NTR|ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం
NTR| ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా కలిసి పనిచేద్దాం NTR| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ:
Bhuvaneshwari |భువనమ్మ జలహారతి
Bhuvaneshwari | భువనమ్మ జలహారతి డీకే పల్లి చెరువుకు సారెచంద్రబాబుకు జనం జేజేలు
రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు
సుప్రీంకోర్టు కీలక తీర్పు సుప్రీంకోర్టు కీలక తీర్పురాష్ట్ర శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు పంపించే బిల్లులపై సమ్మతి తెలిపే ప్రక్రియకు కోర్టు గడువు విధించవచ్చా?.. అన్న విషయంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పరిశీలించి కీలక తీర్పును వెల్లడించింది.పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించేందుకు లేదా నిర్ణయించేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు ఒక నిర్దిష్ట గడువును నిర్ణయించడం సరైంది కాదని కోర్టు చెప్పింది.అయితే, గవర్నర్లు ఎలాంటి కారణం […] The post రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |అంతు చిక్కని కిడ్నీ/కేటీఆర్పై ఎంక్వైరీ/తల్లి ఎర
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-11-2025, 4.00PM ఊరటలేని ఉద్దానం.. అంతుచిక్కని కిడ్నీ వ్యాధి
ఏలూరు.. సూపర్ ఆక్వా ల్యాబ్ లో అగ్నిప్రమాదం
అమరావతి: ఏలూరు జిల్లా సూపర్ ఆక్వా ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. సమాచారం మేరకు అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
COLLECTOR|గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలి
COLLECTOR| విజయవాడ, ఆంధ్రప్రభ: గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని ఎన్టీఆర్
COLLECTOR|అన్నం పరబ్రహ్మస్వరూపం..
COLLECTOR| అన్నం పరబ్రహ్మస్వరూపం.. COLLECTOR| పటమట, ఆంధ్రప్రభ: అన్నం పరబ్రహ్మస్వరూపమని సృష్టిలో సర్వ
Tollywood Audience waiting for these Six Sequels
Telugu cinema has delivered some of the biggest hits and most of the filmmakers have announced sequels for the successful films but they are delayed due to various reasons. A common reason is because of the lead actors getting occupied with other films. Here are some of the biggest sequels that are delayed: Salaar 2: […] The post Tollywood Audience waiting for these Six Sequels appeared first on Telugu360 .
Chevella |ఎన్ హెచ్ 163పై రోడ్డు ప్రమాదం
Chevella | ఎన్ హెచ్ 163పై రోడ్డు ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ
POLICE |పోలీస్ శాఖకు బొలెరో నియో వాహనం
ఎంపీ నిధులతో ఏర్పాటు POLICE |నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల నిర్వహణ
4,000 Kms | 4,000 కి.మీ సైక్లింగ్ రైడ్…
4,000 Kms | 4,000 కి.మీ సైక్లింగ్ రైడ్… 4,000 Kms |
MLA|వైద్యుల సూచనలతో పశుపోషణ లాభదాయకం : యార్లగడ్డ
MLA| వైద్యుల సూచనలతో పశుపోషణ లాభదాయకం : యార్లగడ్డ MLA| గన్నవరం, ఆంధ్రప్రభ
ప్రైవేట్ వైద్య కళాశాలలతో పేదలకు నష్టం
మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రయివేటు వైద్య కళాశాలలతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తున్నందుకు నిరసనగా వైసిపి చేపడుతున్న కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఆయన గురువారం ఉరవకొండ పట్టణంలోని బాలాజీ టాకీస్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […] The post ప్రైవేట్ వైద్య కళాశాలలతో పేదలకు నష్టం appeared first on Visalaandhra .
ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్…
పాట్నాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమం జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు. నితీశ్ కుమార్తో పాటు 27 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా […] The post ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్… appeared first on Visalaandhra .
Social Media Trolls: Risky and Funny
Social Media has turned out to be a major platform to promote films. It is also filled with trolls and it can lead to many controversies. There are regular debates on Social Media about the films, lead actors, box-office performances and the content of the films. Any debate can trigger controversies and social media has […] The post Social Media Trolls: Risky and Funny appeared first on Telugu360 .
యువత ప్రజాసేవలో ముందుండాలి : ఎస్సై కొట్టె ప్రసాద్
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబెల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో.. కమాన్పూర్ మండలానికి చెందిన నూతన యూత్ కాంగ్రెస్ …
ఎఫ్డీడీఐలో 28-30 తేదీల్లో పాదరక్షల వారసత్వంపై జాతీయ సదస్సు, ప్రదర్శన
పాదరక్షల వారసత్వంపై గచ్చిబౌలిలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో(ఎఫ్డీడీఐ)లో నవంబర్ 28-30 తేదీల్లో జాతీయ సదస్సు, ప్రదర్శన
ప్రముఖ కవి, జూకంటి జగన్నాథం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 20. (జనంసాక్షి): గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలని ప్రముఖ కవి ,జూకంటి జగన్నాథం అన్నారు. గురువారం 58 …
సోషల్ మీడియాను బాధ్యతగా వాడాలి : మంథని ఎస్ఐ రమేష్
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ పరిధి మంథని పట్టణ ప్రజలు యువత సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారహిత ప్రవర్తనపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాం …
Ys Jagan : జగన్ కు ఇక కష్టకాలమేనా.. ఎప్పుడైనా..ఏదైనా జరిగే ఛాన్స్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై నమోదయిన కేసుల విషయం చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది
Do We Really Need This Drama When Someone Is Only Here to Attend Court?
YS Jagan Mohan Reddy’s Hyderabad trip was supposed to be a simple legal formality. The former Andhra Pradesh Chief Minister came only to appear before the Nampally CBI Court in the disproportionate assets case. Yet his arrival was blown into a full-scale spectacle that looked more like a political rally than a court appearance. Jagan, […] The post Do We Really Need This Drama When Someone Is Only Here to Attend Court? appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనుబాబు
మంథని, (జనంసాక్షి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇటీవల భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ ను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హైదరాబాద్ …
Video : Exclusive Interview with Actor Upendra
The post Video : Exclusive Interview with Actor Upendra appeared first on Telugu360 .
సన్న బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర మంత్రికి సలహా ఇచ్చిన రేవంత్
హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వివరించారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలకు సన్నబియ్యం పంపిణీ అంశంపై వివరించారు. ప్రజలు తినే బియ్యం సరఫరా చేసినప్పుడే ఆ సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని అన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్టుగా దేశ వ్యాప్తంగా వినియోగదారులకు సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని సెంట్రల్ మినిస్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయంలో అవసరమైతే సమగ్రంగా అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పూర్తి స్థాయి అధ్యయనం జరిపిన తరువాత దేశ వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Songs Strike Gold, All Eyes On Akhanda 2 Trailer
The musical promotions for Nandamuri Balakrishna’s Akhanda 2 have set the stage on fire, starting with the first single, The Thaandavam, a deeply spiritual track that sent goosebumps down the spine. Balakrishna, in his mesmerizing Aghora look, was completely immersed in the character, delivering divine and intense performances alongside other Aghoras. The composition, vocals, and […] The post Songs Strike Gold, All Eyes On Akhanda 2 Trailer appeared first on Telugu360 .
