ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి
` ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. …
నాణేలు, వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ అగ్రభాగంలో నిలవాలి
` నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి ` నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే ` న్యూ మిస్ మ్యాటిక్స్ జాతీయ సెమినార్ లో …
మంత్రి సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
` నాన్ బెయిలబుల్ వారెంట్ అబద్దం:కొండా సురేఖ హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తనపై …
` ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ …
` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం ` 84.28 శాతం పోలింగ్ నమోదు ` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88% ` …
` గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై సీఎం రేవంత్ రెడ్డిని అభినందించిన ఖర్గే, ప్రియాంక ` సదస్సు వివరాలను అగ్రనేతలకు వివరించిన ముఖ్యమంత్రి ` మెస్సీ కార్యక్రమానికి రావాల్సిందిగా …
ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొదటి దశ
మెస్సీతో మ్యాచ్.. సీరియస్గా సీఎం ప్రాక్టీస్ !!
ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని
జన్నారం మండలంలో గెలిచిన సర్పంచులు వీరే..
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల
మంత్రి కొండా సురేఖపై నాన్–బెయిలబుల్ వారెంట్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. మంత్రి కొండా
இலங்கைக்கு விமானம் மூலம் இந்தியா பாலம் கொண்டு சென்றதாக பரவும் வீடியோ - உண்மை இதுதான்
இலங்கைக்கு விமானம் மூலம் இந்தியா பாலம் கொண்டு சென்றதாக பரவும் வீடியோ ஏஐ மூலம் உருவாக்கப்பட்டது.
మెస్సి తో మ్యాచ్కు ఉప్పల్ రెడీ…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లో ఈ నెల 13న లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్
Malakpet |పాత బస్తీలో భారీ చోరీ..
ఆంధ్రప్రభ : మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్తీ ప్రాంతంలో భారీ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రామపంచాయతీల్లో ఒకటైన కన్నాలలో
ఆదరించండి… అభివృద్ధిలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తాa
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే
గెలిపించండి… అభివృద్ధి చేస్తా..
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని నిస్వార్థంగా అభివృద్ధి
ప్రజలకు అందుబాటులో అంబులెన్స్ సేవలు
భీమ్గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండేలా అంబులెన్స్
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి..
ధర్మపురి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని, కొత్త–పాత అనే
ట్రంప్ కు ప్రధాని మోడీ ఫోన్… ఎందుకంటే !!
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేశారు.
counting agent |బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత
counting agent | బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత counting
ఎమ్మెల్యేను మించి హామీలిస్తున్న కంజర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు
నిజామాబాద్ (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల హామీలు ప్రతి ఒక్కరినీ నివ్వెర పరుస్తున్నాయి. ఎమ్మెల్యే స్థాయిని తలదన్నే రీతిలో …
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
మక్తల్, ఆంధ్రప్రభ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి రోజురోజుకీ వలసలు పెరుగుతున్నాయి.
President |చెన్నారావుపేటలో జంపింగ్ల రాజకీయం..
President | చెన్నారావుపేటలో జంపింగ్ల రాజకీయం.. President | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ :
63 pastors |పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక..
63 pastors | పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక.. 63
గుడిగండ్లలో జోరుగా బీఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామంలో బీఆర్ఎస్
ex gratia |తాటిచెట్టు పై నుండి పడి గీతకార్మికుని మృతి
ex gratia | తాటిచెట్టు పై నుండి పడి గీతకార్మికుని మృతి ex
విశాలాంధ్ర-తాడిపత్రి: మండల పరిధిలోని సజ్జలదిన్నె గ్రామం సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు సిఐ శివగంగాధర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన బండి ఆనంద్ కుమారుడు చరణ్ వయస్సు (20), మద్దిలేటి అనే వ్యక్తులు టూ వీలర్ లో బుగ్గ వైపు నుండి తాడిపత్రి వైపుకు వస్తూ ఉండగా సజలదిన్నె గ్రామ సమీపంలో ఎస్సార్ విలాస్ వద్ద కు రాగానే వారికి ముందు […] The post రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి appeared first on Visalaandhra .
