SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం

సామాజిక న్యాయం పాటిస్తేనే పార్టీకి ఆధిక్యం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాబోయే

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:28 pm

బీఆర్ఎస్ కీలక సమావేశం..

బీఆర్ఎస్ కీలక సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన రజతోత్సవ ముగింపు వేడుకలు ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:27 pm

బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

బిగ్ రిలీఫ్.. విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:24 pm

పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహం..

మునుగోడు, ఆంధ్రప్రభ : పేద విద్యార్థుల విద్యకు ప్రోత్సాహంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:23 pm

ప్రధాని మోడీ 'టెర్రరిస్టు'.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా ఆయన.. ప్రధాని మోడీని టెర్రరిస్టు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. సమానత్వాన్ని విశ్వసించని వ్యక్తి(ప్రధాని మోడీ)తో AIADMK చేతులు కలపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. మోడీతోపాటు ఆయన పార్టీ కూడా సమానత్వాన్ని, న్యాయాన్ని విశ్వసించదు. అలాంటి వారితో వీరు చేతులు కలపడం అంటే, వారు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని అర్థం అని పేర్కొన్నారు. ప్రధాని మోడీని ఉగ్రవాది అనడంతో ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం రాజకీయ పార్టీలను, ముఖ్యంగా ఎన్నికల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వారు సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలను కూడా లక్ష్యంగా చేసుకోగల శక్తివంతమైనది తమ ప్రభుత్వమేనని ప్రజలు భావించేలా, వారిలో భయాన్ని సృష్టిస్తున్నారు. ఆ సందర్భంలోనే నేను ఆ వ్యాఖ్యలు చేశాను. ఆయన (మోడీ) స్వయంగా ఒక ఉగ్రవాది అని నేను ఎప్పుడూ అనలేదు. ఈ సంస్థలను ఉపయోగించుకుని ఆయన, ఆయన ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాత్రమే నేను చెప్పాను. నా ఉద్దేశం అదే అని ఖర్గే అన్నారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:23 pm

ధర్మ యోగ బిరుదు పొందిన దాత్రిక రమేష్

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : నగరానికి చెందిన గోరక్ష ప్రముక్ దాత్రిక రమేష్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:21 pm

40 people |భారీ పేలుడు..

40 people | భారీ పేలుడు.. 40 people | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:17 pm

అందుకే ఢిల్లీకి వెళ్లా..

అందుకే ఢిల్లీకి వెళ్లా.. సీఎం రేవంత్ కు హరీష్ వార్నింగ్ ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:10 pm

నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే ఆ పదిమందిని చేర్చుకున్నావు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని..రేవంత్ రెడ్డి.. ఆ పీడ విరగడ కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి స్వార్థ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలే తప్ప ప్రజల గురించి ఆలోచన లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి తగిన మెజార్టీ సభ్యులు ఉన్నా.. నీ కుంపటి ఏర్పాటు చేసుకునేందుకే పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు అని ఆరోపించారు. రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోంది. కెసిఆర్ ను ఉరి తీస్తావా.. నీవేమి ముఖ్యమంత్రివి?. నీవు సీఎం కావడం కెసిఆర్ పుణ్యమే. తుమ్మిడి హట్టి బ్యారేజ్ నిర్మాణం చేస్తానన్నావు ఏమైంది. మేడిగడ్డ మరమ్మతుకు రూ.400 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది. 30 మాసాలుగా నిద్రపోయి ఇప్పుడు మేడిగడ్డ గుర్తొచ్చి వెళ్లారా?. మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించి డిజైన్ కే ఏడాది పడితే, ఎప్పుడు మరమ్మత్తులు చేస్తారు, ఎప్పుడు నీరందిస్తారు.ఈ రెండేళ్లు ప్రకృతి సహకరించింది.. రేపు ప్రకృతి సహకరించకుంటే పరిస్థితి ఏంటి? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

మన తెలంగాణ 21 Apr 2026 6:08 pm

నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4..

నిరుపేద కుటుంబానికి భరోసాగా పి.4.. పి.4.మార్గదర్శి బొండా సిద్ధార్థ పాయకాపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:07 pm

మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

మావూరి మట్టి సింగారం పుస్తక ఆవిష్కరణ.. ఎమ్మెల్యేకు ఆహ్వానం తొర్రూరు టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 21 Apr 2026 6:01 pm

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం.. జీతాల్లో కోత

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:58 pm

నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన ఆర్డీఓ..

నారాయణపేటం అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంపై మంగళవారం ఎసిబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఆర్డీఓ రామచందర్ నాయక్ ను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏకకాలంలో ఆర్డీఓ నివాసం, కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. పట్టుబడిని ఆర్డీఓను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే, వికారాబాద్ జిల్లా కేంద్రం మహిళా పోలీస్ స్టేషన్ లోనూ ఎసిబి అధికారులు దాడులు చేశారు. సీఐ, ఎస్ఐ.. బాధితుల నుంచి ఆన్ లైన్ లో డబ్బులు గుర్తించారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

మన తెలంగాణ 21 Apr 2026 5:57 pm

నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం

మరికాసేపట్లో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగియనుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:47 pm

బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా….

– మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్ పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది మహిళా బిల్లెనా అని, 2023 లో పార్లమెంటులో ఆమోదం పొందిన మహిళ బిల్లును తిరిగి ఎలా ప్రవేశపెడతారని, కేవలం ఐదు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఫైర్ అయ్యారు. ఏపీ ప్రజానాట్యమండలి కోస్తా జిల్లాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు ఒంగోలులో ప్రారంభమవుతున్న నేపథ్యంలో, […] The post బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 5:39 pm

Telangana : ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు.. ఆ రెండు మినహా

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యాయి

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:33 pm

ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..

పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామం వద్ద గల రూపా రాజా పిసిఎన్ఆర్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరీ గ్రాజియేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరములు విద్యార్థులు చేసిన ప్రయాణాన్ని కు గుర్తుగా, ఆనందంగా, ఉత్సాహభరితంగా, జ్ఞాపకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రతిభగర పరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. […] The post ఘనంగా స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 5:31 pm

ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు

ముఖ గుర్తింపు వ్యవస్థతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు టేకుమట్ల, ఆంధ్రప్రభ : ముఖ

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:29 pm

మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష

మృతుని ఆచూకీ తెలపండి : సిఐ శ్రీ హర్ష రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:27 pm

రైతు భరోసా సభ విజయవంతం…

రైతు భరోసా సభ విజయవంతం… ప్రజలకు మంత్రి శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు… కాటారం రూరల్,

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:22 pm

Kerala : కేరళలో త్రిసూర్ లో భారీ పేలుడు.. ఆరుగురి మృతి

కేరళలో త్రిసూర్ లో భారీ పేలుడు సంభవించింది. ఆరుగురు మరణించారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 5:19 pm

TG |సమ్మెపై సర్కార్ క్లారిటీ..

TG | సమ్మెపై సర్కార్ క్లారిటీ.. ఆర్టీసీ సమ్మెపై కీలక ప్రకటన! TG

ప్రభ న్యూస్ 21 Apr 2026 5:08 pm

ధనుష్ డైరెక్షన్లో మృణాల్ ఠాకూర్ ‘దేవత’గా.. పీరియాడిక్ ఫీమేల్ సెంట్రిక్ మూవీ!

సౌత్ సినిమాలో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న క్రేజీ కాంబినేషన్ ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. నేషనల్ అవార్డు విజేత తమిళ స్టార్ ధనుష్, తన దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ని హీరోయిన్‌గా పెట్టుకుని ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ధనుష్ — మృణాల్ కాంబినేషన్ ఎందుకు స్పెషల్? ధనుష్ కేవలం నటుడిగానే కాదు, ‘పా పాండి’, ‘రాయన్’, ‘ఇడ్లీ కొట్టు’ వంటి చిత్రాల ద్వారా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. మరోవైపు ‘సీతారామం’తో తెలుగు […] The post ధనుష్ డైరెక్షన్లో మృణాల్ ఠాకూర్ ‘దేవత’గా.. పీరియాడిక్ ఫీమేల్ సెంట్రిక్ మూవీ! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 5:00 pm

ఫ్యాక్ట్ చెక్: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో సన్నిధి గొల్లకు అవమానం జరిగిందనే వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపిన టీటీడీ

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో సన్నిధి గొల్లకు అవమానం జరిగిందనే వాదన

తెలుగు పోస్ట్ 21 Apr 2026 4:56 pm

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీ, సాయి కృష్ణ వెంచర్ సమీపాన గల రైల్వే ట్రాక్ పక్కన కంప చెట్లలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం పడి ఉన్నట్లు పోలీసులు మంగళవారం గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 35 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని, శరీరంపై ఉన్న ఆనవాళ్ల ప్రకారం ఎదపై కుడి ప్రక్కన పుష్ప అనే పేరుతో పాటు తేలు మార్కు ట్యాటూ ఉందని తెలిపారు. మృతుడు […] The post గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:54 pm

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… జన్నారం, ఆంధ్రప్రభ : మార్క్ పేడ్,

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:50 pm

డిజిటల్ విప్లవంతో మహిళా సంఘాలకు మహర్దశ: ఎమ్మెల్యే పరిటాల సునీత

​విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : డిజిటల్ విప్లవంతో మహిళా సంఘాలకు మహర్దశ రానుందని, స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించే సేవల్లో వేగం, పారదర్శకత పెంచేందుకే యానిమేటర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. నియోజకవర్గంలోని ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల యానిమేటర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను పంగల్ రోడ్డు సమీపంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం 120 మందికి ఈ ఫోన్లను ఆమె పంపిణీ చేశారు. […] The post డిజిటల్ విప్లవంతో మహిళా సంఘాలకు మహర్దశ: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:50 pm

తెలంగాణ జాగృతిలో చేరిన సబ్బని కృష్ణ..

