_ గ్రామం నుండి పందుల తరలింపు _ విశాలాంధ్ర కథనానికి స్పందన విశాలాంధ్ర -వలేటివారిపాలెం : నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం అక్షర యుద్ధం చేస్తున్న విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితమైన ఇలా ఉంటే రోగాలు రావా..? అనే కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం కందుకూరు డివిజనల్ పంచాయతీ అధికారి కొండపి కృష్ణమోహన్ ఆదేశాలతో ఎంపీడీవో వై శంకర్ రావు డిప్యూటీ ఎంపీడీవో నారాయణ, […] The post పోకూరులో పారిశుద్ధ్య పనులు appeared first on Visalaandhra .
స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం
రేగాటిపల్లి చెరువుకు పూజ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని రేగాటిపల్లి చెరువు మంత్రినివా నీటి ప్రవాహంతో పూర్తిస్థాయిలో నిండిన సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిల కంమధుసూదన్ రెడ్డి, సతీమణి చిలకం ఛాయాదేవి తో కలిసి చెరువుకు గంగపూజ నిర్వహించారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రేగాటిపల్లి చెరువు పూర్తి దశలో నిండడం గ్రామ ప్రజలకు ఎంతో సంతోషదాయకమని తెలిపారు. ఈ […] The post స్వచ్ఛమైన త్రాగునీటిని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం appeared first on Visalaandhra .
Tamilnadu |ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘణ స్వాగతం…
Tamilnadu | ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఘణ స్వాగతం… Tamilnadu | అచ్చంపేట, ఆంధ్రప్రభ
Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్...304 కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీలేని రుణాలను రేపు పంపిణీ చేయనుంది
ఆకట్టుకున్న ప్రణవి సాయి స్కూల్ ఎగ్జిబిషన్
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో సాయిబాబా వారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ధర్మవరం పట్టణానికి చెందిన ప్రణవ సాయి పాఠశాల విద్యార్థులు శతవర్ష జన్మదిన వేడుకలకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి లో జరిగిన సైన్స్ అండ్ స్పీచ్ ఇవ్వల్ ఎగ్జిబిషన్లో పాల్గొని మంచి ప్రతిభను ఘనపరచడం జరిగింది. దీంతో ఎగ్జిబిషన్ నిర్వాహకులు వారిని అభినందిస్తూ సర్టిఫికెట్స్, మెమెంటోస్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆ విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ఆదిలక్ష్మి, కరెస్పాండెంట్ […] The post ఆకట్టుకున్న ప్రణవి సాయి స్కూల్ ఎగ్జిబిషన్ appeared first on Visalaandhra .
Adluri Laxman |నిరుపేదలకు సొంతింటి కల సాకారం…
Adluri Laxman | నిరుపేదలకు సొంతింటి కల సాకారం… Adluri Laxman |
క్రికెట్లో ప్రతిభ చూపిన ధర్మవరం జట్టు
విశాలాంధ్ర ధర్మవరం; బాలికల కోసం ప్రతిష్టాత్మక గ్రామీణ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది అని, ధర్మారం క్రికెట్ జట్టు మంచి ప్రతిభను కనపరచడం జరిగిందని ధర్మవరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీగ్లో భాగంగా బత్తలపల్లిలో ధర్మవరం బాలికల జట్టు , బత్తలపల్లి బాలికల జట్టు మధ్య మ్యాచ్ జరుగగా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని బత్తలపల్లి జట్టు నిర్ణయించుకున్నారని తెలిపారు. బత్తలపల్లి జట్టు 16.4 ఓవర్లలో కేవలం 41 పరుగులకే […] The post క్రికెట్లో ప్రతిభ చూపిన ధర్మవరం జట్టు appeared first on Visalaandhra .
ఎన్టిఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నాను: తుమ్మల
హైదరాబాద్: ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో..ఇంత కళంకమైన కుచ్చితమైన రాజకీయాల్లో రాణిస్తున్నానంటే..అది దివంగత మాజీ సిఎం ఎన్టిఆర్ చలువే అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఎన్టిఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల అనే పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఖమ్మంలో ఎన్టిఆర్ విగ్రహావిష్కరణలో తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1983 నుంచి నేటి వరకు ఎన్టిఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానని, రాముడి పాదాల దగ్గర.. పార్టీలో ఎన్టిఆర్ చేర్చుకున్నారని తెలియజేశారు. నిజాయితీ, నిబధ్ధతతో పనిచేయడం నేర్చుకున్నానని, ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Chairmen |బాధ్యతలు చేపట్టిన సామ బాపురెడ్డి
Chairmen | బాధ్యతలు చేపట్టిన సామ బాపురెడ్డి Chairmen | కమ్మర్ పల్లి,
నాలుగు లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్స్ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కళా జ్యోతి సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నోటిఫికేషన్ కాఫీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. ఓబులు మాట్లాడుతూ బీహార్ లో ఎన్నికలు జరిగిన అనంతరం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగానే కోట్లాదిమంది కార్మికులకు అన్యాయం జరుగుతున్న దేశంలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నటువంటి కార్పొరేట్లకు అనుకూలంగా […] The post నాలుగు లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన సిఐటియు నాయకులు appeared first on Visalaandhra .
