India vs South Africa : చెత్త బౌలింగ్.. అధమ ఫీల్డింగ్.. భారత్ ఘోర వైఫల్యం
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రాయపూర్ లో జరిగిన రెండో వన్డే లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది
Mukkupudaka |ఐశ్వర్య మనసులో ఇంత బాధ ఉందా..?
Mukkupudaka | ఐశ్వర్య మనసులో ఇంత బాధ ఉందా..? Mukkupudaka, ఆంధ్రప్రభ వెబ్
Cotton |పత్తికి నిప్పు పెట్టింది ఎవరు..?
Cotton | పత్తికి నిప్పు పెట్టింది ఎవరు..? Cotton, రాయపోల్, ఆంధ్రప్రభ :
Shiva |చిన్నా చెప్పిన సంచలన విషయాలు..
Shiva | చిన్నా చెప్పిన సంచలన విషయాలు.. Shiva, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Balakrishna |మద్రాస్, తెలంగాణ, ఏపీ గురించి భలే చెప్పారే..
Balakrishna | మద్రాస్, తెలంగాణ, ఏపీ గురించి భలే చెప్పారే.. Balakrishna, ఆంధ్రప్రభ
కొత్తగూడెం రైల్వేస్టేషన్ సమీపంలో నాటుబాంబుల కలకలం
` వీధి కుక్క కొరకడంతో పేలుడు..శునకం మృతి ` చెత్తకుప్పలో మరో 4 నాటుబాంబులు గుర్తింపు భద్రాద్రికొత్తగూడెం(జనంసాక్షి): కొత్తగూడెం రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గురువారం …
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూదార్ కార్డులు
` తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ` భూ భారతిని సమగ్రంగా తయారు చేశాం ` ప్రజలు మెచ్చే విధంగా చట్టం: మంత్రి పొంగులేటి హైదరాబాద్(జనంసాక్షి):భూదార్ కార్డులపై …
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/హుస్నాబాద్: త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవల్లో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రూ.262 కోట్లతో వివిధ అభివృద్ధి ప నులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ ప్రజా ప్రభు త్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. హుస్నాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చె ప్పారు. గత పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని అన్నారు. గడీలు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సర్దార్ పాపన్న గౌ డ్ నాయకత్వంలో బహుజనుల రాజ్య స్థాపన కు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారని ఆ ప్రాంత ప్రాధాన్యతను గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా అండగా ని లిచిన తీరు, సోనియా గాంధీ ఇచ్చిన మాట, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలని డిసెంబర్ 3న తెలంగాణ కో సం శ్రీకాంతా చారి బలిదానం చేసుకున్న ఘ టనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. శ్రీ కాంతాచారి ఆశయ సాధనలో భాగంగా ప్రభు త్వం ఏర్పడిన ఏడాదిలోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రజాప్రభుత్వం రెం డేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి వ్యవసాయ రంగంలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ.. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు. పదేండ్ల దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చామని అన్నారు. డిసెంబర్ 3 తేదీకి ఒక ప్రత్యేకత ఉందాన్నారు. ఈ రోజే ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వం గెలుపొందిందన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూళేశ్వరంగా మారిందన్నారు. నాడు కాంగ్రెస్ పాలకులు కట్టించిన ప్రాజెక్టులు నేటి వరకు చెక్కుచెదరకుండా సాగు, తాగు నీరు అందిస్తున్నాయని అన్నారు. గడీల పాలన, దొరల పెత్తనానికి హుస్నాబాద్ గడ్డ అంతం చేసి ఈ ప్రాంతానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ నేతృత్వంలో బహుజన రాజ్యపాలన వచ్చిందాన్నారు. హుస్నాబాద్ తనకు సెంటిమెంటు అని చెప్పుకునే కెసిఆర్ హుస్నాబాద్ అభివృద్ధికి ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. హుస్నాబాద్కు ఆనుకొని ఉన్న సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలు అభివృద్ధి చెందిన విధంగా హుస్నాబాద్ అభివృద్ధి ఎందుకు కాలేదని ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మాణాలు పూర్తయ్యాయని, హుస్నాబాద్ ప్రాంతంలో ఉండే గౌరవేల్లి, గండేపల్లి ఇంక ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఈ రెండు ప్రాజెక్టులకు ఎన్ని నిధులైన ఇచ్చి పూర్తి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 వేల కోట్లతో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి రుణ విముక్తి చేశామన్నారు. రైతును రాజు చేయడమే కాంగ్రెస్ సర్కార్ ముఖ్య లక్ష్యమన్నారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో ఇవ్వని రేషన్ కార్డులను కాంగ్రెస్ పాలనలో అర్హులందరికీ అందించామన్నారు. వచ్చే పదండ్ల నాటికి 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంతో కలిసి మెలిసి పోయి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఉండే వారికి గెలిపిస్తే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. కిరికిరి గాళ్లను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. మంచోళ్ళని గెలిపిస్తే గ్రామాలకు అభివృద్ధికి నిధులు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. అదానీ,అంబానీలకు దీటుగా తెలంగాణ మహిళలు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా వెయ్యి బస్సులకు ఓనర్లుగా మార్చామన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, రేషన్ కార్డుల పంపిణీ,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు,పేదలకు సన్న బియ్యం లాంటి అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. వచ్చే పదేండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందన్నారు. కేంద్రంతో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిధుల కోసం ఢిల్లోకి వెళ్తున్నామని అన్నారు. హుస్నాబాద్ అభివృద్ధికి తన వంతు పూర్తిస్థాయి సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి,దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ ప్రజా విజయోత్సవాల్లో మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, సంజయ్ కుమార్, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరామణారావు, సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు, సిరిసిల్ల రాజయ్య, వెంకట్రామిరెడ్డి, తుంకుంట నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
` మరో 40వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ` హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేసేది లేదు తెలంగాణ ఉద్యమ జ్వాలలకు కరీంనగర్ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవెళ్లి ప్రాజెక్టు …
పెద్ద ధన్వాడకు ఇథనాల్ ‘పీడ’పోయినట్టే..!?
