యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;; యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసరాల సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి కు వినతి పత్రాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ ముసుగు మధు ఆధ్వర్యంలో సమర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ పట్టణం నందు నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధరలు యుద్ధం పేరు చెప్పుకొని విపరీతంగా పెంచడంతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని, నిత్యావసర సరుకులు […] The post యుద్ధం పేరు చెప్పుకొని నిత్యావసర సరుకుల ధరలు పెంచుతున్న వారిపై చర్యలు చేపట్టండి appeared first on Visalaandhra .
Murder Case |చేపల వేట వివాదంలో…
Murder Case | చేపల వేట వివాదంలో… Murder Case | ఆంధ్రప్రభ,
1,500 tarpaulins |ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
1,500 tarpaulins | ఇబ్బంది పెడితే కఠిన చర్యలు 1,500 tarpaulins |
పత్రికారంగంలో ఏఐ ప్రభావం...భూటాన్ ఏఐ సదస్సులో ఉడుముల
భూటాన్ లో కృత్రిమ మేధస్సు, మీడియా సదస్సు జరిగింది
ఎల్ఎన్ గార్డెన్లో కీలక సమావేశం..
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న
పేదింటి పెళ్లికి అండగా నిలిచిన సామాజికవేత్త కోడం శివకృష్ణ
కరీమాబాద్, ఆంధ్రప్రభ: పేదింటి ఆడబిడ్డ వివాహానికి సామాజికవేత్త కోడం శివకృష్ణ సహాయం అందించారు.
ఎల్లంపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం
గతంలో అమరావతికి జగన్ మద్దతు తెలిపారు : లావు శ్రీకృష్ణదేవరాయులు
అమరావతి: బుధవారం ఎపి పార్లమెంటుకు అమరావతి చట్టబద్ధత బిల్లు ప్రవేశ పెడతామని ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయులు తెలిపారు. బిల్లు ద్వారా రైతులకు మరింత భరోసా అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చారని, ఎపి పరిస్థితులను కేంద్రం అర్థం చేసుకుందని తెలియజేశారు. గతంలో అమరావతికి మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారని, అధికారం వచ్చాక జగన్ మాటలు మార్చారని శ్రీకృష్ణదేవరాయులు విమర్శించారు. రాజధాని అమరావతిని అడ్డుకోవాలని చూశారని, జగన్ అసెంబ్లీకి రాకపోయినా ప్రజలు పట్టించుకోరని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతే శాశ్వత రాజధానని లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొన్నారు.
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల రైతు వేదికలో మంగళవారం నేషనల్ మిషన్
నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు
పది లీటర్లు నాటు సారాయి స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం అనంతపురం : డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీదారులు అమ్మకపుదారులపై దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ చంద్రమణి మాట్లాడుతూ ఈ దాడుల్లో మండల పరిధిలోని నేలకోట తండా గ్రామములోని మారెమ్మ గుడి వద్ద నేలకోట తండా గ్రామానికి చెందిన వి ఆంజనేయులు నాయకులు అరెస్టు చేసి అతని వద్ద 10 […] The post నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు appeared first on Visalaandhra .
ఉప్లూర్ లో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలంలోని నాగపూర్ గ్రామంలో పశుసంవర్ధక
భాదిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఖమ్మం మల్లయ్య(63) అనారోగ్యంతో మృతి
రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు
విశాలాంధ్ర ధర్మవరం; హైదరాబాద్ గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మోక్షిత కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సాధించింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ“మోక్షిత కృషి, నిబద్ధత ప్రశంసనీయం” అని అన్నారు. ప్రిన్సిపాల్ గోపీనాథ్ మాట్లాడుతూ, “రిషి విద్యాలయ విద్యార్థులకు చదువుతో పాటు వారి ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది అని తెలిపారు. మోక్షిత […] The post రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు appeared first on Visalaandhra .
Malayalam Actor Exits NTR’s Dragon
Malayalam actor Tovino Thomas has been roped in to play the role of the lead antagonist in NTR’s upcoming film Dragon directed by Prashanth Neel. Due to the delay in the shoot of the film, Tovino Thomas has taken an exit. During an interaction, Tovino Thomas himself announced the same. “It is very hard to […] The post Malayalam Actor Exits NTR’s Dragon appeared first on Telugu360 .