జిల్లాస్థాయి జూడో పోటీల్లో జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిల ప్రతిభ
విశాలాంధ్ర ధర్మవరం; జిల్లాస్థాయి జూడో పోటీల్లో ధర్మవరం పట్టణానికి చెందిన జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిలు ప్రతిభ కనపరచడం జరిగిందని జూడో కోచ్ భాషా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 21వ తేదీన అనంతపూర్ ఆర్టీడీ స్టేడియంలో జిల్లాస్థాయి జూడో పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో ధర్మవరం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సుమన మా పాఠశాల నుండి జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనటువంటి […] The post జిల్లాస్థాయి జూడో పోటీల్లో జీవీఈ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థినిల ప్రతిభ appeared first on Visalaandhra .
Minister |ప్రతి ఆడబిడ్డకు చీర సారే
Minister | ప్రతి ఆడబిడ్డకు చీర సారే .. మహిళలను కోటీశ్వరులను చేయడమే
Mulugu |గుత్తికోయలకు బ్లాంకెట్స్, స్వెటర్ల పంపిణీ
Mulugu| గుత్తికోయలకు బ్లాంకెట్స్, స్వెటర్ల పంపిణీ Mulugu| ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు :
Kalvakuntla Kavitha launches a vitriolic attack on Niranjan Reddy
Telangana Jagrithi founder Kalvakuntla Kavitha launched a vitriolic attack on former Minister Niranjan Reddy. The firebrand woman leader delivered a strong warning to BRS senior Niranjan Reddy, using harshest terms, exposing the bitterness between the leaders. The rebel MLC Kalvakuntla Kavitha is touring across Telangana and visited Kothakota, which is part of Wanaparthy district, on […] The post Kalvakuntla Kavitha launches a vitriolic attack on Niranjan Reddy appeared first on Telugu360 .
BJP |భారీగా చేరికలు Bjp | రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలి
ELECTION |ఆశావాహుల ఆశలకు అవకాశం దక్కేనా?
ELECTION | ఆశావాహుల ఆశలకు అవకాశం దక్కేనా? *సర్పంచి టికెట్ల కోసం ఇక్కట్లు
జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి..
ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తారకరామాపురం (గుట్ట కింద పల్లి) లోగల పాలిటెక్నిక్ కళాశాల యందు ఈనెల 26వ తేదీ ఉదయం 9గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, జిల్లా నైపుణ్య అధికారి బి. హరికృష్ణ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలు ఉద్యోగములు కొరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. […] The post జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
గుర్తు తెలియని వ్యక్తి మృతి వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని హిందూ స్మశాన వాటిక దగ్గర 65 సంవత్సరాలు వయసుగల ఒక వ్యక్తి మృతి చెందడం జరిగిందని వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియవు అని, ఎవరికైనా సదరు వ్యక్తి గూర్చి తెలిసిన యెడల సెల్ నెంబర్ 9440796831 91701350172 కు సమాచారం అందించాలని తెలిపారు. The post గుర్తు తెలియని వ్యక్తి మృతి వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ appeared first on Visalaandhra .
పేద ప్రజలకు వైద్యం చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది
క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్యం చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి ) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణము 117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి 285 మంది రోగులు పాల్గొనడం జరిగిందని, వారందరికీ నిష్ణాతులైన వైద్యులచే వైద్య పరీక్షలు నిర్వహించి […] The post పేద ప్రజలకు వైద్యం చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది appeared first on Visalaandhra .
MEDARAM |వనదేవతలకు ఎస్పీ పూజలు
MEDARAM | వనదేవతలకు ఎస్పీ పూజలు మేడారం ఆలయాన్ని దర్శించుకున్న సుధీర్ రామ్నాథ్
కంటిపట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.. కంటి డాక్టర్ మధు
విశాలాంధ్ర ధర్మవరం;; కంటిపట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కంటి డాక్టర్ మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుదర్శన్ కాంప్లెక్స్ పక్కనగల నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరం శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిణ జరిగింది. అనంతరం డాక్టర్ మధు నున్న మాట్లాడుతూ ఈ శిబిరంలో 25 మందికి కంటి వైద్య పరీక్షలను నిర్వహించి తగిన వైద్య చికిత్సలను అందిస్తూ, కంటిపట్ల తీసుకోవలసిన మెలకువలను, సలహా […] The post కంటిపట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.. కంటి డాక్టర్ మధు appeared first on Visalaandhra .
