నేతలు, కార్యకర్తలు, అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు ఒకే ఒక్క నామినేషన్ కావడంతో లాంఛనమైన ఎన్నిక నేడు అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధిష్టానం ఎవరూ నామినేషన్ దాఖలు చేయకుండా ఏకగ్రీవం చేసిన అధిష్టానం తెలంగాణ ప్రజలు బిజెపిని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు మీడియాతో రామచంద్రరావు మన తెలంగాణ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం ఉత్కంఠకు తెరదించింది. ఆశావహులందరిని పక్కన పెట్టి అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావు […]
మన తెలంగాణ/హైదరాబాద్ : కాందీశీకుల భూమిపై ఒక ప్రైవేటు సంస్థతో పాటు మరికొందరు అధికారులు కన్నేశారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా రూ. 4వేల కోట్ల పైచిలుకు విలువచేసే ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలను సృ ష్టించి అక్కడ హైరైజ్ బిల్డింగ్ను నిర్మిస్తున్నారు. ఈనిర్మాణాలకు సంబంధించిన అనుమతులను 2021లో అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్కుమార్, అప్పటి డైరెక్టర్ శివ బాలకృష్ణలు ఇవ్వడంతో దీనిపై లోకాయుక్తలో ఓ హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త అధికారులపై […]
అమల్లోకి వచ్చిన కొత్త రైల్వే ఛార్జీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రైల్వే బోర్డు కీ లక నిర్ణయం తీసుకుంది. రైల్వే చార్జీల పెంపు, టికెట్ బుకింగ్లో నిబంధనల అమలుకు సం బంధించి ఆదేశాలు జారీ చేసింది. సోమవా రం అర్థరాత్రి నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. కొత్త చార్జీలతో పాటు, తత్కాల్ టికెట్ బుకింగ్ లో ఆధార్ త ప్పనిసరి చేశారు. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 500 కిలోమీటర్ల వరకు సాధారణ చార్జీలే ఉండనున్నాయి. 501 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్ల […]
Nithiin’s Thammudu to have Special Premieres
Tollywood actor Nithiin has been struggling to deliver a hit. His last four films were badly rejected by the audience and they ended up as debacles. Nithiin sounds extremely confident on his upcoming movie Thammudu that is releasing this Friday. He prefered to speak only after the film’s release and he is also seen promoting […] The post Nithiin’s Thammudu to have Special Premieres appeared first on Telugu360 .
Photos : Thammudu Pre Release Event
The post Photos : Thammudu Pre Release Event appeared first on Telugu360 .
జనవరి ఒకటి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ
. ఐబీఎం, టీసీఎస్,ఎల్అండ్టీ భాగస్వామ్యంతో ఏర్పాటు. సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి. బహుళజాతి సంస్థలు త్వరపడాలి. జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి…2026 జనవరి 1 నాటికి దీనిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఈ క్వాంటం వ్యాలీ పార్క్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అమరావతి […] The post జనవరి ఒకటి నాటికి అమరావతిలో క్వాంటం వ్యాలీ appeared first on Visalaandhra .
13 మంది కార్మికుల దుర్మరణం… విషమ స్థితిలో మరో 12 మంది . ఎగిసిన మంటలు… కుప్పకూలిన మూడంతస్తుల భవనం. మృతుల్లో సిగాచీ కెమికల్స్ వీపీ గోవన్. పాశమైలారం పారిశ్రామికవాడలో ప్రమాదం విశాలాంధ్ర – పటాన్చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. సంఘటన స్థలిలో ఏడుగురు మృతి చెందగా…మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ […] The post పేలిన రియాక్టర్ appeared first on Visalaandhra .
. స్మార్ట్ మీటర్ల బిగింపు విరమించాలి. 9న సార్వత్రిక సమ్మెకు సంఫీుభావం. ఇండోసోల్కు భూముల కేటాయింపు ఆపాలి. రేపు కరేడుకు లెఫ్ట్ ప్రతినిధి బృందం. వామపక్ష పార్టీల సమావేశం నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్ణయాన్ని పది వామపక్ష పార్టీల సమావేశం తీవ్రంగా వ్యతిరేకించింది. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమిం చాలని నిర్ణయించింది. జులై 9న అఖిల భారత కార్మిక సంఘాలు ఇచ్చిన […] The post విద్యుత్ చార్జీలపై ఉద్యమం appeared first on Visalaandhra .
