‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలు ఎప్ప్పుడు? . ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ. అధికార, ప్రతిపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలు. మండలిలో గందరగోళం విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకం అమలుపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. పరస్పర ఆరోపణలకు దిగడంతో మండలి వేడెక్కింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలి బుధవారం చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అధ్యక్షతన ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సందర్భంగా 202425, 2025`26 ఆర్థిక సంవత్సరంలో ఆడబిడ్డ నిధి […] The post మాటల తూటాలు appeared first on Visalaandhra .
T20 World Cup : నేడు భారత్ - జింబాబ్వే మ్యాచ్
టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ లో నేడు జింబాబ్వాతో తలపడనుంది.
ఆవులకు ప్రేమతో.. వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆమెకు ఆవులంటే ప్రాణం. వారి వద్ద
. ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటాం. స్పష్టమైన ప్రకటన చేయకపోతే అసెంబ్లీ ముట్టడి. ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరల్లిన ధర్నాచౌక్. డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధతం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హెచ్చరిక విశాలాంధ్ర-విజయవాడ:తమ సమస్యలపై సానుకూల ప్రకటన రాకపోతే ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా పాకుల నుండి ఎటువంటి ప్రకటనలు రాకపోవడంపై మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలపై మౌనం వీడి… స్పష్టమైన […] The post సమస్యలపై సమరమే appeared first on Visalaandhra .
ప్రముఖ నటుడు శివాజీ నిర్మాతగా, హీరోగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇంతకు ముందు శివాజీతో పలు హిట్ చిత్రాల్లో నటించి హిట్ జోడిగా ఖ్యాతి పొందిన శివాజీ, లయలు ఈ సినిమాలో మరోసారి జోడిగా కనిపిస్తున్నారు. శివాజీ, ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఈటీవీ విన్లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తమ సంస్థల ద్వారా మార్చి 6న థియేటర్స్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ “ఈ సినిమాను అనుకున్నది అనుకున్నట్టుగా, ఈటీవీ వాళ్లకు ఏది చెప్పమో అదే తీశాం. బన్నీవాస్ సినిమా చూసి మెచ్చుకున్నారు. వంశీకి కూడా నచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా హిలేరియస్గా నవ్వుకున్నారు. ఓ మంచి సినిమా, అందరికి నచ్చే సినిమా తీశానని ధైర్యంగా చెప్పగలను. అందరూ ప్రేమించి చేసిన సినిమా ఇది”అని అన్నారు. లయ మాట్లాడుతూ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని తెలియజేశారు. బన్నీవాస్ మాట్లాడుతూ “ఈ సినిమా విడుదల చేయడానికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను చూసిన ఆయన ఇది పక్కా థియేట్రికల్ సినిమా, థియేటర్లో రిలీజ్ చేయమని చెప్పారు. శివాజీ కూడా ఇచ్చిన ధైర్యంతో ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం”అని తెలిపారు. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ సినిమా నుంచి త్వరలోనే ఓ కొత్త ట్రైలర్ను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ, వంశీ నందిపాటి, అలీ పాల్గొన్నారు.
మైనర్ బాలిక మిస్సింగ్.. పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి మండలంలోని హనుమంతుని పేట
అందుకే.. వ్యవసాయ అధికారి సస్పెన్షన్..
అందుకే.. వ్యవసాయ అధికారి సస్పెన్షన్.. పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఏసీబీ ఆకస్మిక
Ys Jagan : నేడు నెల్లూరుకు వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు
అణు కార్యక్రమంపై కీలక సమావేశం నేడు.. ఇరాన్ హెచ్చరికలు
జెనీవాలో జరగనున్న అణు చర్చల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి రాజకీయాలు నడిపిస్తున్నారని ఇరాన్ బుధవారం తీవ్రంగా స్పందించింది
కడపలో.. రాజంపేట దీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కడప జిల్లా అర్థరాత్రి రాజంపేట దీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ లాడ్జి రిసెప్షన్ లో పని చేస్తున్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్రిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కిటికీలు, డోర్లు పగలగొట్టి 39 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.
తయారీ రంగంలో అగ్రస్థానమే లక్ష్యం
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణను మా న్యుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొ న్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సి ఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డ్ సభ్యులు శంతను నారాయణ్ మర్యాదపూర్వకంగా సిఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గ్లోబల్ ట్రెం డ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డితో శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్కు సంబంధించిన అంశాల గురించి వారిద్దరూఊ మాట్లాడారు. దీంతోపాటు ఎకానమీపై ఏఐ రెవల్యూషన్ ప్రభా వం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్ధవంతంగా వినియోగించుకునే అంశాల గురించి శంతనునారాయణ్ సిఎం రేవంత్రెడ్డితో చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సిఎం కోరారు.
26thfeb2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
26thfeb2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 26thfeb2026 |
టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించడం తనకు దక్కిన గౌరవం, గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉగ్రవా దం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమే అని ప్రదాని మోడీ చెప్పారు. పరోక్షంగా ఇజ్రాయెల్లో రెండేళ్ల క్రితం హమాస్ నర మేధాన్ని ఖండించారు. ఉగ్రవాదం, హింసోన్మాదంపై ఇజ్రాయెల్ జ రిపే పోరులో భారతదేశం ఎప్పుడూ తోడుగా ఉంటుందని ప్రకటించా రు. స భ్యులను ఉద్ధేశించి తొలుత హిబ్రూ బాషలో షలోమ్ అని వారికి అభివాదాలు చేశారు. సామరస్యం, సోదరభావం అభివాదాలకు సూచకంగా ఈ పదం వాడుతారు . ఇజ్రాయెల్కు తమ దేశ మద్దతు ఇకపై కూడా నిబద్ధతతో సాగుతుందని వెల్లడించారు. ఇది కాలాతీతంగా ఉంటుందన్నారు. ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ బలగాలు చొరబడి పౌరుల ప్రాణాలు తీసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పటి ఘటనలో మృతి చెందిన వారికి భారతదేశ ప్రజల తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. హమాస్ దాడిని అనాగరికం, అమానుషం అని పేర్కొన్నారు. ఇక్కడి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు ఇక్కడి నేతలకు, ఎంపిలకు కృతజ్ఞతలు అని తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ రెండూ ప్రాచీన విశిష్ట నాగరికతల దేశాలని, ఇది రెండు దేశాల స్నేహబంధం పూర్వ చరిత్ర అని పేర్కొన్నారు. రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ తొలిరోజే బుధవారం ఇజ్రాయెల్ పార్లమెంట్ నెసెట్లో ఎంపిలను ఉద్ధేశించి ప్రసంగించారు. తాను ఇక్కడికి 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను తీసుకుని వచ్చానని సభికుల హర్షధ్వానాల మధ్య తెలిపారు. అదే విధంగా స్నేహం, ఆదరణభావం, భాగస్వామ్యం అనే మూడు కానుకలను అందించేందుకు వచ్చానని తెలిపారు. పలు దశల్లో అనేక కష్టాలు పడ్డ యూదులకు సంఘీభావంగా ఉంటామlన్నారు. ఇదే సమయంలో పాలస్తీనియా సమస్యలపై స్పందించాల్సిన సమయం కూడా వచ్చిందన్నారు. ఇక తాను పుట్టిన తేదీకి విశేషం ఉందని, ఇజ్రాయెల్ను భారతదేశం గుర్తించిన రోజే తాను జన్మించానని కూడా వెల్లడించారు. ఇజ్రాయెల్తో భారత్ సుదీర్ఘ బంధం గురించి తెలిపారు. భారతదేశ ప్రధాని ఒక్కరు ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడటం ఇదే తొలిసారి అయింది. ఇజ్రాయెలీ నేలతో భారతదేశ సంబంధాల పూర్వరంగం అత్యంత పురాతనం. ఇది రక్త సంబందం అని సభికుల మోడీ మోడి నినాదాల నడుమ చెప్పారు. నెత్తురు, త్యాగాల సమ్మిళిత అనుబంధం అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ప్రాంతంలోనే దాదాపుగా 4 వేల మంది భారతీయులు , పలు కులాలకు చెందిన వారు సైనికులుగా ఇక్కడ హైఫా యుద్ధంలో నెత్తురు చిందించారు. ప్రాణాలు వదిలారని వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రసంగానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు సంక్షిప్తంగా మాట్లాడారు. అతిధి గురించి పార్లమెంట్కు అధికారికంగా తెలిపారు. భారతదేశం ఇజ్రాయెల్కు వెంట నిలిచింది. ఇజ్రాయెల్కు తోడుగా నిలిచింది. సత్యం కోసం పాటుపడింది. స్నేహితుడు మోడీకి ధన్యవాదాలు అని నెతన్యాహు తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి ఘటనను భారతదేశం ఖండించిన విషయం ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని ఇజ్రాయెల్ ప్రతిపక్షం కూడా శ్రద్ధగా ఆలకించింది. అంతకు ముందు పార్లమెంట్ నుంచి వాకౌట్ జరిపిన ప్రతిపక్ష ఎంపిలు ప్రధాని మోడీ ప్రసంగం దశలో లోపలికి వెళ్లారు. పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒమానా అంతకు ముందు ప్రధాని మోడీకి ఆప్ కా స్వాగత్ హై అని పలకరించారు.
