Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR
Anil Ravipudi’s next big entertainer brings together a powerhouse combination- Victory Venkatesh and Nandamuri Kalyan Ram. Successful producer Sahu Garapati has come on board to bankroll the project under the Shine Screens banner, with Suresh Productions and Smt Archana presenting it and Zee Studios joining as co-producer. Planned as a vibrant festival entertainer for Sankranthi […] The post Sahu Garapati Boards Anil Ravipudi’s Next With Venky, NKR appeared first on Telugu360 .
50 lakhs |కేబీసీ విజేత అరెస్ట్
50 lakhs | కేబీసీ విజేత అరెస్ట్ 50 lakhs | ఆంధ్రప్రభ,
RGIAలో కాంటీన్ భోజనంలో రాయి.. ఫుడ్ నాణ్యతపై సందేహాలు #RGIA #FoodSafety #HyderabadAirport #TGPWU
దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం..
యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం; దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర ,కార్యదర్శి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. నేటి ఈ అన్నదాన కార్యక్రమానికి షేక్ సికిందర్.. […] The post దాతల సహాయ సహకారములతోనే అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాం.. appeared first on Visalaandhra .
danger2050 |పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు!
danger2050 | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రపంచానికి పెద్ద ముప్పు! danger2050 | భూతాపం
WAR | మాంసప్రియులకు చేప షాక్.. WAR | మాంసప్రియులకు చేప షాక్..
జైపూర్లో రోడ్డుపై యువతి వీరంగం #telugupost #jaipur #women #viralvideo
విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. మరో ముగ్గురి అరెస్ట్
విజయవాడ: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అజ్మతుల్లా ఖాన్, జిషాన్ అబ్దుల్, షేక్ ఫైజ్ను అరెస్టు చేసి.. విజయవాడ తీసుకొచ్చారు. మరికాసేపట్లో వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. విజయవాడలో ముగ్గుర్ని, హైదరాబాద్, బీహార్లో ఒక్కొక్కరు చొప్పున ఇప్పటివరకు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురు అరెస్టయ్యారు. మిగితా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి
శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి […] The post ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి appeared first on Visalaandhra .
US Moves to Raise H-1B Wage Standards, Signalling a Shift Toward Fair Pay
After months of tough signals on immigration, the administration led by Donald Trump is now preparing a move that could benefit H-1B visa holders in a meaningful way. A key proposal from the US Department of Labour aims to raise minimum salary standards for foreign professionals, which could lead to a noticeable increase in pay […] The post US Moves to Raise H-1B Wage Standards, Signalling a Shift Toward Fair Pay appeared first on Telugu360 .
ఖిల్లా రామాలయానికి రూ.10 కోట్ల అభివృద్ధి
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; ఖిల్లా రామాలయ అభివృద్ధికి కేంద్ర పథకాలు అందేలా
‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?” […] The post పట్టపగలే ఎర్ర మట్టి దందా… appeared first on Visalaandhra .
ఖిల్లా రామాలయంలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల
Incident |పాపం ఈతకెళ్లి నలుగురు…
Incident | పాపం ఈతకెళ్లి నలుగురు… Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Anxiety |జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
Anxiety | జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం Anxiety | ఆంధ్రప్రభ,
ఉట్నూర్ లో ఘనంగా బోగ్ బండార్ పూజలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; శ్రీరామనవమి సందర్భంగా, దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి గిరిజనులు ,
బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ..
బస్సు ప్రమాద బాధితులను మంత్రుల పరామర్శ.. ఒంగోలు రిమ్స్ లో మణెమ్మను పరామర్శించిన
Anumana Pakshi Gulab Jam Song: Ramana Gogula hits Big
With DJ Tillu, writer-director Vimal Krishna made a solid impression on Telugu audiences. Now, he is back with Anumana Pakshi starring Rag Mayur and Merin Philip in leading roles. The movie is produced by Rajiv Chilaka, Meghha Chilakka, Sneha Rajesh Jagtiani, Vihaan Dand, Sricharan Marneni. The makers have impressed with the promotional material till date […] The post Anumana Pakshi Gulab Jam Song: Ramana Gogula hits Big appeared first on Telugu360 .
గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు. […] The post గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి appeared first on Visalaandhra .
