SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

21    C
... ...View News by News Source

వార ఫలాలు (23-11-2025 నుండి 29-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఇంకా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఉండవు. ఆర్థికంగా మాత్రం కొన్ని ఇబ్బందులు వెంటాడుతాయి. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి వెళుతుంది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా శివ అష్టోత్తరం చదవండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వ్యాపార పరంగా మాత్రం లాభాలు బాగుంటాయి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. సమాజ సేవలో పాల్గొంటారు. శుభకార్యాలకు గాను ఆహ్వానాలు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కి గాని ప్రమోషన్స్ కానీ లభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు బాగుంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. మిధున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సినీ పరిశ్రమంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి నూతన పదవులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. హనుమాన్ వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. కార్యాలయంలో ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు గ్రీన్. కర్కాటక రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి కలిసివచ్చే కాలంగా చెప్పవచ్చు. మీకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబపరంగా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. లేదు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ప్రతిరోజు కూడా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే దానిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండండి. ప్రతిరోజు కూడా ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు. కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థాయిని సాధించగలుగుతారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటిని అదుపు చేసే ప్రయత్నం చేయాలి. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. స్వగృహ యోగం ఏర్పడుతుంది. విదేశాలు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ప్రతిరోజు కూడా అరటి నారావత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తులారాశి వారికి ఈవారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగ పరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా కొంతవరకు బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణా వత్తులతో దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువు పైన శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో కొన్ని అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు బ్లూ. వృశ్చిక రాశి వారికి ఈ వారం బాగుంది. వ్యాపారపరంగా బాగుంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. నరదిష్టి కొంతవరకు తగ్గుతుంది. మీరు చేస్తున్న పనిని గోప్యంగా ఉంచండి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పదిమంది మెప్పు కోసం మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో తర్వాతే కాలంలో అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా బాగుంటుంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. పాస్పోర్టు వీసా లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మానసీకమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరియర్ పరంగా మీరు కోరుకున్న రంగంలో స్థిరత్వం లభిస్తుంది. చాలాకాలంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం ప్రమోషన్ లభిస్తుంది. సినీ కళా రంగాలలో ఉన్నవారికి అంతంతమాత్రంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగుంటుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కెరియర్ పరంగా కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవారాధన ఎక్కువగా చేయండి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మాట తీరుతో ఇంట బయట అందరిని ఆకట్టుకుంటారు. సంఘంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టినా పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బందు మిత్రులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు రెడ్. కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. సన్నిహితులతో మాత్రమే ముఖ్యమైన విషయాలను చర్చించండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యం అవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేయండి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన అరుణ ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ. మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రభుత్వపరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. కాంట్రాక్టులు లీజులు లభిస్తాయి. నూతన ఉద్యోగాలలో ఎంపిక అవుతారు. మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం తోడుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీరు సొంతంగా చేస్తే వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చదువుపై శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన నూతన కోర్సులను అభ్యసిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలమనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ప్రారంభించిన వ్యాపారాలలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలిగిపోతాయి. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. వివాహపరంగా స్వంత నిర్ణయాలు పనికిరావు. పెద్దవాళ్ల సలహాలు సూచనలు పాటించండి. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయన చేయండి. శని గ్రహ స్తోత్రం కూడా చదవండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు.  

మన తెలంగాణ 23 Nov 2025 12:10 am

మిస్టర్ జస్టిస్..మిగిలిన పెండింగ్‌ల మాటేమిటీ?

