హామీలు ఎక్కడ? రాయపోల్, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే
నాలుగు లేన్ల రోడ్డు నెల రోజుల్లో ప్రారంభించాలి..
నాలుగు లేన్ల రోడ్డు నెల రోజుల్లో ప్రారంభించాలి.. లేదంటే పేటకు పాదయాత్ర చేపడతాంహామీలను
బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు…
బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు… చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం, జూకల్,
Andhra Prabha Smart Edition |AP|చంద్రన్న కానుక/ఒకేసారి చెల్లిస్తే
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-03-2026, 4.00PM ap దివ్యాంగులకు ఫ్రీ బస్సు..
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు, రైతులు…
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారులు, రైతులు… దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రకృతి
యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొర్రూరు, ఆంధ్రప్రభ : యువతకు కాంగ్రెస్
జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేయాలి: కోమటిరెడ్డి
హైదరాబాద్: ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో కోమటి రెడ్డి చిట్ చాట్ చేశారు. జగ్గారెడ్డి మరో పిజెఆర్.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని కొనియాడారు. జగ్గారెడ్డి పిసిసి చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయని తెలియజేశారు. హామ్ రోడ్ల టెండర్లు ఇంకా ఖరారు కాలేదని, కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎలా అంటారు? అని ప్రశ్నించారు. హరీష్ రావు రికార్డుగా మాట్లాడితే అన్నింటికీ జవాబు చెప్తానని, కమీషన్ల కోసమే కాళేశ్వరంలో నాసిరకమైన మోటార్లు ఉపయోగిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి…
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : సామాన్య ప్రజలపై పెంచిన
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళవారం పితృత్వ సెలవులపై కూడా సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని పేర్కొంది. తండ్రికి కూడా సమాన బాధ్యత ఉంటుందని పేరొ్కంది. మాతృత్వ సెలవుల తరహాలోనే.. వేతనంతో కూడిన పితృత్వ సెలవులు కల్పించాలని సూచించింది. […] The post పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన appeared first on Visalaandhra .
బీటీ రోడ్డు బ్రిడ్జి పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి..
బీటీ రోడ్డు బ్రిడ్జి పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై నిరసన…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై నిరసన… భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
సీనియర్ల వేధింపులు.. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య!
సీనియర్ల వేధింపులు బరించలేక ఇంట్లో ఉరివేసుకుని ఎమ్మెస్సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం ప్రకారం.. ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన శ్రీవిద్య కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక శ్రీవిద్య యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చింది. అయితే, తమ ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసారంటూ పోలీసులకు సీనియర్ల ఫిర్యాదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన శ్రీవిద్య.. ఫిబ్రవరి 7న ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్యానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూతురిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గత పది రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీవిద్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం…
చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం… భవానిపురం, ఆంధ్రప్రభ : అరుదైన నాడీమండల వ్యవస్థ
కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్కు వినతి
కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్కు వినతి కాలుష్యాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు
STF City Team | ఒకరు అరెస్ట్ STF City Team |
up2down |భారత్లో బంగారం ధరలు: యుద్ధ భయం &మార్కెట్ అప్డేట్స్
up2down | భారత్లో బంగారం ధరలు: యుద్ధ భయం & మార్కెట్ అప్డేట్స్
ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం..
ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం.. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ.. గంపలగూడెం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో
8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: లోక్సభ నుంచి సస్పెండయిన 8 మంది విపక్ష ఎంపిలపై స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేశారు. దీంతో మంగళవారం సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు ఇవాళ సభా కార్యక్రమాలకు హాజరయ్యారు. సస్పెండైన వారిలో ఏడుగురు కాంగ్రెస్ ఎంపిలు, ఒక సిపిఎం సభ్యుడు ఉన్నారు. బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో సభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై తెలంగాణ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మందిపై ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఏప్రిల్ 2వరకు సభాపతి సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజులుగా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను విపక్షాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో స్పీకర్.. వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.
