SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

Farooqnagar |క్షణాల్లోనే…

Farooqnagar | క్షణాల్లోనే… Farooqnagar | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : హైదరాబాద్

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:29 pm

మమ్మల్ని ఎవరూ ప్రపంచ కప్ నుంచి తప్పించలేరు

ఫిఫా వరల్డ్ కప్ లో ఆడాలని ఇరాన్ నిర్ణయం2026 ఫిఫా వరల్డ్ కప్ నుంచి ఇరాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు తప్పుకోబోతోందంటూ వస్తున్న ఊహాగానాలకు ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్‌సీ) తెరదించింది. ఈ విషయంపై తమకు ఇరాన్ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని సోమవారం స్పష్టం చేసింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్‌కు ఇరాన్ ఇప్పటికే అర్హత సాధించిన విషయం తెలిసిందే.టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసిన తర్వాత […] The post మమ్మల్ని ఎవరూ ప్రపంచ కప్ నుంచి తప్పించలేరు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 5:28 pm

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీల‌న‌…

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీల‌న‌… పరీక్షకు 251 మంది విద్యార్థులు గైర్హాజ‌ర్‌జిల్లా

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:28 pm

అక్క ఆరాటమే కానీ..న్యాయ పోరాటం ఎక్కడ?

సీబీఐ వారికి నచ్చిన వారిని మాత్రమే విచారణ చేసిందని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 16 Mar 2026 5:25 pm

బెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP) తమ అభ్యర్థుల తొలి జాబితాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ లో 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం బిజెపి విడుదల చేసింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీపై సువేందు అధికారిని బరిలోకి దించింది. ఇక, కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం  47 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఈసారి కేరళలో తన ఉనికిని బలోపేతం చేసుకునే ప్రయత్నంలో భాగంగా వ్యూహాలు రచిస్తున్న బిజెపి.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులను పార్టీ ఎంపిక చేసింది. ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ 'నేమోమ్' స్థానం నుండి పోటీ చేయనున్నారు. మరొక సీనియర్ నాయకుడు, కె. సురేంద్రన్, 'మంజేశ్వర్' నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డారు. ఈ జాబితాలో బీజేపీ మహిళా మోర్చా మాజీ జాతీయ అధ్యక్షురాలు శోభా సురేంద్రన్ కూడా ఉన్నారు. 'పాలక్కాడ్' నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేయనున్నారు. 'కోజికోడ్ ఉత్తర' నియోజకవర్గం నుండి నవ్య హరిదాస్‌ను పార్టీ బరిలోకి దింపగా, 'త్రిశూర్' స్థానం నుండి పద్మజా వేణుగోపాల్ పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రిగా సేవలందించిన సీనియర్ నాయకుడు వి. మురళీధరన్, 'కజకూట్టం' నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 'పూంజర్' నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు పి.సి. జార్జ్‌కు పార్టీ టికెట్ కేటాయించింది.

మన తెలంగాణ 16 Mar 2026 5:24 pm

6.80 acres |అమరజీవి ఆంధ్రకే కాదు దేశానికి స్ఫూర్తిప్రదాత

6.80 acres | అమరజీవి ఆంధ్రకే కాదు దేశానికి స్ఫూర్తిప్రదాత జిల్లా ఇన్‌చార్జి

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:21 pm

బాధ్యతలు స్వీకరించిన వైద్యురాలు కవితారెడ్డి..

బాధ్యతలు స్వీకరించిన వైద్యురాలు కవితారెడ్డి.. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:20 pm

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. 5,500కు పైగా విమానాలు రద్దు

కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు వెల్లడిఇజ్రాయెల్‌-అమెరికా, ఇరాన్‌ల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ( k. rammohan naidu) రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో భారత విమానయాన సంస్థలకు చెందిన 4,335, విదేశీ సంస్థలకు చెందిన 1,187 విమానాలు ఉన్నాయని తెలిపారు.‘‘పశ్చిమాసియాలో గగనతలం మూసివేతల కారణంగా ఈమేరకు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుత […] The post పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. 5,500కు పైగా విమానాలు రద్దు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 5:19 pm

ఇదీఒక వసంతం!కాల చిత్రం!!

