బ్రెజిల్ లోని బెలెమ్లో నిర్వహిస్తున్న కాప్ 30 సదస్సులో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది గాయాల పాలయ్యారు. మైక్రోవేవ్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. గురువారం బ్లూజోన్లో మంటలు చెలరేగడంతో వేలాది మంది భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు లోకీ తీసుకురాగలిగారు. ప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఇక్కడే ఉన్నారు. భద్రతా రక్షణ అధికారులు వెంటనే వారిని బయటకు తరలించారు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారతఎ జట్టు పోరాటం సెమీ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత సెమీస్ సమరంలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. బంగ్లాదేశ్ సూపర్ ఓవర్లో భారత్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ హబిబుర్ రహ్మాన్ ఐదు సిక్సర్లు, 3 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ జీషాన్ ఆలం 14 బంతుల్లోనే 26 పరుగులు సాధించాడు. చివర్లో ఎస్ఎమ్ మాహ్బ్ 18 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, ఒక ఫోర్తో అజేయంగా 48 పరుగులు చేశాడు. యాసిర్ అలీ 17 (నాటౌట్) కూడా చెలరేగడం బంగ్లా భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా ఎ టీమ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా అయ్యింది. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే 38, ప్రియాన్ష్ ఆర్య 23 బంతుల్లో (44) పరుగులు చేసి శుభారంభం అందించారు. జితేశ్ శఱ్మ (33), నెహాల్ వధెరా 32 (నాటౌట్)లు కూడా రాణించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. తర్వాత సూపర్లో ఫలితాన్ని తేల్చారు. తొలి బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే ఆలౌటైంది. తర్వాత బంగ్లా టీమ్ ఒక పరుగు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది.
I was in Lord Shiva trance during Akhanda 2 – NBK
God of Masses Nandamuri Balakrishna is on a success streak with four back to back blockbusters. Akhanda, directed by Boyapati Srinu began the streak and now, the formidable combination is back with sequel, Akhanda 2. The movie is aiming for Pan-India box office sensation with world class technical and production values. Makers have conducted a […] The post I was in Lord Shiva trance during Akhanda 2 – NBK appeared first on Telugu360 .
. నాలుగు లేబర్కోడ్ల అమలు. ఇకపై పాత 29 కార్మిక చట్టాలుండవు. కార్పొరేట్ యాజమాన్యాలు చెప్పిందే వేదం. కార్మిక సంస్కరణల పేరుతో హక్కుల కోత. కేంద్ర కార్మిక సంఘాల ఆగ్రహం న్యూదిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అదునుచూసి దెబ్బకొట్టింది. ప్రతి కార్మికుడికి గౌరవాన్ని కల్పించాలన్న పేరుతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ శుక్రవారం నుండి దేశంలో నాలుగు కార్మిక స్మృతులను (లేబర్ కోడ్లను) అమలులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న 29 […] The post కార్మికులపై చావుదెబ్బ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : పదోతరగతి పరీక్షల మార్చి2026 షెడ్యూల్ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్ఎస్సీ బోర్టు అధికారులు శుక్రవారం షెడ్యూలు విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 16న ఫస్టు లాంగ్వేజ్ పరీక్ష (గ్రూప్`ఏ), 18న ద్వితీయ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్, 25న […] The post మార్చి 16 నుంచి పది పరీక్షలు appeared first on Visalaandhra .
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు న్యూదిల్లీ: బానిసత్వం దిశగా దేశం అడుగులు వేస్తోందని, లేబర్ కోడ్ల అమలులో భావితరాల ఆశలు, ఆకాంక్షలు ఆవిరవుతాయని, వినాశకర పరిణామాలు తప్పబోవని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించాయి. కార్మిక కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వీటిని అమలు చేయడం శ్రామిక వర్గంపై యుద్ధం ప్రకటించడమే అవుతుందని, దీనికి నిరసనగా కార్మిక`శ్రామిక వర్గం పోరు బాట పట్టాలని పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ […] The post 26న నిరసనలు appeared first on Visalaandhra .
Vivekanda Murder case : సీఐ నీరుగార్చాడు
Vivekanda Murder case : సీఐ నీరుగార్చాడు ( కడప , ఆంధ్రప్రభ
అప్పుల బాధతో కూరగాయలు వ్యాపారం చేసే భార్యా భర్తలు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట మార్గదర్శి కాలనీ రోడ్డు నెంబర్ 4లో గడ్డమిది మల్లేష్ (45), సంతోషి (37) భార్యాభర్తలు నివాసం ఉంటూ కూరగాయలు వ్యాపారం చేస్తుంటారు. ఇద్దరు తెల్లవారు జామున 5.30 గంటలకే ప్రతి రోజు వాకింగ్ వెళుతుంటారు. శుక్రవారం ఉదయం వారి కూతుళ్లు మేఘన, మౌనికలు నిద్రపోతుండగా 5ః30 నిమిషాలకే వాకింగ్ బయల్దేరారు. రోజు వచ్చే వారు ఇంత వరకు రాలేదని కూమారుడు 7.45 నిమిషాలకు తండ్రి మల్లేష్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. కూమారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసి స్పందన లేకపోవడంతో కూమారుడు చైతన్యపురి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతుకుతున్న క్రమంలో నాగోల్ ఠాణా పరిధిలో తట్టిన్నారం ప్రాంతంలో ఓ జంట విషం సేవించారని తెలిసింది. విషం సేవించిన సంతోషి అక్కడిక్కడే మృతి చెందంగా , పోలీసులు విషమంగా ఉన్న మల్లేష్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
. ప్రతి మూడు నెలలకు సామూహిక గృహప్రవేశాలు. వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు. సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రానున్న మూడేళ్ల కాలంలో 17 లక్షల ఇళ్లను నిర్మించేలా కార్యాచరణ చేపట్టాలని టిడ్కో, గృహ నిర్మాణ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ప్రతి మూడు నెలలకోసారి లక్ష్యానికి అనుగుణంగా సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర […] The post మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు appeared first on Visalaandhra .
. నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే. 70 శాతం పడకలు, వైద్యసేవలు ఉచితం. వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు వివరణ. ఏప్రిల్1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపడుతున్నప్పటికీ అది నిర్మాణం వరకేనని, పర్యవేక్షణ, అజమాయిషీ ప్రభుత్వమే చేపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన […] The post నిర్మాణానికే పీపీపీ appeared first on Visalaandhra .
