12 లక్షల స్మార్ట్ఫోన్లు సేల్ అయ్యాయి.. ఫెస్టివల్ సేల్లో Samsung రికార్డు!
భారత్లో పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేక సేల్స్లో దక్షిణ కొరియా దిగ్గజం Samsung రికార్డు సృష్టించింది. దేశంలో తమ ఉత్పత్తుల భారీ విక్రయాలను నమోదు చేసుకుంది. అమెజాన్మరియు ఫ్లిప్కార్ట్లలో ఆన్లైన్ పండుగ విక్రయాల మొదటి రోజున రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన 12 లక్షల గెలాక్సీ స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఈ మేరకు సామ్సంగ్ ఇండియా ఆదివారం
అనుకున్నట్లుగానే 'స్కార్పియో-ఎన్' డెలివరీలు ప్రారభించిన మహీంద్రా.. ఇప్పుడు వారికి మాత్రమే..!!
మహీంద్రా కంపెనీ ఇటీవల కాలంలో లాంచ్ చేసిన స్కార్పియో-ఎన్ ఎంత ఆదరణ పొందిందో అందరికి తెలుసు. ఎందుకంటే ఈ SUV కోసం కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక నిముషంలోనే 25,000 బుకింగ్స్ స్వీకరించి, బుకింగ్స్ లో మంచి రికార్డ్ బద్దలు కొట్టింది. అంతే కాకుండా కేవలం 30 నిముషాల్లోనే ఏకంగా ఒక లక్ష బుకింగ్స్ కైవసం
మారుతి సుజుకి గ్రాండ్ విటారా vs టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్: ఈ రెండింటిలో ఏది చవకైనది?
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి హైబ్రిడ్ కారు గ్రాండ్ విటారాను కంపెనీ నేడు అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ఎస్యూవీని టొయోటా ఇటీవల విడుదల అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser
భారత మార్కెట్లో టాటా యోధా 2.0 (Tata Yodha 2.0) పికప్ ట్రక్కు విడుదల.. ధర రూ.10 లక్షలు..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో మూడు సరికొత్త వాణిజ్య వాహనాలను విడుదల చేసింది. వీటిలో ఒక పికప్ ట్రక్కు మరియు రెండు తేలికపాటి వాణిజ్య వాహనాలు (లైట్ కమర్షియల్ వెహికల్) ఉన్నాయి. వాటి వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం రండి.
Apple ఫెస్టివల్ సేల్ షురూ.. వారికి iPhone 14పై రూ.7వేల తగ్గింపు!
భారత్లో పండగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో Apple కంపెనీ యొక్క అధికారిక సైట్ వేదికగా ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. Apple India స్టోర్లో ప్రస్తుతం పండగ సీజన్ సేల్ లైవ్లో ఉంది. ఈ సేల్ సమయంలో, కొనుగోలుదారులు తాజా iPhone 14 సిరీస్తో సహా అనేక ఉత్పత్తులపై రూ.7,000 తగ్గింపు పొందవచ్చు. ఇదే కాకుండా,
ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన 'మారుతి గ్రాండ్ విటారా'.. ధర ఎంతంటే?
మారుతి సుజుకి (Maruti Suzuki) తన 'గ్రాండ్ విటారా' (Grand Vitara) ను భారతీయ విఫణిలో ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తుందా.. అని ఎదురు చూసేవారికి ఇప్పుడు నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే కంపెనీ మీకు ఎంతగానో ఇష్టమైన 'గ్రాండ్ విటారా' ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ కొత్త 'మారుతి గ్రాండ్ విటారా' గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.
ప్రత్యర్థులకంటే తక్కువ ధర వద్ద విడుదలైన కొత్త Mahindra Alturas G4 2WD: పూర్తి వివరాలు
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విఫణిలో కొత్త 'ఆల్టురాస్' జి4 యొక్క కొత్త వేరియంట్ '2 వీల్ డ్రైవ్ హై' ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర మార్కెట్లో 30.68 లక్షలు. ఇది ప్రస్తుతం ఆల్టురాస్ జి4 లైనప్లో ఉన్న ఏకైక వేరియంట్. మహీంద్రా యొక్క ఆల్టురాస్ జి4 2 వీల్ డ్రైవ్ హై గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
Jio నుంచి తక్కువ ధరలో డైలీ 2GB ప్లాన్ ఇదే, వ్యాలిడిటీ ఎంతంటే!
భారతదేశంలో అత్యధిక యూజర్లను కలిగిన టెలికం కంపెనీ రిలయన్స్ Jio, నిత్యం కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను విడుదల చేస్తుంది. ఇకపోతే, భారతదేశంలో 4G లభ్యత మరియు 4G కవరేజ్ విషయానికి వస్తే రిలయన్స్ జియో మంచి 4G నెట్వర్క్ను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా అద్భుతమైన 4G
దేశీయ మార్కెట్లో కవాసకి కొత్త బైక్ విడుదల.. ధర రూ. 1.47 లక్షలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ జపనీస్ టూవీలర్ బ్రాండ్ 'కవాసకి ఇండియా' (Kawasaki India) దేశీయ విఫణిలో ఓ కొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు 'కవాసకి డబ్ల్యు175' (Kawasaki W175). ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
Flipkart సేల్స్: ఈ TWS ఇయర్ బడ్స్పై 62శాతం డిస్కౌంట్లు!
భారత్లో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా.. Flipkart బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో కొనసాగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 22న ప్లస్ మెంబర్స్కు, సెప్టెంబర్ 23 నుంచి మిగతా కస్టమర్లందరికీ ప్రారంభమైంది. ఈ సేల్లో Apple, Xiaomi, Samsung, Motorola మరియు ఇతర బ్రాండ్ల నుండి
గత వారం టాప్ న్యూస్.. మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు: వివరాలు
భారతీయ వాహన రంగం రోజు రోజుకి చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. అయితే దేశంలో ప్రారంభమైన పండుగ సీజల్ లో అది మరింత ఎక్కువైంది. ఇందులో భగంగానే గత వారంలో కూడా కొన్ని కొత్త వాహనాలు మార్కెట్లో విడుదలయ్యాయి. ఇందులో టాటా పంచ్ క్యామో ఎడిషన్, వోల్వో ఎక్స్సి40 ఫేస్లిఫ్ట్ మొదలైనవి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో గత
30 రోజుల బ్యాటరీ లైఫ్తో OnePlus Nord వాచ్ త్వరలో లాంచ్!