Axis Energy |రూ. 29,500 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన
యాక్సిస్ ఎనర్జీ మధ్యప్రదేశ్–హైదరాబాద్ బిజినెస్ మీట్లో రూ. 29,500 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనను
అధికారుల అత్యుత్సాహం వల్ల పని ఒత్తిడికి లోనై ..
పిట్టల్లా రాలిపోతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, కార్యదర్శి నరసింహ రావువిశాలాంధ్ర -ధర్మవరం ; అవార్డులు రివార్డుల కోసం అత్యుత్సాహం చూపే అధికారులు ఉన్నారని, అధికారుల అత్యుత్సాహము వల్ల పని ఒత్తిడికి లోనై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని ఏపీ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా స్టేట్ జనరల్ […] The post అధికారుల అత్యుత్సాహం వల్ల పని ఒత్తిడికి లోనై .. appeared first on Visalaandhra .
ముగిసిన మూడో రోజు ఆట.. ఆధిపత్యం సఫారీలదే..
గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ రోజు కూడా సఫారీలదే ఆధిపత్యం కొనసాగింది. సఫారీ బౌలర్ల దెబ్బకి భారత బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. మూడో రోజు 9/0 ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు యశస్వీ జైస్వాల్, కెఎల్ రాహుల్ల జోడీ మంచి ఆరంభాన్నే ఇచ్చింది. తొలి వికెట్కి వీరిద్దరు కలిసి 65 పరుగులు జత చేశారు. కానీ, కేశవ్ మహరాజ్ బౌలింగ్లో రాహుల్(22) ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత అర్థ శతకం పూర్తి చేసుకున్న జైస్వాల్(58) హార్మర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. 95 పరుగుల వద్ద కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ ఆ తర్వాత ఒక్కొక్కటిగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. సాయి సుదర్శన్ (15), జురేల్(0), పంత్ (7), జడేజా (6), నితీశ్ (10) ఘోరంగా విఫలమయ్యారు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్(48, 92 బంతుల్లో), కుల్దీప్ యాదవ్(19, 134 బంతుల్లో)తో కలిసి జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. 122 పరుగుల వద్ద ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో స్కోర్ బోర్డును 194 పరుగుల వరకూ తీసుకొచ్చారు. కానీ, సుందర్ని హార్మర్ పెవిలియన్కు పంపాడు. ఆ వెంటనే యాన్సెన్ బౌలింగ్లో కుల్దీప్ కూడా ఔట్ అయ్యాడు. చివరకు బుమ్రాను యాన్సెన్ ఔట్ చేయడంతో భారత్ 201 పరుగుల వద్ద అలౌట్ అయింది. సఫారీల బౌలింగ్లో యాన్సెన్ 6, హార్మర్ 3, మహరాజ్ 1 వికెట్ తీశారు. అయితే సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా తామే బ్యాటింగ్ చేసేందుకు ముందుకు రావడంతో భారత్ ఫాలో ఆన్ నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసి 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Jupally |ఆడపడుచుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం..
Jupally | ఆడపడుచుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం.. మంత్రి జూపల్లి కృష్ణారావు Jupally
చదువుతోపాటు వివిధ పోటీ పరీక్షల పట్ల కూడా మక్కువ చూపాలి
మానవతా సంస్థ.. చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర -ధర్మవరం ; విద్యార్థులు వేణుగోపాలు వివిధ పోటీ పరీక్షల్లో కూడా మక్కువ చూపాలని, ప్రతి విద్యార్థికి నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని మానవత సంస్థ చైర్మన్ నారాయణమూర్తి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మానవతా సంస్థ వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతోందని, ఇందులో భాగంగా విద్యారంగంలో కూడా విద్యార్థులను ప్రాథమిక స్థాయి నుంచే పోటీ పరీక్షల్లో చక్కటి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 25వ […] The post చదువుతోపాటు వివిధ పోటీ పరీక్షల పట్ల కూడా మక్కువ చూపాలి appeared first on Visalaandhra .
EXAMS | విజిలెన్స్ దూకుడు.. వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో తనిఖీలు EXAMS
Andhra Prabha Smart Edition |మెస్సేజ్ పట్టించింది/సజ్జనార్ నైట్ వాచ్/ధర్మేంద్ర ఇక లేరు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-11-2025, 4.00PM ఆ ఒక్క మెస్సేజ్.. రవిని పట్టించింది
DK Aruna |పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?
