congress l చేతి గుర్తుకు ఓటు 11వ వార్డు అభివృద్ధికి మలుపు
congress l చేతి గుర్తుకు ఓటు 11వ వార్డు అభివృద్ధికి మలుపు 11వ
Arun l 2వ వార్డులో బీఆరఎస్ అభ్యర్థి సబ్బని అరుణ్ ప్రచార జోరు..
Arun l 2వ వార్డులో బీఆరఎస్ అభ్యర్థి సబ్బని అరుణ్ ప్రచార జోరు..
Ranjith l ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి…
Ranjith l ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలి… Ranjith l ధర్మపురి, ఆంధ్రప్రభ:
Narasimhulu l ఆశీర్వదించండి గతంలో కన్న మెరుగైన అభివృద్ధి చేస్తా…
Narasimhulu l ఆశీర్వదించండి గతంలో కన్న మెరుగైన అభివృద్ధి చేస్తా… 18వ డివిజన్లో
Ravendhar l కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న గరిసే రవీందర్…
Ravendhar l కార్ గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్న గరిసే రవీందర్… అందుబాటులో
Dharmmapuri l అందుబాటులో ఉండే సేవ చేస్తా…
Dharmmapuri l అందుబాటులో ఉండే సేవ చేస్తా… Dharmmapuri l , ఆంధ్రప్రభ:
Bjp l బిజెపి ప్రచారంలో చెప్పులతో దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలపై చర్య తీసుకోండి..
Bjp l బిజెపి ప్రచారంలో చెప్పులతో దాడి చేసిన బిఆర్ఎస్ గుండాలపై చర్య
Buzz: Prabhas’ Heroine for Pawan Kalyan?
Powerstar Pawan Kalyan is on a break and he is focused on AP politics. The actor will take up a new set of films very soon. He signed a film to be directed by Surendar Reddy and the project has been announced officially. The film will have a grand launch during Ugadi this year and […] The post Buzz: Prabhas’ Heroine for Pawan Kalyan? appeared first on Telugu360 .
Sankranthi 2027: Nagarjuna makes it Official
King Nagarjuna is currently shooting for his 100th film and it is expected to hit the screens during Dasara this year. The actor announced that his next film will hit the screens during Sankranthi 2027 and he would team up with Soggade Chinni Nayana fame Kalyan Krishna for a film. Annapurna Studios will produce the […] The post Sankranthi 2027: Nagarjuna makes it Official appeared first on Telugu360 .
Dulquer Salmaan’s Aakasam Lo Oka Tara climax shoot to commence
Dulquer Salmaan has become one of the biggest Pan-India stars and his Telugu films have all been cult blockbusters. Offering another remarkable cult blockbuster cinematic experience to audiences, the actor is shooting for his upcoming crazy project, Aakasam Lo Oka Tara. The movie glimpse and character teaser of leading lady Satvika Veeravalli have created a […] The post Dulquer Salmaan’s Aakasam Lo Oka Tara climax shoot to commence appeared first on Telugu360 .
shetti l 17వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా…
shetti l 17వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా… అవకాశం ఇవ్వండి నన్ను భారీ
Bjp l 13వ వార్డులో ప్రచారంలో దూసుకు వెళ్తున్న బిజెపి అభ్యర్థి పావని మల్లికార్జున్
Bjp l 13వ వార్డులో ప్రచారంలో దూసుకు వెళ్తున్న బిజెపి అభ్యర్థి పావని
Rebel l కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పోటినుంచి తప్పుకున్న రెబల్
Rebel l కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా పోటినుంచి తప్పుకున్న రెబల్ Rebel l
people l ప్రజల కష్టాల్లో నేనుంటా..
people l ప్రజల కష్టాల్లో నేనుంటా.. people l నారాయణపేట ఆంధ్రప్రభ: ప్రజల
Inspections l కనకదుర్గమ్మ ఆలయంలో ఈఓ తనిఖీ
Inspections l కనకదుర్గమ్మ ఆలయంలో ఈఓ తనిఖీ భక్తుల ఈఓ శీనా నాయక్
గెలుపు దిశగా టిఆర్ఎస్ అభ్యర్థి సంకేట సరస్వతి పోశెట్టి
బైంసా, ఆంధ్రప్రభ : పట్టణంలోని 6 వార్డులో ఆదివారం ఆదివారం బిఆర్ఎస్ సమన్వయ
41వ డివిజన్లో హస్తానికి అపూర్వ మద్దతు…
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని 41వ డివిజన్లో
An honor l అంధత్వాన్ని జయించిన నాగరాజుకు ఎంపీ, ఎమ్మెల్యే సన్మానం
An honor l అంధత్వాన్ని జయించిన నాగరాజుకు ఎంపీ, ఎమ్మెల్యే సన్మానం అంధత్వాన్ని
ఖానాపూర్ లో ఉట్నూర్ నాయకుల ప్రచారం
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల
Fire Incident at Nampally Forensic Lab Sparks Rumours, Officials Clarify No Key Evidence Lost
A fire accident at the Forensic Science Laboratory in Nampally has triggered intense speculation on social media, with claims that crucial evidence linked to high-profile cases was destroyed. The incident occurred on the first floor of the laboratory, affecting multiple sections including the computer forensic lab, property room, server room, analysis chamber and verification areas. […] The post Fire Incident at Nampally Forensic Lab Sparks Rumours, Officials Clarify No Key Evidence Lost appeared first on Telugu360 .
