రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి క్లారిటీ..
ఏప్రిల్, మే నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం అసంపూర్తి నిర్మాణాలకు మోక్షం వచ్చే మూడేళ్ల లోపట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లు అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో అపోహలు వద్దు మంత్రి పొంగులేటి మన తెలంగాణ/హైదరాబాద్: ఏప్రిల్, మే నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ రెండవ విడత ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు చేశామని, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతామని మంత్రి చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదని, కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తాన్నామని, ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సుమారు లక్ష ఇళ్లు పూర్తి కానున్నాయని, జూన్, జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేశామని, నీటి సరఫరా, మరుగు నీటి పారుదల, విద్యుత్తో పాటు మౌలిక సదుపాయాల పనులు పెండింగ్లో ఉండటంతో వాటిని కేటాయించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైనంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రుపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో దూర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించలేకపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం పథకంలో పెండింగ్ బిల్లులలో 99 శాతం ఇప్పటికే చెల్లించామని, మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
70 లక్షల మంది రైతుల ఖాతాలో ఒకేసారి డబ్బులు
హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని నర్మెట సభా వేదిక నుంచి ఈనెల 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సిఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, గతంలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సిఎం చెప్పినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యం అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించామన్నారు.
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు చెన్నూర్ ఆంధ్రప్రభ : వాహనాలు నడిపే ప్రతి
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు డ్రైవర్లకు, కూలీలకు కౌన్సిలింగ్ చేసిన ఎస్ఐ
తెలంగాణలో మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం
హుస్నాబాద్ నియోజకవర్గంలోని నర్మెట సభా వేదిక నుంచి ఈనెల 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సిఎం రేవంత్రెడ్డి విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, గతంలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సిఎం చెప్పినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యం అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించామన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై ధర్నాలు చేయడం తేలికైన పని కానీ, ధర్నాలు చేస్తున్న వారే కేంద్రంలో ఉన్నారని వారు కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను బుధవారం నుంచే ప్రారంభించిందని ఆయన చెప్పారు.
పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని పాఠశాలల విద్యార్థిని
సగర కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన
సగర కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాద్,
కరీనంనగర్ సిపి అక్రమాలపై సిట్ వేయండి: కౌషిక్రెడ్డి
హైదరాబాద్: ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కరీనంగర్ సిపి గౌస్ ఆలంపై ఉన్న అక్రమాలపై ప్రత్యేక సిట్ ద్వారా విచారణ చేపట్టాలని బిఆర్ఎస్ శాసనసభ్యుడు కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు, సమాచారం తన వద్ద ఉందని వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. శాసనసభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్లో ఉండాల్సిన ప్రభుత్వ వాహనం హైదరాబాద్లో తిరుగుతోందని, ఇందుకు కరీంనగర్లోని ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా వినియోగిస్తున్నారని అన్నారు. సిపి సతీమణి తన స్నేహితులతో కలిసి ఫైరింగ్ జోన్లో ఫైరింగ్ చేయడం వల్ల ఒక వృద్దురాలికి గాయమైందని తెలిపారు. అంతే కాకుండా కరీంనగర్లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పటికే సిపిపై ఉన్న అవినీతి ఆరోపణలు, తాజాగా జరిగిన అక్రమాలపై సిట్ ద్వారా విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు సభలో ఉన్న మంత్రి శ్రీధర్బాబు స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఆరోపణల్లో వాస్తవాల గురించి తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి
రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అకాల వర్షం.. రైతన్నకు నష్టం ఈదురుగాలులకు నేలకొరిగిన మొక్కజొన్నపుల్లశెనగను కాపాడుకునేందుకు తంటాలుచిలుకూరు, దాములూరు,
తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణం: మంత్రి వెంకట్రెడ్డి
వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తాం ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే ఆరోపణలు చేయడం సరికాదు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీలో రోడ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి మనతెలంగాణ/హైదరాబాద్ : 2028 జూన్ నాటికి దేశంలో తెలంగాణ మోడల్గా నిలిచేలా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు రూ.30 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఏప్రిల్ 10 నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. రహదారులు రాష్ట్ర అభివృద్ధికి సూచికలు అని, పేదల ఇంటి ముందు రోడ్డు ఉంటేనే నిజమైన డెవలప్మెంట్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో రోడ్లపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంఎల్ఎలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు హ్యామ్ రోడ్ల నిర్మాణం జరగుతుందని, ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే బిఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ఆరోపణలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వ పెద్దలు సుమారు రూ.4,600 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారని మండిపడ్డారు.