ఎంపీ డీకే అరుణ DK Aruna |నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ
కామ్రేడ్ సి. జాఫర్ కు ఘన సన్మానం
విశాలాంధ్ర- అనంతపురం : భారత కమ్యూనిస్టు పార్టీ 25వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సిపిఐ మైనారిటీ విభాగం ఉ ఆల్ ఇండియా తంజీమ్-ఏ-ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ సి. జాఫర్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మైనార్టీస్ (నామ్), యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ (బ జె ఏ సి), ఆల్ ఇండియా తంజీమ్-ఏ-ఇన్సాఫ్ నగర సమితి (ఇన్సఫ్) సంయుక్తంగా ఆదివారం అనంతపురం ప్రెస్ క్లబ్లో సన్మాన సభను నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా […] The post కామ్రేడ్ సి. జాఫర్ కు ఘన సన్మానం appeared first on Visalaandhra .
Jagtial | విద్యార్థుల ఆందోళన.. ఇన్ చార్జి ప్రిన్సిపాల్ బూతులు తిడుతున్నాడని విద్యార్థుల
Election |తహసీల్దార్ ఎదుట పలువురి బైండోవర్
Election | గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో Election | తహసీల్దార్ ఎదుట
Sridhar Babu |ఫ్రీ బస్ పై బీఆర్ఎస్ గగ్గోలు
Sridhar Babu | ఫ్రీ బస్ పై బీఆర్ఎస్ గగ్గోలు జూబ్లీహిల్స్ ప్రజలు
స్మృతి మందానకు మరో షాక్.. ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త పలాశ్
భారత మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మందాన వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ తో స్మృతి వివాహం ఆదివారం సాయంత్రం జరగనుండగా.. ఉదయం ఆమె తండ్రి శ్రీనివాస్ మందాన గుండెపోటుకు గురయ్యారు. దీంతో పెళ్లి వాయిదా పడింది. ఈ షాక్ లో ఉన్న స్మృతికి మరో షాక్ తగిలింది. ఆమెకు కాబోయే భర్త పలాశ్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. పలాశ్ ముచ్చల్ వైరల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. […] The post స్మృతి మందానకు మరో షాక్.. ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త పలాశ్ appeared first on Visalaandhra .
ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత..
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర నేడు కన్నుమూశారు. దాంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. నటుడు ధర్మేంద్ర పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో కనుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్రను కొద్దిరోజుల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ధర్మేంద్ర నివాసానికి కుటుంబసభ్యులు , బంధువులు చేరుకున్నారు ధర్మేంద్ర నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. పలువురు ప్రముఖులు కూడా ఆయన నివాసం దగ్గరకు చేరుకున్నారు. ధర్మేంద్ర భార్య హేమామాలిని […] The post ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. appeared first on Visalaandhra .
Maruthi’s Apologies for NTR Fans
Director Maruthi is never into controversies and he is usually extra cautious when he is in public. The talented writer and director is completely busy with Raja Saab featuring Prabhas in the lead role. The film releases on January 9th and the first song was released last night. Sharing his excitement, Maruthi lauded the fandom […] The post Maruthi’s Apologies for NTR Fans appeared first on Telugu360 .
GLOBAL |ఆస్ట్రేలియా టూ అమెరికా..
GLOBAL | ఆస్ట్రేలియా టూ అమెరికా.. ▪️ ట్రావెలింగ్ సోల్జర్ నయా జర్నీ▪️
Cpm |శ్రామికవర్గంపై లేబర్ కోడ్ల పేరుతో దాడి
Cpm | ఆంధ్రప్రభ, విజయవాడ : నాలుగు లేబర్కోడ్స్ అమలు కోసం కేంద్రం
Pattabhi sitaramaiah |ఆయన జీవితం ఆదర్శం
Pattabhi sitaramaiah| మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయ కాంగ్రెస్
GHMC | శభాస్ కార్పొరేటర్లు! అవినీతి.. అక్రమాలకు దూరం!… ప్రజాసమస్యలపై నిత్యం పోరాటం!
Bollywood | ధర్మేంద్ర ఇక లేరు! శోక సంద్రంలో భారతీయ సినీ ఇండస్త్రీషోలే
Speaker |జగన్మాతకు స్పీకర్ పూజలు
Speaker | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా
Pan-Indian Star Prabhas is all excited about working with Sandeep Reddy Vanga. The film titled Spirit has been launched officially with a pooja ceremony in Hyderabad and Megastar Chiranjeevi is the guest of the launch. Prabhas is completely in Spirit mode and he is in the new look that is designed for him. The team […] The post Prabhas in Spirit Mode appeared first on Telugu360 .
నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు
నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ స్రవంతిని లక్ష్యంగా చేస్తూ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు.ఈ నోటీసును మొత్తం 40 మంది కార్పొరేటర్లు జేసీ వెంకటేశ్వర్లుకు సమర్పించారు.మేయర్ దంపతులు నగర అభివృద్ధి కార్యక్రమాలకు తరచూ అడ్డంకులు సృష్టిస్తున్నారని కార్పొరేటర్ల ఆరోపణ.వారి వ్యవహార శైలి, అవినీతితో ప్రభుత్వానికి చెడు పేరు తీసుకొస్తోందని వారు పేర్కొన్నారు. మేయర్ దంపతుల జోక్యంతో ఫైళ్లు ముందుకు కదలకుండా పోతున్నాయని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ అంశాలన్నింటినీ ఆదివారం మంత్రి నారాయణ దృష్టికి […] The post నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం నోటీసు appeared first on Visalaandhra .
Election |సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు
Election | సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల హడావుడి. Election
donation|విద్య కోసం.. విరాళం..
50 సెంట్లు స్థలమును విరాళం donation| మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లిన సీపీ సజ్జనార్
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలువురు రౌడీషీటర్ల నివాసాలకు వెళ్లి పరిశీలించారు. అధికారులను వెంటబెట్టుకుని ఆయన పెట్రోలింగ్ నిర్వహించారు. రాత్రి వేళల్లో తెరిచి ఉన్న దుకాణాల నిర్వాహకులను ఆయన హెచ్చరించారు. పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేసి, గస్తీ పాయింట్లు, స్పందన వేగంపై సమగ్ర పరిశీలన చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు లంగర్ హౌస్, టోలిచౌకి […] The post అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లిన సీపీ సజ్జనార్ appeared first on Visalaandhra .
Ram’s Unstoppable Energy For AKT
Energetic Star Ram Pothineni, known for his high-voltage acting, dancing, and action sequences, is now channeling that same energy into the promotions of Andhra King Taluka. Such aggressive promotional efforts usually reflect an actor’s strong confidence in the film’s content, and Ram is clearly all in. For the first time in his career, Ram has […] The post Ram’s Unstoppable Energy For AKT appeared first on Telugu360 .
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్
నిరంజన్ రెడ్డికి మూడు ఫామ్హౌస్లు ఉన్నాయని కవిత ఆరోపణ హరీశ్ వల్లే నిరంజన్పై కాంగ్రెస్ చర్యలు తీసుకోవట్లేదన్న కవితమాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఉద్దేశించి ఁపుచ్చువంకాయ, సచ్చు వంకాయఁ అంటూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, మరోసారి ఇలా పిచ్చిగా మాట్లాడితే పుచ్చ లేచిపోతుంది అని ఘాటుగా హెచ్చరించారు. తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు.జాగృతి జనం బాట […] The post మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on Visalaandhra .
బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేందర్ కన్నుమూత
ముంబయి: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ధర్మేంద్ర పూర్తిపేరు ధర్మేంద్ర కెవల్ క్రిషన్ దేవోల్.1935 డిసెంబర్ 8న పంజాబ్ లో జన్మించారు. 300కు పైగా చిత్రాల్లో నటించారు. షోలే, ఆయీ మిలన్ కీ బేలా, ఫూల్ ఔర్ పత్తర్, జీవన్ మృత్య్, మేరా గావ్- మేరా దేశ్, రాజా జానీలో ప్యార్ కియా తో డర్నా క్యా, సీతా ఔర్ గీతాలో యాదోం కీ బారాత్, దోస్త్, చరస్, ధర్మవీర్ లో నటించారు. 1954 లో ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. 1980 లో హేమామాలినిని రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబీ, ఈషా సహా ఆరుగురు సంతానం ఉన్నారు. 2004 లో బికనీర్ నుంచి బిజెపి ఎంపిగా గెలిచారు. యాక్షన్ కింగ్, హీమ్యాన్ గా ధర్మేందర్ కు గుర్తింపు పొందారు. షోలే, చుప్కే చుప్కే సినిమాలతో టాప్ హీరోగా రాణించారు. ధర్మేంద్ర సినీ కెరీర్ ను ‘షోలే’ చిత్రం మలుపు తిప్పింది. 2012 లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య, పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ధర్మేంద్ర ఆఖరి చిత్రం ఇక్కీస్ త్వరలో విడుదల కానుంది.
