Shiva temple |పాత ఎడ్లంక శివాలయం దర్శనం…
Shiva temple | పాత ఎడ్లంక శివాలయం దర్శనం… Shiva temple |
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో వెస్టిండీస్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్లో నేపల్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. నేపాల్ బ్యాట్స్మెన్లలో దిపేంద్ర సింగ్ ఐరి ఒక్క హాఫ్ సెంచరీతో చెలరేగాడు మిగిలిన స్వల్ప స్కోర్కే వెనుదిరిగాడు. చివరలో సోంపాల్ కమి 15 బంతుల్లో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీయగా అకీల్ హోసేన్, మాథ్యూ ఫోర్డ్, శమర్ జోషెఫ్, రోస్టన్ చేజ్ తలో ఒక వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టు కూడా ఐదు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 40 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
Vemulawada |ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్
Vemulawada | ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, విప్ Vemulawada | వేములవాడ,
MLA |చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్…
MLA | చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్… MLA | మిర్యాలగూడ, ఆంధ్రప్రభ
Amaravathi : రాజధాని అమరావతికి చేరుకునే మార్గం ఇక సులువు.. త్వరలోనే వేగంగా చేరే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి
3 days |కనపడకుండా పోయినట్లు గుసగుసలు
3 days | కనపడకుండా పోయినట్లు గుసగుసలు 3 days | దుర్గి
‘పెద్ది’ కెప్టెన్కి రామచరణ్ విషెస్.. మరిన్ని మ్యాజిక్స్ చేద్దామంటూ..
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు బుచ్చిబాబు సనా. తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ని అందుకొని తనేంటో నిరూపించుకున్నారు బిచ్చిబాబు. రెండో సినిమా ఏకంగా గ్లోబెల్ స్టార్ రామచరణ్తో చేసే అవకాశం సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘పెద్ది’. అసలు విషయానికొస్తే.. ఆదివారం బుచ్చిబాబు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీంతో రామ్చరణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పెద్ది’ సెట్స్లో దిగిన ఫోటోను షేర్ చేసిన చరణ్.. సినిమాపై బుచ్చిబాబుకు ఉన్న ఆసక్తిని కొనియాడారు. ‘‘‘పెద్ది’ కెప్టెన్ బుచ్చిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. సినిమాపై మీకున్న అమితాసక్తి, కథను క్షుణ్ణంగా మీరు చెప్పే తీరు సెట్స్లో అందరికీ స్పూర్తిని నింపుతాయి. మనం కలిసి మరిన్ని మ్యాజిక్స్ క్రియేట్ చేయాలి. ఈ ఏడాది మీ కష్టానికి తగిన గుర్తింపు రావాలని కోరుకుంటున్నా’’ అని చరణ్ రాసుకొచ్చారు. దీనిపై బుచ్చిబాబు స్పందించారు. ‘‘చరణ్ సార్ థ్యాంక్స్.. ఈ సినిమా ప్రయాణంలో.. మీ నుంచి రోజూ కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఎడిటింగ్ రూమ్లో సినిమాని చూసినప్పుడల్లా మీ నటన నన్ను కట్టిపడేస్తోంది. గుర్తు పెట్టుకోండి ‘పెద్ది’ క్యారెక్టర్ కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది’’ అని అన్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఉత్తరాంధ్ర బ్యాక్డ్రప్లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుండగా.. శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ‘చికిరి.. చికిరి’ సాంగ్ బ్లాక్బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
marriage|గల్లీల్లో పెళ్లి సందడి
marriage| గల్లీల్లో పెళ్లి సందడి ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఏ కుటుంబాల్లోనైనా పెళ్లి
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో
BC Legend Passed a way : అజాత శత్రవు ఐలాపురం వెంకయ్య ఇకలేరు
BC Legend passed a way : అజాత శత్రవు ఐలాపురం వెంకయ్య
31 buses |ఉచిత ప్రయాణంతో రద్దీ
31 buses | ఉచిత ప్రయాణంతో రద్దీ 31 buses | మచిలీపట్నం
యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
కర్నూలు జిల్లాకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మరణించారు
1116 Maha |శివనామ స్మరణలతో మారుమోగుతున్న శివాలయాలు
1116 Maha | శివనామ స్మరణలతో మారుమోగుతున్న శివాలయాలు 1116 Maha |
చారిత్రాత్మక ఆలయాలను అభివృద్ధి చేస్తాం..
చారిత్రాత్మక ఆలయాలను అభివృద్ధి చేస్తాం.. ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో
మాజీ ఎమ్మెల్సీ ఇలాపురం వెంకయ్య మృతి చెందారు
నేతల గుండెల్లో రె ’బెల్స్‘ మోత
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో పలు చోట్ల రెబెల్స్ సత్తా చాటారు. తమకు వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు సీటు కావాల్సిందేనని కొందరు పట్టుబట్టారు. ప్రధాన పార్టీలు ససేమిరా అనడంతో వారు తమ బాధ్యతలను వదులుకుని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఉదాహరణకు జగిత్యాలలో మొత్తం 9 మంది కాంగ్రెస్ రెబెల్స్ విజయం పతాకం ఎగురవేశారు. వారందరు ఎవరా అని ఆరా తీస్తే మంత్రి జీవన్రెడ్డి అనుచరులే కావడం గమనార్హం. అక్కడ బీజేపీ రెబెల్స్ మరో ముగ్గురు విజయఢంకా మోగించారు. మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరటం, అభ్యర్థుల ఎంపికలో లోటుపాట్ల కారణంగా బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకుంది. మొత్తం మీద రెబల్స్ ప్రభావం అన్ని పార్టీల మీద కనిపించింది. అధికార పార్టీనే కాకుండా అటు విపక్షమైన బీఆర్ఎస్, బీజేపీలకు అసంతృప్తుల సెగ గట్టిగానే తగిలింది. పార్టీ జెండాలు మోసిన తమకు టికెట్ ఇవ్వకుంటే గెలుపోటములను ఎలా ప్రభావితం చేస్తామో రెబల్స్ అన్ని పార్టీలకు రుచి చూపించారు. ఎక్స్ అఫీషియోలను కేటాయించే పనిలో బిజీబిజీ: బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు నికరంగా 17 మంది శాసనమండలి సభ్యులు ఉన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉమ్మడి జిల్లాలో ఒక చోట ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవచ్చు. పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు ఆ పరిధిలో నమోదు చేసుకోవచ్చు. శానససభ కోటా, నామినేటెడ్ ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్స్ అఫీషియోగా నమోదు చేసుకోవచ్చు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో బలాబలాలు చూసుకొని జాగ్రత్తగా ఎక్స్ అఫీషియోలను కేటాయించే పనిలో బీఆర్ఎస్ పడింది. అటు ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు బీఆర్ఎస్ విప్ జారీ చేయనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా విప్ జారీ చేయనున్నారు. క్యాంపు రాజకీయాల హడావుడి: ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాలిటీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచనతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. తమ అభ్యర్థులు చేజారకుండా ప్రత్యేక శిబిరాలకు తరలించిన పార్టీలు, ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల తరఫున గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను హైదరాబాద్ శివారు రిసార్టుల్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిని మహారాష్ట్రలోని రహస్య ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. స్పష్టమైన ఆధిక్యం రాకున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న చోట స్వతంత్రులు అటువైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగూడెంలో ఎవరిది పైచేయి?: కొత్తగూడెం నగరపాలికలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, సీపీఐ చెరో 22 డివిజన్లు కైవసం చేసుకోగా, మెజార్టీ మార్క్ ఎవరికీ అందనంత దూరంలో ఉండిపోయింది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో ముగ్గురు కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 8 మందిలో మరో ముగ్గురు కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ తమకే మద్దతిస్తుందని సీపీఐ ప్రకటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది. జిల్లాల్లో క్యాంపు రాజకీయాలు: నిజామాబాద్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు మాజీ శాసన సభ్యుడు గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో హైదరబాద్లోని శిబిరానికి ఇప్పటికే తరలివెళ్లారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా తమ పార్టీ అభ్యర్థులను హైదరాబాద్కు తరలించినట్లుగా తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న, కాగజ్నగర్లో కోనేరు కోనప్ప, క్యాతన్పల్లిలో బాల్కసుమన్ల పర్యవేక్షణలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే రహస్య ప్రాంతాలకు తరలించినట్లుగా తెలిసింది. మరోవైపు హస్తం పార్టీ నేతలు కూడా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంపు ఆఫీస్నకు గురువారమే అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని వేరే చోటుకు తరలించారు.
హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి
హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ లో కోతి
ఈ బడ్జెట్ తో లోటు తగ్గింపులో స్పష్టమైన పురోగతి : యనమల
అమరావతి: గత ప్రభుత్వంలో ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొందని ఎపి మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గతంలో రెవెన్యూ లోటు, వడ్డీభారం, అప్పులు అధికంగా ఉండేవని అన్నారు. బడ్జెట్ పై వైసిపి నేతల విమర్శలకు యనమల కౌంటర్ ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశంలో ఈ బడ్జెట్ తో లోటు తగ్గింపులో స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని, 2026- 27 బడ్జెట్ పునర్ వ్యవస్థీకరణకు ప్రారంభం అని తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థను సరైన దిశలో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
Mopi devi: దుర్గానాగేశ్వరుని సన్నిధి కిటకిట Andhra Ptabha Spot News
Mopi devi: దుర్గానాగేశ్వరుని సన్నిధి కిటకిట Andhra Ptabha Spot Newsa మోపిదేవి
ఊరూర శివయ్యకు వైభవంగా అభిషేకాలు
మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ నియోజకవర్గంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను వైభవంగా
పీఎం శ్రీ జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థిల ప్రతిభ
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం
520 కేజీల కొమ్ముకోనం #Kakinada #Fishing #SeaCatch #AndhraPradesh #Auction
india vs pak|ఇంకొన్ని గంటల్లో హైవోల్టేజ్ వార్
india vs pak| ఇంకొన్ని గంటల్లో హైవోల్టేజ్ వార్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Krishna District : శివోహం Andhra Prabha Spot News
Krishna District : శివోహం Andhra Prabha Spot News మార్మోగిన శివాలయాలు
Nagabandham Teaser: Mystical, Majestic & Monumental
The teaser of Nagabandham, helmed by visionary director Abhishek Nama, has arrived with a thunderous impact. Released today on the auspicious occasion of Maha Shivaratri by Superstar Mahesh Babu, the teaser promises a cinematic experience unlike anything seen before in Indian mythology-inspired films. Set against the mystic expanse of the Himalayas, the teaser hints at […] The post Nagabandham Teaser: Mystical, Majestic & Monumental appeared first on Telugu360 .
What’s Up Naresh Glimpse: Refreshing Rom-Com
Stepping into the season of love, the team behind What’s Up Naresh has unveiled a second glimpse that reveals a deeper, more emotional layer to this rom-com led by Kavya Kalyanram and Anvesh Michael. Directed by CV Vishal and produced by Bhagya Laxmi Chinta under CVV Cinema, the film continues to surprise with its refreshing […] The post What’s Up Naresh Glimpse: Refreshing Rom-Com appeared first on Telugu360 .
కవ్వాల్ టైగర్ జోన్లో 'పెరెగ్రిన్ పాల్కన్' దీని స్పీడ్ గంటకు 350 కి.మీ. #Wildlife #Kawal #Mancherial
Bill Gates to Visit Andhra Pradesh on February 16, Focus on Sanjeevani, AI and Quantum Valley
Microsoft co-founder Bill Gates will visit Andhra Pradesh on February 16. The state government has released the official schedule for his tour. During the visit, Gates will review projects supported by the Gates Foundation and hold high level meetings with Chief Minister N. Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan, and IT Minister Nara Lokesh. […] The post Bill Gates to Visit Andhra Pradesh on February 16, Focus on Sanjeevani, AI and Quantum Valley appeared first on Telugu360 .
అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్
క్రీడలు: క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిగా ఎదురుచూసే మ్యాచ్ కోసం భారత్ పాకిస్తాన్లు సిద్ధమయ్యాయి. చిరకాల ప్రత్యర్థుల ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ క్రికెటర్ ఒక టాక్ షోలో మాట్లాడుతూ ‘అభిషేక్’ సాంకేతికంగా అంత గొప్ప బ్యాటర్ కాదని వ్యాఖ్యానించాడు. దీనిపై హర్భజన్ సింగ్ స్పందించారు. అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగల పరిపూర్ణ బ్యాటర్ అన్నాడు. బంతి ఎలా వస్తుందో ఎలా షాట్ ఆడాలో తెలిసిన తెలివైన ఆటగాడు అన్నాడు. లాంగాన్, […] The post అభిషేక్ ఎలాంటి షాట్ అయినా కొట్టగలడు : హర్భజన్ సింగ్ appeared first on Visalaandhra .
Mava Shivam : ఓం నమః శివాయః Andhra Prabha Spot News
Mava Shivam : ఓం నమః శివాయః Andhra Prabha Spot News
Chennur |జనసంద్రం.. పంచక్రోష ఉత్తరవాహిని తీరం..
Chennur | జనసంద్రం.. పంచక్రోష ఉత్తరవాహిని తీరం.. Chennur, ఆంధ్రప్రభ : మహా
కారులో ప్రియురాలిని తుపాకీతో కాల్చి... ప్రియుడు ఆత్మహత్య... అసలు ట్విస్ట్ తెలిస్తే షాక్ కావాల్సిందే
ఢిల్లీ:ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమెను ప్రియుడు తుపాకీతో కాల్చి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన సుమిత్, నోయిడాకు చెందిన రేఖ గత 15 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని పలుమార్లు సుమిత్కు చెప్పిడంతో అతడు ఆమెను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. రేఖ ఇంట్లో వాళ్లు వేరే అతడితో పెళ్లి నిశ్చయం చేశారు. రేఖ తనకు వేరే వ్యక్తితో పెళ్లి జరుగుతుందని తనని మరిచి పోవాలని అమిత్కు చెప్పింది. ఇద్దరు ప్రేమికుల మధ్య గత కొన్ని రోజులు పెళ్లి విషయంలో గొడవలు తారాస్తాయికి చేరుకున్నాయి. నోయిడాలోని సెక్టార్ 39 వద్ద కారులో ప్రేమ జంట మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు డోర్ను బలవంతంగా ఓపెన్ చేశారు. ఇద్దరు తుపాకీతో కాల్చుకొని చనిపోయినట్టు గుర్తించారు. సుమిత్ తన ప్రియురాలని తుపాకీతో కాల్చి చంపి అనంతరం ఆమె ఫోన్కు తాను చనిపోతున్నానని సందేశం పంపాడు. అనంతరం అతడు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఫోరెన్సిక్ బృందం అక్కడికి చేరుకొని విచారణ చేస్తోంది. ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా వారిని కాల్చి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమిత్ చేతిలో దగ్గరలో తుపాకీ ఉండడంతో అతడే ఆమెను కాల్చి చంపి అనంతరం సుమిత్ ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువైపులా కుటుంబ సభ్యులను పిలిపించి వివరాలు తీసుకుంటున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం నోయిడా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Peddapalli |ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..
Peddapalli | ఘనంగా మహాశివరాత్రి వేడుకలు.. Peddapalli, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదిన
Swadharm Entertainment’s Not A Doctor: Mysterious
On the auspicious occasion of Maha Shivaratri, Rahul Yadav Nakka unveiled the next venture from Swadharm Entertainment, a mystery thriller titled Not A Doctor. Known for making distinctive cinema, the banner once again promises a film that breaks away from the ordinary. Helmed by Srikanth Nagothi, this marks his third directorial outing and reunites him […] The post Swadharm Entertainment’s Not A Doctor: Mysterious appeared first on Telugu360 .
Sivaratri |శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు..
Sivaratri | శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు.. Sivaratri, వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : శివనామస్మరణతో
Ram Charan grows excitement for Peddi with his heartfelt wishes
Mega Powerstar Ram Charan has created a global sensation with his upcoming biggie Peddi glimpse and 200 Million+ views global trending chartbuster Chikiri Chikiri. The song composed by AR Rahman became rage on social media. Now, the actor’s wishes to director Buchi Babu Sana have risen excitement for the film to next level. Ram Charan […] The post Ram Charan grows excitement for Peddi with his heartfelt wishes appeared first on Telugu360 .
–బిఆర్ఎస్ నుంచి ఎన్నికైన రమ్య స్టేషన్ఘన్పూర్ : స్టేషన్ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో 24 ఏళ్ల వయస్సులోనే కౌన్సిలర్గా ఎన్నికై అందరితో ఔరా అనిపించుకుంటున్నారు చల్లా రమ్య. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. స్టేషన్ఘన్పూర్లోని ఐదో వార్డు జనరల్ మహిళకు కేటాయించారు. ఆ వార్డులో తరఫున రమ్య పోటీచేసి.. కౌన్సిలర్గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆమెను పట్టణ వాసులు అభినందిస్తున్నారు. The post 24 ఏళ్లకే కౌన్సిలర్ appeared first on Visalaandhra .
Mothkur | శివయ్య అలంకరణ.. Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని
One more Shock for Vishwak Sen
After delivering a series of disasters, Vishwak Sen has been extra cautious and he took up Anudeep’s film. Titled Funky, the film is said to be a hilarious attempt. Between decent expectations, Funky released on Friday and the film opened on a poor note. The word of mouth for the film hasn’t been encouraging and […] The post One more Shock for Vishwak Sen appeared first on Telugu360 .
Ghanapuram |ఘనంగా మహా శివరాత్రి వేడుకలు..
Ghanapuram | ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. Ghanapuram, ఆంధ్రపభ : జయశంకర్
Jana Nayagan: New Speculations Shock Fans
Vijay’s last film Jana Nayagan is made on a record budget and the film’s release is pushed due to the ongoing censor problems. The makers have withdrawn the writ petition filed against the Censor Board and they have agreed to the cuts suggested. The film is now before the Revision Committee and everyone had big […] The post Jana Nayagan: New Speculations Shock Fans appeared first on Telugu360 .
Irumudi: Ravi Teja and Priya Bhavani Shankar look captivating
Mass Maharaja Ravi Teja is starring in a special family entertainer, Irumudi. The title poster has created huge excitement around the film with everyone wishing for a grand comeback to the actor as he is attempting a different entertainer from all his previous films. The movie is written and directed by Shiva Nirvana and his […] The post Irumudi: Ravi Teja and Priya Bhavani Shankar look captivating appeared first on Telugu360 .
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
–విహారానికి వెళుతుండగా విషాదం చెన్నూరు-కడప జిల్లా: విద్యార్థులు విహారానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఏర్పేడు మండల పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)లో వైజాగ్కు చెందిన ఠాగూర్రెడ్డి, కేరళకు చెందిన అనుగ్రహ, రుషికా(23), అఖిల్, సుషీన్, భవ్యలు విద్యనభ్యసిస్తున్నారు. శనివారం ఉదయం వీరందరూ రెండు ద్విచక్ర వాహనాలపై తిరుపతి నుంచి గండికోటకు బయలుదేరారు. ఈ క్రమంలో మధ్యాహ్నం […] The post రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం appeared first on Visalaandhra .
మహాశివరాత్రి: లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేంటి?
సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది. ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనే మాట వాస్తవమే. అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆభవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది. పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవు లాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలను కున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం(లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని,ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని,వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు.విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు. హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేక పోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడి నందుకు బ్రహ్మను దండించ మన్నాడు. భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు. మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థాన మయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.
శివరాత్రి రోజు చేసే ఉపవాసం అంతరార్థం ఇదే..
హిందువులకు ఎంతో పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి. ఆరోజు ఉదయం శివుడిని పూజించి, ఉపవాసం ఉండి, రాత్రంతా జాగారం చేస్తారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయడం వల్ల ఎంతో పవిత్రత వస్తుందని అంటారు. ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే ఏడాదంతా శివుడిని ఆరాధించిన పుణ్యం దక్కుతుందని నమ్ముతుంటారు. అయితే, ఉపవాసం చేయడంలో అంతరార్థం దాగి ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. సుఖభోగాలు మనిషిని దైవానికి దూరం చేస్తాయి.. ఉపవాసం వంటి కఠిన నియమాల వల్ల ఇంద్రియాల ప్రభావం తగ్గి ఆధ్యాతిక సాధనలకు మార్గం సుగమం అవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. వారానికోసారి ఘనాహారానికి దూరంగా ఉండమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. ఆరోగ్య సమస్యల్లేనివారు వారానికోసారి ఉపవాసం చేయాలి. ఇందువల్ల శరీరంలోని విషతుల్యమైన పదార్థాలు బయటకు పోతాయి. జీర్ణకోశానికి తగిన విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణకోశం శక్తి పుంజుకుని సక్రమంగా పనిచేస్తుంది. కటిక ఉపవాసం అనే పేరుతో మంచి నీటిని సైతం సేవించకుండా ఉపవసించడం మంచిదికాదు. శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూసుకోవాలి. పాలు, పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ఉపవాసం చెడదని పెద్దలు చెబుతారు. ఏదైనా భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానం చేసి, శివుని ధ్యానించాలి. అన్నం, పప్పు దినుసులతో చేసిన పదార్థాలు నిషిద్ధం. సముద్రపు ఉప్పు కాకుండా నల్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని తినే పదార్ధాలలో వాడాలి. పాలూ పండ్లూ తినొచ్చు. ముఖ్యంగా దృష్టిని ఆహారం మీద పెట్టకుండా భగవంతుని ధ్యానించడమే ఉపవాస లక్ష్యం. ఆహారం మన ఆలోచనలను నియంత్రిస్తుంది. కనుక సాత్వికాహారమైన పాలు, పళ్లని స్వీకరించాలి. అన్నం పప్పులలో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అరగడానికి జరిగే ప్రక్రియ వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. శరీరం భుక్తాయాసంతో మందకోడిగా తయారవుతుంది. అందుకని అన్నం పప్పులు వంటి ఆహార పదార్థాలని ఉపవాస దీక్షా సమయంలో తినకూడదు. ఆరోగ్యం సరిగా లేనివారు, వృద్ధులు, బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లలు ఉపవాస దీక్షను చేయవలసిన నియమం లేదు.
మహాశివరాత్రి రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో తెలుసా..?
శివం అంటే శుభం అని అర్థం. రాత్రి అనే పదం రా అనే ధాతువు నుండి వచ్చింది. రా అంటే దానార్ధరకమైనది. శుభాన్నీ సుఖాన్నీ ప్రదానం చేసేది శివరాత్రి. మహా శివరాత్రి పర్వదినాన ముఖ్యంగా చేయాల్సినవి అభిషేకం, ఉపవాసం, జాగరణ. శివరాత్రినాడు ఉపవాసవ్రతం చేస్తే వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేసినవారు అఖండ ఐశ్వర్యాలను పొంది, జన్మాంతంలో జీవన్ముక్తులౌతారని స్కాంధ పురాణం చెబుతోంది. తనకు ఏపూజ చేసినా చేయకున్నా కేవలం ఉపవాసం చేయడం వల్ల ఆ ఫలితాలన్నీ పొందగలరని మహాదేవుడే పార్వతితో చెప్పాడు. ఉపవాస విశిష్టత జీవుడు పరమాత్ముని సామీప్యంలో వశించడమే ఉపవాసం. ఎటువంటి ఇతరమైన ఆలోచనలూ చేయకుండా, కేవలం భగవంతుని ఆరాధన చేయడమే ఉపవాసమని వరాహోపనిషత్తు చెబుతోంది. రుద్రాభిషేకం మనసులోని మలినాల్ని తొలగించుకోవడమే రుద్రాభిషేకంలోని పరమార్ధం. పంచాక్షరి మంత్రం పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది. ఈ మంత్రంలోని పంచ అనగా అయిదు అక్షరాలు నమ శివాయ(ఓం నమశ్శివాయ)లను మహాశివరాత్రి నాడు భక్తితో పఠిస్తే శివసాయుజ్యం ప్రాప్తిస్తుంది. వీటితో పాటు మహామృత్యుంజయ మంత్రం, శివసహస్రనామస్తోత్రం పఠిస్తే శివానుగ్రహం కలుగుతుంది. అందువల్ల మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, మహేశ్వరదర్శనం, అభిషేకం, బిల్వార్చన, శివనామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగిపోతుంది. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని శివ పురాణం అవగతం చేస్తుంది.
