చెలరేగుతున్న లక్నో బౌలర్లు.. పెవిలియన్ కు క్యూ కట్టిన SRH బ్యాటర్లు
ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ గెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(7)ల తోపాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్ హెచ్ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగస్టన్(14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్ 9 ఓవర్లలో 31 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెస్(5), నితీష్ కుమార్ రెడ్డి(3)లు ఉన్నారు.
Us Pilot Rescued : అమెరికా ఫైలట్ సేఫ్ Andhra Prabha News
Us Pilot Rescued : అమెరికా ఫైలట్ సేఫ్ Andhra Prabha News
నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్రైజర్స్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో.. తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు మహ్మద్ షమీ షాక్ మీద షాక్ ఇచ్చాడు. షమీ వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత షమీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ట్రావిస్ హెడ్(7) పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లివింగ్స్టోన్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ, దిగ్వేష్ బౌలింగ్లో లివింగ్స్టోన్(14) కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్లో క్లాసెన్(4), నితీశ్(2) ఉన్నారు.
పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి…
పెంచిన మీసేవ చార్జీలను వెంటనే తగ్గించాలి… ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలపై బారం
Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard
Adivi Sesh commands a massive following not only in Telugu states but across the Hindi belt as well, thanks to the sensational success of his Pan-India blockbuster Major. Now, he is gearing up for another nationwide outing with Dacoit, slated for release on the 10th of this month. After the teaser, songs, and posters made […] The post Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard appeared first on Telugu360 .
Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies?
Actor-turned-politician Vijay is facing scrutiny over discrepancies in his nomination affidavits for the Perambur and Tiruchi East constituencies in the Tamil Nadu Assembly elections. Election officials flagged variations between the two filings. His declared assets differ across documents. In one affidavit, he reported assets worth around ₹404 crore. In the revised details, the figure crosses […] The post Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies? appeared first on Telugu360 .
Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has issued strict instructions to officials to curb the illegal entry of Tamil Nadu fishermen into the state’s coastal waters. The move comes amid rising tension in Nellore and Tirupati districts where local fishermen have raised serious concerns. The Chief Minister made it clear that such intrusions will […] The post Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen appeared first on Telugu360 .
భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్…
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్… 299వ డివిజన్ కాంగ్రెస్
దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్
దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు..
అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు.. వికారాబాద్, ఆంధ్రప్రభ
బెంగాల్ను అంతం చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది: మమత
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెంగాల్ను అంతం చేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ముర్షిదాబాద్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో దీదీ మాట్లాడుతూ.. అధికారులను బెదిరిస్తున్నారని, ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని అన్నారు. మీకు దమ్ముంటే, బహిరంగంగా పోరాడండి అని ఫైరయ్యారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించే ప్రయత్నాలు ప్రజలను భయపెట్టడానికేనని ఆమె మండిపడ్డారు. టిఎంసి పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెడతామని సిఎం మమత హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను నెమ్మదింపజేయడానికి సుమారు 500 మంది అధికారులను తొలగించారని ఆరోపించారు. మీరు నెల రోజుల పాటు పనులను ఆపవచ్చు, కానీ ఎన్నికల తర్వాత అన్నీ తిరిగి ప్రారంభమవుతాయి అని అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని మతాల ప్రజల కోసం పనిచేస్తుందని, విభజన రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే బెంగాలీ భాష, గుర్తింపు ప్రమాదంలో పడతాయని బెనర్జీ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి దశలో పురూలియా, బంకురా, ఝార్గ్రామ్, బీర్భూమ్, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్, జల్పైగురి, మాల్దాహా, ముర్షిదాబాద్, ఉత్తర, దక్షిణ దినాజ్పూర్, పశ్చిమ బర్ధమాన్, డార్జిలింగ్, కూచ్బెహార్, అలీపుర్దువార్, కాలింపాంగ్లలో ఎన్నికలు జరుగుతాయి. రెండవ దశలో తూర్పు బర్ధమాన్, నాడియా, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాలు, హౌరా, హుగ్లీ, కోల్కతాలో ఎన్నికలు జరుగుతాయి.
