. జనగణనలో కులగణన. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ విశాలాంధ్ర`కాకినాడ: ప్రజాసమస్యలపై పోరుబాట పట్టాలని, సీపీఐని రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా నడిపించాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం జనగణనలో కుల గణన చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీసీ కులాలు ఐక్యంగా సమరశీల […] The post ప్రజా సమస్యలపై పోరుబాట appeared first on Visalaandhra .
కడుపు కాల్చుకుంటూనేబిడ్డల కడుపునింపి…
. కుక్లు, కమాటీల జీవితాలు దుర్భరం. మూడు నెలలుగా అందని జీతాలు. ఏజెన్సీల కమీషన్ల దందా… చేతికందని వేతనం. పూట గడవక పస్తులు. బీసీ హాస్టళ్లలో కొత్త తరహా వెట్టిచాకిరీ. జోక్యం చేసుకోవాలంటూ పాలకులకు వినతి విశాలాంధ్ర – సచివాలయం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ బిడ్డల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రాష్ట్రంలో బీసీ హాస్టళ్లలో చదువుకునే పిల్లల కడుపు నింపేందుకు ప్రభుత్వం ‘మెనూ’ మార్చింది. నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పించింది. ఇంతవరకు బాగానే […] The post కడుపు కాల్చుకుంటూనేబిడ్డల కడుపునింపి… appeared first on Visalaandhra .
జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్…
ముగ్గురు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్ . ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒకరు. దేశవ్యాప్తంగా 12 మంది టాపర్లు న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2026 జనవరి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తాను మరోసారి చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మంది టాపర్ల జాబితాలో ముగ్గురు […] The post జేఈఈ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్… appeared first on Visalaandhra .
కామారెడ్డి, ఆదిలాబాద్లలో ఇండిపెండెంట్లకు ఛైర్మన్ పదవులు
కామారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇప్ప ఉమారాణిని చైర్ పర్సన్ పీఠం వరించింది. ఈ ఎన్నికల్లో స్వత్రంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చేది లేదంటూ కామారెడ్డిలోని బిఆర్ఎస్ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. దాంతో పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవికి ప్రతిపాదించగా, సమాన స్థానాలు గెలుచుకున్న ప్రతిపక్ష బిఆర్ఎస్ తమకు వైస్ చైర్మన్ పదవి ఇస్తే కాంగ్రెస్ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని మెలికె పెట్టింది. వైస్ చైర్ పర్సన్గా కాసర్ల గోదావరి అభ్యర్థితిత్వాన్ని బిఆర్ఎస్ ప్రతిపాదించింది. దీంతో ఇరు పార్టీ రాజీ కుదుర్చుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్, బిఆర్ఎస్ నుంచి వైస్ చైర్మన్ పదవులు పంచుకోవడం విశేషం. ఇలాంటి ఉదంతమే అదిలాబాద్లోనూ చోటుచేసుకుంది. అక్కడ స్వంతంత్ర అభ్యర్థిగా గెలిచిన అనూష బండారి నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్ పర్సన్గా ఎన్నికయ్యారు. ఇక్కడ బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో ఉత్కంఠ భరితంగా ఎన్నికలు జరిగాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన అనంతరం తిరిగి కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవి దక్కించుకున్నారు.
ఈ నెల 18న ఢిల్లీకి సిఎం రేవంత్రెడ్డి
ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్కు హాజరు మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొంటారు. న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహిస్తోన్న ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సోమవారం ఘనంగా ప్రారంభ మైంది. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) వల్ల కలిగే మార్పులు, అవకాశాలు, సవాళ్లపై ప్రపంచ స్థాయి చర్చలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఎఐ వినియోగం, భద్రత, సహకారం కోసం ఒక ఉమ్మడి మార్గదర్శకాన్ని ప్రకటించడం ఈ సదస్సు ముఖ్య లక్ష్యంగా ఉంది. ఉద్యోగాల్లో వస్తున్న మార్పుల నుండి పిల్లల భద్రత వరకు ఎఐ ప్రభావం చూపే అన్ని కీలక అంశాలపై ఇందులో చర్చించనున్నారు. ఈ సదస్సులో దాదాపు 30 దేశాల నుండి 2.5 లక్షల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, బ్రిటన్ సహా 13 దేశాలు ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ దిగ్గజాలు భారత్లో దాదాపు 68 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, ఈ సదస్సు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్మాన్, ముఖేష్ అంబానీ వంటి దిగ్గజాలు ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ఈ సమ్మిట్ ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతును ప్రపంచ ఎఐ వేదికపై బలంగా వినిపించాలని భారత్ భావిస్తోంది.
దేశం పరువు తీశారు.. పాక్ జట్టుపై మాజీలు ఫైర్
లాహోర్: భారత్తో జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్ టీమ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో పాక్ ఎలాంటి పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. జట్టు ప్రదర్శనపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ యూసుఫ్, జావేద్ మియాందాద్ తదితరులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేలవమైన ప్రదర్శనతో దేశ పరువును తీశారని ఆగ్రహ్రం వ్యక్తం చేశారు. బాబర్ ఆజమ్, కెప్టెన్ సల్మాన్ ఆఘా, షహీన్ అఫ్రిది తదితరులపై వారు దుమ్మెత్తి పోశారు.
34 స్కూళ్లకు బాంబు బెదిరింపు..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్, వడోదరలో మొత్తం 34 స్కూళ్లకు సోమవారం ఉదయం ఈ మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే ఆ స్కూళ్లను ఖాళీ చేయించామని పోలీసులు చెప్పారు. ఖలిస్థాన్ మద్దతుదారులమని బెదిరింపులు రావడంతో బాంబు తనిఖీ స్కాడ్లు రంగం లోకి తనిఖీ చేపట్టగా అవి ఉత్తవే అని తేలిందని పోలీస్ డిజిపి రాహుల్త్రిపాఠీ చెప్పారు. ఈ మెయిళ్లు ఎక్కడ నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదే విధంగా జనవరి 23న అహ్మదాబాద్ లోని అనేక స్కూళ్లకు బెదిరింపులు రాగా ఉత్తవేనని తేలిందన్నారు.
టి20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియాకు లంక షాక్
పల్లెకెలె: టి20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. సోమవారం శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో సూపర్8 అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇక 8 వికెట్ల తేడాతో కంగారూలను ఓడించిన శ్రీలంక సూపర్8కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. మిఛెల్ మార్ష్ (54), ట్రావిస్ హెడ్ (56)లు రాణించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన లంక 18 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ పాథుమ్ నిసాంకా 52 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కుశాల్ మెండిస్ (51), పవన్ (28) నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు.
