SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

సిఎం సహాయనిధికి రూ.50 లక్షలు విరాళంగా అందించిన బాలకృష్ణ కూతురు తేజస్విని

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చెక్కును హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని శనివారం సిఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి అందచేశారు.

మన తెలంగాణ 13 Sep 2025 10:45 pm

మత్స్యకారుడి వలకు చిక్కిన వింతైన భారీ చేప

మన తెలంగాణ/ తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడి వలలో వింతైన చేప చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్‌ఎండి రిజర్వాయర్‌లో రోజువారి లాగే చేపలు పట్టేందుకు శనివారం వెళ్ళాడు. ఉదయం తన వలలు తీస్తుండగా ఎర్ర రంగులో విచిత్రంగా ఉన్న వెరైటీ చేప భారీ సైజులో కనిపించడంతో పైకి తీసి గమనించాడు. ఇట్లాంటి చేప ఇప్పటివరకు ఎల్‌ఎండి రిజర్వాయర్లో పడలేదని స్థానిక మత్స్యకారులు తెలిపారు. ఇది […]

మన తెలంగాణ 13 Sep 2025 10:43 pm

శంషాబాద్‌లో ప్రభుత్వ భూమి రికవరీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ భూముల పరిరక్షణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ప్రభ న్యూస్ 13 Sep 2025 10:34 pm

ప్రజలు మిమ్ముల్ని విశ్వసించరు: అద్దంకి దయాకర్

రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవని, గద్వాలలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఎంత గొంతు చించుకున్నా, బట్టలు విప్పుకున్నా ఫలితం ఉండదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్లు కెటిఆర్ తీరు ఉందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో 39 మంది ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మోగోడు అయితే పార్టీ […]

మన తెలంగాణ 13 Sep 2025 10:30 pm

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, […]

మన తెలంగాణ 13 Sep 2025 10:15 pm

Did Kamal Haasan ignore Indian 3?

Lyca Productions has slipped into deep debts because of one film named Indian 2. The film was delayed, kept on hold and postponed for years. The interests heaped up along with the budget and Shankar finally completed the film. Even before the release of Indian 2, Shankar and Kamal Haasan decided to go ahead with […] The post Did Kamal Haasan ignore Indian 3? appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 9:56 pm

The Success story behind Mirai VFX

NRI Businessman TG Vishwa Prasad has floated People Media Factory and he produced close to 50 films. Some of them happened in collaborations while most of them are his own projects. Over the past couple of years, Vishwa Prasad lost big money in films but he could balance his finances because of his other businesses. […] The post The Success story behind Mirai VFX appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 9:15 pm

జన జీవన స్రవంతిలోకి కేంద్ర కమిటీ సభ్యురాలు

సిపిఐ మావోయిస్టు పార్టీలో 43 సంవత్సరాలుగా పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన, అలియాస్ మైనాబాయి, అలియాస్ మైనక్క, అలియాస్ సుజాత శనివారం రాష్ట్ర డిజిపి జితేందర్ ఎదుట లొంగిపోయింది. 1982లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరడంతో ప్రారంభమైన సుజాత మావోయిస్టు ప్రస్థానం 62ఏళ్ల వయస్సులో అనారోగ్య కారణాలతో డిజిపి ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడంతో ముగిసింది. దీనికి సంబధించిన వివరాలు శనివారం డిజిపి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో డిజిపి […]

మన తెలంగాణ 13 Sep 2025 9:07 pm

Sai Dharam Tej’s ‘Burn Down Social Media’ Comment

Tollywood actor Sai Dharam Tej today participated in the Abhayam Masoom Summit 2025 held in Hyderabad. He mentioned YouTuber Praneeth Hanumantu, who faced criticism from him and other celebrities for making a “joke” last year at the event and expressed his desire to “burn down social media” upon seeing it. At the summit, Sai Dharam […] The post Sai Dharam Tej’s ‘Burn Down Social Media’ Comment appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 9:03 pm

జిడిపిలో ఎంఎస్‌ఎంఇ లు పది శాతం వాటా సాధించాలి:మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర జిడిపిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ)ల వాటా పది శాతం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఇ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం నాడు ఆయన శంషాబాద్‌లో ఏర్పాటైన గో-నేషనల్- ఎక్స్ పో 2025 ఐదో ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. దాదాపు 4 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న […]