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
రాంగ్ రూట్లో వచ్చిన కారు నేరుగా వచ్చిన కారును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాండూరుకు చెందిన వంశీధర్రెడ్డి, అతని అత్త సుజాత, బంధువు రోజా, డ్రైవర్ వెంకట్తో కలిసి కారులో ఉదయం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 7 :30 గంటల సమయంలో మొయినాబాద్లోని పెంటయ్య హోటల్ దగ్గర రాగానే హైదరాబాద్ నుండి చేవెళ్ల వైపు ఓ కారు రాంగ్ రూట్లో వేగంగా వచ్చి వంశీధర్రెడ్డి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రాంగ్రూట్లో వచ్చిన కారు డ్రైవర్ కరీంకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారులో ఉన్న లోకేష్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ అనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో బాబురావు, అఖిల్కు స్వల్ప గాయాలయ్యాయి. వంశీధర్ రెడ్డి, అతని అత్త సుజాత, బంధువు రోజా, డ్రైవర్ వెంకట్ కూడా గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వంశీధర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
. వివాదం నుంచి విజయం వరకు. కిరీటం దక్కించుకున్న ఫాతిమా బాష్ బ్యాంకాక్: విశ్వ సుందరి`2025గా మెక్సికో భామ కిరీటం దక్కించుకున్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ను ఫాతిమా బాష్ గెలుచుకున్నారు. థాయిలాండ్లోని నంతాబురి ప్రావిన్స్లో అందాల పోటీల చివరి అంకం వైభవంగా సాగింది. ఫాతిమాకు కిరీటాన్ని మాజీ మిస్ యూనివర్స్ డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ అందజేశారు. 120 మందికి పైగా భామలు ఈ పోటీల్లో పాల్గొనగా.. 25 ఏళ్ల ఫాతిమా విజేతగా నిలిచారు. ఫస్ట్ […] The post విశ్వ సుందరి మెక్సికో భామ appeared first on Visalaandhra .
రానున్న ఐపిఎల్ సీజన్ 2026 కోసం ఆటగాళ్ల మినీ వేలం పాటను నవంబర్ 27న నిర్వహించనున్నారు. రాజధాని ఢిల్లీ వేదికగా ఈ వేలం పాట జరుగనుంది. వేలం పాటలో పాల్గొనే ఆటగాళ్ల తుది వివరాలను భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈసారి జరిగే వేలం పాటలో 277 మంది క్రికెటర్లు బరిలోకి నిలువనున్నారు. ఇందులో 194 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 52 మంది కాప్డ్ ప్లేయర్లు, మరో 142 మంది అన్ కాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అంతేగాక 66 మంది కాప్డ్ విదేశీ క్రికెటర్లు కూడా వేలం పాటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరో 17 మంది అన్ కాప్డ్ విదేశీ ఆటగాళ్లు కూడా బరిలో నిలువనున్నారు. కాగా, ఐపిఎల్లోని ఫ్రాంచైజీలు కలిపి మినీ వేలం పాటలో 73 మంది క్రికెటర్లను కొనుగోలు చేయనున్నాయి.
మిస్ యూనివర్స్ 2025గా మెక్సికో ఫాతిమా బాష్
థాయ్లాండ్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఫాతిమా బాష్ను అందాల కిరీటం వరించింది. గత ఏడాది మిస్ యూనివర్స్గా నిలిచిన డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ హెల్విగ్ , ఫాతిమాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. పోటీలో తొలిరన్నరప్గా థాయ్లాండ్కు చెందిన ప్రవీనర్ సింగ్, రెండో రన్నరప్గా వెనెజువెలాకు చెందిన సిఫానీ అబాసలీ నిలిచారు. తరువాతి స్థానాల్లో ఫిలిప్పైన్స్కు చెందిన 28 ఏళ్ల అహతిస మనాలో, ఐవరీ కోస్ట్కు చెందిన 27 ఏళ్ల ఒలైవా యాస్ వచ్చారు. భారత్కు తీవ్ర నిరాశ ఈ పోటీల్లో భారత్ తరఫున రాజస్థాన్కు చెందిన మణిక విశ్వకర్మ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నప్పటికీ టాప్ 30 వరకు మాత్రమే రాగలిగింది. ఆ తర్వాత న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. టాప్ 12లో స్థానం సంపాదించలేకపోయింది. దీంతో భారత్కు ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం చేజారింది. జైపూర్లో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న మణిక మిస్ యూనివర్స్కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి అర్హత సాధించినా చివరకు ఫలితం దక్కలేదు. గళాన్ని గట్టిగా వినిపించిన ఫాతిమా ఈ పోటీలు ప్రారంభమైనప్పటినుంచే మిస్ యూనివర్స్ ఫాతిమా పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. థాయ్లాండ్ అధికారికి , ఈమెకు మధ్య జరిగిన వాగ్వివాదం ఫేస్బుక్లో లైవ్స్ట్రీమ్ అయి చివరికి బహిరంగ క్షమాపణలకు దారి తీసింది. ఆ సమయంలో ఫాతిమా తన గళాన్ని బలంగా వినిపించారు. అలాగే మిస్ యూనివర్స్ ఫైనల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, మార్పులను ప్రస్తావించి జడ్జిల మనసు ఆకట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఈ పోటీల్లో ఫాతిమా ఒక షూట్కు హాజరు కాలేదు. మిస్ యూనివర్స్ థాయ్లాండ్ నేషనల్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాత్ ఆమె గైర్హాజరుపై ప్రశ్నించారు. తెలివితక్కువ వ్యక్తి అనే అర్థం వచ్చేలా ఆమెను నిందించడంతో ఆమె దీటుగా బదులిచ్చారు. “మీరు మమ్మల్ని గౌరవించినట్టే మేము మిమ్మల్ని గౌరవిస్తాం. ఇక్కడ నేను నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా దేశ సంస్థతో మీకు ఏదైనా సమస్య ఉంటే అందులోకి నన్ను లాగకండి” అని తీవ్రంగా స్పందించారు. “ తొలుత నా మాట విని ,తర్వాత వాదించండి ” అంటూ నవాత్ బదులిచ్చారు. ఈ వాగ్వాదం ఫేస్బుక్లో లైవ్స్క్రీమింగ్ కావడం సంచలనం కలిగించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన ఫాతిమా , మరికొందరు అందాల తారలు వేదిక నుంచి వాకౌట్ చేశారు. బయటకు వచ్చి మీడియా ముందు అసహనం వెలిబుచ్చారు. “ మీ డైరెక్టర్ గౌరవంగా వ్యవహరించలేదు. మనమంతా సాధికారత కలిగిన మహిళలం. ఇది మన గళాన్నివినిపించే వేదిక ” అని స్పష్టం చేశారు. ఆమె వాదాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా కొనియాడారు. మరోవైపు దీనిపై నవాత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొని బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటనను మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. 25 ఏళ్ల ఫాతిమా మెక్సికోమోడల్గా రాణించారు. ఫ్యాషన్ డిజైనింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ సెప్టెంబర్లో మిస్యూనివర్స్ మెక్సికోను దక్కించుకున్నారు. చిన్నప్పుడు డిస్లెక్సియా, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు. తోటి పిల్లల నుంచి హేళనలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ తనను సేవామార్గం వైపు నడిపించాయని ఓ సందర్భంలో ఆమె వెల్లడించారు. ఈ ఆధునిక యుగంలో ఒక మహిళగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించేందుకు మీరు ఈ కిరీటాన్ని ఎలా ఉపయోగిస్తారు ? అని తుది రౌండ్లో జడ్జీలు ప్రశ్నించగా “ భద్రత , సమాన అవకాశాల విషయంలో నేటికీ మహిళలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. అలా అని నేటితరం తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఏమాత్రం వెనుకాడదు. మార్పు కోరుకునే ధైర్యాన్ని కలిగి ఉన్నారు. మా గళాన్ని వినిపించేందుకు, మార్పు కోసం ఇక్కడ నిల్చొని ఉన్నాం. కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం ” అని ఆమె చెప్పిన సమాధానం న్యాయ నిర్ణేతల ప్రశంసలు చూరగొంది.
