SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ […] The post సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:42 am

త్వరలో యుద్ధం ముగిస్తాం

. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నాటో నుంచి వైదొలుగుతాం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది. […] The post త్వరలో యుద్ధం ముగిస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:34 am

ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ?

వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్‌ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే […] The post ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:32 am

ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్

టెలఅవీవ్: నెలరోజుల క్రితం ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్‌పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఫైటర్‌జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్‌క్వార్టర్లు, అణు స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేశాం… […] The post ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:30 am

ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్

బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్‌ను ఇరాక్‌లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని […] The post ఇరాక్‌లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:29 am

ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?

హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్‌టైమ్‌తో కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్‌ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు […] The post ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:24 am

విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా

హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే […] The post విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:21 am

వాణిజ్య సిలిండర్ ధర పెంపు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు రూ.195.50 పెంచాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,078.50 లకు చేరింది. మార్చి 1న కూడా 19 కిలోల సిలిండర్ రేటు 114.5 పెరిగింది. మార్చి 7న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.60 పెరగ్గా, ఇప్పుడు ఈ రేటు ఎలాంటి మార్పులేదు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు ఎటిఎఫ్, ఎల్‌పిజి ధరలను సవరిస్తాయి. వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలతో హోటళ్లలో టిఫిన్లు, భోజనం, టీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రెట్టింపైన విమాన ఇంధన ధర దేశీయ విమాన ఇంధన ధరలు రెట్టింపు అయ్యాయి. కిలో లీటరు ధర రూ.2.07 లక్షల కోట్లకు చేరింది. అంటే 114.5 శాతం లేదా రూ.1,10,703 పెరిగింది. మొదటిసారిగా వి మాన ఇంధనం ధర రూ.2 లక్షల కోట్ల మార్క్ ను దాటింది. 2022లో రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా ఇది కిలో లీటరు రూ.1.1 లక్షలకు పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వి మానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు పెరిగి, భవిష్యత్తులో ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 12:17 am

మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!

శ్రేయాస్‌కు బీసీసీఐ షాక్ముల్లాన్‌పూర్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తొలిమ్యాచ్‌లోనే గెలుపు ఖాతా తెరిచింది. కొట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్‌పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ […] The post మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:15 am

ఐపీఎల్‌లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ

అందుకే ఆడట్లేదుఆడమ్ జంపాఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్‌లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను. […] The post ఐపీఎల్‌లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:14 am

ఆంధ్రులకు దక్కిన గౌరవం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవప్రదమైన ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. గత పాలనలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులకు ఈ బిల్లు ఆమోదంతో శాశ్వత ముగింపు లభించిందని, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధత తొలగిపోయిందని తెలిపారు. రైతుల […] The post ఆంధ్రులకు దక్కిన గౌరవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:07 am

ఏపీ ప్రజలు సంతోషిస్తున్న క్షణాలివి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని ఆంధ్ర ప్రజలందరూ గర్వంగా భావిస్తున్నారన్నారు. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది కీలక మలుపు అవుతుందని తెలిపారు. లోక్‌సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పక్షాలకు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం కీలకమని పేర్కొంటూ, ప్రధాన […] The post ఏపీ ప్రజలు సంతోషిస్తున్న క్షణాలివి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:06 am

కేంద్ర నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టింది

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అమరావతి రాజధాని బిల్లును లొక్‌సభ ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ |ర్కొన్నారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజుకు పార్లమెంట్ వేదిక కావడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో, దానికి చట్టబద్ధత […] The post కేంద్ర నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టింది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 12:04 am

గురువారం రాశి ఫలాలు (02-04-2026)

మేషం ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృషభం ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మిధునం విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కర్కాటకం సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. సింహం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు. కన్య ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. తుల కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనస్సు భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. మకరం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుంభం సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. మీనం ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  

మన తెలంగాణ 2 Apr 2026 12:00 am

ఢిల్లీ శుభారంభం

 ఐపిఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. సమీర్ రిజ్వీ(70) 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడటంతో 6 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలుండగానే అందుకుంది. రిజ్వీకితోడు త్రిస్టన్ స్టబ్స్ సయితం బ్యాట్ ఝులిపించడంతో విజయ లాంచనం పూర్తయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాద్ రెండు వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, మొసిన్ ఖాన్ చెరు వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రిషభ్ పంత్(7) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్నవుట్‌గా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్(35)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. ఎయిడెన్ మార్క్మ్(్ర11)ను అక్షర్ పెవిలియన్ చేర్చాడు. డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్(8)ను ఎన్‌గిడి క్లీన్ బౌల్ చేయగా.. ఆయుష్ బదోని(0), అబ్దుల్ సమద్(36), మహమ్మద్ షమీ(1)లను నటరాజన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎన్‌గిడి, నటరాజన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ తీసి కీలక భూమిక ఫోషించాడు.

