అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ
అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల
ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్… ప్రజలందరూ కల్తీ లేని
YSRCP : రాయలసీమలో వైసీపీ నేతల వార్.. పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందా?
వైసీపీ అధికారంలో లేదు. అందరూ కలసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం
ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…
ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే… తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణ
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా
అసంపూర్తి పనులతో ఇబ్బందులు.. జోనల్ కమిషనర్కు మాజీ కౌన్సిలర్ వినతి మేడ్చల్, ఆంధ్రప్రభ
Anil Sunkara aims a Strong Comeback
The disasters of Bhola Shankar and Agent left producer Anil Sunkara shattered. He is recovering from his financial losses and is in plans to make a strong comeback in Telugu cinema. This year, he started with Nari Nari Naduma Murari and the film ended up as a decent one. Now, Anil Sunkara is planning to […] The post Anil Sunkara aims a Strong Comeback appeared first on Telugu360 .
The Andhra Pradesh government is moving with a clear focus on infrastructure by combining coastal development with capital connectivity. Alongside the proposed Sea Shore Highway, the Centre’s decision to link Amaravati with two high-speed rail corridors adds strong momentum to the state’s growth plans. The Sea Shore Highway will run from Narsapuram to Bapatla via […] The post Sea Shore Highway and High-Speed Rail: Andhra Pradesh’s Dual Push for Coastal and Capital Connectivity appeared first on Telugu360 .
ఆటో బైక్ డీ… ఒకరికి తీవ్ర గాయాలు
ఆటో బైక్ డీ… ఒకరికి తీవ్ర గాయాలు బోధన్, ఆంధ్ర ప్రభ :
బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.. పరకాల, ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ): పరకాల
ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ :
కరీంనగర్ లో కవలల హత్య కేసు... నలుగురు నిందితులు అరెస్టు: సిపి
కరీంనగర్: కవలల హత్యకేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే ఇద్దరు చిన్నారులను తండ్రి శ్రీశైలం హత్య చేశాడని పేర్కొన్నారు. చిన్నారి హత్యలో ముగ్గురు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని వివరించారు. కవలలను బావిలోకి తోసేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చేస్తామని సిపి గౌస్ ఆలం వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జూబ్లీనగర్లో కచ్చు శ్రీశైలం-మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు కావడంతో భర్తతో పాటు అత్తమామ, మరది మౌనికను పలుమార్లు వేధించారు. ఆడి పిల్లలు కన్నావని వేధించడంతో మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఆడ పిల్లలను చంపాలని కన్నతండ్రి, నానమ్మ, తాతయ్య, బాబాయ్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఊరు వెళ్లగా శ్రీశైలం వారిని బావిలోకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే.
రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టూ తిరుగుతుంది: హరీష్ రావు
హైదరాబాద్: లక్షలాది మంది రైతుల భవిష్యత్తు మార్కెట్ పై ఆధారపడి ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మార్కెట్ భూసేకరణ కోసం మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ ను హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, నేతలు సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని, మార్కెట్ స్థలాన్ని బిఆర్ఎస్ హయాంలోనే నోటిఫై చేశామని తెలియజేశారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్ల నిధులు బ్యాంక్ ఎకౌంట్లో వేశామని, విదేశాల్లో అధ్యయనం చేసి మార్కెట్ కోసం అద్భుతమైన డిజైన్ ప్లాన్ చేశామని అన్నారు. రూ.1000 కోట్ల అంచనాలతో డిపిఆర్ రూపొందించామని హరీష్ రావు పేర్కొన్నారు. స్థలం, డబ్బులు సిద్ధం చేసి ఉంచితే భూమిని అమ్ముతామంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం స్థలాన్ని కొట్టేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్ కడితే ఎంతో మంది రైతులు బాగుపడతారని, సిఎం రేవంత్ రెడ్డి దిల్ భూములలో మార్కెట్ కేటాయిస్తా అంటున్నారని మండిపడ్డారు. దిల్ భూములలో ఎపికి వాటా ఉందని కోర్టు లో కేసు వేశారని, దిల్ భూముల పేరు చెప్పి ఇక్కడ భూమి కొట్లేయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో ఉన్నభూమి వచ్చేదెప్పుడు మార్కెట్ కట్టేదెప్పుడని ప్రశ్నించారు. ప్రాసెసింగ్ యూనిట్ కోసం కావాలంటే దిల్ భూములు కేటాయించాలని, అంతర్జాతీయ స్థాయలో కోహెడలో మార్కెట్ నిర్మించాల్సిందేనని అన్నారు. మార్కెట్ యార్డ్ భూములపై కూడా రేవంత్ కన్నుపడిందని, మార్కెట్ కోసం స్థలాన్ని నోటిఫై చేసి నిధులు కూడా కేటాయించామని అన్నారు. రేవంత్ కు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఇక్కడే మార్కెట్ నిర్మించి ఇవ్వాలని సూచించారు. దళారుల కోసం రేవంత్ ఆరాటపడితే బిఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. లక్షలాది రైతుల భవిష్యత్ కోసం బిఆర్ఎస్ పోరాడుతుందని, రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టూ తిరుగుతుందని అన్నారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని, భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి రైతుల ఉసురు తీస్తున్నారని, దేవుడు పేరు చెప్పి కూడా భూములు కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోహెడలో మార్కెట్ కోసం పోరాడాలని హరీష్ రావు కోరారు.
బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు
చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్ఎఫ్దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదిలే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆలోచన అమలు సాధ్యతపై అధ్యయనం చేయాలని బీఎసఎఫ్ తన ప్రాంతీయ కార్యాలయాలకు సూచనలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలు ఉన్నట్లు […] The post బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు appeared first on Visalaandhra .
Janasena : నెలిమర్లలో కూటమి మధ్య కుంపట్లు... కాలిపోతుందిగా?
నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
Performed Stunts & Chase Scenes Myself In Dacoit: Mrunal
Mrunal Thakur, who scored major hits with Sita Ramam and Hi Nanna, is now coming up with another intriguing film, Dacoit, starring Adivi Sesh. Directed by Shaneil Deo and produced by Supriya Yarlagadda, the film is set for release on the 10th of this month. Mrunal plays the role of Saraswathi. “The role of Saraswathi […] The post Performed Stunts & Chase Scenes Myself In Dacoit: Mrunal appeared first on Telugu360 .
Harish Rao |ఫ్రూట్ మార్కెట్పై భూ బకాసురుల కన్ను
Harish Rao | ఫ్రూట్ మార్కెట్పై భూ బకాసురుల కన్ను అమ్మేందుకు కుట్రలు
పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
(జనం సాక్షి ):పెంట్లవెల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ప్రతి బిజెపి నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.ములే …
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… గుడివాడ – ఆంధ్రప్రభ :
Railway Station |అపరిచిత మృతదేహం లభ్యం….
Railway Station | అపరిచిత మృతదేహం లభ్యం…. Railway Station | మేడ్చల్,
బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం..
బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ :
రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 06 (జనం సాక్షిభారతీయ జనతా పార్టీ 46 వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రంగసాయిపేట 42 వ డివిజన్లో బిజెపి సీనియర్ …
అలా అయితేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుంది: చంద్రబాబు
అమరావతి: వర్షపు నీటి విలువ రాయలసీమ రైతులకు బాగా తెలుసని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చామని, రాయితీతో పరికరాలు ఇచ్చామని అన్నారు. సాగునీటి సంఘాలకు వంద రోజుల ప్రణాళిక ఇచ్చేలా సిఎం దిశానిర్దేశం చేశారు. సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సిఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి మండలం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నామని, మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని తెలియజేశారు. నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని, భూమినే ఒక జలశయంగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. గతంలోనే ఇంకుడుగుంతలు, పంటకుంటలు తవ్వించామని, దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జలసిరి, నీరు-మీరు, నీరు- ప్రగతి తీసుకొచ్చామని అన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలని..నడిచే నీటిని మళ్లించాలని, రాయలసీమలో 63శాతం పంటలకు మైక్రో ఇరిగేషన్, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వల్ల రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ గా తయారైందని చంద్రబాబు పేర్కొన్నారు. హార్టీ కల్చర్ కు వచ్చే ఆరేళ్ల లో రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తామని, రాయలసీమలోని 20 వేల చెరువులు పూర్తిగా నింపామని, భూగర్భ జలాలు పెంచామని.. ఇంకా పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతపురంలో భూగర్భ జలాలను 11.25 మీటర్లకు తీసుకొచ్చామని, నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. రాయలసీమలో సాగునీటి కోసం కొట్లాటలు ఉండేవని, అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని అన్నారు. భూగర్భ జలాలు పెరిగితే కరెంట్ ఖర్చులు కూడా తగ్గుతాయని, శ్రీశైలం, మల్యాలలో పంపులు పెట్టి నీరు తెస్తున్నామని అన్నారు. యాడికి మండలాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేసే బాధ్యత తమదని, ఈ ఏడాది 70 టిఎంసిల నీటిని అనంతపురం జిల్లాకు తీసుకువచ్చామని అన్నారు. నీరు సమృద్ధిగా ఉంటేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని, దేశంలో ఎక్కువ పళ్లు, కూరగాయలు పండే జిల్లాగా అనంతపురాన్ని మారుస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : గాలికుంటు
Revanth Reddy |బాసరలో ఆలయంలో సీఎం పూజలు..