మన తెలంగాణ 13 Sep 2025 8:59 pm

మిజోరంలో తొలి రైల్వే లైన్.. ప్రారంభించిన మోడీ

ఐజ్వాల్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మిజోరంలో తొలి రైల్వే లైన్లను ఇతర ప్రాజెక్టులను ఆరంభించారు. ఈ పనుల విలువ రూ 9000 కోట్ల వరకూ ఉంటుంది. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవం జరిపారు. దేశంలోని ఇతర రైల్వేలైన్ మార్గాలతో ఈ ఈశాన్య ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అనుసంధానం చేసేందుకు ఈ పనులు కీలకం అయ్యాయి. బైరాబి సారంగ్ రైల్వే లైన్ పనులు కూడా ప్రధాని ఆరంభించిన వాటిలో ఉన్నాయి. దేశ ప్రధాని అయిన తరువాత […]

మన తెలంగాణ 13 Sep 2025 8:54 pm

‘జూబ్లీ’ రేసులో నేనూ ఉన్నా: మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీలో రోజు రోజూకూ పోటీ పెరుగుతున్నది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను రేసులో ఉన్నానని సికింద్రాబాద్ నియోజకవర్గం మాజీ లోక్‌సభ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ శనివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. తాను సికింద్రాబాద్ నుంచి రెండు సార్లు ఎంపిగా ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి పార్లమెంటు సభ్యులకు ఉండే ఎంపీల్యాడ్స్ […]

మన తెలంగాణ 13 Sep 2025 8:49 pm

మహిళా సాధికారికత…నేపాల్ ప్రధాని సుశీలా కార్మికి మోడీ శుభాకాంక్షలు

ఇంఫాల్ ః మణిపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇంఫాల్ సభ నుంచే నేపాల్ నూతన ప్రధాని సుశీలా కార్కికి శుభాకాంక్షల సందేశం వెలువరించారు. ఇరు దేశాల మధ్య చిరకాలపు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక పలు ప్రత్యేకతల బంధం ఉందని చెప్పారు. నేపాల్‌లో తొలిసారిగా మహిళా ప్రధాని బాధ్యతలు స్వీకరించడం నేపాల్ మహిళా సాధికారికత వెల్లివిరిసిన ఘట్టానికి తార్కాణం అన్నారు. నేపాల్ పరివర్తన దశలో భారత్ ఎల్లవేళలా తోడుగా నిలిచిన విషయాన్ని ఈ నేపథ్యంలో ప్రధాని గుర్తు […]

మన తెలంగాణ 13 Sep 2025 8:47 pm

మణిపూర్ శాంతి సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాం: ప్రధాని మోడీ

చురాచంద్‌పూర్ : మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం […]

మన తెలంగాణ 13 Sep 2025 8:42 pm

వచ్చే ఏడాది మార్చి 5న నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు

ఖాట్మండూ: నేపాల్‌లో తదుపరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి 5న జరుగుతాయని అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం వెల్లడించింది. శుక్రవారం కొత్తగా నియామకమైన ప్రధాని సుశీలా కర్కి సిఫార్సుపై ప్రజా ప్రతినిధుల సభను రద్దు చేసిన తరువాత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎన్నికల తేదీని ప్రకటించారు. యువత ఆందోళనల ఫలితంగా ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేసిన తరువాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని పరిష్కరించడానికి 73 ఏళ్ల మాజీ చీఫ్ జస్టిస్ కర్కి తాత్కాలిక ప్రధానిగా […]

మన తెలంగాణ 13 Sep 2025 8:33 pm

68 జిఓను రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలి

జిఓ 68ని రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిఓ 68 ని రద్దు చేస్తామని, హోర్డింగ్‌లపై అధికార పార్టీ గుత్తాదిపత్యాన్ని తొలగించి వాటిపై ఆధారపడిన కుటుంబాలను రక్షిస్తామని గత జిహెచ్‌ఎంసి ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామినిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా […]

మన తెలంగాణ 13 Sep 2025 8:28 pm

పాక్‌లో రెండు ఎన్‌కౌంటర్లు.. 12మంది సైనికులు, 35మంది ఉగ్రవాదులు మృతి

పెషావర్: పాకిస్థాన్ లోని వాయువ్య ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లో గత నాలుగు రోజుల్లో ఆర్మీ నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 12 మంది సైనికులు, 35 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. మిలిటరీ మీడియా విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పిఆర్)ఈ ఆపరేషన్ల వివరాలను శనివారం వెల్లడించింది. బజౌర్ జిల్లాలో భద్రతాదళాలు ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తీవ్రమైన ఎదురెదురు కాల్పుల్లో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఎన్‌కౌంటర్ దక్షిణ వజిరిస్తాన్ జిల్లాలో జరిగింది. తెహ్రేక్ […]

