Rain Report : వచ్చే నాలుగు రోజులు అలెర్ట్ గా ఉండాల్సిందే.. భారీగా వానలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Revanth Reddy : సినీ కార్మికులకు రేవంత్ గుడ్ న్యూస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ కార్మికుల సమస్యలపై స్పందించారు.
ഫാക്ട് ചെക്ക്: കുടിയൊഴിപ്പിക്കലിനെ പിന്തുണച്ച് അസമീസ് ജനതയുടെ പ്രതിഷേധം? വാസ്തവമെന്ത്?
അനധികൃത കുടിയേറ്റക്കാർക്കെതിരെ സർക്കാരിൻ്റെ കുടിയൊഴിപ്പിക്കൽ നടപടികളെ പിന്തുണച്ച് അസമിൽ ജനങ്ങൾ തെരുവിലിറങ്ങിയെന്നാണ് വാദം
Factcheck: Viral video claimed as fresh violence in Manipur is From 2015
Video claiming to show fresh clashes in Manipur’s Churachandpur after PM Modi’s visit is misleading; the footage is from 2015 tribal protests against controversial land bills.
తిరుపతి పోలీస్ స్టేషన్ కు భూమన కరుణాకర్రెడ్డి
వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డికి పోలీసుల నోటీసులు జారీ చేశారు
Tollywood’s Top Actors in Transformation Mode
Prabhas: For the first time, Prabhas will be seen as a cop in Spirit, a Sandeep Reddy Vanga’s film. The film rolls after Prabhas gets the needed look. He is losing weight and is gaining muscle for the role. It is heard that Sandeep Reddy Vanga has carved out the best look for Prabhas and […] The post Tollywood’s Top Actors in Transformation Mode appeared first on Telugu360 .
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ రెండో తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించింది.
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మునోత్ ఇండ్రస్ట్రీస్ లో జరిగిన ఈ ప్రమాదంలో యాభై కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు
South Central Railway : భారతదేశం లోనే కాదు. విదేశీ టూర్లకు వెళ్లాలనుందా? రైల్వే స్పెషల్ ఆఫర్ ఇదే
దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఎక్కువగా రైళ్లను ఎంచుకుంటారు. అలాంటి వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
‘కోర్ట్’ చిత్రంతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మరోసారి ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీని రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ను టైటిల్ గ్లింప్స్ […]
Hyderabad : హైదరాబాద్ లో ఈడీ సోదాలు
హైదరాబాద్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాలు జరుగుతున్నాయి
ఆస్ట్రేలియాతో అనాధికార టెస్టు లక్నో: ఆస్ట్రేలియా ఎ తో (IndA vs AusA) జరుగుతున్న తొలి అనాధికార టెస్టు మ్యాచ్లో ఇండి యా ఎ టీమ్ మొదటి ఇన్నింగ్స్లో 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 116 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు ను అందుకోవాలంటే ఇండియా టీమ్ మరో 416 పరుగులు చేయాలి. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్ ఎన్.జగదీశన్ (55), సాయి సుదర్శన్ (20) పరుగులతో […]
ఇంటిల్లిపాది కలిసి చూసే మంచి సినిమా
వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అస్మితా రెడ్డి బాసిని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 7న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో టీజర్ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో […]
Hyderabad : ఎటు చూసినా నీరే.. హైదరాబాద్ ను వణికించిన వర్షం...మళ్లీ క్లౌడ్ బరస్ట్
హైదరాబాద్ లో వర్షం వణికిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి వర్షం కుమ్మేస్తుంది. కుండపోత వర్షం కురుస్తుంది.
