హైదరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానే: కెటిఆర్
ఎమ్మెల్యేలు వెళ్లినా క్యాడర్ అంతా కెసిఆర్ వెంటే శేరిలింగంపల్లిలో పార్టీ అత్యంత బలోపేతం కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం బిఆర్ఎస్లోకి భారీగా చేరికలు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం తెలంగాణ భవన్లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు పోయినా పార్టీ వెన్నెముక కార్యకర్తలే అని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కెసిఆర్ నాయకత్వంలోనే ఉన్నారని కెటిఆర్ ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచిందని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని, శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా బిఆర్ఎస్కు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరిచేతిలో వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని కెటిఆర్ విమర్శించారు. మరోవైపు బిజెపి12 ఏళ్లుగా రాష్ట్రానికి 12 పైసల పని కూడా చేయలేదని, బిజెపి పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. ‘వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి‘ అన్న నానుడిని గుర్తు చేస్తూ, తెలంగాణకు కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్బీఐ బ్రాంచ్లో దోపిడీలు, చందానగర్లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. ఎమ్మెల్యే లేడని భయపడవద్దని, అండగా నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికెపూడి కృష్ణారావు ఉంటామని, ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉంటామని కెటిఆర్ హామీ ఇచ్చారు. తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మహిళలకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్ కుమార్ రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి లక్కీ డ్రా కేసు.. అంబటికి రిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో 2023 జనవరిలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున అక్రమంగా వసూలు చేసి, వారికి బలవంతంగా లాటరీ టికెట్లు అంటగట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మరో కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటిని, పోలీసులు పిటి వారెంట్పై గురువారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఎం. కుముదిని, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అంబటిని తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ లభించగా, గతేడాది మెడి కల్ కాలేజీ అంశంపై నిర్వహించిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ ఆయనకు బెయిల్ లభించింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి విడుదల కావడం లాంఛనమేనని అందరూ అనుకున్నారు. అయితే, పోలీసులు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పిటి వారెంట్ పై కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో అంబటికి నిరాశే మిగిలింది. తాజా రిమాండ్తో ఆయన విడుదల ఆగిపోయింది.
సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, డా.మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో అధికారంలోకి వచ్చీ రావడంతోటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్టయింది. ఇది శ్రామిక వర్గానికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. 100 నుంచి 150ఏళ్ల కాలం సుదీర్ఘ పోరాటం చేసి శ్రామికవర్గం సాధించుకున్న హక్కులకు క్రమంగా కోత పడడం మొదలైంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రమజీవుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం […] The post సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక appeared first on Visalaandhra .
దేశవ్యాప్త సమ్మెలో రైతులు, గ్రామీణ పేదలు
కేవీవీ. ప్రసాద్ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం భారత రైతాంగంపై ఎడాపెడా దాడికి పూనుకుంటోంది. మరో పక్క శ్రమజీవులైన కార్మికవర్గంతో పాటు వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కులకు భంగం కలిగే చట్టాలను తెచ్చి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే ప్రమాదాన్ని తెస్తున్నది. అదేవిధంగా అమెరికా తదితర దేశాలతో ఫ్రీట్రేడ్ ఆగ్రిమెంట్ చేసుకుంటూ చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. మోదీ విధానాల పుణ్యమాని గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆహార భద్రత పెనుప్రమాదంలో పడనుంది. […] The post దేశవ్యాప్త సమ్మెలో రైతులు, గ్రామీణ పేదలు appeared first on Visalaandhra .
వణికిస్తున్న ఎప్స్టీన్ అరాచక సామ్రాజ్యం
కృష్ణ కానూరి ఇటీవల వెలుగులోకి వచ్చిన “ఎప్స్టీన్ ఫైల్స” సర్వత్రా ప్రకంపనలు సష్టిస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించే ‘అత్యంత శక్తిమంతులు’ తమ అధికారం వెనుక దాచుకున్న వికృత ముఖం. “ఎప్స్టీన్ ఫైల్స” అనేవి కాగితాలు కావు. న్యాయాన్ని తాకట్టు పెట్టిన ఒక చీకటి సామ్రాజ్యపు అంతర్గత నివేదికలు. ఎందరో అభాగ్యులైన ఆడపిల్లల జీవితాలను బలితీసుకున్న ఈ ‘అరాచక సామ్రాజ్యం’ ఎలా సాధ్యమైంది ? ఎవరెవరు ఈ చీకటి ఒప్పందాల్లో భాగస్వాములయ్యారు ? ఈ ప్రశ్నల వెనుక ఉన్న నివ్వెరపరిచే […] The post వణికిస్తున్న ఎప్స్టీన్ అరాచక సామ్రాజ్యం appeared first on Visalaandhra .