శ్రీరామనవమి రోజున మతసామరస్యం చాటిన ముస్లిం సోదరులు #Bhadrachalam #SriRamaNavami
Andhra Prabha Smart Edition |TS|సీతమ్మ మురిపెం/వార్కు విరామం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 27-03-2026, 4.00PM ts రామయ్యతో పరిణయం.. సీతమ్మ
శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న గద్దె అనురాధ
శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న గద్దె అనురాధ రామరాజ్యం స్ఫూర్తితో ప్రజలకు మేలు
రేషన్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఐలయ్య
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని బీసీ
ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అధ్వయ కన్వెన్షన్లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు కవిత పేర్కొన్నారు. ఈ వేదికపై పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించనున్నట్లు […] The post ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత appeared first on Visalaandhra .
Murder | ఇంటిముందే పాతిపెట్టి Murder | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
ఒటిటిలోకి సుహాస్ లేటెస్ట్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
యూట్యూబ్లో కామెడీ షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. ఆ తర్వాత వెండితెరపై సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. నిలకడగా హీరోగా ఎదిగాడు. అయితే సుహాస్ నటించిన చిత్రం ‘హే బల్వంత్’. శివానీ నాగరం ఇందులో హీరోయిన్. ముందుగా ఈ సినిమాకు ‘హే భగవాన్’ అని టైటిల్ పెట్టారు. కానీ, సినిమా చూసిన సెన్సార్ అధికారులు టైటిల్ మార్చాలని సూచించారు. దీంతో ‘హే బల్వంత్’ అనే టైటిల్తో సినిమాను విడుదల చేశారు. కాస్త అడల్ట్ టచ్తో ఉన్న కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా కొందరికి నచ్చగా.. మరి కొందరికి ఎబ్బెట్టుగా అనిపించింది. మొత్తానికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 20న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఈ నెల 31 నుంచి జి5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది.
Drinks |వేడి నుంచి ఉపశమనం పొందండి..
Drinks | వేడి నుంచి ఉపశమనం పొందండి.. Drinks | వేసవిలో శీతల
ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆటల బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్-2026 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ క్రీడల నిర్వహణ కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి […] The post ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు appeared first on Visalaandhra .
రాఘవేంద్ర నగర్ లో ఘనంగా సీతారాముల కళ్యాణం…
మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ పట్టణ
అంగరంగ వైభవం.. సీతారాముల కళ్యాణం
అంగరంగ వైభవం.. సీతారాముల కళ్యాణం సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : టీపీసీసీ వర్కింగ్
రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. మద్యం స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులతో రాజ్ కేసిరెడ్డి తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా షాబాద్లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో […] The post రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ appeared first on Visalaandhra .
బండి సంజయ్ నిధులతో వివిధ కుల సంఘాల అభివృద్ధి
హర్షం వ్యక్తం చేస్తున్న కుల సంఘాల నాయకులు బిజెపి మాజీ మండల అధ్యక్షులు ఘంటా అశోక్ గంభీరావుపేట మార్చి 27 (జనం సాక్షి)పట్టణాలు మరియు గ్రామాలలోని కుల …
Wedding Date locked for Bellamkonda Sai Sreenivas
Tollywood young actor Bellamkonda Sai Sreenivas found his lady love and he made it official recently. Bellamkonda Sai Sreenivas is in love with Kavya Reddy and their parents have approved their proposal. The engagement event will take place in a grand manner on April 5th in Hyderabad. The duo will tie the knot on April […] The post Wedding Date locked for Bellamkonda Sai Sreenivas appeared first on Telugu360 .
కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం
ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని ఊర్కొండపేట శ్రీ పబ్బాతి ఆంజనేయస్వామి దేవాలయ
Selective Presence: Questions Around Jagan’s Public Positioning
The Sri Rama Navami celebrations at the YSR Congress Party central office have triggered a fresh round of political discussion. The absence of party chief Y. S. Jagan Mohan Reddy and his wife Bharathi from such an important religious occasion has raised eyebrows. A pattern is beginning to emerge. Observers have increasingly noted that whenever […] The post Selective Presence: Questions Around Jagan’s Public Positioning appeared first on Telugu360 .
శ్రీరామనవమి వేడుకల్లో మారెడ్డి దంపతులు..
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం
ఏం డైటింగ్ రా బాబు.. రోహిత్ శర్మ ఎలా మారాడో చూడండి..