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యుల అనర్హత విషయమై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రానున్న నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి అని తీవ్రంగా వ్యాఖ్యానించడంతో ఎక్కడెక్కడ, ఏ ఏ వ్యవస్థల్లో, ఎన్నెన్ని కేసులు, పిటిషన్లు ఏళ్ళుపూళ్ళు గడిచిపోయినా, కాల పరిమితి ముగిసినా తుది నిర్ణయం రాకుండా పడి ఉన్నాయో, ఎంతమంది ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్న చర్చ జరగాల్సిన అవసరం ఏర్పడింది. ఇవ్వాళే జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేస్తుండటం కాకతాళీయం. తెలంగాణ స్పీకర్ చేసింది తీవ్రమైన కోర్టు ధిక్కారమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అనడం అంటే నాలుగు వారాల్లోగా పార్టీ ఫిరాయింపుల మీద నిర్ణయం తీసుకోకపోతే జైలుకు పంపుతామని చెప్పడమే కదా. పార్టీ ఫిరాయింపుల మీద తాము విధించిన మూడు మాసాల గడువు దాటిపోయినా ఒక నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ స్పీకర్ మీద ఆగ్రహించిన ఇదే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తో కూడిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పార్లమెంట్ లేదా వివిధ రాష్ట్రాల శాసన సభలూ ఆమోదించిన బిల్లులను త్వరగా పరిష్కరించాలని కోర్టులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అన్నది. బిల్లులను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో పెట్టుకునే అధికారం గవర్నర్‌లకు లేదంటూనే కోర్టులు గడువు విధించలేవని చెప్పింది. తమ పరిధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ వ్యవస్థలకు కాల పరిమితి అంటూ ఏమీ నిర్దిష్టంగా లేదు. గురువారం నాడు సుప్రీం కోర్టు కొద్ది కాలం క్రితం రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలకు ఇచ్చిన రాజ్యాంగ పరమయిన వివరణ లేదా విశ్లేషణతో ఆ విషయం అర్థ్ధం అవుతున్నది. న్యాయస్థానాలు, రాష్ట్రపతి, గవర్నర్‌లు, పార్లమెంట్, అసెంబ్లీ స్పీకర్ వ్యవస్థలు తమకు సంక్రమించిన రాజ్యాంగ పరిధిలో తీసుకునే నిర్ణయాలకు రాజ్యాంగం లేదా చట్టాలూ స్పష్టమైన కాల పరిమితి ఏదీ విధించలేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న కనీసం నాలుగు రాష్ట్రాలలో 33 బిల్లులు గవర్నర్‌ల ఆమోదం కోసం వేచిచూస్తున్నాయి. ఇందులో అత్యధికంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈ జాప్యం రాష్ట్ర ప్రభుత్వాలూ గవర్నర్‌ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఎటువంటి వివరణ లేకుండా సుదీర్ఘ కాలం బిల్లులు పెండింగ్‌లో పెడుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్‌ల మీద సుప్రీం కోర్టు గడప తొక్కిన విషయం జగద్విదితం. పశ్చిమ బెంగాల్ ఉదాహరణే మళ్ళీ తీసుకుంటే ఆ రాష్ట్రం లో 2022 నుండి ఏడు బిల్లులు, 2023 నుండి ఒక బిల్లు గవర్నర్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ బిల్లులన్నీ యూనివర్శిటీ చట్టాలకూ, పట్టణ గ్రామీణ అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించినవి. అసంఖ్యాకంగా వచ్చే కోర్టు కేసులు కూడా పరిష్కరించడానికి రాజ్యాంగం స్పష్టంగా కాలపరిమితి ఏదీ విధించలేదు. న్యాయ వ్యవస్థ తానే రూపొందించుకున్న విధానాలు, నిబంధనల ఆధారంగా వ్యవహరిస్తుంది. అయితే విచారణ వేగవంతంగా జరగాలన్న అంశం రాజ్యాంగం లోని ఆర్టికల్ 21తో ముడిపడి ఉండటమేకాక కేసుల వాయిదాల సంఖ్యా తగ్గించే క్రమంలో నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలు కొంత అక్కర కొస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల మీద ఒకసారి దృష్టి సారిస్తే దిగువ కోర్టుల్లో నాలుగు కోట్ల అరవై లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. వివిధ హైకోర్టులలో 63 లక్షలు, సుప్రీం కోర్టు లో 87 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఈ ఏడాది జులై 31 నాటి గణాంకాలు. దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అధిక భాగం భూతగాదాలకు సంబంధించినవే కావడం విశేషం. శాసన, న్యాయ వ్యవస్థలు రెండు రాజ్యాంగబద్ధమైన సంస్థలే. రెండు వ్యవస్థల అధికారాలు దేనివి దానికే ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల మీద ఏ కారణం చేతనైనా ఒకవేళ తెలంగాణ శాసనసభ అధ్యక్షుడు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోలేకపోతే నిజంగానే ఆయనను జైలుకు కూడా పంపే అంతటి కఠిన నిర్ణయం సుప్రీం కోర్టు తీసుకునే అవకాశం ఉందా! అది న్యాయ వ్యవస్థ పరిధిని దాటి ఉంది అనిపించడం లేదా అన్న చర్చ జరుగుతున్నది. మరి వివిధ కోర్టు లలో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కోట్లాది కేసుల గురించి ఏం చెబుతారు. తెలంగాణ స్పీకర్ మీద సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య తీర్పులో భాగంగా వెలువరించింది కాదు. వాదనలు సాగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్య మాత్రమే. సరే ఈలోగా గత రెండు మూడు రోజులుగా తెలంగాణ స్పీకర్ పదిమంది శాసనసభ్యుల ఫిరాయింపు వ్యవహారంలో విచారణ కూడా వేగవంతం చేశారు. నాలుగు వారాల్లోగా ఒక నిర్ణయం జరుగుతుందని స్పీకర్ తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహాత్గి కూడా సుప్రీం కోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయం అంతిమంగా ఎలా ఉంటుందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. తెలంగాణ అసెంబ్లీ లో ప్రస్తుతం ఓ పదిమంది శాసన సభ్యులు భారత రాష్ట్ర సమితి నుండి అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అనర్హత వేటు పడుతుందేమో అన్న అనుమానం రావడంతో కండువా కప్పుకుంటే, నియోజక వర్గం అభివృద్ధి పనులకోసం ముఖ్యమంత్రిని కలిస్తే, సరదాగా కబుర్లు చెప్పుకుని చాయ్ తాగడానికి పిసిసి సభ్యుడిని కలిస్తే పార్టీ మారినట్టా అని బుకాయిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్టు 2014 లో రాష్ట్రం ఏర్పడి తాము అధికారం లోకి వచ్చిన దగ్గరినుండి అధికారం కోల్పోయే దాకా బిఆర్‌ఎస్ ఉజ్జాయింపుగా ఓ 38 మంది శాసన సభ్యులను ఇతర పార్టీల నుండి చేర్చుకున్న విషయం ఎవరయినా మరిచిపోతారా. అట్లా అని ప్రస్తుతం ఫిరాయించిన వారిని సమర్థించాల్సిన అవసరం లేదు. అయినా రాజకీయాల్లో నైతికత కోసం వెతకడం ఏమిటి నేతి బీరకాయల్లో నెయ్యి కోసం వెతికినట్టు. అయితే ప్రస్తుతం పార్టీ ఫిరాయించిన వారిలో ఇద్దరి మీద మాత్రం వేటు తప్పనిసరి. అందులో ఒకరు ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్, ఆయన 2023 లో బిఆర్‌ఎస్ తరఫున శాసన సభ్యుడిగా ఎన్నికై 2024 లోక సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఓడిపోయారు, పార్టీ మారిన ఆధారం స్పష్టంగానే ఉంది. ఈయన కాంగ్రెస్ నుండి తెలుగుదేశం పార్టీకి, అక్కడి నుండి మళ్ళీ కాంగ్రెస్‌కు తిరిగి బిఆర్‌ఎస్‌కు, ఇప్పుడు తిరిగి సొంత గూడు అంటూ కాంగ్రెస్‌కు చేరుకున్నారు ప్రజా సేవ కోసం. ఇక రెండో నాయకుడు కడియం శ్రీహరి, వీరు 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా స్టేషన్‌ఘనపూర్ నుండి గెలిచి ప్రజా సేవ కోసమే అధికార పక్షం లో చేరారు. అయితే కూతురికి కాంగ్రెస్ లోకసభ స్థానం నుండి టికెట్ ఇప్పించుకుని ఆమె గెలుపు కోసం కృషి చేయడం వల్ల అనర్హత తప్పేట్టు లేదు. శ్రీహరి రాజకీయాలతోబాటు పార్టీ ఫిరాయించడంలో కూడా సీనియర్‌యే. తెలుగుదేశం నుండి భారత రాష్ట్ర సమితికి అక్కడి నుండి కాంగ్రెస్‌కు మారారు. వీరిరువురూ వేటు పడక ముందే రాజీనామా చేస్తారని వార్తలొస్తున్నాయి. స్పీకర్ మీద సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యం లో ఒకవేళ వేటు పడితే ఆరు నెలల వరకూ పోటీచేసే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున తామే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని అనుకుంటున్నారని సమాచారం. మొన్ననే జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక గెలిచిన ఊపులో ఉంది అధికార పక్షం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని పార్టీకి దక్కేట్టు చేసారు. ఆ పొరుగునే ఉన్న ఖైరతాబాద్ కూడా అదే ఊపులో గెలవచ్చన్న ధీమా ఉండొచ్చు. స్టేషన్ ఘనపూర్ గెలిస్తే కాంగ్రెస్ బలంలో ఒకటి పెరిగినట్టు, పోయినా అది ప్రతిపక్షానిదే కాబట్టి బెంగ లేదు. మిగిలిన ఎనిమిది మంది శాసన సభ్యుల విషయంలో ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పశ్చిమ బెంగాల్‌లో జరిగింది చూసి కొంత ఉత్సాహం తెచ్చుకున్నది. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో బిజెపి నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు ఫిరాయించిన శాసనసభ్యుడు ముకుల్‌రాయ్ బిజెపి వీడిపోయినట్టు ఆధారాలు లేవని ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రకటించడంతో బిజెపి వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఒకవేళ అక్కడి స్పీకర్ లాగానే వీళ్ళంతా బిఆర్‌ఎస్ వీడిన ఆధారాలు లేవని తేల్చినట్టయితే కోర్టులు తమకు న్యాయం చేస్తాయన్నది ఆ పార్టీ ఆశ కావచ్చు. అదలా ఉంచితే ఒక విషయం ఇక్కడ తప్పనిసరిగా చర్చించాలి. 1985లో రాజ్యాంగ సవరణద్వారా ఏర్పాటైన పార్టీ ఫిరాయింపుల చట్టం పార్టీ ఫిరాయింపుల మీద శాసనసభ స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంలో స్పష్టతనివ్వలేదు. నిజానికి ఈ చట్టం ఎంతో లోపభూయిష్టంగా ఉన్నదనడానికి చట్టం అమల్లోకి వచ్చిననాటి నుండి నేటివరకు జరిగిన అనేక ఉదంతాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2004 2009 మధ్య అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పదిమంది శాసన సభ్యులు పార్టీ నిర్ణయాన్ని కాదని శాసనమండలి ఎన్నికల్లో ఒక స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసిన కారణంగా వారందరి మీద అనర్హత వేటు వేయాలని టిఆర్‌ఎస్ కోరినప్పటికీ ఆనాటి స్పీకర్ ఆ శాసనసభ పదవీకాలం ముగిసే వరకు ఈ వ్యవహారాన్ని తేల్చకుండా చివరకు 2009లో సమావేశాలు ముగింపుకొచ్చిన సమయంలో వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇటువంటి ఉదాహరణలు మనకు దేశంలోని పలు శాసనసభల్లో, రాజ్యసభలో కూడా అనేకం కనిపిస్తాయి. 2019 లో ఎన్నికలలో ఓడిపోగానే తెలుగు దేశం రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన వైనం ఉదాహరణే కదా, అంతకు ముందు అధికారం లో ఉండగా ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సిపి నుండి 23 మంది శాసన సభ్యులను, ముగ్గురు లోక్‌సభ సభ్యులను తెలుగుదేశంలో చేర్చుకుని ఓ నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు కదా చంద్రబాబు నాయుడు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యుడు పార్టీకి రాజీనామా చేయకుండానే అప్పటి టిఆర్‌ఎస్ మంత్రివర్గంలో సభ్యుడిగా చేరారు. పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ రోజుదా, 1967 లో హర్యానాలో గయా లాల్ అనే శాసన సభ్యుడు పక్షం రోజుల్లో మూడు సార్లు పార్టీ మారాడు, కాంగ్రెస్ నుండి యునైటెడ్ ఫ్రంట్‌కు మళ్ళీ తిరిగి కాంగ్రెస్‌కు అది జరిగిన తొమ్మిది గంటల్లోనే మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్‌కు మారి ఆయారాం గయారాం అనే నానుడిని వాడుకలోకి తెచ్చారు. గెలిచి వచ్చిన పార్టీకి రాజీనామా చేయకుండా అధికార పక్షంలోకి వలసపోయిన సందర్భాలు పలు శాసనసభల్లో బోలెడు. పార్టీ ఫిరాయింపుల విషయం అయినా, గవర్నర్‌ల దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులయినా, కోట్లాది కోర్టు కేసులయినా ఏ మాత్రం జాప్యం లేకుండా పరిష్కారం అయిపోయే మార్గం ఆలోచించాల్సిందే తప్ప పరస్పర విమర్శల వల్ల ఫలితంలేదు. అన్ని వ్యవస్థలూ అంతిమంగా ప్రజలకే కదా జవాబుదారీగా ఉండాలి. అప్పుడప్పుడు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పలు సమస్యలు చర్చకు వస్తాయి, పరిష్కారాల గురించి కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యానం నేపథ్యంలో తప్పనిసరిగా ఈసారి జరిగే స్పీకర్ల సమావేశం లో దీని మీద చర్చించి ఒక పరిష్కారాన్ని కనుగొంటే బాగుంటుంది. Delete Edit DeleteEdit

