SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

17    C
... ...View News by News Source

అది ధిక్కారమే

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీ సుకోవాలా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూటి గా ప్రశ్నించింది. “ఎంఎల్‌ఎల అనర్హతపై ఈపాటి కి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. ఇది తీవ్రమైన కోర్టు ధిక్కరణ. నూతన సంవత్సర వేడుకలను ఎక్కడ నిర్వహించుకోవాలో ఇక ఆయనే నిర్ణయించుకోవాలి” అని సుప్రీంకోర్టు సిజెఐ జస్టిస్ గవాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లో జవాబు చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన మరో రెండు వేర్వేరు పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఈ సందర్బంగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ లేదని ముందే చెప్పామని గుర్తుచేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై రోజువారీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సిజెఐ గవాయ్ స్పష్టం చేశారు. దీంతో, స్పీకర్ తరపున న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఎంఎల్‌ఏల అనర్హతపై నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనానికి తెలిపారు.

మన తెలంగాణ 18 Nov 2025 4:00 am

కోటా దాటితే వేటే

న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత 50 శాతం కోటా దాటరాదు. ఈ రేఖను పాటించి తీరాలని సుప్రీంకో ర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే నెలలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నిక లు జరుగుతాయి. తాము విధించిన ఈ 50 శాతం లక్ష్మణ రేఖను దాటితే ఉల్లంఘిస్తే ఎన్నికలను నిలిపివేస్తామని ఘాటుగా హెచ్చరించింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, జాయ్‌మాలా బగ్చీతో కూ డిన ధర్మాసనం వెలువరించిన రూలింగ్ కోటా పెం పుదల నిర్ణయాలకు దిగనున్న పలు ఇతర రాష్ట్రాల కు షాక్‌గా మారింది. 2022 జెకె బంతియా కమిష న్ నివేదిక ముందటి పద్ధతిని పాటించాలి. అప్పటి రిజర్వేషన్ల ప్రాతిపదికననే ఎన్నికలు జరపాలి. కమిషన్ రిపోర్టులో ఇతర ఒబిసిలకు 27 శాతం కోటా అమలుకు సిఫార్సు చేశారు. 50 శాతం పరిమితి దాటరాదని పేర్కొన్న ధర్మాసనం ఈ దశలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్ జ నరల్ తుషార్ మెహత అభ్యర్థన మేరకు తదుపరి వి చారణను బుధవారానికి వాయిదా వేశారు. అయి తే రాష్ట్ర ప్రభుత్వం తాము విధిస్తున్న కోటాను దాటరాదని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్నికలపై ప్రభావం పడరాదనే వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదేమీ కుదరదు. కో టా పరిమితి దాటితే తాము ఎన్నికలపై స్టే విధిస్తామని తెలిపారు. ఈ విషయంలో కోర్టు అధికారాల ను పరీక్షించరాదని చురకలు పెట్టారు. రిజర్వేషన్ల కోటా 50 శాతం దాటరాదని రాజ్యాంగ ధర్మాసనం తెలిపి ఉంది. దీనిపై తమ ద్విసభ్య ధర్మాసనం ఏమీ చేయలేదు. పైగా బంతియా కమిషన్ రిపోర్టు కోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అంతకు ముందటి పరిస్థితులకు అనుగుణంగానే కోటా అమలు , ఎన్నికలు జరగాల్సిందే అని ధర్మాసనం తెలిపింది. కొన్ని సందర్భాలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా 70 శాతం వరకూ చేరిందనే వాదనపై సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు వెలువరించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మెహతా తమ వివరణ ఇచ్చారు. నామినేషన్ల ఘట్టం తుది దశ సోమవారంతో అయిపోయింది. పైగా ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మే ఆరవ తేదీన వెలువరించిన రూలింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీనిపై జస్టిస్ బగ్చీ స్పందించారు. అన్ని విషయాలు తమకు తెలుసునని , కమిషన్ ముందటి పరిస్థితి ఉండాలని తాము తెలియచేశామని చెప్పారు. ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని చెప్పడం జరిగితే దీని అర్థం కొన్ని వర్గాలకు 27 శాతం కోటా వర్తింపచేసుకోవచ్చునని చెప్పడమా? అని ప్రశ్నించారు. పరిమితి దాటవచ్చునని చెప్పడం జరిగితే , ఇక తమ ఇంతకు ముందటి పరిమితి దాటరాదనే రూలింగ్ మాట ఎటుపోతుందని ధర్మాసనం ప్రశ్నించింది. వేరే రూలింగ్ అమలుకు ఇంతకు ముందటిది చెల్లకుండా పోతుందా? ఒకదానికి పోటీగా మరోటి వెలురించినట్లుగా భావిస్తారా? అని ద్విసభ్య ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌ను మందలించింది. 

మన తెలంగాణ 18 Nov 2025 3:30 am

మంగళవారం రాశి ఫలాలు (18-11-2025)

మేషం దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం కుటుంబ పెద్దలతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మిధునం వాహన అనుకూలత కలుగుతుంది. ప్రముఖుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కర్కాటకం నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. సింహం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. కన్య ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువులతో స్వల్ప విభేదాలు తప్పవు. సహనంతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. తుల ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. గృహమునకు చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వృశ్చికం ఆర్థిక పరంగా ఒత్తిడులు తప్పవు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ధనస్సు వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మకరం చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. కుంభం దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విందువినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి. మీనం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మన తెలంగాణ 18 Nov 2025 12:10 am