ఆన్లైన్ బెట్టింగ్లో భారీ మోసం..రూ.1.5 కోట్లు కోల్పోయిన హైదరాబాద్ వ్యాపారి
వాట్సాప్ ప్రకటనలతో ఉచ్చులోకి లాగిన ముఠాలాభాల పేరుతో సైట్లు మార్చుతూ డబ్బు దోచుకున్న నిందితులు
ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
జెరూసలెం: ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటిస్తారు. ఆదివారం మేజర్ అమెరికన్ జ్యూయిష్ ఆర్గనైజేషన్ల అధ్యక్షుల సదస్సు లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మొదట మోడీ పర్యటన గురించి ప్రకటించారు. ఇజ్రాయెల్ భారత్ మధ్య అద్భుతమైన మైత్రి ఉందని, అన్ని విధాలైన సహకార సమన్వయంపై తాము చరిస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. ఇప్పుడు భారత్ చిన్న దేశం కాదని, 1.4 బిలియన్ జనాభా ఉన్న అత్యంతశక్తివంతమైన దేశమని, నెతన్యాహు ప్రస్తావించారు. తన పర్యటనలో మోడీ ఇజ్రాయెల్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీ ద్వైపాక్షిక, ప్రాంతీయ ప్రయోజనాల అంశాలను చర్చిస్తారు. 2017లో మొదటిసారి మోడీ ఇజ్రాయెల్ లో పర్యటించగా, ఇది రెండో పర్యటన అవుతుంది.
న్యూస్క్లిక్, ఎడిటర్లకు రూ.184 కోట్ల ఇడి పెనాల్టీ..
న్యూఢిల్లీ: న్యూస్పోర్టల్ న్యూస్క్లిక్కు,దాని ఎడిటర్ ఇన్ చీఫ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూ.184 కోట్ల విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద సోమవారం పెనాల్టీ విధించింది. న్యూస్క్లిక్కు రూ.120 కోట్లు, ఎడిటర్ ఇన్ఛార్జి ప్రబీర్ పురకాయస్థకు రూ. 64 కోట్లు మొత్తం రూ. 184 కోట్లు పెనాల్టీ విధించినట్టు వివరించింది. చట్టం నిబంధనలు ఉల్లంఘించడం, నిధుల వినియోగం తప్పుగా చూపించడంతో ఈ పెనాల్టీ విధించినట్టు ఇడి పేర్కొంది. అయితే దీనిపై న్యూస్క్లిక్ ఇంకా స్పందించ లేదు. మనీ లాండరింగ్ కేసు కింద 2021లో మొదటిసారి న్యూస్క్లిక్పై ఇడి దాడి చేసింది. గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ప్రారంభమైన ఈపోర్టల్ అమెరికా బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘం నుంచి నిధులు పొందుతోందని, చైనా ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేస్తోందని బీజేపీ 2023లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
అబూసలెంకు సుప్రీం కోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: గత పది నెలలుగా తాను అక్రమ కస్టడీలో ఉన్నానని ఆరోపిస్తూ గ్యాంగ్స్టర్ అబూసలెం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో ఇప్పటికే తాను 25 ఏళ్ల శిక్ష అనుభవించానని నిందితుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. అబూసలెం పరారీ కాగా, పోర్చుగల్ నుంచి 2005 నవంబరు 11న భారత్కు తీసుకు రాగలిగారు. భారత్కు అప్పగించినప్పుడు పోర్చుగల్తో కుదిరిన ఒప్పందం ప్రకారం అతడికి మరణశిక్ష విధించకూడదు. అలాగే జైలు శిక్ష 25 ఏళ్లు మించకూడదు. అబూసలెం జైలు శిక్ష 25 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదని బొంబై హైకోర్టు జులైలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో జస్టిస్లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా విచారించారు. దీనిపై హై కోర్టుకు వెళ్లాలని సూచించారు.
రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత సబబే: సుప్రీంకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో విజయం దక్కింది. రేవంత్ రెడ్డిపై 2016లో దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసే పిటిషన్ను అత్యుత్తమ న్యాయస్థానం తోసిపుచ్చింది. అప్పట్లో రేవంత్ రెడ్డిపై ఎస్సి/ ఎస్టి యాక్ట్, ఐపిసి పరిధిలో కేసు దాఖలు అయింది. దీనిపై హైకోర్టు వెలువరించిన తీర్పు సముచితమే అని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జాయ్మాల్యా, విపుల్ ఎం పంచోలీతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు పూర్వాపరాలను హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. కేసులో రెండవ ప్రతివాదిగా పేర్కొన్న రేవంత్ రెడ్డిపై కేసు దాఖలుకు ఎటువంటి ప్రాధమిక సాక్షాధారాలు లేవని గుర్తించారు. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన రూలింగ్ సరైనదే అని అభిప్రాయపడుతున్నామని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో తాము ముఖ్యమంత్రికి క్లీన్చిట్ ఇస్తున్నట్లు భావించరాదు. అయితే నిజానిజాల నిర్థారణల తరువాత హైకోర్టు రూలింగ్ సరైనదిగా ఉందని స్పష్టం అవుతోందని ధర్మాసనం పేర్కొంది. ఏది ఏమైనా రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి న్యాయస్థానాలు వేదికలు కారాదని ఈ పందర్భంగా పార్టీలకు సిజెఐ చురకలు పెట్టారు. ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ను గత ఏడాది జులై 17న రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016లో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఎస్సి మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్తో సంబంధం ఉన్న ఎన్ పెద్దిరాజు రేవంత్రెడ్డిపై కేసు దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే అప్పట్లో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, ఇతరులు గోపన్నపలి గ్రామంలోని సొసైటీ భూమిని కబ్జా చేశారని, కులం పేరిట తిట్టి, అక్కడున్న రూంలను కూలగొట్టారని ఫిర్యాదు చేశారు. తనపై దాఖలు అయిన కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి 2020లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ దశలో రేవంత్ రెడ్డి పాత్ర తెలిపే సాక్షాధారాలు లేవని పేర్కొంటూ ఆయనపై ఎప్ఐఆర్ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు. వ్యాజ్యానికి దిగిన వ్యక్తి తరచూ దురుసుగా వ్యవహరించే రకం అని, గతంలో ఈ కేసుకు సంబంధించి హైకోర్టు జడ్జిపై కూడా పలు ఆరోపణలు చేశారని వివరించారు. అన్ని విషయాలను పరిశీలించి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డిపై ఎప్ఐఆర్ కొట్టివేతను సమర్థించింది. ఇటువంటి కేసులు సుప్రీంకోర్టుకు తీసుకురావద్దని పిటిషనర్ను మందించింది.
Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం..
Festiva l వైభవంగా దుర్గా నాగేశ్వర స్వామి రథోత్సవం.. Festiva l మోపిదేవి,
Book |శ్రీనివాసునికి బొల్లినేని కృష్ణయ్య శ్రీమాలిక కానుక !
