` ప్రతి రెండు నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్ కిచెన్లు ` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ` ముఖ్యమంత్రిని కలిసిన హిమాచల్ విద్యాశాఖ మంత్రి న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రతి రెండు …
జనగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు పక్రియ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి …
` ఉపాధి హామీ చట్టం రద్దు చేసేంత వరకు పోరు ఆపొద్దు ` పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకే చట్టాన్ని తీసుకొచ్చారు ` పథకాన్ని మొదట అమలు …
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଦୁଇ ରାଜନେତାଙ୍କ ବଚସାର ଭିଡିଓକୁ ଭୁଲ୍ ଦାବି ସହ କରାଯାଇଛି ସେୟାର
ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ଉକ୍ତ ଭିଡିଓରେ ବହୁ ସମାନତା ଥିବାର ଦେଖି ଦୁଇଟି ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିବାରୁ ଏକାଧିକ ଗଣମାଧ୍ୟମ ସମାନ ସୂଚନା ସହ ଉକ୍ତ ଭିଡିଓକୁ ପ୍ରସାରିତ କରିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । କେନ୍ଦ୍ରାପଡା ରାଜନଗରରୁ ଆସିଛି ସାଂଘାତିକ ଅଭିଯୋଗ । ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ମହିଳା ବିଡିଓଙ୍କୁ ବିଜେପି ନେତା ଲଳିତ ବେହେରା ଲାପଟପ୍ ଉଠାଇ ଆକ୍ରମଣ କରିବା ପରେ ଉତ୍ତେଜନା ପ୍ରକାଶ ପାଇଛି । ବିଜେପି ନେତାଙ୍କ ଏଭଳି କାର୍ଯ୍ୟର ପ୍ରତିବାଦରେ ରାସ୍ତାରୋକ କରିଛି ବିଜେଡି । ଅନ୍ୟପଟେ ବିଜେପି କହିଛି, ଘଟଣାର ତଦନ୍ତ କରାଯାଇ ଆଇନ ଅନୁଯାୟୀ ଯିଏ ଦୋଷୀ ତାଙ୍କ ବିରୋଧରେ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରାଯିବ । ମହିଳା ବିଡିଓଙ୍କୁ ଆକ୍ରମଣ ସମୟର ଭିଡ଼ିଓ ସାମନାକୁ ଆସିବା ପରେ ଅଶାନ୍ତ ହୋଇଛି ରାଜନଗର । ଏଭଳି ଘଟଣାକୁ ନିନ୍ଦା କରି ରାସ୍ତାକୁ ଓହ୍ଲାଇଛି ବିଜେଡି । ଏଭଳି କାଣ୍ଡ ଘଟଣାଇଥିବା ବିଜେପି ନେତା ଲଳିତ ବେହେରା ଓ ତାଙ୍କ ସମର୍ଥକଙ୍କ ଗିରଫ ଦାବିରେ କଟକକୁ ସଂଯୋଗ କରୁଥିବା ମୁଖ୍ୟ ରାସ୍ତା ଅବରୋଧ କରିଛନ୍ତି । ଏଥିସହ ରାଜ୍ୟରେ ମହିଳା ଅସୁରକ୍ଷିତ ଅଭିଯୋଗ ଆଣି ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ଉପରେ ବର୍ଷିଛନ୍ତି ରାଜନଗର ବିଧାୟକ । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ବୈଠକରେ ଦୁଇଜଣ ଙ୍କ ମଧ୍ୟରେ ବଚସା ଦେଖାଯାଇଛି । ଜଣେ ଜିଲ୍ଲାପାଳଙ୍କୁ ଜଣେ ବିଜେପି ଦଳର ସାଂସଦ ଦୁର୍ବ୍ୟବହାର କରୁଛନ୍ତି ବୋଲି ଉକ୍ତ ଭିଡିଓ ରେ ପ୍ରକାଶ ପାଇଛି । ଉକ୍ତ ନେତା ବିଜେପି ଦଳର ଗାରିମା ଖୁର୍ଣ କରିବା ଲେଖି ଦଳକୁ ଆକ୍ଷେପ କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଉକ୍ତ ଭିଡିଓକୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଲେଖିଛନ୍ତି, ଦେଖନ୍ତୁ ଜଣେ ଜିଲ୍ଲାପାଳଙ୍କୁ ଜଣେ ବିଜେପି ନେତା କିଭଳି ଦୁର୍ବ୍ୟବହାର କରୁଛନ୍ତି । A Sadakchap BJP leader is threatening a District Magistrate. New India #BJP4IND #bjp4mumbai #BJP4India #news pic.twitter.com/cW39CYMnGw — Kutch Power News પ્રજાના પ્રશ્નો ને વાચા આપતુ (@kutch_power) January 2, 2026 ଯାହାର ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ରହିଛି ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ବଚସା ହେଉଥିବା