తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు
తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు తిరువూరు, ఆధ్రప్రభ : తిరువూరు తహసీల్దారుగా వైకుంఠరావు గురువారం
Andhra Prabha Smart Edition |AP|మంత్రులకూ రేటింగ్స్/యుద్ధం ఆపేస్తం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-03-2026, 4.00PM ap మంత్రులకూ రేటింగ్స్.. హోంమంత్రి
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి ఈరోజు సీబీఐ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్లోని కవిత నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు, ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరుతూ ఆమెకు సమన్లు అందజేశారు. ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసులో కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా 23 […] The post కవితకు సీబీఐ సమన్లు appeared first on Visalaandhra .
Expo-2026 |రూ.100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్, రిసార్ట్ ప్రాజెక్ట్
Expo-2026 | రూ.100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్, రిసార్ట్ ప్రాజెక్ట్ Expo-2026 |
Andhra Prabha Smart Edition|TS|యుద్ధం ఆపేస్తం/నెట్ఫ్లిక్స్ రాక
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-03-2026, 4.00PM ts యుద్ధం ఆపేస్తం.. కానీ,
భవిష్యత్తులో అధికారంలోకి వైసిపి పార్టీ యే…
భవిష్యత్తులో అధికారంలోకి వైసిపి పార్టీ యే… 16వ వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ..
టెన్త్ విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్స్ పంపిణీ
టేకుమట్ల, ఆంధ్రప్రభ: నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడు ఆర్జే జ్యోతిష్వరెడ్డి ఆదేశాల మేరకు
10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించగా… స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.ఫిరాయింపులపై దాఖలైన మొత్తం 10 పిటిషన్లను స్పీకర్ ఇప్పటికే పరిష్కరించారని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ధర్మాసనానికి వివరించారు. సదరు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తేల్చిచెప్పినట్లు ఆయన తెలిపారు. […] The post 10 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. appeared first on Visalaandhra .
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా డా.వన్నాల వెంకటరమణ
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం బీజేపీ నేతల బిక్షాటన
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్
రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ఎందుకంత చిన్నచూపు?: హరీష్ రావు
హైదరాబాద్: విశ్రాంత ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దుర్మార్గం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి, హరీష్ రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించడానికి సిఎం రేవంత్ రెడ్డికు మనసు రావడం లేదని, ఎంతోమంది మనోవేవనకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే రేవంత్ రెడ్డికు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. బెనిఫిట్స్ అందక అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదని, మూసీ బ్యూటీఫికేషన్ కోసం, ఫ్యూచర్ సిటీ కోసం లక్షల కోట్లు, ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ కోసం వందల కోట్లు ఖర్చు చేస్తారని అన్నారు. తన సోకుల కోసం నిర్వహించే ఫుట్ బాల్ మ్యాచ్ కు 100 కోట్లు, వివిధ రాష్ట్రాల్లో పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్ది..బడా కాంట్రాక్టర్లకు రేవంత్ 40 వేల కోట్లు చెల్లించారు కానీ, ఉద్యోగులకు చెల్లించడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవని ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, బకాయిలు చెల్లించేవరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టమని హెచ్చరించారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు.
విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాఫ్ డే స్కూళ్లు వచ్చేస్తున్నాయి..! #HalfDaySchools#TelanganaSchools
అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు..
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొన్నాయి.దీంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.అయితే ప్రస్తుత భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరం, సంబంధిత అధికారుల అనుమతితో కొన్ని అంతర్జాతీయ సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు, ముఖ్యంగా స్వస్థలాలకు తిరిగి రావాల్సిన వారికి పెద్ద ఉపశమనంగా మారింది.అలాగే అత్యవసర అవసరాల కోసం విదేశాలకు ప్రయాణించాల్సిన వారికి కూడా […] The post అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు.. appeared first on Visalaandhra .
కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే కేరళలోని ఆలయంలో ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకున్న మోనాలిసాఇద్దరం మతాలు మార్చుకోలేదని చెప్పిన నూతన దంపతులుతండ్రి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసాప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ తన ఆకర్షణీయమైన కళ్లతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను ఫర్మాన్ ఖాన్ను హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం చేసుకున్నానని, దీనికిలవ్ జిహాద్ కోణాన్ని ఆపాదించడం […] The post నా పెళ్లి లవ్ జిహాద్ కాదు.. appeared first on Visalaandhra .
యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పాలి
యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు నో చెప్పాలి జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; జీవితాలను
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి #RevanthReddy#Netflix
Journalist |లిఫ్ట్ చైన్ తెగి జర్నలిస్టులకు గాయాలు…
Journalist | లిఫ్ట్ చైన్ తెగి జర్నలిస్టులకు గాయాలు… Journalist | భూపాలపల్లి,
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం.. తల్లి, కుమర్తెలు ఆత్మహత్య
భూత్పూర్: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో దారుణం చోటు చేసుకుంది. వెల్కిచర్ల గ్రామంలో తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. ఇవాళ ఉదయం జంగమ్మ(47), తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. జ్యోతి (15), శైలజ 8 (13)ను తొలుత బావిలోకి తోసి, అనంతరం తాను కూడా దూకేసింది. ఆమె కుమారుడు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృత దేహాలను వెలికి తీశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదె చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
BRS |సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
BRS | సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ BRS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
త్రీఫేస్ కరెంట్ సమస్యపై రైతుల ధర్నా…
త్రీఫేస్ కరెంట్ సమస్యపై రైతుల ధర్నా… కౌకుంట్ల, ఆంధ్రప్రభ : త్రీఫేస్ కరెంట్
మంచినీటి మురుగునీటి సమస్యలపై వినతి పత్రం అందజేత…..
మంచినీటి మురుగునీటి సమస్యలపై వినతి పత్రం అందజేత….. మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్
Severe LPG Crisis Hits Andhra Pradesh Hotels, Prices Rise as Kitchens Struggle to Survive
A serious LPG shortage is pushing the hotel industry in Andhra Pradesh into a difficult situation. While authorities claim that there is no shortage of cooking gas, the reality on the ground is becoming increasingly harsh for restaurants and small food outlets. Commercial LPG cylinders are becoming harder to find. Hotels are struggling every day […] The post Severe LPG Crisis Hits Andhra Pradesh Hotels, Prices Rise as Kitchens Struggle to Survive appeared first on Telugu360 .
రైతాంగ ధర్నాకు తరలి రావాలి… సర్పంచ్ జంగిలి సునీత సాంబయ్య. మునుగోడు, ఆంధ్రప్రభ
సత్తుపల్లి, ఆంధ్రప్రభ ; అతివేగంగా, జాగ్రత్తగా వెళుతున్న లారీ ఒకటి ఎదురుగా బైక్
ఎంపీఓ దంపతులను ఆశీర్వదించిన అధికారులు
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల పంచాయతీ
ఆయనే నా రియల్ హీరో.. శివమ్ దూబే ఎమెషనల్ పోస్ట్
ముంబై: ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ భారత్కి దక్కింది. ఈ టర్నెంట్ ఒకొక్క మ్యాచ్లో ఒకో ఆటగాడు హీరోగా నిలిచి భారత్కు విజయానికి బాటలు వేశారు. అందులో శివమ్ దూబె ఒకరడు. కీలకమైన సమయాల్లో జట్టుకు దూబె అండగా నిలిచాడు. అయితే ప్రపంచకప్ గెలిచిన తర్వాత దూబే తన ఇంటకి వెళ్లాడు. ప్రపంచకప్ గెలిచిక జట్టు సభ్యులకు ఇచ్చిన మెడల్ని తన తండ్రి మెడలో వేశాడు. దీంతో ఆ తండ్రి పట్టరాని ఆనందంతో మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోను దూబే సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. తన తండ్రే తనకు రియల్ హీరో అని దూబే రాసుకొచ్చాడు. నెటిజన్లు ఈ పోస్ట్పై లైక్ల వర్షం కురిపిస్తున్నారు. కామెంట్లలో దేబెను అభినందిస్తున్నారు.
