ప్రజాపాలనకు ప్రజల గ్రీన్ సిగ్నల్..
ఓల్డ్ బోయిన్పల్లి, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర అభివృద్ధి కోసం గత రెండు
Telangana |ఘనంగా స్వయంపాల దినోత్సవం..
Telangana | ఘనంగా స్వయంపాల దినోత్సవం.. Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ :
Kaantha Movie Genuine Review Analysis
The post Kaantha Movie Genuine Review Analysis appeared first on Telugu360 .
Adilabad |మాజీ ఎంపీటీసీకి ఎంపీ నగేష్ పరామర్శ
Adilabad | మాజీ ఎంపీటీసీకి ఎంపీ నగేష్ పరామర్శ Adilabad| ఉట్నూర్, ఆంధ్రప్రభ
బాలల సంరక్షణ చట్టాల పునశ్చరణ తరగతుల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Warangal |విషయ జ్ఞానాన్ని పెంపొందింస్తుంది…
Warangal | విషయ జ్ఞానాన్ని పెంపొందింస్తుంది… Warangal | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :
జూబ్లీహిల్స్ రిజల్ట్.. కవిత ఆసక్తికర పోస్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ ఫలితాల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్లో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు రాగా, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోల్ అయ్యాయి. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చి.. డిపాజిట్ గల్లంతు అయింది.
WGL |విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యం..
ములుగు, (ఆంధ్రప్రభ): శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో విద్య, మౌలిక
Adilabad |స్వచ్చందంగా గుడిసెల తొలగింపు..
Adilabad | స్వచ్చందంగా గుడిసెల తొలగింపు.. Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ :
Cantonment |ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
Cantonment | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడి కేంద్రంలో కేక్ కట్
Narayanpet |లక్ష్యసాధన కోసం కృషి చేయాలి
Narayanpet | లక్ష్యసాధన కోసం కృషి చేయాలి Narayanpet | నారాయణపేట ప్రతినిధి,
BRS : కారును గ్యారేజీకి పంపాల్సిందే.. ఇంజిన్ ను మార్చాల్సిందేనా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ శ్రేణులను మరింత కుంగ దీశాయి
Asifabad |ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందాలి…
Asifabad | ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందాలి… Asifabad | జైనూర్,
కురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు
విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరిగింది. హెచ్డిఎఫ్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈ కురాష్ గేమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సుమన మాట్లాడుతూ ఇందులో జివి ఈ జెడ్పి గర్ల్స్ స్కూలుకు చెందిన 8వ తరగతి విద్యార్థి వి.సింధు అండర్ 14 మైనస్ 32 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచిందని, తదుపరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. అనంతరం డిసెంబర్ 15వ తేదీ నుంచి […] The post కురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు appeared first on Visalaandhra .
Nizamabad |గొనుగోలుకు చివరి తేదీ డిసెంబర్ 10
Nizamabad | గొనుగోలుకు చివరి తేదీ డిసెంబర్ 10 Nizamabad | సదాశివనగర్,
TG |వందశాతం పూర్తి చేయాల్సిందే..
జనగామ, ఆంధ్రప్రభ : నిరుపేదలకు కనీస నివాస గృహం కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం
Revanth Reddy : ఉప ఎన్నికల్లో గెలుపు మాపై మరింత బాధ్యతను పెంచింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు కుర్చీలు అందజేత
ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు దాత ప్రముఖ సన్ ఫీస్ట్ కంపెనీ ప్రతినిధి కె. సూర్య నారాయణ 15 కుర్చీలను తన వంతు సాయం గా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి కి అందజేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల అభివృద్ధి కమిటీ తరుపున బండి వేణుగోపాల్, ప్రిన్సిపాల్ వనితా వాణి, అధ్యాపక సిబ్బంది సునీత, మునుస్వామి నాయుడు తదితరులు దాత కు కృతజ్ఞతలు […] The post ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు కుర్చీలు అందజేత appeared first on Visalaandhra .
Mahabubnagar |కాంగ్రెస్ సంబరాలు
Mahabubnagar | కాంగ్రెస్ సంబరాలు Mahabubnagar | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ :
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో
Akhanda 2 Thandaavam First Single: NBK’s Divine Goosebumps
God of Masses Nandamuri Balakrishna has joined hands for the fourth time with director Boyapati Srinu for his upcoming biggie, Akhanda 2 Thandaavam. The movie is a sequel to devotional blockbuster Akhanda. 14 Reels Plus is producing the film on a massive scale with unprecedented hype and buzz surrounding it. The makers have unveiled the […] The post Akhanda 2 Thandaavam First Single: NBK’s Divine Goosebumps appeared first on Telugu360 .