తోకముడిచిన గాయత్రీ రెన్యూవబుల్ లిమిటెడ్ యాజమాన్యం నెల్లూరు జిల్లాకు తరలిపోయిన కాలుష్య కంపెనీ ప్రజల ఐక్య పోరాటంతో సాధ్యమైన విజయమిది.. మొదట్నుంచీ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నడుంబిగించిన పెద్దధన్వాడ …
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భా రత పర్యటనకు ముందే అత్యంత పరిష్టమైన ఐదు వలయాల భద్రతను సిద్ధం చేశారు. రష్యా ప్రెసిడంట్ భద్రతా సిబ్బంది కమాండోలు, భారత జా తీయ భద్రతా గార్డులకు చెందిన అగ్రశ్రేణి కమాండోలు, స్నిప్పర్లు, డ్రోన్లు, జామర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యవేక్షణతో ప్రత్యేక అతిథిని కంటి కి రెప్పలా చూసుకుంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు గురువారం నాటి సా యంత్రం రష్యా ప్రెసిడెంట్ పుతిన్ న్యూఢిల్లీకి చే రుకుంటారు. భారత- రష్యా వార్షిక శిఖరాగ్ర స మావేశంలో పాల్గొనేందుకు పుతిన్ వస్తున్నారు. గురువారం రాత్రి పుతిన్, ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి భోజనం చేస్తారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్లో పుతిన్కు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. శుక్రవారం రష్యా ప్రెసిడెంట్ రాజ్ ఘాట్లో మహాత్మాగాంధీ స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. తర్వా త హైదరాబాద్ హౌస్ లో జరిగే భారత -రష్యా శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. భారత్ మండపంలో జరిగే కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో ఆయన పాల్గొంటారు. రష్యన్ ప్రెసిడెంట్ కార్యక్రమాలకు సంబంధించి అత్యున్నత భద్రతను పర్యవేక్షించేందుకు, నిర్ధారించేందుకు, రష్యా నుంచి నాలుగు డజన్లకు పైగా అత్యున్నత భద్రతా సిబ్బంది ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పుతిన్ వాహన శ్రేణి ప్రయాణించే ప్రతిమార్గాన్ని ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జి అధికారులు వెయ్యి కళ్లతో నిఘా కాస్తున్నారు. రోడ్లను అద్దంలా సిద్ధం చేశారు. ప్రత్యేక డ్రోన్లతో భద్రతా కార్యకలాపాలను కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం నిఘా చేస్తున్నాయి. అనేక మంది స్నిపర్లు ప్రెసిడెంట్ కదలిక మార్గాన్ని కవర్ చేస్తారు. జామర్లు, ఏఐ పర్యవేక్షణ, ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు, భారీ సాంకేతిక పరికరాలు కూడా ఆయన భద్రతను అడుగడుగునా కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటాయి. పుతిన్ బసచేసే హోటల్ పూర్తిగా భద్రతా దళాల స్వాధీనంలో ఉంది. మొత్తం హోటల్ ను పూర్తిగా శానిటైజ్ చేశారు. రష్యన్ సెక్యూరిటీ అధికారులే తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా స్కాన్ చేస్తున్నారు.
చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
మన తెలంగాణ/చర్ల: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దం డకారణ్యం మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లింది. బుధవారం బీజపూర్దంతెవాడ జిల్లాల స రిహద్దు, గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్ కుతుల్ అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పులలో 12మంది మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు డిఆర్జి జవాన్లు మృతి చెందారు. ఒక జవాన్కు బుల్లెట్ గాయాలవ్వడంతో హుటాహుటిన బీజపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారనే నిఘావర్గాల సమాచారంతో డి ఆర్జి, ఎస్టి ఎఫ్, కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో బుధవారం మద్యాహ్నం కేశ్ కుతల్ అటవీప్రాంతంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపు లా భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా ప్రాంతం నుండి 12మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు 303 రైఫిల్స్, ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో డిఆర్జి హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారే గొండేలు, రమేష్ సోడి మృతి చెందగా మరో కానిస్టేబుల్ సోమదేవ్ యాద వ్ గాయపడ్డాడు. జవాన్ల మృతదేహంతో పాటు గాయపడ్డ జవాన్ను హెలికాప్టర్ ద్వారా బీజపూర్ తరలించారు. ఎన్కౌంటర్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతోంది. మృ తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నా యి. ఎన్కౌంటర్ను బస్తర్ ఐజి సుందర్ రాజ్, బీజాపూర్ జిల్లా ఎస్పి డాక్టర్ జితేంద్ర కుమార్ యాదవ్ ధ్రువీకరించారు. ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూం బింగ్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
సీనియర్ ఐఎఎస్ అరవింద్ విచారణకు అనుమతి ఇవ్వండి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఫా ర్ములా ఈ- కార్ రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం డివోపిటికి లే ఖ రాశారు. డిఓపిటి(కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా శాఖ) నుంచి అనుమతి రాగానే ఏసిబి అరవింద్ కుమార్ను విచారించి చార్జ్షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచా రం. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ -కార్ రేసు నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల నిధులు విదేశీ సంస్థకు వి డుదల చేయడంపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు అరవింద్ కుమార్ను ఏసిబి విచారించింది. హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన సమయంలో అరవింద్ కుమార్ కెబినెట్, ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా, ఎన్నికల కోడ్ అమలుల్లో ఉండగా నిధులను మళ్ళించడంలో కీలక పాత్ర పోషించారని ఏసిబి ఆరోపిస్తోంది. కాగా, ఇదే కేసులో ఏ1గా మాజీ మంత్రి కెటిఆర్, ఏ2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు ఉన్నారు. దేశంలో ఐఏఎస్ అధికారులపై కేసు విచారణ, అభియోగాలు నమోదు చేసేందుకు ముందుగా కేంద్రంలోని డిఓపిటి నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి తప్పనిసరి కావడంతో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఈ మేరకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విలీన మున్సిపాలిటీల ఫైళ్లు స్వాధీనం
