SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

Tirumala |తిరుమల లడ్డూ వ్యవహారంపై.. ఏకసభ్య కమిషన్

Tirumala | తిరుమల లడ్డూ వ్యవహారంపై.. ఏకసభ్య కమిషన్ Tirumala | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:29 pm

బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించండి

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : పాలకుడిని కాదు.. మీ ఇంటి సేవకున్ని.. పదవి

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:26 pm

జిల్లాలో పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు : డిఆర్ఓ హేమలత

విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాలో బార్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. పార్వతీపురం, సాలూరు పట్టణాలకు చెందిన నాలుగు బార్ల కేటాయింపు ప్రక్రియ జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డీఆర్ఓ సమక్షంలో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. డీఆర్ఓహేమలత డ్రా ద్వారా లాటరీని తీసి బహిరంగంగా దరఖాస్తుదారులకు చూపించారు.ఈప్రక్రియలో 20మంది దరఖాస్తు చేసుకోగా, పార్వతీపురం పట్టణ పరిధిలోని మూడు బార్లను, సాలూరు పట్టణ పరిధిలో […] The post జిల్లాలో పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు : డిఆర్ఓ హేమలత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 4:26 pm

25thFlim |మళ్లీ అదే రూటులో వెళుతున్నాడా..?

25thFlim | మళ్లీ అదే రూటులో వెళుతున్నాడా..? 25thFlim | వృషకర్మ తర్వాత

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:25 pm

మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి… ఎక్సైజ్ సీఐ చంద్రమణి

విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పరిధిలోని మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి అయ్యిందని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు బార్ లైసెన్స్ దరఖాస్తుదార్ల సమక్షంలో కలెక్టర్ కార్యాలయం లో లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని, ఇందులో ధర్మవరం టౌన్ లో ప్రకటింప బడిన రెండు బార్లకు గాను ఒక బార్ కి 04 దరఖాస్తు […] The post మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి… ఎక్సైజ్ సీఐ చంద్రమణి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 4:22 pm

ఇంటింటికి గడప గడపకు –జోరుగా కారు ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ 10వ వార్డు లో బిఆర్ఎస్

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:20 pm

అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా.. వాస్తవాలు చూసుకోరా? : పవన్

అమరావతి: వైసిపి పాలనలో చాలా సంఘటనలు జరిగాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ మీడియాతో మాట్లాడుతూ.. మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని, రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని విమర్శించారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే.. ఇవి పోతే ఇంకోటి కొందామని మాట్లాడారని, అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివాడు చేశారని చెప్పారని అన్నారు. తాను, సిఎం చంద్రబాబు నాయుడు చాలా అప్రమత్తంగా మాట్లాడతామని, ఎన్ డిడిబి నివేదికను సిఎం వినిపించారని తెలియజేశారు. జంతు కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశం అని..ఐదేళ్లు తమకు అవకాశం ఉన్నప్పుడు.. వచ్చిన 2 నెలల్లోనే అసత్యాలు చెబుతామా? అని పవన్ ప్రశ్నించారు. కళ్ల ముందు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా అని చెప్పాల్సి వచ్చిందని మండిపడ్డారు. సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి.. వీళ్లేమో భగవంతుడిపైనా పగ పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. నెయ్యిలో కల్తీ లేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందని, ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం అని పేర్కొన్నారు. ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా.. వాస్తవాలు చూసుకోరా? అని ప్రశ్నించారు. ఈ అంశం ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు..కేవలం హిందువులదేనని చెప్పారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మన తెలంగాణ 5 Feb 2026 4:14 pm

ప్రజాసేవే లక్ష్యంగా.. పోటీ చేస్తున్నా!

ప్రజాసేవే లక్ష్యంగా.. పోటీ చేస్తున్నా! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:14 pm

NBK112: Bunch of Directors in Talks

Nandamuri Balakrishna has delivered a series of blockbusters and a bunch of young directors are in talks to work with the veteran actor. Akhanda 2 ended up as a disappointment but he is eager to start NBK111 directed by Gopichand Malineni. The shoot of this film will be completed by October and Balayya is in […] The post NBK112: Bunch of Directors in Talks appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 4:10 pm

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో భారీగా క్షీణించిన బంగారం ధరలు, ఆ తర్వాత రెండు రోజులు పెరిగాయి. ఈరోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న రూ.7 వేలకు పైగా పెరిగిన పసిడి ధర, ఈరోజు దాదాపు అంతేస్థాయిలో దిగివచ్చింది.దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,680 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,550 పలికింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం […] The post మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 4:08 pm

Is Yash’s Toxic Releasing as per the Plan?

