18వ తేదీన ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు…
18వ తేదీన ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ ఇఫ్తార్ విందు ఏర్పాటు… కృష్ణలంక
ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములుజయంతి వేడుకలు
ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములుజయంతి వేడుకలు కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్రప్రభ :
పురమిత్ర యాప్ ను రద్దు చేయాలి..
పురమిత్ర యాప్ ను రద్దు చేయాలి.. విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ
ఆస్పత్రులు, బడులు, ఆలయాలకు సమస్య రాకుండా చూసుకోవాలి: చంద్రబాబు
అమరావతి: ఎల్పిజి సరఫరాపై ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎల్పిజి నిల్వలు, బుకింగ్, సరఫరాపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం 17,209 టన్నుల ఎల్పిజి అందుబాటులో ఉందని.. 1154 ఏజెన్సీల నుండి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలకుండా తీసుకుంటున్న చర్యలపై సిఎం ఆరాతీశారు. డెలివరీ సమయంలో దుర్వినియోగం కాకుండా చూడాలని.. అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాపై ఆరా తీశారు. సిలిండర్ డెలివరీ సమయాన్ని సాధారణ పరిస్థితికి తీసుకురావాలని ఆదేశించారు. ఎల్పిజి సరఫరా, నిల్వలు, బుకింగ్ను నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. ఆస్పత్రులు, బడులు, ఆలయాలకు ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పారు. ఎల్పిజి వినియోగం తగ్గించుకునేలా హోటల్ సంఘాలతో మాట్లాడాలని పేర్కొన్నారు. ఎపి, తెలంగాణ, కర్ణాటకకు మరిన్ని కేటాయింపులు జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు. పైప్లైన్, ఇండక్షన్ స్టవ్స్ అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలని సిఎం అధికారులకు సూచించారు.
Burrilanka gang rape case : నలుగురికి జీవిత ఖైదు
Burrilanka gang rape case : నలుగురికి జీవిత ఖైదు ( ఆంధ్రప్రభ,
Fresh Trouble For Avinash Reddy in Vivekananda Reddy Case?
The murder case of former minister Y. S. Vivekananda Reddy has once again entered public debate after fresh remarks by MP Y. S. Avinash Reddy, one of the accused in the case. Avinash Reddy spoke about complainant Sunitha Reddy and claimed that several allegations made against him during the investigation were not related to the […] The post Fresh Trouble For Avinash Reddy in Vivekananda Reddy Case? appeared first on Telugu360 .
అమరజీవి త్యాగం చిరస్మరణీయం : స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్
విశాలాంధ్ర – రాప్తాడు : తెలుగు వారి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. 58 రోజుల పాటు సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, తెలుగు […] The post అమరజీవి త్యాగం చిరస్మరణీయం : స్పెషల్ ఆఫీసర్ రామ్మోహన్ appeared first on Visalaandhra .
UBS Team waiting for Telangana GO
The team of Ustaad Bhagat Singh is waiting for the official Government Order in Telangana to kick-start the advance sales. The advance bookings are opened in AP after the government issued the GO. Rumors say that the GO in Telangana will arrive today and the advance sales will open tomorrow morning. If there is no […] The post UBS Team waiting for Telangana GO appeared first on Telugu360 .
నేషనల్ ఇమ్యునైజేషన్ డే అవగాహన కార్యక్రమం…
నేషనల్ ఇమ్యునైజేషన్ డే అవగాహన కార్యక్రమం… టీకాలతో పిల్లలను ప్రాణాంతక వ్యాధుల నుంచి
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్ పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు పోలీస్
ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపండి..
ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపండి.. గడువులోపు సమస్య పరిష్కారానికి కృషిచేయాలి..జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు
వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు, ఆంధ్రప్రభ
ఢిల్లీ పర్యటనలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బిజీగా గడుపుతున్నారు
జీవన్రెడ్డి అసంతృప్తి.. కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా?
జగిత్యాల: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి తన అనుచరులతో తెలిపారు. ఈ నెల 25న ఆయన బిఆర్ఎస్లో చేరుతున్నట్లు సమాచారం. గత 40 ఏళ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. అయితే రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్తో ఆయనకు పొసగడం లేదు. సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్లో ప్రాధాన్యం లేనందునే పార్టీని వీడుతున్నట్లు సమాచారం. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారా?
తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు
Middile East War Effect : హోర్మోజ్ జలసంధిలో రవాణా దెబ్బ… చమురు ధరలు మరింతగా పెరిగి
మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రంగా కొనసాగుతుండటంతో ప్రపంచ ఇంధన సంక్షోభంపై ఆందోళనలు పెరుగుతున్నాయి
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో అక్రమంగా
Telangana : కాంగ్రెస్ లో అసంతృప్తి బయటపడే అవకాశాలు ఎంత?
తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి అనేది బయటపడకుండా ఉం
ఫరూక్నగర్లో అగ్ని ప్రమాదం.. పక్కనే గ్యాస్ గోదాం
హైదరాబాద్: ఫలక్నుమా పరిధిలోని ఫరూక్నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక బస్ డిపో పక్కన ఉన్న దుకాణంలోప ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనున్న ఫర్నీచర్ షాపు, ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే పక్కనే ఇండేన్ గ్యాస్ గోదాం ఉండటంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలి..
ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర
Farmer Hopes evaporate : కంపెనీల కిరికిరి Andhra Prabha SPL Story
Farmer Hopes evaporate : కంపెనీల కిరికిరి Andhra Prabha SPL Story
Telangana | ఓఆర్ఆర్ పై…. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..
డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. -చరవాణిలో శుభాకాంక్షలు తెలిపిన
విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు వితరణ…
విద్యార్థులకు ప్లేట్స్ గ్లాసులు వితరణ… సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ
Aamanchi Krishna Mohan Likely to Rejoin YSRCP?
The YSR Congress Party is making efforts to bring back leaders who left the party after the 2024 election defeat. YSRCP chief Y. S. Jagan Mohan Reddy is preparing new political strategies while targeting the ruling coalition. At the same time, the party is quietly working to strengthen its organisation before the next elections. Several […] The post Aamanchi Krishna Mohan Likely to Rejoin YSRCP? appeared first on Telugu360 .
కవిత్వ పొలం గట్లమీదతెలుగు కవి బండ్ల మాధవరావు
రాచపాళెం చంద్రశేఖరరెడ్డిసెల్: 9440222117నాగలంటేమట్టిని చీల్చిఅన్నంముద్దను దోసిలిలో పెట్టేది కదా! (పు43) నూటపాతికేళ్ల ఆధునిక తెలుగు కవిత్వం ఎప్ప్పుడైనా పలచబడి ఉండవచ్చుగానీ, వ్యాపారాత్మకం మాత్రం కాలేదు. కథానికలు, నవలల్లో మనం వ్యాపార ధోరణిని ఇదివరకే గుర్తించాం. కవిత్వం మీద ఆ ఫిర్యాదు లేదు. వచన కవిత్వం వచనమై తేలిపోతున్నదనీ ఫిర్యాదు మాత్రం ఉంది. బాలగంగాధర్తిలక్, గుంటూరు శేషేంద్ర శర్మ, త్రిపురనేని శ్రీనివాస్ వంటి వాళ్లు 1960ల నుంచి “కవిత్వం కావాలి కవిత్వం” అని హెచ్చరిస్తూనే ఉన్నారు. తెలుగు వచన […] The post కవిత్వ పొలం గట్లమీదతెలుగు కవి బండ్ల మాధవరావు appeared first on Visalaandhra .
World happiest country |చిన్న విషయాల్లోనే ఆనందం కనుగొనే సంస్కృతి
World happiest country | చిన్న విషయాల్లోనే ఆనందం కనుగొనే సంస్కృతి happiest
వచన రచనా మార్గదర్శి చిన్నయ సూరి
సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు.మద్రాసులోని’ సెయింట్ జార్జ’ కోటలో ఏర్పరచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ‘ట్యూటర’ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుణ్ణి నియమించేవారు. అప్పటివరకు ట్యూటర్ గా ఉన్న పుదూరి సీతారామశాస్త్రి ‘రిటైర’ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా, కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రకటన […] The post వచన రచనా మార్గదర్శి చిన్నయ సూరి appeared first on Visalaandhra .