Pawan Kalyan : గీత దాటితే వేటు తప్పదట.. కూటమి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే అంతే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ అయ్యారు.
ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ
ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ…
ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ… 16సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో…జగనన్న పాలన కోసం ప్రజలు ఎదురుచూపులు.వైఎస్ఆర్
పథకాలు బంద్ చేసి పేదల ఇళ్లపై బల్డోజర్లు పంపిస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. షాది ముబారక్ తో పేద ముస్లిం అమ్మాయి పెళ్లికి లక్షానూటపదహారు ఇచ్చామని అన్నారు. రంజాన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రేషన్ కిట్ ల పంపిణీ చేశారు. పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్, దాసోజ్ శ్రవణ్, కర్నె ప్రభాకర్ పాల్గొన్న సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ షాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని పథకాలకు స్వస్థి పలికిందని, సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లపై బుల్డోజర్ ను పంపించడమే పనిగా పెట్టుకున్నారని, పథకాలు బంద్ చేసి పేదల ఇళ్లపై బల్డోజర్లు పంపిస్తున్నారని విమర్శించారు. మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని కెటిఆర్ తెలియజేశారు. గ్యాస్ కొరతతో వేలాది సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, లక్షలాది కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని, హోటళ్లు, చిన్నవ్యాపారులు, హాస్టళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పూరీకి కెటిఆర్ లేఖ రాశారు. ఎల్పిజి లభ్యతపై రియల్ టైమ్ డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని, వాణిజ్య సిలిండర్లపై తాత్కాలికంగా ధరల పెంపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిలిండర్ల అక్రమ రవాణా అరికట్టాలని, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పిజి హాస్టళ్లు, స్మశాన వాటికలు, చిన్న వ్యాపారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర సేవలు, జీవనోపాధిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కెటిఆర్ కోరారు.
Revanth Reddy |హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది
Revanth Reddy | హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది Revanth Reddy |
తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన పూజారి #Karimnagar#TirupatiDarshan#TempleFraud
బిఆర్ఎస్ కు షాక్.. పార్టీ ఫిరాయింపుల కేసును డిస్పోజ్ చేసిన సుప్రీం
పార్టీ ఫిరాయింపుల కేసులో బిఆర్ఎస్ పార్టీకి నిరాశే మిగిలింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేస్తుందని భావించిన బిఆర్ఎస్ కు షాక్ తగిలింది. స్పీకర్ తీర్పుతో ఈ కేసులో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పది మంది కాంగ్రెస్లోకి ఫిరాయించారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ తొలుత స్పీకర్.. తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న అభియోగాలతో దాఖలైన పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన సాక్షాధారాలు చూపించనందున అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం విచారణ సందర్భంగా బిఆర్ఎస్ పిటిషన్లను పరిష్కరించినట్లు స్పీకర్ న్యాయవాది సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో సింఘ్వీ వాదనతో ఏకీభవించిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం.. పార్టీ ఫిరాయింపుల కేసులో విచారణ ముసినట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలను ఫిర్యాదుదారులకు ఇవ్వాలని ఆదేశించింది.
రోడ్డు భద్రత కోసం ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు…
రోడ్డు భద్రత కోసం ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు… కాణిపాకం ఎస్ఐ నరసింహులు కాణిపాకం,
Capgemini Plans Major IT Campus in Visakhapatnam
Visakhapatnam is steadily emerging as the technology gateway of Andhra Pradesh. The state government has taken another significant step to strengthen the city’s IT ecosystem. Andhra Pradesh Minister for IT and Electronics Nara Lokesh met Capgemini Global CEO Aiman Ezzat to discuss the company’s expansion plans in the state. The meeting focused on establishing a […] The post Capgemini Plans Major IT Campus in Visakhapatnam appeared first on Telugu360 .
మరో హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ.. 'దీవాన' టీజర్ విడుదల
'కల్కి', 'శుభం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ 'దీవాన'. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే తెలంగాణ అర్బన్ నేపథ్యంలో మరో స్వచ్చమైన ప్రేమ కథా చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. యూత్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ ను వదిలారు. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
18న తైబజార్ బహిరంగ వేలం మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే?