గత కాలపు శిథిలాలుకొత్త చరిత్రకు ఆనవాళ్లు
బి.రామారావు సుమారు 3,000 సంవత్సరాల క్రితమే తెలంగాణతో పాటు సమీప ప్రాంతాల్లో నివసించిన ప్రాచీన సమాజాలకు ఖగోళ శాస్త్రంపై విశేష అవగాహన ఉన్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి Vౖదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగానికి చెందిన గౌరవ ప్రొఫెసర్ కే.పీ.రావు వివరించారు. దిక్కులను గుర్తించడంలో వారికి ఎంతో నైపుణ్యం ఉందన్నారు. వరంగల్లోని సరస్వతి ఆలయం సమీపంలో చేపట్టిన పరిశోధనల్లో నక్షత్ర సమూహాల ప్రతిరూపంతో పాటు కొన్ని శిల్పాలు లభించాయన్నారు. ఇండస్ లోయ నాగరికత […] The post గత కాలపు శిథిలాలుకొత్త చరిత్రకు ఆనవాళ్లు appeared first on Visalaandhra .
Audio |రహస్య టెలికాన్ఫరెన్స్ కలకలం..
Audio | రహస్య టెలికాన్ఫరెన్స్ కలకలం.. మంత్రి, ఉద్యోగ సంఘాల నేతలపై బీజేపీ
కుమార్తెనే.. కిమ్ వారసురాలు: దక్షిణ కొరియా
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తెనే ఆయన వారసురాలని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్ఐఎస్) అంచనా వేసింది. ఇది కిమ్ కుటుంబ వారసత్వం నాలుగోతరం వరకు కొనసాగుతుండడానికి సంకేతంగా ఎన్ఐఎస్ అంచనా వేసింది. ఈ విషయాన్ని చట్టసభ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. ఉత్తర కొరియా ఈ నెలాఖరులో భారీ ఎత్తున రాజకీయ సదస్సును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 లో తన కుమార్తె కిమ్ జు యేను మొట్ట మొదటిసారి కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. 2023 లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్యోంగాంగ్లో మళ్లీ ఆమె కనిపించింది. అప్పటి నుంచి అనేక అధికారిక కార్యక్రమాలకు ఆమె హాజరవుతోంది. గత నెలలోనూ తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశ కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ను ఆమె సందర్శించింది. ఈ పరిణామాలన్నీ ఆమె కిమ్ వారసురాలన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఆమె వారసురాలిగా నియామకం కీలక దశలో ఉన్నట్టు చట్టసభ సభ్యుడు లీ సియోంగ్ క్వెయియున్ పేర్కొన్నారు.
Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ..
Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ.. Pamphlets | బెల్లంపల్లి,
బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుని హత్య
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో చంపారా టీ గార్డెన్ కార్మికుడైన రతన్ శుభోకర్ (28) హత్యకు గురయ్యాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతోపాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుని సోదరుడు లక్ష్మణ్ కర్ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి నుంచి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని, హత్యకు కారణాలు తమకు తెలియవని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం మౌల్వీబజార్ సాదర్ ఆస్పత్రికి పంపారు.బంగ్లాదేశ్లో హిందువులుతీవ్రమైన దాడులకు గురవుతున్నారు.గత డిసెంబర్లో రాడికల్ యూత్ లీడర్ షరీఫ్ ఉస్మాన్హాదీ హత్యకు గురైన దగ్గర నుంచి ఇవి తీవ్రంగా సాగుతున్నాయి. సోమవారం 62 ఏళ్ల హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్ బోగర్ బజార్లో తన షాపులో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత డిసెంబర్లో మతోన్మాద హింసాత్మక సంఘటనలు 51 సంఘటనలు జరిగాయి.
Shiva’s |ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం
Shiva’s | ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం ఉమామహేశ్వరంలో శివస్వరూపం పునరుద్ధరణభక్తుల్లో
మాస్కో: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్కు రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని బ్లాక్ చేసింది, తద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ గురువారంనాడు ధ్రువీకరించారు. తమ దేశ చట్టాలకు వాట్సాప్ కట్టుబడి ఉండేందుకు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై వాట్సాప్ కూడా స్పందించింది. తమ యాప్ ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేందుకు రష్యా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ‘మా యాప్ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు రష్యా ప్రయత్నించింది. ప్రభుత్వ నిఘా ఉన్న యాప్ వైపు ప్రజలు మళ్లేలా చేస్తోంది. 100 మిలియన్ల మంది యూజర్లను భద్రతమైన మేసేజింగ్ వ్యవస్థకు దూరం చేయడం తిరోగమన చర్య. ఇది రష్యా ప్రజల భద్రత మరింత తగ్గిస్తుంది. అయితే, యూజర్ల కనెక్టివిటీ కొనసాగేలా మేము ప్రయత్నిస్తున్నాము’ అని ఎక్స్ వేదికగా వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ స్థానంలో మ్యాక్స్ అనే మేసేజింగ్ యాప్ను రష్యా తీసుకురానుంది.