మన తెలంగాణ 13 Sep 2025 8:22 pm

అక్రమ మద్యం ధ్వంసం

63 కేసుల్లో దొరికిన రూ.4.40 లక్షల లిక్కర్​ (ఆంధ్ర ప్రభ, కోసిగి (

ప్రభ న్యూస్ 13 Sep 2025 8:20 pm

పట్టపగలే దొంగల చేతివాటం.. బైక్‌ డిక్కీ నుంచి భారీగా నగదు చోరీ

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అందరూ చూస్తుండగానే.. ద్విచక్రవాహనం డిక్కీలోంచి నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఎర్వగూడ గ్రామానికి చెందిన ప్రదీప్ గౌడ్ అనే వ్యక్తి శంకర్‌పల్లిలోని (Rangareddy Shankarpally) హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన డ్వాక్రా గ్రూప్‌నకు సంబంధించిన రూ.2.98 లక్షల నగదును యూనియన్ బ్యాంక్‌ను వద్దకు తీసుకెళ్లారు. క్యూలైన్‌ ఎక్కువగా ఉండటంతో వాహనం డిక్కీలో ఉంచి సమీపంలోనే ఉన్న […]

మన తెలంగాణ 13 Sep 2025 8:20 pm

గాజా నగరంపై ఇజ్రాయెల్ దాడులు.. 32 మంది బలి

డెయిర్ అల్ బలా : గాజా నగరంపై ఇజ్రాయెల్ ఉధృతంగా సాగించిన దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారని షియా ఆస్పత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. గాజా సిటీపై ఇటీవల ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. హమాస్ నిఘా విభాగాలు ఉన్నాయన్న ఆరోపణపై అనేక భవనాలను ధ్వంసం చేసింది. హమాస్ గట్టి పట్టున్న గాజా నగరం లోని చాలా భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా నివాసీయులైన ప్రజలను తక్షణం ఖాళీ […]

మన తెలంగాణ 13 Sep 2025 8:18 pm

గంటన్నర పాటు కుంభ వృష్టి..

గుంటూరు బ్యూరో – ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లాలో శుక్రవారం కురిసిన భారీ

ప్రభ న్యూస్ 13 Sep 2025 8:18 pm

ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర:మంత్రి కిషన్ రెడ్డి

ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేద వైద్య పద్ధతులను, యోగాను అణచి వేసే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. యూసుఫ్‌గుడాలోని ఎన్‌ఐఎంఎస్‌ఎంఇ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఒక లాబీ పని చేస్తున్నదని, ఈ లాబీని తట్టుకుని ఆయుర్వేదానికి ప్రాధాన్యతనివ్వాలంటే మనం సమర్థవంతంగా పని చేస్తూ […]

మన తెలంగాణ 13 Sep 2025 8:15 pm

మహిళలు, చిన్నారుల భద్రతకు త్వరలో నూతన విధానం:మంత్రి సీతక్క

ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహించి వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా విధానాన్ని తీసుకురాబోతున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ముఖ్యంగా చిన్నారుల రక్షణను తమ ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని స్పష్టం చేశారు. పిల్లలు అంటే మన భవిష్యత్తు అని, వారి రక్షణ అంటే మన భవిష్యత్తు రక్షణగా మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్ ప్రాంగణంలో సిఐఐ, యంగ్ ఇండియన్స్ […]

మన తెలంగాణ 13 Sep 2025 8:11 pm

మధ్యప్రదేశ్ సిఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకు ప్రమాదం తప్పింది. మంద్‌సౌర్ లోని గాంధీ నగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. […]

మన తెలంగాణ 13 Sep 2025 8:11 pm

భారత్‌పై టారిఫ్‌లు విధించేందుకు జీ7 దేశాల అంగీకారం?

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగాఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్షంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఈయూ, జీ7 దేశాలు భారత్, చైనాలపై టారిఫ్‌లు విధించాలని ట్రంప్ పాలక వర్గం ప్రతిపాదనలు చేసింది. ఇందుకు జీ7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకున్నారు. ఈ […]

మన తెలంగాణ 13 Sep 2025 8:06 pm

Fact Check: Did Qatar Intelligence Arrest Two Indians for Spying for Mossad?