Book | శ్రీనివాసునికి బొల్లినేని కృష్ణయ్య శ్రీమాలిక కానుక ! ప్రముఖ రచయిత
హీరోయిన్ త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తాను అలా మాట్లాడడం తప్పేనని, అనవసరంగా నోరు జారనని సోమవారంనాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటీవల నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. టివికె చీఫ్, నటుడు విజయ్కు రాజకీయాలు తెలియవని, త్రిష తో ఉన్న బంధం నుంచి బయటకు రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుండగా త్రిష కూడా నాగేంద్రన్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా స్పందించారు. తన లాయర్ తరపున సోషల్ మీడియాలో సోమవారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి ఎలా లాగుతారని నిలదీశారు. తన క్లయింట్కు రాజకీయాలతో సంబంధం లేదని, మున్ముందు కూడా ఉండబోదని తెలిపారు. త్రిష పేరును సంబంధం లేని అంశాల్లోకి లాగడం సరైంది కాదన్నారు.
Vision |విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్…
Vision | విజన్ 2047 వైపు దూసుకెళ్తున్న బడ్జెట్… Vision | విజయవాడ,
Ashika’s Glamour Show brings No New Offers
Kannada beauty Ashika Ranganath made her debut in Telugu cinema with Nagarjuna’s Naa Saami Ranga and the actress was seen in a traditional role. She bagged an opportunity in Megastar Chiranjeevi’s Vishwambara which is due for release. The actress surprised everyone with her glamour show in Ravi Teja’s recent offering Bhartha Mahasayulaku Wignyapthi. Right from […] The post Ashika’s Glamour Show brings No New Offers appeared first on Telugu360 .
SK’s Seyon First Look: Fierce, Yet Divine
Kannada beauty Ashika Ranganath made her debut in Telugu cinema with Nagarjuna’s Naa Saami Ranga and the actress was seen in a traditional role. She bagged an opportunity in Megastar Chiranjeevi’s Vishwambara which is due for release. The actress surprised everyone with her glamour show in Ravi Teja’s recent offering Bhartha Mahasayulaku Wignyapthi. Right from […] The post SK’s Seyon First Look: Fierce, Yet Divine appeared first on Telugu360 .
మెర్క్యురీ ఫిల్లింగ్స్కు ముగింపు: ఇండియన్ హెల్త్ సర్వీస్ నిర్ణయం
2027 నాటికి పూర్తిగా నిలిపివేతగ్లోబల్ ఒప్పందానికి ముందుగానే అమెరికా అడుగు
Poxo |నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
Poxo | నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
feb14thshiva-lingam |గట్టు గూడెం గుట్టపై వెలిసిన శివలింగం
feb14thshiva-lingam | భక్తులకు అడ్డంకులు, బీజేపీ ఆధ్వర్యంలో పూజలు feb14thshiva-lingam | దేవుణ్ణి
procession |బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు
procession | బంగారు పల్లకిలో శివపార్వతుల ఊరేగింపు శివపార్వతుల ఊరేగింపులో భక్తులుదారి పొడవున
Imprisonment |దుర్మార్గుడు దొరికాడు ఇలా ….
Imprisonment | దుర్మార్గుడు దొరికాడు ఇలా …. ఆదోని రెండవ అదనపు జిల్లా
రాజస్థాన్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం
జైపూర్ : రాజస్థాన్ లోని ఖైర్తల్ తిజారా జిల్లా భివాడిలో సోమవారం ఉదయం అక్రమ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు సజీవదహనమయ్యారు. ఖుష్కోరా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈ ఫ్యాక్టరీని అసలు ఇది దుస్తుల తయారీ కోసమని లీజుకు తీసుకుని అక్రమంగా బాణాసంచా తయారు చేస్తున్నారని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్రా పరీక్ వెల్లడించారు. ఇంకా ఫ్యాక్టరీలో చిక్కుకుపోయిన ఇద్దరిని బయటకు తీసుకొచ్చి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చేర్చామని, వారి పరిస్థితి ఆందోళనగా ఉందని తెలిపారు. పోలీసులు మామూలుగా పెట్రోల్ నిర్వహిస్తుండగా సమాచారం తెలిసి పోలీసులు వచ్చారని, వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించారని చెప్పారు. ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సహాయ కార్యక్రమాలను నిర్వర్తించాలని తక్షణం బాధితులను రక్షించాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. ప్రమాద స్థలం అల్వార్కు తక్షణం వెళ్లాల్సిందిగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి సంజయ్ శర్మను సిఎం ఆదేశించారు. తరువాత సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి శర్మ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని, స్పెషల్ క్యాంపైన్ నిర్వహించి బివాడీ పారిశ్రామిక వాడలో అన్నిపరిశ్రమలను తనిఖీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ ఫ్యాక్టరీ అయినా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఆర్తిక శుక్లా ,ఇతర సీనియర్ అధికారులు , పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో ఆ ఫ్యాక్టరీలో 20 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారని , అగ్ని ప్రమాదం జరగ్గానే తొమ్మిది మంది తప్ప మిగతా వారు బయటపడ గలిగారని తెలిసింది. గంటన్నర సేపు ప్రయత్నించాక మంటలు అదుపు లోకి వచ్చాయి. కొన్ని అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ పేలుడు తరువాత మంటలు చుట్టుముట్టడం సిసిటివీ ఫుటేజీలో కనిపించింది. ఫ్యాక్టరీ వద్ద గన్పౌడర్, ఫైర్క్రాకర్స్, ప్యాక్ చేసిన పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. శరీర అవశేషాలను పాలిథిన్ బ్యాగుల్లో సేకరించారు. మృతుల్లో కొందరు బీహార్కు చెందిన వారు.ఫోరెన్సిక్ బృందం ఎముకలను, కాలిన ఫైర్ క్రాకర్ల నమూనాలను సేకరించింది. ప్రమాదానికి కారణాలను దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం సహాయ మంత్రి జవహర్ సింగ్ బెధం చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సారా,మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ , విపక్ష నాయకుడు తికరామ్ జుల్లీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.