మన తెలంగాణ/హైదరాబాద్: జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫైళ్ల స్వాధీనానికి సంబంధించి బుధవారం సా యంత్రం జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. జిఓ 264కు లోబడి ఆ యా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారు లు వెంటనే ఫైళ్లను జోనల్ కమిషనర్లకు అప్పగించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసిలో 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చే యాలని నవంబర్ 25వ తేదీన కేబినెట్ ఆమో దం తెలిపింది. ఈ విలీనం నేపథ్యంలో ఎన్ఓసీ లు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులు అక్రమాలకు తెరలేపడంతో ‘మన తెలంగాణ’ దినపత్రికలో నవంబర్ 29వ తేదీన ‘శివారు మున్సిపాలిటీల్లో పెండింగ్ ఫైళ్లకు రెక్కలు’ అనే పేరుతో కథనం ప్రచురితం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని జీహెచ్ఎంసి కమిషనర్కు ఆదేశా లు జారీ చేసింది. వెనువెంటనే జీహెచ్ఎంసి క మిషనర్ ఫైళ్లను వెంటనే జోనల్ కమిషనర్లకు స్వాధీనం చేయాలని,ఆ ఫైళ్ల వివరాలను ఫార్మాట్లో పంపాలని ఆయా కమిషనర్లకు జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు జీహెచ్ఎంసిలో విలీనం అయ్యే జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, కొంపల్లి, అమీన్పూర్, మీర్పేట్, తెల్లాపూర్, ఫీర్జాదిగూడ, జవహర్నగర్, బండ్లగూడ జాగీర్లు (మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో) జరుగుతున్న అవినీతిపై భారీగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పాత పైళ్లన్నీ క్లియర్ చేయాలన్న ఉత్సాహాంతో అధికారులు రాత్రివరకు పనిచేయడం, పెండింగ్ ఫైళ్ల యజమానులను సాయంత్రం వేళల్లో మీటింగ్లు ఏర్పాటు చేయడం తదితర అంశాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇలా, విలీన ప్రక్రియను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే అధికారులు తమకు అనుకూలంగా మలుచుకోవడంతో ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి, దానిపై విచారణ చేపట్టి ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని జీహెచ్ఎంసి కమిషనర్ను ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో అధికారులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది.
బుధవారం రాశి ఫలాలు (04-12-2025)
మేషం వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృషభం స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. మిధునం ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కర్కాటకం విలువైన గృహాపకరణాలు బహుమతులుగా పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. సింహం ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కన్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. తుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. కుటుంబసభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు. వృశ్చికం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరువుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మకరం దూరప్రయాణాలు వలన శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. కుంభం కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మీనం ఆలయ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇతరులతో వివాదాల పరిష్కారం అవుతాయి.
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించిం ది. మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతి చంద్రను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. విషయాన్ని అతని సోదరుడికి తెలపడంతో, ర్యాగింగ్ ఎందుకు చేశారంటూ బాధిత విద్యార్థి సోదరుడు సీనియర్లను నిలదీశాడు. తమనే నిలదీస్తావా అంటూ శాంతినగర్లో బాధితుడి ఇంటిపై 50మంది సెకండ్ ఇయ ర్ విద్యార్థులు బుధవారం సాయంత్రం దాడికి దిగారు. తమ వారిని ఇద్దరిని బంధించారంటూ సీనియర్ విద్యార్థులు ప్రశ్నించారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బాధితుని తండ్రిపై దాడికి యత్నించారు. దీంతో వారు ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ఇద్దరు సీనియర్ విద్యార్థులకు గాయాలైనట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని గొడవలు జరగకుండా చూశారు.
కెటిఆర్తో మారిషస్ మంత్రి భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్తో మారిషస్ దేశ విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత, అంతర్జాతీ య వాణిజ్య శాఖ స హాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ స మావేశమయ్యారు. హైదరాబాద్లోని కేటీఆర్ నివాసంలో బుధవారం ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. ఈ సందర్భంగా గత దశాబ్ద కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన ప్రగతి, అభివృద్ధి గురించి ఇరువురు చర్చించుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య విస్తరణకు ఉన్న అవకాశాలు, పెట్టుబడులు, పరస్పర సహకారం వంటి అంశాలపై కూడా వారి మధ్య కీలక చర్చలు జరిగినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకుంటూ మారిషస్ మంత్రిని కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
04 Dec Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా!
IND vs SA |చెత్త ఫీల్డింగ్.. చేజారిన రెండో వన్డే !
టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా రాయ్పూర్లోని షహీద్ వీర్
അരുണാചൽ തങ്ങളുടേതാണെന്ന് ചൈന അവകാശപ്പെട്ടതിന് പിന്നാലെയാണ് പ്രചാരണം
కరీంనగర్లో భారీ చోరీ #Karimnagar #Theft #CCTV #Crime #Police #latestnews #viralvideo
ఎల్ఐసి నుంచి రెండు కొత్త పాలసీలు
ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) రెండు కొత్త పాలసీలను ప్రారంభించింది. ఎల్ఐసి సిఇఒ, ఎండి ఆర్.దొరైస్వామి ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (887) ప్లాన్లను లాంచ్ చేశారు. ప్రొటెక్షన్ ప్లస్ నాన్ పార్ ఆధారిత సేవింగ్స్ ప్లాన్గా జీవత బీమా, పెట్టుబడి సౌకర్యాలను అందిస్తుంది. టాప్ అప్ ప్రీమియం, పార్ట్ విత్డ్రాయల్, సమ్ అష్యూర్డ్ మార్పులు చేయడానికి వీలుంది. దీనికి కనీస ప్రవేశ వయస్సు 18 ఏళ్లు, గరిష్టంగా 65 ఏళ్లు ఉంది. ఇక బీమా కవచ్ నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్గా ఉంది. లెవెల్, ఇన్క్రీజింగ్ సమ్ అష్యూర్డ్ ఆప్షన్లు, సింగిల్, లిమిటెడ్, రెగ్యులర్ ప్రీమియం చెల్లింపునకు వీలుంది. కనిష్ట సమ్ అష్యూర్డ్ రూ.2 కోట్లు ఉంటుంది. మహిళలు, నాన్ స్మోకర్స్కు ప్రత్యేక ప్రీమియం రేట్లు ఉంటాయి. జీవిత దశలలో కవరేజీ పెంచుకునే అవకాశం కూడా ఉంది.