Revanth Reddy | బాసరలో ఆలయంలో సీఎం పూజలు.. బాసరలో సీఎంకు ఘన
ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ కావ్యారెడ్డిల నిశ్చితార్థం వేడుక... #BellamkondaSreenivas#KavyaReddy
*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై […] The post నో గ్యాస్.. పండ్లే గతి appeared first on Visalaandhra .
శ్రీపతి వెంకటచలంకు నష్టపరిహారం అందించాలి…
శ్రీపతి వెంకటచలంకు నష్టపరిహారం అందించాలి… మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని కొబ్బరి
ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి…
ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి… ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహనవ్యవసాయ
Revanth Reddy : బాసరలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరలో పర్యటిస్తున్నారు
Sharwa’s Biker takes a decent start
Charming Star Sharwanand starrer Biker is gaining huge support from youth and family audiences. The movie released on 3rd April and the racing sequences, family emotions induced in the film gained critical acclaim, audiences appreciation. The movie took a decent start owing to the positive reception all over. It is selling good number of tickets […] The post Sharwa’s Biker takes a decent start appeared first on Telugu360 .
Chandrababu : జగన్ రెడ్డికి పిచ్చ ముదిరింది : చంద్రబాబు
రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
Ongole : ఒంగోలు పాలిటిక్స్ లోకి ఈదర రీ ఎంట్రీ ఇస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఒంగోలు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ప్రకటించారు
రేపే డెడ్లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్ను నాశనం చేస్తామన్న ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.ఁమంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం […] The post రేపే డెడ్లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్ను నాశనం చేస్తామన్న ట్రంప్ appeared first on Visalaandhra .
ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం చిట్యాల, ఆంధ్రప్రభ : ఈరోజు
Israel - Iran War : ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ వైమానిక దాడులు
ఇరాన్పై సోమవారం ఇజ్రాయెల్, అమెరికా వరుస వైమానిక దాడులు చేశాయి
నార్సింగ్లో రోడ్డు ప్రమాదం… మలుపు వద్ద అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఆటో #Narsingi#AutoAccident
తోటి విద్యార్థులు ఆర్థిక సాయం…
తోటి విద్యార్థులు ఆర్థిక సాయం… చిట్యాల, ఆంధ్రప్రభ : ఇటీవల చిట్యాల పట్టణ
రోడ్డున పడ్డ శ్రీ లక్ష్మీ బోర్ వెల్స్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
రూ. 15 కోట్లను వెంటనే చెల్లించి న్యాయం చేయాలి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తనకు సంబంధం …
Gold Rates : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు భారీగా తగ్గాయి
టెహ్రాన్ పై అమెరికా దాడి: 13 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు చేస్తోంది. టెహ్రాన్లోని జనావాసాలపై క్షిపణి దాడులు చేయడంతో 13 మంది చనిపోయమారు. మృతులలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. టెహ్రాన్లోని షరీఫ్ యూనివర్సిటీపైనా దాడులు చేశారు. యుద్ధ కారణంగా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ పై అమెరికా భీకర దాడులు చేయడంతో సహజవాయువు సరఫరా చేసే పైప్ లైన్లు ధ్వంసమయ్యాయి. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. 48 గంటల్లో హార్మూజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ లో విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం విధితమే. కువైట్ పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో విద్యుత్ కేంద్రం, షువైక్ చమురు సెక్టార్, పెట్రో కెమికల్ స్థావరం పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే.
ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు….
ఘనంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి జన్మదిన వేడుకలు…. బిక్కనూరు, ఆంధ్రప్రభ : బిక్కనూర్
చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
చెన్నూరులో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
Telangana |ఎన్నికల ప్రచారంలో రేవంత్..
Telangana | ఎన్నికల ప్రచారంలో రేవంత్.. Telangana | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి..
స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారి.. తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
Airport |విమాన రాకపోకలకు అంతరాయం..
Airport | విమాన రాకపోకలకు అంతరాయం.. Airport | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల
ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న న్యూదిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు చాలా ప్రధానమైనవి. ప్రజాస్వామ్య మనుగడకు ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం కీలకమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. పట్నాలో చాణక్య న్యాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్రప్రసాద్ స్మారక ఉపన్యాసం ఇస్తూ… ఎన్నికల సమగ్రతను కాపాడే ప్రాథమిక బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టంచేశారు. ఎన్నికలు నిర్వహించే వారు పోటీ చేసే వ్యక్తులపై ఆధారపడితే మొత్తం ప్రక్రియ తటస్థతపై అనుమానాలు వ్యక్తమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని […] The post ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి appeared first on Visalaandhra .
