SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

శనివారం రాశి ఫలాలు (01-11-2025)

మేషం భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృషభం నూతనకార్యక్రమాల ప్ర రంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్న నాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మిధునం వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధనవ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. కర్కాటకం మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. సింహం ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కన్య ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. తుల దూర ప్రాంతాల బంధుమిత్రులనుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. వృశ్చికం నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. బంధుమిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ధనస్సు కుటుంబసభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం ఋణాలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి. మకరం అన్నిరంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిబాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభం ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులనుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీనం సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.  

మన తెలంగాణ 1 Nov 2025 1:00 am

సిపిఎం నేత సామినేని దారుణహత్య

మన తెలంగాణ/చింతకానిః సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు దారుణంగా హత్యకు గురయ్యా రు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, చింతకాని మం డలం, పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పాతర్లపాడు గ్రామంలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆరు గంటల సమయంలో సామినేని వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి కత్తులతో పొడిచి గొంతు కోసి అతికిరాతకంగా చంపేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఉద్దేశపూర్వకంగానే కిరాయి గుండాలతో హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పార్టీలో నీతి, నిజాయితీతో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వారికి పార్టీని ముందుండి నడిపిన వ్యక్తి సామినేని రామారావు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం పోలిబ్యూరో సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. సామినేని రామారావు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఎనలేని సేవలు చేశారని తెలిపారు. ఆయన మృతికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని సుదర్శన్, ం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదిని రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు బండి రమేష్, సిపిఎం నేత సామినేని రామారావును హత్య చేసిన దుండగులను వెంటాడి, వేటాడి కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సామినేని రామారావు హ త్యకు గురవడంతో యన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీస్ అధికారులు స్నిఫర్ డాగ్స్, క్లూస్‌టీమ్స్, సైబర్ వర్గాలు పట్టుకోవాలని ఆదేశించారు. 

మన తెలంగాణ 1 Nov 2025 12:42 am

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలు నిర్వహించే తేదీలను ఇంటర్మీడియేట్ బోర్డు ప్రకటించింది. 2026 ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ సంవత్సరం, 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 18వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 21న, రెండో సంవత్సరం విద్యార్థులకు జనవరి 22వ తేదీన నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు జరిగే తేదీలలో జెఇఇ మెయిన్ పరీక్షలు ఉంటే, ఆ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. శనివారం(నవంబర్ 1) నుంచి ఇంటర్ పరీక్ష ఫీజుల స్వీకరించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. 25.02.2026 ద్వితీయ భాష పేపర్-1 26.02.2026 ద్వితీయ భాష పేపర్-2 27.02.2026 ఇంగ్లీష్ పేపర్ -౧ 28.02.2026 ఇంగ్లీష్ పేపర్-2 02.03.2026 గణితం పేపర్ -1ఎ 03.03.2026 గణితం పేపర్-2ఎ బోటనీ పేపర్-1 బోటనీ పేపర్-2 పొలిటికల్ సైన్స్-1 పొలిటికల్ సైన్స్-2 05.03.2026 గణితం పేపర్-1బి 06.03.2026 గణితం పేపర్-2బి జువాలజి పేపర్-1 జువాలజి పేపర్-2 చరిత్ర పేపర్-1 చరిత్ర పేపర్-2 09.03.2026 భౌతిక శాస్త్రం పేపర్-1 10.03.2026 భౌతిక శాస్త్రం పేపర్-2 అర్థశాస్త్రం పేపర్-1 అర్థశాస్త్రం పేపర్-2 12.03.2026 కెమిస్ట్రీ పేపర్-1 13.03.2026 కెమిస్ట్రీ పేపర్-2 కామర్స్ పేపర్-1 కామర్స్ పేపర్-2 14.03.2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 16.03.2026 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (పేపర్-1) (పేపర్-2) బ్రిడ్జి కోర్సు గణితం బ్రిడ్జి కోర్సు గణితం (పేపర్-1) (పేపర్-2) (బైపిసి అభ్కర్థుల కోసం) (బైపిసి అభ్కర్థుల కోసం) 17.03.2026 మోడ్రన్ లాంగ్వేజ్ 18.03.2026 మోడ్రన్ లాంగ్వేజ్ (పేపర్-1) (పేపర్-2) జియోగ్రఫీ పేపర్-1 జియోగ్రఫీ పేపర్-2

మన తెలంగాణ 1 Nov 2025 12:08 am

40 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు

40 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలు జోగులాంబ గద్వాల జిల్లా : ఎర్రవల్లి మండలంలోని

ప్రభ న్యూస్ 31 Oct 2025 11:54 pm

గల్లీలో తిరిగిన పేదోళ్ల బిడ్డను ఆశీర్వదించండి!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటేసి,

ప్రభ న్యూస్ 31 Oct 2025 11:37 pm

హెల్త్ అండ్ వెల్త్ బాధితులకు నంద్యాల కలెక్టర్ హామీ

నంద్యాల ఆంధ్రప్రభ బ్యూరో : నంద్యాల జిల్లా లోని దొర్నిపాడు మండలంలో హెల్త్

ప్రభ న్యూస్ 31 Oct 2025 10:52 pm

పీరియడ్ అంటారా?.. ఫోటోలు తెస్తే నమ్ముతాం

హర్యానాలోని రొహతక్‌లో ఉన్న మహార్షి దయానంద యూనివర్శిటీ (ఎండియు) అధికారులు మహిళా పారిశుద్ధ కార్మికులు ఇద్దరి పట్ల రాక్షసంగా, జుగుప్సాకరంగా వ్యవహరించారు. పారిశుద్ధం పనుల్లో వేగంగా పనిచేయని వారిని నిలిపివేసి అవమానించారు. తమకు నెలసరి రోజులు అని , కడుపు నొప్పితో పనిచేయలేకపోతున్నామని చెప్పగా , ఈ అధికారులు వితండవాదానికి దిగారు. మీకు అదే ..అని నమ్మడానికి ఏదైనా ఆధారం ఉందా? బాత్‌రూంకు వెళ్లి మీ లోపలి భాగాలు, శాపిటరీ ప్యాడ్స్ ఫోటోలు తీసుకుని రండి, చూసి నిజమైతే పనిలో ఉంచుతాం లేకపోతే ఏకంగా ఉద్యోగం నుంచి ఊడబెరుకుతామని బెదిరించారు. దీనితో వారు చేసేది లేక ఆ పని చేశారు. తరువాత విషయం ఇతర సిబ్బందికి తెలియడం, పెద్ద ఎత్తున విద్యాసంస్థలో పలువురు గుమికూడి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీనితో అధికారులు రంగంలోకి దిగి ఇద్దరు శానిటరీ సూపర్‌వైజర్లు వితేందర్, వినోద్ హుండాను , అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యామ్ సుందర్‌ను సస్పెండ్ చేశారు. తరువాత స్థానిక పోలీసు స్టేషన్‌లో వారిపై కేసులు నమోదు చేశారు. నాలుగైదు రోజుల క్రితమే దారుణ ఘటన జరిగింది. అయితే ఉన్న ఉపాధి పోతుందనే భయంతో బాధితులు తమ ఇబ్బందిని తెలియచేసుకోలేదు. 

