Janasena : ఈగ కూడా వాలనీయని వారు.. ఇప్పుడేందిలా?
జనసేన సోషల్ మీడియా బలహీనమైంది
3% Tcs Share Falls : ప్ప్.. లాభాలొచ్చినా..Andhra Prabha News
3% Tcs Share Falls : ప్ప్.. లాభాలొచ్చినా..Andhra Prabha News (
Allahabad |కాలిపోయిన నోట్ల కట్టల కేసు..
Allahabad | కాలిపోయిన నోట్ల కట్టల కేసు.. Allahabad | ఆంధ్రప్రభ, వెబ్
హిందువుల ఐక్యతే, జాతీయ సమైక్యత
హిందువుల ఐక్యతే, జాతీయ సమైక్యత చిట్యాల, ఆంధ్రప్రభ : హిందువుల ఐక్యతే ,
గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా
గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా చిట్యాల, ఆంధ్రప్రభ : నిన్న రాత్రి నోస్
ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం
శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రకటించారు.ఇదే సమయంలో తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కనిపించే అవకాశముంది.ఈ ప్రభావంతో విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని […] The post ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం appeared first on Visalaandhra .
పుష్కర ఘాట్ల రోడ్లు సమయానికి పూర్తి చేయాలి
పుష్కర ఘాట్ల రోడ్లు సమయానికి పూర్తి చేయాలి పెద్దపల్లి: పుష్కర ఘాట్లకు వెళ్లే
తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత..
పలు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలుతెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.గురువారం ఉదయం 10 గంటల నుంచే వేడి గాలులు, ఉక్కపోత మొదలై మధ్యాహ్నానికి ఆరుబయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ స్థాయికన్నా సుమారు 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, 10 జిల్లాల్లో 41.1 నుంచి 41.8 డిగ్రీల మధ్య నమోదు కావడం గమనార్హం.అత్యధికంగా నల్గొండ జిల్లా […] The post తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. appeared first on Visalaandhra .
విద్యార్థులు యువత క్రీడా రంగాల్లో రాణించాలి..
విద్యార్థులు యువత క్రీడా రంగాల్లో రాణించాలి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు యువత
పాత ఐటీఐ ఏటీవో ‘మత్తు’భాగోతం!
పాత ఐటీఐ ఏటీవో ‘మత్తు’ భాగోతం! నిజామాబాదు, ఆంధ్రప్రభ క్రైమ్ : నిజామాబాదులోని
JC Prabhakar Reddy |ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకోం..
JC Prabhakar Reddy | ఇండస్ట్రీల జోలికి వస్తే ఊరుకోం.. JC Prabhakar
జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలకు పిలుపు
నార్సింగి, ఆంధ్రప్రభ : జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న నార్సింగి
హంపీ ఎక్స్ప్రెస్లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
కర్ణాటకలో హుబ్బళ్లి నుంచి మైసూరుకు వెళ్తున్న హంపీ రైలులో భయానక ఘటన చోటుచేసుకుంది.బుధవారం రాత్రి బయలుదేరిన ఈ రైలు బళ్లారి తాలూకా హగరి రైల్వే నిలయం సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా బ్రేకులు బలంగా పట్టేయడంతో చక్రాలు,పట్టాల మధ్య తీవ్ర రాపిడి ఏర్పడింది.ఈ రాపిడితో చక్రాల దగ్గర మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును ఆపివేశారు.ఈ సమయంలో బోగీల్లోకి పొగ వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చిన రైలు కోపైలట్, సిబ్బందిపరిస్థితి ప్రమాదకరంగా […] The post హంపీ ఎక్స్ప్రెస్లో మంటలు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు appeared first on Visalaandhra .
Hyderaad: 4.62 కోట్ల గంజాయి సీజ్.. థాయ్ లాండ్ నుంచి
హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు
ఇంటర్ స్టూడెంట్స్కు అలర్ట్.. రేపే ఫలితాలు..ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శనివారం ఫలితాలను విడుదల చేసే అవకాశముంది.ఏదైనా కారణంతో ఆ రోజు విడుదల కాకపోతే… ఆదివారం లేదా సోమవారం ఫలితాలను ప్రకటించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధంగా ఉంది.ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.అయితే ఫలితాల తేదీపై రోజుకో వార్త వస్తుండగా, కావాలనే ఆలస్యం చేస్తున్నారన్న ప్రచారం సోషల్ […] The post ఇంటర్ స్టూడెంట్స్కు అలర్ట్.. రేపే ఫలితాలు..ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి appeared first on Visalaandhra .
Amaravathi : అమరావతి అందుకోకపోతే తప్పు ఎవరిది?
అమరావతి రాజధాని వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది
today ipl match |నేడు రాజస్థాన్, బెంగళూర్ ఢీ
today ipl match |నేడు రాజస్థాన్, బెంగళూర్ ఢీ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
కమీషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారు: కవిత
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. రెండున్నరేళ్లు దారుణంగా వ్యవహరించి పంటలు ఎండబెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారని, మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని కవిత విమర్శించారు. రూ.5 లక్షల లోపు విలువైన పనులే నామినేషన్ పద్ధతిలో ఇస్తారని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వవద్దని కమిటీ నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ కు నష్టం చేయవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ –విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఃఫ్లై 91ః (ఖీశ్రీy 91) తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య తన నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఈరోజు శ్రీకాకుళం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని […] The post హైదరాబాద్ – విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం appeared first on Visalaandhra .
Telangana : పవన్ ఖేరాకు హైకోర్టులో ఊరట
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది
Terrible incident |అత్తను చంపిన అల్లుడు..
Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లాలో దారుణ
బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.. గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గంభీరావుపేట మధ్యగల వాగు వంతెన పై బ్రిడ్జి నిర్మాణ పనులు …
రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్కు కొత్త సీఎం!
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేస్తానని ఆయన స్వయంగా ప్రకటించారు. దీంతో బీహార్లో నాయకత్వ మార్పు ఖాయమైపోయింది.గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న నితీశ్ కుమార్, విలేకరులతో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. బీహార్లో నేను చాలా పనులు పూర్తి చేశాను. ఇకపై ఇక్కడే (ఢిల్లీలో) ఉండాలని భావిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. […] The post రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్కు కొత్త సీఎం! appeared first on Visalaandhra .
భాగ్యనగరికి అతిథిగా వచ్చిన వామనకాకి..#Hyderabad #RareBird #Vamanakaki #Wildlife #Nature #Telangana
Rare event |పీఎస్ లో ఫిర్యాదుతో..
Rare event | పీఎస్ లో ఫిర్యాదుతో.. Rare event | ఆంధ్రప్రభ,
మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు
అమరావతి: కుంభమేళా మోనాలిసా ప్రేమ వివాహంలో ట్విస్ట్ నెలకొంది. కుంభమేళాలో వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఫార్మాన్ ఖాన్ అనే వ్యక్తి మోనాలిసాను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి నాటికి మోనాలిసా వయసు 16 ఏళ్లు అని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ గుర్తించింది. దీంతో ఆమె భర్తపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహేశ్వర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
former cricketer |భారత తొలి తరం టెస్టు క్రికెటర్ కన్నుమూత
former cricketer |భారత తొలి తరం టెస్టు క్రికెటర్ కన్నుమూత ఆంధ్రప్రభ వెబ్డెస్క్
హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’.. నిరుద్యోగుల నిరీక్షణ
హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’.. నిరుద్యోగుల నిరీక్షణ బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ): బెల్లంపల్లి పట్టణాన్ని
ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో జీవన్ రెడ్డి కీలక భేటీ…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్హౌస్లో జరిగే ఈ సమావేశం కోసం జీవన్ రెడ్డికి మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం అందింది. ఈ భేటీలో బీఆర్ఎస్లో చేరే తేదీతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. […] The post ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో జీవన్ రెడ్డి కీలక భేటీ… appeared first on Visalaandhra .
