SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

Leader |ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

Leader | ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. Leader | మక్తల్,

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:26 pm

Indigo Crisis | PM |వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చేందుకే నిబంధ‌న‌లు

Indigo Crisis | PM | వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చేందుకే నిబంధ‌న‌లు Indigo Crisis

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:22 pm

Election Campaign |జీపీని అభివృద్ధి చేస్తా..

Election Campaign | జీపీని అభివృద్ధి చేస్తా.. స‌ర్పంచ్‌గా గెలిపించండి : అభ్యర్థి

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:21 pm

Kidnapping |సందీప్ రెడ్డిపై

Kidnapping | సందీప్ రెడ్డిపై Kidnapping | చెన్నూర్, ఆంధ్రప్రభ : నల్గొండ

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:17 pm

IPL |ఐపీఎల్‌ వేలం.. 1,005 పేర్లు తొలగింపు!

IPL | ఐపీఎల్‌ వేలం.. 1,005 పేర్లు తొలగింపు! IPL | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:17 pm

రాజధాని రైతులకు నారాయణ బంపర్ ఆఫర్

రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 1:15 pm

INTUC |ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..

INTUC | ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. INTUC | నల్గొండ,

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:10 pm

Narender |ఒక్క చాన్స్ ఇవ్వండి..

Narender | ఒక్క చాన్స్ ఇవ్వండి.. Narender | నిజాంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:09 pm

ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. యూఐడీఏఐ కొత్త యాప్ విడుదల

ఫేస్ అథెంటికేషన్‌తో వివరాలు మార్చుకునే సౌకర్యం ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులోని వివరాలను సవరించుకోవడానికి ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా, ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు వీలుగా ఒక కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఈ యాప్ ద్వారా కీలకమైన వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఈ కొత్త యాప్‌లో మొబైల్ నంబర్‌ను మార్చుకునే సదుపాయాన్ని […] The post ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. యూఐడీఏఐ కొత్త యాప్ విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 9 Dec 2025 1:09 pm

Bapanna |జనం ప్రభంజనం..

Bapanna | జనం ప్రభంజనం.. Bapanna | మంథని: అడవి సోమన్ పల్లి

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:06 pm

Servant |ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తా

Servant | ఐదేళ్లు సేవకుడిగా పని చేస్తా Servant | మంథని, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 1:06 pm

డీజీసీఏ నోటీసులపై ఇండిగో స్పందన

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలువిమానాల రద్దుకు ప్రాథమికంగా ఐదు కారణాలు వెల్లడి విమాన సర్వీసుల అంతరాయంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. ఈ గందరగోళానికి దారితీసిన పూర్తి స్థాయి కారణాలను విశ్లేషించేందుకు తమకు మరింత సమయం కావాలని కోరింది. ఈ మేరకు సంస్థ సీఈవో, సీఓఓల సంతకాలతో కూడిన వివరణను డీజీసీఏకు […] The post డీజీసీఏ నోటీసులపై ఇండిగో స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 9 Dec 2025 1:03 pm

సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే: చంద్రబాబు

ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు కీలక సూచనలు చేశారు. పారదర్శక పాలన అందించడంతో పాటు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ […] The post సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే: చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 9 Dec 2025 12:57 pm

Deepak Reddy : అతి చేస్తే అంతే.. ఏదో అవుతుందనుకుంటే..మరేదో అయిందిగా?

టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పై పార్టీ నాయకత్వం అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేసింది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 12:32 pm

ఇండిగో సంక్షోభం పై లోక్ సభలో గందరగోళం

ఇండిగో సంక్షోభం పై లోక్ సభలో గందరగోళం ఏర్పడింది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 12:25 pm

Dileep |అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

Dileep | అత్యధిక మెజారిటీతో గెలిపించాలి టిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం Dileep

ప్రభ న్యూస్ 9 Dec 2025 12:25 pm

ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

చిత్తూరు: జిల్లాలోని నగరి మండలం తడుకుపేట వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు, ఎదురుగా వస్తున్న చెన్నై నుంచి తిరుమల వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్ మృతి చెందారు. తమిళనాడుకు చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను ఘటనాస్థలం నుంచి నగరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. మృతులు సంతానం, శంకర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పోటు కార్మికులుగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 9 Dec 2025 12:25 pm

MLA |క్రీడా పోటీలు అవసరం..

