ : కంకిపాడులో ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ లో
మళ్లీ పెరిగిన గోల్డ్.. తులం ఎంతైందంటే?
మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల పసిడి, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోతున్నాయి. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరలకు చేరుకుంటున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.710 పెరగగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరపై రూ.650 పెరిగింది. దీంతో తులం గోల్డ్ లక్ష 30 వేల రూపాయలకు చేరుకుంది. ఇక, కేజీ వెండిపై ఏకంగా రూ.3వేలు పెరిగింది. దీంతో వెండి ధర రెండు లక్షల రూపాయలకు చేరువైంది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,30,580కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,700కు పెరిగింది. ఇక, కేజీ వెండి ధర రూ.1,91,000కు దూసుకెళ్లింది.
పవన్ కళ్యాణ్ను బర్తరఫ్ చేయాలి: నారాయణ
అమరావతి: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను బర్తరఫ్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందించారు. గతంలో పవన్ చేగువేరా వేషం ధరించి విప్లవకారుడిని అన్నారని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి దిష్టి అనే పదాలు వాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విబేధాలు రేకిత్తించే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. వెంటనే ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ నటించి అఖండ2 సినిమా టికెట్ రేట్లు పెంచారని విమర్శలు గుప్పించారు. ఇలా రేట్లు పెంచడంతోనే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారని నారాయణ తెలియజేశారు. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను అరెస్ట్ చేసే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రజలపై భారం వేస్తున్నారని, సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తూ, సామాన్య ప్రజలను దోచుకుంటున్నారన్నారు. అఖండ2 సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఎపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి 10 గంటల షోకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. విడుదలైన మొదటి రోజు నుండి 10 రోజుల పాటు స్క్రీన్ ధియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్లో రూ.౧౦౦ అదనంగా పెంచుకునేందుకు అనుమతిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జివొ జారీ చేసిన విషయం విధితమే.
Railway station |అక్కడ అన్నీ సమస్యలే..!
Railway station | అక్కడ అన్నీ సమస్యలే..! Railway station | ఏలూరు
సమంతకు అత్తింటివారు గ్రాండ్ వెల్ కమ్..ఫోటో వైరల్
హీరోయిన్ సమంత తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి అనంతరం సమంతకు అత్తింటివారు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా సమంతను తమ కుటుంబంలోకి స్వాగతిస్తూ.. రాజ్ నిడిమోరు సోదరి శీతల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “చంద్రకుండ్లో శివుడిని ప్రార్థిస్తున్నప్పుడు... గొప్ప భక్తుడు ఆర్తితో నిండిన హృదయంతో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడో.. ఈరోజు నేను అలా ఉన్నాను. ఆనందబాష్పాలతో నా హృదయం నిండిపోయింది. నేడు మా కుటుంబం పరిపూర్ణమైంది. రాజ్, సమంత.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక కుటుంబంగా ఎలా ముందుకు నడుస్తున్నారో చూసి మేము చాలా గర్వపడుతున్నాము. వారికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం” అని కొత్త జంటతో కలిసి దిగిన తమ ఫ్యామిలీ ఫోటోను ఆమె పోస్ట్ చేశారు. కాగా, డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్లో డైరెక్టర్ రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పరిచయమైన సమంత, రాజ్.. తర్వాత ప్రేమికులుగా మారారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. రాజ్ నిడిమోరుకు వివాహం కాగా.. ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఇక, సమంత, నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
Team India | టీమిండియా జోరు.. నేడే దక్షిణాఫ్రికాతో రెండో వన్డే గెలిస్తే
సెక్షన్ 24 కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల పన్ను మినహాయింపు: నిబంధనలు, షరతులు
భారతదేశ ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 24 హోం లోన్పై చెల్లించే వడ్డీకి పన్ను మినహాయింపును అందిస్తుంది. ఇంటి యజమానులు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన మార్గం.సాధారణంగా, సెల్ఫ్-ఆక్యుపైడ్ ప్రాపర్టీ (స్వయం-ఆక్రమిత ఆస్తి) విషయంలో గృహ రుణంపై చెల్లించే వడ్డీకి లభించే గరిష్ఠ మినహాయింపు ప్రతి సంవత్సరం ₹2 లక్షలు. గరిష్ఠ మినహాయింపు పరిమితులు సెక్షన్ 24 కింద గరిష్ఠ మినహాయింపు, ఆ ఆస్తి స్వయం-ఆక్రమితమా లేదా అద్దెకు ఇచ్చారా అనే దానిపై […] The post సెక్షన్ 24 కింద హోమ్ లోన్ వడ్డీపై ₹2 లక్షల పన్ను మినహాయింపు: నిబంధనలు, షరతులు appeared first on Dear Urban .