ఒకే కుటుంబానికి చెందిన 18మంది మృతి

సౌదీ అరేబియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్ ప్రాంతానికి చెందిన 18మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 18మంది ఈ ఘటనలో అగ్నికి ఆహుతి కాగా వీరిలో 11 మంది ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటికి తాళం వేసుకుని పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లిన వీరంతా నిమిషాల వ్యవధిలోనే కాలి బూడిద కావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించింది. మక్కా యాత్ర పూర్తి చేసుకుని మదీనాకు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు సౌదీ అరేబియా రహదారిపై డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ బస్సులో విద్యానగర్ ప్రాంతంలోని ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ఉన్నారు. విద్యానగర లోని మారక్స్ భవన్ పక్కన విశ్రాంత రైల్వే ఉద్యోగి నసీరుద్దీన్ (66) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఉమ్రా యాత్ర కోసం నసీరుద్దీన్ సహ కుటుంబ సభ్యులు 18మంది ఈనెల 9వ తేదీన సౌదీ అరేబియాకు బయలుదేరి వెళ్లారు. అల్ మక్కా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో 14 రోజుల ప్యాకేజ్ పై నసీరుద్దీన్‌తోపాటు అతని భార్య అత్తర్ బేగం (60 ), చిన్న కుమారుడు సల్లావుద్దీన్ (38), చిన్న కోడలు ఫరానా( 35) సహ వీరి ముగ్గురు పిల్లలు జైన్, ఫరీదా, శ్రీజ, నసీరుద్దీన్ పెద్ద కోడలు సన(40), ఆమె ముగ్గురు పిల్లలు మెహరీన్, మోజా, అజర్ సహ నసీరుద్దీన్ ముగ్గురు కుమార్తెలు అమీనా బేగం, షబానా బేగం, రిజ్వాన బేగం, వీరి పిల్లలు హనీశ్, జాఫర్, మరియానా(12), సహజ(5)లు ఉమ్రా యాత్రకు వెళ్ళారు. అమెరికాలో ఉన్న నసీరుద్దీన్ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్, ముషీరాబాద్, ముసారాంబాగ్ లో ఉండే ముగ్గురు అల్లుళ్ళు, మరో ఇద్దరు మనుమలు మాత్రం వారితో వెళ్ళలేదు. పెద్ద కుమారుడు అమెరికాలో ఉండగా, విద్యానగర్ లోనే ఉండే చిన్న కుమారుడు సలావుద్దీన్ అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఉమ్రా యాత్ర పూర్తిచేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళుతున్న వీరంతా బస్సు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. మొత్తం 8మంది పెద్దలు, 10 మంది పిల్లలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో విద్యానగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యానగర్ లోని నసీరుద్దీన్ ఇంటికి చేరుకున్న బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులందరిని తీసుకుని యాత్రకు వెళ్లివస్తానని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లారంటూ బంధువులు విలపించారు. సిరాజుద్దీన్ ఒక్కడే అమెరికాలో ఉన్నందున బతికిపోయాడని, మొత్తం మూడు తరాలు ఒకే సారి మంటల్లో కాలిపోయారని చెపుతూ బంధువులు బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది.

మన తెలంగాణ 17 Nov 2025 11:40 pm

فیکٹ چیک: 2023 کا سعودی عرب واقعہ کا ویڈیو حالیہ عمرہ بس حادثے کے گمراہ کن دعوے کے ساتھ وائرل

سوشل میڈیا میں وائرل ویڈیو میں دعویٰ کیا گیا ہیکہ یہ ویڈیو حالیہ سعودی بس حادثہ کا ہے جس میں 45 بھارتی عمرہ زائرین جاں بحق ہوئے۔ تاہم، تحقیقات سے پتہ چلتا ہے کہ یہ دراصل 2023 کا حادثہ ہے جو مقدس شہر مکہ کے قریب پیش آیا تھا۔

తెలుగు పోస్ట్ 17 Nov 2025 11:33 pm

వాట్సాప్‌లో ‘మీ-సేవ’లు

 తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ఉదయం 11.30 గంటలకు ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారు. మీ-సేవ సెంటర్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్ అన్నీ వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దరఖాస్తు చేసిన సర్టిఫికెట్ ఆమోదం పొందితే ఆ సర్టిఫికెట్‌ను సైతం వాట్సాప్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రజలకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించడానికి ఉద్దేశించిన ఈ అధునాతన సేవలను ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించనుంది.

మన తెలంగాణ 17 Nov 2025 11:10 pm

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పత్తి కోనుగోళ్లు

సిసిఐ నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మెకు దిగడంతో సోమవారం రాష్ట్ర వ్యప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి అమ్ముకునేందుకు సిసిఐ కేంద్రాలకు తీసుకుని వచ్చినా సమ్మెతో కొనుగోళ్లు జరగకపోవడంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. సిసిఐ విధించిన ఎల్1, ఎల్2, ఎల్3 సమస్యను పరిష్కరించాలని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. రెండు దఫాలుగా ప్రభుత్వానికి అసోసియేషన్ ద్వారా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నుండి సానుకూల వైఖరి లేకపోవడంతో అసోసియేషన్ సమ్మె బాట పట్టింది. సిసిఐ అవలంబిస్తున్న అసమతుల్య అలాట్‌మెంట్, స్లాట్ బుకింగ్ విధానాలతో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యం చేయడంతో అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్1, ఎల్2, ఎల్3 విధానంతో వెసులుబాటు కల్పించి అన్ని మిల్లులు నడిపేవిధంగా అమలు చేయకపోవడం, దీని ఫలితంగా జాబ్‌వర్క్ కొన్ని మిల్లులకే కేటాయించడంతో మిల్లులు నష్టపోతున్నట్లు మిల్లర్లు వాపోతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్‌కు పని లేక వెనుదిరిగి పోతున్నారని, మిల్లుల నెలవారీ మెయింటనెన్స్ చార్జీలు అదనంగా మిల్లర్లపై పడుతున్నాయని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రైవేట్, సిసిఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తూ మిల్లర్లు సమ్మెకు వెళ్లారు. పత్తి కొనుగోలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి పత్తిని అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన లారీలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు భారీ సంఖ్యలో మిల్లుల ఎదుట బారులు తీరాయి. రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా కొనుగోలు నిలిపివేయడంతో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ఎక్కిడికక్కడే నిలిపిచిపోయింది. ఎనుమాముల మార్కెట్ తో పాటు జిన్నింగ్ మిల్లుల్లో సైతం పత్తి కొనుగోళ్లు అగిపోయాయి. విషయం తెలియక పత్తి తీసుకొచ్చిన రైతులు పత్తి యార్డు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలోని అనుశ్రీ కాటన్ జిన్నింగ్ మిల్లు వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. కాగా, పత్తి కోనుగోళ్లు నిలిచిపోయిన నేపథ్యంలో మిల్లర్లతో మంగళవారం జరిగే ప్రభుత్వం చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మన తెలంగాణ 17 Nov 2025 11:00 pm

కుమార్తెను హత్య చేసిన తండ్రి అరెస్ట్

కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్తెను హత్య చేసి, కుమారునిపై హత్యాయత్నం చేసిన కేసులో వారి తండ్రి, నిందితుడు అనవేణి మల్లేష్ (38) సోమవారం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనవేణి మల్లేష్, పోసవ్వను 2009లో వివాహం చేసుకున్నాడు. వీరికి హర్షిత్ (కొడుకు), హర్షిత (కూతురు) అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. దురదృష్టవశాత్తు, ఆ ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే మానసిక, శారీరక అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, నేషనల్ హ్యాండీక్యాప్డ్ హాస్పిటల్ (బోయినపల్లి), కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులు, తిరుపతి బర్డ్స్ , స్విమ్స్ వంటి అనేక ఆసుపత్రులలో పరీక్షలు చేయించినా, పిల్లల పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. స్విమ్స్ వైద్యులు పిల్లల పరిస్థితి జీవితాంతం మారదని స్పష్టం చేయడంతో నిందితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. ఈనెల 15న మధ్యాహ్నం నిందితుడి భార్య శనివారం మార్కెట్‌కు వెళ్లిన సమయంలో, మొదట కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించగా, వారు నిరాకరించడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.అనంతరం, నిందితుడు ఒక కాటన్ టవల్‌ను రెండు ముక్కలుగా చేసి, వాటిని ఉపయోగించి కూతురు (హర్షిత), కొడుకు (హర్షిత్) మెడకు ఉరి వేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ చర్యలో కూతురు మరణించగా, కొడుకుపై హత్యాయత్నం జరిగింది. హత్య అనంతరం, నిందితుడు టవల్ ముక్కలను బయట పారవేసి ఇంటినుంచి పారిపోయాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు అదే సాయంత్రం కరీంనగర్ నుండి హైదరాబాద్ జెబిఎస్‌కు చేరుకుని, అక్కడ ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. మరుసటి రోజు మంచిర్యాలలో తిరుగుతూ, పోలీసుల భయంతో తలదాచుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నట్లు సిఐ జాన్ రెడ్డి తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 10:50 pm

రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా సంగక్కర

రానున్న ఐపిఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్రధాన కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఇప్పటికే సంగక్కర రాజస్థాన్ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా ఉన్నాడు. తాజాగా జట్టు యాజమాన్యం టీమ్ ప్రధాన కోచ్‌గా కూడా నియమించింది. సంగక్కర వచ్చే సీజన్‌లో ఈ రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. విక్రమ్ రాథోడ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది.