OnePlus Nord వాచ్ అతి త్వరలోనే భారతదేశంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్కు సంబంధించి కంపెనీ అధికారికంగా ప్రకటించడానికి ముందు, ఈ వేరబుల్ రెండర్లు దాని స్పెసిఫికేషన్లతో పాటు ఆన్లైన్లో కనిపించాయి. ప్రముఖ టిప్స్టర్ ఇషాన్ అగర్వాల్ ఇందుకు సంబంధించిన విషయాలను లీక్ చేశారు. టిప్స్టర్ లీకుల ప్రకారం.. OnePlus Nord వాచ్ బ్లూ మరియు
భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ
భారతదేశంలోని కొనుగోలుదారులు చాలా కాలంగా పాపులర్ అమెరికన్ ఈవీ బ్రాండ్ టెస్లా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, టెస్లా మాత్రం భారతదేశంలోకి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గిస్తేనే, ఇక్కడ కాలు పెడతామని మొండిపట్టుతో ఉంది.
అద్భుత ఫీచర్లతో HiSense కంపెనీ నుంచి స్మార్ట్టీవీలు విడుదల!
గ్లోబల్ టీవీ బ్రాండ్ HiSense భారతదేశంలో తమ ఉత్పత్తుల్ని క్రమంగా విస్తరింప చేస్తోంది. తాజాగా, మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. వాటిలో రెండు కొత్త ప్రీమియం స్మార్ట్ టీవీ లైనప్ U7H TV కు చెందినవి కాగా, మరొకటి A7H టోర్నాడో 2.0 TV సిరీస్ నుంచి వస్తోంది. U7H TV సిరీస్కు
యమహా ఏరోక్స్ 155 (Yamaha Areox 155) మోటోజిపి ఎడిషన్ విడుదల.. ధర రూ.1.41 లక్షలు
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మాక్సీ-స్టైల్ స్కూటర్ ఏరోక్స్ 155 లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. ఇండియా యమహా మోటార్ దేశీయ విపణిలో అందిస్తున్న ఇతర మాన్స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి ఎడిషన్ల మాదిరిగానే, కంపెనీ ఏరోక్స్ 155 (Yamaha Areox 155) లో కూడా మోటోజిపి
వరద నీటిలో కూడా రాజులా ముందుకెళ్లే అద్భుతమైన కార్లు.. వీటికి సాటి ఇంకొకటి లేదు
గత నెలలో దేశంలో ఎక్కడ చూసినా వర్షాలు.. ఎటువైపు చూసినా వరదలు. ఈ వరదల కారణంగా ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. బెంగళూరు వంటి నగరాల్లో కూడా పెద్దమొత్తంలో వరదలు వచ్చేసాయి. రోడ్డుపైన ఎక్కడికక్కడ కార్లు, బైకులు ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది.
డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ చేతిలో డబ్బులు తీసుకువెళ్లటమే మానేశారు, బదులుగా స్మార్ట్ఫోన్లు, క్రెడిట్/డెబిట్ కార్డులను తమ వెంట తీసుకెళ్లి చెల్లింపులు చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ ఓ రకంగా మనకు మేలు చేసినప్పటికీ, వీటి వలన ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉంది. మనం అప్రమత్తంగా లేకపోతే, మోసగాళ్లు మన అకౌంట్లలోని డబ్బులన్నింటినీ
భారతీయ విఫణిలో మరో 15 రోజుల్లో విడుదలయ్యే కొత్త కార్లు.. వాటి వివరాలు
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు రానున్న 15 రోజులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే విజయదశమి మరియు దీపావళి వంటి పండుగలు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. విజయదశమి సందర్భంగా చాలామంది కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, టాటా మోటార్స్, బివైడి, ఎంజి మోటార్ మరియు టయోటా కిర్లోస్కర్ మోటార్ వంటి
Jio నుంచి రూ.3వేల లోపు, ఏడాది వ్యాలిడిటీతో బెస్ట్ ప్లాన్స్ ఇవే!
భారతదేశంలో అత్యధిక యూజర్లను కలిగిన టెలికం కంపెనీ రిలయన్స్ Jio, నిత్యం కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను విడుదల చేస్తుంది. Jio వినియోగదారులు వార్షిక లేదా దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్రీపెయిడ్ ప్లాన్ కోసం వెళ్లాలనుకుంటే అనేక ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో భాగంగా Jio
ఈ పండుగ సీజన్లో రూ.7 లక్షల లోపు కొనదగిన బెస్ట్ ఎస్యూవీలు.. వీటిలో మీ ఫేవరేట్ ఏది..?
భారతదేశంలో వినాయకచవితి ప్రారంభంతో ఫెస్టివల్ వైబ్స్ ప్రారంభం అయ్యాయి. చాలా మంది రాబోయే నవరాత్రి సీజన్లో కొత్త వాహనాలను కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఆ సమయంలో వారికి కొనడం చాలా ప్రత్యేకమైన విషయం మరియు సెంటిమెంట్గా భావిస్తుంటారు. కార్ల తయారీ సంస్థలు కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ పండుగ సీజన్లో కార్లపై ఆఫర్లు, కొత్త కార్లు మరియు
టాటా నెక్సాన్ (Nexon)లో లభించే ఈ 5 ఫీచర్లు హ్యుందాయ్ వెన్యూ (Venue)లో లభించవు ! అవేంటంటే..
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం (Tatat Moros) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ (Tata Nexon) ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్గా కొనసాగుతోంది. టాటా నెక్సాన్ భారత మార్కెట్లోకి ప్రవేశించి ఐదేళ్లు కూడా పూర్తి కాలేదు అప్పుడే నాలుగు లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయంటే, ఈ మోడల్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 vs టీవీఎస్ రోనిన్ - ఇందులో ఏది బెస్ట్?
భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కొత్త హంటర్ 350 లాంచ్ చేయగా, టీవీఎస్ కంపెనీ కొత్త రోనిన్ బైక్ లాంచ్ చేసింది. ఈ రెండు బైకులలో టీవీఎస్ రోనిన్ అనేది 125 సిసి అయినప్పటికీ హంటర్ 350 కి ప్రత్యర్థిగా వ్యహరించే
కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్కి తిరుగే లేదుగా..
