SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

థాయ్‌లాండ్‌లో వరదలు..145 మంది మృతి

దక్షిణ థాయ్‌లాండ్‌లో భారీ వర్షాల కారణంగా ముంచెత్తుతున్న వరదలకు ఇప్పటి వరకు 145 మంది ప్రానాలు కోల్పోయారు. 1.2 మిలియన్ కుటుంబాలకు చెందిన 3.6 మిలియన్ మంది వరదలకు బాధితులయ్యారని వైపరీత్య నివారణ విభాగం వెల్లడించింది. 12 దక్షిణ ప్రావిన్స్‌లు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. ఎనిమిది ప్రావిన్సుల్లో ముఖ్యంగా సాంగ్‌ఖ్లా ప్రావిన్స్ లోనే 110 మంది మృతి చెందారని ప్రభుత్వ అధికార ప్రతినిధి సిరిపాంగ్‌అంగ్ కసకుల్‌కియాత్ వివరించారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:23 pm

రామ్, ఉపేంద్ర మ్యాజిక్ చేశారు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ స్పందనతో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సమావేశంలో రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడే థ్రిల్ అయిపోయాను. ఎమోషనల్‌గా అద్భుతంగా అనిపించింది. కానీ టైటిల్ ఆంధ్ర కింగ్ అని చెప్పినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది. నేను ఎలా ఆంధ్ర కింగ్ అవుతాను అనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది... ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర కింగ్స్. నేను కింగ్ లాగా ఫీల్ అవుతున్నాను అంటే అది మీ గొప్పతనం. అంత పెద్ద మనసు మీది. నేను గత 25 ఏళ్లుగా ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇది నా స్థానం అనిపిస్తుంది. డైరెక్టర్ మహేష్ అద్భుతమైన సినిమా తీశారు. హీరో, ఫ్యాన్ మధ్య వున్న డివైన్ ఎమోషన్‌ని అద్భుతంగా చూపించారు. సినిమాకి ఇంత అద్భుతమైన స్పందన ఇచ్చిన ఆడియన్స్‌కి ధన్యవాదాలు”అని అన్నారు. డైరెక్టర్ మహేష్ బాబు పి మాట్లాడుతూ.. “రామ్, ఉపేంద్ర మ్యాజిక్ చేశారు. ఒక మంచి టీంతో ప్రయాణం చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతం ఆంధ్ర కింగ్ తాలూకా”అని తెలిపారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ “ఈ సినిమాకి వచ్చిన స్పందన చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ మహేష్ బాబుకి చాలా గొప్ప పేరు వచ్చింది. రైటింగ్, డైరెక్షన్ అద్భుతంగా చేశారు. ఇది చాలా లాంగ్ రన్ ఉన్న సినిమా. ఇది కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు ఫ్యామిలీస్, పిల్లలు, యూత్ అందరూ ఎంజాయ్ చేసే కథ. అందరికీ నచ్చి మెచ్చే సినిమా ఇది”అని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్కేఎన్, వివేక్, మెర్విన్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:14 pm

గోవాలో రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

 భారతదేశంలో సాంస్కృతి పునరుజ్జీవనం మొదలైందని ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం నాడు అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం, వారణాశిలో కాశీ విశ్వనాథ్ ధామ్ నిర్మాణం, ఉజ్జయిని లో మహాకాల్ మహా లోక్ విస్తరణ దేశంలో సాంస్కృతిక పునర్వైభవాన్ని, పునరుజ్జీవనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. గొవాలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. దక్షిణ గోవాలోని కాంకోనా లోని పర్తగలిలో శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ మఠం 550వ వార్షికోత్సవంలో భాగంగా జరిగిన విగ్రహావిష్కరణ సభలో ప్రధాని పాల్గొన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం, వారణాశిలో విశ్వనాథ్ ధామ్, ఉజ్జయినిలో మహాకాల్ మహాలోక్ విస్తరణ భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వ పునరుద్ధరణ కు ప్రతిబింబమని ఈ శక్తితో దేశం పురోభివృద్ధి మార్గంలో సాగుతుందని, ఈపునరుజ్జీవనం భవిష్యత్ తరాలను వారి మూలాలతో అనుసంధానికి ప్రేరేపణగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. గోవా చరిత్రను ప్రస్తావిస్తూ, గోవాలో ఎన్నో మహోన్నత దేశాలయాలు, విధ్వంసం పాలైన సందర్భాలను గుర్తు చేశారు. గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠ్ ఎన్నో ఆటుపోట్లను, తుపానులను ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. యుగాలు మారాయి, తరాలు మారాయి కానీ, మఠం దాని దిశను కోల్పేలేదని,ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు దిశానిర్దేశం చేసే కేంద్రంగా ఆవిర్భవించిందని ప్రధాని ప్రశంసించారు. వికసిత్ భారత్ వైపు ప్రయాణం సమైక్యత ద్వారా సాగుతుందని, సమాజం కలిసి వచ్చినప్పుడు ప్రతిప్రాంతం, ప్రతివర్గం మమేకమైనప్పుడే పురోభివృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు.దేశ సర్వతో పురోభివృద్ధికోసం దేశప్రజలు తొమ్మిది తీర్మానాలను చేసుకోవాలని ప్రధాని సూచించారు. అవి నీటి సంరక్షణ, చెట్లపెంపకం, పరిశుభ్రత, స్వదేశి వస్తువుల వాడకం, దేశ్ దర్శన్ ( దేశంలో కీలక ప్రాంతాల సందర్శన) సహజ వ్యవసాయం, ఆరోగ్యకరమైన జీవన శైలి, యోగ, క్రీడలు, పేదలకు సాయం చేయడం అనేవే ఈ తొమ్మిది తీర్మానాలు.ఈ సందర్భంగా రామాయణం ఆధారంగా ఓ థీమ్ పార్క్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇవి రాబోయే తరాలకు ధ్యానం, ప్రేరణ, భక్తికి శాశ్వత కేంద్రాలుగా మారతాయన్నారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మఠం అధిపతి శ్రీమద్ విద్యాదీష్ తీర్థ స్వామి ఇతరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 10:14 pm