Shocker: DSP unfollows Harish Shankar
The entire Tollywood is aware of the great bond between director Harish Shankar and music composer Devi Sri Prasad. Taking social media platform Twitter, the duo exchanged messages complementing each other several times. They also worked together for films like Gabbar Singh, Duvvada Jagannadham and Ustaad Bhagat Singh. For their recent combo Ustaad Bhagat Singh, […] The post Shocker: DSP unfollows Harish Shankar appeared first on Telugu360 .
వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..
డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతివిశాలాంధ్ర ధర్మవరం:: వేసవికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లల తల్లిదండ్రులకు వయోవృద్ధులకు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు, గర్భవతులు, వయోవృద్ధులు ఎండ సమయంలో మధ్యాహ్నం వేల అనవసరంగా బయట తిరగరాదని, రోడ్డుపై తినుబండారాలను తినరాదని, ద్రవపదార్థాలను ,నీళ్ల, మజ్జిగ, టెంకాయ నీళ్లు, […] The post వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.. appeared first on Visalaandhra .
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన వెంకీ (12) అను బాలుడు తన తోటి స్నేహితులతో అదే గ్రామంలో గల బావిలోకి ఈతకు వెళ్లి, ఈత సరిగా రాక వెంకీ అనే విద్యార్థి బావిలోనే మునిగి మృతి చెందాడు. వెంకీ అనే విద్యార్థి ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడని తెలిపారు. మృతుని తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మృతునికి ఇద్దరు అక్కలు కూడా ఉన్నారని తెలిపారు. తదుపరి రూరల్ పోలీసులు కేసు […] The post ఈతకు వెళ్లి మైనర్ బాలుడు మృతి appeared first on Visalaandhra .
తిరుమలలో భక్తుల రద్దీ.. 20 కంపార్టుమెంట్లు ఫుల్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 70,044 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 27,241 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.08 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
:విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కూటమి ప్రభుత్వం అభివద్ది సంక్షేమం రెండు కళ్ళవలే చూస్తూ సంపదను సష్టించుకుంటూ అభివద్ది చేస్తుందని,,2019 `2024 5సంవత్సరాలల్లో వైసీపీ రాష్ట్రంలో ఆర్థిక విద్వంసం చేసిందని జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్గుప్తా, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో కలసి ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, వైసీపీ దివాలా పాలన […] The post అభివద్ది సంక్షేమం పై దష్టి వెంటిలేటర్ మీద ఉన్న ఆర్థిక వ్యవస్థను జనరల్ వార్డులోకి2019 2024 వరకు ఆర్థిక విద్వంసం నేడు సంపద సష్టించు కుంటూ రాష్ట్ర అభివద్ది… ఇన్చార్జి మంత్రి నిమ్మల రామనాయుడు ,మంత్రి టీజీ భరత్ గుప్తా appeared first on Visalaandhra .
రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి
హిందూపురం జిఆర్పి రైల్వే పోలీసులువిశాలాంధ్ర- ధర్మవరం; రైలు నుంచి జారిపడి విగ్నేష్ (15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. హిందూపురం జి ఆర్ పి రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు నుండి వేసవి సెలవులు నిమిత్తం గుల్బర్గా జిల్లా గానుగాపూర్ కు రైల్లో ప్రయాణిస్తున్నాడు. మూత్రం పోయడానికి బాత్రూం దగ్గరకు వెళ్ళగా జారిపడి, మృతి చెందడం జరిగిందన్నారు. తల చిద్రం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ […] The post రైలు నుంచి జారిపడి పదవ తరగతి విద్యార్థి మృతి appeared first on Visalaandhra .
నూతన అధ్యక్షులుగా పి. లక్ష్మీనారాయణ ఎంపికవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టులో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షులుగా పి.లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కె. రామచంద్రారెడ్డి, జనరల్ సెక్రెటరీగా కె. కిషోర్ కుమార్, గ్రంథాలయ సెక్రెటరీగా నరసింహమూర్తి, కోశాధికారిగా బిల్లే రవి, సభ్యులుగా ఈ. ప్రసాద్, టి. బాబా ఫక్రుద్దీన్, పి. భార్గవి, జె. శివకుమార్, టి. వెంకటరామిరెడ్డి, పీవీ బీవీ ప్రసాద్ ఎంపికయ్యారు. అనంతరం నూతన కమిటీ వారు […] The post నూతన న్యాయవాదుల కమిటీ ఏర్పాటు appeared first on Visalaandhra .