Adivi Sesh – Jagapathi Babu – Sai Marthand
Adivi Sesh has delivered some of the biggest hits in his career. After a long gap, he is testing his luck with Dacoit, an action drama that releases on April 10th in theatres. He has Goodachari 2 in shoot mode and the film releases soon. Adivi Sesh has given his commitment for Sai Marthand who […] The post Adivi Sesh – Jagapathi Babu – Sai Marthand appeared first on Telugu360 .
పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా అదనపు మార్కుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల్లో దొర్లిన సాంకేతిక పొరపాట్లు, అస్పష్టంగా ఉన్న ప్రశ్నల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎస్ఎస్సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.బోర్డు నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, హిందీ సబ్జెక్టులో సందిగ్ధంగా ఉన్న ప్రశ్నల కారణంగా 2 మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో తలెత్తిన లోపాల వల్ల 5 మార్కులు.. మొత్తంగా 7 మార్కులను అదనంగా […] The post పదో తరగతి విద్యార్థులకు 7 మార్కులు కలపాలని ఏపీ ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయం appeared first on Visalaandhra .
Dhruv Vikram all set for Tollywood Debut
Chiyan Vikram’s son Dhruv Vikram has been doing films in Tamil and he is not in a mad rush. He is quite selective and is picking up films wisely. Several Telugu directors narrated scripts for Dhruv Vikram but the projects did not materialize. Top production house Mythri Movie Makers is all set to launch Dhruv […] The post Dhruv Vikram all set for Tollywood Debut appeared first on Telugu360 .
Revanth Reddy : నేడు కేరళం వెళ్లనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళం బయలు దేరి వెళ్లనున్నారు
Hyderabad : గ్యాస్ బాయ్ ను బెదిరించిన యూట్యూబర్లు.. పోలీసుల అరెస్ట్
గ్యాస్ సిలిండర్ కష్టాలను కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు
లోపభూయిష్టంగా ఓఎస్టీల పనితీరు: రాహుల్
న్యూదిల్లీ: గృహహింస, వేధింపులు, దాడులకు గురైన మహిళలకు సహాయం చేసేందుకు కేంద్రం ఏర్పాటుచేసిన ఏక పరిష్కార కేంద్రాల(ఓఎస్సీ) పనితీరు లోపభూయిష్ఠంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. భద్రత అనేది పథకం కాదని, అది ప్రభుత్వ ప్రాథమిక భాద్యత అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘ఓ మహిళ హింస నుంచి తప్పించుకుని ఓఎస్సీలను ఆశ్రయించినపుడు కేంద్రాల తలుపులను ప్రభుత్వం ఎందుకు మూసేస్తోంది. సిబ్బంది కొరత సహా దేశవ్యాప్తంగా ఉన్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదు. భద్రతే ముఖ్యమైతే ప్రతి […] The post లోపభూయిష్టంగా ఓఎస్టీల పనితీరు: రాహుల్ appeared first on Visalaandhra .
25 Dead Iran Airstrike : ఇరాన్పై వైమానిక దాడి Andhra Prabha News
25 Dead Iran Airstrike : ఇరాన్పై వైమానిక దాడి Andhra Prabha
CRIME |కాళ్ల పట్టీల కోసం కిడ్నాప్ !
CRIME | కాళ్ల పట్టీల కోసం కిడ్నాప్ ! CRIME | కాళ్ల
Andhra Pradesh : ఏపీలో కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్య సేవల బంద్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది
హైదరాబాద్ పై దోమల దాడి #Hyderabad #MosquitoProblem #Dengue #Chikungunya #GHMC #HealthAlert
జమ్మూ శ్రీనగర్ హైవేపై నిలిచిన వాహనాలు
జమ్మూ- శ్రీనగర్ హైవేపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి
ట్రంప్ హెచ్చరికల ప్రభావం… న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా పెట్టిన గడువు నేటితో ముగిసింది. నౌకల రాకపోకలకు వీలుగా హోర్మూజ్ని తెరవకపోతే ఇరాన్లో వంతెనలు, విద్యుదుత్పత్తి కర్మాగారాలను నామరూపాల్లేకుండా చేస్తామని బెదిరించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ ఆందోళనల నేపథ్యంలో చమురు […] The post భగ్గుమన్న ముడి చమురు ధరలు appeared first on Visalaandhra .
