SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

ఎసిబి వలలో విద్యుత్ లైన్‌మన్

నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం, మాచినోనిపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు దగ్గర విద్యుత్ లైన్‌మన్ నాగేందర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి పట్టుబడ్డాడు. ఎసిబి మహబూబ్‌నగర్ డిఎస్‌పి సిహెచ్ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. వంగూరు మండలంలోని మాచినోనిపల్లి గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ కావాలని ఎన్నో రోజుల నుండి డిడిలు కట్టి ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ఎదురుచూస్తున్నాడు. సంబంధిత లైన్‌మన్ నాగేందర్‌ను ఇదే విషయమై ప్రశ్నించగా ‘ఇప్పట్లో నీ ట్రాన్స్‌ఫార్మర్ రావాలంటే సీరియల్ నెంబర్ 450 ఉందని, కనుక రావడానికి చాలా రోజులు సమయం పడుతుంది’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు.దీంతో తొందరగా రావాలంటే రూ.20 వేలు అదనంగా ఇస్తే త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య రూ.15 వేలకు బేరం కుదిరింది. అయితే, బాధిత రైతు లైన్‌మన్‌కు ఆ డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచలన మేరకు మంగళవారం రూ.15 వేలు లైన్‌మన్ లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిఎస్‌పి తెలిపారు. 

మన తెలంగాణ 14 Oct 2025 7:28 pm

ఎసిబి వలలో సర్వేయర్, అసిస్టెంట్

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ సర్వేయర్ మాడిశెట్టి వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడ్డారు. ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పదో వార్డు చిన్నబోనాలలో ప్రవీణ్ అనే రైతుకు చెందిన 3 ఎకరాల భూమిని సర్వే చేసేందుకు సర్వేయర్ వేణుగోపాల్ రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. అందులో రూ.10 వేలు ముందుగా స్వీకరించి సోమవారం భూమి సర్వే చేశాడు. మంగళవారం సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మరో రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రూ.20 వేలు ఇవ్వడానికి మనసొప్పని బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఎసిబి డిఎస్‌పి విజయ్‌కుమార్ సారధ్యంలో సిరిసిల్లలో కాపుకాసి, బాధితుడి నుండి సర్వేయర్ వేణుగోపాల్, అతని అసిస్టెంట్ సూర్యవంశీ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి బుధవారం ఎసిబి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, మంగళవారం ఎసిబికి చిక్కిన సర్వేయర్ వేణుగోపాల్‌పై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

మన తెలంగాణ 14 Oct 2025 7:25 pm

వినియోగించుకున్న ప్ర‌జ‌లు

వినియోగించుకున్న ప్ర‌జ‌లు కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల

ప్రభ న్యూస్ 14 Oct 2025 7:21 pm

83 రోజుల్లో రూ. 81 లక్షలు

83 రోజుల్లో రూ. 81 లక్షలు బాసర, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం

ప్రభ న్యూస్ 14 Oct 2025 7:12 pm

కేంద్రానికి తెలంగాణ‌ లేఖ‌

పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సమరం కొనసాగుతోంది. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మరోసారి అభ్యంతరం

ప్రభ న్యూస్ 14 Oct 2025 7:10 pm

32 మంది మావోయిస్టుల మృతి.. 30మంది లొంగుబాటు, 266 మంది అరెస్ట్

రాంచీ: మావోయిస్టులను అంతమొందించేందుకు కేంద్రం ఆదేశాలతో భద్రతా దళాలు జరిపి ఎన్ కౌంటర్లలో భారీగా మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి 1 నుండి సెప్టెంబర్ చివరి వరకు జార్ఖండ్ లో భద్రతా దళాల ఆపరేషన్ లో మొత్తం 266 మంది మావోయిస్టులు అరెస్టయ్యారని.. 32 మంది మృతి చెందారని.. మరో 30 మంది భద్రతా దళాల ముందు లొంగిపోయారని మంగళవారం ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇద్దరు ప్రాంతీయ కమిటీ సభ్యులు, ఒక జోనల్ కమాండర్, ఇద్దరు సబ్-జోనల్ కమాండర్లు, CPI(మావోయిస్ట్).. మరో తొమ్మిది మంది ఏరియా కమాండర్లు అరెస్టు అయిన వారిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టులల్లో CPI(మావోయిస్ట్) కేంద్ర కమిటీ సభ్యులు వివేక్ అలియాస్ ప్రయాగ్ మాంఝీ, అనుజ్ అలియాస్ సహదేవ్ సోరెన్ ఉన్నారని... ఇద్దరిపై రూ. 1 కోటి చొప్పున రివార్డు ఉందని తెలిపారు. భద్రతా దళాల ముందు 30 మంది లొంగుబాటు మొత్తం 30 మంది నక్సలైట్లు, భద్రతా దళాల ముందు లొంగిపోయారని ఆయన చెప్పారు. లొంగిపోయిన వారిలో జోనల్ కమాండర్ రవీంద్ర యాదవ్, సిపిఐ (మావోయిస్ట్) సబ్-జోనల్ కమాండర్ ఆనంద్ సింగ్, జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (జెజెఎంపి) సబ్-జోనల్ కమాండర్ లావ్లేష్ గంజు అలియాస్ లోకేష్ గంజు ఉన్నారని చెప్పారు. జనవరి 1 నుండి సెప్టెంబర్ 30 వరకు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసుల నుండి దోచుకున్న 58 ఆయుధాలు, 11,950 కార్ట్రిడ్జ్‌లు, 18,884 డిటోనేటర్లు, 394.5 కిలోల పేలుడు పదార్థాలు, 228 ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు (ఐఇడిలు) సహా 157 తుపాకులు స్వాధీనం చేసుకోవడంతోపాటు 37 మావోయిస్టు బంకర్లను కూడా ధ్వంసం చేశారని వెల్లడించారు.