తెలంగాణ జాగృతిలో చేరిన సబ్బని కృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:47 pm

Ormax Media |బాలీవుడ్ స్టార్ ని వెనక్కి నెట్టి..!

Ormax Media | బాలీవుడ్ స్టార్ ని వెనక్కి నెట్టి..! Ormax Media

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:40 pm

ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదు: హరీష్ రావు

హైదరాబాద్: జగిత్యాలలో మాజీ సిఎం కెసిఆర్ సభ జరిగే సమయానికే సిఎం రేవంత్ రెడ్డి కూడా సభ పెట్టారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పులిని చూసి నక్క వాలు పెట్టుకున్నట్లు చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ స్థాయి ఏందో..రేవంత్ రెడ్డి స్థాయి ఏందో ప్రజలకు అర్థమైందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి మాత్రం కడుపుమంటతో మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలపై కెసిఆర్ హుందాగా మాట్లాడారని కొనియాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయం.. దాన్ని ఆపడం రేవంత్ రెడ్డి తరం కాదని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని హరీష్ రావు అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే.. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు అయినా దక్కుతాయని, తమ ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. తమ ఢిల్లీ పర్యటనలో రహస్యం ఏమీ లేదని, కాళేశ్వరం కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ముందు రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారని, ఆ తర్వాత రోజు ఆర్ఎస్ఎస్ కు చెందిన కేంద్ర మంత్రిని కలిశారని అన్నారు. రెండు రైతు భరోసాలు ఎగ్గొట్టారని హరీష్ రావు మండిపడడ్డారు.

మన తెలంగాణ 21 Apr 2026 4:39 pm

రోడ్డు ప్రమాదాలపై యుద్ధ ప్రాతిపదిక చర్యలు…

రోడ్డు ప్రమాదాలపై యుద్ధ ప్రాతిపదిక చర్యలు… తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:39 pm

Video : Music Director Raghu Kunche Exclusive Interview Part 1

The post Video : Music Director Raghu Kunche Exclusive Interview Part 1 appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 4:33 pm

రక్తహీనత భయపెడుతోంది

*ఆకలి తీరని పేదరికం*అందని పౌష్టికాహారం ఒకవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పేదవాడి పరిస్థితి మాత్రం ‘అడియాస’గానే మారుతోంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, పసిపిల్లలను రక్తహీనత భూతం నీడలా వెంటాడుతోంది. పౌష్టికాహార లోపం, పేదరికం తోడై పేదల జీవితాలను చిదిమేస్తోంది. ఇటీవల వెలువడిన 2025-26 గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. గణాంకాలు చెబుతున్న చేదు నిజాలివీ… జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన […] The post రక్తహీనత భయపెడుతోంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:31 pm

కేంద్ర సినిమా బోర్డు సభ్యుడిగా దెబ్బాది శ్రీనివాస్

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; సినీ రంగానికి సంబంధించిన ప్రముఖ సంస్థలో కీలక బాధ్యత

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:29 pm

అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అనంత పాలదాణాను ప్రారంభించి, రైతులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, నార్పల, అనంతపురం, కూడేరు, కుందుర్పి మండలాల్లోని పిఎసిఎస్ గోడౌన్లలో అనంత పాలదాణాను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. […] The post అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:26 pm

కడెం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:25 pm

జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ ..

జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ .. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:21 pm

Personality Rights Protection: Allu Arjun gets Court Order

After top actors like Chiranjeevi, Nagarjuna, NTR and others, the Delhi High Court has granted an interim injunction for Icon Star Allu Arjun from the unauthorized use and commercial exploitation of his personality rights. The actor approached the Delhi High Court last week and the decision came in his favour. Allu Arjun’s name, image, voice […] The post Personality Rights Protection: Allu Arjun gets Court Order appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 4:20 pm

మహిళా రిజర్వేషన్‌లో సామాజిక న్యాయం పాటించాలి..

మహిళా రిజర్వేషన్‌లో సామాజిక న్యాయం పాటించాలి.. దళిత క్రైస్తవుల తీర్పును పునర్ సమీక్షించాలివారి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:17 pm

Andhra Prabha Smart Edition |AP|మరో ఎయిర్పోర్ట్../చంద్రబాబు ఫైర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21-04-2026, 4.00PM ap ఏపీలో మరో ఎయిర్పోర్ట్..

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:15 pm

అనాథ బాలికలకు ఉచిత పాలిటెక్నిక్ అవకాశం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:14 pm

రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది

రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది సమావేశాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:09 pm

23న ఏపీ ఈసెట్ పరీక్ష

రాష్ట్రవ్యాప్తంగా 95 సెంటర్లలో నిర్వహణహైదరాబాదులోను సెంటర్ ఏర్పాటు పరీక్షలు రాయనున్న 33,751 మంది విద్యార్థులు పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్టీయూ అధికారులు విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్టార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి పేర్కొన్నారు. మంగళవారం జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ […] The post 23న ఏపీ ఈసెట్ పరీక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:09 pm

Kharge |దక్షిణాది హక్కులను హరిస్తున్నారు!