మన తెలంగాణ 1 Apr 2026 11:47 pm

ఇండిగో విమాన టికెట్లపై ఇంధన చార్జీలు పెంపు

 దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, జెట్ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై సవరించిన ఇంధన చార్జీలను విధించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ సవరణల ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమానాలపై రూ.275 నుంచి రూ.10,000 వరకు ఇంధన చార్జీలు విధించబడతాయి. దీంతో విమాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఇదే రోజున విమాన ఇంధనమైన ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్‌ఫ్యుయెల్) ధరలు సవరించగా, ప్రభుత్వం దేశీయ విమానాల కోసం వాటిని కేవలం 25 శాతం మేరకు మాత్రమే పెంచినట్లు వెల్లడించింది. మార్చి 14 నుంచే ఇండిగో, ధరల పెరుగుదల కారణంగా రూ.425 నుంచి రూ.2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తూ వస్తోంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి కొత్త ఇంధన చార్జీలు రూ.275 నుంచి రూ.950 వరకు ఉండనున్నాయి. ‘ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని ఇంధన చార్జీలను మళ్లీ సవరించాం’ అని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి ఈ చార్జీలు రూ.900 నుంచి రూ.10,000 వరకు ఉండనున్నాయి. ‘గత నెలలో అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించే ఏటీఎఫ్ ధరలు రెండింతలకుపైగా పెరిగాయి. దీనివల్ల ఆ మార్గాలపై నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని ఇండిగో తెలిపింది. ఈ సవరించిన చార్జీలు ఏప్రిల్ 2 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని పూర్తిగా టికెట్ ధరలపై మోపాలంటే భారీగా పెంచాల్సిన అవసరముందని సంస్థ పేర్కొంది. అయితే ప్రయాణికులపై భారం తగ్గించే ఉద్దేశంతో తక్కువ మొత్తాన్నే పెంచినట్లు ఇండిగో వెల్లడించింది.

మన తెలంగాణ 1 Apr 2026 11:26 pm

పట్టణ ప్రజలపైపన్ను పోటు

ఏటా 15 శాతం పెరుగుదల.. పదేళ్లలో మూడు రెట్లుక్యాపిటల్ వాల్యూ విధానంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వంఎన్నికల హామీకి తిలోదకాలుజీవో 198 రద్దుకు పెరుగుతున్న డిమాండ్ విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలోని పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం కొండలా పేరుకుపోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘క్యాపిటల్ వాల్యూ’ (ఆస్తి విలువ ఆధారిత) పన్ను విధానం ఇప్పుడు సామాన్యుడి పాలిట శాపంగా మారింది. ఎన్నికలకు ముందు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి నాయకులు… అధికారంలోకి వచ్చి రెండేళ్లు […] The post పట్టణ ప్రజలపైపన్ను పోటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 11:21 pm

యుద్ధ బీభత్సం

ఇజ్రాయిల్, అరబ్ దేశాలపై క్షిపణుల వర్షంతెహ్రాన్‌పై విస్తృతంగా వైమానిక దాడులుమేం కాల్పుల విరమణ కోరలేదు: ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని వెల్లడి తెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 33వ రోజుకు చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా…తెహ్రాన్ కాల్పుల విరమణ కోరిందంటూ ట్రంప్ బాంబు పేల్చారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలు ‘అవాస్తవం, నిరాధారం’ అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ అన్నంత పని […] The post యుద్ధ బీభత్సం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 11:19 pm

ఏడేండ్ల తరువాత ఇరాన్ చమురు భారత్ కు

దాదాపుగా 6 లక్షల బ్యారెల్స్ ఇరాన్ ముడిచమురు నౌక భారత్‌కు చేరుకోనుంది. ఏడు సంవత్సరాల వ్యవధిలో ఇరాన్ క్రూడాయిల్ భారత్‌కు చేరడం ఇదే మొదటిసారి. గల్ఫ్ యుద్ధం క్రమంలో భారత్‌కు ఇరాన్ నుంచి ఈ చమురు అందుతోంది. గుజరాత్‌లోని దీన్‌దయాళ్ పోర్టుకు ఈ నెల 4వ తేదీన ఈ క్రూడాయిల్ నౌక చేరుతుందని అధికారులు తెలిపారు. గతంలో అమెరికా ఆంక్షలతో ఇరాన్ నుంచి భారతదేశం చమురు నిలిపివేతకు దిగింది. ప్రస్తుత చమురు సంక్షోభ దశలొ అమెరికా ఆంక్షలు సడలించారు. దీనితో పాటు భారత్‌కు క్రూడాయిల్ చేరవేతకు ఇరాన్ ఆసక్తి చూపింది. రెండు మూడు రోజుల్లో చమురు ఇక్కడికి చేరడంతో దేశంలో ఇంధన లోటు భర్తీకి వీలేర్పడుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు ఇరాన్ నుంచి భారత్‌కు 2019 మేలో క్రూడాయిల్ అందింది. తరువాత ఇప్పుడు ఈ చమురు రానుంది. 