చివర్లో తడబడిన భారత్.. నమీబియా టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా పసికూన నమీబియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (61, 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), హార్దిక్ పాండ్యా(52, 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) భారీ షాట్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. అయితే, మిగతా బ్యాటర్లు పెద్ద స్కోరు చేయడంలో విఫలమయ్యారు. తిలక్ వర్మ(25), సంజూ శాంసన్(22), శివమ్ దూబె(23)లు అశించిన స్థాయిలో రాణించలేదు. భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా.. చివర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో భారత్ 9 వికెట్లకు 209 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఇక, నమీబియా బౌలర్లలో ఎరాస్మస్ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా.. బెన్ షికోంగో, స్మిట్, బెర్నార్డ్ లు తలో ఒక్కో వికెట్ తీశారు.
Kakani Govardhan Reddy Served Police Notice in Minor Death Case
Former Andhra Pradesh minister and YSR Congress Party leader Kakani Govardhan Reddy has been issued a police notice in connection with his remarks about the recent death of a minor girl in Nellore district. The incident took place last month in Gummalladibba village of Kovur mandal. The young girl was first treated at the Kovur […] The post Kakani Govardhan Reddy Served Police Notice in Minor Death Case appeared first on Telugu360 .
protest | ఆశా వర్కర్లు నిరసన protest | చిట్యాల, ఆంధ్రప్రభ: కేంద్ర
Jagan to Continue Assembly Boycott, Says YSRCP Will Raise Voice in Council
YSR Congress Party president Y. S. Jagan Mohan Reddy has decided that his party will stay away from the Andhra Pradesh Assembly sessions once again. The announcement came after a meeting with party MLAs and MLCs at the YSRCP central office in Tadepalli. The party had earlier attended the Governor’s address at the start of […] The post Jagan to Continue Assembly Boycott, Says YSRCP Will Raise Voice in Council appeared first on Telugu360 .
Didn’t Change Script, Happy To Direct Vishwak Sen: Arjun
It is known that Vishwak Sen was supposed to do the lead role in Action King Arjun Sarja’s latest flick Seetha Payanam. However, for some reasons, the actor opted out of the movie and he was replaced by Niranjan, with Aishwarya Arjun playing the female lead. The movie is set for release on February 14. […] The post Didn’t Change Script, Happy To Direct Vishwak Sen: Arjun appeared first on Telugu360 .
23wards |తోక ముడిచిన సింహం.. చేతులెత్తేసిన లీడర్
23wards | ఆర్థిక తోడ్పాటు కోసం అభ్యర్థుల ఎదురు చూపులు 23wards |
Vikranth’s Markandeya Title Glimpse: DilRaju Dreams big budget Mythological thriller
The young and talented actor Vikranth, who recently impressed audiences with Santhana Prapthirasthu, steps into a new genre. His next under the prestigious DilRaju Dreams banner titled as Markandeya. This is the first production venture of DRD, the film appears to be mounted on a grand scale. The film is directed by Sistla VMK Makers […] The post Vikranth’s Markandeya Title Glimpse: DilRaju Dreams big budget Mythological thriller appeared first on Telugu360 .
Counting |ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…
Counting | ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు… Counting | స్టేషన్ ఘన్పూర్,
ఇకపై బిడ్డకు స్నానం చేయించడం టెన్షన్ కాదు.. ఈ చిన్న గ్యాడ్జెట్ ఉంటే చాలు
మీ చిన్నారికి సురక్షితంగా, హాయిగా స్నానం చేయించాలా? StarAndDaisy Baby Bath Tub Seat రివ్యూ ఇక్కడ ఉంది. దీని సేఫ్టీ ఫీచర్లు, ధర, లాభనష్టాలు తెలుసుకోండి. కొత్తగా తల్లిదండ్రులైన వారికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు.. చిన్నారికి సురక్షితంగా స్నానం చేయించడం. పసిపిల్లలు సబ్బు నీళ్లలో చాలా త్వరగా జారిపోయే అవకాశం ఉంటుంది. ఒక చేత్తో బాబును పట్టుకుని, మరో చేత్తో స్నానం చేయించడం ఒకింత కష్టమైన పనే. సరిగ్గా ఇక్కడే StarAndDaisy Baby Bath Tub […] The post ఇకపై బిడ్డకు స్నానం చేయించడం టెన్షన్ కాదు.. ఈ చిన్న గ్యాడ్జెట్ ఉంటే చాలు appeared first on Dear Urban .
helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ …
helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ … helping
నరవణె పుస్తకం లీక్ వెనుక కుట్ర .. ఢిల్లీ పోలీసుల అనుమానం
న్యూఢిల్లీ: భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’పుస్తకంపై వివాదం తీవ్ర దర్యాప్తునకు దారి తీస్తోంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చేపట్టిన ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. రక్షణశాఖ అనుమతి లేకుండానే ఈ పుస్తకం గ్లోబల్ మార్కెట్ లోకి ప్రవేశించడం కుట్ర కోణం బయటపెడుతుందనీ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రచురణకు ముందే ఈ పుస్తకం కాపీ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాల్లోని ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అమ్మకానికి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సాధారణంగా అన్ని అనుమతులు పొంది ప్రచురించిన పుస్తకాలను విక్రయించేటప్పుడు కేటాయించే 13 అంకెల స్టాండర్డ్ బుక్ నంబరు (ఐఎస్బీఎన్)ను ఈ పుస్తకంపై ఉండడం పోలీసులకు విస్మయం కలిగించింది. ప్రచురణకు ముందు డిజిటల్ కాపీ ఎలా మార్కెట్ లోకి వెళ్లిందో వివరించాలని డిమాండ్ చేస్తూ పెంగ్విన్ సంస్థకు నోటీసు పంపారు. అయితే ఈ పుస్తకం ప్రచురణ హక్కులు తమవే అని, అధికారికంగా ఎలాంటి కాపీ ప్రింట్ రూపంలో కానీ డిజిటల్ రూపంలో కానీ పంపిణీ చేయడం, లేదా విక్రయించడం చేయలేదని ఆసంస్థవివరించింది. ఈ బుక్ను పంపించడానికి సంబంధించి డిజిటల్, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి: సిఎం రేవంత్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సిఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీకాదు అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లనే.. అంటున్నానని చెప్పారు. 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని.. తెలంగాణలో పదిన్నరేళ్లపాటు తానే ముఖ్యమంత్రి ఉంటానని పేర్కొన్నాడు. కాగా, నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొడంగల్ లో సిఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకుని.. తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో భేటీ అయి కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణలో పలు అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో రూ. 2,200 కోట్ల భూమి రక్షించిన హైడ్రా #Hyderabad #HYDRAA #Madhapur
రోడ్డు ప్రమాదంలో మృతి.. జాహ్నవి ఫ్యామిలీకి రూ.262కోట్ల భారీ పరిహారం
మూడేళ్ల క్రితం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించి తెలుగు యువతి ఫలించిన న్యాయపోరాటం, పరిహారానికి అంగీకరించిన సియాటెల్ వాషింగ్టన్/న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల అంశంలో కుటుంబం చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఆమె కుటుంబానికి 26 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.262 కోట్లు) భారీ పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం ప్రకటన చేశారు. ‘జాహ్నవి కందుల మరణం మమ్నల్ని బాధించిందది. ఈ పరిహారం ఆమె కుటుంబానికి కాస్తయినా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాం’ అని సియోటెల్ అటార్నీ ప్రకటనలో పేర్కొంది. అయితే జాహ్నవి కుటుంబం తరుఫు అటార్నీ నుంచి ఇప్పటివరకూ ప్రకటనల వెలువడలేదు. కాగా, ఈ కేసులో సెటిల్మెంట్ కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి(23) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సౌత్లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరిన ఆమె 2023, జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా అతివేగంగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే, మరో అధికారి డేనియల్ అడరర్ జాహ్నవి మృతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఆమె ఒక సాధారణ వ్యక్తి అని, ఈ మరణానికి విలువే లేదు అంటూ పోలీస్ అధికారి అన్న మాటలు, ఆయన ప్రవర్తించిన తీరు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో భారత్తోపాటు అమెరికాలోనూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కెవిన్ తీరుపై అమెరికాలోనూ విమర్శలు రావడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేవలం 40 కిలోమీటర్ల జోన్ ఉంది. కానీ, కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవి మరణానికి కారణమైనట్లు దర్యాప్తులో తేలింది. ఇదిలావుండగా జాహ్నవి కుటుబానికి జరిగిన న్యాయంపై ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు.
