Hyderabad : హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు
హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు
రాఘవ కన్స్ట్రక్షన్పై హౌస్ కమిటీ వేయాలి: బిఆర్ఎస్ ఎంఎల్ సిలు
హైదరాబాద్: మండల సమవేశాలు ప్రారంభకాగానే బిఆర్ఎస్ ఎంఎల్సిలు నిరసన తెలిపారు. శాసన మండలి వెల్లోకి బిఆర్ఎస్ ఎంఎల్సిలు దూసుకొచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్పై హౌస్ కమిటీ వేయాలని బిఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకొని బిఆర్ఎస్ ఎంఎల్సిలు నిరసన తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రసంగిస్తుండగా బిఆర్ఎస్ ఎంఎల్సి నిరసన తెలపడంతో సభకు అంతరాయం ఏర్పడింది. దీంతో బిఆర్ఎస్ ఎంఎల్ సిలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గన్ పార్కు చేరుకొని నినాదాలు చేశారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాఘవ కనస్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ, హైకోర్ట్ సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు.
రెండు సంవత్సరాల కష్టం, పట్టుదలతో..
చార్మింగ్ స్టార్ శర్వా బైకర్ సినిమా కోసం అద్భుతంగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. ఇందులో అతను 18 ఏళ్ల రేసర్గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం అతను తన శరీరాన్ని, మనసును పూర్తిగా మార్చుకున్నారు. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించగా, యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ శర్వా ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. శర్వాకు ఉదయం సూర్యోదయం కంటే ముందే మొదలయ్యే రోజు, అలసటతో ముగిసేది. ఎక్కువ దూరం పరుగులు, కఠినమైన వ్యాయామాలు చేసేవాడు. ఈ ప్రయాణంలో యోగా అతనికి కీలకంగా నిలిచింది. జిమ్ అతనికి బలం, సహనం ఇచ్చినప్పుడు, యోగా అతని ఆలోచనలను ప్రశాంతం చేసి, ఫోకస్ను పెంచింది.దీంతో అతను బరువు తగ్గి కొత్త లుక్ను పొందారు. శర్వా కొత్త అవతార్కి అద్భుత స్పందన వస్తోంది. శర్వా మాట్లాడుతూ..‘షూటింగ్ మొదటి రోజు అద్దంలో చూసుకున్నప్పుడు, నేను సిద్ధంగా ఉన్న, క్రమశిక్షణతో ఉన్న, అప్డేటెడ్ వ్యక్తిని చూశాను. ఈ ప్రయాణం నాకు ఒక విషయం నేర్పింది. ఎంత నిరాశలో ఉన్నా.. ఒక నిర్ణయం తీసుకుంటే పూర్తిగా మారిపోవచ్చు. ఏప్రిల్ 3న మీరు స్క్రీన్పై విక్కీని చూస్తే, అది కేవలం నటన కాదు- రెండు సంవత్సరాల కష్టం, మారాలనే పట్టుదల ఫలితాన్నిని చూస్తారు”అని అన్నారు.
Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయి
పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం..
పేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : పేద కుటుంబాలకు ప్రభుత్వం
గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బాగారెడ్డి..
గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా బాగారెడ్డి.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద
నెల్లూరు జిల్లాలో ఇద్దరిని కత్తులతో పొడిచి చంపి
అమరావతి: ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దస్తగిరి మండలానికి చెందిన వెంకటేశ్(29), సంగం మండలానికి చెందిన బాలవెంకయ్య(26) అనే యువకులను గండవరం సమీపంలోని పొలాల్లో హత్య చేశారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి శరీరంపై కత్తి పోట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. పాత కక్షలు లేక వివాహేతర సంబంధాలతోనే హత్యలు జరిగాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
మానవత్వం చాటుకున్న పోలీసులు.. నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాలపేటలో
Real Facts: Rajamouli considering two-part Release for Varanasi
SS Rajamouli is completely busy with Varanasi, a high-voltage actioner which has a mythological touch. Mahesh Babu, Priyanka Chopra and Prithviraj Sukumaran will be seen in the lead roles and the film’s shoot is planned to be wrapped up before September this year. The film was announced for April 7th release across the globe. For […] The post Real Facts: Rajamouli considering two-part Release for Varanasi appeared first on Telugu360 .
శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని, మోహన్ మాతే..
శ్రీవారిని దర్శించుకున్న కొడాలి నాని, మోహన్ మాతే.. గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రముఖ
చీకటి దుప్పటిని తొలగిస్తూ, సూర్యుడు అపార్ట్మెంట్ కిటికీల సందుల్లోంచి నగరపు ముఖంపై నీడలువిసిరాడు పల్లెలోలాగా నెమ్మదిగా కాదు ఒక అలారం గంటలా! నగరం ఉలిక్కిపడి మేల్కొంది కాంక్రీట్ వనంలో, కిలకిలలకంటే ముందే కంట్రీ యార్డ్ పాల బండ్ల చప్పుడు న్యూస్ పేపర్ల విసిరివేత నిశ్శబ్దాన్ని ముక్కలు చేశాయి మెట్రో పట్టాలు, సిల్వర్ పాముల్లా మెరుస్తూ వేగాన్ని ఆహ్వానించాయి పార్కుల్లో, చెమట చుక్కలు రేపటి లక్ష్యాల కోసం రహదారులపై రాలాయి టీ కొట్టు దగ్గర, పొగలు కక్కే గ్లాసుల్లో రాజకీయాలు, వార్తలు వేడివేడిగా చర్చకు వచ్చాయి దేవాలయపు గంటల కంటే ట్రాఫిక్ సిగ్నళ్ళ వెలుగులే ఇక్కడ మార్గాన్ని చూపుతాయి అపార్ట్మెంట్ ఇరుకు గదుల నుండి ఒత్తిడిని తరిమే డికాషన్ ఘాటు మొక్కుబడిగా ముగిసే అగరొత్తి ధూపం.. కలుషిత గాలిలో తమ ఉనికి కోసం వెతుకులాడుతున్నాయి ఇక్కడ ప్రతి ఇల్లు ఒక చిన్న గుడి కావాలని తపిస్తుంది కానీ, కాలపు వేగంలో ఆ ప్రశాంత పరిమళం.. మెషీన్ల శబ్దాల మధ్య మౌనంగా మిగిలిపోతుంది ఆలయ వంటశాల నేతి వాసన బదులు హోటళ్ల నుండి వచ్చే కాఫీ పరిమళం గాలిలో ఆధునికతను నింపింది ప్రతి మనిషి, ఒక సెకనుతో యుద్ధం చేస్తూ కదిలే యంత్రమై, పరుగు మొదలుపెట్టాడు పట్టణపు ఉదయం, ఇది ఒక నిరీక్షణ కాదు.. అంతులేని ప్రయాణంలో ఒక విరామం లేని ఆరంభం! - విజయ రామ రాజు (ప్రవిరారా)
Summer Effect : వామ్మో ఏప్రిల్, మే నెలల్లో ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతాయో తెలిస్తే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి
ఐడీఏ బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం #BollaramFire #FireAccident #TelanganaNews #Emergency #Rescue
YSRCP : నేడు వైసీపీ చలో మూలా పేట
వైసీపీ నేతలు నేడు మూలాపేట పోర్టు కు వెళ్లనున్నారు
అమరావతి రైతుల పక్షాన సాయిరెడ్డి
రాజధాని అమరావతి రైతుల కోసం మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గళం విప్పారు.
TVK Vijay |నేటి నుంచి TVK పార్టీ ఎన్నికల ప్రచారం..
TVK Vijay | నేటి నుంచి TVK పార్టీ ఎన్నికల ప్రచారం.. TVK
చదవాల్సిన పుస్తకం: అరతి కుమార్ రావ్, ఒక పర్యావరణ ఫోటోగ్రాఫర్, రచయిత, కళాకారిణి. నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్పో్ల రర్గా పర్యావరణ క్షీణత తాలుకు ప్రభావాలను నమోదు చేస్తున్నారు. ప్రధానంగా భారత ఉపఖండంలో పనిచేస్తూ, ఆమె ప్రకృతి దృశ్యాలలో మనుషులు తెచ్చిన, తెస్తున్న మార్పులు, వాటి కారణంగా జీవనో పాధి, సంస్కృతి జీవవైవిధ్యంలో వచ్చే మార్పులను నమోదు చేస్తుంటారు. 2023 సంవత్సరపు BBC 100 మహిళల జాబితా లో ఆమెకు చోటు దక్కింది. సామాన్యంగా మనం ఏ పుస్తకం చదివినా ఏదో రకంగా అది మన అనుభవాల్ని కదిలిస్తుంది. దీనికి కూడా స్థాయి, భేదం ఉంటుంది. ఉపశమించిన ఒక ఘర్షణ, అశాంతి, ఆగ్రహం, నిస్పృహ వంటి గాఢమైన అనుభవాలు రక్తనిష్ఠం అవుతాయి.ఒక తీవ్రత చొచ్చుకుని మనలోకి చొరబడినప్పుడు. రచయిత్రి, గంగ, బ్రహ్మపుత్ర, సుందరవనాల గురించి, ప్రధానంగా దూరదృష్టి లేని ఫరక్కా బేరేజి నిర్మాణం చర్చించినప్పుడు నాకు పాత గాయం రేగినట్టయింది. వేలాది మత్స్యకార కుటుంబాలు ఫరక్కా వల్ల మట్టిలో కలిసిపోయాయి. గంగ ప్రవాహ దిశను మార్చుకుంది. గంగలో నివసించే డాల్ఫిన్లు అంతరించాయి. మూడు నదుల్లో చేపలు తగ్గిపోయాయి. అనుభవజ్ఞులైన ఇంజినీర్లు తయారు చేసిన ఈ పథకాలు ఎందుకు వికటిస్తాయి? ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసానికి కారణం ఎవరు? ప్రజల చితికిపోయిన జీవితాలకు పూచీ ఎవరిది? విద్యావంతులైన సాంకేతిక నిపుణులకీ, ఇంజినీర్లకీ, ప్లానర్లకి, రాజకీయ నాయకులకీ, డాక్టర్లకీ జ్ఞానం లేక కాదు. వారి జ్ఞానానికి పరిమితులు ఉంటాయనే జ్ఞానం లేకపోవడం, వివేకం లోపించడం. వివేచనా శక్తిలేని జ్ఞానం వినాశానికి దారి తీస్తుంది. జీవావరణ వ్యవస్థల్ని పట్టించుకోకపోవడం, వాటి గురించి తెలియకపోవడం, వాటికి హాని కలిగించే అభివృద్ధి పథకాలు ఎక్కువ కాలం మనలేవు. అదే ఉత్తరాఖండ్లో జరుగుతోంది. కొన్ని వందల ఉదాహరణలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇంక రాజకీయ నాయకులకి దురహంకారం, అజ్ఞానం వల్ల ఏర్పడ్డ సంకుచిత దృష్టి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఒకే ఒక జీవితాశయం వారి సహజ వివేచనా శక్తిని ఆవిరి చేస్తుంది. అధిక శాతం ప్రజానీకానికి ఆసక్తి లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్లా, మధ్య తరగతి స్వార్థం వల్లా, ప్రజాస్వామిక చైతన్యం లేకపోవడం వల్లా, దురదృష్టకరమైన దాస్య ప్రవృత్తి వల్లా ప్రభుత్వాల్ని ప్రశ్నించే శక్తి క్షీణించింది. ఈ పుస్తకంలో భూమి గురించి ప్రస్తావన చాలా ఉంది. మన పూర్వజులు జీవావరణ వ్యవస్థల్ని గమనించి, వారున్న భూ స్వభావాన్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా తమ జీవన విధానాల్ని నిర్మించుకుని ఈ ప్రాణికోటిలో తాము కూడా ఒక భాగమనే వినమ్ర భావంతో జీవించారు. ఇతర జీవరాశుల కంటే తాము ముఖ్యమని గానీ, ఉన్నతులమని గానీ అనుకోలేదు. ఇది మన ప్రాచీనుల నైతికత. ఇటువంటి నీతి అభివృద్ధికి ఆటంకమనుకునే ప్రబలమైన అజ్ఞానం ఇవాళ అనేక ప్రభుత్వాల్ని నడిపిస్తోంది. ప్రాచీనులు జీవించినట్టు మనం జీవించలేం. కానీ వారి నైతిక స్పృహతో జీవించినప్పుడు స్వార్థపూరితమైన విధ్వంసం జరగదు. ప్రపంచ నాగరికతల్ని నిర్మించినది నేల. మడ అడవుల పరిస్థితి గురించి రచయిత్రి సుందరవనాల లంక గ్రామాల్లో జీవిస్తున్న మత్స్యకారుల జీవితాల్ని స్వయంగా చూసి వారితో ఉండి మనకి తెలియచేసింది. సముద్రపు కోతకి గ్రామాలు ములిగిపోతున్నాయి. సముద్రపు కోత ఎందుకు ఎలా జరుగుతుందో స్పష్టంగా చెప్తోందామె. మడ అడవులు విధ్వంసం కథ, ముంబై విమానాశ్రయం. సముద్రంమీది వంతెన నిర్మాణం చాలా కాలం నుంచీ పత్రికల్లో నానుతూనే ఉంది. నగరాన్ని కాపాడే మడ అడవులు, మత్స్య సంతతి వృద్ధి చేసే మడ అడవుల్ని ఎవరి సౌకర్యం కోసం ధ్వంసం చేశారు? అసలు మన దేశంలో పర్యావరణ చట్టాల్ని ఎవరి కోసం కత్తిరించారు? ప్రస్తుతం కేరళ తీరం 60 శాతం సముద్రంలో కలిసిపోయింది. బెంగుళూరులో చెరువులను పూడ్చి టెక్ పార్కులూ, పెద్ద భవనాలూ నిర్మించిన తరువాత ఏ దుస్థితిలో ఉన్నదిప్పుడు? రియల్ ఎస్టేట్కి, సంపద వృద్ధి చెయ్యడానికీ ఇప్పుడు భేదం లేదిక్కడ. మనం ఏదేనా నమ్ముతాం. ఈ పుస్తకంలో అదానీ గారి సిమెంటు కంపెనీ కేరళ తీరం కోతకు ఎట్లా కారణం అయిందో రచయిత్రి సశాస్త్రీయంగా వివరించింది. అనేక సందర్భాలలో ఇంజినీరింగ్ సొల్యూషన్స్ విఫలమౌతాయి. నదిని గానీ, సముద్రాన్ని గానీ మనం నియంత్రించి వాటి ప్రవాహమార్గాల్ని మార్చాలనుకోవడం పొరపాటు. ఇప్పుడున్న సాంకేతిక శక్తి వల్ల అటువంటిది చెయ్యడం కష్టం కాదు. రచయిత్రి తిరువనంతపురం దిగువ తీరంలో జరిగిన పెద్ద పొరపాటు చర్చించింది. Arati Kumar థార్ ఎడారి అనుభవాలు అందరకీ తెలియాలి. ఎడారిలో శతాబ్దాల నుంచీ సుఖంగా జీవిస్తున్న ఎడారివాసుల జీవితాల్ని ఒక అభివృద్ధి ప్రణాళిక ఎలా తలకిందులు చేసిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. యేటికేడాది శుభ్రమైన మంచినీరు, పాలు, పెరుగు, నెయ్యి, గొర్రెలకీ ఒంటెలకీ అవసరమైన పచ్చిక సమృద్ధిగా దొరికే ఎడారిలో ఇందిరాగాంధీ నహర్ అనే ఒక కాలువని పంజాబు నుంచి తవ్వేరు. దీనివల్ల ఎడారి వాసుల నీటి వనరులు పోయాయి. పచ్చిక అంతరించింది. అనారోగ్యం ఎరుగని, దోమ అనే జీవి ఉంటుందని తెలీని ఈ దురదృష్టవంతులు రోగాల పాలయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఇంజినీర్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏ ఒక్కరూ థార్ ఎడారి వాసులని మీకు మంచినీళ్లు ఎక్కణ్నించి వస్తాయని అడగలేదు. స్థానిక జీవావరణ వ్యవస్థల్ని అర్థం చేసుకోకుండా అభివృద్ధి కార్యక్రమాలు రచించకూడదు. ఇప్పుడు కాకినాడ సమీపంలో ఉప్పాడ దగ్గిర 300 కోట్ల రూపాయలు వెచ్చించి సముద్రాన్ని నిలవరించడానికి గోడకట్టే ప్రయత్నంలో ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ పర్యావరణశాఖ సలహా సంప్రదింపులు జరిగాయో లేదో తెలీదు. మన పర్యావరణ చట్టాల ప్రాణం, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పార్టీలకి రాజ్యసభలో ఎంతమంది సభ్యులున్నారనే దానిమీద ఆధారపడి ఉంటుందంటున్నారు. - పతంజలి శాస్త్రి
అశ్వ వాహనం పై లక్ష్మీనర్సింహాస్వామి..