VerSe Innovation: ఇండిపెండెంట్ డైరెక్టర్గా పి.ఆర్ రమేష్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ 'VerSe Innovation' తన వ్యూహాత్మక వృద్ధిలో భాగంగా కీలక అడుగు వేసింది. దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ అడ్వైజర్లలో ఒకరైన పి.ఆర్. రమేష్ను ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించుకుంది. ఆయన బోర్డులో సభ్యుడిగానే కాకుండా, ఆడిట్ కమిటీ ఛైర్మన్గా కూడా వ్యవహరించనున్నారు. ఎవరీ పి.ఆర్. రమేష్? చార్టర్డ్ అకౌంటెంట్గా 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న పి.ఆర్. రమేష్.. గతంలో డెలాయిట్ ఇండియా (Deloitte India) ఛైర్మన్గా పనిచేశారు. డెలాయిట్ గ్లోబల్ బోర్డులో కూడా సభ్యుడిగా సేవలందించారు. బోర్డు అనుభవం: ప్రస్తుతం పి.ఆర్. రమేష్ ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో కొనసాగుతున్నారు. అవార్డులు: 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అవార్డును అందుకున్నారు. విధాన నిర్ణేత: సెబీ (SEBI), ఆర్బీఐ (RBI), ఐఆర్డీఏ (IRDA) వంటి నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో సభ్యుడిగా ఉండి, దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. సంస్థ బలోపేతం దిశగా.. VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ, ఒక సంస్థ కాలపరీక్షను తట్టుకొని నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత అవసరం. రమేష్ గారి అనుభవం మా గవర్నెన్స్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. VerSe Innovation ప్రస్థానం టెక్నాలజీ సాయంతో డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రారంభమైన VerSe Innovation, నేడు వందల మిలియన్ల మందికి స్థానిక భాషల్లో కంటెంట్ను అందిస్తోంది. ప్రధాన యాప్స్: డైలీహంట్ (Dailyhunt), జోష్ (Josh), మ్యాగ్జ్టర్ (Magzter), నెక్స్ వర్స్ (NexVerse.ai). పెట్టుబడిదారులు: గూగుల్, మైక్రోసాఫ్ట్, సెకోయా కాపిటల్, గోల్డ్ మాన్ సాక్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో ఇన్వెస్టర్లుగా ఉన్నాయి. వరుసగా కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న VerSe Innovation, పి.ఆర్. రమేష్ వంటి దిగ్గజం బోర్డులోకి రావడం ద్వారా తన సంస్థాగత విశ్వసనీయతను మరింత పెంచుకుంది. పారదర్శకమైన ఆర్థిక విధానాలతో సుస్థిర వృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు స్పష్టమవుతోంది.
Video : Hero Sangeeth Sobhan Exclusive Interview
The post Video : Hero Sangeeth Sobhan Exclusive Interview appeared first on Telugu360 .
closeness2crime |పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు
closeness2crime | పెరుగుతున్న నేరాల వెనుక నిజాలు closeness2crime | పరిచయస్తుల మధ్యే
HYD |ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా…
HYD | ఇద్దరు పిల్లలను చంపి.. తల్లికూడా… HYD | ఆంధ్రప్రభ, వెబ్
నార్పల గ్రామసభలో సమస్యల ప్రస్తావన…
సిపిఐ కాలనీలో సీసీ రోడ్లు, మౌలిక వసతులు కల్పించాలి… విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో సిపిఐ నాయకులు కాలనీల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా సిపిఐ కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, కాలనీలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని […] The post నార్పల గ్రామసభలో సమస్యల ప్రస్తావన… appeared first on Visalaandhra .
పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం
- రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో […] The post పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం appeared first on Visalaandhra .
