ఈనెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 20వ తేదీన జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం 9.30 గంటలకు మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఈ మేరకు ఈ భేటీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం ఈ సమావేశం ప్రధాన అజెండా కాగా, దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటిపోతున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి పథకాలు ఉండబోతున్నాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ట్రాక్టర్ ఢీ.. ఒకరి మృతి. … మచిలీపట్నం, ఆంధ్రప్రభ : బైపాస్ రోడ్
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట ప్రెస్
జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం
ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట ప్రెస్
నేనే ఇప్పుడు ట్రెండింగ్ స్టార్: ఎంఎల్ఎ మల్లారెడ్డి
నేనే ఇప్పుడు ట్రెండింగ్ స్టార్ అని, సోషల్ మీడియాను అసలు ప్రమోట్ చేస్తుందే తాను అని, అసలు ఈ ప్లాట్ఫాం అన్నింటికీ తానే అసలైన బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఏం మాట్లాడినా సెన్సేషన్ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి పేర్కొన్నారు. యువతలో తనకున్న క్రేజ్ను చూసి గర్వపడుతున్నానని, తన వీడియోలు చూసి లక్షలాది మంది నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. సినిమాల్లో నటించే అవకాశం గురించి ఆయన మాట్లాడుతూ తెరపై కనిపించడానికి వేరే దర్శకుడి కోసమో, నిర్మాత కోసమో ఎదురుచూడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు. తన వ్యక్తిత్వమే తనకు ఒక ఇమేజ్ తెచ్చిపెట్టిందని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. తన మార్కు డైలాగులతో ఇప్పటికే తను ప్రజల గుండెల్లో స్టార్ఘా నిలిచానని ఆయన అన్నారు. ఒకవేళ తనకు సినిమాల్లో నటించాలని అనిపిస్తే, ఎవరి దగ్గరకో వెళ్లే ప్రసక్తే లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే తానే సొంతంగా సినిమా తీస్తానని, తానే అందులో కథానాయకుడిగా కనిపిస్తానని తన మనసులోని మాటను మల్లారెడ్డి బయటపెట్టారు. ఏదైనా పని మొదలుపెడితే అది గ్రాండ్గా ఉండాలని కోరుకుంటానని మల్లారెడ్డి తెలిపారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ తనదైన పంచ్ డైలాగులతో వినోదాన్ని పంచే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో మంగళవారం అదే జోష్తో నవ్వులు పూయించారు.
ఎన్నికల హామీకే పరిమితమైన 9 గంటల విద్యుత్తు
ఎన్నికల హామీకే పరిమితమైన 9 గంటల విద్యుత్తు వ్యవసాయానికి 7 గంటల మాత్రమే
వారసిగూడలో కల్తీ చికెన్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ నిల్వ ఉంచిన కుళ్లిన చికెన్ను విక్రయిస్తున్న ముషీరాబాద్లోని ఒక చికెన్ సెంటర్పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్ను స్థానిక ప్రజలకు మరియు చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో వారసిగూడ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె. రామచంద్ర రెడ్డి తన సిబ్బంది మరియు స్వతంత్ర సాక్షులతో కలిసి సదరు చికెన్ సెంటర్పై ఆకస్మిక దాడి నిర్వహించారు. తనిఖీ సమయంలో సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. మానవ వినియోగానికి పనికిరాని ఈ కుళ్లిన మాంసాన్ని నిందితుడు తెలిసి కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. సికింద్రాబాద్ జోన్ డిసిపి శ్రీమతి కె. రక్షిత కృష్ణమూర్తి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు, చిలకలగూడ ఏసిపి శ్రీ కె. శశాంక్ రెడ్డి గారి పర్యవేక్షణలో వారసిగూడ ఇన్స్పెక్టర్ శ్రీ జి. రాజేందర్ గౌడ్, ఎస్.ఐ శ్రీ కె. రామచంద్ర రెడ్డి మరియు సిబ్బంది ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు.
