SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యం..?

ఇంకా ఎన్ని రోజులు నిర్లక్ష్యం..? ప్రమాదకరంగా ముక్తుంకుంట కట్ట కింద 500 మీటర్ల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:28 pm

శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

శ్రీరాముని జన్మనోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జుక్కల్,ఆంధ్రప్రభ : జుక్కల్ మండల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:22 pm

24 Hrs Png Connection : ఇక ఏపీలో పీఎన్జీ శకం Andhra Prabha SPL Story

24 Hrs Png Connection : ఇక ఏపీలో పీఎన్జీ శకం Andhra

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:22 pm

నాణ్యమైన భోజనం అందించాలి…

నాణ్యమైన భోజనం అందించాలి… విద్యార్థినిల భద్రత ముఖ్యంఅదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:16 pm

కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు..

కల్తీ కారం తయారీ కేంద్రంపై దాడులు.. తొడిమేలతో కారం పొడి తయారీఫుడ్ సేఫ్టీ,పోలీసుల

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:14 pm

మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు..

మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:07 pm

కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం

కన్నతల్లి వృద్ధాశ్రమంలో అన్నదానం కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా పాదన. ప్రగతి ప్రణాళిక

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:07 pm

అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 26 Mar 2026 6:01 pm

Azharuddin : మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం

మంత్రి అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 6:01 pm

4simptoms |మొటిమలు చర్మ సమస్యేనా? శరీరం చెబుతున్న ‘అంతర్గత’ హెచ్చరికలు ఇవే!

4simptoms |మొటిమలు చర్మ సమస్యేనా? శరీరం చెబుతున్న ‘అంతర్గత’ హెచ్చరికలు ఇవే! ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:58 pm

మక్కకు దళారులే దిక్కా..?

మక్కకు దళారులే దిక్కా..? ముందుకు కదలని మార్కెటింగ్ మార్క్ ఫెడ్ అధికారులుసాగు విస్తీర్ణం

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:57 pm

ఆర్డీటీ ప్రతినిధులతో పరిటాల కుటుంబం ఆత్మీయ భేటీ

విశాలాంధ్ర-రాప్తాడు : జిల్లాలో దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్‌కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో, అనంతపురంలోని వారి నివాసంలో అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్‌లను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ.. గత ఐదున్నర దశాబ్దాలుగా జిల్లా అభివృద్ధిలో ఆర్డీటీ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యూవల్ ఆలస్యం కావడంతో సేవా కార్యక్రమాలకు […] The post ఆర్డీటీ ప్రతినిధులతో పరిటాల కుటుంబం ఆత్మీయ భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:48 pm

ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత […] The post ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:43 pm

గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలి, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు పీ4( ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) – జీరో పావర్టీ కార్యక్రమాలు అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆమె గురువారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ.రామమోహన్, రాప్తాడు ఎంపీడీవో బి.విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక […] The post గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:39 pm

ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా […] The post ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:36 pm

నార్పల సహకార సొసైటీ పనుల పరిశీలన….

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) :- మండల కేంద్రంలోని సహకార సొసైటీ ఆవరణంలో జరిగిన అభివృద్ధి పనులను గురువారం అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవి పరిశీలించారు. సొసైటీ చైర్మన్ ఉమామహేశ్వర్ నాయుడుతో కలిసి ఆయన పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించారు.ఇటీవల సొసైటీలో నిర్వహించిన పలు పనుల్లో సుమారు రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. అయితే పాలకులు, అధికారులు ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు.పరిశీలన అనంతరం […] The post నార్పల సహకార సొసైటీ పనుల పరిశీలన…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:33 pm

క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం:: క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ శ్రేయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల అవగాహన కొరకు పట్టణములో పలుచోట్ల ర్యాలీనిర్వహించారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా క్షయ వ్యాధి అనుమానితులను ప్రభుత్వ ఆసుపత్రికి మందుల కొరకు పంపాలని, […] The post క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:29 pm

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి….

పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి…. కర్నూల్ ఎస్పీ విక్రాంత్ పాటిల్… కర్నూల్,

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:29 pm

YSRCP : అమరావతి అవినీతిపైనే మా పోరాటం

అమరావతి విషయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:29 pm

రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ […] The post రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:26 pm

ముగ్గురి పై జిల్లా బహిష్కరణ …

ముగ్గురి పై జిల్లా బహిష్కరణ … ఇప్పటివరకు 8 మంది జిల్లా బహిష్కరణ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:23 pm

Andhra Pradesh : ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలివే

రాష్ట్ర మంత్రివర్గం మూడు గంటలపాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:22 pm

మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ధర్మవరంలో మూడవ మద్యం బార్ రుద్ర రవికుమార్ లక్కీ డ్రా లో విజేతగా నిలవడం జరిగిందని ఎక్సైజ్ సిఐ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం పుట్టపర్తి లోని కలెక్టరేట్ ఆఫీసులో పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని తెలిపారు. అనంతరం సీఐ చంద్రమణి మాట్లాడుతూ బార్ లైసెన్స్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి […] The post మూడవ మద్యం బార్ ను కైవసం చేసుకున్న రుద్ర రవికుమార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 5:19 pm

మార్కాపురం బస్సు ప్రమాదంలో పెరుగుతున్న మృతులు

మార్కాపురం జిల్లా జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:18 pm

ఉత్తరాంధ్రకు ఉక్కు బలం…

ఉత్తరాంధ్రకు ఉక్కు బలం… ఆర్సెలర్ మిట్టల్ మెగా ప్లాంట్‌తో అభివృద్ధి దిశగా భారీ

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:16 pm

వాడ వాడలా పార్టీ జెండా ఎగరాలి… ఎమ్మెల్యే సునీత

వాడ వాడలా పార్టీ జెండా ఎగరాలి… ఎమ్మెల్యే సునీత రాప్తాడు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:11 pm

2ndcadre |కొందరు నేతల ప్రవర్తనతో కూటమికి ఇమేజ్ క్రైసిస్..?

2ndcadre | కొందరు నేతల ప్రవర్తనతో కూటమికి ఇమేజ్ క్రైసిస్..? 2ndcadre |

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:09 pm

పీ4 అమలు పై అధికారులతో సమీక్ష

పీ4 అమలు పై అధికారులతో సమీక్ష రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:09 pm

Andhra Pradesh : ఏపీ సర్కార్ కు గుడ్ న్యూస్... ఇక ఆ భూముల రిజిస్ట్రేషన్ తేలిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 26 Mar 2026 5:07 pm

Road accident |యువతి మృతి, ఇద్దరికి గాయాలు

Road accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:04 pm

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు…

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మండలంలోని రేపూడి తండా

ప్రభ న్యూస్ 26 Mar 2026 5:01 pm

Ravi Teja’s Irumudi Poster Shows Emotional Side

Mass Maharaja Ravi Teja’s Irumudi continues to impress with every new update. Even as the shoot progresses steadily with major action blocks being filmed in Hyderabad, the team has now dropped a new poster that reveals the film’s emotional pulse. The latest still showcases a tender moment between Ravi Teja and Baby Nakshathra, instantly striking […] The post Ravi Teja’s Irumudi Poster Shows Emotional Side appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 4:57 pm

జగన్ అబద్ధాలకు అడ్డూ అదుపు లేదు…

జగన్ అబద్ధాలకు అడ్డూ అదుపు లేదు… రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్న మిట్టల్ స్టీల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:57 pm