మన తెలంగాణ 14 Oct 2025 7:06 pm

గగన వీధిలో మిలమిల

గగన వీధిలో మిలమిల ఆంధ్రప్రభ, వెబ్ బిజినెస్ డెస్క్ : ఇటు దీపావళి

ప్రభ న్యూస్ 14 Oct 2025 6:57 pm

కాంగ్రెస్ పాలనలో కుప్పకూలుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ: హరీష్ రావు

 కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే దిశగా పయణిస్తున్నదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత విధానాలు, ఆర్థిక నిర్వహణలో ఘోర వైఫల్యం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారత దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైతే, తెలంగాణలో నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు అవుతుండటం మందగించిన ఆర్థిక పతనానికి సంకేతంగా నిలుస్తున్నదని అన్నారు. జూన్‌లో -0.93 శాతం, జూలైలో -0.44 శాతం, సెప్టెంబర్‌లో -0.15 శాతాలలో వరుసగా నాలుగు నెలల్లో మూడు నెలలు డిఫ్లేషన్ నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రుణాత్మక ద్రవ్యోల్బణం మూడు సార్లు నమోదు కావడం ఇదే మొదటి సారి అని వ్యాఖ్యానించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సాధారణంగా వినియోగం పెరిగి, పాజిటివ్ ద్రవ్యోల్బణం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కానీ, నెగిటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక విధానాల వైఫల్యం అని ఆరోపించారు. కెసిఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన, ఆర్థిక అరాచకత్వం వల్ల రాష్ట్రం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తున్నదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుల్డోజర్ విధానాలు, ప్రతీకార రాజకీయాలు మానుకొని పాలనలో నానాటికి చతికిల పడిపోతున్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి మీద దృష్టి సారించాలని సూచించారు.

మన తెలంగాణ 14 Oct 2025 6:53 pm

నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు…

నిర్వాహకులు ప్రభుత్వం సూచించిన నియమనిబంధనలు, జాగ్రత్తలు పాటించాలి. విశాలాంధ్ర పుట్టపర్తి:- టపాసుల విక్రయదారులు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ రానున్న దీపావళి సందర్భంగా అనుమతులు పొందిన ప్రతి ఒక్కరూ టపాసులు నిల్వ ఉంచే ప్రాంతాలతో పాటు అమ్మకాలు చేపట్టే దగ్గర ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు […] The post నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు విక్రయించినా చర్యలు తప్పవు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 6:52 pm

మాగంటి సునీతకు బి.ఫాం అందజేసిన కెసిఆర్

 జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 14 Oct 2025 6:48 pm

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 9మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  మంగళవారం రాజధాని ఢాకాలోని ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఢాకాలోని మీర్పూర్ ప్రాంతంలో ఓ వస్త్ర కర్మాగారం, రసాయన గిడ్డంగి ఉన్న రెండు భవనాల్లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చి.. కర్మాగారంలోని మొదటి, రెండవ అంతస్తుల నుండి తొమ్మిది మృతదేహాలను వెలికితీశారు. విష వాయువు పీల్చడం వల్ల తొమ్మిది మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసున నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మన తెలంగాణ 14 Oct 2025 6:47 pm

5 మంది జూదరులు అరెస్ట్… 

విశాలాంధ్ర – నంబులపూలకుంట :మండల పరిధిలోని బత్తినిగారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై వలి బాషా తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు దాడి చేసి, పేక ముక్కలు, రూ 3005 నగదు స్వాధీనం చేసుకునికోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూపేకాట, మద్యం, గంజాయి వంటి వ్యసనాలు గ్రామీణ సమాజంలో విస్తరిస్తూ కుటుంబాలనే దెబ్బతీస్తున్నాయని, రోజువారీ కూలీలు, చిన్న […] The post 5 మంది జూదరులు అరెస్ట్… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 6:46 pm

Congress : రాహుల్ కోటరీకి కూడా కాంగ్రెస్ నేతలు భయపడటం లేదా?

ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ ను అధినాయకత్వం నియమించినప్పటికీ నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదi

తెలుగు పోస్ట్ 14 Oct 2025 6:42 pm

ట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు….

2500 మంది రైతులకు అందని పరికరాలు 12నెలలుగా కాలయాపన…. సిబ్బంది కొరతతో సతమతం విశాలాంధ్ర , కళ్యాణదుర్గం వ్యవసాయం భారంగా మారిన నేపథ్యంలో అన్నదాతలు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు చేతికి అందక భూగర్భ జలం కోసం అన్వేషిస్తూ రైతులు బోరుబావులు తవ్వుకుంటున్నారు. కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో రాయదుర్గం, ఉరవకొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2500 మంది రైతులు బోరు బావులు తవ్వుకొని విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పెట్టుబడి పెట్టి బోరు బావులు […] The post ట్రాన్స్ ఫార్మర్ల కోసం ఎదురుచూపులు…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 6:33 pm

Breaking : బస్సులో మంటలు.. పన్నెండు మంది సజీవ దహనం

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది సజీవ దహనమయ్యారు

తెలుగు పోస్ట్ 14 Oct 2025 6:33 pm

దుండ‌గుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్‌..

దుండ‌గుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్‌.. గోదావరిఖని, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అధికారం

ప్రభ న్యూస్ 14 Oct 2025 6:33 pm

ఆ సమస్యలు ఉన్నవారికి ఇవి బెస్ట్ !!

ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలిలో హై బీపీ (రక్తపోటు), మధుమేహం (షుగర్)

ప్రభ న్యూస్ 14 Oct 2025 6:24 pm

ఆ విషయంలో కోహ్లీ నెంబర్ వన్: హర్భజన్

టీం ఇండియా మరికొన్ని రోజుల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌కి ఓ ప్రత్యేకత ఉంది. దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫేవరెట్ క్రికెర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్‌తో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీరిద్దరు మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అంతటా చర్చ జరుగుతోంది. అయితే మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కోహ్లీ ఫామ్ గురించి ఆందోళణ చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘‘ప్రస్తుత క్రికెటర్లలో ఫిట్‌నెస్ విషయంలో కోహ్లీనే నెంబర్.1. ఆ విషయంలో అతడు మిస్టర్ పర్‌ఫెక్ట్. అతడి ఆట చూసేందుకు ఎదురుచూస్తున్నా. విరాట్ మరింత కాలం వన్డేల్లో కొనసాగాలని కోరుతున్నా. ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం. అక్కడ కొన్ని టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. మరోసారి రాణిస్తాడు. మూడు మ్యాచుల్లో కనీసం రెండు సెంచరీలు చేస్తాడని ఆశిస్తున్నా. రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని ఆశిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 29 వన్డేలు ఆడి.. 51.03 సగటుతో 1,327 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, 6 అర్థ శతకాలు ఉన్నాయి. 

మన తెలంగాణ 14 Oct 2025 6:20 pm

మ‌ద్యం మ‌త్తులో డ్రైవింగ్‌.. మూడు రోజుల జైలు శిక్ష‌

మ‌ద్యం మ‌త్తులో డ్రైవింగ్‌.. మూడు రోజుల జైలు శిక్ష‌ గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 14 Oct 2025 6:10 pm

రెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు

విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. ఆర్టీసీ బస్టాండుకు ఇరువైపులా ద్వారాలు ఉంటే బస్సులు లోపలికి రావడానికి, వెలుపలికి వెళ్లడానికి సులువుగా ఉంటుంది. ఈ చిన్న ట్రిక్ ను ఆర్టిసి అధికారులు రెండేళ్లుగా మర్చిపోయారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గం పర్యటన వచ్చిన నేపథ్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కు ధర్మవరం రోడ్డు వైపు ప్రధాన ద్వారాన్ని మూతవేశారు. అప్పట్లో భద్రత దృష్ట్యా ఇలా చేశారు. అయితే ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ద్వారాన్ని తెరవాల్సి ఉంది. […] The post రెండేళ్లుగా ఆర్టీసీ బస్టాండు ద్వారం మూత.. రాకపోకలకు ఇబ్బందులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 6:09 pm

Kalvakuntla Kavitha : తెలంగాణలో కవిత యాత్ర.. ఎప్పటి నుంచి అంటే?

బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తెలంగాణలో యాత్రను ప్రారంభించనున్నారు

తెలుగు పోస్ట్ 14 Oct 2025 5:53 pm

మామిడి సబ్సిడీ బ్యాంకులో జమ

మామిడి సబ్సిడీ బ్యాంకులో జమ 31,929 మంది రైతులకు రూ.146.84 కోట్లు విడుదలచిత్తూరు

ప్రభ న్యూస్ 14 Oct 2025 5:53 pm

శిక్ష‌ణ ప్ర‌మాణాల‌పై ప‌లు సూచ‌న‌లు..

శిక్ష‌ణ ప్ర‌మాణాల‌పై ప‌లు సూచ‌న‌లు.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : నిజామాబాద్

ప్రభ న్యూస్ 14 Oct 2025 5:51 pm

When will Pawan Kalyan return back to Films?

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is an occupied man and the actor-turned-politician has completed all his film commitments. He also managed to release Hari Hara Veera Mallu and OG recently. His upcoming movie Ustaad Bhagat Singh will have its release next year. There are a lot of speculations about Pawan Kalyan and his […] The post When will Pawan Kalyan return back to Films? appeared first on Telugu360 .

తెలుగు 360 14 Oct 2025 5:48 pm

క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్

విశాలాంధ్ర ధర్మవరం : క్రీడా పోటీలలో భాగంగా హ్యాండ్ బాల్ పోటీల్లో యశోద పాఠశాల విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ అను ప్, డైరెక్టర్లు రవీంద్ర పృధ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 8 నుండి 13వ తేదీలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆర్ట్స్ కళాశాలలో హ్యాండ్ బాల్ బాలికల విభాగం అండర్ -14, అండర్ 17, అండర్ 19 జరిగిన పోటీలలో పాల్గొని అనంతపురం జిల్లా జట్టుకు ఎంపిక కావడం […] The post క్రీడా పోటీలలో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు.. ప్రిన్సిపాల్ అనూప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 5:39 pm

పూరన్ కుమార్ కేసులో మరో ట్విస్ట్.. దర్యాప్తు అధికారి బలవన్మరణం

హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

తెలుగు పోస్ట్ 14 Oct 2025 5:39 pm

అమ్మ‌వారికి న‌వ ధాన్యాల‌తో నైవేద్యం

అమ్మ‌వారికి న‌వ ధాన్యాల‌తో నైవేద్యం దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గుడిరేవు

ప్రభ న్యూస్ 14 Oct 2025 5:36 pm

గుంతకల్ పట్టణమును అభివృద్ధి చేయండి.. సిపిఐ నేత డి.జగదీష్

దీక్షలను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, విశాలాంధ్ర గుంతకల్లు… గుంతకల్లు పట్టణము అభివృద్ధి పట్ల ప్రభుత్వాల వివక్షతకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీ జగదీష్ ప్రారంభించారు. ఈ దీక్షలకు మున్సిపల్ చైర్మన్ భవాని, మున్సిపల్ మాజీ చైర్మన్ రామలింగ, అడ్వకేట్ చెన్నకేశవ సంఘీభావం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ మాట్లాడుతూ గుంతకల్లు […] The post గుంతకల్ పట్టణమును అభివృద్ధి చేయండి.. సిపిఐ నేత డి.జగదీష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 5:34 pm

యుటిఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల బహుకరణ

విశాలాంధ్ర ధర్మవరం: ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ధర్మవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ గణేష్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు డీఎస్సీ – 2025 ద్వారా ఎంపికై, ధర్మవరం మున్సిపాలిటీ నందు నియమితులైన నూతన ఉపాధ్యాయులకు స్వాగతం పలికి, అనంతరం యుటిఎఫ్ పక్షాన నూతన ఉపాధ్యాయులకు సేవా పుస్తకాలు (సర్వే రిజిస్టర్లు) , యుటిఎఫ్ బ్యాగులను రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణ నాయక్ […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ 2025 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల బహుకరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 5:27 pm

ఇంట్లోనే ఉరివేసుకొని మృతి

ఇంట్లోనే ఉరివేసుకొని మృతి దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి(Dandepalli) మండలంలోని గుడిరేవు గ్రామానికి

ప్రభ న్యూస్ 14 Oct 2025 5:25 pm

తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి

విశాలాంధ్ర – హైదరాబాద్ :: తెలంగాణా రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంటు ను రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ విజన్ 2047 డాక్యుమెంట్ తయారీలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం పొందేలా సిటిజన్ సర్వే చేపట్టారు. అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్.ఆర్.ఐ లు పెద్ద ఎత్తున […] The post తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ఉద్యోగులందరూ పాల్గొనాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 5:15 pm

ఆలయ మర్యాదలతో ఘన స్వాగం..