మన తెలంగాణ 31 Oct 2025 10:50 pm

కర్నూలు ఆసుపత్రిలో కలెక్టర్ సిరి ఆకస్మిక తనిఖీ..

కర్నూలు , ఆంధ్రప్రభ బ్యూరో : ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మరింత

ప్రభ న్యూస్ 31 Oct 2025 10:43 pm

విషాదం మిగిల్చిన పెళ్లి వేడుకలు

పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తున్న ఓ కుటుంబంలో ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో అంతులేని విషాదం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి అతివేగంగా వచ్చిన డిసిఎం వాహనం బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా, వెంకటాపురం గ్రామానికి చెందిన రెడ్డబోయిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, సుధన్‌పల్లికి చెందిన నాగల, సిద్దిపేట జిల్లా, వెంకటాపురంనకు చెందిన భాస్కర్ వివాహ నిమిత్తం సుధన్‌పల్లి వెళ్లారు. పెళ్లి పూర్తయ్యాక, మరుసటిరోజు మారుపెళ్లి కోసం వెంకటాపురం వచ్చి, అక్కడ నుండి రాత్రి 8 గంటలకు మళ్లీ సుధన్‌పల్లికి బొలెరో వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో భీమదేవరపల్లి మండలం, కొత్తపల్లి గ్రామ శివారులో మూత్రవిసర్జన కోసం వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. సరిగ్గా అదే సమయంలో, ఎల్కతుర్తి వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన డిసిఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రెడ్డబైన స్వప్న (16), శ్రీనాథ్ (6), కలమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. అనసూయ, అక్షయ, మారుతి, రమాదేవి, దేవేందర్, నవలోక్, రిత్విక్, సరోజన, కార్తిక్, శ్రీరామ్ సహా మొత్తం 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రి, రాజు గార్డెన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులకు అండగా నిలిచిన డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ రోడ్డు ప్రమాదంలో డోర్నకల్ నియోజకవర్గం, కురవి మండలానికి చెందిన మృతులతోపాటు బాధితుల ఎక్కువగా ఉండడంతో ఎంఎల్‌ఎ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ బాధితులకు అండగా నిలిచారు. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాలతోపాటు ఎంజిఎంతోపాటు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారి బంధువులను ఆయన ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. ఎంజిఎం ప్రధాన రహదారిపై రాస్తారోకో బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన ఇదిలాఉంటే బాధితులను పోలీస్ శాఖ పట్టించుకోవడంలేదని ఆక్రోశంతో గ్రామస్థులంతా ఎంజిఎం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని డిమాండ్ చేశారు. అదే సందర్భంలో డాక్టర్ రామచంద్రనాయక్ బాధితులతో మాట్లాడినప్పటికీ వారు ఆగ్రహంతో ఊగిపోయారు. ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని అర్థం చేసుకొని బాధితులకు తగిన న్యాయం చేస్తామని డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్‌తో కలిసి ఎంజిఎంలోని బాధితుల వద్దకు వెళ్లారు. దీంతో రాస్తారోకోను విరమించారు.

మన తెలంగాణ 31 Oct 2025 10:40 pm

ఆక్రమణలపై భీమవరం కలెక్టర్ ఆగ్రహం

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: కాలువలు, డ్రెయిన్ల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని,

ప్రభ న్యూస్ 31 Oct 2025 10:36 pm

ఆదుకోండి

మొంథా నష్టం అంచనా రూ.5,244 కోట్లు . తుపాను ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలు పంపండి. కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:మొంథా తుపాను నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక నివేదికను పంపారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం 17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం […] The post ఆదుకోండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 10:35 pm

చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసు.. ఐదుగురికి ఉరి

విశాలాంధ్ర`చిత్తూరు: చిత్తూరు మేయర్‌ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్‌ హత్య కేసులో ఐదుగురు దోషులకు చిత్తూరు కోర్టు శుక్రవారం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడిరచింది. తీర్పు నేపథ్యంలో చిత్తూరు కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్తగా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు చిత్తూరు నగరంలో 144 సెక్షన్‌ విధించారు. కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి పంపారు. 2015 నవంబరు […] The post చిత్తూరు మేయర్‌ దంపతుల హత్య కేసు.. ఐదుగురికి ఉరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 10:32 pm

కలెక్టర్ నాగరాణి సీరియస్

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని

ప్రభ న్యూస్ 31 Oct 2025 10:29 pm

ఇందిర వర్ధంతి వేడుకల్లోనూ వర్గ విబేధాలు

ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : ఓరుగల్లు రాజకీయాల్లో కొండా కపుల్స్ రూటే సఫరెట్

ప్రభ న్యూస్ 31 Oct 2025 10:24 pm

ఎన్టీఆర్‌ వైద్య సేవల పునరుద్ధరణ

నవంబరు నెలాఖరుకు బకాయిలు చెల్లించేలా మంత్రి హామీ విశాలాంధ్ర – సచివాలయం:రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వైద్య సేవను శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పటల్స్‌ అసోసియేషన్‌ (ఆషా) వెల్లడిరచింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు, ఆషా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు సఫలమ య్యాయి. కొన్ని రోజులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులతో జరుపుతున్న చర్చలు కొలిక్కి […] The post ఎన్టీఆర్‌ వైద్య సేవల పునరుద్ధరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 10:24 pm

ప్రొ కబడ్డీ ఛాంపియన్ దబాంగ్ ఢిల్లీ

ప్రతిష్ఠాత్మకమైన ప్రొ కబడ్డీ సీజన్12లో దబాంగ్ ఢిల్లీ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం ఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ 3128 పాయింట్ల తేడాతో పుణెరి పల్టాన్ టీమ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు ఢిల్లీ అటు పుణెరి టీమ్ సర్వం ఒడ్డి పోరాడాయి. దీంతో పోరులో ఉత్కంఠ నెలకొంది. ఒక దశలో పుణెరి టీమ్ ఆధిపత్యాన్ని చెలాయించింది. అయినా ఢిల్లీ ఒత్తిడికి గురి కాకుండా ముందుకు సాగింది. పల్టాన్ టీమ్ జోరును తట్టుకుంటూ లక్షం వైపు నడిచింది. రెండు జట్లు కూడా నువ్వానేనా అన్నట్టు పోరాడడంతో ఫైనల్ హోరాహోరీగా మారింది. నీరజ్ నర్వాల్ అద్భుత ఆటతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అసాధారణ ఆటను కనబరిచిన నీరజ్ 9 పాయింట్లు సాధించాడు. అజింక్య పవార్ ఆరు పాయింట్లతో తనవంతు సహకారం అందించాడు. మిగతా ఆటగాళ్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో ఢిల్లీ జయకేతనం ఎగుర వేసింది.