సింగరేణి కార్మికులకు పునరావాసం కల్పించాలి..
సింగరేణి కార్మికులకు పునరావాసం కల్పించాలి.. సింగరేణి కార్మికులు, పునరావాసంపై ఎమ్మెల్యే జిఎస్సార్ ప్రస్తావనశాసనసభలో
అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు
అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు ఇప్పటికే ఆదాయం తగ్గి అప్పుల పాలవుతున్నాంమున్సిపాలిటీ
మూసీ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారింది
మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అమీన్పూర్లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని అన్నారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ, అధికార పార్టీ మాత్రం తప్పించుకుంటోందని అన్నారు. తమ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. బడ్వే అని తిడితే కూడా ఖండించలేదని, అలాంటప్పుడు కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తమనే తట్టుకోలేకపోతుంది..కెసిఆర్ను ఎలా తట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోందని, ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు.పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేశారని అన్నారు.
భారీ అగ్నిప్రమాదాలు..17మంది బలి
న్యూఢిల్లీ/ఇండోర్: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బుధవారం విషాదం నెలకొంది. రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలలో మొత్తం 17 మంది దుర్మరణం చెందారు. ఢిల్లీలోని పాలం మెట్రోస్టేషన్ సమీపంలోని రామ్చౌక్ మార్కెట్లోని అపార్ట్మెంట్లో చెలరేగిన మంటల్లో ఓ కుటుంబానికి చెందిన తొమ్మండుగురు సజీవ దహనం చెందారు. వీరిలో 70 సంవత్సరాల వృద్ధురాలు, ఆమె ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. వీరిలో మూడేండ్ల బాలిక కూడా ఉంది. ఈ ఘటన హృదయవిదారకం అయింది, ముగ్గురు గాయపడ్డారు. ఈ భవనం బేస్మెంట్లో ఓ బట్టల దుకాణం, కాస్మోటిక్ షోరూం ఉన్నాయి వీటి యజమాని రాజేందర్ రెండో మూడో అంతస్తుల్లో తన కుటుంబంతో ఉంటున్నాడు. మంటలు ముందు మొదటి అంతస్తులో తలెత్తి, తరువాత వేగంగా ఇతర అంతస్తులకు పాకాయి. ఎక్కువగా మండే స్వభావం ఉండే సౌందర్య సాధనాలు, పర్ఫ్యూమ్స్తో మంటలు చెలరేగాయి. స్థానిక మార్కెట్ సంఘం అధ్యక్షులు అయిన రాజేందర్ తన పెద్ద కుటుంబంతో ఉంటున్నారు. ఐదుగురు కమారులు, కోడళ్లు, ఓ కూతురు, ఏడుగురు మనవలుమనవరాళ్లతో నివసిస్తున్నారు. రాజేందర్ భార్య 70 సంవత్సరాల లాడో కూడా మంటల్లో చనిపోయారు. కుటుంబ సభ్యులు కొందరు ప్రయాణాలలో ఉండటంతో ముప్పు తప్పింది. కింది అంతస్తులో వస్త్రాల షాపు ఉండటం, సుగంధ ద్రవ్యాలు మంటలతో కాలిపోవడంతో వేగంగా మంటలు అంటుకున్నట్లు, అంతా నిద్రలో ఉండటం వల్ల మంటల నుంచి తప్పించుకోలేకపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు కిటికీ నుంచి కిందకు దూకి గాయపడ్డారు. నివాసాలలో కిటికీలు మూసివేసి ఉండటం, బయటకు వెళ్లేందుకు దారిలేకపోవడంతో దారుణం జరిగింది. ఇవి ఛార్జింగ్ పాయింట్ పేలుడు.. ఇండోర్ మంటల్లో 8 మంది ఆహుతి బుధవారం ఉదయం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రజేశ్వరీ అనెక్స్ కాలనీలోని మూడంతస్తుల భవనం వెలుపల ఎలక్ట్రిక్ వాహనం (ఇవి) చార్జింగ్ పాయింట్ పేలుడులో ఎనమండుగురు ఆహుతి