NBK’s Akhanda 2 Censor Report: Shiva Thaandavam at BO
God of Masses Nandamuri Balakrishna has been on a huge success streak and it all began with Akhanda, directed by Boyapati Srinu. The actor-director duo have always delivered a blockbuster and now, they are back with Indian Cinema’s most anticipated film, Akhanda 2, produced by 14 Reels Plus on a massive scale. The Pan-India movie […] The post NBK’s Akhanda 2 Censor Report: Shiva Thaandavam at BO appeared first on Telugu360 .
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత్ బ్యాటింగ్
రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బావుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్..అదే టీమ్ తో బరిలోకి దిగుతోంది. ఇక, సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేశారు. తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశాడు. అలాగే, స్పిన్నర్ కేశవ్ మహరాజ్, స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి జట్టులోకి తీసుకున్నారు. కాగా, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. జట్ల వివరాలు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా(సి), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి.
Amaravathi : చంద్రబాబు ఆలోచనలకు.. ఆచరణకు పొంతన లేకుండా పోతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు
Cereal grain | పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో
Cyclone Dvitva |అర్ధరాత్రి నుంచి పవర్ కట్
Cyclone Dvitva | అర్ధరాత్రి నుంచి పవర్ కట్ Cyclone Dvitva |
Patients Kidnop : కమీషన్ల దాదా MBBS
Patients Kidnop : కమీషన్ల దాదా MBBS ( ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో)
Uttam Kumar Reddy |మంచి వార్తలతో పాఠకులకు చేరువవుతున్న ఆంధ్రప్రభ
Uttam Kumar Reddy | మంచి వార్తలతో పాఠకులకు చేరువవుతున్న ఆంధ్రప్రభ Uttam
ఓయూలో అర్ధరాత్రి రోడ్డెక్కిన విద్యార్థులు #OU #HostelIssues #StudentProtest #FoodQuality #CampusNews
ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
డిసెంబర్ 3 (జనం సాక్షి):ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి …
Jagadish Reddy |నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక
Jagadish Reddy | నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక Jagadish Reddy |
Chandrababu : రైతులతో చంద్రబాబు ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడు: కెటిఆర్
హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిజెపికి ప్రత్యామ్నాయం దేశానికి అందించలేకపోయిందని అన్నారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇగ్నిషన్ సదస్సులో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. బిజెపిని ఎదుర్కోవడం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమని, తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర నుండి మేల్కొనే వరకు బిజెపి గెలుస్తూనే ఉంటుందని, ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వల్లే మోడీ ఇంకా ఎన్నికల్లో గెలుస్తున్నారని, ప్రాంతీయల పార్టీలను ఏకం చేసి మోడీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు మాజీ సిఎం కెసిఆర్ ప్రయత్నించారని తెలియజేశారు. బిజెపి మత రాజకీయాలు చేస్తుందని, రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క ప్రతిపాదనను కూడా రాహుల్ గాంధీ నుండి వినలేదని అన్నారు. దేశానికి ఏం అవసరం అవుతుందో చెప్పకుండా అధికారంలోకి వస్తామని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. తమరు అడిగినట్టు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటే తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణను దేశంలో ఎలా అయితే అగ్రగామిగా తీర్చిదిద్దామో, దేశాన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తానని చెప్పేవాడిని అని కెటిఆర్ పేర్కొన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
డిసెంబర్ 3 (జనం సాక్షి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు …
Made for Each Other |అన్యోన్య దంపతుల విషాద గాథ
Made for Each Other| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా,
హైదరాబాద్లో గాలి కాలుష్యం ముప్పు #Environment #Hyderabad #TGPCB #CPCB #AirQuality #PollutionAlert
Kotam redddy : పెంచలయ్య కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం
పెంచలయ్య కుటుంబానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆర్థికసాయం అందించారు
Collector|ప్రతి దశ అత్యంత కీలకం
Collector| నర్సంపేట, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి దేశ అత్యంత కీలకమని
Jakia Khanam : జకియా ఖానం యూటర్న్ వెనక ఇంత కథ నడిచిందా?
ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా ఉప సంహరణకు సిద్దమయ్యారు
తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా? పవన్: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా? అని మండిపడ్డారు. క్షమాపణ చెప్పే వరకు జడ్చర్లలో పవన్ సినిమా ఆడనిచ్చేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదని దుయ్యబట్టారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం విధితమే. రెండు రోజుల క్రితం కూడా పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎంఎల్ఎ అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ 70 ఏళ్లు అయినా సిఎం కాలేవని చురకలంటించారు. తెలంగాణ వాళ్లది నర దిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నావని అడిగారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు అని పవన్ కు హెచ్చరించారు.
Revanth Reddy : అరగంట సేపు రేవంత్ ప్రధానితో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
డిసెంబర్ 3 (జనం సాక్షి):నల్లగొండ:మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల …
Post Office |గుడివాడ బ్యూటిఫికేషన్కు ప్రత్యేక చర్యలు
Post Office | గుడివాడ బ్యూటిఫికేషన్కు ప్రత్యేక చర్యలు Post Office |
Akhanda 2 and the pan-Indian Expectations
Akhanda 2 is releasing with paid premieres tomorrow night and the expectations are big. But the openings for the film are not great. The film needs a positive word of mouth to make big money and live up to the expectations. The film will also have a pan-Indian release but the makers did not focus […] The post Akhanda 2 and the pan-Indian Expectations appeared first on Telugu360 .
Tributes |మండలి, గొట్టిపాటికి నివాళులు
Tributes | ఘంటసాల, ఆంధ్రప్రభ : రైతు పెద్ద, పద్మభూషణ్ గొట్టిపాటి బ్రహ్మయ్య
నెల్లూరుకు వెళ్లే వారికి హై అలెర్ట్.. వెళ్లొద్దండీ
దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి
water |నెల్లూరులో.. భారీ వర్షాలు
water | నెల్లూరులో.. భారీ వర్షాలు water| నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Attack| భక్తుల పై దాడి Attack| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల
మూగ బాలుడిపై కుక్కల దాడి... స్పందించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో మూగ బాలుడు ప్రేమ్చంద్పై మంగళవారం వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పత్రికల్లో వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.
Road Widening |రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం
Road Widening | రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చెన్నూర్, ఆంధ్రప్రభ :
హుస్నాబాద్ లో పర్యటించనున్న రేవంత్
హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ,కార్పొరేషన్ చైర్మన్లు , డిసిసి అధ్యక్షులు ,పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. హుస్నాబాద్ ప్రాంతం అక్కన్నపేటలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ జెండాలు, కటౌట్ల తో అందంగా అలంకరణ, బహిరంగ సభకు భారీ లెడ్ స్క్రీన్ లు ,పార్కింగ్ ప్రదేశాలు, సభకి తరలి వచ్చే జనాలకు మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అభివృద్ధి కార్యక్రమాలు 44.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కి, రూ. 58.91 కోట్ల అంచనా వ్యయంతో హుస్నాబాద్ టూ అక్కన్నపేట వరకు 4 లేన్ హమ్ రోడ్డుకు, 20 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ పలు అభివృధి కార్యక్రమాలకు, 45.15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎడిసి (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) కు, రూ. 8.5 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి, రూ. 86 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ రహదారి నుండి కొత్తపల్లి , హుస్నాబాద్ వరకు 4 లేన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కి ఎక్స్ ప్రెస్ బస్సు కు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ ను పరిశీలించడంతో పాటు 70 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేస్తారు.
