శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు హుండీ ద్వారా(159 రోజులకు) వచ్చిన
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వేగవంతం చేయండి : ఏపీ మంత్రి గొట్టిపాటి
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని, వాటి అమలులో ఏమాత్రం జాప్యం తగదని ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సచివాలయంలో నిన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బ్రూక్ ఫీల్డ్-యాక్సిస్ వంటి సంస్థల ప్రతినిధులు, నెడ్క్యాప్ […] The post పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వేగవంతం చేయండి : ఏపీ మంత్రి గొట్టిపాటి appeared first on Visalaandhra .
హైదరాబాద్లో మళ్లీ వడగళ్ల వాన..
హైదరాబాద్: సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం నగరంలోని ఎల్బినగర్, వనస్థలిపురం, హయాత్నగర్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతోంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. కాగా, మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సిటీలోని పలు ప్రాంతాలు భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గచ్చి బౌలీ, షేక్పేట, మణికొండ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.షేక్పేటలో ఒక్క గంటలోనే 4 సెంటీమీటర్ల వర్షం పడింది. భారీ వానకు ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలీ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట, సోమాజిగూడ అమీర్పేట, ఎస్సార్నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్,కూకట్పల్లి, చందానగర్, బాలానగర్, మూసాపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డికాపూల్, బషీర్బాగ్, నారాయణగూడ, కోఠీ, దిల్షుక్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హాయత్నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో కురిసిన వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలన్సి అధికారులు ఎక్కడ కనిపించక పోవడంతో కనిపించ పోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు.
రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలి…
రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలి… ఓపీ కౌంటర్ లు అదనంగా
Accidentally |రక్షించిన అటవీ అధికారులు
Accidentally | రక్షించిన అటవీ అధికారులు Accidentally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ముడుచింతలపల్లిలో కనికట్టు…? ఆస్తి పన్నుల లెక్కలు తేలేనా…?రూ.40 లక్షలు ఎటుపాయే…?అధికారులు ఉన్నటా… లేనట్టా…అధికారుల
అమెరికా ఒక ఉగ్రవాద దేశం..: కిమ్ జోంగ్ ఉన్
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికాపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సమావేశంలో ప్రసంగించిన ఆయన, అమెరికాను ఒక ఉగ్రవాద రాజ్యంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతికి విఘాతం కలిగిస్తున్నది అమెరికా సైనిక విధానాలేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కిమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తర కొరియా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని కిమ్ స్పష్టం చేశారు. అణు […] The post అమెరికా ఒక ఉగ్రవాద దేశం..: కిమ్ జోంగ్ ఉన్ appeared first on Visalaandhra .
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి..
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి.. బస్సు పాసుల విషయంలో సానుకూలంగా న్యాయం చేయండి…దివ్యాంగులు ఆర్టీసీ
ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్..
ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత
మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. పారిశుధ్యం, సుందరీకరణ, ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి…ప్రజలకు
Andhra Prabha Smart Edition | TS|జీవన్ గుడ్బై/రండి చూస్కుందాం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 25-03-2026, 4.00PM ts మీ తొక్కుడు భరించలేం..
Andhra Prabha Smart Edition |AP|వందేళ్ల వైభవం/సఖి నివాస్.
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 25-03-2026, 4.00PM ap ఏయూ స్నాతకోత్సవం.. వందేళ్ల
ఆర్టిసి ప్రయాణికులకు శుభవార్త.. ఆ బస్సుల్లో డిస్కౌంట్
హైదరాబాద్: చమురు కొరత వార్తలు సంచలనం సృష్టించాయి. ఏ బంక్లో చూసిన వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. కొంతమంది పెద్ద బాటిల్స్లో, క్యాన్లలో పెట్రోల్ను కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆర్టిసి చల్లటి వార్త అందించింది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఎసి, డీలక్స్ బస్సల్లో 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘పెట్రోల్ కష్టాలు పడడం ఎందుకు దండగ, ఆర్టిసి బస్సులు ఉండగా’ అని ఆర్టిసి ఎండి నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దని.. సురక్షితంగా ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు.