17marchassembly |సీతక్క సవాల్… ఆరోపణలకు కౌంటర్
17marchassembly |సీతక్క సవాల్… ఆరోపణలకు కౌంటర్ 17marchassembly | సీతక్క ఘాటు వ్యాఖ్యలు…
సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం…
సొంతిల్లు కల నెరవేర్చిన ప్రభుత్వం… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్
Nara Lokesh’s Surprise School Visit Sends Strong Message on Student Welfare
In a move that caught officials off guard, Andhra Pradesh Education Minister Nara Lokesh carried out a surprise inspection at a government school in Mylavaram. The visit came shortly after the inauguration of a new office at Mayuri Tech Park in Mangalagiri. While the convoy was expected to follow a fixed route, Lokesh suddenly diverted […] The post Nara Lokesh’s Surprise School Visit Sends Strong Message on Student Welfare appeared first on Telugu360 .
కాంగ్రెస్ పార్టీకి షాక్.. రాజీనామా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ కిషన్ గుజ్జర్ తన పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించారు. హర్యానా కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఉన్న గుజ్జర్.. పార్టీలోని అన్ని బాధ్యతల నుండి తనను విముక్తి చేయాలని కోరుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజీనామా అనంతరం గుజ్జర్ మాట్లాడుతూ.. పార్టీ నాయకురాలు శైలి చౌదరిని అప్రతిష్టపాలు చేయడానికి 'పెద్ద కుట్ర' జరుగుతోందని ఆరోపించారు. శైలి చౌదరి ఒక విధేయ కార్యకర్త. ఆమెను ఉద్దేశపూర్వకంగా అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని గుజ్జర్ అన్నారు. తప్పుడు ప్రచారం, అంతర్గత దాడికి నిరసనగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. హర్యానాలో మార్చి 16, 2026న జరిగిన నాటకీయ రాజ్యసభ ఎన్నికల నుండి ఈ వివాదం మొదలైంది. ఫిరాయింపుల ప్రయత్నాలను నివారించడానికి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను హిమాచల్ ప్రదేశ్కు తరలించింది. అయినప్పటికీ పోలింగ్ లో క్రాస్-ఓటింగ్ జరిగిందని.. బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు అనుమానిస్తున్న వారిలో చౌదరి పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.
Two Arrested for Online Abuse Targeting Renu Desai
Cyberabad cybercrime police have arrested two men for posting abusive and obscene comments against actress and filmmaker Renu Desai on social media. The arrests follow her complaint that several accounts were harassing her with vulgar language and false narratives. She said the abuse increased after she spoke about social issues, including her views on street […] The post Two Arrested for Online Abuse Targeting Renu Desai appeared first on Telugu360 .
ఉత్తమ సామాజిక సేవా అవార్డు అందుకున్న వర్కటం
ఉత్తమ సామాజిక సేవా అవార్డు అందుకున్న వర్కటం మక్తల్, ఆంధ్రప్రభ : నిర్వి
మహిళలంటే కెటిఆర్కు చిన్నచూపు: మంత్రి సీతక్క
మహిళలంటే మాజీ మంత్రి కెటిఆర్కు చిన్నచూపని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. నిండు సభలో మహిళా సంక్షేమంపై ప్రతిపక్ష నేత కెటిఆర్ ప్రభుత్వంపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళా రుణాలపై సభలో చర్చ జరిగిన సందర్భంగా కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కుటుంబ సభ్యులైనా, బయట మహిళలైనా ఎదగనీయాలంటూ కెటిఆర్కు మంత్రి సీతక్క చురకలంటించారు. గులాబీ పార్టీలో డ్రగ్స్ తీసుకునే నాయకులు ఉన్నారని, దానిపై ఆయన ముందు స్పందించాలని సీతక్క సవాల్ విసిరారు. యువతకు ఆ పార్టీ నేతలు ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. ముందుగా గులాబీ పార్టీ నేతలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని సభలో ప్రశ్నించారు. ఫ్రీ బస్సుపై కెటిఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. కెటిఆర్ సత్యదూరమైన మాటలు, ఎగతాళి మాటలు బంద్ చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
పరుష పదజాలం–నిర్లక్ష్యం… ప్రజలకు నరకంగా టౌన్ ప్లానింగ్ఖమ్మం కార్పొరేషన్లో గందరగోళ వాతావరణంకింది స్థాయి
రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం...మరో మూడు రోజులు వర్ష సూచన
కర్ణాటక, తమిళనాడు మీదుగా కొరిమన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురువడంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మార్చి మొదటి వారం నుంచి విపరీతమయిన ఎండ, ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు వర్షం వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం సైతం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో సైతం పలు ప్రాంతాల్లో వరుణుడు పలుకరించడంతో వాతావరణం చల్లబడింది. ద్రోణి ప్రభావంతో వర్షం కంటే అధికంగా గంటకు సుమారు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో బుధవారం అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు వీస్తాయని, రైతులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆఫ్ఘాన్పై దాడి పిరికిపంద చర్య..పాక్పై భారత్ ఆగ్రహం
అఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. అత్యంత అమానుష ఘటనగా అభివర్ణించింది. ఇది పిరికిపంద చర్య అని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ జరిపిన వాయుదాడిని భారత్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోందని అందులో పేర్కొంది. ‘ఇది పిరికిపంద చర్య. దుర్మార్గమైన హింసాత్మక చర్య. భారీ సంఖ్యలో పౌరులు మరణించారు. ఈ మారణహోమాన్ని సైనిక ఆపరేషన్గా కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నం ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఇలాంటి చర్యల వల్ల ప్రాంతీయ అస్థిరతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరిహద్దుకు ఆవల దాడులకు దిగడం పాకిస్థాన్ బాధ్యతారాహిత్యాన్ని, నిర్లక్ష్యాన్ని చాటుతుంది’ అని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడులకు పాల్పడటం మరింత దారుణమని, నమ్మకాలు, చట్టాలు, నైతికత లేకుండా ఆసుపత్రులు, రోగులపై దాడి చేశారని విమర్శించింది. ఇలాంటి దాడులకు పాల్పడేవారిని అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలని భారత్ సూచించింది. మృతులు, వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ విషాద సమయంలో అఫ్ఘాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నామని, ప్రాంతీయ సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.
Motorcycle |లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి…
Motorcycle | లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలి… Motorcycle
sensex76000 | పైపైకి ఎగబాకుతూ… sensex76000 | భారీ పతనం తర్వాత రికవరీమెటల్,
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురంలోని ఒక షాపులో సిలిండర్ దొంగలించిన వ్యక్తి#Khammam
అగ్రిటెక్ ద్వారా రైతు చేతిలో సాంకేతికత
అగ్రిటెక్ ద్వారా రైతు చేతిలో సాంకేతికత ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : సాంకేతికతో
Hyderabad : కోటి రూపాయల దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కోటి రూపాయల దోపిడీని పోలీసులు గంటల వ్యవధితో ఛేదించారు
అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది:రజినీకాంత్
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ గతంలో చేసిన రాజకీయ ప్రయత్నాలను డీఎంకే అడ్డుకుందని, ఆయనను బెదిరించిందని నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఆరోపణలపై డీఎంకేతో పాటు రజనీకాంత్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగునున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై రజనీకాంత్ తాజాగా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు. ఆయన వ్యాఖ్యలు సత్యదూరం అని, కాలమే ఇలాంటి వాటికి సమాదానం చెబుతుందనారు. ‘టీవీకే పార్టీ నేతగా ఉన్న ఆదవ్ ఆర్జున ఇటీవల నాపై ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటన పూర్తిగా సత్యదూరం, అవాస్తవం. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిలిచిన తమిళనాడు విపక్ష నేత ఎడప్పాడి కె.పళనిస్వామి, బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్.మురుగున్, మీడియా మిత్రులు, నా అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు.
