dark circles |కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు
dark circles | కళ్ల కింద నల్లటి చారలు: కారణాలు, పరిష్కారాలు dark
వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి
వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వెదిరె మేఘా రెడ్డి మునుగోడు, ఆంధ్రప్రభ
వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
వెం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి :
Telangana : టార్గెట్ పొంగులేటి.. బీఆర్ఎస్ లక్ష్యమదేనా?
బీఆర్ఎస్ టార్గెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయ్యారు
బంగారు గని వద్ద కాల్పులు.. 70 మందికి పైగామృతి
దక్షిణ సూడాన్ మరోసారి మృత్యుఘోషతో విలవిలలాడిపయింది. రాజధాని జుటా శివార్లలోని ఓ బంగారు గని వద్ద తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపగా.. 70 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఓ బంగారు గనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో 70 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు’’ అని పోలీసులు తెలిపారు. దక్షిణ సూడాన్ ప్రతిపక్ష పార్టీ ‘సూడన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్’ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది.
గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి
గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : 99 రోజుల
హనుమాన్ విజయోత్సవ ర్యాలీ.. కడెం, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద బెల్లాల్ జిపి
అఖిలపక్ష నాయకుల సమావేశం.. లక్షెట్టిపేట, ఆంధ్ర ప్రభ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం
దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ..
దేవాలయల పునర్నిర్మాణానికి భూమి పూజ.. భువనగిరి, ఆంధ్రప్రభ : భువనగిరి మున్సిపల్ పట్టణంలోని
ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ
ఎడపల్లిలో కొనసాగిన సొసైటీ మహాజన సభ ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లిగ్రామంలోలో గల
Naga Chaitanya’s Vrushakarma Updates
Akkineni youngster Naga Chaitanya has spent over a year on his upcoming film Vrushakarma. The shoot of the film is currently in the final stages. The first glimpse received terrific response and the makers have closed the non-theatrical and the theatrical rights of the film. The team is now heading to Rajasthan to shoot for […] The post Naga Chaitanya’s Vrushakarma Updates appeared first on Telugu360 .
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు సామాన్య ప్రజలపై భారం పడొద్దని
సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ : రేవంత్ రెడ్డి
సన్నబియ్యం పంపిణీ పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
Chandrababu : 2029 నాటికి అందరికీ ఇళ్లు
2029 నాటికి అందరికీ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు
1chance |సినీ హీరోలు రాజకీయాల్లోకి..
1chance | సినీ హీరోలు రాజకీయాల్లోకి.. 1chance | విజయ్, పవన్ కేల్యాణ్
పోగొట్టుకున్న మొబైల్ను గుర్తించి బాధితురాలికి అప్పగింత..
లింగాపూర్, ఆంధ్రప్రభ ; సిర్పూర్ (యు) మండలానికి చెందిన ఓ మహిళ తన
పేదవాడి సొంతింటి కల సాకారం.. జిల్లాలో ఘనంగా గృహప్రవేశాలు.పాల్గొన్న మంత్రి టీ.జీ. భరత్
క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): క్రికెట్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని, వాటి వల్ల జీవితాలు నాశనం చేసుకోకూడదని నార్పల ఎస్సై సాగర్ ప్రజలకు సూచించారు. బెట్టింగ్లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్ల సమయంలో ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లు పెరుగుతున్నాయని, ముఖ్యంగా యువత వీటి బారిన పడుతున్నారని తెలిపారు. బెట్టింగ్ చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.బెట్టింగ్ను అరికట్టేందుకు […] The post క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి: నార్పల ఎస్సై సాగర్ హెచ్చరిక appeared first on Visalaandhra .
జీజీహెచ్లో అద్భుత శస్త్రచికిత్స..
జీజీహెచ్లో అద్భుత శస్త్రచికిత్స.. ఏడు సంవత్సరాల బాలుడికి కొత్త జీవితంఅరుదైన ‘నాసోఫారింజియల్ ఆంజియోఫైబ్రోమా’పై
కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి…
కార్మికుల పట్ల శ్రద్ధ వహించాలి… ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న
చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు
20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా […] The post చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు appeared first on Visalaandhra .
ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్
పునర్విభజనలో పక్కన పెడితే ఉద్యమాలు తప్పవు – సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు హెచ్చరిక విశాలాంధ్ర, ముదిగుబ్బ,శ్రీ సత్యసాయి జిల్లా : మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని ప్రత్యేక నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ముదిగుబ్బను తిరిగి కదిరి నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశాలపై వస్తున్న వార్తలు మండల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.ముదిగుబ్బ మండలం విస్తీర్ణం, జనాభా పరంగా జిల్లాలోనే […] The post ముదిగుబ్బకు నియోజకవర్గ హోదా ఇవ్వాలి – సిపిఐ డిమాండ్ appeared first on Visalaandhra .
రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు […] The post రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం appeared first on Visalaandhra .
పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన టీవీకే పార్టీ దళపతి విజయ్ #tvk #tvkvijay #vijay #tamilnadu
నటుడు బ్రహ్మానందంను కలిసిన చిత్రకారుడు రాయబోస్
కడెం, ఆంధ్రప్రభ : తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను
కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు
విశాలాంధ్ర -అనంతపురం టౌన్: అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం అగ్ని ప్రమాదాల పట్ల జిల్లా అధికారులకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ప్రమాదాల పట్ల, ఎన్ని రకాల అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, వాటిని ఆర్పే పద్ధతులు గురించి, కిచెన్ సేఫ్టీ గురించి, […] The post కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన సదస్సు appeared first on Visalaandhra .
రెన్యువల్స్ గురించి భయపడొద్దు..
రెన్యువల్స్ గురించి భయపడొద్దు.. డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ శ్రీవాస్ నూపూర్ అజయ్
అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ): నార్పల మండల కేంద్రంలోని ఉయ్యాలకుంట కాలనీలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన అంగన్వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అంగన్వాడీ భవనాలకు అనుమతులు మంజూరైనప్పటికీ పనులు పూర్తికాకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండేళ్లుగా ఈ అంశంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో అంగన్వాడీ భవనాల సమస్యను ప్రస్తావించినప్పటికీ, […] The post అర్ధాంతరంగా నిలిచిపోయిన అంగన్వాడీ భవనం పూర్తి చేయాలి: సిపిఐ డిమాండ్… appeared first on Visalaandhra .
Cancer |మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్
Cancer | మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ Cancer | ఆంధ్రప్రభ వెబ్
హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఏలేటి
హైదరాబాద్: హేట్ స్పీచ్ బిల్లు అత్యంత ప్రమాదకరమని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకే హేట్ స్పీచ్ బిల్లు అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ ప్రివెన్షన్ బిల్లును సెలక్ట్ కమిటీకి స్పీకర్ గడ్డం ప్రసాద్ రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేసేలా బిల్లు ఉందని, చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి.. ప్రజల గొంతు నొక్కడానికి కాదని విమర్శించారు. ఇలాంటి చట్టం చేసేముందు హౌస్ కమిటీ వేయాలని.. చర్చ సాగాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్ వారెంట్ అని.. హేట్ స్పీచ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు.
కెసిఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది..: సిఎం రేవంత్
హైదరాబాద్: మీడియా చిట్చాట్లో సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వల్లే తన గొప్పతనం ఏంటో తెలంగాణ సమాజానికి తెలిసిందని రేవంత్ అన్నారు. అసలు కెసిఆర్ లేకపోతే.. తాను లేనంటూ చెప్పుకొచ్చారు. ‘కెసిఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది. కెసిఆర్ లేకపోతే నేను లేను. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసింది. కెసిఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ, ఆయన్ను గృహ నిర్భందం చేశారని నాకు అనుమానంగా ఉంది. కాలనాగు కంటే హరీశ్ రావు ప్రమాదం’ అని సిఎం పేర్కొన్నారు.
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ బెల్లంపల్లిలో డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికుల ధర్నా
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..
క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి […] The post పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి.. appeared first on Visalaandhra .
టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ […] The post టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు appeared first on Visalaandhra .
యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి
యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద […] The post యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
దేశంలో నియంత పాలన రాకూడదన్నదే నా ఉద్దేశం: రేవంత్
హైదరాబాద్: నియోజకవర్గాల పునర్వవస్థీకరణలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ పార్టీల సమస్యకాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా దక్షిణాదిలో కార్యాచరణ ఉండాలని, 50 శాతం సీట్ల పెంపుపై విస్తృతంగా చర్చ జరగాలని అధికారులకు సూచించారు. దేశంలో నియంత పాలన రాకూడదన్నదే తన ఉద్దేశం అని తెలియజేశారు. దక్షిణాదికి బలం లేదని పెత్తనం చేస్తామంటే అది ఎంత కాలమో కొనసాగదని అన్నారు. జాతీయ పార్టీ అయినా అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛ తమకు ఉందని, 50 శాతం సీట్లు పెంచితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం చేస్తుందని, దక్షిణాదిలో ఒక్క సీటు రాకున్నా కేంద్రం సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు. రాష్ట్రాల సీట్ల మధ్య అంతరం.. పెంచిన తర్వాత కూడా అంతే ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Megastar’s Vishwambara: What’s Happening?