ଭାଇରାଲ ଭିଡିଓରେ ଜଣେ ବିଜେପି ଦଳର ସାଂସଦ ଥିବା ବେଳେ ଆଉଜଣେ ବାପ୍ ର ସାଂସଦ ବୋଲି ଜଣାଯାଇଚି । ତଦନ୍ତ କରିବାକୁ ଯାଇ, ଭାଇରାଲ ଦାବି ନେଇ ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୂଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ତେବେ ଭିଡ଼ିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ କିଛି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୯ ଡିସେମ୍ବର ୨୦୨୫ରେ ଈଟିଭି ଓଡ଼ିଆ ଏକ ଖବର ପ୍ରସାରଣ କରି ଉଲ୍ଲେଖ କରିଛି, ଡୁଙ୍ଗରପୁର ରେ ଦିଶା ବୈଠକରେ ହଟଗୋଳ । ଭାଜପା (ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟି ) ଦଳର ସାଂସଦ ଏବଂ ବାପ୍ (ଭାରତୀୟ ଆଦିବାସୀ ପାର୍ଟି) ସାଂସଦ ମଧ୍ୟରେ କଥାକଟାକଟି । ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ଉକ୍ତ ଭିଡିଓରେ ବହୁ ସମାନତା ଥିବାର ଦେଖି ଦୁଇଟି ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିବାରୁ ଏକାଧିକ ଗଣମାଧ୍ୟମ ସମାନ ସୂଚନା ସହ ଉକ୍ତ ଭିଡିଓକୁ ପ୍ରସାରିତ କରିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ସେହିପରି ଏକ ବିସ୍ତୃତ ଖବର ପ୍ରସାରଣ କରି ଏନଡିଟିଭି ଉଲ୍ଲେଖ କରିଛି, ରାଜସ୍ଥାନର ଡୁଙ୍ଗରପୁରରେ ଜିଲ୍ଲା ବିକାଶ କମିଟି ବୈଠକ ସମୟରେ ଭାରତୀୟ ଆଦିବାସୀ ପାର୍ଟି (BAP) ସାଂସଦ ରାଜକୁମାର ରାୱତ ଏବଂ ବିଜେପି ସାଂସଦ ମନ୍ନାଲାଲ ରାୱତଙ୍କ ମଧ୍ୟରେ ଉଷ୍ମ ବାକଯୁଦ୍ଧ ସୃଷ୍ଟି ହୋଇଥିଲା । ଯାହାକି ଆଦିବାସୀ ପ୍ରସଙ୍ଗ ଏବଂ ରାଜନୈତିକ ମୁକାବିଲା ଉପରେ କେନ୍ଦ୍ରିତ ଏହି ବିବାଦ ଆଦିବାସୀ ଭୋଟ ବ୍ୟାଙ୍କ ପାଇଁ ସୃଷ୍ଟି ହୋଇଥିବା ସୂଚିତ କରୁଛି । ଖବରରେ ଏହା ମଧ୍ୟ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଡୁଙ୍ଗରପୁରର ଜିଲ୍ଲା ବିକାଶ ସମନ୍ୱୟ ଏବଂ ତଦାରଖ କମିଟିର ଏକ ବୈଠକ ସମୟରେ, ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟି (ବିଜେପି) ସାଂସଦ ମନ୍ନଲାଲ ରାୱତ ଏବଂ ଭାରତୀୟ ଆଦିବାସୀ ପାର୍ଟି (ବିଏପି) ସାଂସଦ ରାଜକୁମାର ରାଓତଙ୍କ ମଧ୍ୟରେ ଏକ ଉଷ୍ମ ବାର୍ତାଳାପ ହୋଇଥିଲା। ବିବାଦ ଏତେ ବୃଦ୍ଧି ପାଇଥିଲା ଯେ ସୁରକ୍ଷା କର୍ମୀଙ୍କୁ ହସ୍ତକ୍ଷେପ କରିବାକୁ ପଡିଲା। ଏହି ମୁକାବିଲାକୁ ଏବେ ଆଦିବାସୀ ରାଜନୀତିର ପରିବର୍ତ୍ତିତ ଗତିଶୀଳତାର ପ୍ରତୀକ ଭାବରେ ଦେଖାଯାଉଛି । ଡୁଙ୍ଗରପୁରରେ ଜିଲ୍ଲା ପ୍ରଶାସନ ସହିତ ରାଜନୈତିକ ପ୍ରତିନିଧିମାନଙ୍କର ଏକ ବୈଠକ ଚାଲିଥିଲା। ଏହି ବୈଠକ ସମୟରେ ବିଜେପି ସାଂସଦ ରାଜକୁମାର ରାୱତ ଆଦିବାସୀ ସମସ୍ୟା ଉଠାଇବା ଆରମ୍ଭ କରିଥିଲେ। ବିଜେପି ସାଂସଦ ମନ୍ନାଲାଲ ରାୱତ ପ୍ରତିକ୍ରିୟା ଦେଇ କହିଥିଲେ ଯେ ବୈଠକ କାର୍ଯ୍ୟସୂଚୀ ଅନୁସାରେ ଚାଲିବ। ବିତର୍କ ବଢିବାରୁ ବାପ୍ ନେତା ଉମେଶ ଡାମୋର କହିଥିଲେ, ଯଦି ତୁମେ ଲଢ଼ିବାକୁ ଚାହୁଁଛ, ତେବେ ବାହାରକୁ ଆସ, ଯାହା ବିବାଦକୁ ଆହୁରି ଉତ୍ତେଜନା କରିଥିଲା । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ପ୍ରକୃତରେ ଭାଜପା ଦଳର ସାଂସଦ ଏବଂ ବାପ୍ ସାଂସଦଙ୍କ ମଧ୍ୟରେ ବଚସା ହୋଇଛି ।
3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం#TilakVarma#OutFor3Matches#TeamIndia#CricketNews#InjuryUpdate
Megastar |యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్
Megastar | యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
అద్దె బస్సుల యాజమాన్యంసమ్మె బాట