. తుది నిర్ణయం అధిష్టానానిదేనన్న ఖడ్గే. త్వరలో ‘డీకే’ సీఎం అవుతారని ఎమ్మెల్యేల ప్రకటనలు. సుర్జేవాలా రాకతో ఊపందుకున్న ఊహాగానాలు. ఐదేళ్లూ ప్రభుత్వం కొనసాగుతుంది: సిద్దరామయ్య బెంగళూరు : కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందంటూ కొంతకాలంగా జరుగు తున్న ప్రచారానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలను ఆయన ఖండిరచకపోగా…ఈ వ్యవహారానికి సంబంధించిన తుది నిర్ణయం పార్టీ అధిష్టానం చేతుల్లో ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా ఉత్కంఠను […] The post కర్నాటకకు కొత్త ముఖ్యమంత్రి? appeared first on Visalaandhra .
రేవంత్ పాలనలో చతికిలపడిన గురుకులాలు
బిఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలు.. రేవంత్ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతున్నాయని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ఆరోపించారు. విద్యావ్యవస్థపై కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరితో లక్షలాది మంది ఎస్సి, ఎస్టి, బిసి విద్యార్థుల భవిష్యత్త్ని ప్రశ్నార్థకం చేస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చే శారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలు, కళాశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుండ టం శోచనీయమని అన్నారు. జనవరి నుంచి కాం ట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో […]
స్వేచ్ఛ ఆత్మహత్య.. పూర్ణ భార్య సంచలన వ్యాఖ్యలు
టీ న్యూస్ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్య వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ జర్నలిస్టు మాత్రమే కాదు, కవయిత్రి కూడా. తల్లిదండ్రులు ఉద్యమకారులు. తనకూ ఆ నేపథ్యం ఉంది. తన ఉద్యోగం వరకే పరిమితం కాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై ధైర్యంగా గళం విప్పే ధైర్యం ఉన్న స్వేచ్ఛ ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డం తన సన్నిహితులకు నమ్మశక్యంగా లేదు. రెండుసార్లు పెళ్లి చేసుకుని […] The post స్వేచ్ఛ ఆత్మహత్య.. పూర్ణ భార్య సంచలన వ్యాఖ్యలు appeared first on namasteandhra .
విమానంలో అస్తికలు తీసుకెళ్లేందుకు అనుమతి
విమానంలో అస్తికలు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుందని, అయితే అందుకు కొన్ని నియమాలు పాటించాలని ఇండిగో కార్గో యాజమాన్యం తెలిపింది. అయితే విమానంలో అస్తికలు తీసుకెళ్లేందుకు మరణ ధృవీకరణ పత్రం లేదా పోస్టు మార్టం రిపోర్టు, స్థానిక పోలీసు స్టేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఒసి), గుర్తింపు పొందిన క్రిమేటర్ నుంచి క్రిమేషన్ సర్టిఫికెట్, మరణించిన వ్యక్తికి ఎలాంటి ఇన్ఫెక్షన్ వ్యాధి నిర్థారిస్తూ డాక్టర్ సర్టిఫికెట్ వంటి అవసరమైన పత్రాలు కలిగి ఉండాలని వివరించించి. అస్తికలను సురక్షితంగా ఫైబర్, […]
చుక్కా రామయ్యకు పీవీ గౌరవ పురస్కారం
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గురించి పరిచయం అక్కరలేదు. ఐఐటీ రామయ్య అని పాపులర్ అయిన చుక్కా రామయ్య వేలాది మంది ఐఐటీ విద్యార్థులను తీర్చిదిద్దారు. చుక్కా రామయ్య చలవతో వేలాదిమంది విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యారంగానికి చుక్కా రామయ్య చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు పీవీ గౌరవ పురస్కారం వరించింది. ‘పీవీ సప్తాహం’ పేరుతో ఏడాదిపాటు తలపెట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నల్లకుంటలోని ఆయన నివాసంలో ఓ కార్యక్రమం […] The post చుక్కా రామయ్యకు పీవీ గౌరవ పురస్కారం appeared first on namasteandhra .