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సిఎస్, డిజిపిలు ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్ష్గా మారింది. ప్రస్తుతం సిఎస్గా ఉన్న రామకృష్ణారావు పదవీకాలం వచ్చేనెల 31వ తేదీతో పూర్తి కానుండగా, ఇన్చార్జీ డిజిపి శివధర్రెడ్డిది ఏప్రిల్ నెలతో పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తమకే ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ప్రస్తుత సిఎ స్, డిజిపిలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలిసింది. అయితే, వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా తమకు ఈ పదవులు కేటాయించాలని సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్లు ప్రభుత్వానికి విన్నవించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ పదవుల కోసం పోటీపడుతున్న ఆశావహులు ఈ పదవులను దక్కించునేలా తమవంతు ప్రయత్నా లు చేస్తున్నట్టుగా సెక్రటేరియట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2025 ఏప్రిల్ 30వ తేదీన రామకృష్ణారావు సిఎస్గా బాధ్యతలు చేపట్టారు. 2025 ఆగష్టు 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీస్ను ప్రభుత్వం 7 నెలలు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలం మార్చి 31వ తేదీ తో ముగియనుంది. ఇప్పటికే రామకృష్ణారావుకు ఒకసారి ఏడునెలలు సర్వీస్ పొడిగింపును ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన పదవీకాలాన్ని పెంచే అవకాశాలు లేవని సీనియర్ ఐఏఎస్లు పేర్కొంటుండడంతో సిఎస్ ఎవరన్న చర్చ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. అయితే, మరికొందరు ఐఏఎస్లు మాత్రం ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొంటుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రామకృష్ణారా వు పదవీ కాలాన్ని పొడిగిస్తారా లేక కొత్తవారిని ఎంపిక చేస్తారా? అ న్న విషయం త్వరలో తేలనుంది. అయితే, సిఎస్ రామకృష్ణారావు పదవీ పొడిగింపుపై కేంద్రం నుంచి సానుకూలత రాకుంటే ఆ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా తెలిసింది. మరోవైపు సిఎస్ పదవిని దక్కించుకునేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే రామకృష్ణారావు పదవీ కాలాన్ని పొడిగించవద్దని కొందరు సీనియర్ ఐఏఎస్లు ఫిర్యాదులు చేసినట్లుగా తెలిసింది. మరికొందరు ఆ పదవిని తమకే ఇవ్వాలని ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం స్పెషల్ సిఎస్లు జయేశ్ రంజన్, సభ్యసాచి ఘోష్, వికాస్రాజ్లు సిఎస్లుగా రేసులో ఉండగా ప్రస్తుతం కేంద్ర సర్వీస్లో ఉన్న సంజయ్జాజు కూడా ఈ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.1992 బ్యాచ్కు చెందిన వికాస్రాజ్, జయేశ్ రంజన్లతో పాటు 1994 బ్యాచ్ అధికారి సవ్యసాది ఘోష్ పేర్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. ఇక, జయేశ్ రంజన్ 2027 సెప్టెంబర్లో, సవ్యసాచి ఘోష్ 2027 ఏప్రిల్లో రిటైర్ కానున్నారు. వికాస్ రాజ్కు 2028 మార్చి వరకు సర్వీస్ ఉంది. ఇక, వీరితో పాటు ఐఏఎస్ల్లో అత్యంత సీనియర్ అయిన 1990 బ్యాచ్కు చెందిన శశాంక్ గోయల్ ఈ ఏడాది తరువాయి 9లో
మిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యులు
మన తెలంగాణ/ మిర్యాలగూడ: నకిలీ కంటి వై ద్యులను పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని డాక్టర్స్ కాలనీ లో ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆఫీసర్ల బృందం తనిఖీలు చేపట్టి నకిలీ కంటి వైద్యుల వ్య వహారం గుర్తించినట్లు తెలిపారు. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పజ్జూ రి వికాస్ కుమార్ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. 2007 నుంచి 2009 వరకు సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో డిఏవో కోర్స్ చేసి అనంతరం హైద్రాబాద్లో ట్రాన్స్ ఐ, శ్రీ నేత్రాలయలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్గా ఐదేళ్లు, అదేవిధంగా మిర్యాలగూడ హనుమాన్ ఐ క్లినిక్లో ఆరేళ్లు పని చేశాడు. ఈ క్ర మంలో ఆప్తాల్మిక్ అసిస్టెంట్గా పనిచేసేది వదిలేసి 2021లో మిర్యాలగూడలో శ్రీ మహాలక్ష్మీ కంటి ఆసుపత్రిని స్థాపించి నాటి నుంచి ఆప్తాల్మిక్ డాక్టర్గా పేషెంట్లను పరిచయం చేసుకుంటూ చికిత్స చేస్తున్నాడు. ఆయన ప్రారంభించిన శ్రీ మహాలక్ష్మీ కంటి ఆసుపత్రిలో స్పెషలిస్ట్ ఆప్తాల్మిక్ కన్సల్టెంట్ను నియమించి అతని పేరి ప్రిస్క్రిప్షన్లను ప్రింట్ చేయించారు. ఆ స్పెషలిస్ట్ కంటి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా నమ్మించారు. ఈ నేపద్యంలో గత ఏడాది జూన్ 8న కంటి సమస్యపై బైరెడ్డి పద్మ అనే మహిళ ఆసుపత్రికి వచ్చింది. కుడి కన్నును పరీక్షించి కంటిలో చుక్క ఉందని సర్జరీ చేయాలని నిర్ణయించిన వికాస్ కుమార్ డాక్టర్ పిలిపించి టెస్టులు కంప్లీట్ అయ్యాయని సర్జరీ ఖచ్చితంగా చేయాలని సూచిస్తూ అదే రోజు మధ్యాహ్నం సర్జరీ చేయించాడు. సర్జరీ అనంతరం మరుసటి రోజు తన కుడి కన్ను పూర్తిగా కనిపించడం లేదని చెప్పగా వికాస్ కుమార్ డాక్టర్కు చెప్పకుండా అతని ప్రిస్క్రిప్షన్పై కొన్ని మందులు రాసి ఇచ్చాడు. ఫలితంగా ఆ మహిళ కంటి చూపు పూర్తిగా మందగించింది. ఈ తరహాలో అర్హత లేకుండా నకిలీ వైద్యాన్ని అందించిన తీరుపై అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో గల శ్రీ మహాలక్ష్మీ, శాలిని, యశస్వి, అన్నపూర్ణ, రూఫా కంటి ఆసుపత్రులను తనిఖీ చేసి వారు ఆప్తాల్మిక్ డాక్టర్లు కాదని వారికి ఆధునీక వైద్యం, నేత్ర వైద్యం చేసే అర్హత లేదని పట్టణ పోలీస్ స్టేషన్లో ఆప్తాల్మిక్ డాక్టర్లుగా చెప్పుకుంటూ చలామాణి అవుతున్న వల్కి శ్రీను, పెమ్మి వెంకటేష్, బాణావత్ శివ కోటేశ్వర్రావు, పజ్జూరి వికాస్ కుమార్, గడ్డం నాగరాజులపై చేసిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టి ఆరుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. సమవేశంలో సీఐలు నాగభూషణరావు, సోమనర్సయ్య సిబ్బంది ఉన్నారు.
మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ అ న్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కు మ్మెర ఘటనలో రెండు నెలల చిన్నారిని కోల్పోయిన కుటుంబం చేస్తున్న దీక్షా శిబిరాన్ని బుధవారం కేటీఆర్ సందర్శించి బాధితులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన విషయాలను బాధితులు చంద్రకళ, గణేష్, మౌనిక లను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని న్యాయం జరిగే వరకు పోరాడుతామని కేటీఆర్ భరోసా అందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర మల్లన్న జాతరలో దర్శనం కోరిన చంద్రకళ కుటుంబాన్ని అవమానించడమే కాకుండా ఈ విషయాన్ని ప్రశ్నించిన గణేష్ పై విచక్షణారహితంగా దాడి చేశారని, చిన్నారి ముఖం చూసి అయినా తన భర్త గణేష్ను వదిలిపెట్టాలని మౌనిక కాళ్ళ వేళ్లాపడిన కనికరించని శ్రీనివాస్ రెడ్డి, తుకారాంరెడ్డి తదితరులు చిన్నారిని అదే కాలితో తన్నడంతో తీవ్రంగా గాయపడి మరణించిందని కేటీఆర్ అన్నారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని బాధితుల మాటలు వింటుంటే కళ్ళు చెమర్చాయి అన్నారు. అహంకారంతో కొట్టిన కుమ్మెర సర్పంచ్ ఇతర ఏడుగురిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని వారిని శిక్షించకపోతే అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ లో జరుగుతున్న అరాచక పాలనపై నిలదీస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో సాగుతున్నది పేరుకే ప్రజా పాలన అని... సాగుతున్నది మాత్రం అరాచక పాలన అని కేటీఆర్ దిగబట్టారు. కుమ్మెర ఘటన మాటలుకు అందని మహావిషాదమని నిందితులకు అండగా నిలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇతర రాజకీయ నాయకులపై కూడా కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పుట్టపాక మహేంద్ర నాథ్ పుట్టిన గడ్డలు ఇంతటి దుర్మార్గం చోటుచేసుకుని సామాజిక న్యాయం పుట్టిన గడ్డపైనే ఇలాంటి కుల వివక్షతో కూడిన దుర్మార్గపు దాడి హత్య జరగడం అమానుషమన్నారు. పసికందులు చంపిన మానవ మృగాలకు శిక్ష పడాలని అందుకు అవసరమైన అన్ని సెక్షన్ లలో నిష్పక్షపాతంగా పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అందరిని వెంటనే అరెస్టు చేసి తమ నిజాయితీని చాటుకోవాలని పోలీసులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అందించడం జరిగిందని భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఇంటిని నిర్మించి పాలు పొంగించే కార్యక్రమానికి తానే స్వయంగా వస్తానని కేటీఆర్ సభ ముఖంగా హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఎంజాయ్ యాదవ్, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, బీఆర్ఎస్ నాయకులు రాజారామ్ యాదవ్, చిలకమర్రి నరసింహ, బత్తుల రాజు, నిన్నపనేని నరేందర్, బైకాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: ఎన్ సిఇఆర్టి ప్రచురించి న 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఛాప్టర్లను తొలగించి కొత్తగా ప్రచురించడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను కాక, న్యాయవ్యవస్థలో అవినీ తి అంటూ ప్రచురించడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి, అ న్ని వర్గాలనుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా రు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని న్యాయవ్యవస్థ పై తీవ్రమైన దాడిగా అభివర్ణించింది. 8వ తరగతి పాఠ్య పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న ఒక అధ్యాహం పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ బుధవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలెవరూ న్యాయవ్యవస్థను కించపరచడాన్ని, న్యాయవ్యవస్థ సమగ్రతకు కళంకాన్ని ఆపాదించడానికి అనుమతించబోరని అన్నారు. సీనియర్ న్యాయమూర్తులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి సహా పలువురు సీనియర్ న్యాయవాదులు ఎన్ సిఇఆర్ టి పాఠ్య పుస్తకాల్లో న్యాయవ్యవస్థకు సంబంధించి అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని, వెంటనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో సిజేఐ తో పాటు జస్టిస్ జోయ్ మల్యబాగ్చి, విపుల్ ఎంపంచోలీ లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆవిషయాన్ని సూ మోటోగా పరిగణనలోకి తీసుకుంది. 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం అవినీతి, పెద్దసంఖ్యలో పెండింగ్ కేసులు, తగినంత సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ముఖ్యమైనవని పేర్కొంది. పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే విభాగం న్యాయమూర్తులు కోర్టులో వారి ప్రవర్తన మాత్రమే కాక, దాని వెలుపల వారు ఎలా ప్రవర్తిస్తారో కూడా నిర్ణయించే నియమావళికి కట్టుబడి ఉంటారని పేర్కొంది. కొత్తగా చదువులు నేరుస్తున్న పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తున్నారని చూసి తాము కలత చెందామని. ఇది ఎన్ సిఇఆర్ టి పుస్తకంలో భాగం అనీ.