Dhurandhar: The Revenge is slated for a massive release on March 19th and the super success of the first installment has kept big expectations on the second part of the franchise. The audience are eagerly waiting for the film and all the biggies which are initially slated for March release got pushed. Yash’s Toxic is […] The post Is Yash’s Toxic Releasing as per the Plan? appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 4:08 pm

8వ వార్డులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 7వవార్డును అభివృద్ధిలో ఆదర్శ

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:08 pm

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఖాయం…

మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఖాయం… వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మునిసిపాలిటీపై కాంగ్రెస్

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:07 pm

Suryapet |తండ్రి దేశం కోసం… కూతురు సమాజం కోసం

Suryapet | తండ్రి దేశం కోసం… కూతురు సమాజం కోసం సూర్యాపేట, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 5 Feb 2026 4:05 pm

దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. పరకాల, ఫిబ్రవరి 5 (జనం సాక్షి):పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా వారం రోజున పట్టణంలోని 12వ వార్డు కోడెల మౌనిష …

జనం సాక్షి 5 Feb 2026 3:41 pm

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : సీఎం చంద్రబాబు

దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని ప్రశ్నించారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోనని చెప్పారు. లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు […] The post తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 3:37 pm

కాంగ్రెస్ పార్టీ గెలుపు.. అభివృద్ధికి మలుపు

కాంగ్రెస్ పార్టీ గెలుపు.. అభివృద్ధికి మలుపు కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:29 pm

సీఎం రేవంత్ బజార్ రౌడీలా మాట్లాడారు..

మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు హాట్ కామెంట్స్. మిర్యాలగూడ (ఆంధ్రప్రభ) నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:29 pm

6వ వార్డులో కర్నాటి వరలక్ష్మి ఎన్నికల ప్రచారం

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 6వ వార్డులో …

జనం సాక్షి 5 Feb 2026 3:29 pm

NITI Aayog |కనకదుర్గమ్మ సన్నిధిలో నీతి ఆయోగ్ సీఈఓ

NITI Aayog | కనకదుర్గమ్మ సన్నిధిలో నీతి ఆయోగ్ సీఈఓ NITI Aayog

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:27 pm

అవకాశం ఇవ్వండి అభివృద్ధి పరుస్తా

షాద్ నగర్, ఆంధ్రప్రభ ; అవకాశం ఇవ్వండి 23వ వార్డును అన్ని రంగాల్లో

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:26 pm

ప్రజా ప్రతినిధిగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తా

ప్రజా ప్రతినిధిగా కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తా మక్తల్ , ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:21 pm

Parade Ground |సీఎం సమావేశానికి… సాగునీటి సంఘాల ప్రతినిధులు

Parade Ground | సీఎం సమావేశానికి… సాగునీటి సంఘాల ప్రతినిధులు Parade Ground

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:19 pm

హామీలు ఇవ్వడం కాదు అభివృద్ధి చేసి చూపిస్తా

హామీలు ఇవ్వడం కాదు అభివృద్ధి చేసి చూపిస్తా బెల్లంపల్లిరూరల్, ఆంధ్రప్రభ : హామీలు

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:17 pm

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:14 pm

Accident |గుడిపాడులో స్కూల్ అండ్ కాలేజీ బస్సు బోల్తా….