మన తెలంగాణ 23 Nov 2025 12:10 am

AP |పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రభ : ప్రముఖ పరకామణి కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం కీలక

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:56 pm

సీఎం రేవంత్‌ను కలిసిన మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రభ: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రభ న్యూస్ 22 Nov 2025 11:41 pm

రాష్ట్రంలో 36 జిల్లాలకు కొత్తగా డిసిసి అధ్యక్షుల నియామకం

రాష్ట్రంలో 36 జిల్లాలకు కొత్తగా డిసిసి అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిసిసి అధ్యక్ష పదవులను బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్ కేటాయించింది. ఆదిలాబాద్- జిల్లాకు నరేష్ జాదవ్, అసిఫాబాద్ జిల్లాకు- ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెంకు తోట దేవీ ప్రసన్న, యాదాద్రి భువనగిరి జిల్లాకు బీర్ల అయిలయ్య, గద్వాల జిల్లాకు ఎం. రాజీవ్ రెడ్డి, హన్మకొండకు వెంకటరాంరెడ్డి, హైదరాబాద్‌కు ఖలీఫ్ సైదుల్లా, జగిత్యాలకు నందయ్య, జనగాంకు లఖావత్ ధనావతి, భూపాలపల్లికి- కరుణాకర్, కామారెడ్డికి మల్లికార్జున్, కరీంనగర్‌కు మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్‌కు వి.అంజన్ కుమార్, ఖైరతాబాద్‌కు రోహిత్ ముదిరాజ్, ఖమ్మంకు నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్‌కు దీపక్ చౌదరి, మహబూబాబాద్‌కు భూక్య ఉమ, మహబూబ్‌నగర్‌కు సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాలకు రఘునాథ్ రెడ్డి, మెదక్‌కు శివన్నగిరి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరికి తోటకూర వజ్రేష్ యాదవ్, ములుగుకు పైడాకుల అశోక్, నాగర్ కర్నూల్‌కు - డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నల్గొండకు కైలాశ్ నేత, నారాయణ్‌పేట్‌కు కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి, నిర్మల్‌కు వెడ్మ బొజ్జు, నిజామాబాద్‌కు నగేశ్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్‌కు- బొబ్బిలి రామకృష్ణ, పెద్దపల్లికి ఎంఎస్ రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్లకు సంగీతం శ్రీనివాస్, సికింద్రాబాద్‌కు దీపక్ జాన్, సిద్దిపేటకు ఆంక్షా రెడ్డి, సూర్యాపేట్‌కు గుడిపాటి నర్సయ్య, వికారాబాద్‌కు ధారాసింగ్ జాదవ్‌ను, వనపర్తికి శివసేనా రెడ్డి, వరంగల్‌కు మహ్మద్ అయ్యుబ్‌లను డిసిసి అధ్యక్షులుగా నియమిస్తూ శనివారం ఆల్‌ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసిసి నియమించిన అభ్జర్వర్‌లు, సీనియర్ నాయకులతో చర్చించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం డిసిసి అధ్యక్షుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

మన తెలంగాణ 22 Nov 2025 11:20 pm

ఎర్రకోట టెర్రర్ లింక్..ఎలక్ట్రిషియన్ అరెస్టు

 ఎర్రకోట బాంబు పేలుడు కేసు విచారణ దశలో జమ్మూ కశ్మీర్‌లో ఓ ఎలక్ట్రిషియన్‌ను భద్రతా బలగాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. ఈ వ్యక్తికి జైషే మహమ్మద్ ఉగ్రసంస్థతో ఉన్న సంబంధాలపై ఆరాతీస్తున్నారు. ఉగ్ర నెట్‌వర్క్ బాగా విస్తరించుకుని ఉంది. సాంకేతిక నిపుణులు, ఎలక్ట్రిషియన్లు, పలు దశల్లో పనిచేసే వారిని పావులుగా వాడుకుని ఫరీదాబాద్ డాక్టర్ టెర్రర్ నెట్‌వర్క్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇప్పుడు పుల్వామాలో తుఫైల్ అహ్మద్ అనే వ్యక్తిని దర్యాప్తు బృందాలు అక్కడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకువెళ్లాయి. విచారణకు రంగం సిద్ధం అయింది. 

మన తెలంగాణ 22 Nov 2025 10:40 pm

AKT is one of my most proudest films in my career – Ram

Andhra King Taluka starring Ram Pothineni has built a huge following with blockbuster songs. The movie trailer has increased the buzz further but audio has been the most popular in recent times. Hence, the producers Mythri Movie Makers have conducted a huge scale event as a musical concert in Vizag, Today. The event became a […] The post AKT is one of my most proudest films in my career – Ram appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 10:39 pm

నైజీరియాలో 303 మంది బాలల కిడ్నాప్

అబూజా : నైజీరియాలో ఓ సాయుధుడు 303 మంది స్కూలు పిల్లలను, 12 మంది టీచర్లను అపహరించుకుని , బందీలుగా తీసుకువెళ్లాడు. అక్కడి నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడి క్యాథలిక్ విద్యా సంస్థ సెయింట్ మేరీస్ స్కూల్‌లోకి చొరబడ్డ దుండగుడు తుపాకీతో బెదిరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ముందు రెండు వందల మంది పిల్లలనే అపహరించుకుపోయినట్లు తొలుత ప్రకటించారు. తరువాతి నిర్థారణలో ఈ సంఖ్య పెరిగింది. స్కూళ్లలోకి చొరబడి సాయ/ధ ముఠాలు కిడ్నాప్‌లకు పాల్పడటం నైజీరియాలో ఇటీవలి కాలంలో పెరిగిన నేరసంస్కృతికి అద్దం పడుతోంది. క్రిస్టియన్స్‌పై దాడుల నేపథ్యంలోనే క్యాథలిక్ విద్యాసంస్థలపై ఎక్కువగా మిలిటెంట్ల దాడులు జరుగుతున్నాయి. 

మన తెలంగాణ 22 Nov 2025 10:34 pm

మద్యం మత్తులో తల్లిని కొట్టి చంపిన కసాయి

మద్యం మత్తులో కన్నతల్లిని కొట్టి చంపాడు ఒక కసాయి కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కాశిబుగ్గ రాములవారి వీధిలో నివాసం ఉంటున్న కూరపాటి వెంకటమ్మ (65)కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. వీరిందరికీ వివాహాలై ఎవరికి వారు కుటుంబాలతో జీవిస్తున్నారు. పెద్ద కొడుకు రాజు ఆటో డ్రైవర్. మద్యానికి బానిస కావడంతో 15 ఏళ్ల క్రితం భార్య అతనిని వదిలి పిల్లలతో సహా నెక్కొండ మండలం, రెడ్లవాడలో ఉన్న తన తల్లి ఇంటి వద్ద నివాసం ఉంటోంది. మద్యానికి బానిసైన రాజు ఆటో నడపగా వచ్చే డబ్బులతో నిత్యం మద్యం సేవిస్తూ వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని అకారణంగా మద్యం మత్తులో కొట్టేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటి వచ్చి తన తల్లిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అపస్మారక స్థితిలో ఆమె ఇంటి ఆవరణలో పడిపోవడంతో నిందితుడు తప్పించుకొని పారిపోయాడు. శనివారం ఆ ఇంటి పక్కన ఉన్నవారు మృతురాలు అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించి ఆమె చిన్నకొడుకు కూరపాటి కుమారస్వామికి సమాచారం ఇచ్చారు. కాశీబుగ్గలో నివాసం ఉంటున్న కుమారస్వామి వచ్చి తన తల్లిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో 108కు ఫోన్‌చేయగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వారు నిర్ధారించారు. మృతురాలి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు ఇంతెజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

మన తెలంగాణ 22 Nov 2025 10:31 pm

AICC |డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

AICC | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ.. హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : ఎట్టకేలకు జిల్లా