ఆంధ్రప్రభ, ఏర్పేడు (తిరుపతి జిల్లా) : గుడిమల్లం ఆలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన

ప్రభ న్యూస్ 14 Oct 2025 5:13 pm

బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ

విచారణ జరిపిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ The post బీఆర్ఎస్ బోగస్ ఓట్ల ఆరోపణలను కొట్టేసిన ఈసీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 5:11 pm

ఆల‌యంలో రావాడ చంద్ర‌శేఖ‌ర్‌కు ఘ‌న‌స్వాగతం

ఆల‌యంలో రావాడ చంద్ర‌శేఖ‌ర్‌కు ఘ‌న‌స్వాగతం (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : విజయవాడ (Vijayawada)

ప్రభ న్యూస్ 14 Oct 2025 5:11 pm

రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్‌కు చెందిన బండారి అశోక్-గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వాళ్ల చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్‌లో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు మనోజ్ఞను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ఞ సోమవారం మృతి చెందింది. ఈ ఘటన పై పోలసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనోజ్ఞ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మన తెలంగాణ 14 Oct 2025 5:07 pm

Fact Check: Viral image showing Human-Shaped Sweet Potatoes is AI-Generated

The viral human-shaped sweet potato image in Alluri Seetharamaraju, Andhra Pradesh, is AI-generated.

తెలుగు పోస్ట్ 14 Oct 2025 5:05 pm

రైతులను ఇబ్బంది పెట్టిన ఫలితం..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మామిడి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా

ప్రభ న్యూస్ 14 Oct 2025 5:00 pm

పాల్వంచ‌లో పోలీసుల‌ను చూసి ప‌రారు

పాల్వంచ‌లో పోలీసుల‌ను చూసి ప‌రారు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఆంధ్ర‌ప్ర‌భ : పాల్వంచ‌లో ఈ

ప్రభ న్యూస్ 14 Oct 2025 4:57 pm

Andhra Pradesh Signs Historic MoU to Set Up India’s Largest AI Data Hub

In a transformative moment for India’s digital future, the Government of Andhra Pradesh and tech giant Google signed a historic Memorandum of Understanding (MoU) on October 14, 2025, in New Delhi. The agreement paves the way for the establishment of a state-of-the-art, AI-powered data centre in Visakhapatnam with a staggering investment of ₹87,520 crore. This […] The post Andhra Pradesh Signs Historic MoU to Set Up India’s Largest AI Data Hub appeared first on Telugu360 .

తెలుగు 360 14 Oct 2025 4:57 pm

మొక్కజొన్న విత్తనం గుట్టు

మొక్కజొన్న విత్తనం గుట్టు భారీ డంపు మర్మమేమిటో? (అర్ధవీడు, ఆంధ్రప్రభ) : ప్రకాశం

ప్రభ న్యూస్ 14 Oct 2025 4:56 pm

రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతుంది..

మాజీ ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైఎస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ముందు నకిలీ మద్యం వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా ధర్మవరంలో కూడా కల్తీ మద్యం అధికంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మద్యం కుటీర […] The post రాష్ట్రంలో మద్యం ఏరులా పారుతుంది.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 4:52 pm

వైద్య కళాశాలల ప్రైవేటీక‌రణను సహించం

వైద్య కళాశాలల ప్రైవేటీక‌రణను సహించం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మెడిక‌ల్ కాలేజీ(Medical

ప్రభ న్యూస్ 14 Oct 2025 4:47 pm

Chiru’s Meesala Pilla: Sure Shot Viral Chartbuster

After teasing with the promo of the first single Meesala Pilla from Megastar Chiranjeevi’s out-and-out entertainer Mana Shankara Vara Prasad Garu which garnered superb response, the team unleashed the lyrical video today. The film directed by Anil Ravipudi and produced by Sahu Garapati and Sushmita Konidela has music scored by Bheems Ceciroleo. Bheems’ composition sparkles […] The post Chiru’s Meesala Pilla: Sure Shot Viral Chartbuster appeared first on Telugu360 .

తెలుగు 360 14 Oct 2025 4:44 pm

పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలి

పెండింగ్ ప‌నులు పూర్తి చేయాలి (అనంతపురం, ఆంధ్రప్రభ ప్రతినిధి) : డిసెంబర్ లోగా

ప్రభ న్యూస్ 14 Oct 2025 4:41 pm

Why did Trivikram replace Thaman

Top director Trivikram is closely associated with Thaman as music composer for all his recent films. Thaman also delivered his best work and spent ample time on Trivikram’s movies. But for Venkatesh’s film, Trivikram roped in Harshavardhan Rameshwar and this came as a surprise for many. There are a lot of speculations about Trivikram replacing […] The post Why did Trivikram replace Thaman appeared first on Telugu360 .