అరవై ఏళ్లకోసారి పేర్లు మార్చుకొంటున్నదిఈ వసంతం శ్రేణిలో నలుబదివిశ్వాసాల్నించి విసిగివేసారిన, జనత భవితకు “పరాభవ” పేరయ్యింది!! x x xకాల వైపరీత్యం విభిన్న ప్రాంతాల్లోదేశంలోఅంతర్జాతీయతల్లోనూ చీకాకులువర్తమానం సమరాలురూపాంతరాలుగా అస్తిమత్వాలు రగుల్తూనే ఉన్నాయి రివాజుగా రాజపూజ్యాలు నిన్న వ్రాసుకున్నఆదాయవ్యయాలు కొనసాగింపుల్తొ చిక్కులుఆశయాల్నించి నిజాయితీగా వార్షిక గానాలునవ్యాంకురాలకు ఊపిర్లై నాందీ ప్రస్థానంగా నిలవాలి గెలవాలన్న ఆశలు ప్రొదిపాదుల్లో మొలకెత్తుతాయనిసుపరిపాలనల తాకిడినిస్తూన్నాయి ఒరవడితో సంక్షేమాల బాట పట్టడానికిసంక్షోభాల అగడ్తల్నిదాటే ప్రయత్నపధంలో సాఫల్యమందాల్సిందే!!I I Iకాలం ఏమయినా చేయగలదుకాలాన్ని పొడిగిస్తూనే సాక్షరతా తీరం […] The post ఇదీఒక వసంతం!కాల చిత్రం!! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 5:19 pm

నవ వసంత నాదం-పరాభవ విజయగీతం

చైత్రశుద్ధ పాడ్యమి చిగురించిన వేళకాలచక్రం మరో పుట తిప్పిన క్షణమే ఉగాది;ప్రకృతి పుటలపై నవ చైతన్యం రాసే పర్వదినం,మనసుల్లో ఆశల దీపాలు వెలిగించే మంగళం.వసంత సమీరాలు తాకిన ప్రతి కొమ్మలోనవ పల్లవాల నవ్వులు విరుస్తుంటే,మన బతుకు వృక్షాలలోనూనూతన సంకల్పాలు పచ్చగా మొలకెత్తాలి.వేపపూత చేదు చెబుతుంది –జీవితాన కష్టాలు సైతం అనుభవ పాఠాలేనని;బెల్లం మాధుర్యం గుర్తుచేస్తుంది –సహనానికి లభించే ఫలితం తీపి అని.చింతపండు పులుపు తెలుపుతుంది –వైఫల్యాలు సైతం మేధకు పదును పెడతాయని;మామిడిముక్కల వగరు చెబుతుంది –శ్రమతోనే విజయపు […] The post నవ వసంత నాదం-పరాభవ విజయగీతం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 5:18 pm

మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..

మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్‌కు ఎంపీ అర్వింద్ ధర్మపురి

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:17 pm

Statue |తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా పొట్టి శ్రీరాములు

Statue | తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా పొట్టి శ్రీరాములు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:12 pm

పర్యావరణం కాపాడుదాం.. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం..

పర్యావరణం కాపాడుదాం.. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం.. వందన హైస్కూల్ విద్యార్థుల ర్యాలీ కరీమాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:11 pm

ఫలక్‌నుమా: ఫర్మిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం..

హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫరూక్‌ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఫరూక్‌నగర్‌ బస్‌డిపో పక్కనున్న ఫర్మిచర్ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. వేగంగా వ్యాపించిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో ఘటనాస్థలంలోని పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫర్నిచర్ షాపులో ఎగిసిపడుతున్న మంటలను ఫైరింజన్లతో అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మన తెలంగాణ 16 Mar 2026 5:08 pm

వేదిక ప్రాంగణం వితరణ..

వేదిక ప్రాంగణం వితరణ.. ములకలపల్లి, ఆంధ్రప్రభ : కి “శే ” తాండ్ర

ప్రభ న్యూస్ 16 Mar 2026 5:06 pm

నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన ‘అనిమేష’ కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిద్ధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ.లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రధానం చేస్తారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమి తొలి ఛైర్మన్‌గా పని చేశారు. సిద్ధారెడ్డికి సాహిత్య అకాడమి అవార్డు రావడంపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మన తెలంగాణ 16 Mar 2026 5:01 pm

Sanjeevani |పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం…

Sanjeevani | పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం… చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమలు జరుగుతున్న

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:59 pm

రేవంత్ చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తి చూపుతున్నాం : హరీష్ రావు

హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాల హక్కుల్లో మనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణకు సిఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహాన్ని ప్రతిసారి ఎత్తి చూపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం టిడిపి చేతిలో కీలుబొమ్మగా మారిందని, సిడబ్ల్యూసి మీటింగ్ వెళ్లటం లేదంటూనే.. ఎపి డిమాండ్లకు సంతకం చేసి వస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్ అజెండా మొదటి అంశం.. పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టు అని..అజెండాలో నల్లమల సాగర్ లేకుంటేనే మీటింగ్ వస్తామని చెప్పి తెలంగాణను మోసం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీయే జరగలేదని సిడబ్ల్యూసి మీటింగ్ లో జిఆర్ఎంబి చెప్పిందని, బచావత్ ట్రైనల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని జిఆర్ఎంబి అంటోందని, జలాల పంపిణీ జరగలేదని జిఆర్ఎంబి ఎలా చెబుతుంది? అని.. గోదావరిలో నీటి కేటాయింపులు జరగకపోతే.. ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. గోదావరి బేసిన్ లో వివిధ రాష్ట్రాలు చేపట్టిన 76 ప్రాజెక్టులకు అనుమతి ఎలా ఇచ్చారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని హరీష్ రావు ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 16 Mar 2026 4:53 pm