Viral social media posts about Indians arrested for Mossad spying in Qatar following Israeli strike

తెలుగు పోస్ట్ 13 Sep 2025 8:06 pm

సింగరేణి ఓపెన్ మైన్స్‌లో మహిళా ఆపరేటర్లు

సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు జనరల్ అసిస్టెంట్లుగా, ట్రాన్స్‌ఫర్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి సింగరేణి యాజమాన్యం అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. మైనింగ్ లో మహిళాసాధికారత లక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థ సిఎండి ఎన్.బలరామ్ వెల్లడించారు. మైనింగ్ రంగంలో మహిళల సాధికారత, సమాన అవకాశాలు, మానవ వనరుల సమర్థ వినియోగంలో భాగంగా ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ […]

మన తెలంగాణ 13 Sep 2025 8:04 pm

I’ll be indebted to audiences for Mirai success – Teja Sajja

Mirai released with huge expectations yesterday on a grand scale worldwide. The movie collections have been huge with Rs.27.20 crores+ gross worldwide, which is highest for Superhero Teja Sajja. Overwhelmed by the response, the makers have conducted success meet and they looked thrilled with the response. Karthik Gattamneni, the director, stated that he cannot forget […] The post I’ll be indebted to audiences for Mirai success – Teja Sajja appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 7:59 pm

కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి

కరెంటు షాక్‌తో వ్యక్తి మృతి ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లా

ప్రభ న్యూస్ 13 Sep 2025 7:58 pm

మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు.. మోడీపై విమర్శలు

వయనాడ్: జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఘర్షణలు జరిగిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్‌లో ప్రధాన మంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తార్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి […]

మన తెలంగాణ 13 Sep 2025 7:58 pm

కొండా సురేఖ వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి

కొండా సురేఖ వర్సెస్ నాయిని రాజేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 13 Sep 2025 7:31 pm

హాంగ్‌కాంగ్ ఓపెన్ 2025 : దూసుకెళ్లారు…

హాంగ్‌కాంగ్ ఓపెన్ సూపర్ 500లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.

ప్రభ న్యూస్ 13 Sep 2025 7:14 pm

Pawan Kalyan urges Janasena cadre to not fall into the trap

Recently, an RMP doctor from Machilipatnam was allegedly attacked by supporters of Janasena over his abusive comments on Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan. The doctor was forced to kneel down and issue a public apology to the Janasena supremo. This incident has sparked a furore in the media circles and Pawan Kalyan’s opponents […] The post Pawan Kalyan urges Janasena cadre to not fall into the trap appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 7:12 pm

ఉత్తర్వులు జారీ

ఉత్తర్వులు జారీ ఆంధ్రప్రదేశ్‌లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు ఆంధ్ర్ర‌ప్ర‌దేశ్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 13 Sep 2025 6:51 pm

Aamir Khan denies Statement against Rajinikanth’s Coolie

Actor Aamir Khan’s team today rejected claims that the Bollywood star had spoken negatively about Rajinikanth’s recent film Coolie in which he had a brief appearance. A screenshot of an article has been spreading online recently, where it was reported that Aamir said he found no significant reason to be involved in the film and […] The post Aamir Khan denies Statement against Rajinikanth’s Coolie appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 6:51 pm

యమ పాశం  

ఇనుప ద్రవంలో కరిగిన కార్మికుడు తిరుపతి కలర్​ షైన్​ ఫ్యాక్టరీలో దుర్ఘటన మరో

ప్రభ న్యూస్ 13 Sep 2025 6:50 pm

పేదల ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ

ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.2,03,969 ల ఆర్థిక చెక్కులు విశాలాంధ్ర పుట్టపర్తి:-పేదల ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2,03,969 ల ఆర్థిక చెక్ ను ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి […] The post పేదల ఆరోగ్య భద్రతపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 6:47 pm

మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె:కెటిఆర్

తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె అని పేర్కొన్నారు. 2011 సెప్టెంబర్ 12 రోజున కరీంనగర్ జనగర్జనలో ఉద్యమ సారథి కెసిఆర్ పిలుపు మేరకు యావత్ […]

మన తెలంగాణ 13 Sep 2025 6:44 pm

బాధ్యతల స్వీకరణ

బాధ్యతల స్వీకరణ శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి

ప్రభ న్యూస్ 13 Sep 2025 6:37 pm

మళ్లీ తిరుపతి ఎస్పీగా..