అయ్యప్పభక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభ వార్త

అయ్యప్పభక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభ వార్త తెలిపింది. శబరిమలకు విమానాలలో వెళ్లే అయ్యప్పస్వాములు తమ ఇష్టదైవపు ఇరుముడిని తమ వెంట ఉండే క్యాబిన్ లగేజ్‌లో తీసుకువెళ్లవచ్చు. దీనిని వారు చెక్ ఇన్ బ్యాగేజ్‌లలో పంపించాల్సిన అవసరం లేదు, భక్తులు తాము ఇరుమడి వెంట ఉంటేనే వెళ్లగల్గుతామని , ఇది స్వాముల ఆచార వ్యవహారం అని తేల్చిచెప్పారు. దీనితో ఇందుకు అనుగుణంగా ఇప్పుడు ఇరుముడిని వెంట తీసుకువెళ్లేందుక అనమతి కల్పించినట్లు పౌర విమానయాన మంత్రి కె రామ మోహన్ నాయుడు శుక్రవారం ప్రకటించారు. శుక్రవారం (నేటి) నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకూ ఈ వెసులుబాటు అమలులో ఉంటుంది. అప్పటికి మకర దర్శన ఘట్టం ముగుస్తుంది. స్వాములు తిరుగు ప్రయాణం అవుతారు. పవిత్ర ఇరుముడి సంప్రదాయం అంతర్లీనంగా దాగి ఉన్న విశ్వాసాలను అర్థం చేసుకున్నామని ఈ మేరు భక్తులు ఇరుమడి తమ వెంట ఉండే బ్యాగ్‌లలో తీసుకువెళ్లేందుకు వీలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇక సంబంధిత అన్ని భద్రతా ఏర్పాట్ల నిబంధనలను పాటించడం జరుగుతుంది. స్వాములు తనిఖీలకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. క్షుణ్ణంగా నిబంధనల మేరకు తనిఖీల తరువాత ఇరుముడిని వెంట తీసుకెళ్ల వచ్చు, అయితే తమ లగేజ్ బ్యాగ్‌లలో పెట్టుకుని ఉండాలి. భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

మన తెలంగాణ 28 Nov 2025 10:10 pm

అంగారకుడిపై మెరుపులు

 అంగారక గ్రహంలో మెరుపులను నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల నాసాకు చెందిన ప్రత్యేక పరిశీలక రోవర్ ద్వారా అంగారకుడిలో తలెత్తే ఉరుములు మెరుపుల వాతావరణాన్ని పసిగట్టారు. ఈ అరుణ గ్రహంపై సుడులు తిరిగే గాలుల్లో మిళితం అయి ఉండే తుంపర్లను ఇదే క్రమంలో భయానక శబ్దాలను ఈ నాసా రోవర్ మైక్రోఫోన్ ద్వారా గుర్తించారు. ప్రధానంగా అంగారకుడిలో తలెత్తే దూమ్ము ధూళి తుపాన్ల క్రమంలోనే భీకరంగా లేచే సుడిగాలుల దశలో మెరుపులు కూడా సంభవిస్తాయని, ఈ దశలో గాలులలో అంటిపెట్టుకుని ఉండే తుంపర్లను గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. అంతర్గత దట్టమైన విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రభావంతో ఈ మెరుపులు సంభవిస్తాయి. ఇవి ఏకంగా 58 సార్లు గుర్తించారు. రోవర్ చివరి భాగంలో అమర్చి ఉన్న కెమెరా ద్వారా అక్కడి మెరుపుల పరిణామం కనుగొన్నారు. అంగారకుడిపై జీవం ఉనికి , భూ వాతావరణానికి సారూప్యతతో ఉండే పరిస్థితులను గమనించారని వెల్లడైంది.

మన తెలంగాణ 28 Nov 2025 10:07 pm

మహిళల టి20 సిరీస్ షెడ్యూల్ ఖరారు.. విశాఖలో భారత్-శ్రీలంక పోరు

ముంబై: భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. భారత పర్యటనలో శ్రీలంక విమెన్స్ టీమ్ ఐదు మ్యాచ్‌లను ఆడనుంది. డిసెంబర్ 21న విశాఖపట్నంలో జరిగే తొలి టి20 మ్యాచ్‌తో సిరీస్‌కు తెరలేవనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. రెండో టి20 డిసెంబర్ 23న విశాఖలోనే జరుగనుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరుగనున్నాయి. డిసెంబర్ 26, 28, 30 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచకప్ వన్డే ట్రోఫీని సాధించిన తర్వాత భారత మహిళా టీమ్ ఆడుతున్న సిరీస్ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మన తెలంగాణ 28 Nov 2025 10:06 pm

హకీంపేట లో ఎక్స్ సర్వీసెమెన్ జాబ్ ఫెయిర్

జాబ్ ఫెయిర్ ద్వారా ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు సులువుగా లభిస్తాయని రీ సెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఎస్. బి. కె సింగ్ అన్నారు. శుక్రవారం డైరెక్టరేట్ జనరల్ రీ సెటిల్మెంట్ , డిపార్ట్మెంట్ అఫ్ ఎక్స్ సర్వీసెమెన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రోడ్ మైదానంలో ఎక్స్ సర్వీసెమెన్ జాబ్ ఫెయిర్ ను ముఖ్య అతిధిగా హాజరైన రీ సెటిల్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ ఎస్. బి . కె సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సె ద్వారా దేశానికి సేవలు అందించిన జవాన్ లకు వికసిత భారత్ లక్ష్యంగా ఇలాంటి జాబ్ మేళా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 50కి పైగా కంపెనీలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి 12 వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు. పలు కంపెనీలు ఈ మేళా ద్వారా ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రెండో కెరీర్ ప్రారంభించేలా ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధి గా పాల్గొన్న సి ఐ ఐ ప్రతినిధి రవి రాజ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కు చెందిన 15 కంపెనీలు ఇందులో స్టాలల్స్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫుడ్, ఫార్మసీ, మాన్యుఫాక్చరింగ్ , హాస్పిటాలిటీ, టెక్నీకల్ , సెక్యూరిటీ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఎక్స్ సర్వీసెమెన్ లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎయిర్ వైస్ మార్షల్ పి . ఎ. షా , జీ పీ కెప్టె న్ నీరజ్ జాంబ్ , ఏ డీ జీ బ్రిగేడియర్ రంజన్ కేరాన్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:30 pm