murder : అప్పు తీర్చడం కోసం అన్న ప్రాణాలను తీసిన తమ్ముడు
ముందస్తుగా బీమా చేయించిన తమ్ముడు తన అన్ననే హత్య చేశాడు.
Thiru Veer, Aishwarya’s Oh..! Sukumari: Attention-Grabbing
After his hit Pre Wedding Show, Thiru Veer is coming up with a heartwarming family entertainer, this time pairing up with Aishwarya Rajesh, who achieved blockbuster success with Sankranthiki Vasthunnam. The film, directed by debutant Bharat Dharshan and produced by Maheswara Reddy Mooli under Gangaa Entertainments, has unveiled its fascinating title: Oh..! Sukumari. The title […] The post Thiru Veer, Aishwarya’s Oh..! Sukumari: Attention-Grabbing appeared first on Telugu360 .
surveillance |పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా
surveillance | పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన
కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం #TeluguPost #telugu #post #news
Services | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాలలోని శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర
Tiger |పెంచికల్ పేట్ లో పులి సంచారం
Tiger | పెంచికల్ పేట్ లో పులి సంచారం ప్రజల్లో ఆందోళన Tiger
Amaravathi : అమరావతి వాసులకు గుడ్ న్యూస్
అమరావతికి రాజధాని హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానుంది.
SHE Teams |మఫ్టీలో షీ టీమ్స్ నిఘా..
SHE Teams | మఫ్టీలో షీ టీమ్స్ నిఘా.. మహిళల భద్రత కోసంసోషల్
Renuka Choudhary : రేణుకా చౌదరిపై వేటు తప్పదా?
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసే అవకాశముంది.
ఉప్పల్లో భద్రతా లోపం అభిమానులు గ్రౌండ్లోకి #Cricket #Hyderabad #T20 #MushtaqAliTrophy #HCA
Reservation |ముందస్తు అరెస్టులు
Reservation | ఓదెల, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన
Chairman |దివ్యాంగులకు ప్రేమతో..
Chairman | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని, వారిపట్ల
దక్షిణాదిలో గోల్డ్ లోన్ జోరు #Business #SouthIndia #GoldLoan #RBIData #Finance
హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ రెండు ఒకటేనా?