MonaLisa |మోనాలిసా భర్తపై పోక్సో కేసు…
MonaLisa | మోనాలిసా భర్తపై పోక్సో కేసు… MonaLisa | ఆంధ్రప్రభ, వెబ్
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2026 సంవత్సరం నుంచి 2.1 శాతం డిఎ పెంచుతామని ప్రకటించింది. ఇంతకు ముందు 50.7 శాతం డిఎ ఉండగా ఇపుడు దాన్ని 52.8 శాతానికి పెంచినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన డిఎ జనవరి 1, 2026 నుండి అమలు చేస్తామని, గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. పెరిగిన డిఎ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. చివరగా జూలై 2025 లో కూడా 2.1 శాతం డిఎం పెంచిన విషయం తెలిసిందే. జూలై 2025 లో 48.6% నుండి 50.7% నికి పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1 శాతం డిఎతో 52.8 % కి చేరింది. మే 2024 లో ఆర్ పిఎస్ , 2017 అమలు తరువాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఎ బకాయిలు లేవని ప్రభుత్వం వివరించింది డిఎ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ లో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డిఎను ప్రభుత్వం విడుదల చేసిందని తెలియజేశారు. జనవరి 2026 నుండి 2.1 శాతం పెరిగిన డీఏ అమలులోకి వస్తుందని, దీంతో సవరించిన డిఎ 52.8 శాతానికి చేరిందని వివరించారు. జనవరి నుండి ఇవ్వాల్సిన పెండింగ్ డిఎలు భవిష్యత్ లో వచ్చే మూడు నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో మొదటి నుండి ఆర్టిసి సంస్థ పరిరక్షణ ,ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభం కేంద్రంగా పని చేస్తుందని తెలిపారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమం పై వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణ కు ఆసుపత్రి అప్గ్రెడేషన్ చేశామని, కారుణ్య నియామకాలు, దీర్ఘ కాలంగా రిమూవ్ అయిన వారిని త్రిమెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం ,కొత్త నియామకాలు చేపట్టి పని భారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుందని విరించారు. తెలంగాణ లో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగులందరికీ పెంచిన డిఎ ఉపయోగపడుతుందని, తెలంగాణలో లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసిని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లలా కృషి చేయాలని పొన్నం సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Maoist |డీజీపీ ఎదుట నేడు సరెండర్
Maoist | డీజీపీ ఎదుట నేడు సరెండర్ Maoist | ఆంధ్రప్రభ, వెబ్
Telangana : ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
కేసీఆర్ క్రికెట్ కప్ టార్నమేట్ ప్రారంభం
హాజరైన నాస్కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు.. బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య.. గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా …
Meeting |ఇవాళ కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ..
Meeting | ఇవాళ కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ.. Meeting | ఆంధ్రప్రభ,
నేడు కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో నేడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ కానున్నారు
190 people |పోలీసుల కఠిన చర్యలు
190 people | పోలీసుల కఠిన చర్యలు 190 people | ఆంధ్రప్రభ,
గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం... 190 మంది రౌడీలకు పాజిటివ్
హైదరాబాద్లో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీషీటర్లు ఎక్కువగా గంజాయికి అలవాటుపడడంతో వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 250 మంది రౌడీలకు డ్రగ్ టెస్టు చేయగా 190 మంది గంజాయి పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్లో 1300 మందికిపైగా రౌడీషీట్ ఉన్నట్టు గుర్తించారు.
Telangana : నేడు భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు
తెలంగాణ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు
Cyber War Break : ఇజ్రాయెల్ ను వదలం Andhra Prabha News
Cyber War Break : ఇజ్రాయెల్ ను వదలం Andhra Prabha News
ఇజ్రాయెల్ దూకుడుతో మళ్లీ సంక్షోభం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడడంతో ఒప్పందం గందరగోళంలో పడింది. ఒప్పందం లోని అంశాలను పాక్ సరిగ్గా వివరించలేకపోయిందని అమెరికా, ఇరాన్ దేశాలు మండిపడుతున్నాయి. పాక్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తూ, మరోవైపు లెబనాన్పై దాడులను సమర్ధించుకుంది. దక్షిణ లెబనాన్ నుంచి హెజ్బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రధాన లక్షంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. యుద్ధం ముగింపునకు సంబంధించి పూర్తి స్థాయి ఒప్పందం అమలయ్యేవరకు తమ దేశానికి చెందిన యుద్ధ నౌకలు, బలగాలు, ఇరాన్ చుట్టూ మోహరించి ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో తమ మిత్రదేశమైన లెబనాన్పై దాడులు కొనసాగడాన్ని ఇరాన్ సీరియస్గా తీసుకుని హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. ఫలితంగా జలసంధి మీదుగా వెళ్లాల్సిన నౌకలు బలవంతంగా వెనక్కు మరలుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని భారత నావికులను హెచ్చరించింది. ఇలాంటి చిక్కుల మధ్య ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య తొలిదశ చర్చలు శనివారం (11.4.2026) ప్రారంభం కానుండడం ప్రపంచ దేశాల మధ్య ఉత్కంఠను రేపుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ నేతృత్వంలో అమెరికా ప్రతినిధుల బృందం ఈ చర్చల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ యుద్ధం ప్రారంభించి ఉండాల్సిందే కాదు. యుద్ధానికి ముందు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అనేకసార్లు చర్చలు జరిగాయి. దాదాపు ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ఖరారవుతున్న సమయంలో ఇజ్రాయెల్ శకునిపాత్ర వహించింది. ట్రంప్ తలంచుకుంటే ఏదైనా చేసేస్తారన్న రీతిలో తప్పుడు సంకేతాలిచ్చింది. నెతన్యాహు రెచ్చగొట్టడంతో ఇరాన్పై అకస్మాత్తుగా బాంబు దాడులకు ట్రంప్ ఫిబ్రవరి 28న ఉత్తర్వు జారీ చేశారు. ఇరాన్ ప్రతిఘటనా సామర్థాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారు. ఇరాన్ వెంటనే తన పాదాక్రాంతమవుతుందని భ్రమ పడ్డారు. దాదాపు గత