Accident | గుడిపాడులో స్కూల్ అండ్ కాలేజీ బస్సు బోల్తా…. Accident |

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:09 pm

వార్డును అభివృద్ధి చేసి చూపిస్తాను

వార్డును అభివృద్ధి చేసి చూపిస్తాను స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : మీ

ప్రభ న్యూస్ 5 Feb 2026 3:02 pm

వాకింగ్ తీసుకెళ్లి వరుడిని ప్రియుడితో కలిసి చంపించిన వధువు

జైపూర్: వధువు వరుడిని వాకింగ్ తీసుకెళ్లి తన ప్రియుడితో చంపించి అనంతరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని నాటకమాడి దొరికిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శ్రీగంగానగర్‌కు చెందిన ఆశిష్‌కు మూడు నెలల కిందట అంజూతో పెళ్లి జరిగింది. భర్తతో ఎడా పెడా మొహంగా ఉండడంతో దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకొని కూతురుకు నచ్చజెప్పి అల్లుడితో అత్తారింటికి తల్లిదండ్రులు పంపించారు. జనవరి 30న రాత్రి తొమిది గంటలకు తన భర్తతో కలిసి అంజూ వాకింగ్ వెళ్లింది. అదే సమయంలో ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఆశిష్‌పై దాడి చేసి హత్య చేశారు. భార్య భర్తలు ఇద్దరు రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉండడంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భర్త మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తమపై దొంగలు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని పోలీసులకు అంజూ తెలిపింది. భార్య ఒంటిపై గాయాలు లేకపోవడంతో పోలీసులు అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన ప్రియుడితో కలిసి హత్య చేయించానని ఒప్పుకోవడంతో అంజూ, ఆమె ప్రియుడు, స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హత్య కూడా మేఘాలయ హనీమూన్ హత్య మాదిరిగా ఉంది. 

మన తెలంగాణ 5 Feb 2026 2:43 pm

No Clean Chit in Tirumala Laddu Ghee Case, Says Pawan Kalyan, Seeks YSRCP Apology

Deputy Chief Minister Pawan Kalyan has demanded a public apology from YSR Congress Party leaders over the alleged adulteration of ghee used in the preparation of Tirumala laddus. Speaking to the media at Chief Minister N. Chandrababu Naidu’s camp office in Undavalli, Pawan Kalyan came down heavily on claims that the SIT report had given […] The post No Clean Chit in Tirumala Laddu Ghee Case, Says Pawan Kalyan, Seeks YSRCP Apology appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 2:42 pm

Supreme Court Refuses Expanded CBI Investigation in Vivekananda Reddy Murder Case

The investigation into the murder of Y. S. Vivekananda Reddy continues to take new turns even seven years after the crime. What began as a high-profile political murder in 2019 has now reached another decisive moment, with the country’s highest court making its position clear on the scope of further investigation. The Central Bureau of […] The post Supreme Court Refuses Expanded CBI Investigation in Vivekananda Reddy Murder Case appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 2:39 pm

అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేస్తా..

20వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మంజుల కల్వకుర్తి: ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:25 pm

వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం: చంద్రబాబు

అమరావతి: వేంకటేశ్వర స్వామి తన ఇంటి కులదైవం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అని అన్నారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగాయని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పామని తెలియజేశారు. 2003 లో తనపై హత్యాయత్నం జరిగిందని..అదీ అలిపిరి వద్ద అని వైసిపి హయాంలో చాలా అరాచకాలు జరిగాయని విమర్శించారు. అంతర్వేదిలో రథం తగలబెట్టి.. తిరిగి తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అది తనకు పునర్జన్మ.. సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి కృపతోనే ఇది సాధ్యమైందని చంద్రబాబు పేర్కొన్నారు. నెయ్యిలో పొరపాట్లు జరుగుతున్నట్లు, ఎన్ డిడిబి రిపోర్టు ఇచ్చిందని అన్నారు. చర్యలు తీసుకోకుండా, తమ పార్టీపై విమర్శలు చేశారని ధ్వజమెత్తారు. క్షమాపణలు తాము చెప్పాలా? బూతులు తాము భరించాలా? అని ప్రశ్నించారు. పామాయిల్, కెమికల్స్ తో నెయ్యిని తయారు చేశారని సిట్ రిపోర్టు ఇచ్చిందని అన్నారు. సిబిఐ రిపోర్టులో కల్తీ జరగలేదని ఎక్కడా లేదని, వైసిపి హయాంలో తిరుమల రావాలన్నా, లడ్డూ తినాలన్నా భక్తులు భయపడ్డారని చెప్పారు. దోషులను శిక్షిస్తామని.. ఎవరినీ వదిలి పెట్టబోమని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.   