భారతదేశపు వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కి ఉన్న ఘనత ప్రపంచంలో దాదాపు చాలా దేశాలకు తెలుసు. అయితే ఇటీవల మరో అరుదైన గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ టాటా మోటార్స్ సొంతం చేసుకున్న ఆ ఘనత ఏమిటి మరియు అది రావడటానికి కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
అదిరిపోయే కలర్తో OnePlus 10R 5G ప్రైమ్ బ్లూ ఎడిషన్ భారత్లో విడుదల!
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ నుంచి సరికొత్త మొబైల్ భారత మార్కెట్లో విడుదలైంది. OnePlus 10R 5G Prime Blue Edition భారత మార్కెట్లో నేడు లాంచ్ అయింది. ఈ కొత్త మొబైల్ OnePlus కంపెనీ గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన OnePlus 10R 5G మాదిరి ఫీచర్లనే కలిగి ఉంది.
భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఓ సరికొత్త విప్లవానికి తెరలేపిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇప్పుడు తన అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఈవీ విభాగంలో విజయం సాధించిన ఓలా, ఇప్పుడు మన పొరుగు దేశమైన నేపాల్ మార్కెట్లోకి ప్రవేశించింది. నేపాల్ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మరియు డెలివరీలు ఈ ఏడాది చివరి
పండుగ సీజన్లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు
భారతదేశంలో ఇప్పటికే వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. త్వరలో విజయదశమి మరియు దీపావళి రానున్నాయి. ఈ పండుగల సమయంలో చాలామంది కొత్త బైకులు లేదా కొత్త కార్లు కొనాలని ఆలోచిస్తారు. ఎక్కువ భాగం తక్కువ ధర వద్ద ఏ బైకులు అందుబాటులో ఉన్నాయని చాలామంది ఆలోచిస్తారు. అలంటి వారికోసం ఈ పండుగ సీజన్లో కేవలం రూ.
కొత్త 2022 ఆడి ఏ4 విడుదల.. రెండు కొత్త కలర్ ఆప్షన్లు మరియు మరిన్ని అదనపు ఫీచర్లతో..
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి (Audi) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ4 (Audi A4) సెడాన్ లో కంపెనీ ఇప్పుడు కొత్త 2022 మోడల్ను విడుదల చేసింది. కొత్త 2022 మోడల్ ఆడి ఏ4 ఇప్పుడు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్గ్రేడ్స్ తో పాటుగా కొత్త కలర్ ఆప్షన్లను కూడా పొందింది. కొత్త ఆడి ఏ4
Airtel యూజర్లకు బంపరాఫర్: ఆ యాప్ డౌన్లోడ్తో 5జీబీ డేటా ఫ్రీ!
భారత మార్కెట్లో రెండవ అతిపెద్ద టెలికాం ప్లేయర్ అయిన భారతీ Airtel కస్టమర్లను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కంపెనీ ఇప్పుడు తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 5GB డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, వినియోగదారులు ఈ ఆఫర్ను పొందడానికి Airtel థాంక్స్ యాప్ను ఇన్స్టాల్ చేసి లాగిన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ
టాటా పంచ్ క్యామో ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర రూ. 6.85 లక్షలు
దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'టాటా మోటార్స్' (Tata Motors) యొక్క 'టాటా పంచ్' (Tata Punch) ఎట్టకేలకు 'క్యామో ఎడిషన్' (Camo Edition) లో విడుదలైంది. ఈ కొత్త ఎడిషన్ ధరలు రూ. 6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 8.63 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. మార్కెట్లో
కార్ల యజమానులు తరచూ ఎదుర్కునే ప్రధాన సమస్యలలో ఎలుకల సమస్య కూడా ఒకటి. ఇవి పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, కారులో ఇవి చేసే డ్యామేజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కసారి కారు లోపలకి ఎలుక ప్రవేశించిందంటే, ఇక అది అక్కడే కాపురం చేసేస్తుంది, కారుని పూర్తిగా నాశనం చేస్తుంది. మరి కార్లలో ఎలుకల సమస్యను ఎలా
Flipkart సేల్లో భారీ ఆఫర్లు.. వారికి నేటి నుంచే ఆఫర్లకు యాక్సెస్..!
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫాం Flipkart లో రేపటి (సెప్టెంబర్ 23) నుంచి Big billion days sale 2022 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కంపెనీ సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా యూజర్లకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సహా ఇతర వస్తువుల కొనుగోళ్లపై భారీ ఆఫర్లు లభించనున్నాయి. మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్ అయితే,
Wipro నుంచి 300 ఉద్యోగులు అవుట్.. మూన్లైటింగ్ పాల్పడితే ఇంటికే!
ఒకే సమయంలో రహస్యంగా రెండు కంపెనీల్లో పని చేసే ఉద్యోగులపై ఐటీ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దీన్నే టెక్ పరిభాషలో మూన్లైటింగ్(ఒకేసారి అనధికారికంగా రెండు కంపెనీల్లో పనిచేయడం) అని కూడా అంటారు. ఇటీవల Wipro కంపెనీ ఈ తరహా మూన్లైటింగ్కు పాల్పడిన తమ 300 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ
ఇప్పటివరకు తెలియని &తప్పనిసరిగా పాటించాల్సిన కార్ రూల్స్.. తప్పక పాటించాల్సిందే..!!
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'సైరస్ మిస్త్రీ' (Cyrus Mistry) ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తరువాత కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నియమాలను మరింత పటిష్టం చేయడానికి నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే ఇప్పుడు కేవలం మొదటి వరుసలో ఉన్న ప్యాసింజర్లకు మాత్రమే
1 రూపాయికే ప్రీ-బుకింగ్ చేసుకోండి! Amazon సేల్ ఈ రోజే మొదలు! వివరాలు.
ఈ సంవత్సరం పండుగ సీజన్ దగ్గర పడుతోంది మరియు సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా Amazonలోని ప్రోడక్ట్ లపై అనేక వర్గాలలో, అనేక డీల్లు మరియు డిస్కౌంట్లు అందిస్తున్నారు. అమెజాన్ ఇండియా లో తక్షణ తగ్గింపును అందించడానికి SBI తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సేల్ సమయంలో మీరు కొనుగోలు
ఐఫోన్ 14 కొనే డబ్బుతో ఈ 5 బైకులు కొనేయొచ్చు.. అవి ఏవో ఇక్కడ చూడండి
ప్రస్తుతం యువకులు ఎక్కువగా ఖరీదైన కార్లు మరియు ఖరీదైన బైకులు మాత్రమే కాదు, ఖరీదైన మొబైల్ ఫోన్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే మొబైల్ తయారీ సంస్థలు కూడా దేశీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్స్ కూడా విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఉన్న అత్యంత ఖరీదైన మొబైల్ ఫోన్స్ లో ఒకటి
ఈ Vodafone Idea ప్లాన్తో 3 నెలల పాటు Disney+ Hotstar ఉచితం!
భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన Vodafone Idea (Vi), తమ వినియోగదారులనే కాకుండా, కొత్త వారిని ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను విడుదల చేస్తుంది. అయితే, ఈ టెలికాం నుంచి OTT (ఓవర్-ది-టాప్) ప్రయోజనాలతో కూడిన అనేక ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, మనం ఈ టెల్కో నుంచి
Flipkart సేల్స్: కేవలం రూ.27 వేలకే Google Pixel 6a స్మార్ట్ఫోన్!
దేశంలో పండగ సీజన్ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫాం Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022కు సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా యూజర్లకు అనేక కంపెనీలకు చెందిన రకరకాల మొబైల్స్పై మంచి ఆఫర్లు లభించనున్నాయి. ఇప్పటికే పలు ప్రత్యేక ఆఫర్లకు సంబంధించి ఫ్లిప్కార్ట్ టీజర్లను విడుదల చేసింది. కాగా, ఈ సేల్లో భాగంగా
ఈ Xiaomi ఫోన్ పై ప్రస్తుతం రూ.11000 తగ్గింపు ఆఫర్ ఉంది! సేల్ ధర చూడండి.
Xiaomi స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి వివిధ మోడల్స్ ఫోన్లను పరిచయం చేసింది. అదే బాటలో ముందుకు సాగుతూ ఉంది. Xiaomi గత సంవత్సరం భారతదేశంలో Xiaomi 11X స్మార్ట్ఫోన్ సిరీస్ను విడుదల చేసింది. ఈ ప్రీమియం మోడల్ ఫోన్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ Xiaomi 11X ప్రో ఫోన్ ను
2021 లో ట్రాఫిక్ ఉల్లంఘించిన వాహనాల జాబితా.. పూర్తి వివరాలు
భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, ట్రాఫిక్ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహన వినియోగదారుల చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ నిబంధనలను మెరుగుపరుస్తూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం జరుగుతున్న రోడ్డుప్రమాదాల సంఖ్యను తగ్గించడమే. ట్రాఫిక్ రూల్స్ కొత్తగా ఎన్ని వచ్చినా, కఠినమైన
మీ Instagram హ్యాక్ అయిందని భావిస్తున్నారా.. అయితే ఇది చదవండి!
ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ Instagram, తమ ప్లాట్ఫాంపై రోజు రోజుకూ సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మొబైల్ యాప్ మరియు డెస్క్టాప్ వెర్షన్ రెండింటిలోనూ తన వినియోగదారుల అనుభవాన్ని స్థిరంగా మెరుగుపరుస్తుంది. అదే సమయంలో ఇన్స్టా తమ యూజర్ల ఖాతాల భద్రతకు కూడా జాగ్రత్తలు చేపడుతోంది. అనేక జాగ్రత్తలు ఉన్నప్పటికీ, మనం తరచుగా
నాలుగు లక్షల యూనిట్లకు చేరుకున్న టాటా నెక్సాన్ ఉత్పత్తి.. మరో కొత్త వేరియంట్ విడుదల..
ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యత్తమ మోడల్ ఏదంటే, ఎక్కువ మంది చెప్పే పేరు టాటా నెక్సాన్ (Tata Nexon). ఎస్యూవీ విభాగంలో దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ యొక్క పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చిన మోడల్ టాటా నెక్సాన్. ఒకప్పుడు టాటా సుమో, టాటా
Whatsapp లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేసారో తెలుసుకోవడం ఎలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
వాట్సాప్ వినియోగదారుని యొక్క అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రతి నెలా కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ ఎల్లప్పుడూ వినియోగదారుల ప్రైవసీ కి ప్రాధాన్యతనిస్తుంది. మరియు ప్రజలు సురక్షితంగా భావించేలా అనేక ఫీచర్లను అందిస్తోంది. ప్రైవసీ ఫీచర్లలో చెప్పుకోవాల్సింది వాట్సాప్ లో బ్లాక్ చేయడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఎవరినైనా మీరు ఎవరితోనైనా
టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్యూవీలో 'క్యామో ఎడిషన్\.. సెప్టెంబర్ 22న విడుదల
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) నుండి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న ఎస్యూవీ టాటా పంచ్ (Tata Punch) లో కంపెనీ త్వరలోనే ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. టాటా పంచ్ క్యామో ఎడిషన్ (Tata Punch Camo Edition) పేరుతో రానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్
భారత మార్కెట్లో కొత్త వోల్వో ఎక్స్సి40 ఫేస్లిఫ్ట్ (2022 Volvo XC40) విడుదల: ధర, ఫీచర్లు
స్వీడన్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో (Volvo), భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎస్యూవీ వోల్వో ఎక్స్సి40 (Volvo XC40)లో కంపెనీ ఓ కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ను నేడు (సెప్టెంబర్ 21, 2022) విడుదల చేసింది. ఈ కొత్త ఎస్యూవీలో కొత్తగా చేసిన మార్పులు చేర్పులు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి. భారత మార్కెట్లో
తల్లి కోరికను తీర్చిన తనయుడు.. వైరల్ అవుతున్న వీడియో: మీరూ చూడండి
సాధారణంగా పిల్లల కోరికలను తల్లిదండ్రులు నెరవేర్చి వారి ఆనందాన్ని చూస్తూ మురిసిపోతారు. అయితే తల్లిదండ్రుల కోరికలను తీర్చి ఆ ఆనందాన్ని పిల్లలు చూస్తే, ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఏంటి, దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.
Flipkart సేల్స్: Vivo T1సిరీస్ 5G మొబైల్స్పై కళ్లు చెదిరే ఆఫర్లు!
