20 years | గొడవలే కారణమా… 20 years | హసన్ పర్తి,
రాష్ట్రంలోనే రెండో బహుమతి విద్యార్థిని అభినందించిన చైర్మన్ జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర
పొలం వద్ద విద్యుత్ షాక్ గురై చిన్నారి మృతి
విద్యుత్ షాక్ కు గురై ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామానికి చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య - అనిత దంపతులకు కూతురు వర్షిణి (7), కొడుకు రుత్విక్ ఇద్దరు సంతానం. కాగా మంగళవారం చిన్నారులిద్దరూ తమ పెద్దమ్మ మౌనికతో కలిసి పొలానికి వెళ్లారు. చిన్నారుల పెదనాన్న మల్లేష్ తన పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెను పొలం చుట్టు వేశాడు. చిన్నారులిద్దరు తమ పెద్దమ్మ చేతులను విడిపించుకుని మొక్కజొన్న పంట వేసిన పొలంలోకి పరుగెత్తుకుని వెళ్లారు. అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పెదనాన్న మల్లేష్ వేసిన విద్యుత్ కంచె చిన్నారులిద్దరికి తగిలింది. చిన్నారులిద్దరూ విద్యుత్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన పెద్దమ్మ మౌనిక చుట్టు పక్కల రైతుల సహాయంతో చిన్నారులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ గురై వర్షిణి(7) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. షాక్ గురై తీవ్ర గాయాలైన రుత్విక్ ను మెరుగైన వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారి వర్షిణి చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని నవ చైతన్య హై స్కూల్ లో చదువుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వరకు తమ కళ్లముందు ఆడుకున్న చిన్నారులిద్దరిలో ఒకరు విద్యుత్ షాక్ గురై వర్షిణి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీరు కార్చారు. గాయాల పాలైన చిన్నారి రుత్విక్ ఆరోగ్యం కుదుట పడి తొందరగా ఇంటికి చేరుకోవాలని గ్రామస్తులు కోరుకున్నారు.
దేశ వ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే హెచ్పీవీ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల వయసు పైబడిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు గార్డాసిల్ ఇంజెక్షన్ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్ను నిరోధించే ఈ వ్యాక్సిన్ ఈ క్యాన్సర్కు కారణమయ్యే హెచ్పీవీ టైప్ 16.18,తోపాటు టైప్ 6,11 రకాల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పిస్తుందని దేశీయంగా అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్ 4 టీకాను రెండు డోసుల్లో తీసుకోవలసి ఉంటుంది. ఒక్కో డోసు ధర రూ.3927, అదే 15 ఏళ్ల వయసు పై బడిన బాలికలు మాత్రం మూడు డోసుల్లో తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటు లోకి రాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్టు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా, వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులో అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా, వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నారు.
ఝార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం..ఏడు మృతదేహాలు కుటుంబీకులకు అప్పగింత
ఝార్ఖండ్ లోని చత్రా జిల్లా సిమారియా అడవిలో సోమవారం కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి సంబంధించి ఏడుగురు మృతుల కుటుంబాలు తీరనిశోకంలో మునిగిపోయాయి. ఏడు మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం ఆయా కుటుంబాలకు అప్పగించారు. మృతుల్లో రోగితోపాఉ అతని కుటుంబ సభ్యులు,పైలట్, కోపైలట్, ఒక వైద్యుడు,పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఛత్రా లోని సాదర్ ఆస్పత్రిలో పోస్ట్మార్టమ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించామని ఆరోగ్యవిభాగం అధికారి వెల్లడించారు. రాంచీ విమానాశ్రయం నుంచి సోమవారం రాత్రి 7.11 గంటలకు బయలుదేరిన ఈ విమానం రాత్రి 7.30 గంటలకు గల్లంతయ్యింది. బయలుదేరినదాదాపు 20 నిమిషాల తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోవడానికి ప్రతికూల వాతావరణం కారణం కావచ్చని రాంచీ ఎయిర్పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. కానీ సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే కానీ అసలు కారణం తెలీదన్నారు. మృతుల్లో కెప్టెన్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్దీప్ సింగ్, సంజయ్ కుమార్,డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, ధురు కుమార్లను గుర్తించారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్కుమార్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఈ ప్రమాదంలో మృతులైన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.