ప్రపంచ స్థాయి ఎఐ సదస్సు ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం ప్రపంచ స్థాయి ఎఐ సదస్సుకు కనులపండువైన వేదిక అయింది. సోమవారం ఆరంభం రోజే లోనికి ప్రవేశించడానికి భారీ స్థాయిలో క్యూలైన్లు వెలిశాయి. పలు దేశాలకు చెందిన ప్రముఖ ఐటి కంపెనీల అధినేతలు, ఎఐ రంగ నిపుణులు , విధాన నిర్ణేతలు , ఎఐ సంస్థల వ్యవస్థాపకులు , సాంకేతిక నిపుణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ ముందుకు వచ్చిన ఎఐ గురించి సరైన రీతిలో అవగావహనకు ఎక్కువగా యువతరం ఈ సమ్మిట్ తో కూడిన ఎక్స్పోకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపింది. సదస్సు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం అయింది. ఈ సమయానికి చాలా ముందుగానే జనంతో కిటకిటలాడుతూ ఈ ప్రాంగణం సందడిగా మారింది. ఎఐ సదస్సులో సుందర్ పిచయ్ , ఓపెన్ ఎఐకి చెందిన సామ్ అల్ట్మెన్ , ఆంత్రోపిక్ నుంచి డారియో అమోడియి వంటి వారు తమ విశ్లేషణలు వెలువరిస్తారు. అయితే వారి నిర్ణీత సెషన్లు బుధవారం నుంచి ఆరంభం అవుతాయి. అయినప్పటికీ ఇప్పటి నుంచే వీరి ప్రసంగాల పట్ల సర్వత్రా ఉత్సాహం ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రాంగణం వెలుపలనే కాకుండా, ఢిల్లీలో పలు ప్రాంతాలలో ఈ సదస్సుకు వస్తున్న ప్రతినిధులకు, వక్తలకు అతిధులకు ప్రత్యేకించి ప్రారంభోత్సవానికి వచ్చే ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ కటౌట్లు వెలిశాయి. సదస్సు చివరి రెండు రోజులు 19, 20వ తేదీలలో దాదాపు 20 దేశాలకు చెందిన ప్రముఖ నేతలు, కొందరు ప్రభుత్వాధినేతలు హాజరు కానున్నారు. వీరిలో ఫ్రాన్స్ నేత మెక్రాన్, బ్రెజిల్ డాసిల్వా వంటి వారు మాట్లాడుతారు. వీరితో పాటు ప్రధాని మోడీ సెషన్ కూడా ఉంటుంది. ప్రత్యేకించి ఎఐ సంబంధిత వ్యాపార వాణిజ్య కంపెనీల బాస్లు, ఇన్వెస్టర్లు కూడా వారికి కేటాయించిన సమయం ప్రకారం ప్రసంగిస్తారు. అంతర్జాతీయ జాతీయ మీడియా ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యతను కల్పించింది. ప్రత్యేకించి ప్రపంచాన్ని శాసించే రీతిలో మారేందుకు అవకాశం ఉన్న ఎఐ అవలక్షణాలను బేరీజువేసుకునేందుకు, ఈ వెల్లువను సక్రమ రీతిలో వినియోగించుకునేందుకు ఉద్ధేశించిన సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమ్మిట్లో మొత్తం మీద 3250మంది వక్తలు సందేశాలు ఉంటాయి. 500 కు పైగా సెషన్స్ సాగుతాయి. ఈ సదస్సుకు ముందు బ్రిటన్లో 2023లోనే తొలి ఎఐ సమ్మిట్ జరిగింది. అప్పుడు ఎఐ భద్రత, తీవ్రస్థాయి ముప్పు విషయాలను విశ్లేషించారు. తరువాత ప్రాన్స్లో 2025లో జరిగింది. ఇప్పుడు ఈ వ్యవస్థ వేగవంత మార్పుల క్రమంలో భారతదేశంలో జరిగే సదస్సు మరింత విస్తృతస్థాయి వేదిక అవుతోంది.
Accident |శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా…
Accident | శ్రీశైలం ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బోల్తా… రక్షణ
Electricity |నేలకు ఒరిగిన మద్దిరాల విద్యుత్ ప్రభ
Electricity | నేలకు ఒరిగిన మద్దిరాల విద్యుత్ ప్రభ Electricity | చిలకలూరిపేట,
Games |జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు…
Games | జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ పోటీలు… పోస్టర్ను
అనకాపల్లిలో సుడిగుండాల బీభత్సం #Weather #Anakapalli #NTVStyle #ViralVideo #Nature
Corporation |భార్య డిప్యూటీ మేయర్…భర్త కార్పోరేటర్
Corporation |భార్య డిప్యూటీ మేయర్… భర్త కార్పోరేటర్ Corporation | నిజామాబాద్, ఆంధ్రప్రభ
Education |పిల్లలకు అధునాతన విద్య అందించాలి..
Education | పిల్లలకు అధునాతన విద్య అందించాలి.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు
Hospital |ఆర్టీసీ బస్సు –కారు ఢీ
Hospital | ఆర్టీసీ బస్సు – కారు ఢీ Hospital | అచ్చంపేట,
విజయ్- రష్మిక వెడ్డింగ్ కార్డు.. నెట్టింట #Movies #VijayDeverakonda #Rashmika #WeddingBuzz
Mp |కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం
Mp | కూటమి ప్రభుత్వం లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం Mp | మొవ్వ,
కోఠి ఎస్బిఐ ఎటిఎం కాల్పుల ఘటన.. హర్యానాలో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: కోఠిలోని ఎస్బిఐ ఎటిఎం వద్ద కాల్పులు జరిపి రూ.6లక్షలు దోపిడి చేసిన కేసులో ఓ నిందితుడిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిసింది. జనవరి,31వ తేదీన కేరళ రాష్ట్రం, కోజికోడ్కు చెందిన దుస్తుల వ్యాపారి రిన్షాద్పై కోఠిలోని ఎస్బిఐ ఎంటిఎం వద్ద కాల్పులు జరిపి అతడి వద్ద ఉన్న రూ.6లక్షలు దోచుకుని పారిపోయారు. అక్కడి నుంచి బైక్పై వెళ్లిన నిందితులు కాచిగూడ రైల్వే స్టేషన్లో బైక్ను పార్క్ చేసి, దుస్తులు మార్చుకుని చాంద్రాయణగుట్ట, షాహిన్నగర్లో ఉంటున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి పారిపోయారు. కాల్పుల కేసులో నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐదు టీములను ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు ఓ నిందితుడిని పట్టుకున్నారు. మరో నిందితుడి కూడా పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఇద్దరు నిందితులకు సహకరించి వ్యక్తిని కూడా పట్టుకోనున్నట్లు తెలిసింది. ఇది వరకే నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు, మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
schools |పాఠశాలల మూసివేతను వెంటనే విరమించుకోవాలి:
schools | పాఠశాలల మూసివేతను వెంటనే విరమించుకోవాలి: schools | అచ్చంపేట, ఆంధ్రప్రభ
దిగజారిన శాంతి భద్రతలకు ఇవాల్టి పరిణామాలే నిదర్శనం: కెటిఆర్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాగిరి చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కిడ్నాప్లు, దాడులు, అక్రమ ఓట్లతో పదవులు పొందారని ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇవాల్టి పరిణామాలే నిదర్శనమని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎక్స్ అఫీషియో ఓట్ల పేరుతో దొంగ ఓట్లను నమోదు చేశారు కాంగ్రెస్ తొత్తులుగా మారిన పోలీసులపై డిజిపి చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు ఛైర్వర్సన్ల ఎన్నికను కొన్ని చోట్ల వాయిదా వేశారు. సంబంధింత అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి’’ అని అన్నారు. మరోవైపు హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై బిఆర్ఎస్ దృష్టి సారించింది. 8 పట్టణాలకు సీనియర్ నేతలను ఇన్చార్జిలుగా నియమించింది.
politics |సుందర నగరంగా తీర్చి దిద్దుతాము..!
