Hospital |చిన్నపిల్లల వైద్యాధికారి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి..
Hospital | చిన్నపిల్లల వైద్యాధికారి నిర్లక్ష్యంతో చిన్నారి మృతి.. Hospital | నందికొట్కూర్,
సేవాలాల్ జగదాంబ 15వ వార్షికోత్సవంలో నేతలు…
సేవాలాల్ జగదాంబ 15వ వార్షికోత్సవంలో నేతలు… నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి మండల
కాంగ్రెస్ నాయకుడి మట్టి దందా… భీమారం, ఆంధ్ర ప్రభ : ప్రజా పాలనలో
ప్రచారంలో దూసుకుపోతున్న BRS అభ్యర్థి సంజీవరెడ్డి..
ప్రచారంలో దూసుకుపోతున్న BRS అభ్యర్థి సంజీవరెడ్డి.. ఖమ్మం రూరల్, ఆంధ్రప్రభ : ఏదులాపురం
15వ వార్డు సమస్యలు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా..
15వ వార్డు సమస్యలు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా.. పరకాల, ఆంధ్రప్రభ :
Tirumala |ఏడుకొండల వాడా.. ఆ పాపాత్ములెవరో?
ప్రసాదాల తయారీలో కల్తీ లేదన్న భావన భక్తుల్లో ఇన్నాళ్లు ఉండేది. కానీ తిరుమల
ఎండపల్లిలో గ్రామాభివృద్ధిపై గ్రామ సభ…
ఎండపల్లిలో గ్రామాభివృద్ధిపై గ్రామ సభ… ఎండపల్లి, ఆంధ్ర ప్రభ : ఎండపల్లి మండల
అభివృద్ధి చూసి ఓటు వేయండి… మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్, ఆంధ్రప్రభ
Allari Naresh and Nara Rohit to Team Up
Comic actor Allari Naresh and Sensible actor Nara Rohit are all set to team up for a project very soon. Venkatesh Nimmalapudi who made his directorial debut with Nara Rohit’s recent film Sundarakanda will direct the film. The discussions are currently going on and things will get finalized very soon. The film is said to […] The post Allari Naresh and Nara Rohit to Team Up appeared first on Telugu360 .
కెటిఆర్.. నా జోలికొస్తే రోడ్డుకీడుస్తా: బండి సంజయ్
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాజకీయ వ్యభిరచారి అంటూ మండిపడ్డారు. గాంధీ భవన్లో పార్టీ ఫిరాయింపుల సంసారం పెట్టారని.. అది కనిపించడం లేదా అని స్పీకర్ను సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. గాంధీ భవన్కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారని.. జిల్లా కాంగ్రెస్ ఆఫీసు మీటింగుల్లో.. వాళ్లే బీఫాంలు పంచుతున్నారని అన్నారు. ‘‘స్పీకర్ గారు అయినా మీ కళ్లకు కనిపించడం లేదా? స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా? ప్రజలారా.. ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు.. ఎందుకు ఓటు వేయాలో అని అడగండి’’ అని సంజయ్ పేర్కొన్నారు. తమకు భయపడి కెటిఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘కెటిఆర్.. నా జోలికొస్తే రోడ్డుకీడుస్తా. కేంద్రం నిధులిస్తే.. ఆ నిధులను తినేసి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయా పైసా ఇవ్వలేదు. కాంగ్రెస్ వద్దనే పైసలు లేవు. వాళ్లకి ఎందుకు ఓటేయాలి? అందుకే ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు. మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో మీ ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే ఐదేళ్ల అరిగోస తప్పదు’’ అని సంజయ్ అన్నారు.
Ys Jagan : జగన్ తీసుకున్న నిర్ణయంతో పార్టీకి ఊపు వచ్చేనా?
వైఎస్ జగన్ గత పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారు
Ticket |ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి సరిత..
Ticket | ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి సరిత.. Ticket | పాల్వంచ,
MLA |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..