ఏపీకి తుపాను ముప్పు.#TeluguPost #telugu #post #news
ఫ్యాక్ట్ చెక్: టాటా కంపెనీ 125 సీసీ బైక్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టడం లేదు
టాటా కొత్త 125cc బైక్ను విడుదల చేయబోతుందని, ఇది 90kmpl మైలేజీని అందిస్తుందని
నవంబర్ 20 (జనంసాక్షి)న్యూఢిల్లీ: భారతీయ సైన్యంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. …
Janasena Party : పవన్ యాక్షన్ లోకి దిగకపోతే ఇక అంతేనట
జనసేన పార్టీ సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్ లో బలంగా లేదు. పవన్ కల్యాణ్ క్రేజ్.. ఇమేజ్ మీదనే అది ఆధారపడి ఉంది.
సర్పంచులు లేకపోవడంతో గ్రామాలు వల్లకాడులుగా మారాయి: ఈటల రాజేందర్
కరీంనగర్: సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. బల్బులు పెట్టే వాళ్ళు లేరని, మురికి కాలువలు సాఫ్ చేసేవారు లేరని విమర్శించారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలను పట్టించుకునే నాధుడే లేడని, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఫర్ క్యాపిటా నిధులు ఎన్నికలు జరగకుంటే రావు అని, అవి వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదని, గ్రామాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి సమస్యలను పరిష్కరిస్తానని విశ్వాసం కల్పించే వారిని ఎన్నుకుంటారని తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మందిని గెలిపించడానికి బిజెపి నాయకుడిగా తన ప్రయత్నం చేస్తున్నానని, బిల్లులు రాక సర్పంచులు, ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలని ఈటల డిమాండ్ చేశారు. మా నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనేది కొన్ని ఛానెల్స్, యూ ట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.
నటి ప్రత్యూష మృతి కేసు… తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్ట్
ప్రత్యూష కేసులో తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ లో పెట్టింది. 23 సంవత్సరాల క్రితం ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ప్రత్యూష చనిపోగా, సిద్ధార్థ్ బతికి బయటపడ్డాడు. ఇంటర్మీడియట్ చదువుతుండగా ప్రేమలో పడిన ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఆ తర్వాత వేర్వేరు రంగాల్లోకి వెళ్ళిపోయారు. ప్రత్యూష నటిగా కెరీర్ ప్రారంభించగా, సిద్ధార్థ్ ఇంజనీరింగ్ లో చేరాడు. కారణాలు ఏవైనా… వీరిద్దరూ 2002 ఫిబ్రవరి 23వ తేదీ రాత్రి విషయం తాగి హాస్పిటల్ లో […] The post నటి ప్రత్యూష మృతి కేసు… తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం కోర్ట్ appeared first on Visalaandhra .
అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు
నవంబర్ 20 (జనంసాక్షి)హైదరాబాద్: సౌదీ అరెబీయాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి బంధువులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. …
Primary Health Center |ఘనంగా జయంతి వేడుకలు..
Primary Health Center | ఘనంగా జయంతి వేడుకలు.. Primary Health Center
AP | భవిష్యత్ తరాల కోసం.. AP, బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ :
FOOD POISONING|అంగన్వాడి సెంటర్లో ఫుడ్ పాయిజన్
FOOD POISONING| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పాములపాడు మండలం
కల్లుగీత పోరు కేక బహిరంగ సభకు గౌన్నలు తరలిరావాలి..
మంగపేట నవంబర్ 20 (జనంసాక్షి) చలో సూర్యాపేట బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ ఇంటికో గౌడు… ఊరికో వాహనం తో కదం …
అర్బన్ నక్సలైట్లు కోట్లు సంపాదిస్తున్నారు: బండి
హైదరాబాద్: అర్బన్ నక్సలైట్లు చిన్న పిల్లలు తుపాకులు పట్టుకొని అడవులకు వెళ్లమని రెచ్చగొడుతున్నారని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. అర్బన్ నక్సలైట్లు పట్టణాల్లో ఎసి గదుల్లో కూర్చుని ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్లలో తిరుగుతూ సొంత పైరవీలు చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని, అర్బన్ నక్సలైట్లు తమ మాటలతో యువతను, మిగతా వారిని లొంగిపోవాలని చెప్పకుండా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న అభివృద్ధిని అడవుల్లో ఉన్నవారు కూడా గ్రహించారని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అనుమతిపై ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుందని బండి ప్రశ్నించారు. బిఆర్ఎస్, బిజెపి ఒకటే అని విమర్శించిన సిఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడతారని, ఇన్నాళ్లు గవర్నర్ అనుమతి ఇవ్వొద్దనే సిఎం రేవంత్ రెడ్డి కోరుకున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్ అనుమతి ఇచ్చారు కదా అని ఇప్పుడు సిఎం ఏం చేస్తారో చూడాలని అన్నారు. అవినీతిపరుల ఆస్తుల జప్తు చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి అన్నారని బండిసంజయ్ పేర్కొన్నారు.
TMKMKS |మహాసభలను విజయవంతం చేయాలి
TMKMKS | మహాసభలను విజయవంతం చేయాలి వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మత్స్య
కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి.. బీజేపీ, కాంగ్రెస్పై కవిత ఫైర్
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యం […] The post కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి.. బీజేపీ, కాంగ్రెస్పై కవిత ఫైర్ appeared first on Visalaandhra .
Jagan |కోర్టుకు వచ్చారు.. వెళ్లారు!
Jagan | కోర్టుకు వచ్చారు.. వెళ్లారు! Jagan | హైదరాబాద్, ఆంధ్రప్రభ :
women Rs. 2500 |కేసుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ
women Rs. 2500 | కేసుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ
Additional Collector |ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలి
మిల్లర్లకు అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచన Additional Collector |మోత్కూర్, ఆంధ్రప్రభ :
Bihar : పదోసారి.. నితీశ్ ముఖ్యమంత్రిగా
బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు
శేరిలింగంపల్లి పరిస్థితి పైన పటారం, లోన లోటారం: కవిత
మియాపూర్: బిజెపి నాయకులకు వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదని, ప్రజలకు ముఖం చూపించలేక ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని, చట్టం, న్యాయం మీద తమకు నమ్మకం ఉందని, కచ్చితంగా రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, అందులో నంబర్ వన్ బాధితురాలిని తానేనని, ఇప్పుడు ఇంకా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్నారని తెలియజేశారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మియాపూర్ లోని పిఎ నగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ప్రసంగించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం దేశంలోనే రిచ్ నియోజకవర్గం అంటారని, పెద్ద పెద్ద బంగ్లాలు, విల్లాలు, కంపెనీలు, ధనవంతులు ఇక్కడ ఉన్నారని, అదే సమయంలో దీపం కిందనే నీడ ఉన్నట్లు ఇక్కడ పేదలు, పేద బస్తీలు ఉన్నాయని, వాటిని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిస్థితి పైన పటారం, లోన లోటారం అన్న చందంగా ఉందని, ఇక్కడి స్మశానం నుంచి పాములు ఇళ్లల్లోనికి వస్తున్నాయని, చెత్త తీసుకెళ్లటానికి కూడా డబ్బులు అడుగుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఇక్కడి సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. బస్తీ వాసులకు జాగృతి అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారి కోసం పనిచేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఫ్రీ కరెంట్, గ్యాస్, మహిళలకు రూ. 2500, ఆరు గ్యారంటీలు అని హామీలు ఇచ్చారని, కానీ వాటిని పట్టించుకోవటం లేదని, వాటిని అమలు చేయటం కాంగ్రెస్ నాయకుల వల్ల కాదు అని మండిపడ్డారు. కనీసం ఈ బస్తీలో రోడ్లు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, స్థానికులు వెళ్లి అడిగితే మున్సిపల్ అధికారులు లీడర్లు చెప్పాలని అంటున్నారని, మున్సిపల్ అధికారులు బస్తీ వాసులకు కనీస పనులు చేయకపోతే ఎట్ల? అని అడిగారు. ప్రజలను మభ్య పెట్టటం మానేసి వారికి మంచి చేసే పని చేయాలని కవిత చురకలంటించారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు.