cops under cage : ఐపీఎస్ పక్షులు Andhara ptabha Analysis
cops under cage : ఐపీఎస్ పక్షులు Andhara ptabha Analysis (
అభివృద్ధికి సహకరించాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల
లంచం తీసుకుంటుండగా ఎస్పిడిసిఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మామిడిసెట్టి శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్గా టిజిఎస్పిడిసిఎల్, మాసబ్ట్యాంక్ సెక్షన్లో ఎఈ ఆపరేషన్గా పనిచేస్తున్నాడు. ఓ విద్యుత్ వినియోగదారుడి మీటర్ను సీజ్ చేయకుండా ఉండాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ఎఈని సంప్రదించడంతో రూ.16,000లు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు బాధితుడు ఎఈకి రూ.16,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్హ్యండెడ్గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఎఈని అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో ఎఈ శ్రీనివాస రావును హాజరుపర్చడంతో ఎసిబి స్పెషల్ జడ్జి రిమాండ్ విధించారు. దీంతో ఎఈని ఎసిబి అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు.
ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ షాప్ సీజ్ చేయాలి..
ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ షాప్ సీజ్ చేయాలి.. స్టేషన్ ఘన్పూర్,
32 people |ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం…
32 people | ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం… 32 people |
High Court |రేపు విచారణకు రండి
High Court | రేపు విచారణకు రండి High Court | ఆంధ్రప్రభ,
Andhra Pradesh : చీఫ్ సెక్రటరీపై హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేసింది
Kiran Abbavaram |అంత పెంచేసాడా..?
Kiran Abbavaram | అంత పెంచేసాడా..? Kiran Abbavaram | వరుస సక్సెస్లతో
Journalists |సమస్యల పరిష్కారానికి వినతి..
Journalists | సమస్యల పరిష్కారానికి వినతి.. Journalists | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
Rs.45 crore | 34 చెరువుల అనుసంధానం
Rs.45 crore | 34 చెరువుల అనుసంధానం హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి
రూ.500 కోసం ఘర్షణ – పూజారిపై దాడి, ఆరోపణ.. నందికొట్కూరు, ఆంధ్రప్రభ :
Meenakshi Chaudhary |ఆ సంస్థలో నాలుగో సినిమా..?
Meenakshi Chaudhary | ఆ సంస్థలో నాలుగో సినిమా..? Meenakshi Chaudhary |
జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి
భారతదేశ జనాభా లెక్కింపు -2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటా అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం.. జనాభా లెక్కలు సేకరణలో పాల్గొనుట అదృష్టంగా భావించాలని మన సర్వీసుకు తీపిగుర్తులు అని, మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి…. మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని, భారతదేశ జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి… జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి… విశాలాంధ్ర ఏలూరు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం భారత జనాభా లెక్కింపు- 2027 […] The post జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి appeared first on Visalaandhra .
Collector |లూజ్ పాలు విక్రయాలపై దాడులు
Collector | లూజ్ పాలు విక్రయాలపై దాడులు విజయవాడలో విస్తృత తనిఖీలు7 శాంపిల్స్
Telangana : 'వాహన్' పోర్టల్ లోకి తెలంగాణ.. అన్నీ ఆన్ లైన్ లోనే
తెలంగాణలో వాహన యజమానులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే..
సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని లయోలా పాఠశాల పక్కన గల కృష్ణ చైతన్య మండలిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన దూలప్ప విచ్చేశారు. అనంతరం తలం నారాయణమూర్తి జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా […] The post సమాజ సేవ చేయుటలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందంజలోనే.. appeared first on Visalaandhra .