ఫిరాయింపుల కేసు.. ఏడుగురు ఎమ్మెల్యేలు, స్పీకర్ కు హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంగళవారం రాష్ట్ర హైకోర్టు.. ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇటీవల పార్టీ ఫిరాయింపు కేసులో 10మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకరక గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో విచారణను సుప్రీంకోర్టు ముగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం, బండ్ల కృష్ణమహన్రెడ్డి, తెల్లం వెంకట్రావులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఏడుగురు ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. బిఆర్ఎస్ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.
తల్లిని చంపి.. ఇంట్లోనే పాతి పెట్టిన కూతురు..
హైదరాబాద్: కని, పెంచిన తల్లినే కడతేలర్చింది ఓ కసాయి కూతురు. ప్రియుడితో కలిసి ఉండటాన్ని అడ్డుకుందని.. ఈ దారుణానికి ఒడి గట్టంది. తల్లి చపంంపేసి. ఇంట్లోనే పాతిపెట్టేసింది. ఈ దుర్ఘటన నగరంలోని జవహర్నగర్ పరిధిలోని భరత్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీంతో ఆమె పెద్ద కుమార్తె జవహర్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్ విశ్లేషించడంతో పాటు స్థానికులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో తానే తల్లిని హత్య చేసినట్లు చిన్న కుమార్తె ఇషిక అంగీకరించింది. ఆమె ప్రియుడు మౌంటీ రాజ్తో కలిసి ఈ హత్య చేసినట్లు వెల్లడించింది. ప్రియుడితో సహజీవనంపై తల్లి మందలిండంో తో ఆమెను చంపి ఇంట్లోనే పాతిపెట్టింది. దీంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహాన్న వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
There are no notable Telugu films releasing on any OTT platform this week. A bunch of English and other language titles are available for streaming over this weekend for the Indian audience across various digital platforms. Here is the streaming list: March 24th: Goat (English): Prime Video How To Make A Killing (English): Prime Video […] The post OTT Releases for this Weekend appeared first on Telugu360 .
ipl2026march |టీమ్ ఇండియాలో భారీ మార్పుల సంకేతాలు
ipl2026march |టీమ్ ఇండియాలో భారీ మార్పుల సంకేతాలు ipl2026march | ఐపీఎల్ ప్రభావం…
22ఎ భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం,ఆంధ్రప్రభ
Pawankalyan |త్వరగా కోలుకోవాలి..
Pawankalyan | త్వరగా కోలుకోవాలి.. Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మెగా
పబ్లిక్ టాయిలెట్స్ ను కమ్మేశారు..
పబ్లిక్ టాయిలెట్స్ ను కమ్మేశారు.. పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రధాన రోడ్డు
న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం
న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర
ఏటవాలు వంతెన ను పరిశీలించిన కలెక్టర్ హరిత
ఏటవాలు వంతెన ను పరిశీలించిన కలెక్టర్ హరిత జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం
కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం…
కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం… పుష్పార్చనలో అమ్మవారికి అపూర్వ అలంకారం..వేదఘోషల మధ్య సుగంధ పుష్పాలతో
ఢిల్లీ అసెంబ్లీని పేల్చేస్తామంటూ బెదిరింపులు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 24 గంటల వ్యవధిలో వరుసగా రెండోసారి బుధవారం ఢిల్లీ శాసనసభకు బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేఖా గుప్తా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు.. మంగళవారం కూడా శాసనసభకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. తెల్లవారుజామున అసెంబ్లీ ప్రాంగణంలో బాంబులు అమర్చినట్లు స్పీకర్ అధికారిక ఈమెయిల్ ఐడికి దుండగలు బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సంస్థలు అసెంబ్లీ ప్రాంగణంలో, చుట్టుపక్కల తనిఖీలను ముమ్మరం చేశాయి. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు ఈమెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సైబర్ నిపుణులు, భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయని వెల్లడించారు.
11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ
Sharwanand’s Bhogi: Netflix Deal Sealed ?
