పట్టు వదలని విక్రమార్కుడు.. ఎమ్మెల్యే ముప్పిడి
కొవ్వూరు నియోజకవర్గం లో ఏళ్ళనాటి సమస్యలకు పరిష్కారం.. పుష్కరాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు అందజేత.. విశాలాంధ్ర – కొవ్వూరు : ఆయన పేరు ముప్పిడి వెంకటేశ్వరరావు.. కొవ్వూరు నియోజకవర్గానికి కొత్త అయినా, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రక్కన వున్న గోపాలపురం నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేసినా ఆయనలోని పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎక్కడా ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. కొవ్వూరు నియోజకవర్గంలోని టిడిపి నాయకులను కలుపుకుని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి […] The post పట్టు వదలని విక్రమార్కుడు.. ఎమ్మెల్యే ముప్పిడి appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – నల్లజర్ల : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు అన్నారు. నల్లజర్ల మండలం దూబచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పి.టీఎం3.0 ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను […] The post మండలంలో ఘనంగా మెగా పిటిఎం3.0 appeared first on Visalaandhra .
మన తెలంగాణ/హైదరాబాద్/ముర్కుక్: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు అని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలకు సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీ మా వ్యక్తం చేశారు. పల్లెలకు మంచి రోజులు వస్తాయని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూ ర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుం టూ ముందుకు నడవాలని గ్రామస్థులకు వివరించారు. తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచు లు, వార్డు మెంబర్లు శు క్రవారం కెసిఆర్ను మ ర్యాద పూర్వకంగా కలి సి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను కెసిఆర్ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్ను కలిసిన వారిలో నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచి, నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఆ గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్ సహా వార్డు మెంబర్లు., నర్సన్న పేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య సహా ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు, మాజీ ఎంఎల్సి శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని తెలిపారు. ఈ సందర్భంగా వారికి జాతీయ అంతర్జాతీయంగా పల్లెల ప్రగతికోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కెసిఆర్ వివరించారు. బంగ్లాదేశ్కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత ప్రొఫెసర్ యూనిస్తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల గురించి వారి కృషిని వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని గత బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: ఇండిగో విమాన యాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, మూడు రోజుల్లో పూర్తి స్థా యిలో విమాన సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రమ్మోహన్ నాయుడు శుక్రవారం అన్నారు. ఇం డిగో విమానాల రద్దు, విమానాల రాకపోకల జాప్యం నివారణకు, కొత్త విమాన డ్యూటీ నిబంధనలను పక్కన పెట్టామని, వివిధ కార్యాచరణ చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. గత నాలుగు రోజులుగా వందలాది ఇండిగో విమానాల రద్దు, జాప్యానికి దారితీసిన కారణాలు కనిపెట్టి, జవాబుదారీ ఎవరద్దని నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించేందుకు నిర్ణయించింది. విమానాల షెడ్యూల్ లో, ముఖ్యంగా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాల షెడ్యూల్ లో కొనసాగుతున్న సమస్యల పరిష్కారానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అత్యవసర చర్యలు చేపట్టినట్లు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) నిర్దేశించిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్ డిటిఎల్) ఆదేశాలను తక్షణమే నిలిపివేశారు. విమాన భద్రత విషయంలో రాజీ పడకుండా, ముఖ్యంగా విమాన ప్రయాణంపై ఆధారపడే సీనియర్ సిటిజన్లు, ఇతర పౌరుల ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పౌర విమానయాన శాఖమంత్రి ఆదేశాలతో విమాన సర్వీసులు వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా చర్యలు మొదలయ్యాయి. మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో పైలట్ల విధుల నిబంధనల్లో మార్పులు న్యూఢిల్లీ : స్వదేశీ సంస్థ ఇండిగో విమాన సర్వీసుల గందరగోళంతో వేలాది మంది ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఇండిగోకు ఊరట కలిగించేలా పైలట్ల విధుల నిబంధనలను సవరించింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచగా, ఇప్పుడు ఈ విశ్రాంతి సమయాన్ని సెలవుగా పరిగణించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు ఈ వీక్లీ రెస్ట్ను సెలవుగా పరిగణించే అవకాశం లేదు. వీక్లీ రెస్ట్ పీరియడ్, సెలవులను వేర్వేరుగా చూసేవారు. పైలట్ల అలసట సమస్యను పరిష్కరించేందుకు ఈ కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇండిగో సర్వీసుల రద్దు నేపథ్యంలో ఈ నిబంధనను ఇండిగో అభ్యర్థనపై సడలించారు. పైలట్లు వరుసగా రెండు కంటే ఎక్కువ రాత్రి షిఫ్టులు చేయకూడదనే నిబంధనను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఇండిగో సంస్థ పైలట్లు వారంలో ఆరు నైట్డ్యూటీలు నిర్వహించే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీసీఎ తెలిపింది. ఈ మినహాయింపులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.న అంతేగాక, ప్రతి 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఇదంతా ప్రభుత్వ గుత్తాధిపత్య ఫలితమే : రాహుల్ న్యూఢిల్లీ : ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలకు ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మరోసారి సాధారణ పౌరులో ఈ నిస్సహాయతకు మూల్యం చెల్లించుకోవలసి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితి మరోసారి ఎదురుకాకుండా ఉండేలా విమానయాన రంగంతోసహా అన్నింటిలోనూ న్యాయమైన పోటీ ఉండాలని ,అంతేతప్పమ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యాలు కాదంటూ మండిపడ్డారు . కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ఖేరా విమానాశ్రయాల్లో ఈరోజు గుత్తాధిపత్యమే జరుగుతోందన్నారు. ఇద్దరు వ్యక్తులు పార్టీని నడిపిస్తారు. ఇద్దరు ప్రభుత్వాన్ని పాలిస్తారు. ఇద్దరు వాణిజ్యాన్ని నిర్వహిస్తారు. అందువల్ల ఏం జరుగుతుంది ? అని ప్రశ్నించారు. ‘విమానయాన రంగంలో 92 శాతం వాటా కేవలం రెండు కంపెనీల ఇండిగో, టాటా చేతుల్లో ఉంది. ప్రభుత్వం వారి ముందు మోకరిల్లుతోంది. ఈ కంపెనీల ఒత్తిడి వల్ల నూతన ప్రయాణికుల భద్రతా ప్రమాణాలు వదులుకోవలసి వస్తుంది ’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దేశం మొత్తం మీద చాలా సంస్థలు కేవలం కొంతమంది చేతుల్లో ఉంటున్నాయని , అదే ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ఇది దేశానికి, ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పరిణామం కాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒకప్పుడు పోటీ ఉండే ఈ పరిశ్రమను కేవలం ఇద్దరి వరకే పరిమితం అయ్యేలా మోడీ ప్రభుత్వం దిగజార్చిందని విమర్శించారు.