లోక్సభకు స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు
Iran Suicide Drones : 2 షిప్స్ మటాష్.. Andhta Prabha News
Iran Suicide Drones : 2 షిప్స్ మటాష్.. Andhta Prabha News
గ్యాస్ కొరతపై అసత్య ప్రచారాలకు కఠిన చర్యలు..
గ్యాస్ కొరతపై అసత్య ప్రచారాలకు కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ తుషార్ డూడి
ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత ఇంటికి సిబిఐ అధికారులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి సిబిఐ అధికారులు వచ్చారు. మద్యం కుంభకోణంలో హైకోర్టు సమన్లు ఇచ్చేందుకు సిబిఐ అధికారులు కవిత ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ అభియోగాలు నిరాధారమని రౌస్ అవెన్యూ కోర్టు ఇటీవల కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కవితకు సమన్లు ఇచ్చేందుకు ఆమె నివాసానికి సిబిఐ అధికారులు వచ్చారని సమాచారం. కాగా, ఈ కేసులో కవితను ఈడి అరెస్ట్ చేయడంతో దాదాపు నాలుగైదు నెలలపాటు ఆమె తిహార్ జైలులో ఉన్నారు.
ఐఐఐటి నూతన సంచాలకులుగా… అమరేంద్ర కుమార్ బాధ్యతల స్వీకారం ఎచ్చెర్ల(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ :
Breaking : అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరండి..
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరండి.. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందనతెలంగాణ
YSRCP : వాహ్.. ఇక్కడ వైసీపీ ఇంతగా పుంజకుందా? నమ్మలేకపోతున్నారా?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన రెండేళ్లకే కీలకమైన ప్రాంతంలో ప్రజల్లో అధికార పార్టీ పై కొంత అసంతృప్తి కనిపిస్తుంది
ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన […] The post ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ appeared first on Visalaandhra .
పేదలకు అన్నదానం.. కళ్ళే లలిత ట్రస్ట్ ద్వారా పేదలకు అన్నదానం..365రోజులు చలివేంద్రం..కళ్ళే లలిత
ప్రజా సమస్యలకు పరిష్కారమే లక్ష్యం
ప్రజా సమస్యలకు పరిష్కారమే లక్ష్యం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’
మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై నిర్వహించిన సమీక్ష రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం మాటలతో కాకుండా, ఏ మంత్రి వద్ద ఫైళ్లు ఎంత వేగంగా క్లియర్ అవుతున్నాయనే అంశంపై సీఎం స్వయంగా గణాంకాలతో కూడిన రేటింగ్స్ ప్రకటించడం విశేషం. పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఈ విశ్లేషణ సాగింది.ముఖ్యమంత్రి వెల్లడించిన నివేదిక ప్రకారం, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందరికంటే […] The post మంత్రులకు రేటింగ్స్ ఇచ్చిన చంద్రబాబు.. హోం మంత్రి అనిత లాస్ట్! appeared first on Visalaandhra .
నకిలీ ట్రేడింగ్ యాప్తో అడ్వకేట్కు ₹34.97 లక్షల మోసం
ఫేస్బుక్ ప్రకటనతో పరిచయంపలుమార్లు డబ్బు బదిలీ
ఉచిత గాలికుంటు శిబిరం ఆకస్మిక తనిఖీ
చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మండలంలోని పాడి రైతులు అందరూ మూగజీవాలకు గాలికుంటు
అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం ఆగాలంటే.. ఇరాన్ మూడు షరతులు!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఃఎక్స్ః వేదికగా ఈ షరతులను ప్రకటించారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, […] The post అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం ఆగాలంటే.. ఇరాన్ మూడు షరతులు! appeared first on Visalaandhra .