ప్రభ న్యూస్ 22 Nov 2025 10:30 pm

ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి

 జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని కార్తీక్ (4) అనే బాలుడు మృతి చెందాడు. శనివారం ఎస్‌ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని బిసి కాలనీలో ఆ బాలుడు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ వెనకాలకు రివర్స్ తీసుకుంటుండగా ట్రాక్టర్ ట్రాలీ ఆ బాలుడి తలకు బలంగా తగిలి, గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటివరకు ఆడుతూపాడుతూ ఉన్న తమ కుమారుడి అకాలమృతితో తల్లిదండ్రులు, బంధువులు విలవిల్లాడారు. మృతుడి తండ్రి విష్ణు కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

మన తెలంగాణ 22 Nov 2025 10:28 pm

గుంపుల చెక్ డ్యాం కూల్చివేత

పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, గుంపుల శ్రీకల్కి రామభ్రద దేవాలయం కింద ఉన్న చెక్ డ్యాంను కొందరు గుర్తు తెలియని దుండగులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. మొన్నటి మొంథా తుఫానుతో వచ్చిన భారీ వరద నుండి కూడా తట్టుకొని నిలబడిన చెక్‌డ్యాం ఇలా వరదలు లేని సమయంలో రాత్రికిరాత్రి కూలిపోవడం వెనుక కచ్చితంగా ఇసుక మాఫియా ప్రమేయం ఉందని స్థానికులు అభిప్రా యపడుతున్నారు. నిండుకుండలా ఉండడంతో ఇసుక తీయడానికి వీలుకాక డ్యాంను దుండగులు పేల్చివేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరో కాశీగా అభివృద్ధి చెందుతున్న దేవాలయం అభివృద్ధికి ఈ ఘటన ఇబ్బందికరంగా మారనుంది. భక్తులు స్నానాలు చేయడానికి, రానున్న ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గుంపుల మాజీ సర్పంచ్ ఉప్పుల సంపత్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కూలిపోయిన చెక్‌డ్యాంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కూలిపోయిన చెక్‌డ్యాంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తమ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచాలనే ఆలోచనతోనే మానేరు నదిపై దాదాపు 23 చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. ఇక్కడ గుంపుల, శంబునిపల్లె గ్రామాల మధ్యలో చెక్‌డ్యాం నిర్మాణం చేయడం మూలంగా చుట్టుపక్కల గ్రామాల అందరికీ సాగునీటికి ఎటువంటి కొరత లేకుండా రైతులందరూ కూడా పొలాలు పండించుకుంటున్నారని అన్నారు. కానీ ఇక్కడ చెక్‌డ్యాంను కొంతమంది దురుద్దేశంతో పేల్చివేసినట్టుగా కనబడుతోందని, ఇది పూర్తిగా ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనిచేసినట్టుగా కనబడుతోందని అన్నారు ఈ విషయంలో ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చెక్‌డ్యాంను వెంటనే తిరిగి పునర్‌నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్‌గౌడ్, మాజీ సర్పంచ్ సంపత్, సదారెడ్డి, గోవిందుల ఎల్లస్వామి, చర్లపల్లి సురేష్‌గౌడ్, ఉప్పుల శ్రీనివాస్, పర్శ రాములు, మర్రిపల్లి కుమార్, బుచ్చయ్య, లింగయ్య, గంధం శ్రీనివాస్, గణేష్, శివ, వెంకన్న, అశోక్, అజయ్, ఇట్యాల శ్రీనివాస్, సంపత్ తదితరులు ఉన్నారు.

మన తెలంగాణ 22 Nov 2025 10:26 pm

విహారయాత్రలో విషాదం

విహార యాత్రకు వెళ్లిన ఓ స్కూల్ విద్యార్థి అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిన మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమీర్‌పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్‌లో దమరుక్ సూర్యతేజ ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాడు. ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను శుక్రవారం వండర్‌లా విహార యాత్రకు తీసుకుని వెళ్లారు. అక్కడ పిల్లలకు పలు యాక్టివిటీస్, గేమ్స్ ఆడించారు. ఈ సమయంలో దమరుక్‌తో ఉపాధ్యాయులు అతడి వయస్సుకు మించి యాక్టివిటీస్ చేయించడంతో తట్టుకోలేక అక్కడ కుప్పకూలినట్లు తెలిసింది. వెంటనే అక్కడి నుంచి పాఠశాల ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు చెప్పినట్లు తెలిసింది. తమ కుమారుడిని విహారా యాత్రకు తీసుకుని వెళ్లి చనిపోయేలా చేశారని తల్లిదండ్రులు నిలదీయగా వారిని పాఠశాల యాజమాన్యం బెదిరించి విషయం బయటికి రాకుండా చూశారని తెలిసింది. విద్యార్థి మృతి తీరనిలోటుః పాఠశాల యాజమాన్యం విద్యార్థి దమరుక్ మృతి తమ పాఠశాలకు తీరని లోటని నివేది పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యార్థిని రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశామని, లాభం లేకుండా పోయిందని తెలిపారు. విద్యార్థుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

మన తెలంగాణ 22 Nov 2025 10:21 pm

వివాదంలో యాంకర్ శివజ్యోతి

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లి అక్కడ క్యూ లైన్లో నిలబడి ప్రముఖ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు, నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శ నం కోసం క్యూ లైన్‌లో నిలబడి ఉన్న సమయంలో టిటిడి సేవకులు భక్తులకు అన్నప్రసాదం (సాంబార్ రైస్, పెరుగు అన్నం) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాదం అందుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు సంభాషించుకుంటూ తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం., తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే. అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ సంభాషణను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సరదాగా చేసినప్పటికీ, ఈ వ్యాఖ్యలు పవిత్రమైన ప్రసాదాన్ని, తిరుమల క్షేత్ర పవిత్రతను అపహాస్యం చేసేలా ఉన్నాయని భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని భక్తులు భగవంతుని అనుగ్రహంగా భావిస్తారు. ఉచితంగా, భక్తితో ఇచ్చే ప్రసాదాన్ని అడుక్కుని తీసుకుంటున్నామని, బిచ్చగాళ్లం అని వ్యంగ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించడంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడి సన్నిధిలో పేద, ధనిక భేదం లేకుండా అందరూ సమానమేనని ప్రసాదాన్ని స్వీకరించే పద్ధతిని అపహాస్యం చేయడం సరికాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్, వీడియోలపై టిటిడి ఇప్పటికే నిషేధం విధించినప్పటికీ, శివజ్యోతి నిబంధనలు ఉల్లంఘించారని పలువురు ఆరోపిస్తున్నారు. పవిత్రమైన అన్నప్రసాదంపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్వామివారిని ఎంతో భక్తితో పూజించి, వ్రతాలు చేసి బిడ్డ కోసం మొక్కుకున్న శివజ్యోతి, ఇప్పుడు ప్రసాదంపై ఇలా మాట్లాడటం షాకింగ్‌కు గురి చేసిందని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మత పరమైన ప్రదేశాలలో మరింత విచక్షణతో ఉండాలని భక్తులు కోరుతున్నారు. ఈ వివాదంపై శివజ్యోతి లేదా టిటిడి అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. యాంకర్ శివ జ్యోతి... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ యాసలో తనదైన స్టైల్‌లో తీన్మార్ సావిత్రిగా ఈమె చెప్పిన వార్తలతోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బిత్తిరి సత్తితో ఈమె చెప్పే ముచ్చట్లకు బుల్లి తెర ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ క్రేజ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని షోలకు యాంకరింగ్ చేసినా ప్రస్తుతం స్పెషల్ ఈవెంట్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని టీవీ షోల్లోనూ మెరుస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శివజ్యోతి... తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రసాదంపై కామెంట్స్... తిరుపతి శ్రీవారి దర్శనం క్యూ లైన్‌లో ఇచ్చే అన్న ప్రసాదంపై శివ జ్యోతి చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. టీటీడీ క్యూ లైన్లో ఉన్నప్పుడు ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. తన ఫ్రెండ్ సోను అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని తీసుకుంటుండగా... ’సోను కాస్ట్ లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్.’ అంటూ నవ్వుతూ కామెంట్స్ చేసింది. ’జీవితంలో ఎప్పుడూ అడుక్కోలేదు. ఫస్ట్ టైం అడుక్కున్నా.’ అంటూ ఆమె ఫ్రెండ్ కామెంట్ చేశాడు. ’తిరుపతిలో రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం’ అంటూ నవ్వింది. ’అడుక్కున్నా కానీ... బాగుంది గాయ్స్.’ అంటూ శివజ్యోతి ఫ్రెండ్ అన్నాడు. భక్తులు, నెటిజన్ల ఆగ్రహం ప్రసాదంపై శివజ్యోతి నవ్వుతూ చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతుండగా... శ్రీవారి భక్తులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి అన్న ప్రసాదాన్ని, భక్తులను అవమానించిందని అంటున్నారు. ’ఇది ఆమె నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. యాత్రికులను బిచ్చగాళ్లతో పోల్చింది. ప్రసాదం అడుగుతున్న తమను తాము కుబేరులతో పోల్చుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. కర్మ సరైన టైంలో ఆమెకు బుద్ధి చెబుతుంది.’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా... ’ఈమెను టెంపుల్‌లోకి రాకుండా బ్యాన్ చేయాలి. టీటీడీ చర్యలు తీసుకోవాలి.’ అంటూ ఏకిపారేస్తున్నారు. మరి దీనిపై శివజ్యోతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.