జీజీహెచ్లో యూత్ టైం బ్యాంక్..
జీజీహెచ్లో యూత్ టైం బ్యాంక్.. వినూత్న కార్యక్రమాల ద్వారా సేవాభావం.సేవలను ప్రారంభించిన జిల్లా
ప్రకృతి వ్యవసాయ అమలు పరిశీలన… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతు
టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి…
టీడీపీ చైర్మన్ బీఆర్ నాయుడు పై వెంటనే చర్యలు చేపట్టాలి… చంద్ర బాబు
రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి…
రూ.32 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ అభివృద్ధి… రిటైనింగ్ వాల్ నిర్మాణం
కెటిఆర్ తీరును తప్పు బట్టిన మంత్రి పొంగులేటి
కెటిఆర్ వైఖరిని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తప్పుబట్టారు. జడ్జి స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానించడం దురదృష్టకరమని మంత్రి పొంగులేటి కెటిఆర్పై మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించడం కెటిఆర్ అహంకారానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో పార్టీ మారడాన్ని ప్రోత్సహించిన చరిత్ర మీది కాదా అని కెటిఆర్ను మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. బిఆర్ఎస్ నిజాయితీగా ఉంటే ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతుందని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. సీనియర్ నాయకులు కట్టుకథలు అల్లుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు.
మార్చి 18 రాష్ట్ర వైసీపీ అధికారిక ఇఫ్తార్ విందు
మార్చి 18 రాష్ట్ర వైసీపీ అధికారిక ఇఫ్తార్ విందు రాష్ట్ర వైసిపి కార్యదర్శి
Venky Atluri’s Digital Debut on Cards
Venky Atluri made an impressive debut with Tholi Prema but he delivered duds like Mr. Majnu and Rang De. Films like Sir and Lucky Baskhar earned huge respect for Venky Atluri as a director. He is currently working on Vishwanath and Sons featuring Suriya in the lead role. The film is aimed for June release […] The post Venky Atluri’s Digital Debut on Cards appeared first on Telugu360 .
Isreal Target 2 Heads : ఇరాన్ అగ్ర నేతలు ఖతం Andhra Prabha Detail Report
Isreal Target 2 Heads : ఇరాన్ అగ్ర నేతలు ఖతం Andhra
యూనివర్సిటీలో అవినీతిపై విద్యార్థి సంఘాల ఆందోళన
యూనివర్సిటీలో అవినీతిపై విద్యార్థి సంఘాల ఆందోళన అవినీతి బకాసురుడి దిష్టిబొమ్మ దహనం కర్నూలు,
నిషేధిత గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లాలో మాదకద్రవ్యాలపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా
All Hurdles Cleared for Dhurandhar: The Revenge
Dhurandhar: The Revenge is all set for a record release with evening paid premieres from March 18th. The film is said to be 3 hours and 50 minutes long. Two paid premieres will be screened from tomorrow evening and the advance bookings for the film are fantastic. The makers are left tensed as the Censor […] The post All Hurdles Cleared for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .
ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు
ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పల్లెల్లో ఆరోగ్య
సీసీ రోడ్డు నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పానాపటార్
త్రాగునీటి హక్కులను కాపాడండి..
త్రాగునీటి హక్కులను కాపాడండి.. నీటిని విడుదల చేసి రబి పంటలను రక్షించండి.. జిల్లా
ముగిసిన గోవింద్ నాయక్ అంతక్రియలు
ముగిసిన గోవింద్ నాయక్ అంతక్రియలు దండేపల్లి, ఆంధ్రప్రభ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే
Sitakka |కేటీఆర్ రాజీనామా చేయాలి
Sitakka | కేటీఆర్ రాజీనామా చేయాలి Sitakka | హైదరాబాద్, ఆంధ్రప్రభ :
Little Hearts success gave me hope to make YOUTH: Ken Karunaas
The film Youth, directed by Ken Karunaas, is all set for a grand Telugu release on the 26th. With a lively ensemble cast including Suraj Venjaramoodu and Devadarshini Chetan, the film promises a youthful and entertaining experience. The film is getting released in Telugu by Vineeth and Sandeep under E2C Talkies, the movie has already […] The post Little Hearts success gave me hope to make YOUTH: Ken Karunaas appeared first on Telugu360 .