ప్రస్తుతం ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఫెస్టివల్ సీజన్ కు సంబంధించిన స్పెషల్ సేల్స్ హడావుడి కనిపిస్తోంది. ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ఫాంలు Flipkart, amazonఇప్పటికే తమ ప్రత్యేక సేల్ తేదీలను ప్రకటించాయి. ఫ్లిప్కార్ట్లో నిర్వహించబోయే Big billion days sale 2022, సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఆ కంపెనీ ఇప్పటికే గత
రూ.9,499 కే OnePlus స్మార్ట్ టీవీ! ఇంకా Oneplus ఫోన్లపై కూడా భారీ ఆఫర్లు. లిస్ట్ చూడండి.
Amazon, Flipkart, Xiaomi, Samsung వంటి ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే తమ పండుగ స్పెషల్ ఆఫర్లు మరియు సేల్ తేదీలను ప్రకటించడం ప్రారంభించాయి, ఇప్పుడు, OnePlus బ్రాండ్ కూడా తన భారతీయ అభిమానులను మరియు కస్టమర్లను ఆనందపరిచే కొత్త ప్రకటన చేసింది. ఈ కొత్త ప్రకటన ప్రకారం, OnePlus తన దీపావళి ప్రత్యేక విక్రయ తేదీలను ప్రకటించింది
OnePlus Nord సిరీస్ నుంచి తొలి స్మార్ట్వాచ్.. స్పెసిఫికేషన్లు లీక్!
OnePlus కంపెనీకి చెందిన తొలి Nord Watch కు సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చాయి. లాంచ్ కు ముందే ఈ వాచ్ కు సంబంధించిన పలు స్పెసిఫికేషన్ వివరాలను ఒక టిప్స్టర్ ద్వారా లీకయ్యాయి. ఈ వేరబుల్ AMOLED డిస్ప్లే తో పాటు, 100 కంటే ఎక్కువ ఫిట్నెస్ మోడ్లు మరియు 10 రోజుల వరకు
దీపావళి లోపు కార్ డెలివరీ చేసుకోవాలా.. అయితే ఇవి చూడండి
భారతదేశంలో వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభమైంది. అయితే విజయదశమి మరియు దీపావళి త్వరలోనే రానున్నాయి. అయితే ఈ పండుగల సందర్భంగా దేశీయ మార్కెట్లో కొత్త కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. అయితే చాలామంది ఇప్పుడు బుక్ చేసుకుంటే రానున్న పండుగలలోపు డెలివరీ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పటికే మహీంద్రా కంపెనీ యొక్క XUV700, థార్ మరియు
BSNL, Jio యూజర్లకు డైలీ 1GB డేటా అందించే బెస్ట్ ప్లాన్లు!
భారత ప్రభుత్వ రంగ టెల్కో BSNL, మరియు అతి పెద్ద ప్రైవేట్ టెల్కో Jio లు తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉన్నాయి. చాలా సరసమైన ధరల్లో అద్భుతమైన ప్రయోజనాల్ని అందిస్తున్నాయి. రెండు కంపెనీలు వినియోగదారులకు తక్కువ ధరలో 1GB రోజువారీ డేటా అందించే ప్రీపెయిడ్ ప్లాన్ను కలిగి ఉన్నాయి. ఈ ప్లాన్తో
Tiguan అమ్మకాల్లో సంచలనం సృష్టిస్తున్న Volkswagen.. పూర్తి వివరాలు
ప్రముఖ జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్వ్యాగన్ ఇండియా (Volkswagen India) భారతీయ మార్కెట్లో 'ఫోక్స్వ్యాగన్ టైగన్' (Volkswagen Tiguan) మిడ్-సైజ్ ఎస్యూవీని గత సంవత్సరం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫోక్స్వ్యాగన్ టైగన్ అనేది కంపెనీ 2.0 ప్రాజెక్ట్ క్రింద ఉత్పత్తి చేయబడిన మొదటి ఎస్యూవీ. ఇది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు కూడా మంచి ఆదరణ
కేవలం రూ.10వేల ధరలో Lava Blaze Pro స్మార్ట్ఫోన్ విడుదల!
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ lava, సరికొత్త మోడల్ మొబైల్ను భారత మార్కెట్కు పరిచయం చేసింది. Lava Blaze Pro మోడల్ మొబైల్ను మంగళవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్స్తో కూడిన 4G స్మార్ట్ఫోన్. ఇది HD+ రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 90Hz రిఫ్రెష్ రేట్
ఆన్లైన్ వద్దు.. షోరూమ్లే ముద్దు..: దేశవ్యాప్తంగా 200 షోరూమ్లను ఏర్పాటు చేయనున్న ఓలా ఎలక్ట్రిక్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను ప్రారంభించిన అతికొద్ది కాలంలోనే దేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్గా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), ఇప్పుడు తన అగ్రస్థానాన్ని నిలుపుకునేందుకు కష్టపడుతోంది. ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
ఎందుకు సీజ్ చేశారో తెలియదు.. ఏడేళ్లు నిరుపయోగంగా పడి ఉన్న అరుదైన డుకాటీ.. కానీ ఇప్పుడు..
దుబాయ్ వంటి దేశాలలో ఖరీదైన వాహనాలను చెత్తలో పడేయటాన్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, మనదేశంలో మాత్రం చెత్తలో పడి ఉన్న వాహనాన్ని కూడా కొత్తగా మార్చేస్తుంటారు. కేరళలో గడచిన ఏడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఓ అరుదైన డుకాటీ బైక్ను ఓ యువకుడు ఎన్నో కష్టాల తర్వాత తిరిగి దానిని కొత్త దానిలా మార్చగలిగాడు. ఆ
Flipkart లో 5G మొబైల్స్పై కళ్లు చెదిరే ఆఫర్లు.. పండగ సీజన్ షురూ!
దేశంలో పండగ సీజన్ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫాం ఫ్లిప్కార్ట్ భారీ సేల్కు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 ప్రారంభం కానుంది. దాదాపు ఏడు రోజుల పాటు ఈ సేల్ కొనసాగి సెప్టెంబర్ 30వ తేదీన ముగుస్తుంది. అయితే, ఈ సేల్లో భాగంగా
ఇటీవల బాలీవుడ్ బ్యూటీస్ కొనుగోలు చేసిన లగ్జరీ కార్లు.. ఇవే: వాటి ధరలు ఇలా ఉన్నాయి
సినీ పరిశ్రమలో రోజురోజుకి కొత్త కార్లు కొనే సెలబ్రెటీల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే సెలబ్రెటీలు కార్లను, బైకులను కొనుగోలు చేయడం కేవలం ఇప్పుడు మొదలైనది కాదు. సాధారణంగానే ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే ఆధునిక కార్లను కొనుగోలు చేస్తూ ఉండేవారిలో హీరోలు మరియు హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా కొత్త కార్లను
భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) ఇప్పుడు భారతదేశంలో తన ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతుంది. ఒకప్పుడు హోండా బ్రాండ్ భారతదేశంలో ఓ తిరుగులేని మరియు విశ్వసనీయమైన ఆటోమొబైల్ బ్రాండ్గా ఉండేది. కార్లు ధరలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రారంభంలో కేవలం పెట్రోల్ కార్లను విక్రయించినప్పటికీ హోండా కార్లను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపేవారు. అయితే,
స్మార్ట్ వాచ్ లపై భారీ ఆఫర్లు ! వీటిపై 74 % వరకు కూడా డిస్కౌంట్ ఆఫర్లు, లిస్ట్ చూడండి.