ఆదివాసీ గ్రామాల్లో సందడి వాజేడు, ఆంధ్రప్రభ : వారి జీవనం ప్రకృతితో ముడిపడి
ఆదివాసీ గ్రామాల్లో సందడి వాజేడు, ఆంధ్రప్రభ : వారి జీవనం ప్రకృతితో ముడిపడి
టిడిపి నేతల వేధింపులు…ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు వేధించడంతో ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టిడిపి నాయకుడి వేధింపులే కారణమంటూ ఉద్యోగిని సూసైడ్ నోట్ రాసింది. తనపై టిడిపి నాయకుడు మోహన్ రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చినట్టు సూసైడ్ నోట్లో బాధితురాలు పేర్కొన్నారు.ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Bigg Boss Telugu Season 9: New Bonds and Fierce Tasks
Bigg Boss Telugu Season 9 is heating up with fresh bonds, playful flirting, and competitive captaincy tasks. The housemates continue to entertain viewers with surprising twists, emotions, and strategies. Bonding Times Inside the Bigg Boss House Bigg Boss Telugu Season 9 continues to bring unexpected drama and lighthearted moments as housemates bond, clash, and form […] The post Bigg Boss Telugu Season 9: New Bonds and Fierce Tasks appeared first on Telugu360 .
నేడు మిధున్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై విచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కస్టడీ పిటీషన్ పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది
Beauty Paid Premieres Confirmed In Different Cities
Telugu cinema is about to welcome another youthful entertainer, Beauty, which is slated to hit screens on September 19th. The film, starring Ankith Koyya and Nilakhi, has been building steady anticipation over the last few weeks. Directed by JSS Varadhan, it is described as a vibrant mix of romance and drama, supported by strong visuals […] The post Beauty Paid Premieres Confirmed In Different Cities appeared first on Telugu360 .
పొలిటికల్ సినిమాల్లో విభిన్నమైన చిత్రం
హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ ’భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ’భద్రకాళి’ […]
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు...ఈరోజు ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు కూడా అంతే స్థాయిలో పెరిగాయి.
Andhra Pradesh : నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
గుంటూరులో విజృంభించిన అతిసార… 30 మంది ఆస్పత్రిలో చేరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతిసార విజృంభించింది. వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత గురికావడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీ రెడ్లబజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెంలో అతిసార ప్రబలినట్టు సమాచారం. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Also Read: హలీవుడ్ స్థాయికి హైదరాబాద్ భారీ వర్షాలు కురవడంతో నీటి వనరులు కలుషితం కావడంతో దీనికి ప్రధాన కారణమని […]
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం ధర(gold price) రోజు
Tirumala : తిరుమలలో ఎంత పెద్ద క్యూలైన్ అంటే.. దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
వాసవి గ్రూపు కంపెనీల్లో ఐటీ సోదాలు
వాసవి గ్రూపు కంపెనీల్లో రెండోరోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
Akkineni trio coming together again ?
If reports from Tollywood inside circles are to be believed, Akkineni fans are going to witness another iconic reunion of their favourite heroes after a decade. Akkineni Nagarjuna and his two sons, Naga Chaitanya and Akhil, shared screen space together in the cult classic family entertainer ‘Manam’ which also marked the farewell for legendary actor […] The post Akkineni trio coming together again ? appeared first on Telugu360 .
Will OG get the Boost in Telangana?
The government of Andhra Pradesh has granted permissions for special premieres for Pawan Kalyan’s upcoming movie OG and the premiere ticket is capped at Rs 1000. The film has high potential to perform to the core during the Dasara holiday season with hardly any Telugu release around. The makers are trying their best and the […] The post Will OG get the Boost in Telangana? appeared first on Telugu360 .
Bigg Boss Telugu 9: Shocking Week 2 Elimination Update!
Bigg Boss Telugu Season 9 is already heating up in its second week, and fans are glued to their screens to see how the drama unfolds. After the unexpected elimination of Shrashti Verma in Week 1, viewers have been actively voting to save their favourite contestants from the second round of eliminations. This week, the […] The post Bigg Boss Telugu 9: Shocking Week 2 Elimination Update! appeared first on Telugu360 .