మన తెలంగాణ/సికింద్రాబాద్: పోలీసుల కళ్లుగప్పి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న కేటగాళ్లను బోయిన్పల్లి పోలీసులు ఆరెస్టు చేసి వారి వద్ద నుండి 4.05 కోట్ల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నార్త్జోన్ డిసిపి కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి రష్మీ పెరుమాల్ వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్లో నాగోల్కు చెందిన విశ్వనాథచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్పల్లిలో చీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వనాథచారి ఆయన మి త్రులు ప్రదీప్, రవిలు మధ్యవర్తి మహ్మద్ సుబాన్ కు 50 లక్షల రూపాయల నగదును అందజేశా రు. ఆర్టిజిఎస్ ఎక్సైంజ్ ద్వారా 60 లక్షలు ఇస్తామని నమ్మబలికి వారికి తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గత సంవత్పరం డిసెంబర్లో బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా పెట్టిన బోయిన్పల్లి పోలీసులు ప్రధాన నిందితుడు ప్రకాష్ మోతిబాయ్ ప్రజాపతి (30)తోపాటు మరో నిందితుడు ప్రగ్నేష్ కీర్తిబాయ్ ప్రజాపతి (28)లను మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధిలో హుండాయ్ కారులో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా 50 లక్షలు తీసుకొని ఫిర్యాదుదారుని మోసం చేసినట్టు అంతేకాకుండా 4.05 కోట్ల నగదును హవాలా మార్గంలో నాగ్పూర్ నుండి బెంగళూరుకు తరలిస్తున్నట్టు తెలిపారు. 4.05 కోట్ల నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు. హవాలా ద్వారా నగదును బదిలీ చేయడం, అదిక మొత్తం చెల్లిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా కొనసాగుతున్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు. కేసును ఛేదించడంలో సహకరించిన బోయిపల్లి పోలీస్స్టేషన్ డిఐ ఎంఎన్ ఆనందర్, డిఎస్ఐ కె. చందర్, నార్త్జోన్ సైబర్ సెల్ ఎస్ఐ శ్రీధరన్, కార్కాన ఎస్ఐ అశోక్ రెడ్డి తో పాటు సిబ్బందిని ఆమె అభినందించారు. ఆత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని , అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తామనే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు.
శనివారం రాశి ఫలాలు (06-12-2025)
మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృషభం చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ప్రత్యర్థుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిధునం వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కర్కాటకం వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకుగా వస్తాయి. సింహం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్య పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. స్థిరస్తి వివాదాలలో శిరో బాధలు తప్పవు. తుల వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. రాజకీయ సంబంధిత సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. వృశ్చికం నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు . ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. మకరం ఉద్యోగులకు పనిఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం పనుల్లో ఆటంకాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుంభం నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనం దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.
భారీ బ్యాటరీతో రెడ్మి 15సి 5జి ఫోన్
షియోమీ ఇండియా రెడ్మి 15సి 5జిను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు చూస్తే, 17.53 సెం.మీ. భారీ డిస్ప్లే, స్లిమ్ 3డి క్వాడ్ కర్వ్ డిజైన్, 50ఎంపి ఎఐ కెమెరా, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్లు టర్బో ఛార్జింగ్ వంటివి ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 16జిబి వరకు ర్యామ్, 1టిబి స్టోరేజ్, హైపర్ ఓఎస్2తో వస్తుంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. షియోమీ సిఎంఒ అనుజ్ శర్మ మాట్లాడుతూ, ఈ ఫోన్ రోజువారీ వినియోగదారుల అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ఫోన్ ధరలు రూ.12,499 నుంచి ప్రారంభమవుతాయి.
హైదరాబాద్: సోమాజిగూడలోని శ్రీకన్య కంఫర్ట్ రెస్టారెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. రెస్టారెంట్ కిచెన్ నుంచి
స్మార్ట్ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిరతంరం యాక్టివేట్
స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి చేయాలన్న యోచన నుంచి విరమించుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు ముందుకొస్తోంది. స్మార్ట్ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను నిరతంరం యాక్టివేట్ చేయడం తప్పనిసరి చేసేందుకు యోచన చేస్తోంది. టెలికాం పరిశ్రమల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు ఆయా ఫోన్ తయారీ కంపెనీలకు ఆదేశాలు ఇచ్చేందుకు సంసిద్ధమవుతోంది. అయితే దీనికి యాపిల్ లాంటి కంపెనీలు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగిస్తుందని ఆయా కంపెనీలు అభ్యంతరకం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు సెల్యూలార్ టవర్ డేటాపై లొకేషన్ కోసం ఆధారపడుతున్నాయి. దాన్ని అధిగమించడంతో పాటు విచారణ మరింత వేగవంతంగా జరిగేందుకు వీలుగా లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నిరంతరం యాక్టివేషన్ సాయపడుతుందని ఆయా దర్యాప్తు సంస్థలు చేసిన సూచనల మేరకు ఈ ప్రతిపాదనపై కేంద్రం సీరియస్గా ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
శ్రీకన్య రెస్టారెంట్లో అగ్నిప్రమాదం
పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్లోని కిచెన్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రావడంతో రెస్టారెంట్లోని కస్టమర్లు, సిబ్బందిని బయటికి పంపించి మంటలను ఆర్పివేశారు.బిల్డింగ్ 5వ అంతస్తులో ఉన్న రెస్టారెంట్ నుండి పొగలు రావడంతో స్థానికులు, బిల్డింగ్ లో ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ഫാക്ട് ചെക്ക്: അറബ് നേതാക്കളുടെ ചിത്രമുയർത്തി പൂരം? പ്രചരിക്കുന്ന വീഡിയോ കേരളത്തിൽ നിന്നുള്ളതല്ല
യുഎഇ ഭരണാധികാരിയുൾപ്പടെയുള്ള ചിത്രമാണ് പൂരത്തിന് പ്രദർശിപ്പിച്ചതെന്നാണ് പ്രചാരണം
వైజాగ్ వన్డేకు కట్టుదిట్టమైన బందోబస్తు….