Kamareddy |వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి
Kamareddy | వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి నోడల్ ఆఫీసర్ షేక్ సలాం
హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం
* గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ సభ్యులు గురువారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న ( చిన్న ఉరుకుందు), గ్రామ ఉపాధ్యక్షులుగా నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సత్యన్న, బోయ సురేష్, బోయ వీరేష్ ప్రమాణ […] The post హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అధికారం దుర్వినియోగం చేసింది : రామచందర్ రావు
హైదరాబాద్: బిహార్ ఫలితాలు భవిష్యత్ లో దేశమంతా వచ్చే ఫలితాలకు నిదర్శనం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బిహార్ లో ఎన్డిఎ ఘన విజయం సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్ లో కాంగ్రెస్ కంటే ఎంఐఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బాగుంటుందని.. అన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయని రామచందర్ రావు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని భావిస్తున్నామని, జూబ్లీహిల్స్ లో బిజెపి ఎప్పుడూ గెలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కాకుండా.. ఎంఐఎం గెలిచినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దుర్వినియోగం చేసి గెలిచిందని, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచే పోటీ చేశారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఓటమి తర్వాత బిజెపి మంచి విజయాలు సాధించిందని రామచందర్ రావు పేర్కొన్నారు.
భళా.. కాంగ్రెస్ టీమ్ జూబ్లీహిల్స్ లో పాగా సూపర్ గురూ (
Mahabubnagar |సమస్యలు సృష్టించడం సరికాదు…
Mahabubnagar | సమస్యలు సృష్టించడం సరికాదు… Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
ముగిసిన తొలి రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బుమ్రా ఐదు వికెట్ల పడగొట్టి సఫారీలను చిత్తు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. నిదానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అయితే జెన్సన్ బౌలింగ్లో ఓపెనర్ జైస్వాల్(12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బ్యాటర్గా వాషింగ్టన్ సుందర్ని బరిలోకి దింపారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి 122 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో రాహుల్(13), సుందర్(6) ఉన్నారు.
Mahbubnagar |వరి రైతులకు సంచులు ఇవ్వాలి
Mahbubnagar | వరి రైతులకు సంచులు ఇవ్వాలి Mahbubnagar | నారాయణపేట ప్రతినిధి,
19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ
విశాలాంధ్ర- అనంతపురం : ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ను షెడ్యూల్ కు […] The post 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృశ్య ఎర్రజెండాలన్ని ఐక్యం కావలసిన అవస్యకత నెలకొందని, రాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలని, మావోయిస్టు సోదరులు మీ ప్రాణాలు చాలా అమూల్యమైన వని జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రజా ఉద్యమాలకు నిర్వహించి ప్రజలకు అండగా నిలుద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య కోరారు. శుక్రవారం సీఆర్ భవన్లో సీపీఐ కర్నూలు జిల్లా కౌన్సిల్ సమావేశం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప […] The post ఎర్రజెండాలన్ని ఐక్యం కావాలిరాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలి ….. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య appeared first on Visalaandhra .
Satya’s Jetlee Title Poster: I’m Done With Comedy
Director Ritesh Rana, known for his eccentric storytelling and trademark humor, is reuniting with actor Satya for another rollercoaster entertainer. This marks their third collaboration after the cult favorite Mathu Vadalara and its hit sequel, Mathu Vadalara 2. Today, the makers unveiled the film’s title poster, on the special occasion of Children’s Day. Jetlee is […] The post Satya’s Jetlee Title Poster: I’m Done With Comedy appeared first on Telugu360 .
బెదిరిస్తే ఓటు వేసే రోజులు పోయాయి: నవీన్ యాదవ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనని నమ్మి ఓటు వేసిన అందరికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో ఆయన బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 24వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి, నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ నేతలు తనపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారని అన్నారు. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తానని.. పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదని తెలిపారు. కేవలం తనపై దుష్ప్రచారం చేసి గెలవాలని బిఆర్ఎస్ చూసిందని.. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని స్పష్టం చేశారు.
మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్..
అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలుభారతదేశంలో డిజిటల్ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. దేశపు మొట్టమొదటి డిజిటల్ గోప్యతా చట్టమైన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) యాక్ట్ కింద నూతన నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఆన్లైన్ గేమింగ్ వంటి సంస్థలు తమ ప్లాట్ఫామ్లను వరుసగా మూడేళ్లపాటు వినియోగించని యూజర్ల వ్యక్తిగత డేటాను తప్పనిసరిగా తొలగించాల్సి ఉంటుంది.ఈ కొత్త మార్గదర్శకాలు పెద్ద […] The post మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్.. appeared first on Visalaandhra .
ఈ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చింది : కెటిఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మాగంటి సునీత పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటాం అని.. బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు అని.. నిర్విరామంగా కష్టపడిన కెసిఆర్ బృందానికి ధన్యవాదాలు అని.. కెటిఆర్ తెలియజేశారు. ప్రజల వాదన, వేదనను ప్రభుత్వం ముందు పెట్టడంలో బిఆర్ఎస్ తీవ్రంగా పనిచేస్తోందని, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారని అన్నారు. ఈ ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చిందని, ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ అని ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఎలా పనిచేసిందో తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఏడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం అని.. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమయ్యామని, నిరాశ పడాల్పిన అవసరం లేదని ఇంకా ముందుకెళ్దాం అని.. కెటిఆర్ సూచించారు.
Telangana |చదువుకున్న పాఠశాలకే…
Telangana | చదువుకున్న పాఠశాలకే… Telangana | బిక్కనూర్, ఆంధ్రప్రభ : తాను
Andhra Prabha Smart Edition |కాంగ్రెస్ హవా/ఎన్డీఏ దూకుడు/సీఐఐ సదస్సు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-11-2025, 4.00PM జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ హవా బీహార్లో ఎన్డీఏ
నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ…
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా… బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. […] The post నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ… appeared first on Visalaandhra .
PARK |కర్నూలులో రిలయన్స్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్
PARK | తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) .. విశాఖపట్నం లోజరుగుతున్న భాగస్వామ్య
Nalgonda | పునరావృతం కాకుండా… Nalgonda | నల్గొండ, ఆంధ్ర ప్రభ :
WOMEN |మహిళా భాగస్వామ్యంతోనే సమ్మిళిత వృద్ధి
ఏడీసీ కార్యాలయంలో పోష్ చట్టం కార్యశాల WOMEN | అమరావతి, ఆంధ్రప్రభ :
Telangana |స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్లాలి…
Telangana | స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్లాలి… జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Telangana
Nizamabad |ల్యాబ్ ఎంట్రీ చేయాలి…
Nizamabad | ల్యాబ్ ఎంట్రీ చేయాలి… Nizamabad | బిక్కనూర్, ఆంధ్ర ప్రభ
Telangana |ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం
Telangana | ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం Telangana | నెక్కొండ, ఆంధ్రప్రభ
Jubilee Hills |ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందజేత
Jubilee Hills | ఎన్నికల ధ్రువీకరణ పత్రం అందజేత Jubilee Hills |
LOKESH |ఏపీలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయండి
యాక్షన్ టెసా సీఈఓ వివేక్ జైన్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
Chandrababu’s Vision Takes Centre Stage at the CII Partnership Summit in Vizag
Visakhapatnam, the economic capital of Andhra Pradesh, witnessed a grand inauguration of the 30th CII Partnership Summit on Friday. The event was formally opened by Vice President C. P. Radhakrishnan. The ceremony brought together some of the most influential leaders from government and industry. Governor Abdul Nazeer, Chief Minister N. Chandrababu Naidu, Union Minister Piyush […] The post Chandrababu’s Vision Takes Centre Stage at the CII Partnership Summit in Vizag appeared first on Telugu360 .