వంట గ్యాస్‌ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన

వంట గ్యాస్‌ సరఫరాపై మరోసారి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం LPG సిలిండర్ల  సరఫరా ఉంటుందని సోమవాకం కేంద్రం స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో వంట గ్యాస్ స్టాక్‌ ఉందని తెలిపింది. హర్మూజ్‌ దగ్గర భారత నౌకలన్నీ క్షేమంగానే ఉన్నాయని..48 వేల మెట్రిక్‌ టన్నుల శివాలిక్‌ నౌక ఇవాళ సాయంత్రం 5 గంటలకు భారత తీరానికి చేరుకుంటుందన కేంద్రం వెల్లడించింది. కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో స్వల్పంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో హెటళ్లు, హాస్టల్స్ ను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. మరోవైపు, కేంద్రం.. LPG బుకింగ్ కాలపరిమితిని పట్టణాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచింది. అయితే, ఇరాన్ తో చర్చల అనంతరం భారత్ నౌకలకు అనుమతి లభించింది. ప్రస్తుతం రెండు LPG నౌకలు భారత్ కు వస్తున్నాయి.

మన తెలంగాణ 16 Mar 2026 4:49 pm

Grand Trunk Railway Line : 130 ఏళ్ల చరిత్రకు తెర

Grand Trunk Railway Line : 130 ఏళ్ల చరిత్రకు తెర (

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:28 pm

ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ ఉంటుంది. ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను […] The post ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 4:25 pm

సూర్య ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ టీజర్‌ విడుదల

తమిళ స్టార్ హీరో సూర్య, యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీ కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమా  ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

మన తెలంగాణ 16 Mar 2026 4:24 pm

ఈ పాల‌న వ‌ద్దంటూ నినాదాలు…

ఈ పాల‌న వ‌ద్దంటూ నినాదాలు… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.. కోటగిరి,

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:22 pm

24 Indian Languages |కవితా సంపుటికి పురస్కారం

24 Indian Languages | కవితా సంపుటికి పురస్కారం 24 Indian Languages

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:22 pm

Vishwanath & Sons Teaser packed with entertainment & emotion: Suriya in a new light

The makers of Vishwanath & Sons have unveiled an engaging teaser, offering the first glimpse into an emotionally driven story led by Suriya. Directed by Venky Atluri, the film centers around Sanjay Vishwanath, an international pistol shooter who continues chasing his dream even in his 40s. The teaser showcases a beautiful world that blends ambition […] The post Vishwanath & Sons Teaser packed with entertainment & emotion: Suriya in a new light appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 4:21 pm

కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు మృతి

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేట వద్ద ఒఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో వారికి ఆకలి వేయడంతో కారు ఆపి భోజనం చేస్తుండగా.. వారిపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మన తెలంగాణ 16 Mar 2026 4:20 pm

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు చంద్రబాబు వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:13 pm

ఇండియన్ వెల్స్ 2026 టైటిల్ సబలెంకా కైవసం

న్యూఢిల్లీ: 2026 ఇండియన్ వెల్స్ ఫైనల్‌లో కజకిస్తాన్ కు చెందిన ఎలెనా రైబాకినాను బెలారస్‌కు చెందిన అరినా సబలెంకా ఓడించింది. దీంతో సబలెంకా తన తొలి BNP పారిబాస్ ఓపెన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సోమవారం ఇద్దరు స్టార్ల మధ్య జరిగిన ఈ టైటిల్ పోరు రెండున్నర గంటల పాటు కొనసాగింది. చివరికి, తన చిరకాల ప్రత్యర్థి రైబాకినాను 3-6, 6-3, 7-6 (8-6) తేడాతో ఓడించి సబలెంకా విజయం సాధించింది. ఇది ఆమెకు 23వ సింగిల్స్ టైటిల్ విజయం. అలాగే, WTA 1000 స్థాయిలో 10వది.  ఈ ఏడాది టెన్నిస్‌ ప్రారంభ సీజన్‌ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో అరీనా సబలెంకా, ఎలీనా రైబాకినా ఢీకొన్నారు. ఈ పోరులో సబలెంకా ఓడి టైటిల్ ను కోల్పోయింది. ఈ ఓటమికి BNP పారిబాస్ ఓపెన్ లో రైబాకినాను ఓడించి సబలెంకా ప్రతీకారం తీర్చుకుంది.

మన తెలంగాణ 16 Mar 2026 4:11 pm

మహిళపై సామూహిక హత్యచారం కేసు.. రాజమండ్రి కోర్టు సంచలన తీర్పు

రాజమండ్రి: 2024లో తూర్పు గోదావరి జిల్లా కడియంలో ఓ మహిళపై సామూహిక హత్యాచారం కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నలుగురు నిందితుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహిళ నర్సరీలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. నిందుతులు ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ కేసుపై పలు దశల్లో విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులు నలుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.