మన తెలంగాణ 31 Oct 2025 10:20 pm

నెదర్లాండ్స్‌లో డీ 66 ఘన విజయం

మధ్యేవాద వామపక్షానికి డచ్‌ ప్రజల ఓటుపార్లమెంటులో మూడు రెట్లు పెరిగిన పార్టీ బలంతొలి గే ప్రధానిగా యువ నేత రాబ్‌ జెట్టన్‌కు పగ్గాలు ది హేగ్‌: నెదర్లాండ్స్‌ సార్వత్రిక ఎన్నికల్లో మధ్యేవాద వామపక్ష పార్టీ డీ 66 ఘన విజయం సాధించింది. పార్లమెంటులో దాని స్థానాలను మూడు రెట్లు పెంచుకున్నది. 2023లో రికార్డు మెజారిటీ సాధించిన ఫ్రీడమ్‌ పార్టీ (పీవీవీ)ని ఘోరంగా ఓడిరచింది. డచ్‌ ట్రంప్‌గా పేరు గాంచిన పీవీవీ నాయకుడు గ్రీట్‌ విల్డర్స్‌ను డీ 66 […] The post నెదర్లాండ్స్‌లో డీ 66 ఘన విజయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 10:20 pm

8 ఏళ్ల తర్వాత చైనా, కెనడా చర్చలు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అపెక్‌ సదస్సు నేపథ్యంలో కెనడా, జపాన్‌ అధినేతలతో అధికారికంగా సమావేశాలు నిర్వహించారు. అనేక అంశాలపై చర్చించారు. అయితే కెనడా ప్రధాని మార్క్‌ కార్నేతో జిన్‌పింగ్‌ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భేటీ అయ్యారు. ఈ మేరకు చైనా మీడియా పేర్కొంది. 2017 నుంచి ఈ దేశాధినేతల మధ్య చర్చలు స్తంభించిపోయాయి. పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే కెనడాతో చైనాకు సత్సంబంధాలు లేవు. 2018లో అమెరికా వారెంట్‌పై చైనా టెలికం సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ను వాంకోవర్‌లో అరెస్టు […] The post 8 ఏళ్ల తర్వాత చైనా, కెనడా చర్చలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 10:17 pm

పర్యాటకులకు మధురానుభూతి ఖాయం

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : డా. బీఆర్ అంబేద్కర్ స్మృతివ‌నం (సామాజిక న్యాయ

ప్రభ న్యూస్ 31 Oct 2025 10:06 pm

మొబైల్ కోసం ఆటో డ్రైవర్ హత్య

 ఆటో డ్రైవర్ హత్య కేసును టోలీచౌకి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేశారు. ఎడిసిపి టోలీచౌకి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టోలీచౌకి, హకీం పేటకు చెందిన మహ్మద్ ముజామిల్ అలియాస్ ఆయుబ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 30 తేదీన ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆటోలో హత్యకు గురయ్యాడు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చాంద్రాయణగుట్ట, వాహిద్ ముస్తాఫా కాలనీకి చెందిన మహ్మద్ ఇషాక్ అలియాస్ ఖలీద్ ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. ఇషాక్, ముజామిల్, మరికొంత మంది స్నేహితులు కలిసి ఆటోలో రాత్రి 2 గంటల వరకు మద్యం తాగారు. మద్యం తాగే సమయంలో ఇద్దరి మధ్య మొబైల్ ఫోన్ కోసం గొడవ జరగడంతో ఖలీద్ తాడును ముజామిల్ మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు హకీం పేటలోని ఓయో రూంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్సైలు సతీష్ కుమార్, రాఘవేందర్ తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.

మన తెలంగాణ 31 Oct 2025 10:00 pm

పీపీపీ విధానంపై వైసీపీ ఆగ్రహం!

ఆంధ్రప్రభ, శావల్యాపురం (గుంటూరు ) : కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ

ప్రభ న్యూస్ 31 Oct 2025 9:57 pm

TGRERA: జ్‌రెస్టా ప్రాజెక్టు రిజిస్టర్‌ చేయాలని గోల్డ్‌ఫిష్‌ అబోడ్‌కు టి–జీ–రేరా ఆదేశం

₹6.81 కోట్లు కార్పస్‌ ఫండ్‌ యజమానులకు తిరిగి ఇవ్వాలి

తెలుగు పోస్ట్ 31 Oct 2025 9:47 pm

సిఎం ప్రజావాణి చొరవతో బాలిక సౌమ్యకు పునర్జన్మ

ముఖ్యమంత్రి ప్రజావాణి చొరవతో బాలిక సౌమ్యకు పునర్జన్మ లభించింది. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న సౌమ్యకు సిఎం ప్రజావాణి కొండంత అండగా నిలిచి ఆ బాలిక చికిత్సకు అవసరమైన రూ. 9 లక్షలు ఆర్థిక సాయం సమకూర్చి ఆ బాలిక నిండు ఆరోగ్యంతో ఉండేందుకు సహకారాన్ని అందించింది. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన సిఎం ప్రజావాణికి సౌమ్య తన తండ్రి తల్లిదండ్రులతో కలిసి వచ్చి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి చల్లని దీవెనలు తన ఆయుష్షును పెంచిందని సౌమ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఎం ప్రజావాణిలో సౌమ్యకు రూ. 4 లక్షల సిఎంఆర్‌ఎఫ్ చెక్కును చిన్నారెడ్డి, దివ్య అందించారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టి ( సెర్ప్ ) నుంచి మరో రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సౌమ్యకు అందించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతమైంది. జనగాం జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన ఈర్ల శ్రీనివాస్, అనురాధ తమ కుమార్తె సౌమ్య అనారోగ్య సమస్యను రెండు నెలల క్రితం సిఎం పజావాణి దృష్టికి తీసుకువచ్చారు. తల్లి అనురాధ స్వయం సహాయక గ్రూపు సభ్యురాలు కాగా తండ్రి ఈర్ల శ్రీనివాస్ సన్నకారు రైతు. సౌమ్య దీనస్థితి గమనించి సిఎం ప్రజావాణి అండగా నిలిచింది.