వృక్షమాత సాలుమరద తిమ్మక్క కన్నుమూత #Karnataka #Timmakka #Environment #Padmashri #Bengaluru
Nizamabad |రెండు సంవత్సరాలలో అభివృద్ధి…
Nizamabad | రెండు సంవత్సరాలలో అభివృద్ధి… Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ :
LOKESH |ఏపీ వర్సిటీలతో కలసి పనిచేయండి
ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్, జేమ్స్ కుక్ వర్సిటీ ప్రతినిధులతో లోకేష్ భేటీ LOKESH
Telangana |ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
Telangana | ప్రతి గింజ కొనుగోలు చేస్తాం Telangana | నర్సంపేట, ఆంధ్రప్రభ
రాజమౌళి ప్రచారం నెక్ట్స్ లెవల్.. పాస్పోర్ట్ తరహాలో ఈవెంట్ పాస్లు
accident |చిత్తూరులో ఘోర ప్రమాదం
మహిళ మృతి, యువకుడికి గాయాలు accident | చిత్తూరులో ఘోర ప్రమాదంగంగాధర నెల్లూరు,
వామాక్షి విద్యానికేతనంలో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్
హైదరాబాద్ (జనంసాక్షి) : నల్లకుంటలోని వామాక్షి విద్యానికేతనం హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. ప్రతియేటా విభిన్న కార్యక్రమాలతో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో భాగంగా ఈయేడు ఫుడ్ ఫెస్టివల్ను …
Jubilee Hills |కాంగ్రెస్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు
Jubilee Hills | కాంగ్రెస్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు Jubilee
cricket | 159 పరుగులకే కుప్పకూలిన సఫారీ
యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రాకు 5 వికెట్లు cricket | ఆంధ్రప్రభ వెబ్
బుమ్రా ది గ్రేట్.. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా చిత్తు..
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. టీం ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఈ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి మరోసారి తనకు తానే సాటి అని నిరూపించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బ్యాటింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే 71 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. అయితే భారత బౌలర్లు సఫారీ బ్యాటర్లకు క్రీజ్లో కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. రెండో సెషన్ ముగిసే సమయానికే సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే మూడో సెషన్లో 55వ ఓవర్ వేసిన బుమ్రా అదే ఓవర్లో 3 బంతికి హార్మర్(5)ని క్లీన్ బౌల్డ్ చేయగా.. చివరి బంతికి మహరాజ్(0) ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. దీంతో సౌతాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్లో బుమ్రా 5, సిరాజ్, కుల్దీప్ చెరి 2, అక్షర్ ఒక వికెట్ తీశారు. బుమ్రా కెరీర్లో ఇది 16వ ఐదు వికెట్ల హౌల్ కావడం విశేషం.
జూబ్లీహిల్స్ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది
13(జనంసాక్షి)జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రాష్ట్రంలో …
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ భారీ గెలుపు #Elections #JubileeHills #Congress #BRS #Hyderabad
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పది రౌండ్లలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల 10 రౌండ్ల ఓట్ల వివరాలు: క్రమ సంఖ్య కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి 1 8926 8864 2167 2 9691 8609 1308 3 11082 8083 1866 4 9567 6020 1935 5 12283 8983 1273 6 9553 6615 1666 7 9939 5639 1688 8 9293 7418 2320 9 11793 9544 2105 10 7561 6753 713 మొత్తం 98,988 74,259 17,061
బిహార్ ఎన్నికల ఫలితాలు.. ఎన్డిఎ 199 స్థానాల్లో ఆధిక్యం
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డిఎ హవా కొనసాగుతోంది. బిజెపి, జెడియు ఘనం విజయం సాధిస్తుంది. ఎన్డిఎ 199 స్థానాల్లో ముందంజలో ఉండగా మహాఘట్బంధన్ 38 స్థానాల్లో లీడ్, ఇతరులు 6 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బిజెపి (92), జెడియు (82), ఆర్ జెడి (26), ఎల్ జెపిఆర్ వి (21), ఎఐఎంఐ(5), హెచ్ఎఎంఎస్(5), ఇతరులు (12) స్థానాలలో ముందంజలో ఉన్నారు. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
Revanth Reddy : రేవంత్ కు ప్రత్యర్థులందరికీ వార్నింగ్ ఇచ్చినట్లేగా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరింత ఊపు తెచ్చింది
టీ బ్రేక్.. రెండో సెషన్ భారత్దే.. స్కోర్ ఎంతంటే..