అశ్వ వాహనం పై లక్ష్మీనర్సింహాస్వామి.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి
రచయితలు రాసేది, మాట్లాడేది, చేసేది ఒకటై ఉండాలి
నేను, నా సాహితీ యాత్ర: జ్వలిత కలం పేరు. ఇది సోకు కోసం పెట్టుకున్నది కాదు. వివక్షను ఎదుర్కోడానికి అవసరార్థం ఎంచుకున్నది. అమ్మానాన్నలు పెట్టింది విజయ కుమారి దెంచనాల. మాది ఉమ్మడి ఖమ్మం జిల్లా, గార్ల మండలం, పెద్ద కిష్టాపురం గ్రామం. చేతివృత్తుల కుటుంబం. నాన్న దెంచనాల బ్రహ్మయ్య పంచదాయిల పనులు చేసిన నిరుపేద నిపుణుడు. నాన్న పట్టుదల వల్లనే నేను, అక్కా చదువుకోగలిగాము. మా సామాజిక వర్గం లో మా కుటుంబాల్లో మేము మొదటి తరం అక్షరాస్యులం. మా అమ్మ ఈశ్వరమ్మ ఆడపిల్లల చదువు కు వ్యతిరేకి కాదు. పెళ్లయిన తర్వాత, ఇద్దరు పిల్ల లు పుట్టిన తర్వాత, హైదరాబాద్లో ఇంటర్మీడియ ట్ లేకుండానే చదివిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సెకండ్ బ్యాచ్ మాది. 1987 డీగ్రీ చేశాను. తర్వాత M.A (తెలుగు), M.Sc (సైకాలజీ), M.Ed, L.L.B పూర్తిచేసి 15 సంవత్సరాలు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసాను. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థినే! బిఈడి, ఎల్.ఎల్.బీ ఒకే విద్యా సంవత్సరంలో చేశాను. ఎంఏ తెలుగు కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుండే. 1994 డీఎస్సీ ద్వారా ప్రభుత్వ టీచరుగా సత్తుపల్లిలో ఉద్యోగం మొదలుపెట్టి 2017లో ఖమ్మంలో రిటైర్ అయ్యాను. తెలంగాణ ఉద్యమంలో, బీసీ ఉద్యమంలో, తెలంగాణ విద్యావంతుల వేదికలో, తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం లో, మట్టిపూలు, రుంజ, టీమాస్ వంటి సంస్థలలో బాధ్యురాలిగా పనిచేసాను. ఇప్పుడు నేను ‘బహుళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక పత్రిక (2021)ను నడుపుతున్నాను. జేడీ పబ్లికేషన్స్ పేరుతో 2020 నుండి ప్రచురణలు చేస్తున్నాను. ‘సాహితీ వనం మిద్దెతోట’ పేరుతో టెర్రస్ గార్డెన్ సాగు 2018నుండి చేస్తున్నాను. రసాయన ఎరువులు వాడను. సేంద్రియ ఎరువుల ను నేనే తయారు చేసి వాడతాను. మిద్దెతోట సాగు గురించి, సేంద్రియ ఎరువుల తయారీ గురించి అవసరమైన వారికి సలహాలు, కౌన్సెలింగ్ ఇస్తుంటాను. కథా సాగరం యూట్యూబ్ ఛానల్ 2019లో మొదలుపెట్టాను. (కథయిత్రుల కథాపఠనం వీడియోలను భద్రపరిచే ప్రాజెక్టు) చేస్తున్నాను. 202223 తెలంగాణ కథల సేకరణ చేశాము. తెలంగాణ అకాడమీ ఈ కథల్ని ప్రచురిస్తోంది. రస్కిన్ బాండ్ షార్ట్ స్టోరీస్ ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేస్తున్నాను. ఇప్పటి వరకు పన్నెండు స్వీయ రచనలు ప్రచురించాను. నాలుగు కవితా సంపుటులు, మూడు కథల పుస్తకాలు, ఒక వ్యాసాల పుస్తకం, రెండు నవల లు, ఒక అనువాద కథల పుస్తకం.కవిత్వ సంపుటాలు కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి (తెలంగాణ ఉద్యమ కవి త్వం), సంగడి ముంత వచ్చాయి. కథా సంపుటాలు ఆత్మాన్వేషణ, రూపాంతరం, ఎన్నెల, ఇవే కాకుండా నాల్గవ కథల పుస్తకం కూడా వస్తున్నది. వ్యాస సంపుటి జ్వలితార్ణవాలు (సాహిత్య సామాజిక వ్యాసాలు) వచ్చాయి. ఎర్ర రంగు బుర ద, నవల- గతంలో తరుణిలో సీరియల్గా వచ్చిం ది. ఒడిపిళ్ళు నవల తరుణి అంతర్జాల పత్రికలో సీరియల్గా వస్తోంది. అనువాద కథలు, ముజఫర్ నగర్లో దీపావళి (తనూజ్ సోలంకి కథలు ఇంగ్లీష్ నుండి తెలుగు, అనువాద కథల సంపుటిని అన్వేక్షికి వారు ప్రచురించారు. నా రచనలు ఆంగ్లంలోకి సైతం అనువాదమయ్యా యి. Murder prolongare - 2008, (‘సుదీర్ఘ హత్య’ ఆంగ్లానువాదం ప్రముఖ వైద్యులు డా.ఎల్. ఎస్.ఆర్.ప్రసాద్ గారు కొన్ని, మెట్టు రవీందర్ గారు మరికొన్ని అనువాదం చేశారు. Wounded Lives-2021లో ‘సంగడిముంత’ ఆంగ్లానువాదం స్వాతి శ్రీపాద గారు చేశారు. Blue Roses publications వారు ప్రచురించారు. Redmire- 2024లో వచ్చిన ‘ఎర్ర రంగు బురద’ ఆంగ్లానువాదం స్వాతి శ్రీపాద గారు చేశారు. అలాగే ‘ఎర్రరంగు బురద’ నవల కన్నడ అనువాదం ఎస్.డి.కుమార్ గారు చేశారు. సప్తగిరి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. సంఘటిత కన్నడ అనువాదం ఎస్.డి కుమార్ గారు చేశారు. నేను సంపాదకత్వం వహించిన సంకలనాలు పదిహేను ఉన్నాయి. అవి పరివ్యాప్త (స్త్రీవాద కవిత్వం), గాయాలే గేయాలై -సహసంపాదకీ యం - తెలంగాణ స్త్రీల కవిత్వం, రుంజ విశ్వకర్మ కవుల కవిత్వం, ఖమ్మం కథలు (1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104మంది రచయితల 104 కథలు), అక్షర పుష్పాలు - భావ సౌరభాలు, ఖమ్మం బాల కవుల రచనల సంకల నం, పోరు-జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన, పూల సింగిడి, బతుకమ్మ కవిత్వంకి సహ సంపాదకత్వం, అవలోకనం, కరోనా డైరీ (126మంది రచయితల డైరీ) 2020 గల్పికాతరువు (104 ఒక పేజీ గల్పికలు), లేఖావలోకనం (పసి పిల్లలపై లైంగిక హింసను ఖండిస్తూ 65మంది లేఖల సంకలనం), విముక్తి, సిస్టర్ అనసూయ- నవల, సంఘటిత(201021 స్త్రీవాద కవిత్వం) మల్లెసాల- (శతాధిక చేతవృత్తి కథల సంకలనం), కొత్త చూపు- మహిళా కథల సంకలనం. బీసీలు అణచి వేయబడుతున్నారు. అంబేడ్కర్ మనుస్మృతి చదివితేనే కదా దాన్ని తగలబెట్టగలిగాడు. రచయితతో పాఠకుడు ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ రచనల్లో జ్ఞానాన్ని సమర్జించుకోవడానికి పాఠకుడు నిజాయితీగా, నిష్పక్షపాతంగా చదవాలి.. రచయితలు రాసేది, కూసేది, చేసేది ఒకటే ఉండాలి కానీ ప్రస్తుతం అలా లేదు. రచయితను చంపేసేటటువంటి విమర్శ ఉండకూడదు. అస్తిత్వ వాదాలను కెరియజం మింగేసింది. ఉన్నదంతా డొల్లతనమే. పిచ్చి రాతలు రాయడం కంటే పెన్ను మూయడమే సరైనది. - జ్వలిత
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పేరు “బండారి రాజిరెడ్డి కారిడార్”
మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచే ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మితమవుతున్న ఎలివేటెడ్ కారిడార్కు “ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కారిడార్”గా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.104పై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఈ నామకరణం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందించాలని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.. మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీతో దాదాపు 50 సంవత్సరాల అనుబంధం ఉందని తెలిపారు. తమ తల్లి మల్లాపూర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ తరఫున వార్డ్ సభ్యురాలిగా పనిచేసి ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. తమ అన్నగారు కీర్తిశేషులు బండారి రాజిరెడ్డి కాప్రా మున్సిపల్ చైర్మన్గా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ తరఫున దీర్ఘకాలం సేవలందించారని తెలిపారు. 2019లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి విజయం కోసం బండారి రాజిరెడ్డి అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. 2014లో తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప్పల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 2023లో బిఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోని ఆ పార్టీ తరఫున తనకు టికెట్ లభించిందని తెలిపారు. తమ అన్న కాంగ్రెస్ పార్టీకి, ఉప్పల్ నియోజకవర్గానికి అందించిన సేవలను గుర్తించి, ఈ ఎలివేటెడ్ కారిడార్కు ఆయన పేరు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి తమ కుటుంబ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
IPL 2026 :ఐపీఎల్ లో నేడు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్
. చెన్నై సూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది
నతున్నీసా సాజిదా బానోగా రాయచూరులో పుట్టిన జీనత్ సాజిదా ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూలో డాక్టరేట్ పొంది అక్కడే మూడు దశాబ్దాలు పాఠాలు చెప్పారు. తెలుగు సాహిత్య చరిత్ర గురించి ఉర్దూలో సంపుటి ప్రచురించారు. రంగనాయకమ్మ ‘పేక మేడలు’ ని ఉర్దూలోకి అనువదించారు. హాస్యం, వ్యంగ్యం, సునిశితమైన పరిశీలనా కలిసి వుండే తన కొన్ని కథలు, వ్యాసాల తోనే ఉర్దూ సాహిత్యంపై తనదయిన ముద్ర వేశారు. ఉర్దూ పర్షియన్ ప్రక్రియ ఖాకిలో గాలిబ్, రాజ్ బహదూర్ గౌర్, మఖ్దూమ్ వంటి ప్రముఖుల గురించిన వ్యగ్యం, హాస్యం కలిపిన - కలం చిత్రాలు రాశారు. ‘అసూయతో నిండిన గొంతుక’తో రాసినట్లుండే ఈ వ్యాసం హైద్రాబాదు నగరానికి, మఖ్దూమ్కి గల అవినాభావ సంబంధం గురించి మనం ఊహించని రీతిలో చిత్రీకరిస్తుంది. ఈ మఖ్దూమ్ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ అయన గురించి పెద్ద స్తోత్రాలు వల్లిస్తుంటే చూసి అసూయతో నా గుండె రగిలి కబాబ్ అయిపో యింది. అవ్వదా మరి? మామూలు రోజుల్లోనే ఆయనంటే సహజంగానే అసూయ కలుగుతుంది. ముఘల్ పురాలోని నవాబుల నుండి, చిక్కడపల్లిలోని కూలీల వరకూ అందరూ ఆయనతో ప్రేమలో పడేవాళ్ళే. సంవత్సరం మొత్తంలో, ఒక్క నజమ్ లేక ఒక్క ఘజల్ రాసినా సరే, నగరమంతా దాన్ని కంఠస్థం చేసేస్తుందయ్యే. అసలు హైదరాబాదీలందరికీ ఆయన ఒక పెద్ద బలహీనత. గంజాయికి లాగా ఒక వ్యసనమయ్యి కూర్చున్నాడు. ఇప్పుడిప్పుడే ఆంధ్రా నుండి దిగిన వాళ్ళు కూడా మేం కూడా ఉర్దూ నేర్చుకున్నాం అని గొప్ప లుపోతూ (మున్షి అమీరుల్లా తస్లీమ్ రాసిన) ఘజల్ కూని రాగాలు తీసుకుంటూ తిరుగుతున్నారు. మఖ్దూమ్కి ఇదంతా తలకెక్కి, ఇంకా చెడిపోయాడు. కవి ననే బడాయి, పైగా ఈ పొగడ్తలు ఆయన్ని ఇంకా చెడ గొట్టాయి. అసలే ఆయన ఒక చేదు మాత్ర లాంటి వాడు. ఇప్పుడు అది పరాకాష్ట కెళ్ళి ఒక పెద్ద వేప చెట్టు చిటారు కొమ్మ మీద కూర్చున్నాడు. దీనికి మంచి విరుగుడు ఆయన్ని అపహాస్యం చెయ్యటం. అందరిళ్ళల్లో లాగే మా ఇంట్లో కూడా అయనకి ఫాన్స్ ఉండబట్టి నాకు ఇంట్లో కూడా ఆయన్ని వ్యతిరేకించటం కష్టసాధ్యం అయిపొయింది. కానీ ఈ స్టేజీ మీద అనేక మంది ముఖ్య అతిథులు ఉన్నారు గనుక, నేను ఆయన్ని గేలి చేసినా, నా జీవితానికి, ఆస్తికి భరోసా వుంది. మఖ్దూమ్ ఒక దుర్మార్గుడు. ఎన్నో రోజుల నుండి నా కోసం ఒక ఘజల్ రాయమని ఆయన్ని అడుగుతున్నాను. ఒక ముషాయిరాలో దాన్ని చదివి దానికి స్పందనగా కరతాళ ధ్వనులు వినాలనుకున్నాను. కవులకి ‘వాహ్వా’లు, ‘సుభాన్ అల్లా’లు, ‘ఇర్షా ద్, ఇర్షాద్’లు, ఇంకా చప్పట్లు, ప్రశంసలు ధారాళంగా దొరుకుతాయి. సహజంగానే నా చిన్ని గుండెక్కూడా అవి కావాలనే ఆశ కలిగింది. తాను రాయబోయే కొత్త కవిత నాకు ఇవ్వటానికి మఖ్దూమ్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. విషయం ఏమిటంటే, కవిత రాస్తున్న క్రమంలో ఆయన ఎవరో ఒకరికి దాన్ని వల్లిస్తాడు. వాక్యంలో పావు భాగం, అర భాగం, ముప్పావు వంతు, చివరికి మొత్తం కవిత ఎవరో ఒకరికి వినిపిస్తాడు. చుట్టు పక్కల ఎవరూ లేకపోతే, ఫోన్ చేసి మరీ వినిపిస్తాడు. ఫోన్లో ఎవరూ దొరక్కపోతే, వాళ్ళ ఇళ్లకెళ్లి మరీ వినిపిస్తాడు. శ్రోతలు దొరక్కపోతే, రిక్షా ఎక్కి వెళ్ళటానికని వేరే వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకుని మరీ వాళ్ళని దొరక బట్టుకుంటాడు. ఆ డబ్బుని స్వాహా చేసేసి, ఆ కవితని వల్లిస్తాడు. మంచి శ్రోత దొరక్కపోతే, రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఆపి వాళ్లకి వినిపిస్తాడు. మఖ్దూమ్ ని చూసి, దారినపొయ్యేవాళ్ళు కూడా ఆగి వింటారులెండి. తన కవితని రిక్షావాళ్లకి, హోటళ్లలో సర్వర్లకి, చిన్నపిల్లలకి అందరికీ వినిపిస్తాడు. ఆ నజమ్ లేదా ఘజల్ రాయటం పూర్తయ్యేటప్పటికీ, వందలాది మందికి దాన్ని పదేపదే వినిపించేస్తాడు. ఆయన కవిత్వం ఒక అంటువ్యాధి లాంటిది. విన్న శ్రోతలు వెంటనే దాన్ని వేరే వాళ్ళకి వినిపిస్తారు. ఇలా హైదరాబాదీ పబ్లిక్ అంతా చిలకల్లాగా అయన కవిత్వాన్ని కంఠతా పట్టేస్తుంది. నా దగ్గరికొచ్చేసరికి ప్రతి ఒక్కరికీ ఆ కవిత కంఠస్థం అయిపోయి ఉంటుంది. మరి ఆయన్ని దుష్టుడు అనకుండా ఏమనాలి చెప్పండి? మీర్ (ప్రముఖ కవి) కవితలు దొంగిలించటం తేలిక. అందరికీ ఆ కవితలు తెలియవు కాబట్టి ఎవరూ పట్టుకోలేరు. కానీ మఖ్దూమ్ కవితలో చిన్న భాగాన్ని ఎవరికయినా వినిపిస్తే, వాళ్ళు మిగతా భాగం మనకి వినిపించేసి, ‘మఖ్దూమ్ కవిత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా’ అంటారు. ఆల్ ఇండియా రేడియో ఆయన కవిత్వాన్ని పక్కన పెట్టి ఏం సాధించింది? ఆయనకి దానితో ఏ నష్టం కలగలేదు. పనికిమాలిన చేష్టలతో వాళ్ళే ఎక్కడా మొహం చూపించుకోలేకుండా ఉన్నారు. ఆయనే స్వభావ రీత్యా ఒక రేడియో స్టేషన్. తన ప్రోగ్రాములని ఎన్ని సార్లు ప్రసారం చేస్తాడంటే, దగ్గరున్న వాళ్ళూ, దూరంగా ఉండేవాళ్ళూ ఆయన కవిత్వాన్ని కంఠస్థం చెయ్యటం తప్పనిసరి అవుతుంది. కవి సమ్మేళనాలలో కవిత్వాన్ని చదవమంటే మాత్రం, నానా వేషాలు వేసి, తన కవితల్ని తానే మర్చిపోయినట్లు నటిస్తాడు. జనాలు తప్పకుండా చదవాలని పట్టుబడితే తడబడినట్లు నాటకాలేస్తాడు. చివరికి వాళ్ళే ముక్త కంఠంతో అయన కవిత్వం వల్లె వేస్తే, జాతి పుంజు లాగా ఛాతీ ఎగేసి, గర్వంగా చుట్టూ చూస్తుంటాడు. - సునీత
ఎంఎల్ఎ దానం నాగేందర్ ఆడియో వైరల్... బిల్డర్ కు బెదిరింపులు
హైదరాబాద్: ఎంఎల్ఎ దానం నాగేందర్ కు సంబంధించిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఓ బిల్డర్ ను రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని దానం బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జైన్ అనే బిల్డర్ ను దానం ఫోన్ చేసి బెదిరించడంతో రూ.25 లక్షలు ఇస్తానని అతడు చెప్పాడు. దీంతో తాను 25 లక్షలు తీసుకొని వాడిలా కనిపిస్తున్నానా బిల్డర్ ను దానం బెదిరించారు. రెండు కోట్లు రూపాయలు ఇవ్వాలని దానం నాగేందర్ డిమాండ్ చేసినట్టుగా గొంతు ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించని ఆడియో వాట్సాప్ గ్రూపులలో వైరల్ గా మారింది.
Tollywood has Big Hopes on April
After Sankranthi movies, none of the Telugu films released in January, February and March performed on a decent note. All the big and medium-budget attempts ended up as disappointments. February and March have been disastrous for the distributors and exhibitors of Telugu states. The theatre owners are struggling to screen films with low footfalls. April […] The post Tollywood has Big Hopes on April appeared first on Telugu360 .
1 Indian Dead : కువైట్లో భారతీయుడు… Andhra Prabha Latest News
1 Indian Dead : కువైట్లో భారతీయుడు… Andhra Prabha Latest News
ఆసిఫ్ నగర్లో అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని
Gold Prices Today : పది రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయా?
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం..
బొల్లారంలో భారీ అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఐడీఏ
Tirumala : తిరుమల నేడు వెళ్లే వారికి గుడ్ న్యూస్...సులువు దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
వచ్చే నెల ఏప్రిల్ 3న బ్యాంకులకు సెలవు
ఏప్రిల్ 3వ తేదీన బ్యాంకులకు సెలవులున్నాయి
RBI : ఏప్రిల్ 1 నుండి కొత్త బ్యాంకింగ్ రూల్స్.. వీరికి మాత్రం ఇక పండగే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకింగ్ నిబంధనలను అమలులోకి తేనుంది.
కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..
కడియం శ్రీహరికి.. కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ శాసనసభలో
నిర్మల్ జిల్లాలో విషాదం.. నీటి కుంటలో పడి ఇద్దరు మృతి
నిర్మల్ జిల్లాలో విషాదం నెలకొంది.
తిరుమలలో వసంతోత్సవాలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు
Pic: Nani’s Candid Moment With Son Junnu
Hero Nani’s son Junnu celebrates his birthday yesterday .The young boy turns 9.On the special occasion, Nani wished his son, and shared a candid moment. Junnu, with the most infectious, ear-to-ear smile sits on a wooden indoor swing, while his dad Nani rests his head lovingly on the boy’s lap, eyes closed in a peaceful, […] The post Pic: Nani’s Candid Moment With Son Junnu appeared first on Telugu360 .
స్నేహితురాలిని ఇంటికి పిలిచి... ముక్కలు ముక్కలుగా నరికిన నేవీ అధికారి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచి అనంతరం ఆమెను ముక్కలు ముక్కలు నరికి ప్రీజులో శరీర భాగాలను దాచిపెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయనగరం జిల్లా రాజాముకు చెందిన చింతాడ రవీంద్ర(35) నేవీలో టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు. వైజాగ్లోని ఎల్ వి నగర్లో ఓ అపార్ట్మెంట్లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు. రవీంద్ర భార్య తన పుట్టింటికి పోవడంతో తన స్నేహితులు మౌనికను(29) ఇంటికి రమ్మని కబురు పంపాడు. మౌనికను చంపేసి అనంతరం ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రీజ్లో పెట్టాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే పోలీసులు సదరు అపార్ట్మెంట్ చేరుకొని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. తల భాగం కనిపించలేదని సమాచారం. డబ్బుల కోసం యువతి వేధించడంతో తాను హత్య చేశానని ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
IPL 2026 : ముంబయిదే విజయం.. సులువుగా అతి పెద్ద టార్గెట్ ఛేదన
ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది.
రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు..
రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాయలసీమ జిలాల్లో
Haiti : వీధుల్లో మృతదేహాలు.. ఇళ్లకు నిప్పంటించిన గ్యాంగ్
కరీబియన్ దేశం హైతీ పట్టణంలో రక్తపాతం సృష్టించారు
North Korea : కిమ్ ఆయుధ పరీక్షలు... అప్రమత్తంగా ఉండాల్సిందేనా?
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా లక్ష్యంతో ఆయుధ పరీక్షలను నిర్వహిస్తున్నారు
రాఘవపై రచ్చరచ్చ.. బిఆర్ఎస్ సభ్యులపై వేటు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ నుంచి బిఆర్ఎస్ శాసన సభ్యులను స్పీకర్ ప్రసాద్కుమార్ రెండు రోజుల పాటు లేదా బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. బడ్జెట్ పై చర్చకు పదే పదే అడ్డుపడుతున్నారన్న కారణం తో సస్పెండ్ చేశారు. సభ నుంచి సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీశ్రావు, జగదీశెడ్డి, కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యా దవ్, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు, ప ద్మారావు, పల్లా రాజేశ్వర్రెడ్డి, కల్వకుంట్ల సంజ య్, కాలేరు వెంకటేశ్, విజయుడు, కె.పి.వివేకానంద్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్జాదవ్, కోవ లక్ష్మి ఉన్నారు. శాసనసభలో రెండో రోజు ఆదివారం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ సభ ప్రారంభం నుంచి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేల వైఖరితో తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సభ్యులు తీరు మార్చుకొని బిల్లులపై చర్చకు సహకరించాలని లేదంటే సస్పెన్షన్ ఎదుర్కొవాలని సూచించారు. అయినప్పటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టేందుకు వెళ్లేందుఎకు ప్రయత్నించి గందరగోళం సృష్టించారు. అప్రమత్తమైన మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొంది. దాదాపు అర్ధగంట ఇదే పరిస్థితి కొనసాగగా బీఆర్ఎస్ సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. అనంతరం స్పీకర్ బడ్జెట్ పై చర్చకు అడ్డు పడుతున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆధారాలు ఉంటే సిబిసిఐడికి ఇవ్వండి బిఆర్ఎస్ శాసనసభ్యులను సస్పెండ్ చేయకముందు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష బిఆర్ఎస్ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమ మైనింగ్ విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయినా, రేవంత్ రెడ్డి కుటుంబమైనా ఇందులో ఎవరున్నా ఆధారాలు ఉంటే సిబిసిఐడి ముందుకు వచ్చి ఇవ్వండి విచారించి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఆధారాలుంటే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని బిఆర్ఎస్ సభ్యులు పదే పదే డిమాండ్ చేయడంపై ముఖ్యమంత్రి మండిపడుతూ మీరు చెప్పింది వినకపోతే పొంగులేటి రాజీనామా చేయాలా? అంటూ ప్రశ్నించారు. మీ తాతలు దిగొచ్చినా అది జరగదని గట్టిగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే పదేళ్ల నుంచి ఇప్పటి వరకు జరిగిన ఖనిజ సంపద దోపిడీ, అక్రమ మైనింగ్పై సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా సీబీసీఐడీ అధికారులకు అందించాలని హరీష్ రావు, కేటీఆర్, ఇతర సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో 2025లో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మైనింగ్ శాఖ పన్నులు రాబట్టుకుందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. దీనిపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నారని సిఎం చెబుతూ హౌస్ కమిటీ వల్ల జరిగేది ఏముంటుందని అన్నారు. కమిటీ నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని మళ్లీ పోలీస్ శాఖనే ఆదేశించాల్సి ఉంటుందని అన్నారు. అదే పని ఇప్పుడు సిబిసిఐడికి ఇచ్చామని, అక్కడ మీ దగ్గర ఆధారాలు ఇవ్వాలని చెబుతున్పప్పుడు ఇక హౌస్ కమిటీ ఎందుకని సిఎం ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి రాజీనామా ప్రసక్తే లేదు హౌస్ కమిటీ వేస్తే మంత్రిని బెదిరించి లొంగదీసుకుని తమ అక్రమాలను బయటపడకుండా చూడాలని ప్రయత్నించడం తప్ప మరేమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు హౌస్ కమిటీలు వేసి బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు గుంజుకున్నారని, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి రాజకీయ లబ్ది పొందారని సిఎం గుర్తు చేశారు. అలా తాము హౌస్ కమిటీ వేసి రాజకీయ లబ్ది పొందాలని చూడడం లేదని అన్నారు. ఒకవేళ సీబీసీఐడీపై నమ్మకం లేకపోతే సీబీఐకి విచారణ అప్పగించాలా చెప్పాలని సిఎం తెలిపారు. బ్లాక్ మెయిల్ చేయడానికే హౌస్ కమిటీ కోరుతున్నారని, ఇక్కడ మీ పప్పులు ఉడకవని ఘాటుగా వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీరు చెప్పింది వినకపోతే రాజీనామా చేయాలా? మీ తాతలు దిగొచ్చినా అది జరగదని సిఎం తేల్చి చెప్పారు.
30thMarch2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
30thMarch2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 30thMarch2026 |
ధరణి కుంభకోణాలపై హౌస్ కమిటీ వేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ప్ర భుత్వం ధరణిని అడ్డం పెట్టుకుని తెరలేపిన భూ కుంభ కోణాలపై హౌస్ కమిటీ వేస్తామని, వాటికి ఒప్పుకోవాలని సిఎం రేవంత్రెడ్డి అన్నా రు. ఆదివారం శాసన సభలో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లా బా లానగర్ లో ప్రయివేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారని ఆరోపించారు. హరీ శ్రావు ఒప్పుకుంటే దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని సిఎం స్పష్టం చేశారు. భూ కుంభ కోణంలో సొంత బంధువు ను తప్పించాలని సంబంధిత మంత్రిని హరీశ్ రావు కోరారని, వాటికి మంత్రి ఒప్పుకోకపోవడంతో ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలపై కూడా సిబిసిఐడి విచారణ చేయిస్తామని చెప్పడంతో సభ అయిపోయిన తరువాత హరీ శ్రావును ఆ కుంభకోణంలో ఉన్న బంధువులు తిట్టారని, హరీష్ రావు పరిస్థితి కుడితిలోపడ్డ ఎ లుకలా తయారయ్యిందని సిఎం ఎద్దేవా చేశా రు. మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై బురద చల్లడానికే బిఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని, భూ కుం భకోణంపై నిర్ధష్టమయిన ఆరోపణలు చేస్తున్నా ని, దీనిపై హౌస్ కమిటీకి సిద్ధమా అని హరీశ్రావుకు సిఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అంతకుముందు కామారెడ్డి ఎంఎల్ఏ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ప్రభుత్వానికి సూచనలు చేయడం పట్ల సిఎం ఆక్షేపించారు. బిజెపి నేతలకు సూచలు ఇవ్వడం, పారిపోవడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో కెసిఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడిందని సాక్షాత్తు దేశ ప్రధాని, హోం శాఖ మంత్రి అమిత్ షా అన్న విషయాన్ని సిఎం గుర్తు చేశారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో కెసిఆర్, హరీష్ రావును జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి మాటలు నమ్మి కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించామని, ఎనిమిది నెలలు గడిచినా ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణను ఢిల్లీలో తొక్కిపెట్టి, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పంచుకున్నారని సిఎం ఆరోపించారు. కాళేశ్వరం కేసులో కెసిఆర్, హరీష్రావు ను జైల్లో పెట్టిన తరువాత బిజెపి నేతలు సూచనలు చేస్తే బాగుంటుందని సిఎం స్పష్టం చేశారు. హరీష్ రావు నిజాయితీపరుడని కెటిఆర్, వెంకటరమణా రెడ్డి నమ్మితే హౌస్ కమిటీ వేయడానికి ఒప్పుకోవాలన్నారు. సభా సాంప్రదాయాలు పట్టించుకోని బిఆర్ఎస్ : డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, ప్రజల అవసరాలు తీర్చేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సభలో బిఆర్ఎస్ ఎంఎల్ఏలు రాద్ధాంతం చేయడం సరైనది కాదని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సభా సాంప్రదాయాలను గాలికి వదిలేసి బిఆర్ఎస్ నేతలు చేస్తున్న చేష్టలు రాష్ట్రం మొత్తం గమనిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ఎంఎల్ఏలుగా 2014 నుంచి 2023 వరకు ఈ సభలో ఉన్నామని, బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడూ బడ్జెట్ కాపీలను చింపి చెవిలో పెట్టుకుని వెళ్లడం కానీ, డిమాండ్లపై చర్చ జరిగినప్పుడు అల్లరి చేయడం కానీ జరగలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం మానవీయ కోణంలో బిల్లు ప్రవేశపెట్టి చర్చకు పెడితే, ఆ చర్చ జరగనీయకుండా, సభా సంప్రదాయాలు, పార్లమెంటరీ భాష, సభ నిబంధనలు తెలిసిన బిఆర్ఎస్ ఎంఎల్ఏలు చప్పట్లు కొట్టడం, నినాదాలు చేయడం సరైనది కాదన్నారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా సభలో మంత్రి పేరును వెల్లడించకూడదని తెలిపారు. బిఆర్ఎస్ ఎంఎల్ఏలు మంత్రిపై లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 నుంచి 2026 మార్చి 28 వరకు మైనింగ్ రంగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సిబి సిఐడితో విచారణ జరిపిస్తానని ప్రకటించినట్లు డిప్యూటి సిఎం గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని బిఆర్ఎస్ ఎంఎల్ఏలు స్వాగతించకుండా, కావాలనే సభను నడవనీయకుండా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ హయాంలో మూడు హౌస్ కమిటీలు ఏర్పాటు చేశారని, వాటి ద్వారా ఏమి సాధించారు? ఆ హౌస్ కమిటీలలో సభ్యుడిగా ఉండి సమావేశాలు నిర్వహించాలని కోరినప్పటికీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని డిప్యూటి సిఎం వివరించారు. హౌస్ కమిటీలను అడ్డంగా పెట్టుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఎంఎల్ఏలను బ్లాక్మెయిల్ చేసి బిఆర్ఎస్లోకి చేర్చుకోవడం తప్ప ఒక్క కమిటీ నివేదికను కూడా బయట పెట్టలేదని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకుండా కుట్రపూరిత కార్యక్రమాలకు తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం బిఆర్ఎస్కు తగదని హితవు పలికారు. బిజెపి శాసనసభ్యులు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తామని అంటున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ వారు ఏమి చేస్తున్నారని , బిజపి, బిఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయని ఆరోపించారు. సభ సజావుగా నడవకూడదు, ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వెల్ఫేర్ పథకాలపై చర్చ జరగకూడదు, విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకంపై చర్చ జరగకూడదు, బిఆర్ఎస్కు తప్ప ఎవరికి మేలు జరగకూడదనే ఆలోచనతోనే బిఆర్ఎస్ సభ్యులు సభకు వచ్చినట్టుగా కనిపిస్తోందని భట్టి ధ్వజమెత్తారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి పార్ట్- బిలో పెట్టి తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట పట్టాలు ఇచ్చిందనే విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలు, బాలానగర్లో అక్రమ పద్ధతిలో జరిగిన భూ బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ వేయాలని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు . బిఆర్ఎస్ శాసనసభ్యులకు హౌస్ కమిటీపై పూర్తి విశ్వాసం ఉంటే సిఎం ప్రకటించిన హౌస్ కమిటీ కి అంగీకరించాలని సవాల్ చేశారు. నా కుటుంబ సభ్యుల భూములు కెటిఆర్ లాక్కున్నారు: దానం కెటిఆర్ నా కుటుంభ సభ్యుల భూములు లాక్కున్నారని ఎంఎల్ఏ దానం నాగేందర్ ఆరోపించారు. శాసన సభలో మాట్లాడిన దానం నాగేందర్ బిఆర్ఎస్ ఎంఎల్ఏ కెటిఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ హాయంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని దానం ఆరోపించారు. మా సొంత భూమిని సైతం కెటిఆర్ వదల్లేదని ఆయన చేసిన పనికి మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఆ రోజు నోరు మూసుకు కూర్చున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. నా తండ్రి కష్టార్జితమయిన మా సొంత భూమిని కెటిఆర్ ఓ ప్రయివేట్ కంపెనికీ అప్పగించారని, హైదరాబాద్లో పుట్టి పెరిగి మౌనంగా ఉండిపోవాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని కావాలంటే రికార్డులు చూపిస్తానన్నారు. ఎంత నష్టపోయామో మా కుటుంబానికి తెలుసని, బాధలు ఎవరికి చెప్పుకోలేకపోయామని వాపోయారు. దొంగతనం చేసిన వారు దొంగ అంటూ అరుస్తున్నారని, తప్పు చేయకపోతే నిజాయతీయిగా హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో భూ కబ్జాలు, దోపిడి జరిగింది: కడియం కడియంపై కౌశిక్ రెడ్డి అసభ్యకర సంజ్ఞలు మండిపడ్డ సభ్యులు గత ప్రభుత్వంలో ధరణిని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు, దోపిడిలు జరిగాయని, వాటిపై విచారణ చేయించాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తులు సిగ్గులేకుండా అరుస్తున్నారని, నిజాయితీ ఉంటే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇవి సభా సాంప్రదానికి విరుద్దమని అన్నారు. ఈ దశలో కడియం శ్రీహరిని ఉద్దేశించి ఎంఎల్ఏ పాడి కౌషిక్ రెడ్డి చేసిన సంజ్ఞలు తీవ్ర దుమారం రేపాయి. కడియం మాట్లాడుతున్న సమయంలో బిఆర్ఎస్ నేతలు చోర్ చోర్ అంటూ నినదించారు. కౌశిక్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు ఏ పార్టీ ఎంఎల్వి, ఏ పార్టీ నుంచి గెలిచావో చెప్పాలంటే నినాదాలు చేశారు. ఈ దశలో కౌశిక్ రెడ్డి ఆవేశంతో బెదిరించారని, గన్ తో కాల్చిపడేస్తాననే, ఇతర చెప్పడానికి వీలు లేని సైగలు చేశారని కాంగ్రెస్ సభ్యులు కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. వీడియోలు పరిశీలించి ఆయన సభత్వాన్ని శాశ్వతంగా తొలగించాలని స్పీకర్ను కోరారు.