అన్నం, కూర అడిగితే మోకాళ్లపై కూర్చోబెట్టారు
నల్లగొండ ప్రతినిధి, మార్చి 31,జనం సాక్షి: నల్గొండ జిల్లా దామరచర్లలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది.అన్నం సరిపోలేదని మరికొంత …
ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చాం : హరీష్ రావు
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ డొల్ల కావున..ఆరు గ్యారెంటీల హామీ లేనందున పత్రాలు చింపామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కోటి మంది మహిళలకు నెలానెలా రూ. 2500 ఇస్తామన్నారని, ప్రభుత్వ మోసాన్ని తెలిపేందుకు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని అన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బిఆర్ఎస్ వ్యవహరిస్తోందని తెలియజేశారు. కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చిద్దామని వెనక్కి తగ్గారని, నీటిపారుదలశాఖ పద్దుపై చర్చ సమయంలో బిఆర్ఎస్ నేతలను సప్పెండ్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్లు, ఉద్యోగాలపై నిలదీశామని, కాంగ్రెస్ వచ్చాక 16 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సభలో ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు సిఎం రేవంత్ రెడ్డి చెప్పేవి కాకి లెక్కలు అని మండిపడ్డారు. చేశారు. శాసనసభలో సిఎం పహల్వాన్ భాష మాట్లాడారని, కత్తుల కోలాటంతో తలలు తీస్తామంటే ఎథిక్స్ కమిటీకి సిఫార్స్ చేయలేదని అన్నారు. ప్రజా సమస్యలపై పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చామని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ పోరాటం కొనసాగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.
రబీ పంటలకు భారీ నష్టం కడెం, ఆంధ్రప్రభ : ఈనెల 30న కురిసిన
Andhra Prabha Smart Edition |TS|లేటెస్ట్ టెక్నాలజీ/పల్లెల్లో కొత్తకళ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 31-03-2026, 4.00PM ts ఇందిరమ్మ రెడీమేడ్.. లేటెస్ట్
రోడ్ల పై చెత్త వేయొద్దని కాళ్ళు మొక్కిన సూపర్వైజర్ #telugupost #ghmc #garbagedump #viralnews
Chicken Shops |రేపటి నుంచి చికెన్ షాపులు బంద్!
Chicken Shops | రేపటి నుంచి చికెన్ షాపులు బంద్! Chicken Shops
Salman, Nayanthara, Vamshi, Dil Raju, Crazy Combo!
Bollywood superstar Salman Khan is getting ready for one of the biggest action dramas of his career, teaming up for the first time with National Award-winning filmmaker Vamshi Paidipally and leading producer Dil Raju of Sri Venkateswara Creations. Just a day after its official announcement, the makers today came up with another big update. Actress […] The post Salman, Nayanthara, Vamshi, Dil Raju, Crazy Combo! appeared first on Telugu360 .
Andhra Prabha Smart Edition |AP|కనకం ఖతం /టాప్ ప్లేస్లో ఏపీ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 31-03-2026, 4.00PM ap దుర్గగుడిలో కనకం ఖతం..
సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
సత్తుపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ
వంట గ్యాస్ కొరత లేదు.. ఆందోళన అనవసరం…
వంట గ్యాస్ కొరత లేదు.. ఆందోళన అనవసరం… ప్రతి గ్యాస్ ఏజెన్సీకి ప్రత్యేక
ఆర్టెమిస్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కీలక పరీక్షలకు సిద్ధమైన నాసా
అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా మానవులను చంద్రుడి వద్దకు పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన ఆర్టెమిస్-2 ప్రయోగానికి తుది సన్నాహాలు పూర్తయ్యాయి. ఏప్రిల్ 1న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములు సుమారు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించి తిరిగి భూమికి రానున్నారు. ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా మానవులతో చేపడుతున్న […] The post ఆర్టెమిస్-2 ప్రయోగానికి సర్వం సిద్ధం.. కీలక పరీక్షలకు సిద్ధమైన నాసా appeared first on Visalaandhra .
బిఆర్ఎస్ నుండి తెలంగాణ జాగృతిలోకి…కూర సురేష్ పటేల్
గంభీరావుపేట మార్చి 31(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర మున్నూరు కాపు ఆర్గనైజింగ్ సెక్రటరీ గా పనిచేస్తున్న ప్రస్తుత బిఆర్ఎస్ …
పాడి కౌశిక్ రెడ్డికి సిఐడి నోటీసులు..
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హుజూరాబాద్లో జరిగిన మినీ సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన కేసులో మంగళవారం కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్కు అంతరాయం కౌశిక్ రెడ్డి కలిగించారని.. అంతేకాకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఐసిఎస్ ల సంఘం కూడా కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చిన సిఐడి.. ఏప్రిల్ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.
రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సింగిల్ విండో అభివృద్ధి
రుణాలు సకాలంలో చెల్లిస్తేనే సింగిల్ విండో అభివృద్ధి జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ :
స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పాలనను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలకు రూ. 1,500 కోట్లకు పైగా నిధులను ఇవాళ విడుదల చేసింది. పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలను ఆర్థికంగా శక్తిమంతం చేయడం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే ఈ నిధుల విడుదల ముఖ్య ఉద్దేశమని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ […] The post స్థానిక సంస్థలకు కేంద్రం భారీ నిధులు.. తెలంగాణకు రూ. 248 కోట్లు విడుదల appeared first on Visalaandhra .
అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పెద్దవంగర, ఆంధ్రప్రభ : అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను
బిజెపిలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్
న్యూఢిల్లీ: 18 గ్రాండ్స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం (మార్చి 31) లియాండర్ పేస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పేస్ కాషాయ పార్టీలో చేరారు. ఆయన బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీజేపీలో చేరిన తర్వాత లియాండర్ పేస్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్లకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశానికి, దేశ యువతకు సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఈ అవకాశం లభించినందుకు రుణపడి ఉంటాను. 'ఖేలో ఇండియా' ఒక అద్భుతమైన కార్యక్రమం. 'ఖేలో ఇండియా' పట్ల, యువత పట్ల ప్రధానమంత్రి ఏ విధమైన అంకితభావం, ఏకాగ్రతను ప్రదర్శించారో, అదే అంకితభావంతో యువతపై దృష్టి సారించడమే నా సంకల్పం అని ఆయన అన్నారు.
Tollywood First Quarter Report: Disastrous
Tollywood opened on a strong note this year with Sankranthi releases. The holiday season witnessed the release of Raja Saab, Mana Shankara Vara Prasad Garu, Bhartha Mahasayulaku Wignyapthi, Anaganaga Oka Raju and Nari Nari Naduma Murari and all the films except Raja Saab ended up decent. Mana Shankara Vara Prasad Garu is the biggest hit […] The post Tollywood First Quarter Report: Disastrous appeared first on Telugu360 .
వరంగల్ ఈస్ట్, మార్చి 31 (జనం సాక్షి)వరంగల్ నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిక్కులపల్లి సతీష్ సోదరి వద్దిరాజు సంధ్యా శ్రీధర్ కుమార్తె సాత్విక పెళ్లికి …
ఆలయంలో తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి..రూ.2 లక్షల చొప్పున సాయం
నలంద (బీహార్): బీహార్లోని నలంద జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శీతల మాతను దర్శించుకునేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దీప్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘ్రా గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే దీప్నగర్ స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులందరూ మహిళలేనని.. స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. బీహార్లోని నలంద జిల్లాలో జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను, అని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందించనున్నారు. ఇక, తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అలాగే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
Complaint |పలు విభాగాల్లో రికార్డుల పరిశీలన
Complaint | పలు విభాగాల్లో రికార్డుల పరిశీలన Complaint | ఆంధ్రప్రభ, వెబ్
YSRCP : ఒక స్టాండ్ అంటూ లేకపోతే ఎలా గురూ?
రాజధాని అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారలేదని అర్ధమవుతుంది
సాగు, త్రాగు నీటి రక్షణకే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత
సాగు, త్రాగు నీటి రక్షణకే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత అచ్చంపేట, ఆంధ్రప్రభ
బెంగళూరులో సిద్దిపేట టెకీ ఆత్మహత్య... ప్రియురాలు భవనం పైనుంచి దూకి
బెంగళూరు: సిద్దిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరేసుకొని చనిపోవడంతో అతడి ప్రియురాలు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిద్దిపేటకు చెందిన కుంట బాబు చందర్ రెడ్డి(32) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బెంగళూరులోని కొత్తనూరు ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ నివాసం ఉంటున్నాడు. అతడి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. బాబు చందర్ రెడ్డి తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో వెంటనే యువతి 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని బాబు చందర్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. తీవ్ర మానసిక ఒత్తిడితోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సహజీవనం విషయం తమకు తెలియని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ICDS Officials |అమ్మ ఒడికి దూరం..
ICDS Officials | అమ్మ ఒడికి దూరం.. ICDS Officials | మృత్యుంజయుడైన
మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన
పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే..