Cartoon 22 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
Cartoon 22 Nov 2025 | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా !
స్టైలిష్గా వింటేజ్ లుక్లో ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్‘ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రాజా సాబ్‘ ఫస్ట్ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ప్రభాస్ స్టైలిష్గా, వింటేజ్ లుక్లో కనిపిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్‘ సినిమా వరల్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘రాజా సాబ్‘ ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Breaking |సీఐ శంకరయ్య డిస్మిస్..
Breaking | సీఐ శంకరయ్య డిస్మిస్.. వివేకానంద హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి
Breaking news |సీఐ శంకర్ డిస్మిస్..
Breaking news | సీఐ శంకర్ డిస్మిస్.. వివేకానంద హత్యకేసులో తొలి ఐఓ
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు శ్రీముఖి, నిధి అగర్వాల్
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే విచారించారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు వీరిద్దరితో పాటు అమృత చౌదరీని కూడా సిఐడి అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్తో లావాదేవీలపై వీరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, విష్ణుప్రియలను కూడా సిఐడి సిట్ విచారించింది. సిట్ అధికారుల సూచనల మేరకు బ్యాంకు స్టేట్మెంట్లను రానా సమర్పించారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు? తీసుకున్న పారితోషికం ఎంత? బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది? ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లను కుదుర్చుకున్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది.
NBK’s Akhanda 2 Trailer: Power of Indian Dharma to World
God of Masses Nandamuri Balakrishna and highly regarded director Boyapati Srinu have formed a formidable combination with blockbuster after blockbuster. Now, they are back with the sequel to Akhanda, and the movie takes the stakes higher than ever with Akhanda 2. 14 Reels Plus have produced this massive visual action epic on a scale never-seen-before. […] The post NBK’s Akhanda 2 Trailer: Power of Indian Dharma to World appeared first on Telugu360 .
SHABARISH |మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ
SHABARISH | మహబూబాబాద్ జిల్లాకు కొత్త ఎస్పీ నియమితులైన డాక్టర్ పి. శబరిష్
బంగ్లాదేశ్లో భూకంపం.. ఆరుగురు మృతి
బంగ్లాదేశ్ లోని ఢాకాలో శుక్రవారం ఉదయం 10.38 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. అనేక చోట్ల భవనాలు ధ్వంసమై, అగ్ని ప్రమాదాలకు దారి తీసింది. ఢాకాకు ఈశాన్యంగా 50 కిమీ దూరంలో ఉన్న నర్సింగ్డిలో 10 కిమీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు బంగ్లాదేశ్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఢాకాలో ముగ్గురు చనిపోగా, నారాయణ్గంజ్ రేవు పట్టణంలో నాలుగో వ్యక్తి, నర్సింగ్డిలో మరో ఇద్దరు చనిపోయారు. పాత ఢాకా లోని ఆర్మనిటోలలోఐదంతస్తుల భవనం వెదురు పరంజా,శిధిలాలు కూలి ముగ్గురు చనిపోయారని, అక్కడే రోడ్డు పక్కన ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని ఢాకా డిప్యూటీ పోలీస్ కమిషనర్ మల్లిక్ ఆసన్ యుద్దిన్సైనీ తెలియజేశారు. మృతుల్లో ఒకరు మెడికల్ స్టూడెంట్ అని నిర్ధారించారు. ఢాకా లోని శివారు ప్రాంతం బరిధారలో భూప్రకంపనలకు ఒక నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించిందిన. సబర్బన్ మున్షిగంజ్లో గాజారియా ఏరియాలో నివాస భవనంలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. భారత్ లోనూ భూకంప ప్రభావం కోల్కతాతోపాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. కోల్కతాలో ఉదయం 10.10 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. బెంగాల్ లోని కూచ్బెహార్, దక్షిణ్, ఉత్తర దినాజ్పూర్ సహా అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి.అస్సోం లోని గువాహటి,అగర్తల, షిల్లాంగ్ వంటి నగరాల్లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఫార్ములా- ఈ రేసు కేసులో కెటిఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని ఆయన తెలిపారు. కెటిఆర్పై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, కూట్రపూరితంగానే ఫార్ములా-ఈరేసు కేసులో ఇరికిస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమను నమ్మి అధికారం ఇచ్చారని, ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులతో పాటు 108కి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన స్థలాన్ని ఎస్ఐ నాగరాజు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారని ఎస్ఐ నాగరాజు వెల్లడించారు. ఈ బస్సులోని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయడానికి పోలీసులు రంగంలో దిగారు.
BELLAMPALLI |బెల్లంపల్లిలో గంజాయి కలకలం
1030 గ్రాముల గంజాయి స్వాధీనంవివరాలు వెల్లడించిన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కే. శ్రీనివాస్
క్రేన్ కూలి ఉపాధ్యాయురాలు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజనగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..పాఠశాల ఆవరణలో కళావేదిక నిర్మాణం జరుగుతోంది.కళావేదిక కు శ్లాబ్ వేసేందుకు క్రేన్ సహాయంతో సామాగ్రిని తరలిస్తుండగా క్రేన్ కూలి ఇంగ్లీష్ టీచర్ జోష్నా భాయ్(45) పై సామాగ్రి పడింది. ఈ ఘటనలో టీచర్ కు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో పాఠశాల సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చనిపోయారు.పాఠశాల సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Tears Farewell : ఎర్రజెండా కన్నీరు
Tears Farewell : ఎర్రజెండా కన్నీరు ఆంధ్రప్రభ, పలాస (శ్రీకాకుళం) : ఆంధ్రా
హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్లోనే వధువుకు తాళి కట్టిన వరుడు#accidente #hospitalmarriage #viralvideo
సెమీ ఫైనల్లో సూపర్ ఓవర్.. భారత్ ఓటమి
దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్లో భారత్ ఎ జట్టు సెమీ ఫైనల్లో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ ఎ జట్టుతో జరిగిన ఈ పోరులో సూపర్ ఓవర్లో ఓటమిని చవి చూసింది. ఈ మ్యాచ్లో భారత్ ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎ నిర్ణీత 20 ఓశర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో హబీబుర్ రెహమాన్ సోహన్ 65, మెహరబ్ 48 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ను గెలిపించేందుకు అందరూ ఆటగాళ్లు సమిష్టిగా కృషి చేశారు. ప్రియాంశ్ ఆర్య 44, వైభవ్ సూర్యవంశీ 38, జితేశ్ శర్మ 33, నేహల్ వదేరా 32 పరుగులతో రాణించారు. కానీ, భారత్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. సూపర్ ఓవర్లో బంగ్లా బౌలర్ రిపొన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారత్ తరఫున సుయాష్ శర్మ కూడా తొలి బంతికి వికెట్ తీశాడు. కానీ, రెండో బంతి వైడ్గా వేయడంతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో భారత్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎ, బంగ్లాదేశ్ ఎ మధ్య జరిగే మరో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో బంగ్లాదేశ్ నవంబర్ 23న జరిగే ఫైనల్లో తలపడనుంది.
కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న
పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. బిఆర్ఎస్తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై రొట్టెలు తిని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులను పూర్తిస్థాయిలో మోహరించిన ధర్నా కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేశారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో,భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ..సిసిఐ నిబంధనలు, తొలగించాలని, క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ తో పాటు సిసిఐ నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ స్థానిక ఎంఎల్ఎ, ఎంపి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పిన స్థానిక ఎంఎల్ఎ రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో, సిఎం రేవంత్తో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని, రైతులతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకుడు టి. శ్రీనివాస్, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య, అఖిలపక్ష రైతు నాయకులు బండి దత్తాత్రి, విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, కేమ లక్ష్మణ్, జగన్, వెంకట నారాయణ. అలాల్ అజేయ్, యూనిస్ అక్బనీ, సాజిత్ ఉద్దీన్, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి.. భూ హారతిగా మారిందా..?: హరీష్రావు
ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు... రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్యాలయాల వద్ద జరుగుతున్న రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా..? అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తామని అన్న హామీ ఏమైందని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యయత్నాలకు పాల్పడుతున్న ఘటనలపై హరీష్రావు ప్రకటన విడుదల చేశారు. ‘ధరణి’పై అడ్డగోలుగా మాట్లాడి గొప్పగా తెచ్చిన ‘భూ భారతి’ భూముల సమస్యలు పరిష్కరించడంలో ఎందుకు విఫలమైంది..? అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాలు, అడ్డగోలు వసూళ్లతో భూ భారతి ‘భూ మేత’ అయ్యిందా... భూ భారతి.. భూ హారతిగా మారిందా..? అని నిలదీశారు. కాంగ్రెస్ నాయకులకు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళ హారతి అయ్యిందా...? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, మీరు తెచ్చిన రెవెన్యూ చెత్త సంస్కరణలు పేరు దిబ్బ ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నదని విమర్శించారు. భూముల రికార్డులు సరిచేస్తాం, రైతుల హక్కులు కాపాడతామని చెప్పి రెండేళ్లుగా కుంటి సాకులు చెబుతూ రిజిస్ట్రేషన్లు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా సాదాబైనామా దరఖాస్తుదారులు ఎందుకు పరిష్కరించడం లేదు..కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెసులుబాటు కల్పించడం లేదని అడిగారు. రైతు భూమి మీద ఆ రైతుకే హక్కు లేకుండా చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని, ఇది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అని పేర్కొన్నారు. ఆపదకో, అవసరానికో ఉన్న భూములు అమ్ముకోలేక.. అధిక వడ్డీకి రుణాలు తీసుకోలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి... ధరణి పేరు మార్చి తెచ్చిన భూ భారతి ఏమైంది.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులు, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 700 పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతు భరోసా అందక, పంట బోనస్ ఇవ్వక పోవడంతో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని అన్నారు.రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు..రైతుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు...? అని అడిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ మేలుకుని, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని హరీష్రావు డిమాండ్ చేశారు.
భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన
భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్లో గెలిచిన సఫారీ జట్టు శనివారం జరిగే రెండో మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం సౌతాఫ్రికా రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. వన్డే జట్టుకు కెప్టెన్గా టెంబా బవుమా, టి-20 జట్టుకు కెప్టెన్గా ఎయిడెన్ మార్క్రమ్ వ్యవహరించనున్నారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టి-20 జట్టులో ఎంపికయ్యాడు. తాజాగా పాకిస్థాన్పై ఆరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. నవంబర్ 30 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే రాంచీ వేదికగా జరగగా.. డిసెంబర్ 3, 6 తేదీల్లో రాయ్పూర్, విశాఖ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం ఐదు టి-20ల సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది. భారత్తో జరిగే వన్డే సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్. భారత్తో జరిగే టి-20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.
కొండాపూర్లో రూ. 700 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్ల్లి మండలం కొండాపూర్లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కాజేయాలని చేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. దాదాపు 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు స్థలాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ను హైడ్రా ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పాతింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ. 200ల కోట్లు వరకు ధర పలుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు రూ. 700ల కోట్ల వరకు ఉంటుందని అంచనాకు హైడ్రా వచ్చింది. కొండాపూర్ విలేజ్లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు. 1.20 ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు.. 1000 చ.గ.ల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పుడవే ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బైనంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మేశారు. ఇదే విషయమై దశాబ్దాలుగా పోరాడుతున్న శ్రీ వేంకటేశ్వర హెచ్ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో సంబంధిత ప్రత్రాలతో ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే చర్యలు.... ప్రజావాణి ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పార్కులు ప్లాట్లుగా మారినట్టు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇతరుల దగ్గర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని 1980 దశకంలో లే ఔట్ వేశారు. ఆ లేఔట్ ప్రకారం ప్లాట్లు కొన్నవారు ఆయా ప్లాట్లను, నిర్మించిన భవనాలను ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ద్వారా రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయింది. మరో రెండు పార్కులను కూడా అలాగే బై నంబర్లతో పలువురికి అమ్మేశారు. ఇక్కడ లావాదేవీలు నిర్వర్తించిన వారికి ఎన్.ఆర్.ఐ. లే ముడిసరుకుగా మారారని అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా అధికారులకు తెలిపారు. ఇక వీళ్ల దగ్గర నుంచి సింహా డెవలపర్స్ , వాసవి నిర్మాణ సంస్థలతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కొని బౌచర్లను పెట్టి.. పార్కులవైపు మళ్ళ డం కాదు కదా.. చూడ్డానికి కూడా అవకాశం లేకుండా చేశారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారుల ముందు అక్కడ నివాసం ఉన్న వారు వాపోయారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూచించింది. హైడ్రాను ఈ దిశగా మార్గంసుగమం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డులను హైడ్రా ఏర్పాటుచేసింది. దీంతో అక్కడి స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. ఫిర్యాదు చేసిన వెంటనేహైడ్రా స్పందించి పార్కులను కాపాడిందంటూ దన్యవాదాలు తెలిపారు.
శ్రీ సత్యసాయి మహా సమాది దర్శనం సంతోషకరం: ఫడ్నవీస్
పుట్టపర్తి, విశాలాంధ్ర: శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం ఆనందానిచ్చిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. శుక్రవారం ఆయనకు సాయి శ్రీనివాస అతిథి గృహంలో సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజ రత్నాకర్ స్వాగతం పలికారు.అనంతరం ఫడ్నవీస్ మహాసమాధిని దర్శించి కొంతసేపు ఆధ్యాత్మిక ధ్యానంలో మునిగిపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ కుటుంబం గత 50ఏళ్లుగా శ్రీ సత్యసాయిని ఆరాధిస్తున్నదని, ఆ ఆరాధన వల్ల తమ జీవితంలో ఎన్నో మరిచిపోలేని అనుభవాలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.సత్యసాయి “అందరినీ ప్రేమించండి, […] The post శ్రీ సత్యసాయి మహా సమాది దర్శనం సంతోషకరం: ఫడ్నవీస్ appeared first on Visalaandhra .