politics | సుందర నగరంగా తీర్చి దిద్దుతాము..! politics | మోత్కూర్, ఆంద్రప్రభ
మున్సిపల్ తీర్పుతో విపక్షాల నోళ్లు మూత: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు సోమవారం మధిర మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఎక్స్ ఆఫిషియో మెంబర్ గా ఆయన హజరయ్యారు. కొత్త పాలకవర్గం కొలువుదిరిన అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని, బురద చల్లిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులా మారయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమని పేర్కోన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని, ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో వెల్లువెత్తిన కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్ళి, అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారని భట్టి పేర్కొన్నారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మా పోటీ ఈ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఇతర దేశాలతోనే మా పోటీ అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను గ్లోబల్ హబ్గా మారుస్తామని భట్టి ధీమా వ్యక్తం చేశారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామనాథం, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన ధని కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ, నూతనంగా గెల్చిన కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Commissioner |మన నగరం -మన ఇల్లు తో సమానం
Commissioner |మన నగరం -మన ఇల్లు తో సమానం Commissioner | విజయవాడ,
పెళ్లికి ముందు కలయిక తగదు: సుప్రీం కోర్టు
పెళ్లికి ముందు శారీరక లైంగిక సంబంధాలకు దిగరాదని యువతీయువకులకు సుప్రీంకోర్టు సోమవారం హితవు పలికింది. పెళ్లికి ముందు పరిచయాల దశలో పరస్పరం పూర్తి స్థాయిలో అపరిచుతులే అవుతారు. ఈ క్రమంలో మాయమాటలకు లొంగి, నమ్మి ఈ తప్పుడు పనికి దిగకండని పేర్కొన్నారు. తాము చెపుతున్నది పాతచింతకాయ పచ్చడి ముచ్చటగా తీసిపారేయరాదని న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భూయాన్తో కూడిన ధర్మాసనం అందరికి సందేశం వెలువరించింది. ఓ యువకుడు , ఓ యువతి సంబంధిత కేసులో ధర్మాసనం అత్యంత కీలకమైన ప్రస్తుత సామాజిక విపరీత అంశాన్ని విశ్లేషించింది. ఈ యువకుడు యువతిపై అత్యాచారం కేసులో జైలు పాలయ్యి బెయిల్కు అప్పీల్ చేసుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఈ యువకుడు తనను దుబాయ్కు తీసుకెళ్లాడని, అక్కడ లైంగిక చర్యకు దిగాడని యువతి కేసు పెట్టింది. అయితే ఆమె తనతో అంగీకారంతోనే దుబాయ్కు వచ్చిందని, అక్కడ ఇద్దరం కలిసి ఉన్నామని, ఇష్టం లేకపోతే తనతో ఎందుకు వచ్చిందని యువకుడు బెయిల్ దరఖాస్తులో తెలిపారు. అయితే ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. పరస్పర అంగీకారం ఉండొచ్చు. అయితే పెళ్లికి ముందు ఇటువంటి శారీరక సంబంధాలకు దిగడం సరికాదని తెలిపింది. వారిద్దరి మధ్య ప్రగాఢ అనుబంధం ఉండొచ్చు. అయితే ఈ క్రమంలో పెళ్లికి ముందు ఈ చేష్టకు దిగడం ఎందుకో తమకు అర్థం కావడం లేదని మహిళా న్యాయమూర్తి నాగరత్న తెలిపారు. యువతి తరఫు న్యాయవాది తమ వాదనలో ఆమె వివాహ వేదిక వెబ్సైట్ ద్వారానే ఆయనతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసగించాడని వివరించారు. తరువాత ఈ యువకుడు వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని కూడా యువతి తెలిపింది. పరస్పర అంగీకారంతో జరిగిన చర్య విషయంలో శిక్షలు పడ్డ కేసులు లేవని, ఈ దశలో యువతి ఏదో విధంగా ఓ పరిష్కారానికి దిగవచ్చునని సూచించారు.క్రమంలో తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
12 hours |మహిళల శక్తి చిట్యాల నుంచి పునాది పడాలి
12 hours | మహిళల శక్తి చిట్యాల నుంచి పునాది పడాలి 12
జెఇఇ మెయిన్స్ ఫలితాలు విడుదల.. టాపర్ ఎవరంటే..
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఇతర కోర్సుల ఎంట్రెన్స్ కోసం విద్యార్థుల రాసే జెఇఇ మెయిన్స్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఇందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ముగ్గురికి 100 పర్సెంటైల్ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర విద్యార్థి వివన్ శరద్ మహీశ్వరికి, ఎపికి చెందిన ఇద్దరు విద్యార్థులు జి.నరేంద్ర బాబు, పసల మోహిత్కు 100 పర్సెంటైల్ వచ్చింది. ఒబిసి కేటగిరీలో నరేంద్రబాబు టాపర్గా నిలిచాడు. ఎస్సి కేటగిరీలో ఎపి విద్యార్థి దేవ శ్రీవేద్ టాపర్గా నిలిచాడు. ఈసారి 13.04 లక్షల మంది జెఇఇ మెయిన్స్ రాశారు.
development |అందరి సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా.
development | అందరి సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తా. development | చిట్యాల,
CM Revanth Reddy |సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో…
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో… CM Revanth
election |చైర్మన్ గా అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి
election | చైర్మన్ గా అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి election |
చైతన్యపురిలో అనుమానాస్పద స్థితిలో వాచ్ మెన్ మృతి
ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జువెలెర్స్ భవనంలో వాచ్ మెన్ మృతి చెందిన ఘటన చైతన్యపురిలో ఉద్రిక్తతకు దారితీసింది. కార్ పార్కింగ్ ప్రాంతంలోని లిఫ్ట్ రాడ్స్కు ఉరి బిగించుకుని వాచ్ మెన్ చామల ముత్తయ్య మృతదేహం కనిపించింది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడు చామల ముత్తయ్య భవన యజమాని వద్ద చాలా సంవత్సరాలుగా వాచ్ మెన్గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ముత్తయ్య మృతికి న్యాయం చేయాలని, యజమానులపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Minister |కొలువుదీరిన పురపాలక ‘పాలకులు…
Minister | కొలువుదీరిన పురపాలక ‘పాలకులు… Minister | ఖమ్మం, ఆంధ్రప్రభ :
మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని … మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు మృతి
విశాలాంధ్ర, డీ.హి.రేహాల్.. మండలం లోని కల్యాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ రీఛార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో 17ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు నవీన్ (17) ఉన్నారు. కుటుంబం వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. నవీన్ కూడా తల్లిదండ్రులతో కలిసి పొలం పనుల్లో చేస్తూ జీవనం కొనసాగించేవాడు.ఇటీవల తన మొబైల్ రీఛార్జ్ చేయించుకోవడానికి డబ్బులు కావాలని నవీన్ […] The post మొబైల్ రీఛార్జ్ కు డబ్బులు ఇవ్వలేదని … మనస్తాపంతో పురుగుల మందు తాగి యువకుడు మృతి appeared first on Visalaandhra .
17th Ward |ఎగిరిన ‘హస్తం’జెండా!