రేపటి నుండి ఇంటర్ పరీక్షలు... నిబంధనలివే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి
జూబ్లీ హిల్స్లో టీ పొడి కల్తీ రాకెట్ బట్టబయలు #JubileeHills #TaskForce #TeaAdulteration #Hyderabad
jobs |డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు …
jobs | డబ్బులు ఇస్తే ఉద్యోగాలు రావు … కర్నూలు ఎస్పీ విక్రాంత్
Electricity |విద్యుత్ షాక్తో…
Electricity | విద్యుత్ షాక్తో… Electricity | చేవెళ్ల, ఆంధ్రప్రభ : అడవి
Andhra Prabha Smart Edition |TS|ఆకలి కేక/కేటీఆర్ ఫైర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-02-2026, 4.00PM ts అస్త్ర శాస్త్రాలతో అరిధమన్ విద్యార్థుల
వైభవంగా ‘అడ్డపల్లకి’గ్రామోత్సవం..
-ఆకట్టుకున్న సంప్రదాయ కళాకారుల నృత్యాలు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో ప్రసిద్ది చెందిన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గవిమఠం శ్రీస్థిత చంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అడ్డపల్లకి-గ్రామోత్సవం వైభవంగా జరిగింది. పట్టణంలోని వెలిగొండ రహదారిలో ఉన్న విడిది మఠంలో పీఠాధిపతికి గవిమఠం సహాయ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్, అర్చకులు ప్రత్యేక పాదపూజ నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి శ్రీచెన్నబసవ రాజేంద్ర స్వాముల వారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల […] The post వైభవంగా ‘అడ్డపల్లకి’ గ్రామోత్సవం.. appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |AP|ల్యాబ్ కళ్లు కప్పి/సృజనాత్మకత
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-02-2026, 4.00PM ap ల్యాబ్ కళ్లు కప్పి నెయ్యి
మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారం
విశాలాంధ్ర, ఉరవకొండ (అంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మరియు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసుల కృషి వల్ల ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొలిమి లేఔట్ పయ్యావుల కాలనీ ఒకటిలో తాగునీటి సమస్య పరిష్కారమైనట్లు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పీఏసీ చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవాలయం చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం పయ్యావుల […] The post మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారం appeared first on Visalaandhra .
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ #Devji #Maoists #TelanganaPolice #Surrender
Yash to make Big Profits through Toxic
Kannada Superstar Yash has taken four years for his next film after KGF: Chapter 2. His upcoming film is titled Toxic and KVN Productions are on board as producers. Yash’s home banner Monster Mind Creations co-produced the film. The actor has picked up KVN Productions after they agreed to his demands. Yash will take home […] The post Yash to make Big Profits through Toxic appeared first on Telugu360 .
The alleged Tirumala laddu adulteration case has triggered a massive political storm in Andhra Pradesh. Chief Minister Chandrababu Naidu said that the episode was a grave sin committed during the previous YSRCP government. Speaking in the Assembly, he presented detailed figures and reports to support his claims. Deputy Chief Minister Pawan Kalyan strongly questioned why […] The post Tirumala Laddu Adulteration Case: Chandrababu Calls It a Grave Sin, Pawan Kalyan Questions Jagan’s Stand appeared first on Telugu360 .
Balakrishna |కథ చెప్పలేదా? అసలు నిజం ఏంటి?
Balakrishna | కథ చెప్పలేదా? అసలు నిజం ఏంటి?Balakrishna | బాలయ్య –
నటుడు నాని పుట్టినరోజు స్పెషల్ పోస్ట్ శ్రీకాంత్ ఓదెల భావోద్వేగ స్పందన #Nani #SrikanthOdela #Dasara
హెల్మెట్ స్ట్రాప్ బిగిస్తేనే పూర్తి రక్షణ
హెల్మెట్ స్ట్రాప్ బిగిస్తేనే పూర్తి రక్షణ డీసీపీ షరీన్ బేగం విజయవాడ, ఆంధ్రప్రభ
తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’హవా మొదలుకాబోతోందా?
తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా అంటూ శశికళ కీలక వ్యాఖ్యలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలుతమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా? ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో కొత్తపార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త […] The post తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా? appeared first on Visalaandhra .