తెలుగు 360 14 Oct 2025 4:38 pm

ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం ఆఫ్ఘనిస్తాన్ మంత్రి నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని చూపడం లేదు

Viral image falsely claims women journalists attended Afghan Embassy press meet; event was at VIF in Delhi during Muttaqi’s visit

తెలుగు పోస్ట్ 14 Oct 2025 4:33 pm

జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి..

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి, వినియోగదారుల వృద్ధికి తోడ్పాటున అందిస్తుందని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ అధ్యాపకురాలు బి. షర్మిల రామయ్య పేర్కొన్నారు. పి వి కె కె పీజీ కళాశాలలోని సెమినార్ హాల్లో జీఎస్టీ 2.0 రిఫార్మ్స్ పై అవగాహన సదస్సును కళాశాల ప్రిన్సిపల్ డా . వై మునికృష్ణారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రప్రసాద్, కామర్స్ విభాగాధిపతి జి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పారిశ్రామిక […] The post జీఎస్టీతో పారిశ్రామిక వృద్ధి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 4:29 pm

Andhra Prabha Smart Edition |గొప్ప కలలను/రెండూ మనవే/ తుపాకీ వీడిన మల్లోజుల

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 14-10-2025, 4.00PM గొప్ప కలలను అణచివేయొద్దు టెస్టు, సిరీస్..

ప్రభ న్యూస్ 14 Oct 2025 4:22 pm

తహసిల్దార్‌పై దాడి అమానుషం

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు తహసిల్దార్ బాలకృష్ణపై ఒక మహిళ చేసిన దాడి ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ అధికారిపై కార్యాలయంలోనే దౌర్జన్యానికి దిగడం అమానుషమని, అంగీకారయోగ్యం కాదని రాజాం తహసిల్దార్ యం. రాజశేఖర్ ఖండించారు.ఈ సందర్భంగా దళిత నాయకులు డి. రామప్పడు (రిటైర్డ్ తహసిల్దార్), బొత్స జానకిరావు, బొత్స బుద్ధుడు, జరజాన నీలయ్య, కొల్లి రామారావు, బోనెల నారాయణరావు, ధర్మాన కృష్ణ, […] The post తహసిల్దార్‌పై దాడి అమానుషం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 4:20 pm

16న క‌ర్నూలులో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

16న క‌ర్నూలులో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌ ( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ):

ప్రభ న్యూస్ 14 Oct 2025 4:13 pm

బిహార్ ఎన్నికలు.. తొలి జాబితా ప్రకటించిన బిజెపి

పాట్నా: బిహార్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇటీవలే బిహార్‌లో ఎన్‌డిఎ పార్టీల సీట్ల పంపిణీ ఒప్పందం జరిగింది. అందులో బిజెపికి 101 స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సిఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలోకి దిగనున్నారు. మంత్రులు నితన్ నబీన్.. బాంకీపూర్, రేణు దేవీ.. బేతియా, మంగల్ పాండే సీవాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి మొత్తం 101 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

మన తెలంగాణ 14 Oct 2025 4:08 pm

ఆటోవాలా ఆనందోత్సాహం

ఆటోవాలా ఆనందోత్సాహం (ఆంధ్రప్రభ, తిరువూరు) : కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో

ప్రభ న్యూస్ 14 Oct 2025 4:07 pm

లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు

ఏపీ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. మంగళవారం ఉదయం హైదరాబాద్, తిరుపతి, బెంగళూరులోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై నాలుగు సిట్ బృందాలు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నివాసంలో మిథున్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) మద్యం విధానంలో సుమారు రూ. […] The post లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 3:50 pm

మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్ష‌

మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్ష‌ మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా

ప్రభ న్యూస్ 14 Oct 2025 3:41 pm

Diwali Clash: A Threat from Dude

Pradeep Ranganathan has created his own mark in Telugu and Tamil languages. His last film Dragon unveiled his real potential and there are big expectations on his new release Dude. The film’s trailer created the needed impact and top Tollywood production house Mythri Movie Makers are the producers of the film. Dude is carrying good […] The post Diwali Clash: A Threat from Dude appeared first on Telugu360 .