. ఏపీఎస్ఆర్టీసీకి నాలుగు రోజుల గడువు. రూ.20 వేల అద్దె కోసం డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు అద్దెకు ఇచ్చిన యాజమాన్య సంఘాలు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. బస్సుల అద్దె పెంచకపోతే ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించాయి. ఇంధన, నిర్వహణ వ్యయాల భారానికి తోడు నష్టం పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. తమ డిమాండ్పై నిర్ణయానికిగాను ఆర్టీసీకి నాలుగు రోజుల గడువు ఇచ్చాయి. సానుకూల స్పందన రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులను […] The post అద్దె బస్సుల యాజమాన్యంసమ్మె బాట appeared first on Visalaandhra .
బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే
. కేసు బలహీనపరిచిన టీటీడీ, పోలీస్ అధికారులు. రవికుమార్ ఆస్తుల స్వీకరణలోనూ నిబంధనల ఉల్లంఘన. పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పరకామణి చోరీ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ, పోలీసు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పరకామణిలో వెంటనే చేపట్టాల్సిన సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ ఈ నెల 5వ తేదీన నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు గురువారం స్పందించింది. కీలక నిందితుడు […] The post బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే appeared first on Visalaandhra .
ఏపీ హైకోర్టు తీర్పు కొట్టేసిన సుప్రీం
న్యూదిల్లీ: ఆంధ్రప్రదేశ్లో 2016`2020 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన 13 ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏపీ విభజన తర్వాత విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను ప్రత్యేక పోలీస్స్టేషన్గా అధికారికంగా నోటిఫై చేయలేదన్న సాంకేతిక కారణంతో హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్లు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ […] The post ఏపీ హైకోర్టు తీర్పు కొట్టేసిన సుప్రీం appeared first on Visalaandhra .
సీమ నీటికోసం ఎంతకైనా తెగిస్తాం
. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యే వరకు పోరాటం. తెలంగాణ సీఎం ప్రకటనపై చంద్రబాబు స్పందించాలి…లేకుంటే రాజీనామా చేయాలి. నిమ్మలకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన విశాలాంధ్ర – కడపరూరల్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటన పై […] The post సీమ నీటికోసం ఎంతకైనా తెగిస్తాం appeared first on Visalaandhra .
ఖమ్మంలో సీపీఐ ముగింపు ఉత్సవాలు. ట్రంప్కు భయపడుతున్న మోదీ. చర్చల ద్వారా జల వివాద పరిష్కారం. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరోఖమ్మం: సీపీఐ పోరాటాల చరిత్రకు వందేళ్లు నిండాయని, ఆవిర్భావం నుంచి నిర్బంధాలు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది రక్తతర్పణం చేశారని […] The post పోరాటాల చరిత్రకు వందేళ్లు appeared first on Visalaandhra .