జాతీయస్థాయి క్రికెట్కు కానిస్టేబుల్ కుమారుడు..
పుట్టపర్తి క్రైమ్, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా
Srisailam |డిసెంబర్ 8 వరకు ఆ సేవలు బంద్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబిక
పదేళ్ళూ నేనే సిఎం: సిఎం రేవంత్ రెడ్డి
‘నా నేతృత్వంలో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించడానికి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి బుధవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గాంధీ భవన్లో జరిగిన డిసిసి అధ్యక్షుల సమావేశంలో తాను హిందూ దేవుళ్ళపై చేసిన వ్యాఖ్యలను బిజెపి నేతలు వక్రీకరించారని సీఎం మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు ముందు వెనుక కట్ చేసి అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజేపికి డిపాజిట్ కూడా దక్కక పోవడంతో అసహనంతో ఉన్న ఆ పార్టీ నాయకులు తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని సీఎం విమర్శించారు. హిందూ దేవుళ్ళపై తాను ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు. హిందూ దేవుళ్ళు, హిందూ సమాజం వంటిదే కాంగ్రెస్ పార్టీ అని తాను చెప్పానని సీఎం వివరించారు. హిందూ దేవుళ్ళు మూడు కోట్ల మంది ఉన్నారని, అందులో పలు సారూప్యతలు కలిగిన దేవుళ్ళు ఉన్నట్టే, పార్టీలోనూ పలురకాల వ్యక్తులు ఉంటారని డిసిసి అధ్యక్షులనుద్ధేశించి చెప్పానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని, పార్టీ నేతగా ఎలా నడుచుకోవాలో చెప్పే ప్రయత్నంలో వివరించే క్రమంలో దేవుళ్ల గురించి ప్రస్తావించానే తప్ప కించపరుచలేదని సీఎం స్పష్టం చేసారు. పార్టీ అంతర్గత సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలకు ముందు-వెనుక ఎడిట్ చేసి దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఉత్తర భారత దేశంలోనూ తన పాపులారిటీని పెంచినందుకు బిజెపి నేతలకు థ్యాంక్స్ చెబుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎ ద్దేవా చేసారు.
ఎర్పేడు, (ఆంధ్రప్రభ): దిత్వా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుపతి
రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నారు: కల్వకుంట్ల కవిత
పంచాయితీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. దానిని ఆపాలని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరుఫున ప్రచారం కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దీనిపై జాగృతి ఫిర్యాదు చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 1వ తేదీన రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున రేవంత్ ప్రచారం చేశారన్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో గ్రామీణ ఓటర్లను ప్రలోభపెట్టే పనులు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ 2న కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల కోసం ప్రచారం చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ జత చేస్తున్నామని చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరారు.
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : కుల, మతాలు, వర్గ ప్రాంతాలతో సంబంధం లేకుండా
5లోపే వక్ఫ్ వివరాలను అప్లోడ్ చేయాలి
విజయవాడ, ఆంధ్రప్రభ : ఉమిద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును డిసెంబర్
వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల పరిధిలోని 32 గ్రామపంచాయతీలకు గాను మొత్తం
నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణాలు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో హత్య? ఆత్మహత్యనా? లేక డ్రగ్స్ ఓవర్డోసా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు లభించాయి. మత్తు ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్కు సంబంధించిన శాంపిల్స్ అక్కడ దొరికాయి. వీటిని బట్టి, ఓవర్డోస్తో మత్తు ఇంజెక్షన్లు తీసుకోవడం వల్లే యువకులు మరణించి ఉండవచ్చని అధికారులు బలమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ మరణాలకు గల అసలు కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఈ ప్రాంతంలో విచారణను వేగవంతం చేశారు. హత్య లేదా? ఏదైనా నేర సంబంధం ఉందా? అనే కోణంలో కూడా డేటాను సేకరిస్తున్నారు. ఈ కేసుపై పూర్తి స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Telangana still waiting for Akhanda 2 Bookings
Akhanda 2 premieres are just 24 hours away and the advance bookings of the film are yet to be opened in Telangana. The government of Andhra Pradesh has issued a GO couple of days ago and the sales have started. The schedules are planned and the tickets are sold on online portals. But there is […] The post Telangana still waiting for Akhanda 2 Bookings appeared first on Telugu360 .
ఎన్నికలకు విఘాతం కల్పిస్తే… చర్యలు తప్పవు –ఇన్స్పెక్టర్ జి. నర్సయ్య
కొత్తూరు, ఆంధ్రప్రభ : మండలంలో జరగబోయే రెండవ సాధారణ ఎన్నికలకు ఎవరైనా విఘాతం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండ కింద గల పుష్కరిణిలో పడి బాలుడు మృతి చెందాడు. ఆలయ ఇఒ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు సంతోష్ (8) పుష్కరిణిలోకి దిగినప్పుడు నీటి చల్లదనానికి ఫిట్స్ రావడంతో నీళ్లలో మునిగి మృతి చెందాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారమిచ్చి మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల పంచనామా అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికంగా ఉండి వ్యర్థపదార్ధాలు ఏరుకునే వారి కుమారుడిగా గుర్తించినట్లు తెలిపారు. సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతి.. పుష్కరిణిలో పడి బాలుడు మృతి చెందడంతో సంప్రోక్షణ నిర్వహించారు. పుష్కరిణిలోని నీటిని మొత్తం ఖాళీ చేసి ఆలయ అర్చకులతో శుద్ధిచేసి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం మళ్లీ నీళ్లు నింపి భక్తులకు అనుమతించారు.
సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండలంలోని తిర్మన్పల్లి, తుక్కోజివాడి, సజ్య నాయక్ తాండ
సిబ్బంది కొరతతో ౨౦౦ ఇండిగో విమానాలు రద్దు
ఇండిగో విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశీయ విమాన ప్రయాణికులలో ఎక్కువమంది పర్యటించే ఇండిగో విమానాలు సిబ్బంది కొరత కారణంగా చాలా ఆలస్యంగా వడుస్తున్నాయి. ఫలితంగా రోజూ 2,200 పైగా విమానాలు నడిపే ఇండిగో మంగళ వారం నాడు 35శాతం కన్నా ఎక్కువ విమానాలను నడపలేక పోయింది . బుధవారంనాడు మధ్యాహ్నం వరకే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరుతో సహా పలు విమానాశ్రయాలలో 200 పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పటికే విమానం టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల్లో గగ్గోలు పెడుతున్నారు. ఇండిగో విమానయాన సంస్థ గత కొద్ది రోజులుగా తీవ్రంగా పైలెట్ల కొరత ఎదుర్కొంటోంది. కొత్త విమాన డ్యూటీ సమయపరిమితి (ఎప్ డిటిఎల్) నిబంధనలు అమలు లోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు మరీ హెచ్చాయి. విమానాల ప్రయాణంలో జాప్యం వల్ల, విమానాల రద్దు వల్ల తీవ్ర సంక్షోభం ఎదురవుతోంది. కొన్ని విమానాలలో క్రూ సిబ్బంది కొరతవల్ల విమానాలు రద్దు చేయాల్సి వస్తున్నది. విమానయాన సంస్థ మరి కొన్ని ప్రాంతాలకు సిబ్బందిని తరలించాల్సివస్తోంది . ఇండిగో విమానయాన సంస్థ పరిస్థితి మరీ దిగజారింది. అలయన్స్ ఎయిర్ , స్పైస్ జెట్ తో పోలిస్తే.. 35 శాతం కన్నా విమానాలను నడపలేకపోతోంది. ఫలితంగా విమానాలు 7-8 గంటల పాటు ఆలస్యం అవుతున్నాయని విమానయాన సంస్థ పేర్కొంది.
Telangana |వరిధాన్యం కొనుగోళ్లలో మనమే టాప్
Telangana | వరిధాన్యం కొనుగోళ్లలో మనమే టాప్ హుజూర్నగర్, ఆంధ్రప్రభ : వరి
పొగాకు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం
పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించే బిల్లును లోక్ సభ బుధవారం నాడు ఆమోదించింది. సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ)బిల్లు, 2025 ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జిఎస్టీ పరిహార సెస్ నిలిచి పోయిన తర్వాత పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ సుంకం రేటు పెంచేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించింది. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత సిగిరెట్లు, సిగార్లు, నమిలే పొగాకు ఉత్పత్తులు, హుక్కా జర్దా, సువాసన గల పొగాకు వంచి అన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం అమలవుతుంది.ప్రస్తుతం పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 28శాతం జీఎస్టీ తో పాటు వివిధ రేట్ల సెస్ విధించబడుతోంది. ప్రతిపాదించిన బిల్లులో నాటు పొగాకుపై 60-70 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించారు. సిగార్ల పై 25 శాతం ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించారు. సిగరెట్ల పొడవు సైజ్, ఫిల్టర్ ఆధారంగా 1,000 స్టిక్స్ కు రూ. 2,700 నుంచి 11,000 వరకూ పన్ను విధించాలని ప్రతిపాదించారు. అయితే నమిలే పొగాకుపై కిలోకు రూ. 100 చొప్పున పన్ను విధించాలని నిర్ణయించారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ చట్టం నాల్గో షెడ్యూల్ లోని సెక్షన్ 4 లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల టారిఫ్ రేట్ల స్థానంలో ఈ సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నారు.
ఆ వార్తలు నిజం కావు: దిల్ రాజు
“శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము”అని అన్నారు నిర్మాత దిల్ రాజు. ఆయన మాట్లాడుతూ “ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు కొంత మంది ఇప్పుడు ముడిపెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాము. దయచేసి అప్పటి వరకు మా నుండి అధికారిక సమాచారం వచ్చేదాకా ఎలాంటి నిర్ధారణలకు రావొద్దని, ధృవీకరించని వార్తలను మీ గౌరవ మీడియాలో ప్రచారం చేయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నాము”అని తెలియజేశారు.
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ టీమ్ పైచేయి సాధించింది. బుధవారం రెండో రోజు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన వెస్టిండీస్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. మాట్ హెన్రీ, జాకబ్ డఫి, జకారి ఫోల్క్లు అద్భుత బౌలింగ్ను కనబరచడంతో విండీస్ 167 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆతిథ్య టీమ్ బౌలర్లలో డఫి ఐదు వికెట్లను తీయగా, హెన్రీ మూడు, ఫోల్క్ రెండు వికెట్లను పడగొట్టారు. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ చందర్పాల్ (52), షాయ్ హోప్ (56) మాత్రమే రాణించారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. దీంతో కివీస్ ఆధిక్యం 96 పరుగులకు చేరింది.
Mythri Movie Makers pays Big Money for Ilayaraja
Legendary music composer Ilayaraja is completely focused on copyright claims and he is approaching legal ways to mint money from the producers for using his old songs. A composer of his stature should offer them for free and he was trolled for his acts. Mythri Movie Makers landed into a legal battle with Ilayaraja for […] The post Mythri Movie Makers pays Big Money for Ilayaraja appeared first on Telugu360 .
A Long Outing for Nani from Tomorrow
Natural Star Nani is stuck with The Paradise and the film’s shoot is not happening as per the plan. There are a lot of unexpected delays because of the detailed work by Srikanth Odela. There are delays in set works and there are other issues that delayed the film’s shoot. After a small break, the […] The post A Long Outing for Nani from Tomorrow appeared first on Telugu360 .
పెళ్లీ పీటలెక్కనున్న మరో హీరోయిన్..!