Open place |ట్రైనీ ఐఏఎస్ కు కృతజ్ఞతలు..
Open place | ట్రైనీ ఐఏఎస్ కు కృతజ్ఞతలు.. Open place |
Ultrasound |లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
Ultrasound | లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు Ultrasound | అచ్చంపేట,
విశాలాంధ్ర – విజయవాడ (వన్ టౌన్): కొందరు నాయకుల అత్యుత్సాహం భవానీమాల ధరించిన భక్తులతోపాటు సామాన్య ప్రజలకు కష్టాలు తప్పలేదు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా గిరిప్రదక్షణ చేసే భక్తులకు స్వాగతం పలుకుతూ గురువారం ఉదయం విజయవాడ చిట్టినగర్ లో భారీ స్వాగత హోర్డింగ్ పెట్టారు. దాదాపు 2 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోర్డింగ్ వల్ల రోడ్డు కుచించుకుపోయింది. ఒకవైపు హోర్డింగ్ రోడ్డు మధ్యలో పెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర […] The post ట్రాఫిక్ కష్టాలకు ‘స్వాగతం’ appeared first on Visalaandhra .
హైదరాబాద్ రహమత్నగర్లో భారీ అగ్నిప్రమాదం #FireAccident #Hyderabad #Rahamathnagar #FireService
Opportunity |మార్పు కోరండి.. అవకాశం ఇవ్వండి
Opportunity | మార్పు కోరండి.. అవకాశం ఇవ్వండి Opportunity | ధర్మపురి, ఆంధ్రప్రభ
Section 144 |విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
Section 144 | విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు Section 144 |
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచారు.
Minister |తుమ్మెనాల అభివృద్ధి కోసం.. అవకాశం ఇవ్వండి
Minister | తుమ్మెనాల అభివృద్ధి కోసం.. అవకాశం ఇవ్వండి Minister | ధర్మపురి,
మున్సిపల్ చైర్ పర్సన్ గా టి. గౌతమి ఎన్నిక
విశాలాంధ్ర, కళ్యాణదుర్గం ..కళ్యాణదుర్గం పురపాలక సంఘం చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠ పరిస్థితుల మధ్య కొనసాగింది. గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 22 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు పాల్గొనగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టి. గౌతమి కి మద్దతుగా 13 మంది చేతులు ఎత్తి తమ మద్దతు తెలుపగా, వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థి ఎం.లక్ష్మన్న కి 11 మంది చేతులు ఎత్తి మద్దతు ఇచ్చారు. మెజారిటీ సాధించిన టీడీపీ అభ్యర్థి టి. గౌతమి […] The post మున్సిపల్ చైర్ పర్సన్ గా టి. గౌతమి ఎన్నిక appeared first on Visalaandhra .
జూనియర్ ఆటగాళ్లను రోహిత్ శర్మ తిట్టడం వెనుక ప్రేమ ఉంటుందని టీమ్ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ అన్నాడు.
అఖండ–2 టీమ్ శ్రీశైలం దర్శనం #Akhanda2 #BoyapatiSrinu #Thaman #Srisailam #Tollywood
Press conference |మడవి రాజేష్ ను గెలిపిస్తే..
Press conference | మడవి రాజేష్ ను గెలిపిస్తే.. Press conference |
success |గెలుపొందిన కొండ ప్రేమలత రవీందర్
success | గెలుపొందిన కొండ ప్రేమలత రవీందర్ success | మంథని, ఆంధ్రప్రభ
Anganwadi Building |గ్రామాబివృద్ధే లక్ష్యం
Anganwadi Building | గ్రామాబివృద్ధే లక్ష్యం Anganwadi Building | భీమ్గల్ రూరల్,
India vs South Africa : టాస్ గెలిచిన భారత్
ముల్తాన్ పూర్ లో జరుగుతున్న రెండో టీ20లో భారత్ టాస్ గెలిచింది
Police security |భారీ పోలీసు బలగాలు మధ్య ముగిసిన పోలింగ్
Police security | భారీ పోలీసు బలగాలు మధ్య ముగిసిన పోలింగ్ Police
పండుగ వాతావరణంలో మొదటి విడత ఎన్నికలు
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఇంద్రవెల్లి మండలంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పండుగ
problems |నాగిరెడ్డిపల్లిని అభివృద్ధి చేస్తా..
problems | నాగిరెడ్డిపల్లిని అభివృద్ధి చేస్తా.. problems | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Telangana : తెలంగాణ బీజేపీ ప్రక్షాళన తప్పదా? నాయకత్వం సిద్ధమైనట్లేనా?