‘స్వయంభు’ వచ్చేది అప్పుడు.. లేటెస్ట్ అప్డేట్
నిఖిల్ సిద్ధార్థ హీరోగా కనిపించి చాలాకాలమే అయింది. గతేడాది అతడు హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా రిలీజైంది. కానీ, ఈ సినిమా రిలీజైన విషయం కూడా చాలామందికి తెలియదు. అంతగా ఫ్లాప్ అయింది ఈ సినిమా. ప్రస్తుతం అతడు ‘స్వయంభు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ప్రకటించి చాలా కాలం అయింది. కానీ, ఇప్పటివరకూ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఓ ప్రత్యేకమైన వీడియోతో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక సినిమాలో సంయుక్త, నభా నటేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెకె సెంథిల్కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పని చేశారు.
YSRCP : జగన్.. జేసీ కుటుంబం ఒక్కటి కానున్నదా?
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది.
Farmer |రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Farmer | వీరులపాడు, ఆంధ్రప్రభ : వీరులపాడు మండలం వెల్లంకి గ్రామంలో సోమవారం
లోయలో పడిన బస్సు: ఐదుగురు మృతి... 20 మంది పరిస్థితి విషమం?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రా జిల్లాలో బస్సు లోయలో పడింది. నరేంద్ర నగర్ ప్రాంతంలో బస్సు లోయలో పడడంతో ఐదుగురు మృతి చెందగా 28 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. గుజరాత్, ఢిల్లీకి చెందిన యాత్రికులు కుంజాపురి దేవాలయానికి వెళ్తుండగా బస్సులో 70 అడుగు లోతు గల లోయలో పడింది. గాయపడిన వారిలో 23 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Legendary Bollywood actor Dharmendra is No More
Bollywood legendary actor Dharmendra passed away at the age of 89 at Breach Candy Hospital today. He has been suffering with respiratory issues and was admitted to the hospital recently. He was kept on a ventilator yesterday and his entire family was present at the hospital. He is survived by his wife Hema Malini and […] The post Legendary Bollywood actor Dharmendra is No More appeared first on Telugu360 .
Srisailam |మల్లన్నా.. ఇదేందన్నా..?
మల్లన్నా.. ఇదేందన్నా..? Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా
Ram Charan’s Chikiri Sets Global Benchmark
Mega Power Star Ram Charan’s upcoming Pan-India spectacle Peddi has grabbed international attention right from its first step, post the release of its electrifying first single Chikiri Chikiri. The track, composed by music legend AR Rahman, has struck gold across all platforms, smashing past 100 million views across multiple languages. The Telugu version has emerged […] The post Ram Charan’s Chikiri Sets Global Benchmark appeared first on Telugu360 .
Maoists letter |తుపాకీ వీడుతాం
Maoists letter | తుపాకీ వీడుతాం Maoists letter | కేంద్ర ప్రభుత్వం
Youth | నిరుద్యోగులకు అండగా.. Youth |పొందూరు (ఆమదాలవలస), ఆంధ్రప్రభ : పొందూరు
తమిళనాడులో రెండు బస్సులు ఎదురెదురుగా ఢీ..#Accident #TamilNadu #RoadSafety #Police #BreakingNews
Ayyappa |స్వామికి పాలకావిళ్లు సమర్పణ
Ayyappa | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న
Patel |సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం.. ఆదర్శనీయం
Patel | నారాయణపేట ప్రతినిధి, (ఆంధ్రప్రభ): దేశాన్ని ఏకఖండ భారతంగా రూపుదిద్దడంలో అపూర్వమైన
Jana Sena : నియోజకవర్గాల మార్పిడి ఈసారి తప్పేట్లు లేదుగా?
జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ ఈసారి నియోజకవర్గాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి
INS Mahe| సైలెంట్ హంటర్… మాహె! Silent Mahe| వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
Silent Mahe|సైలెంట్ హంటర్… మాహె!
Silent Mahe| వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారత నేవీ అమ్ముల పొదిలో
ప్రజా సమస్యలపై తిరుగుతుంటే మీకేమవుతుంది? : కవిత
హైదరాబాద్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతితో బిఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత తెలిపారు. నిరంజన్ చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారని అన్నారు. నిరంజన్ రెడ్డి పై కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని తనకు తాను నీళ్ల నిరంజనుడిగా పేరు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి రాచరిక పాలనను తలపించారని, ఆయన మూడు నాలుగు ఫామ్హౌస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఎమ్మార్వో ఆఫీస్ను కాల్చేస్తే కూడా ప్రజలు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తిరుగుతుంటే మీకేమవుతుంది..? అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చెలు లేచిపోతాయని.. తండ్రి వయస్సు అని కూడా చూడననిమండిపడ్డారు. ఇలాంటి అవినీతిపరుడిని చిత్తుగా ఓడించడం సరైన నిర్ణయమని అన్నారు. మరోసారి తన గురించి మాట్లాడితే తాట తీస్తా కవిత హెచ్చరించారు.