నిధులు నేడు విడుదల.. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఇమాములు మౌజన్ లకు
Restoration |మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్కి పునరుజ్జీవనం
Restoration | మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్కి పునరుజ్జీవనం Restoration | లక్ష కోట్ల
హైదరాబాద్లో సుఖంగా ఉన్నది దొంగలు, దోమలు మాత్రమే!#Hyderabad #MosquitoMenace #Dengue #Viral
కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం…
కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం… పలు వైద్య నిపుణుల డాక్టర్లచే
మహిళల పట్ల చులకనగా మాట్లాడటం సరికాదు: భట్టి
హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్ముల్లా గౌరవిస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా భట్టి మాట్లాడారు. నియోజక వర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, పేదల ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున అందిస్తున్నామని తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది లెక్కలతో చెబుతామని, గతంలో పెండింగ్ పెట్టిన వడ్డీ లేని రుణాలను తాము క్లియర్ చేస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, బిఆర్ఎస్ వాళ్లు ఎన్ని అడ్డుంకులు సృష్టించినా వడ్డీలేని రుణాలు ఇచ్చి తీరుతామని భట్టి పేర్కొన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ దారి తప్పారని అనిపిస్తోందని, బిఆర్ఎస్ పాలనలో మహిళల అభ్యున్నతిని గాలికి వదిలేశారని విమర్శించారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి గత ప్రభుత్వానికి ఆలోచన లేదని, బిఆర్ఎస్ హయాంలో మహిళా మంత్రులను తీసుకోలేదని మండిపడ్డారు. ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించే చర్యలు తీసుకుంటామని, ఇదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు ఇప్పటివరకు రూ. 57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇప్పించామని, మహిళల పట్ల చులకనగా మాట్లాడటం సరికాదని అన్నారు. మీ ఇంటి ఆడబిడ్డపై ఎలాంటి గౌరవం ఉందో రాష్ట్రమంతా చూస్తోందని, మీ వ్యాఖ్యలు కోట్లాది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
Minister Lokesh Sudden Visit : హెచ్ ఎం సస్పెన్షన్ Andhra Prabha News
Minister Lokesh Sudden Visit : హెచ్ ఎం సస్పెన్షన్ Andhra Prabha
అన్నదానం ప్రారంభించిన డాక్టర్ మట్టా…
అన్నదానం ప్రారంభించిన డాక్టర్ మట్టా… వేంసూరు, ఆంధ్రప్రభ : శ్రీ సీతారామచంద్ర స్వామి
Nagababu : నాగబాబు గారూ ట్వీట్లతో ఓట్లు రాలవండీ
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇప్పటికీ రాజకీయంగా అనుభవం సంపాదించలేదు
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి…
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి… ఇరాన్ పై అమెరికా
రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్గా అన్నావజ్జుల
రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్గా అన్నావజ్జుల రెండవసారి బాధ్యతలు అప్పజెప్పిన భాజపా పార్టీ
ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు
భువనేశ్వర్: పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వేటు వేసింది. ఒడిశాలో రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి మద్దతుతో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రాయ్కు ఓటేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బిజెపి మద్దతు పోటీ చేసిన దిలీప్ గెలుపుకు కారణమైన ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ మంగళవారం సస్పెండ్ చేసింది. ఈ ఎమ్మెల్యేలలో సనఖేముండికి చెందిన రమేష్ చంద్ర జెనా, మోహనకు చెందిన దాశరథి గోమంగో, బారాబతి-కటక్కు చెందిన సోఫియా ఫిర్దౌస్ ఉన్నారు. సోమవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేలు దిలీప్ కు ఓటు వేశారని పార్టీ నిర్దారించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ..సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. కాంగ్రెస్కు ద్రోహం చేసేవారు దేశానికి ద్రోహం చేస్తున్నట్లే అని పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ముగ్గురి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ స్పీకర్కు కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు రామచంద్ర కడమ ఫిర్యాదు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో పార్టీ విప్ జారీ చేసినప్పటికీ, ఈ ఎమ్మెల్యేలు క్రాస్-వోటింగ్కు పాల్పడ్డారని, ఈ చర్య రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లోని నిబంధనల ఉల్లంఘనేనని పేర్కొన్నారు.
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మండల వ్యవసాయాధికారి గుగులోత్ స్వామి నాయక్
కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో
కుటుంబ సభ్యులను పరామర్శించించిన మాజీ మంత్రి..
కుటుంబ సభ్యులను పరామర్శించించిన మాజీ మంత్రి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ
సీసీ రోడ్డు పనులకు భూమిపూజ… బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో
కల్లు డబ్బులు ఇవ్వలేదని పోలుకు కట్టేసి..
కల్లు డబ్బులు ఇవ్వలేదని పోలుకు కట్టేసి.. జైపూర్, ఆంధ్ర ప్రభ : జైపూర్
తుపాకీతో రీల్స్... గాల్లో కలిసిన ప్రాణాలు
ఢిల్లీ: రీల్స్ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పవన్ అనే యువకుడు తుపాకీ పట్టుకొని రీల్స్ చేస్తున్నాడు. అతడి స్నేహితుడు వీడియో రికార్డు చేస్తున్నాడు. తుపాకీ లోడ్ చేసిన అనంతరం చాతీ వైపు తుపాకీ గురి పట్టుకొని నిలబడ్డాడు. నవ్వుతూ వీడియో తీయమని ట్రిగ్గర్పై వేలు పెట్టడంతో చాతీలోనికి బుల్లెట్ దూసుకెళ్లింది. అక్కడికక్కడే కుప్పకూలి అతడు చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ గన్కు లైసెన్స్ ఉందని పోలీసులు వెల్లడించారు. రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
Assembly |ఆ ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేస్తా…
Assembly | ఆ ఆర్డర్ కాపీ చూపిస్తే రాజీనామా చేస్తా… లేదంటే భట్టి
కాబుల్ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య […] The post కాబుల్ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్ appeared first on Visalaandhra .