ప్రస్తుత జనరేషన్ లో స్మార్ట్ వాచ్ లు టైమ్ చూపడమే కాక ఎల్లప్పుడూ మీ గౌరవానికి చిహ్నంగా ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ, అంతా స్మార్ట్గా ఉన్న ఈ కాలంలో వాచీలు కూడా స్మార్ట్గా మారాయి. దాంతో సమయం, సీజన్ అనే తేడా లేకుండా యువతకు ఎప్పుడు తోడుగా మారేందుకు గడియారాలు. స్మార్ట్వాచ్లు నేడు స్మార్ట్ఫోన్లు
Instagram బగ్ను కనుగొన్నాడు.. రూ.38 లక్షలు గెలిచాడు!
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ విద్యార్థి తన ప్రతిభతో సత్తా చాటాడు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం Instagram బగ్ బౌంటీ ప్రోగ్రామ్లో తన ప్రతిభను చాటి రూ.38 లక్షలు గెలుపొందాడు. మీరు విన్నది నిజమే ఆ విద్యార్థి Instagram బగ్ బౌంటీ ప్రోగ్రామ్లో అక్షరాల రూ.38 లక్షలు సాధించాడు. ఆ విద్యార్థి ఎన్నో మిలియన్ల కొద్ది
పండుగ సీజన్లో మళ్ళీ పెరిగిన MG Astor ధరలు.. ఈ సారి ఎంతంటే?
'ఎంజి మోటార్' (MG Motor) కంపెనీ ఆధునిక టెక్నాలజీ మరియు ఆధునిక ఫీచర్స్ తో విడుదల చేసిన 'ఎంజి ఆస్టర్' (MG Astor) దేశీయ మార్కెట్లో మొదటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఈ SUV ధరలను మరోసారి పెంచడం జరిగింది. ఎంజి మోటార్ కంపెనీ ఇప్పుడు తన ఆస్టర్ ధరలను
Amazon సేల్ మొదలు కాబోతోంది! తేదీ , స్మార్ట్ ఫోన్ల ఆఫర్లు చూడండి.
ఈ-కామర్స్ దిగ్గజం తన వినియోగదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ సెప్టెంబర్ చివరి వరకు జరుగుతుంది, ఈ సమయంలో కస్టమర్లు అనేక ఉత్పత్తులపై భారీ స్థాయిలో తగ్గింపును పొందుతారు. అమెజాన్
Airtel వాలెట్ నుంచి బ్యాంక్ ఖాతాకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోండిలా!
దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ చెల్లింపులు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఇంకా కరోనా రాకతో డిజిటల్ చెల్లింపుల వృద్ధి భారీగా ఊపందుకుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ.. ఈ డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో పలు యూపీఐ యాప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాటిలో BHIM, Google Pay, Airtel థాంక్స్, PhonePe వంటి UPI యాప్లు ఉన్నాయి. ఇందులో
టాటా టియాగో ఎలక్ట్రిక్ కారును ఒక్క పెడల్తోనే డ్రైవ్ చేయవచ్చు.. అదెలా అనుకుంటున్నారా..?
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసినదే. సెప్టెంబర్ 9న జరిగిన ప్రపంచ విద్యుత్ వాహన దినోత్సవం (World EV Day) సందర్భంగా టాటా టియాగో ఈవీ ప్రకటనతో టాటా మోటార్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది టాటా నుండి రాబోయే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారుగా మార్కట్లో సంచలనం సృష్టించనుంది.
Whatsappలో ఇక మెసేజ్లను ఎడిట్ చేయడం సాధ్యమే.. ఇది చదవండి!
Metaకు చెందిన ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం Whatsapp, ప్రపంచంలోనే భారీ యూజర్లను కలిగి ఉంది. ఈ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. తాజాగా, వాట్సాప్ ఎడిట్ మెసేజ్ Edit message అనే మరో కొత్త ఫీచర్పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే.. వినియోగదారులు తమ మిత్రులకు పంపిన
అద్భుతమైన కారు కొనుగోలు చేసిన 'అపర్ణ బాలమురళి'.. ధర ఎంతో తెలుసా?
సినీ పరిశ్రమలో కేవలం హీరోలకు మాత్రమే హీరోయిన్లకు (కథానాయకి) కూడా కార్లంటే చాలా ఇష్టం. కావున ఇప్పటికే చాలామంది హీరోలతో పాటు హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ మలయాళీ నటి 'అపర్ణ బాలమురళి' ఇటీవల ఒక జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. ఇంతకీ అపర్ణ బాలమురళి కొనుగోలు చేసిన
షాకిచ్చే ఫీచర్లతో Amazfit నుంచి ప్రీమియం స్మార్ట్వాచ్ విడుదల!
ప్రముఖ స్మార్ట్ వేరబుల్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీ Amazfit, సరికొత్త స్మార్ట్వాచ్ను భారత మార్కెట్కు పరిచయం చేసింది. Amazfit GTS 4 స్మార్ట్వాచ్ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచి ఇది భారతదేశంలోకి లాంచ్ అయిన మూడవ GT 4 సిరీస్ స్మార్ట్వాచ్గా నిలిచింది. కంపెనీ గతంలో Amazfit GTS 4 Mini మరియు GTR
మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ టైమ్లైన్ వెల్లడి: ఏ వేరియంట్ కోసం ఎన్ని నెలలు వేచి చూడాలంటే?