మన తెలంగాణ 16 Mar 2026 4:11 pm

హిట్లర్ కు పట్టిన గతే ట్రంప్ కు పడుతుంది: చాడ

హైదరాబాద్: హిట్లర్ కు పట్టిన గతే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పడుతుందని సిపిఐ నేత, మాజీ ఎంఎల్ఎ చాడ వెంకట్ రెడ్డి విమర్శంచారు. దేశ ప్రజలపై భారం మోపితే ప్రధాని నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు కరీంనగర్ లో చాడ నిరసన తెలిపారు.  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పెట్రోల్, వంట గ్యాస్ కొరత సృష్టించాలని చూస్తుందని దుయ్యబట్టారు. కార్పోరేట్, పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తే ప్రజలు తిరగబడక తప్పదని ధ్వజమెత్తారు.  ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల దాడులను నిరసన తెలుపుతున్నామని కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాల మూలంగా వంటగ్యాస్ ధరల పెరుగుదల, గ్యాస్ కొరతకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టామన్నారు. కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో వినూతనంగా కట్టెల పొయ్యితో అలాగే సిలిండర్లను తలపై ఎత్తుకొని నిరసన తెలపడం జరిగింది.

మన తెలంగాణ 16 Mar 2026 4:10 pm

రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి…

రాష్ట్ర ప్రభుత్వం హామీలు అమలు చేయాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:08 pm

Telangana |బీఏసీలో నిర్ణయం…

Telangana | బీఏసీలో నిర్ణయం… Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:08 pm

నూతన గృహ భూమి పూజలో పాల్గొన్న కౌన్సిలర్లు

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో నూతన గృహ భూమి పూజ కార్యక్రమంలో కౌన్సిలర్లు

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:04 pm

శివమ్ దూబె సంస్కారం.. అవాక్కవుతున్న నెటిజన్లు

కొంత మంది కొంచం పాపులారిటీ వస్తే చాలు.. తెగ పోజులు కొడతారు. కానీ, కొందరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినా.. చాలా సింపుల్‌గా ఉంటారు. టీం ఇండియా క్రికెటర్ శివమ్ దూబె ఈ రెండో కేటగిరీకి చెందిన వాడే. టి-20 ప్రపంచకప్‌లో అద్భతంగా రాణించి.. భారత్ ప్రపంచకప్ సాధించడంలో దూబె కీలక పాత్ర పోషించాడు. అయినా అతడిలో ఏ మాత్రం అహంకారం లేదు అనడంలో ఈ ఘటనే ఉదాహరణ. ప్రస్తుతం దూబెకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ భవంతి బయట దూబె ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా అతడిని వీడియో తీస్తున్నాడు. దూబె స్థానంలో ఎవరున్న ఆ సమయంలో కాస్తైనా కోపం తెచ్చుకుంటారు. కానీ దూబె మాత్రం చాలా సున్నితంగా వీడియో డిలీట్ చేయాలని సూచించాడు. అంతకు ముందు ఆ వ్యక్తితో సరదాగానూ సంభాషించాడు. ‘మీరు ఇక్కడికి ఎలా వచ్చారు?’ అని దూబె ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి తాను ఎలా వచ్చింది చెబుతూనే.. టి-20 ప్రపంచకప్ సాధించి దేశానికి మంచి పేరు తెచ్చరని దూబెని ప్రశంసించాడు. దూబె సైతం నవ్వుతూ.. సమాధానమిచ్చాడు. ‘నా భార్య వస్తోంది. ఆవిడను వీడియో తీయండి’ అని అన్నాడు. ఆ తర్వాత వీడియో తీస్తున్న వ్యక్తిని ఆ వీడియో డిలీట్ చేయమని సున్నితంగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోపం తెచ్చుకోకుండా హాస్య చతురతతో మాట్లాడిన దూబె సంస్కారానికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. Shivam Dube was waiting for his wife outside a building and someone started recording his video. Instead of getting angry, he was politely requesting the guy to delete the video. Bro plays international cricket for India and is still so humble and innocent. pic.twitter.com/QML3S3Xy9d — ¹⁸ (@varunx18) March 15, 2026

మన తెలంగాణ 16 Mar 2026 4:03 pm

భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని వినతి

భవన నిర్మాణానికి భూమి కేటాయించాలని వినతి బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండల

ప్రభ న్యూస్ 16 Mar 2026 4:02 pm

హిందువులపై ఎంఎల్ఎ మందుల సామెల్ అనుచిత వ్యాఖ్యలు

నిరసనగా ఆయన నివాసం పై కోడిగుడ్లతో దాడి చేసిన బీజేపీ నాయకులు మన తెలంగాణ/ బోడుప్పల్ : హిందువులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి ఎంఎల్ఏ మందుల సామెల్ ఇంటి పై సోమవారం బీజేపీ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఎమ్మెల్యే మందుల సామెల్ బ్రాహ్మణులు చదివే వేద మంత్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో హిందువులు,బీజేపీ శ్రేణులు ఆగ్రహించాయి.సోమవారం ఎంఎల్ఏ మందుల సామెల్ ఇంటి పై కోడిగుడ్లతో దాడి చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ..ఎలక్షన్స్ టైంలో ఓట్ల కోసం దేవాలయాలు తిరుగుతూ పోరు దండాలు పెట్టి గెలిచిన తర్వాత హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన ద్వంద నీతికి నిదర్శనం అని అన్నారు.గౌరవప్రదమైన పదవిలో ఉండి బాధ్యతను మరిచి ఇలా మాట్లాడడం సబబు కాదని వెంటనే హిందువులందరికీ 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే మందుల సామెల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మన తెలంగాణ 16 Mar 2026 3:59 pm

పారిశుధ్య కార్మికుల సేవలకు సలాం

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని

ప్రభ న్యూస్ 16 Mar 2026 3:59 pm

పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించింది

– పవన్ కల్యాణ్అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ వేడుక తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. ఈ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ… శ్రీరాములు లాంటి వారు 11 మంది ఉంటే చాలు, ఒక ఏడాదిలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలను అని గాంధీజీ అన్నారంటే, ఆయన సంకల్ప బలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చని కొనియాడారు. రాజధాని ప్రాంతంలో ఇంతటి మహోన్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు […] The post పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించింది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 3:45 pm

పంచాయితీ సిబ్బంది సేవలు ఆదర్శం..

కడెం, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో ఆదర్శనీయమని అల్లంపల్లి

ప్రభ న్యూస్ 16 Mar 2026 3:29 pm

నమిలిగొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

నమిలిగొండను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అన్ని

ప్రభ న్యూస్ 16 Mar 2026 3:22 pm

అమరజీవి త్యాగం.. స్వాభిమానానికి ప్రతీక..

అమరజీవి త్యాగం.. స్వాభిమానానికి ప్రతీక.. శ్రీ పొట్టి శ్రీరాములు మార్గం.. తరతరాలకు స్ఫూర్తిదాయకం..ఎన్‌టీఆర్

ప్రభ న్యూస్ 16 Mar 2026 3:22 pm

ప్రయాణికులకు అలర్డ్.. దుబాయ్ కి వెళ్లే విమానాలు రద్దు

ముంబై: దుబాయ్ కు వెళ్లే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీలు రద్దయ్యాయి. సోమవారం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇరానియన్ క్షిపణి ఆయిల్ ట్యాంకర్‌ ను ఢీకొట్టింది. దీంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు దుబాయ్ విమానాశ్రయంలో అన్ని విమాన రాకపోకలను నిలిపివేశారు. ఈ దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్ పోర్టులో అన్ని కార్యకలాపాలు నిలిపేశారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ఇవాళ దుబాయ్‌కు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..  దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అన్ని విమానాల రాకపోకలను నిలిపేశారు. దీంతో దుబాయ్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు చేశాం. ఎయిర్‌లైన్ ప్రయాణీకుల అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. తమ నుంచి ప్రయాణికులకు పూర్తి సహకారం ఉంటుంది అని ఎయిర్ ఇండియా తెలిపింది. విమానాల రద్దుతో  ప్రయాణికుల అసౌకర్యాన్ని చింతిస్తూ.. రెండు ఆఫర్లను ప్రకటించింది.ఇందుల భాగంగా ప్రయాణికులకు ఎలాంట అదనపు ఖర్చు లేకుండా భవిష్యత్ ప్రయాణ తేదీని తిరిగి బుక్ చేసుకోవచ్చని.. అలాగే, బుకింగ్ రద్దు చేసి పూర్తి నగదును వాపసు పొందవచ్చని పేర్కొంది.

మన తెలంగాణ 16 Mar 2026 3:21 pm

పెళ్లి తర్వాత కుల్దీప్ తొలి పోస్ట్.. ఏమని రాశాడంటే..