మన తెలంగాణ 31 Oct 2025 9:47 pm

భారీగా మద్యం, వాహ‌నాలు సీజ్

ఘట్‌కేసర్, ఆంధ్రప్రభ : ఫిర్యాదుల మేరకు మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్

ప్రభ న్యూస్ 31 Oct 2025 9:39 pm

టెక్నాలజీతో నేరాలు నియంత్రించవచ్చు..

నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో : ఆధునిక టెక్నాలజీ ఆధారంతో నేరగాళ్లను గుర్తించాలని,

ప్రభ న్యూస్ 31 Oct 2025 9:22 pm

ఓ ఇంటివాడైన నారా రోహిత్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుని కుమారుడు, నటుడు నారా రోహిత్, శిరీషల వివాహం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

తెలుగు పోస్ట్ 31 Oct 2025 9:16 pm

బతికున్న వ్యక్తి మార్చురీలో 15 గంటలు

మహబూబాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఓ వ్యక్తి సజీవంగా ఉన్నాడన్న విషయాన్ని కూడా గమనించకుండా మార్చురీలో ఉంచి తాళం వేసి వెళ్లారు.

తెలుగు పోస్ట్ 31 Oct 2025 9:13 pm

ముమ్మడివరంలో పదేళ్ల బాలికపై లైంగిక దాడి

ఆంధ్రప్రభ, ముమ్ముడివరం : తూర్పు గోదావరి జిల్లా తునిలో మైనర్ బాలికపై అఘాయిత్యం

ప్రభ న్యూస్ 31 Oct 2025 9:10 pm

దేశీయ తొలి ప్రైవేట్‌ రాకెట్‌ కేరాఫ్ హైదరాబాద్

హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ దేశంలోనే మొదటిసారి సొంతంగా ఓ వాణిజ్య రాకెట్‌ను తయారుచేసి ప్రయోగించబోతోంది.

తెలుగు పోస్ట్ 31 Oct 2025 9:08 pm

పదివేల పరిహారం రైతు అవమానం..

ఖమ్మం బ్యూరో : ఇటీవల తుఫానులు, వరదల కారణంగా పంటలు నష్టపోయి, ఇళ్లు

ప్రభ న్యూస్ 31 Oct 2025 9:05 pm

కార్గో క్యాబిన్‌లో పడుకున్న రెండో డ్రైవర్‌

కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై చేస్తున్న విచారణలో వి.కావేరీ ట్రావెల్‌ బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో రెండో డ్రైవర్‌ శివనారాయణ

తెలుగు పోస్ట్ 31 Oct 2025 9:02 pm

క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ ఫిక్సరే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ క్రికెట్‌లోనే కాదు రాజకీయాల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఫిక్సరేనని బజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అండదండలతో, ఆశీస్సులతో మంత్రి పదవి దక్కిందని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ మస్లింల ఓట్ల కోసం ఉన్నఫళంగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని ఆయన విమర్శించారు. అజహరుద్దీన్‌ను భారత దేశ క్రికెట్ కెప్టెన్‌గా చేస్తే, ఆయన దేశం కోసం కాకుండా డబ్బుల కోసం కక్కుర్తితో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. దీంతో రెండు వేల సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో బిసిసిఐ జీవితకాలం నిషేధం విధించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు మాత్రమే కావాలి కానీ వారి బాగోగులు పట్టించుకోదని ఆయన తూర్పరబట్టారు. మైనారిటీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రెండేళ్ళుగా మంత్రివర్గంలోకి మైనారిటీ నాయకునికి ప్రాతినిథ్యం ఎందుకు కల్పించ లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను మజ్లీస్ పార్టీకి రాసి ఇచ్చేస్తారేమోనన అనుమానాన్ని మహేశ్వర్ రెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు, మజ్లీస్ ఆగడాలకు వ్యతిరేకంగా బిజెపికి ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు.

మన తెలంగాణ 31 Oct 2025 9:02 pm

రెండు సార్లు డకౌట్ ఆశీస్ పై విధ్వంసం

ప్రపంచకప్‌లో జెమీమా రోడ్రిగ్స్ ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు.

తెలుగు పోస్ట్ 31 Oct 2025 8:59 pm

విద్యుత్ శాఖ పర్యవేక్షణలో మరమ్మత్తులు

అచ్చంపేట (ఆంధ్రప్రభ) : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో మూడు రోజులుగా కురిసిన‌

ప్రభ న్యూస్ 31 Oct 2025 8:54 pm

உயிரிழந்தவர்களின் உறவினர்கள் விஜயை சந்திக்க வரும்வழியில் ஆடினார்களா?

வைரல் காணொளியின் பின்னணி என்ன ?

తెలుగు పోస్ట్ 31 Oct 2025 8:52 pm

ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం అందించాలి:కల్వకుంట్ల కవిత

భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని -తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తాను చేపట్టిన జనంబాట పర్యటనలో భాగంగా శుక్రవారం మొదటి రోజు కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, మక్తపల్లిలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరి కోతలు పూర్తయి నెల రోజులు దాటినా ఇప్పుటివరకు కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదంటే రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు.మొంథా తుఫాన్ కారణంగా వరి పంటలు బాగా దెబ్బతిన్నాయి, చాలా జిల్లాల్లో వరి పంట మొత్తం ఒరిగిపోయిందని, అసలు కోసే పరిస్థితి కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గత నెల రోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉన్నవి, ఇటీవల అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో పాటు ధాన్యం రాశులు తడిసి ముద్దాయని, అపార నష్టంతో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన, మొలకెత్తిన, బూజు పట్టిన, తేమ శాతం ఎక్కువ ఉన్నా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు.

మన తెలంగాణ 31 Oct 2025 8:39 pm

అమరవీరులను స్మరించిన ఖానాపూర్ ప్రజలు

ఖానాపూర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల

ప్రభ న్యూస్ 31 Oct 2025 8:36 pm

నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..