MLA | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.. MLA | పరకాల,
సోదరుడి ప్రీ-వెడ్డింగ్ వేడుకలో మెరిసిన అల్లు అర్జున్ #AlluArjun #PreWedding #DubaiShoot #IconStar
శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి కలకలం! #Wildlife #Srisailam #ForestDept #Telangana
voters |మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ విస్తృత ప్రచారం
voters | మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ విస్తృత ప్రచారం voters |
AP | సీఎం చంద్రబాబుకు… AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Development |అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి..
Development | అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి.. Development | పరకాల, ఆంధ్రప్రభ
Water problem |అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు….
Water problem | అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు…. Water problem | జోగిపేట,
అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వండి
13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు మక్తల్ , ఫిబ్రవరి
మరోసారి అవకాశం ఇవ్వండి-ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య మక్తల్ , ఫిబ్రవరి 4
SEMI FINAL |భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్
SEMI FINAL | భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ SEMI FINAL | వెబ్డెస్క్,
మన క్రికెటర్ల ప్రస్థానం.. అపోలో టైర్స్ ప్రత్యేక వీడియో
టీం ఇండియా కొత్త స్పాన్సర్ హక్కులు ‘అపోలో టైర్స్’ దక్కించుకున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించడంతో ‘డ్రీమ్ 11’ను స్పాన్సర్గా బిసిసిఐ తప్పించింది. ఆ తర్వాత ‘అపోలో టైర్స్’ టీం ఇండియా నూతన స్పాన్సర్గా మారింది. అయితే తాజాగా అపోలో టైర్స్ ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది. దీనికి ‘హర్ సఫర్ మే దమ్ హే’ అనే పేరు పెట్టింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, శుభ్మాన్ గిల్లు భారత జెర్సీలతో కనిపించారు. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ వీడియోలో తళుక్కమన్నారు. ఇందులో మన క్రికెటర్లు బాల్యం నుంచి జాతీయ జట్టులో ప్రస్తుత స్థానాలకు ఎదిగే వరకూ వాళ్ల ప్రస్థానం ఎలా సాగిందో వివరించారు. కుటుంబ సభ్యులు వాళ్ల కెరీర్ నిర్మాణానికి ఎలా దోహదపడ్డారనే విషయాన్ని చూపించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఉన్నతస్థాయికి చేరుకోవడంలో అవసరమైన కృషి, క్రమశిక్షణను సూచిస్తుంది. ఐసిసి టి-20 ప్రపంచకప్కి ముందు విడుదల కావడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈసారి ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. జనవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరిగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి.
Andhra Pradesh : పవన్ తగ్గుతారా? చంద్రబాబు దిగివస్తారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల భేటీ జరిగింది
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి
1వ వార్డు అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తాకు మద్దతుగా ఆర్యవైశ్య మహిళల
“గాంధీ విగ్రహం అదృశ్యం… కట్టర్లతో విగ్రహం కోసి... #Australia #Melbourne #Gandhi #ICCR #Crime
Mulugu |మీ బిడ్డల్ని ఆదరించి… గెలిపించండి!