వాళ్లను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం : సీతక్క
హైదరాబాద్: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సత్యదూరమైన మాటలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా సీతక్క మాట్లాడారు. స్త్రీ నిధి పథకం కింద రూ.57 వేల కోట్లు ఇప్పటివరకు అందించామని తెలియజేశారు. గతంలో మహిళల వడ్డీ లేని రుణాలు రూ. 3 వేల కోట్లు బాకీ పెట్టారని విమర్శించారు. ఇప్పటివరకు రూ. 1121 కోట్ల వడ్డీలేని రుణాలు మహిళలకు అందించామని సీతక్క పేర్కొన్నారు.
ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండలు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు […] The post ఏపీలో విభిన్నమైన వాతావరణం appeared first on Visalaandhra .
Temperatures |జిల్లాలో ఎలినోవా ప్రభావం అధికం..
Temperatures | జిల్లాలో ఎలినోవా ప్రభావం అధికం.. వేసవిలో 50 డిగ్రీలు దాటే
మియాపూర్లో బోల్తాపడిన మినీ బస్సు
సంగారెడ్డి: ప్రైవేటు ఉద్యోగులను తీసుకెళ్తున్న మినీ బస్సు బోల్తాపడిన సంఘటన సంగారెడ్డి జిల్లా మియాపూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లి సమీపంలోని ఓ ఫార్మా కంపెనీకి చెందిన పది మంది ఉద్యోగులను మినీ బస్సు తీసుకెళ్తోంది. మియాపూర్ ఆర్టిసి డిపో సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఉద్యోగులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
: ట్రంప్ ఇరాన్ ఆక్రమణలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్,మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరి అవసరం లేదు. ప్రపంచంలో మాదే అత్యంత శక్తిమంతమైన దేశం అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగడం […] The post మాకు ఎవరి అవసరమూ లేదు.. appeared first on Visalaandhra .
Moinabad Farmhouse Drugs Case: SIT Formed as Probe Deepens
The Telangana government has constituted a Special Investigation Team to probe the high profile drugs case linked to a farmhouse in Moinabad. The farmhouse belongs to former MLA Pilot Rohith Reddy. The case has gained serious attention due to the involvement of political figures and businessmen. The SIT will function under Chevella DCP Yogesh Gautham. […] The post Moinabad Farmhouse Drugs Case: SIT Formed as Probe Deepens appeared first on Telugu360 .
Vijaya Sai Reddy : సాయిరెడ్డి చేరికకు సమయం దగ్గరపడినట్లుందిగా?
విజయసాయిరెడ్డి తాను త్వరలో రాజకీయ పార్టీలో చేరతానని ప్రకటించారు
Jeevan Reddy : పార్టీ వీడాలంటే బాధగా ఉంది
పార్టీని వీడాలని తాను కోరుకోవడం ఎంత బాధాకరమో తనకు తెలుసునని జీవన్ రెడ్డి అన్నారు
యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు..
యుద్దాల పేరుతో ప్రజలపై భారాలు మోపొద్దు.. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె
ఖానాపూర్ మాజీఎమ్మెల్యే మృతి.. దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర
Komatireddy |పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి..
Komatireddy | పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి.. Komatireddy | ఆంధ్రప్రభ,
PMAY-G : ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలు
ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద నిర్మించే పేదల ఇళ్లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.2.39 లక్షలు అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1.20 లక్షల రాయితీని అందిస్తాయి. ఇందులో […] The post PMAY-G : ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.39 లక్షలు appeared first on Visalaandhra .
ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం : శ్రీధర్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బిఆర్ఎస్ మాదిరిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్లలేదని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై సలహాలు ఇస్తామని ఆశించామని, ప్రాంతీయ పార్టీగా ఉన్న బిఆర్ఎస్ ఢిల్లీకి ఎన్నిసార్లు చక్కర్లు కొట్టిందని, పదేళ్ల బిఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగారో లెక్క తీయాలని శ్రీధర్ బాబు సూచించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తామని, ప్రభుత్వాన్ని ఆషామాషీగా కాదు.. బాధ్యతాయుతంగా నడుపుతున్నామని తెలియజేశారు. ప్రభుత్వం నడపడమంటే యజ్ఞమని.. ప్రభుత్వంలో లేనప్పుడు భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడం యజ్ఞమని గుర్తించినందుకు సంతోషమని అన్నారు. కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మా తీసుకురావాలని చూస్తున్నామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తు వాటికి అవసరమైన సౌకర్యాలు వస్తాయని అన్నారు. రూ.5.75 లక్షల కోట్లతో ఎంవొయులు ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారని, దేశంలో ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఎంవొయులు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంవొయుల్లో 30-40 శాతం వాస్తవ రూపం దాలుస్తాయని మహారాష్ట్ర తెలిపిందని, ఎంవొయిలు, పెట్టుబడుల విషయంలో శ్వేతపత్రం సమర్పిస్తామని అన్నారు. మహిళల సాధికారత విషయంలో హేళనగా మాట్లాడటం సరికాదు అని శ్రీధర్ బాబు అన్నారు.
IPL2026 |క్రికెట్ ఫ్యాన్స్లో భారీ ఉత్సాహం!
IPL2026 | క్రికెట్ ఫ్యాన్స్లో భారీ ఉత్సాహం! IPL2026 | ఐపీఎల్ 2026
Rajinikanth Clears Air on Political Speculations
Superstar Rajinikanth had political plans initially but he decided to stay away from politics. He is focused on films and he is busy with a number of projects. A couple of days ago, Aadhav Arjuna, General Secretary of Vijay’s political partyTamilaga Vettri Kazhagam made a statement that the ruling DMK had threatened Rajinikanth before his […] The post Rajinikanth Clears Air on Political Speculations appeared first on Telugu360 .
సీసీ రోడ్లను పరిశీలించిన డీఈ ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని గుణగుంటపల్లి
బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
బీజేపీ ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు బెజ్జంకి, ఆంధ్రప్రభ :
జగద్గురును దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే..
జగద్గురును దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే షిండే.. జుక్కల్, ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని
Telangana : నేడు రైతులకు 'ఫార్మర్ కిట్స్' పంపిణీ : మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు ఫార్మర్స్ కిట్స్ పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపా
రేపే ‘దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి్ణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పుడు నెరవేరుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరుకానున్నారు. ఈ […] The post రేపే ‘దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం appeared first on Visalaandhra .
Ys Jagan : చంద్రబాబు చర్యలు ఎవరిపైనా ఉండవు
ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ అన్నారు
లోక్ సభ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంత ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఒక మంచి ఊరటనిచ్చింది. పెండింగ్లో ఉన్న బకాయిల వల్ల పెరుగుతున్న వడ్డీ భారాన్ని తగ్గించేలా మున్సిపల్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తమ ఆస్తి పన్ను బకాయిలను ఈ నెల 31వ తేదీ లోపు ఒకేసారి చెల్లిస్తారో, వారికి వడ్డీ మొత్తంలో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారికంగా జీవో నెం.58ని విడుదల […] The post ఆస్తి పన్ను చెల్లించేవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ appeared first on Visalaandhra .
Delhi | ఛాతిలో గన్ పెట్టుకొని… Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
బొమ్మ చిలుకతో అమ్మ ప్రేమ… #Parrot #Wildlife #Rescue #3DTechnology #AnimalCare #Innovation
Chandrababu : ఎల్పీజీ కొరతపై చంద్రబాబు సమీక్ష
గృహ వినియోగానికి ఎల్పీజీ సిలెండర్ల కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు
కాళేశ్వరం నీళ్లు చుక్క వాడకుండా 71.86 లక్షల టన్నుల ధాన్యం పండించాం: ఆది
హైదరాబాద్: రైతులు, ప్రజల మద్దతుతోనే మున్సిపల్, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భరోసా, సన్న బియ్యానికి బోనస్, రైతులకు పనిముట్లు అందిస్తున్నామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. అబద్ధాలు ఆడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసించరని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా 71.86 లక్షల టన్నుల ధాన్యం పండించామని, ఎల్లంపల్లి నీటితో పెద్ద ఎత్తున ధాన్యం పండించామని, బిఆర్ఎస్ హయాంలో మోటార్లకు కూడా బిల్లులకు పెండింగ్ పెట్టారని, బిఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన ఒకే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు నేటికీ సేవలందిస్తున్నాయని ప్రశంసించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి ధరణితో చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక భూముల సమసల్య పరిష్కారానికి భూదార్ తీసుకొచ్చామని, పెద్ద ఎత్తున గ్రామ పాలనాధికారులు, లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించామని, ఈ ఏడాది 3.76 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశామని, గతంలో పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్బిసిని కూడా పెండింగ్లో పెట్టామన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించిందని తెలియజేశారు.