17th Ward | ఎగిరిన ‘హస్తం’ జెండా! 17th Ward | బెల్లంపల్లి,
Presidents |హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా గెల్లి రవి నియామకం
Presidents | హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గా గెల్లి రవి నియామకం
MLA | కడియం ఆశీర్వాదం…. MLA | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ :
హంపిలో విదేశీ మహిళపై అత్యాచారం.. ముగ్గురికి మరణ శిక్ష
బెంగళూరు: విదేశీ మహిళపై అత్యాచారం కేసులో కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి సమీపంలో గతేడాది మార్చి 6న జరిగిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం, అమెరికన్ పర్యాటకుడి హత్య కేసులో ముగ్గురు దోషులకు కర్ణాటకలోని గంగావతి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఫిబ్రవరి 6న, మొదటి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు.. మల్లేష్ అలియాస్ హండిమాల్, సాయి, శరణప్ప అనే ముగ్గురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఫిబ్రవరి 16న శిక్షను ప్రకటిస్తూ.. న్యాయమూర్తి సదానంద నాగప్ప నాయక్ ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించారు.
Cherman |ఆలేరు మున్సిపాలిటీ చెర్మన్ ప్రమాణ స్వీకారం
Cherman | ఆలేరు మున్సిపాలిటీ చెర్మన్ ప్రమాణ స్వీకారం ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి
అసెంబ్లీ ఎన్నికల్లో మా విజయానికి నాంది: మంత్రి కిషన్ రెడ్డి
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ‘నాంది’ పడిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికార గర్వంతో ఎన్ని కుట్రలు పన్నినా, అక్రమాలకు పాల్పడినా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణచివేయలేరని కరీంనగర్ ప్రజలు చాటి చెప్పారని ఆయన సోమవారం ట్వీట్ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైన కోలగాని శ్రీనివాస్కు, డిప్యూటీ మేయర్గా ఎన్నికైన సునీల్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కోలగాని శ్రీనివాస్, సునీల్ రావు నాయకత్వంలో కరీంనగర్ నగరం అభివృద్ధిలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు.విజయం కేవలం ఒక పదవికి సంబంధించింది కాదని, ఇది కరీంనగర్ ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనమని, అభివృద్ధికి, నిజాయితీకి పట్టం కట్టిన నైతిక విజయమని పేర్కొన్నారు.కరీంనగర్ గడ్డపై ఎగిరిన ఈ కాషాయ జెండా, రాష్ట్రంలో రాబోయే బిజెపి సర్కారుకు బలమైన నాంది పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన నిలబడే సత్తా ఒక్క బిజెపికే ఉందని ఈ ఫలితం నిరూపించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
విజయ్-రష్మిక వివాహం.. పెళ్లి పత్రిక సోషల్మీడియాలో వైరల్
హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిందని సోషల్మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై ఇరువురు స్పందించకపోవడంతో ఆ కథనాలకు మరింత బలం చేకూర్చినట్లైంది. అయితే ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వార్త మరోసారి తెరమీదకు వచ్చింది. ఈసారి ఏకంగా వీరిద్దరి పెళ్లి పత్రిక సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం విజయ్-రష్మికల వివాహం ఫిబ్రవరి 26న జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకగా కూడా సింపుల్గా జరుగనుందట. పెళ్లి ఇరువురి కుటుంబాలు, కొందరు సన్నిహితుల మధ్య జరగనుందని టాక్. ఆ తర్వాత బంజారాహిల్స్లోని ఓ హోటల్లో ఇద్దరి రిసెప్షన్ జరగనుదంని పెళ్లి పత్రికలో ఉంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకూ నిజం ఉందో ఇంకా క్లారిటీ లేదు. విజయ్-రష్మికలు కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందనే టాక్ ఉంది. ఇప్పుడు ఇద్దరు మరోసారి తెరపై కనిపించనున్నారు. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్న ‘రణబలి’ అనే సినిమాలో ఈ జోడీ నటిస్తోంది.
సన్నవడ్ల బోనస్కు నిధులు విడుదల
రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. సన్నవడ్ల బోనస్కు నిధులు విడుదల చేసింది. రూ.514.36 కోట్లను సోమవారం విడుదల చేసింది. తెలంగాణలో సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. వానాకాలంలో సన్నవడ్లు అమ్మిన 2.17 లక్షల మంది రైతులకు ఈ బోనస్ బకాయిలను విడుదల చేసింది. ఈ బోనస్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు అదనంగా లభిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ధాన్యంలో తేమశాతం, గింజ నాణ్యతను బట్టి ఈ బోనస్ ఖరారు చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు ఈ తాజా నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. పంట పెట్టుబడి పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ అదనపు రూ.500లు తోడుగా నిలువనుంది.
ప్రాణాలను కాపాడే క్యూఆర్ కోడ్ ఎమర్జెన్సీ స్టిక్కర్లు…ఇప్పుడు అందుబాటులో #RoadSafety #QRSticker
జాయ్ అలుకాస్ జూవెల్లర్స్లో చోొరి.. కిలో బంగారం కొట్టేసిన సేల్స్మెన్
హైదరాబాద్: జాయ్ అలుకాస్ జూవెల్లర్స్లో జరిగిన చోరీ కేసును పంజాగుట్ట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కిలో బంగారు బిస్కెట్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన బంగారం విలువ రూ.1.60 కోటి రూపాయలు ఉంటుంది. ఈఘటన ఫిబ్రవరి 15వ తేదీన చోటుచేసుకుంది పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని గుంటూరు జిల్లా, తాడేపల్లి, మహానాడుకు చెందిన కారంపూడి గోపాలకృష్ణ(25) పంజాగుట్టలోని జాయ్ అలూకాస్ జూవెల్లర్స్లో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న సమయంలో రోజు నిందితుడు షూస్, సాక్స్లో బంగారు బిస్కెట్లను పెట్టుకుని వెళ్లాడు. ఆడిట్లో బంగారం తక్కువగా రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది సిసిటివి ఫుటేజ్ను పరిశీలించారు. అందులో గోపాలకృష్ణ బంగారు బిస్కెట్లు దొంగిలించినట్లు తెలిసింది. వెంటనే జూవెల్లర్స్ నిర్వాహకులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యే బృందాలను ఏర్పాటు చేశారు. సిసిటివి, టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో నిందితుడిని 24 గంటల్లో అదుపులోకి తీసుకున్నారు. బంగారం బిస్కెట్లు చోరీ చేయడంతో జూవెల్లర్స్లో పనిచేసే సిబ్బంది ఏమైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. జూవెల్లర్స్లో సిసిటివిలు ఉంటాయని తెలిసి కూడా నిందితుడు కిలో బంగారం చోరీ చేయడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు గోపాలకృష్ణతో పాటు మరికొందరికి చోరీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. డిఐ రామకృష్ణ, డిఎస్సై సురేష్ తదితరులు దర్యాప్తు చేస్తున్నారు.
Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News
Ap Cm CBN : వనరులు ఓకే Andhra Ptabha Spot News
Chegunta |అగ్నిప్రమాదం స్టోర్ రూమ్ లో చెలరేగిన మంటలు Chegunta | ఆంధ్రప్రభ,
Vice Chairman |ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు
Vice Chairman | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా అంగడి ఆంజనేయులు
సజ్జనార్ ఆదేశాలు.. 63 మంది ఇన్స్స్పెక్టర్ల బదిలీ
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 63మంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్బిలో పనిచేస్తున్న వారిని ఎస్హెచ్ఓలుగా నియమించారు. స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్న రాంబాబు, రామకృష్ణ, లక్ష్మినారాయణ రెడ్డి, రుక్మిణీ, రాజగోపాల్ రెడ్డిని ఎస్హెచ్ఓలుగా నియమించారు. జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్ రెడ్డిని ఎస్బికి బదిలీ చేసి, ఆయన స్థానంలో శ్రీనివాసులు రెడ్డిని నియమించారు. మధులతను జూవైనల్ బ్యూరో యూనిట్ నుంచి ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్కు బదిలీ చేశారు. అఫ్జల్గంజ్ ఇన్స్స్పెక్టర్ నునావత్ రవిని జూవైనల్ బ్యూరో యూనిట్ ఇన్స్స్పెక్టర్గా బదిలీ చేశారు. నర్సింహులును ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ ఇన్స్స్పెక్టర్గా, ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్ ఇన్స్స్పెక్టర్గా పనిచేస్తున్న రంజిత్ కుమార్ గౌడ్ను యాంటీ ఫుడ్ అడాల్ట్రేషన్ టీంకు బదిలీ చేశారు. సుర్వే సునీతను జూబ్లీహిల్స్ పిసిఆర్ జోన్కు బదిలీ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
Bhagyashree |మరో ఛాన్స్ దక్కిందా..?
Bhagyashree | మరో ఛాన్స్ దక్కిందా..? Bhagyashree | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Congress |ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట..
Congress | ప్రజా సేవకుని కే కాంగ్రెస్ పెద్దపేట.. వైరా మున్సిపల్ చైర్
100 crores |మాటల వెనుక మర్మం ఏంటి..?
100 crores | మాటల వెనుక మర్మం ఏంటి..? Nikhil 100 crores
నాగర్కర్నూల్ జిల్లా మున్సిపాలీలలో కొలువుదీరిన పాలకవర్గాలు
మూడు మున్సిపాలిటీలలో ఏకగ్రీవంగా ఎన్నిక నాగర్కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా జరిగి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం గెలిచిన అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేశారు. ఒక నాగర్కర్నూల్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీలలో సోమవారం పాలకవర్గాలు కొలువుదీరాయి. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్ గా తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ గా బాదం రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ గా షేక్ రహీం పాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్ పర్సన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ గా మొహమ్మద్ షానవాజ్ ఖాన్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగర్ కర్నూలు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రక్రియ వరకు సజావుగా సాగడం ప్రజలు మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడంతో ఎక్కడ కూడా హంగ్ అవకాశాలు లేకపోవడం తో ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు.
An honor |ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం
An honor | ఆలేరు మున్సిపల్ వైస్ చైర్మన్ ఆంజనేయులుకు సన్మానం An
Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి..
Sevalal |18న నిర్వహించే సేవాలాల్ జయంతిని విజయవంతం చేయాలి.. జిల్లా ఉత్సవ కమిటీ
public |ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
public | ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించి
ఉద్యమాలను కవిత్వంగా మలిచిన కె.రా.
కాగితాల రాజశేఖర్ తెలుగు అభ్యుదయ సాహిత్యంలో కె.రా. అనేది ఒక కవి పేరు మాత్రమే కాదు; ఒక కాలానికి ప్రతినిధి అయిన స్వరం. కమ్యూనిస్టు ఉద్యమాల మధ్య జీవించాడు; వాటిని కవిత్వంగా మలిచాడు. అందుకే ఆయన కవిత్వం జీవన సమరాల్లో నుంచి ఉబికి వచ్చింది. విజయవాడ కేంద్రంగా 1970 లలో సాగిన విద్యార్థి, యువజన ఉద్యమాలు, అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వేదికలు, ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ సభలు – ఇవన్నీ కె.రా. సాహిత్య ప్రయాణానికి […] The post ఉద్యమాలను కవిత్వంగా మలిచిన కె.రా. appeared first on Visalaandhra .
నా చుట్టూ ఉన్న లోకం విరిగినా స్వప్నాలపై పడింది.తూర్పు సూర్యుడు పడమరలో కలసిపోయినట్టుజీవితం సాగిపోయింది.పారేసుకున్నది ఏరుకోవడంలోపోగొట్టుకున్నది వెతుక్కోవడంలోబతుకంతా ‘ప్రేమను గుమ్మరించి’బంధాల్ని నిలుపుకోవడంతోనే సరిపోయింది.‘నిందలు వేలెత్తి చూపినా’ లెక్కసేయకమారని దారిలో నవ్వుతూ కొంత కాలం‘కాలమేఘం’ సృష్టించిన తుఫాన్లను,‘నమ్మకద్రోహ’ బాధల బడబాగ్నులనుఎదుర్కోవడంలో మరికొంతకాలంధిక్కారస్వరం ‘గుడ్లురిమితే’ ఉరమనీబాగుపడితే చాలనుకోవడంలోఇంకొంత కాలం, గడిచిపోయింది.ఎటువైపు చూసినాఎత్తుపల్లాలు, ఎగుడుదిగుళ్లతో సాగిన కాలం,బస్తాలకొద్దీ చేదు స్మృతులూ, గుర్తొస్తుంటేఎవరో భూకంపంలాగుండెల్ని బాదుతున్నట్టు కన్నీళ్లు ఉబికొస్తున్నాయి,అలా జరిగుండకపోతే ఎంత బాగుండునని.దాపరికపు ఒడిలోఒంటరిగా మిగిలిపోయిన నేనుఇంకేం చేయగలననుకుంటున్నసమయంలో, నే కూర్చున్న పార్కులోశతాబ్దాల […] The post గతం-అవగతం appeared first on Visalaandhra .
చింతపట్ల సుదర్శన్సెల్: 9299809212 ఇంచుక వాస్తవికత కలిగిన కల్పిత ప్రబంధం కథ అన్నాడు సి.పి.బ్రౌన్. లోకంలో తిరిగితే కానీ కథ రాదు అని వాకాటి పాండురంగారావుగారు అభిప్రాయపడ్డారు. మనకు తెలిసిన విషయాన్నే తిరిగేసి చూస్తే కొత్తకథ అవుతుంది అన్నాడు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ. హదయగత కల్లోలాన్ని విషాదాన్ని మాటల్లో చెప్పే ప్రయత్నం చేశాను నా కథల్లో అంటాడు ఫణిహారం వల్లభాచార్య. చిరకాలం వివిధ పత్రికల్లో సీనియర్ సబ్ ఎడిటర్గా అక్షర సేద్యం చేసిన వల్లభాచార్య ఇటీవల ప్రచురించిన కథాసంపుటి […] The post మనో సముద్రతీరం…మెరీనా appeared first on Visalaandhra .
ఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్
సాంఘికం, చారిత్రకం, జానపదం, సైన్స్ ఫిక్షన్ సంబంధిత అంశాలతో కథలరూపంలో, నవలలరూపంలో రచనలు చేస్తుంటారు. అయితే వీటిలో చారిత్రకం, జానపదం, సైన్స్ఫిక్షన్ నవలలుకాని, కథలుకాని రావడం ఎప్ప్పుడో తప్ప అరుదుగానే వస్తుంటాయి. అయితే అప్ప్పుడప్ప్పుడు వచ్చినా ఆ రచనలు పాఠకులకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే రీతిలో సాగుతాయి. అటువంటి రచనే సైన్స్ ఫిక్షన్ నవలల పోటీ 2024లో బహుమతి పొందిన ప్రముఖ రచయిత సలీంగారు అందించిన ‘చంద్రునికో నూలుపోగు’ నవల. ప్రారంభం నుంచి ఆద్యంతం వరకు చదువరులను […] The post ఆద్యంతం అలరించే సైన్స్ ఫిక్షన్ appeared first on Visalaandhra .
Vijay D and Rashmika have to Make it Official
The entire world is aware that actors Vijay Deverakonda and Rashmika Mandanna will tie the knot in a destination wedding this month. The news is being circulated widely and the pictures from the arrangements from their Udaipur wedding too are out. The Reception invitation is making waves across social media but Vijay Deverakonda and Rashmika […] The post Vijay D and Rashmika have to Make it Official appeared first on Telugu360 .
దీర్ఘాలోచనలు అలలై ఎగసి పడుతున్నాయిభావాలన్నీ రూపం దిద్దుకొని తాకేందుకుఎండిన చోట నీటి చుక్కలను పంచేందుకువసంతంగా మారి వనాలను సృష్టించేందుకు… ఎగిసి పడే అలల ప్రేమ కౌగిలిమట్టి మనసుల్లోనూ మొలకెత్తించు ప్రాణంఅలసిన హృదయములో జీవం పోసితన రెక్కలతో నింగినంతా తాకుతుంది… మనసులో ఆనందపు పువ్వు వికసిస్తేదేహమంతా సువాసనలు వ్యాపిస్తాయిజీవన దృశ్య మాలికలో రంగులు నిండినీ బతుకు వనంలో వనమాలి ప్రవేశిస్తాడు.. కల్లోలాలను శాంతి రెక్కలతో ఆర్పితేప్రశాంతిని పాతాళం దాకా పంపవచ్చునిర్మలత్వంతో నేలపై జీవనం కొనసాగిస్తూమానవత్వాన్ని మహావృక్షంగా మలచవచ్చు… చేతి […] The post మానవత్వపు మహావృక్షం… appeared first on Visalaandhra .
Telangana : ఈ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా
Telangana : ఈ మున్సిపాలిటీలలో ఎన్నిక వాయిదా
భక్తిశ్రద్ధలతో అమరేశ్వరుని గ్రామోత్సవం
భక్తిశ్రద్ధలతో అమరేశ్వరుని గ్రామోత్సవం అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రప్రభ) : పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరుని
dammapeta |గట్టు గూడెం గుట్టపై శివలింగం దర్శనం
దేవుణ్ణి చూడటానికి వెళ్తున్న చుట్టు పక్కల ప్రజలు భక్తులను వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న ఫారెస్ట్
Chairman |చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ ..
Chairman | చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ .. పరకాల మున్సిపల్ చైర్మన్
Court | హత్యను నిరసిస్తూ…. Court | ఉట్నూర్, ఆంధ్రప్రభ : న్యాయం
విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈ నెల 26 న?
విజయ్ దేవరకొండ రష్మిక వివాహం ఈనెల 26 న ఉదయ్ పూర్ లో జరగబోతున్నట్లు శుభలేఖ ఒకటి బయట వైరల్ అవుతుంది
Maktal |చైర్ పర్సన్ దంపతులను….
Maktal | చైర్ పర్సన్ దంపతులను…. Maktal | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Congress |మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న
Congress | మోత్కూర్ మున్సిపల్ చైర్మన్, గడ్డం స్వప్న, వైస్ చైర్మన్ పల్లెర్ల
జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన గొట్లూరు విద్యార్థి ఎం. తౌఫిక్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం క్రికెట్ అకాడమీ నందు సోమవారం జరుగు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలో మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్. హైదర్ వలీ కుమారుడు ఎం. తౌపిక్ ఎంపిక కావడం జరిగిందని కోచ్ కప్పల నరేష్ తెలిపారు. అనంతరం తండ్రి హైదర్ వలీ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కోచ్ నరేష్ వద్ద శిక్షణ పొందడం జరిగిందని, మా కుమారుడు ఎడమచేత్తో క్రికెట్ ఆటలాడుతాడని తెలిపారు. అబ్బాయి పీసీఎంఆర్ ఉన్నత పాఠశాలలో ఆరవ […] The post జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన గొట్లూరు విద్యార్థి ఎం. తౌఫిక్ appeared first on Visalaandhra .
Mancherial |కొలువుదీరిన కొత్త పాలక వర్గం
Mancherial | కొలువుదీరిన కొత్త పాలక వర్గం Mancherial | చెన్నూర్, ఆంధ్రప్రభ
మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారి… ఎక్సైజ్ సీఐ ఎన్.చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం;;ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్, ధర్మవరం పరిది లోని మద్యం దుకాణాలకు రీ-నోటిఫికేషన్ జారి చేయబడినది అని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జి ఎస్ నెంబర్ ఎస్ ఎస్/13 – బత్తలపల్లి మండలం, జి ఎస్ నెంబర్ ఎస్ ఎస్/18- ముదిగుబ్బ మండలం లలో రీనోటిఫికేషన్ ఉంటుందని తెలిపారు.సత్య సాయి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ప్రొహిబిషన్ , ఎక్సైజ్ జిల్లా అధికారి ఏస్.గోవింద నాయక్ […] The post మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ జారి… ఎక్సైజ్ సీఐ ఎన్.చంద్రమణి appeared first on Visalaandhra .
Govt |వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా…
Govt | వేసవిలో నీటిఎద్దడి తలెత్తకుండా… Govt | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
అలరించిన నృత్య ప్రదర్శన.. గురువు మానస
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని కదిరి గేటు వద్ద గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో, పట్టణంలోని చక్రవర్తి థియేటర్ వద్ద గల కాలభైరవ ఆలయ వద్ద కూడా మహాశివరాత్రి పురస్కరించుకొని పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మానస నృత్య కళా కేంద్రం వారిచే నృత్య ప్రదర్శనను గురువు మానస ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 15 మంది చిన్నారులచే ఈ నృత్య ప్రదర్శన గావించారు. తదుపరి ఆలయ కమిటీ వారు వారు చేసిన నృత్యం పట్ల అభినందనలు […] The post అలరించిన నృత్య ప్రదర్శన.. గురువు మానస appeared first on Visalaandhra .

23 C