AIA ఆధ్వర్యంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో AIA ఆధ్వర్యంలో CGI శాన్ ఫ్రాన్సిస్కో, ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ICC) సహకారంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జూన్ 22న “ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్యం” అనే థీమ్తో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. శ్రీ అభిషేక్ శర్మ (కాన్సుల్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా), మిల్పిటాస్ మేయర్ శ్రీమతి కార్మెన్ మోంటానో, శాంటా క్లారా […] The post AIA ఆధ్వర్యంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం appeared first on namasteandhra .
TG కవ్వాల టైగర్ రిజర్వులో సఫారీ నిలిపివేత
జన్నారం,జూన్ 30 (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లోని
5 ఇంటర్న్షిప్ పోస్టులకు ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి..! #canadajobs #telugupost #latestnews
TG|ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై షాకింగ్ నిర్ణయం
హైదరాబాద్: ఇంజినీరింగ్ (Engineering ) ఫీజుల (fees) విషయంలో తెలంగాణ ప్రభుత్వం (
‘కె -ర్యాంప్’ ఫస్ట్ లుక్ విడుదల
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘కె -ర్యాంప్’. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. కిరణ్ అబ్బవరం లుంగీ కట్టులో మాస్, క్లాస్ కలిసిన […]
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..మహిళ మృతి
తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది… వివరాలలోకి వెళితే..తిరుమల నుండి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులోని 24వ మలుపు వద్ద ఘటన జరిగింది. భర్త, కొడుకు తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఢీకొన్న బస్సు ప్రమాదంలో అరీఫా […]
AP gets a jolt in case of Banakacharla Project
Andhra Pradesh got a rude jolt in the case of Godavari-Banakacharla Project, as the Environmental experts committee refused to give approval to it, citing various objections. Environmental experts committee clarified that, judgements of Godavari Water Disputes Tribunal need to be studied before giving approval. The committee also stressed on the need for Central Water Commission’s […] The post AP gets a jolt in case of Banakacharla Project appeared first on Telugu360 .
గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా భారీ వర్షం కురుసింది. హఠాత్తుగా వచ్చిన ఈ భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, షేక్ పేట్, గోల్కొండ, టోలీచౌకి, రాజేంద్రనగర్, బండ్లగూడ, నార్సింగి, మణికొండ, ఎర్రగడ్డ, పంజాగుట్ట, శివమ్ రోడ్, ఖైరతాబాద్, చందానగర్, బీహెచ్ఈఎల్, గచ్చిబౌలి, మియాపూర్, మెహిదీపట్నం, వెంకటగిరి, యూసుఫ్గూడ లతో సహా మరిన్ని ప్రాంతాల్లో ఈ వర్షం జోరుగా కురుస్తోంది. […]
పాశమైలారం ఘటనపై కెసిఆర్ దిగ్భ్రాంతి
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఒక పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనున్నదనే వార్తల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని, చనిపోయిన కార్మికులు ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి కెసిఆర్ సూచించారు. మరణించిన వారి […]
బిజెపి అధికారంలోకి వస్తే బిసి నేతే సిఎం అవుతారు:బండి సంజయ్
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. బిజెపిలో ఇప్పటికే బీసీల్లో తనకు, లక్ష్మణ్కు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చునని, అధ్యక్ష పదవి రానంత మాత్రాన మిగిలిన వారు డమ్మీలు కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బిజెపి రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా […]
Sigachi |రియాక్టర్ పేలుడు లో సిగాచి వైస్ ప్రెసిడెంట్ తో సహా 16 మంది మృత్యువాత
సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.
Woman anchor death: Congress demands to seize BRS headquarters
AICC secretary Sampath Kumar demanded Telangana Govt to seize BRS party headquarters, alleging that, Opposition party’s office has become a haven for illicit activities and crimes. Raising serious concern over woman journalist and anchor Swetcha Votarkar death, Sampath Kumar pointed fingers towards BRS senior leader and former MP Joginpally Santosh. Former MLA Sampath Kumar speaking […] The post Woman anchor death: Congress demands to seize BRS headquarters appeared first on Telugu360 .
