ట్రంప్ గుప్పిట్లో మోడీ విలవిల: రాహుల్ గాంధీ
సర్కారు దేశాన్ని హోల్సేల్గా అమ్మేసింది వాణిజ్య ఒప్పందంపై రాహుల్ భీకర దాడి వ్యవసాయ రంగానికి, ఇంధన రంగానికి ముప్పు బిజెపి ఆర్థిక వనరుల రక్షణకు మోడీ సరెండర్ ఈ డీల్ను ఏ ముఖంతో సమర్ధించుకుంటారు? న్యూఢిల్లీ : అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అత్యంత కీలకమైన ఒప్పందం , పైగా మధ్యంతర డీల్గా కుదుర్చుకున్నారని . ఇది పూర్తిగా దేశాన్ని హోల్సేల్గా అమెరికాకు సరెండర్ చేయడమే అని లోక్సభలో బడ్జెట్పై చర్చలొ పాల్గొంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ఆయువుపట్టు వంటి ఇంధన భద్రతను తీసుకువెళ్లి అమెరికాకు ధారాదత్తం చేశారు. మన రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు. గొంతు నులిమినట్లుగా చేయడం తప్పితే మరో పరిస్థితుల్లో మోడీతో పాటు దేశ ఏ ప్రధాని కూడా ఇటువంటి ఒప్పందానికి తలొగ్గబోరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ గొంతు అమెరికా గుప్పిట్లో ఉంది. అందుకే ఆయన భయానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారని అర్థం అవుతోందని రాహుల్ తెలిపారు. బడ్జెట్పై తమ ప్రసంగాన్నిఆయన ఆద్యంతం మోడీ సర్కారుపై తీవ్ర స్థాయి ఆరోపణలతో కొనసాగించారు. మల్లయుద్ధం పట్టు టైప్లో ట్రంప్ ఇదంతా కూడా మల్లయుద్ధం స్థాయిలో జరిగింది. సాధారణంగా కుస్తీపోటీలో వస్తాదులు ముందుగా ప్రత్యర్థి పై పట్టు సాధిస్తారు. తరువాత వడిసిపట్టుకుని, జారిపోకుండా మెడ పట్టుకుంటారని , ఇప్పుడు ఇదే జరిగిందని వ్యాఖ్యానించారు. శక్తివంతుడు గుప్పిట్లో చిక్కి ప్రత్యర్థి విలవిలలాడుతాడని తెలిపారు. యుద్థాల శకం ముగిసిందని తరచూ ప్రధాని మోడీ, ఎన్ఎస్ఎ అధినేత అజిత్ దోవల్ చెపుతుంటారు. అయితే ఇప్పుడు యుద్థాల శకం లోకి మనం కూరుకుపొయ్యాం. ఉక్రెయిన్తో యుద్ధం సాగుతోంది. గాజాలో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. మిడిలిస్టు చల్లారడం లేదు. ఇరాన్లో యుద్ధ వాతావరణం ఉంది. ఇక మన విషయానికి వస్తే ఆపరేషన్ సిందూర గురించి తెలిసిందే అని వ్యాఖ్యానించారు. ముందుగా ప్రభుత్వం మన ప్రజలను రక్షించుకోవాల్సి ఉంటుంది. మన డాటా, ఆహార సరఫరా వ్యవస్థ, ఇంధన వ్యవస్థల విషయంలో రాజీకి అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి వచ్చి ఉంటే ఈ హయాంలో ట్రేడ్ డీల్ మంతనాలు జరిగితే తాము తప్పనిసరిగా ప్రెసిడెంట్ ట్రంప్తో ఇండియా సమానపక్షం అని చెప్పి ఉండేదని అన్నారు. ఇండియన్ డాటా అనేది మనకు కీలకం, భారత్ను సమాన స్థాయిలో పరిగణించి చర్చలకు దిగాల్సి ఉంటుందని ట్రంప్తో చెప్పి ఉండేవారమని అన్నారు. నిఘా ఎప్పటికప్పుడు దగా వారు మనను ఎప్పుడూ పర్యవేక్షిస్తుంటారు. వారికి నచ్చని వారి నుంచి కొనుగోళ్లకు దిగితే అప్పుడు వారు మనపై ఏకంగా 50 శాతం సుంకాలను విధిస్తారని చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ, మన ఇంధన రంగం మనకే ఎదురుతిరిగేలా చేసే విధంగా ఇప్పటి ఒప్పందం ఖరారు అయిందని రాహుల్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఈ సభకు వచ్చి ఏ విధంగా సమర్థించుకుంటారు? మనం త్యాగం చేస్తున్నదానికి సిగ్గన్పించడం లేదా అని మోడీ సర్కారుపై రాహుల్ ఘాటుగా విరుచుకుపడ్డారు. భారత మాతను అమెరికా వీధుల్లో అమ్మినందుకు నామోషీగా లేదా అని ప్రశ్నించారు. రాహుల్ ప్రసంగిస్తున్నప్పుడు పలుసార్లు అధికార పక్ష ఎంపీలు లేచి ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. నిరాధార ఆరోపణలతో ప్రసంగం సాగదీస్తున్నారని విమర్శించారు. గాలి ఆరోపణలు కాదు, వాటిని నిరూపించుకోవల్సి ఉందన్నారు. మన చేజేతులా రోడ్డున పడుతున్నాం ఇప్పుడు మనం సంక్షుభిత కాలంలోకి వెళ్లుతున్నాం.మన కీలక డాటా అమ్ముడుపోయింది. రైతులను నడిబజార్లో నిలిపారు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అమ్మేశారు, చిన్న మధ్య తరహా పరిశ్రమలను బజారుకు ఈడ్డారు. మన బలగాలను, మన ఇంధన వనరులను గాలికి వదిలిపెట్టారని వ్యాఖ్యానించారు. డాటా స్థానికతను ఎత్తివేయడంతో ఇకపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆరోపించారు. అమెరికా డాటా విచ్చలవిడిగా ఇక్కడికి తరలివస్తుంది. పరిమిత డిజిటల్ టాక్స్, సోర్స్ కోడ్ వెల్లడిని తీసివేయడం వంటివి కీలక లోపాలు. పైగా పెద్ద సాంకేతిక పరిశ్రమల కంపెనీలకు 20 సంవత్సరాల టాక్స్ హాలీడే ఇవ్వడం జరిగిందని రాహుల్ తెలిపారు. ఇక టారీఫ్ల విషయానికి వస్తే తొలుత కేవలం 3 శాతం వరకూ ఉండేది. ఇప్పుడు ఇది అమెరికా నుంచి పలు సాకులతో 18 శాతానికి చేరింది. అమెరికా నుంచి దిగుమతులు ఏకంగా 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతాయి. ఇది చాలా దారుణం అని విమర్శించారు. అమెరికా సరుకులపై టారీఫ్లను ఒప్పందంతో ఇప్పుడు జీరో స్థాయికి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడిందని రాహుల్ తెలిపారు.