Young actor Sharwanand bounced back with Nari Nari Naduma Murari which was released during Sankranthi. His upcoming film Biker is high on expectations and the trailer left everyone amazed because of the high technical standards. The film releases on April 3rd in theatres and all the deals for the film are closed. Sharwanand is currently […] The post Sharwanand’s Bhogi: Netflix Deal Sealed ? appeared first on Telugu360 .
anusha-project |శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…
anusha-project | శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం… అనూష ప్రాజెక్ట్స్ నిర్వాణలో
Ys Jagan : జగన్ కు వేకప్ కాల్.. మారకపోతే..మ్యాజిక్ ఫిగర్ ఈసారి చేరాలంటే?
వైసీపీ అధినేత జగన్ కు పలువురు సీనియర్ నేతలు సలహాలు ఇస్తున్నారు
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు..
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దుసివిల్ సప్లై కమిషనర్
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ రుద్రూర్, ఆంధ్రప్రభ : బోధన్
ట్రాన్స్జండర్ల సమాజానికి న్యాయం చేయాలి…
ట్రాన్స్జండర్ల సమాజానికి న్యాయం చేయాలి… వారి జీవనస్థితి మెరుగుపరచండి…పార్లమెంట్లో గళమెత్తిన ఎంపీ డాక్టర్
నా అనుచరుడిని నడిరోడ్డుపై నరికితే రేవంత్ స్పందించలేదు... అవమానాలతోనే రాజీనామా: జీవన్ రెడ్డి
జగిత్యాల: మాజీ మంత్రి, ఎంఎల్సి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నుంచి అవమానాలతోనే గడిచిపోయిందని తెలిపారు. తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శలు గుప్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు భరోసా కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా బాధ తన్నుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం కోసం తాను ఎంఎల్సిగా రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంతకాలం అవమానాలు బరించాలని జీవన్ రెడ్డి నిలదీశారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కానీ, పార్టీ కానీ తనకు అండగా లేదని తనకు గౌరవం కావాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై 2024లోనే అధిష్టానానికి లేఖ రాశానని గుర్తు చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తనకు పోరాటం కొత్త కాదు అని, రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరుల అండదండలతోనే ఈ స్థాయికి ఎదిగానని, జగిత్యాలలో జరిగిన అభివృద్ధి కొడంగల్లో కూడా జరగలేదని ధ్వజమెత్తారు.
YSRCP |ధరల పెరుగుదలపై చంద్రబాబుపై విమర్శలు
YSRCP | ధరల పెరుగుదలపై చంద్రబాబుపై విమర్శలు YSRCP | ఆంధ్రప్రభ, వెబ్
2019repeat |ప్రధాని చెప్పిందేంటి? ప్రచారం జరుగుతున్నదేంటి?
2019repeat | ప్రధాని చెప్పిందేంటి? ప్రచారం జరుగుతున్నదేంటి? 2019repeat | పశ్చిమాసియా యుద్ధం
ఎండల తీవ్రతపై అప్రమత్తం… పాఠశాలలకు జిల్లావిద్యాశాఖాధికారి కీలక ఆదేశాలు నిజామాబాద్ స్పోర్ట్స్, (ఆంధ్రప్రభ):
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా…
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా… కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్
మంచినీటి నివారణకు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలన..
మంచినీటి నివారణకు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలన.. జుక్కల్ (కామారెడ్డి) ,ఆంధ్రప్రభ: ఆర్డబ్ల్యూఎస్ శాఖ
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన..
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన.. బోధన్, ఆంధ్ర ప్రభ : పెన్షనర్ల హక్కులు
తిరుపతి హోటల్లో దొంగల హంగామా వంట మాస్టర్పై దాడి... #Tirupati #CrimeNews #HotelTheft #CCTV
ఎల్పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు..
బుకింగ్పై వదంతులు నమ్మొద్దు: పెట్రోలియం శాఖఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును మార్చారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన, తప్పుదోవ పట్టించే కథనాలని స్పష్టం చేసింది. ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించి రీఫిల్ బుకింగ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు 45 రోజులు, ఇతరులకు […] The post ఎల్పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు.. appeared first on Visalaandhra .