ముగిసిన టెట్ పరీక్షలు..5న ప్రాథమిక కీ విడుదల
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) పరీక్షలు సోమవారం ముగిశాయి. ఈ నెల 5వ తేదీన టెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రాథమిక కీ లపై అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అభ్యంతరాలు సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు తొమ్మిది రోజులు 16 సెషన్లలో ఆన్లైన్ విధానంలో ఈ […]
జూలై 17న రైల్ రోకో నిర్వహించి తీరుతా:కల్వకుంట్ల కవిత
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా జూలై 17న రైల్ రోకో నిర్వహించిన తీరుతామని తేల్చిచెప్పారు. సోమవారం తన నివాసంలో సింగరేణి జాగృతి రూపొందించిన రైల్ రోకో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. బిసి సమాజం, తెలంగాణ జాగృతి, యుపిఎఫ్ పోరాటాలతోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ, కౌన్సిల్లో బిసిలకు […]
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అర్థరాత్రి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు!
న్యూఢిల్లీ: రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్ నిబంధనలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. తత్కాల్ టికెట్ల బుకింగ్పై ఆధార్ తప్పని సరి చేసిన రైల్వేశాఖ.. జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురావాలని అన్ని రైల్వే జోన్ల చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ అర్థరాత్రి 12 గంటల నుంచి పెంచిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి […]
ఇరు వర్గాల మధ్య ‘బాట పంచాయితీ’ ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఏళ్లుగా దాయాదుల ఉన్న భూ పంచాయితీ వ్యక్తి మరణానికి కారణం అయింది. కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, దౌల్తబాద్ ఎస్ఐ రవి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండల పరిధిలోని బండివాడకు చెందిన చౌహాన్ బాబు నాయక్, చౌహాన్ వెంకట్ నాయక్కు హన్మా నాయక్ తండాకు చెందిన ధనవత్ విజయ్ నాయక్, మాన్య నాయక్, వెంకటనాయక్, అజయ్ నాయక్, రవి నాయక్ […]
తెలుగమ్మాయి తడాఖా #telugupost #latestnews #cricketnews
మీరు ఎక్కే విమానం పాతదా కొత్తదా? ఇలా చెక్ చేయండి! #telugupost #airoplane #telugufacts
Hari Hara Veera Mallu Trailer will make the Difference
Hari Hara Veera Mallu is delayed by years and it is surrounded by a lot of confusion among the fans, audience and the distributors. The film is announced for July 24th release and the film’s producer AM Rathnam too is waiting for the trailer to be out to close the theatrical deals. All those who […] The post Hari Hara Veera Mallu Trailer will make the Difference appeared first on Telugu360 .
చెలరేగిన భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే..
నార్తంప్టన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మరోసారి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ (Team India).. రెండో వన్డేలోనూ బ్యాటింగ్లో అదరగొట్టింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే కెప్టెన్ ఆయూష్ మాత్రే ఈ మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఎదురుకున్న తొలి బంతికే అతను గోల్డెన్ డక్గా ఔట్ అయ్యాడు. […]
బిసిలను ఊరించి మోసం చేసిన బిజెపి: జాజుల శ్రీనివాస్ గౌడ్
రాష్ట్ర అధ్యక్ష పదవి బిసిలకిస్తామని ఊరడించి, ఊరించి చివరికి బిజెపి బిసిలను మోసం చేసిందని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బిసిల జపం చేస్తుంటే బిజెపి మాత్రం అగ్రకులాల జపం చేస్తోందని దుయ్యబట్టారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద జాజుల మాట్లాడుతూ 60 శాతం ఉన్న బిసిలను కాదని, ఒక శాతం ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రాష్ట్ర పగ్గాలు […]
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. శిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో భారీ వర్షాలకు ముగ్గురు […]
The Biggest Dance Number from Tomorrow
Hrithik Roshan and NTR are the best dancers of the country. They are teaming up for War 2, an action thriller that will release in August. NTR flew down to Mumbai to rehearse for a song that will have Hrithik Roshan and NTR sharing the screen. The song is said to be a dance number […] The post The Biggest Dance Number from Tomorrow appeared first on Telugu360 .
