నకిలీ యాప్ల నుండి రక్షించుకోడం ఎలా
నకిలీ యాప్ల నుండి రక్షించుకోడం ఎలా హైదరాబాద్, ఆంధ్రప్రభ : 2024లో భారతదేశంలో
rs60+ |గ్యాస్ కొరత… నిజమెంత? యుద్ధ ప్రభావమా లేక కృతిమ కొరతా?
rs60+ | గ్యాస్ కొరత… నిజమెంత? యుద్ధ ప్రభావమా లేక కృతిమ కొరతా?
కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాలయ ప్రత్యేక అధికారి కె. ముత్యాలమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.6వ తరగతిలో మొత్తం 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు.7 నుండి 10వ తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల12వ […] The post కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం appeared first on Visalaandhra .
Press Meet |పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
Press Meet | పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు Press Meet
సమాజంలో జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రూరల్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పి మహబూబ్ బాషా సూచించారు. ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మంగళవారం గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలిట్ పాఠశాలలో ఎండి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు సురక్ష వాహనంలోని డిజిటల్ స్క్రీన్ ద్వారా సైబర్ […] The post సమాజంలో జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలి appeared first on Visalaandhra .
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని, సాగులో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ పేర్కొన్నారు. బుక్కచెర్ల సొసైటీ వద్ద రైతులకు ఎరువుల పంపిణీ చేయగా ముఖ్య అతిథులుగా ఏడీసీసీ ఛైర్మన్ కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఏడిఏ అల్తాఫ్ అలీ ఖాన్, ఏఓ కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతుల సమస్యల […] The post రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ appeared first on Visalaandhra .
కీలక నిర్ణయం... గ్యాస్ వినియోగదారులూ అలెర్ట్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ విధిస్తూ నిర్ణయం తీసుకుంది
అంగన్వాడి పరిశుభ్రత పక్షోత్సవాలు
విశాలాంద్ర -వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలోని నూకవరం అంగన్వాడి సెంటర్ లో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి పరిశుభ్రతపక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కే సునీత పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ నుండి 15 వరకు అంగన్వాడీ పరిశుభ్రత పక్షోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు కేంద్రాల్లో పోషకాహార పరిశుభ్రత పాటించి గర్భిణీలు బాలింతలు చిన్నారులకు […] The post అంగన్వాడి పరిశుభ్రత పక్షోత్సవాలు appeared first on Visalaandhra .
Prabhas – Ntr |నీల్ ప్లాన్ ఇదేనా..?
Prabhas – Ntr | నీల్ ప్లాన్ ఇదేనా..? Prabhas – Ntr
చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు
-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని రాప్తాడు చెరువు కట్టను బలోపేతానికి నిర్ధిష్ట చర్యలు చేపట్టడంపాటు నీటి వనరులకు జీవం పోసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించామని టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. రాప్తాడు, అయ్యవారిపల్లి మధ్యలోని చెరువు ప్రాంతంలో పునరుద్ధరణకు మంగళవారం ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, ప్రసన్నాయపల్లి శీనా, ఎంపీడీవో […] The post చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు appeared first on Visalaandhra .
ഫാക്ട് ചെക്ക്: ബിജെപിയിലേക്ക് പോകുമെന്ന് രാജ്മോഹൻ ഉണ്ണിത്താൻ? പ്രചാരണം വ്യാജം
2018ലെ ഒരു അഭിമുഖ വീഡിയോ എഡിറ്റ് ചെയ്താണ് പ്രചരിക്കുന്നത്
హెచ్పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం
హెచ్పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి
Vijay Devarakonda |లైనప్ అదిరింది..
Vijay Devarakonda | లైనప్ అదిరింది.. Vijay Devarakonda | విజయ్ దేవరకొండ
ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు
కాంగ్రెస్ పార్టీ నాయకులు తుప్పర్తి పరమేష్ విశాలాంధ్ర ధర్మవరం; ఆర్ డి టి స్వచ్ఛంద సేవా సంస్థకు ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని, అటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కు కూటమి ప్రభుత్వానికి లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు తలమానికం పేద ప్రజల గుండెచప్పుడు అయిన […] The post ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు appeared first on Visalaandhra .