తెలుగు 360 14 Oct 2025 3:34 pm

ఏసీబీ వలలో సర్వేయర్

ఏసీబీ వలలో సర్వేయర్ సిరిసిల్ల, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)

ప్రభ న్యూస్ 14 Oct 2025 3:29 pm

తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో షూటింగ్

తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో షూటింగ్ కొత్తూరు, ఆంధ్రప్రభ : ప్రముఖ దర్శకుడు యోగేష్

ప్రభ న్యూస్ 14 Oct 2025 3:25 pm

శ్రీ సత్యసాయి జిల్లాలో అమలు

శ్రీ సత్యసాయి జిల్లాలో అమలు శ్రీ సత్యసాయి బ్యూరో, అక్టోబర్ 14 (ఆంధ్రప్రభ):

ప్రభ న్యూస్ 14 Oct 2025 3:24 pm

బాగా చదవండి

బాగా చదవండి ( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న

ప్రభ న్యూస్ 14 Oct 2025 3:12 pm

రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

రైతు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కుత్బుల్లాపూర్, ఆంధ్ర ప్రభ : దుండిగల్ మండలం తహసీల్దార్ కార్యాలయం

ప్రభ న్యూస్ 14 Oct 2025 3:04 pm

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సిట్ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే అని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసులో క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం కూడా ఇవ్వాల్సిందే అని పేర్కొంది. యూజర్, పాస్‌వర్డ్‌ల సమాచారం ఇవ్వాల్సిందే నని జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్‌కు సూచించింది. సమాచారం చెరిపేందుకు యత్నించినట్లు తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది.

మన తెలంగాణ 14 Oct 2025 3:01 pm

Naga Babu : నాగబాబు కోపంగానే ఉన్నారా? అందుకేనా ఈ మౌనం

జనసేన ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు.

తెలుగు పోస్ట్ 14 Oct 2025 2:34 pm

కాంగ్రెస్‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్దు..

కాంగ్రెస్‌కు భ‌య‌ప‌డ‌వ‌ద్దు.. మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులకు

ప్రభ న్యూస్ 14 Oct 2025 2:26 pm

కుత్బుల్లాపూర్ లో ఎంఆర్ఒ ఆఫీసు ముందు యువరైతు ఆత్మహత్యాయత్నం

కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ గండిమైసమ్మ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఓ యువ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గగిళ్లాపూర్ తండాకు చెందిన సిద్దూ(27) అనే యువకుడు తన భూమిని ఓ బడానిర్మాణ సంస్థకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారుల యత్నిస్తున్నారని ఆరోపణలు చేశాడు. తన భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఒ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. రెవెన్యూ అధికారులు 6లక్షలు రూపాయలు డిమాండ్ చేయడంతో యువకుడి మనస్తాపం చెందాడు. తన భూమి పత్రాలు పట్టుకుని ఎంఆర్ఒ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. 

మన తెలంగాణ 14 Oct 2025 1:54 pm

తొలి వన్డేకు ముందు ఆసీస్‌కు ఊహించని షాక్

సిడ్నీ: టీం ఇండియా త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో తలపడుతోంది. చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో ఈ సిరీస్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కీలక సిరీస్‌ భాగంగా జరిగే తొలి వన్డేకి ముందు ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. అక్టోబర్ 19వ తేదీన పెర్త్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కి జట్టు కీలక ఆటగాళ్లు ఆడమ్ జంపా, జోష్ ఇంగ్లిస్ దూరమయ్యారు. త‌న‌ భార్య రెండవ బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుండ‌డంతో స్పిన్న‌ర్ జంపా న్యూ సౌత్ వేల్స్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నాడంట‌. రెండో, మూడో వన్డేల్లో మళ్లీ అతడు జట్టుతో జతకట్టే అవకాశం ఉ:ది. ఇక కాలి గాయం కారణంగా ఇంగ్లిస్ కాలి కండరాల గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఆడే అవకాశాలు లేవు. వీరిద్దరి స్థానంలో మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్‌లను ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ అయిన ఫిలిప్ ఆసీస్ త‌ర‌పున వ‌న్డే అరంగేట్రం చేయ‌డం దాదాపు ఖాయ‌మ‌నే చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా మొదటి ఛాయిస్ అయితే అలెక్స్ క్యారి. కానీ, క్యారీ త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్‌లో పాల్గొనాలి. అందుకే అతన్ని తప్పించారు.

మన తెలంగాణ 14 Oct 2025 1:53 pm

డా. అతీక్‌బేగంకు ఘ‌నంగా స‌న్మానం..

డా. అతీక్‌బేగంకు ఘ‌నంగా స‌న్మానం.. ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : అదిలాబాద్(Adilabad)

ప్రభ న్యూస్ 14 Oct 2025 1:51 pm

బీఆర్ఎస్ కు నైతిక విలువ లేదు..

బీఆర్ఎస్ కు నైతిక విలువ లేదు.. మైనంపల్లి హనుమంతరావు నిజాంపేట, అక్టోబర్14(ఆంధ్రప్రభ) :

ప్రభ న్యూస్ 14 Oct 2025 1:46 pm

Anhdra Pradesh : కల్లీ మద్యం కేసులో ఊహించని ట్విస్టులు.. ఫ్యాన్ పార్టీని షేక్ చేస్తున్నాయా?

ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 14 Oct 2025 1:41 pm

ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి

దేశ రాజధాని దిల్లీలోని ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.సౌత్ ఏషియన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రథమ సంవత్సరం బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థిని పై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి ప్రయత్నించారు.ఈ ఘటనపై బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటన తర్వాత క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా, యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఈ దాడి జరిగింది.నలుగురు నిందితులు నా […] The post ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 1:36 pm

కుటుంబ క‌ల‌హాలే కార‌ణం

కుటుంబ క‌ల‌హాలే కార‌ణం తిర్యాణి, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలతో సైదం కల్పన

ప్రభ న్యూస్ 14 Oct 2025 1:30 pm

13 నెలల పాపపై హత్యాచారం... పొలంలో పాతిపెట్టి

అగర్తాలా: పసికందుపై కామాంధుడు అత్యాచారం చేసి అనంతరం చంపేసి పొలంలో పాతి పెట్టాడు. ఈ సంఘటన త్రిపుర రాష్ట్రం పాణిసాగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అస్సాం రాష్టం నిలంబజార్‌కు చెందిన జలాల్ ఉద్దిన్ అనే వ్యక్తి పాణిసాగర్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఓ మహిళ నుంచి 14 నెలల పాపను తీసుకొని బయట ఆడిస్తానని నమ్మించాడు. అనంతరం గ్రామ శివారులోకి తీసుకెళ్లి పాపపై అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం పాపను పొలంలో పాతిపెట్టిపారిపోయాడు. మూడు గంటల నుంచి పాపను జలీల్ తీసుకరాకపోవడంతో తల్లి చిన్నారి కోసం వెతకడం ప్రారంభించింది. గ్రామస్థులు అందరూ పాప కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో పొలంలో పాతిపెట్టిన పాప మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 14 Oct 2025 1:27 pm

ఎమ్మెల్యే హామీతో శాంతించిన నిర‌స‌న‌కారులు

ఎమ్మెల్యే హామీతో శాంతించిన నిర‌స‌న‌కారులు ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Oct 2025 1:23 pm

Ys Sharmila : సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళనపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరి తగదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు

తెలుగు పోస్ట్ 14 Oct 2025 1:19 pm

శ్రీశైలం అష్టదిగ్భంధనం

శ్రీశైలం అష్టదిగ్భంధనం నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ

ప్రభ న్యూస్ 14 Oct 2025 1:15 pm

అనుమానాస్ప‌ద మృతి..

అనుమానాస్ప‌ద మృతి.. మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని పట్టణంలో గంగపురి ఇటుక బట్టి

ప్రభ న్యూస్ 14 Oct 2025 1:10 pm

Chandrababu : గల్ఫ్ దేశాల పర్యటనకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాల పర్యటనకు షెడ్యూల్ ఖరారయింది.

తెలుగు పోస్ట్ 14 Oct 2025 1:06 pm

చోరీ కేసులో ఐదుగురు అరెస్టు

చోరీ కేసులో ఐదుగురు అరెస్టు నర్సంపేట, ఆంధ్ర‌ప్ర‌భ : న‌ర్సంపేట డివిజ‌న్‌(Narsampet Division)లోని

ప్రభ న్యూస్ 14 Oct 2025 1:06 pm

ప్రతిపక్ష నాయకురాలికి నోబెల్.. నార్వేలోని ఓస్లోలో దౌత్య కార్యాలయం మూసివేసిన వెనుజువెలా

ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో అందుకున్నారు.ఆమె ఎంపికపై వెనెజువెలా ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార చర్యలు చేపట్టింది.ఆ చర్యల్లో భాగంగా, నార్వేలో ఉన్న తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది.దౌత్య వ్యవహారాల అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని వివరించింది.అదే సమయంలో, జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యాన్ని […] The post ప్రతిపక్ష నాయకురాలికి నోబెల్.. నార్వేలోని ఓస్లోలో దౌత్య కార్యాలయం మూసివేసిన వెనుజువెలా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Oct 2025 1:05 pm

బాసరలో లెక్కిస్తున్న హుండీలు

బాసరలో లెక్కిస్తున్న హుండీలు బాసర, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర (basara)

ప్రభ న్యూస్ 14 Oct 2025 12:54 pm

Chandrababu : టీడీపీ కథ మళ్లీ మొదటికి వచ్చిందా.. క్యాడర్ ఏమంటుందంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను 1995 ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నారు.

తెలుగు పోస్ట్ 14 Oct 2025 12:54 pm