శ్రీలంక వరద బాధితులకు భారత్ ఆపన్నహస్తం

శ్రీలంకలో సంభవించిన వరదల్లో దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోవడంపై భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర సంతాపం తెలియజేశారు. దిత్వా తుపాను కారణంగ వరదలు ఆకస్మికంగా ముంచుకురావడంతో ఈ విపత్తు సంభవించింది. 21 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ఆపద సమయంలో పొరుగు దేశానికి స్నేహ హస్తం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు భద్రంగా ఉండాలని, వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తన ఎక్స్ పోస్టులో తెలియజేశారు. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో అత్యవసర మానవతాసాయం పంపినట్టు ప్రకటించారు. భారత నేవీకి చెందిన మానవతాసాయం, వైపరీత్యాల సహాయ (హెచ్‌ఎడిఆర్) మిషన్ పొరుగునున్న దేశాలకు ఏ విపత్తు జరిగినా తక్షణం సహాయం అందిస్తుంది. ఈ ఆపరేషన్‌లో భారత్ నౌకలు, విమానాలు , వైద్యబృందాలు, పాల్గొంటున్నాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా బాధితుల సహాయ కార్యక్రమాలకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ విమానాన్ని ఉపయోగించుకోవడానికి శ్రీలంక అభ్యర్థించిందని బారత అధికారులు శుక్రవారం వెల్లడించారు. శ్రీలంకలో నవంబర్ 30న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష జరుగుతున్నందున భారత్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ఈనెల 2526 ప్రాంతంలో శ్రీలంకకు చేరిందని శ్రీలంక నేవీ వెల్లడించింది. 

మన తెలంగాణ 28 Nov 2025 9:25 pm

ఒక దెబ్బకు రెండు పిట్టలు..

కడప బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో వెనుకబడిన తరగతుల హాస్టల్లో పనిచేస్తున్న వార్డెన్ల

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:23 pm

‘హిల్ట్’ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా..?: ఎంఎల్ఎ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫర్మేషన్ (హిల్ట్) పాలసీ గురించి ప్రతిపక్షాలకు అర్ధం కాలేదనడం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాళాకోరుతనానికి నిదర్శనమని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని ప్రశ్నించారు. -హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి అస్కారం లేదంటున్న మంత్రి ఉత్తమ్ ఈ విధానంపై బహిరంగ చర్చకు సిద్దమా అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఏలేటి మీడియాతో మాట్లాడుతూ బహిరంగ చర్చకు మంత్రి సిద్దపడితే శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింటులో జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్దమని తెలిపారు. లేదంటే డేట్, టైమ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్దమే అని సవాల్ విసిరారు. హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందంటున్న మంత్రి ఉత్తమ్ బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిని, అక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:19 pm

ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు: పొన్నాల లక్ష్మయ్య

 ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవు అని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. .హిల్ట్ పాలసి పేరుతో మరో భూ దోపిడీ యత్నం చేస్తున్నారని, ఇది హిల్ట్ పాలసి కాదు టిల్ట్ పాలసీ అని విమర్శించారు. హిల్ట్ భావమేమి రేవంతా...? అని అందరూ అనుకుంటున్నారని అన్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రజలను భ్రమింపజేస్తున్నారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఉండగా కొడంగల్ ఎత్తిపోతల పథకం దేనికి..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న వాటిని అమలు చేయకుండా లేని వాటికి ప్రాధాన్యత ఎందుకు, డబ్బుల సంపాదన కోసం కాదా..? అని అడిగారు. నాలుగేండ్లలో 24 లక్షల ఇండ్లు కడతామన్నారని, ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లు కట్టారు..విడుదల చేసిన మొత్తం ఎంత..? అని ప్రశ్నించారు. రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తే కమిషన్లు రావని కోతలు పెట్టే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో అంచనాలు భారీగా పెంచి లక్ష కోట్లు దాటించారని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఎన్‌టిపిసి దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొత్త ప్రాజెక్టుల స్థాపన ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలకు విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా వేరే మంత్రులు జవాబిస్తున్నారని పేర్కొన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 9:16 pm

TDP |తెలుగు తమ్ముళ్ల గలాట..

TDP | తెలుగు తమ్ముళ్ల గలాట.. ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): కొండపల్లి పట్టణ టీడీపీ

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:14 pm

Cyclone Ditva |ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: బంగాళాఖాతంలో ఏర్పడిన “దిత్వా” వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ

ప్రభ న్యూస్ 28 Nov 2025 9:05 pm

ఏడు రోజులపాటు అరసవల్లి రథసప్తమి వేడుకలు…

శ్రీకాకుళం బ్యూరో, ఆంధ్రప్రభ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:57 pm

ఎకరాకు రూ.151.25 కోట్లు

కోకాపేట నియోపోలిస్ భూముల వేలం నయా రికార్డు నెలకొల్పింది. శుక్రవారం మరో రెండు ప్లాట్లకు హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించగా కోట్లలో హెచ్‌ఎండిఏకు ఆదాయం సమకూరింది, నియోపోలిస్‌లోని 15, 16 నెంబర్ ప్లాట్లకు శుక్రవారం ఈ-వేలం జరిగింది. నియోపోలిస్‌లోని 15వ ప్లాట్‌కు ఎకరాకు రూ.151.25 కోట్ల ధర పలకగా, ఈ ప్లాట్‌ను లక్ష్మీ నారాయణ గుమ్మడి, కార్తీశ్ రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ, శ్యామ్ సుందర్ రెడ్డి వంగాలలు ఈ వేలంలో ఈ ప్లాట్లను దక్కించుకున్నారు. ఇక, 16 ప్లాట్ ఎకరాకు రూ.147.75 కోట్ల ధర పలకగా, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.1,352 కోట్ల ఆదాయం లభించింది. గతవారంలో నిర్వహించిన వేలంతో పాటు ప్రస్తుతం నిర్వహించిన ఈ వేలం ద్వారా ఇప్పటివరకు నియోపోలిస్ ఆక్షన్ల ద్వారా రూ.2,708 కోట్ల ఆదాయం హెచ్‌ఎండికు సమకూరింది. 

మన తెలంగాణ 28 Nov 2025 8:43 pm

దీప్తి శర్మ 3 కోట్ల 20 లక్షలు

భారత జట్టు మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో భారీ విలువ దక్కింది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:40 pm

కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా కృషి చేయాలి..