MLA | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయలుకు చదువుతో పాటు క్రీడలు

ప్రభ న్యూస్ 9 Dec 2025 12:21 pm

KTR |ఘనంగా తెలంగాణ విజయ్ దివస్

KTR | ఘనంగా తెలంగాణ విజయ్ దివస్ తెలంగాణ తల్లికి పాలాభిషేకంరోగులకు పండ్లు

ప్రభ న్యూస్ 9 Dec 2025 12:21 pm

Hyderabad : గవర్నర్ కార్యాలయానికి బాంబు బెదిరింపు

తెలంగాణ లోక్ భవన్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి

తెలుగు పోస్ట్ 9 Dec 2025 12:16 pm

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి డిసెంబర్ 9న తొలి అడుగుపడిందని బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. మాజీ సిఎం కెసిఆర్ రాష్ట్ర ఏర్పాటు కోసం కెసిఆర్ 2009, నవంబర్ 29న నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆ రోజున బిఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష దివస్‌ను జరుపుకుంటున్నారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారం తెలిపి.. కెసిఆర్ దీక్ష విరమించింది.. 2009, డిసెంబర్ 9వ తేదీన. ఈ రోజున విజయ్ దివస్‌ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్). సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కెసిఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు... డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’’ అంటూ ఎక్స్‌లో కెటిఆర్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 12:07 pm

EX MINISTER |ప్రజా సమస్యలు పరిష్కరిస్తా

EX MINISTER | ప్రజా సమస్యలు పరిష్కరిస్తా EX MINISTER | నాగర్

ప్రభ న్యూస్ 9 Dec 2025 12:07 pm

Utnoor |ఆశీర్వదిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా

Utnoor | ఆశీర్వదిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 12:06 pm

స్క్రబ్ టైఫస్ కలకలం… ఏపీలో కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9 అనుమానిత మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది ప్రాణాంతక వ్యాధి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.వైద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ ఈ విషయంపై మాట్లాడుతూ, ఁస్క్రబ్ టైఫస్ అనేది పేడ పురుగు […] The post స్క్రబ్ టైఫస్ కలకలం… ఏపీలో కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 9 Dec 2025 12:06 pm

Hyderabad : హైదరాబాద్ లో ఈరోజు అటువైపు వెళ్లకండి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి

తెలుగు పోస్ట్ 9 Dec 2025 12:05 pm

YOGA |జిల్లెల్లమూడిలో యోగా పోటీలు

YOGA | జిల్లెల్లమూడిలో యోగా పోటీలు YOGA | బాపట్ల రూరల్‌, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 12:03 pm

TRAVELS BUS |కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో..

TRAVELS BUS | కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో.. TRAVELS BUS | విజ‌య‌వాడ,

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:57 am

MLC |గ్రామ అభివృద్ధి కోసం కృషి

MLC | గ్రామ అభివృద్ధి కోసం కృషి MLC | నాగర్ కర్నూల్

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:50 am

Akhanda 2 : అఖండ 2 మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

నందమూరి బాలకృష్ణ అభిమానులకు శుభవార్త అందింది. అఖండ 2 తాండవం విడుదలకు లైన్ క్లియర్ క్లియర్ అయింది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 11:50 am

లోక్‌సభలో వీడిన ప్రతిష్టంభన.. ఓటర్ల జాబితా సవరణపై నేడు కీలక చర్చ

పార్లమెంటులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగిపోయింది. ఎన్నికల సంస్కరణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై లోక్‌సభలో ఈరోజు కీలక చర్చ జరగనుంది. ప్రభుత్వం, విపక్షాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ విషయంపై ఏకాభిప్రాయం కుదిరింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం, ఎన్నికల సంస్కరణలపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం అంగీకరించింది. డిసెంబర్ 1న శీతాకాల సమావేశాలు […] The post లోక్‌సభలో వీడిన ప్రతిష్టంభన.. ఓటర్ల జాబితా సవరణపై నేడు కీలక చర్చ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 9 Dec 2025 11:49 am

Bigg Boss 9 : ఇమ్మూ ప్లాన్ అట్టర్ ప్లాప్.. భరణి కెప్టెన్ అయ్యాడుగా

బిగ్ బాస్ సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 11:41 am

Nawabpet |అవకాశమిస్తే… ఆత్మసాక్షిగా పనిచేస్తా

Nawabpet | అవకాశమిస్తే… ఆత్మసాక్షిగా పనిచేస్తా Nawabpet | నవాబ్‌పేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:27 am

Railway Line |కీలక గేట్వేగా కుప్పం

Railway Line | కీలక గేట్వేగా కుప్పం Railway Line | చిత్తూరు,

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:26 am

విజయ్ బహిరంగ సభ.. తుపాకీతో చొరబాటుకు యత్నించిన వ్యక్తి

చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీల ఎన్నికల్లో తన పార్టీ తమిళగ వెట్రి కళగం పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా విజయ్ నిర్వహించిన ఓ బహిరంగ సభలోకి ఓ వ్యక్తి తుపాకీతో వచ్చేందుకు యత్నించాడు. పుదుచ్చేరిలో నిర్వహించిన టివికె సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో సదరు వ్యక్తి వేదిక వైపునకు దూసుకొచ్చాడు. ఇది గమనించిన భద్రతా అయితే సిబ్బంది అతడిని నిలువరించి.. అదుపులోకి తీసుకున్నారు. గతంలో కరూర్‌లో విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 40 మందికిపైగా మృతి చెందగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత విజయ్ చాలాకాలం తర్వాత విజయ్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. 