IPL Cricket |మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు
IPL Cricket | మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు IPL Cricket
ఓటును దుర్వినియోగం చేయవద్దు… అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్ల రమేష్ కడెం,
సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి: సతీష్ రెడ్డి
కడెం, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో
విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి..
విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి.. యర్రావారిపాలెం ఆంధ్రప్రభ : మండల
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా..సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక తొలి మ్యాచ్లో ఓటమిపాలైన లక్నో జట్టు ఈ మ్యాచ్ విజయంతో ఖాతా తెరవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో లక్నో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో మణిమరన్ సిద్ధార్త్ని జట్టులోకి తీసుకుంది. సన్రైజర్స్ రెండు మార్పులు చేసింది. లివింగ్స్టోన్, హర్షల్ పటేల్లు జట్టులోకి వచ్చారు. తుది జట్లు: ఎస్ఆర్హెచ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లైమ్ లివింగ్స్టోన్, అనికెత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్. ఎల్ఎస్జి: మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మణిమరన్ సిద్ధార్త్, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం…
అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం… ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 119వ
Mehreen Kaur Pirzada|పంజాబీ చిన్నది.. భల్లే భల్లే..
Mehreen Kaur Pirzada| పంజాబీ చిన్నది.. భల్లే భల్లే.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
ఘనంగా జగ్జీవన్ రామ్ 119వ జయంతి..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్ముడు డాక్టర్ బాబు
చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు..
చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు.. భవానీ గ్యాస్ అధినేత
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త…
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త… మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, ఆంధ్రప్రభ : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ
చలో.. ఆకివీడు పిలుపుతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం..
చలో.. ఆకివీడు పిలుపుతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.. ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : అందరికీ సామాజిక న్యాయం అందించాలన్నా ఉద్దేశ్యంతో నిరంతరంగా
మాధాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం డీసీఎం ఢీకొట్టి మహిళ మృ*తి #MadhapurAccident#HyderabadNews
పవన్ మాజీ భార్యపై అసభ్య కామెంట్స్.. ఆరుగురు అరెస్ట్
అంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్పై సోషల్ మీడియలె అసభ్యకర కామెంట్లు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. సోషల్మీడియాలో రేణు దేశాయ్ చాలా యాక్టివ్ా ఉంటారు. తన గురించి.. తన పిల్లల గురించి.. పలు సామాజిక అంశాల గురించి ఆమె సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే పలు సందర్భాల్లో ఆమెపై ట్ర్రోల్స్, అసభ్యకర కామెంట్లు వస్తుంటాయి. తాజాగా రేణు దేశాయ్పై అసభ్యకర సపదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా రేణు దేశాయ్ వెల్లడించారెు. పోలీసులకు ఆమె కృతజ్ఙతలు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ వీధి కుక్కల గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు. వీధి కుక్కలను చంపడంపై ఆమె మండిపడ్డారు. 100 కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని.. మిగితా 90 కుక్కలు మంచివి ఉంటాయని పేర్కొన్నారు. ఆ 10 కుక్కల కోసం మిగితా 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.
గొప్ప సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్
Chandrababu : చంద్రబాబు హింట్ ఇచ్చారుగా.. ఇక సర్దుకోండి సార్లూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పేశారు
ఆకివీడులో విచిత్ర ఘటన ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పట్టణంలో ఒక విచిత్ర
సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి
సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ
నాదర్ గుల్ లో మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ భూములను రక్షిస్తే, రేవంత్ ప్రభుత్వం వాటిని భక్షిస్తోందని ఫైరయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున రూ.7 వేల కోట్ల రూపాయల భూస్కాంకు తెరలేపారని.. దళితులు, బలహీన వర్గాల భూములు గద్దల్లా తన్నుకుపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలు పెట్టాడు. నాదర్ గుల్ భూముల్లో పొంగులేటి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు. హైదరాబాద్లోని లచ్చమ్మ కుంటను బడాబాబులు కబ్జా చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కళ్ళు మూసుకున్నాడు. ఆ చెరువు కబ్జా దగ్గరికి నువ్వు పోతావా? మేము పోయి చూపించాలా?. పేదోళ్లను మాత్రమే అరెస్టులు చేస్తారా?.. బడాబాబులను అరెస్ట్ చేయడానికి రంగనాథ్కు చేతకావడం లేదా? అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు
ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు బెజ్జంకి, ఆంధ్రప్రభ :
వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండలంలోని వరి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి. ఊట్కూర్, ఆంధ్రప్రభ :
ధ్యానంతో ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండొచ్చు..