వైసీపీలో ఆక్రమణ.. టీడీపీతో న్యాయం…
వైసీపీలో ఆక్రమణ.. టీడీపీతో న్యాయం… రాష్ట్ర డైరెక్టర్ ఎన్.సీ పరమేశ్వర్ రాప్తాడు, ఆంధ్రప్రభ
సామాజిక సేవలను విస్తృత పరచాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : లయన్స్ క్లబ్ లు
90 lakhs |ఆయనతో పాటు మరికొందరు…
90 lakhs | ఆయనతో పాటు మరికొందరు… 90 lakhs | ఆంధ్రప్రభ,
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ : స్థానిక శ్రీనివాస్ నగర్లోని గీతాంజలి విద్యానికేతన్ పాఠశాల
దేశాన్ని కుదిపిన సీక్రెట్ సైబర్ ఆపరేషన్...104 మంది అరెస్ట్…#OperationOctopus #CyberCrime
కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంఃగా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రాన్ని ఃకేరళంః అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మళయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మళయాళీ ప్రజల ఎప్పటినుంచో […] The post కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం appeared first on Visalaandhra .
Chemicals |వారు ఒప్పుకుంటే ఇంత రచ్చ ఉండదు
Chemicals | వారు ఒప్పుకుంటే ఇంత రచ్చ ఉండదు Chemicals | ఆంధ్రప్రభ,
మురుగు కాలువలను శుభ్రం చేయాలి..
మురుగు కాలువలను శుభ్రం చేయాలి.. ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని
జైనూర్ , ఆంధ్రప్రభ ; ప్రశ్నించే స్వరాన్ని అణిచివేయాలనే ప్రయత్నంగా ఆదివాసీ మహిళ
Festival-2026 |విదేశాల నుంచి లక్షలాది భక్తులు…
Festival-2026 | విదేశాల నుంచి లక్షలాది భక్తులు… మార్చి 6 నుంచి 8వ
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బిజెపి ప్రభుత్వమే: బండి
హైదరాబాద్: చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం శక్తిమంతమైన ప్రదేశం అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. అమ్మ ఆశీర్వాదం వల్లే ఎన్ని కష్టాలు వచ్చినా తాను ఎదుర్కొంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ అని..కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కాంగ్రెస్ తో జతకట్టిందని ఎద్దేవా చేశారు. స్థానిక బిఆర్ఎస్ అండతో మేయర్ పీఠాన్ని దక్కించుకున్నామని, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని తెలియజేశారు. కర్ణాటక తరహాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారని, మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణదేవాలయం వలే నిర్మిస్తామని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారత్.. హిందువులకు సురక్షిత దేశంగా మారిందని, ఇవాళ ఇతర దేశాల్లోని హిందువులు భారత్ కు వస్తున్నారని బండి అన్నారు. రాష్ట్రంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మజ్లిస్ పార్టీ బెదిరిస్తుందని, రాష్ట్రంలో హిందువులకు, ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మావోయిస్టు దేవుజీతో పాటు ముగ్గురు కీలక నేతల లొంగుబాటు #Telangana #TelanganaPolice #MaoistSurrender
LG Face-2 |నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
LG Face-2 | నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి LG Face-2
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీకి జరిగినఎన్నికల్లో 5,8 వ వార్డుల నుండి
విద్యుత్ సమస్యపై స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్
విద్యుత్ సమస్యపై స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్
మావోయిస్టు పోలిట్బ్యూరో సభ్యుడి దేవుజీతో పాటు ముగ్గురు కీలక నేతల లొంగుబాటు
అగ్ర స్థాయి నిర్మాణం కూలిందన్న పోలీసులుపునరావాస విధానంలో రూ.90 లక్షల బహుమతి చెల్లింపు
రేవంత్ కు ఫ్యూచర్ సిటీపై ఉన్న ధ్యాస.. పేదలకు ప్రాణం పోసే హెల్త్ సిటీపై లేదు: హరీష్ రావు
వరంగల్: బిఆర్ఎస్ దెబ్బకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోయి వచ్చిందని బిఆర్ఎస్ నేత , మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటార్లలో కేవలం 6 మాత్రమే నడుస్తున్నాయని, రోజుకు 2700 క్యూసెక్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తిచూపామన్నారు. వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఇతర బిఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ విధంగా దెబ్బతింటుందో ప్రజల ముందు ఉంచామని, ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆదేశించారని, ఇది బీఆర్ఎస్ విజయమే కాదు, రైతుల విజయమని ప్రశంసించారు. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప పనులు కావడం లేదని, మంత్రులు దేవాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం అది వారికి చివరి ప్రాధాన్యతగా మారిందని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మార్చుకుంటూ కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మార్చి 2026 నాటికి పూర్తి చేస్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారుని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారని ఎద్దేవా చేశారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదని విమర్శలు గుప్పించారు. భూసేకరణకు నిధులు విడుదల చేయడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉన్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపోయేలా చేస్తున్నారని, రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు నిర్మించి, 312 కిలోమీటర్ల మేర గోదావరిని నిండుకుండలా సజీవంగా ఉంచిందని, 9 ఏళ్లలో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండున్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా? అని అడిగారు. ఇరిగేషన్ మీద అసెంబ్లీలో మాట్లాడతామని ముఖ్యమంత్రి అంటున్నారని, తాము మీ సవాల్ను స్వీకరిస్తున్నామని, మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టాలని, ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజలే న్యాయ నిర్ణేతలు ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందామని సవాల్ విసిరారు. దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతున్నావో, నల్లమల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ముందు ఆ 10 శాతం పనులు పూర్తి చేసి రైతుల పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లాబులు పూర్తయిన ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బాధేస్తోందని, 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సిందని, కెసిఆర్ ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేదన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దసరాలు పోయి మూడో దసరా వస్తున్నా కదలడం లేదని, రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ కెసిఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదన్నారు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శాతం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవన్నారు. కెసిఆర్ గారికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్లక్ష్యమని, ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బిఆర్ఎస్ ప్రభుత్వమే సమకూర్చి పెట్టిందన్నారు. కానీ మీరు డిజైన్ల మార్పు పేరుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారంభానికి నోచుకోవడం లేదని చురకలంటించారు. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నారు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సులు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కావాలన్నారు. ఇంతవరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా? నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సిబ్బంది లేకుండా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు? అని ప్రశ్నించారు. పేపర్లలో చూస్తే 'ఓపీ సేవలు' ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటలా? లేక బస్తీ దవాఖానానా? అని నిలదీశారు. ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎందుకు? బిఆర్ఎస్ హయాంలో వరంగల్ గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టామని, దీన్ని కూడా మరో బస్తీ దవాఖానా చేయకండన్నారు. వెంటనే ఎక్విప్మెంట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆసుపత్రిని ప్రారంభించాలని, లేదంటే బిఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణకు సంజీవని లాంటి వరంగల్ లో ఆరోగ్య శాఖ పరిస్థితి దయనీయంగా మారిందని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని, ఉద్యోగులకు 1% కంట్రిబ్యూషన్ తో, జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించామని, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటోందన్నారు. కెసిఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా? అని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చారా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న వరంగల్లో కార్పొరేటర్లను, మొన్న బాల్క సుమన్ను, ఆమన్గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని, కక్షలు కట్టడం కాదని ముందు ఆసుపత్రి కట్టు అని రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆసుపత్రి పూర్తయితే కొన్ని వేల మంది పేదలకు వైద్యం దొరుకుతుందని, కెసిఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 20 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని డిమాండ్ చేస్తున్నమన్నారు. ఈ పర్యటనలో హరీష్ రావు వెంట మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, రవీందర్ రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవ రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Pradeep Ranganathan: Mad Rush and Remuneration Demand
Tamil actor Pradeep Ranganathan made an impressive debut with Love Today and he went on to do films like Dragon and Dude. All these films were massive hits at the box-office. He is now a Superstar in Tamil and his films also fared well in Telugu. Pradeep Ranganathan is in huge demand and he is […] The post Pradeep Ranganathan: Mad Rush and Remuneration Demand appeared first on Telugu360 .
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రధాన రహదారి పరిశీలన…
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ మంగళవారం
Temple |మార్చి 8న మహా కుంభాభిషేకం..