ఒకటో తరగతి నుంచి ఒకటే ఉద్యోగం వరకు..#Police #Nalgonda #Hyderabad #Inspiration #UpalTraffic
Krishna District |బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పాలేపోగు లక్ష్మీ..
Krishna District | బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా పాలేపోగు లక్ష్మీ.. Krishna District,
Telangana : కొత్తగూడెం కార్పొరేషన్ పై తొలగిన సందిగ్దత
కొత్తగూడెం కార్పొరేషన్ లో కాంగ్రెస్, సీపీఐలకు మధ్య ఒప్పందం కుదిరింది.
మేమ్ ఫేమస్’తో విజయాన్ని అందుకున్న సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మేకర్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రెండవ పాట ‘ఓ మై గాడ్’ ను విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నాగ వంశీ కృష్ణ ఈ పాటలో రొమాన్స్కు కొత్త టచ్ ఇచ్చారు. సుమంత్ ప్రభాస్ ఎనర్జిటిక్ డాన్స్లతో సర్ప్రైజ్ చేశారు. లవ్ ఫెయిల్యూర్ను ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికీ ఈ పాట ఒక సెల్యూట్లా మారి, బాధను నమ్మకంగా మార్చే ఫీలింగ్ ఇస్తుంది.
ఆంజనేయస్వామి దేవాలయానికి టీడీపీ నేత విరాళం
విరాళం అందజేస్తున్న టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర-పెద్దకడబూరు :(కర్నూలు) మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మాణానికి శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి 10,016 రూపాయలు ఆలయ ధర్మకర్త నల్లారెడ్డికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయం చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహులు, గ్రామ పెద్దలు ఎంజీ నరసన్న, […] The post ఆంజనేయస్వామి దేవాలయానికి టీడీపీ నేత విరాళం appeared first on Visalaandhra .
నాగినిగా నాగలోకానికి వెళ్లానని నమ్మించింది.... చివరలో సెల్ ఫోన్ తో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
ఉత్తర ప్రదేశ్ లో ఓ మహిళ ఒక అబ్బాయిని ప్రేమించింది అతనితో పారిపోవాలి అని ప్లాన్ వేసుకుంది. కానీ వెళితే పట్టుకుంటారు కదా అందుకని దానికి మరో ప్లాన్ వేసింది. కొన్నాళ్లు నాగదేవత టెంపుల్ కి వెళ్లి ఆమె భక్తురాలిగా బిల్డప్ ఇచ్చింది. ఓ రోజు పాము విడిచిన కుబుసాన్ని కుంకుమ, పసుపును బెడ్ మీద పెట్టేసి తాను నాగదేవతగా మారిపోయాను. నాగలోకానికి పోతున్నాను అని లేఖ రాసేసి వెళ్ళిపోయింది. అందరూ అది నిజమేనేమో అని అనుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆమె ను ఒకచోట లవర్ తో పట్టుకున్నారు. ఎలా అంటే ఆమె సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పట్టుకున్నారు. ఎవరైనా తెలివిగా యూట్యూబ్ చూసి సైంటిఫిక్ గా తప్పించుకోవాలి అని చూస్తారు. కానీ పాత సినిమాలో, సినిమా కథలో విని అదే విధంగా కథలు అల్లాలను చూస్తే ఈ సెల్ ఫోన్ ఉంది చూశారు కదా ఈజీగా పట్టిచ్చేస్తది. ఈ కాలంలో సెల్ ఫోన్ సంభాషణలు సందేశాలు, గూగుల్ లొకేషన్ల ద్వారా పట్టుకోవడం అన్నీ క్రైమ్ సినిమాలలో చూస్తూ ఉంటాము. మనము చరిత్ర నుంచో లేక సైంటిఫిక్ గాను అప్డేట్ కావాలి అంతేగాని మైథాలజీ ద్వారా పురాణాల ద్వారా మనం అప్డేట్ కాకుండా ఉంటే ఇలాగే ఉంటుంది. మనం పాత చింతకాయ పచ్చడి పురాణాలు కథలను విని అవే మార్గదర్శకంగా తీసుకొని అప్డేట్ కావాలంటే ఇలాగే ఉంటుంది. గ్రీకులో కూడా మనకంటే ఎక్కువ మైథాలజీ ఉంటుంది కానీ వారు సైంటిఫిక్ గా అప్డేట్ అవుతూ ఉంటారు. కానీ మనం పురాణాల దగ్గరనే నిలిచిపోయాం. మనం ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే పాము అనేది కేవలం ఒక కథ మాత్రమే. దాని ద్వారా సినిమాలు మాత్రమే తీయగలం కానీ మనం నిజజీవితంలో దానిని నమ్మించాలి అంటే ఇలాగే సెల్ ఫోన్ ద్వారా పట్టుబడిపోతాం. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
యంగ్ హీరో హవిష్... బ్లాక్ బస్టర్ డైరెక్టర్ త్రినాధ రావు నక్కినతో కలసి పూర్తి ఎంటర్టైనర్ ‘నేను రెడీ’ చేస్తున్నారు. హర్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి బ్యానర్పై నిఖిల కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హవిష్ సరసన కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా డైరెక్టర్ త్రినాథరావు ‘నేను రెడీ’ ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ లో హవిష్, కావ్య థాపర్ చిరునవ్వులతో కనిపించడం ఆకట్టుకుంది.
క్రికెట్ యుద్ధానికి సిద్ధమా! #T20WorldCup #INDvsPAK #TeamIndia #cricket #latestnews #viralvideo
Mandali |దేవస్థాన ఖ్యాతి ఇనుమడించేలా అభివృద్ధి చేయండి..
Mandali | దేవస్థాన ఖ్యాతి ఇనుమడించేలా అభివృద్ధి చేయండి.. Mandali, అవనిగడ్డ, ఆంధ్రప్రభ
Gold Prices Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి
వర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం ‘సరస్వతి’. హై -కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఎరుపు రంగు చీరలో ధైర్యంగా నడుస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ కథలోని బలం, -భావోద్వేగాలను హైలైట్ చేసినట్టుగా కనిపిస్తోంది.
Much Needed Break for Megastar
Megastar Chiranjeevi has delivered his career-biggest success with Mana Shankara Vara Prasad Garu and he is relieved. The veteran actor is extremely delighted and welcomed twin babies of Ram Charan and Upasana. Chiranjeevi had to kick-start Bobby Kolli’s film and it has been pushed further by a few weeks due to various reasons. He also […] The post Much Needed Break for Megastar appeared first on Telugu360 .
Sivaratri |నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు..
Sivaratri | నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు.. Sivaratri నిజామాబాద్, ఆంధ్రప్రభ :
మేయర్ ఆశలతో ₹8 కోట్లు పన్ను చెల్లించినా గెలుపు దూరం #MunicipalElections #Nizamabad #Congress
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు .. ఈరోజు దర్శనం కావాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది
బొలెరోతో ఢీకొట్టి... కిలో మీటరు లాక్కెళ్లాడు... చర్మం ఊడి.. పక్కటెముకలు విరిగి
మేడ్చల్ మల్కాజ్గిరి: కారును బొలెరో వాహనంతో ఢీకొట్టి అనంతరం అడ్డుగా నిలబడిన వ్యక్తిని ఢీకొట్టి కిలో మీటరు దూరం ఈడ్చుకెళ్లిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కీసర మండలం రాంపల్లిలోని నీలగిరి హోమ్స్కు చెందిన సత్తీశ్ తన స్నేహితులతో కలిసి కారులో బంజారాహిల్స్ నుంచి రాంపల్లికి వస్తున్నాడు. మల్లాపూర్ కరిరాజుల వద్ద వీరి కారును బొలెరో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. వెంటనే వీరు బొలెరోను వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. సత్తీశ్ కారు దిగా బొలెరోకు అడ్డుగా నిలబడి ఆపాలని కోరాడు. బొలెరో డ్రైవర్ మహేశ్ అనే వ్యక్తి సత్తీశ్ను ఢీకొట్టి కిలో మీటరు లాక్కెళ్లాడు. దీంతో సతీశ్ పక్కటెముకలు విరగడంతో పాటు మర్మాంగాలకు గాయాలయ్యాయి. సత్తీశ్ వీపు చర్మం మొత్తం ఊడిపోయింది. సత్తీశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బొలెరో డ్రైవర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Revanth Redddy : మున్సిపల్ ఎన్నికలపై రేవంత్ కీలక నిర్ణయం
తెలంగాణలో మున్సిపల్ రాజకీయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు
మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు
చెన్నై: మహిళ స్నానం చేస్తుండగా ఓ యువకుడి ఫోన్లో వీడియో తీసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నై పెరవళ్లూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెరవళ్లూరులోని ఓ ఇంట్లో 11 మంది మహిళలు అద్దెకు ఉన్నారు. అర్థరాత్రి మహిళ స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి ఓ యువకుడు సెల్ఫోన్లో వీడియో తీశాడు. సదరు మహిళ గమనించి కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. సదరు మహిళలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సత్యరాజ్గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
T20 World Cup : బంతి.. బంతికి.. పరుగు.. పరుగునూ ఇక లెక్కేసుకోండి భయ్యా?
టీ20 వరల్డ్ కప్ లో నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. కొలొంబో వేదికగా భారత్ - పాకిస్తాన్ జట్లు మ్యాచ్ ఆడనున్నాయి
Srisailam : శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
మహా శివరాత్రి సందర్భంగా నేడు శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు
Huzurnagar |సేవకునికే ప్రజలు పట్టం..
Huzurnagar | సేవకునికే ప్రజలు పట్టం.. 14 వార్డ్ లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా
Telangana : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Chennur |మున్సిపల్ పీఠం ఎవరిని వరించేనో ?
Chennur | మున్సిపల్ పీఠం ఎవరిని వరించేనో ? మంత్రి ఆశీస్సులు ఎవరికో..?
Shiva Rathri : కిటకిట లాడుతున్న శైవక్షేత్రాలు.. ఈరోజు చేయాల్సిన పనులివీ
నేడు శివరాత్రి. రెండు తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి
Mothkur |గేమ్ ఛేంజర్.. ఎంపీ చామల..