వేసవి దాహార్తికి చలివేంద్రాలు మజ్జిగ పంపిణీతో ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమాహనుమాన్పేటలో 2
Kavitha : కవిత ఇంటికి సీబీఐ.. 16న విచారణకు రావాలని
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు
మ్యాచ్ ఫిక్సింగ్.. మాజీ కెకెఆర్ ప్లేయర్పై ఐసిసి వేటు
వెస్టిండీస్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. వెస్టిండీస్ ఆటగాడు, ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున గతంలో ప్రాతినిథ్యం వహించిన పేసర్ జేవన్ సీర్లెస్పై ఐసిసి వేటు వేసింది. 2023-24 బిమ్ టి-10 లీగ్లో అతడు మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐసిసి అతడిని సస్పెండ్ చేసింది. క్రికెట్ వెస్టిండీస్, ఐసిసి అవినీతి నిరోధక కోడ్లోని ఐదు నిబంధనలను సీర్లెస్ ఉల్లంఘించినట్లు ఐసిసి గుర్తించింది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేలా సీర్లెస్ వ్యవహరించినట్లు విచారణలో తేలింది. అతడితో పాటు టైటాన్స్ టీమ్ యజమాని చిత్రంజన్ రాథోడ్, టీమ్ అధికారి ట్రెవాన్ గ్రిఫిత్లపై కూడా తాత్కాలిక నిషేధం విధించింది. సీర్లెస్పై నాలుగు ఛార్జీలు నమోదు కాగా, చిత్రంజన్పై మూడు, గ్రిఫిత్పై ఒక ఛార్జ్ నమోదు అయింది. తమపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించేందుకు వీరికి 14 సమయానికి ఐసిసి ఇచ్చింది. మరోవైపు ఇదే బిమ్ టి-10 లీగ్ వ్యవహారంలో అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్పై కూడా ఐసిసి సస్పెన్షన్ విధించింది. దీంతో అతడు టి-20 ప్రపంచకప్-2026కు దూరమయ్యాడు.
అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి చింతగూడకు చెందిన
ఇరాక్ సమీపంలో యూఎస్ ట్యాంకర్పై ఇరాన్ దాడి.. భారత నావికుడి మృతి
పర్షియన్ గల్ఫ్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరాక్ సమీపంలో అమెరికాకు చెందిన ముడి చమురు ట్యాంకర్పై ఇరాన్ జరిపిన దాడిలో భారతీయ సిబ్బంది ఒకరు మరణించారు. ఈ ఘటనలో మరో 15 మంది భారతీయులను సురక్షితంగా కాపాడినట్లు బాగ్దాద్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఁసేఫ్సీ విష్ణుఁ అనే ఈ నౌకపై బుధవారం దాడి జరిగింది.ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాక్ ప్రాదేశిక జలాల్లో రెండు ఆయిల్ […] The post ఇరాక్ సమీపంలో యూఎస్ ట్యాంకర్పై ఇరాన్ దాడి.. భారత నావికుడి మృతి appeared first on Visalaandhra .
Revanth Reddy : నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్
హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు
Kanchana re release |రికార్డ్ సెట్ చేసేనా..?
Kanchana re release | రికార్డ్ సెట్ చేసేనా..? Kanchana re release
రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెళ్తూ ఇద్దరు మృతి
పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొంతమంది బొలెరో వాహనంలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ వద్ద బొలెరో వాహనం వెనుక టైర్ పేలడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మందికిపైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.
₹3.64 కోట్ల సైబర్ మోసం నకిలీ ‘మానో మానో’ ట్రేడింగ్ యాప్తో హైదరాబాద్ వ్యాపారికి భారీ నష్టం
ఫేస్బుక్ పరిచయం… పెట్టుబడుల పేరుతో మోసంవస్తువులు కొనుగోలు చేస్తే కమిషన్ వస్తుందని నమ్మబలికింది
Chandrababu : పవన్ కల్యాణ్ శాఖపై చంద్రబాబు అసంతృప్తి
రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు
Vrushakarma: Chay’s Action-Hero Muscular Look
Naga Chaitanya’s latest physical transformation for the upcoming mythical thriller Vrushakarma has set social media abuzz, showcasing a muscular avatar that marks a significant departure from his earlier romantic hero image. The gym photos, capturing him mid-workout with dumbbells in hand, reveals a chiseled physique honed through rigorous training, complete with defined abs, broad shoulders, […] The post Vrushakarma: Chay’s Action-Hero Muscular Look appeared first on Telugu360 .
ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నామనేది అవాస్తవం: స్పీకర్ ఓం బిర్లా
ఢిల్లీ: ప్రతి పార్లమెంట్ సభ్యుడు లక్షలాది మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభా నియమాలకు కట్టుబడే అందరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు. బుధవారం అవిశ్వాసం వీగడంతో లోక్ సభ కు స్పీకర్ ఓం బిర్లా రావడం జరిగింది. అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకు పైగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోక్ సభలో ఓం బిర్లా ప్రసంగించారు. పార్లమెంట్ 140 కోట్ల భారత ప్రజల ప్రతిబింబం అని.. నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే సభ నడిపిస్తున్నామని తెలియజేశారు. ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నామనేది అవాస్తవం అని అన్నారు. విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.
ఇరాన్పై దాడులతోనే చమురు ధరలు తగ్గుతాయి: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్య కారణంగానే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వ్యూహాత్మక నిల్వల నుంచి అత్యవసరంగా ముడిచమురును విడుదల చేయడం, టెహ్రాన్పై ఒత్తిడి కొనసాగించడం ద్వారా ఇంధన మార్కెట్లు స్థిరపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కెంటకీలోని హెబ్రాన్లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్లోని ఉగ్రవాద పాలన నుంచి ముప్పును నివారించేందుకే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీః చేపట్టామని, ఈ […] The post ఇరాన్పై దాడులతోనే చమురు ధరలు తగ్గుతాయి: డొనాల్డ్ ట్రంప్ appeared first on Visalaandhra .
టీ20 ప్రపంచ కప్ లో భారతజట్టు విజయం సాధించాక ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారంటూ
ప్రయాగ్ రాజ్లో పూసలు అమ్మిన మోనాలిసా.... ఇప్పుడు పెళ్లితో వార్తల్లోకి #Monalisa#Prayagraj
Sharwa Goes All Out For Biker, Stunning Makeover
With Biker gearing up for its April 3rd release, Charming Star Sharwa has become the center of attention- thanks to a transformation that cine goers didn’t see coming. The newly released training video presents a side of Sharwa that blends grit, focus, and raw intensity. The film directed by Abhilash Kankara demanded a performer who […] The post Sharwa Goes All Out For Biker, Stunning Makeover appeared first on Telugu360 .
Chandrababu : వేచి చూస్తే నష్టమే..వేటు వేయడం ఖాయమే..బాబు డెసిషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
చాందిని పుస్తకానికి ఉత్తమ పురస్కారం
చాందిని పుస్తకానికి ఉత్తమ పురస్కారం చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణానికి చెందిన పఠాన్
పెట్టుబడుల కోసం భూకేటాయింపులు సబబే
వైసీపీ ఎంపీ పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంపై రాష్ట్ర హైకోర్టు సానుకూల ధోరణి వ్యక్తం చేసింది. తక్కువ ధరకు భూములను కేటాయిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన ధర్మాసనం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలక వ్యాఖ్యలు చేసింది.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందని ధర్మాసనం గుర్తుచేసింది. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలంటే […] The post పెట్టుబడుల కోసం భూకేటాయింపులు సబబే appeared first on Visalaandhra .
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం..
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ :
Dacoit Treatment Is Different In Telugu & Hindi: Sesh
Adivi Sesh and team wrapped up the entire shoot of Dacoit. Co-starring Mrunal Thakur, the movie marks the directorial debut of Shaneil Deo. It is now slated for release on April 10th. The team, on the occasion of wrapping the shoot, addressed the media. Producer Supriya clarified on music director Koti’s disappointment over not approaching […] The post Dacoit Treatment Is Different In Telugu & Hindi: Sesh appeared first on Telugu360 .
బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట..
బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట.. మక్తల్ , ఆంధ్రప్రభ ; తెలంగాణలో బడుగు
అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని
రైతుబంధు నిధులు విడుదల చేయాలి..