Mulugu | మీ బిడ్డల్ని ఆదరించి… గెలిపించండి! Mulugu |ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి
TG |ఘనంగా తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు…
TG | ఘనంగా తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు… TG | వేంసూరు,
Telangana : నేడు మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మిర్యాలగూడలో పర్యటించనున్నారు
హైదరాబాద్: హిందువు అనేది ఒక నమ్మకం, మతం కాదని ధర్మం, జీవన విధామని జనసేన ఎంఎల్సి నాగబాబు తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువేనని, తన మత ధర్మాన్ని గౌరవిస్తూ, ఇతర మతాలను కించపరచకుండా ఉన్నానని తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఎంఎల్ సి నాగబాబు వీడియోను విడుదల చేశారు. 2020 సెప్టెంబర్ 6న అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైమన రోజు అని, ఎపి వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న రోజు అని, ప్రతిపక్షాల ఒత్తిడి తలొగ్గి ఈ కేసును సిబిఐకి అప్పజెప్పుతున్నామని వైసిపి ప్రభుత్వం చెప్పిందని, కానీ ఈ కేసు విషయంలో ఓ హిందూ కార్యకర్త కోర్టు ఆశ్రయించగా సిబిఐ విచారణ చేయలేదని తేలిందన్నారు. ఈ కేసు విషయంలో వైసిపి ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసిందని దుయ్యబట్టారు. డిసెంబర్ 2020లో రామతీర్థంలోని రాముడు విగ్రహ శిరస్సును నరికిన కూడా వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని నాగబాబు మండిపడ్డారు. 2020 జనవరి 22 రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అయోధ్యకు వెళ్లి దర్శనం చేసుకున్నారన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభం సందర్భంగా వైసిపి అధినేత, నాయకులు ఒక ట్వీట్, శుభకాంక్షలు తెలిపారా? అని ప్రశ్నించారు. హిందు మతాన్ని ఆచరించే, వ్యతిరేకించే దమ్ము వైసిపి నేతలకు లేదని, హిందువుల మీద కుళ్లు కుతంత్రాలు తప్ప ఏమీ లేవని విమర్శించారు. తిరుమల భక్తులకు భగవంతుడిని వైసిపి దూరం చేసిందన్నారు. తిరుమలలో గెస్ట్ హౌస్ల్లో చార్జీలు 500 నుంచి 1000 రూపాయలకు ఎలా పెంచుతారని నిలదీశారు. టిటిడి కామన్ గుడ్ ఫండ్ రూ.2.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు ఎవరిని సంతోష పెట్టడానికి పెంచారని నాగబాబు అడిగారు. తిరుమలలో నాయకులే రూల్స్ పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారని అని దుయ్యబట్టారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి దేవుడిని దర్శనం చేసుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా దర్శనం చేసుకుంటారని చురకలంటించారు. వైసిపి మంత్రులు ఇష్టారీతిన మాట్లాడితేనే అసెంబ్లీలో ఉన్న 151 సీట్లలో, మధ్యలో ఐదు తీసేసి 11 సీట్లు ప్రజలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తిరుమలలో డిక్లరేషన్ అడిగారని జగన్ పర్యటన రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. మతానికి, సెక్యులర్కు తేడా తెలియని నేతలకు భోదించడం తన వల్ల కాదన్నారు.
Tirumala Laddu Controversy Turns Political as Kapu Debate Erupts in Andhra Pradesh
Politics in Andhra Pradesh has intensified after the SIT report on the Tirumala Laddu adulteration issue. With the report confirming adulteration, sharp exchanges have broken out between the ruling coalition and the opposition YSR Congress Party. While the YSRCP accuses Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan of exaggeration, the coalition […] The post Tirumala Laddu Controversy Turns Political as Kapu Debate Erupts in Andhra Pradesh appeared first on Telugu360 .
TG |నాగర్ కర్నూల్ను అభివృద్ధి చేస్తాం…
TG | నాగర్ కర్నూల్ను అభివృద్ధి చేస్తాం… ఆరో వార్డుకు మూడు కోట్ల
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లో దారుణం జరిగింది
TG |జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
TG | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ TG |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Aler | 8వ వార్డులో బొట్ల సంపత్ ప్రచారం…
Aler | 8వ వార్డులో బొట్ల సంపత్ ప్రచారం… Aler | ఆలేరు,
ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారు క్రికెట్ సంఘాలలో సభ్యులా?
అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టుక్రీడల్లో అనుభవం లేని వ్యక్తులు సంబంధిత క్రీడా సంఘాలను నిర్వహించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని వారు క్రికెట్ సంఘాలకు నాయకత్వం వహించడాన్ని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. మాజీ ఆటగాళ్లే ఇలాంటి సంస్థలకు నేతృత్వం వహించాలని పేర్కొంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలపై బాంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య […] The post ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారు క్రికెట్ సంఘాలలో సభ్యులా? appeared first on Visalaandhra .
HYD |రూ.15లక్షలు లంచం తీసుకుంటూ
HYD | రూ.15లక్షలు లంచం తీసుకుంటూ HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Ys Jagan : గుంటూరుకు చేరుకున్న జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు చేరుకున్నారు.
అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య ఆంధ్రప్రభ, మక్తల్ ,
Choutuppal |కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి…
Choutuppal | కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి… ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం Choutuppal |
పోచంపల్లి మున్సిపల్ బరిలో అభ్యర్థులు వీరే
84 నామినేషన్లకు 44 ఉపసంహరణలు భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 4 (జనం సాక్షి): పురపాలక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతో పాటు ఆయా రాజకీయ …
నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు ఉదయం 10.40 గంటలకు వీరి సమావేశం […] The post నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ appeared first on Visalaandhra .
మెరుపుల పండక్కి భారత సంతతి! #T20WorldCup #IndianOrigin #Cricket #ICC
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో తప్పు ఎవరదంటే?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వెనక కుట్ర జరిగిందన్న ప్రచారం జరుగుతుంది.
TG |అవకాశం వచ్చింది.. అభివృద్ధి చేసుకుందాం
TG | అవకాశం వచ్చింది.. అభివృద్ధి చేసుకుందాం TG | భూపాలపల్లి రూరల్,
అమ్మ స్ఫూర్తితో…ప్రజాసేవే లక్ష్యంగా!
అమ్మ స్ఫూర్తితో…ప్రజాసేవే లక్ష్యంగా! -వార్డులో మురుగు నీటి సమస్యకు తక్షణ పరిష్కారం-ప్రైమరీ స్కూల్
Telangana |చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న..
Telangana | చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న.. Telangana | ఆంధ్రప్రభ,
TG | అభివృద్ధి నా లక్ష్యం.. TG | వనపర్తి, ఆంధ్రప్రభ :
వరంగల్ కాకతీయ జూపార్క్లో వైట్ టైగర్ మృ*తి #Warangal #ZooPark #Wildlife #TigerDeath
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. స్వప్నఅనే న్యాయవాదిని ఆమె సోదరుడు కత్తి నరికి చంపాడు. స్వప్న(34) అనే న్యాయవాది చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వప్న మెడపై సోదరుడు కత్తితో దాడి చేసి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది.
AP CM |నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం..
AP CM | నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం.. AP CM
Megastar |చిరంజీవి–బాబీ మూవీలో కృతి శెట్టి ఔట్..? సారా అర్జున్ ఎంట్రీ ఖరారేనా..?
Megastar | చిరంజీవి–బాబీ మూవీలో కృతి శెట్టి ఔట్..? సారా అర్జున్ ఎంట్రీ
AP |సింగపూర్ బృందం మచిలీపట్నంలో పర్యటన..
AP | సింగపూర్ బృందం మచిలీపట్నంలో పర్యటన.. AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ
Vuyyuru |భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి
Vuyyuru | భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి మాజీ
ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూలపల్లి సర్పంచ్
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామ సర్పంచ్ పోలు దాసరి వనిత …
రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం.. జనావాసాల మధ్య?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తుంది
యాదాద్రిలో పులి కలకలం పశువులపై ఆగని దాడులు! #Wildlife #Yadadri #ForestDepartment #TigerAlert
AP |క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..
AP | క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. AP |
రాయికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి
జనం సాక్షి4 రాయికల్:రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో బీ-ఫారాల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక …
Biker Rajasekhar Glimpse: A Thrilling Re-start
Charming Star Sharwanand has worked hard to transform into a leaner physique for his upcoming film, Biker. The thrilling adventure is the first-of-its-kind Motor Racing film in Indian Cinema. The movie is directed by Abhilash Reddy Kankara and produced by prestigious organisation UV Creations. Dr. Rajasekhar is making a huge comeback after a hiatus with […] The post Biker Rajasekhar Glimpse: A Thrilling Re-start appeared first on Telugu360 .
Mohan Babu and Vishnu in one more Controversy
Tollywood actors Mohan Babu and his son Manchu Vishnu have landed into a controversy in Tirupathi. A case has been registered against them for kidnapping Student Union Leaders. SFI leaders along with SV University student leaders have staged a protest against Mohan Babu University against the fee structure. The allegation says that Mohan Babu and […] The post Mohan Babu and Vishnu in one more Controversy appeared first on Telugu360 .