మణిపూర్లో కాల్పులు.. నలుగురు మృతి
మణిపూర్ చురాచాంద్ జిల్లా మాంగ్జంగ్ గ్రామంలో సోమవారం గుర్తు తెలియని దుండగులు కారుపై కాల్పులు జరపడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు చెప్పారు. చురాచాంద్పూర్ పట్టణానికి ఏడు కిమీ దూరంలో మాంగ్జంగ్ గ్రామం ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. మృతులు థెంఖోథాంగ్ హావోకిప్ అలియాస్ థాపి (48), సెయిఖోగిన్ (34)లెంగౌహావో (35), ఫల్హింగ్ […]
మహిళపై ఆర్ఎంపి వైద్యుడు అత్యాచారం..ఆపై హత్యాయత్నం
నల్లగొండ జిల్లా, గుర్రంపోడు మండలం , జూనుతల గ్రామంలో ఒక మహిళపై ఆర్ఎంపి వైద్యుడు అత్యాచారానికి పాల్పడటమే కాకుండా హత్యాయత్నానికి ప్రయత్నించిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూనూతల గ్రామానికి మంకెన జ్యోతి (32) జీవనోపాధి నిమిత్తం మిర్యాలగూడలో నివసిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వెళుతూ ఉండేది. అదే గ్రామంలో ఆర్ఎంపిగా పని చేస్తున్న మహేష్తో ఆమెకు గతం నుంచే వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల వారి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో మహేష్ […]
తూర్పు తీరంలో జెల్లీ ఫిష్ లు.. అందంగా ఉన్నాయని తాకకండి!!
అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్ర తీరంలో బ్లూ బటన్ జెల్లీ ఫిష్, బ్లూ డ్రాగన్ జెల్లీ ఫిష్ అధికంగా సంచరిస్తున్నాయి.
Rana’s Next Kothapallilo Okappudu
Rana Daggubati brings yet another intriguing movie under his Spirit Media banner. This time, he teams up once again with Praveena Paruchuri, who steps into the director’s chair for the very first time. Titled Kothapallilo Okappudu, the film marks a new chapter in Telugu cinema, where rustic storytelling meets modern cinematic sensibility. Praveena, previously acclaimed […] The post Rana’s Next Kothapallilo Okappudu appeared first on Telugu360 .
ఒక్క చేప 22.5 కిలోలు.. దశ తిరిగింది
నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయంలో భారీ చేపలు వలలకు చిక్కుతూ ఉన్నాయి.
ఢిల్లీలో కృత్రిమ వర్షం.. పక్కా ప్లాన్ తో!!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తొలిసారిగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.
అల్యూమినియం పాత్రల్లో వంట చేస్తున్నారా?
వంటల కోసం అల్యూమినియం పాత్రలను అధికంగా ఉపయోగిస్తూ ఉన్నారా?
రాజమండ్రిలో రామ్ పోతినేని సందడి
రామ్ పోతినేని ముఖ్య పాత్రలో మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'.
విషాదంగా మారిన మైనర్ దంపతుల మృతి.. పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించినా నెరవేరని కల
జైసల్మేర్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇటీవల భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ దంపతులు రవికుమార్ (17), శాంతి బాయి ( 15), దాహం, డీహైడ్రేషన్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Beauty Tips: ఇలా చేస్తే..ఒక్కరోజులో మొటిమలు మాయం..!
ఇంట్లో లభించే కొన్ని హోం రెమిడీలు ప్రయత్నించడం వల్ల కేవలం ఒక్క రోజులోనే మొటిమలను తగ్గించవచ్చు.
కేరళ డీజీపీగా తెలుగు వ్యక్తి..
కేరళ(Kerala) కొత్త డీజీపీ(DGP)గా రావాడ చంద్రశేఖర్ నియామకం అయ్యారు. మంగళశారం ఆయన బాధ్యతల స్వీకరించనున్నారు.
Quantum |అమరావతిలో క్వాంటమ్ పార్క్ –ఏపీని టెక్ హబ్గా చేస్తామన్నచంద్రబాబు
విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై జాతీయ స్థాయి వర్క్షాప్క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం
22.5 కిలోల బొచ్చె! #telugupost #viralvideo #telugufacts
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ లభించింది.
ఎంచక్కా.. ఫుట్ బాల్ ఆడేస్తున్న రోబోలు
రోబోలు చిన్న చిన్న పనులే కాదు ఫుట్ బాల్ కూడా ఆడగలమని నిరూపించుకున్నాయి.