ఉట్నూర్ , ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు కూలీలకు 15వేల
హర్మూజ్ ను సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు!
పశ్చిమాసియా యుద్ధ మేఘాల మధ్య అత్యంత ఉత్కంఠ నెలకొన్న హర్మూజ్ జలసంధిని రెండు భారత వాణిజ్య నౌకలు సురక్షితంగా దాటాయని సమాచారం. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ఈ సానుకూల పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఈ జలసంధి గుండా ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిన తరుణంలో భారత జెండా ఉన్న నౌకలకు ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా […] The post హర్మూజ్ ను సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు! appeared first on Visalaandhra .
చిత్తూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
చిత్తూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఇళ్లలో
హర్మూజ్లో అనుమతి.. భారత్కు భారీ ఊరట?
పశ్చిమాసియాలో యుద్ధంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది.
Farooq Abdullah |నిందితుడి గుర్తింపు…
Farooq Abdullah | నిందితుడి గుర్తింపు… Farooq Abdullah | ఆంధ్రప్రభ, వెబ్
తెలంగాణ ఉద్యమ నాయకుడి అడుగు ఎటు వైపు?
చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థి నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్
నిజామాబాద్ లో సిలిండర్ల కొరత గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ లైన్లు కట్టిన జనం #Nizamabad#GasCylinder
Adulterated Milk | 14కు చేరిన మృతుల సంఖ్య
Adulterated Milk | 14కు చేరిన మృతుల సంఖ్య Adulterated Milk |
రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా విరాహత్ అలీ నియామకం
గజ్వేల్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా తెలంగాణ స్టేట్
10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. సుప్రీం తుది తీర్పుపై ఉత్కంఠ
హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించనుంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు ఇవ్వనుంది. ఈ క్రమంలో అటు బిఆర్ఎస్ లోనూ, ఇటు పిరాయింపు ఎమ్మెల్యేల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పది మంది కాంగ్రెస్లోకి ఫిరాయించారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ తొలుత స్పీకర్.. తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న అభియోగాలతో దాఖలైన పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన సాక్షాధారాలు చూపించనందున అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.
సంపద సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి: చంద్రబాబు
అమరావతి: నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. సిఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. పెట్టుబడులు, వైద్యం,సూపర్ సిక్స్- సంక్షేమంపై, ఆదాయార్జన శాఖలు, విద్య- నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం నుంచి శాంతిభద్రతల అంశంపై సమీక్షించనున్నారు. పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు, జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎలా ఉందో జిల్లాల వారీగా వివరాలు ఉండాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై కలెక్టర్లు దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు. గత వైసిపి ప్రభుత్వంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదని, ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన పరిస్థితిని అందరం చూశామని తెలియజేశారు. వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోకపోతే వ్యర్థమేనని అన్నారు. అభివృద్ధికి సంకల్పించినప్పుడు చిన్నదే కావచ్చు.. దీర్ఘకాలంలో వాటి ఫలితాలు చూస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Dhurandhar 2 Wave is Bigger than Predicted
After the grand success of Dhurandhar, the sequel Dhurandhar: The Revenge is heading for a grand release on March 19th. The film will release with early paid premieres on the evening of March 18th and the advance sales are opened after the trailer was released. The advance sales for Dhurandhar: The Revenge are exceptional and […] The post Dhurandhar 2 Wave is Bigger than Predicted appeared first on Telugu360 .
తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ x ఆర్సీబీ #IPL19#SRHvsRCB#IPL2026#SunrisersHyderabad#RCB#IPLFixtures
Masoud Pezashkian |ఇరాన్ మూడు షరతులు
Masoud Pezashkian | ఇరాన్ మూడు షరతులు Masoud Pezashkian | ఆంధ్రప్రభ,
Rajendra Prasad |క్షమాపణ చెప్పాల్సిందే…
Rajendra Prasad | క్షమాపణ చెప్పాల్సిందే… Rajendra Prasad | ఆంధ్రప్రభ, వెబ్

35 C