ఈ అధ్యాయం పూర్తిగా న్యాయవ్యవస్థకు అపకీర్తి ఆపాదించేదిగా ఉందని న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ న్యాయవ్యవస్థ సమగ్రతను ప్రశ్నించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. తనకు న్యాయనిపుణులనుంచి, హైకోర్టు న్యాయమూర్తుల నుంచి చాలా సందేశాలు వచ్చాయని వారంతా కలవరపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకుని తాను ఇప్పటికే ఒక ఉత్తర్వు జారీ చేశానని సిజేఐ వెల్లడించారు.దేశంలోని వ్యవస్థల పనితీరును విశ్లేషించాలని భావిస్తే న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖల పాత్రను, పనితీరును సమానంగా చర్చించి ఉండాలనీ అభిప్రాయం వ్యక్తమైంది. ప్రారంభదశలో ఉన్న విద్యార్థులకు వ్యవస్థ గొప్పతనాన్నికాక, లోపాలను ప్రస్తావించడం వల్ల తప్పుడు అభిప్రాయాలను కల్గించినట్లు కాగలదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మార్చిన ఎడిషన్ లో మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర అనే అధ్యాయం ఉంది ఇది త్వరలో విడుదల అవుతుంది. ఈ చాప్టర్ లో భారత సుప్రీంకోర్టు లో ప్రస్తుతం దాదాపు 81,000 పెండింగ్ కేసులు ఉన్నాయని, న్యాయమూర్తుల కొరత, విధానపరమైన సంక్లిష్టతలు, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎదురైన పరిస్థితిని చర్చిస్తుంది. సవరించిన పాఠ్యాంశాల ప్రకారం హైకోర్టులు 60లక్షల కేసులను పరిష్కరిస్తుండగా, కింది కోర్టులు 40 లక్షలకు పైగా కేసులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు విస్తరిస్తోన్న కృత్రిమ మేధ (ఏఐ) తీవ్ర ప్రబావం, మార్కెట్లలో గణనీయ స్థాయిలో ఈక్విటి అమ్మకాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ విషయాన్ని సిట్రిని రిస ర్చ్ నివేదికలో విశ్లేషించారు. అలాప్ షా సహరూపకల్పనలో ఈ నివేదిక వెలువడింది. ఇందులో ఐటి సెక్టార్కు ఏఐ నుంచి ముప్పు ఉందని తేల్చా రు. ఈ వారమే ఆంత్రోపిక్ క్లాడ్ కోడ్ కూడా వెలువడింది. ఏఐ భయాల తో భారీ స్థాయిలో ఐటి రంగ కంపెనీల అమ్మకాలు జరుగుతున్నాయని నివేదికలో తెలిపారు. 2028 గ్లోబల్ ఇంటలిజెన్స్ క్రైసిస్ పేరిట నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకూ భారతీయ కీలక రంగంగా ఉన్న ఐటి రంగానికి ఇప్పుడు రాబోయేవి ఇక అంతిమదినాలే (డూమ్స్డే) అని కూడా విశ్లేసణలో తెలిపారు. దేశంలోని అత్యున్నత ప్రతిభకు చాలాకాలంగా భారతీయ ఐటి రంగం వేదికగా, సరైన అవకాశాలకు గీటురాయిగా నిలుస్తూ వచ్చింది.ప్రపంచవ్యాప్త సేవల రంగం ద్వారా సృష్టి అ య్యే ఆర్థిక రంగం అత్యంత కీలకమైనది. ఇది భారతీయ ఐటి పరిశ్రమ కు ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. ప్రత్యేకించి అధునాతన సంపన్న దేశాలు అయిన అమెరికా వంటి దేశాల కస్టమర్లకు తక్కువ ఖర్చుతో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తూ రావడం , దీనిపైనే ఐటి పరిశ్రమ ఎక్కువగా ఆధారపడి ఉండటం నిరంతర ప్రక్రియగా ఉంది. ఇతరదేశాల వేత న భత్యాలతో పోలిస్తే అతి తక్కువ స్థాయిలో ఐటి డెవలపర్స్కు భారతీ య సేవల ఐటి రంగం నుంచి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రక్రియ అందుతోంది. తీవ్ర ప్రభావవంతమైన ఏఐతో పరిస్థితి మారింది. వచ్చే సంవత్సరాంతానికి 200 బిలియన్ డాలర్లకు పై వరకూ భారతీయ ఆర్థిక రంగానికి ఏఐతో గండిపడుతుందని నివేదికలో హెచ్చరించారు. దీనితో రూపా యి 18 శాతం పడిపోతుంది. దీనితో భారతదేశం పరిస్థితిని తట్టుకునేందుకు ఐఎంఎఫ్తో ప్రాధమిక స్థాయిలో సమస్య పరిష్కారానికి (బెయిల్ ఔట్)కు చర్చలకు దిగాల్సి వస్తుందని తెలిపారు.ఇక 2028 నాటికి ఇప్ప టి భయాలు మరింతగా వాస్తవిక రూపం దాలుస్తాయి. ప్రముఖ కంపెనీలు అయిన ఇన్ఫోసిస్ , విప్రోలు ఇప్పటి భారతీయ ఐటి సాఫ్ట్వేర్ నిపుణుల ప్రతిభ సంబంధిత కాంట్రాక్టులను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందుకు బదులుగా కృత్రిమ మేధను వాడుకునే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఏఐతో ప్లస్ ..మైనస్ లేదు అంతా బాగుంటుందని విభిన్న వాదన భారతీయ ఐటికి ఇటువంటి ముప్పు పరిస్థితి లేదని జెపి మోర్గాన్, హెచ్సిబిసి లకు చెందిన విశ్లేషకులు తెలియచేస్తున్నారు. సిట్రిని నివేదిక దశలో ఈ ఆశాజనక స్పందనలు వెలువడుతున్నాయి. ఏఐ ద్వారా ఫర్ఫెక్ట్ కోడ్ రూపకల్పన జరిగినా , వాటిని బారీ స్థాయి కార్పొరేట్ వ్యవస్థలోకి మలుచుకునేందుకు మానవ శక్తి, ప్రతిభగల నిపుణుల అవసరం ఉండనే ఉంటుందని తేల్చారు. నాస్కామ్ తాజా అంచనాల మేరకు 1.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తికి అవకాశం ఉందని వెల్లడైంది. ఏఐతో ప్రతిభాయుత పని వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఏఐతో ఏదీ అంతం కాదని తెలిపారు. పైగా భారతీయ సంస్థల ద్వారా పలు ప్రాజెక్టులు మరింత వేగవంతంగా పూర్తి అయ్యేందుకు వీలేర్పడుతుందని విశ్లేషించారు. ఇదంతా కూడా మానవ ప్రతిభతో సాధ్యం అవుతుందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం గ్లోబల్ ఆర్ అండి డి కేంద్రం అవుతుందని ఆశాజనక విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. ఇప్పటికే భారతదేశం ఔట్సోర్సింగ్ పరిశ్రమపై పడే తీవ్ర ప్రభావాన్ని తట్టుకునేందుకు చర్యలు తీసుకుందని తేల్చారు. గ్లోబల్ కెపబులిటి సెంటర్స్(జిసిసి) ల ద్వారా ఈ ముప్పును నివారిస్తున్నారని. ఇటువంటి కేంద్రాలు 50 శాతానికి పైగా ఇండియాలో ఉన్నాయని, ఏఐ ముప్పును తట్టుకుని నిలబడగలిగే స్థాయిని శక్తిని సంతరించుకుంటున్నాయని కొన్ని విశ్లేషణలతో స్పష్టం అయింది.