‘ధురంధర్2’ సినిమాపై.. ఆమిర్ ఖాన్ రియాక్షన్ ఇదే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ధురంధర్2’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి భాగం ఎలా సూపర్ హిట్ అయిందో.. రెండో భాగం అంతకంటే ఎక్కువ సక్సెస్‌ని అందుకుంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు. దక్షిణాది నటులు, దర్శకులు సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన రియాక్షన్ మాత్రం చాలా తక్కువ. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ స్పందించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ ఈవెంట్‌లో పాల్పొన్న ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా ధురంధర్2 గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ, ఆ సినిమాకు వస్తున్న ప్రశంసలు విన్నాను. మొన్న ‘ధురంధర్1’.. ఇప్పుడు ‘ధురంధర్2’ అద్భుత విజయాన్ని అందుకున్నాయి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని అన్నారు. దీంతో బాలీవుడ్ అగ్ర తారాగణంలో ధురంధర్ గురించి మాట్లాడిన ఏకైక నటుడిగా ఆమిర్ నిలిచారు.

మన తెలంగాణ 26 Mar 2026 4:53 pm

అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?: సజ్జల

అమరావతి: అమరావతిలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అవినీతి యజ్ఞం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అమరావతి పేరుతో రైతుల సమస్యల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే 2019 లో అధికారంలోకి రాకముందే మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని తెలియజేశారు. అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. అసెంబ్లీతో పాటు, మండలిని కూడా సమావేశపరచాలని కదా? అని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న దోపిడీపైనే వైసిపి అభ్యంతరం చెప్పింది అని అన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ఎత్తుగడ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

మన తెలంగాణ 26 Mar 2026 4:46 pm

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం

రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నీలకంఠాపురం తిప్పేస్వామివిశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నీల కాంటాపురం తిప్పేస్వామి ఎన్నికైన సందర్భంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కలిసి ఘనంగా సత్కరించారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నీలకంఠాపురం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మవరం స్టేట్ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎమ్.చౌడప్ప, స్టేట్ ఎస్టీ సెల్ జాయింట్ సెక్రెటరీ దేవరకొండ రమేష్,ధర్మవరం పట్టణ ఎస్.ఎస్సి సెల్ అధ్యక్షులు నరసింహులు, సాకే రాంగోపాల్ రామాంజనేయులు,మడకశిర తాలూకా క్రిస్టియన్ […] The post మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సన్మానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:40 pm

నేషనల్ హాకీ చాంపియన్ షిప్ కి వెళ్ళిన హాకీ క్రీడాకారులు

విశాలాంధ్ర ధర్మవరం; ఫస్ట్ కే లో ఇండియా ట్రైబల్స్ హాకీ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ కు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారుడు వెంకటేష్ నాయక్, ఏపీ టీం కెప్టెన్ లవన్ కుమార్ నాయక్ ఇద్దరు పాల్గొని టోర్నమెంట్కు ఎంపిక కావడం జరిగిందన్నారు.ఈ టోర్నమెంట్ రాయపూర్ లో జరగనున్నది అని, గురువారం రోజు కర్ణాటక వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ టీములు తలపడతాయి అని తెలిపారు.హాకీ సత్యసాయి డిస్టిక్ సెక్రెటరీ బి సూర్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. The post నేషనల్ హాకీ చాంపియన్ షిప్ కి వెళ్ళిన హాకీ క్రీడాకారులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:30 pm

బడ్జెట్ అవుట్‌రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి

బడ్జెట్ అవుట్‌రీచ్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించాలి కర్నూలు బ్యూరో ఆంధ్రప్రభ : జిల్లాలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:23 pm

Andhra Prabha Smart Edition |TS|అగ్ని కీలల్లో/హాస్పిటళ్లలో కష్టాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 26-03-2026, 4.00PM ts బస్సుకు మంటలు.. అగ్ని

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:21 pm

మంత్రి నిధులు తీసుకొచ్చి పల్లె సీమలు అభివృద్ధి చేస్తాం…

మంత్రి నిధులు తీసుకొచ్చి పల్లె సీమలు అభివృద్ధి చేస్తాం… ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:21 pm

కసాయి తల్లి ఘాతుకం.. పాల కోసం ఏడుస్తుందని కన్న కూతుర్నే..