ఆంధ్రప్రభ, విశాఖపట్నం : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా
మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం, పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకెళ్తే ..కన్నేపెల్లి పంచాయతీకి చెందిన ఓ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుల డబ్బులు ఇప్పించేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం.. పంచాయతీ కార్యదర్శికి బెల్లంపల్లిలో డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి పంచాయతీ కార్యదర్శి వచ్చాడు. బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో బాధితుడు రూ.5 వేలు డబ్బులు ఇస్తుండగా ఎసిబి డిఎస్పి మధు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
హైదరాబాద్ లో యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి సినీ ప్రముఖులు, సాంస్కృతికవేత్తలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు హాజరై వేడుకకు ప్రత్యేక శోభను చేకూర్చారు. యూరోపియన్ సినిమాను భారత ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ ఫెస్టివల్ 50 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. హైదరాబాద్లో ఈ స్థాయి ఫెస్టివల్ను నిరంతరం నిర్వహించడంలో సారథి స్టూడియోస్ మద్దతు ఎంతో కీలకం అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సారథి స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎంఎస్ఆర్వి ప్రసాద్, ఈయు ప్రతినిధి బృందం, హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ అధ్యక్షుడు కెవి రావు, ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఇక డిసెంబర్ 5 నుంచి 14 వరకు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్, సారథి స్టూడియోస్, అలియెన్స్ ఫ్రాన్సైజ్ వేదికల్లో సినిమా ప్రదర్శనలు జరుగనున్నాయి.
మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం నా నైజం కాదు : బున్నె రవి
నిజామాబాద్/మోపాల్, డిసెంబర్ 5 : ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఊరి ప్రజలందరిపై నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని, సుదీర్ఘ అనుభవాన్ని, ఊరి …
ముఖ్యమంత్రి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధం: దానం నాగేందర్
ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ లో రూ. 1.40 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై దానం నాగేందర్ స్పందించారు. రాజీనామా ప్రస్థావన ఇంకా రాలేదని, సీఎం రేవంత్రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఎన్నికలు కొత్త కాదని, ఇప్పటికి 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర తనకి ఉందని చెప్పారు. అనర్హత కేసు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, తన వైపు నుండి వాదనలు వినిపిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. రైజింగ్ తెలంగాణ కోసం తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పవన్, ప్రవీణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి.రామన్ గౌడ్, అశోక్, యాదగిరి, యతితిరాజ్, ప్రభాకర్, నయీమ్, రాజేంద్రప్రసాద్, గణేష్, మన్సూర్, జాకి, సోహెల్, అజార్, ఫారుక్, ఓం ప్రకాష్, జ్ఞాని, నందు, మల్లేష్, సర్ఫరాజ్, శ్రీనాథ్, అశ్విన్, అనీష్, ప్రియ రాజ్, పూర్ణచందర్, రమేష్, బాలకృష్ణ, మహేష్,జ్యోతి రెడ్డి, మాధవి, సుజాత,హమీద్, పాషా, అఖిల్, హాసన్, అభిషేక్, జై కృష్ణ, మోసిన్, శేఖర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
'సిగ్మా'లో కేథరీన్ స్పెషల్ సాంగ్
విజనరీ సుభాస్కరన్ నేతృత్వంలోని లైకా ప్రొడక్షన్స్... జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ సిగ్మాను తెరకెక్కిస్తోంది. ఇందులో సందీప్ కిషన్ హీరో పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండా, మగలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొన్ని ప్రత్యేక అతిధి పాత్రలు వున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కేథరీన్ థ్రెసా... సందీప్ కిషన్తో కలిసి డ్యాన్స్ చేయనుంది. తమన్ పవర్ ఫుల్ ట్రాక్ను కంపోజ్ చేశారు, ఇది సినిమాకి ఒక హైలైట్గా ఉంటుందని హామీ ఇస్తుంది. భారీ, కలర్ఫుల్ సెట్లో చిత్రీకరించబడిన ఈ పాటలో సందీప్ కిషన్, కేథరీన్ థ్రెసా హై-ఎనర్జీ తో స్క్రీన్ను ఉర్రూతలూగించనున్నారు. ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల కానుంది.
Birmingham |అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మంటలు…
అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండీస్ టీమ్ పోరాడుతోంది. భారీ లక్షంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే చివరి రోజు విండీస్ మరో 319 పరుగులు చేయాలి. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు చందర్పాల్ (6), జాన్ కాంప్బెల్ (15) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన అథనాజె (5), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (4) కూడా నిరాశ పరిచారు. దీంతో విండీస్ 72 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ దశలోఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను షాప్ హోప్ తనపై వేసుకున్నాడు. అతనికి జస్టిన్ గ్రీవ్ 55(బ్యాటింగ్) అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోప్ 15 ఫోర్లు, ఒక సిక్స్తో అజేయంగా 116 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అంతకుముందు కివీస్ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 466 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది.