పైపులైన్ లీకేజీ పరిష్కారం కోసం సహకరించాలి
కౌన్సిలర్ వెల్లాల లలితమ్మవిశాలాంధ్ర – ఆదోని : ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో గత ఒకటిన్నర సంవత్సరం నుండి మెయిన్ రోడ్డులో పైపులైన్ లీకేజీ అవుతోందని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన లీకేజీ బాగు చేయలేదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఖచ్ఛితంగా మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి మరియు ఉన్నతాధికారులు వార్డుకు వచ్చి పరిశీలించి పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు. వెంటనే […] The post పైపులైన్ లీకేజీ పరిష్కారం కోసం సహకరించాలి appeared first on Visalaandhra .
విద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ వినతిపత్రం
విశాలాంధ్ర – కడియం : ప్రతిరోజూ కడియం నుండి రాజమండ్రి వెళ్లి చదువుకునే విద్యార్థినీ విద్యార్థుల కొరకు ఎపిఎస్ ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కడియం గ్రామానికి చెందిన దొడ్డా దుర్గా చంద్ర రావు (బుజ్జి), చిరుకూరి ప్రభాకర్ లు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల సమయంలో కడియం విద్యార్థులు […] The post విద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ వినతిపత్రం appeared first on Visalaandhra .
నర్సీపట్నంలో ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ జోష్–భారీగా సభ్యత్వాలు
నర్సీపట్నం నియోజకవర్గ ట్రస్ట్ ఇన్చార్జ్ గంటా సూరిబాబు సారథ్యంలో నిర్వహణ అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం: ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన నర్సీపట్నం నియోజకవర్గ వాసులు భారీగా ట్రస్ట్లో సభ్యులుగా చేరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో శారద నగర్ లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు(ఎం వి ఆర్) తనయుడు ట్రస్ట్ ప్రతినిధి […] The post నర్సీపట్నంలో ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ జోష్–భారీగా సభ్యత్వాలు appeared first on Visalaandhra .
విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అమోఘం…
విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అమోఘం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశ
సమస్యలు పరిష్కరించాలని వినతి… పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని
భక్తి, సేవ, సమాజానికి అంకిత భావం
భక్తి, సేవ, సమాజానికి అంకిత భావం నిజామాబాద్,ఆంధ్రప్రభ : భక్తి, సేవ, సమాజానికి
వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి
విశాలాంధ్ర, ఘట్ కేసర్ : రోడ్డు నిర్మాణ పనుల్లో వెట్టి చాకిరి చేస్తున్న కర్మికులను గుర్తించి వారికి రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు . జాతీయ రహదారి 163 రోడ్డు నిర్మాణ పనుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి రెండు కుటుంబాలను ఇక్కడికి తరలించి వారితో వెట్టి చాకిరి చెయిస్తున్న వారిపై నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సెల్ న్యాయవాది వలిగొండ విజయరాజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు వెట్టి చాకిరి కార్మికుల సమస్యపై […] The post వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి appeared first on Visalaandhra .
బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్, అప్పారెంట్లీ సినిమా, స్టోరీ ఫ్యాక్టరీ బ్యానర్స్పై హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ సంయుక్తం గా నిర్మించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. దర్శక ద్వయం అర్జున్, -కార్తిక్ రూపొందించిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విబేధా లు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు తమ మాటలతో రెచ్చగొట్టడం.. ఈ క్రమం లో జరిగే పరిణామాలు ఒకవైపు థ్రిల్కు గురి చేస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్వించేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సన్స్టూడియో యూ ఎఫ్ఓతో కలిసి ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ సోమవారం ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు మాట్లాడుతూ “అందరూ తమ సినిమాని థియేటర్స్లో చూసి ఆశీర్వదిస్తే ఇలాం టి మంచి సినిమాలు మరెన్నో ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తామని అన్నారు. డైరెక్టర్ అర్జున్ మా ట్లాడుతూ.. “ఇది పూర్తిగా ఫన్ మూవీ” అని తెలిపారు. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. “మేము చిన్న చినిమా చేసినా.. అద్భుతమైన సినిమా చే శాం. నేను కామెడీ రెచ్చిపోయి చేశా. ‘లేచింది మహిళాలోకం’ మర్డర్ చేయమని చెప్పే సినిమా కాదు.. అందరినీ నవ్వించే చిత్రం”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్తిక్, లక్ష్మణ్, అనన్య నాగ ళ్ల, శ్రీరామ చంద్ర, హరితేజ,హేమ పాల్గొన్నారు.