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి టేకుమట్ల, ఆంధ్రప్రభ : పశు పోషకులు
Revanth Reddy : ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుమతి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించుకోవడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నిపుణుల కమిటీ భద్రత, సంసిద్ధత చర్యలపై ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.విధాన సౌధలో హోంమంత్రి జి.పరమేశ్వర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ మ్యాచ్లకు ఈ […] The post బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అనుమతి appeared first on Visalaandhra .
Farooqnagar | క్షణాల్లోనే… Farooqnagar | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్
మమ్మల్ని ఎవరూ ప్రపంచ కప్ నుంచి తప్పించలేరు
ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ జాతీయ ఫుట్బాల్ జట్టు తప్పుకోబోతోందంటూ వస్తున్న ఊహాగానాలకు ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) తెరదించింది. ఈ విషయంపై తమకు ఇరాన్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని సోమవారం స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్కు ఇరాన్ ఇప్పటికే అర్హత సాధించిన విషయం తెలిసిందే.టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన తర్వాత […] The post మమ్మల్ని ఎవరూ ప్రపంచ కప్ నుంచి తప్పించలేరు appeared first on Visalaandhra .
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలన…
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలన… పరీక్షకు 251 మంది విద్యార్థులు గైర్హాజర్జిల్లా
అక్క ఆరాటమే కానీ..న్యాయ పోరాటం ఎక్కడ?
సీబీఐ వారికి నచ్చిన వారిని మాత్రమే విచారణ చేసిందని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు
బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బిజెపి
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల తొలి జాబితాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం బిజెపి విడుదల చేసింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీపై సువేందు అధికారిని బరిలోకి దించింది. ఇక, కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం 47 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈసారి కేరళలో తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వ్యూహాలు రచిస్తున్న బిజెపి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులను పార్టీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 'నేమోమ్' స్థానం నుండి పోటీ చేయనున్నారు. మరొక సీనియర్ నాయకుడు, కె. సురేంద్రన్, 'మంజేశ్వర్' నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఈ జాబితాలో బీజేపీ మహిళా మోర్చా మాజీ జాతీయ అధ్యక్షురాలు శోభా సురేంద్రన్ కూడా ఉన్నారు. 'పాలక్కాడ్' నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేయనున్నారు. 'కోజికోడ్ ఉత్తర' నియోజకవర్గం నుండి నవ్య హరిదాస్ను పార్టీ బరిలోకి దింపగా, 'త్రిశూర్' స్థానం నుండి పద్మజా వేణుగోపాల్ పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రిగా సేవలందించిన సీనియర్ నాయకుడు వి. మురళీధరన్, 'కజకూట్టం' నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 'పూంజర్' నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు పి.సి. జార్జ్కు పార్టీ టికెట్ కేటాయించింది.
6.80 acres |అమరజీవి ఆంధ్రకే కాదు దేశానికి స్ఫూర్తిప్రదాత
6.80 acres | అమరజీవి ఆంధ్రకే కాదు దేశానికి స్ఫూర్తిప్రదాత జిల్లా ఇన్చార్జి
బరువుగా కురిసిన మంచునుముత్యాలుగా మార్చుకొనిలేలేత కిరణాల సూర్యోదయాన్నిస్వాగతించి మెరుస్తుంది మార్నింగ్ వాకర్ల కవాతులోమాటల మర్మాలు వింటుందిసంతోషాల నవ్వుల పరాష్కాలతో స్వరాలు కలిపి సంలీనమౌతుందిఅలసిపోయి కూచుంటేఅక్కున చేర్చుకుంటుందిజీవన యుద్ధాలకు మధ్యశక్తిని రీచార్జ్ చేస్తూశాంతి సరోవరమౌతుందిఆకులు రాలిన చెట్లఆందోళన కంటుందిచిగురించే కొమ్మల్లో కూసేభవిత కోయిలౌతుంది తుఫానుల తాకిడికితలవంచని ధైర్యమవుతుందిపడిపోయిన వారినిలేవనెత్తే ప్రేరణౌతుంది అన్యాయాల అర్ధరాత్రిలోఆశల అగ్నిజ్వాలవుతుందిబానిస నిశీధి బంధాలు త్రెంచేవేకువ స్వేచ్ఛా గాలవుతుందికన్నీటి కాలువల్లోకల్లోలం సృష్టించిఅణచివేతల అడవుల్లోఅగ్గిపూలు రగిలించేవిప్లవ వసంతమౌతుంది ఓడిపోని ఓర్పుతోప్రకృతి ఒడిలో వెలిసిఉద్యమ ఉద్దానమై నిలిచెఉద్యాన గీతమవుతుంది.వేల్పుల […] The post ఉద్యాన గీతం appeared first on Visalaandhra .