Premante movie review Telugu360 Rating: 2.25/5 Pellaina Kothalo is a film that discusses life after marriage. Several films of a similar template have been released over the years and Premante is one such attempt. The film is about a journey of a young couple post marriage. Priyadarshi and Anandi played the lead roles in this […] The post Premante Movie Review appeared first on Telugu360 .
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25వ తేదీన సచివాలయంలో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు తదితర అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది.
రేపటి నుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీ ప్రారంభం
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య కృష్ణా నదిలో ప్రయాణించాలనుకునే వారి కోసం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ నేటి నుంచి పర్యాటక శాఖ మళ్లీ అందుబాలోకి తీసుకురానుంది. గతంలోనూ ఈ జర్నీ అందుబాటులోకి వచ్చినా కొన్ని కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. మళ్లీ తిరిగి ఈ ప్రయాణం నేటి నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ లాంచీ ప్రయాణం చేసే వారు ముందుగా నాగార్జున సాగర్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. పర్యాటకుల కోసం ప్రతి సంవత్సరం లాంచీ జర్నీ ఏర్పాటు చేస్తున్నామని పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది. దట్టమైన నల్లమల అటవీ అందాలు, కృష్ణానది పరవళ్ల మధ్య నాగార్జునసాగర్ టు శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణ పర్యాటకులకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇవ్వనుంది. 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా లాంచీ ఏర్పాటు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీలో వెళ్లి వచ్చేందుకు పెద్దలకు 3,250 రూపాయలు టికెట్ ధర నిర్ణయించగా పిల్లలకు 2,600 రూపాయలుగా ధర ఫిక్స్ చేశారు. అయితే, కేవలం సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు 16వందల రూపాయలుగా టూరిజం శాఖ ధర నిర్ణయించింది. అయితే, లాంచీలో సాగర్ నుంచి నంది కొండ మీదుగా ఏళేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అందాలను ఎంజాయ్ చేసేలా ఈ ప్రయాణం ఏర్పాటు చేశామని టూరిజం అధికారులు వెల్లడించారు. నదిలో 110 కిలోమీటర్ల దూరం ఆరుగంటల ప్రయాణంలో ప్రయాణికులకు భోజనం ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ప్రతి శనివారం టికెట్లు బుకింగ్ చేసుకున్న వారిని బట్టి లాంచీ ప్రయాణం ప్రారంభిస్తామని పర్యాటశాఖ అధికారులు తెలిపారు. అయితే సోమవారం నుంచి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే ప్రత్యేకంగా సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
బస్సు సర్వీసులు కోరుతూ విద్యార్థుల రాస్తారోకో..
ఉరవకొండ, విశాలాంధ్ర: తమ గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు శుక్రవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ముందు రాస్తారోకో నిర్వహించారు.పాల్తూరు, దర్గా హోన్నూరు, గోవిందవాడ, బొల్లనగుడ్డం, కలవల్లతిప్ప గ్రామాల విద్యార్థులు మాట్లాడుతూ..ఉరవకొండ నుంచి తమ గ్రామాలకు సకాలంలో బస్సులు లేక పోవడంతో కళాశాలలకు చేరడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్ది సర్వీసులు కూడా నిర్లక్ష్యంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు.సమస్యపై పలుమార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో […] The post బస్సు సర్వీసులు కోరుతూ విద్యార్థుల రాస్తారోకో.. appeared first on Visalaandhra .
అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారు:కెటిఆర్
దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కెటిఆర్ ఆరోపించారు. 9,292 ఎకరాలు అంటే సుమారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసుందుకు రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏవీ రెడ్డి, కృష్ణారెడ్డి, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిలకు భూములను అప్పజెప్పే యత్నం జరుగుతోందని ఆరోపించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి) పేరిట ముఖ్యమంత్రి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణం అనిపేర్కొన్నారు. క్యాబినెట్ మీటింగ్లోనే ప్రభుత్వం ఈ భారీ స్కామ్కు తెరలేపిందని అన్నారు. ఈ విధానం ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించబడిందని ధ్వజమెత్తారు. పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని పెద్ద పెద్ద గద్దలకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.సిఎం రేవంత్ రెడ్డి ట్రాప్లో పారిశ్రామికవేత్తలు పడొద్దని సూచించారు. పెరిగిన భూముల విలువను.. రేవంత్ పెటిఎంగా మార్చుకున్నారంటూ దుయ్యబట్టారు. ఇందుకు మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన ఆరోపణలు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. మెట్రో భూములు, సెంట్రల్ యూనివర్శిటీ భూములపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని, ఇప్పుడు పరిశ్రమల భూములపై దృష్టి సారించారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు అప్పజెప్తున్నారని.. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా విచారణ జరుపుతామని వెల్లడించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్ఐఎల్టిపి వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్గా మార్చడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇది కేవలం పాలసీ కాదు అని, రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని ఆరోపించారు.
Samantha’s post about Transformation and Muscle Gain
Samantha has seen the best and the worst in her career. She is diagnosed with Myositis and she has taken a long break from work. She recovered well and she is busy with several crazy projects. Samantha has taken her social media page to post about her transformation, challenges and other things over the years. […] The post Samantha’s post about Transformation and Muscle Gain appeared first on Telugu360 .
Andhra Pradesh : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.
బూటకపు ఎన్కౌంటర్లు ఆపండి..వామపక్షాలు
అనంతపురం, విశాలాంధ్ర బ్యూరో: మారేడుమిల్లి సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లును కేంద్ర ప్రభుత్వం ఆపాలని అనంతపురం వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.క్లాక్టవర్ వద్ద శనివారం సాయంత్రం నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లపై శుక్రవారం సిపిఐ కార్యాలయంలో వామపక్ష నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు సి.మల్లికార్జున, జె.రాజారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి. రమణయ్య,శ్రీశైలం రాజేష్ గౌడ్,సిపిఐ ఎంల్ న్యూడెమోక్రసి జిల్లా అధ్యక్షులు […] The post బూటకపు ఎన్కౌంటర్లు ఆపండి..వామపక్షాలు appeared first on Visalaandhra .
రాష్ట్రంలో భారీగా ఐపిఎస్ల బదిలీలు.. సిఐడి కొత్త డిజిగా..