మన తెలంగాణ 1 Apr 2026 10:20 pm

142 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ తడబాటు.. కెఎల్ రాహుల్, అక్షర్ డకౌట్

ఏకానా క్రికెట్ స్టేడియం వేదకిగా లక్నో జట్టుతో జరుగుతున్న తొలి పోరులో.. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(0), నిస్సాంక(1)తోపాటు నితీశ్ రానా(15), అక్షర్ పటేల్(0)లు విఫలమయ్యారు. దీంతో 25 పరుగులకే ఢీల్లీ నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ 40/4తో కొనసాగుతోంది. క్రీజులో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (8), సమీర్‌ రిజ్వీ(2)లు ఉన్నారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మోహ్సిన్‌ ఖాన్‌, షమీలు చెరో వికెట్ తీశారు. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (35), అబ్దుల్ సమద్(37)లు మాత్రమే రాణించారు. స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్(7), నికోలస్ పూరన్(8) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

మన తెలంగాణ 1 Apr 2026 10:14 pm

ఆంధ్రప్రదేశ్‌లో రోయింగ్‌కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రోయింగ్‌కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు సూర్యలంక, విజయవాడ, విశాఖలో ప్రధాన

ప్రభ న్యూస్ 1 Apr 2026 10:14 pm

పారుతున్న కాళేశ్వర జలాలే సజీవ సాక్ష్యం: హరీష్ రావు

పారుతున్న కాళేశ్వరం జలాలే ప్రాజెక్టు ఫలితాలకు సజీవ సాక్షంగా నిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫోటోతో కూడిన సందేశాన్ని ఆయన పోస్ట్ చేశారు. లక్ష కోట్లు వృథా అంటూ అవాకులు చెవాకులు పేలే కండ్లు లేని కబోదులకు మండుటెండల్లో సైతం గలగలా పారుతున్న కాళేశ్వరం జలాలే సజావ సాక్షమని హరీష్ రావు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు కాలువల్లో ప్రవహిస్తున్న గోదావరి జలధారలే చెంపపెట్టు అని అన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 10:10 pm

Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News

Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News

ప్రభ న్యూస్ 1 Apr 2026 10:06 pm

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ,

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి , –చిట్యాల ఎస్.ఐ ,పోచంపల్లి సతీష్

ప్రభ న్యూస్ 1 Apr 2026 10:06 pm

మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం

మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం తొర్రూరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Apr 2026 10:02 pm

రేపు హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీ హనుమాన్ నామస్మరణతో మారుమోగనుంది. గురువారం నగరంలో నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు తాడిబం డ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. అంతేకాకుండా మల్కాజిగిరి కమిషన రేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి. యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిటిఒ తాడిబండ్, ఇసిఐఎల్, ఎఎస్ రావు నగర్, సైనిక్‌పురి, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆర్‌టిసి బస్సులు, సరుకు రవాణా వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయి. యాత్ర సాగే రూట్లలో వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను టోయింగ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం తాడిబండ్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతు న్నారు.యాత్ర సాఫీగా సాగేందుకు సుమారు 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. శోభాయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశామని, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మన తెలంగాణ 1 Apr 2026 9:59 pm

సిఎం రాముడు అయితే శకుని ఎవరు?: కల్వకుంట్ల కవిత

 సీఎం రేవంత్‌రెడ్డి తాను రాముడిని అని.. మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అని అంటున్నారని.. అయితే శకుని ఎవరు అని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం అనం తరం ఆమె మీడియాతో చిట్‌చాట్ చేశారు. మావోయిస్టులు కూడా తమ పార్టీలోకి వస్తారని, వారిది తమది ఒకే ఎజెండా అని వెల్లడించారు. అసె ంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకున్నారని ఆరోపించారు. అలా గే బీఅర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పారుహిళలకు సబ్ కోటా ఇవ్వాలని పోరాటం చేస్తామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కుర్మిద్దలో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములు టీజీఐఐసీ గుంజుకుంటున్నదని త్వరలో వారికోసం పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి ముందు ఉమా భారతి సహా ఇతర పెద్ద లను కలిసి ఆశీర్వాదం తీసుకుంటామన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 9:56 pm

వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి నేలకొరిగిన మొక్కజొన్న, జొన్న,వరి, పంటలను పంట

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:56 pm

అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి

అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట క్షేత్రాల

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:52 pm

పరిటాల కుటుంబాన్ని ఎక్కడైనా ఓడిస్తాం..!

పరిటాల కుటుంబాన్ని ఎక్కడైనా ఓడిస్తాం..! మా టార్గెట్‌ పరిటాల కుటుంబం..! రాప్తాడు,ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:46 pm

నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి

నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి భవానిపురం, ఆంధ్రప్రభ : సమైక్యాంధ్ర ఉద్యమ నేత,

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:33 pm

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది –రైతులకు గిట్టుబాటు ధర అందేలా అన్ని

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:29 pm

అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం

అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వంఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:24 pm

ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య

ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య ఎ.కొండూరు,ఆంధ్రప్రభ : ఇంటిపై తీసుకున్న

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:21 pm

ముగిసిన లక్నో ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది లక్నో. ఈ మ్యాచ్ లొ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్‌క్రమ్‌ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ మిచెల్‌ మార్ష్‌ (35), అబ్దుల్ సమద్(37)లు పర్వాలేదనిపించారు. స్టార్ బ్యాటర్ పూరన్(8) విఫలమయ్యాడు. దీంతో లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.

