24వ వార్డులో హస్తం జోరు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మున్సిపల్
AP |చేనేత, హస్తకళ ప్రదర్శనను ప్రారంభం..
AP | చేనేత, హస్తకళ ప్రదర్శనను ప్రారంభం.. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ AP
రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పొలాల మధ్య పాడుబడిన ఇంట్లో పులి దాగి ఉన్నట్టు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ తో నిర్ధారణ చేసారు పులికి చేసే మత్తు ఇంజక్షన్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు The post పాడుబడిన ఇంట్లో పులి appeared first on Visalaandhra .
AP |కూటమి ప్రభుత్వం విలువలకు కట్టుబడి…
AP | కూటమి ప్రభుత్వం విలువలకు కట్టుబడి… AP | గిద్దలూరు, ఆంధ్రప్రభ
Thief |వాచ్మెన్ కు మత్తు మందు ఇచ్చి..
Thief | వాచ్మెన్ కు మత్తు మందు ఇచ్చి.. Thief | ఆంధ్రప్రభ,
నాలుగో వార్డులో కాంగ్రెస్ జోరు..
నాలుగో వార్డులో కాంగ్రెస్ జోరు.. స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ
Chandrababu |రైతులకు భూ భద్రత…
Chandrababu | రైతులకు భూ భద్రత… Chandrababu | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
22వ వార్డులో బిజెపికి వెల్లువెత్తుతున్న మద్దతు
22వ వార్డులో బిజెపికి వెల్లువెత్తుతున్న మద్దతు పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 22
గెలుపు దిశగా జోరుగా ఆరో వార్డులో ప్రచారం..
వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీ
ప్రోటోకాల్ పై అవగాహన లేకుండా మాట్లాడం సబబు కాదు
విశాలాంధ్ర – మండపేట : పట్టణ మున్సిపల్ చైర్మన్ హోదాలో వున్న పతివాడ రాణి కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఎంత వరకు సమంజసమో ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు 11వ వార్డు కౌన్సిలర్ కొవ్వాడ బేబి, 17వ వార్డు కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్యభవాని లు పేర్కొన్నారు. స్థానిక తెలుగుదేశంపార్టీ కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆవిడకు అవమానం జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కౌన్సిల్ చట్టాలపై అవగాహన పెంచుకుని అప్పుడు […] The post ప్రోటోకాల్ పై అవగాహన లేకుండా మాట్లాడం సబబు కాదు appeared first on Visalaandhra .
గతంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఓటివ్వండి
గతంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఓటివ్వండి నిర్మల్ టౌన్ , ఆంధ్రప్రభ
11న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా..
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లి వద్ద గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, ఏపీ ఎస్ఎస్డిసి జిల్లా నైపుణ్య అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబ్ మేళాలో పదవ తరగతి ,ఇంటర్మీడియట్, డిప్లొమా ,డిగ్రీ పీజీ పూర్తి చేసి 18 సంవత్సరాల నుంచి 35 […] The post 11న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా.. appeared first on Visalaandhra .
దీర్ఘకాలికంగా నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి..
సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;; ధర్మవరం నియోజకవర్గంలోని ముదుగుబ్బ మండలంలో దీర్ఘకాలికంగా నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ నూతన ఎమ్మార్వో మహేశ్వరరెడ్డి కు వినతిపత్రాన్ని అందజేశారు. తొలుత ముదిగుబ్బ తాసిల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టిన శుభసందర్భంలో సిపిఐ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలో నెలకొన్న చుక్కల భూములు,ఫ్రీ ఓల్డ్ భూముల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని , ముఖ్యంగా 1954 ముందు ఉన్న ప్రైవేట్ […] The post దీర్ఘకాలికంగా నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి.. appeared first on Visalaandhra .