మన తెలంగాణ 9 Dec 2025 11:22 am

Vallur Bhargav |కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట ప్రేమ..

Vallur Bhargav | విజయవాడ, ఆంధ్రప్రభ : విత్తనాల చట్టం 2025 సంవత్సరం

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:15 am

Pamphlets |నాగారంను అభివృద్ధి చేస్తా..

Pamphlets | నాగారంను అభివృద్ధి చేస్తా.. Pamphlets | పరకాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:15 am

Road Accident : తిరుపతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు

తెలుగు పోస్ట్ 9 Dec 2025 11:13 am

Krishnaiah |అవకాశం ఇవ్వండి.. ఆత్మ సాక్షిగా పనిచేస్తా

Krishnaiah | అవకాశం ఇవ్వండి.. ఆత్మ సాక్షిగా పనిచేస్తా Krishnaiah | నవాబ్

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:11 am

sammaiah |అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా

sammaiah | అవకాశం ఇవ్వండి.. అండగా ఉంటా sammaiah | మంథని, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:06 am

Lakshmipuram |గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తాం…

Lakshmipuram | గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తాం… సర్పంచ్ అభ్యర్థి పుట్ట సరిత రాజు

ప్రభ న్యూస్ 9 Dec 2025 11:03 am

Ramaswami |ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తా..

Ramaswami | ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేస్తా.. Ramaswami | మంథని, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:58 am

Sports |వన్డే టోర్నీకి కర్నూలు కౌసల్య..

Sports | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా క్రీడా చరిత్రలో

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:58 am

Much Confusion on Aamir Khan and Rajkumar Hirani Collaboration

Aamir Khan and Rajkumar Hirani have delivered their best when it comes to cinema. The duo also collaborated for 3 Idiots and PK in the past and both of them ended up as super hits. The duo wanted to team up for the third time and the discussions for the same are going on. Aamir […] The post Much Confusion on Aamir Khan and Rajkumar Hirani Collaboration appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 10:39 am

Sensational Monday for Dhurandhar

Ranveer Singh is back with Dhurandhar that was released on Friday. After opening on a decent note, the film had a sensational Saturday and Sunday all over. The film also posted big numbers across overseas circles. The film maintained the same strength and posted big numbers on its first Monday all over. The evening and […] The post Sensational Monday for Dhurandhar appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 10:37 am

ఆధార్ అప్డేట్: మొబైల్ నెంబర్, అడ్రస్ మార్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ గైడ్

ఆధార్ కార్డులో మీ మొబైల్ నంబర్, అడ్రస్ అప్‌డేట్ అయి ఉండడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన సేవలను ఆటంకాలు లేకుండా పొందడానికి ఇది తప్పనిసరి. మొబైల్ నంబర్ ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చా అనే అంశంపై UIDAI (Unique Identification Authority of India) ఇటీవల ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చింది. ఈ వివరాలను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇక్కడ దశలవారీగా అందిస్తున్నాం. 1. ఆధార్ వివరాల అప్‌డేట్ పద్ధతులు: తాజా మార్పులు […] The post ఆధార్ అప్డేట్: మొబైల్ నెంబర్, అడ్రస్ మార్చుకోవడానికి స్టెప్ బై స్టెప్ గైడ్ appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 9 Dec 2025 10:35 am

Bigg Boss Telugu 9: Is There a Bias Toward Bharani? An Examination of Key Decisions

Bigg Boss Telugu is known for its unpredictable twists, but recent developments have sparked discussion among viewers about whether contestant Bharani is receiving preferential treatment. From unexpected captaincy to re-entry controversies, questions around fairness have intensified. Captaincy Without a Contest In a surprising move, Bigg Boss announced Bharani as the new captain of the house […] The post Bigg Boss Telugu 9: Is There a Bias Toward Bharani? An Examination of Key Decisions appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 10:34 am

Bigg Boss Telugu 9: Battle for the next finalist

Bigg Boss opened Day 84 with a jolt that immediately altered the momentum of the game. With the finale fast approaching, the makers intensified the pressure by placing nearly the entire house on the chopping block and introducing a high-stakes points system that will directly influence the next finalist. Massive Nomination Twist Nagarjuna announced that […] The post Bigg Boss Telugu 9: Battle for the next finalist appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 10:32 am

Bond Paper Promises: Emotional Manipulation in Telangana Elections?