తిరుగు వారానికే విరిగిపోతున్న శిలలు
ఫిబ్రవరి 4(జనం సాక్షి): మేడారం తల్లుల ఆలయ, గద్దెల అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాతి కట్టడాలు మూణ్ణాళ్ల …
ఆటగాళ్లకు ఆ దేశపు క్రికెట్ బోర్డు అన్యాయం చేస్తోంది: కపిల్ దేవ్
హైదరాబాద్: భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత లేదనే సాకుతో టి20 వరల్డ్ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను ఐసిసి ఎంపిక చేసింది. బంగ్లాదేశ్కు పాక్ మద్దుతు తెలపడంతో పాటు టీమిండియాతో జరిగే మ్యాచ్ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్దేవ్ స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్ను పిసిబి చంపేస్తోందని, ఆ దేశపు ప్రగతికి దోహపడదన్నారు. వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరించడం మంచిది కాదని హితువు పలికారు. పాకిస్థాన్ నుంచి అద్భుతమైన క్రికెటర్లు వచ్చారని, వారిని వరల్డ్ కప్లో అడ్డుకోవడం మంచిది కాదన్నారు. సొంత ఆటగాళ్లకే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆ దేశపు రాజకీయాలు అన్యాయం చేస్తున్నాయని కపిల్ దేవ్ మండిపడ్డారు. ఫిబ్రవరి 15న కోలంబో వేదికగా భారత్తో పాక్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ స్టేజీలో భారత్తో మ్యాచ్ ఆడకుంటే పాక్ రన్రేటు తగ్గుతోంది. పాయింట్లు భారత్ కు రావడంతో ముందు స్థానంలోకి వెళ్లిపోతుంది. టీమిండియాతో పాక్ మ్యాచ్ ఆడుకుంటే ఆ దేశపు క్రికెట్ బోర్డు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది.
వరంగల్ జిల్లా కాకతీయ జూ పార్కులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన తెల్లపులి మంగళవారం ఉదయం మృతి చెందింది
Aler |బీజేపీ ఇంటింటా ప్రచారం..
Aler | బీజేపీ ఇంటింటా ప్రచారం.. Aler | ఆలేరు, ఆంధ్రప్రభ :
Kadem |షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థి
Kadem | షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థి Kadem |
TG | ప్రజా సమస్యలు తీరుస్తా.. TG | మోత్కూర్, ఆంధ్రప్రభ :
మంచు లోకంగా మారిన నయాగరా జలపాతం#NiagaraFalls #FrozenNiagara #WinterWonderland #Snow #NatureBeauty
ఆత్మ నిర్బర్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు స్థానం
విశాలాంధ్ర ధర్మవరం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఆత్మనిర్భార్ కార్యక్రమంలొ భాగంగా, దేశంలో తయారగు చేనేత , హస్త కళాకారులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్-న్యూఢిల్లీ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత జాతీయ అవార్డు గ్రహీత అయిన జూ జారే నాగరాజుకు ప్రత్యేకంగా ఆహ్వానందినట్లు వారు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 16 రోజులపాటు […] The post ఆత్మ నిర్బర్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు స్థానం appeared first on Visalaandhra .
Pawankalyan | ఎప్పుడంటే…… Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జనసేన
Mamata Banerjee Steps Into Supreme Court, Is It Time for YSRCP Leaders Too?
West Bengal Chief Minister Mamata Banerjee is standing on the edge of a rare political and legal milestone. Known for her street politics, mass movements, and combative leadership style, Mamata is now preparing to personally argue a crucial case in the Supreme Court. If permitted, she will become the first sitting Chief Minister in the […] The post Mamata Banerjee Steps Into Supreme Court, Is It Time for YSRCP Leaders Too? appeared first on Telugu360 .
ఎనుమాముల మార్కెట్లో మిర్చికి రికార్డు ధర
వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్లో మిర్చికి రికార్డు ధర పలికింది
–23 మంది బాలికలకు కంటి అద్దాలు అందజేసిన సర్పంచ్ వెంకటరావు విశాలాంధ్ర- డుంబ్రిగుడ : 23 మంది బాలికలకు కంటి అద్దాలు పోతంగి పంచాయితీ సర్పంచ్ వెంకట్రావు చేతులు మీదుగామంగళవారంపంపిణీ చేసినట్లు డుంబ్రిగుడ వైద్య అధికారిని అంబిక అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గత ఏడాది జులై నుండి డిసెంబర్ వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది అన్నారు. దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు రాష్ట్రంలో94,689 కంటి అద్దాలు ప్రభుత్వం […] The post బాలికలకు కంటి అద్దాలు పంపిణీ appeared first on Visalaandhra .