పోలీసులను పరామర్శించిన ఎమ్మెల్యే.. చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి పోలీస్ స్టేషన్లో
మత మార్పిడి చేసిన ఎస్సీలపై తీర్పు రాజ్యాంగ విరుద్ధం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలకు ఎస్సీ ఎస్టీ చట్టం,
మృత్యుంజయుడైన పసికందు! అరసవిల్లి ఆలయంలో మహదాశీర్వచనములు, వేదసదస్సు శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : అరసవిల్లి
Harish Rao |దశ, దిశ లేకుండా అసెంబ్లీ సమావేశాలు
Harish Rao | దశ, దిశ లేకుండా అసెంబ్లీ సమావేశాలు Harish Rao
సినిమా హీరోలపై అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: సినిమా ఫీల్డ్ లోనే డ్రగ్ బానిసలు ఎక్కువగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారని, సినీ తారలపైనే ఎక్కువ డ్రగ్ రూమర్స్ ఉన్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. యువతకు సినిమా హీరోలు ఆదర్శంగా ఉండాలని అన్నారు. సినీ తారలపై అనిరుథ్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులపై డ్రగ్ రూమర్స్ తక్కువేనని, తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని తెలియజేశారు. సినీ నటుడు బాలకృష్ణ ఏక్ పెగ్ లా అంటూ ఎంజాయ్ చేస్తారని, ఖుషి మూవీలో పవన్ కల్యాణ్ సారా తాగాడని అన్నారు. 90 రోజులకు ఓ సారి టెస్ట్ చేయించుకోవాలని.. డ్రగ్ టెస్ట్ లో నెగెటివ్ వస్తేనే షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వాలని దర్శకులను కోరారు. రూమర్స్ కి హీరోలే ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. తాను సారా అంటే తప్పు.. సినిమా హీరోలు బాటిల్స్ పట్టుకుంటే మాత్రం మంచిదని అనిరుధ్ రెడ్డి విమర్శించారు.
Challapalli Ps Accident : పేలుడు కాదు…Andhra Prabha Latest News.
Challapalli Ps Accident : పేలుడు కాదు…Andhra Prabha Latest News. జస్ట్
Auto LPG |కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
Auto LPG | కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ Auto LPG |
రాష్ట్రాన్ని నడిపేందుకు రిజర్వ్ బ్యాంకే దిక్కు
మార్చి31(జనంసాక్షి):రాష్ట్రాన్నినడిపేందుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించిన తాతాలిక రుణ సదుపాయాలను భారీ స్థాయిలో వినియోగించినట్టు కంప్ట్రోలర్ అండ్ …
Janasena : ముందు చూపు లేకుంటే... ముప్పు పొంచి ఉంటుందేమో?
జనసేన పార్టీ ఇప్పటి నుంచే నేతల కోసం అన్వేషణ చేయాల్సి ఉంటుంది
Risk100% |అవకాశాలా? ప్రమాదాలా?
Risk100% | అవకాశాలా? ప్రమాదాలా? Risk100% | యువతలో డేటింగ్ యాప్లపై పెరుగుతున్న
Dacoit: Pawan Calls Adivi Sesh A Superstar
Adivi Sesh who is riding high with consecutive blockbusters is coming up with a love and action drama Dacoit. Shaneil Deo is directing the movie arriving in cinemas on April. The promotional activities are in full swing for the movie, and so far the makers released a glimpse, a teaser and couple of songs which […] The post Dacoit: Pawan Calls Adivi Sesh A Superstar appeared first on Telugu360 .
Nara Lokesh : టీడీపీ ఆఫీసులో నారా లోకేష్ ప్రజా దర్బార్
మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు
పవన్ శాఖకు అవార్డులు.. రివార్డులు
పంచాయతీరాజ్ శాఖ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం
ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం భూసిమెట్టలో గాలి వాన బీభత్సం…ఇళ్ల పై
Congress |జ్వరంతో ఆస్పత్రిలో చేరగా…
Congress | జ్వరంతో ఆస్పత్రిలో చేరగా… Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
గ్రామ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి…
వెల్డండ, ఆంధ్రప్రభ ; గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం అంటూ వెల్దండ స్థానిక
కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం
కడెం, ఆంధ్రప్రభ : “మన గ్రామం – మన ఆరోగ్యం” కార్యక్రమంలో భాగంగా
కడెంలో శ్రీ సాయిబాబా ఆలయ 14వ వార్షికోత్సవం ఘనంగా
కడెం, ఆంధ్రప్రభ: మండల కేంద్రం కడెం పెద్దూరు సమీపంలోని శ్రీ సాయిబాబా ఆలయంలో
Peddi Vs Lenin |అసలు ఏం జరుగుతోంది..?