With years of delay in a film, the audience will lose interest and a project becomes stale. Chiranjeevi has signed the biggest ever film in his career, Vishwambara, a fantasy adventure directed by Vassishta. It all started after the first teaser received poor response. The VFX work was badly trolled and the entire unit stepped […] The post Megastar’s Vishwambara: What’s Happening? appeared first on Telugu360 .
ఆంధ్రప్రదేశ్ ఇక నక్సల్స్ రహిత రాష్ట్రం #AndhraPradesh #NaxalsFree #NarayanSurrender #APPolice
కమర్షియల్ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠా అరెస్టు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతను అధిమించేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలను సంరక్షించుకోవాలని కోరుతున్నాయి. అయితే కొందరు మాత్రం అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు తప్పు పనులకు పూనుకుంటున్నారు. అలా బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాగా ఏర్పడి కమర్షియల్ సిలిండర్లను అక్రమంగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు. 300 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డీలర్ అమీర్ ఒక్కో సిలిండర్ను రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. డీలర్తో పాటు 10 మందిని అరెస్టు చేశారు.
మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి…
మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి… గ్రీవిన్స్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు
ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు..
ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు.. ఆలేరు, ఆంధ్రపభ : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
కనకదుర్గమ్మకు కానుకుల వర్షం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ
గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు..
గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర ఆలయానికి రూ.50 వేల
పేదల సొంతింటి కల నెరవేరుతుంది..
పేదల సొంతింటి కల నెరవేరుతుంది.. ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేముల
Andhra Prabha Smart Edition |AP|ఎండ్ కార్డ్|ఎండ్ కార్డ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 30-03-2026, 4.00PM ap మావోయిస్టులకు ఎండ్ కార్డ్..
విద్యార్థిని మృతి ఘటన లో ఉపాధ్యాయుల తొలగింపు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
Andhra Prabha Smart Edition |TS|భూ కబ్జాలు..|ఎండ్ కార్డ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 30-03-2026, 4.00PM ts ప్రజాపాలనలో భూ కబ్జాలు..
లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులు దగ్ధం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; 4 లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులను ట్రేడ్
ఎయిర్పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్ #telugupost #UdanYatriCafe #AirportFood #India #AffordableFood
ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ : రేవంత్
హైదరాబాద్: దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థ తీసుకొస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకుండా పోయిందని, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామని తెలియజేశారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Vijayawada Terror Case Reveals Alarming Social Media Radicalisation Network
Disturbing details are emerging from the Vijayawada terror case, exposing how vulnerable individuals were drawn into extremist networks through social media. Investigators say foreign handlers targeted people from economically weak backgrounds and slowly pushed them towards radical ideas. One of the key findings showed how online platforms became the main tool for recruitment. A woman […] The post Vijayawada Terror Case Reveals Alarming Social Media Radicalisation Network appeared first on Telugu360 .
నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా మూడుసార్లు కొళత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన […] The post నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ appeared first on Visalaandhra .
ప్రతిపక్షాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సిఐడిని అడ్డం పెట్టుకొని మంత్రి పొంగులేనటి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ప్రతిపక్షన్ని ప్రభుత్వం బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పార్టీ నేతలతో కలిసి లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని.. స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు చెప్పారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరామని అన్నారు
ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం!
ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం! అల్లోపతితోపాటు ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ,
RC17: Dhurandhar Music Composer in Talks?
Mega Powerstar Ram Charan will soon team up with Sukumar and this is their second collaboration after a blockbuster like Rangasthalam. The pre-production work is currently going on and Sukumar is working on the final script. Ever since his directorial debut, Sukumar hasn’t worked with any other music composer except Devi Sri Prasad. But the […] The post RC17: Dhurandhar Music Composer in Talks? appeared first on Telugu360 .