మన తెలంగాణ 22 Nov 2025 10:13 pm

బెంగళూరు ఎటిఎం వ్యాను డబ్బు చోరీ కేసు- ఛేదన

కానిస్టేబుల్ సహా ముగ్గురు అరెస్టు - రూ.5.76 కోట్లు స్వాధీనం మన తెలంగాణ/హైదరాబాద్ : బెంగళూరులో పట్టపగలే జరిగిన ఎటిఎం వాహనంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఓ కానిస్టేబు ల్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5.76 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొత్తాన్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మొత్తం 30 మందిని విచారణ చేసిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. చోరీ కోసం నిందితులు 3 నెలలు పాటు ప్రణాళిక వేసుకున్నారన్నారు. గత 15 రోజుల నుంచి దోపీడీ చేయాల్సిన ప్రదేశంపై నిఘా ఉంచారని తెలిపారు. ఈ నెల 19 మధ్యాహ్నం 12.48 గంటల సమయంలో అశోక్ పిల్లర్-జయనగర్ దారి సర్కిల్ మార్గంలో నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న కారుతో వచ్చి, కస్టోడియన్ వాహనాన్ని అడ్డగించారన్నారు. తమను తాము ఆర్‌బిఐ కంట్రోల్ ఆఫీసర్లమని చెప్పుకున్నారని తెలిపారు. నిందితులు సదరు కస్టోడియన్ వాహనంలోకి ఎక్కి, డ్రైవర్‌ను డైరీ సర్కిల్ వైపు వెళ్లమని సూచించారన్నారు. తరువాత సెక్యూరిటీ గార్డు, కస్డోడియన్ సిబ్బంది వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకుని బయటపడేశారని తెలిపారు. వారు ఎవరికీ దొరకకూడదనే ఉద్దేశంతో సిసిటివిలు లేని ప్రదేశాన్ని ఎంచు కున్నారన్నారు. ఈ దోపిడి గురించి తెలియగానే పోలీసులు బెంగళూరు సరిహద్దు జిల్లాల ఎస్‌పిలు, పొరుగు రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. అదనంగా బెంగళూరు పోలీసు శాఖలోని ఇద్దరు జాయింట్ కమిషనర్ల మార్గదర్శకత్వంలో ఇద్దరు డిసిపిలు సుమారు 200 మంది అధికారులు సిబ్బందితో కూడిన 11 బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారిలో సిఎంఎస్ సెక్యూరిటీస్ కస్టోడియన్ వెహికల్ సూపర్‌వైజర్ రవి, మాజీ ఉద్యోగి జేవియర్, గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ అన్నప్ప నాయక్ ఉన్నారన్నారు. వారి నుంచి రూ.5.76 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు నమోదైన 54 గంటల్లోనే ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. అయితే ఈ దోపిడీలో కనీసం 6 నుంచి 8 పాల్గొన్నట్లు సమాచారం. అందుకే మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ - సీమంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అయితే త్వరితగతిన ఈ కేసులోని ముగ్గురు కీలక నిందితులను పట్టుకున్న బృందానికి రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే, వాస్తవానికి ఎటిఎంలో డబ్బులు వేసేందుకు వెళ్లే వాహనంలో డ్రైవర్‌తోపాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉండాలి. అలాగే ఇద్దరు కస్టోడియన్లు కచ్చితంగా ఉండి తీరాలి. కస్టోడియన్ వాహనాన్ని ఒకే సమయంలో, ఒకే మార్గంలో పదేపదే తీసుకెళ్ల కూడదు. సిబ్బందికి కచ్చితంగా డబ్బు నిర్వహణలో శిక్షణ ఇచ్చి ఉండాలి. సిబ్బంది బ్యాక్ గ్రౌండ్ కూడా కచ్చితంగా చెక్ చేయాలి. కస్టోడియన్ కంపెనీలోని ఏ ఉద్యోగిని తొలగించినా, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. కానీ తాజా కేసులో సిఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీలో చాలా లొసుగులు ఉన్నాయని తేలింది. కనుక దీని గురించి ఆర్‌బిఐకు లేఖ రాస్తామని వివరించారు.

మన తెలంగాణ 22 Nov 2025 10:11 pm

Mallikarjun |డీసీసీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్

Mallikarjun | కామారెడ్డి ప్రతినిధి,(ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం ఎట్టకేలకు

ప్రభ న్యూస్ 22 Nov 2025 10:08 pm

ഫാക്ട് ചെക്ക്: ഇന്ത്യയുടെ വിമോചനം ഇസ്ലാമിലൂടെ എന്ന വരികൾ ഉപയോഗിച്ച് തെരഞ്ഞെടുപ്പ് പോസ്റ്റർ? പ്രചാരണം വ്യാജം

മുക്കം മുനിസിപ്പാലിറ്റി വെൽഫെയർ പാർട്ടി സ്ഥാനാർഥിയുടെ 2020ലെ പോസ്റ്റർ എഡിറ്റ് ചെയ്താണ് പ്രചാരണം

తెలుగు పోస్ట్ 22 Nov 2025 10:01 pm

Congress |కాంగ్రెస్ అధ్యక్షులు.. ఖరారు..!

Congress |ఖమ్మం ఉమ్మడి బ్యూరో – ఆంధ్రప్రభ : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను

ప్రభ న్యూస్ 22 Nov 2025 9:47 pm

Congress |డీసీసీలు ఖరారు…

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి : చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న

ప్రభ న్యూస్ 22 Nov 2025 9:34 pm

KTR – Jagan |అన్నా బాగున్నావా…!! !!

ఆంధ్ర‌ప్ర‌భ : ఎందన్నా.. ఈ కేసుల గోల.. ఈ రేస్ తప్పేంటీ.. ఏదో

ప్రభ న్యూస్ 22 Nov 2025 9:25 pm

KTR – Jagan |అన్నా బ‌గున్నావా… !!

ఆంధ్ర‌ప్ర‌భ : ఎందన్నా.. ఈ కేసుల గోల.. ఈ రేస్ తప్పేంటీ.. ఏదో

ప్రభ న్యూస్ 22 Nov 2025 9:25 pm

The Family Man: Season 3 is the Weakest

The Family Man: Season 1 happened to be the best ever web series made in India. Backed by Raj and DK, Amazon Prime backed this crime thriller with Manoj Bajpayee playing the lead role. The second season too was passable though it had enough flaws. The Family Man: Season 3 is now out and it […] The post The Family Man: Season 3 is the Weakest appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 9:18 pm

Nimmala Fire on Jagan |ఎక్కడ నిద్రపోయారు….

పాలకొల్లు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కృష్ణానది జల వివాదాలకు సంబంధించి ట్రిబ్యునల్‌-2 ముందు

ప్రభ న్యూస్ 22 Nov 2025 9:16 pm

TRADERS MEET :  బెస్ట్​  మార్కెటింగ్  కల్పిద్దాం

TRADERS MEET : బెస్ట్​ మార్కెటింగ్ కల్పిద్దాం ( కర్నూలు, ఆంధ్రప్రభ ప్రతినిధి)

ప్రభ న్యూస్ 22 Nov 2025 8:45 pm

NZB |శ‌భాష్ శ్రీచంద‌న‌…

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన జి.శ్రీచందన

ప్రభ న్యూస్ 22 Nov 2025 8:42 pm

Hospital |సమస్యల వలయంలో బాల్కొండ ఆసుపత్రి

బాల్కొండ, ఆంధ్రప్రభ : నేను రాను బిడ్డో… మన ఊరు దవాఖానకు అంటూ

ప్రభ న్యూస్ 22 Nov 2025 8:39 pm

WGL |మహా జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం…

ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : 2026 జనవరిలో జరగనున్న మహా జాతర ఏర్పాట్లను

ప్రభ న్యూస్ 22 Nov 2025 8:36 pm

Breaking |పెన్నా నదిలో ఆరుగురు గల్లంతు..