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపిఎల్లు బదిలీ అయ్యారు. ఇందులో సిఐడి కొత్త డిజిగా పరిమళన్ నూతన్ నియమితులయ్యారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డిసిపిగా నారాయణరెడ్డిని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పిగా వైభవ్ గైక్వాడ్, సౌత్ జోన్ డిసిపిగా కిరణ్ కారే, మల్కాజ్గిరి డిసిపిగా శ్రీధర్, మహబూబాబబాద్ ఎస్పిగా శభరీష్, వనపర్తి ఎస్పీగా సునీత, వికాకరాబాద్ ఎస్పిగా స్నేహమిశ్రా, కొమరం భీం జిల్లా ఎస్పిగా నిఖితా పంత్, ములుగు ఎస్పిగా సుధీర్, భూపాలపల్లి ఎస్పిగా సంకేత్, తెలంగాణ నార్కోటిక్ ఎస్పిగా పద్మజ, నాగర్ కర్నూల్ ఎస్పిగా సంగ్రామ్ సింగ్ నియమితులయ్యారు. బదిలీ అయిన మగితా ఐపిఎస్లు : దేవేంద్ర సింగ్ చౌహాన్-మల్టీజోన్ డీసీపీగా బదిలీ పద్మజా -సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోగా బదిలీ చిన్నూరి రూపేశ్-హైదరాబాద్ డీసీపీగా బదిలీ గిరిధర్-యాంటి-నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా బదిలీ సంకీర్త్ -జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా బదిలీ సుభాష్-గవర్నర్ ఏడీసీగా బదిలీ రామ్ రెడ్డి -పెద్దపల్లి డీసీపీగా బదిలీ అవినాష్ కుమార్-అడిషనల్ సూపరిండెంట్ ఆప్ పోలీస్ ( ఆపరేషన్స్)గా బదిలీ కాజల్-ఉట్నూర్ అడిషనల్ ఎస్పీగా బదిలీ రాజేష్ మీనా -ఎస్డీపీఏ బైంసాగా బదిలీ మౌనిక -అడిషనల్ ఎస్పీ ఆదిలాబాద్ బదిలీ మనన్ భట్ -ఏటురు నాగారం ఏఎస్పీగా బదిలీ సాయ్ కిరణ్- ఏఎస్పీ నిర్మల్గా బదిలీ రుత్విక్ -ఏఎస్పీ వేములవాడ యాదవ్ వసుంధర-ఏసీపీ సత్తుపల్లిగా బదిలీ శ్రీనివాస్-టీజీ ట్రాన్స్కో ఎస్పీగా బదిలీ సునీత-వనపర్తి ఎస్పీగా బదిలీ గుణశేఖర్-డీసీపీ రాచకొండ బదిలీ
Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వీరి సారధ్యమేనా?
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పట్టు నిలుపుకోవడం ఒక సవాల్ గా మారనుంది.
MEDICAL |బాలుడి చికిత్సకు దాతలు సహయం..
MEDICAL | బాలుడి చికిత్సకు దాతలు సహయం.. MEDIACAL | దండేపల్లి, ఆంధ్రప్రభ
Sabarimala |అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం
Sabarimala | అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం Sabarimala |
NTR|ఏడవలిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..
NTR| పత్తికొండ, ఆంధ్రప్రభ: తెలుగు జాతి గర్వానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు, దివంగత
MP |సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ
MP | సిసిఐ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ MP | దండేపల్లి, ఆంధ్రప్రభ
కర్ణాటక సంక్షోభం పై డీకే ఏమన్నారంటే?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ప్రచారానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు
Dubai Air Show : IAF fighter jet crashes, pilot killed
In an unfortunate incident, an Indian Air Force pilot was killed after a Tejas fighter jet crashed during a demonstration at the Dubai Air Show on Friday afternoon. At around 02:10 pm local time, while performing an aerial manoeuvre before a large crowd, the Indian HAL Tejas plane plunged to ground and reduced to ashes […] The post Dubai Air Show : IAF fighter jet crashes, pilot killed appeared first on Telugu360 .
శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీపై తాజా అప్డేట్
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఓ క్యాచ్ని అందుకొనే క్రమంలో శ్రేయస్కు గాయమైంది. అయితే శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. శ్రేయస్ రీ ఎంట్రీ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక ప్రకారం శ్రేయస్కు తాజాగా అల్రాసోనోగ్రఫీ స్కాన్ తీశారు. ఇందులో అతడి గాయం పూర్తిగా నయం కాలేదని తేలింది. ప్రస్తుతం అతడు సాధారణ పనులు, తేలికపాటి కసరత్తులు మాత్రమే చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. హార్డ్ ట్రైనింగ్కు మరో నెల పాటు నిషేధం విధించారు. రెండు నెలల తర్వాత మరో స్కాన్ నిర్వహిస్తారు. దాని ఆధారంగా బిసిసిఐ సిఒఇలో అతడి రీహాబ్ ప్లాన్ అమలు కానుంది. ఈ సమాచారం నిజమైతే.. శ్రేయస్ మరో మూడు నెలల పాటు క్రికెట్కు దూరంగా ఉంటాడు. దీంతో అతడు సౌతాఫ్రికా, న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్లకు దూరమవుతాడు. వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్లో శ్రేయస్ను మళ్లీ మైదానంలో చూసే అవకాశం ఉంది. దీంతో అతడి అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
Drugs |డ్రగ్స్ తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
Drugs | డ్రగ్స్ తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం యువత యాంటి డ్రగ్
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో వేగం పెంచిన సీఐడీ
బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసింది
FIRE | ప్రమాదాల నివారణ.. FIRE | కల్వకుర్తి, ఆంధ్రప్రభ : కల్వకుర్తి
WELFARE|మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
WELFARE| మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు WELFARE| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలోని
Ys Jagan : చంద్రబాబుకు వైఎస్ జగన్ ఘాటు లేఖ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘాటు లేఖ రాశారు
రాజ్యాంగ రక్షణకు ధర్మవరం న్యాయవాదుల ఐక్య సంకల్పం
: గుంటూరు మహాసభకు ఘన మద్దతువిశాలాంధ్ర ధర్మవరం; రాజ్యాంగ పరిరక్షణకు ఈనెల 22వ తేదీన గుంటూరులో కాన్స్టిట్యూషన్ డే జరుగుతున్న సందర్భంగా ధర్మవరం కోర్టు ఆవరణంలో దానికి సంబంధించిన పోస్టర్లు న్యాయవాదులు విడుదల చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, న్యాయ వ్యవస్థ బలోపేతానికి, ప్రజాస్వామ్య విలువల నిలబెట్టడానికి ధర్మవరం న్యాయవాదులు ఐక్యంగా సంకల్పం ప్రకటించారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 22, న గుంటూరులో జరగబోయే రాజ్యాంగ దినోత్సవ మహాసభకు ధర్మవరం తరఫున ఘన […] The post రాజ్యాంగ రక్షణకు ధర్మవరం న్యాయవాదుల ఐక్య సంకల్పం appeared first on Visalaandhra .
Sagar Canal breach : సాగర్ కాలువకు గండి
Sagar Canal breach : సాగర్ కాలువకు గండి ( ఆంధ్రప్రభ, పల్నాడు
ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరం..
ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరమని ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 26వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని 56 పాఠశాలల్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో నాలుగు చోట్ల అనగా గొట్లూరు లో ఉన్నత పాఠశాలలో, నాగలూరు లోని పీసీ ఎంఆర్ ఉన్నత పాఠశాలలో, […] The post ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఎంతో అవసరం.. appeared first on Visalaandhra .