మన తెలంగాణ 17 Nov 2025 10:38 pm

జయకృష్ణ ఘట్టమనేనికి జంటగా...

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజనరీ ఫిల్మ్ మేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. అద్భుతమైన కొండల మధ్య సాగే సినిమా మనసుకు హత్తుకునే ప్రేమకథ ప్రధానంగా ఉంటుంది. మేకర్స్ జయ కృష్ణ ఘట్టమనేని సరసన హీరోయిన్‌గా రషా తడానిని అధికారికంగా ప్రకటించారు. రషా... హీరోయిన్ రవీనా టండన్, ప్రముఖ నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూసర్ అనిల్ తడాని కుమార్తె. ఇక రషా... అజాద్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పుడు ‘ఎబి4’తో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

మన తెలంగాణ 17 Nov 2025 10:35 pm

TG |బస్సు డ్రైవర్ అజాగ్రత్త !!

గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హెచ్ఈసి

ప్రభ న్యూస్ 17 Nov 2025 10:29 pm

‘శ్రీ చక్ర’ హాస్పిటల్‌లో దారుణం

హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జ్వరంతో ఐలావోని మండలం, గార్లపల్లి గ్రామానికి చెందిన కల్పన (40) ఆర్‌ఎంపి డాక్టర్ ని సంప్రదించగా హన్మకొండ శ్రీ చక్ర హాస్పిటల్‌కి రెఫర్ చేయడంతో ఆమె అడ్మిట్ అయింది. డాక్టర్ వెంటనే పరీక్షలు నిర్వహించాలని, దానికి సంబంధించిన డబ్బులు కట్టాలని చెప్పగా వెంటనే ఆ మహిళ కూతురు, భర్త కలిసి రూ.20 వేలు చెల్లించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటూ డబ్బులు కట్టమని అడగగా వారి వద్ద ఉన్న మరో రూ.20 వేలు కట్టారు. ఒకరోజు గడిచిన తర్వాత మళ్ళీ ఇంకా డబ్బులు కావాలి.. లక్ష రూపాయల వరకు అవుతుంది.. డయాలసిస్ చేయాలని డాక్టర్ చెప్పగా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని, రేపు ఉదయానికల్లా సర్దుబాటు చేసి కడతామని చెప్పగా డాక్టర్, సిబ్బంది వినకుండా పేషంటు భర్తను, వారి కుమార్తెను భయభ్రాంతులకు గురిచేశారు. డబ్బులు కట్టకుంటే వైద్యం చేయమంటూ పెట్టిన వెంటిలేషన్‌ను తీసివేయగా పేషంటు ప్రాణాలు పోయాయి. డబ్బులు కట్టకుంటే పేషెంట్ ప్రాణాలు తీస్తారా అంటూ మృతురాలి భర్త, వారి కుమార్తె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేషంట్ బంధువులకు సమాచారం ఇవ్వగా బంధువులంతా హాస్పిటల్ చేరుకొని నిరసన తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 10:29 pm

WhatsApp stock trading scam: స్టాక్ ట్రేడింగ్‌ పేరుతో టెకీకి భారీ మోసం

ఎల్‌బీనగర్‌కు చెందిన 42 ఏళ్ల టెకీకి WhatsApp స్టాక్ ట్రేడింగ్‌ గ్రూప్‌ పేరుతో రూ.3.37 కోట్లు పోయాయి

తెలుగు పోస్ట్ 17 Nov 2025 10:17 pm

– Anna Datha : మిల్లర్ల దగ్గరకు  వెళ్లొద్దు

– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు పాలకోడేరు (భీమవరం), ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 17 Nov 2025 9:17 pm

వరి కోత మిషన్ లో పడి రైతు మృతి..

పెద్దమందడి, ఆంధ్రప్రభ : వరి కోత మిషన్ లో ప్రమాదవశాత్తు పడి రైతు

ప్రభ న్యూస్ 17 Nov 2025 9:14 pm

ADB |గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు..

ADB | గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు జైలు.. జైనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 9:10 pm

గర్భంలోనే ఇద్దరు కవల పిల్లలతో భార్య మృతి..మనస్తాపంతో భర్త ఆత్మహత్య

భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందాలని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి అన్న ప్రవీణ్ ఫిర్యాదు మేరకు ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్‌జిఐఎ పోలీస్ స్టేషన్ ఐన్‌స్పెక్టర్ బాల్‌రాజ్ వివరించారు.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ (40) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్‌లోని సామ ఎన్‌క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భవతి.. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్‌లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారి వెంట శ్రావ్య తల్లి కూడా వచ్చింది. డాక్టర్‌లు ఆమెకు చెకప్ చేసి కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన చికిత్స అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమెను గుడిమల్కాపూర్‌లోని మైత్రి హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించిచడంతో హుటాహుటిన నగరంలోని సరోజిని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రావ్య కడుపులో ఇద్దరు కవలలు, శ్రావ్య మృతి చెందారు. విషయాన్ని శ్రావ్య తల్లికి డాక్టర్లు తెలిపారు. ఆమె తన అల్లుడు విజయ్‌కి ఫోన్ ద్వారా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై శంషాబాద్‌లోని తన రూమ్‌కు వెళ్లాడు. విజయ్ కోసం వెతికిన అతని మేనమామ ఫోన్ చేశాడు. కానీ రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన శంషాబాద్‌లోని రూమ్‌కు వచ్చిచూడగా విజయ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే విజయ్ అన్నయ్య ప్రవీణ్ కు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లూవ్‌కు చేరుకున్నాడు. తన తమ్ముడిని చూసిన ప్రవీణ్ శోకసముద్రంలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 17 Nov 2025 9:04 pm

భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం పోలీస్ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న, పద్మ దంపతులు.దంపతుల  మధ్య కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం నెలకొని వెంకన్న భార్య(40)ను రోకలిబండతో తలపై కొట్టడంతో  తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజయ్ కుమార్ తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 9:00 pm

ഫാക്ട് ചെക്ക്: വനിതാസ്ഥാനാര്‍ഥിയുടെ ചിത്രമില്ലാത്ത തെരഞ്ഞെടുപ്പ് ബാനര്‍? വസ്തുതയെന്ത്