సుబ్బారాయుడు ఆగమనం ( ఆంధ్రప్రభ, తిరుపతి క్రైం ) ఆంధ్రప్రదేశ్‌లో ఎస్పీల

ప్రభ న్యూస్ 13 Sep 2025 6:27 pm

జిల్లా కోర్టుకు స్థలపరిశీలన…

విశాలాంధ్ర పుట్టపర్తి :-శ్రీ సత్య సాయి జిల్లాలో జిల్లా కోర్టు కోసం హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ ప్రసాద్ స్థల పరిశీలన చేశారు. శనివారం ప్రశాంతి నిలయం శాంతిభవనం కి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ చేరుకోగా జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శైలజ, పుట్టపర్తి జూనియర్ సివిల్ జడ్జ్ సయ్యద్ ముజీబ్ లు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు జడ్జి శాంతిభవనం […] The post జిల్లా కోర్టుకు స్థలపరిశీలన… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 6:24 pm

అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాలు.. రాష్ట్ర మంత్రి సవిత

పెనుకొండ విశాలాంధ్ర.. రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెరతీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో జగన్నాటకానికి తెర తీశాడన్నారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం జగన్ దన్నారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని, తన నివాసం ఇక్కడే ఉందని ప్రజలను నమ్మబలికాడన్నారు. అధికారంలోకి రాగానే, […] The post అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాలు.. రాష్ట్ర మంత్రి సవిత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 6:13 pm

September starts on a Grand Note for Tollywood

August 2025 has been a disastrous month for Telugu cinema and most of the films left the makers and buyers in huge losses. So far, September has been quite good. Though Anushka’s Ghaati ended up as a disaster, Little Hearts has filled the vacuum and emerged as a super hit. The film impressed the youth […] The post September starts on a Grand Note for Tollywood appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 6:13 pm

Teja Sajja has Three Franchise Films

Teja Sajja has delivered two blockbusters in a row with HanuMan and Mirai. He is not in a hurry and did not turn a signing spree after the blockbuster of Hanuman. He took his time, spent ample time for Mirai and he even dedicated more than a month to promote the film all over. It […] The post Teja Sajja has Three Franchise Films appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 6:09 pm

BRS : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఈర్ఎస్ ఫోకస్

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఈర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో కేటీఆర్‌ పర్యటించారు.

తెలుగు పోస్ట్ 13 Sep 2025 6:08 pm

మూడేళ్ల తర్వాత.. ఒటిటిలోకి వస్తున్న సినిమా..

హైదరాబాద్: ఈ మధ్యకాలంలో రిలీజ్‌ అయినా వారం లేదా రెండు వారాల్లో సినిమాలు ఒటిటిలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు అయితే.. నెల రోజుల వ్యవధిలో బుల్లితెరపై సందడి చేస్తాయి. కానీ, ఓ సినిమా మాత్రం ఏకంగా మూడేళ్ల తర్వాత ఒటిటిలోకి (AHA) వస్తోంది. ఆ సినిమాలో ఓ విశేషం కూడా ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాలో విలన్‌‌గా నటించారు. ఆ సినిమా పేరు ‘పగ పగ పగ’. 2022 సెప్టెంబర్ 22న ఈ […]

మన తెలంగాణ 13 Sep 2025 5:58 pm

Bhogapuram Airport set to be operational in mid 2026

Bhogapuram International Airport near Vizianagaram district of Andhra Pradesh assumes so much of significance because it is going to transform the aviation landscape of the state in all aspects. The greenfield airport, which is positioned as an alternative to Vishakapatnam airport with more scope for extension of freight operations in future and also to facilitate […] The post Bhogapuram Airport set to be operational in mid 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 5:50 pm

వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌ రెడ్డి మృతి పట్ల సిపిఐ సంతాపం

విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి మృతి పట్ల అనంతపురం సిపిఐ పార్టీ సంతాపము ప్రకటించింది. శనివారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్, శ్రీసత్యసాయి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం.వేమయ్య యాదవ్ తోపుదుర్తి భాస్కర్‌రెడ్డికి నివాళులు అర్పించారు. ఆత్మీయులు,మంచి మనిషి,స్నేహ శీలి, తోపుదుర్తి భాస్కర రెడ్డి అకాల మృతి చెందడం అత్యంత బాధాకరమని జగదీష్ పేర్కొన్నారు. The post వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్‌ రెడ్డి మృతి పట్ల సిపిఐ సంతాపం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 5:48 pm

భారత్ లో రాజీకీయ వారసత్వంపై నివేదిక ఏం చెప్పిందంటే?

భారత్ లో రాజీకీయ వారసత్వంపై అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ నివేదికను బయటపెట్టింది.