స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ 71 వ జయంతి
స్వర్గీయ పూజారి సాంబయ్య గౌడ్ 71 వ జయంతి పరకాల, ఆంధ్రప్రభ :
Supreme Court | ఆ కేసులో… Supreme Court | ఆంధ్రప్రభ, వెబ్
ایک وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ افغان عوام بھارتی پرچم تلے قومی ترانہ گا رہے ہیں۔ تحقیق سے واضح ہوا کہ یہ ویڈیو اترپردیش کے دارالعلوم دیوبند میں حالیہ یومِ جمہوریہ کے موقع پر شوٹ کیا گیا تھا
యువతదే రాజ్యం అని నిరూపించిన సందర్భం ఇది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్లో ఈటీవి విన్ సత్తా చాటింది. ఈటీవిన్ నిర్మించిన చిత్రాలు ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకున్నాయి. బెస్ట్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అనగనగా, సెకండ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ -మౌనమే నీ భాష, బెస్ట్ డైరెక్టర్ సాయి లు కంపాటి( రాజు వెడ్స్ రాంబా యి), బెస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ -సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్) బెస్ట్ మేల్ యాక్టర్ చైతు జొన్నలగడ్డ (రాజు రాంబాయి) ఉత్తమ నేపథ్య గాయకుడు అనురాగ్ కులకర్ణి (రాజు రాంబాయి)కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భం ఈటీవి విన్ మేకర్స్ విజేతలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ “పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజకి, అలాగే రాజు వెడ్స్ రాంబాయి చిత్రాన్ని నన్ను చూడమని ఆహ్వానించిన వేణు ఉడుగులకి ధన్యవాదాలు. మట్టి వాసనతో సినిమా తీసి నా చిత్రమని చాటిచెప్పిన డైరెక్టర్ సాయిలుకి అభినందనలు. ఈ వేడుక చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఉత్తమ నటులు, ఉత్తమ గాయకులు ఉత్తమ దర్శకులు అందరూ కూడా యువత. యువతదే రాజ్యం అని నిరూపించిన సందర్భం ఇది”అని అన్నారు. ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. “మా రచయిత, దర్శకులు అందరికీ ధన్యవాదాలు. రామోజీరావు విజన్తోనే ఇదంతా సాధ్యపడింది. సినిమాలని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు”అని తెలిపారు. వేణు ఉడుగుల మాట్లాడుతూ “ఒక మంచి చిత్రానికి ప్రోత్సాహంగా నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు ఇచ్చిన ప్రభుత్వానికి, జూరీ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తొలి దర్శకత్వం చేసే అవకాశం ఈటీవీ కల్పించింది. డాక్యుమెంటరీకి తొలిసారి రచయిత దర్శకుడిగా మారాను. ఇప్పుడు ఇంత కాలానికి నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కూడా ఈటీవీ సపోర్ట్ చేసింది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, నితిన్, సాయిలు కంపాటి, అనురాగ్ కులకర్ణి, సురేష్ బొబ్బిలి, రాహుల్, సాయి మార్తాండ్, ఆదిత్య హాసన్, సన్నీ, రాకేష్, వర ముళ్ళపూడి పాల్గొన్నారు.
టీమ్ ఇండియాకు రూ.131 కోట్ల నగదు ప్రకటించిన బీసీసీఐ#TeamIndia#BCCI#T20WorldCup2026#IndiaChampions
గాలికుంటు నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
గాలికుంటు నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గాలికుంటు
Andhra Prabha Smart Edition|TS|జెన్ జీ/గ్రాండ్ వెల్కమ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-03-2026, 4.00PM ts క్రెడిట్ ట్రాప్లో జెన్
దేశంలో చిల్లర నోట్లకు కొరత లేదు: కేంద్రం
దేశంలో రూ.10, 20, 50 నోట్లకు ఎలాంటి కొరత లేదని వెల్లడి పార్లమెంటులో స్పష్టత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం దేశంలో రూ.10, రూ.20, రూ.50 వంటి తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నోట్లు చలామణిలో సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ఈ […] The post దేశంలో చిల్లర నోట్లకు కొరత లేదు: కేంద్రం appeared first on Visalaandhra .