900 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంసీమ ప్రాజెక్ట్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమావైఎస్ జగన్కు మంత్రుల సవాల్ విశాలాంధ్ర – సచివాలయం : అమరావతి రాజధాని, రాయలసీమ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏ అంశం జగన్మోహన్రెడ్డికి నచ్చదని…ఆయనకు రాష్ట్ర అభివృద్ధి కంటే తన స్వప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. వాస్తవాల్ని కూడా అవాస్తవాలుగా చిత్రీకరించడంలో జగన్ కు సాటి […] The post దోపిడీ కోసమేరాయలసీమ లిఫ్ట్ appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన రెండవ దశ పూర్తి అయింది. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ 2.0లో మొత్తం 13 శాతం అంటే 6.56 కోట్ల ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఒక్కొక్కటిగా రాష్ట్రాల్లో ప్రక్రియను పూర్తి చేసుకుంటూ ముసాయిదా ఓటర్ల జాబితాలు వెలువరించింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఓటర్లను తొలగించింది. ఎస్ఐఆర్ రెండవ దశకు ముందు […] The post 6.5 కోట్ల ఓట్లు తొలగింపు appeared first on Visalaandhra .
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం
. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావువిశాలాంధ్ర – పోలవరం : పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిందేనని, లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక మండలం గన్నవరంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు […] The post పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం appeared first on Visalaandhra .
కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి! #PromiseKept#75PercentToSociety#GivingBack#Charity
సంక్రాంతి పండుగ వేళ రంగంలోకి దిగిన కిలాడీ లేడీలు #Crime #Visakhapatnam #GoldTheft #PoliceAction
Prabhas |బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న రాజాసాబ్..
Prabhas | బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న రాజాసాబ్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
బిచ్చగాడిలా బతికాడు,మరణం తర్వాత సంపద చూసి షాక్!#begger #HiddenWealth#UnexpectedTwist#LifeSecret
యాక్షన్ మూవీస్ చేసి బోర్ కొట్టేసింది: ప్రభాస్#Prabhas#PrabhasComments#ActionMovies#TollywoodStar
CM Cup |యువ చైతన్యం కోసమే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ
CM Cup | యువ చైతన్యం కోసమే సీఎం కప్ -2026 టార్చ్
Collector |నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
Collector | నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి Collector | లక్షేట్టిపేట,
Health tests |విద్యార్థులకు వైద్య పరీక్షలు
Health tests | విద్యార్థులకు వైద్య పరీక్షలు Health tests | చౌటుప్పల్,
శ్రీ సాయి కాలేశ్వర్ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం
ఆలయ నిర్మాణానికి 4 లక్షల చెక్కును అందచేత విశాలాంధ్ర పెనుకొండ.. పట్టణంలోని డాక్టర్ శ్రీ సాయి కాలేశ్వర్ 53వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు మొదటగా సాయి కాలేశ్వర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరానికి జర్మనీ నుండి విచ్చేసిన వైద్యులు చెవి ముక్కు ఫిజియోతెరపి ఆడియాలజీ దంత వైద్యము కంటి వైద్యము అనేకమంది డాక్టర్లు విచ్చేసి రోగులకు చికిత్సలు చేశారు, వైద్య శిబిరానికి 500 మంది విచ్చేశారు […] The post శ్రీ సాయి కాలేశ్వర్ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం appeared first on Visalaandhra .
Ambulance |గ్రామస్తుల కోసం సొంతంగా అంబులెన్స్…
Ambulance | గ్రామస్తుల కోసం సొంతంగా అంబులెన్స్… Ambulance | మక్తల్, ఆంధ్రప్రభ
Civil Rights Day |ఎస్సి ఎస్టీ జిల్లా కమిటీ సభ్యులుగా….
Civil Rights Day | ఎస్సి ఎస్టీ జిల్లా కమిటీ సభ్యులుగా…. Civil
Singareni |బొగ్గు పరిశ్రమ పరిరక్షణకు పోరాటం
Singareni | బొగ్గు పరిశ్రమ పరిరక్షణకు పోరాటం Singareni | గోదావరిఖని, ఆంధ్రప్రభ
విశాలాంధ్ర కొత్తచెరువు.. నల్లమడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (33) అనే యువకుడు గుండెపోటు మృతి చెందాడు. కొత్త చెరువులో బస్టాప్ నందు బస్సు ఎక్కడానికి వేగంగా వెళుతుండగా ఒక్కసారి గుండెపోటు రావడంతో కిందపడి మృతి చెందాడు . మృతి చెందిన పురుషోత్తం స్వగ్రామంలో దేవాలయంలో పగలు పూజలు నిర్వహించి రాత్రి వేళలో పుట్టపర్తి లోని ఎస్బిఐ బ్యాంకు వద్ద ప్రైవేట్ వాచ్మెన్ గా ఆ విధులు నిర్వహించేవారు. ప్రతిరోజు లాగే విధులను ముగించుకొని స్వగ్రామానికి […] The post గుండెపోటుతో వ్యక్తి మృతి appeared first on Visalaandhra .