నలభైరోజుల పాటు ఇరాన్పై భీకర దాడులతో అమెరికా ఇజ్రాయెల్ ఎంతగా విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఇరాన్ దిగి రాలేదు. ఇప్పటికీ హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికాకు సులభమైన మార్గం ఏదీ దొరకలేదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైనా తన అంచనా తప్పేనని ట్రంప్ తెలుసుకుంటే అది పశ్చిమాసియాకు శుభవార్తే అవుతుంది. ఈ యుద్ధాన్ని నివారించడానికి బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన పాత్రను పోషించి పాకిస్తాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అటు అమెరికాను, ఇటు ఇరాన్ను సన్నిహితం చేయడానికి సహాయపడింది. కానీ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా 15 పాయింట్ల ప్రతిపాదనలకు, ఇరాన్ 10 పాయింట్ల ప్రతిపాదనకు మధ్య పొంతన కుదరక భారీ తేడా కనిపిస్తోంది. లెబనాన్తో సహా అన్ని సంక్షోభాలకు ఈ ఒప్పందం పరిష్కారం అవుతుందని ఇరాన్, పాకిస్థాన్ ఆశించగా, ఒప్పందంలో లెబనాన్ సైనిక చర్య ప్రసక్తే లేదని అమెరికా, ఇజ్రాయెల్ కొట్టిపారేస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా తమకు ఇరాన్ నుంచి వేర్వేరుగా మూడు వెర్షన్ల ప్రతిపాదనలు అందాయని, తొలుత 10 పాయింట్లతో పంపిన ప్రతిపాదనలు ఛాట్ జిపిటి రాసినట్టుగా ఉండటంతో తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఇరాన్ పంపిన రెండో వెర్షన్ ప్రతిపాదనల గురించే ట్రంప్ ప్రస్తావించారన్నారు. మూడోసారి ఇరాన్ పంపిన ప్రతిపాదనలు మొదటిదానికంటే అత్యంత దారుణంగా, అంగీకరించలేని విధంగా డిమాండ్లు ఉన్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారానే ఈ మూడో ప్రతిపాదన గురించి తమకు తెలిసిందని జెడి వాన్స్ ప్రకటించారు. లెబనాన్ కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కాకుండా చూడాలని ఇరాన్ను జెడి వాన్స్ కోరారు. పర్షియన్ గల్ఫ్ లోని హర్ముజ్ జలసంధిని తాను నియంత్రణ లోకి తెచ్చుకుంటానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే హెచ్చరించినా అలా చేయడం అమెరికాకు ఆర్థికంగా ఎంతో నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 20 శాతం ఈ జలసంధి మీదుగానే వెళ్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జలసంధిపై పట్టు సాధించాలంటే ఇరాన్ భూభాగం లోని దాదాపు 600 కి.మీ ప్రాంతంపై అమెరికా సైన్యం నియంత్రణ సాధించాలి. నౌకలపై క్షిపణులు ప్రయోగించకుండా ఇరాన్ను ఆపాలంటే 30,000 నుంచి 45,000 మంది సైనికులు అవసరం అవుతారు. అంతమందిని ఏళ్ల తరబడి అక్కడ నిర్వహించాలంటే అమెరికా ఎంతో వెచ్చించవలసి వస్తుంది. గతంలోఅఫ్గానిస్థాన్లో, వియత్నాంలో ఈ విధంగా సైనిక బలగాల నిర్వహణకు అమెరికా ఎంతో మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత కోసం ఇజ్రాయెల్, దాని సైనిక చర్యల కట్టడి చాలా అవసరం. ఇజ్రాయెల్ సైనిక చర్యలు హద్దులు మీరుతున్నాయని ఐక్యరాజ్యసమితి తోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు, దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ను వెనకేసుకుని ట్రంప్ రాకుండా తనకు తాను నియంత్రించుకోవాలి. తాను సృష్టించుకున్న గందరగోళం నుండి తప్పించుకోడానికి రెచ్చగొట్టే ప్రసంగాలు, జాతి నిర్మూలన బెదిరింపులు వంటివి లేకుండా శాశ్వత శాంతికోసం కృషి చేయడంపై దృష్టి సారించాలి. అప్పుడే ఆయన పదవికి తగిన సమున్నత గౌరవం ప్రపంచ స్థాయిలో లభిస్తుంది.
Sharwa’s Biker: After Prabhas, It’s PV Sindhu
Charming Star Sharwa’s latest outing Biker is doing decent business at the box office and has now entered its second week. The film, directed by Abhilash Reddy, has been winning appreciation not just from general audiences but also from celebrities. Several actors and filmmakers, including Prabhas, have praised the movie. The latest to join the […] The post Sharwa’s Biker: After Prabhas, It’s PV Sindhu appeared first on Telugu360 .
హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’..
హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని ఐటీ
భార్యకు నిద్రమాత్రలు మింగించిన భర్త... ఇంట్లోనే ప్రియురాళ్లతో శృంగారం
బెంగళూరు: భార్యతో నిద్రమాత్రలు మింగించి అనంతరం ప్రియురాలితో భర్త చాటింగ్ చేయడంతో పాటు వీడియో కాలింగ్ చేసేవాడు. ప్రశ్నించిన భార్యను హింసించిన సంఘటన కర్నాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని విజయనగర ప్రాంతంలో జరిగింది. పది సంవత్సరాల క్రితం మాలింగప్ప అనే ఉపాధ్యాయుడు కాంచన అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. భార్యతో నిద్రమాత్రలు మింగించి అనంతరం తన ప్రియురాళ్లతో ఫోన్ లో ఛాటింగ్తో పాటు వీడియో కాల్ చేసేవాడు. రాత్రి సమయంలో భార్య గాఢ నిద్రలోనికి జారుకున్న తరువాత ప్రియురాళ్లను ఇంటికి తీసుకొచ్చి శృంగారం చేసేవాడు. భార్య పలుమార్లు ప్రశ్నించడంతో ఆమెపై దాడులు చేయడంతో పాటు బూతులు తిట్టేవాడు. ఆమె హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎన్నికల కాలం దగ్గర పడుతుండగానే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన చర్చ మొదలవుతుంది. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ సర్వే సంస్థలు వరుసగా తమ అంచనాలను విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా సి-ఓటర్ వంటి సంస్థలు ప్రకటించిన తాజా ఒపీనియన్ పోల్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ సర్వేలు ఎంతవరకు నిజాన్ని ప్రతిబింబిస్తాయి? వాటి శాస్త్రీయత ఎంత? ప్రజాస్వామ్యంలో వాటి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలు సహజంగానే ఎదురవుతున్నాయి. శాస్త్రీయత వెనుక ఉన్న పరిమితులు సర్వేలు సాధారణంగా శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా నిర్వహిస్తామని చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఓటర్లను నమూనాగా ఎంపిక చేసి, వారి అభిప్రాయాలను సేకరించి మొత్తం ఓటర్ల మూడ్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. వయస్సు, లింగం, ప్రాంతం, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈ ప్రక్రియలోనే కొన్ని పరిమితులు ఉంటాయి. లక్షలాది ఓటర్ల అభిప్రాయాన్ని కొన్ని వేల మందిపై ఆధారపడి అంచనా వేయడం సహజంగానే పూర్తి సత్యాన్ని