గురువారం రాశి ఫలాలు (26-02-2026)
మేషం చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ లబ్ది పొందుతారు. మిధునం బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు. కర్కాటకం దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సింహం పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కన్య చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. తుల చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి. ధనస్సు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. మకరం సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.చాలాకాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు. మీనం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.
చెవినొప్పికి ఆపరేషన్.. యువకుడు బలి
సామాన్య చెవినొప్పితో ఆసుపత్రికి వస్తే, వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన యువకుడు వైద్యుల తప్పిదానికి బలయ్యాడంటూ కుటుంబ సభ్యులు నగరంలోని ద్వారకా ఆసుపత్రి వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పల్లికొండకు చెందిన అజయ్ (22) గత కొంతకాలంగా చెవినొప్పితో బాధపడుతున్నాడని తెలిపారు. దీంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం అతనికి చెవికి సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు, అనంతరం అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపరేషన్ జరిగిన కొద్ది గంటలకే అజయ్ పరిస్థితి విషమించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యుడు ఒక్కసారిగా చేతులెత్తేస్తూ.. ‘పేషెంట్ సీరియస్గా ఉన్నాడు, వెంటనే హోప్ ఆసుపత్రికి తీసుకెళ్లండి‘ అని సలహా ఇచ్చారని అన్నారు. కంగారుపడిన బంధువులు అజయ్ను హోప్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు అతను మృతి చెందాడని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకుడు కేవలం చెవి ఆపరేషన్తో ఎలా చనిపోతాడని బంధువులు మండిపడ్డారు. మృతదేహాన్ని అంబులెన్స్లో తిరిగి ద్వారకా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ద్వారకా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే అజయ్ ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
ways2solutions | PCOS కారణాలు, లక్షణాలు, డైట్, జాగ్రత్తలు, సైడ్ ఎఫెక్ట్స్
ways2solutions | పీసీఓఎస్ కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు & ఆరోగ్య సూచనలు ways2solutions
ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోంది
రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని ఎక్స్లో ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేలు ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆయన ఆరోపించారు. కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడుతుందని ఆయన అన్నారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి , మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇళ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు , రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.
మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై పాక్ ఉలికిపాటు
ఇజ్రాయెల్ లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన పై పాకిస్తాన్ ఉలికిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశంతో పొత్తుల షడ్బుజి కోసం చేసిన వాదనపై పాక్ తీవ్రంగా స్పందించింది. దీనిని ముస్లీం వ్యతిరేక ఉమ్మా కూటమిగా అభివర్ణించింది. ఇస్లామిక్ దేశాల రాడికల్ షియా అక్షం ను ఎదుర్కొనేందుకు భారతదేశం ఇతర దేశాలతో పొత్తు పెట్టుకోవాలనే నెతాన్యాహు ప్రణాళికను ఖండిస్తూ, పాకిస్తాన్ సెనెట్ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పాక్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అన్నిరాజకీయ పార్టీల తరుపున పిపిపి సభ్యుడు పల్వాషా మొహమ్మద్ జైఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Photos : Vishnu Vinyasam Pre Release Event
The post Photos : Vishnu Vinyasam Pre Release Event appeared first on Telugu360 .
మనషులనే కాదు పచ్చని చెట్లను కూడా ప్రభుత్వ బ్రతకనివ్వడం లేదు: కెటిఆర్
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలన్న మహోన్నత లక్ష్యంతో కెసిఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా ఈ ప్రభుత్వం పగబట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహబూబ్ నగర్లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని కెటిఆర్ విమర్శించారు. పదేళ్లపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందన్నారు. ఇప్పటికే చెక్ డ్యామ్లను పేల్చివేస్తున్నారని, చెరువులను చెరబట్టారని, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని, కులవృత్తులను కాలరాశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్
ముంబైలో అనిల్ అంబానీ ఖరీదైన ఇల్లు జప్తు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) బ్యాంకును మోసం చేసిన కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ముంబై పాలి హిల్ నివాస ఆస్తిని ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు ఉంటుంది. ఆర్కామ్ బ్యాంకు మోసం కేసులో ఇప్పటివరకు గ్రూప్ కంపెనీల మొత్తం జప్తు ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు పైగా ఉందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ముంబైలోని ‘అబోడ్’ అనే ఆస్తిని జప్తు చేయగా, దీని విలువ రూ.473.17 కోట్లు ఉంటుంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి దర్యాప్తు కొనసాగుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. వాటిలో రూ.40,185 కోట్లు ఇంకా బకాయిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడి ప్రకారం, పాలి హిల్ ఆస్తిని రైజ్ ఈ ట్రస్ట్ అనే ఫ్యామిలీ ట్రస్టులో చేర్చి, అనిల్ అంబానీకి సంబంధం లేదని చూపించే ప్రయత్నం చేశారని తెలిపింది. పర్సనల్ గ్యారెంటీల బాధ్యతల నుంచి ఆస్తిని రక్షించడమే లక్ష్యమని ఈడి పేర్కొంది.
మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు
మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు వీవర్స్ కాలనీ
handloom Festival : అసెంబ్లీలో చేనేత పండుగ ; Andhra Prabha News
handloom Festival : అసెంబ్లీలో చేనేత పండుగ ; Andhra Prabha News
ట్రాలీబ్యాగ్లు,అల్మరాల్లో నోట్లకట్టలు..
ఒడిశాలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఒడిశా విజిలెన్స్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్, భారీగా నగదును పట్టించింది. కటక్ సర్కిల్ లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ శాఖ షాక్కు గురైంది. ఆ ఇంటి నుంచి సుమారు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లో ఉన్న అతని ఫ్లాట్ నుంచి బుధవారం ఉదయం ఆ డబ్బును సీజ్ చేశారు. వాస్తవానికి మొహంతిని మంగళవారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్సు కోసం అతను రూ. 30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ క్రమంలో అతన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే అతనికి చెందిన పలు లొకేషన్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. పాటియా లోని శ్రీవిహార్లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్మెంట్తోపాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ నుంచి కళ్లు చెదిరే రీతిలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీబ్యాగులు,అల్మరాల్లో ఆ డబ్బును దాచినట్టు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. నిందిత ఆఫీసర్ రూమ్లోంచి రూ.2 లక్షలు నగదు సీజ్ చేశారు. భువనేశ్వర్లో ఉన్న పహలా లోని రెండు అంతస్తుల బిల్డింగ్లో 130 గ్రాముల బంగారం గుర్తించారు. ఆ బిల్డింగ్తో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో నోట్ల కట్టలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్
జగద్గిరిగుట్టలో 14 తులాల బంగారం అపహరణ.. నిందితుడి అరెస్టు
బయటకు వెళ్తూ ఇంటి తాళం ఇంటి ప్రాంతాల్లో దాచి వెళ్లడంతో దొంగల పని సులభం అయింది. అదను చూసి ఇంట్లోకి ప్రవేశించి 14 తులాల బంగారు ఆభరణాలను దోచుకొని ఉడయించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండలో వెలుగు చూసింది. జగద్గిరిగుట్ట డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీకి చెందిన రేకపల్లి లక్ష్మి (63) ఈ నెల 23న సాయంత్రం సమయంలో ఇంటికి తాళం వేశారు. ఆ తాళం చెవిని తలుపు పక్కనే ఉన్న డ్రమ్ కింద దాచి బయటకు వెళ్లారు. అయితే ఆమె తాళం దాస్తున్న విషయాన్ని అదే కాలనీకి చెందిన పత్రో శంకర్ (36) గమనించాడు. ఆమె వెళ్లగానే నిందితుడు డ్రమ్ కింద ఉన్న తాళంతో తలుపులు తీసి లోపలికి ప్రవేశించాడు. టీవీ టేబుల్పైనే ఉన్న అల్మారా తాళం చెవులతో లాకర్ను తెరిచి అందులోని సుమారు 14 తులాల బంగారు నగలను దొంగిలించి పరారయ్యాడు. అదే రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న లక్ష్మి దంపతులు, అల్మారా తెరిచి ఉండటం చూసి ఆందోళన చెందారు. నగలు పోయినట్లు గుర్తించి వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు, సాంకేతిక ఆధారాలతో నిందితుడు పత్రో శంకర్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దొంగతనం విషయమై అంగీకరించాడు. అతని వద్ద నుంచి ఒక బంగారు హారం, నల్లపూసల గొలుసు, మూడు పొరల గొలుసు, లాకెట్ ఉన్న గొలుసు, నాలుగు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
YSRCP Gets Double the Funds of TDP; Megha Among Top Donors
YSR Congress Party (YSRCP) received twice the funds of the Telugu Desam Party (TDP) through electoral trusts in FY 2024–25, even as Hyderabad-based Megha Engineering & Infrastructure Limited (MEIL) figured among the top donors nationally. While YSRCP secured ₹98 crore through electoral trusts during the year, TDP received ₹44 crore, according to the latest disclosures […] The post YSRCP Gets Double the Funds of TDP; Megha Among Top Donors appeared first on Telugu360 .
శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే సామెల్ కు ఆహ్వానం
శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే సామెల్ కు ఆహ్వానం మోత్కూర్, ఆంధ్రప్రభః
బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్
బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్ భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభః భీం గల్
డీజీపీ శివధర్రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు
డీజీపీ శివధర్రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు దాడులకు పాల్పడిన ముష్కరులపై
ప్రమాదంలో మహిళ మృతి క్యాతన్ పల్లి,ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్
అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం
అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం బస్తాకు 30 రూపాయలు అధికంగా
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిరువూరు వైసీపీ నాయకులు..
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిరువూరు వైసీపీ నాయకులు.. పసుపు కండువాలు కప్పి పార్టీలోకి
కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్ముకశ్మీర్ టీమ్ బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 527 పరుగుల భారీ స్కోరును సాధించింది. వర్షం వల్ల రెండో రోజు ఆటను ముందుగానే నిలిపి వేయాల్సి వచ్చింది. 284/2 ఓవర్నైట్ స్కోరుతో బ్యాటింగ్ చేపట్టిన కశ్మీర్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓవర్నైట్ బ్యాటర్లు శుభమ్ పుందిర్ (121), అబ్దుల్ సమద్ (61)లను కర్ణాటక బౌలర్లు ప్రారంభంలోనే పెవిలియన్ పంపించారు. అయితే ఆ తర్వాత కశ్మీర్ బ్యాటర్లు మెరుగ్గా ఆడారు. రిటైర్డ్ హర్ట్గా డగౌట్కు వెళ్లిన కెప్టెన్ పరాస్ డోగ్రా మళ్లీ క్రీజులోకి వచ్చాడు. కన్హియా వాద్వాన్తో కలిసి డోగ్రా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇద్దరు కలిసి ఆరో వికెట్కు 110 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వాద్వాన్ 9 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. డోగ్రా 8 బౌండరీలతో 70 పరుగులు సాధించాడు. ఆట ముగిసే సమయానికి సాహిల్ లోత్రా (57), ఆబిద్ ముస్తాక్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు.
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తొలిసారిగా యాక్షన్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్- ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. బుధవారం మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్లో శర్వా ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, ఫెరోషస్ మాస్ అవతార్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకోసం శర్వా పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సెట్పై ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్లను డిజైన్ చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్ -ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మచిలీపట్నం సర్కార్ తోటలో పట్టపగలు చోరీ కలకలం
మచిలీపట్నం సర్కార్ తోటలో పట్టపగలు చోరీ కలకలం మచిలీపట్నం, ఆంధ్రప్రభః మచిలీపట్నం సర్కార్
3kuja |శక్తి స్వరూపుడు కుజగ్రహం, కుజ దోషం, జ్యోతిష విశ్లేషణ, వైతీశ్వరన్ కోవిల్ పరిహారాలు
3kuja | కుజుడు (అంగారకుడు) మహిమ: జ్యోతిష కారకత్వాలు, కుజ దోష ప్రభావాలు
₹46K Crore Repaid Towards Kaleshwaram Loans in 2 years by Congress govt
A total of ₹72,766.16 crore has been repaid towards loans taken for the Kaleshwaram project over the past six years, as per RTI filed by activist Kareem Ansari data. The year-wise repayments are as follows: • 2020 – ₹1,487.98 crore • 2021 – ₹3,364.65 crore • 2022 – ₹9,077.01 crore • 2023 – ₹11,873.70 crore […] The post ₹46K Crore Repaid Towards Kaleshwaram Loans in 2 years by Congress govt appeared first on Telugu360 .
Why Is YSRCP Struggling to Protect Its Hindu Image?
YSRCP today looks less like a party on the offensive and more like one constantly trying to defend itself. The debate is no longer just about corruption allegations or governance failures. It has now shifted to something more sensitive. Its Hindu image. When Botsa Satyanarayana made his “small thieves and big thieves” remark, Nara Lokesh […] The post Why Is YSRCP Struggling to Protect Its Hindu Image? appeared first on Telugu360 .
Crucial Developments in Andhra Pradesh Legislative Council as YSRCP MLCs Seek Resignation Approval
Major political developments are unfolding in Andhra Pradesh as the aftershocks of the 2024 Assembly elections continue to reshape the state’s political landscape. Following the electoral defeat of the YSR Congress Party, several senior leaders resigned from the party and shifted their allegiance to the ruling coalition. The exits included members from both the Assembly […] The post Crucial Developments in Andhra Pradesh Legislative Council as YSRCP MLCs Seek Resignation Approval appeared first on Telugu360 .