ప్రతిపక్షం లేకుండానే నేడు బడ్జెట్కు ఆమోదం
మన తెలంగాణ/హైదరాబాద్: ఈసారి అసెంబ్లీ బడ్జెట్ స మావేశాలను అక్రమ మైనింగ్ అంశం సభను కుదుపేసింది. రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్పై హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభా కార్యకలాపాలను అడ్డుకుంది. రెండు రోజులుగా ఇదే అంశం తో సభ ను బీఆర్ఎస్ సభ్యులు స్తంబింబిం చేయడంతో వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (సోమవారం వరకు) సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఆమోదించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష సభ్యులు లేకుండానే సోమవారం ప్రవేశపెట్టనున్న ద్రవ్యవిబిల్లు ఆమోదం పొందనున్నది.ఇలా ఉండగా ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేసిన హౌస్ కమిటీకి ససేమిరా అంగీకరించని ప్రభుత్వం, ధరణి చట్టం పేరిట గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై హౌస్ కమిటీకి అంగీకరిస్తారా? అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతి సవాల్ విసిరి రెండు రోజులుగా సభలో జరిగిన చర్చను మరో మలుపు తిప్పారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరిని ఉద్దేశించి బీఆర్ఎస్ సభ్యుడు పాడి కౌశిక్రెడ్డి సంజ్ఞలతో చేసిన అనుచిత ప్రవర్తన చివరకు ఎథిక్స్కు కమిటికి సిఫారసుకు దారితీసింది. ఈ కమిటీ పాడి కౌశిక్రెడ్డి శాసనసభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దుకు సిఫారసు చేస్తుందా? లేక మరేదైన చర్యకు సిఫారసు చేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. ఎథిక్స్ కమిటీ చేయబోయే సిఫారసు భవిష్యత్లో మరే సభ్యుడు కూడా పాడి కౌశిక్రెడ్డి మాదిరిగా ప్రవర్తించకుండా కఠినంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. దీంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిన మాదిరిగానే చర్యలు ఉండే అవకాశం ఉంది. కాగా అక్రమ మైనింగ్ వ్యవహారం సభలో చివరకు దళిత సామాజిక వర్గం సభ్యుడికి జరిగిన అవమానంగా కొత్త రంగు పులుముకుంది.
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు అసెంబ్లీ ఓకే..
మన తెలంగాణ/హైదరాబాద్ : తల్లిదండ్రులను చూసుకోలేని వా రిని సమాజం బహిష్కరిం చాలని, ఇది ఒక సామా జిక బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నా రు. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగి వేతనం నుంచి.. రూ.10 వేల వరకు నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ య్యేలా సభలో బిల్లు పెట్టి చట్టం తీసుకవస్తున్నామని సీఎం వివరించారు. తల్లి దండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు ఆమోదం తెలుపాలని సీఎం రేవంత్రెడ్డి అన్ని పక్షాలకు పిలుపుఇచ్చారు. అసెంబ్లీలో ఆదివారం ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆ మోదించింది. ఇది కేవలం ప్రభు త్వ ఉద్యోగులకే కాకుండా ప్రజాప్రతినిధులను కూడా దీని పరిధిలోకి తీసుకవస్తున్నామని సీఎం తెలిపారు. పిల్లల హక్కుల కోసం, మహి ళల భద్రత కోసం అనేక చట్టాలు ఉన్నప్పటికీ, వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణలో ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతోం దని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత కేంద్ర చట్టం ప్రకారం తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదని అన్నారు. తల్లిదం డ్రులను చూసుకోని పిల్లల్లో భయం కలిగించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని అన్నారు. తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరిం చాలని, ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, ఒక సామా జిక బాధ్యత అని సీఎం పిలుపు నిచ్చారు. అడ్డాల నాడే బిడ్డలు తప్ప గడ్డాల నాడు కాదు. అనే సామెత నిజం కాకూడదని, బతికున్నప్పుడు గుప్పె డు మెతుకులు పెట్టని బిడ్డలు చనిపోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం కన్నా ఘోరం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పురాణాలలో మాతృ పితృ భక్తికి శ్రవణ కుమారుడి కథ అద్దం పడుతోందని, అయితే ప్రఖ్యాత ‘రేమండ్స్’ బ్రాండ్ మాజీ అధినేత విజయ్ పథ్ సింఘానియా (87) మరణంపై స్పందిస్తూ ఒక పారిశ్రామికవేత్తగా వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన, చివరి రోజుల్లో అనామికుడిగా తనువు చాలిం చడం అత్యంత విషాదకరమన్నారు. తన ఆస్తి మొత్తాన్ని గిఫ్ట్ డీడ్ ద్వారా కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, కన్న తండ్రి ని ఇంటి నుండి బయటకు పంపేయడం, కారు, డ్రైవర్ సౌకర్యాలను కూడా తొలగిం చడం ఆధునిక సమాజపు క్రూరత్వానికి అద్దం పడు తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు సర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశానని ఆయన తన ఆత్మకథలో రాసుకోవడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక హెచ్చరిక అని వెల్లడిం చారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఈరోజుల్లో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. కుటుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితం అయ్యామని అన్నారు. ఆడ బిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారని వివరి ంచారు. తనకు తెలిసిన ఒక ప్రజాప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆయనను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ఇటీవలే ఆ తండ్రి మరణిం చారని విచారించారు. తల్లిదండ్రులను చూసుకోలేని వారిని సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏ తల్లిదండ్రులు అనాథలుగా ఉండకూ డదన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగు లకే కాదని, ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తల్లిదం డ్రులను చూసు కోలేనోడు - సమాజంలో బతకడానికి వీల్లేదని అన్నారు. సామాజిక బాధ్యతగా ఈ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టంతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కాదు, ఈచట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందుకే తమ ప్రయత్నం అని చెప్పారు.
రెండేళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎండాకాలం లో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌ ర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన ప్రకటించారు. 2028 జూన్ మాసాంతానికి ఎస్.ఎల్. బి.సి పాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు పో తుందని ఆయన తెలిపారు. ఆదివారం శాసనసభలో నీటిపారుదల శాఖపై కాంగ్రెస్కు చెంది న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎంఐఎం సభ్యు లు బల్లాల తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ ఎస్ఎల్బిసి తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని ఇది పూర్తి అయితే ఉమ్మడి నల్లగొండ జి ల్లాలో సమృద్ధిగా సాగునీటి సరఫరాతో పాటు ఫ్లోరోసిస్ రహిత సురక్షిత మైన త్రాగు నీటిని అందించవచ్చని ఆయన వివరించారు. అయితే 2025, ఫిబ్రవరిలో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో కార్మికులు దుర్మరణం పాలు కావ డం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన అనంతరం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గాను అత్యధునాతన సాంకేతిక పద్ధతులతో అంతర్జాతీయ ప్రమా ణాల కనుగుణంగా పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అంతకు ముందు జరిగిన ఘటన పునరావృతం కాకుండా శాస్త్రీయ పద్దతిలో పర్యవేక్షణతో పాటు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు పరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన బిఆర్ఎస్ పాలనలో నీటిపారుదల రంగం మీద 1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఫలితం సాధించ లేకపోయారని ఆయన విమర్శించారు. అందులో పెద్దఎత్తున నిధులు వెచ్చించి కాలేస్వరం ప్రాజెక్టును నిర్మించినా అది కూలిపోయిన విషయం సభకు విదితమేనన్నారు. వారి పాలన లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంపై పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా కొత్తగా ఎకరాకు సాగు నీరు అందించలేక పోయారని ఆయన ఎద్దేవా చేశారు. నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకించి కొత్తగా రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అధిక వడ్డీతో 97,000 వేల కోట్లు స్వల్పకాలిక ఋణాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. దీని వల్ల ప్రస్తుత ప్రభుత్వం మీద 54 వేల కోట్ల మూల ధనం,27 వేల కోట్ల వడ్డీతో కలుపుకొని 82,000 వేల కోట్ల భారం పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 41,000 కోట్ల మూలధనంతో పాటు 16,000 వేల కోట్ల వడ్డీ మొత్తాలను చెల్లించి నట్లు ఆయన సభకు వివరించారు. అంతే గాకుండా బిఆర్ఎస్ పాలనలో చేసిన స్వల్ప కాలిక రుణాలను దీర్ఘకాలిక ఋణలుగా మార్చి ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరగడానికి గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతోటే అని తెలంగాణ ప్రజలు ఈ గణాంకాలను గుర్తించాలని ఆయన కోరారు. కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ లో ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అందుకు అవసరమైన భూసేకరణకోసం ప్రభుత్వం 5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజిని మంజూరు చేసిందని ఆయన సభకు వివరించారు. జూన్,2026 నాటికి ఈ నిధులను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన ప్రభుత్వం డిండి ఎత్తిపోతల పధకంపై 5000 కోట్లు ఖర్చు చేసి కుడా ప్రయోజనం లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18,000 కొట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించిందని ఆయన తెలిపారు.
మంత్రుల నియోజకవర్గాలకేనా నిధులు?
మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు ఇవ్వ డం లేదని, మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని, ఎమ్మెల్యేలు కూడా భాగమని ఆయన తెలిపారు. తాము నిధుల కోసం మంత్రుల చుట్టూ తిరగాలా? అని ఆయన ఆందోళన వ్య క్తం చేశారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ము గ్గురు మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం ఏం చేసినా, నిధులైనా ఖమ్మం జిల్లాకే వెళుతున్నాయని బయట టాక్ నడుస్తోందని అన్నారు. మంత్రులు, సిఎం నియోజకవర్గాల్లోనే పనులు జరుగుతున్నాయని కాంట్రాక్టర్లకు డబ్బులు అందుతున్నాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు అందడం లేదని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్ల కోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డి మాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లిఫ్ట్లన్నీ హుజూర్నగర్కే.. మరోవైపు లిఫ్ట్లన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్కు తరలిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. నిర్ణయాలు, క్రమశిక్షణలో కరెక్ట్గా ఉందని ఆయన అన్నారు. అలాగే, నియోజకవర్గాలకు కూడా నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలకు రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. లక్షల కోట్లు ఖర్చు చేస్తే మనకు చుక్క నీరు రాలేదన్నారు. గత ప్రభుత్వం పదేండ్లు ప్రజాధనం వృధా చేసిందన్నారు. కెసిఆర్ ఓ నియంతలా పాలించారని, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ పేరుతో వివక్ష చూపారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆలోచన చేసి ఎన్నో ప్రాజెక్టులను రూపకల్పన చేసిందని ఆయన అన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పిన వినకుండా కెసిఆర్ ఇంజనీర్గా మారి మేడిగడ్డకు బ్యారేజీను మార్చారన్నారు. ఇది కూలిపోయే స్థితికి వచ్చిందన్నారు. కాలువలు పూర్తి చేసి పొలాలకు నీరు అందించాలి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రూ.714 కోట్లతో లక్ష ఎకరాల నీటిని అందించే విధంగా బ్రాహ్మణ వెల్లెంలా ప్రాజెక్టును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014ల మధ్య 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. 2014 నుంచి బిఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఒక పని కూడా చేయలేద న్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగతా పనులు పూర్తి చేసి బ్రాహ్మణ వెల్లెంలా రిజర్వాయర్లోకి నీటిని నింపామని ఆయన తెలిపారు. అయితే, కాలువలు పూర్తికాకపోవడంతో పొలాలకు నీరు రావడం లేదని, తొందరగా కాలువలు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యార్థులు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా మౌలిక సదుపాయాలు లేవని, ఒక విద్యార్థి ఉన్నచోట ఎక్కువ మంది టీచర్లు ఉన్నారని, 100 విద్యార్థులు ఉన్నచోట ఒక టీచరే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోని ఎక్కువ మంది విద్యా ర్థులు చదువుతున్నారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 40 శాతం మెస్ చార్జీలు పెంచినప్పటికీ ఆహారంలో నాణ్యత లేదని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్పై భీకర భూతల దాడులకు అమెరికా రం గం సిద్ధం చేసుకొంటోంది. ఇందులో భాగంగా ఆదివారం అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక యుఎస్ఎస్ ట్రిపోలీ పశ్చిమాసియాకు చేరింది. అయితే ఇది ఏ ప్రాంతంలో ఉందనేది వెల్లడికాలేదు. ఈ యుద్ధ నౌకలో 2,500 మంది వరకూ మెరైన్ సైనికులు ఉన్నారు. ఇ ప్పటికే ఇక్కడున్న సైన్యంతో కలిపితే ఇప్పుడు ఇక్కడ అమెరికా నావికాదళం బలం 3,500కు చేరుకుంది. ఇక్కడికి అమెరికా మెరైన్స్ చేరుకున్న విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ప్ర కటించింది. ఇక్కడికి చేరిన ట్రిపోలీ అధునాతన ఉభయచర దాడుల సా మర్థపు యుద్ధనౌకగా పేరొందింది. అంతకు ముందు చైనాకు సవాలు విసురుతూ కొంతకాలం జపాన్ తీరంలో మొహరించుకుని ఉంది. అతి కొద్దిరోజుల్లోనే పశ్చిమాసియాకు అత్యంత సుశిక్షితులైన పదివేల మంది వివిధ స్థాయిల సైనికులను పంపిస్తుందని ట్రంప్ ఇటీవల తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందని చెపుతూనే ఇరాన్పై ఇకపై దాడి తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరిస్తూ వస్తున్నారు. గత 20 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా అమెరికా సేనలు ఇప్పుడు అత్యధిక సంఖ్యలో పశ్చిమాసియాకు చేరాయి. ఇంతవరకూ వైమానిక,క్షిపణుల దాడులలో ఇరాన్ సైన్యం ఎప్పటికప్పుడు శక్తివంతంగా ఉండటం, మరో వైపు అమెరికా సైనిక స్థావరాల ఉన్నాయనే కారణంతో అత్యంత కీలకమైన గల్ఫ్ దేశాలను దెబ్బతీస్తూ ఉండటంతో వెంటనే తీవ్ర కార్యాచరణలో భాగంగా ట్రంప్ ఆదేశాలతోనే భూతలపోరుకు అమెరికా సేనలు సిద్ధం అయినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న బలగాలతోనే ఇరాన్ లోని అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లోకి ఇరాన్ సైనికులు చేరుకుని దాడులకు ,స్వాధీనప్రక్రియకు దిగుతారని వెల్లడైంది. అయితే తక్షణ రీతిలో భూతల దాడులకు అమెరికా దిగుతుందా? లేక మరింత అదును కోసం వేచి చూస్తుందా? అనే విషయంపై స్పష్టత రాలేదు. అమెరికా సేనలొస్తే తగులబెట్టేస్తాం శవపేటికలే భూతల దాడుల హెచ్చరికలపై ఇరాన్ స్పీకర్ స్పందన అమెరికా భూతల దాడులకు సిద్ధం అవుతుందనే వార్తలపై ఇరాన్ స్పీకర్ మెహమ్మద్ బఘెర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరిక సేనలు ఇరాన్ నేలపైకి వచ్చే ఘడియల కోసం చూస్తున్నాం. వారు చేరుకోగానే మా మంటల్లో వారు మాడిపోవల్సిందే. వారినే కాకుండా వారి ప్రాంతీయ స్థాయి వాటాదార్లను కూడా తగు విధంగా శిక్షిస్తామని ఆయన ఘాటైన పదజాలంతో మండిపడ్డారు. అమెరికాకు ధైర్యముంటే ఇరాన్పై పదాతిదళ దాడులకు దిగమనండి చూద్దాం అని సవాలు విసిరారు. వారు ఇక్కడికి వస్తే తమ ప్రతీకారం ఎంతతీవ్రంగా ఉంటుందనేది వారికే కాకుండా వారి మిత్ర దేశాల వారికి కూడా తెలిసివస్తుందన్నారు. ఇక అమెరికా నుంచి వెలువడుతున్న చర్చల ప్రతిపాదన గురించి మాట్లాడుతూ వారి షరతులకు తలొగ్గేది లేదన్నారు. అమెరికా నుంచి 15 అంశాల ఫార్మూలా అందింది. దీనిని పాకిస్థాన్ ద్వారా పంపించారు. బలప్రయోగం ద్వారా ఏదో చేయాలనుకున్న ట్రంప్ విఫలం చెంది, ఇప్పుడు ఇటువంటి ప్రతిపాదనలతో లాభం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. అమెరికా ఎప్పటివరకైతే ఇరాన్ సరెండర్ను కోరుతూ ఉంటుందో అప్పటివరకూ తమ చేతిలో చావు దెబ్బలు తప్పవని కూడా ఇరాన్ స్పీకర్ వ్యాఖ్యానించారు. ఇక టెహరాన్ టైమ్స్లో తొలిపేజీలో అమెరికా సైనికులను ఉద్ధేశించి వెల్కమ్ టు హెల్ అని పెద్ద ప్రకటన వెలువరించారు. ఇక్కడ భూతల దాడులకు వచ్చే అమెరికా సైనికుడు ప్రతి ఒక్కరూ శవపేటికలలో తిరిగి వెళ్లేలా చేస్తామని వ్యాఖ్యానిస్తూ వార్తలు వెలువరించారు. సౌదీ ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణిదాడులు అమెరికా నిఘా విమానం అవాక్స్ ధ్వంసం దుబాయ్ ః సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం అయ్యాయి. ఆదివారం ఇరాన్ సౌదీలోని అత్యంత కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై దాడికి దిగింది. అమెరికా నిర్వహణలో ఉండే ఈ ఎయిర్బేస్ను ఎంచుకుని జరిపిన దాడిలో అమెరికా శక్తివంతమైన నిఘా విమానం అవాక్స్ దెబ్బతింది. అక్కడి ఆయుధ వ్యవస్థ విధ్వంసం జరిగిందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా అమెరికాకు చెందిన అనేక రిఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా దెబ్బతిన్నాయని వివరించారు. ఇరాన్ ప్రెస్ టీవీ సంబంధిత ఫోటోలను విడుదల చేసింది. ఇందులో నిఘా యుద్ధ నౌక దెబ్బతిని పడి ఉన్న విషయం స్పష్టంగా ఉంది, ఇందుకు ఇరాన్ ఆరు బాలిస్టిక్ మిస్సైల్స్ను వాడింది. 29 డ్రోన్లను కూడా ప్రయోగించారు. ఇప్పుడు దెబ్బతిన్న అమెరికా విమానాన్ని యుఎస్ఇ3 సెంట్రీ అవాక్స్ విమానంగా పిలుస్తారు. ఇప్పటి ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు. ఆదివారం తమ ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ దాడులలో అమెరికాకు చెందిన యుఎస్ ఎంక్యూ 9 డ్రోన్ , ఎఫ్ 16 ఫైటర్ జెట్ను దెబ్బతీశారు. అయితే ఈ విషయాన్ని ఇతర వర్గాలు ధృవీకరించలేదు. అబూధాబిలో దాడులలో భారతీయులకు గాయాలు అరబ్ ఏమిరేట్స్పై ఇరాన్ ఆదివారం క్షిపణిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఆదివారం అబూధాబిలో పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారని నిర్థారణ అయింది. ఇరాన్ క్షిపణి దాడులను తిప్పికొట్టినట్లు యుఎఇ రక్షణ శాఖ తెలిపింది. శకలాల ధాటిలో ఈ ప్రాంతంలోని కెజాద్లో కొందరుగాయపడ్డారని వివరించారు.భారతీయులు కూడా గాయపడ్డ వారిలో ఉన్నారని వారిని చికిత్సకు ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. ఇరాన్కు మద్దతుగా హౌతి మిలిటెంట్లు కూడా రంగలంలోకి దిగారు. వీరికి అత్యంత శక్తివంతమైన క్షిపణులు సమకూరుతున్నాయి. యెమెన్ నుంచి హౌతీ బలగాలు తమ సైన్యంపై దాడులకు దిగిన విషయాన్ని ఇజ్రాయెల్ ఆదివారం నిర్థారించింది. .ఇస్లామాబాద్లో ఆశ ..గల్ఫ్ చర్చలు ఆరంభం ఇరాన్ నుంచి షరతులతో తాజా ప్రతిపాదన? గల్ఫ్ యుద్ధం నివారణ దిశలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఆదివారం ఈజిప్టు, టర్కీ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. ఇక్కడ ఈజిప్టు, పాకిస్థాన్ మధ్యవర్తులుగా చర్చలు వేగవంతం అయ్యాయి. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు ముందు ఈజిప్టు , టర్కీ విదేశాంగ మంత్రులతో డార్ మాట్లాడారు. సౌదీ అరేబియా , ఈజిప్టు విదేశాంగ మంత్రులు కూడా ఈ చర్చలలో పాల్గొంటారు. అమెరికా ఫార్మూలాను ఇప్పటికే పాకిస్థాన్ ఇరాన్కు పంపించింది. అయితే దీనిని ఇరాన్ తోసిపుచ్చింది. తాజాగా ఇరాన్ నుంచి అతి కొద్ది షరతులతో కూడిన ప్రతిపాదనను పాకిస్థాన్కు పంపించినట్లు వెల్లడైంది. వీటిపై ఇస్లామాబాద్లో విదేశాంగ మంత్రుల సమావేశంలో సమీక్షించుకుని తరువాతి కార్యాచరణకు దిగుతారని వెల్లడైంది. అయితే ఇరాన్ తాజా ప్రతిపాదనలోని అంశాలు వెంటనే వెలుగులోకి రాలేదు .
సోమవారం రాశి ఫలాలు (30-03-2026)
మేషం గడిచిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృషభం బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. మిధునం బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కర్కాటకం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సింహం ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది. కన్య ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. తుల సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృశ్చికం భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి. ధనస్సు స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు. మకరం చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. కుంభం భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల తో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ఐపిఎల్ సీజన్ 2026లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఆదివారం కోల్తా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ముంబై 19.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మలు అద్భుత బ్యాటింగ్తో ముంబైని ఆదుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 38 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, మరో 6 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. చెలరేగి బ్యాటింగ్ చేసిన రికెల్టన్ 8 సిక్స్లు, 4 బౌండరీలతో 43 బంతుల్లోనే 81 పరుగులు సాధించాడు. దీంతో ముంబై అలవోక విజయం అందుకుంది. శుభారంభం.. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్రైడర్స్కు ఓపెనర్లు అజింక్య రహానె, ఫిన్ అలెన్లు శుభారంభం అందించారు. అలెన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రహానె కూడా మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. ఇటు రహానె అటు అలెన్లు జోరుగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఈ జోడీని విడగొట్టేందుకు ముంబై బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. అలెన్ విధ్వంసక ఇన్నింగ్స్తో చెలరేగి పోయాడు. అయితే 17 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 18 పరుగులు చేసిన అతన్ని శార్దూల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. దీంతో 69 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన వేలం పాట కింగ్ కామెరూన్ గ్రీన్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కేవలం 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రహానె 40 బంతుల్లో ఐదు సిక్స్లు, మూడు ఫోర్లతో 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అంగ్క్రిస్ రఘువంశీ 29 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. రింకు సింగ్ 4 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
రెడ్మి 15ఎ 5జి స్మార్ట్ఫోన్ లాంచ్
షియోమి ఇండియా అధునాతన ఫీచర్లతో రెడ్మి 15ఎ 5జి ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో 6300 ఎంఎహెచ్ సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు పనిచేస్తుంది. దీని 6.9 అంగుళాల స్క్రీన్, 120 హెరట్జ్ వేగం వినియోగదారులకు మంచి అనుభూతిని ఇస్తాయి. దీని ప్రారంభ ధర రూ.12,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ నాలుగేళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్లతో లభిస్తుంది. ఏప్రిల్ 3 నుండి ఆన్లైన్, ఇతర స్టోర్లలో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
IPL 2026..పొలార్డ్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన నరైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) చరిత్రలో కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ నయా రికార్డు నెలకొల్పాడు. ఆదివారం సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన తమ ఆరంభ మ్యాచ్లో కోల్కతా ప్లేయర్ సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్ నెలకొల్పిన ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2012లో లీగ్లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి నరైన్ నైట్ రైడర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. 2012లో కేకేఆర్లో చేరిన అతను, తన మిస్టరీ స్పిన్తో తక్షణమే తనదైన ముద్ర వేశాడు. 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. పొదుపైన బౌలింగ్, విధ్వంసకర బ్యాటింగ్ తో రాణిస్తూ కెకెఆర్ కు కీలకంగా మారాడు. ఈ క్రమంలో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక విదేశీ ఆటగాడు అత్యధిక మ్యాచ్లు ఆడిన పొలార్డ్ రికార్డును నరైన్ బ్రేక్ చేశాడు. ముంబైతో జరుగుతున్న మ్యాచ్ అతనికి 190వ మ్యాచ్. దీంతో ఐపిఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. పొలార్డ్ 189 మ్యాచ్ లు ఆడి ఈ జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్(184), డేవిడ్ వార్నర్(184), డీజే బ్రావో(161)లు ఉన్నారు.