പ്രചാരണ ബോര്‍ഡില്‍ സ്ഥാനാര്‍ഥിയുടെ ചിത്രത്തിന് പകരം ഭര്‍ത്താവിൻ്റെ ചിത്രമെന്ന തരത്തിലാണ് പ്രചരിക്കുന്നത്

తెలుగు పోస్ట్ 17 Nov 2025 8:58 pm

గిరిజన ప్రాంతాల్లో కొరవడిన పాఠశాలలు:ఎంపి మధుయాష్కీ

ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పిసిసి ప్రచార కమిటి చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మధుయాష్కి అతిథిగా హాజరయ్యారు. మేరా యువ భారత్ అధ్వర్యంలో వ ట్రైబల్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు. చివరి రోజున సోమవారం వారు రాజ్‌భవన్‌ను సందర్శించారు. వారం రోజుల పాటు వారు నేర్చుకున్న అంశాలను గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం లభించి డ్బ్బై ఐదు సంవత్సరాలు దాటినా గిరిజన ప్రాంతాల్లో ఇంకా అవసరమైన మేరకు పాఠశాలలు, ఆసుపత్రులు లేవని, తాగు నీరు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా ఆదివాసి యువత తమ హక్కుల కోసం ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యువజన అధికారి ఖుష్బు, రైల్వే బోర్డు సభ్యుడు నిర్మలా దేవి తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:48 pm

నందీశ్వరుడి అభిషేకంలో ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డా. వాణి…

సూర్యాపేట రూరల్: కార్తీక సోమవారం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాలను తెలంగాణ

ప్రభ న్యూస్ 17 Nov 2025 8:46 pm

ఎసిబి వలలో సివిల్ సప్లై డిప్యూటి తహసిల్ధార్

 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎసిబి దాడులలో అవినీతి అధికారులు పట్టుబడి జైలుకు వెళ్తున్న ధన అశ తీరుతో ప్రభుత్వ అధికారులు మారడం లేదు. ఇదే క్రమంలో లంచం తీసుకుంటూ ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటి తహసిల్ధార్, టెక్నికల్ అసిస్టెంట్, రేషన్ డీలర్ సోమవారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎసిబి డిఎస్‌పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7వ తేదిన మండలంలోని ఓ రేషన్‌షాప్‌కు తనిఖికి వెళ్ళిన సివిల్ డిటి మహమ్మద్ యాకుబ్‌ పాషా షాప్ లో నిలువలు తక్కువగా వున్నాయని అట్టి షాప్ ను సీజ్ చేస్తా అన్నాడు. మరల రేషన్‌ షాప్‌ను నడిపేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు రేషన్‌షాప్ డీలర్‌ను అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతు శబరిష్‌తో 30వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంత డబ్బు ఇవ్వలేక రేషన్ డీలర్ ఎసిబి అధికారులను సంప్రదించాడు.దీంతో రేషన్ డీలర్ ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు పట్టణంలోని జగదాంబ సెంటర్‌లో గల ఓ సెల్‌ఫోన్ షాపులో రేషన్ డీలర్ మధ్యవర్తి శబరీష్‌కు డబ్బులు అందజేస్తుండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోని తహసిల్ధార్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. అట్టి విచారణలో సివిల్ సప్లై డిటి యాకుబ్‌పాషా, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఆదేశాల మేరకు డీలర్ నుండి డబ్బులు తీసుకున్నట్లు శబరీష్ ఒప్పుకోవడంతో ముగ్గురిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో సైతం పట్టుబడ్డ యాకుబ్‌పాషా ఎసిబికి పట్టుబడ్డ ఇల్లందు సివిల్ సప్లై డిటి మహమ్మద్ యాకుబ్‌పాషాపై అనేక ఆరోపణలు వున్నాయి, గతంలో కొణిజర్లలో 30వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అవినీతికి అలవాటు పడ్డ అధికారి మారకపోగా మరల ఇల్లందు రేషన్‌డీలర్‌లను ఇబ్బందులకు గురిచేస్తు దొరికిపోయాడని ఎసిబి డిఎస్‌పి రమేష్ తెలిపారు. ప్రజల పనులకు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తమకు ఫోన్ నెంబర్ 1064 ద్వారా సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా వుంచుతామన్నారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:43 pm

MBNR |ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : పదర మండలం మద్దిమడుగులో నవంబర్ 30 నుంచి డిసెంబర్

ప్రభ న్యూస్ 17 Nov 2025 8:35 pm

ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫలితాలు వెల్లడి

రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సచివాలయంలోని తన కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు,తుది మెరిట్ జాబితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టిజి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్టూ, మెడికల్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల మొత్తం 24,045 మంది దరఖాస్తు చేసుకోగా.. గతేడాది నవంబర్ 10న జరిగిన ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన పరీక్షకు 23,323 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పూర్తి చేసిన అనంతరం తాజాగా బోర్డు 1,260 మందితో తుది ఎంపిక జాబితాను విడుదల చేసింది. దివ్యాంగుల కేటగిరీకి అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 2 పోస్టులను భర్తీ చేయలేదు. అలాగే హైకోర్టులో కొనసాగుతుండటంతో 4 పోస్టులను ఖాళీగా ఉంచింది. అదేవిధంగా, స్పోర్ట్ కేటగిరీలో ఉన్న 18 పోస్టులకు ఎంపిక జాబితాను వేరేగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎంఎన్‌జె క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో 9 వేలకుపైగా పోస్టుల భర్తీ : మంత్రి రాజనర్సింహ తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య శాఖలో 9 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వంటి ముఖ్యమైన పోస్టులతో పాటు, వైద్య సేవలు మెరుగుపర్చేందుకు అవసరమైన ఇతర అన్నిరకాల పోస్టులనూ భర్తీ చేస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి డాక్టర్లు, సిబ్బంది లేక వెలవెలబోయిన హాస్పిటళ్లు, ఇప్పుడు కలకలలాడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. డాక్టర్లు, సిబ్బంది రాకతో ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:26 pm

FIXED DIPOSIT :  వారసులకే పరిహారం  

FIXED DIPOSIT : వారసులకే పరిహారం (మచిలీపట్నం – ఆంధ్రప్రభ) వరకట్నం

ప్రభ న్యూస్ 17 Nov 2025 8:23 pm

ఉమ్రా యాత్రికుల మరణం పట్ల కెసిఆర్ సంతాపం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురై 42 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కెసిఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కెసిఆర్ ప్రార్థించారు. అత్యంత బాధాకరం : కెటిఆర్ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాడ సంతాపం తెలిపారు. మక్కా నుండి మదీనాకు వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. లాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సర్కారు అండగా నిలవాలని తెలిపారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:22 pm

WGL |పొగమంచు ప్రయాణాలు ప్రమాదకరం..