ఆమె మాట తీరు నచ్చకే సుంకాలు పెంచా: ట్రంప్
వాషింగ్టన్: స్విట్జర్లాండ్పై టారిఫ్లు పెంచడం వెనుక విచిత్రమైన కారణాన్ని ట్రంప్ ఓ మీడియా సంస్థ ఇంటర్వూలో వెల్లడించారు. స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలైన కరిన్ కెల్లర్ సట్టర్ సుంకాల గురించి తనతో మాట్లాడిన తీరు నచ్చనందునే సుంకాలు తగ్గించడానికి బదులు 30 శాతం నుంచి 39 శాతానికి పెంచినట్టు అసలు కారణం బయటపెట్టారు. “ స్విట్జర్లాండ్ పై 30 శాతం టారిఫ్లు విధించాను. అసలు ఆ మొత్తం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. ఆ దేశ ప్రధాని కాల్ చేశారని అనుకున్నాను . కానీ కాల్ చేసింది వేరొకరు. “సర్.. మాది చాలా చిన్నదేశం. ఈ సుంకాలు మేం భరించలేం. ” అని అన్నారు. మీది చిన్నదేశమే అయినా అమెరికాతో జరుపుతున్న వాణిజ్యంలో 42 బిలియన్ డాలర్ల మిగులు ఉందని చెప్పాను. అయినా మాది చిన్నదేశం అంటూ ఆమె పదేపదే అదే మాట చెప్పారు. నాకు ఆమె మాట్లాడిన తీరు నచ్చలేదు. అందుకే 30 శాతం నుంచి 39 శాతానికి పెంచాను. ఎలాంటి సుంకాలు లేకుండా మా దేశానికి స్విస్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ కాల్ చేసింది స్విస్ ఫెడరల్ కౌన్సిల్ సభ్యురాలైన కరిన్కెల్లర్ సట్టర్ అని తెలిసిందని ట్రంప్ అన్నారు.
నరవణె పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్కు నోటీసులు
న్యూఢిల్లీ: భారత మాజీ ఆర్మీ జనరల్ నరవణె రచించిన ‘ ఫోర్స్టార్స్ ఆఫ్ డెస్టినీ ’ పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా (పీఆర్హెచ్ఐ) కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థ యాజమాన్యం విచారణలో భాగం కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగారు. ప్రభుత్వ అనుమతి పొందక ముందే ఈ పుస్తకం బయటకు రావడం వివాదమవుతోంది. ఈ పుస్తకం ప్రచురితం కాలేదని, మార్కెట్లో అందుబాటులో లేదని పీఆర్హెచ్ఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. అధికారికంగా విడుదల చేసి, రిటైల్ వేదికల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పుస్తకాలనే ప్రచురితమైనవిగా పరిగణిస్తారని వెల్లడించింది. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ఆ బుక్ను మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?!
ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని […] The post ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! appeared first on Visalaandhra .
పశుసంపద అభివృద్ధిలో మానవ వనరుల పాత్ర
డా॥ఓ.నరసింహారావు వ్యవసాయానికి వెన్నెముక రైతు అయితే రైతుకు వెన్నెముక పశు సంపద. అట్టి పశుసంపద మనందరి సంపద. పరిశ్రమలు అభివద్ధి జరగాలంటే విద్యుత్ ఎంత అవసరమో, గ్రామీణాభివద్ధి జరగాలంటే పశు సంపద అభివద్ధి అంతే అవసరం. ఈ సందర్భంగా రాష్ట్ర పశు గణాంకాలను పరిశీలిస్తే, అఖిల భారత 20వ పశుగణన (2019) ప్రకారం 46 లక్షల గోజాతి పశువులు, 62 లక్షల గేదె జాతి పశువులు, 175 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 90 వేల […] The post పశుసంపద అభివృద్ధిలో మానవ వనరుల పాత్ర appeared first on Visalaandhra .
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి సైద్ధాంతిక మూలాల్లోంచి ఉద్భవించని రాజకీయాలు భౌతికవాద దృక్పధంతో, చారిత్రక దృష్టితో, హేతుబద్ధంగా ఆలోచించలేవు అనేది నేటి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తే ఇట్టే పసిగట్టవచ్చును. మాటల్లో మానవత్వాన్ని నిర్మిస్తామంటూ చేతల్లో ధ్వంసం చేస్తుంటారు. సమిష్టి అభివృద్ధికి శక్తియుక్తుల్ని వినియోగించడం విస్మరించి వ్యక్తి స్వార్థానికి ప్రాధాన్యత యిస్తుంటారు. నీచాతినీచమైన అపోహలకు, ఆగడాలకు, నిందాపూర్వక ప్రకటనలకు కారణభూతులై ఉంటారు. మానవ ఔన్నత్యాన్ని తీర్చిదిద్దడానికి బదులు బద్దలుకొడుతూ మనిషితనానికే మచ్చ తెస్తుంటారు. పాలకపక్షం ప్రతిపక్షం ఎవరికి ఎవరు తీసిపోని […] The post స్వార్థం గుప్పిట్లో రాజకీయం appeared first on Visalaandhra .