Congress |అర్హులందరికీ ఇందిరమ్మఇండ్లు…
Congress | అర్హులందరికీ ఇందిరమ్మఇండ్లు… Congress | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర
Opinion: Ram’s AKT, Best Trailer Cut In Recent Times
The unanimous reaction after the release of Ram Pothineni’s much-awaited Andhra King Taluka trailer is clear: it stands out as one of the best trailer cuts we’ve seen in recent times. The trailer not only radiates positivity about the film but is also receiving strong, all-round appreciation from audiences and industry circles alike. Social media […] The post Opinion: Ram’s AKT, Best Trailer Cut In Recent Times appeared first on Telugu360 .
సుప్రీంకోర్టు కీలక తీర్పు ఏం చెప్పిందంటే?
రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదం తెలపడంపై సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువరరించింది.
భారత్ అంటే అందుకే అంత ప్రేమ.. #Cricket #KevinPietersen #TeamIndia #ViralPost #Fans
కేటీఆర్పై ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు అవినీతి నిరోధక బ్యూరోకు(ఏసీబీ)రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అనుమతి లభించింది. ఈవిషయానికి సంబంధించి కేటీఆర్ ఇప్పటికే అనేకసార్లు ఏసీబీ ముందు హాజరై వివరణ ఇచ్చినట్లు తెలిసిందే.ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వహణలో సుమారు రూ.54.88కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై దర్యాప్తు సాగుతోంది.ఈనేపథ్యంలో,కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని ఏసీబీ గతంలో గవర్నర్కు లేఖ రాసి, ఆయనపై తగిన సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంది. తాజాగా ఈ అభ్యర్థనను […] The post కేటీఆర్పై ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ appeared first on Visalaandhra .
విద్యార్థిని ప్రాణాలు తీసిన గుంజీలు
ముంబయి: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో విద్యార్థినితో గుంజీలు తీయించడంతో బాలిక మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆరో తరగతి చదువుతోంది. సదరు విద్యార్థిని స్కూల్కు ఆలస్యంగా రావడంతో బాలికపై స్కూల్ టీచర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వంద గుంజీలు తీయాలని విద్యార్థినికి తెలిపింది. గుంజీలు తీస్తుండగా బాలిక అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తన కూతురు వీపు బ్యాగు పెట్టి గుంజీలు తీయించడంతో కిందపడి చనిపోయిందని బాలిక తల్లి ఆరోపణలు చేసింది. విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై మండిపడడంతో పాటు నిరసనలు తెలిపాయి. దీంతో టీచర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేయడంతో ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.
TDP : టీడీపీ అలెర్ట్ కావాల్సిందే.. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు బాబయ్యా?
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంపై దృష్టి సారిస్తుంటే.. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు
భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తాం : కెటిఆర్
హైదరాబాద్: భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు. అడిక్ మెట్, రాంనగర్, విద్యానగర్ ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటించారు. సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు కెటిఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకే కుటుంబంలో 18 మంది మరణించటం అత్యంత విషాదకరమని, ఇప్పటికే కొందరు బిఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబాలకు తోడుగా జెడ్డా వెళ్లారని తెలియజేశారు. భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని, ఇంత పెద్ద దు:ఖం మరెవరికీ రాకూడదని కెటిఆర్ పేర్కొన్నారు.
Ys Jagan : విచారణ పూర్తి చేసుకున్నజగన్ లోటస్ పాండ్ కు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు
అయ్యప్ప భక్తులకు హైఅలర్ట్ సర్కార్ కీలక ఆదేశాలు..#Sabarimala #Kerala #Ayyappa #VirtualQueue
Social Media |బాధ్యతగా వాడితే మంచిది
Social Media | బాధ్యతగా వాడితే మంచిది నిర్లక్ష్యంగా, బాధ్యతరహిత్యంగా వాడితే సమస్యమంథని
Police |అదే.. బైక్ దొంగ టార్గెట్..
Police | అదే.. బైక్ దొంగ టార్గెట్.. Police, పామర్రు, ఆంధ్రప్రభ :
మయన్మార్ స్కామ్ కేంద్రాల నుంచి 125 మంది భారతీయులకు విముక్తి
వాయుసేన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలింపు ఆగ్నేయాసియా దేశాల్లోని స్కామ్ కేంద్రాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మయన్మార్లోని మయావడి ప్రాంతంలో ఉన్న స్కామ్ కేంద్రాల నుంచి విముక్తి పొందిన 125 మంది భారతీయులను ప్రభుత్వం బుధవారం సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది. థాయ్లాండ్లోని మే సోట్ పట్టణం నుంచి భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ప్రత్యేక సైనిక రవాణా విమానంలో వీరిని స్వదేశానికి తరలించినట్లు బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ […] The post మయన్మార్ స్కామ్ కేంద్రాల నుంచి 125 మంది భారతీయులకు విముక్తి appeared first on Visalaandhra .
Hyderabad : ప్రత్యూష కేసులో ఏం జరగబోతుంది?
ఇరవై ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు విచారణ తుది దశకు చేరుకుంది.
ఐబొమ్మ వన్ పేరుతో ప్రత్యక్షమైన మరో పైరసీ వెబ్సైట్మూవీ రూల్జ్తో లింకులుతెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మను పోలీసులు మూసివేయించిన కొన్ని రోజులకే, మరో కొత్త వెబ్సైట్ కలకలం రేపుతోంది. ఐబొమ్మ వన్ పేరుతో దాదాపు అవే ఫీచర్లతో కొత్త సైట్ ప్రత్యక్షమవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ తర్వాత ఈ వ్యవహారం ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కొత్తగా ప్రారంభమైన ఐబొమ్మ వన్ వెబ్సైట్ […] The post ఐబొమ్మ వన్ పేరుతో మళ్లీ కలకలం appeared first on Visalaandhra .
Will Revanth Reddy Move to Arrest KTR Now?
In a dramatic turn of events, Bharat Rashtra Samithi (BRS) working president K. T. Rama Rao has been hit by a major setback. The Governor has granted prosecution sanction in the alleged Formula E race fund misuse case, clearing the path for the Anti-Corruption Bureau to file a chargesheet. This decision has triggered intense political […] The post Will Revanth Reddy Move to Arrest KTR Now? appeared first on Telugu360 .
Ntr district |నిరుద్యోగుల కోసం..