WGL | పొగమంచు ప్రయాణాలు ప్రమాదకరం.. వరంగల్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : చలికాలం

ప్రభ న్యూస్ 17 Nov 2025 8:21 pm

బోరబండలో ట్రాన్స్‌జెండర్ల మధ్య ఘర్షణ

ట్రాన్స్‌జెండర్ల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో రెండు ట్రాన్స్‌జెండర్ల గ్రూపులు కలిశాయి. ఈ సమయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో తిట్టుకోవడమే కాకుండా దాడులు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం వారి లీడర్ మోనాలిసా వద్దకు చేరింది. ఓ గ్రూపునకు చెందిన వారిని మోనాలిసా దూషించిందని మిగతా వారు ఆరోపించారు. మోనాలిసాకు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు బోరబండ బస్‌స్టాప్ వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని అడ్డుకోవడంతో ట్రాన్స్‌జెండర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హంగామా చేశారు. మోనాలిసాపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ట్రాన్స్‌జెండర్లు ఆరోపించారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:17 pm

నిప్పంటించుకుని డ్రైఫ్రూట్ వ్యాపారి మృతి

 ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రైఫ్రూట్ వ్యాపారిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత పోలీసులు విడిచిపెట్టేశారు.అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్ లోని ఖాజీగుండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల వైట్ కాలర్‌టెర్రర్ మాడ్యూల్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఛేదించారు. డాక్టర్ల ముసుగులో కొందరు ఉగ్రవాద కుట్రకు పాల్పడినట్టు మొదట ఫరీదాబాద్‌లో బయటపడింది. నిందితుడైన డాక్టర్ అధీల్ రాథర్‌ను ఉత్తరప్రదేశ్ లోని సహరాన్‌పూర్‌లో జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ అదీల్ పొరుగున నివసించే ఫ్రూట్స్ వ్యాపారి బిలాల్ అహ్మద్, అతడి కుమారుడు జిస్రార్ బిలాల్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఆదివారం కస్టడీ లోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తరువాత బిలాల్ అహ్మద్‌ను విడిచిపెట్టేశారు. తరువాత ఖాజీగుండ్‌కు చేరుకున్న బిలాల్ అహ్మద్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బిలాల్ అహ్మద్ కుమారుడు జిస్రార్ బిలాల్‌ను మరింత ప్రశ్నించేందుకు ఇంకా పోలీస్ కస్టడీ లోనే ఉంచారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:13 pm

బంగ్లా నేత హసీనాకు మరణశిక్ష

బంగ్లాదేశ్ పదవీచ్యుత, ప్రవాస ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దేశ ప్రధాన ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అమానుష నేరాలు, ఊచకోత అభియోగాలపై ఈ 78 సంవత్సరాల అవామీ లీగ్ నేత హసీనాకు విచారణ గైర్హాజరీ దశలోనే శిక్ష తీర్పు వెలువరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ నేరాల విచారణ ట్రిబ్యునల్ (ఐసిటి) నెలరోజుల విచారణ తరువాత అత్యంత సంచలనాత్మక, అంతర్జాతీయ పరిణామాల ప్రకంపనల నిర్ణయం వెలువరించింది. హసీనా ప్రస్తుతం పొరుగుదేశం భారత్‌లో అజ్ఞాత ప్రాంతంలో కుటుంబంతో గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి నివసిస్తున్నారు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు గత ఏడాది జులై చివరిలో తనకు వ్యతిరేకంగా చెలరేగిన తీవ్రస్థాయి నిరసన ప్రదర్శనలను హసీనా అత్యంత పైశాచికంగా, అమానుషంగా అణచివేశారని , ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 1300 మందికి పైగా చనిపోవడానికి కారకులు అయ్యారని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై అభియోగాలు మోపింది. అణచివేత చర్యలకు ఆమెను ప్రధాన సూత్రధారి, ప్రేరకురాలని ఇందుకు మరణశిక్షకు గురి కావల్సిందే అని ఐసిటి తమ తీర్పులో తెలిపింది. గత ఏడాది బంగ్లాదేశ్‌లో ప్రత్యేకించి విద్యార్థుల నిరసనల అణచివేత క్రమంలో తలెత్తిన రక్తపాతాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటనల తరువాత తలెత్తిన తిరుగుబాటు క్రమంలో బంగ్లా ప్రధాని హసీనా దేశం విడిచి పారిపోయారు. మిత్రపక్ష దేశం భారత్‌లో తలదాచుకున్నారు. పలు సార్లు సమన్లు పంపించినా ఆమె విచారణకు రాకపోవడంతో ఆమెను కోర్టు ఫరారీ నేతగా ప్రకటించింది. ఆమె పరోక్షంలోనే విచారణ జరిపింది. బంగ్లాదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికలకు నెలల ముందు తీర్పు వెలువడింది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీకి అవామీలీగ్‌పై అనర్హత వేటు ప్రకటించింది. ఢాకాలో ఉన్న ట్రిబ్యునల్ కార్యాలయం వెలుపల అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోపల తీర్పు చదివి విన్పించారు. నిరాయుధులైన పౌరులు, విద్యార్థులపై ఆటవిక దాడి, పైశాచిక రీతిలో భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ఇందుకు హసీనా చేసిన కవ్వింపు రెచ్చగొట్టే ప్రకటనలు, తన అధికార దుర్వినియోగం కారణం అని తీర్పులో తెలిపారు. కాల్పుల్లో ఢాకా, ఇతర ప్రాంతాలలో వందలాది మంది దారుణ రీతిలో ప్రాణాలు వదలడానికి కారణం అని తేలిన వ్యక్తి వేరే చోటకు వెళ్లి ఉంటే శిక్షను తప్పించుకుంటుందా? అని పేర్కొంటూ మరణశిక్షను విధిస్తూ , అమలు చర్యలకు ఆదేశించారు. విద్యార్థుల సారధ్యంలో తలెత్తిన నిరసనల అణచివేత చర్యలలో 1400 మంది చనిపోయ్యారని ఐరాస మానవ హక్కుల సంస్థ కార్యాలయం తెలిపిన విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా మరణశిక్ష విధించారు. అప్పటి పోలీసు విభాగం అధినేత చౌదురి అబ్దుల్లా అల్ మామూన్‌కు ఐదేళ్ల జైలు విధించారు.

మన తెలంగాణ 17 Nov 2025 8:09 pm

Solution |వ్యవసాయ మార్కెట్ సమస్యలకు పరిష్కారం చూపండి..

Solution | వ్యవసాయ మార్కెట్ సమస్యలకు పరిష్కారం చూపండి.. Solution | కంటోన్మెంట్,

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:55 pm

MP Etela |ప్ర‌భుత్వానికి ముందు చూపు లేదు..