అమెరికాలో కాల్పులు: ముగ్గురు పోలీసులు మృతి
న్యూయార్క్: అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కొడరస్ టౌన్షిప్లో ఓ దుండుగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీస్ అధికారులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. మరో ఇద్దరు గాయపడడంతో యార్క్ ఆస్పత్రికి తరలించారు. నార్త్ కొడరస్ టౌనిషిప్ లో 2500 మంది ప్రజలు ఉంటారని, స్కూల్ సమీపంలో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. పిలిదెల్ఫియా నుంచి 160 కిలో మీటర్ల దూరంలో యార్క్ కౌంటీలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు […]
America : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు మరణించినిట్లు అధికారులు ధృవీకరించారు.
Andhra Pradesh : జగన్ సభకు రాకపోతే.. చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యే అవకాశాలు కనిపించడం లేదు
తాడిపత్రిలో రెచ్చిపోయిన జెసి వర్గీయులు…వేటకోడవళ్లతో వైసిపి నేత కాళ్లు నరికివేత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు రాజకీయ దాడులు శృతిమించుతున్నాయి. కొన్ని పార్టీల కార్యకర్తలు రాజకీయాల కోసం వాడుకోవడంతో పాటు దాడులకు ఉసిగొల్పుతున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం పచ్చని పల్లెల్లో రక్తపాతం సృష్టిస్తున్నారు. అమాయకపు ప్రజలు రాజకీయ దాడులకు బలవుతున్నారు. తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసిపి నేత, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై వేటకోడవళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి ప్రభాకర్ ఆస్పత్రికి తరలించారు. టిడిపి నేతల దాడిలో […]
Andhra Pradesh : నేటి నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
టి20 ర్యాంకింగ్స్లో మనోళ్ల హవా
వరుణ్ చక్రవర్తి, అభిషేక్, హార్ధిక్లకు అగ్రస్థానం టాప్ ర్యాంక్లన్నీ టీమిండియావే దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టి20 ర్యాంకింగ్స్లో టీమిండియా హవా కొనసాగుతోంది. టీమ్ ర్యాంకింగ్స్తో సహా బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ విభాగంలో భారత్ టాప్ ర్యాంక్లను దక్కించుకుంది. బుధవారం ఐసిసి ప్రకటించిన టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఆసియాకప్లో జరిగిన రెండు […]
Uttar Pradesh : దిశాపటాని ఇంటివద్ద కాల్పుల ఘటన : ఇద్దరు నిందితుల ఎన్ కౌంటర్
ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటివద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
డిసెంబర్లో షురూ.. మూసీ ప్రక్షాళనపై సిఎం రేవంత్
ఎన్ని అడ్డంకులు ఎదురైనా..మూసీ ప్రక్షాళన చేసితీరుతాం కృష్ణా, గోదావరి జలాల విషయంలో రాజీ పడబోం 2027 డిసెంబర్ 9 నాటికి ఎస్ఎల్బిసి పూర్తి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: మూసీ ప్రక్షాళనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఏడాది డిసెంబర్లో మూసీ ప్రక్షాళన పనులు చేపట్టి, మూసీ చుట్టూ నివసిస్తున్న ప్రజలకు మెరుగైన జీవితాన్ని కల్పిస్తామని సిఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంటామని ఆయన తెలిపారు. కృష్ణా, […]
ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత పాక్షికమే
రోగులకు యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన 87 శాతం హాస్పిటల్స్ కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆగిన సేవలు వైద్య సేవలు కొనసాగించాలని మరోసారి విజ్ఞప్తి చేసిన ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ దవాఖాన్లలో ఏర్పాట్లు చేసిన అధికారులు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదు: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మన తెలంగాణ/హైదరాబాద్: ఆసుపత్రుల్లో […]
రేవంత్ రెడ్డి వేధింపుతోనే మెట్రో నుంచి తప్పుకుంటున్న ఎల్అండ్టీ ’కుడితిలో ఎలుకల’ మాదిరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’గా మారింది త్రిశంకు స్వర్గంలో మిగిలిపోయిన అజారుద్దీన్ యువతతో పెట్టుకున్న రేవంత్రెడ్డి పతనం తప్పదు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉంది తెలంగాణ భవన్లో మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో […]