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్లు స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు. సఫారీ బ్యాటర్లకు ఏ మాత్రం పరుగులు చేసే అవకాశం ఇవ్వడం లేదు. ఏ బ్యాటర్ని కూడా ఎక్కువ సేపు క్రీజ్లో స్థిరపడనివ్వకుండా.. వికెట్లు తీస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసిన సౌతాఫ్రికా ఆ వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో వెర్రెయిన్, స్టబ్స్ల జోడీ.. భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేసింది. అయితే సిరాజ్ వేసిన 45 ఓవర్ తొలి బంతికి వెర్రెయిన్(16) ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. అదే ఓవర్ నాలుగో బంతికి జెన్సన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక అక్షర్ వేసిన 52వ ఓవర్ చివరి బంతికి బాష్(63) ఎల్బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
KTR’s Response After Jubilee Hills Defeat Shows Confidence, Yet the Setback Is Hard to Ignore
After the Jubilee Hills by-poll results, BRS working president KTR addressed the media with a tone filled with confidence and reassurance. He appreciated the party cadre for their efforts, especially the teams that worked tirelessly on social media. KTR said BRS would bounce back like a rubber ball and return to power in Telangana. He […] The post KTR’s Response After Jubilee Hills Defeat Shows Confidence, Yet the Setback Is Hard to Ignore appeared first on Telugu360 .
Nagar Kurnool |అత్యాధునిక వసతులతో…
Nagar Kurnool | అత్యాధునిక వసతులతో… Nagar Kurnool | నాగర్ కర్నూల్,
కంటైనర్ కింద బైకర్ స్టంట్ #ViralVideo #SocialMedia #RoadSafety #Trending #Biker #viralvideo
Maganti Sunitha |ప్రజలను భయపెట్టి…
Maganti Sunitha | ప్రజలను భయపెట్టి… Maganti Sunitha | హైదరాబాద్, ఆంధ్రప్రభ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24 వేల 658 ఓట్ల తేడాతో గెలుపొందారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచి ప్రతీ రౌండ్లోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. ఏ ఒక్క రౌండ్లోనూ సునీతకు ఆధిక్యం రాలేదు. అయితే నవీన్ యాదవ్ విజయాన్ని ఇసి ఇంకా ప్రకటించలేదు. బిఆర్ఎస్, బిజెపిలకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బిజెపికి డిపాజిట్ గల్లంతైంది.
నవంబర్ 14(జనంసాక్షి)బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. అధికార ఎన్డీయే అక్కడ ఏకంగా 191 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. …
ఫాస్టాగ్ లేని వాహనాలకు శుభవార్త.. యూపీఐ పేమెంట్స్కు ప్రత్యేక వెసులుబాటు
ఫాస్టాగ్ లేని వాహనాలకు టోల్ రుసుములో మార్పుయూపీఐ ద్వారా చెల్లిస్తే రెట్టింపు ఛార్జీల నుంచి మినహాయింపు ఇకపై 25 శాతం అదనపు రుసుము మాత్రమే వసూలుజాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్గేట్ల వద్ద యూపీఐ ద్వారా రుసుము చెల్లిస్తే ఇప్పటివరకు విధిస్తున్న రెట్టింపు ఛార్జీల నిబంధనను సడలించింది. ఇకపై కేవలం 25 శాతం అదనపు రుసుము చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం శుక్రవారం […] The post ఫాస్టాగ్ లేని వాహనాలకు శుభవార్త.. యూపీఐ పేమెంట్స్కు ప్రత్యేక వెసులుబాటు appeared first on Visalaandhra .
Breaking : ఓటమిపై కేటీఆర్ ఏమన్నారో తెలిస్తే?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు
Breaking : నవీన్ యాదవ్ మెజారిటీ ఎంతంటే?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచింది.
Video: Secret Behind Congress’ Jubilee Hills Victory: Was Revanth Reddy the Game Changer?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం వెనక సీక్రెట్ ఏంటి ? సీఎం రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ గా నిలిచారా ? click here : The post Video: Secret Behind Congress’ Jubilee Hills Victory: Was Revanth Reddy the Game Changer? appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ లో కమలం పార్టీ కనుమరుగు : వివేక్
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జిహెచ్ఎంసి లో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా అవుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లలో జూబ్లీహిల్స్ ను బిఆర్ఎస్ పట్టించుకోలేదని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పదేళ్లు జూబ్లీహిల్స్ ను భ్రష్టు పట్టించాడని విమర్శించారు. కెటిఆర్ నాయకత్వంలో పని చేయాలో లేదో బిఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు తాము చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రచారం చేయడంపై బిఆర్ఎస్ వైఫల్యాలను ప్రధానంగా వివరించామని అన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని వివేక్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో కమలం పార్టీ కనుమరుగైపోయిందని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కే అవకాశం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎదురీదుతున్నారని, బిజెపి అయితే కనీసం పోటీలో కూడా లేదని అన్నారు. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకు పోతుందని, 7 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ 19 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారని వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
Ram Shows Multi Talents With AKT
Ram Pothineni, widely admired for his lively screen presence and electrifying dance moves, is now displaying his multifaceted talents with his upcoming film Andhra King Taluka. For the first time in his career, Ram has turned lyricist with the soulful number Nuvvunte Chaley, which has become a massive chartbuster. The romantic track highlights his creative […] The post Ram Shows Multi Talents With AKT appeared first on Telugu360 .