Ntr district | నిరుద్యోగుల కోసం… Ntr district, మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
AYYAPPA | 23న మహా దివ్య పడిపూజ మహోత్సవం
కోనేరుసెంటర్లో నిర్వహణ AYYAPPA | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని రామలింగేశ్వర స్వామి
10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్
పాట్నా: బిహార్ సిఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో రికార్డు స్థాయిలో పదోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ కుమార్ చేత గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఎన్డియే రాష్ట్రాల సిఎంలు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, తదితర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డిఎ కూటమికి 202 స్థానాలు దక్కాయి. ఇందులో బిజెపికి 89, జెడియుకు 85, ఎల్జెపికి 19, హామ్కు 5, ఆర్ఎల్ఎంకు 4 స్థానాలు వచ్చాయి. ఈ క్రమంలో బిజెపి అత్యధిక స్థానాల పార్టీ అయినా తిరిగి జెడియు నేత నితీశ్కే సిఎం పదవి కట్టబెట్టారు.
Telangana |పరుపుల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
Telangana | పరుపుల కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం Telangana | మేడ్చల్,
అనిల్ అంబానీకి మరో భారీ షాక్.. రూ.1400 కోట్ల ఆస్తుల అటాచ్
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్నకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా, తాజాగా రూ.1400 కోట్ల విలువైన ఆస్తులను ప్రొవిజనల్గా అటాచ్ చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.9000 కోట్లకు చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఈడీ తాజాగా జప్తు చేసిన ఆస్తులు నవీ ముంబై, చెన్నై, పూణె, […] The post అనిల్ అంబానీకి మరో భారీ షాక్.. రూ.1400 కోట్ల ఆస్తుల అటాచ్ appeared first on Visalaandhra .
TIRUPATHI |కల్పవృక్ష వాహనంపై సిరులతల్లి
మురళీకృష్ణ అలంకారంలో పద్మావతి అమ్మవారు దర్శనం TIRUPATHI |తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ :
Telangana |శివాలయాల్లో కార్తీక మాస శోభ…
Telangana | శివాలయాల్లో కార్తీక మాస శోభ… భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు.. Telangana
AP | అలా చేయడం వల్లే.. AP, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Kesamudram |అన్నంలో పురుగులు.. విద్యార్థుల నిరసన
Kesamudram | అన్నంలో పురుగులు.. విద్యార్థుల నిరసన అల్పాహారం పెట్టటం లేదని ఆరోపణలు
GADKARI |ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
GADKARI | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి
ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: సిపి సజ్జనార్
హైదరాబాద్: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. గురువారం తన ట్విట్టర్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాటు హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందని, పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయని, క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు.
Vikarabad |నిలిచిన డయాలసిస్ సేవలు
Vikarabad | నిలిచిన డయాలసిస్ సేవలు Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ :
బీహార్ 18వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని మోడీ సారథ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) అంచనాలకు మించి అఖండ విజయం సాధించడం సుపరిపాలనకు, అభివృద్ధికి అనుకూలంగా ప్రజలిచ్చిన తీర్పు. ప్రతిపక్ష మహాగట్బంధన్ నేతగా బరిలో నిలిచి హోరాహోరీగా తలపడి ఈసారైనా ముఖ్యమంత్రి కావాలని ఉధృతంగా ప్రచారం సాగించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) యువనేత తేజస్వి యాదవ్ ఆశలు ఆడియా శలయ్యాయి. ఎన్డిఎను దీటుగా ఢీ కొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గట్టి ప్రయత్నాలు చేస్తామని, పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువత జీవితాలలో వెలుగులు నింపుతామని ఆశలు రేపినా అధికార కూటమి ముందు వెలవెలపోవలసి వచ్చింది. ఇందుకు భాగస్వామ్య పక్షాల పనితీరు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రాచీన జాతీయ పార్టీగా ఎన్నో ఏళ్లు ఈ దేశాన్ని, వివిధ రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యం నెరపిన కాంగ్రెస్ గంగా మైదాన రాష్ట్రాలు యుపి, బీహార్, పశ్చిమబెంగాల్లో మండల్ రాజకీయాల కారణంగా ప్రాభవం కోల్పోయి, సంస్థాగతంగా కోలుకోలేనంత శిధి ల స్థాయికి చేరడం, అయినా చేవలేకపోయినా అత్యధిక స్థానాలు తీసుకుని మహాపరాజయం చెందడం ఈ ఎన్నికలలో మరింత స్పష్టమైనది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్ధానాలలో పోటీచేసి 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి సర్దుబాటులో 51, స్నేహపూర్వక పేరుతో మరో 10 మొత్తం 61 స్థానాలలో పోటీ చేసి కేవలం 6 సీట్లే గెలవడం గట్బంధన్కు శరాఘాతమైనది. గత ఎన్నికల్లో వామపక్షాలు 16 స్థానాలు గెలిచి (సిపిఐ ఎంఎల్ 12, సిపిఐ 2, సిపిఎం 2) కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఫలితాలు సాధించినా ఈసారి సిపిఎంఎల్ కేవలం 2, సిపిఎం భిభూతిపూర్ ఒక్క స్థానాన్ని గెలవగా, సిపిఐ ఒక్క స్థానం లో కూడా విజయం సాధించలేకపోవడం విచారకరం. యాదవ, ముస్లిం బంధంతో 32% ఓట్లకుతోడు అత్యంత వెనుకబడిన (ఇబిసి) కులాల ఓట్లు రాబట్టే వ్యూహంలో భాగంగా నిషదులలో 2.6% ఉన్న మల్లా ఉపకులం ఓట్ల కోసం ముకేశ్ సహానికి ఉప ముఖ్యమంత్రి హామీతో వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)తో జట్టు కట్టినా ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ముంబయిలో సినిమా సెట్ డిజైనర్గా పనిచేసే ముఖేష్ ఆరేడేళ్ల క్రితం బీహార్కు తిరిగి వచ్చి గత ఎన్నికల్లో ఎన్డిఎతో చేరి, డిప్యూటీ సిఎం పదవి హామీతో గట్బంధన్తో జట్టుకట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గంగా తదితర నదీ పరీవాహక ప్రాంతాలలో పడవలు నడపటం, చేపలు పట్టడం వంటి వృత్తుల్లో ఉన్న కేవట్, మల్లా తదితర మత్స్యకారులు బీహార్ జనాభాలో 8 శాతం, ఇబిసిలలో గణనీయంగా ఉన్నా వారు ప్రధానంగా జెడి(యు), ఎన్డిఎ మద్దతుదారులు. ఇలా ప్రధాన భాగస్వామ్య పక్షాలు అధ్వాన ప్రభావం చూపడంతో 50 మంది యాదవులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చినా గట్బంధన్ మహా పరాజయాన్ని చవిచూడక తప్పలేదు. అయితే తేజస్వి నేతృత్వంలోని ఆర్జెడి గత ఎన్నికలలో 75 సీట్లు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి 143 స్థానాలకు పోటీ చేసి కేవలం 25 సీట్లే గెలిచి, 50 సీట్ల కోల్పోయినా తన 23 శాతం ఓటు బ్యాంకును నిలబెట్టుకోగలగడం ఆ పార్టీకి కొంత ఊరట. బీహార్ వ్యవసాయ ప్రధాన నిరుపేద రాష్ట్రం. పట్టణ జనాభా కేవలం 11 శాతం. జీవాలు, పాడి పశువులు, మత్స్య పరిశ్రమపై ఆధారపడి మూడోవంతు రాష్ట్ర ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. గట్బంధన్ గెలిస్తే 1990 నుండి -95 వరకు సాగిన లాలూ, రబ్రీదేవిల ఆటవిక పాలన మళ్లీ వస్తుందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాథ్సింగ్, ఆరోగ్య మంత్రి నడ్డా, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభృత ఎన్డిఎ నాయకులు చేసిన భారీ ప్రచారం ఇబిసి కులాలు, మహా దళితులను భీతావహులను చేసింది. అదీగాక గత పదేళ్లకాలంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మహిళలు, నిరుపేదలకు అందాయి. పల్లె రోడ్లతోబాటు జాతీయ, రాష్ట్ర రహదార్లను అభివృద్ధి చేసి రాకపోకలను సుగమం చేయడాన్ని ప్రజలు హర్షించారు. 