Open place |ట్రైనీ ఐఏఎస్ కు కృతజ్ఞతలు..
Open place | ట్రైనీ ఐఏఎస్ కు కృతజ్ఞతలు.. Open place |
Ultrasound |లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
Ultrasound | లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు Ultrasound | అచ్చంపేట,
Revenue Office |నష్టపరిహారం అందించాలి
Revenue Office | నష్టపరిహారం అందించాలి Revenue Office | కరీమాబాద్, ఆంధ్రప్రభ
విశాలాంధ్ర – విజయవాడ (వన్ టౌన్): కొందరు నాయకుల అత్యుత్సాహం భవానీమాల ధరించిన భక్తులతోపాటు సామాన్య ప్రజలకు కష్టాలు తప్పలేదు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా గిరిప్రదక్షణ చేసే భక్తులకు స్వాగతం పలుకుతూ గురువారం ఉదయం విజయవాడ చిట్టినగర్ లో భారీ స్వాగత హోర్డింగ్ పెట్టారు. దాదాపు 2 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోర్డింగ్ వల్ల రోడ్డు కుచించుకుపోయింది. ఒకవైపు హోర్డింగ్ రోడ్డు మధ్యలో పెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర […] The post ట్రాఫిక్ కష్టాలకు ‘స్వాగతం’ appeared first on Visalaandhra .
హైదరాబాద్ రహమత్నగర్లో భారీ అగ్నిప్రమాదం #FireAccident #Hyderabad #Rahamathnagar #FireService
Opportunity |మార్పు కోరండి.. అవకాశం ఇవ్వండి
Opportunity | మార్పు కోరండి.. అవకాశం ఇవ్వండి Opportunity | ధర్మపురి, ఆంధ్రప్రభ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచారు.
Minister |తుమ్మెనాల అభివృద్ధి కోసం.. అవకాశం ఇవ్వండి
Minister | తుమ్మెనాల అభివృద్ధి కోసం.. అవకాశం ఇవ్వండి Minister | ధర్మపురి,
మున్సిపల్ చైర్ పర్సన్ గా టి. గౌతమి ఎన్నిక
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం ..కళ్యాణదుర్గం పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠ పరిస్థితుల మధ్య కొనసాగింది. గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొనగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టి. గౌతమి కి మద్దతుగా 13 మంది చేతులు ఎత్తి తమ మద్దతు తెలుపగా, వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థి ఎం.లక్ష్మన్న కి 11 మంది చేతులు ఎత్తి మద్దతు ఇచ్చారు. మెజారిటీ సాధించిన టీడీపీ అభ్యర్థి టి. గౌతమి […] The post మున్సిపల్ చైర్ పర్సన్ గా టి. గౌతమి ఎన్నిక appeared first on Visalaandhra .
జూనియర్ ఆటగాళ్లను రోహిత్ శర్మ తిట్టడం వెనుక ప్రేమ ఉంటుందని టీమ్ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అన్నాడు.
Independent |ఇండిపెండెంట్ అభ్యర్థి రొడ్డ కిరణ్ విజయం…
Independent | ఇండిపెండెంట్ అభ్యర్థి రొడ్డ కిరణ్ విజయం… Independent | రేగొండ,
అఖండ–2 టీమ్ శ్రీశైలం దర్శనం #Akhanda2 #BoyapatiSrinu #Thaman #Srisailam #Tollywood
Press conference |మడవి రాజేష్ ను గెలిపిస్తే..
Press conference | మడవి రాజేష్ ను గెలిపిస్తే.. Press conference |
success |గెలుపొందిన కొండ ప్రేమలత రవీందర్
success | గెలుపొందిన కొండ ప్రేమలత రవీందర్ success | మంథని, ఆంధ్రప్రభ
India vs South Africa : టాస్ గెలిచిన భారత్
ముల్తాన్ పూర్ లో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచింది
Police security |భారీ పోలీసు బలగాలు మధ్య ముగిసిన పోలింగ్
Police security | భారీ పోలీసు బలగాలు మధ్య ముగిసిన పోలింగ్ Police
పండుగ వాతావరణంలో మొదటి విడత ఎన్నికలు
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఇంద్రవెల్లి మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పండుగ
problems |నాగిరెడ్డిపల్లిని అభివృద్ధి చేస్తా..
problems | నాగిరెడ్డిపల్లిని అభివృద్ధి చేస్తా.. problems | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
ration rice |జైన గ్రామం అభివృద్ధి కి కృషి చేస్తా….
ration rice | జైన గ్రామం అభివృద్ధి కి కృషి చేస్తా…. ration
Telangana : తెలంగాణ బీజేపీ ప్రక్షాళన తప్పదా? నాయకత్వం సిద్ధమైనట్లేనా?
తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటునట్లే ఉంది
state capital |భారీ ట్రాఫిక్ …
state capital | భారీ ట్రాఫిక్ … state capital | చౌటుప్పల్,
Phone Tapping |ప్రభాకర్ రావు లొంగిపోవాలి.. సుప్రీం ఆదేశం.. !!
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ
centers |కొత్తూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతం
centers | కొత్తూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతం centers | కొత్తూరు, ఆంధ్రప్రభ
ఇన్స్టాగ్రామ్ 2026: ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సక్సెస్ సీక్రెట్స్
డిజిటల్ ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్ హవా కొనసాగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్గా సక్సెస్ కావాలంటే మారుతున్న అల్గారిథమ్ను అర్థం చేసుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం అత్యవసరం. 2024 నాటికే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ విలువ 24 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2 లక్షల కోట్లు) చేరుతుందని నిపుణులు అంచనా వేశారు. బ్రాండ్ల ప్రచారాల కంటే, సాటి మనిషి ఇచ్చే సలహానే 92 శాతం మంది వినియోగదారులు నమ్ముతున్నారు. ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్: కొత్త రూల్స్ ఇవే ఇన్స్టాగ్రామ్లో విజయం ఇకపై లక్ […] The post ఇన్స్టాగ్రామ్ 2026: ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సక్సెస్ సీక్రెట్స్ appeared first on Dear Urban .
500 petitions |సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
500 petitions | సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ 500 petitions |విజయవాడ రూరల్,
people | నా భర్తను గెలిపించండి people | మల్లంపల్లి, ఆంధ్రప్రభ :
దీపం, ఉజ్వల యోజన గ్యాస్ పథకాలు పేద ప్రజలకు వరం..
జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో దీపం, ఉజ్వల యోజన గ్యాస్ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాయని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో ఉన్నటువంటి హెచ్.పీ గ్యాస్ గోవింద చౌదరి డీలర్కు సంబంధించినటువంటి పలు పథకాలను వారు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పరిశీలించారు. అనంతరం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో దీపం గ్యాస్ పథకము ఉజ్వల […] The post దీపం, ఉజ్వల యోజన గ్యాస్ పథకాలు పేద ప్రజలకు వరం.. appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో […] The post పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి appeared first on Visalaandhra .
Essentials | అవకాశం ఇవ్వండి… Essentials | డోంగ్లి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే
Narendra Modi : తెలంగాణ ఎంపీలకు మోదీ క్లాస్
తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది
Gold prices|బంగారు ప్రియులకు షాక్
Gold prices| బంగారు ప్రియులకు షాక్ Gold prices| స్వల్పంగా పెరిగిన ధరలు
Voters | పోలింగ్ ప్రశాంతం Voters | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ : రెండవ
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలి…
ధర్మవరం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో యుటిఎఫ్ నిరసనవిశాలాంధ్ర ధర్మవరం; ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని,పార్లమెంటులో ఆర్ టి ఈ యాక్ట్ సెక్షన్ 23(1)ను అమెండ్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సింగల్ టీచర్ సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే బదిలీలు పొంది వారి స్థానాలలో కొత్తవారు రాక అక్కడే కొనసాగుతున్న టీచర్లను వెంటనే బదిలీ అయిన స్థానాలకు రిలీవ్ చేయాలని, అదేవిధంగా రెండవ శనివారం, […] The post ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలి… appeared first on Visalaandhra .
ఆప్టికల్స్ షాపుల యందు తప్పనిసరిగా ఆప్తాలమిక్ అసిస్టెంట్ ఉండాలి..
జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి , కంటి వైద్య నిపుణులు డాక్టర్ అనురాధ.విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని ఆప్టికల్స్ షాపుల యందు కంటి పరీక్షలను ఆప్తాలని అసిస్టెంట్ మాత్రమే పరీక్షించాలని, ఇతరులు ఎవ్వరు కూడా పరీక్షించరాదని శ్రీ సత్యసాయి జిల్లా అంద త్వనివారణ సంస్థ అధికారి కంటి వైద్య నిపుణులు డాక్టర్ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆప్టికల్స్ షాపుల యజమానులతో, ఆప్తాలమిక్ అసిస్టెంట్లతో పట్టణంలోని డిప్యూటీ డిఎంహెచ్వో కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ […] The post ఆప్టికల్స్ షాపుల యందు తప్పనిసరిగా ఆప్తాలమిక్ అసిస్టెంట్ ఉండాలి.. appeared first on Visalaandhra .
హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్లు విడుదల
విశాలాంధ్ర -ధర్మవరం; హిందూ సమ్మేళనం ధర్మవరంలో డిసెంబర్ 21సాయంత్రం 4.00 నుండి కాలేజీ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా వీటికి సంబంధించి వాల్పోస్టర్ విడుదల, స్థానిక ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ , ధర్మవరంలో మంత్రికార్యాలయంలో హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది అని పులి చర్ల వేణుగోపాల్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందువులు అందరూ, కులాలకు, వర్ణాలకు, వర్గాలకు, అతీతంగా, పిల్లలు పెద్దలు మాతృమూర్తులు కుటుంబ సమేతంగా పాల్గొని […] The post హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్లు విడుదల appeared first on Visalaandhra .
bus facility |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..
bus facility | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా.. bus facility | ఊట్కూర్,
Polling |ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
Polling | ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి Polling | రాయపోల్, ఆంధ్రప్రభ
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు
కరెస్పాండెంట్ సిస్టర్ రిన్సివిశాలాంధ్ర ధర్మవరం: అక్టోబర్ 18 వ తేదీన అనంతపురం ఆర్.డి.టీ. స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం, జీవన్ జ్యోతి స్కూల్ నందు 9 వ తరగతి విద్యార్థులు పి.ఉషశ్రీ, ఎస్. మనుస్కృతి సాయి ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్. జి.ఎఫ్ అండర్17 హాకీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ సుజాత తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన […] The post రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు appeared first on Visalaandhra .
బుద్ధవనం సందర్శించిన దక్షిణాసియా దేశాల రాయబారులు....
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది.,., దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు
Orders Issue |ఇరువురిపై జిల్లా బహిష్కరణ
Orders Issue | ఇరువురిపై జిల్లా బహిష్కరణ Orders Issue | కర్నూల్
రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్ టాప్, సెల్ ఫోన్ దొంగతనం విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని దొంగలు రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్టాప్, సెల్ఫోన్ను దొంగతనం చేశారు. బాధితురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగి మౌలిక వన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు మౌలిక తెలిపిన వివరాల మేరకు.. లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం 8గంటల సమయంలో టేబుల్ పైన ల్యాప్టాప్, సెల్ఫోన్ పెట్టి వర్క్ […] The post ధర్మవరంలో పట్టపగలు దొంగతనం appeared first on Visalaandhra .
ఆస్పరిలో రైతుల రోడ్డు దిగ్బంధం విజయవంతం
–సిపిఐ తరఫున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 10 న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ఆస్పరి చౌరస్తా వద్ద నిర్వహించిన రోడ్డు దిగ్బంధ ఉద్యమం విజయవంతంగా ముగిసిందని, ఈ ఉద్యమానికి సంపూర్ణ సహకారం అందించిన కార్యకర్తల నుండి శ్రేయోభిలాషుల వరకు అందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుసిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి పేర్కొన్నారు. గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు […] The post ఆస్పరిలో రైతుల రోడ్డు దిగ్బంధం విజయవంతం appeared first on Visalaandhra .
Candidate |అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం
Candidate | అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం Candidate | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ :
Delhi | రేవంత్కు ప్రశంసలు Delhi | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ
టీటీడీలో మరో స్కామ్ పట్టు బదులు పాలిస్టర్ #TTD #Tirumala #SilkScam #Vigilance #ACB
Fire Accident |మంచిర్యాల గౌతమి నగర్లో అగ్ని ప్రమాదం
Fire Accident | మంచిర్యాల గౌతమి నగర్లో అగ్ని ప్రమాదం Fire Accident
Men with Golden Hands |మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్!
Men with Golden Hands | మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్! –
Arunachal Pradesh |లోయలో పడిన వాహనం..
Arunachal Pradesh | లోయలో పడిన వాహనం.. 22 మంది మృతి Arunachal
Andhra Prabha Smart Edition |యువతలో డిప్రెషన్/ఇండిగో సారీ/టవ్ ట్రాప్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-12-2025, 4.00PM ఈ బతుకునాకొద్దు.. యువతలో డిప్రెషన్ రిపీట్
Devotional |మల్లన్న సేవలో డైరెక్టర్లు
Devotional | మల్లన్న సేవలో డైరెక్టర్లు Devotional | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
అమరావతికి శాశ్వత హోదా.. పార్లమెంటులో బిల్లు పెడతాం: కేంద్ర మంత్రి పెమ్మసాని
ఈ పర్యాయం లేదా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు అని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ, లేదా వచ్చే సమావేశాల్లో గానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. రాజధానిని 2014 నుంచి గుర్తించాలా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల […] The post అమరావతికి శాశ్వత హోదా.. పార్లమెంటులో బిల్లు పెడతాం: కేంద్ర మంత్రి పెమ్మసాని appeared first on Visalaandhra .