ఆంధ్రప్రభ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీలోని లింగోజిగూడెం గ్రామంలో

ప్రభ న్యూస్ 31 Oct 2025 8:18 pm

అజహరుద్దీన్‌పై అక్కసు ఎందుకూ ?: మహేష్ కుమార్ గౌడ్

క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి అంత అక్కసు ఎందుకని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ అజహరుద్దీన్‌పై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అజహరుద్దీన్‌పై కేసులు ఉన్నాయని, దేశ ద్రోహి అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. ఎక్కడ కేసులు ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్రికెట్ మాజీ కెప్టెన్‌గా ప్రఖ్యాతి చెందిన, ఎంపీగా సేవలందించిన అజర్ గురించి కేంద్ర మంత్రికి తెలియకపోవడం బాధాకరమని అన్నారు. మైనారిటీ వర్గానికి చెందిన అజర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. అజర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని తమ పార్టీ అధిష్టానం మూడు నెలల ముందే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. మైనారిటీ నాయకున్ని అవమానించడం భావ్యం కాదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

మన తెలంగాణ 31 Oct 2025 8:17 pm

విజయవాడలో ఉక్కు మనిషికి ఘన నివాళి..

ఆంధ్రప్రభ, విజయవాడ క్రైమ్ : జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)

ప్రభ న్యూస్ 31 Oct 2025 8:06 pm

వాగులో కొట్టుకుపోయిన భార్యాభర్తల మృతదేహాలు లభ్యం

 మొంథా తుఫాన్ యువ దంపతులను మింగేసిన విషాదకర ఘటన మెదక్ జిల్లా, అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని మోత్కులపల్లి వాగులో భీమదేవరపల్లి మండలానికి చెందిన దంపతులు ఈసంపల్లి ప్రణయ్ (28), కల్పన (24) గురువారం గల్లంతయ్యారు. వాగు ప్రవాహంలో మల్లంపల్లి గ్రామానికి చెందిన గొర్ల సమ్మయ్య పశువుల షెడ్డు వద్ద బైకు లభ్యమైంది. రెస్క్యూ టీంతో గురువారం రోజంతా పకడ్బందీగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహాల ఆచూకీ దొరకలేదు. ఎట్టకేలకు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించడంతో భార్యాభర్తల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను చూసిన కుటుంబీకులు, బంధువులు ఆర్తనాదాలు మల్లంపల్లి చెరువు పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

మన తెలంగాణ 31 Oct 2025 8:00 pm

ఏపీ ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APRDC) కీలక నియామకాలు చేపట్టింది. ఈ

ప్రభ న్యూస్ 31 Oct 2025 7:59 pm

ఉద్యోగుల బకాయిలు, పెండింగ్ బిల్లులు విడుదల

ఉద్యోగుల బకాయిలు, పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం రూ.1,032 కోట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆర్థికశాఖ అధికారులతో పెండింగ్ బిల్లులు, బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సిఎం భట్టీ ఆదేశాల మేరకు అధికారులు నిధులను విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల కోసం రూ.712 కోట్లు కాగా.. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ పెండింగ్ బిల్లుల కోసం రూ.320 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఉద్యోగుల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా విడుదల చేస్తోంది.

మన తెలంగాణ 31 Oct 2025 7:56 pm

బకెట్లో పడి 18 నెలల చిన్నారి మృతి

 ప్రమాదవశాత్తు నీటితో ఉన్న బకెట్లో పడి 18 నెలల చిన్నారి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలో గుడిబండ స్వప్న, ధనుంజయ్ దంపతుల కూతురు రుచిత ఇంటి దగ్గర ఆడుకుంటూ వెళ్లి నీటితో ఉన్న బకెట్‌లో పడింది. అనంతరం స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు మెదక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది.చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. 

మన తెలంగాణ 31 Oct 2025 7:55 pm

మద్యం సేవించే రాష్ట్రాల్లో కర్ణాటక మొదటిస్థానం

ఇండియాలో మద్యం సేవించే వారికి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. అయితే మద్యం తాగే వారిలో తెలంగాణ 3స్థానం, ఎపి 4 స్థానంలో ఉండడం విశేషం. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 16కోట్ల మంది మద్యం తాగుతుండగా ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఇందులో పురుషులు, స్త్రీలు కూడా ఉన్నారని, వారి వయస్సు 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది. అయితే ఇండియాలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల టాప్ -10 జాబితాను ఈ నివేదికలో పేర్కొన్నారు. అందులో మొదటి స్థానాన్ని కర్ణాటక రాష్ట్రం దక్కించుకుంది. రాష్ట్రాల జాబితా ఇలా.. మొదటిస్థానంలో కర్ణాటక, రెండోస్థానంలో తమిళనాడు, మూడోస్థానంలో తెలంగాణ, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్, ఐదోస్థానంలో మహారాష్ట్ర, ఆరోస్థానంలో ఉత్తరప్రదేశ్, ఏడోస్థానంలో కేరళ, ఎనిమిదో స్థానంలో వెస్ట్ బెంగాల్, తొమ్మిదో స్థానంలో రాజస్థాన్, 10వ స్థానంలో ఢిల్లీ ఉన్నాయి.

మన తెలంగాణ 31 Oct 2025 7:47 pm

జెన్‌రోబోటిక్స్ జి గైటర్ ఇప్పుడు హైదరాబాద్‌లో…..

హైదరాబాద్ : హైదరాబాద్‌లోని HCAH రీహాబిలిటేషన్ సెంటర్‌లో అడ్వాన్స్‌డ్ రోబోటిక్ గైట్ రీహాబిలిటేషన్

ప్రభ న్యూస్ 31 Oct 2025 7:42 pm

అచ్చంపేట ఎస్ఐగా కే.సద్దాం హుస్సేన్….