అయ్యారు. మృతులలో ఇద్దరు బాలలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తెల్లవారు జామున పేలుడుతో భవనానికి మంటలు అంటుకున్నాయని ఇండోర్ పోలీసు అధికారి కుందన్ మండ్లోయ్ తెలిపారు. ఇవి వాహనం ఒకటి రాత్రి పూట చార్జింగ్కు పెట్టారు. ఉన్నట్లుండి ఛార్జింగ్ పాయింట్ పేలింది. దీనితో ముందు అక్కడ ఛార్జింగ్ అవుతున్న కారు మంటల్లో చిక్కింది. తరువాత మంటలు భవనానికి అంటుకున్నాయని కుందన్ వెల్లడించారు. నివాసం ద్వారాలు ఎలక్ట్రానిక్ లాక్లతో ఉండటం, లోపలి వారిని వెంటనే బయటకు తీసుకురాలేకపోయారని వెల్లడైంది. చార్జింగ్ పాయింట్లో పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు కమిషనర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. మంటలు లోపలికి వ్యాపించడం, వంట గ్యాసు సిలిండర్లు కూడా అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ తీవ్ర సంఘటనతో స్థానిక అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఇవి ఛార్జింగ్లపై సరైన పద్దతులతో కూడిన ఎస్ఒపిల ఖరారుకు సిద్ధం అయ్యారు. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భాంతి.. సంతాపం, పరిహారం రెండు వేర్వేరు ఘటనల్లో 17 మంది అగ్నికి ఆహుతి కావడంపై ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇండోర్, పాలంలో ఘటనల్లో కుటుంబాలలో నెలకొన్న విషాదం కలచివేసిందని పేర్కొంటూ ప్రకటన వెలువరించారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి రూ 2 లక్షల సాయం ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ 50000 సాయం అందుతుంది.
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు రూ,3,500 నగదు, పేకాట ముక్కలు స్వాధీనంఏడుగురి అరెస్ట్చిట్యాల
స్కూల్ మైదానంలో పడిన పిడుగు.. ఓ వ్యక్తి మృతి
తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక మేరీమాత స్కూల్ మైదానంలో పిడుగుపడింది. అదే సమయంలో అక్కడ ఉన్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతి చెందారు. బిఎస్ఆర్ కంపెనీలో ఆయన సర్వేయర్గా పని చేస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట గ్రామంలో వర్షానికి ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో ఏడాది బాలుడు అభి మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరామర్శించారు.
ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం…
ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం… షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తావిజయవాడ పశ్చిమ
కుమార్తె కోసం వెళ్తూ.. గుంటూరు, ఆంధ్రప్రభ : రాజధాని ప్రాంతంలో బుధవారం సాయంత్రం
Sharwa’s Biker Trailer To Ride High With UBS & Dhurandhar 2
Team Biker is shifting gears in style as the film heads toward its April 3rd release. The makers have lined up a smart promotional boost by attaching the theatrical trailer with the star attractions- Ustaad Bhagat Singh and Dhurandhar 2, both hitting cinemas tomorrow. Starring Charming Star Sharwa, the trailer of Biker is said to […] The post Sharwa’s Biker Trailer To Ride High With UBS & Dhurandhar 2 appeared first on Telugu360 .
మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు
మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే మక్కల
మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిఎంహెచ్ఓ.. కార్పొరేటర్
సర్పంచ్ సస్పెన్షన్ తోసి పుచ్చిన హైకోర్టు..
సర్పంచ్ సస్పెన్షన్ తోసి పుచ్చిన హైకోర్టు.. త్వరలో తిరిగి బాధ్యతలు స్వీకరించనున్న సర్పంచ్
ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన
ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన బాసర, ఆంధ్రప్రభ :
فیکٹ چیک: کیا ایران نے میزائل پر ایپسٹین متاثرین کی یاد میں فارسی تحریر شامل کی، جانئے پوری حقیقت
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ ایران نے اپنے میزائل پر ایپسٹین متاثرین کی یاد میں تحریر لکھی ہے۔ جانچ پڑتال سے ثابت ہوا کہ یہ عبارت اے آئی ٹولز سے شامل کی گئی ہے
Sharmila vs Jagan: Explosive Claims
YS Sharmila has launched a sharp attack on YS Jagan Mohan Reddy and Kadapa MP Avinash Reddy over the YS Vivekananda Reddy murder case. She called their statements shocking and unacceptable. Responding to Avinash Reddy’s claim that Sunitha first spoke about a heart attack, Sharmila dismissed it outright. She said such arguments are nothing but […] The post Sharmila vs Jagan: Explosive Claims appeared first on Telugu360 .
విషాదం: అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య.. అది తట్టుకోలేక తల్లి..
జగిత్యాల అర్బన్ మండలం మోతెలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందారు. గ్రామానికి చెందిన దొడ్ల సంపత్ (25) అనే యువకుడు అప్పుల బాధతో మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందతూ బుధవారం మృతి చెందాడు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతితో ఏడుస్తూ అతడి తల్లి మల్లవ్వ (60) గుండెపోటు వచ్చి కుప్పకూలింది. అదే ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. కానీ, ఆమె కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
చెప్పులలో మొబైల్ దాచి.. ఎయిమ్స్ పరీక్షకు విద్యార్థి #AIIMSExam #Rishikesh #ExamFraud #Student
ఆయిల్ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రండి: కెటిఆర్కు తుమ్మల ఆహ్వానం
మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో టిజి ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆయిల్ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెటిఆర్ను బుధవారం కోరారు. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్కు మంత్రి తుమ్మల స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ఫాం ఫ్యాక్టరీ ప్రారంభం జరుగనుంది. నర్మెట శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆయిల్ పాం ఫ్యాక్టరీలో నూనెను ఉత్పత్తి చేయడంతో పాటు ఇక్కడి నుంచే నేరుగా మారెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైన్డ్ చేసి పామాయిల్ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్లోకి తీసుకొస్తారు. 10 కోట్ల లీటర్ల నిలువ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. ఆయిల్ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క యూనిట్కు రూ.1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీ సైక్లింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీలో మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం, గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశం లోనే తొలిసారి.
రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో
చేనేతకు చేయూతే లక్ష్యం.. కళాత్మక చేనేత వస్త్రాలకు వేదికగా గాంధీ బునకర్ మేళాఈ
గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు
గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
నగర అభివృద్ధికి పెద్దపీట ఖమ్మం, ఆంధ్రప్రభ : రూ. 196 కోట్లతో ఖమ్మం
రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే…
రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే… పాయకాపురం, ఆంధ్ర ప్రభ : మైనారిటీ కుటుంబాలకు
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర
మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ
మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ జుక్కల్, ఆంధ్రప్రభ : ఇటీవల
దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం…
దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం… తిరువూరు, ఆధ్రప్రభ : ఆర్టీసీ బస్సుల్లో
Chemical |పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు…
Chemical | పరిశ్రమల్లో వేసవి భద్రతా తనిఖీలు… కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలతో
ఆర్ధికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకుంటాం: డిప్యూటీ సిఎం భట్టి
బడ్జెట్లో బ్రాహ్మణ పరిషత్కు రూ. 200 కోట్లకు వినతి మన తెలంగాణ/హైదరాబాద్ః ఆర్థికంగా వెనుకబడి అర్హులైన బ్రాహ్మణులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను ఆదుకోవడానికి బ్రాహ్మణ పరిషత్కు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (బాస్) నాయకులు బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వివిధ బ్రాహ్మణ సంఘాలతో కలిపి ఏర్పాటైన ‘బాస్’ ప్రధాన సమన్వయకర్త బసవరాజు శ్రీనివాస్ అధ్వర్యంలో ఇతర ముఖ్య నాయకులు ఎన్. లక్ష్మీనారాయణ, కైలాష్, సూర్య ప్రకాష్, ప్రమోద్, రాఘవురావు, శ్రీనివాస రావు తదితరులు అసెంబ్లీకి వచ్చి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను, మంత్రి శ్రీధర్ బాబును కలిసి సమస్యలను వివరించారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదహిత, వేద పాఠశాల, వేదహిత-వేద పండిట్స్, వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్, టెస్ట్ స్కీం, బ్రాహ్మణ భవనాలు, ఉద్యొగార్థులకు ఆర్థిక సహాయం, పెన్షన్, నిరుద్యోగ బ్రాహ్మణులకు ఉద్యోగాలు కల్పించడం తదితర సమస్యలను, డిమాండ్లను వారు వివరించారు. గత రెండేళ్ళుగా బ్రాహ్మణులకు సరైన నిధులు లేక ఏ పథకమూ అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. సంక్షేమ భవనాలకు నిధులు లేకపోవడంతో నిర్మాణ దశలోనే నిలిచిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.పెన్షన్లు, ఆర్థిక సహాయం లేక పండితులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని వారు చెప్పారు. గత ఏడాది కేటాయించిన నిధులు పాత బకాయిలకే సరిపోలేదన్నారు. దాదాపు కొన్ని వందల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో కొత్త దరఖాస్తులను పిలవడం లేదని వారు వివరించారు. కాబట్టి బ్రాహ్మణుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బడ్జెట్లో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని వారు కోరాఉ. అందుకు స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణులను అన్ని విధాల ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
ఐపిఎల్-2026.. సన్రైజర్స్కి కెప్టెన్గా ఇషాన్ కిషన్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అభిషేక్ శర్మకు అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లకు దూరం అవుతున్నట్లు తెలిపింది. అతడి గైర్హాజరీలో ఎస్ఆర్హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్లో ఇషాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకు ముందు జరిగిన దేశవాళీ టోర్నమెంట్లో ఝార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన కిషన్.. జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. దీంతో అతడికి ఎస్ఆర్హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.
ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’
ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’ విజయవాడ, ఆంధ్రప్రభ : సాంస్కృతిక కార్యక్రమాలు
వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు
వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు భవానిపురం, ఆంధ్రప్రభ : మేము ఏ ప్రలోభాలకి
తెలుగు లోగిళ్లలో ఉగాది సందడి ఆరు రుచులు…జీవితంలో ఎదురయ్యే ఆరు రకాల భావోద్వేగాలు
ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం… భానుడి భగభగకు కాస్త బ్రేక్బెజవాడలో పిడుగులతో వర్షం,ఉష్ణోగ్రత
BJP : కేంద్ర నాయకత్వం క్లాస్ బీజేపీలో పనిచేస్తున్నట్లుందిగా
తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వచ్చినట్లున్నాయి.
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ
పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ అల్ మేవా ను అభినందించిన
Titalk Varma’s Mega Bond, Visits Charan’s Peddi Set
Tilak Varma, who was part of T20 World Cup, surprised the team of Mega Power Star Ram Charan by dropping into the shoot of his upcoming Pan-India sports drama Peddi. The young batting sensation spent time observing the high-intensity sequences being filmed. Those present say he was struck by the raw athleticism on display and […] The post Titalk Varma’s Mega Bond, Visits Charan’s Peddi Set appeared first on Telugu360 .