Temple | మార్చి 8న మహా కుంభాభిషేకం.. అమ్మవారి కుంభాభిషేక మహోత్సవంమార్చి 6
తొలగించిన ప్రిన్సిపాల్ను తిరిగి నియమించొద్దు
తొలగించిన ప్రిన్సిపాల్ను తిరిగి నియమించొద్దు జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని షాంపూర్ సమీప వంతెనపై
Update on Rajinikanth’s Next Film
Superstar Rajinikanth is done with the shoot of Jailer 2 and his portions are completed. Nelson is the director and the film is aimed for August release this year. Rajinikanth has given his nod for his 173rd project and Cibi Chakaravarthi will direct the film. The pre-production work of the film is currently happening and […] The post Update on Rajinikanth’s Next Film appeared first on Telugu360 .
Dhurandhar Team’s Perfect Revenge Plan for Anupama Chopra
Dhurandhar is the biggest hit of the country for 2025 and all eyes are now eagerly waiting for the film’s sequel. The entire team has decided not to attend the awards event that is hosted by The Hollywood Reporter India and the video from the event is going viral all over. The host Neha Dhupia […] The post Dhurandhar Team’s Perfect Revenge Plan for Anupama Chopra appeared first on Telugu360 .
వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర : చంద్రబాబు
అమరావతి: బ్రిటీష్ పాలనలో కూడా తిరుమల వెంకటేశ్వరస్వామి జోలికి రాలేదని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ కులదైవం వెంకటేశ్వర స్వామి అని.. తనను కాపాడింది ఆ దేవదేవుడే అని..అన్నారు. ఎపి అసెంబ్లీలోతిరుమల లడ్డూలో కల్తీనెయ్యిపై చర్చ జరిగింది. అసెంబ్లీలో సిఎం ప్రసంగించారు. సుప్రీంకోర్టు సిట్ వేసిందని సిట్ ఛార్జిషీట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసిదని, రోజుకు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేయాలన్న నిబంధన తొలగించారని విమర్శించారు. 2020 ఫిబ్రవరిలో టెండర్ నిబంధనలు మార్చారని, అంగీకరించక పోవడంతో తనిఖీలకు ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు నీరుగార్చారని, ప్రమాదకర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేశారని మండిపడ్దారు. కావాలని పద్ధతి ప్రకారం వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఇందులో కుట్రకోణం ఉందని, సిండికేట్ గా తయారయ్యారని, 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని, దేవుడి కోసం తక్కువ ధరకే ఇస్తున్నారంటే ఆలోచించుకోవాలని అన్నారు. 2019-24 మధ్యలో 20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయని, ఎన్ డిడిబి రిపోర్టు రాగానే తాను ప్రకటన చేశానని, ఎన్ డిడిబి రిపోర్ట్ 2024 జులై 23న వచ్చిందని అన్నారు. కల్తీ నెయ్యి అని వచ్చినా రిపోర్ట్ ను తొక్కిపెట్టారని, సిట్ వేసేందుకు సిద్ధపడగా సుప్రీంకోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి గానీ, కుట్రపూరిత ఆలోచన దీని వెనుక ఉంటుందని, కెమికల్స్ తో నెయ్యి తయారీ చేసి ఇంకా బుకాయిస్తున్నారని అన్నారు. ఈ పోరాటంలో భాగంగా కాలినడకన తిరుమల వస్తానని మొక్కుకున్నానని, తిరుమల తిరుపతి వెళ్లే ఆర్టిసి బస్సుల టికెట్ లో అన్యమత ప్రచారం చేశారని, అందుకే ఇది కుట్ర అని తాను అంటున్నానని చెప్పారు. ఆ జివోకు వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేశానని, తాను సిద్ధాంతపరంగా పోరాడానని అన్నారు. దేవాలయాల గురించి చాలా చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసింది వాళ్లే భయపడి వెనక్కి తగ్గింది వాళ్లే, మళ్లీ దుష్ప్రచారం చేస్తుంది కూడా వాళ్లేనని సిఎం పేర్కొన్నారు. 