Iran Rejects : హోర్ముజ తెరవం Andhra Prabha News
Iran Rejects : హోర్ముజ తెరవం Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు.. భారత పౌరులకు కీలక సూచనలు
టెహ్రాన్: ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పశ్చిమ ఆసియాలో ఘర్షణ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం.. భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. భారతీయులు రాబోయే 48 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులకు దూరంగా ఉండాలని రాయబార కార్యాలయం పౌరులను హెచ్చరించింది. గతంలో ఇచ్చిన సలహాలకు కొనసాగింపుగా, ఇప్పటికీ ఇరాన్లో ఉన్న భారత పౌరులు రాబోయే 48 గంటల పాటు వారు ఉన్నచోటనే ఉండాలి. అన్ని విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులకు దూరంగా ఉంటూ, ఇళ్లలోనే ఉండాలి. రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలి అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉంటున్న భారతీయులు తమ గదులను విడిచి వెళ్లవద్దని, ఆ హోటళ్లలో ఉన్న రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. భారత పౌరులందరూ అధికారిక ప్రకటనలను నిశితంగా గమనించాలని.. సూచనలను ఆలస్యం చేయకుండా పాటించాలని కూడా రాయబార కార్యాలయం చెప్పింది.
తమిళనాడు స్టార్ క్యాంపెయినర్ గా సిఎం రేవంత్ రెడ్డి
తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనియర్లుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ మంగళవారం నలభై మందితో జాబితాను విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేరళ రాష్ట్రానికి ఎన్నికల స్టార్ క్యాంపెనియర్గా నియమించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల పార్టీకి మేలు జరిగిందని అధిష్టానం విశ్వసిస్తున్నది. కేరళలో కాంగ్రెస్ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, తాము చేపట్టిన పథకాలను తెలుసుకోవడానికి తమ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా రేవంత్ రెడ్డి కేరళ ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి తమిళనాడులో కూడా ప్రచారం చేయిస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందని, తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని పార్టీ నాయకత్వం భావించి స్టార్ క్యాంపెనియర్గా నియమించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కూడా తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీనియర్ అబ్జర్వర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 23న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
అల్-ఫలాహ్ ఛైర్మన్ రూ. 39 కోట్ల ఆస్తుల జప్తు
అల్-ఫలాహ్ గ్రూప్ ఛైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీ, ఆయనకు చెందిన చారిటబుల్ ట్రస్ట్పై కొనసాగుతున్న మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా రూ. 39 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం వెల్లడించింది. ఢిల్లీ జామియా నగర్ (ఒఖ్లా)లోని నివాస గృహం, ఫరీదాబాద్లోని వ్యవసాయ భూమి, అలాగే పలు బ్యాంక్ డిపాజిట్లు ఈ జప్తులో భాగమని ఈడీ తెలిపింది. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీపై 2025 నవంబర్ 10న రెడ్ ఫోర్ట్ పరిసరాల్లో జరిగిన పేలుడుకు సంబంధించిన ‘వైట్ కాలర్’ ఉగ్రవాద మాడ్యూల్ దర్యాప్తు సమయంలో విచారణ సంస్థల దృష్టి పడింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. ఈ కేసులో భాగంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తాత్కాలిక జప్తు ఉత్తర్వులు జారీ చేసి ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. జప్తు చేసిన ఆస్తుల్లో సిద్దిఖీకి చెందిన జామియా నగర్ నివాస గృహం, ఫరీదాబాద్లోని ఢౌజ్ గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి (అల్-ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో), డీమ్యాట్ హోల్డింగ్స్, బ్యాంక్ బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అల్-ఫలాహ్ చారిటబుల్ ట్రస్టుకు చెందిన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ. 39.45 కోట్లుగా ఈడీ వెల్లడించింది. 61 ఏళ్ల సిద్దిఖీ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనను మొదటగా 2025 నవంబరులో విద్యాసంస్థల గుర్తింపు, అంగీకారం విషయంలో విద్యార్థులను మోసం చేసిన కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం గత నెలలో ఢిల్లీలో రూ. 45 కోట్ల విలువైన భూమిని మోసపూరితంగా స్వాధీనం చేసుకున్న కేసులో మరోసారి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో న్యాయ పరిరక్షణలో ఉన్నారు. తాజా ఆస్తుల జప్తు మొదటి మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన చర్యగా ఈడీ తెలిపింది.
సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి
ఏ షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి
ఏ షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలి -సిపిఎం మండల కార్యదర్శి మునిగెల
ఇనుగాల వెంకటరామిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
ఇనుగాల వెంకటరామిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు భీమారం, ఆంధ్ర ప్రభ : గ్రేటర్
ఫుడ్ సేఫ్టీ బృందానికి ఉత్తమ సేవా పురస్కారం…
ఫుడ్ సేఫ్టీ బృందానికి ఉత్తమ సేవా పురస్కారం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
ఖర్గ్ దీవిపై అమెరికా మళ్లీ దాడులు
ఇరాన్కు అత్యంత కీలకమైన చమురు కేంద్రంగా భావించే ఖర్గ్ దీవిపై అమెరికా మళ్లీ దాడులు జరిపింది. రహదారులతో పాటు ఓ రైల్వే వంతెనను కూడా ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. వైట్ హౌస్కు చెందిన పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి అనధికారికంగా ఈ సమాచారం వెల్లడించారు ఇరాన్ కూడా దీనిని ధ్రువీకరించింది. మంగళవారం అమెరికా దళాలు దీవిలోని కనీసం 50 సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు విధించిన గడువు ముగియడానికి కొద్ది గంటల ముందు ఈ దాడులు జరగడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఖర్గ్ దీవి ఆర్థిక ఆయువుపట్టు. ఇక్కడి నుంచే చమురు ఎగుమతులను ఇరాన్ 90 శాతం నిర్వహిస్తుంటుంది. ఇరాన్ తమ డిమాండ్లను అంగీకరించకపోతే భారీ దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఖర్గ్ దీవిలోని కీలక చమురు మౌలిక వసతులను స్వాధీనం చేసుకోవడానికి భూసేనలను వినియోగించే అవకాశాన్ని కూడా ట్రంప్ సూచించినప్పటికీ, అలాంటి చర్య అమెరికా సైనికుల ప్రాణనష్టానికి దారితీస్తుందని, యుద్ధానికి తుది పరిష్కారం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ దీవిపై అమెరికా పలు దాడులు జరిపినట్లు శాటిలైట్ విశ్లేషణలు వెల్లడించాయి. వీటిలో గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, విమానాశ్రయం, హోవర్క్రాఫ్ట్ స్థావరాలు లక్ష్యాలుగా ఉన్నాయని ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్’, ‘అమెరికన్ ఎంటర్ప్రైజ్ ఇన్స్టిట్యూట్’కు చెందిన క్రిటికల్ థ్రెట్స్ ప్రాజెక్ట్ పేర్కొంది. ఇదే సమయంలో మంగళవారం ఉదయం ఖర్గ్ దీవిలో పలు పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అర్థ ప్రభుత్వ వార్తా సంస్థ మెహర్ నివేదించింది. మరోవైపు, టెహ్రాన్కు వాయువ్యంగా ఉన్న అల్బోర్జ్ ప్రావిన్స్పై జరిగిన వైమానిక దాడిలో కనీసం 18 మంది మరణించగా, మరో 24 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ దాడి లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. టెహ్రాన్ నగరంలో కూడా పర్వత ప్రాంతాల్లోని ఆయుధ గిడ్డంగులు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వైమానిక దాడులు జరిగినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్పై దాడులను కొనసాగిస్తోంది. షిరాజ్లోని పెట్రోకెమికల్ కేంద్రాన్ని వరుసగా రెండో రోజూ లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే ఇరాన్ ప్రజలు రైల్వే మార్గాలను దూరంగా ఉంచాలని ఫార్సీ భాషలో హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం రైల్వే వంతెనలు, స్టేషన్లు, హైవే వంతెనలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఖొర్రమాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా మరో దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడులకు అమెరికా లేదా ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు. మరోవైపు, మంగళవారం ఉదయం టెహ్రాన్ నుంచి సౌదీ అరేబియాపై