MINISTER NARAYANA : అధైర్యం వద్దు Andhra Prabha News
MINISTER NARAYANA : అధైర్యం వద్దు Andhra Prabha News ( శ్రీకాకుళం,
భారత-పాక్ మధ్య అణుయుద్ధం నివారించా: ట్రంప్
భారతదేశం - పాకిస్తాన్ మధ్య అణుయుద్ధంతో సహా ఎనిమిది యుద్ధాలను తానే ఆపానని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు పునరుద్ఘాటించారు. ఇది కొత్త కానప్పటికీ, తొలిసారిగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను జోక్యం చేసుకోనిపక్షంలో మూడున్నర కోట్ల మంది చనిపోయి ఉండేవారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు చెప్పారని ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తొలి 10 నెలలలోనే, తాను 8 యుద్ధాలు నివారించినట్లు తెలిపారు.తన రెండో పదవీకాలంలో తొలిసారి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఈ పదినెలల్లో తాను సాధించిన విజయాలను ఏకరవు పెట్టారు. తాను నివారించిన యుద్ధాల జాబితాను వెల్లడిస్తూ, ఇజ్రాయెల్ -హమాస్, ఇజ్రాయెల్ -ఇరాన్, ఈజిప్ట్- ఇథియోపియా, భారతదేశం పాకిస్తాన్, సెర్బియా -కసావో,రువాండా- కాంగో డమోక్రటిక్ రిపబ్లిక్, అర్మేనియా -అజర్ బైజాన్,థాయిలాండ్ -కంబోడియా మధ్య వివాదాలను పరిష్కరించినట్లు ట్రంప్ వివరించారు. మూడోసారి అధ్యక్షుడిని అయ్యేవాడినేనన్న ట్రంప్ అమెరికా గతంలో కన్నా బలంగా మెరుగ్గా, సంపన్నంగా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. అమెరికా ఆర్థికవ్యవస్థ మునుపు ఎన్నడూ లేనంత వేగంగా దూరుసుకుపోతోందని ఆయన అన్నారు. ఇది అమెరికాకు స్వర్ణయుగం అంటూ, మున్ముందు మరింత అభ్యన్నపథంలో దూసుకు పోతుందని ఆయన చెప్పారు. మూడోసారి అధ్యక్షుడు కావాలన్న ఆకాంక్షను ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రెండో దఫా ప్రెసిడెంట్ పదవి చేపట్టి ఏడాది పూర్తయిందని పేర్కొంటూ, 2020 ప్రెసిడెంట్ ఎన్నికలను ప్రస్తావిస్తూ, కొద్దిలో విజయం తప్పిపోయిందని గుర్తు చేశారు. అమెరికా రాజ్యాంగం 22 వ సవరణ ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ గా ఎవరైనా రెండు సార్లు మాత్రమే బాధ్యతలు వహించవలసి ఉంది. గతంలో కూడా ట్రంప్ మూడో టర్మ్ అధ్యక్ష పదవి చేపట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
మార్చి 5న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్
తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు ఈ ప్రాజెక్ట్ను సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు. గ్లింప్స్ వృషకర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్నీక్ పీక్ ఇవ్వడానికి మార్చి 5న విడుదల కానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో నాగ చైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుండి దూసుకు వస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తున్నాడు. అతని కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ అద్భుతంగా వుంది. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మాసీవ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. దర్శకుడు కార్తిక్ దండు తన బ్లాక్బస్టర్ డెబ్యూ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని, వృషకర్మను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు !
cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు ! ( ఆంధ్రప్రభ.
కాంగ్రెస్ హయాంలో అక్రమ అరెస్టులు: గంగుల కమలాకర్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం నడుస్తోందని, అభివృద్ధిని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులపై దృష్టి పెట్టిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా సమ్మక్క సారక్క జాతరలో ఫ్రొటోకాల్ అడిగారని, పోలీసులు, అధికారులు ఫ్రొటోకాల్ కల్పించకపోగా పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు నిరాధార ఆరోపణలు చేశారని, సిపి మత మార్పిడులకు పాల్పడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడా అనలేదని ఆయన తెలిపారు. ఈ కేసును సిఐడికి ఎందుకు ఇస్తున్నారని, ఈ కేసులో స్కాం ఉందా ? దొంగతనం చేశారా ? తవ్వి తీసేందుకు ఏముందని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఎందుకు కస్టడీ కావాలని అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. సిఐడి విచారణ పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. డిజిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారించవద్దని ఆయన సూచించారు. కరీంనగర్ సిపి, హుజురాబాద్ ఏసిపి, జమ్మికుంట సిఐలను సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసులు ఏజెంట్లను పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో ఆధారాలతో బయటపెడతానని ఆయన తెలిపారు. రాజకీయాలకు పోలీసులు బలి కావద్దని ఆయన సూచించారు.
ప్రియురాలితో షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్మెంట్
కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత బిగ్బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. అయితే చాలా కాలం ఓ ఇన్స్టా బ్యూటీతో ప్రేమలో ఉన్నట్లు.. ఆ తర్వాత బ్రేక్ అప్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు షణ్ముఖ్ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆ అమ్మాయి ముఖం కూడా చూపించకుండా, పేరు చెప్పకండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రం వెల్లడించాడు. తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తన కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే తన నిశ్చితార్థం జరిగినట్లు ఫోటోలు షేర్ చేశాడు. ‘‘దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు.. అయిపాయె’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్-వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
లండన్లో అగ్ని ప్రమాదం… రాజమండ్రి యువకుడు మృ*తి #LondonFire #Croydon #Abhishek #TeluguYouth
19yrsBoy |లఖనవూలో తండ్రిపై కుమారుడి దారుణం.. ఆపై మిస్సింగ్ డ్రామా
19yrsBoy | కొడుకు డాక్టర్ కావాలనుకోవడమే ఆ తండ్రి తప్పా? 19yrsBoy |
అఖిలాండ కోటి సేవలో పొట్లపల్లి..
అఖిలాండ కోటి సేవలో పొట్లపల్లి.. మినీ తిరుపతిగా చిలుపూర్ బుగులు వెంకన్న ఆలయంవరుసగా
apcm with farners : వెలిగొండలో.. సీఎం చక చక Andhra Prabha News
apcm with farners : వెలిగొండలో.. సీఎం చక చక Andhra Prabha
మూడు వికెట్లు కోల్పోయిన కివీస్.. స్కోర్ ఎంతంటే..
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కివీస్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లు మంచి ఆరంభాన్నే అందించారు. తొలి వికెట్కి 30 పరుగులు జోడించారు. అయితే 13 బంతుల్లో 23 పరుగులు చేసిన అలెన్ తీక్షణ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే సీఫర్ట్(8) పెవిలియన్ చేరాడు. ఈ రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే చమీర బౌలింగ్లో ఫిలిప్స్(18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజ్లో రవీంద్ర(26), మిచెల్ (0) ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇలా తింటే నో రిస్క్!!
Sports |నగరంలో లెజిస్లేచూవ్ క్రీడా మహోత్సవం..