فیکٹ چیک:اترپردیش کے مسلم خاندان میں گھریلو تشدد کا ویڈیو فرقہ وارانہ بیانئے کے ساتھ وائرل
اترپردیش کے ہاپوڑ میں مسلم شوہر کے اپنی بیوی سے مارپیٹ کے پرانے ویڈیو کو ہندو-مسلم رنگ دے کر سوشل میڈیا پر گمراہ کن دعویٰ کے ساتھ وائرل کیا جارہا ہے
V6 DIGITAL 30.06.2025 EVENING EDITION
V6 DIGITAL 30.06.2025 EVENING EDITION
యూఎస్ ఓపెన్ చాంపియన్గా ఆయుశ్.. కెరీర్లో తొలి టైటిల్ కైవసం
భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ చాంపియన్గా నిలిచాడు.
ఒక్కసారి బీపీ డౌన్.. ఈ వెంటనే గుండెపోటు: నటి జరివాలా మృతి వెనక షాకింగ్ విషయాలు..!
ఒక్కసారి బీపీ డౌన్.. ఈ వెంటనే గుండెపోటు: నటి జరివాలా మృతి వెనక షాకింగ్ విషయాలు..!
కరెంటు కష్టాలు.. లో వోల్టేజీ సమస్యతో ఇక్కట్లు
లో వోల్టేజి సమస్యతో గత మూడేళ్లుగా విద్యుత్ వినియోగదారులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు.
Harish Rao : క్షతగాత్రులను పరామర్శించే తీరిక లేదా? : హరీష్ రావు ఫైర్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలిన(Reactor Exploded) ప్రమాదంలో 14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
అమెరికాలో టిక్టాక్ రీఎంట్రీ.. కొనేందుకు బయ్యర్లు దొరికారని ప్రకటించిన ట్రంప్
అమెరికాలో టిక్టాక్ రీఎంట్రీ.. కొనేందుకు బయ్యర్లు దొరికారని ప్రకటించిన ట్రంప్
Raja Singh : మీకో దండం.. మీ పార్టీకో దండం... మీరు మామూలోళ్లు కాదు సామీ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు.రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు
టచ్ చేసి చూడు!#TeluguPost #telugu #post #news
ఏపీ ప్రభుత్వానికి సజ్జనార్ కీలక విజ్ఞప్తి
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఏపీ ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు.
ఓ పక్క వర్షం.. లవ్ అంటూ వారితో కాఫీ తాగుతూ క్యూట్ ఫొటో పంచుకున్న రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతుంది.
అక్కడ తమ్ముళ్లంతే.. బాబు సూక్తులు గాలికే!
టీడీపీ ఎమ్మెల్యేల గురించి సర్వత్రా చర్చసాగుతోంది. దీనికి కారణం.. ఆపార్టీనే. ఎందుకంటే.. రాష్ట్రంలో కూటమిపాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ.. తన పార్టీ సభ్యులు ఎవరెవరు ఏం చేస్తున్నారంటూ.. విచారణ చేస్తోంది. నిఘా సంస్తలతో నివేదికలు తెప్పించుకుంటోంది. అదేసమయంలో ఐవీఆర్ ఎస్ ఫోన్కాల్స్ ద్వారా కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇలా అనేక రూపాల్లో నాయకుల పనితీరును చంద్రబాబు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ నాయకుల పనితీరుపై చిత్రమైన నివేదికలు, […] The post అక్కడ తమ్ముళ్లంతే.. బాబు సూక్తులు గాలికే! appeared first on namasteandhra .
Raja Singh says good bye to BJP
Maverick politician and Goshamahal MLA T Raja Singh, who often makes headlines with his controversial statements aimed at disturbing the communal harmony in Telangana, has resigned from the Bharatiya Janata Party after the high command snubbed him for the state chief’s post. In his resignation letter addressed to Union Minister and state BJP chief G […] The post Raja Singh says good bye to BJP appeared first on Telugu360 .
రాజాసింగ్కు మండేలా చేసిన రామచందర్ ఎంపిక!
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భారం పెరగడంతోపాటు.. ఆయన పదవీ కాలం కూడా ఇప్పటికే పొడిగించిన నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఆయనను పక్కన పెట్టి.. తాజాగా నోటిఫికే షన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ బీజేపీ పగ్గాలు అందుకుని పార్టీని ముందుకు నడిపించేందుకు చాలా మంది ఆశావహులు ముందుకు వచ్చారు. వీరిలో ఈటల రాజేందర్ కూడా ఉన్నా రు. ఈయనతోపాటు.. గతంలో బీజేపీ సారథ్యం చేసిన కె. లక్ష్మణ్ […] The post రాజాసింగ్కు మండేలా చేసిన రామచందర్ ఎంపిక! appeared first on namasteandhra .