jobs|పోస్టాఫీసుల్లో పోస్టులు jobs|వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : పోస్టాఫీస్లో భారీ ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం
AP |నవతర మేధస్సుకు క్వాంటం–డీప్టెక్ ఆవిష్కరణలు
AP | నవతర మేధస్సుకు క్వాంటం–డీప్టెక్ ఆవిష్కరణలు ఎన్ఆర్ఐ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో రెండు
కాంగ్రెస్ పార్టీతోనే 22 వార్డులో అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ పార్టీతోనే 22 వార్డులో అభివృద్ధి సాధ్యం క్యాతన్ పల్లి , ఆంధ్రప్రభ
Nandigama |బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి వేడుకలు
Nandigama | బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి వేడుకలు Nandigama |
ఆశీర్వదించి గెలిపించండి మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డులో
Avanigadda |జగన్మోహనరెడ్డి రాక్షస క్రీడకు తెర తీశారు
Avanigadda | జగన్మోహనరెడ్డి రాక్షస క్రీడకు తెర తీశారు Avanigadda | అవనిగడ్డ
ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ రాజు
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని
AP |పుప్పాల ఆంజనేయులు 12వ వర్ధంతి
AP | పుప్పాల ఆంజనేయులు 12వ వర్ధంతి AP | గుడివాడ –
పవన్ కళ్యాణ్ గజనీ టైప్.. అంబటి కుటుంబానికి రోజా పరామర్శ ఆపై వివాదాస్పద
దళపతి విజయ్కి షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ పిటిషన్ కొట్టివేత
తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత దళపతి విజయ్కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. విజయ్ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆదాయ పన్ను పెనాల్టీకి సంబంధించి విజయ్ వేసిన రిట్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ శుక్రవారం విచారణ జరిపారు. ఆదాయ పన్ను శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చారు. విజయ్ పిటిషన్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2015 సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు విజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. […] The post దళపతి విజయ్కి షాక్ ఇచ్చిన కోర్టు.. ఆ పిటిషన్ కొట్టివేత appeared first on Visalaandhra .
ఉపాధి హామీ పథకం రద్దు పై కాంగ్రెస్ ఆగ్రహం
ఉపాధి హామీ పథకం రద్దు పై కాంగ్రెస్ ఆగ్రహం శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట
సేవలు గుర్తించి మరోసారి ఓటు ఇవ్వండి
సేవలు గుర్తించి మరోసారి ఓటు ఇవ్వండి నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ ; ఈనెల
స్వరూప ఓదన్న కు ఒక్క అవకాశం ఇవ్వండి
స్వరూప ఓదన్న కు ఒక్క అవకాశం ఇవ్వండి నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ :
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే పట్టణాభివృద్ధి
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే పట్టణాభివృద్ధి స్టేషన్ ఘనపూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో
AP | 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ. 9.35 కోట్లు…
AP | 29 హెల్త్ సెంటర్ల నిర్మాణానికి రూ. 9.35 కోట్లు… మైలవరం
ఖానాపూర్, ఆంధ్రప్రభ ; నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆరవ
తిరువూరు ఆసుపత్రికి కొత్త ఊపిరి
తిరువూరు ఆసుపత్రికి కొత్త ఊపిరి అభివృద్ధికి 35 కీలక నిర్ణయాలు రోగులను పరామర్శించిన
Rinku Singh | ఆదాయం మాయం.. Rinku Singh | ఆంధ్రప్రభ, వెబ్
Schedule | 20 నుంచి ఆర్టీఈ ప్రవేశాలు..
Schedule | 20 నుంచి ఆర్టీఈ ప్రవేశాలు.. Schedule | ఎన్టీఆర్ బ్యూరో,
రుణ గ్రహీతలకు ఊరట.. కీలక వడ్డీ రేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. పాలసీ రెపో రేటును ప్రస్తుతమున్న 5.25 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. దీంతో పాటు తమ న్యూట్రల్ మానిటరీ పాలసీః వైఖరికే కట్టుబడి ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ అంచనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. గత డిసెంబర్ […] The post రుణ గ్రహీతలకు ఊరట.. కీలక వడ్డీ రేట్లు యథాతథం appeared first on Visalaandhra .
అండర్-19 వరల్డ్కప్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
హరారే: అండర్-19 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. హరారే వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఫైనల్ మ్యాచ్లో భారత్ అండర్-19 జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే భారత్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అలెక్స్ గ్రీన్ బౌలింగ్లో ఓపెనర్ ఆరోన్ జార్జ్(9) బెన్ మేయర్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. క్రీజ్లో వైభవ్ సూర్యవంశీ(22), ఆయుశ్ మాత్రే (0) ఉన్నారు.
AppleTime |ఎప్పుడు తింటే మంచిది? ఆరోగ్య నిపుణుల సూచనలు ఇవే
AppleTime | ఎప్పుడు తింటే మంచిది? ఆరోగ్య నిపుణుల సూచనలు ఇవే AppleTime
కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం
కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రింకు సింగ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్
లక్నో: టీమిండియా బ్యాట్స్మెన్ రింకు సింగ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ గురైంది. ఫేస్బుక్ మోనిటైజేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని హ్యాకర్లు తమ ఖాతాల్లోకి జమ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రింకు సింగ్ సోదరుడు సోనమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలీగఢ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆర్థికపరమైన మోసం జరిగిందా?, ప్రముఖ ఆటగాడు కావడంతో హ్యాక్ చేశారా? అనేది స్పష్టత లేదు. ప్రస్తుతం రింకు సింగ్ టి20 ప్రపంచ కప్ కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. టీమిండియా తుది జట్టులో అతడి స్థానం పదిలంగా ఉంది.