In the ongoing Gram Panchayat elections in Telangana, a new trend is emerging as candidates strive to win the trust of sceptical voters. Many villagers no longer believe verbal promises, so contestants have begun issuing written declarations on legal bond paper. These documents list development plans, personal commitments and even self-imposed penalties if they fail […] The post Bond Paper Promises: Emotional Manipulation in Telangana Elections? appeared first on Telugu360 .

తెలుగు 360 9 Dec 2025 10:31 am

నిర్లక్షం నిప్పు.. ఎవరిది తప్పు?

గోవా క్లబ్‌లో ఆదివారం (7.12.2025) అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు ఎలా జరిగాయో బట్టబయలు చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా వైఫల్యాల్లో బాధ్యులైన వారందరూ “తిలాపాపం తలా పిడికెడు” అన్న చందంగా వ్యవహరించారు. బూడిద కుప్పల సాక్షంగా పాతిక ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 20 మంది నైట్‌క్లబ్ సిబ్బందే. వీరంతా వలస కార్మికులు, వీరిలో నలుగురు నేపాల్, ఐదుగురు ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్, అసోం నుంచి ముగ్గురేసి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరేసి, పశ్చిమబెంగాల్ నుంచి ఒకరు వచ్చారు. వీరితోపాటు ఐదుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టుల్లో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబం లోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. అంతటితో ఈ ప్రమాదాలకు ముగింపు పలికినట్టు కాదు. ఇది దేశం మొత్తం మీద భద్రతా ప్రమాణాలపై నేరపూరిత నిర్లక్షం మళ్లీ వెలుగు లోకి తెచ్చింది. ఈ ప్రమాదానికి దారి తీసిన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మీవల్ల కాదు మీవల్లనే అంటూ గ్రామ పంచాయితీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారుల పరస్పర నిందారోపణలు స్వైర విహారం చేస్తున్నాయి. గోవా అర్పోరా వద్ద బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ ఏర్పాటైన స్థలమే పర్యావరణ పరిరక్షణ జోన్‌లో ఉంది. గోవా చట్టం ప్రకారం ఈ స్థలాన్ని వ్యవసాయేతర సంస్థలకు వినియోగించరాదు. ఈ స్థలాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రమాణాలను పట్టించుకోకుండా బగానది నుంచి వెలువడిన నిల్వనీటిపై అంటే నీటికయ్యపై ఈ క్లబ్‌ను నిర్మించారు. సాధారణంగా ఈ ఉప్పునీటి కయ్యల్లో రొయ్యలు సాగు చేస్తుంటారు. ఈ క్లబ్ నుంచి మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా సన్నని ఇరుకు రోడ్డు నిర్మించారు. ఈ క్లబ్ చిన్న నీటి కొలనుకు విభజనగా నిర్మాణమైంది. ఒకవైపు చిన్న నీటి కొలను ఉండగా, మరోపక్క బగానది ఆనుకుని ఉంది. భవన భద్రతా నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లబ్‌ను నిర్మించారని పంచాయతీ అధికారులు భవనం కూలగొట్టడానికి సిద్ధం కాగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు అడ్డుకున్నారని అర్పోరా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రోషన్ రేడ్కర్ ఆరోపించారు. అయితే ఎంఎల్‌ఎ మైకేల్ లోబో పంచాయతీ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెస్టారెంట్ నడపడానికే అనుమతి ఇవ్వగా, గ్రామ పంచాయతీ రెస్టారెంట్‌కు, నైట్‌క్లబ్‌కు కూడా అనుమతించిందని ఆరోపించారు. నైట్‌క్లబ్‌కు అనుమతి ఇవ్వాల్సింది ఎక్సైజ్ డిపార్టుమెంటే తప్ప పంచాయతీ బాధ్యత కాదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల నాటి ఈ క్లబ్‌కు తాజాగా 2023లో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. గత ఇరవై ఏళ్లలో ఈ క్లబ్ యాజమాన్యం అనేక చేతులు మారింది. ఆదివారం రాత్రి క్లబ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకుండా పైరోగన్‌లు, బాణాసంచా కాల్పుల ప్రదర్శన నిర్వహించారు. దీనికి తోడు కొబ్బరి ఆకులతో తాత్కాలిక షెడ్ నిర్మించడం, మండే వస్తువులు ప్లాస్టిక్, ఫైబర్, ఫోమ్ ప్యాకేజింగ్ వంటి అలంకరణలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. క్లబ్ ప్రవేశమార్గం చాలా సన్నగా, ఇరుగ్గా ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు కలగక, 400 మీటర్ల దూరంలోనే అవి ఉండిపోవలసి వచ్చింది. క్లబ్‌కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవు. ప్రమాద సమయంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో డాన్స్ ఏరియాలో 100 మంది వరకు ఉన్నారు.కమ్ముకున్న పొగ వల్ల చాలామంది ఊపిరాడక పోవడం వల్లనే చనిపోయారని తేలింది.2023లో ఈ క్లబ్ నిర్వహణకు వీలు కల్పించిన బాధ్యులైన ముగ్గురు అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేశారు. క్లబ్ యజమానులు ఇంకా పట్టుబడలేదు. ప్రమాదంపై దర్యాప్తునకు సిఎం ప్రమోద్ సావంత్ ముగ్గురు అధికారులలతో కమిటీ వేశారు. ఈ కమిటీ వారం లోగా దర్యాప్తు నివేదిక సమర్పించవలసి ఉంది. ఈ ప్రమాదం మళ్లీ దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమగ్రంగా సమీక్ష జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. గత ఏడాది రాజ్‌కోట గేమింగ్ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంనుంచి ఇటీవల అక్టోబర్‌లో జైపూర్ సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వరకు సమీక్షించవలసిన అవసరం కనిపిస్తోంది. భద్రతా ప్రమాణాలపై నిర్లక్షం నిప్పు ఈ ప్రమాదాలకు దారితీస్తోందని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. నోయిడా అధికార యంత్రాంగం గత ఏడాది 131 సొసైటీలు సరైన అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాల లోపంతో ఉన్నాయని గుర్తించింది. మంటలను ఆర్పే సామర్ధం, సాంకేతిక సౌకర్యాలు దేశం లోని ఫైర్ స్టేషన్లలో 96 శాతం లోపించాయని ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించడం గమనార్హం. కొన్ని ఫైర్ స్టేషన్లు కాలం చెల్లిన పరికరాలతో అల్లాడుతున్నాయి. వీటి నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అగ్నిమాపక శకటాల్లో చాలా వాటికి ఇంధనం నింపేందుకు తగిన ఆర్థిక వనరులు కూడా లేకపోవడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారెంతవారైనా సరే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైతేనే కొంతవరకైనా ప్రమాదాలను నివారించిన వారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మేల్కోడానికి మరెన్ని విషాద సంఘటనలు చోటు చేసుకోవాలి ? 