మన తెలంగాణ 1 Apr 2026 9:18 pm

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి

భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు.పరిశీలించిన ఈవో చైర్మన్ సభ్యులుక్షేత్రస్థాయి

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:14 pm

ఎన్‌టీఆర్ భ‌రోసాతో పేద‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త‌

ఎన్‌టీఆర్ భ‌రోసాతో పేద‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త‌ జిల్లాలో 2,26,775 మందికి రూ. 98.45

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:11 pm

యుద్ధ పరిస్థితులపై ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం..

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై, అలాగే దేశ సంసిద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర భద్రతా వ్యవహారాల కమిటీ (CCS) ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జె.పి. నడ్డా, అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్, ప్రహ్లాద్ జోషి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, హర్దీప్ సింగ్ పూరి ఈ సమావేశానికి హాజరైన వారిలో ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శులు పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, అలాగే క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్‌పై పడే ప్రభావంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో సీసీఎస్ రెండోసారి సమావేశం ఇది. తొలి సమావేశంలో గల్ఫ్ దేశాల పరిస్థితిపై చర్చ, దేశం ఎదుర్కొంటున్న పరిణామాలపై ప్రజెంటేషన్ ఇవ్వడంతోపాటు.. దేశ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలపై ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు.

మన తెలంగాణ 1 Apr 2026 9:08 pm

హెచ్‌పివి వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన రాజనర్సింహ

ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్‌ఏ)ఆధ్వర్యంలో హెచ్‌పివి వ్యాక్సిన్ పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించటానికి రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రకాల నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన, దీర్ఘకాలిక రక్షణ కోసం ప్రభుత్వం హెచ్‌పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను బాల బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని మంత్రి సూచించారు. హెచ్‌పివి వ్యాక్సిన్ ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ ను తొమ్మిది నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు తప్పనిసరిగా వేసుకునేలా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి కోరారు.

మన తెలంగాణ 1 Apr 2026 9:03 pm

వినూత్న సాగుతో సుస్థిర ఆదాయం

వినూత్న సాగుతో సుస్థిర ఆదాయం ఆంధ్రప్రభ, విజయవాడ : రైతులు సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల‌తో

ప్రభ న్యూస్ 1 Apr 2026 9:01 pm

కేంద్రీయ బలగాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం

కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల బిల్లు (సిఎపిఎఫ్) 2026ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ప్రతిపక్షాల వాకౌట్ దశలో బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల నిర్వహణకు సంబంధించి చట్టపరమైన ఏకీకృత వ్యవస్థ కోసం ఈ బిల్లు తీసుకువచ్చారు. ఇప్పుడు సంబంధిత బలగాలకు సంబంధించి వేర్వేరు సర్వీసు నిబంధనల ఏర్పాటు ఉంది, దేశవ్యాప్తంగా ఐదు సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు దళాలు ఉన్నాయి. అంతకు ముందు బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. కేంద్రీయ పోలీసు బలగాలలలో సరైన సమర్థత, ఆత్మస్థయిర్యానికి ఈ ప్రతిపాదన తీసకువచ్చినట్లు వివరించారు. దేశ సమాఖ్య విధాన బలోపేతానికి , రిక్రూట్మెంట్ కార్యకలాపాలు, క్రమబద్ధీకరణకు ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు. సమాఖ్య విధానానికి ఇది వ్యతిరేకంగా ఉందనే వాదనను తోసిపుచ్చారు. పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించాలని పట్టుపడుతూ ప్రతిపక్షాలు వాకౌట్‌కు దిగాయి. మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ప్రతిపక్షాలు సభాసాంప్రదాయాలను పట్టించుకోవడం లేదని సభా నాయకులు , కేంద్ర మంత్రి జెపి నడ్డా ఎదురుదాడికి దిగారు.

మన తెలంగాణ 1 Apr 2026 9:00 pm

అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు

అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు విజయవాడ,ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని

ప్రభ న్యూస్ 1 Apr 2026 8:56 pm

లోక్‌సభలో జనవిశ్వాస్ సవరణ బిల్లుకు ఆమోదం

లోక్‌సభ బుధవారం జన విశ్వాస్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. 23 మంత్రిత్వశాఖల నిర్వహణలోని 79 కేంద్రీయ చట్టాలలోని 784 నిబంధనల సవరణకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పాటి నేరాలను శిక్షారహితం చేసేందుకు , నిర్వహణపరమైన సరళీకృతానికి బిల్లును తీసుకువచ్చారు. కాలం చెల్లిన, నిరర్థక నిబందనల ఎత్తివేతకు సంబంధించి వేయి వరకూ నేరాల సమీక్ష తరువాత బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ప్రజలకు , ఎంఎస్‌ఎంఇలకు ఉపయోగపడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. బిల్లుకు వరంగల్ కాంగ్రెస్ సభ్యులు కడియం కావ్య తీసుకువచ్చిన మార్పులు చేర్పులను సభ తిరస్కరించింది. అభ్యంతరాలను తోసిపుచ్చారు. 