Poling |భీంగల్ లో 69.78 శాతం పోలింగ్
Poling | భీంగల్ లో 69.78 శాతం పోలింగ్ Poling | భీంగల్
మణిపూర్లోశాంతిపునరుద్ధరణ సాధ్యమేనా ?
రామకృష్ణ సూర్యదేవర మణిపూర్… ఈ పేరు వినగానే గత రెండేళ్లుగా భారతావనిని ఉలిక్కిపడేలా చేసిన హింసాకాండ, కాలిపోయిన గ్రామాలు, వేలాది మంది నిరాశ్రయుల కన్నీళ్లే గుర్తొస్తాయి. 2023 మే నెలలో మొదలైన జాతి వైషమ్యాలను అదుపు చేయలేక, అప్పటి డబుల్ ఇంజిన్ సర్కార్ (బీరెన్ సింగ్ ప్రభుత్వం) చేతులెత్తేయడంతో 2025 ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. సరిగ్గా ఏడాది తర్వాత, 2026 ఫిబ్రవరి 4న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే, ఈ మార్పు ప్రజల ఆశల కోసమా […] The post మణిపూర్లోశాంతిపునరుద్ధరణ సాధ్యమేనా ? appeared first on Visalaandhra .
Sez |అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం సీజ్
Sez | అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం సీజ్ Sez | ఎడపల్లి,
Selfie|ఎన్నికల అధికారులతో కలెక్టర్ సెల్ఫీ…
Selfie|ఎన్నికల అధికారులతో కలెక్టర్ సెల్ఫీ… Selfie| ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
ఏఐ ప్లాన్కు సిద్ధంగా లేకుంటే స్వచ్ఛందంగా నిష్క్రమించవచ్చు: గూగుల్
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)ను విస్తృతంగా వినియోగించుకుంటున్న నేపధ్యంలో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ తన ఉద్యోగులకు ఒక అవకాశం కల్పించింది. కంపెనీ ఏఐ ప్రణాళికలకు సిద్దంగా లేనివారు, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయొచ్చని వెల్లడించింది.ఈ మేరకు వారికి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీని కల్పించింది. ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ను ప్రస్తావిస్తూ బిజినెస్ ఇన్సైడర్ కథనం పేర్కొంది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది. గూగుల్ లోని ఈ జీబీఓ యూనిట్... సంస్థ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన ప్రకటనలు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ ( ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ ఆదాయం, అమ్మకాలు )ను పర్యవేక్షిస్తోంది. 2025 ఏడాదికి గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ ఆదాయం 400 బిలియన్ డాలర్లు. 2026 ను మెరుగ్గానే ఆరంభించినప్పటికీ, ఏఐ పరిధి విస్తృతం అవుతోందని, దానిని అందిపుచ్చుకున్న వారినే సంస్థ కోరుకుంటోందని షిండ్లర్ పేర్కొన్నారు. అమెరికాలోని కస్టమర్ సేల్స్ టీమ్స్, కస్టమర్ ఫేసింగ్ పొజిషన్స్ (నేరుగా కస్టమర్లతో సంప్రదింపులు జరిపే)కు ఈ ప్యాకేజీ వర్తించదని పేర్కొన్నారు.
Police |పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు
Police | పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు Police |బెల్లంపల్లి,
Raja Saab Result puts Three Heroines Puzzled
Malavika Mohanan, Niddhi Agerwal and Riddhi Kumar are the leading ladies in Prabhas’ recent release ‘The Raja Saab’. The actresses had to spend ample time on the film and they did not take up any new films waiting for the film’s release. All these three beauties were extremely confident in Raja Saab and they wanted […] The post Raja Saab Result puts Three Heroines Puzzled appeared first on Telugu360 .
generations |ఆదర్శంగా నిలిచిన మూడు తరాలు
generations |ఆదర్శంగా నిలిచిన మూడు తరాలు కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి…శివునిపల్లి 5వ
Poling |స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 84.17 శాతం పోలింగ్
Poling | స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 84.17 శాతం పోలింగ్ సాయంత్రం 5
కొత్త కార్పొరేషన్లపై హైకోర్టుకు బిజెపి!
మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మూడుగా విభజించడంపై హైకోర్టులో సవాల్ చేయాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకు రెండు ప్రధాన కారణాలని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు చెప్పారు. దేశ వ్యాప్తంగా జనగణన జరుగుతున్నందున గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నుంచి వచ్చే సంవత్సరం మే నెల వరకూ జిల్లాల విభజన గానీ, మున్సిపల్ వార్డుల విభజన/పునర్ వ్యవస్థీకరణగానీ చేయరాదని జనాభా లెక్కల సేకరణ డైరెక్టర్ ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేయడం, ఇంకా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ముందు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ఇతర మున్సిపాలిటీలను విడుదల చేయడం వంటి అంశాలను లేవదీస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. జనగణన సమయంలో వార్డుల విభజన చేయడం చట్ట విరుద్ధమని, పైగా ప్రజాభిప్రాయం చేపట్టకుండా, అఖిలపక్ష సమావేశం నిర్వహించకుండా ఏకపక్షంగా విభజన చేశారన్న వాదననూ వినిపించేందుకు సమాయత్తమవుతోందని తెలిసింది.
Dharna | ఓపిఓల ధర్నా.. రెండు పూటల అన్నానికి ఐదువందలా8 వద్దు 13
Polling is over |జనగామలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Polling is over |జనగామలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ 79.06 శాతం పోలింగ్ఓటు
Sreeleela Is Officially a Doctor Now
Very few are aware that Telugu beauty Sreeleela is pursuing her career in Medicine. The actress takes a break and focuses completely on studies before her examinations. The actress is now officially a Doctor and she graduated from DY Patil University in Mumbai. The pictures from her Convocation Ceremony are going viral all over. Sreeleela […] The post Sreeleela Is Officially a Doctor Now appeared first on Telugu360 .
Anil Ravipudi |నెక్ట్స్ ప్రాజెక్ట్ అసలు నిజం ఇదే..