Police | శభాష్ పోలీసమ్మ.. Police | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : వెంకట్రావు
infrastructure |ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తా
infrastructure | ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తా infrastructure | వేల్పూర్, ఆంధ్రప్రభ :
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన బెంచ్.. రాబోయే శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారుల సమక్షంలో లొంగిపోవాలని స్పష్టంగా ఆదేశించింది. కస్టడీ ఆధారిత విచారణకు సిట్కు అనుమతి ఇస్తూనే, ప్రభాకర్రావుకు శారీరకంగా ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని […] The post ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం appeared first on Visalaandhra .
సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు
దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.గత వారం చోటుచేసుకున్న అంతరాయాల వల్ల వేలాది విమానాలు రద్దు కావడం, అనేక విమానాలు భారీగా ఆలస్యమవడం వంటి కారణాలతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల విలువైన ప్రత్యేక ట్రావెల్ వోచర్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.అయితే, ఈ సదుపాయం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.రాబోయే 12 నెలల్లో ఇండిగోతో […] The post సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు appeared first on Visalaandhra .
1950కి మించిన విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో
నేడు (గురువారం) 1950కి మించిన విమాన సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.ఈ ప్రయాణాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించింది.తమ నెట్వర్క్ పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోందని సంస్థ తెలిపింది.ఁఇండిగో తన కార్యకలాపాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ, ప్రతి రోజూ సేవల ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. మా నెట్వర్క్లోని 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందిస్తున్నాము. అంకితభావంతో ఉత్తమ పనితీరును కొనసాగిస్తున్నాముఁ అని ఇండిగో పేర్కొంది. The post 1950కి మించిన విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో appeared first on Visalaandhra .
Software |పిలిస్తే నేరుగా పలికేవాళ్లం..
Software | పిలిస్తే నేరుగా పలికేవాళ్లం.. Software | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ :
GHMC Headquarters |జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే నీటి సమస్య..
GHMC Headquarters | జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే నీటి సమస్య.. అధికారుల ఇబ్బందులు GHMC
Help | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామంలోని బంటుపల్లి కోటేశ్వరరావు ఇళ్ళు
19 criminal cases |నేరగాళ్లకు హెచ్చరిక..
19 criminal cases | నేరగాళ్లకు హెచ్చరిక.. 19 criminal cases |
Tension |పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్
Tension | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల
Elections |పోలింగ్ శాతం ఎంత..?
Elections | మంథని, ఆంధ్రప్రభ : మంథని డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి,
village development |అభివృద్ధి చేసేందుకే ఎన్నికల బరిలో..
village development | అభివృద్ధి చేసేందుకే ఎన్నికల బరిలో.. village development |
voters |పోలింగ్ కేంద్రాల సందర్శన
voters | పోలింగ్ కేంద్రాల సందర్శన voters | రామగుండం, ఆంధ్రప్రభ :
Polling station |ఎర్వచింతల్ పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత
Polling station | ఎర్వచింతల్ పోలింగ్ కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత Polling station
Polling |యాదాద్రిలో 54.84శాతం పోలింగ్
Polling | యాదాద్రిలో 54.84శాతం పోలింగ్ Polling | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి
Bridge |గాలిలో కలిసిన 6 గ్యారంటీలు…
Bridge | గాలిలో కలిసిన 6 గ్యారంటీలు… Bridge | టేకుమట్ల, ఆంధ్రప్రభ
MOBILE | 5జీ సెల్ఫోన్ల అందజేత
MOBILE | పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రధాన,
Rs.70 crore |సుస్థిర అభివృద్ధి దిశగా తిరువూరు
Rs.70 crore | సుస్థిర అభివృద్ధి దిశగా తిరువూరు Rs.70 crore |
MPTC |రామగిరి ఎంపీపీ పదవి టీడీపీ కైవసం
MPTC | రామగిరి ఎంపీపీ పదవి టీడీపీ కైవసం MPTC | రామగిరి,
NDBL |పత్తి మిల్లులో అగ్నిప్రమాదం
NDBL | పత్తి మిల్లులో అగ్నిప్రమాదం NDBL | ఆదోని, ఆంధ్రప్రభ ప్రతినిధి
Candidate |గ్రామ అభివృద్ధికి అంకితమవుతా..