Orders issued |చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు
Orders issued | చర్చనీయాంశమైన అర్చకుల విదేశీయాన కోర్టు తీర్పు Orders issued
జామకాయ దొంగతనం... బాలికను కట్టేసి చితకబాదిన జవాన్
సిమ్లా: ఓ మాజీ జవాన్ మానవత్వం మరిచిపోయి క్రూరంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి మానవ జాతికే మచ్చ తెచ్చాడు. జామ కాయలు దొంగలించిందనే నెపంతో బాలికను కట్టేసి ఓ మాజీ జవాన్ చితకబాదాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలో జరిగింది. సోషల్ మీడియాలో వీడియో ప్రకారం.... ఉనా ప్రాంతంలో ఓ మాజీ జవాన్కు జామ తోట ఉంది. ఓ బాలిక తోటిలోనికి వెళ్లి జామకాయను కోసింది. ఇది గమనించిన మాజీ జవాన్ బాలికను పట్టుకొని రెండు తగిలించాడు. అనంతరం బాలికను ఇంట్లో గొలుసులతో కట్టేశాడు. బాలిక ఎంత బతిమిలాడిన కూడా వదిలిపెట్టలేదు. మానవత్వం కోల్పోయి కర్రతో బాలికను చితకబాదాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ జవాన్గా నేర్చుకుంది ఇదేనా అతడి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో వైరల్ కావడంతో సదరు మాజీ జవాన్పై బాలల హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం.
న్యాయం కోరుతూ యువతి ధర్నా.. గూడూరు, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం
పిచ్చిమొక్కలు తొలగించారు ఆంధ్రప్రభ వెబ్ కథనానికి స్పందన వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రభ
పోలీసులతో కలిసి ఫుట్ బాల్ ఆడిన CM రేవంత్ #telugupost #cmrevanthreddy #football #viralvideo
Top music composer Rockstar Devi Sri Prasad had plans to make his debut as an actor from a long time. He is finally making his debut with Yellamma, a rooted Telangana film. Balagam fame Venu Yeldandi is the director and DSP is being trained before commencing the shoot. The entire pre-production work of the film […] The post DSP all set for Yellamma appeared first on Telugu360 .
సిస్ ఫిలిమ్స్ బ్యానర్పై సైఫుద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన ‘విచిత్ర’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ.. ‘మా విచిత్ర సినీమా చాలా బాగా వచ్చింది. వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తుంది’ అని అన్నారు. ప్రముఖ దర్శకులు విఎఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ‘విచిత్ర సినిమా ట్రైలర్ చాలా బాగుంది. తప్పకుండా విచిత్ర పెద్ద హిట్ అవుతుంది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ రావ్ ఇలపండ పాల్గొన్నారు.
IPL-19 |ఇవాళ కోల్కతా, పంజాబ్ ఢీ
IPL-19 | ఇవాళ కోల్కతా, పంజాబ్ ఢీ వేదిక: కోల్కతాసమయం : రా।।
సరస్వతి పాత్ర నా కెరీర్లో గుర్తుండిపోతుంది
హీరో అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్, రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విలేకరుల సమావేశంలోమాట్లాడుతూ ‘ఇందులో నేను చేసిన సరస్వతి క్యారెక్టర్ చాలా విభిన్నమైనది. అయితే మేకర్స్ ఆ క్యారెక్టర్ను యాక్టర్కు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దారు. సరస్వతి క్యారెక్టర్ చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. తప్పకుండా ఈ క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో కొన్ని స్టంట్స్ కూడా చేశాను. చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీన్స్ చాలా ఎంజాయ్ చేశాను. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ నన్ను ఒక తెలుగు అమ్మాయి లాగా అంగీకరించారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. మంచి పాత్రలు చేస్తాననే నమ్మకం వారికి ఉంది. సరస్వతి పాత్ర కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పాత్ర నా కెరీర్ లో గుర్తుండి పోతుంది. ఈ సినిమాలో రూబారు పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియన్స్ను సర్ ప్రైజ్ చేస్తాయి. ఈ సినిమాని శేష్ కోసం థియేటర్కు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఇందులో అడివి శేష్ చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటివరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చేశారు. ఇది ఆయన బెస్ట్ ఫిలమ్స్లో ఒకటిగా ఉంటుంది‘ అని అన్నారు.