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. 5,500కు పైగా విమానాలు రద్దు
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడిఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ( k. rammohan naidu) రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో భారత విమానయాన సంస్థలకు చెందిన 4,335, విదేశీ సంస్థలకు చెందిన 1,187 విమానాలు ఉన్నాయని తెలిపారు.‘‘పశ్చిమాసియాలో గగనతలం మూసివేతల కారణంగా ఈమేరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుత […] The post పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. 5,500కు పైగా విమానాలు రద్దు appeared first on Visalaandhra .
అరవై ఏళ్లకోసారి పేర్లు మార్చుకొంటున్నదిఈ వసంతం శ్రేణిలో నలుబదివిశ్వాసాల్నించి విసిగివేసారిన, జనత భవితకు “పరాభవ” పేరయ్యింది!! x x xకాల వైపరీత్యం విభిన్న ప్రాంతాల్లోదేశంలోఅంతర్జాతీయతల్లోనూ చీకాకులువర్తమానం సమరాలురూపాంతరాలుగా అస్తిమత్వాలు రగుల్తూనే ఉన్నాయి రివాజుగా రాజపూజ్యాలు నిన్న వ్రాసుకున్నఆదాయవ్యయాలు కొనసాగింపుల్తొ చిక్కులుఆశయాల్నించి నిజాయితీగా వార్షిక గానాలునవ్యాంకురాలకు ఊపిర్లై నాందీ ప్రస్థానంగా నిలవాలి గెలవాలన్న ఆశలు ప్రొదిపాదుల్లో మొలకెత్తుతాయనిసుపరిపాలనల తాకిడినిస్తూన్నాయి ఒరవడితో సంక్షేమాల బాట పట్టడానికిసంక్షోభాల అగడ్తల్నిదాటే ప్రయత్నపధంలో సాఫల్యమందాల్సిందే!!I I Iకాలం ఏమయినా చేయగలదుకాలాన్ని పొడిగిస్తూనే సాక్షరతా తీరం […] The post ఇదీఒక వసంతం!కాల చిత్రం!! appeared first on Visalaandhra .
చైత్రశుద్ధ పాడ్యమి చిగురించిన వేళకాలచక్రం మరో పుట తిప్పిన క్షణమే ఉగాది;ప్రకృతి పుటలపై నవ చైతన్యం రాసే పర్వదినం,మనసుల్లో ఆశల దీపాలు వెలిగించే మంగళం.వసంత సమీరాలు తాకిన ప్రతి కొమ్మలోనవ పల్లవాల నవ్వులు విరుస్తుంటే,మన బతుకు వృక్షాలలోనూనూతన సంకల్పాలు పచ్చగా మొలకెత్తాలి.వేపపూత చేదు చెబుతుంది –జీవితాన కష్టాలు సైతం అనుభవ పాఠాలేనని;బెల్లం మాధుర్యం గుర్తుచేస్తుంది –సహనానికి లభించే ఫలితం తీపి అని.చింతపండు పులుపు తెలుపుతుంది –వైఫల్యాలు సైతం మేధకు పదును పెడతాయని;మామిడిముక్కల వగరు చెబుతుంది –శ్రమతోనే విజయపు […] The post నవ వసంత నాదం-పరాభవ విజయగీతం appeared first on Visalaandhra .
మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్కు ఎంపీ అర్వింద్ ధర్మపురి
Statue |తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా పొట్టి శ్రీరాములు
Statue | తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా పొట్టి శ్రీరాములు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా
పర్యావరణం కాపాడుదాం.. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం..
పర్యావరణం కాపాడుదాం.. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం.. వందన హైస్కూల్ విద్యార్థుల ర్యాలీ కరీమాబాద్, ఆంధ్రప్రభ
ఫలక్నుమా: ఫర్మిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరూక్ నగర్లో ఈ ప్రమాదం జరిగింది. ఫరూక్నగర్ బస్డిపో పక్కనున్న ఫర్మిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. వేగంగా వ్యాపించిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఘటనాస్థలంలోని పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫర్నిచర్ షాపులో ఎగిసిపడుతున్న మంటలను ఫైరింజన్లతో అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Great Honor |త్యాగరాయ గానసభలో ఘనంగా సత్కారం..