తిర్యాణి, ఆంధ్రప్రభ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:38 pm

పాధరక్షల వారసత్వాన్నికాపడుకొవాలి - జాతీయ సదస్సులో గవర్నర్ జిష్నుదేవ వర్మ

ఘనమైన భారతీయ పాధరక్షల వారసత్వాన్ని కాపాడి, కళాకారులకు చేయూత నివ్వాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర గవర్నర్, శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు అన్నారు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:35 pm

కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సిఎం రేవంత్ ఆగ్రహం

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారాలపై పత్రికల్లో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు, ఇష్టారీతిగా ఇంఛార్జీల నియామకం తదితర ఘటనలపై వస్తున్న ఆరోపణలపై సిఎం ఆరా తీశారు. ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. ఉన్నతమైన వర్సిటీలో అస్తవ్యస్థ పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించే సమస్యే లేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పని చేసేవారు సమర్థంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పని చేయాలని సిఎం సూచించారు.

మన తెలంగాణ 28 Nov 2025 8:33 pm

వేలంలో తెలుగు క్రికెటర్ల సత్తా

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో తెలుగు క్రికెటర్లు సత్తాచాటారు. అరుంధతిరెడ్డిని ఆర్‌సీబీ 75 లక్షలకు తీసుకుంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:30 pm

Flamingo Festival |ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష..

Flamingo Festival | ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష.. తిరుపతి ప్రతినిధి

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:29 pm

Akhanda 2 Release Teaser: NBK Sets Screen On Fire

With the movie releasing soon on December 5th, the makers of Akhanda 2 starring Nandamuri Balakrishna and directed by Boyapati Sreenu have released a powerful new teaser- and it is sure to give you goosebumps. The teaser begins with a strong voice saying that a dark power is trying to disturb the spiritual balance of […] The post Akhanda 2 Release Teaser: NBK Sets Screen On Fire appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:28 pm

ఇండియా పర్యటనకు పుతిన్..

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4వ తేదీన భారత్ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే పర్యటనలో భాగంగా ఆయన భారత్ రష్యాల 23వ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రధాని మోడీతో విస్తృత చర్చలు జరుపుతారని శుక్రవారం అధికార వర్గాలు తెలిపాయి. అమెరికాతో ప్రస్తుతం నెలకొని ఉన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రష్యా అధినేత భారత్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్వైపాక్షిక సంబందాలు మరింత పటిష్టం అయ్యేందకు ఈ పర్యటన, ఇరు దేశాల వార్షిక సదస్పు ఉపయుక్తం అవుతుందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోడీ వ్యక్తిగత ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన ఖరారయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ రష్యా అధ్యక్షులు పుతిన్‌కు స్వాగతం పలుకుతారు. ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేస్తారు. పుతిన్‌తో చర్చల దశలో ఉక్రెయిన్‌తో ఘర్షణ, పరిష్కారం విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. ఇరుదేశాల మధ్య రక్షణ, భద్రత, పౌర అణు ఇంధన రంగం వంటి కీలక విషయాలపై చర్చలు జరుగుతాయి. ఆపరేషన్ సిందూర్ దశలో సమర్థవంతంగా పనిచేసిన ఎస్ 400 ఉపరితల గగనతల క్షిపణుల అదనపు శ్రేణుల సమీకరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు.

మన తెలంగాణ 28 Nov 2025 8:27 pm

ఆదోని మండల పునర్విభజనకు గెజిట్ జారీ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఉత్తర ప్రాంతానికి కేంద్రంగా ఉన్న

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:24 pm

Pro-BRS officials in HYDRAA: Is it not failure of Congress Sarkar?

Is Revanth Reddy’s favorite brainchild HYDRAA misled by KTR’s men. Going by the words of Congress firebrand Jagga Reddy, it seems so. Even before Revanth Reddy Sarkar could recoup from Hyderabad Industrial Land Transformation (HILT) policy controversy, Jagga Reddy has made another shocking statement suspecting that HYDRAA is home to employees sympathetic towards BRS. Jagga […] The post Pro-BRS officials in HYDRAA: Is it not failure of Congress Sarkar? appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 8:21 pm

నేపాల్‌ కొత్త 100 నోట్ భారత భూభాగాలతో

నేపాల్ మరోసారి భారత్ కు ఆగ్రహాన్ని తెచ్చే పని చేసింది. భారత్‌-నేపాల్‌ మధ్య వివాదాస్పదంగా ఉన్న కాలాపానీ, లిపులేఖ్

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:20 pm

నివాసాల్లోకి వచ్చిన కొండచిలువ

నివాసాల వద్దకు కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కొండాపురం సిఎంఆర్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఓ ఇంటి వద్ద కొండచిలువ కోడిపుంజును మింగుతుండగా స్థానికులు గమనించి దాడి చేశారు. దీంతో కొండచిలువ కోడిపుంజును వదిలిపెట్టింది. ఆ తర్వాత స్థానికులు కొండచిలువను కొట్టి చంపారు. గంటికోట జలాశయం వెనుక జలాల నుంచి కొండచిలువ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

మన తెలంగాణ 28 Nov 2025 8:12 pm

హైదరాబాదీ బిర్యానీకి ప్రపంచ ఖ్యాతి

ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ 'టేస్ట్ అట్లాస్' విడుదల చేసిన 'వరల్డ్స్‌ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌ లిస్ట్‌ ఆఫ్‌ 2025' లో హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో నిలిచింది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:12 pm

క్షమించండి: రిషబ్ పంత్

సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌‌‌‌లో 0–2తో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ అవడంపై ఇండియా టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ క్షమాపణ చెప్పాడు.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 8:07 pm

community service |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

community service | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా community service | సదాశివనగర్,

ప్రభ న్యూస్ 28 Nov 2025 8:04 pm

election |రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి

election | రంగంలో ఉన్నా…ఆశీర్వదించండి election | రామన్నపేట, ఆంధ్రప్రభ : సర్పంచ్

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:58 pm

BRS |భారీగా బీఆర్ ఎస్‌లో చేరికలు…

BRS | భారీగా బీఆర్ ఎస్‌లో చేరికలు… BRS | పెద్దమందడి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:54 pm

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న కారు

రంగారెడ్డి జిల్లా, మహాలింగాపురం-శంకర్‌పల్లి రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవాబుపేట్ మండలం, లింగంపల్లి గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్ చేసుకొని తిరిగి సంగారెడ్డి జిల్లా, రామచంద్రపురంనకు వెళ్తున్న సూపర్ ట్రావెల్స్ బస్సును మహాలింగాపురం-=శంకర్‌పల్లి మధ్య రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. అయితే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:53 pm