స్పష్టంగా కనిపించేలా అభ్యర్థుల పేర్లు, గుర్తులు, సీరియల్ నెంబర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే కొత్త నిబంధన అమల్లోకి న్యూఢిల్లీ: ఈసారి ఓటు వేసేముందు ఈ వీఎంలపై పోటీ చేసే అభ్యర్థుల కలర్ ఫోటోలు దర్శనం ఇస్తాయి. అభ్యర్థుల ముఖాలు స్పష్టంగా కన్పించేందుకు ఇప్పటివరకూ ఉన్న నలుపు తెలుపు ఫోటోలస్థానే కలర్ ఫోటోలు ఏర్పాటు చేస్తారు. అలాగే సీరియల్ నెంబర్ లు కూడా ఉంటాయి. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల లేఅవుట్ ను మార్చడానికి ఎన్నికల సంఘం తన […]
ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై(జనంసాక్షి):మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రత బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్దరు మహిళా మావోయిస్టులు …
ఇది టెర్రరిస్టులను వారి ఇళ్లలోనే మట్టుబెట్టే నయా భారత్ అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు ఆపరేషన్ సిందూర్తో కలిగిన నష్టాన్ని అంగీకరించిన జైషే ఉగ్రవాద సంస్థ ఇప్పటికైన వాస్తవం వెల్లడైంది ఇది ఆపరేషన్ సిందూర్కు అద్దంపడుతున్నది మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోడీ న్యూఢిల్లీ : అణు బెదిరింపులకు భారతదేశం భయపడబోదని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్ లో జరిగిన భారీర్యాలీలో ప్రసంగించిన ప్రధాని భారతదేశం […]
` నగరంలో మరోసారి భారీ వర్షం ` పలు చోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్ కష్టం హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం …
` గ్రూప్ 1 నియామక ప్రక్రియపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి ` పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా ఉంది: కేటీఆర్ …
` ఆపరేషన్ సిందూర్తో మన సత్తా చాటాం ` మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోడీ భోపాల్(జనంసాక్షి): నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని …
` సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది ` ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది ` దాని స్ఫూర్తి ఆధారంగానే తెలంగాణ పోరాటం ` …
ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట.. రూ.100 కోట్ల మోసం
మన తెలంగాణ/హైదరాబాద్/ఎల్బినగర్: ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట మోసానికి పాల్పడి, కోట్లు కొల్లగొట్టిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీకాంత్పై ఎల్బినగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఫ్రీ లాంచ్ ఆఫర్లు పేరుతో ప్రాజెక్టులు ప్రకటించి కోట్లలో డబ్బులు వసూలు చేసి.. వందలాది కుటుంబాలను మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఎల్బినగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ నాలుగేళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమ […]
అధిక వడ్డీ ఆశ చూపి రూ.7 కోట్లు టోకరా
మన తెలంగాణ/నాగర్కర్నూల్: అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా బయటికి వ చ్చింది. నలుగురు వ్యక్తులు సుమారు రూ.7 కోట్ల రూపాయలను బురిడీ కొట్టించారు. 202223 సంవత్సరంలో జరిగిన ఈ సంఘటనపై ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు డొంక బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ మండలం, గుడిపల్లి గ్రామానికి చెందిన కొండ్రాల మాసయ్య 2017లో సిఆర్పిఎఫ్లో రిటైర్మెంట్ అయ్యాడు. అనంతరం హైదరాబాద్లోని రామాంతపూర్లో యూనియన్ బ్యాంకు […]
గురువారం రాశిఫలాలు (18-09-2025)
మేషం – ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞాన పరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. సానుకుల ధ్రుక్పధంతో మెలగుతారు. వృషభం – స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు. అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి గోచరించడం లేదు. మిథునం – మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది. పొదుపు పథకాలకు […]