తిరుపతి: క్షణికావేశంలో ఓ కసాయి తల్లి మాతృత్వానికే కలంకం తెచ్చే పని చేసింది. పాల కోసం ఏడుస్తున్న కూతుర్నే గొంతు నులిమి చంపేసింది. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని నరసరాజు అగ్రహారంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని వెంగలచేరికి చెందిన హైమవతి, వెంకటేశ్‌ దంపతులు సత్యవేడు పరిసరాల్లోని ఓ సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తు జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు రుత్విక్, ఆరు నెలల చిన్నారి ఉన్నారు. గురువారం చిన్నారి పాల కోసం ఏడుస్తుందని క్షణికావేశంలో తల్లి పసిపాప గొంతు నులిమేసింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిఐ మురళి, ఎస్సై సాయినాథ్ ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

మన తెలంగాణ 26 Mar 2026 4:18 pm

Andhra Prabha Smart Edition |AP| బస్సుకు మంటలు|రాజధానిగా అమరావతి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 26-03-2026, 4.00PM ap బస్సుకు మంటలు.. అగ్ని

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:17 pm

చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు

చెన్నూరులో పోలీసుల ఉచిత వైద్య సేవలు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:17 pm

Telangana Secures Major Investments as Andhra Pradesh Pushes Culinary Tourism Vision

Telangana and Andhra Pradesh are advancing on two different but equally strategic fronts. One is focused on large scale industrial investment while the other is building a strong identity in tourism through culture and cuisine. Telangana has reported significant progress from its recent global outreach efforts. IT and Industries Minister D. Sridhar Babu informed the […] The post Telangana Secures Major Investments as Andhra Pradesh Pushes Culinary Tourism Vision appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 4:16 pm

Prime Minister |పశ్చిమాసియా పరిస్థితులపై చర్చకు సిద్ధం

Prime Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:16 pm

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ….

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత రెడ్డి… బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఇటీవల

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:14 pm

రహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన

ధర్మవరం మండల వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్దించండివిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం మండలం ఏలుకుంట్ల–మారాల మరియు ఏలుకుంట్ల–సిద్ధరాంపురం మామిడి తోటల ప్రాంతంలో రహదారి దుస్థితిపై ధర్మవరం టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఫోన్ లో పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి ఈ పాండు రంగారెడ్డితో మాట్లాడీ రహదారి గురించి చర్చించారు. అనేక సార్లు టిడిపి నేతలు మీ దగ్గరికి వచ్చారని ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా […] The post రహదారుల దుస్థితిపై పరిటాల శ్రీరామ్ స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:12 pm

మీదికొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం…

మీదికొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం… స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అన్ని

ప్రభ న్యూస్ 26 Mar 2026 4:11 pm

అది కచ్చితంగా సరిపోదు.. మా లక్ష్యం అదే: సంజీవ్ గోయెంకా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీని సొంతం చేసుకొనేందుకు ప్రతీ జట్టు వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ సారి ట్రోఫీని గెలుచుకోవడమే తమ లక్ష్యమని లక్నో సూపర్‌జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు. ‘‘మా నిజమైన గుర్తింపు ఇంకా రూపుదిద్దుకుంటోందని నేను భావిస్తున్నా. ఏ క్రీడా జట్టుకైనా ట్రోఫీ గెలిస్తేనే గౌరవం. మేము ఇప్పటి వరకూ రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. కచ్చితంగా అది సరిపోదు. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్నిసార్లు ఓడిపోతాం. కానీ మేం మా మొదటి ట్రోఫీని గెలవాలి’’ అని సంజీవ్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 26 Mar 2026 4:07 pm