అందించలేకపోవచ్చు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అట్టడుగు వర్గాల్లో అభిప్రాయ సేకరణ పూర్తిగా జరిగిందా అనే సందేహాలు తరచుగా వ్యక్తమవుతుంటాయి. సర్వే ఫలితాలు సూచిస్తున్న రాజకీయ దిశ ఇటీవల విడుదలైన సర్వేలు చూస్తే రాష్ట్రాలవారీగా పోటీ భిన్నంగా కనిపిస్తోంది. తమిళనాడులో అధికార పార్టీ, ప్రతిపక్ష కూటముల మధ్య తేడా చాలా తక్కువగా ఉండటం హోరాహోరీ పోటీని సూచిస్తోంది. పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ దగ్గరగా ఉండటం చివరి క్షణంలో మార్పులకు అవకాశం ఉన్నట్టు చెబుతోంది. అసోంలో అధికార బిజెపి కూటమి స్పష్టమైన ఆధిక్యంలో ఉందని సర్వేలు సూచిస్తుండగా, కేరళలో సంప్రదాయంగా కొనసాగుతున్న అధికార మార్పిడి ధోరణి ఈసారి కూడా పునరావృతం కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాలు రాజకీయ దిశను సూచించినప్పటికీ, తుది ఫలితాలను ఖచ్చితంగా నిర్ధారించలేవు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే శక్తి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించాలి. ఈ సర్వేలు కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడమే కాకుండా, కొన్ని సార్లు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం కూడా చేస్తాయి. ముందంజలో ఉన్న పార్టీకి మరింత మద్దతు లభించే బ్యాండ్ వ్యాగన్ ప్రభావం ఒకవైపు ఉండగా, వెనుకబడిన పార్టీలకు సానుభూతి పెరిగే అవకాశం మరోవైపు ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు సర్వేలను తమ ప్రచార వ్యూహాల్లో భాగంగా వినియోగించుకోవడం కూడా సాధారణమైంది. భారత ఎన్నికల చరిత్రలో సర్వేలు తప్పిపోయిన సందర్భాలు కూడా కొదవలేదు. అనూహ్యమైన ఫలితాలు, చివరి దశలో ఓటర్ల అభిప్రాయ మార్పులు, స్థానిక అంశాల ప్రభావం, అభ్యర్థుల వ్యక్తిగత ప్రభావం ఇవన్నీ కలిసి సర్వే అంచనాలను తప్పుదోవ పట్టించిన ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, 2004 సాధారణ ఎన్నికల్లో ఎక్కువ భాగం ఒపీనియన్ పోల్స్ ఇండియా షైనింగ్ ప్రచారంతో ఎన్డిఎ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. కానీ తుది ఫలితాల్లో యుపిఎ కూటమి విజయం సాధించడం సర్వేల విశ్వసనీయతపై పెద్ద చర్చకు దారితీసింది. అలాగే 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక సర్వేలు త్రిభుజ పోటీని సూచించినప్పటికీ, ఆమ్ఆద్మీ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది. ఇక 2020 బీహార్ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా మహాగఠ్బంధన్కు అనుకూలంగా సూచించినా, తుది ఫలితాల్లో ఎన్డిఎ కూటమి తిరిగి అధికారంలోకి రావడం మరోసారి సర్వేల పరిమితులను బయటపెట్టింది. పశ్చిమబెంగాల్ 2021 ఎన్నికల్లో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ లేదా బిజెపికి గట్టి పోటీ సూచించినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో గెలవడం అంచనాలను మించిపోయింది. ఈ ఉదాహరణలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. సర్వేలు ఓటర్ల తుది నిర్ణయాన్ని పూర్తిగా అంచనా వేయలేవు. ముఖ్యంగా సైలెంట్ ఓటర్ అనే వర్గం సర్వేలలో కనిపించకపోయినా, ఫలితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నికల రోజు ఓటర్ల టర్నౌట్ కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చగలదు. అంతేకాకుండా, సర్వే సంస్థల స్వతంత్రత, పారదర్శకత కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. సర్వేలకు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు? డేటా సేకరణ ఎలా జరుగుతోంది? విశ్లేషణలో ఎలాంటి పద్ధతులు అనుసరించారు? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేనప్పుడు వాటి విశ్వసనీయతపై సందేహాలు కలగడం సహజం. సర్వేలను ఎలా చూడాలి? ఈ పరిస్థితుల్లో సర్వేలను ఎలా చూడాలి? అవి పూర్తిగా నిరాకరించాల్సినవేనా? లేక పూర్తిగా నమ్మాల్సినవేనా? అనే ప్రశ్నకు సమతుల్యమైన సమాధానం అవసరం. సర్వేలు ఒక సూచికగా ఉపయోగపడతాయి. అవి ప్రజల ప్రస్తుత మూడ్ను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. కానీ అవి ఎన్నికల ఫలితాలపై తుది తీర్పు ఇవ్వలేవు. ఓటరు ప్రవర్తన చాలా సంక్లిష్టమైనది. చివరి క్షణంలో తీసుకునే నిర్ణయాలు, స్థానిక సమస్యలు, నాయకత్వంపై అభిప్రాయాలు ఇవన్నీ కలిసి ఓటు రూపంలో బయటపడతాయి. తీర్పు ఎప్పటికీ ప్రజలదే.. మొత్తానికి, ఎన్నికల సర్వేలు ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక సూచిక మాత్రమే. అవి తుది తీర్పును నిర్ణయించే సాధనాలు కావు. గణాంకాలు ఒక దిశను చూపగలవు గానీ, ఓటరుల మనసులో జరిగే మార్పులను పూర్తిగా అంచనా వేయలేవు. ఎన్నికల రాజకీయాల్లో చివరి మాట ఎప్పుడూ ఓటరుదే. అది ఎలాంటి సర్వేలకు అందని, అంచనాలకు లోబడని ప్రజాతీర్పు. ఓటరు తన అనుభవం, జీవన పరిస్థితులు, స్థానిక సమస్యలు, నాయకత్వంపై నమ్మకం వంటి అనేక అంశాలను తూకం వేసి తన ఓటుద్వారా నిర్ణయం చెబుతాడు. అందువల్ల సర్వేలను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరో, పూర్తిగా విస్మరించడం కూడా అంతే అవివేకం. వాటిని ఒక సూచనగా మాత్రమే పరిగణిస్తూ, విమర్శనాత్మక దృష్టితో పరిశీలించడం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి అవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అసలు అధికారం ఎప్పటికీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. - మేకల కృష్ణ 9948556978
రాష్ట్రంలో ఎండల దాడి… 10 జిల్లాల్లో 41 డిగ్రీలు దాటిన వేడి #HeatWave#TelanganaHeat#SummerAlert
High Court Slams Police Over Social Media Abuse Enforcement Failures
The Andhra Pradesh High Court has strongly criticized the police for not controlling abusive content on social media. While hearing a petition filed by YSRCP leader Sajjala Bhargav Reddy, the court made it clear that police failure is the main reason such posts are increasing. The judges said that people are becoming bold because they […] The post High Court Slams Police Over Social Media Abuse Enforcement Failures appeared first on Telugu360 .
மதுரையில் இறைச்சி விற்பனையை தடை செய்வேன் என இயக்குநரும் என்.டி.ஏ வேட்பாளருமான சுந்தர்.சி கூறினாரா?
மதுரையில் இறைச்சி விற்பனையை தடை செய்வேன் என சுந்தர்.சி கூறியதாக தவறான தகவலுடன் நியூஸ் கார்டு வைரலாகி வருகிறது.