For the First Time, Mrunal Thakur responds on Wedding Rumors
Mrunal Thakur has been in the news for wrong reasons for some time. The actress is linked to Tamil actor Dhanush. Speculations said that the duo will get married on February 14th in a grand manner and the news created a sensation across the country. Dhanush and Mrunal Thakur remained tightlipped without responding much. Some […] The post For the First Time, Mrunal Thakur responds on Wedding Rumors appeared first on Telugu360 .
చెట్టు కొమ్మ విరిగిపడి మహిళకు తీవ్ర గాయాలు
విశాలాంధ్ర–రొళ్ళ: మండల కేంద్రంలోని మడకశిర రోడ్డులో ఎస్.ఎల్.ఎన్ హోటల్ సమీపంలో నెలలుగా ఎండిపోయి ప్రమాదకరంగా నిలిచిన జువ్వి చెట్టు గురువారం ఒక మహిళకు తీవ్ర గాయాలకు కారణమైంది. సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్త జయలక్ష్మి తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బస్టాండ్ వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా ఎండిన కొమ్మ విరిగి ఆమె తలపై పడింది. ఈ ఘటనలో ఆమెకు తలకు బలమైన గాయమైంది. ఘటనను గమనించిన […] The post చెట్టు కొమ్మ విరిగిపడి మహిళకు తీవ్ర గాయాలు appeared first on Visalaandhra .
టీ20 వరల్డ్ కప్.. నమీబియాపై భారత్ బ్యాటింగ్
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా టీమిండియా తన రెండో మ్యాచ్ లో నమీబియా జట్టుతో తలపడుతోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో అమెరికాపై విజయం సాధించిన భారత్ జట్టు.. ఈ మ్యాచ్ లో స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అతని స్థానంలో సంజు సామ్సన్ జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్లో మూడు వికెట్లతో రాణించిన పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తీసుకున్నాడు. ఇక, నమీబియా తమ తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో భారత్ తో జరిగే మ్యాచ్ లో తమ సత్త చాటాలని భావిస్తోంది. భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికె), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), శివమ్ దూబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సంజు సందర్, వాషింగ్టన్ సుందర్ నమీబియా జట్టు: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), జెజె స్మిట్, జేన్ గ్రీన్ (వారం), రూబెన్ ట్రంపెల్మాన్, డైలాన్ లీచెర్, విల్లెం మైబర్గ్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హీంగో, మలన్గో, జాక్ హీంగో, మలన్గ్రుగెర్,
లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా
విశాలాంధ్ర- తాడిపత్రి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో గురువారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మండల కార్యదర్శి నాగ రంగయ్య ఏఐటీయూసీ అంగన్వాడి యూనియన్ నాయకులు జ్యోతిలత, నాగేశ్వరి, శంకరమ్మ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి, సార్వత్రిక సమ్మె విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలు పరచి, […] The post లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా appeared first on Visalaandhra .
Temple | బయటపడిన దేవుని మహిమ… Temple | రాప్తాడు, ఆంధ్రప్రభ :
Dharna |హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం
Dharna | హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం Dharna | ఉట్నూర్, ఆంధ్రప్రభ
25%PunitiveTariffs |భారత్ మౌనం వెనుక వ్యూహమా?
25%PunitiveTariffs | భారత్ మౌనం వెనుక వ్యూహమా? 25%PunitiveTariffs | మిత్ర దేశాల
Association |నూతన చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ…
Association | నూతన చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ… Association | ఉరవకొండ
Unit-I |రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి..
Unit-I | రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.. Unit-I | రాప్తాడు, ఆంధ్రప్రభ
MLA |అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా
MLA | అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా MLA | కడెం( నిర్మల్
Award |అఫ్రోజ్కు ‘సైబర్ సురక్షా చాంపియన్’ అవార్డు
Award | అఫ్రోజ్కు ‘సైబర్ సురక్షా చాంపియన్’ అవార్డు Award | విజయవాడ,
Parkal |ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన పావుశెట్టి సునీల్
Parkal | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంపై
Bhupalpalli |కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె..
Bhupalpalli | కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె.. Bhupalpalli | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ
Rs. 2,200 crore |విలువైన ప్రభుత్వ భూమిని
Rs. 2,200 crore | విలువైన ప్రభుత్వ భూమిని Rs. 2,200 crore
వచ్చేది బిఆర్ఎస్ సర్కారే.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగపల్లి నియోజకవర్గం నుంచి విజయ్కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరడాన్ని కెటిఆర్ స్వాగతించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణకు బిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని అన్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే లేనప్పటికీ.. హైదరాబాద్ మొత్తంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ బలంగా ఉందని కెటిఆర్ తెలిపారు. ‘ఈ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి చేసింది ఏం లేదు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలని పెద్దలు చెప్తారు. అందుకే ఈ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష బిఆర్ఎస్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒకే ఒక విషయం చెప్పాను. ఓటు ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలో ఆలోచన చేయండని. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఎగిరేది మాత్రం గులాబి జెండానే. గ్రేటర్ హైదరాబాద్లో కొందరు నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్లోనే ఉన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ లేదు. కెసిఆర్ హయాంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి’ అని కెటిఆర్ పేర్కొన్నారు.