తెలంగాణ బీజేపీ నేతలపై ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వం నివేదికలు తెప్పించుకుంటునట్లే ఉంది
state capital |భారీ ట్రాఫిక్ …
state capital | భారీ ట్రాఫిక్ … state capital | చౌటుప్పల్,
Phone Tapping |ప్రభాకర్ రావు లొంగిపోవాలి.. సుప్రీం ఆదేశం.. !!
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తెలంగాణ
High funding |ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా
High funding | ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా High funding | నల్లబెల్లి,
centers |కొత్తూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతం
centers | కొత్తూరు మండలంలో ఎన్నికలు ప్రశాంతం centers | కొత్తూరు, ఆంధ్రప్రభ
ఇన్స్టాగ్రామ్ 2026: ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సక్సెస్ సీక్రెట్స్
డిజిటల్ ప్రపంచంలో ఇన్స్టాగ్రామ్ హవా కొనసాగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్గా సక్సెస్ కావాలంటే మారుతున్న అల్గారిథమ్ను అర్థం చేసుకోవడం, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం అత్యవసరం. 2024 నాటికే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ విలువ 24 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2 లక్షల కోట్లు) చేరుతుందని నిపుణులు అంచనా వేశారు. బ్రాండ్ల ప్రచారాల కంటే, సాటి మనిషి ఇచ్చే సలహానే 92 శాతం మంది వినియోగదారులు నమ్ముతున్నారు. ఇన్స్టాగ్రామ్ అల్గారిథమ్: కొత్త రూల్స్ ఇవే ఇన్స్టాగ్రామ్లో విజయం ఇకపై లక్ […] The post ఇన్స్టాగ్రామ్ 2026: ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సక్సెస్ సీక్రెట్స్ appeared first on Dear Urban .
500 petitions |సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
500 petitions | సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ 500 petitions |విజయవాడ రూరల్,
people | నా భర్తను గెలిపించండి people | మల్లంపల్లి, ఆంధ్రప్రభ :
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో […] The post పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి appeared first on Visalaandhra .
Essentials | అవకాశం ఇవ్వండి… Essentials | డోంగ్లి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధే
Water Plant |రామచంద్రు తండాను అభివృద్ధి చేస్తా
Water Plant | రామచంద్రు తండాను అభివృద్ధి చేస్తా Water Plant |
Narendra Modi : తెలంగాణ ఎంపీలకు మోదీ క్లాస్
తెలంగాణ బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ క్లాస్ పీకినట్లు తెలిసింది
Gold prices|బంగారు ప్రియులకు షాక్
Gold prices| బంగారు ప్రియులకు షాక్ Gold prices| స్వల్పంగా పెరిగిన ధరలు
Voters | పోలింగ్ ప్రశాంతం Voters | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ : రెండవ
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలి…
ధర్మవరం రెవెన్యూ డివిజన్ కేంద్రంలో యుటిఎఫ్ నిరసనవిశాలాంధ్ర ధర్మవరం; ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలని,పార్లమెంటులో ఆర్ టి ఈ యాక్ట్ సెక్షన్ 23(1)ను అమెండ్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సింగల్ టీచర్ సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే బదిలీలు పొంది వారి స్థానాలలో కొత్తవారు రాక అక్కడే కొనసాగుతున్న టీచర్లను వెంటనే బదిలీ అయిన స్థానాలకు రిలీవ్ చేయాలని, అదేవిధంగా రెండవ శనివారం, […] The post ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలి… appeared first on Visalaandhra .
హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్లు విడుదల
విశాలాంధ్ర -ధర్మవరం; హిందూ సమ్మేళనం ధర్మవరంలో డిసెంబర్ 21సాయంత్రం 4.00 నుండి కాలేజీ గ్రౌండ్లో నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా వీటికి సంబంధించి వాల్పోస్టర్ విడుదల, స్థానిక ఎమ్మెల్యే వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ , ధర్మవరంలో మంత్రికార్యాలయంలో హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది అని పులి చర్ల వేణుగోపాల్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హిందువులు అందరూ, కులాలకు, వర్ణాలకు, వర్గాలకు, అతీతంగా, పిల్లలు పెద్దలు మాతృమూర్తులు కుటుంబ సమేతంగా పాల్గొని […] The post హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్లు విడుదల appeared first on Visalaandhra .
bus facility |ఆదరించండి.. అభివృద్ధి చేస్తా..
bus facility | ఆదరించండి.. అభివృద్ధి చేస్తా.. bus facility | ఊట్కూర్,
Polling |ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
Polling | ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి Polling | రాయపోల్, ఆంధ్రప్రభ
Minister |అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
Minister | అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ
రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు
కరెస్పాండెంట్ సిస్టర్ రిన్సివిశాలాంధ్ర ధర్మవరం: అక్టోబర్ 18 వ తేదీన అనంతపురం ఆర్.డి.టీ. స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం, జీవన్ జ్యోతి స్కూల్ నందు 9 వ తరగతి విద్యార్థులు పి.ఉషశ్రీ, ఎస్. మనుస్కృతి సాయి ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్. జి.ఎఫ్ అండర్17 హాకీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ సుజాత తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన […] The post రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు appeared first on Visalaandhra .
బుద్ధవనం సందర్శించిన దక్షిణాసియా దేశాల రాయబారులు....
బుద్దవనం తమనెంతో ఆకట్టుకుంది.,., దక్షిణ ఆసియా దేశాల అంబాసిడర్లు
Orders Issue |ఇరువురిపై జిల్లా బహిష్కరణ
Orders Issue | ఇరువురిపై జిల్లా బహిష్కరణ Orders Issue | కర్నూల్
రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్ టాప్, సెల్ ఫోన్ దొంగతనం విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని దొంగలు రూ.1.10లక్షలు విలువ చేసే ల్యాప్టాప్, సెల్ఫోన్ను దొంగతనం చేశారు. బాధితురాలు సాఫ్ట్వేర్ ఉద్యోగి మౌలిక వన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలు మౌలిక తెలిపిన వివరాల మేరకు.. లింగశెట్టిపాళ్యం వీధిలో బుధవారం ఉదయం 8గంటల సమయంలో టేబుల్ పైన ల్యాప్టాప్, సెల్ఫోన్ పెట్టి వర్క్ […] The post ధర్మవరంలో పట్టపగలు దొంగతనం appeared first on Visalaandhra .
Candidate |అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం
Candidate | అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం Candidate | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ :
Delhi | రేవంత్కు ప్రశంసలు Delhi | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ
టీటీడీలో మరో స్కామ్ పట్టు బదులు పాలిస్టర్ #TTD #Tirumala #SilkScam #Vigilance #ACB
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి
సర్పంచ్ మోనాలిసా విశాలాంధ్ర-ఉరవకొండ (అనంతపురం జిల్లా) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వజ్రకరూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోనాలిసా సూచించారు. గురువారం మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న భోజనాన్ని, వంట గదిని పరిశీలించారు. నిత్యావసర సరుకులను, రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. అనంతరం తరగతి గదుల్లో పాఠ్యాంశాలను […] The post విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి appeared first on Visalaandhra .
Fire Accident |మంచిర్యాల గౌతమి నగర్లో అగ్ని ప్రమాదం
Fire Accident | మంచిర్యాల గౌతమి నగర్లో అగ్ని ప్రమాదం Fire Accident
Men with Golden Hands |మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్!
Men with Golden Hands | మెన్ విత్ గోల్డెన్ హ్యాండ్స్! –
Arunachal Pradesh |లోయలో పడిన వాహనం..