టీం ఇండియా యువ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తన చిన్ననాటి ్స్నేహితురాలు వన్షిక చడ్డాతో శనివారం ముస్సోరీలో కుల్దీప్ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు తిలక్ వర్మ, రింకు సింగ్, యుజవేంద్ర చాహల్, సురేష్ రైనా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే తన పెళ్లి తర్వాత కుల్దీప్‌ తొలిసారి సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన కుల్దీప్.. ‘‘అవర్ ఫరెవర్ బిగిరన్స్ నౌ 14.03.2026 అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై అభిమానులు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Kuldeep yadav (@kuldeep_18)

మన తెలంగాణ 16 Mar 2026 3:08 pm

500points |బుల్ ప‌రుగుకు బ్రేక్‌

500points | బుల్ ప‌రుగుకు బ్రేక్‌ 500points |అస్థిరంగా స్టాక్ మార్కెట్‌పశ్చిమాసియా యుద్ధం

ప్రభ న్యూస్ 16 Mar 2026 3:04 pm

BRS, TDP Report Zero Social Media Spend; YSRCP Declares ₹8.26 Cr in 2024 Lok Sabha elections

The Bharat Rashtra Samithi (BRS) and the Telugu Desam Party (TDP) have reported zero expenditure on social media campaigning during the 2024 Lok Sabha elections, according to data compiled by the Association for Democratic Reforms (ADR) from Election Commission disclosures. Among regional parties, the YSR Congress Party (YSRCP) declared ₹328.37 crore in total election expenditure, […] The post BRS, TDP Report Zero Social Media Spend; YSRCP Declares ₹8.26 Cr in 2024 Lok Sabha elections appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 3:04 pm

గ్రామపంచాయతీ అభివృద్ధికి శ్రీకారం

వెల్దండ, ఆంధ్రప్రభ ; ప్రజా ప్రాణాలిక లో భాగంగా వెల్దండ మండల సమీపంలోని

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:45 pm

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు విజయవాడ, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:42 pm

24k gold|స్థిరంగా బంగారం ధ‌ర‌లు

24k gold| స్థిరంగా బంగారం ధ‌ర‌లు 24k gold | క‌నిపించ‌ని ఇరాన్-ఇజ్రాయెల్

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:41 pm

Advisory |త్యాగానికి నిలువెత్తు ప్రతిమ పొట్టి శ్రీరాములు…

Advisory | త్యాగానికి నిలువెత్తు ప్రతిమ పొట్టి శ్రీరాములు… Advisory | విజయవాడ,

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:40 pm

ఘనంగా అమరజీవి జయంతి వేడుకలు..

తిరువూరు, ఆంధ్రప్రభ ; ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:35 pm

Nara Lokesh : నారా లోకేశ్ కు కూటమి ముద్ర వేసినట్లుందిగా.. పాజిటివ్ గానే వెళుతున్నారుగా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేశ్ ఒకరకంగా భావి నేతగా అవతరిస్తున్నారు.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 2:30 pm

తగ్గిన బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. రికార్డు స్థాయిలో  లక్ష 70వేల రూపాయలకు పైగా నమోదైన బంగారం ధరలు.. ప్రస్తుతం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.450 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.490 తగ్గింది. ఇక, వెండిపై కూడా భారీగా ధర తగ్గింది. కేజి వెండి ధరపై  ఏకంగా 5వేల రూపాయలు తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,170కు తగ్గింది. 22 క్యారెట్ల 10 గోల్డ్ ధర రూ. 1,45,900కు పడిపోయింది. ఇక, వెండి విషయానికొస్తే, హైదరాబాద్‌ లో కిలో వెండి ధర రూ.2,70,000కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మన తెలంగాణ 16 Mar 2026 2:29 pm

Governor |పారిశ్రామికవాడగా కొండగల్ ప్రాంతం

Governor | పారిశ్రామికవాడగా కొండగల్ ప్రాంతం Governor | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:23 pm

కల్వకుర్తి నియోజకవర్గం పాఠశాలకు నిఘా కేంద్రాల వితరణ

వెల్దండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని రాచూర్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:22 pm

ఫ్యాక్ట్ చెక్: ఢాకాలో చోటుచేసుకున్న ఘటనను భారత్ లో జరిగినదిగా ప్రచారం చేస్తున్నారు

సోషల్ మీడియా ఒక శక్తివంతమైన డిజిటల్ సాధనం. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ లభ్యత పెరగడంతో భారతదేశంలో