మన తెలంగాణ 5 Feb 2026 2:24 pm

పురిటి గడ్డకు సేవ చేసేందుకే..నేను పోటీ చేస్తున్నా..

4వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి బూర్ల శంకర్ -4వ వార్డు, శివునపల్లి గ్రామ బాధ్యత

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:21 pm

ఎన్నికల బరిలో భార్యాభర్త…

ఎన్నికల బరిలో భార్యాభర్త… నిజామాబాద్, ఆంధ్రప్రభ : సాధారణంగా ఎన్నికలంటే ఎత్తుగడలు రాజకీయ

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:18 pm

మున్సిపల్ ఎలక్షన్‌లో దూసుకుపోతున్న కారు

మున్సిపల్ ఎలక్షన్‌లో దూసుకుపోతున్న కారు వ‌ర్ధ‌న్న‌పేట‌, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మండల కేంద్రంలో

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:18 pm

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈనెల 11న

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:15 pm

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..

2వ వార్డు అభ్యర్థి.సెండే గణేష్ ఆసిఫాబాద్.ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:15 pm

Minister |బీజేపీని గెలిపించండి.. 500 కోట్లు తెస్తా..

Minister | బీజేపీని గెలిపించండి.. 500 కోట్లు తెస్తా.. Minister | హుజురాబాద్,

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:11 pm

17వ అభ్యర్థి చందనగిరి లావణ్య శ్రీనివాస్ హోరాహోరీగా ప్రచారం

క్యాతన్ పల్లి, ఫిబ్రవరి,5, ఆంధ్రప్రభ, కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 17 వార్డులో కాంగ్రెస్

ప్రభ న్యూస్ 5 Feb 2026 2:10 pm

గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును స్వాగతించిన సిఎం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులు మీరే అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గ్రూప్-1 అధికారులు రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని అన్నారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును సిఎం స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయ పోరాటంలో విజయం సాధించామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.   

మన తెలంగాణ 5 Feb 2026 1:45 pm

Telangana : గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 5 Feb 2026 1:38 pm

తిరుమల తరహాలోనే శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి కలకలం

వైసీపీ పాలన సమయంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)సరఫరా అయిన కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌),శ్రీశైలం మల్లన్న ఆలయానికీ అదే తరహా నెయ్యి చేరినట్టు గుర్తించింది.2022 మే నుంచి 2023 మార్చి వరకు దాదాపు 11 నెలల పాటు కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు సమాచారం. సాధారణంగా విజయ […] The post తిరుమల తరహాలోనే శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి కలకలం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 1:31 pm

Jana Sena : జనసేనకు నేతలు దూరమవుతున్నారా? నాయకత్వమే కారణమా?

జనసేనలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదన్న అంచనాకు వచ్చి ఒక్కొక్కరు నేతలు బయటకు వెళుతున్నారు

తెలుగు పోస్ట్ 5 Feb 2026 1:29 pm

అదరించండి అభివృద్ధి చూపిస్తా..

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : నిజాయితీ,సమస్యలు పరిష్కరించాలనే తపన, ప్రజలకు నిస్వార్థంగా సేవ

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:29 pm

Kalvakuntla Kavitha : రేవంత్ రెడ్డి ఒక జాతిపై ఈ విషం గక్కుడేంది?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 5 Feb 2026 1:25 pm

ఆదరించండి అభివృద్ధి చేస్తా…

ఆదరించండి అభివృద్ధి చేస్తా… జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:23 pm

Telangana High Court Gives Major Relief to Group 1 Candidates

Candidates selected for Telangana Group 1 services received major relief on Friday as the High Court set aside the earlier order passed by a single judge that had cancelled the general ranking list and directed re-evaluation of the main examination answer scripts. The Chief Justice-led division bench overturned the single judge’s verdict, bringing long-awaited clarity […] The post Telangana High Court Gives Major Relief to Group 1 Candidates appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 1:21 pm

15వ వార్డులో బీజేపీ జోరుగా ప్రచారం..

15వ వార్డులో బీజేపీ జోరుగా ప్రచారం.. పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:20 pm

బీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు

బీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:18 pm

Ys Sharmila : పేదల పథకాన్ని నీరు గార్చడమెందుకు?

అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 5 Feb 2026 1:16 pm

మోడీ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి

మోడీ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి షాద్ నగర్, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:15 pm

ప్రజల ధనాన్ని కాంగ్రెస్ పాలకులు దోచుకుంటున్నారు: రామచందర్ రావు

హైదరాబాద్: ధనిక తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బిఆర్ఎస్ ఎన్ని స్కామ్ లు చేసిందో తెలంగాణ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను అడిగితే చాలు అని అన్నారు. ‘సేవ్ తెలంగాణ-ఓట్ ఫర్ బిజెపి’ అనే నినాదంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘సేవ్ తెలంగాణ’ పేరుతో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్కాముల గురించి మంత్రులను అడిగాలని అన్నారు. ప్రజల ధనాన్ని కాంగ్రెస్ పాలకులు దోచుకుంటున్నారని, మున్సిపాల్టీలపై రూ.3,600 కోట్ల అప్పు ఉందని విమర్శించారు. తెలంగాణలో ట్యాక్స్ టెర్రరిజం రాజ్యం ఏలుతోందని, ఫ్రీ బస్సు అని చెప్పి.. డొక్కు బస్సులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లలోనే రూ.80 వేల కోట్లు అప్పు చేశారని రామచందర్ రావు పేర్కొన్నారు.  

మన తెలంగాణ 5 Feb 2026 1:14 pm

పూటకొక పార్టీ మార్చే వారిని ఓడించండి

పూటకొక పార్టీ మార్చే వారిని ఓడించండి బెల్లంపల్లిటౌన్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ లోని

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:09 pm

గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులకు ఊరటటీజీపీఎస్సీ, అభ్యర్థుల అప్పీల్ పై సీజే బెంచ్ తీర్పుతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షపై నెలకొన్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. ఈ రోజు ఉదయం వెలువరించిన తీర్పు ప్రకారం.. 2024 అక్టోబర్ లో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరగాయన్న […] The post గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 1:05 pm

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోనీ మున్సిపల్ ఎలక్షన్

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:05 pm

భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం

భారీ జన సమీకరణతో ఇంటింటి ప్రచారం షాద్‌నగర్, ఆంధ్రప్రభ : ప్రజల సేవే

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:02 pm

హర్షిత్ రాణా గాయపడ్డాడా?... టీమిండియాకు టెన్షన్

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ శనివారం ప్రారంభం కానుంది. వరల్డ్ ప్రారంభానికి రెండు రోజులు ఉండడంతో క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఆల్ రౌండర్ హర్షిత్ రాణా గాయపడడం అనేది టీమిండియాను కలవరపాటు గురి చేస్తోంది. బుధవారం దక్షిణాఫ్రికాతో టీమిండియా వార్మఫ్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో సఫారీలపై టీమిండియా గెలిచింది. హర్షిత్ ఒక ఓవర్ బౌలింగ్ లో 16 పరుగులు ఇచ్చాడు. అనంతరం అతడు మైదానం నుంచి బయటకు వచ్చాడు. అతడు ఇబ్బందిగా నడస్తున్నట్టు అనిపించింది. మోకాలు పట్టుకొని నడవడంతో అతడు గాయపడినట్టు తెలుస్తోంది. బౌలింగ్ చేసే సమయంలో రెండు సార్లు రన్‌అప్ చేసి ఆపేశాడు. అతడు పక్కగా గాయపడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హర్షిత్ గాయపడితే టీమిండియాకు తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడిప్పుడే తిలక్ వర్మ, అక్షర పటేల్ గాయాల నుంచి కొలుకొని జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా గాయంపై ఇప్పటివరకు బిసిసిఐ ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. 

మన తెలంగాణ 5 Feb 2026 1:02 pm

Gold |గంటల్లో సీన్ రివర్స్

Gold | గంటల్లో సీన్ రివర్స్ Gold | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 5 Feb 2026 1:00 pm

12వ వార్డులో గుండు మధు ఇంటింటి ప్రచారం

భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి …

జనం సాక్షి 5 Feb 2026 12:57 pm

కాంగ్రెస్ గెలుపుతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం

కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి షరీఫా బేగం మొహమ్మద్ ఖాజా చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 …

జనం సాక్షి 5 Feb 2026 12:53 pm

ఏపీ పోలీసింగ్‌లో ఏఐ .. ‘ఏఐ 4ఏపీ పోలీస్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన డీజీపీ