బీజేపీ మరోసారి బీసీల గొంతు కోసింది.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా పై మంత్రి పొన్నం రియాక్షన్
బీజేపీ పార్టీ బీసీల వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్త సంస్కృతికి చంద్రబాబు నాంది పలికారు: మాజీ మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Government)పై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కీలక వ్యాఖ్యలు చేశారు.
T BJP: తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి చిచ్చు.. రాజాసింగ్ బాటలో మరికొంత మంది?
తెలంగాణ బీజేపీలో తాజా పరిణామాలు మోడీ, అమిత్ షాకు తలనొప్పిగా మారాయా?
MS Dhoni: 'మిస్టర్ కూల్'ట్యాగ్పై ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకున్న ధోనీ
MS Dhoni: 'మిస్టర్ కూల్' ట్యాగ్పై ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకున్న ధోనీ
‘ప్లీజ్.. వెళ్లొద్దు సార్’.. బోరున ఏడ్చిన స్కూల్ విద్యార్థులు
ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల స్థానం ఎనలేనిది.
యువ స్పిన్నర్ డ్రీమ్ టీం.. రోహిత్, కోహ్లీ లేకుండానే..
టీం ఇండియా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy).. ఈ ఏడాది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచులు ఆడిన ఈ మిస్టరీ స్పిన్నర్ 9 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆగస్టులో బంగ్లాదేశ్తో జరిగే వన్డే, టి-20 సిరీస్పై దృష్టి సారిస్తున్నాడు. ఈ క్రమంలో టీం ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో ఓ ఇంటర్వ్యూలో వరుణ్ పాల్గొన్నాడు. ఈ […]
పార పట్టి.. సేద్యం చేసి.. డ్రాపౌట్స్ తగ్గించేందుకు అధ్యాపకుల వినూత్న ఆలోచన
పార పట్టి.. సేద్యం చేసి.. డ్రాపౌట్స్ తగ్గించేందుకు అధ్యాపకుల వినూత్న ఆలోచన
Sangareddy : సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనలో పథ్నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో పథ్నాలుగు మంది మరణించారు
TG News : కేసీఆర్ ఎత్తుగడ ఫలించింది : బీర్ల ఐలయ్య
బీఆర్ఎస్, బీజేపీ(BRS-BJP) మధ్య రహస్య పొత్తు ఉందని మరోసారి నిజమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్(Beerla Ailaiah Yadav) అన్నారు.
Alcohol: ఇంట్రస్టింగ్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్..
Alcohol: ఇంట్రస్టింగ్ గా అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్..
శంకర్పల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రజల్లో ఆనందం !
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పేర్కొన్నారు.
హైదరాబాదీలకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్.. ఇక నుంచి కొత్త కాలనీలకు RTC బస్సులు
హైదరాబాదీలకు మంత్రి పొన్నం గుడ్ న్యూస్.. ఇక నుంచి కొత్త కాలనీలకు RTC బస్సులు
మెంతి ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
మెంతి ఆకు కూర రుచే వేరు కదా. అయితే రుచి మాత్రమే కాదు ఈ ఆకును ఆహారంలో చేర్చుకుంటే బోలెడన్ని లాభాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. ప్రాచీన ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించబడిన.. మెంతి ప్రయోజనాల గురించి వివరిస్తున్నారు.
కలిసొచ్చేనా.. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా బీజేపీ అధ్యక్షులు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరు ఖరారైంది.
ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న కూలీలను వెంటనే మంజూరు చేయండి..
సిపిఎం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద కూలీగా పని చేస్తున్న వారి కూలీలు కు రావలసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే మంజూరు చేయాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సాయి మనోహర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కూలీల బిల్లులను వెంటనే చెల్లించాలని, ఆ కూలీ డబ్బులతోనే కూలీలు తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని వారు […] The post ఉపాధి కూలీలకు పెండింగ్ లో ఉన్న కూలీలను వెంటనే మంజూరు చేయండి.. appeared first on Visalaandhra .