AP Cabinet Clears Major Amaravati Capital Expansion: Second Phase of Land Pooling and ₹7,500 Crore Loan Approved

The Andhra Pradesh Cabinet has taken significant decisions that will accelerate the development of the Amaravati capital region. In a meeting chaired by Chief Minister Chandrababu Naidu, the Cabinet approved the second phase of land pooling, covering 16,666.57 acres across seven villages under the Capital Region Development Authority (CRDA). This decision follows the government’s recent […] The post AP Cabinet Clears Major Amaravati Capital Expansion: Second Phase of Land Pooling and ₹7,500 Crore Loan Approved appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 7:51 pm

చింతామణి తండా పంచాయతీ ఏకగ్రీవం

 రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలం, చింతామణి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గుగులోత్ సింధుజ గంగాధర్‌లను గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కాబోయే సర్పంచ్ గుగులోతు సింధుజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని, రానున్న రోజుల్లో చింతామణి తండాను అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని అన్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:47 pm

Mighty Patch Review: మైటీ ప్యాచ్‌ రివ్యూ: ఒక్క రాత్రిలో మొటిమ మాయం.. ఆశ్చర్యపోవడం మీ వంతు

Mighty Patch రివ్యూ: మొటిమలు (Acne) త్వరగా తగ్గడానికి, మచ్చలు రాకుండా కాపాడటానికి Hydrocolloid Patch ఎలా పనిచేస్తుంది? Pimple Patch కొనే ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు, బెనిఫిట్స్, కొనుగోలు లింక్ ఇక్కడ చూడండి. మొటిమలు (Acne) ఎప్పుడు వస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితిని అధిగమించడానికి మైటీ ప్యాచ్ (Mighty Patch) మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మొటిమలను సులభంగా, సురక్షితంగా తగ్గిస్తుంది. ఈ హైడ్రోకొల్లాయిడ్ ప్యాచ్ (Hydrocolloid Patch) ఎలా పనిచేస్తుంది? దీనిని ఎక్కడ […] The post Mighty Patch Review: మైటీ ప్యాచ్‌ రివ్యూ: ఒక్క రాత్రిలో మొటిమ మాయం.. ఆశ్చర్యపోవడం మీ వంతు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 28 Nov 2025 7:46 pm

BRS |అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు…

BRS | అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగేందుకు… BRS | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:45 pm

బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు

ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశాం. డీఎస్పీ హేమంత్ కుమార్ విశాలాంధ్ర – ధర్మవరం : చెన్నై కొత్తపల్లిలో బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యం చేయలేదని ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేయడం జరిగిందని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 26న సికేపల్లి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక తనపట్ల ఒకడు అసభ్యకరంగా వేధిస్తున్నాడన్న విషయంపై ఆ మైనర్ బాలిక సికె పల్లిలో […] The post బాలిక ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల నిర్లక్ష్యం లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:44 pm

Election Code |నిబంధ‌న‌లు పాటించేలా దృష్టి పెట్టాలి…

Election Code | నిబంధ‌న‌లు పాటించేలా దృష్టి పెట్టాలి… Election Code |

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:39 pm

పోలీసుల అదుపులో దేవ్‌జీ

మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవ్‌జీతో సహా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని, వారందరినీ కోర్టు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పేరుతో ఈ నెల 22వ తేదీన విడుదల అయిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లు అడవిలో జరిగింది నకిలీ ఎన్‌కౌంటర్ అని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన నిర్వహించే చత్తీస్‌గఢ్, దండకారణ్యం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ బిజెపి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డికె స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, ఆయన జీవిత భాగస్వామి కామ్రేడ్ రాజేలను బంధించి దారుణంగా హింసించి హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారన్నారు. దీన్ని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల కలిగే నష్టానికి నిరసనగా, గిరిజన ప్రజలు నీరు, అడవులు, భూమి, ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారన్నారు. ఈ విషయంపై పోరాడుతున్న సిసి సభ్యులు కామ్రేడ్ కోసా దాదా, కామ్రేడ్ రాజు దాదా నకిలీ ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురయ్యారని తెలిపారు. దండకారణ్యమంతా అన్యాయమైన యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని, జాతీయ, అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా ఉల్లంఘింస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమాలను తుపాకీతో బెదిరించి అణిచివేస్తున్నారన్నారు. ఈ నెల 18, 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు జిల్లాలో జరిగిన రెండు నకిలీ ఎన్‌కౌంటర్లను ప్రజలంతా ఖండించాలని కోరారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని లేఖలో డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:39 pm

రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి నేతలే:ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పగటిపూట బిసిల గొంతు కోసిన బిజెపి నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిసిలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బిజెపి నాయకులేనని ఆయన అన్నారు. వారు బిసి ద్రోహులు, వెన్నుపోటు దారులని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బిజెపి నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పడుతుండటం హాస్యాస్పదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎంపి లక్ష్మణ్‌కు సిఎంపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో బిసిబిల్లుకు మద్దతు ఇచ్చి ఢిల్లీలో మాట మార్చింది బిజెపి కాదా అని ఆయన ప్రశ్నించారు. బిసిలకు తీరని అన్యాయం చేసింది బిజెపినేనని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో బిసి బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాశాయన్నారు. బిజెపి ద్రోహులను బిసిలు గమనించి సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బిసి బిడ్డగా చెలామణి అవుతున్న లక్ష్మణ్ ఆ బిసిలకే తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి ఓబిసి సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ బిసి బిల్లు ఆమోదించా లని ప్రధాని మోడీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదన్నారు. తన పదవిపైన తప్ప బిసిలపైన ఇసుమంత ప్రేమ కూడా లక్ష్మణ్‌కు లేదన్నారు. గాంధీ కుటుంబం గురించి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రధాని పదవినే త్యాగం చేసిన చరిత్ర వాళ్లదని ఆయన అన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిసి రిజర్వేషన్లు సాధించేది కాంగ్రెస్ పార్టీనేనని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:35 pm

Kolikapudi |సర్పంచ్లతోనే సాధ్యం..