Arunachal Pradesh | లోయలో పడిన వాహనం.. 22 మంది మృతి Arunachal
Andhra Prabha Smart Edition |యువతలో డిప్రెషన్/ఇండిగో సారీ/టవ్ ట్రాప్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 11-12-2025, 4.00PM ఈ బతుకునాకొద్దు.. యువతలో డిప్రెషన్ రిపీట్
అమరావతికి శాశ్వత హోదా.. పార్లమెంటులో బిల్లు పెడతాం: కేంద్ర మంత్రి పెమ్మసాని
ఈ పర్యాయం లేదా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు అని వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గానీ, లేదా వచ్చే సమావేశాల్లో గానీ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. రాజధానిని 2014 నుంచి గుర్తించాలా? లేక ఇప్పటి నుంచి గుర్తించాలా? అనే దానిపై ఉన్న సాంకేతిక కారణాల […] The post అమరావతికి శాశ్వత హోదా.. పార్లమెంటులో బిల్లు పెడతాం: కేంద్ర మంత్రి పెమ్మసాని appeared first on Visalaandhra .
Police | శభాష్ పోలీసమ్మ.. Police | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : వెంకట్రావు
infrastructure |ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తా
infrastructure | ఆదరిస్తే.. అభివృద్ధి చేస్తా infrastructure | వేల్పూర్, ఆంధ్రప్రభ :
SP | ఎన్నికల ప్రక్రియపై ఆరా SP | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ :
ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన బెంచ్.. రాబోయే శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారుల సమక్షంలో లొంగిపోవాలని స్పష్టంగా ఆదేశించింది. కస్టడీ ఆధారిత విచారణకు సిట్కు అనుమతి ఇస్తూనే, ప్రభాకర్రావుకు శారీరకంగా ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని […] The post ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం appeared first on Visalaandhra .
సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు
దేశీయ విమానయాన రంగంలో కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం నేపథ్యంలో సంస్థ ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.గత వారం చోటుచేసుకున్న అంతరాయాల వల్ల వేలాది విమానాలు రద్దు కావడం, అనేక విమానాలు భారీగా ఆలస్యమవడం వంటి కారణాలతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ఇండిగో రూ.10 వేల విలువైన ప్రత్యేక ట్రావెల్ వోచర్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.అయితే, ఈ సదుపాయం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రయాణించిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.రాబోయే 12 నెలల్లో ఇండిగోతో […] The post సంక్షోభం వేళ ఇండిగో కీలక ప్రకటన.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు appeared first on Visalaandhra .
1950కి మించిన విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో
నేడు (గురువారం) 1950కి మించిన విమాన సర్వీసులను నిర్వహిస్తున్నట్టు ఇండిగో ప్రకటించింది.ఈ ప్రయాణాల్లో దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ఉన్నారని వెల్లడించింది.తమ నెట్వర్క్ పునరుద్ధరణ వేగంగా కొనసాగుతోందని సంస్థ తెలిపింది.ఁఇండిగో తన కార్యకలాపాలను మరింత అభివృద్ధి చేసుకుంటూ, ప్రతి రోజూ సేవల ప్రమాణాలను మెరుగుపరుస్తోంది. మా నెట్వర్క్లోని 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందిస్తున్నాము. అంకితభావంతో ఉత్తమ పనితీరును కొనసాగిస్తున్నాముఁ అని ఇండిగో పేర్కొంది. The post 1950కి మించిన విమాన సర్వీసులు నడుపుతున్నాం: ఇండిగో appeared first on Visalaandhra .
Software |పిలిస్తే నేరుగా పలికేవాళ్లం..
Software | పిలిస్తే నేరుగా పలికేవాళ్లం.. Software | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ :
GHMC Headquarters |జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే నీటి సమస్య..
GHMC Headquarters | జీహెచ్ఎంసీ కార్యాలయంలోనే నీటి సమస్య.. అధికారుల ఇబ్బందులు GHMC
Help | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామంలోని బంటుపల్లి కోటేశ్వరరావు ఇళ్ళు
19 criminal cases |నేరగాళ్లకు హెచ్చరిక..
19 criminal cases | నేరగాళ్లకు హెచ్చరిక.. 19 criminal cases |
Tension |పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్
Tension | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల

17 C