అచ్చంపేట, (ఆంధ్రప్రభ): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో సబ్

ప్రభ న్యూస్ 31 Oct 2025 7:23 pm

ఐఏఎస్ అధికారుల బదిలీలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర పరిపాలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం పలు కీలక

ప్రభ న్యూస్ 31 Oct 2025 7:12 pm

వెయ్యి కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల

ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల అక్టోబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు రూ. 1,031 కోట్ల రూపాయలను డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. శుక్రవారం ప్రజా భవన్‌లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటి సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సిఎం మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా క్లియర్ చేస్తూ వస్తున్నామన్నారు. అందులో భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను విడుదల చేశామని ఆయన చెప్పారు. దీంతో పాటు పది లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటి సిఎం వెల్లడించారు. కాగా, వెయ్యి కోట్లలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ. 320 కోట్లు ఉన్నాయన్నారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన పది లక్షల లోపు విలువగల 3,610 బిల్లుల మొత్తం సుమారు రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేసినట్లు వివరించారు. పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లులకు చెందిన రూ. 225 కోట్ల రూపాయలను సైతం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. 000000

మన తెలంగాణ 31 Oct 2025 7:08 pm

500 రోజుల్లో కెసిఆర్ ప్రభుత్వం రాబోతుంది: కెటిఆర్

రాష్ట్రంలో 500 రోజుల్లో కెసిఆర్ ప్రభుత్వం రాబోతుందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని.. వారికి ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు. ప్రజలకు బిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు నాయకులు కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కెటిఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటీలు ఇస్తాం.. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్, ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఇలాంటి సమయంలోనే ప్రజలు తెలివిగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా దారి తప్పించిందో గుర్తుచేసుకోవాలని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. ఆ డబ్బులు తీసుకొని మిగితా బాకీ డబ్బులు ఎప్పుడిస్తారో నిలదీయాలని అన్నారు. ఇవి కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టిన ఈ బుల్డోజర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కెటిఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను కోరారు.

మన తెలంగాణ 31 Oct 2025 7:04 pm

నంద్యాలలో వైసీపీ ఆధ్వ‌ర్యంలో కోటి సంతకాల సేకరణ

నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ : పేద విద్యార్థుల‌కు వైద్య విద్య‌ను దూరం చేసేందుకే

ప్రభ న్యూస్ 31 Oct 2025 7:03 pm

మంత్రి జూపల్లితో మహారాష్ట్ర మంత్రి అశిష్ భేటీ

మహరాష్ట్ర, తెలంగాణ అనాదిగా సాంస్కృతిక కేంద్రాలుగా గుర్తింపు పొందాయని, ఈ రెండింటి మధ్య బలమైన సాంస్కృతిక అనుబంధం ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును డా.బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు సంస్కృతిలోని వైవిధ్యాన్ని పరస్పరంగా పంచుకునే దిశగా రెండు రాష్ట్రాలు కలసి ముందుకు సాగాలని ఇరువురు అకాంక్షించారు. ‘మరాఠా మిలటరీ ల్యాండ్ స్కేప్స్ ఆఫ్ ఇండియా’ కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా మంత్రి జూపల్లికి అందజేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సహకారం - మార్పిడి, పర్యాటక అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, సాంస్కృతిక సలహా మండలి ద్వారా సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం, బతుకమ్మ వేడుకల్లో గిన్నిస్ వరల్ రికార్డు, నూతన పర్యాటక విధానం, తదితర అంశాలను మంత్రి జూపల్లి వివరించారు. యాసలు, కళారూపాలను, వేడుకలను ప్రస్తావిస్తూ, వైవిధ్యాన్ని తన ప్రత్యేకతగా చూపే రాష్ట్రం తెలంగాణ అన్నారు.

మన తెలంగాణ 31 Oct 2025 6:59 pm

فیکٹ چیک: راہول گاندھی نے براہ راست اوپر سے کنیکشن والا بیان خود کے بارے میں نہیں، بلکہ مودی کی نقل اتارتے ہوئے دیا تھا

راہول گاندھی نے بہار کی ریلی کے دوران وزیر اعظم مودی کے آلودہ جمنا ندی میں ڈوبکی لگانے کے بیان پر طنز کیا، لیکن انکی تقریر کا ایڈیٹ کردہ ویڈیو گمرا کن دعوے کے ساتھ پھیلایا جا رہا ہے۔

తెలుగు పోస్ట్ 31 Oct 2025 6:53 pm

Why too many Allegations on Prasanth Varma?

Young and talented Prasanth Varma made his directorial debut with Awe and he went on to direct films like Kalki and Zombie Reddy. Hanuman has been a turning point in his career and there are a lot of allegations against him regarding the budgets before the film got released. After the film ended up as […] The post Why too many Allegations on Prasanth Varma? appeared first on Telugu360 .

తెలుగు 360 31 Oct 2025 6:42 pm

Court Awards Death Sentence to Five in Katari Anuradha–Mohan Murder

In a landmark judgment that has shaken Andhra Pradesh, the Chittoor court on Friday sentenced five men to death in the brutal 2015 double murder of former Chittoor Mayor Katari Anuradha and her husband, Katari Mohan, a senior TDP leader. After nearly a decade of investigation, the XI Additional District and Sessions Judge N. Srinivasa […] The post Court Awards Death Sentence to Five in Katari Anuradha–Mohan Murder appeared first on Telugu360 .

తెలుగు 360 31 Oct 2025 6:39 pm

ఏపీ ఎస్‌బీసీఎల్, ఐఎంఎఫ్ఎల్‌ డిపోల త‌నిఖీ..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్

ప్రభ న్యూస్ 31 Oct 2025 6:39 pm

ఇంట‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

ఎండ‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వేనంక సహస్ర

ప్రభ న్యూస్ 31 Oct 2025 6:32 pm

'ఆంధ్ర కింగ్‌ తాలూకా' నుంచి 'చిన్ని గుండెలో' సాంగ్ రిలీజ్

రామ్‌ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఆంధ్ర కింగ్‌ తాలూకా'. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా శుక్రవారం మరోసాంగ్ ను మేకర్స్ వదిలారు. 'చిన్ని గుండెలో' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రామ్, భాగ్యశ్రీ మధ్య.. కలర్ ఫుల్ సెట్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. జానీ మాస్టర్ తనదైన స్టైల్ లో కొరియోగ్రఫీ అందించాడు. సాంగ్ తోపాటు చిన్న చిన్న డ్యాన్స్ మూవ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరోగా కనిపించనున్నారు. ఆయన వీరాభిమానిగా రామ్ నటిస్తున్నారు. వివేక్ అండ్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, నవంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 31 Oct 2025 6:28 pm

వేగంగా హైవే పునరుద్ధరణ పనులు…..

అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : జాతీయ రహదారి 765 (హైదరాబాద్–శ్రీశైలం) ను రేపటిలోగా పూర్తిగా

ప్రభ న్యూస్ 31 Oct 2025 6:25 pm

నష్టపరిహారం అందించాలి..