ఏడు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించగా, వాటికి అడ్డుకట్ట వేసినప్పటికీ ఇంధన కేంద్రాల సమీపంలో అవశేషాలు పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో సౌదీ అరేబియా బహ్రెయిన్తో కలిపే కింగ్ ఫహద్ కాజ్ దారిని తాత్కాలికంగా మూసివేసింది. ఇరాన్ ఇజ్రాయెల్పైన క్షిపణి దాడులు జరిపినట్లు, టెల్ అవీవ్, ఎయిలాట్ ప్రాంతాల్లో హెచ్చరికలు వినిపించినట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 1,900 మందికిపైగా మరణించగా, లెబనాన్లో ఇజ్రాయెల్హిజ్బుల్లా ఘర్షణల్లో 1,400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ సైన్యంలో 11 మంది సైనికులు మరణించినట్లు సమాచారం. పరిస్థితి రోజురోజుకూ విషమంగా మారుతూ ఉండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడండి…
గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడండి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాల్లో వేసవి కాలంలో
బీఆర్ఎస్ పార్టీ నాయకుడి మృతి విచారకరం…
బీఆర్ఎస్ పార్టీ నాయకుడి మృతి విచారకరం… మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్
పెద్దపోర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని డిఎంకు వినతి….
పెద్దపోర్లకు బస్సు సౌకర్యం కల్పించాలని డిఎంకు వినతి…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి…
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు విద్యార్థి దశ
ఎసిబి వలలో అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిన్
సీడ్ వ్యాపారికి ఫేవర్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డిన్ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్హ్యాడెడ్గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం. గోవర్దన్ అగ్రోనమి కాలేజీ ఆఫ్ అగ్రికల్చర్కు డీన్గా పనిచేస్తున్నాడు. సీడ్ వ్యాపారం చేసే వ్యక్తి వ్యవసాయ శాఖ నుంచి సీడ్ లైసెన్స్ తీసుకునేందుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే డీన్ గోవర్దన్ను కలిశాడు, లంచడం డిమాండ్ చేయడంతో గతంలో రూ.25,000 ఇచ్చాడు. అయినా కూడా మరో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఎసిబి అధికారుల సూచనల మేరకు డీన్ గోవర్దన్కు లక్ష రూపాయలు ఇస్తుండగా అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. తర్వాత నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి నాంపల్లిలోని ఎసిబి కోర్టు హాజరుపర్చారు. కోర్టు ప్రొఫెసర్కు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు.
Targeting the Media Instead of Tackling the Message: YSRCP Poor Strategy
The protest staged by the YSR Congress Party outside the office of ABN Andhra Jyothi in Hyderabad is not just another political reaction to media criticism. The trigger was a weekend opinion article that did not sit well with YSRCP leaders. Leaders, including Ambati Rambabu and Kakani Govardhan Reddy gathered outside the media office and […] The post Targeting the Media Instead of Tackling the Message: YSRCP Poor Strategy appeared first on Telugu360 .
One more Postponement for Akhil’s Lenin
The team of Ram Charan’s Peddi will announce that the film will not hit the screens as per the plan on April 30th. The film is expected to have a release in the last week of June during the holiday weekend. Akhil Akkineni’s Lenin was initially planned for May 1st release and it was pushed […] The post One more Postponement for Akhil’s Lenin appeared first on Telugu360 .