Rs.207cr |దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘
Rs.207cr | దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘ బస్సు పథకం లాంఛనంగా
దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా
దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దివ్యాంగుల
ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన..
ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన.. గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ
IPL |ఎస్ఆర్హెచ్కు కొత్త కెప్టెన్
IPL | ఎస్ఆర్హెచ్కు కొత్త కెప్టెన్ IPL | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
దారుణం.. అక్కను హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేశాడు..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. అక్క ప్రవర్తన మంచిగా లేదనే కారణంతో ఆమెను చంపి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి.. చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..
ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి […] The post ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. appeared first on Visalaandhra .
Breaking : జంట హత్యల కేసులో పిన్నెల్లికి బెయిల్
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది
Indrakeeladri |ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు…
Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు… రద్దీ రోజుల్లో వాహనాలపై ఆంక్షలు..వీఐపీలకు
April 1st |ఆ తర్వాత బర్త్ డే సర్టిఫికెట్ సమర్పించాల్సిందే..
April 1st | ఆ తర్వాత బర్త్ డే సర్టిఫికెట్ సమర్పించాల్సిందే.. April
‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించిన చంద్రబాబు
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు
Powerstar Pawan Kalyan has delayed all his film commitments because of his hectic political activities. After Hari Hara Veera Mallu, Ustaad Bhagat Singh is one more film which was delayed. The shoot commenced in 2023 and the film is releasing in 2026. The makers have spent lavishly on the project and the interests have been […] The post UBS Release: Big Day for Many appeared first on Telugu360 .
మైనార్టీల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం…
మైనార్టీల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం… రంజాన్ పండుగ కానుకగా మౌజాన్లు ఇమామ్
నోరా వివాదాస్పద పాట.. లోక్సభలో ప్రస్థావన..
ధృవ్ సర్జా హీరోగా నటించిన ‘కేడీ: ది డెవిల్’ సినిమాలో నోరా ఫతేహీ చిందులేసిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ పాటలోని సాహిత్యం, నృత్యంపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ఈ పాట గురించి ప్రస్థావన వచ్చింది. లోక్సభలో సమాజ్వాదీ పార్టీ ఎంపి ఆనంద్ భదౌరియా ఈ పాట అంశాన్ని ప్రస్థావించారు. దీనిపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దుల్లోనే ఉండాలని.. అందుకే పాటను బ్యాన్ చేసినట్లు తెలిపారు. ఈ ‘సర్కే చునార్ తేరీ’ పాట వివాదాస్పదం కావడంతో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. వెంటనే మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంది. ఈ వివాదంపై ఇప్పటికే బాలీవుడ్ గేయ రచయిత రకీబ్ ఆలం స్పందించారు. దర్శకుడు ప్రేమ్ కన్నడలో రాసిన పాటను చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు అనువదించానని అన్నారు. వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో కొత్త వెర్షన్ రాయమని కోరినట్లు తెలిపారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
Telangana : భూదాన్ భూములపై హైకోర్టు సంచలన తీర్పు
భూదాన్ భూములపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది
GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు ధ్వంసం Andhra Prabha Detail Reoprt
GBU-72 Attack : ఆ 3 కేంద్రాలు ధ్వంసం Andhra Prabha Detail
జవహర్ నవోదయ పరీక్షలో విద్యార్థిని ఎంపిక..
జవహర్ నవోదయ పరీక్షలో విద్యార్థిని ఎంపిక.. భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్
కల్వర్టు పనులు ప్రారంభించిన సర్పంచ్..