మోత్కూర్, (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని జామచెట్ల

ప్రభ న్యూస్ 31 Oct 2025 6:15 pm

Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 31 Oct 2025 6:13 pm

‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రేమకథా చిత్రాలెప్పుడూ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలానే ఉంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను

ప్రభ న్యూస్ 31 Oct 2025 6:06 pm

Andhra Pradesh : ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు ప్రారంభం

ఎన్టీఆర్ వైద్య సేవలు ఆంధ్రప్రదేశ్ లో తిరిగి ప్రారంభమయ్యాయి

తెలుగు పోస్ట్ 31 Oct 2025 6:04 pm

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాదే పైచేయి!

మెల్బోర్న్ : ఆస్ట్రేలియాతో నేడు ఎంసీజీ వేధిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో భారత

ప్రభ న్యూస్ 31 Oct 2025 5:58 pm

ఇలాంటి నాయకుడు కావాలి…

ఇలాంటి నాయకుడు కావాలి… తాడ్వాయి (ఆంధ్ర ప్రభ): తాడ్వాయి గ్రామానికి చెందిన దమ్మన్న

ప్రభ న్యూస్ 31 Oct 2025 5:58 pm

సిద్దిపేట జిల్లాలో విషాదం.. ఆర్టీసి బస్సు కిందపడి వ్యక్తి మృతి

ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేటలోని పొన్నాల దాబా వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. మరణించిన వ్యక్తిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజుగా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై ఆర్టీసి బస్సు వస్తుండగా మృతుడు దాని టైర్ల కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి ఫుటేజీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 31 Oct 2025 5:48 pm

India vs Australia : రెండో టీ 20లో ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి... అదే కారణం

భారత్ - ఆస్ట్రేలియా మధ్య మెల్ బోర్న్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 31 Oct 2025 5:48 pm

ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ..

ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ.. నల్గొండ (ఆంధ్ర ప్రభ): దేశ సమగ్రత, ఐక్యత

ప్రభ న్యూస్ 31 Oct 2025 5:46 pm

Chinni Gundelo From AKT: Starlit Romance

The excitement around Ram Pothineni’s Andhra King Taluka, directed by Mahesh Babu P and produced by Mythri Movie Makers, is reaching new heights, with its release date approaching, and every promotional material generating buzz. Vivek & Mervin have already delivered two hit songs, and now they’ve unveiled the beautiful third single titled Chinni Gundelo. It […] The post Chinni Gundelo From AKT: Starlit Romance appeared first on Telugu360 .

తెలుగు 360 31 Oct 2025 5:40 pm

అమరావతి పనుల్లో జాప్యం వద్దు… గడువులోగా పూర్తి చేయాల్సిందే: సీఎం చంద్రబాబు

అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యత విషయంలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాలని సూచించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధానిలో చేపట్టిన భవన నిర్మాణాల పురోగతి, సుందరీకరణ […] The post అమరావతి పనుల్లో జాప్యం వద్దు… గడువులోగా పూర్తి చేయాల్సిందే: సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 5:30 pm

Revanth Reddy : వరంగల్ వరద బాధితులకు భారీ సాయం

వరంగల్ లో ముంపు ప్రాంతాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు

తెలుగు పోస్ట్ 31 Oct 2025 5:27 pm

రెండో టీ20లో టీమిండియా ఓటమి..

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి గెలుపొందింది. ఓపెనర్లు ట్రావీస్ హెడ్ 28 పరుగులు, మార్ష్ 46 పరుగులతోపాటు ఇంగ్లీస్ 20 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ 18.4 ఓవర్లలోనే 125 పరుగుల వద్ద ఆలౌటైంది. అభిషేక్ శర్మ అర్థశతకంతో చెలరేగగా.. హర్షిత్ రాణా 35 పరుగులతో రాణించాడు. మిగతా వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ ఎల్లిస్‌, బ్రేట్‌లెట్‌ లు చెరో రెండు వికెట్లు, స్టోయినీస్ ఒక వికెట్ తీశారు. కాగా, ఈ టీ20 సిరీస్ లో తొలి విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. 

మన తెలంగాణ 31 Oct 2025 5:16 pm

దళారులను నమ్మవద్దు..

దళారులను నమ్మవద్దు.. ఉమ్మడి మెదక్ బ్యూరో ( ఆంధ్ర ప్రభ): సంగారెడ్డి జిల్లా

ప్రభ న్యూస్ 31 Oct 2025 5:14 pm

శ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వకు పట్టు వస్త్రాలు సమర్పణ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పెద్ద లక్ష్మమ్మ దేవి, చిన్న లక్ష్మమ్మ దేవికి విశ్వాసు నామ సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం సందర్భంగా శుక్రవారం ఆదోని పట్టణానికి చెందిన మంగళి వరలక్ష్మి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. ఆలయ పూజారి నరసింహాచారి అమ్మవారికి జలాభిషేకము చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ధూప దీప నైవేద్యములతో అమ్మవారిని పూజించి మహా మంగళ హారతి గావించి […] The post శ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వకు పట్టు వస్త్రాలు సమర్పణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 5:12 pm

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కు ఘనసత్కారం

విశాలాంధ్ర నందిగామ: నూతనంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికై మొదటిసారి నందిగామ విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్ర బాబు నేతృత్వంలో సిపిఐ నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు,కట్టా చామంతి, విశాలాంధ్ర నందిగామ రిపోర్టర్ ఘంటా వీరభద్రరావు ఆధ్వర్యంలో దుశ్యాలువలతో ఘనంగా సన్మానించారు. The post సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య కు ఘనసత్కారం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 5:09 pm

పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం..

పోటాపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం.. హైద‌రాబాద్, (ఆంధ్ర‌ప్ర‌భ‌): జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్ర‌చారంలో భాగంగా

ప్రభ న్యూస్ 31 Oct 2025 5:03 pm

శివ సినిమా మ‌నీ మేట‌ర్స్ ..