Video : Art Director Anand Sai Exclusive Interview
The post Video : Art Director Anand Sai Exclusive Interview appeared first on Telugu360 .
Rākāsā Telugu States Rights Bagged by Sri Lakshmi Narasimha Movie Makers in a Big-Ticket Deal
The upcoming fantasy-comedy entertainer Rākāsā has registered a major business milestone ahead of its theatrical release. The Telugu States theatrical rights of the film have been bagged by Sri Lakshmi Narasimha Movie Makers. The development marks a significant step in the film’s release journey. The deal further strengthens the film’s expanding distribution network as the […] The post Rākāsā Telugu States Rights Bagged by Sri Lakshmi Narasimha Movie Makers in a Big-Ticket Deal appeared first on Telugu360 .
పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలు.. సిఎం మమత vs సువేందు
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) మంగళవారం 291 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పార్టీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కంచుకోట అయిన భబానీపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు 52 మంది మహిళా అభ్యర్థులను టిఎంసి బరిలోకి దింపుతోంది. అలాగే, SC/ST వర్గాలకు చెందిన 95 మంది అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఇక, అనిత్ థాపా నేతృత్వంలోని 'భారతీయ గోర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా' (BGPM) కోసం TMC మూడు స్థానాలు.. కాలింపాంగ్, డార్జిలింగ్, కుర్సియోంగ్ లను కేటాయించింది. కాగా, సిఎం మమతాపై, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి పోటీ చేయనున్నారు. సోమవారం 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బిజెపి ప్రకటించింది.సువేందు అధికారి నందిగ్రామ్ నుండి కూడా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన నందిగ్రామ్లోనే మమతా బెనర్జీని ఓడించారు. ఈసారి నందిగ్రామ్లో ఆయనపై TMC తరపున పవిత్ర కర్ పోటీ చేయనున్నారు.
BRS : ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ పాఠాలు నేర్చుకోదా?
బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అలసత్వంతో తనకు తాను చిక్కులు కొని తెచ్చుకుంటోంది.
సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు..
-అధికారులకు ప్రజాసమస్యలు పట్టవా-ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ బి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన సాధారణ సర్వ సభ్యసమావేశానికి పలువురు మండలాధికారులు గైహాజరయ్యారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పసుపుల హేమావతి హాజరయ్యారు. మూణ్ణెల్ల క్రితం జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని, చేపట్టాల్సిన పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సభ్యులకు వివరించాల్సిన అధికారులు సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు. […] The post సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు.. appeared first on Visalaandhra .
Advance Sales Surge For Pawan Kalyan’s UBS
Power Star Pawan Kalyan’s pakka entertainer Ustaad Bhagat Singh will be hitting theatres on March 19th, and expectations are naturally sky-high. Advance bookings have now opened across regions, and early trends indicate a sharp rise in ticket sales. The buzz generated by the film’s songs, teaser, and the trailer has clearly translated into strong audience […] The post Advance Sales Surge For Pawan Kalyan’s UBS appeared first on Telugu360 .
కార్యకర్తలకు శిక్షణ తరగతులు.. హాజరైన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి
రేణుదేశాయ్ పై ట్రోల్స్... ఇద్దరి అరెస్ట్
రేణుదేశాయ్ ను సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్ చేస్తున్న వారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులకు ఆరోగ్య శిబిరం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల
ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ పనులను టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ వెంకన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన కొలతలతో పనులు చేస్తే సరైన వేతనం పొందవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలను 150 రోజులకు పెంచిందని గుర్తు చేశారు. కావున గ్రామంలోని కూలీలు అందరూ వలసలు వెళ్లకుండా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ […] The post ఉపాధి హామీ పనులు ప్రారంభించిన టీడీపీ నాయకులు appeared first on Visalaandhra .
పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి
పథకాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులు
కాలమే సమాధానం చెబుతుంది.. టీవీకే పార్టీ నేత వ్యాఖ్యలపై రజనీకాంత్ ఫైర్
చెన్నై: నటుడు విజయ్ TVK పార్టీకి చెందిన నాయకుడు ఆధవ్ అర్జున్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా లెటర్ విడుదల చేశారు. కాలం మాట్లాడకపోవచ్చు, కానీ చివరికి అదే సమాధానం ఇస్తుంది అని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచి, టివికె నేత వ్యాఖ్యలను ఖండించిన రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు రజనీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, టివికె నాయకుడు అర్జున్ మాట్లాడుతూ.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించినప్పుడు DMK పార్టీ ఆయన్ను బెదిరించిందని.. అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అర్జున్ వ్యాఖ్యలపై రజనీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలనిరజనీకాంత్ అభిమాన సంఘాలు, పలువురు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Telangana |భార్య పరిస్థితి విషమం…
Telangana | భార్య పరిస్థితి విషమం… Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక
‘‘ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు, రూపంతో మాకు పనిలేదు’’ అంటూ అమ్మాయిలు చెబుతున్నట్లుగా ఉన్న వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ వీడియోల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న అమ్మాయిలు నిజం కాదని, అవన్నీ ఏఐ సాయంతో సృష్టించిన వీడియోలు అని తెలిపారు. యువత ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు హానీట్రాప్ చేస్తున్నారని ఈ మేరకు ఆయన […] The post ఈ అమ్మాయిలు నిజం కాదు.. జాగ్రత్త : సజ్జనార్ హెచ్చరిక appeared first on Visalaandhra .
Bracelet |భారతీయ పురుషుల రోజువారీ శైలికి స్ఫూర్తి…
Bracelet | భారతీయ పురుషుల రోజువారీ శైలికి స్ఫూర్తి… Bracelet | హైదరాబాద్,
RGV | నిజంగానే మారాడా..? RGV | రామ్ గోపాల్ వర్మ సంచలన
After Trisha, Nayanthara is now dragged into Tamil Nadu Politics
AIADMK Rajya Sabha MP C.V. Shanmugam has sparked a fresh controversy after making a remark involving actress Nayanthara during a protest in Villupuram. The protest was organised by the AIADMK and its NDA allies against the DMK government over law and order and women’s safety. During his speech, Shanmugam targeted Chief Minister M.K. Stalin’s public […] The post After Trisha, Nayanthara is now dragged into Tamil Nadu Politics appeared first on Telugu360 .
తిరుమలలో భక్తుల రద్దీ.. అన్ని కంపార్టుమెంట్లు ఫుల్
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నుంచి ౨౦ గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 70,606 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 28,415 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పిజి గ్యాస్ నిల్వలున్నాయి: చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో ఎల్పిజి గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు లేవు అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు కొరత రాకుండా చూడాలని అన్నారు. గ్యాస్ సరఫరా అంశంపై సిఎం సమీక్షించారు. రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పిజి గ్యాస్ నిల్వలున్నాయని, మరికొన్ని టన్నుల గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు తెలియజేశారు. తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై స్టడీ చేయాలని, మరో 15 రోజులకు అవసరమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని అన్నారు. ఈ కెవైసి, ఒటిపిల ద్వారా సిలిండర్ల డైవర్సన్ లేకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఇండక్షన్ స్టవ్స్ లభ్యత పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తి పెంపు, మెరుగైన పంపిణీ జరిగేలా కంపెనీలు చూడాలని, సిటి గ్యాస్ డిస్ట్రబ్యూషన్ నెట్ వర్క్ మరింత విస్తరించేలా చూడాలని అన్నారు. కెజి బేసిన్ గ్యాస్ ను నెట్ వర్క్ ద్వారా సరఫరా అయ్యేలా చూడాలని, సిఎన్జి, పిఎన్జిల వినియోగం గరిష్టంగా పెంచేలా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Aditya dhar |అందుకే.. ప్లాన్ మార్చాడా..?