కల్వర్టు పనులు ప్రారంభించిన సర్పంచ్.. కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్
రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా…
చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ అక్వాటైటాన్ భారత్ వైపు మళ్లింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది భారత్ దిశ వైపు తిరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం దేశంలో చమురు సంక్షోభం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి భారత్ దిగుమతులను పెంచింది. ఈ క్రమంలో అక్వాటైటాన్ ట్యాంకర్ మార్చి 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనుంది. ఈ ఏడాది జనవరి చివరలో బాల్టిక్ సీ పోర్టులో ఈ […] The post రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా… appeared first on Visalaandhra .
ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు హాజరైన బీజేపీ కార్యకర్తలు..
ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు హాజరైన బీజేపీ కార్యకర్తలు.. రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్
మాజీ హోంశాఖ మంత్రి వర్యులు తుళ్ళ దేవందర్ గౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు..
మాజీ హోంశాఖ మంత్రి వర్యులు తుళ్ళ దేవందర్ గౌడ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.. మేడ్చల్,
దివ్యాంగులతో సహపంక్తి భోజనంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే
దివ్యాంగులతో సహపంక్తి భోజనంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : దివ్యాంగుల
ఐసిసి టీ-20 ర్యాంకింగ్స్.. టాప్-5లోకి వచ్చేసిన బుమ్రా
ఐసిసి తాజాగా టి-20 ర్యాంకింగ్స్ని ప్రకటించింది. ఈ తాజా ర్యాంకింగ్స్లో బౌలింగ్ విభాగంలో భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్-5లోకి వచ్చేశాడు. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (753), భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (740) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. బుమ్రా ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 702 పాయింట్లతో ఐదో ర్యాంకుకు చేరాడు. ఇక బ్యాటింగ్ విభాగంలో ర్యాంకుల టాప్-5లో ఎలాంటి మార్పు లేదు. భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ (875), ఇషాన్ కిషన్ (871) మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. తిలక్ వర్మ ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 742 పాయింట్లతో ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక టి-20 ప్రపంచకప్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‘ సంజూ శాంసన్ (636) ఒక స్థానం ఎగబాకి 21వ ర్యాంకులో స్థిరపడ్డాడు. ఆల్ రౌండర్ల జాబితాలో ఇంగ్లండ్ ఆటగాడు సికందర్ రాజా, భారత ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా ఉంటుందని సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ముక్కన్న, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, సొసైటీ డైరెక్టర్లు ఎంజీ నరసన్న, హనుమేష్ అన్నారు. బుధవారం టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు మండల పరిధిలోని జాలవాడి, పెద్దకడబూరు గ్రామాలలో […] The post కూటమి ప్రభుత్వంతోనే రైతుకు భరోసా appeared first on Visalaandhra .
ఉరవకొండ బస్టాండ్లో వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభం
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (“దివ్యాంగ శక్తి” పథకం) నేపథ్యంలో, ఉరవకొండ బస్టాండ్లో బుధవారం టిడిపి నాయకులు ఉచిత ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్, ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవస్థానం చైర్మన్ రాయంపల్లి నాగరాజు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు, […] The post ఉరవకొండ బస్టాండ్లో వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభం appeared first on Visalaandhra .
గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి..
గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి.. నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం
Andhra Prabha Smart Edition|AP|దివ్యాంగ శక్తి/ఆపదలో అమెరికా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 18-03-2026, 4.00PM ap దివ్యాంగ శక్తి ప్రారంభం..
రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి కి ఎంపీ వేమిరెడ్డి వినతి
విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కేంద్రవినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో కలిసి ఆయనను కలిసి ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణ దారుల సంక్షేమ సమాఖ్య, ఆల్ ఇండియా ఫేర్ ప్రైజ్ షాప్ ఫెడరేషన్ తరఫున వినతిపత్రం అందజేశారు. ఇటీవల రేషన్ డీలర్లు వివిధ సమస్యలపై […] The post రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి కి ఎంపీ వేమిరెడ్డి వినతి appeared first on Visalaandhra .
పరిష్కారం కాని ప్రజా సమస్యలు..