న్యూఢిల్లీ: మరో హీరోయిన్ పెళ్లీ పీటలెక్కబోతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్ను నూపుర్ వచ్చే ఏడాది వివాహం చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జంట కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. దేశంలోని అత్యంత విలాసవంతమైన సెలబ్రిటీ వివాహాలకు ఆతిథ్యం ఇచ్చే ఫెయిర్మాంట్ ఉదయపూర్ ప్యాలెస్లో జనవరి 8, 9 తేదీల్లో నూపుర్ సనన్-స్టెబిన్ బెన్ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కుటుంబం, సన్నిహితులు, బంధువుల మధ్య జరగనున్న వీరి పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. వీరి మెహందీ, సంగీత వేడుకలు జనవరి 8న ప్రారంభమవుతాయి. ఆ తర్వాత జనవరి 9న సాంప్రదాయ వివాహ వేడుక జరుగుతుంది. కాగా, నూపూర్ సనన్ పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది. 2023లో ఆమె టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్?లో నటించింది. తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మాస్ రాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు మూవీలో హీరోయిన్ గా నటించింది. 'నూరానీ చెహ్రా' అనే మూవీతో బాలీవుడ్లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.
హౌసింగ్ లోన్ మోసం కేసులో దంపతులకు జైలు శిక్ష
గృహ రుణ మోసం కేసులో నాంపల్లి కోర్టు ఇద్దరు దంపతులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలు సిఐడి డిజి చారుసిన్హా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకులో తప్పుడు పత్రాలు సమర్పించి లోన్ పొందారని బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు సిఐడి అధికారుల దర్యాపు ఆధారంగా నిందితులు వుప్పుల దశరథ్ నేత, వుప్పుల లక్ష్మిబాయిలను దోషులుగా నిర్ధారిస్తూ ఏడు సంవత్సరాల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ, 30 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరిచింది. ఎర్రగడ్డలోని నేతాజీ నగర్కు చెందిన నిందితులు 2007లో ఎస్బిహెచ్, ఎయిర్ కార్గో బ్రాంచ్ నుండి రూ. 24,00,199- గృహ రుణాన్ని మోసపూరితంగా పొందారు. ఈ రుణం తీసుకునేందుకు నకిలీ పత్రాలను తనఖా పెట్టి జీడిమెట్లలో ఉన్న ఇంటికి రుణం పొందారు. నిందితులు ఆస్తి అసలు యజమానిగా నటించి, నకిలీ సంతకాలను చేసి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జిపిఎ తప్పుడు పత్రాన్ని సృష్టించి, దానిని నమోదు చేసుకున్నారు. వ్యవస్థాగత అంతరాలను ఉపయోగించుకుని, ఈ జంట నకిలీ పత్రాలను ఉపయోగించి ఒకే ఆస్తిని బహుళ అమ్మకపు రిజిస్ట్రేషన్లను సృష్టించారు. ఈ పత్రాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, కూకట్పల్లి బ్రాంచ్, కెనరా బ్యాంక్, కుందన్బాగ్ బ్రాంచ్లలో సైతం నిందితులు రుణాలు పొంది, చివరికి అన్ని రుణ చెల్లింపులను ఎగవేసారు. ఈ క్రమంలో సికింద్రాబాద్లోని అప్పటి ఎస్బిహెచ్ ఏజిఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో సిఐడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసింది. విచారణ సమయంలో మొత్తం 17 మంది సాక్షులను విచారించారు. నకిలీ అమ్మకపు ఒప్పందం, తనఖా పత్రాలు, మోసపూరిత అమ్మకపు పత్రాలు, ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డులు, చేతిరాత పోలిక నమూనాలు, బ్యాంకు రికార్డులు సహా 60 పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మోసం, మోసం చేయడానికి ఫోర్జరీ, నకిలీ పత్రాన్ని నిజమైనదిగా ఉపయోగించడం, నేరపూరిత కుట్ర ఉన్నాయని కోర్టు బావించి నిందితులకు జైలు శిక్ష విధించింది.
டிட்வா புயல் மழையால் விழுப்புரம் பேருந்து நிலையத்தில் வெள்ளமா?
டிட்வா புயல் மழை காரணமாக விழுப்புரம் பேருந்து நிலையத்தில் வெள்ளம் சூழ்ந்துள்ளதாக தவறான தகவலுடன் புகைப்படம் வைரலாகி வருகிறது.
Belt shops |ఆకస్మిక తనిఖీలు…
Belt shops | ఆకస్మిక తనిఖీలు… Belt shops | నాగర్ కర్నూల్,
Power Loom Industry |జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే…
Power Loom Industry | జీతం సరిపోక, పని చేసే ఇండస్ట్రీలోనే… Power
19 దేశాల ఇమిగ్రేషన్లకు ట్రంప్ బ్రేక్
19 దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా ట్రంప్ అధికార యంత్రాంగం నిలిపివేసింది. ఈ దేశాలు ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్నాయి. దీని మేరకు ఆయా దేశాల గ్రీన్ కార్డుల ఇతరత్రా వీసాల దరఖాస్తుల పరిశీలన తరువాతి ఆమోద ప్రక్రియకు కొంతకాలం బ్రేక్ పడుతుంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం బుధవారం తమ వెబ్సైట్లో అధికారిక ప్రకటన వెలువరించింది. శాంతి భద్రతల పరిరక్షణ అంశం ఇటీవల వైట్హౌస్కు సమీపంలోనే ఇద్దరు నేషనల్ గార్డ్పై దుండగుడి కాల్పులతో మరింత ప్రాధాన్యతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ పాలసీలో భారీ స్థాయి ప్రక్షాళనకు ట్రంప్ అత్యున్నత స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే 19 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఈ మేరకు ఆ దేశాల నుంచి ఎవరూ అమెరికాకు రాకూడదు. అమెరికా నుంచి అక్కడికి వెళ్లకూడదు. సంబంధిత దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తుల నిలిపివేత నిర్ణయం ఎప్పటివరకూ అమలులో ఉంచాలి? ఎప్పుడు ఉపసంహరించుకోవాలనేది ఇమిగ్రేషన్ వ్యవహారాల అధికారిక సంస్థ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో నిర్ణయానికి వదిలిపెడుతున్నట్లు ట్రంప్ అధికార యంత్రాంగం తెలిపింది. ప్రయాణ నిషేధం, ఇప్పుడు ఇమిగ్రేషన్ దరఖాస్తుల నిలిపివేతకు గురైన దేశాలలో అఫ్ఘనిస్థాన్, కాంగో, మయన్మార్, ఛాద్, గుయానా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్ , యెమెన్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక ఈ దేశాలకు చెందిన వారు నిషేధం అమలుకు ముందు నుంచే అమెరికాలో ఉంటూ వస్తున్నా, అటువంటి వారిపై కూడా ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. వారి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో స్క్రూటిని చేయడం జరుగుతుందని అధికార వెబ్సైల్లో తెలిపారు.