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ‘హస్తం’ ప్రచార హోరు!
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్
Nikhil’s Swayambhu Teaser Blast Loading
Nikhil’s most ambitious period action spectacle Swayambhu, directed by Bharat Krishnamachari, is inching closer to its grand arrival. Planned for a summer release on April 10, the film is now ready to take its next big step- the makers have confirmed that the teaser blast on February 11, setting the stage for an explosive promotional […] The post Nikhil’s Swayambhu Teaser Blast Loading appeared first on Telugu360 .
TG |కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
TG | కౌంటింగ్ రోజున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు -ఎన్నికల్లో ఎలాంటి లోపాలు
ఆశీర్వదించి గెలిపించండి అభివృద్ధి చేస్తా..
జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
14వ వార్డు ప్రజలు అందుబాటులో ఉండే వారిని గెలిపించాలి
14వ వార్డు ప్రజలు అందుబాటులో ఉండే వారిని గెలిపించాలి ధర్మపురి, ఆంధ్రప్రభ :
Video: Manasa Varanasi Interview
The post Video: Manasa Varanasi Interview appeared first on Telugu360 .
సైన్యంలోకి.. గద్దలు వచ్చేశాయోచ్! #telugupost #indianarmy #eagles #latestnews #indiaborder
‘మృత్యుంజయ్’లో ఐపీఎస్ సీతా పరశురామ్గా..
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రమ్య గున్నం సమర్పణలో లైట్బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటిస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాలో రేబా మోనికా జాన్ పోషిస్తోన్న ఐపీఎస్ సీతా పరుశురామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తోంది. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ రేబా జాన్ మృత్యుంజయ్ చిత్రంలో మరో ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో ఆమె తనదైన నటనతో ఎలాంటి థ్రిల్స్ ఇవ్వనుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు.
‘నిన్ను కౌన్సిలర్ గా గెలిపించుకుంటాం స్వాతమ్మ’..
‘నిన్ను కౌన్సిలర్ గా గెలిపించుకుంటాం స్వాతమ్మ’.. 7వ వార్డులో దావ స్వాతి ప్రచార
ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుంది
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 47వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ
Get Together | 47 ఏళ్ల తర్వాత కలిసిన బాల్య స్నేహితులు
Get Together | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ ఉన్నత పాఠశాల
తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశాను: కోమటి రెడ్డి
హైదరాబాద్: అసలైన జాతిపిత తానేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ జాతిపిత కాదు.. జాతి పిట్ట అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేశానని తెలియజేశారు. అసెంబ్లీకి రాని కెసిఆర్ జీతం తీసుకోవద్దని, తీసుకున్న జీతం వెనక్కి ఇవ్వాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
Rajaram Reddy |సేవలు తరతరాలకు స్ఫూర్తి
Rajaram Reddy | సేవలు తరతరాలకు స్ఫూర్తి Rajaram Reddy | ఎండపల్లి,
అందరివాడిని ఆదరించి గెలిపించండి…
అందరివాడిని ఆదరించి గెలిపించండి… అభివృద్ధి చేసుకుందాం.. పాల్వంచ 8 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): అందరివాడిని
Counseling l రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న కర్నూలు పోలీసులు
Counseling l రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్న కర్నూలు పోలీసులు చట్ట వ్యతిరేక
ఎమ్మెల్యే ఆదేశాలతో నాయకుల విస్తృత ప్రచారం
ఎమ్మెల్యే ఆదేశాలతో నాయకుల విస్తృత ప్రచారం ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఖానాపూర్ ఎమ్మెల్యే
Flag march |ధర్మపురి పట్టణంలో పోలీసు ఫ్లాగ్ మార్చ్
Flag march | ధర్మపురి, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఓటర్లకు సొంత హామీలు
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఓటర్లకు సొంత హామీలు పరకాల, ఫిబ్రవరి 8
Harish Rao Corners Revanth Reddy Over Unkept Promises
The campaign for the Telangana municipal elections has entered its final phase, with all major political parties pushing hard to secure a majority of seats. The contest has become a matter of prestige for the three main parties, as senior leaders remain busy with intensive outreach. Campaigning is set to end by Monday evening, even […] The post Harish Rao Corners Revanth Reddy Over Unkept Promises appeared first on Telugu360 .