Kolikapudi | సర్పంచ్లతోనే సాధ్యం.. విస్సన్నపేట,ఆంధ్రప్రభ : సర్పంచులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:34 pm

అపశబ్దాలైపోయిన వందే మాతరం, జై హింద్‌

ఏదో ఓ వివాదం లేకపోతే నరేంద్ర మోదీకి, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వానికి నిద్రపట్టదు. రాజ్యసభలో వందే మాతరం, జై హింద్‌ లాంటి నినాదాలు చేయకూడదని రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇది బులెటెనే అయినప్పటికీ అది ఉత్తర్వుతో సమానమే. ఈ ఉత్తర్వులు జారీ చేసింది రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరించ బోతున్న చంద్రాపురం పొన్ను సామి రాధా కృష్ణన్‌ కాదు. కానీ ఆయన అధ్యక్షత వహించే రాజ్యసభ సచివాలయం ఆయనకు తెలియకుండా ఇలాంటి ఆదేశం జారీ […] The post అపశబ్దాలైపోయిన వందే మాతరం, జై హింద్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:34 pm

కార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్‌

ఎంసీ వెంకటేశ్వర్లు భూస్వామిక పెట్టుబడి దారీ వర్గాల దోపిడీకి గురై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న నిరుపేదలు, రైతన్నలు, శ్రామిక వర్గాల విముక్తికి ‘‘మార్క్సిజం’’ సిద్ధాంత ఆయుధాన్ని అందించిన మహోపా ధ్యాయులు మార్క్స్‌ఏంగెల్స్‌. వారిద్దరి సాన్నిహిత్యం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా కొనసాగింది. స్నేహితులుగా, విప్లవకారులుగా, మార్క్సిస్టు ఆలోచనఆచరణకు నిబద్ధులై వారు చేసిన కృషి ప్రపంచ మానవాళి విముక్తికి మార్గదర్శకంగా నిలిచింది. అందువలన వారిద్దరిని వేరుచేసి చూడటం సాధ్యంకాదు. ఏంగెల్స్‌ ప్రష్యా (నేటి జర్మనీ)లోని బర్మన్‌ నగరంలో 1820 నవంబరు […] The post కార్మిక వర్గ సైద్ధాంతిక మహోపాధ్యాయుడు ఏంగెల్స్‌ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:33 pm

అమరావతి నిర్మాణం ఓ యజ్ఞం: నిర్మలా సీతారామన్

పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆర్ధిక మంత్రి 9 జిల్లాల్లోని ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్ లకు తరలించేందుకు వీలుగా బ్యాంకులు సహకరించాలని ఆదేశించారు. కేవలం కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలకే పరిమితం కావొద్దని జాతీయ బ్యాంకులకు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్ చెయిన్ లాంటి పరిశ్రమలకూ చేయూత ఇవ్వడం ద్వారా రైతులకు సహకరించాలని అన్నారు. మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి లాంటి ఉత్పత్తులు ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలిస్తున్నారని, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే ఉద్యాన పంట ఉత్పత్తుల విషయంలోనూ ఇదే తరహాలో రైతులకు సహకారం అందించాలని స్పష్టం చేశారు. దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు దానికి మించి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించాలని జాతీయ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు సూచించారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యత అని పేర్కొన్నారు. పూర్వోదయ స్కీమ్ కింద రాయలసీమ జిల్లాలు ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకంలో భాగంగా అభివృద్ధి రూ.39 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్ధిక భరోసాగా బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఓ యజ్ఞమని నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని పనుల రీస్టార్ట్ సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. నిర్మాణ పనులకు ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని.. ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసాగా ఉండాలన్న నిర్ణయంతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాజధానిలో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని మోదీ వద్ద ఎప్పుడు ప్రస్తావించినా వాటిని తక్షణం ఆమోదిస్తారని, విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కోన్న రాష్ట్రానికి పూర్తిగా సహకరించాలని చెప్పారని అన్నారు. క్వాంటం వ్యాలీతో పాటు రాష్ట్రంలో ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏఐ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ లాంటి వాటిపై కూడా కేంద్రం ఆలోచన చేస్తోందని అన్నారు. భవిష్యత్ రాజధాని అమరావతి నగరంలో ఆత్యాధునిక ప్లానెటోరియం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవటం సంతోషదాయకమని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నరలోగా ఈ ప్లానెటోరియం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఏపీ ప్రజలెప్పుడూ సైన్సులో నిపుణులని, గతంలో బెనారస్ యూనివర్సిటీలో సైన్సు విభాగంలో వారిదే అగ్రస్థానం అని వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జునుడి సైన్సు సూత్రాలను టిబెట్ లో కూడా చెప్పుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం ఐటీతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్ గురించి కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి రంగంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుందని దీనిలో ఏపీ కూడా పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు.

మన తెలంగాణ 28 Nov 2025 7:32 pm

చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా!

ఎం కోటేశ్వరరావుచైనాకు ఏడు నెలల్లో 25శాతం పెరిగిన భారత ఎగుమతులు. మీడియాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన శీర్షిక ఇది. ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు వరుసగా ఏడు నెలల నుంచి పెరుగుతూనే ఉన్నాయి. మంచిదే, మన ఎగుమతులు ఏమాత్రం పెరిగినా సంతోషించాల్సిందే. అయితే అసలు కథేమిటంటే నరేంద్రమోదీకి భజన చేసేందుకు అలవాటుపడిన వారు చేసిన జిమ్మిక్కు ఇది. నిజంగా జరిగిందేమిటి ? గతేడాదితో పోలిస్తే ఎగుమతులు పెరిగిన మాట నిజం. ఇదే సమయంలో చైనా నుంచి […] The post చైనాకు భారత ఎగుమతులు పెరిగాయా! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 7:30 pm

17th Battalion |తల్లి మృతిని తట్టుకోలేక..

17th Battalion | తల్లి మృతిని తట్టుకోలేక.. 17th Battalion | సిరిసిల్ల,

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:27 pm

UPSC |యుపిఎస్సి పరీక్షలకు హైటెక్‌ సెక్యూరిటీ..