MP Etela | ప్ర‌భుత్వానికి ముందు చూపు లేదు.. కంటోన్మెంట్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:44 pm

Dhandoraa Teaser: Rooted Emotional Rural Drama

The teaser of Dhandoraa has been out and it offers an emotional ride set in a rural backdrop. It is a rural drama laced with human emotions set in a village. Dhandoraa is slated for December 25th release across the globe. Loukya Entertainments are the producers and Muralikanth Devasoth is the director. The film has […] The post Dhandoraa Teaser: Rooted Emotional Rural Drama appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 7:34 pm

HIGH ACCiDENT :  తప్పిన పెనుప్రమాదం

HIGH ACCIDENT : తప్పిన పెనుప్రమాదం ఆస్పరి (కర్నూలు జిల్లా), ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:32 pm

Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ

Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:23 pm

బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా తేజస్వియాదవ్

 బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్ సోమవారం ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విపక్ష నాయకునిగా గుర్తింపు పొందడానికి అసెంబ్లీ మొత్తం బలంలో కనీసం 10 శాతం సీట్లను సాధించాలి. ఈమేరకు మొత్తం 243 స్థానాల్లో ఆర్‌జేడికి 25 స్థానాలు లభించాయి. తేజస్వి తన సమీప ప్రత్యర్థి బీజేపికి చెందిన సతీష్ కుమార్‌పై 14,552 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన కుటుంబానికి కంచుకోటగా ఉంటున్న రాహోపూర్ నుంచి ఎన్నికయ్యారు. 

మన తెలంగాణ 17 Nov 2025 7:14 pm

HYD|వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజ‌లు..

HYD| వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజ‌లు.. కంటోన్మెంట్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:14 pm

మహిళ నుంచి రూ.32 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు

 సిబిఐ అధికారులమని చెప్పి బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ నుంచి డిజిటల్ మోసగాళ్లు రూ.32 కోట్లు కాజేశారు. ముందుగా డీహెచ్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి నమ్మించాడు. ఆమె పేరు మీద మూడు క్రెడిట్ కార్డులు, నాలుగు పాస్ పోర్టులు, నిషేధిత ఎండిఎంఎ ఉన్న ఓ పార్శిల్ ముంబై లోని అంధేరీ డీహెచ్‌ఎల్ కేంద్రానికి వచ్చిందని చెప్పాడు. ఆ ప్యాకేజీతో తనకు సంబంధం లేదని, తాను బెంగళూరులో నివసిస్తున్నట్టు ఆమె చెప్పింది. అయితే ఫోన్ చేసిన వ్యక్తి మీ ఫోన్ నెంబర్‌పార్శిల్‌లో లింక్ అయ్యి ఉందని, అది సైబర్ క్రైమ్ కావొచ్చని హెచ్చరించాడు. వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్టు సీబీఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు. సీబీఐ అధికారుల నుంచి ఫోన్‌కాల్ వస్తుందని తెలిపాడు. అలాగే కాసేపటికి సీబీఐ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పార్శిల్‌లో ఉన్న ఆధారాల ద్వారా ఆమెను డిజిటల్ అరెస్టు చేసినట్టు బెదిరించాడు. అంతేకాదు మీపై నేరస్థులు నిఘా పెట్టారని, పోలీసులను సంప్రదించవచ్చని సూచించాడు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే అన్ని ఆస్తులను ఆర్‌బిఐ కి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని నమ్మించాడు. వారి మాటలకు భయపడిపోయిన మహిళ వారు చెప్పినట్టు చేసింది. మొత్తం తన వద్ద ఉన్న ఆస్తులు , డబ్బు అంతా వారికి అప్పగించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర సేవింగ్స్‌ను మోసగాళ్లు పంపిన 187 బ్యాంకు ఖాతాలకు విడదల వారీగా బదిలీ చేసింది. ఇలా దాదాపు ఆరు నెలల్లో ఆమె నుంచి రూ.32 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. క్లియరెన్స్ పూర్తయ్యాక ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగి ఇస్తామని నమ్మించారు. ఆ మేరకు నకిలీ క్లియరెన్స్ లెటర్‌ను కూడా జారీ చేశారు. కొన్నిరోజులకు ఆమె తన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి చేసింది. అయినా అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇలా కొన్నిరోజుల తరువాత వారు ఆమెతో కమ్యూనికేషన్‌ను ఆపేశారు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

మన తెలంగాణ 17 Nov 2025 7:11 pm

HYD |పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు…

HYD | పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు… ఓల్డ్ బోయిన్పల్లి ,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 17 Nov 2025 7:10 pm

Premante Trailer: Crackling Fun Entertainer

Priyadarshi delivered a big hit like Court this year and his upcoming film, Premante, has generated significant buzz with its engaging teaser and music. Directed by Navneeth Sriram and produced uncompromisingly by Jhanvi Narang and Pushkar Rammohan Rao, the project is backed by a robust promotional campaign orchestrated by Rana Daggubati’s Spirit Media. Today, the […] The post Premante Trailer: Crackling Fun Entertainer appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 6:54 pm

Prashanth Neel joins Mythri in bringing a prestigious horror film

KGF, Salaar fame Prashanth Neel, who is directing NTR for a humungous action epic, is presenting an interesting horror film directed by Kirtan Nadagouda. The new-age film features young talents at the forefront and the director has decided to bring them to the world. Mythri Movie Makers, the renowned and big production house, has been […] The post Prashanth Neel joins Mythri in bringing a prestigious horror film appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 6:50 pm

Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు పోస్ట్ 17 Nov 2025 6:33 pm

Andhra Pradesh : రైతులకు గుడ్‌న్యూస్....ఈ నెల 19న రైతుల ఖాతాల్లో డబ్బులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 17 Nov 2025 6:23 pm

Hanumakonda |డబ్బు కోసం…

Hanumakonda | డబ్బు కోసం… ప్రాణం తీసిన వైద్యులుఆరోపిస్తున్న బాధితురాలి బంధువులు Hanumakonda

ప్రభ న్యూస్ 17 Nov 2025 6:15 pm

Akbaruddin Owaisi ఫ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఎంఐఎం పరిస్థితి ఏంటి?

ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 6:07 pm

Awas plus gramin yojana Survay :  స్పీడ్​ అప్​​

Awas plus gramin yojana Survay : స్పీడ్​ అప్​ ఇళ్ల పన్ను

ప్రభ న్యూస్ 17 Nov 2025 6:05 pm

State level cricket competitions |మక్తల్ శ్రీ గీతం విద్యార్థి

State level cricket competitions | మక్తల్ శ్రీ గీతం విద్యార్థి ఉమ్మడి

ప్రభ న్యూస్ 17 Nov 2025 6:03 pm

ఉగ్రవాదులకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు.. పాక్‌కు మరోసారి హెచ్చరిక

న్యూఢిల్లీ : దాయాది పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్‌జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి గట్టిగా హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటలు మాత్రమేనని, దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్‌ను లక్షంగా ఉగ్రవాద ముఠాలకు మద్దతు కొనసాగిస్తే పాకిస్థాన్ తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని, ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లో ఉగ్రవాద స్థావరాల గురించి ప్రపంచానికి ఆధారాలు చూపించామని, చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని పాక్‌కు గట్టిగా హెచ్చరించారు. బ్లాక్ మెయిళ్లకు భయపడే స్థితిలో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవడానికి దేశం లోని నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారన్నారు. ఆర్టికల్ 37ం తరువాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. గతం కన్నా ఇప్పుడు పొరుగుదేశ మైన చైనాతో భారత్ సంబంధాలు బలపడుతున్నాయని ద్వివేది పేర్కొన్నారు.