విమానాల రద్దు ప్రభావం.. ఆన్లైన్లోనే కొత్త జంట రిసెప్షన్
ఇండిగో విమానసర్వీసుల రద్దు ప్రభావం నూతన వధూవరుల రిసెప్షన్పై చూపించింది. ఇటీవలనే పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులు ఆన్లైన్లోనే రిసెప్షన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక లోని హుబ్బళ్లికి చెందిన మేధా క్షీరసాగర్, ఒడిశా లోని భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్లు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నవంబరు 23న భువనేశ్వర్లో వీరి పెళ్లి జరిగింది. వధువు స్వస్థలం వద్ద బుధవారం రిసెప్షన్ ఏర్పాటైనా, భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానసర్వీసుల్లో అంతరాయం వల్ల వీరు వెళ్లలేక పోయారు. రిసెప్షన్కు అతిధులు హాజరవ్వడంతో ఇక చేసేది లేక రిసెప్షన్ హాల్లో స్క్రీన్ ద్వారా వధూవరులను చూపించ వలసి వచ్చింది.
AP CM Chandrababu gets invite for Telangana Rising Summit
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu got invited for the Telangana Rising Global Summit. Telangana Roads and Buildings Minister Komatireddy Venkat Reddy visited Amaravati on Friday, to personally invite AP CM for the prestigious event conducted by the Revanth Sarkar. The Revanth Reddy Government is holding Telangana Rising Global Summit – 2025 on a […] The post AP CM Chandrababu gets invite for Telangana Rising Summit appeared first on Telugu360 .
Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram
Former minister Ambati Rambabu has accused Chandrababu Naidu of damaging the Polavaram project and reducing it to nothing more than a barrage. Speaking to the media in Tadepalli on Friday, he said that the State government had taken over Polavaram from the Centre only to misuse funds, even though the project was originally mandated to […] The post Ambati Rambabu Accuses Chandrababu of Derailing Polavaram appeared first on Telugu360 .
సర్పంచ్ అభ్యర్థిగా విద్యావంతురాలు…
సదాశివనగర్, ఆంధ్రప్రభ : సమాజ సేవనే లక్ష్యంగా పెట్టుకుని గత ఏడు సంవత్సరాలుగా
గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తా…
ఉట్నూర్, , ఆంధ్ర ప్రభ : ఉట్నూర్, ఆంధ్రప్రభ : లక్కారం పంచాయతీ
బిసి రిజర్వేషన్ల పేరిట సిఎం రేవంత్ చేసిన మోసానికి నిండు ప్రాణం బలైంది: కెటిఆర్
బిసి రిజర్వేషన్ల పేరిట సిఎం రేవంత్ చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడవడాన్ని తట్టుకోలేకే ఈశ్వర్ ఆత్మాహుతి చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు కేవలం 17 శాతానికే కుదించిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే అని పేర్కొన్నారు. సిఎం రేవంత్తో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా సాయి ఈశ్వర్ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కులగణనను మొదలుకుని న్యాయస్థానాల్లో నిలబడని జిఒల దాకా కాంగ్రెస్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కామారెడ్డి డిక్లరేషన్కు సమాధి కట్టిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
Utnur |ఆదరించండి… అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
ఉట్నూర్ , ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా
Tangutur |ఊపందుకుంటున్న బద్దం హరిత కృష్ణారెడ్డి ప్రచారం…
శంకర్పల్లి, ఆంధ్రప్రభ : శంకర్పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో బద్దం హరిత కృష్ణారెడ్డి
హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ జీఓ నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్త పురుశోత్తం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించింది. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, ఈ భూ కేటాయింపు అంశంపై సిబిఐ, ఇడితో దర్యాప్తు చేయించాలని, రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.
జోగులాంబ ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లు
జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు రూ. 35 కోట్లు అవసరం అని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి, ఆలయ అభివృద్ధి రూపశిల్పి సూర్యనారాయణ మూర్తి జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోగులాంబ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం సిఎం రేవంత్ రెడ్డికి ఉందని, ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించాలన్న తపన సిఎంకు ఉందని చిన్నారెడ్డి తెలిపారు. రూ. 347 కోట్ల ప్రణాళికలో మొదటి దశలో రూ. 138.40 కోట్లు, రెండవ దశలో రూ. 117.60 కోట్లు, మూడవ దశలో రూ. 91 కోట్లు అవసరం అని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
తిరువూరు, ఆంధ్ర ప్రభ : సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా ముఖ్యమంత్రి
ఆహ్లాదకర వాతావరణంలో ఎర్త్ సమ్మేట్..
ఆంధ్రప్రభ, విజయవాడ: అహ్మదాబాద్లో జరిగిన ఎర్త్ సమ్మిట్–2025లో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు,
ఎసిబి వలలో డిప్యూటీ తహసీల్దార్
ఆర్టిఎ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ఒక రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఎసిబి వలలో చిక్కుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన ఎసిబి అధికారులు తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా, చండూర్ డిప్యూటీ తహసీల్దార్గా చంద్రశేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. గట్టుప్పల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి తన తండ్రి పేరు మీద నుంచి వేరే వ్యక్తులకి బదిలీ అయ్యింది. ఈ భూమి ఏ విధంగా ఏ సంవత్సరంలో బదిలీ అయ్యిందో తెలపాలని ఆర్టీఐ చట్టం కింద బాధితుడు సమాచారం కోరాడు. అందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రోజులు గడుపుతున్నాడు.. దీంతో బాధితుడు ఆ అధికారిని నిలదీయగా రూ.20 వేలు లంచం ఇస్తే సమాచారం ఇస్తానని స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. డిప్యూటీ తహసీల్దార్ చెప్పిన విధంగా సదరు రైతు రూ.20 వేలు నగదు తీసుకొని హైదరాబాద్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద డిప్యుటీ తహసీల్దార్ ఇంటికి వెళ్లాడు. ఎసిబి అధికారులు పథకం ప్రకారం దాడి చేసి బాధితుడు లంచం డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు.
ఘనంగా పడమటి అంజన్న పాల ఉట్లు..