మహీంద్రా కంపెనీ తన కొత్త 'మహీంద్రా స్కార్పియో-ఎన్' (Mahindra Scorpio-N) ను దేశీయ మార్కెట్లో ఈ మధ్య కాలంలోనే విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కారుకి అతి తక్కువ కాలంలోనే ఊహించినదానికంటే కూడా ఎక్కువ బుకింగ్స్ వచ్చేసాయి. కావున ఇప్పుడు కస్టమర్లు ఈ కొత్త కారుని డెలివరీ చేసుకోవడానికి కనీసం 24 నెలలు
ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి మేము కూడా వస్తున్నాం.. 2023లో మొదటి ఇ-బైక్ లాంచ్ చేస్తాం: హోండా
జపాన్కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. హోండా టూవీలర్స్ భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా మోటార్సైకిల్ మరియు స్కూటర్ ఇండియా (HMSI) లిమిటెడ్, దేశీయ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2023 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
Gmail కు పోటీగా కొత్త eMail సర్వీస్ ! పేరు, ఫీచర్లు వంటి వివరాలు చూడండి.
లాక్ డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ Zoom మునుపెన్నడూ లేని విధంగా అధికంగా ప్రజాదరణను పొందింది.గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో ఉచితంగా లభించే జూమ్ యాప్ కు ఇప్పుడు మరింత ఆదరణ పెరిగింది. ఈ యాప్ ను వాడుతున్న వినియోగదారులు దీని యొక్క భద్రత మరియు గోప్యతకు సంబంధించి అనేక సందర్భాలలో ఆందోళనలు కూడా వెలువడ్డాయి.
BSNL ఫైబర్ రూ.275 ఆఫర్ ఆ రోజుతో ముగుస్తుందట.. త్వరపడండి!
భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం ఓ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే రూ.275 ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్. ఈ ప్లాన్లో భాగంగా కంపెనీ.. 3.3TB నెలవారీ డేటాతో 60 Mbps డౌన్లోడ్ మరియు అప్లోడ్
మానవత్వం మరచిపోయిన డాక్టర్.. కుక్కను ఇలా హింసించాడు: ఇదిగో వీడియో
ఆదిమమానవుడి నుంచి ఈ రోజు వారు మనిషి ప్రతి రోజూ అభివృద్ధివైపు నడుస్తూనే ఉన్నాడు. అయితే ఇందులో కొంతమంది మానవత్వం అనే మాటను మాత్రం మరచిపోతున్నారు. జీవహింస నేరమని ప్రబోధించిన బుద్ధభగవానుడు పుటిన భూమిలో పుట్టిన ఒక మనం తప్పకుండా తోటిమనిషిని ప్రేమించాలి, ప్రేమించకపోయినా వారికి ఎటువంటి హానీ తలపెట్టకూడదు. అయితే జంతువులకు సైతం ఏ కీడు
Elon Musk సాటిలైట్ ఇంటర్నెట్ కు పోటీగా, ISRO సాటిలైట్ ఇంటర్నెట్ !టెస్ట్ కూడా మొదలైయింది.
ఎలోన్ మస్క్ పేరు నిస్సందేహంగా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఇతను ఒక గొప్ప ప్రేరణ; దానికి ప్రత్యామ్నాయం లేదు! అయితే తాజాగా, ఎలోన్ మస్క్ యొక్క కొన్ని చర్యలు అతని అభిమానులకు కూడా కోపం తెప్పిస్తున్నాయి! ముఖ్యంగా ట్విట్టర్ డీల్ లో చేసిన వ్యాఖ్యలు మరియు అతడు ట్విట్టర్ లో షేర్
బెస్ట్ ధరలో INFINIX 4K QLED టీవీ భారత్లో విడుదల!
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల 4K టెలివిజన్లు అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. తాజాగా, INFINIX అనే కంపెనీ సరసమైన ధరలో మరో 4K టీవీని భారత మార్కెట్కు పరిచయం చేసింది. Infinix కంపెనీ భారతదేశంలో 55-అంగుళాల 4K QLED పేరుతో కొత్త టీవీని ప్రారంభించింది. కంపెనీ దీనిని జీరో 55-అంగుళాల QLED 4K TV అని పిలుస్తోంది.
XUV700 ధరలు మొన్న మూర తగ్గాయి, ఇప్పుడు బార పెరిగాయి: థార్ ధరలు కూడా..
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ పండుగ సీజన్లో XUV700 మరియు థార్ కొనుగోలుదారులకు ఒక షాకింగ్ న్యూస్ అందించింది. ఇప్పుడు కంపెనీ మహీంద్రా ఎక్స్యూవీ700 మరియు థార్ SUV ధరలను అమాంతం పెంచేసింది. ఎక్స్యూవీ700 ధరలు ఇప్పుడు రూ. 20,000 నుంచి రూ. 37,000 పెరుగుదలను పొందాయి. అదే సమయంలో థార్ ధరలు రూ. 6,000
బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ లకు పోటీగా హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్.. అక్టోబర్ 7న విడుదల
భారత టూవీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పడు అన్ని ప్రధాన టూవీలర్ కంపెనీలు కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే బజాజ్ మరియు టీవీఎస్ కంపెనీలు తమ లైనప్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుండగా, ఇప్పుడు ఈ పోటీలో పాల్గొనేందుకు దేశపు నెంబర్
YouTube లో మీరు ఈ వీడియో లు చూస్తున్నారా, జాగ్రత్తగా ఉండాల్సిందే! కొత్త Virus వ్యాపిస్తోంది.
YouTube వీడియోల ద్వారా కొత్త మాల్వేర్ బండిల్ వ్యాపిస్తోంది. దీని ద్వారా హానికరమైన వీడియో ట్యుటోరియల్లను అప్లోడ్ చేయడానికి బాధితుల YouTube ఛానెల్లను ఇది ఉపయోగిస్తుంది. ఇది హానికరమైన ప్యాకేజీని మరింత వ్యాప్తి చేయడానికి ప్రసిద్ధ వీడియో గేమ్ల కోసం నకిలీ చీట్స్ మరియు క్రాక్లను వీడియో ల ద్వారా ప్రచారం చేస్తుంది.
హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ - ఈ స్పెషల్ ఎస్యూవీ నిజంగానే చాలా స్పెషల్..!