ఈ రాత్రే ఇరాన్ నాగరికత అంతరించిపోతుంది: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు హెచ్చరికలు చేశారు. ఇది ఇరాన్పై ఇప్పటివరకు చేసిన అత్యంత కఠిన హెచ్చరికల్లో ఒకటి. ఈ రోజు ముగిసేలోపు ఇరాన్ నాగరికత పూర్తిగా అంతం అయిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రే ఒక నాగరికత పూర్తిగా అంతరించిపోతుంది, మళ్లీ ఎప్పటికీ తిరిగి రాదు. అది జరగకూడదని నేను కోరుకుంటున్నాను, కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. అయితే పరిస్థితులను బట్టి చివరి క్షణంలో దాడిని నిలిపివేసే అవకాశమూ ఉందని చెప్పిన ఆయన, ఈ రాత్రిని ప్రపంచ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని అభివర్ణించారు. ఇరాన్లో పూర్తి స్థాయి పాలన మార్పు జరిగి, మరింత వివేకవంతమైన నాయకత్వం వస్తే విశేషమైన మార్పులు సంభవించవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న దోపిడీ, అవినీతి, మరణాల పాలనకు ఇది ముగింపు కావచ్చు. ఇరాన్ ప్రజలకు దేవుని ఆశీస్సులు ఉండాలి అని ఆయన అన్నారు. ఇదే సమయంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వరకు తిరిగి తెరవకపోతే, దాని ఇంధన మౌలిక సదుపాయాలపై తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ పునరుద్ఘాటించారు. మొదటగా ఇరాన్కు 48 గంటల గడువు ఇచ్చిన ట్రంప్, ఆ గడువును పలుమార్లు పొడిగించారు. తాజా నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 7ను కొత్త గడువుగా నిర్ణయించారు. మొదటి గడువు ఐదు రోజులు కొనసాగగా, మార్చి చివర్లో మరో 10 రోజులు చేర్చారు. మొత్తం గడువు 48 గంటల నుంచి 408 గంటలకు పెరిగింది. అయితే ఈ గడువులు వరుసగా పొడిగించడం వల్ల అమెరికా స్పందనపై అనిశ్చితి నెలకొంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో, దాని మూసివేత అంతర్జాతీయ ఇంధన భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఆందోళనలను పెంచింది. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పరిస్థితి వేగంగా మారుతూ ఉండగా, అమెరికా తదుపరి చర్యలపై ప్రపంచ దృష్టి కేంద్రీకృతమై ఉంది.
ముంబై vs రాజస్థాన్... టాస్ ఆలస్యం
గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా 13వ లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. మరికాసేపట్లో గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ప్రారంభం కానుంది. అయితే, వర్షం పడటంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. స్టేడియం పరిసరాల్లో వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది. ప్రస్తుతం వర్షం నిలిచిపోయినా మైదానం తడిగా ఉంది. దీంతో గ్రౌండ్ సిబ్బంది స్టేడియాన్ని రెడీ చేసే పనిలో ఉన్నారు.
రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు
రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ :
‘మత్తు’ కు బానిసలు కావద్దు…! మాక్లూర్, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలకు బానిసలుగా
Film Postponements: New Stress for Producers
Tollywood producers are investing big money on pan-Indian films and those featuring stars. The film’s release date can be defined by various factors and the shoot has to conclude as per the plan to release a film on time. The OTT platforms are dictating the release date and they are finalizing the theatrical release plan. […] The post Film Postponements: New Stress for Producers appeared first on Telugu360 .
కట్ట మైసమ్మకు ఘనంగా బోనాల సమర్పణ….
కట్ట మైసమ్మకు ఘనంగా బోనాల సమర్పణ…. మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ ప్రిన్సిపల్
కాంగ్రెస్ పార్టీలో చేరికలు… బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు పెండింగ్ కేసు పరిష్కరించాలిసీపీ అంబర్ కిషోర్ ఝా
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయుబ్ పాషా…
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయుబ్ పాషా… ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండల
ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..!
ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..! నర్సంపేట. ఆంధ్రప్రభ : ప్రజా పాలన
ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి
-సీపీఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి నగరంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏఐటీయూసీ మహాసభలు జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్యభ భవన్ లో మంగళవారం సీపీఐ కార్యవర్గ సభ్యులు , ఏఐటియుసి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా […] The post ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
చైర్మన్చే సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
చైర్మన్చే సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ జైనూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ
ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుంది.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. మంగళవారం గడువులోగా ఒక ఒప్పందానికి రావాలని.. అలా చేయకపోతే.. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు, కానీ బహుశా అదే జరుగుతుంది. ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఈ రాత్రి అత్యంత కీలకం. 47 ఏళ్ల దోపిడీ, అవినీతి అంతమవుతాయి అంటూ తన ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్, ఇరాన్ ను తీవ్రంగా హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలు.. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతను మరింత పెంచాయి.
ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ అర్చకులు
ఎమ్మెల్యేను సత్కరించిన ఆలయ అర్చకులు బాసర( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : మొదలు
49వ డివిజన్ లో పడకేసిన పారిశుధ్యం
49వ డివిజన్ లో పడకేసిన పారిశుధ్యం 49వ డివిజన్ పలు చోట్ల పేరుకుపోయిన
సుకేష్ చంద్రశేఖర్ కు బెయిల్ మంజూరు..
న్యూఢిల్లీ: ఏఐఏడీఎంకే 'రెండు ఆకులు' ఎన్నికల గుర్తుకు సంబంధించిన కుంభకోణం ఆరోపణల కేసులో, అనేక మందిని మోసం చేసిన కేసుల్లో అరెస్టై జైలులో ఉన్న సుకేష్ చంద్రశేఖర్కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద మంగళవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు, సుకేష్ కు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో బెయిల్ లభించినప్పటికీ, చంద్రశేఖర్ జైలులోనే కొనసాగుతారు. వివిధ న్యాయ పరిధులలో అతనిపై 31 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 26 కేసులలో అతనికి బెయిల్ లభించగా, ఐదు కేసులు ఇంకా అతనిపై పెండింగ్లో ఉన్నాయి. కాగా, పార్టీ ఎన్నికల గుర్తు కేటాయింపును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, అలాగే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పీఎంఎల్ఏ కేసు నమోదైంది. ఏఐఏడీఎంకే నాయకుడు టీటీవీ దినకరన్కు మధ్యవర్తిగా వ్యవహరించారని, వీకే శశికళ నేతృత్వంలోని వర్గం పార్టీకి రెండు ఆకుల గుర్తును కేటాయించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని చంద్రశేఖర్పై ఆరోపణలు ఉన్నాయి.
Telangana : విస్తరణ అంత సులువా? రేవంత్ రెడ్డికి ఈజీ మాత్రం కాదట
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది
నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ…
నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపీ… కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు రూరల్
పరిశ్రమల స్థాపన పనులు వేగవంతం చేయాలి…
పరిశ్రమల స్థాపన పనులు వేగవంతం చేయాలి… కర్నూలు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఏర్పాటు
రూ.20 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన
కుబీర్, ఆంధ్రప్రభ : రాజకీయాలకతీతంగా ముధోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన దేయమని
బాల్య వివాహాలు, కౌమార గర్భాల నిరోధానికి ప్రచార రథం…
బాల్య వివాహాలు, కౌమార గర్భాల నిరోధానికి ప్రచార రథం… – జిల్లాలో కళాజాతలతో
నరసరావుపేట ఐలా బజారులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్#Narasaraopet #CricketBetting
భయానక హత్యకు యావజ్జీవ శిక్ష… మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా,
ఉప్లూర్లో పశు వైద్య శిభిరం ప్రారంభం…
ఉప్లూర్లో పశు వైద్య శిభిరం ప్రారంభం… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది
నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది గోదావరిఖని, ఆంధ్రప్రభ ; నిరుపేద వర్గాలకు
ఎన్ఎస్ఎస్ శిభిరంలో బాగంగా సామాజిక సేవపై దృష్టి సారించాలి
ఎన్ఎస్ఎస్ శిభిరంలో బాగంగా సామాజిక సేవపై దృష్టి సారించాలి ఎస్ఆర్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్
బహదూర్ పేటలో వైద్య శిబిరం ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
వైసీపీ ఓటమిపై బొత్స హాట్ కామెంట్స్
వైసీపీ ఓటమి పై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు
Andhra Pradesh : ఆరోగ్య శ్రీ సమ్మెకు బ్రేక్
ఆరోగ్య శ్రీ సేవల సమ్మెకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించాయి
మూడు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం ముగిసింది.