ఆంధ్రప్రభ : ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నా నదిలో ఆరుగురు పశువుల

ప్రభ న్యూస్ 22 Nov 2025 8:26 pm

visible Police |ప్రజా భద్రతే లక్ష్యం…

విజబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసారామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

ప్రభ న్యూస్ 22 Nov 2025 8:05 pm

Sharwanand’s Biker shifts Gears of Release

Sharwanand’s crazy film Biker is carrying good expectations and the makers announced a December 6th release for the film, a day after the release of NBK’s Akhanda 2. This is a bad decision and the distributors have mounted pressure on the makers of Biker to push the release. The movie is now pushed by a […] The post Sharwanand’s Biker shifts Gears of Release appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 7:51 pm

Akhanda 2: NBK and Boyapati takes Lion’s Share

Akhanda 2 is the fourth collaboration of Nandamuri Balakrishna and Boyapati Srinu. The film is a crazy attempt and is in news right from the day the film was launched. Boyapati promised a record business for the film and 14 Reels Plus has spent lavishly on the film. They had strong belief that they would […] The post Akhanda 2: NBK and Boyapati takes Lion’s Share appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 7:48 pm

Uttam |అదే టార్గెట్…

Uttam | అదే టార్గెట్… హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : స్తానిక సంస్థల ఎన్నికల్లో

ప్రభ న్యూస్ 22 Nov 2025 7:44 pm

NLGD |ఎస్సీ బాలుర హాస్టల్‌ను దత్తత తీసుకోవాలి..

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఎస్సీ బాలుర

ప్రభ న్యూస్ 22 Nov 2025 7:36 pm

డ్రైవర్‌కి గుండెపోటు.. అదుపు తప్పి బైక్‌లను ఢీకొట్టిన కారు..

ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్‌కి గుండెపోటు రావడంతో కారు అదుపు తప్పి బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బైక్ గాల్లో ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఠాణెలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా.. కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండేకు గుండెపోటు వచ్చింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయి.. ముందున్న బైక్‌లతో పాటు ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి బైక్‌తో సహా ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కిరణ్ చాబేను కూడా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 22 Nov 2025 7:36 pm

Golden chariot |స్వర్ణర‌థంపై శ్రీ పద్మావతీ విహారం…

Golden chariot |తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు

ప్రభ న్యూస్ 22 Nov 2025 7:35 pm

అధికారులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం…..

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ జిల్లాలో గతంలో పనిచేసిన కలెక్టర్ శివలింగయ్యతో పాటు

ప్రభ న్యూస్ 22 Nov 2025 7:32 pm

THEIF |పాతనేరగాళ్ల పట్టివేత

18 చోరీ కేసుల్లో ఇద్దరు అరెస్టురూ. 33.25 లక్షల సొత్తు స్వాధీనంజిల్లా ఎస్పీ

ప్రభ న్యూస్ 22 Nov 2025 7:28 pm

Kurnool |పోలీసు జీపు నాదే

మందు బాబు వీరంగంఆలూరు పోలీసులు ఆశ్చర్యం Kurnool | కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో

ప్రభ న్యూస్ 22 Nov 2025 7:12 pm

Speaker Issues Notice to Kadiyam Srihari Amid Disqualification Row

Telangana Speaker Gaddam Prasad Kumar has issued a notice to MLA Kadiyam Srihari after the BRS filed a disqualification petition accusing him of shifting loyalty to the ruling Congress. The Speaker asked him to respond by November 23. However, Srihari has requested additional time to file his reply, according to official sources. He is one […] The post Speaker Issues Notice to Kadiyam Srihari Amid Disqualification Row appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 7:12 pm

అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు చెప్పాలి:కెటిఆర్

బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మధ్య ఉన్న తేడాను కెటిఆర్ వివరించారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రతి పైసా ద్వారా ఆస్తులను సృష్టిస్తే ఈ ప్రభుత్వం మాత్రం అప్పుల సునామిని సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ లెక్కల ప్రకారం పది సంవత్సరాల కాలంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రెండు లక్షల 30 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని అన్నారు.ఆనాడు మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి మిషన్ కాకతీయ వేలకోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం వంటి అనేక ఉత్పాదక ఆస్తులను సృష్టించిందని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకం లేకుండానే, ఒక్క ప్రాజెక్టు ప్రారంభం కూడా చేయకుండానే, కనీసం మౌలిక వసతుల కోసం ఒక్క ఇటుక పేర్చకుండానే రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చి ఏం చేసిందని ప్రశ్నించారు. అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన కాగ్ నివేదికతో వడ్డీల వాదనలో డొల్లతనం బయటపడటంతో, ఇంత భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాస్తవానికి ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ‘స్కాంగ్రెస్ ఎటిఎం’ గా మార్చారని విమర్శించారు. ఇన్ని రోజులు వడ్డీల కోసమే అప్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొచ్చినా, కాగ్ నివేదికతో మరోసారి వాదనలోని డొల్లతనం బట్టబయలైనందున, ఈ అప్పులన్నీ దేని కోసం చేశారో వెంటనే ప్రజలకు వివరించాలని అన్నారు.

మన తెలంగాణ 22 Nov 2025 7:05 pm

బెంగళూరుకు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వెళ్లనున్నారు. ఈ పర్యటన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యంత కీలకంగా మారింది. సిఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్‌ల మధ్య వ్యక్తిగతంగా, పార్టీలో విభేదాలు తీవ్రం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్లి పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. దీంతోపాటు నేడు (ఆదివారం) ఉదయం పుట్టపర్తి సాయిబాబా ఉత్సవాల్లో సిఎం రేవంత్‌రెడ్డి పాల్గొని నేడు (ఆదివారం) సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్టుగా తెలిసింది.

మన తెలంగాణ 22 Nov 2025 7:02 pm

ఖర్చు కంటే బాకీలకు వడ్డీ ఎక్కువ కడుతున్నాం:మంత్రి జూపల్లి

రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు అవుతున్న ఖర్చు కంటే కెసిఆర్ చేసిన బాకీకి కడుతున్న వడ్డీ ఎక్కువగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కెసిఆర్ ప్రభుత్వం మితిమీరి చేసిన అప్పుల వల్లే ఇప్పుడు హామీల అమల్లో కొంత జాప్యం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులందరూ చేసిన అప్పు కంటే పదింతల అప్పులు చేసి రాష్ట్రాన్ని కెసిఆర్ అంధకారంలోకి నెట్టేశారని మంత్రి జూపల్లి ఆరోపించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా తాము ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న చీరలు గతంలో ఇందిరమ్మ కట్టిన చీరల్లాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నాణ్యతలో రాజీపడకుండా ప్రభుత్వం చీరలు తయారు చేయించిందన్నారు. మహిళా సంఘాల్లో లేని మహిళలకు సైతం చీరలు అందుతాయని, కొల్లాపూర్‌లో సరిగ్గా రోడ్లు కూడా లేవని గతంలో చంద్రబాబు నాయుడు హేళన చేశారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా కిరణ్‌కుమార్ రెడ్డిని పట్టుబట్టి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించామని ఆయన పేర్కొన్నారు.

మన తెలంగాణ 22 Nov 2025 6:59 pm

అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ జరగలేదు: సిఎం

హైదరాబాద్: తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో అందె శ్రీ సంతాప సభకు ఆయన హాజరయ్యారు. రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులు అని కితాబిచ్చారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని సహించలేరని అన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతో మంది కళాకారులు తమ పాటలతో చైతన్యం కలిగించారని మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని.. ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చిన ఊపుతోనే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు. ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన ‘జయజయహే తెలంగాణ’ పాట రాశారని కొనియాడారు. అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదని పేర్కొన్నారు. కానీ.. తెలంగాణ సాకారమైన తర్వాత ‘జయజయహే తెలంగాణ’ పాట మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు అందెశ్రీ గీతంపై కుట్రలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం రాగానే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామని తెలిపారు. ఇవాళ ప్రతి పుస్తకంలో మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ పాట కనిపిస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో అందరం పాడిన పాట, ప్రజలు మెచ్చిన పాటనే రాష్ట్ర గీతంగా ప్రకటించామని తెలిపారు. అందె శ్రీ, గద్దర్ కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన 9 మంది కవులను, కళాకారులను గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. 9 మంది కవులు, కళాకారులకు 300 గజాల ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. చదువుల్లోనే కాదు.. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. మంత్రి వర్గంలోనూ ఎస్సీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. 