Mothkur | గేమ్ ఛేంజర్.. ఎంపీ చామల.. Mothkur, ఆంధ్రప్రభ : యాదాద్రి
500yearsofhistory |అకాల మృత్యు భయానికి ధైర్యం ఇచ్చే చౌడేపల్లి మృత్యుంజయేశ్వరుడు
500 years of history | అకాల మృత్యు భయానికి ధైర్యం ఇచ్చే
పట్టుబట్టి.. పార్టీకి కోట కట్టి..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టే అని తెగ సంతోషపడిపోయిన వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలం పుంజుకుంటున్నది. అందుకు తాజా నిదర్శనం మొన్న వెలువడిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటమే కాదు, దక్షిణాదిలో మళ్ళీ ఒక బలమైన శక్తిగా అవతరించిందన్న సంకేతాలు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ప్రభుత్వం మీద, పార్టీ మీద పట్టు మరింత పెరగడమే కాదు, కేంద్ర పార్టీలో కూడా ఆయన పలుకుబడి పెరిగిన మాట వాస్తవం. ఆయన ‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలకు కారణం ఇదే. కాంగ్రెస్ లో ఇంకా చాలా రోజులు తన మాట చెల్లుబాటు కాబోతున్నదనే సంకేతాలు ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా పంపించారు. ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు అక్కడ పార్టీ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆయనకు అందించిన అభినందనలు, వారి స్పందన ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్లో బహు నాయకత్వం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరూ ఆమోదించి ఎవరి పని వారు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉన్నదో ఇప్పుడు మళ్ళీ అవే పరిస్థితులు నెలకొంటున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రినని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందనీ చెబుతూ వచ్చిన మాటలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. మెజారిటీ స్థానా ల్లో కాంగ్రెస్ గెలిచింది. పదేళ్లపాటు అధికారంలో ఉండి, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ ఫలితాలపై మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉండి, తెలంగాణలో కూడా అధికారం కోసం ఉవ్విళ్ళూరుతున్న భారతీయ జనతా పార్టీ కింద పడ్డా తనదే పైచేయి అంటున్నది. దీని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ గెలుపు శాతం 63.7. మొత్తం వార్డులలో 52 శాతం వార్డులు అధికార కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. గతంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కేవలం ఆరు మున్సిపాలిటీలకే పరిమితమైన కాంగ్రెస్, ఈసారి 74 మున్సిపాలిటీ గెలుచుకున్నది. గత కార్పొరేషన్ ఎన్నికలలో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి నాలుగు కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలు గెలుచుకొని మేయర్ పదవులలో పార్టీ నేతలకు అవకాశం కల్పించింది. అయితే హంగ్ పరిస్థితి ఏర్పడిన మూడు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలలో గెలుపు ఎవరిదనే ఆసక్తి నెలకొని ఉంది. సభ్యుల బలంతో దాదాపు అన్ని మున్సిపాలిటీలను సాధించుకునే ఎత్తుగడలకు కాంగ్రెస్ తెరతీసింది. హంగ్ అయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజిక్కించుకునేందుకు అధికారపక్షం, తమవారు గోడ దూకి పోకుండా చూసుకోవడంకోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మొత్తానికి మూడు ప్రధాన పార్టీలు క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మూడు కార్పొరేషన్లు, 24 మున్సిపాలిటీలలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో ఇతర పార్టీలతో పొత్తులు, స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో, కాంగ్రెస్తో పొత్తు కుదరక సిపిఐ స్వతంత్రంగా పోటీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు ఎవరు దక్కించుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్ను ఎంఐఎం, కో ఆప్షన్ సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి ఫలితాలు వెలువడుతున్న క్రమంలోనే భారత రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు కెటి రామారావు సిపిఐకి స్వచ్ఛందంగా తమ పార్టీ మద్దతు ప్రకటించేశారు. అధికారంలో ఉన్నంతకాలం భారత రాష్ట్ర సమితి, దాని అధినాయకుడు కెసిఆర్ కమ్యూనిస్టులను తోక పార్టీలు అని వెక్కిరించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అధికారంలో ఉండగా మునుగోడులో ఉప ఎన్నిక జరిగినప్పుడు సిపిఐ మద్దతు కోసం ఆరాటపడిననాడు భవిష్యత్తులో కూడా ఈ స్నేహం కొనసాగుతుందని కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఓట్లు సిపిఐ మద్దతు కారణంగా వచ్చినవే. ఆ ఎన్నిక తర్వాత మళ్లీ కెసిఆర్ సిపిఐ నాయకుల మొహం చూడలేదు. ఇప్పుడు కొత్తగూడెంలో కాంగ్రెస్ను నిలువరించేందుకు కెటిఆర్ అందిస్తానంటున్న మద్దతు తీసుకోవడానికి సిపిఐ సిద్ధపడుతుందా? ఇప్పటికే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఏ పార్టీ మద్దతు తీసుకోవాలనే విషయంలో నిర్ణయం జాతీయ పార్టీకి వదిలేశామని ప్రకటించారు. జాతీయ నాయకత్వం కూడా కొత్తగూడెంలో సిపిఐ భారత రాష్ట్ర సమితి సహాయం తీసుకొని పీఠం దక్కించుకోవడానికి సుముఖంగా లేదని, కాంగ్రెస్తోనే ప్రయాణం సాగించాలన్న నిర్ణయంతో ఉందని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే పలుమార్లు, కనీసం స్పష్టంగా రెండుసార్లు, ఒకసారి సిపిఐ నూరేళ్ల పండుగ ఖమ్మంలో జరిగినప్పుడు, మరోసారి జస్టిస్ సుదర్శన్రెడ్డికి రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం అందించినప్పుడు కాంగ్రెస్, సిపిఐ రెండూ నాణానికి రెండు వైపులు అని, రాజకీయ పొత్తు కొనసాగుతుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. కాబట్టి కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్ కలిసి కార్పొరేషన్ను దక్కించుకునే అవకాశాలే ఎక్కువ. అలా చూసినప్పుడు ఏడింట ఆరు కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డట్టే. ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఖాతాలోపడే అవకాశం ఉంది. అదే జరిగితే అందుకు కారణం కరీంనగర్లో కేంద్ర మంత్రి సంజయ్ కి వ్యక్తిగతంగా ప్రజల్లో ఉన్న పలుకుబడే అని భావించాలి. కార్పొరేషన్ల పరిస్థితి ఇలా ఉంటే, 24 మునిసిపాలిటీలలో ఏం జరగబోతున్నది? ఎవరెన్ని మాట్లాడినా, ఏం చెప్పుకున్నా స్పష్టమైన మెజారిటీ ఉన్న మున్సిపాలిటీలను పక్కన పెడితే సింపుల్ మెజారిటీ రాని, వచ్చినా బొటాబొటీగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటో చెప్పలేం. ఫలితాలు వెల్లడి కావడానికి ముందునుండే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. పార్టీల ఎత్తుగడలు ఆఖరిక్షణం వరకు కొనసాగుతాయి. చివరి నిమిషం వరకు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల కోరం లేక ఎన్నికలు వాయిదా పడవచ్చు. 16వ తేదీ తర్వాతే కచ్చితంగా ఏ పార్టీ ఎన్ని మేయర్ స్థానాలు, ఎన్ని చైర్పర్సన్ స్థానాలు కైవసం చేసుకున్నదో చెప్పడానికి వీలవుతుంది. ఇది రాస్తున్న సమయానికే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత మద్దతుతో గెలుపొందిన పదిమందిలో ఎనిమిదిమంది ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్టు సమాచారం మాధ్యమాల్లో వచ్చింది. ఫార్వర్డ్ బ్లాక్ నాయకులతో కలిసి కవిత పత్రికా గోష్ఠి నిర్వహించి ఇది ట్రైలర్ మాత్రమేననీ, ‘పిక్చర్ అభీ బాకీ హై’ అనీ అన్న కొద్దిగంటల్లోనే ఈ పరిణామం జరగడాన్నిబట్టి హంగ్ అయిన మున్సిపాలిటీలను ఎవరు కైవసం చేసుకుంటారో ఇప్పుడే చెప్పలేమని అర్థం అవుతోంది. ఇక భారత రాష్ట్ర సమితి విషయానికొస్తే తాను అధికారంలో ఉండగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నాలుగు కార్పొరేషన్లు గెలుచుకున్న బిఆర్ఎస్ ఈసారి బోణీ కూడా చెయ్యలేదు. కార్పొరేషన్లలో అయితే బిఆర్ఎస్ అసలు పోటీనే ఇవ్వలేకపోయింది. అలాగే మున్సిపాలిటీలలో కూడా కేవలం 15కే పరిమితమైంది. గత లోకసభ ఎన్నికల్లో చతికిలబడిన పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలలో 28.7 శాతం ఓట్లు సాధించడం, అందునా పార్టీ అగ్రనేత ప్రచారంలో ఎక్కడా కనబడకపోయినా ఈ ఫలితాలు రావడం కొంత ఊరటగానే భావించవచ్చు. అయితే లోకసభ ఎన్నికల నాటికి (16.6 శాతం), ఈ మున్సిపల్ ఎన్నికల నాటికి బిఆర్ఎస్కు పన్నెండు శాతం ఓట్లు పెరగడం విశేషమే. ఇక లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్తో సమానంగా ఎనిమిది స్థానాలు గెలుపొందిన బిజెపి, మహామహులను ప్రచారానికి దింపి కూడా ఒక్క మున్సిపాలిటీనీ గెలవకపోవడాన్ని బట్టి ఆ పార్టీ తప్పనిసరిగా తెలంగాణలో తమ పరిస్థితి మీద సమీక్ష జరుపుకోవాల్సిందే. లేదా కవిత చెపుతున్నట్టు బిఆర్ఎస్తో పొత్తు ప్రయత్నాలు ఇప్పటి నుండే ప్రారంభించాలేమో!. దేవులపల్లి అమర్