అప్పుడు దానకర్ణ.. ఇప్పుడు కుంభకర్ణ: కెటిఆర్
హైదరాబాద్: అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని అన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపే ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా కెటిఆర్ ప్రసంగించారు. రెండున్నరేళ్లలో రూ.2.5 లక్షలు అందుకున్న కుటుంబాలను చూపించండని, సిఎం రేవంత్ రెడ్డి సంతకానికే విలువ లేకుంటే వీళ్ల మాటలు ఎవరు నమ్ముతారు? అని.. గ్యారెంటీల, హామీల విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు. భవిష్యత్ లో సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేదని, సిఎం సంతకం చేసిన ఆరు హామీల ఫైల్ డిప్యూటీ సిఎంకు దొరికిందనుకున్నానని అన్నారు. ఎన్నికలకు ముందు దానకర్ణ.. ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అని కెటిఆర్ విమర్శించారు.. హామీలకు, గ్యారెంటీలకు జీరో వ్యాల్యూ ఉందని, ప్రజల ఆస్తుల విలువ జీరో వ్యాల్యూ చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీకి వెళ్తే తమకేం అభ్యంతరం లేదని ఎన్నిసార్లైనా వెళ్లండి అని సూచించారు. ఢిల్లీ నుంచి నిధులు తెస్తారనుకున్నాం.. కానీ నిధులు ఇచ్చి వస్తున్నారని కెటిఆర్ మండిపడ్డారు. ఐటీ ఉద్యోగాలు తగ్గాయని మీరే చెప్పారని, తప్పు జరిగితే...ఐటీ సెక్రటరీని తీసేయండని సూచించారు. కేబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగంలోనూ విశ్వనీయత లేదని కెటిఆర్ దుయ్యబట్టారు.
ట్రాక్టర్, బైక్ ఢీ.వ్యక్తిమృతి..
ట్రాక్టర్, బైక్ ఢీ.వ్యక్తిమృతి.. దుర్గి, ఆంధ్ర ప్రభ : ట్రాక్టర్, బైక్ ఢీ
మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు…
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమన్ నెతన్యాహు తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కొత్త వీడియోను పోస్ట్ చేస్తూ తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. ఓ పర్యాటక ప్రాంతంలో తీసిన ఈ వీడియోలో నెతన్యాహు జనంలోకి వెళ్లడం, వారిని పలకరించడం చూడొచ్చు. ఇటీవల నెతన్యాహు పోస్ట్ చేసిన వీడియో ఏఐ సాయంతో రూపొందించిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన చేతికి ఆరు వేళ్లు ఉన్నాయన్న […] The post మరో కొత్త వీడియో విడుదల చేసిన నెతన్యాహు… appeared first on Visalaandhra .
గ్యాస్ కోసం క్యూ లైన్ లో ప్రజలు..
గ్యాస్ కోసం క్యూ లైన్ లో ప్రజలు.. మచిలీపట్నంలో బారులు తీరిన లబ్ధిదారులు
ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక’
నేడు క్రూడ్ ఆయిల్ నౌక ‘జగ్ లడ్కీ’ రాకకాండ్లా పోర్టుకు గ్యాస్ నౌక ‘నందాదేవి’ దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళన నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎల్పీజీని మోసుకొచ్చిన ‘శివాలిక’ ట్యాంకర్ సోమవారం భారత్లోని గుజరాత్ ముంద్రా పోర్ట్కు చేరుకుంది. శివాలిక్ నౌకలో 45 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ భారత్కు వచ్చిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 80 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్తో వస్తోన్న ‘జగ్ […] The post ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక’ appeared first on Visalaandhra .
క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ముజ్తాబా
ఇరాన్ సుప్రీం అలీ ఖామేనీ నివాసంపై జరిగిన దాడిపై ‘ది టెలిగ్రాఫ’ కథనం తెహ్రాన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభింలోనే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ మరణించిన సంగతి తెలిసిందే. కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా త్రుటిలో బయటపడినట్లు తెలుస్తోంది. వీరి భవనాన్ని క్షిపణులు తాకడానికి కొన్ని క్షణాల ముందే మొజ్తాబా అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇరాన్ అధికారుల సమావేశానికి సంబంధించి లీకైన ఓ ఆడియోను ఉటంకిస్తూ ‘ది టెలిగ్రాఫ’ ఈ కథనం ప్రచురించింది. “భగవంతుడి […] The post క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ముజ్తాబా appeared first on Visalaandhra .