ధ్యానంతో ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉండొచ్చు.. జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఊట్కూర్, ఆంధ్రప్రభ
కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై దాడి పట్ల ఖండన
కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై దాడి పట్ల ఖండన ఆలేరు, ఆంధ్రప్రభ :
హైకోర్టు నిర్మాణం దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుంది: జస్టిస్ సూర్యకాంత్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైకోర్టు జోన్-2 నిర్మాణాలు గొప్పగా నిలిచిపోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇప్పుడు చేపడుతున్న హైకోర్టు నిర్మాణం దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుందని అన్నారు. హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఆయన మాట్లాడారు. జోన్-2 తన మనసుకు చాలా నచ్చిందని, హైకోర్టు జోన్-2 కోసం 100 ఎకరాలు కేటాయించడం సంతోషం అని హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి సిజెఐ అభినందనలు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ కాలంగా న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నానని, ఇప్పటికే హై కోర్టు జోన్-1 భవన కాంప్లెక్స్ నిర్మాణంలో ఉందని అన్నారు. ఇప్పుడున్న హై కోర్టు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, జడ్జిల నివాస సముదాయాల్లో కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని అన్నారు. కోర్టులో జరిగే ప్రోసీడింగ్స్ ప్రజలకు విజిబుల్ జ్యుడిషియరీ, కోర్టు గది వెనక మరో ప్రపంచం ఉంటుందని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
అక్క ఆర్మీ... చెల్లి నేవీ! #IndianArmy #IndianNavy #WomenInForces #SuccessStory
Pawan Kalyan : రేపు తమిళనాడులో పవన్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు
దేశ గమనాన్ని మార్చిన మహోన్నత నాయకుడు…
దేశ గమనాన్ని మార్చిన మహోన్నత నాయకుడు… జగ్జీవన్ రామ్ 108వ జయంతి వేడుకలు
అనాజీపురంలో బైక్ ని ఢీకొట్టిన కారు
అనాజీపురంలో బైక్ ని ఢీకొట్టిన కారు మోత్కూరు, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి
కయాదు లోహర్, టొవినో థామస్ 'పళ్లిచట్టంబి' ట్రైలర్ రిలీజ్
మలయాళ హీరో టొవినో థామస్, యంగ్ బ్యూటీ కయాదు లోహర్ జంటగా నటించిన పిరియాడిక్ డ్రామా పళ్లిచట్టంబి. 1950లో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
Nirmal |బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠం కైవసం
Nirmal | బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠం కైవసం Nirmal | ఆంధ్రప్రభ
జానకంపేట్ లో ఘనంగా బాబు జాగ్జీవన్ రాం జయంతి
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆదివారం స్వాతంత్ర సమరయోధుడు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు
గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జివన్ రామ్
గొప్ప సంఘ సంస్కర్త డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ మర్రిగూడ, ఆంధ్రప్రభ :
జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
చిట్యాల, ఆంధ్రప్రభ ; సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి
రష్మిక బర్త్డే స్పెషల్.. ‘రణబాలి’ నుంచి ప్రత్యేక కానుక
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. విజయ్, రష్మికల వివాహం తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది కావడంతో దీనిపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే రష్మిక ఏప్రిల్ 5న రష్మిక తన పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రణబాలి టీమ్ ఓ ప్రత్యేక కానుక అందించింది. ఈ సినిమా నుంచి రష్మిక పాత్ర ‘జయమ్మ’ మేకింగ్ వీడియోని విడుదల చేసింది. జయమ్మ పాత్ర కోసం రష్మిక ఎలా సిద్ధమైందో ఈ వీడియోలో చూపించారు. కాగా, ఈ సినిమాని టి సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనలను ఆధారం చేసుకుని ఈ మూవీ రానుంది. మాతృభూమి కోసం బిట్రిష్ వాళ్లపై తిరుగుబాటు చేసే యోధుడిగా విజయ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.