ఏటీఎం చోరీకి యత్నించి.. పోలీసులకు చిక్కి! #atm #theft #latestnews #viralvideo #sbi
భీంగల్ ను బకాసురుల చేతిలో పెట్టకండి..
భీంగల్ ను బకాసురుల చేతిలో పెట్టకండి.. భీమ్గల్ను దోచుకునే శక్తుల నుండి కాపాడుకోవాల్సిన
కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించాలి..
కాంగ్రెస్ అభ్యర్థుల ను గెలిపించాలి.. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం12,13 వ వార్డు
ఆడబిడ్డగ ఆశీర్వదించి గెలిపించండి.
ఆడబిడ్డగ ఆశీర్వదించి గెలిపించండి. 9వ వార్డును అభివృద్ధి చేయడమే మా లక్ష్యంబీఆర్ఎస్ అభ్యర్థి
Anonymous miracle : ‘అజ్ఞాత అద్భుతం’ Andhra parabha SPL Story
Anonymous miracle : ‘అజ్ఞాత అద్భుతం’ Andhra parabha SPL Story
పాల్వంచ, ఆంధ్రప్రభ : కారు గుర్తుపై ఓటు వేసి చింతలచెరువు దుర్గాప్రసాద్ ను
7 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి బింగి లతా రవి ప్రచారం ఆలేరు,ఆంధ్రప్రభ:
ప్రచారం చేస్తున్న 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు
ప్రచారం చేస్తున్న 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి
అభివృద్ధి కోసం కర్రెం చెన్నమ్మ నీలప్ప ను గెలిపించండి
అభివృద్ధి కోసం కర్రెం చెన్నమ్మ నీలప్ప ను గెలిపించండి బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్
మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి
మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి నస్పూర్, ఆంధ్రప్రభ ; అమూల్యమైన ఓటువేసి
ఎమ్మెల్యే ఇంటిపైకి నిమ్మకాయలు విసిరి పరారీ #telugupost #bandarusravanisree #mla #latestnews
బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను పేదవాళ్ల కోసం ఖర్చు చేయలేదు: భట్టి
హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు,ఇందిరమ్మ కాలనీలు నిర్మించిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భట్టి మాట్లాడారు. మన నిధులు మనకే ఖర్చు కావాలని పోరాడి తెలంగాణ సాధించుకున్నామని భట్టి తెలియజేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులను పేదవాళ్ల కోసం ఖర్చు చేయలేదని విమర్శించారు. సాగుకు ఉచిత విద్యుత్ ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు మాజీ సిఎం కెసిఆర్ ఏనాడు నిధులు ఇవ్వలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు.
బాత్రూంలో కూడా మొబైల్ యూస్ చేస్తున్నారా? #mobile #bacteria #healthnews #phone #staysafe
మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన ప్రచారం..
మటన్ కొడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ‘ చింతల వసంత’ వినూతన ప్రచారం.. 15వ
Kareemabad |పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి
Kareemabad | పద్మశాలీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి Kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ
కుంటుపడిన అభివృద్ధికి పరుగులు పెట్టిస్తా
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి
కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్ను గెలిపించండి
కాంగ్రెస్ అభ్యర్థి నవాజుద్దీన్ను గెలిపించండి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రతినిధి,
roads l తిరువూరులో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..
roads l తిరువూరులో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన.. తిరువూరు, ఆంధ్రప్రభః తిరువూరు
Buzz: OTTs Closes 2026 Business for Indian Films
The Digital Platforms have been making things tough for Indian film producers. With most of them relying on the digital deal to recover their investments and with a number of films in making, the digital players are not in a hurry and they are picking up interesting films. Some of them also faced tough times […] The post Buzz: OTTs Closes 2026 Business for Indian Films appeared first on Telugu360 .