Anil Ravipudi | నెక్ట్స్ ప్రాజెక్ట్ అసలు నిజం ఇదే.. ఆంధ్రప్రభ వెబ్
viral | ఒళ్ళు బలిసిందా…? యూజ్ లెస్ ఫెలో…కండ్లు నెత్తికెక్కినాయా?దిమాకిట్ల కరాబ్ అయిందా
ముంబై మేయర్గా రీతూ తావ్డే ఏకగ్రీవం..
ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్గా బీజేపీ కార్పొరేటర్ రీతూ తావ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 40 ఏళ్లలో ఈ ప్రతిష్టాత్మక పదవిని బీజేపీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి. శివసేన (యుబిటి) అభ్యర్థిని రంగం లోకి దింపక పోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో బీఎంసీపై గత 25 ఏళ్లుగా సాగుతున్న థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది. శివసేన నేత సంజయ్ ఘాడి డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. 53 ఏళ్ల రీతూ తావ్డే ఘాట్ కోపర్ వెస్ట్ నుండి మూడు సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. గతంలో ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ ఛైర్పర్శన్గా కూడా సేవలందించారు.
టాయిలెట్ పేపర్ కన్నా హీనంగా పాక్ను వాడుకున్న అమెరికా: పాక్ మంత్రి
ఇస్లామాబాద్: అమెరికా తమ వ్యూహాత్మక అవసరాల కోసం, తమను ఉపయోగించుకుని కుందని, లక్షాలు నెరవేరిన తరువాత టాయిలెట్ పేపర్ కన్నా హీనంగా వాడుకుని విస్మరించిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తూ అమెరికాపాకిస్థాన్ సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. 1999 కార్గిల్ యుద్ధం, 9/11 దాడుల తరువాత పాకిస్థాన్ మళ్లీ అమెరికాతో కలవడం అనే నిర్ణయం తమకు దీర్ఘకాలిక నష్టం కలిగించిందని, అఫ్గానిస్థాన్ యుద్ధంలో జీహాద్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన విమర్శించారు. మతపరమైన అవసరాల కోసం అఫ్గాన్ యుద్ధాల్లో పాకిస్థాన్ కలిసినట్టు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. మాజీ మిలిటరీ నియంతలు, జియాఉల్ హక్,పర్వేజ్ ముషారఫ్లు అఫ్గాన్ యుద్ధంలో పాల్గొన్నారని, అగ్రరాజ్యం అమెరికాను సంతోషపెట్టడానికే తప్ప ఇస్లాం మతం కోసం కాదన్నారు. ఆ యుద్ధాలను సమర్ధించుకోవడానికి పాకిస్థాన్ విద్యావ్యవస్థను కూడా మార్చేశారని ఆరోపించారు. 1980లో అఫ్గానిస్థాన్లో జరిగిన సోవియట్ వ్యతిరేక యుద్ధం మతపరమైన ఆవశ్యత కంటే అమెరికా భౌగోళిక రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువగా ఉపయోగపడిందన్నారు. పాకిస్థాన్ తనది కాని సంఘర్షణల్లో పాల్గొనడం దీర్ఘకాలిక అస్థిరతను సామాజిక నష్టాన్ని కలిగించిందని ఆవేదన వెలిబుచ్చారు. పాకిస్థాన్ ప్రజలు ఎదుర్కొన్న నష్టాలను ఎప్పటికీ భర్తీ చేయలేమని వ్యాఖ్యానించారు.
Move |ముగిసిన పోలింగ్ …బ్యాలెట్ బాక్స్ లు తరలింపు..
Move | ముగిసిన పోలింగ్ …బ్యాలెట్ బాక్స్ లు తరలింపు.. అభ్యర్థుల్లో ఉత్కంఠ…
ప్రొస్టేట్ వాపు ఉంటే సర్జరీ తప్పదా? అసలు నిజాలు ఇవే!
ప్రొస్టేట్ వాపు (BPH) అంటే ఏమిటి? దీని లక్షణాలు, చికిత్స విధానాలు, శాస్త్రీయ కారణాలను ఈ కథనంలో తెలుసుకోండి. 40 ఏళ్లు పైబడిన వారు తప్పక తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం. మగవారిలో వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అతి సాధారణ ఆరోగ్య సమస్యల్లో ప్రొస్టేట్ వాపు (Prostate Enlargement) ఒకటి. వైద్య భాషలో దీనిని Benign Prostatic Hyperplasia (BPH) అని పిలుస్తారు. చాలామంది దీనిని క్యాన్సర్ అని భావించి ఆందోళన చెందుతారు, కానీ ఇది క్యాన్సర్ […] The post ప్రొస్టేట్ వాపు ఉంటే సర్జరీ తప్పదా? అసలు నిజాలు ఇవే! appeared first on Dear Urban .
Mrithyunjay Teaser captivates SS Rajamouli with the intriguing visuals & questions
Sree Vishnu is enjoying a successful phase in his career with consecutive hits. Now, the actor is now coming with an investigative thriller “Mrithyunjay.” The film, directed by Hussain Sha Kiran and bankrolled by Sandeep Gunnam and Vinay Chilakapati of Lightbox Media and Picture Perfect Entertainment. Mrithyunjay is hitting the big screens on February 27, […] The post Mrithyunjay Teaser captivates SS Rajamouli with the intriguing visuals & questions appeared first on Telugu360 .
Brahmotsavams |శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ..
Brahmotsavams | శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు .. నాగర్
21 892 voters |ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు
21 892 voters | ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు 21 892 voters
రెండు డిఫెరెంట్ షేడ్స్లో శ్రీవిష్ణు.. ఆసక్తిగా ‘మృత్యుంజయ్’ టీజర్
ఎక్కువ శాతం కామెడీ సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో శ్రీవిష్ణు. అయితే తన ట్రాక్ మార్చి ఇప్పుడో విభిన్నమైన కథతో వస్తున్నాడు అతడు. శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం ‘మృత్యుంజయ్’. రెబా మోనికా జాన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళీ ఈ టీజర్ని విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు రెండు డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తాడని.. టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక రెబా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. మొత్తానికి ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకొనేలా ఉంది. ఇక ఈ సినిమా శ్రీ హుసేన్ షా కిరణ్ దర్శకత్వం వహించగా.. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు.