ఆరు నెలల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్న డీజీపీఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను మరో మెట్టు ఎక్కించారు. నేర విచారణను వేగవంతం చేయడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, పౌర సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘AI4AP పోలీస్’ పైలట్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును […] The post ఏపీ పోలీసింగ్‌లో ఏఐ .. ‘ఏఐ 4ఏపీ పోలీస్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన డీజీపీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 12:45 pm

గ్రామంపై ఏనుగుల గుంపు దాడి... ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

హైదరాబాద్: ఏనుగులు గుంపు దాడి చేయడంతో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏనుగుల గుంపు బడ్కీపున్నూ గ్రామంపై దాడి చేసింది. గ్రామ ప్రజలు భయంతో పరుగులు తీశారు. గణేశ్, భగియాదేవి దంపతులు నివసిస్తున్న ఇంటిపై రెండు ఏనుగులు దాడి చేసి గొడలను ధ్వంసం చేశాయి. దంపతులు తన బంధువు కమ్లి దేవితో కలిసి పరుగులు తీశారు. వారికి ఎదురుగా ఏనుగులు గుంపు వారిపై దాడి చేసి కాళ్లతో కిరాతకంగా ముగ్గురిని చంపేశాయి. కర్మీ దేవి అనే మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బొకారో డివిజనల్ అటవీ శాఖ అధికారి సందీప్ షిండే తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆహారం కోసం వెతుక్కుంటూ గ్రామంపై దాడి చేశాయని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. మృతులకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తుండడంతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాత్రివేళలో రైతులు, స్థానికులు బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. 

మన తెలంగాణ 5 Feb 2026 12:38 pm

మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ సంబంధించిన వివిధ వాడలకు చెందిన బిఆర్ఎస్ నాయకులు పలువురు …

జనం సాక్షి 5 Feb 2026 12:38 pm

Exclusive Update on NBK111

Nandamuri Balakrishna’s upcoming film tentatively titled NBK111 has been delayed by months. This is because of the budget cuts. Gopichand Malineni has come with a new script which is a proper commercial entertainer. The discussions with Nayanthara are currently going on and things will be finalized soon. We have an exclusive update about the film’s […] The post Exclusive Update on NBK111 appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 12:36 pm

మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి పార్థివదేహానీకి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలోని రాంరెడ్డి …

జనం సాక్షి 5 Feb 2026 12:34 pm

కెసిఆర్ చేతుల్లో తెలంగాణ పదిలంగా ఉండేది: హరీష్ రావు

హైదరాబాద్: మాజీ సిఎం లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని కెసిఆర్ కిట్ ఎందుకు మాయమైంది? అని చేపపిల్లలు ఎందుకు మాయమైపోయాయని? పెన్షన్ ఏమైందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆరే తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. హామీల అమలుపై అడిగితే కాంగ్రెస్ నుంచి సమాధానం లేదు? అని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు నల్లా నీళ్లు కూడా సరఫరా చేయడంలేదని, తులం బంగారం లేదని, కల్యాణ లక్ష్మి లేదని మండిపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ పోయినా, అంతరిక్షం పోయినా కుక్కతోక వంకరేనని ఎద్దేవా చేశారు. రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి రైతులంతా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని, రూ.4 వేలు పింఛను ఇవ్వలేదు కాబట్టి అవ్వా, తాతలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని సూచించారు. కెసిఆర్ చేతుల్లో తెలంగాణ పదిలంగా ఉండేదని, కెసిఆర్ పాలనలో రోజు రోజుకు భూములు పెరిగాయని తెలియజేశారు. రాష్ట్రంలో ఇప్పుడు భూములు కొనేవాడే లేడని, ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు కాంగ్రెస్సోళ్లు నోట్ల కట్టలు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2 వేలకు ఓటు అమ్ముకుని ఇబ్బంది పడతారా? అని తెలంగాణకు బిజెపి ఏమైనా చేసిందా? అని హరీష్ రావు నిలదీశారు.

మన తెలంగాణ 5 Feb 2026 12:32 pm

Andhra Pradesh : తిరుమల లడ్డూను వదలరా...రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమా?