అమెరికాలో గోల్డ్ మోసం... హైదరాబాద్కు చెందిన వ్యక్తిపై కేసు #GoldScam #USCrime #Hyderabad #FraudCase
పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి
పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ తుంగతుర్తి మార్చి 25(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే …
Janasena : రగులుతున్న క్యాడర్.. నలిగిపోతున్న లీడర్
జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడిప్పుడే వారు బయట పడుతున్నారు
రాజస్థాన్ రాయల్స్ విక్రయం.. వార్న్ వారసులకు డబ్బులే డబ్బులు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఒక ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టును ఆమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం సుమారు రూ.15,300 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం, దివంగత షేన్ వార్న్ కుటుంబాన్ని అదృష్టం వరించింది. ఐపిఎల్ ఆరంభ ఎడిషన్లో (2008) రాజస్థాన్ రాయల్స్కు షేన్ వార్న్ కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వార్న్ సారథ్యంలో తొలి సీజన్లోనే రాజస్థాన్ కప్ గెలిచింది. అయితే వార్న్కు కెప్టెన్సీ బాధ్యతలే కాకుండా జట్టుకు ఆడినంత కాలం ఏటా 0.75 శాతం యాజమాన్య వాటాను కూడా కేటాయించారు. వార్న్ మొత్తం నాలుగు సీజన్లు ఆడాడు. దీంతో అతడికి 3 శాతం వాటా లభించింది. ఈ నేపథ్యంలో వార్న్ కుటుంబం ఆ వాటాలను విక్రయించగా ద్వారా సుమారు రూ.450 కోట్ల నుంచి రూ.460 కోట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందానికి బిసిసిఐ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఆలయంలో రచ్చ రవి సందడి.. వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని భద్రకాళి
గురుకుల కళాశాలలోమెగా ప్లేస్మెంట్ డ్రైవ్ లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు
వరంగల్ ఈస్ట్, మార్చ్ 25 (జనం సాక్షి)టీజీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి వరంగల్ ఈస్ట్ కాలేజీ నందు నిర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ప్లేస్మెంట్ …
Resignation |చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా…
Resignation | చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా… Resignation | ఆంధ్రప్రభ,
ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ..
ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ.. శ్రీరామ్ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన
బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు….
బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు…. డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్
చెవుల్లో పూలతో నిరసన.. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల ఆగ్రహం.నామమాత్రపు క్యాలెండర్ వద్దు.. .పూర్తి
డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు
మిడ్జిల్. మార్చి 25: (జనం సాక్షి)పెట్రోలు డీజిల్ పై వస్తున్న కొరత వార్తలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ …
ఏడాది పెండింగ్ వేతనాలు చెల్లించాలి..
ఏడాది పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. -తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర
సీనియర్ న్యాయవాది అకాల మరణం… కాపు నాయకుడి మృతి బాధాకరం : దేవినేని
పెట్రోల్, డీజిల్ కొరత లేదు... ఇతర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది: బిపిసిఎల్
హైదరాబాద్: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవని బిపిసిఎల్ తెలిపింది. భారత్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, బిపిసిఎల్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. దేశమంతా ఇంధన సరఫరా నడుస్తోందని, దేశంలో ఇంధనం కొరత అంటూ పుకార్లు వస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలియజేశారు. భారతదేశంలో ఇంధన కొరత లేదని, వాస్తవానికి, భారత్ పెట్రోల్, డీజిల్ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని, ముడి చమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని, భారత్ పెట్రోలియం సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, అంతరాయం లేని సరఫరాను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని బిపిసిఎల్ ప్రకటించింది. ప్రజలు భయాందోళనతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దని, పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందన్నారు.
పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ?
పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ? ప్రశ్నార్థకంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్..! #ChickenShops #Telangana #BusinessNews #Retail #Shutdown
Breaking : సిలిండర్ బుకింగ్ నిబంధనలు మార్చలేదు
సిలిండర్ బుకింగ్ నిబంధనను మార్చలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
Andhra Pradesh Moves Ahead with Major Ward Reorganisation Across Urban Local Bodies
Andhra Pradesh has taken a decisive step towards restructuring urban governance with a statewide redivision of wards and divisions. The move is aimed at aligning local representation with population growth and ensuring better administrative efficiency across cities and towns. The state government has formally approved the exercise and issued detailed orders to implement the changes. […] The post Andhra Pradesh Moves Ahead with Major Ward Reorganisation Across Urban Local Bodies appeared first on Telugu360 .