2018 లో పింక్ డైమండ్ చోరీ జరిగిందని దుష్ప్రచారం చేశారని, మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి ఏం జరగలేదని అన్నారని, తిరిగి మనల్నే క్షమాపణ చెప్పమంటున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఏడుకొండలు కాదు రెండు కొండలంటూ ఉత్తర్వులిచ్చారని, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లాలని తాము పరువు నష్టం దావా వేశామని అన్నారు. టిటిడిని రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేశారని, వైసిపి హయాంలో 85 మందితో జంబో బోర్డు వేశారని చెప్పారు. తాను కలలో కూడా ఏడుకొండలపై తప్పుగా మాట్లాడలేదని, కలియుగ దేవుడికి అపచారం చేయడం తగదని సూచించారు. ఇద్దరు టిటిడి ఛైర్మన్లు కల్తీ జరిగిందని ఒప్పుకున్నారని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Andhra Pradesh : వైసీపీ మండలి సభ్యుల రాజీనామాలు ఒక కొలిక్కి వచ్చినట్లేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుంది
బిఆర్ఎస్ నేతల బుద్ది మందగిపు మాటలు
ఓర్మలేకనే…లేనిపోని ఆరోపణలు. అబివృద్ది చూసి ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నం.. బిఆర్ఎస్ అవగాహన లేక పోవడంతో ఓటమి. బిఆర్ఎస్ పాలనలో …
జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి
జనాభా లెక్కల సర్వే పక్కగా నిర్వహించాలి పోలవరం (రంపచోడవరం) ఆంధ్రప్రభ ప్రతినిధి :
రాజమండ్రి కల్తీ పాల కలకలం... పలు పాల కేంద్రాల్లో అధికారుల తనిఖీలు #Rajahmundry #MilkAdulteration
తెలంగాణ నుంచి టీం లీడర్లుగా ముగ్గురికి అవకాశం
నిజామాబాద్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉక్రెయిన్
అతడిని జట్టులోకి తీసుకుంటే సరిపోతుంది...నెం:3 లో సూర్య రావాలి: ఇర్ఫాన్ పఠాన్
హైదరాబాద్: సూపర్-8లో దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 76 పరుగులతేడాతో ఓటమిని చవి చూసింది. దీంతో భారత జట్టు రన్ రేటు ఘోరంగా పడిపోయింది. మరో వైపు జింబాబ్వే పై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో గెలవడంతో రన్ రేటు ఆమాంతం పెరిగిపోయింది. సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే ఈ రెండు జట్లు సెమీ ఫైనల్ చేరుకుంటాయి. టీమిండియా జింబాబ్వే, విండీస్ పై గెలిచిన కూడా రన్ రేటు తక్కువగా ఉండడంతో భారత జట్టు ఇంటికి వెళ్లిపోతుంది. ఈ సందర్భంగా జింబాబ్వే, విండీస్ జట్లపై భారీ తెడాతో గెలిస్తేనే సెమీ ఫైనల్ చేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ రావాలని సూచించాడు. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ తో తొలుత బ్యాటింగ్ రావడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాషింగ్టన్ సుందర్ కు బదులుగా అక్షర్ పటేల్ కు జట్టులోకి రావాలన్నారు. అక్షర పటేల్ తన బౌలింగ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇబ్బందులుకు గురిచేస్తాడన్నారు. అక్షర బ్యాటింగ్ నైపుణ్యం అద్భుతంగా ఉందని పఠాన్ తెలియజేశారు. సంజు శాంసన్, కుల్ దీప్ యాదవ్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి కానీ పెద్ద మొత్తంలో మార్పులు చేయకూడదని సలహా ఇచ్చారు. పెద్దగా మార్పులు చేయకుండా అక్షర్ ను తీసుకుంటే సరిపోతుందన్నారు.