Telangana : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే పింఛన్ల మొత్తం పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజారోగ్యాన్ని మింగేస్తున్న కల్తీ మాఫియా
నిత్యం మనం తీసుకునే ఆహారం అమృతం కావాలి. కానీ నేడు అది నెమ్మదిగా ప్రాణాలను హరించే విషంగా మారుతోంది. లాభాపేక్ష అనే రాక్షసి కోరల్లో చిక్కుకున్న ఆహార రంగం, సామాన్యుడి ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. ‘సర్వం కల్తీమయం’ అన్నది కేవలం ఒక నానుడి కాదు. నేడు అది మన కళ్లముందు కదలాడుతున్న భయంకర వాస్తవం. భారతదేశంలో సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం అటుంచితే, కనీస ఆరోగ్య భద్రత కరువవ్వడం ఆందోళన కలిగించే అంశం. వాతావరణ కాలుష్యం ఒకవైపు ఊపిరితిత్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు మనం తినే ఆహారంలో చేరుతున్న రసాయనాలు నిశ్శబ్దంగా మృత్యువును ఆహ్వానిస్తున్నాయి. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుండి వాడే టూత్పేస్ట్, పాలు, టీపొడి, వంటనూనె, పప్పుధాన్యాలు.. ఇలా ఒకటేమిటి, ఏ వస్తువును తాకినా అందులో కల్తీ ఉందన్న వార్తలు వినియోగదారుడి వెన్నులోవణుకు పుట్టిస్తున్నాయి. గతంలో కల్తీ అంటే ఏదో ఒక వస్తువులో తక్కువ నాణ్యత గల పదార్థాలను కలపడం అని అనుకునేవారు. కానీ నేడు అది ఒక వ్యవస్థీకృత నేరంగా రూపాంతరం చెందింది. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన దాడులు చూస్తుంటే, ఒక భారీ నెట్వర్క్ దీని వెనుక ఉన్నట్లు అర్థమవుతోంది. పాలు, పాల ఉత్పత్తులు: సూరత్ వంటి నగరాల్లో యూరియా, డిటర్జెంట్, ప్రాణాంతక రసాయనాలతో ‘సింథటిక్ పాలు’ తయారు చేయడం మానవత్వం లేని చర్య. పసిపిల్లలు తాగే పాలపై కూడా కనికరం లేని లాభాపేక్ష ఇది. పన్నీర్, నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం వంటి ఘటనలు ఆధ్యాత్మిక భావనలతోపాటు ఆరోగ్య భద్రతను కూడా దెబ్బతీస్తున్నాయి. ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన నకిలీ టూత్పేస్ట్ తయారీ కేంద్రం మన దైనందిన జీవితంలో ఏ వస్తువునూ నమ్మలేమని నిరూపించింది. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రీ-లేబులింగ్ మాఫియా: గడువు ముగిసిన సాఫ్ట్డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్స్పై పాత తేదీలను చెరిపివేసి కొత్త తేదీలు ముద్రించడం ద్వారా వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో నగర జీవనం చాలా వేగంగా మారిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో సొంతంగా వంట చేసుకునే తీరిక లేక చాలామంది బయటి ఆహారంపై ఆధారపడుతున్నారు. బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్లు నేడు ప్రతి గల్లీలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ కేంద్రాల్లో శుభ్రత అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. హైదరాబాద్ వంటి నగరాల్లో వెలుగులోకి వచ్చిన అల్లం- వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల పరిస్థితి దారుణం. కుళ్ళిన అల్లం, వెల్లుల్లికి రంగులు, రసాయనాలు కలిపి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇలాంటి పదార్థాలను వాడటం వల్ల హోటల్ ఆహారం రుచికరంగా ఉన్నట్లు అనిపించినా, అది లోలోపల అవయవాలను చిత్తు చేస్తోంది. కల్తీ ఆహారం అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభం. కల్తీ వల్ల కలిగే నష్టాలు తక్షణమే బయటపడవు. కానీ దీర్ఘకాలంలో అవి ప్రాణాంతకమవుతాయి. కేన్సర్ ముప్పు: వైద్య నిపుణుల నివేదికల ప్రకారం, దేశంలో నమోదవుతున్న కేన్సర్ కేసుల్లో సుమారు 53% ఆహారపు అలవాటు, కల్తీ ఆహారం వల్లే సంభవిస్తున్నాయి. ఆహారంలో కలిపే కృత్రిమ రంగులు కార్సినోజెనిక్గా మారుతున్నాయి. కలుషిత నీరు, కల్తీ పాలు, నాణ్యత లేని నూనెల వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. చిన్న వయస్సులోనే గుండెపోటులు రావడం వెనుక కల్తీ నూనెల ప్రభావం ఎంత ఉందో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. పాలలో కలిపే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ల వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. నిఘా వైఫల్యం ప్రశ్నలపై ఉక్కుపాదం ఆహార భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్యశాఖలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయని చెప్పక తప్పదు. తనిఖీలు కేవలం పండుగ సీజన్లకు లేదా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే పరిమితం కాకూడదు. మరోవైపు, సోషల్ మీడియా యుగంలో ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. ఆహార నాణ్యతను ప్రశ్నించే వారిపై రివర్స్ కేసులు నమోదు చేయడం లేదా వారిని వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రశ్నించే గొంతును నొక్కేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు, అది మరింత విస్తరిస్తుంది. ప్రభుత్వాలు పారదర్శకతను పెంచాలి. తనిఖీ వివరాలను, కల్తీకి పాల్పడే సంస్థల పేర్లను బహిరంగ పరచాలి. ప్రభుత్వం కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, కల్తీకి పాల్పడే వారిని సామాజిక నేరగాళ్లుగా పరిగణించి కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆహార కల్తీకి పాల్పడే వారికి జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలి. హోటళ్లు, తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిరంతర ప్రక్రియగా మారాలి. డిజిటల్ ట్రాకింగ్ ద్వారా ఆహార పదార్థాల మూలాలను గుర్తించే వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో అత్యాధునిక ఆహార పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి. సామాన్య ప్రజలు కూడా అతి తక్కువ ధరకే తమ ఆహారాన్ని పరీక్షించుకునే సౌలభ్యం కల్పించాలి. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా, ప్రజల్లో చైతన్యం లేనిదే మార్పు రాదు. ఏదైనా వస్తువు కొనే ముందు ఎక్స్పైరీ డేట్, తయారీదారు వివరాలు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ లోగోను తప్పనిసరిగా చూడాలి. వీలైనంత వరకు ప్రాసెస్ చేసిన ఆహారం కాకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బయట ఆహారం తీసుకునేటప్పుడు కేవలం పేరు ప్రఖ్యాతులు కాకుండా, అక్కడ పాటించే పరిశుభ్రతను కూడా గమనించాలి. నాణ్యత లేని వస్తువును చూసినప్పుడు మౌనంగా ఉండకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం బాధ్యతగా భావించాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యాపారులు లాభాల వేటలో ప్రాణాలను బలితీసుకోవడం ఆపాలి. ప్రభుత్వం తన నిద్రావస్థను వీడి, ఉక్కుపాదంతో కల్తీ మాఫియాను అణచివేయాలి. సమాజం పార్టీ సంస్కృతికి, నిల్వఉంచిన రుచికరమైన విషాలకు దూరంగా ఉండాలి. మనం ఇప్పుడే మేల్కోకపోతే, రేపటి తరం ఒక అనారోగ్యకరమైన సమాజంలో బతకాల్సి వస్తుంది. ఆహార భద్రత అనేది కేవలం ఒక నినాదం కాదు, అది ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాపాడుకోవడానికి పౌర సమాజం సిద్ధం కావాలి. - ముద్దం నరసింహస్వామి 9949839699
Telangana : సాదాబైనామా దరఖాస్తులలో కొత్త మార్గదర్శకాలివే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
రోడ్డు ప్రమాదాల నివారించేందుకు..