ఒక కూతురు చివరి సందేశం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నాన్న జాగ్రత్త…”
మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘దర్శకుడు విఘ్నేష్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ నాకు ప్రత్యేకంగా చూపించారు. డబ్బింగ్ గురించి మర్చిపోయి సినిమా ఎంజాయ్ చేశాను. సినిమా చాలా న్యూ ఏజ్ కంటెంట్తో ఉంది. 2040లో మనం టెక్నాలజీ మీద ఎంత ఆధారపడతామో చాలా సృజనాత్మ కంగా చూపించారు. ప్రదీప్ అద్భుతంగా నటించాడు’ అని అన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో మనం ప్రతిదీ గూగుల్ లేదా చాట్ జీపీటీని అడుగుతున్నాం. మన రిలేషన్షిప్స్, ఎమోషన్స్, ఆరోగ్యం- అన్నింటికీ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. కానీ ఇంటర్నెట్లో దొరికిన సమాచారం అంతా సరైనదేనా? ఇద్దరి మధ్య జరిగేది వాళ్లిద్దరికే తెలుసు, కానీ చాట్ జీపీటీకి తెలియదు. ఇప్పుడు 2026లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, 2040లో ఎలా ఉంటుంది? మనుషుల కంటే మిషన్స్ మీద నమ్మకం పెరుగుతుంది. మిషన్ ఎవరి పెళ్లి ఎవరితో అవ్వాలో కూడా చెప్పే స్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో.. ఒక అప్లికేషన్ మనకి సరైన జీవిత భాగస్వామి ఎవరో చెబితే? దానిని నమ్మగలమా? ఇదే ఈ సినిమా ప్రధాన కథాంశం’ అని పేర్కొన్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివ మాట్లాడుతూ ‘ఇది ఒక మంచి కాన్సెప్ట్తో తీసిన సినిమా. ప్రదీప్ ఈ స్క్రిప్ట్ను నమ్మి చేశాడు. అతనికి మంచి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. కృతి చాలా బాగా నటించింది’ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, కృత్తిశెట్టి, ఎస్జె సూర్య, శివప్రసాద్ పాల్గొన్నారు.
సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’అసురులు!
సింగారపేని గుట్టను మింగేస్తున్న ‘మట్టి’ అసురులు! స్టేషన్ ఘన్పూర్ , ఆంధ్రప్రభ :
Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
వైజాగ్ లో యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ గొడవ
అమరావతి: క్రికెట్ మ్యాచ్ లో గొడవ యువకుడి ప్రాణం తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. ఆరిలోవ పెద్దగదిలి ప్రాంతంలో కొందరు యువకులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో అజిత్(23), కిషోర్(26) అనే ఇద్దరు యువకులు గొడవపడ్డారు. పెద్దగదిలి జంక్షన్ వద్ద కోపంతో రగిలిపోయిన కిశోర్ అందరు చూస్తుండగానే పట్టపగలు నడిరోడ్డుపై అజిత్ ను కత్తితో పొడిచి హతమార్చాడు. అనంతరం కిశోర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆందోళనలో రైతులు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు
ప్రకృతే ఆమె ఉక్కపోతలో ఊరట తడి ఆరిన చూపులకు కురిసే చల్లని మేఘం సముద్రమే ఆమె లోతు చెప్పని కెరటాలతో నిత్యం సవ్వడే ఆమె పరిచయం ఒడ్డుపై కవిత్వమైన ఆమే ఏ ఊహ ఐనా సరే మనసుకు హత్తుకుని మెత్తగా మ్రోగే అక్షరం ఆమె - చందలూరి నారాయణరావు
ఐపీఎల్ చూసి వస్తుంటే.. గంగవరం, ఆంధ్రప్రభ : న్యాయస్థానంలో నిత్యం విధినిర్వహణలో తలమునకలై
Hyderabad : ఆసుపత్రులన్నీ కిటకిట.. హైదరాబాద్ పై దోమల దాడి
హైదరాబాద్ లో దోమల బెడద ఎక్కువయింది.
మందుబాబులపై యుద్ధ బాంబు! #LiquorPrices#BeerRates#PriceHike#AlcoholNews
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..
వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 2026 ఏప్రిల్