మన తెలంగాణ 17 Nov 2025 6:02 pm

Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మరణించారు

తెలుగు పోస్ట్ 17 Nov 2025 5:59 pm

MLA |బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

MLA | బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చర్యలు

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:51 pm

జూబ్లీహిల్స్‌లో కోడ్ ఎత్తివేత

మనతెలంగాణ/సిటీబ్యూరోః ఉప ఎన్నిక ప్రక్రియ ముగియడంతో జూబ్లీహిల్స్‌లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేయడంతో కోడ్ అమలులోకి వచ్చిన తెలిసిందే. ఈనెల 11న ఎన్నిక,14న ఎన్నికల ఫలితం వెలువడిన విషయమూ విధితమే. అయితే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసిసి)ను ఎన్నికల కమిషన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అమలులో ఉన్న ఎంసిసి,ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక కోఢ్ వర్తించదని ఉత్తర్వులో పేర్కొన్నది.

మన తెలంగాణ 17 Nov 2025 5:51 pm

హసీనాను మాకు అప్పగించండి

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్ ను కోరింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 5:47 pm

AP |మామిడి రైతును ఆదుకుంటాం…

AP | మామిడి రైతును ఆదుకుంటాం… చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మామిడి రైతులను

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:46 pm

ఆటోల ఫిట్నెస్ లోను… గ్యాస్!

విశాలాంధ్ర కందుకూరు: కందుకూరు పట్టణం కాళిదాసు వారి వీధిలో ఉన్న సుచిత భారత్ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే రెండు ఆటోల ఫిట్నెస్ కూడా ఉత్తి గ్యాస్ ను తలపించే విధంగా ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఏపీ 27 టి టి 32 32., ఏపీ 26 టి ఈ 49 21. అను నెంబర్ గల వాహనాలు దశాబ్దాలకు పైబడి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా తిరగడం ఎంతవరకు సమంజసమని […] The post ఆటోల ఫిట్నెస్ లోను… గ్యాస్! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 5:39 pm

Traffic Police |ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు

Traffic Police | ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు నిజాంపేట్ కార్పొరేష‌న్‌లో ట్రాఫిక్ స్పెష‌ల్ డ్రైవ్‌

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:39 pm

Krishna district |బంగారం చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:38 pm

సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది

తెలుగు పోస్ట్ 17 Nov 2025 5:36 pm

కుక్కల దాడిలో16 గొర్రెల మృతి

గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి విశాలాంధ్ర -అనంతపురం : కుక్కల దాడిలో16 గొర్రెల మృతి చెందడంతో దాని మీదే ఆధారపడుతున్న గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలని గొర్లు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్లపోతలయ్య సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య కోరారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జమ్మలదిన్నె గ్రామానికి చెందిన పుట్లయ్య యాదవ్ తన జీవన ఉపాధి కోసం […] The post కుక్కల దాడిలో16 గొర్రెల మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 5:32 pm

పత్తి రైతులపై కేంద్రం మొండి వైఖరి విడాలి: సీపీఎం

మన తెలంగాణ/రఘునాథపల్లి: పత్తి రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లుల వారు చేస్తున్న బంద్‌కు సీపీఎం మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరుగుతుంటే తెలంగాణలోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించడం దారుణమని 8 నుంచి 12 శాతం మించి ఉంటే పత్తి కొనుగోలు చేయమని కపాస్ కిసాన్ యాప్ ద్వారా మార్కెట్‌కు తెచ్చే పత్తి పంటను తేదీని స్లాట్ బుక్ చేయాలని నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల్లో రైతులు స్మార్ట్ ఫోన్ల పట్ల ఎంత వరకు అవగాహన కలిగి ఉన్నారని ప్రశ్నించారు. వర్షాల వల్ల పత్తిలో 18 శాతం తేమ వస్తుందని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 12 శాతం మించి వస్తుందన్నారు. సీసీఐ ఆంక్షలతో పత్తిని కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్మే దుస్థితి వస్తుందని క్వింటాళుకు రూ. 2000 వేల చొప్పున నష్టపోతున్నామన్నారు. సీసీఐతో ప్రయివేటు వ్యాపారులు కుమ్మయ్యారని వచ్చిన లాభాలను వారే పంచుకుంటున్నారన్నారు. పత్తి పంటపై సుంకాన్ని 20 శాతం పెంచాలని, పత్తిపై ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని పత్తి రైతులను ఐక్యం చేసి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పొదల నాగరాజు, కడారి ఆంజనేయులు, కడారి ఐలయ్య, కాసాని పుల్లయ్య, పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 17 Nov 2025 5:32 pm

Bhupalpally |ఏసీబీ ఎఫ్టెక్ట్

Bhupalpally | ఏసీబీ ఎఫ్టెక్ట్ బోసిపోయిన సబ్ – రిజిస్ట్రార్‌ కార్యాలయం Bhupalpally

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:30 pm

Kurnool |జీజీహెచ్ కి ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు..

కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలనను మరింత పటిష్టం

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:28 pm

పుస్తకం… సమాజానికి దారిదీపం !!

ఆంధ్రప్రభ, భవానిపురం : పుస్తకాలు వ్యక్తిత్వాలను ప్రభావితం చేస్తూ, సమాజ చైతన్యానికి దారిదీపాలుగా

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:20 pm

ఉచిత కంటి ఆపరేషన్లను సద్వినియోగం చేసుకోండి..

రిటైర్డ్ జిల్లా అందత్వా నివారణ అధికారి సంకారపు నర్సింహులువిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి ఆసుపత్రి యందు ప్రతి నెలలో ఒకటవ మూడవ ఆదివారములు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి సమస్యలు, ఉచిత ఆపరేషన్లు నిర్వహించబడునని శ్రీ చక్ర కంటి ఆసుపత్రి -అనంతపురం డిఎన్బి ఆప్తాల్ డాక్టర్ ఈశ్వర్ రావు సాకరే, రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. […] The post ఉచిత కంటి ఆపరేషన్లను సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 5:20 pm

SCHOOL |స్పెషల్‌ క్యాంపెయిన్‌ 5.0

SCHOOL | స్పెషల్‌ క్యాంపెయిన్‌ 5.0 రాఘవాపూర్ పాఠశాల పరిశీలన SCHOOL |

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:16 pm

Achampet |చ‌దువుతోపాటు క్రీడ‌ల్లోనూ రాణించాలి

Achampet | చ‌దువుతోపాటు క్రీడ‌ల్లోనూ రాణించాలి రూ. ప‌ది కోట్ల‌తో స్టేడియం అభివృద్ధి

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:12 pm

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇష్టానుసారం నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ పత్రములో 45.80 ఎకరాల భూమి ఉండేది అని, అది వెబ్లాండ్ లో 77.54 ఎకరాలకు ఏ విధంగా పెరిగిందో […] The post ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 5:07 pm

గ్రంథాలయ ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవాలి..