పక్కా ఇళ్ల పురోగతిపై పెమ్మసాని సమీక్ష
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పై సమీక్ష నిర్వహించారు
కత్తితో 16 ముక్కలుగా నరికి... గుండెపై కాలు పెట్టి సెల్ఫీ దిగాడు
బెంగళూరు: తల్లిని తీసుకెళ్లిన ప్రియుడ్ని కత్తితో నరికి ఛాతీపై కాలు పెట్టి నిలబడి ఫొటో తీసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని సవదత్తి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బసడోణి గ్రామానికి చెందిన బసప్ప అనే వ్యక్తి పది సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో మహారాష్ట్రాలోని కొల్హాపూరకు పారిపోయాడు. నాలుగు రోజుల క్రితం బసప్ప తన సొంత గ్రామానికి వచ్చాడు. సదరు వివాహిత కుమారుడు ఈరయ్య మతపాటి తన తల్లి ప్రియుడు బసప్పను హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. సోమవారం రాత్రి హూళీ కట్టి గ్రామ సమీపంలో బసప్పపై కత్తితో దాడి చేశాడు. కిందపడిపోయిన వెంటనే కత్తితో 16 సార్లు పొడిచి హత్య చేసి ఛాతీ మీద నిలబడి ఈరయ్య సెల్ఫీ తీసుకున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో అతడు లొంగిపోయాడు. అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
TG | నేను మీ వాడిని.. TG |షాద్ నగర్, ఆంధ్రప్రభ :
Pokiri Made me a Star: Mahesh Babu
The team of Varanasi is promoting the film on international platforms. After the release date was announced, the team interacted with a top Hollywood interviewer. Mahesh Babu said that Pokiri is the film that changed him and the film made him a star. He said “Every film changes me, to be honest. Pokiri was one […] The post Pokiri Made me a Star: Mahesh Babu appeared first on Telugu360 .
TG |మీ ఇంటి ఆడపడుచును… ఆదరించి గెలిపించండి
TG | మీ ఇంటి ఆడపడుచును… ఆదరించి గెలిపించండి 19వ వార్డులో గజ్జల
ఒక పిల్లి… మూడు సర్జరీలు… చివరికి? #Crime #Hyderabad #Vanastalipuram #PoliceCase #PetClinic
Amaravathi : అమరావతిలో క్రికెట్ స్టేడియం.. ప్రారంభమయితే రూపురేఖలు మారతాయిగా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ స్టేడియం పనులు పూర్తి కావచ్చాయి
Telangana : ఎన్నికల బరిలో మున్సిపల్ అభ్యర్థులు ఎంతమందంటే?
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
Mothkur |కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..!
Mothkur | కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..! Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ :
రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి
రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
ప్రాణాల కోసం 4 గంటల ఈత… ఆ నిర్ణయం లేకపోతే? #Melbourne #Australia #Rescue #Inspiration #HumanStory
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు
లండన్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది.
ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో పులి సంచరిస్తోంది. సారాజిపేట గ్రామంలో ఆవుపై పులి దాడి చేసి చంపింది. దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అని భయంతో ప్రజలు వణికిపోతున్నారు. రైతులు ఒంటరిగా చేనులు, పొలంలో వెళ్లొద్దని సారాజిపేట గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
BJP | శాంతిరెడ్డి ప్రచారం.. BJP, ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
Hyderabad : తల్లిని తాను ఇక చూసుకోలేని యువతి బలవన్మరణం
హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెనక తల్లికి దూరమవుతానన్న బాధ ఉంది
Anganwadi |పౌష్టికాహారం అందజేత..
Anganwadi | పౌష్టికాహారం అందజేత.. Anganwadi, టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా

27 C