మావోల బెదిరింపులు.. ఎపి మంత్రుల ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. అందునా అసెంబ్లీ సమావేశాల సమయంలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు లేఖలు కలకలం రేపాయి. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ బెదిరింపుల లేఖలపై మంత్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు విచారణ షురూ చేశాయి. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ బెదిరింపు లేఖల వార్త చూసి తన కుటుం బ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిం చారు. మావోయిస్టుల లేఖ అంశంపై మంత్రి కందుల దుర్గేష్ అసెంబ్లీ మీడియా పాయింట్లో ‘చిట్చాట్’ సందర్భంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నిర్వహిస్తున్నది పర్యాటక శాఖ వంటి చిన్న శాఖ అని, తనకు మావోయిస్టులు లేఖలు రాయాల్సినంత పెద్ద వివాదాలు ఏముంటాయని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగతంగా, శాఖాపరంగా గానీ తాము ఎక్కడా ఎలాంటి తప్పులు చేయలేదని కందుల స్పష్టం చేశారు. సాధారణంగా మావోయిస్టుల నుంచి వచ్చే లేఖల శైలి ఇలా ఉండదని, ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు లేఖలు సృష్టించి ఉంటారని మంత్రి కందుల దుర్గేష్ అభిప్రాయపడ్డారు. అయితే మంత్రి కందుల దుర్గేశ్ వ్యక్తిగత సహాయకుడు ఈ బెదిరింపు లేఖపై అధికారికంగా పోలీసుల కు ఫిర్యాదు చేశారు. ఈ లేఖల వెనుక ఉన్న కుట్ర ను, అసలు కారకులను గుర్తించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగాయి. మరోవైపు మంత్రుల భద్రతను పర్యవేక్షించే అధికారులు కూడా ఈ లేఖల అసలు మూలాలను ఆరా తీస్తున్నారు. కేవలం భయాందోళనలు సృష్టించేందుకే గుర్తుతెలియని వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మావోయిస్టుల లేఖలు వచ్చి న కారణంగా ఆ నలుగురు మంత్రుల నివాసాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
14383 people |మోత్కూర్ లో 86.92% నమోదు…
14383 people | మోత్కూర్ లో 86.92% నమోదు… 14383 people |
8th Ward |తొలిసారి ఓటు వేసిన యువతీ యువకులు…
8th Ward | తొలిసారి ఓటు వేసిన యువతీ యువకులు… 8th Ward
10 Kendra |దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి…
10 Kendra | దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలి… 10 Kendra |
Municpl మున్సిపల్ ఎన్నికల్లో 80.16 శాతం ఓట్ల పోలింగ్
Municpl మున్సిపల్ ఎన్నికల్లో 80.16 శాతం ఓట్ల పోలింగ్ పోలింగ్ కేంద్రాలలో వృద్ధుల
18 wards |ఉద్రిక్త వాతావరణంలో ప్రశాతంగా ముగిసిన ‘మున్సి’పోల్
18 wards | ఉద్రిక్త వాతావరణంలో ప్రశాతంగా ముగిసిన ‘మున్సి’ పోల్ 18
colse |ముగిసిన మున్సిపల్ ఎన్నికలు..
colse | ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.. 69.78 శాతం నమోదు చెదురు ముదురు
Current shock |చేనులో అగ్నిప్రమాదం…
Current shock | చేనులో అగ్నిప్రమాదం… Current shock | నందికొట్కూర్, ఆంధ్రప్రభ
Aler |ఓటు హక్కు వినియోగించుకున్న బొట్ల పరమేశ్వర్
Aler | ఓటు హక్కు వినియోగించుకున్న బొట్ల పరమేశ్వర్ Aler | ఆలేరు,ఆంధ్రప్రభ:
ప్రజాపాలనకు పట్టణ ఓటర్లు పట్టంకట్టారు: పిసిసి అధ్యక్షుడు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్దే హవా అని పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ సత్తా చాటుతుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. 90 శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్దే విజయమని అన్నారు. ప్రజా పాలన, అభివృద్ధికి పట్టణ ఓటర్లు పట్టంకట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పారదర్శక పరిపాలనపై ప్రజల్లో విశ్వాసం బలపడిందని అన్నారు. ఫలితాలు భవిష్యత్లో మరింత బాధ్యతగా పని చేయాలని సూచిస్తాయని పేర్కొన్నారు. విపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మలేదని అన్న మహేశ్ కుమార్ గౌడ్.. పార్టీ శ్రేణులకు, అభ్యర్థులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.
poling |లక్షేట్టిపేట లో 76.80 శాతం పోలింగ్
poling | లక్షేట్టిపేట లో 76.80 శాతం పోలింగ్ poling | లక్షేట్టిపేట,ఆంధ్ర
Vote |ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు
Vote | ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్ అభ్యర్థులు Vote | ఆలేరు,ఆంధ్రప్రభ:
పోలింగ్ రోజే హస్తినకు సిఎం రేవంత్.. హాట్ టాపిక్ గా ఢిల్లీ పర్యటన
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసిసి అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన పర్యటన హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజే సిఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లడం అటు కాంగ్రెస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఖరారు అయినట్టుగా తెలిసింది. ఏఐసిసి అగ్ర నేతలను కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సరళిపై సిఎం రేవంత్రెడ్డి నివేదిక అందజేయనున్నట్లుగా తెలు స్తోంది. అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, కృష్ణా, గోదావరి నీటి మళ్లీంపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అందులో భాగంగా రైల్వే, ఎరువులు, రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులతో సిఎం భేటీ అయ్యే అవకా శం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం కేంద్రాన్ని నిధులు కోరే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై కూడా అగ్రనేతలతో సిఎం మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Citu |సిఐటియు సమ్మె జయప్రదం చేయండి …
Citu | సిఐటియు సమ్మె జయప్రదం చేయండి … Citu | బచ్చన్నపేట,
మహా శివరాత్రికి 2 వేల ప్రత్యేక బస్సులు..