తెలుగు పోస్ట్ 13 Sep 2025 5:44 pm

ఏడాదిలోగా బందరు పోర్టు సిద్ధం

ఏడాదిలోగా బందరు పోర్టు సిద్ధం ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి : మచిలీపట్నం పోర్టు

ప్రభ న్యూస్ 13 Sep 2025 5:34 pm

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ బదిలీలు

ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి.

తెలుగు పోస్ట్ 13 Sep 2025 5:27 pm

ఉల్లాసంగా…ఉత్సాహంగా.. ఫ్రెషర్స్ వేడుక

విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం : శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుక కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా యువత నిర్వహించిన క్లాసికల్,మాస్, సినీ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం జరిగిన సభ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ అధ్యక్ష వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ ఎన్ వి రమణారావు మాట్లాడుతూ నేటి యువత దేశానికి వెన్నుముక లాంటి వారు అన్నారు, క్రీడలు సాంస్కృతికతోపాటు […] The post ఉల్లాసంగా…ఉత్సాహంగా.. ఫ్రెషర్స్ వేడుక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 5:25 pm

ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో నిరసన.. ఏపీటీఎఫ్

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణములోనిప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా నల్ల రిబ్బన్నతో మొదటి రోజున నిరసన తెలపడం జరిగిందని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీందర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విజయవంతం చేశారన్నారు. పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలను ప్రభుత్వ వెంటనే ప్రకటించాలని, పి ఆర్ సి కమిషన్ నియమించి 30 శాతము ఐ ఆర్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. నాలుగు డీఏలను […] The post ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లతో నిరసన.. ఏపీటీఎఫ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 5:20 pm

ప్రతి రైతుకు యూరియా అందాలి

ప్రతి రైతుకు యూరియా అందాలి బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : ‎కలెక్టర్‌గా బాధ్యతలు

ప్రభ న్యూస్ 13 Sep 2025 5:15 pm

మా వేదనను అప్పుడే మర్చిపోయారా.. పహల్గాం బాధితురాలి ఆగ్రహం

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ (Ind VS Pak) ఆడవద్దు అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాచ్ ఆడుతామని బిసిసిఐ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసిసితో పాటు, ఎసిసి కూడా అంగీకరించాయి. అయితే పహల్గాం దాడి బాధితురాలు ఐషాన్య ద్వివేది ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్రికెటర్లకు ఈ మ్యాచ్ […]

మన తెలంగాణ 13 Sep 2025 5:11 pm

ఘనంగా జరిగిన కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు..

సిపిఎం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం: కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఎస్ హెచ్ భాష ,జె.వి రమణ, టి ఆయుబ్ ఖాన్, మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచి సమస్యల పరిష్కారం కోసం అనేక రకాల పోరాటాలు నిర్వహించి, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలలో గెలుపొంది, చైర్మన్ గా గెలుపొంది ,విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. సిపిఎం […] The post ఘనంగా జరిగిన కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 5:09 pm

సీఎం దిశానిర్ధేశం పాటిస్తా

సీఎం దిశానిర్ధేశం పాటిస్తా (ఆంధ్రప్రభ, ఒంగోలు బ్యూరో) : ప్రజా ప్రతినిధులతో సమన్వయం

ప్రభ న్యూస్ 13 Sep 2025 5:06 pm

రాహుల్ పై మాట్లాడే అర్హత కెటిఆర్ కు ఉందా?: మహేష్ గౌడ్

హైదరాబాద్: ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం సిబి ఐకి అప్పజెప్పినా కేంద్రంలో ఎందుకు కదలిక లేదు? అని ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు జైలు ఖాయం అని అన్నారు. ఢిల్లీలో బిఆర్ఎస్ […]

మన తెలంగాణ 13 Sep 2025 4:54 pm

బార్&రెస్టారెంట్లు ఏర్పాటుకు గడువు పెంపు

జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజు అధికారి సుధీర్ విశాలాంధ్ర బ్యూరో అనకాపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నూతన బార్ విధానం 2025-28 లో భాగంగా జీవీఎంసీ, నర్సీపట్నం మునిసిపాలిటిల పరిధిలో నోటిఫై చేసిన బార్ & రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17 తేదీ వరకు పొడిగించినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల దరఖాస్తు దారులు 5 లక్షల రూపాయలు నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము , 10 […] The post బార్& రెస్టారెంట్లు ఏర్పాటుకు గడువు పెంపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 4:52 pm

ఇక అభివృద్ధి పరుగో పరుగు

ఇక అభివృద్ధి పరుగో పరుగు (ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో ) :