ఆలేరు 3వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సందిల సురేష్ ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో 3
కారుకు ఓటు వేసి మోయిజ్ హుస్సేన్ ను గెలిపించండి
కారుకు ఓటు వేసి మోయిజ్ హుస్సేన్ ను గెలిపించండి గడప గడపకు –
Exciting Releases in Summer 2026
Summer 2026 is slowly getting packed with several releases. 2024 and 2025 summer season has been extremely wasted but this year, stars like Pawan Kalyan, Ram Charan, Suriya and young heroes like Varun Tej, Akhil, Nikhil, Adivi Sesh and others will test their luck. To avoid clashes, some of the biggies have locked their release […] The post Exciting Releases in Summer 2026 appeared first on Telugu360 .
evidence @ 1000 vedios వీణా నాదం Andhara prabha Insight Story
evidence @ 1000 vedios వీణా నాదం Andhara prabha Insight Story
ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ, ಭಾರೀ ಆಲಿ ಕಲ್ಲುಗಳು ಬಿದ್ದು ಕಾರ್ ಪುಡಿಪುಡಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ, ಭಾರೀ ಆಲಿ ಕಲ್ಲುಗಳು ಬಿದ್ದು ಕಾರ್ ಪುಡಿಪುಡಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
8వ వార్డులో కాంగ్రెస్ జోరుగా ప్రచారం
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం మంత్రి డాక్టర్
అగ్ని ప్రమాదంపై తరువాత వివరాలు వెల్లడిస్తాం: శిఖాగోయల్
హైదరాబాద్: నాంపల్లి లో జరిగిన అగ్నిప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ కు, లైబ్రరీ, హెచ్ఆర్ డి రూమ్ కు మంటలు వ్యాపించాయని డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై శిఖాగోయల్ మీడియాతో మాట్లాడారు. శనివారం 10.08 గం.లకు అగ్నిప్రమాదం జరిగిందని, ఫైర్ సిబ్బంది మధ్యాహ్నం 1.30 గం.లకు మంటలు ఆర్పేశారని అన్నారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని తెలియజేశారు. అగ్ని ప్రమాదంపై కొందరు అసత్యాలు, రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని, అగ్ని ప్రమాదంపై అంచనాలకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని శిఖాగోయల్ పేర్కొన్నారు. కీలకమైన కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని, 2015 నాటి ఎసిబి కేసు విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు. 2015 నాటి ఎసిబి కేసుకు సంబంధించిన ఏ సామగ్రి తమ వద్ద లేదని, పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసులోనూ ఆధారాలు కోర్టుకు ఇచ్చామని అన్నారు. 2024 వరకు సేకరించిన 136 ఆధారాల్లో 7 మినహా అన్నీ కోర్టుకు ఇచ్చేశామని, పలు పరికరాలు పరిశీలించి వెంటనే కోర్టుకు నివేదికలు ఇచ్చామని అన్నారు. చాలా సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్ సురక్షితంగా పునరుద్ధరిస్తుందని, ఏదైనా జరిగితే ఎస్ఎఫ్ఎల్ టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుందని శిఖాగోయల్ స్పష్టం చేశారు.
Urea |అక్రమల కట్టడికే యాప్ ద్వారా యూరియా విక్రయం
Urea | ఎడపల్లి, ఆంధ్రప్రభ : రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుని సాగులో ముందడుగు
మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా
మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా 10 వార్డు అభ్యర్థి పనాస రాజు
చెన్నై: వరల్డ్ కప్లో భాగంగా న్యూజిలాండ్-అప్ఘానిస్థాన మధ్య జరుగుతున్న మ్యాచ్లో కివీస్ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా 54 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసి అప్ఘాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు ముందు ఉంచింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ గ్లెన్ ఫిలీఫ్స్ 42 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫిన్ అలెన్ ఒక పరుగు చేసి ముజీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. రచిన్ రవీంద్ర పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో టిమ్ సీఫర్ట్(33), మార్క్ చాపమన్(10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ గుప్తా కు ఓటు వేయండి- అభివృద్ధికి అండగా నిలవండి
కాంగ్రెస్ అభ్యర్థి కట్ట సురేష్ గుప్తా కు ఓటు వేయండి- అభివృద్ధికి అండగా
24వ డివిజన్కు అభివృద్ధి బాటలు…
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : పాలమూరు నగర పాలక సంస్థ పరిధిలోని 24వ
9వ వార్డు అభివృద్దే నా ధ్యేయం..
క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ,వార్డు అభివృద్ధికై పాటుపడతానని గుర్రం
UTF |పేరుకుపోతున్న బకాయిలు వెంటనే చెల్లించాలి
UTF | పేరుకుపోతున్న బకాయిలు వెంటనే చెల్లించాలి UTF | శావల్యాపురం, ఆంధ్రప్రభ
AP |వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ..