Ravi Teja |భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ..
Ravi Teja | భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రివ్యూ.. ఆంధ్రప్రభ వెబ్
CM Cup |సీఎం కప్ టార్చ్ ర్యాలీ
CM Cup | సీఎం కప్ టార్చ్ ర్యాలీ CM Cup |
భవిత కేంద్రంలో స్టీఫెన్ హాకింగ్ జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర – హిందూపురం : పట్టణంలో భవిత కేంద్రంలో కరాటే మాస్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో గురువారం స్టీఫెన్ హాకింగ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, విజ్ఞాన శాస్త్రానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ అని, ఆయన మోటార్ న్యూరో సంబంధించిన లోపంతో బాధపడుతున్న ఎంతో గొప్ప స్థాయికి చేరుకున్నారని, స్టీఫెన్ హాకింగ్ […] The post భవిత కేంద్రంలో స్టీఫెన్ హాకింగ్ జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
Agriculture |ప్రకృతి వ్యవసాయంతో భూసారాన్ని పెంపొందించుకోవచ్చు
Agriculture | ప్రకృతి వ్యవసాయంతో భూసారాన్ని పెంపొందించుకోవచ్చు Agriculture | దండేపల్లి, ఆంధ్రప్రభ
విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ
విశాలాంధ్ర – హిందూపురం : పట్టణంలోని ఆర్ పి జి టి రోడ్డు లో గల కొప్పరమ్స్ డెంటల్ క్లినిక్, (హెయిర్ ట్రాన్స్ ప్లాంట్) నందు పంటి వైద్య నిపుణుడు డాక్టర్ కె. ఎస్. దీక్షిత్ ఆధ్వర్యంలో విశాలాంధ్ర నూతన సంవత్సర 2026 క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్యులు దీక్షిత్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న విశాలాంధ్ర పత్రిక ప్రజల మన్నలను పొందిందని, నిజం నిర్భయంగా రాసే పత్రిక విశాలాంధ్ర అని వారు […] The post విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Visalaandhra .
Dial 112 |సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన…
Dial 112 | సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన… Dial 112 |
Government |డయల్ 100ను విరివిగా వినియోగించుకోవాలి…
Government | డయల్ 100ను విరివిగా వినియోగించుకోవాలి… Government | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ
welfare schemes |రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి
welfare schemes | రెండేళ్లలో వేయికోట్లతో అభివృద్ధి welfare schemes | నాగర్
Records |శాఖపరమైన సమస్యలపై తక్షణమే స్పందించాలి
Records | శాఖపరమైన సమస్యలపై తక్షణమే స్పందించాలి Records | వరంగల్ క్రైమ్,
ఏం పాపం చేశామని.. మాకీ మరణ శిక్ష! #Hyderabad #ManjaBan #PublicSafety #BirdRescue #TrafficAlert
V Care |సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన వికేర్
V Care | సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన వికేర్ V Care
Philips Air Fryer NA120/00 Review: తక్కువ నూనెతో అదిరిపోయే రుచి.. కొత్త ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్
తాజాగా వచ్చిన ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ Philips Air Fryer NA120/00 (4.2 Liter) మోడల్ ఎలా ఉంది? ఇది మన కిచెన్కు అవసరమా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఆరోగ్యంపై శ్రద్ధతో ఇప్పుడు చాలా మంది ఎయిర్ ఫ్రైయర్ వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నా, ఫిలిప్స్ (Philips) ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్: 90 శాతం తక్కువ నూనెతో ఆరోగ్యం సాధారణంగా మనం చికెన్ ఫ్రై లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ […] The post Philips Air Fryer NA120/00 Review: తక్కువ నూనెతో అదిరిపోయే రుచి.. కొత్త ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ appeared first on Dear Urban .
Andhar Pradesh : మంత్రులపై మండిపడ్డ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు
ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ#telugupost #KCR#Erravelli
Telangana : మేడారం జాతరకు కేసీఆర్ కు ఆహ్వానం
మేడారం జాతరకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించింది.