Kharge | దక్షిణాది హక్కులను హరిస్తున్నారు! Kharge | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:09 pm

రఘునాథపల్లిలో డీసీసీబీ నూతన బ్రాంచ్ ప్రారంభం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:06 pm

శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విశాలాంధ్ర, ఉరవకొండ : స్థానిక శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణం కళకళలాడుతూ, విద్యార్థుల ప్రతిభతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రఘు రాములు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల ఆవిర్భవించి ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ నైతిక విలువలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విద్య అందిస్తున్నామని తెలిపారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత […] The post శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:55 pm

నేరాల నియంత్రణకే కార్టెన్ సెర్చ్.. డిఎస్పీ సుబ్రహ్మణ్యం

మత్తు పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు -గ్రామస్తులకు అవగాహన విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : ప్రజల భద్రత,మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు కందుకూరు డిఎస్ పీ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కందుకూరు సీ ఐ అన్వర్ బాషా, గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు, […] The post నేరాల నియంత్రణకే కార్టెన్ సెర్చ్.. డిఎస్పీ సుబ్రహ్మణ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:51 pm

స్పందించు-సాయం అందించు

నిరుపేదల ఉన్నత విద్య కోసం లక్ష ఆర్థిక సహాయం అందించిన కందికుంట యశోదమ్మ విశాలాంధ్ర,కదిరి,:ఆర్డీటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందించు-సాయం అందించు కార్యక్రమంలో భాగంగా ఆర్డీటి ఏ టి ఎల్ లక్షుమన్న, సిఓ లు శ్రీదేవి,లక్షుమన్న, దేవరపల్లి గంగాధర్ పాల్గొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.నిరు పేదల కోసం ఆర్డీటి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు The post స్పందించు-సాయం అందించు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:47 pm

రైతు భరోసా డబ్బులు జమ..

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సాయం జమ కానుంది.ఇప్పటికే మార్చిలో మొదటి విడత నిధులు విడుదల చేయగా, ఆ సమయంలో ఒక్క ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించారు.ఇప్పుడు రెండో విడతలో ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనున్నారు.అర్హులైన రైతులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు మెసేజ్‌లు […] The post రైతు భరోసా డబ్బులు జమ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:38 pm

2028 ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారు: అడ్లూరి

హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలో రైతుబంధు డబ్బుల కోసం బిఆర్ఎస్ ను కుదువపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. రెండున్నరేళ్లలోపే రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం అని అన్నారు. మాజీ సిఎం వ్యాఖ్యలను అడ్లూరి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వడ్డీలు కట్టలేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితికి తెచ్చారని విమర్శించారు. గత పదేళ్లలో ప్రతిపక్ష నేతలు కనీసం మాట్లాడలేని పరిస్థితులు ఉండేవని తెలియజేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శిచడం సరికాదని అన్నారు. పార్టీ వీడవద్దని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని, వారం రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను సిఎం కలిసినా స్పందన లేదని, వడ్ల కొనుగోళ్లు, యూరియా విషయంలో ఇబ్బందులు లేవు అని అన్నారు. 2028 ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని, జగిత్యాలలో సభ ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. 

మన తెలంగాణ 21 Apr 2026 3:30 pm

Falaknuma Wedding Allegations: Delhi High Court Orders Centre to Act on Complaint Against Ex-Telangana IAS Officer Within 3 Months

The Delhi High Court has directed the Central Government to take a decision on a complaint alleging corruption against a senior Telangana IAS officer and bring the matter to its logical conclusion within three months. The petition was disposed of with these directions. The case was heard in WP(C) 13211/2022, Gavinolla Srinivas vs Union of […] The post Falaknuma Wedding Allegations: Delhi High Court Orders Centre to Act on Complaint Against Ex-Telangana IAS Officer Within 3 Months appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 3:29 pm

నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు..

సమ్మెకు మద్దతు ప్రకటించిన కవిత2026 ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. పలు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న మాట్లాడుతూ, తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం సరికాదని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. […] The post నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:29 pm

21aprilcartoonstory |ట్రంప్ ముందూ వెనకా నుయ్యే…

21aprilcartoonstory | ట్రంప్ ముందూ వెనకా నుయ్యే… 21aprilcartoonstory | శాంతి లేదు,

ప్రభ న్యూస్ 21 Apr 2026 3:28 pm

సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఏడుగురు మంత్రుల బృందం ఈ ఉదయం సింగపూర్ చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన, ఉత్తమ పాలనా పద్ధతులను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ వరకు, అంటే మొత్తం ఏడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మంత్రుల బృందం ఈ ఉదయం సింగపూర్ చేరుకోగానే, అక్కడి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, […] The post సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:22 pm

Two Beauties for Balayya in NBK111?