మన తెలంగాణ 9 Dec 2025 10:25 am

Couple |విస్తృత ప్రచారం..

Couple | విస్తృత ప్రచారం.. రాంపురం బీసీల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే..ప్రచారంలో దూసుకుపోతున్న

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:20 am

Candidate |సంధ్యారాణి గెలుపుతోనే..

Candidate | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఖిలాషాపూర్

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:19 am

Tsunami in Japan  :  ఫసిఫిక్​ తీరంలో భయం భయం    

Tsunami in japan : ఫసిఫిక్​ తీరంలో భయం భయం జపాన్​

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:14 am

Bonus |బోనస్ పంపిణీ..

Bonus | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటశాల పాల ఉత్పత్తి దారుల పరస్పర

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:14 am

Sarpanch |సేవకురాలిగా పని చేస్తా..

Sarpanch | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:08 am

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ .. పెరుగుతున్న మరణాలు..లక్షణాలివే

ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 10:05 am

Vote |ప్రజలు మెచ్చేలా…

Vote | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలంలో సంగెం అరుణాక్క గెలుపు

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:05 am

Meeting |నారా లోకేష్‌తో బొబ్బా గోవర్ధన్ కీలక భేటీ..

Meeting | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం

ప్రభ న్యూస్ 9 Dec 2025 10:00 am

India - South Africa : వన్డే సిరీస్ ను కొట్టేశారు.. ఇక టీ20 సిరీస్ మిగిలింది.. కట్ పిచ్ రిపోర్టు ఇలా

ఇండియా - దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు కటక్ లో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 10:00 am

Kerala : నేడు కేరళలో తొలి దశ పంచాయతీ ఎన్నికలు

తొలి దశ కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:54 am

Horror thriller |ట్రైలర్‌తో భయపెట్టిన ‘ఈషా’

Horror thriller | ట్రైలర్‌తో భయపెట్టిన ‘ఈషా’ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:53 am

Telangana : నేడు జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

నేడు అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:40 am

ఫ్యాక్ట్ చెక్: సముద్రంలో సరికొత్త యాపిల్ ఐఫోన్స్ లభించాయంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు

ఐఫోన్లను తీసుకుని వెళుతున్న కంటైనర్ కు రంధ్రం పడడం

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:35 am

Weather Report : ఈ చలికి గడ్డకట్ట పోతామా ఏందిరా అయ్యా?

దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి దేశంలో చలితీవ్రత పెరుగుతుంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:32 am

నేడు లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ

ఏడోరోజు పార్లమెంట్‌ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:28 am

కవితా.. నీ బండారం బయటపెడతా

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:12 am

ఇండిగో సంక్షోభం.. ఇదిగో పరిష్కారం

ఇండిగో సంక్షోభం కారణంగా ఇప్పుడు దేశం మొత్తం పబ్లిక్ రంగం ప్రాధాన్యతపై చర్చ మొదలైంది. వేలాదిమంది సోషల్ మీడియాలో పబ్లిక్ రంగం పాత్ర ఈ దేశ విమానయాన రంగంలో షోషించిన నిర్మాణాత్మక పాత్రపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ రంగం పాత్రను చరిత్రలోనే మనం తొంగిచూస్తే అనేక విజయాలు మనకు కనిపిస్తాయి. భారత దేశంలో పబ్లిక్ రంగం అనేది సాధారణ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు సామాజిక, ఆర్థిక బలాన్ని నిలబెట్టే స్తంభం. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రజల అవసరాలను కేంద్రంగా పెట్టుకున్న ఆర్థిక నిర్మాణం అవసరమైంది. అదే బాధ్యతను పబ్లిక్ రంగం నెరవేర్చింది. బ్యాంకింగ్ నుంచి రైల్వేలు, విమానయానం, కోల్ ఇండియా నుంచి స్టీల్ అథారిటీ వరకు, కోట్లాది ప్రజల ప్రయాణాలు, పొదుపులు, ఉపాధి, జీవన ప్రమాణాలు పబ్లిక్ రంగాలపై ఆధారపడి ఉన్న వాస్తవం. లాభాలను కంటే ప్రజల అవసరాలను ముందుకు పెట్టడం, దూరప్రాంతాలకు సేవలు చేర్చడం, సామాజిక సమానత్వాన్ని చూపించడం ఇవన్నీ పబ్లిక్ రంగం నుంచే సాధ్యమయ్యాయి. కానీ నేడు ఈ రంగం దాడులు పెరుగుతున్నాయి. ప్రైవేటీకరణను అభివృద్ధి అని అమ్మే ప్రభుత్వాలు పబ్లిక్‌రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థలకూ ‘స్ట్రాటజిక్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో వేలం వేయడం సాధారణమైంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన సంస్థలను కొంతమంది కార్పొరేట్ వర్గాలకు అప్పగించడం ద్వారా ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థను క్రిమినలైజ్ చేస్తున్నాయి. బ్యాంకులను విలీనాలు, మూసివేతల దిశగా నెట్టడం, బొగ్గు బ్లాకులను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం, రైల్వే, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను విడదీసి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఇవన్నీ ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలే. ప్రైవేటు రంగం లాభాలను మాత్రమే చూసే క్రమంలో సామాజిక బాధ్యతలు, ధర నియంత్రణ, గ్రామీణ సేవలు అన్నీ అరుదైపోయే ప్రమాదం ఉంది. భారతదేశం లాంటి అసమానతలున్న దేశంలో పబ్లిక్‌రంగం కేవలం వ్యాపారం కాదు. అది సామాజిక సమీకరణ యంత్రాంగం.లాభాలు లేకున్నా సేవలను విరమించకుండా కొనసాగించగల రంగం ఇదొక్కటే. ప్రైవేటీకరణ పేరుతో పబ్లిక్ రంగాన్ని ముసుగులో హరించడం నేరం. ఒక తరానికి చెందిన సొమ్ము, శ్రమ, కలలతో నిర్మించిన ఈ ఆస్తులు దేశ భవిష్యత్తుకు కేవలం పెట్టుబడులు కాదు, రక్షణ. ప్రస్తుత అసమానతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ రంగం బలోపేతం అత్యవసరం. ఉపాధి తగ్గిపోతున్న సమయంలో పబ్లిక్ రంగ విస్తరణ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. చిన్న, పెద్ద, మధ్యతరగతి ప్రజలందరూ ఆధారపడే భద్రతా వల ఈ రంగమే. కాబట్టి పబ్లిక్ రంగాన్ని రక్షించడం అనేది కేవలం గతాన్ని కాపాడడం కాదు, భవిష్యత్తును కాపాడడం. కానీ పాలకులు ప్రజలకంటే, దేశం అవసరాల కంటే పెట్టుబడి దారుల అవసరాలే మిన్నగా ఉంటున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఇండిగో సంక్షోభం అన్నది వాస్తవం. ఇండిగోలో ఇటీవలే బయటపడిన యాజమాన్య, వాటాదారుల మధ్య అధికార పోరు దేశ విమానయాన రంగం ఎంత అస్థిరంగా మారిందో ప్రత్యక్షంగా చూపిస్తున్న