పరిష్కారం కాని ప్రజా సమస్యలు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు , పాలకులు
Telangana |కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ
Telangana | కీలక విషయాలు వెల్లడించిన డీఎస్పీ Telangana | ఆంధ్రప్రభ, వెబ్
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్… బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల
పేదలకు, పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ..
పేదలకు, పారిశుధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్
186 couples |వైభవంగా చండీ హోమం..
186 couples | వైభవంగా చండీ హోమం.. అమావాస్య వేళ ఆధ్యాత్మిక శోభ…ఇంద్రకీలాద్రి
మూసీ ప్రక్షాళనకు కాదు.. లక్షన్నర కోట్ల దోపిడీకే మేం వ్యతిరేకం : కేటీఆర్
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లేదని నిరసిస్తూ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ నది పునరుజ్జీవనానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ […] The post మూసీ ప్రక్షాళనకు కాదు.. లక్షన్నర కోట్ల దోపిడీకే మేం వ్యతిరేకం : కేటీఆర్ appeared first on Visalaandhra .
అతను మా సంస్థ సభ్యుడే కాదు.. మక్తల్ ఎంబి ఫీల్డ్ అసోసియేషన్ చైర్మన్
ఉగాది పండగ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..
ఉగాది పండగ ఏర్పాట్లు పరిశీలించిన మున్సిపల్ చైర్మన్.. మోత్కూర్, ఆంధ్రప్రభ : ఉగాది
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్
ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ పోలీసులు తాజాగా కీలక అడుగు వేశారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడైన మాధవరెడ్డిని (ఏ3) అరెస్ట్ చేశారు. ఈయనతో పాటు మరో నిందితుడు తుకారాం (ఏ4)ని కూడా అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన ఈ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదయింది.విలువైన […] The post పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు అరెస్ట్ appeared first on Visalaandhra .
ఖమ్మం ఖిల్లాలో ముస్లిం లీగ్ పార్టీ ప్రవేశం
ముస్లిం ఓటు బ్యాంక్పై రాజకీయ చర్చలు కొత్త సమీకరణాల సూచనలు ఖమ్మం, మార్చి 18, (జనంసాక్షి) : ఖమ్మం రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా …
వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
వికారాబాద్ జిల్లా బ్యూరో/ పూడూర్ మార్చి 18 (జనం సాక్షి) : ఉరుములు మెరుపులు ఈదుడు గాలులు పిడుగులతో వడగండ్ల వాన …
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ‘మా ప్రమేయం లేదు’: సిఎం రేవంత్
న్యూఢిల్లీ: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తమ ప్రమేయం ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యనమి ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశాం’’ అని చెప్పారు. 2029లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని సిఎం అన్నారు. 2028లో ఎన్నికలు రావని తెలిపారు. మహిళ రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.
రజనీకాంత్కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన వ్యాఖ్యలపై నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం ‘ (టీవీకే) పార్టీ వెనక్కి తగ్గింది. సూపర్స్టార్ రజనీకాంత్ను డీఎంకే బెదిరించి రాజకీయాల నుంచి దూరం చేసిందంటూ ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదావ్ అర్జున చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. వేరే ఉద్దేశంతో నేను చేసిన వ్యాఖ్యలు రజనీ సర్ను బాధపెట్టి ఉంటే, అందుకు బహిరంగంగా విచారం వ్యక్తం చేస్తూ […] The post రజనీకాంత్కు బహిరంగ క్షమాపణ చెప్పిన టీవీకే నేత appeared first on Visalaandhra .
Video : Band Melam Movie Team Exclusive Interview
The post Video : Band Melam Movie Team Exclusive Interview appeared first on Telugu360 .
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పంచ సూత్రాలతో రైతన్న ఆర్థిక అభివృద్ధి సాధ్యం…మంత్రి
బెంగళూరులో రీల్స్ మోజుతో... వృద్ధుడి ప్రాణాలతో ప్రమాదకర ప్రయోగం #Bengaluru #ReelMoj #CourierOffice

24 C