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీపడమటి
అధైర్యపడొద్దు.. రాబోయేది మన సర్కారే..: కెసిఆర్
ఎర్రవెల్లి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హవా నడుస్తున్న వేళ.. బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమయాలు వస్తాయని, వాటిని తట్టుకొని నిలబడాలని పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటివరకూ ప్రజలు అధైర్యపడొద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావొద్దని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాజీ సిఎం వ్యాఖ్యలు చేశారు.
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ : యార్లగడ్డ
గన్నవరం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్
Rs. 347 crore |జోగులాంబ దేవాలయ అభివృద్ధికి ప్రణాళిక
Rs. 347 crore | జోగులాంబ దేవాలయ అభివృద్ధికి ప్రణాళిక తక్షణ పనులకు
రహదారి భద్రతతోనే స్వర్ణాంధ్ర కల సాకారం…
ఆంధ్రప్రభ, విజయవాడ : 2024తో పోలిస్తే 2025లో ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు,
Sharwa Joins Sankranthi Battle With NNNM
Charming Star Sharwa officially joins the Sankranthi battle with his upcoming family entertainer Nari Nari Naduma Murari. Despite several major films arriving for Sankranthi, the makers of NNNM are confident enough that the content will appeal to family audiences during the festival holidays. Sharwa himself has an impressive Sankranthi record. His earlier festival outings Shatamanam […] The post Sharwa Joins Sankranthi Battle With NNNM appeared first on Telugu360 .
Record Deal: Netflix Acquires Warner Bros
Top digital giant Netflix has acquired Warner Bros for a record breaking deal of 82.7 Billion USD. They have announced about entering into a definitive agreement under which Netflix will acquire Warner Bros., including its film and television studios, HBO Max and HBO. The cash and stock transactions are valued at $ 27.75 per WBD […] The post Record Deal: Netflix Acquires Warner Bros appeared first on Telugu360 .
Nominations |మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు
Nominations | మూడో విడత చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు Nominations |
ఇంటి టెర్రస్ పై గంజాయి మొక్కలు పెంచిన ఇద్దరి అరెస్టు
ఇంటి టెర్రస్పై గంజాయి మొక్కలను పెంచిన ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. రెండు మొక్కలు ఆరు మీటర్లు ఎత్తున పెరిగాయి. రెండు గంజాయి మొక్కలు, 55 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన లవకుశ, బీమ్లేష్ ఇద్దరు మలక్పేట్గంజ్ మిషన్ మార్కెట్ సమీపంలోని ఇంటిలో ఉంటున్నారు. కింద షాపులు ఉండగా పైన బిల్డింగ్పై ఉంటూ రెండు గంజాయి మొక్కలను పెంచారు. టెర్రస్పై ఆరు నెలల నుంచి గంజాయి మొక్కలను పెంచుతున్నారు, వాటిని ఎపుగా పెరిగిన తర్వాత గంజాయిగా మార్చి విక్రయిస్తున్నారు. ఈ విషయం ఎక్సైజ్ సిబ్బంది తెలియడంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది దాడి చేశారు. రెండు గంజాయి చెట్ల నుంచి సుమారు 10 కిలోల గంజాయి దిగుబడిగా వచ్చే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. నిందితులను గంజాయి మొక్కలను కాచిగూడ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
Rising Global Summit |రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
Rising Global Summit | రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం Rising Global
మారేడుమిల్లి నిజనిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థులు నిర్భంధం
మారేడుమిల్లి ‘ఎన్కౌంటర్’పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఎపి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.జగన్నాధరావు, వై.రాజేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో మారేడుమిల్లిలో జరిగిన ‘ఎన్కౌంటర్’పై ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థుల బృందం శుక్రవారం నిజనిర్ధారణ కోసం అక్కడికి వెళ్లిందన్నారు. 12 మంది విద్యార్థులు, జీప్ డ్రైవర్, వారికి సహాయంగా వచ్చిన ఒక ఆదివాసీ యువకుడు మొత్తంగా 14 మందిని ఎలాంటి చట్టబద్ద కారణం లేకుండా ఎపి పోలీసులు అడ్డగించి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్స్టేషన్కు తరలించి నిర్బంధించారని తెలిపారు. ఇది రాజ్యాంగబద్ద హక్కులను కాలరాయడమేనని, ఈ విద్యార్థులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలుగు అయ్యప్ప భక్తుడి తల పగులగొట్టిన స్థానిక వ్యాపారి
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళనిలో దారుణం చోటు చేసుకుంది. శబరిమల యాత్రలో భాగంగా సుబ్ర మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఎపికి చెందిన ఓ అయ్యప్ప భక్తుడిపై స్థానిక దుకాణదారుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఎపికి చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల యాత్రలో భాగంగా పళని క్షేత్రానికి చేరుకుంది. వారిలో ఒక భక్తుడు సమీపంలోని దుకాణానికి వెళ్లి వాటర్ బాటిల్, కూల్డ్రింక్ కొనుగోలు చేయబోయారు. వాటిపై ఎంఆర్పి రూ.30 ఉండగా, దుకాణదారుడు రూ.40 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారని భక్తుడు ప్రశ్నిం చడంతో, వ్యాపారి తమిళంలో దూషిస్తూ మాటామాటా పెంచాడు. ఆవేశంతో ఊగిపోయిన అతను గాజు సీసాతో భక్తుడి తలపై దాడి చేశాడు. ఈ ఘటన లో భక్తుడికి తీవ్ర రక్తగాయమైంది. అంతటితో ఆగకుండా, దుండగుడు బాధితుడి మెడలోని పవిత్రమైన అయ్యప్ప దీక్షా మాలను సైతం తెంచి వేశాడు. ఈ విషయం తెలియగానే సమీపంలో ఉన్న తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యాపా రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే, స్థానికులు వ్యాపారికి మద్దతుగా నిలవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. భక్తులు రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నింది తుడిని అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని భక్తులు స్పష్టం చేశారు. అయితే పోలీసులు కూడా వ్యాపారులకే సపోర్టుగా ఉన్నా రంటూ తెలుగు భక్తులు భారీ నిరసన తెలిపారు.