Breaking : కాంగ్రెస్ కు షాక్.. ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీదే
ఖానాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్, బీజేపీ కైవసం చేసుకుంది
అలుపెరగని కృషిచేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్
అలుపెరగని కృషిచేసిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ చిట్యాల, ఆంధ్రప్రభ : సమాజంలో
బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం…
బాబు జగ్జీవన్ రామ్ సేవలు అమోఘం… సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : బాబు
Donald Trump : కుడితిలో పడ్డ ఎలుక ట్రంప్ .. అగ్రరాజ్యమా.. హతవిధీ
ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధం ముహూర్తం బాగాలేనట్లుంది
పెళ్లికి ముందు సూది మందు #WeightLoss #Mounjaro #HealthAlert #PreWedding #IndiaNews #Lifestyle
Telngana : డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కష్టమే మరి
తెలంగాణలో వాహనదారులకు హై అలెర్ట్. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు మారాయి
సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకం…
సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తి దాయకం… గుడివాడ టీడీపీ
కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోంది: ఈటల
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ బయటకి నెట్టి ఐదేళ్లవుతుందని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీ మారుతానని పిచ్చి ప్రచారం చేస్తున్నారని, ఆనాడు చెప్పుకుందామన్నా ఎవరూ వినలేని పరిస్థితి అన్నారు. ఈటల పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను, బొడిగే శోభ పార్టీ మారుతామన్నది అ వాస్తవ మని, పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదని తెలియజేశారు. తమ పార్టీలో ఆ ప్రచారానికి కొందరు ఊతమిస్తున్నారని, పదవుల కోసం పద్దులు మోసే వ్యక్తిని కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత వస్తోందని, హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని విమర్శించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై సుప్రీంకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. జిహెచ్ఎంసి ఎన్నికలపై బిజెపి మంత్రి రఘనందరావు, కొండాతో చర్చిస్తున్నారని తెలియజేశారు. ప్రభుత్వం పై ఉద్యమం చేస్తామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
బాబు జగజ్జివన్ రావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే…
బాబు జగజ్జివన్ రావుకు నివాళులర్పించిన ఎమ్మెల్యే… బంటుమిల్లి – ఆంధ్రప్రభ : బంటుమిల్లి
సుంకెనపల్లిలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
చిట్యాల, ఆంధ్రప్రభ : బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు మరువలేనివని సర్పంచుల ఫోరం
కడెంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహణ
కడెం, ఆంధ్రప్రభ : భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్
డా.బాబు జగ్జీవన్ రామ్కు నివాళులు..