తొర్రూరు టౌన్ సదస్సు కరపత్ర ఆవిష్కరణ…
తొర్రూరు టౌన్ సదస్సు కరపత్ర ఆవిష్కరణ… తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : భారతదేశాన్ని
మాజీ సీఎం జగన్ తో ఎన్టీఆర్ జిల్లా నాయకులు భేటీ
మాజీ సీఎం జగన్ తో ఎన్టీఆర్ జిల్లా నాయకులు భేటీ విజయవాడ, ఆంధ్రప్రభ:
Andhra Prabha Smart Edition|AP|కన్వెన్షన్ సెంటర్/క్రెడిట్ ట్రాప్లో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-03-2026, 4.00PM ap అమరావతిలో కన్వెన్షన్ సెంటర్
వినాయకుడి గుడిలో భారీ చోరీ… బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు#Sangareddy#Ramachandrapuram
UBS Censor: Big Relief for Team
Pawan Kalyan’s Ustaad Bhagat Singh is slated for March 19th in theatres across the globe. Pawan Kalyan has worked round the clock for two days and he completed the dubbing part. The film completed all the censor formalities and Ustaad Bhagat Singh has been issued U/A certificate. There was a big debate going on that […] The post UBS Censor: Big Relief for Team appeared first on Telugu360 .
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు
ఏపీలో గ్రామ పంచాయతీల స్వరూపాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల పునర్వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా రూర్బన్ (రూరల్+అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం […] The post ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..మూడు నుంచి నాలుగుకు పెరిగిన పంచాయతీల కేటగిరీలు appeared first on Visalaandhra .
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఎంసీఎక్స్లో తులం బంగారం రూ.1,62,000 పైకి చేరికకిలో వెండి రూ.2,77,000కు ఎగబాకిన వైనంఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,62,150 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో మే సిల్వర్ ఫ్యూచర్స్ 3.68 శాతం లాభపడి కిలోకు రూ.2,77,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 5,082.51 డాలర్లకు, స్పాట్ సిల్వర్ 82.50 డాలర్లకు పెరిగాయి. […] The post భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .
పేదల కోసం గళమెత్తిన నన్ను ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కవిత
వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడ్డ తనను అరెస్ట్ చేశారన్న కవితఅర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆగ్రహం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నిరాహార దీక్షకు దిగిన తనను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పేదల కోసం గళమెత్తిన తనను ఒక ఉగ్రవాదిలా భావించి అరెస్ట్ చేశారని, […] The post పేదల కోసం గళమెత్తిన నన్ను ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కవిత appeared first on Visalaandhra .
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోం…
: కేంద్ర ఎన్నికల సంఘంపశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీలు, అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సీఈసీ బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క […] The post అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోం… appeared first on Visalaandhra .
గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా‘ ప్రయోగించిన కేంద్రం
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా కమర్షియల్ ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ క్రమబద్ధమైన సరఫరాను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టం (ఎస్మా)ను ప్రయోగించింది. పశ్చిమాసియాలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో తలెత్తిన ఆటంకాల ఫలితంగా.. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పుడు […] The post గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా‘ ప్రయోగించిన కేంద్రం appeared first on Visalaandhra .
పార్లమెంట్లో చర్చ జరగాలి.. భారత్–అమెరికా ఒప్పందంపై ప్రభుత్వం పారదర్శకంగా వివరణ ఇవ్వాలి..వ్యక్తిగత విమర్శలు
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి…
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి… ఊర్కొండ, ఆంధ్రప్రభ : గ్రామ
మున్సిపల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం
మున్సిపల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం మక్తల్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన మున్సిపల్
క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా…
క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా… ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ మక్తల్,
Anil ravipudi |అలాంటి సినిమా చేయబోతున్నాడా..?