Allu Arjun and Aditya Dhar: PR Strategy or Pan-Indian Plan?
Days after Dhurandhar: The Revenge emerged as an industry hit, there are publications across national media that Dhurandhar director Aditya Dhar will soon work with Icon Star Allu Arjun. The predictions are quite early as Aditya Dhar is one director who is never in a hurry. The collaboration of Allu Arjun and Aditya Dhar is […] The post Allu Arjun and Aditya Dhar: PR Strategy or Pan-Indian Plan? appeared first on Telugu360 .
Chandrababu Pushes for Lower Power Costs Without Burdening Consumers
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has directed officials to take a focused and structured approach to reducing the cost of power procurement. During a high-level review meeting at the Secretariat, he made it clear that the goal is not just to cut costs but to do so without placing any additional burden on […] The post Chandrababu Pushes for Lower Power Costs Without Burdening Consumers appeared first on Telugu360 .
వికారాబాద్ లో సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... పలువురికి గాయాలు
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని బట్టి ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి లోపల పనిచేస్తున్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ ప్రమాదం పై కంపెనీ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. భారీ పేలుడు జరిగినా కూడా కేవలం లారీ టైర్ పేలిందని చెబుతూ కంపెనీ ప్రతినిధులు బుకాయిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు లోపలికి అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గాయపడిన కార్మికులను రహస్యంగా ఆసుపత్రికి తరలించారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇదే ఫ్యాక్టరీ వద్ద గతంలో గంజాయి విక్రయిస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న ఘటన మరువకముందే, ఇప్పుడు ఈ పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది.
Telangana |సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి
Telangana | సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి Telangana | ఆంధ్రప్రభ, వెబ్
TDP : ట్రాక్ రికార్డును చూసిన తర్వాతనే ఈసారి టీడీపీ టిక్కెట్లట
తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లను ఖరారు చేయనున్నారు
హైదరాబాద్ లో జాబ్... అరకులోయలో హత్య
అమరావతి: ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్లివలస గ్రామానికి చెందిన నాగేళ్ల సురేష్ అనే యువకుడు (25) హైదరాబాద్లోని ఓ జువెల్లరీ షాపులో పని చేస్తున్నాడు. గతంలో అరకు లోయ రిసార్ట్ లో కూడి పని చేసినట్టు తెలుస్తోంది. అరకులోయ సమీపంలోని రూప రిసార్ట్ వద్ద సురేష్ను గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్తో కొట్టి అనంతరం కత్తితో పొడిచి చంపేశారు. గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారా లేక మరేదైనా కోణంలో చంపేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ప్రస్తుతం గర్భవతి ఉంది.
పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం
పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం పెట్రోల్ కొరతా ఉంటుంద భారీగా జనాలు
విద్రోహచర్య కోణంలో పోలీసుల విచారణ
రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది.
అక్రమ అరెస్టులతో అణచివేయలేరు నర్సింహులపేట, ఆంధ్రప్రభ : హక్కుల సాధన కోసం పోరాటం
చర్చి స్థలం అమ్మకానికి కుట్ర..
చర్చి స్థలం అమ్మకానికి కుట్ర.. సంఘం సభ్యులను బెదిరింపులు… కాజీపేట, ఆంధ్ర ప్రభ
Revanth Reddy : నేడు రేవంత్ పెట్రోలు, గ్యాస్ కొరతపై సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతపై సమీక్షించనున్నారు
Telangana : ఏడుగురు ఎమ్మెల్యేలు, స్పీకర్ కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ హైకోర్టు స్పీకర్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది
హైదరాబాద్ మహిళపై ఉగ్ర అనుబంధాల అనుమానం కేసులో ఏ5గా నమోదు #Hyderabad #TerrorLinks #APPolice
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు..