మహా శివరాత్రికి 2,243 ప్రత్యేక బస్సులు శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249 స్పెషల్ సర్వీసులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టిసి ఏర్పాట్లు మన తెలంగాణ / హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు రవాణా పరమైన అసౌకర్యం కలగకుండా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టిసి) అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి కాగా 14 నుంచి 16వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. ప్రధానంగా శ్రీశైలానికి 781, వేములవాడకు 416, ఏడుపాయలకు 249, కీసరగుట్టకు 326, వేలాలకు 127, కాళేశ్వరానికి 71తో పాటు రాష్ట్రంలోని కొమురవెల్లి, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప, తదితర ఆలయాలకు 273 ప్రత్యేక బస్సులను ఆర్టిసి ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఎంజిబిఎస్, జెబిఎస్, సిబిఎస్, ఐఎస్ సదన్, కెపిహెచ్బి, బిహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీరుతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను సంస్థ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ జిఓ ప్రకారం శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో 1.5 టైమ్స్ వరకు టికెట్ ధరలను సవరించింది. రెగ్యులర్ సర్వీస్ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ నెల 14నుంచి 16 వరకు (మూడు రోజులు) నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయని సంస్థ తెలిపింది. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో 15వ తేది నుంచి 17 వరకు(మూడు రోజులు) సవరణ చార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డ్ లను సంస్థ ఏర్పాటు చేస్తుంది. ‘శివరాత్రి ఆపరేషన్స్ పై ఉన్నతాధికారులతో సంస్థ ఎండి వై. నాగిరెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగకు శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో టిజిఎస్ఆర్టిసి పకడ్బందీ ఏర్పాట్లను చేస్తోంది. గత శివరాత్రి కన్నా ఈ సారి 208 బస్సులను అదనంగా సంస్థ నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జిఓ ప్రకారం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ప్రయాణానికి ఉచిత బస్సు రవాణా సదుపాయం యధావిధిగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా జీరో టికెట్లను తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించామని, టికెట్ల బుకింగ్ ను www.tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని, మహా శివరాత్రి స్పెషల్ బస్సులకు సంబంధించిన సమాచారం కోసం టిజిఎస్ ఆర్టిసి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-234500332లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Mla |మోత్కూర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్..
Mla | మోత్కూర్ లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్..
నెల రోజుల బిడ్డను చేతుల్లో పట్టుకుని… విధుల్లోకి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి #AndhraPradesh #IAS
కోల్కతాలో శిక్షణ.. తెలంగాణలో మోసాలు
హైదరాబాద్: ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు ప్రధాన నిందితులను నగర పోలీసులు అరెస్టుచేశారు. ఓ మహిళా ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి కీలక నిందితులను కటాకటాల్లోకి నెట్టారు. వరంగల్కు చెందిన బొచు అరుణ్,గడ్డం భరత్,సామర్ల తిరుపతి,వెల్పుగొండ తరుణ్, చుక్క శ్యామ్లు ఓ ముఠాగా ఏర్పడి నకిలీ ఆన్లైన్ లోన్ వెబ్సైట్లు,సోషల్ మీడియా ప్రకటనల ద్వారా లోన్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని అమాయక ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. మహిళా ఫిర్యాదు మేరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వరంగల్కు ఈ నిందితులు చదువు మధ్యలోనే ఆపేసి కూలీ పనులు చేసేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా రాహుల్ అనే వ్యక్తిని సంప్రదించి ఈ అక్రమ కాల్ సెంటర్లలో చేరి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణ అలియాస్ కిట్టు అనే మేనేజర్ వీరికి కోల్కతాలో వసతి కల్పించి, మోసం చేసే విధానంపై శిక్షణ ఇచ్చారని, ప్రతిరోజు 180200 కాల్స్ చేస్తూ బాధితులను దోచుకునేవారని, వసూలైన మొత్తంలో 30 శాతం కమీషన్ వీరికి లభించేదని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఇన్స్పెక్టర్ పి.శివచంద్ర బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
Iconstar |కావాలనే టార్గెట్ చేశారా..?
Iconstar | కావాలనే టార్గెట్ చేశారా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐకాన్
సోమాజిగూడలో కాజల్ అగర్వాల్ సందడి..
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ నగరంలో సందడి చేసింది. బుధవారం సోమాజిగూడలోని వైశ్యరాజ్ జ్యూవెల్లరీ షోరూంను కాజల్ అగర్వాల్ ప్రారంభించింది. సిటికి వచ్చిన కాజల్ ను చూసేందుకు ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇక, షోరూం ప్రారంభం అనంతరం మొదటి కొనుగోలును జామి భోజరాజు చేశారు. ఈ సందర్భంగా జ్యూవెల్లరీ మేనేజింగ్ డైరక్టర్ వైశ్యరాజు భద్రగిరి రాజు మాట్లాడుతూ.. మా మొదటి జ్యూవెల్లరీ విశాఖపట్నంలో ప్రారంచామని ఇప్పుడు 16వ బ్రాంచ్ను హైదరాబాద్లో ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కొత్త కలక్షన్లతో ప్రారంభోత్సవ ఆఫర్గా అన్ని రకాల 22 క్యారెట్ బంగారు ఆభరణాలపై ప్లాట్ 6 శాతం తరుగుకే ఆభరణాలను పొందవచ్చని తెలిపారు. వివిఎస్ క్లారిటితో ఐజిఐ సర్టిఫైడ్ డైమండ్ ఈఎఫ్ కలర్తో క్యారెట్ ప్రారంభపు ధర రూ. 49,500 ఉంటుందన్నారు. ఆభరణాలపై తరుగు లేదు, మజూరి లేదు, జిఎస్టీని కూడా వినియోగదారుల తరపును తామె చెల్లిస్తామన్నారు. కేజి వెండి కోనుగోలపై రూ.15వేల తగ్గింపు ఆఫర్ను కూడా ఇస్తున్నట్లు తెలిపారు.
కొత్త రోల్లో వరలక్ష్మి.. వెరైటీ వీడియోతో ప్రకటన..