క్రికెట్ ఆటగాళ్లకు సహజంగా ఫిట్నస్ చాలా ముఖ్యం. ఫిట్నెస్ లేక చాలా మంది అవకాశాలు కోల్పోతారు. ఇక ఫిట్గా ఉండేందుకు రకరకాల డైటింగ్ విధానాలు పాటిస్తున్నవారు లేకపోలేదు. ఇలా డైటింగ్ చేస్తూ.. జిమ్లో కసరత్తు చేసి బాడీని ఫిట్గా ఉంచుకొనే ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. ఒకప్పుడు బొద్దుగా ఉండే రోహిత్ ఇప్పుడు స్లిమ్గా గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. రోహిత్ కొత్త లుక్లో కనిపిస్తున్న వీడియోని ముంబై ఇండియన్స్ జట్టు ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఈ వీడియోలో కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్ నీతా అంబానీ కనిపించారు. మరి పూర్తిగా స్లిమ్గా మారిన రోహిత్ ఈ సీజన్లో ఎలా రాణిస్తాడో చూడాలి.. Mrs. Nita Ambani met the squad during training ahead of the start of TATA IPL 2026! pic.twitter.com/r2Gy9NaDOc — Mumbai Indians (@mipaltan) March 27, 2026
భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం..
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులుశ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇదే సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.శ్రీరామనవమి నాడు పాలకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం […] The post భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. appeared first on Visalaandhra .
ఆలేరు మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ సాధారణ, బడ్జెట్
ఆ ప్రాంతంలో విషాద వాతావరణం మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రభ : మార్కాపురం జిల్లా
hamsa nandini |హంసా నందిని హోయలు
hamsa nandini | హంసా నందిని హోయలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హంసా
మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలను కలచివేసింది. 14 మంది ప్రాణాలను బలిగొన్న ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.ప్రస్తుతం వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిసిన అనంతరం కోర్టులో […] The post మార్కాపురం బస్సు ప్రమాదం కేసు… బస్సు యజమాని అరెస్ట్ appeared first on Visalaandhra .
past2future |సోషల్ వెట్టింగ్ ప్రభావం.. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే!
past2future | సోషల్ వెట్టింగ్ ప్రభావం.. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే! past2future
ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ గడువులో గందరగోళం
ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ గడువులో గందరగోళం 35 రోజుల నిబంధనపై వినియోగదారుల్లో ఆందోళనకేవైసీ
ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు…
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో… దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక, నియంత్రణపరమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆదాయపు పన్ను, ఇంధన ధరలు, బ్యాంకింగ్, రైల్వే ప్రయాణాలకు సంబంధించి రాబోతున్న ఈ మార్పులు సామాన్యుడి దైనందిన జీవితంపై, జేబుపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.అతిపెద్ద మార్పు ఆదాయపు పన్ను విధానంలో జరగనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో సరళీకరించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వస్తుంది. […] The post ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు… appeared first on Visalaandhra .
వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు కోటాను 50 శాతం నుంచి 70 శాతానికి పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతులకు అంతరాయం ఏర్పడటంతో పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పెంపులో భాగంగా ఉక్కు, ఆటోమొబైల్, టెక్స్టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి కార్మిక ఆధారిత రంగాలకు అధిక ప్రాధాన్యం […] The post వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
ఫ్యాక్ట్ చెక్: భారతదేశంలో ఎలాంటి లాక్ డౌన్ ను విధించడం లేదంటూ స్పష్టం చేసిన కేంద్రం
భారతదేశంలో ఎలాంటి లాక్ డౌన్ ను విధించడం లేదంటూ స్పష్టం చేసిన కేంద్రం
ఎంతో వైభవంగా సీతారాముల కళ్యాణం..
జన్నారం, ఆంధ్రప్రభ : శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్
జుక్కల్ లో ఘనంగా సీతారాముల కళ్యాణం…
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామాలయం (శ్రీ
Sri Maha Vishnu FL: A Vibrant Romantic Tale
Talented actor Deepak Saroj made a good impression with his Siddharth Roy anc he is back with a romantic tale, Sri Maha Vishnu. Producer Hari Hara Tinnauri is producing this vibrant romantic tale in the direction of Hari Haran Gadhagani. The movie is a coming-of-age tale with full of lively romance. Opposite Deepak Saroj, Anaira […] The post Sri Maha Vishnu FL: A Vibrant Romantic Tale appeared first on Telugu360 .
చింతామణి పట్నంలో ఏడు ఇళ్లలో చోరీ..