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందా? అన్నది పక్కన పెడితే భక్తుల మనోభావాలతో మాత్రం రాజకీయ నేతలు ఆటాడుకుంటున్నాయి.

తెలుగు పోస్ట్ 5 Feb 2026 12:30 pm

అందుబాటులో ఉండి సేవలందిస్తా

అందుబాటులో ఉండి సేవలందిస్తా పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ

ప్రభ న్యూస్ 5 Feb 2026 12:28 pm

Pakisthan |ఆడి గెల‌వ‌లేక సాకులా..?

Pakisthan | ఆడి గెల‌వ‌లేక సాకులా..? Pakisthan |వెబ్‌డెస్క్‌. ఆంధ్ర‌ప్ర‌భ : పాకిస్థాన్

ప్రభ న్యూస్ 5 Feb 2026 12:24 pm

కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ జడ్పీటీసీ ఫైర్

​నార్సింగి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతున్న ‘ఆత్మీయ భరోసా’ పథకం

ప్రభ న్యూస్ 5 Feb 2026 12:22 pm

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, జనవరి 4 (జనం …

జనం సాక్షి 5 Feb 2026 12:22 pm

Fahadh Faasil locked for Venky’s Film?

Fahadh Faasil is in huge demand and this sensational actor is doing films in all the languages. Rumors are going on that he will be playing an important role in Victory Venkatesh’s next film to be directed by Anil Ravipudi. The shoot commences later this year. Anil Ravipudi has met Fahadh Faasil and narrated the […] The post Fahadh Faasil locked for Venky’s Film? appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 12:21 pm

వ్యాపార వాణిజ్య పరంగా భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేస్తాం

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి ఐటీ శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి …

జనం సాక్షి 5 Feb 2026 12:16 pm

పలువురు కాంగ్రెస్ లో చేరిక

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని 12వ వార్డు

ప్రభ న్యూస్ 5 Feb 2026 12:15 pm

రాజేంద్రనగర్ లో భూవివాదం... జెసిబితో పది మంది దుండగులు హంగామా

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భూవివాదం జరిగింది. సన్ సిటి వద్ద ఓ ప్రైవేట్ స్థలంలో నిర్మించిన ప్రహారి గోడను జెసిబితో దుండగులు కూల్చి వేశారు. దౌర్జన్యంగా ప్రైవేట్ స్థలం లోకి ప్రవేశించిన 100 మంది హంగామా సృష్టించారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థల యజమాని, దుండగులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో యజమాని రవి యాదవ్ ఫిర్యాదు చేశారు.  1935వ సంవత్సరం లో హైదర్ షాకోట్ లోని  సర్వే నెంబర్ 16,17,18,19 లో ఉన్న 39.24 ఎకరాలను యాదవ్ కుటుంబీకులు కొనుగోలు చేశారు. 39 ఎకరాల వ్యవసాయ పొలాన్ని యజమాని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.అందులో 21 ఎకరాల పొలాన్ని 1971 సంవత్సరం లో ఇండియన్ ఆర్మికి యాజమాని ఇచ్చారు. సర్వే నెంబర్ 18/4 లో ఉన్న 33 గుంటల స్థలం గురించి ఇప్పుడు వివాదం నెలకొంది. కొంత మంది ఆ స్థలం తమదంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఫెక్ డాక్యుమెంట్లు సృష్టించి జెసిబిలతో దుండగులు రెచ్చిపోయారు. భూములకు రెక్కలు రావడంతో పాటు ఖరీదైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఈ భూమి మాదంటే మాదంటూ గొడవ జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో అసలు యజమాని ఫిర్యాదు చేశాడు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికి దౌర్జన్యం చేయడం మంచిది కాదంటూ న్యాయం చేయాలంటూ యజమాని వాపొయారు.  

మన తెలంగాణ 5 Feb 2026 12:13 pm

Odisha |ఎక్కడంటే…

Odisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒడిశాలో రైలు ప్రమాదం సంభవించింది.

