12 Yrs Rupee Surges Record : రూపాయి పెరిగిందోచ్.. Andhra Prabha News
12 Yrs Rupee Surges Record : రూపాయి ;పెరిగిందోచ్.. Andhra Prabha
లాభాల బాటలో కేడీసీసీ బ్యాంక్ చాట్రాయి, తోట్లవల్లూరు, కాటూరు బ్రాంచ్లలో 100% వసూళ్లురైతు
ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి..
ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెకెఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్లో ఆడిన తొలి మ్యాచ్లో ఇరు జట్లు ఓటమిపాలయ్యాయి. ఎస్ఆర్హెచ్.. ఆర్సిబి చేతిలో ఓడిపోగా.. కెకెఆర్ని.. ముంబై ఇండియన్స్ జట్టు ఓడించింది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి ఈ సీజన్లో గెలుపు ఖాతా తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్లో కెకెఆర్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతుండగా.. ఎస్ఆర్హెచ్ ఒక మార్పు చేసింది. శివాంగ్ని జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, బ్లెస్సింగ్ ముజర్బాని. ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, డేవిడ్ పైన్.
రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..?
రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..? టివిఏఈ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో
SameRates | అర్థమైందా రాజా… SameRates | ఎవర్ని కదిలించినా యుద్ధం గురించే…!ఆ
ఆ రోజు ప్రభాస్ చాలా బాధపడ్డాడు: వి.వి. వినాయక్
టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాహుబలి మొదటి భాగం విడదలైన తర్వాత చిత్ర బృందం ఓ పార్టీ ఏర్పాటు చేశారని, అందులో డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ డల్ గా కనిపించారన్నారు. అలా డల్ గా ఉండటానికి గల కారణం బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి నెగిటివ్ టాక్ రావడమే. దాంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజులు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతో బాధపడ్డారని, కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో చాలాఆపందపడ్డారని వినాయక్ తెలిపారు.
ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు
ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ
రాధా –రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం…
రాధా – రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :
ఇకనుంచి మన రాజధాని అమరావతి.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం చారిత్రాత్మకం
తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం..
తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదంఈ విజయం
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తాం: పొంగులేటి
హైదరాబాద్: భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వమిది అని అన్నారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.
విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ : పోటీ ప్రపంచంలో విద్యార్థినీ, విద్యార్థులు సెల్ ఫోన్ కు
ఘనంగా బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి శఖటోత్సవం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా
హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి..
కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణం 100 ఫీట్ల రోడ్డు ఉన్న హనుమకొండ
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?
రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను […] The post పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….? appeared first on Visalaandhra .
టేకుమట్ల, ఆంధ్రప్రభ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామంలో
హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…
హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే… జన్నారం, ఆంధ్రప్రభ : హనుమాన్
ఉప్లూర్ లో ప్రజాపాలన ప్రగతి –ప్రణాళిక గ్రామ సభ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో తెలంగాణ
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం..!
మాక్లూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ద్యేయమని, అందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో
తాత అంత్యక్రియలకు వెళ్తూ… మనుమని మృతి..గుండెపోటుకు గురైన యువకుడు.. జన్నారం, ఆంధ్రప్రభ :
Congress : అనిరుధ్ రెడ్డి లక్ష్యం ఏంటి? ప్రచారం కోసమా? మరి?
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది
Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha SPL Story
Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha
*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మూల్యాంకనంలో […] The post 6నుంచి ‘పది’ మూల్యాంకనం appeared first on Visalaandhra .
ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం స్థాపన
సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం స్థాపన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర […] The post ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం స్థాపన appeared first on Visalaandhra .