ప్రపంచానికి ఆధ్యాత్మిక, దైవకాంతి పరిమళ వైభవాన్ని మహోజ్వలంగా, మహోన్నతంగా అందించిన భరతభూమి పుణ్యభూమి, కర్మభూమి. అందుకే భారతదేశం ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా విరాజిల్లుతోంది. దేవతలు వివిధ అవతారాల రూపంతో స్వయం గా వసించిన దివ్యధరణి మన భారతదేశం. ముల్లోకాల్లోని (కైలాసం, వైకుంఠం, (బ్రహ్మలోకం) దేవుళ్ళకూ భూలోకంలోని మానవుల కు ప్రత్యక్ష సంబంధ, బాంధవ్యాలను కలిగినది భారతదేశం. అందుకే ప్రపంచంలో ఎక్కడాలేని ఎన్నో పండుగలూ, ఆచార, వ్యవహారాలూ సమున్నత సంస్కృతీ, సంప్రదాయాలతో భగవంతుని సాన్నిధ్యానికి భక్తున్ని చేరువ చేసిన మహత్తర ఆధ్యాత్మిక వైభవం భారత దేశం సొంతం. ఈ పరంపరలో భారతీయ సనాతన పండుగల్లో మహాశివరాత్రి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న గొప్ప పండుగ. వేదకాలం నుంచి భక్తులు ఎంతో నిగ్రహ, నియమ, నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న మహా పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులు శాస్త్రయుక్తంగా నిర్వహించుకుంటూ పరమశివుని కృపకు పాత్రులవుతున్నారు. మహాశివరాత్రి విశేషాలనూ, శివలీలనూ శివలింగస్కాంద, బ్రహ్మాండాది పురాణాలు, శివగీత తదితర ఎన్నో ఉద్గ్రంథాలు వివరిస్తున్నాయి. సకల సృష్టికి పూర్వం సమస్తం జలమయమై ఉండగా.. అందులోనుండి గొప్ప మహోజ్వల తేజస్సు పుట్టింది.. ఆ తేజస్సులో.. సగం తేజస్సు నుండి త్రిశూలం, శంఖం, ఢమరుకం, ధరించిన.. ఫాలన (నొసట) అగ్నినేత్రంతో (మూడవ కన్నుతో) పరమేశ్వరుడు, మిగిలిన సగం తేజస్సు నుండి జగజ్జనని పరమేశ్వరీ (పార్వతీ) ఉద్భవించారు. ఇలా పార్వతీ, పరమేశ్వరులు తొలిప్రకృతి, పురుషులు.. ఆదిదంపతులైనారు.. ఈక్రమంలో వారి అనుగ్రహం చేత విష్ణుమూర్తి ఆవిర్భవించారు. అనంతర కాలంలో శివుడు.. రాక్షస సంహారం కోసం శ్రీమహావిష్ణువుకు సుదర్శణ చక్రాన్ని బహూకరించినట్లు శివపురాణం చెబుతోంది.. ఈ నేపథ్యంలో.. శ్రీమహావిష్ణువు శేషశయ్యపై ఎన్నో వందలఏళ్ళు యోగనిద్రలో ఉన్నాడు. ఈ సమయంలో అతని నాభికమలం నుండి పంచముఖ బ్రహ్మ ఉద్భవించాడు.. కాలక్రమంలో శివుడు కైలాసానికి, విష్ణువు వైకుంఠానికి, బ్రహ్మ.. బ్రహ్మలోకానికి అనగా ముల్లోకాలకు ఆ త్రిమూర్తులు అధిపతులై సృష్టి, స్థితి, లయకారులై యావత్ జీవరాశికి మనుగడ సాగిస్తున్నారు. అనేక సందర్భాలను బట్టి తమలో ఎవరు గొప్ప? అనే గర్వం బ్రహ్మ, విష్ణువుల్లో తలెత్తింది, దీంతో శివుడు మహానిశీధిలో పాతాళం, భూమి, ఆకాశాలను కలుపుతూ జాజ్వల్యమానకోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ.. ఓంకార నాదం ప్రతిధ్వనిస్తుండగా.. అనంతమైన జ్వాలాలింగం (అగ్నిస్తంభం) రూపంలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ అద్భుత లింగం నుంచి ఈశ్వరుడు లింగోద్భవమూర్తిగా నాలుగు భుజాలతో మహావిష్ణువు, బ్రహ్మదేవుళ్ళకు దర్శనమిచ్చాడు. తన మహాలింగం ఆది, అంతాలను కనుగొనాలనీ, అలా మీలో ఎవరు కనుగొంటే వారే గొప్ప అవుతారని వారిరువురికి పరీక్షపెట్టాడు శివుడు.. ఈ క్రమంలో బ్రహ్మ, విష్ణువులెవరూ ఆ అనంతమైన శివలింగంను ఆది, అంతంను కనుగొనలేక వైఫల్యం చెందారు. దీంతో వారి గర్వాన్ని అణచిన సందర్భాన్ని.. మహాశివరాత్రిగా.. సదాశివుడు ప్రపంచానికి ప్రకటించాడు. ఇలా తాను జ్వాలాలింగ రూపంలో ఉద్భవించినట్టి మాఘమాస, బహుళ చతర్దశి, ధనిష్టా నక్షత్రం, దివ్య(నిశీధి) రాత్రి.. మహాశివరాత్రి తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదన్నాడు శివుడు.. ఈ మహాపర్వదినాన.. శివలింగాన్ని దర్శించి.. అభిషేకించి.. ఉపవాసాలతో.. ఆరాధించి జాగరణ చేసినవారు ప్రీతిపాత్రులై తన కృపను చూరగొని సకల మహాపాపాల నుంచి విముక్తులవుతారు.. శివసాయుజ్యాన్ని (శివైక్యం) పొందుతారని ఈశ్వరుడు ప్రపంచానికి దివ్య సందేశమిస్తూ మహాశివరాత్రిని అంగరంగ వైభవంగా జరుపుకొని పునీతులు కావాలని ప్రజలను ఆదేశించాడు బోలాశంకరుడు. ‘శివ..రాత్రి’.. శివం(శుభం)రాత్రి.. శుభం కలిగించే రాత్రి.. రాత్రి తల్లిలాంటిది.. సకలప్రాణికోటిని తన ఒడిలోకి హాయిగా చేర్చుకొని సేదతీర్చి సుఖనిద్రనిస్తుంది. పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని వేదాలుఘోషిస్తున్నాయి. ఓంకారానికి నామాంతరం ప్రణవం. రోదన లు బాపేవాడైనందున రుద్రుడు అయినాడు. భూత, భవిష్యత్తు, వర్తమానాలనే త్రికాలాలకు అధిపతి శివుడు. ఈ శంఇవ అక్షరాల కలయిక శివం అవుతుంది. మంగళ ప్రదమూ శివమూ అయినది శివతత్వం. అందుకే శివుడు మంగళ ప్రదుడు అయినాడు. కోరిన వారికి కొంగు బంగారమూ, బోలా శంకరుడు అయినాడు. ‘శివం అంటే శుభం... ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యమనే పదం వచ్చింది. సర్వసంపద్రూపుడు శివుడు. అభవుడు. పుట్టుకలేనివాడు. మహా దేవుడికి ప్రతీకగా లింగం‘: లింగం అంటే చిహ్నమనీ, సంకేతమనీ, ప్రతీక అని అర్థం. శివలింగం సర్వశుభంకరుడైన మహాదేవుడికి ప్రతీకగా.. శివునిచే మహాశివరాత్రి ఆవిర్భావమైన నాటి నుంచి భక్తకోటితో కొలువబడుతూ విరాజిల్లుతోంది. శివుడు తన పంచముఖాలనుంచి పంచలింగాలను సృష్టించాడు. శివుని ఐదు ముఖాలు సద్యోజాతా, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానా.. పంచ భూతతత్వాలతో ఆ లింగాలు ఐదు విధాలుగా ప్రసిద్ధికెక్కాయి. జంబుకేశ్వరంలో జలలింగం, కంచిలో భూలింగం, ఆరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం.. ఇవి సర్వవ్యాపకుడైన రుద్రుడు కోటానుకోట్ల సూర్యుల కాంతితో అఖండంగా వెలుగొందే మహెజ్వల తేజోమూర్తి మహాశివుని స్వయం సృష్టి లింగాలుగా పౌరాణికులు చెబుతారు. ఈ లింగాలను దర్శించుకుంటే మహాశివుని ఐదు ముఖాలను స్వయంగా దర్శించుకున్నట్లేనని శివ పురాణం చెబుతోంది. ఇంకా పంచభూత లింగాలు, స్వయంభూ లింగాలు, జ్యోతిర్లింగాలు వెలిశాయి. భూలోకంలో ఈ లింగాలు 12 వెలిశాయి. లింగాలలో చల, అచల, పార్థివ, మృత్తిక, రస మొదలైనవి ఉన్నాయి. సౌరాష్ట్రలో సోమనాథుడు. శ్రీశైలంలో మల్లికార్జునుడు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు. ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు. హిమాలయాల్లో కేదారేశ్వరుడు. దాకినీ క్షేత్రంలో భీమశంకరుడు. వారణాసి (కాశీ)లో విశ్వనాథుడు. నాసికంలో త్రయంబకేశ్వరుడు. సేతుబంధంలో రామేశ్వరుడు. ఘృష్లేశ్వరంలో ఘృష్టేశ్వరుడులుగా ఆయా పేర్లతో క్షేత్రాలుగా ప్రసిద్ధికెక్కగా భక్తకోటి సందర్శిస్తూ తరిస్తున్నారు. శివాయ.. శంభోశంకర.. హరహరమహాదేవ స్తోత్రాలతో.. శివనామస్మరణలతో.. భజనలతో.. నగర సంకీర్తనలతో.. జయజయ శివశివ.. ఓంకారనాదాలతో.. ఆలయాల గంటల ధ్వనులతో మారుమోగుతూ శివభక్తి పారవశ్యాన్ని కలిగిస్తూ శివైక్య మార్గాన నడిపిస్తున్నాయి.. ఓం నమః శివాయ: తాళ్ళపల్లి యాదగిరి గౌడ్ 99497 89939
మన తెలంగాణ/హైదరాబాద్: హంగ్ మున్సిపాలిటీలు .. ‘హస్త’గతం కావాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నెల 16న (సోమవారం) మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ల మేయర్లను ఎన్నుకోవాల్సి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన (ఎంపీ) క్యాంపు కార్యాలయంలో సమావేశం ని ర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భ ట్టివిక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర ముఖ్య నాయకులూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హంగ్ మున్సిపాలిటీలన్నింటినీ కైవసం చేసుకోవడానికి ఎ లాంటి పరిస్థితులు ఉన్నాయని ప్రశ్నించగా, ఇన్ఛార్జి మం త్రులు లెక్కలు చూపించారని తెలిసింది. ఇండిపెండెంట్లు, ఇ తర పార్టీల నుంచి గెలుపొందిన వారిలో ఎంత మంది మన పార్టీకి మద్దతుగా ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి వా రిని అడిగి తెలుసుకున్నారని తెలిసింది. తన వద్ద ఉన్న సమాచారాన్ని, మంత్రులు చెబుతున్న సమాచారాన్ని ఆయన బే రీజు వేసుకున్నారని సమాచారం. సోమవారం చైర్మన్ల, మే యర్ల ఎంపిక పూర్తయ్యేంత వరకూ, ఇతర బిజెపి, బిఆర్ఎస్ కవ్వింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ చేజారవద్దని ఆయన సూచించారని తెలిసింది. మొత్తం 38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడితే, అందులో 20 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి మార్గం సుగమమైందని మంత్రులు వివరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలాఉండగా నిజామాబాద్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహం కోసం పిసిసి చీఫ్ బి. మహేష్కుమార్ గౌడ్ను, మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డిని ఇంఛార్జిలుగా నియమించారు. ఈ కార్పొరేషన్ను కైవసం చేసుకోవడానికి మజ్లీస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కు సూచించారని తెలిసింది. ఇంకా కీలకమైన కరీంనగర్ కార్పొరేషన్కు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, డి. శ్రీధర్ బాబును, జగిత్యాలకు అడ్లూరి లక్ష్మణ్ను, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ను ఇంఛార్జిలుగా నియమించారు. అధిష్టానం అభినందనలు మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు సాధించడానికి బాగా కృషి చేశారని, దీంతో పార్టీ అధిష్టానం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందని సిఎం వివరించారు. మంత్రులను, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ముఖ్య నాయకులను, ముఖ్యంగా కార్యకర్తలను ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేయాల్సిందిగా పార్టీ అధిష్టానం తనకు సూచించిందని ముఖ్యమంత్రి చెప్పినట్లు పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు. నేను ముందే చెప్పాను కదా.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే మున్సిపాలిటీల్లో తొంబై శాతం సీట్లు కైవసం చేసుకుంటామని ఎంతో నమ్మకంగా మీకు చెప్పానని, బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లోనూ చెప్పానని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఆదర్శ మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా తీర్చి దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అంఛనా లెక్క పక్కాగా.. సిఎంను అభినందించిన మంత్రులు మీ అంచనా లెక్క .. పక్కాగా వచ్చిందనీ మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. మీ కృషి, పట్టుదల, చేపట్టిన మంచి పథకాలూ మన పార్టీ విజయానికి తోడ్పడ్డాయని ప్రశంసించారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల మహిళలు సంతోషంగా ఉన్నారని, వారు ఖచ్చితంగా తమ పార్టీకే ఓట్లు వేశారని అన్నారు.