BKR Foundation |పాలఉట్లు కొట్టిన వారికి వెండి నగదు బహుకరణ
BKR Foundation | పాలఉట్లు కొట్టిన వారికి వెండి నగదు బహుకరణ BKR
Pink flag |గులాబీ జెండా రెపరెపలాడించాలి
Pink flag | గులాబీ జెండా రెపరెపలాడించాలి Pink flag | భువనగిరి,
Vehicle inspections |ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు
Vehicle inspections | ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు Vehicle inspections | బెల్లంపల్లి,
Flag March |ఎన్నికలు శాంతియుతంగా జరిగే దిశగా చర్యలు
Flag March | ఎన్నికలు శాంతియుతంగా జరిగే దిశగా చర్యలు Flag March
గంభీర్ కీలక నిర్ణయం.. చివరి వన్డే నుంచి ఆ ఇద్దరు ఔట్?
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. 340కి పైగా స్కోర్ సాధిస్తే.. తొలి మ్యాచ్లో దాన్ని రక్షించుకున్నా.. రెండో మ్యాచ్లో సఫారీ బ్యాటర్ల ధాటికి భారీ స్కోర్ను సైతం కాపాడుకోలేకపోతున్నారు. అయితే టెస్ట్ సిరీస్లో వైఫల్యం, రెండో వన్డే మ్యాచ్ ఓటమి నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కచ్చితంగా గెలిచి తీరాల్సిన కీలక వన్డే మ్యాచ్లో తుది జట్టు నుంచి ఓ ఇద్దరు ఆటగాళ్లపై వేటు వేయాలని గంభీర్ అండ్ కో నిర్ణయం తీసుకుందట. ఆల్రౌండర్గా జట్టులో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 13 పరుగులు, రెండో వన్డేలో కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు. బౌలింగ్లో కూడా ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టి.. స్పెషలిస్ట్ బ్యాటర్గా రిషబ్ పంత్ కానీ, తిలక్ వర్మను కానీ జట్టులోకి తీసుకుంటారని టాక్. ఇక బౌలర్ ప్రశిద్ధ్ కృష్ణను కూడా జట్టు నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వనున్నారట. నితీశ్ని జట్టులోకి తీసుకుంటే.. బ్యాటింగ్తో పాటు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
Car collision |రోడ్డు ప్రమాదం…
Car collision | రోడ్డు ప్రమాదం… Car collision | కరీమాబాద్, ఆంధ్రప్రభ
KCR : కేసీఆర్ కీలక ప్రకటన.. ఆగం కావద్దంటూ?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
water supply |ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తాం
water supply | ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తాం water supply |
డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్
ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే ఈ తరహా నైపుణ్య శిక్షణ కేంద్రం (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) మొట్టమొదటిది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా మంత్రి జూలియన్ హిల్ తో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల బాబు ఎంఓయు వివరాలను వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను నెలకొల్పనున్నట్టు శ్రీధర్ బాబు తెలిపారు. డీకిన్ అప్లయిడ్ ఆర్టిఫిషియల్ ఇన్స్టిట్యూట్ ఈ ఎక్సెలెన్స్ సెంటర్ ను రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తుందని ఆయన వివరించారు. కాలేజీల నుంచి అకడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో కూడిన ప్రతిభావంతులను తయారు చేయాలన్న లక్ష్యంతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. విదేశీ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి తీసుకురావడానికి సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఒప్పందం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలన, ఆరోగ్యం, విద్య, ఐటీ, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్ రంగాల్లో పరిశోధన, నైఫుణ్య శిక్షణ అందజేయడానికి ఈ సెంటర్ ఎక్స్ లెన్స్ ఉపయోగపడుతుంది. డిజిటల్ ఇండియా భవిష్యత్తుకు తెలంగాణా ముఖ ద్వారం కానుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో కూడా నైపుణ్య శిక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాను సందర్శించిన సందర్భంగా డీకిన్ యూనివర్సిటీని రాష్ట్రంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించాం. తెలంగాణాలో నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన ఎకో సిస్టం ఉంది. దీనికి ఈ ఎక్స్ లెన్స్ సెంటర్ సేవలు మరింత ఉపయోగపడతాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వృత్తి నిపుణులకు తమ దేశంలో ఉన్నత స్థాయి నైపుణ్యాల్లో శిక్షణ అందించడానికి కూడా ఆస్ట్రేలియా అంగీకరించింది. ఎంఓయు కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు ఐ. సాయిక్రిష్ణ, ఆస్ట్రేలియా ప్రతినిధులు క్యామ్ గ్రీన్, కరేన్ సాండర్ కాక్, నథానియెల్ వెబ్, స్టీవెన్ బిడిల్, హిల్లరీ మెక్ గీచి, స్టీవెన్ కానోలీ, విక్రం సింగ్, ఐటీ శాఖ చీఫ్ స్ట్రాటెజిస్ట్ శ్రీకాంత్ లంకా తదితరులు పాల్గొన్నారు.
Ward Member |ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా..
Ward Member | ఇల్లందకుంట అభివృద్ధికి కృషి చేస్తా.. Ward Member |
రూట్ మ్యాప్ చూపించే బడ్జెట్ స్మార్ట్ వాచ్: boAt Lunar Discovery రివ్యూ, ఫీచర్లు
బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా? కేవలం టైమ్ చూసుకోవడానికే కాకుండా, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు నావిగేషన్ చూపించే వాచ్ అయితే బాగుంటుందని అనిపిస్తోందా? అయితే మీ కోసమే మార్కెట్లోకి వచ్చింది boAt Lunar Discovery. తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లు ఇవ్వడం నిజంగా సాహసమే. ఈ వాచ్ డిజైన్, పనితీరు, బ్యాటరీ లైఫ్ ఎలా ఉన్నాయి? ఇది మీకు ఎంతవరకు అవసరం? పూర్తి వివరాలు ఈ రివ్యూలో చూద్దాం. డిజైన్, డిస్ప్లే:ఎండలో కూడా […] The post రూట్ మ్యాప్ చూపించే బడ్జెట్ స్మార్ట్ వాచ్: boAt Lunar Discovery రివ్యూ, ఫీచర్లు appeared first on Dear Urban .