రోడ్డు ప్రమాదాల నివారించేందుకు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ
Telangana : వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం వాహనాలను కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ చెప్పింది
అధికార స్థానాల ఎంపికలో సిబ్బందికి అన్యాయం: రాహుల్ గాంధీ న్యూదిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు దళా(సీఏపీఎఫ్)ల్లో అధికార స్థానాలకు ఎంపిక విషయంలో సిబ్బందికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వివక్షను రూపుమాపి, ఉన్నతాధికారులుగా సీఏపీఎఫ్కు చెందిన వారినే నియమిస్తామని, బయటి నుంచి తీసుకురాబోమని హామీ ఇచ్చారు. సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆ సంస్థ సిబ్బందికి రాహుల్గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మావోయిస్టులు, ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు […] The post సీఏపీఎఫ్లో వివక్ష appeared first on Visalaandhra .
Telangana : సర్కార్ బడుల్లో తనిఖీలతో హడల్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
దేశంలో దళారీ వ్యవస్థ బలంగా విస్తరించడం వల్ల ప్రభుత్వ ఆఫీసులోకి ప్రజలు వెళ్లి స్వయంగా పనులు చక్కబెట్టుకొనే పరిస్థితి లేకుండా పోయింది. ఆధునిక సాంకేతికతని ఉపయోగించి దళారీ లంకెని తెగ్గొట్టాలని ప్రభుత్వాలు చేస్తున్న ప్రయోగాలు అనుకున్న ఫలితం ఇవ్వడం లేదు. ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్నా దళారీ దగ్గరకు పోనిదే ఆఫీసులోకి ఫైల్ కదలడం లేదు. దళారిని వద్దను కుంటే ఆఫీసు చుట్టూ పదిసార్లు చక్కర్లుకొట్టాలి. అప్పటికీ పని అవుతుందన్న గ్యారెంటీ లేదు. రాను పోను సమయం, ఖర్చు వృథా ఎందుకని చాలా మంది బ్రోకర్ను ఆశ్రయిస్తుంటారు. ఇది తప్పా ఒప్పా అనే డెబిట్ అనవసరం. అవినీతిని అంతం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేనంత కాలం ఎన్ని మార్పులు చేపట్టినా దండగే.స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఆఫీసులో వ్యవహారమంతా డాక్యుమెంట్ రైటర్ల చేతుల మీదుగానే జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థ 1972లో రూపుదిద్దుకొంది. అప్పటి వరకు ఉన్న దస్తావేజు రాతగాళ్ల అర్హతలను బట్టి వారిలో కొందరిని ఎంపిక చేసి డాక్యుమెంట్ రైటర్ లైసెన్సులు జారీ చేశారు. అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థ 1992లో రద్దయింది. అయినప్పటికీ డాక్యుమెంట్ రైటర్లు కనుమరుగు కాలేదు. లైసెన్సులు లేకపోయినా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 200 ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవడం ద్వారా డాక్యుమెంట్లను తయారుచేసేవారు. ఇలా కొంతకాలం కొనసాగగా 2002లో అప్పటి ప్రభుత్వం ఆ పద్ధతిని కూడా రద్దు చేసి డాక్యుమెంట్ తయారీలో ఉన్న నిబంధనలన్నీ తొలగించింది. అంటే ఎవరికి వారు డాక్యుమెంట్ తీసుకొని వచ్చినా అది ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటే రిజిస్ట్రార్ ఒప్పుకోవలసిందే. కానీ మధ్య దళారీగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ ముందుండి కదిలిస్తే తప్ప రిజిస్ట్రేషన్ పూర్తవని దుస్థితి కొనసాగుతోంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఎసిబి దాడులు షరా మామూలే. ఇటీవల హనుమకొండ ఎస్ఆర్ఒపై జరిగిన ఆకస్మిక తనిఖీలో 20 మంది బ్రోకర్లు దొరికారు. వారి వద్ద లెక్క చూపలేని సొమ్ము దొరికింది. అధికారి సొరుగులో లంచం అందక అప్పగించని దస్తావేజులు దొరికాయి. అధికారి, లేఖరుల ఫోన్ల సంభాషణలో వసూళ్ల ముచ్చట్లు దొరికాయి. ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా అధికారికి రూ. 42 లక్షలు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయి. నిత్యకృత్యమైన ఈ వ్యవహారం ఒక్క ఎస్ఆర్ఒ బాగోతం కాదు. అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగే తంతే. పట్టుబడినా ఆగని దందా ఇది. లక్షలు పెట్టి కొనే భూమి, ఇల్లు కాగితాలు సక్రమంగా ఉండాలనే ముందు జాగ్రత్తతో కొనుగోలుదారులు అడిగినంత సొమ్ము ముట్టజెప్పడానికి సిద్ధపడతారు. అదే వారి సంపాదనకు ఆయువుపట్టు. మీ సేవ సెంటర్లు వివిధ ఆఫీసుల్లో అవసరమయ్యే సర్టిఫికెట్లను ఒకే చోట అందించే సౌలభ్య కేంద్రాలు. తహసీల్దార్ కార్యాలయం నుండి ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా మీ సేవ ద్వారానే అప్లికేషన్ పంపాలి. ఉదాహరణకు ఒకరి డెత్ సర్టిఫికెట్ కావాలంటే మీ సేవలో సంప్రదిస్తే తగిన రుజు పత్రాలను జోడించి అభ్యర్థనను రెవెన్యూ కార్యాలయానికి పంపుతారు. ప్రతి సర్టిఫికెట్ పొందడానికి నిర్ణీత సమయం తెలిపే పట్టిక అక్కడ ఉంటుంది. అయితే మీ సేవలో అప్లయి చేయగానే సమయం ప్రకారం సర్టిఫికెట్ చేతికందదు. సమయం మించిపోయిం ది కదా అని మీ సేవలో ఆరా తీస్తే ఆఫీసుకు వెళ్లి కలవమని చెబుతారు. ఆఫీసుకు వెళ్లి అడిగితే అప్పుడే ఫైల్ కదులుతుంది. వారం రోజుల్లో విచారణకు వస్తామంటారు. అలా