CONGRESS |అభివృద్ధి బాటలో కొత్త అడుగులు
CONGRESS | అభివృద్ధి బాటలో కొత్త అడుగులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలోచనలే
ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి: మావోయిస్టుల లేఖ!
ఆయుధాలను వదిలేసే విషయంలో మావోయిస్టులు కీలకంగా స్పందించారు.ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేస్తే, ఆయుధాల త్యాగానికి సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.ఈ విషయంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.దీనికిగాను ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్) ప్రత్యేక జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట ఓ బహిరంగ లేఖ విడుదలైంది. తుపాకులను వదిలేయాలని భావిస్తున్న ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీఃఃదేశంలో, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితులను పరిశీలించిన తర్వాత, మా పార్టీ […] The post ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి: మావోయిస్టుల లేఖ! appeared first on Visalaandhra .
The Family Man: Season 3 has been streaming on Amazon Prime since last weekend. The response is decent though some of them called it below their expectations. Amazon Prime is trolled brutally for other reasons. This is because of too many ad breaks during the streaming of the originals. Prime Video announced that the audience […] The post Amazon Prime Trolled Brutally appeared first on Telugu360 .
డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం తపిద్దాం: పట్నం
హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం తపిద్దామని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఘట్ కేసర్ లో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన కాప్రా ఆబ్కారీ (ఎక్సైజ్) పోలీస్ స్టేషన్ ను పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎంఎల్ఎ సుదీర్ రెడ్డి, ఎక్సైజ్ ఇఎస్ నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పట్నం మాట్లాడారు. ఎక్సైజ్ శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో 14 కొత్త పోలీస్ స్టేషన్లను మంజూరు చేసిందని, వీటిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మల్కాజ్ గిరి సర్కిల్ కోసం కాప్రా (ఘట్కేసర్), అల్వాల్ (మల్కాజ్ గిరి), ఉప్పల్ (నాచారం), మేడ్చల్ సర్కిల్ పరిధిలో కొంపల్లి (కుత్బుల్లాపూర్), కూకట్పల్లి (బాలనగర్), అలాగే సరూర్నగర్ సర్కిల్ లో మీర్ పేట, పెద్ద అంబర్పేట్, అలాగే శంషాబాద్ సర్కిల్ లో గండిపేట్, కొండాపూర్ లలో కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేస్తున్నామని మహేందర్ రెడ్డి వివరించారు. గంజాయి, డ్రగ్స్ రహిత తెలంగాణను సాధించుకుందామని, వీటి నియంత్రించేందుకు డ్రగ్స్ ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ వ్యవస్థ మరింత బలోపేతం ఎంతో అవసరమని పట్నం తెలియజేశారు. మద్యం అక్రమ రవాణా, కల్తీ నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గంజాయి డ్రగ్స్ తదితర వాటి నివారణ కోసం ఎక్సైజ్ శాఖ సాయ శక్తుల కృషి చేస్తుందని మహేందర్ రెడ్డి తెలిపారు. కొత్తగా మంజూరైన ఆఖరి స్టేషన్ల భవనాల కోసం స్థలాలు, భవన నిర్మాణం కోసం నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంప్రదించి మంజూరు చేయిస్తామని, విద్యార్థులు యువత మత్తు పదార్థాలు డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Video: Exclusive Interview Of BhagyaShri Borse
The post Video: Exclusive Interview Of BhagyaShri Borse appeared first on Telugu360 .
నౌకాదళంలోకి ‘సైలెంట్ హంటర్’ప్రవేశం.. ‘ఐఎన్ఎస్ మాహె’ విశేషాలివి..!
భారత నౌకాదళ శక్తిని మరింత పెంచుతూ మరో ఆధునిక ఆయుధం సేవల్లోకి వచ్చింది.యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్లలో తొలి నౌకగా నిలిచిన ‘ఐఎన్ఎస్ మాహె’సోమవారం అధికారికంగా నేవీలో చేరింది.ముంబయి నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి అందించారు.కొచ్చిన్ షిప్యార్డ్ నిర్మించిన ఈ నౌకలో 80 శాతం స్వదేశీ సాంకేతికతను ఉపయోగించటం విశేషం.సైలెంట్ హంటర్ అనే పేరుతో గుర్తింపు పొందిన ఈ నౌక […] The post నౌకాదళంలోకి ‘సైలెంట్ హంటర్’ ప్రవేశం.. ‘ఐఎన్ఎస్ మాహె’విశేషాలివి..! appeared first on Visalaandhra .