తాండూరు రూరల్, ఆంధ్రప్రభ : తాండూర్ మండలం చింతామణి పట్నంలో అర్ధరాత్రి దొంగలు
Rk Roja : పార్టీకి గుదిబండలా మారుతున్న రోజా
మాజీ మంత్రి ఆర్కే రోజా వంటి వారితో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది
జైనూర్ లో ఘనంగా సీతారాముల శోభయాత్ర
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో
వేములవాడలో రాములోరిని దర్శించుకున్న పొన్నం
వేములవాడ: శ్రీ రామనవమి సందర్భంగా వేములవాడలోని భీమేశ్వరాలయంలో స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలకు పొన్నం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. యావత్ దేశ వ్యాప్తంగా రాములోరి పెళ్లి అంటే లోక కల్యాణం కోసం సర్వేజనా సుఖినోభవంతు అని వేడుకగా జరిగే కళ్యాణ ఉత్సవాలు అని కొనియాడారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఉన్నారు.
West Bengal |భారీగా నగదు, మద్యం పట్టివేత
West Bengal | భారీగా నగదు, మద్యం పట్టివేత West Bengal |
LPG | 70 శాతానికి పెంచిన కేంద్రం
LPG | 70 శాతానికి పెంచిన కేంద్రం LPG | ఆంధ్రప్రభ, వెబ్
శ్రీరామ వేడుకల్లో జన సైనికులపై హత్యాయత్నం..
శ్రీరామ వేడుకల్లో జన సైనికులపై హత్యాయత్నం.. మేకుల కర్రలతో దాడి.జనసేన అనిల్ కు
కమనీయం రాములోరి కల్యాణం. శ్రీరామనవమి వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
rates|మళ్లీ మొదలైన పసిడి పరుగు
rates| మళ్లీ మొదలైన పసిడి పరుగు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం ధరలు
ఫెర్రీలో వైభవంగా సీతారాముల కల్యాణం
ఫెర్రీలో వైభవంగా సీతారాముల కల్యాణం ఉమా పాల్గొని ప్రత్యేక పూజలు ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం
27thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
27thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 27thMarchCartoon | వ్యవస్థీకృత లోపాలు..
Arava Sridhar : సింగిల్ టైం ఎమ్మెల్యే.. చేజేతులా.. రాజకీయ జీవితం ముగించేసుకున్నట్లేనా?
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్నిజనసేన నాయకత్వం పక్కన పెట్టేసినట్లే కనపడుతుంది
Illegal |ఉప్పల్లో గంజాయి గుట్టురట్టు…
Illegal | ఉప్పల్లో గంజాయి గుట్టురట్టు… ఇద్దరు అరెస్ట్, ఒకరు పరార్ Illegal
వేసవిలో బీర్ల కొరత #BeerShortage #SummerDemand #GasCrisis #IndiaNews #PriceHike
Iran War 2026 : ఇరాన్ తో యూఎన్ ఓ రహస్య భేటీ
Iran War 2026 : ఇరాన్ తో యూఎన్ ఓ రహస్య భేటీ
బంతి రంగు మారింది.. పాకిస్థాన్ ఇజ్జత్ పోయింది..
గురువారం నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్లో తొలి మ్యాచ్ లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్మెన్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో బంతి తొలుత పింక్ రంగులో ఉండగా.. ఆ తర్వాత ఎరుపు రంగులోకి మారిపోయింది. హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల జెర్సీ రంగు వల్లే ఈ మార్పు జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా బంతి షైన్ అవ్వడానికి ఆటగాళ్లు దాన్ని రుద్దుతారు. అందువల్లే జెర్సీ రంగు అంటుకొని బంతి రంగు మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జెర్సీలు నాసిరకం కావడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్నారు. దీంతో పాక్ క్రికెట్ పరువు పోయింది. ఆట మధ్యలో బంతి ఇలా రంగు మారడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై హైదరాబాద్ కెప్టెన్ మార్నస్ లబుషేన్ అంపైర్కి ఫిర్యాదు చేశాడు. ‘‘రెండో ఓవర్ తర్వాత నేను అంపైర్తో ఈ విషయంపై మాట్లాడాను. బంతి ఎరుపెక్కింది. అసలు అక్కడ ఏం జరిగింది? కచ్చితంగా దుస్తుల వల్లే జరిగి ఉంటుంది. నేను ఇంతకు ముందు గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనను చూడలేదు’’ అని లబుషేన్ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో అన్నాడు. ‘బ్యాట్ రంగు కాస్త బంతికి అంటుకోవడం, బ్యాట్ ప్యాడ్కు తగిలి దానిపై ఉన్న రంగు కొద్దిగా ఊడిపోవడం వంటి సందర్భాలు నేను చూశాను. కానీ దుస్తుల విషయంలో ఇలా జరగడం నేను ఎప్పుడూ చూడలేదు. రాబోయే మ్యాచుల్లో దీన్ని సరిచేస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను’’ అని లబుషేన్ అన్నాడు.