Property tax |వారికి వడ్డీలో 50 శాతం రాయితీ
Property tax | వారికి వడ్డీలో 50 శాతం రాయితీ Property tax
రాజస్థాన్ రాయల్స్ను అందుకే వీడాను: సంజూ
హైదరాబాద్: మరో పది రోజుల్లో ఐపిఎల్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శామ్సన్ 2018 నుంచి 2025 వరకు ప్రాతినిధ్యం వహించాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ సంజూ శామ్సన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లారు. ఈ సందర్భంగా సంజూ మీడియాతో మాట్లాడారు. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి తాను ఆడానని, మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్ల ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఒక సమయం ఉంటుందని, రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తన సమయం ముగిసిందని, అందుకే ఆర్ఆర్ నుంచి బయటకు వచ్చానని వివరించారు. రాజస్థాన్కు ప్రత్యర్థిగా ఆడటం ఇదే తొలిసారి అని సంజూ చెప్పాడు. ప్రతి ఒక్కరూ మైదానంలోకి దిగాక ఆట గురించే ఆలోచిస్తానని, మరొకటి ఉండదన్నారు. చైన్నై సూపర్ కింగ్స్లో ఉండటం అనేది తనకు కొత్త ప్రయాణమని, రాజస్థాన్ రాయల్స్పై చాలా సంతోషంగా ఆడుతానని సంజూ వివరణ ఇచ్చాడు.
కాంగ్రెస్ పాలనలో పరిహాస నామ సంవత్సరమే : కేటీఆర్
రెండున్నరేళ్ల పాలనలో మిగిలింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Telangana |ఏసీబీకి చిక్కిన వర్క్స్ అకౌంట్స్ సూపరింటెండెంట్
Telangana | ఏసీబీకి చిక్కిన వర్క్స్ అకౌంట్స్ సూపరింటెండెంట్ Telangana | ఆంధ్రప్రభ,
ట్రంప్నకు షాకిచ్చిన మిత్ర దేశాలు
హర్మూజ్ ప్రాంతానికి యుద్ధ నౌకలను పంపలేంయుద్ధంతో నాటోకు సంబంధం లేదన్న జర్మనీపర్షియన్ గల్ఫ్లో రవాణాపై ఇరాన్ పట్టుతెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రమవుతోంది. పర్షియన్ గల్ఫ్లో చమురు నౌకల రవాణాపై ఇరాన్ పట్టు సాధించడంతో ఇంధన సంక్షోభం, తద్వారా ఆర్థిక సంక్షోభం భయాలు చుట్టుముడుతున్నాయి. చమురుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలప్రయోగం ద్వారా హర్మొజ్ జల సంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపేందుకు మిత్ర […] The post ట్రంప్నకు షాకిచ్చిన మిత్ర దేశాలు appeared first on Visalaandhra .
చైనాలో రోబో అరెస్ట్…#Robot #China #ViralNews #TechNews #Humanoid #Trending
Kiran abbavaram |విశ్వక్ తర్వాత కిరణ్ అబ్బవరం..
Kiran abbavaram | విశ్వక్ తర్వాత కిరణ్ అబ్బవరం.. Kiran abbavaram |
Harish Shankar and Megastar Film on Cards
Harish Shankar is one of the best writers and directors of Telugu cinema. He was stuck with Ustaad Bhagat Singh for over three years and he is now lining up back-to-back films. In an interview, Harish Shankar said that he is in touch with Megastar Chiranjeevi and he has a film lined up with Megastar […] The post Harish Shankar and Megastar Film on Cards appeared first on Telugu360 .
Peddi |బుచ్చిబాబు అనుకున్నది జరిగేనా ..?
Peddi | బుచ్చిబాబు అనుకున్నది జరిగేనా ..? Peddi | పెద్ది మూవీ:
Pak Diversion Game : కాబూల్ పై దాడి గుట్టు రట్టు Andhra Prabha News
Pak Diversion Game : కాబూల్ పై దాడి గుట్టు రట్టు Andhra
24 గంటల్లోనే కూకట్పల్లి కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో కూకట్ పల్లి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను శంషాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. కూకట్పల్లిలో మెట్రో పిల్లర్ 837 వద్ద ఇద్దరు వ్యక్తులు స్కూటీ పై వెళ్తుండగా నలుగుగురు గుర్తు తెలియని వ్యక్తులు కళ్లలో కారం పొడి చల్లి కోటి రూపాయల విలువల గల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బహదూర్పూరాకు చెందిన ఎండి ఖస్రూ, ఎండి ఖైసర్ అనే వ్యక్తులు బంగారం బ్యాగ్తో ఎపి 12 విజి 1207 అనే నంబర్ గల స్కూటీపై రాత్రి పది గంటల సమయంలో వెళ్తున్నారు. కూకట్పల్లిలో మెట్రో పిల్లర్ 837 వద్దకు రాగానే ఖస్రూ, ఖైసర్ కళ్లలో గుర్తు తెలియని నలుగులు వ్యక్తులు కారం పొడి చల్లారు. అనంతం వాళ్ల చేతిలో ఉన్న బంగారం ఉన్న బ్యాగ్ను లాక్కొని రెండు బైక్లపై పారిపోయారు. వెంటనే ఖస్రూ, ఖైసర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి శంషాబాద్ లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Andhra Pradesh : రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది
Former MLA |పైలెట్ రోహిత్ రెడ్డికి నోటీసులు
Former MLA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ మాజీ
Two Release Dates considered for Jana Nayagan
The big day for Vijay’s Jana Nayagan is here. The Revising Committee will watch the film this afternoon in Chennai and the makers are confident that the censor hurdles will be cleared at the earliest. Tamil media speculates that the team is considering a May 8th release for the film. The other considered date of […] The post Two Release Dates considered for Jana Nayagan appeared first on Telugu360 .