ప్రభ న్యూస్ 5 Feb 2026 12:10 pm

తిరుమల లడ్డు కల్తీ చేయలేదని వైసీపీ వాళ్లు చెప్పడం సిగ్గుచేటు

– జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం: తిరుమల లడ్డు కల్తీ చేయలేదని వైసీపీ వాళ్లు చెప్పడం సిగ్గుచేటని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ కార్యాలయం లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల వైసీపీ వాళ్ళు తిరుమల లడ్డులో కల్తి నెయ్యి చేయలేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కల్తీ చేయకపోతే వాళ్లు అలిపిరి మెట్ల దగ్గర […] The post తిరుమల లడ్డు కల్తీ చేయలేదని వైసీపీ వాళ్లు చెప్పడం సిగ్గుచేటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 12:09 pm

రాయలసీమకు జగన్ చేసింది శూన్యం

పోతిరెడ్డిపాడుకు పోయి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా..? –ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విశాలాంధ్ర-కదిరి:పోతిరెడ్డిపాడుకు పోయి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్ముతారా అని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విమర్శించారు గురువారం స్థానిక ఆర్ అండ్ బి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు వైఎస్ఆర్ జగన్ చేసింది శూన్యమన్నారు.నాడు కృష్ణా నదిలో మిగులు జలాలు కోరబోమని జగన్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు లేఖ రాసి రాయలసీమ రైతుల […] The post రాయలసీమకు జగన్ చేసింది శూన్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 12:02 pm

Rashmika’s Unique Role in AA22

Rashmika Mandanna has done impressive films and she has done her best for every film she signed. The actress will be seen in a crucial role in Allu Arjun’s next film which is under shoot. Atlee is the director and Deepika Padukone plays the leading lady. Rashmika has a challenging role with a negative shade […] The post Rashmika’s Unique Role in AA22 appeared first on Telugu360 .

తెలుగు 360 5 Feb 2026 12:02 pm

విశాఖ భూముల విషయంలో ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్

విశాఖలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఏబీఎన్ ఛానల్‌కు ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది

తెలుగు పోస్ట్ 5 Feb 2026 11:59 am

పనిచేసిన వారికి ప్రజల్లో ఆదరణ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా అందులో కౌన్సిలర్లుగా

ప్రభ న్యూస్ 5 Feb 2026 11:58 am

చంద్రబాబు నివాసంలో కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కూటమి నేతల భేటీ జరుగుతోంది

తెలుగు పోస్ట్ 5 Feb 2026 11:52 am

రాజమండ్రిలో ఇంకా దొరకని పెద్దపులి

రాజమండ్రి ప్రాంతంలో గత ఐదు రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది. అటవీ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అది రోజుకో గ్రామానికి మకాం మార్చుకుంటూ అటవీ అధికారులకు సవాల్ విరుసుతోంది. రాజమండ్రి రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.పులి జాడ కోసం అటవీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, బుధవారం రాత్రికి రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మతల్లి కొండ పక్కన జీడిమామిడి తోటలో […] The post రాజమండ్రిలో ఇంకా దొరకని పెద్దపులి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 11:52 am

tragic incident |ఏమైదంటే….

tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : డ్యూటీలో ఉన్న యువ

ప్రభ న్యూస్ 5 Feb 2026 11:51 am

ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన

– నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి యాదవ్ ఈనెల 6 వ,7 వ తేదీలలో ధర్మవరం నియోజకవర్గములో పర్యటిస్తున్నారని మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తేదీ ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలములోని గుంజే పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న 22-ఏ ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం, మధ్యాహ్నం మూడు గంటలకు బత్తలపల్లి మండలం కేంద్రంలో నిర్వహిస్తున్న వీక్షిత్ […] The post ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 11:50 am

తపాలా శాఖ ద్వారా వస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలి

– హిందూపూర్ పోస్టల్ సూపర్డెంట్ రెడ్డి భాష విశాలాంధ్ర ధర్మవరం: తపాలా శాకద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను, తపాలా సేవలను ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలని హిందూపురం పోస్టర్ సూపర్డెంట్ ఎన్ రెడ్డి భాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం పట్టణంలోని కాయగూరల మార్కెట్ వద్ద గల ప్రధాన తపాలా శాఖ కార్యాలయమునకు చేరుకొని, అక్కడి ఉద్యోగస్తులు ప్రజలకు అందిస్తున్న సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో సమావేశాన్ని […] The post తపాలా శాఖ ద్వారా వస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 5 Feb 2026 11:42 am