దంచికొట్టిన వాన.. హైదరాబాద్ ఆగమాగం
గ్రేటర్లో అనేక చోట్ల భారీ వర్షం శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12.6 సెం.మీటర్ల వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసిన కుండపోతతో జలమయమైన రహదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం రేవంత్రెడ్డి ఆదేశం మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా 9సెం.మీ.లకుపైగా కురవడంతో నగర రోడ్లు జలాశయాలుగా మారాయి. ము ఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో 9 సెం.మీ.లకు పైగా వర్షం […]
తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులతో సిఎం భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని చెప్పాలన్నారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెపినట్లు సిఎం వెల్లడించారు. […]
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 18-09-2025
బంగారం దుకాణ దారులే లక్ష్యంగా… హైదరాబాద్, వరంగల్లో ఐటీ సోదాలు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలోనూ ఐటీ సోదాలు మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్సేల్ వ్యాపారం చేసే బిజినెస్మెన్లే టార్గెట్గా ఐటి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు. బంగారం హోల్సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపా […]
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టిసిలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసిలో 1,743 డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్లుస్ కేటగిరి వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ కు […]
అత్యాధునిక పద్ధతుల్లో వినూత్న సాగు..
ఆంధ్రప్రభ, కృష్ణాజిల్లా ప్రతినిధి : అది సాగర తీరంలో ఓ కుగ్రామం దివిసీమ
గ్రూప్-1 తీర్పుపై డివిజన్ బెంచ్కు టిజిపిఎస్సి అప్పీల్
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్ 1 తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్సి) కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ వెల్లడించిన తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. గ్రూప్ 1 ఫలితాలపై నమోదైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం జనరల్ ర్యాంకింగ్ జాబితా రద్దు చేయాలని, పేపర్లు తిరిగి మూల్యాకనం చేయాలని, కుదరకపోతే తిరిగి పరీక్ష నిర్వహించాలని తీర్పు చెప్పిన విషయం విధితమే. ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించిన టిజిపిఎస్సి బుధవారం డివిజన్ బెంచ్ను […]
హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
అక్రమాస్తుల కేసు.. చంచల్గూడ జైలుకు చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ
చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి సోదాలు బాత్రూమ్లో రూ.20 లక్షల రూపాయల నగదు సీజ్ విద్యుత్ శాఖ ఎడిఇ అంబేడ్కర్కి 14 రోజుల రిమాండ్, చంచల్గూడ జైలుకు తరలింపు అక్రమాస్తులు 200 కోట్లకు పైనే.. రిమాండ్ రిపోర్టులో వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్తు శాఖ ఎడిఇ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల విద్యుత్తు శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి అధికారులు బుధవారం […]
ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి హితవు..
ఆంధ్రప్రభ, మాచర్ల : అక్రమ కేసులకు భయపడేది లేదని మాచర్ల మాజీ శాసనసభ్యులు,
ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే…అంతం కాదు: రాజ్నాథ్
భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంగరంగ వైభవంగా వేడుక మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః‘భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు…ఆపరేషన్ సిందూర్ అరంభం మాత్రమే…అంతం కాదు..’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం పరేడ్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్నాథ్ […]
నీచ రాజకీయాలు చేస్తే అడుగు పెట్టనివ్వం..