ఆంధ్రప్రభ, విజయవాడ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) లో ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:23 pm

check post |ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహించాలి

check post | ఎన్నికలు నిష్పాక్షపాతంగా నిర్వహించాలి check post | రెంజల్,

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:21 pm

Accident |తృటిలో తప్పిన ప్రమాదం

Accident | తృటిలో తప్పిన ప్రమాదం Accident | వేల్పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:17 pm

Vamsadhara |వంశధార య‌మ స్పీడ్…

Vamsadhara| వంశధార య‌మ స్పీడ్… శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : వ్యవసాయ రంగానికి

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:16 pm

Nomination |ఒక అవ‌కాశం ఇవ్వండి…

Nomination | ఒక అవ‌కాశం ఇవ్వండి… Nomination | ఎడపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:11 pm

Mahabubabad |గన్నీ సంచులు రావు… ధాన్యం విక్రయాలు జరగవు

Mahabubabad | గన్నీ సంచులు రావు… ధాన్యం విక్రయాలు జరగవు — భార్ధాన్

ప్రభ న్యూస్ 28 Nov 2025 7:02 pm

ఈమె మరో రాములమ్మ…

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో.. ఓ రాములమ్మ కథ తెరమీదకు వచ్చింది.

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:56 pm

విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..?: హరీష్‌రావు

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఇక నుంచి తానే సమీక్షలు చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలేమయ్యాయి..విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకే అన్న బెదిరింపులేమయ్యాయి..? అని ప్రశ్నించారు. బడి పిల్లలకు పురుగుల అన్నం పెట్టిన ఘటనపై శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండేళ్లలో సిఎం వద్దనే ఉన్న విద్యాశాఖపై ఎన్ని సార్లు సమీక్షలు చేసారు.. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడుతున్న ఎంత మందిని జైలుకు పంపారు..? అని నిలదీశారు. సిఎం మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదని విమర్శించారు. బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు.. పురుగులన్నం మాకొద్దు అని రోడ్లెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు. చిల్లర మాటలు.. చీప్ పాలిటిక్స్..స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందిన కాడికి దండుకునే ప్లాన్లు.. వాటాలు, కమీషన్ల కోసం మీటింగులు..ఇదే కదా 23 నెలలుగా రేవంత్‌రెడ్డి చేస్తున్నది అని పేర్కొన్నారు. బడి పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండి ఏం లాభం..? అని అడిగారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 28 Nov 2025 6:44 pm

పంచాయతీ ఎన్నికలు.. సిఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల పర్యటన

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎన్నికలతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి.. పార్టీ లీడర్లు, కార్యకర్తలను కలిసేందుకు జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ ౧వ తేదీ నుంచి జిల్లా పట్టణాల్లో సిఎం రేవంత్ పర్యటించనున్నట్లు సమాచారం. కాగా, ఈసారి రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్ లను ఎన్నుకుంటున్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 6:41 pm

పీడితజన బాంధవుడు ఫూలే

రామకిష్టయ్య సంగన భట్లభారత జాతిపిత మోహన్‌దాస్‌ గాంధీ కన్నా ముందే ‘‘మహాత్మునిగా’’ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ’’గురువుగా’’ భావించి, జన నీరాజనాలు అందుకున్న జ్యోతిరావు ఫూలే భారత ప్రప్ర థమ సామాజిక తత్వవేత్త. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, అణచివేతకు గురవుతున్న ప్రజలకు ఆత్మస్థైర్యం అందించేందుకు, వారి హక్కుల కోసం, నిరంతరం అననుకూల పరిస్థితులలో పోరాటాలు చేసి సత్య ధర్మ శోధక మండలిని స్థాపించి, అనేక సమస్యల పరిష్కారానికి కృషిచేసిన మహనీయుడు ఫూలే. సామాజిక […] The post పీడితజన బాంధవుడు ఫూలే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 6:38 pm

260 students |ఆరోగ్య పరీక్షలు, మందులు పంపిణీ

260 students | ఆరోగ్య పరీక్షలు, మందులు పంపిణీ 260 students |

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:26 pm

Andhra Pradesh : అమరావతికి మరో 16 వేల భూమి సమీకరణ

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 28 Nov 2025 6:20 pm

Minister |కస్తూరి వాసు మృతి.. నివాళులు..

Minister | కస్తూరి వాసు మృతి.. నివాళులు.. Minister | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:20 pm

MLA |నూతన కమిటీ ఎన్నిక

MLA | నూతన కమిటీ ఎన్నిక MLA | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:10 pm

800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్

800 MW | 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు గ్రీన్ సిగ్నల్ 800

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:05 pm

Telangana : తాగి ఊగండి.. ఓటేయండి.. రికార్డు బ్రేక్ చేయనున్న మద్యం అమ్మకాలు

స్థానిక ఎన్నికలతో తెలంగాణ మద్యం విక్రయాలు రికార్డు బ్రేక్ చేయనున్నాయి

తెలుగు పోస్ట్ 28 Nov 2025 6:04 pm

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి

ప్రజా సేవ కోసం ఉద్యోగం వదిలి సర్పంచ్ పోటీలో తిరుపతి: రాయికల్ (జనం సాక్షి ): రాయికల్ మండలం దావన్ పల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు …

జనం సాక్షి 28 Nov 2025 6:02 pm

Regonda |నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

Regonda | నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ Regonda | రేగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:01 pm

Initiation |జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష

Initiation | జీతం కోసం పారిశుధ్య కార్మికురాలి మౌన దీక్ష Initiation |

ప్రభ న్యూస్ 28 Nov 2025 6:01 pm

ZONE |గణపేశ్వరం వంతెన ప్రారంభం

ZONE | గణపేశ్వరం వంతెన ప్రారంభం ZONE | నాగాయలంక, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:59 pm

development |యువతరానికి అవకాశం కల్పించండి

development | యువతరానికి అవకాశం కల్పించండి development | ఎడపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:56 pm

Karimabad |విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్

Karimabad | విద్య వైజ్ఞానిక ప్రదర్శనశాలను సందర్శించిన కలెక్టర్ ప్రతి ఎగ్జిబిట్ మోడల్

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:51 pm

Why is Sai Pallavi not signing Telugu Films?

Talented actress Sai Pallavi has done Naga Chaitanya’s Thandel that released early this year. The actress is busy with her Bollywood commitment Ramayana and she has allocated bulk dates for the mythological attempt. Sai Pallavi hasn’t signed any Telugu film this year. Though the actress was considered for several films and approached, the actress is […] The post Why is Sai Pallavi not signing Telugu Films? appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 5:42 pm

Delhi : ఢిల్లీలో డ్రగ్స్ రాకెట్ బద్దలు.. దేశంలో దొరికిపోయిన ప్లెడ్లర్లు.. యాభై మంది నైజీరియన్ ల అరెస్ట్

తెలంగాణా ఈగల్‌ ఫోర్స్‌ ఢిల్లీ డ్రగ్స్ రాకెట్ ను బద్దలు కొట్టింది

తెలుగు పోస్ట్ 28 Nov 2025 5:37 pm

అవినీతికి నిలయంగా ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం..