Telangana |సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ
Telangana | సీఎం రేవంత్ రెడ్డి పట్టువస్త్రాల సమర్పణ Telangana | ఆంధ్రప్రభ,
India Lockdown : ఇండియాలో లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే?
భారత్ లో లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది
పూల కుండీలను ఎత్తుకెళ్లిన దొంగలు
టేకుమట్ల, ఆంధ్రప్రభ ; పూల మొక్కలు, కుండీలు, మొక్కలతో బడిలో , దేవాలయంలో
no stock |సీఎన్జీ కోసం ఆటోవాలా కష్టాలు
no stock | సీఎన్జీ కోసం ఆటోవాలా కష్టాలు అనేక ప్రాంతాల్లో నో
లొద్ది రామన్న జాతరలో వైద్య శిబిరం ఏర్పాటు..
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని లొద్ది రామన్న జాతర ఉత్సవాల సందర్భంగా
అతి వ్యాయామం.. ప్రాణాపాయం #GymRisk #OverExercise #HealthAlert #KidneyDamage #Rhabdomyolysis
Hyderabad : శ్రీరామనవమి శోభాయాత్ర
శ్రీరామనవమి శోభాయాత్ర శుక్రవారం ధూల్పేట్ నుంచి ప్రారంభమైంది
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరుగుతోంది. మార్చి నెల ముగియకముందే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) శుక్రవారం (మార్చి 27) పలు ప్రాంతాలకు వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 32 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. విపత్తుల […] The post ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. appeared first on Visalaandhra .
శ్రీరామనవమి సందర్భంగా చార్మినార్లోని భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక అలంకరణ #RamNavami #Charminar
Jai Shetty Ramanayya |సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత
Jai Shetty Ramanayya | సంతాపం తెలిపిన బీఆర్ఎస్ అధినేత Jai Shetty
బౌన్సర్ల మధ్య శ్రీరామ కళ్యాణం వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ ; ఓరుగల్లు నగరంలో
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో బంగారం, వెండి ధరలు ఇవాళ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పసిడికి డిమాండ్ పెరగడంతో రేట్లు ఆకాశాన్నంటాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఏప్రిల్ 2 గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.27శాతం పెరిగి, ఇంట్రాడేలో 10 గ్రాములకు రూ. 1,42,660 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది ఒకే రోజులో రూ. 3,167 పెరగడం గమనార్హం. ఆ తర్వాత కాస్త తగ్గి, రూ. 3,007 లాభంతో రూ. 1,42,500 వద్ద ట్రేడ్ […] The post అంతర్జాతీయ ఉద్రిక్తతలు..పెరిగిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .
Kolikapudi : కొలికపూడిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలివేనట
కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ కంట్రోల్ తప్పారు.
వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి
వడపప్పు, పానకం ప్రసాదాలు పంపిణి మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో
దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత..
దేవాలయానికి మూడు కియోస్క్ మిషన్లు అందజేత.. మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి
మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం..
మాజీ మంత్రి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మాజీ
రాములోరి కల్యాణం... పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్
మన తెలంగాణ/భద్రాచలం : భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా జరుగుతోంది. మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. భద్రాచలం వీధులు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీత దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజకీయ నాయులు, భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు భద్రాచలం ఆలయ అభివృద్ధికి సిఎం రేవంత్ భూమి పూజ చేయడంతో తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన కూడా చేశారు.
Jio Studios’ Bet on Ram Charan’s Peddi
Jio Studios has become the talk of the country after the release of Dhurandhar. After the first part ended up as a super hit, the second part released recently and it is racing towards the biggest ever blockbuster of the country. Jio Studios produced Dhurandhar and they released the film on their own across the […] The post Jio Studios’ Bet on Ram Charan’s Peddi appeared first on Telugu360 .
వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు
అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు రూ.10 చొప్పున తగ్గిస్తూ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం కేవలం రూ.3కు చేరగా, డీజిల్పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి సున్నాకు తగ్గించింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్.. హర్మూజ్ […] The post వాహనదారులకు ఊరట.. ఎక్సైజ్ డ్యూటీలో భారీ తగ్గింపు appeared first on Visalaandhra .
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని పెద్దగూడెంలో ఉన్న
ఉమ్మడి మండలాల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఆళ్లపల్లి/గుండాల, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉమ్మడి మండలాల ప్రజలందరికీ
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెడన – ఆంధ్రప్రభ : పెడన మండలం

36 C