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మతమార్పిడి చేసుకున్న
Amaravathi : అమరావతిలో పనులు ప్రారంభించిన నారాయణ
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులను ప్రారంభించారు
సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి..
సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి.. మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించిన ఏఓ హసన్ పర్తి
విజయవాడలో జిహాద్ నెట్వర్క్ బట్టబయలు ముగ్గురు అరెస్ట్ #Vijayawada #TerrorModule #ISISLinks
పెట్రోల్, డీజిల్ కొరత లేదు... వదంతులు నమ్మొద్దు: స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని వదంతులు నమ్మొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. వాహనదారులు అనవసరంగా ఎక్కువ పెట్రోల్ నిల్వ చేసుకోవద్దని హెచ్చరించారు. సోమవారం ఒక్క రోజే 1500 పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు బంక్ లకు పంపిణీ చేశామని, సుమారు 20 వేల కిలో లీటర్ల పెట్రోల్ అందుబాటులో ఉందన్నారు. రోజు వారి అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఆయిల్ కంపెనీల వద్ద ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన
మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి..
పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.. కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఉచిత గాలికుంటు
Young Tiger NTR is completely busy with the shoot of Dragon directed by Prashanth Neel. The upcoming schedule is taking place in Hyderabad. Tomorrow marks the birthday of NTR’s wife Lakshmi Pranathi and the actor is in plans to host a lavish party. The entire team of Dragon along with the close friends of NTR […] The post NTR to Host a Lavish Party appeared first on Telugu360 .
ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్ను కూడా […] The post ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు appeared first on Visalaandhra .
Parliament |గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు
Parliament | గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు Parliament | ఆంధ్రప్రభ, వెబ్
Delimitation Debate: Revanth Reddy Flags Political Imbalance and Rising North–South Divide
The discussion around delimitation has returned to the national spotlight. Telangana Chief Minister A. Revanth Reddy has voiced strong concerns over the reported proposal to increase Lok Sabha and Assembly seats by 50 percent. His response goes beyond routine political criticism. It touches on the deeper structure of representation in India and the direction in […] The post Delimitation Debate: Revanth Reddy Flags Political Imbalance and Rising North–South Divide appeared first on Telugu360 .
TG |పెట్రోల్ బంకుల వద్ద బారులు
TG | పెట్రోల్ బంకుల వద్ద బారులు నో స్టాక్ బోర్డులువాహనదారుల ఇబ్బందులు
Fuel Panic in Hyderabad: Dealers Clarify No Shortage of Petrol or Diesel
Rumours of a fuel shortage triggered panic buying across Hyderabad on Wednesday. Long queues formed at several petrol stations as motorists rushed to fill their tanks. The situation escalated quickly in key areas such as Begumpet, Banjara Hills, and Falaknuma. Many people arrived not just with vehicles but with plastic drums and metal containers. They […] The post Fuel Panic in Hyderabad: Dealers Clarify No Shortage of Petrol or Diesel appeared first on Telugu360 .
విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి
విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి లభించింది
అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శ న్యూదిల్లీ: ప్రదాని మోదీపై రాహుల్ గాంధీ మర్కొసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని విమర్శించారు. ఆయనకు దేశ ప్రయోజనాలు కంటే అమెరికా ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని కషి చేయరని తాను రాతపూర్వకంగా చెప్పగలనన్నారు. మన విదేశాంగ విధానంపైన మాట్లాడుతూ…మన విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయ జోక్గా మిగిలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో […] The post అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు appeared first on Visalaandhra .
Incident | ఎగిసిపడ్డ మంటలు Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ
మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం –ఏసిపి వసుంధర యాదవ్
డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్ పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన …
Hyderabad : పెట్రోలు కొరత లేదు : డీలర్స్ అసోసియేషన్
హైదరాబాద్ లో పెట్రోలు, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి
Petrol Pumps |పుకార్లను నమ్మవద్దన్న డీలర్స్ అసోసియేషన్
Petrol Pumps | పుకార్లను నమ్మవద్దన్న డీలర్స్ అసోసియేషన్ Petrol Pumps |

34 C