–దళారుల వ్యవస్థతో కోట్ల దందా–రీసర్వే డిటి భీమేష్ కు ప్రత్యక్ష పాత్ర–ఆధారాలతో కలెక్టర్ కు ఫిర్యాదు : సీపీఐ విశాలాంధ్ర -ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఆస్పరి మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతి అక్రమాలకు కేంద్రబిందువుగా మారిందని, తహసీల్దార్ రామేశ్వర్ రెడ్డి నేతృత్వంలో దళారుల వ్యవస్థ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ […] The post అవినీతికి నిలయంగా ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:30 pm

డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర

డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్‌ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ …

జనం సాక్షి 28 Nov 2025 5:28 pm

surveillance |ఎన్నికల నియమావళి అమలు చేయాలి

surveillance | ఎన్నికల నియమావళి అమలు చేయాలి surveillance | వర్ని, ఆంధ్ర

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:27 pm

Mrunal Thakur calls Dhanush’s journey Beautiful

Tamil actor Dhanush and Bollywood beauty Mrunal Thakur are close friends. During a film event this year, they have been spotted exchanging smiles and their conversation triggered dating rumors. Dhanush’s recent reply for Mrunal Thakur’s post added fuel to the speculations but they never responded. Dhanush’s recent Hindi film Tere Ishq Mein released today across […] The post Mrunal Thakur calls Dhanush’s journey Beautiful appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 5:25 pm

మంటల్లో కాలిబూడిదైన లారీ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం సమీపంలో ఉన్న మాధవరం ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నాప బండల లోడుతో వెళుతున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాండూరు నుంచి కేరళకు నాప బండల లోడుతో వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. The post మంటల్లో కాలిబూడిదైన లారీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:25 pm

Yadadri |చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా

Yadadri | చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఎన్నికల అధికారి హనుమంతరావు

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:22 pm

దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుంది: చంద్రబాబు

అమరావతి: ఎపిలో ఐదేళ్ళు విధ్వంసం జరిగిందని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధాని పనులను పునః ప్రారంభించారని చెప్పారు. రూ.1,334 కోట్లతో 15 బ్యాంకులు, బీమా సంస్థలకు శంకుస్థాపనలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. 2028 మార్చి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని, పనులు వేగవంతానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య కారణమని అన్నారు. తమ కంటే వేగంగా అమరావతికి రూ. 15 వేల కోట్ల నిధులిచ్చారని, దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మల గాడిన పెడుతూ వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడున్న ఫైనాన్సియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదని, వినూత్న నగరాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. బ్యాంక్ కార్యాలయాన్ని ఒకేచోట ఉండటంతో ఎన్నో ప్రయోజనాలని, 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది 3వ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నామని, రాష్ట్ర విభజనతో పదేళ్లపాటు ఎన్నో ఇబ్బందులు పడ్డామని అన్నారు. అమరావతి పనులు ఊపందుకున్న సమయంలో ప్రభుత్వం పడిపోయిందని, వెంటిలేటర్ పై ఉన్న ఎపిని నిర్మలా సీతారామన్ బయటకు తీసుకొచ్చారని చెప్పారు. ఎపి ఆర్థిక స్థితి ఇంకా ఎంతో కోలుకోవాల్సి ఉందని, అమరావతి నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుందని, సాంకేతికతను అందిపుచ్చుకునే హబ్ గా అమరావతి తయారవుతుందని సూచించారు. 7 జాతీయ రహదారులు అమరావతికి అనుసంధానం అవుతామని, 2028 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాల పూర్తికి కార్యాచరణ జరుగుతుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 28 Nov 2025 5:21 pm

GAME |కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత

GAME | కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత నేషనల్ హాకీ

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:18 pm

కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గోనుమాను నరసన్న, కోసిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొట్ల లక్ష్మన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నకడబూరులో రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా […] The post కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:18 pm

చుండిలో ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : ఫైలేరియా వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించేందుకై ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వలేటివారిపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ వై.కేతోర,చుండి ఎ ఎన్ ఎం. పి. లావణ్య, చుండి ఎం ఎల్ హెచ్ పీ. తేరా శిరీష తెలిపారు. గురువారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామం లో రాత్రి వేళ వైద్య సిబ్బంది పైలేరియా స్లయిడ్ ల సేకరణ సేకరించడం జరిగింది. ఈ […] The post చుండిలో ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 28 Nov 2025 5:14 pm

Collector |నామినేషన్ల తీరును పరిశీల‌న‌…

Collector | నామినేషన్ల తీరును పరిశీల‌న‌… Collector | జైనూర్ / సిర్పూర్

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:14 pm

Sanitation|పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు..

Sanitation| పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు.. Sanitation| విజయవాడ (కార్పొరేషన్), ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:13 pm

FIELDS |మళ్ళీ పులి పంజా !

FIELDS | మళ్ళీ పులి పంజా ! పులివెందుల జనం గగోలువెంకటాపురం పొలాలలో

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:13 pm

ఆసక్తికరంగా కార్తి 'అన్నగారు వస్తారు' టీజర్..

తమిళ్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వా వాతియార్‌’. ఈ సినిమాకు తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ ను సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ అనిల్ రావుపూడి విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే.. కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో కార్తి, పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యరాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మన తెలంగాణ 28 Nov 2025 5:10 pm

Makthal |సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి

Makthal | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి Makthal |

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:09 pm

10 lakhs |పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…

10 lakhs | పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… 10 lakhs | నర్సంపేట,

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:09 pm

School |ఉద్యోగానికి రాజీనామా…

School | ఉద్యోగానికి రాజీనామా… School | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 28 Nov 2025 5:04 pm

NBK111: Is Balakrishna essaying a Negative Role?

Nandamuri Balakrishna’s upcoming movie directed by Gopichand Malineni has been launched in a grand manner. The film’s regular shoot commences in December after the release of Akhanda 2. Balakrishna will be seen in a dual role in NBK111 and the film is a historic attempt. As per the update, Balakrishna will be seen in a […] The post NBK111: Is Balakrishna essaying a Negative Role? appeared first on Telugu360 .

తెలుగు 360 28 Nov 2025 5:03 pm