Jubilee Hills By-Election Analysis: Why Congress Triumphed and Why BRS Faced a Major Defeat
The Jubilee Hills by-election delivered a decisive mandate. Congress candidate Naveen Yadav scored a massive victory of nearly 25,000 votes, marking one of the party’s strongest wins in the constituency. The by-poll, which many surveys predicted would be difficult for Congress, ended up showcasing a completely different ground reality. This result was not accidental. It […] The post Jubilee Hills By-Election Analysis: Why Congress Triumphed and Why BRS Faced a Major Defeat appeared first on Telugu360 .
childrens |బాల్యంలో బంగారు భవితకు బాట
ఇస్కఫ్ జిల్లా అధ్యక్షులు బీవీఎస్ఎన్. రాజు childrens | శ్రీకాకుళం, నవంబర్ 14(ఆంధ్రప్రభ)
మిజోరంలో ఉప ఎన్నికలో MNF ఘన విజయం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది.మిజోరంలో ఉన్న డంపా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్. లాల్తంగ్లియానా ఘన విజయం సాధించారు.ఆయన 6,981 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా మరణంతో ఈ స్థానం ఖాళీ కావడంతో నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించబడిన విషయం తెలిసిందే. బిహార్ లో విజయం దిశగా ఏన్డీయేఇక బీహార్లో రాజకీయ […] The post మిజోరంలో ఉప ఎన్నికలో MNF ఘన విజయం appeared first on Visalaandhra .
బీజేపీ బంట్రోతే కాంగ్రెస్ గప్ చిప్ ఆర్జేడీ వా,,,వా.. ఇదీ బీహారీ ఇన్
Ongole | పుస్తక పఠనమే ఉత్తమం.. Ongole, ఆంధ్రప్రభ బ్యూరో : మేధో
బుమ్రా అదరహో.. అరుదైన ప్రపంచరికార్డు సొంతం
కోల్కతా: ప్రస్తుత తరం బౌలర్లలో టాప్ బౌలర్ ఎవరంటే.. అందరు చెప్పే పేరు జస్ప్రీత్ బుమ్రా. తనదైన శైలీ బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో బుమ్రా ముందుంటాడు. అతడు బౌలింగ్ వస్తున్నడంటే.. ప్రత్యర్థ బ్యాటర్ల కాస్త జంకుతారు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లోనూ బుమ్రా మరోసారి సూపర్ స్పెల్ బౌలింగ్ చేశాడు. మూడు కీలక వికెట్లు తీసి.. తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఈ నేపథ్యంలో బుమ్రా ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో కనీసం 200 వికెట్లు తీసుకున్న బౌలర్లలో అతి తక్కువ యావరేజ్ నమోదు చేసిన బౌలర్గా చరిత్ర సృష్టించాడు. 51 టెస్టుల్లో 19.70 యావరేజ్తో 228 వికెట్లు తీశాడు. దీంతో టెస్టుల్లో 200లకు పైగా వికెట్లు తీసి 20 కన్న తక్కువ యావరేజ్ ఉన్న బౌలర్ కేవలం బుమ్రా మాత్రమే కావడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మాల్కం మార్షల్ 20.9 యావరేజ్తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుత ఆటగాళ్లలో రబడా (22), కమ్మిన్స్ (22.1) ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక తొలి టెస్ట్లో బుమ్రా మూడు, కుల్దీప్ 2 వికెట్లు తీశారు. దీంతో 43 ఓవర్లలో సౌతాఫ్రికా 144 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో వెర్రెయిన్(15), స్టబ్స్ (10) ఉన్నారు.
winter |చలి పులి.. వెన్నులో వణుకు
winter | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణను చలి వణికిస్తోంది. రోజురోజుకూ
Jubilee Hills |కాంగ్రెస్ ఘన విజయం
Jubilee Hills | కాంగ్రెస్ ఘన విజయం కాసేపట్లో ఈసీ అధికారిక ప్రకటన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం..
25వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ పతాకాన్ని ఎగురవేశారు.ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో నవీన్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు.లెక్కింపు ప్రారంభమైన తొలి రౌండ్ నుండి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్ తర్వాత రౌండ్, ఆయన ఆధిక్యం మరింత పెరుగుతూ, ఏ ఒక్క దశలోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం […] The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం.. appeared first on Visalaandhra .
Breaking : నవీన్ యాదవ్ పై మాగంటి సునీత సంచలన కామెంట్స్
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన కామెంట్స్ చేశారు
పెట్టుబడులకు ఏపీనే స్వర్గధామం.. మంత్రి లోకేశ్ చెప్పిన 3 కారణాలివే!
పెట్టుబడులకు ఏపీ ఎందుకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో అనుభవజ్ఞమైన నాయకత్వం, వేగవంతమైన పాలన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఉన్నాయని, పెట్టుబడిదారులు ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు రావచ్చని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ సదస్సును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన […] The post పెట్టుబడులకు ఏపీనే స్వర్గధామం.. మంత్రి లోకేశ్ చెప్పిన 3 కారణాలివే! appeared first on Visalaandhra .
Warangal |ప్రాణాలు గుప్పిట్లో…
Warangal | ప్రాణాలు గుప్పిట్లో… కదిలిన గూడ్స్ రైలు..తప్పిన ప్రమాదంఘటనపై రైల్వే అధికారులు
Bihar Assembly Elections : ఖతం... బైబై... టాటా... గుడ్ బై... గయా
దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి
Medak |యువతరంతోనే నవ సమాజ నిర్మాణం..
Medak | యువతరంతోనే నవ సమాజ నిర్మాణం.. మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్...
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలలో కాంగ్రెస్ హవా నడుస్తోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. వరసగా తొమ్మిది రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తొమ్మిదో రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. తొమ్మిదో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2117 ఓట్ల ముందంజలో ఉన్నారు. తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి 23612 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంది. ఏడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 70341 ఓట్లు, మాగంటి సునీత గోపీనాథ్కు 50544 ఓట్లు పడ్డాయి. పదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్: కాంగ్రెస్: 8926 బిఆర్ఎస్: 8864 బిజెపి: 2167 రెండో రౌండ్: కాంగ్రెస్: 9691 బిఆర్ఎస్: 8609 బిజెపి: 1308 మూడో రౌండ్: కాంగ్రెస్: 11082 బిఆర్ఎస్:8083 బిజెపి: 1866 నాలుగో రౌండ్ కాంగ్రెస్: 9567 బిఆర్ఎస్: 6020 బిజెపి:1935 ఐదో రౌండ్ కాంగ్రెస్: 12283 బిఆర్ఎస్: 8983 బిజెపి:1273 ఆరో రౌండ్ కాంగ్రెస్: 9553 బిఆర్ఎస్: 6615 బిజెపి:1666 ఏడో రౌండ్ కాంగ్రెస్: 9939 బిఆర్ఎస్: 5939 బిజెపి:1688
ప్రశాంత్ కిషోర్ అంచనాలు ప్లాప్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!
రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి సొంత రాష్ట్రం బిహార్లో పెద్ద ఎదురుదెబ్బ తిన్నారు.అనేక రాష్ట్రాల్లో తన స్ట్రాటజీలతో పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చినట్టు చెప్పుకుంటున్న ప్రశాంత్ కిషోర్, ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిగా తప్పుదోవ పట్టించారు.ఎన్నికలకు ముందు నుంచీ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘోర పరాజయం తప్పదని, ఈసారి బీహార్లో మార్పు ఖాయమని, ప్రజలు జన్ సురాజ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన పదేపదే ప్రకటించారు.అయితే […] The post ప్రశాంత్ కిషోర్ అంచనాలు ప్లాప్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్! appeared first on Visalaandhra .

27 C