Minister Seetakka |కేసీఆర్ను కలిసిన మహిళా మంత్రులు…
Minister Seetakka | కేసీఆర్ను కలిసిన మహిళా మంత్రులు… Minister Seetakka |
School – path |కళాశాలలో బడి –బాట కార్యక్రమం
School – path | కళాశాలలో బడి – బాట కార్యక్రమం School
GOLD RATE |బంగారు ప్రియులకు భారీ ఊరట
GOLD RATE | బంగారు ప్రియులకు భారీ ఊరట వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
Andhar Pradesh : ఏపీలో మళ్లీ అమరావతి రాజధాని కలకలం.. జగన్ వర్సెస్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి రాజధాని అమరావతి హాట్ టాపిక్ గా మారింది
39th anniversary |మహనీయులకు నివాళులర్పించిన ఎస్పీ
39th anniversary | మహనీయులకు నివాళులర్పించిన ఎస్పీ 39th anniversary | జైనూర్,
Ys Jagan : రాజధానిపై వైఎస్ జగన్ వ్యాఖ్యల కలకలం
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
జాయింట్ ఎల్ పి ఎం ల సమస్యల పరిష్కార దిశగా ఆర్డిఓ ప్రత్యేక చర్యలు..
ఆర్డిఓ మహేష్ విశాలాంధ్ర ధర్మవరం;రీ సర్వే తర్వాత పలు గ్రామాలలో ఏర్పడిన జాయింట్ ఎల్ పి ఎం లకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది అని ఆర్డిఓ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా, సంబంధిత గ్రామాల్లో రైతులు , దరఖాస్తుదారుల నుండి జాయింట్ ఎల్ పి ఎం లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, అక్కడికక్కడే ఈ-ఫైల్ చేయించడం […] The post జాయింట్ ఎల్ పి ఎం ల సమస్యల పరిష్కార దిశగా ఆర్డిఓ ప్రత్యేక చర్యలు.. appeared first on Visalaandhra .
కారణజన్మురాలిని.. అనసూయ వ్యాఖ్యలు#Anasuya#AnasuyaComments#FansAssociation#TollywoodNews
Pension |డబ్బుల కోసం కారోబార్ లంచావతారం
Pension | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ
వాహనం డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
-మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు విశాలాంధ్ర-రాప్తాడు : రహదారులపై యువత వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో యువతకు గురువారంఅనంతపురం నగరంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రధాన కారణమన్నారు. విద్యార్థులు […] The post వాహనం డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి appeared first on Visalaandhra .
గ్రామాల సమగ్ర అభివృద్ధికి శ్రీకారం
-ఎంపీడీఓ బి విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీడీఓ బి. విజయలక్ష్మి అన్నారు. గాండ్లపర్తి, జి.కొత్తపల్లి, అయ్యవారిపల్లి గ్రామాల్లో పల్లె పండుగ 2.0 లో భాగంగా రూ. 31 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లను నూతనంగా నిర్మించడానికి భూమి పూజ చేశారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. కార్యక్రమంలో జీ.ఎస్.డబ్ల్యు.ఎస్ డిప్యూటీ ఎంపీడీఓ […] The post గ్రామాల సమగ్ర అభివృద్ధికి శ్రీకారం appeared first on Visalaandhra .
డిగ్రీ విద్యార్థిని జీవితకు ఆర్థిక సహాయం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న డిగ్రీ విద్యార్థిని జీవితకు సహాయం చేయాలనే ఉద్దేశంతో “హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ జీవిత” కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులు కలిసి రూ.50,000 విరాళాన్ని సేకరించి పాఠశాల ప్రాంగణంలో జీవిత తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సేవా కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ రిజ్వాన్ బాషా ప్రధాన ప్రేరణగా నిలిచారు. అలాగే కరస్పాండెంట్ షేకున్ మేడం, వైస్ ప్రిన్సిపాల్ రమణ […] The post డిగ్రీ విద్యార్థిని జీవితకు ఆర్థిక సహాయం appeared first on Visalaandhra .
అక్రమ మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య.విశాలాంధ్ర ధర్మవరం;; అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇతనికి లో భాగంగా అన్ని రికార్డులను వారు పరిశీలించారు. తదుపరి వారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో ప్రతి బాటిల్ను స్కాన్ చేసి విక్రయించాలని తెలిపారు. అదేవిధంగా బెల్ట్ […] The post అక్రమ మద్యం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు appeared first on Visalaandhra .
ఘనంగా నేషనల్ యూత్ డే వేడుకలు.. ప్రిన్సిపాల్ మల్లికార్జున
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ఏ. పి. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో నేషనల్ యూత్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ బాలసుందరి ప్రిన్సిపాల్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యూత్ వేడుకలు ఈనెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు అన్ని విద్యా సంస్థలలో డ్రగ్ అవేర్నెస్ […] The post ఘనంగా నేషనల్ యూత్ డే వేడుకలు.. ప్రిన్సిపాల్ మల్లికార్జున appeared first on Visalaandhra .
ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం : ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు నియోజకవర్గ పరిధిలోని 26 మందికి రూ.14.32 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు స్థానిక ఎన్డీఏ కార్యాలయంలోపంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూముఖ్యమంత్రి సహాయ నిధి పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ప్రభుత్వ అండగా నిలుస్తోందని అన్నారు. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల్లో చికిత్స ఖర్చులు […] The post ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… appeared first on Visalaandhra .
CM Revanth Reddy |సీసీ రోడ్డుకు శంకుస్థాపన…
CM Revanth Reddy | సీసీ రోడ్డుకు శంకుస్థాపన… CM Revanth Reddy
మల్కాజిగిరి పోలీసుల సూపర్ ఆపరేషన్ వెయ్యికి పైగా మొబైల్లు రికవరీ #Crime #Malkajgiri #TelanganaPolice
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
అఖిలభారత విద్యార్థి పరిషత్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకులు (ఏబీవీపీ)ఘనంగా యువజ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాలురకు క్రికెట్ టోర్నమెంటును నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో ముఖ్యఅతిథిగా టూ టౌన్ సీఐ రెడ్డప్ప హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం విన్నర్ చెట్టుకు మూడు వేల రూపాయలు రన్నర్ జట్టుకు 2000 రూపాయలు నగదు బహుమతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు ఏబీవీపీ నాయకుడు […] The post ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు appeared first on Visalaandhra .
Andhra Prabha AP Smart Edition |ఏపీ టాప్/ఆవకాయ్ ఫెస్ట్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-01-2026, 4.00PM ap పీపీపీ విధానంలో ఏపీ టాప్
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ జన్మదిన వేడుకలు-సేవా కార్యక్రమాలు
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నియోజకవర్గంలో రాజాం టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన కేక్ను కోండ్రు జగదీష్ కట్ చేసి, ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ కి పార్టీ నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం రాజాం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను […] The post రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ జన్మదిన వేడుకలు-సేవా కార్యక్రమాలు appeared first on Visalaandhra .
Safety kits |కల్లు గీత కార్మికుడు కిట్లను వినియోగించుకోవాలి…
Safety kits |కల్లు గీత కార్మికుడు కిట్లను వినియోగించుకోవాలి… Safety kits |
కొత్తా అనంతరావు కుటుంబ సభ్యులకు డా. రాజేశ్ పరామర్శ
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం పట్టణానికి చెందిన రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ తండ్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్తా ఆనంతరావు మృతి పట్ల రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ తీవ్ర సంతాపం తెలిపారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా డా. తలే రాజేష్ మాట్లాడుతూ, ఆనంతరావు మృదు స్వభావంతో సేవాభావం కలిగిన వ్యక్తి అని, పలు సేవా కార్యక్రమాల […] The post కొత్తా అనంతరావు కుటుంబ సభ్యులకు డా. రాజేశ్ పరామర్శ appeared first on Visalaandhra .
protest |విద్యార్థులపై ఉపాధ్యాయుల ఆధిపత్యం…
protest | విద్యార్థులపై ఉపాధ్యాయుల ఆధిపత్యం… protest | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
X-ray screening |మొబైల్ ఏ ఐ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంపు…
X-ray screening | మొబైల్ ఏ ఐ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ క్యాంపు…
MLA |మహిళల స్వావలంబనకే పెద్దపీట..
MLA | మహిళల స్వావలంబనకే పెద్దపీట.. (ఆంధ్రప్రభ పాయికాపురం) : మహిళల ఆర్థిక
కొత్తా అనంతరావు కుటుంబ సభ్యులను డా”రాజేశ్ పరామర్శ
విశాలాంధ్ర -రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం పట్టణానికి చెందిన రెడ్ క్రాస్ చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ తండ్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్తా ఆనంతరావు మృతి పట్ల రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ తీవ్ర సంతాపం తెలిపారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా డా. తలే రాజేష్ మాట్లాడుతూ, ఆనంతరావు మృదు స్వభావంతో సేవాభావం కలిగిన వ్యక్తి అని, పలు సేవా కార్యక్రమాల […] The post కొత్తా అనంతరావు కుటుంబ సభ్యులను డా”రాజేశ్ పరామర్శ appeared first on Visalaandhra .