హీరో విజయ్ అసెంబ్లీకి రెండు చోట్ల పోటి
పినీ రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ ఆదివారం తమ తమిళగ వెట్రికజగం (టివికె) పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఎప్రిల్ 23వ తేదీన జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అయ్యారు. సొంతంగా ఆయన పార్టీ మొత్తం 234 అసెంబ్లీ స్థానాల నుంచి పోటికి దిగుతుంది. కాగా తాను ఇప్పటి తమిళనాడు రాజకీయాలలో ప్రత్యామ్నాయ శక్తిని అవుతానని చెప్పిన విజయ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటికి దిగుతారు. ఎన్నికల రంగంలో తొలిసారి రంగ ప్రవేశం చేసే విజయ్ తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి, చెన్నైలోని పెరంబూర్ నుంచి బరిలో నిలుస్తారు. ఈ రెండు స్థానాలలో డిఎంకె తమ బలీయమైన అభ్యర్థులు ఆర్డి శేఖర్, ఇనిగో ఇరతయరాజ్ను ఇప్పటికే నిలిపింది. చెన్నైలోని ఓ ప్రముఖ ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్ తమ పార్టీ జాబితాను విడుదల చేశారు. రెండు స్థానాల నుంచి సి జోసెఫ్ విజయ్ నిలుస్తున్నారని అభిమానులు , పార్టీ నేతల చప్పట్ల మధ్య ప్రకటించారు. ఈ సందర్బంగానే పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. ఇందులో తన అత్యంత ప్రధాన విశ్వసనీయ వ్యక్తుల బృందంలోని వారు కూడా ఉన్నారు. ఇటీవల అన్నాడిఎంకె నుంచి పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి కు ప కృష్ణన్కు లాల్గూడి సీటు కేటాయించారు. అదే విధంగా డిఎంకె ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు దక్కాయి. ఇప్పుడు తాము ప్రకటిస్తున్నది అభ్యర్థులను కాదని, ప్రజా పరిరక్షకులను అని తెలిపారు. యువతరం కదలాల్సి ఉందని, జన్ జడ్తోనే సరికొత్త విజిల్ వెలువడుతుందని తమ పార్టీ గుర్తును ప్రదర్శించారు. యువతకు ప్రత్యేకంగా అజెండాను వెలువరించారు. గ్యారంటీగా ప్రకటించారు. తమిళనాడును డ్రగ్స్ రహితం చేస్తామని, సరళరీతిలో రుణాలు ఇస్తామని విద్యావకాశాల కోసం ఇంటర్ నుంచి పిహెచ్డి వరకూ రూ 20 లక్షల వరకూ రుణాలు అందిస్తామని వివరించారు.
గుజరాత్లో దళితులపై కక్ష: రాహుల్ గాంధీ
గుజరాత్లో బిజెపి ప్రభుత్వ హయాంలో దళితుల అణచివేత ఎక్కువ అయిందని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి సంకుచితవాదంతో విద్వేషకర వాతావరణం నెలకొంది. దళితులు, ఆదివాసీ వర్గాలపై దాడులు , వారిపట్ల వివక్ష పెరుగుతోందని అన్నారు. గుజరాత్కు చెందిన దళితులు, ఆదివాసీలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు , వారి సాధకబాధకాలు తెలిసివచ్చాయని ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. వారి సాధకబాధకాలను తెలియచేయాల్సిన కనీస బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. 2016 ఉన్నా దారుణ ఉదంతం బాధితుల పట్ల తాము పూర్తిగా సంఘీభావం వ్యక్తం చేస్తున్నామని, వారికి పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తనను కలిసిన బాధితులలో ఉన్న దళితులు కూడా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ దళితులతో తాను మాట్లాడినప్పుడు వారి కష్టాలు నష్టాల గురించి ఎంతో అవగావహన కల్గింది. వారి బాధలు ఆందోళన కల్గించాయని రాహుల్ తెలిపారు. వారికి న్యాయం కోసం మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని గుర్తించానని పేర్కొన్నారు.
కోల్ కతాపై రోహిత్ శర్మ విధ్వంసం..
ఐపిఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ షాట్లతో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్(కెకెఆర్) నిర్దేశించిన 221 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి అదిరిపోయే ఆరంభం లభించింది. రోహిత్ కేవలం 23 బంతుల్లో 5 సిక్సులు, మూడు ఫోర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో రికల్టన్ కూడా భారీ షాట్లతో కోల్ కతా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. దీంతో ముంబై జట్టు పవర్ ప్లే ముగిసే సరికి 80 పరుగులు చేసింది. ముంబై విజయానికి 14 ఓవర్లలో 141 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
కేరళలో కాంగ్రెస్ కూటమిదే విజయం: మంత్రి పొంగులేటి
కేరళలో కాంగ్రెస్ కూటమి (యూడిఎఫ్) విజయం ఖాయమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార అండ్ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలో వచ్చే నెల 9వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడిఎఫ్) స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన పతనంతిట్ట జిల్లా లోని అడూర్ అసెంబ్లీ నియోజకవర్గం యూడిఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి శాంతకుమార్ (కాంగ్రెస్ పార్టీ) మద్దతుగా వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి పట్ల ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి సాధించిన విజయాలు దీనికి నిదర్శనమన్నారు. గత దశాబ్దంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రచారం మాత్రమే జరిగిందని, ప్రజలకు అందిన ఫలితాలు తక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. పదేళ్ల పాలన తర్వాత కూడా నిరుద్యోగం పెరుగుతుంటే, ప్రజలపై ఆర్థిక భారాలు అధికమవుతుంటే - అది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సెక్యులర్ విలువలను కాపాడే శక్తి కాంగ్రెస్కే ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పుతో కాంగ్రెస్ కూటమికి విజయం అందిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
గోదావరి పుష్కరాలు సిఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు పలు సూచనలు
తెలంగాణలో గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపాల్ సెక్రటరీలు శేషాద్రి, శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డీజీపీ శివధర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2027 జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనుండటంతో పూర్తి చేయాల్సిన పనులపై.. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ క్రమంలో అధికారులకు సిఎం రేవంత్ పలు సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలని చెప్పారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని సూచించారు.కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సిఎం చెప్పారు. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు.
IPL 2026: చెలరేగిన కోల్ కతా బ్యాటర్లు.. ముంబైకి భారీ టార్గెట్
ఐపిఎల్ 2026లో భాగంగా జరుగుతున్న రెండో లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కోల్ కతా నైట్ రైడర్స్ 221 పరుగుల భారీ లక్ష్క్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టి కోల్ కతా బ్యాటర్స్ అదరగొట్టారు. ఓపెనర్లు అజింక్యా రహానె(67), ఫిన్ అలెన్(37)లు శుభారంభాన్ని అందించారు. తర్వాత రఘువంశీ(51) అర్ధ శతకంతో మెరుపులు మెరిపించాడు. చివర్లలో రింకూ సింగ్(33 నాటౌట్)కూడా ధనాధన్ బ్యాటింగ్ తో అలరించాడు. దీంతో కోల్ కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ హ్యాకథాన్ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీఐటీఏ) నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్ శనివారం నుంచి రెండ్రోజులు పాటు జరగనుంది. టీఐటీఏ అధ్యక్షుడు మక్తాల సందీప్ కుమార్ మాట్లాడుతూ బాస్కెట్బాల్, ఫెన్సింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పవర్లిఫ్టింగ్, అథ్లెటిక్స్తో పాటు మొత్తం 24 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రీడాకారులు ఎదుర్కొంటున్న ఫిట్నెస్, శారీరక, సాంకేతిక సమస్యలను విశ్లేషిస్తూ వాటికి టెక్నాలజీ ఎలాంటి పరిష్కారం చూపించగలదో తెలియజేసేందుకు ఈ స్పోర్ట్స్ హ్యాకథాన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు రెండు వేల మందికి పైగా నమోదు చేసుకున్నారని, ధరఖాస్తులను మదింపు చేసిన అనంతరం 20 మంది ఆవిష్కర్తల కాన్సెప్ట్స్ను ఒక నిమిషం పాటు జ్యూరీ ముందు ప్రదర్శించేందుకు ఎంపిక చేశామని చెప్పారు. స్పోర్ట్స్ ఇన్నోవేషన్ హబ్గా దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపాలనేది తమ లక్ష్యమని తెలిపారు.
మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం ?: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
రిజర్వాయర్లకోసం ఎంతోమంది రైతులు భూములిచ్చారని రిజర్వాయర్లు కడితే సరిపోదని కాల్వలు తవ్వించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు తాము కూడా మా నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మునుగోడును అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే ఎవరూ సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం ఉన్నా నా నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి న్యాయం జరగనప్పుడు పదవిలోఉండి కూడా వేస్ట్ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. మునుగోడులో ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్రారం గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. ఆదివారం ఉదయం ధర్మారం గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు మూడుకే లక్ష్మిరాజం (58), కుమ్మం మొండయ్య (50)లు గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువులోకి తీసుకువెళ్లారు. చెరువులోపలికి వెళ్లిన మూడు గొర్రెలను బయటకు తీయడానికి వెళ్లిన కాపర్లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేశాలను వెలికి తీశారు. ఈ మేరకు కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు గొర్రెల కాపరుల ఆకస్మిక మృతితో ధర్మారంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాల రోదనలు పలువురికి కన్నీళ్లు తెప్పించాయి.
డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆదివారం డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ పథకాల విస్తరణతో పాటు ఆర్థిక అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ మేనిఫెస్టోలో పలు కీలక హామీలను ప్రకటించారు. రాష్ట్రం ప్రస్తుత అభివృద్ధి మార్గంలోనే కొనసాగాలని స్టాలిన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు, తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను మరింత విస్తరిస్తామని తెలిపారు.మేనిఫెస్టోలోని ముఖ్య ప్రకటనల్లో భాగంగా కుటుంబ మహిళాధిపతులకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,000కు పెంచనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా 1.37 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరనుంది. వృద్ధాప్య పెన్షన్ను కూడా రూ.2,000కు పెంచనున్నారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు అమల్లో ఉన్న విద్యార్థుల బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య బీమా పథకాన్ని రూ.1 లక్ష వరకు పెంచనున్నారు. ఈ ఆరోగ్య బీమా పథకానికి అర్హత పొందే వారి వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచి, బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచనున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తదుపరి ఐదేళ్లలో 10 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలిసిస్ సదుపాయాలను రెట్టింపు చేయనున్నారు. 20 లక్షలకుపైగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించడంతో పాటు, మీటర్లేని పంపుసెట్లను అందించనున్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 35 లక్షల విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యాన్ని స్టాలిన్ వెల్లడించారు. 120 బిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యోగావకాశాల విస్తరణ కోసం ‘నియో టైడల్ పార్క్లు’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం ఎన్నికల హామీలను మాత్రమే కాకుండా అదనపు పథకాలను కూడా అమలు చేసిందని స్టాలిన్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా కమిటీకి నేతృత్వం వహించిన కనిమొళి కరుణానిధి సహా పార్టీ నాయకులకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ప్రజలు అభివృద్ధి, స్థిర పాలన కోసం డీఎంకేకు మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్..పిపిసిఎం సభ్యుడు మృతి
ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్లాటూన్ నంబర్ 31 సెక్షన్ కమాండర్ మృతి చెందాడు. పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఎదురు కాల్పుల్లో కమాండర్ ముచాకి కైలాస్ మృతి చెందాడు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నాయి .ఎదురు కాల్పుల విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధ్రువీకరించారు. సంఘటనా ప్రాంతం నుంచి మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక ఆయుధాన్ని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతిచెందిన మావోయిస్టు ఐఇడీలు పేల్చడం , బలగాలపై దాడులు వంటి నేరాల్లో పాల్గొన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇతనిపై ఐదు లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు చివరి అవకాశం కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని,హింసా మార్గాన్ని వీడాలని బస్తర్ ఐ జి సుందర్ రాజ్ మరోసారి విజ్ఞప్తి చేశారు.
మణికొండలోని అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిద్దీస్ గ్రాండియర్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని ఫ్లాట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అపార్ట్మెంట్లోని వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఫ్లాట్లోని వాషింగ్ మెషీన్కు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన యజమాని తన భార్య, ఇద్దరు పిల్లల్ని వెంటనే బయటకు తీసుకెళ్లడంతో వారికి ప్రమాదం తప్పింది.
సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
గేదెల మేపేందుకు వెళ్లి ఈత కోసం నీటి గుంటలో దిగి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన ఒంటిపూడి దేవా (12) సంవత్సరాలు స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి చెందిన వంగూరి నాగబాబు (12) తన అమ్మమ్మ ఎన్టీఆర్ నగర్లో ఉండగా వారి ఇంటి దగ్గర ఉంటూ ఆదివారం కావడంతో సత్తుపల్లి మున్సిపాలిటీ సమీపంలోని గేదలు మేపేందుకు వెళ్లి సరదాగా నీటి గుంటలో దిగి ఇద్దరి విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటినా రంగంలోకి దిగిన అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి నీటి గుంటలో పడి మృతి చెందిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 4 గంటలకు పైగా గాలింపు చేపట్టాగ ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవ పంచనామా పరీక్ష కోసం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఓకే కాలనీకి చెందిన ఇద్దరు బాలురు మృతి చెందటంతో ఎన్టీఆర్ నగర్లో విషాదఛాయలు అలుపుకున్నాయి.