Nandamuri Balakrishna is shooting for his upcoming project, a mass entertainer that is tentatively titled NBK111. Gopichand Malineni is the director and the shoot of the film is happening currently. The makers announced that Nayanthara is the leading lady in this untitled mass entertainer. The latest speculation says that Kajal Aggarwal has been finalized as […] The post Two Beauties for Balayya in NBK111? appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 3:22 pm

ఉపాధి హామీ పనుల్లో ప్రజాప్రతినిధులు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగ పూర్ పంచాయతీకి

ప్రభ న్యూస్ 21 Apr 2026 3:19 pm

షారుఖ్ ఖాన్ ‘కింగ్’కోసం ఎడ్ షీరన్ స్పెషల్ సాంగ్.. అనిరుద్ మాస్టర్ ప్లాన్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మెగా యాక్షన్ చిత్రం ‘కింగ్’ పై అభిమానుల అంచనాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక క్రేజీ బజ్ టాలీవుడ్‌లో వేగంగా వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రం కోసం అంతర్జాతీయ పాప్ సూపర్‌స్టార్ ఎడ్ షీరన్తో స్పెషల్ సాంగ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. పాప్ మ్యూజిక్ ప్రపంచంలో ఎడ్ షీరన్ స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని […] The post షారుఖ్ ఖాన్ ‘కింగ్’ కోసం ఎడ్ షీరన్ స్పెషల్ సాంగ్.. అనిరుద్ మాస్టర్ ప్లాన్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 3:16 pm

100 Hottest |ప్రపంచ రికార్డుల్లో మంచిర్యాల

100 Hottest | ప్రపంచ రికార్డుల్లో మంచిర్యాల ‍ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల

ప్రభ న్యూస్ 21 Apr 2026 3:16 pm

ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

ఖమ్మం, ఏప్రిల్ 21, (జనంసాక్షి) : ఖమ్మం పట్టణంలోని స్వయంభూ క్షేత్రమైన శ్రీ సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (గుట్ట)లో ఈ నెల 28 నుండి మే …

జనం సాక్షి 21 Apr 2026 2:52 pm

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

జడ్చర్ల, ఏప్రిల్ 21 (జనంసాక్షి): కుటుంబ యజమానిని కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ‘జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ. 20 వేల …

జనం సాక్షి 21 Apr 2026 2:49 pm

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట క్రాస్ నుండి బుద్ధారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే …

జనం సాక్షి 21 Apr 2026 2:47 pm

కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగ

పార్టీ వీడే యోచనలో లింగోజి కిరణ్ కుమార్ రాజకీయాల్లో పెరిగిన ఉత్కంఠ చండూరు,ఏప్రిల్ 21 ( జనంసాక్షి) నల్గొండ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు …

జనం సాక్షి 21 Apr 2026 2:43 pm

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మంగళవారం

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:42 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ପ୍ରକୃତ ଭିଡିଓରେ ନୀତିଶଙ୍କୁ ନିନ୍ଦା କରିନାହାନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ

ବିହାର ରାଜନୀତିରେ ନୂଆ ଅଧ୍ୟାୟ... ସମ୍ରାଟଙ୍କ ହାତରେ ଶାସନ ଗାଦି। ବିହାରର ପ୍ରଥମ ବିଜେପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବେ ଶପଥ ନେଇଛନ୍ତି ସମ୍ରାଟ ଚୌଧୁରୀ। ହେଲେ ପ୍ରଶ୍ନ ଉଠୁଛୁ ସମ୍ରାଟଙ୍କୁ କାହିଁକି ବାଛିଲା ଦିଲ୍ଲୀ? କାହିଁକି ତାଙ୍କ ଉପରେ ଭରସା କଲେ ବିଜେପିର ଶୀର୍ଷ ନେତୃତ୍ୱ? ଏହା ପଛରେ ରହିଛି ବିଜେପିର ଏକ ଲମ୍ବା ରଣନୀତି। ରାଜନୀତି ସମୀକ୍ଷକଙ୍କ ମତରେ, ସମ୍ରାଟଙ୍କୁ ନୀତିଶ କୁମାରଙ୍କ ଉତ୍ତରାଧିକାରୀ ଭାବେ ପ୍ରୋଜେକ୍ଟ କରିଛି ବିଜେପି। ବିହାରରେ ଦଳର ଭବିଷ୍ୟତକୁ ସୁରକ୍ଷିତ କରିବାକୁ ଏହା ଏକ ବଡ଼ ଚାଲ୍‌। କେବଳ ସରକାର ଗଢ଼ିବା ନୁହେଁ, ବରଂ ଜାତିଗତ ସମୀକରଣକୁ ସାଧିବା ସହ ବିହାରରେ ବିଜେପିର ନିଜସ୍ୱ ସାମ୍ରାଜ୍ୟ ଠିଆ କରିବା ପାଇଁ ଏବେଠୁ ନକ୍ସା ଆଙ୍କି ସାରିଛି ଦଳ। ତେବେ ଦେଖିବାର କଥା, ସମ୍ରାଟଙ୍କୁ ନେଇ ବିଜେପି ଖେଳିଥିବା ଏହି ବଡ଼ ବାଜି ଆଗାମୀ ଦିନରେ ବିହାର ରାଜନୀତିରେ କି ପରିବର୍ତ୍ତନ ଆଣୁଛି। ଇତିମଧ୍ୟରେ ବିହାରର ଆରଜେଡି ନେତା ତଥା ଗ୍ରାମୀଣ ବିକାଶ ମନ୍ତ୍ରୀ ଅଶୋକ ଚୌଧୁରୀଙ୍କ ଏକ ଭିଡିଓ ଭାଇରାଲ ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଏୟାରପୋର୍ଟ ରୁ ଆସିବା ବେଳେ ଅଶୋକ ମିଡିଆକୁ ଏକ ବାର୍ତ୍ତା ଦେଉଥିବାର ଦେଖାଯାଇଛି । ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ପଦରୁ ଇସ୍ତଫା ଦେବା ପରେ ନୀତିଶଙ୍କୁ କଟାକ୍ଷ କରିଥିଵାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଉକ୍ତ ଭିଡିଓରେ ଅଶୋକ କହୁଥିବାର ଜଣାଯାଇଛି, ନୀତିଶ କୁମାର ମାନସିକରୂପରେ ପାଗଳ ହୋଇଯାଇଛନ୍ତି, ତାଙ୍କର ମୁଣ୍ଡ କାମ କରୁନାହିଁ । ତାଙ୍କୁ ୪ଜଣ ବ୍ୟକ୍ତି ଧରିକି ରଖିବାକୁ ପଡୁଛି । View this post on Instagram A post shared by Amar Azad Paswan (@amarazadaaa) ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓରେ ବିପକ୍ଷ ଦଳର ନେତାଙ୍କୁ ଆକ୍ଷେପ କରି ଏଭଳି କହିଛନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ । ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଅଶୋକ ଚୌଧୁରୀ ଏଭଳି କୌଣସି ମତପ୍ରକାଶ କରିଥିଵାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି ସମୟରେ ନେତା ଅଶୋକ ଚୌଧୁରୀ ଏଭଳିମନ୍ତବ୍ୟ ଦେଇଥାନ୍ତେ ନିଶ୍ଚିତଭାବେ ଏହା ପ୍ରତିଟି ଗଣମାଧ୍ୟମର ପ୍ରମୁଖ ଖବର ପାଲଟିଥାନ୍ତା । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା ।  ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ତେଜସ୍ଵୀ ଯାଦବଙ୍କ ଉପରେ ବର୍ଷିଲେ ଅଶୋକ ଚୌଧୁରୀ । ଉକ୍ତ ଭିଡିଓରେ ସିଏ ତେଜସ୍ଵୀ ଯାଦବଙ୍କୁ କଟାକ୍ଷ କରିଥିଵାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଏହି ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରରେ ସମାନତା ଥିବା ବେଳେ ଏନେଇ ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଆବଶ୍ୟକିୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ଟ୍ୱିଟରରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡ଼ିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨ ମିନିଟର ଏହି ଭିଡିଓରେ ଅଶୋକ ଚୌଧୁରୀ ତେଜସ୍ଵୀ ଯାଦବଙ୍କ ଉପରେ ବର୍ଷିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓର ୧ମି.୪୭ ସେ ସମୟରେ ଆମେ ଭାଇରାଲ ଭିଡିଓର କ୍ଲିପଟି ପାଇଥିଲୁ । ଯାହା ଠିକ୍ ପୂର୍ବରୁ ଅଶୋକ ତେଜସ୍ଵୀଙ୍କୁ କଟାକ୍ଷ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ତାପରେ ପରେ ଅଶୋକ କହିଛନ୍ତି, ନିର୍ବାଚନ ପୂର୍ବରୁ ତେଜସ୍ଵୀ କହିଥିଲେ ନୀତିଶ କୁମାର ପାଗଳ ହେଇଗଲେଣି, ତାଙ୍କ ମୁଣ୍ଡ କାମ କରୁନାହିଁ ଏବଂ ସିଏ ୪ଲୋକଙ୍କ ସାହାରା ନେଇ ବଞ୍ଚିଛନ୍ତି । କିନ୍ତୁ ଜନତା ଦେଖାଇଦେଲେ ୨୫ସିଟ ରେ ଆରଜେଡି ସୀମିତ ରହିଗଲା । ଆଉ ଆଗାମୀ ଦିନରେ ଆରଜେଡିର ସତ୍ୟନାଶ ହେବ ବୋଲି କହିଛନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ । #पटना : बिहार सरकार के मंत्री अशोक चौधरी ने कहा कि मुख्यमंत्री नीतीश कुमार का राज्यसभा सदस्य के रूप में शपथ लेना एक प्रक्रियात्मक और लोकतांत्रिक निर्णय है। उन्होंने तेजस्वी यादव के सवालों को भ्रामक बताया और वंशवाद के आरोपों की आलोचना करते हुए कहा कि जनता ऐसे राजनीतिक नैरेटिव का… pic.twitter.com/E2mOqLe6LD — DD News Bihar | डीडी न्यूज बिहार (@ddnewsBihar) April 11, 2026 ସେହିପରି ଅଶୋକଙ୍କ ବାର୍ତ୍ତାକୁ ନେଇ ପ୍ରଭାତ ଖବର ଏକ ବିସ୍ତୁତ ଖବର ପ୍ରସାରଣ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ବିପକ୍ଷ ଦଳକୁ କଟାକ୍ଷ କରିଛନ୍ତି ଅଶୋକ । ଭାଇରାଲ ହେଉଥିବା ବାକ୍ୟଟି ତେଜସ୍ଵୀ ଯାଦବ ନୀତିଶଙ୍କୁ ଆକ୍ଷେପ କରି କହିଛନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ ଗଣମାଧ୍ୟମରେ କହିଛନ୍ତି ।

తెలుగు పోస్ట్ 21 Apr 2026 2:39 pm

బుడమేరు వంతెన వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్..