పిన్నెల్లిపై -ఎమ్మెల్యే జూలకంటి ఫైర్ మాచర్ల, ఆంధ్రప్రభ : హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు,
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సర్కార్ సంకల్పం: పిసిసి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం ప్రకాశం హాలులో జరిగిన మహిళా సాధికారత సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ పరంగా బిసి, ఎస్సి, ఎస్టి కార్పోరేషన్ల నుంచి కుట్టు మిషన్ల […]
నెల్లూరులో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన టిప్పర్.. చిన్నారి సహా ఏడుగురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ టిప్పర్ వేగంగా దూసుకువచ్చి ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టిప్పర్ రాంగ్ రూట్లో వేగంగా దూసుకురావడంతో పాటు కారును ఢీకొట్టి కొద్ది దూరం వరకు లాక్కెళ్లింది. ఈ క్రమంలో కారు టిప్పర్ కింద చిక్కుకుపోవడంతో అందులో […]
తప్పు చేసినోళ్లకి శిక్ష పడాల్సిందే..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని,
దగ్గర్లోనే బిసిల తలరాత మార్చే రోజు పార్టీలన్నీ సంపదను దోచుకుంటున్నాయి మాజీ డిజిపి, ఏఐబిఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు మన తెలంగాణ / హైదరాబాద్: : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయపార్టీని ప్రారంభించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్పి)ని ఏర్పాటుచేశారు. తాజ్ కృష్ణా హోటల్లో నిర్వహించిన సభా కార్యక్రమంలో పలువురు బిసి ప్రముఖల సమక్షంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను రెండు […]
అరుణ్, రవీంద్రలుగా గుర్తింపు..
బరేలీ/ఘజియాబాద్ : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగిన
Kishkindhapuri Movie Villan Sandy Master Exclusive Interview
The post Kishkindhapuri Movie Villan Sandy Master Exclusive Interview appeared first on Telugu360 .
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. ఫైనల్కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.82 మీటర్ల దూరంలో విసిరి ఫైనల్కు అర్హత సాధించాడు. ఫైనల్ కోసం నిర్దేశించిన 84.50 మీటర్ల మార్క్ను నీరజ్ అలవోకగా అందుకున్నాడు. దీంతో అతను మొదటి ప్రయత్నంలోనే ఫైనల్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగే ఫైనల్లో నీరజ్ స్వర్ణం కోసం పోటీపడనున్నాడు. పోలండ్ […]
ఆంధ్రప్రభ, గూడూరు, తిరుపతి జిల్లా : ఆంజనేయస్వామి జెండా పండుగ గూడూరు పట్టణ
Asia Cup PAK-UAE |మ్యాచ్ గంట ఆలస్యం….
దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సిన పాకిస్తాన్-యుఎఇ
ఊతప్ప, యువరాజ్ రావాల్సిందే విచారణకు!!
భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్కు ఈడీ సమన్లు పంపింది.
మనసును అర్పిస్తే చాలు.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి ఆదిపరాశక్తి నిమిషాంబికా
చొరబాటుదారులను కాపాడేందుకే కాంగ్రెస్ ర్యాలీలు: అమిత్షా
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి అమిత్షా వెల్లడించారు. చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఢిల్లీ లోని త్యాగరాజ్ స్టేడియంలో స్థానిక ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. “చొరబాటుదారులను కాపాడేందుకే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇటీవల ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించింది. వారి ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. దేశ […]
అమెరికా నేతలు అవినీతిపరులు.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్
ఇస్లామాబాద్: ఓ పక్క పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గ సభ్యులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇరుకున పడేస్తున్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతి పరులని, వారు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. పాక్కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడుతూ “ మేము లంచాలు స్వీకరించామని తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నాం. […]
పాక్ సంచలన నిర్ణయం.. మ్యాచ్ గంటసేపు ఆలస్యం
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ‘నో హ్యాండ్షేక్’ వివాదం తీవ్ర రూపం దాల్చింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఇతర ఆటగాళ్లు.. పాక్ (Pakistan) ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇవ్వకుండా ఉండటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్ను తొలగించాలని పిసిబి డిమాండ్ చేసింది. కానీ, ఐసిసి నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుంచి […]
హాలీవుడ్ భామ బాలీవుడ్ ఎంట్రీ ?