వచ్చిన వ్యక్తి బేరసారాలు మొదలెడతాడు. మీరు ఇంత మొత్తాన్ని చెల్లిస్తే రేపు సర్టిఫికెట్ తెచ్చి ఇస్తాను. లేదంటే దొరకదు అని చెప్పేస్తాడు. రాజీపడవలసిందే. ఆ డెత్ సర్టిఫికెట్ లేకుంటే ఎన్నో పనులు ఆగిపోతాయి. మీ సేవ సెంటర్ ఒక పోస్ట్ బాక్స్ మాత్రమే. మిగతాదంతా ఆఫీసుకి వెళితేనే సాధ్యపడుతుంది. కంపెనీ అధీకృత డీలర్ల దగ్గరే మోటార్ సైకిల్, కారు లాంటి వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తయే పద్ధతిని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని వల్ల ఇక ఆర్టిఎ ఆఫీసు చుట్టూ తిరిగే బెడద తప్పుతుందని వాహనదారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వెహికిల్ని తీసుకుని ఆఫీసు వద్దకు వెళ్లే పని తప్పుతుంది. హైదరాబాద్లో అయితే కొందరు ఎంతో దూరం వెళ్ళవలసి వస్తోంది. 24, జనవరి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ కు పచ్చజెండా ఊపారు. అయితే ఆర్టిఎ ఆఫీసు చేసే దోపిడీ దందా డీలర్ల చేతుల మీదుగా మొదలైందని పత్రికల్లో వచ్చింది. వాహన రిజిస్ట్రేషన్ కోసం చెల్లించే ఫీజుకు అదనంగా కొంత సొమ్మును డీలర్లు వసూలు చేస్తున్నారట. దానికి ఎలాంటి వివరణ, రసీదు ఉండదు. అంటే ఆర్టిఎ ఆఫీసుకు కొత్త బ్రోకర్ వ్యవస్థగా డీలర్లు పని చేస్తున్నారన్నమాట. ఫైల్ ఆన్లైన్లో వచ్చినా వసూళ్లకు ఎలాంటి భంగం కలగలేదు. ఆర్టిఎ ఆఫీసుల వద్ద కనబడే ప్రత్యక్ష దళారుల గురించి అధికారులను ప్రశ్నించే అవకాశం ఉండేది. బాధితులు ఎవరైనా గట్టిగా అడిగినప్పుడు పోలీసుల సాయంతో ఈ పగటి దొంగలను బయటికి పంపించిన ఘటనలు ఉన్నాయి. డీలర్లు అదనంగా వసూలు చేసే సొమ్ముపై ఎవరికీ ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని బాధితులు అంటున్నారు. అవినీతికి ఆస్కారమున్న అధికారులకు ప్రజలు చిక్కకుండా ప్రవేశపెట్టిన ఏ విధాన్నానైనా విఫలం చేసే చాతుర్యం మనవాళ్లకుంది. అందుకు విరుగుడుగా ప్రభుత్వ ఆఫీసులకు ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ల పరిస్థితిని తనిఖీ చేసే వ్యవస్థ కావాలి. అది నిజాయితీ గల సివిల్ సర్వెంట్ ఆధ్వర్యంలో నడవాలి. తరచూ, ఆకస్మిక దాడుల ద్వారా కొంతలో కొంతైనా ప్రయోజనం ఉండొచ్చు. - బి.నర్సన్ 94401 28169
ఇంట్లో పేలిన వంట గ్యాస్ సిలిండర్ నగదు, బంగారం అగ్నికి ఆహుతి #Kurnool #Alur #GasCylinderBlast
పూణె వైద్యుడుకి సైబర్ నేరగాళ్లు టోకరా
రూ.12 కోట్ల షేర్ ట్రేడింగు మోసం పూణె: మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడు (75) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కికున్నారు. ఆన్లైన్ షేర్ ట్రేడింగు కుంభకోణంలో రూ.12.31 కోట్లు నష్టపోయారు. జనవరి నెల చివరివారంలో గుర్తుతెలియని నంబరు నుంచి వైద్యునికి ఓ సందేశం వచ్చింది. అందులో కొన్ని షేర్లను సిఫార్సు చేసి, ఓ లింకు ఇచ్చారు. ఆ లింకుపైన క్లిక్ చేయడంతో వైద్యుడిని ప్రత్యేక వాట్సప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ ట్రేడింగ్ కంపెనీని పోలిన ఓ […] The post పూణె వైద్యుడుకి సైబర్ నేరగాళ్లు టోకరా appeared first on Visalaandhra .
ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి బడుగు
Summer Effect : ఏప్రిల్ లోనే రోహిణి కార్తె వచ్చినట్లుందిగా?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
Artemis Mission : ఆర్టెమిస్ మిషన్ రేపు భూమిపైకి .. దీని విశిష్టతలేంటంటే?
భారత కాలమాన ప్రకారం ఆర్టెమిస్ మిషన్ రేపు భూమికి తిరిగి రానుంది
ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు..
ప్రశాంతంగా బార్ అసోసియేషన్ ఎన్నికలు.. హుజూర్నగర్ రూరల్, ఆంధ్రప్రభ : హుజూర్నగర్ న్యాయవాదుల
యోగ ద్వారా మానసిక ప్రశాంతత.. వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రతి రోజు జీవితంలో
నేటి నుంచి టోల్ ప్లాజ్ దాటాలంటే?
నేటి నుంచి టోల్ ప్లాజా దాటాలంటే నగదు చెల్లింపులు అనుమతించరు
IPL 2026 : నేడు ఐపీఎల్ లో బిగ్ ఫైట్
నేడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది
తెలంగాణ సామాజిక నేపథ్యం తో రాబోతున్న చిత్రం ‘సర్కార్ బాయి’. శ్రీరామ్ నిమ్మల , సాయి కీర్తన హీరోహీరోయిన్లుగా, లారా దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్కార్ బాయి’ చిత్రానికి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ముహూర్తం కార్యక్రమంలో భాగంగా నిర్మాత తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు లారా సీన్ డైరెక్షన్ చేశారు. ముహూర్తం షాట్ను తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు లారా మాట్లాడుతూ..1985 సంవత్సరంలో జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుందనే నమ్మకాన్ని మూవీ యూనిట్ వ్యక్తం చేసింది. ప్రేక్షకులు ఈ సామాజిక కథాంశంతో వచ్చే చిత్రాన్ని ఆదరించాలని డైరెక్టర్ కోరారు. ప్రముఖ దర్శకులు ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో భాగంగా వచ్చే సినిమాలను ఆదరించాలని ఆయన తెలిపారు.