డా.బాబు జగ్జీవన్ రామ్కు నివాళులు.. పామర్రు – ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ
Eatala Rajender |తప్పుడు ప్రచారం చేయొద్దు
Eatala Rajender | తప్పుడు ప్రచారం చేయొద్దు Eatala Rajender | ఆంధ్రప్రభ
ఘనంగా స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి
HYD |బస్సు డ్రైవర్పై యువకుల దాడి
HYD | బస్సు డ్రైవర్పై యువకుల దాడి HYD | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; భారత మాజీ ఉప ప్రధాని,అణగారిన వర్గాల ఆశాజ్యోతి
విజయ్ అఫిడవిట్లో తప్పులు.. రెండు నామినేషన్ పత్రాలకు పొంతన లేదు
చెన్నై: టివికె అధినేత సి. జోసెఫ్ విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లు తప్పుల తడక ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 23న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్, తిరుచి తూర్పు అనే రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. అయితే, ఆయన సమర్పించిన అఫిడవిట్లలో తప్పులు ఉన్నట్లు తెలవడంతో మరోసారి అఫిడవిట్ దాఖలు చేశారు. పెరంబూర్ స్థానం కోసం మార్చి 30న దాఖలు చేసిన అఫిడవిట్లో విజయ్ వయస్సు 52 సంవత్సరాలుగా పేర్కొనడంతో పాటు, ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని తెలిపారు. దీనికి విరుద్ధంగా, ఏప్రిల్ 2న తిరుచి తూర్పు స్థానం కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో ఆయన వయస్సు 51 సంవత్సరాలుగా నమోదు చేయడంతో పాటు, రెండు ఎఫ్ఐఆర్లు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, పెరంబూర్ అఫిడవిట్లో రూ.404 కోట్లు ఆస్తులు ఉన్నట్లు ప్రకటించగా.. ఇప్పుడు రూ.410కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. చరాస్తుల విషయంలో తిరుచ్చి తూర్పులోనూ ఇలాంటి వ్యత్యాసమున్న అఫిడవిట్ నే సమర్పించినట్లు తెలుస్తోంది.
ఎల్డీఎఫ్ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ
అలప్ప్పుళ: కేరళ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఎల్డీఎఫ్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఎల్డీఎఫ్, బీజేపీలపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘ఎల్డీఎఫ్ను ఒక అదృశ్య హస్తం పథనిర్దేశం చేస్తోంది. ఆ అదృశ్య హస్తానిది భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మతత్వం. ప్రజల్ని విభజించి విద్వేషాలను రెచ్చగొట్టడం దాని నైజం’ అని రాహుల్ పరోక్షంగా ఎల్డీఎఫ్, బీజేపీల మధ్య అనుబంధం ఉందని చెప్పారు. దేశంలోని ఇతర ప్రదేశాల్లో మైనారిటీలపై దాడులకు పాల్పడే శక్తులతో కేరళ ముఖ్యమంత్రి, ఎల్డీఎఫ్ […] The post ఎల్డీఎఫ్ను అదశ్య హస్తం నిర్ధేశిస్తోంది: రాహుల్ గాంధీ appeared first on Visalaandhra .
టీటీడీ చైర్మన్ను తొలగించాలి..
టీటీడీ చైర్మన్ను తొలగించాలి.. రాప్తాడు, ఆంధ్రప్రభ : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై
అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరికలు..
అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరికలు.. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా
Raid on Taramati Resort; Bollywood Actors at Hyderabad Drug Party
Hyderabad witnessed a major anti-drug operation as the Eagle Force raided a high-profile party at Taramati Baradari. The raid comes as part of the intensified crackdown led by the government under Chief Minister Revanth Reddy. Acting on credible inputs, officials conducted a late-night raid at a private event titled “Jack and Johnson.” The team suspected […] The post Raid on Taramati Resort; Bollywood Actors at Hyderabad Drug Party appeared first on Telugu360 .
Anushka |అనుష్క, అడివి శేష్ మధ్య ఏం జరిగింది..?
Anushka | అనుష్క, అడివి శేష్ మధ్య ఏం జరిగింది..? Anushka |
లాక్రోస్ లో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రోడు#Lacrosse #Hyderabad #IndianSports #GoldMedal
చేంగల్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి
భీమ్గల్ రూరల్ , ఆంధ్రప్రభ : బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు మరువలేనివని
బాబు జగ్జీవన్ రావ్ సేవలు ఆదర్శం…
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : దళితుల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప
అమెరికా సైనిక చర్యలు విఫలం: ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్కు సర్ప్రైజ్ ఇస్తామని హెచ్చరిక తెహ్రాన్: అమెరికా అదిరింపులకు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇరాన్ సామర్ధ్యం, తెగువను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు సైతం తమకు వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలిచినప్పటికీ తాము ఎక్కడా తగ్గేది లేదంటున్నారు ఇరానీలు. తమ వంతెనెలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమెరికా లక్ష్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని హేళన చేశారు.ఈ […] The post అమెరికా సైనిక చర్యలు విఫలం: ఇరాన్ appeared first on Visalaandhra .