2menkilled |జంట హత్యల వెనుక భయంకర కథ
2menkilled | జంట హత్యల వెనుక భయంకర కథ 2menkilled | గండవరం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : రంగయ్య చెరువు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులను
పేదల కళ్ళల్లో ఆనందం… ఘనంగా గృహ ప్రవేశాల ఉత్సవం..లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసిన
పి 4 మార్గదర్శి.. బంగారు కుటుంబం కార్యక్రమానికి ఏడాది పూర్తి
పి 4 మార్గదర్శి.. బంగారు కుటుంబం కార్యక్రమానికి ఏడాది పూర్తి నెమళ్లకుంట గ్రామంలో
సొంతింటి కల సాకారమైన వేళ.. జక్కంపూడిలో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పంపిణీపీఎం, సీఎం
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన…
సహజీవన జంటలకు కూడా కుటుంబ హోదాభారతదేశ జనాభా లెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 2021లో కోవిడ్ కారణంగా వాయిదా పడిన 16వ జనగణన ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఈసారి జనాభా లెక్కల్లో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను సవరించారు. ఇందులో భాగంగా, చాలా కాలంగా కలిసి ఉంటున్న సహజీవన జంటలను ఇకపై ఃకుటుంబంఃగా గుర్తించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ్ […] The post దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన… appeared first on Visalaandhra .
Cable War Erupts in Allagadda as Akhila Priya and AV Subba Reddy Clash Again
A fresh political and business clash has erupted in Allagadda constituency of Nandyal district, bringing old rivalries back into focus. TDP MLA Bhumi Akhila Priya and senior leader AV Subba Reddy are now locked in a heated dispute over cable network operations. The conflict began after Akhila Priya launched a new cable network in the […] The post Cable War Erupts in Allagadda as Akhila Priya and AV Subba Reddy Clash Again appeared first on Telugu360 .
జైపూర్లో ఏనుగుకు రంగు వేయడం పై వివాదం #telugupost #latestnews #elephant #viralvideo
స్వయం ఉపాధితో ముందుకు సాగాలి..
ఆలేరు, ఆంధ్రప్రభ : స్వయం ఉపాధితో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుని ఆర్థిక
ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్..
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 3 పిటిషన్ల కొట్టివేత.. చంద్రబాబుకు ఊరటఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఈ పిటిషన్లకు చట్టబద్ధంగా విచారణార్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర నిందితులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును రాష్ట్ర […] The post ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్.. appeared first on Visalaandhra .
నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే..
నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే.. గృహ నిర్మాణాల సమాచారం సక్రమంగా చెప్పలేకపోయిన సిబ్బందిపై
ఎప్పుడూ అదే వర్కౌట్ కాదు.. వేరియేషన్ చూపించాలి: మాజీ క్రికెటర్
ఒకప్పుడు మిస్టరీ స్పిస్నర్గా ఓ వెలుగు వెలిగిన వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం ఫామ్ లేమీతో బాధపడుతున్నాడు. ఐపిఎల్ 19వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్సతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, ఒక్క వికెట్ కూడా తీయేలేకపోయాడు. ఈ విషయంలో వరుణ్పై విమర్శలు కురుస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వరుణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ మిస్టరీ ఇక హిస్టరీగా మారిపోయిందని అన్నారు. ‘‘బంతిని విభిన్నంగా వేయడం, లెగ్ స్పిన్ సంధించగాన్ని నేర్చుకోనంత వరకు వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఎప్పుడూ గూగ్లీలు వేయడం వర్కౌట్ కాదు. బౌలింగ్లో వేరియేషన్ చూపించాలి. కొన్నిసార్లు లెగ్ స్పిన్ వేయాలి. అప్పుడి బాలింగ్లో ఎలాంటి మిస్టరీల లేదు. అదంతా హిస్టిరీగా మారిపోయింది. బ్యాటర్లకు బంతి కాస్త దూరంగా వేయాలి.. అప్పుడు షాట్లకు ప్రయత్నించి ఔట్ అవుతారు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లు కాస్త జంకుతారు. ఇక్కడ ఆయా జట్ల సారథులనకూ ఓ మాట చెబుతున్నా.. ఇప్పుడు వరుణ్కు పవర్ప్లేలో బౌలింగ్ ఇవ్వదు. మంబైతో మ్యాచ్లో రోహఇిత్ శర్మ ఇలానే వరుణ్ వేసిన తొలి ఓవర్లోనే దూకుడుగా పరుగులు రాబట్టాడు. దాంతో వరుణ్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు.