Sportsmen |వామ్మో ఇదేం దుమ్ము…
Sportsmen | వామ్మో ఇదేం దుమ్ము… Sportsmen | చర్ల, ఆంధ్రప్రభ :
18వ వార్డులో కాంగ్రెస్ జోరు -ప్రతిపక్షాలు బేజారు..దూసుకుపోతున్న పొన్న రవి-మీ బిడ్డగా మీ
టీటీడీ ఈవోగా ఈవోగా ముద్దాడ రవిచంద్ర
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలను స్వీకరించారు
మెజారిటీతో గెలిపించండి.. వార్డును అభివృద్ధి చేస్తా …
మెజారిటీతో గెలిపించండి.. వార్డును అభివృద్ధి చేస్తా … జనగామ, ఆంధ్రప్రభ : జనగామ
ప్రజా సేవ కోసం సరిత గోవింద్ రావును గెలిపించండి
మక్తల్ , ఆంధ్రప్రభ ; మా కుటుంబానికి ప్రజాసేవ పరమావధి అభివృద్ధి మా
T-20 World Cup: ఆసీస్కు భారీ ఎదురుదెబ్బ
ఐసిసి టి-20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రపంచకప్ అంటేనే రెచ్చిపోయే ఆస్ట్రేలియాకు ఈ మెగా టోర్నీకి ముందు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక బౌలర్ జోష్ హేజిల్వుడ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఈ టోర్నమెంట్కు దూరమయ్యాడు. అయితే ఆసీస్ అతడి స్థానాన్ని ఎవరితోనూ భర్తీ చేయలేదు. టోర్నీ మధ్యలో వచ్చి జట్టులో చేరుతాడని ఆస్ట్రేలియా భావించింది. కానీ అలా జరగలేదు. ఈ విషయంపై టీం సెలెక్టర్ టోనీ డోడెమైడ్ మాట్లాడుత.. ‘‘జోష్.. సూపర్ 8 నాటికి ఫిట్నెస్ పొందుతాడని ఆశించాం. కానీ, తాజా సూచనల ప్రకారం అతడు కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. అతడిని ముందే ఆటకు సిద్ధం చేయడం చాలా ప్రమాదకరం. ప్రస్తుతానికైతే అతడి స్థానంలో ఎవరినీ రీప్లేస్ చేయలేదు.మేం ప్రారంభ మ్యాచ్లను ఇప్పుడు ఉన్న జట్టుతోనే ఆడగలమనిపిస్తోంది. అవసరమైనప్పుడు రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తాం’’ అని టోనీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా నాలుగు ప్రారంభ మ్యాచులు శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలె వేదికలుగా ఆడనుంది. ఫిబ్రవరి 11న తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడుతుంది.
Sport |విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి…
Sport | విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి… Sport | చిట్యాల,
కొత్రేపల్లిలో బిఆర్ఎస్ ప్రచారం
కొత్రేపల్లిలో బిఆర్ఎస్ ప్రచారం వికారాబాద్ ఫిబ్రవరి 6 ( ఆంధ్రప్రభ): వికారాబాద్ మునిసిపల్
బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పతనం
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా కుప్పకూలాయి. రెండు రోజులుగా కొనసాగుతున్న లాభాలకు బ్రేక్ పడింది. ఇండియా బులియన్స్ వెబ్సైట్ ప్రకారం కిలో వెండి ధర రూ. 2.47 లక్షలకు పడిపోగా, 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ. 1.52 లక్షల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, డాలర్ బలపడటం వంటి కారణాలతో ఈ పతనం చోటుచేసుకుంది.గత రెండు రోజులుగా లాభాల్లో పయనించిన వెండి, గురువారం నాటి […] The post బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పతనం appeared first on Visalaandhra .
వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మేమే చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యతను నీటి వినియోగదారుల సంఘాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సాగునీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ లేకుండా చూస్తామని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సైతం బిల్లులు చెల్లించే బాధ్యత తమదేనని ఆయన కీలక హామీ ఇచ్చారు. గురువారం అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు, ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఁనీటి భద్రత అందరికీ అవసరం […] The post వైసీపీ హయాంలో చేసిన పనులకు బిల్లులు మేమే చెల్లిస్తాం: సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
మందులోడా ఓరి మాయలోడా..... జనరిక్ మందులు వాడండి... ఇల్లు గుల్ల కాకుండా కాపాడుకోండి
వచ్చే నెలలో 850 రకాల ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఇందులో ఆంటిబయాటిక్సే కాకుండా కోట్ల మంది నిత్యం వాడే షుగర్, బిపి మాత్రల ధరలు ఓ పది శాతం పెరగొచ్చు. మన రాష్ట్రంలో ఓ 50 లక్షల మంది మధుమేహం బాధితులు ఉండొచ్చు. కేవలం 15% మాత్రమే ప్రభుత్వ మందులు వాడతారు. 85% మంది ప్రైవేటు మందులే దిక్కు. అసలే నిత్యావసర ధరలు పెరిగాయి. గ్యాసు, పెట్రోలు, వంటనూనెలు చుక్కలు చూపిస్తుంటే పేద మధ్య తరగతికి ఇక చాలా కష్టమే. షుగర్ బిపి ఉంటే ఓ 2000 అదనంగా భరించాల్సిందే. ఇంటిలో ఇద్దరుంటే అంతే. మరి ఎలా తట్టుకోవాలి అంటే జనరిక్ దుకాణాల వైపు పోవడం నేర్చుకోవాలి అంటే ఏమిటో తెలుసుకుందాం.. 1. బ్రాండెడ్ మందులు : అనగా ఒక మందు కనుగొనడానికి ట్రయల్స్ వేసేకి పరిశోధనలు చేసేకి కంపెనీలు ఖర్చు చేస్తాయి. దానిని వారే తయారు చేసుకోవాలి అని 20 ఏళ్ళు పేటెంటు తీసుకుంటారు. వారు జ్వరానికి ఓ మందు కనుగొంటే ఉదాహరణకు పారసిటమాల్ అనే సాంకేతిక నామం ఉంటే సన్నీలియోన్ అని పేరు పెట్టి మార్కెట్ లోకి వదలతారు. ఇక బ్రాండు ప్రమోషన్ చేస్తారు. అడ్వర్టయిజింగ్, భోజనాలు వాయనాలు కాన్ఫరెన్సులు పెట్టి ఓ ఊపు ఊపిస్తారు. దీని ఖర్చంతా ప్రజలే భరించాలి. అందుకే రూపాయ మందు మొదట వందరూపాయలకు అమ్ముతారు. అలా అమ్మిన తరవాత నిదానంగా తగ్గిస్తూ ఎక్కువ మందికి అమ్ముతారు. దానిని కరిగించి మనం ఫార్ములా కనుక్కొన్న తయారు చేయరాదు శిక్షార్హులు అవుతారు. కంపెనీ వాడు చెప్పిందే పాట, ఆడిందే ఆట అవుతుంది. మనం తోలు బొమ్మలం అవుతాము. 2.జనరిక్ మందులు: ఆ పేటెంటయినాక ఎవరైనా తయారు చేసుకోవచ్చు. అప్పుడు అదే కంపెనీ బల్కుగా తయారు చేసి చాలా దేశాలకు అమ్ముతుంది దానికి ఇంత సుద్ద కలిపి జయమాలిని, జ్యోతిలక్ష్మి అని పేరుతో వంద రూపాయల టాబ్లెట్ ను 10 రూపాయలకు అమ్ముతారు. 3. బల్కు తయారి పైరేట్సు ఆఫ్ కరీబియన్ : ఈ బల్కు మందు ఇంతకు ముందు చైనా నుంచి వచ్చేవి. ఇపుడు ఇండియాలోనే 10,500 కంపెనీ లున్నాయి. తెలంగాణాలోనే 5,500 కంపెనీలు ఉన్నాయి. వీరంతా ఆ మందును బల్కుగా తయారు చేసి చిన్న చిన్న కంపెనీలకు అమ్ముతారు. 4. లోకల్ పైరేట్సు : ఇక ఆ చిన్న కంపెనీలు ఆ బల్కు మందులో సుద్దేసి బిళ్ళలు కొట్టి అమ్ముతారు. ఒకప్పుడు నరసరావుపేట చుట్టు పక్కల వందల కంపెనీలు ఉండేవి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలకు నాణ్యత లేని బిళ్ళలే అమ్మేవారు. ఇక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటాది నా స్వామి రంగా ఎంఆర్ పి ధర సన్నీ లియోన్ ది అమ్మేది జయమాలిని బ్రాండు, జ్యోతిలక్ష్మి రేట్లు ఉంటాయి. మరలా పది బాక్సులకు పది ఫ్రీ అంటే పది పైసలది రూపాయకమ్మితే లాభము 90 పైసలు అవుతుంది. అదే వందకమ్మితే ఎంత లాభమో ఏమన్నా ఉందా? ఈ అక్రమ సంపాదనతోనే ప్రభుత్వాలనే శాసిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ తోక పీకుడు