గ్రామ పంచాయితీల పరిశుభ్రత మా లక్ష్యం.. ఎన్డీఏ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం;; మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో పరిశుభ్రతగా ఉండుటే మా లక్ష్యము అని ఎన్డీఏ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు, శాంతిరెడ్డి శ్రీనివాసులు, మహేష్ చేతుల మీదుగా 20 గ్రామ పంచాయతీలకు తోపుడుబండ్లను, తడి చెత్త, పొడి చెత్త వేరుగా వేసేందుకు ప్లాస్టిక్ డ్రమ్ములను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ […] The post గ్రామ పంచాయితీల పరిశుభ్రత మా లక్ష్యం.. ఎన్డీఏ నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 4:03 pm

ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల […] The post ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:58 pm

చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకు కృషి చేస్తాం

జేఏసీ పట్టణ కన్వీనర్ తాడెం వెంకటస్వామి చేర్యాల (జనంసాక్షి) మార్చి 26 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం …

జనం సాక్షి 26 Mar 2026 3:54 pm

వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

ధురంధర్ దర్శకుడి వార్నింగ్ రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2్ణ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే రూ. 1,006 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమాలోని ఒక పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలపై దర్శకుడు ఆదిత్య ధర్ తీవ్రంగా స్పందించారు. సినిమాలో జస్కీరత్ అనే సిక్కు పాత్ర తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న ఫొటో పూర్తిగా […] The post వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:51 pm

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో బిఎల్ఓల బాధ్యతలు కీలకం

భూదాన్ పోచంపల్లి, మార్చి 26 (జనం సాక్షి): ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారుల (బిఎల్ఓ) పాత్ర అత్యంత …

జనం సాక్షి 26 Mar 2026 3:48 pm

ప్రజలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదు : హరీష్ రావు

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇప్పుడు ప్రజలకు ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో అందట్లేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ బిల్లులపై హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పెరిగాయని, బిఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఆస్పత్రులను కాంగ్రెస్ పూర్తి చేయట్లేదు అని విమర్శించారు. సిఎంఆర్ కోసం తాము ఎక్సైజ్ ఆదాయంలో వాటా పెంచామని, ఈ అంశాల గురించి చర్చించడానికి సభలో తమకు మైకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మేజర్ సర్జరీలకు కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యం చేయట్లేదని, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక చిన్న ఆస్పత్రులు మూసివేసే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఎప్పటిలోగా ఆరోగ్యశ్రీ బిల్లులు క్లియర్ చేస్తారో ప్రభుత్వం చెప్పాలని.. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్ లో పెట్టి విడుదల చెయ్యాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 26 Mar 2026 3:47 pm

మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు

మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే దారిలో అగాధాల్లాంటి గుంతలు 200 మీటర్ల రోడ్డును పట్టించుకోని పాలకులు ప్రమాదాలకు నిలయం …

జనం సాక్షి 26 Mar 2026 3:43 pm

రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

అయ్యన్నపాత్రుడు ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా, దీనికి కేంద్ర చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు మార్చి 28న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఏపీ సచివాలయంలో స్పీకర్ మాట్లాడుతూ… రాజధాని విషయంలో ఇప్పటివరకు ఉన్న ఃలీగల్ గ్యాప్ఃను భర్తీ చేయడమే ఈ స్పెషల్ సెషన్ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని సభలో ఏకగ్రీవ […] The post రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:40 pm

స్వదేశంలో టీమిండియా షెడ్యూల్ ను ప్రకటించిన బిసిసిఐ..