తమిళ నటి అయినప్పటికీ.. తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది వరలక్ష్మి శరత్కుమార్. ‘క్రాక్’, ‘నాంది’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మంచి చేరువైంది. అయితే ఇంతకాలం నటిగా ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు మరో కొత్త రోల్లో ముందుకు రానుంది. ఆమె త్వరలో మెగా ఫోన్ పట్టుకొని దర్శకురాలిగా మారనుంది. దర్శకురాలిగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సోషల్మీడియా ద్వారా ఫ్యాన్స్కి తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేసింది. తన చిత్రానికి ‘సరస్వతి’ అనే టైటిల్ ఖరారైందని.. త్వరలో థియేటర్లలో విడుదల కానుందని పేర్కొంది. ఈ మేరకు ఆమె ఓ ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. స్వీయ దర్శకత్వంలో నటించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆ వీడియోలో వినోదాత్మకంగా చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వరలక్ష్మికి శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆమె దర్శకురాలిగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. నటిగా ‘సరస్వతి’ సినిమాతో పాటు ‘ధీరమ్’ అనే మలయాళం సినిమా కూడా చేస్తోంది వరలక్ష్మి. ‘రిజానా - ఎ కేజ్డ్ బర్డ్’తో హాలీవుడ్కు పరిచయం కాబోతుంది.
Dharna |ధర్నా ను విజయవంతం చేయాలి..
Dharna |ధర్నా ను విజయవంతం చేయాలి.. Dharna | శావల్యాపురం, ఆంధ్రప్రభః జిల్లా
హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు
హైదరాబాద్: ఒడిశా నుంచి భారీ ఎత్తున గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయాలు సాగిస్తున్న ఇద్దరిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువజేసే 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఒడిశాకు చెందిన మనీల్ దలబెహరా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో తన వ్యవసాయ భూమిలో గంజాయి సాగుచేశాడు. తన బందువు రినితా రైతా సహాయంతో పండించిన గంజాయిని హైదరాబాద్లో విక్రయించాలని నిర్ణయించారు. ఈక్రమంలోనే మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ రైతా ద్వారా నగరంలోని ధూల్పేట్ వంటి ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు,వెస్ట్జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులు మనీల్ దలబెహరా,ఇస్మాయిల్ రైతాలను అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడైన మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించినా వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Sp |ఆలయాల పేరిట వచ్చే నకిలీ వెబ్ సైట్ లు, యాప్ లు నమ్మవద్దు..
Sp | ఆలయాల పేరిట వచ్చే నకిలీ వెబ్ సైట్ లు, యాప్
Ambati Rambabu Gets Bail in One Case, Faces Fresh PT Warrant in Another
Former minister Ambati Rambabu has secured conditional bail in a case related to abusive remarks against Chief Minister N. Chandrababu Naidu. The Guntur court granted bail on a personal bond of ₹10,000 with two sureties. The court also dismissed the police custody petition. Rambabu, who was lodged in Rajahmundry Central Jail following his arrest by […] The post Ambati Rambabu Gets Bail in One Case, Faces Fresh PT Warrant in Another appeared first on Telugu360 .
Sarpanch |ఇందిరమ్మ ఇండ్లతో ఇంటి కళ సాకారం
Sarpanch | సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన
Elections |ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ ఉద్యమ కారుడు…
Elections | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్
Siri |ఈనెల 17 న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
Siri | ఈనెల 17 న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం
Mothkur |ఓటు వేసిన మాజీ మార్కెట్ చైర్మన్…
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన
8th ward |ఓటేసి సెల్ఫీ దిగిన 8వ వార్డు అభ్యర్థి…
8th ward | మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం
Collector |ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలి..
Collector | ప్రజలు సంతృప్తి చెందేలా ప్రభుత్వ శాఖలు సేవలను అందించాలి.. Collector
Farewell meeting |క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలిలు..
Farewell meeting | క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలిలు.. Farewell meeting |
TG |ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత
TG | ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత వజ్రం కన్నా
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది
అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని […] The post అక్రమ కట్టడాల కూల్చివేతను పర్యవేక్షించిన జేసీ ప్రభాకర్ రెడ్డి appeared first on Visalaandhra .
Telangana : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. అత్యధిక స్థానాలు ఎవరికంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడులయ్యాయి
22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి
చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఫిబ్రవరి 22వ తేదీన చలో మంగళగిరి-చేనేత గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యచరణ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణం లో శమి నారాయణ స్వామి గుడి నందు ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్మిక సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్యర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర […] The post 22న చలో మంగళగిరి-చేనేత గర్జన జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
లేబర్ కోడ్స్ వద్దు..కార్మిక చట్టాలు ముద్దు..
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యదర్శి—- అరిగెల సాయి విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: కార్మికులు పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం దుర్మార్గమనిసిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి అన్నారు. బుధవారం నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూనెల12వ తేది పది […] The post లేబర్ కోడ్స్ వద్దు..కార్మిక చట్టాలు ముద్దు.. appeared first on Visalaandhra .
ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఉపసంహరించుకోవాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పథకం పరిరక్షణ యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ పేరును రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే […] The post ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఉపసంహరించుకోవాలి appeared first on Visalaandhra .
Anniversary |జీవిత బీమా చేయించుకోండి… ధీమాగా జీవించండి..
Anniversary | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేయించుకుని
ఐఐటీ పోటీ పరీక్షల్లో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ
విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు ఐఐటీ పోటీ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. నిర్వహించిన పోటీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు.గ్రేడ్ 6 నుండి గౌతమ్ లిఖిల్, సాత్విక్, సాత్విక్ నాగ, ప్రేరణ రెడ్డి, గగన్ గీత్ రెడ్డి, జతిన్ కుమార్ రెడ్డి మరియు గ్రేడ్ 7 నుండి మధు, ఆదిత్య సాయి, రితిక, శాలిని ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రత్యేక ప్రశంసలు […] The post ఐఐటీ పోటీ పరీక్షల్లో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ appeared first on Visalaandhra .