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని రాసిమెట్ట
ప్రకృతి పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన
కుంటాల, ఆంధ్రప్రభ : ప్రకృతి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని
Craze Heroine |పెళ్లి చేసుకునేది ఎవర్ని..?
Craze Heroine | పెళ్లి చేసుకునేది ఎవర్ని..? Craze Heroine | టాలీవుడ్లో
అరకు–పాడేరు ప్రాంతాల్లో భూకంపం… భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు Earthquake#BreakingNews#ArakuValley
మాజీ ఎమ్మెల్యే రసమయి పరామర్శ..
మాజీ ఎమ్మెల్యే రసమయి పరామర్శ.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం లక్ష్మీపూర్
Mysaa Poster: Rashmika’s Unshaken Resolve
On the occasion of Rashmika Mandanna’s birthday, the team of Mysaa unveiled a powerful new poster that instantly grabs attention. The image captures Rashmika in a raw, battle-scarred avatar, with her face streaked with blood, yet her expression burning with unshaken resolve. The poster highlights the brutal reality her character has endured- gashes across her […] The post Mysaa Poster: Rashmika’s Unshaken Resolve appeared first on Telugu360 .
Don’t Sleep: First-Of-Its-Kind Psychological Thriller
Cinematographer-turned-director Shamdat, known for his striking visual work in films like Uppena, Virupaksha, Thandel, is stepping into Telugu direction with a first-of-its-kind psychological thriller. The film features Indhra Raam, who impressed audiences with Chaurya Paatham, in the lead role. The title Don’t Sleep and first-look poster, unveiled today by Vijay Sethupathi, set a gripping tone. […] The post Don’t Sleep: First-Of-Its-Kind Psychological Thriller appeared first on Telugu360 .
మోటర్ ఆన్ చేయడానికి వెళితే.. మోత్కూర్, ఆంధ్రప్రభ : వ్యవసాయ పొలం వద్ద
Andhra Pradesh : గుడ్ న్యూస్... పేదలకు తీపిబురు... రెండేళ్లలో అందరికీ ఇళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు తీపికబురు చెప్పింది
స్మస్ తర్వాత క్రైస్తవులకు అతి ముఖ్యమైన మరో పండుగ ఈస్టర్
హీరో పార్ధ గోపాల్ నిర్మాణంలో దర్శకుడు సూర్య జి.యాదవ్ రూపొందిస్తున్న మూవీ డైమండ్ డెకాయిట్. ఈ సినిమా చిత్ర ట్రైలర్ను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ను వీక్షించిన స్పీకర్ చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వాకడ అప్పారావు, శివాజీరాజా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొని చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. హీరో, నిర్మాత పార్ధ గోపాల్ మాట్లాడుతూ “ఇది సాధారణ కథ కాదు. సస్పెన్స్, ఎమోషన్స్, థ్రిల్ అన్నీ కలిసిన పూర్తి ఎంటర్టైనర్”అని తెలిపారు. రచయిత, దర్శకుడు సూర్య జి యాదవ్ మాట్లాడుతూ “డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందించాము. ప్రతి సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది”అని తెలియజేశారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గౌడ్..
బీజేపీ ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ గౌడ్.. బిక్కనూరు, ఆంధ్రప్రభ : బిక్కనూర్ పట్టణ
IPL 2026 : నేడు ఐపీఎల్ లో డబుల్ ధమాకా
ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా జరగనుంది. రెండు బిగ్ మ్యాచ్ లు జరగనున్నాయి
విషాదం.. కరెంట్ షాక్ తో రైతు మృతి
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాటిమట్ల గ్రామానికి చెందిన దొండ కొమురయ్య కరెంట్ షాక్ తో రైతు మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. తన వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటర్ ను ఆన్ చేస్తుండగా.. కరెంట్ షాక్ కొట్టింది. దీంతో కొముర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకుని చూడగా.. అప్పటికే కొమురయ్య చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

35 C