ఇంద్రకీలాద్రి పై ధ్వజారోహణం.. చైత్ర బ్రహ్మోత్సవాలకు వైభవ ప్రారంభంశ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో వేదఘోషల
రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్…
రాష్ట్రస్థాయి ఉత్తమ ఏపీఎంగా కుంట గంగాధర్… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
ఘనంగా మట్టల ఆదివార వేడుకలు పురవీధులు గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు
ఘనంగా మట్టల ఆదివార వేడుకలు.. పురవీధుల గుండా బహిరంగ ప్రదర్శనలుఆర్సిఎం విచారణ పాదర్లు
అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
అసెంబ్లీలో గర్జించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కడియం శ్రీహరిపై కౌశిక్ రెడ్డి
నేపాల్లో దేశ మాజీ ఇంధన మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత దీపక్ ఖడ్కాను ఆదివారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ కేసు సంంధిత అవినీతి వ్యవహరంలో నూతన ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. కీలక మంత్రిత్వ శాఖను నిర్వహించిన ఖడ్కాపై దేశ దర్యాప్తు సంస్థ సిఐబి ప్రాధమిక విచారణ జరిపింది. ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుందని సంస్థ అధికార ప్రతినిధి శివకుమార్ శ్రేష్ట చెప్పినట్లు స్థానిక మీడియా హిమాలయన్ తెలిపింది. సిఐబి ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టుకు దిగారు. గత ఏడాది నేపాల్లో జరిగిన యువత నిరసన ప్రదర్శనలు, అవినీతి వ్యతిరేక ఉద్యమం దశలో అప్పటి ప్రభుత్వ అవినీతి విషయాలు ప్రధానంగా వెలుగులోకి వచ్చాయి. ఖడ్కా, మాజీ ప్రధానులు షేర్ బహదూర్, పుష్ప కమల్ దహల్ నివాసాలలో కాలిపోయిన నోట్ల కట్టలు కన్నించాయని పేర్కొంటూ ఫోటోలను, వీడియోలను నిరసనకారులు ప్రదర్శించారు. దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది.
రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం
రోడ్డు భద్రతను మెరుగుపరచడమే పోలీసుల లక్ష్యం అలైవ్ అరైవ్ కార్యక్రమంలో కుభీర్ ఎస్సై
కర్నూలులో విహెచ్పీ అవగాహన సదస్సు…
కర్నూలులో విహెచ్పీ అవగాహన సదస్సు… ముసాయిదా చట్టంపై విస్తృత చర్చలుహిందూ దేవాలయాలకు స్వయంప్రతిపత్తి
కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక
కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ సర్పంచుల చేరిక అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలో చేరిక
జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి….
జిల్లాలో గ్యాస్ నిల్వలు ఉన్నాయి…. వినియోగదారులు సంయమనం పాటించాలి…ఓటిపి మరొకరితో పంచుకోకండి..కంట్రోల్ రూమ్
ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం…
ఆత్మగౌరవమే తెలుగుదేశం ఆవిర్భావం… ప్రజల కోసం పోరాటమే మా లక్ష్యంఎన్టీఆర్ ఆశయాల సాధనలో
Breaking: Peddi Postponed: Announcement Coming
The makers of Ram Charan’s Peddi are working round the clock to complete the shoot of the film on time and release the film on April 30th as per the plan. But the deadlines are tough and there is a big rush to complete the post-production work. A crucial meeting took place today and the […] The post Breaking: Peddi Postponed: Announcement Coming appeared first on Telugu360 .
Number 304 | ఆత్మహత్యాయత్నం Number 304 | నరసరావుపేట, ఆంధ్రప్రభ :
నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా…
నిధులన్ని మంత్రులు… సీఎంలకేనా… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years
At a time when political messaging often gets diluted, N. Chandrababu Naidu chose clarity. Addressing party leaders and cadres at the 44th foundation day celebrations of the Telugu Desam Party, he sent out a firm message. Leaders who ignore grassroots workers have no place in the party. Recognition and responsibility will go only to those […] The post Chandrababu Sets Clear Line in TDP: Performance Over Position as Party Marks 44 Years appeared first on Telugu360 .
అమెరికాపై ఉత్తరకొరియా శక్తివంతమైన క్షిపణి ఇంజిన్ పరీక్ష
ప్రస్తుత ప్రపంచ స్థాయి పరస్పర ఘర్షణల దశలో ఉత్తర కొరియా ఆదివారం అత్యంత శక్తివంతమైన ‘ ఘన ఇంధన క్షిపణి ఇంజిన్ను ’పరీక్షించింది.అమెరికా టార్గెట్గా ఉండే అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఛోదక శక్తిగా ఈ ఇంజిన్ నిలుస్తుంది. గుర్తు తెలియని ప్రదేశం నుంచి జరిగిన క్షిపణి ఇంజిన్ పరీక్షను ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ వీక్షించారు. దేశ అత్యంత కీలకమైన సైనిక సామర్థం , శత్రు లక్షాల ఛేదనకు వీలుగా ఉండే ఈ ఇంజిన్ తయారు అయిందని ఉత్తరకొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. అమెరికా, అమెరికా మిత్రదేశాలను లక్షంగా ఎంచుకుని మరిన్ని శక్తివంతమైన సుదూర దాడి సమర్థవంతపు ఆయుధ వ్యవస్థ నిర్మాణానికి కిమ్ వెలువరించిన ఆదేశాల మేరకు ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు కీలక పరీక్షలకు దిగుతోంది. ఇప్పుడు పరీక్షించిన ఇంజిన్ శక్తి గరిష్టంగా 2500 కిలోటన్నులవరకూ ఉంటుంది. దీనిని పూర్తి స్థాయి కాంపోజిట్ కార్బన్ ఫైబర్ తో నిర్మించారు. ఉత్తరకొరియా క్షిపణుల వార్హెడ్ ను వేగంగా నిర్థిష్టంగా తీసుకువెళ్లగలిగే థ్రస్ట్ను ఈ ఇంజిన్ సంతరించుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా చర్యల క్రమంలో దేశానికి అత్యంత కీలకమైన సైనిక చర్యల నిరోధక శక్తి అవసరం అని కిమ్ భావిస్తూ వస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు శక్తివంతమైన క్షిపణుల పరీక్షలు జరుగుతున్నాయి. ఐదేండ్ల ఆయుధ వ్యవస్థ బలోపేత కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఇంజిన్ సమర్థతను పరీక్షించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్ఎ) తెలిపింది. ఇప్పటి ఇంజిన్ పరీక్ష దేశ అత్యంత వ్యూహాత్మక సైనిక బలోపేతానికి ఆయువుపట్టు అని కిమ్ స్పందించినట్లు ఈ వార్తా సంస్థ తెలిపింది. పరీక్ష ఎప్పుడు? ఎక్కడ జరిగిందనేది అధికారికంగా వెల్లడికాలేదు.
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్ ముంబైకి 300వ టి-20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి టోర్నమెంట్ను విజయంతో ఆరంభించాలని ముంబై భావిస్తోంది. మరోవైపు కోల్కతా కూడా ముంబైని చిత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తుది జట్లు: కెకెఆర్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బానీ. ఎంఐ: రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్(కీపర్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా(కెప్టెన్), షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, నమన్ ధిర్, షార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్ఖండే, ఎఎం గజాన్ఫర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా.
కెటిఆర్ సిఎం రేవంత్ మధ్య కుదిరిన ‘డీల్’: బండి సంజయ్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుమ్కక్కు ఆయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. అందుకే కెటిఆర్పై ఉన్న అవినీతి కేసుల జోలికి పోవడం లేదని అన్నారు. కెటిఆర్కు, కవితకు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. కేవలం హరీష్ రావును మాత్రమే టార్గెట్ చేస్తూ కాళేశ్వరంలోని కొంత భాగం అవినీతిపై మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పారు. కాళేశ్వరంలో జరిగిన రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరిపితే మొత్తం బండారం బయపటపడుతుందనే భయంతోనే అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ అవినీతిపైనే విచారణను పరిమితం చేశారని ఆయన ఆరోపించారు. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కెటిఆర్కు సీఎం సలహా ఇస్తున్నారని ఆయన అన్నారు. కాళేశ్వరంపై హరీష్పై ఉన్నంత పగ కెటిఆర్పై ముఖ్యమంత్రికి లేదన్నారు. భవిష్యత్తులో బిఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వంద శాతం కెటిఆర్, రేవంత్ రెడ్డి ఒక్కటేనని ఆయన తెలిపారు.
Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels
The sacred town of Tirumala is witnessing a clear shift in how devotees are meeting their food needs. With private hotels struggling due to a sudden shortage of commercial gas, more pilgrims are now turning towards the free meal services provided by Tirumala Tirupati Devasthanams. The crisis began after gas supplies dropped sharply due to […] The post Devotees Turn to Free Meals in Tirumala as Gas Shortage Hits Hotels appeared first on Telugu360 .
చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు…
చిత్తూరు రాజకీయ పటంలో భారీ మార్పులు… 3 కొత్త అసెంబ్లీలు, మరో లోక్సభ
టి-20 వరల్డ్ కప్ కేసులో ముంబై క్రికెటర్ అరెస్ట్
ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్కి భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. ఈ మెగా ట్రోర్నీలో న్యూజిలాండ్ను మట్టికరిపించి భారత్ ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. అయితే ఈ టి-20 వరల్డ్ కప్కి సంబంధించిన కేసులో ముంబైకి చెందిన క్రికెటర్ అరెస్ట్ అయ్యాడు. ముంబై అండర్ 19 మాజీ ఆటగాడు బల్వంత్ సింగ్ సర్వూప్ సింగ్ సోధాను టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోకి వాంఖడే స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్లను అధిక ధరలకు విక్రయించినట్లు సోధాపై ఆరోపణలు ఉన్నాయి. ఇతను సాధారణ టికెట్ ధరను ఏకంగా రూ.25వేలకు విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. సోధా మొబైల్ స్వాధీనం చేసుకుని, కాల్ డేటా రికార్డులను పరిశీలించగా.. విషయం బయటపడింది. సోధాను పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. అతనికి బెయిల్ మంజూరు అయింది.
వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు …
వెండి పల్లకీ పై దుర్గా మల్లేశ్వరులు … ఊరేగింపులో దుర్గామల్లేశ్వరుల దర్శన భాగ్యం..భక్తుల
చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త..
చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త.. ఇంటింటి వైద్య పరిశీలనపరిస్థితి అదుపులోనే డీఎంహెచ్ఓ డా.
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
సిరికొండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న ఆనవాళ్లు బైటపడ్డాయని అటవీ ప్రాంతానికి ఆనుకొని వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుంటూ జాగ్రత్త చర్యలు పాటించాలని ఆర్మూర్ సబ్ డివిజనల్ ఫారెస్టు అధికారి భవాణి శంకర్ కోరారు. ఆదివారం ఆయన సిరికొండ, కమ్మర్పల్లీ రెంజ్ అధికారులు నర్సింగ్రావు,రవీంధర్లు సిబ్బందితో కలిసి జినిగ్యాల అటవీ ప్రాంతంలో పర్యటించారు. పెద్దపులి సంచారంపై అనావాళ్ల గురించి క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. జినిగ్యాల ఫారెస్టు కంపార్టుమెంటులో పులి అడుగులు కనబడ్డాయి. అవి పెద్దపులి అడుగులాగా నిర్ధారించుకున్నారు. అనంతం ఎస్డిఎఫ్ఒ భవాణి శంకర్ సిబ్బందితో సమావేశమయ్యారు. పులి సంచారం నిర్ధారణ అయిన దృష్టా అటవీ సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.పొద్దుకుంగిన తర్వాత,తెల్లవారు జామున, రాత్రి సమయంలో అటవిలోకి వెల్ల వద్దని సూచించారు.అడవులకు ఆనుకొని వున్న పంటపోలాల వద్ద విద్యత్ తీగలు అమర్చవద్దని,అడవి జంతువుత వల్ల ఏవైనా జీవాలకు ప్రాణ నష్టం జరిగితే అటవీ శాఖ అధికారుల దృష్టికి తేవాలని అలా చేస్తే నష్టపరిహారం పొందవచ్చుచనిని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దపులి ప్రాణానికి నష్టం చేసే చర్యలకు పూనుకోవద్దని ప్రజలకు తెలిపారు. ఆయన వెంట సిరికొండ డిఆర్ఓ గంగారాం,సెక్షన్ అధికారులు,బీట్ అఫీసర్లు వున్నారు.
అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే…
అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే… ఎన్టీఆర్ సర్కిల్లో తెలగుదేశం పార్టీ

31 C