A Remix Song in Ustaad Bhagat Singh
Powerstar Pawan Kalyan’s Ustaad Bhagat Singh is all set for a grand release during the Ugadi weekend. A music bit from Pawan’s Tholi Prema is used in the trailer as the background score. The film’s director Harish Shankar has confirmed that for the first time a Pawan Kalyan’s song is remixed and is used in […] The post A Remix Song in Ustaad Bhagat Singh appeared first on Telugu360 .
దేశం లోని అసోం, పశ్చిమబెంగాల్,కేరళ, తమిళనాడు నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఏప్రిల్ 9 నుంచి 29 మధ్యలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి మాత్రం ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తరువాత ఎన్నికలు జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందువల్ల ఇదివరకులా సాధారణంగా ఓటు శాతం వాటా గురించి ఊహాగానాలు చేయడానికి అవకాశం ఉండదు. అయినా అంచనాలు తప్పడం లేదు. పశ్చిమబెంగాల్ లోని టిఎంసి, తమిళనాడు లోని డిఎంకె, కేరళ లోని సిపిఎం ప్రస్తుతం పాలకవర్గాలుగా ఉండడమే కాదు, చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను పదవినుంచి తొలగించాలని అభిశంసన ప్రకటించినవే. ఇప్పుడు ఆ చీఫ్ ఎన్నికల కమిషనర్ నేతృత్వం లోనీ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం గమనార్హం. నాలుగు రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో పాలిస్తున్న ప్రభుత్వాలకు మళ్లీ విజయావకాశాలు ఉన్నాయా లేదా తేల్చే అగ్ని పరీక్ష. కేరళలో సిపిఎం కూటమి ఎల్డిఎఫ్ గత పదేళ్లుగా అధికారంలో ఉంది. అసోంలో కూడా సిపిఎం ప్రాధాన్యంలో ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పాలన 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓటరు అదే ప్రభుత్వం మళ్లీ ఎందుకు అని అసంతృప్తి చెందినా తొందరపడి పరిపాలన మార్పుకు ఓటు వేయడం తెలియని రాష్ట్రంగా పశ్చిమబెంగాల్కు పేరుంది. కేరళలో ఎల్డిఫ్కు కాంగ్రెస్ నేతృత్వం లోని యుడిఎఫ్ ప్రధాన విపక్షంగా వ్యవహరిస్తున్నా జాతీయ స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాష్ట్రాలకు ఇబ్బందిగా తయారైందని ఆయా ప్రభుత్వాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ ప్రక్రియ ఓటర్లను కలుపుకోకుండా నిజమైన ఓటర్లను అనర్హులుగా చేస్తోందని వాదిస్తున్నాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తాను నివసిస్తున్న నియోజకవర్గం లోనే ఓటు నమోదు చేసుకోవాలి. ఇంకెక్కడైనా నివసిస్తుంటే ఈ ఓటును రద్దు చేసుకుని అక్కడ నమోదు చేయించుకోవాలి. అయితే ఇది అంత సాఫీగా జరగదు. ఓటర్ల జాబితాలో 100 శాతం నమోదు ఎప్పటికీ సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఓటర్లను నమోదు చేసినా కొంత శాతం ఓటర్లు జాబితాలో చేరకపోవడం లేదా తప్పుడు వివరాలు నమోదు కావడం జరుగుతుందనే ఆరోపణలు ఉంటున్నాయి. పశ్చిమబెంగాల్లో అదనపు ఓటర్ల జాబితా ప్రచురించిన తరువాత తుది జాబితాకు చేర్చడమవుతుందని ఎన్నికల అధికారులు భరోసా ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో , కేంద్ర పాలిత ప్రాంతంలో మాత్రం మొత్తం ఓటర్ల సంఖ్య నిర్ధారణైంది. 