ఒకటి కాదు ఎందుకంటే హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమినో డెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే ఒక వ్యాధి.. ఇది అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల కానీ లేక సక్రమ మార్గంలో ప్రికాషన్స్ లేకుండా రక్తం మార్పిడి చేయకపోవడం వలన ఒకరికి వాడిన ఇంజక్షన్లు మరొకరికి వాడడం వలననో వస్తుంది. ఒక వ్యక్తి లోకి హెచ్ఐవి వైరస్ ప్రవేశిస్తే మనము పరీక్ష చేసినప్పుడు వారికి హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ చేస్తాం. కానీ వాళ్లకందరికి ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఉన్నట్లు కాదు. హెచ్ఐవి వైరస్ బాగా మల్టీప్లై జరిగి శరీరంలో తన సంఖ్యను విస్తరించుకొని మన యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి మన ఇమ్యూనిటీని తగ్గించి మామూలుగా వచ్చే ఇన్ఫెక్షన్లను ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది అంతేకాక కొన్ని రకాల ప్రత్యేక ఇన్ఫెక్షన్స్ లాంటివి మనకు వస్తాయి. సిడి4 కౌంట్ చేయడం వలన ఒక వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ ఎలా ఉంది ప్రస్తుతం అనే విషయాన్ని మనం గమనించవచ్చు. వీరికి తగు సమయంలో ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవ్వడం వలన వ్యాధి తీవ్రత తగ్గించి వారికి ఉపశమనం కలిగించవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతను హెచ్ఐవి పాజిటివ్ అయివుండవచ్చు అతను ఎయిడ్స్ కు గురి అయ్యేంతవరకు అతనిలో ఎటువంటి లక్షణాలు ఉండవు.. అతను ఆరోగ్యంగా మన మధ్యనే సంచరిస్తూ ఉంటాడు అతనికి హెచ్ఐవి ఉన్నట్లు అతనికే తెలియదు.. ఇటువంటి వ్యక్తులతో అసురక్షిత లైంగిక సంపర్కం అంటే కాండోమ్ లేకుండా కలవడం వలన హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మనకు సోకవచ్చు. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ రేట్ బాగా పెరుగుతుంది.. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు కదా ఎయిడ్స్ తగ్గిపోయింది అని మనం అనుకున్నాం. కానీ మనకు కోవిడ్ లాంటి వైరస్లు, ప్రతి సంవత్సరము కొత్త కొత్త వైరస్ లో వస్తుండంవల్ల ఈ ఎయిడ్స్ ను పట్టించుకోవడం మానేశాము. ఇది చాపకింది నీరులా విస్తరించింది. ఇప్పుడు మరలా అత్యధికంగా కేసులో నమోదు అవుతున్నాయి అని వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మన మెట్రోపాలిటన్ నగరాలు ఇందుకు కొత్త బ్రీడింగ్ ప్లేసెస్ అని నివేదిక వచ్చింది. అదేంటి అందరూ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా ఎలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటే మీకు తెలియని ఒక షాకింగ్ విషయం ఏమంటే ఇది సాఫ్ట్వేర్ పర్సన్స్ లో ఎక్కువగా ఉందంట. ఎవరైతే కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక బటన్ తో సమస్త సమాచారాన్ని తెలుసుకోగలరో వారిలోనే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం మనలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇప్పుడు మరలా మనం ఎయిడ్స్ పై ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు ముఫై సంవత్సరాల కింద ఏ విధంగా మనం ఎయిడ్స్ పరీక్షలు చేసే వాళ్ళము ఇప్పుడు అలాగే అందరికీ చేయడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా మనం ఎలాగో బ్లడ్ పరీక్షలు చేయించుకుంటామో అప్పుడు ఈ హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం కూడా మంచిది.. ఎందుకంటే ఇది కేవలం సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ కాదు బ్లడ్ ట్రాన్స్ఫషన్ వలన మరియు నీడిల్స్ వలన కూడా వస్తుంది మనకు తెలియకుండా ఆ వైరస్ మనలో ప్రవేశించి ఉండొచ్చు. మనకు తెలియని వ్యక్తులతో లైంగిక సంపర్కం అవాయిడ్ చేయడం మంచిది.. నిరోద్ వాడడాన్ని ఎక్కువగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది అని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పుడు మరలా చెప్తుంది. నిరోద్ వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కేవలము హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడమే కాకుండా మిగతా సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీస్ ను ఆపడం అంతేకాకుండా అవాంఛిత గర్భాన్ని ఆపడం కూడా కాండోమ్ చేస్తుంది. మనము సెక్స్ గురించి కాండోమ్ గురించి మరియు ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పుగాను అది ఒక అనాగరికంగాను మనం భావించరాదు. మనము ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి. తమ అభిప్రాయాలను పంచుకోవాలి. పదిమందికి ఈ విషయాలు తెలియడం వలన వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎయిడ్స్ లేని సొసైటీ రావాలి అంటే ఇవన్నీ తప్పనిసరి. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Ghantasala |బ్రహ్మయ్యకు ఘన నివాళి..