Student | ఎక్కడంటే… Student | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇంజనీరింగ్
అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అటవీ సమీప ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రంపచోడవరం రూరల్ (పోలవరం జిల్లా) ఆంధ్రప్రభ
రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం
రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం చల్లపల్లి – ఆంధ్రప్రభ : రంజాన్
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లకు ఘన సత్కారం
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన పెండెం లక్ష్మీ
డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం
డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడుతాం చల్లపల్లి – ఆంధ్రప్రభ : తమ న్యాయమైన
డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగింపు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డు పరిధిలో డ్రైనేజీల్లోని
ఏపీ సచివాలయం నుండి… తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఏపీ సచివాలయంలోని వీడియో
బ్రిస్బేన్: మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 48.3 ఓవర్లలో 214 పరుగులు చేసి ఆలౌటైంది. ఆసీస్ ముందు 215 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. స్మృతి మంధానా, హర్మన్ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బ్యాట్స్ మెన్లలో మంధానా 58. హర్మన్ ప్రీత్ కౌర్ 53, కాశవ్ గౌతమ్ 43, రిచా ఘోష్ 23, మిగిలిన బ్యాట్స్ మెన్లు స్వల్పస్కోర్ కే వెనుదిరిగారు. ఆసీస్ బౌలర్లలోఅస్లీగ్ గార్డ్నర్ మూడు వికెట్లు, మెగన్ స్కట్ రెండు వికెట్లు, అలానా కింగ్, తాహ్మి, సోపీ మోలీనక్స్ చెలరో మూడు వికెట్లు తీశారు.
తిరుమల లడ్డూలో కల్తీ కాదు .. కుట్ర జరిగింది వాస్తవమే : చంద్రబాబు
తిరుమల లడ్డూలో కల్తీ తో పాటు కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
16 states | 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
16 states | 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు 16 states
TDP : నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్లు... రెండేళ్లవుతున్నా అందని పదవులు
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు
అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం: పవన్
అమరావతి: గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూపై కల్తీ జరిగిందని పవన్ కల్యాణ్ తెలిపారు. తిరుమల లడ్డూకు వాడిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని తేలిందని, లడ్డూ కల్తీపై దీక్ష చేశానని అన్నారు. ఎపి శాసనసభలో సమావేశాలు జరిగాయి. తిరుమల లడ్డూలో కల్తీనెయ్యిపై అసెంబ్లీలో చర్చలో డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో అరాచకానికి ఇన్నోవేషన్ చేశారని, నెయ్యి లేకుండానే నెయ్యి తయారు చేశారని నివేదికలు స్పష్టంగా చెప్పాయని తెలియజేశారు. గత ప్రభుత్వాధినేత తప్పుచేశారని తానెక్కడా చెప్పలేదని, టిటిడి బోర్డుదే తప్పని చెప్పానని అన్నారు. టిటిడి బోర్డులోని వారిని ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని పవన్ పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందని సిట్ తేల్చిందని, దీని నుంచి లబ్ధి పొందేది ఏమీ ఉండదని అన్నారు. ఇది హిందూమతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారని విమర్శిచారు. అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం అని.. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామికి ఇలా జరగడం బాధాకరమని అన్నారు. లడ్డూ కల్తీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఆమూక్త మాల్యదలోని 218 పద్యంను పవన్ చదివారు. భగవంతుడిని డబ్బుతో ఆడుకున్న వారి తరాలు లేచిపోతాయని, మీరు ఢిల్లీకి వెళ్లి కేసులు వేస్తే మీరు మరింత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పవన్ సూచించారు.
Jagan Missed Crucial Opportunity in Laddu Controversy
The laddu controversy has become a serious political battle in Andhra Pradesh. The ruling coalition has placed its allegations on record in the Assembly. It has linked the alleged adulteration issue to the previous government led by Y. S. Jagan Mohan Reddy. The Assembly debate was not just another discussion. It was an official forum […] The post Jagan Missed Crucial Opportunity in Laddu Controversy appeared first on Telugu360 .
204వ రోజు మండలికి నివాళులు… నాగాయలంక – ఆంధ్రప్రభ : నాగాయలంకలోని సాయిబాబా
10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 10
Visible Policing |రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం…
Visible Policing | రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం… Visible Policing |
రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ విజేతకు సన్మానం..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; రాష్ట్ర స్థాయి సాప్ట్ బాల్ టోర్నమెంట్ లో
రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్ను ఖరారు చేశారు.సమావేశాల తొలిరోజైన మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుపుతారు. […] The post తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు appeared first on Visalaandhra .
ఘనంగా కౌన్సిలర్ శ్రీకాంత్ జన్మదిన వేడుకలు..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 9 వ వార్డ్ కౌన్సిలర్, జిల్లా
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
Nifty 290.55 |సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం
Nifty 290.55 | సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం Nifty 290.55

27 C