Aditya dhar | అందుకే.. ప్లాన్ మార్చాడా..? Aditya dhar | పాన్
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా..
తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు సందర్భంగా మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చలు జరిగాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. అనంతరం రేపటికి అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. సోమవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులనుద్ధేశించి చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. ఈనెల 20న రాష్ట్ర ఆర్ఖిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఫిర్యాదులు, కేసులు పెడింగ్ ఉంచకుండా పని చేయాలి..
ఫిర్యాదులు, కేసులు పెడింగ్ ఉంచకుండా పని చేయాలి.. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక
విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…
విశ్వబ్రాహ్మణ మను, మయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక… భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ
Exclusive: Gopichand Shelved Film is Back on Track
Tollywood actor Gopichand has been in a struggling phase. He failed to deliver a decent hit but he has several projects lined up. He is shooting for Sankalp Reddy’s film and it has reached the final stages. Gopichand signed a film to be directed by a debutant Kumar Sai and the film was launched in […] The post Exclusive: Gopichand Shelved Film is Back on Track appeared first on Telugu360 .
బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన నిందితుడు..
బస్సుల నుంచి బ్యాటరీలు దొంగిలించిన నిందితుడు.. నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : వరంగల్ రోడ్లో
Nora Fatehi-Sanjay Dutt Song Removed after Backlash
Sarke Chunar Teri Sarke is a song from KD: The Devil. The song features Sanjay Dutt and Nora Fatehi and it is released recently. The song received a huge backlash on social media and the Hindi version has been taken down by the makers are the controversial response. A complaint has been filed against the […] The post Nora Fatehi-Sanjay Dutt Song Removed after Backlash appeared first on Telugu360 .
హామీలు ఎక్కడ? రాయపోల్, ఆంధ్రప్రభ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే
నాలుగు లేన్ల రోడ్డు నెల రోజుల్లో ప్రారంభించాలి..
నాలుగు లేన్ల రోడ్డు నెల రోజుల్లో ప్రారంభించాలి.. లేదంటే పేటకు పాదయాత్ర చేపడతాంహామీలను
బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు…
బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు… చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం, జూకల్,
Andhra Prabha Smart Edition |AP|చంద్రన్న కానుక/ఒకేసారి చెల్లిస్తే
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-03-2026, 4.00PM ap దివ్యాంగులకు ఫ్రీ బస్సు..
యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
యువతకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తొర్రూరు, ఆంధ్రప్రభ : యువతకు కాంగ్రెస్
విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ..
విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ.. అసంతృప్తి వ్యక్త పరిచారు దుర్గి, ఆంధ్ర ప్రభ
జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేయాలి: కోమటిరెడ్డి
హైదరాబాద్: ఎప్పుడూ జనంలో ఉండే మాస్ లీడర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. పిసిసి అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో కోమటి రెడ్డి చిట్ చాట్ చేశారు. జగ్గారెడ్డి మరో పిజెఆర్.. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే ఆదుకుంటారని కొనియాడారు. జగ్గారెడ్డి పిసిసి చీఫ్ అయితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 100 సీట్లు వస్తాయని తెలియజేశారు. హామ్ రోడ్ల టెండర్లు ఇంకా ఖరారు కాలేదని, కాంట్రాక్టర్లు రింగ్ అయ్యారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఎలా అంటారు? అని ప్రశ్నించారు. హరీష్ రావు రికార్డుగా మాట్లాడితే అన్నింటికీ జవాబు చెప్తానని, కమీషన్ల కోసమే కాళేశ్వరంలో నాసిరకమైన మోటార్లు ఉపయోగిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి…
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : సామాన్య ప్రజలపై పెంచిన
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన
పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు తాజాగా సూచించింది. మాతృత్వ సెలవులపై కేసులో విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు మంగళవారం పితృత్వ సెలవులపై కూడా సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని పేర్కొంది. తండ్రికి కూడా సమాన బాధ్యత ఉంటుందని పేరొ్కంది. మాతృత్వ సెలవుల తరహాలోనే.. వేతనంతో కూడిన పితృత్వ సెలవులు కల్పించాలని సూచించింది. […] The post పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన appeared first on Visalaandhra .