ఐపిఎల్ 2026 సీజన్ తర్వాత స్వదేశంలో టీమిండియా ఆడబోయే మ్యాచ్ ల షెడ్యూల్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఈ సీజన్‌లో భారత్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. వెస్టిండీస్‌తో మూడు వన్డేలు(ODI), ఐదు T20I మ్యాచ్‌ల సిరీస్..  శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు T20I మ్యాచ్‌ల సిరీస్.. చివరగా జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ దేశీయ సీజన్ లో మొదట ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత ఇరుజట్ల మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. ఈ ఏడాది చివర్లో సెప్టెంబర్ 27 నుండి వెస్టిండీస్ జట్టుతో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ అక్టోబర్ 6న ప్రారంభం కానుంది. ఇక, డిసెంబర్ నెలలో శ్రీలంక, భారత పర్యటనకు రానుంది. డిసెంబర్ 13న న్యూఢిల్లీలో జరిగే మొదటి మ్యాచ్ తో వన్డే సిరీస్ మొదలవుతుంది. డిసెంబర్ 22న T20I సిరీస్ ప్రారంభమవుతుంది. జనవరి 3 నుండి 9 వరకు, భారత్ జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ జనవరి 21న ప్రారంభమవుతుంది. మొదటి టెస్టు మ్యాచ్‌కు నాగ్‌పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. మిగిలిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్ లో జరుగుతాయి. ఈ టెస్టు సిరీస్ మార్చి 3 వరకు కొనసాగుతుంది.

మన తెలంగాణ 26 Mar 2026 3:36 pm

మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం వద్ద టిప్పర్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన చెందారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన అత్యున్నత వైద్య […] The post మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:26 pm

Fahadh Faasil in Ram’s Next?

Energetic Star Ram is extra cautious after debacles. He is personally working on the scripts of his upcoming projects. Ram is keen to take up two new films and an official announcement about his next project will be made this week. Logi Vignesh, a debutant who worked as an assistant for Lokesh Kanagaraj will direct […] The post Fahadh Faasil in Ram’s Next? appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 3:19 pm

Band Melam Movie Review

Band Melam Movie Review Band Melam Movie Review Telugu360 Rating: 1.5/5 Successful writer Kona Venkat has penned and produced a small film titled Band Melam. Court actors Roshan and Sridevi played the lead roles in this youthful entertainer and the film released today. Here is the review of Band Melam: Story: Giri (Roshan) and Raji […] The post Band Melam Movie Review appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 3:12 pm

26thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

26thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 26thMarchCartoon గ్యాస్, పెట్రోల్ సమస్యలపై

ప్రభ న్యూస్ 26 Mar 2026 3:08 pm

The baby |పసికందుపై తల్లి దారుణం….

The baby | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా

ప్రభ న్యూస్ 26 Mar 2026 3:05 pm

భోజనంలో పురుగులు.. IRCTCకి భారీ జరిమానా

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందించిన ఆహారంలో పురుగులు కన్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. మార్చి 15న పట్నా-టాటా నగర్ వందేభారత్ ఎక్స్‌ప్రేస్‌లో రితేష్‌కుమార్ అనే వ్యక్తి ప్రయాణించారు. ఆ సమయలో తమకు అందించిన భోజనంలోని పెరుగులో పురుగులు రావడంతో ఆయన కంగుతిన్నారు. వెంటనే మేనేజర్‌ను పిలిచి ఫిర్యాదు చేశారు. రైలు సిబ్బంది ఆ భోజనాన్ని పరిశీలించారు. ఇదంతా రితేష్ వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో స్పందించింది. ఐఆర్‌సిటిసికి రూ.10 లక్షలు జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. ఆ రైల్లో కేటరింగ్ చేసిన ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్‌కు రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింద. ప్రయాణికుల భద్రత, రైల్యే సౌకర్యాల్లో నాణ్యతే తమ ప్రథమ ప్రాధాన్యమని రైల్వేశాఖ వెల్లడించింది.

మన తెలంగాణ 26 Mar 2026 3:03 pm

Five Upcoming Sport dramas in Telugu Cinema

Some of the top actors of Telugu cinema have picked up sports drama for their upcoming projects. Here is a list of such films: Peddi: Ram Charan plays an athlete in Peddi, a rustic village-based sports drama. Apart from cricket, the film has several sports involved. Buchi Babu is the director and the shoot is […] The post Five Upcoming Sport dramas in Telugu Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 3:00 pm

$333 Million Fuel Emergency Fund భళా.. ఫిలిఫ్సైన్స్​Amdhra Prabha Latest News

$333 Million Fuel Emergency Fund భళా.. ఫిలిఫ్సైన్స్​Amdhra Prabha Latest News

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:56 pm

రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026

రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026 రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలిఅధ్యక్షులు, ఏపీఆర్ఎస్ఏ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:54 pm