ప్రభ న్యూస్ 13 Sep 2025 4:45 pm

అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స‌

అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స‌ అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, వైసీపీ

ప్రభ న్యూస్ 13 Sep 2025 4:45 pm

వామపక్షాలను నమ్మొద్దు

(విశాఖపట్నం బ్యూరో, ఆంధ్రప్రభ) : విశాఖ ఉక్కు పరిశ్రమ లో ఏదో జరిగిపోతోందని

ప్రభ న్యూస్ 13 Sep 2025 4:27 pm

ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తాం: ఉత్తమ్

హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తాం అని అన్నారు. ఈ నెల 23 నుంచి కృష్ణా ట్రైబునల్ విచారణ దృష్ట్యా సమీక్షించనున్నారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, నీటి పారుదల రంగనిపుణులతో సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..811 టిఎంసిల కృష్ణా జలాల్లో 71 శాతం డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని, తాగు, సాగునీటితో […]

మన తెలంగాణ 13 Sep 2025 4:23 pm

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏపీలో, తెలంగాణలో భారీ వర్షాలు అల్పపీడనం ప్రభావంతో […] The post తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 4:09 pm

పాఠశాల భవనంలో మత్తు పదార్థాలు.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్: మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ మరో భారీ మత్తు పదార్థాల రాకెట్ గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో (Hyderabad Bowenpally) మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసింది. పాత పాఠశాల భవనంలో ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీం పట్టుకుంది. మత్తు మందు తరలిస్తుండగా.. నలుగురు సభ్యులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల నుంచే వీరంతా దందా […]

మన తెలంగాణ 13 Sep 2025 4:08 pm

Fact Check: Did Priyanka Gandhi Attack PM Modi During Bihar’s Voter Adhikar Yatra? No

The Voter Adhikar Yatra was a campaign launched by the Congress party, led by Rahul Gandhi, in Bihar during August

తెలుగు పోస్ట్ 13 Sep 2025 4:00 pm

ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే మరో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడుచోట్ల విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడుగా మరో 9 నెలల్లో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ( భోగాపురం ఎయిర్‌పోర్టు ) అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2026 జూన్‌లో భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులను […] The post ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 3:54 pm

మెడికల్ కాలేజీల వ్యవహారం.. కూటమి మంత్రులకు రోజా సవాల్

ఏపీలోని కూటమి నేతలపై మాజీ మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. కూటమి మంత్రులు వస్తే మెడికల్‌ కాలేజీల నిర్మాణం చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలానే మహిళా మంత్రులైన అనిత, సవితలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చేసిన స్కిట్ అందరు చూశారు. ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చి వేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామా అని […] The post మెడికల్ కాలేజీల వ్యవహారం.. కూటమి మంత్రులకు రోజా సవాల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 3:47 pm

అడ్డుకున్నపోలీసులను నెట్టివేసిన రైతులు

బీబీపేట, ఆంధ్రప్రభ : బీబీపేట మండల వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రస్థాయి(Extreme)లో ఉండడంతో

ప్రభ న్యూస్ 13 Sep 2025 3:32 pm

ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు

బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాషకు సీబీఐ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. అనుమానిత నిందితుడు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే, సీబీఐ నోటీసులను శంషాద్ బేగం, ఇక్బాల్ భాష తిరస్కరించారు. ఈ కేసుకు సంబంధించి జూన్‌లోనే దర్యాప్తు ముగిసింది అంటూ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సీబీఐ అధికారులు నివేదిక సమర్పించారు . దర్యాప్తు […] The post ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 13 Sep 2025 3:27 pm

తెలంగాణ ఉద్యమానికి ఊపు..

తెలంగాణ ఉద్యమానికి ఊపు.. 2011లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన అత్యంత శక్తివంతమైన

ప్రభ న్యూస్ 13 Sep 2025 3:26 pm

న‌ల్ల‌గొండ జిల్లాలో విషాదం..

న‌ల్ల‌గొండ జిల్లాలో విషాదం.. ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : న‌ల్ల‌గొండ జిల్లా

ప్రభ న్యూస్ 13 Sep 2025 3:25 pm

ఎడతెరపి లేని వాన

(అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : అనంతపురం (Anantapur)లో భారీ వర్షం (heavy rain)

ప్రభ న్యూస్ 13 Sep 2025 3:23 pm

Crime story |అమ్మతనానికి అవమానం!