Ghantasala | బ్రహ్మయ్యకు ఘన నివాళి.. Ghantasala, ఆంధ్రప్రభ : ఘంటసాలలో బుధవారం
Wishes |జేపీ నడ్డాకు శుభాకాంక్షలు
Wishes | జేపీ నడ్డాకు శుభాకాంక్షలు Wishes | ఉమ్మడి మెదక్ బ్యూరో,
Divyavani Prashant Goud |సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు
Divyavani Prashant Goud | సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు తొగరపల్లి సర్పంచ్
రంగారెడ్డిలో కారు దగ్ధం.. తప్పిన ప్రమాదం
హైదరబాద్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాదారం శివారులో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు మంటలను గమనించి, సకాలంలో కారు దిగడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్రిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
Cyclone |భయంకరమైన ఉరుములు, మెరుపులు..
Cyclone | భయంకరమైన ఉరుములు, మెరుపులు.. Cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో మృతదేహాల కలకలం
హైదరాబాద్: పాత బస్తీ చాంద్రాయణ గుట్టలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించిన సంఘటన కలకలంరేపింది. ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులక సమాచారం ఇచ్చారు. ఘటన స్థలంలో ఇంజెక్షన్ బాటిల్స్ ఉన్నట్టు గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే మృతి చెందినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు పహాడి షరీఫ్, పిసల్ బండ వాసులుగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్లు.. ఇక కష్టమే
సంక్రాంతి పండగకు వెళ్లేందుకు ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
అరుణాచలానికి లక్షలాది మంది భక్తులు
తమిళనాడులోని అరుణాచలం భక్తులతో కిటకిట లాడుతుంది
Congress |డీసీసీ అధ్యక్షుల రేసులో..
Congress | డీసీసీ అధ్యక్షుల రేసులో.. Congress, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
అత్త వారింట సమంతకు గ్రాండ్ వెల్కమ్.. రాజ్ సోదరి ఎమోషనల్ నోట్#TeluguPost #telugu #post #news
Ditwah Effect | రైతుల ఆందోళన.. Ditwah Effect, ఉంగుటూరు, ఆంధ్రప్రభ :
janasena | భోగాది వర్ధంతి.. janasena, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం
Andhra Pradesh : నేడు ఈ జిల్లాల్లో వానలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది
Telangana : సర్పంచ్ ఎన్నికలకు ఇంత గిరాకా? ఎమ్మెల్యే పదవికి మించి హామీలిస్తున్నారుగా?
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అనేక విశేషాలు చోటు చేసుకుంటున్నాయి.
AP Rains | వాయుగుండం కారణంగా.. AP Rains, మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
Police |కోడిపందేల శిబిరం పై దాడి..