జిల్లా పరిషత్ భవన పనులు వేగవంతం చేయాలి
జిల్లా పరిషత్ భవన పనులు వేగవంతం చేయాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : జిల్లాలో
పేదలకు సత్వరమే సీఎంఆర్ఎఫ్… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ను పోలీసులు అరెస్టు చేశారు. సిడ్నీలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్ అరెస్టైనట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పాల్గొంటున్న వార్నర్.. తన ఫ్రాంచైజీ కరాచీ కింగ్స్ మ్యాచ్ల మధ్య విరామం రావడంతో పీఎస్ఎల్ మధ్యలోనే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళాడు. ఈ క్రమంలో సిడ్నీలో మద్యం తాగి వాహనం నడిపినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సిడ్నీలోని మరూబ్రాలో పోలీసులు బ్రీత్ టెస్ట్ చేస్తుండగా.. టెస్టింగ్ ప్రదేశానికి చేరుకోవడానికి ముందే వార్నర్ తన వాహనాన్ని ఆపి పార్క్ చేశారని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారులు అతని వద్దకు వెళ్లి పరీక్షించగా, బ్రీత్ టెస్ట్లో పాజిటివ్గా తేలింది. దీంతో పోలీసులు వార్నర్ ను అదుపులోకి తీసుకుని మరూబ్రా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
Khammam | పలువురికి గాయాలు.. Khammam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
ఎల్లమ్మ పట్నాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే
ఎల్లమ్మ పట్నాల్లో పూజలు చేసిన ఎమ్మెల్యే జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులా..?భయబ్రాంతులకు గురి చేస్తారా..?
రైతుల కోసం ప్రశ్నిస్తే కేసులా..?భయబ్రాంతులకు గురి చేస్తారా..? స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ :
దేశం కోసం ప్రాణ త్యాగానికై ఇరానీయులు సిద్ధంగా ఉన్నారు:ఇరాన్ అధ్యక్షుడు
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకోవడానికి 14 మిలియన్లకు పైగా ఇరానీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాను కూడా దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతకుముందు, ఇరాన్ క్రీడల ఉప మంత్రి అలీరెజా రహీమీ మాట్లాడుతూ.. అమెరికా జరపబోయే వైమానిక దాడులను అడ్డుకునేందుకు, విద్యుత్ ప్లాంట్ల చుట్టూ మానవ గొలుసులు ఏర్పాటు చేయాలని దేశ క్రీడాకారులకు, కళాకారులకు పిలుపునిచ్చారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్కు ట్రంప్ అల్టిమేటమ్ విధించిన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి 8 గంటల వరకు ట్రంప్, ఇరాన్ కు గడువు విధించారు. ఈ లోపు, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే.. ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున, ఏకకాలంలో బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. కేవంల 4 గంటల సమయంలోనే వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూపు
మద్దూర్, ఆంధ్రప్రభ : పదవిలో ఉన్నప్పుడు చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో
ఆశ కార్యకర్తల సేవలు అమూల్యం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ ; ప్రజారోగ్య పరిరక్షణలో ఆశా
రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్న అంబులెన్స్ ఉద్యోగులు
రాష్ట్ర ఉత్తమ అవార్డు అందుకున్న అంబులెన్స్ ఉద్యోగులు జన్నారం రూరల్, ఆంధ్రప్రభ :
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత…
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కుల వృత్తిదారులు, నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే
Finally, Rana Daggubati signs a Film
Tollywood Hunk Rana Daggubati is extremely talented and he is active in various crafts of Indian cinema. He maintains great bond with some of the top digital giants and is collaborating with them. He is active as a producer in the recent years but he hasn’t signed any film as an actorr. A couple of […] The post Finally, Rana Daggubati signs a Film appeared first on Telugu360 .