మన తెలంగాణ 1 Apr 2026 8:50 pm

రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యవసరం

రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యవసరం సాంకేతికతతో కేసుల దర్యాప్తు వేగవంతంజిల్లా

ప్రభ న్యూస్ 1 Apr 2026 8:50 pm

గురుకుల పాఠశాలలో విషాదం

గురుకుల పాఠశాలలో విషాదం రెండో అంతస్తు నుంచి జారిపడి విద్యార్థిని మృతి పాతపట్నం,ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Apr 2026 8:39 pm

అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. స్వాగతించిన మంత్రి పొన్నం..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు.. లోక్‌సభలో ఆమోదం పొందడాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఎపి ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం వివక్ష చూపుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ‘‘బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం వంటి హామీలను ఇప్పటివరకూ నెరవేర్చలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందు పరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’’ అని పొన్నం డిమాండ్ చేశారు.

మన తెలంగాణ 1 Apr 2026 8:26 pm

మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్ల వితరణ

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 01 (జనం సాక్షి ): జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ …

జనం సాక్షి 1 Apr 2026 8:24 pm

నిరాశపర్చిన పంత్.. కీలక వికెట్లు కోల్పోయిన లక్నో

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ 2026లో భాగంగా తొలి మ్యాచ్ లో ఢిల్లీపై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్‌క్రమ్‌ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది.  ప్రస్తుతం 7 ఓవర్లలో 50/3తో ఢిల్లీ ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో మిచెల్‌ మార్ష్‌ (21), పూరన్(1)లు ఉన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 8:12 pm

ఇది చారిత్రాత్మక ఘట్టం: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ‘తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను‘ అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మన తెలంగాణ 1 Apr 2026 8:11 pm

ఎయిర్‌పోర్టులు, చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు

గల్ఫ్ యుద్ధంలో ఇరాన్ మరోసారి కువైట్‌పై దాడులు తీవ్రతరం చేసింది. కువైట్ ఎయిర్‌పోర్టు, ఖతార్ పోర్టు వద్ద ఓ చమురు ట్యాంకర్‌పై విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిపై తన పట్టు సడలించడానికి నిరాకరిస్తున్న ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులను విస్తృతం చేసింది. గల్ఫ్ ప్రాంతానికి అమెరికా నుంచి అదనపు బలగాల తరలింపు దశలో ఇరాన్ ఎదురుదాడులతో బుధవారం కువైట్ తల్లడిల్లింది. క్రూయిజ్ మిసైల్స్‌తో దాడులు జరిగాయి. తమ దేశ తీర ప్రాంతంలో ఇరాన్ దాడి జరిగిందని ఖతార్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ ట్యాంకర్ దెబ్బతింది. సిబ్బందిని సురక్షితంగా తరలించారు. దుబాయ్‌కు సమీపంలో కువైట్‌కు చెందిన పూర్తి స్థాయి లోడ్‌తో ఉన్న ట్యాంకర్‌పై దాడులు జరిగాయి. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్‌లో ఫుజైరా వద్ద ఇరాన్ డ్రోన్ శకలాల ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. బహరైన్‌లో రెండు మూడుసార్లు సైరన్ల మోతలు విన్పించాయి. జోర్డాన్‌లో ఇరాన్‌కు చెందిన రెండు డ్రోన్లను, బాలిస్టిక్ మిస్సైల్‌ను అక్కడి సైన్యం అడ్డుకుంది. సౌదీ అరేబియాలో కూడా ఇరాన్ చర్యను నివారించారు. ఇజ్రాయెల్ బుధవారం టెహరాన్‌లో జరిపిన వైమానిక దాడులలో అక్కడి అమెరికా మాజీ ఎంబసీ కాంపౌండ్ దెబ్బతింది. ప్రస్తుతం ఇక్కడ ఐఆర్‌జిసి బలగాలు ఉంటున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్‌పై విరుచుకు పడ్డాయి

మన తెలంగాణ 1 Apr 2026 8:03 pm

ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు..

ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా నది నుంచి

ప్రభ న్యూస్ 1 Apr 2026 8:02 pm

కిడ్నాప్ అయిన లేడీ జర్నలిస్టు

ఇరాక్‌లో కిడ్నాప్ అయిన అమెరికా లేడీ జర్నలిస్టు షెల్లీ రెనీ కిటెల్సన్ గురించి ఇరాక్ అధికారి ఒకరు వివరాలు తెలిపారు. ఈ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఇంతకు ముందు కూడా ఇరాక్‌లోకి అక్రమంగా రావడానికి యత్నించారు. అయితే అప్పుడు తిప్పి పంపించారు. తరువాత స్వల్ప కాలిక ప్రవేశ అనుమతి వీసాతో ఏదో విధంగా బాగ్దాద్ చేరుకుందని దేశ ప్రధాని మెహమ్మద్ షియా అల్ సూడానీ సలహాదారు అయిన అధికారి హుస్సేన్ అలావి తెలిపారు. బాగ్దాద్ వీధులలో ఈ జర్నలిస్టును ఎవరో అపహరించుకుని వెళ్లారు.బాగ్దాద్ వీధులలో రెండు కార్ల ద్వారా ఆమెను నాటకీయంగా కిడ్నాప్ చేసినట్లు సిసిటీవీ కెమెరాలతో వెల్లడైంది. ఆమె జాడ తెలియడం లేదు. ప్రస్తుత యుద్ధం, ఇరాక్‌పై కూడా దాడుల క్రమంలో ఆమె ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఓ హోటల్‌లో ఉంటూ , బయటకు వెళ్లిన దశలో కిడ్నాప్ అయ్యారు. ఈ ఘటన సంబంధిత వివరాలు కొన్ని తెలిశాయని, ఆమె జాడ గురించి దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు. ఈ జర్నలిస్టును ఇరాన్ మద్దతు గల కతైబ్ హెజ్‌బోలా మిలిటెంట్ల ముఠాకు చెందిన వారు కిడ్నాప్ చేసి ఉంటారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఎటువంటి నిర్థారణ జరుగలేదు. 