ఆడబిడ్డ పెళ్లికి 25000 గృహ ప్రవేశానికి 10000#telugupost #latestnews #panchayatelection
‘అఖండ-2’ రిలీజ్ వాయిదా.. తమన్ పోస్ట్ వైరల్
బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనుకొని కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ‘అఖండ-2’ విడుదల వాయిదా పడిన వేళ.. సంగీత దర్శకుడు తమన్ ఎక్స్ సోషల్మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మథుర నుంచి మిశ్రా సోదరులు (పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా) శ్లోకాలు పాడుతున్న వీడియోని తమన్ షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు సినిమా విడుదలకు మార్గం సుగమం అయిందని కామెంట్లు చేస్తుండగా.. రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలని మరికొందరు అడుగుతున్నారు. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఐదో చిత్రం ‘అఖండ-2’ కావడం విశేషం. బాలకృష్ణ 111వ చిత్రానికి కూడా తమనే సంగీతం అందిస్తున్నారు. దీంతో ఇది డబుల్ హ్యాట్రిక్ కాంబినేషన్ కానుంది. కాగా, మిశ్రా సోదరులు అఖండ-2 చిత్రం కోసం పని చేశారు. Thanks guruji ☀️ #Mishra Brothers ji All the Way from #Mathura #Akhanda2Thaandavam #JaiBalayya pic.twitter.com/cD93QRBS6x — thaman S (@MusicThaman) December 5, 2025
పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు బిల్లును ఆమోదించిన లోక్ సభ
న్యూఢిల్లీ పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు విధించడానికి సంబంధించిన బిల్లును లోక్ సభ శుక్రవారం నాడు ఆమోదించింది. ఈ సెస్సు ద్వారా సేకరించే నిధిని జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగు పరచడానికి వినియోగిస్తారు. ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్సు బిల్లు 2025 పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యం రాష్ట్రం అంశం కాబట్టి సెస్సును రాష్ట్రాలతో పంచుకుంటామని అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును లోక్ సభ ఆమోదించింది. జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఆరోగ్యం, జాతీయ భద్రతకు అవసరమైన ఆర్థికవనరుల కల్పనే ఈ బిల్లు ఉద్దేశ్యం అని నిర్మలా సీతారామన్ అన్నారు. పాన్ మసాలా, దాని వినియోగం పై గరిష్టంగా జిఎస్టీ కింద 40 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ సెస్ విధఇంచడం వల్ల జిఎస్టీ ఆదాయం ఏమాత్రం తగ్గబోదని కేంద్రమంత్రి తెలిపారు.
TG MRS School |విద్యార్థులు కనబడుట లేదు….
TG MRS School | విద్యార్థులు కనబడుట లేదు…. TG MRS School
Rs. 5 lakh |అయ్యప్ప స్వామి ఆలయానికి ఐదు లక్షల విరాళం..
Rs. 5 lakh | అయ్యప్ప స్వామి ఆలయానికి ఐదు లక్షల విరాళం..
MLA |గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను
MLA | గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను MLA | నవాబుపేట, ఆంధ్రప్రభ
భయపెడుతున్న స్కబ్ టైఫస్ #telugupost #latestnews #news
A number of options are available for the audience on the digital space this weekend. Telugu films like The Girlfriend, Jatadhara, The Great Pre-Wedding Show are streaming this weekend. Rashmika’s Hindi film Thamma is streaming on a rental basis on Prime Video. Malayalam film Dies Irae is streaming on Jio Plus Hotstar. Here are the […] The post OTT Options for this Weekend appeared first on Telugu360 .
Andhra Pradesh : ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్' కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి
2,500 Drones |డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి
2,500 Drones | డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి
Vijay Deverakonda has allocated much time for Kingdom and the makers have spent lavishly on this action drama. Jersey fame Gowtam Tinnanuri is the director and the makers also announced that the film has a second part. A portion of the shoot for the second part too has been completed even before the release of […] The post One more Sequel Scrapped appeared first on Telugu360 .
development villagers |ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
development villagers | ఎల్లవేళలా అందుబాటులో ఉంటా development villagers | మంథని,
Rajkumar |జగన్మాతను దర్శించుకున్న నటుడు రాజ్ కుమార్..
Rajkumar | జగన్మాతను దర్శించుకున్న నటుడు రాజ్ కుమార్.. ఆంధ్రప్రభ, విజయవాడ :
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలివే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి
local elections |గ్రామ పాలకులం కాదు…. గ్రామ సేవకులం
local elections | గ్రామ పాలకులం కాదు…. గ్రామ సేవకులం local elections
Bala Sadanam |చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం
Bala Sadanam | చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం Bala Sadanam |
అవకాశం వస్తే.. సీఎం చంద్రబాబు బయోపిక్లో నటిస్తా #telugupost #shivarajkumar #viralnews #trendingpost
Sai Reddy |అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి
Sai Reddy | అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి Sai Reddy |
IndiGo |ఇండిగో కష్టాలు మరో 3-4 రోజులు…
IndiGo | ఇండిగో కష్టాలు మరో 3-4 రోజులు… ఆంధ్రప్రభ : దేశీయ
BC Reservation |పోరాటాల ద్వారా నే మన హక్కుల్ని సాధించుకువాలి….
BC Reservation | పోరాటాల ద్వారా నే మన హక్కుల్ని సాధించుకువాలి…. BC
Development |అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి..
Development | అభివృద్ధి చేసి చూపిస్తా ఆశీర్వదించండి.. Development | టేకుమట్ల, ఆంధ్రప్రభ
Exclusive Interview with Hero Shree Nandu & Actress Yamini Bhaskar
The post Exclusive Interview with Hero Shree Nandu & Actress Yamini Bhaskar appeared first on Telugu360 .