గాళ్ళ నేమి చేయలేక జనఔషధి అనే మెడికల్ షాపుల చైన్ లు స్ధాపించింది అందరు సామాన్యులకు అందుబాటు ధరలో జనరిక్ మందులు అనే నినాదంతో మాననీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశ పెట్టారు. నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందరికీ అందుబాటు ధరల్లో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, 2014 లో మాననీయ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భారతీయ జనౌషధి పరియోజన (PMBJP)ని ఫార్మాస్యూటికల్స్ శాఖ, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, నవంబర్, లో భారత ప్రభుత్వం మరలా ప్రారంభించింది. ఈ పథకం కింద, ప్రజలకు అంకితం చేయబడింది. జనరిక్ ఔషధాలను సరసమైన ధరలకు అందించడానికి జనౌషధి కేంద్రాలుగా పిలువబడే ఫార్మసీ అవుట్లెట్లు తెరవబడ్డాయి. 06.08.2021 నాటికి, దేశవ్యాప్తంగా 8012 జనౌషధి కేంద్రాలు పని చేస్తున్నాయి. పిఎం బిజెపి ఉత్పత్తి బాస్కెట్లో 1451 మందులు, 240 శస్త్రచికిత్స ఉత్పత్తులు ఉన్నాయి. ఫార్మా & మెడికల్ బ్యూరో ఆఫ్ ఇండియా, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడిన సొసైటీ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుంది. 1. జనాభాలోని అన్ని వర్గాల ప్రత్యేకించి పేదలు, అణగారిన వారికి నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోండి. 2. నాణ్యత అనేది అధిక ధరకు మాత్రమే పర్యాయపదం అనే భావనను ఎదుర్కోవడానికి విద్య, ప్రచారం ద్వారా జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించండి. 3. పిఎంబిజెపి కేంద్రాన్ని ప్రారంభించడంలో వ్యక్తిగత వ్యవస్థాపకులను నిమగ్నం చేయడం ద్వారా ఉపాధిని సృష్టించడం. మీ ప్రాంతాలలో ఈ దుకాణాలను నెట్ లో సర్చు చేసి గుర్తించండి. అక్కడ మందులు అతి తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందు కొనండి. ఎంత ఎక్కువ ధర ఉంటే అంత గొప్ప అనే దృక్పధం మార్చుకోండి. జనరిక్ మందులలో ఉండే బల్కు మందు బ్రాండెడ్ లో ఉండేదీ ఒకటే. పేర్లే వేరు. సన్నీలియోనన్నా, జయమాలిని అన్నా, జ్యోతిలక్ష్మి అయినా వేసే డాన్సు చేసే మాజిక్ ఒకటే. అదే పారసిటమాల్ జనరిక్ మందు డోలో బ్రాండెడ్ మందు చేసే పని ఒకటే. నేను 10 సంవత్సరాలనుంచి బిపి కి ఆమ్లోడెపిన్ అనే జనరిక్ మందే వాడతాను. బాగా కంట్రోలు లోనే ఉంది. జనరిక్ మందులు వాడండి. ఇల్లు గుల్ల కాకుండా కాపాడుకోండి. ఇక ఆలస్యమెందుకు పదండి. జనఔషధి రిజిష్టర్డు షాపులో జనరిక్ మందులను కొనండి. డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ (సిటివిఎస్) గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
కర్ణాటక యువకుడికి రూ.49 కోట్ల లాటరీ.#TeluguNews #BigTicket #Lottery #Udupi #Karnataka #NRI
Tamil actor Vijay is all set for political debut. The Karur stampede is currently under CBI Investigation and the actor’s last film Jana Nayagan which is made on a huge budget is stuck with censor hurdles. In one more setback, the Madras High Court has dismissed the writ petition that is filed by Vijay. The […] The post One More Setback for Vijay appeared first on Telugu360 .
Gunasekhar’s Euphoria Movie Review
Euphoria movie review Telugu360 Rating: 2.25/5 Gunasekhar has directed some of the classics of Telugu cinema. His recent films failed to impress the audience. Tollywood has been waiting for the comeback of this veteran director for a long time. He has taken a decent break and is making his comeback with an interesting attempt titled […] The post Gunasekhar’s Euphoria Movie Review appeared first on Telugu360 .
కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు : కవిత
హైదరాబాద్: తెలంగాణ చరిత్రలో మాజీ సిఎం కెసిఆర్ కు ఒక పుస్తకమే ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. హైదరాబాద్ లో జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాలో మాట్లాడుతూ..కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సిఎం రేవంత్ రెడ్డికి లేదని, కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి తిడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ సీరియల్ ఎప్పుడు పూర్తవుతుందో ప్రభుత్వం చెప్పాలని.. చిన్నచేప డిఎస్పి ప్రణీత్ రావుపై చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. ప్రణీత్ రావుకు ఆదేశాలిచ్చిన పెద్ద చేపలపై చర్యలు తీసుకోరా? అని కవిత ప్రశ్నించారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియ 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. పార్టీ ఆవిర్భావానికి మంచి ముహుర్తం కోసం చూస్తున్నామని, బిసిల అంశంలో బిఆర్ఎస్ ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ కు ఓటు వేయాలో.. వద్దో.. బిసిలు ఆలోచించుకోవాలని సూచించారు. తాను అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలే ప్రశ్నిస్తారని, ఎవరు సమాధానాలు దాటవేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని కవిత పేర్కొన్నారు.
Chandrababu : చంద్రబాబు నయా నినాదం.. జగన్ కు కష్టాలు తప్పేట్లు లేవుగా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ నినాదాన్ని ఎత్తుకున్నారు.
Delhi : జల్ బోర్డు తవ్విన గుంతలో పడి యువకుడి మృతి
డిల్లీ లో విషాదం చోటు చేసుకుంది. జల్ బోర్డు నిర్లక్ష్యంతో ఒక యువకుడు మరణించాడు
వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య జరిగిన రోజు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ జరిపే క్రమంలో కొత్త విషయాలపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకు ఉంటుందన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అదనపు సాక్ష్యాధారాలు, కొత్త సమాచారం ఉంటే సీబీఐకి ఇవ్వడానికి వివేకా కుమార్తె సునీతకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. వివేకా హత్య జరిగిన రోజు ఈ కేసులో నిందితుడు […] The post వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు appeared first on Visalaandhra .
పూర్వ అనుభవంతో అభివృద్ధి చేస్తా..
పూర్వ అనుభవంతో అభివృద్ధి చేస్తా.. పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 9వ వార్డ్
RBI | యథాతథమే.. RBI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రిజర్వ్
పట్టణంలోని 21వ వార్డులో కాంగ్రెస్ విస్తృత ప్రచారం
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 21 వార్డులో 21వ వార్డు
మక్తల్ అభివృద్ధి కోసం మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వండి
మక్తల్ అభివృద్ధి కోసం మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వండి మక్తల్ , ఆంధ్రప్రభ
Sharwa’s NNNM creates India wide record in short time
Charming Star Sharwanand starrer Nari Nari Naduma Murari has become a huge blockbuster for Sankranti despite competition. Produced by Anil Sunkara and directed by Ram Abbaraju, the story weaves humor into every conflict. Sharwa’s subtle expressions and witty delivery provided the necessary spark to make the film an audience favourite. Supported by a talented ensemble […] The post Sharwa’s NNNM creates India wide record in short time appeared first on Telugu360 .
Accident | 13 మంది మృతి ఎక్కడంటే…
Accident | 13 మంది మృతి ఎక్కడంటే… Accident | ఆంధ్రప్రభ, వెబ్
ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తా
బిఆర్ఎస్ అభ్యర్థి బరాడి రేణుక శివ సదాశివపేట ఫిబ్రవరి 6(జనం సాక్షి)వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని బిఆర్ఎస్ 19 వార్డు …
మద్దతుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ప్రచారం
మద్దతుగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుల ప్రచారం మక్తల్ , ఆంధ్రప్రభ ;
భారీ మెజారిటీతో గెలిపించండి.. మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో
మడకశిరలో దామోదరం సంజీవయ్య విగ్రహం
–మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జూటూరు మహేంద్ర విశాలాంధ్ర ధర్మవరం:శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణం నందు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి దళిత (మాల )ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆధ్యుడు దళితుల ఉన్నతికి పాటుపడిన స్వర్గీయ దామోదరం సంజీవయ్య విగ్రహ ఏర్పాటు కమిటీ, మరియు మాల మహానాడు మడకశిర తాలూకా వారిచే ఫిబ్రవరి 14 . శనివారం 2026న దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం గుట్ట కింద పల్లి […] The post మడకశిరలో దామోదరం సంజీవయ్య విగ్రహం appeared first on Visalaandhra .
Examination |విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోడీ
Examination | విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోడీ Examination | ఆంధ్రప్రభ, వెబ్
2వ, 3వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి
2వ, 3వ వార్డుకాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి వర్ధన్నపేట,ఆంధ్రప్రభ ;
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మరో వీడియో విడుదల చేశారు.
ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు: మోడీ
ఢిల్లీ: విద్యార్థులు నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ఢిల్లీలో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. ఏకాగ్రతతో చదివితే నేర్చుకున్నది ఎప్పటికీ గుర్తుంటుందని, పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సలహా ఇచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారం చదివితే సులువుగా ఉంటుందని, జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత ఉండాలని తెలియజేశారు. విద్య ద్వారానే జీవిత, వృత్తిపర నైపుణ్యాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మన లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, లక్ష్య సాధనలో ఎప్పుడూ రాజీ పడొద్దు అని మోడీ సూచించారు. ఈ కాలం విద్యార్థులకు టెక్నాలజీ ఎన్నో సమకూరుస్తుందని, ఎఐ సహాయంతో సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని అన్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుందని మోడీ స్పష్టం చేశారు.
–శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు విశాలాంధ్ర ధర్మవరం: రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం శ్రీ సత్య సాయి సేవ సమితి-2 పిఆర్టి సర్కిల్-నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 220 మంది రోగులకు పాలు ,బ్రెడ్లు ,బిస్కెట్లు, సిస్టర్లు చేతిమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా పొలమడసుబ్రహ్మణ్యం, పోలమడరాగిణి దంపతులు, చౌటుపల్లి భాగ్యమ్మ నిర్వహించినందుకు సమితి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలను […] The post రోగులకు సేవ దైవ సేవతో సమానం appeared first on Visalaandhra .
పవన్ కల్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు
పులి సంచారం నేపథ్యంలో స్కూళ్లకు సెలవు
విశాలాంధ్ర – మండపేట : పులి సంచారం నేపథ్యంలో మండలం లోని ద్వారపూడి కాంప్లెక్స్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు మండల విద్యా శాఖాధికారి నాయుడు రామచంద్రరావు తెలిపారు. మండలంలోని కేశవరం, జెడ్ మేడపాడు, ద్వారపూడి, వేములపల్లి గ్రామాల పరిధిలోని పాఠశాలలు ఈ సెలవు వర్తిస్తుందని, మిగిలిన గ్రామాల్లో యధావిధిగా స్కూళ్లు జరుగుతాయని ఆయన తెలిపారు. The post పులి సంచారం నేపథ్యంలో స్కూళ్లకు సెలవు appeared first on Visalaandhra .
Phonepe |భారతీయుల రోజువారీ ఖర్చులకు ఫోన్పే కో-బ్రాండెడ్ కార్డ్ సరైన ఎంపిక..
Phonepe | భారతీయుల రోజువారీ ఖర్చులకు ఫోన్పే కో-బ్రాండెడ్ కార్డ్ సరైన ఎంపిక..
Ys Jagan : పోలీసులు సూచించిన మార్గంలోనే జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి బయలుదేరారు
Commando Deepak |ముగ్గురు మావోయిస్టుల మృతి
Commando Deepak | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో
రామారావుకు వైసీపీ శ్రేణుల పరమర్శ
విశాలాంధ్ర – నిడదవోలు : నిడదవోలు మండలం పందలపర్రు వైసిపి నాయకుడు,సొసైటీ మాజీ అధ్యక్షుడు పులుమంతుల రామారావు తల్లి నాగరత్నం(78) ఇటీవల మరణించారు.మండల వైసీపీ శ్రేణులు రామారావు ను కలిసి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి అధ్యక్షులు అయినీడి పల్లారావు, నిడదవోలు ఏఎంసి మాజీ చైర్మన్ వెలగన పోలయ్య,సుంకవల్లి శ్రీహరి,ముళ్లపూడి సుబ్బారావు,గ్రామ వైసిపి అధ్యక్షుడు శ్రీరాముల గంగరాజు,మానుకొండ చంద్రబాబు,దొడ్ల మురళి,బోగిరెడ్డి ప్రసాద్,భాగ్యరాజ్ తదితరులు. The post రామారావుకు వైసీపీ శ్రేణుల పరమర్శ appeared first on Visalaandhra .
విజయ్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ
టీవీకే చీఫ్ విజయ్ కు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది.
Video: Vishwak Sen & Kayadu Lohar Interview
The post Video: Vishwak Sen & Kayadu Lohar Interview appeared first on Telugu360 .
గడ్చిరోలిలోఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు, జవాన్ మృతి
రాయ్ పూర్: మహారాష్ట్ర- ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భమ్రగడ్ తాలూకా ఫడేవా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
AP |వక్ఫ్ బోర్డులో పీపీపీ పద్ధతిని తీసుకువస్తే సహించేది లేదు..