వైసిపి ఐదేళ్లలో ఎక్కడ చూసినా అవినీతి.. అధికార దుర్వినియోగం: చంద్రబాబు
అమరావతి: ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనేది తమ లక్ష్యమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇల్లు అనేది సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహప్రవేశాలు చేస్తున్నామని, 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని అన్నారు. 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే చరిత్రని కొనియాడారు. ఐదేళ్ల పాలనలో పేదవాళ్ల పొట్ట కొట్టారని, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లలో ఎక్కడ చూసినా అవినీతి..అధికార దుర్వినియోగం చేశారని, అర్బన్ కింద ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 816 కోట్ల అప్పు పెట్టిందని, రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటైందని తెలియజేశారు. జూన్ నాటికి 2.70 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు, సెప్టెంబర్ నాటికి మరో లక్ష ఇళ్ల గృహప్రవేశాలు చేస్తామని అన్నారు. నివాస యోగం లేని ప్రాంతాల్లో ఇళ్లు కట్టేందుకు వైసిపి ప్రభుత్వం యత్నించిందని, వైసిపి ప్రభుత్వం..పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి కల్పించిందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
Vijaya Sai Reddy : సాయిరెడ్డి ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తున్నారా? సిగ్నల్స్ అవేనా?
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారం ఏదో తేడా కొడుతున్నట్లు కనిపిస్తుంది
పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాను
పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాను పెడన – ఆంధ్రప్రభ :
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కాష్ పటేల్ కాదు
వైరల్ వీడియోలో ఉన్నది కాష్ పటేల్ కాదు. కాష్ పటేల్ హిందీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను హ్యాకర్లు లీక్ చేశారంటూ ప్రచారం
వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక…
వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక… రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం –
గుండెపోటుతో గవర్నమెంట్ టీచర్ మృతి
పర్వతగిరి, ఆంధ్రప్రభ : విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన
ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన కొడుకు
ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన కొడుకు కౌతాళం, ఆంధ్రప్రభ : జిల్లాలో అమానుష
మూలాపేట పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకం: బొత్స
అమరావతి: కూటమి నేతలు స్వార్థంతో వ్యవహరిస్తున్నారని వైసిపి మాజీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైసిపి హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టామని, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఈ సభ పెట్టామని అన్నారు. ఈ సందర్భంగా నౌపాడ, శ్రీకాకుళం జిల్లా లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూలాపేట పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలమని, వలసలు నివారించేందుకే మూలాపేట పోర్టును మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి నిర్మించారని, తమ హయాంలోనే 70 శాతం పోర్టు నిర్మాణం జరిగిందని బొత్స తెలియజేశారు. జగన్ కు క్రెడిట్ వస్తుందనే పనులు నిలిపివేయడం దారుణమని విమర్శించారు. రైతులకు కనీసం ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, పేరుకే సూపర్ హిట్, ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పోర్టు చూస్తామంటే టిడిపికేంటి బాధ? టిడిపి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటీ? అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వాన్ని ఎందుకు ఆపుతున్నారు? భయంతో ఎన్నాళ్లు పాలిస్తారు? అని ప్రశ్నించారు. విశాఖకు డేటా సెంటర్ ను ఎవరు తెచ్చారో అదానే చెప్పారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
అక్రమసంబంధం ఎంత పని చేసింది... అభంశుభం తెలియని తాత, బాలిక ప్రాణం తీసింది
పాట్నా: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి తాతను తగల బెట్టి, బాలికను చంపేసి పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ సంఘటనే బిహార్ రాష్ట్రం మోతీహరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శిల్పి కుమారి అనే యువతి నితీష్ కుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి నితీష్ తాత పలుమార్లు అడ్డు చెప్పాడు. దీంతో నితీష్ తాతను హత్య చేయాలని శిల్పి ప్లాన్ చేసింది. నితీష్ తాతను శిల్పి తగలబెట్టి అనంతరం తనపై అనుమానం రాకుండా పలు ఇండ్లను తగలబెట్టింది. అందే ఇంట్లో అనుష్క అనే బాలిక తల్లి వీళ్ల సంబంధానికి అడ్డుగా ఉండడంతో చిన్నారిని చంపేసి గ్రామ శివారులో పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టింది. బాలిక కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో శిల్పిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో రెండు నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోలను సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నిజమైన
వైరల్ అవుతున్న వీడియో జెరూసలేంలో అడవులు కాలిపోతున్న ఘటనకు సంబంధించింది
Assembly |సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం
Assembly | సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం Assembly | ఆంధ్రప్రభ,
9 Maoists Surrender : ఏపీలో మావోల కథ స్వస్తి Anadhra Prabha Latest News
9 Maoists Surrender : ఏపీలో మావోల కథ స్వస్తి Anadhra Prabha
job interview tips |ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసం vs అహంకారం
job interview tips | ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసం vs అహంకారం job interview
goodchance|ఇదే మంచి తరుణం..! goodchance | వెంటనే కొనేయండి..పసిడి నేలచూపులుస్థిరంగా వెండి ధరలు
Nagababu : జనసేనకు నాగబాబు గుదిబండగా మారారా?