ఓ ప్రజాప్రతినిధి పిఎ అన్యాయం... చిత్రహింసలు పెడుతున్నారు... నన్ను ఎన్ కౌంటర్ చేయండి
అమరావతి: న్యాయం అడిగితే తన భర్తను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని రామాంజనేయులు భార్య జోత్స్య ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అడిగినందుకే తన భర్త చిత్రహింసలు పెట్టడంతో పాటు మనోవేదనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. తన భర్తపై ఐదు కేసులు నమోదు చేశారని, 307 కేసు పెట్టి 100 రోజులు జైల్లో ఉంచారని ఆరోపించారు. అయినా పోరాటం కొనసాగిస్తుండటంతో తన భరపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారని తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ఓ ప్రజాప్రతినిధి పిఎ సాంబశివరావు తన కుటుంబాన్ని వదిలేయాలని రామాంజనేయులు కోరారు. డిఎస్ పి మురళీ కృష్ణ తన కుటుంబాన్ని వదిలేసి తనన ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో రామాంజనేయులు అనే వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మరణానికి మంగళగిరి సిఐ వీరస్వామి, డీఎస్పీ మురళీకృష్ణ అని, తనపై తప్పుడు కేసులు కట్టి వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి పిఎ సాంబశివరావు, మరికొంతమంది చెప్పారని తనపై రౌడీషీట్ ఓపెన్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఇబ్బందులు పడలేనని, తనని ఎన్ కౌంటర్ చేయాలని కోరారు. తాను టిడిపి కార్యకర్తను అని, ఒక సాంభశివ రావుతోనే అన్యాయం జరిగింది, మొత్తం వ్యవస్థను తప్పు పట్టడంలేదన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gold Prices Today : బంగారం ధర ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఉండలేరిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
26 South Korea Ships : సాహో.. ఇరాన్ Andhra Prabha News
26 South Korea Ships : సాహో.. ఇరాన్ Andhra Prabha News
ఉయ్యూరులో దారుణం.. ఉయ్యూరు, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా ఉయ్యూరులోని సాయి కృప
స్టార్ డైరెక్టర్ మూవీలో బిగ్ ఆఫర్
ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార కృతి శెట్టి కొంత కాలం తర్వాత ఇప్పుడు తెలుగులో ఓ క్రేజీ మూవీలో నటించనుంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలో ఆమె ఓ హీరోయిన్గా చేయనుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి... నందమూరి కళ్యాణ్ రామ్కు జోడీగా నటించనుంది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి మాట్లాడుతూ “తెలుగులో గ్యాప్ అనేది నిజంగా అయితే నేను ప్లాన్ చేసింది కాదు. వరుసగా తమిళ్ నుంచి అవకాశాలు వచ్చాయి. అందులో నాకు చాలా కథలు నచ్చాయి. తెలుగు ఆడియన్స్ నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. వాళ్లకు ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకుని ఈ సమయం తీసుకున్నాను. ఈ గ్యాప్లో మళ్లీ యాక్టింగ్ స్కూల్కి వెళ్లాను. ఫైటింగ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. సమయం దొరికితే నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్నాను. అలాగే తమిళ్లో ఒక సినిమా చర్చల్లో ఉంది”అని అన్నారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి తన సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. తన మూవీలో నందమూరి హీరోకి జోడిగా కృతి శెట్టి నటిస్తున్నట్లు ఆయన అధికారికంగా చెప్పారు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్కి జోడీగా ఏ భామ నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్పై ఇప్పటికే అభిమానుల్లో, సినిమా లవర్స్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే సంక్రాంతికి రావాల్సిందే అనే ట్రెండ్ మార్క్ సెట్ చేసిన ఈ సక్సెస్పుల్ డైరెక్టర్.. ఇప్పుడు తన కొత్త సినిమాను కూడా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న భారీ అంచనాలను తగ్గట్టుగా దర్శకుడు స్క్రిప్ట్ను జాగ్రత్తగా మెరుగుపరుస్తున్నాడు.
Telangana : ఈసారి చిలకపచ్చ రంగు చీరల పంపీణీ
తెలంగాణలో ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది
Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా... అయితే మీకోసమే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
فیکٹ چیک: گوگل پے کے 'پاکٹ منی' فیچر سے بنک کھاتے سے رقم غائب ہونے کا فرضی دعویٰ وائرل
وائرل آڈیو میسج میں دعویٰ کیا گیا کہ گوگل پے کا 'پاکٹ منی' فیچر بنک اکاؤنٹ خالی کر دیتا ہے۔ تلگو پوسٹ کی فیکٹ چیک سے واضح ہوا کہ یہ دعویٰ فرضی ہے، یہ فیچر والدین کو بچوں کی پاکٹ منی کنٹرول کرنے میں سہولت دیتا ہے۔
రాచూరులో కాఫీ విత్ క్యాడర్.. శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ
14 రోజుల రిమాండ్.. ఎందుకో తెలుసా..?
14 రోజుల రిమాండ్.. ఎందుకో తెలుసా..? కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని
Revanth Reddy : నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు
10thApril 2026 |తిరుమల సమాచారం..
10thApril 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : “ఓం నమో
అప్పులు ఇచ్చి... మరీ ప్రాణం తీసుకున్నాడు
అమరావతి: అప్పులు ఇచ్చిన వారు మోసం చేయడంతో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పోలవరం జిల్లా అడ్డుతీగల ప్రాంతంలో గోగిన జయకిషన్(55) నివసిస్తున్నాడు. చిట్టీలు పాడి, తెలిసిన వారి దగ్గర అప్పులు తీసుకొచ్చి వేణి, ఈశ్వర్ రావు, వై లక్ష్మీభవాని, రమ్య, కె రామకృష్ణ, తదితరలకు రూ.35 లక్షల వరకు అప్పులు ఇచ్చాడు. కొందరు ఏడు లక్షల వరకు అప్పులు చెల్లించారు. మిగిలిన డబ్బులు ఇవ్వమంటే అతడితో వారు గొడవకు దిగారు. స్థానికు ఎంఎల్ఎ అనుచరుడు అండ చూసుకొని అప్పులు వాళ్లు డబ్బులు ఇవ్వడంలేదని జయకిషన్ ఆరోపణలు చేశాడు. కేసు పెట్టుకోవాలంటూ వారంతా తనపై తిరగబడ్డారని తెలిపాడు. దీంతో తనకు అప్పులు ఇచ్చిన వాళ్లు అడగడంతో ఏం చేయాలో అతడికి తోచలేదు. రెండు కవర్లలో మూడు లీటర్ల పెట్రోలు తీసుకొని రాజమహేంద్రవరంలోని రాజోల్ లో చేరుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. మంత్రి నారా లోకేశ్కు వీడియోను షేర్ చేశాడు. తనను మోసగించిన వారి నుంచి మొత్తం రికవరీ చేసి తాను తీర్చాల్సిన అప్పులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
Andhra Pradesh : నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా అఖిల్ కృష్ణ..
కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా అఖిల్ కృష్ణ.. పెద్దపల్లి, ఆంధ్రప్రభ : కస్టమ్స్ ఇన్స్పెక్టర్
Pawan Kalyan : ఇకపై నెలకు రెండుసార్లు పర్యటిస్తా : పవన్ కల్యాణ్
కాకినాడ జిల్లాలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు
గౌడ సమాజ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటాను..
గౌడ సమాజ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటాను.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు భారీ ఊరట లభించింది
ముందస్తు అరెస్టు.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ముదిరాజ్
Jana Nayagan Leaks: Who has to be Blamed?
Jana Nayagan has been in waiting mode from months. The producers spent big money and they are in big financial stress because of the delay. Vijay’s fans are left stressed as the film’s new release date is yet to be announced. The makers are tightlipped and are waiting with patience. Several clips from the film […] The post Jana Nayagan Leaks: Who has to be Blamed? appeared first on Telugu360 .
IPL 2026 : చివరి బాల్ కు విజయం.. లక్నోది ఎంత లక్కంటే?
కోల్ కత్తా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది
మీడియా, పత్రికపై భౌతిక దాడులు వద్దు: వెంకయ్యనాయుడు
అమరావతి: కారణం ఏదైనా మీడియా, పత్రికపై భౌతిక దాడులు సరైన నిర్ణయం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సమాజంలో అందరూ పత్రికల పట్ల గౌరవం పాటించాలని సూచించారు. అసత్య వార్తలు, అభ్యంతరకరమైన వార్తలు రాసినప్పుడు శాంతియుతంగా నిరసన చేప్టటాలని, కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఓ పత్రిక ఆఫీస్పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. అక్కడే ఉన్న పత్రిక పేర్లకు సంబందించిన బోర్డులను పీకేసి తగల బెట్టారు. ప్రహరీ గోడ దూకి ఎచ్చెర్ల ఓ పత్రిక యూనిట్ ఆఫీస్ ను తగలబెట్టారు.
అకాల వర్షాల హెచ్చరిక.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ,
Israel -airstrikes- Beirut :బీరూట్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు
బీరూట్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది.

35 C