Peddi Vs Lenin | అసలు ఏం జరుగుతోంది..? Peddi Vs Lenin
విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి
విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
దూబే ఔట్... గన్ షాట్ సెలబ్రేషన్స్ అందుకే చేశాను: జడేజా
హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించారు. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 127 పరుగులకే చెన్నై జట్టు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు జోప్రా ఆర్చర్, నంద్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీసి సిఎస్కె నడ్డి విరిచారు. రవీంద్ర జడేజా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఫస్ట్ ఓవర్ లోనే రెండో బంతికి ఎల్బి డబ్ల్యు రూపంలో సర్ఫరాజ్ ఖాన్ ఔట్ చేశారు. అనంతరం బ్యాటింగ్కు శివమ్ దూబే దిగాడు. జడేజా విసిరిన మూడో బంతిని దూబే సిక్స్గా మలిచాడు. అదే ఓవర్లో చివరి బంతి ఆఫ్ సైడ్లో దూరంగా వేయడంతో దూబే సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. బౌండరీ వద్ద రవి బిష్ణోయ్ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. వెంటనే రవీంద్ర జడేజా తుపాకీ పేల్చినట్టుగా సైగా చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత సీజన్ వరకు శివమ్ దూబే, రవీంద్ర జడేజా సిఎస్కె జట్టులో ఆడారు. ఇప్పుడు ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్నారు. తాజాగా గన్షాట్ సెలబ్రేషన్పై రవీంద్ర జడేజా స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్లో జట్టులో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి నెట్స్లో ప్రాక్టీస్ చేసేవారమని, అతడు ఎలా ఆలోచిస్తాడో తనకు బాగా తెలుసునని చెప్పారు. అతడు స్పిన్ బౌలింగ్లో భారీ సిక్సర్లు కొట్టగలడని, అప్పటికే రాగానే తన బౌలింగ్లో ఒక సిక్స్ బాదాడని, ఆఫ్ స్టంప్కు దూరంగా బంతి వేయడంతో భారీ షాట్ ఆడాడని, బౌండరీ దగ్గర క్యాచ్ రూపంలో ఔట్ కావడంతోనే తాను గన్ షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్నానని జడేజా వివరణ ఇచ్చాడు. ఇందులో మరో ఉద్దేశం ఏమీ లేదని, గౌహతి పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉందని ప్రశంసించారు. ఎక్కువ టర్నింగ్ ఉండడంతో బౌలింగ్లో అస్వాదించానని చెప్పారు. సరైన ప్రాంతంలో బంతిని విసిరితే వికెట్లు పడుతాయని రవీంద్ర తెలియజేశారు.