Anil ravipudi | అలాంటి సినిమా చేయబోతున్నాడా..? Anil ravipudi | మరో
పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…
పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు… చిట్యాల, ఆంధ్రప్రభ :
గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం
గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం చిట్యాల, ఆంధ్రప్రభ : స్వచ్ఛ
కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు: పొన్నం
హైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ కు పొన్నం బహిరంగ సభ లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు అని తెలియజేశారు. పనులు చెల్లిస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధికి ఎందుకు చర్యలు చేపట్టలేదు? అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం తగదు అని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులపై బండి సంజయ్, కిషన్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని, కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90 శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Back-to-back shocks for Sree Vishnu
Young actor Sree Vishnu delivered a blockbuster with Single last year. He completed the shoots of Vishnu Vinyasam and Mrithyunjay. Sree Vishnu worked hard to avoid the clash between both these films and they released in a gap of a week. Vishnu Vinyasam is a comic entertainer and the film released during the last weekend […] The post Back-to-back shocks for Sree Vishnu appeared first on Telugu360 .
పశు వ్యాధుల పై పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలి
పశు వ్యాధుల పై పాడి రైతులు అవగాహన కలిగి ఉండాలి ఎడపల్లి, ఆంధ్రప్రభ
Amanchi : ఆమంచి గుంటూరుకు వచ్చింది అందుకేనా? కండిషన్ ఏమని పెట్టారంటే?
ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది
చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం…
చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం… జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆదేశానుసారం
Release Date Confusion among Biggies
The trend has changed over the years and the filmmakers are now locking their release dates in advance to avoid clashes and take the advantage of holiday season. Most of the biggies are heading for a pan-Indian release and with the involvement of multiple players, the producers are finalizing and announcing the release dates in […] The post Release Date Confusion among Biggies appeared first on Telugu360 .
Nagarjuna |నిర్ణయం సరైనదేనా..?
Nagarjuna | నిర్ణయం సరైనదేనా..? Nagarjuna | రాజమౌళి సినిమాకు నాగార్జున ఎందుకు
చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు
చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి..
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా
POLICE |మత్తుకు దూరంగా ఉండాలి..
POLICE | మత్తుకు దూరంగా ఉండాలి.. POLICE | డ్రగ్స్ రహిత సమాజం
Iran War Toll : అమెరికా తూచ్.. Andhra Prabha Analysis
Iran War Toll : అమెరికా తూచ్.. Andhra Prabha Analysis (
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
వరంగల్లో ఘోరం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త. వరంగల్, ఆంధ్రప్రభ :
Fuel Alert in India: Centre Invokes Emergency Laws to Prevent LPG Shortage
The Central government has moved quickly to protect India’s fuel supply as tensions in West Asia raise concerns about global oil disruptions. To prevent shortages and ensure stability in the domestic energy supply, the government has activated two strong legal measures. These steps aim to safeguard LPG availability for households and keep the transport fuel […] The post Fuel Alert in India: Centre Invokes Emergency Laws to Prevent LPG Shortage appeared first on Telugu360 .
Bhumana : భూమన మళ్లీ ఫోకస్ పెట్టారట... అందుకు ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా?
వైసీపీలో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు
గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు..
గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కోమల్ల
ప్రియుడిని ఇంటికి రప్పించిన కూతురు... గొడ్డలితో కాలును నరికి... కరెంట్ షాక్ ఇచ్చి
భోపాల్: కుతూరు లవర్ కు కరెంట్ షాక్ ఇచ్చి అనంతరం గొడలితో కాలు నరికేసి.. కరెంట్ షాక్తో చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించి చివరలో దొరికిపోయారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బర్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొఖ్రా అనే గ్రామానికి చెందిన పూజా అనే యువతిని సందేప్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పూజాకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయం చేయడంతో తనని పెళ్లి చేసుకోవాలని ఆమెను సందీప్ బలవంతం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు పూజా చెప్పడంతో వారు ప్లాన్ చేశారు. ఫ్లాన్ భాగంగా సందీప్ కు కూతురుతో ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు. ప్రియుడి యువతి ఇంటికి రాగానే పూజా కుటుంబ సభ్యులు అతడిని పట్టుకొని కర్రలతో దాడి చేశారు. అనంతరం కరెంట్ షాక్ ఇచ్చి గ్రామ శివారులో అతడిని పడేశారు. తీవ్రంగా గాయపడిన అతడి కాలును గొడ్డలితో నరికి దుస్తులు తగలబెట్టారు. జంతువులు రాకుండా ఉండేందుకు కట్టిన కరెంట్ వైర్ల వద్ద అతడిని పడేశారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. స్థానికులు అతడిని గమనించి వెంటనే బైధాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నలుగురు నిందితులు భోలానాత్ పనికా(29), మెలాసాగర్ పనికా(19), పూజా పనికా(20), మున్ని దేవి పనికా(40)లు నిజాలు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నాణ్యమైన విద్యుత్ అందించాలి.. పద్మావతి కాలనీలో నూతన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన
తుమ్మల వ్యూహం.. భూదన్ బాధితుల న్యాయం..