WOMEN | చీరల పంపిణీ.. WOMEN | మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ
Kalvakuntla Kavitha : పుచ్చెలేచిపోద్ది.. బీఆర్ఎస్ నేతకు కవిత మాస్ వార్నింగ్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నేతను తీవ్రంగా హెచ్చరించారు
Temple |జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి
Temple | జాతరను ప్రశాంతంగా నిర్వహించాలి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. ప్రమాదంలో ఆరుగురు మృతి
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంకాసి జిల్లాలో సోమవారం రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధురై నుంచి సెన్కొట్టాయ్ వైపు వెళ్తున్న బస్సు.. టెంకాసి నుంచి కొవిల్పట్టికి వెళ్తున్న బస్సు బలంగా ఢీకొన్నాయి. మధురై నుంచి సెన్కొట్టాయ్ వైపు వెళ్తున్న కేసర్ బస్సు డ్రైవర్ అతి వేగంతో నిర్లక్ష్యంగా బస్సు నడపడం వళ్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తూ, ప్రత్యేక్ష సాక్షులను విచారిస్తున్నారు.
భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జస్టిస్ సూర్యకాంత్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పేర్కొన్నారు.అనేక చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామి అయిన […] The post భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .
Breaking | తుపాకీ మిస్ ఫైర్ .. కానిస్టేబుల్ కు గాయాలు Breaking
హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల పరిశ్రమల తరలింపు #Hyderabad #HILTPolicy #TGIndustries #TGIIIC #LandConversion
ACCIDENT | ఇదీ ప్రమాదకరం! రైతులకు కల్లాలు లేక.. రహదారులపై ధాన్యం ఆరబోత
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడులు.. దద్దరిల్లిన పెషావర్
పెషావర్లోని పారామిలటరీ హెడ్ క్వార్టర్స్పై ఉగ్రవాదుల దాడిముగ్గురు మృతి చెందినట్లు నిర్ధారణ ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడులు చేసినట్లు అధికారుల వెల్లడిపాకిస్థాన్లోని పెషావర్లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. నగరంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్సీ) పారామిలటరీ దళాల ప్రధాన కార్యాలయంపై సోమవారం సాయుధులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఎఫ్సీ హెడ్ క్వార్టర్స్ […] The post పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడులు.. దద్దరిల్లిన పెషావర్ appeared first on Visalaandhra .
Breaking |రెండు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి
Breaking | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రెండు బస్సులు (Two buses)
Raghu Rama Krishna Raju : రఘురామ విసిగెత్తిపోయారా? అందుకే కీలక నిర్ణయం తీసుకున్నారా?
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యే పదవి పట్ల సంతృప్తిగా లేరు
ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన విడుదల
హైదరాబాద్: ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన విడుదల చేశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలు విడిచిపెడుతామన్నారు. ఆయుధ విరమణపై తేదీని ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాలకు లేఖ రాశారు. ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ తెలిపింది. కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే అప్పటినుంచి ఆయుధాలను వదిలేస్తామని ప్రకటించింది. ఇప్పటికే బస్వరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం చేపడుతున్నామని, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని, ఆయుధ విరమణపై ప్రకటన చేస్తామన్నారు. సిసిఎంలో తీసుకున్న నిర్ణయం మేరకు జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చామని మావోయిస్టులు తెలిపారు.
Telangana |మహిళల ఆత్మగౌరవం నిలిపేలా…
Telangana | మహిళల ఆత్మగౌరవం నిలిపేలా… ఇందిరమ్మ చీరల పంపిణీడోంగ్లి మండల కాంగ్రెస్
Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు.
Road Accident :అతివేగమే ప్రాణం తీసింది.. నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
శబరిమలకు వెళుతున్న భక్తులు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు
AP |అలా చేస్తేనే.. రైతుల అభివృద్ది..
AP | అలా చేస్తేనే.. రైతుల అభివృద్ది.. AP | కృష్ణా ప్రతినిధి,
ఐటీ నుంచి కుండల కళకు #Inspiration #Vijayawada #ClayArt #RuralEntrepreneur
రెండేళ్ల విరామం తర్వాత కెనడా,భారత్ల మధ్య వాణిజ్య చర్చలు
భారత్-కెనడా సంబంధాల్లో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు సూచిస్తూ, ఇరుదేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.జోహానెస్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. 2023లో చర్చలను ఆపేసిన కెనడాCEPAచర్చలు మొదట 2010లో ప్రారంభమై, 2022 నాటికి ఫార్మాస్యూటికల్స్, కీలక ఖనిజాలు, పర్యాటకం, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో గణనీయమైన పురోగతి చూశాయి.కానీ […] The post రెండేళ్ల విరామం తర్వాత కెనడా,భారత్ల మధ్య వాణిజ్య చర్చలు appeared first on Visalaandhra .

28 C