మన తెలంగాణ 22 Nov 2025 6:57 pm

అతి పెద్ద భూం స్కాం ఇది : హరీశ్ రావు

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పాలసీ మరొక తాజా స్కాం అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 6:51 pm

చరిత్ర సృష్టించిన హెడ్.. 123 ఏళ్ల రికార్డు బ్రేక్

పెర్త్: ది యాషెస్ సరికొత్త సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగియడం గమనార్షం. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కి 205 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఇంగ్లండ్. ఈ లక్ష్యాన్ని 28.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి చేధించింది ఆస్ట్రేలియా. ఇక ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగిపోయాడు. తనదైన శైలీ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ హెడ్.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. కేవలం 69 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 83 బంతులు ఎదుర్కొన్న హెడ్‌.. 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 123 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను హెడ్ బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4వ ఇన్నింగ్స్‌లో (ఛేజింగ్) అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా హెడ్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ గిల్బర్ట్ జెస్సోప్ పేరిట ఉండేది. 1902లో అతడు ఆస్ట్రేలియాపై నాల్గవ ఇన్నింగ్స్‌లో 76 బంతుల్లో శతకం సాధించాడు. 123 ఏళ్ల తర్వాత ఈ రికార్డును హెడ్ బద్దలుకొట్టాడు. అంతేకాక.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్(69 బంతులు) రికార్డును సమం చేశాడు హెడ్.

మన తెలంగాణ 22 Nov 2025 6:37 pm

Viveka Murder : కట్టప్ప శంకరయ్య

Viveka Murder : కట్టప్ప శంకరయ్య ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్​ నెట్​

ప్రభ న్యూస్ 22 Nov 2025 6:11 pm

MLA |మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

MLA | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

ప్రభ న్యూస్ 22 Nov 2025 6:09 pm

FUND |చేనేత కార్మికుల రుణమాఫీ

FUND | చేనేత కార్మికుల రుణమాఫీ FUND | మోత్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 6:08 pm

POWER |తాటికొండకు ఎక్స్ ప్రెస్ ఫీడర్..

POWER | తాటికొండకు ఎక్స్ ప్రెస్ ఫీడర్.. POWER | స్టేషన్ ఘన్

ప్రభ న్యూస్ 22 Nov 2025 6:00 pm

CPM|రాప్తాడులో బ్రిడ్జి ఏర్పాటు చేయండి: సీపీఎం పార్టీ

CPM| రాప్తాడు, ఆంధ్రప్రభ: నాలుగు రోడ్లు వెంబడి నిత్యం వేలాది వాహనాలు భారీ

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:56 pm

Chityala |మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

Chityala | మహిళాభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:54 pm

మెజారిటీ మీడియా బిజెపి చేతుల్లో ఉండడంతోనే ఎన్నికల్లో గెలుపు

–దేశంలో ఎన్.డి.ఏ పథకాలు అభివృద్ధి విషయంలో అసంతృప్తి-సీఎం చంద్రబాబు ఎన్నికలప్పుడు ఒక మాట తర్వాత మరో మాట-సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి ధ్వజం విశాలాంధ్ర-రాప్తాడు : దేశంలో ఎన్.డి.ఏ పథకాలు, అభివృద్ధి విషయంలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నామెజారిటీ మీడియా వారి చేతుల్లో ఉండడంతోపాటు ఓట్ల గోల్ మాల్ జరుగుతుండడంతో అన్ని ఎన్నికల్లో గెలుస్తున్నారని దీనికి భవిష్యత్తులో అడ్డుకట్ట వేయాల్సిన అవశ్యకత ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి పిలుపునిచ్చారు. వచ్చే 26వ తేదీన […] The post మెజారిటీ మీడియా బిజెపి చేతుల్లో ఉండడంతోనే ఎన్నికల్లో గెలుపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:47 pm

Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక.. రెడీ అయిందిగా

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరు మాత్రం రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:47 pm

డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

సీనియర్ డివిజనల్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కోర్టు ప్రాంగణము నందు డిసెంబర్ 13వ తేదీ జాతీయ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ డివిజనల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు ఈ జాతీయలోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కచ్చిదారులు, పోలీసు వారు, బ్యాంకు […] The post డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:43 pm

ఐబొమ్మ అరెస్ట్ పై ఆర్జీవీ కీలక వ్యాఖ్యలు

సినిమాల పైరసీ, ఐబొమ్మ రవిపై రాంగోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:41 pm

COUNTRY|వారి సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు..

COUNTRY| వారి సేవలు దేశ ఔన్నత్యానికి ప్రతీకలు.. COUNTRY| విజయవాడ, ఆంధ్రప్రభ: కవులు,

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:41 pm

గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలి

ఎమ్మెల్యే ధర్మరాజుకు వినతిపత్రం విశాలాంధ్ర – గణపవరం(పశ్చిమగోదావరి జిల్లా) : ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలని మండలం అభివృద్ధి ప్రజల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని గణపవరం మండలంలో ఉన్న అన్ని గ్రామాల అఖిలపక్ష నాయకులు ప్రజాప్రతినిధులు కలసి వినతి పత్రంన్ని శనివారం గణపవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజుకు అందజేశారు. The post గణపవరం మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:39 pm

MLA |కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం…

MLA | కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం… ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:36 pm

26న నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి

విశాలాంధ్ర -నాగులుప్పలపాడు : రైతాంగ ,కార్మిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 26 వతేది ఒంగోలులో సంయుక్త కిసాన్ మోర్చా ,ట్రేడ్ యూనియన్ల ఆద్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు చుండూరి రంగారావు తెలిపారు శనివారం మండలంలోనే ఉప్పుగుండూరు గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతాంగం సంవత్సరం పాటు చేసిన పోరాటం నవంబరు 26 […] The post 26న నిరసన ప్రదర్శన జయప్రదం చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:35 pm

రాజాంలో ఉచిత సైనిక శిక్షణకు విశేష స్పందన

23 మంది అగ్నివీర్ ఉద్యోగాల సాధన విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాంలో శ్రీమతి లోలుగు సుశీల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సైనిక శిక్షణ కార్యక్రమం మరోసారి తమ ప్రతిష్ఠను నిలబెట్టుకుంది. స్థానిక రాజాం కేర్ హాస్పిటల్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో మొత్తం 62 మంది ఉద్యోగార్ధులు పాల్గొన్నారు. శిక్షణ, వ్యాయామాలు, శారీరక సామర్థ్య పరీక్షలు, ప్రత్యేక మెడికల్ అవగాహన తరగతులతో కూడిన ఈ కార్యక్రమం పలువురికి ఉపయోగపడింది.శిక్షణ పొందిన […] The post రాజాంలో ఉచిత సైనిక శిక్షణకు విశేష స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:31 pm

Perni Nani : చంద్రబాబు ఉంటే అతివృష్టి..లేకుంటే అనావృష్టి

చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:29 pm

Makthal |నాణ్యమైన భోజనం అందించాలి…

Makthal | నాణ్యమైన భోజనం అందించాలి… మక్తల్ మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించిన

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:28 pm

కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కు అయ్యాయి: హరీశ్ రావు

హైదరాబాద్: కీలకమైన భూములపై ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండేళ్ల బడ్జెట్‌కు సరిపడా నిధులు వచ్చే అంశంపై కనీస చర్చ జరగలేదని మండిపడ్డారు. మంత్రి మండలి, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని.. రూ.5 లక్షల కోట్లు వచ్చే భూములకు కేవలం రూ.5 వేల కోట్లు ఎలా వస్తాయని? ప్రశ్నించారు. రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను ఆగమేఘాల మీద ఎలా అప్పగిస్తారని అన్నారు. రెండు నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేయటం వెనుక కుట్ర ఏమిటని? ఆరోపించారు. భూములను బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తే.. రూ.5 లక్షల కోట్లు వస్తాయని అన్నారు. ప్రభుత్వ అవసరాలకు కూడా లేకుండా భూములను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. కాలుష్యకారక పరిశ్రమలనే ఒఆర్ఆర్ అవతలకు పంపించాలనేది పాలసీ.. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం గ్రీన్ ఇండస్ట్రీలను కూడా బయటికి పంపిస్తోందని ధ్వజమెత్తారు. భారీ భూకుంభకోణంపై కేంద్రంలోని బిజెపి సర్కారు ఎందుకు స్పందించ లేదని.. కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.