మన తెలంగాణ 1 Apr 2026 7:58 pm

ఇరాన్ పాలకుడు కాల్పుల విరమణకు ముందుకొచ్చాడు: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కాల్పులు విరమణ కోరుతూ విజ్ఞప్తి చేశారని తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో బుధవారంనాడు పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేంత వరకు ఇరాన్‌పై భీకర దాడులు కొనసాగుతూనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే హర్మూజ్‌ను తెరుస్తారో అప్పుడు కాల్పుల విరమణ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ త్వరితగతిన లొంగుబాటుకు ముందుకు రాకపోతే రాతియుగం నాటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ కొత్త పాలకుడు గత పాలకుడితో పోల్చితే కొంత మేరకు తెలివైన వాడని అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యురోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తాతో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధం ముగించాలంటే కొన్ని కీలకమైన అంశాల్లో తమకు హామీలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో తమపై తిరిగి ఇలాంటి దాడులు జరగబోవని స్పష్టం చేయాలన్నారు. ఈ అంశాన్ని ఆంటోనియో కూడా ధ్రువీకరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. తాము అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్‌తో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమే కానీ అది యుద్ధం ముగింపునకు ఉద్దేశించినవి కావన్నారు. అవి అమెరికాతో అధికార చర్చలు మాత్రం కావన్నారు. మధ్యవర్తుల ద్వారా వస్తున్న సందేశాలకు మాత్రమే స్పందిస్తున్నామన్నారు. తాము కాల్పుల విరమణకు మొగ్గు చూపడం లేదని, యుద్ధ విరమణే కోరుకుంటున్నామన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 7:55 pm

ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటి మిట్టలోని సీతా రాముల వారి కళ్యాణం వైభవోపేతంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఈ వేడుకకు హాజరై స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక ఈ వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్టం ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణ వేదికకు ఎదురుగా 120 గ్యాలరీలు ఏర్పాటు చేసింది. గ్యాలరీల్లో కూర్చొనే భక్తులకు తీర్థప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్ల కిట్‌తో పాటు ఈసారి లడ్డూ ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తున్నారు. 2500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు చేశారు.

మన తెలంగాణ 1 Apr 2026 7:55 pm

లిఫ్ట్ మార్గం మార్పు…

లిఫ్ట్ మార్గం మార్పు… భక్తులకు మెరుగైన సౌకర్యాలుమహా మండపంలో అంతర్గతంగా లిఫ్ట్ దారి

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:51 pm

రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం,

రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్,

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:51 pm

సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు…

సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:47 pm

హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం

హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం అరకొర తనిఖీలు , పట్టించుకోని అధికారులు

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:44 pm

అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం…

అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం… పార్లమెంట్ మద్దతుతో రాజధానికి మరింత బలంఇది రైతులందరి

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:41 pm

మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి..

మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి.. ఊట్కూర్ తాసిల్దార్ చింతరవి

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:39 pm

11 సీట్ల తీర్పు మరిచిన జగన్….

11 సీట్ల తీర్పు మరిచిన జగన్…. అమరావతిపై ఇంకా విషం కక్కుతూనే!మాజీ ఎమ్మెల్సీ

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:38 pm

చౌడమ్మది ఆత్మహత్య కాదు.. పోస్ట్ మార్టం రిపోర్ట్…!!!

చౌడమ్మది ఆత్మహత్య కాదు.. పోస్ట్ మార్టం రిపోర్ట్…!!! హత్య అని ముందే చెప్పిన

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:34 pm

బిజెపి ఆఫీస్ వద్ద పేలుడు.. సీఆర్పీఎఫ్ పోలీసుల విస్తృత తనిఖీలు

న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని పంజాబ్ భారతీయ జనతా పార్టీ(బిజెపి) కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది.సెక్టార్ 37లో ఉన్న బిజెపి కార్యాలయం సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు జరిగింది. బ్యాటరీ పేలుడు కారణంగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన చండీగఢ్ పోలీసులు.. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలకు సమాచారం అందించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సంఘటనాస్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశాయి. కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల (CFSL) నుండి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సాక్ష్యాలను సేకరించి, పరిస్థితిని అంచనా వేస్తోంది. పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించడానికి వారు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. కేంద్ర ఫోరెన్సిక్ బృందాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 7:28 pm

సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శ‌న‌…

సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శ‌న‌… రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:27 pm

మున్సిపల్ ‘వార్డు’ వార్

*కార్పొరేషన్లలో పెరిగిన స్థానాలు*నేతల్లో మొదలైన లెక్కలు*పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం*తిరుపతిలో 66, చిత్తూరులో 60 వార్డులకు పెంపు*మరింత వేడెక్కనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం విశాలాంధ్ర-చిత్తూరు : మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1955, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్-2005 ప్రకారం […] The post మున్సిపల్ ‘వార్డు’ వార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 7:26 pm

ఆయిల్‌పామ్‌ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర

ఆయిల్‌పామ్‌ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర దమ్మపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:26 pm

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ… ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేతసమస్యలు తెలుసుకున్న

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:24 pm

మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు

*జీవీఎంసీలో అత్యధికంగా 120కి చేరిన వార్డులు*తిరుపతి 66, చిత్తూరు 60 వార్డులుగా ఖరారు*ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ విశాలాంధ్ర-చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను పెంచుతూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పలు కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం […] The post మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 7:22 pm

సలేశ్వరం జాతర డ్యూటీ … హోంగార్డు ఆత్మహత్య

సలేశ్వరం జాతర డ్యూటీ … హోంగార్డు ఆత్మహత్య అచ్చంపేట, ఆంధ్రప్రభ : సలేశ్వరం

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:20 pm

ఘనంగా దేవస్థానాల 10వ వార్షికోత్సవం

ఘనంగా దేవస్థానాల 10వ వార్షికోత్సవం దేవినేని ఉమా పాల్గొని ప్రత్యేక పూజలు ఇబ్రహీంపట్నం

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:20 pm

అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి

అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి డిప్యూటీ

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:12 pm

లొంగకపోతే ఇరాన్‌కు రాతి యుగం గతి పడుతుంది: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై చాలా కాలమే అయినా.. పరిస్థితులు ప్రశాంతంగా మారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌పై ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని.. ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాకు ధీటుగా జవాబిస్తూ వస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. పాత పాలకుడితో పోలిస్తే ఇరాన్ కొత్త పాలకుడు మోజ్తబా ఖమేనీ కొంతవరకు నయం అని ఆయన అన్నారు. హర్మూజ్ జల సంధి తెరిస్తే.. కాల్పుల విరమణను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటివరకూ ఇరాన్‌పై దాడులు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. తొందరగా లొంగకపోతే ఇరాన్‌కు రాతి యుగం గతి పడుతుందని హెచ్చరించారు. 

మన తెలంగాణ 1 Apr 2026 7:11 pm

గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట

గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట దండేపల్లి, ఆంధ్రప్రభ : గాలివాన బీభత్సవంతో నేలకొరిగిన

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:11 pm

అనాథ పిల్లల ఖాతాల్లో రూ.1.35 కోట్లు జమ

అనాథ పిల్లల ఖాతాల్లో రూ.1.35 కోట్లు జమ 484 మంది చిన్నారులకు 7

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:09 pm

IPL 2026.. లక్నోపై బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

లక్నో: లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా తమ తొలి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్‌కు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని, ముందుగా లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇరుజట్లు విజయంతో ఘనంగా ఈ మెగా టోర్నీని ఆరంభించాలని పట్టుదలగా ఉన్నాయి. ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్.. లక్నోలోని ఎకానా స్టేడియం పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. అయితే, ఈసారి పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. స్పిన్నర్లు కూడా అనుకూలంగా ఉండనుంది. మొదట బౌలింగ్ చేసి తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు సులభంగా ఉండే చాన్స్ ఉంది. జట్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నార్జే, ప్రిన్స్ యాదవ్.

మన తెలంగాణ 1 Apr 2026 7:09 pm

మీ పిల్లలకు ఇలానే భోజనం పెడతారా ?

మీ పిల్లలకు ఇలానే భోజనం పెడతారా ? దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:01 pm

పరిశ్రమలే జిల్లా అభివృద్ధికి బలమైన పునాది…

పరిశ్రమలే జిల్లా అభివృద్ధికి బలమైన పునాది… ఎమ్మెస్ ఎం ఈలకు ప్రోత్సాహం…పెంచితేనే తలసరి