AP | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ.. కమిటీల పూర్తి, కార్యకర్తల
మక్తల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని
రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
చెన్నై: వరల్డ్ కప్లో భాగంగా న్యూజిలాండ్-అప్ఘానిస్థాన మధ్య జరుగుతున్న మ్యాచ్లో కివీస్ జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసి అప్ఘాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు ముందు ఉంచింది. ఫిన్ అలెన్ ఒక పరుగు చేసి ముజీబ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. రచిన్ రవీంద్ర పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో టిమ్ సీఫర్ట్(33), గ్లెన్ ఫిలీఫ్స్(30) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
AP |రెండు ఎద్దులను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు..
AP | రెండు ఎద్దులను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు.. వీఎంసీ సహకారంతో డ్రెయినేజీ
ఓటు మీ వంతు… అభివృద్ధి నా బాధ్యత
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డ్
Eluru |వెట్టిచాకిరీ నిర్మూలనతోనే నవసమాజ నిర్మాణం..
Eluru | వెట్టిచాకిరీ నిర్మూలనతోనే నవసమాజ నిర్మాణం.. Eluru | ఏలూరు, ఆంధ్రప్రభ
ఆలేరు నాలుగో వార్డులో తేరాల మంజుల ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని నాలుగో
Vijayawada |ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా సూర్యోపాసన సేవ
Vijayawada | ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా సూర్యోపాసన సేవ లోక కళ్యాణం కోసం ప్రత్యేక
తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి
నటి కరుణ భూషణ్ తడి అందాలు నెట్టింట్లో అరాచకంగా ఉన్నాయి
Viral: Suriya and Karthi Meet Jagan at Chennai Wedding
Tamil actors Suriya and Karthi met YSR Congress Party chief and former Andhra Pradesh Chief Minister Y. S. Jagan Mohan Reddy during a family wedding in Chennai. The brief interaction quickly caught public attention and is now trending online. Jagan is in Chennai to attend the wedding of Sahil, son of Anil Reddy, at a […] The post Viral: Suriya and Karthi Meet Jagan at Chennai Wedding appeared first on Telugu360 .
TG |యునైటెడ్ పాఠశాలలో అలరించిన సైన్స్ ఫెయిర్
TG | యునైటెడ్ పాఠశాలలో అలరించిన సైన్స్ ఫెయిర్ TG | కరీంనగర్,
AP |జగ్గా ఫాండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
AP | జగ్గా ఫాండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మాక్స్ విజన్
21వ వార్డులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి 21వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తోపాజీ
అభివృద్ధి చేసే నాయకునికి ఓటు వేయండి
జనగామ, ఆంధ్రప్రభ : రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే కేంద్రం చేతిలోనే ఉందని, మున్సిపల్
మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే : కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరా చౌక్ దగ్గర కార్నర్ లో కెటిఆర్ మాట్లాడారు. రైతు భరోసాను సిఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని, ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని, ఆరుగ్యారెంటీల పేర్లుతో ప్రజల్ని మోసం చేశారని కెటిఆర్ మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రగాల్భాలు పలికారని, బతుకమ్మ చీర లేదు.. మాజీ సిఎం కెసిఆర్ కిట్ లేదని ధ్వజమెత్తారు. తాండూరు ప్రజలకు బిఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి అండగా ఉంటారని, మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. రేవంత్ కు నిజాయితీ ఉంటే నర్సింగ్ కాలేజ్ కు నిధులు విడుదల చెయ్ అని డిమాండ్ చేశారు. రైతు బంధు అడిగితే.. లాగులో తొండలు ఇడుస్తా అంటారని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడమని, 420 హామీలు అమలు అయ్యే దాక ప్రశ్నిస్తునే ఉంటామని పేర్కొన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చి అన్ని పథకాలను రద్దు చేశారని, చిన్న పరిశ్రమలపై కరెంట్ బిల్లు భారం మోపి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రజలు మోసపోయారని, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని కోరారు. రెండోసారి కూడా మోసపోతే మీదే తప్పవుతుందని కెటిఆర్ సూచించారు.
ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తా
ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తా సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8
అమెరికా నుంచి భారీగా బైక్లు, కార్లు #telugupost #usa #tarrif #bikes #cars #latestnews
26wards |తోక ముడిచిన సింహం.. చేతులెత్తేసిన లీడర్
26wards | ఆర్థిక తోడ్పాటు కోసం అభ్యర్థుల ఎదురు చూపులు 26wards |

24 C