Mass copying | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : 12వ తరగతి పరీక్షల
Nani’s The Paradise Targets Ideal Date For Release
Natural Star Nani’s grand period action drama The Paradise has locked a new date, and it couldn’t be more favourable for the film’s box-office prospects. The team has moved away from the earlier March plan and will now arrive in cinemas on August 21, a slot that opens the door to one of the strongest […] The post Nani’s The Paradise Targets Ideal Date For Release appeared first on Telugu360 .
Rs.15 crore |డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి….
Rs.15 crore | డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి…. Rs.15 crore
Congress : జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా?
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను థిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమయినట్లు తెలిసింది
1350 cusecs |పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి..
1350 cusecs | పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి.. 1350 cusecs
Governor | 99 పైసలకే భూములపై స్పష్టత ఇవ్వని అధికార పక్షం
Governor | 99 పైసలకే భూములపై స్పష్టత ఇవ్వని అధికార పక్షం Governor
Ootkur |సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక గ్రామసభ
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామంలో
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి
Clues Team | గుణదలలో కలకలం Clues Team | విజయవాడ, క్రైమ్,
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకూ గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది
Sirpur |ఆధ్యాత్మిక సత్సంగం కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్, సర్పంచ్
Sirpur | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : శ్రీశ్రీశ్రీ సద్గురు పరమహంస పులాజి
Farmers |యూరియా కోసం పెట్టిన యాప్ రద్దు చేయాలి..
Farmers | యూరియా కోసం పెట్టినయాప్రద్దు చేయాలి.. Farmers | శంకరపట్నం, ఆంధ్రప్రభ
Collector |జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్
Collector | జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్ Collector
అంపైర్తో నబీ ఓవరాక్షన్.. కొరడా ఝుళిపించిన ఐసిసి
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఇరు జట్లు విజయం కోసం ఏమాత్రం తగ్గకుండా పోటీ పడ్డాయి. తొలుత మ్యాచ్ టై కావడంతో నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో మరో ఆసక్తికర సంఘటన జరిగింది. అఫ్గాన్ ఆటగాడు మహ్మద్ నబీ అంపైర్తో ఓవరాక్షన్ చేయడంతో అతనిపై ఐసిసి కొరడా ఝుళిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ కూడా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఈ సూపర్ ఓవర్లో ఇరు జట్లు 17 పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్కి వెళ్లారు. రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయకేతనం ఎగరవేసింది. అయితే లక్ష్య చేధనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన నబీ ఆరు బంతులు ఎదురుకొని ఐదు పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయితే తాను క్రీజులో ఉన్న సమయంలో అన్ఫీల్డ్ అంపైర్తో వాదనకు దిగాడు. సఫారీ బౌలర్ లుంగి ఎంగిడి ధరించిన రిస్ట్ బ్యాండ్ గురించి నబీ ఫిర్యాదు చేస్తూ.. అంపైర్తో గొడవపడ్డాడు. దీంతో ఐసిసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ జరిమానా వేసింది. అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అంతేకాక ఐసిసి కోడ్ ఆఫ్ కండెక్ట్లో ఒక లెవల్ డీమెరిట్ పాయింట్ విధించింది.
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్
MLA |సమస్యలపై సీఎం సానుకూల స్పందన
MLA | సమస్యలపై సీఎం సానుకూల స్పందన MLA | విజయవాడ, ఆంధ్రప్రభ
India |‘రైట్ టు రీకాల్’పై కొత్త చర్చ
India | ‘రైట్ టు రీకాల్’పై కొత్త చర్చ India | ఆంధ్రప్రభ,
Diagnostic |మెడికల్ మాఫియాను అరికట్టాలి…
Diagnostic | మెడికల్ మాఫియాను అరికట్టాలి… Diagnostic | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ
పోలీస్ నిర్లక్ష్యంతో మరణించిన అమ్మాయి కుటుంబానికి ₹262 కోట్ల పరిహారం #Seattle #USA #PoliceCase
Photos : Funky Movie Pre Release Event
The post Photos : Funky Movie Pre Release Event appeared first on Telugu360 .