ఓ మైలురాయి కథ రామ్‌గోపాల్‌ వర్మ తీసిన శివ సినిమా తెలుగు సినీ

ప్రభ న్యూస్ 31 Oct 2025 4:53 pm

100 మత్స్యకార కుటుంబాలకు నిత్యావసరాలు అందించిన విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

సమర్థవంతమైన నాయకత్వం ముంత ద్వారా రుజువైంది విశాలాంధ్ర నందిగామ:-కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యల వలన ముంత తుఫాన్ ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆస్తి నష్టం ప్రాణం నష్టం లేకుండా ప్రజలకు అండగా నిలిచామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు ముంపు ప్రాంతాలలోని వారిని నందిగామ పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సౌకర్యాలు అందించడమే కాకుండా 100 మత్యాకార కుటుంబాలకు ప్రభుత్వ ఆసరా ద్వారా 50 కేజీల […] The post 100 మత్స్యకార కుటుంబాలకు నిత్యావసరాలు అందించిన విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 4:53 pm

ఆచూకీ తెలపండి

రూరల్ ఎస్సై శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం:: అక్టోబర్ 28వ తేదీ రాత్రి సుమారు 7.00 గంటల సమయం లో ధర్మవరం నుండి బత్తలపల్లి వెళ్ళు రోడ్ లో గొట్లూరు గ్రామం బిందెల ఫ్యాక్టరీ వద్ద ఒక గుర్తు తెలియని వాహనం ఒక గుర్తు తెలియని వ్యక్తి, వయసు సుమారు 50-55 సంవత్సరాలు ను గుద్ది అక్కడ నుండి వెళ్ళిపొయినది అని, ఈ ప్రమాదం లో అతనికి తీవ్ర గాయాలయినాయి అని, వెంటనే సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం అక్కడ […] The post ఆచూకీ తెలపండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 4:50 pm

మోతెలో జాతీయ ఐక్య‌త దినోత్స‌వం

మోతెలో జాతీయ ఐక్య‌త దినోత్స‌వం మోతె, ఆంధ్ర‌ప్ర‌భ : జాతీయ సమైక్యత దినోత్సవం

ప్రభ న్యూస్ 31 Oct 2025 4:49 pm

దాతల సహకారంతోనే అన్నదాన కార్యక్రమం పంపిణీ..

యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; దాతల సహకారంతోనే అన్నదాన కార్యక్రమాన్ని పంపిణీ చేస్తున్నామని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 260 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా షీలా నాగేంద్ర, పి ఆర్ సి గుప్తా, సహకార దర్శి కేత లోకేష్, గర్రె రమేష్ బాబు, కోశాధికారి వంకదారి మోహన్ మాట్లాడుతూ తాము చేపట్టే ఈ అన్నదాన కార్యక్రమం […] The post దాతల సహకారంతోనే అన్నదాన కార్యక్రమం పంపిణీ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 4:44 pm

‘లెట్స్‌ గో జానీ’.. ఫుల్‌ వీడియో విడుదల

 పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేష్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఓజి నుంచి మరో వీడియో సాంగ్ వచ్చేసింది. యాక్షన్ సీన్ లో వచ్చే లెట్స్ గో జానీ సాంగ్ ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సాంగ్ ను థియేటర్స్ లో అభిమానుల బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ ఫుల్ వీడియోను వదిలారు. ఓజి సినిమా కోసం ‘జానీ’, ‘తమ్ముడు’ మూవీలలోని సాంగ్స్‌ను రమణ గోగుల రీమిక్స్ చేసిన ఈ పాట మరోసారి అభిమానుల చేత కేరింతలు కొట్టించింది. కాగా, ఓజి సినిమా పవన్ కల్యాణ్ కు చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూల్ చేసింది. పవన్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగానూ ఓజి రికార్డు సాధించింది. బిగ్ స్క్రీన్ పై అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక్కడ కూడా రికార్డు వ్యూస్ తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

మన తెలంగాణ 31 Oct 2025 4:44 pm

మొంథా తుఫాను బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి..

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ మొంథా తుఫాను వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం అందించి వెంటనే ఆదుకోవాలనిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా సెక్రెటరీ దోనెపూడి శంకర్,సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్ర బాబు,కౌలు రైతు సంఘం కార్యదర్శి పి.జమలయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు స్థానిక నాయకులతో కలిసి నందిగామ పరిసర ప్రాంతాల్లో గల ప్రత్తి,వరి పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ […] The post మొంథా తుఫాను బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 4:39 pm

కౌన్సిల్ హాల్లో అజెండా ను కౌన్సిలర్లు తీర్మానించక, బాయ్ కాట్

మొదట అజెండా అంశాలపై చర్చించాలన్న కమిషనర్, కూడదు అన్న చైర్మన్ కౌన్సిలర్లు మాటల యుద్ధముతో ముగిసిన కౌన్సిల్ సమావేశం విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో అజెండాకు సంబంధించిన 23 అంశాలను చదవక ముందే, కౌన్సిలర్లు అడ్డుకొని, తొలుత కేబుల్ అజెండాను పై చర్చ జరపాలని మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణను కోరగా, కూడదు మొదట 23 అంశాలపై చర్చ జరగాలని, ఆ తర్వాతనే చట్టం ప్రకారం చర్యలు తీసుకొని న్యాయం చేస్తామన్న తెలపడంతో, అజెండాను […] The post కౌన్సిల్ హాల్లో అజెండా ను కౌన్సిలర్లు తీర్మానించక, బాయ్ కాట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 4:32 pm

ముగ్గురికి శిక్ష‌.. క‌రీంన‌గ‌ర్ త‌ర‌లింపు

ముగ్గురికి శిక్ష‌.. క‌రీంన‌గ‌ర్ త‌ర‌లింపు గోదావరిఖని టౌన్, ఆంధ్ర‌ప్ర‌భ : మద్యం సేవించి

ప్రభ న్యూస్ 31 Oct 2025 4:30 pm

అల్పాహారం పంపిణీ చేయడంలోనే తృప్తి ఉంది

శ్రీ సత్యసాయి సేవా సమితి -2విశాలాంధ్ర ధర్మవరం;; అల్పాహారం పంపిణీ చేయడంలోనే తృప్తి ఉందని శ్రీ సత్య సాయి సేవాసమితి-2 సుబ్బదాసు భజన మందిరం పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు పాలు బ్రెడ్డు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సేవాదాతగా ఏ. సత్యనారాయణ, రాధా రాణి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ […] The post అల్పాహారం పంపిణీ చేయడంలోనే తృప్తి ఉంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 4:23 pm

గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమం ..

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యార్థులచే గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్. ప్రత్యేక శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 4వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. స్వచ్ఛ భారత్ – పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం […] The post గొట్లూరు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్ల స్వచ్ఛ భారత్ కార్యక్రమం .. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Oct 2025 4:20 pm

Telugu360 Analysis: Corruption on Sets Shaking Telugu Cinema

Gone are the days when the producers used to focus on one film at a time and they used to stay on the sets keeping a close watch on the finances. With every production house occupied with multiple films, they are unable to prevent corruption on the sets. The producers have to focus on business […] The post Telugu360 Analysis: Corruption on Sets Shaking Telugu Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 31 Oct 2025 4:17 pm