బుడమేరు వంతెన వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్.. నియమాలను పాటిద్దాం.. ఇంటికి సురక్షితంగా చేరుకుందాంఅజిత్

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:39 pm

నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిన ఆర్ డిఒ

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్ డిఒ రామచందర్ నాయక్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.  రామచంద్ర నాయక్ రూ. 25000 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఆర్ డిఎ ఇంటిలో ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని, వారి చిరునామాను గోప్యంగా ఉంచుతామని ఎసిబి అధికారులు వెల్లడించారు.

మన తెలంగాణ 21 Apr 2026 2:33 pm

పర్యావరణ పరిరక్షణలో అందరం భాగమౌదాం

పర్యావరణ పరిరక్షణలో అందరం భాగమౌదాం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:33 pm

బుధవారం రాశి ఫలాలు (22-04-2026)

మేషం కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభం ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. మిధునం వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సింహం ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవచింతన పెరుగుతుంది. కన్య చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. తుల అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృశ్చికం వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు. ధనస్సు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మకరం చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు. మీనం కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.  

మన తెలంగాణ 21 Apr 2026 2:30 pm

ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌…

ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌… వెస్ట్ బైపాస్‌పై ప్రత్యేక దృష్టి​బ్లాక్ స్పాట్స్

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:28 pm

కన్నతల్లిపై కూతురు దాడి యత్నం

కన్నతల్లిపై కూతురు దాడి యత్నం కోదాడ, ఆంధ్రప్రభ : కన్నతల్లినే కడతేర్చేందుకు ప్రయత్నించిన

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:25 pm

Venkat Rami Reddy : ఈయన కోరుకుంటున్నదీ.. జరిగిందీ అదేగా?

సచివాలయం ఉద్యోగి వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిం

తెలుగు పోస్ట్ 21 Apr 2026 2:20 pm

300 Crores |వ్యక్తిగతం నుంచి రాజకీయాల వరకు కేసుల కలకలం!

300 Crores | వ్యక్తిగతం నుంచి రాజకీయాల వరకు కేసుల కలకలం! 300

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:16 pm

మార్కెట్ పతనాల సమయంలో…

మార్కెట్ పతనాల సమయంలో… SIPలను ఆపడం పెట్టుబడిదారులు చేసే అత్యంత ఖరీదైన తప్పు

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:12 pm

Employees |జూన్ నుంచి నిషేధం అమలు: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

Employees | జూన్ నుంచి నిషేధం అమలు: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం Employees

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:11 pm

‘జైలర్ 2’షూట్ కంప్లీట్.. ఇక రిలీజ్ డేట్ ఒక్కటే బాకీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ పై మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు. మొదటి పార్ట్ సెట్ చేసిన భారీ అంచనాలకు తగ్గట్లుగా ఈ సీక్వెల్ పై అభిమానుల ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెట్స్ నుండి కేక్ కట్టి సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సో ‘జైలర్ […] The post ‘జైలర్ 2’ షూట్ కంప్లీట్.. ఇక రిలీజ్ డేట్ ఒక్కటే బాకీ! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 2:00 pm

TDP JANASENA |ఫోటో వివాదం నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకూ ఉద్రిక్తత

TDP JANASENA | ఫోటో వివాదం నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకూ ఉద్రిక్తత

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:59 pm

ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుంది: వెంకన్న

హైదరాబాద్: ఆర్టిసి సమ్మె విషయమై ప్రభుత్వం నుంచి స్పందన లేదని జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న ఆరోపించారు. సమ్మెకు ఆర్టిసి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా స్పందన లేదని, ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలు పెట్టలేదని, ఆర్టిసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టిసి ఆస్తులను ప్రైవేటుపరం చేసే యోచన ఉందని, ఆర్టిసిని హైదరాబాద్ లో లేకుండా చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఆర్టిసి భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే యోచన ఉందని, అద్దె బస్సుల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని జెఎసి ఛైర్మన్ కోరారు. ఆర్టిసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని, ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని అన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారని, ఆర్టిసిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ వెనుక ఆర్టిసి కార్మికులు తప్ప మరెవరూ లేరని జెఎసి ఛైర్మన్ వెంకన్న పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారు? అని జెఎసి ఛైర్మన్ వెంకన్నప్రశ్నించారు. 