15thFeb2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
15thFeb2026sunday | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి
Kuravi |భక్తుల కోర్కెలను తీర్చే క్షేత్ర మహత్మ్యం
Kuravi | భక్తుల కోర్కెలను తీర్చే క్షేత్ర మహత్మ్యం Kuravi | కురవిలో
Tiryani |భక్తి, విశ్వాసాలకు కేంద్రంగా మారిన ఆలయం
Tiryani | భక్తి, విశ్వాసాలకు కేంద్రంగా మారిన ఆలయం Tiryani | మొయిందా
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం అవుతుందా అనే చర్చ జరుగుతోంది. అది ఒక సహాయక సాధనం మాత్రమే. తరగతి గదిలో మానవ స్పర్శ, సానుభూతి, స్ఫూర్తిని ఎఐ భర్తీ చేయలేదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎఐ అనేది ఉపాధ్యాయుల పాత్రను మెరుగుపరచడానికి ఉద్దేశించింది. అయితే వారిని భర్తీ చేయడానికి కాదంటున్నారు. ఎఐ పరిపాలనా పనులను ఆటోమేట్ చేయగలదు, వ్యక్తిగతీకరించిన అభ్యాస అనుభవాలను అందించగలదు.మానవ సంబంధాలను నిర్మించడానికి, మానసిక మద్దతును అందించడానికి, అర్థవంతమైన అభ్యాస అనుభవాలను సులభతరం చేయడానికి మానవులైన ఉపాధ్యాయులు ఇప్పటికీ చాలా అవసరం. వారి నేపథ్యం లేదా సామర్థ్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఎఐ సాధనాలు అందుబాటులో ఉంటాయి. విద్యలో ఎఐ అమలులో ‘సమానత్వం’ అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉండాలి. వ్యక్తిగతీకరించిన బోధన, తక్షణ అభిప్రాయం, లక్షిత జోక్యాలను అందించడం ద్వారా ఎఐ అభ్యాస ఫలితాలను మెరుగుపరుస్తుంది. ఇది విద్యార్థుల ప్రత్యేక అవసరాలు, అభ్యాస శైలిలకు అనుగుణంగా అభ్యాస సామగ్రిని మార్చగలదు. అంతేకాకుండా అభ్యాసకుల గోప్యత, డేటా భద్రత కలిగి ఉంటాయి. విద్యార్థుల డేటాను రక్షించడానికి బలమైన గోప్యతా విధానాలు, భద్రతా చర్యలను కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఈ ప్రశ్నలు, ఆందోళనలను పరిష్కరించడం ద్వారా, విద్యావేత్తలు విద్యలో ఎఐ అమలు గురించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యలో ఎఐ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తులో అనేక ట్రెండ్స్ని అనుసరిస్తుంది. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి అభ్యాస సామగ్రిని, జోక్యాలను సర్దుబాటు చేయడంలో ఎఐ వ్యవస్థలు మరింత అధునాతనంగా మారతాయి. ఈ వ్యక్తిగతీకరించిన విధానం అభ్యాస ఫలితాలను మరింత మెరుగుపరుస్తుంది. ఎఐ -ఆధారిత చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు సహజ భాషను అర్థం చేసుకోవడంలో, ప్రతిస్పందించడంలో మరింత అభివృద్ధి చెందుతాయి. విద్యార్థులకు తక్షణ మద్దతు, మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. విద్యా డేటాను విశ్లేషించడంలో, విద్యావేత్తల కోసం కార్యాచరణ విధానాలను రూపొందించడంలో ఎఐ అల్గారిథమ్లు మెరుగుపడుతూనే ఉంటాయి. ఇది డేటా ఆధారిత నిర్ణయాధికారం, వ్యక్తిగతీకరించిన బోధనను సాధ్యం చేస్తుంది. ఎఐ సాంకేతికతలు అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీతో అనుసంధానించబడతాయి. ఈ ధోరణులు విద్యను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మరింత ఆకర్షణీయమైన, సమర్థవంతమైన అభ్యాస వాతావరణాలను సృష్టిస్తాయి.విద్యలో ఎఐ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. విద్యలో ఎఐని అమలు చేయడం అనేది నమ్మదగిన డేటా లభ్యత, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యం వంటి సవాళ్లతో కూడి ఉంటుంది. ఉత్తమ పద్ధతులను అనుసరించడం ద్వారా, విద్యావేత్తలు తరగతి గదిలో ఎఐని విజయవంతంగా అనుసరించి ఫలితాలు సాధించవచ్చు. విద్యా రంగంలోఆన్లైన్ కోర్సుల రూపకల్పన, నిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో అవకాశాలను కలిగిస్తోంది. విద్యావేత్తలను శ్రమతో కూడిన పనులనుండి విముక్తి చేస్తుంది. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కంటెంట్ ఎల్లప్పుడూ ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా ఉండేలా చూస్తుంది. పరిపాలనా పనులను ఇప్పుడు ఎఐ ఉపయోగించి ఆటోమేట్ చేయవచ్చు. దీనివల్ల అధ్యాపకులు తమ దృష్టిని పూర్తిగా విద్యార్థులపై కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. అంటే వారు విద్యార్థులకు మరింత సమయం కేటాయించవచ్చు. దీనివల్ల ఏ విద్యార్థి వెనుకబడిపోకుండా చూసుకోవచ్చు. విద్యార్థుల నేర్చుకునే విధానాలను విశ్లేషించడం ద్వారా, ‘అడాప్టివ్ ఎఐ’ టూల్స్ వారి ప్రత్యేక శైలికి అనుగుణంగా పాఠాలను అందిస్తాయి. టెక్స్ టు -స్పీచ్, విజువల్ రికగ్నిషన్, స్పీచ్ రికగ్నిషన్ వంటి ఎఐ సామర్థ్యాలను ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకోసం ప్రత్యేకంగా రూపొందించవచ్చు. వర్చువల్ ట్యూటర్స్ ప్రాధాన్యత మరింతగా పెరుగుతోంది. ఇవి చాట్బాట్లా కాకుండా వ్యక్తిగత గురువులా వ్యవహరిస్తాయి. అర్ధరాత్రి సందేహం వచ్చినా, టీచర్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఎఐ ద్వారా వెంటనే వివరణ పొందవచ్చు. ప్రతి విద్యార్థి గ్రహణశక్తి ఒకేలా ఉండదు. ఎఐ దీనిని గుర్తించి.. పాఠం వినడంలో ఇబ్బంది పడుతుంటే, మరిన్ని ఉదాహరణలతో సులభంగా వివరిస్తుంది. పరీక్షా పత్రాల మూల్యాంకనం, హాజరు వంటి పరిపాలనా పనులను ఎఐ చూసుకుంటుంది. దీనివల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలు, సృజనాత్మకతను నేర్పడంపై ఎక్కువ సమయం కేటాయించగలరు. ఏ విద్యార్థి పరీక్షల్లో వెనుకబడే అవకాశం ఉందో ఎఐ డేటాద్వారా ముందే గుర్తించి ఉపాధ్యాయులను హెచ్చరిస్తుంది. ఎఐ ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదు. వారి సామర్ధ్యాలను పెంచడానికి మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. జి. సత్యనారాయణరాజు 90308 80709
అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం ఉండదు
మనతెలంగాణ/హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో 30కిపైగా మున్సిపాలిటీలు గెలుస్తామని తాము అంచనా వేశామని... కానీ తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో కూడా తమకు విజయావకాశాలు ఉన్నాయని చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితాలతో స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని, వాళ్లు ఆశించినన్ని స్థానాలు రాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టిందని, కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలు వారికి ఆశించినన్ని మున్సిపాలిటీలను ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో బిజెపి పార్టీపైన ఆయన సెటైర్లు వేశారు. కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బిజెపి ప్రభావం ఎక్కడా లేదని తెలిపారు. బిజెపి ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకుంటుందో అర్థం కావడం లేదని, వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయని అన్నారు. బిజెపి పార్టీ తరపున ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు ప్రచారం చేసినా ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేకపోయిందని విమర్శించారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు అయినందువల్ల అక్కడి పరిస్థితుల ఆధారంగా పొ త్తులు ఉంటాయన్నారు. నందినగర్ నివాసంలో శనివారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని చెప్పారు. చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చించామని తెలిపారు. తమ పార్టీకి ప్రజాప్రతినిధులు ఉన్న ప్రతి చోటా కచ్చితంగా పట్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన నిబంధనల విషయంలో ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదని అన్నారు. నిన్నటి దాకా కలెక్టర్లు ఒక మాట, చీఫ్ సెక్రటరీ ఒక మాట చెబుతున్నారని, ప్రస్తుతం ఉన్న నిబంధనల పైన ఎవరికీ స్ప ష్టత లేదని పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన ఎన్నికలు కావడంతో అక్కడి పరిస్థితుల ఆ ధారంగా పొత్తులు కుదిరాయని అన్నా రు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు అని, ఎపిలో ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. జైలులో పెట్టినా భయపడేది లేదు ఫార్ములా ఈ కేసు అంశాన్ని ప్రభుత్వం తెర మీదికి తీసుకొస్తున్నదని కెటిఆర్ అన్నారు. మరోసారి తనను విచారణకు పిలవబోతున్నారన్న సమాచారం ఉందని చెప్పారు. ఇప్పటికే నాలుగు సార్లు పిలిచి చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా పోతామని, ఉన్న సత్యం స్పష్టంగా చెబుతామని తెలిపారు. ఎన్ని సార్లు విచారణ చేసినా తమకేమీ ఇబ్బంది లేదని, చివరికి జైలులో పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆ కేసులో ఎలాంటి పస లేదనే విషయాన్ని పోలీస్ అధికారులు, ఎసిబి అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారని అన్నారు. సింగరేణి కార్మికులకు సందేశం ఇవ్వాలన్న ఆలోచనతోనే కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ సంతృప్తికరమైన పోరాటం చేసిందని కెటిఆర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా తమ పార్టీ కార్యకర్తుల గట్టిగా కొట్లాడారని చెప్పారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం అని పేర్కొన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం నాలుగు మాత్రమే గెలిచిందని అన్నారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసిలో ఎన్ని గెలిచారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదని, సాధారణంగా ప్రభుత్వ అధికారంలో ఉన్నవాళ్లకి పరిస్థితు లు అనుకూలంగా ఉంటాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని కెటిఆర్ ఆరోపించారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రా జకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేం ద్రం అనుమతి ఇచ్చింది. ఈ కేసులో అరవిం ద్ కుమార్ను విచారించేందకు అనుమతి ఇ వ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావు గతేడాది డిసెంబర్ 3న డిఓపిటికి ((కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ) లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్రం తా జాగా అరవింద్కుమార్పై తదుపరి చర్యలకు అనుమతించడం కీలక పరిణామం. మరోవైపు ఇదివరకే మాజీ మంత్రి కెటిఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు. కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలని రా ష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గత ఏడాది నవంబర్ 20న గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ కేసులో అరవింద్ కుమార్ విచారణ కీలకం కావడంతో డిఓపిటిఅనుమతి కోసం ఎసిబి (అవినీతి నిరోధకశాఖ) ఇంతకాలంగా ఎదురు చూస్తోంది. కాగా ఎట్టకేలకు డివోపిటి కూడా అనుమతించడంతో ఈ కార్ రేసు కీలక దశకు చేరుకుంది. ఏసిబి అధికారులు అరవింద్ కుమార్ పై చార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలో ప్రాసిక్యూషన్ విచారణ వేగం పుంజుకోనుంది. ఈ కేసులో ఏసిబి చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినట్టేనని చెప్పవచ్చు.. ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్తో పాటు మాజీ మంత్రి కెటిఆర్ను ఇడి, ఏసిబి విచారించింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ -కార్ రేసు నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల నిధులు విదేశీ సంస్థకు విడుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ నిర్వహించినప్పుడు అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నారు. కెబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకపోయినా, మరోవైపు ఎన్నికల కోడ్ అమలు ఉన్నప్పటికీ నిధులు విడుదల చేయడం పట్ల అరవింద్కుమార్ పై ఎసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా కెటిఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బిఎల్ఎన్ రెడ్డిహెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్), ఏ4, ఏ5 గా ఎఫ్ఇఓ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఏసిబి అభియోగం మోపుతూ, ఐపిసి 409, రెడ్విత్ 120బి, సెక్షన్12(1)(ఏ) రెడ్విత్ 12(2)కింద కేసులు నమోదు చేసింది. ప్రభుత్వ ధనాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దుర్వినియోగం చేసినట్లు ఎసిబి వీరిపై అభియోగం మోపింది.
ప్రజా తీర్పును కాలరాస్తే కరీంనగర్లో తిరగనియ్యం
మన తెలంగాణ/హైదరాబాద్:“ప్రజా తీర్పు ను కాలరాస్తే కరీంనగర్ రోడ్లపై కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనీయం, ఇక్కడి నుంచి యుద్ధం ప్రకటిస్తా..” అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థా నం తమకు దక్కకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్-బిఆర్ఎస్-మజ్లీస్ పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ ఎ మ్మెల్సీ కొమురయ్య, ముఖ్యఅధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, సంగప్ప తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సం జయ్ మాట్లాడుతూ బిఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల తో మజ్లీస్ అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదని, కాంగ్రెస్తో సంసారం చేస్తూ, బిఆర్ఎస్ కు కన్ను కొడుతున్నదని దుయ్యబట్టారు. ఈ రోజు వాలంటైన్స్ డే కాబట్టి ఈ మూడు పార్టీ ల అక్రమ సంబంధానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ప్రధాని నరేంద్ర మో డీ ఆశీస్సులు, పాలన, కార్యకర్తల కష్టంతో క రీంనగర్లో బిజెపి మెజారిటీ స్థానాలను కైవ సం చేసుకున్నదని ఆయన వివరించారు. గెలిచిన ఇండిపెండెంట్లు కూడా తమ పార్టీలో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటిందన్నారు. కాంగ్రె స్, మజ్లీస్, బిఆర్ఎస్ కలిస్తే కూడా ఇరవై ఆరు సీట్లకే పరిమితమయ్యాయని తెలిపారు. మా పార్టీ కార్పొరేటర్లు అమ్ముడుపోరు కాంగ్రెస్-బిఆర్ఎస్ ప్రలోభాలకు బిజెపి అభ్యర్థులు లొంగరని, అమ్ముడుపోరని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరీంగనగర్ లో కలిసి ఉండాలని కాంగ్రెస్, బిఆర్ఎస్ నేత లు తీసుకున్న నిర్ణయం స్థానిక నాయకులదా? లేక పార్టీ నిర్ణయమా? అని ఆయన ప్రశ్నించా రు. ప్రజా తీర్పును కాలరాస్తే కరీంనగర్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనీయమని ఆయన హెచ్చరించారు. ఒక్కొక్కరిని రోడ్లపై ఉరికిస్తామన్నారు. జిహెచ్ఎంసిలోనూ విజయం సాధిస్తాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెం డేళ్ళ కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు న యాపైసా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీగా చేస్తామని, ఇప్పటి కే ప్రధాని నరేంద్ర మోడీ పద్నాలుగు వందల కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశా రు. మజ్లీస్ పార్టీని ముస్లిం మహిళలే అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పారు. మజ్లీస్ పార్టీ పునరుజ్జీవం అంటే రజాకార్ల పాలన తీసుకుని వస్తారా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మా విజయం ఇంటెలిజెన్స్కు అంకితం కరీంనగర్ కార్పొరేషన్లో బిజెపి గెలుపును రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్ విభాగానికి అంకితమిస్తున్నామని ఆయన మీడియాతో ఇష్టాగోష్టి గా మాట్లాడుతూ తెలిపారు. బిజెపికి పదమూ డు సీట్లే లభిస్తాయని ఇంటెలిజెన్స్ విభాగం అ ధికారులు ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినందు న వారికే ఈ విజయం అంకితమన్నారు. బిజె పి సింహం వంటిదని, సింగిల్గానే పోటీ చే స్తుందని బండి సంజయ్ తెలిపారు. కార్పొరేటర్లతో క్యాంప్ ఏర్పాటు బుధవారం మేయర్ స్థానానికి అభ్యర్థి ఎంపిక చేయనున్నారు. కరీంనగర్లో కార్పొరేటర్లను ఉంచడం శ్రేయస్కరం కాదని భావించిన కేం ద్రమంత్రి బండి సంజయ్ వారందరినీ హైదరాబాద్కు తీసుకుని వచ్చారు. అయితే వారిని ఎక్కడ ఉంచారో పార్టీ నేతలు వెల్లడించలేదు.