తుమ్మల వ్యూహం.. భూదన్ బాధితుల న్యాయం.. కంకణబద్ధుడైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపేదలకు ఇళ్లు
BCCI : టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ను ప్రకటించింది
వంట గ్యాస్ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్…
దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నా.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్ అండ్ రెస్టారంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ముంబయి మాత్రమే కాదు.. గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య […] The post వంట గ్యాస్ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్… appeared first on Visalaandhra .
కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..?
కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..? ఫోటోలు దిగారు తప్ప, పని
Telangana : వేలాది కోళ్లు మృతి... రైతుల్లో ఆందోళన
నాగర్కర్నూల్ జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి
Team India |రూ.131 కోట్ల బహుమతి
Team India | రూ.131 కోట్ల బహుమతి Team India | ఆంధ్రప్రభ,
Rs.8.70 cr |తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు..
Rs.8.70 cr | తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు.. అభివృద్ధికి కృషి చేస్తున్న
Nara Lokesh : నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు
సీఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరణ
సీఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరణ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్
విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్లు#Rajahmundry#GovernmentHospital#NursesSuspended
mileage bikes 2026 |పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బడ్జెట్ బైక్లు ఇవే
mileage bikes 2026 | పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : ద్విచక్ర వాహనం
Avanigadda : బుద్ధప్రసాద్ కే కోపం తెప్పించారుగా.. అవనిగడ్డలో టీడీపీ vs జనసేన డిష్యూం.. డిష్యూం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎప్పుడూ కూల్ గా ఉంటారు
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. దుర్గకు జీవితాంతం ఆర్థిక సహాయం#AlluArjun#IconStarAlluArjun
పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ …
Vaccination |ప్రారంభమైన హెచ్.పీ.వీ వాక్సినేషన్
Vaccination | ప్రారంభమైన హెచ్.పీ.వీవాక్సినేషన్ Vaccination | గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు
Orders |ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలి
Orders | ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలి కేంద్రం ఆదేశాలు.. Orders | ఆంధ్రప్రభ,
ESMA : ఎస్మాను ప్రయోగించిన మోదీ సర్కార్
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించింది
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు బ్యూరో,మార్చి10(జనం సాక్షి):-రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందని మొదటి విడతలో మంజూరు అయిన …
3 districts |నిందితుల నుంచి సొత్తు స్వాధీనం…
3 districts | నిందితుల నుంచి సొత్తు స్వాధీనం… 3 districts |ఏలూరు,
శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా!
సినిమా: ఒక దర్శకుని వద్ద శిక్షణ పొందిన వారంతా విభిన్న కథలతో విజయాలు అందుకోవడం విశేషం. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్కు ఇది వర్తిస్తుంది. ఆయన వదిలిన కొత్త బాణం హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ’ తో హిట్ కొట్టడంతో టాలీవుడ్.. ‘శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా’ అంటోంది. సుకుమార్ శిష్య బృందంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఒకరు. ‘కరెంట’తో దర్శకుడిగా పరిచయమైన తర్వాత సుకుమార్తో ప్రయాణించారు. ఆ క్రమంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కుమారి 21 […] The post శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా! appeared first on Visalaandhra .
పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లి గా మారుద్దాం
మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య మార్చి10(జనం సాక్షి):-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల …
ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!
ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది […] The post ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్! appeared first on Visalaandhra .
Dispute |ఎన్సీఈఆర్టీ బహిరంగ క్షమాపణలు..
Dispute | ఎన్సీఈఆర్టీ బహిరంగ క్షమాపణలు.. Dispute | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

30 C