From the past few months, there are rumors that Bollywood Superstar Shah Rukh Khan will feature in a cameo in Superstar Rajinikanth’s upcoming film Jailer 2. The shoot of the film reached the final stages and SRK had to join the sets. The latest update says that the top Bollywood actor has declined the opportunity […] The post Did SRK walk out of Jailer 2? appeared first on Telugu360 .
ఉన్నత ప్రమాణాలతో దగ్గరవుతున్న ఇగ్నో దూరవిద్య
ఉన్నత ప్రమాణాలతో దగ్గరవుతున్న ఇగ్నో దూరవిద్య ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ మధుమూర్తి
పార్థివా దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం నిండిగొండ గ్రామ ఉప సర్పంచ్ గంగిడి
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కాబోతోంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పాన్ ఇండియా సినిమాగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్పై యుఎస్ఎ మెక్విన్ గ్రూప్ సహకారంతో రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పివిఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా దర్శకుడు, -నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ “విడుదలకు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడటం గర్వకారణం. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి”అని అన్నారు.
ఎండ తీవ్రతకై జాగ్రత్తలు తీసుకోవాలి….
ఎండ తీవ్రతకై జాగ్రత్తలు తీసుకోవాలి…. పాయకాపురం, ఆంధ్రప్రభ : ఎండాకాలం అంటేనే ఎండలు,
మెడిసిటి (MIMS)లో ఘనంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడిసిటి ఇన్స్టిట్యూట్ ఆఫ్
గుండె జబ్బులపై అవగాహన… పాయకాపురం, ఆంధ్రప్రభ : నడక ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా
10grams|బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..
10grams| బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పసిడి ప్రియులకు
స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశాం: మండిపల్లి
అమరావతి: బస్సుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లి ఘటనలకు మానవ తప్పిదమే కారణం అని అన్నారు. బస్సుల్లో ప్రమాదాల నివారణపై మంత్రుల సమీక్ష ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీ చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై నిబంధనలు ఉల్లంఘించే వాటిని సీజ్ చేశామని తెలియజేశారు. 10 రోజుల్లో 10 వేల వాహనాలు తనిఖీ చేశామని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రైవేట్ ట్రావెల్స్ కు ఆదేశించామని మండిపల్లి పేర్కొన్నారు. త్వరలో బస్సు సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు చేపట్టామని, 300 కి.మీ.కు పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని సూచించారు. డ్రైవర్ల పర్యవేక్షణకు ఎఐ ఆధారిత కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని, స్లీపర్ బస్సులను ఎందుకు బ్యాన్ చేయకూడదనే విషయమై చర్చిస్తున్నామని అన్నారు. స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశామని, అవసరమైతే భవిష్యత్తులో స్లీపర్ బస్సులను రద్దు చేస్తామని అన్నారు. జాతీయ, రాష్ట్ర రోడ్లపై స్పీడ్ గన్ ల ఏర్పాటుకు రూ. 40 కోట్లు కేటాయించామని, స్పీడ్ గన్ ల ఏర్పాటు కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.
అమరావతికి చట్టబద్ధత.. ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక అభివృద్ధి,ఆర్థిక స్థిరత్వాలకు స్పష్టత : ప్రత్తిపాటిరాష్ట్ర శాశ్వత
4 Dead 12 Hurt : అర గంట ఆగలే…Andhra Prabha Top News
4 Dead 12 Hurt : అర గంట ఆగలే…Andhra Prabha Top
పశుసంపద రక్షణతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం…
పశుసంపద రక్షణతో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం… నరసరావుపేట, ఆంధ్రప్రభ : రైతు
Is Andhra Pradesh Being Pulled Back into Old Faultlines?
Fresh remarks by Dharmana Prasada Rao have once again pushed Andhra Pradesh into a debate it can ill afford. Instead of focusing on development, the narrative is shifting back to regional imbalance and division. The bigger concern is consistency. From opposing Amaravati to promoting the MAVIGUN concept and now raising regional disparities, the messaging lacks […] The post Is Andhra Pradesh Being Pulled Back into Old Faultlines? appeared first on Telugu360 .
ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం…
ప్రజాహితమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రజాహితమే కూటమి
శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలింపు
శంషాబాద్, ఆంధ్రప్రభ : ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి
అమరావతికి రాజముద్ర.. కేక్ కట్ చేసి సంబరాలుఎంపీ ఆధ్వర్యంలో వేడుకలు విజయవాడ, ఆంధ్రప్రభ
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు..
రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ కేంద్రం(ఐఎండి). తెలంగాణ, ఎపిలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని.. అలాగే, సూర్యపేట, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతోపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి చెప్పింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తర వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
పారాక్వాట్ డైక్లోరైడ్ మందు అమ్మితే కఠిన చర్యలు: ఏవో రమ్యశ్రీ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; ప్రమాదకరమైన పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు విక్రయాలు,నిల్వ
priyanka chopra|పూల్లో ప్రియాంక చోప్రా చిల్
priyanka chopra| పూల్లో ప్రియాంక చోప్రా చిల్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గ్లోబల్
ఎల్లంపేట మున్సిపాలిటీలో సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటన
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో డబిల్పూర్ పట్టణంలోని
ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే మద్దతు ధర : డీఆర్ డీఎపీడీ
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం
ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బాబా పూర్ గ్రామపంచాయతీలో
Raj Kesireddy Gets Bail in Andhra Liquor Scam Case
A significant development has emerged in the alleged liquor scam linked to the previous YSRCP government in Andhra Pradesh. Raj Kesireddy, who is named as the prime accused in the case, has now secured conditional bail from the High Court. This comes after earlier setbacks where even the Supreme Court had denied him relief. The […] The post Raj Kesireddy Gets Bail in Andhra Liquor Scam Case appeared first on Telugu360 .
బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ప్రారంభం
తొర్రూరు, ఆంధ్రప్రభ : బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం
రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
హెచ్ఆర్సీని ఆశ్రయించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ ఏప్రిల్ 7( జనం సాక్షి)మెదక్ జిల్లా రైతులకు …
రహవీర్ అవార్డు గ్రహీత @ గణపతి వెంకన్న
హైదరాబాద్: సచివాలయంలో రవాణా శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖ లో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలకు సంబంధించిన బుక్ లెట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించడం జరిగింది. రహవీర్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత తొలి రహవీర్ అవార్డు గ్రహీత నల్గొండ జిల్లాకి చెందిన గణపతి వెంకన్నకి 25 వేల రూపాయల చెక్కు అందిండం జరిగింది. రవాణా శాఖ 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం, టార్గెట్ రీచ్ అయిన జిల్లాలు తదితర అంశాలపై చర్చించారు. రవాణా శాఖలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎన్ఫోర్స్మెంట్ పెంచుతూ ఆదాయ మార్గాలు పెంచుకునేలా సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్గా కె. ఇలాంబర్తి , జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్, డిటిసిలు , డిటిఒలు , ఆర్ డిఒలు , ఎంవిఐ లు , ఎఎంవిఐలు పాల్గొన్నారు.
పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 07 (జనం సాక్షి):మోపాల్ మండలం బోర్గాం (పి) గ్రామంలోని సాక్రేడ్ హార్ట్ అకాడమీ పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ …
ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 07 (జనం సాక్షి ):జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ …
ipl 2026|టాప్ ప్లేస్లో ఎవరంటే..?
ipl 2026| టాప్ ప్లేస్లో ఎవరంటే..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్ 2026
జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కొలికపూడి ధర్నా..
జాతీయ రహదారిపై ఎమ్మెల్యే కొలికపూడి ధర్నా.. భూకబ్జాలపైఎమ్మెల్యే ఆగ్రహం..ఏ కొండూరు లో ఉద్రిక్తత10
YSRCP : వెల్లంపల్లి డిసైడ్ అయ్యారా? జగన్ ను ఒప్పించారా?
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరిగి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
గ్యాస్ కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి..
గ్యాస్ కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా

32 C