FISHERMAN|ఘనంగా మత్స్యకారుల దినోత్సవం…
FISHERMAN| చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం
ప్రపంచకప్ నెగ్గిన చోట స్మృతికి మరో సర్ప్రైజ్
నవీ ముంబై: టీం ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కొద్ది రోజుల క్రితం ప్రపంచకప్ను ముద్దాడింది. సౌతాఫ్రికా మహిళ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్ గెలిచిన చోట స్మృతికి మరో సర్ప్రైజ్ లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ మేరకు పలాష్ ఆమెకు జీవితంలో మర్చిపోలేని విధంగా ప్రపోజ్ చేశాడు. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో స్మృతికి పలాష్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ముందుగా స్మృతి కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె కళ్ల గంతలు విప్పి.. మెకాళ్లపై కూర్చొని చేతిలో ఎర్ర గులాబీ బొకే, డైమండ్ రింగ్తో ప్రపోజ్ చేశాడు. ఈ ఊహించని సర్ ప్రైజ్తో స్మృతి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం పలాష్ వేలికి ఆమె ఉంగరాన్ని తొడిగింది. చివరికి ఇద్దరు తమ ఎంగేజ్మెంట్ రింగ్స్తో కెమెరాకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal)
ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం విక్రాంత్ 45 కేజీల విభాగంలో రెండవ స్థానములో నిలుస్తూ తద్వారా రజత పతకం సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ సబ్ జూనియర్ జూడో పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం సిల్వర్ తెలంగాణలోని హైదరాబాదులో 16వ తేదీ నుంచి జరుగుతున్న జాతీయ సబ్ జూనియర్ జూడో ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి […] The post ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి రజత పతకం appeared first on Visalaandhra .
జూబ్లీహిల్స్ ఓటమితో బిఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయి : శ్రీధర్ బాబు
హైదరాబాద్: పదేళ్లు మంత్రిగా అనుభవం ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కెటిఆర్ ఆరోపణలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కెటిఆర్ బాధ్యతాయుతంగా మాట్లాడలేదని, గత ప్రభుత్వంలో ఎవరికీ సంబంధం లేకుండా జివోలు ఇచ్చారని తెలియజేశారు. అనుమతులు లేకుండా ఎప్పుడూ చెల్లింపులు చేయలేదని, రాష్ట్ర ప్రజలకు కెటిఆర్ అసత్యాలు చెప్పారని, మొత్తం 9,292 ఎకరాల భూమి గురించి కెటిఆర్ మాట్లాడారని విమర్శించారు. పరిశ్రమలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భూములను తక్కువ ధరకు ఇస్తుందని, 2023లో బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు జివోలు ఇచ్చిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జివో ప్రకారం హైదరాబాద్ లోని భూములను ట్రాన్స్ ఫర్ కు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వ భూమి అమ్ముకున్నట్లు కెటిఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. 6 నెలలలోపు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫ్రీహోల్డ్, ల్యాండ్ లీజ్ కు తేడాలేకుండా కెటిఆర్ మాట్లాడారని మండిపడ్డారు. 2023లో బిఆర్ఎస్ తెచ్చిన జివో ప్రకారమే భూములు ఇస్తున్నామని, భూమి హక్కుల ఉన్నవారికి మేలు చేయాలని చూస్తున్నామని చెప్పారు. బిఆర్ఎస్ హయాంలో చాలా భూములు బదిలీ చేశారని, పరిశ్రమలకు ఉపయోగపడాలని గ్రిడ్ పాలసీ తీసుకున్నారని అనుకున్నామని అన్నారు. పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టకూడదని, రాష్ట్ర ప్రగతిలో భాగంగా పాలసీ తీసుకున్నామని తెలిపారు. పెట్టుబడులు రాకూడదని, రాష్ట్ర అభివృద్ధి జరగకూడదనేది కెటిఆర్ ఆలోచనని దుయ్యబట్టారు. ఆధారాలు ఉంటేనే కెటిఆర్ మాట్లాడాలని సూచించారు. కెటిఆర్ కొంతమంది పేర్లు చెప్పారని, వారు ప్రభుత్వంలో లేరని అన్నారు. ఆధారాలు ఉంటే చెప్పండి.. చర్యలు తీసుకుంటామని, జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బిఆర్ఎస్ కు చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు రావాలని, రాయితీలు కూడిన పాలసీలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో 99 పైసలకే భూములు ఇస్తున్నారని, పెట్టుబడులు రావాలి, ఉపాధి పెంచాలి అనేదే తమ లక్ష్యం శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
దుబాయ్ ఎయిర్షోలో ప్రమాదం.. కూలిన భారత యుద్ధ విమానం#TeluguPost #telugu #post #news
టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి మూడవ స్థానం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి శివకృష్ణ
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నివాసంగా ఉంటూ కొత్తచెరువు మండలంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న బి శివకృష్ణ విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ లాండ్ టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి పోటీల్లో మూడవ స్థానమును పొందడం జరిగిందని టెన్నిస్ క్రీడాకారుడు బి. శివకృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గుజరాత్లో డిసెంబర్ 16వ తేదీ నుండి జరగబోవు జాతీయ సాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని వారు తెలిపారు. ఇందులకు ఆ […] The post టెన్నిస్ పోటీలలో రాష్ట్రస్థాయి మూడవ స్థానం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి శివకృష్ణ appeared first on Visalaandhra .
CRICKET | మహేష్ ఎంపిక CRICKET | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్
PETITION|మంత్రి ఫరూక్ కు వినతి పత్రం అందజేత..
PETITION| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని నూనెపల్లి ప్రాంతం 127
NZB |ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి …
NZB | ముదిరాజులకు అధిక సీట్లు కేటాయించాలి … బిక్కనూరు, ఆంధ్రప్రభ :
ముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు
విశాలాంధ్ర -అనంతపురం : 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలను గురువారం సాయంత్రం ముగింపు సమావేశాన్ని ఘనంగా నిర్వహించినట్లు భారత సహకార శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ముగింపు సమావేశానికి నా కేంద్రం ప్రిన్సిపాల్ బి. శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కస్తూరీ/ ఆర్.ఆర్. కాలేజి ఆఫ్ ఫిజియోథెరపీ, అనంతపురము ప్రొఫెసర్ డాక్టర్ బత్తలపల్లి సత్య రంగా రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సహకార వారోత్సవాల ప్రాముఖ్యతను […] The post ముగిసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |డేంజర్లో పుడమి/ మెక్సికో భామకు/ఆత్మ వీలునామా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 21-11-2025, 4.00PM డేంజర్లో పుడమి.. దూసుకొస్తున్న తోకచుక్క మెక్సికో
సిపిఐ మైనారిటీ విభాగం ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్
విశాలాంధ్ర -అనంతపురం : సిపిఐ మైనారిటీ విభాగం ఁఇన్సాఫ్ఁ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్ ఇన్సాఫ్ నూతన కమిటీ ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జులు ఈశ్వరయ్య సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది.ఆల్ ఇండియా తంజీమ్-ఎ- ఇన్సాఫ్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవాడలో నిర్వహించారు. ఎన్నికైన సందర్భంగా వారు మాట్లాడుతూ ,… మైనారిటీల సంక్షేమం, విద్య , సామాజిక న్యాయం, స్థానిక సమస్యల పై పోరాడుతాం అని పేర్కొన్నారు ..వక్ఫ్ ఆస్తుల సంరక్షణ […] The post సిపిఐ మైనారిటీ విభాగం ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి గా జాఫర్, ఉపాధ్యక్షులుగా ఖాజా హుస్సేన్ appeared first on Visalaandhra .