తుపాకీ తూటాలతో పనిలేదు ఉండుండీ యుద్ధ మేఘాలు ఆవరిస్తాయి ముందస్తు హెచ్ఛరికలు లేకుండానే నలువైపులా చుట్టుముట్టి అప్పటికప్పుడు మాటలు మందుపాతరలై ఇద్దరి మధ్యా పెద్ద విస్పోటనం సృష్టిస్తాయి ఆమె పిల్లలను, పిల్లులను రక్షణ కవచకం చేసుకొని ఎదురు కాల్పులకు తెగబడుతుంది గాయాలన్నీ మాయమై చెల్లాచెదరైన శరీర అవయవాలన్నీ ఒక్కటై జరాసందుడిలా అసలు ఆకారం తీసుకుంటాము రోజువారీ దాంపత్యం కథలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడల్లా ఒక పిట్ట కథ లొట్టలేసుకుంటూ వచ్చి పీటముడిని సుతారంగా విప్పుతుంది అత్త మీది కోపం దుత్త మీద చూపిస్తానని బెదిరిస్తుంది ఒక ఇంట్లో రెండు శిబిరాలుగా విడిపోయే వేళ ఇరువురి మధ్య కాల్పుల విరమణ ఒడంబడిక జరుగుతుంది మాటల తూటాల జడివాన వెలిశాక పాలు పటువను నేలపాలు కాకుండా కడు నేర్పుతో వ్యూహం పన్నుతుంది కళింగ యుద్ధం తరువాత మారిన అశోకుడిలా అహింస బౌద్ధ ఆరామ ధర్మశాలగా ఒంటి చేత్తో ఇంటి లోపల శాంతి కపోతాన్ని ఎగురవేస్తుంది -జూకంటి జగన్నాధం
మావోయిస్టు పార్టీ కీలక నేత లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు పార్టీ కీలక నేత పోలీసుల ఎదుట లొంగిపోయారు
అమరావతి విజయోత్సాహం.. ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని చట్టభద్దాత కల్పించడం రాష్ట్రపతి
మన అనుకున్న బంధాలన్నీ నామ రూపాల నీడలై ఇసుక రేణువుల్లా జారిపోతాయి కాలం అనే అగాథంలో మనసు కట్టుకున్న పాశాలు నిజమని నమ్మిన రంగులూ ఏదో ఒక నాటికి తెరలు తొలగిన నాటకాలై నిశ్శబ్దంగా కూలిపోతాయి మనం పలకరించిన ముఖాలు మనదనుకున్న బంధాలు కూడా నశ్వరమని తెలిసిన క్షణం రేపటికి అతిథులై మారతాయి మన జీవన గృహంలో ఏమీ లేని ఈ ఖాళీ లోకంలో ప్రశ్నలే మిగులుతాయి ఈ ప్రయాణంలో మనతో పాటు నడిచింది ఎవరు? మన అడుగులకు తోడైనది ఏమిటి? పదవులు కాదు, పేర్ల నీడలు కాదు అనుబంధాల పాశాలు కూడా కాదు మన శ్వాస వెంట నడిచే మన అంతర్ముఖ స్వరం ఒక్కటే అహం కరుగుతున్న వేళ గతం అనే మృగ జలం మన చూపునే మోసం చేస్తుంది నిజం మాత్రం మౌనంగా నిలుస్తుంది అందుకే, వదలడం తెలిసినవారే తమలో తాము తేలిపోతారు తమని తాము దాటి ఉన్నదానిలోనే నిలిచిపోతారు ఆ ఉనికే మనం అదే నిత్య సత్యం, అదే మోక్ష మార్గం - గీతా శ్రీనివాస్
Summer Effect : ఎండల మధ్య వానలు.. ఒకింత రిలీఫ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి
బియ్యం అందజేత.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని 11వ
Pawan kalyan : నేడు తమిళనాడుకు పవన్
పవన్ కల్యాణ్ నేడు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు
కొన్ని విషాదభరిత కళారూపాలని మనం చూస్తుప్పుడు అవి మనపై ఒక ముద్ర వేసి, మన నుండి ఏదో బరువు తొలగిపో యి కొంత రిఫ్రెష్ అయినట్టు మనం అనుభూతి పొందుతుంటాం. దాన్ని కెథార్సిస్ అంటారు. నాటక రంగంలో ఈ పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక గ్రీక్ పదం. ఈ పదాన్ని గ్రీక్ విషాద నాటకం చివరలో ప్రేక్షకులలో కలగజేసే ప్రభావాన్ని వివరించడానికి ఉపయోగించేవారు. అయితే ఆధునిక ఉపయోగంలో, ‘క్యాథర్టిక్’ అనే ది తీవ్ర భావోద్వేగాల చికిత్సా ఉత్సర్గం అని అర్ధం. సాధారణంగా ఈ పదం బలమైన భావోద్వేగ అనుభవాన్ని వివరించడానికి ఉపయోగించబడుతుంది. కెథార్సిస్ గురించి చర్చించుకోవడం ఎందుకు అవసరం అంటే అది కళకి, సమాజానికి మధ్య, ప్రజల భావోద్వేగాల నిర్వహణకి మధ్య ఒక నైరూప్య సంబంధాన్ని తయారు కావాల్సిన అంశం గురించి చర్చిస్తుంది కాబట్టి. సాధారణంగా,ప్రేక్షకులలో భావోద్వేగ ప్రతిస్పందనను కలిగించి విషాద నాటకం ముస్తుం ది. ప్రేక్షకుల భావోద్వేగాలను వెలికి తీసి, వాటిని వదిలింపజేసి, ఆపై మానసికంగా ప్రశాంతత సాధించి, ప్రక్షాళన చేస్తుంది. ఈ పదాన్ని అరిస్టాటిల్ ట్రాజెడీని