2021లో పశ్చిమబెంగాల్లో మొత్తం 8 రౌండ్ల వంతున పోలింగ్ జరిగింది. ఆ సమయంలో ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు రెండు రౌండ్ల లోనే ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి వచ్చే ఫిర్యాదులను ఎంతవరకు పరిష్కరిస్తారో చూడాలి. రౌండ్లు కేవలం రెండే కాబట్టి రాజకీయ హింసకు అవకాశం ఉండకపోవచ్చని ఎన్నికల సంఘం భావిస్తోంది. కానీ ఈ విషయంలో ఏదీ చెప్పలేం. ఒకవేళ రాజకీయ హింసాత్మక సంఘటనలు జరిగినా పరిష్కరించగలమని ఎన్నికల సంఘం చెబుతోంది. పశ్చిమబెంగాల్లో ఎన్నికల రోజు ఏప్రిల్ 23కు ముందే వివాదాస్పద ఓటర్ల జాబితాలు అందుబాటులోకి వస్తాయి. పాత జాబితాలను తిరిగి అమలు చేసే ప్రశ్నే లేదు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిబంధనల ప్రకారం క్రమపద్ధతిలోనే జరిగినప్పటికీ ఎవరికైనా అర్హులకు ఓటు వేసే అవకాశం రాకుంటే సమస్య పరిష్కరించి న్యాయం చేకూరుస్తామని ఎన్నికల అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు ఓటర్ల నమోదులో తొందరపాటు నిర్ణయంపై నడుస్తున్న వివాదానికి ముగింపు పలకాలి. ఇక అసోం, బెంగాల్, కేరళలో ముస్లిం ఓట్లు పాత జాబితాల ప్రకారం స్థిరంగా ఉంటాయా లేక సర్ ప్రక్రియలో తొలగింపబడ్డాయా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లు రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతమే ఉన్నాయి. బెంగాల్ టిఎంసికి, కేరళ యుడిఎఫ్కు ముస్లిం ఓటర్లు మద్దతుగా ఉంటున్నారు. అసోంలో విపక్షాలకు ముస్లిం ఓటర్లు మద్దతు ఇస్తున్నారు. ఒవైసీకి చెందిన ఎఐఎంఐఎం, అజ్మల్కు చెందిన ఎఐయుడిఎఫ్ అసోంలో విపక్షాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కేరళ లోని ఎల్డిఎఫ్లో హిందూవర్గాల వైపు బిజెపి చొచ్చుకుపోకుండా అడ్డుకోవలసిన సామర్థం కేరళ ముఖ్యమంత్రి పినరయి చూపిస్తేనే ఎన్నికల్లో నెగ్గే అవకాశాలు ఉంటాయి. కొన్ని వారాల క్రితం తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగురడం బిజెపికి కొంత బలం వచ్చినట్టయింది. అది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చెప్పలేం. బెంగాల్లో ముస్లిం ఓటర్లను బంగ్లాదేశ్నుంచి వచ్చే చొరబాటుదారులుగా బిజెపి ప్రచారం చేస్తోంది. అయితే ఈ చొరబాటు దార్లను గుర్తించడానికి ఇతర రాష్ట్రాల నుంచి జ్యుడీషియల్ అధికారులు వచ్చి బెంగాల్లో తిష్ట వేస్తున్నారు. మాతువా అనే దళిత వర్గాలు బంగ్లాదేశ్ జాతీయులన్న జనాభా గణన అధికారులు తేలుస్తున్నారు. ఈ వర్గాలను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో దీనిపై ఆందోళన చెలరేగే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంవల్ల బెంగాల్లో ఇప్పుడున్న ఓటర్ల జాబితా తుది జాబితా కింద పరిగణించలేం. ఈ వ్యత్యాసాలన్నీ తొలగించిన తరువాత సుప్రీం కోర్టు సప్లిమెంటరీ ఓటర్ల జాబితాలకు అవకాశం ఇచ్చినప్పుడే తుది జాబితాలు ఖరారవుతాయి. ఇదిలా ఉండగా 30 లక్షల మహిళా ఓటర్లు జాబితాల నుంచి తొలగించబడడం కూడా ప్రధాన సమస్యగా తయారైంది. ఇన్ని సమస్యల మధ్య ఎన్నికలు జరుగుతుండడం ఓటర్లకు అగ్నిపరీక్షే.
Miyapur | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మినీ బస్సు బోల్తాపడిన ఘటనలోో
విశాఖలోని గాజువాకలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు
రెండో రోజు విచారణకు లక్ష్మీదుర్గ
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో నేడు సిట్ ఎదుట రెండో రోజు విచారణ జరుతోంది

31 C