హాలీవుడ్ స్టార్ సిడ్నీ స్వీని త్వరలోనే బాలీవుడ్లో మెరిసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
విశాలాంధ్ర – ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆళ్వార్ సత్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు బుదవారం ఘనంగా నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని విశ్వకర్మ భగవానుడిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు మండల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. అలాగే మండలంలోని గుండుగొలనుకుంటలో ఓ డ్వాక్రా సంఘ సభ్యురాలుకి ప్రభుత్వం మంజూరు […] The post విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే appeared first on Visalaandhra .
పల్లె జనం నిత్యం వామ్మో ,, వాయ్యో
పల్లె జనం నిత్యం వామ్మో ,, వాయ్యో కేవీబీ పురం తిరుపతి జిల్లా,
వారిని జైలుకు పంపండి.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : ఏటా శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి పాల్పడుతున్న కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై […]
Handshake Row : Pakistan boycott Asia Cup match ?
Pakistan Cricket Team has threatened to pull out of Asia Cup following the fallout from the recent handshake controversy erupted after the summit clash with India in which they suffered a humiliating defeat. Today, they have decided to boycott the group match against UAE after the demands of Pakistan Cricket Board have not been encouraged […] The post Handshake Row : Pakistan boycott Asia Cup match ? appeared first on Telugu360 .
నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణాలు: మోడీ
భోపాల్: నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోడీ గుర్తు చేశారు. బుధవారం మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “ఈ రోజు సెప్టెంబర్ 17. ఇది మరో చరిత్రాత్మకమైన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దానికి గుర్తుగా హైదరాబాద్ విమోచనదినం నిర్వహిస్తున్నాం ” అని […]
నిర్మలా సీతారామన్ ఫోటో 14.35 లక్షల మోసం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోను డీపీగా పెట్టి దారుణంగా మోసం చేశారు.
జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన
లండన్: ఈ వీసాలు, సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ధ్రువీ పటేల్ అనే మహిళ ఈ పోస్టు పెట్టారు. అర్మేనియా లోని సడఖ్లో సరిహద్దు నుంచి జార్జియా లోకి వెళ్తున్న 56 మంది భారతీయులను అక్కడి అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఆమె […]
Asia Cup : ఆసియా కప్ లో పాక్ సంచలన నిర్ణయం?
ఆసియా కప్ లో సంచలనం చోటు చేసుకుంది. ఆసియా కప్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు సమాచారం.
ఒటిటిలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఈ ఏడాది ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నారా రోహిత్.. ఆ తర్వాత సోలోగా ‘సుందరకాండ’ (Sundarakanda) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే థియేటర్లోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీ నుంచి సుందరకాండ సినిమా ‘జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘ఏ […]
పోటీ చేస్తారు.. గెలుస్తారు పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ నుంచి
ఘనంగా రాష్ట్రీయ ఎనిమిదవ పోషణ కార్యక్రమం
విశాలాంధ్ర… డీ హి రే హల్… మండలం లోని హిర్దేహాల్ గ్రామంలో బుధవారం అంగన్వాడి సెంటర్ లో రాష్ట్రీయ పోషణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆరోగ్యాలవాట్లు అధిక బరువు గురించి బాల్య వివాహాల గురించి కొన్ని చిట్కాలు తెలియజేశారు. మంచి ఆహారం తీసుకోవడం ద్యారా ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలకు జంక్ ఫుడ్ పరిచయం చేయకూడదని చెప్పారు. చక్కెర, నూనె, ఉప్పు మరికొన్ని పదార్థాల ను స్వల్ప మోతాదులో తీసుకోవాలని చెప్పారు, ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం పార్వతి, అంగన్వాడి టీచర్ […] The post ఘనంగా రాష్ట్రీయ ఎనిమిదవ పోషణ కార్యక్రమం appeared first on Visalaandhra .
రాజా కృష్ణారెడ్డి బాధ్యతలు కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఉద్యాన
ఇంటిల్లిపాది కలసి భోజనం చేద్దాం
ఇంటిల్లిపాది కలసి భోజనం చేద్దాం కర్నూలు, ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళల ఆరోగ్య