Maruthi has to Prove from Scratch
Maruthi started his career with new faces, delivered several hits with small actors and then worked with young and successful Telugu actors. He bagged an opportunity to work with Prabhas but it was not utilized well. The golden opportunity was utterly wasted and the film ended up as a debacle. Maruthi is blamed, trolled and […] The post Maruthi has to Prove from Scratch appeared first on Telugu360 .
Ootkur |ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టండి
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు లబ్ధిదారులు
Jaggareddy |వారిద్దరూ ఆ బూతులకు సమాధానం చెప్పాలి..
Jaggareddy | వారిద్దరూ ఆ బూతులకు సమాధానం చెప్పాలి.. Jaggareddy | ఆంధ్రప్రభ,
Govt |గంట ముందస్తు వెసులుబాటు…
Govt | గంట ముందస్తు వెసులుబాటు… Govt | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Harshith Reddy’s Deewana: Kirrak Story Poster
Talented actor Harshith Reddy, who earned good success with the film Subham, is now coming up with a new project titled Deewana. The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of ARHA Media and V Studios. Directed by Sreekanth Sangishetty, Deewana is a beautiful love story and is gearing […] The post Harshith Reddy’s Deewana: Kirrak Story Poster appeared first on Telugu360 .
Elections |బ్యాలెట్లో భవితవ్యం
Elections | బ్యాలెట్లో భవితవ్యం Elections | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : తెలంగాణ
అతి పెద్ద డీల్.. రఫేల్ జెట్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: భారత వాయుసేనకు మరింత బలం చేకూరేలా కేంద్రం అడుగు వేస్తోంది. ఈ మేరకు రఫేల్ యుద్ధ జెట్లకు కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.3.25 కోట్లతో 114 రఫేల్ విమానాలను కేంద్రం కొనుగోలు చేయనుంది. భారత రక్షణ చరిత్రలోనే అతి పెద్ద పెద్ద ఒప్పందాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఈ ఒప్పందాన్ని ఆమోదించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ నెల 18న భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డీల్కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ఈ 114లో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు భారత వాయు సేనలో విధులు నిర్వర్తించనున్నాయి. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబ్లీ వంటి వాటి కోసం ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్.. భారత్లోని ప్రైవేటు రంగ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి.
Running water |గజ ఈతగాళ్లు అందుబాటులో…
Running water | గజ ఈతగాళ్లు అందుబాటులో… Running water | నంద్యాల
225 words | 225 మాటలతో శంకరనారాయణ కొత్త పుస్తకం…
225 words | 225 మాటలతో శంకరనారాయణ కొత్త పుస్తకం… 225 words
Tributes |చంద్రమ్మకు నివాళులు అర్పించిన నాయకులు
Tributes | మర్రిగూడ, ఆంధ్రప్రభ : రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తానేదారుపల్లి
Dates of Veteran South Stars in Fast Filling Mode
The young generation of actors have been giving a tough competition for every veteran actor in each language of Indian cinema. After the pandemic, the films of young actors have fetched big deals for the non-theatrical rights which is considerably less for the veterans. But things have changed from the past few months. All the […] The post Dates of Veteran South Stars in Fast Filling Mode appeared first on Telugu360 .
TG |రోడ్డు ప్రమాదంలో రఘునాథపల్లి మండలం వాసి మృతి..
TG | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : కుక్కలు అడ్డు రావడంతో బైక్ పై
Green signal | 114 రఫేల్ జెట్ల కొనుగోలుకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!
Green signal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం దేశ
Rs.4,498 crore |అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావ్ ప్రసంగం…
Rs.4,498 crore | అసెంబ్లీలో యార్లగడ్డ వెంకట్రావ్ ప్రసంగం… Rs.4,498 crore |
Municipal |ఎన్నికల పోలింగ్ కేంద్రంలో స్వీయ చిత్రీకరణ
Municipal | ఏర్గట్ల, ఆంధ్రప్రభ : పోలింగ్ విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయురాలు
CC camera | 10 రోజుల్లో చోరీ కేసు ఛేదన… .
CC camera | 10 రోజుల్లో చోరీ కేసు ఛేదన… . CC
ఉదిత్ నారాయణ్పై మొదటి భార్య ఫిర్యాదు.. ‘తన అనుమతి లేకుండానే..’