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:00 pm

పెరిగిన మీ సేవా చార్జీలు

 ప్రజలకు ,ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పలు సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాల్లో పలు సర్వీసు చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన చార్జీలు బుధవారం నుంచే అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టంగా పెర్కొంది. వినియోదారులకు అందిస్తున్న సర్వీసులను రెండు రకాలుగా విభిజస్తూ ఏ ( రీ ఇస్యూ ఆఫ్ సర్టిఫికేట్స్,ఈసీ ( ఇన్‌కంబర్‌రెన్స్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్)కేటగిరిలోని సర్వీసులకు రూ.62 రూపాయలను, అదే విధంగా బి కేటగిరి సర్వీసు( ఇన్‌కమ్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, రెసెడెన్స్ సర్టిఫికెట్, అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూర్టీ కార్డు, కరక్షన్ ఆఫ్ పుడ్ సెక్యూర్టీ కార్డు,ఓబీసి సర్టిఫికేట్, లేట్ బర్త్,డెత్ సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ న్యూ కనెక్షన్ సర్టిఫికెట్, ఫ్యామీలీ మెంబర్‌షిప్ సర్టిఫికెట్,ఈడబ్లూస్ సర్టిఫికేట్, ఈ డబ్లూస్ సర్టిఫికేట్,భూ భారతి కేవైసీ, ఈబీసీ సర్టిఫికెట్) కు రూ 80 వసూలు చేయాలని పేర్కొంది. కొన్ని విద్యుత్‌శాఖ, రవాణాశాఖలు తమ సేవలను వినియోగాదారులకు అందించేందుకు ప్రత్యేకంగా యాప్‌లను, ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చుకొగా ఇతర శాఖలకు సంబంధించిన సేవలను ఈ సేవా కేంద్రాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిలో పరిధిలోకి వచ్చే బర్త్, డెత్ సర్టిఫికెట్‌ల జారీ సేవలను అనేక మంది వినియోగదారులు వినియోగించుకుంటున్నారు.నగరంలో ఉన్న 56 కేంద్రాలు ప్రజలకు సుమారు 100కు పైగా సేవలను అందిస్తున్నాయి.వినియోగదారులు అవగాహన కోసం సర్వీసు చార్జీల పెంపునకు సంబంధించి ఈ సేవా కేంద్రాల్లో బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 6:40 pm

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 1 Apr 2026 6:25 pm

Major Changes for AA22 Shoot

The fans of Icon Star Allu Arjun are eagerly waiting for the title and the poster of AA22 and it will be out on the actor’s birthday on April 8th. Atlee is the director and Sun Pictures are the producers of this big-budget attempt. The major part of the shoot is happening in Mumbai in […] The post Major Changes for AA22 Shoot appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:24 pm

Kavitha : కవితతో టచ్ లో ఉన్న నేతలు వారేనా? సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెలలో తన పార్టీని ప్రకటించనున్నారు.

తెలుగు పోస్ట్ 1 Apr 2026 6:14 pm

Downward Trend for Dhurandhar: The Revenge

The super success of the first part has brought huge openings for Dhurandhar: The Revenge. The film opened on a super strong note and the film surpassed several biggies with the first week numbers. The film also had a stupendous second weekend all over. The numbers across the overseas are mind blowing. Dhurandhar: The Revenge […] The post Downward Trend for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:13 pm

Bride Song From GPS: Faria’s Fun Bridal Vibe

The team of Gaayapadda Simham has dropped its latest musical treat- the lively and picture-perfect Bride Song, bringing fresh buzz to the film ahead of its release. Directed by debutant Kasyap Sreenivas, the movie stars Tharun Bhascker, Faria Abdullah, and Maanasa Choudhary in lead roles. The new single is crafted as a pure celebration of […] The post Bride Song From GPS: Faria’s Fun Bridal Vibe appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:10 pm

Mythri Locks Pradeep Ranganathan Again

Tamil actor Pradeep Ranganathan has delivered back-to-back hits and he made films that will appeal to youngsters. In a surprise, all his films made well in Telugu also and Pradeep Ranganathan cemented his place in Telugu. The actor is done with LIK directed by Vignesh Shivan and the film releases soon. Pradeep Ranganathan will soon […] The post Mythri Locks Pradeep Ranganathan Again appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:08 pm

HYD |కస్టమర్ షాక్

HYD | కస్టమర్ షాక్ హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం HYD |ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 1 Apr 2026 6:02 pm

దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..

దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది.. ఆశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ హసన్ పర్తి,

ప్రభ న్యూస్ 1 Apr 2026 6:00 pm

కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ..

కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ.. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:52 pm

గుండెపోటుతో బాలుడు మృతి…

గుండెపోటుతో బాలుడు మృతి… కోసిగి, ఆంధ్రప్రభ : బ్రతుకు నిమిత్తం బెంగళూరుకు వలస

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:52 pm

కుళ్లిన మాంసం స్వాధీనం.. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: మంగళ్‌హాట్ పరిధిలో భారీగా కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎ టూ జడ్ అే సోదాం అనే గోదాంలో హెచ్ ఫాస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఉన్న 10 టన్నుల మేకల, గొర్రెల మాంసాలను స్వాధీనం చేసుకున్నారు. గోదాంపై వెటర్నరీ అధికారులు, గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కుళ్లిన మాంసాన్ని నిల్వ చేసిన అఫ్రోజ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణా, యుపి, మహారాష్ట్ర నుంచి మాంసం తెప్పించి అఫ్రోజ్ ఇక్కడ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. రోజుల తరబడి స్టోర్ చేసి శుభకార్యాలకు ఆర్డర్లపై సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. 

మన తెలంగాణ 1 Apr 2026 5:50 pm

ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పరీక్షలు..

ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పరీక్షలు.. 14 మంది విద్యార్థుల్లో కంటి సమస్యల గుర్తింపు, భీమ్‌గల్‌

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:49 pm