ప్రస్తుతం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీలదే రాజ్యం. ఈ విభాగంలో పెరిగిన కార్ మోడళ్లతో వాటి మధ్య పోటీ కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి, ఈ విభాగంలో ఏ కార్ బ్రాండ్ అయినా ఎక్కువ కాలం నిలబడాలంటే, కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించడం ఎంతో అవసరం. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కస్టమర్లు
భారతదేశంలో మొట్టమొదటి ఓలా EV సెంటర్ స్టార్ట్ అయిపోయిందోచ్.. ఇక నిశ్చింతగా ఉండండి
భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటి 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric). ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళుతోంది. అయితే ఈ కంపెనీకి ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో ఒక డీలర్షిప్ గానీ, ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ గానీ లేదు. ఎందుకంటే కంపెనీ తన కార్యకలాపాలను
గత వారంలో విడుదలైన కొత్త కార్లు: ఆడి నుంచి హైరైడర్ వరకు..
భారతీయ మార్కెట్లో గత వారంలో చాలా వరకు కొత్త ఆధునిక కార్లు విడుదలయ్యాయి. ఇందులో టొయోట కంపెనీ యొక్క హైరైడర్, ఆడి కంపెనీ యొక్క క్యూ7 లిమిటెడ్ ఎడిషన్, టాటా సఫారీ కొత్త వేరియంట్స్ మరియు టాటా హారియర్ కొత్త వేరియంట్స్ విడుదలయ్యాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కార్లను గురించి మరింత సమాచారం ఈ ఒకే కథనంలో తెలుసుకుందాం.. రండి.
Samsung Galaxy S22 Vs Apple iPhone 14: రెండు ఫ్లాగ్షిప్లలో ఏది బెస్ట్!
స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రధాన కంపెనీలైన Apple, Samsungకు ఎప్పుడూ పోటీ ఉంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా, ఫ్లాగ్షిప్ ఫోన్ల సెగ్మెంట్లో ఆ పోటీ మరీ ఎక్కువ. ఆపిల్ కంపెనీ ఈ నెల ఆరంభంలో నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్ వేదికగా ఐఫోన్ 14 సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ డివైజ్లు ఇప్పటికే (సెప్టెంబర్
ఇంధనాన్ని ఆదా చేసుకోవడానికి చక్కని చిట్కాలు.. గుర్తుంచుకోండి ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే!
ఇంధన ధరలు మండిపోతున్నాయి. కోవిడ్-19 తర్వాత దేశంలో పెట్రోల్/డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. పెరిగిన ఇంధన ధరలతో పాటే తమ జీతాలు, జీవితాలు మరియు వాహనాల మైలేజ్ కూడా పెరిగితే బాగుంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, నిజజీవితంలో అలా జరగదు. కాబట్టి మనమే పొదుపుగా వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంధనపు చుక్క విలువైనదే. మంచి
భారతీయ మార్కెట్లో కొత్త వాహనాలకు రోజురోజుకి క్రేజ్ బలే పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి ఆధునిక ఉత్పతులను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ బ్రాండ్ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) తన పాపులర్ SUV 'గ్రాండ్ వితారా' ని కొత్త హంగులతో మార్కెట్లో ఆవిష్కరించింది, ఇక త్వరలోనే
ఈ Samsung ఫోన్లపై సగానికి సగం 57% వరకు ఆఫర్లు ! వివరాలు చూడండి.
ఈ సెప్టెంబర్లో కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే.. మీరు నిజంగా అదృష్టవంతులే! ఎందుకంటే అకస్మాత్తుగా మీరు 4 ప్రముఖ Samsung స్మార్ట్ఫోన్లపై 57% వరకు తగ్గింపు ఆఫర్ ను పొందుతారని ప్రకటించారు!
నిద్ర లేచింది మహిళా లోకం.. వెనుక కూర్చుంది పురుష ప్రపంచం [వీడియో]
సాధారణంగా మనం ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లేదా ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తూనే ఉంటాము. అందులో కొన్ని మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
అధికారుల కాన్వాయ్కి ఎదురెళితే ఇలాగే ఉంటది.. మీరూ చూడండి
'1948 సెప్టెంబర్ 17' ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే మరచిపోలేని రోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాచరికపు కోరల్లో నలిగిపోయిన ప్రజలకు విముక్తి ఏర్పడిన ఆ రోజు ఈ రోజే కాబట్టి. ఆ రోజు హైదరాబాద్ నగరం ఇండియన్ యూనియన్లో భాగమైపోయింది. దీనిని దృష్టిలో ఉచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 'హైదరాబాద్
బాలీవుడ్ కింగ్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లగ్జరీ కార్ కలెక్షన్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే..!
కోట్లు విలువ చేసే ఆస్తులు, ఇండస్ట్రీలో పెద్ద పేరు మరియు ఎంతో స్టేటస్ ఉన్నప్పటికీ, షారుఖ్ ఖాన్ చాలా సింపుల్గా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కింగ్ ఖాన్కు టూవీలర్స్ అంటే చాలా భయం, అందుకే అతడు కార్లపై ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు. ఈ బాలీవుడ్ సూపర్స్టార్ వద్ద ఇప్పటికే అనేక ఖరీదైన కార్లు
Motorola నుంచి రెండు కొత్త బడ్జెట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర ,ఫీచర్లు చూడండి.
Motorola నుంచి రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Motorola Moto E22 మరియు Moto E22i అనే ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది.ఇక్కడ ఈ ఫోన్ల యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఇతర వివరాల గురించి తెలుసుకోండి.
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమా లేదు. ఎందుకంటే భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు మాత్రమే కాకుండా, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వీడియోలను పంచుకుంటూ ఉంటారు. అంతే కాకుండా కొంతమందికి అప్పుడప్పుడూ రిప్లై ఇస్తూ కూడా ఉంటారు. ఇటీవల కూడా
ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తి 'గౌతమ్ అదానీ' ఉపయోగించే కార్లు ఏవో చూడండి!
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన ఎలోన్ మస్క్. అయితే, ఇప్పుడు ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రెండవ వ్యక్తి (World's Second Richest Man), భారతదేశానికి చెందిన గౌతమ్ అదానీ (Gautam Adani). భారతదేశం గర్వించదగిన ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన గౌతమ్ అదానీ, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్లో ప్రపంచంలోనే
Flipkart సేల్ తేదీ వచ్చేసింది ! Paytm యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు.వివరాలు చూడండి.
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్ డేట్ వివరాలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సేల్లో లభించే డిస్కౌంట్లపై ఇప్పటికే వినియోగ దారులు చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఇంతే కాక, ఫ్లిప్కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి సమాచారాన్ని క్రమంగా అందిస్తోంది.