Great Honor | త్యాగరాయ గానసభలో ఘనంగా సత్కారం.. Great Honor |
నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిద్ధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రధానం చేస్తారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి తొలి ఛైర్మన్గా పని చేశారు. సిద్ధారెడ్డికి సాహిత్య అకాడమి అవార్డు రావడంపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం అని ఎక్స్లో పోస్ట్ చేశారు.
Sanjeevani |పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం…
Sanjeevani | పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న
రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తి చూపుతున్నాం : హరీష్ రావు
హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో మనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణకు సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తి చూపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం టిడిపి చేతిలో కీలుబొమ్మగా మారిందని, సిడబ్ల్యూసి మీటింగ్ వెళ్లటం లేదంటూనే.. ఎపి డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్ అజెండా మొదటి అంశం.. పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు అని..అజెండాలో నల్లమల సాగర్ లేకుంటేనే మీటింగ్ వస్తామని చెప్పి తెలంగాణను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదని సిడబ్ల్యూసి మీటింగ్ లో జిఆర్ఎంబి చెప్పిందని, బచావత్ ట్రైనల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని జిఆర్ఎంబి అంటోందని, జలాల పంపిణీ జరగలేదని జిఆర్ఎంబి ఎలా చెబుతుంది? అని.. గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. గోదావరి బేసిన్ లో వివిధ రాష్ట్రాలు చేపట్టిన 76 ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇచ్చారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని హరీష్ రావు ధ్వజమెత్తారు.
వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
వంట గ్యాస్ సరఫరాపై మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం LPG సిలిండర్ల సరఫరా ఉంటుందని సోమవాకం కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో వంట గ్యాస్ స్టాక్ ఉందని తెలిపింది. హర్మూజ్ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని..48 వేల మెట్రిక్ టన్నుల శివాలిక్ నౌక ఇవాళ సాయంత్రం 5 గంటలకు భారత తీరానికి చేరుకుంటుందన కేంద్రం వెల్లడించింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో స్వల్పంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హెటళ్లు, హాస్టల్స్ ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. మరోవైపు, కేంద్రం.. LPG బుకింగ్ కాలపరిమితిని పట్టణాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచింది. అయితే, ఇరాన్ తో చర్చల అనంతరం భారత్ నౌకలకు అనుమతి లభించింది. ప్రస్తుతం రెండు LPG నౌకలు భారత్ కు వస్తున్నాయి.
పదో తరగతి పరీక్ష కేంద్రంలో పాము కలకలం #Kadapa#ExamCentre#SnakeScare#BKoduru#10thExams
Grand Trunk Railway Line : 130 ఏళ్ల చరిత్రకు తెర
Grand Trunk Railway Line : 130 ఏళ్ల చరిత్రకు తెర (
ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ ఉంటుంది. ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ను […] The post ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు appeared first on Visalaandhra .
పెంచికల్ పేట్, ఆంధ్రప్రభ ; కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని పెంచికల్
ఈ పాలన వద్దంటూ నినాదాలు… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.. కోటగిరి,
24 Indian Languages |కవితా సంపుటికి పురస్కారం
24 Indian Languages | కవితా సంపుటికి పురస్కారం 24 Indian Languages
Vishwanath & Sons Teaser packed with entertainment & emotion: Suriya in a new light
The makers of Vishwanath & Sons have unveiled an engaging teaser, offering the first glimpse into an emotionally driven story led by Suriya. Directed by Venky Atluri, the film centers around Sanjay Vishwanath, an international pistol shooter who continues chasing his dream even in his 40s. The teaser showcases a beautiful world that blends ambition […] The post Vishwanath & Sons Teaser packed with entertainment & emotion: Suriya in a new light appeared first on Telugu360 .
కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట వద్ద ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో వారికి ఆకలి వేయడంతో కారు ఆపి భోజనం చేస్తుండగా.. వారిపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు చంద్రబాబు వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇండియన్ వెల్స్ 2026 టైటిల్ సబలెంకా కైవసం
న్యూఢిల్లీ: 2026 ఇండియన్ వెల్స్ ఫైనల్లో కజకిస్తాన్ కు చెందిన ఎలెనా రైబాకినాను బెలారస్కు చెందిన అరినా సబలెంకా ఓడించింది. దీంతో సబలెంకా తన తొలి BNP పారిబాస్ ఓపెన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సోమవారం ఇద్దరు స్టార్ల మధ్య జరిగిన ఈ టైటిల్ పోరు రెండున్నర గంటల పాటు కొనసాగింది. చివరికి, తన చిరకాల ప్రత్యర్థి రైబాకినాను 3-6, 6-3, 7-6 (8-6) తేడాతో ఓడించి సబలెంకా విజయం సాధించింది. ఇది ఆమెకు 23వ సింగిల్స్ టైటిల్ విజయం. అలాగే, WTA 1000 స్థాయిలో 10వది. ఈ ఏడాది టెన్నిస్ ప్రారంభ సీజన్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అరీనా సబలెంకా, ఎలీనా రైబాకినా ఢీకొన్నారు. ఈ పోరులో సబలెంకా ఓడి టైటిల్ ను కోల్పోయింది. ఈ ఓటమికి BNP పారిబాస్ ఓపెన్ లో రైబాకినాను ఓడించి సబలెంకా ప్రతీకారం తీర్చుకుంది.
మహిళపై సామూహిక హత్యచారం కేసు.. రాజమండ్రి కోర్టు సంచలన తీర్పు
రాజమండ్రి: 2024లో తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఓ మహిళపై సామూహిక హత్యాచారం కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నలుగురు నిందితుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళ నర్సరీలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. నిందుతులు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ కేసుపై పలు దశల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.
ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి : వామ పక్ష పార్టీల, ప్రజా సంఘాల
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యం లో జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి ,సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి రాముడు అధ్యక్షత వహించగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ కే రామాంజనేయులు […] The post ఇరాన్ పై చేస్తున్న అమానుష యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి : వామ పక్ష పార్టీల, ప్రజా సంఘాల appeared first on Visalaandhra .
రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి…
రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం
Telangana | బీఏసీలో నిర్ణయం… Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
నూతన గృహ భూమి పూజలో పాల్గొన్న కౌన్సిలర్లు
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో నూతన గృహ భూమి పూజ కార్యక్రమంలో కౌన్సిలర్లు
శివమ్ దూబె సంస్కారం.. అవాక్కవుతున్న నెటిజన్లు
కొంత మంది కొంచం పాపులారిటీ వస్తే చాలు.. తెగ పోజులు కొడతారు. కానీ, కొందరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినా.. చాలా సింపుల్గా ఉంటారు. టీం ఇండియా క్రికెటర్ శివమ్ దూబె ఈ రెండో కేటగిరీకి చెందిన వాడే. టి-20 ప్రపంచకప్లో అద్భతంగా రాణించి.. భారత్ ప్రపంచకప్ సాధించడంలో దూబె కీలక పాత్ర పోషించాడు. అయినా అతడిలో ఏ మాత్రం అహంకారం లేదు అనడంలో ఈ ఘటనే ఉదాహరణ. ప్రస్తుతం దూబెకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఓ భవంతి బయట దూబె ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా అతడిని వీడియో తీస్తున్నాడు. దూబె స్థానంలో ఎవరున్న ఆ సమయంలో కాస్తైనా కోపం తెచ్చుకుంటారు. కానీ దూబె మాత్రం చాలా సున్నితంగా వీడియో డిలీట్ చేయాలని సూచించాడు. అంతకు ముందు ఆ వ్యక్తితో సరదాగానూ సంభాషించాడు. ‘మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?’ అని దూబె ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి తాను ఎలా వచ్చింది చెబుతూనే.. టి-20 ప్రపంచకప్ సాధించి దేశానికి మంచి పేరు తెచ్చరని దూబెని ప్రశంసించాడు. దూబె సైతం నవ్వుతూ.. సమాధానమిచ్చాడు. ‘నా భార్య వస్తోంది. ఆవిడను వీడియో తీయండి’ అని అన్నాడు. ఆ తర్వాత వీడియో తీస్తున్న వ్యక్తిని ఆ వీడియో డిలీట్ చేయమని సున్నితంగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపం తెచ్చుకోకుండా హాస్య చతురతతో మాట్లాడిన దూబె సంస్కారానికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. Shivam Dube was waiting for his wife outside a building and someone started recording his video. Instead of getting angry, he was politely requesting the guy to delete the video. Bro plays international cricket for India and is still so humble and innocent. pic.twitter.com/QML3S3Xy9d — ¹⁸ (@varunx18) March 15, 2026
భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని వినతి
భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని వినతి బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండల
హిందువులపై ఎంఎల్ఎ మందుల సామెల్ అనుచిత వ్యాఖ్యలు
నిరసనగా ఆయన నివాసం పై కోడిగుడ్లతో దాడి చేసిన బీజేపీ నాయకులు మన తెలంగాణ/ బోడుప్పల్ : హిందువులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి ఎంఎల్ఏ మందుల సామెల్ ఇంటి పై సోమవారం బీజేపీ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణులు చదివే వేద మంత్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువులు,బీజేపీ శ్రేణులు ఆగ్రహించాయి.సోమవారం ఎంఎల్ఏ మందుల సామెల్ ఇంటి పై కోడిగుడ్లతో దాడి చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం దేవాలయాలు తిరుగుతూ పోరు దండాలు పెట్టి గెలిచిన తర్వాత హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన ద్వంద నీతికి నిదర్శనం అని అన్నారు.గౌరవప్రదమైన పదవిలో ఉండి బాధ్యతను మరిచి ఇలా మాట్లాడడం సబబు కాదని వెంటనే హిందువులందరికీ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే మందుల సామెల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పారిశుధ్య కార్మికుల సేవలకు సలాం
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని
ఇకపై ఈ త్యాగమూర్తి విగ్రహం స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ గా నిలుస్తుంది : సీఎం చంద్రబాబు
తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయిలో నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, ఆయన 58 రోజుల నిరాహారదీక్షకు గుర్తుగా అమరావతిలోని శాఖమూరు పార్కులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ విగ్రహాన్ని చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి ఃస్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ః (త్యాగనిరతికి ప్రతీక) అని […] The post ఇకపై ఈ త్యాగమూర్తి విగ్రహం స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ గా నిలుస్తుంది : సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
పంచాయితీ సిబ్బంది సేవలు ఆదర్శం..
కడెం, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శనీయమని అల్లంపల్లి
నమిలిగొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం
నమిలిగొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అన్ని
అమరజీవి త్యాగం.. స్వాభిమానానికి ప్రతీక..
అమరజీవి త్యాగం.. స్వాభిమానానికి ప్రతీక.. శ్రీ పొట్టి శ్రీరాములు మార్గం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం..ఎన్టీఆర్
ప్రయాణికులకు అలర్డ్.. దుబాయ్ కి వెళ్లే విమానాలు రద్దు
ముంబై: దుబాయ్ కు వెళ్లే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీలు రద్దయ్యాయి. సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరానియన్ క్షిపణి ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు దుబాయ్ విమానాశ్రయంలో అన్ని విమాన రాకపోకలను నిలిపివేశారు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్ పోర్టులో అన్ని కార్యకలాపాలు నిలిపేశారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్.. ఇవాళ దుబాయ్కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అన్ని విమానాల రాకపోకలను నిలిపేశారు. దీంతో దుబాయ్కు వెళ్లే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు చేశాం. ఎయిర్లైన్ ప్రయాణీకుల అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. తమ నుంచి ప్రయాణికులకు పూర్తి సహకారం ఉంటుంది అని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానాల రద్దుతో ప్రయాణికుల అసౌకర్యాన్ని చింతిస్తూ.. రెండు ఆఫర్లను ప్రకటించింది.ఇందుల భాగంగా ప్రయాణికులకు ఎలాంట అదనపు ఖర్చు లేకుండా భవిష్యత్ ప్రయాణ తేదీని తిరిగి బుక్ చేసుకోవచ్చని.. అలాగే, బుకింగ్ రద్దు చేసి పూర్తి నగదును వాపసు పొందవచ్చని పేర్కొంది.
పెళ్లి తర్వాత కుల్దీప్ తొలి పోస్ట్.. ఏమని రాశాడంటే..