1000 కి.మీగా ఉన్న గ్రామీణ రోడ్లను 1,16,880 కి.మీకు విస్తరించారు. గత 12 ఏళ్లలో పల్లెల్లో వివిధ గృహనిర్మాణ పథకాల కింద పేదలకు 59 లక్షల ఇళ్లను నిర్మించారు. గతంలో నీళ్లు, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కోసం ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2019లో జలజీవన్ మిషన్ ప్రారంభించింది. గతంలో కేవలం 2 శాతం ఇళ్లకు మాత్రమే రక్షిత మంచినీటి సరఫరా ఉండేది. గత ఆరేళ్లలో నితీశ్ ప్రభుత్వం 95.7 శాతం ఇళ్ళకు మంచినీటి సౌకర్యాలు కల్పించింది. అఖిలభారత స్థాయిలో రక్షిత నీటి సరఫరా 81.3%. జాతీయ సగటు కంటే తక్కువే అయినా బీహార్లో తలసరి విద్యుత్ వినియోగం గత 12 ఏళ్లలో 134 నుండి 363 యూనిట్లకు పెరిగి, 3 రెట్లు పెరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలేగాక మహిళా సాధికారతను పెంపొందించడం కోసం నితీశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా, పట్టుదలగా కృషి చేస్తూనే ఉంది. 2006 లోనే పంచాయతీలలో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసిన మొదటి రాష్ట్రం బీహార్. ఆ తర్వాత ఆ రిజర్వేషన్లను పురపాలక సంఘాలకు విస్తరింపజేశారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి నితీశ్ ప్రభుత్వం 2006లో బాలికలకు సైకిళ్లు కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ. 2 వేలు ఇచ్చింది. అదీగాక హైస్కూలు నుండి డిగ్రీ వరకు వివిధ స్థాయిలలో బాలికలకు లక్ష వరకు ప్రత్యేక స్కాలర్ షిప్లు ఇస్తూ వచ్చారు. ఇందువల్ల విద్యాభ్యాసం కొనసాగించే బాలికల సంఖ్య 67 శాతానికి పెరిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. సోషలిస్టు అయిన నితీశ్ 1973లో స్వర్గీయ మంజు కుమారిని వివాహమాడినపుడు వరకట్నం వద్దని విలువలు పాటించారు. గత ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి జెడి(యు)పై పోటీ పెట్టి ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతీసిన చిరాగ్ పాశ్వాన్ లోక్జనశక్తి పార్టీ ఈసారి ఎన్డిఎ భాగస్వామిగా 29 స్థానాలకు పోటీ చేసి, 19 గెలిచి బీహార్లో 4వ పెద్ద పార్టీగా నిలిచింది. ఎల్జెపి, మహా దళిత నేత జితన్ రామ్ మాంజి భాగస్వాములుగా ఉన్నందున గత ఎన్నికల్లో 37% ఉన్న ఎన్డిఎ ఓట్లు 10 శాతం అంటే 47 శాతానికి పెరిగాయి. 2010 ఎన్నికలలో ఆర్జెడికి 22 స్థానాలు, ఎన్డిఎకు 206 స్థానాలు వచ్చాయి. 2020 ఎన్నికలలో 43 స్థానాలకే పరిమితమైన నితీశ్ జెడి(యు) ఈసారి రెట్టింపు (85) స్థానాలు గెలవడమేగాక, తన సుపరిపాలనతో మహిళలు, మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాలను బాగా ఆకట్టుకుని వాళ్ళు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఎన్డిఎ 67% పైగా ఓట్లు సాధించడంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. అందుకే జెడి(యు) ఈసారి 5% ఓట్లు పెరిగి, ఓట్లు 23 శాతానికి పెరగడం గమనార్హం. నితీశ్ ఎక్కడా కులమత ఘర్షణలు జరగకుండా పాలనలో కట్టుదిట్టంగా చర్యలు చేపట్టారు. మైనారిటీలకు రక్షణ కల్పించారు. నితీశ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బిజెపి కుతంత్రాలు పన్ని చిరాగ్ను ఎగదోసినా, పెద్ద పార్టీగా బిజెపికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అప్పుడప్పుడు కొందరు కమల నేతలు సన్నాయి నొక్కులు నొక్కినా అందుకు సాహసించలేకపోయారు. నితీశ్ హిందూత్వ ఎజెండాను దూరం పెట్టారు. ప్రధాని మోడీ, తదితర కమల నేతలు వాస్తవాన్ని గుర్తించి ప్రాప్తకాలజ్ఞతతో నితీశ్ నే పదోసారి సిఎంగా అంగీకరించారు. బిజెపికి 2020లో 19.46% ఓట్లు రాగా, ఈసారి స్వల్పంగా 20.08 శాతానికి పెరిగాయి. 89 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా ఉన్నా పెరిగిన ఓట్లు కొంచమే. జెడి(యు), బిజెపి చెరి 101 స్థానాలకే పోటీ చేసినా గరిష్ట ఫలితాలు సాధించి రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ అధికారం చేపడుతున్నాయి. గత 20 ఏళ్లుగా మహిళా సాధికారతను సాకారం చేయడానికి, అన్నార్తులై ఎలుకలు వేటాడి ఆకలి తీర్చుకునే ముసాహిర్ల వంటి మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన నితీశ్కు కృతజ్ఞత తెలియజేయడానికే ఆ వర్గాలు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని అభివృద్ధి, సుపరిపాలనకే మద్దతు పలికాయి. ఇప్పటికీ బీహార్ జనాభాలో మూడోవంతు దుర్భర దారిద్య్రంలో ఉండటం, ఏటా ఉపాధి కోసం 25 లక్షల మంది వలసలు వెళుతూ ఉండటం, పల్లెలు జనాలతో కిక్కిరిసి ఉండటం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయాలు పెంచడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలే. 13.4 కోట్ల బీహార్ జనాభాలో కోటి మంది వలస వెళ్ళారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. డబుల్ ఇంజిన్ సర్కార్లు అందుకు ఎంతో శ్రమించవలసి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కేంద్ర పథకాల నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి ఒక ప్రత్యేక ఐఎఎస్ అధికారిని ఢిల్లీలో నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అభినందనీయం. ప్రాప్తకాలజ్ఞతతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో హస్తం పార్టీ సకలశక్తులు ఒడ్డి ఘన విజయం సాధించింది. బిజెపి డిపాజిట్లు కోల్పోయి చతికిలబడింది. కెసిఆర్ బిఆర్ఎస్ ఇప్పటికీ బలంగానే ఉంది. ఈ సంగతి గుర్తించి రేవంత్ రెడ్డి సమ్మిళిత సుపరిపాలనతో ముందుకు సాగాలి. - పతకమూరు దామోదర్ ప్రసాద్ 94409 90381
AP | అది.. అత్యంత దారుణం.. AP, కోడూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర
Chennur |సామూహిక వందేమాతర గీతాలాపన
Chennur | సామూహిక వందేమాతర గీతాలాపన Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ :
DEATH|గుర్తు తెలియని వ్యక్తి మృతి
DEATH| నల్లమాడ, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం
విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని, ఆ స్థితికి మన దేశం చేరుకోవాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్ ముందు వరకూ సైన్స్లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, రామన్ అచ్చమైన భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్కు నోబుల్ సాధించిపెట్టారు. ‘నా మతం సైన్సు.. దానినే జీవితాంతం ఆరాధిస్తా’ అని చెప్పి తుదిశ్వాస వరకూ శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. 1930 లో సి.వి. రామన్కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మన దేశంలో జన్మించి, నివసిస్తున్న ఏ ఒక్క శాస్త్రవేత్తకు నోబుల్ బహుమతి లభించకపోవడం విచాకరం. మన దేశం లో జన్మించి, విదేశాలలో స్థిరపడ్డ హరగోవింద్ ఖురానా (1968), సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ (1983), వెంకట్రామన్ రామకృష్ణన్ (2009) లకు మాత్రమే సైన్స్రంగంలో నోబుల్ బహుమతులు లభించాయి. సత్యేంద్రనాధ్ బోస్, జి.యం. రాంచంద్రన్, ఉత్పల్, మాణిక్పాల్ భద్ర, మేఘనాధ్ సాహా, శంభునాధ్డే, హోమీ బాబా, జగదీష్ చంద్రబోస్, సి.ఎన్.ఆర్.రావు వంటి భారతీయ శాస్త్రవేత్తలు సైన్స్ పరిశోధనా రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతిగడించినప్పటికీ, నోబుల్ బహుమతులు పొందలేకపోయారు. 1930లో నోబెల్ బహుమతి స్వీకరించిన సందర్భంలో సివి రామన్ బహుమతి ప్రదానోత్సవానికి హాజరైన సభికులకు తాను ఆవిష్కరించిన రామన్ ప్రభావాన్ని ప్రదర్శించేందుకు ‘ఆల్కాహాల్’ని మాధ్యమంగా ఉపయోగించారు. అనంతరం ఏర్పాటు చేసిన కాక్టెయిల్ పార్టీలో ‘ఆల్కాహాల్ తీసుకుంటారా’? అని రామన్ను విందుకు హాజరైనవారు అడుగగా ‘ఇప్పటి వరకు మీరు ఆల్కహాల్లో రామన్ ఎఫెక్టు చూసారు, రామన్పై ఆల్కహాల్ ఎఫెక్ట్ చూడాలని కోరుకోవద్దు’ అని చమత్కరించి పరోక్షంగా తాను మద్యానికి దూరంగా ఉంటాననే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రశేఖర వెంకట్రామన్ 1888 నవంబర్ 7న ఆనాటి మద్రాసు ప్రావిన్సులోని తిరుచరాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాల్లకు జన్మించారు. ఆయన బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా వుంటూ కేవలం 11 సంవత్సరాల వయస్సులోనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. చిన్నతనంనుంచే పరిశోధన రంగంపై ఆసక్తి వున్న ఆయన విద్యాభ్యాసం అనంతరం 1907లో ఇండియన్ ఫైనాన్స్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ ఎకౌంటెంట్ జనరల్గా చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు పరిశోధనపై దృష్టి సారించారు. తన లక్ష్యసాధన కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేరారు. 1919లో ‘ది ఇండియన్ అసోషియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్కు’ గౌరవ కార్యదర్శిగా నియమితులయ్యారు. సివి రామన్ కాంతిపై పరిశోధనలుచేసి 1928లో ‘రామన్ ఎఫెక్టు’ కనుగొన్నారు. కాంతి కిరణాలు ఒక ద్రవపదార్ధంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది, అంటే కాంతికిరణాలలోని ఫొటాన్ కణాలు ద్రవపదార్థాల పరమాణువులపైపడి పరిక్షేపణ చెందుతాయి. దూరపు కొండలు, సముద్రపు నీరు, ఆకాశం నీలి రంగులో ఉండటానికి గల కారణాలను రామన్ ఎఫెక్టు విశ్లేషిస్తుంది. వైద్యరంగంలో మందుల్ విశ్లేషణకు, రసాయన పదార్థాలలోని అణువులు, పరమాణువుల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగుల అధ్యయనానికి రామన్ ఎఫెక్టు దోహదపడుతుంది. రామన్ ఫలితం ఆహారపు నాణ్యతని నిర్ధారించడంలో, పదార్థాల అణువుల నిర్మాణాన్ని గుర్తించడంలో, పదార్థాల రసాయనిక, భౌతిక గుణాలను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. రామన్ ఫలితాన్ని ఉపయోగించి యానక పదార్థం నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. పదార్థాల స్పటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడుతుంది. ఆయన పరిశోధనలకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రామన్ ఎఫెక్టు కనుగొన్న రోజైన ఫిబ్రవరి 28ని భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్ దినోత్సవంగా’ ప్రకటించింది. 1933లో బెంగళూరులోని ప్రతిష్టాత్మక ‘ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ కు రామన్ డైరెక్టర్గా నియమించబడ్డారు. 1948లో ఆయన బెంగళూరులో ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను’ స్థాపించి పలువురు యువశాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. కేవలం రూ. 250తో రామన్ తన ప్రయోగాన్ని ఆవిష్కరించడం విశేషం. 1954లో రామన్ని ‘భారతరత్న’ వరించింది. మత విశ్వాసాల ఆధారంగా విద్యాలయం నడిపే ఒక మతసంస్థ రామన్ను తమ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించమని ఆహ్వానిస్తే ‘స్వర్గం, నరకం, పునర్జన్మ వంటి అశాస్త్రీయ విషయాలపై నేను మాట్లాడను’ అని ఆ సంస్థ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. ‘సైన్సే నా మతం’ అని రామన్ స్పష్టం చేశారు. ఆయన ధ్వనిపై కూడా పలు పరిశోధనలు చేసారు. నోబెల్ బహుమతి పొందినప్పుడు రామన్ ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తూనే మరొకవైపు ‘దేశం పరాయిపాలనలో ఉందని బహుమతి అందుకునేటప్పుడు నా దేశం తరపున, నా దేశ జాతీయజెండా లేకపోవడం నన్ను బాధిస్తుందని’ రామన్ తెలిపి దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘ది లైట్ ఆఫ్ ఏషియా’ పుస్తకం రామన్పై అమిత ప్రభావం చూపించింది. ఆత్మన్యూనతా భావాన్ని, ఓటమి భయాన్ని వీడి ధైర్యంతో ముందడుగు వేసి పరిశోధనా రంగంలో భారత కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయంగా నిలపాలని, నిరంతర పరిశీలన, అధ్యయనంతోనే ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. సైన్సులో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ (సివి రామన్) 1970 నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు. ఇటీవల ప్రకటించిన నోబెల్ బహుమతుల్లో కూడా మన దేశానికి స్థానం దక్కలేదు.అందుకే సివి రామన్ స్ఫూర్తితో నేటి పాలకులు పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనదేశం సైన్స్ ఆవిష్కరణలలో ముందుండే అవకాశం ఉంటుంది. - యం. రాంప్రదీప్ 94927 12836
పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదు: కవిత
రంగారెడ్డి: ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. శెరిలింగంపల్లిలో 2014 లో ఇక్కడ 64 చెరువులు ఉండేవని ఇప్పుడు అనేక చెరువులు కబ్జాకు గురయ్యానని మండిపడ్డారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. ఆమెకు తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. సే నో డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శేరిలింగంపల్లి నుంచి తమ పర్యటనను మొదలు పెట్టామని, ఇవాళ యువమిత్రులతో కలిసి నో టు డ్రగ్స్ అనే కార్యక్రమం చేపట్టామన్నారు. మత్తుకు బానిసైన యువతను ఆ ఊబి నుంచి ఏలా బయటకు తేవాలన్న దానిపై జాగృతి కృషి చేస్తుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చాలా పెద్దది అని, కానీ ఇక్కడ పేదలు, పేద బస్తీలు చాలా ఉన్నాయని కవిత వివరించారు. ఈ విషయాన్ని హైదరాబాద్, తెలంగాణ ప్రజలు గమనించాలని, ఒక పక్క తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని దుయ్యబట్టారు. పేదల కష్టాలు ఏ మాత్రం తీరలేదని, అభివృద్ధి ఫలాలు అందడం లేదని, వారికి సౌకర్యాలు పెరగలేదన్నారు. ట్రాఫిక్ కష్టాలు పెరిగాయని, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారని కవిత తెలియజేశారు.