సంఘటన. మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా ఉన్న సంస్థ ఒక్కరోజు అంతర్గత ఒడిదుడుకులకు లోనైతే దేశవ్యాప్తంగా వేలాది ఫ్లైట్లు రద్దయ్యే ప్రమాదం, ప్రయాణికులు ఇరుక్కుపోయే పరిస్థితి, షేర్ మార్కెట్‌లో కోట్లు ఆవిరయ్యే అనిశ్చితి, ఇవి అన్నీ ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక కంపెనీ గొడవ కాదు; ఇది విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రభుత్వ విధానాల ఘోర వైఫల్యం. ఆ వైఫల్యాన్ని ప్రశ్నించే ఆలోచనే పాలకవర్గానికిలేదు. ఎయిర్ ఇండియాను భారాలు అవుతున్న పబ్లిక్ రంగం అని తక్కువ చేసి, నష్టాలను ఉద్దేశపూర్వకంగా పెంచిన తరువాత అతి తక్కువ ధరకు ప్రైవేటు చేతుల్లో వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇండిగో సంక్షోభం గురించి పెదవి విప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒక పబ్లిక్‌రంగ విమానయాన సంస్థ పనిచేసేది కేవలం లాభాల కోసం కాదు; అది జాతీయ అవసరాలను తీర్చే బాధ్యతను కూడా మోసేది. దూరప్రాంతాలకూ, లాభం రానివాటికీ సేవలందించేది. అత్యవసర సమయాల్లో విదేశాల్లో ఇరుక్కున్న భారతీయులను కొలువరించేది. విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేది. ఇవన్నీ ప్రైవేట్ రంగం చేయగలదా? వారి బోర్డు సమావేశాల్లో వాటాదారుల ఒత్తిడి ఒక మూలను ఇరుకోబెడితే, ఆ రాత్రే ధరలు ఎగసిపడతాయి;సేవలు నిలిచిపోతాయి. ఇండిగో సంక్షోభం తర్వాత మార్కెట్ ఎలా స్పందించిందో చూస్తే భారత గగనయాన రంగం అనిశ్చితి ఎంత తీవ్రమో అర్థమవుతుంది.షేర్ ధర పతనంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందినా, సాధారణ ప్రజల సమస్య మాత్రం మరింత సూటిగా మెదులుతుంది. ప్రయాణ ఖర్చులు పెరగటం, టికెట్లు అకస్మాత్తుగా దొరక్కపోవటం, సేవా నాణ్యత పడిపోవడం, మార్గాల ఎంపిక పూర్తిగా సంస్థల ఖజాన, లాభాల లెక్కల ఆధారంగా నిర్ణయించబడటం. విమానయాన రంగంలాంటి కీలక రంగాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం ఒక దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పే. విమాన రూట్ల కేటాయింపు, అత్యవసర ఎయిర్‌లిఫ్ట్‌లు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి సేవలను ప్రైవేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్‌లను చూసుకుని మాత్రమే నిర్వహిస్తాయి. అలా లాభం రాకపోతే, ఆ సేవలు నిలిచిపోతాయి. పబ్లిక్ రంగం ఉన్నప్పుడు మాత్రం లాభ-నష్టాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా నిలిచేవి. ఇది పబ్లిక్ రంగం ప్రాధాన్యతను సాక్ష్యాలతో రుజువు చేసే ముఖ్యమైన ఉదాహరణ. ఇండిగోలో జరిగిన మేనేజ్‌మెంట్ విభేదాలు, వాటాదారుల మధ్య అధికార యుద్ధాలు, అంతర్గత చెత్త పాలన దేశ విమానయాన రంగంలో ఒకే సంస్థ ఆధీనత ఎలా ప్రమాదకారకమో చూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థల అప్రతిహత అధికారం, ప్రభుత్వ మౌన సమ్మతి రెండూ కలిపి ప్రజలకే భారమయ్యాయి. ఒక సంస్థ గందరగోళం కారణంగా దేశవ్యాప్తంగా వందల ఫ్లైట్లు ఆలస్యం కావటం అంటే, కొద్దిమంది పెట్టుబడిదారుల మీద దేశం మొత్తం ఆధారపడి ఉన్నదని అర్థం. ఇది అస్వాభావికమైన ఆర్థిక నిర్మాణం. ఇండిగో సంక్షోభం ఒక సంఘటన కాదు, అది ఒక సందేశం. దేశ విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటు ఆధీనానికి అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది స్పష్టంగా చెబుతోంది. పబ్లిక్ రంగం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. విమానయానాన్ని ప్రజా సేవగా తిరిగి నిర్వచించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే ప్రజల ప్రయాణం సురక్షితం, అందుబాటు, సమానత్వం కలిగినదిగా ఉంటుంది. లేకపోతే ఇండిగో నేటి సంక్షోభం రేపటి మరింత పెద్ద దుర్ఘటనలకు పునాది మాత్రమే అవుతుంది. - టి.నాగరాజు 9490098292

మన తెలంగాణ 9 Dec 2025 9:09 am

Bikkanoor |ప్రజాసేవకు అంకితం..