టీం ఇండియా యువ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి ్స్నేహితురాలు వన్షిక చడ్డాతో శనివారం ముస్సోరీలో కుల్దీప్ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు తిలక్ వర్మ, రింకు సింగ్, యుజవేంద్ర చాహల్, సురేష్ రైనా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే తన పెళ్లి తర్వాత కుల్దీప్ తొలిసారి సోషల్మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన కుల్దీప్.. ‘‘అవర్ ఫరెవర్ బిగిరన్స్ నౌ 14.03.2026 అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్పై అభిమానులు లైక్లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Kuldeep yadav (@kuldeep_18)
500points |బుల్ పరుగుకు బ్రేక్
500points | బుల్ పరుగుకు బ్రేక్ 500points |అస్థిరంగా స్టాక్ మార్కెట్పశ్చిమాసియా యుద్ధం
BRS, TDP Report Zero Social Media Spend; YSRCP Declares ₹8.26 Cr in 2024 Lok Sabha elections
The Bharat Rashtra Samithi (BRS) and the Telugu Desam Party (TDP) have reported zero expenditure on social media campaigning during the 2024 Lok Sabha elections, according to data compiled by the Association for Democratic Reforms (ADR) from Election Commission disclosures. Among regional parties, the YSR Congress Party (YSRCP) declared ₹328.37 crore in total election expenditure, […] The post BRS, TDP Report Zero Social Media Spend; YSRCP Declares ₹8.26 Cr in 2024 Lok Sabha elections appeared first on Telugu360 .
Kondapalli Fort Dargah |కొండపల్లి ఖిల్లాకు దారి నహీ
Kondapalli Fort Dargah | కొండపల్లి ఖిల్లాకు దారి నహీ Kondapalli Fort
గ్రామపంచాయతీ అభివృద్ధికి శ్రీకారం
వెల్దండ, ఆంధ్రప్రభ ; ప్రజా ప్రాణాలిక లో భాగంగా వెల్దండ మండల సమీపంలోని
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు విజయవాడ, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న
24k gold|స్థిరంగా బంగారం ధరలు
24k gold| స్థిరంగా బంగారం ధరలు 24k gold | కనిపించని ఇరాన్-ఇజ్రాయెల్
Advisory |త్యాగానికి నిలువెత్తు ప్రతిమ పొట్టి శ్రీరాములు…
Advisory | త్యాగానికి నిలువెత్తు ప్రతిమ పొట్టి శ్రీరాములు… Advisory | విజయవాడ,
తిరువూరు, ఆంధ్రప్రభ ; ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన
Nara Lokesh : నారా లోకేశ్ కు కూటమి ముద్ర వేసినట్లుందిగా.. పాజిటివ్ గానే వెళుతున్నారుగా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేశ్ ఒకరకంగా భావి నేతగా అవతరిస్తున్నారు.
తగ్గిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. రికార్డు స్థాయిలో లక్ష 70వేల రూపాయలకు పైగా నమోదైన బంగారం ధరలు.. ప్రస్తుతం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.450 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.490 తగ్గింది. ఇక, వెండిపై కూడా భారీగా ధర తగ్గింది. కేజి వెండి ధరపై ఏకంగా 5వేల రూపాయలు తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,170కు తగ్గింది. 22 క్యారెట్ల 10 గోల్డ్ ధర రూ. 1,45,900కు పడిపోయింది. ఇక, వెండి విషయానికొస్తే, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.2,70,000కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Exam |పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Exam | పరీక్షా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ Exam | శ్రీకాకుళం,
Governor |పారిశ్రామికవాడగా కొండగల్ ప్రాంతం
Governor | పారిశ్రామికవాడగా కొండగల్ ప్రాంతం Governor | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
కల్వకుర్తి నియోజకవర్గం పాఠశాలకు నిఘా కేంద్రాల వితరణ
వెల్దండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని రాచూర్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు
ఫ్యాక్ట్ చెక్: ఢాకాలో చోటుచేసుకున్న ఘటనను భారత్ లో జరిగినదిగా ప్రచారం చేస్తున్నారు
సోషల్ మీడియా ఒక శక్తివంతమైన డిజిటల్ సాధనం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ లభ్యత పెరగడంతో భారతదేశంలో
1October1953 |ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు …
1October1953 | ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు …

31 C