మన తెలంగాణ 22 Nov 2025 5:25 pm

రక్తదాన శిబిరమునకు విశేష స్పందన

రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేట హైస్కూల్ ఎదురుగా టిడిపి పట్టణ నాయకుడు సందా రాఘవ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఈ శిబిరానికి 50 మంది రక్తదానం చేయడం జరిగిందని వారు తెలిపారు. సందా రాఘవ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల్లో పాల్గొని తన వంతుగా […] The post రక్తదాన శిబిరమునకు విశేష స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:25 pm

SPORTS |క్రీడా పోటీల్లో విద్యార్థునుల ప్రతిభ

ఎంపికైన విద్యార్థులను అభినందించిన హెచ్ఎం ఉపాధ్యాయులురాష్ట్రస్థాయి క్రీడలకు కోహినూర్ (కే) విద్యార్థినీల ఎంపిక

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:19 pm

Telangana : చుక్కలు చూపిస్తున్న ఇమ్మడి రవి

పోలీసులవిచారణలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:18 pm

ARREST|ఏటీఎం దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్

ARREST| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ఏటీఎం క్యాష్

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:18 pm

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు

విశాలాంధ్ర ధర్మవరం;; అక్టోబర్ నెల 18 వ తేదీన అనంతపురం అర్ డి.టీ. స్టేడియంలో లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలో ధర్మవరం, జీవన్ జ్యోతి స్కూల్ విద్యార్థులు యస్. విక్కీ,ఆర్. వరుణ్,వి.గుణశ్రీ, ఉత్తమ ప్రతిభకనబరిచి రాష్ట్ర స్థాయి ఎస్. జి.ఎఫ్ అండర్14 హాకీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు,ఈ నెల 22 వ తేదీ […] The post రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ హాకీ పోటీలకు జీవన జ్యోతి పాఠశాల విద్యార్థులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:17 pm

Bikkanoor |న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం….

Bikkanoor | న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం…. Bikkanoor | బిక్కనూర్,

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:16 pm

SABARI |అయ్యప్ప స్వామి నామస్మరణం

SABARI | అయ్యప్ప స్వామి నామస్మరణం పేటలో మారు మ్రోగిన అయ్యప్ప స్వామి

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:12 pm

ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..

విశాలాంధ్ర ధర్మవరం: ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు.. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభల గోడపత్రికలను పట్టణ టూటౌన్ సీఐ రెడ్డప్ప ఆవిష్కరించారు. అనంతరం ధర్మవరం టూ టౌన్ సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 12, 13 ,14 తేదీలలో జరుగునున్నాయి అని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం […] The post ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:12 pm

గ్రామసభలు విజయవంతం చేయండి..

ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పంచాయతీరాజ్ కమిషనర్ , గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల ప్రకారం ఈనెల 22వ తేదీ శనివారం ధర్మవరం మండలం నందు అన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభల షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అని ఈ సభలను విజయవంతం చేయాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్త జాబ్ కార్డులు మంజూరుకు కొరకు దరఖాస్తుల […] The post గ్రామసభలు విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:09 pm

Telangana : భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:08 pm

Tadwai |ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి

Tadwai | ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి ఎంఈఓ శ్రీనివాస్ Tadwai | తాడ్వాయి,

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:06 pm

GOVERNMENT|మహిళ అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

GOVERNMENT| కడెం, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:05 pm

గర్భిణీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరం..

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని, అప్పుడే సుఖవంతమైన ప్రసవం కలుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా దుర్గా నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్లో 45 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా చింతా రామన్న […] The post గర్భిణీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:59 pm

CONGRESS|మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

CONGRESS |మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం . కోటి మంది మహిళలను కోటీశ్వరులు

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:59 pm

Bejjanki |ఆటో బోల్తా పడి..

Bejjanki | ఆటో బోల్తా పడి.. ఇద్దరికీ గాయాలు Bejjanki | బెజ్జంకి,

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:54 pm

117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 117 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న రోగులకు ఉచిత వైద్య […] The post 117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:51 pm

తొలి రోజు ముగిసిన ఆట.. సఫారీల స్కోర్ ఎంతంటే..

గౌహటి: రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గౌహటి బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు సౌతాఫ్రికా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సౌతాఫ్రికా ఓపెనర్లు తొలి వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే బుమ్రా.. మార్క్‌రమ్(38) వికెట్ తీయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత కొంత సమయానికే మరో ఓపెనర్ రికెల్టన్ (35) కూడా ఔట్ అయ్యాడు. అనంతరం స్టబ్స్, బవుమాల జోడీ సఫారీలకు అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 84 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత జడేజా ఈ జోడీకి బ్రేక్ వేశాడు. 166 పరుగుల వద్ద కెప్టెన్ టెంబా బవుమా(41) ఔట్ చేశాడు. డు. 166 పరుగుల వద్ద బవుమా(41) పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(49) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. అనంతరం కుల్దీప్ ముల్డర్‌ని ఔట్ చేశాడు. ఈ నేపథ్యంలో డి జోర్జి, ముత్తుస్వామిలు మరో భాగస్వామ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ, సిరాజ్ బౌలింగ్‌లో జోర్జి(28) ఔట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా 81.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్ 3, బుమ్రా, సిరాజ్, జడేజా తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 22 Nov 2025 4:34 pm

నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు

నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డివిశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని సుదర్శన కాంప్లెక్స్ పక్కన వివి కాంప్లెక్స్ (మునిసిపల్ కాంప్లెక్స్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల నేత్రాలయ ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ లో ఈనెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి శుక్లములకు ఆధునిక పరీక్షలు, కార్నియా పరీక్ష, డయాబెటిక్ రెటీనో పతి […] The post నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:34 pm

హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..

జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులువిశాలాంధ్ర ధర్మవరం : హమాలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ కాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్థానిక మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.ఓబులు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని,హమాలీలు కొందరికి పేర్లు నమోదు […] The post హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:29 pm

ORPHANAGE |దైవంతో సమానం తల్లిదండ్రులే

ORPHANAGE | దైవంతో సమానం తల్లిదండ్రులే ORPHANAGE |తాడ్వాయి, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:27 pm

Telangana |అధికారుల పర్యవేక్షణ ఉండాలి

Telangana | అధికారుల పర్యవేక్షణ ఉండాలి లంబాడీ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:25 pm

2025 నవంబరు 21వ తేదీ భారత దేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినం

నాలుగు లేబర్ కోడ్ లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తణుకు : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దుచేసి కార్మికులకు తీవ్ర హాని తలపెడుతూ కార్పోరేట్ లు,బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా అమలు లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల అభివృద్ధి,సంక్షేమానికే నని నమ్మబలకడాన్ని మించిన మోసం మరొకటి లేదని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల […] The post 2025 నవంబరు 21వ తేదీ భారత దేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:23 pm

TRAFFIC|బుల్లెట్ సౌండ్ వస్తే చర్యలే..

TRAFFIC| బుల్లెట్ సౌండ్ వస్తే చర్యలే.. TRAFFIC| ఖమ్మం, ఆంధ్రప్రభ: పోలీస్ కమిషనర్

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:19 pm

HOSPITAL |స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం

HOSPITAL | స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం –

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:15 pm

డిజిపి ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు

హైదరాబాద్: తెలంగాణ పోలీసుల ఎదుట అజ్ఞాతంలో ఉన్న 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి లొంగిపోయిన మావోలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజినల్ కమిటీ సభ్యులు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు డిజిపి తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాస్ నారాయణ అలియాస్ రమేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర లొంగిపోయిన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మిగితా మావోయిస్టులు అందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిపారు. ఖమ్మం డివిజినల్‌ కమిటీకి చెందిన వారు 9 ఉన్నారని, దక్షిణ బస్తర్‌ కమిటీకి చెందిన వారు 22 మంది ఉన్నారని అన్నారు. లొంగిపోయిన ఆజాద్‌పై, అప్సాస్ నారాయణపై తలో రూ.20 లక్షల రికార్డు ఉందని.. అది వాళ్లకే అందజేస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన అందరిపై కలిపి రూ.1.41 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. 

మన తెలంగాణ 22 Nov 2025 4:11 pm

సుందరం మందిరంలో బాలవికాస్ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర-రాజాం(.విజయనగరం జిల్లా) : రాజాం సుందరం మందిరంలో శుక్రవారం సాయంత్రం బాలవికాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్ చిన్నారులు వివిధ ఉపన్యాసాలు, విలువలతో కూడిన సందేశాత్మక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు ప్రదర్శించిన “సర్వధర్మ ప్రియదేవ” నాటిక ప్రేక్షకులను అలరించింది.పిల్లల ప్రతిభను అభినందించిన నిర్వాహకులు, కళారంగంలో, నీతి-మూల్యాలపై అవగాహన కల్పించేలా బాలవికాస్ అందిస్తున్న శిక్షణను ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో చిన్నారులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కొత్తా శ్రీనివాసరావు, కొల్లా కృష్ణారావు, శీమకుర్తి […] The post సుందరం మందిరంలో బాలవికాస్ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:11 pm