బీటీ రోడ్డు బ్రిడ్జి పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి..
బీటీ రోడ్డు బ్రిడ్జి పనులు ప్రారంభించాలని మంత్రికి వినతి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై నిరసన…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై నిరసన… భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
800 కిలోల చికెన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు#Hyderabad #FoodSafety #TaskForce #GHMC
చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం…
చిన్నారి ప్రాణం కోసం ఆపన్నహస్తం… భవానిపురం, ఆంధ్రప్రభ : అరుదైన నాడీమండల వ్యవస్థ
కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్కు వినతి
కాలుష్యం బారి నుండి కాపాడాలని కలెక్టర్కు వినతి కాలుష్యాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలు
No LPG Shortage in Andhra Pradesh, Assures Chandrababu Naidu
Amid rising concerns over a possible LPG shortage due to the Iran war, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu conducted a high-level review at the Secretariat to assess the situation. The meeting included representatives from oil companies, along with officials from GAIL and ONGC. Addressing the growing panic among consumers, the Chief Minister clarified […] The post No LPG Shortage in Andhra Pradesh, Assures Chandrababu Naidu appeared first on Telugu360 .
STF City Team | ఒకరు అరెస్ట్ STF City Team |
up2down |భారత్లో బంగారం ధరలు: యుద్ధ భయం &మార్కెట్ అప్డేట్స్
up2down | భారత్లో బంగారం ధరలు: యుద్ధ భయం & మార్కెట్ అప్డేట్స్
ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం..
ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం.. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ.. గంపలగూడెం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో
8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: లోక్సభ నుంచి సస్పెండయిన 8 మంది విపక్ష ఎంపిలపై స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేశారు. దీంతో మంగళవారం సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు ఇవాళ సభా కార్యక్రమాలకు హాజరయ్యారు. సస్పెండైన వారిలో ఏడుగురు కాంగ్రెస్ ఎంపిలు, ఒక సిపిఎం సభ్యుడు ఉన్నారు. బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో సభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై తెలంగాణ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మందిపై ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఏప్రిల్ 2వరకు సభాపతి సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజులుగా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ను విపక్షాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో స్పీకర్.. వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.
నిధులు నేడు విడుదల.. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఇమాములు మౌజన్ లకు
Restoration |మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్కి పునరుజ్జీవనం
Restoration | మూసీ పునరుద్ధరణ: హైదరాబాద్కి పునరుజ్జీవనం Restoration | లక్ష కోట్ల
హైదరాబాద్లో సుఖంగా ఉన్నది దొంగలు, దోమలు మాత్రమే!#Hyderabad #MosquitoMenace #Dengue #Viral
జెడియుకి బిగ్ షాక్.. పార్టీకి సీనియర్ లీడర్ గుడ్ బై
పాట్నా: జనతా దళ్ యునైటెడ్ (JDU) పార్టీ బిగ్ షాక్ తగిలింది. మంగళవారం (మార్చి 17న) సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి పార్టీకి గుడ్ బై చెప్పారు. అధినేత నితీష్ కుమార్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన మరుసటి రోజే త్యాగి పార్టీని వీడడంతో పార్టీలో కలకలం రేపుతోంది. జేడీయూ నుంచి బయటకు వచ్చిన త్యాగి.. వేరే పార్టీలో చేరతారా లేక సొంత పార్టీని ఏర్పాటు చేస్తారా? అనే విషయమై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

27 C