ఎమ్మెల్యే కోండ్రు మురళి జన్మదిన సందర్భంగా మెగా రక్తదానం
విశాలాంధ్ర-.రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీ మోహన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వంగర మండలం అరసాడ గ్రామంలో లచ్చుభక్తు కృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాజాం ఎమ్మెల్యే సోదరులు, సీనియర్ టీడీపీ నాయకులు కోండ్రు జగదీష్ ప్రారంభించారు. ఈ రక్తదానంలో సుమారు 100 మంది యువత రక్తదానం చేశారు.ఈ కార్యక్రమాల్లో […] The post ఎమ్మెల్యే కోండ్రు మురళి జన్మదిన సందర్భంగా మెగా రక్తదానం appeared first on Visalaandhra .
Legal Services |ఒక క్షణం నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి…
Legal Services | ఒక క్షణం నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి… Legal
ప్రజల హక్కు పట్టాదారు పాసుపుస్తకం
విశాలాంధ్ర -వెలిగండ్ల: ప్రజల హక్కు వారి ఆస్తి పట్టాదారు పాసుపుస్తకం అని ఎమ్మార్వో ఎం వాసు తెలిపారు.గురువారం మండలంలోని మరపగుంట్ల గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి మాజీ మండల అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు వారి హక్కు కలిగిన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తుందని ఇందులో గత ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో లేకుండా ప్రభుత్వ రాజముద్రతో ముద్రించి ప్రజలకు అందజేయడం జరుగుతుందని ఆది వారి హక్కుని రాజకీయాలు […] The post ప్రజల హక్కు పట్టాదారు పాసుపుస్తకం appeared first on Visalaandhra .
school |మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం…
school | మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం… school | ఊట్కూర్, ఆంధ్రప్రభ
Flamingo Festival |పక్షుల పండుగకు వేళాయె
Flamingo Festival | పక్షుల పండుగకు వేళాయె Flamingo Festival | తిరుపతి
Former CM |పార్టీని ప్రణాళిక బద్ధంగా పటిష్ట పరచండి..
Former CM | పార్టీని ప్రణాళిక బద్ధంగా పటిష్ట పరచండి.. Former CM
Traffic rules |అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో అవగాహన చర్యలు
Traffic rules | అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో అవగాహన చర్యలు Traffic rules |
Distribution |సుజనా చౌదరి కార్యాలయంలో మొక్కల పంపిణీ..
Distribution | సుజనా చౌదరి కార్యాలయంలో మొక్కల పంపిణీ.. Distribution | ఆంధ్రప్రభ,
wintercare | ఇవి చాలా కీలకం ఆంధ్రప్రభ వెబ్, ఫీచర్స్ డెస్క్ :
Treatment |భీమ్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే…
Treatment | భీమ్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే… Treatment | వికారాబాద్, ఆంధ్రప్రభ
Green Land |యూరప్ దేశాల నిర్ణయం ఏమిటో?
Green Land | యూరప్ దేశాల నిర్ణయం ఏమిటో? Green Land |
Sadarmat Barrage |సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు…
Sadarmat Barrage | సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్లు… Sadarmat Barrage |
జర్నలిస్టులపై ఎమ్మెల్యే రేవూరి అనుచిత వ్యాఖ్యలు
నిరసనగా జర్నలిస్టుల రాస్తారోకో. పరకాల, జనవరి 8 (జనం సాక్షి):పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణలు తొలగింపును పరిశీలించేందుకు గురువారం …
PD Act |ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
PD Act | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి PD Act
RK Roja : రోజాపై కూటమి ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ తో ఉన్నట్లుందా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది
Rs. 50 crore |సాక్ష్యాలుంటే ప్రజల ముందుకు రండి..
Rs. 50 crore | సాక్ష్యాలుంటే ప్రజల ముందుకు రండి.. Rs. 50
Minister |మార్లవాయి ప్రగతికి పచ్చ జెండా
Minister | మార్లవాయి ప్రగతికి పచ్చ జెండా Minister | జైనూర్, ఆంధ్రప్రభ
వడోదరలో అభిమానుల రద్దీతో కోహ్లికి ఇబ్బంది #Cricket #ViratKohli #Vadodara #Fans #ViralVideo
Died | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ
Indrakeeladri |అమ్మవారి సేవలో పునరంకితం..
Indrakeeladri | అమ్మవారి సేవలో పునరంకితం.. Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
అండర్ 14 రాష్ట్రస్థాయి నెట్బాల్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
రామకృష్ణాపూర్, జనవరి 08 (జనంసాక్షి):స్కూల్ గేమ్స్ అండర్ 14 విభాగంలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ …
Public Examinations |ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు..
Public Examinations | ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు.. Public Examinations

17 C