BRS |జాతర ఘటనపై విచారణకు పిలుపు
BRS | జాతర ఘటనపై విచారణకు పిలుపు BRS | ఆంధ్రప్రభ, వెబ్
BRS : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు
ఆ నీళ్లను చంద్రబాబుకు గురుదక్షిణగా ఇస్తున్నారా ? : నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టకుండా కాంగ్రెస్ ఉసురుపోసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద కృష్టా జలాలు ఆంధ్రాకు తరలిస్తున్నాడని, తాత్కాలిక కేటాయింపులకు కూడా కట్టుబడి ఎపి, రేవంత్ సర్కార్ ఉన్నారని విమర్శించారు. కృష్ణా నీళ్లను అడ్డగోలుగా ఎపి వాడుకుంటున్నా చోద్యం చేస్తుందని, నల్లొండ జిల్లాలో నోటికాడికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. తెలంగాణకు తక్కువ వాడుకుని ఆంధ్రాకు గురుదక్షిణ చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నీళ్లు, రైతాంగ సమస్యలపై మాట్లాడరని, పోలవరం బనకచర్లతో 114 టిఎంసిల నీటిని యధేచ్ఛగా తీసుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఎపిని నిలువరించకుండా, కెఆర్ఎంబికి లేఖ రాయకుండా..తమాషా చేసి ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నారని నిరింజన్ రెడ్డి నిలదీశారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు పోతే వెలికితీయలేకపోతున్నారని, పదిశాతం మిగిలిపోయిన పాలమూరు- రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేస్తే 12 లక్షల ఎకరాలకు సమృద్ధిగా పండుతాయని, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే రేవంత్ ఇంటి ముందు ధర్నా చేయాలని బిఆర్ఎస్ నేతలకు సూచించారు. పాలమూరు- రంగారెడ్డి మిగులు పనులు పూర్తి చేయించడం చాతకాదని, అపెక్స్ కౌన్సిల్ వద్దకు నీటి తరలింపును కట్టడి చేసింది లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చే నీళ్లివ్వకుండా, పంటలు ఎండిపోతున్న దశలో స్పందిస్తే ఎలా? ప్రశ్నించారు. 2 పంపుల మరమ్మతుకు రూ.10 కోట్లు పెట్టలేకపోతున్నారని, కల్వకుర్తి- ఎత్తిపోతల పథకం కింద అదనంగా మరో 1600 క్యూసెక్కుల నీళ్లు అదనంగా వచ్చేవని తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ అత్యద్భుతంగా పాలమూరు- రంగారెడ్డి, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులతో..ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచారని నిరంజన్ రెడ్డి కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు
విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి చెప్పింది చేశారు, చేస్తూనే […] The post విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
బైక్లో పాము… బర్కత్పురాలో కలకలం! #snake #bike #barkathpura #latestnews #telugupost
Andhra Pradesh : పోలీస్ స్టేషన్ లో పేలుడు.. పోలీసులకు గాయాలు
కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో పేలుడు సంభవించిం
చల్లపల్లి పోలీస్ స్టేషన్లోఅగ్ని ప్రమాదం #Explosion#Firecrackers#SeizedGoods#PoliceInjured#Accident
TDP : కడప రెడ్డమ్మకు కుర్చీ మీద ఉన్న శ్రద్ధ.. కార్యక్రమంపై లేకపోయెనే
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి నిత్యం వివాదాలను తానే కొని తెచ్చుకుంటున్నారు
మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన
తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ మే నెల నుంచి ప్రారంభం కానుంది
Karmeni Selvam |“కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకునే సినిమా
Karmeni Selvam | “కార్మేని సెల్వం” హృదయానికి హత్తుకునే సినిమా Karmeni Selvam
Bihar Stampade : బీహార్ లో విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. ఎనిమిది మంది మృతి
బీహార్ లో విషాదం చోటు చేసుకుంది
అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి
కోల్కతాలో టెస్ట్ మ్యాచ్లు జరిగితే సంతోషిస్తాబీసీసీఐకే తన మద్దతు: గంగూలీ కోల్కతా: క్యాబ్ అధ్యక్షుడిగా కోల్కతాలో టెస్టు మ్యాచ్లు జరిగితే సంతోషిస్తాను, కానీ దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మ్యాచ్లు జరగాలని కోరుకుంటానని టీమఇండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. టీమఇండియా 2026-27 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల వేదికలనూ వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్ను కాదని…ఆసీస్తో టెస్టు సిరీస్కు గువాహతి […] The post అన్ని వేదికల్లోనూ టెస్టులు జరగాలి appeared first on Visalaandhra .
TG |ఏపీ అక్రమ నీటి తరలింపు ఆపేయాలి
TG | ఏపీ అక్రమ నీటి తరలింపు ఆపేయాలి TG | ఆంధ్రప్రభ,
విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ (పీఎన్బీఎస్) సమీపంలో ఈరోజు తెల్లవారుజామున పెను ప్రమాదం తృటిలో తప్పింది. సుమారు 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.రావులపాలెం నుంచి హైదరాబాద్కు సాయి ఆర్కే ట్రావెల్స్కు చెందిన బస్సు బయలుదేరింది. విజయవాడ బస్టాండ్ ఎదురుగా రాగానే ఇంజిన్ భాగం నుంచి దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపి, […] The post విజయవాడలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. బస్సులో మంటలు, 35 మంది సురక్షితం appeared first on Visalaandhra .

32 C