గురించి నిర్వచిస్తున్నప్పుడు వాడా డు. విషాద నాటకంలో ట్రాజిక్ చర్య చేసే పని ప్రేక్షకులలో జాలిని, భయాన్ని రేకెత్తించడం. దీనిపై ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. పాఠకులు లేదా ప్రేక్షకులు మానసిక, నైతిక శ్రేయస్సు కొరకు, తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి అని ప్లేటో చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా అరిస్టాటిల్ కెథార్సిన్ని చెప్పాడు అని మనం నమ్మవచ్చు. పునరుజ్జీవనోద్యమ ఆలోచనాపరులు క్లాసిక్ గ్రీక్ రోమన్ సాహిత్యాలచే ప్రభావం చెందారు. అరిస్టాటిల్ హోరేస్ వంటి వారు వారి కి మార్గ దర్శకులు అయ్యారు. హోరేస్ ప్రకారం కవిత్వం బోధిస్తుం ది, అదే సమయంలో ఆనందపరుస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కవి త్వం ఆహ్లాదపరుస్తున్నంది కావున బోధనకి ఉపయోగపడుతుంది. ఉద్వేగ అనుభూతుల నిర్వహణా వ్యాపారంలో కళ ఎంత తీవ్రంగా పాల్గొంటుంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆధునిక కాలంలో పౌర సమాజం అభివృద్ధి చెందిన తర్వాత, ‘హేతుబద్ధమైన’ బూర్జువా సమాజం అభివృద్ధి చెందిన తరువాత, కెథార్సిను మొదట్లో తిరస్కరించిన తరువాత మానసిక ఉద్వేగాల దృష్టి తో పునర్నిర్వచించారు. గోథే దృష్టిలో కెథార్సిస్లో ప్రధాన అంశం సయోధ్య, సామరస్యాలను ప్రేక్షకుల మధ్య కంటే స్టేజిపై ఉన్న పార్టీల మధ్య సాధించడం. అది ఒక సృజనాత్మక ప్రక్రియ. కళాకారుడికి కళా సృజన అనేది కూడా ఒక విధమైన కెథార్టిక్ ప్రాసెస్. జోనాథన్ లియర్ అనే వ్యాఖ్యత, కెథార్సిస్కి ‘ఋతుస్రావం’ అనే అర్ధం వచ్చేటట్టు చెప్పాడు. ఉద్వేగాలని విడుదల చేసే ఒక సహజ ప్రక్రియగా చూశాడు. కెథార్సిస్ను ప్రక్షాళనగా, శుద్దీకరణగా, విద్య గా నిర్వచించారు. అయితే ‘ఫో రం థియేటర్’ సిద్ధాంతకర్త అగస్టో బోల్ అరిస్టాటిల్ కెథార్సిస్ సిద్ధాంతాన్ని ఒక సాంస్కృతిక రక్షణ కవాటంగా పేర్కొన్నాడు. ఎందుకంటే ఇది ప్రేక్షకుల మనసులని ఖాళీ చేసి సురక్షితంగా ప్రశాంతంగా ఉంచుతుంది రాజకీయపరమైన తిరుగుబాటు చేసే బదులు. అతని వాదన ప్రకారం, విషాద నాటకం తన ప్రేక్షకులను దానిదైన స్వంత భ్రమాన్విత స్థలంలోకి లాక్కుని వెళుతుంది. దైనందిన జీవిత తీర్పులను కాల్పనిక వాటితో భర్తీ చేస్తుంది. అందువల్ల అతను పాసివ్ కెథార్సిస్ని చాలెంజ్ చేస్తాడు. థియేటర్ని మార్పుకి ఒక రిహార్సల్ స్థలంగా ఉండాలి అంటాడు. తరువాత కాలంలో కెధార్సిస్ సిద్ధాంతాన్ని సైకాలజీలో కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. పంతొమ్మిదవ శతాబ్దంలో జర్మన్ పండితులు కెథార్సిస్ ప్రక్రియని రోగ సంబంధమైన ఆవేశాల బహిష్కరణ అని భావించారు. ఇది నాటకం చూసిన ప్రేక్షునికిలో కలిగే ప్రతిస్పందన కంటే భిన్నమైనది. ఫ్రాయిడ్ బ్రూయర్తో కలసి హిస్టీరిక్స్ అంటే నరాల బలహీనతల గల వ్యక్తులు కోసం ఒక చికిత్సను అభివృద్ధి చేసాడు. దీనిని వారు ‘క్యాథర్టిక్ మెథడ్’ అని పిలిచారు. ఈ కారణంగా సామాజిక సంపర్కంతో సంబంధం లేకుండా, కెథార్సిస్ అనేది వ్యక్తిగత చికిత్సకి సంబంధించిన పదంగా మార్పు చెం దింది. ఈ విధంగా కెథార్సిస్ పని ప్రక్షాళన చేయడమే కాకుండా తీవ్ర భావోద్వేగ అనుభవంతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ప్రాచుర్యం పొందడంలో ఒక ముందడుగుగా చెప్పవచ్చు. - గోవింద శివ్వాల
Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్ Andhra Prabha News
Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్ Andhra Prabha News (
నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ
నేడు చిత్తూరు,తిరుపతిలో మంత్రి నారాయణ పర్యటన కొనసాగుతుంది

36 C