జనసేనకు ఎమ్మెల్సీ నాగబాబు గుదిబండగా మారినట్లు కనపడుతుంది.
ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి. […] The post ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు appeared first on Visalaandhra .
తెలంగాణ గవర్నర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
తెలంగాణ గవర్నర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కలిశారు
మోకిలాలో భారీ డ్రగ్స్ బస్ట్.. 40 గ్రాముల కొకైన్ సీజ్ #HyderabadDrugs #Mokila #CocaineSeizure
జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన..
జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. విజయనగరం సబ్ జైల్, రూరల్ పోలీస్
పిఎస్ఎల్ను వెంటాడుతున్న వివాదాలు.. బాల్ టాంపరింగ్తో జట్టు ఓటమి
పాకిస్థాన్ సూపర్ లీగ్లో వివాదాలు ఒక దాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. తొలుత బంతి రంగు మార్పు వివాదం బయటపడగా.. ఆ తర్వాత పలువురు ఆటగాళ్లు, కామెంటేటర్ కూడా మాకొద్దు బాబోయ్ అంటూ ఆ లీగ్ నుంచి బయటకు వచ్చారు. వారందరూ ఐపిఎల్లో చేరడం గమనార్హం. అయితే తాజాగా పిఎస్ఎల్లో బాల్ టాంపరింగ్ కలకలం సృష్టించింది. పిఎస్ఎల్లో లాహోర్ ఖ్వాలండర్-కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కరాచీ 19 ఓవర్లలో 115/5 స్కోర్ వద్ద నిలిచింది. చివరి ఓవర్లో కరాచీ విజయానికి ఇంకా 14 పరుగులు అవసరం ఉంది. ఆ చివరి ఓవర్ వేసేందుకు హారిస్ రఫూఫ్కి కెప్టెన్ షహీన్ షా అఫ్రిదీ బంతిని ఇచ్చాడు. ఈ క్రమంలో రఫూఫ్తో ఫకర్ జమాన్, షహీన్ కాసేపు చర్చ జరిపారు. ఈ సమయంలో ఫకర్ బాల్ టాంపరింగ్ చేసినట్లు ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు. బంతి ఆకారాన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలియడంతో లాహోర్కు ఐదు పరుగులు పెనాల్టీ విధించారు. దీంతో కరాచీ విజయానికి 9 పరుగులే లక్ష్యంగా మారింది. ఈ ఓవర్లో మొదటి బంతికే రవూఫ్.. ఖుష్దిల్ని ఔట్ చేశాడు. ఆ తర్వాత వైడ్ వేసిన రవూఫ్.. ఆ తర్వాతి ఓ ఫోర్ ఇచ్చాడు. మూడో బంతికి అబ్బాస్ అఫ్రిదీ సిక్స్ కొట్టి తన జట్టు కరాచీని గెలిపించాడు. ఒకవేళ ఆ ఐదు పరుగులే ఉండి ఉంటే.. పోటీ కాస్త తీవ్రంగా ఉండేది. లాహోర్ గెలిచే అవకాశాలు ఉండేవని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే బాల్ టాంపరింగ్ గురించి తమకు తెలియదని షహీన్ అఫ్రిదీ అన్నాడు. అక్కడ కెమెరాల్లో చూడొచ్చని.. తాము కేవలం చివరి ఓవర్ గురించి చర్చించుకున్నామని పేర్కొన్నాడు. అయినా సరే, ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో వెళ్లిందని.. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని వాపోయాడు. This is so Shameful pic.twitter.com/DqTWMk1Mbg — Ehtisham Siddique (@iMShami_) March 29, 2026
ఇంటింటి సర్వే ఏప్రిల్ 1వ తేదీ నుంచి
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన -2027 ప్రక్రియ ప్రారంభం కానుంది
TG | బాధితులకు అండగా ఉంటాం… TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

32 C