తెలుగు పోస్ట్ 16 Mar 2026 2:16 pm

1October1953 |ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు …

1October1953 | ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు …

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:16 pm

100 Calling | 8గంటల్లో ఛేదించిన ఉప్పల్ పోలీసులు

100 Calling | 8గంటల్లో ఛేదించిన ఉప్పల్ పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:11 pm

మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:11 pm

అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉంది: చంద్రబాబు

అమరావతి: అహింసా మార్గంలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారని అన్నారు. 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల భారీ విగ్రహమిది. పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా 58 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణకు చంద్రబాబు, డిప్యూటి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొని.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..పొట్టి శ్రీరాములు మన జాతిపిత మహాత్మ గాంధీ నాయకత్వంలో పనిచేశారని, అనేక సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారని తెలియజేశారు. ఆరు నెలల్లో మొదటి దశ పనులు పూర్తయ్యాయని, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ వినియోగించారని, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని ఈ తరం వాళ్లు తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాజధాని లేని రాష్ట్రంలో వైసిపి మూడు ముక్కలాట ఆడిందని, అమరావతిని గత పాలకులు శ్మాశానం అని అవహేళన చేశారని విమర్శించారు. అమరావతిని శ్మశానం అని.. ఎడారి అన్నారని.. అమరావతిని గురించి గత ప్రభుత్వంలో ఎన్నో మాటలన్నారని మండిపడ్డారు. ఎపికి పోలవరం జీవనాడి అని.. రాజధాని నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 ఎకరాల భూమిని ఇచ్చారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారీ ల్యాండ్ పూలింగ్ కు సహకరించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చరిత్రలో మంచీ, చెడు రెండిటినీ గుర్తు పెట్టుకోవాలని, 21 నెలల కూటమి పాలనలో మంచి ఫలితాలు వస్తున్నాయని, అమరావతి నిర్మాణంలో ఎంతో మంది రైతుల త్యాగం ఉందని పేర్కొన్నారు. అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం అని.. రాజధాని అమరావతి రాష్ట్ర ప్రజలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.  

మన తెలంగాణ 16 Mar 2026 2:10 pm

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు..

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు.. జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:08 pm

ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి…

ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి… రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:02 pm

సీీపీఎం బెజ్జంకి శాఖ కార్యదర్శి బొమ్మిడి సాయి కృష్ణ ముందస్తు అరెస్ట్

బెజ్జంకి, ఆంధ్రప్రభ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసనకు బయలుదేరుతున్న అంగన్వాడీలను,

ప్రభ న్యూస్ 16 Mar 2026 2:01 pm

ఫ్యాక్ట్ చెక్: భారత జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ను ఇజ్రాయెల్ దళాలు అరెస్ట్ చేశాయనే వాదనలో ఎలాంటి నిజం లేదు

భారత జర్నలిస్ట్ ఆదిత్య రాజ్ కౌల్ ను ఇజ్రాయెల్ దళాలు అరెస్ట్ చేశాయనే వాదనలో ఎలాంటి నిజం లేదు

తెలుగు పోస్ట్ 16 Mar 2026 1:56 pm

మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్

పార్శిళ్లు, ఇతర వస్తువుల డెలివరీలో వేగాన్ని పెంచేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) కీలక ముందడుగు వేసింది. 24 స్పీడ్ పోస్ట్ పేరుతో సరికొత్త ఎక్స్‌ప్రెస్ సర్వీసును మంగళవారం (మార్చి 17) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీని ద్వారా అత్యవసరమైన పార్శిళ్లను కేవలం 24 గంటల్లోనే గ్యారెంటీగా డెలివరీ అందించనుంది.కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని ఆకాశవాణి […] The post మరుసటి రోజే గ్యారెంటీ డెలివరీ.. తపాలా శాఖ నుంచి సరికొత్త సర్వీస్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 1:49 pm

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని […] The post అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 1:38 pm

మీరు ఎలాగూ గెలవరూ.. కనీసం ట్రోఫీలైనా దొంగిలించండి: అక్మల్

ఇటీవల టి-20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 వరకూ చేరి.. ఓటమిపాలై.. ఇంటి ముఖం పట్టిన పాకిస్థాన్‌కు తాజాగా మరో పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ పర్యటనలో మూడో వన్డేలో ఓటమిపాలైన పాక్.. 2-1 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్.. తమ టీమ్‌పై దారుణంగా సెటైర్లు వేశాడు. పాక్‌కు ఎలాగూ ట్రోఫీలు గెలిచే సత్తా లేదని.. కనీసం ట్రోఫీలు అయినా దొంగిలించాలని చురకలు అంటించాడు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నెదర్లాండ్ సైతం పాక్‌ను ఓడించి.. టెస్ట్ క్రికెట్ హోదా కైవసం చేసుకుంటుంది. ఇదీ పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి. బంగ్లాదేశ్ నిజానికి చాలా తేలికగా 350 పరుగులు చేసేలా కనిపించింది. కానీ వాళ్లు 290కే పరిమితమయ్యారు. లిటన్ దాస్ నెమ్మదిగా ఆడాడు. అయినా ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మ్యాచుల్లో ప్రత్యర్థులను ఓడించలేకపోతే.. మీరు ఇఖ ఐసిసి ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకోవాల్సిందే’’ అని అక్మల్ అన్నాడు.మీరు ఎలాగూ గెలవరూ.. కనీసం ట్రోఫీలైనా దొంగిలించండి: అక్మల్ అన్నాడు.

మన తెలంగాణ 16 Mar 2026 1:33 pm

DSP |ఫైళ్లపై విచారణ..

DSP | ఫైళ్లపై విచారణ.. DSP | బాలాపూర్, మార్చి 16 ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Mar 2026 1:27 pm

టీకా కార్యక్రమం ప్రారంభం

టీకా కార్యక్రమం ప్రారంభం మొవ్వ – ఆంధ్రప్రభ : మొవ్వ మండలం పెదముత్తేవి

ప్రభ న్యూస్ 16 Mar 2026 1:24 pm

పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ , జగన్ శుభాకాంక్షలు..