ఎన్నో పాటలతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్న సింగర్ ఉదిత్ నారాయణ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మొదటి భార్య రంజన ఝా బిహార్లోని మహిళ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. ఉదిత్ నారాయణ్తో పాటు ఆయన ఇద్దరు సోదరులు, రెండో భార్యపైనా ఆమె ఆరోపణలు చేశారు. 1996లో చెకప్ కోసమని తనను వారంతా ఆస్పత్రికి తీసుకెళ్లి.. అనుమతి లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని రంజన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది కూడా ఉదిత్ నారాయణ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ కాన్సర్ట్లో భాగంగా తనతో ఫొటోలు తీసుకునేందుకు వచ్చిన మహిళ అభిమానిని ఆయన ముద్దు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన తీరును తప్పుబడుతూ పలువురు విమర్శలు చేశారు. అయితే ఈ విషయంపై ఆయన తర్వాత వివరణ ఇచ్చారు. తనకు వేరే ఉద్దేశం లేదని.. అభిమానులపై ఉన్న ప్రేమను తెలియజేస్తూనే తాను అలా చేశానని అన్నారు.
Mahesh to unveil the Epic Teaser of Nagabandham
Abhishek Nama is crafting a magical masterpiece on an epic scale like never-seen-before on Indian Screens with Nagabandham. Virat Karrna is playing the leading man of the film with Nabha Natesh and Ishwarya Menon in leading lady roles. Now, the makers have revealed that Mahesh Babu is unveiling the movie first teaser. On a Pan-India […] The post Mahesh to unveil the Epic Teaser of Nagabandham appeared first on Telugu360 .
19th feb | ఆగిన పసిడి పరుగు 19th feb | ఆగిన
Supreme Court Refuses Regular Bail to Raj Kesireddy in AP Liquor Scam Case
A major development unfolded on Thursday in the Andhra Pradesh liquor scam case as the Supreme Court declined to entertain a regular bail plea filed by Raj Kesireddy, who has been named as the prime accused in the investigation. The liquor scam is related to the previous YSRCP government. The current state government is investigating […] The post Supreme Court Refuses Regular Bail to Raj Kesireddy in AP Liquor Scam Case appeared first on Telugu360 .
Parkal |ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
Parkal | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంపై
Crazy Not a Trailer: Hey Bhagawan Hilarious Business Secret is still safe
Suhas is coming with full on fun entertainer Hey Bhagawan. Generally, we see a trailer for a film to raise the buzz and give a idea about the film’s story which audience then decide to watch it or not. Now, breaking this norm, Hey Bhagawan makers chose to reveal “Not a Trailer.” The film had […] The post Crazy Not a Trailer: Hey Bhagawan Hilarious Business Secret is still safe appeared first on Telugu360 .
Medchal |ఘనంగా 24వ వార్షికోత్సవ వేడుకలు…
Medchal | మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ పోలీసులు ప్రజలకు నాణ్యమైన, వేగవంతమైన
Mepma |స్కామ్ పై అధికారుల చర్యలు…!!
Mepma | స్కామ్ పై అధికారుల చర్యలు…!! Mepma | పల్నాడు ప్రతినిధి,
టి-20 ప్రపంచకప్: ఒమాన్పై శ్రీలంక భారీ తేడాతో విజయం
పల్లెకెలె: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా పల్లెకెలె స్టేడియం వేదికగా ఒమాన్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్లో కుషల్ మెండీస్ 61 పరుగులు చేయగా.. పవన్ రత్ననాయకే 28 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సుతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి 60 పరుగులు చేశాడు. కెప్టెన్ దాసున్ శనక(50) అర్థ శతకం సాధించాడు. అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమాన్ లక్ష్య చేధనలో దారుణంగా విఫలమైంది. మహ్మద్ నదీమ్ (53) అర్థ శతకం చేసి.. జట్టును గెలిపించేందుకు పోరాడాడు. వసీం అలీ(27) కూడా ఫర్వాలేదు అనిపించాడు. కానీ, మిగితా బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో ఒమాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 120 పరుగులు చేసింది. ఫలింగా శ్రీలంక ఈ మ్యాచ్లో 105 పరుగుల తేడాతో విజయం సాధించింది. తన మెరుపు ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ రత్ననాయకేకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాల రాస్తోంది: మహేశ్ గౌడ్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటీష్ పాలనను తలపిస్తోందని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. మోడీకి కావాల్సింది అధికారమే.. ప్రజలతో పనిలేదని అన్నారు. ఇందిరా పార్కు వద్ద కార్మిక చట్టాలను నిరసిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మహేశ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కష్టపడుతున్నారని, కాంగ్రెస్.. కార్మికుల పక్షపాత పార్టీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని, నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత్ ప్రతిష్టను మోడీ అమెరికా కాళ్ల దగ్గర పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల పోరాటంతో మోడీ ప్రభుత్వం దిగరాక తప్పలేదని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Clearance |టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
Clearance | టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం Clearance | విజయవాడ,
Release of funds |మరోసారి రూ.387 కోట్ల నిధులు విడుదల!
Release of funds | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం
108 vehicle |ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి
108 vehicle | ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తి తో దాడి 108

21 C