Ram Charan’s Peddi: Makers Relaxed
Chikiri Chikiri, the first single from Ram Charan’s Peddi has emerged as the biggest chartbuster among the Telugu songs in the recent times and it is ruling the music charts for weeks. The first single has brought the needed buzz for the film. There are big inquiries on the film and the makers of Peddi […] The post Ram Charan’s Peddi: Makers Relaxed appeared first on Telugu360 .
Breaking news |కూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం
Breaking news |కూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం Breaking news |
CONFERENCE |యునెస్కో కాన్ఫరెన్స్ కు ఎంపిక
CONFERENCE| యునెస్కో కాన్ఫరెన్స్ కు ఎంపిక CONFERENCE | కరీమాబాద్, ఆంధ్రప్రభ :
ఓ వ్యక్తి ముసుగు వేసుకుని వచ్చి షాపులో ఉన్నదంతా దోచుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు
Swift Action by AP Govt Brings Back 55 Victims Trapped in Myanmar Cyber Scams
A group of 55 people from Andhra Pradesh reached AP Bhavan in New Delhi after being safely repatriated from Myanmar. They were part of a larger rescue operation that brought back 370 Indians who had fallen victim to fake job offers circulated through WhatsApp and Telegram. Many were trapped in a cybercrime hub across the […] The post Swift Action by AP Govt Brings Back 55 Victims Trapped in Myanmar Cyber Scams appeared first on Telugu360 .
JAIL : రైల్వే దొంగలకు ఏడాది జైలు శిక్ష
JAIL : రైల్వే దొంగలకు ఏడాది జైలు శిక్ష ( ఆంధ్రప్రభ, కేదారేశ్వరపేట
KTR Says He Is Ready for Lie Detector Test as Formula E Probe Moves Forward
BRS Working President K T Rama Rao said he is prepared to face any investigation after Telangana Governor Jishnu Dev Varma approved his prosecution in the Formula E race case. Speaking to reporters on Friday, he insisted he had done nothing wrong and even offered to undergo a lie detector test. He said the legal […] The post KTR Says He Is Ready for Lie Detector Test as Formula E Probe Moves Forward appeared first on Telugu360 .
ENVIROMENT |పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ENVIROMENT | బిక్కనూర్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
CHECKDAM |రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి CHECKDAM | కొడకండ్ల, ఆంధ్రప్రభ : కొడకండ్ల
Maoist Letter : బెజవాడలో దొరికాడు
Maoist Letter :బెజవాడలో దొరికాడు ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్
The first single from Prabhas’ Raja Saab will arrive on November 23rd after multiple delays. Prabhas fans are left irritated because of the delays. The songs from Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and Ram Charan’s Peddi have been released and they are chartbusters and are on the top of the music charts. Now the […] The post Bigger Task for Raja Saab appeared first on Telugu360 .
HELMET |బైకిస్టులకు హెల్మెట్ తప్పనిసరి
ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ HELMET | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో
STUDENTS|హెడ్మాస్టర్, ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీ
STUDENTS| హెడ్మాస్టర్, ఎంఈఓకు షోకాజ్ నోటీసులు జారీ STUDENTS| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ:
సీనియర్ మేట్లను అసిస్టెంట్లుగా గుర్తించాలని
మునిపల్లి, నవంబర్ 21( జనం సాక్షి) వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింలు ఉపాధి హామీ లో …
TEST | టాలెంట్ టెస్ట్.. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి… TEST | నెల్లికుదురు,
PENSIONS|అర్హత గల దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తాం..
PENSIONS| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : పెన్షన్లు కోసం అర్జీలు పెట్టుకున్న అర్జీదారులకు అర్హతలు
EYE CAMP |కంటి చూపుపై జాగ్రత్తలు అవసరం
ఉచిత కంటి చూపు పరీక్షా శిబిరాన్ని ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్
COLLECTOR|దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
COLLECTOR| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం
రాజమౌళిపై కేసు.. ఆర్జివి సంచలన పోస్ట్
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్ట్రాటర్’ అనే పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి చిత్ర టైటిల్ను, చిన్న గ్లింప్స్ను విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ రాజమౌళి దేవుడి గురించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశారు. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ‘‘దేవుడి భక్తులంటూ రాజమౌళిపై విషం కక్కుతున్న వాళ్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నమ్మకపోవడం అనే హక్కును రక్షిస్తోంది. కాబట్టి విషం కక్కేవారు తాము నమ్ముతామని చెప్తున్నట్లుగా.. తాను నమ్మనని చెప్పే హక్కు రాజమౌళికి ఉందని గ్రహించాలి. ఇప్పుడు దేవుడిని నమ్మకపోతే.. తన సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తాడు? అనే వాదనకు వద్దాం. ఒక చిత్ర నిర్మాత గ్యాంగ్స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్స్టర్గా మారాలా? భయానక చిత్రం తీయడానికి దెయ్యంలా మారాలా? అలాగే దేవుడిని నమ్మనంత మాత్రానా మూవీస్ చేయకూడదని రూల్ లేదు కదా. సత్యాన్ని గ్రహించకుండా ఆయనను తిట్టే గ్యాంగ్స్టర్స్ గురించి మాట్లాడుకుంటే.. అతడు దేవుడిని నమ్మకపోయినా, దేవుడు 100 రెట్లు ఎక్కువ విజయం, ఎక్కువ సంపద అభిమానుల ఆరాధనను ఇచ్చాడు. రాజమౌళికి దక్కిన అదృష్టాన్ని చాలా మంది దేవుడిని నమ్మేవాళ్లు వంద జన్మల్లోనూ చేయలేరు.. చూడలేరు. దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇవన్నీ దేవుడు పట్టించుకోడు. నోట్ప్యాడ్తో కూర్చుని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు అనే దాని గురించి రాయడు కదా. కాబట్టి నిజమైన సమస్య అతని నాస్తికత్వం కాదు. రాజమౌళి దేవుడిని నమ్మకుండా విజయం సాధించాడు. పిచ్చివాళ్లలా ప్రార్థించిన తర్వాత కూడా ఘోరంగా విఫలమైన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులు దేవుడిని సమర్థించడం మానేయాలి. ఎందుకంటే అది ఆయన్ను అవమానించడం వంటిది. నిజం ఏమిటంటే రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడి స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించండి. విమర్శలు చేసేవారు కాస్త విశ్రాంతి తీసుకోండి. దేవుడు బాగున్నాడు.. రాజమౌళి బాగున్నాడు. వారిద్దరినీ అర్థం చేసుకోలేని వ్యక్తులు మాత్రమే బాధపడుతున్నారు. కాబట్టి ‘వారణాసి’ ద్వారా దేవుడు రాజమౌళికి మరో భారీ అదృష్టాన్ని జోడిస్తాడు. ఇదంతా దేవునిపై నమ్మకంగా ముసుగు వేసుకున్న వారంతా అసూయతో చేస్తున్నదే.. జై శ్రీరామ్’’ అంటూ ఆర్జివి పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

20 C