మన తెలంగాణ 21 Apr 2026 1:55 pm

విద్యుత్ స్తంభం పగుళ్లతో ప్రమాదం…

విద్యుత్ స్తంభం పగుళ్లతో ప్రమాదం… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:47 pm

వేసవిలో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు…

వేసవిలో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు… – మహిళలు, పిల్లలు, వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:38 pm

Divorce |వ్యక్తి మృతి, కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు

Divorce | వ్యక్తి మృతి, కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు Divorce |

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:33 pm

Vangaveeti : డిసైడ్ చేసుకోవాల్సింది వంగవీటేనట.. పదవి మాత్రం రెడీ

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకు కీలక మైన పదవి లభించనుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:27 pm

పిఠాపురంలో టీడీపీ vs జనసేన

పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల మధ్య మరోసారి రగడ మొదలయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:12 pm

Video: Kashyap Sreenivas Exclusive Interview

The post Video: Kashyap Sreenivas Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 1:12 pm

నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారంతమిళనాడు రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన వేడి మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోంది. ఈ తరుణంలో, టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తమిళ […] The post నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 1:09 pm

సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పద్మ దంపతులు శాలువాతో సన్మానించారు. జయశంకర్ …

జనం సాక్షి 21 Apr 2026 1:08 pm

ఉపాధి హామీపై కేంద్రం ‘ఉరితాళ్లు’

కూలీల పొట్ట కొడితే సహించంసీపీఐ జాతీయ నేత డాక్ట‌ర్ కె. నారాయణ (విశాలాంధ్ర – తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, నిబంధనల పేరుతో పేద కూలీల నోటికాడి కూడును లాగేసుకుంటోందని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో సాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండుటెండలో పని చేస్తున్న కూలీలతో […] The post ఉపాధి హామీపై కేంద్రం ‘ఉరితాళ్లు’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 1:08 pm

పోలవరం జిల్లా మన్యంలో మళ్లీ పెద్దపులి

పోలవరం జిల్లా మన్యంలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:03 pm

రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో .. సాయి అభ్యంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న ‘రాకా’ ప్రస్తుతం అన్ని వైపుల నుండి భారీ హైప్ సంపాదించుకుంటోంది. ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇటీవల విడుదలైన థీమ్ ట్రాక్‌తో మరింత బజ్ పెంచుకుంది. ఆ ట్రాక్‌కు అన్ని వర్గాల నుండి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ ‘రాకా’ సౌండింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాకా కోసం […] The post రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో .. సాయి అభ్యంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 1:00 pm

బిఆర్ఎస్ వి ఉట్టికథలు, కాంగ్రెస్ వి పిట్టకథలు : కవిత

హైదరాబాద్: ప్రజలను మరోసారి బిఆర్ఎస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆడబిడ్డలకు మాజీ సిఎం కెసిఆర్ భరోసా ఇవ్వలేదని, మహిళా రిజర్వేషన్లపై ఒక్కమాట మాట్లాడలేదని, ఉద్యమకారులను కనీసం గుర్తు చేసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ సభలో బిజెపిని పల్లెత్తు మాట అనలేదని, బిఆర్ఎస్ ఓటమి ప్రజల ఓటమిగా చెప్పడం సిగ్గుచేటు అని కవిత విమర్శించారు. మంగళవారం సభలో బిఆర్ఎస్ ఉట్టికథలు, కాంగ్రెస్ పిట్టకథలు చెప్పాయని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఇళ్లు కూలగొట్టినందుకు అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ బిఆర్ఎస్ ప్రజలపట్ల లెక్కలేని తనంతో పనిచేస్తుందని, అదే తీరుతో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం చెరో సభ పెట్టాయని, వెయ్యి ఏళ్లైనా కాంగ్రెస్, బిఆర్ఎస్ మారవని ధ్వజమెత్తారు. ఆర్టిసి సమ్మెకు కవిత తమ మద్దతు తెలిపారు. 

మన తెలంగాణ 21 Apr 2026 12:51 pm

కూతురును చంపి... ముఖంపై యాసిడ్ పోసి... మృతదేహాన్ని కాలువలో పడేసి

లక్నో: కన్న కూతురును చంపి అనంతరం ఆమె ముఖంపై యాసిడ్ పోసి మృతదేహాన్ని కాలువలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరాబంకీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయ్ కుమార్ చౌబీ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా కూతురు ప్రవర్తనలో మార్పు రావడంతో పలుమార్లు ఆమెను మందలించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో కారులో బయటకు తీసుకెళ్లి తన సహాయకుడు అబ్ధుల్ మన్నాన్ తో కలిసి కూతురు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ముఖంపై యాసిడ్ పోసి అనంతరం మృతదేహాన్ని బరాబంకీ జిల్లాలోని ఓ కాలువలో పడేశాడు. తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహాల వివరాలు తెలుసుకున్నాడు. బరాబంకీ జిల్లాలో బాలిక మృతదేహం కనిపించడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలోఏ ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ప్రవర్తనతో సమాజంలో పరువు పోతుందని తన కూతురును చంపుకున్నానని తండ్రి వివరణ ఇచ్చాడు. 

మన తెలంగాణ 21 Apr 2026 12:49 pm