AP | వక్ఫ్ బోర్డులో పీపీపీ పద్ధతిని తీసుకువస్తే సహించేది లేదు.. ఎమ్మెల్సీ
కొత్త రేషన్ కార్డు కావాలా? అయితే నిబంధనలివే
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ సౌకర్యాన్ని కొనసాగిస్తూనే, లబ్ధిదారుల గుర్తింపు కోసం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
వడ్డీ రేట్లలో మార్పులేదు: ఆర్బిఐ
ముంబయి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపింది. ఆర్బిఐ ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించింది. కీలక వడ్డీ రేట్లలో మార్పులేదని ఆర్బిఐ వెల్లడించింది. రేపోరేటు యథాతథం 5.25 శాతంగా ఉంచామని పేర్కొంది. దేశ జిడిపి వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని తెలిపింది. డిసెంబర్ లో జరిగిన సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 5.50% నుండి 5.25% కు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణం చాలావరకు నియంత్రణలో ఉందని, అయితే వృద్ధి సూచికలు మిశ్రమ సంకేతాలను చూపిస్తున్నాయి. ఆర్బిఐ మానిటరీ పాలసీ నిర్ణయం మధ్యతరగతి ప్రజలను నిరాశకు గురి చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో పాటు హోమ్ లోన్లు, కారు లోన్లు నుంచి ఇఎంఐల భారం తగ్గుతుందని ఆశించిన జనాలకు ఆర్బిఐ నిర్ణయం షాక్కు గురి చేసింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 5.25 శాతం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నుంచి ఆర్బిఐ 125 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును తగ్గించింది, కానీ ఈ సారి యథాతథం అని చెప్పడంతో సామాన్య ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతంతో పటిష్టంగా ఉన్నప్పటికి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, బౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఆర్థిక స్థిరత్వానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆహారేతర వస్తువుల ధరలు పెరుగుదలపై నిఘా ఉంచడంతో రూపాయి విలువలో హెచ్చతగ్గులతో ఆరబిఐ అప్రమత్తమైంది.
న్యాయవాదిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
చేర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరణ చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 05 : చేవెళ్ల కోర్టులో న్యాయవాది …
Pedana |చురుగ్గా ఉపాధి హామీ పనులు
Pedana | చురుగ్గా ఉపాధి హామీ పనులు Pedana | పెడన –
3000 Titco houses |అవి.. ఉయ్యూరు పేద ప్రజలకు అందచేయండి..
3000 Titco houses | అవి.. ఉయ్యూరు పేద ప్రజలకు అందచేయండి.. 3000
హైదరాబాద్: ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఇసిఎండబ్ల్యుఎఫ్ తెలిపింది. వేసవి చివరలో ప్రారంభం కానున్న ఎల్ నినో ప్రభావంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో వేసవి కాలంలో ఉరుములతో కూడిన వర్షాలు తగ్గే అవకాశం ఉందని ప్రకటించింది. గత గణాంకాల ప్రకారం 2002 (48.8°C), 2003 (48.7°C), 2015 (47.6°C)లో విజయవాడలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఎల్ నినో ప్రభావంతోనే సంభవించాయని పేర్కొంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాతావరణ మార్పుల వల్ల ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా ఉంటుందని, ప్రమాదాల బారి నుండి తప్పించుకోవడానికి ఉదయం 8, 9 గంటల తర్వాత ప్రయాణాన్ని మొదలుపెట్టి, సాయంత్రం 6 గంటల వరకు ప్రయాణం ముగించాలని సూచించింది. ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీలకు పెరిగి 'మినీ సమ్మర్'ను తలపించే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అయితే రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు 16-19 డిగ్రీలకు పడిపోయి వాతావరణం చల్లగా ఉంటుందని అంచనా వేసింది.
ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన ఘోర ప్రమాదం#rtcbus #APNews #fireinbus #LatestNews
Hyderabad : రెడీ టు బిల్డ్.. హైదరాబాద్ లో సొంత ఇల్లు కావాలనుకునే వారికి గుడ్ న్యూస్
హైదరాబాద్ లో సొంతిల్లు కల సాకారం చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Andhra Pradesh : నేడు జోగి రమేష్ బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ
ఆంధ్రప్రదేశ్ ఏసీబీ కోర్టులో నేడు జోగి రమేష్ బ్రదర్స్ బెయిల్ రద్దుపై విచారణ జరగనుంది
కాంగ్రెస్ ను గెలిపించండి.. అభివృద్ధికి బాటలు వేయండి..
కాంగ్రెస్ ను గెలిపించండి.. అభివృద్ధికి బాటలు వేయండి.. కల్వకుర్తి: ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ

28 C