Sports | నగరంలో లెజిస్లేచూవ్ క్రీడా మహోత్సవం.. రెండో రోజు ఉత్సాహంగా పాల్గొన్న
అభివృద్ధి పనులకు శంకుస్థాపన భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో
డిప్యూటి కలెక్టర్ చిత్రు పటేల్ కు సన్మానం
డిప్యూటి కలెక్టర్ చిత్రు పటేల్ కు సన్మానం జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా
ప్రసంగి మృతదేహనికి నివాళులర్పిస్తున్న విజయపాల్ రెడ్డి
ప్రసంగి మృతదేహనికి నివాళులర్పిస్తున్న విజయపాల్ రెడ్డి పరకాల,ఆంధ్రప్రభ: పట్టణంలో అకాల మరణం చెందిన
فیکٹ چیک: کولکتہ–صومالیہ کی مبینہ پرواز کے کریش سے متعلق وائرل دعویٰ گمراہ کن، جانئے اصل حقیقت
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ کولکاتہ سے صومالیہ جانے والا طیارہ حادثے کا شکار ہوا اور تبلیغی جماعت کی مستورات بال بال بچ گئیں۔ تحقیق سے واضح ہوا کہ حادثہ صومالیہ میں ہوا اور تمام مسافر محفوظ رہے۔
దౌనెల్లిలోని పశు వైద్య శిబిరం పశువులకు టీకాలు వేస్తున్న సర్పంచ్ మెట్టు రాజు
సురక్షితంగా వాహనాలను నడపాలి.. అర్లీ ఎక్స్ రోడ్ సమీపంలోని వాహనాల తనిఖీ చేపట్టిన
కుంటాల అంబులెన్స్ ఆకస్మితక తనిఖీ
కుంటాల అంబులెన్స్ ఆకస్మితక తనిఖీ అంబులెన్స్ సేవలపై వివరాల అడిగి తెలుసుకుని రికార్డులను
పోచవరం గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలి
పోచవరం గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలి చింతూరు పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ :
ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న తాహాసిల్దార్ ఆడే
Vishnu Vinyasam, Sure Shot Hit: Sree Vishnu
Sree Vishnu is coming up with Vishnu Vinyasam, which arrives in cinemas on February 27th. Just days ahead of release, the team shared interesting insights that hint at a film far deeper than its fun-filled surface. Speaking with confidence, Sree Vishnu described the film as a small-town story that smoothly balances humour and emotion. “While […] The post Vishnu Vinyasam, Sure Shot Hit: Sree Vishnu appeared first on Telugu360 .
Under 15 |జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఆదివాసీ బిడ్డలు…
Under 15 | జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఆదివాసీ బిడ్డలు… Under
చైర్మన్ ను సత్కరించిన ట్రస్మా డివిజన్ కమిటీ
చైర్మన్ ను సత్కరించిన ట్రస్మా డివిజన్ కమిటీ స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ :
Open drinking |నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి…
Open drinking | నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి… కఠినంగా వ్యవహరించాలి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. నియామకాలకు సంబంధించి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బి) అభ్యర్థుల ప్రాథమిక వివరాలను బుధవారం విడుదల చేసింది. బోర్డు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఫిర్యాదు సమర్పించవచ్చని తెలియజేసింది. అభ్యర్థుల లాగిన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది. దరఖాస్తులో దొర్లిన తప్పులు లేదా మెరిట్ లెక్కింపులో వ్యత్యాసాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే, వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను సిద్దం చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చడానికి ఈ నియామకాలు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి సాధ్యమయినంత త్వరగా కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
దివ్యాంగుని సమస్యను వింటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా..
దివ్యాంగుని సమస్యను వింటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా.. ఆపన్నహస్తమే జీవితానికి ఆశాకిరణం..దివ్యాంగుని సంకల్పానికి
శాస్త్రీయ పద్ధతిలో రైతులు వ్యవసాయాన్ని చేయాలి
శాస్త్రీయ పద్ధతిలో రైతులు వ్యవసాయాన్ని చేయాలి జగదేవపూర్, ఆంధ్రప్రభ: జగదేవపూర్ మండల పరిధిలో
డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్
డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ లేని వారి నుండి 11,
బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య
బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కళాశాల ఉపకులపతిని సంప్రదించేందుకు ప్రతినిధులు ప్రయత్నించినప్పటికి ఆయన అందుబాటులో లేరని సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వార్త ప్రతినిధులను లోపలికి ఆనుమతించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన ఆర్. వసంతగా మృతురాలిని గుర్తించినట్లు తెలిసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల బాసర విద్యాసంస్థలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులో ఆందోళన నెలకొంది.
అఫ్గానిస్థాన్ జట్టుకు కొత్త కోచ్.. ఎవరంటే..
అఫ్గానిస్థాన్ జట్టుకు కొత్త కోచ్ రానున్నారు. టి-20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయిన అఫ్గాన్ జట్టు కోచ్ పదవి నుంచి జొనాథన్ ట్రాట్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో రిచర్డ్ పైబస్ను నియమిస్తున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి పైబస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్కు చెందిన పైబస్ ఒకే ఒక్క లిస్ట్ ఎ మ్యాచ్ ఆడినప్పటికీ.. కోచ్గా మంచి అనుభవం ఉంది. 2013 నుంచి 2019 వరకూ అతడు వెస్టిండీస్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. అతడు విండీస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్నప్పుడే ఆ జట్టు పురుషుల, మహిళల, అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీలు సాధించాయి.
TTD TEMPLE |జూబిలీహిల్స్లో మహా వైభవంగా బ్రహ్మోత్సవాలు
TTD TEMPLE | జూబిలీహిల్స్లో మహా వైభవంగా బ్రహ్మోత్సవాలు TTD TEMPLE |
హెల్మెట్ వాహనదారులకు రక్షణ కవచం
హెల్మెట్ వాహనదారులకు రక్షణ కవచం కుబీర్ లో 35 మంది వాహనదారులకు హెల్మెట్ల
దళారులను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్
Nani’s Bloody Romeo Latest Updates
Natural Star Nani celebrated his birthday recently and the official announcement of his upcoming movie Bloody Romeo was made. The film is said to be a high voltage actioner and Nani plays a Gangster in this expensive film. Sujeeth is the director and Venkat Boyanapalli is the producer. Nani is currently busy with the shoot […] The post Nani’s Bloody Romeo Latest Updates appeared first on Telugu360 .
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ..
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి .. టి పి యూఎస్ చిట్యాల మండల శాఖ
సిఇఐఆర్ సేవలతో 122 మొబైల్ ఫోన్లు అందజేత
సిఇఐఆర్ సేవలతో 122 మొబైల్ ఫోన్లు అందజేత సిఇఐఆర్తో 122 ఫోన్ల రికవరీ..2589కు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తహసీల్దార్ సమీక్ష
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తహసీల్దార్ సమీక్ష గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన
ఆకట్టుకున్న విద్యార్థుల విద్యాబోధన
విద్యార్థులు కష్టపడి చదవాలిగిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘనంగా స్వయంపాలన దినోత్సవం స్టేషన్
Rs.1,37,509 |నిధుల దుర్వినియోగంపైకఠిన చర్యల సిఫార్సు…
Rs.1,37,509 | నిధుల దుర్వినియోగంపైకఠిన చర్యల సిఫార్సు… రామచంద్రపురం మున్సిపల్ అధికారులపై క్రమశిక్షణా
ఇకనుండి వాట్సాప్ లోనే విద్యుత్ సేవలు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇకనుండి విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సాప్ చాట్ ద్వారానే
పేదల సొంత ఇంటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
పేదల సొంత ఇంటి కళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కమ్మర్ పల్లి, ఆంధ్ర
యూట్యూబర్ అన్వేష్కి లుక్ఔట్ నోటీసులు
హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసులు ఈ నోటీుసులు ఇచ్చారు. సోషల్మీడియాలో అన్వేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని.. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందని అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావవాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

20 C