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : చేతులెత్తి మొక్కుతున్నా.. మీ బిడ్డగా తమను

ప్రభ న్యూస్ 9 Dec 2025 9:05 am

Gold Price Today : బంగారంపై భ్రమలు వీడండి.. మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 9:04 am

Peddamallareddy | 24 గంటలు అందుబాటులో..

Peddamallareddy | 24 గంటలు అందుబాటులో.. Peddamallareddy, బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:53 am

Nara Lokesh : అమెరికాలో కొనసాగుతున్న లోకేశ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ పర్యటన అమెరికాలో కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:49 am

Rajapeta |ప్రజలు సమస్యలు పరిష్కరిస్తా..

Rajapeta | ప్రజలు సమస్యలు పరిష్కరిస్తా.. Rajapeta, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:46 am

Telangana : నేడు విజన్ డాక్యుమెంట్ విడుదల

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో నేడు విజన్ డాక్యుమెంట్ 2047 ను విడుదల చేయనున్నారు.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:39 am

Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి అలెర్ట్... దర్శనం కోసం?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారం అయినా భక్తుల రద్దీ కొద్దిగా పెరిగింది.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:31 am

Hyderabad : శంషాబాద్ లో విమానానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:17 am

Telangana : గ్లోబల్ సమ్మిట్ లో భారీగా ఒప్పందాలు

హైదరాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:08 am

సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘గుర్రం పాపిరెడ్డి‘ సినిమా నుంచి ’పైసా డుమ్ డుమ్’ సాంగ్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ “డార్క్ కామెడీ జానర్ లోనే కొత్తగా ప్రయత్నించాం. ఫుల్ ఫన్ ఉండే మా మూవీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందిస్తుంది”అని అన్నారు. హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ “పైసా డుమ్ డుమ్’ సాంగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఫరియా అబ్దుల్లా కూడా మా మూవీలో ఒక పాట పాడింది. ఆ పాటను త్వరలో వింటారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, జయకాంత్, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 8:07 am

Alwala |ఆశీర్వదించండి.. గెలిపించండి..

Alwala | ఆశీర్వదించండి.. గెలిపించండి.. Alwala, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 9 Dec 2025 8:03 am

Telangana : నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్

నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

తెలుగు పోస్ట్ 9 Dec 2025 8:00 am

Manigilla |కాంగ్రెస్ వలనే సాధ్యం..

Manigilla | కాంగ్రెస్ వలనే సాధ్యం.. Manigilla, పెద్దమందడి, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:52 am

Congress |ప్రజాసేవకే జీవితం అంకితం..

Congress | ప్రజాసేవకే జీవితం అంకితం.. Congress, దస్తూరాబాద్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 9 Dec 2025 7:42 am

India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా తొలి టీ20

భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది

తెలుగు పోస్ట్ 9 Dec 2025 7:37 am

చాయ్ షాట్స్’ ప్రారంభం

తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్న చాయ్ బిస్కెట్... దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన థర్డ్ స్క్రీన్ ప్లాట్‌ఫార్మ్ లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి. ‘చాయ్ షాట్స్’ ఏంజెల్ ఇన్వెస్టర్లుగా రానా దగ్గుబాటి (నటుడు, నిర్మాత), శ్రీ హర్ష మజేటి, నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు), ఫణీంద్ర సమా (రెడ్‌బస్ స్థాపకుడు), అలఖ్ పాండే, ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు), అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ (రాపిడో స్థాపకులు), రోహిత్ చెన్నమనేని (డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు), అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు) ఉన్నారు. ’చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ “చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక అడ్భుతమైన పవర్. శరత్, అనురాగ్ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియన్స్‌ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది”అని అన్నారు. చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ “’చాయ్ షాట్స్’ను ప్రస్తుతం తెలుగులో స్ట్రీమ్ చేస్తున్నాం. త్వరలోనే అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్, చాయ్ బిస్కెట్ అనురాగ్, సీటీవో కృష్ణ, రాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర, డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, రాహుల్ హుమాయున్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 9 Dec 2025 7:36 am