ఇంట్లోని సంపులో పడి బాలుడు మృతి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గీతా నగర్ లో గల అజయ్ లక్ష్మీ దంపతుల కుమారుడు వెంకట కనిష్క్ (3 సంవత్సరాలు) ఇంటి వద్ద ఆడుకుంటూ పొరపాటున సంపులో పడి మృతి చెందాడు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులు మాట్లాడుతూ బాలుడు ఆడుకుంటూ ఇంటి ఆవరణములో ఉన్న నీటి సప్పులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం జరిగిందన్నారు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు బాలుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించడం జరిగిందన్నారు. […] The post ఇంట్లోని సంపులో పడి బాలుడు మృతి appeared first on Visalaandhra .
Astrology: శ్రావణం కంటే ముందే శని తిరోగమనం.. ఈ రాశుల వారు జర భద్రం..
Astrology: శ్రావణ మాసంలో శివుడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కానీ ఈ సమయంలో మీన రాశిలో శని గ్రహం తిరోగమనంలో కదులుతుంది. ఈ ఫలితంగా కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. శనీశ్వరుడు తిరోగమనం ప్రభావంతో ఏ రాశులు కష్టాల బారిన పడతాయో తెలుసుకుందాం.
Saturn Transit: శని వక్రగమనం..జులై లో ఈ మూడు రాశుల లైఫ్ మారిపోయినట్లే..!
బుధుడు, శుక్రుడు, కుజుడు కూడా తమ స్థానాలను మార్చుకోనున్నారు. ఈ మార్పులన్నీ.. జోతిష్యశాస్త్రంలో కొన్ని రాశులపై చాలా ఎక్కువ ప్రభావం చూపించనుంది.
Devotional |రేపే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం –ఏర్పాట్లపై ఎమ్మెల్యే తలసాని సమీక్ష
హైదరాబాద్ – ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా బల్కంపేట (Balkampety ) ఎల్లమ్మ అమ్మవారి
ముచ్చురామి గ్రామంలో రైతుల పొలాల రహదారుల సమస్యలను పరిష్కరించాలి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని ముచ్చురామి గ్రామం రైతుల రహదారుల సమస్య పరిష్కరించాలని ఎమ్మార్వోకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువినతిపత్రం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పొలాల్లో కొంత మంది వ్యాపారస్తులు భూమిని కొనుగోలు చేసి, పక్కనున్న రైతులకు రహదారుల సమస్యలను తీసుకొని రావడం జరిగింది అన్నారు. రైతులు పొలాలకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేసి కంచె వేయడం జరిగింది అని తెలిపారు. కావున తాసిల్దార్గా మీరు వెంటనే […] The post ముచ్చురామి గ్రామంలో రైతుల పొలాల రహదారుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Visalaandhra .
వారిని చూస్తే చాలు వాహనదారులకు గుబుల్
ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డు, శ్రీశైలం జాతీయ రహదారి పై హిజ్రాలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రయాణికులను, వాహనదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని వామనదారులు వాపోతున్నారు.
With tech leaders workshop, AP takes next step towards Quantum Valley
Andhra Pradesh Government conducted a first-of-its-kind workshop on Quantum Computing with top tech leaders participation. The day-long workshop attended by top honchos from IBM, L&T, TCS and others, focused on laying a roadmap for setting up Quantum Valley in Andhra Pradesh. As Chandrababu Naidu Govt has been taking up the task of establishing Quantum Valley […] The post With tech leaders workshop, AP takes next step towards Quantum Valley appeared first on Telugu360 .
నల్గొండలో ఆర్ఎంపీ వైద్యుడి దారుణం.. మహిళపై అత్యాచారం, హత్యాయత్నం
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనుత్తల గ్రామంలో ఒక మహిళపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం ఉద్రిక్తత కలిగించింది.
ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోండి..
మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత.విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తుమ్మల గ్రామపంచాయతీ పరిధిలోని మల్లేనిపల్లి గ్రామం నందు ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పుష్పలత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు పైన తెలిపిన ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు ఒక్కొక్కరు రెండు సెట్స్ అప్లికేషన్లు పీహెచ్సీ […] The post ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోండి.. appeared first on Visalaandhra .
Breaking:లిక్కర్ స్కాం కేసు.. సిట్ అదుపులోకి మరో ఇద్దరు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.