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయ ఉద్యమకారులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవరోజు ఆదివారం ఉద్యమకారుల చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకొని వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. పి ఈ టి సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.అనంతరం అంజలి సౌభాగ్యవతి […] The post గ్రంథాలయ ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 5:03 pm

Godavarikhani |ప్రమాదాల నియంత్రణకు చర్యలు

Godavarikhani | ప్రమాదాల నియంత్రణకు చర్యలు ప్రమాద స్థలాల గుర్తింపుకు ప్రత్యేక కసరత్తు

ప్రభ న్యూస్ 17 Nov 2025 5:03 pm

ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్ లో బిజెపి ఓటమి : ఈటల

హైదరాబాద్: కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో విభజన రాజకీయాలతో అధికారం లోకి రాలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్ లో బిజెపి ఓటమి పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ లో ఓటమితోనే బిజెపి పనైపోయినట్లు కాదని ఈటల అన్నారు. హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార పార్టీ డబ్బు, చీరలు పంపిణీ చేసి.. అధికార దుర్వినియోగం చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు.  

మన తెలంగాణ 17 Nov 2025 5:02 pm

AP |పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి

AP | పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:59 pm

AP Liquor Scam Takes a Shocking Turn as Odisha Gang Allegedly Steals Hidden Cash

The investigation into the alleged liquor scam from the previous YSRCP government in Andhra Pradesh has taken an unexpected twist. CID SIT officials probing the case discovered that an Odisha-based gang stole a part of the money hidden by the accused. Even more surprising, the gang is believed to have used the stolen cash to […] The post AP Liquor Scam Takes a Shocking Turn as Odisha Gang Allegedly Steals Hidden Cash appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 4:56 pm

Soudi Bus Crash :  అతడే బతికాడు

Soudi Bus Crash : అతడే బతికాడు ( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:56 pm

Dongli |విద్యార్థుల‌కు చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న‌

Dongli | విద్యార్థుల‌కు చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న‌ Dongli | డోంగ్లి, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:54 pm

ఆర్డిటి క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు.. ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్

విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి యొక్క ప్రతిష్టాత్మక గ్రామీణ కిర్కెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆర్సిఎల్ 2025 లో భాగంగా ధర్మవరం ఆర్డిటి క్రీడా మైదానంలో ధర్మవరం క్రికెట్ జట్టు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూక్రికెట్ మైదానంలో బత్తలపల్లితో ఆటలాడగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధర్మవరం 40 ఓవర్లలో 284/5 పరుగులు చేసింది అన్నారు. గోవర్ధన్ 69 బంతుల్లో 72 పరుగులు చేయగా, […] The post ఆర్డిటి క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు.. ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 4:47 pm

Utnoor |ఐటీడీఏ మ‌హాధ‌ర్నా

Utnoor | ఐటీడీఏ మ‌హాధ‌ర్నా అట‌వీశాఖ అధికారుల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు Utnoor |

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:42 pm

మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు పట్ల హర్షం…

ఏపీ ప్రగతిశీల చేనేత కార్మిక సంఘం రాయలసీమ జోన్ కన్వీనర్ పోలా లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం ; హ్యాండ్లూమ్ కస్టర్ మంజూరు పట్ల ఏపీ ప్రగతిశీల చేనేత కార్మిక సంఘం రాయలసీమ జోన్ కన్వీనర్ పోలా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం నకు 35 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయ తలపెట్టిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కు ఇటీవల ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం శుభదాయకమన్నారు. ధర్మవరం వ్యవసాయ మార్కెట్ యార్డులో 9.80 […] The post మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు పట్ల హర్షం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 4:41 pm

Sheikh Hasina Breaks Silence After Death Penalty: “I Will Return, I Will Fight”

Bangladesh has entered one of the most dramatic phases in its political history as the International Crimes Tribunal (ICT) pronounced a death sentence for former Prime Minister Sheikh Hasina. The verdict, linked to charges of crimes against humanity during last year’s violent anti-government demonstrations, has ignited shock, celebration, anger and fear across the nation. Hasina, […] The post Sheikh Hasina Breaks Silence After Death Penalty: “I Will Return, I Will Fight” appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 4:35 pm

చాక్నవాడిలో ఐదంతస్థుల భవనానికి పగుళ్లు

హైదరాబాద్: గోషామహల్ పరిధి చాక్నవాడిలో ఐదంతస్తుల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. పక్కన నిర్మిస్తున్న నూతన భవనం పిల్లర్స్ తవ్వడం వల్లే ఇలా పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పగుళ్లు రావడంతో పక్కనే ఉన్నవారు భయాందోళన చెందారు. కుంగిన భవనానికి  హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బంది సపోర్టు ఇచ్చారు. భవనం లోపల ఉన్న నివాసులను తక్షణమే ఖాళీ చేయించాలని చుట్టు పక్కల స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  

మన తెలంగాణ 17 Nov 2025 4:34 pm

Medak |వైద్య క‌ళాశాల భ‌వ‌నాల‌ నిర్మాణానికి శంకుస్థాప‌న‌

Medak | వైద్య క‌ళాశాల భ‌వ‌నాల‌ నిర్మాణానికి శంకుస్థాప‌న‌ Medak | మెదక్

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:33 pm

MARKET |నిలిచిన ప‌త్తి కొనుగోలు

MARKET |నిలిచిన ప‌త్తి కొనుగోలు ఏనుమాముల మార్కెట్ వెల‌వెల‌! MARKET | ఉమ్మడి

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:27 pm

రేగాటిపల్లి రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను తొలగించండి

ప్రజల ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు వద్ద గల రైల్వే గేటు వద్ద ఇటీవల రైల్వే పట్టాల నూతన నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత, రైల్వే కాంట్రాక్టర్లు పట్టణానికి ఇటువైపు అటువైపు వెళ్లే రహదారులకు అతి ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను వేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల ఎంతోమంది టూ వీలర్లు, బాటసారిలు ఆ ఎత్తును గమనించలేక పోవడం వల్ల క్రిందకు పడడం, ప్రమాదాలు చోటు […] The post రేగాటిపల్లి రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను తొలగించండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 17 Nov 2025 4:25 pm

Peddapalli |కారు ఢీకొని…

Peddapalli | కారు ఢీకొని… Peddapalli | పెద్దపల్లి రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:24 pm

Narayanpet |పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా

Narayanpet | పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:09 pm

Exclusive: PMF and Mythri to Collaborate

Top production houses Mythri Movie Makers and People Media Factory share a close bond and they produced Sunny Deol’s Jaat together which was directed by Gopichand Malineni. The production houses are now joining hands for Jaat 2 which will roll next year. PMF and Mythri are in talks to collaborate for more films in the […] The post Exclusive: PMF and Mythri to Collaborate appeared first on Telugu360 .

తెలుగు 360 17 Nov 2025 4:09 pm

POLICE |ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు స‌స్పెన్ష‌న్‌

POLICE | ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు స‌స్పెన్ష‌న్‌ POLICE | ఆదిలాబాద్ ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 17 Nov 2025 4:06 pm