Candidate | గ్రామ అభివృద్ధికి అంకితమవుతా.. Candidate | గొల్లపల్లి, ఆంధ్రప్రభ :
YSRCP : జగన్ కు షాక్...వైసీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పేసినట్లేనట
వైసీపీలో సీనియర్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లేనని ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని నేతల పిలుపు
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి): పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక గ్రామాల అభివృద్ధి …
Devotional |భవానీ దీక్షల విరమణ
Devotional | భవానీ దీక్షల విరమణ Devotional | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ
Dharna |దాడులకు పాల్పడితే సహించం
Dharna | నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం
అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యం:బుర్ర దేవేందర్ గౌడ్
నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ …
ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా : పైసా రాజశేఖర్
బచ్చన్నపేట డిసెంబర్ 11 ( జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న …
ఇండిగో సంక్షోభ సమయంలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు నృత్యం చేశారు
Andhra Pradesh : ముగిసిన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో…
ఫుట్ బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గోట్ ఇండియా టూర్ 2025ః కి కౌంట్డౌన్ ప్రారంభమైంది.అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల ప్రత్యేక పర్యటనగా భారతదేశాన్ని సందర్శించేందుకు సిద్ధమయ్యారు.ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఆయన కోల్కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాలను సందర్శించనున్నారు.పర్యటనలో భాగంగా మెస్సీ పలువురు ప్రముఖులతో సమావేశమవడంతో పాటు, అభిమానులతో సంభాషించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగనున్నాయి. హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం..13వ తేదీ నాడు […] The post మెస్సీ ఇండియా టూర్.. టికెట్ ధరలు, కార్యక్రమాల పూర్తి వివరాలు ఇవిగో… appeared first on Visalaandhra .
Telangana : ముగిసిన పంచాయతీ ఎన్నికలు
తెలంగాణలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.
బంజారాహిల్స్ భూమిపై కోర్టు ప్రశ్న #Hyderabad #HighCourt #LandIssue #BanjaraHills #GO56
Bigg Boss 9 | Sanjana : స్టాండ్ మార్చిన సంజన.. కంగుతిన్న ఇమ్మన్యుయేల్!
Bigg Boss 9 | స్టాండ్ మార్చిన సంజన.. కంగుతిన్న ఇమ్మన్యుయేల్! Bigg
ఓటీటీలోకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’
రామ్ పోతినేని, భాగ్యశ్రీ భోర్సే ప్రధాన జంటగా రూపొందిన తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka ).మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో విజయాన్ని అందుకున్న దర్శకుడు పి. మహేశ్ బాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.కన్నడ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్రలో కనిపించగా,రావు రమేష్,మురళీ శర్మ,రాజీవ్ కనకాల, తులసి,సింధు తులానీ,రాహుల్ రామకృష్ణ,సత్య,వీటీవీ గణేష్ వంటి పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ […] The post ఓటీటీలోకి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ appeared first on Visalaandhra .
పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం భారతదేశంలో కంటే మెరుగ్గా ఉందని, భారత ప్రజాస్వామ్యాన్ని నరేంద్ర మోదీ నాశనం చేశారని
జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం కోర్టు ఎదుట హాజరయ్యారు.పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారు స్వయంగా చేరుకొని లొంగిపోయారు.ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెదేపా నాయకులు, సహోదరులు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు,జవ్విశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.గ్రామంలో ఆధిపత్య పోరును తమకు […] The post జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు appeared first on Visalaandhra .
Breaking : నకిలీ మద్యం కేసులో జయచంద్రారెడ్డి అరెస్ట్?
నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్ ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ట్రంప్ గోల్డ్ కార్డ్ పథకం ప్రారంభం
అమెరికాలో అధికారికంగా ప్రారంభమైన గోల్డ్ కార్డ్ పథకంఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతిష్ఠాత్మక గోల్డ్ కార్డ్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం కింద 1 మిలియన్ డాలర్లు చెల్లించే వ్యక్తులకు, లేదా ఒక్కో విదేశీ ఉద్యోగికి 2 మిలియన్ డాలర్లు చెల్లించే కార్పొరేట్ సంస్థలకు అమెరికాలో చట్టబద్ధమైన నివాసం కల్పించి, పౌరసత్వానికి మార్గం సుగమం చేయనున్నారు. ఈ మేరకు దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వైట్హౌస్లో బుధవారం వ్యాపార ప్రముఖుల […] The post ట్రంప్ గోల్డ్ కార్డ్ పథకం ప్రారంభం appeared first on Visalaandhra .

21 C