ఇంద్రకీలాద్రిపై పుష్పార్చన వైభవం…

ఇంద్రకీలాద్రిపై పుష్పార్చన వైభవం… 8 రోజున దుర్గమ్మకు విశేష పుష్పార్చన.సంపంగి,చామంతి పరిమళాలతో దుర్గామాత

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:48 pm

tollywood heroin |గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల

tollywood heroin | గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:47 pm

పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత..

పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత.. మధ్యాహ్న భోజన పథకంపై క్షేత్రస్థాయి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:43 pm

Markapuram |తల్లి మంటల్లో సజీవదహనం..

Markapuram | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏపీ మార్కాపురం బస్సు ప్రమాదంలో హృదయ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:42 pm

ఇరాన్‌ కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడిలో నేవీ చీఫ్‌ మృతి!

అమెరికా-ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్‌ అలిరెజా తంగ్సిరీ మృతి చెందినట్లు తెలుస్తోంది. తమ దాడుల్లో ఇరాన్‌ నేవీ చీఫ్‌ మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన తంగ్సిరి, ఓడరేవు పట్టణమైన బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో మరణించినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని పర్యవేక్షించే బాధ్యత కమోడోర్ తంగ్సిరి నిర్వహిస్తున్నాడని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. అయితే, ఈ దాడి గురించి ఇరాన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

మన తెలంగాణ 26 Mar 2026 2:30 pm

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌…

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌… జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:27 pm

YSRCP : ఫ్యాన్ కింద సేదతీరడమే మంచిదా.. లీడర్లలో ఆలోచన

నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ వైపు చూసే నేతల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నఅంచనాలు వినిపిస్తున్నాయి

తెలుగు పోస్ట్ 26 Mar 2026 2:26 pm

AP |అత్తమామలపై కక్షతో బావ దారుణం

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:12 pm

లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి..

లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి.. వార్షిక జాతర పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే.. అవనిగడ్డ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:11 pm

జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ …

జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ … ఘంటసాల – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:08 pm

మక్క రైతుల కష్టాలు.. కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూపులు

మక్క రైతుల కష్టాలు.. కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూపులు మక్కకు దళారులే

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:07 pm

సిరిసిల్లలో విషాదం.. మూడేళ్ల కొడుతో బావిలో దూకిన తల్లి..

ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎలవేని రేఖ(25) అనే మహిళ, తన కుమారుడు (3)తోపాటు.. తల్లిగారి ఇంటి వద్ద ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. కుటుంబ సమస్యల కారణంగానే రేఖ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 26 Mar 2026 2:07 pm

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం…

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం… 13 మంది సజీవ దహనమయ్యారన్న వార్థ దిగ్భ్రాంతికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:04 pm

100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి…

100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి… పెద్దపల్లి జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:58 pm

3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra Prabha Latest News

3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:49 pm

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్‌ పంపిణీ

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్‌ పంపిణీ భవానిపురం, ఆంధ్రప్రభ : మలబార్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:48 pm

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరు ధన్యవాదాలు..

హైదరాబాద్: స్టార్ హీరో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. అయితే సకాలంలో సరైన వైద్యం అందడంతో చరణ్ త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా చరణ్‌కు వైద్యం అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చరణ్‌కి సర్జరీ చేసిన వైద్యుడికి చిరు సోషల్‌మీడియా వేదికగా కృతజ్ఙతలు తెలిపారు ‘‘చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగింది. కానీ, మీ మాటలు విన్నాక భయం పోయి ధైర్యం వచ్చింది’’ అని డాక్టర్ సుధాకర్‌ని ఉద్ధేశిస్తూ చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై చిరు అభిమానులతో పాటు చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని వాళ్లు ఆశిస్తున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 1:37 pm