‘జన నాయగన్’ విడుదల కాకుండా కుట్రలు..నాకు న్యాయం కావాలి విజయ్
చెన్నై: సినీ నటుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమిళగ వెట్రి కళగం(టివికె) పార్టీని స్థాపించిన ఆయన త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు విజయ్ సినిమాలకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా రకరకాల కారణాల వల్ల విడుదల కాలేకపోయింది. అయితే తన సినిమా విడుదల కాకుండా కుట్రలు జరుగుతున్నాయని విజయ్ ఆరోపించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ‘‘కరూర్ ఘటన ఒక ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారు. మీకు న్యాయం కోసం నేను ఎలా అయితే కోరుతున్నానో.. నాకు కూడా న్యాయం కావాలని కోరుతున్నా’’ అని విజయ్ అన్నారు. ఎల్పిజి సిలిండర్ల కొరతపై స్పందించిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘తన కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర సిఎం స్టాలిన్ వెంటనే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతారు. ఎల్పిజి సిలిండర్ల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లరా?’’ అని విజయ్ ప్రశ్నించారు.
కేరళంలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు
పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఉరవకొండ
మద్యం అమ్మకాల జోరు… ఖజానా నిండిన కోట్లు #ExciseRevenue #LiquorSales #StateIncome #TeluguNews
ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం…
ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం… ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో ‘ప్రజా పాలన
14 Dead |లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్
14 Dead | లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్ 14
Director Maruthi |ప్లాన్ మారిందా..?
Director Maruthi | ప్లాన్ మారిందా..? Director Maruthi | వరుణ్ తేజ్
న్యాయవాదుల్లో సామాజిక స్పృహ, చైతన్యం ఎక్కువే: హరీష్ రావు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులే అగ్రభాగాన ఉన్నారని, ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో అగ్రభాగాన ఉన్నది కూడా న్యాయవాదులేనని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సమాజానికి సేవ చేయాలని వాళ్లలో ఉన్న ఆలోచనే ఈ వృత్తిని ఎన్నుకునేందుకు దోహదపడిందని అన్నారు. యూనివర్శిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉస్మానియా ఠాగూర్ ఆడిటోరియంలో డుకిమస్ వి లీడ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షకులుగా కొత్త జీవితాన్ని లా స్టూడెంట్స్ ప్రారంభించబోతున్నారని, లాయర్ ప్రొఫెషనల్ ను ఎంచుకోవడమే సంథింగ్ అని కొనియాడారు. న్యాయవాదుల్లో సామాజిక చైతన్యం, సామాజిక స్పృహ ఎక్కువని, న్యాయవాదులు ఉంటే ఉద్యమం గమ్యాన్ని ముద్దాడుతుందని హరీష్ రావు తెలియజేశారు. ఏ లక్ష్యంలో ఈ వృత్తిని ఎంచుకున్నారో చివరి వరకు అదే కొనసాగించాలని సూచించారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, జైల్లో ఉండేవారు అత్యంత పేదవారని, న్యాయాన్నిపొందలేనివారు ఉన్నారని.. అలాంటి వారి కోసం న్యాయవాదులు పోరాడాలని, అండగా నిలబడాలని, పేదలకు గొంతుకగా నిలబడాలని.. కోరుకుంటున్నానని అన్నారు. ఉద్యమాలకు అణచివేయాలని ప్రభుత్వాలు చూస్తుంటాయని తెలియజేశారు. అసెంబ్లీలో హేట్ స్పీచ్ వచ్చిందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పై దాడి కోసమే హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారని అన్నారు. రాజ్యంగం మనకిచ్చిన స్వేఛ్చను హరించేందుకు హేట్ స్పీచ్ బిల్లు అని విమర్శించారు. లాయర్లు స్వేచ్ఛను కాపాడగలిగితేనే జడ్జిమెంట్ లు న్యాయంగా వస్తాయని, రాజ్యాంగాన్ని లోబడే చట్టాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హేట్ స్పీచ్ బిల్లుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసు.. తప్పిదాన్ని నిలదీస్తే జైలు అని హరీష్ రావు దుయ్యబట్టారు.
అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత
అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత పార్లమెంటు ఆమోదం హర్షనీయంవిజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్
College | మనస్తాపానికి గురై… College | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
కర్ణాటకలోని హవేరీలో ఘోర ప్రమాదం ప్రయాణికులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు #Karnataka #KSRTC
అమరావతి బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్సభ ఆమోదించిన విషయం తెలిసిందే.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ
Megastar Chiranjeevi is committed to work with Bobby Kolli once again after the super success of Waltair Veerayya. The pre-production work has reached the final stages and the film is tentatively titled Mega158. The film will have its launch in a grand manner on April 11th in Hyderabad with a pooja ceremony and the shoot […] The post Mega158 all set for Launch appeared first on Telugu360 .
అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ […] The post అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం appeared first on Visalaandhra .
పేరూరులో ప్రజాపాలన ప్రగతి గ్రామసభ…
కౌకుంట్ల, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో 99 రోజుల ప్రజా
ఉట్నూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని సర్వజినిక్ హనుమాన్ మందిర్
JetLee First Single Video: Satya stuns with his Dance Moves
Jet Lee starring Comedian Satya, Rhea Singha in leading roles is gearing up to tickle funny bones of audiences. The movie produced by Mythri Movie Makers and Clap Entertainment has been latest hilarious offering from Mathu Vadalara director Ritesh Rana and Satya combination. The movie first single, Satya is not Jet Lee, is released today […] The post JetLee First Single Video: Satya stuns with his Dance Moves appeared first on Telugu360 .
బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం
బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం విజయవాడ ఆంధ్రప్రభ :
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: శాసనమండలి చైర్మన్
చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి
బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో […] The post బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత… appeared first on Visalaandhra .
సినిమా ఆడిషన్స్ కోసం వచ్చి గుండెపోటుతో మృ*తి #BanjaraHills #Auditions #HeartAttack #BreakingNews
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల […] The post చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం appeared first on Visalaandhra .
రాజా రవివర్మ పెయింటింగ్.. వేలంలో రికార్డు ధరకు అమ్మకం..
ముంబై: భారతీయ చిత్రకారుల్లో రాజా రవివర్మకు ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన పెయింటింగ్స్ అంటే ఎంతో మందికి ఇష్టం. తాజాగా రవివర్మ పెయింటింగ్ ఒకటి రికార్డు ధరకు అమ్ముడు పోయింది. యశోద, కృష్ణులు ఉన్న ఈ ఆయిల్ పెయింటింగ్ ఏకంగా రూ.167.2 కోట్లకు అమ్ముడు పోయింది. ముంబైలో సాఫ్రాన్ ఆర్ట్స్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్ను నిర్వహించారు. ఈ వేలంలో రాజా రవివర్మ గీసిన ఈ చిత్రాన్ని దక్కించుకొనేందుకు అనేక మంది పోటీ పడ్డారు. కానీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా ఈ పెయింటింగ్ని దక్కించుకున్నారు. 1890లలో గీసిన దీన్ని రూ.167 కోట్లకు కొనుగోలు చేశారు. గతేడాది ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ రూ.118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో అత్యంత ఖరీదైన కళాకృతిగా ఇది రికార్డు సాధించింది. తాజాగా ఈ రికార్డును రవివర్మ పెయింటింగ్ బద్దలుకొట్టింది. ఈ పెయింటింగ్ కొనుగోలు చేయడం ఎంతో గౌరవంగా ఉందని.. ఇది తన కర్తవ్యం అని సైరస్ మీడియాతో అన్నారు.
ఉట్నూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీని మోడల్ గా
2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు
సంక్షేమ పథకం ప్రతి అర్హుడికి చేరాలి :జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : 20047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి …
Green Signal |ఏపీ రాజధానిగా అమరావతి..
Green Signal | ఏపీ రాజధానిగా అమరావతి.. రాజ్యసభలో ఆమోదం Green Signal
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!
నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం […] The post చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం! appeared first on Visalaandhra .
ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం..
ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం.. ధర్మపురి, ఆంధ్రప్రభ : ఎన్నికల
all in 1 |తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్
all in 1 | తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్ all
Sreeleela’s Last Hope on Hindi Outings
Telugu beauty Sreeleela has been a part of several disasters in Telugu cinema. She was trolled for her choice of films in the recent years in Tollywood. Excluding Bhagavanth Kesari, the actress disappointed the audience in all her outings in the past four years. She had big hopes on Ustaad Bhagat Singh and the film […] The post Sreeleela’s Last Hope on Hindi Outings appeared first on Telugu360 .
‘జనంసాక్షి’ కథనం.. 64 ట్రాక్టర్ల ఇసుక డంపులు సీజ్
రాజోలి, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : రాజోలి మండల కేంద్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ‘మనల్ని ఎవ్వర్రా ఆపేది ’శీర్షికన ‘జనంసాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి …
AndhraPrabha Smart Edition |AP|సంబురం /ఎంపీల థ్యాంక్స్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-04-2026, 4.00PM ap అమరావతి సంబురం.. ఊరూరా
Amaravati |సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం
Amaravati | సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం Amaravati | ఆంధ్రప్రభ,
వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..
యశోద హాస్పిటల్స్లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్, క్లినికల్ డైరెక్టర్ రాజేష్ అలుగోలు తెలిపారు. మంగళవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తూ, దేశంలో లక్ష జనాభాలో సగటున 42 నుండి 60 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్కు […] The post వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్.. appeared first on Visalaandhra .
Breaking : రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం
రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది
Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum
The formal recognition of Amaravati as the capital of Andhra Pradesh by Parliament has marked a decisive moment in the state’s political journey. Following this development, TDP national general secretary and minister Nara Lokesh expressed gratitude to leaders in Delhi who supported the cause. His visit to the national capital was not symbolic. It reflected […] The post Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum appeared first on Telugu360 .
నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు…
నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు… విజయవాడ, ఆంధ్రప్రభ :
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,
ఏపీ రాజకీయాల్లో ‘మావిగన్’ హీట్? #YSJagan #APPolitics #Mavigen #SocialMedia #Viral #PoliticalNews
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు
కడెం, ఆంధ్రప్రభ ; బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన
సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ సలేశ్వరం జాతరకు కఠిన నిబంధనలు —
గ్రామ సభలో భాగస్వాములైన జుక్కల్ మండల గ్రామస్తులు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం
చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజాపాలన……
చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి
మూసీ ప్రాజెక్టుపై ఎన్జిటిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట..
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుపై ఎన్జిటిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్జిటి నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే పర్యావరణంపై ప్రభావం చూపే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని బిఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దీనిపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించినట్లు తెలుస్తోంది. రెండు వైపుల వాదనలు విన్న ట్రిబ్యునల్.. కార్తీక్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి ఎన్జిటి నుండి మార్గం సుగమమైనట్లే అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
Biker Racing Stunts shot in Indonesia
The promotional content of Sharwanand’s upcoming film Biker and the film is made on a big-budget. The quality of the content is seen in the trailer and there are big expectations on the film. UV Creations have spent a bomb on the film and Biker was under making for two years. Sharwanand’s transformation is appreciated […] The post Biker Racing Stunts shot in Indonesia appeared first on Telugu360 .
TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలి: అమిత్ షా
కోల్కతా: పశ్చిమ బెంగాల్ లో తర్వలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గురువారం అధికార పార్టీ టిఎంసిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలంటూ పిలుపునిచ్చారు. భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా సువేందు అధికారి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సువేందు అధికారితో కలిసి నిర్వహించిన రోడ్షోలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో దాదాపు ప్రతిరోజూ బాంబు దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. ఎన్నికల తర్వాత బెంగాల్లో మార్పు రాబోతోందని అన్నారు. భవానిపూర్లో కూడా మీకు మార్పు కావాలా, వద్దా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. తమ అభ్యర్థి సువేందు అధికారికి ఓట్లు వేసి గెలిపించాలని.. అప్పుడే భవానిపూర్లో కూడా మార్పు వస్తుందని ఆయన అన్నారు. TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయడానికి ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని షా పిలుపునిచ్చారు. ఈసారి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఏ గూండా కూడా అడ్డుకోలేడని అన్నారు. కాగా, సువేందు అధికారి..మరోసారి సిఎం మమతపై పోటీ చేయబోతున్నారు. గత 2021ఎన్నికల్లో దీదీ.. సువేందు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు
చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి
హనుమజ్జయంతి రోజున అద్భుత సన్నివేశం.. చిరు డివోషనల్ పోస్ట్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఆంజనేయ స్వామిపై అపారమైన భక్తి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా చిరు ఓ ప్రత్యేకమైన వీడియోని అందరితో పంచుకున్నారు. తన పూజా మందిరంలోని హనుమాన్ విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకిన అద్భుత సన్నివేశాన్ని ఆయన సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి తమ పూజా మందిరంలో ఉన్న హనుమంతుడి పైనుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరిస్తాయని అన్నారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశామన్న చిరు.. కోణార్క్, అరసవెల్లిలో సూర్య కిరణాలు ఆయన విగ్రహాన్నే తాకడం మనందరికీ తెలిసిందే అని అన్నారు. అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లో ఆంజనేయుడిని స్పృశించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అనిభావోద్వేగానికి గురయ్యారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్ జై హనుమాన్ #HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL — Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026
Ys Jagan : జగన్ కొత్త నినాదం ప్లస్ లేదా మైనస్?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త నినాదాన్ని కోస్తాంధ్ర ప్రజలు ఎంత వరకూ విశ్వసిస్తారన్నది ప్రశ్న
మానవీయత చాటుకున్న కలెక్టర్ గణపురం, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షల వేళ
Application |ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఖాళీలు…
Application | ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఖాళీలు… Application | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్
ఊరు వాడ అభివృద్ధే గ్రామ సభ లక్ష్యం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఊరు వాడ సమగ్ర అభివృద్ధే గ్రామ సభల
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పటాన్చెరు నియోజకవర్గంలోని
Amaravati |వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి లక్ష్యం
Amaravati | వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి లక్ష్యం Amaravati | ఆంధ్రప్రభ,
after10th |సరైన కోర్స్ ఎంచుకోవడం ఎలా?
after10th | సరైన కోర్స్ ఎంచుకోవడం ఎలా? after10th | పదవ తరగతి
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి..
జగిత్యాల, ఆంధ్రప్రభ : ధర్మపురి పట్టణ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు
ప్రజాకవి, గాయకుడు ఎండి జహంగీర్ మృతి..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన
ఫర్నీచర్ షాపు దగ్ధం కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; అకస్మాత్తుగా మంటలు వ్యాపించి
Renuka Chowdhury |ఇది అమరావతి రైతుల విజయం
Renuka Chowdhury |ఇది అమరావతి రైతుల విజయం MP Renuka Chowdhury |
Investigations |బొగ్గు స్మగ్లింగ్ కేసులో….
Investigations | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్
చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు…
చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు… పవర్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల్లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల్లో కర్నూలు జిల్లా ప్రథమ స్థానం.. సాధారణ కాన్పులకు పెద్దపీటజిల్లా
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన.. మార్షల్స్తో తగువు
హైదరాబాద్: నగరంలో పెరిగిపోయిన దోమల సమస్యను ఎత్తి చూపుతూ ఎల్బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేశారు. అసెంబ్లీకి ఆయన దోమ తెర, ఫాగింగ్ యంత్రంతో వచ్చారు. అయితే ఇందుకు అనుమతి లేదని మార్షల్స్ ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమతెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్పై సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని దోమల బెడత తట్టుకోలేక ప్రజలు హైదరాబాద్ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. దీనివల్ల నగరం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని అన్నారు. దోమల సమస్య నుంచి ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

32 C