న్యూఢిల్లీ : అస్సాం లోని దిబ్రుఘర్లో నిర్మించిన మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్)పై ప్రధాని మోడీ శనివారం ఉదయం చారిత్రాత్మక ల్యాండింగ్ చేయడం ద్వారా ఆ ఫెసిలిటీని ప్రారంభించారు. ఇదే సమయంలో రూ. 5500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.సైనిక దళాలకు చెందిన సీ130 జే విమానంలో చబువా నుంచి బయలుదేరి దిబ్రుఘర్లోని మోరాన్ బైపాస్లో ఈఎల్ఎఫ్పై ల్యాండ్ అ య్యారు. ఈశాన్యభారతంలో ఈఎల్ఎఫ్ను నిర్మించడం ఇదే మొదటిసారి. భారత్చైనా సరిహద్దుకు దగ్గరగా ఈ రన్వే ఉం డడంతో కీలక, వ్యూహాత్మక ప్రదేశంగా మారింది. ఇక్కడ జరిగిన వైమానిక దళ విన్యాసాలను మోడీ 40 నిమిషాల సేపు వీక్షించారు. ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విన్యాసాల్లో సుఖోయి సు30 ఎంకె1, రఫేల్ జెట్ విమానాలు పాలుపంచుకున్నాయి. సరకుల రవాణాకు, ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడేలా రూపొందించే ఎఎన్3 అనే ఐఎఎఫ్ విమానం కూడా విన్యాసాలు ప్రదర్శించింది. చబువా వద్ద ప్రధాని మోడీకి గవర్నర్ లక్ష్మణ్ ప్ర సాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మం త్రులు సర్వానంద సోనోవాయి, రాష్ట్ర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. అస్సాంలోని చబువా వైమానిక స్థావరానికి సమీపంలలో ఉన్న ఈ రన్వే చైనా సరిహద్దుకు దాదాపు 300 కిమీ దూరంలో, మయన్మార్కు 200 కిమీ దూరంలలో ఉంటుం ది. అందుకే వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది. ఈ 4.2 కిమీ ఈఎల్ఎఫ్ నిర్మాణానికి దాదాపు రూ. 100 కోట్లు వ్యయమైంది. అత్యవసర సమయాల్లో భారత్ యుద్ధవిమానాలు ఇక్కడ నుంచి బయలుదేరడానికి అలాగే విపత్తులు సంభవించేటప్పుడు సహాయక కార్యక్రమాలను నిర్వహించడానికి ఇది ఎంతో కీలకం అవుతుంది. 40 టన్నుల బరువు వరకు ఉన్న విమానాలను ఇక్కడ ల్యాండింగ్ చేయడానికి, గరిష్ఠంగా70 టన్నుల బరువు రవాణాతో టేకాఫ్ చేయడానికి వీలవుతుంది.
టి20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్ఎ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆతిథ్య టీమిండియా తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లో విజయం సాధించి జోరుమీదున్న టీమిండియా ఈ మ్యాచ్లోనూ అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఇక నెదర్లాండ్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్.. యుఎస్ఎతో జరిగిన రెండో మ్యాచ్లోనూ 32 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో జోరుమీదున్న ఇరు జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా ఖాయంగానే కలనిపిస్తోంది. ఉస్మాన్ ఖాన్, సలాన్ అఘా, బాబర్ అజామ్, సాహిబ్ జాదా, సాల్మ్ ఆయూబ్ వంటి స్టార్ బ్యాటర్లున్న పాక్ ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇక సాహిద్ అఫ్రిదీ, ఫహీమ్ అస్రాఫ్, మహ్మద్ నవాజ్, సాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్లతో బౌలింగ్ విభాగం సయితం పటిష్టంగా కనిపిస్తోంది. ఒంటి చేత్లో ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లకు పాక్ టీమ్ కొదువలేదు. అంతేకాకుండా భారత్తో మ్యాచ్ అంటే పాక్ ఆటగాళ్లు కీలకంగా తీసుకొని చెలరేగుతారు. దీంతో పాక్ను తక్కువ అంచనా వేయలేం. ఆత్మవిశ్వాసంతో టీమిండియా.. మరోవైపు తొలి రెండు మ్యాచ్లలో నెగ్గిన టీమిండియా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. అమెరికా మ్యాచ్లో సూర్యకుమార్ కెప్టెన్సీ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు తమ మార్క్ బ్యాటింగ్తో జట్టుకు అండగా నిలువక తప్పదు. తిలక్ వర్మ, శివమ్ దూబె, రింకు సింగ్ తదితరులు కూడా నిలకడగా బ్యాటింగ్ చేయాలి. హార్దిక్ పాండ్య తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. బౌలర్లు కూడా తమ వంతు సహకారం అందించాలి. ఇక రెండో మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న పించ్ హిట్టర్ అభిషేక్ శర్మ సయితం జట్టులో చేరనుండటంతో పరుగుల వరద పారనుందనే చెప్పొచ్చు. అప్పుడే టీమిండియాకు భారీ విజయం సాధ్యమవుతోంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగే ఈ పోరును తనకు అనుకూలంగా మార్చుకోవాలని భారత్ తహతహలాడుతోంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
కేరళ బాలిక మృతిలో కొరియన్ ఫ్రెండ్ ప్రభావం
న్యూఢిల్లీ: కేరళకు చెందిన ఓ విద్యార్థిని మృతి వెనుక కొరియన్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రభావం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళ లోని కొచ్చికి చెందిన విద్యార్థిని (16) జనవరి 17న పాఠశాలకు వెళ్తున్నట్టు చెప్పి బయటకు వెళ్లిన తరువాత క్వారీలో శవమై కనిపించడం సంచలనం కలిగించింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన లేఖను గుర్తించారు. అందులో తన కొరియన్ ఫ్రెండ్ మరణంతో తీవ్ర వేదనకు గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బాలిక పేర్కొంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బ్లాక్ వెనమ్ అని ఉన్న కొరియన్ ఇన్స్టా గ్రామ్ ఖాతా లోని ఫాలోవర్లను పట్టుకోడానికి ఆరా తీశారు. కానీ ఈ సంఘటన తరువాత ఆ ఫాలోవర్లు అదృశ్యమయ్యారని బయటపడింది. మృతురాలి ఫోన్ను పరీక్షించగా, ఒకే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పదుల సంఖ్యలో లాగిన్లు ఉన్నట్టు గుర్తించారు. చివరకు నకిలీ పేర్లతో లాగిన్ కావడంతో దోషులు ఎవరో తేలలేదు. టీనేజర్లను మానసికంగా ప్రభావితం చేసే ఖాతాలను విద్యార్థులు అనుసరించి ఉండవచ్చని భావిస్తున్నారు.
వార ఫలాలు (15-02-2026 నుండి 21-02-2026 వరకు)
మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగపరంగా విద్యాపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీరు ఆత్మవిశ్వాసంతో మనోబలంతో మొదలుపెట్టిన ప్రతి పని పూర్తి అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి పొదుపు పైన దృష్టి పెట్టండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన కాంట్రాక్టులు ప్రాజెక్టులు లభిస్తాయి. తల్లిదండ్రులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో పై అధికారులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సమాజ సేవలో పాల్గొంటారు. గో సేవ చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు కాలభైరవ రూపు మెడలో ధరించండి. అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈరోజు వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మిధున రాశి వారికి వారం చాలా బాగుంది. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో కాలం ఆనందంగా గడిచిపోతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి శ్రద్ధ చూపుతారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలు మీరు ఆశించిన విధంగా ఉంటాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి వారం చాలా బాగుందని చెప్పవచ్చు. పూల ప్రాంతం ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. విహారయాత్రలలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వాయిదా వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వైద్యవృత్తుల వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతన గృహప్రవేశం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంటా బయట చిన్నచిన్న సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు పెరుగుతాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. నడిచిన వారం కంటే వారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. లాభాలు బాగుంటాయి. కొరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువుపై శ్రద్ధ వహించండి మీరు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. నడిపించే ప్రయత్నం వ్యాపారాన్ని నూతన మార్గంలో నడిపించడానికి ఆలోచనలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మీకు కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. పై అధికారుల అండదండలు లభిస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది పదిమంది మెచ్చుకోలుగా ఉంటుంది వ్యాపారపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వారికి, డేటా సైన్స్, డాక్యుమెంట్ రైటర్స్ కి, లాయర్లకి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగం వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు చిన్న చిన్న అవకాశాలు వచ్చి చేజారి పోతుంటాయి అయినా దిగులు పడాల్సిన పనిలేదు. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయవలసి ఉంటుంది. వచ్చిన అవకాశం వీరు చక్కగా ఉపయోగించుకుంటారు. పదిమందిలో తనకంటూ ఒక మంచి స్థానం ఉండాలని కోరుకుంటారు అది నెరవేరుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. సంతానాభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. సంతానానికి సంబంధించిన వివాహ విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షల సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఐదుసార్లు లేదా 11 సార్లు పఠించండి. అలాగే దక్షిణామూర్తి రూపు కూడా మెడలో ధరించండి. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న వారికి అవకాశాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు షార్ట్ టర్మ్ వెళ్లి వచ్చేవారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. సొంతింటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవడం అలాగే సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించటం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ధనుస్సు రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పై అధికారులు అండదండలు లభిస్తాయి. మన కిందిస్థాయి ఉద్యోగులు మనల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసిన వారికి కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి భవిష్యత్తు కోసం చేసుకున్న ప్రణాళికలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కొంతవరకే అనుకూలంగా ఉంటుంది. సిని కళా రంగం వారికి బ్యూటీషియన్స్ కి టెక్నికల్ వారికి కాస్త మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసివచ్చే సంఖ్య ఏడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారికి వారం చాలు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటాయి. కుటుంబ పరంగా చిన్నచిన్న విభేదాలు తలెత్తుతాయి జాగ్రత్త వహించండి. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కానీ సమయానికి రావు. ఆరోగ్యానికి సంబంధించి స్కిన్ ఎలర్జీ ఎసిడిటీ గ్యాస్టిక్ సంబంధిత జబ్బులతో ఇబ్బంది పడతారు వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు చేతిదాకా వచ్చి చేజారి పోతాయి. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. అదేవిధంగా కుటుంబంలోని తల్లిదండ్రుల సహాయ సహకారాలు వీరికి చక్కగా లభిస్తాయి. కుటుంబంలోని అందరి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఉన్నతంగా ఎదగాలనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనులలో నిజాయితీగా నీతిగా ఉండగలుగుతారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా పక్క వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి తోటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పదిమంది సలహాలు తీసుకొని ఏది మంచిదో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులకు గురి కావొద్దు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా పిఆర్ కోసం హెచ్ వన్ బి వీసా కోసం గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా లాభసాటి గానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమని చెప్పవచ్చు. మంచి శుభవార్తలు వింటారు. సంతనానికి సంబంధించిన విషయాలు వివరాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక శుభవార్త వింటారు. ఈ రాశి వారు ప్రతి రోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం కాలభైరవ రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన. శనివారం నాడు శని కి తైలాభిషేకం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 4 కలిసివచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఏలినాటి శని నడుస్తుంది. ఉద్యోగరీత్యా బదిలీలు కలిసి వస్తాయి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తుంది. పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు ఏ పని చేసినా అధికారుల మెప్పు పొందకపోవటమే కాకుండా వారి నుంచి అధిక ఒత్తిడి ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలము లభించదు. ఉద్యోగం మారాలనుకునే ఆలోచనలు వస్తాయి కానీ అవి సరైనవి కావు ఏది ఏమైనా సరే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండటం మంచిది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. లాభాలు మాత్రం కొంతవరకే ఉంటాయి. కానీ పేరు ప్రఖ్యాతలు కలిసి వస్తాయి. ఒకసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మనమే నష్టపోతామని తెలుస్తుంది. వివాహాది శుభకార్యాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన అవకాశాన్ని జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబంలోని వాతావరం చాలా అశాంతిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనాప్పటికీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మంచిది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు వీరికి కలిసి వస్తాయి. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేవారికి సివిల్స్ కి పి హెచ్ డి చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. కళ రంగంలో ఉన్న వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అందరికీ అనుకూలంగా ఉంది. ఫార్మా రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. సోదర సోదరీమణుల పట్ల విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. డబ్బు పరంగా వీరికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితిలో అశ్రద్ధ చేయకండి. ఈ రాశి వారు ప్రతి రోజు శని స్తోత్రం చదవండి అలాగే హనుమాన్ చాలీసా చదవటం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. జన్మరాశిలో శని బలంగానే ఉన్నారు. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది. సలాం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరుతుంది. ఒక చోట స్థిరాస్తిని అమ్మి మరొకచోట పెట్టుబడి పెడతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా కొంతవరకు అభివృద్ధి సాధించగలుగుతారు. రుణాలు తీరుస్తారు. విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు పిఆర్ లభిస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. కోర్టు తీర్పులు కొంత ఇబ్బంది పడతాయి. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకైనా లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదవవలసిన సమయం. ముఖ్యమైన విషయాలలో సంత నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
అన్యాయంపై సుప్రీం కోర్టులో వాదించిన 19 ఏళ్ల విద్యార్థి
న్యూఢిల్లీ : ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన ఓ 19 ఏళ్ల కుర్రాడు తాను రెండుసార్లు నీట్ పాస్ అయినప్పటికీ సీటు రాకపోయే పరిస్థితిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వచ్చి చివరకు విజయం సాధించగలిగాడు. ఈ విషయంలో తానే సొంతంగా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించడం విశేషం. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్కు చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు 19 ఏళ్లఅధర్వ్ చతుర్వేది రెండుసార్లు నీట్ రాసి పాస్ అయ్యాడు. 530 స్కోరు చేశాడు. ఈడబ్లుఎస్ కోటా కింద ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీటు కచ్చితంగా వస్తుందని ధీమా పడ్డాడు. లాస్ట్రౌండ్ కౌన్సెలింగ్లోనూ అతడికి సీటు రాలేదు. తమ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్లుఎస్ కోటాను అమలు చేయకపోవడం వల్లనే తనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందాడు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గుర్తించాడు. ఈ నేపథ్యంలో జనవరి 6న తానే సొంతంగా స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) తయారు చేసి దాఖలు చేశాడు. విధానపరమైన లోపాలే అతడికి సీటు రాకపోవడానికి కారణాలుగా కోర్టు గమనించింది. ప్రైవేట్ కళాశాలల్లో ఈడబ్లుఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయనందున అతని అడ్మిషన్ను తిరస్కరించకూడదని కోర్టు పేర్కొంది. 202526 సెషన్లో అతడికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈమేరకు నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలల ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను 10 నిమిషాలు సమయం ఇవ్వాలని కోరిన అధర్వ తానే సొంతంగా వాదనలు వినిపించి విజయం సాధించాడు.
లండన్ : సామాజిక మాధ్యమానికి ఎక్కువగా అలవాటుపడితే అది మనిషిలో అల్జీమీర్స్కు దారితీస్తుంది. సగటు మనిషి తనను తాను మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని జీవనశైలి అధ్యయనకర్త ల్యూక్ కౌటినో తమ విశ్లేషణతో తెలిపారు. కోవిడ్ మహమ్మారి తరువాతి క్రమంలో మనిషి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇతర మాధ్యమాలతో ఎక్కువగా ఇతరులతో అనుసంధానం లేకుండా ఒంటరితనానికి అలవాటుపడ్డాడు. ఈ విధంగా మారిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. ప్రత్యేకించి పలు సామాజిక మాధ్యమాలలో వెలువడుతున్న సమాచారం, తప్పుడు వార్తలు మనిషిని విచిత్ర మానసిక స్థితికి మారుస్తున్నాయి. ఇది ఆరోగ్యపరంగా అత్యంత ప్రమాదకరమైన అల్జీమిర్స్కు దారితీస్తోందని తమ శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైందని ప్రకటించారు. డిజిటల్ ప్రపంచం అందించే సమాచారంలోని నిజానిజాలను నిర్థారించుకునే క్రమంలో ఎక్కువ మంది తమ ఉనికిని తామే మరిచిపోయే విచిత్ర డోలాయమాన స్థితికి చేరుతున్నారు. వైద్యుల పరీక్షల వరకూ వెళ్లితే ఇది నయం కాని అల్జీమిర్స్ ప్రమాద ఘంటికగా నిర్థారణ అవుతోంది. దాదాపుగా ప్రతి వ్యక్తి వద్ద ఉండే స్మార్ట్ఫోన్లు, లాప్టాప్లు ఇతరత్రా హైటెక్ సాధనాలు చివరికి మనిషి అంతర్గత మేధ శక్తిని హరించి వేస్తున్నాయని తేల్చారు. ప్రత్యేకించి జన్మతః ఉండే స్వతహసిద్ధ ఆలోచనా విధానానికి విఘాతం ఏర్పడుతోంది. ఒంటరితనంలో తోడుగా ఉండే సోషల్ మీడియానే మిగిలిన ప్రపంచం అయ్యి వాస్తవికతకు దూరం అవుతున్నారని తేల్చారు. తాను ఇటీవలే ఓ వ్యక్తి మస్తిష్కం ఆలోచనలను పరిశీలించానని కేవలం 9 నెలల కాలంలోనే ఈ వ్యక్తికి అల్జీమీర్స్ వచ్చిందని ఈ అధ్యయనకర్త తెలిపారు. ఇది వయస్సుపరంగా వచ్చింది కాదు. దైనందిన జీవితంలో చోటుచేసుకున్న మార్పు క్రమంలో తలెత్తిన అవలక్షణం అని విశ్లేషించారు. ఓ 50 సంవత్సరాల వ్యక్తి అంతకు ముందటి వరకూ విజయాలు సాధిస్తూ వచ్చాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తెలివితేటలను సమయస్ఫూర్తితో చాటుకున్నాడు. అయితే ఈ వ్యక్తికి ఇటీవల తనను తాను మర్చిపోయే జబ్బు వచ్చిందని తెలిపారు. జ్ఞాపకశక్తి నిద్రాణం అవుతూ వస్తోంది. అయోమయం, చిరాకు, తప్పుడు ప్రేలాపనలకు దిగుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ప్రత్యేకించి పలు గంటలు సామాజిక మాధ్యమంతో గడిపే వారికి ఎక్కువగా ఇటువంటి అవలక్షణం ఏర్పడుతోంది. దీనితో ఇంతకు ముందటివరకూ ఆరోగ్యవంతుడు అయిన వ్యక్తి కూడా అవలక్షణంతో తనకు తాను అపరిచితుడు అయి కుంగిపోతున్నాడని తేల్చారు.
స్కాట్లాండ్తో ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
టి20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ మరో గెలుపు నమాదు చేసింది. రెండో మ్యాచ్లో వెప్టిండీస చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్ జట్టు.. శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో గెలుపొంది సూపర్ 8లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లోనూ స్కాట్లాండ్ నుంచి సవాల్ ఎదుర్కొంది. స్టార్ ఆటగాళ్లు విఫమైనా టామ్ బ్యాంటన్(63 నాటౌట్) అద్భుత న్నింగ్స్తో గెట్టెకింది. ఇక చివరి 19వ ఓవర్లో విల్ జాక్స్ (16 నాటౌట్) 4, 6 బాదడంతో 5 వికెట్ల తేడాతో గెలిచింది. లీగ్ దశలో రెండోవిజయంతో సూపర్ 8 అవకాశాల్ని మెరుగు పరుచుకుంది. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో జింబాబ్వే ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వగా.. శనివారం జరిగిన మ్యాచ్లోనూ ఇంగ్లండ్కు గట్టిపోటినిచ్చింది స్కాట్లాండ్. కానీ, టామ్ బ్యాంటన్ విరోచిత ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ గెలుపులో కీలకభూమిక పోషించాడు. 153 పరుగుల ఛేదనలో తొలి ఓవర్లోనే మెక్ముల్లెన్ డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(2)ను ఔట్ చేసి ఇంగ్లంగ్ పతనాన్ని శాసించాడు. రెండో ఓవర్లో జోస్ బట్లర్(3) సైతం డగౌట్ చేరగా.. బ్యాంటన్, జాకబ్ బెథెల్(32) మూడో వికెట్కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇరువురిని అద్భుత డెలివరీతో డేవిడ్సన్ విడదీశాడు. బెథెల్ ఔటయ్యాక.. హ్యారీ బ్రూక్(4), సామ్ కరన్(28) సాయంతో బ్యాంటన్ పోరాడి స్కాట్లాండ్ ఆశలపైనీళ్లు చల్లాడు. 17 బంతుల్లో 15 పరుగులు అవసరమైన దశలో విల్ జాక్స్(16 నాటౌట్) ఇంగ్లండ్ను గెలుపుతీరాలకు చేర్చాడు.
ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం
భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలకు అరుదైన గౌరవం దక్కింది. చిన్నస్వామి స్టేడియంలో స్టాండ్లకు ఈ క్రికెట్ లెజండరీల పేర్లు పెట్టనున్నారు.మాజీ మహిళా క్రికెటర్ శాంత రంగస్వామి పేరిట మరో స్టాండ్ సయితం ఏర్పాటు చేసేందు స్టేడియం న్విహాకులు సన్నహాలు చేస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(కెఎస్సిఎ) శనివారం ఓ ప్రకటన విడుత చేసింది. ద్రవిడ్ టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో 605 ఇన్నింగ్స్లో 24,208 రన్స్ చేసింది. టెస్టుల్లో సచిన్ తర్వాత అత్యధిక రన్స్ చేసిన రెండో భారత క్రికెటర్ ద్రవిడ్. మరోవైపు, కుంబ్లే 501 మ్యాచ్ల్లో 956 వికెట్లు తీశాడు. టెస్టుల్లో, వన్డేల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లేనే. Chinnaswamy Stadiumఈ ఆఫ్ స్పిన్నర్ 2016-17 వరకు, ద్రవిడ్ 2021-24 వరకు భారత జట్టుకు హెడ్ కోచ్ వ్యవహరించారు. శాంత రంగస్వామి మహిళల క్రికెట్లో దిగ్గజంగా గుర్తింపు పొందింది. భారత మహిళల క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ ఆమెనే. జూలన్ గోస్వామి, మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రా తర్వాత స్టేడియంలో స్టాండ్స్కు పేరు పెట్టిన నాలుగో మహిళా క్రికెటర్గా రంగస్వామి కొత్త గౌరవాన్ని పొందనున్నారు. కాగా, గతేడాది ఐసిఎల్లో ఆర్సిబి టైటిల్ నెగ్గడంతో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే, అక్కడికి పెద్ద ఎత్తును అభిమానులు తరలిరావడంతో నియంత్రణ కోల్పోడంతో తొక్కిసలాటకు దారితీసింది. దీంతో స్టేడియంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

30 C