Police | కోడిపందేల శిబిరం పై దాడి.. Police, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ
రాజాపేట గురుకులాల్లో టెన్త్ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థుల మూకదాడి
గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ జూనియర్ విద్యార్థిపై 20 మంది సీనియర్ల సామూహిక దాడి. ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో జూనియర్లపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఘటన మంగళవారం వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థి విద్యాలయానికి వైస్ కెప్టెన్ గా కొనసాగడం జీర్ణించుకోలేని ఇంటర్ విద్యార్థులు, పదవ తరగతి విద్యార్థి ముస్తాల కౌశిక్ వర్ధన్ పై 20 మంది ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి గాయపరచి అడ్డు వచ్చిన మరో అయిదుగురిని కూడా కర్రలతో బ్యాట్లతో గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయ సిబ్బంది ఈ సమస్యను బయటకు పొక్కకుండా దాచిపెట్టేఅందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళితే మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన ముస్తాల లావణ్య సుదర్శన్ ల ఏకైక కుమారుడు ముస్తాల కౌశిక్ వర్ధన్ ఐదవ తరగతి నుండి రాజపేట గురుకుల పాఠశాలలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పదవ తరగతి ఏ సెక్షన్ లో విద్యార్థిగా ఉన్నాడు. గత నెల నవంబర్ 29న శనివారం రాత్రి 11:30 సమయంలో ఇంటర్ విద్యార్థులు సుమారు 20 మంది కౌశిక్ వర్ధన్ నిద్రిస్తున్న 20 నెంబర్ గదిలోకి వెళ్లి బ్యాట్లు కర్రలతో దాడి చేస్తూ దూషించినట్లు చెప్పాడు. ఈ సంఘటనను సెల్ఫోన్లో కౌశిక్ వర్ధన్ స్నేహితుడు చిత్రీకరిస్తుండగా, గదిలోని లైట్లను ఆర్పి వేసి కౌశిక్ వర్ధన్ ను చితకబాదారు. కౌశిక్ వర్ధన్ ను కొట్టొద్దని తోటి పదవ తరగతి విద్యార్థులు చందు రాహుల్ అభివర్ధన్ అరుణ్ ఈశ్వర్ లను కూడా ఇంటర్ విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో నాగార్జునసాగర్ కు చెందిన చందు రామన్నపేటకు చెందిన రాహుల్ లు తీవ్రంగా గాయపడడంతో భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను గురుకులంలోని ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చారు. సోషల్ మీడియాలో విద్యార్థి పై దాడి చేసిన వీడియోలను చూసిన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు బంధువులు మంగళవారం హుటాహుటిన రాజపేట గురుకుల పాఠశాలకు రావడంతో విషయం బయటపడింది. ప్రిన్సిపల్ సుధాకర్ ఉపాధ్యాయ సిబ్బందిని గాయాల పాలైన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు లావణ్య సుదర్శన్ బంధువులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయంలో సుమారు రెండు గంటలకు పైగా తమ అక్కసు వెలగక్కుతూ తన ఏకైక కుమారుని చంపే ప్రయత్నం చేశారని రోధిస్తూ విలపించింది. వీపు ఛాతిపై ఉన్న గాయాలను చూపుతూ పరిస్థితికి కారణమైన ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా అంటూ కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. సంఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నప్పటికీ గోప్యంగా ఉంచడం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో గత కొంత కాలం నుండి విద్యార్థులు గుట్కాలు మద్యానికి సిగరెట్లకు బానిసలు అయ్యారని మరిన్ని చెడాలవాట్లు ఉన్నాయని కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుని టి.సి ఇవ్వాలని పట్టు పట్టారు. వైస్ కెప్టెన్ గా చక్కటి బాధ్యతలు నిర్వర్తించడంతో సీనియర్లకు మింగుడు పడడం లేదని అందుకే తనను టార్గెట్ చేశారని కౌశిక్ వర్ధన్ చెప్పారు. 