కాలువలో పడిన ఏనుగు రక్షణ దృశ్యాలు #ElephantRescue #Karnataka #ForestDepartment #Shivanasamudra
The post Video: Venu Udugula Interview appeared first on Telugu360 .
Breaking News|కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి
Breaking News| కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి Breaking News| హైదరాబాద్,
సమాజం ఎంత వేగంగా మారిపోతోందో చెప్పాలంటే, మన చేతిలో ఉన్న చిన్న మొబైల్నే చూడాలి. ఒకప్పుడు వార్తలు పత్రికల ద్వారా ఉదయం ఒక్కసారి చేరేవి. ఇప్పుడు క్షణక్షణం సమాచారం మన ముందుకొస్తోంది. కాని ఈ వేగం మనలో ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా చేస్తోంది. మనం చూసే ప్రతి పోస్టు, చదివే ప్రతి వాక్యం, వినే ప్రతి చిన్న క్లిప్ మన భావోద్వేగాలకు నేరుగా తాకుతోంది. ఇక్కడే సోషల్ మీడియా చూపించే అందమైన వెలుగుల వెంట వచ్చే కనిపించని అంధకారం మొదలవుతుంది. అనుకుంటే ఎంత మంచి ప్రపంచం ఇది. ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే అభిప్రాయాలు, కొత్త ఆలోచనలు, మనమే చెప్పకుండా మనకోసం ఆగి వినే వేదిక. కానీ ఈ స్వేచ్ఛే కొన్నిసార్లు మనల్నిమనమే తప్పుదారిలోకి నెట్టేస్తుంది. నిమిషానికి వేల పోస్టులు అప్డేట్ అయ్యే ఈ ప్రవాహంలో నిజమా అబద్ధమా అనే తేడా గుర్తించడం కష్టంగా మారిపోతోంది. వేగమే ముఖ్యమయింది, నిజం రెండో స్థానానికి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితిలో యువత ఎంత సులువుగా ప్రభావితమవుతారో అంచనా వేయడం కష్టమే. స్మార్ట్ఫోన్లో కనిపించే ప్రతి పోస్టు మనసు లో చిన్న అలలు రేపుతూనే ఉంటుంది. ఇతరులందరూ ఎంతో బాగా ఉన్నారేమో!, నేను మాత్రం ఎందుకు ఇలాగే? అనే అనుమానాలు నెమ్మదిగా పెద్ద భావోద్వేగ ఒత్తిడులుగా మారతాయి. సోషల్ మీడియాలో కనిపించే జీవితాలన్నీ నిజానికి ఒక గొప్ప ప్రదర్శనే. వెలుగువైపు మాత్రమే చూపించే ఆ ఫోటోల వెనక మనకు తెలియని చీకట్లు ఉంటాయి. కానీ యువతకి అవి కనిపించవు. వారు చూస్తుంది కేవలం మెరుపు, కాని ఆ మెరుపు వెనుక ఉన్న మేఘాన్ని గుర్తించడం ఇంకా నేర్చుకోని వయసు. తరచూ స్క్రోల్ చేస్తూ ఉండటం అనేది ఒక అలవాటుగా మొదలై, మెల్లగా ఒక అవలంబనగా మారుతుంది. రోజుకు గంటలోపే స్క్రీన్ చూశామన్న భావన ఉన్నా, వాస్తవంలో గంటలు గడిచిపోతాయి. ఆ సమయంలో మనసు బయట ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోతుంది. కుటుంబ సభ్యులు పక్కనే ఉన్నా, మాట్లాడటానికి సమయం లేకుండా పోతుంది. వ్యక్తిగత సంబంధాల్లో కనిపించని గీతలు ఏర్పడతాయి. నమ్మకాల బంధాలు సామాన్యమైన అపార్థాలతోనే దెబ్బతింటాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వ్యాఖ్యను మనసులో పెట్టుకోవడం, ప్రతి మాటను వ్యక్తిగతంగా తీసుకోవడం అలవాటైపోతుంది. కొన్నిసార్లు ఒక పదం, ఒక్క ఫోటో, ఒక చిన్న వీడియో తప్పుగా అర్థమైపోతుంది. ఆ విషయంలో పూర్తి వివరాలు తెలుసుకునే లోపే తీర్పులు వేయడం మొదలవుతుంది. ప్రజల భావోద్వేగాలకు ఈ వేదికల ప్రభావం అంత ఎక్కువగా ఉండటంతో, నిజానికి సంబంధం లేకుండా విమర్శలు వెల్లువెత్తుతాయి. అలా నిర్దోషులైన వారు అనవసర వివాదాలకు గురవడం జరుగుతూనే ఉంది. తీర్పు వేగంగా కానీ ఆలోచన నెమ్మదిగా ఈ విరుద్ధం సోషల్ మీడియా యుగానికి ప్రతీకగా మారింది. అయితే ఇది పూర్తిగా ప్రతికూలమైన వేదిక అని చెప్పడం అన్యాయం. ప్రపంచానికి అనుసంధానమైన అవకాశాలు, ప్రతిభను ప్రదర్శించే దారులు, సమాచారం పంచుకునే స్వేచ్ఛ ఇవన్నీ ఈ వేదిక ఇచ్చిన గొప్ప వరాలు. ఒక చిన్న గ్రామంలో ఉన్న ప్రతిభావంతుని పాట లేదా కవిత ప్రపంచం వరకు చేరడానికి ఇదొక బలమైన వేదిక. సహాయం కావాల్సిన వారికి క్షణాల్లో మద్దతు అందించే వేదిక కూడాను. కానీ ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఈ వేదికను మనం ఎంత బాధ్యతతో వాడుతున్నాం? సమాచారం అందుబాటులోకి వచ్చిందనే కారణంతోనే అది నిజం అవ్వదు. ప్రతీ పోస్టునూ, ప్రతీ మాటనీ గుండెల్లో పెట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఇది నిజమా?, దీనికి ఆధారం ఉందా?, దీని వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందా? అనే మూడు చిన్న ప్రశ్నలు అడిగితే చాలా వదంతులు ఆగిపోతాయి. యువతలో ఈ ఆలోచన అలవాటు పెంచడం అత్యంత అవసరం. మరొక ముఖ్యమైన విషయం -డిజిటల్ ప్రవర్తన. ఒకరి జీవితంపై కావాలనే వ్యాఖ్యలు చేయడం, మనసుకు నొప్పిచేసే మాటలు రాయడం చాలా సులభమైపోయింది. కానీ ఆ మాటను చదివే వ్యక్తి హృదయంలో అది ఎలాంటి గాయాన్ని చేస్తుందో మనకు తెలియదు. సోషల్ మీడియా మనలను వ్యక్తీకరణ వైపు దగ్గర చేస్తున్నప్పటికీ, మనసులను కూడా దూరం చేస్తున్న విరుద్ధ ప్రపంచంగా మారిపోతోంది. తల్లిదండ్రులు కూడా ఈ మార్పును అర్థం చేసుకోవాలి. పిల్లల చేతుల్లో ఫోన్ ఉన్నంతసేపు ప్రమాదం ఉన్నట్టే కాదు; పక్కనే ఉన్నప్పటికీ అర్థం చేసుకునే సంభాషణలు తగ్గిపోతే అదే పెద్ద ప్రమాదం. వారి మనసులో ఏముంది? ఏ వీడియోలు చూస్తున్నారు? ఏ విషయాలు ప్రభావం చూపుతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవడం సంరక్షణలో భాగమే. నిషేధాలు పెట్టడం కాదు; అవగాహన కల్పించడం ముఖ్యం. ఇక చివరిగా, సోషల్ మీడియా జీవితం మొత్తం కాదు. అది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. ప్రపంచం ఎంత పెద్దదో, మనుషులు ఎంత విలువైనవారో, ప్రత్యక్షంగా మాట్లాడితేనే తెలుస్తుంది. మనసు మన వ్యక్తిత్వానికి అద్దం. ఆ అద్దం స్క్రీన్ వెలుగులో కాకుండా మనసులో వెలిగితేనే జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా మనల్ని కలపడానికి వచ్చింది. మనల్ని విడదీయడానికి కాదు. తప్పుదోవలు గుర్తించి, సరైన దారిలో వినియోగిస్తే అది శక్తి. ఆలోచించకుండా ఉపయోగిస్తే అది నీడ. నీడను వెలుగుగా మార్చే బాధ్యత మాత్రం మనదే. సోషల్ మీడియా మన జీవితాల్లోకి వచ్చిన మార్పులను పూర్తిగా నిరాకరించే స్థితి ఇప్పుడు మనకు లేదు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడం మాత్రమే ఈ సమస్యలకు స్థిరమైన పరిష్కారం. యువతలో డిజిటల్ నియమ శిక్షణను పెంచడం, సమాచారం పంచుకునే ముందు నిజానిజాలను ధ్రువీకరించుకోవడం, వ్యక్తిగత గోప్యతను కాపాడుకునే అలవాటు, ఇతరుల జీవితాలను తమతో పోల్చుకోకుండా స్వంత ప్రయాణానికి విలువ ఇవ్వడం- ఇవన్నీ తప్పుదారుల్లోంచి బయటపడే మొదటి అడుగులు. కుటుంబాలు పిల్లలతో సంబంధాన్ని మరింత దగ్గరగా ఉంచి, రోజులో కొంతసేపైనా మొబైల్ లేకుండా జీవించే సంస్కృతిని ప్రవేశపెడితే డిజిటల్ భారాన్ని తగ్గించవచ్చు. యువతకు వేదికల ప్రభావం ఎంత గణనీయమో చెప్పి, లోపలున్న భావోద్వేగ దృఢత్వాన్ని పెంపొందించటం అత్యంత ముఖ్యం. ఇదే సమయం లో సోషల్ మీడియా సంస్థలు కూడా మార్గనిర్దేశక విధానాలు, నమ్మకమైన సమాచారం ప్రోత్సాహం, హానికర కంటెంట్ను వెంటనే నియంత్రించే వ్యవస్థలను బలపరచాలి. డిజిటల్ ప్రపంచాన్ని పూర్తిగా త్యజించడం కాదు; దానికి బానిస కాకుండా దానిపై అధిపత్యం సాధించడం అసలైన పరిష్కారం. - చిటికెన కిరణ్ కుమార్ 94908 41284
GOOD NEWS|గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త
GOOD NEWS| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు
Nara Bhuvaneswari |అదే.. రాష్ట్రాన్ని నిలబెట్టింది..
Nara Bhuvaneswari | అదే.. రాష్ట్రాన్ని నిలబెట్టింది.. Nara Bhuvaneswari, కుప్పం,ఆంధ్రప్రభ: యువత
ఆ సినిమాపై నెగెటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్థనగ్నంగా తిరుగుతా: దర్శకుడు
హైదరాబాద్: అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటి వి విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. 15 ఏళ్లు ఓ జంటకు నరకం చూపించిన కథను తీసుకరాబోతున్నానని దర్శకుడు సాయి కంపాటి తెలిపారు. భావోద్వేగంతో కూడిన సినిమాలో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సినిమాపై నెగెటివ్ టాక్ వస్తే అమీర్ పేటలో అర్థనగ్నంగా తిరుగుతానని సవాల్ విసిరారు. దీనిపై నెగిటివ్ ప్రచారం చేయవద్దని కోరారు. సినిమా నచ్చకపోతే వదిలేయాలని, నెగెటివ్ కామెంట్లు చేయకండని విజ్ఞప్తి చేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని తనకు నమ్మకం ఉందని, ఈ చిత్రం వెనుక ఎంతో మంది కష్టపడ్డారన్నారు. ఈ చిత్రంలో టైటిల్ సాంగ్కు అద్భుతమైన స్పందన వచ్చిందని ప్రశంసించారు. పల్లెటూరు కథతో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తీశానని తెలిపారు. గ్రామాలలో పొలం పనులు చేసుకునే మనుషులు, అమాయకంగా ఉండే ఆటో డ్రైవర్లు, కాలేజీల్లో అమ్మాయిల మధ్య మొరటు ప్రేమ పుడుతుందనే సినిమా ఉంటుందని వివరించారు. సినిమా యూనిట్తో కలిసి ఎంతో ఇష్టం పల్లెటూరి కథను తీస్తున్నానని పేర్కొన్నారు. విమానంలో వచ్చే హీరోలు, ట్రైన్ నుంచి దిగే హీరోయిన్ల గురించి తాను కథను రాయలేనని చెప్పారు.
సచివాలయం వద్ద స్కానర్ లో ఇరుక్కున్న మహిళా ఉద్యోగి కాలు#Hyderabad #Secretariat #Safety #Telangana
Maoists : మావోయిజం ఇక అంతరించినట్లేనా? కీలక నేతల మరణంతో?
మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు మావోయిజం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది
Chandrababu Naidu and Nara Lokesh to Join National Leaders
Bihar is all set for a major political moment as Nitish Kumar prepares to take oath once again as the Chief Minister. The swearing-in ceremony will take place this morning at Patna’s historic Gandhi Maidan, where a full-fledged National Democratic Alliance government is being shaped. Two Deputy Chief Ministers, Samrat Choudhary and Vijay Sinha, are […] The post Chandrababu Naidu and Nara Lokesh to Join National Leaders appeared first on Telugu360 .
kashi | రుద్రాభిషేకం.. kashi, సూర్యాపేట, ఆంధ్రప్రభ: మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాల్లో
నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు
నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది.

27 C