Akhanda 2 Release: So Many Challenges
Akhanda 2 has hit a roadblock and the makers are trying hard to clear all the financial hurdles. The makers are expected to make an official announcement soon. Though there are reports that the film will be released tomorrow, the tougher part is overseas. The entire shows for the first weekend across the USA and […] The post Akhanda 2 Release: So Many Challenges appeared first on Telugu360 .
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉచితంగా న్యాయం
సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర -ధర్మవరం : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కొరకు కోర్టు దూరంగా చట్టపరంగా ఉచితంగా న్యాయం చేకూర్చబడునని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో గల ఆర్డిటి స్కూల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చక్కటి చదువుకు […] The post దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉచితంగా న్యాయం appeared first on Visalaandhra .
ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య
జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ విశాలాంధ్ర ధర్మవరం;; నేటి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను అందిస్తోందని, ఉపాధ్యాయులు సమన్వయంతో తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీతో పాటు స్థానిక ఆర్డివో మహేష్, మండల విద్యాశాఖ అధికారి -1 రాజేశ్వరి […] The post ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య appeared first on Visalaandhra .
MPDO |నామినేషన్ సెంటర్ల పరిశీలన
MPDO | నామినేషన్ సెంటర్ల పరిశీలన MPDO | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
MLA |లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు
MLA | లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు MLA | ఆంధ్రప్రభ,
election rules |ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
election rules | ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. election rules
ఆత్మీయ సమ్మేళనంతో ఏకతాటిపై ముందుకు–గాయత్రీ బ్రాహ్మణ సంఘం
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : బ్రాహ్మణుల ఐక్యత, అభివృద్ధి పట్ల అవగాహన పెంపొందించే దిశగా రాజాం శ్రీ గాయత్రీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతి ఏడాది నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం (పిక్నిక్) ఈ నెల 7వ తేదీ ఆదివారం జరిగనుంది. డోలపేటలోని పొట్ట చిట్టిబాబు తోటలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రంప జగదేశ్వర శర్మ, కె. తిరుమలేశ్వర రావు, కె. మధు, కె.వి.ఎస్.కె.జె. శర్మ మాట్లాడుతూ… సమ్మేళనం […] The post ఆత్మీయ సమ్మేళనంతో ఏకతాటిపై ముందుకు–గాయత్రీ బ్రాహ్మణ సంఘం appeared first on Visalaandhra .
Youth |అభివృద్ధికే పట్టం కట్టాలి
Youth | అభివృద్ధికే పట్టం కట్టాలి Youth | షాద్ నగర్, ఆంధ్రప్రభ
Indigo : ఇండిగో..గో..గో.. కేంద్ర ప్రభుత్వం సీరియస్
ఇండిగో విమాన సర్వీసులు రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శాంతినగర్ లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ బేస్ లైన్ అసైన్మెంట్ లో భాగంగా ఎంఈఓ రాజేశ్వరి దేవి డైట్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ డైట్ లెక్చరర్ మేరీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టు వర్కుల్ని ప్రదర్శించిన తీరు పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలు కూడా రాబట్టారు. అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 విద్యార్థులు యొక్క కృషిని […] The post ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ appeared first on Visalaandhra .
సాగుకు ఉచిత కరెంటుపై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ కు మాత్రమే : రేవంత్
హైదరాబాద్: మీ ఓటును ఆయుధంగా మార్చి గడీల పాననను కూల్చారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతుందని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సిఎం రేవంత్ పర్యటించారు. రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ గడ్డకు చెందిన ఎందరో వీరులు తమ పరాక్రమాన్ని ప్రపంచానికి చూపారని, కాకతీయ యూనివర్శిటీ పోరాటాలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలియజేశారు. తెలంగాణ వస్తే.. సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ జిల్లా ప్రజలు కూడా ఆశించారని, కుర్చీలో కూర్చున్న వారి ఆస్తులు పెరిగాయి.. కానీ ప్రజల జీవితాలు మారలేదని విమర్శించారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని ఆనాటి మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, కాంగ్రెస్ వస్తే.. కరెంటు ఉండదని, ఆనాటి సిఎం ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మాత్రం.. రైతు పండించిన చివరి గింజ వరకు కొంటోందని, కాంగ్రెస్ వస్తే.. రైతుబంధు బంద్ అవుతుందని ప్రజలను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక.. రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ మాత్రమే కట్ అయిందని సిఎం పేర్కొన్నారు. సాగుకు ఉచిత కరెంటుపై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ కు మాత్రమేనని కొనియాడారు. గత సీజన్ లో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద ఇచ్చామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీని 9 ఏళ్లపాటు సాగదీయడంతో అప్పుడు ఇచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోలేదని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డుల్లో కొత్తవారి మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం ఇప్పటికే 1.10 కోట్ల కొత్త రేషన్ కార్డులను ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం పేదవాడి ఆకలిని తీర్చలేదని, మిల్లర్లు, దళారులు దొడ్డు బియ్యాన్ని ప్రాసెసింగ్ చేశారని.. వాళ్లే లాభపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చి పేదల ఆకలితీరుస్తోందని రేవంత్ స్పష్టం చేశారు.
కారులో భారీగా హవాలా డబ్బు లభ్యం
హైదరాబాద్: హవాలా మార్గంలో కారులో తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. శామీర్పేటలో పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఓ కారులో టైర్లు, సీట్ల కింద దాచిన రూ.4 కోట్ల నగదును బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా కేసులో 2024లో ఓ వ్యక్తి పరారయ్యాడు. శుక్రవారం ఆ వ్యక్తి భారీ మొత్తంలో నగదుతో నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని, హవాలాలో తరలిస్తున్న నగదును సీజ్ చేశారు.
Nomination |ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా..
Nomination | ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. Nomination | ఇల్లందకుంట, ఆంధ్రప్రభ :

18 C