20 మందిపై కేసు నమోదు చేయాలని కౌశిక్ వర్ధన్ తరఫున కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపం, పట్టింపు లేని తనం ఉపాధ్యాయుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు. ప్రాణాలు తీసినా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ బాధ్యత వహించే పరిస్థితి లేదని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తమకు న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కౌశిక్ వర్ధన్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ సుధాకర్ వివరణ ఇస్తూ గత నెల 29వ తేదీన రాత్రి జరిగిన సంఘటనపై రెండు రోజులుగా ప్రత్యేక సమావేశాలు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పూర్వాపరాలు తెలుసుకొని బాధ్యులైన ఏడుగురు ఇంటర్ పదవ తరగతి విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు, నెల నాలుగవ తేదీన పేరెంట్స్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పాఠశాలలో అనుమతి లేకుండా సెల్ ఫోన్లు ఉండడం, విద్యార్థులు విచ్చలవిడిగా బయట తిరగడం, క్రమశిక్షణ లోపించడం నిబంధనలకు విరుద్ధమైన అనేక పరిస్థితులు రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న పరిస్థితిపై తీవ్రమైన చర్చ విమర్శ జరుగుతుంది. గ్యాంగ్ రౌడీల తరహాలో అర్థరాత్రి దాడులు బ్యాట్లు కర్రలు వాడడం లాంటి అనేక చర్యలు రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొనడం పట్ల అనేక విషయాలు దాచిపెడుతున్నట్లు స్పష్టమవుతుంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి. ప్రక్షాళన చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరిలో టెన్త్ విద్యార్థిపై మూకదాడి
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో పదో తరగతి విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు మూక దాడికి పాల్పడ్డారు. గురుకుల పాఠశాలలో క్రికెట్ పోటీల సందర్భంగా ఇంటర్, టెన్త్ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఇంటర్ విద్యార్థుల బరితెగించి పదో తరగతి విద్యార్థిపై మూకుమ్మడి దాడి చేశారు. పాత గొడవను మనసులో పెట్టుకుని పదో తరగతి విద్యార్థి కౌశిక్ పై రాత్రి సమయంలో 20 మంది ఇంటర్ విద్యార్థుల దాడి చేశారు. క్రికెట్ బ్యాట్, వికెట్లతో కౌశిక్ ను చితకబాదారు. దాడిని చిత్రీకరిస్తున్న మరో ఐదుగురు విద్యార్థులపై సైతం దాడి చేశారు. గురుకుల సిబ్బంది దాడి ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం తెలిసి పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుల్ మీల్స్లాగా ఎంజాయ్ చేసే సినిమా
జైశ్నవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్పై మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో. .. క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘జిఒఎటి’. మంగళవారం మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది”అని అన్నారు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ “ఒక ఫుల్ మీల్స్లాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అలాగే సమాజంలో ఉన్న ఒక సమస్యను కూడా ఇందులో చూపించాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత రవీందర్ రెడ్డి, నితిన్ ప్రసన్న పాల్గొన్నారు.
Rain Alert : ఈరోజు కూడా వాన ముప్పు ఉందట.. జాగ్రత్తగా ఉండాల్సిందే
వాతావరణ శాఖ నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025లో పూర్తిగా డిఫరెంట్ అవతార్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడి యా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. మంగళవారం నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. చెవిటి-, మూగ హీరోయిన్, అసాధారణ కథానాయకుడు, రామాయణ శైలి కథనం ఈ చిత్రానికి ప్రత్యేకతని జోడించింది. ఈ పవర్ఫుల్ ట్రైలర్లో రోషన్ కనకాల మోగ్లీ పాత్రలో అదరగొట్టారు. సాక్షి మడోల్కర్ సవాలుతో కూడిన పాత్రను పోషించారు. బండి సరోజ్ కుమార్ విలన్గా అద్భుతంగా నటించారు. డిసెంబర్ 12న మోగ్లీ 2025 విడుదల కానుంది.
Andhra Pradesh : లిక్కర్ స్కామ్ కేసులో నేడు సిట్ విచారణ
కల్తీ మద్యం కేసులో నేడు సిట్ ముందుకు జోగి సోదరుల కుమారులు రానున్నారు
అన్న హత్య ప్లాన్ ₹4.14 కోట్లు బీమా #Crime #Police #Investigation #Insurance #Breaking
Gaanja |గంజాయి గ్యాంగ్ అరెస్ట్..
Gaanja | గంజాయి గ్యాంగ్ అరెస్ట్.. Gaanja, చిత్తూరు, ఆంధ్రప్రభ : గంజాయి
Janasena : పవన్ క్షమాపణలు చెప్పలేదు కానీ?
ఇటీవల పవన్ కల్యాణ్ రాజోలులో చేసిన వ్యాఖ్యలపై జనసేన స్పందించింది.

28 C