అమ్మతనానికి అవమానం! తన కడుపును చీల్చుకు వచ్చిన కన్నబిడ్డల కోసం తన ప్రాణాలనైనా

ప్రభ న్యూస్ 13 Sep 2025 3:11 pm

22గేట్లు ఎత్తి 82,395 క్యూసెక్కుల నీటి విడుదల..

22గేట్లు ఎత్తి 82,395 క్యూసెక్కుల నీటి విడుదల.. మెండోర, సెప్టెంబర్ 13(ఆంధ్రప్రభ) :

ప్రభ న్యూస్ 13 Sep 2025 3:07 pm

Mirai Movie Thanks Meet

The post Mirai Movie Thanks Meet appeared first on Telugu360 .

తెలుగు 360 13 Sep 2025 3:06 pm

ఆనంద్ బాధ్యతలు స్వీకరణ

( అనంతపురం బ్యూరో , ఆంధ్ర ప్రభ): అనంతపురం జిల్లా నూతన కలెక్టర్

ప్రభ న్యూస్ 13 Sep 2025 2:56 pm

రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి రేవంత్.?: హరీశ్ రావు

సిద్ధిపేట: గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బిఆర్‌ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేటలో మెగా జాబ్మేళా కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్ వన్ లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటని.. రేవంత్ రెడ్డి రెండు […]

మన తెలంగాణ 13 Sep 2025 2:45 pm

ప్రజా సమస్యలపైనే దృష్టి

ప్రజా సమస్యలపైనే దృష్టి పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా

ప్రభ న్యూస్ 13 Sep 2025 2:44 pm

సమస్యలపైనే ఫోకస్

క్షేత్రస్థాయిలో పర్యటిస్తా.. సమస్యలను పరిష్కరిస్తాగుంటూరు జిల్లా నూతన కలెక్టర్ త‌మీమ్ అన్సారియా గుంటూరు,

ప్రభ న్యూస్ 13 Sep 2025 2:41 pm

రూమ్ కు పిలిచి…యువతిని చంపిన ప్రేమోన్మాది

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని రూమ్ కు పిలిచుకొని ప్రియుడు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిఖిల్ అనే యువకుడు ప్రేమించిన యువతి మైథిలిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లెలు సాహితికి ఫోన్ చేసి గొడవ జరగడంతోనే చంపేశానని తెలిపాడు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో నిందితుడు నిఖిల్ లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. […]

మన తెలంగాణ 13 Sep 2025 2:38 pm

YSRCP : అందుకే రాజధాని విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడు రాజధానుల అంశం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది

తెలుగు పోస్ట్ 13 Sep 2025 2:35 pm

ఉత్సవాలు వైభవంగా నిర్వ‌హించండి

బాసర సెప్టెంబర్ 13 ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః ఈనెల 22 నుంచి

ప్రభ న్యూస్ 13 Sep 2025 2:30 pm

జగదేవుపేటలో అధికారుల ఇన్వెస్టిగేష‌న్‌

వెల్గటూర్, ఆంధ్ర‌ప్ర‌భ : వ్యవసాయ కరెంట్ మోటార్ల (Agricultural Current Motors)కు కనెక్షన్లు

ప్రభ న్యూస్ 13 Sep 2025 2:22 pm

‘మిరాయ్’ హిట్టా.. ఫట్టా..? తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..

హైదరాబాద్: ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకును మెప్పించిన తేజీ సజ్జా (Teja Sajja).. ఇఫ్పుడు హీరోగా వెండితెరపై దూసుకుపోతున్నాడు. గత ఏడాది ‘హను-మాన్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న తేజా రీసెంట్‌గా ‘మిరాయ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 12వ తేదీన ఈ సినిమా విడుదలైంది. రాక్‌స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా హిట్టా.. ఫట్టా.. అనే విషయంలో చిత్ర యూనిట్ […]

మన తెలంగాణ 13 Sep 2025 2:20 pm

మణిపుర్ పేరులోనే మణి ఉంది.. నేను మీతో ఉన్నా: మోడీ

మణిపుర్: భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వచ్చానని అన్నారు. మణిపుర్ లో మోడీ పర్యటించారు. మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు తనకు మణిపూర్ […]

మన తెలంగాణ 13 Sep 2025 2:16 pm

ఇద్ద‌రికి విద్యుత్ షాక్..

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి(Bhupalpalli) మండలం గొల్లబుద్ధారం ఎస్టీ హాస్టల్ లో శనివారం

ప్రభ న్యూస్ 13 Sep 2025 2:07 pm