Cyber Crime : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఢిల్లీకి చెందిన ముఠా అరెస్ట్
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆలయానికి విదేశీ భక్తుల జంట విరాళం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు ట్రెయినిడా వెస్ట్ ఇండీస్ దేశమునకు సంబంధించిన రుషీబాలు, రవితా సింగ్ అను దంపతులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తమ వంతుగా ఆలయ అభివృద్ధికి 100డాలర్లు(ఇండియా కరెన్సీ ప్రకారం 9000 రూపాయలు) విరాళంగా ఆలయ కమిటీ సభ్యులు దత్త శివాకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సుదర్శన చార్యులు వారి పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుఖానంద పాల్గొన్నారు. The post ఆలయానికి విదేశీ భక్తుల జంట విరాళం appeared first on Visalaandhra .
116 municipalities |ముగిసిన మున్సిపల్ పోలింగ్..
116 municipalities | ముగిసిన మున్సిపల్ పోలింగ్.. 116 municipalities | ఆంధ్రప్రభ,
Awareness |బాల్య వివాహాలు, పోక్సోపై అవగాహన
Awareness | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం డిపోకు చెందిన ఓ బస్సులో ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోను బస్సులో పెట్టి మరిచిపోయాడు. గమనించిన కండక్టర్ ఆ సెల్లును తన వద్ద ఉంచుకొని, బాధితుడు వచ్చిన వెంటనే ఆ సెల్లును అప్పగించారు. డిపో కండక్టర్ మూర్తి మొబైలను సెక్యూరిటీ హెడ్గార్డ్ రవీంద్ర టిఐ-3 ఎన్సీజీ రావు ఆధ్వర్యంలో సేల్లును అప్పగించారు. కండక్టర్ మూర్తి నిజాయితీకి తోటి ఉద్యోగస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి బాధితుడు కండక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. The post కండక్టర్ నిజాయితీ appeared first on Visalaandhra .
రాష్ట్రవ్యాప్తంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సివల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. బుధవారం సాయంత్రం 5 లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగింది. ఈ నెల 13న మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 13న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 136 కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప ఫిబ్రవరి 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. అదే రోజున కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లకు ఎన్నిక జరుగుతుంది.
Polling station |మామిడి తోరణాలతో వెల్కమ్ పలుకుతున్న పోలింగ్ కేంద్రం
Polling station | నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో
16th Branch |వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూం…
16th Branch | వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూం… 16th Branch |
అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల ఎప్పుడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది.
Fire |పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్…
Fire | పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్… Fire | ఆంధ్ర ప్రభ వెబ్
ఇంచార్జ్ బీసీ సంక్షేమాధికారిగా సి. లీలావతి
విశాలాంధ్ర,కదిరి : కదిరి బీసీ సంక్షేమశాఖ ఇంచార్జ్ అధికారిగా సి.లీలావతి బుధవారం బాధ్యతలు చేపట్టారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలమేరకు ప్రతి రోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు.త్వరలో జరగనున్న పదవ తరగతి విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి సమిష్టి కృషితో పని చేద్దామని వార్డున్లకు సూచించారు. The post ఇంచార్జ్ బీసీ సంక్షేమాధికారిగా సి. లీలావతి appeared first on Visalaandhra .
తృప్తి రిసార్ట్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలంలోని కంచారం గ్రామంలో ఉన్న తృప్తి రిసార్ట్లో బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజాం అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టారు.ఈ సందర్భంగా రిసార్ట్లలో సంభవించే అగ్ని ప్రమాదాల ప్రధాన కారణాలను అధికారులు వివరించారు. ముఖ్యంగా ఓవర్లోడ్ వైరింగ్, లోపభూయిష్ట స్విచ్లు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు వంటి ఎలక్ట్రికల్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే గ్యాస్ సిలిండర్ భద్రతపై ఉ లీకేజ్ను […] The post తృప్తి రిసార్ట్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన సదస్సు appeared first on Visalaandhra .
మహా శివరాత్రికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 2243 ప్రత్యేక బస్సులు #TGSRTC #MahaShivaratri #Srisailam
Sarpanch |రూ. 10 లక్షలతో గ్రామైక్య సంఘ భవన నిర్మాణం
Sarpanch | జైనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పాన పటార్ గ్రామపంచాయతీకి ఉపాధి
Aler |ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మల నరేందర్
Aler | ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మల నరేందర్ Aler | ఆలేరు,ఆంధ్రప్రభ:
Orders |మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలి
Orders | మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలి Orders | ఆంధ్రప్రభ,
పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయండి
ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యంవిశాలాంధ్ర ధర్మవరం;పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం నుండి త్వరగా విడుదల అయ్యేలా చూడాలని ప్రైవేటు డిగ్రీ కళాశాల సంఘం వారు మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24 , 2024-25,2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కేవలం 1 1/2 టర్మ్ ఫీజును మాత్రమే విడుదల కావటం జరిగిందని, గత 18 నెలలుగా రియంబర్స్మెంట్ రాకపోయినా ప్రభుత్వ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సహకారాన్ని […] The post పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయండి appeared first on Visalaandhra .
Arjun’s Heartfelt Acknowledgment Of His AD
Seetha Payanam, directed by Action King Arjun Sarja, features Niranjan and Aishwarya Arjun in the lead, with Aishwarya making her debut. Produced under Shree Raam Films International, the film also includes a key role by Action Prince Dhruva Sarja and is set to release on February 14th. A grand pre-release event was held on Tuesday, […] The post Arjun’s Heartfelt Acknowledgment Of His AD appeared first on Telugu360 .
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : లేబర్ కోడ్లు రద్దుకై జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి […] The post దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
Quick Decisions Strong Impact Pawan Kalyan’s Direct Governance Model
Deputy Chief Minister Pawan Kalyan has built a reputation for responding quickly when people seek help. Even with a demanding administrative schedule, he makes it a point to act on appeals that reach him through social media or public interactions. His recent intervention in Pithapuram once again brought this into focus. Two siblings from Madhavapuram […] The post Quick Decisions Strong Impact Pawan Kalyan’s Direct Governance Model appeared first on Telugu360 .

24 C