పెగడపల్లి పరిధిలో పెద్దపులి సంచారం
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని అటవీ శాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటవీ సమీప చేలల్లో పనిచేసేవారు సాయంత్రం 4 గంటలలోపు ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. పశువులు, గొర్రెల కాపరులు తదుపరి సమాచారమిచ్చే వరకు అడవిలోకి వెళ్లరాదన్నారు. పులి పాదముద్రలు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పంట పొలాల చుట్టూ కరెంట్ కంచెలు, ఉచ్చులు వేయరాదని సూచించారు.
మానసికంగా పూర్తిస్థాయిలో పరిపక్వత లేని తన అన్న పేరు మీద కోట్లాది రూపాయల బీమా పాలసీలు చేయించి
Chiranjeevi thanks Venky for making MSG even more special
Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi are coming together for the first time ever for their upcoming huge entertainer, Mana Shankara Vara Prasad Garu. The movie is shaping up for a huge release for Sankranti 2026 and Victory Venkatesh is sharing screen for the first time with Chiru, in the film. Venkatesh finished shoot […] The post Chiranjeevi thanks Venky for making MSG even more special appeared first on Telugu360 .
డీఆర్డీఓ ఎస్కేప్ సిస్టమ్ ప్రయోగం సక్సెస్
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ యుద్ధ విమానాల్లో అత్యవసర పరిస్థితుల్లో పైలట్ ప్రాణాలను కాపాడే ఎస్కేప్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది.
Toll Free Number 1930 |సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
Toll Free Number 1930 | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…
నామినేషన్ వేసిన యువకుడు.. ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య
పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా నామినేషన్ వేసిన యువకుడు ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్నగర్ మండలం, కంసాన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, రైల్వే ఎస్ఐ రాజు తెలిపిన కథనం ప్రకారం.. గ్రామంలోని 4వ వార్డు మెంబర్గా ఆవ శేఖర్ (24) నామినేషన్ వేశాడు. ఇదే వార్డులో ప్రత్యర్ధులు కంది యాదయ్య గౌడ్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే, నామినేషన్ను విత్ డ్రా చేసుకోవాలని కంది యాదయ్య గౌడ్ అనే వ్యక్తి అతనిపై ఒత్తిడి చేశాడు. విత్ డ్రా చేసుకోకపోతే అంతు చూస్తానంటూ తప్పుడు కేసులు పెట్టిస్తానంటూ బెదిరించాడు. ఈ ఒత్తిడిని తాళలేక మనస్తాపం చెందిన శేఖర్ మంగళవారం అర్ధరాత్రి షాద్నగర్ పట్టణ పరిధిలోని రైల్వేపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. శేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. శేఖర్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మృతుడి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
విజయ్ హజారే టోర్నమెంట్ లో విరాట్
విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టనున్నాడు.
Viral: IndiGo Flight Delays Disrupt Travel at Hyderabad Airports
Passengers at Hyderabad’s Shamshabad Airport faced major disruptions as several IndiGo flights were delayed and a few were cancelled. RGIA officials stated that technical issues within IndiGo operations caused the chaos and issued an advisory asking travellers to check flight status before leaving home. The Hyderabad terminal saw long queues and rising tempers. Travellers who […] The post Viral: IndiGo Flight Delays Disrupt Travel at Hyderabad Airports appeared first on Telugu360 .
ప్రజాస్వామ్యంలో ఓటర్ల గొప్యత ముఖ్యం…
ఆంధ్రప్రభ విజయవాడ : ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై
డివైడర్ ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమీపంలోని కిష్టారం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..ఐదుగురు యువకులు కలిసి కారులో వెళుతుండగా కిష్టారం అంబేద్కర్ నగర్ సమీపంలో అతివేగంతో అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చండ్రుగొండ మండలం, తిప్పనపల్లి గ్రామం, మహబాద్నగర్కు చెందిన ఎన్డి షాజీత్ (21), సత్తుపల్లి మండలం, కొమ్మెపల్లి గ్రామానికి చెందిన సిద్దేసి జాయ్ (21), మర్సకట్ల శశివర్ధన్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన తలారి అజయ్, మహబాద్నగర్కు చెందిన షేక్ ఇమ్రాన్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందజేయగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. కారులో ఉన్నవారి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కల్లూరు వసుంధర యాదవ్, సత్తుపల్లి సిఐ తుమ్మల శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CC Cameras |పోలీస్ స్టేషన్స్ను సందర్శన…
CC Cameras | పోలీస్ స్టేషన్స్ను సందర్శన… CC Cameras | నాగర్
Gold super Fast |గోల్డ్ ధర తగ్గదోచ్..
Gold super Fast | గోల్డ్ ధర తగ్గదోచ్.. ( ఆంధ్రప్రభ, బిజినెస్
Government lands |గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది
Government lands | గన్నవరంలో అరాచకానికి కాలం చెల్లింది – ప్రభుత్వ విప్,
ప్రతికూల పరిస్థితులను జయిస్తున్న ప్రతిభావంతులు..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : ప్రతికూల పరిస్థితుల్లోనూ అకుంటత దీక్ష పట్టుదలతో విజయాలు
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్రెడ్డి బుధవారం ఉదయం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున పార్లమెంట్ భవనంలోనే ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ అయి ఈనెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్ గురించి సిఎం రేవంత్రెడ్డి అరగంట పాటు ప్రధానికి వివరించారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీని సిఎం రేవంత్ కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందచేసింది. దీనికి రూ.43,848 కోట్ల అంచనా వ్యయమయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలని ప్రధానికి సిఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణభాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సిఎం రేవంత్రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని సిఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సిఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
తక్కువ ప్రీమియం ఆఫర్లా? తస్మాత్ జాగ్రత్త!
ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఆరోగ్య, జీవిత, వాహన నష్టాల వంటి ఊహించని ఆర్థిక
Central Zone |న్యాయంపై ప్రజల్లో భరోసా కలిగించాలి
Central Zone | న్యాయంపై ప్రజల్లో భరోసా కలిగించాలి Central Zone |
Hyderabad : కోకాపేట ఈ వేలం.. ఈ సారి ధర ఎంతో తెలుసా?
హైదరాబాద్ లోని కోకాపేట భూములకు మరోసారి రికార్డు ధర పలికింది
బీజాపూర్లో ఎన్కౌంటర్.. 12 మంది మావోలు, ముగ్గురు జవాన్లు మృతి
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టు మృతి చెందగా.. మరో ముగ్గురు DRG జవాన్లు చనిపోయినట్లు పోలీసులు అధికారులు తెలిపారు. బుధవారం జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈక్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్ల మృతదేహాలను భద్రత బలగాలు స్వాదీనం చేసుకున్నాయి. మరో ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో భద్రత దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
ഫാക്ട് ചെക്ക്: ബുർഖ ധരിച്ച മുസ്ലിം സ്ഥാനാർഥി? പ്രചാരണം വ്യാജം
മലപ്പുറം വേങ്ങര ഗ്രാമ പഞ്ചായത്തിലെ യുഡിഎഫ് സ്ഥാനാർഥിയെന്ന തരത്തിലാണ് പ്രചാരണം
Transport facility |మారని చెంచుల వెతలు…
Transport facility | మారని చెంచుల వెతలు… Transport facility | అచ్చంపేట,
భారత్ భారీ స్కోర్ చెలరేగిన బ్యాటర్లు.. #Cricket #IndiaVsSA #Ruturaj #Kohli #Rahul
Central Zone |సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Central Zone | సన్నిత సెంటర్ ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ Central
100 crores |రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి
100 crores | రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి 100
F-1 వీసా తిరస్కరణకు మూడు కీలక కారణాలు: విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు F-1 వీసా ఇంటర్వ్యూ చాలా ముఖ్యమైన ఘట్టం. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో, కౌన్సులర్ అధికారి విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తారు. సాధారణంగా, అధికారి మూడు అంశాల ఆధారంగా దరఖాస్తుదారులను అంచనా వేస్తారు: 1. చట్టబద్ధమైన విద్యార్థి హోదా, 2. ఆర్థిక స్థోమత, 3. స్వదేశంతో బలమైన బంధాలు (Strong Ties). ఈ మూడింటిలో దేనిలో విఫలమైనా వీసా తిరస్కరణ (Denial) జరుగుతుంది. వీసా నిరాకరణకు దారితీసే మూడు నిర్దిష్ట, ప్రధాన […] The post F-1 వీసా తిరస్కరణకు మూడు కీలక కారణాలు: విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు appeared first on Dear Urban .
Venkatesh wraps up Mana Shankara Vara Prasad Garu
Victory Venkatesh has been roped in to play an important role in Megastar Chiranjeevi’s upcoming movie Mana Shankara Vara Prasad Garu which is in the last leg of shoot. The talkie part has been completed last month and a song on Chiranjeevi, Venkatesh has been shot in a set in Gachibowli for five days. Venkatesh […] The post Venkatesh wraps up Mana Shankara Vara Prasad Garu appeared first on Telugu360 .
Document Registration |డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..!
Document Registration | డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..! Document Registration | తాండూరు, ఆంధ్రప్రభ
Vehicles | భీమ్గల్ టౌన్ /రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్
AP | పాడి రైతులకు సదవకాశం… ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : పాడి
Devotional songs |సనాతన ధర్మం మానవాళికి ఆదర్శం..
Devotional songs | సనాతన ధర్మం మానవాళికి ఆదర్శం.. ఊట్కూర్ లో ఘనంగా
Future centers |దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు
Future centers | దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు Future centers |
Meeting |అండగా ఉంటా.. అధైర్య పడొద్దు
Meeting | అండగా ఉంటా.. అధైర్య పడొద్దు Meeting | నెల్లూరు (రూరల్),
శ్రీకాంతాచారి త్యాగాలు వెలకట్టలేనివి..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణ
40 years | క్యాల్షియమ్ లోపంతో… ఎముకల దృఢత్వం తగ్గుతుంది 40 years
Team India : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ టీం ఇండియా స్క్కాడ్ ఇదే
భారత్ లో దక్షిణాఫ్రికాతో తలపడే టీ20 సిరీస్ కు జట్టును బీసీసీఐ ప్రకటించింది.
Physical Endurance |క్రీడలతో శారీరక మానసికోల్లాసం
Physical Endurance | క్రీడలతో శారీరక మానసికోల్లాసం Physical Endurance | శ్రీకాకుళం,
సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి..
పరకాల, ఆంధ్రప్రభ : హిందూ దేవతలను అవమానించే రీతిలో సీఎం రేవంత్రెడ్డి చేసిన
మెదక్లో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ #CyberAwareness #Medak #TelanganaPolice #CyberSecurity
Ys Sharmila : పవన్ పై వైఎస్ షర్మిల సెటైర్లు విన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు
గైక్వాడ్, కోహ్లీ సెంచరీల మోత.. సౌతాఫ్రికాకు భారీ టార్గెట్?
రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ(102), రుతురాజ్ గైక్వాడ్(105)లు అద్భుత సెంచరీలతో చెలరేగారు. తర్వాత కెప్టెన్ కెఎల్ రాహుల్(66 నాటౌట్) మరోసారి అర్థశతకంతో కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. జడేజా(నాటౌట్) 24 పరుగులు, యశస్వీ జైస్వాల్ 22 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ రెండు వికెట్లు పడగొట్టగా.. నంద్రీ బర్గర్, లుంగి ఎన్గిడిలు చెరో వికెట్ తీశారు.
Village People |లక్ష్మాపూర్, కారేగాం సర్పంచ్ లు ఏకగ్రీవం..
Village People | లక్ష్మాపూర్, కారేగాం సర్పంచ్ లు ఏకగ్రీవం.. Village People
Virat Kohli : బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. నువ్వు మామూలోడివి కాదు సామీ
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య రాయపూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లి బ్యాక్ టు బ్యాక్ సెంచరీ సాధించాడు

22 C