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా నేడు పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని, ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాయాలని లోకేశ్ సూచించారు. ‘ఒత్తిడికి గురికావద్దు. ప్రశాంతంగా ఉండండి. 100 శాతం మీ ప్రతిభను ప్రదర్శించే సమయం. ప్రణాళికాబద్ధంగా పరీక్షలు […] The post పదో తరగతి విద్యార్థులకు మంత్రి లోకేశ్ , జగన్ శుభాకాంక్షలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 1:23 pm

పొట్టి శ్రీరాములుకు నివాళులు

పొట్టి శ్రీరాములుకు నివాళులు పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు టౌన్ పీ-4

ప్రభ న్యూస్ 16 Mar 2026 1:19 pm

రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 1:19 pm

అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు..

అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. బంటుమిల్లి, ఆంధ్రప్రభ : బంటుమిల్లి గ్రామం నందు

ప్రభ న్యూస్ 16 Mar 2026 1:16 pm

తెలుగు జాతి గుర్తింపు కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు

తెలుగు జాతి గుర్తింపు కోసం అమరుడైన పొట్టి శ్రీరాములు పురపాలక సంఘ కార్యాలయంలో

ప్రభ న్యూస్ 16 Mar 2026 1:14 pm

BRS : బీఆర్ఎస్ నిరసన.. అసెంబ్లీలో నిల్చుని

బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 16 Mar 2026 1:13 pm

కొత్త మద్ది పడగలో చలివేంద్రం ప్రారంభం

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని కొత్త మద్ది పడగ గ్రామంలో వేసవికాలం

ప్రభ న్యూస్ 16 Mar 2026 1:07 pm

Legislature |తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

Legislature | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ Legislature | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 16 Mar 2026 1:05 pm

అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

తెలంగాణ శాసనసభ ఆవరణలో ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర గౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్టించడం పట్ల […] The post అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 1:02 pm

Putta Mahesh : నాకు ఏ పాపం తెలియదు.. ఏ తప్పు చేయాలేదు

డ్రగ్స్ ఆరోపణలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ స్పందన చూసిన వారికి ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది

తెలుగు పోస్ట్ 16 Mar 2026 1:02 pm

125th Anniversary |పొట్టి శ్రీరాములు విగ్రహావిష్క‌ర‌ణ‌

125th Anniversary | పొట్టి శ్రీరాములు విగ్రహావిష్క‌ర‌ణ‌ 125th Anniversary | ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 16 Mar 2026 12:58 pm

సిట్‌ ఎదుట విచారణకు లక్ష్మీదుర్గ

సిట్‌ ఎదుట విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హాజరయ్యారు.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 12:57 pm

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరైన అనంతబాబు భార్య

ఏపీలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా (A2) ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ అజ్ఞాతాన్ని వీడి, ఈ రోజు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. రాజమహేంద్రవరం కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో, రక్షణ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆమెకు షరతులతో కూడిన వెసులుబాటు కల్పిస్తూ, ఈ నెల 16 నుండి 30వ […] The post డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరైన అనంతబాబు భార్య appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Mar 2026 12:56 pm

వాటర్ హీటర్ పేలి అగ్నిప్రమాదం

గన్నవరం, ఆంధ్రప్రభ ; గన్నవరం పట్టణంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో సోమవారం ఉదయం

ప్రభ న్యూస్ 16 Mar 2026 12:55 pm

Chandrababu Unveils 58-Foot Statue of Potti Sriramulu in Amaravati

Amaravati witnessed a historic moment as Chief Minister N. Chandrababu Naidu unveiled the towering statue of Amarajeevi Potti Sriramulu. The 58-foot bronze statue stands as a powerful tribute to the man whose sacrifice made the formation of Andhra State possible. The ceremony marked the conclusion of the 125th birth anniversary celebrations of the legendary freedom […] The post Chandrababu Unveils 58-Foot Statue of Potti Sriramulu in Amaravati appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 12:53 pm

Amaravathi : అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

అమరావతి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.

తెలుగు పోస్ట్ 16 Mar 2026 12:46 pm

UBS: Pawan’s Dances Set For A Mass Banger

It’s been quite some time since Power Star Pawan Kalyan went all out with his signature dance energy on the big screen. Ustaad Bhagat Singh is all set to fill that gap. Although he once captivated youth with his graceful yet effortless dance moves, Pawan has not shown the same inclination toward dance in recent […] The post UBS: Pawan’s Dances Set For A Mass Banger appeared first on Telugu360 .

తెలుగు 360 16 Mar 2026 12:41 pm

రాజధాని అమరావతిలో కీలక ఘట్టం : మంత్రి నారాయణ

రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు

తెలుగు పోస్ట్ 16 Mar 2026 12:38 pm